వంకటేశ్వరస్వవమి కొలువైన ప్రాచీన క్షేత్రాలలో 'బండపాలం' ఒకటి. సూర్యాపేట
జిల్లా పరిధిలో ఈ క్షేత్రం వెలుగందుతంది. ఈ గ్రామంలో బలాపరుపుగా బండ పరుచుకుని ఉండటం వలన, ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు. బలాపరుపుగా ఇకకడ పరచుకునన ఈ బండపైనే వంకటేశ్వరస్వవమి వెలిశాడు. చాల్ల కాలం క్రితం ఇకకడి పరిసర్యలోా గల పొల్లలోా రైతులు పనిచేసూూ ఉండగా, తెలాని అశ్వంపై దివామైన తేజస్సు కలిగిన ఒక రూపం చాల్ల వగంగా ఈ బండపైకి వచ్చిందట. యువర్యజు వషధారణలో వునన ఆయన ఎవరై ఉంటార్య అని అంతా ఆలోచ్చసూూ ఉండగానే, అశ్వంత పాటు ఆ రూపం అదృశ్ామైందట. ఆశ్ిరాపోయిన రైతులు ఆ రూపం అదృశ్ామైన ప్రదేశానికి పరిగెత్తూ చూడగా, అకకడ వంకటేశ్వరస్వవమి శిల్ల రూపం కనిపంచ్చందట. అల్ల వెలసిన స్వవమివారికి ఆ తరువాత కాలంలో ఆలయానిన నిరిమంచారు. నిజం నవాబుకి సవపనంలో స్వవమివారు కనిపంచ్చ చెపపడం వలన, నితా ధూపదీపాలకి అవసరమయ్యా మొతూం ఇపపటికీ ఆయన వంశీకుల నంచే వస్సూందట. ఇంతల్ల బండ పరుచుకుననపపటికీ, ఇకకడ నీళ్లా పడటం స్వవమివారి మహిమేనని భకుూలు విశ్వసిస్సూంటారు.