Professional Documents
Culture Documents
ఉప్పు సత్యాగ్రహం
ఉప్పు సత్యాగ్రహం
ఉప్పు సత్యాగ్రహం
అంటారు. 1929లో లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షత
వహించారు. ఇందులో ఆయన పూర్ణస్వరాజ్ తీర్మానం చేశారు. దీని ప్రకారం 1930 జనవరి 26న
భారత ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకోవాలి. త్రివర్ణ పతాకాలను చేపట్టి ప్రజలందరూ ఐక్యత
చాటాలి. పన్నులు కట్టకుండా బ్రిటిష్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలి. గాంధీజీ తన ‘యంగ్ ఇండియా’
పత్రికలో బ్రిటిష్ వారికి 11 అంశాలు విన్నవించారు. వాటిలో ‘స్వరాజ్య’ అంశం లేదు. ఉప్పుపై పన్ను
అనుచరులతో 240 మైళ్ల దూరం నడిచి 1930 ఏప్రిల్ 6న దండి ప్రాంతం చేరుకున్నారు. ఇది
ఈ ఉద్యమంలో భాగంగా మద్యపాన శాలలు, విదేశీ వస్త్ర దుకాణాల ముందు ధర్నా, రాస్తారోకో వంటి
అలహాబాద్, నేటి పాకిస్తాన్లోని (ఆనాటి భారత్) పెషావర్ తదితర ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహ
ఉద్యమం వివిధ నిరసన రూపాల్లో జరిగింది. గహర్వాల్ ప్రాంతంలో ప్రజలపై కాల్పులు జరపడానికి
కార్మికులు సమ్మెకు దిగారు. ‘ఎత్తిన జెండా దించని’ ఉద్యమం కూడా ఇందులో భాగంగా
ప్రారంభమైంది.
జరిగింది. ఈ ఉద్యమం వల్ల మద్యపానం, విదేశీ వస్త్రాల వాడకం తగ్గి, స్వదేశీ వస్త్ర, వస్తు వాడకం
పెరిగింది. ఆంధ్రలో ఉద్యమ సారథి.. ‘దేశభక్త’ బిరుదాంకితులు కొండా వేంకటప్పయ్య. కొమరవోలు,
ఉప్పుసత్యాగ్రహం-ప్రముఖులు
సి. రాజగోపాలాచారి
అబ్బాస్ త్యాబ్జీ
‘గ్రాండ్ ఓల్డ్మ్యాన్ ఆఫ్ గుజరాత్’గా ప్రసిద్ధులు. గాంధీజీ అరెస్ట్ తర్వాత ఈ ఉద్యమానికి త్యాబ్జీ నాయకత్వం
‘ఖుదైఖిద్మత్ఘర్’ (దైవ సేవకులు) స్థాపించారు. దీని యూనిఫాం రెడ్షర్ట్స. ఫక్తూన్ అనే వార్తా పత్రిక
ఏర్పాటు చేశారు.
వెబ్మిల్లర్
ధరశామ (దర్శన) ఉప్పు డిపోపై దాడి, ఇతర సంఘటనలను రాసిన అమెరికా ప్రతికా (యునెటైడ్ ప్రెస్)
విలేకరి.
కేలప్పన్
రామ్సే మెక్డొనాల్డ్
1932, ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డ ప్రకటించారు. దీని ప్రకారం వివిధ వర్గాలకు ప్రత్యేక
నియోజకవర్గాలు కేటాయిస్తారు.
వెర్డవుడ్బెన్
ఇర్విన్
ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన కాలం నాటి భారత బ్రిటిష్ వైస్రాయ్. 1931 మార్చి 5న గాంధీతో చర్చలు
ఖాన్ సాహిబ్
గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని.. ఏల్బా నుంచి పారిస్ వరకు నెపోలియన్ చేపట్టిన యాత్రతో
సరోజినీ నాయుడు
ఉప్పు సత్యాగ్రహ రాణి అని కీర్తి పొందారు. ధరశామ ఉప్పు కొటారు దాడిలో కీలక పాత్ర పోషించారు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించారు. మహాత్మ అని గౌరవం పొందారు. సత్యమేవ జయతే
ప్రకటింపజేయడంలో సఫలీకృతులయ్యారు.
పురుషోత్తందాస్ టాండన్
అరెస్టయ్యారు.
కృష్ణన్ పిళ్లై
లార్డ విల్లింగ్టన్
దండి యాత్ర ఎలా జరగాలో గాంధీజీ సూచన మేరకు ఏర్పాట్లు చేశారు. దండిలో గాంధీ కంటే ముందే
అరెస్టయ్యారు.
మణిలాల్ గాంధీ
ధరశామ ఉప్పు డిపో వద్ద రెండు వేల మంది కార్యకర్తలతో సత్యాగ్రహం చేశారు.
కొండా వేంకటప్పయ్య
పోషించారు.
గైడిన్లూ
ఉన్నవ లక్ష్మీనారాయణ
దండు నారాయణరాజు
బులుసు సాంబమూర్తి
తెన్నేటి విశ్వనాథం
అంటారు.
బెజవాడ గోపాలరెడ్డి
కల్లూరి సుబ్బారావు
ప్రసిద్ధులు.
గొల్లపూడి సీతారామశాస్త్రి
గాంధీజీ పిలుపుతో ఆంధ్రలో కల్లు చెట్ల నరికివేత కార్యక్రమం చేపట్టారు. ఈయననే స్వామి సీతారాం
జగ్గన్న శాస్త్రి
ఈ ఉద్యమ కాలంలో ‘బార్డోలీ సత్యాగ్రహ విజయం’, ‘భారత స్వరాజ్య యుద్ధం’ లాంటి గీతాలు రాశారు.
జాతీయ కాంగ్రెస్ చరిత్ర’ అనే గ్రంథం రాశారు. 1948లో జైపూర్ ఐఎన్సీకి అధ్యక్షత వహించారు.
రావి నారాయణరెడ్డి
బొమ్ము శేషారెడ్డి
నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. మైపాడులో ఉప్పు సత్యాగ్రహం స్థూపం ఏర్పాటులో కీలక
ఓరుగంటి వెంకటసుబ్బయ్య
నెల్లూరు జిల్లా మైపాడులో 1930 ఏప్రిల్ 11న ఉప్పు తయారు చేసి తిప్పరాజు వారి సత్రం వద్ద
విక్రయించారు.
షేక్ ఫకీర్
ఎన్.జి. రంగా
1930లో గాంధీజీ పిలుపుతో తన ప్రొఫెసర్ వృత్తికి రాజీనామా చేశారు. రైతులతో మమేకమై వారి
శ్రేయోభివృద్ధికి కృషిచేశారు.
ఖాసా సుబ్బారావు
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు. సి. రాజగోపాలాచారి సహాయ సహకారాలతో
ఎర్నేని సుబ్రమణ్యం
ఆశ్రమాన్ని స్థాపించారు.
బ్రహ్మాజోశ్యుల సుబ్రమణ్యం
గాడిచర్ల హరిసర్వోత్తమరావు
ఈ ఉద్యమాన్ని తనదైన శైలిలో నిర్వహించారు. మహిళల కోసం ‘సౌందర్యవల్లి’ పత్రిక నడిపారు. ఆంగ్ల పదం
రామదాసు పంతులు
ప్రతివాద భయంకరాచారి
ఓరుగంటి రామచంద్రయ్య
కాకినాడ బాంబు కేసులో అరెస్టయిన బాలుడు. తర్వాత ఆంధ్రా వర్సిటీ నుంచి చరిత్ర విభాగంలో పట్టా
పొంది ఆచార్యుడయ్యారు.
బసవరాజు అప్పారావు
క్రొవ్విడి లింగరాజు
ఈ ఉద్యమ సమయంలో దేశద్రోహ నేరంపై జైలుకెళ్లారు. ఈయన ‘ది కాంగ్రెస్’ పత్రిక సంపాదకులు. మాక్సిం
గోర్కీ రాసిన రష్యన్ నవల ‘ది మదర్’ను ‘అమ్మ’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
మాగంటి బాపినీడు
ఉప్పు సత్యాగ్రహాన్ని అంచనా వేయడానికి లండన్ నుంచి భారత్ లీగ్ ప్రతినిధులుగా భారత్ వచ్చిన వి.కె.
కృష్టమీనన్, హెరాల్డ్లాస్కి, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి వారికి ఆంధ్ర ప్రాంత పరిస్థితులు చూపించి తీవ్రత
వివరించారు.