విషయం: తెలంగాణా ఆదర్శ పాఠశాల/ కాళాశాల నెల్లి కుదురు యందు తేదీ:
01.02.2021 నుండి కరోనా(కోవిడ్-19 వ్యాధి) దృష్ట్యా 9 వ, 10 వ తరగతుల మరియు విద్యార్దు లకు తరగతుల నిర్వహణ కొరకు ప్రభుత్య ఆదేశాలలు- పాఠశాల/ కాళాశాల ను ముందుగానే శానిటైజ్ చేయుటకు గాను సహకరించగలరని వినతి. సందర్భం: Memo.No.5640/SE.Prog.II/A1/2020, Dated: 12.01.2021
పై విషయానుసారం తనరికి మనవి చేయునది ఏమనగా, ప్రభుత్య ఆదేశానుసారం మన పాఠశాల/
కాళాశాలలో తరగతులు తేదీ: 01.02.2021 నుండి ప్రా రంభం అవుతున్నందున ,కరోనా దృష్ట్యా ముందు జాగ్రత్తగా కళాశాల పరిసరాలు, తరగతి గదులు, మూత్రశాలలు శానిటైజ్ చేయవలసి వున్నది, కావున తమ కార్యాలయా పారిశుధ్య సిబ్బందిచే తేది:----------------- నాటికి శానిటైజ్ చేయించగలరని మనవి. అదేవిదంగా ఇంటర్మీడియట్ విద్యార్దు లు కళాశాల కు తగు జాగ్రత్తలతో వచ్చే విదంగా వారి తల్లిదండ్రు లను ఒప్పించుటలో కళాశాలకు సహకరించగలరని కోరుతున్నాము.
కృతజ్ఞ తలతో....
తమ విశ్వసనీయ,
దీని ప్రతులు:
1.జిల్లా పంచాయతి అధికారి, జిల్లా :___________________________ గారిక,ి