Professional Documents
Culture Documents
ప్రజాపంపిణీవ్యవస్థ
ప్రజాపంపిణీవ్యవస్థ
1957 “ జాతీయ ఉత్పత్తి మరియు పంపిణి పధకం ” ప్రారంభించారు “ఆర్ధిక స్థోమత లేని పేదలకు సబ్సిడీ ఆహారధాన్యాలు
1985 - 1990 రాజీవ్ గాంధీ 7 వ ప్రణాళికా కాలం లో పేదలందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థలోకి ప్రవేశ పెట్టా లని ప్రయత్నించారు
RPDS లో ప్రభుత్వం ఇచ్చే వస్తు వు లతో పాటు పామాయిల్, కండి పప్పు, అయోడిన్ సాల్ట్, సబ్బులు ETC సరఫరా చేయవచ్చు
TPDS లో ముఖ్యాంశాలు
2005 ఇండియా లో మొదటి సారి రేషన్ కార్డు లను IRIS బయోమెట్రిక్ పద్దతిలో జారి చేసి బోగస్ కార్డు లను,రెండు కార్డు లను
గుర్తించి తొలగించింది
e-తునికలను వాడడం
చౌక ధరల దుకాణాలలో e-POS లద్వారా ఎక్కడైనా తమకు కావలసిన సరుకులను పొందే వెసులుబాటును కల్పించారు
పై సంస్కరణల ద్వార జాతీయ ఆహార భధ్రతా చట్టం-2013 లో పేర్కొన విధంగా గృహస్థు లకు ముఖ్యమైన వస్తు వులను
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలు మరియు మున్సిపాలిటీలలో ఉండే ప్రజలకు ప్రభుత్వ పధక ఫలితాలు వేగంగా అందించాలనే
ఉద్దేశంతో వారి ఇంటి ముందుకే సేవలు తీసుకువచ్చే విధంగా ప్రతి 50 గృహాల సముదాయానికి ఒక గ్రామా /వార్డు వాలంటీర్
నియమించింది
దీనిని మొదటిగా 6 సెప్టెంబర్ 2019 తేదీన శ్రీకాకుళం జిల్లా లో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రజాపంపిణి వ్యవస్థ(PDS) లో భాగంగా బియ్యం
దీనిని ఏప్రిల్ 2020 నుంచి అన్ని జిల్లా లకు విస్తరించారు దాదాపు 90% మంది కార్డు దారులు లబ్ది పొందుతున్నారు
రాష్ట్రంలో సగటున ప్రతి రేషన్ షాపు ఎన్ని కార్డు లకి సేవలందిస్తుంది ------------- 495
రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలకు ప్రజాపంపిణి వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తు న్నారు ------ 1.47 (14724768) కోట్లు
1. తూర్పుగోదావరి జిల్లా (1300) 2. గుంటూరు జిల్లా (1041) 3. పశ్చిమ గోదావరి జిల్లా (1010)
రాష్ట్రంలో మొత్తం అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డు ల సంఖ్య --------------------------- 950352
రాష్ట్రంలో ప్రతి నెల ఎంత బియ్యం సరఫరా అవుతుంది ------------------- 231507 మి.ట
1. తూర్పుగోదావరి జిల్లా (24812 మి.ట) 2. గుంటూరు జిల్లా (22164 మి.ట ) 3. అనంత పురం జిల్లా (20864 మి.ట)