Professional Documents
Culture Documents
AP IX SA-1 Guide (Non - MPC)
AP IX SA-1 Guide (Non - MPC)
1. మాతృభావన
1. మాతృభావన నేపథ్యం వ్రా యండి.
జ. కళ్యాణి దుర్గంపై దండయాత్ర చేసి అబ్బాజీసో దేవుడు విజయం సాధించాడు. విజయోత్సాహంతో శివాజీ వద్దకు
వచ్చాడు. శివాజీ ఆజ్ఞతో దుర్గం జయించి దాని సర్దా రు ‘మౌలానా అహ్మద్’ను పట్టి బంధించాడు. అతని
రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చినట్లు శివాజీకి చెప్పాడు. అది విన్న శివాజీకి చాలా కోపం వచ్చింది. తరువాత
పాఠ్యభాగం మొదలవుతుంది.
జ. ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రి యకు చెందింది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం చారిత్రకకావ్యం. ఇది డాII
గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన 'శ్రీ శివభారతం' తృతీయాశ్వాసం లోనిది.
కాలము - 20 వ శతాబ్దం
జన్మస్థలం - కడపజిల్లా , జమ్మల మడుగు తాలూకా, “నెమళ్ళ దిన్నె” గ్రా మంలో జన్మించారు
ఇతర విశేషాలు - వీరు రాజశేఖర గారితో కలిసి కావ్యనాటకాలు రచించారు. గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ
శివభారతం” గుర్తు కు వస్తు ంది.
జ. శివాజీ వ్యక్తి త్వము : వ్యక్తి త్వం అంటే, మాటలకూ చేతలకూ తేడా లేనితనం.
1) ధర్మమూర్తి :
శివాజీ ధర్మప్రభువు. ఇతడు శత్రు దుర్గా లపై దండయాత్రకు పోయినప్పుడు, అక్కడ స్త్రీలకు హాని చేయవద్దని తన
సర్దా రులను ఆజ్ఞా పించేవాడు.
2) తప్పు చేస్తే శిక్ష :
సో దేవుడు కళ్యాణి దుర్గా న్ని జయించినా, రాణివాస స్త్రీని బంధించాడని, అతడిపై కోపించి ప్రా ణం తీస్తా నని శివాజీ
హెచ్చరించాడు.
3) పశ్చాత్తా పం కలవాడు :
యవనకాంతను విడిపించి, తన సర్దా రు తప్పు చేశాడనీ, అందుకు తన్ను మన్నించమనీ కోరి, ఆమెను పూజించి
మర్యాదగా ఆమెను ఇంటికి పంపాడు.
4) క్షమామూర్తి :
సో దేవుడు తాను కావాలని తప్పు చేయలేదనీ, కోటను జయించిన ఉత్సాహంతో తాను తప్పు చేశాననీ, తన్ను
మన్నించమని కోరగా, శివాజీ అతడిని క్షమించి విడిచాడు.
5) స్త్రీలపై గౌరవం :
పతివ్రతలు భూలోకంలో తిరిగే పుణ్య దేవతలని శివాజీ భావన. పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని శివాజీ
మెచ్చుకున్నాడు. స్త్రీలు అగ్నిజ్వాలలవంటి వారని, అపచారం చేస్తే వారు నశిస్తా రనీ శివాజీ నమ్మకం.
6) తప్పును సరిదిద్దడం :
ధర్మ ప్రభువై న శివాజీ, యవనకాంతను విడిపించి, ఆమెను గౌరవించి, తన సర్దా రు చేసిన తప్పును సరిదిద్దా డు.
శివాజీ ఈ విధంగా గొప్ప వ్యక్తి త్వం కలవాడు.
పద్యం -1
పద్యం -4
పద్యం -6
పద్యం -8