Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 54

కరెంట్

అఫైర్స్ 2022
ఏప్రిల్ - సెప్టెంబర్

MERUPULU.COM PUBLICATION

అన్నన్ పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా రూపొందించిన ప్రత్యయ్క సంచిక


April 2022

ఏప్రిల్ కరెంట్ ఎఫైర్స్

అంతర్జాతీయం
ఆస్కార్ అవార్డు లు
2021 సంవత్సరానికి ఆస్కార్‌ అవార్డు లను అకాడమీ ‘గ్రామీ’ అవార్డు ల ప్రదానోత్సవం
ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సెనసై్ స్‌ ప్రదానం చేసింది.
సంగీతంలో అందజేసే ప్రముఖమైన గ్రామీ అవార్డు ల
ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ
ప్రదానోత్సవం లాస్‌వెగాస్‌లోని ‘గ్రాండ్‌ మార్కీ
నటుడిగా ‘కింగ్‌ రిచర్డ్స్‌’ సినిమాకి విల్‌ స్మిత్‌ , ఉత్తమ
బాల్‌రూమ్‌’లో జరిగింది. భారత సంతతికి చెందిన
నటిగా జెస్సికా చేస్టన్‌ ‘ద ఐస్‌ ఆఫ్‌ టామీ ఫే’ సినిమాకు,
ఇద్దరు రిక్కీ కేజ్ ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు, ఫాల్గు ణి
ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’కి జెయిన్‌
షాలు ‘ఎ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’ ఆల్బమ్‌కి గ్రామీ అవార్డు లు
కాంపియన్‌ఆస్కార్‌అందుకున్నారు.
గెలుచుకున్నారు.

m
బిమ్స్టె క్ ఐదో శిఖరాగ్ర సదస్సు భారత్‌-–ఆస్ట్రేలియా అగ్రిమెంట్

c o
శ్రీలంక అధ్యక్షతన బిమ్స్టె క్ ఐదో శిఖరాగ్ర సదస్సులో

.
భారత, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకార, వాణిజ్య

u
ప్రధాని మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. బిమ్స్టె క్

l
ఒప్పందం (ఈసీటీఏ) కుదిరింది. దీంతో భారత్‌కు చెందిన
బడ్జెట్ కోసం భారత్ తరఫున వన్ మిలియన్ డాలర్లు

u
జౌళి, తోలు, ఫర్నిచర్, ఆభరణాలు, మెషినరీ వంటి

p
అందించనున్నట్లు ప్రకటించారు. సౌత్ ఆసియాలోని
6000కు పైగా వస్తువులకు డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని

u
ఏడు దేశాలు ఆర్థిక, సాంకేతిక సహకారం కోసం బిమ్స్టె క్

er
ఆస్ట్రేలియా అందించనుంది.
ఏర్పాటు చేశారు. బంగ్లా దేశ్, భూటాన్, నేపాల్, భారత్,
శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాలు ఇందులో

m
భాగస్వాములు.
శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత
శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ
జీ7 కంట్రీస్ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున
సహజవాయువు ఎగుమతులకు రూబుల్స్‌లోనే
ఆందోళనకు దిగడంతో ఏప్రిల్‌ 1 నుంచి శ్రీలంకలో
చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను జీ-7 దేశాల కూటమి
అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని
తిరస్కరించింది. ఈ మేరకు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్‌
ఎత్తివేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు.
హేబెక్‌ తెలిపారు. జీ-7 కూటమిలో అమెరికా, బ్రిటన్,
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడాలకు సభ్యత్వం ఉంది.
రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై నిషేధం
రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాను లక్ష్యంగా
చేసుకొని మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని ఐరోపా
గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను
యూనియన్‌(ఈయూ) కార్యనిర్వాహక శాఖ యోచిస్తోంది.
బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్‌ప్రకటించాయి. 21
రష్యా నుంచి బొగ్గు దిగుమతులను నిషేధించాలని ఐరోపా
మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లో గా దేశం వీడాలని
కమిషన్‌అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌డెర్‌లెయెన్‌తాజాగా
బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్‌కూడా 17 మంది రష్యా
ప్రతిపాదించారు.
దౌత్యాధికారులను బహిష్కరిస్నతు ్నట్టు పేర్కొంది.

merupulu.com కరెంట్​అఫైర్స్​3 v
April 2022

పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ రష్యా ఎంఎఫ్‌ఎన్‌ హోదా రద్దు


పాక్‌23వ ప్రధానమంత్రిగా షెహబాజ్‌షరీఫ్‌ఏకగ్రీవంగా వాణిజ్యం పరంగా రష్యాకు ఉన్న ‘అత్యంత ప్రాధాన్య దేశం’
ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌- (ఎంఎఫ్‌ఎన్‌) హోదాను జపాన్‌పార్లమెంటు రద్దు చేసింది.
ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్కు జాతీయ అసెంబ్లీలో మొత్తం ఉక్రెయిన్‌ దురాక్రమణకు రష్యా ప్రయత్నిస్తుండడాన్ని
342 స్థానాలుండగా174 ఓట్లు వచ్చినట్లు స్పీకర్‌అయాజ్‌ నిరసిస్తూ విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు
సాదిక్‌ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ఖాన్ ప్రకటించింది. ఈ రద్దు తో రష్యా నుంచి జపాన్‌కు జరిగే
పదవి కోల్పోయాడు. దిగుమతుల ధరలపై ప్రభావం పడనుంది.

డిఫాల్టర్గా శ్రీలంక భారత్‌లో తగ్గిన పేదరికం


విదేశీ రుణాల చెల్లింపులను తాత్కాలికంగా భారత్‌లో 2011తో పోలిస్తే 2019 నాటికి పేదరికం
నిలిపివేస్తున్నట్లు (డిఫాల్ట్‌) శ్రీలంక ప్రకటించింది. భారీగా తగ్గినట్లు ప్రపంచబ్యాంక్ నివేదిక వెల్లడించింది.
అంతర్జా తీయ ద్రవ్య నిధి బెయిల్‌ అవుట్‌ప్యాకేజీ ్ల ఏకంగా 12.3 శాతం మేర పేదలు తగ్గినట్లు
తొమ్మిదేళలో
పెండింగ్‌లోనే ఉన్నందున వాటిని తీర్చలేమంటూ పేర్కొంది. 2011లో 22.5 శాతంగా ఉన్న పేదరికం 2019కి
చేతులెత్తేసింది. ఐఎంఎఫ్‌తో ఒప్పందంపై అంగీకారం వచ్చేసరికి 10.2 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.

om
కుదిరేవరకు ఈ సస్పెన్షన్‌అమల్లో ఉంటుంది.

c
రష్యా చేతికి మేరియుపొల్‌

.
యూఎన్ఓ నాలుగు కమిటీల్లో భారత్

l u
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ఏడు వారాల పోరాటం

u
ఐక్యరాజ్యసమితిలోని ఆర్థిక, సామాజిక మండలిలోని తర్వాత ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన

p
నాలుగు కమిటీలకు భారత్‌ఎన్నికైంది. సామాజిక అభివృద్ధి మేరియుపొల్‌పై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది.

er u
కమిషన్, ఎన్జీవోస్‌ కమిటీ, కమిషన్‌ ఆన్‌ సైన్స్‌ అండ్‌ ఉక్రెయిన్‌ దేశంలోని ఒక నగరాన్ని రష్యా స్వాధీనం
టెక్నాలజీ డెవలప్‌మెంట్, ఆర్థిక–సామాజిక–సాంస్కృతిక చేసుకోవడం ఇదే మొదటిసారి.

m
హక్కుల కమిటీలలో భారత్‌కు ప్రాతినిధ్యం లభించింది.
ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మెక్రాన్‌
తొలి ప్రధానిగా ఇమ్రాన్ఖాన్ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ రెండోసారి
పాకిస్థాన్‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్‌జాతీయ అసెంబ్లీలో అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. తుది విడత
ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానానికి పోలింగ్‌లో ఆయన విపక్ష నేషనల్‌ ర్యాలీ పార్టీ అభ్యర్థి
అనుకూలంగా 174 మంది మద్దతు పలికారు. దీంతో మరీన్‌లీ పెన్‌పై సునాయాసంగా నెగ్గారు. దీంతో ఫ్రాన్స్‌లో
ఇమ్రాన్‌ పాక్‌ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవి 2002 తర్వాత వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో
కోల్పోయిన తొలి ప్రధానిగా నిలిచాడు. గెలుపొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.

భారత్లో ఇంగ్లండ్ ప్రధాని పర్యటన అధ్యక్ష పాలన రద్దు చేయాలి


ఇంగ్లండ్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజులు శ్రీలంకలో అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ రద్దు చేయాలని
భారత్లో పర్యటించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగీ జన బలవేగయ (ఎస్‌జేబీ)
ఆశ్రమాన్ని బోరిస్‌ సందర్శించి, మహాత్మాగాంధీకి ప్రతిపాదించింది. దాని స్థానంలో ప్రజాస్వామ్య విధానాన్ని
నివాళులర్పించారు. హృదయ్‌కుంజ్‌లో బోరిస్‌ చరఖా ప్రవేశపెట్టా లని కోరుతూ పార్లమెంటులో రాజ్యాంగ
తిప్పారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
బ్రిటిష్‌ప్రధానమంత్రిగా బోరిస్‌జాన్సన్‌రికార్డు కెక్కారు.

4 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
April 2022

జాతీయం స్థాపించిన ‘అహింస విశ్వ భారతి ఆర్గనైజేషన్‌’ ఈ ప్రపంచ


శాంతి కేంద్రాన్ని నెలకొల్పనుంది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్ ఆమోదం


యునెస్కో తాత్కాలిక జాబితాలో లేపాక్షి నేరాలకు పాల్పడిన వ్యక్తులను సత్వరమే గుర్తించేందుకు,
అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి దర్యాప్తు వేగం చేసే లక్ష్యంతో అనుమానితుల, నేరగాళ్ల
ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో తాత్కాలిక కొలతలు, బయోమెట్రిక్‌ నమూనాలను సేకరించేందుకు
జాబితాలో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనత పోలీసులకు, జైలు వార్డన్లకు అధికారం కల్పించే
సాధించిన తొలి ఆలయంగా లేపాక్షి చరిత్రకెక్కింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లును లోక్‌సభ
త్వరలో యునెస్కో బృందం ఆలయాన్ని సందర్శించి ఆమోదించింది.
శాశ్వత జాబితాలో చోటుకు పరిశీలించనుంది.
మారని వడ్డీ రేట్లు
గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ఆర్‌బీఐ వరుసగా 11వ సారి కీలక వడ్డీరేట్ల ను
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్‌ సావంత్‌ యథాతథంగా కొనసాగించింది. రెపో రేటు 4 శాతంగా

m
ప్రమాణ స్వీకారం చేశారు. సావంత్‌ చేత గోవా గవర్నర్‌ కొనసాగనుంది. ద్రవ్యలభ్యత మెరుగుపరిచే ఉద్దేశంతో

c o
పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్ లై సీఎంగా ప్రమాణం చేయించారు. రివర్స్‌ రెపోరేటు కూడా గతంలో మాదిరిగానే 3.35

.
ఆ తర్వాత ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర శాతం వద్దనే ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

l u
మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. వెల్లడించారు.

మైసూరులో నోట్ల తయారీ ఇంక్‌ యూనిట్‌

up u2022–23లో 7.5% వృద్ధి

er
కర్ణా టక రాష్ట్రం మైసూరులో భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌నోట్‌ బలమైన పెట్టు బడుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం

m
ముద్రణ్‌ప్రైవేట్‌లిమిటెడ్‌(బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌) ఏర్పాటు (2022–23)లో భారత్‌ 7.5 శాతం వృద్ధి రేటు నమోదు
చేసిన ఇంక్‌తయారీ యూనిట్‌– ‘వర్ణిక’ను ఆర్బీఐ గవర్నర్ చేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా
శక్తికాంత దాస్‌ ప్రారంభించారు. దీంతో దిగుమతులపై వేసింది. 2022 జనవరి–డిసెంబరులో చైనా వృద్ధి రేటు
ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గనుంది. అంచనా అయిన 5 శాతం కంటే ఇదే అత్యధికం.

అగ్రస్థానంలో గుజరాత్ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం


నీతి ఆయోగ్‌ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత చండీగఢ్‌ను తమ రాష్ట్రా నికి కేటాయించాలని కేంద్ర
జాబితా–2021లో గుజరాత్‌కు అగ్రస్థానం లభించింది. ప్రభుత్వాన్ని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఏప్రిల్‌ 1న
రాష్ట్రా ల ఎగుమతి సామర్థ్యం, వాటి సంసిద్ధత ఆధారంగా తీర్మానం చేసి ఆమోదించింది. పంజాబ్, హర్యాన
ఈ జాబితా తయారు చేస్తారు. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, రాష్ట్రా లకు ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతంగా
కర్ణా టక, తమిళనాడు నిలిచాయి. ఉన్న చండీగఢ్‌లో ఉమ్మడి ఆస్తులు, పరిపాలనాపరమైన
విషయాల్లో సమతుల్యత పాటించట్లేదని సీఎం భగవంత్‌
హర్యానలో తొలి ప్రపంచ శాంతి కేంద్రం మాన్‌ఆరోపించారు.
దేశంలో మొట్ట మొదటి ప్రపంచ శాంతి కేంద్రం(వరల్డ్‌పీస్‌
సెంటర్‌)’ హర్యానలోని గురుగ్రామ్‌లో ఏర్పాటు కానుంది. చినూక్‌ హెలికాప్టర్‌ రికార్డు
శాంతి రాయబారి, ప్రముఖ జైనచార్యులు డాక్టర్‌ లోకేష్‌జీ ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌

merupulu.com కరెంట్​అఫైర్స్​5 v
April 2022

సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకధాటిగా ఏడున్నర గంటల ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ జల ప్రవేశం


పాటు గగనవిహారం చేసి చండీగఢ్‌ నుంచి అస్సాంలోని
జోర్హట్‌ చేరుకుంది. బలగాలు, శతఘ్నులు, ఇతర సాధన మజ్గా వ్‌ డాక్‌ యార్డ్‌లో ప్రాజెక్టు-75లో చివరిదైన
సంపత్తిని రవాణా చేయడానికి ఈ హెలికాప్టర్‌ను అమెరికా ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ సముద్ర జలాల్లో కి ప్రవేశించింది.
నుంచి భారత్‌దిగుమతి చేసుకుంది. దీన్ని ఏడాది పాటు పరీక్షిస్తారు. తర్వాత నౌకాదళంలోకి
తీసుకుంటారు. ప్రాజెక్ట్‌-75లో భాగంగా ఆరు స్కార్పీన్‌
తరగతి జలాంతర్గా ములను భారత్‌ తయారు చేయాలని
యూపీఐ చెల్లింపులకు ‘టాటా న్యూ’
లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్‌-75కు సాంకేతిక సాయాన్ని
కూరగాయలు, కిరాణా సామగ్రి, బట్ట లు, మందులు, ఫ్రాన్స్‌అందిస్తోంది.
టికెట్స్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్, వినియోగ బిల్లుల
చెల్లింపులు.. ఇలా అన్ని సేవలు ఒకే ప్లా ట్‌ఫామ్‌పై భారత వృద్ధి 8.2 శాతం
లభించేలా టాటా సంస్థ సూపర్‌ యాప్‌ ‘టాటా న్యూ’ను
ఆవిష్కరించింది. ఈ ఏడాది భారత్‌ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు
అవ్వొచ్చని ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసింది. గత అంచనా
9% కంటే ఇది 0.8% తక్కువ. ప్రపంచంలోనే వేగంగా
ఢిల్లీలో ప్రధానమంత్రుల మ్యూజియం
వృద్ధి చెందుతున్న పెద్ద దేశంగా భారత్‌ కొనసాగనుంది.

m
భారత మాజీ ప్రధానుల జీవిత, పరిపాలనా విశేషాలను

o
చైనా వృద్ధి రేటు అంచనా 4.4 శాతంతో పోలిస్తే దాదాపు

c
భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా న్యూఢిల్లీలోని రెట్టింపు.

.
తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి సంగ్రహాలయ

l u
అంతర్జాతీయ ఆయుష్‌ పెట్టు బడులు
(ప్రధానమంత్రుల మ్యూజియం)ను భారత ప్రభుత్వం

u
ఏర్పాటు చేసింది. చరిత్రను గుర్తుచేసే ఈ సంగ్రహాలయాన్ని

p
గాంధీనగర్‌ వేదికగా మూడు రోజుల అంతర్జా తీయ

u
ప్రధాని మోడీ ప్రారంభించారు.

er
ఆయుష్‌ పెట్టు బడుల మరియు ఆవిష్కరణల సదస్సు–
2022 ప్రారంభమైంది. మారిషస్‌ ప్రధాని జగన్నాథ్,
రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌

m
డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ సమక్షంలో
పంచాయతీరాజ్‌ సంస్థల పాలనా సామర్థ్యాలు ఫిబ్రవరి 20న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును
మెరుగుపర్చేందుకు అవసరమైన వనరులు ప్రారంభించారు.
సమకూర్చడమే లక్ష్యంగా ప్రారంభించిన రాష్ట్రీయ గ్రామ్‌
స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) అమలు గడువును ఆసిఫాబాద్‌ జిల్లాకు పీఎం పురస్కారం
2022 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి 31 వరకు మొత్తం
రూ.5,911 కోట్ల వ్యయంతో అమలుచేసేందుకు కేంద్ర శిశు, బాలిక, మహిళలు, గర్భిణులు, బాలింతల
ప్రభుత్వం పొడగించింది. పౌష్టికాహార కల్పన కార్యక్రమం పోషణ్‌ అభియాన్‌
అమలులో 2021 సంవత్సరానికి కుమురం భీం
ఆసిఫాబాద్‌ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి
కేసముద్రం మార్కెట్‌కు పురస్కారం
ప్రధానమంత్రి పురస్కారం అందుకుంది.
మహబూబాబాద్‌ జిల్లా లోని కేసముద్రం వ్యవసాయ
మార్కెట్‌ ‘ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు - 2019’కి పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల
ఎంపికైంది. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈనామ్‌)
విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికైన కేసముద్రం తొమ్మిదో సిక్కు గురువు తేజ్ బహదూర్‌ 400వ జయంతి
మార్కెట్‌కు ట్రోఫీ, రూ.10 లక్షల ప్రోత్సాహకాన్ని సందర్భంగా ఏప్రిల్‌ 21న ఢిల్లీలోని ఎర్రకోటలో
అందజేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తేజ్ బహదూర్‌
గుర్తుగా పోస్టల్‌ స్టాంపు, నాణెం విడుదల చేశారు. తేజ్

6 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
April 2022

బహదూ ర్‌కు మ రణ శిక్ష విధించాలని మొగల్‌ చక్రవర్తి హార్నెట్‌ను ప్రత్యేకంగా డిజైన్‌చేసినట్లు బోయింగ్‌సంస్థకు
ఔరంగజేబు 1675లో ఎర్రకోట నుంచే ఆదేశాలిచ్చేశారు. చెందిన భారత విభాగం ఉపాధ్యక్షుడు అలెన్‌ గార్షియా
తెలిపారు
గుజరాత్లో భారీ హనుమాన్‌ విగ్రహం
హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్‌ రాష్ట్రంలోన ప్రపంచంలోనే ఎత్తయిన సొరంగం
మోర్బి పట్ట ణంలో 108 అడుగుల భారీ హనుమాన్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగం త్వరలో
విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దేశం నాలుగు భారత్‌లో నిర్మితం కానుంది. 16,580 అడుగుల
దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు ఎత్తులో ఉన్న షింకు లా పాస్‌లో దీన్ని నిర్మించనున్నారు.
చేయడానికి ఉద్దేశించిన హనుమాన్‌జీ చార్‌ధామ్‌ ఈ సొరంగం ద్వారా హిమాచల్‌ ప్రదేశ్‌ను లడ్డా ఖ్‌తో
ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. అనుసంధానం చేస్తామని బీఆర్‌వో డైరెక్టర్‌ జనరల్‌
లెఫ్టినెంట్‌జనరల్‌రాజీవ్‌చౌదరి పేర్కొన్నారు.
జాతీయ పతాకానికి గిన్నిస్‌ రికార్డ్‌
ఏకకాలంలో జాతీయ పతాకాన్ని అత్యధిక మంది గాల్లో
అటూ ఇటూ ఊపుతూ చేపట్టిన కార్యక్రమానికి గిన్నిస్‌బుక్లో
ప్రాంతీయం
m
చోటు దక్కిందని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది.

o
తెలంగాణ స్పేస్‌టెక్‌ పాలసీ

c
బిహార్‌లోని జగ్దీష్‌పుర్‌లో ‘ఆజాదీ కా అమృత్‌

.
మహోత్సవ్‌’లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

l u
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన

u
అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చే దిశగా ‘స్పేస్‌టెక్‌
వీసీల నియామకం రాష్ట్రా నిదే

p
పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రాష్ట్ర ప్రభుత్వం

er u
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో వైస్ రూపొందించింది. దీనిని 2022, ఏప్రిల్‌ 18న వర్చువల్‌
చాన్స్లర్ (వీసీ) లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా చట్ట ప్రపంచమైన ‘మెటావర్స్‌’ వేదికగా విడుదల చేసేందుకు

m
సవరణలు చేసిన బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్ట గా సన్నాహాలు చేస్తోంది.
పలు పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది.
ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ వీసీలను రాష్ట్ర నందారంలో నిజాం కాలం నాణేలు
ప్రభుత్వమే నియమిస్తోందని సీఎం స్టాలిన్‌వెల్లడించారు.
మహబూబ్‌నగర్‌జిల్లా బాలానగర్‌మండలం నందారంలో
నిజాం కాలానికి చెందిన రాగి నాణేలు లభ్యమయ్యాయి.
తొలి కర్బన రహిత పంచాయతీగా పల్లీ గ్రామానికి చెందిన సభావట్‌ లక్ష్మికి చెందిన పొలంలో
జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా చదును చేస్తుండగా ఓ కుండలో ఉర్దూ లో ముద్రించిన
ప్రధాని మోడీ జమ్మూ - కశ్మీర్‌లోని సాంబా జిల్లా లోని పల్లీ 228 రాగి నాణేలు దొరికాయి.
గ్రామాన్ని సందర్శించారు. అక్కడ 500 కిలోవాట్ల సౌర
విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో ఆ గ్రామం అర్బన్ పార్కులకు అంతర్జాతీయ గుర్తింపు
దేశంలోని తొలి కర్బన రహిత పంచాయతీగా నిలిచింది.
హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న పచ్చదనం
పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు గానూ
భారత్‌కు సూపర్‌ హార్నెట్‌ యుద్ధ విమానాలు తెలంగాణకు అంతర్జా తీయ గుర్తింపు లభించింది.
అమెరికా తయారీ ఎఫ్‌/ఏ-18 సూపర్‌ హార్నెట్‌ యుద్ధ హరితహారం కింద రాష్ట్రంలోని 109 పట్ట ణ అటవీ
విమానాలు త్వరలో భారత్‌కు రానున్నాయి. విమాన పార్కుల పురోగతిని అంతర్జా తీయ సంస్థ వరల్డ్‌ ఫారెస్ట్‌
వాహకనౌకల్లో మోహరింపునకు అనువుగా సూపర్‌ సైన్స్‌గుర్తించింది.

merupulu.com కరెంట్​అఫైర్స్​7 v
April 2022

అరుదైన జైన మహాపాదం గుర్తింపు తమిళిసై తన ప్రస్థానం గురించి రాసిన ‘ఇయ‌ర్ ఆఫ్
పాజిటివిటీ’ పుస్తకాన్ని చెననై్ లో ఆవిష్కరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక
గ్రామంలోని పురావస్తు మ్యూజియంలో అరుదైన జైన
ఆదర్శ గ్రామాల్లో మొదటి పది రాష్ట్రా నివే
మహాపాదాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర
బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన పథకం కింద..
మ్యూజియంలో కొనసాగుతున్న జీర్ణో ద్ధరణ పనులను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పదికి పది ఆదర్శ గ్రామాలు
ఆయన పరిశీలించి మాట్లా డారు. గతంలో గ్రామ రాష్ట్రా నికి చెందినవే నిలిచాయి. టాప్‌–10 ఆదర్శ
శివారులో లభ్యమైన ఈ జైన కుడి పాదం 4 అడుగుల గ్రామాలతోపాటు టాప్‌–20లో 19 గ్రామాలు రాష్ట్రా నికి
పొడవు, అడుగున్నర వెడల్పుతో ఉందని, దానిపైన చెందినవి ఉన్నాయి.
నూపురం, కాలివేళకు్ల అలంకారాలు కనిపిస్తున్నాయని
పేర్కొన్నారు. మలేరియా నియంత్రణలో జాతీయ గుర్తింపు
మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ
భాగ్యనగరానికి ట్రీ సిటీ అవార్డు కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళలో ్ల (2015
భాగ్యనగరం వరుసగా రెండోసారి ట్రీ సిటీ అవార్డు - 2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా

m
తగ్గా యని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.

o
గెలుచుకొంది. 2021 సంవత్సరానికి యునైటెడ్‌ నేషన్స్‌

c
ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో), అర్బోర్‌

u.
డే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందించారు.
వార్త
ల్లో వ్యక్తులు
l
గత రెండేళలో ్ల నగరంలో 3,50,56,635 మొక్కలను

p u
నాటినట్లు పేర్కొన్నారు.

ప్రాణహిత పుష్కరాలు

er u హిమంత బిశ్వ శర్మ

m
ప్రాణహిత పుష్కరాలను తెలంగాణ దేవాదాయ మంత్రి భారత బ్యాడ్మింటన్‌సంఘం (బాయ్‌) అధ్యక్షుడిగా అస్సాం
ఇంద్రకరణ్‌రెడ్డి ఏప్రిల్‌ 13న మంచిర్యాల జిల్లా కోటపల్లి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. జాతీయ
మండలం అర్జు నగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బాయ్‌ ఉపాధ్యక్షుడిగా,
పూజలు చేసి ప్రారంభించారు. జనరల్‌ సెక్రటరీగా సంజయ్‌ మిశ్రా, కోశాధికారిగా
హనుమాన్‌దాస్‌లఖాని ఎన్నికయ్యారు.
జీవో 111 ఎత్తివేత
జీవో 111 పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ రాజ్‌ సుబ్రమణియమ్‌
సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన బహుళ జాతి కొరియర్‌ సంస్థ
పురపాలక శాఖ జీవో 69 జారీ చేసింది. ఉస్మాన్‌సాగర్‌ ఫెడెక్స్‌కు తదుపరి సీఈఓగా భారత సంతతికి చెందిన
(గండిపేట), హిమాయత్‌సాగర్‌జలాశయాల పరిరక్షణకు రాజ్‌ సుబ్రమణియమ్‌ నియమితులయ్యారు. ఆ కంపెనీకి
84 గ్రామాల్లో ని 1.32 లక్షల ఎకరాల్లో ఆంక్షల అమలుకు ప్రస్తుత చైర్మన్, సీఈఓగా ఉన్న ఫ్రెడరిక్‌ డబ్ల్యూ స్మిత్‌ జూన్‌
1996లో జీవో 111 తెచ్చారు. 1న పదవీ విరమణ చేస్తారు.

‘ఇయ‌ర్ ఆఫ్ పాజిటివిటీ’ పుస్తకావిష్కర‌ణ‌ పి.రఘురామ్‌


తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి బ్రిటిష్‌రెండో అత్యున్నత ర్యాంకింగ్‌అవార్డు ‘ఆర్డర్‌ఆఫ్‌ది
లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా

8 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
April 2022

బ్రి టిష్‌ ఎంపైర్‌–2021’ను హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి డాక్టర్‌ అజయ్‌కుమార్‌


రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్ డాక్టర్‌ పి.రఘురామ్‌
అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న అత్యంత తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) కమిషనర్‌గా
పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. డాక్టర్‌జె.అజయ్‌కుమార్‌నియమితులయ్యారు. కామారెడ్డి
ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన్ను
రెండు వారాల కిందట వైద్య విధాన పరిషత్‌ ఇన్‌ఛార్జి
విరాట్ కోహ్లీ
సంయుక్త కమిషనర్‌గా బదిలీ చేశారు.
2021 ఏడాదికి సంబంధించి భారత్‌లో అత్యంత విలువైన
సెలబ్రిటీగా భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (18.57 కోట్ల మనోజ్ సోనీ
డాలర్లు ) నిలిచాడు. కన్సల్టెన్సీ సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌
తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)
తర్వాతి స్థానంలో బాలీవుడ్‌నటుడు రణ్‌వీర్‌సింగ్‌,అక్షయ్‌ చైర్మన్గా డాక్టర్ మనోజ్ సోనీ నియమితులయ్యారు. ఈ
కుమార్‌ నిలిచారు. పీవీ సింధు 2.2 కోట్ల డాలర్లతో 20వ నియామకానికి ముందు, సోనీ రెండు యూనివర్సిటీలకు
స్థానం దక్కించుకున్నారు. వైస్-ఛాన్సలర్‌గా పనిచేశారు, అనేక జాతీయ,
అంతర్జా తీయ అవార్డు లు, గుర్తింపులు సంపాదించారు.

m
వినయ్‌ మోహన్‌ క్వాత్రా
నరేంద్ర మోడీ

c o
నేపాల్‌లో భారత రాయబారిగా ఉన్న వినయ్‌ మోహన్‌

.
క్వాత్రా తదుపరి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లతా దీనానాథ్‌మంగేష్కర్‌

l u
నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాలో తొలి పురస్కారం అందజేయనున్నట్లు మంగేష్కర్‌

u
కొనసాగుతున్న హర్షవర్ధన్‌ శృంగ్లా ఏప్రిల్‌ నెలాఖరుకు కుటుంబం ప్రకటించింది. ఏప్రిల్‌ 24న మాస్టర్‌ దీనానాథ్‌

p
మంగేష్కర్‌ (లతా మంగేష్కర్‌ తండ్రి) 80వ వర్ధంతిన ఈ

u
పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో

er
వినయ్‌మోహన్‌ను నియమితులు కానున్నారు. పురస్కారం అందుకుంటారు.

m
రాస్‌ టేలర్‌ నిశాంత్‌ శెట్టి
న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడిగా ఎదిగిన రాస్‌ కర్ణా టక సంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు
టేలర్‌ తన చివరి ఇన్నింగ్స్‌ ఆడాడు.2006లో వన్డేతో నమోదైంది. నిశాంత్‌ శెట్టి 100 మీటర్ల దూరాన్ని 8.36
అంతర్జా తీయ అరంగేట్రం చేసిన టేలర్‌..112 టెస్టుల్లో సెకన్లలోనే చేరుకున్నాడు. సీనియర్‌ విభాగంలో 10.44
7,683 పరుగులు చేశాడు. 236 వన్డేల్లో 21 శతకాల సెకన్లలోనే 125 మీటర్లు పరుగెత్తాడు. నిశాంత్‌ శెట్టి
సాయంతో 8,607 పరుగులు సాధించాడు. 102 గతంలో 100 దూరాన్ని 9.52 సెకన్లలో చేరుకున్నాడు.
అంతర్జా తీయ టీ20ల్లో 1,909 పరుగులు చేశాడు.
కేతాంజీ బ్రౌన్ జాక్సన్‌
గొడ్డేటి మాధవి యూఎస్ఏ సుప్రీంకోర్ట్ జడ్జిగా కేతాంజీ బ్రౌన్ జాక్సన్‌ని
కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి యూఎస్ సెనేట్ ధృవీకరించింది. ఆమె సుప్రీంకోర్టు కు
నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ కార్యాలయం ఎలివేట్ చేయబడిన మొదటి నల్లజాతి మహిళగా
నుంచి ఉత్తర్వులు అందినట్లు ఎంపీ కార్యాలయం నిలిచింది. అత్యున్నత న్యాయస్థానంలో మొదటి ఆఫ్రికన్
తెలిపింది. వైకాపా ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి అమెరికన్ మహిళగా జాక్సన్‌కు మద్దతుగా ముగ్గురు
చేతులమీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్‌లు మరియు స్వతంత్రులతో చేరారు.

merupulu.com కరెంట్​అఫైర్స్​9 v
April 2022

డాక్టర్‌ కడియాల రామ్మోహనరావు వేదాంత్‌


సుప్రసి ద్ధ విమర్శకుడు, సాహితీవేత్త డాకర్్ట ‌ కడియాల డానిష్‌ స్విమ్మింగ్‌ ఓపెన్లో రజతంతో సత్తా చాటిన సినీ
రామ్మోహనరావు అనారోగ్యంతో గుంటూరులో నటుడు మాధవన్‌తనయుడు వేదాంత్, అదే టోర్నీలో గోల్డ్
మ రణించారు. సాహిత్య అకాడమీ, దిల్లీ ప్రచురించిన మెడల్ సాధించాడు. డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హెగెన్‌లో
ఎన్‌సైక్లో పీడియా ఇండియన్‌లిటరేచర్‌5 వాల్యూమ్స్‌లో 28 జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌
వ్యాసాలు రచించారు. వివిధ భాషలకు చెందిన ‘ది బెస్‌ట్ థర్స్టీ ‌ రేసులో వేదాంత్‌ 8 నిమిషాల 17.28 సెకన్లలో లక్ష్యాన్ని
షార్ట్‌స్టోరీస్‌’ను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. చేరి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

మనోజ్ పాండే సుమన్‌ కె బెరీ


భారత 29వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి రాజీవ్‌ కుమార్‌
పాండే ఎంపికయ్యారు. ప్రస్త తు ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. వైదొలగడంతో ఆయన స్థానంలో సుమన్‌ కె బెరీని కేంద్ర
నరవణె ఏప్రిల్ 30న రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో మే ప్రభుత్వం నియమించింది. సుమన్‌ బెరీ మే నెల 1వ
1నుండి పాండే బాధ్యతలు తీసుకోనున్నారు. సైన్యంలోని తేదీన ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. నేషనల్‌ కౌన్సిల్‌
కోర్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి వచ్చిన మొదటి అధికారి పాండే. ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చి (ఎన్‌సీఏఈఆర్‌) డైరెక్టర్‌

om
జనరల్‌గా, ప్రధాని ఆర్థిక సలహామండలిలో సభ్యుడిగానూ

c
శాంతి సేఠీ సుమన్ బెరీ ఉన్నారు.
భారత సంతతికి చెందిన అమెరికా నౌకాదళాధికారి శాంతి

l u.
విజయ్‌ సాంప్లా

u
సేఠీ, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కార్యాలయంలో

p
కార్యనిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా కీలక కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా షెడ్యూల్డ్‌ కులాల

er u
బాధ్యతలు చేపట్టారు. సేఠీ 2010 డిసెంబరు నుంచి జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌సీ) చైర్మన్గా రెండోసారి
2012 మే నెల వరకు అమెరికన్‌గైడెడ్‌మిస్సైల్‌డెస్ట్రా యర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌

m
నౌక డికోడర్‌కమాండరుగా వ్యవహరించారు. కోవింద్‌ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో
ఇదే పదవిలో ఉన్న సాంప్లా ఈ ఏడాది జరిగిన పంజాబ్‌
అజయ్‌ కుమార్‌ సూద్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు.
కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుగా ప్రొఫెసర్‌
అజయ్‌ కుమార్‌ సూద్‌ నియమితులయ్యారు. ఇంతవరకు కృష్ణ న్‌ రామానుజమ్‌
ఈ పదవిలో ఉన్న ప్రొఫెసర్‌కె.విజయ రాఘవన్‌స్థానంలో ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా టాటా
సూద్‌ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం (2018 నుంచి) కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌
ప్రధానమంత్రి ‘టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌’ సలహా కృష్ణన్‌ రామానుజమ్‌ నియమితులయ్యారు. 2022 -– 23
మండలిలో సూద్ సభ్యుడిగా ఉన్నారు. సంవత్సరానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.

విజయలక్ష్మి దేవులపల్లి ప్రభాకర్‌రావు


సెంట్రల్‌ఫిలిం సెన్సార్‌బోర్డు సభ్యురాలిగా నెల్లూరు జిల్లా కు ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి
చెందిన బీజేపీ సీనియర్‌ లీడర్ డాకర్్ట ‌ మారం విజయలక్ష్మి ప్రభాకర్‌రావు అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు.
నియమితులయ్యారు.హైదరాబాదులోని సెంట్రల్‌ ఫిలిం ఉమ్మడి వరంగల్‌ జిల్లా లో జన్మించిన ప్రభాకర్‌రావు
సెన్సార్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం నుంచి నియామక ‘ప్రజాతంత్ర’వ్యవస్థాపకుల్లో ఒకరు. 2016 నుంచి తెలంగాణ
పత్రాలు అందినట్లు విజయలక్ష్మి తెలిపారు. అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

10 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
April 2022

కానే ఠనాకా ర్యాపిడ్ చెస్ విజేత అర్జున్


ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్న తెలంగాణ యువ క్రీడాకారుడు,
బుక్లో చోటు సంపాదించిన కానే ఠనాకా 119వ ఏట గ్రాండ్‌మాస్టర్‌ అర్జు న్‌ ఇరిగేశి ఇండియన్‌ చెస్‌ టూర్‌ తొలి
మ రణించారు. నైరుతి జపాన్‌లోని ఫుకోకా పట్ట ణానికి అంచె పోటీల్లో విజేతగా నిలిచాడు. 15 రౌండ్లలో మొత్తం
చెందిన ఆమె 2019 మార్చి నెలలో గిన్నిస్‌ సంస్థ 30 పాయింట్ల తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా ఈ పోటీల్లో ఎనిమిది గేమ్‌ల్లో గెలిచిన అతను.. మరో ఆరు
కానేను గుర్తించింది. గేమ్‌లు డ్రాగా ముగించాడు.

ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి
స్పోర్ట్స్ ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌
లెక్‌లెర్క్‌ రెండో టైటిల్‌ సాధించాడు. మెల్‌బోర్న్‌ వేదికగా
ఏప్రిల్ 10న జరిగిన సీజన్‌ మూడో రేసు ఆస్ట్రేలియా
స్విస్‌ చాంపియన్‌గా సింధు గ్రాండ్‌ప్రిలో లెక్‌లెర్క్‌ (మొనాకో) విజేతగా నిలిచాడు.
పెరెజ్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, రసెల్‌ (మెర్సిడెస్‌)

m
స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌లో

o
మూడో స్థానంలో నిలిచారు.
భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు విజేతగా

. c
అవతరించింది. ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు
స్క్వాష్‌లో డబుల్ టైటిల్స్

l u
21–16, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ బుసానన్‌

u
ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. 2022 భారత స్క్వాష్‌ స్టార్‌ దీపికా పల్లికల్‌ డబ్ల్యూఎస్‌ఎఫ్‌

p
ఏడాది సింధుకిది రెండో టైటిల్‌. ప్రపంచ డబుల్స్‌స్క్వాష్‌ఛాంపియన్‌షిప్‌లో రెండు టైటిళ్లు

er u
గెలిచింది. మహిళల డబుల్స్‌లో జోష్న చిన్నప్పతో, మిక్స్‌డ్‌
సౌదీ అరేబియా గ్రాండ్‌ ప్రి డబుల్స్‌లో సౌరభ్‌ ఘోషల్‌తో కలిసి విజేతగా నిలిచింది.

m
ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు
2022 ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ రెండో రేసు
స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి.
సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో ప్రపంచ చాంపియన్,
రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు.
ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంలో నిలవగా, కార్లో స్‌
క్రికెట్‌కు పొలార్డ్‌ వీడ్కోలు
సెయింజ్‌(ఫెరారీ) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌ క్రికెట్ ప్లేయర్ కీరన్‌ పొలార్డ్‌ అంతర్జా తీయ
క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. 2007లో
ఆసీస్‌కు వన్డే ప్రపంచకప్‌ అరంగేట్రం చేసిన పొలార్డ్‌123 వన్డేల్లో 2706 పరుగులు
చేశాడు.101 టీ20ల్లో 25.30 సగటుతో 1569 పరుగులు
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఏడోసారి
సాధించి, 42 వికెట్లు చేజిక్కించుకున్నాడు.
సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ 71
పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ
ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో నూ (లీగ్‌ దశలో
రొమాగ్నా గ్రాండ్‌ప్రి
7, సెమీస్, ఫైనల్‌) నెగ్గిన ఆసీస్‌ అజేయంగా టోర్నీని రొమాగ్నా గ్రాండ్‌ప్రి పోటీలో రెడ్‌బుల్‌ స్టార్‌ మాక్స్‌
ముగించింది. వెర్‌స్టాపెన్‌టైటిల్‌కైవసం చేసుకున్నాడు. పోల్‌పొజిషన్‌లో
జోరు మీదున్న హామిల్టన్‌(మెర్సిడెజ్‌)ను వెర్‌స్టాపెన్‌వెనక్కి
నెట్టి విజేతగా నిలిచాడు.ఈ సీజన్లో మ్యాక్స్‌కు ఇదే తొలి
టైటిల్‌. ఓవరాల్‌గా ఇది 11వ ట్రోఫీ.

merupulu.com కరెంట్​అఫైర్స్​11 v
April 2022

స్పోర్ట్స్​మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా వెర్‌స్టా పెన్‌ ఐఎస్‌ఎస్‌కు ముగ్గురు టూరిస్టు లు


2022 లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ భూ కక్ష్యలోని
వెర్‌స్టాపెన్‌ ‘వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ను అంతర్జా తీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి ముగ్గురు
గెలుచుకున్నాడు. హెరా ‘వరల్డ్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ద టూరిస్టులను పంపింది. వీరు దాదాపు 10 రోజుల పాటు ఆ
ఇయర్‌’ అవార్డు ను సొంతం చేసుకుంది. టెన్నిస్‌ స్టార్‌ కేంద్రంలో గడపనున్నారు. దీంతో ఐఎస్‌ఎస్‌కు పర్యాటక
రదుకాను ‘బ్రేక్‌త్రూ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని యాత్రలను నిర్వహిస్తున్న రష్యా సరసన అమెరికా చేరింది.
అందుకుంది. ఇటలీ పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ‘వరల్డ్‌
టీమ్‌ఆఫ్‌ద ఇయర్‌’గా ఎంపికైంది. ఆకాశం, సముద్రం నుంచి ‘బ్రహ్మోస్‌’
బ్రహ్మోస్‌సూపర్‌సోనిక్‌క్రూయిజ్‌క్షిపణిని భారత్‌ఒకేరోజు
విజ్డెన్‌ మేటి క్రికెటర్లు గా రోహిత్, బుమ్రా రెండు వేదికల నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ
భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ బుమ్రా 2022కి గాను అస్త్రా నికి సంబంధించిన నౌకా విధ్వంసక వెర్షన్‌ను నేవీ
విజ్డెన్‌ప్రకటించిన ఈ ఏటి మేటి క్రికెటర్ల జాబితాలో చోటు ప్రయోగించగా, గగనతలం నుంచి గర్జించే బ్రహ్మోస్‌ను
దక్కించుకున్నారు. గతేడాది ప్రదర్శనలను పరిగణలోకి వాయుసేన పరీక్షించింది.
తీసుకుని విజ్డెన్‌ అయిదుగురు క్రికెటర్లను ఈ అవార్డు

m
నింగిలోకి లక్ష్యశాట్‌ ఉపగ్రహం

o
కోసం ఎంపిక చేసింది.

. c
వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్‌’

సైన్స్ అండ్ టెక్నాలజీ


l u
పేరుతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కూరపాటి

u
సాయి దివ్య తయారు చేసిన 400 గ్రాముల బుల్లి

p
ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. 2022, మార్చి 15న

er u
లక్ష్య శాట్‌ ఉపగ్రహాన్ని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి బీ2
ఎంఆర్‌ శామ్‌ మిస్సైల్ టెస్ట్ సక్సెస్ స్పేస్‌అనే కంపెనీ ద్వారా స్ట్రా టో ఆవరణంలోకి పంపారు.

m
గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే రెండు మధ్యశ్రేణి
క్షిపణులను (ఎంఆర్‌ శామ్‌) భారత్‌ విజయవంతంగా
పరీక్షించింది. లక్ష్యంగా నిర్దేశించిన మానవరహిత
విమానాలను ఆ అస్త్రా లు నేరుగా ఢీ కొట్టా యని డీఆర్డీవో
తెలిపింది. లక్ష్యాలు వేగంగా కదులుతున్నప్పటికీ క్షిపణులు
గురితప్పకుండా వాటిని నేలకూల్చాయి.

హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్


హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్ అభివృద్ధి చేయాలని ఇటీవల
ఏర్పడిన ‘ఆకస్‌’ కూటమి నిర్ణయించింది. అమెరికా,
బ్రిటన్, ఆస్ట్రేలియాలు ‘ఆకస్‌’ భద్రతా కూటమిని
గతేడాది సెప్టెంబరు నెలలో ఏర్పాటుచేశారు. హిందూ
మహాసముద్రంలో చైనా సైనిక ప్రాబల్యం పెరగడంపై
అమెరికా, దాని మిత్రపక్షాల్లో ఆందోళనలు పెరిగిపోతున్న
నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

12 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
May2022

మే కరెంట్ ఎఫైర్స్ దానిశ్‌ సిద్దీఖికి పులిట్జర్‌ అవార్డు


అఫ్గా నిస్థాన్‌లో తాలిబన్ల కాల్పుల్లో మరణించిన భారత
అంతర్జాతీయం ఫొటోగ్రాఫర్‌ దానిశ్‌ సిద్దీఖికి ప్రతిష్టాత్మక పులిట్జర్‌ అవార్డు
లభించింది. భారత్‌లో కొవిడ్‌ సమయంలో మరణాలకు
సంబంధించి తీసిన చిత్రాలకు సిద్దీఖితో పాటు రాయిట-
ర్స్‌ వార్తా సంస్థకు చెందిన ఆయన సహచరులు అద్నాన్‌
ఇండియా–నార్డిక్‌ సమ్మిట్ అబిద్, సన్నా ఇర్షాద్‌ మట్టూ , అమిత్‌ దవేలకూ ఈ పురస్కా-
రం దక్కింది.
డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌లో రెండో ఇండియా–
నార్డిక్‌ సదస్సు నిర్వహించారు. ఈ భేటీ సంద్భంగా
వరల్డ్‍ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్
ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఐస్‌ల్యాండ్‌ ప్రధానుల-
తో భారత ప్రధాని మోడీ సమావేశమయ్యారు. సదస్సులో పత్రికా స్వేచ్ఛ రోజు సందర్భంగా 180 దేశాలతో వరల్డ్‍
ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‍ విడుదల చేశారు. ఈ జాబితాలో నార్వే
దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. మొదటి స్థానంలో నిలువగా.. డెన్మార్క్‍ 2, స్వీడన్‌ 3, ఎస్టో -
నియా 4, ఫిన్‌లాండ్‌ 5వ స్థానాల్లో నిలిచాయి. భారతదే-
యుద్ధంతో వలసలు 83 లక్షలు

om
శం 150వ స్థా నంలో నిలిచింది. 2021 సూచీలో భారత్‌

c
142వ స్థానంలో ఉంది.

.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి

l u
మొత్తం 83 లక్షల మంది శరణార్థు లుగా దేశం విడిచి వె-
శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమ సింఘే

u
ళ్లిపోవొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. హంగరీ,

p
మాల్దో వా, పోలండ్, రొమేనియా, స్లో వేకియా, బెలారస్, తీవ్ర సంక్షోభంతో కల్లో లమవుతోన్న శ్రీలంక రాజకీయాల్లో

er u
బల్గేరియా, చెక్‌ రిపబ్లిక్‌లకు కొనసాగుతున్న వలసలకు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ప్రధా-
సాయం అందించేందుకు ప్రణాళికను రూపొందించింది. నమంత్రిగా రణిల్‌ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు.

m
యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నేత రణిల్ విక్రమ
పోలాండ్, బల్గేరియాపై రష్యా ఆంక్షలు సింఘే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు అధ్య-
క్ష కార్యాలయం వెల్లడించింది.
నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవా-
యు సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
రష్యా బదులు చెక్‌ రిపబ్లిక్‌
త్వరలో ఇతర దేశాలకు కూడా సరఫరా ఆపేస్తామని హె-
చ్చరించింది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తామని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలిలో రష్యా
యూఎస్, యూరప్‌ దేశాలు నిర్ణయించిన మర్నాడే రష్యా బదులు చెక్‌ రిపబ్లిక్‌ను తీసుకునేందుకు యూఎన్ఓ సర్వ-
ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతినిధి సభ తీర్మానించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదల-
య్యాక రష్యాను ఈ స్థా నం నుంచి తొలగించారు.
బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సు
ప్రపంచంలోనే అతి పొడ‌వైన వంతెన
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇండియా -
డెన్మార్క్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొన్నారు. భారత్లో చెక్‌ రిపబ్లిక్‌లోని డోల్నీ మొరావాలో ఏర్పాటు చేసిన 2,365
కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు శీతల గిడ్డంగులు, అడుగుల (721 మీటర్లు ) ఊయల వంతెన సముద్ర మట్టా -
షిప్పింగ్, పోర్టు లు వంటి రంగాల్లో పెట్టు బడులు పెట్టా లని నికి 1,100 మీటర్లకుపైగా ఎత్తున నిర్మించారు. పాదచా-
మోడీ కోరారు. ఈ కార్యక్రమంలో డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరి- రుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊయల వంతెనల్లో కె-
క్సన్, యువరాజు ఫెడెరిక్‌ పాల్గొ న్నారు. ల్లా ఇదే పొడవైంది.

merupulu.com కరెంట్​అఫైర్స్​13 v
May 2022

ఫ్రాన్స్‌ ప్రధానిగా ఎలిసబెత్‌ బోర్న్‌ కొత్తగా క్వాడ్‌ ఫెలోషిప్‌


ఫ్రాన్స్‌ నూతన ప్రధానమంత్రిగా ఎలిసబెత్‌ నియమితు- ‘క్వాడ్‌ ఫెలోషిప్‌’ను సభ్య దేశాధినేతలు మోడీ, బైడెన్,
లయ్యారు. అధ్యక్షుడిగా మెక్రాన్‌ రెండోసారి ఎన్నికైన కిషిడా, అల్బనీస్‌ ఆవిష్కరించారు. అమెరికాలోని ప్రఖ్యాత
నేపథ్యంలో ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ తన పదవికి రాజీనామా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌)
చేశారు. దీన్ని అంగీకరించిన మెక్రాన్, ఆయన స్థా నంలో యూనివర్సిటీల్లో మాస్టర్స్, డాక్టో రల్‌ డిగ్రీలు చేసేందుకు
బోర్న్‌ను ప్రధానిగా నియమించారు. ఒక్కో సభ్య దేశం నుంచి ఏటా 25 మంది స్టూడెంట్ల ను ఈ
ఫెలోషిప్‌ స్పాన్సర్‌ చేస్తుంది.
నాటోకు ఫిన్లాండ్, స్వీడన్‌ అప్లికేషన్
రష్యా తమపై దురాక్రమణకు దిగొచ్చనే ఉద్దేశంతో 12 దేశాలతో ఐపీఈఎఫ్‌
నాటోలో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్, స్వీడన్‌ ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు చైనాకు
దానికి సంబంధించిన అప్లికేషన్స్ బ్రసెల్స్‌లోని కూటమి చెక్‌ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్‌ దేశాల మధ్య ఇండో
ప్రధాన కార్యాలయానికి పంపించాయి. కొత్త దేశం పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపీఈఎఫ్‌) పేరుతో
నాటోలో చేరాలంటే అందులోని 30 సభ్య దేశాల ఆమోదం వర్తక ఒప్పందం కుదిరింది. ఐపీఈఎఫ్‌లో భారత్,
తప్పనిసరి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజి-

om
లాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్,

c
యూఏఈ అధ్యక్షుడిగా షేక్‌ మహమ్మద్‌ బిన్‌ సింగపూర్, బ్రూనై భాగస్వాములు
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు షేక్‌

l u.
u జాతీయం
ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మృతి చెందడంతో

p
కొత్త అధ్యక్షుడిగా షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యా-

er u
న్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. చనిపోయిన అధ్యక్షుడి
సోదరుడే కొత్తగా ఎంపికైన మహ్మద్.

m
ఆర్బీఐ రెపోరేటు పెరిగింది
ఆస్ట్రేలియా ప్రధానిగా అల్బనీస్‌ కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును రిజర్వ్‌
ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ 2007 తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పెంచింది. రెపో రేటు 4
లేబర్‌ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. శాతం నుంచి 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత
ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యత- రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. ఈ ప్రభావంతో అన్ని
లు చేపట్ట నున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటులోని ప్రతిని- రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. రివర్స్‌ రెపో
ధుల సభలో మొత్తం 151 స్థానాలు ఉన్నాయి. రేటును3.35 శాతంగానే కొనసాగించింది.

ఎవరెస్టు పై వాతావరణ కేంద్రం జర్మనీ ఛాన్స్‌లర్‌తో ప్రధాని చర్చలు


ప్రపంచంలో ఎత్తయిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రా- ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని
న్ని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ నిపుణులు ఎవరెస్టు మోడీ ఆ దేశ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో సమావేశమ-
శిఖరంపై 8,830 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. వివిధ య్యారు. ద్వైపాక్షిక చర్చలు, అంతర్‌ ప్రభుత్వ సంప్రదిం-
వాతావరణ మార్పులను స్వయంచాలకంగా ఈ కేంద్రం పులు జరిపారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని
గుర్తిస్తుంది. సౌరశక్తి సాయంతో ఇది పనిచేస్తుంది. కాపాడుకోవటానికి సంబంధించిన సంయుక్త ప్రకటనపై
భారత్, జర్మనీ సంతకాలు చేశాయి.

14 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
May2022

జీఎస్‌టీ వసూళ్ల లో రికార్డు టికే నమోదైన కేసుల విచారణ నిలిపేయాలని సీజేఐ జస్టిస్‌
ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళలో ్ల సరికొత్త
రికార్డు నమోదైంది. 2022 ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు
కశ్మీర్‌కు 47..జమ్మూకు 43 అసెంబ్లీ సీట్లు
రూ.1,67,540 కోట్ల కు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్ల-
డించింది. మార్చి వసూళతో్ల పోలిస్తే ఈ మొత్తం రూ.25 కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని అసెంబ్లీ, పార్ల-
వేల కోట్లు అధికం. ఒక నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.50 మెంట్‌ స్థానాల పునర్విభజన కసరత్తు పూర్తయింది. కశ్మీర్‌
లక్షల కోట్ల ను దాటడం ఇదే తొలిసారి. డివిజన్‌కు 47 అసెంబ్లీ స్థానాలను, జమ్మూ డివిజన్‌కు 43
సీట్ల ను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి
ఏలూరులో ఆదిమానవుల ఆనవాళ్లు జస్టిస్‌ రంజన ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని డీలిమిటేషన్‌
కమిషన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
చారిత్రక సంపద పరిరక్షణలో భాగంగా ఏలూరు జిల్లా రు-
ద్రమకోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టిం-
కేరళలో టమాటో ఫ్లూ వైరస్‌
ది. ఇందులో భాగంగా పూసలు, కుండలు క్రీస్తు పూర్వం
నాటివని గుర్తించారు. అలంకరణకు వినియోగించిన కేరళలో టమాటో ఫ్లూ వైరస్‌ను గుర్తించారు. ఐదేళ్ల లోపు చి-
తెలుపు, ఎరువు, పచ్చని రాతి పూసలు, మట్టిపాత్రలు, న్నారులు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కొల్లాం జిల్లా లో

m
80 మందికి పైగా పిల్లలు దీని బారిన పడ్డట్టు వైద్య అధికా-

o
ఆయుధాలు లభ్యమయ్యాయని సహాయ సంచాలకులు

c
కె.తిమ్మరాజు తెలిపారు. రులు వెల్లడించారు. టమాటో ఫ్లూ సోకిన వారి శరీరంపై

.
ఎర్రటి దద్దు ర్లు , టమాటో రంగు బొబ్బలు వస్తున్నాయి.
చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం

u l u
‘మోడీ జీ 20 డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’

p
ప్రసిద్ధ చార్‌ధామ్‌ యాత్ర ఆరంభమైంది. అక్షయ తృతీయ

er u
సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచు- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనా కోణాలు, ఆయన
కున్నాయి. గంగా, యమున విగ్రహాలను స్వస్థలాలకు పనిచేసే విధానాల్లో ని విశిష్టతను విశ్లేషిస్తూ దేశంలోని

m
తీసుకొచ్చారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాసిన
యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, వ్యాసాల సంకలనంతో ‘మోడీ జీ 20 డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’
కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శిస్తారు. అనే పుస్తకాన్ని రూపొందించారు. విజ్ఞా న్‌భవన్‌లో ఉపరా-
ష్ట్రపతి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్
త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా
భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌
నియమితులయ్యారు. ప్రస్త తు ం సీఈసీగా ఉన్న సుశీల్‌ త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా బాధ్యతలు స్వీకరించారు.
చంద్ర మే 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యం- ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్య రాజ్‌భవన్‌లో ఆయనతో
లోనే మే 15న నూతన సీఈసీగా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లవ్‌ దేవ్‌
చేపట్టనున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. అనూహ్యంగా రాజీనామా చేశారు. శాంతి భద్రతలు కాపా-
డడంపై ప్రత్యేక దృష్టి పెడుతా అని కొత్త సీఎం ప్రకటించారు.
దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే
కర్ణాటకలో ‘మత మార్పిడి నిషేధ’ ఆర్డినెన్స్‌
బ్రిటిష్‌ జమానా నాటి దేశద్రోహం చట్టం(సెక్షన్‌ 124ఏ)
విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం పునఃసమీ- మత మార్పిడి నిషేధ చట్టాన్ని అమలు చేసేందుకు కర్ణా టక
క్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం
చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్ప- కోసం పంపేందుకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశం-

merupulu.com కరెంట్​అఫైర్స్​15 v
May 2022

లో తీర్మానించా రు. వర్షా కాల సమావేశాలకు సమయం ఇందులో అన్ని రాష్ట్రా ల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత
ఉండటంతో ఆర్డినెన్స్‌ ద్వారా ఈ చట్టాన్ని అమలు చేయను- ప్రాంతాల పాలనాధికారులు, రాష్ట్రపతి పాలన విధించిన-
న్నారు. ప్పుడు ఆయా రాష్ట్రా ల గవర్నర్లు సభ్యులుగా వ్యవహరిస్తా-
రు. ముఖ్యమైన కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
దైవదూతగా దేవసహాయం పిళ్లై
భారతదేశంలో పుట్టి, క్రైస్తవం స్వీకరించిన దేవసహాయం దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బెడ్‌
పిళ్ లై ఇక నుంచీ దైవదూతగా గుర్తింపు పొందనున్నారు. స్థా నికంగా స్టార్టప్లు , పరిశ్రమ వర్గా లు తమ ఉత్పత్తులను
ప్రపంచ క్రైస్తవుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వాటికన్‌ పరీక్షించేందుకు వీలుగా దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బె-
సిటీలో జరిగిన ఓ ప్రత్యేక వేడుకలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ విష- డ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. విదేశీ కేం-
యాన్ని ప్రకటించారు. ద్రాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. రూ.220
కోట్ల వ్యయంతో ఈ టెస్ట్‌బెడ్‌ను ఏర్పాటు చేశారు.
నేపాల్లో ప్రధాని మోడీ పర్యటన
బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్‌లో ఉన్న బుద్ధు ని సీమా పుజానీకి గ్లో బల్‌ హెల్త్‌ లీడర్స్‌ అవార్డు
జన్మస్థలం లుంబిని వనంలో మే 16న ప్రధాని నరేంద్ర భారత్‌కు చెందిన 10 లక్షల మంది ఆశా వర్కర్లు కొవిడ్‌-

m
మోడీ సందర్శించారు. నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ 19 విజృంభణ సమయంలో మారుమూల గ్రామీణ ప్రాం-

c o
దేవ్‌బా ఆహ్వానం మేరకు బుద్ధు ని జన్మస్థలంగా భావించే తాల్లో నూ అద్భుతమైన వైద్య సేవలను అందించినందుకు

.
మాయాదేవి ఆలయాన్ని ప్రధానులిద్దరూ దర్శించి ప్రత్యేక గాను గ్లో బల్‌ హెల్త్‌ లీడర్స్‌ అవార్డు ను డబ్లూ హెచ్‌వో డైరెక్ట-

l u
పూజల్లో పాల్గొన్నారు. ర్‌ జనరల్‌ ప్రకటించారు. భారత రాయబార కార్యాలయ

u
ప్రతినిధి సీమా పుజానీ ఈ పురస్కారం అందుకున్నారు.

p
‘స్టార్టప్‌ పాలసీ 2022’ ఆవిష్కరణ

er u
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాల వల్ల దేశంలో భారీ

m
సంఖ్యలో ఏర్పడిన స్టారప్ ్ట స్‌ స్వల్ప కాలంలోనే యునికార్న్‌
కంపెనీలు (100 కోట్ల డాలర్ల విలువైనవి)గా అభివృద్ధి చెం-
దుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఇండోర్‌లో మధ్య-
ప్రదేశ్‌ ప్రభుత్వ ‘స్టార్టప్‌ పాలసీ 2022’ను ఆవిష్కరించారు.

అంతర్జాతీయ పర్యాటక సూచిలోభారత్‌


ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జా తీయ పర్యాటక
అభివృద్ధి సూచీలో భారత్‌ 54వ స్థానంలో నిలిచింది.
2019లో 46 స్థానాన్ని దక్కించుకున్న మన దేశం
ఎనిమిది స్థానాలు తగ్గిపోయి 54వ స్థానానికి పడిపోయిం-
ది. జపాన్‌ మొదటి స్థా నంలో నిలిస్తే, ఆ తర్వాత స్థానాల్లో
అమెరికా, స్పెయిన్ నిలిచాయి.

ప్రధాని నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైర్మన్గా అంతర్రాష్ట్ర మండలిని
ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

16 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
May2022

ప్రాంతీయం అలంపూర్‌లో అమితాభ బుద్ధుడు


అలంపూర్‌ ఆలయాల పరిధిలో ప్రాచీన బుద్ధు డి విగ్రహా-
లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా
ఫౌండేషన్‌ సీఈవో శివనాగిరెడ్డి తెలిపారు.
పంచాయతీ ఆడిటింగ్‌లో టాప్
గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆడిటింగ్‌తో తెలంగాణ సింగరేణికి అవార్డు లు
రాష్ట్రం దేశానికే మార్గదర్శక రాష్ట్రం (నేషనల్‌ లీడ్‌ స్టేట్‌)గా
నిలిచింది. పంచాయతీ ఆడిటింగ్‌లో తెలంగాణ వరుసగా సింగరేణికి జియోమైన్‌ టెక్‌ విబ్జియార్‌ గోల్డెన్‌ రెయిన్‌ బో
రెండో సారి మొదటి స్థానాన్ని దక్కించుకొని ఈ ఘనత సా- పురస్కారంతో పాటు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్‌కు ఇన్నో-
ధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వేటివ్‌ లీడర్‌ షిప్, బలరామ్‌కు ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌లెన్స్‌
పురస్కారం లభించాయి. భువనేశ్వర్‌లో జరిగిన 22వ
అంతర్జా తీయ జియోమైన్‌ టెక్‌ సదస్సులో వీటిని ప్రదానం
టెస్కాబ్‌కు అవార్డు లు
చేశారు.
సహకార రంగంలో విశేష కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర
సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌)కు తృతీయ, కరీంన- టీబీఏ అధ్యక్షుడిగా మళ్లీ కేటీఆర్‌

m
గర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), చొప్పదండి

o
తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా మళ్లీ

c
ప్రాథమిక సహకార సంఘాని (ప్యాక్స్‌)కి ప్రథమ బహుమ-

.
తులను ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగల్‌ అందజేశారు. కేటీఆర్‌ ఎన్నికయ్యారు. సమావేశంలో సభ్యులు గత కార్య-

l u
వర్గాన్నే తిరిగి ఎనుకున్నారు. సంఘం కార్యదర్శిగా పుల్లెల

u
గోపీచంద్, ఉపాధ్యక్షుడిగా చాముండీశ్వరీనాథ్ కొనసాగ-
సింగరేణికి అవార్డు

p
నున్నారు.

er u
సింగరేణి సంస్థకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండ-
స్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (ఐఐఐఈ) పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌లెన్స్‌

m
అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు
స్థాయిలో 65 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో దేశంలోని
ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా ని-
లిచిందని నిర్వాహకులు తెలిపారు.

‘హైసియా’ అధ్యక్షురాలిగా మనీష


హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసి-
యేషన్‌) నూతన అధ్యక్షురాలిగా మనీష సాబు బాధ్యతలు
చేపట్టారు. ఒక మహిళ హైసియాకు సారథ్యం వహించటం
ఇదే తొలిసారి. రెండేళ్ల పాటు ఆమె ఈ పదవిలో ఉంటారు.

హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌


తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌
భూయాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం
సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర
శర్మను ఢిల్లీ హైకోర్టు కు బదిలీ చేయాలని ప్రతిపాదించింది.

merupulu.com కరెంట్​అఫైర్స్​17 v
May 2022

వార్తల్లో వ్యక్తులు నంద్‌ మూల్‌చందానీ


అమెరికా గూఢచర్య సంస్థ ‘సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ
(సీఐఏ)’ తొలి ‘చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)’గా నంద్‌
మూల్‌చందానీ నియమితులయ్యారు. మూల్‌చందానీ ఇం-
హర్షద శరద్‌ గరుడ్‌
తకుముందు అమెరికా రక్షణ శాఖ జాయింట్‌ ఆర్టిఫీషియ-
భారత వెయిట్‌ లిఫ్టర్‌ హర్షద శరద్‌ గరుడ్‌ ఐడబ్ల్యూ- ల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌కు సీటీవోగా, తాత్కాలిక డైరెక్టర్‌గా
ఎ ఫ్‌ జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా పనిచేశారు.
నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకా-
రిణిగా ఆమె రికార్డు సృష్టించింది. గ్రీస్‌లో జరిగిన ఈ కామీ రీటా
పోటీల్లో మహిళల 45 కేజీల విభాగంలో హర్షద గోల్డ్
మెడల్ కైవసం చేసుకుంది. తన రికార్డు ను తానే బద్దలుగొడుతూ 52 ఏళ్ల నేపాలీ షెర్పా
కామీ రీటా 26వ సారి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవ-
రెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇంతవరకు అత్యధిక
తరుణ్‌ కపూర్‌
సార్లు ఈ శిఖరం పైకి చేరుకున్న రికార్డు ఆయనదే కాగా
ప్రధాని మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ దాన్ని మళ్లీ అధిగమించడం విశేషం.

m
కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ నియమితులయ్యారు. 1987

c
రాజాచారి
o
ఐఏఎస్‌ బ్యాచ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌) అధికారి అయిన

.
కపూర్, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ

l u
కార్యదర్శిగా గతేడాది నవంబరు 30న పదవీ విరమణ తెలుగు మూలాలున్న అమెరికా వ్యోమగామి రాజాచారి

u
చేశారు. రోదసిలో ఆరు నెలలు గడిపిన అనంతరం క్షేమంగా

p
భూమికి చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన డ్రాగన్‌

er u
ఎండ్యూరెన్స్‌ వ్యోమనౌక ద్వారా ఆయన మెక్సికో అగాథం-
సంగీతా సింగ్‌
లోని సముద్ర జలాల్లో దిగారు.

m
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్‌పర్సన్‌గా ఐఆ-
ర్‌ఎస్‌ అధికారిణి సంగీతా సింగ్‌కు అదనపు బాధ్యతలు ప్రియాంకా మొహితే
అప్పగించారు. ప్రస్తుత ఛైర్మన్‌ జె.బి.మహాపాత్ర ఏప్రిల్‌
30న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంకా మొహితే
1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి సంగీతా సింగ్‌కు అరుదైన రికార్డు నమోదు చేశారు. దేశంలో 8 వేల మీటర్ల
అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన తొలి మహిళగా
పేర్కొంది. చరిత్ర సృష్టించారు. కాంచన్‌గంగ పర్వతాన్ని ఆమె అధి-
రోహించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మూడో
పర్వతం ఇదే.
కృష్ణ న్‌ రామానుజం
నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్‌ మార్కోస్‌ జూనియర్‌
కంపెనీస్‌ (నాస్కామ్‌) చైర్‌పర్సన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీ-
సెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కృష్ణన్‌ రామానుజం ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌ జూనియర్‌ ఘన
నియమితులయ్యారు. 2022–23 సంవత్సరానికిగాను విజయం సాధించారు. కొత్త అధ్యక్షుడు జూన్‌ 30న బాధ్య-
ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన తలు చేపడతాడు. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్‌ నియంత
నాస్కామ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఫెర్డినాండ్‌ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తన-
యుడికి పట్టం కట్టారు.

18 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
May2022

జాన్‌ లీ వ్యవహరించనున్నారు. తదుపరి సీఐఐ అధ్యక్ష అభ్యర్థి-


గా హీరో మోటోకార్ప్‌ చైర్మన్, సీఈఓ పవన్‌ ముంజాల్‌
చైనా అనుకూల నేత జాన్‌ లీ హాంకాంగ్‌ నగర నూతన అధి- ఉంటారు.
పతిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల్లో జాన్‌ లీకి 99
శాతం ఓట్లు లభించాయి. సుమారు 1500 మంది కమిటీ
సచిన్‌ తెందుల్కర్‌
సభ్యుల్లో చాలా మంది గతంలో హాంకాంగ్‌లో ప్రజాసామ్య
ఉద్యమాన్ని భద్రతా ముఖ్య అధికారిగా కఠినంగా అణిచి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ యూనిసెఫ్‌ సుహృద్భావ
వేసిన లీ వైపే మొగ్గు చూపారు. రాయబారిగా రికార్డు స్థాయిలో 20వ సంవత్సరం కొన-
సాగనున్నారు. ఈ హోదాలో ఆయన రెండు దశాబ్దా లుగా
టీఎన్‌ మనోహరన్‌ పేద పిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్నారని యూనిసెఫ్‌
పేర్కొంది.
ఐడీబీఐ బ్యాంక్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా మూడేళ్ల కాలానికి
టీఎన్‌ మనోహరన్‌ను నియమించేందుకు తమ బోర్డు
అన్వితారెడ్డి
ఆమోదం తెలిపింది. మే 9 నుంచి స్వతంత్ర డైరెక్టర్‌ మనో-
హరన్‌ మూడేళ్ల పాటు పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా కొనసాగేం- తెలంగాణ రాష్ట్రా నికి చెందిన పడమటి అన్వితారెడ్డి ప్రపం-
దుకు డైరెక్టర్ల బోర్డు ఆమోద ముద్ర వేసిందనీ, ఆర్‌బీఐ చంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.

m
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లికి చెందిన

o
నుంచి మే 6నే అనుమతి లభించిందని ఐడీబీఐ తెలిపింది.

c
అన్వితా సముద్ర మట్టా నికి 8,848.86 మీ. ఎత్తున ఉన్న

.
నిఖత్‌ జరీన్‌ ఎవరెస్టును ఎక్కినట్లు ట్రైనర్ హైదరాబాద్‌లోని ట్రాన్సెన్డ్‌

l u
అడ్వెంచర్స్‌ సంస్థ అధినేత శేఖర్‌బాబు తెలిపారు.

u
మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌

p
నిఖత్‌ జరీన్‌ విజేతగా నిలిచింది. 52 కేజీ ఫ్లయ్‌వెయిట్‌
వినయ్‌ కుమార్‌ సక్సేనా

er u
విభాగం ఫైనల్లో 5- – 0 తేడాతో జిట్‌పాంగ్‌ జుటామస్‌
(థాయ్‌లాండ్‌)ను ఓడించి స్వర్ణం అందుకుంది. దీంతో దేశ రాజధాని డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌కుమార్‌

m
వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన ఐదో భారత బాక్సర్‌గా సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్‌ ఈ విషయాన్ని
నిఖత్‌ నిలిచింది. గతంలో మేరీ కోమ్‌, సరితాదేవి, ఆర్‌ఎల్‌ వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో గతవారం రాజీనామా
జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్‌ సాధించారు. చేసిన అనిల్‌ బైజల్‌ స్థానంలో సక్సేనాను నియమించారు.

మనోజ్‌ పాండే సలీల్‌ పరేఖ్‌


భారత్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండేకు పరమ విశిష్ట ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈఓగా మరో అయిదేళ్ల పాటు సలీల్‌
సేవా పురస్కారం వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ పరేఖ్‌ కొనసాగనున్నారు. 2027 మార్చి 31 వరకు సలీల్‌
కోవింద్‌ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అం- పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఇన్ఫోసి-
దుకున్నారు. విధుల్లో మరణించిన పలువురు ఆర్మీ అధికా- స్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఐటీ సేవల పరిశ్ర-
రులకు, సైనికులకు శౌర్య చక్ర అవార్డు లను వారి కుటుంబ మలో 30 ఏళకు ్ల పైగా అంతర్జా తీయ స్థాయి అనుభవం
సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు. ఆయన సొంతం.

సంజీవ్‌ బజాజ్‌ పియాలీ బసక్‌


భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడిగా బజాజ్‌ పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ
ఫిన్‌సర్వ్‌ చైర్మన్, ఎండీ సంజీవ్‌ బజాజ్‌ బాధ్యతలు స్వీకరిం- బసక్‌ ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా అధి-
చారు. 2022 –- 23 సంవత్సరానికి ఆయన అధ్యక్షుడిగా రోహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు

merupulu.com కరెంట్​అఫైర్స్​19 v
May 2022

ఆమె రికార్డ్ సృష్టించింది. పియాలీ స్వస్థలం బెంగాల్‌లోని సంతోష్‌ ట్రోఫీ


చందన్‌నగర్‌.
ఫుట్‌బాల్‌ 75వ సంతోష్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో కేరళ
టీమ్ వెస్ట్ బెంగాల్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. ఈ
బిందు మాధవి
ట్రోఫీని కేరళ గెలుచుకోవడం ఇది ఏడో సారి. ప్లేయర్‌ ఆఫ్‌
నటి బిందు మాధవి ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ సీజన్‌-1 విజేతగా ది టోర్నమెంట్‌ జిజో జోసఫ్‌ (కేరళ)కు దక్కింది. అత్యధిక
నిలిచారు. ఆమె స్వస్థలం ఏపీలోని అన్నమయ్య జిల్లా మద- గోల్‌ స్కోరర్‌గా జెసిన్‌ టీకే (9 గోల్స్, కేరళ) నిలిచాడు.
నపల్లె. ట్రోఫీతో పాటు రూ.40 లక్షల నగదు బహుమతిని
గెలుచుకున్నారు. తెలుగు బిగ్‌బాస్‌ షోలో మహిళా కంటె- థామస్‌ కప్‌ చాంపియన్ భారత్
స్టెంట్‌ విజేతగా నిలవడం ఇదే తొలిసారి.
థామస్‌ కప్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీలో 14 సార్లు
టైటిల్‌ సాధించిన ఇండోనేసియాను చిత్తుగా ఓడించి

స్పోర్ట్స్ భారత్ టైటిల్‌ నెగ్గింది. తెలుగు కుర్రాళ్లు కిదాంబి శ్రీకాంత్,


సాత్విక్‌ సాయిరాజు ఈ చరిత్రాత్మక విజయంలో కీలక
పాత్ర పోషించారు. థామస్‌ కప్‌ టైటిల్‌ సాధించిన ఆరో
దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.

టాప్లో టీమ్ ఇండియా

c om
ఐలీగ్‌ విజేతగా కేరళ
2021–2022 క్రికెట్‌ సీజన్‌ను భారత జట్టు టీ20 ఫార్మా-

l u.
ఐ లీగ్‌ టైటిల్‌ను గోకులం కేరళ ఫుట్‌బాల్‌ క్లబ్‌ నిలబెట్టు -

u
ట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించింది. 270 కుంది. ఫుట్‌బాల్‌ లీగ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన

p
రేటింగ్‌ పాయింట్ల తో టాప్‌లో నిలిచింది. టెస్టు ఫార్మా- కేరళ జట్టు ఫైనల్లో 2-–1తో మహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ను

er u
ట్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, భారత్‌ రెండో ఓడించింది. రిషద్‌ (49వ నిమిషం), ఎమిల్‌ బెన్ని (61వ
ర్యాంక్‌లో ఉంది. వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ టాప్‌ నిమిషం) కేరళను గెలిపించారు.

m
ర్యాంక్‌, భారత్‌ నాలుగో ర్యాంక్‌లో ఉంది.
ఆనంద్‌కు సూపర్‌బెట్‌ టైటిల్‌
సింధుకి కాంస్యం ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సూపర్‌బె-
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్‌ షట్లర్‌ ట్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ పోలెండ్‌ చెస్‌ టోర్నమెంట్లో ర్యాపిడ్‌
సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మరో రౌండ్‌ మిగిలి ఉండగానే
సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ సింధు 21–-13, 19-–21, 16- అతడు విజేతగా నిలిచాడు. ఆరు గేముల్లో నెగ్గిన ఆనంద్‌
–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యమగూచి రెండు గేమ్‌లను డ్రాగా ముగించాడు.
(జపాన్‌) చేతిలో ఓడింది.
టాప్ 3లో సురేఖ
కార్లో స్‌దే మాడ్రిడ్‌ టైటిల్‌ తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ (విజయవాడ) ప్రపంచ
స్పెయిన్‌ టీనేజర్‌ కార్లోస్‌ అల్కరస్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-3లో అడుగుపెట్టింది. ప్రపంచ
అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మహిళల
ఫైనల్లో 19 ఏళ్ల అల్కరస్‌ 6-3, 6-1తో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ను కాంపౌండ్‌ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచింది.
ఓడించాడు. క్లే టోర్నమెంట్లో నాదల్, జకోవిచ్‌లను వరుస ఈ ఘనత సాధించిన భారత తొలి కాంపౌండ్‌ ఆర్చర్‌గా
మ్యాచ్‌ల్లో ఓడించి ఫైనల్‌కు వెళ్లిన తొలి ఆటగాడిగా అల్కర- రికార్డు సృష్టించింది.
స్‌ ఘనత సాధించాడు.

20 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
May2022

సైన్స్ అండ్ టెక్నాలజీ విక్రమ్‌-1 రాకెట్‌ ఇంజిన్‌ సక్సెస్


హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్
విక్రమ్‌-1 రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగిం-
చింది. నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా లిమిటె-
డ్‌కు చెందిన ప్రొపెల్లెంట్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ స్టా టిక్‌ టెస్టింగ్‌
2024లో శుక్రయాన్‌ మిషన్
సదుపాయంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దేశంలో
చంద్ర యాన్, మంగళ్‌యాన్‌ పేరిట ఇప్పటికే చంద్రుని- ప్రైవేట్ రంగంలో ఇదే తొలి రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగం.
పైకి, మార్స్‌పైకి మిషన్లను పంపిన భారత అంతరిక్ష పరి-
శోధన సంస్థ (ఇస్రో) శుక్రయాన్‌పై దృష్టి పెట్టింది. 2024
డిసెంబర్‌కల్లా మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టు -
కున్నట్టు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రకటించారు.

సుఖోయ్ నుంచి బ్రహ్మోస్‌


బ్రహ్మోస్‌ మెరుగైన వెర్షన్‌ను భారత్‌ సుఖోయ్‌-30ఎంకేఐ

m
యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించింది.

c o
ఈ రకం క్షిపణిని ‘ఎక్స్‌టెండెండ్‌ రేంజ్‌ వెర్షన్‌’గా పిలు-

.
స్తారు. ఈ పరీక్షలో బ్రహ్మోస్‌ బంగాళాఖాతంలోని నిర్దేశిత

l u
లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని రక్షణ మంత్రిత్వ

u
శాఖ తెలిపింది.

up
er
53 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌

m
ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌
సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌ సంస్థ చేపట్టిన ‘స్టా-
ర్‌లింక్‌’ ప్రాజెక్టు కింద మరో 53 ఉపగ్రహాలు నింగిలోకి
వెళ్లా యి. ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది.
కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష కేంద్రం
ఇందుకు వేదికైంది.

మిస్సైల్ టెస్ట్ సక్సెస్


దేశీయంగా అభివృద్ధి చేసిన నౌకా విధ్వంసక క్షిపణిని
భారత నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది.
ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌లోని టెస్ట్‌ రేంజిలో నౌకా దళంతో
కలిసి సంయుక్తంగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డీఆ-
ర్‌డీఓ వెల్లడించింది.

merupulu.com కరెంట్​అఫైర్స్​21 v
June2022

జూన్ కరెంట్ ఎఫైర్స్ సాధించారు. ప్రధానిగా ఆయనే కొనసాగాలని 211


మంది ఓటు వేయగా, 148 మంది వ్యతిరేకించారు.

అంతర్జాతీయం టర్కీ ఇకపై తుర్కియే


తమ దేశం పేరును ‘తుర్కియే’గా మార్చుకున్నామని
టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్‌ కావసోగ్లు ఐక్యరాజ్యసమి-
తికి లేఖ రాశారు. ఈ లేఖ సమితికి అందిన క్షణం నుంచే
‘బ్రిక్స్‌’ విస్తరణకు చైనా ఓకే టర్కీ పేరు తుర్కియేగా మారిపోయిందని ఐరాస ప్రధాన
‘బ్రిక్స్‌’ కూటమి విస్తరణకు చైనా మద్దతు తెలిపింది. కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ అధికార ప్రతినిధి స్టెఫనీ
ఇందులో సౌదీ అరేబియా, అర్జెంటీనాలు పూర్తిస్థాయి సభ్య దుహారిచ్‌ తెలిపారు.
దేశాలుగా చేరాలనుకుంటున్నాయని రష్యా విదేశాంగ
మంత్రి సెర్గీ లవ్రోవ్‌ పేర్కొన్న నేపథ్యంలో డ్రాగన్‌ ఈ వ్యాఖ్య రిమ్‌పాక్ నౌకా విన్యాసాలు
చేసింది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రి- ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలు జూన్‌ 29 నుంచి
కాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆగస్టు 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ యుద్ధ విన్యాసా-

m
లకు అమెరికాలోని హోనోలులు, శాన్‌ డియాగో వేదిక కా-

o
భారత్–బంగ్లా నేవీ విన్యాసాలు

c
నున్నాయి. మొత్తం 26 దేశాలు పాల్గొననున్నాయి.

u.
భారత్‌–-బంగ్లా దేశ్‌ నావికా విన్యాసాలు బంగ్లా దేశ్‌లోని

l
పోర్ట్‍ మోంగ్లా లో నిర్వహించారు. ‘బొంగోసాగర్‌’ పేరుతో పోటీతత్వ సూచీ

p u
నిర్వహించిన ఈ విన్యాసాలు ఉత్తర బంగాళాఖాతంలో ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందినందున,

u
కూడా చేపట్టారు. ‘అధిక స్థా యి ఇంటరాపరబిలిటీ,

er
వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత స్థానం 43
ఉమ్మడి కార్యాచరణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం’ నుంచి 6 స్థానాలు మెరుగై, 37కు చేరిందని ఇన్‌స్టిట్యూట్‌
లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహించారు.

m
ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎండీ) వెల్లడించిం-
ది. 63 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క్
భారతీయ భాషల్లో అమెరికా ప్రభుత్వ వె- టాప్లో నిలిచింది.
బ్‌సైట్లు
తాత్కాలిక సభ్యదేశంగా జపాన్‌
వైట్‌హౌస్, ఫెడరల్‌ ఏజెన్సీలతో పాటు కీలకమైన ప్రభుత్వ
వెబ్‌సైట్ల ను హిందీ, గుజరాత్, పంజాబ్‌ తదితర భారతీయ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)
భాషల్లో నూ అందుబాటులోకి తీసుకురావాలని యూఎస్‌ తాత్కాలిక సభ్యదేశాలుగా ఈక్వెడార్, జపాన్, మాల్టా ,
ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. పబ్లిక్, ఎమర్జెన్సీ మొజాంబిక్, స్విట్జర్లాండ్‌ ఎన్నికయ్యాయి. ఈ దేశాలు
హెచ్చరికలు ఆంగ్ల భాషలో నైపుణ్యం లేనివారికి సులవుగా భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే స్థానాల్లో వచ్చే
చేరేలా ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ సూచించింది. ఏడాది జనవరి ఒకటిన బాధ్యతలు స్వీకరిస్తాయి. పదవీ
కాలం రెండేళ్లు ఉంటుంది.
అవిశ్వాసంలో నెగ్గిన బోరిస్‌ జాన్సన్‌
చమురు సరఫరాలో రష్యా రెండో స్థానం
‘పార్టీగేట్‌’ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న
బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సొంత పార్టీ కన్జర్వేటివ్‌ భారత్‌కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న
సభ్యుల నుంచి ఎదురైన విశ్వాస పరీక్షలో విజయం దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో
స్థానానికి చేరింది. ప్రస్తుతం భారత్‌కు అత్యధికంగా

22 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
June 2022

చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాక్‌ అగ్రస్థా నంలో ఉంది.


ఉక్రెయిన్‌తో యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు
రష్యా భారీ డిస్కౌంటుపై చమురు సరఫరా చేస్తోంది.
జాతీయం
హిందీ నవలకు బుకర్‌ ప్రైజ్‌ ఐఎన్‌ఎస్‌ గోమతికి వీడ్కోలు
హిందీ సాహిత్యానికి అంతర్జా తీయ గుర్తింపు లభించింది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ గోమతికి భారత నావికాదళం
భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీకి ప్రతిష్టాత్మకమైన వీడ్కోలు పలికింది. ఈ నౌక సేవలను ఉపసంహరించింది.
బుకర్‌ ప్రైజ్‌ లభించింది. ఆమె రాసిన హిందీ నవల ‘రేత్‌ 1988లో నావికాదళంలో ప్రవేశించిన గోమతి 34 ఏళ్ల
సమాధి’ (ఇసుక సమాధి) ఆంగ్ల అనువాదం ‘టూంబ్‌ పాటు సేవలందించింది. కాక్టస్, పరాక్రమ్, రైన్‌బో తదితర
ఆఫ్‌ శాండ్‌’కు ఈ పురస్కారం లభించింది. హిందీ మూల ఆపరేషన్స్‌లో పాల్గొంది.
రచనకు బుకర్‌కు ప్రైజ్‌ రావడం ఇదే తొలిసారి.
పాల ఉత్పత్తిలో భారత్ టాప్
ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో
యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేరాలనే ఉక్రె- ఉందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ‘గరీబ్‌

m
యిన్‌కు యూరోపియన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఆ కల్యాణ్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ

c o
దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా సిమ్లా వేదికగా రైతులు, పథకాల లబ్ధిదారులతో చర్చాగో-

.
అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థి- ష్ఠి నిర్వహించారు. హయత్‌నగర్‌లోని కేంద్ర మెట్ట వ్యవ-

l u
త్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. సాయ పరిశోధన సంస్థ (క్రిడ)లో వర్చువల్‌ విధానంలో

u
నిర్వహించారు.

p
దక్షిణ కొరియా తొలి రాకెట్‌ ప్రయోగం

er u
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష రాకెట్‌ (నురి) అస్త్ర ఎంకే 1 క్షిపణులు

m
ను దక్షిణ కొరియా విజయవంతంగా ప్రయోగించింది. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)కు రక్షణ శాఖ
దీని సాయంతో ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. దీని నుంచి రూ.2,971 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింది.
పొడవు 47 మీటర్లు . ఇది ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని 700 భారత వాయుసేన, నౌకాదళాలకు అస్త్ర ఎంకే-1 బీవీఆర్‌
కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందులో (బియాండ్‌ విజువల్‌ రేంజ్‌) ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణిలను
నాలుగు బుల్లి ఉపగ్రహాలు ఉన్నాయి. బీడీఎల్‌ సరఫరా చేయనుంది.

భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్‌ మొదటి నగరంగా కోల్‌కతా


ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా దేశంలోనే జీవవైవిధ్య వివరణాత్మక రిజిస్టర్‌ను రూపొం-
సీనియర్‌ దౌత్యవేత్త రుచిరా కంబోజ్‌ నియమితులయ్యా- దించిన తొలి మెట్రో నగరంగా కోల్‌కతా నిలిచింది. దీనికి
రు. 1987 బ్యాచ్‌ ‘ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌’ (ఐఎఫ్‌ఎస్‌) సంబంధించి కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ‘పీపుల్స్‍
అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం భూటాన్‌లో భారత రా- బయోడైవర్సిటీ రిజిస్టర్‌ (పీబీఆర్‌)’ను మే 25న విడుదల
యబారిగా ఉన్నారు. ఢిల్లీతో పాటు ఫ్రాన్స్, మారిషస్, దక్షి- చేసింది. ఇందులో 138 రకాల చెట్లు , 26 రకాల చైనీస్ కూ-
ణాఫ్రికా వంటి దేశాల్లో ఆమె సేవలందించారు. రగాయలు, 33 రకాల ఔషధ మొక్కలు, 100 ఇతర వృక్ష
జాతులను నమోదు చేశారు.

merupulu.com కరెంట్​అఫైర్స్​23 v
June2022

డ్రోన్‌తో పోస్టల్‌ డెలివరీ బత్తూరు నార్త్‌లో బయలుదేరిన ట్రైన్ సాయినగర్‌ శిర్డీ


వెళ్లింది.
దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లా లో
పోస్టల్‌ శాఖ డ్రోన్‌ సాయంతో టపా పార్సిలు చేరవేసింది.
ప్రపంచంలోనే ఎత్తైన పోస్ట్ ఆఫీస్
పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ ప్రయోగంలో 46 కిలో-
మీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని 25 నిమిషాల్లో డ్రోన్‌ చేరు- ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోస్ట్ ఆఫీస్ హిమాచ-
కొన్నట్లు అధికారులు వెల్లడించారు. భుజ్‌ తాలూకాలోని ల్‌ప్రదేశ్‌ లాహౌల్‌ - స్పితి జిల్లా లోని హిక్కిం గ్రామంలో,
హాబే గ్రామం నుంచి భచావూ తాలూకాలోని నేర్‌ గ్రామాని- సముద్ర మట్టా నికి 14,567 అడుగుల ఎత్తులో ఉంది.
కి ఈ టపా పంపారు. ఈ కార్యాలయం ఆకారం లెటర్‌ బాక్స్‌లా ఉంటుంది.
ఇంతకు ముందు ఈ పోస్టాఫీసు ఓ పూరింట్లో ఉండేది.
పర్యావరణ సూచీ
వర్సిటీల చాన్స్లర్ నియామక బిల్లు
పర్యావరణ అంశాల నిర్వహణ, పనితీరు విశ్లేషించి
రూపొందించిన 180 దేశాల జాబితాలో భారత్‌ చివరి పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రే ఆ రాష్ట్రం నడిపే యూని-
స్థానంలో నిలిచింది. అమెరికాలోని పలు సంస్థలు సిద్ధం వర్సిటీలకు చాన్స్లర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు
చేసిన ఈ జాబితాలో డెన్మార్క్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్ర శాసనసభ పశ్చిమ బెంగాల్‌ యూనివర్సిటీ లాస్‌

m
యూకే, ఫిన్లాండ్‌ రెండు, మూడో స్థానాలను సొంతం చేసు- (సవరణ) బిల్లు - 2022ను ఆమోదించింది. దీంతో చాన్స్ల-

c o
కున్నాయి. ర్ బాధ్యతలు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కఢ్‌ స్థా నంలో సీఎం

.
మమతా బెనర్జీ తీసుకోనున్నారు.
వృద్ధి రేటు 7.5 శాతం

u l u
యుద్ధనౌకలకు వీడ్కోలు

p
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచ-

er u
నాలను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. 8.7 శాతం వృద్ధి దేశ రక్షణలో 32 ఏళ్ల పాటు సేవలందించిన రెండు యుద్ధ-
రేటు లభిస్తుందని 2022 జనవరిలో అంచనా వేసిన నౌకలు ఐఎన్‌ఎస్‌ అక్షయ్, ఐఎన్‌ఎస్‌ నిషాంక్‌లకు భారత

m
ప్రపంచ బ్యాంక్, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రి- నౌకాదళం వీడ్కోలు పలికింది. ముంబయిలోని నౌకాదళ
ల్‌లో పేర్కొంది. వృద్ధి రేటు అంచనాలను 7.5 శాతానికి డాక్‌యార్డ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా
పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిపై జాతీయ జెండాను దించేసింది.

అభయారణ్యంగా నంజరాయన్‌ సరస్సు ఆర్య సమాజ్‌లో వివాహం చట్ట బద్దం కాదు


తమినాడు ప్రభుత్వం 17వ పక్షుల అభయారణ్యంగా నం- ఆర్య సమాజ్‌ జారీ చేసే వివాహ ధ్రువపత్రాలకు చట్ట బద్ధ-
జరాయన్‌ సరస్సును ప్రకటించింది. 440 ఎకరాల్లో విస్త- మైన గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది. జస్టిస్‌ అజయ్‌
రించిన ఈ సరస్సు తిరుప్పూర్‌లో ఉంది. బయోడైవర్సిటీ రస్తోగీ, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ
హాట్‌స్పాట్‌గా గుర్తించిన ఈ సరస్సులో 220 కార్మోరెంట్‌ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అనే పక్షులు, 165 పెలికాన్‌ పక్షులు ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లో డైనోసార్‌ అండం
తొలి ప్రైవేట్ ‘దేఖో అప్నా దేశ్‌’ రైల్ డైనోసార్లకు సంబంధించిన ఒక వింత అండాన్ని భారత శా-
కోయంబత్తూరు నార్త్‌ నుంచి సాయినగర్‌ శిర్డీకి తొలి స్త్రవేత్తలు గుర్తించారు. ఈ గుడ్డు లోపల మరో గుడ్డు ఉంది.
ప్రైవేట్ రైలు బయలుదేరింది. కేంద్రం ‘భారత్‌ గౌరవ్‌’ ఇది టైటానోసారిడ్‌ అనే రాకాసిబల్లికి సంబంధించిన
పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే. 1100 గుడ్డు . మధ్యప్రదేశ్‌లో ధార్‌ జిల్లా లో ఉన్న బాగ్‌ ప్రాంతంలో
మంది ప్రయాణికులతో ‘దేఖో అప్నా దేశ్‌’ పేరిట కోయం- ఈ గుడ్డు కనిపించింది.

24 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
June 2022

ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ రంజనా


దేశాయ్‌
ప్రాంతీయం
ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) చైర్‌పర్సన్‌గా నియమి-
తులైన తొలి మహిళగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాకతీయుల నాటి దానశాసనం
జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నియమితులయ్యారు. ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పె-
నియామకంపై గెజెట్‌ నోటిఫికేషన్‌ను కేంద్ర సమాచార దకొండూరు వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కా-
ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కతీయుల కాలం నాటి దాన శాసనాన్ని గుర్తించినట్లు కొత్త
తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.
చెస్‌ ఒలింపియాడ్‌ టార్చ్‌ రిలే
ఒలింపిక్స్‌ తరహాలో చెస్‌ ఒలింపియాడ్‌లో తొలిసారి బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డ్
ప్రవేశ పెట్టిన జ్యోతి యాత్ర ఢిల్లీలో మొదలైంది. ప్రధాని సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 2021 –- 22 ఆర్థిక సంవ-
నరేంద్ర మోడీ ఒలింపియాడ్‌ జ్యోతి యాత్రను ప్రారంభిం- త్సరంలో 6.50 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు ఆ సంస్థ
చారు. ఈసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు భారతే ఆతిథ్య- తెలిపింది. బొగ్గు , విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.26 వేల

m
మివ్వనుంది. జులై 28 నుంచి తమిళనాడులోని మహాబలి- కోట్ల వార్షిక టర్నోవర్‌ రికార్డు సాధించినట్లు ప్రకటించింది.

o
పురంలో చెస్‌ ఒలింపియాడ్‌ జరగనుంది.

బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద కుంభకోణం

l u. c
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు

u
2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని

p
రూ.34,615 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారంటూ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం(ఎస్‌ఆర్‌ఎస్‌) నిర్వహించిన సర్వే

u
దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌), ఆ సంస్థ

er
నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏడాదిలోపు వయ-
మాజీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్, ఇత- సున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తుం-
రులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.

m
డగా.. తెలంగాణలో 21 మంది శిశువులు మరణిస్తున్నారు.
సీబీఐ దర్యాప్తు చేపట్టిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని అధి-
కారులు తెలిపారు. గోదావరి బోర్డు చైర్మన్‌గా ఎం.కె.సిన్హా
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌గా
ముకేశ్‌ కుమార్‌ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు
కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కొన్ని నెలల క్రితం వరకు గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఉన్న
చంద్రశేఖర్‌ అయ్యర్‌కు కేంద్ర జల్‌ సంఘం సభ్యునిగా
పదోన్నతి వచ్చింది.

సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌


తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌
భూయాన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో
సీజేగా సేవలందిస్తున్న జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ దిల్లీ హైకో-
ర్టు కు బదిలీ అయ్యారు. కొలీజియం పంపిన సిఫార్సులకు
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు.

merupulu.com కరెంట్​అఫైర్స్​25 v
June2022

గ్రాండ్‌ మాస్టర్‌గా రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ఇంతవరకు వైస్‌ కమాండెంట్‌గా ఉన్న లిండా ఫాగన్‌ ఈ
ఘనత సాధించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం-
తెలంగాణ కుర్రాడు రాహుల్‌ శ్రీవాత్సవ్‌ గ్రాండ్‌ మాసర్్ట ‌గా లో దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఆమెను అభినందించారు.
అవతరించాడు. మూడేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ
జీ ఎం హోదా సాధించాడు. భారత 74వ జీఎంగా అతను
మొహీందర్‌ కె. మిధా
నిలిచాడు. తెలంగాణ నుంచి అర్జున్‌ ఇరిగేశి, హర్ష భరత్‌కోటి,
రాజా రిత్విక్‌ తర్వాత నాలుగో జీఎంగా రికార్డు సృష్టించాడు బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా భారత సంతతికి
చెందిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత, కౌన్సిలర్‌ మొహీందర్‌
కె. మిధా ఘనతను దక్కించుకున్నారు. ఆమె పశ్చిమ లం-

వార్తల్లో వ్యక్తులు డన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. వచ్చే


ఏడాదికి (2022 -– 23)కిగాను ఆ పదవికి ఆమెను కౌన్సిల్‌
సమావేశంలో ఎన్నుకున్నారు.

పూల ఆంథోని అలోక్‌ చౌద్రి


హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ పూల ఆంథోని కార్డినల్‌గా ని- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైర్టెర్‌ (రిటైల్‌

m
యమితులయ్యారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రపంచవ్యాప్తంగా 21 బిజినెస్, కార్యకలాపాలు)గా అలోక్‌ కుమార్‌ ఛౌధ్రి బాధ్య-

o
మందికి కార్డినల్‌ హోదా కల్పించగా అందులో భారత్‌

c
తలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన బ్యాంక్‌ డిప్యూటీ

.
నుంచి ఇద్దరు ఉన్నారు. వీరిలో ఆంథోనితో పాటు గోవా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఉన్నారు. ఎస్‌బీఐకి చైర్మన్‌

l u
నుంచి ఆర్చ్‌ బిషప్‌ ఫిలిప్‌ నెరిలకు అవకాశం దక్కింది. దినేశ్‌ ఖారాతో పాటు నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లున్నారు.

నటరాజన్‌ సుందర్‌

up uఫ్రాంక్‌ విల్జెక్‌

er
బ్యాడ్‌ బ్యాంక్‌గా పరిగణించే నేషనల్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంక్‌ విల్జెక్‌కు 2022కు
కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) ఎండీ, సీఈఓగా నటరాజన్‌

m
గాను టెంపుల్‌టన్‌ అవార్డు లభించింది. ప్రకృతి ప్రాథమిక
సుందర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు చట్టా లపై ఆయన పరిశోధనలు చేశారు. ఈ అవార్డు ను
సుందర్‌ ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ, చీఫ్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌గా 1972లో స్థాపించారు. ఈయన ఫండమెంటల్స్: టెన్‌ కీస్
పనిచేసి 2022 ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేశారు. టు రియాలిటీ ఫండమెంటల్స్, ది లైట్‌నెస్ ఆఫ్‌ బీయింగ్‌
నవలలు రచించారు.
టెడ్రోస్‌ అథనోమ్‌
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ ఎలిజబెత్‌-2
పదవికి టెడ్రోస్‌ అథనోమ్‌ వరుసగా రెండోసారి ఎన్నిక- బ్రిటన్‌ రాణిగా 70 వసంతాలు పూర్తిచేసుకొని, ఇటీవల
య్యారు. ఆయన నియామకానికి ఐక్యరాజ్య సమితి ఆరోగ్య ప్లా టినం జూబ్లీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్న ఎలి-
సంస్థ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. జబెత్‌-2 మరో అరుదైన మైలురాయిని అధిగమించారు.
కరోనా పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పదవికి ఆమె థాయ్‌లాండ్‌ రాజును అధిగమించి ప్రపంచంలోనే
ఇతరులెవరూ పోటీపడలేదు. ఓ రాజ్యాన్ని అత్యధిక కాలం ఏలిన రెండో వ్యక్తిగా ఘనత
సాధించారు.
లిండా ఫాగన్‌
అమెరికా తీర గస్తీ దళం నూతన కమాండెంట్‌గా అమన్‌దీప్‌సింగ్‌ గిల్‌
తొలిసారి ఓ మహిళ నియమితురాలై రికార్డు సృష్టించారు. భారత సీనియర్‌ దౌత్యవేత్త అమన్‌దీప్‌సింగ్‌ గిల్‌ ఐక్యరా-

26 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
June 2022

జ్యసమితి సాంకేతిక రాయబారిగా నియమితులయ్యారు. ఆర్తీ ప్రభాకర్‌


ప్రస్తుతం జెనీవా కేంద్రంగా ‘ఇంటర్నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌
అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చ్‌’ (ఐ-డీఏఐఆర్‌) ప్రముఖ ఇండో - అమెరికన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్తీ ప్రభాకర్‌ను
సంయుక్త ప్రాజెక్టు సీఈవోగా సేవలందిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యక్తిగత సైన్స్‌ సలహాదారు-
గా నామినేట్‌ చేశారు. ఆర్తీకి మూడేళ్ల వయసులో వీరి
కుటుంబం దిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడింది. టెక్సాస్‌
వీఎస్‌కే కౌముది
టెక్‌ యూనివర్సిటీ నుంచి ఆమె ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ కార్యదర్శిగా (భద్రత) 1986 పూర్తి చేశారు.
బ్యాచ్‌ ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి వీఎస్‌కే కౌముది నియ-
మితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల రమాబాయ్‌
శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన హోం
శాఖలో అంతర్గత భద్రతా వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి- 106 ఏళ్ల హర్యాన అథ్లెట్‌ రమాబాయ్‌ జాతీయ వెటరన్‌
గా ఉన్నారు. అథ్లెటిక్స్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో
గోల్డ్ మెడల్ సాధించింది. ఇదే పోటీల్లో 82 ఏళ్ల జగదీష్‌
శర్మ 100 మీటర్ల పరుగులో రెండో స్థా నంలో నిలిచాడు.
కార్తిక్‌ జయస్‌వాల్‌
3 వేల మీటర్ల రేసులో రమాబాయ్‌ మనమరాలు షర్మిలా

m
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన కార్తిక్‌ జయస్‌వాల్‌

o
సాంగ్వాన్‌ కాంస్యం గెలిచింది.

c
(21) గంటలో 3,331 పుషప్స్‌ చేసి ప్రపంచ రికార్డు సృష్టిం-

.
చాడు. ఇప్పటివరకు గిన్నిస్‌ బుక్‌లో ఆస్ట్రేలియా వ్యక్తి పేరిట రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌

l u
ఉన్న రికార్డు ను తిరగరాశాడు. గతంలో 44 సెకన్లలో

u
770 టైల్స్‌ పగలగొట్టి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ భారత సంతతికి చెందిన రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌ను

p
రక్షణ శాఖ ఉప సహాయ మంత్రిగా అధ్యక్షుడు జో బైడెన్‌

u
కార్తిక్‌ చోటు దక్కించుకున్నాడు.

er
నామినేట్‌ చేశారు. ఆమె ఆయుధ, వస్తు సేకరణ వ్యవహా-
రాలను పర్యవేక్షిస్తారు. గూగుల్, ఫేస్‌ బుక్‌ కంపెనీలలో
సనపతి గురునాయుడు

m
ఉన్నత సాంకేతిక పదవులు ఆమె నిర్వహించారు.
యూత్‌ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆం-
ధ్రప్రదేశ్‌ కుర్రాడు సనపతి గురునాయుడు మెక్సికోలోని లిన్‌ మలెర్బా
లెయాన్‌లో జరుగుతున్న టోర్నీలో బాలుర 55 కేజీల
విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.16 ఏళ్ల భారత అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ నేటివ్‌ అమెరిక-
లిఫ్టర్‌ మొత్తం మీద 230 కేజీలతో పసిడి సొంతం చేసుకు- న్‌ మహిళ లిన్‌ మలెర్బా ఆ దేశ ట్రెజరర్‌గా నామినేట్‌
న్నాడు. అయ్యారు. ట్రెజరర్‌ విధుల్లో టంకశాల పర్యవేక్షణ,
ఫెడరల్‌ రిజర్వ్‌తో సమన్వయం, ట్రెజరీ కార్యాలయ వి-
నియోగదారుల విధానం పర్యవేక్షణ వంటివి ఉంటాయి.
టి.ప్రదీప్‌
దీంతో పాటు అమెరికా నగదు నోట్ల పై ట్రెజరర్‌ సంతకం
సౌదీ అరేబియా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ప్రిన్స్‌ సుల్తాన్‌ బిన్‌ ఉంటుంది.
అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’కు ఇండియన్‌ ఇన్‌స్టి-
ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ (ఐఐటీఎం) ప్రొఫెసర్ టి-
.ప్రదీప్‌ ఎంపికయ్యారు. నీటికి సంబంధించిన ఆవిష్కరణ-
ల్లో పురోగతి సాధించిన వారికి ‘ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌
అవార్డు ’ అందజేస్తారని ఐఐటీ వర్గా లు తెలిపాయి.

merupulu.com కరెంట్​అఫైర్స్​27 v
June2022

స్పోర్ట్స్ నీరజ్‌ చోప్రా జాతీయ రికార్డు


జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా కొత్త జాతీయ రికార్డు నెలకొ-
ల్పాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో
రజతం గెలుచుకున్నాడు. 89.30 మీటర్లు త్రో చేసిన
నీరజ్, తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (87.58)ను
ఐపీఎల్‌ విజేతగా గుజరాత్‌ టైటాన్స్‌
బద్దలు కొట్టా డు. 87.58 మీటర్లు విసిరి అతడు టోక్యో
హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.
ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించి, టైటిల్‌
గెలిచింది. దీంతో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన ఏడో జట్టు గా వెర్‌స్టా పన్‌దే అజర్‌బైజాన్‌ టైటిల్‌
గుజరాత్‌ నిలిచింది. విజేత గుజరాత్కు రూ.20 కోట్లు ,
రన్నరప్ రాజస్థాన్కు రూ.13 కోట్లు లభించాయి. అత్యధిక అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెదర్లాండ్స్‌ రేసర్‌ మ్యాక్స్‌
పరుగులతో బట్ల ర్ (863) ఆరెంజ్ క్యాంప్, అత్యధిక వికెట్ల - వెర్‌స్టా పెన్‌ చేజిక్కించుకున్నాడు. తుది రేసులో సెర్గియో
తో చాహల్ (27) పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. పెరెజ్‌ను వెనక్కి నెట్టి టైటిల్‌ దక్కించుకున్నాడు. ఈ
విజయంతో ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్టాం-
డింగ్స్‌లో అగ్రస్థానాన్ని వెర్‌స్టా పెన్‌ (150 పాయింట్లు )

m
రియల్‌ మాడ్రిడ్‌దే ఛాంపియన్స్‌ లీగ్‌

o
మరింత పదిలం చేసుకున్నాడు.

c
రియల్‌ మాడ్రిడ్‌ 14వ సారి ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను

.
గెలుచుకుంది. ఫైనల్లో 1-0తో లివర్‌పూల్‌పై విజయం ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌లో రజతం

l u
సాధించింది. వినిసియస్‌ జూనియర్‌ మాడ్రిడ్‌కు గెలుపు

u
గోల్ అందించాడు. 59వ నిమిషంలో అతడు స్కోర్‌ దేశ అగ్రశ్రేణి సైక్లిస్ట్‌ రొనాల్డో సింగ్‌ ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌

p
చాంపియన్‌షిప్‌లో పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు.

u
చేశాడు.

er
ఈ ఘనత సాధించిన తొలి భారత సైక్లిస్ట్‌గా రికార్డు
నమోదు చేశాడు. సీనియర్‌ స్ప్రింట్‌ విభాగంలో అతను
ఫ్రెంచ్‌ విన్నర్స్ నాదల్‌, స్వైటెక్

m
రెండో స్థానంలో నిలిచాడు.
ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌పై నాదల్ గెలుపొంది
14వ సారి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫెదరర్, హరికృష్ణ కు ప్రేగ్‌ టైటిల్‌
జకోవిచ్‌ కన్నా రెండు టైటిళ్లు ముందున్నాడు. మహిళల
సింగిల్స్ ఫైనల్లో స్వైటెక్‌ (పోలెండ్‌) కొకో గాఫ్‌పై విజయం గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ప్రేగ్‌ మాస్టర్స్‌ టోర్నీలో
సాధించింది. విజేతగా నిలిచాడు. తొమ్మిదో రౌండ్లో స్పెయిన్‌ గ్రాండ్‌మా-
స్టర్‌ డేవిడ్‌ ఆంటోన్‌పై విజయం సాధించిన హరి మొత్తం
6.5 పాయింట్ల తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
మిథాలీరాజ్‌
భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ క్రికె-
ట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. 232 వన్డేల్లో 7శతకాలు,
64 అర్ధశతకాలతో 7805 పరుగులు చేశారు. 89 టీ-
20ల్లో 2364పరుగులు చేయగా.. అందులో 17 అర్ధశత-
కాలు ఉన్నాయి. అలాగే, 12 టెస్టుల్లో ఒక శతకం, నాలుగు
అర్ధ శతకాలతో 699 పరుగులు చేశారు.

28 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
June 2022

సైన్స్ అండ్ టెక్నాలజీ


నింగిలోకి జీశాట్ – 24
జీశాట్‌–24 ఉపగ్రహాన్ని జూన్‌ 22న కక్ష్యలో ప్రవేశపెట్టేం-
దుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈ ఉపగ్రహాన్ని యూ-
రోపియన్‌ యూనియన్‌ కు చెందిన ఏరియన్‌–5 రాకెట్‌
ద్వారా కౌరులోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి
పంపాలని నిర్ణయించింది. ఇది దేశ డీటీహెచ్‌ అవసరాల-
ను తీర్చనుంది.

అగ్ని-–4 పరీక్ష సక్సెస్


స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-4ను భారత్‌ వి-

m
జయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌

c o
కలాం దీవి నుంచి ఈ అస్త్రాన్ని పరీక్షించారు. ఈ అస్త్రం,

.
టన్ను పేలోడ్‌ను మోసుకెళగ్ల లదు. 4 వేల కిలోమీటర్ల

l u
దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

పృథ్వి-2 పరీక్ష సక్సెస్

up u
er
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణ్వాయు-

m
ధాన్ని మోసుకెళ్ లే సామర్థ్యం గల పృథ్వి-2 క్షిపణిని విజయ-
వంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. ఒడి-
శాలోని చాందీపుర్‌ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ
మిస్సైల్ను ప్రయోగించారు.

రోదసీలోకి జీశాట్ – 24
ఇస్రో జీశాట్-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో
ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్‌ కంపెనీ ఏరియన్‌
స్పేస్‌ గురువారం ఫ్రెంచ్ గయానా (దక్షిణ అమెరికా)లోని
కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌–5 రాకెట్‌తో
ఇస్రో రోదసీలోకి పంపింది. డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరా-
లను తీర్చేందుకు దీన్ని పంపారు.

merupulu.com కరెంట్​అఫైర్స్​29 v
July2022

జులై కరెంట్ ఎఫైర్స్ అమెరికా పౌరసత్వాల్లో భారత్‌కు రెండో స్థానం


ఈ ఏడాది జూన్‌ 15 వరకు 6,61,500 మందికి అమెరికా
అంతర్జాతీయం పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భా-
రతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 12,928 మంది
భారతీయులకి పౌరసత్వం లభించింది. 2021 ఆర్థిక
సంవత్సరంలో 8,55,000 మందికి అమెరికా పౌరసత్వం
మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ - దక్కింది.
బ్రిటన్‌కు చెందిన బయో మెడికల్‌ స్టూడెంట్ ఖుషీ పటేల్‌
‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ -2022’ విజేతగా నిలిచారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ రద్దు
భారత్‌ బయట 29 ఏళ్లుగా ఈ అందాల పోటీలు నిర్వహిస్తు-
ఇంజ్రాయెల్లో సంకీర్ణ ప్రభుత్వం విఫలం కావడంతో పార-్ల
న్నారు. విజేతలను ‘ఇండియా ఫెస్టివల్‌ కమిటీ (ఐఎఫ్‌సీ)’
మెంట్ రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లా లని నిర్ణయించిం-
ప్రకటించింది. అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి
ది. గత నాలుగేళలో్ల ఇలా ఎన్నికలు జరపడం ఇది ఐదోసారి.
రన్నరప్‌గాను, శ్రుతికా మనే రెండో రన్నరప్‌గా నిలిచారు.
ప్రస్త
తు ం విదేశాంగమంత్రిగా ఉన్న యాయెర్‌ లాపిడ్‌ ఎన్ని-
కలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

m
జీ7 సమ్మిట్

c o
ఐఎస్‌ఎస్‌కు రష్యా సెలవు
జర్మనీలో జరగుతున్న జీ 7 శిఖరాగ్ర సదస్సులో భారత

u.
ప్రధాని నరేంద్ర మోడీ పర్యావరణ పరిరక్షణకు భారత్‌

l
ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల
పూర్తిగా కట్టు బడి ఉందని తెలిపారు. ఉక్రెయిన్‌పై దురాక్రమ-

u
నేపథ్యంలో రష్యా 2024 తర్వాత అంతర్జా తీయ అంతరిక్ష

p
ణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని, ఉక్రె-
కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిం-

u
యిన్‌కు మదతి ్ద వ్వాలని జీ7 దేశాధినేతలు తీర్మానించారు.

er
ది. భూకక్ష్యలో సొంతంగా ఇలాంటి కేంద్రం నిర్మించడంపై
దృష్టి పెట్ట నున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌
బంగ్లా లో పొడవైన రోడ్డు రైలు వంతెన

m
కాస్మోస్‌ అధిపతి యూరి బోరిసోవ్‌ తెలిపారు.
బంగ్లా దేశ్‌లో నిర్మించిన అతి పొడవైన వంతెనను ప్రధాని
షేక్‌ హసీనా ప్రారంభించారు. పద్మ నదిపై 6.15 కి.మీ- శ్రీలంక ప్రధానిగా దినేశ్‌ గుణవర్దెన
.ల పొడవునా ఈ రోడ్‌ - రైలు వంతెనను నాలుగు లేన్లతో
రాజపక్స కుటుంబానికి సన్నిహితుడైన మహాజన ఏక్‌సాథ్‌
నిర్మించారు. నైరుతి బంగ్లా దేశ్‌తో రాజధాని ఢాకా, ఇతర
పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్‌ గుణవర్దెన శ్రీలంక
ప్రాంతాలను కలిపే ఈ వంతెనకు ప్రభుత్వం 3.6 బిలియన్‌
కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. అధ్యక్షుడు రణిల్‌
డాలర్లు వెచ్చించింది.
విక్రమసింఘె మొత్తం 18 మంది కేబినెట్‌ సహచరులతో
ప్రమాణస్వీకారం చేశారు.
బ్రిటన్ ప్రధాని రాజీనామా
బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి రాజీనామా ఇటలీ ప్రధాని రాజీనామా
చేశారు. పార్టీ నేతలను నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పదవి
ఇటలీలో సంకీర్ణ సర్కారులోని కీలక మిత్రపక్షాల మద్దతు
నుంచి తప్పుకున్నాడు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ
కోల్పోవడంతో ప్రధాని మారియో ద్రాగీ తన పదవికి
ఆపద్ధర్మ ప్రధానిగా ఆయనే కొనసాగనున్నారు. తదుపరి
రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు సెర్జియో మాటరెలాను
ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ముందు-
కలిసి రాజీనామా సమర్పించారు. ద్రవ్యోల్బణం, ఉక్రె-
న్నారు. అదే జరిగితే బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి
యిన్‌పై రష్యా యుద్ధం తదితర పరిణామాలతో ఇటలీ
భారత సంతతి వ్యక్తిగా నిలవనున్నారు.
తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది.

30 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
July 2022

జాతీయం మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సభ్యుడిగా ఎంపికయ్యాడు. టార్గెట్‌


ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో భాగమయ్యే క్రీడాకా-
రులను గుర్తించడం ఈ సెల్‌ ప్రధాన విధి. 2024, 2028
ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రీడాకారులను గుర్తించి, ఎం-
సజయకు కేంద్ర సాహిత్య పురస్కారం పికచేయడం వీరి పని.
సామాజిక ఉద్యమకారిణి కె.సజయకు అనువాద రచనలో
2021 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కా- ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా సినీశెట్టి
రం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషా సింగ్‌ హిందీలో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ (2022) టైటిల్‌ను కర్ణా ట-
రచించిన ‘అదృశ్య భారత్‌’ను సజయ ‘అశుద్ధ భారత్‌’ కకు చెందిన సినీశెట్టి గెలుచుకున్నారు. ముంబయిలోని
పేరిట తెలుగులోకి అనువదించారు. దేశవ్యాప్తంగా జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రాండ్‌ ఫైనల్‌ జరిగింది.
పారిశుద్ధ్య కార్మికుల దుర్భర జీవన స్థితిగతులపై దీన్ని ఈ పోటీల్లో రాజస్థా న్‌కు చెందిన రూబల్‌ శెఖావత్‌ మొదటి
రచించారు. రన్నరప్‌గా, యూపీ యువతి షినాటా చౌహాన్‌ ద్వితీయ
రన్నరప్‌గా నిలిచారు.
ధ్రువ స్పేస్‌కు ‘ఇన్‌-స్పేస్‌’ గుర్తింపు

m
అంతరిక్ష కార్యకలాపాలు పర్యవేక్షించే ఇన్‌-స్పేస్‌ మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ శిండే

c o
(ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌) శివసేన చీలిక వర్గం నేత ఏక్నాథ్ శిండే బలపరీక్షలో

.
రాకెట్‌ ప్రయోగాలు, అంతరిక్షానికి సంబంధించిన ఇతర విజయం సాధించి , మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా

l u
కార్యకలాపాలు చేపట్టే ప్రైవేట్ రంగ సంస్థలను గుర్తించే విజయం సాధించారు. శిండేకు 164 మంది ఎమ్మెల్యేలు

u
పని చేపట్టింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ధ్రువ మద్దతు పలికారు. వ్యతిరేకంగా 99 మంది ఓటేశారు. ఈ

up
స్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఇన్‌-స్పేస్‌ గుర్తింపు ఇచ్చింది. సమావేశానికి స్పీకర్‌తో సహా 267 మంది హాజరు కాగా

er
ఓటింగ్‌లో 263 మంది పాల్గొన్నారు.
సీబీడీటీ చైర్మన్‌గా నితిన్‌ గుప్తా

m
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా భీమవరంలో అల్లూ రి విగ్రహం
నితిన్‌ గుప్తాను ప్రభుత్వం నియమించింది. 1986 బ్యాచ్‌ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా, అల్లూ రి సీ-
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కేడర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి గుప్తా. తారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని పశ్చిమ-
ప్రస్తుతం సీబీడీటీ బోర్డు లో (దర్యాప్తు) సభ్యుడిగా ఉన్నారు. గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో
2023 సెప్టెంబర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొ ని 30 అడుగుల అల్లూరి
విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్త
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా హిమాలయాల్లో మాంసాహార మొక్క
పంజాబ్‌ మాజీ డీజీపీ, 1987 కేడర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్ పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఒక అరుదైన
దినకర్‌ గుప్త నియమితులయ్యారు. కేంద్ర హోం శాఖ ప్రతి- మాంసాహార మొక్క వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌ రా-
పాదనకు నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోద- ష్ట్రంలోని చమోలీ జిల్లా లో ఉన్న మండల్‌ లోయలో ఇది
ముద్ర వేసింది. కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఇది తన ఆకృతుల
సాయంలో కీటకాలు, దోమల లార్వాలు, చిన్నపాటి కప్పల-
మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సభ్యుడిగా నారంగ్‌ ను ఒడిసిపట్టి తింటుంది.
స్టార్‌ షూటర్, ఒలింపిక్స్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌

merupulu.com కరెంట్​అఫైర్స్​31 v
July2022

‘డిజిట్‌ భారత్‌ వారోత్సవాలు - 2022’ 2022 మార్చి వరకు తమిళనాడు రూ.6,59,868


కోట్ల అప్పుతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌
‘డిజిట్‌ భారత్‌ వారోత్సవాలు -–2022’ను గాంధీనగర్‌లో రూ.6,53,307 కోట్లు , మహారాష్ట్ర రూ.6,08,999
ప్రధాని మోడీ ప్రారంభించారు. గత ఎనిమిదేళలో ్ల నేరుగా కోట్ల తో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పే-
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కి రూ.23 లక్షల కోట్ల నగదు ర్కొన్నారు. తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా,
బదిలీతో రూ.2.23 లక్షల కోట్లు ఆదా అయ్యాయన్నారు. ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లు గా ఉంది.
డిజిటల్‌ ఇండియా భాషిణి, డిజిటల్‌ ఇండియా జెనిసిస్‌ల-
ను ఆయన ప్రారంభించారు.

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు


2020కి గానూ 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల-
ను ప్రకటించింది. తెలుగు దర్శకురాలు సుధా కొంగర
ప్రాంతీయం
తమిళంలో తెరకెక్కించిన ‘సూరరై పోట్రు’ జాతీయ
స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన
పాత్రల్లో నటించిన సూర్య, అజయ్ దేవగణ్తో కలిసి ఉత్తమ
అంకుర రాజధానిగా హైదరాబాద్‌

m
హైదరాబాద్‌ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని

o
నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారా-

c
న్ని కైవసం చేసుకున్నారు. ‘కలర్‌ ఫొటో’ తెలుగులో ఉత్తమ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో అంతర్జా తీయ ప్రమాణాల-

.
తో నిర్మించిన టీహబ్‌-2ను ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్

u
చిత్రంగా నిలిచింది.

l
అన్నారు. ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను పారిశ్రా-

u
15వ రాష్ట్రపతిగా ముర్ము మికవేత్తలుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం అన్నారు.

up
er
గిరిజన కుటుంబంలో పుట్టిన ద్రౌపదీ ముర్ము భారత 15వ
రాష్ట్రపతిగా ద్రౌపది బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు
ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ సెర్ప్‌ ఒప్పందం

m
ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పార్ల- మహిళా సంఘాల ఉత్పత్తులను దేశ విదేశాల్లో మార్కెటిం-
మెంట్ సెంట్రల్‌ హాలులో ప్రమాణం చేయించారు. అతి- గ్‌ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో గ్రామీణ పేదరిక నిర్మూలన
పిన్న వయసులో రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకున్న వ్యక్తిగా సంస్థ (సెర్ప్‌) ఒప్పందం కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని
ద్రౌపది (64) ఘనత సాధించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలిపారు.
కుబేరుల జాబితాలో అదానీకి నాలుగో స్థానం
అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రపంచ
బాదామి చాళుక్యుల కాలం విగ్రహాలు
కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని అధిరోహించా- వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియ్యాపురంలోని
రు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ కుబేరుల జాబితా ప్రకారం.. సత్యమ్మ ఆలయంలో బాదామి చాళుక్యుల కాలం నాటి వి-
అదానీ సంపద 116.30 బిలియన్‌ డాలర్లు (సుమారు గ్రహాలను గుర్తించారు. ఈ పురాతన శిల్పాలు బాదామి చా-
రూ.9,30,000 కోట్లు ). టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ ళుక్యుల కాలం, ఆనాటి శైలికి చెందినవని కొత్త తెలంగాణ
మస్క్‌ అగ్రస్థా నంలో ఉండగా, ముకేశ్‌ అంబానీ 10వ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ తెలిపారు.
స్థానం పొందారు.
తెలంగాణ టాప్
అప్పుల్లో తమిళనాడు టాప్ సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో
రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదిక ప్రకారం 2020 మార్చి నుంచి 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

32 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
July 2022

పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐ ఏఎస్‌ రాజన్‌


ఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను
వెల్లడించింది. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌
పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) డైరెక్టర్‌గా 1987
బ్యాచ్‌ బిహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ఏఎస్‌ రాజన్‌ నియమి-
రాష్ట్రంలో కొత్త మండలాలు
తులయ్యారు. ప్రస్తుతం ఈయన కేంద్ర హోం శాఖ పరిధిలో-
తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ని ఇంటెలిజెన్స్‌బ్యూరోలో స్పెషల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా-
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. రా- రు. 2023 ఫిబ్రవరి 28 వరకు ఆయన కొనసాగనున్నారు.
ష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా, కొత్త వాటితో
కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. వాటన్నింటినీ పరి- తపన్‌కుమార్‌ డేకా
శీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌
జారీ చేయనుంది. కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెకర్్ట ‌గా 1988 బ్యాచ్‌
హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌కుమార్‌
డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న
హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లో ‘ఆజాదీకీ రైల్‌ గాడీ’
1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద కుమార్‌
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భం- పదవీ కాలం పూర్తికావడంతో డేకాను నియమిస్న్ తు నారు.

m
గా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో

c o
పల్లోంజీ మిస్త్రీ
భాగంగా దక్షిణ మధ్య రైల్వే ‘ఆజాదీకీ రైల్‌ గాడీ, ఔర్‌

.
స్టేషన్‌’ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

l u
వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ ముంబయిలో అనారోగ్యం-

u
తో మరణించారు. 100 బిలియన్‌ డాలర్లకు పైగా నికర

వార్తల్లో వ్యక్తులు
p
సంపద కలిగిన టాటా గ్రూప్‌లో 18.37 శాతం వాటాతో

er u
పల్లోంజీ మిస్త్రీ అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్నారు.
2016లో పద్మభూషణ్‌ పురస్కారంతో భారత ప్రభుత్వం

m
ఆయన్ను సత్కరించింది.
పరమేశ్వరన్‌ అయ్యర్‌
నీతి ఆయోగ్‌ సీఈఓగా 1981 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ రిటైర్డ్‌ సందీప్‌ కుమార్‌ గుప్తా
ఐఏఎస్‌ ఆఫీసర్ పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యా- ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా తదుపరి చైర్మన్,
్ల టు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. పర-
రు. రెండేళపా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సందీప్‌ కుమార్‌ గుప్తాను
మేశ్వరన్‌ అయ్యర్‌ ఇది వరకు కేంద్ర పారిశుద్ధ్య, గ్రామీణ ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కా-
తాగునీటి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ర్పొరేషన్‌లో (ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తి-
స్తున్నారు.
ఆకాశ్‌ అంబానీ
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ షింజో అబె
జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ బాధ్యతలను ముకేష్ అంబానీ జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్యకు గుర-
తన పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీకి అప్పగించారు. రి- య్యారు. లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థు ల తరఫున
లయన్స్‌ జియో డైరెక్టర్ల బోర్డు చైర్మన్‌గా ఆకాశ్‌ అంబానీని ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ దుండగుడు కాల్పులు
నియమించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. జరిపాడు. అబె 2006లోనే ప్రధాని అయినా అనారోగ్యం-
తో ఏడాదికే రాజీనామా చేశాడు. 2012లో రెండోసారి
్ల టు కొనసాగారు.
ప్రధాని అయ్యాక ఎనిమిదేళపా

merupulu.com కరెంట్​అఫైర్స్​33 v
July2022

సందీప్‌ కుమార్‌ గుప్తా అమ్మంగి వేణు గోపాల్‌


ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా తదుపరి చైర్మన్, తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పు-
సీఎండీగా సందీప్‌ కుమార్‌ గుప్తాను ఎంపిక చేశారు. రస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి 91వ జయంతి
ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో నిర్వహించారు. ఈ ఏడాది ప్రముఖ కవి, విమర్శకుడు డా-
(ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. .అమ్మంగి వేణుగోపాల్‌కు డా.సి.నారాయణరెడ్డి సాహిత్య
గెయిల్‌ ప్రస్తుత సీఎండీ మనోజ్‌ జైన్‌ స్థానాన్ని సందీప్‌ భర్తీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. రూ.25 వేల నగదు,
చేయనున్నారు. శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

పి.సుశీల కౌశిక్‌ రాజశేఖర


మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్‌ అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరిం-
రవీంద్ర భారతిలో సుప్రసిద్ధ గాయని పి.సుశీలకు ‘రోశయ్య గ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన
స్మారక జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. కౌశిక్‌ రాజశేఖర ప్రతిష్టాత్మక గ్లో బల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు ఎంపి-
మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆమెకు ఈ అవార్డు ను కయ్యారు. విద్యుత్ ఉత్పాదక ఉద్గా రాలను తగ్గించేటపుడు
అందజేశారు. విద్యుత్ రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో

om
అందించిన సేవలకు అవార్డు దక్కింది.

c
ఆర్మండ్‌ డుప్లాంటిస్‌

.
సయ్యద్‌ హఫీజ్‌

l u
స్వీడన్‌ పోల్‌ వాల్ట్‌ అథ్లెట్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ ఇదివరకు

u
తన పేరిటే ఉన్న ఔట్‌డోర్‌ ప్రపంచ రికార్డు ను మరింత ప్రముఖ బిజినెస్‌ పత్రిక ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన

p
మెరుగుపర్చుకున్నాడు. స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ మీట్‌లో ‘టాప్‌ 100 డిజిటల్‌ స్టా ర్స్‌’లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖ-

er u
అతను 6.16 మీటర్ల (20 అడుగుల 2.5 అంగుళాలు) నికి చెందిన సయ్యద్‌ హఫీజ్‌ 32వ స్థానంలో నిలిచారు.
ఎత్తు దూకి చాంపియన్‌గా నిలిచాడు. ఆయన యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్‌ట-

m
ట్స్‌’కు ఈ గుర్తింపు లభించింది.
తపన్‌ కుమార్‌ డేకా
కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా 1988 బ్యాచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌
హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌ కుమార్‌ ఐసీసీ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఐసీసీ చైర్మన్‌ను ఎన్ను-
డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో కునే ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఎన్నికలు నవంబర్లో
ఉన్న 1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద జరుగుతాయి. కొత్త చైర్మన్‌ డిసెంబరు 1 నుంచి రెండేళ్లు
కుమార్‌ పదవీకాలం ముగియడంతో.. డేకా నియామకాని- పదవిలో ఉంటాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఐసీసీ పురుషుల
కి కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. క్రికెట్‌ కమిటీలో చోటు దక్కింది. ఆటగాళ్ల ప్రతినిధిగా
అతడు కమిటీలో ఉంటాడు.
ఇందర్మిత్‌ గిల్‌
ప్రపంచ బ్యాంక్‌ తన ముఖ్య ఆర్థికవేత్త, సీనియర్‌ వైస్‌ ప్రెసి-
డెంట్‌గా ఇందర్మిత్‌ గిల్‌ను నియమించింది. కౌశిక్‌ బసు
తర్వాత ప్రపంచ బ్యాంకులో ముఖ్య ఆర్థికవేత్తగా నియమి-
తులైన రెండో భారత జాతీయుడు ఈయనే. 2022 సెప్టెం-
బరు 1 నుంచి గిల్‌ నియామకం అమల్లో కి వస్తుంది.

34 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
July 2022

స్పోర్ట్స్ మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానం సాధించాడు.


డిఫెండింగ్‌ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) పతక
పోరులో 90.54 మీ. దూరంతో పసిడి పట్టేశాడు.

రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్‌ అథ్టి


లె క్స్​‌లో అమెరికా అగ్రస్థానం
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ తొలిసారి చాంపియ- ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో అమెరికా 13
న్‌గా నిలిచింది. టోర్నీలో 41 సార్లు విజేతగా నిలిచిన స్వర్ణా లు, 9 రజతాలు, 11 కాంస్యాలు మొత్తం 33 పత-
ముంబయిని ఫైనల్లో ఓడించి ట్రోఫీ అందుకుంది. ఆదిత్య కాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇథియోపియా (4 స్వర్ణా -
శ్రీవాత్సవ సారథ్యంలోని మధ్యప్రదేశ్‌ ఫైనల్లో 6 వికెట్ల లు, 4 రజతాలు, 2 కాంస్యాలు), జమైకా (2 స్వర్ణా లు, 7
తేడాతో ముంబయిని ఓడించింది. రజతాలు, 1 కాంస్యం) వరుసగా రెండు, మూడు స్థానాల-
ను దక్కించుకున్నాయి.
జ్యోతి జోడికి గోల్డ్ మెడల్
ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో జ్యోతి సురేఖ ఆర్చరీ-
లో రెండు పతకాలు సాధించింది. అభిషేక్‌ వర్మతో కలిసి సైన్స్ అండ్ టెక్నాలజీ
m
కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో పసిడి నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టిం-

c o
చింది. ప్రపంచకప్‌ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన

.
తొలి భారత జోడీగా సురేఖ - అభిషేక్‌ రికార్డు ల్లో కెక్కారు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్
వింబుల్డన్‌ సెంట‌ర్‌ కోర్టు కు వందేళ్లు
u l u
ఇస్రో చరిత్రలో మొదటిసారిగా పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌

p
వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) నాలుగో దశ భూమి చుట్టూ

er u
వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన సెంట‌ర్‌ కోర్టు తిరుగుతూ ఉండేలా టెక్నాలజీతో రూపొందించిన
1922లో ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకుంది. కోర్టు నౌక షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఇది కక్ష్యలో

m
శత వసంత ఉత్సవాల సందర్భంగా తొలిసారి ఆ రోజు తిరుగుతూ మైక్రో గ్రావిటీ వాతావరణాన్ని సమకూర్చుకుని
కూడా ఈ టోర్నీలో మ్యాచ్‌లు నిర్వహించారు. చెయిర్‌ పరిశోధనలు చేపడుతుంది.
అంపైర్‌ స్టాండ్‌ పక్కన ‘సెంట‌ర్‌ కోర్టు ’, ‘100’ అనే పదాలు
కనిపించాయి. వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌ పరీక్ష విజయవంతం
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వ-
బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ ల్పశ్రేణి క్షిపణి ‘వర్టికల్‌ లాంచ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌’
ఎలోర్డా కప్‌ అంతర్జా తీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత (వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షిం-
బాక్సర్లు గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్‌ (ప్లస్‌ 81 చింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అస్త్రాన్ని ఒడి-
కేజీలు) గోల్డ్ మెడల్స్ సాధించారు. కజకిస్తాన్‌లో జూలై 4న శాలోని సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌)కు చేరువలోని
ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణా లు, రెండు ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగించారు.
రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు
లభించాయి. డీఆర్‌డీవో ప్రయోగం సక్సెస్
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సెల్ఫ్ డ్రైవింగ్ వి-
నీరజ్‌ చోప్రాకు రజతం మానాన్ని డీఆర్డీవో తొలిసారి కర్ణా టకలోని చిత్రదుర్గలో
భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాం- పరీక్షించింది. పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తితో వ్యవహరి-
పియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఫైనల్లో 88.13 స్తూ, గాల్లో కి ఎగరడం, ప్రయాణం, సురక్షితంగా కిందకు

merupulu.com కరెంట్​అఫైర్స్​35 v
July2022

దిగడం వంటి అన్ని పనులను అది విజయవంతంగా పూర్తి


చేసుకుందని అధికారులు వెల్లడించారు.

చైనా రోబో ట్యాక్సి


చైనా దిగ్గజ టెక్నాలజీ సంస్థ బైడూ ‘అపోలో ఆర్‌టీ6’
పేరుతో సెల్ఫ్‌–డ్రైవింగ్‌ ట్యాక్సీని ఆవిష్కరించింది. ఇది
‘అపోలో గో’ యాప్‌ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది.
తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీలో 38 రకాల సె-
న్సార్లు ఉంటాయి. 2023 నాటికి మార్కెట్లో కి తీసుకొచ్చే
ఆలోచన ఉందని బైడూ చెబుతోంది.

c om
l u.
up u
m er

36 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
August 2022

అగస్టు కరెంట్ ఎఫైర్స్ సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ), కౌంటర్‌ టెర్ర-


రిజం ఆపరేషన్‌ బృందాలు అఫ్ఘానిస్థాన్‌ రాజధాని నగరం

అంతర్జాతీయం
కాబూల్‌లో మట్టు బెట్టా యి.

మిస్ ఇండియా యూఎస్ఏ


భారతీయ అమెరికన్‌ యువతి ఆర్య వల్వేకర్ మిస్‌
నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్ ఇండియా యూఎస్‌ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీని-
నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవి- యాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక
ద్యాలయం (హెచ్‌సీయూ) దేశంలోని విశ్వవిద్యాలయాల పోటీలో మిస్‌ఇండియా యూఎస్‌ఏ కిరీటం సొంతం
కేటగిరీలో ప్రథమ స్థా నం దక్కించుకుంది. మొత్తమ్మీద చేసుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా
16వ స్థా నం సాధించింది. ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని నిలిచారు.
ఐఐఎమ్ తొలిస్థానంలో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు
23, ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌కు 82వ ర్యాంక్ దక్కింది. టాటా చేతికి ఫోర్డ్‌ ఇండియా ప్లాంట్‌
అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌కు గుజరాత్‌లోని

m
తైవాన్లో అమెరికా హౌజ్‌ స్పీకర్‌ పర్యటన సాణంద్‌లో ఉన్న ప్లాంట్ కొనుగోలు చేస్తున్నట్లు టాటా

c o
అమెరికా హౌజ్‌ (ప్రతినిధుల సభ) స్పీకర్‌ నాన్సీ పెలోసీ మోటార్స్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోర్డ్‌

.
ఇండియా (ఎఫ్‌ఐపీఎల్‌), గుజరాత్‌ ప్రభుత్వం, టాటా

u
తైవాన్‌లో పర్యటించారు. చైనా చేసిన హెచ్చరికలు లెక్కచే-

l
యకుండా 25 ఏళ్ల తర్వాత తైవాన్‌ను సందర్శిస్తున్న అత్యు- మోటర్స్‌ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌

u
మొబిలిటీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

p
న్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం విశేషం.

u
తైవాన్‌లో ప్రజాస్వామ్యం వర్ధిల్లా లని అమెరికా ఆకాంక్షి-

er
స్తోందని, అందుకు తగిన సాయాన్ని అందిస్తామని ఆమె న్యూగినియా ప్రధానిగా జేమ్స్‍ మరాపే
పేర్కొన్నారు.

m
దక్షిణ పసిఫిక్‌ ద్వీప దేశంలోని పపువా న్యూగినియా దేశ
ప్రధాన మంత్రిగా జేమ్స్‍ మరాపే ఎన్నికయ్యారు. ఈ దేశ
పాక్‌ పంజాబ్‌ సీఎంగా పర్వేజ్‌ ఇలాహీ ఎన్నికలు జూలై 4న నిర్వహించగా 22న ముగిశాయి.
పాకిస్థా న్‌లోని పంజాబ్‌ ముఖ్యమంత్రిగా చౌదరి పర్వేజ్‌ భద్రతా సమస్యలు తదితర కారణాలతో ఆగస్టు 8న ఓట్లు
ఇలాహీ ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అత్యంత లెక్కించారు. మొత్తం 118 పార్లమెంట్‌ సీట్ల లో 39 సీట్లు
కీలకమైన రాజకీయ ప్రాధాన్యం కలిగిన ప్రాంతంలో మరాపే నాయకత్వంలోని ‘పంగు’ పార్టీ గెలిచింది.
నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌
(పీటీఐ) మద్దతు ఇస్తున్న ఇలాహీ సీఎంగా బాధ్యతలు స్వీక- చైనాలో ‘హెనిపా’ వైరస్
రించారు. పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ఇలాహీతో పంజాబ్‌ చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్‌ మనుషులకు
సీఎంగా ప్రమాణం చేయించారు. సోకడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. జంతువుల
నుంచి వ్యాపించే ‘హెనిపా’ వైరస్‌.. ఇటీవల షాంగ్‌డాంగ్,
అల్కాయిదా ఛీఫ్ హత్య హెనాన్‌ ప్రావిన్సుల్లో కొందరికి సోకినట్లు తేలింది. దీనికి
అల్‌-కాయిదా చీఫ్‌.. 9/11 అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ నోవెల్‌ లాంగ్యా హెనిపా వైరస్‌గా పేరుపెట్టారు.
సెంటర్‌(డబ్ల్యూటీసీ) ట్విన్‌ టవర్స్‌పై ఉగ్రదాడిలో భాగ-
స్వామి అయ్‌మాన్‌ అల్‌-జవహరి హత్యకు గురయ్యాడు. డిజిటల్‌ కరెన్సీలో భారత్‌ స్థానం
పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్‌లో అమెరికా గూఢచార భారత జనాభాలో 7 శాతానికి పైగా ప్రజలు డిజిటల్‌ కరెన్సీ

merupulu.com కరెంట్​అఫైర్స్​37 v
August 2022

కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించిం-


ది. యూఎన్‌ వాణిజ్యం, అభివృద్ధి సమాఖ్య యూఎన్‌సీటీ-
ఏడీ ప్రకారం ఉక్రెయిన్‌ జాబితాలో 12.7 శాతంతో తొలి
జాతీయం
స్థానంలో నిలిచింది. రష్యా, వెనెజులా తర్వాత స్థా నంలో
ఉండగా, భారత్లో (7.3) శాతం ప్రజలతో ఏడో స్థా నంలో కొత్త సీజేఐగా జస్టిస్ లలిత్
ఉంది.
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్‌
ఉమేశ్‌ లలిత్‌ ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు సీనియారిటీ
అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు డ్రోన్లు లిస్టులో జస్టిస్‌ రమణ తర్వాత జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌
రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌కు ఉండడంతో ఆయన పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.
భారీగా సైనిక సాయం అందిస్తున్న అమెరికా తాజాగా ఆగ‌స్టు 26వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా రిటైర్ కానుండ-
అత్యాధునిక స్కాన్‌ ఈగిల్స్‌ నిఘా డ్రోన్లు , మైన్‌ రెసిస్టెంట్‌ డంతో జస్టిస్‌ లలిత్‌ 49వ సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు.
వెహికల్స్, యాంటీ ఆర్మోర్‌ రౌండ్స్, హోవిట్జర్‌ ఆయుధాల-
ను సరఫరా చేయనుంది. ఈ సైనిక సాయం విలువ 77.5 డోపింగ్‌ నిరోధక బిల్లు కు ఆమోదం
కోట్ల డాలర్లు .
జాతీయ యాంటీ డోపింగ్‌ సంస్థ (నాడా), జాతీయ డోప్‌

m
పరీక్షల ప్రయోగశాల (ఎన్‌డీటీఎల్‌) ఏర్పాటుకు చట్ట బ-

o
చైనాలో తగ్గిన వృద్ధిరేటు

c
ద్ధత కల్పించే డోపింగ్‌ నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

.
చైనాలో వర్షపాతం అతి తక్కువ స్థా యికి పడిపోవడంతో తెలిపింది. క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రయోజనా-

l u
నదులు ఎండిపోవడం జలవిద్యుదుత్పత్తిని దారుణంగా దె- లను పరిరక్షించడానికి ఇది దోహదపడుతుందని కేంద్ర

u
బ్బతీసింది. కర్మాగారాలకు కరెంటు సరఫరా నిలిచిపోయి, క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ అన్నారు.

up
పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటోంది. 2022లో 5.5%

er
వృద్ధిరేటును సాధించాలనుకున్న డ్రాగన్‌ అందులో సగం సంపన్నురాలిగా రోష్ని నాడార్‌
రేటుతోనే సరిపెట్టుకుంది.

m
దేశంలో అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్‌ టెక్నా-
లజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హో త్రా అగ్రస్థానంలో
‘మదర్‌ హీరోయిన్‌’లకు పుతిన్‌ పురస్కారం ఉన్నారు. నైకా బ్రాండ్‌ను ప్రారంభించిన ఫల్గు ణి నాయర్‌
జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన నేపథ్యంలో రష్యా అధ్య- రెండో స్థానంలో నిలిచింది. బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌
క్షుడు వ్లా దిమిర్‌ పుతిన్‌ సోవియట్‌ కాలం నాటి పథకాన్ని షా మూడో ర్యాంకులో ఉన్నారు.ఈ జాబితాలో ఢిల్లీ నుంచి
తిరిగి ప్రవేశపెట్టారు. పది, అంతకంటే ఎక్కువ మంది 25 మంది, ముంబయి (21), హైదరాబాద్‌ (12) తర్వాతి
పిల్లల్ని కనే మహిళలను ‘మదర్‌ హీరోయిన్‌’గా గుర్తించి, స్థానాల్లో ఉన్నాయి.
10 లక్షల రూబుళను ్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.13
లక్షలకుపైన) పురస్కారంగా ఇవ్వనున్నారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేష్‌ ఎన్‌ పటేల్‌
సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేష్‌ ఎన్‌ పటేల్‌ నియా-
మకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని మోదీ నేతృ-
త్వంలోని సెలక్షన్‌ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రప-
తి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. గతేడాది
జూన్‌ నుంచి సురేష్ తాత్కాలిక సీవీసీగా పని చేస్తున్నారు.

38 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
August 2022

భారతీయ యూజర్లు 34.6 కోట్లు జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో పోస్టల్‌స్టాం-
ప్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విడుదల చేశారు.
ఈ– కామర్స్, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి ఆన్‌లైన్‌ లావాదే-
వీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6
ఆర్బీఐ వడ్డీరేట్లు మార్పు
కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లు గా ఉన్న యూఎస్‌
జనాభా కంటే అధికం. 2019లో దేశంలో ఆన్‌లైన్‌ లావాదే- రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్ అయిన రెపోను
వీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు . కరోనా మహమ్మారి మరో 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్‌
కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరిగింది. గమనార్హం. ఇం- పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృ-
టర్నెట్‌ వినియోగంలో సోషల్ మీడియా, ఎంటర్నటై ్మెంట్, త్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా
న్యూస్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నిర్ణయించడంతో రెపో 5.4 శాతానికి చేరింది. స్థూ ల దేశీ-
యోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను యథాతథంగా
బీహార్ సీఎంగా నితీశ్‌ ప్రమాణం 7.2 శాతం వద్ద కొనసాగించింది.
బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్‌(యునైటెడ్‌)కు
భారత్‌-అమెరికా మిలిటరీ ఎక్సర్‌సైజ్‌
చెందిన నితీశ్‌ కుమార్‌ ఎనిమిదో సారి ప్రమాణం చేశారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌ బై చెబుతూ 13వ ఎడిషన్‌ భారత్‌-అమెరికా మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ ‘ఎక్స్‍

m
వజ్ర ప్రహార్‌-2022’ ఆగస్టు 8న ప్రారంభమయ్యింది. ఈ

o
ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటు

c
చేశారు. సీఎంగా నితీశ్‌ కుమార్‌తో పాటు తేజస్వి యాదవ్‌ విన్యాసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని బక్లో హ్‌లో నిర్వహిం-

.
చారు. ఉమ్మడి మిషన్‌ ప్రణాళిక, కార్యాచరణ వ్యూహాలు

u
డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

l
వంటి రంగాల్లో అనుభవాలు పంచుకోవడం, ఇరుదేశాలు

u
జాతీయ స్మారకంగా ‘ఢిల్లీ చలో’ మైదానం రక్షణ సహకారం మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా దీన్ని

up
చేపట్టారు.

er
రెండు శతాబ్దా లుగా పలు చారిత్రక ఘటనలకు వేదికగా
నిలిచిన సింగపూర్లో ని మైదానాన్ని 75వ జాతీయ స్మారకం-
తొలి వర్చువల్‌ స్పేస్ మ్యూజియం

m
గా ఆ దేశం ప్రకటించింది. 1943 జులై 5న ఆజాద్‌ హింద్‌
ఫౌజ్‌ కవాతు అనంతరం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇదే దేశంలో తొలి వర్చువల్‌ స్పేస్ మ్యూజియం ‘స్పార్క్‍’ను
మైదానం నుంచి ‘ఢిల్లీ చలో’ నినాదమిచ్చారు. ఇస్రో చైర్మన్‌ ఎస్ సోమనాథ్‌ ప్రారంభించారు. ఇస్రో వివిధ
మిషన్లకు చెందిన డిజిటల్‌ కంటెంట్‌ను ఇంటరాక్టివ్‌ పద్ధ-
ఉత్తమ పంచాయతీకి కోటి నజరానా తిలో ప్రజలకు అందించడానికి దీనిని ఏర్పాటు చేశారు.
ఇస్రోను 1969, ఆగస్ట్ 15న స్థాపించారు. ప్రధాన కార్యా-
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధన ఆధారంగా లయం బెంగళూరులో ఉంది.
ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయిం-
చింది. మొదటి బహుమతికి కోటి, రెండో బహుమతికి
ఏషియన్‌ రీజినల్‌ సమ్మిట్‌
రూ.75లక్షలు, మూడో బహుమతి పొందిన గ్రామానికి
రూ.50లక్షల వరకు అవార్డు ఇస్తారు. జాతీయ స్థా యిలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఏషియన్‌ రీజినల్‌ సమ్మి-
ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తారు. ట్‌’ను వర్చువల్‌గా ‘మేకింగ్‌ అవర్‌ ఎలక్షన్‌ ఇన్‌క్లూ జివ్‌,
యాక్సెసబుల్‌ అండ్‌ పార్టిసిపేటివ్‌’ అనే థీమ్‌తో ఏర్పాటు
పింగళి పేరుతో పోస్టల్‌స్టాంప్‌ చేశారు. ఈ సదస్సును వచ్చే నెలలో నేషనల్‌ ఎలక్టో రల్‌
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెక్సికో ఆధ్వర్యంలో నిర్వహించనున్న
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఉత్స- ‘సమ్మిట్‌ ఫర్‌ ఎలక్టో రల్‌ డెమొక్రసీ’ సమావేశం కోసం ని-
వాల సందర్భంగా ఆగస్ట్‌ 2న ఢిల్లీలో ఘనంగా తిరంగా ర్వహించారు.
ఉత్సవ్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ

merupulu.com కరెంట్​అఫైర్స్​39 v
August 2022

పీఎంవో డైరెక్టర్‌గా శ్వేతా సింగ్‌ న్ని కల్పించిందని ప్రధాని తెలిపారు. దాద్రానగర్‌ హవేలీ,
డామన్ డయ్యూ ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) డైరెక్టర్‌గా..
ఇం డి యన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి శ్వేతా
విమానాశ్రయానికి భగత్‌సింగ్‌ పేరు
సింగ్‌ నియమితులయ్యారు. 2008 బ్యాచ్‌ అధికారి
అయిన శ్వేతా సింగ్‌ నియామకాన్ని కేబినెట్‌ నియామకాల పంజాబ్, హర్యాన రాష్ట్ర ప్రభుత్వాలు చండీగఢ్‌ అంతర్జా -
కమిటీ(ఏసీసీ) ఆమోదించింది. శ్వేతా సింగ్‌ మూడేళపా ్ల - తీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు
టు ఈ పదవిలో కొనసాగుతారు. భగత్‌సింగ్‌ పేరు పెట్టేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి.
పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్, హరియాణా ఉప
సీజేఐగా లలిత్ నియామకం ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌటాలా నడుమ జరిగిన చర్చల
అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌
ఉమేశ్‌ లలిత్‌ నియామకం ఖరారు అయ్యింది. ఆయన
నియామకాన్ని ఆమోదిస్తూ ఆగ‌స్టు 10న రాష్ట్రపతి ద్రౌపది
ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.భారతదేశ 49వ భారత
ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ యూయూ ప్రాంతీయం
om
లలిత్‌.. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు.

రాష్ట్రీయ పురస్కార్‌ పోర్టల్‌

l u. c
రామగుండంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్

u
కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించే దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌(నీటిపై తేలియాడే) సోలార్‌

p
అవార్డు లను కేంద్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందికి తీసుకొ- ప్లాంట్‌ను ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా ప్రారంభిం-

er u
చ్చింది. ఎంపికలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని చారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి
పెంచేందుకు ‘రాష్ట్రీయ పురస్కార్‌’ పేరిట కేంద్ర హోం మం- జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423

m
త్రిత్వ శాఖ www.awards.gov.in పోర్టల్‌ను రూపొం- కోట్ల తో ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు.
దించింది.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
నిరుపేద బాలికల కోసమే ‘ప్రాజెక్ట్‌ శక్తి’ రాష్ట్రం ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న
విద్యతో పాటు వివిధ రంగాల్లో వంద మంది నిరుపేద, ప్రతి- ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం
భావంతులైన బాలికలను ప్రోత్సహించడానికే ‘ప్రాజెక్ట్‌ శక్తి’ కేసీఆర్ ప్రారంభించారు. ఏడెకరాల స్థలంలో రూ.600కో-
కార్యక్రమాన్ని చేపట్టా మని పర్వతారోహకులైన మాలావత్‌ ట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని
పూర్ణ, కావ్య మన్యపు (నాసా శాస్త్రవేత్త) తెలిపారు. ప్రాజెక్ట్‌ సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సెంటర్‌ నుంచి వీక్షించవచ్చు.
శక్తి పేరుతో లక్ష డాలర్ల (సుమారు రూ.80 లక్షలు) సేకరణే
లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారం
సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ
గోవాలో 100% కొళాయి నీరు రాష్ట్రం ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైంది.
గోవా 100% గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటిని ఆగస్టు 25న ఢిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రా ని-
సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని అందుకుంది. జల్‌ జీవన్‌ క్స్‌శాఖలతో పాటు ఇజ్రాయెల్, స్వీడన్‌ రాయబార కార్యా-
మిషన్‌ కింద ప్రభుత్వం గత మూడేళలో్ల ఏకంగా ఏడు లయాలు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేయనున్నా-
కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సదుపాయా- రు.

40 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
August 2022

జాతీయ చేనేత పురస్కారాల ప్రదానం


యా దా ద్రి భువనగిరి జిల్లా పుట్ట పాక చేనేత కళాకారులు
వార్తల్లో వ్యక్తులు
కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌లు
జాతీయ హస్తకళల పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో
ఛరిష్మా కృష్ణ
జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలోఈ అవార్డు స్వీకరిం-
చారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పైన్‌ ఆర్ట్స్‌
విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ మిస్‌ సౌత్‌ ఇండియా గా
నేతన్న బీమా ఎంపికయ్యారు. పెగాసస్‌ గ్లో బల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ
కేరళలోని కోచిలో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా
రాష్ట్రంలో రైతు బీమా తరహాలో చేనేత కార్మికుల కోసం నిలిచారు. చదువుకుంటూనే నృత్య కళాకారిణిగా, నటిగా
‘నేతన్న బీమా’ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం సంద- ఛరిష్మా రాణిస్తున్నారు.
ర్భంగా ఆగస్టు 7న మంత్రి కేటీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభిం-
చారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 80 వేలకు పైగా చేనేత,
ఆశిష్‌ కుమార్‌
మరమగ్గా ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మేనేజింగ్‌ డైరెక్టర్,

m
ఓడీఎఫ్‌ ప్లస్‌లో తెలంగాణ టాప్‌ సీఈవోగా ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు.

c o
అంతకు ముందు ఆయన బీఎస్‌ఈ ఎండీ, సీఈఓగా

.
బహిరంగ మల విసర్జనను పూర్తిగా పరిహరించడంతో రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈఓ నియామకం

l u
పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థా లను సక్ర- వరకు ఎక్స్ఛేంజీ వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెం-

u
మంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ) ప్లస్‌ ట్‌ కమిటీ చూసుకుంటుందని బీఎస్‌ఈ వెల్లడించింది.

p
స్థాయి పొందిన టాప్‌ 5 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు,

er u
ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లు ఉన్నట్లు కేంద్ర
జస్టిస్‌ ఎన్వీ రమణ
జల్‌శక్తిశాఖ వెల్లడించింది.

m
ఉస్మానియా యూనివర్సిటీ రెండు దశాబ్దా ల తర్వాత
జీస్‌డీపీలో 19.37% వృద్ధిరేటు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 82వ స్నాతకోత్సవంలో
సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ 48వ ఓయూ గౌరవ
తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ప్రస్తుత ధరల డాక్టరేట్‌ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన
ప్రకారం 19.37 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో తర్వాత గౌరవ డాక్టరేట్‌ అందుకుంటున్న మొదటి తెలుగు
19.19 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ వ్యక్తిగా చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నిలవనున్నారు.
రూ.11,48,115 కోట్లు , తలసరి ఆదాయం రూ.2,75,-
443గా తేలింది.
అమితాబ్‌ కాంత్‌
నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కాంత్‌ జీ–20కు
భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర
మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు
చూశారు. జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్‌కు
రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యా-
ప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాలి.

merupulu.com కరెంట్​అఫైర్స్​41 v
August 2022

డా.ప్రతిమా చౌదరి ప్రపంచ చెస్ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపికకు ఫిడే


కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించింది.
బ్రిటన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్‌లలోని హీమో-
ఫీలియా సెంటర్‌ డాక్టరకు ్ల సంబంధించిన ‘ద యునైటెడ్‌
కౌశిక్‌ రాజశేఖర
కింగ్‌డమ్‌ హీమోఫీలియా సెంటర్‌ డాక్టర్స్‌ ఆర్గనైజేషన్‌
(యూకేహెచ్‌సీడీఓ)’ చైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్‌ డా.ప్రతిమా అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరిం-
చౌదరి మావిళప ్ల ల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి గ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన
ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి. కౌశిక్‌ రాజశేఖర.. ప్రతిష్టాత్మక గ్లో బల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు
ఎంపికయ్యారు. విద్యుత్ రవాణా, శక్తిసామర్థ్య సాంకేతిక-
జగదీప్‌ ధన్‌ఖడ్‌ తల రంగంలో అందించిన సేవలకుగాను ఆయనకు ఈ
బహుమతి దక్కింది.
దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌
బాధ్యతలు స్వీకరించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గ-
సావిత్రి జిందాల్‌
రెట్‌ ఆళ్వాపై ఆయన 346 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్‌కు
ఉత్పల్‌కుమార్‌ సింగ్‌ ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన చెందిన సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో నిలిచారు.

m
జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ అయిన ఆమె నికర సంపద

o
ధన్‌ఖడ్‌కు న్యాయవాదిగా, చట్ట సభల సభ్యునిగా, గవర్న-

c
ర్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. 11.3 బిలియన్‌ డాలర్లు . ఈ మేరకు బ్లూ మ్‌బెర్గ్‌ బిలియన-

.
ర్స్‌ సూచీ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో కంట్రీ

l u
రేఖారెడ్డి గార్డెన్‌ కో ఛైర్మన్‌ యాంగ్‌ హుయాన్‌ తొలి స్థా నంలో కొన-

u
సాగారు.

p
హైదరాబాద్‌కు చెందిన జపాన్‌ పూల అలంకరణ (ఒహరా

er u
ఇకెబానా) కళానిపుణురాలు గవ్వా రేఖారెడ్డి జపాన్‌ విదే-
రిషబ్‌ పంత్‌
శాంగమంత్రి ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యారు.

m
తమ కళ ద్వారా భారత్‌-జపాన్‌ల మధ్య సాంస్కృతిక టీమ్‌ ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌
మార్పిడి, స్నేహ సంబంధాలకు దోహదపడినందుకు ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రచారకర్తగా నియమితుడయ్యాడు.
ఆమెను ఈ పురస్కానికి ఎంపిక చేశారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చినా పట్టు దలతో ప్రపంచ క్రి-
కెట్లో అతడు సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని
టెస్సీ థామస్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అన్నారు. పంత్‌..
తన రాష్ట్రం, దేశం గర్వపడేలా చేశాడని చెప్పారు.
డీఆర్‌డీఓ ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్‌కు లోకమాన్య
తిలక్‌ జాతీయ అవార్డు (2022)ను అందజేశారు. స్వదేశీ
రవీంద్రరావు
సిద్ధాంతాన్ని వ్యాప్తిచేయడంలో కృషిచేసినందుకు టెస్సీ
థామస్‌ను ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు ట్రస్టు అధ్య- భారత వాయుసేనకు చెందిన ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ డి.రవీంద్ర-
క్ష, ఉపాధ్యక్షులు దీపక్‌ తిలక్, రోహిత్‌ తిలక్‌ తెలిపారు రావుకు ప్రభుత్వం ‘వాయుసేవ శౌర్య పతకం’ ప్రకటిం-
చింది. ప్రమాదంలో చిక్కుకున్న తోటి పైలట్‌ ప్రాణాలను
విశ్వనాథన్‌ ఆనంద్‌ ధైర్యసాహసాలతో రక్షించినందుకు దీనికి ఎంపికయ్యారు.
‘‘2021 నవంబరు 6న లెఫ్టినెంట్‌ రవీంద్రరావు జాగ్వార్‌
భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అంతర్జా తీయ యుద్ధవిమానంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత
అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్‌ రెండోసారి అధ్యక్షుడయ్యారు.
చెననై్ లో జరుగుతున్న 44వ చెస్ ఒలంపియాడ్ వేదికగా

42 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
August 2022

వీవీఎస్‌ లక్ష్మణ్‌ విశ్వనాథ్‌ కార్తికేయ


జా తీయ క్రికెట్‌ అకాడమీ అధినేత వీవీఎస్‌ లక్ష్మణ్‌ హైదరాబాద్‌కు చెందిన పడకంటి విశ్వనాథ్‌ కార్తికేయ
మరోసారి టీమ్‌ఇండియాకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిం- ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ పర్వతం
చనున్నాడు. జింబాబ్వేతో ఆగస్టు 18, 20, 22 తేదీల్లో తూర్పు, పడమర శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధి-
మూడు వన్డేల సిరీస్‌ ఆడబోతున్న భారత జట్టు కు అతను రోహించాడు. ఎల్‌బ్రస్‌ పర్వతం పశ్చిమభాగం 5,642
కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై మీటర్లు , తూర్పు శిఖరం 5,621 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
షా తెలిపారు.
మాక్‌ రూథర్‌ఫర్డ్‌
దినేష్‌ పరుచూరి బెల్జియం–బ్రిటిష్ రెండు పౌరసత్వాలు ఉన్న మాక్ రూథ-
ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెకరే్ట ట్‌హైదరాబాద్‌విభాగం అడిషనల్‌ ర్ఫర్డ్ చిన్న వయసులోనే రెండు గిన్నిస్‌ ప్రపంచ రికార్డు లు
డైరెకర్్ట ‌గా దినేష్‌పరుచూరి నియమితులయ్యారు. ప్రస్త తు ం సాధించాడు. ఎవరూ తోడులేకుండా భూగోళాన్ని చుట్టిన
ఈడీ జాయింట్‌ డైరెకర్్ట ‌గా ఉన్న అభిషేక్‌ గోయల్‌ను అత్యంత పిన్నవయస్కుడిగా, మైక్రోలైట్‌ ప్లేన్‌లో ప్రపంచ-
ముంబైకి బదిలీ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెకరే్ట ట్‌ ఆగస్టు మంతా తిరిగి అత్యంత పిన్నవయస్కుడిగా రెండు రికార్డు -
10న ఉత్త ర్వులు జారీ చేసింది. లు రూథర్‌ఫర్డ్‌ పరమయ్యాయి.

o m
.c స్
మహమ్మద్‌ ముస్తఫా
స్పోర్ట్
l u
నాబార్డ్‌ చైర్మన్‌గా మహమ్మద్‌ ముస్తఫాను నియమించాల-

u
ని ‘ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎ-

p
స్‌ఐబీ) సిఫార్సు చేసింది. ముస్తఫా యూపీ కేడర్‌కు చెందిన

r u
1995 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. పదవీ కాలం ముగియను-

e
న్న ప్రస్తుత చైర్మన్‌ గోవిందరాజులు స్థా నంలో ముస్తఫాను విజేత వెర్‌స్టా పెన్‌

m
నియమించనున్నారు.
2022 ఫార్ములావన్‌ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసా-
గిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టా పెన్‌ ఎనిమిదో
సతీశ్ రెడ్డి విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్‌లో జరిగిన
డీఆర్డీవో కొత్త చైర్మన్గా డా. సమీర్ వీ కామత్ నియమితుల- హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టా పెన్‌ విజేతగా నిలిచాడు. హా-
య్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన జి.సతీశ్ మిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థా నంలో, జార్జి రసెల్‌ (మెర్సిడె-
రెడ్డి రక్షణ శాఖ మంత్రికి శాస్ట్రీయ సలహాదారుగా పనిచే- స్‌) మూడో స్థా నంలో నిలిచారు.
యనున్నారు. నెల్లూరు జిల్లా కు చెందిని సతీశ్ రెడ్డి2018
ఆగస్టులో డీఆర్డీవో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మెక్ కియోన్ గోల్డెన్ రికార్డ్
ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్‌ ఎమ్మా మెక్‌కియోన్‌ కామ-
అజయ్‌ భల్లా న్వెల్త్‌ గేమ్స్‌లో అత్యధికంగా 11 గోల్డ్ మెడల్స్ సాధించిన
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా పదవీ- అథ్లెట్‌గా రికార్డు లకెక్కింది. 28 ఏళ్ల స్విమ్మర్‌ తాజాగా
కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కా-
ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు మన్వెల్త్ గేమ్స్ లో మూడో స్వర్ణం మహిళల 50 మీటర్ల
జారీ చేసింది. ఆయన 2023 ఆగస్టు 22 వరకు ఈ ఫ్రీస్టయిల్‌లో గెలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో, 2018
పదవిలో కొనసాగుతారని పేర్కొంది. భల్లా 2019 ఆగస్టు- గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో ఎమ్మా నాలుగు స్వర్ణా ల చొప్పున
లో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు నెగ్గింది.

merupulu.com కరెంట్​అఫైర్స్​43 v
August 2022

చెస్‌ ఒలింపియాడ్‌ చేసుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో గార్సియా (ఫ్రాన్స్‌)


6–-2, 6-–4తో చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ పెట్రా క్విటోవాను
44వ చెస్‌ ఒలింపియాడ్‌ను భారత్‌ రెండు కంచు పత- ఓడించింద పురుషుల సింగిల్స్‌లో అన్‌సీడెడ్‌ కొరిచ్‌ (క్రొ-
కాలతో ముగించింది. మహిళల-1, పురుషుల-2 జట్లు యేషియా) టైటిల్‌ నెగ్గా డు. ఫైనల్లో అతడు 7-–6 (7-–0),
పోడియంపై నిలిచాయి. చివరిదైన 11వ రౌండ్లో మహిళల- 6-–2తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు.
1 జట్టు కంచు పతకం సాధించింది. తొఖిర్‌జొనోవాతో
గేమ్‌ను హంపి, ఇరినా కృష్‌తో గేమ్‌ను వైశాలి డ్రాగా
ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ కార్ల్‌సన్‌ సొంతం
ముగించారు. పురుషుల-2 జట్టు విజమూడో స్థానాన్ని నిల-
బెట్టుకుంది. చాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరిగిన ఎఫ్‌టీఎక్స్‌
క్రిప్టో కప్‌ చివరి రౌండ్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌
కామన్వెల్త్‌ క్రీడల్లో నాలుగో స్థానం ప్రజ్ఞానంద 4–-2 తేడాతో ప్రపంచ నంబర్‌వన్, అయిదు
సార్లు ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) ను
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఈ సారి 61 పతకాలతో పట్టి - ఓడించినా 16 పాయింట్ల తో కార్ల్‌సన్‌ వరుసగా రెండో
కలో నాలుగో స్థానంలో నిలిచింది. 22 స్వర్ణా లు, 16 ఏడాదీ టైటిల్‌ గెలుచుకున్నాడు.
రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. 2010లో సొంత-
గడ్డపై జరిగిన క్రీడల్లో 38 స్వర్ణా లు సహా 101 పతకాలతో

సైన్స్ అండ్m
టెక్నాలజీ
o
పట్టికలో మన దేశానికి రెండో స్థానం దక్కింది. ఆస్ట్రేలియా

c
అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌, కెనడా తర్వాతి స్థానాల్లో

u.
ఉన్నాయి. ముగింపు వేడుకల్లో శరత్‌ కమల్, నిఖత్‌ జరీన్‌

l
పతాకధారులుగా వ్యవహరించారు.

ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌

up u భారీ సూపర్నోవా గుర్తింపు

e r
ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ అంతర్జా తీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెం- భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో

m
ట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సంచల- ఉన్న ఓ పాలపుంతలో భారీ సూపర్‌నోవాను జేమ్స్‌ వెబ్‌
నంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది టెలిస్కోప్‌ గుర్తించింది. జేమ్స్‌ వెబ్‌ కంటికి చిక్కిన తొలి సూ-
మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ పర్‌నోవా ఇదే. నక్షత్రం తన ఉనికిని కోల్పోయే క్రమంలో
జరుగుతోంది. తొలి రౌండ్‌లో ప్రజ్ఞానంద అలీరెజా పేలిపోయినప్పుడు వెలువడే అపారమైన కాంతిని సూప-
ఫిరూజా (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. ర్‌నోవాగా పిలుస్తారు.

నేపాల్ కోచ్‌గా ప్రభాకర్‌ భారత నేవీ చేతికి విక్రాంత్‌


భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ భారత నావికా దళానికి దేశీయంగా తయారైన మొట్ట మొ-
నేపాల్‌ జాతీయ జట్టు కు హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యా- దటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్‌’ను కొచ్చిన్‌
డు.భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ అందజేసింది. షెడ్యూల్‌ ప్రకారం- వి-
కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్‌ క్రాంత్‌ను ఆగస్ట్‌15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా
గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రంజీ జట్ల కు కోచ్‌గా నేవీ విధుల్లో కి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రం-
పనిచేశాడు. పై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ
విక్రాంత్‌ చేరిక కీలక పరిణామం.
సిన్సినాటి టెన్నిస్ టైటిల్‌
సిన్సినాటి టెన్నిస్‌ టైటిల్‌ను కరోలిన్‌ గార్సియా సొంతం

44 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
August 2022

తేజస్ పై విదేశాల ఆసక్తి


హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)
త యారు చేసిన తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు
చేసేందుకు అమెరికా, ఆ్రస్టేలియా, ఇండోనేషియా, ఫిలి-
ప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్‌ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ
శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ చెప్పారు. తేజస్‌ను
త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు.

ఖయ్యామ్‌ ఉపగ్రహం
రష్యా రాకెట్‌ ఇరాన్‌ ఉపగ్రహాన్ని ఆగస్టు 9న విజయవం-
తంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రష్యా లీజుకు తీసుకున్న
కజకిస్థా న్‌లోని బైకనూర్‌ ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్‌
రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ఉపగ్రహానికి
11వ శతాబ్దా నికి చెందిన పర్షియన్‌ కవి, ఫిలాసఫర్‌ ఒమర్‌

om
ఖయ్యామ్‌ పేరు పెట్టారు.

వీఎల్‌- ఎస్‌ఆర్‌శామ్‌ సక్సెస్

l u. c
u
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేం-

p
దుకు ఉపయోగించే వర్టికల్‌ లాంచ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌

er u
మిసైల్‌ (వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌)ను భారత్‌ విజయవంతంగా
పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలో ఒక యుద్ధనౌక

m
నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీన్ని డీఆర్‌డీవో, భారత
నౌకాదళం నిర్వహించాయి.

merupulu.com కరెంట్​అఫైర్స్​45 v
September 2022

సెప్టెంబర్ కరెంట్ ఎఫైర్స్ ఉజ్బెకిస్తాన్‌లో ఎస్సీఓ సమ్మిట్


షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సు ఉజ్బె-
అంతర్జాతీయం కిస్తాన్‌లో జరుగుతుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర
మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్పింగ్
పాల్గొనే అవకాశముంది. ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తా-
న్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్‌
బ్రిటన్‌ నూతన ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ సభ్యదేశాలు. ఇరాన్‌ సైతం చేర్చుకోనున్నారు.
బ్రిటన్‌ నూతన ప్రధానిగా అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి
చెందిన లిజ్ట్రస్‌ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లు
మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌పై ఆమె సుమారు 21 వేల
అంగారక గ్రహంపై జీవాన్వేషణ కోసం పరిశోధనలు
ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో 47 ఏళ్ల లిజ్‌ ట్రస్‌ ప్ర-
సాగిస్తోన్న నాసాకు చెందిన పర్సెవరెన్స్‌ రోవర్‌ కీలక ఆన-
ధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
వాళను్ల గుర్తించింది. జెజెరో బిలం నుంచి ఆర్గా నిక్‌ మాలి-
క్యూల్స్‌ సహా పలు నమూనాలను సేకరించింది. ఆ మాలి-
కుషియారా జలాలపై ఒప్పందం క్యూల్స్‌తో అంగారకుడిపై పురాతన జీవాలు ఉండొచ్చని

om
మన దేశంలో పర్యటిస్తున్న బంగ్లా దేశ్‌ ప్రధానమంత్రి నాసా భావిస్తోంది.

c
షేక్‌హసీనా భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు

.
‘జిమెక్స్‌ - 2022’ విన్యాసాలు

u
జరిపారు. భారత్‌–బంగ్లా దేశ్‌ల మధ్య ఏడు కీలకమైన

l
ఒప్పందాలు కుదిరాయి. వాటిలో దక్షిణ అస్సాం, బంగ్లా -

u
వైజాగ్లో భారత్‌–జపాన్‌ దేశాల ఆరో విడత మారిటైం విన్యా-

p
దేశ్‌లోని సిల్హేట్‌ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉన్న
సాలు–2022 (జిమెక్స్‌) నిర్వహించారు. ముగింపు వేడుక-

u
కుషియారా నదీ జలాలపై ఒప్పందం కుదిరింది.

er
ల్లో భారత నేవీ బృందానికి రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా
సారథ్యం వహించగా, జపాన్‌ తరఫున రియర్‌ అడ్మిరల్‌
బ్రిటన్ రాజుగా ఛార్లెస్‌

m
హిరాత్‌ టొషియుకి కమాండర్‌గా కొనసాగారు. దీంతో
బ్రిటన్‌ను 70 ఏళ్ల పాటు పరిపాలించిన రాణి ఎలిజబెత్‌-2 ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుందని నేవీ
స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో మరణించారు. వర్గా లు పేర్కొన్నాయి.
రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్‌ మాజీ
యువరాజు ఛార్లెస్‌ నూతన రాజుగా, 14 కామన్వెల్త్‌ అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్
దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు.
చైనాను అధిగమించి శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణ-
దాతగా భారత్ అవతరించింది. 2022 నాలుగు నెలల్లో
కుబేరుల అడ్డా న్యూయార్క్ భారతదేశం మొత్తం 968 మిలియన్ యూఎస్ డాలర్ల
ప్రపంచంలో కుబేరులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూ- రుణాలను ద్వీప దేశానికి అందించింది. 2017–-2021
యార్క్, టోక్యో, శాన్‌ ఫ్రాన్సిస్కో, లండన్‌ తొలి నాలుగు వరకు గత ఐదేళలో్ల , శ్రీలంకకు చైనా అతిపెద్ద ద్వైపాక్షిక
స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్‌ రుణదాతగా ఉంది.
పార్ట్‌నర్స్‌ గ్రూప్‌’ తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడిం-
చింది. చైనాలోని బీజింగ్, షాంఘై తొమ్మిది, పదో స్థానా- పెరిగిన ఫెడరల్ వడ్డీ రేటు
ల్లో , భారత్‌లోని ముంబై 25వ స్థానంలో నిలిచింది.
ధరల అదుపే లక్ష్యంగా యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌
రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది.
దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 3–3.25 శాతానికి పెరిగాయి. ద్ర-

46 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
September 2022

వ్యోల్భణ కట్ట డికే వరుసగా మూడోసారి రేట్లు పెంచామని


ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు. జాతీయం
అతిపెద్ద క్రూజ్‌ నౌక ‘ది గ్లో బల్‌ డ్రీమ్‌ 2’
ప్రపంచంలోనే అతిపెద్ద విహార (క్రూజ్‌) నౌకగా- ‘ది గ్లో బల్‌ మానవాభివృద్ధి సూచీలో 132వ స్థానం
డ్రీమ్‌ 2’ నిలిచింది. 9 వేల మంది కెపాసిటీ గల ఈ నౌకను ఆరోగ్యం, విద్య, సగటు ఆదాయం అనే మూడు అంశాలను
రూ.11 వేల కోట్ల తో నిర్మించారు. నిర్మాణ సంస్థ దివాల ప్రామాణికంగా తీసుకొని గణించిన మానవాభివృద్ధి సూచీ
తీయడం, భారీ నౌకను కొనేందుకు ఎవరూ ముందుకు (హెచ్డీఐ)–2021లో 0.633 హెచ్డీఐ విలువతో భారత్
రాకపోవడంతో తుక్కుగా మారబోతోంది. 132వ స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరంలో 131వ
స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానం దిగజారింది.
ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని
ఇటలీ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా నేత ప్రధానిగా బ్రిటన్​ను అధిగమించిన భారత్‌
పదవీ బాధ్యతలు చేపట్ట నున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ బ్రి టన్‌ను అధిగమించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద
పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని నేతృత్వం- ఆర్థిక వ్యవస్థ (854.7 బిలియన్‌ డాలర్లు )గా తాజాగా

m
లోని కూటమి 43 శాతానికి పైగా ఓట్ల తో విజయఢంకా అవతరించిన భారత్‌ 2029 నాటికల్లా మూడో స్థానానికి

c o
మోగించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ విభాగం అంచనా వేసింది.

.
ఏర్పడే పూర్తి అతివాద ప్రభుత్వం ఇదే. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలే భారత్‌ ముందున్నాయ-

l u
ని ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు వెల్లడించాయి.

u
అఫ్గాన్‌కు మిత్ర దేశ హోదా రద్దు

p
భారత్‌ బయోటెక్‌ నాసల్ వ్యాక్సిన్

er u
అఫ్గా నిస్థా న్‌కు నాటోయేతర మిత్ర దేశ హోదాను అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్‌ రద్దు చేశారు. 2012లో అఫ్గా నిస్థా- కొవిడ్‌ నివారణకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభి-

m
న్‌ను అమెరికా నాటోయేతర మిత్ర దేశంగా పేర్కొంది. వృద్ధి చేసిన చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) ఇన్‌కొ-
దీనివల్ల రెండు దేశాలు రక్షణ, ఆర్థిక సంబంధాలను కొ- వ్యాక్‌ (బీబీవీ154)కు మన దేశంలో అత్యవసర వినియోగ
నసాగించగలిగాయి. అమెరికా నాటోయేతర మిత్ర దేశ అనుమతి లభించింది. దీన్ని ముక్కు ద్వారా ఇస్తారు. ఈ
హోదా జాబితాలో పాకిస్థాన్, కువైట్, జపాన్‌ సహా 18 తరహా కొవిడ్‌-19 టీకా ప్రపంచంలోనే ఇదే మొదటిది
దేశాలున్నాయి. కావడం విశేషం.

స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం నౌకాదళం సరికొత్త పతాకావిష్కరణ


అమెరికా భద్రతా విభాగం మాజీ కాంట్రాక్టర్‌ ఎడ్వర్డ్‌ స్నో- నౌకాదళానికి సరికొత్త పతాకాన్ని ప్రధాని మోడీ ఆవిష్క-
డెన్‌కు అధ్యక్షుడు పుతిన్‌ రష్యా పౌరసత్వం మంజూరు రించారు. ఇన్నాళ్లూ నౌకాదళం జెండాలో బానిసత్వపు
చేశారు. అమెరికా భద్రతకు సంబంధించిన సమాచారా- ఆనవాళ్లుండేవి. కొత్త పతాకంలో ప్రధానంగా రెండు
న్ని వెల్లడించినట్టు స్నోడెన్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో భారత జాతీయ
కేసులో విచారణను తప్పించుకునేందుకు 2013లోనే జెండాను ఉంచారు. కుడి వైపున నీలం, బంగారు వర్ణంలో
ఆయన రష్యాకు వలస వచ్చాడు. మెరిసిపోయే అష్టభుజాకారం ఉంది.

భారత సైన్యాధిపతికి నేపాల్‌ గౌరవం


నేపాల్‌ అధ్యక్షురాలు బైద్య దేవీ భండారి తమ దేశ గౌరవ

merupulu.com కరెంట్​అఫైర్స్​47 v
September 2022

జనరల్‌ హోదాను భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు పురస్కారం


పాండేకు ప్రదానం చేశారు. ఖాఠ్మాండులోని అధ్యక్షురాలి
అధికారిక నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం- జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమా-
లో ఖడ్గం, ప్రశంసా పత్రాన్ని జనరల్‌ మనోజ్‌ పాండేకు లు, నిపుణుల్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న హై-
ఆమె అందించారు. దరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌
సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)కు ఆసియా, పసిఫిక్‌ సమీకృత
గ్రామీణాభివృద్ధి కేంద్రం (సీఐఆర్‌డీఏపీ) అజీజ్‌-ఉల్‌-హక్‌
భారత్‌లోకి చీతాలు
గ్రామీణాభివృద్ధి పురస్కారం లభించింది.
దేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించబో-
తున్నాయి.1952లో వీటిని అంతరించిన జాతిగా ప్రభు- ఎస్‌సీవో పర్యాటక, సాంస్కృతిక రాజధాని
త్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంర-
క్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు ఎస్‌సీవో తొలి పర్యాటక, సాంస్కృతిక రాజధానిగా ఉత్త-
నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌లోకి రాబోతున్నాయి. ర్‌ప్రదేశ్‌లోని పవిత్ర వారణాసి పట్ట ణాన్ని గుర్తించారు.
2022–23 కాలానికి వారణాసి ఆ హోదాలో కొనసాగను-
న్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా
8 శాతానికి నిరుద్యోగ రేటు
వెల్లడించారు.

m
ఆగస్టు లో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి

c o
ఇంటర్‌పోల్‌ చిహ్నంగా కోణార్క్‌ఆలయ
చేరుకుంది. 2021 ఆగస్టు లో నిరుద్యోగం రేటు రికార్డు

.
స్థాయిలో 8.35%కి చేరుకుందని సెంటర్‌ ఫర్‌ మానిట-

l u
రింగ్‌ ఇండియన్‌ ఎకానమీ గణాంకాల్లో పేర్కొన్నాయి. రథచక్రం

u
గ్రామీణ భారత్‌లో నిరుద్యోగం 9.6% ఉంటే, పట్ట ణాల్లో

p
భారత్‌లో అక్టో బరులో జరగనున్న 90వ ఇంటర్‌పోల్‌

u
7.7%గా ఉంది. తెలంగాణలో 6.9% గా ఉంది. జనరల్‌ అసెంబ్లీకి చిహ్నం (లోగో)గా కోణార్క్‌ ఆలయ రథ

er
చక్రాన్ని ఎంపిక చేశారు. చక్రానికి చుట్టూ భారత జాతీయ
అస్తిత్వంలో లేని రాజకీయ పార్టీల రద్దు పతాకంలోని మూడు రంగులను వృత్తంలా ఏర్పాటు చేసి

m
అస్తిత్వంలో లేని 86 గుర్తింపు లేని పార్టీలను కేంద్ర ఎన్ని- రూపొందించిన లోగోను జనరల్‌ అసెంబ్లీని నిర్వహిస్తున్న
కల సంఘం రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిం- సీబీఐ ఇటీవల ఆవిష్కరించింది.
చింది. రిజిస్టర్డ్‌ పార్టీల జాబితా నుంచి తొలగించిన వాటిలో
ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 2 పార్టీలున్నాయి. ఇప్ప- మతమార్పిడి నిషేధ బిల్లు కు ఆమోదం
టివరకు మొత్తం 537 పార్టీలపై ఎన్నికల సంఘం చర్యలు కర్ణా టకలో గత మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా చట్ట బద్ధత
తీసుకుంది. కల్పించిన మతమార్పిడి నిషేధ బిల్లుకు విధాన పరిషత్తులో
ఆమోదం లభించింది. బలవంతపు మతమార్పిడిని నిషే-
ఎస్‌బీఐ @ రూ.5 లక్షల కోట్లు ధించటం, మతాన్ని మార్చుకున్న తర్వాత కూడా పూర్వపు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మతంలోని రిజర్వేషన్‌ సదుపాయాన్ని పొందేవారిని ని-
ఇండియా (ఎస్‌బీఐ) మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.5 యంత్రించడమే ఈ చట్టం ఉద్దేశం.
లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. బ్యాంకింగ్‌
రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల తరవాత లైవ్లో సుప్రీంకోర్ట్ కేసుల విచారణ
రూ.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ అందుకున్న సంస్థగా సుప్రీంకోర్టు లో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై లైవ్లో
ఎస్‌బీఐ నిలిచింది. ప్రసారం కానుంది. ప్రస్తుతానికి యూట్యూబ్‌ ద్వారా ప్ర-
సారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు

48 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
September 2022

సొంత ప్లా ట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గా లు ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా
తెలిపాయి. పనిచేసే డీఆర్‌డీవో పరిశోధన కేంద్రం దీన్ని రూపొందిం-
చింది.
మార్కెట్‌ విలువలో అదానీ గ్రూప్ టాప్
మార్కెట్‌ విలువపరంగా దేశంలోనే అగ్రగామిగా అదానీ బరాబర్, నాగార్జునుడి గుహలు
గ్రూపు అవతరించింది. అదానీ గ్రూపునకు చెందిన బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లా లో గల బరాబర్, నాగార్జు -
నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.22.25 నుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు
లక్షల కోట్ల కు చేరింది. ఇదే సమయంలో టాటా గ్రూపు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాటిని
నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.20.81 లక్షల యునెస్కో ప్రపంచ వారసత్వ కట్ట డాల తాత్కాలిక
కోట్లు గా నమోదు అయింది. జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదించాలని భారత పురా-
వస్తు శాఖ (ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా/ఏఎస్‌ఐ)
సీడీఎస్​గా అనిల్‌ చౌహాన్‌ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.
భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్‌)గా రిటైర్డ్ లెఫ్టినెం-
ట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ నియమితులయ్యారు. సీడీఎస్‌

m
ప్రాంతీయం
హోదాలో దేశ మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ

c o
ఆయన విధులు నిర్వర్తించనున్నారు. భారత తొలి సీడీఎస్‌

.
జ నరల్‌ బిపిన్‌ రావత్‌ 2021 డిసెంబరులో హెలికాప్టర్‌

l u
ప్రమాదంలో చనిపోయిన నాటి నుంచి ఈ పదవి ఖాళీగా

u
ఉంది. యునెస్కో గ్లో బల్‌ నెట్‌వర్క్‌

r
జమ్మూకశ్మీర్‌లో ఆజాద్‌ కొత్త పార్టీ
up యునెస్కో గ్లో బల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీస్‌ జాబితాలో

e
వరంగల్‌ చేరినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహా-

m
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్‌ నేత గులాం నబీ రాల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. రామప్ప
ఆజాద్‌ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ‘డెమోక్ర- దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం హోదా
టిక్‌ ఆజాద్‌ పార్టీ (డీఏపీ)’గా దానికి పేరు పెట్టారు. ప్రజా- దక్కిన ఏడాదిలోపే ఇప్పుడు వరంగల్‌కు రెండో గుర్తింపు
స్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ, సమష్టి ఆలోచనలకు ప్రతీ- లభించింది.
కగా తమ పార్టీ నిలుస్తుందన్నారు.
కాళోజీ అవార్డ్
నిస్తార్, నిపుణ్‌ జలప్రవేశం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అవార్డ్ 2022కు
విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో తయారైన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్
నిస్తార్, నిపుణ్‌ డి.ఎస్‌.వి. (డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌)లను ఎంపికయ్యారు. ఈ అవార్డ్ కింద రూ.లక్షా 116 నగదుతో
జలప్రవేశం చేయించారు. జలాంతర్గా ముల్లో విధులు ని- పాటు షీల్డ్ ను కాళోజీ జయంతి సందర్భంగా అందించారు.
ర్వర్తించేవారి రక్షణలో డి.ఎస్‌.వి.లు అత్యంత కీలకపాత్ర
పోషిస్తాయని అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ పేర్కొన్నారు. సెక్రటేరియట్​కు అంబేద్కర్ పేరు
కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ
స్వల్పశ్రేణి గగనతల క్షిపణి సక్సెస్ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ
ఒడిశాలోని చాందీపుర్‌లో ఐటీఆర్‌ నుంచి చేపట్టిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌
అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణి కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అంబే-

merupulu.com కరెంట్​అఫైర్స్​49 v
September 2022

ద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారానే


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు. వార్తల్లో వ్యక్తులు
జాతీయ సమైక్యత దినోత్సవం
తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య మ్యాక్స్‌ వెర్‌స్టా పెన్‌
పాలనలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఏటా సెప్టెంబర్ ఫార్ములా వన్‌ ప్రపంచ చాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టా పెన్‌
17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిం- ఈ సీజన్‌లో తన కెరీర్‌లోనే తొలిసారి వరుసగా నాలుగో
చాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గ్రాండ్‌ ప్రి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డచ్‌ గ్రాండ్‌
సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు. ప్రి రేసులో ఈ బెల్జియం రేసర్‌ విజేతగా నిలిచాడు. ఈ
విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పాయింట్ల లో తన
సెర్ప్ కు జాతీయ స్థాయి గుర్తింపు ఆధిక్యాన్ని 109 పాయింట్ల కు పెంచుకున్నాడు.
తెలంగాణ సెర్ప్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమా- జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌
లతో దేశంలోనే అగ్రభాగాన నిలిచినందున కేంద్ర ప్రభుత్వ
నేషనల్‌ లీగల్‌
లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రం అవార్డు ను

m
చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చం-
అందుకుంది.

o
ద్రచూడ్‌ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూ-

. c
ర్తుల్లో సీజేఐ తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని ఈ
సెంట్రల్‌ సిల్క్ బోర్డు

l u
పదవిలో నియమించడం సంప్రదాయంగా వస్తోంది.

u
సెంట్రల్‌ సిల్క్‌బోర్డు సభ్యుడిగా తెలంగాణ వ్యవసాయ,

p
సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌ రావు నియ- సైరస్‌ మిస్త్రీ

er u
మితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ నోటిఫికేషన్‌
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ
విడుదల చేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొ-
రోడ్డు ప్రమాదంలో
ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని

m
నసాగుతారు. పాల్‌ఘర్‌ జిల్లా లో ఈ ఘటన జరిగింది. రెండు నెలల వ్యవ-
ధిలో వీరి కుటుంబంలో ఇది రెండో పెద్ద విషాదం. జూన్‌లో
స్వచ్ఛ పురస్కారాలు సైరస్‌ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ చనిపోయాడు.
రాష్ట్రంలోని మరో మూడు పురపాలికలు స్వచ్ఛ పురస్కా-
రాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని విన్‌ ఓవెన్‌
16 పట్ట ణ స్థా నిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు లను బ్రిటన్‌ డిప్యూటీ హై
హైకమిషనర్‌గా
కమిషనర్‌గా గారెత్‌ విన్‌ ఓవెన్‌ హైదరా-
సొంతం చేసుకోగా తాజాగా అలంపూర్, పీర్జాదీగూడ,
బాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదే-
కోరుట్ల పురపాలికలు ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)
శ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈయన గతంలో రష్యా,
అవార్డు లు దక్కించుకున్నాయి.
ఆర్మేనియా, ఇరాన్, అజర్‌బైజాన్‌లలోని ఫారిన్, కామన్‌వె-
ల్త్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్యాలయాల్లో పనిచేశారు.
మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రం
దేశంలో మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ కల్యాణ్‌ చౌబే
అవార్డు సాధించింది. ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర వరుసగా
అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎన్నికల్లో
మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
దిగ్గజ ఆటగాడు బైచుంగ్‌ భుటియా ఓడిపోయారు. ఏఐఎ-
ఫ్‌ఎఫ్‌ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఈస్ట్‌ బెంగాల్‌
మాజీ గోల్‌ కీపర్‌ కల్యాణ్‌ చౌబే విజయం సాధించాడు.

50 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
September 2022

అరవింద్‌ చిదంబరం రాబిన్‌ ఉతప్ప


భారత గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం దుబాయ్‌ టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప అంత-
ఓపెన్‌ చెస్‌ టోర్నీ విజేతగా నిలిచాడు. 9 రౌండ్ల నుంచి ర్జా తీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లో
7. 5 పాయింట్ల తో అతడు అగ్రస్థానం సంపాదించాడు. దాదాపు రెండు దశాబ్దా ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించేశా-
ఏడుగురు భారతీయులు టాప్‌-10లో నిలవడం విశేషం. డు. 36 ఏళ్ల ఈ కర్ణా టక బ్యాటర్‌ అన్ని రకాల భారత క్రికెట్‌
నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. ఉతప్ప 46 వన్డేల్లో
వినేశ్‌ ఫొగాట్‌ 934, 13 టీ20ల్లో 249 పరుగులు చేశాడు.
భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ప్రతిష్టాత్మక ప్రపంచ
రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన స్వాతి పిరమాల్‌
తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు లకెక్కింది. ఆమె భారత శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరమాల్‌కు
బెల్‌గ్రేడ్‌ చాంపియన్‌షిప్స్‌లో 53 కేజీల విభాగంలో ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఫ్రాన్స్‌
కాంస్యం సాధించింది. వినేశ్‌ 2019 చాంపియన్‌షిప్స్‌లో- విదేశీ వ్యవహారాల మంత్రి క్యాధరిన్‌ కోలోనా భారత పర్య-
నూ కాంస్యం గెలుచుకుంది. టనలో స్వాతి పిరమాల్‌కు ‘ది చెవాలియర్‌ డి లా లీజియన్‌
డిహానర్‌ ఆర్‌ నైట్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ హానర్‌’ పురస్కా-

m
జెన్నిఫర్‌ లార్సన్‌

o
రాన్ని అందించారు.

. c
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో కాన్సుల్‌ జన-
ప్రతాప్‌ పవార్‌

l u
రల్‌గా జెన్నిఫర్‌ లార్సన్‌ బాధ్యతలు చేపట్టారు. జోయెల్‌

u
రీఫ్మాన్‌ పదవీ విరమణతో ఆయన స్థానంలో అమెరికా ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ) ఛైర్మన్‌గా

p
ప్రభుత్వం జెన్నిఫర్‌ను నియమించింది. ఆమె హైదరాబాద్‌ 2022–23 కాలానికి ప్రతాప్‌ పవార్‌ ఏకగ్రీవంగా ఎన్ని-

er u
చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కయ్యారు. మరాఠీ దినపత్రిక సకల్‌ను ప్రచురించే సకల్‌
మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా పవార్‌ వ్యవహరిస్తు-

m
పీటర్‌ ఎల్బర్స్‌ న్నారు.
విమానయాన సంస్థ ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధి-
కారి (సీఈఓ)గా పీటర్‌ ఎల్బర్స్‌ బాధ్యతలు స్వీకరించా- రతన్‌ టాటా
రు. రోనోజాయ్‌ దత్తా సెప్టెంబరు 30న పదవీ విమరణ కరోనా నేపథ్యంలో అత్యవసర సవాళను ్ల ఎదుర్కొనేందుకు
చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కొత్త సీఈఓగా ఏర్పా టైన పీఎం కేర్స్‌ నిధికి పారిశ్రామిక దిగ్గజం రతన్‌
ఎల్బర్స్‌ను నియమించినట్లు కంపెనీ గతంలో ప్రకటిం- టాటా, జస్టిస్‌ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌
చింది. కరియా ముండా ట్రస్టీలుగా వ్యవహరించనున్నారు.

హెబా ఫాతిమా పూవమ్మ


సంస్కృతంలోని భగవద్గీతను అతి తక్కువ సమయంలో డోపింగ్‌ పరీక్షలో విఫలమైన ఆసియా క్రీడల పతక విజేత
ఉర్దూ లోకి అనువదించడం ద్వారా నిజామాబాద్‌ జిల్లా పూవమ్మపై యాంటీ డోపింగ్‌ అప్పీల్‌ ప్యానెల్‌ (ఏడీఏపీ)
బోధన్‌ పట్ట ణానికి చెందిన హెబా ఫాతిమా వరల్డ్‌ వైడ్‌ బుక్‌ రెండేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకం వాడిన-
ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించారు. రాకాసిపేట్‌కు ట్లు పరీక్షల్లో తేలింది. 2018 ఆసియా క్రీడల్లో 4×400 మీ.
చెందిన ఫాతిమా మూడు నెలల కాలంలో ఈ ప్రక్రియ మహిళల, మిక్స్‌డ్‌ రిలే స్వర్ణా లు గెలిచిన జట్ల లో పూవమ్మ
పూర్తి చేశారు. సభ్యురాలు.

merupulu.com కరెంట్​అఫైర్స్​51 v
September 2022

కర్మన్‌ కౌర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌


2017 నుంచి భారత మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో టాప్‌ హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల,
ర్యాంకర్‌గా కొనసాగుతున్న అంకితా రైనా సెప్టెంబర్ 19న ఆసుపత్రి డీన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎం.శ్రీనివా-
విడుదల చేసిన సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి స్, దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థ ఢిల్లీ ఎయిమ్స్‌కు
పడిపోయింది. చెననై్ ఓపెన్‌ లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రా ల నుంచి
కర్మన్‌ కౌర్‌ భారత కొత్త నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ స్థాయికి ఎదిగిన మూడో ప్రముఖుడిగా నిలిచారు.

ఆర్‌.వెంకటరమణి హాకీ ఇండియా అధ్యక్షుడిగా టిర్కీ


అటార్నీ జనరల్‌ (ఏజీఐ)గా సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెం-
అటార్నీ భారత హాకీ మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ ఇండియా
కటరమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అటార్నీ (హెచ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అధ్యక్ష
జనరల్‌గా ఉన్న కే.కే.వేణుగోపాల్‌ పదవీ కాలం సెప్టెం- పదవితో పాటు మరే పదవికి పోటీ లేకపోవడంతో ఫలితా-
బరు 30వ తేదీతో ముగుస్తుండడంతో ఆయన స్థా నంలో లను ముందే ప్రకటించారు.
వెంకటరమణిని నియమించారు. ఆయన మూడేళ్ల పాటు
ఆ పదవిలో కొనసాగనున్నారు. రాజీవ్‌ బహల్‌
ఆశా పరేఖ్‌
om
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌

c
.
జనరల్, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కా-

u
బాలీవుడ్ నటి ఆశా పరేఖ్‌కు సినీరంగంలో అత్యున్నత పు-

l
ర్యదర్శిగా డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు.
రస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ను 2020 ఏడా-

u
మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

p
దికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆశా 1952లో

u
‘ఆస్మాన్‌’ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమ-

er
య్యారు. సెప్టెంబరు 30న జరిగిన 68వ జాతీయ చలనచి-
త్ర పురస్కారాల ప్రదానోత్సవంలో అవార్డు అందజేశారు. స్పోర్ట్స్
సంధ్యా పురేచా
కేంద్ర సంగీత నాటక
m
నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా సంధ్యా
పురేచా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృ-
సాకేత్‌ జోడీకి టైటిల్‌
భారత జంట సాకేత్‌ మైనేని–యుకి బాంబ్రి రఫా నాదల్‌
తిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈమె అయిదేళ్లు ఈ పదవిలో ఓపెన్లో విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో
కొనసాగుతారు. మహారాష్ట్రకు చెందిన ఈమె సుప్రసిద్ధ సాకేత్‌ - యుకి 6-–2, 6-–2తో మారెక్‌ - లుకాస్‌ రొసోల్‌
నృత్య కళాకారిణి. 35 ఏళ్ల పాటు ముంబయిలోని కళాపరి- (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. ఈ సీజన్లో భారత
చయ ఇన్‌స్టిట్యూట్‌లో నాట్య శాస్త్రంలో బోధించారు. జంటకు ఇది అయిదో ఛాలెంజర్‌ టైటిల్‌.

జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా డైమండ్‌ లీగ్‌ ట్రోఫీ


సర్వోన్నత న్యాయస్థా నం జడ్జిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి
పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా రికార్డు సృష్టించాడు. ఫైనల్లో జా-
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ బా- వెలిన్‌ను 88.44 మీటర్లు విసిరిన నీరజ్‌ అగ్రస్థానంలో
ధ్యతలు చేపట్టా క కొలీజియం ప్రతిపాదించిన తొలి పేరు నిలిచాడు. ఒలింపిక్స్‌ రజత విజేత, చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు
ఇదే. ఆయన ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన
ప్రధాన న్యాయమూ- జాకబ్‌ వాద్లెచ్‌ (86.94మీ.) రెండో స్థానంలో నిలిచాడు.
ర్తిగా పనిచేస్తున్నారు.

52 vకరెంట్​అఫైర్స్​
merupulu.com
September 2022

యుఎస్‌ ఓపెన్‌ విన్నర్స్ జులన్‌ గోస్వామి రిటైర్మెంట్


స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాస్‌ యుఎస్‌ టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ జులన్‌ గోస్వామి ఆటకు
ఓపెన్‌ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 6-–4, 2–-6, 7-–6 వీడ్కోలు పలికింది. ఆమె12 టెస్టుల్లో 44 వికెట్లు , 291
(7-–1), 6-–3తో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై విజయం పరుగులు చేసింది. 204 వన్డేల్లో 1228 పరుగులు, 255
సాధించాడు. అత్యంత పిన్నవయసులో పురుషుల సింగిల్స్‌ వికెట్లు తీసింది. 68 టీ20 ల్లో 56 వికెట్ల తో పాటు 405
నంబర్‌వన్‌గా అల్కరాస్ నిలిచాడు. మహిళల సింగిల్స్
పరుగులు చేసింది. వన్డేల్లో (255) అత్యధిక వికెట్లు తీసిన
ఫైనల్లో స్వైటెక్‌ ఇగా అయిదో సీడ్‌ జాబెర్‌ను ఓడించి
బౌలర్‌గా ఆమె ఘనత సాధించింది.
యుఎస్‌ ఓపెన్‌ గెలుచుకుంది.

రోజర్‌ ఫెదరర్‌
స్విస్‌ టెన్నిస్‌ స్టా ర్ రోజర్‌ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ
వీడ్కోలు చెప్పేశాడు. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లా మ్‌లను నెగ్గిన
ఫెదరర్‌ లావెర్‌ కప్‌ ఏటీపీనే తనకు చివరిదని ప్రకటించా-
డు. ఆరు సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఎనిమిదిసార్లు వింబు- ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ జలప్రవేశం

m
ల్డెన్, ఐదుసార్లు యూఎస్‌ ఓపెన్‌, ఒకసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక నౌక ‘ఐఎన్‌ఎ-

o
కైవసం చేసుకొన్నాడు. స్‌ విక్రాంత్‌’ లాంఛనంగా జలప్రవేశం చేసింది. కేరళలోని

. c
కొచ్చిన్‌ షిప్‌యార్డు లో నిర్వహించిన వేడుకలో ప్రధాని
సినియకోవాకు డబ్ల్యూటీఏ టైటిల్‌

l u
నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించారు. భారత నైపుణ్యాలు,

u
చెక్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి క్యాటరీనా సినియకోవా పోర్టోజ్‌ ప్రతిభకు ఈ యుద్ధనౌక సాక్ష్యంగా నిలుస్తోందని ఆయన

p
డబ్ల్యూటీఏ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో సినియకో- పేర్కొన్నారు.

er u
వా 6-–7(4–-7), 7–-6(7–-5), 6-–4తో ఎలెనా రిబకినాపై
గెలిచింది. మూడో సెట్‌లో స్కోరు 4-–4తో ఉన్నపుడు సిని- స్టెల్త్‌ యుద్ధనౌక తారాగిరి

m
యాకోవా బ్రేక్‌తో ముందంజ వేసి ట్రోఫీ గెలుచుకుంది.
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్‌ యుద్ధనౌక తారాగిరి
రెజ్లింగ్‌లో బజ్‌రంగ్‌కు కాంస్యం జలప్రవేశం చేసింది. ‘ప్రాజెక్ట్‌ 17ఏ’ శ్రేణిలో ఇది మూడో
ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో బజ్‌రంగ్‌ పునియా యుద్ధనౌక. ముంబయిలోని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌
(65 కేజీ) కాంస్యం సాధించాడు. రెపిచేజ్‌లో బరిలోకి (ఎండీఎల్‌) దీన్ని నిర్మించింది. తారాగిరిని సమీకృత
దిగిన అతడు కాంస్య పతక పోరులో 11-9తో సెబాస్టియ- నిర్మాణ విధానాన్ని ఉపయోగించి నిర్మించారు.
న్‌ రివెరా (పోర్టో రికో)పై విజయం సాధించాడు. ప్రపంచ
ఛాంపియన్‌షిప్స్‌లో నాలుగు పతకాలు సాధించిన తొలి చైనా వ్యోమగాముల స్పేస్‌వాక్‌
భారత రెజ్లర్‌ బజ్‌రంగే.
భూ కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం నుంచి చైనా వ్యో-
మగాములు కాయ్‌ షుజె, చెన్‌ డాంగ్‌ తాజాగా స్పేస్‌వాక్‌ ని-
టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ టాప్ ర్వహించారు. ఇది షుజె, చెన్‌లు చేపట్టిన రెండో స్పేస్‌వాక్‌.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియా టాప్లో
నిలిచింది. ఆసీస్‌తో సిరీస్‌ను 2-–1తో చేజిక్కించుకున్న రో- ఆస్ట్రేలియా జలాల్లో ‘ఐఎన్‌ఎస్‌ సాత్పురా’
హిత్‌సేన ఒక పాయింట్ మెరుగుపర్చుకుని 268 పాయిం-
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారత యుద్ధనౌక
ట్ల తో నిలిచింది. 258 పాయింట్ల తో దక్షిణాఫ్రికా మూడో
ఐఎన్‌ఎస్‌ సాత్పురా ఆస్ట్రేలియా నౌకాదళం ఆధ్వర్యంలో
స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది.

merupulu.com కరెంట్​అఫైర్స్​53 v
September 2022

నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో తన శక్తిసామర్థ్యాలను ప్ర-


దర్శించింది. గన్‌ ఫైరింగ్‌ విన్యాసాల్లో భాగంగా లక్ష్యాలను
అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఇందులో 14 దేశాల
నౌకాదళాలు పాల్గొన్నాయి.

c om
l u.
up u
m er

54 vకరెంట్​అఫైర్స్​
merupulu.com

You might also like