Professional Documents
Culture Documents
01 January Sree Gayatri
01 January Sree Gayatri
Sree Gayatri
శ్రీ గాయత్రి
శుభాకంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందరికీ,
శుభాకంక్షలు.
శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక-జ్యాతిష ఆన్లలన్ మాస పత్రిక
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
3
శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక – జ్యాతిష మాస పత్రిక
(తెలుగు – ఆంగల మాధామం )
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
4
శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక - జ్యాతిష మాస పత్రిక
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
5
01 Hariprasad Kannepalli: 98497 40560: Thanks, andi ! ....... I'll read it,
something interesting for me, abt penchalakona, nrusimha kshethram. మీ
పై పంపిన పత్రికలో ........ విశానాథాషికంలో ఆఖరి శ్నలకం : సంప్రాపా దేవ నిలయే లభతే చ
మోక్షం :9:విశానాథాషికమిదం పుణాం యః పఠః శివ సనినధౌ
శివలోక మవ్యప్ననతి శివన సహమోదతే ...... సంప్రాపా దేహ విలయే లభతే చ మోక్షం :9:
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
6
03 K.S.Venugopalan: 9000588513
పెంచలకోన: ఒక విలక్షణమైన క్షేత్రెం గురెంచి శ్రీమతి వసుధ గుప్తాగారు
ప్తఠకులకు తెలియచేసారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమేగాని ఇకకడ అర్చకులు
వైష్ణవులు కారు. మా అననగారు శ్రీమాన్ కిడెంబి సుదర్శన నర్సెంహచారగారు
2005లో ఈ ఆలయానికి అసస్టెంట్ కమీష్నర్ గా పని చేసారు. రోజూ మనెం
చూసే మూలవిరాట్టట నిజ రూపెం కాదు. నిజ రూపెం అభిషేకెం రోజున మాత్రమే
చూడగలము. సాామివార నక్షత్రెం సాాతి. ప్రతి 27 రోజులకు ఒక సార సాాతి
నక్షత్రెంనాడు మరయు శనివార్ెంనాడు సాామివారకి అభిషేకెం చేసాారు. ఆ
రోజులోో మాత్రమే సాామివార నిజ రూపెం చూడగలము. సాామివార నిజరూపెం
ఏక శిల. షుమారు రెండు అడుగుల వెడలుు, నాలుగు అడుగుల ఎత్తా ఉెంట్టెంది.
ఈ శిల కెంచెం చీలినట్టోగా (రెండు భాగాలుగా) ఉెంట్టెంది. అెంటే సాామి,
అమమవారు అననమాట. సనినధి ఉెండేది నెల్లోరు జిల్లోలో. కెండకు పడమటివైపు
కడప జిల్లో. ఆ వైపునెంచి వచేచ భకుాలు కెండ దాటి వసాారుట. నెల్లోరు జిల్లోలో
హెండీ దాారా ఎకుకవ ఆదాయెం వచేచ సనినధి ఇదే.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
7
సంపాదకీయం:
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
8
కదు. సమాజంలో ఒకరి నొకరు ఆశ్రయించి బ్రతుకవలస్త్రందే. సతా భావం ఉంటే, వావహరించ్చ
తీరు వరు. అంటే సమాజం నాది అనే భావన. పై పై మారుపలు సంభవించినా, పర్ంపర్ చెడదు.
అదే ధర్మం. అది లేని నాడ్డ అంతా స్స్ార్ధమే.
ఏ ధర్మ కర్ా మయినా సమాజ హితంతో చెయాాలి. అది బాధాత కూడా. స్స్ార్ధ పరులూ, ధర్మ
విచిినన శక్తతలూ ఎప్పుడూ ఉంటారు. కృతయుగం నుంచి ఇదే వర్స. మహరుిలు, స్స్ధు-
సంతులు, పీఠాధిపతులు అందరూ కూడా కేవలం తపస్తవ చ్చస్తక్తంటూ కూరోి లేదు. లోక
హితం కోసం యజఞ- యాగాదులను నిర్ాహించ్చ వ్యరు. తమ ప్రవచనాల ద్వారా సనాతన
ధరామనిన వ్యాపిత చ్చసూతనే ఉనానరు. ధర్మ పరులు నిషాకమ కర్మ చ్చసేత విడ్డదలయేా నిశియమైన
బలీయ శకిత అరాచక శక్తతలను అణచి వస్తతంది. కరువు కటకలు లేక్తండా, సకలంలో
కవలస్త్రనంత వర్ిపాతంతో జనులు, పశు-పక్షాాదులు అంతా స్తఖంగా జీవించ గలుగు
తారు. ధ్యరిమకమైన విషయాలు ఎవరో ఎవరికోసమో చెపాపర్ని కక్తండా తమ జీవితాలను
తర్చి చూస్తకోవ్యలి. తాము ఎంతవర్కూ ధర్మ బదధంగా జీవించ గలుగు తునానమో
పరిశీలించు కోవ్యలి. తాము ఆచరించని విషయాలను ఎదుటివ్యరికి చెప్పప అర్హత లేదు. ఈ
క్రమంలో అహం అడ్డురాకూడదు. సమాజ హితం తరువ్యతే సా ప్రయోజనం. ఈ కోణంలో
దేవ్యలయాలు, ధ్యరిమక సంసాలు, విద్వా సంసాలు శ్రద్వధ కేంద్రాలు కవ్యలి. ఆ కర్ాక్రమాలలో
మమేకం కవ్యలి. తమను తాము మలచుక్తంటూ అందరినీ సంఘటితం చెయాాలి. సంఘే శకితః
కలౌ యుగే.
లోకః సమస్స్త స్తఖినో భవంతు.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
9
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
10
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
11
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
12
వశిషఠ గీత
జయం వంకటాచలపతి: 81068 33554
మాయావిల్లస విలస్త్రతమై, జనన మర్ణ చక్రబంధమైన ఈ సంస్స్ర్మున మునిగి తేలుచునన
జీవుల నుదధరించుటక్త ధర్మప్రబోధము చ్చయ సంకలిపంచి మహాకవి వ్యలీమకి ఆదికవామైన
రామాయణమును ర్చించెను. ధర్మము రండ్డ విధములు – ప్రవృతిత ధర్మము, నివృతిత ధర్మము.
శ్రౌత స్స్మర్త రూపమగు కర్మకండ యంతయు ప్రవృతిత ధర్మము. సర్ా కర్మ సనానయస పూర్ాక
జాఞనము నివృతిత ధర్మము. ఈ రండ్డను వద్యదభవములు. శ్రీ రాముని చరిత్ర పై రండ్డ
ధర్మములక్త నాదర్శము.కనుకనే వ్యలీమకి మహరిి పై రండ్డ ధర్మములను నిరూపించదలచి
రామాయణమును “పూర్ా, ఉతతర్ రామాయణము” లని రండ్డగా విభజించెను. ఇందు పూర్ా
రామాయణము రామచరితము కగా, ఉతతర్ రామాయణము “యోగవ్యశిషఠ” మను
ఆధ్యాతిమక గ్రంథము. పూర్ా రామాయణమందు బాల, అయోధా, అర్ణా, కిష్టకంద, స్తందర్,
యుదధకండలు – ఆరు గలవు. ఉతతర్ రామాయణము (యోగవ్యశిషఠము) నందు వైరాగా,
ముముక్షు, ఉతపతిత, స్త్రాతి, ఉపశమ, నిరాాణము లను ఆరు ప్రకర్ణములు గలవు. ఇవిగాక
పూర్ారామాయణమునక్త ఉతతర్కండ యను మరియొక కండ గలదు. అటేల,
ఉతతర్రామాయణ (యోగవ్యశిషఠ) మునక్త నిరాాణోతతర్ భాగమని మరొక ప్రకర్ణము గలదు.
ఈ పూరోాతతర్ రామాయణ గ్రంథముల శ్నలక సంఖా 56 వల శ్నలకములు. ఇందు పూర్ా
రామాయణము 24 వల శ్నలకములు, ఉతతర్రామాయణము 32 వల శ్నలకములు గలిగ యుననవి.
ఉతతర్ రామాయణ మంతయు శ్రీరామ వశిషుఠల సంవ్యదరూపమగుటవలన, అషాింగయోగ,
జాఞనయోగములను బోధించుట వలన “యోగవ్యశిషఠ” మని పిలువ బడ్డచుననది. ఈ రండూ
కలస్త్రననే రామాయణము సంపూర్ణమగును.
శ్నల. వదవదేా పరేపుంస్త్ర జాతే దశర్థాతమజే, వదః ప్రాచ్చతస్స్ ద్వస్త్రతావక్షాద్రామాయణాతామనా.
వదవదుాడగు పర్మాతమ దశర్థ పుత్రుడ్డగా జనిమంప, వదము వ్యలీమకి నుండ్మ రామాయణ
రూపముతో ఆవిర్భవించెను. ద్వనినిబటిి శ్రీరాముడ్డ పర్మాతమ రూపుడనియు, రామాయణము
వదరూపమనియు సపషిము. ఈ సందర్భములో ప్రవృతిత నివృతిత ధర్మములను రంటినీ
బోధించినపుడే రామాయణము వదరూపమగును గాని కేవలము ప్రవృతిత ధర్మమును
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
13
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
14
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
15
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
16
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
17
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
18
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
19
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
20
ఉనానయో తెలియజేసారు. అవి ఆకాశానకు శబధ గుణము; వాయువునకు శబద సుర్శ గుణాలు;
అగ్నకి శబద సుర్శ రూప గుణాలు; జల్లనికి శబద సుర్శ రూప ర్స గుణాలు; పృథిాకి (భూమికి) శబద
సుర్శ రూప ర్స గెంధము(వాసన) గుణాలు కలిగ్ వునానయి.
దీనినే తైతిారీయబ్రహమవలిో ఈ క్రెంది విధెంగా వివరించినది.
శ్రు॥ త్సామదాా ఏత్సామ దాాత్మనా ఆకాశ ససెంభూత్ః- ఆకాశా దాాయుః, వాయో ర్గ్నః అగ్నన
రాపః
అదాయః పృథివీ, పృథివాయ ఓష్దయః - ఓష్ధీభ్యయననమ్ అనాన త్తురుష్ః
అనగా సరాానికి ఆత్మభూత్మైనది పర్మాత్మ. ఇకకడ పర్మాత్మ అనగా పర్బ్రహమమని
చపుబడినది. అటిట బ్రహమమునెండి శబద గుణము కలిగ్నటిట ఆకాశము, ఆకాశమునెండి శబద
సుర్శ గుణములు కలిగ్నటిట వాయువు జనిెంచినది. అటిట వాయువు నెండి శబద సుర్శ రూపము
గుణములు కలిగ్నటిట అగ్న, అటిట అగ్న నెండి శబద సుర్శ రూప ర్సములనెడి నాలుగు గుణములు
కలిగ్న జలము పుటిటనది, అటిట జలము వలన శబద సుర్శ రూప ర్స గెంధము లనెడి అయిదు
గుణములు కలిగ్నటిట పృథిా జనిెంచాయి. పృథిానెండి అనగా భూమి నెండి ఓష్ధులు,
ఓష్ధులనెండి అననము, అననము నెండి మానవుడు అనగా ప్రాణికోటి జనిెంచినదని
తెలుపబడిెంది. ఇట్టో పర్బ్రహమెం వలన ఏర్ుడిన సృష్టట అెంతా ఒకకటే అయి అననసారూపమైనది.
దీని వలన తెలుసుాననది అననము పర్బ్రహమ సారూపమని.
మరొక విష్యెం మానవుని కెంటె ముెందర్ అననెం పుటిటెంది. ఇదే విష్ము తైత్ారీయ బ్రహమవలిోలో
ఈ విధెంగా అనానడు. శ్రు॥”అనాన ద్భా భూతానని జాయనేా” అననము వలన సర్ాప్రాణులు
జనిసుానానయి.
భృగువలిో ఉపనిష్త్తాలో ఆ విధెంగా జనిెంచిన జీవులకు జీవనాధార్మైన ఆహార్ెం గుఱెంచి
తెలియజేశాడు. శ్రు॥“ అనాన దేధయవ ఖిలామాని భూతాని జాయనేా” అనగా ఆకాశెం నెండి
కురసన వృష్టట వలన సకల ప్రాణులకు జీవనాధార్మైన ససాయలు పెండుత్తనానయి అని
వివరెంచాడు. అనగా అననరూపమైన ససయములు స్థూలరూపమున ముెందు పుటిట త్రువాత్
జనిెంచిన ప్రాణులకు ఆహార్మగుచుననది. ”అనాన ద్భాతానని జాయనేా” అనన శ్రుతి ప్రకార్ెం
అననము నెండి సాూవర్ జెంగమాత్మక, జడ, చేత్న జీవులుత్ునన మైనట్టో సాష్టమైనది. అననమే
అననపూర్ణ. ఇట్టో అననపూర్ణ సృష్టటకి కార్ణమైనది.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
21
బ్రహమవలిో ఉపనిష్త్తాలో శ్రు॥‘అనేనన జాతాని జీవనిా, జాతానయనేనన వర్ధనేా’ అని అనానడు. అనగా
అననము వలన పుటిటనవి అననము వలననే పరుగుత్తనానయి, వృదిధచెంది నిలుసుానానయి. అనగా
ఈ విధెంగా అననెం సూతికి కూడ కార్ణ మయిెంది.
ఇటిట సృష్టటకి సూతికి కార్ణమైన అననపూర్ణకు పర్మాత్మకు భేదములేదు. పర్మాత్మ సారూపమైన
అననపూర్ణయెందు మనకు భకిా జనిస్ాెంది. అననమునకు పర్బ్రహమమునకు భేదము లేదని
భృగుమహరి“ అననెం బ్రహ్మమతి వయజనాత్” అనగా అననము బ్రహమ అని అనానడు. కనక‘ అననెం
ననినాదయత్ ’అనగా అననమున నిెందిెంచకు, ‘అననెం నపరచక్షీత్ ’అననమున పరహరెంచకు
అనగా విడువకు అని కూడ తెలియజెప్తుడు. అననదానెం విరవిగా చేయమని కూడ శ్రుతిలో
చప్తుడు. ‘అననెం బహకురీాత్ ’అనగా అతిథి అభాయగత్తలకు లేదనకుెండ అననెం పటటమని
అర్ూము.
శ్రు॥ అననవా ననానదో భవెంతి, మహాన్ భవతి ప్రజాయా, పశుభి ర్్రహమ వర్చసేన, మహాన్ కీరాాయ॥
(భృగువలిో) అననము ఇత్రులకు పట్టటటవలన అనగా అననదానము వలన, అత్డు గొపువాడు
మహాత్తమడు అగు చునానడు. పుత్రపౌత్రాది పరవార్ము చేత్న, సెంపద చేత్న జాానము కలిగ్న
బ్రహమ వర్చసుస చేత్న అభివృదిధ పెందుచునానడని అర్ూము. అననపూరాణదేవిని ఆరాధిెంచమని,
అట్టో ఆరాధిెంచిన మోక్షెంకలుగునని అనానడు. శ్రు॥‘ యేననెం బ్రహ్మమ ప్తసతే। సర్ాెంవై॥ ’
తేననమాపునవంతి॥ (బ్రహమవలిో) అనగా అననమున యెవరు బ్రహమముగా ఉప్తసెంచుచునానరో
వారు సకల్లనిన పెందుచునానరు. అననపూరాణ ధాయన శ్లోకెంలో ‘జాానసదధయర్ధెం’ అని యోగము
చపుబడినది. జాానము దాారా కదా మోక్షసదిధ కలుుత్తెంది.
పాలలో న్యిా వుననటుల, గింజలో నూన్ వుననటుల, కటెిలో నిప్పు వుననటుల, ఈ సృష్టిలోని ప్రతి
వస్తతవులో చైతనాం వుంటుంది! ఆ చైతనామే పర్మాతమ! ద్వనిని వరిణంచడం అస్స్ధాం!
అనుభూతి ద్వార్ మాత్రమే గ్రహించగలము!
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
22
విదుర్నీతి
(విదుర్ ధృత్రాష్ర సెంవాదము-3)
సత్యనారాయణ మూరా గరమెళ్ో: 93463 34136
దాన ధరామలు అరుులైన వారకే అెందిెంచవలెన గాని, అనరుుల యెడ విత్ర్ణ పనికిరాదు.
దానమిచిచన విష్యెం పలుమారుో త్లపరాదు. దానమిచిచ పశాచతాాపము చెందరాదు.
యాచిెంచిన వారకి ఇచిచన దానెం పూరాఫలెం సెంక్రమిెంపజేసుాెంది. అనరుులకు దానెం
దాత్కేమాత్రమూ శ్రేయసకర్ెం కాదు. నాయయెంగా సెంప్తదిెంచి కూడబెటిటన ధనానికి
రెండువిధాల చేట్ట కలుగుత్తెంది. అది అనరుుడికి ఇయయడెం అరుునికి ఇవాకపోవడెం.
పగవాడైనా, ప్రత్యరూ అయినా అరధెంచినప్పుడు ఆదరెంచవలసనదే. దానెం చేయని ధనవెంత్తని,
త్పసుస చేయని దరద్రుని ఈ లోకెం క్షమిెంచదు. రాజయమివాడనికి అెంగీకరెంచని నీ పుత్రుని
కూడ ఎవారు హరిెంచరు.
పనలన సాధిెంచుకనటలో ఉత్ామ మధయమ అధమములనేవి మూడు మారాులు.
మానవులలో కూడ ఈ విధమైన విభజన ఉెంట్టెంది, వారు ఉత్ామ మధయమ అధములు
అనేవారు. వార వార అర్ుత్ల ననసరెంచి ఈ మూడు విధముల వారని త్గ్న పనలలో
నియమిెంచు కోవాలిస ఉెంట్టెంది. సేనహెం గాని, వివాదెం గాని, వియయెం గాని,
సరసమానలతోనే. త్నకనాన అధికులతో కానీ అలుులతో గాని పనికిరాదు.
రాజా ! భార్య, సేవకుడు, కడుకు ఈ ముగుురు ధనానికి రాజాయనికి అధికారులు కారు. నీ
అధీనెంలో వారు ఉనానరు కనక రాజయెం నీదే. నీకే చెందుత్తెంది. నీవుెండగా నీ కడుకునకు
రాజయెం మీద అధికార్ెం లేదు. ప్తెండవులన పెంచి పదద చేసనవాడవు, ఇప్పుడు వారని
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
23
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
24
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
25
ప్రస్స్ానత్రయ పారిజాతము
(ఉపనిషద్ - బ్రహమసూత్ర - భగవద్వగతా స్స్ర్ము)
ధ్యరావ్యహిక-31 వ భాగం
ప్రణేత : బహుభాషా కోవిద – స్స్హితా తతతా విశార్ద
బ్రహమశ్రీ యలలంరాజు శ్రీనివ్యసరావు
మూడవ భాగము – భగవతీగత – 8. అక్షర్పర్బ్రహమయోగం
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
27
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
28
సహస్ర యుగ పర్ాంతం గడ్మసేత బ్రహమకొక పగలు, అల్లంటిదే మరొక సహస్రం గడ్మసేత రాత్రి.
ఆయనక్త పగలైనపు డీ ప్రపంచాలనీన ఉదభవిస్తతనానయి. మర్ల్ల రాత్రి అయితే అసతమిస్తతనానయి.
అయితే అవనీన ఎకకడ్మ నుంచి ఉదయిస్స్తయి. ఎకకడ అసతమిస్స్తయంటే కేవల మవాకతంలో. ఈ
అవాకతమే ఆయన యోగమాయ.
ద్వనికంటే అతీతమైనది బ్రహమతతతాం. అది ఈ చరాచర్ భూత ప్రకృతి నశించినా నశించదు.
కనుకనే “అవాకోత 2 క్షర్ ఇతుాకతః” ద్వనిన అక్షర్మని ప్పరొకనానరు. ఆ అక్షరానిన చ్చర్టాని
కో౦కర్మనే అక్షర్ం ఆలంబనంగా పనిచ్చస్తతంది. కని ఈ ఓంకర్మనే ఆలంబనానికి భకిత
అనేది తోడ్డకవ్యలి. “పురుషః స పర్ః పార్ా భకతయ లభాసతాననాయా.” భకితచ్చతనే పంద్వల్ల
తతాతానిన. ఆ భకిత కూడా అననామైనది కవ్యలి. అననామంటే ఆతమ విషయమని అర్ాం, భకిత అంటే
జాఞనమని అర్ాం జాఞన సారూపమే భాగవతతతతాం కూడా. అందుకే జాఞనమే ద్వనిన పందటానికి
మర్ల్ల స్స్ధనమవుతుననది.
జాఞనంతో పందిన వ్యడ్మకిక పునరావృతిత అనేది లేదు. ద్వనికే శుకల గతి అని ప్పరు. ద్వనికి
భిననమైనది కృషణగతి. “శుకలకృష్ణణ గతీ హేాతే-జగత శాశశాతీ మతే” శుకల కృషాణ లనేవి రండ్డ
ర్తతులు. “ఏకయా యా తానావృతిత – మనాయా 2 2 వర్తతే పునః” ఒకటి అనావృతితకీ మరొకటి
ఆ వృతితకీ ద్వరితీస్స్తయి. “నైతే సృతీ పార్ా జానన్ యోగీ ముహాతి కశిన” ఈ రండ్మంటి తేడా
తెలిస్త్రన యోగికి భయం లేదు. కృషణ గతిని వదిలేస్త్ర పునరావృతిత ర్హితమైన శుకల మారాగనేన
పటుికొంటాడ్డ. కబటిి “సరేాషు కలేషు యోగయోకోత భవ్యరుున.” స్స్ధక్తడ్డ నితామూ
ధ్యానయోగానిన అభాస్త్రసూత ప్నవ్యలని భగవ్యనుడ్మ ఆదేశం.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
29
స్త్ర. భార్గవ శర్మ, నాాయవ్యది, తలిల తండ్రులు శ్రీమతి చ్చరువల భార్తీ దేవి గారు,
నేను, నాది అనే భావనను అహంభావం అని సంసృతంలో అంటాము, స్స్ార్ధం అని మనం
అంటాము. ఎవరైనా తనకోసం మాత్రమే తాపత్రయపడ్డతుంటే వ్యనిని స్స్ార్ధపరుడ్డ అని
అంటుంటాము. ఇది ఐహికమైన విషయం. కనీ ప్రతివ్యరు ఆధ్యాతిమక దృష్టితో పూరిత
స్స్ార్ధపరుడ్డ కవ్యలి అప్పుడే మోక్షం కర్తల్లమలకం అవుతుంది. ఇకకడ మూడ్డ నేనుల గూరిి
చెపుతాను.
ఈ పని ఎవరు చ్చశారు -- నేను
ఈ ఇలుల ఎవరు కటిించారు -- నేను
ఈ కరు ఎవరు కొనానరు -- నేను
ఇల్ల మనం రోజూ నేను అని పలుమారుల పలుక్తతుంటాము. ఆ నేను ఎవరు అంటే ఈ శర్తర్ం
అని అనుకోవ్యలి కనీ ఇంకొకటి కదు ఎందుకంటె కలికి ద్బబ ఎవరికి తాకింది అంటే నాక్త
అని జవ్యబు. జార్ం ఎవరికి వచిింది అంటే కూడా నాక్త అనే జవ్యబు. ఈ నేనే ఈ జగతుతతో
సంబంధం కలిగి వుననది. ఈ జగతుత పంచ్చంద్రియాలతో సంబంధం కలిగి వుంటుననది. నేను
అనే ఈ శర్తర్ంకోసం మనం నితాం అనేక చెడు కర్మలు చ్చస్తతనానము. ద్వనిలో భాగంగా మనం
మన శర్తర్ అంద చంద్వలు, ఆనంద్వలు, సంతోషాలక్త ప్రాక్తల్లడ్డతునానము. ఎవరైనా
పగిడ్మతే పంగిప్నవటం, దూష్టసేత బాధ పడటం చ్చస్తతనానము. ఎదుటివ్యడ్మమీద ఈర్ియ పడటం.
ఇవనీన మనం నేను అనే శర్తర్ంతో చ్చస్తతనానం. నిజానికి ఈ శర్తరానికి ఇవి ఏవీ
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
30
సంబంధించినవి కవు. ఇవనీన చ్చయిస్తతననది శర్తర్ం కదు శర్తర్ంలో వునన ఇంకో నేను ఆ నేనే
రండవ నేను. ఇకకడ మనం ఒక చినన ఉద్వహర్ణతో ఈ విషయానిన తెలుస్తకోవచుి అది
మనం ఒక కరు చూస్స్తం అది మనక్త కొంత దూర్ంలో ప్నత కనబడ్మందనుకోండ్మ మనం
అంటాం అదిగో చూడ్డ అకకడ మారుతి కరు ప్నతుననది అని. కనీ నిజానికి అకకడ ప్నతుననది
మారుతి కరు కదు మారుతి కరులో వునన మనిష్ట. ఆ మనిష్ట మనక్త కనపడటంలేదు. మనం
ఆ మనిష్ట (డ్రైవర్) గూరిి చెపపక్తండా కేవలం కరు గూరేి చెప్పుతునానం ఎందుకంటె మన కంటికి
కరు మాత్రమే కనపడ్డతుననది. ఆ కరు ఒక చోట ఆగితే ఆ కరు ఆగింది అంటునానము కనీ
కరులోని మనిష్ట ఆగాడని అనటంలేదు. నిజానికి మనం చ్చస్తతనన ప్రస్స్తవన అంతాకూడా
కరులోని మనిష్ట గూరిి మాత్రమే కనీ మనం కరుకి అవి ఆపాదిస్తతనానము. అదే విధంగా
రామా రావు అనే మనిష్ట కూడా ఒక కరు ల్లంటి వ్యడే అందుకే మనం మారుతి కరు అననటుల
రామా రావు అని సంబోధిస్తతనానం. ఆ రామారావు కూడా తానూ రామారావు అనే
అనుక్తంటునానడ్డ. నిజానికి అతను మొదటి నేను. కనీ రండో నేను అతనిలో ఉండ్మ రామా
రావు అనే మొదటి నేనుని చైతనాం చ్చస్తతనానడ్డ. మొదటి నేనుతో స్తఖం దుఃఖం ఆనందం,
విషాదం అనుభవిస్తతనానడ్డ. చూసే వ్యరు కూడా ఈ మొదటి నేనే అనిన అనుభవిస్తతనానడని
అనుక్తంటునానరు. కనీ యద్వర్ధం ఏమిటంటే మొదటి నేను కేవలం శర్తర్ం మాత్రమే అందులో
రండవ నేను లేకప్నతె ఈ మొదటి నేనుకి ఉనికి లేదు. ఎప్పుడైతే రండవ నేను మొదటి
నేనులోంచి తొలగి ప్నతుంద్య అప్పుడ్డ మొదటి నేను కళ్ల ముందర్ వునాన అందరు మొదటి నేను
చనిప్నయిందని అంటారు. నిజానికి చనిప్నయంది (తొలగిప్నయంది మొదటి నేను కదు).
రండవ నేను. ఎప్పుడైతే రండవ నేను మొదటి నేనుని విడ్మచిపటిింద్య అప్పుడ్డ మొదటి నేను చెతనా
ర్హితం అవుతుంది. ఎల్లగైతే డ్రైవరు దిగిన తరువ్యత కరు కదలక్తండా ఉంటుంద్య అదే
విధంగా. అప్పుడ్డ రామా రావు పారిావ శర్తర్ం అంటారు. నిజానికి పారిావ శర్తర్ం రామా
రావుది కదు ఎందుకంటె ఇకకడ వావహార్ నామం పటిింది మొదటి నేనుకి మాత్రమే కనీ
రండవ నేనుకి కదు కనీ లోకం ఆ ప్పరుని మొదటి నేనుకి కక రండవ నేనుకి ఆపాదిస్తతనానరు.
యెంత చిత్రమో చుడండ్మ. రండవ నేనుకి రామా రావు అనే ప్పరు లేనేలేదు కేవలం ఇకకడ్మకి
(ప్రపంచం)వచిిన తరువ్యతే మొదటి నేనుతో కలిస్త్ర ద్వనికి పటిిన రామా రావు అనే ప్పరుతొ
వావహార్ం నడ్మపింది రండవ నేను మాత్రమే. మొదటి నేనుతో చ్చస్త్రన కర్మల ఫలితానిన మాత్రమే
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
31
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
32
అందించారు. ఆ ఉపనిషత్ జాఞనానిన వద్వంతం అంటారు. వద్వంతం అనే పదంలోనే ద్వని అర్ధం
వుంది అంటే అది వద్వలక్త చివర్ అని అర్ధం. వద్వలు కర్మ కండను తెలిపితే వద్వంతం జాఞన
కండను చెపుతుంది. జాఞన పిపాసక్తలక్త ఋషులు బోధించినది, దేవతలు బోధించిన కథలే
ఈ ఉపనిషతుతలు. ఉపనిషతుతలు ఎనోన వునానయి అనానరు. కనీ 108 మాత్రం ప్రముఖమైనవిగా
ప్పరొకంటే అందులో 10 ఉపనిషతుతలు ముఖామైనవిగా చెపుతునానరు. ఒకోక ఉపనిషత్ ఒకోక
వద్వనికి సంబంథించి ఉంటుంది.
మనక్త అదుభత జాఞనానిన ప్రస్స్దించిన మన ఋషులు సద్వ సమర్ణీయులు. నితాం మనం చ్చసే
ప్రీతికర్ సత్ కర్మ కూడా వ్యరు మనక్త ప్రస్స్దించిన దివా జాఞనమే. నా గురువు గారి వదానుండ్మ
నేను పందిన జాఞనానిన నా తోటి ముముక్షువులతో పంచుకోవ్యలనే భావంతో ఇది
వ్రాస్తతనానను. జిజాఞస్తవుల స్స్ధనక్త నా వ్యాసం ఊతం ఇసేత నేను నా ప్రయతనంలో
సఫలీకృతుడను అయినటేల. నా భావన ముముక్షువులక్త చ్చరుతుందని విశాస్త్రసూత.
నర్కద్వార్ములు
శ్రీమదభగవద్వగత
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
33
మహాతుమల
09857 పూణే పరిచయం
జ్యాతి రామలింగ స్స్ామి
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
34
(M):9848053341
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
35
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
36
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
37
విదాయరూ తిరగ్ వచిచనాడు. జరగ్న దానికి మహరి చాల్ల బాధపడి ఆ విదాయరూకి సకల వాయకర్ణ
జాానము బోధిెంచినాడు. నియమానసార్ము ఆ విదాయరూ బ్రహమరాక్షసగా మారపోయినాడు. ఆ
విదాయరూ శాప విమోచన మార్ుము ఉపదేశిెంచమని ప్రారధెంచినెంత్నే దయాళ్ళడైన మహరి నీవు
యోగుయడైన విదాయరూకి ఎప్పుడైతే యీ సమసా వాయకర్ణము బోధిెంచగలవో అప్పుడు నీకు
శాపవిమోచనెం కలుున అని పలెకన. అెంత్ట బ్రహమరాక్షసగా మారన ఆ విదాయరూ ఉజజయిని
దగుర్ ఒక రావి చట్టటన ఆశ్రయిెంచి ఆ దారన పోవు విదాయరుూల యోగయత్లన పరశీలిెంచదలెంచి
వారని వాయకర్ణ సెంబెంధ ప్రశనలు అడిగ్నవాడు. వాళ్ళు సరయైన సమాధానములు చపునిచో
వాళ్ున చెంప్ప భుజిెంచి జీవిస్థా ఉెండేవాడు. ఇల్ల చాల్ల సెంవత్సర్ములు గడిచినవి.
పత్ెంజలికి శిషుయడి మీద జాలి వస శిషుయడికే శిషుయడయి అత్నికి శాపవిమోచనెం
కలిగ్ెంచవలెనని తిరుచిచ పటటణము (త్మిళ్నాడు) నకు ముపుది కిలో మీటర్ో ద్భర్ములో ననన
తిరుప్పుటూరు గ్రామములో యునన బ్రహమపురీశార్ ఆలయ ప్రాెంగణములో జీవసమాధి పెంది
త్రాాత్ కాలెంలో చెంద్రశర్మ యన పేరుతో పునర్జనమ పెంది బ్రహమరాక్షస వసన ప్రశనలనినెంటికీ
సమాధానము చప్పు, అత్ని నెండి వాయకర్ణ శాసాము కూలెంకష్ముగా నేరుచకని ఆ విదాయరూకి
శాపవిమోచనెం గావిెంచన. శాపవిముకిా అయిన విదాయరూ శుక మహరి వదద సనయసెంచి
గౌడప్తదా చారుయనిగా ప్రసదిధ చెందినవాడు. చెంద్రశర్మ బ్రహమరాక్షసుని దగుర్ తొమిమది రాత్రులు
తొమిమది పగళ్ళో నిద్రలేక వాయకర్ణము అభయసెంచుట వలన శుష్టకెంచి నీర్సెంచి శ్లష్ వచిచ
మూర్ఛపోయెన. అప్పుడత్నికి ఒక వైశయ కనయ సపర్యలు చేస బ్రతికిెంచిెంది. చెంద్రశర్మ
ఆరోగయము కుదుట పడినెంత్నే సనయసెంచదలచినాడు. అెంత్ ఆ కనయ త్ెండ్రి త్న పుత్రికన
వివాహమాడవలెనని చెంద్రశర్మన కోర్గా అత్డు నిరాకరెంచన. వివాదము ఆ దేశపు
రాజుగార వదదకు వెళ్ళుెంది. రాజుగారు చెంద్రశర్మ తేజోమయమైన ముఖవర్చసుస గాెంచి అత్నికి
త్న పుత్రికతో వివాహము చేయ నిశచయిెంచి ఆసాూన విప్రునితో సెంప్రదిెంచగా ఈ బ్రాహమణుడైన
చెంద్రశర్మ ప్రథమెంగా విప్రుని పుత్రికన, ప్పదప క్షత్రియ కనయన,అటుపిమమట వైశయ కనయన
వివాహమాడవచచని తెలుపగా చెంద్రశర్మ అెంగీకరెంచి వివాహము త్రాాత్ ఆ కనయలకు
సెంతానము కలిున వెెంటనే తాన సనయసెంత్తనని ష్ర్త్త విధిెంచన. కాలక్రమేణా ఆ కనయలకు
పుత్రులు కలిగ్ర. చెంద్రశర్మ రాజయము వీడి గౌడప్తదాచారుయల వదదకేగ్ సనాయసము స్త్రాకరెంచి
ఆయన ఆదేశములతో ఉజజయినీ నగర్ము సమీపమున నర్మదానది ఒడుాన గుహలో త్పసుస
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
38
శూనామాసములు
స్స్ధ్యర్ణముగా జనస్స్మానాములో పుషామాసము శూనామాసముగా వావహరిస్స్తరు.
ఇక సౌర్మానముననుసరించి ధనురామసమును శూనామాసముగా భావిస్తతంటారు.
అయితే దేనిని శూనామాసముగ పరిగణించాలి అని శాసిము యేమిచెపుతుంద్య
చూద్వాము:
శ్నల. ఉతతరాయణగే సూరేా మీనచైత్రంతు వర్ుయేత్,
మీనచైత్రో ధనుః పుష్యా మిథునాషాఢకో 2 పి చ
కనాాభాద్రపద్య మాస శూశనా మాస్స్ః ప్రకీరితతా.
సూరుాడ్డ ఉతతరాయణమునందుండగా మీనచైత్రము వర్ునీయము. మీనచైత్రము, ధనుః
పుషాము, మిథునాషాఢము, కనాాభాద్రపదము – వీటిని శూనామాసములుగా
పరిగణించాలి. అనగా సూరుాడ్డ మీనరాశిలో ఉననపుడ్డ వచిిన చైత్రమాసము, సూరుాడ్డ
ధనూరాశిలో నుండగా యేర్పడ్మన పుషామాసము, మిథునములో సూరుాడ్డండగా
యేర్పడ్మన ఆషాఢమాసము, కనాారాశిలో సూరుాడ్డండగా ఏర్పడ్మన భాద్రపదమాసము
శూనామాసములు. ఇవి శుభకర్ాములక్త మంచివిగావు.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
39
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
40
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
41
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
42
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
43
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
44
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
45
పక్షితీర్ాం - తమిళ్నాడ్డ
పిల్లలడ్మ రుద్రయా: ): 98859 10011
పక్షితీర్ాం చెంగలపటుి నందు కలదు. ఇకకడ గల కొండపైకి ప్రతి రోజు రండ్డ పక్షులు వచిి
ప్రస్స్ద్వనిన తిని వళ్ళతుంటాయి.
కృత యుగములో ఒకస్స్రి సర్ా సంగ పరితాాగులైన ఎనిమిది మంది మహామునులక్త ప్రపంచ
భోగములను అనుభవించవలెననే కోరిక కలిగింది. ఇకకడ వలస్త్రన కొండపై తపస్తవ చ్చయగా
పర్మశివుడ్డ ప్రతాక్షమై ఏమి కవ్యలో కోరుకోమనానడ్డ. వ్యరు నిజము చెపపడానికి
తటపటాయిసూత మాక్త మీ సేవయే కవ్యలనానరు. కనీ శివుడ్డ వ్యరి మనస్తలందు కోరిక
గమనించి ఎనిమిది మందినీ ఎనిమిది పక్షులై జనిమంచ మనానడ్డ. ఒకొకకక యుగము నందు
ఇదారు రండ్డ పక్షుల చొప్పున ప్రతి రోజూ గంగా స్స్ననము ఆచరించి తన ప్రస్స్ద్వనిన తినిప్నత
ఉండమనానడ్డ.ఆ తరువ్యత జనమమున మోక్షం పందగలర్ని చెపిప అదృశాం అయాాడ్డ.
అల్ల శంకరునిచ్చ ఆజాఞపించబడ్మన పక్షులే కృతయుగంలో పూష విధ్యతల ప్పరుగల
పక్షులయాాయి. త్రేతాయుగమున జటాయువు, సంపాతి అనే పక్షులుగా ద్వాపర్ యుగమున
శంభ్యగుపత, మహా గుపుతలనే పక్షులయాాయి. కలియుగమున శంబర్ శంబరాదులనే పక్షులై
ప్రతి దినము గంగాస్స్ననము చ్చస్త్ర ఈ కొండపైకి వచిి ప్నతుంటార్ని సాల పురాణం చెబుతుంది.
యాత్రిక్తలు ఉదయానేన పక్షితీర్ాంలో స్స్ననం చ్చస్త్ర కొండ ఎకిక స్స్ామికి పండ్డల, పూలు, కరూపర్ం
మొదలైనవి సమరిపస్స్తరు. దేవ్యలయ పరివ్యర్ం ఈ విరాళాలను స్త్రాకరించి చకెకర్ పంగలి,
నేయి పాత్రలను స్స్ామికి సమరిపంచి పూజా కర్ాక్రమాలను న్ర్వరుస్స్తరు. తరువ్యత
పూజారులు ఒక ప్రకక, భక్తతలు ఒక ప్రకక కూరుిని ఉంటే ఆకశ మారాగన రండ్డ పక్షులు వచిి
చకెకర్ పంగలి తిని నేతిని తాగేస్త్ర ప్నతుంటాయి. ఆ తరువ్యత ఆ ప్రస్స్ద్వనిన అందరికీ
పంచిపడతారు.
పైన చెప్పుక్తనన పక్షులు కశీ, రామేశార్ం యాత్ర చ్చసూత, మధాలో పూజారి ఇచిిన పర్మాననం
రుచిచూస్త్రన ప్రాంతంలో ఆగుతాయని అకకడ్మ సాల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం
"పక్షితీర్ాం"గా ప్రస్త్రదిధగాంచింది.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
46
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
47
యజఞం-యాగం
మానవ జీవనానిన స్తఖమయం చ్చస్తకొనుటక్త భగవంతునిచ్చ ప్రస్స్దింపబడ్మన విజాఞనమే
వదం. విద్ జాఞనే వదః అనానరు. వదము యొకక మూలం కక్తండా అర్ాం తెలుస్తక్తంటే
పరిపూర్ణ జాఞనం కలుగుతుంది. సంసృతం లో శబాాలక్త చాల్ల అరాధలునానయి, వ్యటిని
సమనాయ పర్చి ఉపయోగ పడే విధంగా అర్ధమును తెలియచ్చశారు. ఋగేాదం, యజురేాదం,
అధర్ాణవదo, స్స్మవదం లలో, యజురేాదం యజఞయాగాదులును విశద్వకరించింది. ఇందు
కృషణ, శుకల యజురేాదం గా 2 భాగాలుగా సంహిత రూపంలో ఉనానయి. కృషణ యజురేాదములో
తైతితర్తయ సంహిత 7 కండలు, 44 ప్రపాతకలు గా 635 అనువ్యకములు కలిగి ఉంది.
అనువ్యకమంటే అధ్యాయములు, అనువ్యకములు, ప్రశనలు అని అర్ధం. మూలం గా కండలు
అషికములు అని వావహార్ం. ఇందు యజఞ సంబంధ విషయాలు వివరింపబడాుయి.వీటిద్వారా
సమాజానిన కేంద్రీకరించి దేవతాగణ ఆరాధనచ్చ ద్వనాదులచ్చ ద్వరిద్రాం లేక్తండా జీవనం
ఉండేది. నిజానికి కర్తవాం నిర్ాహించ్చ అగినగా జీవనం హోమంల్ల ఉండేది. తనలోని చెడ్డ
గుణాలను ఆహుతి చ్చస్త్ర స్తఖ జీవనం చ్చసేవ్యరు. పరోపకర్మే ధర్మంగా ఉండేది. మహాఋష్ట
దధీచి, బలి చక్రవరిత వంటివ్యరు.ఇపపటికీ సమర్ణీయులే. ప్రకృతిలో ప్రతాక్ష పరోక్ష శక్తతలు
సూరుాడ్డ, చంద్రుడ్డ, గాలి నీరు ఆకశం, భూమి మొదలైన వ్యటిని సమతులాంగా ఆరాధిసేత
సకలంలో ప్రకృతి స్తఖ జీవనం కలిగిస్తతంది. యజఞ యాగాదులు చ్చ వ్యతావర్ణం
అనుకూలంగా వుండ్మ ర్క్షిస్తతంది.నేటి సమాజంలో పరిశ్నధన ప్పరుతో ప్రకృతిని
ప్రయోగాలుప్పరుతో వ్యతావర్ణ కలుషాం తో స్తఖమైన ఆరోగా జీవనం లేక్తండా
ప్నయింది.యజఞ సమయంలో చెపపబడే ధ్యరిమక విషయాలు ధర్మజీవనమునక్త మార్గంగా
ఉండేవి. భూమి యజఞ క్తండమైతే జీవితం పరిపూర్ణ యజఞమే.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
48
హిమాలయం-మహిమాలయం (13)
అగిన తీర్ాం పకకనే ఉనన మరో తీర్ాం నార్ద క్తండం. ఈ నార్ద క్తండం అలకనంద నదిలో ఒక
భాగంగా ఉంటుంది. ఇకకడే నార్దశిల ఉంది. ఈ శిలపై ఆస్త్రనులై శ్రీ నార్ద మహరిి
నారాయణుని దర్శనానికై తపస్తవ చ్చశారు. నార్దుని తపస్తవక్త మెచిిన నారాయణుడ్డ ఆ
క్షేత్రంలో బదర్తనారాయణుడ్డగా సాయంవాకతం చెంద్వరు. అల్ల వాకతమైన బదర్తనారాయణ
మూరితని శ్రీ నార్ద మహరిి ఒక శిలపై ఉంచి పూజ చ్చసేవ్యరు. కలక్రమేణా ఆ మూరిత బౌదుధల
మరియు జైనుల ప్రభావముచ్చ చాల్ల కలము నార్దక్తండంలో ఉండ్మప్నయింది.
కలియుగంలో శ్రీ ఆదిశంకరులు ఆ మూరితని మర్ల పైకి తీస్త్ర ఎతెలతన పీఠం మీద ప్రతిషఠ చ్చశారు.
అకకడ ఒక ఆలయం కూడా నిరిమంచారు. అదే నేడ్డ మనం దరిశంచ్చ శ్రీబదర్తనాథస్స్ామి
ఆలయం. ఈ ఆలయం ప్రకృతి విలయాల కర్ణంగా ఎనోనస్స్రుల పునరినరిమంపబడ్మంది.
నార్దశిల ప్రాంతంలోనే ప్రస్త్రదధ బదరి పంచశిలలు ఉనానయి. అవి నార్దశిల, నర్స్త్రంహశిల,
వరాహశిల, గరుడశిల, మరియు మార్కండేయశిల.
నద్వ తీర్ం వంబడ్మ ముందుక్త వళేత ప్రస్త్రదధ "బ్రహమకపాలం" ఉంది. ఒకస్స్రి బ్రహమదేవుడ్డ తాను
సృష్టించిన సంధ్యాదేవిని అధర్మదృష్టితో చూడడం చ్చత పర్మేశారుడ్డ ఆయన యొకక ఐదు
తలలలో ఒకటి తుంచ్చశారు. ద్వని కర్ణంగా తుంచివస్త్రన తల యొకక కపాలం శివుని చ్చతికి
అతుక్తకప్నయింది. ఎనిన క్షేత్రాలు, తీరాధలు తిరిగినా వదలని ఆ కపాలం బదర్త క్షేత్రంలో
వదిలిప్నయింది. ఇకకడ పితృదేవతల ఆరాధన చాల్ల విశిషిం. ఈ తీర్ధంలో చ్చస్త్రన
పిండప్రద్వనాలక్త పితృదేవతలు ఉతతమగతులను పందుతార్ని స్స్కందపురాణం వివరించింది.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
49
బ్రహమకపాలం
ఇకకడ మనం దరిశంచవలస్త్రన మరో అరుదైన ఆలయం "ఊర్ాశి ఆలయం". నర్నారాయణులు
చ్చస్తతనన తపపస్తవక్త భయపడ్మ ఇంద్రుడ్డ వీరి తప్నభంగమునకై అపవర్సలను పంపించారు.
వ్యరు వచిి నిలబడగానే నారాయణుడ్డ తమ ఎడమ తొడపై చరిచారు. ఆయన యొకక ఎడమ
ఊరువులోంచి అకకడ ఉనన అపవర్సలను మించిన అందం కలిగిన ఊర్ాశి అనే అపవర్స
పుటిింది. ఆవిడను చూస్త్ర ఇంద్రుడ్డ నర్నారాయణులు శకిత గ్రహించి అకకడ నుంచి
వళ్లళప్నయారు. కనీ
వచిిన వ్యరిని ఖాళ్ళ
చ్చతులతో పంపడం
స్స్ంప్రద్వయం కదు
కనుక నారాయణుడ్డ
ఊర్ాశిని ఇంద్రునికి ఇచిి
పంపారు. ఈ
సంఘటనక్త గురుతగా
ఇకకడ ఊర్ాశి మందిర్ం
ఉంది. ఇక
బదర్తనారాయణ స్స్ామి
దర్శనానికి వళేల ముందు
తపతక్తండం వదా మనం
తపపక్తండా
దరిశంచవలస్త్రనది "శ్రీ ఆదికేద్వర్నాథస్స్ామి" ఆలయం. నిజానికి కేద్వర్ఖండం మొతతం
పర్మేశారుని తప్న భూమి. ఇందులోకే బదర్త క్షేత్రం కూడా వస్తతంది. కనీ నారాయణుడ్మ
ఆరాధనక్త కూడా శివుడ్డ స్స్ానం కలిపంచారు. ద్వనికి ప్రతిగా బదర్తనారాయణునిగా ఉనన
విషుణవు యొకక దర్శనం చ్చసే ముందు ఆదికేద్వర్నాథునిగా శివ దర్శనం చెయాాలని హరి
చెపిపన పిమమట శివుడ్డ అంగీకరించి అకకడ వలిశార్ట. కనుక ఆదికేద్వర్నాథుని దర్శనం
తర్వ్యతే బదర్తనాథుని దర్శనం చెయాాలి.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
50
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
51
ఇక స్స్ామి ఆలయం వదా నుంచి 2 కి. మీ. నీలకంఠ పర్ాత శిఖర్ం వైపు నడ్మచి వళేత చర్ణ
పాదుకలు దరిశంచవచుి. శ్రీమనానరాయణుడ్డ భూమిపై మొదటిస్స్రి పాదం మోపిన గురుతలు
ఇవి.
శ్రీమహావిషుణవు పాదముద్రలుఅంతేగాక నర్పర్ాతంపై శేషనేత్రం దరిశంచవచుి. బదర్త క్షేత్ర
గొపపతనం అంతా "విశాల" అనన ప్పరులోనే ఉందని పదాలు చెపాతరు. మనిష్టలోని సంక్తచిత
తతాానిన నివ్యరించి విశాల తతాానిన అనుగ్రహిస్తతంది కనుక ఈ ప్పరు వచిింది. ఈ దేహం నేను
అనే సంక్తచిత తతాానిన తీస్త్రవస్త్ర బ్రహామండమంతా నిండ్మప్నయిన ఆతమను నేను అనన విశాల
భావన కలిగిస్తతంది. అంటే ఈ క్షేత్రం జాఞనానిన అనుగ్రహించి, మోక్షానిన కూడా ఇవాగలదు.
బదర్తనాథ్ క్షేత్రంలోనే కక్తండా ఇంకో ఆరు క్షేత్రాలలో స్స్ామి వలస్త్ర ఉనానరు. వీటిని సపత బదర్త
క్షేత్రాలుగా చెపాతరు. అవి
1) విశాల బదర్త – బదర్తనాథ్ క్షేత్రం. ఈ క్షేత్రానిన రాజబదరి అని కూడా పిలుస్స్తరు.
2) ఆది బదర్త - నందప్రయాగ నుండ్మ 17 కి. మీ. దూర్ంలో ఉనన క్షేత్రం. శ్రీఆదిశంకరాచార్ా
ప్రతిష్టఠతం.
3) వృదధ బదర్త - నార్ద మహరిికి స్స్ామి వృదుధనిగా దర్శనమిచిిన క్షేత్రం. జ్యష్టమఠ్ నుంచి
బదరి వచ్చి ద్వరిలో ఉంది.
4) భవిషా బదర్త - భవిషాతుతలో ఇదే బదర్త క్షేత్రం అవుతుందని పదాల మాట. మనుషుాల పాపం
పరిధి ద్వటిప్నయినప్పుడ్డ నర్నారాయణ పర్ాత సమూహాలు ఏకమై బదర్తనాథ్ క్త వళేల ద్వరి
మూస్తక్తప్నతుందిట. అప్పుడ్డ స్స్ామి వ్యరు ఇకకడకి వచ్చిస్స్తరుట. జ్యష్టమఠ్ నుంచి ధౌళ్లగంగ
నది ఒడ్డున 17 కి. మీ. దూర్ంలో ఉంది.
5) ధ్యాన బదర్త - పంచకేద్వర్ క్షేత్రాలలో ఒకటైన కలేపశార్ వదా ఉంది. శ్రీఆదిశంకరాచార్ా
ప్రతిష్టఠతం.
6) యోగ బదర్త - పాండ్డకేశార్ లో పాండ్డరాజు ప్రతిష్టఠంచి పూజించిన స్స్ామి.
7) అర్ధ బదర్త - జ్యష్టమఠ్ వదా ఉంది.
ఈ క్షేత్రాలే కక జ్యష్టమఠ్ లోని శ్రీ నర్స్త్రంహస్స్ామి వ్యరి ఆలయానిన నృస్త్రంహబదరి అని
వావహరిస్స్తరు.
హిమంలో హృష్ణకేశుడ్డ - శీతాకలములో బదర్తనాథ్.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
52
మనం బదర్తనాథ్ నుంచి మరో 3 కి. మీ. ముందుక్త ప్రయాణం చ్చసేత "మాణ" అనే గ్రామానికి
చ్చరుక్తంటాం. జాతీయ ర్హద్వరి ఈ గ్రామం వదానే ఆగిప్నతుంది.
మాణ గ్రామ ప్రవశ ద్వార్ం
ఇకకడ నుంచి ముందుక్త వళ్ళడానికి మిలిటర్త వ్యరికి తపప స్స్మానుాలక్త అనుమతి లేదు. మాణ
గ్రామ ప్రవశ ద్వార్ం వదా వ్యహనాలు ఆగిప్నతాయి. ఇకకడ నుంచి కలినడకన వళాళలి.
గ్రామంలోని మార్గం మొతతం కొండపై ఎగుడ్డదిగుడ్డగా ఉంటుంది. పదావ్యరు చూస్తకోవ్యలి.
వర్ిం పడ్మనప్పుడ్డ ఈ ద్వరి అంతా చితతడ్మ అయిా జారిపడే అవకశం ఉంది. కనుక తగు
జాగ్రతతలు తీస్తకోవ్యలి. మాణలో చూడవలస్త్రనవి ముఖాముగా వ్యాసగుహ మరియు
గణేశగుహ. పంచమ వదమైన మహాభార్తానిన వదవ్యాస మహరిి బోధిస్తతంటే గణపతి
కూరుిని ఎకకడ అదంతా వ్రాశారో అదే గణేశగుహ.
శ్రీ గణేశ గుహ
వ్యాస్తల వ్యరు ఉండ్మ బోధించిన స్స్ధనం వ్యాసగుహ. శ్రీ వ్యాస్తలవ్యరు ఇకకడే
అషాిదశపురాణాలను, బ్రహమసూత్రాలను వ్రాశారు. శ్రీఆదిశంకరులు ఈ వ్యాసగుహ నందే
తపస్తవ చ్చస్త్ర ప్రస్స్ానత్రయానికి (ఉపనిషతుతలు, బ్రహమసూత్రాలు, భగవద్వగత) భాషాం వ్రాశారు.
ఇకకడే శంకరులక్త శ్రీవ్యాస్తలవ్యరు దర్శనమిచాిరు.శ్రీ వ్యాస గుహ
వ్యాసగుహ దరిశంచిన తరాాత కొండదిగి నది వదాక్త వసేత మనక్త అలకనంద, సర్సాతి నదుల
సంగమం కనిపిస్తతంది. ద్వనినే "కేశవప్రయాగ" అంటారు. హిమాలయాలలో చాల్ల నదులక్త
సర్సాతి అనన ప్పరు ఉనాన మనం పర్మపూజా సర్సాతి నదిగా పిలచి, ప్రయాగ త్రివణి సంగమం
లో ఒకటైన నదిగా చెప్పప నది ఇదే. ఈ నదిని ఇకకడ మాత్రమే మనం చూడగలం. కేశవప్రయాగ
తరాాత నది అంతరాాహిని అవుతుంది.
కేశవప్రయాగ - క్తడ్మ ప్రకకన నుంచి వస్తతననది అలకనంద. క్రింద నుండ్మ వస్తతననది సర్సాతి
ఇకకడ మనం చూడవలస్త్రన మరో సాలం "భంపూల్". ఇది ఒక పదా బండరాయి. పాండవులు
నదిని ద్వటేందుక్త వీలుగా భముడ్డ ఈ రాతిని నదిపై వంతెనగా వశార్ని సాలపురాణం. మనం
కూడా ద్వని మీద నుంచి నడ్మచి వళేత ఒక చినన సర్సాతి దేవి మందిర్ం దరిశంచవచుి. సమయం
ఉంటే కేశవప్రయాగ సంగమం వర్క్త వళ్లల రావచుి. భంపూల్ వళేల ద్వరిలో క్తడ్మప్రకకగా ఒక
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
53
జలధ్యర్ కనిపిస్తతంది. పవిత్ర మానససరోవర్ం నుంచి వచ్చి జలంగా చెప్పప ఆ ధ్యర్ యొకక నీరు
సాచింగా ఉండ్మ, త్రాగినవ్యరికి పర్మ సంతోషానిన కలిగిస్తతంది.
ద్వాపర్యుగంలో ద్రౌపది సమేతంగా పంచపాండవులు బదరి క్షేత్రానికి వచిి స్స్ామిని దరిశంచి
మాణ గ్రామం మీదుగా మహాప్రస్స్ానం స్స్గించార్ని మహాభార్తం చెప్నతంది. ఆ సమయంలోనే
సర్సాతీ నది ద్వటడానికి భముడ్డ నదిపై శిలను వంతెనగా వశారు. కేశవప్రయాగ అవతల ఒక
విశాలమైన మైద్వనం కనిపిస్తతంది. ఈ మైద్వనంలో దూర్ంగా ఒక చినన ఆలయం కనిపిస్తతంది.
అదే నర్నారాయణుల మాతృమూరిత అయిన "శ్రీ మాతామూరిత ఆలయం".
హిందూ ధర్మం లో తమలపాక్తను అషి మంగళాలలో (1. పూలు 2. అక్షింతలు, 3. ఫల్లలు,4,అదాం, 5.
వసిం, 6. తమలపాక్త మరియు వకక ,7.ద్వపం, 8. క్తంక్తమ) ఒకటిగా భావిస్స్తరు. కలశ పూజలో
మరియు సంప్రోక్షణ లు చ్చసేటప్పుడ్డ తమలపాక్తను వ్యడ్డతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో
తమలపాక్త మొటిమొదట ఉండవలస్త్రన వస్తతవు.పస్తపు గణపతినీ, గౌర్తదేవినీ తమలపాక్తపైనే
అధిష్టఠంపజేస్స్తం. భార్త దేశం లో తాంబూల సేవనం చాల్ల ప్రాచీనమైన అలవ్యటు. భగవంతుని
పూజలోనూ, అతిథి మరాాదల లోనూ, దక్షిణ ఇచ్చిటప్పుడూ, భోజనానంతర్ం తమలపాక్తను తపపని
సరిగా ఉపయోగిస్స్తరు. దంపతులు తాంబూల సేవనం చ్చయడం వలల వ్యరి అనురాగం రటిింపు
అవుతుందని పదాలు చెబుతారు.తమలపాక్త పూజలలో ఎందుక్త ముఖాం?
క్షీర్ స్స్గర్ మథనం లో వలువడ్మన అనేక అపురూపమైన వస్తతవులలో తమలపాక్త ఒకటని స్స్కంద
పురాణం లో చెపపబడ్మంది. శివపార్ాతులే సాయంగా తమలపాక్త చెటలను హిమాలయాలలో నాటార్ని
జానపద కథలు చెబుతునానయి . తమలపాక్త యొకక మొదటి భాగం లో కీరిత, చివరి భాగం లో ఆయువు,
మధా భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటార్ని పదాలు చెబుతారు.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
54
ఏకదశ రుద్రులు:
( వ్యట్వ అప్ సేకర్ణ)
శివుడ్డ మనక్త పదకొండ్డ అవతారాలతో ఏకదశ రుద్రులుగా దర్శనమిస్స్తడ్డ. ఓంనమసేతస్తత
భగవన్ "విశేాశారాయ మహాదేవ్యయ త్రాంబకయ త్రిపురాంతకయ త్రికగినకల్లయ
కల్లగినరుద్రాయ నీలకంఠాయ మృతుాంజయాయ సరేాశారాయ సద్వశివ్యయ
శ్రీమనమహాదేవ్యయనమః" అని రుద్రనమకంలో చెపపబడ్మనది.ద్వనిప్రకర్ం ఏకదశ రుద్రులప్పరుల
1. విశేాశారుడ్డ, 2.మహాదేవుడ్డ,3. త్రయంబక్తడ్డ , 4.త్రిపురాంతక్తడ్డ, 5.త్రికగినకలుడ్డ,
6.కల్లగినరుద్రుడ్డ, 7.నీలకంఠుడ్డ, 8.మృతుాంజయుడ్డ, 9.సరేాశారుడ్డ,10. సద్వశివుడ్డ
మరియు 11. శ్రీమనమహాదేవుడ్డ.
ఈ ఏకదశ రుద్రులు ఎకకడెకకడ ప్రతిష్టించబడ్మనారో వివరాలు మనం తెలుస్తక్తంద్వము.
1. విశేాశార్ రుద్రుడ్డ- వ్యాఘ్రేశార్ం .(శ్రీబాల్లత్రిపుర్ స్తందర్త సమేత వ్యాఘ్రేశార్ స్స్ామి):
పూర్ాకలంలో ఒకబ్రాహమణోతతముడ్డ వ్యాఘ్రానిన (పులి) శివునిగా భావించి బిలాపత్రాలతో
అర్ిన చ్చయటంవలల ఆ పులి శివలింగరూపానిన పందిందని కథ కలదు. వ్యాఘ్రము శివునిగా
అవతరించుటచ్చ వ్యాఘ్రేశార్ స్స్ామి అని పిలువబడెను.
2. మహాదేవరుద్రుడ్డ- కె. పదపూడ్మ (శ్రీపార్ాతీ సమేత మేనకేశార్ స్స్ామి):
విశాామిత్రుని తప్నభంగముకొర్క్త ఇంద్రుడ్డ మేనకను పంపను. విశాామిత్రునక్త, మేనకక్త
శక్తంతల జనిమంచెను. తరువ్యత మేనక సార్గమునక్త ప్నవుదమని ప్రయతినంచగా ఆమె
వళ్ళలేకప్నయినది. అపుడ్డ ఆమె శివుని ప్రారిధంచగా ఆయన ఒకశివలింగమును మేనకక్త ఇచిి
ఆప్రదేశములో ప్రతిష్టఠంపుమన్ను. అపుడ్డ మేనక కృషణరాయుడ్డ పదపూడ్మ (కె.పదపూడ్మ) నందు
శివలింగమును ప్రతిష్టఠంచి సార్గమునక్త ప్నయెనని కథ కలదు. మేనకచ్చ ప్రతిష్టఠంప బడ్డటచ్చ
మేనకేశార్స్స్ామి అని పిలువబడెను.
3. త్రయంబకేశారుడ్డ - ఇరుస్తమండ (శ్రీ బాల్లత్రిపుర్స్తందర్త సమేత ఆనందరామేశార్
స్స్ామి): రావణుని సంహరించిన తరువ్యత శ్రీరామచంద్రుడ్డ స్త్రతాలక్ష్మణ సమేతుడై
పుషపకవిమానంలో అయోధాక్త వళ్ళతండగా మార్గమధాంలో ఇరుస్తమండ వదా వ్యరి
పుషపకవిమానం కదలక్తండా నిలిచిప్నయినది. అపుడ్డ శ్రీరామచంద్రుడ్డ శివుని ప్రారిధంచి
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
55
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
56
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
57
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
58
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
59
శుక్రేశార్ లింగం :
విశేాశార్ మహాదేవుని గుడ్మ నుంచి విశాల్లక్షి గుడ్మకి వళేల ద్వరిలో రోడ్డుపైనే శుక్ర కూపం,
శుక్రేశార్ లింగం మనం చూడవచుి. ఇది అతాంత మహిమానిాతమైన అదుభత లింగం. పూర్ాం
భార్గవుడ్డ అని పిలువబడే శుక్రుడ్డ రాక్షస్తలక్త
పర్మ గురుడ్డ. ఆయన దేవతలు అమృత
పానము చ్చస్త్ర అమరులైనార్ని, రాక్షస్తలను
కూడా మర్ణం లేక్తండా పునరుజీువితులని
చ్చయ సంకలిపంచి, మృతసంజీవనీ మహా
మంత్రం విదాను పర్మేశారుని నుంచి వర్ంగా
పందడానికని కశీకి వళ్లల శివలింగానిన
ప్రతిష్టఠంచి అకకడే ఒక కూపానిన త్రవిా, విశేాశారుని కోసం చాల్ల కలం - అంటే ఆరు వల
సంవతవరాలు తపమాచరించాడ్డ. ఆయన విశేాశారుని పంచామృత క్తంభములతో, స్తగంధ
జల క్తంభములతో లక్ష పరాాయములు అభిష్ణకించాడ్డ. వల స్స్రుల చందనాది స్తగంధ
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
60
దివోద్వస్తనికి బ్రహమ ఇచిిన వర్ం ప్రకర్ం కశి నుంచి మందరాద్రి కి వళ్లలన పర్మ శివుడ్డ,
ఢంఢగణపతి, మహా విషుణవులు దివోద్వస్తని పదవీ చుాతుని చ్చస్త్ర ముకిత నొసంగిన తరువ్యత
కశి ప్రవశం మర్ల్ల చ్చశాడ్డ. అపపడ్డ కశీలో పార్ాతీ సమేతంగా మహా శివుని నివ్యస్స్నికని
మహా ప్రాస్స్దం దేవతలచ్చత నిరిమంచ బడ్మంది. ఆ రాజ ప్రాస్స్దమే ముకిత మండపం. బ్రహామది
దేవతలు, అనుచరులతో, మునీశారులతో కూడ్మన మహావిషుణవు, పదునాలుగ భ్యవనములలో
ఉనన స్తవ్రతులందరు వంట రాగ, చైత్ర శుదధ త్రయోదశి నాడ్డ మహాదేవుడ్డ వ్యర్ణాశి ప్రవశము
చ్చశాడ్డ. ఆయన సమసత పరివ్యర్ముతో రాజప్రాస్స్దంలో కర్తతక శుకల పాడామి, అనూరాధ్య
నక్షత్రయుకత బుధవ్యర్ం నాడ్డ చంద్రుడ్డ సపతమరాశి యందు, అనా గ్రహములు ఉచి స్త్రాతిలో
ఉండగా, విశేాశారుడ్డ త్రిలోచన పీఠం నుండ్మ బయలుదేరి అంతర్గృహంలో ప్రవశించాడ్డ. ఆ
శుభ సమయంలో దేవదుందుభ్యలు మ్రోగినవి, అపవర్సలు నాటాం చ్చశారు, గంధరుాలు
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
61
మంగళ్ గీతాలు పాడారు, మేఘములు పుషప వృష్టి క్తరిపించాయి, ప్రతి వీధిలో గంధపు నీటిని
చలిల, ర్ంగవలులలు దిద్వారు. విశేాశార్ ప్రవశ దినమును అందరు తమ జనమ దినముగా భావించి
చాల్ల గొపపగా జరుపుకొనానరు.
మహాదేవుడ్డ భవ్యనీ సహితుడై ముకిత మండపంలో గణపతి, కరితకేయుడ్డ, లక్ష్మి
నారాయణులు, బ్రహామది సమసత దేవతా పరివ్యర్ంతో పరివష్టితుడై ఉండగా బ్రహమ సాయంగా
మహాదేవుని అభిష్ణకించాడ్డ. నాగులు, దేవతలు, సముద్రములు, గిర్తంద్రములు మొదలగునవి
ఆనేక విలువైన ర్తనములు, వసిములు, ఆభర్ణములతో స్స్ంబసద్వశివుని పూజించినవి.
అప్పుడ్డ మహాదేవుడ్డ విషుణవునుదేాశించి ఓ విషూణ నీవు నా భక్తతలలో అతాంత అగ్రగణుాడవు,
పురుష్యతతముడవు, అందుచ్చత నీవు నా సమీపాన కూరొినుము. నీవు దూర్మందుననను నా
దగగర్గా ఉననటేల. నేను మర్ల ఆనందవనానికి రావడానికి నీవు, గణపతి ముఖా కర్క్తలు.
అందుచ్చత నీక్త ఇషిమైన వరానిన కోరుకో మనానడ్డ. అందుక్త విషుణవు - మహేశారా నీవు నా
యందు ప్రసనునడవైన నేను నీ పాద పదమములక్త దూర్ం కక్తండ్డనటుల వర్మడ్మగినాడ్డ.
అందుక్త త్రిపురారి, ఓ మురారి ఈ ముకిత మండపంలో నా సనినధి యందు సద్వ ఉండ్డము.
ఇకకడ ముందుగా నినున పూజింపక అతాంత భకితతో ననున సేవించినా కూడా వ్యరి కోరికలు
స్త్రదిధంచవు అనానడ్డ. అంతేకాక ఈ ముక్తి మండపమందు స్థిర చిత్ిముతో ఏకాగ్ర మనస్కులై ఒకు
నిమిషం కూర్చున్నాకూడా పునరజనమను పందర్చ. అందుచ్చత, కశి కి మనం వళ్లళనప్పుడ్డ
విశేాశార్ దర్శనం తరాాత వంటనే బయటక్త రాక్తండా ఆయన మందిర్ ప్రాంగణంలో తపపక
ప్రయతన పూర్ాకముగా ఒక నిమిషమైన స్త్రార్ంగా కూరొిని విశేాశార్ ధ్యానం గాని, ఆయనకి
సంబంధించిన కథ గాని మననం చ్చస్తకోవ్యలి. అకకడ కూరోిడానికి ఎవరు కూడా అడ్డు
చెపపరు.
సంస్స్నయ యే చక్రసర్సాగాథే సమసత తీర్ధయిక శిరో విభూషణే |
క్షణం విశ౦తీహ నిర్తహ మానస్స్ నీరేనససేత మమ పార్ిద్వహి || (క. ఖ. 98 ఆధ్యా. 34 శ్నల.)
సమసత తీర్ధ శిరోమణి అయిన చక్ర పుషకరిణిలో (మణికరిణకలో ) స్స్ననం చ్చస్త్ర ఒకక క్షణం స్త్రార్
చితుతలై ముకిత మండపంలో ప్రవశించినవ్యరు పాప ర్హితులై అంతమున నా పారిషదులగుదురు
అని మహాదేవుడ్డ ప్రసనునడై వర్ం ఇచాిడ్డ.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
62
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
63
శాామల్ల దండకం
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
64
ప్రశ్ననతతర్మాలిక
ప్రశన: హిందూ స్స్ంప్రద్వయంలో కలశ స్స్ాపన ప్రాముఖాత
ప్రతుాతతర్ం: పీసపాటి గిరిజామనోహర్ శాస్త్రి, రాజమహేంద్రవర్ము:94403056770
మన హిందు స్స్ంప్రద్వయంలో చాల్ల సందరాభలలో కలశారాధన(కలశపూజ) ఆనవ్యయితీగా
వస్తంది. సననటి మూతికలిగిన నీటితో నిండ్మన చిననపాత్రను కలశమంటారు. అటువంటి
కలశానిన అమరేి విధ్యనిన క్రింద వివరించబడ్మంది. ఆ విధంగా అమరిిన కలశానిన
ఏదేవిని/దేవతను పూజిస్స్తమో ఆదేవిని/దేవతను ఆవ్యహన చ్చస్త్ర పూజిస్స్తరు. ఈ కలశారాధన
చ్చసే పాత్ర వండ్మదికని, యితతడ్మదికని,
రాగిదికని అయివుండాలి.
ఈ కలశానికి ఉపయోగించ్చ పాత్రను
శుభ్రముచ్చస్త్ర ద్వని చుటూి మూడ్డ చోటల
గంధము, క్తంక్తము, అక్షతలు అదిా ద్వనిని
జలముతో నింపి ఒక కొబబరికయను పీచు
భాగం పైకి ఉండ్డనటుల పటెిదరు. చుటూి
మామిడాక్తలు వచుినటుల అమరిదరు.
కొనిన ప్రాంతాలలో జలమునక్త బదులుగా
బియాము ప్నసే ఆచార్ముంది. అల్లగా కొనిన ప్రాంతాలలో తెలుపు లేక ఎరుపు ద్వర్మును
కోణాకర్ములో మొతతము చుటిి, మామిడాక్తలు పటిి కొబబరికయను అమరుస్స్తరు.
దేవీనవరాత్ర పూజలలోను, వర్లక్ష్మీవ్రత పూజలలోను పైతెలిపిన విధంగా ఏరాపటుచ్చస్త్ర ఆ దేవిని
ఆవ్యహనచ్చస్త్ర పూజిస్స్తరు. ఈ పాత్రను పూజాంతము వర్క్త కదపకూడదు.
పూజలో భాగంగా భగవంతుని అభిష్ణకించడానికి పవిత్రమైన జలం అవసర్ం. అందుకని పైన
వివరించిన విధంగా ఏరాపటుచ్చస్త్రన కలశము కక, పూజక్త ఉపయోగంచ్చ ఉదకము కొర్క్త
వరే పాత్రను(ద్వనినీ కలశమనే అంటారు) ఉంచి ఆపాత్రక్త కూడ మూడ్డ చోటల గంధము,
కంక్తము, అక్షతలు అదిా పుషపములనుకని, మామిడ్మదళ్ములను కని ఉంచెదరు. ఆ నీటిని
పవిత్రపర్చడానికి కలశఆరాధన రూపంలో కలశంలోకి అనిన పుణానదుల జల్లనిన అవ్యహన
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
65
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
66
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
67
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
68
Sun enters the sign Capricorn on 14th and transits for the rest of the month.
Mars re-enters the sign Aries on 25th and transit for the rest of the month.
Mercury enters Aries on 05th to continue till 25th.
Jupiter transits the sign Capricorn for the whole month.
Venus enters Capricorn on 28th to transit for rest of the month
Saturn transits the sign Capricorn for the whole month.
Rahu / Ketu transits Taurus and Scorpio respectively for the whole month.
Uranus becomes direct on 15th in Aries.
Neptune transits the sign Aquarius for the whole month.
Pluto remains in Sagittarius to transit for the whole month.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
69
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
70
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
71
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
72
renders the Sun extremely powerful as the Atmakaraka in the Ascendant with the 9th
and 12th lord Mercury and Ketu contributing greatly to the spiritual potential of the
Chart.
H.H. Sri Chandrasekhara Bharati: Born October 16, 1892 at 7h-12 min at Sringeri
(13 N 26 – 75 E 13) with a balance of 1 year 8 months 5 days of Ketu Dasa at birth
Jup® Jup®
28:31 Rah 17:40 Ak Sat
Ket
Ascdt Moon
RASI NAVAMSA
Moo 10:07
Mars Ven 18:08
26:42
The Sun is not only Vargottama but occupies the same sign Libra in Rasi, Navamsa,
Dasamsa, Drekana, Chaturtamsa, Saptamsa and Dwadasamsa which makes for the
same Varga seven times in the Shodashavarga scheme. The Sun therefore attains
Devaloka or Devamsa which is a rare feature in itself and rendered even more potent
due to his Neechabhanga strength.
There are some specific Yogas that give subtle hints of the nature of the chart but
these are feeble ones and overshadowed by the massive Neechabhanga Vargabala of
the Stira Atmakaraka Sun.
The Sun and the Ketu-afflicted Mercury as malefics occupy the Ascendant Libra
without any benefic influence by aspect or conjunction.
Likewise, according to Jaimini Sutras, Adhyaya 1, Pada 2 Sutra 112,
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
73
If the Moon joins the 1st or the 5th from Karakamsa one becomes highly learned in
Sankhya Sastra, language, poetry and related subjects such as music.
The Moon in Cancer in his own sign is in the 5 th from Pisces, the Karakamsa. It is
said the things dearest to the Acharya were tapas, Self-communion and writing
poems. The Acharya was drawn to Bhagavatpada Adi Sankara’s work Viveka
Chudamani which though centuries old had no extant commentary. It felt upon the
young Acharya to fill in this lacuna with his own commentary of 580 verses. This
work was marked by his profound scholarship and insights proceeding from
Anubhava or direct experience of the Truth and is said to be outstanding for its
brilliant and lucid exposition of Vedanta.
According to Adhyaya 1, Pada 2, Sutra 13 (ibid), उच्चे धर्मननत्यता कैवल्यां च ।
If the Atmakraka occupies Pisces Navamsa, one is fond of Dharmic acticity and
attains Final Emanscipation.
The 11th Lord Sun who rules elder siblings is in the Ascendant in debility afflicted
by 12th Lord Mercury and Ketu. Though the Sun’s Neechabhanga can make a vast
difference as far as Yogas are concerned, the heavy affliction to him as the 11th Lord
showed up in a rather tragic manner. The Acharya’s mother gave birth to eleven
children but all of them died either at birth or in infancy. The agony and pain of
losing every one of the children was unbearable for the mother. Perhaps this
suffering was meant to purify her heart and prepare her for the descent of a great
soul into her womb just as it happened in the case of Devaki befoe Lord Krishna’s
birth. The 4th house is occupied by malefic Mars which can vitiate the home
environment and naturally with so many deaths occuring in quick succession one
after the other it could not have been anything but unhappy. Ketu afflicts the 11th
lord Sun. Ketu also afflicts the 3rd house from the Moon. Both resulted in denial of
siblings.
Luckily, the parents’ prayers for a child who would not snatched away by death were
answered in the form of the Acharya who came into the world on the auspicious
Aswiyuja Bahula Ekadasi of the Nandana year on October 16, 1892. Named
Narasimha after the family deity, he was a bright and precocious child, honest,
humble and deeply religious. The Sun’s predominating influence on the Ascendant
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
74
aided by Ketu and Mercury produced a mindset that was always indrawn and
reticient.
The child was enrolled in a local Anglo-Indian school with the fond hope that the
English education would help him in his career prospects. Highly intelligent, he
passed the Lower Secondary examination topping the list of succeesful students.
This led the parents to think of sending him to the higher secondary school when
they decided they would seek the blessings of H.H. Sachidananda Shivabhinava
Narasimha Bharati, the then Jagadguru of Sringeri. Much to their chagrin and deep
disappointment, the pontiff expressed the wish that the boy would do well to join the
vedapathasala (school for learning Vedas) that was run by the Mutt. This was
somewhat of a shock for the parents for they had counted on the boy as their future
prop and provider. But the couple could not being themselves to transgress the
pontiff’s wish. Accordingly he was admitted in the Pathasala. This was in about 1908
in Venus Dasa, Saturn Bhukti. Venus is the Ascendant Lord and aspects the 5th house.
The Bhukti lord Saturn is the 5th lord aspected by Vargottama Jupiter® who is the
Karaka for knowledge. Jupiter who aspects Saturn also aspects the 10th house which
rules one’s Moon. This connection of the 5th house and the Dasa and bhukti lords
with the 10th house was largely responsible for the shift from secular education to
the strictly spiritual which changed the course of the youngster’s life totally and
which was to be his life’s main work. For the next three years, the lad applied himself
assiduously to the study of Tarka, a pre-requisite for the study of Vedanta, and also
Sanskrit where also he proved to be an outstanding student.
The family moved to Bangalore in 1911, again in deference to the wishes of the
pontiff for Narasimha to enroll at the Girvana Proudha Vidyabhivardhini Shala, a
centre for learning the Purva Mimamsa before moving on to the study of Vedanta.
This was in Venus Bhukti, Mercury Dasa. Mercury as 9th and 12th Lord with the Sun
and Ketu is pre-minently disposed to help such studies. Venus aspects Vidyastana
(5th House) as a powerfu benefic, being the Ascendant Lord.
Within a year of this event, it became clear that the pontiff’s special liking for the
quiet boy and his evincing such personal interest in his education had some
extraordinary reason. It was no simple emotional attachment, rather it came from the
great seer’s assessment of the aptitude and contemplative disposition of the
youngster. It was the question of a worthy successor.
In March 1912, as the seers health began to deteriorate, the time was now appropriate
for nominating the boy as his successor. This was also in Mercury Bhukti, Venus
Dasa. Unfortunately, even as Narasimha stepped into Sringeri on 21-3-1912, in
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
75
response to the Master’s call, he learnt to his dismay, the great saint had given up
his body only the previous day.
Narasimha was initiated into sanyasa and anointed the 34th pontiff of the Sringeri
Peetam on 6-4-1912, again in Mercury Bhukti, Venus Dasa. Venus in the 11th in
Labhastana is a signatory to the parivartana Yoga with the 11 th lord Labhadhipati
Sun. The young pontiff now gained control over vast properties and huge wealth as
Peetadhipati or the head of the pontificate. The Bhukti lord Mercury is in the 1st with
11th Lord Sun. As 9th lord joining the 11th lord, Mercury produces a strong Dhana
Yoga. At the same time as 12th lord joining the Atmakraka Sun, Mercury produces a
Sanyasa Yoga too. These two diametrically opposite results led to this epochal event
which also marked Narasimha’s entry into sanyasa or a life of total renunciation
cutting off all samsaric or mundane ties. The Dasa lord Venus should be reflecting
the results of the Sun, the Atmakaraka, due to the Parivartana yoga between the two.
And the Sun is the center of a powerful what we would like to call as an Atmagnana
Yoga not just a Sanyasa Yoga.
The Sun Dasa which came next invested the boy steadily with virakti or dispassion.
Though just out of his teens when the pontificate descended on him unsought, the
Acharya was not carried away by the power, respect and reverence it commanded.
Applying himself with greater zeal than ever before to the study of Vedanta, the
young Acharya withdraw into himself totally immersing hiself in tapas. This was in
part of Sun Dasa and part of Moon Dasa in 1924, even as transit Saturn moved into
Libra freeing the chart from the seven-and-a-half year cycle of sadesathe, much to
the joy of the Mutt authorities who had started worrying about their reclusive
Acharya, he began to devote time to the affairs of the Mutt. Between 1924 and
Deceber 1927, for a 48 month period, the Acharya travelled through the length and
breadth of the country playing his role as Jagadguru propagating Sanatana Dharma.
But once back, he again withdrew from all activity remaining most of the time in a
state of Self-abidance.
The Mutt administration was getting worried over the unworldly conduct of the
Acharya. There were now rumors that he had lost his mind. A professional
psychiatrist was brought in to access the Acharya. Even before the doctor coud start
examining his subject, he was embrased by the Acharya enquiring of him if he had
completed the task for which he had been brought in. The few words that the Acharya
then spoke to the psychiatrist made him give up his materialistic ways and in his
own words, he “who had come to cure had been cured of his disease (of
worldliness)”. The Ketu-Sun-Mercury nexus in the Ascendant is largely responsible
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
76
for the Acharya’s antarmukhi state (Self-abidance), a state of super consciousnes not
comprehened by the medical world which deals with the body and is ill-equipped to
understand such levels of elevated consciousness.
The Acharya continued to be increasingly introverted until September 26, 1954 when
he chose to shed his body. Assuming Padmasana he sat on a rock in the river Tunga.
Within seconds, the Acharya had flown out of his body to merge with the Supreme.
This was in Mars bhukti of Rahu Dasa, both powerful Marakas.
The unusual feature of this chart is that the Dasas of Venus, the Sun, the Moon and
Mars which covered the greater part of the Acharya’s life were all interconnected
with one another and with the 10th house. Venus is with the 10th lord Moon. The Sun
is in exchange of signs with such a Venus. The Moon is the 10th lord himself. Mars
aspects Venus, the Moon and also the 10th House. This connection involving the
Ascendant and the 10th house further supported by the fact of the Ascendant and 10th
lords being together resulted in an extraordinary life of blazng renunciation and
brilliant scholarship. A somewhat out of the ordinary chart with no conventional
Sanyasa Yogas in it, its strength lies in the powerful Neechabhanga Raja Yoga
centered in the Atmakaraka Sun’s Vargabala involving the Ascendant lord Venus in
a Parivartana Yoga.
The Acharya was a rare combination of a Brahmanishta and Sastragna at the same
time which, according to tradition is the ideal of a Guru or a Spiritual Master.
--:oOo:--
ప్రకటన
ఉభయ రాష్ట్రాలలో రాబోయే న్లలోని ఆధ్యాతిమక – జ్యాతిష వ్యర్తలను ముందుగానే
ప్రచురిస్తతంది, “శ్రీ గాయత్రి”. ఖచిితమైన వ్యర్తలు తెలిసేత మాక్త ఆధ్యరాలతో తెలియచ్చయండ్మ.
ఆధ్యాతిమక విషయాలు: దేవ్యలయాలలోని విశేష కర్ాక్రమాలు, పీఠాథి పతుల పర్ాటనలు,
వద సభలు, ప్రవచనములు-ప్రసంగములు, పురోహిత సంఘాల వదికలు, భజనలు-సంగీత
కర్ాక్రమాలు ఇంక ఇటువంటివమయినా.
జ్యాతిష విషయాలు: ఖగోళ్సంఘటనలు, దేశగోచార్ విషయాలు, జ్యాతిష సభలు-
సనామనములు, విశావిద్వాలయాలు, జ్యాతిష పరిశ్నధనాసంసాలు చ్చపటేి కోరువలు
మొదలగునవి.
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
77
అభిజిత్ ముహూర్తం
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
78
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
79
అంతరిక్ష – విశేషాలు-4
-
ఈ విశాల విశాంలో అనేక ర్హస్స్ాలు ద్వగి ఉనానయి. మన కంటికి కనిపించనివి చాల్ల
ఆసకితకర్మైన సతాాలను మనం తెలుస్తకొనే ప్రయతనం చ్చద్వాం. అటిి వ్యటిలో, నేటి విషయం
Black hole (కృషణ బిలం) గురించి మరినిన విషయాలు తెలుస్తక్తంద్వం.
Black Hole(కృషణ బిలం )
కృషణ బిలం నుంచి ఏద్వ తపిపంచుకోలేదు: ఈవంట్ హారిజాన్ అని పిలవబడే సరిహదుాను ద్వటే
ఏదైనా అకకడ చిక్తకక్తప్నతుంది. కంతి కూడా తపిపంచుకోడానికి అంత వగంగా ఉండదు.
కృషణ బిలం నుంచి ఏద్వ తపిపంచుకోలేని కర్ణం ద్వని యొకక అపార్మైన గురుతాాకర్ిణ శకిత.
కృషణ బిల్లలు సూరుాని కంటే
కొనిన రటుల ఎక్తకవ భార్త
నక్షత్రాలు గా ఏర్పడతాయి. ఒక
నక్షత్రంలో అణు కేంద్రక ఫ్యాజన్
యొకక అనిన వనరులు
అంతరించిప్నయినప్పుడ్డ,
నక్షత్రం క్తపపకూలక్తండా
నిరోధించడం కొర్క్త ఏమీ లేదు.
కృషణ బిల్లలు ఉనానయా? ఒకవళ్ అవి రేడ్మయేషన్ ను ఆర్పనటలయితే, వ్యటిని గురితంచడం
అస్స్ధాం అని మీరు వ్యదించవచుి. ఇది నిజంగా ఒక వివికత కృషణ బిల్లలు కోసం నిజమే, కనీ
అదృషివశాతుత వ్యయువును మింగడానికి, సమీప నక్షత్రాల యొకక పథాలను సవరించడానికి
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
80
లేద్వ ఒక సహచర్ నక్షత్రానికి దగగర్గా స్త్రార్మైన జీవితానిన కలిగి ఉనన కృషణ బిల్లలు ఉనానయి.
ఈ కృషణ బిల్లలు చుటూి ఉనన వ్యయువు మరియు నక్షత్రాలపై ఉండే ప్రభావ్యలను
అధాయనం చ్చయడం ద్వారా కృషణ బిల్లలు గురించి తమక్త తాముగా సమాచారానిన
అందిస్తతంది. భూమి నుండ్మ మరియు అంతరిక్షం నుండ్మ పరిశీలనలు ప్రతి తర్ంగదైర్్యం వదా
నిర్ాహించబడతాయి: రేడ్మయో నుండ్మ గామా కిర్ణాల వర్క్త. అతినీలలోహిత, ఆపిికల్
మరియు పరారుణ తర్ంగదైరా్యల వదా తమ పరిసరాలపై కృషణ బిల్లల యొకక ప్రభావ్యనిన
పరిశీలించడం ద్వారా ESO టెలిస్కపులు విశేషమైన ఆవిషకర్ణలు చ్చశాయి. ఒక వస్తతవు
ఎంత భార్తదయి, దటిమైన దినుస్తతో ఉననదనే భావన ను 18వ శతాబాం చివర్లో నూాటన్
గురుతాాకర్ిణ నియమం నుండ్మ తపిపంచుకోవడం జరిగింది. అయితే నిజమైన కృషణ బిల
విపలవం ఐన్ స్త్రిన్ స్స్ధ్యర్ణ
స్స్ప్పక్షిత స్త్రద్వధంతం (1915)
తో మాత్రమే జరిగింది. ఈ
స్త్రద్వధంతం ప్రకర్ం పద్వర్ాం
అంతరాళ్కల్లనిన వక్రం
చ్చస్తతంది. విషయం స్స్ంద్రత
ఎంత ఎక్తకవగా ఉంటే అంత
పదా వక్రత. ఐన్ స్త్రిన్ ప్రకర్ం
ద్రవారాశి మరియు శకిత
సమానంగా ఉంటాయి, కబటిి కంతి వంటి ద్రవారాశి లేని దృగిాషయాలు కూడా
గురుతాాకర్ిణ ప్రభావ్యనికి గుర్వుతయి. అకకడ నుంచి కృషణ బిల్లలక్త దశ చాల్ల తక్తకవగా
ఉంటుంది. 1916 నాటికి కర్ల షాార్ు చైల్ు, కృషణ బిల్లలు,ఐన్ స్త్రిన్ సమీకర్ణాలక్త ఒక
పరిషాకర్ంగా పనిచ్చస్త్రనటుల నిరూపించాడ్డ. గత కొనిన శతాబాాలోల, కృషణ బిలం : భౌతిక శాసిం
అనేక ప్రధ్యన పురోగతిని స్స్ధించింది: - 1784లో, పరిశీలనాతమక ఆంగల భూగోళ్ శాసిజుఞడ్డ
జాన్ మిచెల్, 1796లో ఫ్రంచ్ గణిత శాసివతత పియేర్-సైమన్-డ్మల్లప్పలస్ చ్చ అనుసరించబడ్మంది,
ఇది చీకటి నక్షత్రాలు గా పిలువబడే ఒక గురుతాాకర్ిణ శకిత తో కూడ్మన ల్లగడానిన
ప్రతిపాదించింది. – 1915లో ఆలబర్ి ఐన్ స్త్రిన్ తన మొదటి ప్పపర్ ను స్స్ధ్యర్ణ స్స్ప్పక్షత: జుర్
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
81
ఆలెగమిన్న్ రిలేటివ్సవ థియర్త పై ప్రచురించాడ్డ. కృషణ బిల్లలు స్స్ధ్యర్ణ స్స్ప్పక్షత యొకక ప్రతాక్ష
పర్ావస్స్నం; అయితే అవి ఉనికిలో ఉండగలవని సాయంగా ఐన్ స్త్రిన్ విశాస్త్రంచలేదు. – ఒక
సంవతవర్ం తరువ్యత, 1916లో, జర్మన్ భౌతిక శాసివతత కర్ల స్స్కార్ు చైల్ు, గోళాకర్
సౌషివంలో ఐన్ స్త్రిన్ సమీకర్ణాలక్త కృషణ బిల్లలు ఒక పరిషాకర్ం అని నిరూపించాడ్డ. స్స్కార్ు
చైల్ు యొకక పరిషాకర్ం తిరుగులేని కృషణ బిలం కొర్క్త ఉంది, ఇదిల్ల ఉంటే 1963లో,
నూాజిల్లాండ్ గణిత శాస్త్రి రాయ్ కెర్, కృషణ బిల్లలను తిపపడానికి స్త్రద్వధంతపర్మైన
పరిషాకరానిన కనుగొనానడ్డ. – భార్త నక్షత్రాల భవితవాం చలలబడటానికి మాత్రమే కదని, చినన
నక్షత్రాలమాదిరిగా, దటిమైన (తెలల మరుగుజుులు, నూాట్రాన్ నక్షత్రాలు వంటివి) లో
క్తపపకూలడం అని భార్తీయ-అమెరికన్ ఖగోళ్ భౌతిక శాసివతత స్తబ్రహమణా న్ చంద్రశేఖర్
1930లో మొదటిస్స్రి ఊహాగానాలు చ్చశారు. – 1939లో, అమెరికన్ భౌతిక శాసివతత రాబర్ి
ఒపనీహమర్ మరియు హార్ి ల్లండ్ సెలనడర్ లు కృషణ బిల్లలు , సూత్రప్రాయంగా, భార్త నక్షత్రాల
పతనం నుండ్మ ప్రకృతిలో రూపం పందవచిని జ్యసాం చెపాపరు. – 1974లో, బ్రిటీష్ సైద్వధంతిక
భౌతిక శాసివతత స్త్రిఫెన్ హాకింగ్ కాంటం ప్రభావ్యలను పరిగణనలోకి తీస్తకొని, కాంటం కృషణ
బిల్లలు కలస్త్రకల్ కృషణ బిల్లలు అంత నలలగా లేవని కనుగొనానరు: అవి ఉషణ వికిర్ణానిన
ప్రస్తపటం చ్చస్తతనానయి. "(Black hole) కృషణ బిలం " అనే పద్వనిన 1967లో అమెరికన్ భౌతిక
శాసివతత జాన్ ఆరిచ్ బాల్ు వీలర్ చ్చ నామకర్ణం చ్చయబడ్మంది.
తదుపరి ఎడ్మషన్ లో మరినిన అంతరిక్ష విశేషాల గురించి మరింత తెలుస్తకోబోతునానం...
NASA పరిశ్నధనలలో తాజా వ్యర్తలు:
నేషనల్ ఏరోనాటిక్వ అండ్ సేపస్ అడ్మమనిసేరషన్ (NASA) ఇటీవల రండ్డ సూపర్ మాస్త్రవ్స కృషణ
బిల్లలు విలీనం చ్చస్త్రన చిత్రాలను ష్ణర్ చ్చయగా, స్షల్ మీడ్మయాలో ఇది పుషకలంగా కమెంటుల
అందుక్తంది.
నాస్స్క్త చెందిన మూన్ ఎక్వ రే అబురేాటర్త (Moon X–ray Observatory) ఇటీవల రండ్డ
సూపర్ మాస్త్రవ్స కృషణ బిల్లలను కలిస్త్ర విలీనం చ్చసే క్రమంలో ఉనన చిత్రాలను పంచుక్తనానరు.
గెల్లకీవ NGC 6240 లో రండ్డ కృషణ బిల్లలు ఉనానయని, అవి ద్వద్వపు 30 మిలియన్
సంవతవరాల క్రితం విలీనం చ్చయడం ప్రార్ంభించాయని అమెరిక అంతరిక్ష సంసా తెలిపింది.
NGC 6240 యొకక ఈ చిత్రం చంద్రడ్మ నుండ్మ కొతత ఎక్వ-రే డేటాను కలిగి ఉంది - ఎరుపు,
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి
82
నారింజ, మరియు పస్తపు ర్ంగులో చూపించబడ్మంది - ఇది 2008లో విడ్డదల చ్చస్త్రన హబుల్
సేపస్ టెలిస్కప్ నుండ్మ ఒక ఆపిికల్ ఇమేజ్ తో కలపబడ్మంది అని U.S. అంతరిక్ష సంసా తెలిపింది.
నాస్స్ యొకక అబురేాటర్త, ఇమేజ్ యొకక మధాభాగంలో ని రండ్డ "ప్రకశవంతమైన డాట్" లు
కేవలం 3,000 కంతి
సంవతవరాల దూర్ంలో
ఉనానయని తెలిపింది. చివరికి,
రండ్డ కృషణ బిల్లలు కలిస్త్ర
ప్నతాయి, ఇది ఇపపటి నుండ్మ
మిలియనల సంవతవరాల కంటే పదా
బాలక్ హోల్ ను ఏర్పరుస్తతంది.
శాసివతతలు ఈ కృషణ బిల్లలు
ఒకద్వనితో మరొకటి దగగర్గా
ఉండటం వలన అవి చాల్ల
దగగర్గా ఉనానయని భావిస్తతనానరు. భార్త కృషణ బిల్లల జతలు అవి ఉతపతిత చ్చసే శకితవంతమైన
జెటలలో కనిపించ్చ వక్రీకర్ణ మరియు వంగడం వంటి వగంగా పరుగుతునన సూపర్ భార్త కృషణ
బిల్లలు ద్వారా కనిపించ్చ అస్స్ధ్యర్ణ ప్రవర్తనను వివరించగలవని కూడా భావించబడ్మంది.
అంతేకక్తండా, విలీన ప్రక్రియలో భార్త కృషణ బిల్లల జతలు విశాంలో గురుతాాకర్ిణ
తర్ంగాలక్త అతాంత శకితవంతమైన వనరుగా ఉంటుందని అంచనా వయబడ్మంది అని నాస్స్
తెలిపింది. బాలగ్ లో, U.S. అంతరిక్ష సంసా ఇల్ల రాస్త్రంది, "అనేక గెల్లకీవలు ఇతర్ గెల్లకీవలతో
ఢీకొనడం మరియు విలీనాలు జరుగుతునానయి కనుక విశాంలో సూపర్ మాస్త్రవ్స కృషణ బిల్లలు
యొకక బహుళ్ వావసాల ఏరాపటు స్స్ధ్యర్ణంగా ఉండాలి, వీటిలో చాల్ల వర్క్త సూపర్ మాస్
కృషణ బిల్లలు కలిగి ఉనానయి". మరినిన ఆసకితకర్ అంశాలతో వచ్చి సంచికలో కలుద్వాం.
--:oOo:--
సనాతన ధర్మ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం జనవరి 2021 – శ్రీ గాయత్రి