Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 82

January 2021

Sree Gayatri
శ్రీ గాయత్రి

Spiritual & Astrological Free Online Monthly


Magazine
2

శుభాకంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందరికీ,

శ్రీ గాయత్రి పత్రిక వ్యాసకర్త లందరికీ,

ఇతర్ గ్రూప్ లలో పత్రికను చదువుతునన సభ్యాలందరికీ,

ఆ గ్రూప్ అడ్మమన్ లందరికీ,

జయభార్తి గ్రూప్ ద్వారా


శ్రీ
ఇంక
గాయత్రి

అక్షర్ కోటి గాయత్రీ పీఠం గ్రూప్ ద్వారా

నిస్స్వార్ధంగా దేశహితం కోరి నితాం

శ్రద్వధసక్తతలతో ధ్యాన-జప, యాగ-హోమాలు నిర్ాహిస్తతనన


వ్యర్ందరికీ

2021 ఆంగల నూతన సంవతవర్ మరియు సంక్రంతి

శుభాకంక్షలు.

శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక-జ్యాతిష ఆన్లలన్ మాస పత్రిక

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
3

శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక – జ్యాతిష మాస పత్రిక
(తెలుగు – ఆంగల మాధామం )

సంపుటి:4 సంచిక:1 ఈ సంచికలో


సంపాదకీయం జనవరి 2021 07
మార్గశిర్ బ.విదియ - పుషా బ. తదియ భోగ భాగాలిచ్చి 'భోగి' – చింతా గో.శ.స్త్రద్వధంతి 09
వశిషఠ గీత – జయం వంకటాచలపతి 12

సనాతన ధర్మ పరిషత్-శ్రీ అననం పర్బ్రహమ సారూపం – పీసపాటి 19


విదుర్ నీతి – గరిమెళ్ళ సతానారాయణ మూరిత 22
కృషణ గాయత్రీ మందిర్ం ప్రస్స్ానత్రయ పారిజాతం - బ్ర.శ్రీ. యలలంరాజు 26
దేహ భావన – నితా చైతనాం2 – భార్గవ శర్మ 29

ప్రచుర్ణ – “శ్రీ గాయత్రి” మహాతుమల పరిచయం – బొడ్డుపలిల రాజాలక్ష్మి 33


యోగశాసి నిధి -పతంజలి - డా.పి.ప్రేమక్తమార్ 34
108 దివాక్షేత్రాల సమాచార్ం – 6 – కిడాంబి 39
సంపాదకతాం పక్షితీర్ాం – తమిళ్నాడ్డ – పిల్లలడ్మ రుద్రయా 45
యజఞం-యాగం – చ్చరుక్తపలిల. 47
డా. వి. యన్. శాస్త్రి హిమాలయం-మహిమాలయం – రాఘవంద్ర 48
ఏకదశ రుద్రులు: - సేకర్ణ వ్యాసం 54
సహకర్ం ఈశారునే శర్ణంబు వడెదన్ – మణికంఠ శర్మ 58
కశీ మహా క్షేత్ర వైభవం – మోహన శర్మ 59
జె.వంకటాచలపతి ప్రశ్ననతతర్మాలిక –జనవరి 2021 64
ఉదయ్ కర్తతక్ పప్పు క్తంభమేళా 2021 -హరిద్వార్ - పి.పి.శాస్త్రి 67
ఆధ్యాతిమక – జ్యాతిష విశేషాలు –జనవరి 68
ఫ్లలట్ నం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి -
2021 సంవతవర్ం - గ్రహ సంచార్ పటిిక 68
శేర్తన్ కంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –500032
Atmakaraka Sun .. GayatriVasudev 70
తెలంగాణ - ఇండ్మయా
అభిజిత్ ముహూర్తం – పప్పు రాజేశారి 77
అంతరిక్ష – విశేషాలు – డా. మామిళ్ళపలిల 79

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
4

శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక - జ్యాతిష మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యాతిమక – జ్యాతిష మాస పత్రిక
సంపాదక వర్గం

బ్రహమశ్రీ సవితాల శ్రీ చక్ర భాసకర్ రావు, గాయత్రీ ఉపాసక్తలు ,


వావస్స్ాపక్తలు – అధాక్షులు -- అక్షర్కోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, రాజమండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సంఘ అధాక్షులు
సెల్: 99497 39799 - 9849461871

Dr. V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A - PhD Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com (CAIIB), Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Sectional Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8247450978

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
5

సపందన: జనవరి 2021

01 Hariprasad Kannepalli: 98497 40560: Thanks, andi ! ....... I'll read it,
something interesting for me, abt penchalakona, nrusimha kshethram. మీ
పై పంపిన పత్రికలో ........ విశానాథాషికంలో ఆఖరి శ్నలకం : సంప్రాపా దేవ నిలయే లభతే చ
మోక్షం :9:విశానాథాషికమిదం పుణాం యః పఠః శివ సనినధౌ

శివలోక మవ్యప్ననతి శివన సహమోదతే ...... సంప్రాపా దేహ విలయే లభతే చ మోక్షం :9:

విశానాథాషికమిదం పుణాం యః పఠ చిివ సనినధౌ -శివలోక మవ్యప్ననతి శివన


సహమోదతే ౹౹ ......... ఆఖరి పంకిత లో ....... లయకర్క్తని ప్రసకిత తెచాిరు .... ఫలశ్రుతిలో
....... యఙ్ఞ సమాపిత అప్పుడ్డ నిరిాకలప సమాధి స్త్రాతి సూచించారు. ఆచారుాలవ్యరు .....

కె. యన్. స్తధ్యకర్రావు (విశ్రంత భార్తీయ సేిట్ బాాంక్ ఉద్యాగి):చర్వ్యణి: 7207612871


02
శ్రీగాయత్రి డ్మశంబరు 2020 న్ల సంచికలో, మీరు పత్రిక ప్రార్ంభించిన జూలై 2018నుండ్మ
నేటిసంచికవర్క్త, 30 సంచికలలో అందించిన అందరు వ్యాసకర్తలను మీరు గురుతంచుక్తని
వ్యరికి మీ కృతజఞతలు తెలపడం ఒక నూతన ఒర్వడ్మ. అందుక్త సంపాదక్తలక్త, వ్యరి
బృందమునక్త నా శుభాభినందనలు.
మన పత్రికలో “ప్రస్స్ానత్రయపారిజాతం” వ్యాసములను ధ్యరావ్యహికగా అందిస్తతనన బ్రహమశ్రీ
యలలంరాజు శ్రీనివ్యసరావుగారికి నా ప్రతేాకనమస్స్కర్ములు మరియు కృతజఞతలు. మన
పత్రికక్త ఈ ధ్యరావ్యహిక ఒక మక్తటం. కర్తతకమాసంలో పాఠక్తలక్త, అభిమానులక్త
విశానాథాషికం అందించిన శ్రీ సతితనీడ్డ వీరాంజనేయులుగారిక, క్రితం సంవతవర్ంనుండ్మ
నేటివర్క్త అందిస్తతనన ధ్యరావ్యహికం “కశీమహాక్షేత్రవైభవము” వ్యాసకర్త శ్రీ
మోహనశర్మగారిక, భగవతి మంగళ్చండీదేవి విశేషాలందించిన శ్రీ పీసపాటి
గిరిజామనోహర్శాస్త్రిగారిక, విజాఞనద్వయకమగు అంతరిక్షవిశేషాలు అందిస్తతనన డా||
మామిళ్లపలిల రామకృషణశర్మగారిక, విదుర్నీతి ర్చయిత శ్రీ గరిమెళ్ల
సతానారాయణమూరితగారిక, 108 దివాక్షేత్రాల సమాచార్ం అందరికీ స్తలభంగా అర్ామయేా
విధంగా ర్చించిన శ్రీ కిళాంబిగారిక, వైదాజ్యాతిషం వ్యాసకర్త సార్తగయ స్త్ర.బి.ఆర్.కె.
శర్మగారిక, మార్గశిర్మాసం సందర్భంగా తులస్త్ర ప్రాధ్యనాత, పుణాక్షేత్రములగు హరిద్వార్,
పంచలకోన విశేషములు, స్త్రిలు వద్వలు ఎందుక్త పఠంచకూడదు - శ్రీ పిల్లలడ్మగారిక,
మహాతుమల పరిచయం చ్చస్తతనన బొడ్డుపలిల రాజాలక్ష్మిగారిక, శ్రీ భార్గవశర్మవిర్చిత

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
6

దేహభావన-నితాచైతనాం, అరుణమహరిి జీవితసంగ్రహం, శ్రీ జయం వంకటాచలపతిగారి


మహాభార్తములోని ప్రధ్యనపాత్రలు, నూతనంగా ప్రచురిస్తతనన ప్రశ్ననతతర్మాలిక, రాబోయే
క్తంభమేళా 2021 విశేషాలతో అందించిన వ్యాసకర్తలక్త నా హృదయపూర్ాక
నమస్స్కర్ములు మరియు కృతజఞతలు.
ఇంచుమించు మీ (మన) పత్రికలో ప్రచురిస్తతనన వ్యాసములు, విషయవిశేషములు అనీనకూడా
ఆధ్యాతిమక, జ్యాతిష అభిమానులక్త ఆనందం కలిగిస్తతందనేది అతిశయోకిత కదు. సాల్లభావం
వలన నా సపందన వివరించడం లేదు.
చివరిగా, ప్రార్ంభసంచికనుండ్మ నేటివర్క్త మీర్ందించిన పత్రికలు ఆధ్యాతిమక,
జ్యాతిషమిత్రులకే కక రాబోయే తరాలవ్యరికి కూడ ప్రయోజనకరిగా ఉండగలదని
మనసూూరితగా కోరుక్తంటునానను. సంపాదక్తలక్త, వ్యాసకర్తలక్త నా హృదయపూర్ాక
నమస్స్కర్ములు, అభినందనలు. మీ ఆధ్యాతిమక, జ్యాతిష అభిమాని.

03 K.S.Venugopalan: 9000588513
పెంచలకోన: ఒక విలక్షణమైన క్షేత్రెం గురెంచి శ్రీమతి వసుధ గుప్తాగారు
ప్తఠకులకు తెలియచేసారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమేగాని ఇకకడ అర్చకులు
వైష్ణవులు కారు. మా అననగారు శ్రీమాన్ కిడెంబి సుదర్శన నర్సెంహచారగారు
2005లో ఈ ఆలయానికి అసస్టెంట్ కమీష్నర్ గా పని చేసారు. రోజూ మనెం
చూసే మూలవిరాట్టట నిజ రూపెం కాదు. నిజ రూపెం అభిషేకెం రోజున మాత్రమే
చూడగలము. సాామివార నక్షత్రెం సాాతి. ప్రతి 27 రోజులకు ఒక సార సాాతి
నక్షత్రెంనాడు మరయు శనివార్ెంనాడు సాామివారకి అభిషేకెం చేసాారు. ఆ
రోజులోో మాత్రమే సాామివార నిజ రూపెం చూడగలము. సాామివార నిజరూపెం
ఏక శిల. షుమారు రెండు అడుగుల వెడలుు, నాలుగు అడుగుల ఎత్తా ఉెంట్టెంది.
ఈ శిల కెంచెం చీలినట్టోగా (రెండు భాగాలుగా) ఉెంట్టెంది. అెంటే సాామి,
అమమవారు అననమాట. సనినధి ఉెండేది నెల్లోరు జిల్లోలో. కెండకు పడమటివైపు
కడప జిల్లో. ఆ వైపునెంచి వచేచ భకుాలు కెండ దాటి వసాారుట. నెల్లోరు జిల్లోలో
హెండీ దాారా ఎకుకవ ఆదాయెం వచేచ సనినధి ఇదే.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
7

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూతి కృత ఉతతర్రామచరితం)

లౌకిక్తలయిన సతుపరుషులు భావప్రకటననిమితతం భాషనుపయోగిస్స్తరు.


కనీ మహరుిలమాటను భావం అనుసరిస్తతంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సంపాదకీయం:

సంక్రంతి రోజున సూర్ానారాయణుడ్డ మకర్ రాశిలో ప్రవశిస్స్తడ్డ. ఆ రోజునుంచ్చ


ఉతతరాయణం ప్రార్ంభం. రాత్రి సమయం క్రమేపీ తగిగ పగటి సమయం పరుగుతంటుంది.
అంటే చీకటి నుంచి వలుతురు వైపు సంక్రమణానికి సూూరిత నిచ్చిదే మకర్ సంక్రంతి. అజాఞన
రూపమైన అంధకర్ం నుంచి ప్రకశవంత మైన జాఞనం వైపు, హీనతాం నుండ్మ శ్రేషఠతాం వైపు,
అవమానం నుండ్మ గౌర్వం వైపు, నిరాశ నుంచి లక్షయం వైపు, ఇంక అవగుణాలను వదలివస్త్ర
సదుగణాల వైపు పయనించడానికి ప్రేర్ణ నిచ్చిదే మకర్ సంక్రంతి. సమాజంలో పర్సపర్
అభిమానానిన కలుగజేస్త్ర, అనిన ర్కల భేద భావ్యలను వదలడంతో , ఏకతమ భావం
స్స్క్షాతకరింప చ్చస్తక్తనే ఉద్వతతమైన సంస్స్కరానిన కలిగంచ్చది ఈ రోజే.
మకర్ సంక్రంతికి ప్రతేాకత ఉననది. సూరుాడ్డ రాశి మారే ప్రతి సంక్రంతికీ ప్రకృతిలో మారుప
అంత సపషఠంగా గోచరించదు. కనీ మకర్ంలోకి సూరుాడ్డ ప్రవశించగానే ప్రకృతిలో
గురితంపదగిన ఒక మారుప వస్తతంది. దక్షిణాయనం ఆరు న్లలు వ్యన, చలి, చీకటి ఎక్తకవ.
ఉతతరాయణంలో చలి, చీకటి తగిగ వడ్మ వలుతురు పరిగే కలం. పంటలు ఇంటికి చ్చరి సమృదిధగా
ఉంటుంది. సృష్టిలో మారుప సహజం. అల్లగే మానవ శర్తర్ం కూడా ప్రతి క్షణం మారుతనే
ఉంటుంది. అల్లలంటప్పుడ్డ సమాజంలో కూడా మారుప అవసర్ం. మానవ జీవితం ఏకతాం

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
8

కదు. సమాజంలో ఒకరి నొకరు ఆశ్రయించి బ్రతుకవలస్త్రందే. సతా భావం ఉంటే, వావహరించ్చ
తీరు వరు. అంటే సమాజం నాది అనే భావన. పై పై మారుపలు సంభవించినా, పర్ంపర్ చెడదు.
అదే ధర్మం. అది లేని నాడ్డ అంతా స్స్ార్ధమే.
ఏ ధర్మ కర్ా మయినా సమాజ హితంతో చెయాాలి. అది బాధాత కూడా. స్స్ార్ధ పరులూ, ధర్మ
విచిినన శక్తతలూ ఎప్పుడూ ఉంటారు. కృతయుగం నుంచి ఇదే వర్స. మహరుిలు, స్స్ధు-
సంతులు, పీఠాధిపతులు అందరూ కూడా కేవలం తపస్తవ చ్చస్తక్తంటూ కూరోి లేదు. లోక
హితం కోసం యజఞ- యాగాదులను నిర్ాహించ్చ వ్యరు. తమ ప్రవచనాల ద్వారా సనాతన
ధరామనిన వ్యాపిత చ్చసూతనే ఉనానరు. ధర్మ పరులు నిషాకమ కర్మ చ్చసేత విడ్డదలయేా నిశియమైన
బలీయ శకిత అరాచక శక్తతలను అణచి వస్తతంది. కరువు కటకలు లేక్తండా, సకలంలో
కవలస్త్రనంత వర్ిపాతంతో జనులు, పశు-పక్షాాదులు అంతా స్తఖంగా జీవించ గలుగు
తారు. ధ్యరిమకమైన విషయాలు ఎవరో ఎవరికోసమో చెపాపర్ని కక్తండా తమ జీవితాలను
తర్చి చూస్తకోవ్యలి. తాము ఎంతవర్కూ ధర్మ బదధంగా జీవించ గలుగు తునానమో
పరిశీలించు కోవ్యలి. తాము ఆచరించని విషయాలను ఎదుటివ్యరికి చెప్పప అర్హత లేదు. ఈ
క్రమంలో అహం అడ్డురాకూడదు. సమాజ హితం తరువ్యతే సా ప్రయోజనం. ఈ కోణంలో
దేవ్యలయాలు, ధ్యరిమక సంసాలు, విద్వా సంసాలు శ్రద్వధ కేంద్రాలు కవ్యలి. ఆ కర్ాక్రమాలలో
మమేకం కవ్యలి. తమను తాము మలచుక్తంటూ అందరినీ సంఘటితం చెయాాలి. సంఘే శకితః
కలౌ యుగే.
లోకః సమస్స్త స్తఖినో భవంతు.

మణిద్వాప్ప విరాజంతీం, షటిక్రగామినీం ముద్వ|


వందే కమేశార్తం దేవీం, సర్ాసంపతపరద్వం శివ్యమ్||
భావం-మణిద్వాపమందు విరాజిలుల చుననటువంటి, షటిక్రసంచారిణి ఐనటువంటి,
అనినసంపదలను ఇచ్చిటటువంటి, శుభకర్మైనటువంటి, కమేశార్తదేవిని
నమసకరించుచునానను.
.............కంచినాధం సూరి బాబు: 94417 55275

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
9

చింతా గోపీ శర్మ స్త్రద్వధంతి , పంచాంగకర్త

లక్ష్మీలలితా వ్యస్తత జ్యాతిష నిలయం, డోర్ న్ం.6-1-17,


వఝ్జుల వ్యరి వీధి, పద్వాపుర్ం – 533437 , త .గో. జిల్లల
(మొ)∷98661 93557 / 99890 88557

భోగ భాగాాలిచ్చి 'భోగి'


చింతా గోపీ శర్మ స్త్రద్వధంతి*9866193557
తెలుగు ప్రజలు అతాంత ఆనంద్యతావహాల మధా జరుపుక్తనే పండ్డగలలో ఒకటి సంక్రంతి. ఈ
పండ్డగ మూడ్డ రోజులు ఉంటుంది. తొలి రోజు 'భోగి'తో ప్రార్ంభమవుతుంది.
పుషామాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీసూత.. మంచు క్తరిసే కలంలో
సూరుాడ్డ మకర్రాశిలోకి మార్గానే వచ్చిది మకర్ సంక్రంతి. ఈ పర్ాదినానికి ఎంతో
ప్రాముఖాం ఉంది. మకర్ సంక్రంతి రోజున, సూరుాడ్డ ఉతతరాయణ పథంలో
అడ్డగుపడతాడ్డ. ఈ రోజు నుంచి సార్గ ద్వారాలు తెర్చి ఉంటాయని పురాణాలు
తెలుపుతునానయి. సంక్రంతి పండ్డగ ముందు రోజును భోగి అంటారు.
'భోగి' రోజున కొనిన ర్కల కూర్గాయలు, పాలు ప్నస్త్ర పులగాలు (పంగలి) వండ్డతారు. ఈ
భోగి రోజే గొచిి గౌర్తవ్రతానిన ప్రార్ంభిస్స్తరు. భోగినాటి స్స్యంకలం వళ్ ఇంట్లల మండపానిన
నిరిమంచి అలంకరిస్స్తరు. ఆ అలంకర్ణలో పండ్డల, కూర్గాయలు, చెర్క్త గడల ల్లంటివి
వ్యడ్డతారు. మండపం మధాలో బియాం ప్నస్త్ర ద్వని మీద బంకమటిితో చ్చస్త్రన గౌర్త ప్రతిమను
ఉంచుతారు. పూజ పూరిత అయిన తరాాత గౌర్తదేవికి మంగళ్ హార్తులు పాడ్మ ఆ రాత్రికి
శయనోతవవ్యనిన చ్చస్స్తరు.
ఆ మరునాడ్డ అంటే మకర్ సంక్రంతి నాడ్డ ఉదయం స్తప్రభాతంతో దేవిని మేల్కకలుపుతారు.
ఇల్ల మూడ్డ రోజుల పాటు జరిగే ఈ ఉతవవంలో స్స్యంకలం వళ్ ముతెలతదువులను
ప్పర్ంటానికి పిలుస్స్తరు. నాలుగో రోజు గౌర్తదేవికి పూజ అనంతర్ం ఉద్వాసన చెబుతారు.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
10

మంటపానికి అలంకరించిన కూర్గాయలను 4 వ రోజున కూర్ వండ్డతారు. ఇల్ల చ్చస్త్రన


కూర్నే గొచిికూర్ అని అంటారు. ఆ తరాాత గొచిి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కనీ
నిమజునం చ్చస్స్తరు. భోగి రోజు ప్రార్ంభమైన ఈ వ్రతానిన కొంతమంది 4 రోజులు,
మరికొంతమంది 6 రోజులు చ్చయడం కూడా ఆచార్ం. 'భోగి' రోజు బొమమల కొలువు పటిడం
కూడా వ్రత విధ్యనంగానే ఆచరిస్స్తరు. అల్లగే భోగి పండ్డగ రోజు చిననపిలలలక్త భోగిపళ్ళళ
ప్నయడం ల్లంటి వ్యటితో, ప్పర్ంటాలతో కళ్కళ్ల్లడ్డత ఉంటుంది. ఇంద్రుడ్మ ప్రీతికోసం ఈ
పండ్డగ జరుపుతుంటారు.
'భోగి' ఈ సంవతవర్ం జనవరి 13 న వస్తంది.. ఈ రోజు తెలలవ్యర్క ముందే.. 3.30 నుంచి 4.00
మధా సమయంలో 'భోగి' మంటలు వలిగిస్స్తరు. ద్వనిని సంవతవర్ంలో ఆ కలంలో చలిని
ప్రాలద్యలడమే కక్తండా, ఇంకో సందర్భముగా కూడా జరుపుక్తంటారు. ఇంట్లల ఉండే పాత
చీపురుల, తటిలు , విరిగిప్నయిన బలలలు వగైరా మొతతం ప్రోగు చ్చస్త్ర వీటితో భోగి మంటను
వలిగిస్స్తరు. ద్వని ద్వారా క్రొతత వ్యటితో నితా నూతన జీవితం ఆర్ంభించడానికి గురుతగా కూడా
ఈ రోజు 'భోగి' మంటలు వలిగిస్స్తరు.
కొందరి ఇళ్లలో 'భోగి' రోజు స్స్యంత్రం పూట చినన పిలలల బొమమలు కొలువును ఏరాపటు
చ్చస్స్తరు. బొమమలు కొలువులో పిలలల వివిధ ర్కల ఆట వస్తతవులను ప్రదర్శనగా ఉంచి
ఆనందిస్స్తరు. మరికొంత మంది భోగి పళ్ళ ప్పర్ంటం చ్చస్స్తరు. ఇకకడ ప్పర్ంటాళ్ళళ మరియు
బంధువులు సమావశమై , రేగి పళ్ళళ, శనగలు, పూలు, చెరుక్త గడలు, కొనిన నాణాలను కొతత
బటిలు వస్తక్తనన పిలలలపై ఆశీరాాద సూచకంగా క్తమమరించి దిష్టి తొలగిస్స్తరు. ఈ ప్పర్ంటానికి
వచిిన వ్యరికి తాంబూల్లలతో పాటు పటుి బటిలు, పస్తపు, క్తంక్తమలు పటిడం ఆనవ్యయితీ.
మకర్ సంక్రంతి.
జ్యాతిషా శాసింలో మొతతం 12 రాశులునానయి. ఇందులో సూరుాడ్డ ఒకోక న్లలో ఒకోక
రాశిలో ప్రవశిస్స్తడ్డ. సూరుాడ్డ ఏ రాశిలో ప్రవశిసేత ఆ రాశి సంక్రమణంగా వావహరిస్స్తరు.
సూరుాడ్డ ధనుర్ రాశిలో ప్రవశించింది మొదలు మకర్రాశిలో ప్రవశించడం వర్కూ సంక్రంతి
పండ్డగ దినాలు. మకర్ రాశిలో ప్రవశించిన రోజు మకర్ సంక్రంతి. అపపటి వర్కూ
దక్షిణాయనంలో సంచరిసూత వస్తతనన సూరుాడ్డ ఉతతరాయణంలో ప్రవశించిన శుభదినం
కూడా ఇది.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
11

సూరుాడ్డ హిందువులక్త ప్రతాక్ష బ్రహమ. కల చక్రనికి అతీతంగా సంచరిసూత ఉండే పర్మాతమ


సారూపం. ఉతతరాయణంలో సూరుాడ్డ ధనుర్రాశి నుంచి మకర్ రాశి లోకి వచ్చి రోజు మకర్
సంక్రమణం జరుగు రోజు. అదే మకర్ సంక్రంతి. భోగి తరాాత రోజు వచ్చిదే సంక్రంతి.
సంక్రంతి రోజునే శ్రీ మహా విషుణవు అస్తరులను మంధర్ పర్ాతం కింద పూడాిరు. ధర్మస్స్ాపన
జరిగి అధర్మమును రూపుమాపిన రోజు సంక్రంతి.
మకర్ సంక్రంతి పుషా మాసంలో వస్తతంది. పుషాం అనగా ప్నషణ శకిత గలదని అర్ాం. స్స్ననం
ద్వనం, పూజ అనే మూడ్డ విధులు సంక్రంతి పర్ాదినాన నిర్ారితంచాలి. సూరోాదయానికి
ముందే నువుాల పిండ్మతో శర్తరాకి నలుగు పటిి తలంటి స్స్ననం చ్చయాలి. జాతకంలో శని వలేల
కషాిలు కలుగుతాయి. ఆయనను శాంతింప చ్చయాలంటే నువుాలు ద్వనమివ్యాలి. వ్యతావర్ణ
పర్ంగా చూసేత మంచు క్తరిసే హేమంత ఋతువు, శీతకలం బాధలు నివ్యరించుకోవడానికి
స్స్నన జలంలో నువుాలు కలపడం, నువుాలు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించ్చ
విధులు. ఆయురేాద పర్ంగా చూసేత చలికలంలో శర్తరానికి నువుాలు మంచి చ్చస్స్తయి.
నువుాలు ఉషణవర్ాకమైనవ కక్తండా బలవర్ధక మైనటిివి.
మకర్ సంక్రంతితో ఉతతరాయణ పుణాకలం ప్రార్ంభం కవడం వలల పండ్డగలననంటిలోనూ
ఇది విశిషిమైనది. ఉతతరాయణం దేవతలక్త ఇషిమైన కలం. ఈ సమయంలో పూజ,
పునస్స్కరాలు, యజఞయాగాదులు చ్చస్త్ర దేవతలను మెపిపంచాలి. అల్ల చ్చయడం వలల కోరికలు
న్ర్వరుతాయని పూర్తాక్తల నమమకం.
కనుము విశిషిత: సంక్రంతి పండ్డగలోల చివరి రోజు కనుము. కనుము కర్ిక్తల పండ్డగ. పాడ్మ
పంటలను, పశు సంపదను, లక్ష్మీ సారూపంగా అరిించ్చ రోజు. ప్రకృతి సారూపిణి అయిన అమమ
ఆరాధన విశేషమే ఈ రోజు. తెలంగాణ ప్రాంతంలో ముతెలతదువులను తమ ఇంటికి ఆహాానించి,
పస్తపు, క్తంక్తమలు, నువుాల పిండ్మ మొదలైనవి ఇచిి 'స్తవ్యస్త్రని ' పూజలు చ్చస్స్తరు.
ఏడాదంతా పాడ్మపంటలక్త తోడపడ్మన పశువులక్త కృతజఞతలు చెపపడాకి 'కనుము' పండ్డగను
జరుపుక్తంటారు. మనది వావస్స్యాధ్యరిత దేశం కనుక మనుషుాలకే కదు, పశు
పక్షాాదులకూ ఇది పండ్డగే.
మనక్త ఎంతో ఆనంద్వనిన, సకల సౌభాగాాలను, శుభములనిచ్చి సంక్రంతి పండ్డగలను భకిత
ప్రపతుతలతో పూజిద్వాం, తరిద్వాం.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
12

వశిషఠ గీత
జయం వంకటాచలపతి: 81068 33554
మాయావిల్లస విలస్త్రతమై, జనన మర్ణ చక్రబంధమైన ఈ సంస్స్ర్మున మునిగి తేలుచునన
జీవుల నుదధరించుటక్త ధర్మప్రబోధము చ్చయ సంకలిపంచి మహాకవి వ్యలీమకి ఆదికవామైన
రామాయణమును ర్చించెను. ధర్మము రండ్డ విధములు – ప్రవృతిత ధర్మము, నివృతిత ధర్మము.
శ్రౌత స్స్మర్త రూపమగు కర్మకండ యంతయు ప్రవృతిత ధర్మము. సర్ా కర్మ సనానయస పూర్ాక
జాఞనము నివృతిత ధర్మము. ఈ రండ్డను వద్యదభవములు. శ్రీ రాముని చరిత్ర పై రండ్డ
ధర్మములక్త నాదర్శము.కనుకనే వ్యలీమకి మహరిి పై రండ్డ ధర్మములను నిరూపించదలచి
రామాయణమును “పూర్ా, ఉతతర్ రామాయణము” లని రండ్డగా విభజించెను. ఇందు పూర్ా
రామాయణము రామచరితము కగా, ఉతతర్ రామాయణము “యోగవ్యశిషఠ” మను
ఆధ్యాతిమక గ్రంథము. పూర్ా రామాయణమందు బాల, అయోధా, అర్ణా, కిష్టకంద, స్తందర్,
యుదధకండలు – ఆరు గలవు. ఉతతర్ రామాయణము (యోగవ్యశిషఠము) నందు వైరాగా,
ముముక్షు, ఉతపతిత, స్త్రాతి, ఉపశమ, నిరాాణము లను ఆరు ప్రకర్ణములు గలవు. ఇవిగాక
పూర్ారామాయణమునక్త ఉతతర్కండ యను మరియొక కండ గలదు. అటేల,
ఉతతర్రామాయణ (యోగవ్యశిషఠ) మునక్త నిరాాణోతతర్ భాగమని మరొక ప్రకర్ణము గలదు.
ఈ పూరోాతతర్ రామాయణ గ్రంథముల శ్నలక సంఖా 56 వల శ్నలకములు. ఇందు పూర్ా
రామాయణము 24 వల శ్నలకములు, ఉతతర్రామాయణము 32 వల శ్నలకములు గలిగ యుననవి.
ఉతతర్ రామాయణ మంతయు శ్రీరామ వశిషుఠల సంవ్యదరూపమగుటవలన, అషాింగయోగ,
జాఞనయోగములను బోధించుట వలన “యోగవ్యశిషఠ” మని పిలువ బడ్డచుననది. ఈ రండూ
కలస్త్రననే రామాయణము సంపూర్ణమగును.
శ్నల. వదవదేా పరేపుంస్త్ర జాతే దశర్థాతమజే, వదః ప్రాచ్చతస్స్ ద్వస్త్రతావక్షాద్రామాయణాతామనా.
వదవదుాడగు పర్మాతమ దశర్థ పుత్రుడ్డగా జనిమంప, వదము వ్యలీమకి నుండ్మ రామాయణ
రూపముతో ఆవిర్భవించెను. ద్వనినిబటిి శ్రీరాముడ్డ పర్మాతమ రూపుడనియు, రామాయణము
వదరూపమనియు సపషిము. ఈ సందర్భములో ప్రవృతిత నివృతిత ధర్మములను రంటినీ
బోధించినపుడే రామాయణము వదరూపమగును గాని కేవలము ప్రవృతిత ధర్మమును

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
13

బోధించినంత మాత్రాన కనేర్దు. కనుక యోగవ్యశిషఠముతో కలస్త్రననే రామాయణము


నివృతిత ధర్మమును బోధించినదగును. అప్పుడే “ఏష విగ్రహవ్యన్ ధర్మః” అను సూకిత చరితార్ా
మగును. సంపూర్ణమగును.
ర్ణర్ంగమున ఇరువైపులగల సేనలనుజూచి శ్నకమోహములనుబొంది, యుదధ పరాజుఞుఖుడైన
అరుునునక్త తతోతాపదేశము చ్చస్త్ర సాధర్మ మైన యుదధమందు ప్రవశింప చ్చశాడ్డ శ్రీకృషుణడ్డ
ద్వాపర్యుగములో. యువరాజయి రాజామునొలలక విరాగుడై యునన శ్రీరామునక్త
తతోతాపదేశ మొనరిి వశిషుఠడ్డ మర్ల రాజావావహార్ములందు ప్రవశపటాిడ్డ
త్రేతాయుగములో. కనుక ఈ గ్రంథమునక్త గీతా గ్రంథమునక్త ప్నలిక యుననది.
నారాయణునక్త నరుడ్డ బోధించినది ‘వశిషఠ గీత’ కగా, నారాయణుడ్డ నరునక్త
బోధించినది ‘భగవద్వగత’. వశిషఠ గీత త్రేతాయుగములోని తతోతాపదేశము కగా, భగవద్వగత
ద్వాపర్యుగములోని తతోతాపదేశము.
అవధూత దతతపీఠ విద్వాధికరి శ్రీ క్తపాప వంకట కృషణమూరిత గారిచ్చ జెమినీ T.V లో
చ్చయబడ్మన ప్రవచనాలక్త అక్షర్రూపమై పాఠక్తల కర్కమల్లలంకృతమైన “యోగవ్యశిషఠ
హృదయము” అను వద్వంత గ్రంథము నందలి విషయములు పాఠకలోక సౌలభాము కొర్క్త
వ్యరికి కృతజఞతా పూర్ాక నమస్స్కర్ములతో ఇందుదహరించబడ్డచుననది.
ఆధ్యాతిమక గ్రంథములలో అతాంత విశిషి మైనది వశిషఠ గీత. ద్వనిని యోగ వ్యశిషఠ మని, జాఞన
వ్యశిషఠ మని, వ్యశిషఠ రామాయణమని, మహారామాయణమని, ఉతతర్ రామాయణమని
వావహరిస్స్తరు. ఇది 32,౦౦౦ శ్నలకపరిమితిగలిగి ఆరు ప్రకర్ణములలో విసతరించి అద్లాత
స్త్రద్వధంత ప్రతిపాదితముగా వ్యలీమకిమహరిిచ్చత ర్చింపబడ్మనది. ఈ గ్రంథావిరాభవమొక ప్రతేాక
పరిస్త్రాతిలో జరిగినది.
రాముడ్డ రాజాాధికర్ములో నునన సమయములో నార్దమహరిి వ్యలీమకిమహరిికి
బోధించాడ్డ రామకథ సంగ్రహంగా. తరువ్యత బ్రహమదేవుడ్డ రామాయణ ర్చన చ్చయమని
ప్రోతవహించి ఈ మహరిికి భూతభవిషాదార్తమానకల జాఞనమును ప్రస్స్దించాడ్డ.
లవక్తశులు జనిమంచ్చనాటికి వ్యలీమకి మహరిి రామాయణ ర్చన చ్చసూతనే యునానడ్డ.
బాలకండ మొదలు యుదధకండ వర్క్త ఆరు కండలు వ్రాస్త్ర గ్రంథము పూరిత
చ్చయాలనుకొనానరు మహరిి. ద్వనికితగగటేి ఫలశ్రుతి కూడా ర్చించాడ్డ. అయితే క్తశలవులు

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
14

జనిమంచిన తరువ్యత, ఉతతర్కండ కూడా ర్చన చ్చశారు.ర్చనానంతర్ము ఈ కవామును


లవక్తశులక్త, తన ముఖా శిషుాడైన భర్ద్వాజుడ్డ, మొదలైనవ్యరికి ఉపదేశించాడ్డ.
ఈ రామాయణ ర్చనా సందర్భం లోనే బాలకండలో మహరిికి ఒక చిక్తక వచిిపడ్మంది.
విశాామిత్ర మహరిి యాగర్క్షణ నిమితతముగా రాముణిణ తనవంట పంపమని అడగటం
స్తవిదితమైన విషయమే. ఆ సమయంలో శ్రీరాముడ్డ వైరాగాంలో మునిగిప్నయి ఏమీ
పటిక్తండా ఉంటునానడ్డ. అప్పుడ్డ వశిషఠ, విశాామిత్రు లిదారూ కలస్త్ర శ్రీరాముడ్మ యొకక తతతా
సందేహాలను తొలగించి ఆయనయొకక ఆకర్మణాతను తొలగించారు.ఆ తరువ్యతనే శ్రీరాముడ్డ
తాటక సంహార్ము, స్త్రతాకల్లాణము, మొదలైన విశిషి కరాాలు నిర్ారితంచాడ్డ. ఆ రామ
వైరాగా ఘటాినిన బాలకండలోనే ప్రవశపటిినటలయితే - ఆ మహరుిలు చ్చస్త్రన బోధ పూరితగా
అకకడ చెపపకప్నతే నిండ్డదనం రాదు. చెబితే, గ్రంథం మొదట్లలనే వద్వంత చర్ి పరిగిప్నయి,
మునుమందు తను చ్చయబోయే కవా వర్ణనలు, ర్స ప్నషణ మొదలైనవనీన ప్పలవమై
కవాశర్తర్ంలో సమతకం ద్బబతింటుంది. అందువలల వ్యలీమకి మహరిి
ఆలోచనాపూరాాకముగా పూర్ాభాగమైన రామాయణ కవాములో ఈ వశిషఠ బోధ ప్రస్స్తవన
లేక్తండా ఆసనినవశమునే సపృశించలేదు. కనీ మహరిి హృదయములో తతతావిద్వా
ర్సమయమైన ఈ ఘటిం మెదులుత ఉండడం వలల కొంతకలము తరాాత ఈ ఘటాినేన వరే
గ్రంథంగా వ్రాయ సంకలిపంచి న్మమదిగా వ్రాయ స్స్గాడ్డ.
మహరిి వదా తప్న విధ్యనాలలో శిక్షణ పందుతునన భర్ద్వాజుడనే శిషుాడ్డ తన
గురువుగారివలల పూర్ా రామాయణ గ్రంథానిన ఉపదేశం పంది అనేక ప్రదేశాలక్త వళ్లల ఆ
గ్రంథానిన గానం చ్చస్తతండేవ్యడ్డ.అపపటికే అనేక యోగస్త్రదుధలు స్స్ధించిన భర్ద్వాజుడ్డ దేశ
దేశాలకేగాక లోకలోకలకూ వళ్లల గానము చ్చసేవ్యడ్డ. ఒకస్స్రి మేరుశిఖరాగ్రాన దేవసభలో
రామాయణం గానం చ్చశాడ్డ. అతని అదృషివశాతుత ఆ సభక్త బ్రహమదేవుడ్డ సాయంగా
విచ్చిశాడ్డ. తన ప్రోతావహం వలల ఉదభవించిన రామాయణ మహాకవా సౌందరాానిన
చవిచూస్త్రన బ్రహమదేవుడ్డ మహానందం పంద్వడ్డ. మునిక్తమారుడ్మ గాన ర్తతి ఆయనక్త బాగా
నచిింది. ద్వంతో ఆయన ఆ క్తర్రవ్యణిణ అభినందించి “ఏదనాన వర్ం కోరుకో” మనానరు.
అందుక్త భర్ద్వాజుడ్డ “దేవ్య! సమసత జీవులకూ దుఃఖము ప్నయే ఉపాయం చెప్పు. ఇదే నాక్త
కవలస్త్రన వర్ం” అనానరు. బ్రహమగారు నవిా ఇల్ల అనానడ్డ. “ద్వనికి నననడగడం దేనికయాా?

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
15

మీగురువుగారు క్రొతతగా గ్రంథం మొదలు పటాిరు గద్వ! ఆయనేన ప్రారిాంచు. ఆ గ్రంథానిన


ఉపదేశం పందితే, సముద్రానిన వంతెనతో ద్వటినటుల సంస్స్రానిన అవలీలగా ద్వటవచుి. (శ్నల.
తస్త్రమన్ శ్రుతే నరో మోహాత్ సమగ్రాత్ సంతరిషాతి, సేతునేవ్యంబుదేః పార్ం అపార్గుణ
శాలినా.) అని బ్రహమదేవుడ్డ గ్రంథ ర్చన పూరితకకముందే గ్రంథ వైశిషాఠయనిన శాలఘంచాడ్డ. కనీ
ఆరోజులోల శిషుాలక్త గురువుగారి దగగర్ ఎంత చనువునాన నాక్త ఫల్లనా ఉపదేశముచెయాండ్మ
అని అడ్మగే పధధతి ఉండేది కదు. భర్ద్వాజుడ్మ ల్లంటి మహా స్త్రదధపురుషులు కూడా బ్రహమదేవుడ్మతో
నైనా నిర్భయంగా మాటాలడగలరు గానీ గురువుగారిదగగర్ అల్ల మాటాలడేవ్యరు కదు. అది
భయముతో కూడ్మన భకిత. ఆదర్శప్రాయమైన గురుభకిత. భర్ద్వాజుని మానస్త్రక స్త్రాతిని గ్రహించిన
బ్రహమ సంతోష్టంచి, సరే నేనే మీ గురువు గారితో చెబుతాను అని భర్ద్వాజుడ్మని వంటనిడ్డకొని
వ్యలీమకి ఆశ్రమానికి వచాిడ్డ.బ్రహమగారిని చూచిన వ్యలీమకి మహరిి భకతయవశము పలులబకగా
బ్రహమను అనేకవిధ్యల పూజించాడ్డ. బ్రహమ మహరిి తో ఇల్ల చెపాపడ్డ: “ఓ మునివరాా! ఇప్పుడ్డ
నీవు ర్చిస్తతననది గొపప వద్వంత గ్రంథము. శ్రీరాముని యొకక అసలైన సారూపానిన నీవు
అందులో వరిణస్తతనానవు. కనుక ద్వనిని మధాలో ఆపరాదు. ద్వనివలల సమసతలోకలకూ
ఉపకర్ము జరుగుతుంది. సంస్స్ర్ స్స్గరానికి ఇది పడవ వంటిది. లోక్తలు ఈ పడవతో ఆ
స్స్గరానిన అవలీలగా ద్వటెదరు.ఇది చెపపటానికే నేను ఇపపడ్డ వచాిను.” అని పలికి
అంతరాానమైనాడ్డ బ్రహమ దేవుడ్డ.
మహరిికి ఏమి జరిగింద్య సరిగాగ అర్ాం కవడం లేదు. గాలికి సముద్రములో ఒక కెర్టం లేచి
ద్వనిని చూసే లోప్ప అణిగి ప్నయి సముద్రములోనే కలస్త్రప్నయినటులంది అపపటి పరిస్త్రాతి.
కొంతసేపటికి తేరుక్తనన మహరిి శిషుాణిణ పిలిచి “నాయనా! బ్రహమగారు ఏమి చెపాపరు? నాక్త
సరిగా చెప్పు” అనానడ్డ. భర్ద్వాజుడ్డ బ్రహమగారి మాటలను యథాతథంగా చెపాపడ్డ గురువు
గారికి. బ్రహమగారి భావం అర్ామైన గురువుగారు ఆ గ్రంథం గురించి ఆ క్తర్రవ్యడ్మతో చరిించాడ్డ.
అప్పుడ్డ భర్ద్వాజుడ్డ మెలిలగా “గురుదేవ్య! పూర్ా రామాయణం పరిశీలిసేత ఒకోకస్స్రి రాముడ్డ
స్స్ంస్స్రిక స్తఖ దుఃఖాలలో కొటుిక్తప్నయాడేమో అనిపిస్తతంది. కొనిన చోటల చూసేత ఆయన
మహాజాఞనేమో, తతతాజుఞడేమో అనిపిస్తతంది. ఆ మహాతలిల స్త్రతాదేవి ప్రవర్తనా అంతే. గురుదేవ్య!
శ్రీరాముడ్డ, స్త్రతాదేవి, లక్ష్మణాది స్దర్వర్గమూ, వీర్ంతా ఈ సంస్స్ర్యాత్రలో జాఞనులుగా
ప్రవరితంచారా? అజాఞనులుగా ప్రవరితంచారా? ఆ వివరాలు నాక్తపదేశించండ్మ” అని అడ్మగాడ్డ.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
16

వ్యలీమకి మహరిి బ్రహమ ఆజఞ మేర్క్త గ్రంథానిన ప్రథమంగా తన శిషుాడైన భర్ద్వాజుడ్మకే


ఉపదేశించాలని నిశియించుకొని, అపపటివర్క్త ర్చించిన గ్రంథమంతా శిషుాడ్మకి వినిపించి ,
తరువ్యత భాగము ఏరోజు వ్రాస్త్రంది ఆరోజు తాను శిషుాడ్మకి ఉపదేశిసూత ఉండేవ్యడ్డ. ఆవిధంగా
బ్రహమదేవుడ్మ ఆజఞ, వ్యలీమకి మహరిి యొకక తతతా తపన, భర్ద్వాజ మునిక్తమారుని యొకక
జిజాఞస – మూడూ ఒకటికగా ఉదభవించిన మహాగ్రంథమే ఈ యోగవ్యశిషఠము.
స్తతీక్షుణడనే బ్రాహమణుడ్డ ఒకస్స్రి ఆగస్త్రత మహాముని ఆశ్రమానికి వళ్లల మోక్షానికి కర్ణం కరామ?
జాఞనమా? లేక రండూనా? అని వినమ్రంగా అడ్మగాడ్డ. ముని ఇల్ల చెపాపడ్డ. బ్రాహమణోతతమా
పక్షి రండ్డ రకకలూ ఉంటేనే ఆకశానికి ఎగురుతుంది. ఒంటి రకకతో ఎగర్లేదు. అల్లగే
మానవుడ్డ జాఞన కర్మలు రండూ ఉంటేనే మోక్షం పందుతాడ్డ. ఒకకద్వనితో మోక్షం
పందలేడ్డ. కబటిి జాఞన కర్మలు రండూ మోక్షానికి స్స్ధనాలు. ఈ విషయంలో నీకొక కథ
చెపుతాను విను అనానడ్డ ముని.
పూర్ాకలంలో అగినవశుాడనే బ్రాహమణుడ్మకి కరుణుాడనే క్తమారుడ్డండేవ్యడ్డ. ఇతడ్డ
వదవద్వంగాలు బాగా చదివి గురుక్తలంనుంచి ఇంటికి వచిి కరామనుషాఠన మేమీ లేక్తండా
ఉండేవ్యడ్డ. తండ్రి కొడ్డక్తను చూచి “నీవు కర్మ మానుటక్త కర్ణమేమి?” అని అడ్మగాడ్డ.
తండ్రీ! శ్రుతులు కొనిన జీవితాంతమూ కర్మలు చ్చయమనానయి. ఇది ప్రవృతిత ధర్మమట. మరికొనిన
శ్రుతులు “ధనము, కర్మ, సంతానము” ఇవమీ మోక్షానికి కర్ణాలు కవంటునానయి. కర్మ
సనాాసము ఒకకటే మోక్షానికి కర్ణమని చెప్పుచునానయి. ఇది నివృతిత ధర్మమట. ఈ
రండ్మంటిలో ఏది చెయాాలో నాక్త తోచడం లేదు. అందువలల ఊరుక్తనానను అనానడ్డ కొడ్డక్త.
అప్పుడ్డ క్తమారా! నీకొక కథ చెపుతాను ద్వనిన వినన తరువ్యత నీక్త తోచినటుల చెయిా. అని కథ
చెపపడం ప్రార్ంభించాడ్డ తండ్రి.
పూర్ాం స్తరుచి అనే అపవర్స స్త్రి హిమాలయ శిఖర్ం మీద కూరొిని ఉండగా పై నుంచి ఆకశ
మారాగన దేవదూత వళ్ళళ చుండగా చూచింది. “ఎకకడ్మకి వళ్ళళచునానవు? ఎకకడ్మనుండ్మ
వస్తతనానవు?” అని అడ్మగింది. ఆమెక్త దేవదూత ఇల్ల చెపప స్స్గాడ్డ. అరిషినేమి అనే రాజు
రాజాభార్ము కొడ్డక్తనకపపగించి గంధమాదన పర్ాతం మీద తపస్తవ చ్చస్తతనానడ్డ. అతని
వదాక్త దేవంద్రుడ్డ ఒక వర్తమానము పంపాడ్డ. నేను ఆవిషయము అతనికి చెపిప తిరిగి
దేవలోకనికి వళ్ళతునానను అనానడ్డ దేవదూత.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
17

అయితే ఆ అరిషినేమి మహారాజుగారి కథ ఏమిటి? నాక్త వినాలని ఉంది. కోపగించుకోక్తండా


చెపపమని అడ్మగింది స్తరిచి. దేవదూత అరిషినేమి వృతాతంతము స్తరిచికి చెపపస్స్గాడ్డ.
గంధమాదనం మీద అరిషినేమి తపస్తవ చ్చసూత ఉండగా మాప్రభ్యవు విమానము తీస్తకొని వళ్లల
ఆయనున సారాగనికి తీస్తక్తర్మమనానడ్డ. నేను విమానం తీస్తకొని గంధమాదనానికి వళాలను. ఆ
రాజపుంగవునితో మా శచీపతి చెపిపనమాట చెపాపను. అతడ్డ అంతా స్స్వధ్యనంగా విని,
దేవలోకంలోని విశేషాలు చెపపమనానడ్డ. అకకడ పరిస్త్రాతి తెలుస్తకొంటే గాని కర్తవాం
నిర్ణయించుకోలేననానడ్డ. నేను వునన వ్యసతవం చెపాపను. సార్గంలో పుణాం కొద్వా స్తఖం
అనుభవిస్స్తర్నానను. పరుల గొపపతనానిన సహించలేర్నానను. ఒకరి నొకరు కలహిస్స్తర్నానను.
అసూయ కూడా మెండ్డ అనానను.తక్తకవ వ్యళ్ళను చూసేత ఎకకవ వ్యళ్లక్త మహాసంతోషం
అనానను. పుణాం అంతా ఖరుిపటుికొని తుదక్త సారాగనిన విడ్మచి భూలోకనికి వళ్ళలేక
ఏడ్డస్స్తరు అనానను. అంతా వినన అరిషినేమి ఇల్లంటి సార్గం నాక్త అకకర్లేదనానడ్డ. ఇంక
ఘోర్ తపస్తవ చ్చస్స్తడట. శర్తర్ తాాగం చ్చస్స్తననానడ్డ. నీక్త, నీసారాగనికి దండం అని ననున
పమమనానడ్డ. నేను విమానం త్రిపిప తీస్తకొని వచిినాను. విషయమంతా ఇంద్రుడ్మకి చెపాపను.
ఇంద్రుడాశిర్ాప్నయి వంటనే ఆరాజును వ్యలీమకి ఆశ్రమానికి చ్చర్ిమనానడ్డ. ఇతనికి
తతోతాపదేశం చ్చయమని వ్యలీమకి తో చెపపమనానడ్డ.నేను మళ్ళళ గంధమాదనం చ్చరాను.
అరిషినేమి వదాక్తవళ్లళ అతనిన వ్యలీమకి ఆశ్రమానికి తీస్తక్త వచాిను. దేవంద్రుడ్డ చెపిపనమాట
వ్యలీమకితో చెపాపను. ఆ రాజుకూడా ఆధ్యాతిమక తతోతాపదేశం చ్చయమని వ్యలీమకి మహరిిని
కోరాడ్డ. సంస్స్ర్ దుఃఖం ప్నయేది ఎల్లగో చెపపమనానడ్డ. వ్యలీమకి అరిషినేమిని క్తశలం అడ్మగి
వ్యస్త్రషఠ రామాయణ కథ చెపుతా వినమనానడ్డ.
మహర్తి! రాముడెవరు? ముక్తతడా? బదుధడా? నీవు తతతావతతవు గద్వ! ముందు తేలిి
చెపపమనానడ్డ అరిషినేమి.
రాముడ్డ విషుణవు. శాపవశాన రాజుగా భూలోకన అవతరించాడనానడ్డ మహరిి.
అయితే చిద్వనంద రూపుడయిన విషుణవుక్త శాపమెందుక్త వచిింది? ఎవరు శపించారు? అని
అడ్మగిన రాజుక్త వ్యలీమకి ఇటుల చెప్పుచునానడ్డ.
1) బ్రహమలోకంలో సనతుకమారుడనే నిషాకముడ్డండేవ్యడ్డ. ఒకస్స్రి విషుణవు
బ్రహమలోకనికి రాగా బ్రహామదులందరూ విషుణవును పూజించారు సనతుకమారుడ్డ తపప.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
18

ఇందుక్త ఆగ్రహించిన విషుణవు “కమారుతడవై శర్జనమ అనే ప్పరుతో భూలోకములో పుటి”మని


శపించాడ్డ సనతుకమారుణిణ . సనతుకమారుడ్డ కూడా స్స్మానుాడ్డ కడ్డ. “నీ సర్ాజఞతాం
కోలోపయి అజాఞనివై కొంతకలం ఉండగలవ” ని విషుణవును శపించాడ్డ సనతుకమారుడ్డ.
2) పూర్ాం దేవద్వనవులక్త జరిగిన యుదధంలో ద్వనవులక్త సహాయం చ్చస్త్రన భృగుపతినని
చంపిన విషుణవును, నీక్త కూడా భార్ా వియోగం కలుగుతుందని భృగువు శపించాడ్డ.
3) జలంధరుడ్మ భార్ా బృంద, పతి వషముతో మోసగించిన విషుణవును “భారాావియోగము”
కలుగునని శపించింది.
4) పయోష్ణణ నద్వ తీరాన దేవశర్మ భార్ా నృస్త్రంహ వషంతో ఉనన విషుణమూరితని చూచి
భయపడ్మ చనిప్నయింది. అంతట నావలె నీవు కూడా భారాావియోగానిన పందుతావని
దేవశర్మ శపించాడ్డ.
ఇల్ల ఇంతమంది శాపాలతో భూలోకంలో మనుషుాడగా రాముడై అవతరించాడ్డ విషుణవు.
ఇతనికి సనతుకమారుని శాపమువలన సర్ాజఞతాం ప్నయి అజాఞనం సంభవించింది. మిగతా
ముగుగరి శాపాల వలన మూడ్డమారుల స్త్రతా వియోగము తటస్త్రాంచింది. రావణుడ్డ
అపహరించినపుడొకమారు. మిథాాపవ్యదం తో రండవమారు, భూప్రవశంతో మూడవమారు
రామునక్త స్త్రతావియోగమేర్పడ్మంది.
ఇక నీవడ్మగిన మోక్షస్స్ధన చెపుతాననానడ్డ వ్యలీమకి అరిషినేమితో. ఇంతవర్క్త నాక్త
తెలిస్త్రనంత అరిషినేమికథ నీక్త తెలిపినాననానడ్డ స్తరుచితో దేవదూత. ఇక వశిషఠ గీత
చదవ్యలి వ్యలీమకి అరిషినేమికి చెపిపన తతతాస్స్ర్ము తెలుస్తకోవడానికి.
ఆధ్యాతిమక తతతాచింతనచ్చయు జిజాఞస్తలక్త ఇది చాల్ల చకకని అద్లాత గ్రంథ రాజము. చదివి
తరిద్వాం. …….సరేాజనాః స్తఖినోభవంతు.
"సదుగరుధ్యమం – సనామర్గం "

ఈ కలియుగంలో మంచి, చెడ్డ ఒకే జీవునిలో న్లకొనివుంటాయి! కవున భగవంతుడ్డ


అవతరించి దుషుిలను వధించుట జరుగదు! అందుకే సదుగరు రూపంలో ప్రకటితమై
జీవులతోనే వుంటూ వ్యరిని సనామర్గంలో నడ్మప్ప ప్రయతనం చ్చస్స్తడ్డ!

శాస్త్రి ఆత్రేయ – మన బ్రాహమణ ఆధ్యాతిమకం నుంచి

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
19

పీసపాటి గిరిజా మనోహర్ శాస్త్రి, రాజమంహేద్రవర్ం వ్యసతవుాలు . చాల్లకలం


చెన్లనలో ఒక కేంద్ర ప్రభ్యతాసంసాలో ఆఫీసరుగా పనిచ్చస్త్ర పదవీ విర్మణ చ్చస్స్రు .
జ్యాతిశాశసింలో కృష్టచ్చశారు. వ్యరి ర్చనలు 1. గణేశ వైభవం, 2. కర్తతక మాస
మాహాతమయం, 3. శివక్తటుంబం, 4. గోద్వవరి పుషకర్ మాహాతమయం మరియు గౌతముని
చరిత్ర, 5. కృషణవణి పుషకర్ మాహాతమయం, 6. శివరాత్రి మాహాతమయం. వీటిలో కొనిన
పుసతకములుగా ముద్రితమయాాయి. కొనిన ధ్యరావ్యహికలుగా జ్యాతిష, ఆధ్యాతిమక
పత్రికలలో వచాియి. ఇవికక ఆధ్యాతిమక, జ్యాతిష వ్యాస్స్లు వ్రాస్త్ర పత్రికలక్త పంపుత
వుంటారు . 2010 లో జ్యాతిష మాస పత్రిక భవిషావ్యణి చ్చ పుర్స్స్కర్ం జరిగింది.
ఇపపటివర్క్త 60 వ్యాస్స్లక్త పైన ప్రచురించబడాుయి. ప్రస్తతతం 4 WhatsApp గ్రూపులక్త,
70 మంది వాక్తతలక్త జ్యాతిష పాఠాలు పంపుచునానరు. శ్రీ గాయత్రి పత్రికక్త
ప్రార్ంభంనుంచి వ్యాస్స్లు వ్రాస్తతనానరు. మొబైల్ నం.94403 56770

అననెం పర్బ్రహమ సారూపెం


అననెం పర్బ్రహమ సారూపెం. సకలజీవకోటికి ప్రాణాధార్ెం ఆహార్ెం. అనాననిన స్స్క్షాతుత
అననపూరాణదేవిగా కలుసాాము. ఈ అననెంతో ఈ సృష్టట అెంతా ముడిపడి ఉననది. అన్ననత్ుతిా
గుఱెంచి ఉపనిష్త్తాలలో ఏమి తెలియజేశారో తెలిప్పముెందర్ విశాసృష్టట పెంచభూతాల
ఆవిరాావము తెలియజేయబడిెంది. విశాసృష్టట క్రమెంలో మూడు త్తాాలు తెలియజేయబడాయి.
అవి ప్రకృతి, పురుషుడు, పర్మాత్మ. విశాసృష్టటలో మూలమైనవి ప్రకృతి, పురుషుడు. ఇకకడ
పురుషుడు అెంటే ప్రాణికోటి. విశాెంలో మొదట వాయురాకాశములన పెంచభూతాలు
వయకామైనవి. ఆకాశము, వాయువు, తేజము, జలము, భూమి అయిన ఈ పెంచభూతాలు
వర్సగా ఒకదాని వలన ఒకటి పుటిటనవి. ఈ విష్యమే తైతిారీయోపనిష్త్తానెందు
తెలియజేయబడిెంది.
శ్రు॥ ఆతామనఆకాశసెంభూత్ః । ఆకాశాదాాయుః ।
వాయోర్గ్నః । అగ్న రాపః । అదాయఃపృథివీ ॥
మొదట ఆత్మనెండి ఆకాశము ఉదావిెంచిెందనానరు. ఇకకడ ఆత్మ అెంటె పర్మాత్మ అనగా
పర్బ్రహమము (పైన తెలిజేసన పర్మాత్మ గుఱెంచి ఇకకడ ప్రసాావిెంచాడు). అనెంత్ర్ెం
ఆకాశమునెండి వాయువు; వాయువు నెండి అగ్న; అగ్ననెండి జలము; జలమునెండి పృథిా
పుటిటనవి. ఈ పెంచభూతాల గుఱెంచి తెలియజేసన త్రువాత్ వాటికి ఏఏ గుణాలు కలిగ్

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
20

ఉనానయో తెలియజేసారు. అవి ఆకాశానకు శబధ గుణము; వాయువునకు శబద సుర్శ గుణాలు;
అగ్నకి శబద సుర్శ రూప గుణాలు; జల్లనికి శబద సుర్శ రూప ర్స గుణాలు; పృథిాకి (భూమికి) శబద
సుర్శ రూప ర్స గెంధము(వాసన) గుణాలు కలిగ్ వునానయి.
దీనినే తైతిారీయబ్రహమవలిో ఈ క్రెంది విధెంగా వివరించినది.
శ్రు॥ త్సామదాా ఏత్సామ దాాత్మనా ఆకాశ ససెంభూత్ః- ఆకాశా దాాయుః, వాయో ర్గ్నః అగ్నన
రాపః
అదాయః పృథివీ, పృథివాయ ఓష్దయః - ఓష్ధీభ్యయననమ్ అనాన త్తురుష్ః
అనగా సరాానికి ఆత్మభూత్మైనది పర్మాత్మ. ఇకకడ పర్మాత్మ అనగా పర్బ్రహమమని
చపుబడినది. అటిట బ్రహమమునెండి శబద గుణము కలిగ్నటిట ఆకాశము, ఆకాశమునెండి శబద
సుర్శ గుణములు కలిగ్నటిట వాయువు జనిెంచినది. అటిట వాయువు నెండి శబద సుర్శ రూపము
గుణములు కలిగ్నటిట అగ్న, అటిట అగ్న నెండి శబద సుర్శ రూప ర్సములనెడి నాలుగు గుణములు
కలిగ్న జలము పుటిటనది, అటిట జలము వలన శబద సుర్శ రూప ర్స గెంధము లనెడి అయిదు
గుణములు కలిగ్నటిట పృథిా జనిెంచాయి. పృథిానెండి అనగా భూమి నెండి ఓష్ధులు,
ఓష్ధులనెండి అననము, అననము నెండి మానవుడు అనగా ప్రాణికోటి జనిెంచినదని
తెలుపబడిెంది. ఇట్టో పర్బ్రహమెం వలన ఏర్ుడిన సృష్టట అెంతా ఒకకటే అయి అననసారూపమైనది.
దీని వలన తెలుసుాననది అననము పర్బ్రహమ సారూపమని.
మరొక విష్యెం మానవుని కెంటె ముెందర్ అననెం పుటిటెంది. ఇదే విష్ము తైత్ారీయ బ్రహమవలిోలో
ఈ విధెంగా అనానడు. శ్రు॥”అనాన ద్భా భూతానని జాయనేా” అననము వలన సర్ాప్రాణులు
జనిసుానానయి.
భృగువలిో ఉపనిష్త్తాలో ఆ విధెంగా జనిెంచిన జీవులకు జీవనాధార్మైన ఆహార్ెం గుఱెంచి
తెలియజేశాడు. శ్రు॥“ అనాన దేధయవ ఖిలామాని భూతాని జాయనేా” అనగా ఆకాశెం నెండి
కురసన వృష్టట వలన సకల ప్రాణులకు జీవనాధార్మైన ససాయలు పెండుత్తనానయి అని
వివరెంచాడు. అనగా అననరూపమైన ససయములు స్థూలరూపమున ముెందు పుటిట త్రువాత్
జనిెంచిన ప్రాణులకు ఆహార్మగుచుననది. ”అనాన ద్భాతానని జాయనేా” అనన శ్రుతి ప్రకార్ెం
అననము నెండి సాూవర్ జెంగమాత్మక, జడ, చేత్న జీవులుత్ునన మైనట్టో సాష్టమైనది. అననమే
అననపూర్ణ. ఇట్టో అననపూర్ణ సృష్టటకి కార్ణమైనది.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
21

బ్రహమవలిో ఉపనిష్త్తాలో శ్రు॥‘అనేనన జాతాని జీవనిా, జాతానయనేనన వర్ధనేా’ అని అనానడు. అనగా
అననము వలన పుటిటనవి అననము వలననే పరుగుత్తనానయి, వృదిధచెంది నిలుసుానానయి. అనగా
ఈ విధెంగా అననెం సూతికి కూడ కార్ణ మయిెంది.
ఇటిట సృష్టటకి సూతికి కార్ణమైన అననపూర్ణకు పర్మాత్మకు భేదములేదు. పర్మాత్మ సారూపమైన
అననపూర్ణయెందు మనకు భకిా జనిస్ాెంది. అననమునకు పర్బ్రహమమునకు భేదము లేదని
భృగుమహరి“ అననెం బ్రహ్మమతి వయజనాత్” అనగా అననము బ్రహమ అని అనానడు. కనక‘ అననెం
ననినాదయత్ ’అనగా అననమున నిెందిెంచకు, ‘అననెం నపరచక్షీత్ ’అననమున పరహరెంచకు
అనగా విడువకు అని కూడ తెలియజెప్తుడు. అననదానెం విరవిగా చేయమని కూడ శ్రుతిలో
చప్తుడు. ‘అననెం బహకురీాత్ ’అనగా అతిథి అభాయగత్తలకు లేదనకుెండ అననెం పటటమని
అర్ూము.
శ్రు॥ అననవా ననానదో భవెంతి, మహాన్ భవతి ప్రజాయా, పశుభి ర్్రహమ వర్చసేన, మహాన్ కీరాాయ॥
(భృగువలిో) అననము ఇత్రులకు పట్టటటవలన అనగా అననదానము వలన, అత్డు గొపువాడు
మహాత్తమడు అగు చునానడు. పుత్రపౌత్రాది పరవార్ము చేత్న, సెంపద చేత్న జాానము కలిగ్న
బ్రహమ వర్చసుస చేత్న అభివృదిధ పెందుచునానడని అర్ూము. అననపూరాణదేవిని ఆరాధిెంచమని,
అట్టో ఆరాధిెంచిన మోక్షెంకలుగునని అనానడు. శ్రు॥‘ యేననెం బ్రహ్మమ ప్తసతే। సర్ాెంవై॥ ’
తేననమాపునవంతి॥ (బ్రహమవలిో) అనగా అననమున యెవరు బ్రహమముగా ఉప్తసెంచుచునానరో
వారు సకల్లనిన పెందుచునానరు. అననపూరాణ ధాయన శ్లోకెంలో ‘జాానసదధయర్ధెం’ అని యోగము
చపుబడినది. జాానము దాారా కదా మోక్షసదిధ కలుుత్తెంది.

"సదుగరుధ్యమం – చైతనాం "

పాలలో న్యిా వుననటుల, గింజలో నూన్ వుననటుల, కటెిలో నిప్పు వుననటుల, ఈ సృష్టిలోని ప్రతి
వస్తతవులో చైతనాం వుంటుంది! ఆ చైతనామే పర్మాతమ! ద్వనిని వరిణంచడం అస్స్ధాం!
అనుభూతి ద్వార్ మాత్రమే గ్రహించగలము!

- శాస్త్రి ఆత్రేయ, మన బ్రాహమణ ఆధ్యాతిమకం నుంచి

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
22

గరిమెళ్ళ సతానారాయణ మూరిత , B.Com., CAIIB, హైదరాబాద్ విశ్రంత


SBI అధికరి. ఆధ్యాతిమక గ్రంథ పఠనమునందు ర్చనలందు ఆసకిత.
శ్రీమద్వభగవతము – శ్రీమద్ భగవత్ గీత ఆధ్యర్ంగా ర్చించిన గ్రంథములు –
(1) ‘పలికెడ్మది భాగవతమట (2) శ్రీ భగవ్యనువ్యచ (3) పురాణములలోని
వాక్తతల పరిచయం. (మొ): 93463 34136

విదుర్నీతి
(విదుర్ ధృత్రాష్ర సెంవాదము-3)
సత్యనారాయణ మూరా గరమెళ్ో: 93463 34136

దాన ధరామలు అరుులైన వారకే అెందిెంచవలెన గాని, అనరుుల యెడ విత్ర్ణ పనికిరాదు.
దానమిచిచన విష్యెం పలుమారుో త్లపరాదు. దానమిచిచ పశాచతాాపము చెందరాదు.
యాచిెంచిన వారకి ఇచిచన దానెం పూరాఫలెం సెంక్రమిెంపజేసుాెంది. అనరుులకు దానెం
దాత్కేమాత్రమూ శ్రేయసకర్ెం కాదు. నాయయెంగా సెంప్తదిెంచి కూడబెటిటన ధనానికి
రెండువిధాల చేట్ట కలుగుత్తెంది. అది అనరుుడికి ఇయయడెం అరుునికి ఇవాకపోవడెం.
పగవాడైనా, ప్రత్యరూ అయినా అరధెంచినప్పుడు ఆదరెంచవలసనదే. దానెం చేయని ధనవెంత్తని,
త్పసుస చేయని దరద్రుని ఈ లోకెం క్షమిెంచదు. రాజయమివాడనికి అెంగీకరెంచని నీ పుత్రుని
కూడ ఎవారు హరిెంచరు.
పనలన సాధిెంచుకనటలో ఉత్ామ మధయమ అధమములనేవి మూడు మారాులు.
మానవులలో కూడ ఈ విధమైన విభజన ఉెంట్టెంది, వారు ఉత్ామ మధయమ అధములు
అనేవారు. వార వార అర్ుత్ల ననసరెంచి ఈ మూడు విధముల వారని త్గ్న పనలలో
నియమిెంచు కోవాలిస ఉెంట్టెంది. సేనహెం గాని, వివాదెం గాని, వియయెం గాని,
సరసమానలతోనే. త్నకనాన అధికులతో కానీ అలుులతో గాని పనికిరాదు.
రాజా ! భార్య, సేవకుడు, కడుకు ఈ ముగుురు ధనానికి రాజాయనికి అధికారులు కారు. నీ
అధీనెంలో వారు ఉనానరు కనక రాజయెం నీదే. నీకే చెందుత్తెంది. నీవుెండగా నీ కడుకునకు
రాజయెం మీద అధికార్ెం లేదు. ప్తెండవులన పెంచి పదద చేసనవాడవు, ఇప్పుడు వారని

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
23

ఉపేక్షెంచటెం ధర్మెం కాదు. ఇపుటికైనా మిెంచి పోయిెంది లేదు. వారకి చెందవలసన


రాజయభాగము వారకివాడమే నీకు శ్రేయసకర్ము. అల్ల తీసకనన నీ నిర్ణయానిన దేవెంద్రుడు
కూడ త్ప్పు పటటలేడు.
ధృత్రాష్ర మహారాజా! ఒక సార దేవెంద్రుడు దేవత్లకు గురువైన బృహసుతిని అపుటికప్పుడు
ఫలితానినచేచవి ఏవి? అని అడిగాడు. బృహసుతి ఇెంద్రునితో 'దేవత్ల సెంకలుెం, బుదిధమెంత్తల
ప్రభావెం, విదాాెంసుల అణకువ, ప్తపకరుమల వినాశెం ఈ నాలుగు సదయః ఫలితాలనిసాాయి'
అని బదులిచాచడు.
అయితే నాలుగు పనలు భయానిన తొలగ్సాాయి. కానీ కూడని విధెంగా ఆచరెంచిన యెడల అవ
భయోతాుదితాలన కలుగ జేసాాయి. అవి ఆదర్ెంతో అగ్నని ఉప్తసెంచవచుచ, యజాానిన
ఆచరెంచవచుచ , మౌనెం వహెంచవచుచ, శాసాానిన అధయయనెం కావిెంచవచుచ. ఇవ ఆరాాటెం,
అహెంకార్ెం, అనాలోచిత్ెం, అనాదర్ెంతో చేసేా భయానిన పుటిటసాాయి. ఇవి అనీన శాస్ాకా పధధతి
ప్రకార్ెం మాత్రమే జర్గాలి. కానీ ఇది విపరీత్ కాలెం, ప్తపకరుమలు నీ పుత్రులు, వారకి పదదలు
ఏర్ుర్చిన ఇట్టవెంటి ప్రమాణాలు పటటవు.
మహారాజా! మానవునకు కలిగ్న అయిదు జాానేెంద్రియాలలో ఏ ఒకకటి ప్తడైనా పట్టటత్ప్పునా,
అత్డి తెలివి నీర్సెంచి పోత్తెంది నీళ్ోవలె కారపోత్తెంది. అల్లగ్న త్లిో, త్ెండ్రి, అగ్న, ఆత్మ, గురువు
వీరైదుగురు పెంచాగునల వెంటివారు. వీరని మానవుడు ప్రయత్నపూర్ాకెంగా సేవిస్థానే
ఉెండలి. దేవత్లన, ప్పత్రులన, మనషుయలన, సనాయసులన మరయు అతిథులన పూజిెంచే
వారు ఈ లోకెంలో కీరాని పెందుతారు. అల్లగ్న సేనహత్తలు, శత్రువులు, త్టసుూలు,
ఆశ్రయమిచేచవారు ఆశ్రయెం పెందేవారే నీ వెెంట వచేచది.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సరాయలు అరష్డారాులని వదెం చపోాెంది. ఇవి అెంత్ః
శత్రువులు, ఇవి మనిష్ట పత్నానికి కార్ణమౌతాయి. ఇెంద్రియ నిగ్రహెం ప్తటిెంచటెం వలోనే
వీటిని అరకటటవచుచ. వీటిని నిగ్రహెంచిన వారని ప్తప్తలు దరచేర్వు. ఇవ కాదు లోకెంలో
ఐశారాయనిన కోరేవయకిా విడిచిపటటవలసనవి ఆరు దోషాలు ఉనానయి. అవి నిద్ర, కునికిప్తట్ట,
భయెం, క్రోధెం, స్మరత్నెం, సాచివత్ ధోర్ణి. ఈ ఆరు మనిష్టని కారోయనమఖుణిణ చేయటెం
లో విఫలెం చెందుతాయి కనక వీటిని గ్రకుకన విడిచివయాలి. రాజా! విడిచిపటటకూడని ఆరు
విష్యాలు కూడ వునానయి. అవి నిజెం పలకటెం, దానమాచరెంచడెం, స్మరత్నెం

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
24

లేకపోవటెం, అస్థయ చెందకుెండటెం , ఓరమ వహెంచటెం, చిత్ా చాెంచలయెం లేకపోవటెం


అనేవి. బోధ చేయని గురువు, మెంత్రాలు ఉచచరెంచని ఋతిాికుక, ప్రజలన కాప్తడలేని రాజు,
ప్రియముగా భాష్టెంచని భార్య, గ్రామెంలోనే ఉెండలనకునే గోప్తలకుడు , అడవుల
నుండగోరు క్షుర్కుడు. వీరవలో ఏమాత్రెం ప్రయోజనెం లేదు. పగ్లిన నావన సముద్రెంలో
వదలివయునట్టో వీరని విడిచిపట్టటలి. లోకెంలో పూర్ాెం ఉపకార్ెం చేసన వారని
మర్చిపోవడెం, వారని త్లవకపోవటెం విడిచిపటటడెం మానవ నైజెం. విదాయభాయసెం
ముగ్ెంచిన శిషుయలు గురువున, వివాహమైన కడుకులు త్లిోని, కోరకలు తీరనవారు స్త్రాని,
పనిఅయిపోయిన త్రువాత్ అెందు సహాయ పడినవారని, ఏరుదాటిన త్రువాత్ పడవన,
వాయధి నయమైన త్రువాత్ వైదుయని చాల్లమెంది త్లవరు.
ధృత్రాష్ర మహారాజా ! ఇెంత్వర్కు చప్పునవాటిలో గల సదుుణములు ఎన్నన ధర్మరాజులో
ఉనానయి. నా పలుకులు నీకు రుచిెంచటెం లేదని, అది నీవు పైకి వయకాెం కానీయటెం లేదని నాకు
తెలుసున. అయినా ననన చపుమని ఆదేశిెంచినప్పుడు ఉననమాట చపుక త్పుదు. ప్తెండవులకు
రాజయమునెందు భాగమీయకూడదని త్లచు చునానవు. నీ కుమారుల, ముఖయెంగా
దురోయధనని కుత్ెంత్రమే నినన ఈ విధెంగా ప్రేరేప్పసుాననది. ఇది నీకు భావయము కాదు సుమా.
కతిా వట్టతో గాని, గొడాలి దెబ్తో కానీ విలవిలల్లడిన చట్టట తిరగ్ చిగురులువసుాెంది పూలు
పూస ఫల్లలన ఇసుాెంది. శరీరానికి త్గ్లిన గాయాలు మానుకోవచుచ, కానీ మనసుసలో
నాట్టకునన గాయాలు మానవు అని తెలిసకో. త్తమెమద, పూవు కు తెలియకుెండ, పూవు
చడకుెండ చాకచకయెంతో మధువున సేకరసుాెంది. కార్య సాధనలో మానవ ప్రయత్నెం కూడ
అదేవిధెంగా ఉెండలి.
మహారాజా! రాజయెంలో కీడు వాటిలోబోయేముెందు శకునాలు లేక లక్షణాలు గోచరసాాయి.
అవి వద వత్ాలగు బ్రాహమణులన దేాష్టెంచటెం తో ప్రార్ెంభమౌత్తెంది. వారతో ఘర్ిణ
మొదలవుత్తెంది. వార సొముమ అపహర్ణకు గుర అవుత్తెంది. వారని ప్రశెంసెంచు వారని
మెచుచకనలేరు. వారని నిెందిెంచే వార సమర్ధన జరుగుత్తెంది.యజా యాగాదులయెందు
వారకి త్గ్న గౌర్వెం లభిెంపదు. వారు దోషారోపణకు గురౌతారు. వీటిని దోషాలుగా
గురాెంచి నివారెంచేెందుకు చర్యలు చేపట్టటలి.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
25

మిత్రులతో సమాగమెం, ధనల్లభెం, పుత్రుల పరష్ాెంగనెం, సమయానకూలెంగా


ప్రియవచనములు పలకటెం, త్నవారు ఉననత్ సాూయికి ఎదగటెం, కోరుకునన వసుావున
పెందగలగటెం, పేరోలగెంలో సత్కరెంపబడటెం ఇవి అనిన సెంతోషానికి కార్ణాలు గా
భావిెంచబడతాయి, సుఖానిన కలుగజేసాాయి.
రాక్షసులకు రాజైన ప్రహాోదుడు త్న కుమారునకు ఉెండవలసన లక్షణాలన ఉటెంకిెంచాడు.
అవి కామక్రోధాలన విడిచిపటిటన రాజునూ, అర్ుత్ కలవానికి ధనమొసగ్న వానిని, విశేష్ెంగా
శాసాాలు తెలిసన వానిని, కర్ావాయనిన త్ారత్గతిన పూరా చేయువానిని లోకెం యావత్తా
ప్రమాణెంగా తీసకెంట్టెంది. ప్రజలకు నమమకెం కలిగ్నవిధెంగా తెలియజెపేువానిని, నేర్సుాలన
త్గ్న రీతిలో దెండిెంచు వానిని, శిక్షయొకక సాూయి తెలిసన వానిని, ఓరుు గలవానిని సెంపదలు
చేరుకుెంట్టయి. ధీరుడైన రాజు బలహీనని అవమానిెంపడు, శత్రువులతో జాగరూకుడై
సమర్ూత్తో వయవహరసాాడు, బలవెంత్తలతో వైర్ెం కని తెచుచకోడు, ఇష్టపడడు, త్గ్న
సమయెంలో త్నకునన పరాక్రమానిన ప్రదరశసాాడు. ఆపదలు చుట్టటముటిటనప్పుడు చలిెంచి పోడు,
కార్య సాధనకై నడుెం బిగ్సాాడు, దుఃఖానిన అదుపుచేసకెంట్టడు. అటిటవాడు శత్రువులన
జయిెంచి తీరుతాడు.
సేనహత్తలతో వివాదెం పట్టటకోనివాడు, అడిగ్నప్పుడు యథారాధనిన పలికేవాడు,
గౌర్విెంపబడని నాడు, వివకెం కోలోునివాడు, ఇత్రులయెందలి త్ప్పులెననని వాడు, దయతో
మసలుకనవాడు, అధిక ప్రసెంగెం చేయనివాడు, బలహీనడై త్గవు పడనివాడు, వివాదెంలో
ఓరుు జూపువాాఁడు అెందరచేత్ ప్రశెంస్త్రంచ బడతాడు. ఆత్మ సుాతిని చేసకనని వానిని, కఠినపు
మాటలు మాటల్లడని వానిని, వైర్ెం ర్గ్లిెంచని వానిని, త్న సుఖమునకు ఎదుటివాని
దుఃఖమునకు పెంగ్పోని వానిని, సత్ురవర్ాన కలవానిని, పవిత్రమైన ఆశయాలు కలవానిని
అెందరు గౌర్విసాారు. …..శ్రీలలితాదేవి కృపా కటాక్ష స్త్రదిధర్స్తత
శ్నల. జకరో జనమవిచ్చిదః పకర్ః పాపనాశకః - తస్స్మజుప ఇతి ప్రోకోత జనమ పాప వినాశకః
జకర్ము జనమకలుగక్తండా చ్చయును. పకర్ము పాపమును నశింప జేయును. జనమము,
పాపము రంటిని నాశనము చ్చయునది కవున జపమందురు. పర్మాతుమని నామము
లనినంటిలో మూగవ్యడ్డకూడా పలుకదగిన నామము “ఓం” అనునది శ్రేషఠమైనది.
అందుచ్చత “ఓం” నే జపింపవలెను. …(చాణక్తాడ్డ)
…..
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
26

ప్రస్స్ానత్రయ పారిజాతము
(ఉపనిషద్ - బ్రహమసూత్ర - భగవద్వగతా స్స్ర్ము)
ధ్యరావ్యహిక-31 వ భాగం
ప్రణేత : బహుభాషా కోవిద – స్స్హితా తతతా విశార్ద
బ్రహమశ్రీ యలలంరాజు శ్రీనివ్యసరావు
మూడవ భాగము – భగవతీగత – 8. అక్షర్పర్బ్రహమయోగం

పర్మాతమ తతాతానిన పటుికోవటమే ఎపపటికైనా స్స్ధించవలస్త్రంది. అది తపప మరొకటి ఏద్వ


జరా మర్ణాల నుంచి తపిపంచలేదు మానవుణిణ. “జరా మర్ణ మోక్షాయ-మా మాశ్రితా”
అనటంలో ఉదేాశమిదే. అయితే ఆ పర్మాతమ ఎల్లంటిదని ఎకకడ ఉందని. ద్వనికొకటి గాదు-
రండ్డ సారూపాలు. ఒకటి నిరుగణం, మరొకటి సగుణం. గుణమంటే సతతార్జసతమో
గుణాతమకమైన ప్రకృతే. ఏతద్రూపంలో అభివాకతమైతే అది సగుణం. అల్లకక తన పాటికి తాను
శుదధ చైతనాాతమకంగా నిలిసేత అది నిరుగణం. ముందు సగుణ రూపంగా ధ్యానం చ్చసేతగాని
నిరుగణానిన అందుకోలేడ్డ స్స్ధక్తడ్డ. కర్ణమేమంటే ఏ గుణమూ లేకప్నతే
స్స్ధక్తడ్మకలంబనం Support చికకదు, గుణమే ఆలంబనం మనసెప్పుడూ ఒక ఆలంబనానిన
కోరుతుంటుంది. అల్లంటి ఆలంబన సర్ఫరా చ్చస్తతంది సగుణ తతతాం అంచ్చతనే నిరుగణానికి
ముందు సగుణ స్స్ధన చెపపవలస్త్ర రావటం, అదే ఈ అక్షర్ పర్బ్రహమ యోగమనే ఎనిమిదవ
అధ్యాయంలో ప్రతిపాదించాడ్డ భగవ్యనుడ్డ.
భగవంతుణిణ చ్చర్టానికి రండ్డనానయి ఆలంబనాలు. ఒకటి విగ్రహాదులు. వీటినే ప్రతీకలంటారు.
రండవది ఓంకరాదులు, వీటినే వ్యచకమంటారు. “తసా వ్యచకః ప్రణవః” అని పర్మేశార్
తతాతానిన బయటపటేి ఏ శబామైతే ఉంద్య అది వ్యచకం. అదే ఓంకర్మనే అక్షర్ం. ఈ అక్షరానిన
ఆలంబనంగా చ్చస్తకొని ఉపాస్త్రసేత అది స్స్క్షాతత మనల నక్షర్మైన బ్రహమ తతాతానేన చ్చరుస్తతంది.
అంచ్చత ద్వని కక్షర్ పర్బ్రహమ యోగమని ప్పరు వచిింది.
అయితే ఇది యోగమార్గం Path of meditation జాఞన మార్గం Path of knowledge కదు.
యోగానేన ధ్యానయోగమనీ సమాధి యోగమని కూడా ప్పరొకంటారు. ఓంకర్ రూపమైన

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
27

ఆలంబన౦తో అవాకతమైన బ్రహమతతాతానిన ఉపాసన చ్చయటమే యోగమంటే “ఓ మితేాకక్షర్ం


బ్రహమ వ్యాహర్న్ మామను సమర్న్” అంటుననది గీత. “అభాాస యోగ యుకేతన చ్చతస్స్ నానా
గామినా” అది నితామూ అభాాసం కవ్యలి స్స్ధక్తడ్మకి. అభాాసమంటే ఏమిటి. విజాతీయ
ప్రతాయానికి దేనికీ చోటివాక్తండా నితామూ సజాతీయమైన భావ ప్రవ్యహానేన పటుికొని
కూచోటం. ఉప-సమీపంగా-ఆసన-కూచోటం తన లక్షాానికి దగగర్గా కూచోటమే ఉపాసన
అనే మాట కర్ాం. అల్ల కూచోట మభాాసమైతే రేపు ప్రయాణ కలంలో కూడా ఆ యోగబలంతో
ప్రాణశకితని స్తషుమన ద్వారా ఊర్ధాముఖం చ్చస్త్ర ఆదితా వరుణడైన పురుషుణిణ చ్చర్టాని
కవకశముంది. అసలిందులో ర్హసామేమంటే “యం యం వ్యపి సమర్న్ భావం తాజ తాంతే
కళేబర్ం” ఏ యే దేవతామూరితని జీవితాంతమూ ధ్యానం చ్చసూత మనమీ శర్తరానిన
వదులుతామో “తంత మేవైతి కంతేయ సద్వ తద్వభవ భావితః” ఆయా దేవతా స్స్యుజామే
మనక్త ప్రాపితస్తతంది. కర్ణమేమంటే సద్వ ఆ భావ్యనిన మనం భావించటమే. భావన అంటే ఒక
ద్వని గుణం మరొక ద్వనికి పటిటం, భావన అలలం-భావన జీలకర్ర-అని ఆయురేాదంలో కూడా
ఈ అర్ాంలోనే వ్యడ్డతా ర్తశబాానిన. నిర్ంతర్ మిల్లంటి భావన వలల స్స్ధక్తడ్మ సారూపం
ధ్యాయమైన దేవతా సారూపంగా మారుతుంది, అల్లంటప్పుడ్డ మరి ఏ దేవతనూ గాక విశా
వ్యాపతమైన చైతనాానేన ఒక దేవతగా భావించగలిగితే “స మద్వభవం యాతి – నాసతయత్ర
సంశయః” ఆ స్స్ధక్తడ్మకి బ్రహమ స్స్యుజామే స్త్రదిధస్తతంది. సందేహం లేదని భగవ్యనుడ్మచిిన
హామీ.
కబటిి “అననా చ్చతా సవతతం యో మాం సమర్తి నితాశః” అనా చింత లేక్తండా నితామూ ఎవ
డా తతాతానిన ధ్యానిస్స్తడో “తస్స్ాహం స్తలభః పార్ా” వ్యడ్మకతతతాం స్తలభంగా స్త్రదిధస్తతందట
అల్ల స్త్రదిధసేత కలిగే ప్రయోజన మేమిటి. “మా ముప్పతా పునర్ునమ దుఃఖాలయ మశాశాతం
నాపునవంతి” మర్ల్ల సకల ద్యషభూయిషఠమైన ఈ సంస్స్ర్ం జ్యలి లేద్వస్స్ధక్తడ్మకి. ఇంతకనాన
కవలస్త్రందేముంది జీవితానికి.
అయితే పరిపూర్ణమైన తతాతానిన గాక మరి దేనిన పటుికొనాన స్తఖం లేదు. తిరిగీ ఈ లోకనికి
రావలస్త్రందే, చివర్క్త హిర్ణా గర్భతతాతానిన ఆశ్రయించిన వ్యడైనా రావలస్త్రందే. “ఆ బ్రహమ
భవనాలోలకః-పున రావరితనోరుున” సతాలోకం దగగరి నుంచీ ఏ లోకనికి వళ్లళనా స్స్ధక్తడ్మకి
క్షేమం లేదు. అనీన పునరావృతితతో కూడ్మనవ కర్ణం వ్యటనినంటికీ కల నియమం ఉననది.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
28

సహస్ర యుగ పర్ాంతం గడ్మసేత బ్రహమకొక పగలు, అల్లంటిదే మరొక సహస్రం గడ్మసేత రాత్రి.
ఆయనక్త పగలైనపు డీ ప్రపంచాలనీన ఉదభవిస్తతనానయి. మర్ల్ల రాత్రి అయితే అసతమిస్తతనానయి.
అయితే అవనీన ఎకకడ్మ నుంచి ఉదయిస్స్తయి. ఎకకడ అసతమిస్స్తయంటే కేవల మవాకతంలో. ఈ
అవాకతమే ఆయన యోగమాయ.
ద్వనికంటే అతీతమైనది బ్రహమతతతాం. అది ఈ చరాచర్ భూత ప్రకృతి నశించినా నశించదు.
కనుకనే “అవాకోత 2 క్షర్ ఇతుాకతః” ద్వనిన అక్షర్మని ప్పరొకనానరు. ఆ అక్షరానిన చ్చర్టాని
కో౦కర్మనే అక్షర్ం ఆలంబనంగా పనిచ్చస్తతంది. కని ఈ ఓంకర్మనే ఆలంబనానికి భకిత
అనేది తోడ్డకవ్యలి. “పురుషః స పర్ః పార్ా భకతయ లభాసతాననాయా.” భకితచ్చతనే పంద్వల్ల
తతాతానిన. ఆ భకిత కూడా అననామైనది కవ్యలి. అననామంటే ఆతమ విషయమని అర్ాం, భకిత అంటే
జాఞనమని అర్ాం జాఞన సారూపమే భాగవతతతతాం కూడా. అందుకే జాఞనమే ద్వనిన పందటానికి
మర్ల్ల స్స్ధనమవుతుననది.
జాఞనంతో పందిన వ్యడ్మకిక పునరావృతిత అనేది లేదు. ద్వనికే శుకల గతి అని ప్పరు. ద్వనికి
భిననమైనది కృషణగతి. “శుకలకృష్ణణ గతీ హేాతే-జగత శాశశాతీ మతే” శుకల కృషాణ లనేవి రండ్డ
ర్తతులు. “ఏకయా యా తానావృతిత – మనాయా 2 2 వర్తతే పునః” ఒకటి అనావృతితకీ మరొకటి
ఆ వృతితకీ ద్వరితీస్స్తయి. “నైతే సృతీ పార్ా జానన్ యోగీ ముహాతి కశిన” ఈ రండ్మంటి తేడా
తెలిస్త్రన యోగికి భయం లేదు. కృషణ గతిని వదిలేస్త్ర పునరావృతిత ర్హితమైన శుకల మారాగనేన
పటుికొంటాడ్డ. కబటిి “సరేాషు కలేషు యోగయోకోత భవ్యరుున.” స్స్ధక్తడ్డ నితామూ
ధ్యానయోగానిన అభాస్త్రసూత ప్నవ్యలని భగవ్యనుడ్మ ఆదేశం.

శ్నల. పద్వమకర్ం దినకరో వికచం కరోతి చంద్రో వికసయతి కైర్వచక్రవ్యలం


నాభారిాతో జలధరో 2 పి జలం దద్వతి సంతః సాయం పర్హితే విహితాభియోగాః
సూరుాడ్డ ప్రారిాంపబడకయే తామర్కొలనును వికస్త్రంపజేయును. చంద్రుడ్డ
ప్రారిాంపబడకయే కలువలను వికస్త్రంప జేయుచునానడ్డ. మేఘుడ్డ యాచింపబడకనే నీటిని
ఇచుిచునానడ్డ. సతుపరుషు లెప్పుడూ పరులక్త హితమొనరుిట యందే ఇషిపడ్డదురు.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
29

స్త్ర. భార్గవ శర్మ, నాాయవ్యది, తలిల తండ్రులు శ్రీమతి చ్చరువల భార్తీ దేవి గారు,

శ్రీ.చ్చరువల రామకోటేశార్ రావు గారు ప్రవ్రుతిత: ఆధ్యాతిమక చింతన, కవితలు, వ్యాస్స్లు


వ్రాస్త్ర హిందూ ఆధ్యాతిమకతను ప్రజలలో వ్యాపిత చ్చయ సంకలపం. హిందూ సంసృతి
కిలషిమైన సంసృత భాషలో వుననది ద్వనిని మనం అందుకోలేకప్నతునానము అనుక్తనే
ముముక్షువులక్త సర్ళ్మైన, స్స్ధ్యర్ణమైన భాషలో నితాం మనం చూసే
ఉపమానాలతో అందరికి మన ఆధ్యాతిమక సంపద పంచాలననది దేాయం.
(మొ): 9848647145 - హైదరాబాదు

దేహ భావన – నితా చైతనాం-2

నేను, నాది అనే భావనను అహంభావం అని సంసృతంలో అంటాము, స్స్ార్ధం అని మనం
అంటాము. ఎవరైనా తనకోసం మాత్రమే తాపత్రయపడ్డతుంటే వ్యనిని స్స్ార్ధపరుడ్డ అని
అంటుంటాము. ఇది ఐహికమైన విషయం. కనీ ప్రతివ్యరు ఆధ్యాతిమక దృష్టితో పూరిత
స్స్ార్ధపరుడ్డ కవ్యలి అప్పుడే మోక్షం కర్తల్లమలకం అవుతుంది. ఇకకడ మూడ్డ నేనుల గూరిి
చెపుతాను.
ఈ పని ఎవరు చ్చశారు -- నేను
ఈ ఇలుల ఎవరు కటిించారు -- నేను
ఈ కరు ఎవరు కొనానరు -- నేను
ఇల్ల మనం రోజూ నేను అని పలుమారుల పలుక్తతుంటాము. ఆ నేను ఎవరు అంటే ఈ శర్తర్ం
అని అనుకోవ్యలి కనీ ఇంకొకటి కదు ఎందుకంటె కలికి ద్బబ ఎవరికి తాకింది అంటే నాక్త
అని జవ్యబు. జార్ం ఎవరికి వచిింది అంటే కూడా నాక్త అనే జవ్యబు. ఈ నేనే ఈ జగతుతతో
సంబంధం కలిగి వుననది. ఈ జగతుత పంచ్చంద్రియాలతో సంబంధం కలిగి వుంటుననది. నేను
అనే ఈ శర్తర్ంకోసం మనం నితాం అనేక చెడు కర్మలు చ్చస్తతనానము. ద్వనిలో భాగంగా మనం
మన శర్తర్ అంద చంద్వలు, ఆనంద్వలు, సంతోషాలక్త ప్రాక్తల్లడ్డతునానము. ఎవరైనా
పగిడ్మతే పంగిప్నవటం, దూష్టసేత బాధ పడటం చ్చస్తతనానము. ఎదుటివ్యడ్మమీద ఈర్ియ పడటం.
ఇవనీన మనం నేను అనే శర్తర్ంతో చ్చస్తతనానం. నిజానికి ఈ శర్తరానికి ఇవి ఏవీ

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
30

సంబంధించినవి కవు. ఇవనీన చ్చయిస్తతననది శర్తర్ం కదు శర్తర్ంలో వునన ఇంకో నేను ఆ నేనే
రండవ నేను. ఇకకడ మనం ఒక చినన ఉద్వహర్ణతో ఈ విషయానిన తెలుస్తకోవచుి అది
మనం ఒక కరు చూస్స్తం అది మనక్త కొంత దూర్ంలో ప్నత కనబడ్మందనుకోండ్మ మనం
అంటాం అదిగో చూడ్డ అకకడ మారుతి కరు ప్నతుననది అని. కనీ నిజానికి అకకడ ప్నతుననది
మారుతి కరు కదు మారుతి కరులో వునన మనిష్ట. ఆ మనిష్ట మనక్త కనపడటంలేదు. మనం
ఆ మనిష్ట (డ్రైవర్) గూరిి చెపపక్తండా కేవలం కరు గూరేి చెప్పుతునానం ఎందుకంటె మన కంటికి
కరు మాత్రమే కనపడ్డతుననది. ఆ కరు ఒక చోట ఆగితే ఆ కరు ఆగింది అంటునానము కనీ
కరులోని మనిష్ట ఆగాడని అనటంలేదు. నిజానికి మనం చ్చస్తతనన ప్రస్స్తవన అంతాకూడా
కరులోని మనిష్ట గూరిి మాత్రమే కనీ మనం కరుకి అవి ఆపాదిస్తతనానము. అదే విధంగా
రామా రావు అనే మనిష్ట కూడా ఒక కరు ల్లంటి వ్యడే అందుకే మనం మారుతి కరు అననటుల
రామా రావు అని సంబోధిస్తతనానం. ఆ రామారావు కూడా తానూ రామారావు అనే
అనుక్తంటునానడ్డ. నిజానికి అతను మొదటి నేను. కనీ రండో నేను అతనిలో ఉండ్మ రామా
రావు అనే మొదటి నేనుని చైతనాం చ్చస్తతనానడ్డ. మొదటి నేనుతో స్తఖం దుఃఖం ఆనందం,
విషాదం అనుభవిస్తతనానడ్డ. చూసే వ్యరు కూడా ఈ మొదటి నేనే అనిన అనుభవిస్తతనానడని
అనుక్తంటునానరు. కనీ యద్వర్ధం ఏమిటంటే మొదటి నేను కేవలం శర్తర్ం మాత్రమే అందులో
రండవ నేను లేకప్నతె ఈ మొదటి నేనుకి ఉనికి లేదు. ఎప్పుడైతే రండవ నేను మొదటి
నేనులోంచి తొలగి ప్నతుంద్య అప్పుడ్డ మొదటి నేను కళ్ల ముందర్ వునాన అందరు మొదటి నేను
చనిప్నయిందని అంటారు. నిజానికి చనిప్నయంది (తొలగిప్నయంది మొదటి నేను కదు).
రండవ నేను. ఎప్పుడైతే రండవ నేను మొదటి నేనుని విడ్మచిపటిింద్య అప్పుడ్డ మొదటి నేను చెతనా
ర్హితం అవుతుంది. ఎల్లగైతే డ్రైవరు దిగిన తరువ్యత కరు కదలక్తండా ఉంటుంద్య అదే
విధంగా. అప్పుడ్డ రామా రావు పారిావ శర్తర్ం అంటారు. నిజానికి పారిావ శర్తర్ం రామా
రావుది కదు ఎందుకంటె ఇకకడ వావహార్ నామం పటిింది మొదటి నేనుకి మాత్రమే కనీ
రండవ నేనుకి కదు కనీ లోకం ఆ ప్పరుని మొదటి నేనుకి కక రండవ నేనుకి ఆపాదిస్తతనానరు.
యెంత చిత్రమో చుడండ్మ. రండవ నేనుకి రామా రావు అనే ప్పరు లేనేలేదు కేవలం ఇకకడ్మకి
(ప్రపంచం)వచిిన తరువ్యతే మొదటి నేనుతో కలిస్త్ర ద్వనికి పటిిన రామా రావు అనే ప్పరుతొ
వావహార్ం నడ్మపింది రండవ నేను మాత్రమే. మొదటి నేనుతో చ్చస్త్రన కర్మల ఫలితానిన మాత్రమే

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
31

రండవ నేను తన వంట తీస్తకొని ప్నతాడ్డ.


విజుఞలైన వ్యరు తాము బైటి ప్రపంచానికి కనపడ్డతునన మొదటి నేను కదు కేవలం రండవ
నేనునే నేను అనే భావం కలిగి మొదటి నేనును ఎంతవర్క్త, ఎల్ల ఉపయోగించుకోవ్యలో ఆల్ల
ఉపయోగించుకొని రండవ నేను కోసం మాత్రమే తాపత్రయ పడతారు. వ్యరు ఈ మొదటి నేను
కేవలం రండవ నేను ఈ లోకంలో సంచరించటానికి ఉపయోగ పడే కరు ల్లంటిదే అని ద్వనికి
ఏర్పడు బంధ్యలు కేవలం మొదటి నేనువి మాత్రమే కనీ రండవ నేనుకి చెందినవి కవనే
జాఞనంతో వుంటారు. వ్యరినే మనం యోగులని అంటాము.
మూడవ నేను గూరిి తెలుస్తకోటం చాల్ల దుర్లభం ఏ కొదిా మందికి మాత్రమే ఈ మూడవ నేను
జాఞనం కలుగుతుంది. ఆ జాఞనం కలగటమే జీవనుమకిత. మూడవ నేను గూరిి తెలుస్తకోవటానికి
ముందుగా మనం ఇకకడ ఆతమ పర్మాతమ అనే విషయాలను గూరిి క్తలపతంగా తెలుస్తక్తంటేనే
మనక్త ఈ మూడవ నేను అర్ధం అవుతుంది.
స్స్ధ్యర్ణ దృష్టిలో ప్రతి మనిష్ట తనలో ఒక ఆతమ కలిగి ఉంటాడని ఈ జగతుతక్త కర్ణం
పర్మాతమ అనే భావనలో వుంటాడ్డ. అందుకే మనం ఇంకొక శకిత ఉందని విశాస్త్రస్స్తము ఆ
శకితకే భగవంతుడ్డ, పర్మాతమ అని ప్పరు పటాిము. ఇకకడ మనం తెలుస్తకోవలస్త్రంది
ఏమిటంటే నిజానికి మనం అనుక్తనే ఆ పర్మాతమ కనీ, భగవంతుడ్డ కనీ లేనే లేడ్డ మరైతే
వుననది ఎవరు. ఆ వుననది కేవలం నేను. నేను మాత్రమే. నేను కనిది నాకనాన భిననంగా వుననది
వరే ఏద్వ లేదు. ఈ నేనే ఆ మూడవ నేను.
మొదటి నేనుతో రండవ నేనును ఉపయోగించుకొని మూడవ నేనును తెలుస్తకోవటమే ముకిత,
లేక మోక్షం. మూడవ నేను గూరిి ఇంత క్తలపతంగా వ్రాశానని అనుక్తంటునానరా? అది అంత
క్తలపతం కదు. ఎనోన జనమలు ఎనోన వల సంతవరాలు స్స్ధన చ్చసేతనే నేను ఈ మూడవ నేనును
తెలుస్తక్తంటాను, చ్చరుక్తంటాను. అది తెలుస్తకోవటం చాల్ల దుర్లభం. అది తెలుస్తక్తంటే
ఇంక తెలుస్తకోవటానికి ఈ జగతుతలో ఏమి లేదు. అందుకే ఆ జాఞనానిన బ్రహమ జాఞనం అనానరు
బ్రహమ అనే పద్వనికి అతి ఉతతమం అని అర్ధం. బ్రహమ జాఞనం పందిన జాఞని రండ్డ ఒకకటే అందుకే
" బ్రహమ విత్ స్స్క్షాత్ బ్రహమయేవ" అని ఉపనిషత్ వ్యకాం .
మనం ఈ పవిత్ర భర్త ఖండంలో జనిమంచటం మన పూర్ా జనమ పుణాం. ఈ పవిత్ర
భార్తంలోనే మన ఋషులు వ్యరి వ్యరి దివా అనుభవ్యలతో మనక్త ఉపనిషతుతలు

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
32

అందించారు. ఆ ఉపనిషత్ జాఞనానిన వద్వంతం అంటారు. వద్వంతం అనే పదంలోనే ద్వని అర్ధం
వుంది అంటే అది వద్వలక్త చివర్ అని అర్ధం. వద్వలు కర్మ కండను తెలిపితే వద్వంతం జాఞన
కండను చెపుతుంది. జాఞన పిపాసక్తలక్త ఋషులు బోధించినది, దేవతలు బోధించిన కథలే
ఈ ఉపనిషతుతలు. ఉపనిషతుతలు ఎనోన వునానయి అనానరు. కనీ 108 మాత్రం ప్రముఖమైనవిగా
ప్పరొకంటే అందులో 10 ఉపనిషతుతలు ముఖామైనవిగా చెపుతునానరు. ఒకోక ఉపనిషత్ ఒకోక
వద్వనికి సంబంథించి ఉంటుంది.
మనక్త అదుభత జాఞనానిన ప్రస్స్దించిన మన ఋషులు సద్వ సమర్ణీయులు. నితాం మనం చ్చసే
ప్రీతికర్ సత్ కర్మ కూడా వ్యరు మనక్త ప్రస్స్దించిన దివా జాఞనమే. నా గురువు గారి వదానుండ్మ
నేను పందిన జాఞనానిన నా తోటి ముముక్షువులతో పంచుకోవ్యలనే భావంతో ఇది
వ్రాస్తతనానను. జిజాఞస్తవుల స్స్ధనక్త నా వ్యాసం ఊతం ఇసేత నేను నా ప్రయతనంలో
సఫలీకృతుడను అయినటేల. నా భావన ముముక్షువులక్త చ్చరుతుందని విశాస్త్రసూత.

నర్కద్వార్ములు

త్రివిధం నర్క సేాదం ద్వార్ం నాశన మాతమనః


కమః క్రోధః తథా లోభః తస్స్మ దేతతియం తాజేత్
కమ, క్రోధ, లోభా లనేవి నర్కనికి మూడ్డ ద్వారాలు. వ్యటివలన మనుషుాడ్డ
సర్ానాశనం చెందుతాడ్డ. కబటిి వ్యటిని పరితాజించడం కర్తవాం.
పాండవ సంపదను చూచి ద్వని నేవిధంగానైనా అపహరించాలని పూనుకొనన
దురోాధనుడ్మలో కమం పడగ విపిపంది. పాండవులూ ద్రౌపద్వ తనను చూచి నవ్యార్ని
అహంకరించి వ్యరిపై ప్రతీకర్ం తీరుికొని అవమానాలపాలు చ్చయాలనే క్రోధం
దురోాధనుడ్మలో విశారూపం ద్వలిింది. శత్రుసంపదను హరించటమే కక్తండా వ్యరికి
జీవితములో ఎననడూ రాజాానుభవసౌఖాం లేక్తండా చ్చయాలనే లోభం అతడ్మలో
వికృతనాటాం చ్చస్త్రంది. ఈ మూడ్డ గుణాల సంపుటి దురోాధనుడ్డ. అందువలల
నర్కద్వారాలనీన తెరుచుకొనన జీవనమార్గం దురోాధనుడ్మది.

శ్రీమదభగవద్వగత

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
33

రాజాలక్ష్మి శ్రీనివ్యస్ బొడ్డుపలిల - సద్వచార్ సంపనునలు,సంప్రద్వయం కల స్తబబయా,


స్త్రత దంపతుల క్తమారత. చిననతనం నుంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సర్సాతి, ఛంద్యలు రాఘవ
నారాయణ శాస్త్రి, శ్రీ రామ శర్ణు ల్లంటి చాల్ల మంది మహాతుమలను చూసూత, సేవ చ్చసూత
పరిగారు. తాను చ్చసే ప్రతిపని తన గురు కృప, అనుగ్రహం కోసం మాత్రమే అని చెప్పప వినయ శీలి.
మహాతుమల పరిచయం శీరిిక లో అనేక మంది (250) మహాతుమలను పరిచయం చ్చశారు.మొతతం
250 కి పైగా (ఇది రాసేటప్పుడ్డ) దతత స్ిత్రలు తెలుగు అనువ్యదం చ్చశారు. ఇపపటికీ 100 కి పైగా
దతత క్షేత్రాలు,వివరాలు రాస్స్రు. అందరికి దతాతత్రేయ తతాం అందుబాటులోకి తెచిి,ఈ స్స్రి
సంపూర్ణ దతత అవతార్ం మన తెలుగు వ్యరికి లభించాలి అని వ్యరి కోరిక. (మొ): 93256

మహాతుమల
09857 పూణే పరిచయం
జ్యాతి రామలింగ స్స్ామి

సమాధి అనంతర్ం శర్తర్ం కనపడక్తండా ప్నయిన అతి కొదిామంది మహానుభావులలో వీరు


ఒకరు.రామయా పిళేల, చిననమమ దంపతులక్త 30 జనవరి 1823 సంవతవర్ం లో
జనిమంచారు.వీరిని వళ్లల్లర్ అని పిలుస్స్తరు..తండ్రి నటరాజ భక్తతలు. ఒక సంవతవర్ం
వయస్తలో తండ్రి మర్ణించారు. అననగారి దగగర్ పరిగారు.శివుడ్డ అంటే ఇషిం. క్తలమత
భేద్వలు ఇషిం లేదు.గాయక్తలు, కవి.అదాం ముందు ద్వపం ముందు కూరొిని ధ్యానం చ్చసేవ్యరు.
సేవ అంటే ఇషిం. మొతతం 5818 పద్వాలు ర్చించారు.మనస్తవ సూాల రూపం దేహం.ఆతమ
తేజస్తవ లో మనస్తవ లీనం అయినప్పుడ్డ ఆ తేజస్తవ,మనస్తవ యొకక సూాలరూపం అయిన దేహం
లీన మవుతుంది.ఆ కర్ణం గానే మాణికా వ్యచకర్,శ్రీ జ్యాతి రామలింగ స్స్ామి దేహం కనీ
కనిపించక్తండా ప్నయాయి. వీరి సమాధి కి ముందు తాను ఇప్పుడ్డ వళ్లళప్నయి 150
సంవతవరాలు తరువ్యత జనవరి-30 వ తార్తఖు న 2024 వ సంవతవర్ం లో మళ్ళళ ఇదే దేహం
తో వస్స్తను అని తన శిషుాలక్త వ్యగాానం చ్చస్త్ర,30-జనవరి-1874 సంవతవర్ం లో శిషుాల చ్చత
వడలూరు అనే గ్రామంలో ఒక గదిలో ప్రవశించి బయట తాళ్ం పటిించి తీయవదుా అని
అనానరు.తరువ్యత మే న్లలో గ్రామాధికరులు బలవంతంగా తలుపులు తీసేత లోపల వీరి
దేహం బదులు జ్యాతి వలుగుతోంది.తార్లో 5 సంవతవరాలక్త వీరి రాక కోసం
ఎదురుచూద్వాము.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
34

Dr.Pidtala Premkumar M.B.B.S., M.D., D.M.RT (vellore)


Working as prof & H.O.D. Dept of Radiation oncology, Omega
Hospital, Hyderabad. Retired as Prof and H.O.D.Dept of Radiation
oncology Govt M.N.J. Institute of Oncology /O.M.C.Hyderabad.
Interested in reading biographies of great people and Innovators.

(M):9848053341

యోగశాసి నిధి -పత్ెంజలి మహరి


యోగ్నన చిత్ాసయ పదేన వాచా! - మలెం శరీర్సయ చ వైదయ కేన!
యో ప్తకరోత్ాెం ప్రవర్ెం మునీనాెం! - పత్ెంజలి ప్రాెంజలి రానతోసమ !!

యోగము చేత్ శరీర్ెంలోని మలినములన, వాయకర్ణము చేత్ వాకుకలోని దోష్ములన,


ఓష్దముల వలన శరీర్ములోని రోగములన నశిెంపచేసన పత్ెంజలి మహరికి అెంజలి
ఘటిసుానానన.
ఒకానొకప్పుడు ఋషులు విషుణవున మానవుల మనసుసలో, వాకుకలో శరీర్ములో గల మూడు
కలమష్ములన పోగొటిట వారని త్రికర్ణ శుదిధగా చేయుటకు భూమి మీద
అవత్రెంచవలయునని ప్రారధెంచిర. భగవానడు సెంత్సెంచి వార కోరక ఆదిశేషుని
అవతార్ెంతో సదిదెంచునని వకాకణిెంచన. ఒకనాడు విషుణవు యోగనిద్రలో అమితానెందము
పెందుచూ మికికలి బరువు పరుగ జొచచన, ఆదిశేషుడు యీ భార్ము భరెంచలేక అకసామత్తాగా
బరువు పరుగుటకు గల కార్ణము నడిగెన. నారాయణుడు నేన చిదెంబర్ క్షేత్రెంలో జరుగు
శివ తాెండవమున జూచి ఆనెందభరత్తడనైన కార్ణముగా బరువు పరగ్నట్టో నడువగా ఆ
మహాభాగయమున త్నకు కూడ ప్రసాదిెంచుమని ఆదిశేషువు వడుకనెన. అప్పుడు
భగవానడు నీవు భూలోకములో అవత్రెంచి మానవులలో వునన త్రికలమష్ములన
తొలగ్ెంచుమని ఆదేశిెంచినాడు. అదే సమయమున గెంగా తీర్మున కనిక యన యువతి
స్థర్య భగవానని ప్రారూస్థా త్నకు ఒక మేధావిని పుత్రునిగా ప్రసాదిెంచమని వడుకననది. ఆమె

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
35

కోరక త్ార్లో సదిదెంచునని స్థరుయడు అభయమిచిచనాడు. ఒకనాడు కనిక అెంజలి


ఘటిెంచుచూ ప్రారదెంచుచుెండగా ఆదిశేషుడు చినన ప్తము రూపమున ఆమె అెంజలిలో పడి
వెెంటనే అెందమైన బాలునిగా మార తానెవారో ఆమెకు ఎరుక పరచ త్నన పుత్రునిగా గైకనమని
ప్రారధెంచన. ఆమెయు మికికలి సెంత్సెంచి ఆ బాలునికి పత్ెంజలి (అెంజలిలో పడినవాడు) యని
నామకర్ణము చేస విదాయప్తర్ెంగత్తడిని చేస్న. పత్ెంజలి కెంత్కాలము గెంగా తీర్మున,
మరయు అయోధయలో నివసెంచాడు. కెందరు చరత్ర కారులు ఇత్డు శ్రీ కృషుణని కాలమునకు
చెందినవాడనియు, మర కెందరు ఇత్డు క్రీసుాపూర్ాము 200BC కాలమునకు
చెందినవాడనియు చప్పుదురు. పత్ెంజలికి త్న అవతార్ కార్ణము స్తూరెంచి త్లిో అనమతితో
దక్షణ దిశగా పయనిెంచి చిదెంబర్ క్షేత్రము చేర పర్మేశారుడిని తొమిమది శ్లోకములతో
సుాతిెంచన. ఇవియే చర్ణ శృెంగర్హత్ నటరాజ స్ాత్రములుగా ప్రసదిధ పెందినవి. చర్ణ అెంటే
కాళ్ళు, శృెంగ అెంటే కముమలు, ఈ శ్లోకములకు చర్ణములు కానీ కముమలు కానీ వుెండవు ఈ
శ్లోకములు వినటకు ఢమరుకెం వాయిెంచిన శబదెంతో శ్రవణానెందముగా వుెండున. పత్ెంజలి
త్నకు శివతాెండవమున వీక్షెంచు భాగయము ప్రసాదిెంచుమని శివుని ప్రారధెంచన.
పర్మేశారుడు సెంత్తషుటడై త్న కాలుని చాపగా పత్ెంజలి ప్తము రూపమున ఆ కాలుకు
చుట్టటకని శివుని తాెండవెంలో ప్తలు పెంచుకని ఢమరుకెం నెండి వెలువడిన శబదెంలోని
వాయకర్ణ స్థత్రముల ననినెంటిని గ్రహెంచన. పర్మ శివుడు నాటయెం చేస్థా ఢమరుకానిన
పదానలుగు పరాయయములు మ్రోగ్ెంపగా ఆ శబదెం నెండి పుటిటన అక్షర్ములన ప్తణిని అనే ఋష్ట
గ్రహెంచి పదునాలుు వాయకర్ణ స్థత్రములుగా ర్చియిెంచినాడు. ఈ స్థత్రములకే మహ్మశార్
స్థత్రము లని పేరు. ఈ సూత్రములే అక్షర్ముల పుట్టటకకు నాెంది. అక్షర్ములన సృష్టటెంచి
స్థత్రీకరెంచినది ప్తణిని మహరి, వాటికి వారాకెం వ్రాసనది వర్రుచి మహరి. ఇటిట
స్థత్రములతో ఎనిమిది అధాయయములతో ప్తణిని తొలి వాయకర్ణ గ్రెంథానిన ర్చిెంచాడు.
దానికి అషాటధాయయి అని పేరు. అషాటధాయయికి భాషాయనిన వ్రాసనది పత్ెంజలి మహరి ఈ
భాష్యము చాల్ల ప్రసదధమైనది, సర్ళ్మైనది, మరయు ప్రామాణికమైనది. అెందుకే దీనిని
మహాభాష్యము అని అెంట్టరు.
“వాకయకార్ెం వర్రుచిెం, భాష్య కార్ెం పత్ెంజలిo
ప్తణినిెం స్థత్రకార్ెంచ, ప్రణతోసమ మునిత్రయెం"

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
36

చిదెంబర్ెం నటరాజసాామి ఆలయ అర్చకులు శివుని పూజా విధానములన తెలుపమని కోర్గా


పత్ెంజలి “శ్రీ చిదెంబర్ెం నిత్య పూజా స్థత్రెం పత్ెంజలెం” అన గ్రంథమున ర్చిెంచన. వైదిక
పూజా పదధతులను, మెంత్రములన క్రోడీకరెంచి అర్చకులకు పూజా విధానము బోధిెంచన. ఈ
నాటికీ పత్ెంజలి నిర్ణయిెంచిన పూజా విధానముల ననసరెంచే నటరాజ సాామికి పూజలు
చేయుచునానరు. మహరి
త్దుపర మదురైలోని
సుెందరేశార్ సాామి,
రామేశార్ెంలోని శివుని
దరశెంచి తాన
నెర్వర్చవలసన కార్యము
మీద దృష్టట పటిట వెయియ మెంది
విదాయరుూలకు ఒకే
పరాయయము వాయకర్ణము
బోధించుటకు సెంసదుధడై
విదాయరుూలకు రెండు
నియమాలు విధిెంచన.
మొదటిది వాయకర్ణము
భ్యథించునపుడు
విదాయరుూలకు, త్నకు మధయ కటిటన తెర్న ఎవారునూ తీస మహరిని చూడరాదు. తెర్తీసేా
విదాయరుూలెందరూ భసమమయిపోతారు. రెండవది ప్తఠెం ప్రార్ెంభమయిన త్రాాత్ ఎవరైనా
బయటికి ప్నతే వారు బ్రహమరాక్షసులు అవుతారు. ప్తఠెం మొదలయిెంది. వెయియ మెందికి
ఒకేసార ప్తఠెం చప్పుతూ వాళ్ు సెందేహాలను పత్ెంజలి తీరుస్థా వసుానానడు. ఇెంత్లో ఒక
విదాయరూ కాలకృత్యములకు బయటికి వెళ్ళునాడు. అత్డు బ్రహమరాక్షస కాలేదు. మిగతా
విదాయరుూలెందరకీ కుతూహలెం అధికమయియ నియమములనినయు వటిటవనని త్లెంచి తెర్తీస
పత్ెంజలిని చూసనారు ఆదిశేషుని అవతార్ము అయిన పత్ెంజలి ముఖములో నెండి
వెలువడిన విష్జాాలలకు విదాయరుూలెందరూ బూడిద అయాయరు. ఇెంత్లో బయటకు వెళ్ళోన

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
37

విదాయరూ తిరగ్ వచిచనాడు. జరగ్న దానికి మహరి చాల్ల బాధపడి ఆ విదాయరూకి సకల వాయకర్ణ
జాానము బోధిెంచినాడు. నియమానసార్ము ఆ విదాయరూ బ్రహమరాక్షసగా మారపోయినాడు. ఆ
విదాయరూ శాప విమోచన మార్ుము ఉపదేశిెంచమని ప్రారధెంచినెంత్నే దయాళ్ళడైన మహరి నీవు
యోగుయడైన విదాయరూకి ఎప్పుడైతే యీ సమసా వాయకర్ణము బోధిెంచగలవో అప్పుడు నీకు
శాపవిమోచనెం కలుున అని పలెకన. అెంత్ట బ్రహమరాక్షసగా మారన ఆ విదాయరూ ఉజజయిని
దగుర్ ఒక రావి చట్టటన ఆశ్రయిెంచి ఆ దారన పోవు విదాయరుూల యోగయత్లన పరశీలిెంచదలెంచి
వారని వాయకర్ణ సెంబెంధ ప్రశనలు అడిగ్నవాడు. వాళ్ళు సరయైన సమాధానములు చపునిచో
వాళ్ున చెంప్ప భుజిెంచి జీవిస్థా ఉెండేవాడు. ఇల్ల చాల్ల సెంవత్సర్ములు గడిచినవి.
పత్ెంజలికి శిషుయడి మీద జాలి వస శిషుయడికే శిషుయడయి అత్నికి శాపవిమోచనెం
కలిగ్ెంచవలెనని తిరుచిచ పటటణము (త్మిళ్నాడు) నకు ముపుది కిలో మీటర్ో ద్భర్ములో ననన
తిరుప్పుటూరు గ్రామములో యునన బ్రహమపురీశార్ ఆలయ ప్రాెంగణములో జీవసమాధి పెంది
త్రాాత్ కాలెంలో చెంద్రశర్మ యన పేరుతో పునర్జనమ పెంది బ్రహమరాక్షస వసన ప్రశనలనినెంటికీ
సమాధానము చప్పు, అత్ని నెండి వాయకర్ణ శాసాము కూలెంకష్ముగా నేరుచకని ఆ విదాయరూకి
శాపవిమోచనెం గావిెంచన. శాపవిముకిా అయిన విదాయరూ శుక మహరి వదద సనయసెంచి
గౌడప్తదా చారుయనిగా ప్రసదిధ చెందినవాడు. చెంద్రశర్మ బ్రహమరాక్షసుని దగుర్ తొమిమది రాత్రులు
తొమిమది పగళ్ళో నిద్రలేక వాయకర్ణము అభయసెంచుట వలన శుష్టకెంచి నీర్సెంచి శ్లష్ వచిచ
మూర్ఛపోయెన. అప్పుడత్నికి ఒక వైశయ కనయ సపర్యలు చేస బ్రతికిెంచిెంది. చెంద్రశర్మ
ఆరోగయము కుదుట పడినెంత్నే సనయసెంచదలచినాడు. అెంత్ ఆ కనయ త్ెండ్రి త్న పుత్రికన
వివాహమాడవలెనని చెంద్రశర్మన కోర్గా అత్డు నిరాకరెంచన. వివాదము ఆ దేశపు
రాజుగార వదదకు వెళ్ళుెంది. రాజుగారు చెంద్రశర్మ తేజోమయమైన ముఖవర్చసుస గాెంచి అత్నికి
త్న పుత్రికతో వివాహము చేయ నిశచయిెంచి ఆసాూన విప్రునితో సెంప్రదిెంచగా ఈ బ్రాహమణుడైన
చెంద్రశర్మ ప్రథమెంగా విప్రుని పుత్రికన, ప్పదప క్షత్రియ కనయన,అటుపిమమట వైశయ కనయన
వివాహమాడవచచని తెలుపగా చెంద్రశర్మ అెంగీకరెంచి వివాహము త్రాాత్ ఆ కనయలకు
సెంతానము కలిున వెెంటనే తాన సనయసెంత్తనని ష్ర్త్త విధిెంచన. కాలక్రమేణా ఆ కనయలకు
పుత్రులు కలిగ్ర. చెంద్రశర్మ రాజయము వీడి గౌడప్తదాచారుయల వదదకేగ్ సనాయసము స్త్రాకరెంచి
ఆయన ఆదేశములతో ఉజజయినీ నగర్ము సమీపమున నర్మదానది ఒడుాన గుహలో త్పసుస

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
38

చేసుకని శేష్జీవిత్ెం గడిప్తరు. భవిష్యత్తాలో నీవు ఆదిశెంకరాచారుయల వారకి సనాయసము


యిచిచ వార గురువుగా ప్రసదిధ చెందుదువని గౌడప్తదులు చెంద్రశర్మ ఆశీర్ాదిెంచారు.
భార్త్దేశెంలో నెలకనన అనేక అవైదికమత్ములన నిరూమలిెంచి, అద్లాత్మత్ము
శాశాత్ముగా నిలద్రొకుకకనటకు విశేష్ కృష్ట చేసన ఆది శెంకరుల గురువ గోవిెంద
ప్తదాచారుయలుగా అయిన చెంద్రశర్మ. ఆయనే పూర్ాజనమలో పత్ెంజలిగా అవతార్మెతిాన
ఆదిశేషుడు. నేటికినీ తైపూసెం మాసెంలో (జనవర -ఫిబ్రవర) నటరాజు సాామి విగ్రహెంతో
ప్తట్ట పత్ెంజలి విగ్రహమునకు పూజలు జరప్ప ఆలయెంలో ఊరేగ్ెంపుగా తీసుకని వెళ్ళో కననల
పెండువుగా ఉత్సవములు జరుపు కెంట్టనానరు. పత్ెంజలి వ్రాసన గ్రంథములు:
1) యోగ శాసాము = 195 స్థత్రములు నాలుగు ప్తదములు సమాధి, సాధన, విభూతి, కైవలయ
2) ఆయురేాద శాసాము - పత్ెంజలి త్ెంత్రము
3) ప్తణిని వాయకర్ణమునకు = మహాభాష్యము

శూనామాసములు
స్స్ధ్యర్ణముగా జనస్స్మానాములో పుషామాసము శూనామాసముగా వావహరిస్స్తరు.
ఇక సౌర్మానముననుసరించి ధనురామసమును శూనామాసముగా భావిస్తతంటారు.
అయితే దేనిని శూనామాసముగ పరిగణించాలి అని శాసిము యేమిచెపుతుంద్య
చూద్వాము:
శ్నల. ఉతతరాయణగే సూరేా మీనచైత్రంతు వర్ుయేత్,
మీనచైత్రో ధనుః పుష్యా మిథునాషాఢకో 2 పి చ
కనాాభాద్రపద్య మాస శూశనా మాస్స్ః ప్రకీరితతా.
సూరుాడ్డ ఉతతరాయణమునందుండగా మీనచైత్రము వర్ునీయము. మీనచైత్రము, ధనుః
పుషాము, మిథునాషాఢము, కనాాభాద్రపదము – వీటిని శూనామాసములుగా
పరిగణించాలి. అనగా సూరుాడ్డ మీనరాశిలో ఉననపుడ్డ వచిిన చైత్రమాసము, సూరుాడ్డ
ధనూరాశిలో నుండగా యేర్పడ్మన పుషామాసము, మిథునములో సూరుాడ్డండగా
యేర్పడ్మన ఆషాఢమాసము, కనాారాశిలో సూరుాడ్డండగా ఏర్పడ్మన భాద్రపదమాసము
శూనామాసములు. ఇవి శుభకర్ాములక్త మంచివిగావు.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
39

Kidambi Sudarsana Venugopalan, M.Com., CAIIB.,


Asst. General Manager (Retired), State Bank of India.
Worked as Archaka for 8 years before joining SBI in Sri Ramalayam,
Nellore.,
Visited all 105 Sri Vaishnava Divya Desams in India.
Nellore, (M): 90005 88513

108 దివాక్షేత్రాల సమాచార్ం - 7

21. తిరునలేాలి ప్రాంతములో 9 దివా దేశములు ఉననవి. వీటిని నవతిరుపతులు అంటారు.


బ్రహామండ పురాణంలో ఈ నవతిరుపతుల గురించి నవతిరుపతి మహాతాం అనే అధ్యాయం
ఉననది. ఈ తొమిమది ఆలయాలు 9 గ్రహములక్త సంబంధించినవి. ఈ దివా దేశములనీన
తామ్రపరిణ నది ఒడ్డున ఉననవి. శ్రీ వైక్తంఠం. చాల పదా ఆలయం. కొనిన మండపాలలో ద్వపాలు
లేవు. ఆలయంలో చూడదగిన శిలపకళా విశేషాలు చాల్ల ఉనానయి. తిరునలేాలి నుంచి 22
కి.మీ. స్స్ామి ప్పరు వైక్తంఠనాథుడ్డ. కళ్ళపిపరాన్ అని మరి యొక తిరునామం. అమమవ్యరు:
వైక్తంఠవలిల. స్స్ామి నిలుచునన భంగిమలో దర్శనం ప్రస్స్దిస్స్తడ్డ. చిననవిగ్రహం.
స్స్మానాంగా విషుణవు మూల విరాటుి పదాదిగా ఉంటుంది. ఇకకడ ఆల్ల లేదు. పండర్తపుర్ంలోని
పాండ్డర్ంగస్స్ామి విగ్రహమూరిత కంటే చిననది.
సాలపురాణం: ఈ ఊరిలో కలదూషక్తడ్డ అనే దంగ ఒకడ్డ ఉండేవ్యడ్డ. వ్యడ్డ తాను
దంగిలించిన సొముమలో సగం స్స్ామికి సమరిపంచ్చవ్యడ్డ. ఒకరోజు రాజభటులు వ్యడ్మని
పటుిక్తని రాజు ముందు నిలబెడతారు. ఆ సమయంలో స్స్ామి రాజు ముందు ప్రతాక్షమై
విషయం చెపిప తాను కూడా అపరాధినేనని చెపుతాడ్డ. ఆయనక్త అందుకే కళ్ళపిపరాన్ అనే
ప్పరు వచిినది. (తమిళ్ంలో కలలన్ (తిరుడన్) అంటే దంగ అని అర్ాం). స్మక్తడ్డ అనే
రాక్షస్తడ్డ బ్రహమ నుంచి వదములు దంగిలిస్స్తడ్డ. బ్రహమ వద్వలకోసం శ్రీహరిని గురించి
తపస్తవ చ్చస్స్తడ్డ. ఆయన ప్రార్ాన మేర్క్త స్స్ామి ఆ రాక్షస్తడ్మని సంహరించి వదములు తెచిి
పడతాడ్డ. ఈ ఆలయం సూర్ాగ్రహానికి సంబంధించినది. సంవతవర్ంలో రండ్డ స్స్రుల--ఏప్రిల్,

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
40

అకోిబర్ న్లలలో -- సూర్ా కిర్ణాలు స్స్ామివ్యరి మీద పడ్డతాయి. వీర్పాండా కటిబొమమన్


క్త ఇంగీలష్ వ్యరికి యుదధం జరిగినపుడ్డ ఈ ఆలయానిన కోటగా వ్యడ్డ క్తనానరు.

22. తిరువర్గుణమంగై: ఊరి ప్పరు నతతం. తిరునలేాలి నుంచి 24 కి.మీ. విజయాసన


పరుమాళ్. వర్గుణమంగై తాయార్. భార్ా ప్రవర్తన ఎల్ల ఉండాలో ఈ అమమవ్యరు చెపుతారు.
వదవతి శ్రీమహా విషుణవును గూరిి తపస్తవ చ్చస్త్రన సాలం. ఈ ఆలయం చంద్రగ్రహానికి
సంబంధించినది. వైగాస్త్ర (మే-జూన్) న్లలో జరిగే గరుడ సేవ ఉతవవం చాల్ల బాగుంటుంది.
నవతిరుపతులలో ఉనన తొమిమదిమంది పరుమాళ్ళక్త ఈ ఊరిలో గరుడసేవ జరుగుతుంది.
నమామళాార్ ను పలలకిలో ఊరేగిసూత నవతిరుపతులక్త తీస్తకెళ్తారు.
సాలపురాణం: ఈ ఊరిలో ఒక క్రూరుడ్డ, దురాశపరుడైన బెసతవ్యడ్డ ఉండేవ్యడ్డ. వ్యడ్డ ఒక
రోజు పాము కరిచి చనిప్నతాడ్డ. రాబందులు, కక్తలు వ్యడ్మ శర్తర్ంపై వ్యలుతాయి. ఆ
సమయంలో దేవదూతలు వచిి అతనిని సారాగనికి తీస్తక్తని వళ్తారు. అకకడే ఉనన ఒక ముని
శిషుాడ్డ ఈ సంఘటన చూస్త్ర ఆశిర్ా ప్నతాడ్డ. ఇల్లంటి వ్యడ్మకి సార్గ లోక ప్రాపిత ఎల్ల
కలుగుతుననదని తన గురువును అడ్డగుతాడ్డ. తన పూర్తాక్తలు చ్చస్త్రన మంచి పనుల
కర్ణంగా మరియు వర్గుణమంగైలో జనిమంచడం వలన అతనికి సార్గ లోక ప్రాపిత కలిగిందని
గురువు చెపుతాడ్డ. అల్లంటి మహిమ గల ప్రదేశం వర్గుణమంగై.
23. తిరుపుళ్లంగుడ్మ: తిరునలేాలి నుంచి 25 కి.మీ. కయశిన వంద పరుమాళ్. మలర్
మకళ్ తాయార్. స్స్ామి శయన భంగిమలో ఉంటాడ్డ. మూలవరుల చాల పదా విగ్రహం.
పాద్వలు గర్భ గృహం ప్రకకనునన కిటికీ నుంచి సేవించాలి. ఇంద్రునక్త బ్రహమ హతా ద్యషము
ప్నగొటిిన సాలము. ఈ సనినధి బుధగ్రహానికి సంబంధించినది. తామ్రపరిణ నది
సాలపురాణాలలో ఈ క్షేత్రం గురించి ప్రస్స్తవించబడ్మనది. ఈ ఆలయంలో పూర్ాకలంలో
జరిగిన ఒక చినన సంఘటన ఇచిట వివరిస్స్తను: ఈ సనినధిలో ఒక రోజు శ్రీవైషణవులు ఒక వైపు,
యాదవులు ఒకవైపు నిలబడ్మ స్స్ామిని సేవిస్తతనానరుట. అప్పుడ్డ "వంగిపుర్తుతనంబి" అనువ్యరు
శ్రీవైషణవ పంకితని వీడ్మ యాదవుల వైపు వళాలర్ట. అది చూస్త్ర అకకడే ఉనన "ముదలి యాండాన్"
స్స్ామీ! ఎందుక్త ఇల్ల పంకిత మారారు అని అడ్మగార్ట. ద్వనికి వంగిపుర్తుతనంబి మనక్త

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
41

అభిమానము, అభిజనాహంకర్ము ఎక్తకవ. యాదవులక్త అవి లేవు. కవున పరుమాళ్ళ దృష్టి


మొదట వ్యరి మీద పడ్డతుంది. వ్యరితోపాటు నామీద కూడా పడ్డనని నిలిచాను. స్స్ామి దృష్టి
మన మీద పడటమంటే నీరు మెర్కక్త ప్రవహించినటేల. వీరిపై (యాదవులపై) పడటమంటే నీరు
పలలమునక్త ప్రవహించినటుల అని అనానర్ట.
24. తిరుక్తకళ్ందై: ఊరు పరుంకొళ్ం. పరుంకొళ్ం అంటే పదా కొలను అని అర్ాం.
తిరునలేాలి నుంచి 32 కి.మీ. శ్రీనివ్యస పరుమాళ్. క్తళ్ందవలిల తాయార్. స్స్ామి నిలుచునన
భంగిమలో ఉంటారు. ఈ ఆలయం శని గ్రహానికి సంబంధించినది. ఒకనొక కలంలో
వదచర్ణుడ్డ, క్తముదవలిల అనే దంపతులు ఉండేవ్యరు. వ్యరికి ఒకే కూతురు. ప్పరు కమలవతి.
ఆమెక్త యుకత వయస్తవ వచిింది. తలిల తండ్రులు వివ్యహ ప్రయతానలు ప్రార్ంభించినారు. అయితే
ఆమె శ్రీహరిని తపిపంచి ఇంకెవారిని పండ్మల చ్చస్తకోననింది. శ్రీహరిని వివ్యహమాడాలని
నిశియించుక్తని ఆయనను గురించి తపస్తవ చ్చస్త్రంది. ఆమె తపస్తవక్త మెచిి శ్రీహరి ప్రతాక్షమై
ఆమెను పండ్మలయాడాడ్డ. ఆమెను తన భ్యజాలమీద ఎతుతక్తనానడ్డ. వదచర్ణుడ్డ స్స్ామి కృపక్త
సంతోష్టంచి రోజూ ఆయనను ఆరాధించ్చవ్యడ్డ. ఇది ఇల్ల ఉండాగా ఒక రోజూ స్స్ననానికై
నదికి వళ్లలన క్తముదవలిలని అస్స్మచరుడ్డ అనే రాక్షస్తడ్డ ఎతుతక్తని వళ్లల హిమాలయాలలో ద్వచి
పడతాడ్డ. నిసవహాయుడైన వదచర్ణుడ్డ స్స్ామిని ప్రారిాస్స్తడ్డ. స్స్ామి గరుతమంతుడ్మ మీద
హిమాలయాలక్త వళ్లల క్తముదవలిలని విడ్మపించుక్తని వస్స్తడ్డ. ఇది తెలిస్త్రన అస్స్మచరుడ్డ
స్స్ామిపైకి యుద్వధనికి వస్స్తడ్డ. స్స్ామి రాక్షస్తడ్మని మాయ యుదధం లో సంహరిస్స్తడ్డ.
అందుకని ఇచిటి పరుమాళ్ళను మాయాకూకతతన్ అని పిలుస్స్తరు. రాక్షస వధ్యనంతర్ం స్స్ామి
ఈ క్షేత్రంలో నృతాం చ్చశార్ట.
25. తిరుతోతలవిలిలమంగలమ్: రండ్డ ఆలయాలు, ర్హద్వరికి చెరి ఒక వైపు ఉంటాయి. జంట
తిరుపతులు అని అంటారు. కొంత కలం క్రితం ఈ ప్రాంతమంతా అడవియేనట. ఇప్పుడ్మప్పుడ్డ
కొంత శుభ్రం చ్చయబడ్మనది. సరి అయిన ర్హద్వరి లేదు. గులక రాళ్ల ర్హద్వరి మాత్రమే.
బస్తవలు లేవు. ఈ ఆలయములు రాహు కేతువులక్త ప్రాతినిధాం వహిస్స్తయి. స్స్ామి ప్పరు
దేవపిపరాన్, అర్విందలోచనుడ్డ, శ్రీనివ్యస పరుమాళ్. అమమవ్యరు కరుందడం కనిన.
తిరునలేాలి నుంచి 32 కి.మీ. ఈ ఆలయాలక్త రాజగోపుర్ములు లేవు.విద్వాధరుడ్డ అనే

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
42

గంధరుాడ్డ ఒక రోజు తన భార్ాతో సర్ససల్లలపాల్లడ్డత అటుగా వళ్ళతునన క్తబేరుడ్మని


పటిించుకోడ్డ. కోప్నద్రిక్తతడైన క్తబేరుడ్డ ఆ దంపతులను త్రాస్తగా, విలులగా పడ్మ ఉండమని
శపిస్స్తడ్డ. వ్యళ్ళళ శాపవిమోచనం కోసం ప్రారిాంచగా, క్తబేరుడ్డ వ్యళ్ళను ఈ క్షేత్రానికి
వళ్ళమని ఆదేశిస్స్తడ్డ. వ్యళ్లలదారు ఈ క్షేత్రం లోని యాగశాలలో పడ్మ ఉంటారు. ఆత్రేయ
స్తప్రభ్యడ్డ అనే ఋష్ట ఈ క్షేత్రంలో యాగం చ్చసేటప్పుడ్డ యాగ శాలలో ప్రకశవంతమైన
త్రాస్తను, విలులను చూస్స్తడ్డ. ఆయన హసత సపర్శ తగలగానే వ్యరిదారికీ శాప విమోచనం
అవుతుంది. వ్యళ్ళ ప్పరుమీద ఈ ఊరికి “తిరుతోతలవిలిలమంగలమ్” అనే ప్పరు వచిింది.
అశిాని స్స్ామిని ఎర్రని తామర్పూలతో పూజించాడ్డట. అందుచ్చ స్స్ామిని "సెన్ తామరై కణణన్
లేక అర్విందలోచనుడ్డ" అంటారు. స్స్ామి ఇచట ఇంద్రుడ్మకి, వరుణుడ్మకి, వ్యయుదేవుడ్మకి
దర్శనం ప్రస్స్దించాడ్డ.
26. తిరుప్పపరై: ఈ దివా దేశమునక్త మానగర్ అను మరి ఒక ప్పరు ఉంది. తిరునలేాలి నుంచి
31 కి.మీ. మకర్న్డ్డం క్తళైకదన్ పరుమాళ్. క్తళైకకదువలిల తాయార్. ఈ క్షేత్రములో
భూదేవి దురాాస మహాముని నుండ్మ అషాిక్షర్త మంత్రం ఉపదేశం పంది, ఆ మంత్రం జపిసూత
స్స్ామినిగూరిి తపస్తవ చ్చస్తతంది. ఒక రోజు తామ్రపరిణ నదిలో స్స్ననము చ్చస్తతండగా ఆమెక్త చ్చప
రూపముతో ఉనన రండ్డ కమమలు దరుక్తతాయి. ఆమె వ్యటిని స్స్ామికి సమరిపస్తతంది. అందుచ్చ
స్స్ామికి మకర్న్డ్డం క్తళైకదన్ అనే ప్పరు వచిింది. ఈ ఆలయం శుక్ర గ్రహానికి ప్రాతినిధాం
వహిస్తతంది. నమామళాార్ ఒక పాశుర్ములో "ఓ సఖీ, తిరుప్పపరై దివాదేశమున వంచ్చస్త్రయునన
స్స్ామి ఎర్రని పండ్డవంటి అధర్ములతో, ప్రకశిస్తతనన కిర్తటమును, శంఖ చక్రది
ఆయుధములను ధరించి నామనస్తవను వశపరుచుక్తనానడ్డ" అని స్స్ామి సౌందర్ామును
వరిణంచారు. ఆళాార్ ఇంకొక పాశుర్ములో ఇల్ల అంటారు: "తిరుప్పపరై దివాదేశంలో ఎప్పుడూ
పండ్డగే. ఈ ఊరిలో ఎప్పుడ్డ వదం పఠస్తతంటారు. పిలలలు ఆడ్డక్తనే ఆటలు అగ్రహార్తక్తలను
సంతోష పడ్డతుంటాయి. చెరువులలో నిండ్డగా నీళ్ళల ఉంటాయి. పల్లలోల వరిపంట
పుషకలంగా పండ్డతుంది". అనిన ఆలయాలలో గరుతమంతుడ్డ స్స్ామికి నేరుగా ఉంటాడ్డ.
ఇకకడ మాత్రం పకకగా ఉంటాడ్డ. స్స్ామికి పిలలలంటే చాల ఇషిం. సనినధి ముందు ఆడ్డక్తనే
పిలలలను చూడాలని స్స్ామి ఈ మారుప చ్చశాడ్డ.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
43

సాలపురాణం: వరుణుడ్డ గురువును (గ్రహానిన) అవమానిస్స్తడ్డ. ఆ పాపం ప్నగొటుికోడానికి


ఇకకడ స్స్ామినిగూరిి తపపస్తవ చ్చస్త్ర విముక్తతడౌతాడ్డ.
పహల్ పతుత ఉతవవం: ముకోకటి ముందు వచ్చి పది రోజులను పహల్ పతుత అంటారు. తరువ్యత
వచ్చి పది రోజులను రాపతుత అంటారు. పహల్ పతుత పది రోజుల ఉతవవ్యలలో స్స్ామి తాయార్
సనినధికి వళ్తాడ్డ.సనినధి అర్ిక్తలు ప్రతిరోజు ఉదయం 5.00 గంటలక్త ఊరిలో వ్యళ్ళని
నిద్రలేపడానికి శంఖం ఊదుతారు.
27. తిరుకోకళూరు: తిరునలేాలి నుంచి 28 కి.మీ. వైతతమానిది పరుమాళ్. నిక్షిపతవితతన్
(నిధివలె నునన స్స్ామి) అని మరి ఒక తిరునామం. కోళూరువలిల తాయార్. స్స్ామి శయన
భంగిమలో దర్శనం
ప్రస్స్దిస్స్తడ్డ. స్స్ామివ్యరి
వ్యమ హసతం ఆయన మొహం
చూస్తక్తంటునన భంగిమలో
(అదాం చూస్తక్తంటుననటుి)
ఉంటుంది. ఇది మధుర్కవి
ఆళాార్ అవతార్ సాలము.
క్తబేరునక్త, మధుర్కవి
ఆళాార్లక్త స్స్ామి
ప్రతాక్షమైనారు. స్స్ామివ్యరి
నిరుపమాన సౌందర్ామును సేవించినవ్యరు వనుదిరిగి వళ్లలేర్ని నమమళాార్ భావము.
నవనిధులు ఇచిట ద్వగి ఉననవని అధర్మము క్తబేరునికి అబదధము చెపిపనదట. అందుచ్చ ఈ
క్షేత్రమునక్త కోళూరు అను ప్పరు వచిినది. ఈ ఆలయం అంగార్క్తనికి ప్రాతినిధాం వహిస్తతంది.
సాలపురాణం: క్తబేరుడ్డ పార్ాతి దేవిని చెడ్డ దృష్టితో చూస్త్ర, శివుని శాపానికి గురై తన
సంపదనంతా ప్నగొటుిక్తంటాడ్డ. ఆయన తన తప్పు తెలుస్తక్తని, పశాితాతపం చెంది శాప
విమోచనం ప్రస్స్దించమని శివ పార్ాతులను వడ్డక్తని వ్యరి ఆదేశం ప్రకర్ం ఈ క్షేత్రములో
స్స్ామిని గురించి తపస్తవ చ్చస్స్తడ్డ. స్స్ామి అతని తపస్తవక్త మెచిి ప్రతాక్షమై అతనికి నవనిధులు

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
44

ప్రస్స్దించి పూర్ా స్త్రాతిని అనుగ్రహిస్స్తడ్డ. నవనిధులు స్స్ామి వైతతమానిది పరుమాళ్,


నిక్షిపతవితతన్ అని పిలువబడాలని ప్రారిధస్స్తయి. స్స్ామి అనుగ్రహించి ఆ తిరునామములను
ఉంచుక్తనానడ్డ. అధర్మం ఓడ్మప్నవ్యలని ధర్మరాజు స్స్ామిని ప్రారిాంచాడ్డట. అందుకని ఈ
క్షేత్రానిన అధర్మ పిషూణం (అంటే ధర్మం అధర్మం మీద యుదధం చ్చస్త్ర అధరామనిన ఈ ఊరినుంచి
వడలగొటిింది) అంటారు. భక్తతలు తమ సంపద అభివృదిధ చెంద్వలని ఇకకడ ప్రార్ానలు చ్చస్స్తరు.
28. తిరుక్తకరుగూర్. వ్యడ్డకలోని ప్పరు ఆళాార్ తిరునగరి. సంసృతంలో శ్రీనగరి అని ప్పరు.
గొపప దివా దేశం. నమామళాార్ అవతార్సాలం అయినందున ఆళాార్ తిరునగరి అయింది.
తిరునలేాలి నుంచి 25 కి.మీ. నమామళాార్ (కలియుగం 43 సంవతవర్ం -- 3059 BC)
అవతార్ సాలం. 4,000 పాశురాలునన నాల్లయిర్ దివా ప్రబంధంలో స్త్రంహ భాగం, అంటే
1297 పాశుర్ములు ఈ మహనీయుడ్డ ప్రస్స్దించినవ. మనక్త ఆలయంలో ఇచ్చి శ్రీ శఠారి
వీరి ప్రతిబింబమే. (వీరి దివా చరిత్ర చాల్ల విచిత్రంగా ఉంటుంది. ద్వనిని తరువ్యత
తెలుస్తక్తంద్వం.) ఆదినాథ పరుమాళ్. ఆదినాథ వలిల. స్స్ామి నమామళాారుక్త
ప్రతాక్షమైనాడ్డ. ఈ ఆలయం గురువుక్త (గ్రహం) ప్రాతినిధాం వహిస్తతంది. ఈ క్షేత్రమునక్త ఉరై
కోయిల్ (సరేాశారుడ్డ నితాము నివ్యసము చ్చయుచునన) అని మరి యొక తిరు నామము
కలదు. ఈ క్షేత్రమునక్త సమీపముననే మిగిలిన ఎనిమిది నవతిరుపతులు కలవు. ఆళాార్
తిరునగరి అను అషాిక్షర్త మంత్రరూప పదమమునక్త ఎనిమిది అక్షర్ములనే ఎనిమిది
పదమదళ్ములవలె ఎనిమిది దివా దేశములు ఉనానయి. ఈ నవతిరుపతులను గూరిి సంగ్రహ
శ్నలకం:
వైక్తంఠ నాథ విజయాసన భూమిపాలన్| - దేవశ పంకజ విలోచన చోర్నాటాన్|
నిక్షిపతవితత మకరాయత కర్ణపాశౌ| - నాథం నమామి వక్తళాభర్ణేన స్స్ర్ధం||
నవతిరుపతులలో ఉనన పరుమాళ్ళ ప్పర్లనీన ఈ శ్నలకంలో ఉనానయి. ఈ తిరునగరిలో నిరినద్ర
తింత్రిణి (నిద్ర ప్నని చింత చెటుి) ఉననది. ఇది ఆదిశేషువు అవతార్మని పదాలు చెపుతారు. ఈ
వృక్షము క్రిందనే నమామళాారుల యోగ నిషఠ లో వంచ్చస్త్ర యుండ్మరి.
సాలపురాణం: ఇంద్రుడ్డ పితరులను సేవింపనందున వ్యరిచ్చ శపింప బడ్మ, ఈ క్షేత్రమునక్త వచిి
ఆదినాథ పరుమాళ్ళను శర్ణువడ్మ శాప విముకిత పంద్వడ్డ. నవతిరుపతులు సమాపతం.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
45

పక్షితీర్ాం - తమిళ్నాడ్డ
పిల్లలడ్మ రుద్రయా: ): 98859 10011
పక్షితీర్ాం చెంగలపటుి నందు కలదు. ఇకకడ గల కొండపైకి ప్రతి రోజు రండ్డ పక్షులు వచిి
ప్రస్స్ద్వనిన తిని వళ్ళతుంటాయి.
కృత యుగములో ఒకస్స్రి సర్ా సంగ పరితాాగులైన ఎనిమిది మంది మహామునులక్త ప్రపంచ
భోగములను అనుభవించవలెననే కోరిక కలిగింది. ఇకకడ వలస్త్రన కొండపై తపస్తవ చ్చయగా
పర్మశివుడ్డ ప్రతాక్షమై ఏమి కవ్యలో కోరుకోమనానడ్డ. వ్యరు నిజము చెపపడానికి
తటపటాయిసూత మాక్త మీ సేవయే కవ్యలనానరు. కనీ శివుడ్డ వ్యరి మనస్తలందు కోరిక
గమనించి ఎనిమిది మందినీ ఎనిమిది పక్షులై జనిమంచ మనానడ్డ. ఒకొకకక యుగము నందు
ఇదారు రండ్డ పక్షుల చొప్పున ప్రతి రోజూ గంగా స్స్ననము ఆచరించి తన ప్రస్స్ద్వనిన తినిప్నత
ఉండమనానడ్డ.ఆ తరువ్యత జనమమున మోక్షం పందగలర్ని చెపిప అదృశాం అయాాడ్డ.
అల్ల శంకరునిచ్చ ఆజాఞపించబడ్మన పక్షులే కృతయుగంలో పూష విధ్యతల ప్పరుగల
పక్షులయాాయి. త్రేతాయుగమున జటాయువు, సంపాతి అనే పక్షులుగా ద్వాపర్ యుగమున
శంభ్యగుపత, మహా గుపుతలనే పక్షులయాాయి. కలియుగమున శంబర్ శంబరాదులనే పక్షులై
ప్రతి దినము గంగాస్స్ననము చ్చస్త్ర ఈ కొండపైకి వచిి ప్నతుంటార్ని సాల పురాణం చెబుతుంది.
యాత్రిక్తలు ఉదయానేన పక్షితీర్ాంలో స్స్ననం చ్చస్త్ర కొండ ఎకిక స్స్ామికి పండ్డల, పూలు, కరూపర్ం
మొదలైనవి సమరిపస్స్తరు. దేవ్యలయ పరివ్యర్ం ఈ విరాళాలను స్త్రాకరించి చకెకర్ పంగలి,
నేయి పాత్రలను స్స్ామికి సమరిపంచి పూజా కర్ాక్రమాలను న్ర్వరుస్స్తరు. తరువ్యత
పూజారులు ఒక ప్రకక, భక్తతలు ఒక ప్రకక కూరుిని ఉంటే ఆకశ మారాగన రండ్డ పక్షులు వచిి
చకెకర్ పంగలి తిని నేతిని తాగేస్త్ర ప్నతుంటాయి. ఆ తరువ్యత ఆ ప్రస్స్ద్వనిన అందరికీ
పంచిపడతారు.
పైన చెప్పుక్తనన పక్షులు కశీ, రామేశార్ం యాత్ర చ్చసూత, మధాలో పూజారి ఇచిిన పర్మాననం
రుచిచూస్త్రన ప్రాంతంలో ఆగుతాయని అకకడ్మ సాల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం
"పక్షితీర్ాం"గా ప్రస్త్రదిధగాంచింది.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
46

ఈ పక్షితీర్ాం చెననయ్ నగరానికి దక్షిణంగా చెంగలపటుి నుంచి పదిహేను కిలోమీటర్ల దూర్ంలో


మహాబలిపుర్ం వళేల ద్వరిలో ఉంటుంది. నిజానికి ఈ ఊరి అసలుప్పరు "తిరుక్తకర్ క్తండ్రం".
ఇకకడ ఒక పదా దేవ్యలయం ఉంటుందనన విషయమే చాల్ల మందికి తెలియదు. ఈ ఆలయం
ప్రాంగణంలోపల పదా పుషకరిణి కూడా ఉంటుంది.
ఈ ఆలయంలోని స్స్ామి ప్పరు "భకతవతవలేశారుడ్డ", అమమవ్యరి ప్పరు "త్రిపుర్స్తందరి". ఈ
ఆలయంలోని శిలపకళ్ అతాదుభతంగా ఉంటుంది. పక్షితీర్ాం సందరిశంచ్చ యాత్రిక్తలు తపపక్తండా
ఈ ఆలయానిన కూడా చూస్త్ర తరించాలివందే. అదల్ల ఉంచితే... మహాబలిపుర్ం
సందరిశంచ్చవ్యరుగానీ, చెంగలపటుి నుంచి నేరుగా వచ్చివ్యరుగానీ ఉదయం 11 గంటలలోపు ఈ
పక్షితీరాానికి చ్చరుకోవ్యలివ ఉంటుంది.
పక్షితీర్ాం ఊరి మధాలో ఉనన మెయిన్రోడ్డును ఆనుక్తని ఒక కొండ ఉంటుంది. ఈ
కొండమీదకే పక్షులు వస్తతంటాయి. స్తమారు 500 అడ్డగుల ఎతుతలో ఉండే ఈ కొండను
వదగిరి అని పిలుస్తతంటారు. కొండమీద వదగిర్తశారాలయం అనే ప్పరుతో ఒక శివ్యలయం
ఉంటుంది. కగా.. ఇకకడ్మ అమమవ్యరిని చుకకలమమగా స్స్ానిక్తలు కొలుస్తతంటారు.
వదగిరిపైన వదగిర్తశారాలయం మినహా మరేమీ ఉండదు. ఈ ఆలయానిన పదిగంటల తరువ్యత
తెరుస్స్తరు. ఇకకడ్మ స్స్ామివ్యరికి, అమమవ్యరికి నితాపూజలు అయిన తరువ్యతే అర్ిక్తడ్డ
ప్రస్స్ద్వనిన బింద్ నిండా నింపుక్తని గుడ్మకి ఆనుక్తని ఉండే దడ్మకి అవతల కూరుిని, పై నుంచి
వచ్చి రండ్డ పక్షులకూ ప్రస్స్ద్వనిన ఇచ్చి దృశాానిన చూసేందుక్త పరాాటక్తలు, భక్తతలు దడ్మకి
అవతల నిలబడ్మ తదేకంగా చూసూతంటారు. పక్షులు ప్రస్స్ద్వనిన తిని వళ్ళతనన దృశాానిన కళాలరా
చూస్త్రన వ్యరు దేవుడ్మ మహిమవలలనే ఇల్ల జరుగుతోందంటూ స్స్ామివ్యరిని భకితశ్రదధలతో
కీరితస్స్తరు.
శ్నల. మూరాా యత్ర నపూజాంతే ధ్యనాం యత్ర స్తసంచితం
దంపతోాః కలహోనా 2 స్త్రత తత్ర శ్రీః సాయమాగతా
ఎచిట మూరుాలు పూజింపబడరో, ఎకకడ పుషకలముగా ధ్యనాము పండ్డనో, ఎచిట
దంపతులక్త కలహముండద్య అచటక్త లక్ష్మి సాయముగా వచుిను. అనగా, మూరుాలను
పూజించుచోటికి లక్ష్మి రాదు. అకకడ వినాశము తాండవమాడ్డను. ఈ విషయము
సకందపురాణము – మహేశార్ ఖండము-3-45 లో:

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
47

విద్వాపాదుక, ఆచార్ా Dr.Ch.S.V.L.N.Sarma, Retd. JAO.(APEPDCL) MA


PhD Astrology(USA) Traditional Astrology Predictions, Astro-Vastu-Muhurta
consultancy - Vedic remedies. He has many Awards and Achievements to
his credit and Life Member in 11 reputed organizations.
Resides at Kakinada. (M): 9441093592
Email: astrosarma9@gmail.com www.astrologyatoz.com

యజఞం-యాగం
మానవ జీవనానిన స్తఖమయం చ్చస్తకొనుటక్త భగవంతునిచ్చ ప్రస్స్దింపబడ్మన విజాఞనమే
వదం. విద్ జాఞనే వదః అనానరు. వదము యొకక మూలం కక్తండా అర్ాం తెలుస్తక్తంటే
పరిపూర్ణ జాఞనం కలుగుతుంది. సంసృతం లో శబాాలక్త చాల్ల అరాధలునానయి, వ్యటిని
సమనాయ పర్చి ఉపయోగ పడే విధంగా అర్ధమును తెలియచ్చశారు. ఋగేాదం, యజురేాదం,
అధర్ాణవదo, స్స్మవదం లలో, యజురేాదం యజఞయాగాదులును విశద్వకరించింది. ఇందు
కృషణ, శుకల యజురేాదం గా 2 భాగాలుగా సంహిత రూపంలో ఉనానయి. కృషణ యజురేాదములో
తైతితర్తయ సంహిత 7 కండలు, 44 ప్రపాతకలు గా 635 అనువ్యకములు కలిగి ఉంది.
అనువ్యకమంటే అధ్యాయములు, అనువ్యకములు, ప్రశనలు అని అర్ధం. మూలం గా కండలు
అషికములు అని వావహార్ం. ఇందు యజఞ సంబంధ విషయాలు వివరింపబడాుయి.వీటిద్వారా
సమాజానిన కేంద్రీకరించి దేవతాగణ ఆరాధనచ్చ ద్వనాదులచ్చ ద్వరిద్రాం లేక్తండా జీవనం
ఉండేది. నిజానికి కర్తవాం నిర్ాహించ్చ అగినగా జీవనం హోమంల్ల ఉండేది. తనలోని చెడ్డ
గుణాలను ఆహుతి చ్చస్త్ర స్తఖ జీవనం చ్చసేవ్యరు. పరోపకర్మే ధర్మంగా ఉండేది. మహాఋష్ట
దధీచి, బలి చక్రవరిత వంటివ్యరు.ఇపపటికీ సమర్ణీయులే. ప్రకృతిలో ప్రతాక్ష పరోక్ష శక్తతలు
సూరుాడ్డ, చంద్రుడ్డ, గాలి నీరు ఆకశం, భూమి మొదలైన వ్యటిని సమతులాంగా ఆరాధిసేత
సకలంలో ప్రకృతి స్తఖ జీవనం కలిగిస్తతంది. యజఞ యాగాదులు చ్చ వ్యతావర్ణం
అనుకూలంగా వుండ్మ ర్క్షిస్తతంది.నేటి సమాజంలో పరిశ్నధన ప్పరుతో ప్రకృతిని
ప్రయోగాలుప్పరుతో వ్యతావర్ణ కలుషాం తో స్తఖమైన ఆరోగా జీవనం లేక్తండా
ప్నయింది.యజఞ సమయంలో చెపపబడే ధ్యరిమక విషయాలు ధర్మజీవనమునక్త మార్గంగా
ఉండేవి. భూమి యజఞ క్తండమైతే జీవితం పరిపూర్ణ యజఞమే.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
48

Maremanda Raghavendra Rao,


M.A.Public Administration, M.A.(Astrology), Senior Journalist
(Retired) from Andhra Bhoomi.. Did his Journalism in Bhavans
College, Basheerbagh, Hyderabad. (M) 80991026636

హిమాలయం-మహిమాలయం (13)

మారేమండ రాఘవంద్ర రావు (మొ):80991026636


తపతక్తండం

అగిన తీర్ాం పకకనే ఉనన మరో తీర్ాం నార్ద క్తండం. ఈ నార్ద క్తండం అలకనంద నదిలో ఒక
భాగంగా ఉంటుంది. ఇకకడే నార్దశిల ఉంది. ఈ శిలపై ఆస్త్రనులై శ్రీ నార్ద మహరిి
నారాయణుని దర్శనానికై తపస్తవ చ్చశారు. నార్దుని తపస్తవక్త మెచిిన నారాయణుడ్డ ఆ
క్షేత్రంలో బదర్తనారాయణుడ్డగా సాయంవాకతం చెంద్వరు. అల్ల వాకతమైన బదర్తనారాయణ
మూరితని శ్రీ నార్ద మహరిి ఒక శిలపై ఉంచి పూజ చ్చసేవ్యరు. కలక్రమేణా ఆ మూరిత బౌదుధల
మరియు జైనుల ప్రభావముచ్చ చాల్ల కలము నార్దక్తండంలో ఉండ్మప్నయింది.
కలియుగంలో శ్రీ ఆదిశంకరులు ఆ మూరితని మర్ల పైకి తీస్త్ర ఎతెలతన పీఠం మీద ప్రతిషఠ చ్చశారు.
అకకడ ఒక ఆలయం కూడా నిరిమంచారు. అదే నేడ్డ మనం దరిశంచ్చ శ్రీబదర్తనాథస్స్ామి
ఆలయం. ఈ ఆలయం ప్రకృతి విలయాల కర్ణంగా ఎనోనస్స్రుల పునరినరిమంపబడ్మంది.
నార్దశిల ప్రాంతంలోనే ప్రస్త్రదధ బదరి పంచశిలలు ఉనానయి. అవి నార్దశిల, నర్స్త్రంహశిల,
వరాహశిల, గరుడశిల, మరియు మార్కండేయశిల.
నద్వ తీర్ం వంబడ్మ ముందుక్త వళేత ప్రస్త్రదధ "బ్రహమకపాలం" ఉంది. ఒకస్స్రి బ్రహమదేవుడ్డ తాను
సృష్టించిన సంధ్యాదేవిని అధర్మదృష్టితో చూడడం చ్చత పర్మేశారుడ్డ ఆయన యొకక ఐదు
తలలలో ఒకటి తుంచ్చశారు. ద్వని కర్ణంగా తుంచివస్త్రన తల యొకక కపాలం శివుని చ్చతికి
అతుక్తకప్నయింది. ఎనిన క్షేత్రాలు, తీరాధలు తిరిగినా వదలని ఆ కపాలం బదర్త క్షేత్రంలో
వదిలిప్నయింది. ఇకకడ పితృదేవతల ఆరాధన చాల్ల విశిషిం. ఈ తీర్ధంలో చ్చస్త్రన
పిండప్రద్వనాలక్త పితృదేవతలు ఉతతమగతులను పందుతార్ని స్స్కందపురాణం వివరించింది.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
49

బ్రహమకపాలం
ఇకకడ మనం దరిశంచవలస్త్రన మరో అరుదైన ఆలయం "ఊర్ాశి ఆలయం". నర్నారాయణులు
చ్చస్తతనన తపపస్తవక్త భయపడ్మ ఇంద్రుడ్డ వీరి తప్నభంగమునకై అపవర్సలను పంపించారు.
వ్యరు వచిి నిలబడగానే నారాయణుడ్డ తమ ఎడమ తొడపై చరిచారు. ఆయన యొకక ఎడమ
ఊరువులోంచి అకకడ ఉనన అపవర్సలను మించిన అందం కలిగిన ఊర్ాశి అనే అపవర్స
పుటిింది. ఆవిడను చూస్త్ర ఇంద్రుడ్డ నర్నారాయణులు శకిత గ్రహించి అకకడ నుంచి
వళ్లళప్నయారు. కనీ
వచిిన వ్యరిని ఖాళ్ళ
చ్చతులతో పంపడం
స్స్ంప్రద్వయం కదు
కనుక నారాయణుడ్డ
ఊర్ాశిని ఇంద్రునికి ఇచిి
పంపారు. ఈ
సంఘటనక్త గురుతగా
ఇకకడ ఊర్ాశి మందిర్ం
ఉంది. ఇక
బదర్తనారాయణ స్స్ామి
దర్శనానికి వళేల ముందు
తపతక్తండం వదా మనం
తపపక్తండా
దరిశంచవలస్త్రనది "శ్రీ ఆదికేద్వర్నాథస్స్ామి" ఆలయం. నిజానికి కేద్వర్ఖండం మొతతం
పర్మేశారుని తప్న భూమి. ఇందులోకే బదర్త క్షేత్రం కూడా వస్తతంది. కనీ నారాయణుడ్మ
ఆరాధనక్త కూడా శివుడ్డ స్స్ానం కలిపంచారు. ద్వనికి ప్రతిగా బదర్తనారాయణునిగా ఉనన
విషుణవు యొకక దర్శనం చ్చసే ముందు ఆదికేద్వర్నాథునిగా శివ దర్శనం చెయాాలని హరి
చెపిపన పిమమట శివుడ్డ అంగీకరించి అకకడ వలిశార్ట. కనుక ఆదికేద్వర్నాథుని దర్శనం
తర్వ్యతే బదర్తనాథుని దర్శనం చెయాాలి.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
50

లోకర్క్షక్తడ్డ, జగనానథుడ్డ అయిన శ్రీ బదర్తనారాయణ స్స్ామి


ప్రధ్యన ఆలయంలో చతురుభజుడై, యోగముద్ర పటిి పద్వమసనంలో కూరుిని ఉనన శ్రీ బదర్త
నారాయణుని దివా మంగళ్ సారూపం దర్శనం అవుతుంది. శ్రీ లక్ష్మి దేవి, నార్దుడ్డ, ఉదధవుడ్డ,
క్తబేరుడ్డ, నర్నారాయణులు, గరుడ్డడ్మతో కూడ్మ సపరివ్యర్ సమేతంగా స్స్ామి వ్యరి దర్శనం
చ్చయవచుి. "జై బదర్త విశాల్" అనన నామ సమర్ణతో ఆలయం మారుమ్రోగిప్నత ఉంటుంది.
ఆలయం నైరుతి స్స్ానంలో శ్రీ ఆదిశంకరుల మూరిత ఉంది. ఇంతటి మహాక్షేత్రానిన మనం
దరిశంచి, తరించడానికి కర్క్తలైన శంకరులక్త ప్రణామం చెయాడం మన కనీస ధర్మం. ఇక
ప్రధ్యన ఆలయానికి
ఉతతర్ంగా
బదర్తనాథుని
ద్వార్పాలక్తడైన
"ఘంటాకరుణని"
ఆలయం ఉంది.
ఘంటాకరుణడ్డ పర్మ
శివభక్తతడ్డ.
అంతేకదు మహా
విషుణదేాష్ట. ఎంత
దేాషమంటే విషుణవు
నామం ఎవరైనా
పలికితే, అది తన చెవిన పడకూడదని ఒక ఘంటను తన చెవులు దగగర్ వ్యయించుకొనేవ్యడ్డ.
అందు వలల ఆయనను అందరూ ఘంటాకరుణడ్డ అని పిలిచ్చవ్యరు. కనీ శివభకితలో అగ్రగణుాడ్డ.
శివుడ్డ అనుగ్రహించి వర్ము కోరుకోమనగా మోక్షము కవ్యలని కోరాడ్డ. ఎంత
శివభక్తతడైనా విషుణదేాషము వలన మోక్షము కలుగదని, హరిహరులక్త భేదం లేదని
ఉపదేశించి బదర్త క్షేత్రానికి వళ్లళ విషుణవు అనుగ్రహానిన పందమని చెపాపరు. ఇషిం లేకప్నయినా
ఘంటాకరుణడ్డ బదర్తక్షేత్రానికి వచిి క్షేత్ర వైభవ్యనికి ముగుధడై, నారాయణ వైభవం కూడా
తెలుస్తక్తని స్స్ామికి ద్వార్పాలక్తడయాాడ్డ.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
51

ఇక స్స్ామి ఆలయం వదా నుంచి 2 కి. మీ. నీలకంఠ పర్ాత శిఖర్ం వైపు నడ్మచి వళేత చర్ణ
పాదుకలు దరిశంచవచుి. శ్రీమనానరాయణుడ్డ భూమిపై మొదటిస్స్రి పాదం మోపిన గురుతలు
ఇవి.
శ్రీమహావిషుణవు పాదముద్రలుఅంతేగాక నర్పర్ాతంపై శేషనేత్రం దరిశంచవచుి. బదర్త క్షేత్ర
గొపపతనం అంతా "విశాల" అనన ప్పరులోనే ఉందని పదాలు చెపాతరు. మనిష్టలోని సంక్తచిత
తతాానిన నివ్యరించి విశాల తతాానిన అనుగ్రహిస్తతంది కనుక ఈ ప్పరు వచిింది. ఈ దేహం నేను
అనే సంక్తచిత తతాానిన తీస్త్రవస్త్ర బ్రహామండమంతా నిండ్మప్నయిన ఆతమను నేను అనన విశాల
భావన కలిగిస్తతంది. అంటే ఈ క్షేత్రం జాఞనానిన అనుగ్రహించి, మోక్షానిన కూడా ఇవాగలదు.
బదర్తనాథ్ క్షేత్రంలోనే కక్తండా ఇంకో ఆరు క్షేత్రాలలో స్స్ామి వలస్త్ర ఉనానరు. వీటిని సపత బదర్త
క్షేత్రాలుగా చెపాతరు. అవి
1) విశాల బదర్త – బదర్తనాథ్ క్షేత్రం. ఈ క్షేత్రానిన రాజబదరి అని కూడా పిలుస్స్తరు.
2) ఆది బదర్త - నందప్రయాగ నుండ్మ 17 కి. మీ. దూర్ంలో ఉనన క్షేత్రం. శ్రీఆదిశంకరాచార్ా
ప్రతిష్టఠతం.
3) వృదధ బదర్త - నార్ద మహరిికి స్స్ామి వృదుధనిగా దర్శనమిచిిన క్షేత్రం. జ్యష్టమఠ్ నుంచి
బదరి వచ్చి ద్వరిలో ఉంది.
4) భవిషా బదర్త - భవిషాతుతలో ఇదే బదర్త క్షేత్రం అవుతుందని పదాల మాట. మనుషుాల పాపం
పరిధి ద్వటిప్నయినప్పుడ్డ నర్నారాయణ పర్ాత సమూహాలు ఏకమై బదర్తనాథ్ క్త వళేల ద్వరి
మూస్తక్తప్నతుందిట. అప్పుడ్డ స్స్ామి వ్యరు ఇకకడకి వచ్చిస్స్తరుట. జ్యష్టమఠ్ నుంచి ధౌళ్లగంగ
నది ఒడ్డున 17 కి. మీ. దూర్ంలో ఉంది.
5) ధ్యాన బదర్త - పంచకేద్వర్ క్షేత్రాలలో ఒకటైన కలేపశార్ వదా ఉంది. శ్రీఆదిశంకరాచార్ా
ప్రతిష్టఠతం.
6) యోగ బదర్త - పాండ్డకేశార్ లో పాండ్డరాజు ప్రతిష్టఠంచి పూజించిన స్స్ామి.
7) అర్ధ బదర్త - జ్యష్టమఠ్ వదా ఉంది.
ఈ క్షేత్రాలే కక జ్యష్టమఠ్ లోని శ్రీ నర్స్త్రంహస్స్ామి వ్యరి ఆలయానిన నృస్త్రంహబదరి అని
వావహరిస్స్తరు.
హిమంలో హృష్ణకేశుడ్డ - శీతాకలములో బదర్తనాథ్.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
52

మనం బదర్తనాథ్ నుంచి మరో 3 కి. మీ. ముందుక్త ప్రయాణం చ్చసేత "మాణ" అనే గ్రామానికి
చ్చరుక్తంటాం. జాతీయ ర్హద్వరి ఈ గ్రామం వదానే ఆగిప్నతుంది.
మాణ గ్రామ ప్రవశ ద్వార్ం
ఇకకడ నుంచి ముందుక్త వళ్ళడానికి మిలిటర్త వ్యరికి తపప స్స్మానుాలక్త అనుమతి లేదు. మాణ
గ్రామ ప్రవశ ద్వార్ం వదా వ్యహనాలు ఆగిప్నతాయి. ఇకకడ నుంచి కలినడకన వళాళలి.
గ్రామంలోని మార్గం మొతతం కొండపై ఎగుడ్డదిగుడ్డగా ఉంటుంది. పదావ్యరు చూస్తకోవ్యలి.
వర్ిం పడ్మనప్పుడ్డ ఈ ద్వరి అంతా చితతడ్మ అయిా జారిపడే అవకశం ఉంది. కనుక తగు
జాగ్రతతలు తీస్తకోవ్యలి. మాణలో చూడవలస్త్రనవి ముఖాముగా వ్యాసగుహ మరియు
గణేశగుహ. పంచమ వదమైన మహాభార్తానిన వదవ్యాస మహరిి బోధిస్తతంటే గణపతి
కూరుిని ఎకకడ అదంతా వ్రాశారో అదే గణేశగుహ.
శ్రీ గణేశ గుహ
వ్యాస్తల వ్యరు ఉండ్మ బోధించిన స్స్ధనం వ్యాసగుహ. శ్రీ వ్యాస్తలవ్యరు ఇకకడే
అషాిదశపురాణాలను, బ్రహమసూత్రాలను వ్రాశారు. శ్రీఆదిశంకరులు ఈ వ్యాసగుహ నందే
తపస్తవ చ్చస్త్ర ప్రస్స్ానత్రయానికి (ఉపనిషతుతలు, బ్రహమసూత్రాలు, భగవద్వగత) భాషాం వ్రాశారు.
ఇకకడే శంకరులక్త శ్రీవ్యాస్తలవ్యరు దర్శనమిచాిరు.శ్రీ వ్యాస గుహ
వ్యాసగుహ దరిశంచిన తరాాత కొండదిగి నది వదాక్త వసేత మనక్త అలకనంద, సర్సాతి నదుల
సంగమం కనిపిస్తతంది. ద్వనినే "కేశవప్రయాగ" అంటారు. హిమాలయాలలో చాల్ల నదులక్త
సర్సాతి అనన ప్పరు ఉనాన మనం పర్మపూజా సర్సాతి నదిగా పిలచి, ప్రయాగ త్రివణి సంగమం
లో ఒకటైన నదిగా చెప్పప నది ఇదే. ఈ నదిని ఇకకడ మాత్రమే మనం చూడగలం. కేశవప్రయాగ
తరాాత నది అంతరాాహిని అవుతుంది.
కేశవప్రయాగ - క్తడ్మ ప్రకకన నుంచి వస్తతననది అలకనంద. క్రింద నుండ్మ వస్తతననది సర్సాతి
ఇకకడ మనం చూడవలస్త్రన మరో సాలం "భంపూల్". ఇది ఒక పదా బండరాయి. పాండవులు
నదిని ద్వటేందుక్త వీలుగా భముడ్డ ఈ రాతిని నదిపై వంతెనగా వశార్ని సాలపురాణం. మనం
కూడా ద్వని మీద నుంచి నడ్మచి వళేత ఒక చినన సర్సాతి దేవి మందిర్ం దరిశంచవచుి. సమయం
ఉంటే కేశవప్రయాగ సంగమం వర్క్త వళ్లల రావచుి. భంపూల్ వళేల ద్వరిలో క్తడ్మప్రకకగా ఒక

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
53

జలధ్యర్ కనిపిస్తతంది. పవిత్ర మానససరోవర్ం నుంచి వచ్చి జలంగా చెప్పప ఆ ధ్యర్ యొకక నీరు
సాచింగా ఉండ్మ, త్రాగినవ్యరికి పర్మ సంతోషానిన కలిగిస్తతంది.
ద్వాపర్యుగంలో ద్రౌపది సమేతంగా పంచపాండవులు బదరి క్షేత్రానికి వచిి స్స్ామిని దరిశంచి
మాణ గ్రామం మీదుగా మహాప్రస్స్ానం స్స్గించార్ని మహాభార్తం చెప్నతంది. ఆ సమయంలోనే
సర్సాతీ నది ద్వటడానికి భముడ్డ నదిపై శిలను వంతెనగా వశారు. కేశవప్రయాగ అవతల ఒక
విశాలమైన మైద్వనం కనిపిస్తతంది. ఈ మైద్వనంలో దూర్ంగా ఒక చినన ఆలయం కనిపిస్తతంది.
అదే నర్నారాయణుల మాతృమూరిత అయిన "శ్రీ మాతామూరిత ఆలయం".
హిందూ ధర్మం లో తమలపాక్తను అషి మంగళాలలో (1. పూలు 2. అక్షింతలు, 3. ఫల్లలు,4,అదాం, 5.
వసిం, 6. తమలపాక్త మరియు వకక ,7.ద్వపం, 8. క్తంక్తమ) ఒకటిగా భావిస్స్తరు. కలశ పూజలో
మరియు సంప్రోక్షణ లు చ్చసేటప్పుడ్డ తమలపాక్తను వ్యడ్డతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో
తమలపాక్త మొటిమొదట ఉండవలస్త్రన వస్తతవు.పస్తపు గణపతినీ, గౌర్తదేవినీ తమలపాక్తపైనే
అధిష్టఠంపజేస్స్తం. భార్త దేశం లో తాంబూల సేవనం చాల్ల ప్రాచీనమైన అలవ్యటు. భగవంతుని
పూజలోనూ, అతిథి మరాాదల లోనూ, దక్షిణ ఇచ్చిటప్పుడూ, భోజనానంతర్ం తమలపాక్తను తపపని
సరిగా ఉపయోగిస్స్తరు. దంపతులు తాంబూల సేవనం చ్చయడం వలల వ్యరి అనురాగం రటిింపు
అవుతుందని పదాలు చెబుతారు.తమలపాక్త పూజలలో ఎందుక్త ముఖాం?

క్షీర్ స్స్గర్ మథనం లో వలువడ్మన అనేక అపురూపమైన వస్తతవులలో తమలపాక్త ఒకటని స్స్కంద
పురాణం లో చెపపబడ్మంది. శివపార్ాతులే సాయంగా తమలపాక్త చెటలను హిమాలయాలలో నాటార్ని
జానపద కథలు చెబుతునానయి . తమలపాక్త యొకక మొదటి భాగం లో కీరిత, చివరి భాగం లో ఆయువు,
మధా భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటార్ని పదాలు చెబుతారు.

తమలపాక్త లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుస్తక్తంద్వం. తమలపాక్త పైభాగం లో


ఇంద్రుడ్డ, శుక్రుడ్డ ఉంటారు. సర్సాతీదేవి మధాభాగం లో ఉంటుంది. తమలపాక్త చివర్లలో మహాలక్ష్మీ
దేవి ఉంటుంది. జేాషాి దేవి తమలపాక్త కడకీ కొమమకీ మధాన ఉంటుంది.విషుణమూరిత తమలపాక్త లో
ఉంటాడ్డ. శివుడ్డ, కమదేవుడ్డ తమలపాక్త పైభాగం లో ఉంటారు. తమలపాక్త లోని ఎడమవైపున
పార్ాతీదేవి, మాంగలా దేవి ఉంటారు.భూమాత తమలపాక్తక్త క్తడ్మభాగం లో ఉంటుంది.స్తబ్రహమణా
స్స్ామి తమలపాక్త అంతటా వ్యాపించి ఉంటాడ్డ అని శాసివచనం.

సతిత నీడ్మ వీరాంజనేయులు

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
54

ఏకదశ రుద్రులు:
( వ్యట్వ అప్ సేకర్ణ)
శివుడ్డ మనక్త పదకొండ్డ అవతారాలతో ఏకదశ రుద్రులుగా దర్శనమిస్స్తడ్డ. ఓంనమసేతస్తత
భగవన్ "విశేాశారాయ మహాదేవ్యయ త్రాంబకయ త్రిపురాంతకయ త్రికగినకల్లయ
కల్లగినరుద్రాయ నీలకంఠాయ మృతుాంజయాయ సరేాశారాయ సద్వశివ్యయ
శ్రీమనమహాదేవ్యయనమః" అని రుద్రనమకంలో చెపపబడ్మనది.ద్వనిప్రకర్ం ఏకదశ రుద్రులప్పరుల
1. విశేాశారుడ్డ, 2.మహాదేవుడ్డ,3. త్రయంబక్తడ్డ , 4.త్రిపురాంతక్తడ్డ, 5.త్రికగినకలుడ్డ,
6.కల్లగినరుద్రుడ్డ, 7.నీలకంఠుడ్డ, 8.మృతుాంజయుడ్డ, 9.సరేాశారుడ్డ,10. సద్వశివుడ్డ
మరియు 11. శ్రీమనమహాదేవుడ్డ.
ఈ ఏకదశ రుద్రులు ఎకకడెకకడ ప్రతిష్టించబడ్మనారో వివరాలు మనం తెలుస్తక్తంద్వము.
1. విశేాశార్ రుద్రుడ్డ- వ్యాఘ్రేశార్ం .(శ్రీబాల్లత్రిపుర్ స్తందర్త సమేత వ్యాఘ్రేశార్ స్స్ామి):
పూర్ాకలంలో ఒకబ్రాహమణోతతముడ్డ వ్యాఘ్రానిన (పులి) శివునిగా భావించి బిలాపత్రాలతో
అర్ిన చ్చయటంవలల ఆ పులి శివలింగరూపానిన పందిందని కథ కలదు. వ్యాఘ్రము శివునిగా
అవతరించుటచ్చ వ్యాఘ్రేశార్ స్స్ామి అని పిలువబడెను.
2. మహాదేవరుద్రుడ్డ- కె. పదపూడ్మ (శ్రీపార్ాతీ సమేత మేనకేశార్ స్స్ామి):
విశాామిత్రుని తప్నభంగముకొర్క్త ఇంద్రుడ్డ మేనకను పంపను. విశాామిత్రునక్త, మేనకక్త
శక్తంతల జనిమంచెను. తరువ్యత మేనక సార్గమునక్త ప్నవుదమని ప్రయతినంచగా ఆమె
వళ్ళలేకప్నయినది. అపుడ్డ ఆమె శివుని ప్రారిధంచగా ఆయన ఒకశివలింగమును మేనకక్త ఇచిి
ఆప్రదేశములో ప్రతిష్టఠంపుమన్ను. అపుడ్డ మేనక కృషణరాయుడ్డ పదపూడ్మ (కె.పదపూడ్మ) నందు
శివలింగమును ప్రతిష్టఠంచి సార్గమునక్త ప్నయెనని కథ కలదు. మేనకచ్చ ప్రతిష్టఠంప బడ్డటచ్చ
మేనకేశార్స్స్ామి అని పిలువబడెను.
3. త్రయంబకేశారుడ్డ - ఇరుస్తమండ (శ్రీ బాల్లత్రిపుర్స్తందర్త సమేత ఆనందరామేశార్
స్స్ామి): రావణుని సంహరించిన తరువ్యత శ్రీరామచంద్రుడ్డ స్త్రతాలక్ష్మణ సమేతుడై
పుషపకవిమానంలో అయోధాక్త వళ్ళతండగా మార్గమధాంలో ఇరుస్తమండ వదా వ్యరి
పుషపకవిమానం కదలక్తండా నిలిచిప్నయినది. అపుడ్డ శ్రీరామచంద్రుడ్డ శివుని ప్రారిధంచి

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
55

ఇకకడ ఒక శివలింగానిన ప్రతిష్టఠంచెనని కథ కలదు. అపుడ్డ వ్యరి పుషపకవిమానము ముందుక్త


కదలగా వ్యర్ందరూ ఆనందభరితులైరి. రామునిచ్చ ప్రతిష్టఠంపబడ్మనది కవున రామేశారుడని,
అందరికీ ఆనందద్వయకమగుటచ్చ ఆనందరామేశారుడని పిలువబడెను.
4. త్రిపురాంతక రుద్రుడ్డ- వకకలంక (శ్రీ అననపూరాణ సమేత విశేాశార్ స్స్ామి): తార్కస్తరుని
పుత్రులు ముగుగరు మూడ్డపుర్ములుగా మారి త్రిపురాస్తరులుగా ప్పరొందినారు.
దేవతలందరూ త్రిపురాస్తరులను సంహరింపుమని శివుని ప్రారిధంచగా వ్యరిని శివుడ్డ
సంహరించి వకకలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కథ కలదు.
అపుడ్డ ఆగ్రామపు బ్రాహమణోతతములచ్చ శివలింగము ప్రతిష్టఠంపబడ్మ విశేాశారునిగా
పిలువబడెను.
5. త్రికగినకల రుద్రుడ్డ- నేదునూరు (సర్ామంగళా పార్ాతీ సమేత శ్రీ చెననమలేలశార్ స్స్ామి):
మూడ్డ అగునలయందు హోమము చ్చస్త్రన ద్రవాములను స్త్రాకరించి శివుడ్డ లింగరూపమును
పందుటచ్చ త్రికగిన కలునిగా పిలువబడ్మ అగసతయమహరిిచ్చ నేదునూరు గ్రామమున
ఈశివలింగము ప్రతిష్టఠంపబడ్మనది. శ్రీ ఉమాచెననమలేలశార్ స్స్ామిగా సర్ాజనులచ్చ
కొలువబడ్డచునానడ్డ.
6. కల్లగిన రుద్రుడ్డ- ముకకమల (బాల్లత్రిపుర్స్తందర్త సమేత శ్రీ రాఘవశార్ స్స్ామి):రావణ
సంహార్ం తరువ్యత అగసతయ మహాముని అయోధాకేగుచునన రామునిచ్చ ఈప్రదేశమున
శివలింగానిన ప్రతిష్టఠంపజేసెను. కల్లగిన రుద్రుడ్డ శ్రీరామునక్త దివ్యాసిములను, ఖడగమును
ప్రస్స్దించెను. రాఘవునిచ్చ ప్రతిష్టఠంపబడ్డట వలల రాఘవశార్స్స్ామిగా పిలువబడెను. పాండవ
వనవ్యస కలంలో శివుడ్డ అరుునుని పర్తక్షింపదలచి కిరాతునివషంలో అరుునుని
ధైర్ాపరాక్రమములను చూచి పాశుపతాసిమును ప్రస్స్దించెనని, ఆయనే ఈ కల్లగినరుద్రుడని
మరియొక కథ కలదు.
7. నీలకంఠ రుద్రుడ్డ- మొసలపలిల ( శ్రీ బాల్లత్రిపుర్స్తందర్త సమేత అనంత భోగేశార్ స్స్ామి )
దేవతలు మరియు రాక్షస్తలు క్షీర్స్స్గర్ మథన సమయంలో వలువడ్మన విషవ్యయువులను
ఎవారికీ హానికలిగించక్తండా చ్చయుటక్త శివుడ్డ తనకంఠమునందు నిక్షిపతముచ్చస్త్రకొని
నీలకంఠుడైనాడ్డ.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
56

ఆగర్ళ్కంఠుడే మొసలపలిల గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను


కొలిచినవ్యరికి అనంతభోగాలను అందించ్చవ్యడ్డ, మరియు అనేక భోగులను (పాములను)
ఆభర్ణములుగా ధరించినవ్యడ్డ అగుటవలల అనంత భోగేశార్స్స్ామిగా పిలువబడెను.
8. మృతుాంజయ రుద్రుడ్డ- పాలగుమిమ (శాామల్లంబా సమేత శ్రీచెననమలేలశార్ స్స్ామి): శివుడ్డ
అరాధయుషుకడైన మార్కండేయుని మృతుాముఖమునుండ్మ ర్క్షించి, యముని జయించి
"మృతుాంజయుడ్డ" అయెాను. ఈ మృతుాంజయ రుద్రుడ్డ పాలగుమిమ గ్రామమునందు
లింగరూపమున ఆవిర్భవించి చెననమలేలశార్ స్స్ామిగా పిలువబడెను.
9. సరేాశార్ రుద్రుడ్డ- గంగలక్తర్రు అగ్రహార్ం (ఉమాపార్ాతీ సమేత శ్రీ వీరేశార్ స్స్ామి): దక్షుని
యజఞంలో సతీదేవి తనతండ్రి చ్చస్త్రన అవమానానిన భరించలేక తనకలితో నేలపై వ్రాయుటవలల
ఏర్పడ్మన అగినజాాలలందు కలిబూడ్మద అయినపుడ్డ శివుడ్డ ఆగ్రహించి ఉగ్రరూపుడై
నృతాముచ్చస్త్ర తనజటాజూటములో ఒక జటను తీస్త్ర నేలపై కొటుిటవలల శివ్యంశ సంభూతుడైన
వీర్భద్రుడ్డ జనిమంచెను. వీర్భద్రుడ్డ అపుడ్డ దక్షయజఞమును ధాంసముచ్చసెను. ఉగ్రరూపుడైన
శివుడ్డ వీరేశార్స్స్ామిగా లింగరూపమున గంగలక్తర్రు అగ్రహార్మునందు వదపండ్మతులైన
బ్రాహమణోతతములచ్చ ప్రతిష్టఠంపబడెను.
10. సద్వశివ రుద్రుడ్డ- గంగలక్తర్రు (సర్ామంగళా పార్ాతీ సమేత శ్రీచెననమలేలశార్ స్స్ామి):
పూర్ాం బ్రహమవిషుణలు తమలో ఎవరుగొపపవ్యర్ని వ్యదనక్తదిగి శివుని వదాక్త వచిిరి. అపుడ్డ
శివుడ్డ ఆదాంతములులేని లింగరూపమును ధరించి బ్రహమను తన శిర్స్తవను చూచిర్మమని
విషుణవును తన పాదములను చూచిర్మమని పంపను. విషుణవు శివుని పాదములను కనుగొనలేక
తిరిగివచిి చూడలేకప్నయితినని చెపపను. కని బ్రహమమాత్రము శివుని శిర్స్తవను
చూడకప్నయినను ఒకఆవును, మొగలిపువుాను స్స్క్షయము తెచుికొని తాను చూచితినని
చెపపను. శివునికి ఆగ్రహము వచిి బ్రహమక్త పూజాపునస్స్కర్ములు లేక్తండా శపించి విషుణవ
అగ్రగణుాడని చెపపను. ఆలింగధ్యరియైన సద్వశివుడ్డ గంగలక్తర్రు గ్రామములో వదపండ్మతులైన
బ్రాహమణోతతములచ్చ ప్రతిష్టఠంపబడెను.
11. శ్రీమనమహాదేవ రుద్రుడ్డ- పులేలటిక్తర్రు (శ్రీబాల్లత్రిపుర్స్తందర్త సమేత అభినవ
వ్యాఘ్రేశారుడ్డ):

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
57

పూర్ాకలంలో విషుణమూరిత శివుని సహస్రకమల్లలతో సహస్రనామాలతో పూజించెను. ద్వనికి


సంతస్త్రంచిన మహాదేవుడ్డ విషుణవుక్త స్తదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడ్డ
పులేలటిక్తర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పులేలటిక్తర్రు గ్రామానికి
"పుండర్తకపుర్ము" అని పూర్ాకలంలో ప్పరు ఉండెడ్మది. పుండర్తకము అనగా వ్యాఘ్రము(పులి)
అని అర్ధము కలదు. వ్యాఘ్రేశార్మునందు వ్యాఘ్రేశార్స్స్ామి ఉండ్డటచ్చత ఈ గ్రామమునందు
శివుడ్డ అభినవ వ్యాఘ్రేశార్ స్స్ామి అనుప్పరుతో పిలువబడెను.
ప్రార్ాన
గుడ్మ మండపంలో కొంతసేపు కూరుిని ఒక చినన ప్రార్ధన.మన పూర్తాక్తలు గుడ్మకి వళ్లలనప్పుడ్డ దర్శనం
అయాాక గుడ్మ నుండ్మ బయటక్త వచ్చి ముందు కొంతసేపు గుడ్మ మండపంలో కనీ ప్రాకర్ం లోపల కనీ
కొంతసేపు కూరుిని ఒక చినన ప్రార్ధన చ్చసేవ్యరూ."అనాయాసేన మర్ణం - వినా దైనేాన జీవనం-
దేహాంతే తవ స్స్నినధాం - దేహిమే పర్మేశార్." మీరు గుడ్మ లోనికి వళ్లలనప్పుడ్డ దేవుని ముందు నిలుిని మీ
రండ్డ చ్చతులను జ్యడ్మంచి, కళ్ళళ తెరిచి ప్రశాంతమైన మనస్తతో దర్శనం చ్చస్తకోండ్మ.దర్శనం అయిా గుడ్మ
బయటక్త వచాిక గుడ్మ మండపంలో కూరుిని కళ్ళళ మూస్తక్తని అప్పుడ్డ మళ్ళల భగవంతుని రూపానిన
గురుతక్త తెచుిక్తని ఆయనను ఈ క్రింది విధముగా అడగండ్మ.
"అనాయాసేన మర్ణం" - నాక్త నొపిప లేక బాధ కనీ లేని మర్ణానిన ప్రస్స్దించు. "వినా ధైనేాన జీవనం"
- నాక్త ఎవరి మీద్వ ఆధ్యర్పడక్తండా నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచక్తండా, ఎవరినీ
నొపిపంచక్తండా, నేను ఎవరి వద్వా చులకన కక్తండా ఉండే జీవితానిన ప్రస్స్దించు. "దేహాంతే తవ
స్స్నినధాం" - మృతుావు నావదాక్త వచిినప్పుడ్డ నేనునినున దరిశంచుక్తనే విధంగా ద్వవించు.
"దేహిమే పర్మేశార్ం" - ఓ ప్రభూ నాక్త ఈ మూడ్డ మూడ్డ వర్ములను ప్రస్స్దించమని నినున
ప్రారిధస్తతనానను. 1. అనుక్షణం నీ ప్రార్ధనలోనే గడ్మప్ప విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో ననున
ఉతతమమైన మార్గంలోకి తీస్తక్త వళ్ళళ. 2. ఎప్పుడూ కూడా నేను నినున నాక్త కనీ ....నా బిడులక్త కనీ
...సంపదలు కనీ ప్పరు ప్రఖాాతులు కనీ ఇవామని అడగను కనీ నాక్త నీవు ఉతతమమైన నీ స్స్నినధ్యానిన
అనుగ్రహించు. 3. నాక్త ఎప్పుడూ కూడా నీవు సద్వ అండగాఉండ్మ ననున ఉతతమమైన
మార్గంలో నడ్మపించు.ఇల్ల మీరు ఎప్పుడ్డ గుడ్మకి వళ్లలనా ఇప్పుడ్డ చెపిపన విషయాలు
గురుతంచుకొని ప్రవరితసేత మనక్త ఏమి కవ్యలో అవి అనీన కూడా మనం అడగక్తండానే
ఆయనే ప్రస్స్దిస్స్తడని మరువకండ్మ. ద్వనినే దర్పణ దర్శనం అంటారు, మనసవనే దర్పణం లో
దరిశంచి, ఆ దివామంగళ్ సారూపానిన దహరాకశాన ప్రతిష్టఠంచుక్తనే ప్రయతనమే ఈ
ప్రక్రియ. (Be వ్యహటవప్ప గ్రూప్ నుంచి)

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
58

నేలబటల మణికంఠ శర్మ :


తండ్రి:-నాగభూషణశాస్త్రిగారు, తలిల: సతావతి గారు
వృతిత:-పౌరోహితాం( స్స్మర్తం) - గ్రంధశిరి ,గుంటూరు జిల్లల ఆ.ప్ర.
చర్వ్యణి సంఖా:-9505308475

ఈశారునే శర్ణంబు వడెదన్


(సేకర్ణ)
వ్యాస భాగవతం లోని శ్నలకం ద్వనికి
ప్నతనామాతుాల వ్యరి భాగవత పదాం
చూద్వాము .
యస్త్రమనినదం యతశేిదం యేనేదం య ఇదం సాయమ్ :

యోऽస్స్మతపర్స్స్మచి పర్సతం ప్రపదేా సాయముభవమ్ ∷

సకల చరాచర్ జగతుత ఎవరిలో ఉంద్య, ఎవరి


వలల వచిింద్య, ఎవరి వలన సృష్టించబడ్డతుంద్య,
ఇహ లోకము పర్లోకము కంటే పర్మైన వ్యడ్డ
ఎవరో అల్లంటి సాయంభ్యవుని శర్ణు
వడ్డతునానను.

ఎవానిచ్చ జనించు జగ మెవానిలోపల నుండ్డ లీనమై


యెవానియందు డ్మందు బర్మేశారుడెవాడ్డ, మూలకర్ణం
బెవా, డనాదిమధాలయు డెవాడ్డ, సర్ాము ద్వనయైన వ్య
డెవాడ్డ వ్యని నాతమభవు నీశారు నే శర్ణంబు వడెదన్.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
59

Mohan Sarma (MA (HR), MBA (Britain), LLB)


worked as Head, HR, ICRISAT (International Crops Research Institute
for the Semi-Arid Tropics), Patancheru, Hyderabad for 38 years and
retired)–Currently practising as an Advocate and also a qualified
Vibrionics Practitioner since 2016 with free consultation and medicines
as a Seva for all ailments. – Hyderabad (M):99082 49555

కశీ లో మహిమానిాత శివలింగాలు


(ధ్యరావ్యహిక) — 13 వ భాగం
విశేాశం మాధవం ఢంఢం దండపాణించ భైర్వం I
వందే కశీమ్ గుహాం గంగాం భవ్యనీం మణికరిణకం II

శుక్రేశార్ లింగం :

విశేాశార్ మహాదేవుని గుడ్మ నుంచి విశాల్లక్షి గుడ్మకి వళేల ద్వరిలో రోడ్డుపైనే శుక్ర కూపం,
శుక్రేశార్ లింగం మనం చూడవచుి. ఇది అతాంత మహిమానిాతమైన అదుభత లింగం. పూర్ాం
భార్గవుడ్డ అని పిలువబడే శుక్రుడ్డ రాక్షస్తలక్త
పర్మ గురుడ్డ. ఆయన దేవతలు అమృత
పానము చ్చస్త్ర అమరులైనార్ని, రాక్షస్తలను
కూడా మర్ణం లేక్తండా పునరుజీువితులని
చ్చయ సంకలిపంచి, మృతసంజీవనీ మహా
మంత్రం విదాను పర్మేశారుని నుంచి వర్ంగా
పందడానికని కశీకి వళ్లల శివలింగానిన
ప్రతిష్టఠంచి అకకడే ఒక కూపానిన త్రవిా, విశేాశారుని కోసం చాల్ల కలం - అంటే ఆరు వల
సంవతవరాలు తపమాచరించాడ్డ. ఆయన విశేాశారుని పంచామృత క్తంభములతో, స్తగంధ
జల క్తంభములతో లక్ష పరాాయములు అభిష్ణకించాడ్డ. వల స్స్రుల చందనాది స్తగంధ

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
60

ద్రవాములు శివునికి సమరిపంచాడ్డ. నృతా గీతాలతో, వద సూకతలతో, సహస్ర నామాలతో


ఐదు వల సంవతవరాలు మహాదేవుని అరిించినాడ్డ. అయినా మహాదేవుడ్డ ప్రతాక్షం కలేదు.
అనంతర్ం శుక్రుడ్డ ఏకగ్ర చితుతడై కణ ధూమం (ఊక కలిినప్పుడ్డ వచిిన పగ) మాత్రమే
పానం చ్చసూత మరో వయి సంవతవరాలు మహా ఉగ్ర తపస్తవ చ్చశాడ్డ. అప్పుడ్డ మహాదేవుడ్డ
ప్రసనునడై, శుక్రుడ్డ ప్రతిష్టఠంచిన లింగానినంచి ఆవిర్భవించి వర్ం కోరుకోమనానడ్డ. శుక్రుడ్డ
పర్మేశారుని అతాంత భకితతో, అదుభతంగా స్తతతించాడ్డ. అతని భకితకి సంతస్త్రంచిన
మహాదేవుడ్డ మర్ణించిన వ్యరిని పునరుజీువితులను చ్చసే మృత సంజీవినీ విదాను ఉపదేశించి,
ఇంక ఇల్ల అనానడ్డ. "నీవు సూరాాది గ్రహాలోల శ్రేషుఠడ్మవి కగలవు. శుక్రోదయంలో వివ్యహాది
శుభ కర్ాములు ఫలించును. శుక్ర సంయోగంతో సర్ా తిథులు శుభప్రదం కగలవు. నీవు
ప్రతిష్టఠంచిన ఈ శుక్ర లింగానిన పూజించిన వ్యరికి సర్ాము స్త్రదిధంచును. శుక్రేశారుని శుక్ర
కూపములో స్స్ననం చ్చస్త్ర భకిత ప్రపతుతలతో పూజించిన వ్యరు వీర్ావంతులు, పుత్రవంతులు
కగలరు", అని వర్మిచిి విశేాశారుడ్డ శుక్రేశార్ లింగంలో లీనుడాయెను. ఇంత మహా
మహిమానిాతమైన శుక్రేశార్ లింగానిన తపపక దరిశంచాలి. ఇది విశేాశార్ మందిర్ం నుంచి ఐదు
నిమిషాల నడక దూర్ంలోనే ఉంది.
విశేాశార్ లింగ మహాతమయం మరియు విశేాశార్ ముకిత మండపం:

దివోద్వస్తనికి బ్రహమ ఇచిిన వర్ం ప్రకర్ం కశి నుంచి మందరాద్రి కి వళ్లలన పర్మ శివుడ్డ,
ఢంఢగణపతి, మహా విషుణవులు దివోద్వస్తని పదవీ చుాతుని చ్చస్త్ర ముకిత నొసంగిన తరువ్యత
కశి ప్రవశం మర్ల్ల చ్చశాడ్డ. అపపడ్డ కశీలో పార్ాతీ సమేతంగా మహా శివుని నివ్యస్స్నికని
మహా ప్రాస్స్దం దేవతలచ్చత నిరిమంచ బడ్మంది. ఆ రాజ ప్రాస్స్దమే ముకిత మండపం. బ్రహామది
దేవతలు, అనుచరులతో, మునీశారులతో కూడ్మన మహావిషుణవు, పదునాలుగ భ్యవనములలో
ఉనన స్తవ్రతులందరు వంట రాగ, చైత్ర శుదధ త్రయోదశి నాడ్డ మహాదేవుడ్డ వ్యర్ణాశి ప్రవశము
చ్చశాడ్డ. ఆయన సమసత పరివ్యర్ముతో రాజప్రాస్స్దంలో కర్తతక శుకల పాడామి, అనూరాధ్య
నక్షత్రయుకత బుధవ్యర్ం నాడ్డ చంద్రుడ్డ సపతమరాశి యందు, అనా గ్రహములు ఉచి స్త్రాతిలో
ఉండగా, విశేాశారుడ్డ త్రిలోచన పీఠం నుండ్మ బయలుదేరి అంతర్గృహంలో ప్రవశించాడ్డ. ఆ
శుభ సమయంలో దేవదుందుభ్యలు మ్రోగినవి, అపవర్సలు నాటాం చ్చశారు, గంధరుాలు

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
61

మంగళ్ గీతాలు పాడారు, మేఘములు పుషప వృష్టి క్తరిపించాయి, ప్రతి వీధిలో గంధపు నీటిని
చలిల, ర్ంగవలులలు దిద్వారు. విశేాశార్ ప్రవశ దినమును అందరు తమ జనమ దినముగా భావించి
చాల్ల గొపపగా జరుపుకొనానరు.
మహాదేవుడ్డ భవ్యనీ సహితుడై ముకిత మండపంలో గణపతి, కరితకేయుడ్డ, లక్ష్మి
నారాయణులు, బ్రహామది సమసత దేవతా పరివ్యర్ంతో పరివష్టితుడై ఉండగా బ్రహమ సాయంగా
మహాదేవుని అభిష్ణకించాడ్డ. నాగులు, దేవతలు, సముద్రములు, గిర్తంద్రములు మొదలగునవి
ఆనేక విలువైన ర్తనములు, వసిములు, ఆభర్ణములతో స్స్ంబసద్వశివుని పూజించినవి.
అప్పుడ్డ మహాదేవుడ్డ విషుణవునుదేాశించి ఓ విషూణ నీవు నా భక్తతలలో అతాంత అగ్రగణుాడవు,
పురుష్యతతముడవు, అందుచ్చత నీవు నా సమీపాన కూరొినుము. నీవు దూర్మందుననను నా
దగగర్గా ఉననటేల. నేను మర్ల ఆనందవనానికి రావడానికి నీవు, గణపతి ముఖా కర్క్తలు.
అందుచ్చత నీక్త ఇషిమైన వరానిన కోరుకో మనానడ్డ. అందుక్త విషుణవు - మహేశారా నీవు నా
యందు ప్రసనునడవైన నేను నీ పాద పదమములక్త దూర్ం కక్తండ్డనటుల వర్మడ్మగినాడ్డ.
అందుక్త త్రిపురారి, ఓ మురారి ఈ ముకిత మండపంలో నా సనినధి యందు సద్వ ఉండ్డము.
ఇకకడ ముందుగా నినున పూజింపక అతాంత భకితతో ననున సేవించినా కూడా వ్యరి కోరికలు
స్త్రదిధంచవు అనానడ్డ. అంతేకాక ఈ ముక్తి మండపమందు స్థిర చిత్ిముతో ఏకాగ్ర మనస్కులై ఒకు
నిమిషం కూర్చున్నాకూడా పునరజనమను పందర్చ. అందుచ్చత, కశి కి మనం వళ్లళనప్పుడ్డ
విశేాశార్ దర్శనం తరాాత వంటనే బయటక్త రాక్తండా ఆయన మందిర్ ప్రాంగణంలో తపపక
ప్రయతన పూర్ాకముగా ఒక నిమిషమైన స్త్రార్ంగా కూరొిని విశేాశార్ ధ్యానం గాని, ఆయనకి
సంబంధించిన కథ గాని మననం చ్చస్తకోవ్యలి. అకకడ కూరోిడానికి ఎవరు కూడా అడ్డు
చెపపరు.
సంస్స్నయ యే చక్రసర్సాగాథే సమసత తీర్ధయిక శిరో విభూషణే |
క్షణం విశ౦తీహ నిర్తహ మానస్స్ నీరేనససేత మమ పార్ిద్వహి || (క. ఖ. 98 ఆధ్యా. 34 శ్నల.)

సమసత తీర్ధ శిరోమణి అయిన చక్ర పుషకరిణిలో (మణికరిణకలో ) స్స్ననం చ్చస్త్ర ఒకక క్షణం స్త్రార్
చితుతలై ముకిత మండపంలో ప్రవశించినవ్యరు పాప ర్హితులై అంతమున నా పారిషదులగుదురు
అని మహాదేవుడ్డ ప్రసనునడై వర్ం ఇచాిడ్డ.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
62

కశీలో ఎనోన తీర్ాములు, ఎనోన మండపాలునన అవి మణికరిణకతోనూ ముకిత మండపంతోను


సమానములు కవు.
ఇంకను సకందుడ్డ అగసతయ మహా మునికి ఇటాల చెపాపడ్డ. అల్ల ముకిత మండపంలో బ్రహమ, విషుణ,
దేవతా సమూహము తో పరివష్టితుడైఉననమహాదేవునికి ఇంద్రుడ్డ సాయంగా చామర్ములతో
వీచెను. అప్పుడ్డ అకకడ ఒక మహాలింగం ఆవిర్భవించింది. ద్వనిన పర్మేశుడ్డ అందరికి
చూపుత ఇల్ల చెపాపడ్డ. ఈ లింగం పర్ముకంటె పర్మైనది (పరాతపర్ం). ఈ లింగం
స్స్క్షాతుత నా స్స్ావర్ రూపం. ఈ స్స్ావర్ రూప విశేాశారుడ్డ సర్ా జగతుతనక్త ప్రభ్యవు. ఈ
ఆనందవనమందు నా ఇచాినుస్స్ర్ం దృశాాదృశాముగా ఉందును. భక్తతలను
అనుగ్రహించుటక్త నేను సర్ాద్వ లింగ రూపములో ఉండ్మ వ్యరి కోరికలను అనుగ్రహిస్స్తను. ఈ
విశేాశార్ లింగ దర్శనానికి సర్ాద్వ అనిన ప్రాంతాలనుండ్మ సాయంభూ లింగాలు, స్స్ాపిత
లింగాలు సద్వ వచుిచుండ్డను. పరిశుదుధలై శ్రద్వధపూర్ాకంగా ఈ విశేాశార్ లింగానిన దరిశంచిన
వ్యరు స్స్క్షాతుతగా ననున దరిశంచినవ్యరే. విశేాశార్ నామ సమర్ణం, శ్రవణం వలల జనమప్రభృతి
కవించిన పాతకములు క్షణంలో నశిస్స్తయి. ఈ లింగ దర్శనం నూరు అశామేధ యాగముల
ఫల్లనినస్తతంది. అల్లగే సపర్శ వలన వయి రాజసూయ యాగాలు చ్చస్త్రన ఫల్లనినస్తతంది. ఈ
లింగముపై ద్యస్త్రలి జలం ప్నస్త్ర ఒక పుషపం ఉంచితే నూరు బంగారు పుషాపలతో పూజించిన
ఫలం వస్తతంది. ఒకక స్స్రి భకిత పూర్ాకంగా కరూపర్ వతుతలతో హార్తి ఇసేత కరూపర్ దేహం
కలవ్యరై ముకకంటి అగుదురు. స్స్ధ్యర్ణ నైవదాం సమరిపంచిన వ్యరు ఒకొకకక మెతుక్తక్త
ఒకొకకక యుగం మహా భోగములు అనుభవిసూత కైల్లసంలో నివస్త్రస్స్తరు. నేయి పంచద్వర్తో
పర్మానాననిన సమరిపంచిన దేవ పితృ మానవ సహితమగు ములోలకములూ తృపిత నొందును.
"ఓ దేవ, ఋష్ట, గణముల్లరా వినండ్మ. పరోపకర్ం కొర్క్త సతామును చెపుతునానను. చతుర్ాశ
భ్యవనాలోలనూ విశేాశార్ సమానమైన లింగం లేదు, మణికరిణక సమానమైన తీర్ధం లేదు,
అతాంత శుభప్రదమైన ఆనందవనముతో సమానమైన తప్నవనం లేదు. ఈ విశానాథ లింగము
కైవలా ధ్యమం, పర్ంధ్యమము. సపత పాతాళ్ములను భేదించుక్తని సాయముగా
ఆవిర్భవించినది. ఈ మహా లింగం స్స్క్షాతుత మహాదేవుని సారూపం. ఈ లింగానిన

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
63

క్తతర్కములతో స్స్ాపిత లింగమనే బుదిధతో సేవించు వ్యరు గరాభవ్యసం నుంచి విముకిత


పందరు, అంటే మర్ల మర్ల జనిమంచుతనే వుంటారు. ఇదియే వ్యరికి గొపప శిక్ష. "
ఇంక మహాదేవుడ్డ తన క్తడ్మ బాహువున్తిత ఇల్ల చెపాపరు - నేను మర్ల మర్ల చెపుతునానను
- ములోలకములందు మూడ్డ మాత్రమే స్స్ర్వంతమయినవి. అవి విశేాశార్ లింగం, మణికరిణక
జలము, మరియు కశీపురి. ఇది ముమామటికీ సతాం, సతాం, సతాం."
పై విధంగా పలికి మహాదేవుడ్డ, భవ్యనితో కూడ్మ విశానాథ లింగానికి మహాపూజ చ్చస్త్ర, ఆ
లింగములో లీనుడయెాను. (ఇంక ఉంది ....)

శాామల్ల దండకం

మాణికా వీణా ముఫల్లలయంతీం -మద్వలస్స్ం మంజుల వ్యగిాల్లస్స్మ్


మాహేంద్ర నీలదుాతి కోమల్లంగీం - మాతంగకనాాం మనస్స్ సమరామి
చతురుభజే చంద్రకళావతంసే - క్తచోననతే క్తంక్తమ రాగశ్నణే
పుండ్రేక్షు పాశాంక్తశ పుషపబాణ హసేత - నమసేత జగదేకమాతః
మాతా మర్కత శాామా - మాతంగీ మధు శాలినీ క్తరాాతకటాక్షం కళాాణీ - కదంబ
వనవ్యస్త్రనీ - జయ మాతంగ తనయే - జయ నీలోతపల దుాతే - జయ సంగీత ర్స్త్రకే -జయ
లీల్ల శుకప్రియే జయ జనని -స్తధ్యసముద్రాంత రుదానమణీద్వాప -సంరూఢ బిల్లాటవీ మధా
కలపద్రుమాకలప కదంబ కంతార్వ్యసప్రియే కృతితవ్యసప్రియే -స్స్దరార్బధ సంగీత
సంభావనా -సంభ్రమాలోల నీపస్రగాబదధ -చూలీసనాథత్రికే స్స్నుమతుపత్రికే -శేఖర్త భూత
శీతాంశురేఖా మయూఖావలీ బదధస్తస్త్రనగధ నీల్లలకశ్రేణి -శృంగారితే లోకసంభావితే -
కమలీల్ల ధనుసవనినభభ్రూ - లతాపుషప సందేహ కృచారు -గోరోచనా పంకకేళ్ళ
లల్లమాభిరామే స్తరామే ర్మే
- సర్ా యంత్రాతిమకే - సర్ా తంత్రాతిమకే-సర్ా మంత్రాతిమకే -సర్ా ముద్రాతిమకే సర్ా శకతయతిమకే
-సర్ా చక్రతిమకే -సర్ా వరాణతిమకే సర్ా రూప్ప, -జగనామతృకే హే జగనామతృకే
పాహి మాం పాహి మాం పాహి పాహి
- కళ్ళద్వస కృతం

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
64

ప్రశ్ననతతర్మాలిక
ప్రశన: హిందూ స్స్ంప్రద్వయంలో కలశ స్స్ాపన ప్రాముఖాత
ప్రతుాతతర్ం: పీసపాటి గిరిజామనోహర్ శాస్త్రి, రాజమహేంద్రవర్ము:94403056770
మన హిందు స్స్ంప్రద్వయంలో చాల్ల సందరాభలలో కలశారాధన(కలశపూజ) ఆనవ్యయితీగా
వస్తంది. సననటి మూతికలిగిన నీటితో నిండ్మన చిననపాత్రను కలశమంటారు. అటువంటి
కలశానిన అమరేి విధ్యనిన క్రింద వివరించబడ్మంది. ఆ విధంగా అమరిిన కలశానిన
ఏదేవిని/దేవతను పూజిస్స్తమో ఆదేవిని/దేవతను ఆవ్యహన చ్చస్త్ర పూజిస్స్తరు. ఈ కలశారాధన
చ్చసే పాత్ర వండ్మదికని, యితతడ్మదికని,
రాగిదికని అయివుండాలి.
ఈ కలశానికి ఉపయోగించ్చ పాత్రను
శుభ్రముచ్చస్త్ర ద్వని చుటూి మూడ్డ చోటల
గంధము, క్తంక్తము, అక్షతలు అదిా ద్వనిని
జలముతో నింపి ఒక కొబబరికయను పీచు
భాగం పైకి ఉండ్డనటుల పటెిదరు. చుటూి
మామిడాక్తలు వచుినటుల అమరిదరు.
కొనిన ప్రాంతాలలో జలమునక్త బదులుగా
బియాము ప్నసే ఆచార్ముంది. అల్లగా కొనిన ప్రాంతాలలో తెలుపు లేక ఎరుపు ద్వర్మును
కోణాకర్ములో మొతతము చుటిి, మామిడాక్తలు పటిి కొబబరికయను అమరుస్స్తరు.
దేవీనవరాత్ర పూజలలోను, వర్లక్ష్మీవ్రత పూజలలోను పైతెలిపిన విధంగా ఏరాపటుచ్చస్త్ర ఆ దేవిని
ఆవ్యహనచ్చస్త్ర పూజిస్స్తరు. ఈ పాత్రను పూజాంతము వర్క్త కదపకూడదు.
పూజలో భాగంగా భగవంతుని అభిష్ణకించడానికి పవిత్రమైన జలం అవసర్ం. అందుకని పైన
వివరించిన విధంగా ఏరాపటుచ్చస్త్రన కలశము కక, పూజక్త ఉపయోగంచ్చ ఉదకము కొర్క్త
వరే పాత్రను(ద్వనినీ కలశమనే అంటారు) ఉంచి ఆపాత్రక్త కూడ మూడ్డ చోటల గంధము,
కంక్తము, అక్షతలు అదిా పుషపములనుకని, మామిడ్మదళ్ములను కని ఉంచెదరు. ఆ నీటిని
పవిత్రపర్చడానికి కలశఆరాధన రూపంలో కలశంలోకి అనిన పుణానదుల జల్లనిన అవ్యహన

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
65

చ్చస్స్తం. వ్యటిని పూజించి, ఆ పవిత్రమైన నీటితో భగవంతుని పరిసరాలను, పూజా స్స్మగ్రిని,


మనస్తను శుదిధ చ్చస్తక్తంటాం. తరాాత ష్యడష ఉపచారాలలో భాగంగా భగవంతునికి
నిర్ారితంచ్చ విధులు అంటే భగవంతుని చ్చతులు, పాద్వలు, ముఖం శుభ్రం చ్చయడం స్స్ననం
చ్చయించడం, అభిష్ణకించడం, నైవదాం తరాాత ఆయన ముఖం చ్చతులను శుభ్ర పర్చడం
ఇల్లంటి ఉపచారాలక్త పుణా నదులోలంచి ఆవ్యహన చ్చస్త్రన కలశంలోని నీటిని
ఉపయోగించాలి.
శ్నల: కలశసాముఖే విషుణః కంఠరుద్ర సవమాశ్రితః - మూలే తత్ర స్త్రాతోబ్రహమ మధ్యా
మాతృగణాసమృతాః క్తక్షౌ తు స్స్గరా సవరేా సపతద్వాపా వస్తంధరా - ఋగేాద్యథ యజురేాద
స్స్వమవద్యహాథర్ాణః అంగైశి సహితాసవరేా కలశాంబు సమాశ్రితాః
మం: ఆ కలశేషు ధ్యవతి పవిత్రే పరిష్టచాతే ఉకెలర్
త ాజేనషు వర్ధతే - ఆప్నవ్యయిదగం సర్ాం -
విశాా భూతా నాాపః – ప్రాణా వ్య ఆపః – పశవ ఆప్న – 2ననమాప్న -2మృత మాపః –
సమ్రాడాప్న – విరాడాపః – సారాడాపః – శింద్వగం షాాప్న – జ్యాతీగం షాాప్న –
యజూగం షాాపః – సతామాపః – సరాా దేవతా ఆప్న – భూరుభవః స్తవ రాప ఓమ్
గంగేచ యమునే కృష్ణణ – గోద్వవరి సర్సాతి - నర్మదే స్త్రంధు కవరి జలేస్త్రమన్ సనినధం క్తరు.
ఈ కలశానిన త్రిమూరాతయతమకంగా భావిస్స్తరు. ఎందుకంటె ఈకలశ ముఖంలో విషుణమూరిత,
కంఠభాగంలో శివుడ్డ, మూలభాగంలో బ్రహమదేవుడ్డ, మధాభాగంలో మాతృగణాలు
ఆశ్రయించి వునానరు. ఈ కలశంలోని జల్లలోల స్స్గరాలనీన మరియు సమసతనద్వజల్లలు,
సపతద్వాపాలతో కూడ్మన భూమి, నాలుగు వద్వలు, సమసత దేవతాగణాలు ఆశ్రయించి ఉనానరు.
ఇటువంటి జలంతో దేవతామూరితగా భావించ్చ కలశానిన పూజిస్స్తరు. ఇల్ల నీటితో నింపిన
కలిశానిన పూర్ణ క్తంభం అనికూడా అంటారు. పీఠాధిపతులు గాని, యతులు గాని మహాతుమలు
గాని సందరిశంచడానికి వచిినపుడ్డ పూర్ణక్తంభంతో వదమంత్రోచాిర్ణలతో
మంగళ్వ్యద్వాలమధా స్స్ాగతం పలుక్తతారు.దేవ్యలయాల గాలిగోపురాలక్త కలశాలను
అమరుస్స్తరు. వీటిని కూడా కలశాలనే అంటారు. ఈ కలశాలక్త పన్నండ్డ సంవతవరాలక్త
ఒకస్స్రి క్తంభాభిష్ణకము చ్చస్త్ర సంప్రోక్షణ కర్ాక్రమం చ్చస్స్తరు.
ప్రతుాతతర్ం: నేలబటల మణికంఠ శర్మ :9505308475: స్స్ధ్యర్ణంగా మనం నితాం కలశపూజ
చ్చస్స్తము....ద్వని వలన ఫలితం ఏమిటి అని స్స్ధ్యర్ణంగా ప్రతి ఒకకరికీ కలిగే సందేహం. ద్వని

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
66

గురించి తెలుస్త కొంద్వము. పూజ కర్ాక్రమంలో ఉపయోగించబోయే జల్లనిన, తద్వాారా


ఇతర్ పూజ ద్రవ్యాలను పవిత్రీకరించడం కోసం ఏరాపటయినదే కలశ పూజ. అందుకే మన
పదాలు ఈ మొదటి మెటుిలోనే పూజ పర్మార్ాం మొతాతనిన, మఱ్ఱి వితుతలో మహా వృక్షానిన
ద్వచినటుిగా ద్వచారు. కనుక, కలశపూజా తతాానిన మరింత లోతుగా అవగాహన
చ్చస్తక్తనేందుక్త ప్రయతినద్వాం.
కలశ ముఖంలో విషుణమూరిత, కంఠ భాగంలో శివుడ్డ, మూల భాగంలో బ్రహమదేవుడ్డ, మధా
భాగంలో మాతృగణాలు ఆశ్రయించి ఉనానరు. కలశంలోని జల్లలోల స్స్గరాలనీన,
సపతద్వాపాలతో కూడ్మన భూమి, ఋగేాద, యజురేాద, స్స్మవద, అధర్ాణ వద్వలు,
వద్వంగాలతో సహా సమసత దేవతా గణాలు ఆశ్రయించి ఉనానరు. సమసత పాపాలను
తొలగించడానికి వ్యర్ంతా వచెిదరు గాక అని మనం ఆరాధన చ్చస్తతనానము....అయితే ద్వని
యొకక ఆరాధన చ్చత ఫలితం ఏమిటి అని ప్రతి ఒకకరికీ కలిగే సందేహం దురిత క్షయ కర్కం
పాపనాశనం కలుగుతుంది అని శాసివచనం.అయితే ద్వనిలో భావన చ్చత మంత్రము చ్చత ...ఆ
దేవతలను నదులను ఆవ్యహన చ్చస్తతనానము. కలశపూజ అనిన పూజలకూ తపపనిసరిగా
అంగమౌతోంది.విధ్యనపర్ంగా చూసేత ఇది చాల్ల తేలిక ప్రక్రియ. ఆచమనం చ్చస్త్రన పాత్ర కక,
వరోక పాత్రలో పూజకోసం ఉపయోగించ్చ నీళ్ళను తీస్తకోవ్యలి.ఆ పాత్రక్త గంధము ,క్తంక్తమ
అలంకరించాలి.ఇది గౌర్వ్యనికి సూచన.ఆ పాత్రలో కొదిాగా పూలు ,అక్షింతలు వయాాలి. ఇది
పాత్రలోని దేవతలక్త అర్ిన.ఆ తరువ్యత ఆ పాత్రపై క్తడ్మచ్చతిని మూతగా వుంచి,పైన చెపిపన
మంత్రం చెపాపలి. ఇది భక్తతడ్మ చైతనాశకిత నీళ్ళలోనికి ప్రసరించి ,ఆ నీళ్ళళ విశాల జల ప్రపంచంగా
మార్టానికి సంకేతం. ఇదే కలశ పూజ.ఈ పూజ అయిన తరువ్యత ఒక పువుాతో గానీ ,
తమలపాక్తతో గానీ, ఆ పాత్రలోని నీటిని కొదిాగా బయటక్త తీస్త్ర, ఆ నీళ్ళను పూజాద్రవ్యాల
మీద, పూజించబోయే దేవుడ్మ మీద ,పూజించ్చ భక్తతల మీద చలులకోవ్యలి.ఇది గొపప సంకేతం.
మంత్రం ద్వారా ఇప్పుడ్డ విశావ్యాపిత చెందిన ఆ జల్లనిన మూడ్మటి మీద్వ సమంగా చలులతునానడ్డ
గనుక, ఆయా ద్రవ్యాలక్త పవిత్రత కలగటం ఒక సూచన.ఆ మూడ్డ కూడా విశాచైతనా
సారూపాలే అని మనస్తవక్త అందించడం మరో సూచన.అందుకే మనం కలశ పూజను తపపక
ఆచరించాలి.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
67

హరిద్వార్ – 2021 క్తంభమేళా -2

ప్పరి పార్ాతీశార్ శాస్త్రి: 94901 78145


మహాక్తంభమేల్ల కోసం, అభివృదిా, మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకరాాలు –
తాతాకలిక – శాశాత పదధతిన చురుక్తగా స్స్గుతునానయి. రాబోయే క్తంభమేళా 14, జనవరి
2021 నుంచి 27, ఏప్రిల్ 2021 ద్వక జర్గబోతుననటుల తెలుస్త. ఆధ్యాతిమక ఉననతికి, భూమి
మీద జరిగే అతిపదా హిందూ సమాజ ఏకత్రీకర్ణగా చెపపవచుి. కేంద్ర ప్రభ్యతాం 75-80 శాతం
నిధులను
ఇసూతండడంతో, రాషర
ప్రభ్యతాం వంతెనలు,
గంగా ఘాటుల, రోడ్డల,
ఆకశ వంతెనలు
(flyovers),
క్తంభమేళా విస్త్రతర్ణం
పంచడంతో సహా
శాశాత నిరామణాలను
చ్చబటిింది. హరిద్వార్
పటిణం లో
Underground - Natural Gas pipelines, Electricity cables (భూగర్భ
సదుపాయములు) తో బాటు, నేషనల్ హైవ-58 ని వడలుప చెయాడం, రైలేా లైనలను వడలుప
చెయాడం జరుగుతోంది. జనవరి న్ల ప్రార్ంభానికి ఈ ఏరాపటుల పూరిత కనునానయి.
శతాబాాలుగా, క్తంభమేళా ఉతవవ్యలతో హరిద్వార్ ముఖచిత్రం మారుతోంది. ఉతతరాఖండ్
రాషరంలో వల్లడే విదుాత్ తీగలు లేని పటిణం గా హరిద్వార్ ప్రకశింపబోతోంది. ప్రస్తతతానికి
క్తంభమేళా పరిపాలనా వావసా, పుణా స్స్ననాలకోసం కోవిద్-19 పరిస్త్రాతిని దృష్టిలో పటుికొని
భక్తతలక్త అసౌకరాాలు లేక్తండా జరిగే ఏరాపటులలో మునిగి ఉంది. దరిశంచండ్మ.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
68

ఆధ్యాతిమక – జ్యాతిష విశేషాలు –జనవరి 2021


ఆధ్యాతిమకం:
09-01-2021 శని వ్యర్ం– బహుళ్ ఏకదశి
11-01-2021 స్మ వ్యర్ం – మాస శివరాత్రి
12-01-2021 మంగళ్ వ్యర్ం –అమావ్యసా (పితృ తర్పణాలు)
13-01-2021 బుధ వ్యర్ం – భోగి పండ్డగ – తైల్లభాంగము
14-01-2021 గురు వ్యర్ం – సంక్రంతి పండ్డగ – మకర్ సంక్రమణం
15-01-2021 శుక్ర వ్యర్ం –కనుమ పండ్డగ – గురు మౌఢ్యార్ంభం
24-01-2021 ఆది వ్యర్ం – శుకల ఏకదశి
28-01-202 గురు వ్యర్ం – పూరిణమ

Sun enters the sign Capricorn on 14th and transits for the rest of the month.
Mars re-enters the sign Aries on 25th and transit for the rest of the month.
Mercury enters Aries on 05th to continue till 25th.
Jupiter transits the sign Capricorn for the whole month.
Venus enters Capricorn on 28th to transit for rest of the month
Saturn transits the sign Capricorn for the whole month.
Rahu / Ketu transits Taurus and Scorpio respectively for the whole month.
Uranus becomes direct on 15th in Aries.
Neptune transits the sign Aquarius for the whole month.
Pluto remains in Sagittarius to transit for the whole month.

(మరింత సమాచారానికి జనవరి 2021 “శ్రీ గాయత్రి” సంచికలో 69 వ ప్పజీ చూడగలరు.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
69

క్తజ 22-02-21 క్తజ 14-04-21


యురే(ఋ) 15-01-21 బుధ 02-05-21 బుధ 26-05-21
శుక్ర 10-04-21
శుక్ర 17-03-21 శుక్ర 04-05-21 శుక్ర 29-05--21
ర్వి 14-04-21
ర్వి 15-03-21 ర్వి 15-05-21 బుధ(వ) 30-05-21
బుధ 17-04-21
యురే(వ) 21-08-21 బుధ( పు) 03-06-21 ర్వి 15-06-21
బుధ( ఋ) 23-06-21 బుధ 08-07-21
ర్వి 13-02-21 2021 సంవతవరానికి గ్రహ సంచార్ం
బుధ 26-01-21 (రాశులలో గ్రహ ప్రవశం సూరోా దయానికి) క్తజ 02-06-21
బుధ(వ) 31-01-21 వ = వక్రం Retrogression ర్వి 16-07-21
శుక్ర 21-02-21 పు = పునః ప్రవశం Re-entry శుక్ర 22-06-21
బుధ 12-03-21 ఋ = ఋజు చలనం Direct Motion బుధ 25-07-21
న్పుిన్(వ)26-06-21
గురు 20-11-21 గురువు మకర్ం లోకి ప్రవశం 20-11-20
బుధ 05-01-21 గురువు మకర్ం లో వక్రం 21-06-21
ర్వి 14-01-21 గురువు మకర్ం లో ఋజు చ. 19-10-21
శుక్ర 28-01-21
గురువు క్తంభం లోకి. ప్ర 20-11-21 శుక్ర 17-07-21
బుధ 22-02-21
శని మకర్ంలో ప్రవశం 25-01-20 బుధ 08-08-21
పూలట్ల(వ) 26-04-21
పూలట్ల(ఋ) 07-10-21 శని మకర్ంలో వక్రం 24-05-21 ర్వి 17-08-21
శుక్ర 08-12-21 శని మకర్ం ఋజు 12 -10-21 క్తజ 21-07-21
శుక్ర (వ) 20-12-21
బుధ 29-12-21 (వి.యన్. శాస్త్రి )
శుక్ర 04-01-21 శుక్ర 02-10-21 శుక్ర 06-09-21 శుక్ర 11-08-21
శుక్ర 30-10-21 ర్వి 16-11-21 బుధ 22-09-21 ర్వి 17-09-21
బుధ 10-12-21 బుధ 21-11-21 బుధ(వ) 28-09-21 బుధ 26-08-21
ర్వి 16-12-21 క్తజ 05-12-21 ర్వి 17-10-21 క్తజ 06-09-21
శుక్ర(పు) 31-12-21 క్తజ 22-10-21 బుధ (పు) 02-10-21
బుధ 03-11-21 బుధ (ఋ) 19-10-21

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
70

Mrs. Gayatri Devi Vasudev is the Editor of MODERN ASTROLOGY,


a monthly Magazine from Bengaluru, started in 2009 as the successor
to THE ASTROLOGICAL MAGAZINE founded by Dr.B.V. Raman.
She is also the National Vice-President of the Indian Council of
Astrological Sciences (ICAS) founded by Dr. B.V.Raman in 1984 to
organize the study and practice of astrology. Gayatri Devi Vasudev’s
academic career in physics and mathematics and later on in law from
Bangalore University was spotted with distinction and University
ranks, but she found the study of astrology irresistible which she took
up full time after her college studies. She has many credits to her
successful predictions especially in Mundane matters and her
published editorials in the Magazine are very popular and earned
world fame.

Atmakaraka Sun and the Sage of Sringeri


Almost every classical work on Jyotisha carries combinations for spirituality. Most
combinations revolve round the Jupiter-Saturn influences on the Moon. Other Yogas
are defined by multi-planet conjunctons while the Navamsa position of the Moon in
a Martian sign influenced by Saturn is often a commonly occuring feature in the
charts of spiritual souls. But sometimes one comes across a great soul whose spiritual
lustre is indisputable but the chart itself carries practically no standard combination
for such spirituality. One such chart is of one of the greatest spiritual personages of
the 20th century Sri Chandrasekhara Bharati, the 34th pontiff of the Sringeri Sharada
Peetam, the highest seat of Advaita.
The Ascendant is Libra occupied by the 11th Lord Sun in exchange of signs with
Venus which is basically a connection between the Ascendant lord and Labhadhipati.
Hardly a Yoga for godliness! The Moon, Manahakaraka, is with the Ascendant lord
Venus aspeced by exalted 2nd and 7th Lord Mars. These planetary dispositons, more
especially the positioning of the Moon, do not appear to show particalarly any
spiritual potential. Yet, there can be no denying the fact of the Acharya having been
living proof of the profundity of India’s highest philosophy of Vedanta. A spiritual
stalwart of towerig stature, the whole world paid homage to the Acharya who would
constantly experience states of super consciousness or Nirvikalpa Samadhi, a state
where ‘mystical experience, verbal expression, mental cognition and intellectual

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
71

reasoning cease to function making way for a


state of complete identification with all
Creation, a stage where the puny ego or “I”
ceases to exist dissoving into the Supreme
Consciousness.
The Acharya was an Avadhuta, a self-realized
soul, who fitted the great 18th century saint
Sadashiva Brahmendra’s description of an
Atmagnani perfectly.

He sees nothing, talks with none, hears


nothing. Dwelling at all times in deep
absorption in Parabrahman, he appears
like a piece of dry wood.

The presence of Mercury in the Ascendant


with Ketu is a factor showing the spiritual
proclivities of the Master. Mercury is the 9th
Lord (Dharmastanadhipati) while Ketu is the
Kaivalyakaraka or the natural significator of
Final Emancipation. These factor influencing
the Ascendant orient the personality towards
the spiritual. In addition what gives further
impetus to this orientation is the presence of
the natural Atmakaraka Sun in the Ascendant.
The Sun, according to Varahamihira (Brihat
Jataka II-1) is िालात्मा or representative of the
Atma or the Supreme Self. The Sun is Neecha
or in debility to begin with but gets
Neechabhanga for more than one reason.
Being in the 1st house which is a Kendra from
the Ascendant causes Neechabhanga
Likewise, the Sun’s sign-dispositor Venus
being in a Kendra from the Moon also results
in Neechabhanga. Thirdly, the ruler of the sign
Aries where the debilitated planet Sun gets
exalted, namely, Mars is also in a Kedra from
the Ascendant. This multiple Neechabhanga

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
72

renders the Sun extremely powerful as the Atmakaraka in the Ascendant with the 9th
and 12th lord Mercury and Ketu contributing greatly to the spiritual potential of the
Chart.
H.H. Sri Chandrasekhara Bharati: Born October 16, 1892 at 7h-12 min at Sringeri
(13 N 26 – 75 E 13) with a balance of 1 year 8 months 5 days of Ketu Dasa at birth

Jup® Jup®
28:31 Rah 17:40 Ak Sat
Ket

Ascdt Moon

RASI NAVAMSA
Moo 10:07
Mars Ven 18:08
26:42

Sun 02:15 Mars


Mer 07:39 Sat 14:50 Merc Sun Ven
Asc 13:55 Rahu
Ket 17:40

The Sun is not only Vargottama but occupies the same sign Libra in Rasi, Navamsa,
Dasamsa, Drekana, Chaturtamsa, Saptamsa and Dwadasamsa which makes for the
same Varga seven times in the Shodashavarga scheme. The Sun therefore attains
Devaloka or Devamsa which is a rare feature in itself and rendered even more potent
due to his Neechabhanga strength.
There are some specific Yogas that give subtle hints of the nature of the chart but
these are feeble ones and overshadowed by the massive Neechabhanga Vargabala of
the Stira Atmakaraka Sun.

According to Jataka Tattwa (R-28) लग्ने पापे शुभदृष्टयत


ु े सन्यासी स्त्रीनाशो वा ।

A malefic in the Ascendant with no benefic occupying or aspecting it akes one a


sanyasis or lose one’s wife.

The Sun and the Ketu-afflicted Mercury as malefics occupy the Ascendant Libra
without any benefic influence by aspect or conjunction.
Likewise, according to Jaimini Sutras, Adhyaya 1, Pada 2 Sutra 112,

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
73

चन्रे ण साांख्य योगजः साहित्यजो गायकश्च ।

If the Moon joins the 1st or the 5th from Karakamsa one becomes highly learned in
Sankhya Sastra, language, poetry and related subjects such as music.

The Moon in Cancer in his own sign is in the 5 th from Pisces, the Karakamsa. It is
said the things dearest to the Acharya were tapas, Self-communion and writing
poems. The Acharya was drawn to Bhagavatpada Adi Sankara’s work Viveka
Chudamani which though centuries old had no extant commentary. It felt upon the
young Acharya to fill in this lacuna with his own commentary of 580 verses. This
work was marked by his profound scholarship and insights proceeding from
Anubhava or direct experience of the Truth and is said to be outstanding for its
brilliant and lucid exposition of Vedanta.
According to Adhyaya 1, Pada 2, Sutra 13 (ibid), उच्चे धर्मननत्यता कैवल्यां च ।

If the Atmakraka occupies Pisces Navamsa, one is fond of Dharmic acticity and
attains Final Emanscipation.

The 11th Lord Sun who rules elder siblings is in the Ascendant in debility afflicted
by 12th Lord Mercury and Ketu. Though the Sun’s Neechabhanga can make a vast
difference as far as Yogas are concerned, the heavy affliction to him as the 11th Lord
showed up in a rather tragic manner. The Acharya’s mother gave birth to eleven
children but all of them died either at birth or in infancy. The agony and pain of
losing every one of the children was unbearable for the mother. Perhaps this
suffering was meant to purify her heart and prepare her for the descent of a great
soul into her womb just as it happened in the case of Devaki befoe Lord Krishna’s
birth. The 4th house is occupied by malefic Mars which can vitiate the home
environment and naturally with so many deaths occuring in quick succession one
after the other it could not have been anything but unhappy. Ketu afflicts the 11th
lord Sun. Ketu also afflicts the 3rd house from the Moon. Both resulted in denial of
siblings.
Luckily, the parents’ prayers for a child who would not snatched away by death were
answered in the form of the Acharya who came into the world on the auspicious
Aswiyuja Bahula Ekadasi of the Nandana year on October 16, 1892. Named
Narasimha after the family deity, he was a bright and precocious child, honest,
humble and deeply religious. The Sun’s predominating influence on the Ascendant

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
74

aided by Ketu and Mercury produced a mindset that was always indrawn and
reticient.
The child was enrolled in a local Anglo-Indian school with the fond hope that the
English education would help him in his career prospects. Highly intelligent, he
passed the Lower Secondary examination topping the list of succeesful students.
This led the parents to think of sending him to the higher secondary school when
they decided they would seek the blessings of H.H. Sachidananda Shivabhinava
Narasimha Bharati, the then Jagadguru of Sringeri. Much to their chagrin and deep
disappointment, the pontiff expressed the wish that the boy would do well to join the
vedapathasala (school for learning Vedas) that was run by the Mutt. This was
somewhat of a shock for the parents for they had counted on the boy as their future
prop and provider. But the couple could not being themselves to transgress the
pontiff’s wish. Accordingly he was admitted in the Pathasala. This was in about 1908
in Venus Dasa, Saturn Bhukti. Venus is the Ascendant Lord and aspects the 5th house.
The Bhukti lord Saturn is the 5th lord aspected by Vargottama Jupiter® who is the
Karaka for knowledge. Jupiter who aspects Saturn also aspects the 10th house which
rules one’s Moon. This connection of the 5th house and the Dasa and bhukti lords
with the 10th house was largely responsible for the shift from secular education to
the strictly spiritual which changed the course of the youngster’s life totally and
which was to be his life’s main work. For the next three years, the lad applied himself
assiduously to the study of Tarka, a pre-requisite for the study of Vedanta, and also
Sanskrit where also he proved to be an outstanding student.
The family moved to Bangalore in 1911, again in deference to the wishes of the
pontiff for Narasimha to enroll at the Girvana Proudha Vidyabhivardhini Shala, a
centre for learning the Purva Mimamsa before moving on to the study of Vedanta.
This was in Venus Bhukti, Mercury Dasa. Mercury as 9th and 12th Lord with the Sun
and Ketu is pre-minently disposed to help such studies. Venus aspects Vidyastana
(5th House) as a powerfu benefic, being the Ascendant Lord.

Within a year of this event, it became clear that the pontiff’s special liking for the
quiet boy and his evincing such personal interest in his education had some
extraordinary reason. It was no simple emotional attachment, rather it came from the
great seer’s assessment of the aptitude and contemplative disposition of the
youngster. It was the question of a worthy successor.
In March 1912, as the seers health began to deteriorate, the time was now appropriate
for nominating the boy as his successor. This was also in Mercury Bhukti, Venus
Dasa. Unfortunately, even as Narasimha stepped into Sringeri on 21-3-1912, in

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
75

response to the Master’s call, he learnt to his dismay, the great saint had given up
his body only the previous day.

Narasimha was initiated into sanyasa and anointed the 34th pontiff of the Sringeri
Peetam on 6-4-1912, again in Mercury Bhukti, Venus Dasa. Venus in the 11th in
Labhastana is a signatory to the parivartana Yoga with the 11 th lord Labhadhipati
Sun. The young pontiff now gained control over vast properties and huge wealth as
Peetadhipati or the head of the pontificate. The Bhukti lord Mercury is in the 1st with
11th Lord Sun. As 9th lord joining the 11th lord, Mercury produces a strong Dhana
Yoga. At the same time as 12th lord joining the Atmakraka Sun, Mercury produces a
Sanyasa Yoga too. These two diametrically opposite results led to this epochal event
which also marked Narasimha’s entry into sanyasa or a life of total renunciation
cutting off all samsaric or mundane ties. The Dasa lord Venus should be reflecting
the results of the Sun, the Atmakaraka, due to the Parivartana yoga between the two.
And the Sun is the center of a powerful what we would like to call as an Atmagnana
Yoga not just a Sanyasa Yoga.

The Sun Dasa which came next invested the boy steadily with virakti or dispassion.
Though just out of his teens when the pontificate descended on him unsought, the
Acharya was not carried away by the power, respect and reverence it commanded.
Applying himself with greater zeal than ever before to the study of Vedanta, the
young Acharya withdraw into himself totally immersing hiself in tapas. This was in
part of Sun Dasa and part of Moon Dasa in 1924, even as transit Saturn moved into
Libra freeing the chart from the seven-and-a-half year cycle of sadesathe, much to
the joy of the Mutt authorities who had started worrying about their reclusive
Acharya, he began to devote time to the affairs of the Mutt. Between 1924 and
Deceber 1927, for a 48 month period, the Acharya travelled through the length and
breadth of the country playing his role as Jagadguru propagating Sanatana Dharma.
But once back, he again withdrew from all activity remaining most of the time in a
state of Self-abidance.
The Mutt administration was getting worried over the unworldly conduct of the
Acharya. There were now rumors that he had lost his mind. A professional
psychiatrist was brought in to access the Acharya. Even before the doctor coud start
examining his subject, he was embrased by the Acharya enquiring of him if he had
completed the task for which he had been brought in. The few words that the Acharya
then spoke to the psychiatrist made him give up his materialistic ways and in his
own words, he “who had come to cure had been cured of his disease (of
worldliness)”. The Ketu-Sun-Mercury nexus in the Ascendant is largely responsible

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
76

for the Acharya’s antarmukhi state (Self-abidance), a state of super consciousnes not
comprehened by the medical world which deals with the body and is ill-equipped to
understand such levels of elevated consciousness.

The Acharya continued to be increasingly introverted until September 26, 1954 when
he chose to shed his body. Assuming Padmasana he sat on a rock in the river Tunga.
Within seconds, the Acharya had flown out of his body to merge with the Supreme.
This was in Mars bhukti of Rahu Dasa, both powerful Marakas.

The unusual feature of this chart is that the Dasas of Venus, the Sun, the Moon and
Mars which covered the greater part of the Acharya’s life were all interconnected
with one another and with the 10th house. Venus is with the 10th lord Moon. The Sun
is in exchange of signs with such a Venus. The Moon is the 10th lord himself. Mars
aspects Venus, the Moon and also the 10th House. This connection involving the
Ascendant and the 10th house further supported by the fact of the Ascendant and 10th
lords being together resulted in an extraordinary life of blazng renunciation and
brilliant scholarship. A somewhat out of the ordinary chart with no conventional
Sanyasa Yogas in it, its strength lies in the powerful Neechabhanga Raja Yoga
centered in the Atmakaraka Sun’s Vargabala involving the Ascendant lord Venus in
a Parivartana Yoga.
The Acharya was a rare combination of a Brahmanishta and Sastragna at the same
time which, according to tradition is the ideal of a Guru or a Spiritual Master.

--:oOo:--

ప్రకటన
ఉభయ రాష్ట్రాలలో రాబోయే న్లలోని ఆధ్యాతిమక – జ్యాతిష వ్యర్తలను ముందుగానే
ప్రచురిస్తతంది, “శ్రీ గాయత్రి”. ఖచిితమైన వ్యర్తలు తెలిసేత మాక్త ఆధ్యరాలతో తెలియచ్చయండ్మ.
ఆధ్యాతిమక విషయాలు: దేవ్యలయాలలోని విశేష కర్ాక్రమాలు, పీఠాథి పతుల పర్ాటనలు,
వద సభలు, ప్రవచనములు-ప్రసంగములు, పురోహిత సంఘాల వదికలు, భజనలు-సంగీత
కర్ాక్రమాలు ఇంక ఇటువంటివమయినా.
జ్యాతిష విషయాలు: ఖగోళ్సంఘటనలు, దేశగోచార్ విషయాలు, జ్యాతిష సభలు-
సనామనములు, విశావిద్వాలయాలు, జ్యాతిష పరిశ్నధనాసంసాలు చ్చపటేి కోరువలు
మొదలగునవి.

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
77

అభిజిత్ ముహూర్తం

రాజేశారి పప్పు (మొ): 98854 26853


అభిజిత్ నక్షత్రం: ఉతతరాషాఢ నక్షత్ర చతుర్ా చర్ణం (15 ఘడ్మయలు) శ్రవణనక్షత్ర ప్రథమ 15 వ
భాగం (4 ఘడ్మయలు) కలిస్త్ర అభిజిత్ నక్షత్ర మగును.అభిజిత్ నక్షత్రం తాబేలు ఆకర్ంలో
ఉంటుంది. ఈనక్షత్రానికి ఉనన ఇతర్ నామములు అజ:, అభిజితమ్, క:, విధి మొదలైనవి.
ఈనక్షత్రానికి బ్రహమ అధిదేవత . ఈనక్షత్ర జాతక్తలు ఎటువంటి వృతితలోనైనా రాణిస్స్తరు.
అభిజిత్ నక్షత్రమున జనిమంచిన వాకిత మికికలి కంతిగల శర్తర్ం గలవ్యడ్డ , వినయవంతుడ్డ,
కీరితవంతుడ్డ, రూపవంతుడ్డ, దేవబ్రాహమణ భకితగలవ్యడ్డ, చకకగా మాటల్లడ్డవ్యడ్డ వంశ
శ్రేషుఠడ్డ అగును. ఈనక్షత్రమునక్త యోగ కలంఅష్యితతరిమహాదశలలోఉనన 108 సంతవరాల
ప్రమాణమునక్త ఇచాిరు . ఇది ఉతతర్భార్త దేశం లో ప్రాచుర్ాంలో ఉంది.
శని మహాదశ కలం -19 సంతవరాలు , ఇందులో పూరాాషాఢ, ఉతతరాషాఢ, శ్రవణం నక్షత్రాలు
వస్స్తయి. ఉతతరాషాఢ-శ్రవణ నక్షత్రాల మధా అభిజిత్ నక్షత్రంఉంటుంది. జనమ రాశి మకర్ం,
రాశాాధిపతి శని , వైశావర్ణం . నక్షత్రములక్త స్త్రారాది సంజఞలు ఇచిినప్పుడ్డ అభిజిత్ లఘు
మరియు క్షిప్ర సంజఞ కలది.
అభిజిత్ ముహూర్తం: ఇది స్తమారుగా మిటి మధ్యాహనం 12 గంటలక్త,.మధ్యాహనం గం.11:45
నుంచి గం.12:30 వర్క్త ఉంటుంది. దినప్రమాణము 60 ఘడ్మయలు (సూరోాదయము నుండ్మ
మరురోజు సూరోాదయము వర్క్త) అనగా 24 గంటలుననప్పుడ్డ 30 ముహుర్తములు
ఏర్పడ్డను. అనగా ఒకొకకక ముహుర్తము 2 ఘటికలు అనగా 48 నిముషాలు ఉండ్డను. ఈ
ముహూర్తం సర్ా ద్యషాలను ప్నగొడ్డతుందని నమమకం. సూరుాడ్డండ్డ రాశి నుండ్మ
నాలుగవరాశి అభిజిత్ లగనం అనబడ్డచుననది. ఈలగనం సర్ాదేశములందు,
సర్ాశుభకర్ాములక్త ఎలలప్పుడూ మంగళ్కర్మైంది. విష్టి , వాతీపాతది ద్యషము లుననను,
అభిజిలలగనము మంగళ్ ప్రదమైనదిగా మునులు చెప్పుచునానరు. “అభిజితవర్ాద్యషఘనం" అను
నానుడ్మ ఆధ్యర్ముగా చ్చస్తకొని అభిజిత్ ముహూర్తము సమసత శుభకర్ాములక్త పనికి
వచుినని భావించుచునానరు .

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
78

కని ఈ అభిజిత్ ముహూర్తం ప్రయాణాలక్త మాత్రమే శుభప్రదమైనదిగా


పరిగణించబడ్డచుననది. కని అభిజిత్ ముహూర్తంలో దక్షణ దిశక్త యాత్ర చ్చయరాదు అని
(ముహూర్త మారాతండము ) లో ఉంది. ఈ అభిజిత్ ముహూర్తం వివ్యహ , ఉపనయనాదులక్త
వరితంపచ్చయుట తగదు.
అభిజిత్ ముహూర్తమున వివ్యహం చ్చస్త్రన నషిం వచుినని బ్రహమ శపించినటుల నార్ద
సంహితలో ఉననది . కళ్లద్వస్త ఉపనయనమునక్త అభిజిత్ ముహూర్తం వదలవలెనని
చెపపను. రోజుకి 3 ముఖామైన ముహుర్తములు ఉనానయి. అందులో అభిజిత్ ముహుర్తము
ఒకటి. ప్రాచీనాచారుాల పదాతి ప్రకర్ం పగలు 15 ముహురాతలలో ఎనిమిద్య ముహూర్తం
అభిజిత్ ముహూర్తం. ద్వనిని స్త్రదధ ముహూర్తం అని కూడా అంటారు . ఈ ముహూర్తంలో ఏ పని
చ్చస్త్రన విజయం లభిస్తతందని చెబుతారు. నార్ద వచనానుస్స్ర్ం ఎనిమిదివ ముహూర్తం
అభిజిత్ ముహూర్తం క్తతుపసంజఞక మగును, క్తతప ముహూర్తంలో దక్షణ దిశని వదిలి
మిగిలిన దిశలలో యాత్ర చ్చయ వచుిను. చండీశారి వచనానుస్స్ర్ం అభిజిత్ ముహూర్తంలో
సూరుాడ్డ ఆకశ మధాభాగంలో ఉననప్పుడ్డ చక్రపాణియైన విషుణవు తన చక్రముతో సమసత
ద్యషాలను నశింపచ్చయును .
నార్ద సంహిత ప్రకర్ం భద్ర, వాతీపాత, ఉతాపత, మొదలైన ద్యషములు మధ్యాహనం
సూరుాడ్డ ఉననప్పుడ్డ తొలగిప్నవును, శుభఫలములు ఇచుిను .
ముహూర్త స్స్గరిలో చెపిపనటుి నక్షత్ర, లగన బలములు లేనప్పుడ్డ మధ్యాహనం (అభిజిత్ లగనం),
స్స్యంకలము గోధూళ్ల కలంలో శుభకర్ాములు చ్చయవలెను.
ఈ అభిజిత్ నక్షత్రం గురించి తైతితర్తయ సంహిత మరియు అధర్ా వదంలో ఉంది . శ్రీరామ ,
శ్రీకృషణ జననం ఈ అభిజిత్ లగనం లో జరిగింది .

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
79

డా. మామిళ్లపలిల రామకృషణ శర్మ


Astro- Physicist and specialised study on Space research.,
M.Sc. Mathematics., M.Sc Chemistry., MA. Psychology.,
MA Astrology., PhD in Vedanga Jyothisha.,(Astrology)

అంతరిక్ష – విశేషాలు-4
-
ఈ విశాల విశాంలో అనేక ర్హస్స్ాలు ద్వగి ఉనానయి. మన కంటికి కనిపించనివి చాల్ల
ఆసకితకర్మైన సతాాలను మనం తెలుస్తకొనే ప్రయతనం చ్చద్వాం. అటిి వ్యటిలో, నేటి విషయం
Black hole (కృషణ బిలం) గురించి మరినిన విషయాలు తెలుస్తక్తంద్వం.
Black Hole(కృషణ బిలం )
కృషణ బిలం నుంచి ఏద్వ తపిపంచుకోలేదు: ఈవంట్ హారిజాన్ అని పిలవబడే సరిహదుాను ద్వటే
ఏదైనా అకకడ చిక్తకక్తప్నతుంది. కంతి కూడా తపిపంచుకోడానికి అంత వగంగా ఉండదు.
కృషణ బిలం నుంచి ఏద్వ తపిపంచుకోలేని కర్ణం ద్వని యొకక అపార్మైన గురుతాాకర్ిణ శకిత.
కృషణ బిల్లలు సూరుాని కంటే
కొనిన రటుల ఎక్తకవ భార్త
నక్షత్రాలు గా ఏర్పడతాయి. ఒక
నక్షత్రంలో అణు కేంద్రక ఫ్యాజన్
యొకక అనిన వనరులు
అంతరించిప్నయినప్పుడ్డ,
నక్షత్రం క్తపపకూలక్తండా
నిరోధించడం కొర్క్త ఏమీ లేదు.
కృషణ బిల్లలు ఉనానయా? ఒకవళ్ అవి రేడ్మయేషన్ ను ఆర్పనటలయితే, వ్యటిని గురితంచడం
అస్స్ధాం అని మీరు వ్యదించవచుి. ఇది నిజంగా ఒక వివికత కృషణ బిల్లలు కోసం నిజమే, కనీ
అదృషివశాతుత వ్యయువును మింగడానికి, సమీప నక్షత్రాల యొకక పథాలను సవరించడానికి

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
80

లేద్వ ఒక సహచర్ నక్షత్రానికి దగగర్గా స్త్రార్మైన జీవితానిన కలిగి ఉనన కృషణ బిల్లలు ఉనానయి.
ఈ కృషణ బిల్లలు చుటూి ఉనన వ్యయువు మరియు నక్షత్రాలపై ఉండే ప్రభావ్యలను
అధాయనం చ్చయడం ద్వారా కృషణ బిల్లలు గురించి తమక్త తాముగా సమాచారానిన
అందిస్తతంది. భూమి నుండ్మ మరియు అంతరిక్షం నుండ్మ పరిశీలనలు ప్రతి తర్ంగదైర్్యం వదా
నిర్ాహించబడతాయి: రేడ్మయో నుండ్మ గామా కిర్ణాల వర్క్త. అతినీలలోహిత, ఆపిికల్
మరియు పరారుణ తర్ంగదైరా్యల వదా తమ పరిసరాలపై కృషణ బిల్లల యొకక ప్రభావ్యనిన
పరిశీలించడం ద్వారా ESO టెలిస్కపులు విశేషమైన ఆవిషకర్ణలు చ్చశాయి. ఒక వస్తతవు
ఎంత భార్తదయి, దటిమైన దినుస్తతో ఉననదనే భావన ను 18వ శతాబాం చివర్లో నూాటన్
గురుతాాకర్ిణ నియమం నుండ్మ తపిపంచుకోవడం జరిగింది. అయితే నిజమైన కృషణ బిల
విపలవం ఐన్ స్త్రిన్ స్స్ధ్యర్ణ
స్స్ప్పక్షిత స్త్రద్వధంతం (1915)
తో మాత్రమే జరిగింది. ఈ
స్త్రద్వధంతం ప్రకర్ం పద్వర్ాం
అంతరాళ్కల్లనిన వక్రం
చ్చస్తతంది. విషయం స్స్ంద్రత
ఎంత ఎక్తకవగా ఉంటే అంత
పదా వక్రత. ఐన్ స్త్రిన్ ప్రకర్ం
ద్రవారాశి మరియు శకిత
సమానంగా ఉంటాయి, కబటిి కంతి వంటి ద్రవారాశి లేని దృగిాషయాలు కూడా
గురుతాాకర్ిణ ప్రభావ్యనికి గుర్వుతయి. అకకడ నుంచి కృషణ బిల్లలక్త దశ చాల్ల తక్తకవగా
ఉంటుంది. 1916 నాటికి కర్ల షాార్ు చైల్ు, కృషణ బిల్లలు,ఐన్ స్త్రిన్ సమీకర్ణాలక్త ఒక
పరిషాకర్ంగా పనిచ్చస్త్రనటుల నిరూపించాడ్డ. గత కొనిన శతాబాాలోల, కృషణ బిలం : భౌతిక శాసిం
అనేక ప్రధ్యన పురోగతిని స్స్ధించింది: - 1784లో, పరిశీలనాతమక ఆంగల భూగోళ్ శాసిజుఞడ్డ
జాన్ మిచెల్, 1796లో ఫ్రంచ్ గణిత శాసివతత పియేర్-సైమన్-డ్మల్లప్పలస్ చ్చ అనుసరించబడ్మంది,
ఇది చీకటి నక్షత్రాలు గా పిలువబడే ఒక గురుతాాకర్ిణ శకిత తో కూడ్మన ల్లగడానిన
ప్రతిపాదించింది. – 1915లో ఆలబర్ి ఐన్ స్త్రిన్ తన మొదటి ప్పపర్ ను స్స్ధ్యర్ణ స్స్ప్పక్షత: జుర్

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
81

ఆలెగమిన్న్ రిలేటివ్సవ థియర్త పై ప్రచురించాడ్డ. కృషణ బిల్లలు స్స్ధ్యర్ణ స్స్ప్పక్షత యొకక ప్రతాక్ష
పర్ావస్స్నం; అయితే అవి ఉనికిలో ఉండగలవని సాయంగా ఐన్ స్త్రిన్ విశాస్త్రంచలేదు. – ఒక
సంవతవర్ం తరువ్యత, 1916లో, జర్మన్ భౌతిక శాసివతత కర్ల స్స్కార్ు చైల్ు, గోళాకర్
సౌషివంలో ఐన్ స్త్రిన్ సమీకర్ణాలక్త కృషణ బిల్లలు ఒక పరిషాకర్ం అని నిరూపించాడ్డ. స్స్కార్ు
చైల్ు యొకక పరిషాకర్ం తిరుగులేని కృషణ బిలం కొర్క్త ఉంది, ఇదిల్ల ఉంటే 1963లో,
నూాజిల్లాండ్ గణిత శాస్త్రి రాయ్ కెర్, కృషణ బిల్లలను తిపపడానికి స్త్రద్వధంతపర్మైన
పరిషాకరానిన కనుగొనానడ్డ. – భార్త నక్షత్రాల భవితవాం చలలబడటానికి మాత్రమే కదని, చినన
నక్షత్రాలమాదిరిగా, దటిమైన (తెలల మరుగుజుులు, నూాట్రాన్ నక్షత్రాలు వంటివి) లో
క్తపపకూలడం అని భార్తీయ-అమెరికన్ ఖగోళ్ భౌతిక శాసివతత స్తబ్రహమణా న్ చంద్రశేఖర్
1930లో మొదటిస్స్రి ఊహాగానాలు చ్చశారు. – 1939లో, అమెరికన్ భౌతిక శాసివతత రాబర్ి
ఒపనీహమర్ మరియు హార్ి ల్లండ్ సెలనడర్ లు కృషణ బిల్లలు , సూత్రప్రాయంగా, భార్త నక్షత్రాల
పతనం నుండ్మ ప్రకృతిలో రూపం పందవచిని జ్యసాం చెపాపరు. – 1974లో, బ్రిటీష్ సైద్వధంతిక
భౌతిక శాసివతత స్త్రిఫెన్ హాకింగ్ కాంటం ప్రభావ్యలను పరిగణనలోకి తీస్తకొని, కాంటం కృషణ
బిల్లలు కలస్త్రకల్ కృషణ బిల్లలు అంత నలలగా లేవని కనుగొనానరు: అవి ఉషణ వికిర్ణానిన
ప్రస్తపటం చ్చస్తతనానయి. "(Black hole) కృషణ బిలం " అనే పద్వనిన 1967లో అమెరికన్ భౌతిక
శాసివతత జాన్ ఆరిచ్ బాల్ు వీలర్ చ్చ నామకర్ణం చ్చయబడ్మంది.
తదుపరి ఎడ్మషన్ లో మరినిన అంతరిక్ష విశేషాల గురించి మరింత తెలుస్తకోబోతునానం...
NASA పరిశ్నధనలలో తాజా వ్యర్తలు:
నేషనల్ ఏరోనాటిక్వ అండ్ సేపస్ అడ్మమనిసేరషన్ (NASA) ఇటీవల రండ్డ సూపర్ మాస్త్రవ్స కృషణ
బిల్లలు విలీనం చ్చస్త్రన చిత్రాలను ష్ణర్ చ్చయగా, స్షల్ మీడ్మయాలో ఇది పుషకలంగా కమెంటుల
అందుక్తంది.
నాస్స్క్త చెందిన మూన్ ఎక్వ రే అబురేాటర్త (Moon X–ray Observatory) ఇటీవల రండ్డ
సూపర్ మాస్త్రవ్స కృషణ బిల్లలను కలిస్త్ర విలీనం చ్చసే క్రమంలో ఉనన చిత్రాలను పంచుక్తనానరు.
గెల్లకీవ NGC 6240 లో రండ్డ కృషణ బిల్లలు ఉనానయని, అవి ద్వద్వపు 30 మిలియన్
సంవతవరాల క్రితం విలీనం చ్చయడం ప్రార్ంభించాయని అమెరిక అంతరిక్ష సంసా తెలిపింది.
NGC 6240 యొకక ఈ చిత్రం చంద్రడ్మ నుండ్మ కొతత ఎక్వ-రే డేటాను కలిగి ఉంది - ఎరుపు,

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
82

నారింజ, మరియు పస్తపు ర్ంగులో చూపించబడ్మంది - ఇది 2008లో విడ్డదల చ్చస్త్రన హబుల్
సేపస్ టెలిస్కప్ నుండ్మ ఒక ఆపిికల్ ఇమేజ్ తో కలపబడ్మంది అని U.S. అంతరిక్ష సంసా తెలిపింది.
నాస్స్ యొకక అబురేాటర్త, ఇమేజ్ యొకక మధాభాగంలో ని రండ్డ "ప్రకశవంతమైన డాట్" లు
కేవలం 3,000 కంతి
సంవతవరాల దూర్ంలో
ఉనానయని తెలిపింది. చివరికి,
రండ్డ కృషణ బిల్లలు కలిస్త్ర
ప్నతాయి, ఇది ఇపపటి నుండ్మ
మిలియనల సంవతవరాల కంటే పదా
బాలక్ హోల్ ను ఏర్పరుస్తతంది.
శాసివతతలు ఈ కృషణ బిల్లలు
ఒకద్వనితో మరొకటి దగగర్గా
ఉండటం వలన అవి చాల్ల
దగగర్గా ఉనానయని భావిస్తతనానరు. భార్త కృషణ బిల్లల జతలు అవి ఉతపతిత చ్చసే శకితవంతమైన
జెటలలో కనిపించ్చ వక్రీకర్ణ మరియు వంగడం వంటి వగంగా పరుగుతునన సూపర్ భార్త కృషణ
బిల్లలు ద్వారా కనిపించ్చ అస్స్ధ్యర్ణ ప్రవర్తనను వివరించగలవని కూడా భావించబడ్మంది.
అంతేకక్తండా, విలీన ప్రక్రియలో భార్త కృషణ బిల్లల జతలు విశాంలో గురుతాాకర్ిణ
తర్ంగాలక్త అతాంత శకితవంతమైన వనరుగా ఉంటుందని అంచనా వయబడ్మంది అని నాస్స్
తెలిపింది. బాలగ్ లో, U.S. అంతరిక్ష సంసా ఇల్ల రాస్త్రంది, "అనేక గెల్లకీవలు ఇతర్ గెల్లకీవలతో
ఢీకొనడం మరియు విలీనాలు జరుగుతునానయి కనుక విశాంలో సూపర్ మాస్త్రవ్స కృషణ బిల్లలు
యొకక బహుళ్ వావసాల ఏరాపటు స్స్ధ్యర్ణంగా ఉండాలి, వీటిలో చాల్ల వర్క్త సూపర్ మాస్
కృషణ బిల్లలు కలిగి ఉనానయి". మరినిన ఆసకితకర్ అంశాలతో వచ్చి సంచికలో కలుద్వాం.

--:oOo:--

సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి

You might also like