Professional Documents
Culture Documents
-? - నువ్వు ఎవరిని Impress చేయ్యడానికి, - - 6
-? - నువ్వు ఎవరిని Impress చేయ్యడానికి, - - 6
*_Try చెయ్యకు..._*
*_ఒకసారి Impress చేసావో,_*
*_ప్రతిసారి Impress చేస్తేనే వాళ్ళు నీతో ఉంటారు_*
*_లేదంటే మధ్యలోనే వదిలేస్తా రు..._*
*_నువ్వు నీలానే ఉండు..._*
*💲దైర్యం అంటే ఎవరో నీకు తోడు వున్నానని చెప్పడం కాదు ! ఎవరు లేకున్న నాకు నేను వున్నానని చెప్పుకోవడమే అసలైనా
దైర్యం* .
*ఈ రోజుల్లో మోయలేనంత డబ్బులు సంపాదించే వాళ్ళు* *పెరిగిపోతున్నారు కానీ !చివరికి మనల్ని మోయల్సిన నలుగుర్ని
సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు*
*మనం దేనినైనా పోగొట్టు కోవడం చాలా సులువు కానీ! దానిని సంపాదించడమే చాలా కష్టం అది సంపద అయినా ప్రేమ అయినా
స్నేహమైనా నమ్మకమైన* .
*💲మన చేతిలో ఏది ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు , ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టా లను
ఆనందంగా ఓడించు ఒక్క గుండెలోనైనా* *నువ్వు చెక్కు చెదరని స్థా నాన్ని* *సంపాదించు....*
💕💲💲💲
*జీవుడు స్వయంప్రకాశకుడు. అనగా సహజముగా వెలుగు కలిగిన వాడు. బుద్ధి అనే వెలుగు ప్రతివాడికి ఉంటుంది. ఎంత సామాన్య
జీవికైనా అతని కన్నులనుండి కనిపించేది వెలుగే. బుద్ధి ఆధారముగా మనస్సును, ఇంద్రియములను, శరీరమును వినియోగించుకుంటూ
ఉండాలి. ఇదే *ఆత్మయోగ నిష్ఠ.* అనగా ఆత్మతో బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము యోగము చెంది, ఒక సూత్రమున
కెక్కిన పూసల వలె ఉంటాయి.*
*ఆత్మ అలా అధిష్టించి ఉండకపోతే మనస్సు బాగా చెలరేగి తన ఇష్టమొచ్చినట్లు పనిచేస్తూ ఉంటుంది. అందుచేత ప్రతి నిత్యము 'నేను
ఆత్మను, పరమాత్మ చేత వ్యక్తమైన వాడను అని గుర్తు తెచ్చుకోవాలి.*
*💲జీవితంపై స్వార్థం తీవ్రమైన బరువుని మోపుతుంది. మనలో స్వార్థమనే భూతం ఉంటే దాని వలన మనలోని జీవుడు అల్లా డిపోతాడు.
స్వార్థం ఉన్నప్పుడు మనకు ఉన్నత భావాలు కలగనందున జీవనభారం అధికంగా అనిపిస్తుంది. మనిషిని సంకుచితత్త్వం ఎప్పుడూ
బాధిస్తూనే ఉంటుంది. అందువలన అదే పనిగా మన గురించి మనం ఆలోచించవద్దు . జీవితంలో చేయవలసిన విలువైన పనులు ఎన్నో
ఉన్నాయి. మన మదిని, హృదిని భగవంతుని వైపు తిప్పగలిగితే ఆయనే తన పట్ల మనకు గల విశ్వాసాన్ని మరింతగా దృఢపరుస్తూ,
సంతోషాన్ని, నిస్వార్థా న్ని, అచంచల భక్తిని ప్రసాదిస్తా డు.*
💖💲💲💲
_*"ఈ రకరకాల జ్ఞాపకాలు తిరిగి ఆలోచనలుగా ఎందుకు విజృంభిస్తు న్నాయి..."*_
_*💲మనం ఖాళీగా ఉన్నప్పుడే జ్ఞాపకాలు ఎక్కువగా వస్తా యి. పూజలో ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువగా వస్తు న్నాయంటే అక్కడ మనసు
పూజపై నిలవకుండా ఖాళీగా ఉండటం వల్లనే. పండక్కి తల్లిగారింటికి వెళ్ళిన భార్య ఏదో ఫండ్ తెస్తుందని భర్త ఎదురుచూస్తా డు. తమ
తల్లి ఏదో పండు తెస్తుందని పిల్లలు ఎదురు చూస్తా రు. కానీ వారు ఎదురు చూసినట్లు గా ఆవిడ ఏమీ తీసుకురాకపోతే అప్పుడు ఇద్దరికీ
మిగిలేది నిరాశే. ఆ ఇద్దరిలోనూ నిరాశకు కారణమయ్యింది వారి ఆశ మాత్రమే. మనను బాధించే విషయం నుండి మనం ధ్యాస
మార్చాలి. కానీ మనం వేరే పనుల్లో కూడా బాధ కలిగించే తలంపులను తెచ్చిపెట్టు కుంటున్నాం. మన జీవితం నదిలాంటిది. నది అంటే
కదిలే ప్రవాహం. అందులోని ఏ అల మరొక అల కోసం ఆగదు. అలా ఆగితే అది ప్రవాహం కాదు, నిల్వ ఉండే నీళ్ళ గుంట
అవుతుంది. మన విషయంలో కూడా అంతే. జరిగే మన అనుభవాలు ఏ స్మృతికోసం వేచిఉండవు. కానీ మనమే అప్పటి అనుభవంతో ఏ
సంబంధంలేని స్మృతికి అనవసర ప్రాధాన్యతనిచ్చి మనసును అశాంతి పాలు చేసుకుంటున్నాం !*_
*💲There are three things in the make-up of man. There is the body, there is the
mind and there is the soul.*
*శరీరం, మనస్సు, ఆత్మ - ఈ మూడింటితో నిర్మితమైనవాడే మనిషి.*
*నీవెవడవు అని అడిగితే 'బాబు' అంటాడు, విచారించి చూడు అంటే "ఆత్మ" నని అంటాడు.*
🤍💲💲💲
_*ఉన్నది ఉన్నట్లు గా ఉండటం ఆత్మ సహజ లక్షణం*_
_*💲మనముందున్న పనిని చేస్తూ వెళ్ళడం ఆనంద లక్షణం. ఉన్నది ఉన్నట్లు గా ఉండటం ఆత్మ సహజ లక్షణం. నేను మౌనాన్ని అని
ఎప్పుడు తెలుస్తుందంటే... "నేను" అంటే ఈ శరీరాన్ని, రూపాన్ని, పేరుని కాదని తెలిసినప్పుడు నిజమైన మౌనం ఏమిటో అర్ధం
అవుతుంది. ఇంట్లో మనం పిల్లలకు తల్లిదండ్రు లుగా ఉంటాం. మరికొందరికి పిన్ని బాబాయిగా ఉంటాం. ఇంకొందరికి పెద్దమ్మ,
పెదనాన్నలుగా, అత్తయ్య, మామయ్యలుగా ఉంటాం. ఇందులో ఏది మన అసలు పాత్ర ? అవన్నీ ఎదుటివారిని బట్టి ఏర్పడినవే గానీ
మన సహజ పాత్ర ఏమిటో యోచిస్తే మనం ఎలా పరిపూర్ణులం అవుతామో అర్థం అవుతుంది !*_
💙💲💲💲 మాటలాడుట,తీసికొనుట,పోవుట,త్యజించుట,ఆనందించుట అనునవి అయిదు క్రియలు. వ్యవసాయము
వ్యాపారము సేవ మొదలగు క్రియలన్నియు ఈ అయిదింటి యందు ఇమిడి పోవును
💲వాక్కు,పాణి,
పాదము,పాయువు,ఉపస్థ అనే అయిదు కర్మేంద్రీయముల నుండి ఆ అయిదు క్రియలు క్రమముగా
జనించును.నోరు,చేయి,కాలు,గుదము,జననేంద్రియము అనే మాంసపిండము లందు కర్మేంద్రియములు ఉండును
💲కర్మేంద్రియములు,
జ్ఞానేంద్రియములు వానివాని వృత్తు లగు విషయములను ప్రాణపంచకముతోను భౌతిక ప్రపంచములో జీవుడు అనేక అనుభవములను
అనుభవించుచున్నాడు.
ప్రపంచవిషయములగు మాట్లా డుట,చేతులతో మంచి చెడు పనులు చేయుట మొదలగునవి.
దేహమే నేను,జగత్తు సత్యమనే అజ్ఞాన ప్రపంచ వ్యామోహముతో కోరికలతో జననమరణ సుడి గుండములో పురుగు వలే విశ్రాంతి లేక
తిరుగు చున్నాడు.
కానీ పరమాత్మ ను తెలుసు కొనుటకు అంతఃకరణమనే దీపము సహాయంతో మాత్రమే తెలుసుకో గలము.
జీవుడు పరమాత్మ ప్రతిబింబమే. అద్ధముండుటచే ప్రతిబింబ రూప ముఖ మొకటి, బింబరూప ముఖమొకటి ఈ ప్రకారముగా ఒకే
పదార్థము రెండుగా కనబడు చున్నది.
తన శరీరానికి వేఱుగా యుండి ఇంద్రియాలకు అగోచరమై యుండుటచేత అధిష్టా న దేవతలను “ఆధిదైవము” అని అందురు.
“వాక్కు”(ఇంద్రియము)ఆధ్యాత్మము అయిన,
“అగ్ని”(అధిష్టా నం) అధిదేవత, “వచించడం”(విషయాలు) ఆధిభూతము.
💲ఈ త్రిపుటి సమగ్రంగా ఉంటేనే కర్మ జరుగు తుంది.ఏ ఒక్క త్రిపుటి పదార్థము లోపించినా కర్మ(వ్యవహారం జరగదు).
ఇవన్నింటినీ ఎప్పుడైతే నీవు పూర్తి చేస్తా వో, వీటన్నింటిలో నుండి వచ్చేటటువంటి అనుభవం ఏదైతే వుందో, ఆ అనుభవం నిన్ను
ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దగ్గర చేస్తుంది. అది పొందేటటువంటి స్థితికి నిన్ను చేరుస్తుంది. అందుకని వీటన్నింటినీ బాగా నీకు
అధ్యయనం చేయిస్తా రనమాట. ఈ అధ్యయనం చేయించడం వల్ల - సాంఖ్య విచారణలో వున్నటువంటి విశేషణం ఇదే - ఈ సాంఖ్య
విచారణలో ఇవన్నీ చేయడం ద్వారా నీలో ఏవేవి దూరం అవ్వాలో, నీలో ఏవేవి నిరసింపబడాలో, ఏయే వాటి నుంచి నీవు
అధిగమించాలో, వాటన్నింటినీ నీవు అధిగమించిన స్థితిలో నిలబడతావనమాట. తత్ ప్రభావం చేత నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం
కలుగుతుంది. ఈ రకంగా నడిపేటప్పుడు అనుభవజ్ఞానం చాలా ముఖ్యము. అందుకని - ఎందుకని అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము.
💲 ఎందుకని ఆ మాట అంటున్నారంటే ఆత్మ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. ఇక ఆత్మ కంటే సూక్ష్మమైనది
లేదనమాట. అది సర్వ వ్యాపకము. అన్నింటికంటే సూక్ష్మము. మరి చిహ్నముల ద్వారా దానిని ప్రత్యక్షమయ్యేటట్లు చెయ్యగలుగుతామా?
అంటే అర్ధం ఏమిటీ? సరే. ఇక్కడి నుంచి ఇప్పుడున్న వ్యవస్థలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి చిహ్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని
దివ్యత్వాన్ని వ్యక్తీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు.
కాని అవేవీ సత్యానికి ఆత్మానుభూతిని నిర్ణయించలేవు. అంటే అర్ధం ఏమిటీ? ఒకాయన ఒక చేతిలో కొబ్బరికాయ పట్టు కుని వుంటాడు.
ఒకాయన దానిని తీక్షణంగా చూస్తూ వుంటాడు. చూడగా చూడగా చూడగా చూడగా చూపు ద్వారా దానిని ప్రేరేపించడం ద్వారా చేతిలో
వున్న కొబ్బరికాయ క్రిందపడిపోతుంది. ఇప్పుడు ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా? ఒకాయన కళ్ళకు గంతలు కట్టు కుని తన
ఎదురుగుండా వున్నటువంటి పుస్తకంలో వున్న వేదాన్ని అంతా చదివేస్తా డు. దీన్ని బ్లైండ్ రీడింగ్ [blind reading] అంటారు.
మరి ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా? ఒకాయనకి దూరశ్రవణ విద్య.
💲అంటే మనం ఫోన్ లో ఎట్లా మాట్లా డుకుంటున్నామో, ఆయన ఫోన్ సహాయం లేకుండా తెలుసుకోగలుగుతాడు. అలాంటి
దూరశ్రవణవిద్య వున్నటువంటివాళ్ళు వుంటారు. అలాగే కొంతమందికి ఏదైనా ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి సమాధానం ఇన్వొకింగ్ – ఇంట్యూషన్
[invoking – intuition] అంటారు దీన్ని.
ఈ ఇంట్యూషన్ [intuition] ద్వారా చెప్పేటటువంటి విధానం ఒకటి వుంటుంది. అలాగే కొంతమందికి ట్రాన్సెన్-డెన్టల్
[Transcendental Meditation] అంటారు. అంటే ఒకరి చేతిలో వాహకంగా పనిచేసేటటువంటి నిబద్ధత కొంతమంది
మానసిక వ్యవస్థలలో వుంటుంది. అట్టి మానసిక వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు - తప్పక ఏం జరుగుతుందంటే - ఆ మానసిక వ్యవస్థల
నుంచి వాళ్ళు ప్రేరణని పొంది, ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు సమాధానాన్ని చెప్తూ వుంటారు.
💲 ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ ప్రజ్ఞా పరిధిలో. ఈ ప్రజ్ఞ కి చైతన్యానికి వున్నటువంటి వలయాలలో
చిట్టచివరి వలయాలలో [outer periphery] ఉంటారనమాట. అంటే సూక్ష్మం అనగానే ఇలాంటివన్నీ మొదలైపోతాయనమాట.
సూక్ష్మం అనగానే అనేకరకాలైన శక్తు లు, అనేకరకాలైనటువంటి స్థూలానికి అతీతమైనటువంటి - అతీత శక్తు లు అతీత శక్తు లు అంటారు
- దేనికి అతీతం అంటే స్థూలానికి అతీతం. అంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కులు, మన స్పర్శ, మన నోరు ఈ
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తెలుసుకోగలిగినదానికంటే అతీతమైనటువంటిది.
💲అవతలిది. అలాంటిదేదైనా వచ్చినపుడు వాళ్ళు అవి చేయగలుగుతారనుకోండి. మరి వీటి ద్వారా ఆత్మ వున్నదని నిరూపించదగునా
అంటే అట్లాంటివాటి వల్ల ఆత్మ యొక్క సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేము. అత్మానుభూతిని పొందలేము. మరి ఎలాగండీ నిరూపణ
అంటే ఇదంతా గ్రు డ్డివాడు ఏనుగును పట్టు కున్న రీతి. వాళ్ళు పట్టు కున్నది ఏనుగును కాదా? ఏనుగు లక్షణాలు కావా అంటే ఒకానొక
అంశీభూతములే.
ఆత్మ పెద్ద అగ్ని స్వరూపం అనుకోండి. సూర్యుడువంటి అగ్నిస్వరూపం అనుకోండి. అందులో నుంచి వెడలుతున్నటువంటి
విస్పులింగములు (నిప్పురవ్వలు) ఏవైతే వున్నాయో అలాంటివి ఈ మహిమలు, విభూతులు. ఈ విభూతులన్నీ ఈశ్వర
విభూతులనమాట. అవి ఈశ్వర స్థితి కలిగేముందు ఇలాంటి విభూతులు సూక్ష్మంలో నువ్వు ప్రవేశించావు అనేటటువంటి నిర్ణయం
తెలియడం కోసం మాత్రమే ఉపయోగపడేటటువంటివి.
💲వీటివల్ల ఏమీ ప్రయోజనం లేదు. యధాతధమైనటువంటి ఈశ్వరత్వం ఎటువంటిదంటే సహజ సూర్య ప్రకాశంవంటిది. దానియందు ఏ
రకమైన మహిమలు, ఏ రకమైన విభూతులు వుండవు. ఎంతగా అయితే సమస్త సృష్టికి ఆధారభూతమై సర్వసాక్షి స్వరూపమై, కర్మ సాక్షి
స్వరూపమై సూర్యుడు ప్రకాశిస్తూ వున్నాడో ఆ రకం గా ఆత్మ హృదయ స్థా నంలో సహజంగా స్వచ్ఛంగా వున్నది స్వరూప జ్ఞానంతో.
దానికి ఏరకమైనటువంటి చిన్న చిన్న - అంటే అర్ధం ఏమిటంటే - ఒక పైసా రెండు పైసలలాంటివనమాట ఇవన్న. కోట్లరూపాయల
ఆస్థితో పోలిస్తే ఒకపైసా రెండుపైసలు అందుట్లో భాగమా కాదా అంటే, ఆ ఒకపైసా రెండు పైసలు కూడా అందుట్లో భాగమే. కాని కోటి
రూపాయలతో పోలిస్తే ఈ ఒకపైసా రెండుపైసలు దేనికి ప్రయోజనం? ప్రయోజనం లేదు.
💲కోహినూరు వజ్రానికి మన పెట్టు కునేటటువంటి రంగు రాళ్ళకీ - అదీ రాయే ఇదీ రాయే కదండీ అంటే. రాయే ఎవరుకాదన్నారు?
కాని అనంతవిశ్వంతో పోలిస్తే ఇవన్నీ ఎందుకూ కొరగానటువంటివి. అంతేనా కాదా? భూమండలం మొత్తా న్నీ, నవగ్రహాలు మొత్తా న్నీ మనం
రంగురాళ్ళు పెట్టు కుని ఏమార్చ గలుగుతామా? ఆలోచించిచూడండి. మానవుడుకి భ్రాంతి ఎంత దూరం వచ్చేసిందయ్యా అంటే ఏమండీ
మీకు కుజగ్రహ దోషం వుంది కాబట్టి మీరీ పచ్చ రంగు రాయి పెట్టు కోండి, ఆ దోషం పోతుంది, అంటే ఆనందపడిపోతాడు అంతే. ఓ
పచ్చరాయి పెట్టు కుని నాకు కుజగ్రహ దోషం పోయింది అంటాడు.
ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నిస్తే పోతుంది గానీ - ఎందుకనీ - దైవానుగ్రహం వున్న గ్రహములేమి చేయును? అందరూ
ఈశ్వరుడి మీద ఆధారపడి వున్నారు. సమస్త సృష్టీ ఈశ్వరాధారంగా వుంది. అంతేతప్ప ఎవరికివారు వ్యక్తిగతంగా ఎవరూ ఏమీ
చేయలేరు.
💲మరి అట్టి ఈశ్వరానుగ్రహం కోసం నువ్వు తపమో, జపమో, ఆచరణో, విధానమో, ధ్యానమో, మరొక సాధనా క్రమమో ఆశ్రయించి
నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని పొంది, నీ మనో బుద్ధు లని అధిగమించి, నీ హృదయస్థా నంలో నిలబడేటటువంటి ప్రయత్నాన్ని చేయాలేగానీ
నీవు గ్రు డ్డివాడు ఏనుగును పట్టు కుని మెత్తగా వుంది, కుచ్చు వలే వుంది, స్తంభము వలే వుంది, కొండవలే వుంది అనేటటువంటి
తాత్కాలికమైనటువంటి అనుమాన ప్రమాణములతో పొగ వస్తుంది కాబట్టి నిప్పు వుందని, ఇలాంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో ఈ
ఆత్మని నిర్ణయించడానికి వీలు కాదు. కాబట్టి తర్కము మూలమున ఆత్మను తెలిసికొనలేము. తర్కము బుద్ధిగతమై నటు వంటిది.
బాగా గుర్తు పెట్టు కోండి ఇది.
💘💲💲💲
జ్ఞానముయొక్క మహిమ....
జ్ఞానము నాశ్రయించి జనులు నాతో నైక్యమునొందినవారై (నా స్వరూపమును బడసి) సృష్టికాలమున జన్మింపరు. ప్రళయకాలమున
నశింపరు. (జననమరణరహితులై పునరావృత్తిలేక యుందురని భావము).
"సాధర్మ్యమ్" అని చెప్పుటవలన జ్ఞాని భగవంతునితో సరిసమానమైన రూపము, ధర్మములు గలిగియుండునని స్పష్టమగుచున్నది. అట్టి
స్థితి ఐక్యమువలననే సిద్ధించగలదు. ఏలయనిన, సమానధర్మములుగల - అనగా సద్రూపముగల రెండు వస్తు వులు ఎచటను ఉండనేరవు.
ఒకే సద్వస్తు వు లోకమున ఉండగలదు.
💲కాబట్టి జీవుడు జ్ఞానోపార్జనచే పరమాత్మయందు తప్పక లీనమగుచున్నాడని ఋజువగుచున్నది. ఆహా! ఎంత గొప్ప పదవి! సాక్షాత్
భగవంతుడే తానగుటలో ఎంత ఘనత కలదు! కావున అట్టి మహోన్నతస్థితికై ఈ జీవితమందే యత్నించువాడు ధన్యాతిధన్యుడు.
అయితే అట్టి భగవత్సాయుజ్యమును, సాధర్మ్యమును, బొందుటవలన కలుగు ఫలితమేమి యనిన, అట్టివారు జననమరణరహితులై
పునరావృత్తిలేక యుందురు. వారు సృష్టికాలమున జన్మించుటగాని, ప్రళయకాలమున నశించుట, బాధనొందుటగాని లేనివారై - "పునరపి
జననం పునరపి మరణమ్" - అనుదానిని తప్పించుకొనినవారై ఈ సంసారచక్రపరిభ్రమణమునుండి విడివడి" పరమానంద
మనుభవించుచుందురు. వెయ్యేల! ఆనందరూపులే యగుదురు.
(సర్గేఽపి నోపజాయన్తే ప్రళయే న వ్యథన్తి చ). కాబట్టి సంసారవ్యథలనుండి, బాధలనుండి తప్పించుకొనవలెననిన, ఈ
ఆత్మజ్ఞానమొకటియే జనులకు శరణ్యమని తేలుచున్నది.
పరమార్థజ్ఞానమును బడయుటయే....
💞💲💲💲
*తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి..*
ఋణానుబంధము:
ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా,
తల్లిదండ్రు లుగా, మిత్రు లుగా, నౌకర్లు గా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస
పడుతుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో,మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం
చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు.
ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే
-- మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తు వులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా
ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను
తారసపడతారు.
-- ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ
జన్మలో మనకి వారు తారసపడవచ్చు.
-- మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రు వులుగానో, దాయాదులుగానో,ఏదో ఒక రకంగా మనకు
అపకారం చేసే వారిగా ఎదురవుతారు.
-- మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రు లుగానో, సహాయకులుగానో ఎదురవుతారు .
💲పూర్వజన్మలో ఇద్దరు వ్యక్తు ల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా
ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ... తాను బాధలు పడుతూ,పిల్లలను చదివిస్తూ వాళ్ల రుణాన్ని
తీర్చుకుంటున్నాడు
అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తు న్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయి
చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లా డుతున్నారు. అది చూసిన కొందరు... స్వామి
ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని...
ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థా లను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం
పరితపిస్తు న్నారు....
నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది
💲నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రు డు చేత సంచీని మోయిస్తె వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తా ను
మోయాల్సి ఉంటుంది
ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో,
గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని
బంధిస్తా యి. కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తు వులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి
వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.
💲అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసేఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.
ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ
ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల
నుంచి ఎన్ని జన్మలెత్తినా మనం తప్పించుకో గలమా.....
💝💲💲💲
సమాజం... శరీరం లాంటిది.
దానిలో జీవించే మనుషులు వివిద శరీర భాగాల లాంటివారు.
కానీ వాటి నుండి బయటపడి ఉన్నత శిఖరాలను అదిగమించినపుడు వారి సత్తా అందరికీ అర్థమవుతుంది.
💗💲💲💲
పాదంలో గుచ్చుకున్న ముల్లు తొలగిపోతే...
నడవడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
అవియన్నియును వాస్తవమునకు భిన్నదేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియకోరికల వలన కలుగుచున్నవి.
అట్టి వివిధదేహములందు అతడు ప్రవేశింపజేయబడినంత వివిధములైన సుఖదుఃఖముల ననుభవించుచుండును.
💲అతడు అనుభవించు ఆ సుఖదుఃఖములు అతని దేహము వలననే సంప్రాప్తించి యుండును గాని తన వలనకాదు. అనగా నిజస్థితిలో
జీవుడు ఆనందమయుడని పలుకుటలో ఎట్టి సందేహమును లేదు. కనుక అట్టి నిజస్థితియే అతని యథార్థస్థితి.
కాని ప్రకృతిపై అధికారము చెలాయించవలెనను కోరికను కలిగియుండుటచే అతడు ఈ భౌతికజగమునకు చేరియున్నాడు. అట్టి భావనలు
ఆధ్యాత్మికజగత్తు నందుండవు. అది సదా అట్టి వానినుండి దూరమై, పవిత్రమై యుండును....
🤎💲💲💲
. ఇంతకు పూర్వము ఎట్టి అనుభవములేని ఆత్మ, తొలిసారిగా అనుభవమును పొందెను. కానీ సంస్కారములు లేని, స్పృహ లేని
అనంత పరమాత్మయొక్క (A) స్థితితో తాదాత్మ్యతను చెందుటలో పూర్తిగా వ్యతిరేక అనుభవమునే పొందెను.
ఈ వ్యతిరేక అనుభవము వలన అనంతాత్మయొక్క శాశ్వత అఖండ నిశ్చల స్థితిలో మార్పు సంభవించెను.
" 💲ఉన్నదంతా పోగొట్టు కున్నప్పుడు మనిషి బికారి కాడు..పోయినదంతా తిరిగి సంపాదించలేను అను నమ్మకం పోయినప్పుడే మనిషి
నిజమైన బికారి అవుతాడు.....!"
"💲ఎదుటివారి వద్ద నీ మీద నమ్మకము కోల్పోతే నీ నీడ కూడా శత్రు వై నిన్ను బాధిస్తుంది...!"
❤
️💲 💲 💲
దేవతలు అమరులు అంటారు కదా! మరి చనిపోవటమేమిటి! అని సందేహం. అమరత్వం అంటే, వారు ఆ లోకలనుంచీ తాము
వెళ్ళిపోవచ్చు, లేదా లోకంలో ఉండగానే లోకమంతా క్షయమైపోవచ్చు.
*💲. ఈ లోకాలన్నీకూడా కర్మఫలాలను ఇచ్చే లోకానే! వాళ్ళ అమరత్వం ఎంతవరకంటే మనతో పోలిస్తే అమరలు వాళ్ళు. అంటే! ఏదీ
శాస్వతం కాదు. శాస్వతమైన వస్తు వేదీ లేనేలేదు. మనం మర్త్యులం. వాళ్ళు అమర్త్యులు. మనతో పోలిస్తే వాళ్ళు అమరులు. మరి
లోకాలు ఉన్నాయి. వాటికి ప్రళయం వచ్చినప్పుడు ఏమైపోతున్నాయవి! పుణ్యహీనత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పతనం తప్పదు.*
💲. దేవతలకు ఎందుకు నాశనం కలిగిందంటే, వాళ్ళు ఏ పుణ్యంచేత దేవలోకంలో సుఖపడుతున్నారో ఆ పుణ్యం నశించింది.
పుణ్యనాశనం వల్ల వాళ్ళు పతనం చెందటమే వాళ్ళనాశనంగా మనం అర్థం చేసుకోవచ్చు.
దధీచిమహర్షి యొక్క ఎముకలు తీసుకుని అతడి చావుకు కారణమైన దేవతలయొక్క పుణ్యం క్షీణించటం జరిగింది. దానికితోడు, మళ్ళీ
పుణ్యం సంపాదించుకోవటానికి శక్తిలేని వాళ్ళలాగా అవమని శపించింది పిప్పలాదుడి తల్లి. కాబట్టి వాళ్ళు శిక్ష పొందక ఏమవుతారు?
💲శాపగ్రస్తు లైన దేవతలు భూలోకంలో పుడుతున్నారుకదా! శాపగ్రస్తు లైన మనుష్యులలాగా, శిక్షార్హులై ఆ లోకంనుంచి క్రింద
పడిపోయేటటువంటి లక్షణమున్న దేవతలు అమరులు అనడంలో అర్థమేమిటి? ఆ మాట సాపేక్షంగా అన్నదే తప్ప శుద్ధ సత్యం కాదు.
పక్షులతో మనిషిని పోలిస్తే, మనం చిరంజీవులం. మనకు మార్కండేయుడికి ఎంత తేదాఉన్నదో; కుమ్మరి పురుగుకు మనకు అంత తేడా
ఉంటుంది. అంతే! ఎవరు సర్వాధికులు అంటే ఎవరూలేరు. ఒకరికంటే ఒకరికే ఎక్కువ తక్కువలు.
మన నూరేళ్ళజీవితంలో, ఆ క్షుద్రమైన కీటకాలు కొన్నివేల జన్మలెత్తు తాయి. ఒకటి లెక రెండు సంవత్సరాలలో వెయ్యి జన్మలెత్తు తాయి
ఆ పురుగులు. బ్రహ్మ కూడా అంతే! ఏ జీవుడికైన ఒక లోకం, ఒక్స్ శరీరం, వాని పూర్వపుణ్యాన్నిబట్టి తరతమభేదాలతో ఉంటాయి.
కానీ కేవలంగా ఏవీలేవు.
💟💲💲💲
. *. 💲పీనియల్ గ్రంథి*
. *ప్రైమోర్డియల్ సెల్ కమ్యూనికేషన్ మార్గం*
*పీనియల్ గ్రంథి*
పీనియల్ గ్రంథి మన మెదడులోని రెండు అర్థగోళాల మధ్య ఉన్న చిన్న ఎండోక్రైన్ గ్రంథి. దీని సైజు 5.8 మిల్లీ మీటర్స్ ఉండి పైన్ కోన్
ఆకారంలో ఉండే అతి చిన్న గ్రంథి. పీనియల్ గ్రంథి *"సెరటోనిన్"* *"మెలటోనిన్"* అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.
అందువలన *"నిద్ర - మెలుకువ చక్రం"* అని కూడా అంటారు. దీనిని ఆత్మ యొక్క స్థా నం అని చెబుతారు. *"సోల్ స్టా ర్(
పూర్ణాత్మ )"* నుండి ఎప్పటికప్పుడు జ్ఞానం అనే లోతైన జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. మన యొక్క హై య్యర్ సెల్ఫ్ (పూర్ణాత్మ)
యొక్క జ్ఞానాన్నీ మరి భౌతిక జీవిత జ్ఞానాన్నీ పొందడానికి గేట్ వే లాంటిది.
💲. ఈ గ్రంధి వివిధ డైమెన్షన్ ల యొక్క చేతనా జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అందువలన విభజన యొక్క భ్రమలు (చీకటి శక్తు లు
ఏర్పరిచిన చీకటి పొరలు అనే మాయ భ్రమలు) దాటి చూడగలుగుతుంది.
పీనియల్ గ్రంథి లోపల *"మాస్టర్ క్రిస్టల్ సెల్ (MCC)"* లేదా *"సెంట్రల్ సెల్"* అనే ఈధర్ నిర్మాణం ఉంటుంది.
. ఈ MCC సోల్ స్టా ర్ యొక్క QI (ఇంటెలిజెన్స్) అని చెప్పవచ్చు. MCC లోనే ఆత్మ యొక్క ఈథర్ బ్లూప్రింట్, పరిపూర్ణ
దైవత్వం, అవగాహన ఉంటుంది. MCC యొక్క ప్రతి ధ్వని ద్వారా ఆది కణాలు అయిన ప్రైమోర్డియల్ సెల్ ని కనెక్ట్ చేసుకుని DNA ని
యాక్టివేట్ చేస్తుంది.
💲 *ప్రైమోర్డియల్ సెల్*:- ప్రైమోర్డియల్ కణాలు వ్యక్తి యొక్క మొదటి ఎనిమిది కణాలు తల్లి అండం నుండి, తండ్రి శుక్రకణం నుండి
తెచ్చుకున్న మొదటి 8 కణాల కలయికనే *"ప్రైమోర్డియల్ కణం"* అన్నారు. వీటినే మొదటి బీజకణాలు అంటారు. దీనితో
*"జైగోట్"* తయారవుతుంది.
ప్రైమోర్డియల్ కణాలు మనలో మూలాధార, స్వాధిష్ఠా న చక్రా ల మధ్య స్థితం అయి ఉంటాయి. ఇది ఎనిమిది కోణాలతో గొప్ప జ్యామిత్రిక
స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. ఇది స్ఫటికాకార మ్యాట్రిక్స్ తోనూ, (ఆరిక్ ఫీల్డ్) తోను, హాలోగ్రాఫిక్ ఫీల్డ్ శక్తి తోను, మన యొక్క
టైంలైన్ తోను కనెక్ట్ అయి జీవితమంతా ఈ విధంగా జీవనం సాగిస్తుంటుంది.
💲. ప్రైమోర్డియల్ సెల్ యూనివర్స్ యొక్క పవిత్ర జ్యామిత్రిక స్థితి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ లో యూనివర్సల్ ట్రూత్ (విశ్వోద్భవ
రహస్యాలు) ఎన్నో లైఫ్ టై మ్స్ యొక్క (తాను భూమిమీద పొందిన) భౌతిక అనుభవాల సారం అంతా దాగి ఉంది.
ఈ పవిత్ర జ్యామిత్రికతలోనే మనం భౌతిక జీవితంలో నేర్చుకోవలసిన ద్వంద్వత్వపు లిమిటేషన్స్, నమ్మకాలు, సంప్రదాయాలు, సంస్కృతి,
ఆచారాలు మొదలైనవాటి అన్నింటి ద్వారా సూక్ష్మ నైపుణ్యాలను, భాష లేదా రూపంలో ఈ జ్యామిత్రిక గ్రిడ్ లలో పొందుపరచబడ్డా యి.
. మన యొక్క సామూహిక అభివృద్ధి కొరకు సృష్టిలో ఉన్న సమస్త సమాచార జ్ఞానం.. *"అనంత మేధస్సు"* ద్వారా భౌతిక ఉప
అణువుల వరకు అందజేయబడే సిస్టమే ఈ జ్యామిత్రిక సిస్టమ్.
మన యొక్క ప్రైమోర్డియల్ సెల్ 8-కణాలతో పవిత్ర జ్యామిత్రిక స్ట్రక్చర్ కలిగి *"కాస్మిక్ ఎగ్"* (హిరణ్య గర్భం) ఆకృతిని కలిగి
ఉంటుంది. ఈ ఆకారాన్ని *"మెటాట్రానిక్ క్యూబ్"* అని పిలుస్తా రు.
పీనియల్ గ్రంథి ప్రైమోర్డియల్ సెల్ యొక్క అనుసంధానం జరిగితే వీటి యొక్క జ్ఞానవిస్తరణ ద్వారా DNA స్ట్రక్చర్ విస్తరణ జరుగుతుంది.
💲 పీనియల్ గ్రంథి.. విశ్వశక్తిని గ్రహించి తన నుండి ఒక *"వేవ్ పాత్"* ని ఏర్పరచుకుంటుంది. అది సెంట్రల్ ఛానెల్ అయిన
సుషుమ్ననాడి ద్వారా హృదయ చక్రా న్ని ఓపెన్ చేస్తూ నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రం తో కనెక్ట్ అవుతూ స్వాధిష్టా న, మూలాధార
చక్రం మధ్య ఉన్న ఈ ప్రైమోర్డియల్ సెల్ తో కనెక్ట్ అవుతుంది.
ఎప్పుడైతే ఈ మార్గం ఏర్పడుతుందో DNA లోని హై యర్ స్టేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ మార్గం ఎప్పుడైతే ఏర్పడుతుందో బ్రెయిన్
కి అందే.. *"తీటా", "గామా"* బ్రెయిన్ వేవ్స్ ద్వారా DNA యాక్టివేషన్ కి మార్గం తెరుచుకుంటుంది.
💞💲💲💲
సత్వగుణము నిత్య సత్యముగ నుండుట, అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండు వాడే త్రిగుణములు దాటిన వాడగును.
అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము. ఇతరులకు అందని ద్రాక్ష పండే.....
మానవ జీవితము త్రిగుణములతో అల్లబడి నిర్వర్తింప బడుచున్నది. కొంత తవు రజోగుణము పని చేయుచుండగ విజృంభించి
పనిచేయుట యుండును.
అటుపైన తమోగుణ మావరించి కాళ్ళు బారజాపుకొని యుండుట, అనారోగ్యము పొందుట, విశ్రాంతిని కోరుట యుండును. చేయుట,
చేయకపోవుట అను రెండు స్తంభముల మధ్య తిరుగాడుచూ జీవుడు క్షణ కాలము, రెండు గుణములను తనయందిముడ్చుకొను
సత్వగుణమును అతి స్వల్పముగ రుచిగొనును.
💲సత్వగుణ రుచి నిజమైన ఆనందమును కలిగించి అట్టి ఆనందము కొరకై అన్వేషించుట జరుగు చుండును. ఈ అన్వేషణముననే
కాలము వ్యయమగు చుండును. రజస్సు, తమస్సు అనే గుణములు మనస్సున ద్వంద్వములున్నంత కాలము జీవుని యిటు నటు
లాగుచుండును. సత్వగుణము ద్వంద్వముల కతీతమైనది. అందు రజస్సు - తమస్సు యిమిడి అదృశ్యమగును.
జీవితము ద్వంద్వముల క్రీయని గుర్తించిన జీవుడు, అవి కాలానుగుణముగ వచ్చిపోవు చుండునని తెలుసుకొన్నాడు. ప్రజ్ఞ మనస్సు
యందు గాక, బుద్ధి యందు స్థిరపడును.
అప్పుడు సత్వగుణము నిత్య సత్యముగ నుండును. అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండును. అట్టి వాడే త్రిగుణములు
దాటిన వాడగును. అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము. ఇతరులకు అందని ద్రాక్ష పండే!
''💲నిస్త్రగుణ్యో భవ అర్జు నా'' అని కృష్ణు సుతిమెత్తగ అర్జు నుని హెచ్చరించుటకు కారణమిదియే. నిత్య సత్యమే పరిపూర్ణ
జీవనానుభూతికి ప్రాతిపదిక.
వేదములు కూడ త్రిగుణాత్మకములైన విషయములనే తెలుపుచున్నవి కాని, తదతీతమైన స్థితికి లేదనియు, యోగవిద్య ఒక్కియే
పరిష్కారమనియు భగవానుడు స్పష్టముగా తెలిపియున్నాడు
❣️💲 💲 💲
ఆత్మ పెద్ద అగ్ని స్వరూపం అనుకోండి. సూర్యుడువంటి అగ్నిస్వరూపం అనుకోండి. అందులో నుంచి వెడలుతున్నటువంటి
విస్పులింగములు (నిప్పురవ్వలు) ఏవైతే వున్నాయో అలాంటివి ఈ మహిమలు, విభూతులు.
ఈ విభూతులన్నీ ఈశ్వర విభూతులనమాట. అవి ఈశ్వర స్థితి కలిగేముందు ఇలాంటి విభూతులు సూక్ష్మంలో నువ్వు ప్రవేశించావు
అనేటటువంటి నిర్ణయం తెలియడం కోసం మాత్రమే ఉపయోగపడేటటువంటివి. వీటివల్ల ఏమీ ప్రయోజనం లేదు. యధాతధమైనటువంటి
ఈశ్వరత్వం ఎటువంటిదంటే సహజ సూర్య ప్రకాశంవంటిది.
[02/09, 9:46 AM]
❤️💲💲💲
*కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।*
💲కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు . అలాగని కర్మలు
చెయ్యడము మానవద్దు .
💲భారతీయ ఆధ్యాత్మికత రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. కర్మ, పునర్జన్మ. రెండూ ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధము కలిగి
ఉంటాయి. కర్మ సిద్ధాంతము అనేది భారతీయులలోని ముఖ్య నమ్మకం. హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, మరియు జైనమతం
ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి.
మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.
💲కర్మ (సంస్కృతం: कर्म - "act, action, performance") అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసిన పని.
ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం,
పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని
తీసుకుంటుంది.
కర్మ సిద్దాంతము ప్రకారము పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే
దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తా డు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని
తీసుకోవచ్చు. గతజన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మనిచేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.
💲కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతికవాదులు నమ్మరు. అబ్రహమిక్ మతాల (క్రైస్త వ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతి
చర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు కర్మగా భావిస్తా రు. కానీ హిందూ
మతం ప్రకారం మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం
భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం
ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.
💲ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే
పరిమితము. తల్లితండ్రు లు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం,
వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా
పేర్కొంటారు. పునర్జన్మల పై నమ్మకం, స్వర్గప్రాప్తి, నరకభీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తా యి. ఉదాహరణకు నేను గత
జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను అని కొందరు అంటుంటారు.
త్రివిధ కర్మలు
సంచితం (భూతకాలానికి సంబంధించినది), ప్రారబ్ధం (వర్తమానానికి సంబంధించినది), ఆగామి (భవిష్యత్తు నకు సంబంధించినది) ఈ
మూడింటిని త్రివిధ కర్మలు అంటారు.
నిత్యం (ప్రతినిత్యం ఆచరించవలసినవి. ఉదా: సంధ్యావందనం), నైమిత్తికం (ప్రత్యే సందర్భాలలో ఆచరించవలసినవి. ఉదా: శ్రాద్ధ
కర్మలు), కామ్యం (ఒక ప్రత్యేక ఫలితాన్ని ఆశించి చేసేవి. ఉదా: పుత్రకామేష్టి) ఈ మూడూ కూడా త్రివిధ కర్మలే
♥️💲💲💲
_*💲మనశ్శాంతిని పొందడం ఎలా....*_
సముద్రం ఒడ్డు న ఆగి ఉన్న ఓడపైన ఓ కాకి వచ్చి వాలింది...
అంతలో ఓడ ప్రయాణం ప్రారంభమై సముద్రం మధ్యలోకి చేరింది...
_💲ఈ రోజుల్లో ఏ మనిషిని కదిలించినా చాలా ‘బిజీ’గా ఉండడానికి కారణం మనసుకుండే ఈ కోతి స్వభావమే..._
_హద్దు లు మీరిన ధనవ్యామోహం, తీవ్రమైన పదవీకాంక్ష, హద్దూ అదుపులేని కీర్తి కండూతి వల్ల మనిషి అనే మనం అశాంతిలో మునిగి
తేలుతున్నాము_
_స్ఫుటం అనే శుద్ధి ప్రక్రియ ద్వారా స్వర్ణకారులు బంగారాన్ని ఇతర లోహాల నుండి ఎలా వేరు చేస్తా రో,_
*💲గురువు కూడా అలా తన యోగ విద్యా ప్రబోధం వల్ల మనోనాశనం చేస్తా డు.*
*_సాధన వల్ల కలిగే సంస్కారాలతో జీవుని మనో మాలిన్యం తొలగిస్తే ‘శుద్ధ జ్ఞానైక శివస్వరూపుడు’ అవుతాడు._*
💝💲💲💲
*నిద్రలేవగానే మనము ఉండవలసిన స్థా నము భ్రూమధ్యము. అక్కడ కూర్చుంటే మనకు ఏమి చేయాలో తెలుస్తూ ఉంటుంది. మనము
బొడ్డు స్థా నములో కూర్చుంటాము. బొడ్డు మనసుకు స్థా నము. ఆత్మ ఆజ్ఞా కేంద్రము. ఫాలభాగము నందు కూర్చుంటే రాజ
సింహాసనము నందు కూర్చున్నట్లు లెక్క. నువ్వు కూర్చోవలసిన స్థా నములో నువ్వు కూర్చొని నిన్ను నువ్వు పరిపాలించుకోవడము *ఆత్మ
యోగనిష్ఠ* అంటారు.*
*ఉదయము లేవగానే you have to set your self in order. అపుడు నీవు you are the king of your
life. మహర్షులందరూ అలాగే ఉంటారు. వారు నిజమైన ఆత్మనిష్టా పరులు.*
*💲నిజమైన ప్రేమలో అంచనాలు, బేర సారాలు ఉండవు. ఒక అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు దాన్ని చూసి సంతోషిస్తాం. కాని
దాని నుండి ఏమీ కోరుకోము. అది సుందరంగా ఉన్నందున ఆనందిస్తాం. అదే విధంగా ప్రతి ఫలాపేక్ష లేకుండా భగవంతుని ప్రేమించాలి.
ఎందుకంటే ఈ విశ్వంలో అన్నింటికంటే ప్రేమింపదగినవాడు ఆయనే. అటువంటి అవగాహనతో ఉన్న శుద్ధ ప్రేమ వెలకట్టలేని మహోన్నతంగా
జీవితంలో భాసిస్తుంది. అది సాధించబడినప్పుడు మనం ఆశించిన దానికంటే అధికమైన ఫలితాన్నే పొందుతాం.*
❤️💲💲💲
_*"తలపులను అసలు వదిలేదేట్లు ..."*_
_*ధ్యానం అంటే ఇతర తలంపులు తరిమివేయటం. ఇప్పటి కష్టా లన్నీ తలపుల వల్లనే. ఆ కష్టా లు కూడా తలపులే. తలపులు వదిలిపెట్టు
- సుఖమదే. ధ్యానమన్నా అదే. తలచే వానికే తలపులు. ఆ తలచేవాని ఆత్మగా నిలిచిపో. దానితో తలపులు ఆగిపోతాయి....*_
_*"💲బాధకు కారణం జ్ఞాపకమైతే, ఆ జ్ఞాపకానికి కారణం మనసు (మనం) ఖాళీగా ఉండటం. జరిగిన పని ఇప్పుడు లేదని,
జరుగబోయే పనికి ఇప్పుడు ఆలోచనతో పనిలేదని తెలుసుకుంటే ప్రస్తు తం చేస్తు న్న పనిలో ఇతర తలంపులు రాకుండా ఉంటాయి. మనకు
బాధ కలుగుతుందంటే మనం ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నామని అర్ధం. ఏదోక వ్యాపకంతో దీన్ని తగ్గించుకోవాలి. సంఘటన ఎప్పుడూ
క్షణికమే. కానీ దాని జ్ఞాపకం మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఈ విషయం మనం ఎప్పుడూ గుర్తు పెట్టు కుంటే ఏ సంఘటన
అయినా మనను శాశ్వతంగా బాధించే జ్ఞాపకంగా మారకుండా ఉంటుంది !"*
💞💲💲💲
_*ఆలోచనల ప్రభావం లేకపోతే మనసు మౌనంతోనే కొనసాగుతుంది...*_
_*💲మౌనం అంటే బయటకు మాట్లా డకపోవడం మాత్రమే కాదు. మనసులో ఆలోచనలు కూడా రాని స్థితి నిజమైన మౌనం. అయితే
ఆలోచనలు లేని స్థితి అందరికీ అసాధ్యం. వివేకంతో, విచారణతో ఆలోచనలు మనని ప్రభావితం చేయకుండా చూసుకోవడం అందరికీ
సాధ్యం. ఆలోచనల ప్రభావం లేకపోతే మనసు తనలోనే ఉన్న మౌనంతోనే కొనసాగుతుంది. అవసరమైన మేరకు స్పందిస్తూ,
అతిస్పందనలకు తావివ్వని మనసు మౌనంగా ఉన్నట్లే !*_
💘💲💲💲
💲ఇంద్రియములు కొనివచ్చి సమర్పించు విషయములలోని గుణ దోషములను మనస్సు విచారించును. సత్వము రజస్సు తమస్సు అనే
గుణములచే మనస్సు ఏర్పడు చున్నది.వీనిచే మనస్సు అనేక వికారములను అనగా పరిణామములను పొందును.
మనస్సు నందు గుణ ప్రేరణ వలన విషయ భావనలు కలిగి నప్పుడు మనస్సు నందు ఆలోచన లేక చలనము వుండును.
చలనమే ప్రపంచము, జీవుడు,కారణము,కార్యము.
అపుడు దేహ సృష్టి జరుగును.
💜💲💲💲
ఎంతకాలమైతే తర్కిస్తూ వుంటామో, అది బుద్ధి పరిధి వరకే పనిచేస్తుంది. “బుద్ధిగ్రాహ్యమతీంద్రియం” ఈ బుద్ధిని ఎంతగా
పెంచాలయ్యా, ఎంతగా ఓడించాలయ్యా - రెండు పనులు చేయాలి - దీన్ని బాగా పెంచాలి మొదటి దశలో. రెండవ దశలో ఏం
చేయాలిట? ఓడించాలి. నీ బుద్ధిని నీవే ఓడించాలి. నీ బుద్ధియొక్క కర్మ ప్రేరితంగా ఏర్పడుతున్నవాటిని నీవే నిరసించాలి.
నీవే అధిగమించాలి. అలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే బుద్ధి ఓడిపోయి సాక్షిత్వ స్థితియందు నిలకడ చెందుతుంది.
💲మనోబుద్ధు లు సాక్షిత్వస్థితియందు ఎవరికైతే నిలకడ చెందినాయో అట్టి సాక్షిత్వ జ్ఞానం చేత మాత్రమే ఆత్మను నిర్ణయించడానికి
వీలవుతుంది. తర్కము కంటే భిన్నమైనటువంటి ఆత్మవిదుల ఉపదేశం వలన కలిగిన జ్ఞానమే సరియైనటువంటిది. ఇది చాలా ముఖ్యం.
ఎవరిదగ్గరికైతే వెళితే నీకు తర్కాన్ని ఉపదేశిస్తా రో వాళ్ల వలన నీవు ఆత్మోపదేశాన్ని పొందలేవు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదెలా
కుదురుతుందీ, ఇదెలా కుదురుతుందీ, అలా ఎలా కుదురుతుందీ, ఇలా ఎలా కుదురుతుందీ అనే బుద్ధిప్రచోదనం చేత జరిగేటటువంటి
చర్చల వల్ల ఆత్మ యొక్క నిర్ణయం జరుగదు.
ఆత్మ నిర్ణయం జరగాలి అంటే మనోబుద్ధు లు ఆగిపోయినటువంటి స్థితిలో, మనోబుద్ధు లు హృదయస్థా నంలో
సంయమించబడినటువంటి స్థితిలో, నిర్వాణ ప్రజ్ఞా స్థితిలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అటువంటి నిర్వాణ ప్రజ్ఞను ప్రతిఒక్కరూ
పొందాలి అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చెప్తు న్నారు.
💲 నీవెట్టి దృఢ సంకల్పముతో ప్రలోభములకు లోనుగాక ఆత్మ జ్ఞానము నొందుటకు ధీరచిత్తముతో నుంటివో, అట్టి
సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!
ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. ధీరచిత్తము అంటే చిత్తములో ఏర్పడేటటువంటి వృత్తు లు ఏవైతే వున్నాయో , ఆ
చిత వృత్తు లను నీవు అధిగమించినటువంటి వాడవైనప్పుడు మాత్రమే నీవు ఆత్మ జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తా వు. నీవు ఆత్మజ్ఞానాన్ని
పొందాలి అనేటటువంటి ఉత్తమమైనటువంటి స్థితికి అర్హత సంపాదించాలీ అంటే నీకు అడ్డమైనటువంటి అంశము ఏమిటంటే చిత్తవృత్తి.
కాబట్టి యోగమార్గము యొక్క లక్ష్యము ఏమిటంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం.
“💲యోగాః చిత్తవృత్తి నిరోధకః” అనే సూత్రం ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానమ్మ్ దృష్ట్యానే, ఆ లక్ష్యం దృష్ట్యానే ఏర్పరచబడింది. ఎవరైతే
వారివారి చిత్తవృత్తు లను బాగుగా, నిశ్శేషముగా నిరోధించి చిత్త ఉపశాంతి, చిత్తశుద్ధి, నిర్మలమైనటువంటి చిత్తము ఎవరైతే సాధిస్తా రో,
వాళ్ళు మాత్రమే సరియైనటువంటి ఆచార్యుడిని ఆశ్రయించి వాళ్ళు ఆత్మజ్ఞానమును పొందెదరుగాక! అనేటటువంటి ఆశీఃపూర్వకమైన
వాక్యమును ఇక్కడ వేశారనమాట. చూడండి ఎంత దృఢంగా చెప్తు న్నారో.
“అట్టి సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!”
ఆశీఃపూర్వకమైన వాక్యమును ఇక్కడ ప్రయోగించారు. ఇది చాలా గొప్ప విశేషం. గురువు వాగ్ధా నం చేశాడు అంటే వాగ్ధా నభంగం
జరిగేటటువంటి అవకాశమే లేదు. అది ఈశ్వరనియతితో కూడుకున్నటువంటి అంశం అనమాట. కాబట్టి వారు సంకల్పించరు, వాగ్ధా నం
చెయ్యరు. అధవా వారు సంకల్పిస్తే, వారు వాగ్ధా నం చేస్తే దానికి ప్రతి అనేది సృష్టిలో వుండదనమాట. కారణం ఏమిటంటే సాక్షాత్తు
వారికి ఈశ్వరుడికి భేదములేదు కాబట్టి.
ధనం, గృహారామ క్షేత్రం మొదలగు సంపదలన్నియు అనిత్యములని నేనెరుగుదును. కామ్య కర్మలవలన కలుగు ఫలము
ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును. అనిత్యములగు సాధనలచేత నిత్యమగు ఆత్మతత్వమును
పొందజాలమనియు నేనెరుగుదును. అందుచే కర్మఫలాపేక్షను వదలి కర్తవ్య కర్మలను నాచికేతాగ్నిని చయన మొనరించి సాపేక్షిక నిత్యత్వం
గల యమాధికారమును పొందితిని.
💲(కామ్య కర్మలను ఫలాపేక్షతో చేయువారు మోక్షం పొందజాలరు. ఫలాపేక్ష లేకుండా కర్మలనాచరించువారు చిత్తశుద్ధిని
పొంది జ్ఞానసముపార్జన ద్వారా మోక్షమును పొందుదురు).
మనం ఎట్లా వుండాలి అనేది స్పష్టమైనటువంటి నిర్ణయంగా తెలిపారనమాట. ఎవరికైతే ధనం మీద గాని, గృహం మీద
గాని, ఆరామములమీద గాని, క్షేత్రం మీదగానీ, సంపదల మీద గానీ, అనిత్యములు అంటే పరిణామము చెందేటటువంటి వాటిని
ఏవైనాసరే కూడా సుఖం గాని, దుఃఖం గాని ద్వంద్వానుభూతులు ఏవైనా సరే అనిత్యం క్రిందకే వస్తా యి. వీటియందు ఆసక్తి ఎవరికైతే
వుంటుందో, వాళ్ళు ఎప్పటికీ ఈ ఆత్మానుభూతిని పొందజాలరు.
💲 కాబట్టి మానవులందరూ తప్పక వీటియందు విముఖత, వైరాగ్యం, నిరసించడం, ఆసక్తిని పోగొట్టు కోవడం, సంగత్వ
దోషాన్ని పోగొట్టు కోవడం తప్పదు. చాలా అవసరం. అది అధికారం అనేటటువంటి పద్ధతిని యమధర్మరాజు చెప్తు న్నాడు. మనల్ని జనన
మరణ చక్రంలో పడవేసేవి ఏవైతే వున్నాయో, వాటిని నిరసించమని చెప్తు న్నాడు. మనం మరల యమధర్మరాజు దగ్గరికి రెండోసారి
వెళ్ళకూడదు.
ఒకసారి వెళ్ళాం ఆల్రెడీ [already] పూర్వ జన్మలో. మళ్ళా వచ్చాం ఈ జన్మకి. మరల ఈ జన్మ తరువాత తిరిగి యమధర్మరాజు
యొక్క దర్శనం కలగకుండా వుండాలి అంటే, ఏవేవి వాటియందు ఆసక్తిని పోగొట్టు కోవాలో స్వయముగా యమధర్మరాజే బోధిస్తు న్నాడు.
ఇంతకు మించి ఉత్తమ ఉపదేశం లేదు.
గొప్పదైన మూలప్రకృతి (మాయ) నాయొక్క సర్వభూతోత్పత్తిస్థా నము. అద్దా నియందు నేను గర్భకారణమైన చైతన్యరూపమగు బీజము
నుంచుచున్నాను. దానివలన సమస్తప్రాణులయొక్కయు ఉత్పత్తి సంభవించుచున్నది.
💲ఈ చరాచరజగత్తు , ప్రాణికోట్లు యెట్లు సంభవించుచున్నవి? కేవలము ప్రకృతివలనకాదు. ఏలయనిన, అది జడమగు ప్రకృతితో
చైతన్యరూపుడగు పరమాత్మయొక్క కలయిక చేతనే సృష్టి ఏర్పడుచున్నది.
కాబట్టి పరమాత్మయే సర్వజీవులకును పిత. ప్రతిజీవి యొక్కయు బీజము వారే. ఈ రహస్యమే ఈ శ్లోకమున స్పష్టముగ
తెలియజేయబడినది.
💲కాబట్టి ఏ ప్రాణియు, ఏ జీవుడును ఎంతటి అల్పజాతికి జెందినప్పటికిని దిగులుపడక తనమూలము సాక్షాత్ పరమాత్మయేయని
నిశ్చయించి, వారిని జేరుటకు, వారిలో లీనమగుటకు (జ్ఞానాదులద్వారా) సర్వయత్నములను గావించవలెను. మఱియు
సర్వప్రాణులయొక్క బీజము ఆ పరాత్పరుడే కావున, ఏ ప్రాణిని జూచినను భగవద్భావముగలిగి జీవకారుణ్యము, పరోపకారపారీణత
గలిగియుండవలయును.
💲(దేవమనుష్యాది) సమస్తజాతులందును ఏశరీరము లుద్భవించుచున్నవో, వానికి మూలప్రకృతి (మాయ) యే మాతృస్థా నము (తల్లి).
నేను బీజము నుంచునట్టి తండ్రిని.
💲అప్పుడు చేసిన పనుల వలన బహువిధములైన దుఃఖములను అనుభవించుచున్నాడు. అవి ముఖ్యముగా అధ్యాత్మము, అధిదైవము,
అధిభూతము అని మూడు విధములు. (గాజు పాత్రలో నీటిని పోసి వాడుకొనుట మాత్రమే తెలిసినవానికి నీటిని మంచుగడ్డగా కట్టించు
విద్యను నేర్పి చూడుము. అతడు అలావాటు చొప్పున నీటివలెనే మంచుగడ్డనెత్తి గ్లా సుపై గ్రు మ్మరించును. అది పగిలిపోవును. అనగా
వికృతులను వాడుకొనునపుడు వాని ప్రాంతీయ ధర్మముల యందు జాగరూకుడుగా లేనిచో కష్టనష్టములు తప్పవు. అట్లే యీ
చుట్టరికములు మొదలగు వానితోను, డబ్బుతోను వ్యవహరించినపుడు కూడ ఎప్పటికప్పుడు ఏర్పడుచున్న వికృతధర్మముల జ్ఞానమును
మరచినచో వాని యందు వ్యామోహము ఏర్పడి సుఖదుఃఖములు కలుగుచుండును.
దేహము నూరు సంవత్సరములు జీవించినను అందున్న తాను దేహగుణములకు సంబంధించినవాడు కాడు. అయినను తాత్కాలికములైన
ప్రాణధర్మములు, ఇంద్రియ ధర్మములు, మనో ధర్మములు తన చుట్టు ను రంగులు గాజు పలకలవలె కప్పుకొనును. వాని స్వచ్ఛమైన
కిరణము రంగులుగా ప్రతిబింబించినట్లు కోరికల కిరణములు పుట్టు ను. వానిని తలచుకొనుటలో జీవుడు కోరికలను తనవిగా నమ్మును.
💲(వ్రేలికి బాధ కలిగినపుడు నాకు బాధ గలిగినదనుచున్నాము గదా? రంగుల యుద్ధముల గదిలో ఒక పిల్లవానిని ఉంచినచో సూర్యరశ్మి
అతనిపై రంగులుగా పడుచుండును. అతడు తాను రంగులు రంగులుగా ఉన్నానని సంబరపడి ఎగురువచ్చును. ఆ రంగులను తనతో
కొనిపోవుటకు కోరిక పుట్టవచ్చును. సాధ్యము కాదు కనుక యత్నించి రోదింపవచ్చును. అట్లే భార్య బిడ్డలు, ఇండ్లు , చెక్కు
పుస్తకములు, సోఫాలు, రేడియోలు, కార్లు , సినిమాలు, క్లబ్బులు మున్నగు వాని నుండి సుఖమును మోసికొని పోవుటకై
అహోరాత్రములు యత్నించి సాధ్యపడక ఏడ్చుచున్నవాడే సంసార బద్ధు డైన జీవుడు. వాని సత్యాసత్యములు గ్రహించి యుక్తితో
వినోదించువాడే మోక్షజీవి. గ్రహింపన అక్కరలేకయే శాశ్వతముగా వినోదించుచున్న పిల్లవాడే దేవుడు.)
💲తెలిసినవాడు ముక్తు డు. అతడు కర్మలు చేయునుగాని, చేయవలెనని కుతూహల పడడు. చేయకూడదని కూడ భావింపడు. కర్మల
వలన అతనికి అహంకార మమకారములు కలుగువు. కర్తవ్యము ఒక్కటే సమర్పణముగా చేయును. అభిలాషలు లేవు కనుక కర్తవ్యములు
కాని వానిని చేయడు.....
[03/09, 7:19 PM]💗💲💲💲
భౌతికప్రకృతి యందు త్రిగుణముల ననుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతికప్రకృతితో అతనికి గల
సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ, అధమజన్మలను పొందుచుండును.
జీవుడు ఏ విధముగా ఒక దేహము నుండి వేరొక దేహమును పొందుననెడి విషయమును అవగాహనము చేసికొనుటకు ఈ శ్లోకము
అత్యంత ముఖ్యమైనది.
💲మనుజుడు వస్త్రములను మార్చిన చందమున జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు చేరునని ద్వితీయాధ్యాయమున
వివరింపబడినది. ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పునకు భౌతికస్థితితో అతని తాదాత్మ్యయే కారణము.
అట్టి మిథ్యాభావనచే అతడు ప్రభావితుడై యుండునంతవరకు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందవలసియే యుండును.
అనగా ప్రకృతిపై అధికారము చలాయించవలెననెడి అతని కోరికయే అతనిని అట్టి అవాంచిత పరిస్థితుల యందు నిలుపుచున్నది.
కోరిక కారణముగనే అతడు కొన్నిమార్లు దేవతారూపమును, కొన్నిమార్లు మానవదేహమును, కొన్నిమార్లు జంతుదేహమును, కొన్నిమార్లు
పక్షిదేహమును, కొన్నిమార్లు , కీటకదేహమును, కొన్నిమార్లు జలచరదేహమును, కొన్నిమార్లు సాధుజన్మను, కొన్నిమార్లు నల్లిదేహమును
పొందుచుండును. ఇది అనంతముగా సాగుచున్నది.
💲ఈ అన్ని స్థితుల యందును జీవుడు తనను తాను ప్రభువునని తలచుచుండును. కాని వాస్తవమునకు అతడు ప్రకృతి ప్రభావమునకు
లోబడియే యుండును.
💲The living entity in material nature thus follows the ways of life, enjoying the
three modes of nature. This is due to his association with that material nature.
Thus he meets with good and evil among various species.
This verse is very important for an understanding of how the living entities
transmigrate from one body to another.
It is explained in the Second Chapter that the living entity is transmigrating from
one body to another just as one changes dress. This change of dress is due to his
attachment to material existence.
Under the influence of material desire, the entity is born sometimes as a demigod,
sometimes as a man, sometimes as a beast, as a bird, as a worm, as an aquatic, as a
saintly man, as a bug.
This is going on. And in all cases the living entity thinks himself to be the
master of his circumstances, yet he is under the influence of material nature.
One has to rise, therefore, above the three material modes and become situated in
the transcendental position. That is called Kṛṣṇa consciousness.
💲The living entity, if he submits to this hearing process, will lose his long-
cherished desire to dominate material nature, and gradually and proportionately, as
he reduces his long desire to dominate, he comes to enjoy spiritual happiness.
ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును.
లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన కార్యక్రమము కర్తవ్యము కాకపోవును.
💲మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టా ఇష్టములలో
పొరపాట్లుండును. వేదాంతము ఎంత గొప్పదియైనను, ఆహారమునకుగల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా
సత్యములు.
అయితే ఒకమారు సర్వాంతర్యామి స్మరణము కలిగించు కథలను ఆత్మతో గ్రోలుటకు అలవాటు పడినవాడు లోకవృత్తాంతములైన ఇతర
కథలను గ్రోలుటకు యత్నము చేయడు. అవి వానికి గరళము గ్రోలుట వలె నుండును...
🤎💲💲💲
*అనిర్వచనీయం ప్రేమ స్వరూపమ్...*
భగవత్రేమ స్వరూపం ఇట్టిదని నిర్వచించడానికి వీలు కాదు. అది హృదయపూర్వకం, అవాజ్నానస గోచరం. బుద్దికి అతీతం.
గత అధ్యాయాలలో వివరించినది బాహ్య భక్తి లేక గొణభక్తి. అది క్రమంగా సాధన దశలలో పెంపొందించుకునేదిగా చెప్పబడింది.
💲పరాకాష్టగా ముఖ్యభక్తి కలుగగా భక్తు డు తన ముఖ్యభక్తిలోగాని, పరాభక్తిలో గాని తన భక్తి అనుభవాన్ని ఇల్టది అని వివరించలేడు. అది
అతడి ఆంతరంగిక అనుభవం మాత్రమె.
ఈ ముఖ్యభక్తి లేక పరాభక్తిని అతడి బాహ్య నడవడికను బల్బ ఇతరులు అంచనా వేస్తే అది తప్పవుతుంది. అనిర్వచనీయమైన
భగవత్రైేమానుభవాన్ని భక్తు డు కూడా
చెప్పలేడు.
💲పదార్ధ రుచిని చూచిన మూగవాడు ఆ రుచిని మాటలలో చెప్పలేడు. అలాగే తన ముఖ్యభక్తి లక్షణాన్ని అనగా భక్తు డి ఆంతరిక
అనుభవాన్ని అతడు కూడా మాటలలో చెప్పలెదు.
భగవత్రేమ ఎప్పుడు హృదయాంత రాళంలో స్థిరపడుతుందో అప్పుడు ఆ భక్తు డికి అవగతమౌతుంది. అట్టి ఇతర భక్తు డు కూడా
తెలుసుకోగలడు. కాని వారు మాటలలో చెప్పలేరు.
ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే, సూర్యుని ఎదుట లేదా పూజగదిలో కులదేవత, గ్రామదేవతా నామస్మరణ చేసి ఒక్క
రూపాయిని ఇంట్లో హుండిలో వేసి, అలా పోగుచేసిన మొత్తా న్ని, మాసాంతంలో వచ్చే శనివారం సాయంత్రం మీ ఊరిలోని పురాతన
దేవస్థా నంలో దీపారాధన, ప్రదక్షిణ చేసి గుడిలో "పరమేశ్వరార్పణం" అని మనసులో చెప్పుకుని సమర్పించండి. దీనివలన వ్యక్తిగతంగా
దోషనివృత్తి అవ్వడమే కాకుండా, ఆ దేవాలయ ధూప, దీప, నైవేద్యాలని పోషించిన వారై, అక్కడ చేసిన నామస్మరణ చేత పరమాత్మ
కృప, ఎంతో పుణ్యం కలిగి సుఖ సంతోషాలు లభిస్తా యి.
💲సనాతన సంప్రదాయాలు వదిలేసి, చేతిలో పరిష్కారం ఉండగా, "అపస్మారకాసుర" మాయలో పడి, మూడవ వ్యక్తి పాదాలు
పట్టు కోవడం అవివేకం. ఎక్కడో ఎవరికో వేలల్లో, లక్షల్లో ధారాదత్తం చేసేకంటే మన ఊరి దేవుడిని ఇంటిపెద్దగా భావించి మనమే
స్వయంగా ఇక్కడే భక్తితో సులభంగా ఆరాధిస్తే, ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటుంది. ఆ ప్రాంతం శుభిక్షంగా ఉంటుంది. ఇది
ధర్మసూక్ష్మం
మనిషికి ప్రశాంతత ఇచ్చేది *ప్రకృతే* కావచ్చు *కానీ* మనసుకు *ప్రశాంతత* ఇచ్చేది మాత్రం మనసుకు *ఇష్టమైన*
వాళ్ళనుంచి వచ్చే *పలకరింపు....* .
💲జీవితం అంటే *మూడు* అక్షరాల కలయిక కాదు జీవితం అంటే నీకు ఇంకా ఈ *లోకానికి* మధ్య *యుద్ధం*. జీవితం
లో నువ్వు *ఆనందంగా* ఉండాలి అంటే *నీచుటూ* వున్నా అందరు *ఆనందంగా* ఉండాలి. ఆలా ఉండాలి అంటే కొన్ని సార్లు
*బాధని* భరించాలి కొన్ని సార్లు సరిపెట్టు కోవాలి కొన్ని సార్లు *నటించాలి* కొన్ని సార్లు *నవించాలి* గుండెల *నిండాబాధ* ఉన్నా
*గొంతు* వరకు *భయం* ఉన్న *కళ్ల* వరకు నీరు వున్నా *మొహం* పై *చిరునవ్వుని* వదలోద్దు
💘💲💲💲
పరీక్షించాలనే బుద్ధి దేవతలకు ఎందుకు పుడుతుందని సందేహం కలుగవచ్చు. పరీక్షించబడనటువంటి గుణమేదైనా, అది ఋజువు
కానట్లే అర్థం. ఉదాహరణకు పతివ్రత ఒకరున్నారు. ఒక పరీక్ష తర్వాతే ఆమే మహత్తు ఈ లోకానికి తెలుస్తుంది.
. అటువంటప్పుడు ధర్మదేవతకు ప్రమాదం(శాపం) కలిగి, మరి ధర్మదేవత క్షీణిస్తు న్నది కదా, దానివల్ల లోకానికేం లాభం! అన్న
సందేహం కూడా కలుగవచ్చు. అది విధిలోని యుగధర్మం. ఈ సంఘటన నిమిత్తమాత్రం.
ప్రతి ఋషిచరిత్రలో ఈ పరీక్షలో వాళ్ళు గెలిచినట్లు , వాళ్ళ మహిమలు ఋజువయినట్లు గాథలతో చెపుటున్నారు. సామాన్యుడికి పరీక్ష
ఉండదు. గొప్పవాళ్ళకే ఈ పరీక్షలన్నీ ఉంటాయి.
💲 ధర్మదేవత అంటే సృష్టిలో లోకాలను పరిపాలించి పోషిస్తు న్నటువంటి శక్తి. సమస్త దేవతలలోనూ, యక్ష, కిన్నేర, కింపురుషాది
దేవతలందరిలో కూడా ధర్మము అనే భావన్-అలాంటి ఒక శక్తి-ఉంది. దేంట్లో ధర్మభావన ఉంటుందో అదే ఈ జగత్తు కు క్షేమంగా
ఉండటానికి కారణమౌతోంది.
. జగత్కల్యాణం కోసం పుణ్యం సంపాదిస్తుంటారు. పుణ్యానికి ముందు ధర్మభావన ఉండాలి.ధర్మమందు నిష్ఠ కలిగిన వాడే పుణ్యం
చేస్తా డు. అంటే ధర్మమే లోకలో క్షేమము. ధర్మం ఏం చెబుతుంది? పుణ్యం చేయమని చెబుతుంది. పుణ్యము, తపస్సు, దానము,
అన్నీకూడా ధర్మం ఆధీనంలోనే ఉంటాయి.
💲మిగతా దేవతలందరినీ బ్రహ్మ సృష్టించారు కదా! మరి ధర్మదేవతను ఎవరు సృష్టించారు? అంటే, సృష్టి అలాగే ఉంది. దేవతలందరినీ
ఈశ్వరుడే సృష్టించారు. అయితే ధర్మదేవతను మాత్రం ఆయన సృష్టించలేదు.
ప్రత్యేకంగా ధర్మదేవత అని ఎవరూ సృష్టింపబడలేదు. యముడున్నాడు. ఆయనను ధర్మదేవత అంటాం. యముడి యొక్క అధికారం
ఏమిటి? క్రింది లోకాలలోని జీవుల యొక్క పాపపుణ్యాల విచారణ జరిపి వాళ్ళకు ఉత్తరగతులను నిర్ణయించడం ఆయన పని. అంతవరకు
మాత్రమే ధర్మదేవత. అతడిని ధర్ముడని, ధర్మదేవత అని అంటారు.
❣️💲💲💲
మూల ప్రకృతి (భగవంతుని చైతన్యం) ఎన్నో ప్రపంచాలుగా విభజన పొందింది. అందులో తన యొక్క చైతన్యమైన DNA ని (మూల
చైతన్య బీజ జ్ఞానాన్ని) నిలిపి, తాను వీటి ద్వారా విస్తరిస్తూ పరిణామం చెందుతుంది.
మూల చైతన్యం తనని తాను మూడు ప్రపంచాలుగా విస్తరించింది. ఈ మూడు ప్రపంచాలు, ఏడు పరిధులుగా (7 ప్లైన్స్ లేక
తలాలుగా) విభజించబడుతుంది.
*1. సూక్ష్మ లోకాలు* - ఇక్కడ సూక్ష్మ శరీరధారులు, సూక్ష్మజీవులు ఉంటాయి. (మన సూక్ష్మశరీరయానం లో మొదట దీనినే
"టచ్" చేస్తాం)
ఈ సూక్ష్మ తలాలు లేక లోకాలు రెండు రకాలు.
. *హై య్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్* - (ఉన్నత జ్యోతి ప్రపంచాలు) -హై య్యర్ ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. ఇవి ఉన్నత చైతన్యాలను తయారు
చేస్తా యి.
💲. *కారణ లోకాలు* -ఇక్కడ కారణశరీరధారులు, కారణశరీరజీవులు (కాజల్ బీయింగ్స్, కాజల్ మాస్టర్స్) ఉంటారు. ఇది జీవి
యొక్క జన్మకారణ లోకం,ఈ కారణాలను తీసుకునే ఆత్మ తన ప్రయాణాన్ని భూమికి మళ్ళిస్తుంది.
. *మహా కారణ లోకాలు*-ఇక్కడ మహా కారణ శరీరంధారులు, మహా కారణ జీవులు ఉంటాయి. ఈ మహా కారణ శరీరధారులనే
*"మాస్టర్స్", గ్రాండ్ మాస్టర్స్"* అంటారు. అలాగే ఇక్కడ ఉన్న జీవులను *"గ్రాండ్ బీయింగ్స్* అంటారు. ఇక్కడ ఉన్నవారిని
మహాత్మలు, విశ్వాత్మలు, బ్రహ్మాత్మలు అంటారు. ఇది మహా అద్భుత ప్రపంచం, దీనిని *"జ్ఞాన"* లేక *"కాంతి ప్రపంచం"*
అంటారు. మూలచైతన్యం యొక్క మహా కారణం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్న వారు అంతా ఆ మూల చైతన్యము యొక్క
మహాకారణం కోసం పని చేస్తా రు.
💲. *ఏంజెలిక్ వరల్డ్ -(దేవతా ప్రపంచం)* ఇక్కడ దేవతలు, దేవదూతలు (వీరినే మెస్సెంజర్స్) అంటారు. భగవంతునికి జీవాత్మ కు
మధ్య వార్తా హరులు. మూల ఆత్మ యొక్క మహాన్ కారణాన్ని ఆత్మకు (జీవునికి) అందజేసి ఆ విధంగా పనిచేసేలా చేస్తా రు. వీరినే
*"ఏంజెల్స్"* మరి *"ఆర్కేంజల్స్"* అంటారు.
ఇంకా ఇక్కడ ప్రకృతి దేవతలు(ఫైయిరీస్) ప్రకృతి ఆత్మలు (పంచభూతాలు) ప్రకృతి జీవులు (చేపలు, పక్షులు, సరీసృపాలు, కీటకాలు)
ఉంటాయి. ఇది దైవం యొక్క గొప్ప ప్రపంచం.
💜💲💲💲
ఎంతకాలమైతే తర్కిస్తూ వుంటామో, అది బుద్ధి పరిధి వరకే పనిచేస్తుంది.
“💲బుద్ధిగ్రాహ్య
మతీంద్రియం” ఈ బుద్ధిని ఎంతగా పెంచాలయ్యా, ఎంతగా ఓడించాలయ్యా - రెండు పనులు చేయాలి - దీన్ని బాగా పెంచాలి మొదటి
దశలో. రెండవ దశలో ఏం చేయాలిట? ఓడించాలి. నీ బుద్ధిని నీవే ఓడించాలి.
నీ బుద్ధియొక్క కర్మ ప్రేరితంగా ఏర్పడుతున్నవాటిని నీవే నిరసించాలి. నీవే అధిగమించాలి. అలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే బుద్ధి
ఓడిపోయి సాక్షిత్వ స్థితియందు నిలకడ చెందుతుంది.
💲మనోబుద్ధు లు సాక్షిత్వస్థితియందు ఎవరికైతే నిలకడ చెందినాయో అట్టి సాక్షిత్వ జ్ఞానం చేత మాత్రమే ఆత్మను నిర్ణయించడానికి
వీలవుతుంది. తర్కము కంటే భిన్నమైనటువంటి ఆత్మవిదుల ఉపదేశం వలన కలిగిన జ్ఞానమే సరియైనటువంటిది. ఇది చాలా ముఖ్యం.
ఎవరిదగ్గరికైతే వెళితే నీకు తర్కాన్ని ఉపదేశిస్తా రో వాళ్ల వలన నీవు ఆత్మోపదేశాన్ని పొందలేవు.
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదెలా కుదురుతుందీ, ఇదెలా కుదురుతుందీ, అలా ఎలా కుదురుతుందీ, ఇలా ఎలా
కుదురుతుందీ అనే బుద్ధిప్రచోదనం చేత జరిగేటటువంటి చర్చల వల్ల ఆత్మ యొక్క నిర్ణయం జరుగదు.
💲ఆత్మ నిర్ణయం జరగాలి అంటే మనోబుద్ధు లు ఆగిపోయినటువంటి స్థితిలో, మనోబుద్ధు లు హృదయస్థా నంలో
సంయమించబడినటువంటి స్థితిలో, నిర్వాణ ప్రజ్ఞా స్థితిలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అటువంటి నిర్వాణ ప్రజ్ఞను ప్రతిఒక్కరూ
పొందాలి అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చెప్తు న్నారు.
నీవెట్టి దృఢ సంకల్పముతో ప్రలోభములకు లోనుగాక ఆత్మ జ్ఞానము నొందుటకు ధీరచిత్తముతో నుంటివో, అట్టి
సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!
💲ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. ధీరచిత్తము అంటే చిత్తములో ఏర్పడేటటువంటి వృత్తు లు ఏవైతే వున్నాయో , ఆ చిత
వృత్తు లను నీవు అధిగమించినటువంటి వాడవైనప్పుడు మాత్రమే నీవు ఆత్మ జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తా వు.
నీవు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఉత్తమమైనటువంటి స్థితికి అర్హత సంపాదించాలీ అంటే నీకు అడ్డమైనటువంటి అంశము
ఏమిటంటే చిత్తవృత్తి. కాబట్టి యోగమార్గము యొక్క లక్ష్యము ఏమిటంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. “యోగాః చిత్తవృత్తి నిరోధకః” అనే
సూత్రం ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానమ్మ్ దృష్ట్యానే, ఆ లక్ష్యం దృష్ట్యానే ఏర్పరచబడింది.
💲ఎవరైతే వారివారి చిత్తవృత్తు లను బాగుగా, నిశ్శేషముగా నిరోధించి చిత్త ఉపశాంతి, చిత్తశుద్ధి, నిర్మలమైనటువంటి చిత్తము ఎవరైతే
సాధిస్తా రో, వాళ్ళు మాత్రమే సరియైనటువంటి ఆచార్యుడిని ఆశ్రయించి వాళ్ళు ఆత్మజ్ఞానమును పొందెదరుగాక! అనేటటువంటి
ఆశీఃపూర్వకమైన వాక్యమును ఇక్కడ వేశారనమాట. చూడండి ఎంత దృఢంగా చెప్తు న్నారో.
“అట్టి సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!”
*ఆచరణము లేని జిజ్ఞాస జీవుని భ్రష్టు ని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును.....*
💙💲💲💲
*'వేద'మపారము. జ్ఞానమునూ అపారమే. తెలియవలసినది ఎప్పుడునూ యుండును. తెలిసిన దానిని ఆచరించుట అను మార్గమున
మరికొంత తెలియుట యుండును.*
💲ఈ మార్గమున తెలియుటలో అనుభవము వుండును. అనుభూతి యుండును. మరియూ తెలిసినది అక్కరకు వచ్చును. ఊరికే
తెలుసుకొనుట వలన ఉపయోగము లేదు. అది అక్కరకు రాదు. అనుభూతి నీయదు. అనుభవమూ కలుగదు. ఆచరణము లేని
జిజ్ఞాస జీవుని భ్రష్టు ని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును.
ఊరకే తెలుసు కొనుట వలన మెదడు వాచి, తెలిసిన వాడనను అహంకారము బలిసి జీవుడు భ్రష్టు డగును. బ్రహ్మమును తెలిసిన
వారందరూ ఆచరణ పూర్వకముగా నెగ్గిన వారే. బోధనలను వినుట వలన, గ్రంథంములను పఠించుట వలన, తెలియునది పుస్తక
విజ్ఞానమే.
ఆచరించు వారిదే అసలు విజ్ఞానము. తెలుసుకొనుట, తెలిసినది ఆచరించుట అనునవి అనుశ్యాతముగ ఉఛ్వాస నిశ్వాసములవలె సాగుట
క్షేమము. అది తెలిసిన వారే తెలిసినవారని, యితరులు మిధ్యాచారులని
భగవంతుడు బోధించి యున్నాడు.
భారతీయులకిదియే ప్రస్తు త కర్తవ్యము.
💲ఉదాహరణకు, దాహము కలిగిన వానికి బావి కనపి నప్పుడు, అందుండి తనకు వలసిన జలములను గ్రోలి తృప్తి చెందుట క్షేమము.
అంతియేకాని, అసలా బావియందు ఎంత నీరున్నది? దినమున కెంత ఊరుచున్నది? ఎంతమంది ప్రతి దినమూ త్రాగినచో బావి ఎండక
యుండును? అను జిజ్ఞాసలో పినచో, గొంతెండి చనిపోవుటయేయుండును. చదివిన వారందరూ తెలిసినవారు కారనియు, రామకృష్ణ -
వివేకానందుల వలె ఆచరించినవారే తెలిసినవారని తెలియవలెను.
🖤💲💲💲
*સ્વતવાઁશ્ચ પ્રઘાસી ચ સા...*
💲ఏ గృహస్థు డు శక్తిసామర్థ్యములు, భోజనసామగ్రు లు పుష్కలముగ నుంచువాడో యాతడు సకల ప్రదేశములందును విజయసాధకు
డగుచున్నాడు....
(సత్యవాన్) తన వారిని వృద్ధి యొనర్చువాడు మరియు (ప్రఘాసీ) భోజన సామగ్రిని పుష్కలముగా నుంచువాడు మరియు
(సాన్తపనః) శత్రు వులను బాగుగా తపింపజేయువాడు మరియు (గృహమేధీ) ప్రశంసనీయమగు సాంగత్యము గృహమందుగలవాడు
మరియు చక్కగా క్రీడ [ఆట] లొనర్చు స్వభావముగలవాడు మరియు (శాకీ) ఆవశ్యకతానుసారము తనశక్తిని ప్రదర్శించు
స్వభావముగలవాడు ఐ యెవడుండునో యాతడు (ఉజ్జీషీ) మనస్సుద్వారా అత్యంతముగా జయించువాడై యున్నాడు.....
[03/09, 7:39 PM]💟💲💲💲
భక్తితో ఒక్క పుష్పం పెట్టండి, అవి చైతన్య వంతమౌతాయి. మిమ్మల్ని మీకుటుంబాన్ని కాపాడుతాయి. ఒకవేళ ఆ వస్తు వులు మరింత
జీర్ణమై (అరిగి) పోతే (బంగారు, వెండి విగ్రహాలు) వాటిని కరిగించి, లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి. అలాగే ఫోటోలు
గానీ, పాత్రలు గానీ పాడయిపోతే మంచిరోజు చూసి వాటి తో బాటుగా అవే వస్తు వులు కొత్తవి కొని, రెండింటినీ కలిపి ఒకటి, రెండు
రోజులు పూజ చేసుకొని, ఒక శుభ దినాన వాటిని తీసుకెళ్లి ప్రవహించే నదిలో గానీ, సముద్రంలో గానీ విడిచిపెట్టండి....
లోతుగా గొయ్యి తీసి వాటిలో పాతిపెట్టండి. జీవితంలోనివి కష్టా లు కాదు, భగవంతుని వరాలు" అని ఎప్పుడూ అనుకుందాం...
_" 💲ఎక్కడయితే శత్రు త్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషి తనకంటూ ఒక రీజన్ ఏర్పరచుకొని వాదించటం ప్రారంభిస్తా డు. ఎక్కడ
'ప్రేమ' ఉంటుందో అక్కడ రీజన్ వుండదు. "_
💲ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తా యి.. కళ్ళకు కమ్మిన మసకలను తొలగిస్తా యి. "_
💲Success is a tasty dish. Patience, Intelligence, Knowledge and Experience are its
ingredients. But hard work is that little salt that makes it delicious.
If we translate every mistake of our life into a positive learning point, we will
never be prisoner of our past. But can be the designer of our fascinating future.
💘💲💲💲
మనిషికి మాత్రమే సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వస్తా యి. కారణం తాను దేహ తాధాప్యం చెందుతాడు ,కాబట్టి తనకి ఆరోగ్య
సమస్యలు వస్తా యి.
💲 కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తా యి అంటే విపరీతమైన కోపమునకు లోనైనా, ఇతరులను విమర్శించే గుణము, తాను ఏ వ్యవహారము
నందునైనా ఆశపడినప్పుడు ఆ విషయము పలించంప్పుడు ఆశాభంగం జరిగినా, ఏదైనా వైఫల్యాలు ఎదురైనా, భయం, ఆతృత,అభద్రతా
భావం, అతిగా ఉద్రేక పడడం, మనోబలం తగ్గడం, ఉద్దేశ్య పూర్వకంగా ఆహారాన్ని మానుట వలన కిడ్నీ సమస్యలు వస్తా యి.
💲మరి ఇవన్నీ మనసికానికి సంబంధించినవి మరి శరీరానికి ఎందుకు వస్తా యి అంటే మనస్సే శరీరము . మనస్సు ఎప్పుడూ శరీరాన్ని
అంటి పెట్టు కొని ఉంటుంది. మనస్సు లేకపోతే శరీరానికి ఏ విధమైన స్పందనా ఉండదు. కూర్చోవాలి,అన్నా నుంచోవలి అన్నా, నడవాలి
అన్నా నాకు అదికావలి ,ఇదికావాలి, నేను అది చేయాలి,ఇది చేయాలి అన్నా మనస్సే కారణం. కోమాలో ఉన్నా రోగికి మనస్సు
ఉండదు అతనికి ఏమి జరిగినా తెలియదు. అదే స్పృహలో ఉన్న వ్యక్తికి అన్ని తెలుస్తా యి. ఎందుకంటే అతనికి మనస్సు పని చేస్తుంది.
ఆన్నిటికి మనస్సే ములకారకం.
ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికే మీ ముల చైతన్యాయాన్ని ఆశ్రయించాలి. అంటే ఆత్మ శ్వరుపుడువి ఐన నీవు నీ దివ్య చైతన్యంతో
మమేకమావ్వాలి, నిరంతరం.
"💲ఎవరినైనా మోసగించినవాడు, ఎవరికైనా ద్రోహం చేసినవాడు, ఎవరి నాశనాన్ని అయినా కోరుకున్నవాడు. మనము ఇలాంటి వారి
నుంచి తప్పించుకోవచ్చు. కానీ వాడు వాడి కర్మఫలాల నుంచి తప్పించుకోలేడు...."
"💲అతి ప్రధానమైన వస్తు వులను గాని, వ్యక్తు లను గాని, వ్యవస్థలను గాని, అవయవాలనుగాని జాగ్రత్తగా కాపాడుకోవాలి....
🖤💲💲💲
*మహాలయ పక్షం* సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 17 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది.
ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మన పితృదేవతలను స్మరించి ,
వారికి నమస్కారము చేస్తూ , *నేను పితృ పక్షము పాటించుటకు అశక్తు డను, కావున నన్ను మన్నించి , మీ దీవెనలు
అందచేయండి’* అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.
ఇంకొంతమంది ఈ మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు కూడా నిర్వహిస్తాం
_భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది._
_పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు..._
ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించడం చాలా మంచిది,
కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తిస్తా రు...
_💲తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించడం మంచిది..._
_తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయడం మంచిది, ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ
అమావాస్య (౨౦౨౦సెప్టెంబర్ 17 న) నైనా చేస్తే మంచిది....
♥️
💲💲💲
*ధ్యానం -*
*నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం.*
*ధ్యానం -*
*మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.*
*ధ్యానం -*
*💲ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.*
*ధ్యానం -*
*వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే
అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.*
*ధ్యానం -*
*మనస్సు యొక్క నిశ్చలత్వం.*
*ధ్యానం -*
*మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.*
*ధ్యానం -*
*ఇతరభావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.*
*ధ్యానం -*
*అంతరంగ చైతన్యముకు చేరువకావడం.*
*ధ్యానం -*
*హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.*
*💲ఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే
తెలుసుకోవాల్సిన సత్యం. ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే
పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.*
*💲ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. ప్రాపంచిక, పారమార్ధిక
జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.*
*పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గం అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తు న్నారు. ధ్యానం మైండ్
ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ. ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం.
వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి ధ్యానంవలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావసమతుల్యత
అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం
జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది. అంతే కాదు, సంస్కారశుద్ధి,
విషయవాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది. పరమాత్మ ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి.
హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయవాసనలుండకూడదు. ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటే
ఉపాధి.*
*💲ధ్యానం చేస్తు న్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి.
అందుకే పుట్టు కొస్తు న్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా
గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి.*
*💲ఇదేరీతిలో ధ్యానం చేస్తు న్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధు డు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము
ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు.
కానీ అది సరికాదు.*
*💲నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ
ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ఇది
పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి. ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని
కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తు న్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తు న్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి
పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.*
*ధ్యాన సాధన చేస్తు న్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తు వు (నామం,
రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి.*
*💲ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తు వు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని
కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం,
ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే
సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.*
*💲ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను.*
*💲సమస్తమైన వేదశాస్త్రములును మరల మరల పరిశోధింప ఒకటే గోచరిస్తుంది. అది, సర్వదా నారాయణ స్వరూపమైన ఆత్మను
ధ్యానించుటయే గొప్పది.*
*ధ్యానయోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రా లు ద్రు వీకరిస్తు న్నాయి -*
*బ్రహ్మహత్యసహస్రాణి భ్రూణహత్య శతాని చ*
*ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్ని రివేంధనమ్*
*బ్రహ్మహత్యలును, నూరు గర్భిణీ హననములైన పాపాలన్నియున్ను ఒక ధ్యానయోగంచే, కట్టెలన్ని అగ్నిచే భస్మమగునట్లు
భస్మమగుచున్నవి.*
*మధు...మేహుల్ని* వేధించే ఇబ్బందులలో నడుము నొప్పీ ఉంటుందని చాలామందికి తెలియదు. వీరిలో ఇది.. ప్రత్యేకించి
కూర్చున్నప్పుడు తగ్గుతూ, నడిచేటప్పుడు విజృంభిస్తుంటుంది. నడవటం మొదలుపెట్టగానే.. నొప్పి తీవ్రత పెరుగుతుంది. నడక ఆపితే,
ఒక్కసారిగా తగ్గి, క్రమేపీ మాయమవుతుంది. అదే దీని ప్రత్యేకత.
మరోవైపు.. మధుమేహ బాధితులకు నడుము, తొడల్లో నొప్పిగా ఉందంటే ఇతరత్రా కారణాల్ని అనుమానించాల్సిందే. వీరిలో సమస్యకు
కారణం లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోవటం మాత్రం కాదు. నడుము, తొడల ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గిపోవటం కూడా మధుమేహ
బాధితుల్లో ఇలాంటి సమస్యలకు కారణమవుతుంది. ఇలా రక్తప్రసరణ చాలీచాలకుండా జరగటాన్ని వైద్య పరిభాషలో 'యాంజైనా'
అంటారు. గుండె గోడలకు రక్త ప్రసరణ సక్రమంగా అందకపోతే 'ఛెస్ట్ యాంజైనా' తలెత్తినట్లే.. నడుము కండరాలకు చాలీచాలని
రక్తప్రసరణ జరుగుతున్నప్పుడు 'వెయిస్ట్ యాంజైనా', 'నడుము నొప్పి' రూపంలో సమస్య బయటపడుతుంది. ఛెస్ట్ యాంజైనాను
నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు తలెత్తినట్లే, నడుము యాంజైనాకు సకాలంలో సరైన చికిత్స అందించకపోతే పాదాలకు రక్తసరఫరా తగ్గి గ్యాంగ్రీన్
సమస్య తలెత్తవచ్చు.
నొప్పెందుకు?
గుండె నుంచి కిందికి వచ్చే పెద్ద రక్తనాళం పొట్ట దాకా వెళ్లి అక్కడ కాలేయం, పేగులు వంటి అవయవాలకు శుద్ధమైన ఆక్సిజన్ను
అందజేస్తుంది. ఇదే నాళం నడుము భాగంలోని కండరాలు, అవయవాలకు కూడా ఆక్సిజన్ అందజేస్తుంది. ఆ తర్వాత అది రెండుగా
విడిపోయి ఎడమ, కుడి తొడలవైపు ఒక్కో నాళం వెళ్లి, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఈ నాళాల ద్వారా రక్తం పాదాల వరకూ
చేరుతుంది.
💲సాధారణంగా రక్తనాళాల గోడలకు కొవ్వు, కొలెస్ట్రా ల్, క్యాల్షియం వంటివి పేరుకు పోతూంటే, రక్తనాళాలలో రక్తప్రసరణ మార్గం
కుచించుకుపోతుందన్న సంగతి తెలిసిందే. దీనివల్ల అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. మధుమేహ బాధితుల్లో వ్యాయామం,
క్రమశిక్షణ కొరవడితే రక్తంలో గ్లూకోజ్ పెరిగి పోతుంది. కొవ్వు, క్యాల్షియం పేరుకుపోవటంతో రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడతాయి.
మధుమేహుల్లో.. ఈ రక్తనాళం రెండుగా విడిపడే నడుము భాగంలో అవరోధం ఏర్పడవచ్చు. దాంతో తొడలు, పాదాలకు రక్తప్రసరణ
తగ్గుతుంది. ఫలితంగా నడుము నొప్పి వేధిస్తుంది. ఈ పరిస్థితిని 'లెరిచ్ సిండ్రోమ్'గా వ్యవహరిస్తా రు.
💲నిర్లక్ష్యానికి మూల్యమెక్కువ
నడుము యాంజైనాకు సరైన చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే.. పురుషాంగానికి రక్తప్రసరణ మందగించి, సామర్థ్య సమస్యలు
తలెత్తవచ్చు. రెండో సమస్య- పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవటం. దీనివల్ల పాదాల్లో తీవ్రమైన నొప్పితోపాటు కండ నల్లబారటం, గ్యాంగ్రీన్
వంటి సమస్యలు తలెత్తు తాయి. సెక్సు సామర్థ్యాన్ని పదిల పరచుకోవటానికీ, పాదాల్ని పరిరక్షించుకోవటానికి మధుమేహులు నడుము
యాంజైనా విషయంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే.
ప్రత్యేకించి మధుమేహుల్లో పెయిన్ కిల్లర్లు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తా యి. కొంతలోకొంత ప్యారసెటమాల్ వంటివే కిడ్నీలకు సురక్షితమైన
మాత్రలుగా తేలాయి.
💲నడుము నొప్పి సమస్య వేధిస్తుంటే.. పెయిన్ కిల్లర్లు వేసేసుకుని నొప్పి నుంచి ఉపశమనం పొందటం శాశ్వతమైన పరిష్కారం
కాదు.... మీరు మధుమేహులై, నడుము నొప్పితో కూడా బాధ పడుతున్నట్లయితే వెంటనే నడుము దగ్గర రక్తనాళాల పూడికలను
కూడా అనుమానించటం మంచిది. తొడలు, పాదాలకు రక్తా న్ని సరఫరా చేసే నాళాల పరిస్థితి ఎలా
నడుము నొప్పితో బాధపడే మధుమేహులకు... వ్యాస్కులర్, కార్డియో థొరాసిక్ సర్జన్లు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది.
డాప్లర్, సీటీ యాంజియోగ్రఫీ, ఎంఆర్ యాంజియోగ్రఫీ వంటి రోగనిర్ధా రణ సౌకర్యాలతోపాటు, లింబ్ బైపాస్ సర్జరీ, స్పైనల్ సర్జరీ వంటి
శస్త్రచికిత్సలు చేసే అవకాశాలుండే ఆస్పత్రు ల్లో చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం.
💲పొగ వద్దేవద్దు
మధుమేహులకూ, పొగకూ ఆమడ దూరం. పొగాకుగానీ, పొగనుగానీ చేరదీస్తే రెండుకాళ్లకీ ముప్పు కొనితెచ్చుకోవటం ఖాయమన్న
సంగతి మరవద్దు . మధుమేహుల విషయంలో.. ధూమపానం అగ్నికి ఆజ్యం పోయటం లాంటిది. మధుమేహుల్లో కాళ్లు , పాదాలకు
రక్తసరఫరా తగ్గుతుంది, దీనికి తోడు పొగాకు నమలటం, సిగరెట్ తాగటం వంటి అలవాట్లవల్ల సమస్య మరింత తీవ్రమై పాదాల్లో
గ్యాంగ్రీన్ ఏర్పడి, కాళ్లు పోగొట్టు కునే పరిస్థితి తలెత్తు తుంది. ఇవేకాదు.. పొగాకు వినియోగం వల్ల లింబ్ బైపాస్ సర్జరీ,
యాంజియోప్లా స్టీ వంటి చికిత్సలు చేసిన తర్వాత కోలుకో వటం కూడా కష్టతరమవుతుంది. ఇలాంటి చికిత్సల తర్వాత కూడా పొగతాగటం
మాననట్లయితే.. కృత్రిమంగా అమర్చిన స్టెంట్ నాళాలు సైతం కుంచించుకుని సమస్యలకు దారితీస్తా యి. సిగరెట్లు తాగే సంఖ్యను
నెమ్మదిగా తగ్గించటం వల్ల వైద్యపరంగా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. మొత్తంగా మానేస్తేనే చికిత్స పనిచేస్తుంది.
* 💲ఎవరికైనా శక్తికి మించిన బరువులను ఎత్తటం శ్రేయస్కరం కాదు. అయితే నడుమునొప్పి విషయంలో ఎంత బరువు ఎత్తు తున్నామన్న
దానికన్నా ఎలా పైకి లేపుతున్నామన్నదే కీలకం. ఆయా వస్తు వులను దూరం నుంచి వంగి ఎత్తటం కాకుండా.. వాటికి దగ్గరగా వచ్చి
మోకాళ్ల మీద కూర్చుని పైకెత్తా లి. వెన్ను నిటారుగా ఉండేలా, శరీరం బరువు కాళ్లపై సమంగా పడేలా చూసుకోవాలి. ఈ సమయంలో
శరీరం పక్కలకు తిరిగినా, వంగినా వెన్నెముకను దెబ్బతీస్తుం ది
* చిన్న చిన్న గాయాలు, బెణుకుల వంటి కారణంగా హఠాత్తు గా నొప్పి వస్తే విశ్రాంతి తీసుకోవటం మంచిదే. అయితే పూర్తిగా మంచం
మీదే పడుకోవాలనేది మాత్రం అపోహ. ఒకట్రెండు రోజులు కదలకుండా పూర్తిగా మంచం మీదే ఉండిపోతే నడుము నొప్పి మరింత
ఎక్కువ అవుతుంది.
* 💲వయసుతో పాటు వచ్చే వెన్నుపూసల అరుగుదల, రకరకాల కండరాల సమస్యలు, ఇన్ఫెక్షన్లు , జన్యు పరమైన కారణాల వంటివి
కూడా నడుము నొప్పికి కారణమవుతాయి.
* బరువు ఎక్కువ ఉన్న వారికి నడుమునొప్పి బాధలు ఎక్కువన్న మాట నిజమేగానీ అలాగని బక్కగా ఉండే వారికి నడుము నొప్పి
రాదనుకోవటానికి లేదు. నడుము నొప్పి ఎవరికైనా రావొచ్చు. నిజానికి ఆహారం సరిగా తీసుకోకుండా చాలా సన్నగా ఉండేవారికి ఎముక
క్షీణత ముప్పూ ఎక్కువే. ఇలాంటి వారికి నొప్పులే కాదు, వెన్నెముక విరిగే ప్రమాదమూ ఉంటుంది.
💲క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వెన్నునొప్పి రాకుండా నివారించుకునే వీలుంది. తీవ్ర గాయాల కారణంగా వెన్నునొప్పితో
బాధపడుతున్నవారికి వైద్యులు ప్రత్యేక వ్యాయామాలు సూచిస్తా రు. ఇక నొప్పి తగ్గిన తర్వాత తగు వ్యాయామాలు చేయటం ద్వారా
మున్ముందు మళ్లీ నడుము నొప్పి బారినపడకుండా చూసుకోవచ్చు....
❤️💲💲💲
*ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు*
💲ఆర్థరైటిస్ సమస్య దేనినైనా పొందలేక పోతున్నాను, లేదా ప్రేమను కోల్పోతున్న ను, లేదా నా వద్ద ఉన్నది పోతుందేమో అన్న
భయం, నేను చేయలేను అన్న సంకోచం, భయం , తీవ్ర మనస్తా పం వలన ఆర్థరైటిస్ సమస్య వస్తుంది.
మరి యువతి, యువకులకు ఎందుకు వస్తుంది?
వారు చదువుకునే వయస్సులో ఎక్కువ ర్యాంకులు సాధించాలి, అను విషయం మీదా ఎక్కువుగా సంకల్పం పెట్టు కుంటారు.కానీ వారికి
మద్యలో నేను సాధించ లేనేమో అన్న భయం కలిగినా సమస్య మొదలవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నములు చేస్తు న్నప్పుడు నాకు
తగిన ప్రాధాన్యత కలిగిన ఉద్యోగం వస్తుందో, రాదో అన్న భయం, వచ్చినా ఆ ఉద్యోగంలో ఇమడలేక పోవడం, కొంతమంది చదువుకునే
సమయంలో ప్రేమలో పడడం, ఆ ప్రేమలో వచ్చే వైఫల్యాలు వలన ఆర్థరైటిస్ సమస్యలు వస్తా యి.
💲కొంతమంది జీవితాలలో ఆస్తి తగాదాలు కోర్టు కేసులు, తమ ఆస్తి పోతుందేమో అన్న భయం. దాయాదుల మధ్య గొడవ వీటి
కారణంగా ఆర్థరైటిస్ సమస్యలు వస్తా యి .. భార్య భర్తల మధ్య గొడవ వలన సమస్య వస్తుంది.
వృద్దా ప్యంలో తమను పిల్లలు చూస్తా రో,చుదరో అన్న భయం ముందు నుండి పెట్టు కోవడం, అలాగే వృద్దా ప్యం వచ్చిన తర్వాత తల్లి
దండ్రు లను ఇల్లా లు చూడక పోవడం , అలాగే వృద్దా ప్యం వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికీ నేను చని పోతానేమో అన్న భయం వలన e
ఆర్థరైటిస్ సమస్య వస్తుంది.
💲ఎవరుకుడా యెట్టి పరిస్తితులలో కలత చెందకుండా ఉండడం, దేనినైనా సాధించగల సంకల్పం, ఏమి జరిగినా నా మంచికే
జరుగుతుంది అన్నాలోచన, ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది అన్న నిశ్చయం, మనస్సులో నిరంతరం కలిగించు కోవాలి.
భయాన్ని వదలాలి. ఇలా చేయకుంటే ఎవరు ఎన్ని మందులు వాడినా సమస్య నుండి బయట పడడం జరగదు.మానో వ్యాధికి మందే
లేదు.....
💲One tree can start a forest, one smile can begin a friendship, one hand can lift
a Soul, One word can frame the Goal, One candle can wipe out Darkness, One laugh
can conquer Gloom, One touch can show you Care, One life can made the
Difference.....
💲The ultimate measure of a man is not where he stands in moments of comfort and
convenience but where he stands at the time of challenge and controversy....
💖 ఎట్టి సాధన కూడా చేయక భగవంతుని అనుగ్రహం ఆశించేవారు దొంగలే అని చెప్పాలి. శరీరముపై సోమరితనము చేత
మానవుడు దొంగగా మారును. దొంగ ఇంటిని దోచుకోవడానికి దొడ్డిదారిని ఎంచుకుంటాడు. ఈ లెక్కన భగవంతుని అనుగ్రహం కొరకు
సోమరితనము చేత ఎట్టి సాధన చేయక తమకు అనుకూలముగా ఫలితములను ఆశించేవారు దొంగలే కదా! కారణములు, కపటములు,
మోసములు సాటి మనుష్యుల వద్దనే తప్ప భగవంతుని వద్ద చెల్లు బాటగునా? సర్వమూ తెలిసి ఫలితమెుసగే వానివద్ద సాధారణ మనుష్యుని
తెలివితేటలు పనిచేయునా?! ఆలోచించవలెను." _*
💙💲💲💲
*కడుపులో మంట తలతిరుగుట గుండె దడ....*
కరివేపాకు -50 గ్రాములు( నీడలో ఆరనిచ్చి మెత్తగా చూర్ణం చేయాలి)
💲చిలక తోటకూర (తోటకూర కాదు తోటకూరలో ఒకరకం) తింటే 100 విటమిన్ గోళీలు కూడా చాలవు
ములగ ఆకు ,టమాటా,కొద్దిగా మిరియాల పొడి దాల్చిన చెక్క పోడి ,ఉల్లిపాయలతో రసం చేసుకుని వాడితే ఎటువంటి సిట్రస్
ట్యాబ్లెట్లు అవసరం లేదు.
శొంఠి పొడి, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి తగినంత గా వేసుకుని కూరగాయల సూప్ తాగితే గ్రంథులు
నుంచి శరీర వ్యాధి నిరోధానికి కావాల్సిన అన్ని హార్మోన్లు పుష్కలంగా శరీరంలో విడుదల అవుతాయి...
💝💲💲💲
నీ బండ బడ
*నీ బండ బడ* అనేది చాలా ప్రాచీనమైన ఆచారాన్ని సూచిస్తుంది
ప్రో - హిస్టరీ దశలో శవ దహనానికి బదులుగా శవ ఖననం ఆచారంగా కొనసాగుతున్న వేళ చనిపోయినటువంటి వారిని పాతి పెట్టు ట
కై ఒక గొయ్యి తవ్వి దానిలో శవాన్ని ఉంచి దానిపై బండ వేసి సమాధి చుట్టూ రాళ్లు పేర్చేవారు. ఇటువంటి సమాధులను *"
కైసన్స్*" అనేవారు. వ్యక్తు లను చనిపోయినప్పుడు లేదా చంపాలని కోరుకున్నప్పుడు *"నీ బండ బడ"* అని తిట్టే వారు...
*మీ*
*పండిట్9/5, 4:40 AM] 🙏 * మంచి చేయడమే మన స్వభావం కావాలి.*
*అంతేకానీ పదిమంది మంచిగా అనుకోవాలి అని అతిగా కోరుకుంటే చివరకు నిరాశే మిగులుతుంది."*
*💲Each man is perfect by his nature; prophets has manifested this perfection, but
it is potential in us.*
💲మనం ఎదుటివారిలో *తప్పులు* వెతకడమే *పనిగా* పెట్టు కుంటే *స్నేహితులూ , బంధువులూ* ఎవరూ మిగలరు , మనం
*ఎవరినీ* తప్పు పట్టవద్దు నిందించవద్దు *ఎవ్వరి* పరిస్థితులు వారివి .
అర్థం చేసుకునే *మనసు* క్షమించే *గుణం* చెయ్యందించే *స్నేహం* ఓదార్చే *హృదయం* ఇవే మన *జీవితానికి* నిజమైన
*ఆస్తు లు* గెలవాలి అనే *ఆశతో* కాదు గెలవగలను అనే *నమ్మకంతో* ప్రయత్నించు ఎప్పటికైనా *విజయం* నీ సొంతం అవుతుంది
.
💲మనపై *నమ్మకం* కోల్పోయిన తరువాత మనం ఎంత *నటించినా* ప్రయోజనం ఉండదు , అందుకే *ప్రాణం* పోతున్నా
*నమ్మకాన్ని* మాత్రం కాపాడుకోవాలి , *నమ్మకం ప్రాణం* రెండూ ఒక్కటే ఒక్కసారి పోతే తిరిగి రావు , *నమ్మిన* వారిని
*మోసం* చెయ్యకు *మోసం* చేసిన వారిని తిరిగి *నమ్మకు* .
*💲సంకల్ప* బలం ఉన్నవారికి సమస్యనేది ఒక *అవరోధమే* కాదు . నీ *శక్తి* మీద నీకు *నమ్మకం* ఉన్నప్పుడు నువ్వు
సాధించలేనిదేది ఉండదు , కాబట్టి మన *లక్ష్య* సాధనలో *చిత్తశుద్థి* ఉంటే ప్రతి *ఆపదనూ* అధిగమించి *విజయతీరాలని*
సులువుగా చేరగలం .
💲భాదలు దాటుకొని,భయాన్ని నెట్టు కొని,భాధ్యతను పెట్టు కొని,ప్రాణం పట్టు కొని,పట్టు దలగ పరిగెడుతూ పో...పడి లేచే సంద్రపు అలలా
ఎగసిపడి ఎగిరెగురుతు పో.ఓటమి విడచి..ధైర్యమె తలచి..గెలపనె శిఖరము నధిరోహించగ విమర్శ హేళన.. కష్టం , కాలము..
కన్నీరా నీ కడ్డంకి..దేనినడ్డు గ యోచన చేయక జీవిత పయనం సాగిస్తూ..ముందడుగెయి నీకు విజయం తధ్యం.....
💲చావుకు భేదాలుండవు..
స్మశానంలో తేడాలుండవు..
కోటీశ్వరుడైనా..
కూటికి లేనోడైనా..
పోవలసింది స్మశానానికే!!..
కట్టెల్లోనైనా కాలాల్సిందే..
మట్టిలోనైనా కలవాల్సిందే!!..
గాలిలో గాలియై నిలవాల్సిందే!!..
శూన్యంలోకి ఆత్మ పోవలసిందే!!..
కానీ
ఇక్కడే.. ఎక్కడో..
చుట్టూ
ఆత్మ తిరుగుతోంది..
ఇంకా ఆశ చావలేదు కాబోలు!!..
చూసేవారి కళ్ళలో
కన్నీళ్లు పొంగాయంటే
అతనిలో కొంతైనా మంచితనమున్నట్లే!!...
ఆత్మీయతను
అంతం చేసి..
మమకారాన్ని
మట్టిలో కలిపి..
మానవత్వాని
మట్టు పెట్టి...
మోసంతో..
పేదోళ్ల రక్తమాంసాలతో
సంపాదించిన..
డబ్బు కాబోలు!!..
అందుకే ఏ జబ్బుతోనో
తొందరగా వెళ్లిపోయాడు..
అస్తిత్వం పోయి..
వ్యక్తిత్వం కోల్పోయి..
ఎంత సంపాదిస్తే ఏమి లాభం!!??
💲సమాజంలో..
వెక్కిరింతలు..
ఈసడింపులు..
చివరికి
అందరూ దూరమై..
నా అన్నవారు లేకుండా..
ఆ నలుగురూ రాకుండా..
ఏ డబ్బు మాత్రం
ఏం చేస్తుంది..!!??
💲డబ్బు...
జబ్బు రాకుండా
చేస్తుందా!!??
ఎన్నికట్టలు అడ్డు పెడితే..
చావుకు అడ్డు కట్టగా
నిలబడగలవు!!??
చావు రాకుండా చూస్తోందా....
అంతా డబ్బు మాయ..
చివరికి ఏమి మిగిలింది..బూడిద..
మారండి మనుషులుగా డబ్బు యావలో జీవితాన్ని చెడగొట్టు కోకండి... సమాజం పట్ల దయతో వుండండి...
🤍💲💲💲
*పూజగది*
ఉదయమే మిమ్మల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచి, కాస్త ప్రశాంతతను ఇచ్చే గది…
కానీ ఆ గదిలో మనకు ఇష్టమొచ్చినట్టు విగ్రహాలు, పటాలు ఉంచేయడం మంచిది కాదు…
ప్రత్యేకించి మనకు నష్టం కలిగించే వాటిని ముందు తీసివేయాలి ఎప్పుడూ నిలబడి ఉన్న గణేషుడు, సరస్వతి విగ్రహాలను ఇంట్లో
పెట్టు కోకూడదు…...
💲నిజానికి ఇంట్లో గణేషుడు, సరస్వతి విగ్రహాలు ఉండటం అదృష్టదాయకమే… కానీ ఆ దేవుళ్లు నిలబడి ఉన్న విగ్రహాలు మాత్రం
నష్టకారకాలు… ఆ దేవుళ్లు కూర్చున్నట్టు గా ఉన్న విగ్రహాలు శ్రేష్టం....
పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడబడితే అక్కడ, పూజగదిలో పెట్టేయకండి…
పది ఇంచులకన్నా పెద్దగా ఉండే విగ్రహాలు అరిష్టదాయకాలని గుర్తించండి…
అవన్నీ గుళ్లల్లో పెట్టు కోవడానికే… ఇళ్లల్లో పెట్టు కోవడం కోసం కాదు…
కొంత మంది పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను ఇళ్లల్లో ఆడంబరం కోసం పెడుతుంటారు… అవేవీ ఇంటికి గానీ, మీ ఒంటికి గానీ మంచివి
కావు…
మరీ ఎక్కువ విగ్రహాలను కూడా పూజగదిలో పెట్టకండి… మీ కులదైవాలను, మీ ఇష్టదైవాలను మాత్రమే ఆరాధిస్తే చాలు…
విగ్రహాలను కాస్త ఎత్తు లో ఉండేట్టు చూసుకొండి… మీరు కూర్చున్నప్పుడు మీ ఛాతీ ఎత్తు కు, దేవుళ్ల పాదాలు ఉన్న ఎత్తు కు సరిపోయేలా
చూసుకొండి…
💲మరణించిన మీ పెద్దల ఫోటోలను పూజగదిలో పెట్టకండి. మరణించిన మనుషుల పటాలను తమతోపాటు పూజగదిలో ఉంచడం
దేవుళ్లను, విశ్వశక్తిని అవమానించినట్టే అంటుంటారు…
మహాభారతంలోని ఏ దృశ్యాన్ని చిత్రీకరించిన పటాలనైనా పూజగదిలో ఉంచకండి…
అలాగే పక్షులు, జంతువుల ఫోటోలూ వద్దు .,..
విగ్రహాల్లో ఏ లోపాలున్నా, డ్యామేజీ అయిఉన్నా వాటిని పూజించకండి… అది మరింత అరిష్టదాయకం....
💲జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడును
సామాన్యజీవుడు కాడు.
అద్వైతులైన వారు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడేయని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని
తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతిదేహమునందు ప్రాతినిధ్యము
వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైనవాడు.
💲కనుకనే “పర”(దివ్యుడని) యని తెలియబడినాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల ననుభవించుచుండ, పరమాత్ముడు మాత్రము భోక్తగా
లేక కర్మల యందు వర్తించువాడుగా గాక సాక్షిగా, ఉపద్రష్టగా, అనుమంతగా, దివ్యభోక్తగా వర్తించును.
కనుకనే అతడు ఆత్మయని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. అతడు సదా దివ్యుడు. అనగా ఆత్మ మరియు పరమాత్మ
భిన్నమనునది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వత్రా పాణి,పాదములను కలిగియుండును.
💲కాని జీవాత్మ అట్లు సర్వత్రా పాణి, పాదములను కలిగియుండదు. అదియును గాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున
హృదయస్థు డై నిలిచి, జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్ముని అనుమతి లేనిదే జీవాత్మ
ఏమియును చేయజాలదు.
కనుకనే జీవాత్మ “భుక్తము” (పోషింపబడువాడు) అని, పరమాత్మ “భోక్త”(పోషించువాడు) యని తెలియబడుచున్నారు. అట్టి
పరమాత్మ అసంఖ్యాకములుగా నున్న జీవులందరి యందును మిత్రు ని రూపమున నిలిచియుండును.
💕భక్తు నకు తనవారు, తనవి అనబడు వారు ప్రత్యేకముగా ఉండరు. ఎల్లరును భగవంతుడను సూర్యుని కిరణములే. ఎల్ల
ప్రదేశములు బృందావనములే. వీరికి లోకమే స్వాదు కావ్యము. పాత్రధారులగు జీవులెల్లరు, సూత్రధారి అగు దేవుని రూపములే.
భగవదర్పిత హృదయమున ఇహవాంఛ భస్మమగును. కర్తవ్యములు, వృత్తు లు మాననక్కర లేదు. ఇవియెల్లను ఈశ్వరార్పితములు
గావలెను. వానికి రస స్పర్శకలుగును.
శరీరమునకు, ఇంద్రియాదులకు క్రమశిక్షణ ఒసగవలెను. సాధన ఒక్కరుగా గాక, సమిష్టిగా గావించుట మేలు. తన చుట్టు
ఉన్నవారిలోను, వారి చేష్టలలోను, పరిసర వాతావరణములోను, పరిస్థితులలోను విష్ణునే దర్శింపవలెను.
🍀ఎంతమంచి దయినను, మనము కోరినచో వ్యామోహమై నిలిచి అడ్డగించును. ధర్మపథమునకు ఆత్పార్పణము గావలెను.
ఒక రూపమును విడిచియుండ లేకుండుట భక్తిగాదు. మనస్సు, బుద్ధియు, తనువును, మమత విడిచి మర్మము ఎరుగక
అంతర్యామికిచ్చి మనుగడ సాగించినచో మన బ్రతుకని యుండదు. అది ఆయనదే అగును. సాధకుని కథ, దేవుని కథ అగును.
గురువు యొక్క లేక ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించుటయేగాని చర్చించుట సాధనకు అడ్డు గా నిలుచును.
💲శివుడన, విష్ణువన, శక్తియన ఒకే పరతత్త్వము యొక్క వివిధములగు రూపములే అను వేదభావనతో దర్శింపనగును.
💓ఆ భగవత్రేమ అంతటా అన్ని కాలాలలో ప్రకాశించదు. అవసరమైన చోట కాలానుగుణ్యంగా బయటకు వస్తుంది. కాని భక్తు ని
అంతరంగంలో మాత్రం ఎడతెగకుండా ప్రకాశిస్తూనె ఉంటుంది. అది ఆ భక్తు డికి మాత్రమె తెలుస్తుంది. కాని మాటలలో చెప్పడానికి భాష
చాలదు.
💲పరాభక్తిలో సహజమైన ప్రేమ ఉంటుంది. ఇది హృదయానికి సంబంధించింది. మనసుకు సంబంధించినదైతే అది గుణాలతో కూడినది.
కనుక మాటలలో వర్ణించగలం. సాధన దశలో ముందుగా మనసుతో ప్రారంభిసాం. మనసుతోనె అభ్యాసం చేస్తాం. అప్పుడా భక్తిని
గౌణభక్తి అని అన్నాం.
మనసునుండి విడుదలై హృదయంలోకి చేరేసరికి ఆ భక్తి సహజ సాధన పూర్తయ్యింది. ఇక అది పెరిగేది, తరిగేది కాదు. సహజ
మౌతుంది. సిద్ధమైన ప్రమ స్థిరంగా ఉంటుంది. సూక్ష్మతరమైన బుద్దితో గుర్తించబడుతుంది. అది హృదయ పూర్వకమైనది.
ఈ పరాభక్తి ప్రభావం వలన కోరికలు, వాంఛలు మొదలగు గుణ సంబంధమైన వాటినుండి మనసు విడుదలవుతుంది. మనసు
తేటపడుతున్న కొద్ది, పరాభక్తి క్రమంగా స్థిరపడె ప్రయత్నం జరుగుతుంది. ప్రతి క్షణం వర్ద్మమానమవుతుంది.
💲పరాకాష్టలో అది నిరంతరం అలాగే ఉండిపోతుంది. భక్తి అవిచ్చిన్నమై పరాభక్తికి దారితీస్తుంది. భక్తి మనసులో ఉన్నంత సేపు స్థూలంగా
ఉంటుంది. హృదయానికి చెరేసరికి సూక్ష్మతరమవుతుంది. తుదకు పరాభక్తిగా పరిణమిస్తుంది.
అప్పుడా పరాభక్తి అతడికి అనుభవైక వెద్యమేగాని, ఆ అనుభవాన్ని మాటలలో చెప్పలెడు. స్ట్రూలరూప అనుభవాన్ని చెప్పగలడు గాని,
సూక్ష్మతరమైన దాన్ని చెప్పలెడు. అది అవాజ్బానస గోచరం.
💗💲💲💲
భగవంతుని అనంతదివ్యశూన్య స్థితి నుండి,భగవంతుని అనంత దివ్య అంతశ్చైతన్యము,సృష్టి బిందువు ద్వారా అనంతముగా
బహిర్గతమైనప్పుడు దాని గమనవేగము ననుసరించి సమస్త సృష్టియు,ప్రమాణములో,ఆకృతిలో, రూపములో,రంగులో, క్రమక్రమంగా
బయటకి చొచ్చుకొని వచ్చినది.
'గ్యాస్'వంటి వాయు రూపములు.
💲ఈ తొలి రూపము,స్థూలమని కూడా భావించుటకు, ఊహించుటకు శక్యము గానంత స్థూల రూపము. దీనికి ఆ కృతి లేదు.
సారములేదు పదార్థంలేదు, రూపము లేదు.
ఇచ్చట "గ్యాస్"వంటి రూపములు 7 కలవు.అందు మొదటి మూడును అనంతముగా నిరపేక్షమైన సాంద్రత గలవి
💲తరువాత మూడును నిరపేక్షమైన సాంద్రత గలవి. అవి సగము గ్యాస్, సగము పదార్ధముగా (భూతము) నున్నవి.
ఏడవది ఎలక్ట్రా న్ వంటివి అని చెప్పవచ్చును ఈ యేడును గ్యాస్ మాదిరి రూపము లైప్పటికీ పోలికలో వైజ్ఞానికులుపయోగించు
హై డ్రోజన్, నైట్రోజన్ వంటి వాయు రూపములు మాత్రమే కావు...
❣️💲💲💲
మొత్తం సృష్టిలో ధర్మదేవత ఉంది. సృష్టిలో, బ్రహ్మలో ధర్మముంది, ఇంద్రు డిలో ధర్మముంది. సృష్టిలో స్ధర్మమూ ఉంది. అన్నింటిలోనూ
ఉంది.
హింసచేసి బ్రతకటం ధర్మం అనే రాక్షసులున్నారు. వాళ్ళ స్వభావం అది. అయితే వాళ్ళు అధర్మాన్ని వదిలిపెట్టి క్షేమాన్ని పొందటానికి,
దేవతలు కావటానికి మార్గాలున్నాయి.
💲ఈ ప్రకారంగా ధర్మము, అధర్మము రెండుకూడా సృష్టి అంతా వ్యాపించి, సృష్టిలోనే ఉన్నాయి. ఈ సృష్టిలో ఉండేటటువంటి
పోషకపదార్థము – సుఖాన్నిచ్చేది, మంచి భవిష్యత్తు నిచ్చేది, క్షేమాన్నిచ్చేది అయిన ధర్మమనే ఒక లక్షణం-దేవతాస్వరూపం-సృష్టిలోకి
వచ్చింది.
. అయితే ఆయన తన ఇష్టా నుసారంగా సృష్టి చేయలేడు. జీవులకు కర్మాధీనమైనటువంటి ఏ శరీరం ఎక్కద ఏ లోకంలో ఎలా పుట్టా లో
ఆ ప్రకారంగా నడిపించేవాడుమాత్రమే అతడు.
💲. “ఒకసారి బ్రహ్మ ఒక మిథునాన్ని సృష్టించాడు. ఆ మిథునంపేరు ‘రయిప్రాణము’. ‘రయి’ అంటే చంద్రు డు, ‘ప్రాణము’
అంటే సూర్యుడు. రయి అంటే మనసు అనికూడా అర్థం. మనసు అంటే ఆత్మ అనీ అర్థం. ప్రాణం అన్నాడు దానిని. వాళ్ళిద్దరివలనే
సృష్టిజరుగుతుంది.
. ఒకదానితో ఒకటి కనెక్షన్ అయి ఉన్న ఒక్కొక్క తలానికి స్వంత రూల్స్ (rules), న్యాయం(laws),
కండిషన్స్(conditions), కమిట్మెంట్స్(commitments) ఉంటాయి.
💲. మన యొక్క మెంటల్, ఎమోషనల్, ఫిజికల్, స్పిరిచ్యువల్ శరీరాలలో ముఖ్యమైన భాగాలతో ఈ ఏడు తలాలకు కనెక్షన్ ఉంది.
ఈ ఏడు తలాల యొక్క ప్రభావం మన ప్రధాన గ్రంధులపై పడుతుంది. ఈ గ్రంధులు ఫ్రీక్వెన్సీ ప్రకారం తమలోని శక్తిని చక్రా స్ ద్వారా
అందుకుని.. శరీరానికి అవసరమైన స్రావాలు ( ఎంజైమ్స్ ని) తయారుచేసుకుంటాయి.
అయితే మనలో ఉన్న ఈ చక్రా లు, గ్రంధులు మన యొక్క వైబ్రేషన్ బట్టి మార్పు చెందుతూ ఉంటాయి.
మనం లోయర్ ఎమోషన్స్ కలిగి ఉంటే మన శక్తిని కోల్పోతూ ఉంటాం. ఈ చైతన్య తలాల యొక్క శక్తి ద్వారా దీనిని సరిచేయవచ్చు.
మినరల్స్ శరీరానికి చాలా అవసరం. మినరల్స్ శరీరానికి సరిపోయినంత లేక పోతే వ్యాధులు సంక్రమిస్తా యి. మినరల్స్ ను
*"ఖనిజాలు"* అంటారు.
💲శరీరానికి హిమోగ్లోబిన్ కావాలంటే *"ఐరన్"* అనే ఖనిజం అవసరమవుతుంది. క్యాల్షియం ద్వారా గట్టి ఎముకలు, దంతాలు
తయారవుతాయి. అలాగే అయోడిన్ థైరాయిడ్ ఫంక్షన్ ని సరిగ్గా ఉండేలా చేస్తుంది. మొదటి చైతన్య తలం నుండి మనకు
అవసరమైన *'సపోర్ట్'* లభిస్తుంది. ఇది అన్నమయ కోశం ద్వారా స్వీకరిస్తూ మూలాధార చక్రా నికి పంపిస్తుంది. శక్తిని శరీరంలోని
గ్రంధులు స్వీకరించి వాటికి సంబంధించిన అవయవాలకు అందిస్తా యి. అలాగే మానవ మనుగడకు అవసరమైన సపోర్ట్ శక్తి ద్వారా
లభిస్తుంది. దీనినే *"సర్వైవల్ ఎనర్జీ"* అంటారు మొదటి తలం నుండి DNA లోనికి మానవ మనుగడ లేదా *'సర్వైవల్'*
💲. *ఆస్ట్రల్ ప్లేన్:* దీనిని *"భువర్లోకం (కామ తలం)"* అంటారు. ఇది రెండవ తలం. ఇది ప్రాణమయ కోశంతో, స్వాధిష్టా న
చక్రంతో అనుసంధానం అయి ఉంటుంది. ఇక్కడ చైతన్యం *"ఆర్గానిక్ మెటీరియల్"* రూపంలో ఉంటుంది.
విటమిన్స్, మొక్కలు, చెట్లు , ఎలిమెంట్స్, నేచర్ స్పిరిట్స్, లివింగ్ థింగ్స్, ఫెయిరీ స్పిరిట్స్, పంచభూతాలు, బ్యాక్టీరియా మరి వైరస్
ఉంటాయి.
🍀 శరీరానికి విటమిన్స్ లోపం ఉంటే శరీరం నీరసించిపోతుంది. మనపై మనకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. శక్తిని కోల్పోతాం. విటమిన్స్
ద్వారా మన శరీరానికి ఎదుగుదల, కాంతి, ఆరోగ్యం, సహజమైన సంపూర్ణమైన జీవితం లభిస్తా యి.
. రెండవ చైతన్య తలాల నుండి మనకు ప్రేమశక్తి లభిస్తుంది. ఇది రెండవ దేహమైన ప్రాణమయ కోశం ద్వారా స్వాధిష్టా న చక్రా నికి
అంది.. దాని ద్వారా శరీర గ్రంధుల ద్వారా శరీర అవయవాలకు అందజేస్తుంది. ప్రేమశక్తి ద్వారా క్రియేషన్ ఎనర్జీ అందుతుంది. దీని
ద్వారా మనకు కో- క్రియేషన్/ పునరుత్పత్తి మన డీఎన్ఏలో కోడింగ్ గా అందించబడింది.
❤️ఆశీఃపూర్వకమైన వాక్యమును ఇక్కడ ప్రయోగించారు. ఇది చాలా గొప్ప విశేషం. గురువు వాగ్ధా నం చేశాడు అంటే వాగ్ధా నభంగం
జరిగేటటువంటి అవకాశమే లేదు. అది ఈశ్వర నియతితో కూడుకున్నటువంటి అంశం అనమాట.
కాబట్టి వారు సంకల్పించరు, వాగ్ధా నం చెయ్యరు. అధవా వారు సంకల్పిస్తే, వారు వాగ్ధా నం చేస్తే దానికి ప్రతి అనేది సృష్టిలో
వుండదనమాట. కారణం ఏమిటంటే సాక్షాత్తు వారికి ఈశ్వరుడికి భేదములేదు కాబట్టి.
“ఆత్మసాక్షాత్కార జ్ఞానమును పొందెదరు గాక!” తప్పక మీరు పొందుతారు అనేటటువంటి ఆశీః పూర్వకమైనటువంటి నిర్ణయాన్ని
ఇక్కడ తెలియజేశారనమాట. చాలా ఉత్తమమైనటువంటి వాక్యం ఇది.
💲ధనం, గృహారామ క్షేత్రం మొదలగు సంపదలన్నియు అనిత్యములని నేనెరుగుదును. కామ్య కర్మలవలన కలుగు ఫలము
ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును.
అనిత్యములగు సాధనలచేత నిత్యమగు ఆత్మతత్వమును పొందజాలమనియు నేనెరుగుదును. అందుచే కర్మఫలాపేక్షను వదలి కర్తవ్య
కర్మలను నాచికేతాగ్నిని చయన మొనరించి సాపేక్షిక నిత్యత్వం గల యమాధికారమును పొందితిని.
(కామ్య కర్మలను ఫలాపేక్షతో చేయువారు మోక్షం పొందజాలరు. ఫలాపేక్ష లేకుండా కర్మల నాచరించువారు చిత్తశుద్ధిని
పొంది జ్ఞానసముపార్జన ద్వారా మోక్షమును పొందుదురు).
💲ఎవరికైతే ధనం మీద గాని, గృహం మీద గాని, ఆరామములమీద గాని, క్షేత్రం మీదగానీ, సంపదల మీద గానీ, అనిత్యములు
అంటే పరిణామము చెందేటటువంటి వాటిని ఏవైనాసరే కూడా సుఖం గాని, దుఃఖం గాని ద్వంద్వానుభూతులు ఏవైనా సరే అనిత్యం
క్రిందకే వస్తా యి. వీటియందు ఆసక్తి ఎవరికైతే వుంటుందో, వాళ్ళు ఎప్పటికీ ఈ ఆత్మానుభూతిని పొందజాలరు.
కాబట్టి మానవులందరూ తప్పక వీటియందు విముఖత, వైరాగ్యం, నిరసించడం, ఆసక్తిని పోగొట్టు కోవడం, సంగత్వ
దోషాన్ని పోగొట్టు కోవడం తప్పదు. చాలా అవసరం.
💲అది అధికారం అనేటటువంటి పద్ధతిని యమధర్మరాజు చెప్తు న్నాడు. మనల్ని జనన మరణ చక్రంలో పడవేసేవి ఏవైతే వున్నాయో,
వాటిని నిరసించమని చెప్తు న్నాడు. మనం మరల యమధర్మరాజు దగ్గరికి రెండోసారి వెళ్ళకూడదు.
ఒకసారి వెళ్ళాం ఆల్రెడీ [already] పూర్వ జన్మలో. మళ్ళా వచ్చాం ఈ జన్మకి. మరల ఈ జన్మ తరువాత తిరిగి యమధర్మరాజు
యొక్క దర్శనం కలగకుండా వుండాలి అంటే, ఏవేవి వాటియందు ఆసక్తిని పోగొట్టు కోవాలో స్వయముగా యమధర్మరాజే బోధిస్తు న్నాడు.
ఇంతకు మించి ఉత్తమ ఉపదేశం లేదు.
💙ఎన్ని జన్మలెత్తిననూ, ఎంత మేధస్సును పెంచుకొనిననూ, ఎన్ని గ్రంథంములు చదివిననూ, ఎన్ని విజయములు పొందిననూ, ఎంత
ధనము, కీర్తి సంపాదించిననూ మానవుడు ఎందులకో జీవితమున ప్రాథమిక సూత్రముల ననుసరించుట లేదు.*
భారత దేశమున వేలాది సంవత్సరములుగా సగటు భారతీయునికి భగవానుడు తెలిపిన ఈ క్రింది సూత్రము తెలియును కానీ
ఆచరింపము. ముమ్మాటికి ఆచరింపము. అందువలనే జీవన విభూతి లేదు.
*💲''కర్మ చేయుట యందే నీకధికారము కలదు గాని, ఫలముల యందు నీ కెప్పుడూ అధికారము లేదు.''*
అంగీకరించి, అనుసరించు వారునూ లేరు! ఇంతకన్న జీవితమున మాయ ఏమి కలదు? కేవలము ఫలము కొరకే ప్రాకులాడు జాతికి
నిష్కృతి లేదేమో!!అను నిస్పృహ కలుగక తప్పదు.
అధికారము లేని ఫలముల యందే అమితాసక్తి మానవ మేధస్సు కనబరచును కాని, తన అధికారములోని కర్తవ్యమును మాత్రము
నిర్వర్తించము.
ఇది ఏమి లీల! రోగికి ఔషధము చేదుగా నుండును. అందు వలననే ఔషధము స్వీకరింపక మానవుడు మరల మరల
మరణించుచున్నాడు.
💲కేవలము కర్తవ్యము నందు ఆసక్తి కలిగి ఫలితము నందు అనాసక్తత కలుగ వలెనన్నచో రెండే రెండు ఉపాయములు గలవు.
ఒకటి - యోగేశ్వరుల జీవిత చరిత్రలను పఠించి, స్ఫూర్తి చెంది, అట్లు జీవించుటకు ప్రయత్నించుట;
రెండవది - మన మధ్య తిరుగాడుచున్న యోగులను గుర్తించి ప్రత్యక్షముగ పై తెలిపిన సూత్రమును దర్శించి, తద్వారా స్ఫూర్తి చెంది,
అట్లు జీవించుటకు ప్రయత్నించుట. ఇతరములైన మార్గములు కష్టతరములు.
💲ఇట్టి ప్రాథంమిక సూత్రమును మరచి, పండితులు గీతా పారాయణమునకు కూడ ఫలితమును నుడివిరి. ఫలిత మాశింపక
కర్తవ్యమును ఆచరింపుమని లేదా నిర్వర్తింపుమని బోధించు గ్రంథంరాజమునకే పండితులు పంగ నామములు పెట్టిరి. వీరు 'కలి' చే
నియమింపబడిన వారే కాని, తెలిసినవారు కారని తెలియుచున్నది కదా !
💲భౌతికప్రకృతి, పరమాత్మ, జీవాత్మ, వాని నడుమగల సంబంధము యొక్క స్పష్టమైన అవగాహన మనుజుని ముక్తు ని గావించును.
అంతియే గాక ఈ భౌతికప్రకృతికి అతడు తిరిగిరాకుండునట్లు గా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మికత వైపునకు మళ్ళించును.
ఇదియే జ్ఞానము యొక్క ఫలితము. జీవుడు యాదృచ్చికముగా భౌతికస్థితిలోనికి పతితుడయ్యెనని అవగాహన చేసికొనుటయే జ్ఞానము
యొక్క ఉద్దేశ్యమై యున్నది.
💲కనుక జీవుడు ప్రామాణికుల (సాధుపురుషుల మరియు గురువు) సాంగత్యమున తన నిజస్థితిని అవగతము చేసికొని, శ్రీకృష్ణుడు
వివరించిన రీతిగా భగవద్గీతను తెలిసికొని ఆధ్యాత్మికభావనకు (కృష్ణభక్తిరసభావనము) మరలవలెను.
❤️💲💲💲
సమానత అంటే అన్ని జాతులందు, అన్ని సంస్కృతులందు గల ఏకత్వాన్ని దర్శించి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పనిని
త్రికరణ శుద్ధిగా చేయడమేగాని మన సంస్కృతిని, సంస్కారాన్ని వదులుకొనడం కాదు.
💲మన దేశము, మన సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించడం, మెచ్చుకొనడం సమానతకు భంగకరం (anti-secular) అని
భావించడం హాస్యాస్పదం.
అనాది కాలం నుండి ఇతర ఖండాలలో మన భారతీయ సంస్కృతికి ఎంతో పేరు, ప్రతిష్ఠలున్నాయి. ఈనాటికి ఎందరో పాశ్చాత్య
ఖండవాసులు భారతదేశం రావడం, ఇక్కడి సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి ఆచరిచడం అదృష్టంగా భావిస్తా రు.
💲నేడు ప్రపంచ దేశాల మానవులను పట్టిపీడిస్తు న్న ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ పుణ్యభూమి యందే దొరుకుతుందనేది
నిస్సందేహము.
అయితే మనదేశం ప్రస్తు తం అనేక సమస్యలలో కూరుకుని ఉన్నది కదా అని సందేహం రావొచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
ఈ దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మతమనే మసిపూసిన అద్దంలో నుంచి చూసి తిరస్కరించడం ప్రధాన కారణం. అన్ని రంగాల్లోను
పాశ్చాత్య సంస్కృతిని ఆదర్శంగా తీసికొని వారి నుంచి అవి, ఇవి యాచించడం, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం మొదలైన ఎన్నో
కారణాలున్నాయి.
💲అంతేకాక బ్రిటీషు పాలనకు ముందు ప్రతి గ్రామంలో ఉన్న అన్ని వర్ణాలవారు ఐకమత్యంతో ఒకే కుటుంబ సభ్యులు వలె పరస్పరత్వంతో
మెలిగేవారు. అందరిమధ్య సామరస్యభావన, సమానత అప్రయత్నంగా నెలకొని ఉండేవి.
బ్రిటీషు వారి 'విభజించి పాలించడము' (Divide and Rule) అనే పద్ధతి వలన వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా గజిబిజి
చేయబడింది. అప్పటి నుండి గ్రామ వాసుల మధ్య సామరస్యం దెబ్బతిన్నది.
💝💲💲💲
ముఖ్యభక్తి లక్షణాల్లో ఆంతరంగిక అనుభవం ఉంటూనే ఆ భక్తి వలన కలిగే ఆవేశం బాహ్యానికి ప్రకటితమవుతుంది.
భక్తు డు భగవత్రైమను అనేక పద్ధతులలో వ్యక్తికరిస్తూ ఉంటాడు. అంతరంగంలో గోచరమవుతున్న భగవంతుడిని, బయట ప్రతి ప్రాణిలోనూ
చూస్తా డు. జడ వస్తు వులలో కూడా చూస్తా డు. సమస్తం భగవత్స్వరూపంగా చూస్తూ ఉంటాడు. కనుక సమస్తా న్ని ప్రేమిస్తా డు.
💲అందువలన జీవ లోకానికి అవసరమైన సేవను “నారాయణసేవ”గా చెస్తా డు. ఆ భక్తు డు ఏది చూచినా, దెనిని విన్నా ఎవరితో
మాట్లా డినా, దేనిని చింతించినా అంతా భగవంతుడితోటె లోకంగా జీవిస్తా డు.
లోకంలో భగవంతుడు, తాను ఉన్నట్టు , ఇంక మూడవదెది లెనట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ముఖ్యభక్తి అనెది పరాభక్తికి ఒక మెట్టు
క్రిందదే....
💟భౌతిక సంబంధమైనవి అన్నింటితో కూడి యున్నది. పంచ ఆవిష్కరణమూలలో , నిది అయిడవిది . ఈ యైదును
పరాత్పరునిలోనున్న భగవంతుని పంచ ఆవిష్కరణలములు. ఒక సద్గురువు లేక అవతార పురుషునియొక్క సార్వభౌమిక మనసుయొక్క
సహాయము లేనిదే వీటి మర్మమెవరికిని తెలియదు.
💲 భగవంతుడు తన శాశ్వత అనంత ఆస్తితత్వమందు ఎఱుక కలవాడగుటకే, తానెవరో తనకు తెలియని (A) స్థితిలోనున్న
భగవంతునిలో అనంతలీల చలించిన ఫలితమే, యాదృచ్ఛికమైన పరిణామము సంభవించినది.
పరమాత్మయొక్క ఎఱుకలేని (A) స్థితినుండి పొందిన చైతన్యము, పరమాత్మలో నైక్యమై, ఆ నైక్యము ద్వారా సత్యానుభవమును,
పొందుటకు మారుగా, ద్వైతము ద్వారా స్థూల రూపములతో సహకరించి అసంఖ్యా క సంస్కారములను అనుభవించుచూ పరిణామము
చెందుచున్నది.
💖అతడు ఈ జీవకోటికి అంతర్యామిగా ఉన్నాడు. అంతే కాకుండా కాలరూపుడై ఉన్నాడు. అంతర్యామిగా కాలరూపుడు అంటే,
పుట్టిన శరీరం ఒకసారెపుడో నశించాలి. కాబట్టి దానికి వృద్ధిక్షయములు అన్నీ ఉంటాయి. వాటిని విధిస్తూఉండే అంతర్యామి ఒకరు లోపల
ఉన్నారు. పరబ్రహ్మ వస్తు వే ఉందక్కడ. తరువాత అంతర్ముఖంగా అదే అతడు చేసే కర్మకు సాక్షిగాకూడా ఉన్నది.
ఎందుచేతనంటే ప్రతీజీవుడియందు అతడుచేసే కర్మ చూచేదెవరు? ఎవరు నిర్ణయం చేస్తు న్నారు? అంతస్సాక్షిగా ఉన్న పరమాత్మవస్తు వు
జీవాత్మకు వెనుక, ద్రష్టగా(చూచేవాడుగా) సాక్షిగా ఉన్నాడు. (“ద్వా సుపర్ణా…” అనే ఉపనిషన్మంత్రానికి ఈ అర్థమే ఉంది. ఆ
మంత్రంలో వర్ణితమైన వృక్షం ఈ దేహం. అందులోని రెండు పక్షులు – ఒకరు జీవాత్మ, మరొకరు పరమాత్మ. అతడు ద్రష్ట.
చూచేవాడు కాబట్టి అతడిని సాక్షి అని అంటారు.)
. “అంతటా వ్యాపించిన ఆ పరమాత్మ సృష్టిస్థితిలయములకు హేతువు అవుతున్నాడు. సర్వస్వరూపుడు అతడే! యజ్ఞంలో అర్చించబడేది
అతడే! దక్షిణాయనానికి, ఉత్తరాయణానికి ఆయనే కారకుడు.
. అంటే పితృయానమార్గంలో చంద్రలోకానికి వెళ్ళినప్పుడు జీవుడికి మళ్ళీ పునర్జన్మ కలిగితీరుతుంది. ఉత్తరాయణంలో యోగ్యుడై వెళ్ళిపోతే
పునర్జన్మ కలుగదు. అంటే అందరికీ అనికాదు.
💲ఎందుకంటే ఉత్తరాయణంలో అనేక జీవులు చనిపోతున్నాయి. మేక, కుక్కలతోపాటు ఎన్నో జీవులు చనిపోతున్నాయి. మహాపాపాలు
చేసినవాళ్ళు కూడా చనిపోతున్నారు. ఉత్తరాయణంలో పుణ్యశీలి, జ్ఞానం కోరేవాడు పోతే అతడి పుణ్యం సఫలమయే కాలం
వచ్చిందన్నమాట. అప్పటికే మోక్షంపై కోరిక ఉండి పుణ్యంచేసినవాడు ఉత్తరాయణ కాలంలోపోతే, అతడు పరమపదానికి వెళతాడు”
💜💲💲💲
💲. *మనోమయ తలం :* దీనిని *"సువర్లోకం (మెంటల్ ప్లేన్)"* అంటారు. ఇది మూడవ తలం. ఇది మనోమయకోశంతో
మణిపూరక చక్రంతో అనుసంధానం అయి ఉంటుంది. ఇక్కడ చైతన్యం మానవులుగా, జంతువులుగా జన్మలు తీసుకోవడం జరిగింది.
దీనిని *'వాస్తవిక ప్రపంచం'* అంటారు. ఇక్కడ మనుషులు ఇతర లైఫ్ ఫామ్స్ కలిసి జీవించడం జరుగుతుంది.
💲. ఈ తలం ఎమోషన్స్, కోరికలు మరి అభిరుచి మొదలైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మూడవ చైతన్య తలం యొక్క శక్తి
ద్వారా మన శరీరంలో ప్రొటీన్స్ ని తయారు చేసుకుంటుంది. ప్రొటీన్ ద్వారా అణువులు, కార్బన్ ఆధారిత శరీర నిర్మాణం
తయారవుతాయి. ప్రొటీన్ అనేది శరీరానికి అందకపోతే శరీరంలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది, లేదా పోషక లోపం జరుగుతుంది. ఈ
మూడవ చైతన్య తలం నుండి మన DNA లోనికి భౌతిక వాస్తవాలను సృష్టించడం, పోషణ అనే కోడింగ్ లభిస్తుంది. ఇక్కడ DNA లో
ఉన్న కోడింగ్ *"సంకల్పశక్తి."* ఇక్కడ స్లోగన్ ఏమిటి అంటే *"కోరుకో, ఇష్టపడు, అవసరాన్ని తీర్చుకో"* అంటుంది.
💲. *బుద్ధి తలం:* దీనిని *"మహర్లోకం (బుద్ధిక్ ప్లేన్)"* అంటారు. ఇది 4 వ తలం. ఇది విజ్ఞానమయ కోశంతోనూ, అనాహత
చక్రంతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది స్పిరిట్ వరల్డ్(spirit world) . ఇక్కడికి చనిపోయిన ఆత్మలు వెళతాయి.
4 వ తలం నుండి మనకు DNA ద్వారా వినికిడి, రుచి, స్పర్శ, అనుభూతులు(feelings) అనే జ్ఞానేంద్రియాల జ్ఞానం
పొందుతున్నాం.ఈ తలం నుండి శరీరానికి అవసరమైన కార్బోహై డ్రేట్స్ లభిస్తా యి. వీటివల్ల శరీరానికి శక్తి వస్తుంది. అణువులోనికి ఆత్మశక్తి
ఫీలింగ్స్ ద్వారా DNA లో కోడింగ్ రూపంలో పొందుపరచడం జరుగుతుంది. మన DNA లో ఉన్న కోడింగ్ కరుణతో కూడిన ప్రేమ.
*ఆత్మ తలం:* దీనిని *"జనాలోకం (స్పిరిచువల్ ప్లేన్)"* అంటారు. ఇది5 తలం. ఇది ఆనందమయ కోశంతోనూ, విశుద్ధచక్రం
తోనూ కనెక్ట్ అయి ఉంటుంది.
💲5 వ తలం..ఉన్నత ఆత్మలైన అసెండెడ్ మాస్టర్స్, ఎన్ లైటెన్డ్ బీయింగ్స్, ఏంజిల్స్ మన యొక్క స్పిరిట్ గైడ్స్, మన యొక్క
స్పిరిచువల్ ఫాదర్, మదర్ ఇక్కడే ఉంటారు.
లార్డ్ శివ, బుద్ధ, గణేష్, జీసస్, మహమ్మద్, కృష్ణ, రామ.. మొదలైనవారు ఉండే తలం ఇది.
5 వ తలం నుండి మనకు లిపిడ్స్, ఫ్యాటీయాసిడ్స్, నాచురల్ ఆయిల్స్, సీడ్స్, నట్స్ ( బాదం, జీడిపప్పు, పిస్తా మొదలైనవి)
లభిస్తా యి. వీటి ద్వారా మన భౌతికదేహం కొవ్వు పదార్థా లను తయారు చేసుకుంటుంది. వీటి లోపం వల్ల శరీరంలో *" hormonal
imbalance"* వస్తుంది(హార్మోన్స్ తగ్గుతాయి).5 వ చైతన్య తలం నుండి వచ్చే ఆహారం ద్వారా మన DNA లో ఉన్న స్పిరిచువల్
బ్యాలెన్స్ అనే కోడింగ్ డెవలప్ చేయబడుతుంది.
🖤మనకి ఉద్వేగం కలిగేటటువంటి అంశాలు ఏమేమిటీ అంటే ధనం, గృహం, ఆరామం, క్షేత్రం, సంపదలు,
అనిత్యమైనటువంటి ద్వంద్వానుభూతులు. ఏ ఏ అంశములందు మీకు ఆవేశం కలుగుతూ వుందో చక్కగా గమనించు. ఆవేశం ఎందువల్ల
కలిగింది, నీకు సంగత్వ దోషం వుండబట్టి కలిగింది లేకపోతే కలుగదు.
సంగత్వ దోషం ఎందువల్ల వుంది? ఆసక్తి వుంది కాబట్టి. ఆసక్తి ఎందువల్ల వుందీ అంటే దాని వల్ల నీకు సుఖమో, దుఃఖాన్ని దూరం
చేసుకోవడమో, కొత్త సుఖాన్ని పొందుతాననే భ్రాంతి వుంది కాబట్టి. ఆ భ్రాంతి ఎందుకుంది? నీకు సుఖాపేక్షయందు ఆసక్తి వుంది
కాబట్టి. ఎల్లప్పుడూ సుఖంగా వుండాలనే బలీయమైన జీవ భ్రాంతి వుంది కాబట్టి.
💲ఆ జీవ భ్రాంతి ఎందుకుందీ? శరీరమే నేననేటటువంటి బలమైన పునాది అభిమానము శరీరమునందు ‘దేహాభిమానమే నేను’
అనేటటువంటి బలమైన అభిమానం నీలో వుంది కాబట్టి ఆ యా అంశములను స్పృశించినప్పుడల్లా నీకు ఆవేశం కలుగుతుంది. తప్పదు.
ఆ ఆవేశం కలిగిన ప్రతిఒక్కరూ కూడా ఈ ఆత్మానుభూతిని పొందజాలరు.
కారణమేమిటి అంటే నీ అంతఃకరణము - మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటియందు ఆసక్తమై సంగత్వ దోషాన్ని నిరంతరాయంగా
పొందుతూ వుంటుంది. మీ ప్రతిఒక్కరి స్వభావంలో గ్రహించండి -- మీరు ఇక్కడ చెప్పినటువంటి అంశాలలో ఏదో ఒక అంశం మీద
మీరు తప్పక స్పందిస్తా రు. స్పందించకుండా వుండలేరు. సమస్యలేదు అందులో. ఆవేశాన్ని పొందుతారు తప్పక. ఆ ఆవేశాన్ని పొందితే
ఆ రకమైనటువంటి సంగత్వ దోషం, మాలిన్యం మీలో ఏర్పడక తప్పదు.
🍀వీటియందు ఎవరైతే అసంగముగా, నిరాసక్తముగా వైరాగ్యముతో విషయ ప్రభావం లేకుండా నిశ్చలముగా, గంభీరముతోటి
నిమిత్తమాత్రంగా, సాక్షిగా, ఎవరైతే వుంటారో వారు మాత్రమే ఆత్మజ్ఞానమును పొందుటకు అధికారులు.
ఇంకేమి చెప్తు న్నారు? “కామ్య కర్మలవలన కలుగు ఫలము ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును” . మనం
చేసేటటువంటి కర్మలన్నీ కూడా కామ్యక కర్మలు. అంటే అర్ధమేమిటీ? ఏదో ఒక కోరిక చేత ప్రేరేపించబడునవి. ఫలము చేత
ప్రేరేపించబడునవి అని కర్మలు ద్వివిధంబులు.
💲కర్మ మనము చేసేటప్పుడు ప్రారబ్ధ కర్మ అయినప్పటికీ కూడా ఆ ప్రారబ్ధ కర్మ భాగంలో రెండుంటాయి. కోరిక ఫలము. ఈ
రెండింటి చేత ప్రేరితమవుతూ చేయబడినటువంటి సమస్తమూ కూడా కామ్యక కర్మే.
భారతదేశంలో సనాతన ధర్మంలో బోధించ బోధించినది అంతా కూడా మానవులు కర్తవ్య కర్మను ఆచరించ వలనే గానీ
అభిమాన పూరితమైనటువంటి విశేష కర్మని ఆచరించరాదు.
విశేషమైన ధనం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి గృహం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి రూప లావణ్యవతి అయిన భార్య ప్రాప్తిస్తుంది లేక
భర్త ప్రాప్తిస్తా డు. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం జరుగుతుంది.
💲విశేషమైనటువంటి శారీరిక బలం లభిస్తుంది. విశేషమైనటువంటి విద్యాబలం లభిస్తుంది. విశేషమైన పాండిత్యం లభిస్తుంది. విశేషమైన
శాస్త్ర జ్ఞానం లభిస్తుంది. విశేషమైనటువంటి బుద్ధిబలం లభిస్తుంది.విశేషమైనటువంటి స్వర్గ సుఖం లభిస్తుంది.
విశేషమైనటువంటి... ఈ రకంగా ఎన్ని విశేషాలు చెప్పుకుంటూ పోతే అన్ని విశేషములు మన జీవితమంతా పరుచుకునివుంటాయి.
విశేషమైన సుఖం అనమాట దాంట్లో. అదొస్తే చాలండి.
💲నేను లంకంత ఇల్లు కట్టు కుంటే సుఖంగా వుంటాను. తరువాత లంకేశ్వరుడు ఏమయ్యాడు? ప్రతివాడూ ఏమనుకుంటూ వుంటాడంటే
లంకంత ఇల్లు కట్టు కోవాలి అనుకుంటాడు. తక్కువేమీ కట్టు కోవాలి అనుకోడు. వాడి ఆలోచనంతా ఎప్పుడూ అంతే.
కాని లంకేశ్వరుడు ఏమైపోయాడనే అంశాన్ని మాత్రం ఆలోచించడు. ఎందుకనిటా? అప్పుడు ఆ రకమైనటువంటి అభిమానానికి
లోనయ్యావుగా. అట్లగే ప్రతివాడూ ఏమనుకుంటాడూ?
💘💲💲💲
మనము చేయు పనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు...
💲ఒక పని చేయునప్పుడు, దాని నుండి పుట్టు పనులను, చిక్కులను, కష్ట-నష్టములను పూర్తిగ బేరీజు వేసుకొనవలెను. ప్రస్తు తమునకు
సరలికర్యముగ నున్నదని, లాభము కలుగుచున్నదని, జయము చేకూరునని, చేయుపనులు అటుపై వికించగలవు.
*💲పెద్దలు యిచ్చిన నానుడిలో ముఖ్యమైన దేమనగా - ''పాపము చేయు నపుడు చమ్మగ నుండును. ఫలితము లనుభవించునపుడు
చేదుగా నుండును.''*
కరుడుకట్టిన స్వార్థముతో తనకు లాభించునని ప్రతి మానవుడు దాని తరంగముల ప్రభావము తెలియక ఉరుకులు పరుగులు వేయుచూ
యితరులను దోచుకొనుచున్నాడు. మానవుడు రాక్షసుడై హద్దూ-పద్దూ లేక భూమి సంపదను, వృక్ష సంపదను, జంతు సంపదను
దోచుకొనుచున్నాడు.
💲ఎక్కువ దిగుబడికై వృక్షములు మరియు జంతువుల జన్యువులను కూడ రసాయనక చర్యలతో ఒత్తి కలిగించుచున్నాడు. ఇది
అంతయూ తనయొక్క మేలునకే అనుకొని చేయుచున్నాడు. చేయు పనులనుండి పుట్టబోవు మహత్తర మైన విపత్తు లను గమనించుటయే
లేదు.
పంచభూతముల సమన్వయమును కూడ భంగపరచుటకు సిద్దపడిన మానవుడు, ఈనాడు తాను చేసిన పనికి కలుగు ఫలిత
మెట్లుండునోనని భయ భ్రాంతుడై జీవించుచున్నాడు.
మంచుపర్వతములు కరుగునని, సముద్రములు పొంగునని, అగ్నిపర్వతములు బ్రద్దలగునని, అనివార్యమైన రోగములు ప్రబలునని, జీవనపు
అల్లిక చెడిపోవు చున్నదని దుఃఖ పడుచున్న మానవుడు ఈ విపత్కర పరిస్థితికి తానే కారణమని తెలుసుకొనవలెను.
💲తన స్వార్థచింతన తగ్గించు కొని పరహితము పెంచుకొనినచో జీవన విధానమున మార్పు ఏర్పడి పరిష్కారము లభింప గలదు.
ఈనాటి మానవుని తెలివి ఆత్మహత్య గావించుకొను వాని తెలివిది. శాస్త్ర విజ్ఞానము పెరుగుదల, సంస్కారముల
తరుగుదల కారణముగ అతి వేగముగ ప్రమాదము వైపు పరుగిడుచున్నాడు.
💲మనము చేయుపనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు.*
జీవితము ముందుకు సాగుచున్న కొలది, బాధ్యతలు పెరిగిననూ మనసున బంధము పెరుగరాదు. బంధములు పెంచుకొను
మార్గము చావుతెలివి.
💲 మంచి గదిని నిర్మాణము చేసుకొను వాడు తన చుట్టు నూ ఇటుకపై ఇటుక పేర్చుకొనుచూ నలువైపులా గోడను నిర్మించుకొనినచో
బయటకు పోవు దారిలేక తను నిర్మించిన గదియే నిర్గమశాన్యమగు దుర్గమై తాను సమాధి చెందుటకు కారణమగును.
''💲మాకర్మ ఫలహేతుర్భూ'' అని హెచ్చరించి యున్నాడు. చిన్నతనముననే ఈ ఎరుక కలిగినచో జీవిత మానందమయ మగుటకు
అవకాశముండును. తిమింగలముచే పట్టబడిన తరువాత తెలిసినచో బంధమోచనము కష్టతరము.
ఎవరైననూ వచ్చి రక్షించవలసినదే కాని, తనను తాను రక్షించుకొనలేు. అట్టి వానికి గజేంద్రు డు చేసిన ప్రార్థనయే శరణ్యము.
♥️💲💲💲
*మన ప్రజ్ఞ ఆత్మను గురించి బాగా ధ్యాస కలిగి ఉండాలి. నేను ఆత్మస్వరూపుడను, స్వయంప్రకాశకుడను, శాశ్వతుడని మాటి మాటికి
గుర్తు చేసుకోవడమే ధ్యాస. ఆ ధ్యాస లేకుండా ఎన్ని చేసినా ఒకటే. ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా విలువ లేదు గదా!
బాగా తత్త్వ విచారణ చేస్తూ ఉంటే నీగురించి, దైవము గురించి అవగాహన పెరుగుతుంది.*
"నేను నేనైన నేను" గా ఉండమని చెపుతున్నా... ఉదయము నుంచి సాయంత్రము వరకు మానవుని ప్రజ్ఞ మనస్సులోనే ఎక్కువ
ఉండిపోతుంది. శరీరమే తాను అనుకున్నవాడు ఏడు అంతస్తు ల భవనము కట్టు కున్నా cellor లో పడి ఉంటాడు.....*
*భగవంతుడు మాతృహృదయంతో మనలను లాలిస్తూ మనలోని అహాన్ని విడనాడమని ప్రబోధిస్తు న్నాడు. మనల్ని మనం హుందాగా,
నిస్వార్థంగా ఉండేలాగా మలుచుకోవాలి. మనం ఆదర్శపు లక్ష్యాన్ని చేరుకునే ఉపకరణం మాత్రమే అని గుర్తించాలి. మనల్ని మనం
పవిత్రంగా ఉంచుకుంటూ, ఏకాగ్ర భక్తి భావంతో ఉన్నప్పుడు ఎటువంటి కష్టమూ మనల్ని బాధించదు. మన శరీరాన్ని, మనస్సుని,
హృదయాన్ని, మన లోని సమస్త శక్తు లను భగవంతునికి అర్పించగలిగితే, సర్వసమర్పణం చేయగలిగితే ఇక అపుడు మనల్ని బాధించేది
కానీ ఉక్కిరిబిక్కిరి చేసేది కానీ ఏదీ ఉండదు.*
_*💲సృష్టిలో సహజంగా ఉన్న తెలివి గురించి మనకి తెలియటం లేదు. దాన్ని గుర్తించి ఉపయోగించుకోవటమే మనం తెలివి
అనుకుంటున్నాం. ఒక గులాబీ పువ్వు అందంగా పూయటం, ఒక మల్లె పువ్వులో సువాసన గుభాళించటం సృష్టిలోవున్న సహజ
నైపుణ్యం. మనలోని గమనింపు శక్తితో వాటిని గుర్తించి ఆస్వాదించటమే తెలివి అనుకుంటున్నాం. క్రమం తప్పకుండా పాఠాలు అప్పగించే
విద్యార్థిని తెలివిగలవాడని గుర్తించే మనం సీజనల్ గా పలు రంగుల్లో, సువాసనాల్లో పుష్పించే మొక్కల్లోని నైపుణ్యాలను తెలివిగా
గుర్తించం. విద్యార్థి తెలివికి, మొక్కల్లోని తెలివికి కారణంగా నిలిచిన చైతన్యంలోనే ఈ ఏర్పాటు ఉంది. ఏ తెలివితో ఈ సృష్టి
తయారయ్యిందో ఆ తెలివే మనని నడిపిస్తుందన్న సత్యం అర్ధమైతే మనలోని అహంకారం నశిస్తుంది. సృష్టిలో ప్రతీది బేధంతోనే
తయారైంది. దేని జీవనవిధానం దానికున్నట్లే, ఆ జీవన విధానానికి అవసరమైన తెలివి, నైపుణ్యం కూడా చైతన్యమే ఏర్పాటు చేసుకుంది
!*_
🥀ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఆ నిర్ణయాన్ని అమలు పరిచేటప్పుడు, ఏ స్థితిలో ఇతడున్నాడు? అనేది చూస్తా రన్నమాట!
అంటే, మనసు స్థితిలో వున్నాడనుకోండి, అప్పుడు రజోగుణ ధర్మంగా చంచలంగా వుంటాడన్నమాట! శరీరమనే దాంట్లో (శరీరధర్మంగా)
ప్రధానంగా వున్నాడనుకోండి అప్పుడు తమోగుణ ధర్మంతో జడంగా వుంటాడు.
కాబట్టి, సూక్ష్మబుద్ధియై గ్రహించగలిగేటటువంటి శక్తి కలిగిన వాడై వుండి, ‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియం’ అనేటటువంటి స్థితికి బుద్ధి
వికసించినటువంటిదై వుండాలి. అటువంటి వాడిని బుద్ధిమంతుడు అంటారు.
ఇంకేమిటి? అంటే, ‘ధైర్యశాలివి’ - ధైర్యశాలి అంటే అర్థం ఏమిటంటే, మరణము యొక్క రహస్యాన్ని, మరణాన్ని
ఎదిరించేటటువంటి పద్ధతిని, మరణం లేకుండా చేసుకునేటటువంటి పద్ధతిని, జన్మలేకుండా చేసుకునేటటువంటి పద్ధతిని ఆశ్రయించాలి
అంటే, నువ్వు ధైర్యశాలివై వుండాలి.
💲ఎందుకని అంటే, మానవులందరూ సాధారణంగా ఒక రకమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శిస్తూ వుంటారు. ఏదైనా సమస్యలు
వచ్చినప్పుడు, ఆయా సమస్యలను ఎదిరించడం కోసం అని, ధైర్యం అనేటటువంటి లక్షణాన్ని ఆశ్రయిస్తూ వుంటారు. కానీ నిజానికి
ఆత్మస్థైర్యం - ఆత్మయందు స్థైర్యం కలిగి వుండాలన్నమాట. అంటే, ‘నేను’ అనేటటువంటి స్వరూపజ్ఞానంలో సరియైనటువంటి పట్టు
కలిగి వుండాలి. ఎందువల్ల అంటే, జననమరణాలను దాటటం కంటే, మానవజన్మలో అత్యంత గొప్పదైనటువంటి లక్ష్యం లేదన్నమాట.
జన్మసాఫల్యత పొందాలి అంటే, జన్మ అధికారాన్ని పొందినటువంటిది ఏదైతే వుందో, ఈ మానవజన్మ సాధికారతకు సరియైనటువంటి
సఫలత, నీ జనన మరణ రాహిత్యంలోనే వుందన్నమాట. దానికి కారణం ఏమిటి అనంటే, కామభోగ ప్రాప్తిని త్యజించటానికి ధైర్యం
కావాలి. సాధారణంగా ప్రతీదానికి లొంగిపోతూ వుంటాడు మానవుడు. ఏదో ఒక అంశానికి లొంగిపోయి శబ్ద, స్పర్శ, రూప, రస,
గంధాత్మకమైనటువంటి బాహ్యప్రపంచంతోనో, ఇంద్రియాలతోనో సంయోగ వియోగాలను పొందుతూ తత్ ప్రభావ రీతిన, వాటికి
లొంగేటటువంటి తత్వాన్ని, బుద్ధిని కలిగివుంటాడు. దానిని ఎదిరించి బుద్ధిని సాక్షిగా నిలుపగలిగేటటువంటి సమర్థత కోసమే ఈ ధైర్యం.
💲కాబట్టి, ‘ధైర్యం’ అంటే ఎదుటివారిని నిరసించడమో, ఎదుటివాడిని కోప్పడడమో, ఎదుటివాడిని పోట్లా డడమో, ఎదుటివారితో
జగత్తు మీద వీపరీతమైనటువంటి చర్యలతో విరుచుకుపడటమో లేదా సాధు సజ్జన సంతతిపై తన బలదర్ప ప్రభావములను చూపించటమో
ఇవేమీ ధైర్యములు కావన్నమాట! నీయందే వున్నటువంటి అరిషడ్వర్గాలను జయించటానికి నీకు ధైర్యం కావాలి. ఇది చాలా
ముఖ్యమైనటువంటిది. కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, అసూయ వంటి లక్షణాలను జయించటానికి
ధైర్యం కావాలి.
💲అటువంటి ధైర్యం కలిగిన వాడు మాత్రమే, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అర్హమైనటువంటి వాడు. ఎవరైతే ఆత్మజ్ఞాన విచారణ,
ఆత్మవిచారణ, ఆత్మనిష్ఠ, ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఈ త్రోవలో నడిచేటటువంటి వారు ఎవరైతే వుంటారో, వాళ్ళకి ఈ
అరిషడ్వర్గాలు మిత్రు లు వలే ప్రవర్తిస్తా యి. వీళ్ళకు శతృత్వం వుండదన్నమాట!
ఎందుకని అంటే,
రాగద్వేషాలు లేవు కాబట్టి.
సమానత్వం ఉంది కాబట్టి.
సమరసత్వం ఉంది కాబట్టి.
శాంతము ఉన్నది కాబట్టి.
వీళ్ళు నిలకడగా, స్థిరంగా తమ లక్ష్యం వైపుకు ప్రయాణం చేస్తూ వుంటారు కాబట్టి,
నిరంతరాయంగా ప్రయాణం చేస్తా రు కాబట్టి,
అవస్థా త్రయాన్ని దాటే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి,వీళ్ళకి ఏ రకమైనటువంటి రాగద్వేషాలు వుండవు.కనుకనే అటువంటి ధైర్యశాలి
అయినటువంటివాడు బుద్ధిమంతుడు, ధైర్యశాలి....
ఇంకేం తెలియాలట? జగత్తు యొక్క స్థితిని గ్రహించాలి. జగత్తు యొక్క అశాశ్వతత్వమును, ఆత్మయొక్క శాశ్వతత్వమును
గ్రహించాలి. మనమందరం జగత్తు లో వ్యవహరించేటప్పడు.... జగత్తే సత్యముగా చూస్తుంటాము. ‘సత్యము’ అంటే అర్థం ఏమీలేదు.
“పరవశత్వము” జగత్తు ను అనుభవించేటప్పుడు పరవశించి అనుభవిస్తా డన్నమాట! అంటే అర్థం ఏమిటి? ఒకావెడ, కొత్త పట్టు చీర
కట్టు కుందనుకోండి! ఆహా! ఆవెడకి ఇంద్రభోగం లభించినంత ఆనందం కలుగుతుంది.
💲 ఆ ఒక్కక్షణం, రెండు క్షణాలు, మూడు క్షణాలు, ఐదు క్షణాలు... ఎవరైన ఇతరులు ఆహా! నీవు అద్భుతమైన వస్త్రా లు
కట్టు కున్నావని అంటే, ఐరావతం ఎక్కినంత ఆనందం పొందుతారు. ఆ ‘ప్రశంస’. ఆ ప్రశంస పూర్వకమైనటువంటి దృష్టిని మనం
కోరుతూ వుంటామన్నమాట! ఆ ప్రశంస పూర్వకమైనటువంటి అనుభూతిని కోరుతూ వుంటాము. ఏమిటి? ఆ ప్రశంసలో వున్న విశేషం
అంటే, ‘అహం’ పోషించ బడుతోంది. ఎప్పుడైనా గుర్తు పెట్టు కోవాలి. తెగిడితే పొగుడుతాడు. పొగిడితే తెగుడుతాడు. ఈ రెండు
లక్షణాలు ఒక్కచోటే వుంటాయి. పొగిడిన నోటితోనే మరలా ఒక్క క్షణంలో తెగుడుతాడు. అంటే నిరసిస్తా డన్నమాట. ఖండిస్తా డన్నమాట.
💲కాబట్టి, పొగడ్తలకు పొంగక, తెగడ్తలకు కుంగక వుండేటటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడే ఈ ప్రశంసకు, దూషణ
భూషణలకు లొంగని వాడు. అదే కాక, జగత్తు యొక్క అశాశ్వతత్వమును బాగుగా ఎరగాలి. ఎప్పటికప్పుడు నీ మనస్సుని
చంచలత్వముగా పరిగెత్తింపజేసి, తనవైపు ఆకర్షింపజేసాలా....
♥️💲💲💲
*_మనిషిలో మార్పు రావడం అంటే,_*
*_జరిగిన తప్పిదాలను గుర్తు చేస్తూ హింసించడం కాదు.._*
*_ఎందుకు జరిగాయో అర్డంచేసుకునే అండగా ఉండడం..._*
*_నువ్వు ఎవరి కోసమైతే బ్రతుకుతున్నావో,_*
*_వారి కోసం కొన్నింటిని వదులుకో..._*
*_ఎవరు నీ కోసం బతుకుతున్నారో,_*
*_వారిని ఎవరికోసమూ వదులుకోకు...!_*