Professional Documents
Culture Documents
Current-Affairs-Dec To August 23
Current-Affairs-Dec To August 23
టీ
రీ
క్ష
కు
ప్ర
కరెంట్
కరెం అఫైర్స్
అ ర్స్
ట్
ఫై
అన్ని పోటీ ప
పరీక్షలకు
ల ప్రత్యేకం
త్యేకం
అంతర్జాతీయం merupulu.com
అంతర్జాతీయం
భారత అమ్మాయిలదే ప్రపంచకప్ సైబర్ సెక్యూరిటీపై క్వాడ్ మీటిింగ్
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్్లాాండ్పై 7 వికెట్్ల తేడాతో భారత్ ఘన సైబర్ సెక్యూరిటీని మరిింత బలోపేతం చేసేేందుకు మెషిన్ లెర్్నిింగ్తో పాటు ఇతర
విజయం సాధిించి టైటిల్ నెగ్్గిింద ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తితాస్ సాధు (2/6) అత్యాధునిక సాాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగిించుకోవాలని ఆస్ట్రేలియా,
తో పాటు పర్్శవి చోప్రా (2/13), అర్్చన దేవి (2/17) రాణిించారు. భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్ కూటమి నిర్్ణయిించిింది. సైబర్
నేరాలను ఎదుర్కోవడానికి సభ్్య దేశాలకు ఈ ఒప్్పపందం ఉపకరిస్్తుుందని తెలిపిింది.
చెక్ రిపబ్లి క్ అధ్్యక్షుడిగా పావెల్
చెక్ రిపబ్లిక్ కొత్్త అధ్్యక్షుడిగా మాజీ సైనిక ఉన్్నతాధికారి జనరల్ పెట్ర పావెల్ చాట్ జీపీటీకి పోటీగా.. గూగుల్ బార్డ్
ఎన్నికయ్యారు. పావెల్కు 58.2 శాతం, బబీస్కు 42.8 శాతం ఓట్లు దక్కాయి. తిరుగులేని ఆదరణతో దూసుకెళ్తున్్న చాట్జీపీటీ (చాట్ జెనరేటివ్ ప్రీ ట్రెయిన్డడ్
పావెల్, స్్వతంత్ర అభ్్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో నాటో కూటమిలోని సైనిక ట్రాన్సస్ఫార్్మర్)కి పోటీగా గూగుల్ కృత్రిమ మేధ ఆధారిత చాట్బోట్ ‘బార్డడ్’ను
కమిటీకి నాయకత్్వవం వహిించారు. తీసుకొస్్తోోంది. చాట్ జీపీటీని మైక్రోసాఫ్టట్ తన సెర్చచ్ ఇంజన్ బిింగ్కు
అనుసంధానం చేయనుుందన్్న వార్్తల నేపథ్్యయంలో గూగుల్ ప్రకటన ఆసక్తి
బ్రిటన్ రాజముద్ర తొలగిింపు రేకెత్తిస్్తుుంది.
ఆస్ట్రేలియా తమ దేశ ఐదు డాలర్ల కరెన్సీ నోటుపై ఇక నుుంచి బ్రిటన్ రాజు బంగ్లా దేశ్ నూతన అధ్్యక్షుడిగా చుప్పూ
చిత్్తరువుని ముద్రరించబోమని ఆ దేశ సెెంట్రల్ బ్్యాాంకు ప్రకటిించిింది. ఆ
స్థా నంలో తమ దేశ మూలవాసుల సంస్్కకృతిని ప్రతిబిింబిించేలా కొత్్త నోట్్ల ను బంగ్లాదేశ్ కొత్్త అధ్్యక్షుడిగా మహమ్్మద్ షహాబుద్దీన్ చుప్పూ ఎన్నికయ్యారు.
ఆస్ట్రేలియా ముద్రరించనుుంది. అవామీ లీగ్ పార్టీ తరపున చుప్పూ పోటీ చేసినా, ప్రత్్యర్థు లు ఎవరూ
లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 74 ఏళ్్ల వయసున్్న చుప్పూ
ఐఎస్ఐఎల్ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే ప్రస్తుతం అవామీ లీగ్ పార్టీ అడ్్వవైజరీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
6
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
అంతర్జాతీయం merupulu.com
న్యూయార్క్లో దీపావళికి సెలవు
న్యూయార్కక్ నగరంలో పాఠశాలలకు ఈ ఏడాది నుుంచి దీపావళి రోజున
సెలవు ఇవ్్వనున్నారు. రెెండు దశాబ్దాలుగా దక్షిణాసియా, ఇండో-–కరీబియన్
ప్రజలు దీని కోసం పోరాడుతున్నారు. అసెెంబ్లీ, సెనెట్ట్్లో పాసైన ప్రస్తుత
బిల్లు ను గవర్్నర్ ఆమోదిించాల్సి ఉంది.
7
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
merupulu.com జాతీయం
జాతీయం
ఇండియా స్పాన్్సర్గా ‘స్పోర్టట్సస్ ఫర్ ఆల్’
‘అమృత్ ఉద్యాన్’గా మొగల్ గార్డెన్సస్ ఖేలో ఇండియా యూత్ గేమ్సస్ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్్థ
ప్రపంచంలోనే అత్్యయంత ప్రముఖ ఉద్యాన వనాల్లో ఒకటైన రాష్టట్రపతి భవన్లోని ‘స్పోర్టట్సస్ ఫర్ ఆల్’ (ఎస్ఎఫ్ఏ) జతకట్్టిింది.యువతలోని క్రీడా నైపుణ్యాన్ని
మొగల్ గార్డెన్సస్ను ఇకపై ‘అమృత్ ఉద్యాన్’గా పిలవనున్నారు. 75 ఏళ్్ల మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్్న ఎస్ఎఫ్ఏ ఐదేళ్్ల పాటు ఖేలో ఇండియా
స్వాతంత్్య్్ర అమృత మహోత్్సవాలను దేశం నిర్్వహిించుకొొంటున్్న వేళ మొగల్ గేమ్సస్కు స్పాన్్సర్గా రూ.12.5 కోట్లు పెట్టు బడి పెట్్ట నుుంది.
గార్డెన్సస్ పేరును మారుస్తున్్నట్లు రాష్టట్రపతి కార్యాలయం తెలియజేసిింది.
దేశంలో ఓటర్లు @ 94.5 కోట్లు
2023–24 కేేంద్ర బడ్జెట్ మన దేశంలో ఓటర్్ల సంఖ్్య 1951 నుుంచి ఇప్్పటి వరకు చూస్తే ఆరు రెట్లు
2023–24 ఆర్థిక సంవత్్సరానికి 45.03 లక్షల కోట్్ల రూపాయలతో కేేంద్ర పెరిగిింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మన దేశంలో రిజిస్్టర్ ఓటర్లు 94.50
బడ్జెట్ను నిర్్మలా సీతారామన్ పార్్లమెెంట్లో ప్రవేశపెట్టా రు. 2023–24 ఆర్థిక కోట్లు అని కేేంద్ర ఎన్నికల కమిషన్ వెల్్లడిింది. మొదటిసారి 1951లో ఓటర్్ల
సంవత్్సరంలో ద్రవ్్యలోటును జీడీపీలో 5.9 శాతానికి పరిమితం చేస్తామని జాబితాను రూపొొందిించినప్పుడు 17.32 కోట్్ల మంది తమ పేర్్లను రిజిస్్టర్
పేర్కొన్నారు. 2022–23లో ద్రవ్్యలోటును 6.4 శాతంగా సవరిించారు. చేసుకున్నారు.
ఖేలో 8
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
జాతీయం merupulu.com
అలియా భట్ ఉత్్తమ నటి (గంగూభాయి కతియావాడి), రణ్బీర్ కపూర్ ఉత్్తమ
తొలిసారి. కేరళకు చెెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్జెండర్ జంట నటుడు (బ్రహ్మాస్తత్ర) అవార్డు లను గెలుచుకున్నారు.
మూడేళ్్ల నుుంచి కలిసి ఉంటోోంది.
9
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
merupulu.com జాతీయం
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్్ల మార్పు యోజన’ఫలకాన్ని ఆన్లైన్లో ఆవిష్్కరిించారు. పథకం కిింద ప్రభుత్్వవం
మహారాష్టట్రలోని రెెండు నగరాల పేర్్ల మార్పు నిర్్ణయాన్ని కేేంద్ర ప్రభుత్్వవం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్్తుుంది.
ఆమోదిించిిందని ఆ రాష్టట్ర ఉప ముఖ్్యమంత్రి దేవేేంద్ర ఫడ్్నవీస్ తెలిపారు.
ఔరంగాబాద్ను ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ను ‘ధారాశివ్’గా
మార్పు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పురస్కారం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్టట్ కౌన్సిల్
ఏపీలో పెరుగుతున్్న ఆడపిల్్లల సంఖ్్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్్తమ విమానాశ్రయం’
అవార్డు కు ఎంపికైైంది. వరుసగా 9 సంవత్్సరాలు హైదరాబాద్ విమానాశ్రయం
ఆంధ్రప్రదేశ్లో అబ్బాయిలను మిించి ఆడపిల్్లల సంఖ్్య పెరిగిపోయిింది. పట్్ట ణ, గ్లోబల్ టాప్-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్్తోోంది.
గ్రామీణ ప్రరాంతాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021–
22 లేబర్ ఫోర్సస్ సర్వేను కేేంద్ర గణాాంకాల ప్రకారం దేశంలో అత్్యధికంగా గవర్్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం
అమ్మాయిలున్్న రాష్ట్రా ల్లో కేరళ మొదటి స్థా నంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెెండో రిజర్వవ్ బ్్యాాంక్ (ఆర్బీఐ) గవర్్నర్ శక్తికాాంత దాస్కు ‘గవర్్నర్ ఆఫ్ ది ఇయర్
స్థా నంలో నిలిచిింది. కేేంద్ర పాలిత ప్రరాంతాల్లో పుదుచ్చేరి మొదటి స్థా నంలో 2023’ పురస్కారం వరిించిింది. కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్్ధధం
ఉంది. వంటి క్లిష్్ట పరిస్థితుల్లో మార్కెట్్ల ను సమర్్థథంగా నడిపిించినందుకు అంతర్జాతీయ
ప్రచురణ సంస్్థ సెెంట్రల్ బ్్యాాంకిింగ్ ఈ అవార్డు ను అందిించిింది.
ఇండోనేసియా రేవులో భారత సబ్మెరైన్
భారత్కు చెెందిన ‘ఐఎన్ఎస్ సిింధుకేసరి’ జలాాంతర్గా మి తొలిసారి ఆయుధ దిగుమతుల్లో నంబర్ వన్
ఇండోనేసియాలోని రేవులో లంగరేసిింది. ఒక సబ్మెరైన్ను భారత జల ప్రపంచంలోనే అతిపెద్్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతోోంది.
సరిహద్దు లకు దూరంగా మోహరిించడం ఇదే మొదటిసారని నౌకాదళ స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చచ్ ఇన్స్్టిట్యూట్ (సిప్రీ) తన తాజా నివేదికలో
సీనియర్ అధికారులు వెల్్లడిించారు. ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ
అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్్ద ఆయుధ
ఎగుమతిదారులుగా వరుసగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్్మనీ ఉన్నాయి.
నాగాలాాండ్ సీఎంగా నెఫ్యూరియో
నాగాలాాండ్ సీఎంగా నెఫ్యూరియో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీపీపీ అధినేత
అయిన 72 ఏళ్్ల నెఫ్యూ ఐదోసారి నాగాలాాండ్కు ముఖ్్యమంత్రి అయ్యారు. రియో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ -
కేబినెట్లో ఏడుగురు ఎన్డీపీపీకి, ఐదుగురు బీజేపీకి చెెందినవారున్నారు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 పరిశీలక రచనల జాబితాలో భారత
తొలిసారి సల్హౌతునొ క్రుసే అనే మహిళకు కేబినెట్లో చోటు దక్్కిింది. రచయిత పెరుమాళ్ మురుగన్ రచిించిన ‘పైర్’ (పుక్కులి) నవల చోటు
దక్్కిించుకుుందని బుకర్ ప్రైజ్ ఫౌౌండేషన్ ప్రకటిించిింది. ఈ జాబితాలో చేరిన
తొలి తమిళ రచయితగా మురుగన్ నిలిచారు.
మైసూర్ సిల్కక్కు జీఐ ట్యాగ్
మైసూర్ సిల్క్, కంగ్రా టీ, తంజావుర్ పెయిింటిింగ్సస్ వంటి 429 ఉత్్పత్తులకు
ఇప్్పటి వరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్సస్ (జీఐ) ట్యాగ్ కేటాయిించినట్లు ‘నాటు.. నాటు’ పాటకు ఆస్కార్
వాణిజ్్య మంత్రిత్్వ శాఖ వెల్్లడిించిింది. ఇందులో 31 విదేశీ ఉత్్పత్తులు ఉన్నాయి. ఎస్.ఎస్.రాజమౌళి దర్్శకత్్వవంలో డీవీవీ దానయ్్య నిర్్మిించిన ‘ఆర్ఆర్ఆర్’ 95వ
ఆస్కార్ పురస్కారాల్లో ఉత్్తమ ఒరిజినల్ పాట విభాగంలో ఆస్కార్ గెలిచిింది.
కీరవాణి స్్వరకల్్పనలో చంద్రబోస్ రచిించిన నాటు నాటు పాటను కాలభైరవ,
మేఘాలయ ముఖ్్యమంత్రిగా సంగ్మా రాహుల్ సిప్లిగంజ్ పాడగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ సమకూర్చారు.
మేఘాలయ ముఖ్్యమంత్రిగా నేషనల్ పీపుల్సస్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా
షిల్్లాాంగ్లో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా
కుమారుడే కాన్రాడ్ సంగ్మా. 60 మంది సభ్యులున్్న మేఘాలయ అసెెంబ్లీలో ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్
సీఎంతో సహా 12 మంది మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రపంచంలోనే అత్్యయంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డు కెక్కిన కర్ణాటకలో శ్రీ
సిద్ధా రూఢ స్వామీజీ హుబ్్బళ్లి రైల్వే స్టేషన్లోని 1,507 మీటర్్ల పొడవైన
ప్లా ట్ఫామ్ను ప్రధాని మోడీ మార్చి 12నజాతికి అంకితం ఇచ్చారు.
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
త్రిపుర ముఖ్్యమంత్రిగా మరోసారి మాణిక్ సాహా ఎంపికయ్యారు. భాజపా
శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 60 కాశీలో ‘మిల్లెట్’ ప్రసాదం
సీట్లున్్న త్రిపుర అసెెంబ్లీలో భాజపా 32 సీట్్ల ను గెలుచుకుుంది. కాశీ విశ్్వనాథుడి ఆలయంలో మిల్లెట్్ల తో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయాలని
ఆలయ యాజమాన్్యయం తెలిపిింది. ఇటీవల ప్రధాని మోడీ మిల్లెట్్ల ను ’శ్రీ
అన్్న’గా సంబోధిించారు. దీీంతో కాశీ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ‘శ్రీ అన్్న
మహిళలకు ‘లాడ్లి బెహనా’ యోజన ప్రసాదం’గా నామకరణం చేశారు.
మధ్్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్్వవం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి
బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటిించిింది. భోపాల్లో సీఎం
శివరాజ్ సిింగ్ చౌహాన్
ము ఖ్్య మం త్రి10 ‘ లా డ్లి
బె హ నా
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
జాతీయం merupulu.com
11
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
merupulu.com జాతీయం
12
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
జాతీయం merupulu.com
13
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
మణిపుర్లో
merupulu.com జాతీయం
నలందలో 14
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
జాతీయం merupulu.com
తొలి ప్రైవేట్ లాాంచిింగ్ స్టే షన్ తాాండూరు కంది పప్పునకు జీఐ ట్యాగ్
ఇస్రో ఉపగ్రహాల ప్రయోగ క్షేత్రం సతీశ్ ధావన్ స్పేస్ సెెంటర్ ప్రరాంగణంలో దేశంలో పేరుగాాంచిన తాాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్్తిింపు (జీఐ)
చెన్్ననైకి చెెందిన స్పేస్ స్టార్్టప్ అగ్నికుల్ కాస్మోస్, అగ్నికుల్ మిషన్ కంట్రోల్ లభిించిింది. ఈ మేరకు కేేంద్ర వాణిజ్్య, పరిశ్రమల శాఖ వెల్్లడిించిింది. తెలుగు
సెెంటర్ను ప్రారంభిించారు. ఇస్రో చైర్్మన్ ఎస్.సోమనాథ్ నవంబరు 25న ఈ రాష్ట్రా ల్లో వ్్యవసాయ పంటల పరంగా మొదట జీఐ పొొందిింది తాాండూరు కంది
కేేంద్రాలను ఆవిష్్కరిించారు. పప్పే. ఉద్యాన పంటల పరంగా ఏపీలోని బనగానపల్లె మామిడికి ఈ గుర్్తిింపు ఉంది.
నిఖత్, శ్రీజలకు అర్జు న అవార్డ్ గవర్్నర్కు వర్సిటీల చాన్స్లర్ హోదా రద్దు
తెలంగాణ యువ క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (బాక్్సిింగ్), ఆకుల శ్రీజ (టీటీ) కేరళా రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్గా గవర్్నర్ను తొలగిించడంతోపాటు
అర్జున అవార్డు లు అందుకున్నారు. రాష్టట్రపతి భవన్లో నిర్్వహిించిన క్రీడా ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్్తను నియమిించే బిల్లు ను అసెెంబ్లీ ఆమోదిించిింది.
పురస్కారాల ప్రదానోత్్సవంలో రాష్టట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డు లు చాన్సెలర్ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన
బహూకరిించారు. ‘మేజర్ ధ్యాన్్చచంద్ ఖేల్రత్్న’ ను శరత్ కమల్ స్వీకరిించారు. న్యాయమూర్తి ఉండాలంది.
అంధుల
టీ20 15
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
merupulu.com జాతీయం
16
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
జాతీయం merupulu.com
మతమార్పిడి నిషేధ చట్్టటం రద్దు
మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణాటక కొత్్త ప్రభుత్్వవం
తీర్మానిించిింది. ఈ చట్్టటంతో పాటు పాఠ్్య పుస్్తకాల నుుంచి ఆర్ఎస్ఎస్ నేతలు
సావర్్కర్, హెడ్గేవార్ జీవిత చరిత్ర అంశాలను తొలగిించాలని ప్రభుత్్వవం
తీర్మానిించిింది.
17
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
merupulu.com ప్రరాంతీయం
ప్రరాంతీయం
రాష్టట్ర బడ్జె ట్ 2023–24
సంక్షేమం, వ్్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా తెలంగాణ రాష్టట్ర ప్రభుత్్వవం
2023–24 బడ్జెట్ను ప్రవేశపెట్్టిింది. రానున్్న ఆర్థిక సంవత్్సరానికి
దేశంలో కరోనా బీఎఫ్.7 వేరియంట్ రూ.2,90,396 కోట్్ల భారీ బడ్జెట్ను రాష్టట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
అసెెంబ్లీలో ప్రవేశపెట్టా రు. 46 శాతం మంది వ్్యవసాయం, అనుబంధ రంగాల్లో
చైనాను వణికిస్తున్్న ఒమిక్రాన్ సబ్వేరియంట్ బీఎఫ్.7 పాజిటివ్ కేసులు ఉపాధి పొొందుతున్నారని రాష్టట్ర గణాాంకాల తాజా నివేదిక వెల్్లడిించిింది.
భారత్లోనూ వెలుగుచూశాయి. బీఏ.5 అని పిలిచే ఒమిక్రాన్కు చెెందిన ఉప
వేరియంట్ బీఎఫ్.7. అత్్యయంత వేగంగా వ్యాప్తి చెెందడం దీని ప్రధాన లక్షణం.
బలమైన ఇన్ఫెక్షన్ కలిగిస్్తుుంది. కరోనా టీకా తీసుకున్్నవారిని సైతం బీఎఫ్.7 శాసనమండలి వైస్ చైర్్మన్ ఎన్నిక
ప్రభావితం చేస్తున్్నట్లు తేలిింది. శాసన మండలి ఉపాధ్్యక్ష (వైస్చైర్్మన్) పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ
అయిింది. ఈ పదవికి వరంగల్ జిల్లాకు చెెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్
పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మండలి ఉపాధ్్యక్ష పదవి రెెండేళ్లుగా ఖాళీగా
విజయ్ దివస్ వేడుకలు ఉంది.
ఢిల్లీలోని ఆర్మీ హౌస్లో 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్్ధధంలో
పాకిస్తాన్పై భారతదేశం సాధిించిన విజయాన్ని స్్మరిించుకుుంటూ విజయ్ దివస్
పేరుతో డిసెెంబర్16న విజయోత్్సవ వేడుకలు నిర్్వహిించారు.ఈ వేడుకలు స్టార్్టప్లో ఎనిమిదో స్థా నం
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సిింగ్ పర్్యవేక్షణలో జరిగాయి. ఎట్ హోమ్పేరుతో 4,566 స్టార్్టప్లతో తెలంగాణ అంకుర సంస్్థల ఏర్పాటులో ఎనిమిదో స్థా నంలో
నిర్్వహిించిన ఈ కార్్యక్రమంలో రాష్టట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేేంద్ర మోడీ, నిలిచిింది. ఆంధ్రప్రదేశ్ 15వ స్థా నానికి పరిమితమైైంది. తొలి మూడు స్థా నాల్లో
సైనికాధికారులు పాల్గొన్నారు. మహారాష్టట్ర, కర్ణాటక, ఢిల్లీ నిలిచాయి.
20
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
ప్రరాంతీయం merupulu.com
తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం
కోల్కతాలో జరిగిన బుద్ధిస్టట్ టూర్ ఆపరేటర్్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో
తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభిించిింది. బుద్్ధవనం ప్రత్యేకాధికారి
మల్లేపల్లి లక్ష్మయ్్య దీనిని స్వీకరిించారు.
కొత్్త రాతియుగపు మట్టి శిల్్పపం
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్్ట గ్రామంలోని
పాటిగడ్్డమీద 6 సెెంటీమీటర్్ల ఎత్తు ఉన్్న అమ్్మదేవత మట్టి శిల్్పపం లభిించినట్లు
కొత్్త తెలంగాణ బృందం తెలిపిింది.
వార్్తల్లో వ్్యక్తులు
కేేంద్ర సాహిత్్య అకాడమీ అవార్డు లు 2024 అమెరికా అధ్్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ
అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్్చ కవితలు’ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ప్రకటిించారు. తాజా పరిణామంతో
పుస్్తకానికి కేేంద్ర సాహిత్్య అకాడమీ అనువాద పురస్కారం లభిించిింది. నరేేంద్ర ట్రంప్కు ఆమె ఏకైక ప్రత్్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు
రాసిన ‘మనో ధర్్మపరాగం’ నవలకు తెలుగు సాహిత్్య అకాడమీ అవార్డు రెెండు పర్యాయాలు గవర్్నర్ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను
లభిించిింది. పనిచేశారు.
నిఖత్ జరీన్ నటాషా
ప్రభుత్్వ రంగ సంస్్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్కు బ్రరాండ్ అంబాసిడర్గా ప్రపంచంలోనే అత్్యయంత తెలివైన విద్యార్థినిగా భారతీయ - అమెరికన్ విద్యార్థిని
బాక్్సిింగ్ చాాంపియన్ నిఖత్ జరీన్ వ్్యవహరిించనున్నారు. వచ్చే ఒలిింపిక్ నటాషా పెరియనాయగమ్ వరుసగా రెెండో ఏడాది ఘనత సాధిించిింది.
క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్్యయం వహిించనున్్న ఆమెకు అన్ని రకాలుగా అమెరికాలోని జాన్సస్ హాప్కిన్సస్ యూనివర్సిటీకి చెెందిన సెెంటర్ ఫర్ టాలెెంటెడ్
మద్్దతు ఇస్తామని సంస్్థ వెల్్లడిించిింది. యూత్ (సీటీవై) నిర్్వహిించిన పోటీలో ప్రపంచవ్యాప్్తతంగా15,300కి పైగా
విద్యార్థులు పాల్్గొొంటే నటాషా ప్రథమ స్థా నంలో నిలిచిింది.
శివ్్ననందన్ కుమార్
కృష్ణా బోర్డు కు కొత్్త చైర్్మన్గా శివ్ నందన్ కుమార్ను నియమిస్తూ కేేంద్ర ఆది స్్వరూప
జల్శక్తి మంత్రిత్్వ శాఖ ఉత్్తర్వులు జారీ చేసిింది. ఢిల్లీలోని కేేంద్ర జల సంఘంలో కర్ణాటకలోని మంగళూరుకు చెెందిన 17 ఏళ్్ల బాలిక ఆది స్్వరూప ఏకకాలంలో
సభ్యులుగా నవీన్కుమార్, ఎస్.కె.సిబాల్లను కొత్్తగా నియమిించారు. ఈ రెెండూ చేతులతో నల్్లబల్్లపై రాస్తూ తన నైపుణ్్యయం చాటుకుుంటోోంది. ఒకే
మేరకు కేేంద్ర మంత్రిత్్వ శాఖ డైరెక్్టర్ చందన్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు. నిమిషంలో కన్్నడ, ఇంగ్లీష్ భాషలు రెెండూ చేతుల సాయంతో 45 పదాలు
రాసి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ’లో స్థా నం దక్్కిించుకుుంది.
ఆర్కే రోజా
భారత క్రీడా ప్రాధికార సంస్్థ (శాయ్) పాలకవర్్గ సభ్యురాలిగా మంత్రి ఆర్కే ధర్్మేేంద్ర కుమార్
రోజా నియమితులయ్యారు. పాలకవర్్గ పునర్నియామకంలో భాగంగా బిహార్లోని కైమూర్ జిల్లా రామ్గఢ్కు చెెందిన ధర్్మేేంద్ర కుమార్165 కిలోల
సభ్యులుగా ఏపీతో పాటు హిమాచల్ప్రదేశ్, మధ్్యప్రదేశ్, మహారాష్టట్ర, ఒడిశా, బరువును తన పళ్్లతో పది సెకన్్లపాటు పైకిలేపి ప్రపంచ రికార్డు నమోదు
త్రిపుర రాష్ట్రా లకు చెెందిన క్రీడాశాఖల మంత్రులను నియమిించారు. చేశారు. ధర్్మేేంద్ర ఇప్్పటివరకు 9 ప్రపంచ రికార్డు ల్లో స్థా నం సంపాదిించారు.
‘హ్యామర్ హెడ్మాన్ ఆఫ్ ఇండియా’గా ఈయనకు పేరుుంది.
మన్మోహన్ సిింగ్
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సిింగ్కు బ్రిటన్లో జీవితకాల సత్్యనారాయణ రాజు
సాఫల్్య గౌరవాన్ని ప్రకటిించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు కెనరా బ్్యాాంక్ ఎండీ, సీఈఓగా కె.సత్్యనారాయణ రాజు నియమితులయ్యారు.
గుర్్తిింపుగా ఈ అవార్డు ను ప్రకటిించిింది. బ్రిటన్లోని భారత విద్యార్థులు, పూర్్వ బ్్యాాంకిింగ్, ఫైనాన్సస్లో పోస్ట్గ్రాడ్యుయేట్ అయిన రాజు 1988లో విజయా
విద్యార్థుల సంఘం (ఎన్ఐఎస్ఏయూ) త్్వరలో ఈ అవార్డు ను ప్రదానం చేస్్తుుంది. బ్్యాాంకులో చేరారు. బ్్యాాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ముుంబయి జోనల్ హెడ్గా
పనిచేసి, అదే బ్్యాాంకులో చీఫ్ జనరల్ మేనేజర్ స్థా యికి చేరారు.
నిక్కీ హేలీ
ప్రొఫెసర్ రాబర్టట్ ఎస్ లాాంగర్
22 బయో ఆసియా 20వ విడత సదస్సు సందర్్భభంగా 2023 సంవత్్సరానికి ‘జీనోమ్
వ్యాలీ ఎక్సస్లెన్సస్’ పురస్కారాన్ని ప్రొఫెసర్ రాబర్టట్ ఎస్ లాాంగర్కు ప్రకటిించారు.
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
ఇన్ఫెక్షస్ డిసీజెస్ను నిరోధిించడానికి వినియోగిించే ‘ఎంఆర్ఎన్ఏ’ టీకాను దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్్ల
వృద్ధి చేయడంలో ఆయన కీలకంగా వ్్యవహరిించారు. తేడాతో ఆప్ అభ్్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొొందారు. మొత్్తతం 266 ఓట్లు పోల్
కాగా.. షెల్లీ ఒబెరాయ్కు 150 ఓట్లు ; రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.
కొత్్త మేయర్ షెల్లీ ఒబేరాయ్కు ఢిల్లీ సీఎం అరవిింద్ కేజ్రీవాల్ అభినందనలు
తెలిపారు.
నందినీ గుప్తా అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీ (మంత్రి)గా భారతీయ
అమెరికన్ రాధా అయ్్యయంగార్ ప్్లలంబ్ నియామకాన్ని అమెరికా సెనెట్ 68-30
రాజస్థా న్కు చెెందిన 19 ఏళ్్ల నందినీ గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డడ్– ఓట్్ల తో ఆమోదిించిింది. రక్షణ శాఖలో సాధన సామగ్రి సేకరణ విభాగాన్ని ఆమె
2023గా ఎంపికయ్యారు. మిస్ వరల్డడ్ పోటీల్లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్్యయం పర్్యవేక్షిస్తారు.
వహిించనున్నారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్లో జరిగిన ఫైనల్స్లో ఢిల్లీకి
చెెందిన శ్రేయా పూూంజా మొదటి రన్్నరప్గా, మణిపుర్కు చెెందిన స్ట్రెలా
లువాాంగ్ రెెండో రన్్నరప్గా నిలిచారు.
మను బాకర్ దీపికా మిశ్ర
జాతీయ రైఫిల్/పిస్్టల్ సెలక్షన్ ట్రయల్సస్లో మహిళల 25 మీటర్్ల పిస్్టల్లో
మను బాకర్ గోల్డ్ మెడల్ సాధిించిింది. ఫైనల్లో మను 31-–29తో చిింకీ మధ్్యప్రదేశ్ వరద సహాయక చర్్యల్లో అసాధారణ ధైర్్య సాహసాలు ప్రదర్్శిించిన
యాదవ్ను ఓడిించిింది. పురుషుల 10 మీటర్్ల ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబుతా విింగ్ కమాాండర్ దీపికా మిశ్ర భారత వాయుసేన శౌర్్య అవార్డు అందుకున్నారు.
విజేతగా నిలిచాడు. ఈ అవార్డు అందుకొన్్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్్తిింపు పొొందారు.
రాజస్థా న్కు చెెందిన దీపిక హెలికాప్్టర్ పైలట్గా భారత వాయుసేనలో
పనిచేస్తున్నారు.
నూతక్కి ప్రియాాంక
ఫ్రాన్సస్లో జరిగిన ‘టోర్నియో ఎంఐఎఫ్ ఇకామ్ లియోన్–2023’
అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజయవాడకు చెెందిన మహిళా గ్రరాండ్ మాస్్టర్ నీరజ్ చోప్రా
నూతక్కి ప్రియాాంక చాాంపియన్గా నిలిచిింది. తొమ్మిది రౌౌండ్్ల టోర్నీలో టాప్ రెెండేళ్్ల కిిందట టోక్యో ఒలిింపిక్సస్లో గోల్డ్తో చరిత్ర సృష్్టిించి, నిరుడు డైమండ్
సీడ్గా బరిలోకి దిగిన ప్రియాాంక ఏడు పాయిింట్్ల తో టాప్లో ఉంది. లీగ్ ఫైనల్లోనూ విజేతగా నిలిచిన నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ కొత్్త సీజన్లో తొలి
అంచె జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను అత్యుత్్తమంగా 88.67 మీటర్్ల దూరం
విసిరిన నీరజ్ విజేతగా నిలిచాడు.
వెర్ స్టా పన్
ఫార్ము లావన్ ఆస్ట్రేలియన్ గ్రరాండ్ ప్రిలో మ్యాక్సస్ వెరైపెన్(రెడ్ బుల్, 25
పాయిింట్లు ) విజేతగా నిలిచాడు. లూయిస్ హామిల్్టన్(మెర్సిడెజ్, 18 ప్రాచీ దహబల్ దేబ్
పాయిింట్లు ) నుుంచి గట్టిపోటీ ఎదురైనా తొలిసారి ఆస్ట్రేలియన్ టైటిల్ను మ్యాక్స్ మహారాష్టట్రలోని పుణెకు చెెందిన ప్రాచీ దహబల్ దేబ్ అనే మహిళ కేకులతో
తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుతమైన ఆకృతులు రూపొొందిస్తూ ప్రపంచ రికార్డు లను సొొంతం
చేసుకుుంటుుంది. తాజాగా రాయల్ ఐసిింగ్ విధానంలో 200 కిలోల భారతీయ
రాజభవనం నమూనా కేకు వరల్డడ్ బుక్ ఆఫ్ రికార్డడ్సస్లో చోటు సంపాదిించిింది.
లుకాస్ హెల్మెక్
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్కు చెెందిన 33 ఏళ్్ల లుకాస్ హెల్మెక్ గంటకి 3,182 పుష్
అప్లు చేసి గిన్నిస్ రికార్డ్ సాధిించాడు. లుకాస్ నిమిషానికి 53 పుష్ అప్లు ప్రవీణ్
చేశాడని గిన్నిస్ వరల్డడ్ అధికారులు తెలిపారు. ఈ రికార్డు కోసం మూడేళ్లు ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ జాతీయ రికార్డు బద్్దలు కొట్టా డు. హవానా
లుకాస్ ట్రైనిింగ్ తీసుకున్నాడు. (క్యూబా)లో జరుగుతున్్న ఈవెెంట్లో ప్రవీణ్ 17.37 మీటర్్లతో అగ్రస్థా నంలో
నిలిచాడు. రెెంజిత్ మహేశ్్వరి పేరిట ఉన్్న జాతీయ రికార్డు (17.30 మీ.,
2016)ను అతడు తిరగరాశాడు.
ప్రకాశ్సింగ్ బాదల్
పంజాబ్ మాజీ ముఖ్్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్సింగ్
బాదల్ (95) మొహాలీలోని ఓ ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్్స పొొందుతూ ఏప్రిల్ సబలెెంకా
25న కన్నుమూశారు. 1970–71, 1977–80, 1997–2002, 2007– మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్వన్ ర్్యాాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాాండ్)
2012, 2012–2017 ఐదుసార్లు పంజాబ్ సీఎంగా చేశారు. ను ఓడిించి బెలారస్ స్టా ర్ సబలెెంకా మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్
టోర్నీలో రెెండోసారి చాాంపియన్గా నిలిచిింది. సబలెెంకా కెరీర్లో ఇది 12వ
సిింగిల్సస్ టైటిల్.
అనంత్ మహేశ్్వరి
ఐటీ పరిశ్రమ అత్యున్్నత సంఘమైన నాస్కామ్ చైర్పర్్సన్గా 2023–24
సంవత్్సరానికి అనంత్ మహేశ్్వరి ఎంపికయ్యారు. మహేశ్్వరి ప్రస్తుతం దలైలామా
మైక్రోసాఫ్టట్ ఇండియా ప్రెసిడెెంట్గా పనిచేస్తున్నారు. అంతేకాదు నాస్కామ్ వైస్ ప్రముఖ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రకటిించిన
చైర్్మన్గానూ ఇప్్పటి వరకు సేవలు అందిించారు. రామన్ మెగసెసె పురస్కారం ఇటీవల వ్్యక్తిగతంగా అందుకున్నారు. జీవన
విధానం, సంస్్కకృతి ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన టిబెటన్ సమాజానికి
నాయకత్్వవం వహిించినందుకు ఈ అవార్డు ను అందిించారు.
రాధా అయ్్యయంగార్
26
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
ప్రవీణ్ సూద్ అవార్డు ను అందిించారు.
సెెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన డైరెక్్టర్గా సీనియర్ ఐపీఎస్
ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి,
లోక్సభప్రతిపక్ష నేతతో కూడిన ఉన్్నతస్థా యి కమిటీ ఈయన్ను ఎంపిక అజయ్ బంగా
చేసిింది. బాధ్్యతలు చేపట్టినప్్పటి నుుంచి రెెండేళ్్ల పాటు ప్రవీణ్సూద్ ఈ ప్రపంచ బ్్యాాంక్ కొత్్త అధ్్యక్షుడిగా అజయ్ బంగా నియమితులయ్యారు.
పదవిలో కొనసాగనున్్నట్లు కేేంద్ర ప్రభుత్్వవం ఓ ప్రకటనలో వెల్్లడిించిింది. ప్రపంచ బ్్యాాంక్కు నాయకత్్వవం వహిించనున్్న తొలి భారతీయ అమెరికన్గా
ఆయన నిలిచారు. ఈ ఏడాది జూన్ 2 నుుంచి అయిదేళ్్ల పాటు బంగా పదవిలో
కొనసాగుతారని ప్రపంచ బ్్యాాంక్ వెల్్లడిించిింది.
మహమ్్మద్ హుసాముద్దీన్
ఐబీఏ పురుషుల ప్రపంచ బాక్్సిింగ్ ఛాాంపియన్షిప్సస్లో మహమ్్మద్ సిద్ధార్్థ మొహంతి
హుసాముద్దీన్కు మోకాలి గాయం కారణంగా 57 కేజీల విభాగం సెమీస్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) చైర్్మన్గా సిద్ధార్్థ
పోటీపడలేకపోయాడు. క్యూబా బాక్్సర్ సైడల్ హోర్టాకు వాకోవర్ ఇచ్చి మొహంతిని ప్రభుత్్వవం నియమిించిింది. 2024 జూన్ వరకు మొహంతి ఈ
కాాంస్యానికే పరిమితమయ్యాడు. పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్,మేనేజిింగ్ డైరెక్్టర్గా కొనసాగుతారు.
సుల్తాన్ అల్ నెయాదీ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్సస్(యూఏఈ)కు చెెందిన సుల్తాన్ అల్ నెయాదీ మల్లి కార్జు న ప్రసాద్
అంతరిక్షంలో నడిచిన మొట్్ట మొదటి అరబ్గా చరిత్రకెక్కారు. భూకక్ష్యలోని మహారత్్న సంస్్థ కోల్ ఇండియా చైర్్మన్, మేనేజిింగ్ డైరెక్్టర్ (సీఎండీ)గా తెలుగు
అంతర్జాతీయ అంతరిక్ష కేేంద్రం(ఐఎస్ఎస్) నుుంచి వెలుపలికి వచ్చిన ఆయన వ్్యక్తి పోలవరపు మల్లికార్జు న ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం కోల్
రోదసిలోని శూన్్య స్థితిలో 7.01గంటల సేపు విధులు నిర్్వహిించారు. ఇండియా అనుబంధ సెెంట్రల్ కోల్ఫీల్డడ్సస్ సీఎండీగా ప్రసాద్ ఉన్నారు.
ఎన్.చంద్రశేఖరన్
టాటా గ్రూప్ చైర్్మన్ ఎన్.చంద్రశేఖరన్కు ఫ్రాన్సస్ అత్యున్్నత పౌర పురస్కారం
‘షువాలె డి లా లీజియన్ దోనర్’ను ప్రకటిించారు. భారత్ -ఫ్రాన్సస్ మధ్్య వాణిజ్్య
27
సంబంధాలను బలోపేతం చేయడానికి చంద్రశేఖరన్ చేసిన కృషికి గాను ఈ కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు
శివ చౌహాన్
కమల్ దహల్ ప్రచండ
నేపాల్ నూతన ప్రధానమంత్రి పుష్్ప కమల్ దహల్ ‘ప్రచండ’ పార్్లమెెంట్ ప్రపంచంలోనే అత్్యయంత ఎత్్తయిన సరిహద్దు రక్షణ స్థా నం సియాచిన్లో
విశ్వాస తీర్మానం నెగ్గారు. ఎన్నికల ముుందు నేపాలీ కాాంగ్రెస్తో పెట్టుకున్్న మొట్్ట మొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా కెప్టెన్ శివ చౌహాన్
పొత్తును వదిలేసి, అనూహ్్యయంగా ప్రతిపక్ష నేత కేపీ ఓలీతో చేతులు కలిపిన నియమితురాలయ్్యిింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన ఆమె
ప్రచండ మూడోసారి నేపాల్ ప్రధానిగా డిసెెంబర్ 26న బాధ్్యతలు చేపట్టా రు. ఈ పోస్టట్ పొొందడానికి ఎంతో కష్్టతరమైన ట్రైనిింగ్ పూర్తి చేసిింది.
అన్వితారెడ్డి ఎన్.గోపి
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేేంద్రానికి చెెందిన పడమటి ప్రొఫెసర్ కొత్్తపల్లి జయశంకర్ విశిష్్ట సాహితీ పురస్కారానికి ప్రొఫెసర్ ఎన్.
అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్్సన్ పర్్వతాన్ని అధిరోహిించారు. గోపి ఎంపికయ్యారు. సాహిత్్యయంలో అత్యున్్నత శిఖరాలు అధిరోహిించిన
4,892 మీటర్్ల ఎత్్తయిన విన్్సన్ పర్్వతాన్ని డిసెెంబర్ 16వ తేదీన ఉదయం సాహితీమూర్తులకు ఇకపై ఏటా ఈ పురస్కారం అందజేస్తామని భారత జాగృతి
అధిరోహిించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్్టెెంబర్ తెలిపిింది. గోపి ఇప్్పటివరకు 56 పుస్్తకాలు రచిించారు.
28న నేపాల్లోని మనాస్లు పర్్వతాన్ని అధిరోహిించిన మొదటి భారత మహిళగా
ఇప్్పటికే చరిత్ర సృష్్టిించారు.
అమిత్ అగర్వాల్
ఆధార్ కార్డు లు జారీ చేసే భారత విశిష్్ట గుర్్తిింపు ప్రాధికార సంస్్థ (యూఐడీఏఐ
పీటీ ఉష - ఉడాయ్) సీఈవోగా ఐఏఎస్ అధికారి అమిత్ అగర్వాల్ బాధ్్యతలు చేపట్టా రు.
భారత అథ్లెటిక్సస్ దిగ్్గజం పీటీ ఉష భారత ఒలిింపిక్ సంఘం (ఐఓఏ) ఇంతకుముుందు ఆయన ఎలక్ట్రా నిక్సస్ అండ్ ఐటీ మంత్రిత్్వశాఖలో అదనపు
అధ్్యక్షురాలిగా ఎన్నికైైంది. డిసెెంబర్ 10వ తేదీ దానికి అధికారికంగా కార్్యదర్శిగా పనిచేశారు.
ఆమోదముద్ర పడిింది. ఐఓఏ అధ్్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళగా 58
ఏళ్్ల ఉష గుర్్తిింపు పొొందిింది.
రవి సిన్హా
భారత గూఢచర్్య విభాగమైన రీసెర్చచ్ అండ్ ఎనాలిసిస్ విింగ్ (రా)కు నూతన
వెర్స్్టా పెన్ అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవిసిన్హా నియమితులయ్యారు. 1988
బ్యాచ్ (ఛత్తీస్గఢ్) ఐపీఎస్ అధికారైన 59 ఏళ్్ల సిన్హా నియామకాన్ని మంత్రి
ఫార్ములావన్ ప్రపంచ చాాంపియన్ మ్యాక్సస్ వెర్స్్టా పెన్ మొనాకో గ్రరాండ్ ప్రి మండలి నియామకాల కమిటీ ఆమోదిించిింది.
రేసులో చాాంపియన్గా నిలిచాడు. ఫెర్్నాాండో అలోన్సో (ఆస్్టన్ మార్టిన్), ఎస్తెబాన్
ఒకాన్ (ఆల్పిన్ రెనాల్టట్) తర్వాతి రెెండు స్థా నాలు దక్్కిించుకున్నారు.
స్వామినాథన్ జానకీరామన్
30 రిజర్వవ్ బ్్యాాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్్నరుగా స్వామినాథన్
జానకీరామన్ను ప్రభుత్్వవం నియమిించిింది. ప్రస్తుతం ముగ్గు రు డిప్యూటీ
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
గవర్్నర్లు మైఖేల్ దేవవత్ర పాత్ర, ఎం.రాజేశ్్వరరావు, టి.రవి శంకర్ ఉండగా,
నాలుగో డిప్యూటీ గవర్్నరుగా స్వామినాథన్ బాధ్్యతలు చేపట్్ట నున్నారు.
శరవణన్
ప్రభుత్్వ రంగ సంస్్థ నేషనల్ ఫెర్టిలైజర్సస్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) చైర్్మన్,
మేనేజిింగ్ డైరెక్్టర్ (సీఎండీ)గా యు.శరవణన్ నియమితులయ్యారు. జూన్
16 నుుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ ఎక్్స్్ఛేేంజీలకు
సమాచారమిచ్్చిింది.
బేతవోలు రామబ్రహ్్మమం
కవి, పండితుడు, విమర్్శకుడిగా పేరొొందిన ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్్మమంకు
ప్రతిష్టా త్్మకమైన కేేంద్ర సాహిత్్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం దక్్కిింది.
కథలు, కవిత్్వవం, నాటకాలు కలిపి 34కు పైగా గ్రంథాలు రచిించారు. సాహితీ
వ్యాసాలు వెలువరిించారు.
జులన్ గోస్వామి
ప్రతిష్టా త్్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీ (డబ్ల్యూసీసీ)లో భారత మహిళా
క్రికెటర్ జులన్ గోస్వామికి చోటు దక్్కిింది. జులన్తో పాటు ఇంగ్్లాాండ్ మహిళల
కెప్టెన్ హెదర్ నైట్, 2019 వన్డే ప్రపంచకప్ చాాంపియన్ జట్టు సారథి ఇయాన్
మోర్గాన్లకు ఎంసీసీ డబ్ల్యూసీసీలో స్థా నం లభిించిింది.
ఆర్తి హోల్లా
భారత సంతతికి చెెందిన బ్రిటన్ మహిళ శాటిలైట్ పరిశ్రమలో అత్్యయంత
నిష్ణాతులైన ఆర్తి హోల్లా -మైనీని వియన్నాలోని ఐక్్యరాజ్్యసమితి (అంతరిక్ష
వ్్యవహారాల కార్యాలయం) ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ డైరెక్్టర్గా
ఐక్్యరాజ్్యసమితి సెక్రటరీ- జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎంపిక చేశారు.
భవాని దేవి
ఫెన్్సర్ భవాని దేవి ఆసియా ఫెన్్సిింగ్ చాాంపియన్షిప్లో పతకం నెగ్గిన మొదటి
భారత ఫెన్్సర్గా భవాని నిలిచిింది. చైనాలో జరుగుతున్్న ఈ పోటీల్లో మహిళల
సాబెర్ విభాగంలో ఆమె కాాంస్్యయం గెలిచిింది. సెమీస్లో భవాని 14-–15 తేడాతో
జేనబ్ దాయిబెకోవా (ఉజ్బెకిస్థా న్) చేతిలో పోరాడి ఓడిింది.
31
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
merupulu.com స్పోర్ట్స్
స్పోర్ట్స్
ఆస్ట్రే లియన్ ఓపెన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్
ఆస్ట్రేలియన్ ఓపెన్లో పురుషుల సిింగిల్సస్ ఫైనల్లో సెర్బియా ఆటగాడు జకోవిచ్ ఇండియన్ స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ (జనవరి–
మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మహిళల 2023)గా ఎంపికయ్యాడు. శ్రీలంక, న్యూజిలాాండ్ సిరీస్ల్్లో కలిపి 567
సిింగిల్సస్ ఫైనల్లో రిబకినాపై గెలిచి కొత్్త చాాంపియన్గా అరీనా సబలెెంక పరుగులు చేశాడు. ఇంగ్్లాాండ్కు చెెందిన గ్రేస్ స్క్రీవెన్సస్ మహిళల విభాగంలో
నిలిచిింది. మరోవైపు మహిళల డబుల్సస్ ట్రోఫీని సినియాకోవా–క్రెజికోవా (చెక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికైైంది.
రిపబ్లిక్) జోడీ గెలుచుకుుంది.
చాాంపియన్ సౌరాష్టట్ర
హాకీ ప్రపంచకప్ విన్్నర్ రంజీ ట్రోఫీలో సౌరాష్టట్ర చాాంపియన్గా నిలిచిింది. ఫైనల్లో సౌరాష్టట్ర 9 వికెట్్ల
భారత్ ఆతిథ్్యమిచ్చిన 2023 హాకీ ప్రపంచకప్ను జర్్మనీ కైవసం చేసుకుుంది. తేడాతో బెెంగాల్ను ఓడిించిింది.ఈ సీజన్లో 907 పరుగులు సాధిించిన
ఫైనల్లో జర్్మనీ 5-–4తో షూటౌట్లో డిఫెెండిింగ్ చాాంపియన్ బెల్జియంను అర్పిత్ వసవాడాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్్కిింది. తొలి ఇన్్నిింగ్సస్లో
ఓడిించిింది. జర్్మనీకిది మూడో ప్రపంచకప్. 2002, 2006లోనూ ఆ జట్టు బెెంగాల్ 174 పరుగులకే కుప్్పకూలగా సౌరాష్టట్ర 404 పరుగులు చేసిింది.
ట్రోఫీ నెగ్్గిింది.
సన్రైజర్సస్ కెప్టె న్ మార్క్రమ్
వన్డే, టీ20ల్లో నంబర్ వన్ రానున్్న ఐపీఎల్ సీజన్లో సన్రైజర్సస్ హైదరాబాద్కు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్
టీమిిండియా సూపర్ ఫామ్తో ప్రస్తుతం టీ20ల్లో, వన్డేల్లో నెెంబర్వన్గా ఉంది. మార్క్రమ్ కెప్టెన్గా ఉండనున్నారు. ఇటీవల జొహానెస్బర్గగ్లో ముగిసిన
టీమిిండియా మొదట శ్రీలంకను, న్యూజిలాాండ్తో సిరీస్లో క్లీన్స్్వీప్ చేయడంతో తొలి ఎస్ఏ20 లీగ్లో విజేతగా నిలిచిన సన్రైజర్సస్ ఈస్్టర్నన్ కేప్కు మార్క్రమ్
టాప్లో నిలిచిింది. టెస్టు ల్లోనూ అగ్రస్థా నం అందుకుుంటే.. ముచ్్చటగా మూడు నాయకత్్వవం వహిించాడు.
ఫార్మాట్్లలోనూ ఏకకాలంలో నెెంబర్వన్గా నిలిచిన అరుదైన జట్టుగా
నిలవనుుంది.
ప్రపంచ ఉత్్త మ ఫుట్బాలర్
అర్్జెెంటీనా జట్టు ను ప్రపంచ చాాంపియన్గా నిలబెట్టిన లియోనెల్ మెస్సీ 2022
వర్షిణికి ‘ఫిడే మాస్్టర్’ టైటిల్ ప్రపంచ ఉత్్తమ ఫుట్బాలర్గా ఎంపికయ్యాడు. గత 14 ఏళ్్లలో మెస్సీ ఏడోసారి
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎం.సాహితీ వర్షిణి ‘ఫిడే మాస్్టర్’ టైటిల్ కైవసం ప్రపంచ ఉత్్తమ ఫుట్బాలర్ అవార్డు గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ప్రపంచ
చేసుకుుంది. ఇప్్పటి వరకు విమెన్ క్్యాాండిడేట్ మాస్్టర్, విమెన్ ఫిడే మాస్్టర్, ఉత్్తమ క్రీడాకారిణి అవార్డు స్పెయిన్కు చెెందిన అలెక్సియా పుటెలాస్కు లభిించిింది.
విమెన్ ఇంటర్నేషనల్ మాస్్టర్ టైటిల్సస్ సాధిించిన సాహితి వర్షిణి తాజాగా ‘ఫిడే
మాస్్టర్’ అయిింది.
ఆస్ట్రే లియాదే ప్రపంచకప్
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మరో ‘హ్యాట్రిక్’తో టీ20 ప్రపంచకప్ను
ఫార్ములా-ఈ–రేస్ ఛాాంప్ కైవసం చేసుకుుంది. 2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు
ఫార్ములా-ఈ ప్రి నాలుగో రౌౌండ్లో పెన్స్్కీ డ్రైవర్ జీన్ ఎరిక్ వెర్నన్ చాాంపియన్గా విశ్్వవిజేతగా నిలిచిన ఆసీస్.. 2016 మెగా ఈవెెంట్లో రన్్నరప్తో
నిలిచాడు. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో సాగిన రేసులో వెర్నన్ అగ్రస్థా నం సరిపెట్టుకుుంది. మళ్లీ 2018, 2020గెలవగా, 2023లో ఫైనల్లో దక్షిణాఫ్రికాపై
సాధిించాడు. 46 నిమిషాల 1.099 సెకన్్లలో 32 ల్యాప్లను పూర్తిచేసి నెగ్గి ప్రపంచకప్ల హ్యాట్రిక్ నమోదు చేసిింది.
అగ్రస్థా నం కైవసం చేసుకున్నాడు.
32
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
స్పోర్ట్స్ merupulu.com
సంతోష్ ట్రోఫీ చాాంపియన్ నంబర్వన్గా అర్్జెెంటీనా
సంతోష్ ట్రోఫీ చాాంపియన్గా కర్ణాటక అవతరిించిింది. 54 ఏళ్్ల సుదీర్్ఘ విరామం అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్్య (ఫిఫా) ప్రపంచ ర్్యాాంకిింగ్సస్లో అర్్జెెంటీనా
తర్వాత ఈ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచిింది. ఫైనల్లో కర్ణాటక 3–2తో జట్టు ఆరేళ్్ల తర్వాత మళ్లీ టాప్ ర్్యాాంక్ సొొంతం చేసుకుుంది. ఫ్రాన్స్, బ్రెజిల్
మేఘాలయపై విజయం సాధిించిింది. సునీల్ కుమార్ (3వ నిమిషం), బెకి వరుసగా రెెండు, మూడో స్థా నంలో ఉన్నాయి. భారత జట్టు ఐదు స్థా నాలు
ఓరమ్ (20వ), రాబిన్ యాదవ్ (44వ) కర్ణాటక తరఫున గోల్సస్ చేశారు. పురోగతి సాధిించి 101వ ర్్యాాంక్ చేరిింది.
34
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
స్పోర్ట్స్ merupulu.com
కాాంస్్య విజేత గగన్ నారంగ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
బీడబ్ల్యూఎఫ్ టైటిల్
సౌరాష్టట్రదే విజయ్హజారె ట్రోఫీ మలేసియా మాస్్టర్సస్ సూపర్-500 టోర్నీ విజేతగా భారత స్టార్ షట్్లర్ హెచ్ఎస్
విజయ్ హజారె ఫైనల్లో మహారాష్టట్రపై సౌరాష్టట్ర 5 వికెట్్ల తేడాతో గెలిచిింది. 249 ప్రణయ్ నిలిచాడు. 30 ఏళ్్ల ప్రణయ్కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్.మలేషియా
పరుగుల లక్ష్యాన్ని సౌరాష్టట్ర 46.3 ఓవర్్లలో 5 వికెట్లే కోల్పోయి ఛేదిించిింది. మాస్్టర్సస్ ఉమెన్స్ సిింగిల్సస్లో 2013, 2016 సీజన్్లలో పీవీ సిింధు, 2017లో
సౌరాష్టట్ర ఈ ట్రోఫీ సాధిించడం ఇది రెెండోసారి. 2007–8 సీజన్లో ఆ జట్టు సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలిచారు.
విజేతగా నిలిచిింది.
ఇండోనేసియా ఓపెన్ టైటిల్
మెస్సి సూపర్ రికార్డ్ భారత స్టా ర్ డబుల్సస్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ఇండోనేసియా
ప్రొఫెషనల్ ఆటగాడిగా మెస్సి 1000 మ్యాచ్లు ఆడాడు. అందులో అర్్జెెంటీనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో విజేతగా నిలిచారు. బీడబ్ల్యూఎఫ్
తరపున 169 (94 గోల్సస్), బార్సిలోనా తరపున 778 (672 గోల్సస్), పారిస్ సూపర్ 1000 టైటిల్ సాధిించిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్్పిింది. ఈ
సెయిింట్ జర్్మమైన్ తరపున 53 (23 గోల్సస్) మ్యాచ్లాడాడు. మొత్్తతం 789 గోల్సస్ జోడీకి ఇదే మొదటి సూపర్ 1000 టైటిల్.
సాధిించాడు.
ఈజిప్టట్దే స్క్వాష్ ప్రపంచకప్
మీరాబాయికి సిల్్వర్ మెడల్ భారత్ వేదికగా నిర్్వహిించిన ఎస్డీఏటీ డబ్ల్యూఎస్ఎఫ్ స్క్వాష్ ప్రపంచకప్ను
భారత స్టా ర్ మహిళా వెయిట్లిఫ్్టర్ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్లిఫ్్టిింగ్ ఈజిప్టట్ కైవసం చేసుకుుంది. ఫైనల్లో ఆ జట్టు 2-–1తో మలేసియాను ఓడిించిింది.
చాాంపియన్షిప్లో సిల్్వర్ మెడల్ సొొంతం చేసుకుుంది. బొగోటా (కొలంబియా) సెమీఫైనల్లో ఓడిన భారత జట్టు జపాన్తో కలిసి ఉమ్్మడిగా మూడో స్థా నంలో
లో జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెెండో స్థా నంలో నిలిచిింది. నిలిచిింది.
జియాాంగ్ హుయ్హువా (చైనా; 206 కేజీలు) స్్వర్్ణణం సాధిించిింది.
ఆర్్చరీ ప్రపంచకప్
ఇషా సిింగ్కు రజతం ఆర్్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్్నమెెంట్లో అభిషేక్ వర్్మ పురుషుల కాాంపౌౌండ్
జాతీయ షూటిింగ్ చాాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి ఇషా సిింగ్ రజత వ్్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధిించాడు. ఫైనల్లో ఈ భారత స్టా ర్ 148-
పతకం గెలుచుకుుంది. భోపాల్లో డిసెెంబర్ 12న ముగిసిన ఈ టోర్నీలో –146తో జేమ్సస్ లూట్జజ్ (అమెరికా)పై నెగ్గాడు. ప్రపంచకప్లో అభిషేక్కు ఇది
ఇషా సిింగ్ జూనియర్ మహిళల 10 మీటర్్ల ఎయిర్ పిస్్టల్ విభాగం ఫైనల్లో మూడో వ్్యక్తిగత స్్వర్్ణణం.
హర్యాణకు చెెందిన ఒలిింపియన్ మను భాకర్ చేతిలో ఓడిపోయిింది.
ఇంటర్ కాాంటినెెంటల్ కప్
ఫిఫా ప్రపంచకప్ విజేత అర్్జెెంటీనా ఇంటర్ కాాంటినెెంటల్ ఫుట్బాల్ కప్ను భారత్ సొొంతం చేసుకుుంది. ఫైనల్లో
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడిించి అర్్జెెంటీనా విజేతగా నిలిచిింది. 2-–0 గోల్సస్తో లెబనాన్ను ఓడిించిింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి ఓ మెరుపు గోల్తో
అర్్జెెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధిించిింది. మొత్్తతంగా ఆ జట్టు జట్టు విజయంలో కీలకపాత్ర పోషిించాడు.
మూడోసారి జగజ్జేతగా నిలిచిింది. గోల్డెన్ బాల్ (బెస్టట్ ప్లేయర్) అవార్డ్ మెస్సీ,
గోల్డెన్ బూట్ ఎంబాపె, గోల్డెన్ గ్లౌ వ్ మార్టినెజ్, బెస్టట్ యంగ్ ప్లేయర్ ఎంజో
ఫెర్్నాాండెజ్ (అర్్జెెంటీనా), ఫెయిర్ ప్లే అవార్డు ఇంగ్్లలండ్ టీమ్ దక్్కిించుకుుంది. స్పీడ్ చెస్ టైటిల్
భారత యువ గ్రరాండ్మాస్్టర్ గుకేశ్ జూనియర్ స్పీడ్ చెస్ చాాంపియన్షిప్లో
విజేతగా నిలిచాడు. తుది పోరులో తొలి మూడు గేమ్లలో ఒక డ్రాతో
జైపుర్దే ప్రొ కబడ్డీ-–9 టైటిల్ పాటు రెెండిింట్లో ఓడిన 17 ఏళ్్ల గుకేశ్ బలంగా పుుంజుకుని టైటిల్ కైవసం
ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభ సీజన్లో విజేతగా నిలిచిన జైపుర్ పిింక్ పాాంథర్సస్ చేసుకున్నాడు.
మళ్లీ తొమ్మిదో సీజన్ ఫైనల్లో జైపుర్ 33-–29తో పుణెరి పల్టా న్పై విజయం
సాధిించడంతో టైటిల్ గెలుచుకుుంది.
35
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
merupulu.com సైన్స్ అండ్ టెక్నాలజీ
36
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
సైన్స్ అండ్ టెక్నాలజీ merupulu.com
చంద్రుడి మీదకి క్రిస్టినా కోచ్ జపాన్ నౌక ఆచూకీ లభ్్యయం
పేరుతో నాసా వచ్చే సంవత్్సరం నిర్్వహిించనున్్న 2–అర్టిమిస్ రెెండో ప్రపంచ యుద్్ధ సమయంలో వెయ్యి మందికి పైగా యుద్్ధ
చంద్రునిపై ప్రదక్షిణకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఖైదీలను తరలిస్్తుుండగా మునిగిపోయిన జపాన్ నౌక ఆచూకీ
క్రిస్టినా కోచ్ అనే మహిళ ఉంది. దీీంతో చంద్రుడి వరకూ వెళ్లిన ఎట్్ట కేలకు లభ్్యమైైంది. దక్షిణ చైనా సముద్రంలో ’ఎస్ఎస్
.తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్్టిించనుుంది .మాాంటెవీడియో మారు’ నౌక ఆచూకీ లభిించిింది
జీఎస్ఎల్వీ-ఎఫ్12 సక్సెస్
ఇస్రో రెెండో తరం నావిక్ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది
ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో 01-అయిన ఎన్వీఎస్
ప్రవేశపెట్్టిింది. వైమానిక సేవలు, నావిగేషన్, వ్్యవసాయం,
అత్్యవసర సేవలు మొదలైన రంగాలకు ఈ ఉపగ్రహం నిర్దిష్్టమైన
.సమాచారం అందిించనుుంది
38
కరెెంట్అఫైర్స్ - డిసెెంబర్2022- జూన్2023
కరెంట్అఫైర్స్
అంతర్జాతీయం merupulu.com
అంతర్జాతీయం
మిస్్స సైల్స్ తో ఉత్్త రకొరియా పరేడ్ ‘తూర్పు లద్దాఖ్’ పరిష్కారానికి అంగీకారం
ఉత్్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్్శిించిింది. ప్్యాాంగ్్యాాంగ్లో
జరిగిన సైనిక పరేడ్లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్్యక్షుడు కిమ్ జొొంగ్ తూర్పు లద్దాఖ్లోని వాస్్తవాధీన రేఖ వెెంట రెెండు దేశాల మధ్్య మిగిలిపోయిన
ఉన్ వీటిని తిలకిించారు.1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 సమస్్యలను పరిష్్కరిించుకుుందామని భారత్, చైనా ఒక అంగీకారానికి
ఏళ్లు పూర్్తవుతున్్న సందర్్భభంగా ఉత్్తరకొరియా పలు కార్్యక్రమాలను ఏర్పాటు వచ్చాయి. రెెండు రోజుల పాటు జరిగిన 19వ విడత చర్్చల అనంతరం ఇరు
చేసిింది. దేశాలు ఒక సంయుక్్త ప్రకటన విడుదల చేశాయి.
1
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023
merupulu.com అంతర్జాతీయం
2
కరెెంట్అఫైర్స్ - జులై-ఆగస్ట్ 2023
అంతర్జాతీయం merupulu.com
ఫెడ్ వడ్డీ రేటు 0.25% పెెంపు
అమెరికా ఫెడరల్ రిజర్వవ్ వడ్డీ రేటును మరో 0.25 శాతం పెెంచుతున్్నట్లు
ప్రకటిించిింది. దీీంతో రుణ రేటు 5.25-–5.50 శాతానికి పెరిగిింది. 2001
తర్వాత అమెరికాలో ఇవే అత్్యధిక వడ్డీ రేట్లు . జూన్లో ద్రవ్యోల్్బణం 3
శాతంగా నమోదైైంది. ఫెడ్ లక్ష్యమైన 2% కంటే అధికంగా ఉండడం, ఉద్యోగ
వృద్ధి బలంగా కొనసాగుతున్్ననందున, వడ్డీ రేట్్ల పెెంపునకే ఫెడ్ ఈసారి మొగ్గు
చూపిింది.
3
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023
merupulu.com జాతీయం
జాతీయం
సెక్రటరీ నాగేేంద్రనాథ్ సిన్హా తో కలిసి కేేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్్య
సిింధియా ఈ లోగోను విడుదల చేశారు. దేశం సాధిస్తున్్న ప్రగతిని ఇది గుర్తు
చేస్్తోోందన్నారు.
4
కరెెంట్అఫైర్స్ - జులై-ఆగస్ట్ 2023
జాతీయం merupulu.com
యాప్ను ఆవిష్్కరిించిింది. డిజిటల్ కరెన్సీకి మొబైల్ యాప్ తీసుకొచ్చిన తొలి
ఏడు బిల్లు లకు రాష్టట్రపతి ఆమోదముద్ర బ్్యాాంక్ ఇదే.
పార్్లమెెంటు ఉభయ సభలు ఆమోదిించిన ‘ఢిల్లీ సర్వీసుల బిల్లు ’ సహా ఏడు
బిల్లు లకు రాష్టట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిింది. డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని
తీసుకొచ్చారు. రాష్టట్రపతి ఆమోదం తెలపడంతో జనన, మరణాల నమోదు ఎన్జీటీ చైర్్మన్గా జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్్త వ
(సవరణ) బిల్లు , జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు , ఐఐఎం (సవరణ) బిల్లు , జాతీయ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చైర్్మన్గా జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్్తవ
దంత వైద్్య కమిషన్ (సవరణ) బిల్లు , సముద్ర ప్రరాంత ఖనిజాల (అభివృద్ధి, నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక చైర్పర్్సన్గా ఉన్్న జస్టిస్ సేయో
నియంత్రణ) సవరణ బిల్లు కూడా చట్్ట రూపం దాల్చాయి. కుమార్ సిింగ్ నుుంచి ఈయన బాధ్్యతలు స్వీకరిించనున్నారు.
వాణిజ్్య లోటు రూ.1.7 లక్షల కోట్లు బనస్్థ లి విద్యాపీఠ్కు రాజీవ్ సద్భావన అవార్డు
దేశ ఎగుమతులు జులైలో 32.25 బిలియన్ డాలర్్ల (రూ.2.64 లక్షల కోట్్ల)కు రాజస్థాన్లోని బనస్్థలి విద్యాపీఠ్కు 2020–21వ సంవత్్సరానికి 25వ రాజీవ్
పరిమితమయ్యాయి. దిగుమతులు 52.92 బి.డాలర్్ల (రూ.4.34 లక్షల కోట్్ల) సద్భావన అవార్డు ను మాజీ ఉపరాష్టట్రపతి హమీద్ అన్సారీ బహూకరిించారు. ఈ
కు తగ్గాయి. ఫలితంగా వాణిజ్్య లోటు (ఎగుమతులు - దిగుమతుల బిల్లు ల మధ్్య అవార్డు కిింద రూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.
వ్్యత్యాసం) 25.43 బి.డాలర్్ల నుుంచి 20.67 బి.డాలర్్లకు (రూ.1.7 లక్షల కోట్లు )
పరిమితమైైంది.
స్పార్కక్ ర్్యాాంకుల్లో మెప్మా టాప్
థార్ ఎడారిలో పురాతన డైనోసార్ శిలాజం జాతీయ పట్్టణ జీవనోపాధుల మిషన్ (ఎన్యూఎల్ఎమ్) ప్రకటిించిన
ఐఐటీ - రూర్కీ, భారత భూగర్్భ సర్వే సంస్్థ (జీఎస్ఐ) పరిశోధకులు రాజస్థాన్ సిస్్టమాటిక్ ప్రొగ్రెసివ్ అండ్ రియల్ టైైం ర్్యాాంకిింగ్ (స్పార్కక్)లో పట్్టణ
జైసల్మేర్లోని థార్ ఎడారిలో 16.7 కోట్్ల ఏళ్్ల క్రితం నాటి డైనోసార్ శిలాజాన్ని పేదరిక నిర్మూలన సంస్్థ (మెప్మా) జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచిింది.
కనుగొన్నారు. కేరళలో నిర్్వహిించిన కార్్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్్టర్ విజయలక్ష్మి
అందుకున్నారు.
గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్్బణం
జులైలో రిటైల్ ద్రవ్యోల్్బణం 15 నెలల గరిష్టానికి చేరిింది. గత నెలలో ఇది 7.44 పశుగణం ఎగుమతుల ముసాయిదా బిల్లు
శాతానికి పెరిగిింది. 2022 ఏప్రిల్లోని 7.79% తర్వాత ఇదే గరిష్్ట స్థాయి. జంతువుల ఎగుమతులను క్రమబద్ధీకరిించడమే లక్ష్యంగా జూన్ 7న
రిజర్వవ్ బ్్యాాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిించుకున్్న ద్రవ్యోల్్బణ నియంత్రిత వెలువరిించిన ‘పశుగణం, పశుగణ ఉత్్పత్తుల (దిగుమతి, ఎగుమతి)
లక్ష్యమైన 6 శాతాన్ని మిించడం ప్రస్తుత ఆర్థిక సంవత్్సరంలో ఇదే తొలిసారి. ముసాయిదా బిల్లు ’ను కేేంద్రం ఉపసంహరిించుకుుంది. జంతు హక్కుల ఉద్్యమ
సంస్్థలు ఆందోళన నేపథ్్యయంలో ఈ నిర్్ణయం తీసుకుుంది.
నేషనల్ అవార్డు లు
భారతీయ సినిమా రంగంలో ప్రతిష్టాత్్మకంగా భావిించే జాతీయ అవార్డు లను మతమార్పిడి నిషేధ చట్్టటం రద్దు
కేేంద్ర ప్రకటిించిింది. 2021 సంవత్్సరానికి గానూ ‘పుష్్ప: ది రైజ్’లో మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణా టక కొత్్త ప్రభుత్్వవం
నటనకు ఉత్్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్్తమ నటి అవార్డు ను అలియా భట్ తీర్మానిించిింది. ఈ చట్్టటంతో పాటు పాఠ్్య పుస్్తకాల నుుంచి ఆర్ఎస్ఎస్ నేతలు
(గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్(మిమి)లకు దక్కాయి. ఉత్్తమ తెలుగు సావర్్కర్, హెడ్గేవార్ జీవిత చరిత్ర అంశాలను తొలగిించాలని ప్రభుత్్వవం
చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైైంది. తెలుగు నుుంచి ‘పుష్్ప’, ‘ఆర్ఆర్ఆర్’ అత్్యధిక తీర్మానిించిింది.
కేటగిరిల్లో అవార్డు లను సొొంతం చేసుకున్నాయి.
సరిహద్దు గ్రామాలకు స్వాతంత్్య్్ర సమరయోధుల పేర్లు
వరల్డడ్ బుక్ ఆఫ్ రికార్డడ్సస్లో తులిప్ గార్డెన్ దేశ స్వాతంత్్య్్ర ఉద్్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్్లను రాష్ట్రంలోని
శ్రీనగర్లోని ఇందిరా గాాంధీ స్మారక తులిప్ గార్డెన్ వరల్డడ్ బుక్ ఆఫ్ రికార్డడ్సస్లో 75 సరిహద్దు గ్రామాలకు పెట్టాలని త్రిపుర ప్రభుత్్వవం నిర్్ణయిించిింది.
చోటు దక్్కిించుకుుంది. 68 రకాలకు చెెందిన 1.5 మిలియన్్ల తులిప్ పుష్పాలతో స్వాతంత్్య్రరం వచ్చి 75 ఏళ్లు పూర్్తయిన సందర్భాన్ని పురస్్కరిించుకుని ‘ఆజాదీ
ఆసియాలో అతిపెద్్ద గార్డెన్గా ఈ ఘనత సాధిించిింది.30 హెక్టార్్ల విస్తీర్్ణణంలో కా అమృత్ మహోత్్సవ్’లో భాగంగా ఈ కార్్యక్రమాన్ని చేపడుతుుంది.
ఉన్్న శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్్దది.
ఎలిఫెెంట్ విస్్పరర్స్ పర్యావరణ పురస్కారం
‘కెనరా డిజిటల్ రూపీ యాప్’ ఆస్కార్ అవార్డు గెలుచుకున్్న ఉత్్తమ లఘుచిత్ర డాక్యుమెెంటరీ ‘ది ఎలిఫెెంట్
రిజర్వవ్ బ్్యాాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేపట్టిన సెెంట్రల్ బ్్యాాంక్ డిజిటల్ విస్్పరర్సస్’ దర్్శకురాలు కార్తీకీ గోన్ సాల్వెస్కు ‘ఎలిఫెెంట్ ఫ్యామిలీ’ సంస్్థ
కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా కెనరా బ్్యాాంక్ ‘కెనరా డిజిటల్ అందిించే పర్యావరణ పురస్కారం లభిించిింది. తారా అవార్డు ను బ్రిటన్ రాజు
రూపీ యాప్’ పేరిట ఒక యూపీఐ ఇంటరాపబుల్ డిజిటల్ రూపీ మొబైల్ మూడో ఛార్లెస్, రాణి కెమీలియా ప్రదానం చేశారు.
5
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023
merupulu.com జాతీయం
6
కరెెంట్అఫైర్స్ - జులై-ఆగస్ట్ 2023
జాతీయం merupulu.com
7
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023
merupulu.com ప్రరాంతీయం
ప్రరాంతీయం
8
కరెెంట్అఫైర్స్ - జులై-ఆగస్ట్ 2023
ప్రరాంతీయం merupulu.com
రాచకొొండలో ఆదిమానవుడి ఆనవాళ్లు
రాచకొొండ గుట్్టల్లో క్రీస్తు పూర్్వవం 50 వేల ఏళ్్ల క్రితమే ఎగువ పాతరాతి
యుగంలో ఆదిమానవుడు జీవిించినట్లు ఆధారాలు వెలుగుచూశాయి. అప్్పట్లో
ఆదిమానవులు వేటకు ఉపయోగిించిన చేతిగొడ్్డలి లభిించిిందని తెలంగాణ
చరిత్రకారుడు ద్యావనపల్లి సత్్యనారాయణ తెలిపారు.
9
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు
వార్్తల్లో వ్్యక్తులు
జస్టిస్ ధీరజ్ సిింగ్ ఠాకుర్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ధీరజ్ సిింగ్ ముల్యో హాాండోయో
ఠాకుర్ నియమితులయ్యారు. జులై 5వ తేదీన సుప్రరీంకోర్టు కొలీజియం భారత బ్యాడ్్మిింటన్ సంఘం (బాయ్) నేషనల్ సెెంటర్ ఆఫ్ ఎక్సస్లెన్సస్
చేసిన సిఫార్సులకు రాష్టట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేేంద్ర న్యాయ శాఖ (ఎన్సీఈ)లో సిింగిల్సస్ చీఫ్ కోచ్గా ముల్యో హాాండోయో (ఇండోనేసియా)
అందుకు సంబంధిించిన ఉత్్తర్వులను జారీ చేసిింది. నియమితుడయ్యాడు. ఆల్ ఇంగ్్లాాండ్ మాజీ ఛాాంపియన్ ఇవాన్ సొజొనోవ్
(రష్యా) డబుల్సస్ కోచ్గా ఎంపికయ్యాడు.
సంజయ్ కుమార్
కేేంద్ర పరోక్ష పన్నులు, కస్్టమ్సస్ బోర్డడ్ (సీబీఐసీ) చైర్్మన్గా ఐఆర్ఎస్ అధికారి నరేేంద్ర మోడీ
సంజయ్ కుమార్ అగర్వాల్ బాధ్్యతలు చేపట్టారు. ఇంతకుమునుపు ఈ ఎర్ర కోట నుుంచి వరుసగా పదేళ్లు మువ్్వన్నెల జెెండాను ఎగురవేసిన తొలి
పదవిలో ఉన్్న వివేక్ జోహ్రి మే 31న పదవీ విరమణ చేయడంతో ఆయన కాాంగ్రెస్సేతర ప్రధానిగా నరేేంద్ర మోడీ నిలిచారు. ఆయన 90 నిమిషాల
స్థానంలో సంజయ్ కుమార్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిింది. పాటు ఏకధాటిగా మాట్లాడారు. సరికొత్్త రికార్డు సృష్్టిించారు. 10 సార్లు
మోదీ ప్రసంగిించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది.
రంజనా దేశాయ్
అవినీతి నిరోధక అంబుడ్స్మన్ - లోక్పాల్కు సారథి, సభ్యులను సిఫార్సు వైభవ్ తనేజా
చేసే శోధన కమిటీకి చైర్పర్్సన్గా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) టెస్లా కొత్్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా భారత సంతతికి చెెందిన
చైర్పర్్సన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ని కేేంద్ర ప్రభుత్్వవం నియమిించిింది. వైభవ్ తనేజా నియమితులయ్యారు. సీఎఫ్ఓ జాచరీ కిర్కాన్ వైదొలగుతున్్నట్లు
ప్రకటిించిన నేపథ్్యయంలో ఈ నిర్్ణయం తీసుకున్్నట్లు టెస్లా పేర్్కొొంది.
భూమాన కరుణాకర్ రెడ్డి
టి.టి.డి కొత్్త చైర్్మన్గా భూమాన కరుణాకర్ రెడ్డి భాద్్యతలు చేపట్టారు. శశిధర్ జగదీశన్
భూమన ప్రస్తుతం తిరుపతి నియోజకవర్్గగం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్్సరానికి రూ.10.55 కోట్్ల వేతనాన్ని అందుకోవడం ద్వారా,
2006-–2008 మధ్్య టి.టి.డి చైర్్మన్గా పని చేశాడు. భూమన తిరుపతిలోని బ్్యాాంకుల సీఈవోల్లో హెచ్డీఎఫ్సీ బ్్యాాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ ప్రథమ
శ్రీవెెంకటేశ్్వర విశ్్వవిద్యాలయం నుుంచి బీఏ, ఎంఏ చేశారు. స్థానంలో నిలిచారు. 2023 బ్్యాాంకుల వార్షిక నివేదిక ప్రకారం హెచ్డీఎఫ్సీ
బ్్యాాంక్ డిప్యూటీ ఎండీ భరూచాకు రూ.10 కోట్లు లభిించాయి.
10
కరెెంట్అఫైర్స్ - జులై-ఆగస్ట్ 2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
పర్్మీీందర్ చోప్రా బేతవోలు రామబ్రహ్్మమం
పవర్ ఫైనాన్సస్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) మొదటి పూర్తిస్థాయి మహిళా చైర్్మన్, కవి, పండితుడు, విమర్్శకుడిగా పేరొొందిన ప్రొఫెసర్ బేతవోలు
మేనేజిింగ్ డైరెక్్టర్ (సీఎండీ)గా పర్్మీీందర్ చోప్రా బాధ్్యతలు చేపట్టారు. ఆగస్టు రామబ్రహ్్మమంకు ప్రతిష్టాత్్మకమైన కేేంద్ర సాహిత్్య అకాడమీ భాషా సమ్మాన్
14 నుుంచి ఆమె నియామకం అమల్లోకి వచ్్చిింది. 2023 జూన్ 1 నుుంచి పురస్కారం దక్్కిింది. కథలు, కవిత్్వవం, నాటకాలు కలిపి 34కు పైగా
సీఎండీగా అదనపు బాధ్్యతలను ఆమె నిర్్వర్్తిించారు. గ్రంథాలు రచిించారు. సాహితీ వ్యాసాలు వెలువరిించారు.
11
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు
12
కరెెంట్అఫైర్స్ - జులై-ఆగస్ట్ 2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
మోక్షారాయ్
భారత సంతతికి చెెందిన ఏడు సంవత్్సరాల బ్రిటన్ బాలిక మోక్షారాయ్
ప్రతిష్టాత్్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్్టర్ పాయిింట్సస్ ఆఫ్ లైట్ అవార్డు
గెలుచుకుుంది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్్యతిరేకంగా ఐక్్యరాజ్్యసమితి
చేపట్టిన కార్్యక్రమం కోసం ఆమె మూడేళ్్ల ప్రాయం నుుంచే స్్వచ్్ఛఛందంగా
పనిచేస్్తోోంది.
మహేేంద్రదేవ్
ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (ఈపీడబ్ల్ యూ) సంపాదకుడిగా తెలుగు
వ్్యక్తి ప్రొఫెసర్ మహేేంద్రదేవ్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెెందిన
ప్రొఫెసర్ దేవ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్సస్లో పీహెచ్డీ, అమెరికాలోని యేల్
విశ్్వవిద్యాలయంలో పోస్టట్ డాక్టో రల్ పరిశోధన చేశారు.
జావెద్ అఖ్్తర్
‘శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ’ ఆధ్్వర్్యయంలో సినారె 92వ
జయంత్యుత్్సవాన్ని రవీీంద్రభారతిలో నిర్్వహిించారు. ఈ సందర్్భభంగా
ప్రముఖ ఉర్దూ /హిిందీ కవి, పద్్మభూషణ్ జావెద్ అఖ్్తర్ను ‘విశ్్వవంభర డా।।
సి.నారాయణరెడ్డి జాతీయ సాహితీ పురస్కారం’తో సత్్కరిించారు.
జొన్్నలగడ్్డ రాజేేంద్ర
జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)
సభ్యుడిగా రిటైర్డడ్ ఎయిర్ వైస్మార్్షల్ జొన్్నలగడ్్డ రాజేేంద్ర
నియమితులయ్యారు. ఈ మేరకు కేేంద్ర వినియోగ వ్్యవహారాలు, ఆహారం,
ప్రజా పంపిణీ శాఖ ఉత్్తర్వులు జారీ చేసిింది. నాలుగేళ్్ల పాటు ఈయన ఈ
పదవిలో కొనసాగుతారు.
చేతనా మారూ
ప్రతిష్టాత్్మక బుకర్ ప్రైజ్ పురస్కారానికి గాను ఈ ఏడాది విజేత ఎంపిక
పరిశీలనలో భారతీయ మూలాలున్్న రచయిత్రి ‘చేతనా మారూ’ చోటు
దక్్కిించుకున్నారు. ప్రాథమిక పరిశీలన కోసం కమిటీ ఎంపిక చేసిన 13
పుస్్తకాలలో లండన్ నివాసి అయిన చేతనా మారూ తొలి నవల ‘వెస్టట్రన్ లేన్’
ఉంది.
13
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023
merupulu.com స్పోర్ట్స్
స్పోర్ట్స్
ప్రపంచ ఆర్్చరీ చాాంపియన్షిప్ ఆర్్చరీ ప్రపంచకప్
భారత మహిళల కాాంపౌౌండ్ ఆర్్చరీ జట్టు (జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్
కౌర్) త్రయం ప్రపంచ ఆర్్చరీ చాాంపియన్షిప్లో దేశానికి తొలి స్్వర్్ణణం ఆర్్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్్నమెెంట్లో అభిషేక్ వర్్మ పురుషుల కాాంపౌౌండ్
అందిించిింది. ఏ విభాగంలోనైనా దేశానికి ఇదే మొదటి పసిడి. వ్్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధిించాడు. ఫైనల్లో ఈ భారత స్టార్ 148-
–146తో జేమ్సస్ లూట్జజ్ (అమెరికా)పై నెగ్గాడు. ప్రపంచకప్లో అభిషేక్కు ఇది
రన్్నరప్గా ప్రణయ్ మూడో వ్్యక్తిగత స్్వర్్ణణం.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్్లర్
హెచ్.ఎస్.ప్రణయ్ రన్్నరప్గా నిలిచాడు. పురుషుల సిింగిల్సస్ ఫైనల్లో ఆరో సీడ్ ఇంటర్ కాాంటినెెంటల్ కప్
ప్రణయ్, వెెంగ్ హాాంగ్ యాాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. ఇంటర్ కాాంటినెెంటల్ ఫుట్బాల్ కప్ను భారత్ సొొంతం చేసుకుుంది. ఫైనల్లో
2-–0 గోల్సస్తో లెబనాన్ను ఓడిించిింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి ఓ మెరుపు గోల్తో
జట్టు విజయంలో కీలకపాత్ర పోషిించాడు.
హాకీ ఆసియా చాాంపియన్సస్
ఆసియా చాాంపియన్సస్ హాకీ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4-–3 గోల్సస్తో మలేసియాను
ఓడిించిింది. జట్టు కు ఇది నాలుగో ఆసియా చాాంపియన్సస్ ట్రోఫీ. మూడో స్థానం స్పీడ్ చెస్ టైటిల్
కోసం జరిగిన పోరులో జపాన్ 5-–3 గోల్సస్తో దక్షిణ కొరియాను ఓడిించిింది. భారత యువ గ్రరాండ్మాస్్టర్ గుకేశ్ జూనియర్ స్పీడ్ చెస్ చాాంపియన్షిప్లో
విజేతగా నిలిచాడు. తుది పోరులో తొలి మూడు గేమ్లలో ఒక డ్రాతో పాటు
రెెండిింట్లో ఓడిన 17 ఏళ్్ల గుకేశ్ బలంగా పుుంజుకుని టైటిల్ కైవసం
రెజ్్లిింగ్ విన్్నర్ మోహిత్ చేసుకున్నాడు.
అండర్-20 ప్రపంచ రెజ్్లిింగ్ చాాంఛాాంంపియన్షిప్లో మోహిత్ కుమార్
స్్వర్్ణణం సాధిించాడు. 61 కేజీల విభాగం ఫైనల్లో అతను రష్యాకు చెెందిన ఎల్డార్
అక్్మదునినోవ్ను ఓడిించాడు.2018లో దీపక్ పునియా విజేతగా నిలిచాక భారత్దే శాఫ్ టైటిల్
జూనియర్ పురుషుల ప్రపంచ రెజ్్లిింగ్లో చాాంపియన్ అయిింది మోహితే. డిఫెెండిింగ్ చాాంపియన్ భారత్ శాఫ్ ఫుట్బాల్ టైటిల్ నెగ్్గిింది. ఫైనల్
షూటౌట్లో ఛెత్రి సేన 5-–4తో కువైట్ను ఓడిించిింది. ఈ టోర్నీలో విజేతగా
నిలవడం భారత్కు ఇది తొమ్మిదోసారి. గతంలో 1993, 97, 99, 2005, 09,
మహిళల ఫిఫా ప్రపంచకప్ 11, 15, 21ల్లోనూ కప్ సాధిించిింది.
మహిళల ఫిఫా ప్రపంచకప్లో స్పెయిన్ చాాంపియన్గా అవతరిించిింది.
ఫైనల్లో స్పెయిన్ 1–-0తో ఇంగ్్లాాండ్ను ఓడిించిింది. 1966 తర్వాత తొలి టైటిల్
గెలవాలనుకున్్న ఇంగ్్లాాండ్కు నిరాశ తప్్పలేదు. ఆస్ట్రే లియా గ్రరాండ్ ప్రి టైటిల్
రెడ్బుల్ రేసర్ మ్యాక్సస్ వెర్స్్టా పెన్ ఆస్ట్రేలియా గ్రరాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు.
ఫైనల్ రేసులో వెర్స్్టా పెన్ గంటా 25 నిమిషాల 33 సెకన్్లలో లక్ష్యాన్ని చేరి
చెస్ వరల్డ్ కప్ చాాంపియన్ అగ్రస్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్తో రేసును ప్రారంభిించిన వెర్స్్టా పెన్
చెస్ వరల్డ్ కప్ చాాంపియన్గా మాగ్్నస్ కార్ల్సన్ అవతరిించాడు. ప్రపంచ వరుసగా ఐదో టైటిల్ కైవసం చేసుకున్నాడు.
చాాంపియన్గా అవతరిద్దామని భావిించిన ప్రజ్ఞా నంద రన్్నరప్గా నిలిచాడు.
విజేతగా నిలిచిన కార్ల్సన్ రూ. 91 లక్షలు, రన్్నరప్ ప్రజ్ఞా నంద రూ. 66 లక్షల
ప్రైజ్మనీ సొొంతం చేసుకుుంటారు.
14
కరెెంట్అఫైర్స్ - జులై-ఆగస్ట్ 2023
స్పోర్ట్స్ merupulu.com
కెనడా ఓపెన్ టైటిల్
కామన్వెల్తత్ క్రీడల చాాంపియన్, భారత స్టార్ షట్్లర్ లక్ష్యసేన్ కెనడా ఓపెన్
ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల సిింగిల్సస్
ఫైనల్లో లక్ష్యసేన్ 21-–18, 22-–20తో ఆల్ ఇంగ్్లాాండ్ చాాంపియన్ లీ షై ఫెెంగ్
(చైనా)ను ఓడిించాడు.
15
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023
merupulu.com సైన్స్ అండ్ టెక్నాలజీ
16
కరెెంట్అఫైర్స్ - జులై-ఆగస్ట్ 2023
సైన్స్ అండ్ టెక్నాలజీ merupulu.com
పీఎస్ఎల్వీ-సి56 సక్సెస్
ఇస్రో షార్ నుుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ-సి56 రాకెట్ ప్రయోగం
విజయవంతమైైంది. 25.30 గంటల కౌౌంట్డౌన్ అనంతరం షార్లోని
మొదటి ప్రయోగ వేదిక నుుంచి పీఎస్ఎల్వీ వాహకనౌక 420 కిలోల బరువున్్న
ఉపగ్రహాలతో నిింగిలోకి దూసుకెళ్్లిింది. తాజా రాకెట్ ప్రయోగంతో ఇస్రో
పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్్య 431కి చేరిింది.
17
కరెెంట్అఫైర్స్ -జులై-ఆగస్ట్ 2023