Professional Documents
Culture Documents
Current Affairs Book 2022 (APRIL To SEPT) PDF
Current Affairs Book 2022 (APRIL To SEPT) PDF
అఫైర్స్ 2022
ఏప్రిల్ - సెప్టెంబర్
MERUPULU.COM PUBLICATION
అంతర్జాతీయం
ఆస్కార్ అవార్డు లు
2021 సంవత్సరానికి ఆస్కార్ అవార్డు లను అకాడమీ ‘గ్రామీ’ అవార్డు ల ప్రదానోత్సవం
ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెనసై్ స్ ప్రదానం చేసింది.
సంగీతంలో అందజేసే ప్రముఖమైన గ్రామీ అవార్డు ల
ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ
ప్రదానోత్సవం లాస్వెగాస్లోని ‘గ్రాండ్ మార్కీ
నటుడిగా ‘కింగ్ రిచర్డ్స్’ సినిమాకి విల్ స్మిత్ , ఉత్తమ
బాల్రూమ్’లో జరిగింది. భారత సంతతికి చెందిన
నటిగా జెస్సికా చేస్టన్ ‘ద ఐస్ ఆఫ్ టామీ ఫే’ సినిమాకు,
ఇద్దరు రిక్కీ కేజ్ ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్కు, ఫాల్గు ణి
ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’కి జెయిన్
షాలు ‘ఎ కలర్ఫుల్ వరల్డ్’ ఆల్బమ్కి గ్రామీ అవార్డు లు
కాంపియన్ఆస్కార్అందుకున్నారు.
గెలుచుకున్నారు.
m
బిమ్స్టె క్ ఐదో శిఖరాగ్ర సదస్సు భారత్-–ఆస్ట్రేలియా అగ్రిమెంట్
c o
శ్రీలంక అధ్యక్షతన బిమ్స్టె క్ ఐదో శిఖరాగ్ర సదస్సులో
.
భారత, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకార, వాణిజ్య
u
ప్రధాని మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. బిమ్స్టె క్
l
ఒప్పందం (ఈసీటీఏ) కుదిరింది. దీంతో భారత్కు చెందిన
బడ్జెట్ కోసం భారత్ తరఫున వన్ మిలియన్ డాలర్లు
u
జౌళి, తోలు, ఫర్నిచర్, ఆభరణాలు, మెషినరీ వంటి
p
అందించనున్నట్లు ప్రకటించారు. సౌత్ ఆసియాలోని
6000కు పైగా వస్తువులకు డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని
u
ఏడు దేశాలు ఆర్థిక, సాంకేతిక సహకారం కోసం బిమ్స్టె క్
er
ఆస్ట్రేలియా అందించనుంది.
ఏర్పాటు చేశారు. బంగ్లా దేశ్, భూటాన్, నేపాల్, భారత్,
శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాలు ఇందులో
m
భాగస్వాములు.
శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత
శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ
జీ7 కంట్రీస్ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున
సహజవాయువు ఎగుమతులకు రూబుల్స్లోనే
ఆందోళనకు దిగడంతో ఏప్రిల్ 1 నుంచి శ్రీలంకలో
చెల్లించాలన్న రష్యా డిమాండ్ను జీ-7 దేశాల కూటమి
అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని
తిరస్కరించింది. ఈ మేరకు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్
ఎత్తివేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు.
హేబెక్ తెలిపారు. జీ-7 కూటమిలో అమెరికా, బ్రిటన్,
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడాలకు సభ్యత్వం ఉంది.
రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై నిషేధం
రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యాను లక్ష్యంగా
చేసుకొని మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని ఐరోపా
గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను
యూనియన్(ఈయూ) కార్యనిర్వాహక శాఖ యోచిస్తోంది.
బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్ప్రకటించాయి. 21
రష్యా నుంచి బొగ్గు దిగుమతులను నిషేధించాలని ఐరోపా
మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లో గా దేశం వీడాలని
కమిషన్అధ్యక్షురాలు ఉర్సులా వొన్డెర్లెయెన్తాజాగా
బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్కూడా 17 మంది రష్యా
ప్రతిపాదించారు.
దౌత్యాధికారులను బహిష్కరిస్నతు ్నట్టు పేర్కొంది.
merupulu.com కరెంట్అఫైర్స్3 v
April 2022
om
కుదిరేవరకు ఈ సస్పెన్షన్అమల్లో ఉంటుంది.
c
రష్యా చేతికి మేరియుపొల్
.
యూఎన్ఓ నాలుగు కమిటీల్లో భారత్
l u
ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో ఏడు వారాల పోరాటం
u
ఐక్యరాజ్యసమితిలోని ఆర్థిక, సామాజిక మండలిలోని తర్వాత ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన
p
నాలుగు కమిటీలకు భారత్ఎన్నికైంది. సామాజిక అభివృద్ధి మేరియుపొల్పై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది.
er u
కమిషన్, ఎన్జీవోస్ కమిటీ, కమిషన్ ఆన్ సైన్స్ అండ్ ఉక్రెయిన్ దేశంలోని ఒక నగరాన్ని రష్యా స్వాధీనం
టెక్నాలజీ డెవలప్మెంట్, ఆర్థిక–సామాజిక–సాంస్కృతిక చేసుకోవడం ఇదే మొదటిసారి.
m
హక్కుల కమిటీలలో భారత్కు ప్రాతినిధ్యం లభించింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మెక్రాన్
తొలి ప్రధానిగా ఇమ్రాన్ఖాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రెండోసారి
పాకిస్థాన్ప్రధాని ఇమ్రాన్ఖాన్పై పాక్జాతీయ అసెంబ్లీలో అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. తుది విడత
ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానానికి పోలింగ్లో ఆయన విపక్ష నేషనల్ ర్యాలీ పార్టీ అభ్యర్థి
అనుకూలంగా 174 మంది మద్దతు పలికారు. దీంతో మరీన్లీ పెన్పై సునాయాసంగా నెగ్గారు. దీంతో ఫ్రాన్స్లో
ఇమ్రాన్ పాక్ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవి 2002 తర్వాత వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో
కోల్పోయిన తొలి ప్రధానిగా నిలిచాడు. గెలుపొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
4 vకరెంట్అఫైర్స్
merupulu.com
April 2022
m
ప్రమాణ స్వీకారం చేశారు. సావంత్ చేత గోవా గవర్నర్ కొనసాగనుంది. ద్రవ్యలభ్యత మెరుగుపరిచే ఉద్దేశంతో
c o
పీఎస్ శ్రీధరన్ పిళ్ లై సీఎంగా ప్రమాణం చేయించారు. రివర్స్ రెపోరేటు కూడా గతంలో మాదిరిగానే 3.35
.
ఆ తర్వాత ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర శాతం వద్దనే ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
l u
మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. వెల్లడించారు.
er
కర్ణా టక రాష్ట్రం మైసూరులో భారతీయ రిజర్వ్బ్యాంక్నోట్ బలమైన పెట్టు బడుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
m
ముద్రణ్ప్రైవేట్లిమిటెడ్(బీఆర్బీఎన్ఎంపీఎల్) ఏర్పాటు (2022–23)లో భారత్ 7.5 శాతం వృద్ధి రేటు నమోదు
చేసిన ఇంక్తయారీ యూనిట్– ‘వర్ణిక’ను ఆర్బీఐ గవర్నర్ చేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా
శక్తికాంత దాస్ ప్రారంభించారు. దీంతో దిగుమతులపై వేసింది. 2022 జనవరి–డిసెంబరులో చైనా వృద్ధి రేటు
ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గనుంది. అంచనా అయిన 5 శాతం కంటే ఇదే అత్యధికం.
merupulu.com కరెంట్అఫైర్స్5 v
April 2022
m
భారత మాజీ ప్రధానుల జీవిత, పరిపాలనా విశేషాలను
o
చైనా వృద్ధి రేటు అంచనా 4.4 శాతంతో పోలిస్తే దాదాపు
c
భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా న్యూఢిల్లీలోని రెట్టింపు.
.
తీన్మూర్తి కాంప్లెక్స్లో ప్రధానమంత్రి సంగ్రహాలయ
l u
అంతర్జాతీయ ఆయుష్ పెట్టు బడులు
(ప్రధానమంత్రుల మ్యూజియం)ను భారత ప్రభుత్వం
u
ఏర్పాటు చేసింది. చరిత్రను గుర్తుచేసే ఈ సంగ్రహాలయాన్ని
p
గాంధీనగర్ వేదికగా మూడు రోజుల అంతర్జా తీయ
u
ప్రధాని మోడీ ప్రారంభించారు.
er
ఆయుష్ పెట్టు బడుల మరియు ఆవిష్కరణల సదస్సు–
2022 ప్రారంభమైంది. మారిషస్ ప్రధాని జగన్నాథ్,
రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్
m
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ సమక్షంలో
పంచాయతీరాజ్ సంస్థల పాలనా సామర్థ్యాలు ఫిబ్రవరి 20న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును
మెరుగుపర్చేందుకు అవసరమైన వనరులు ప్రారంభించారు.
సమకూర్చడమే లక్ష్యంగా ప్రారంభించిన రాష్ట్రీయ గ్రామ్
స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) అమలు గడువును ఆసిఫాబాద్ జిల్లాకు పీఎం పురస్కారం
2022 ఏప్రిల్ నుంచి 2026 మార్చి 31 వరకు మొత్తం
రూ.5,911 కోట్ల వ్యయంతో అమలుచేసేందుకు కేంద్ర శిశు, బాలిక, మహిళలు, గర్భిణులు, బాలింతల
ప్రభుత్వం పొడగించింది. పౌష్టికాహార కల్పన కార్యక్రమం పోషణ్ అభియాన్
అమలులో 2021 సంవత్సరానికి కుమురం భీం
ఆసిఫాబాద్ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి
కేసముద్రం మార్కెట్కు పురస్కారం
ప్రధానమంత్రి పురస్కారం అందుకుంది.
మహబూబాబాద్ జిల్లా లోని కేసముద్రం వ్యవసాయ
మార్కెట్ ‘ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు - 2019’కి పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల
ఎంపికైంది. జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈనామ్)
విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికైన కేసముద్రం తొమ్మిదో సిక్కు గురువు తేజ్ బహదూర్ 400వ జయంతి
మార్కెట్కు ట్రోఫీ, రూ.10 లక్షల ప్రోత్సాహకాన్ని సందర్భంగా ఏప్రిల్ 21న ఢిల్లీలోని ఎర్రకోటలో
అందజేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తేజ్ బహదూర్
గుర్తుగా పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. తేజ్
6 vకరెంట్అఫైర్స్
merupulu.com
April 2022
బహదూ ర్కు మ రణ శిక్ష విధించాలని మొగల్ చక్రవర్తి హార్నెట్ను ప్రత్యేకంగా డిజైన్చేసినట్లు బోయింగ్సంస్థకు
ఔరంగజేబు 1675లో ఎర్రకోట నుంచే ఆదేశాలిచ్చేశారు. చెందిన భారత విభాగం ఉపాధ్యక్షుడు అలెన్ గార్షియా
తెలిపారు
గుజరాత్లో భారీ హనుమాన్ విగ్రహం
హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోన ప్రపంచంలోనే ఎత్తయిన సొరంగం
మోర్బి పట్ట ణంలో 108 అడుగుల భారీ హనుమాన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగం త్వరలో
విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దేశం నాలుగు భారత్లో నిర్మితం కానుంది. 16,580 అడుగుల
దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు ఎత్తులో ఉన్న షింకు లా పాస్లో దీన్ని నిర్మించనున్నారు.
చేయడానికి ఉద్దేశించిన హనుమాన్జీ చార్ధామ్ ఈ సొరంగం ద్వారా హిమాచల్ ప్రదేశ్ను లడ్డా ఖ్తో
ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. అనుసంధానం చేస్తామని బీఆర్వో డైరెక్టర్ జనరల్
లెఫ్టినెంట్జనరల్రాజీవ్చౌదరి పేర్కొన్నారు.
జాతీయ పతాకానికి గిన్నిస్ రికార్డ్
ఏకకాలంలో జాతీయ పతాకాన్ని అత్యధిక మంది గాల్లో
అటూ ఇటూ ఊపుతూ చేపట్టిన కార్యక్రమానికి గిన్నిస్బుక్లో
ప్రాంతీయం
m
చోటు దక్కిందని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది.
o
తెలంగాణ స్పేస్టెక్ పాలసీ
c
బిహార్లోని జగ్దీష్పుర్లో ‘ఆజాదీ కా అమృత్
.
మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
l u
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన
u
అంతరిక్ష సాంకేతిక హబ్గా మార్చే దిశగా ‘స్పేస్టెక్
వీసీల నియామకం రాష్ట్రా నిదే
p
పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రాష్ట్ర ప్రభుత్వం
er u
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో వైస్ రూపొందించింది. దీనిని 2022, ఏప్రిల్ 18న వర్చువల్
చాన్స్లర్ (వీసీ) లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా చట్ట ప్రపంచమైన ‘మెటావర్స్’ వేదికగా విడుదల చేసేందుకు
m
సవరణలు చేసిన బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్ట గా సన్నాహాలు చేస్తోంది.
పలు పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది.
ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ వీసీలను రాష్ట్ర నందారంలో నిజాం కాలం నాణేలు
ప్రభుత్వమే నియమిస్తోందని సీఎం స్టాలిన్వెల్లడించారు.
మహబూబ్నగర్జిల్లా బాలానగర్మండలం నందారంలో
నిజాం కాలానికి చెందిన రాగి నాణేలు లభ్యమయ్యాయి.
తొలి కర్బన రహిత పంచాయతీగా పల్లీ గ్రామానికి చెందిన సభావట్ లక్ష్మికి చెందిన పొలంలో
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా చదును చేస్తుండగా ఓ కుండలో ఉర్దూ లో ముద్రించిన
ప్రధాని మోడీ జమ్మూ - కశ్మీర్లోని సాంబా జిల్లా లోని పల్లీ 228 రాగి నాణేలు దొరికాయి.
గ్రామాన్ని సందర్శించారు. అక్కడ 500 కిలోవాట్ల సౌర
విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో ఆ గ్రామం అర్బన్ పార్కులకు అంతర్జాతీయ గుర్తింపు
దేశంలోని తొలి కర్బన రహిత పంచాయతీగా నిలిచింది.
హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న పచ్చదనం
పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు గానూ
భారత్కు సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు తెలంగాణకు అంతర్జా తీయ గుర్తింపు లభించింది.
అమెరికా తయారీ ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ యుద్ధ హరితహారం కింద రాష్ట్రంలోని 109 పట్ట ణ అటవీ
విమానాలు త్వరలో భారత్కు రానున్నాయి. విమాన పార్కుల పురోగతిని అంతర్జా తీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్
వాహకనౌకల్లో మోహరింపునకు అనువుగా సూపర్ సైన్స్గుర్తించింది.
merupulu.com కరెంట్అఫైర్స్7 v
April 2022
అరుదైన జైన మహాపాదం గుర్తింపు తమిళిసై తన ప్రస్థానం గురించి రాసిన ‘ఇయర్ ఆఫ్
పాజిటివిటీ’ పుస్తకాన్ని చెననై్ లో ఆవిష్కరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక
గ్రామంలోని పురావస్తు మ్యూజియంలో అరుదైన జైన
ఆదర్శ గ్రామాల్లో మొదటి పది రాష్ట్రా నివే
మహాపాదాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర
బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద..
మ్యూజియంలో కొనసాగుతున్న జీర్ణో ద్ధరణ పనులను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పదికి పది ఆదర్శ గ్రామాలు
ఆయన పరిశీలించి మాట్లా డారు. గతంలో గ్రామ రాష్ట్రా నికి చెందినవే నిలిచాయి. టాప్–10 ఆదర్శ
శివారులో లభ్యమైన ఈ జైన కుడి పాదం 4 అడుగుల గ్రామాలతోపాటు టాప్–20లో 19 గ్రామాలు రాష్ట్రా నికి
పొడవు, అడుగున్నర వెడల్పుతో ఉందని, దానిపైన చెందినవి ఉన్నాయి.
నూపురం, కాలివేళకు్ల అలంకారాలు కనిపిస్తున్నాయని
పేర్కొన్నారు. మలేరియా నియంత్రణలో జాతీయ గుర్తింపు
మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ
భాగ్యనగరానికి ట్రీ సిటీ అవార్డు కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళలో ్ల (2015
భాగ్యనగరం వరుసగా రెండోసారి ట్రీ సిటీ అవార్డు - 2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా
m
తగ్గా యని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.
o
గెలుచుకొంది. 2021 సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్
c
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), అర్బోర్
u.
డే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందించారు.
వార్త
ల్లో వ్యక్తులు
l
గత రెండేళలో ్ల నగరంలో 3,50,56,635 మొక్కలను
p u
నాటినట్లు పేర్కొన్నారు.
ప్రాణహిత పుష్కరాలు
m
ప్రాణహిత పుష్కరాలను తెలంగాణ దేవాదాయ మంత్రి భారత బ్యాడ్మింటన్సంఘం (బాయ్) అధ్యక్షుడిగా అస్సాం
ఇంద్రకరణ్రెడ్డి ఏప్రిల్ 13న మంచిర్యాల జిల్లా కోటపల్లి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. జాతీయ
మండలం అర్జు నగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ బాయ్ ఉపాధ్యక్షుడిగా,
పూజలు చేసి ప్రారంభించారు. జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా
హనుమాన్దాస్లఖాని ఎన్నికయ్యారు.
జీవో 111 ఎత్తివేత
జీవో 111 పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ రాజ్ సుబ్రమణియమ్
సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన బహుళ జాతి కొరియర్ సంస్థ
పురపాలక శాఖ జీవో 69 జారీ చేసింది. ఉస్మాన్సాగర్ ఫెడెక్స్కు తదుపరి సీఈఓగా భారత సంతతికి చెందిన
(గండిపేట), హిమాయత్సాగర్జలాశయాల పరిరక్షణకు రాజ్ సుబ్రమణియమ్ నియమితులయ్యారు. ఆ కంపెనీకి
84 గ్రామాల్లో ని 1.32 లక్షల ఎకరాల్లో ఆంక్షల అమలుకు ప్రస్తుత చైర్మన్, సీఈఓగా ఉన్న ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ జూన్
1996లో జీవో 111 తెచ్చారు. 1న పదవీ విరమణ చేస్తారు.
8 vకరెంట్అఫైర్స్
merupulu.com
April 2022
m
వినయ్ మోహన్ క్వాత్రా
నరేంద్ర మోడీ
c o
నేపాల్లో భారత రాయబారిగా ఉన్న వినయ్ మోహన్
.
క్వాత్రా తదుపరి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లతా దీనానాథ్మంగేష్కర్
l u
నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాలో తొలి పురస్కారం అందజేయనున్నట్లు మంగేష్కర్
u
కొనసాగుతున్న హర్షవర్ధన్ శృంగ్లా ఏప్రిల్ నెలాఖరుకు కుటుంబం ప్రకటించింది. ఏప్రిల్ 24న మాస్టర్ దీనానాథ్
p
మంగేష్కర్ (లతా మంగేష్కర్ తండ్రి) 80వ వర్ధంతిన ఈ
u
పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో
er
వినయ్మోహన్ను నియమితులు కానున్నారు. పురస్కారం అందుకుంటారు.
m
రాస్ టేలర్ నిశాంత్ శెట్టి
న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా ఎదిగిన రాస్ కర్ణా టక సంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు
టేలర్ తన చివరి ఇన్నింగ్స్ ఆడాడు.2006లో వన్డేతో నమోదైంది. నిశాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని 8.36
అంతర్జా తీయ అరంగేట్రం చేసిన టేలర్..112 టెస్టుల్లో సెకన్లలోనే చేరుకున్నాడు. సీనియర్ విభాగంలో 10.44
7,683 పరుగులు చేశాడు. 236 వన్డేల్లో 21 శతకాల సెకన్లలోనే 125 మీటర్లు పరుగెత్తాడు. నిశాంత్ శెట్టి
సాయంతో 8,607 పరుగులు సాధించాడు. 102 గతంలో 100 దూరాన్ని 9.52 సెకన్లలో చేరుకున్నాడు.
అంతర్జా తీయ టీ20ల్లో 1,909 పరుగులు చేశాడు.
కేతాంజీ బ్రౌన్ జాక్సన్
గొడ్డేటి మాధవి యూఎస్ఏ సుప్రీంకోర్ట్ జడ్జిగా కేతాంజీ బ్రౌన్ జాక్సన్ని
కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి యూఎస్ సెనేట్ ధృవీకరించింది. ఆమె సుప్రీంకోర్టు కు
నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ కార్యాలయం ఎలివేట్ చేయబడిన మొదటి నల్లజాతి మహిళగా
నుంచి ఉత్తర్వులు అందినట్లు ఎంపీ కార్యాలయం నిలిచింది. అత్యున్నత న్యాయస్థానంలో మొదటి ఆఫ్రికన్
తెలిపింది. వైకాపా ఎంపీలు మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి అమెరికన్ మహిళగా జాక్సన్కు మద్దతుగా ముగ్గురు
చేతులమీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు మరియు స్వతంత్రులతో చేరారు.
merupulu.com కరెంట్అఫైర్స్9 v
April 2022
om
జనరల్గా, ప్రధాని ఆర్థిక సలహామండలిలో సభ్యుడిగానూ
c
శాంతి సేఠీ సుమన్ బెరీ ఉన్నారు.
భారత సంతతికి చెందిన అమెరికా నౌకాదళాధికారి శాంతి
l u.
విజయ్ సాంప్లా
u
సేఠీ, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కార్యాలయంలో
p
కార్యనిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా కీలక కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లా షెడ్యూల్డ్ కులాల
er u
బాధ్యతలు చేపట్టారు. సేఠీ 2010 డిసెంబరు నుంచి జాతీయ కమిషన్ (ఎన్సీఎస్సీ) చైర్మన్గా రెండోసారి
2012 మే నెల వరకు అమెరికన్గైడెడ్మిస్సైల్డెస్ట్రా యర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్
m
నౌక డికోడర్కమాండరుగా వ్యవహరించారు. కోవింద్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో
ఇదే పదవిలో ఉన్న సాంప్లా ఈ ఏడాది జరిగిన పంజాబ్
అజయ్ కుమార్ సూద్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు.
కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుగా ప్రొఫెసర్
అజయ్ కుమార్ సూద్ నియమితులయ్యారు. ఇంతవరకు కృష్ణ న్ రామానుజమ్
ఈ పదవిలో ఉన్న ప్రొఫెసర్కె.విజయ రాఘవన్స్థానంలో ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ చైర్పర్సన్గా టాటా
సూద్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం (2018 నుంచి) కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఎగ్జిక్యూటివ్
ప్రధానమంత్రి ‘టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ సలహా కృష్ణన్ రామానుజమ్ నియమితులయ్యారు. 2022 -– 23
మండలిలో సూద్ సభ్యుడిగా ఉన్నారు. సంవత్సరానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.
10 vకరెంట్అఫైర్స్
merupulu.com
April 2022
ఆస్ట్రేలియా గ్రాండ్ప్రి
స్పోర్ట్స్ ఫార్ములావన్ తాజా సీజన్లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్
లెక్లెర్క్ రెండో టైటిల్ సాధించాడు. మెల్బోర్న్ వేదికగా
ఏప్రిల్ 10న జరిగిన సీజన్ మూడో రేసు ఆస్ట్రేలియా
స్విస్ చాంపియన్గా సింధు గ్రాండ్ప్రిలో లెక్లెర్క్ (మొనాకో) విజేతగా నిలిచాడు.
పెరెజ్ (రెడ్బుల్) రెండో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్)
m
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో
o
మూడో స్థానంలో నిలిచారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజేతగా
. c
అవతరించింది. ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు
స్క్వాష్లో డబుల్ టైటిల్స్
l u
21–16, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్
u
ఒంగ్బమ్రుంగ్ఫన్ (థాయ్లాండ్)పై గెలిచింది. 2022 భారత స్క్వాష్ స్టార్ దీపికా పల్లికల్ డబ్ల్యూఎస్ఎఫ్
p
ఏడాది సింధుకిది రెండో టైటిల్. ప్రపంచ డబుల్స్స్క్వాష్ఛాంపియన్షిప్లో రెండు టైటిళ్లు
er u
గెలిచింది. మహిళల డబుల్స్లో జోష్న చిన్నప్పతో, మిక్స్డ్
సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి డబుల్స్లో సౌరభ్ ఘోషల్తో కలిసి విజేతగా నిలిచింది.
m
ప్రపంచ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్లో భారత్కు
2022 ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ రెండో రేసు
స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి.
సౌదీ అరేబియా గ్రాండ్ప్రిలో ప్రపంచ చాంపియన్,
రెడ్బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు.
ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ రెండో స్థానంలో నిలవగా, కార్లో స్
క్రికెట్కు పొలార్డ్ వీడ్కోలు
సెయింజ్(ఫెరారీ) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ అంతర్జా తీయ
క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. 2007లో
ఆసీస్కు వన్డే ప్రపంచకప్ అరంగేట్రం చేసిన పొలార్డ్123 వన్డేల్లో 2706 పరుగులు
చేశాడు.101 టీ20ల్లో 25.30 సగటుతో 1569 పరుగులు
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను ఆస్ట్రేలియా ఏడోసారి
సాధించి, 42 వికెట్లు చేజిక్కించుకున్నాడు.
సొంతం చేసుకుంది. ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ 71
పరుగులతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. ఈ
ప్రపంచకప్లో ఆడిన 9 మ్యాచ్ల్లో నూ (లీగ్ దశలో
రొమాగ్నా గ్రాండ్ప్రి
7, సెమీస్, ఫైనల్) నెగ్గిన ఆసీస్ అజేయంగా టోర్నీని రొమాగ్నా గ్రాండ్ప్రి పోటీలో రెడ్బుల్ స్టార్ మాక్స్
ముగించింది. వెర్స్టాపెన్టైటిల్కైవసం చేసుకున్నాడు. పోల్పొజిషన్లో
జోరు మీదున్న హామిల్టన్(మెర్సిడెజ్)ను వెర్స్టాపెన్వెనక్కి
నెట్టి విజేతగా నిలిచాడు.ఈ సీజన్లో మ్యాక్స్కు ఇదే తొలి
టైటిల్. ఓవరాల్గా ఇది 11వ ట్రోఫీ.
merupulu.com కరెంట్అఫైర్స్11 v
April 2022
m
నింగిలోకి లక్ష్యశాట్ ఉపగ్రహం
o
కోసం ఎంపిక చేసింది.
. c
వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్’
u
సాయి దివ్య తయారు చేసిన 400 గ్రాముల బుల్లి
p
ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. 2022, మార్చి 15న
er u
లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2
ఎంఆర్ శామ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్ స్పేస్అనే కంపెనీ ద్వారా స్ట్రా టో ఆవరణంలోకి పంపారు.
m
గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే రెండు మధ్యశ్రేణి
క్షిపణులను (ఎంఆర్ శామ్) భారత్ విజయవంతంగా
పరీక్షించింది. లక్ష్యంగా నిర్దేశించిన మానవరహిత
విమానాలను ఆ అస్త్రా లు నేరుగా ఢీ కొట్టా యని డీఆర్డీవో
తెలిపింది. లక్ష్యాలు వేగంగా కదులుతున్నప్పటికీ క్షిపణులు
గురితప్పకుండా వాటిని నేలకూల్చాయి.
12 vకరెంట్అఫైర్స్
merupulu.com
May2022
om
శం 150వ స్థా నంలో నిలిచింది. 2021 సూచీలో భారత్
c
142వ స్థానంలో ఉంది.
.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి
l u
మొత్తం 83 లక్షల మంది శరణార్థు లుగా దేశం విడిచి వె-
శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే
u
ళ్లిపోవొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. హంగరీ,
p
మాల్దో వా, పోలండ్, రొమేనియా, స్లో వేకియా, బెలారస్, తీవ్ర సంక్షోభంతో కల్లో లమవుతోన్న శ్రీలంక రాజకీయాల్లో
er u
బల్గేరియా, చెక్ రిపబ్లిక్లకు కొనసాగుతున్న వలసలకు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ప్రధా-
సాయం అందించేందుకు ప్రణాళికను రూపొందించింది. నమంత్రిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు.
m
యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నేత రణిల్ విక్రమ
పోలాండ్, బల్గేరియాపై రష్యా ఆంక్షలు సింఘే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు అధ్య-
క్ష కార్యాలయం వెల్లడించింది.
నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవా-
యు సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
రష్యా బదులు చెక్ రిపబ్లిక్
త్వరలో ఇతర దేశాలకు కూడా సరఫరా ఆపేస్తామని హె-
చ్చరించింది. ఉక్రెయిన్కు మరింత సాయం అందిస్తామని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలిలో రష్యా
యూఎస్, యూరప్ దేశాలు నిర్ణయించిన మర్నాడే రష్యా బదులు చెక్ రిపబ్లిక్ను తీసుకునేందుకు యూఎన్ఓ సర్వ-
ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతినిధి సభ తీర్మానించింది. ఉక్రెయిన్పై యుద్ధం మొదల-
య్యాక రష్యాను ఈ స్థా నం నుంచి తొలగించారు.
బిజినెస్ ఫోరమ్ సదస్సు
ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇండియా -
డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. భారత్లో చెక్ రిపబ్లిక్లోని డోల్నీ మొరావాలో ఏర్పాటు చేసిన 2,365
కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు శీతల గిడ్డంగులు, అడుగుల (721 మీటర్లు ) ఊయల వంతెన సముద్ర మట్టా -
షిప్పింగ్, పోర్టు లు వంటి రంగాల్లో పెట్టు బడులు పెట్టా లని నికి 1,100 మీటర్లకుపైగా ఎత్తున నిర్మించారు. పాదచా-
మోడీ కోరారు. ఈ కార్యక్రమంలో డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరి- రుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊయల వంతెనల్లో కె-
క్సన్, యువరాజు ఫెడెరిక్ పాల్గొ న్నారు. ల్లా ఇదే పొడవైంది.
merupulu.com కరెంట్అఫైర్స్13 v
May 2022
om
లాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్లాండ్,
c
యూఏఈ అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ సింగపూర్, బ్రూనై భాగస్వాములు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్
l u.
u జాతీయం
ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందడంతో
p
కొత్త అధ్యక్షుడిగా షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యా-
er u
న్ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. చనిపోయిన అధ్యక్షుడి
సోదరుడే కొత్తగా ఎంపికైన మహ్మద్.
m
ఆర్బీఐ రెపోరేటు పెరిగింది
ఆస్ట్రేలియా ప్రధానిగా అల్బనీస్ కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును రిజర్వ్
ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ 2007 తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచింది. రెపో రేటు 4
లేబర్ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. శాతం నుంచి 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత
ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్ ప్రధాన మంత్రిగా బాధ్యత- రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. ఈ ప్రభావంతో అన్ని
లు చేపట్ట నున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటులోని ప్రతిని- రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. రివర్స్ రెపో
ధుల సభలో మొత్తం 151 స్థానాలు ఉన్నాయి. రేటును3.35 శాతంగానే కొనసాగించింది.
14 vకరెంట్అఫైర్స్
merupulu.com
May2022
జీఎస్టీ వసూళ్ల లో రికార్డు టికే నమోదైన కేసుల విచారణ నిలిపేయాలని సీజేఐ జస్టిస్
ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళలో ్ల సరికొత్త
రికార్డు నమోదైంది. 2022 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు
కశ్మీర్కు 47..జమ్మూకు 43 అసెంబ్లీ సీట్లు
రూ.1,67,540 కోట్ల కు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్ల-
డించింది. మార్చి వసూళతో్ల పోలిస్తే ఈ మొత్తం రూ.25 కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లోని అసెంబ్లీ, పార్ల-
వేల కోట్లు అధికం. ఒక నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.50 మెంట్ స్థానాల పునర్విభజన కసరత్తు పూర్తయింది. కశ్మీర్
లక్షల కోట్ల ను దాటడం ఇదే తొలిసారి. డివిజన్కు 47 అసెంబ్లీ స్థానాలను, జమ్మూ డివిజన్కు 43
సీట్ల ను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి
ఏలూరులో ఆదిమానవుల ఆనవాళ్లు జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్
కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
చారిత్రక సంపద పరిరక్షణలో భాగంగా ఏలూరు జిల్లా రు-
ద్రమకోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టిం-
కేరళలో టమాటో ఫ్లూ వైరస్
ది. ఇందులో భాగంగా పూసలు, కుండలు క్రీస్తు పూర్వం
నాటివని గుర్తించారు. అలంకరణకు వినియోగించిన కేరళలో టమాటో ఫ్లూ వైరస్ను గుర్తించారు. ఐదేళ్ల లోపు చి-
తెలుపు, ఎరువు, పచ్చని రాతి పూసలు, మట్టిపాత్రలు, న్నారులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కొల్లాం జిల్లా లో
m
80 మందికి పైగా పిల్లలు దీని బారిన పడ్డట్టు వైద్య అధికా-
o
ఆయుధాలు లభ్యమయ్యాయని సహాయ సంచాలకులు
c
కె.తిమ్మరాజు తెలిపారు. రులు వెల్లడించారు. టమాటో ఫ్లూ సోకిన వారి శరీరంపై
.
ఎర్రటి దద్దు ర్లు , టమాటో రంగు బొబ్బలు వస్తున్నాయి.
చార్ధామ్ యాత్ర ప్రారంభం
u l u
‘మోడీ జీ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ’
p
ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర ఆరంభమైంది. అక్షయ తృతీయ
er u
సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచు- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనా కోణాలు, ఆయన
కున్నాయి. గంగా, యమున విగ్రహాలను స్వస్థలాలకు పనిచేసే విధానాల్లో ని విశిష్టతను విశ్లేషిస్తూ దేశంలోని
m
తీసుకొచ్చారు. చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాసిన
యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, వ్యాసాల సంకలనంతో ‘మోడీ జీ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ’
కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. అనే పుస్తకాన్ని రూపొందించారు. విజ్ఞా న్భవన్లో ఉపరా-
ష్ట్రపతి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్
నియమితులయ్యారు. ప్రస్త తు ం సీఈసీగా ఉన్న సుశీల్ త్రిపుర సీఎంగా మాణిక్ సాహా బాధ్యతలు స్వీకరించారు.
చంద్ర మే 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యం- ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్ఎన్ ఆర్య రాజ్భవన్లో ఆయనతో
లోనే మే 15న నూతన సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతలు ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లవ్ దేవ్
చేపట్టనున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. అనూహ్యంగా రాజీనామా చేశారు. శాంతి భద్రతలు కాపా-
డడంపై ప్రత్యేక దృష్టి పెడుతా అని కొత్త సీఎం ప్రకటించారు.
దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే
కర్ణాటకలో ‘మత మార్పిడి నిషేధ’ ఆర్డినెన్స్
బ్రిటిష్ జమానా నాటి దేశద్రోహం చట్టం(సెక్షన్ 124ఏ)
విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం పునఃసమీ- మత మార్పిడి నిషేధ చట్టాన్ని అమలు చేసేందుకు కర్ణా టక
క్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం
చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్ప- కోసం పంపేందుకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశం-
merupulu.com కరెంట్అఫైర్స్15 v
May 2022
లో తీర్మానించా రు. వర్షా కాల సమావేశాలకు సమయం ఇందులో అన్ని రాష్ట్రా ల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత
ఉండటంతో ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అమలు చేయను- ప్రాంతాల పాలనాధికారులు, రాష్ట్రపతి పాలన విధించిన-
న్నారు. ప్పుడు ఆయా రాష్ట్రా ల గవర్నర్లు సభ్యులుగా వ్యవహరిస్తా-
రు. ముఖ్యమైన కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
దైవదూతగా దేవసహాయం పిళ్లై
భారతదేశంలో పుట్టి, క్రైస్తవం స్వీకరించిన దేవసహాయం దేశంలోనే మొదటి 5జీ టెస్ట్బెడ్
పిళ్ లై ఇక నుంచీ దైవదూతగా గుర్తింపు పొందనున్నారు. స్థా నికంగా స్టార్టప్లు , పరిశ్రమ వర్గా లు తమ ఉత్పత్తులను
ప్రపంచ క్రైస్తవుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వాటికన్ పరీక్షించేందుకు వీలుగా దేశంలోనే మొదటి 5జీ టెస్ట్బె-
సిటీలో జరిగిన ఓ ప్రత్యేక వేడుకలో పోప్ ఫ్రాన్సిస్ ఈ విష- డ్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. విదేశీ కేం-
యాన్ని ప్రకటించారు. ద్రాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. రూ.220
కోట్ల వ్యయంతో ఈ టెస్ట్బెడ్ను ఏర్పాటు చేశారు.
నేపాల్లో ప్రధాని మోడీ పర్యటన
బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్లో ఉన్న బుద్ధు ని సీమా పుజానీకి గ్లో బల్ హెల్త్ లీడర్స్ అవార్డు
జన్మస్థలం లుంబిని వనంలో మే 16న ప్రధాని నరేంద్ర భారత్కు చెందిన 10 లక్షల మంది ఆశా వర్కర్లు కొవిడ్-
m
మోడీ సందర్శించారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ 19 విజృంభణ సమయంలో మారుమూల గ్రామీణ ప్రాం-
c o
దేవ్బా ఆహ్వానం మేరకు బుద్ధు ని జన్మస్థలంగా భావించే తాల్లో నూ అద్భుతమైన వైద్య సేవలను అందించినందుకు
.
మాయాదేవి ఆలయాన్ని ప్రధానులిద్దరూ దర్శించి ప్రత్యేక గాను గ్లో బల్ హెల్త్ లీడర్స్ అవార్డు ను డబ్లూ హెచ్వో డైరెక్ట-
l u
పూజల్లో పాల్గొన్నారు. ర్ జనరల్ ప్రకటించారు. భారత రాయబార కార్యాలయ
u
ప్రతినిధి సీమా పుజానీ ఈ పురస్కారం అందుకున్నారు.
p
‘స్టార్టప్ పాలసీ 2022’ ఆవిష్కరణ
er u
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాల వల్ల దేశంలో భారీ
m
సంఖ్యలో ఏర్పడిన స్టారప్ ్ట స్ స్వల్ప కాలంలోనే యునికార్న్
కంపెనీలు (100 కోట్ల డాలర్ల విలువైనవి)గా అభివృద్ధి చెం-
దుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఇండోర్లో మధ్య-
ప్రదేశ్ ప్రభుత్వ ‘స్టార్టప్ పాలసీ 2022’ను ఆవిష్కరించారు.
16 vకరెంట్అఫైర్స్
merupulu.com
May2022
m
గర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), చొప్పదండి
o
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా మళ్లీ
c
ప్రాథమిక సహకార సంఘాని (ప్యాక్స్)కి ప్రథమ బహుమ-
.
తులను ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగల్ అందజేశారు. కేటీఆర్ ఎన్నికయ్యారు. సమావేశంలో సభ్యులు గత కార్య-
l u
వర్గాన్నే తిరిగి ఎనుకున్నారు. సంఘం కార్యదర్శిగా పుల్లెల
u
గోపీచంద్, ఉపాధ్యక్షుడిగా చాముండీశ్వరీనాథ్ కొనసాగ-
సింగరేణికి అవార్డు
p
నున్నారు.
er u
సింగరేణి సంస్థకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ-
స్ట్రియల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్
m
అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు
స్థాయిలో 65 మిలియన్ టన్నుల ఉత్పత్తితో దేశంలోని
ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా ని-
లిచిందని నిర్వాహకులు తెలిపారు.
merupulu.com కరెంట్అఫైర్స్17 v
May 2022
m
కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారు. 1987
c
రాజాచారి
o
ఐఏఎస్ బ్యాచ్ (హిమాచల్ప్రదేశ్ కేడర్) అధికారి అయిన
.
కపూర్, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ
l u
కార్యదర్శిగా గతేడాది నవంబరు 30న పదవీ విరమణ తెలుగు మూలాలున్న అమెరికా వ్యోమగామి రాజాచారి
u
చేశారు. రోదసిలో ఆరు నెలలు గడిపిన అనంతరం క్షేమంగా
p
భూమికి చేరుకున్నారు. స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్
er u
ఎండ్యూరెన్స్ వ్యోమనౌక ద్వారా ఆయన మెక్సికో అగాథం-
సంగీతా సింగ్
లోని సముద్ర జలాల్లో దిగారు.
m
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్పర్సన్గా ఐఆ-
ర్ఎస్ అధికారిణి సంగీతా సింగ్కు అదనపు బాధ్యతలు ప్రియాంకా మొహితే
అప్పగించారు. ప్రస్తుత ఛైర్మన్ జె.బి.మహాపాత్ర ఏప్రిల్
30న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంకా మొహితే
1986 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి సంగీతా సింగ్కు అరుదైన రికార్డు నమోదు చేశారు. దేశంలో 8 వేల మీటర్ల
అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన తొలి మహిళగా
పేర్కొంది. చరిత్ర సృష్టించారు. కాంచన్గంగ పర్వతాన్ని ఆమె అధి-
రోహించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మూడో
పర్వతం ఇదే.
కృష్ణ న్ రామానుజం
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, సర్వీసెస్ మార్కోస్ జూనియర్
కంపెనీస్ (నాస్కామ్) చైర్పర్సన్గా టాటా కన్సల్టెన్సీ సర్వీ-
సెస్ (టీసీఎస్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ కృష్ణన్ రామానుజం ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ ఘన
నియమితులయ్యారు. 2022–23 సంవత్సరానికిగాను విజయం సాధించారు. కొత్త అధ్యక్షుడు జూన్ 30న బాధ్య-
ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన తలు చేపడతాడు. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్ నియంత
నాస్కామ్ వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. ఫెర్డినాండ్ మార్కోస్ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తన-
యుడికి పట్టం కట్టారు.
18 vకరెంట్అఫైర్స్
merupulu.com
May2022
m
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లికి చెందిన
o
నుంచి మే 6నే అనుమతి లభించిందని ఐడీబీఐ తెలిపింది.
c
అన్వితా సముద్ర మట్టా నికి 8,848.86 మీ. ఎత్తున ఉన్న
.
నిఖత్ జరీన్ ఎవరెస్టును ఎక్కినట్లు ట్రైనర్ హైదరాబాద్లోని ట్రాన్సెన్డ్
l u
అడ్వెంచర్స్ సంస్థ అధినేత శేఖర్బాబు తెలిపారు.
u
మహిళల వరల్డ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్
p
నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. 52 కేజీ ఫ్లయ్వెయిట్
వినయ్ కుమార్ సక్సేనా
er u
విభాగం ఫైనల్లో 5- – 0 తేడాతో జిట్పాంగ్ జుటామస్
(థాయ్లాండ్)ను ఓడించి స్వర్ణం అందుకుంది. దీంతో దేశ రాజధాని డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్కుమార్
m
వరల్డ్ చాంపియన్గా నిలిచిన ఐదో భారత బాక్సర్గా సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని
నిఖత్ నిలిచింది. గతంలో మేరీ కోమ్, సరితాదేవి, ఆర్ఎల్ వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో గతవారం రాజీనామా
జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్ సాధించారు. చేసిన అనిల్ బైజల్ స్థానంలో సక్సేనాను నియమించారు.
merupulu.com కరెంట్అఫైర్స్19 v
May 2022
c om
ఐలీగ్ విజేతగా కేరళ
2021–2022 క్రికెట్ సీజన్ను భారత జట్టు టీ20 ఫార్మా-
l u.
ఐ లీగ్ టైటిల్ను గోకులం కేరళ ఫుట్బాల్ క్లబ్ నిలబెట్టు -
u
ట్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్తో ముగించింది. 270 కుంది. ఫుట్బాల్ లీగ్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన
p
రేటింగ్ పాయింట్ల తో టాప్లో నిలిచింది. టెస్టు ఫార్మా- కేరళ జట్టు ఫైనల్లో 2-–1తో మహమ్మదాన్ స్పోర్టింగ్ను
er u
ట్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో ఓడించింది. రిషద్ (49వ నిమిషం), ఎమిల్ బెన్ని (61వ
ర్యాంక్లో ఉంది. వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్ టాప్ నిమిషం) కేరళను గెలిపించారు.
m
ర్యాంక్, భారత్ నాలుగో ర్యాంక్లో ఉంది.
ఆనంద్కు సూపర్బెట్ టైటిల్
సింధుకి కాంస్యం ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ సూపర్బె-
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్టార్ షట్లర్ ట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ పోలెండ్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్
సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే
సెమీఫైనల్లో నాలుగో సీడ్ సింధు 21–-13, 19-–21, 16- అతడు విజేతగా నిలిచాడు. ఆరు గేముల్లో నెగ్గిన ఆనంద్
–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యమగూచి రెండు గేమ్లను డ్రాగా ముగించాడు.
(జపాన్) చేతిలో ఓడింది.
టాప్ 3లో సురేఖ
కార్లో స్దే మాడ్రిడ్ టైటిల్ తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ (విజయవాడ) ప్రపంచ
స్పెయిన్ టీనేజర్ కార్లోస్ అల్కరస్ మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో ఆర్చరీ ర్యాంకింగ్స్లో టాప్-3లో అడుగుపెట్టింది. ప్రపంచ
అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి విజేతగా నిలిచాడు. ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్లో మహిళల
ఫైనల్లో 19 ఏళ్ల అల్కరస్ 6-3, 6-1తో రెండో సీడ్ జ్వెరెవ్ను కాంపౌండ్ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచింది.
ఓడించాడు. క్లే టోర్నమెంట్లో నాదల్, జకోవిచ్లను వరుస ఈ ఘనత సాధించిన భారత తొలి కాంపౌండ్ ఆర్చర్గా
మ్యాచ్ల్లో ఓడించి ఫైనల్కు వెళ్లిన తొలి ఆటగాడిగా అల్కర- రికార్డు సృష్టించింది.
స్ ఘనత సాధించాడు.
20 vకరెంట్అఫైర్స్
merupulu.com
May2022
m
యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించింది.
c o
ఈ రకం క్షిపణిని ‘ఎక్స్టెండెండ్ రేంజ్ వెర్షన్’గా పిలు-
.
స్తారు. ఈ పరీక్షలో బ్రహ్మోస్ బంగాళాఖాతంలోని నిర్దేశిత
l u
లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని రక్షణ మంత్రిత్వ
u
శాఖ తెలిపింది.
up
er
53 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్ఎక్స్
m
ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్
సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్ సంస్థ చేపట్టిన ‘స్టా-
ర్లింక్’ ప్రాజెక్టు కింద మరో 53 ఉపగ్రహాలు నింగిలోకి
వెళ్లా యి. ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది.
కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ అంతరిక్ష కేంద్రం
ఇందుకు వేదికైంది.
merupulu.com కరెంట్అఫైర్స్21 v
June2022
m
లకు అమెరికాలోని హోనోలులు, శాన్ డియాగో వేదిక కా-
o
భారత్–బంగ్లా నేవీ విన్యాసాలు
c
నున్నాయి. మొత్తం 26 దేశాలు పాల్గొననున్నాయి.
u.
భారత్–-బంగ్లా దేశ్ నావికా విన్యాసాలు బంగ్లా దేశ్లోని
l
పోర్ట్ మోంగ్లా లో నిర్వహించారు. ‘బొంగోసాగర్’ పేరుతో పోటీతత్వ సూచీ
p u
నిర్వహించిన ఈ విన్యాసాలు ఉత్తర బంగాళాఖాతంలో ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందినందున,
u
కూడా చేపట్టారు. ‘అధిక స్థా యి ఇంటరాపరబిలిటీ,
er
వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత స్థానం 43
ఉమ్మడి కార్యాచరణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం’ నుంచి 6 స్థానాలు మెరుగై, 37కు చేరిందని ఇన్స్టిట్యూట్
లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహించారు.
m
ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) వెల్లడించిం-
ది. 63 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క్
భారతీయ భాషల్లో అమెరికా ప్రభుత్వ వె- టాప్లో నిలిచింది.
బ్సైట్లు
తాత్కాలిక సభ్యదేశంగా జపాన్
వైట్హౌస్, ఫెడరల్ ఏజెన్సీలతో పాటు కీలకమైన ప్రభుత్వ
వెబ్సైట్ల ను హిందీ, గుజరాత్, పంజాబ్ తదితర భారతీయ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)
భాషల్లో నూ అందుబాటులోకి తీసుకురావాలని యూఎస్ తాత్కాలిక సభ్యదేశాలుగా ఈక్వెడార్, జపాన్, మాల్టా ,
ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫార్సు చేసింది. పబ్లిక్, ఎమర్జెన్సీ మొజాంబిక్, స్విట్జర్లాండ్ ఎన్నికయ్యాయి. ఈ దేశాలు
హెచ్చరికలు ఆంగ్ల భాషలో నైపుణ్యం లేనివారికి సులవుగా భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే స్థానాల్లో వచ్చే
చేరేలా ప్రెసిడెన్షియల్ కమిషన్ సూచించింది. ఏడాది జనవరి ఒకటిన బాధ్యతలు స్వీకరిస్తాయి. పదవీ
కాలం రెండేళ్లు ఉంటుంది.
అవిశ్వాసంలో నెగ్గిన బోరిస్ జాన్సన్
చమురు సరఫరాలో రష్యా రెండో స్థానం
‘పార్టీగేట్’ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సొంత పార్టీ కన్జర్వేటివ్ భారత్కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న
సభ్యుల నుంచి ఎదురైన విశ్వాస పరీక్షలో విజయం దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో
స్థానానికి చేరింది. ప్రస్తుతం భారత్కు అత్యధికంగా
22 vకరెంట్అఫైర్స్
merupulu.com
June 2022
m
యిన్కు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఆ కల్యాణ్ సమ్మేళన్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ
c o
దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా సిమ్లా వేదికగా రైతులు, పథకాల లబ్ధిదారులతో చర్చాగో-
.
అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్కు ఈయూ అభ్యర్థి- ష్ఠి నిర్వహించారు. హయత్నగర్లోని కేంద్ర మెట్ట వ్యవ-
l u
త్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. సాయ పరిశోధన సంస్థ (క్రిడ)లో వర్చువల్ విధానంలో
u
నిర్వహించారు.
p
దక్షిణ కొరియా తొలి రాకెట్ ప్రయోగం
er u
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష రాకెట్ (నురి) అస్త్ర ఎంకే 1 క్షిపణులు
m
ను దక్షిణ కొరియా విజయవంతంగా ప్రయోగించింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు రక్షణ శాఖ
దీని సాయంతో ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. దీని నుంచి రూ.2,971 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింది.
పొడవు 47 మీటర్లు . ఇది ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని 700 భారత వాయుసేన, నౌకాదళాలకు అస్త్ర ఎంకే-1 బీవీఆర్
కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందులో (బియాండ్ విజువల్ రేంజ్) ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిలను
నాలుగు బుల్లి ఉపగ్రహాలు ఉన్నాయి. బీడీఎల్ సరఫరా చేయనుంది.
merupulu.com కరెంట్అఫైర్స్23 v
June2022
m
యూకే, ఫిన్లాండ్ రెండు, మూడో స్థానాలను సొంతం చేసు- (సవరణ) బిల్లు - 2022ను ఆమోదించింది. దీంతో చాన్స్ల-
c o
కున్నాయి. ర్ బాధ్యతలు గవర్నర్ జగదీప్ ధన్కఢ్ స్థా నంలో సీఎం
.
మమతా బెనర్జీ తీసుకోనున్నారు.
వృద్ధి రేటు 7.5 శాతం
u l u
యుద్ధనౌకలకు వీడ్కోలు
p
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచ-
er u
నాలను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. 8.7 శాతం వృద్ధి దేశ రక్షణలో 32 ఏళ్ల పాటు సేవలందించిన రెండు యుద్ధ-
రేటు లభిస్తుందని 2022 జనవరిలో అంచనా వేసిన నౌకలు ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిషాంక్లకు భారత
m
ప్రపంచ బ్యాంక్, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రి- నౌకాదళం వీడ్కోలు పలికింది. ముంబయిలోని నౌకాదళ
ల్లో పేర్కొంది. వృద్ధి రేటు అంచనాలను 7.5 శాతానికి డాక్యార్డ్లో జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా
పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిపై జాతీయ జెండాను దించేసింది.
24 vకరెంట్అఫైర్స్
merupulu.com
June 2022
m
మివ్వనుంది. జులై 28 నుంచి తమిళనాడులోని మహాబలి- కోట్ల వార్షిక టర్నోవర్ రికార్డు సాధించినట్లు ప్రకటించింది.
o
పురంలో చెస్ ఒలింపియాడ్ జరగనుంది.
l u. c
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
u
2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని
p
రూ.34,615 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారంటూ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(ఎస్ఆర్ఎస్) నిర్వహించిన సర్వే
u
దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్), ఆ సంస్థ
er
నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏడాదిలోపు వయ-
మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, ఇత- సున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తుం-
రులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
m
డగా.. తెలంగాణలో 21 మంది శిశువులు మరణిస్తున్నారు.
సీబీఐ దర్యాప్తు చేపట్టిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని అధి-
కారులు తెలిపారు. గోదావరి బోర్డు చైర్మన్గా ఎం.కె.సిన్హా
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్గా
ముకేశ్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు
కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కొన్ని నెలల క్రితం వరకు గోదావరి బోర్డు ఛైర్మన్గా ఉన్న
చంద్రశేఖర్ అయ్యర్కు కేంద్ర జల్ సంఘం సభ్యునిగా
పదోన్నతి వచ్చింది.
merupulu.com కరెంట్అఫైర్స్25 v
June2022
గ్రాండ్ మాస్టర్గా రాహుల్ శ్రీవాత్సవ్ ఇంతవరకు వైస్ కమాండెంట్గా ఉన్న లిండా ఫాగన్ ఈ
ఘనత సాధించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం-
తెలంగాణ కుర్రాడు రాహుల్ శ్రీవాత్సవ్ గ్రాండ్ మాసర్్ట గా లో దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆమెను అభినందించారు.
అవతరించాడు. మూడేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ
జీ ఎం హోదా సాధించాడు. భారత 74వ జీఎంగా అతను
మొహీందర్ కె. మిధా
నిలిచాడు. తెలంగాణ నుంచి అర్జున్ ఇరిగేశి, హర్ష భరత్కోటి,
రాజా రిత్విక్ తర్వాత నాలుగో జీఎంగా రికార్డు సృష్టించాడు బ్రిటన్లో తొలి దళిత మహిళా మేయర్గా భారత సంతతికి
చెందిన ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత, కౌన్సిలర్ మొహీందర్
కె. మిధా ఘనతను దక్కించుకున్నారు. ఆమె పశ్చిమ లం-
m
యమితులయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా 21 బిజినెస్, కార్యకలాపాలు)గా అలోక్ కుమార్ ఛౌధ్రి బాధ్య-
o
మందికి కార్డినల్ హోదా కల్పించగా అందులో భారత్
c
తలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన బ్యాంక్ డిప్యూటీ
.
నుంచి ఇద్దరు ఉన్నారు. వీరిలో ఆంథోనితో పాటు గోవా మేనేజింగ్ డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్నారు. ఎస్బీఐకి చైర్మన్
l u
నుంచి ఆర్చ్ బిషప్ ఫిలిప్ నెరిలకు అవకాశం దక్కింది. దినేశ్ ఖారాతో పాటు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లున్నారు.
నటరాజన్ సుందర్
up uఫ్రాంక్ విల్జెక్
er
బ్యాడ్ బ్యాంక్గా పరిగణించే నేషనల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంక్ విల్జెక్కు 2022కు
కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) ఎండీ, సీఈఓగా నటరాజన్
m
గాను టెంపుల్టన్ అవార్డు లభించింది. ప్రకృతి ప్రాథమిక
సుందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు చట్టా లపై ఆయన పరిశోధనలు చేశారు. ఈ అవార్డు ను
సుందర్ ఎస్బీఐ డిప్యూటీ ఎండీ, చీఫ్ క్రెడిట్ ఆఫీసర్గా 1972లో స్థాపించారు. ఈయన ఫండమెంటల్స్: టెన్ కీస్
పనిచేసి 2022 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. టు రియాలిటీ ఫండమెంటల్స్, ది లైట్నెస్ ఆఫ్ బీయింగ్
నవలలు రచించారు.
టెడ్రోస్ అథనోమ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ ఎలిజబెత్-2
పదవికి టెడ్రోస్ అథనోమ్ వరుసగా రెండోసారి ఎన్నిక- బ్రిటన్ రాణిగా 70 వసంతాలు పూర్తిచేసుకొని, ఇటీవల
య్యారు. ఆయన నియామకానికి ఐక్యరాజ్య సమితి ఆరోగ్య ప్లా టినం జూబ్లీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్న ఎలి-
సంస్థ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. జబెత్-2 మరో అరుదైన మైలురాయిని అధిగమించారు.
కరోనా పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పదవికి ఆమె థాయ్లాండ్ రాజును అధిగమించి ప్రపంచంలోనే
ఇతరులెవరూ పోటీపడలేదు. ఓ రాజ్యాన్ని అత్యధిక కాలం ఏలిన రెండో వ్యక్తిగా ఘనత
సాధించారు.
లిండా ఫాగన్
అమెరికా తీర గస్తీ దళం నూతన కమాండెంట్గా అమన్దీప్సింగ్ గిల్
తొలిసారి ఓ మహిళ నియమితురాలై రికార్డు సృష్టించారు. భారత సీనియర్ దౌత్యవేత్త అమన్దీప్సింగ్ గిల్ ఐక్యరా-
26 vకరెంట్అఫైర్స్
merupulu.com
June 2022
m
మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన కార్తిక్ జయస్వాల్
o
సాంగ్వాన్ కాంస్యం గెలిచింది.
c
(21) గంటలో 3,331 పుషప్స్ చేసి ప్రపంచ రికార్డు సృష్టిం-
.
చాడు. ఇప్పటివరకు గిన్నిస్ బుక్లో ఆస్ట్రేలియా వ్యక్తి పేరిట రాధా అయ్యంగార్ ప్లంబ్
l u
ఉన్న రికార్డు ను తిరగరాశాడు. గతంలో 44 సెకన్లలో
u
770 టైల్స్ పగలగొట్టి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ భారత సంతతికి చెందిన రాధా అయ్యంగార్ ప్లంబ్ను
p
రక్షణ శాఖ ఉప సహాయ మంత్రిగా అధ్యక్షుడు జో బైడెన్
u
కార్తిక్ చోటు దక్కించుకున్నాడు.
er
నామినేట్ చేశారు. ఆమె ఆయుధ, వస్తు సేకరణ వ్యవహా-
రాలను పర్యవేక్షిస్తారు. గూగుల్, ఫేస్ బుక్ కంపెనీలలో
సనపతి గురునాయుడు
m
ఉన్నత సాంకేతిక పదవులు ఆమె నిర్వహించారు.
యూత్ ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో ఆం-
ధ్రప్రదేశ్ కుర్రాడు సనపతి గురునాయుడు మెక్సికోలోని లిన్ మలెర్బా
లెయాన్లో జరుగుతున్న టోర్నీలో బాలుర 55 కేజీల
విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.16 ఏళ్ల భారత అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ నేటివ్ అమెరిక-
లిఫ్టర్ మొత్తం మీద 230 కేజీలతో పసిడి సొంతం చేసుకు- న్ మహిళ లిన్ మలెర్బా ఆ దేశ ట్రెజరర్గా నామినేట్
న్నాడు. అయ్యారు. ట్రెజరర్ విధుల్లో టంకశాల పర్యవేక్షణ,
ఫెడరల్ రిజర్వ్తో సమన్వయం, ట్రెజరీ కార్యాలయ వి-
నియోగదారుల విధానం పర్యవేక్షణ వంటివి ఉంటాయి.
టి.ప్రదీప్
దీంతో పాటు అమెరికా నగదు నోట్ల పై ట్రెజరర్ సంతకం
సౌదీ అరేబియా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ప్రిన్స్ సుల్తాన్ బిన్ ఉంటుంది.
అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ప్రైజ్’కు ఇండియన్ ఇన్స్టి-
ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (ఐఐటీఎం) ప్రొఫెసర్ టి-
.ప్రదీప్ ఎంపికయ్యారు. నీటికి సంబంధించిన ఆవిష్కరణ-
ల్లో పురోగతి సాధించిన వారికి ‘ఇంటర్నేషనల్ సైంటిఫిక్
అవార్డు ’ అందజేస్తారని ఐఐటీ వర్గా లు తెలిపాయి.
merupulu.com కరెంట్అఫైర్స్27 v
June2022
m
రియల్ మాడ్రిడ్దే ఛాంపియన్స్ లీగ్
o
మరింత పదిలం చేసుకున్నాడు.
c
రియల్ మాడ్రిడ్ 14వ సారి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను
.
గెలుచుకుంది. ఫైనల్లో 1-0తో లివర్పూల్పై విజయం ఆసియా ట్రాక్ సైక్లింగ్లో రజతం
l u
సాధించింది. వినిసియస్ జూనియర్ మాడ్రిడ్కు గెలుపు
u
గోల్ అందించాడు. 59వ నిమిషంలో అతడు స్కోర్ దేశ అగ్రశ్రేణి సైక్లిస్ట్ రొనాల్డో సింగ్ ఆసియా ట్రాక్ సైక్లింగ్
p
చాంపియన్షిప్లో పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు.
u
చేశాడు.
er
ఈ ఘనత సాధించిన తొలి భారత సైక్లిస్ట్గా రికార్డు
నమోదు చేశాడు. సీనియర్ స్ప్రింట్ విభాగంలో అతను
ఫ్రెంచ్ విన్నర్స్ నాదల్, స్వైటెక్
m
రెండో స్థానంలో నిలిచాడు.
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కాస్పర్ రూడ్పై నాదల్ గెలుపొంది
14వ సారి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫెదరర్, హరికృష్ణ కు ప్రేగ్ టైటిల్
జకోవిచ్ కన్నా రెండు టైటిళ్లు ముందున్నాడు. మహిళల
సింగిల్స్ ఫైనల్లో స్వైటెక్ (పోలెండ్) కొకో గాఫ్పై విజయం గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ ప్రేగ్ మాస్టర్స్ టోర్నీలో
సాధించింది. విజేతగా నిలిచాడు. తొమ్మిదో రౌండ్లో స్పెయిన్ గ్రాండ్మా-
స్టర్ డేవిడ్ ఆంటోన్పై విజయం సాధించిన హరి మొత్తం
6.5 పాయింట్ల తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
మిథాలీరాజ్
భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీరాజ్ క్రికె-
ట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. 232 వన్డేల్లో 7శతకాలు,
64 అర్ధశతకాలతో 7805 పరుగులు చేశారు. 89 టీ-
20ల్లో 2364పరుగులు చేయగా.. అందులో 17 అర్ధశత-
కాలు ఉన్నాయి. అలాగే, 12 టెస్టుల్లో ఒక శతకం, నాలుగు
అర్ధ శతకాలతో 699 పరుగులు చేశారు.
28 vకరెంట్అఫైర్స్
merupulu.com
June 2022
m
జయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్
c o
కలాం దీవి నుంచి ఈ అస్త్రాన్ని పరీక్షించారు. ఈ అస్త్రం,
.
టన్ను పేలోడ్ను మోసుకెళగ్ల లదు. 4 వేల కిలోమీటర్ల
l u
దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
up u
er
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణ్వాయు-
m
ధాన్ని మోసుకెళ్ లే సామర్థ్యం గల పృథ్వి-2 క్షిపణిని విజయ-
వంతంగా పరీక్షించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. ఒడి-
శాలోని చాందీపుర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ
మిస్సైల్ను ప్రయోగించారు.
రోదసీలోకి జీశాట్ – 24
ఇస్రో జీశాట్-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో
ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్
స్పేస్ గురువారం ఫ్రెంచ్ గయానా (దక్షిణ అమెరికా)లోని
కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్తో
ఇస్రో రోదసీలోకి పంపింది. డీటీహెచ్ అప్లికేషన్ అవసరా-
లను తీర్చేందుకు దీన్ని పంపారు.
merupulu.com కరెంట్అఫైర్స్29 v
July2022
m
జీ7 సమ్మిట్
c o
ఐఎస్ఎస్కు రష్యా సెలవు
జర్మనీలో జరగుతున్న జీ 7 శిఖరాగ్ర సదస్సులో భారత
u.
ప్రధాని నరేంద్ర మోడీ పర్యావరణ పరిరక్షణకు భారత్
l
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల
పూర్తిగా కట్టు బడి ఉందని తెలిపారు. ఉక్రెయిన్పై దురాక్రమ-
u
నేపథ్యంలో రష్యా 2024 తర్వాత అంతర్జా తీయ అంతరిక్ష
p
ణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని, ఉక్రె-
కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిం-
u
యిన్కు మదతి ్ద వ్వాలని జీ7 దేశాధినేతలు తీర్మానించారు.
er
ది. భూకక్ష్యలో సొంతంగా ఇలాంటి కేంద్రం నిర్మించడంపై
దృష్టి పెట్ట నున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్
బంగ్లా లో పొడవైన రోడ్డు రైలు వంతెన
m
కాస్మోస్ అధిపతి యూరి బోరిసోవ్ తెలిపారు.
బంగ్లా దేశ్లో నిర్మించిన అతి పొడవైన వంతెనను ప్రధాని
షేక్ హసీనా ప్రారంభించారు. పద్మ నదిపై 6.15 కి.మీ- శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్దెన
.ల పొడవునా ఈ రోడ్ - రైలు వంతెనను నాలుగు లేన్లతో
రాజపక్స కుటుంబానికి సన్నిహితుడైన మహాజన ఏక్సాథ్
నిర్మించారు. నైరుతి బంగ్లా దేశ్తో రాజధాని ఢాకా, ఇతర
పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్ గుణవర్దెన శ్రీలంక
ప్రాంతాలను కలిపే ఈ వంతెనకు ప్రభుత్వం 3.6 బిలియన్
కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. అధ్యక్షుడు రణిల్
డాలర్లు వెచ్చించింది.
విక్రమసింఘె మొత్తం 18 మంది కేబినెట్ సహచరులతో
ప్రమాణస్వీకారం చేశారు.
బ్రిటన్ ప్రధాని రాజీనామా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా ఇటలీ ప్రధాని రాజీనామా
చేశారు. పార్టీ నేతలను నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పదవి
ఇటలీలో సంకీర్ణ సర్కారులోని కీలక మిత్రపక్షాల మద్దతు
నుంచి తప్పుకున్నాడు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ
కోల్పోవడంతో ప్రధాని మారియో ద్రాగీ తన పదవికి
ఆపద్ధర్మ ప్రధానిగా ఆయనే కొనసాగనున్నారు. తదుపరి
రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు సెర్జియో మాటరెలాను
ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ముందు-
కలిసి రాజీనామా సమర్పించారు. ద్రవ్యోల్బణం, ఉక్రె-
న్నారు. అదే జరిగితే బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి
యిన్పై రష్యా యుద్ధం తదితర పరిణామాలతో ఇటలీ
భారత సంతతి వ్యక్తిగా నిలవనున్నారు.
తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది.
30 vకరెంట్అఫైర్స్
merupulu.com
July 2022
m
అంతరిక్ష కార్యకలాపాలు పర్యవేక్షించే ఇన్-స్పేస్ మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిండే
c o
(ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) శివసేన చీలిక వర్గం నేత ఏక్నాథ్ శిండే బలపరీక్షలో
.
రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షానికి సంబంధించిన ఇతర విజయం సాధించి , మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా
l u
కార్యకలాపాలు చేపట్టే ప్రైవేట్ రంగ సంస్థలను గుర్తించే విజయం సాధించారు. శిండేకు 164 మంది ఎమ్మెల్యేలు
u
పని చేపట్టింది. తాజాగా హైదరాబాద్కు చెందిన ధ్రువ మద్దతు పలికారు. వ్యతిరేకంగా 99 మంది ఓటేశారు. ఈ
up
స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇన్-స్పేస్ గుర్తింపు ఇచ్చింది. సమావేశానికి స్పీకర్తో సహా 267 మంది హాజరు కాగా
er
ఓటింగ్లో 263 మంది పాల్గొన్నారు.
సీబీడీటీ చైర్మన్గా నితిన్ గుప్తా
m
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్మన్గా భీమవరంలో అల్లూ రి విగ్రహం
నితిన్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. 1986 బ్యాచ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా, అల్లూ రి సీ-
ఇన్కమ్ ట్యాక్స్ కేడర్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి గుప్తా. తారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని పశ్చిమ-
ప్రస్తుతం సీబీడీటీ బోర్డు లో (దర్యాప్తు) సభ్యుడిగా ఉన్నారు. గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో
2023 సెప్టెంబర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొ ని 30 అడుగుల అల్లూరి
విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా దినకర్ గుప్త
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా హిమాలయాల్లో మాంసాహార మొక్క
పంజాబ్ మాజీ డీజీపీ, 1987 కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఒక అరుదైన
దినకర్ గుప్త నియమితులయ్యారు. కేంద్ర హోం శాఖ ప్రతి- మాంసాహార మొక్క వెలుగు చూసింది. ఉత్తరాఖండ్ రా-
పాదనకు నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద- ష్ట్రంలోని చమోలీ జిల్లా లో ఉన్న మండల్ లోయలో ఇది
ముద్ర వేసింది. కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఇది తన ఆకృతుల
సాయంలో కీటకాలు, దోమల లార్వాలు, చిన్నపాటి కప్పల-
మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యుడిగా నారంగ్ ను ఒడిసిపట్టి తింటుంది.
స్టార్ షూటర్, ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్
merupulu.com కరెంట్అఫైర్స్31 v
July2022
m
హైదరాబాద్ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని
o
నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారా-
c
న్ని కైవసం చేసుకున్నారు. ‘కలర్ ఫొటో’ తెలుగులో ఉత్తమ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జా తీయ ప్రమాణాల-
.
తో నిర్మించిన టీహబ్-2ను ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్
u
చిత్రంగా నిలిచింది.
l
అన్నారు. ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను పారిశ్రా-
u
15వ రాష్ట్రపతిగా ముర్ము మికవేత్తలుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం అన్నారు.
up
er
గిరిజన కుటుంబంలో పుట్టిన ద్రౌపదీ ముర్ము భారత 15వ
రాష్ట్రపతిగా ద్రౌపది బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు
ఫ్లిప్కార్ట్తో తెలంగాణ సెర్ప్ ఒప్పందం
m
ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ పార్ల- మహిళా సంఘాల ఉత్పత్తులను దేశ విదేశాల్లో మార్కెటిం-
మెంట్ సెంట్రల్ హాలులో ప్రమాణం చేయించారు. అతి- గ్ చేసేందుకు ఫ్లిప్కార్ట్తో గ్రామీణ పేదరిక నిర్మూలన
పిన్న వయసులో రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకున్న వ్యక్తిగా సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని
ద్రౌపది (64) ఘనత సాధించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తెలిపారు.
కుబేరుల జాబితాలో అదానీకి నాలుగో స్థానం
అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ
బాదామి చాళుక్యుల కాలం విగ్రహాలు
కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని అధిరోహించా- వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియ్యాపురంలోని
రు. ఫోర్బ్స్ రియల్ టైమ్ కుబేరుల జాబితా ప్రకారం.. సత్యమ్మ ఆలయంలో బాదామి చాళుక్యుల కాలం నాటి వి-
అదానీ సంపద 116.30 బిలియన్ డాలర్లు (సుమారు గ్రహాలను గుర్తించారు. ఈ పురాతన శిల్పాలు బాదామి చా-
రూ.9,30,000 కోట్లు ). టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ ళుక్యుల కాలం, ఆనాటి శైలికి చెందినవని కొత్త తెలంగాణ
మస్క్ అగ్రస్థా నంలో ఉండగా, ముకేశ్ అంబానీ 10వ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు.
స్థానం పొందారు.
తెలంగాణ టాప్
అప్పుల్లో తమిళనాడు టాప్ సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో
రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2020 మార్చి నుంచి 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
32 vకరెంట్అఫైర్స్
merupulu.com
July 2022
m
గా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో
c o
పల్లోంజీ మిస్త్రీ
భాగంగా దక్షిణ మధ్య రైల్వే ‘ఆజాదీకీ రైల్ గాడీ, ఔర్
.
స్టేషన్’ కార్యక్రమం ఏర్పాటు చేసింది.
l u
వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ ముంబయిలో అనారోగ్యం-
u
తో మరణించారు. 100 బిలియన్ డాలర్లకు పైగా నికర
వార్తల్లో వ్యక్తులు
p
సంపద కలిగిన టాటా గ్రూప్లో 18.37 శాతం వాటాతో
er u
పల్లోంజీ మిస్త్రీ అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్నారు.
2016లో పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం
m
ఆయన్ను సత్కరించింది.
పరమేశ్వరన్ అయ్యర్
నీతి ఆయోగ్ సీఈఓగా 1981 బ్యాచ్ యూపీ క్యాడర్ రిటైర్డ్ సందీప్ కుమార్ గుప్తా
ఐఏఎస్ ఆఫీసర్ పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యా- ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఇండియా తదుపరి చైర్మన్,
్ల టు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. పర-
రు. రెండేళపా మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సందీప్ కుమార్ గుప్తాను
మేశ్వరన్ అయ్యర్ ఇది వరకు కేంద్ర పారిశుద్ధ్య, గ్రామీణ ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కా-
తాగునీటి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ర్పొరేషన్లో (ఐఓసీ) ఫైనాన్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తి-
స్తున్నారు.
ఆకాశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ షింజో అబె
జియో ఇన్ఫోకామ్ చైర్మన్ బాధ్యతలను ముకేష్ అంబానీ జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్యకు గుర-
తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. రి- య్యారు. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థు ల తరఫున
లయన్స్ జియో డైరెక్టర్ల బోర్డు చైర్మన్గా ఆకాశ్ అంబానీని ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ దుండగుడు కాల్పులు
నియమించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. జరిపాడు. అబె 2006లోనే ప్రధాని అయినా అనారోగ్యం-
తో ఏడాదికే రాజీనామా చేశాడు. 2012లో రెండోసారి
్ల టు కొనసాగారు.
ప్రధాని అయ్యాక ఎనిమిదేళపా
merupulu.com కరెంట్అఫైర్స్33 v
July2022
om
అందించిన సేవలకు అవార్డు దక్కింది.
c
ఆర్మండ్ డుప్లాంటిస్
.
సయ్యద్ హఫీజ్
l u
స్వీడన్ పోల్ వాల్ట్ అథ్లెట్ ఆర్మండ్ డుప్లాంటిస్ ఇదివరకు
u
తన పేరిటే ఉన్న ఔట్డోర్ ప్రపంచ రికార్డు ను మరింత ప్రముఖ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన
p
మెరుగుపర్చుకున్నాడు. స్టాక్హోమ్ డైమండ్ లీగ్ మీట్లో ‘టాప్ 100 డిజిటల్ స్టా ర్స్’లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖ-
er u
అతను 6.16 మీటర్ల (20 అడుగుల 2.5 అంగుళాలు) నికి చెందిన సయ్యద్ హఫీజ్ 32వ స్థానంలో నిలిచారు.
ఎత్తు దూకి చాంపియన్గా నిలిచాడు. ఆయన యూట్యూబ్లో నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్ట-
m
ట్స్’కు ఈ గుర్తింపు లభించింది.
తపన్ కుమార్ డేకా
కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్గా 1988 బ్యాచ్ వీవీఎస్ లక్ష్మణ్
హిమాచల్ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి తపన్ కుమార్ ఐసీసీ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఐసీసీ చైర్మన్ను ఎన్ను-
డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో కునే ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఎన్నికలు నవంబర్లో
ఉన్న 1984 అస్సాం క్యాడర్ ఐపీఎస్ అధికారి అరవింద జరుగుతాయి. కొత్త చైర్మన్ డిసెంబరు 1 నుంచి రెండేళ్లు
కుమార్ పదవీకాలం ముగియడంతో.. డేకా నియామకాని- పదవిలో ఉంటాడు. వీవీఎస్ లక్ష్మణ్కు ఐసీసీ పురుషుల
కి కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. క్రికెట్ కమిటీలో చోటు దక్కింది. ఆటగాళ్ల ప్రతినిధిగా
అతడు కమిటీలో ఉంటాడు.
ఇందర్మిత్ గిల్
ప్రపంచ బ్యాంక్ తన ముఖ్య ఆర్థికవేత్త, సీనియర్ వైస్ ప్రెసి-
డెంట్గా ఇందర్మిత్ గిల్ను నియమించింది. కౌశిక్ బసు
తర్వాత ప్రపంచ బ్యాంకులో ముఖ్య ఆర్థికవేత్తగా నియమి-
తులైన రెండో భారత జాతీయుడు ఈయనే. 2022 సెప్టెం-
బరు 1 నుంచి గిల్ నియామకం అమల్లో కి వస్తుంది.
34 vకరెంట్అఫైర్స్
merupulu.com
July 2022
c o
చింది. ప్రపంచకప్ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన
.
తొలి భారత జోడీగా సురేఖ - అభిషేక్ రికార్డు ల్లో కెక్కారు. పీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్
వింబుల్డన్ సెంటర్ కోర్టు కు వందేళ్లు
u l u
ఇస్రో చరిత్రలో మొదటిసారిగా పొలార్ శాటిలైట్ లాంచ్
p
వెహికల్ (పీఎస్ఎల్వీ) నాలుగో దశ భూమి చుట్టూ
er u
వింబుల్డన్కే ప్రత్యేక ఆకర్షణగా మారిన సెంటర్ కోర్టు తిరుగుతూ ఉండేలా టెక్నాలజీతో రూపొందించిన
1922లో ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకుంది. కోర్టు నౌక షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఇది కక్ష్యలో
m
శత వసంత ఉత్సవాల సందర్భంగా తొలిసారి ఆ రోజు తిరుగుతూ మైక్రో గ్రావిటీ వాతావరణాన్ని సమకూర్చుకుని
కూడా ఈ టోర్నీలో మ్యాచ్లు నిర్వహించారు. చెయిర్ పరిశోధనలు చేపడుతుంది.
అంపైర్ స్టాండ్ పక్కన ‘సెంటర్ కోర్టు ’, ‘100’ అనే పదాలు
కనిపించాయి. వీఎల్-ఎస్ఆర్శామ్ పరీక్ష విజయవంతం
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వ-
బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ ల్పశ్రేణి క్షిపణి ‘వర్టికల్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్’
ఎలోర్డా కప్ అంతర్జా తీయ బాక్సింగ్ టోర్నీలో భారత (వీఎల్-ఎస్ఆర్శామ్)ను భారత్ విజయవంతంగా పరీక్షిం-
బాక్సర్లు గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 81 చింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అస్త్రాన్ని ఒడి-
కేజీలు) గోల్డ్ మెడల్స్ సాధించారు. కజకిస్తాన్లో జూలై 4న శాలోని సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్)కు చేరువలోని
ముగిసిన ఈ టోర్నీలో భారత్కు రెండు స్వర్ణా లు, రెండు ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగించారు.
రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు
లభించాయి. డీఆర్డీవో ప్రయోగం సక్సెస్
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సెల్ఫ్ డ్రైవింగ్ వి-
నీరజ్ చోప్రాకు రజతం మానాన్ని డీఆర్డీవో తొలిసారి కర్ణా టకలోని చిత్రదుర్గలో
భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాం- పరీక్షించింది. పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తితో వ్యవహరి-
పియన్షిప్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఫైనల్లో 88.13 స్తూ, గాల్లో కి ఎగరడం, ప్రయాణం, సురక్షితంగా కిందకు
merupulu.com కరెంట్అఫైర్స్35 v
July2022
c om
l u.
up u
m er
36 vకరెంట్అఫైర్స్
merupulu.com
August 2022
అంతర్జాతీయం
కాబూల్లో మట్టు బెట్టా యి.
m
తైవాన్లో అమెరికా హౌజ్ స్పీకర్ పర్యటన సాణంద్లో ఉన్న ప్లాంట్ కొనుగోలు చేస్తున్నట్లు టాటా
c o
అమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసీ మోటార్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోర్డ్
.
ఇండియా (ఎఫ్ఐపీఎల్), గుజరాత్ ప్రభుత్వం, టాటా
u
తైవాన్లో పర్యటించారు. చైనా చేసిన హెచ్చరికలు లెక్కచే-
l
యకుండా 25 ఏళ్ల తర్వాత తైవాన్ను సందర్శిస్తున్న అత్యు- మోటర్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్
u
మొబిలిటీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
p
న్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం విశేషం.
u
తైవాన్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లా లని అమెరికా ఆకాంక్షి-
er
స్తోందని, అందుకు తగిన సాయాన్ని అందిస్తామని ఆమె న్యూగినియా ప్రధానిగా జేమ్స్ మరాపే
పేర్కొన్నారు.
m
దక్షిణ పసిఫిక్ ద్వీప దేశంలోని పపువా న్యూగినియా దేశ
ప్రధాన మంత్రిగా జేమ్స్ మరాపే ఎన్నికయ్యారు. ఈ దేశ
పాక్ పంజాబ్ సీఎంగా పర్వేజ్ ఇలాహీ ఎన్నికలు జూలై 4న నిర్వహించగా 22న ముగిశాయి.
పాకిస్థా న్లోని పంజాబ్ ముఖ్యమంత్రిగా చౌదరి పర్వేజ్ భద్రతా సమస్యలు తదితర కారణాలతో ఆగస్టు 8న ఓట్లు
ఇలాహీ ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అత్యంత లెక్కించారు. మొత్తం 118 పార్లమెంట్ సీట్ల లో 39 సీట్లు
కీలకమైన రాజకీయ ప్రాధాన్యం కలిగిన ప్రాంతంలో మరాపే నాయకత్వంలోని ‘పంగు’ పార్టీ గెలిచింది.
నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్
(పీటీఐ) మద్దతు ఇస్తున్న ఇలాహీ సీఎంగా బాధ్యతలు స్వీక- చైనాలో ‘హెనిపా’ వైరస్
రించారు. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఇలాహీతో పంజాబ్ చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్ మనుషులకు
సీఎంగా ప్రమాణం చేయించారు. సోకడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. జంతువుల
నుంచి వ్యాపించే ‘హెనిపా’ వైరస్.. ఇటీవల షాంగ్డాంగ్,
అల్కాయిదా ఛీఫ్ హత్య హెనాన్ ప్రావిన్సుల్లో కొందరికి సోకినట్లు తేలింది. దీనికి
అల్-కాయిదా చీఫ్.. 9/11 అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ నోవెల్ లాంగ్యా హెనిపా వైరస్గా పేరుపెట్టారు.
సెంటర్(డబ్ల్యూటీసీ) ట్విన్ టవర్స్పై ఉగ్రదాడిలో భాగ-
స్వామి అయ్మాన్ అల్-జవహరి హత్యకు గురయ్యాడు. డిజిటల్ కరెన్సీలో భారత్ స్థానం
పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్లో అమెరికా గూఢచార భారత జనాభాలో 7 శాతానికి పైగా ప్రజలు డిజిటల్ కరెన్సీ
merupulu.com కరెంట్అఫైర్స్37 v
August 2022
m
పరీక్షల ప్రయోగశాల (ఎన్డీటీఎల్) ఏర్పాటుకు చట్ట బ-
o
చైనాలో తగ్గిన వృద్ధిరేటు
c
ద్ధత కల్పించే డోపింగ్ నిరోధక బిల్లుకు లోక్సభ ఆమోదం
.
చైనాలో వర్షపాతం అతి తక్కువ స్థా యికి పడిపోవడంతో తెలిపింది. క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రయోజనా-
l u
నదులు ఎండిపోవడం జలవిద్యుదుత్పత్తిని దారుణంగా దె- లను పరిరక్షించడానికి ఇది దోహదపడుతుందని కేంద్ర
u
బ్బతీసింది. కర్మాగారాలకు కరెంటు సరఫరా నిలిచిపోయి, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ అన్నారు.
up
పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటోంది. 2022లో 5.5%
er
వృద్ధిరేటును సాధించాలనుకున్న డ్రాగన్ అందులో సగం సంపన్నురాలిగా రోష్ని నాడార్
రేటుతోనే సరిపెట్టుకుంది.
m
దేశంలో అత్యంత సంపన్న మహిళగా హెచ్సీఎల్ టెక్నా-
లజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హో త్రా అగ్రస్థానంలో
‘మదర్ హీరోయిన్’లకు పుతిన్ పురస్కారం ఉన్నారు. నైకా బ్రాండ్ను ప్రారంభించిన ఫల్గు ణి నాయర్
జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన నేపథ్యంలో రష్యా అధ్య- రెండో స్థానంలో నిలిచింది. బయోకాన్ కిరణ్ మజుందార్
క్షుడు వ్లా దిమిర్ పుతిన్ సోవియట్ కాలం నాటి పథకాన్ని షా మూడో ర్యాంకులో ఉన్నారు.ఈ జాబితాలో ఢిల్లీ నుంచి
తిరిగి ప్రవేశపెట్టారు. పది, అంతకంటే ఎక్కువ మంది 25 మంది, ముంబయి (21), హైదరాబాద్ (12) తర్వాతి
పిల్లల్ని కనే మహిళలను ‘మదర్ హీరోయిన్’గా గుర్తించి, స్థానాల్లో ఉన్నాయి.
10 లక్షల రూబుళను ్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.13
లక్షలకుపైన) పురస్కారంగా ఇవ్వనున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేష్ ఎన్ పటేల్
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేష్ ఎన్ పటేల్ నియా-
మకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని మోదీ నేతృ-
త్వంలోని సెలక్షన్ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రప-
తి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. గతేడాది
జూన్ నుంచి సురేష్ తాత్కాలిక సీవీసీగా పని చేస్తున్నారు.
38 vకరెంట్అఫైర్స్
merupulu.com
August 2022
భారతీయ యూజర్లు 34.6 కోట్లు జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో పోస్టల్స్టాం-
ప్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా విడుదల చేశారు.
ఈ– కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ లావాదే-
వీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6
ఆర్బీఐ వడ్డీరేట్లు మార్పు
కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లు గా ఉన్న యూఎస్
జనాభా కంటే అధికం. 2019లో దేశంలో ఆన్లైన్ లావాదే- రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్ అయిన రెపోను
వీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు . కరోనా మహమ్మారి మరో 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్
కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరిగింది. గమనార్హం. ఇం- పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృ-
టర్నెట్ వినియోగంలో సోషల్ మీడియా, ఎంటర్నటై ్మెంట్, త్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా
న్యూస్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నిర్ణయించడంతో రెపో 5.4 శాతానికి చేరింది. స్థూ ల దేశీ-
యోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను యథాతథంగా
బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం 7.2 శాతం వద్ద కొనసాగించింది.
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్(యునైటెడ్)కు
భారత్-అమెరికా మిలిటరీ ఎక్సర్సైజ్
చెందిన నితీశ్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణం చేశారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెబుతూ 13వ ఎడిషన్ భారత్-అమెరికా మిలిటరీ ఎక్సర్సైజ్ ‘ఎక్స్
m
వజ్ర ప్రహార్-2022’ ఆగస్టు 8న ప్రారంభమయ్యింది. ఈ
o
ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటు
c
చేశారు. సీఎంగా నితీశ్ కుమార్తో పాటు తేజస్వి యాదవ్ విన్యాసం హిమాచల్ ప్రదేశ్లోని బక్లో హ్లో నిర్వహిం-
.
చారు. ఉమ్మడి మిషన్ ప్రణాళిక, కార్యాచరణ వ్యూహాలు
u
డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
l
వంటి రంగాల్లో అనుభవాలు పంచుకోవడం, ఇరుదేశాలు
u
జాతీయ స్మారకంగా ‘ఢిల్లీ చలో’ మైదానం రక్షణ సహకారం మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా దీన్ని
up
చేపట్టారు.
er
రెండు శతాబ్దా లుగా పలు చారిత్రక ఘటనలకు వేదికగా
నిలిచిన సింగపూర్లో ని మైదానాన్ని 75వ జాతీయ స్మారకం-
తొలి వర్చువల్ స్పేస్ మ్యూజియం
m
గా ఆ దేశం ప్రకటించింది. 1943 జులై 5న ఆజాద్ హింద్
ఫౌజ్ కవాతు అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇదే దేశంలో తొలి వర్చువల్ స్పేస్ మ్యూజియం ‘స్పార్క్’ను
మైదానం నుంచి ‘ఢిల్లీ చలో’ నినాదమిచ్చారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రారంభించారు. ఇస్రో వివిధ
మిషన్లకు చెందిన డిజిటల్ కంటెంట్ను ఇంటరాక్టివ్ పద్ధ-
ఉత్తమ పంచాయతీకి కోటి నజరానా తిలో ప్రజలకు అందించడానికి దీనిని ఏర్పాటు చేశారు.
ఇస్రోను 1969, ఆగస్ట్ 15న స్థాపించారు. ప్రధాన కార్యా-
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధన ఆధారంగా లయం బెంగళూరులో ఉంది.
ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయిం-
చింది. మొదటి బహుమతికి కోటి, రెండో బహుమతికి
ఏషియన్ రీజినల్ సమ్మిట్
రూ.75లక్షలు, మూడో బహుమతి పొందిన గ్రామానికి
రూ.50లక్షల వరకు అవార్డు ఇస్తారు. జాతీయ స్థా యిలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఏషియన్ రీజినల్ సమ్మి-
ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తారు. ట్’ను వర్చువల్గా ‘మేకింగ్ అవర్ ఎలక్షన్ ఇన్క్లూ జివ్,
యాక్సెసబుల్ అండ్ పార్టిసిపేటివ్’ అనే థీమ్తో ఏర్పాటు
పింగళి పేరుతో పోస్టల్స్టాంప్ చేశారు. ఈ సదస్సును వచ్చే నెలలో నేషనల్ ఎలక్టో రల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెక్సికో ఆధ్వర్యంలో నిర్వహించనున్న
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఉత్స- ‘సమ్మిట్ ఫర్ ఎలక్టో రల్ డెమొక్రసీ’ సమావేశం కోసం ని-
వాల సందర్భంగా ఆగస్ట్ 2న ఢిల్లీలో ఘనంగా తిరంగా ర్వహించారు.
ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ
merupulu.com కరెంట్అఫైర్స్39 v
August 2022
పీఎంవో డైరెక్టర్గా శ్వేతా సింగ్ న్ని కల్పించిందని ప్రధాని తెలిపారు. దాద్రానగర్ హవేలీ,
డామన్ డయ్యూ ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) డైరెక్టర్గా..
ఇం డి యన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి శ్వేతా
విమానాశ్రయానికి భగత్సింగ్ పేరు
సింగ్ నియమితులయ్యారు. 2008 బ్యాచ్ అధికారి
అయిన శ్వేతా సింగ్ నియామకాన్ని కేబినెట్ నియామకాల పంజాబ్, హర్యాన రాష్ట్ర ప్రభుత్వాలు చండీగఢ్ అంతర్జా -
కమిటీ(ఏసీసీ) ఆమోదించింది. శ్వేతా సింగ్ మూడేళపా ్ల - తీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు
టు ఈ పదవిలో కొనసాగుతారు. భగత్సింగ్ పేరు పెట్టేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హరియాణా ఉప
సీజేఐగా లలిత్ నియామకం ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా నడుమ జరిగిన చర్చల
అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్
ఉమేశ్ లలిత్ నియామకం ఖరారు అయ్యింది. ఆయన
నియామకాన్ని ఆమోదిస్తూ ఆగస్టు 10న రాష్ట్రపతి ద్రౌపది
ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.భారతదేశ 49వ భారత
ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ యూయూ ప్రాంతీయం
om
లలిత్.. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు.
l u. c
రామగుండంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
u
కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించే దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్
p
అవార్డు లను కేంద్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందికి తీసుకొ- ప్లాంట్ను ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్గా ప్రారంభిం-
er u
చ్చింది. ఎంపికలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని చారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి
పెంచేందుకు ‘రాష్ట్రీయ పురస్కార్’ పేరిట కేంద్ర హోం మం- జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423
m
త్రిత్వ శాఖ www.awards.gov.in పోర్టల్ను రూపొం- కోట్ల తో ఈ ప్లాంట్ను నెలకొల్పారు.
దించింది.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
నిరుపేద బాలికల కోసమే ‘ప్రాజెక్ట్ శక్తి’ రాష్ట్రం ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న
విద్యతో పాటు వివిధ రంగాల్లో వంద మంది నిరుపేద, ప్రతి- ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం
భావంతులైన బాలికలను ప్రోత్సహించడానికే ‘ప్రాజెక్ట్ శక్తి’ కేసీఆర్ ప్రారంభించారు. ఏడెకరాల స్థలంలో రూ.600కో-
కార్యక్రమాన్ని చేపట్టా మని పర్వతారోహకులైన మాలావత్ ట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని
పూర్ణ, కావ్య మన్యపు (నాసా శాస్త్రవేత్త) తెలిపారు. ప్రాజెక్ట్ సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సెంటర్ నుంచి వీక్షించవచ్చు.
శక్తి పేరుతో లక్ష డాలర్ల (సుమారు రూ.80 లక్షలు) సేకరణే
లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎకనామిక్ టైమ్స్ పురస్కారం
సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ
గోవాలో 100% కొళాయి నీరు రాష్ట్రం ఎకనామిక్ టైమ్స్ పురస్కారానికి ఎంపికైంది.
గోవా 100% గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటిని ఆగస్టు 25న ఢిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రా ని-
సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని అందుకుంది. జల్ జీవన్ క్స్శాఖలతో పాటు ఇజ్రాయెల్, స్వీడన్ రాయబార కార్యా-
మిషన్ కింద ప్రభుత్వం గత మూడేళలో్ల ఏకంగా ఏడు లయాలు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేయనున్నా-
కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సదుపాయా- రు.
40 vకరెంట్అఫైర్స్
merupulu.com
August 2022
m
ఓడీఎఫ్ ప్లస్లో తెలంగాణ టాప్ సీఈవోగా ఆశిష్ కుమార్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు.
c o
అంతకు ముందు ఆయన బీఎస్ఈ ఎండీ, సీఈఓగా
.
బహిరంగ మల విసర్జనను పూర్తిగా పరిహరించడంతో రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈఓ నియామకం
l u
పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థా లను సక్ర- వరకు ఎక్స్ఛేంజీ వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెం-
u
మంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్ (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) ప్లస్ ట్ కమిటీ చూసుకుంటుందని బీఎస్ఈ వెల్లడించింది.
p
స్థాయి పొందిన టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు,
er u
ఒడిశా, ఉత్తర్ప్రదేశ్, హిమాచల్ప్రదేశ్లు ఉన్నట్లు కేంద్ర
జస్టిస్ ఎన్వీ రమణ
జల్శక్తిశాఖ వెల్లడించింది.
m
ఉస్మానియా యూనివర్సిటీ రెండు దశాబ్దా ల తర్వాత
జీస్డీపీలో 19.37% వృద్ధిరేటు గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. 82వ స్నాతకోత్సవంలో
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ 48వ ఓయూ గౌరవ
తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో ప్రస్తుత ధరల డాక్టరేట్ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన
ప్రకారం 19.37 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో తర్వాత గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న మొదటి తెలుగు
19.19 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్డీపీ వ్యక్తిగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిలవనున్నారు.
రూ.11,48,115 కోట్లు , తలసరి ఆదాయం రూ.2,75,-
443గా తేలింది.
అమితాబ్ కాంత్
నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ జీ–20కు
భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర
మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు
చూశారు. జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్కు
రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యా-
ప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాలి.
merupulu.com కరెంట్అఫైర్స్41 v
August 2022
m
జిందాల్ గ్రూప్ ఛైర్పర్సన్ అయిన ఆమె నికర సంపద
o
ధన్ఖడ్కు న్యాయవాదిగా, చట్ట సభల సభ్యునిగా, గవర్న-
c
ర్గా సుదీర్ఘ అనుభవం ఉంది. 11.3 బిలియన్ డాలర్లు . ఈ మేరకు బ్లూ మ్బెర్గ్ బిలియన-
.
ర్స్ సూచీ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో కంట్రీ
l u
రేఖారెడ్డి గార్డెన్ కో ఛైర్మన్ యాంగ్ హుయాన్ తొలి స్థా నంలో కొన-
u
సాగారు.
p
హైదరాబాద్కు చెందిన జపాన్ పూల అలంకరణ (ఒహరా
er u
ఇకెబానా) కళానిపుణురాలు గవ్వా రేఖారెడ్డి జపాన్ విదే-
రిషబ్ పంత్
శాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యారు.
m
తమ కళ ద్వారా భారత్-జపాన్ల మధ్య సాంస్కృతిక టీమ్ ఇండియా వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్
మార్పిడి, స్నేహ సంబంధాలకు దోహదపడినందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రచారకర్తగా నియమితుడయ్యాడు.
ఆమెను ఈ పురస్కానికి ఎంపిక చేశారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చినా పట్టు దలతో ప్రపంచ క్రి-
కెట్లో అతడు సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని
టెస్సీ థామస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. పంత్..
తన రాష్ట్రం, దేశం గర్వపడేలా చేశాడని చెప్పారు.
డీఆర్డీఓ ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్కు లోకమాన్య
తిలక్ జాతీయ అవార్డు (2022)ను అందజేశారు. స్వదేశీ
రవీంద్రరావు
సిద్ధాంతాన్ని వ్యాప్తిచేయడంలో కృషిచేసినందుకు టెస్సీ
థామస్ను ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు ట్రస్టు అధ్య- భారత వాయుసేనకు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ డి.రవీంద్ర-
క్ష, ఉపాధ్యక్షులు దీపక్ తిలక్, రోహిత్ తిలక్ తెలిపారు రావుకు ప్రభుత్వం ‘వాయుసేవ శౌర్య పతకం’ ప్రకటిం-
చింది. ప్రమాదంలో చిక్కుకున్న తోటి పైలట్ ప్రాణాలను
విశ్వనాథన్ ఆనంద్ ధైర్యసాహసాలతో రక్షించినందుకు దీనికి ఎంపికయ్యారు.
‘‘2021 నవంబరు 6న లెఫ్టినెంట్ రవీంద్రరావు జాగ్వార్
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జా తీయ యుద్ధవిమానంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
చెస్ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత
అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్ రెండోసారి అధ్యక్షుడయ్యారు.
చెననై్ లో జరుగుతున్న 44వ చెస్ ఒలంపియాడ్ వేదికగా
42 vకరెంట్అఫైర్స్
merupulu.com
August 2022
o m
.c స్
మహమ్మద్ ముస్తఫా
స్పోర్ట్
l u
నాబార్డ్ చైర్మన్గా మహమ్మద్ ముస్తఫాను నియమించాల-
u
ని ‘ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎ-
p
స్ఐబీ) సిఫార్సు చేసింది. ముస్తఫా యూపీ కేడర్కు చెందిన
r u
1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పదవీ కాలం ముగియను-
e
న్న ప్రస్తుత చైర్మన్ గోవిందరాజులు స్థా నంలో ముస్తఫాను విజేత వెర్స్టా పెన్
m
నియమించనున్నారు.
2022 ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసా-
గిస్తూ రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టా పెన్ ఎనిమిదో
సతీశ్ రెడ్డి విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్లో జరిగిన
డీఆర్డీవో కొత్త చైర్మన్గా డా. సమీర్ వీ కామత్ నియమితుల- హంగేరి గ్రాండ్ప్రిలో వెర్స్టా పెన్ విజేతగా నిలిచాడు. హా-
య్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన జి.సతీశ్ మిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థా నంలో, జార్జి రసెల్ (మెర్సిడె-
రెడ్డి రక్షణ శాఖ మంత్రికి శాస్ట్రీయ సలహాదారుగా పనిచే- స్) మూడో స్థా నంలో నిలిచారు.
యనున్నారు. నెల్లూరు జిల్లా కు చెందిని సతీశ్ రెడ్డి2018
ఆగస్టులో డీఆర్డీవో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మెక్ కియోన్ గోల్డెన్ రికార్డ్
ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ కామ-
అజయ్ భల్లా న్వెల్త్ గేమ్స్లో అత్యధికంగా 11 గోల్డ్ మెడల్స్ సాధించిన
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీ- అథ్లెట్గా రికార్డు లకెక్కింది. 28 ఏళ్ల స్విమ్మర్ తాజాగా
కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కా-
ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు మన్వెల్త్ గేమ్స్ లో మూడో స్వర్ణం మహిళల 50 మీటర్ల
జారీ చేసింది. ఆయన 2023 ఆగస్టు 22 వరకు ఈ ఫ్రీస్టయిల్లో గెలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్లో, 2018
పదవిలో కొనసాగుతారని పేర్కొంది. భల్లా 2019 ఆగస్టు- గోల్డ్కోస్ట్ గేమ్స్లో ఎమ్మా నాలుగు స్వర్ణా ల చొప్పున
లో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు నెగ్గింది.
merupulu.com కరెంట్అఫైర్స్43 v
August 2022
సైన్స్ అండ్m
టెక్నాలజీ
o
పట్టికలో మన దేశానికి రెండో స్థానం దక్కింది. ఆస్ట్రేలియా
c
అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లండ్, కెనడా తర్వాతి స్థానాల్లో
u.
ఉన్నాయి. ముగింపు వేడుకల్లో శరత్ కమల్, నిఖత్ జరీన్
l
పతాకధారులుగా వ్యవహరించారు.
e r
ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జా తీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెం- భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో
m
ట్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద సంచల- ఉన్న ఓ పాలపుంతలో భారీ సూపర్నోవాను జేమ్స్ వెబ్
నంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది టెలిస్కోప్ గుర్తించింది. జేమ్స్ వెబ్ కంటికి చిక్కిన తొలి సూ-
మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ పర్నోవా ఇదే. నక్షత్రం తన ఉనికిని కోల్పోయే క్రమంలో
జరుగుతోంది. తొలి రౌండ్లో ప్రజ్ఞానంద అలీరెజా పేలిపోయినప్పుడు వెలువడే అపారమైన కాంతిని సూప-
ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ర్నోవాగా పిలుస్తారు.
44 vకరెంట్అఫైర్స్
merupulu.com
August 2022
ఖయ్యామ్ ఉపగ్రహం
రష్యా రాకెట్ ఇరాన్ ఉపగ్రహాన్ని ఆగస్టు 9న విజయవం-
తంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రష్యా లీజుకు తీసుకున్న
కజకిస్థా న్లోని బైకనూర్ ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్
రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ఉపగ్రహానికి
11వ శతాబ్దా నికి చెందిన పర్షియన్ కవి, ఫిలాసఫర్ ఒమర్
om
ఖయ్యామ్ పేరు పెట్టారు.
l u. c
u
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేం-
p
దుకు ఉపయోగించే వర్టికల్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్
er u
మిసైల్ (వీఎల్-ఎస్ఆర్శామ్)ను భారత్ విజయవంతంగా
పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఒక యుద్ధనౌక
m
నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీన్ని డీఆర్డీవో, భారత
నౌకాదళం నిర్వహించాయి.
merupulu.com కరెంట్అఫైర్స్45 v
September 2022
om
మన దేశంలో పర్యటిస్తున్న బంగ్లా దేశ్ ప్రధానమంత్రి నాసా భావిస్తోంది.
c
షేక్హసీనా భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు
.
‘జిమెక్స్ - 2022’ విన్యాసాలు
u
జరిపారు. భారత్–బంగ్లా దేశ్ల మధ్య ఏడు కీలకమైన
l
ఒప్పందాలు కుదిరాయి. వాటిలో దక్షిణ అస్సాం, బంగ్లా -
u
వైజాగ్లో భారత్–జపాన్ దేశాల ఆరో విడత మారిటైం విన్యా-
p
దేశ్లోని సిల్హేట్ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉన్న
సాలు–2022 (జిమెక్స్) నిర్వహించారు. ముగింపు వేడుక-
u
కుషియారా నదీ జలాలపై ఒప్పందం కుదిరింది.
er
ల్లో భారత నేవీ బృందానికి రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా
సారథ్యం వహించగా, జపాన్ తరఫున రియర్ అడ్మిరల్
బ్రిటన్ రాజుగా ఛార్లెస్
m
హిరాత్ టొషియుకి కమాండర్గా కొనసాగారు. దీంతో
బ్రిటన్ను 70 ఏళ్ల పాటు పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుందని నేవీ
స్కాట్లాండ్లోని బల్మోరల్ క్యాజిల్లో మరణించారు. వర్గా లు పేర్కొన్నాయి.
రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్ మాజీ
యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్
దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు.
చైనాను అధిగమించి శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణ-
దాతగా భారత్ అవతరించింది. 2022 నాలుగు నెలల్లో
కుబేరుల అడ్డా న్యూయార్క్ భారతదేశం మొత్తం 968 మిలియన్ యూఎస్ డాలర్ల
ప్రపంచంలో కుబేరులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూ- రుణాలను ద్వీప దేశానికి అందించింది. 2017–-2021
యార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు వరకు గత ఐదేళలో్ల , శ్రీలంకకు చైనా అతిపెద్ద ద్వైపాక్షిక
స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ రుణదాతగా ఉంది.
పార్ట్నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడిం-
చింది. చైనాలోని బీజింగ్, షాంఘై తొమ్మిది, పదో స్థానా- పెరిగిన ఫెడరల్ వడ్డీ రేటు
ల్లో , భారత్లోని ముంబై 25వ స్థానంలో నిలిచింది.
ధరల అదుపే లక్ష్యంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్
రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది.
దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3–3.25 శాతానికి పెరిగాయి. ద్ర-
46 vకరెంట్అఫైర్స్
merupulu.com
September 2022
m
లోని కూటమి 43 శాతానికి పైగా ఓట్ల తో విజయఢంకా అవతరించిన భారత్ 2029 నాటికల్లా మూడో స్థానానికి
c o
మోగించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది.
.
ఏర్పడే పూర్తి అతివాద ప్రభుత్వం ఇదే. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలే భారత్ ముందున్నాయ-
l u
ని ఐఎమ్ఎఫ్ అంచనాలు వెల్లడించాయి.
u
అఫ్గాన్కు మిత్ర దేశ హోదా రద్దు
p
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్
er u
అఫ్గా నిస్థా న్కు నాటోయేతర మిత్ర దేశ హోదాను అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. 2012లో అఫ్గా నిస్థా- కొవిడ్ నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభి-
m
న్ను అమెరికా నాటోయేతర మిత్ర దేశంగా పేర్కొంది. వృద్ధి చేసిన చుక్కల మందు టీకా (నాసల్ వ్యాక్సిన్) ఇన్కొ-
దీనివల్ల రెండు దేశాలు రక్షణ, ఆర్థిక సంబంధాలను కొ- వ్యాక్ (బీబీవీ154)కు మన దేశంలో అత్యవసర వినియోగ
నసాగించగలిగాయి. అమెరికా నాటోయేతర మిత్ర దేశ అనుమతి లభించింది. దీన్ని ముక్కు ద్వారా ఇస్తారు. ఈ
హోదా జాబితాలో పాకిస్థాన్, కువైట్, జపాన్ సహా 18 తరహా కొవిడ్-19 టీకా ప్రపంచంలోనే ఇదే మొదటిది
దేశాలున్నాయి. కావడం విశేషం.
merupulu.com కరెంట్అఫైర్స్47 v
September 2022
m
ఆగస్టు లో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి
c o
ఇంటర్పోల్ చిహ్నంగా కోణార్క్ఆలయ
చేరుకుంది. 2021 ఆగస్టు లో నిరుద్యోగం రేటు రికార్డు
.
స్థాయిలో 8.35%కి చేరుకుందని సెంటర్ ఫర్ మానిట-
l u
రింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాల్లో పేర్కొన్నాయి. రథచక్రం
u
గ్రామీణ భారత్లో నిరుద్యోగం 9.6% ఉంటే, పట్ట ణాల్లో
p
భారత్లో అక్టో బరులో జరగనున్న 90వ ఇంటర్పోల్
u
7.7%గా ఉంది. తెలంగాణలో 6.9% గా ఉంది. జనరల్ అసెంబ్లీకి చిహ్నం (లోగో)గా కోణార్క్ ఆలయ రథ
er
చక్రాన్ని ఎంపిక చేశారు. చక్రానికి చుట్టూ భారత జాతీయ
అస్తిత్వంలో లేని రాజకీయ పార్టీల రద్దు పతాకంలోని మూడు రంగులను వృత్తంలా ఏర్పాటు చేసి
m
అస్తిత్వంలో లేని 86 గుర్తింపు లేని పార్టీలను కేంద్ర ఎన్ని- రూపొందించిన లోగోను జనరల్ అసెంబ్లీని నిర్వహిస్తున్న
కల సంఘం రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిం- సీబీఐ ఇటీవల ఆవిష్కరించింది.
చింది. రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించిన వాటిలో
ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 2 పార్టీలున్నాయి. ఇప్ప- మతమార్పిడి నిషేధ బిల్లు కు ఆమోదం
టివరకు మొత్తం 537 పార్టీలపై ఎన్నికల సంఘం చర్యలు కర్ణా టకలో గత మే నెలలో ఆర్డినెన్స్ ద్వారా చట్ట బద్ధత
తీసుకుంది. కల్పించిన మతమార్పిడి నిషేధ బిల్లుకు విధాన పరిషత్తులో
ఆమోదం లభించింది. బలవంతపు మతమార్పిడిని నిషే-
ఎస్బీఐ @ రూ.5 లక్షల కోట్లు ధించటం, మతాన్ని మార్చుకున్న తర్వాత కూడా పూర్వపు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ మతంలోని రిజర్వేషన్ సదుపాయాన్ని పొందేవారిని ని-
ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ విలువ తొలిసారిగా రూ.5 యంత్రించడమే ఈ చట్టం ఉద్దేశం.
లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. బ్యాంకింగ్
రంగంలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ల తరవాత లైవ్లో సుప్రీంకోర్ట్ కేసుల విచారణ
రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ అందుకున్న సంస్థగా సుప్రీంకోర్టు లో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై లైవ్లో
ఎస్బీఐ నిలిచింది. ప్రసారం కానుంది. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్ర-
సారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు
48 vకరెంట్అఫైర్స్
merupulu.com
September 2022
సొంత ప్లా ట్ఫామ్ను రూపొందిస్తుందని కోర్టు వర్గా లు ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్ కేంద్రంగా
తెలిపాయి. పనిచేసే డీఆర్డీవో పరిశోధన కేంద్రం దీన్ని రూపొందిం-
చింది.
మార్కెట్ విలువలో అదానీ గ్రూప్ టాప్
మార్కెట్ విలువపరంగా దేశంలోనే అగ్రగామిగా అదానీ బరాబర్, నాగార్జునుడి గుహలు
గ్రూపు అవతరించింది. అదానీ గ్రూపునకు చెందిన బిహార్లోని జెహానాబాద్ జిల్లా లో గల బరాబర్, నాగార్జు -
నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.22.25 నుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు
లక్షల కోట్ల కు చేరింది. ఇదే సమయంలో టాటా గ్రూపు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాటిని
నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.20.81 లక్షల యునెస్కో ప్రపంచ వారసత్వ కట్ట డాల తాత్కాలిక
కోట్లు గా నమోదు అయింది. జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదించాలని భారత పురా-
వస్తు శాఖ (ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా/ఏఎస్ఐ)
సీడీఎస్గా అనిల్ చౌహాన్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.
భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్)గా రిటైర్డ్ లెఫ్టినెం-
ట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. సీడీఎస్
m
ప్రాంతీయం
హోదాలో దేశ మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ
c o
ఆయన విధులు నిర్వర్తించనున్నారు. భారత తొలి సీడీఎస్
.
జ నరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబరులో హెలికాప్టర్
l u
ప్రమాదంలో చనిపోయిన నాటి నుంచి ఈ పదవి ఖాళీగా
u
ఉంది. యునెస్కో గ్లో బల్ నెట్వర్క్
r
జమ్మూకశ్మీర్లో ఆజాద్ కొత్త పార్టీ
up యునెస్కో గ్లో బల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో
e
వరంగల్ చేరినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహా-
m
కాంగ్రెస్కు రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ రాల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. రామప్ప
ఆజాద్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ‘డెమోక్ర- దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం హోదా
టిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ)’గా దానికి పేరు పెట్టారు. ప్రజా- దక్కిన ఏడాదిలోపే ఇప్పుడు వరంగల్కు రెండో గుర్తింపు
స్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ, సమష్టి ఆలోచనలకు ప్రతీ- లభించింది.
కగా తమ పార్టీ నిలుస్తుందన్నారు.
కాళోజీ అవార్డ్
నిస్తార్, నిపుణ్ జలప్రవేశం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అవార్డ్ 2022కు
విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డ్లో తయారైన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్
నిస్తార్, నిపుణ్ డి.ఎస్.వి. (డైవింగ్ సపోర్ట్ వెసల్స్)లను ఎంపికయ్యారు. ఈ అవార్డ్ కింద రూ.లక్షా 116 నగదుతో
జలప్రవేశం చేయించారు. జలాంతర్గా ముల్లో విధులు ని- పాటు షీల్డ్ ను కాళోజీ జయంతి సందర్భంగా అందించారు.
ర్వర్తించేవారి రక్షణలో డి.ఎస్.వి.లు అత్యంత కీలకపాత్ర
పోషిస్తాయని అడ్మిరల్ ఆర్.హరికుమార్ పేర్కొన్నారు. సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు
కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ
స్వల్పశ్రేణి గగనతల క్షిపణి సక్సెస్ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ
ఒడిశాలోని చాందీపుర్లో ఐటీఆర్ నుంచి చేపట్టిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్
అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణి కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అంబే-
merupulu.com కరెంట్అఫైర్స్49 v
September 2022
m
చైర్పర్సన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చం-
అందుకుంది.
o
ద్రచూడ్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూ-
. c
ర్తుల్లో సీజేఐ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ఈ
సెంట్రల్ సిల్క్ బోర్డు
l u
పదవిలో నియమించడం సంప్రదాయంగా వస్తోంది.
u
సెంట్రల్ సిల్క్బోర్డు సభ్యుడిగా తెలంగాణ వ్యవసాయ,
p
సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు నియ- సైరస్ మిస్త్రీ
er u
మితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ నోటిఫికేషన్
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ
విడుదల చేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొ-
రోడ్డు ప్రమాదంలో
ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని
m
నసాగుతారు. పాల్ఘర్ జిల్లా లో ఈ ఘటన జరిగింది. రెండు నెలల వ్యవ-
ధిలో వీరి కుటుంబంలో ఇది రెండో పెద్ద విషాదం. జూన్లో
స్వచ్ఛ పురస్కారాలు సైరస్ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ చనిపోయాడు.
రాష్ట్రంలోని మరో మూడు పురపాలికలు స్వచ్ఛ పురస్కా-
రాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని విన్ ఓవెన్
16 పట్ట ణ స్థా నిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లను బ్రిటన్ డిప్యూటీ హై
హైకమిషనర్గా
కమిషనర్గా గారెత్ విన్ ఓవెన్ హైదరా-
సొంతం చేసుకోగా తాజాగా అలంపూర్, పీర్జాదీగూడ,
బాద్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదే-
కోరుట్ల పురపాలికలు ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్)
శ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈయన గతంలో రష్యా,
అవార్డు లు దక్కించుకున్నాయి.
ఆర్మేనియా, ఇరాన్, అజర్బైజాన్లలోని ఫారిన్, కామన్వె-
ల్త్ అండ్ డెవెలప్మెంట్ కార్యాలయాల్లో పనిచేశారు.
మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రం
దేశంలో మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ కల్యాణ్ చౌబే
అవార్డు సాధించింది. ఉత్తరాఖండ్, మహారాష్ట్ర వరుసగా
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎన్నికల్లో
మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
దిగ్గజ ఆటగాడు బైచుంగ్ భుటియా ఓడిపోయారు. ఏఐఎ-
ఫ్ఎఫ్ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఈస్ట్ బెంగాల్
మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే విజయం సాధించాడు.
50 vకరెంట్అఫైర్స్
merupulu.com
September 2022
m
జెన్నిఫర్ లార్సన్
o
రాన్ని అందించారు.
. c
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్లో కాన్సుల్ జన-
ప్రతాప్ పవార్
l u
రల్గా జెన్నిఫర్ లార్సన్ బాధ్యతలు చేపట్టారు. జోయెల్
u
రీఫ్మాన్ పదవీ విరమణతో ఆయన స్థానంలో అమెరికా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) ఛైర్మన్గా
p
ప్రభుత్వం జెన్నిఫర్ను నియమించింది. ఆమె హైదరాబాద్ 2022–23 కాలానికి ప్రతాప్ పవార్ ఏకగ్రీవంగా ఎన్ని-
er u
చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కయ్యారు. మరాఠీ దినపత్రిక సకల్ను ప్రచురించే సకల్
మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్గా పవార్ వ్యవహరిస్తు-
m
పీటర్ ఎల్బర్స్ న్నారు.
విమానయాన సంస్థ ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధి-
కారి (సీఈఓ)గా పీటర్ ఎల్బర్స్ బాధ్యతలు స్వీకరించా- రతన్ టాటా
రు. రోనోజాయ్ దత్తా సెప్టెంబరు 30న పదవీ విమరణ కరోనా నేపథ్యంలో అత్యవసర సవాళను ్ల ఎదుర్కొనేందుకు
చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కొత్త సీఈఓగా ఏర్పా టైన పీఎం కేర్స్ నిధికి పారిశ్రామిక దిగ్గజం రతన్
ఎల్బర్స్ను నియమించినట్లు కంపెనీ గతంలో ప్రకటిం- టాటా, జస్టిస్ కేటీ థామస్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్
చింది. కరియా ముండా ట్రస్టీలుగా వ్యవహరించనున్నారు.
merupulu.com కరెంట్అఫైర్స్51 v
September 2022
c
.
జనరల్, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కా-
u
బాలీవుడ్ నటి ఆశా పరేఖ్కు సినీరంగంలో అత్యున్నత పు-
l
ర్యదర్శిగా డాక్టర్ రాజీవ్ బహల్ నియమితులయ్యారు.
రస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను 2020 ఏడా-
u
మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
p
దికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆశా 1952లో
u
‘ఆస్మాన్’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమ-
er
య్యారు. సెప్టెంబరు 30న జరిగిన 68వ జాతీయ చలనచి-
త్ర పురస్కారాల ప్రదానోత్సవంలో అవార్డు అందజేశారు. స్పోర్ట్స్
సంధ్యా పురేచా
కేంద్ర సంగీత నాటక
m
నాటక అకాడమీ చైర్పర్సన్గా సంధ్యా
పురేచా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృ-
సాకేత్ జోడీకి టైటిల్
భారత జంట సాకేత్ మైనేని–యుకి బాంబ్రి రఫా నాదల్
తిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈమె అయిదేళ్లు ఈ పదవిలో ఓపెన్లో విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో
కొనసాగుతారు. మహారాష్ట్రకు చెందిన ఈమె సుప్రసిద్ధ సాకేత్ - యుకి 6-–2, 6-–2తో మారెక్ - లుకాస్ రొసోల్
నృత్య కళాకారిణి. 35 ఏళ్ల పాటు ముంబయిలోని కళాపరి- (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. ఈ సీజన్లో భారత
చయ ఇన్స్టిట్యూట్లో నాట్య శాస్త్రంలో బోధించారు. జంటకు ఇది అయిదో ఛాలెంజర్ టైటిల్.
52 vకరెంట్అఫైర్స్
merupulu.com
September 2022
రోజర్ ఫెదరర్
స్విస్ టెన్నిస్ స్టా ర్ రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్కు సైన్స్ అండ్ టెక్నాలజీ
వీడ్కోలు చెప్పేశాడు. కెరీర్లో 20 గ్రాండ్స్లా మ్లను నెగ్గిన
ఫెదరర్ లావెర్ కప్ ఏటీపీనే తనకు చివరిదని ప్రకటించా-
డు. ఆరు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఎనిమిదిసార్లు వింబు- ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం
m
ల్డెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్ను దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక నౌక ‘ఐఎన్ఎ-
o
కైవసం చేసుకొన్నాడు. స్ విక్రాంత్’ లాంఛనంగా జలప్రవేశం చేసింది. కేరళలోని
. c
కొచ్చిన్ షిప్యార్డు లో నిర్వహించిన వేడుకలో ప్రధాని
సినియకోవాకు డబ్ల్యూటీఏ టైటిల్
l u
నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించారు. భారత నైపుణ్యాలు,
u
చెక్ టెన్నిస్ క్రీడాకారిణి క్యాటరీనా సినియకోవా పోర్టోజ్ ప్రతిభకు ఈ యుద్ధనౌక సాక్ష్యంగా నిలుస్తోందని ఆయన
p
డబ్ల్యూటీఏ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో సినియకో- పేర్కొన్నారు.
er u
వా 6-–7(4–-7), 7–-6(7–-5), 6-–4తో ఎలెనా రిబకినాపై
గెలిచింది. మూడో సెట్లో స్కోరు 4-–4తో ఉన్నపుడు సిని- స్టెల్త్ యుద్ధనౌక తారాగిరి
m
యాకోవా బ్రేక్తో ముందంజ వేసి ట్రోఫీ గెలుచుకుంది.
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్ యుద్ధనౌక తారాగిరి
రెజ్లింగ్లో బజ్రంగ్కు కాంస్యం జలప్రవేశం చేసింది. ‘ప్రాజెక్ట్ 17ఏ’ శ్రేణిలో ఇది మూడో
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో బజ్రంగ్ పునియా యుద్ధనౌక. ముంబయిలోని మజగావ్ డాక్ లిమిటెడ్
(65 కేజీ) కాంస్యం సాధించాడు. రెపిచేజ్లో బరిలోకి (ఎండీఎల్) దీన్ని నిర్మించింది. తారాగిరిని సమీకృత
దిగిన అతడు కాంస్య పతక పోరులో 11-9తో సెబాస్టియ- నిర్మాణ విధానాన్ని ఉపయోగించి నిర్మించారు.
న్ రివెరా (పోర్టో రికో)పై విజయం సాధించాడు. ప్రపంచ
ఛాంపియన్షిప్స్లో నాలుగు పతకాలు సాధించిన తొలి చైనా వ్యోమగాముల స్పేస్వాక్
భారత రెజ్లర్ బజ్రంగే.
భూ కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం నుంచి చైనా వ్యో-
మగాములు కాయ్ షుజె, చెన్ డాంగ్ తాజాగా స్పేస్వాక్ ని-
టీ20 ర్యాంకింగ్స్లో భారత్ టాప్ ర్వహించారు. ఇది షుజె, చెన్లు చేపట్టిన రెండో స్పేస్వాక్.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా టాప్లో
నిలిచింది. ఆసీస్తో సిరీస్ను 2-–1తో చేజిక్కించుకున్న రో- ఆస్ట్రేలియా జలాల్లో ‘ఐఎన్ఎస్ సాత్పురా’
హిత్సేన ఒక పాయింట్ మెరుగుపర్చుకుని 268 పాయిం-
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారత యుద్ధనౌక
ట్ల తో నిలిచింది. 258 పాయింట్ల తో దక్షిణాఫ్రికా మూడో
ఐఎన్ఎస్ సాత్పురా ఆస్ట్రేలియా నౌకాదళం ఆధ్వర్యంలో
స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది.
merupulu.com కరెంట్అఫైర్స్53 v
September 2022
c om
l u.
up u
m er
54 vకరెంట్అఫైర్స్
merupulu.com