Professional Documents
Culture Documents
Class Ix 2021 Telugu Question Paper - 2020-2021
Class Ix 2021 Telugu Question Paper - 2020-2021
2020-21
Name: Subject: Telugu II Lang Duration: 3hrs
Class: IX Date: 29-08-2020
Roll No: Max Marks: 80
_________________________________________________________________________
భాగం -1
విభాగం -ఎ
1 ఈ క్రింది గద్యాంశాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వ్రా యండి. (1mx 5q=5m)
ఏ దేశచరిత్ర చూసినా దేశాభివృద్ధి కార్యక్రమాలలోనూ ఆ దేశ స్వాతంత్య్ర సాధనలోనూ ముందుకు దూకి త్యాగాలు చేసి తమ
శక్తిని ఉంచి, సేవలు చేసినవారు యువకులు, విద్యార్ధులేనని విధితమౌతుంది. అంతేకాదు ఆ కాలంలో ప్రబో ధం కలిగించి
సంఘీభావాన్ని రేకెత్తి ంచి దేశసేవకు పురికొల్పే కవితలు వ్రా సిన “గురజాడ” వంటి మహారచయతలు “దేశమంటే మట్టి కాదో య్
దేశమంటే మనుషులోయ్”అంటూ సొ ంతలాభం కొంత మానుకుని పొ రుగువాడికి తోడుపడవోయ్”అని సంఘాన్ని
మేల్కొలిపారు.సేవాదృక్పధాన్ని దేశపునర్నిర్మాణ కృషినీ వివరిస్తూ ప్రచారం చేశారు. సమాజంలోని అభాగ్యులకు
ఆదరాభిమానములను పంచి, ధనిక వర్గ ం నుండి, ఇతరవర్గ ంల నుండి విరాళాలు సేకరించి బీదవారికి సాయపడి,వారి మానసిక
దౌర్భల్యాన్ని, నిరాశానిస్పృహలను పారద్రో లాలనీ, జాతీయ విపత్కర పరిస్థితులలో నడుంబిగించి ముందుకు సాగాలనీ
ప్రబో ధించారు.
విద్యార్ధులు కేవలం పుస్త కాల పురుగుగా మాత్రమే కాకుండా మిగిలిన విషయాలలో ఆసక్తిని కనబరుస్త ూ భావిజీవితానికి
సో పానాలువేసుకుంటూ “ఎంతవిద్యార్ధినైనా నేనూ సమాజంలో భాగస్వామినే” అనే విషయాన్ని మరవకుండా ఉన్నప్పుడే విద్యార్ధి
ఆశయం సాధించబడుతుంది. స్వార్ధంగా జీవించడం సంఘజీవి లక్షణం కాదు విద్యార్జన కాలంలోనే విద్యాభ్యాసానికి ఆటంకం
లేకుండా సంఘసేవ చేయవచ్చు. ఇతరులకు మనం తోడ్పడితే ఇతరులు మనకు తోడ్పడతారు. అన్నదే సంఘీభావం ఈ భావం
తో ముందుకు సాగితే చిన్న ఉడత కూడా వారధి నిర్మాణంలో శ్రీరాముడంతటివాడికి సహాయపడినట్ట ు, ప్రతీ విద్యార్ధి తనవంతు
కృషికి పూనుకుంటే దేశభవిష్యత్త ు పూల రథంలా ముందుకు సాగుతుంది. చిన్నవారు చిన్నపని చేస్తే పెద్దవారు పెద్దపని చేస్తా రు.
వృద్ధ ులకు సేవచేయడం, పిల్లల్ని ప్రమాదాల బారినుండి కాపాడటం, అంగవికలులకు చేయూతనీయటం , విద్యాదానం చేయడం,
తమతమ పాఠశాలలను, నివశిస్త ున్న వీధులను శుభ్రపరుచుకోవడం వంటి చిన్న పనులు చిన్న విద్యార్ధులు చేస్తే కళాశాలలలో
చదువుకొనే యువకులు ఎన్. సి .సి , ఎన్. స్. సి. వంటి కార్యక్రమాలలో శిక్షణ పొ ంది జాతీయ సేవా పథకంలో రోడ్ల ు వేయడం,
నిరక్ష్యరాస్యులలో అక్షర దీపం వెలిగించడం, మురికివాడలను శుభ్రపరపరచడం మొదలైన పనులలో భాగస్వాములౌతారు.
సంఘసేవకు పదవులక్కరలేదు. ధనమూ అంతగా అవసరం లేదు. మానవతా దృక్పథం ఉంటే చాలు .ఉత్సాహం, బలం ,ఆసక్తి
గల విద్యార్ధులే ప్రభుత్వ రంగ సంస్థ లు, నాయకులు చేయని, చేయలేని పనులను చేసి చూపించి ప్రశంసా పాత్రులౌతున్నారు.ఇట్టి
కార్యదీక్ష విద్యార్ధి భవిష్యత్త ుకు బంగారుబాట వేస్తుంది .
ప్రశ్నలు
2. ఈ క్రింది అపరిచిత గద్యాంశాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వ్రా యండి. (1mx5q=5m)
తెలుగు మన మాతృభాష, ఎవరికైనాసరే మాతృభాషనుమించిన సంపద మరొకటిలేదు. మన దేశంలో అనేక రాష్ట్రా లు,అనేక
భాషలున్నాయి. అనేకజాతులు ఉన్నాయి. జాతి యొక్క ఆత్మ ఆ జాతి భాషా సాహిత్యాలలో ప్రతిబింబిస్త ుంది. అట్లే ఎవరి భాషలు
వారికి గొప్పవి. ప్రధానంగా మన దేశంలో హిందీ, గుజరాతీ, బెంగాలీ ,మరాఠీ, కన్నడ, తమిళం, పంజాబీ, లాంటి ఎన్నెన్నో
భాషలున్నా,అందరూ మన తెలుగు భాషా విశిష్ట త కీర్తించినవారే, మన తెలుగు అజంత భాష. ఇలా అచ్చుతోపదం ముగియటం
తెలుగు భాషలో తప్ప మరియేభాషలోను కనిపించదు, అదే మన ప్రత్యేకత. మన దేశంలో "లార్డ్ మెకాలే '' అనే ఇంగ్లీషుదొ ర
ఆంగ్ల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టా డు. అది ఈనాడు దేశమంతా అలముకున్నది. కాని ఆనాటి ఆంగ్లేయులే మన భాష లోని
మాధుర్యాన్ని గమనించి తెలుగుభాషను "ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్" అని కీర్తించారు. సి. పి. బ్రౌ న్ అనే ఇంగ్లీషు దొ ర మొదటి
సారిగా "వేమన పద్యాలను" ఏర్చి కూర్చి ప్రకటించారు. అంతే కాదు వాటిని ఆంగ్ల భాషలోనికి అనువాదం చేశాడు. జర్మన్
దేశీయుడైన మాక్స్ ముల్ల ర్ వేదాలను ఆంగ్ల భాషలోకి అనువదించారు. భారత ఘనతను ప్రపంచానికి చాటాడు. తెలుగు పద
జాలం, పద్యవిద్య ధారణకు సులువు, ప్రపంచ భాషల్లో ఎక్కడాలేని అష్టా వధాన, శతావధాన, సహస్రా వధాన, ప్రక్రియలు
తెలుగులో ఉన్నాయి. దేశభాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన రాయల అష్ట దిగ్గజాలలోని పెద్దన, సూరన, ధూర్జటి మొదలైన
వారిలో ఒక్కడైన భట్ట ుమూర్తి అష్టా వధాన విద్యను మొదటిసారిగా ప్రపంచానికి చాటాడు. ఇంతటి ప్రశస్తి నొందిన తెలుగు ప్రా చీన
భాషాహో దాను దక్కించుకున్నది.
ప్రశ్నలు:-
విభాగం – బి
i). "అ వర్ణా నికి ఏ, ఐ లు పరమైనపుడు ఐ కారము ఓ, ఔ లు పరమైనపుడు ఔ కారము వస్తా యి ".
v) “ఆదేశం" అనగానేమి ?
అ) మిత్రునివలె వచ్చి చేరుట ఆ) బహుళముగా వచ్చుట. ఇ) శత్రువువలె వచ్చి చేరుట. ఈ) వైకల్పికం అవుట
ii) ప్రతిమ
iii) పసిడి
iv) సొ గసు
v) మహి
i) గౌరవం.
ii) అద్భుతం
iii) పగ్గె
i) అనుకూలం x
ii) పండితుడు x
iii) ప్రయత్నం x
iv) సరళము x
విభాగం – సి
7.(i) ఈ క్రింది పరిచిత గద్యాంశాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వ్రా యండి. (1mx10q=10m)
క్లిష్టపరిస్థితులలో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధా ల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వాహణలో మంచి
సమర్ధురాలిగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్ట డం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి గణపతిదేవుడు తనపై
ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక వీరనారి గా చరితల ్ర ో నిలిచింది. స్త్రీ అయినప్పటికీ పురుష వేషం, పురుష నామం ధరించి
సమకాలీన రాజులందరి కంటే మిన్నగా రాజ్యాన్ని పాలించి, సాహస వంతమైన జీవితాన్ని గడిపింది. గ్రా మాలను దానం చేసి
వాటి మీద ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతి గృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు
చేసింది. ఒక విద్యాపీఠం స్థా పించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బో ధింప చేసేది. పాఠశాలల్లో
ఉపాధ్యాయులను, గ్రా మాల్లో కరణములను నియమించి వారికి వస్త ు, వాహనములు, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపో లో అనే
విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్య సేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం, గురించి ప్రశంసిస్తూ తన డైరీ లో
రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.
ప్రశ్నలు:-
(లేదా)
7.(ii) ఈ క్రింది పరిచిత పద్యాంశాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వ్రా యండి.
v) ఈ పద్యాన్ని రాసిందెవరు?
i) గొడకేసిన సున్నం
ii) ఉడుంపట్ట ు
10. ఈ క్రింది ప్రశ్నలలో “రెండింటికి “ నూరేసి (100) పదాలలో సమాధానాలు రాయండి. (3mx2q=6m)
i) నేనెరిగినబూర్గ ుల పాఠం ఆధారంగా "గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా వుంటుంది"దీనిని సమర్ధిస్తూ
వ్రా యుము.
ii) తెలుగు సాహిత్యానికి దాశరథి రంగాచార్య చేసిన సేవను మీ సొ ంతమాటల్లో వ్రా యుము.
11. ఈ క్రింది ప్రశ్నలలో “మూడింటికి “అరవయ్యేసి (60) పదాలలో సమాధానాలు రాయండి. (2mx3q=6m)
iii) రాజకీయాలలో బూర్గ ులవారి సమ్యక్ దృష్టి కోణం సంకుచిత సైద్ధా ంతిక అరలకు తావివ్వలేదు దీనిని బట్టి మీరు గ్రహించిన
విషయాన్నివ్రా యండి .
(లేదా)
13. ఈ క్రింది ప్రశ్నలలో “రెండింటికి “ నూరేసి (100) పదాలలో సమాధానాలు రాయండి. (3mx2q=6m)
14. ఈ క్రింది ప్రశ్నలలో “రెండింటికి “నూట ఇరవైయ్యేసి (120) పదాలలో సమాధానాలు రాయండి. (4mx2q=8m)
ప్లా స్ట ర్ ఆఫ్ ప్యారిస్ తో చేసే వినాయక విగ్రహాల నిమజ్జ నం వల్ల కలిగే నష్టా న్ని తెలియజేస్తూ,మట్టితో చేసిన గణపతి విగ్రహాల పట్ల
ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా నమస్తే తెలంగాణా దినపత్రిక సంపాదకునకు, శ్రీరామ్, వివేకానంద నగర్, జడ్చర్ల ,మహబూబ్
నగర్ జిల్లా నుండి వ్రా సినట్ల ుగా లేఖ వ్రా యుము.
ii) మీ నగరం లోని రాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో,నవంబర్ 28 వ తారీఖున సంగీత, నృత్య పో టీలు జరుగుతున్నందున, ఆసక్తి
గల విద్యార్ధులు తరగతి ఉపాధ్యాయుల దగ్గ ర తమ పేర్లను నమోదు చేయవలసిందిగా కోరుతూ ప్రకటన వ్రా యండి.
iii) ఈ క్రింది ఇచ్చిన దూరవాణి సంభాషణ ఆధారముగా కమల్ తన తల్లికి రాసినట్ల ు గా సందేశం వ్రా యుము .
కమల్ : చెప్పండి. నేను వారి అబ్బాయిని, అమ్మ ఇంట్లో లేరు. బజారుకు వెళ్లా రు .
అనిల్ : రేపు ఆఫీస్ లో అత్యవసరంగా మీటింగ్ వుంది, అది మీ అమ్మగారికి చెప్పాలి. దానికి సంబంధించిన వివరాలతో
నేను మీ అమ్మగారికి మెయిల్ పెడతాను, చూడమనండి .
*******************************