Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

‘టిక్‌టాక్‌’ మహిళగా పేరొందిన సూర్యాదేవి మరోమారు పో లీసులను

బురిడీ కొట్టించింది. ఆత్మహత్య చేసుకున్నట్లు పో లీసులకు వీడియో

పంపించి ఇంట్లో హాయిగా నిద్రపో యిన విషయం పో లీసుల విచారణలో

వెలుగుచూసింది. తిరుచ్చి జిల్లా మనప్పారై గాంధీ నగర్‌కు చెందిన

సూర్యాదేవి రాజకీయాలు, సినిమా, పలు రంగాలకు చెందిన

ప్రముఖులను విమర్శిస్తూ సో షల్‌మీడియాలో వీడియోలు విడుదల

చేసి ఇమేజ్‌సంపాదించుకుంది. ఇటీవల నటి వనిత విజయ్‌కుమార్‌ను

విమర్శిస్తూ సో షల్‌మీడియాలో ప్రసారం చేసిన ఆడియో కలకలం

రేపింది. సూర్యాదేవి వల్ల నష్ట పో యిన పలువురు ఆమెపై పలు

పో లీస్‌స్టేషన్ల లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ఓ కేసుకు సంబంధించి

సూర్యాదేవిని విచారించేందుకు మదురై పో లీసులు కొన్నిరోజుల క్రితం

మనప్పారై వెళ్లా రు. ఆ సమయంలో సూర్యాదేవి ఇంటికి తాళం వేసి

ఉండడం చూసి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా, మంగళవారం మదురై

నగర పో లీస్‌కమిషనర్‌కు తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు

చిత్రీకరించిన వీడియోను పంపించింది. అర్ధ రాత్రి 12 గంటలకు

సూర్యాదేవి ఇంటికళ్లి
ె న పో లీసులు తలుపులు మూసి ఇంట్లో ఆమె
ఉన్నట్లు నిర్ధా రించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి

తలుపులు బద్ద లుకొట్టి ఇంట్లో కి వెళ్లి చూడగా, సూర్యాదేవి

నిద్రపో తుండడం చూసి ఆమెను లేపి, ఇలాంటి చర్యలకు పాల్పడవద్ద ని

మందలించి వెళ్లి పో యారు.

You might also like