Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

100 ఏళ్ల భారత్ స్వర్ణ పతక నిరీక్షణకు రీసెంట్‌గా జరిగిన టోక్యో

ఒలింపిక్స్‌లో తన ఈటెతో చెక్ పెట్టా డు నీరజ్ చోప్రా . జావెలిన్ త్రో ఫైనల్‌లో

87.58 మీటర్లు ఈటెను విసిరి భారత్‌కు చిరకాల స్వర్ణ కలను తీర్చాడు

నీరజ్. ఆ తర్వాత ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన

అవసరమే లేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో తన బయోపిక్ చర్చ

వచ్చినప్పుడు.. దానికి అప్పుడే తొందర అవసరం లేదని బదులిచ్చాడీ

యువ అథ్లెట్. దేశానికి కీర్తి ప్రతిష్ట లను తీసుకురావడమే ప్రస్తు త తన

ధ్యేయమని, అథ్లెట్‌గా మరింతగా రాణించాలని అనుకుంటున్నట్లు గా

తెలిపాడు. అంతగా బయోపిక్ కావాలంటే.. తన రిటైర్‌మెంట్ తర్వాత తీస్తే

మంచిదని కూడా దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చాడు. అయితే తన

బయోపిక్‌లో మాత్రం తన అభిమాన నటులైన రణదీప్ హుడా లేదంటే

అక్షయ్ కుమార్ నటిస్తే బాగుంటుందని కూడా నీరజ్ వెల్లడించాడు. ఈ

మాట అన్న కొన్ని రోజులకే నీరజ్ తన అభిమాన నటుడు రణదీప్

హుడాని కలుసుకున్నారు. ఆ పిక్ ఇప్పుడు సో షల్ మీడియాలో వైరల్

అవుతోంది. ఈ పిక్‌ని రణదీప్ హుడా తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్


చేశారు. కాగా.. నీరజ్ చోప్రా , రణదీప్ హుడా ఇద్ద రూ హర్యానా రాష్ట్రా నికే

చెందిన వారు కావడం విశేషం

You might also like