అక్కినేని నాగ చైతన్యతో 'నాంది' చిత్ర దర్శకుడు ఓ సినిమా
చేయబో తున్నాడనే వార్త ప్రస్తు తం నెట్టింట చక్కర్లు కొడుతోంది. చైతూ
నటించిన 'లవ్ స్టో రి' రిలీజ్ కి సిద్దమవుతోంది. అలాగే 'థాంక్యూ' సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్న ఆయన, హిందీలో డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చద్దా 'లో ఆమిర్ ఖాన్తో కలిసి తెరను పంచుకోబో తున్నాడు. ఇక తండ్రి నాగార్జు నతో కలిసి 'సో గ్గా డే చిన్ని నాయనా' ప్రీక్వెల్ బంగార్రా జులో నటించబో తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రా రంభోత్సవం జరుపుకుంది. ఇదే క్రమంలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లా న్ చేస్తు న్నాడని తెలుస్తో ంది. ఈ దర్శకుడు 'నాంది' సినిమాతో అల్ల రి నరేశ్కి భారీ హిట్ ఇచ్చాడు. నరేశ్కి మైన్ స్టో న్ మూవీని ఇచ్చిన విజయ్ కనకమేడల టాలీవుడ్లో క్రేజీ డైరెక్టర్గా మారాడు. కాగా ఆయన చెప్పిన కథ చైతూకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సమంత ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. త్వరలో దీనిపై స్పష్ఠ త రానుందంటున్నారు. ఉత్త మ నటుడు అవార్డు విజేత మనోజ్ బాజ్ పాయ్తో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఆ ప్రకటన వచ్చేసరికి తాను నిద్రలో ఉన్నానని తెలిపారు. అవార్డు కు ఎంపిక అవుతానని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా ఎన్నో చిత్రా లు చేశానని, కానీ ఈ చిత్రా నికి వచ్చిందని అన్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో వాళ్ల తో సరదాగా గడిపానని చెప్పారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్గురించి మాట్లా డుతూ.. ప్రియమణి
అందమైన హీరోయిన్ మాత్రమే కాదని.. గొప్ప టాలెంట్ ఆమె సొ ంతమన్నారు. ఆమెను పెళ్లి చేసుకున్నందుకు ముస్త ఫా రాజ్ అదృష్ట వంతుడని ప్రశంసించారు. ప్రియమణి ఇప్పుడు తనకు మంచి ఫ్రెండ్ అన్నారు. ఆ సిరీస్ సీజన్-2 లో నటిస్తు న్న సమంత సరదాగా ఉంటుందని, బిగ్ స్టా ర్లా ఫీలవ్వదని, చాలా సింపుల్గా ఉంటుందన్నారు. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ .. సెట్లో సందడి చేస్తు ందన్నారు. ప్రియమణికి చాలా భాషలు తెలుసని, సమంత హిందీ నేర్చుకుంటుందన్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూడగలరు.