మార్కండేయుడు మహా శివభక్తుడు .. అనునిత్ుం పర్మశివుడిని పూజంచేవాడు.
ఆ స్నామి సేవలో .. ఆ స్నామి నామ స్మర్ణలో మునిగితేలేవాడు. అలంటి మార్కండేయుడు అలాయుష్కకడుగా జనిమంచాడు. ఆయన ఆయుష్కు తీర్గానే తీసుక్తవెళ్లడానికి యమధర్మరాజు రాగా, పర్మ శివుడు ఆయనను ఎదిరంచి మార్కండేయుడికి దీరాాయువును ప్రస్నదించాడు.
అలంటి మార్కండేయుడు మృత్యావు నుంచి బయటపడటానికి ' మృత్యు
వినాశిని' అనే తీర్థంలో స్నానమాచరంచడం కూడా ఒక కార్ణమని 'తిరుప్పార్ నగర్' స్థలపురాణం చెబుతంది. 108 దివు తిరుపత్యలలో ఒకటైన ఈ క్షేత్రానిా 'బృహత్యార' అని కూడా పిలుస్నురు. ఇకకడ స్నామివారు 'అపాక్తడత్తున్' ప్పరుతను .. అమమవారు కమలవల్లల త్తయారు ప్పరుత పూజాభిషేకాలు అందుక్తంటునాారు. స్నామివారకి 'అప్పాలు' అంటే చాల ఇష్టమట .. అందువలలనే ఆయనకి ఆ ప్పరు వచిచందని అంటారు. ఇకకడి మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు స్నానమాచరంచి దీరాాయువును పందాడని చెబుత్తరు. ఇకకడ స్నామివారు పరాశర్ మహరుకి ప్రత్ుక్ష దర్శనం ఇచాచడు.