Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 57

పో

టీ
రీ
క్ష
కు
ప్ర
కరెంట్​
కరెం అఫైర్స్​
అ ర్స్
ట్

ఫై

అన్ని పోటీ ప
పరీక్షలకు
ల ప్రత్యేకం
త్యేకం
అంతర్జాతీయం merupulu.com

అంతర్జాతీయం
భారత అమ్మాయిలదే ప్రపంచకప్‌ సైబర్‌ సెక్యూరిటీపై క్వాడ్‌ మీటిింగ్
అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్్లాాండ్‌‌పై 7 వికెట్్ల తేడాతో భారత్ ఘన సైబర్‌ సెక్యూరిటీని మరిింత బలోపేతం చేసేేందుకు మెషిన్‌ లెర్్నిింగ్‌‌తో పాటు ఇతర
విజయం సాధిించి టైటిల్ నెగ్్గిింద ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తితాస్‌ సాధు (2/6) అత్యాధునిక సాాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగిించుకోవాలని ఆస్ట్రేలియా,
తో పాటు పర్్శవి చోప్రా (2/13), అర్్చన దేవి (2/17) రాణిించారు. భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్‌ కూటమి నిర్్ణయిించిింది. సైబర్‌
నేరాలను ఎదుర్కోవడానికి సభ్్య దేశాలకు ఈ ఒప్్పపందం ఉపకరిస్్తుుందని తెలిపిింది.
చెక్‌ రిపబ్లి క్‌ అధ్్యక్షుడిగా పావెల్‌
చెక్‌ రిపబ్లిక్‌ కొత్్త అధ్్యక్షుడిగా మాజీ సైనిక ఉన్్నతాధికారి జనరల్‌ పెట్ర పావెల్‌ చాట్ జీపీటీకి పోటీగా.. గూగుల్ బార్డ్
ఎన్నికయ్యారు. పావెల్‌‌కు 58.2 శాతం, బబీస్‌‌కు 42.8 శాతం ఓట్లు దక్కాయి. తిరుగులేని ఆదరణతో దూసుకెళ్తున్్న చాట్‌‌జీపీటీ (చాట్‌ జెనరేటివ్‌ ప్రీ ట్రెయిన్డడ్‌
పావెల్, స్్వతంత్ర అభ్్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో నాటో కూటమిలోని సైనిక ట్రాన్సస్‌‌ఫార్్మర్‌)కి పోటీగా గూగుల్‌ కృత్రిమ మేధ ఆధారిత చాట్‌‌బోట్‌ ‘బార్డడ్‌’ను
కమిటీకి నాయకత్్వవం వహిించారు. తీసుకొస్్తోోంది. చాట్ జీపీటీని మైక్రోసాఫ్టట్‌ తన సెర్చచ్‌ ఇంజన్‌ బిింగ్‌‌కు
అనుసంధానం చేయనుుందన్్న వార్్తల నేపథ్్యయంలో గూగుల్‌ ప్రకటన ఆసక్తి
బ్రిటన్‌ రాజముద్ర తొలగిింపు రేకెత్తిస్్తుుంది.
ఆస్ట్రేలియా తమ దేశ ఐదు డాలర్‌ల కరెన్సీ నోటుపై ఇక నుుంచి బ్రిటన్‌ రాజు బంగ్లా దేశ్‌ నూతన అధ్్యక్షుడిగా చుప్పూ
చిత్్తరువుని ముద్రరించబోమని ఆ దేశ సెెంట్రల్‌ బ్్యాాంకు ప్రకటిించిింది. ఆ
స్థా నంలో తమ దేశ మూలవాసుల సంస్్కకృతిని ప్రతిబిింబిించేలా కొత్్త నోట్్ల ను బంగ్లాదేశ్‌ కొత్్త అధ్్యక్షుడిగా మహమ్్మద్‌ షహాబుద్దీన్‌ చుప్పూ ఎన్నికయ్యారు.
ఆస్ట్రేలియా ముద్రరించనుుంది. అవామీ లీగ్‌ పార్టీ తరపున చుప్పూ పోటీ చేసినా, ప్రత్్యర్థు లు ఎవరూ
లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 74 ఏళ్్ల వయసున్్న చుప్పూ
ఐఎస్‌ఐఎల్‌ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే ప్రస్తుతం అవామీ లీగ్‌ పార్టీ అడ్్వవైజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్్థ ఇస్లా మిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌


అండ్‌ లేవాాంట్‌ (ఐఎస్‌ఐఎల్‌)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్్థగా ఐక్్యరాజ్్య దక్షిణాఫ్రికాలో అత్్యవసర పరిస్థి తి
సమితి భద్రతా మండలి ప్రకటిించిింది. దీీంతో ఆ సంస్్థకు చెెందిన ఆస్తులను దక్షిణాఫ్రికాను తీవ్ర విద్యుత్‌ సంక్షోభం చుట్టు ముట్్ట డంతో దేశంలో విపత్తు
స్్తతంభిింపజేయడంతో పాటు సంస్్థ సభ్యుల ప్రయాణాలపైనా, ఆయుధాలపైనా అత్్యవసర పరిస్థితి విధిస్తున్్నట్లు అధ్్యక్షుడు సిరిల్‌ రామఫోసా ప్రకటిించారు.
నిషేధం విధిించారు. ఆస్్పత్రులు, తాగు నీటి సరఫరా వ్్యవస్్థలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా
ఇవ్్వడం కోసం ఈ నిర్్ణయం తీసుకున్నారు. ఏకైక విద్యుత్‌ సరఫరా సంస్్థ
65వ గ్రామీ అవార్డు లు ఎస్కామ్‌ దివాళా తీయడంతో ఈ పరిస్థితిని ఎదుర్్కొొంటోోంది.
ప్రఖ్యాత 65వ గ్రామీ అవార్డు ల ప్రదానోత్్సవం లాస్‌ ఏంజెల్సస్‌‌లో జరిగిింది.
భారత్‌‌కు చెెందిన రిక్కీ కేజ్‌ ‘డివైన్‌ టైడ్సస్‌’ ఆల్్బమ్‌‌కు గానూ బెస్టట్‌ ఇమ్్మర్సివ్‌ ఆడియో
ఆల్్బమ్‌ అవార్డు అందుకున్నారు. 2015, 2022, 2023తో కలిపి మూడు గ్రామీ చిట్టె లుక గిన్నిస్‌ రికార్డు
అవార్డు లు అందుకున్్న ఏకైక భారతీయుడుగా కేజ్‌ నిలిచారు. అత్్యధికంగా 31 కాలిఫోర్నియాకు చెెందిన ఒక చిట్టెలుక ప్రపంచంలోనే అత్్యధిక కాలం జీవిించిన
గ్రామీ అవార్డు లు పొొందిన సెలబ్రిటీగా జార్జజ్‌ సాల్టి ఉండేది. తాజాగా అమెరికన్‌ మూషికంగా గిన్నిస్‌ రికార్డు సాధిించిింది. దీని వయసు 9 ఏళ్్ల 209 రోజులని
సిింగర్‌, డ్యాన్్సర్‌ బియాన్సస్‌ 32 అవార్డు లతో ఆ రికార్డు ను బద్్ధలు కొట్్టిింది. ధ్రువీకరణ పత్రం స్్పష్్టటం చేస్్తోోంది. మానవ సంరక్షణలో ఎక్కువ కాలం జీవిించిన
మూషికంగా ఇది గుర్్తిింపు సాధిించిింది. ఇది పసిఫిక్‌ పాకెట్‌ మౌస్‌ జాతికి చెెందిింది.
పాక్‌ మాజీ అధ్్యక్షుడు ముషారఫ్‌ మరణం
పాకిస్థా న్‌ మాజీ అధ్్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అమైలాయిడోసిస్‌ అనే
వ్యాధితో బాధపడుతూ మరణిించారు. భారత్, పాక్‌ల మధ్్య 1999 నాటి కార్గిల్‌
యుద్ధా నికి ప్రధాన కారణం ముషారఫే. కేసుల భయంతో స్్వదేశాన్ని వీడిన ఆయన
1
2016 నుుంచి యూఏఈలో ఉంటున్నాడు. కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com అంతర్జాతీయం

ఇరాన్‌ కరెన్సీ పతనం


ఆఫ్రికాలో కొత్్త వైరస్ ప్రభుత్్వ వ్్యతిరేక నిరసనలు, 2015 అణు ఒప్్పపందం విచ్ఛిన్్నత వంటి
ఆఫ్రికా దేశంలోని ఈక్్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి కలకలం పరిణామాల నేపథ్్యయంలో ఇరాన్‌ కరెన్సీ పతనం అవుతోోంది. తొలిసారిగా డాలర్‌
రేపుతోోంది. ఈ కొత్్తరకం ఎబోలా వ్యాప్తి చెెందుతోోందని, దీని వల్్ల ఇప్్పటి వరకూ విలువ 6,00,000 ఇరాన్‌ రియాల్సస్‌‌కు చేరిింది. ఇరాన్‌‌లో ద్రవ్యోల్్బణం రెెండేళ్్ల
10 మంది ప్రాణాలు కోల్పోయారని ఫిబ్రవ‌రి 14వ తేదీ డబ్ల్యూహెచ్ఓ పేర్్కొొంది. క్రితం 41.4 శాతం ఉండగా ఈ ఏడాది జనవరిలో 53.4 శాతానికి చేరిింది.

యూఎన్ఓలో చిరుధాన్యాల ప్రదర్్శన అధ్్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్‌


‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్్సరం–2023’ సందర్్భభంగా చైనా అధ్్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్‌ బాధ్్యతలు స్వీకరిించారు. గతేడాది
న్యూయార్కక్‌‌లోని ఐక్్యరాజ్్య సమితి కార్యాలయంలో ప్రత్యేక చిరుధాన్యాల అక్టో బరు16న జరిగిన 20వ కమ్యూనిస్టట్‌ పార్టీ కాాంగ్రెస్‌‌లో ఆయన్ను మరోసారి
ప్రదర్్శనను భారత్‌ ఏర్పాటు చేసిింది. దేశంలో పండే వివిధ రకాలతో ఏర్పాటు అధ్్యక్షుడిగా ప్రకటిించారు. పార్టీ వ్్యవస్థా పకుడు మావో జెడాాంగ్ తర్వాత
చేసిన ఈ ప్రదర్్శనను యూఎన్ఓలో భారత శాశ్్వత ప్రతినిధి రుచిర కాాంబోజ్‌ మూడవసారి అధ్్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాయకుడు జిన్‌పింగ్‌‌నే కావడం విశేషం.
ప్రారంభిించారు.
రక్షణ బడ్జెట్‌@225 బిలియన్‌ డాలర్లు
వరల్డ్ బ్్యాాంక్ అధ్్యక్షుడిగా అజయ్‌ బంగా చైనా రక్షణ బడ్జెట్‌‌ను 7.2 శాతం పెెంచడంతో 225 బిలియన్ డాలర్్లకు చేరిింది.
ప్రముఖ భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్్త అజయ్‌ బంగాను ప్రపంచ బ్్యాాంకు ప్రపంచంలో అమెరికా రక్షణ బడ్జెట్‌ 2023 సంవత్్సరానికి 816 బిలియన్‌
అధ్్యక్షుడిగా నామినేట్‌ చేస్తున్్నట్లు అమెరికా అధ్్యక్షుడు జో బైడెన్‌ ప్రకటిించారు. డాలర్లు. ఆ తరువాత అత్్యధిక బడ్జెట్‌ చైనాదే. భారత రక్షణ బడ్జెట్‌ (రూ.5.94
ఆయన నామినేషన్‌‌కు ప్రపంచ బ్్యాాంకు డైరెక్్టర్్ల బోర్డు ఆమోదముద్ర వేస్తే లక్షల కోట్లు /72.6 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఉంది.
ప్రపంచ బ్్యాాంకు అధ్్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌‌గా బంగా
చరిత్ర సృష్టిస్తారు.
గిజా పిరమిడ్‌‌లో సొరంగం
ఈజిప్టులో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఉత్్తర భాగంలో 30 అడుగుల పొడవైన,
సియాటెల్‌‌లో కొత్్త చట్్టటం ఆరు అడుగుల వెడల్్పపైన సొరంగ ప్రవేశమార్గాన్ని అంతర్జాతీయ పురావస్తు
అమెరికాలో అమలవుతున్్న ‘వివక్ష వ్్యతిరేక చట్్టటంలో’ కులాన్ని చేర్చిన మొదటి పరిశోధకుల బృందం కనుగొొంది. పిరిమిడ్‌‌లోని గుర్్తిించని భాగాలను
నగరంగా సియాటెల్‌ నిలిచిింది. స్థా నిక సభలో ప్రవాస భారతీయురాలు, కనిపెట్్ట డమే లక్ష్యంగా చేపట్టిన ‘స్కాన్‌ పిరమిడ్సస్‌ ప్రాజెక్టు’లో భాగంగా దీన్ని
సియాటెల్‌ నగర కౌన్సిల్‌ సభ్యురాలు క్షమా సావంత్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్్టిింది. గుర్్తిించారు.
సియాటెల్‌ సిటీ కౌన్సిల్‌ 6-1 ఓట్్ల తో దాన్ని ఆమోదిించిింది. ఈ నిర్్ణయంతో
ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుుంచి విముక్తి లభిస్్తుుంది. తొలి భారతీయ అమెరికన్‌ మహిళ
అమెరికాలోని మసాచుసెట్సస్‌‌లో తొలి భారతీయ అమెరికన్‌ మహిళా జడ్జిగా
తెజల్‌ మెహతా నియమితులయ్యారు. అయెర్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఆమె
అంతర్జాతీయ మాతృభాషా దినోత్్సవం ప్రమాణస్వీకారం చేశారు. కొొంతకాలంగా ఇదే న్యాయస్థా నంలో ఆమె సహ
మాతృభాషలో చదువుకుుంటే విద్యార్థు లకు ఎంతో మంచిదని యునెస్కో న్యాయమూర్తిగా పని చేశారు.
పేర్్కొొంది. 24వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్్సవం సందర్్భభంగా
‘బహుభాష విద్్య మార్పునకు ఒక అవసరం’ అన్్న అంశంపై దృష్టిసారిించామని
యునెస్కో పేర్్కొొంది. ప్రపంచంలోనే బెస్టట్‌ విమానాశ్రయం
సిింగపూర్‌‌లోని ‘ఛాాంగి’ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే
అత్యుత్్తమ విమానాశ్రయంగా నిలిచిింది. ఖతార్‌ రాజధాని దోహాలోని హమద్‌
తొలి డిజిటల్‌ దేశంగా తువాలు అంతర్జాతీయ విమానాశ్రయం రెెండో స్థా నంలో నిలవగా.. టోక్యోలోని హనీదా
రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా మెటావర్సస్‌ సాాంకేతికత ద్వారా తమ విమానాశ్రయం మూడో స్థా నంలో నిలిచిింది.
దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్్చని ఆ దేశ
మంత్రి సైమన్‌ కోఫే తెలిపారు. ఇందులో తువాలు చరిత్రకు సంబంధిించిన
డాక్యుమెెంట్లు , సంస్్కకృతీ సంప్రదాయాలు, కుటుుంబ చిత్రాలు, సంప్రదాయ చైనా ప్రధానిగా లీ చియాాంగ్‌
పాటలు నిక్షిప్్తతం చేయనున్నారు. చైనా అధ్్యక్షుడు షీ జిన్‌పింగ్‌‌కు అత్్యయంత విశ్్వసనీయుడైన లీ చియాాంగ్‌ ఆ దేశ
నూతన ప్రధానిగా మంత్రిగా ఎన్నికయ్యారు. గత పదేళ్లుగా ప్రధాని పదవిలో
ఉన్్న లీ కచియాాంగ్‌ స్థా నంలో ఆయన బాధ్్యతలు చేపట్టా రు. చియాాంగ్‌ పేరును
బాల్్య వివాహాల నిరోధక చట్్టటం చైనా పార్్లమెెంట్ ఆమోదిించిింది.
బాలికలకు చట్్ట బద్్ధ వివాహ వయసును 18 ఏళ్్లకు పెెంచుతున్్న చట్్టటం
ఇంగ్్లలండ్, వేల్స్‌లలో అమల్లోకి వచ్్చిింది. ఇందుకు సంబంధిించిన సరికొత్్త
వివాహ, పౌర భాగస్వామ్్య (కనీస వయసు) చట్్టటం నిరుడు ఏప్రిల్‌‌లోనే ఆస్కార్ అవార్డు లు
రాజామోదం పొొందిింది. లాస్ ఏంజిల్స్ వేదిక‌గా 95వ ఆస్కార్ అవార్డు ల ప్రదానోత్్సవం ఘ‌నంగా
జ‌రిగిింది. ‘ఎవ్రీథిింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్సస్‌’ ఉత్్తమ చిత్రంగా నిలవగా,
డానియల్‌ క్వాన్, డేనియల్‌ స్కీనెర్టట్‌ ఈ సినిమాకు ‘ఉత్్తమ దర్్శకుడి’గా
2 అవార్డు ను గెలుచుకున్నారు. మిషెల్‌ యో ‘ఉత్్తమ నటి’ అవార్డు ను, ‘ది వేల్‌’
చిత్రంతో బ్రరెండన్‌ ఫ్రేజర్‌ ఉత్్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
అంతర్జాతీయం merupulu.com
హ్యాపీనెస్‌ ర్్యాాంకిింగ్
అంతర్జాతీయ ఆనంద దినోత్్సవం సందర్్భభంగా యూఎన్‌ సస్్టటైనబుల్‌ ఐరాస మహిళా సిబ్్బబందిపై నిషేధం
డెవలప్‌మెంట్‌ సొల్యూషన్సస్‌ నెట్‌వర్కక్‌ తాజా ర్్యాాంకులు విడుదల చేసిింది. అఫ్గా నిస్థా న్‌‌లో ఐక్్యరాజ్్య సమితి పరిధిలో అఫ్గా న్‌ మహిళలు ఎవరూ
సంతోష సూచీల్లో నార్డిక్‌ దేశాలైన ఫిన్్లాాండ్‌ (1), డెన్మార్కక్‌ (2), ఐస్‌లాండ్‌ (3) పనిచేయకూడదని తాలిబన్‌ సర్కారు నిషేధం విధిించిింది. ముుందుగా వివిధ
వరుసగా తొలి మూడు ర్్యాాంకుల్లో ఉండగా, భారత్‌ 125వ స్థా నంలో నిలిచిింది. జాతీయ, అంతర్జాతీయ స్్వచ్్ఛఛంద సంస్్థల్లోని మహిళలపై నిషేధం విధిించిన
తాలిబన్లు ఈ మేరకు ఐరాస మహిళా సిబ్్బబందికీ దాన్ని వర్్తిింపజేశారు.
రష్యాలో జిన్‌పింగ్ పర్్యటన
చైనా అధ్్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజులు రష్యాలో పర్్యటిించారు. రష్యాపై జ‌నాభాలో వరల్డ్ నంబర్ వన్
దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా జనాభాలో చైనాను అధిగమిించి ప్రపంచంలోనే అత్్యధిక జనాభా గల దేశంగా
ప్రయత్నిస్్తుుండడం, యుద్్ధ నేరాల ఆరోపణల కిింద పుతిన్‌‌కు అంతర్జాతీయ భారత్‌ అవతరిించిిందని ఐక్్యరాజ్్యసమితి చెెందిన సంస్్థ యునైటెడ్ నేషన్స్
క్రిమినల్‌ కోర్టు అరెస్టట్‌ వారెెంటు జారీ చేసిన చేసిన నేపథ్్యయంలో జిన్‌పింగ్‌ రష్యా పాపులేషన్ ఫండ్ ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2023’ నివేదిక వెల్్లడిించిింది.
పర్్యటన ప్రారంభిించడం విశేష ప్రాధాన్్యయం సంతరిించుకుుంది. ప్రస్తుతం భారత జనాభా 142.86 కోట్్ల తో తొలి స్థా నంలో ఉండ‌గా, చైనా
జనాభా 142.57 కోట్్ల తో రెెండో స్థా నంలో ఉంది.
ఇండియాలో జపాన్‌ ప్రధాని
భారత్‌–జపాన్‌ అంతర్జాతీయ వ్యూహాత్్మక భాగస్వామ్యాన్ని మరిింత విస్్తతృతం ఉక్రెయిన్‌ చేతికి ‘పేట్రియాట్‌’
చేసేేందుకు ఇరు దేశాల ప్రధానులు చర్్చిించారు. భారత ప్రధాని మోడీ, అమెరికా అత్యాధునిక పేట్రియాట్‌ గైడెడ్‌ క్షిపణి వ్్యవస్్థ ఉక్రెయిన్‌ చేతికొచ్్చిింది.
జపాన్‌ ప్రధాని ప్యుమియో కిషిడాలు రక్షణ, డిజిటల్‌ సాాంకేతికత, వాణిజ్్యయం, భూతలం నుుంచి గగనతలంలోకి ప్రయోగిించే పేట్రియాట్‌ క్షిపణి వ్్యవస్్థతో
పెట్టు బడులు, ఆరోగ్్యయం తదితర అంశాలపై ఒప్్పపందాలు కుదుర్చుకున్నారు. శత్రు సేనల నుుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్్వల్్ప శ్రేణి బాలిస్టిక్‌ మిస్్ససైళ్్లను
కూల్చేయొచ్చు.
నాటోలోకి ఫిన్్లాాండ్‌
ఫిన్్లాాండ్‌ నాటో సైనిక కూటమిలో 31వ సభ్్య దేశంగా అధికారికంగా చేరిింది. ప్రపంచంలోనే తేలికైన పెయిింట్‌
నాటోలో ఫిన్్లాాండ్‌ చేరేేందుకు చివరగా అమోదం తెలిపిన దేశంగా తుర్కియే ప్రపంచంలోనే తేలికైన పెయిింట్‌‌ను అమెరికాలోని సెెంట్రల్‌ ఫ్లోరిడా
నిలిచిింది. రష్యాతో ఫిన్్లాాండ్‌‌కు 1,340 కి.మీ. సరిహద్దు ఉండడంతో రష్యా యూనివర్సిటీకి చెెందిన శాస్తత్రవేత్్తలు తయారుచేశారు. ఎలాాంటి రంగు
భద్రతకు పెనుసవాలుగా మారనుుంది. లేకుుండా ఉండే ఈ ప్లా స్మోనిక్‌ పెయిింట్‌‌ను ఏ రంగులోకి అయినా సులువుగా
మార్చుకోవచ్చు. ఈ పెయిింట్ను యూనివర్సిటీ ప్రొఫెసర్‌ దెబాశిస్‌ చందా
నాయకత్్వవం వహిించారు.
యూఎన్వో గణాాంక కమిషన్‌‌కు భారత్‌
వచ్చే జనవరి 1వ తేదీ నుుంచి నాలుగు సంవత్్సరాల కాలానికి ఐక్్యరాజ్్యసమితి
అత్యున్్నత గణాాంక కమిషన్‌ సభ్యురాలిగా భారత్‌ ఎన్నికైైంది. ఈ మేరకు విదేశీ నేరాల్లో వెనుజులా టాప్
వ్్యవహారాల మంత్రి ఎస్‌.జై శంకర్‌ వెల్్లడిించారు. నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం–ప్రపంచ దేశాల్లో భారత్‌ 77వ
స్థా నంలో నిలిచిింది. వరల్డడ్‌ ఆఫ్‌ స్టా టిస్టిక్సస్‌ ప్రకారం–అత్్యధిక నేరాలతో
వెనుజులా మొదటి స్థా నంలో నిలిచిింది. అమెరికాకు 55వ ర్్యాాంక్, ఇంగ్్లలండ్‌‌కు
రష్యాకు యూఎన్‌ఎస్‌‌సీ బాధ్్యతలు 65వ ర్్యాాంక్‌ లభిించిింది.
ఐరాస భద్రతామండలి అధ్్యక్ష బాధ్్యతలు రష్యా దక్్కిించుకుుంది.
యూఎన్‌ఎస్‌‌సీలో శాశ్్వత సభ్్య దేశమైన రష్యా ఏప్రిల్‌ నెలకు ఈ బాధ్్యతలు
చేపట్్టిింది. యూఎన్‌ఎస్‌‌సీ అధ్్యక్ష హోదాలో రష్యా బాధ్్యతగా వ్్యవహరిించాలని ‘జ్యూస్‌’ ప్రయోగం సక్సెస్
వైట్‌‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కెరీన్‌ జీన్‌ పెర్రీ కోరారు. గురు గ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్్న చందమామలపై పరిశోధనల కోసం
ఐరోపా అంతరిక్ష సంస్్థ (ఈఎస్‌ఏ) ‘జ్యూస్‌’ వ్యోమనౌకను విజయవంతంగా
ప్రయోగిించిింది. దక్షిణ అమెరికాలోని ఫ్రరెంచ్‌ గయానా నుుంచి ఏరియాన్‌ రాకెట్‌
యుద్ధానికి చైనా సిద్్ధధం ద్వారా ఇది నిింగిలోకి పయనమైైంది.
చైనా–తైవాన్‌ ఘర్్షణ తారస్థా యికి చేరుతోోంది. ఈ ద్వీప దేశంపై ఏ
క్షణంలోనైనా యుద్ధా నికి దిగేేందుకు అన్నివిధాలా సిద్్ధధంగా ఉన్్నట్లు చైనా సైన్్యయం
ప్రకటిించిింది. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్్తుుండగా, అరబ్‌ లీగ్‌‌లోకి సిరియా
తైవాన్‌ తీవ్రంగా విభేదిస్్తోోంది. అరబ్‌ లీగ్‌‌లోకి సిరియా అధికారికంగా ఎంట్రీ ఇచ్్చిింది. లీగ్‌ విదేశాాంగ మంత్రులు
కైరోలో సమావేశమై ఈ మేరకు నిర్్ణయం తీసుకున్నారు. 2011లో సిరియా
అధ్్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ తన ప్రభుత్వానికి వ్్యతిరేకంగా వస్తున్్న ఆందోళనలు
సౌదీ–ఇరాన్‌ మధ్్య దౌత్్య సంబంధాలు అణచివేయడం, అంతర్యుద్ధా నికి దారి తీయడంతో ఆ దేశం సభ్్యత్్వవం రద్్దదైైంది.
కొన్నేళ్్లపాటు శత్రు దేశాలుగా ఉన్్న సౌదీ అరేబియా, ఇరాన్‌ తమ మధ్్య దౌత్్య
సంబంధాలను పునరుద్్ధరిించుకున్నాయి. దౌత్్య సంబంధాల పునరుద్్ధరణపై
సౌదీ, ఇరాన్‌ విదేశాాంగ మంత్రులు తాజాగా బీజిింగ్‌‌లో ఒప్్పపందం
3
కుదుర్చుకున్నారు. కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com అంతర్జాతీయం
దయనీయ దేశంగా జిింబాబ్వే
పులిట్్జర్‌ అవార్డు లు ప్రపంచంలోనే అత్్యయంత దయనీయ దేశంగా జిింబాబ్వే నిలిచిింది. ప్రముఖ
చార్లెస్‌ డికెన్సస్‌ రచిించిన డేవిడ్‌ కాపర్‌ ఫీల్డడ్‌ నవలను ఆధునిక కాలానికి అంతర్జాతీయ ఆర్థిక వేత్్త స్టీవ్‌ హాాంకే ‘వార్షిక దయనీయ సూచీ’ ప్రకారం
అన్్వయిస్తూ బార్్బరా కిింగ్సాల్్వర్‌ రచిించిన ‘డీమన్‌ కాపర్‌ ఫీల్డడ్‌’ నవలతో ప్రపంచవ్యాప్్తతంగా పరిశీలిించిన 157 దేశాల్లో రికార్డు స్థా యిలో ద్రవ్యోల్్బణంతో
పాటు 1920 నాటి న్యూయార్కక్‌ నగరంలో మోసాల గురిించి హెర్్నన్‌ డియాజ్‌ జిింబాబ్వే తొలి స్థా నంలో నిలిచిింది. ఈ జాబితాలో భారత్‌ 103వ ర్్యాాంకులో నిలిచిింది.
రచిించిన ‘ది ట్రస్టట్‌’ నవలకు పులిట్్జ ర్‌ బహుమతులు ప్రకటిించారు.
చార్లెస్ పట్టా భిషేకం
ముగ్గు రి డీఎన్‌ఏతో శిశువు బ్రిటన్‌ రాజుగా ఇప్్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌ మే 6న
బ్రిటన్ శాస్తత్రవేత్్తల ప్రయోగంతో ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గు రి పట్టా భిషేకం జరగనుుంది. 1953 తర్వాత బ్రిటన్‌‌లో ఇదే తొలి పట్టా భిషేకం.
డీఎన్‌ఏలతో జన్్మిించిింది. ఇందులో 99.8 శాతం డీఎన్‌ఏ తల్లిదండ్రలదే కాగా.. నిరాడంబరంగా జరగబోతున్్న ఈ వేడుకలో ఛార్లెస్‌‌తో పాటు ఆయన భార్్య
మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాాండ్రియల్ వ్యాధులతో కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు.
పిల్్లలు పుట్్టకుుండా ఈ సాాంకేతికత ఉయోగిస్తున్నారు.
అత్్యయంత ప్రతికూల ఏడాదిగా 2022
తీవ్రంగా మోచా తుఫాన్ 2022 సంవత్్సరం మానవాళికి అత్్యయంత నష్టాన్ని కలిగిించినదిగా ప్రపంచ
బంగాళాఖాతంలో ఏర్్పడిన ‘మోచా తుపాను బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వాతావరణ సంస్్థ (డబ్ల్యూఎంవో) ప్రకటిించిింది. యూఎన్‌ నేతృత్్వవంలో ‘స్టేట్‌
వణికిస్్తోోంది. గంటకు గరిష్్ఠఠంగా 180- – 190 నుుంచి 210 కిలోమీటర్్ల వేగంతో ఆఫ్‌ ది గ్లోబల్‌ క్లైమెట్‌ 2022’ విడుదల చేసిన నివేదికలో పేర్్కొొంది.
వీస్తున్్న ఈదురు గాలులతో తీరప్రరాంతాలు అల్్లకల్లోలంగా మారాయి. ఇప్్పటికే
దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రరాంతాలకు తరలిించాయి.
మీడియా స్వేచ్్ఛలో భార‌త్ ర్్యాాంక్‌
ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచీ-2023లో 161వ స్థా నానికి భార‌త్‌
బైడెన్‌ ఎన్నికల టీీంలో భారతీయ అమెరికన్లు పరిమితమైైంది. గత ఏడాది 150వ స్థా నంలో ఉన్్న భారత్‌ ఇప్పుడు161కి
అమెరికా అధ్్యక్షుడు బైడెన్‌ 2024 ఎన్నికల ప్రచార సలహా మండలిలో ముగ్గు రు చేరిింది. రిపోర్్టర్సస్‌ వితవుట్‌ బోర్్డర్సస్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే గ్లో బల్‌ మీడియా వాచ్‌‌డాగ్‌
భారతీయ అమెరికన్్లకు చోటు దక్్కిింది. అమెరికా కాాంగ్రెస్‌‌లో సుదీర్్ఘకాలంగా 180 దేశాలకు ఈ స్వేచ్ఛా సూచిని ప్రచురిస్్తుుంటుుంది. నార్వే టాప్లో ఉంది.
సేవలందిస్తున్్న అమి బెరా, కాాంగ్రెస్‌‌లో భారత్‌‌కు మద్్దతు పలికే గ్రూపు
ఉపాధ్్యక్షులు రో ఖన్నా, సిన్సినాటి మేయర్‌ అఫ్తాబ్‌ పురేవాల్‌ సభ్యులుగా
నియమితులయ్యారు వైమానిక విన్యాసాలు
భారత్‌, జపాన్ సంయుక్్త వైమానిక విన్యాసాలు జనవరి 12 నుుంచి 26 వరకు
జపాన్‌‌లోని హైకురి ఎయిర్‌‌బేస్‌‌లో జరుగుతున్నాయి. ‘వీర్‌ గార్డియన్‌-2023’
కుల వివక్షను నిషేధిించే బిల్లు పేరుతో రెెండు దేశాల వైమానిక సేనలు ఈ సంయుక్్త విన్యాసాలు
కుల వివక్షను నిషేధిస్తూ కాలిఫోర్నియా సెనెట్‌ చరిత్రాత్్మక బిల్లు ను చేయనున్నాయి.2022 ఫిబ్రవరి–-మార్చిలో భారత్‌, జపాన్‌ తొలిసారిగా ‘ధర్్మ
ఆమోదిించిింది. అమెరికాలో ఇలాాంటి బిల్లు ను ఆమోదిించిన మొదటి రాష్ట్రం గార్డియన్‌-2022’ పేరిట సంయుక్్త సైనిక విన్యాసాలు చేపట్టా యి.
కాలిఫోర్నియానే. అఫ్గా నిస్థా న్‌ సంతతికి చెెందిన సెనేటర్‌ అయిషా వాహబ్‌ గత
నెలలో ఈ బిల్లు ను (ఎస్‌‌బీ403) ప్రవేశపెట్టా రు. 34–-1 ఓట్్ల తేడాతో ఆమోద
ముద్ర లభిించిింది. పాకిస్తాన్‌‌లో ఆహార సంక్షోభం
పాకిస్తాన్‌‌లో ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం మొదలయ్్యిింది.
నిత్యావసరాల ధరలు ఆకాశాన్్ననంటుతున్నాయి. ప్రధానంగా గోధుమ పిిండి
‘సముద్ర శక్తి’ విన్యాసాలు కొరత వేధిస్్తోోంది. రాయితీపై ప్రభుత్్వవం అందిించే గోధుమ పిిండి కోసం జనం
‘సముద్ర శక్తి’ పేరుతో భారత్, ఇండోనేసియా నౌకాదళాలు సంయుక్్త ఎగబడుతున్నారు.
విన్యాసాలు చేస్తున్నాయి. ఇండోనేసియాకు సమీపంలో ఇవి జరుగుతున్నాయి.
భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ కవరత్తి యుద్్ధనౌక, సముద్ర గస్తీ విమానం డోర్నియర్, ఆస్కార్ రేసులో కాాంతారా
ఒక చేతక్‌ హెలికాప్్టర్‌ పాలుపంచుకుుంటున్నాయి. ప్రపంచంలోని సినిమా అవార్డు ల్లో ప్రతిష్టా త్్మకమైన ఆస్కార్‌ రేసులో పాన్
ఇండియా చిత్రాలుగా స‌త్తా చాటిన ఆర్ఆర్ఆర్‌, కాాంతారా సినిమాలు బ‌రిలో
నిలిచాయి. చిన్్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌‌లో సంచ‌ల‌నం సృష్్టిించిన
‘లిటిల్‌ ఇండియా’కు శంకుస్థా పన కన్్నడ చిత్రం ‘కాాంతార’ ఆస్కార్ పోటీల జాబితాలో ఉత్్తమ చిత్రం మరియు
ఆస్ట్రేలియాలో పర్్యటిించిన ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల సేవలకు గుర్తుగా ఉత్్తమ నటుడి(రిష‌బ్‌‌శెట్టి)గా అర్్హత సాధిించిింది.
ఆస్ట్రేలియా ప్రధాని ఆల్్బనీస్‌‌తో కలిసి ‘లిటిల్‌ ఇండియా’కు శంకుస్థా పన
చేశారు. పారామాట నగరంలోని హారిస్‌ పార్కక్‌‌లో ‘లిటిల్‌ ఇండియా’ గేట్‌ వే
నిర్్మిించనున్నారు. ఈ పార్కక్‌ వద్్ద భారత సంతతి ప్రజలు దీపావళి, ఆస్ట్రేలియా 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్సస్‌‌బీబీ
డే వేడుకలను నిర్్వహిస్్తుుంటారు. కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్సస్‌‌బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని
ప్రపంచ ఆరోగ్్య సంస్్థ హెచ్్చరిించిింది. ఈ వేరియంట్ ఇప్్పటికే 25
దేశాలకుపైగా విస్్తరిించిిందని పేర్్కొొంది. అత్్యయంత ప్రమాదకరమైన ఈ
4 వేరియంట్ శరవేగంగా విస్్తరిస్్తోోంది. భారత్‌‌లో మాత్రం కరోనా వేరియంట్్ల
ప్రభావం కన్్పిించండం లేదు.
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
అంతర్జాతీయం merupulu.com
ప్రపంచంలో మొదటి రోబో లాయర్‌ అంతరిక్షంలో సినిమా షూటిింగ్
ప్రపంచంలోనే మొట్్ట మొదటి రోబో లాయర్ త్్వరలో కోర్టు కేసును
వాదిించబోతోోంది. ఈ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ లీగల్ రష్యా దర్్శకుడు క్లిమ్‌ షిపెెంకో రూపొొందిస్తున్్న సినిమా ‘ద చాలెెంజ్‌’లో ఒక
అసిస్్టెెంట్‌‌గా మారిింది. ఈ AI రోబోట్‌‌ను డునాట్‌‌పే అనే కంపెనీ తయారు సీక్వెన్సస్‌‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో తీశారు. అందులో
చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరిించనుుంది. నటిించిన యూలియా పెరెస్లిడ్‌‌తో కలిసి12 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌‌లో
గడిపారు. దీీంతో అంతరిక్షంలో షూటిింగ్‌ జరుపుకున్్న తొలి సినిమాగా ద
చాలెెంజ్‌ రికార్డు సృష్్టిించిింది
జనాభాలో భారత్‌ నంబర్్వన్
ప్రపంచ జనాభాలో చైనాను భారత్‌ ఇప్్పటికే అధిగమిించి తొలి స్థా నానికి
చేరుకున్్నట్లు అంతర్జాతీయ సంస్్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ‘వరల్డడ్‌ సిరియాపై ఇజ్రాయెల్‌ దాడులు
పాపులేషన్‌ రివ్యూ’ ప్రపంచంలో అత్్యయంత జనాభా కలిగిన దేశంగా భారత్‌ ఇజ్రాయెల్‌ ప్రభుత్్వవం మరోమారు సిరియాపై దాడికి పాల్్పడిింది. సిరియా
అవతరిించినట్లు పేర్్కొొంది. చైనాలో జననాల రేటు తగ్గినట్లు ఇటీవలి కొన్ని రాజధాని డమాస్్కస్‌‌లోని అంతర్జాతీయ ఎయిర్‌‌పోర్టట్‌‌పై క్షిపణి దాడులకు
నివేదికలు వెల్్లడిించాయి. దిగిింది. బషర్‌ అల్‌ అసద్‌‌కు మద్్దతు పలుకుతున్్న స్థా నిక ఉగ్రవాదులకు ఇరాన్,
లెబనాన్‌ హిజ్‌‌బుల్లా ల నుుంచి ఆయుధాల సరఫరా అడ్డు కునేేందుకే ఈ దాడులు
జరుగుతున్్నట్లు తెలుస్్తోోంది.
నేపాల్‌‌లో విమాన ప్రమాదం
నేపాల్‌‌లో జ‌రిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది దుర్్మరణం చెెందారు.
ఖాఠ్్మాాండు నుుంచి టూరిస్టు కేేంద్రమైన పొఖారా బయల్దేరిన యతి ఎయిర్‌‌లైన్సస్‌ మలేసియా కొత్్త ప్రధానిగా అన్్వర్‌
విమానం ల్్యాాండవడానికి కొద్దిసేపటి ముుందు ఒక్్కసారిగా కుప్్పకూలిింది. ఈ మలేసియాలో జరిగిన పార్్లమెెంట్ ఎన్నికల్లో హంగ్ ఏర్్పడగా 75 ఏళ్్ల అన్్వర్‌
దారుణంలో అందరూ మరణిించినట్లు భావిస్తున్నారు. ఇబ్రహీీం ప్రధానిగా బాధ్్యతలు స్వీకరిించారు. 20 ఏళ్్ల పాటు ప్రతిపక్షంలో ఉండి,
జైలు శిక్షలు అనుభవిించి, అనేక సంస్్కరణల కోసం పోరాడినా అన్్వర్‌ పగ్గాలు
చేపట్్ట డంతో దేశాభివృద్ధి జరుగుతుుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.
న్యూజిలాాండ్‌ ప్రధాని రాజీనామా
పది నెలల పదవీకాలం ఉండగానే న్యూజిలాాండ్‌ ప్రధాని జెసిిండా ఆర్డెర్న్
రాజీనామా చేశారు. ప్రధానమంత్రిగా ఫిబ్రవరి 7 తన ఆఖరి రోజని లేబర్‌ పార్టీ మంకీపాక్సస్‌ ఇక ఎంపాక్సస్‌
సభ్యుల సమావేశంలో ప్రకటిించి ప్రపంచ దేశాలను షాక్‌‌కి గురి చేశారు. మంకీపాక్సస్‌ కొన్ని దశాబ్దాల నుుంచి ఆఫ్రికాలో జనానికి సోకుతున్్నప్్పటికీ ఆ
వ్యాధి పేరు జాతి వివక్ష ధ్్వనిించేలా ఉందని ఫిర్యాదులు రావడంతో ప్రపంచ
ఆరోగ్్య సంస్్థ ఇక నుుంచి మంకీ పాక్సస్‌ వ్యాధిని ఎంపాక్సస్‌ అని వ్్యవహరిించాలని
లెఫ్టినెెంట్‌ గవర్్నర్‌‌గా అరుణా మిల్్లర్‌ ప్రకటిించిింది.
అమెరికాలోని భారత సంతతి మహిళ అరుణా మిల్్లర్‌ మేరీలాాండ్‌ రాష్ట్రా నికి
లెఫ్టినెెంట్‌ గవర్్నర్‌ (10వ)గా ఎన్నికైన తొలి భారత-–అమెరికా మహిళా
రాజకీయవేత్్తగా రికార్డు కెక్కారు. డెమోక్రాట్‌ పార్టీ తరఫున పోటీ చేసి పాక్‌ ఆర్మీ కొత్్త చీఫ్‌ బాధ్్యతలు
గెలుపొొందారు. పలువురు రిపబ్లికన్లూ అమెకు మద్్దతు తెలపడం విశేషం. పాకిస్థా న్‌ గూఢచార సంస్్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్సస్‌ అధిపతిగా
గతంలో పనిచేసిన జనరల్‌ అసీీం మునీర్‌ పాక్‌ ఆర్మీ కొత్్త చీఫ్‌‌గా బాధ్్యతలు
స్వీకరిించారు. జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా పదవీ విరమణ చేయడంతో పాక్‌
బ్రెజిల్ అధ్్యక్షుడిగా లూలా డా సిల్వా ఆర్మీకి 17వ కొత్్త చీఫ్‌‌గా మునీర్‌‌ను ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నియమిించారు.
బ్రెజిల్‌ దేశ 39వ‌అధ్్యక్షుడిగా లులా డా సిల్వా బాధ్్యతలు స్వీకరిించారు. ఇటీవల
జరిగిన ఎన్నికల్లో జైర్‌ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధిించారు.
గతంలో ఆయ‌న 2003 నుుంచి 2006 వరకు, 2007 నుుంచి 2011 వరకు ఆస్ట్రే లియా స్టె మ్‌ సూపర్‌‌స్్టార్సస్‌
రెెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్్యక్షుడిగా పనిచేశారు. ఆస్ట్రేలియాలోని ప్రతిష్టా త్్మక సూపర్‌‌స్్టార్సస్‌ ఆఫ్‌ ‘స్టెమ్‌’ (సైన్స్, టెక్నాలజీ,
ఇంజినీరిింగ్‌ అండ్‌ మ్యాథమేటిక్సస్‌) అవార్డు కు ఈ ఏడాది ఎంపికైన 60
మంది శాస్తత్రవేత్్తల్లో భారతీయ మూలాలున్్న నీలిమా కడియాల, డాక్్టర్‌ అనా
భద్రతా మండలికి కొత్్త దేశాలు బాబూరమణి, డాక్్టర్‌ ఇంద్రాణి ముఖర్జీ చోటు సాధిించారు.
భద్రతా మండలి అయిదు కొత్్త సభ్్య దేశాలకు స్వాగతం పలికిింది. జపాన్,
స్విట్్జర్్లాాండ్, మొజాాంబిక్, ఈక్వెడార్, మాల్టా దేశాలు మండలిలో రెెండేళ్్ల పాటు
సభ్యులుగా ఉంటాయి. భారత్, ఐర్్లాాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాల రెెండేళ్్ల అతిపెద్్ద రేడియో టెలిస్కోప్‌
సభ్్యత్్వ కాలం డిసెెంబరు 31తో ముగిసిింది. ది స్క్వేర్‌ కిలోమీటర్‌ అరే (ఎస్‌‌కేఏ) పేరిట ప్రపంచంలోనే అతిపెద్్ద రేడియో
టెలిస్కోప్‌ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైైంది. 2028 నాటికి ఈ యంత్రాన్ని
అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టు కొన్నారు. దీని నిర్మాణం
ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డడ్‌ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టా రు. ప్రధాన కార్యాలయం మాత్రం బ్రిటన్‌‌లో
ఇజ్రాయెల్‌ ప్రధాని బెెంజమిన్‌ నెతన్యాహు దంపతులను కేేంద్ర ప్రభుత్్వవం ప్రవాసీ ఉంటుుంది.
భారతీయ సమ్మాన్‌ అవార్డడ్‌‌కు ఎంపిక చేసిింది. ప్రవాసీయులకు ఇచ్చే ఈ
అత్యున్్నత అవార్డు కు ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేసిింది. మధ్్యప్రదేశ్‌‌లోని
ఇందౌర్‌‌లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ కార్్యక్రమంలో ఈ అవార్డు లను
5
ప్రదానం చేస్తారు. కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com అంతర్జాతీయం

పెరూ అధ్్యక్షురాలిగా దినా బొలార్టే ఐర్్లాాండ్‌ ప్రధానిగా లియో వరాద్్కర్‌


పెరూ దేశానికి తొలిసారి ఓ మ‌హిళ దేశాధ్్యక్షురాలిగా దినా బొలార్టే భారత సంతతికి చెెందిన లియో వరాద్్కర్‌ ఐర్్లాాండ్‌ ప్రధానిగా రెెండోసారి
ప్రమాణ స్వీకారం చేశారు. అధ్్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంస‌న ద్వారా బాధ్్యతలు చేపట్టా రు. ఫిన్‌‌గేల్‌ పార్టీకి చెెందిన ఈయనకు రొటేషన్‌ పద్్ధతిలో
తొల‌గిించారు. ఈ నేప‌థ్్యయంలో ఉపాధ్్యక్షురాలిగా ఉన్్న దినా బొలార్టే అధ్్యక్ష అవకాశం వచ్్చిింది. 2017లో తొలిసారి ఐర్్లాాండ్‌ ప్రధానిగా ఎంపికైన 43 ఏళ్్ల
బాధ్్యత‌లు చేప‌ట్టా రు. జూలై 2026 వ‌ర‌కు తానే అధికారంలో ఉండ‌నున్్నట్లు వరాద్్కర్, ప్రపంచంలోని అతి కొద్ది మంది స్్వలిింగ సంపర్్క నేతల్లో ఒకరు.
ఆమె తెలిపారు.
ప్రపంచ చాాంపియన్లు గా నాదల్, స్్వ వైటెక్‌
ఆక్స్‌ఫర్డడ్‌ ఈ ఏటి మేటి పదం ‘గాబ్లి న్‌ మోడ్‌’ ఈ ఏడాది రెెండేసి గ్రరాండ్‌‌స్్లా మ్‌ టైటిళ్లు గెలిచిన రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), ఇగా
‘గాబ్లిన్‌ మోడ్‌’ ఈ ఏడాది మేటి పదంగా ఎన్నికైనట్లు ఆక్స్‌ఫర్డడ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ స్్వవైటెక్‌ (పోలెెండ్‌) ఐటీఎఫ్‌ ప్రపంచ చాాంపియన్‌ టైటిల్‌‌కు ఎంపికయ్యారు.
ప్రచురిించే ఆక్స్‌ఫర్డడ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (ఓయూపీ) ప్రకటిించిింది. గాబ్లిన్‌ గ్రరాండ్‌‌స్్లామ్, బిల్లీ జీన్‌ కిింగ్‌ కప్, డేవిస్‌ కప్‌ తదితర ప్రధాన టోర్నీలను
మోడ్‌ అనే పదం వ్్యక్తి ప్రవర్్తనను సూచిస్్తుుంది. ఎంతసేపటికీ తన సుఖాలు, ప్రతిపాదికగా తీసుకుని ఐటీఎఫ్‌ ఈ పురస్కారాలను ప్రకటిించిింది. ఈ ఏడాది
తన కోరికలే తప్్ప ఇతరుల గురిించి పట్్టిించుకోని తత్్వమది. నాదల్‌ ఆస్ట్రేలియన్, ఫ్రరెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచాడు. స్్వవైటెక్‌ ఫ్రరెంచ్, యుఎస్‌
ఓపెన్‌ ట్రోఫీలు నెగ్్గిింది.
ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సిింగపూర్‌
ప్రపంచంలోనే అత్్యయంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సిింగపూర్‌ నిింగిలోకి నాసా ‘స్వాట్’
నిలిచాయి. పెరుగుతున్్న జీవన వ్్యయాల ఆధారంగా ఎకనమిస్టట్‌ ఇంటెలిజెన్సస్‌ ప్రపంచవ్యాప్్తతంగా ఉన్్న మహాసముద్రాలు, నదులు, సరస్సులను మ్యాప్‌ చేసే
యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్్థ ఈ జాబితాను రూపొొందిించిింది. 172 సామర్్థ్్యమున్్న సర్ఫేస్‌ వాటర్‌ అండ్‌ ఓషన్‌ టోపోగ్రఫీ (స్వాట్‌) ఉపగ్రహాన్ని
ప్రధాన నగరాల జాబితాలో న్యూయార్క్, సిింగపూర్‌ సంయుక్్తతంగా తొలి స్థా నం అమెరికా అంతరిక్ష సంస్్థ నాసా నిింగిలోకి పంపిింది. కాలిఫోర్నియాలోని
దక్్కిించుకున్నాయి. వాాండెన్‌బర్గగ్‌ అంతరిక్ష కేేంద్రం నుుంచి స్పేస్‌ఎక్సస్‌ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం
జరిగిింది. దీన్ని ఫ్రాన్సస్‌‌తో కలిసి నాసా అభివృద్ధి చేసిింది.
భద్రతామండలి ప్రెసిడెెంట్‌‌గా భారత్‌
ఐక్్యరాజ్్యసమితిలోని శక్తివంతమైన భద్రతా మండలి అధ్్యక్ష బాధ్్యతలను తుర్కియే అధ్్యక్షుడిగా ఎర్డో గాన్‌
భారత్‌ చేపట్్టిింది.15 దేశాల మండలిలో డిసెెంబర్‌ నెలకు గాను అధ్్యక్ష తుర్కియే ఎన్నికల్లో అధ్్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి విజయం
పీఠంపై ఐరాసలో భారత శాశ్్వత ప్రతినిధి రుచిరా కాాంబోజ్‌ కొనసాగుతారు. సాధిించారు. రెెండు దశాబ్దాలుగా ఎర్డోగాన్‌ తుర్కియే పాలకుడిగా
మండలిలో భారత్‌ రెెండేళ్్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెెంబర్‌‌తో ముగియనుుంది. కొనసాగుతున్నారు. ప్రధానిగా, అధ్్యక్షుడిగా ఆయన పని చేశారు. మళ్లీ
ఇప్పుడు అధికారంలోకి వస్తే మూడో దశాబ్్దదంలోకి ప్రవేశిస్తారు.
యూఎన్ఓలో గాాంధీ విగ్రహం
ఐక్్యరాజ్్య సమితి కార్యాలయ ఆవరణలో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ప్రపంచ స్టా క్‌ మార్కెట్్లలో ఐదో స్థా నం
ఆంటోనియా గుటెరస్తో కలిసి భారత విదేశీ వ్్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. ప్రపంచంలో 5వ అతిపెద్్ద స్టా క్‌ మార్కెట్‌‌గా భారత్‌ మళ్లీ అవతరిించిింది.
జైశంకర్‌ గాాంధీ విగ్రహాన్ని ఆవిష్్కరిించారు. సామ్రాజ్్యవాదంపై మహాత్మా ప్రస్తుతం భారత స్టా క్‌ మార్కెట్‌ విలువ 3.4 లక్షల కోట్్ల డాలర్లు (రూ.283.92
గాాంధీకి ఉన్్న వ్్యతిరేకతే ఐరాసకు పునాది అని గుటెరస్‌ పేర్కొన్నాడు. లక్షల కోట్లుగా ఉంది). స్టా క్‌ మార్కెట్‌ విలువలో తొలి టాప్ ఐదు దేశాల్లో
అమెరికా, చైనా, జపాన్, హాాంకాాంగ్, ఇండియా నిలిచాయి.
స్్వలిింగ వివాహాలు చట్్టబద్్ధధం
అమెరికా కాాంగ్రెస్‌(పార్్లమెెంట్‌) ఉభయ సభల్లో ఇప్్పటికే ఆమోదం పొొందిన అమెరికా స్పెల్్లిింగ్‌ బీ విజేతగా దేవ్‌‌షా
స్్వలిింగ వివాహాల(గే, లెస్బియన్‌ మ్యారేజెస్‌) బిల్లుపై అధ్్యక్షుడు జో బైడెన్‌ అమెరికాలో నిర్్వహిించిన 95వ నేషనల్‌ స్పెల్్లిింగ్‌ బీ పోటీల్లో భారత సంతతికి
సంతకం చేశారు. దీీంతో బిల్లు ఇక చట్్టటంగా మారిింది. ఈ చట్్టటం సమాజంలో చెెందిన 14 ఏళ్్ల దేవ్‌‌షా చాాంపియన్గా నిలిచాడు. అతడు శామాఫైల్‌ అనే
పలు రూపాల్లో ఉన్్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్్బ అని బైడెన్‌ అభివర్్ణిించారు. పదానికి స్పెల్్లిింగ్‌ చెప్పి 50 వేల డాలర్్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు.
శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపిించే కనిపిించే జీవి లేదా మొక్్క అని
అర్్థథం.
సిగరెట్లు కొనకుుండా నిషేధం
ఆరోగ్యాన్ని హాని కలిగిించే పొగాకు వినియోగాన్ని అరికట్్ట డానికి న్యూజిలాాండ్‌
ప్రభుత్్వవం కొత్్త చట్్టటం తీసుకొచ్్చిింది. ఈ చట్్టటం ప్రకారం యువత సిగరెట్లు స్్వలిింగ వివాహం చట్్టబద్్ధమే
కొనకుుండా జీవితకాలం నిషేధం విధిించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత యూరప్‌‌లోని ఎస్టోనియా దేశం కీలక నిర్్ణయం తీసుకుుంది. స్్వలిింగ
జన్్మిించినవారంతా సిగరెట్్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు వివాహానికి అనుమతినిచ్చేలా చట్్ట సవరణ చేయాలని నిర్్ణయిించిింది.
విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇందుకు సంబంధిించిన బిల్లు ను చట్్టసభ ఆమోదిించిింది. జనవరి 1 నుుంచి
ఎస్టోనియాలో స్్వలిింగ వివాహం అమల్లోకి రానుుంది.

6
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
అంతర్జాతీయం merupulu.com
న్యూయార్క్​లో దీపావళికి సెలవు
న్యూయార్కక్‌ నగరంలో పాఠశాలలకు ఈ ఏడాది నుుంచి దీపావళి రోజున
సెలవు ఇవ్్వనున్నారు. రెెండు దశాబ్దాలుగా దక్షిణాసియా, ఇండో-–కరీబియన్‌
ప్రజలు దీని కోసం పోరాడుతున్నారు. అసెెంబ్లీ, సెనెట్‌‌ట్్లో పాసైన ప్రస్తుత
బిల్లు ను గవర్్నర్‌ ఆమోదిించాల్సి ఉంది.

వీసాదారులకు కెనడా గుడ్‌‌న్్యూస్‌


అమెరికాలో పనిచేస్తున్్న హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్్వవం
శుభవార్్త చెప్్పిింది. 10వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి
వచ్చి ఉద్యోగం చేసుకునేేందుకు వీలుగా ఓపెన్‌ వర్కక్‌-పర్మిట్‌‌ను ఏర్పాటు
చేస్తున్్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి సీన్‌ ఫ్రేజర్‌ వెల్్లడిించారు.

7
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com జాతీయం

జాతీయం
ఇండియా స్పాన్్సర్‌‌గా ‘స్పోర్టట్సస్‌ ఫర్‌ ఆల్‌’
‘అమృత్‌ ఉద్యాన్‌’గా మొగల్‌ గార్డెన్సస్‌ ఖేలో ఇండియా యూత్‌ గేమ్సస్‌ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్్థ
ప్రపంచంలోనే అత్్యయంత ప్రముఖ ఉద్యాన వనాల్లో ఒకటైన రాష్టట్రపతి భవన్‌‌లోని ‘స్పోర్టట్సస్‌ ఫర్‌ ఆల్‌’ (ఎస్‌ఎఫ్‌ఏ) జతకట్్టిింది.యువతలోని క్రీడా నైపుణ్యాన్ని
మొగల్‌ గార్డెన్సస్‌‌ను ఇకపై ‘అమృత్‌ ఉద్యాన్‌’గా పిలవనున్నారు. 75 ఏళ్్ల మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్్న ఎస్‌ఎఫ్‌ఏ ఐదేళ్్ల పాటు ఖేలో ఇండియా
స్వాతంత్్య్్ర అమృత మహోత్్సవాలను దేశం నిర్్వహిించుకొొంటున్్న వేళ మొగల్‌ గేమ్సస్‌‌కు స్పాన్్సర్‌‌గా రూ.12.5 కోట్లు పెట్టు బడి పెట్్ట నుుంది.
గార్డెన్సస్‌ పేరును మారుస్తున్్నట్లు రాష్టట్రపతి కార్యాలయం తెలియజేసిింది.
దేశంలో ఓటర్లు @ 94.5 కోట్లు
2023–24 కేేంద్ర బడ్జెట్‌ మన దేశంలో ఓటర్్ల సంఖ్్య 1951 నుుంచి ఇప్్పటి వరకు చూస్తే ఆరు రెట్లు
2023–24 ఆర్థిక సంవత్్సరానికి 45.03 లక్షల కోట్్ల రూపాయలతో కేేంద్ర పెరిగిింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మన దేశంలో రిజిస్్టర్‌ ఓటర్లు 94.50
బడ్జెట్‌‌ను నిర్్మలా సీతారామన్ పార్్లమెెంట్లో ప్రవేశపెట్టా రు. 2023–24 ఆర్థిక కోట్లు అని కేేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్్లడిింది. మొదటిసారి 1951లో ఓటర్్ల
సంవత్్సరంలో ద్రవ్్యలోటును జీడీపీలో 5.9 శాతానికి పరిమితం చేస్తామని జాబితాను రూపొొందిించినప్పుడు 17.32 కోట్్ల మంది తమ పేర్్లను రిజిస్్టర్‌
పేర్కొన్నారు. 2022–23లో ద్రవ్్యలోటును 6.4 శాతంగా సవరిించారు. చేసుకున్నారు.

రాష్టట్ర గీతంగా ‘జై జై మహారాష్టట్ర మాఝా’ రెపో రేటు పెెంచిన ఆర్బీఐ


మహారాష్టట్ర ముఖ్్యమంత్రి ఏక్‌‌నాథ్‌ శిిందే నేతృత్్వవంలో జరిగిన కేబినెట్‌ రిజర్వు బ్్యాాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్్నర్ శక్తికాాంత దాస్ రెపో రేటును
సమావేశంలో ‘జై జై మహారాష్టట్ర మాఝా’ను రాష్టట్ర గీతంగా గుర్్తిించారు. ఫిబ్రవరి పావు శాతం పెెంచుతున్్నట్లు ప్రకటిించారు. రెపో రేటును 25 బేసిస్ పాయిింట్లు
19న మరాఠా సామ్రాజ్్య వ్్యవస్థా పకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి పెెంచి 6.50 శాతానికి పెెంచిింది. దీీంతో 6.25 శాతంగా ఉన్్న కీలక వడ్డీ రేటు
సందర్్భభంగా ఈ విషయాన్ని లాాంఛనంగా ప్రకటిించనున్నారు. 6.50 శాతానికి చేరిింది. ఎంఎస్‌ఎప్‌ రేట్లు 25 బీపీఎస్‌ పాయిింట్లు పెరిగి 6.75
శాతానికి చేరిింది.
విజేతగా ఉత్్త రాఖండ్‌ శకటం
రిపబ్లిక్ డే సందర్్భభంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌౌందర్యాన్ని, అపూర్్వమైన బిడ్్డకు జన్్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్సస్‌
ఆధ్యాత్మికతను కళ్్లకు కట్టిన ఉత్్తరాఖండ్‌ శకటానికి రాష్ట్రా ల విభాగంలో ప్రథమ కొయ్‌‌కోడ్‌‌లోని ప్రభుత్్వ ఆస్్పత్రిలో ట్రాన్్స్్‌జజండర్్లలో ఒకరైన జహాద్‌ బిడ్్డకు
స్థా నం దక్్కిింది. త్రివిధ దళాల సైనికులు చేసిన కవాతుల్లో పంజాబ్‌ రెజిమెెంట్‌ జన్్మనిచ్చారు. దేశంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ జంట తల్లిదండ్రులు కావడం ఇదే
మొదటి స్థా నంలో నిలిచిింది.

ఖేలో 8
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
జాతీయం merupulu.com
అలియా భట్‌ ఉత్్తమ నటి (గంగూభాయి కతియావాడి), రణ్‌‌బీర్‌ కపూర్‌ ఉత్్తమ
తొలిసారి. కేరళకు చెెందిన జహాద్, జియా పావల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ జంట నటుడు (బ్రహ్మాస్తత్ర) అవార్డు లను గెలుచుకున్నారు.
మూడేళ్్ల నుుంచి కలిసి ఉంటోోంది.

ఎంపీలకు సంసద్ రత్్న


సుప్రరీం న్యాయమూర్తు ల ప్రమాణస్వీకారం
సుప్రరీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్్యక్తి, మణిపూర్‌ హైకోర్టు ప్రధాన సంసద్‌ రత్్న అవార్డు లకు (2023) కాాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురీ, ఆర్జేడీకి
న్యాయమూర్తిగా సేవలందిించిన జస్టిస్‌ పులిగోరు వెెంకట సంజయ్‌‌కుమార్‌ చెెందిన మనోజ్‌ ఝా, సీపీఎం నేత జాన్‌ బ్రిటాస్‌ సహా 13 మంది ఎంపీలు
ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు జస్టిస్‌ పంకజ్‌ మిత్్తల్, జస్టిస్‌ నామినేట్‌ అయ్యారు. వీరిలో 8 మంది లోక్‌సభ, ఐదుగురు రాజ్్యసభ సభ్యులు
సంజయ్‌ కరోల్, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా , జస్టిస్‌ మనోజ్‌‌మిశ్రలతో సీజేఐ ఉన్్నట్లు అవార్డు లను రూపొొందిించిన ప్రైమ్‌ పాయిింట్‌ ఫౌౌండేషన్‌ సంస్్థ ఓ
ప్రమాణం చేయిించారు. దీీంతో సుప్రరీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్్య 32కు ప్రకటనలో తెలిపిింది.
చేరిింది.
ఫాబా పురస్కారాలు
బెెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్్శన దేశంలో ప్రతిష్టా త్్మక డాక్్టర్‌ బి.ఎస్‌.బజాజ్‌ స్మారక ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏసియన్‌
బెెంగళూరులో 14వ ఏరో ఇండియా ప్రదర్్శనను ప్రధాని నరేేంద్ర మోడీ బయోటెక్‌ అసోసియేషన్‌ (ఫాబా) - 2023 పురస్కారాలు కేేంద్ర బయోటెక్నాలజీ
ప్రారంభిించారు. స్్వదేశీ పరిజ్ఞానంతో రూపొొందిన తేజస్, భారత్‌‌లో విభాగం మాజీ కార్్యదర్శి డాక్్టర్‌ రేణూ స్్వరూప్‌; ఎల్వీ ప్రసాద్‌ నేత్ర విజ్ఞాన సంస్్థ
తయారీకి, సమర్్థతకు ప్రమాణంగా నిలిచినట్లు ప్రధాని ప్రకటిించారు. ఏరో పరిశోధన సంచాలకులు డాక్్టర్‌ బాలసుబ్రమణియన్‌లను వరిించాయి.
ఇండియా ప్రదర్్శనకు 98 దేశాల నుుంచి 810 రక్షణ ఉత్్పత్తుల తయారీ సంస్్థల
అధికారులు హాజరయ్యారు.
‘మిషన్‌ కర్్మయోగి’ కమిటీ
ప్రభుత్్వ ఉద్యోగులు, అధికారుల శిక్షణకు సంబంధిించి కేేంద్ర ప్రభుత్్వవం
ప్రతిష్టా త్్మకంగా చేపడుతున్్న ‘మిషన్‌ కర్్మయోగి’ కార్్యక్రమ అమలును
సోహ్నా–దౌసా ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం పర్్యవేక్షషించేేందుకు కేేంద్రం ఉన్్నత స్థా యి కమిటీ ఏర్పాటు చేసిింది. కేేంద్ర
కేేంద్ర ప్రభుత్్వవం రూ.లక్ష కోట్్ల తో చేపట్టిన ఢిల్లీ–ముుంబయి ఎక్స్‌ప్రెస్‌ వే (1,386 కేబినెట్‌ కార్్యదర్శి రాజీవ్‌ గాబా నేతృత్్వవంలోని ఈ కమిటీలో పీఎంవో నుుంచి ఒక
కి.మీ.) లో 246 కి.మీ. మొదటి దశ సోహ్నా–దౌసా రహదారిని ప్రధాని మోడీ సీనియర్‌ అధికారి, వివిధ శాఖల నుుంచి ఏడుగురు కార్్యదర్శులు సభ్యులుగా
రాజస్థా న్‌‌లోని దౌసాలో ప్రారంభిించారు. ఈ రహదారితో ఢిల్లీ, జైపుర్‌ మధ్్య ఉంటారు.
ప్రయాణ సమయం అయిదు గంటల నుుంచి రెెండు గంటలకు తగ్్గనుుంది.
డిజిటల్ పేమెెంట్స్
దేశంలో లిథియం నిల్్వలు భారతదేశం యూనిఫైడ్ పేమెెంట్ ఇంటర్‌‌ఫేస్(యూపీఐ), సిింగపూర్‌‌లోని పే
దేశంలో మొదటిసారి లిథియం నిల్్వలను జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నౌని కనెక్ట్ చేయడం ద్వారా రెెండు దేశాల మధ్్య క్రాస్-బోర్్డర్ చెల్్లిింపు కనెక్టివిటీ
(జీఎస్‌ఐ) గుర్్తిించిిందని కేేంద్ర గనుల శాఖ ప్రకటిించిింది. జమ్ము కశ్మీర్‌‌లోని ప్రారంభిించబడిింది. ఈ సదుపాయాన్ని ఆర్‌‌బీఐ గవర్్నర్ శక్తికాాంత దాస్,
రియాసి జిల్లాలో లిథియం నిక్షేపాలు గుర్్తిించిింది. ఎలక్ట్రిక్‌ వాహనాలను సిింగపూర్ నుుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సిింగపూర్ మేనేజిింగ్ డైరెక్్టర్ రవి
ప్రోత్్సహిించాలని ప్రభుత్వాలు భావిస్తున్్న నేపథ్్యయంలో లిథియం నిల్్వలు మీనన్ ప్రారంభిించారు.
లభిించడం మేలు చేయనుుంది.
కాలుష్్య నగరంగా ముుంబై
ఎన్టీ ఆర్‌ చిత్రంతో వెెండి నాణెెం దేశంలో వాయుకాలుష్్యయం అత్్యధికంగా ఉన్్న నగరాల్లో ముుంబై మొదటి
సినీ హీరో, మాజీ ముఖ్్యమంత్రి ఎన్టీఆర్‌ చిత్రంతో వంద రూపాయల వెెండి స్థా నంలో నిలిచిింది. అత్్యయంత కాలుష్్య నగరంగా ఉన్్న ఢిల్లీని దాటి
నాణెెం విడుదలకు రిజర్వు బ్్యాాంకు ఆమోదం తెలిపిింది. మరో 2 నెలల్లో ఇది తొలిస్థా నంలో నిలిచిిందని, స్విస్‌ ఎయిర్‌ ట్రాకిింగ్‌ ఇండెక్సస్‌(ఐక్యూ ఎయిర్‌)
మార్కెట్లోకి విడుదల కానుుంది. ఈ నాణెెం కొనుగోలుకు రిజర్వు బ్్యాాంకు వెల్్లడిించిింది. ప్రపంచవ్యాప్్తతంగా పాకిస్థాన్లోని లాహోర్ తొలిస్థా నంలో ఉండగా,
కౌౌంటర్‌ లేదా ఏదైనా బ్్యాాంకులో రూ.4,160 చెల్్లిించాలి. 50 శాతం వెెండి, ముుంబై రెెండోస్థా నంలో నిలిచిింది.
40 శాతం రాగి, 5 శాతం చొప్పున జిింక్, నికెల్‌ కలిపి ఈ నాణెెం తయారు
చేయనున్నారు.
విశాఖలో ‘బార్జి’ జలప్రవేశం
నౌకాదళ సేవల కోసం కొత్్తగా నిర్్మిించిన ఎంసీఏ (మిసైల్‌ - అమ్యూనిటైజేషన్‌)
దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డడ్సస్‌ బార్జి (భారీ నౌకలను ఒడ్డు కు తీసుకొచ్చి, మళ్లీ సముద్ర జలాల్లోకి పంపేది)
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఖాతాలో మరో పురస్కారం వచ్చి చేరిింది. ముుంబయిలో విశాఖపట్్ననం నుుంచి జలప్రవేశం చేసిింది. ‘ఆత్్మనిర్్భర్‌ భారత్‌’లో భాగంగా
జరిగిన ‘దాదాసాహేబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మమ్‌ అవార్డడ్సస్‌ (2023)’ వేడుకలో మెజర్సస్‌ సెకాన్‌ సంస్్థ బార్జి నిర్మాణం చేపట్్టిిందని నేవీ వర్గా లు తెలిపాయి.
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ‘ఫిల్మమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ను సొొంతం చేసుకుుంది. సుమారు 30 ఏళ్లు బార్జి సేవలు అందిించనుుంది.

9
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com జాతీయం

ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ పేర్్ల మార్పు యోజన’ఫలకాన్ని ఆన్‌‌లైన్‌‌లో ఆవిష్్కరిించారు. పథకం కిింద ప్రభుత్్వవం
మహారాష్టట్రలోని రెెండు నగరాల పేర్్ల మార్పు నిర్్ణయాన్ని కేేంద్ర ప్రభుత్్వవం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్్తుుంది.
ఆమోదిించిిందని ఆ రాష్టట్ర ఉప ముఖ్్యమంత్రి దేవేేంద్ర ఫడ్్నవీస్‌ తెలిపారు.
ఔరంగాబాద్‌‌ను ‘ఛత్రపతి శంభాజీ నగర్‌’గా, ఉస్మానాబాద్‌‌ను ‘ధారాశివ్‌’గా
మార్పు చేశారు. శంషాబాద్‌ ఎయిర్పోర్ట్ కు పురస్కారం
హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌‌పోర్టట్‌ కౌన్సిల్‌
ఏపీలో పెరుగుతున్్న ఆడపిల్్లల సంఖ్్య ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌పోర్టట్‌ సర్వీస్‌ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్్తమ విమానాశ్రయం’
అవార్డు కు ఎంపికైైంది. వరుసగా 9 సంవత్్సరాలు హైదరాబాద్‌ విమానాశ్రయం
ఆంధ్రప్రదేశ్‌‌లో అబ్బాయిలను మిించి ఆడపిల్్లల సంఖ్్య పెరిగిపోయిింది. పట్్ట ణ, గ్లోబల్‌ టాప్‌-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్్తోోంది.
గ్రామీణ ప్రరాంతాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021–
22 లేబర్‌ ఫోర్సస్‌ సర్వేను కేేంద్ర గణాాంకాల ప్రకారం దేశంలో అత్్యధికంగా గవర్్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం
అమ్మాయిలున్్న రాష్ట్రా ల్లో కేరళ మొదటి స్థా నంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెెండో రిజర్వవ్‌ బ్్యాాంక్‌ (ఆర్‌‌బీఐ) గవర్్నర్‌ శక్తికాాంత దాస్‌‌కు ‘గవర్్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌
స్థా నంలో నిలిచిింది. కేేంద్ర పాలిత ప్రరాంతాల్లో పుదుచ్చేరి మొదటి స్థా నంలో 2023’ పురస్కారం వరిించిింది. కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్్ధధం
ఉంది. వంటి క్లిష్్ట పరిస్థితుల్లో మార్కెట్్ల ను సమర్్థథంగా నడిపిించినందుకు అంతర్జాతీయ
ప్రచురణ సంస్్థ సెెంట్రల్‌ బ్్యాాంకిింగ్‌ ఈ అవార్డు ను అందిించిింది.
ఇండోనేసియా రేవులో భారత సబ్మెరైన్
భారత్‌‌కు చెెందిన ‘ఐఎన్‌ఎస్‌ సిింధుకేసరి’ జలాాంతర్గా మి తొలిసారి ఆయుధ దిగుమతుల్లో నంబర్ వన్
ఇండోనేసియాలోని రేవులో లంగరేసిింది. ఒక సబ్‌‌మెరైన్‌‌ను భారత జల ప్రపంచంలోనే అతిపెద్్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్‌ కొనసాగుతోోంది.
సరిహద్దు లకు దూరంగా మోహరిించడం ఇదే మొదటిసారని నౌకాదళ స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చచ్‌ ఇన్‌‌స్్టిట్యూట్‌ (సిప్రీ) తన తాజా నివేదికలో
సీనియర్‌ అధికారులు వెల్్లడిించారు. ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ
అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్్ద ఆయుధ
ఎగుమతిదారులుగా వరుసగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్్మనీ ఉన్నాయి.
నాగాలాాండ్‌ సీఎంగా నెఫ్యూరియో
నాగాలాాండ్‌ సీఎంగా నెఫ్యూరియో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌‌డీపీపీ అధినేత
అయిన 72 ఏళ్్ల నెఫ్యూ ఐదోసారి నాగాలాాండ్‌‌కు ముఖ్్యమంత్రి అయ్యారు. రియో ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ -
కేబినెట్‌‌లో ఏడుగురు ఎన్‌‌డీపీపీకి, ఐదుగురు బీజేపీకి చెెందినవారున్నారు. ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ 2023 పరిశీలక రచనల జాబితాలో భారత
తొలిసారి సల్హౌతునొ క్రుసే అనే మహిళకు కేబినెట్‌‌లో చోటు దక్్కిింది. రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ రచిించిన ‘పైర్‌’ (పుక్కులి) నవల చోటు
దక్్కిించుకుుందని బుకర్‌ ప్రైజ్‌ ఫౌౌండేషన్‌ ప్రకటిించిింది. ఈ జాబితాలో చేరిన
తొలి తమిళ రచయితగా మురుగన్‌ నిలిచారు.
మైసూర్‌ సిల్కక్‌‌కు జీఐ ట్యాగ్‌
మైసూర్‌ సిల్క్, కంగ్రా టీ, తంజావుర్‌ పెయిింటిింగ్సస్‌ వంటి 429 ఉత్్పత్తులకు
ఇప్్పటి వరకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్సస్‌ (జీఐ) ట్యాగ్‌ కేటాయిించినట్లు ‘నాటు.. నాటు’ పాటకు ఆస్కార్‌
వాణిజ్్య మంత్రిత్్వ శాఖ వెల్్లడిించిింది. ఇందులో 31 విదేశీ ఉత్్పత్తులు ఉన్నాయి. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్్శకత్్వవంలో డీవీవీ దానయ్్య నిర్్మిించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 95వ
ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్్తమ ఒరిజినల్‌ పాట విభాగంలో ఆస్కార్‌ గెలిచిింది.
కీరవాణి స్్వరకల్్పనలో చంద్రబోస్‌ రచిించిన నాటు నాటు పాటను కాలభైరవ,
మేఘాలయ ముఖ్్యమంత్రిగా సంగ్మా రాహుల్‌ సిప్లిగంజ్ పాడగా, ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ సమకూర్చారు.
మేఘాలయ ముఖ్్యమంత్రిగా నేషనల్‌ పీపుల్సస్‌ పార్టీ అధినేత కాన్రాడ్‌ సంగ్మా
షిల్్లాాంగ్‌‌లో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా
కుమారుడే కాన్రాడ్‌ సంగ్మా. 60 మంది సభ్యులున్్న మేఘాలయ అసెెంబ్లీలో ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌‌ఫామ్‌
సీఎంతో సహా 12 మంది మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రపంచంలోనే అత్్యయంత పొడవైనదిగా గిన్నిస్‌ రికార్డు కెక్కిన కర్ణాటకలో శ్రీ
సిద్ధా రూఢ స్వామీజీ హుబ్్బళ్లి రైల్వే స్టేషన్‌‌లోని 1,507 మీటర్్ల పొడవైన
ప్లా ట్‌‌ఫామ్‌‌ను ప్రధాని మోడీ మార్చి 12న‌జాతికి అంకితం ఇచ్చారు.
త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా
త్రిపుర ముఖ్్యమంత్రిగా మరోసారి మాణిక్‌ సాహా ఎంపికయ్యారు. భాజపా
శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 60 కాశీలో ‘మిల్లెట్‌’ ప్రసాదం
సీట్లున్్న త్రిపుర అసెెంబ్లీలో భాజపా 32 సీట్్ల ను గెలుచుకుుంది. కాశీ విశ్్వనాథుడి ఆలయంలో మిల్లెట్్ల తో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయాలని
ఆలయ యాజమాన్్యయం తెలిపిింది. ఇటీవల ప్రధాని మోడీ మిల్లెట్్ల ను ’శ్రీ
అన్్న’గా సంబోధిించారు. దీీంతో కాశీ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ‘శ్రీ అన్్న
మహిళలకు ‘లాడ్లి బెహనా’ యోజన ప్రసాదం’గా నామకరణం చేశారు.
మధ్్యప్రదేశ్‌‌లోని బీజేపీ ప్రభుత్్వవం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి
బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటిించిింది. భోపాల్‌‌లో సీఎం
శివరాజ్‌ సిింగ్‌ చౌహాన్‌
ము ఖ్్య మం త్రి10 ‘ లా డ్లి
బె హ నా
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
జాతీయం merupulu.com

తమిళనాడులో ‘మగళిర్‌ ఉరిమై తొగై’ భూటాన్ రాజు పర్్యటన


తమిళనాడులో మహిళలకు ‘మగళిర్‌ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు)’ ప్రధాని మోడీతో భారత పర్్యటనకు వచ్చిన వాాంగ్‌‌చుక్‌ ఢిల్లీలో
పథకాన్ని ప్రకటిించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ సమావేశమయ్యారు. ఆర్థిక, వాణిజ్్యపరమైన సహకారంతో పాటు ఇంధన,
పథకాన్ని ప్రకటిస్తున్్నట్లు వెల్్లడిించారు. ఇందులో భాగంగా ఇంట్లో కుటుుంబ అంతరిక్ష, సాాంకేతి రంగాల్లో భూటాన్‌‌కు చేయూతనందిించేేందుకు ఈ
పెద్్దగా ఉన్్న మహిళకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసేలా ప్రకటన సందర్్భభంగా భారత్‌ హామీనిచ్్చిింది.
చేశారు.

ఐఎన్‌ఎస్‌ ద్రోణాచార్్యకు అత్యున్్నత గౌరవం ‘ఇండియా జస్టి స్‌’ ర్్యాాంకిింగ్


కొచ్చిలో ఐఎన్‌ఎస్‌ ద్రోణాచార్్యకు అత్యున్్నత గౌరవ పురస్కారం రాష్టట్రపతి ‘ఇండియా జస్టిస్‌’ ర్్యాాంకుల్లో కర్ణాటక, తమిళనాడు తొలి రెెండు స్థా నాల్లో
పతాకను ప్రెసిడెెంట్ ద్రౌపది ముర్ము అందిించారు. దేశ వ్యూహాత్్మక, మిలిటరీ, నిలవగా తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థా నాలను దక్్కిించుకున్నాయి.
ఆర్థిక, వాణిజ్్య వ్్యవహారాల్లో నౌకా దళం అత్్యయంత కీలకమని ఆమె అన్నారు. టాటా ట్రస్టు మూడో ఇండియా జస్టిస్‌ నివేదిక (ఐజేఆర్‌) –2022 వెల్్లడిించిింది.
ఈ ట్రస్టు 2019 నుుంచి ఐజేఆర్‌ నివేదికలు ఇస్్తోోంది.
టాప్‌-50 పర్యాటక జాబితా
ఈ ఏడాది ప్రపంచంలో దర్్శిించాల్సిన ముఖ్్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్‌ ప్రాజెక్టట్‌ టైగర్‌‌కు 50 ఏళ్లు
మ్యాగజైన్‌ విడుదల చేసిింది. అందులో భారత్‌‌కు ఒడిశాలోని మయూర్్‌భభంజ్‌, దేశంలో పులుల సంరక్షణ, తగ్గిపోతున్్న పులుల సంఖ్్యను పెెంచేేందుకు భారత
లద్దా ఖ్‌ చోటు దక్్కిించుకున్నాయి. మయూర్్‌భభంజ్‌ జిల్లా సాాంస్్కకృతిక వారసత్్వ ప్రభుత్్వవం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్‌‌ను ప్రారంభిించిింది. దీనికి 50
సంపదకు పెట్్టిింది పేరు. ఏండ్లు పూర్్తయిన ప్రధాని మోడీ ‘ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలియెన్సస్‌(ఐబీసీఏ)’
ప్రాజెక్టు ప్రారంభిించారు. 2022 నాటికి దేశంలో 3,167 పెద్్ద పులులు
ఉన్నాయి.
వడాపావ్‌‌కు ప్రపంచ గుర్్తిింపు
ముుంబైలో పేరు గాాంచిన వడాపావ్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ కు ప్రపంచ గుర్్తిింపు లభిించిింది. ఆప్కు జాతీయ పార్టీ హోదా
ప్రపంచంలోనే బెస్టట్‌ సాాండ్విచ్్ల జాబితాలో వడాపావ్‌ కు 13వ స్థా నం లభిించిింది.
మొదటి స్థా నంలో తుర్కియేకు చెెందిన తొొంబిక్‌ శాాండ్విచ్‌ నిలిచిింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ హోదా దక్్కిించుకున్్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపిింది.
ప్రపంచంలో బెస్టట్‌ సాాండ్విచ్్లపై ‘టేస్టట్‌ అట్లా స్‌’ అనే సంస్్థ అధ్్యయనం చేసిింది. సీపీఐ, తృణమూల్‌ కాాంగ్రెస్, ఎన్సీపీలు జాతీయ పార్టీల హోదాను కోల్పోయాయి.
ప్రస్తుతం బీజేపీ, కాాంగ్రెస్, సీపీఎం, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనల్‌
పీపుల్సస్‌ పార్టీ (ఎన్‌‌పీపీ), ఆప్‌ నేషనల్ పార్టీలుగా ఉన్నాయి.
జియో ట్యాగిింగ్‌‌లో కేరళ టాప్
జియో ట్యాగిింగ్‌‌లో దేశంలోనే కేరళ మొదటి స్థా నంలో నిలిచిింది. 2022–23
సంవత్్సరానికి ఆ రాష్ట్రా నికి చెెందిన ఉత్్పత్తులకే అత్్యధిక జియో ట్యాగ్‌‌లు స్పేస్‌ పాలసీకి ఆమోదం
లభిించాయి. కేరళకు చెెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని పెెంచే రీతిలో రూపొొందిించిన ‘భారత అంతరిక్ష
జియో ట్యాగ్‌‌లు లభిించాయి. తెలంగాణలోని తాాండూర్‌ కందిపప్పునకూ విధానం–2023’కి కేేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిింది. ఆధునిక అంతరిక్ష
2022–23లోనే జియో ట్యాగ్‌ లభిించిింది. సాాంకేతికతలపై ఇస్రో దృష్టిసారిించేేందుకు ఇది దోహదపడుతుుందని కేేంద్ర
మంత్రి జితేేంద్రసిింగ్‌ తెలిపారు.
భారత వృద్ధి 6.3 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్్సరానికి (2023–24) భారత వృద్ధి రేటు అంచనాలను నదిలో మెట్రో రైలు ట్రయల్‌ రన్‌
ప్రపంచ బ్్యాాంక్‌ తగ్్గిించిింది. 6.3 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశం పశ్చిమ బెెంగాల్‌‌లోని కోల్‌కతా మెట్రో రైల్వే సంస్్థ దేశంలోనే తొలిసారిగా నది
ఉందని పేర్్కొొంది. గతంలో ఇదే ప్రపంచ బ్్యాాంక్‌ భారత్‌ వృద్ధి రేటు 6.6 లోపల మైట్రో రైలును విజయవంతంగా నడిపిింది. హుగ్లీ నదిలో నిర్్మిించిన
శాతంగా ఉండొచ్్చని అంచనా వేసిింది. సొరంగ మార్్గగంలో కోల్‌కతాలోని మహాకరణ్‌ స్టేషన్‌ నుుంచి హావ్‌‌డా మైదాన్‌
స్టేషన్‌ వరకు రైలు పరుగులు తీసిింది.
అంబానీయే ఆసియా సంపన్నుడు
ఆసియాలోనే సంపన్్న వ్్యక్తిగా ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థా నాన్ని వృద్ధి రేటు 5.9 శాతం
దక్్కిించుకున్నారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బబ్సస్‌ విడుదల ప్రస్తుత ఆర్థిక సంవత్్సరానికి (2023–24) భారత వృద్ధి రేటు అంచనాలను 6.1
చేసిింది. 83.4 బిలియన్‌ డాలర్్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ఆసియాలో శాతం నుుంచి 5.9 శాతానికి తగ్గిస్తున్్నట్లు , అంతర్జాతీయ ద్రవ్్య నిధి (ఐఎంఎఫ్‌)
అగ్రస్థా నంలో, ప్రపంచ కుబేరుల్లో 9వ స్థా నంలో నిలిచారు. బెర్నార్డడ్‌ ఆర్నాల్టట్‌ ప్రకటిించిింది. అయినా ప్రపంచంలో అత్్యయంత వేగవంత వృద్ధి సాధిించే దేశంగా
211 బిలియన్‌ డాలర్్ల సంపదతో ప్రపంచంలో టాప్లో ఉన్నాడు. భారత్‌ నిలుస్్తుుందని పేర్్కొొంది.

11
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com జాతీయం

దేశంలో తొలి డిజిటల్‌ కోర్టు గిన్నిస్‌ రికార్డు ల్లో బిహూ డ్యాన్సస్‌​


ఈశాన్్య రాష్ట్రం అస్్సాాం సంప్రదాయ నృత్్యమైన బిహూ డ్యాన్సస్‌ గిన్నిస్‌ బుక్‌
దేశంలో మొదటి సారి కాగితపు రహిత డిజిటల్‌ కోర్టుగా నవీ ఆఫ్‌ వరల్డడ్‌ రికార్డు ల్లో స్థా నం దక్్కిించుకుుంది. ఒకే వేదికపై 11,304 మంది
ముుంబయిలోని వాశీ కోర్టు విశిష్్టతను సొొంతం చేసుకుుంది. కాగితం కళాకారులు, నృత్్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్్శిించి చరిత్ర సృష్్టిించారు.
వినియోగిించాల్సిన అవసరం లేని, పూర్తిస్థా యి డిజిటల్‌ కోర్టు ఏర్పాటులో అస్్సాాం సాాంస్్కకృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్్తతంగా గుర్్తిింపు
స్థా నిక న్యాయవాదులు మంచి సహకారం అందిించారు. తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్్వవం ఈ కార్్యక్రమాన్ని నిర్్వహిించిింది.

హైదరాబాద్‌‌కు 65వ స్థా నం


హెన్లీ అండ్‌ పార్ట్‌నర్సస్‌ సంస్్థ అధ్్యయనంలో ప్రపంచంలోని అత్్యయంత సంపన్్న టార్గెట్ 9 శాతం అణు విద్యుత్
నగరాల జాబితాలో హైదరాబాద్‌ 65వ స్థా నంలో నిలిచిింది. ముుంబయి 21వ భారతదేశంలో 2047 కల్లా 9 శాతం విద్యుత్తు అణు వనరుల నుుంచే ఉత్్పత్తి
స్థా నం దక్్కిించుకుుంది. 3.40 లక్షల మంది మిలియనీర్్లతో న్యూయార్కక్‌ నగరం అవుతుుందని కేేంద్రమంత్రి జితేేంద్రసిింగ్‌ తెలిపారు. 2030 కల్లా 20 గిగావాట్్ల
తొలి స్థా నం పొొందిింది. అణు ఇంధన శక్తిని ఉత్్పత్తి చేస్తామని చెప్పారు. అప్పుడు అమెరికా, ఫ్రాన్సస్‌
తర్వాత అణుఇంధన ఉత్్పత్తి దేశాల్లో భారత్‌ మూడో స్థా నానికి చేరుకుుంటుుందని
క్్వాాంటమ్‌ మిషన్‌‌కు ఆమోదం తెలిపారు.
క్్వాాంటమ్‌ సాాంకేతకతలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన - అభివృద్ధి
కార్్యక్రమాలను ప్రోత్్సహిించే ‘జాతీయ క్్వాాంటమ్‌ మిషన్‌’కు కేబినెట్‌ ఆమోదం
తెలిపిింది. 2023–31 మధ్్య రూ.6,003 కోట్లు దీని కోసం ఖర్చు చేస్తారు. దేశంలోనే తొలి 3డీ పోస్టా ఫీస్‌
దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రరింటెడ్‌ సాాంకేతికతతో నిర్మిస్తున్్న అల్సూర్‌ బజార్‌
పోస్టా ఫీస్‌.. బెెంగళూరులోని కేేంబ్రిడ్జి లే అవుట్‌‌వాసులకు త్్వరలోనే సేవలు
‘టీసీఎస్‌’కు టాప్ ప్లేస్ అందిించనుుంది. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ చేపట్టిన ఈ ప్రాజెక్టట్‌ నెల రోజుల్లో పూర్తి
‘భారతదేశంలో పనిచేయడానికి ఉత్్తమమైనవిగా’ ఉద్యోగులు భావిస్తున్్న కానుుంది.
కంపెనీల జాబితాలో టాటా కన్్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) టాప్ ప్లేస్
లో నిలిచిింది. లిింక్డడ్‌ఇన్‌ భారత్‌‌లో అత్యుత్్తమ 25 కంపెనీలతో జాబితా
వెలువరిించగా అమెజాన్, మోర్గా న్‌ స్టా న్లీ రెెండు, మూడు స్థా నాల్లో ఉన్నాయి. ఢిల్లీలో గ్లోబల్‌ బుద్ధిస్టట్‌ సమ్మిట్‌
గ్లోబల్‌ బుద్ధిస్టట్‌ సమ్మిట్‌ సెషన్‌‌ను ఏప్రిల్ 20న‌ ఢిల్లీలో ప్రధాన‌మంత్రి న‌రేేంద్ర
మోదీ ప్రారంభిించారు. ఈ సంద‌ర్్భభంగా ఆయ‌న గౌతమ బుద్ధు ని బోధనలను
అతి పెద్్ద వాణిజ్్య భాగస్వామిగా అమెరికా ఆచరిించి సుస్థిరాభివృద్ధిని సాధిించవచ్్చని అభిలషిించారు.
గత ఆర్థిక సంవత్్సరంలో భారతదేశానికి అమెరికా అతి పెద్్ద వాణిజ్్య
భాగస్వామిగా నిలిచిింది. భారత్‌ - అమెరికాల మధ్్య ద్్వవైపాక్షిక వాణిజ్్యయం గత
ఆర్థిక సంవత్్సరంలో 128.55 బిలియన్‌ డాలర్్లకు చేరిింది. భారత్‌ నుుంచి రాజస్థాన్‌‌లో లిథియం నిక్షేపాలు
అమెరికాకు ఎగుమతులు 78.31 బి.డాలర్్లకు చేరాయి. అమెరికా నుుంచి రాజస్థా న్‌‌లోని నాగౌర్‌ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు
దిగుమతులు 16% పెరిగి 50.24 బి.డాలర్లుగా నమోదయ్యాయి. చైనా, గుర్్తిించినట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు
యూఏఈ, సౌదీ అరేబియా, సిింగపూర్ తర్వాతి స్థా నాల్లో ఉన్నాయి. వెల్్లడిించారు. మొబైల్‌ ఫోన్లు , ల్యాప్‌‌టాప్‌‌లు, విద్యుత్‌ వాహనాల్లో వినియోగిించే
బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం.
డిజిటల్‌ లావాదేవీల్లో బెెంగళూరు టాప్‌
పేమెెంట్ సర్వీసుల సంస్్థ వరల్డడ్‌‌లైన్‌ ఇండియా నివేదిక ప్రకారం దేశీయంగా అన్ని భాషల్లో నూ ఆకాశవాణే
గతేడాది డిజిటల్‌ చెల్్లిింపు లావాదేవీల్లో బెెంగళూరు నగరం అగ్రస్థా నంలో రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్్న పేరు
నిలిచిింది. 2022లో 65 బిలియన్‌ డాలర్్ల విలువ చేసే 2.9 కోట్్ల లావాదేవీలతో మాత్రమే ఉపయోగిించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్్తర్వులు జారీ
టాప్‌ ప్లేస్‌ దక్్కిించుకుుంది. న్యూఢిల్లీ, ముుంబయి, చెన్్ననై తర్వాతి స్థా నాల్లో చేశారు. ఇంగ్లీష్‌ ప్రసారాల సమయంలోనూ ‘దిస్‌ ఈజ్‌ ఆల్‌ ఇండియా రేడియో’
ఉన్నాయి. అని కాకుుండా ‘దిస్‌ ఈజ్‌ ఆకాశవాణి’ అని మాత్రమే ఉపయోగిించాలని
ఆదేశిించారు.
పూూంచ్‌‌లో ఆర్మీ ట్రక్‌‌పై ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్‌‌లోని పూూంచ్‌ సెక్టా ర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేతకు బయల్దేరిన భారత భారత వృద్ధి రేటు 6 శాతం
సైనికులపై టెర్రరిస్టు ల అటాక్ చేశారు. బాటా దురియన్‌‌లో ఆర్మీ ట్రక్‌‌పై ఆర్థిక వ్్యవస్్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీయంగా ఎదురయ్యే
టెర్రరిస్టు లు గ్రెనేడ్లు విసరడంతో ఐదుగురు సైనికులు సజీవ దహనమయ్యారు. ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్్ల భారత్‌‌కు స్థిరత్్వవంతో కూడిన
‘బీబీబీ’ - సార్్వభౌమ రేటిింగ్‌‌ను కొనసాగిస్తున్్నట్లు అమెరికా క్రెడిట్‌ రేటిింగ్‌
సంస్్థ ఫిచ్‌ వెల్్లడిించిింది. ప్రస్తుత ఆర్థిక సంవత్్సరంలో 6 శాతం వృద్ధి రేటు
భారత్‌ నమోదు చేయొచ్్చని పేర్్కొొంది.

12
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
జాతీయం merupulu.com

కీర్తిచక్ర, శౌర్్యచక్ర అవార్డు లు సీబీఐ నూతన డైరెక్్టర్‌‌గా ప్రవీణ్‌ సూద్


విధి నిర్్వహణలో ధైర్్య సాహసాలు ప్రదర్్శిించినందుగ్గాను సైనిక, పారా కేేంద్ర దర్యాప్తు సంస్్థ (సీబీఐ) నూతన డైరెక్్టర్‌‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి
మిలటరీ, పోలీసు విభాగాల సిబ్్బబందికి భారత సాయుధ దళాల సుప్రరీం ప్రవీణ్‌ సూద్ మే 25న‌బాధ్్యతలు చేపట్టా రు. ఆయన ఇంతకుముుందు కర్ణాటక
కమాాండర్‌ రాష్టట్రపతి ద్రౌపదీ ముర్ము 8 కీర్తిచక్ర అవార్డు లు, 29 శౌర్్యచక్ర డీజీపీగా పనిచేశారు.1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ
అవార్డు లు రాష్టట్రపతి భవన్లో అందజేశారు. డైరెక్్టర్ పదవిలో రెెండేళ్్ల పాటు కొనసాగుతారు.

భారత హాకీ స్పాన్్సర్‌‌గా ఒడిశా కర్ణాటక సీఎంగా సిద్్ధరామయ్్య


భారత పురుషులు, హాకీ జట్్లకు తన స్పాన్్సర్షిప్‌‌ను 2033 వరకు పొడిగిించాలని కర్ణాటక ముఖ్్యమంత్రిగా సిద్్ధరామయ్్య, ఉప ముఖ్్యమంత్రిగా డీకే శివకుమార్‌
ఒడిషా ప్రభుత్్వవం నిర్్ణయిించిింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా బాధ్్యతలు చేపట్టా రు. బెెంగళూరులో భేటీ అయిన కాాంగ్రెస్‌ శాసనసభాపక్షం
రూ.434.12 కోట్లు ఇస్్తుుంది. ఒడిశా 2018 నుుంచి భారత హాకీ జట్్ల (సీఎల్పీ) సిద్్ధరామయ్్యను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుుంది.
(పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్‌) స్పాన్్సర్‌ గా ఉంటోోంది.
రూ.2000 నోటు ఉపసంహరణ
రాజస్థాన్‌‌లో లిథియం నిక్షేపాలు భారతీయ రిజర్వవ్‌ బ్్యాాంక్‌ (ఆర్‌‌బీఐ) చలామణి నుుంచి రూ.2,000 నోటును
రాజస్థా న్‌‌లోని నాగౌర్‌ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు ఉపసంహరిస్తూ ఉత్్తర్వులు జారీ చేసిింది. మే 23 నుుంచి సెప్్టెెంబర్ 30వ
గుర్్తిించినట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు తేదీలోపు బ్్యాాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్్చని, ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’ కిింద ఈ
వెల్్లడిించారు. మొబైల్‌ ఫోన్లు , ల్యాప్‌‌టాప్‌‌లు, విద్యుత్‌ వాహనాల్లో వినియోగిించే నిర్్ణయం తీసుకున్్నట్లు పేర్్కొొంది.
బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం.
3.5 లక్షల కోట్్ల డాలర్్లకు భారత్‌ జీడీపీ
అన్ని భాషల్లో నూ ఆకాశవాణే 2022లో భారత జీడీపీ 3.5 లక్షల కోట్్ల డాలర్్లను అధిగమిించిిందని మూడీస్‌
రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్్న పేరు ఇన్వెస్్టర్సస్‌ సర్వీస్‌ తెలిపిింది. వచ్చే కొన్నేళ్్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్్న
మాత్రమే ఉపయోగిించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్్తర్వులు జారీ జీ-20 దేశంగా భారత్‌ నిలవనుుందని, అయితే సంస్్కరణలు, విధానపరమైన
చేశారు. ఇంగ్లీష్‌ ప్రసారాల సమయంలోనూ ‘దిస్‌ ఈజ్‌ ఆల్‌ ఇండియా రేడియో’ అడ్్డడంకుల వల్్ల పెట్టు బడులపై ప్రతికూల ప్రభావం పడొచ్్చని అభిప్రాయపడిింది.
అని కాకుుండా ‘దిస్‌ ఈజ్‌ ఆకాశవాణి’ అని మాత్రమే ఉపయోగిించాలని
ఆదేశిించారు.
ఆర్్చరీ ప్రపంచకప్‌‌లో స్్వర్ణాలు
భారత యువ ఆర్్చర్‌ ప్రథమేశ్‌ జవాల్్కర్‌ ఆర్్చరీ ప్రపంచకప్‌‌లో తొలిసారి స్్వర్్ణణం
భారత వృద్ధి రేటు 6 శాతం నెగ్గాడు. మరోవైపు అద్భుత ఫామ్‌‌లో ఉన్్న భారత జంట జ్యోతి సురేఖ, ఒజస్‌
ఆర్థిక వ్్యవస్్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీయంగా ఎదురయ్యే దేవ్‌తలె వరుసగా రెెండో ప్రపంచకప్‌‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుుంది.
ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్్ల భారత్‌‌కు స్థిరత్్వవంతో కూడిన
‘బీబీబీ’ - సార్్వభౌమ రేటిింగ్‌‌ను కొనసాగిస్తున్్నట్లు అమెరికా క్రెడిట్‌ రేటిింగ్‌
సంస్్థ ఫిచ్‌ వెల్్లడిించిింది. ప్రస్తుత ఆర్థిక సంవత్్సరంలో 6 శాతం వృద్ధి రేటు ఫిల్మమ్‌‌ఫేర్‌ అవార్డ్స్
భారత్‌ నమోదు చేయొచ్్చని పేర్్కొొంది. 68వ ఫిల్మమ్‌‌ఫేర్‌ అవార్డ్స్ 2023లో ఉత్్తమ చిత్రం, ఉత్్తమ నటి (ఆలియా భట్),
ఉత్్తమ దర్్శకుడు( సంజయ్ లీలా భన్సాలీ) సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి
కాఠియావాడి’ అవార్డు లు సొొంతం చేసుకుుంది. ఉత్్తమ నటుడిగా - రాజ్‌ కుమార్‌
కీర్తిచక్ర, శౌర్్యచక్ర అవార్డు లు రావు (బదాయి దో) పురస్కారం దక్్కిింది.
విధి నిర్్వహణలో ధైర్్య సాహసాలు ప్రదర్్శిించినందుగ్గాను సైనిక, పారా
మిలటరీ, పోలీసు విభాగాల సిబ్్బబందికి భారత సాయుధ దళాల సుప్రరీం
కమాాండర్‌ రాష్టట్రపతి ద్రౌపదీ ముర్ము 8 కీర్తిచక్ర అవార్డు లు, 29 శౌర్్యచక్ర ఎస్‌‌సీవో సమ్మిట్
అవార్డు లు రాష్టట్రపతి భవన్లో అందజేశారు. భారత్‌ నేతృత్్వవంలో షాాంఘై సహకార సంస్్థ (ఎస్‌‌సీవో) విదేశాాంగ మంత్రుల
మండలి సమావేశం గోవా వేదికగా జరిగిింది. ఈ సదస్సులో దాయాది పాక్‌
విదేశాాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొన్నారు.
భారత హాకీ స్పాన్్సర్‌‌గా ఒడిశా
భారత పురుషులు, హాకీ జట్్లకు తన స్పాన్్సర్షిప్‌‌ను 2033 వరకు పొడిగిించాలని
ఒడిషా ప్రభుత్్వవం నిర్్ణయిించిింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌‌కు నవరత్్న హోదా
రూ.434.12 కోట్లు ఇస్్తుుంది. ఒడిశా 2018 నుుంచి భారత హాకీ జట్్ల రైల్వేశాఖ ఆధ్్వర్్యయంలోని ప్రభుత్్వరంగ సంస్్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌
(పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్‌) స్పాన్్సర్‌ గా ఉంటోోంది. లిమిటెడ్‌(ఆర్‌‌వీఎన్‌ఎల్‌)కు కేేంద్ర ప్రభుత్్వవం నవరత్్న హోదా ప్రకటిించిింది.
ఈ సంస్్థ 2003 జనవరి 24న ఏర్పాటైైంది.

13
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
మణిపుర్లో
merupulu.com జాతీయం

అల్్లర్లు బౌద్్ధ స్తూ పాలు


ఈశాన్్య రాష్ట్రం మణిపుర్‌‌లో మెజారిటీ ప్రజలైన మైతై వర్గా నికి ఎస్టీ హోదా బిహార్‌‌లోని నలంద జిల్లాలో 1,200 ఏళ్్ల నాటి రెెండు సూక్ష్మ రాతి బౌద్్ధ
కల్్పిించాలనే డిమాాండ్తో గిరిజనులు, గిరిజనేతరులు(మైతై) మధ్్య హిింసాత్్మక స్తూపాలను కనుగొన్నారు. పురావస్తు శాఖ ఆధ్్వర్్యయంలో నలందలోని
ఘర్్షణలు నెలకొన్నాయి. ఎనిమిది జిల్లా ల్లో కర్ఫ్యూ విధిించడంతోపాటు, మహావిహారం సమీపంలో చేపట్టిన తవ్్వకాల్లో ఇవి బయటపడ్డా యని పురావస్తు
ఘర్్షణలు చోటుచేసుకుుంటున్్న ప్రరాంతంలో ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్్తర్వులు శాఖ పట్నా సర్కిల్‌ అధికారిణి గౌతమి భట్టా చార్్య చెప్పారు.
జారీ చేశారు.
సికిింద్రాబాద్‌-వైజాగ్ మధ్్య ‘వందే భారత్‌’
కులగణనకు బ్రేక్ సికిింద్రాబాద్‌– విశాఖపట్్ననం మధ్్య నడిచే దేశంలో ఎనిమిదో వందేభారత్‌
కులగణనపై నీతీశ్‌‌కుమార్‌ నేతృత్్వవంలోని బిహార్‌ సర్కార్‌‌కు పట్నా హైకోర్టు రైలును ప్రధాని మోడీ వీడియో కాన్్ఫరెన్సస్‌ ద్వారా ఢిల్లీ నుుంచి ఆయన జెెండా
స్టే ఉత్్తర్వులు జారీ చేసిింది. ప్రస్తుతం కొనసాగుతున్్న సర్వేను తక్షణం ఊపగా, సికిింద్రాబాద్‌ స్టేషన్‌‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్్ణవ్, పర్యాటక
నిలిపివేయాలని, ఇప్్పటివరకు సేకరిించిన డేటాను భద్రంగా ఉంచాలని, మంత్రి కిషన్‌‌రెడ్డి ప్రత్్యక్షంగా ప్రారంభిించారు.
ఎవరితోనూ ఆ సమాచారం పంచుకోవద్్దని పేర్్కొొంది.
సీజేఐకు ‘గ్లోబల్‌ లీడర్‌‌షిప్‌ అవార్డు ’
‘నాటు నాటు’కు గోల్డెన్ గ్లోబ్ గ్లోబల్‌ లీడర్‌‌షిప్‌ అవార్డు (ప్రపంచ నాయకత్్వ అవార్డు )కు భారత సుప్రరీంకోర్టు
చిత్ర ప‌రిశ్రమ‌ల‌కు సంబంధిించిన గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ వేడుక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఎంపిక అయ్యారు. న్యాయ వృత్తిలో
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్సస్‌‌లో జరిగాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ‘నాటు జీవితకాల సేవలకుగాను ఆయన్ను కేేంబ్రిడ్జజ్‌‌లోని హార్్వర్డడ్‌ లా స్కూల్‌ సెెంటర్‌
నాటు’ పాట ఒరిజినల్ సాాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ను సొొంతం ఎంపిక చేసిింది. ఈ అవార్డు ను జనవరి 11న ఆన్‌‌లైన్‌ ద్వారా అందిించనున్నారు.
చేసుకుుంది. ఈ పాట చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ
పాడారు.
108వ జాతీయ సైన్సస్‌ కాాంగ్రెస్‌
మహారాష్టట్రలోని నాగపూర్‌‌లో 108వ జాతీయ సైన్సస్‌ కాాంగ్రెస్‌ సదస్సు
‘శతఘ్ని’లోకి మహిళా అధికారులు జరుగుతుుంది. జనవరి 3 నుుంచి ఐదు రోజులు ఈ సమ్మిట్ నిర్్వహిించనున్నారు.
దేశంలో అతిపెద్్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను క్్వాాంటమ్‌ టెక్నాలజీ, డేటా సైన్సస్‌‌తోపాటు కొత్్త వ్యాక్సిన్్ల అభివృద్ధిపై దృష్టి
చేర్చుకోవాలని నిర్్ణయిించిింది. ముుందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా పెట్టా లని పరిశోధకులకు ప్రధాని మోడీ ఈ సందర్్భభంగా సూచిించారు.
అధికారులను చేర్చుకునేేందుకు ఉద్దేశిించి ప్రతిపాదనలను కేేంద్రానికి
పంపిించినట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాాండే చెప్పారు.
దేశంలో పెరుగుతున్్న నిరుద్యోగం
భారత్‌‌లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోోంది. డిసెెంబర్‌‌లో అత్్యధికంగా
భారత్‌ వృద్ధి రేటు 6.6 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకిింది. గత 16 నెలల్లో అదే
భారత్‌ 2023–24 ఆర్థిక సంవత్్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్్యాాంక్‌ అత్్యధికమని సెెంటర్‌ ఫర్‌ మోనటిరిింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)
కుదిించిింది. 6.9 శాతంగా ఉన్్న క్రితం అంచనాలను 6.6 శాతానికి ఒక నివేదికలో తెలిపిింది. నిరుద్యోగం రేటు అత్్యధికంగా హర్యానాలో 37.4%
కుదిస్తున్్నట్లు తన తాజా ఎకనమిక్‌ అప్‌‌డేట్‌‌లో తెలిపిింది. భారత్‌ 2021–22లో ఉంది. ఆ తర్వాత స్థా నాల్లో రాజస్థా న్‌ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి.
8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు
6.9 శాతంగా ఉంటుుందని ఇప్్పటికే ప్రపంచ బ్్యాాంక్‌ పేర్్కొొంది.
పెద్్ద నోట్్ల రద్దు సరైనదే
రూ.500, రూ.1,000 నోట్్ల ను రద్దు చేస్తూ కేేంద్రం ఆరేళ్్ల కిింద తీసుకున్్న
పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’ నిర్్ణయాన్ని సుప్రరీంకోర్టు సమర్్థిించిింది. నోట్్ల రద్దు ను సవాలు చేస్తూ దాఖలైన
ప్రపంచంలోనే అత్్యయంత సుదీర్్ఘమైన ప్రయాణం సాగిించే 58 పిటిషన్్లను కొట్టేసిింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్్యాాంగ
నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’ను ప్రధాని మోడీ ధర్మాసనం ఈ మేరకు 4–1తో మెజారిటీ తీర్పు వెలువరిించిింది.
ప్రారంభిించారు. వారణాసి నుుంచి నౌక ప్రయాణం ఆరంభమైైంది. ఇది పాట్నా,
సాహిబ్్‌గగంజ్, కోల్‌కతా, ఢాకా, గౌహతి గుుండా ప్రయాణిస్్తుుంది. ఈ నౌకలో 36
మంది ప్రయాణిించవచ్చు. భారత్కు జీ20 బాధ్్యతలు
ప్రపంచంలో శక్తివంతమైన జీ–20(గ్రూప్‌–20) అధ్్యక్ష బాధ్్యతలు
ఇండోనేషియా నుుంచి భారత్‌ డిసెెంబర్‌ 1వ తేదీన చేపట్్టిింది. ఏడాది పాటు ఈ
సేతుసముద్ర ప్రాజెక్టట్‌‌కు ఆమోదం బాధ్్యతలను నిర్్వర్్తిించనుుంది. ‘ఒకే భూమి, ఒకే కుటుుంబం, ఒకే భవిష్్యత్తు’
సేతుసముద్ర ప్రాజెక్టుపై తమిళనాడు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం స్ఫూర్తితో ప్రపంచదేశాలను ఏకం చేసేేందుకు కృషి చేస్తామని ప్రధాని మోడీ
ఆమోదం పొొందిింది. రాజకీయ కారణాలతో భాజపా ఈ ప్రాజెక్టుకు తెలిపారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కరోనా లాాంటి సవాళ్్లను
అడ్డు పడిిందని, దీీంతో రాష్టట్ర ప్రగతి కుుంటుపడుతోోందని ముఖ్్యమంత్రి స్టా లిన్‌ అందరం కలిసికట్టుగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.
పేర్కొన్నారు. దీని అమలుకు కేేంద్రం ముుందుకు రావాలని, రాష్ట్రం అన్ని విధాలా
సహకరిస్్తుుందన్నారు.

నలందలో 14
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
జాతీయం merupulu.com

రిటైల్‌ డిజిటల్‌ ఈ–రూపీ టాప్‌ 50 లో ఐఐటీ ఢిల్లీ


హోల్‌‌సేల్‌ లావాదేవీల కోసం రిజర్వవ్‌ బ్్యాాంక్‌ ఈ–రూపీని డిసెెంబర్ 1 నుుంచి టైమ్సస్‌ హయ్్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటిించిన గ్లోబల్‌ యూనివర్సిటీ
అందుబాటులోకి తీసుకొచ్్చిింది. మొదట ముుంబై, న్యూఢిల్లీ, బెెంగళూరు, ఎంప్లా యబిలిటీ ర్్యాాంకిింగ్సస్‌‌లో భారత్‌ నుుంచి ఐఐటీ ఢిల్లీ మాత్రమే టాప్‌
భువనేశ్్వర్‌ నగరాల్లో రిటైల్‌ డిజిటల్‌ రూపీని ప్రయోగాత్్మకంగా ప్రవేశపెట్్టిింది. 50లో చోటు దక్్కిించుకున్్నది. బెెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌‌స్్టిట్యూట్‌
తర్వాత హైదరాబాద్‌‌తో పాటు మరో తొమ్మిది నగరాల్లో ఈ–రూపీని ఆఫ్‌ సైన్సస్‌(ఐఐఎస్‌‌సీ) మూడు స్థా నాలు మెరుగుపరుచుకొని 58వ స్థా నంలో
అందుబాటులోకి తేనున్నారు. నిలవగా.. ఐఐటీ బాాంబే 72వ స్థా నంలో నిలిచిింది.

తొలి ప్రైవేట్ లాాంచిింగ్ స్టే షన్ తాాండూరు కంది పప్పునకు జీఐ ట్యాగ్
ఇస్రో ఉపగ్రహాల ప్రయోగ క్షేత్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెెంటర్‌ ప్రరాంగణంలో దేశంలో పేరుగాాంచిన తాాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్్తిింపు (జీఐ)
చెన్్ననైకి చెెందిన స్పేస్ స్టార్్టప్ అగ్నికుల్‌ కాస్మోస్, అగ్నికుల్‌ మిషన్‌ కంట్రోల్‌ లభిించిింది. ఈ మేరకు కేేంద్ర వాణిజ్్య, పరిశ్రమల శాఖ వెల్్లడిించిింది. తెలుగు
సెెంటర్‌‌ను ప్రారంభిించారు. ఇస్రో చైర్్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ నవంబరు 25న ఈ రాష్ట్రా ల్లో వ్్యవసాయ పంటల పరంగా మొదట జీఐ పొొందిింది తాాండూరు కంది
కేేంద్రాలను ఆవిష్్కరిించారు. పప్పే. ఉద్యాన పంటల పరంగా ఏపీలోని బనగానపల్లె మామిడికి ఈ గుర్్తిింపు ఉంది.
నిఖత్, శ్రీజలకు అర్జు న అవార్డ్ గవర్్నర్‌‌కు వర్సిటీల చాన్స్‌లర్‌ హోదా రద్దు
తెలంగాణ యువ క్రీడాకారిణులు నిఖత్‌ జరీన్‌ (బాక్్సిింగ్‌), ఆకుల శ్రీజ (టీటీ) కేరళా రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్‌‌గా గవర్్నర్‌‌ను తొలగిించడంతోపాటు
అర్జున అవార్డు లు అందుకున్నారు. రాష్టట్రపతి భవన్‌‌లో నిర్్వహిించిన క్రీడా ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్్తను నియమిించే బిల్లు ను అసెెంబ్లీ ఆమోదిించిింది.
పురస్కారాల ప్రదానోత్్సవంలో రాష్టట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డు లు చాన్సెలర్‌ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన
బహూకరిించారు. ‘మేజర్‌ ధ్యాన్్‌చచంద్‌ ఖేల్‌రత్్న’ ను శరత్‌ కమల్‌ స్వీకరిించారు. న్యాయమూర్తి ఉండాలంది.

మహారాష్టట్ర గ్రామానికి అమరుడి పేరు గుజరాత్‌ సీఎంగా భూపేేంద్ర పటేల్‌


పద్నాలుగేళ్్ల కిింద జరిగిన ముుంబయి ఉగ్ర దాడి (26/11)లో అమరుడైన గుజరాత్‌ రాష్టట్ర 18వ ముఖ్్యమంత్రిగా భూపేేంద్ర పటేల్తో ఆ రాష్టట్ర గవర్్నర్
జవాను రాహుల్‌ శిిందే పేరును ఆయన స్్వగ్రామానికి పెట్టా రు. మహారాష్టట్రలోని ఆచార్్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయిించారు. రాజధాని గాాంధీనగర్‌‌లో
సోలాపుర్‌ జిల్లా సుల్తాన్‌‌పూర్‌‌లో 600 ఇళ్లు ఉంటాయి. అమర జవాను పుట్టి నూతన సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్‌ గ్రరౌండ్‌‌లో ఈ భూపేేంద్ర పటేల్‌
పెరిగిన ఈ గ్రామం పేరును రాహుల్‌ నగర్‌‌గా మార్చారు. సీఎంగా ప్రమాణం చేయడం వరుసగా ఇది రెెండోసారి.

పెరిగిన రెపో రేటు సామాజిక శత్రుత్్వ సూచీలో భారత్‌ టాప్‌


వరుసగా ఐదో విడత ఆర్‌‌బీఐ కీలక రెపో రేటును పెెంచుతూ నిర్్ణయం మతం ప్రతిపాదికన సామాజిక శత్రుత్వాలు పెరిగిపోయిన దేశాల్లో భారత్‌ టాప్
తీసుకుుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరిింది. ప్రస్తుత ప్లేస్లో నిలిచిింది. దేశంలో మత ఆధారిత సామాజిక శత్రుత్్వవం అతి దారుణంగా
ఆర్థిక సంవత్్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుుందన్్న గత అంచనాను ఉందని ప్యూ రీసెర్చ్‌సెంటర్‌( అమెరికా) అధ్్యయనంలో తేలిింది. భారత్‌
ఆర్‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్్గిించిింది. తర్వాత నైజీరియా, అఫ్గా నిస్థా న్‌ తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ద్రవ్యోల్్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా
ఉంటుుందని అంచనా వేసిింది.
9 రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ
ముుందస్తు అనుమతిలేకుుండా తమ రాష్ట్రా ల్లో కేసులు దర్యాప్తు చేయడానికి
విమానయాన భద్రతలో 48వ స్థా నం వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రా లు నిరోధిించాయని కేేంద్రం వెల్్లడిించిింది.
అంతర్జాతీయ విమానయాన భద్రతలో భారత్‌‌కు 48వ స్థా నం లభిించిిందని తెలంగాణ, పశ్చిమబెెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్్ఖఖండ్, మేఘాలయ, మిజోరం,
డైరెక్్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తెలిపిింది. ఇంటర్నేషనల్‌ పంజాబ్‌ రాష్ట్రా లు నిర్్ణయం తీసుకున్నాయని మంత్రి జితేేంద్రసిింగ్‌ సభలో
సివిల్‌ ఏవియేషన్‌ ఆర్్గనైజేషన్‌ (ఐసీఏఓ) ఇచ్చే ఈ ర్్యాాంకుల్లో తొలిస్థా నంలో పేర్కొన్నారు.
సిింగపూర్‌ ఉండగా, రెెండు-మూడు స్థా నాల్లో యూఏఈ, దక్షిణ కొరియా ఉన్నాయి.
మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్్తిింపు
గుజరాత్లో బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్లో కాాంగ్రెస్ భారత్‌‌లోని మూడు చారిత్రక స్్థలాలను ప్రపంచ వారసత్్వ కట్్ట డాల తాత్కాలిక
గుజరాత్‌ అసెెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్్టిించిింది.182 అసెెంబ్లీ స్థా నాల్లో (టెన్టెటివ్‌) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్్ణయం తీసుకుుంది. గుజరాత్‌‌కు
156 సీట్్ల ను సొొంతం చేసుకుుంది. హిమాచల్్ప్్రదేశ్లో మొత్్తతం 68 అసెెంబ్లీ చెెందిన మొఢేరా సూర్్య దేవాలయం, చారిత్రక నగరం వడ్‌నగర్, ఈశాన్్య
స్థా నాలుుండగా, కాాంగ్రెస్‌ 40, బీజేపీ 25 సీట్లు కైవసం చేసుకున్నాయి. ముగ్గు రు రాష్ట్రా ల ఆన్‌‌కోర్‌‌వాట్‌‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ రాతి నిర్మాణాలకు ఈ
స్్వతంత్ర సభ్యులు నెగ్గారు. గౌరవం దక్్కిింది.

అంధుల
టీ20 15
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com జాతీయం

ప్రపంచకప్‌ విన్్నర్ భారత్‌ అంతర్జాతీయ ‘గ్రీన్‌ యాపిల్‌’ పురస్కారాలు


అంధుల టీ20 ప్రపంచకప్‌‌లో భారత్‌ హ్యాట్రిక్‌ కొట్్టిింది. బంగ్లాదేశ్‌‌ను 120
పరుగుల తేడాతో ఓడిించి వరుసగా మూడోసారి విజేతగా నిలిచిింది. డిఫెెండిింగ్‌ లండన్‌‌కు చెెందిన అంతర్జాతీయ సంస్్థ గ్రీన్‌ ఆర్్గనైజేషన్‌ తెలంగాణలోని అయిదు
చాాంపియన్‌ భారత్‌ ఈ టోర్నీలో ఒక్్క మ్యాచ్ ఓడకుుండా టైటిల్‌ నిలబెట్టుకుుంది. నిర్మాణాలను ‘గ్రీన్‌ యాపిల్‌’ పురస్కారాలకు ఎంపిక చేసిింది. ధార్మిక విభాగాల
2012, 2017 టోర్నీల్లోనూ భారత్ విజేతగా నిలిచిింది. కేటగిరీలో యాదాద్రి, అందమైన ఆఫీస్ బిల్్డిింగ్ విభాగంలో సెక్రటేరియట్,
ప్రత్యేక కార్యాలయ అంశంలో పోలీసు కమాాండ్‌ కంట్రోల్‌ సెెంటర్, వారసత్్వ
విభాగంలో మొజంజాహి మార్కెట్, దుర్్గగం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని వంతెనల
ఇందిరా గాాంధీ శాాంతి బహుమతి విభాగంలో ఎంపిక చేసిింది.
కరోనా సమయంలో విశేష సేవలందిించిన భారతీయ వైద్్య సమాజానికి ఇందిరా
గాాంధీ శాాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి - 2022 అవార్డు దక్్కిింది. దేశంలోని
వైద్యులు, నర్సులందరి తరఫున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ), పంజాబ్‌‌లో వర్సిటీలకు ఛాన్స్​లర్​గా సీఎం
ట్రైన్డడ్‌ నర్సెస్‌ ఆర్్గనైజేషన్‌ (టీఎన్‌ఏ)లకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు పంజాబ్‌ శాసనసభ రెెండు కీలక బిల్లు లకు ఆమోదం తెలిపిింది. రాష్టట్ర
విశ్్వవిద్యాలయాలకు ఛాన్్స్్లర్గా గవర్్నర్్ల స్థా నంలో సీఎం ఉంటారనే బిల్లు
సభామోదం పొొందిింది. డీజీపీ ఎంపికలో యూపీఎస్సీ పాత్రను తప్్పిించేలా
ఐఐఎఫ్‌ఏ పురస్కారాలు మరో బిల్లు పంజాబ్‌ అసెెంబ్లీ ఆమోదిించిింది.
ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మమ్‌ అకాడెమీ (ఐఐఎఫ్‌ఏ) పురస్కారాల్లో
‘గంగూభాయి కథియావాడీ’ అత్్యధిక విభాగాల్లో అవార్డు లు గెల్చుకుుంది.
హృతిక్‌ రోషన్, అలియా భట్‌‌లు ఉత్్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్్తమ ‘గుర్బానీ’ బిల్లుకు ఆమోదం
చిత్రం - దృశ్్యయం 2, ఉత్్తమ దర్్శకుడిగా -ఆర్‌.మాధవన్‌‌కు (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్టట్‌) అమృత్‌సర్‌‌లోని గోల్డెన్ టెెంపుల్లో పఠిించే గుర్బానీ ప్రసార హక్కులు ఇక నుుంచి
అవార్డు లు దక్కాయి. ఉచితంగా అందరికీ అందుబాటులో తెచ్్చేేందుకు పంజాబ్‌ ప్రభుత్్వవం సిక్కు
గురు ద్వారా చట్్టటం 1925కు సవరణ బిల్లు ను మూజువాణి ఓటుతో ఆమోదం
తెలిపిింది.
పార్్లమెెంట్‌ రూపశిల్పి బిమల్‌ పటేల్‌
ప్రజాస్వామ్్య దేవాలయంగా అభివర్్ణిించే పార్్లమెెంట్‌ నూతన భవనాన్ని ప్రముఖ
ఆర్కిటెక్టట్‌ బిమల్‌ హస్ముఖ్‌ పటేల్‌ రూపకల్్పన చేశారు. పార్్లమెెంట్‌ కొత్్త భవన గీతాప్రెస్‌‌కు గాాంధీ శాాంతి బహుమతి
రూపాన్ని డిజైన్‌ చేసిన గుజరాత్‌‌కు చెెందిన హెచ్‌‌సీపీ డిజైన్సస్‌ సంస్్థ యజమానే ఉత్్తర్‌ప్రదేశ్‌‌లోని గోరఖ్‌‌పుర్‌‌కు చెెందిన గీతాప్రెస్‌‌కు కేేంద్ర ప్రభుత్్వవం 2021
బిమల్‌ పటేల్‌. ప్రధాని మోడీ ఈ భవనాన్ని ప్రారంభిించారు. గాాంధీ శాాంతి బహుమతిని ప్రకటిించిింది. ఆ సంస్్థకు అవార్డు కిింద రూ. కోటి
నగదు, అభినందన పత్రం, జ్ఞాపిక అందిించనుుంది.1995లో కేేంద్ర ప్రభుత్్వవం
గాాంధీ శాాంతి బహుమతిని ఏర్పాటు చేసిింది.
‘అహిల్యాదేవి హోల్్కర్‌’ గా అహ్్మద్‌నగర్‌
మహారాష్టట్రలోని అహ్్మద్‌నగర్‌ జిల్లా పేరును ఇకపై అహిల్యాదేవి హోల్్కర్‌
జిల్లాగా మార్చినట్లు సీఎం ఏక్‌‌నాథ్‌ శిిందే ప్రకటిించారు. 18వ శతాబ్దానికి ‘జీ 20’ డెవలప్‌మెంట్‌ సమ్మిట్
చెెందిన ఇందౌర్‌ రాజ్్య దిగ్్గజ పాలకురాలే అహిల్యాదేవి (అహిల్యాబాయి). నాణ్్యమైన డేటా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో
శిిందే సర్కారు ఇదివరకే ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి సంభాజీ నగర్‌‌గా, సాాంకేతిక ప్రజాస్వామీకరణ ముఖ్్య సాధనమని ప్రధాని మోడీ జూన్ 12న
ఉస్మానాబాద్‌ పేరును ధారాశివ్‌‌గా మార్్చిింది. వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్‌మెంట్‌ మంత్రుల సదస్సులో వీడియో
కాన్్ఫరెన్సస్‌ ద్వారా ప్రసంగిించారు.
ఈశాన్్య భారతంలో వందే భారత్‌
ఈశాన్్య భారతంలో తొలి వందే భారత్‌ రైలు అస్్సాాంలోని గువాహటి
నుుంచి పశ్చిమ బెెంగాల్‌‌లోని న్యూ జల్పాయ్‌‌గురిల మధ్్య ప్రధాని మోడీ స్పార్కక్‌ ర్్యాాంకుల్లో మెప్మా టాప్
ప్రారంభిించారు. గువాహటి రైల్వేస్టేషన్‌‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్్టవ్, అస్్సాాం జాతీయ పట్్ట ణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌‌యూఎల్‌ఎమ్‌) ప్రకటిించిన
గవర్్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా, సీఎం హిమంత బిశ్్వశర్్మ ఈ కార్్యక్రమానికి సిస్్టమాటిక్‌ ప్రొగ్రెసివ్‌ అండ్‌ రియల్‌ టైైం ర్్యాాంకిింగ్‌ (స్పార్కక్‌)లో పట్్ట ణ పేదరిక
హాజరయ్యారు. నిర్మూలన సంస్్థ (మెప్మా) జాతీయ స్థా యిలో అగ్ర స్థా నంలో నిలిచిింది. కేరళలో
నిర్్వహిించిన కార్్యక్రమంలో మెప్మా మిషన్‌ డైరెక్్టర్‌ విజయలక్ష్మి అందుకున్నారు.
రూ.75 నాణెెం విడుదల
దేశానికి స్వాతంత్్య్రరం వచ్చి 75 ఏళ్లు పూర్్తయిన నేపథ్్యయంలో పార్్లమెెంట్ కొత్్త పశుగణం ఎగుమతుల ముసాయిదా బిల్లు
భవనం ప్రారంభోత్్సవమైన మే 28న కేేంద్ర ప్రభుత్్వవం రూ.75 నాణేన్ని విడుదల జంతువుల ఎగుమతులను క్రమబద్ధీకరిించడమే లక్ష్యంగా జూన్‌ 7న
చేయనుుంది. నాణేనికి ఒక వైపు అశోకుడి స్థూ పం నాలుగు సిింహాలతో పాటు వెలువరిించిన ‘పశుగణం, పశుగణ ఉత్్పత్తుల (దిగుమతి, ఎగుమతి)
దేవనాగరి లిపిలో భారత్, ఆంగ్్లభాషలో ఇండియా అన్్న అక్షరాలు ఉంటాయి. ముసాయిదా బిల్లు ’ను కేేంద్రం ఉపసంహరిించుకుుంది. జంతు హక్కుల ఉద్్యమ
రెెండో వైపు పార్్లమెెంట్ కొత్్త భవనాన్ని ముద్రరించారు. సంస్్థలు ఆందోళన నేపథ్్యయంలో ఈ నిర్్ణయం తీసుకుుంది.

16
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
జాతీయం merupulu.com
మతమార్పిడి నిషేధ చట్్టటం రద్దు
మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణాటక కొత్్త ప్రభుత్్వవం
తీర్మానిించిింది. ఈ చట్్టటంతో పాటు పాఠ్్య పుస్్తకాల నుుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు
సావర్్కర్, హెడ్గేవార్‌ జీవిత చరిత్ర అంశాలను తొలగిించాలని ప్రభుత్్వవం
తీర్మానిించిింది.

సరిహద్దు గ్రామాలకు స్వాతంత్్య్్ర సమరయోధుల పేర్లు


దేశ స్వాతంత్్య్్ర ఉద్్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్్లను రాష్ట్రంలోని
75 సరిహద్దు గ్రామాలకు పెట్టా లని త్రిపుర ప్రభుత్్వవం నిర్్ణయిించిింది.
స్వాతంత్్య్రరం వచ్చి 75 ఏళ్లు పూర్్తయిన సందర్భాన్ని పురస్్కరిించుకుని ‘ఆజాదీ
కా అమృత్‌ మహోత్్సవ్‌’లో భాగంగా ఈ కార్్యక్రమాన్ని చేపడుతుుంది.

17
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com ప్రరాంతీయం

ప్రరాంతీయం
రాష్టట్ర బడ్జె ట్ 2023–24
సంక్షేమం, వ్్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా తెలంగాణ రాష్టట్ర ప్రభుత్్వవం
2023–24 బడ్జెట్‌‌ను ప్రవేశపెట్్టిింది. రానున్్న ఆర్థిక సంవత్్సరానికి
దేశంలో కరోనా బీఎఫ్‌.7 వేరియంట్ రూ.2,90,396 కోట్్ల భారీ బడ్జెట్‌‌ను రాష్టట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు
అసెెంబ్లీలో ప్రవేశపెట్టా రు. 46 శాతం మంది వ్్యవసాయం, అనుబంధ రంగాల్లో
చైనాను వణికిస్తున్్న ఒమిక్రాన్‌ సబ్‌‌వేరియంట్‌ బీఎఫ్‌.7 పాజిటివ్‌ కేసులు ఉపాధి పొొందుతున్నారని రాష్టట్ర గణాాంకాల తాజా నివేదిక వెల్్లడిించిింది.
భారత్‌‌లోనూ వెలుగుచూశాయి. బీఏ.5 అని పిలిచే ఒమిక్రాన్‌‌కు చెెందిన ఉప
వేరియంట్‌ బీఎఫ్‌.7. అత్్యయంత వేగంగా వ్యాప్తి చెెందడం దీని ప్రధాన లక్షణం.
బలమైన ఇన్ఫెక్షన్‌ కలిగిస్్తుుంది. కరోనా టీకా తీసుకున్్నవారిని సైతం బీఎఫ్‌.7 శాసనమండలి వైస్ చైర్్మన్ ఎన్నిక
ప్రభావితం చేస్తున్్నట్లు తేలిింది. శాసన మండలి ఉపాధ్్యక్ష (వైస్‌‌చైర్్మన్‌) పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ జారీ
అయిింది. ఈ పదవికి వరంగల్‌ జిల్లాకు చెెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌
పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. మండలి ఉపాధ్్యక్ష పదవి రెెండేళ్లుగా ఖాళీగా
విజయ్ దివస్ వేడుక‌లు ఉంది.
ఢిల్లీలోని ఆర్మీ హౌస్‌‌లో 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్్ధధంలో
పాకిస్తాన్‌‌పై భారతదేశం సాధిించిన విజయాన్ని స్్మరిించుకుుంటూ విజయ్ దివస్
పేరుతో డిసెెంబ‌ర్‌16న విజయోత్్సవ వేడుకలు నిర్్వహిించారు.ఈ వేడుక‌లు స్టార్్టప్లో ఎనిమిదో స్థా నం
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సిింగ్ పర్్యవేక్షణలో జరిగాయి. ఎట్ హోమ్‌‌పేరుతో 4,566 స్టార్్టప్‌లతో తెలంగాణ అంకుర సంస్్థల ఏర్పాటులో ఎనిమిదో స్థా నంలో
నిర్్వహిించిన ఈ కార్్యక్రమంలో రాష్టట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేేంద్ర మోడీ, నిలిచిింది. ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థా నానికి పరిమితమైైంది. తొలి మూడు స్థా నాల్లో
సైనికాధికారులు పాల్గొన్నారు. మహారాష్టట్ర, కర్ణాటక, ఢిల్లీ నిలిచాయి.

బొగ్గు రవాణాలో రికార్డు


గత నెలలో 68.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్్పత్తి చేయగా, 68.4 లక్షల టన్నుల
ఆదిమానవుని వర్్ణ చిత్రాలు
బొగ్గు రవాణాతో కొత్్త రికార్డు నమోదైైందని సిింగరేణి సంస్్థ తెలిపిింది. 2016 యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్్మల రామారం మండలం వ్యారారం గ్రామ
మార్చి నెలలో చేసిన 64.7 లక్షల టన్నుల బొగ్గు రవాణాయే ఇప్్పటి వరకు పొలిమేరలో చిత్్తరిగుట్్టపైన ఆదిమానవుని కాలం నాటి వర్్ణ చిత్రాలను కొత్్త
నెలవారీ గరిష్్ఠ రవాణా రికార్డు అని వివరిించిింది. తెలంగాణ చరిత్ర బృందం గుర్్తిించిింది.

కేేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా అత్యుత్్త మ పోలీస్‌‌స్్టేషన్‌


కేేంద్రపన్నుల్లో తెలంగాణ రాష్టట్ర వాటా పెరిగిింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో మేడ్్చల్‌ మల్కాజిగిరి జిల్లా దుుండిగల్‌ పోలీస్‌‌స్్టేషన్‌ రాష్ట్రంలోనే ఉత్్తమ పోలీస్
కేేంద్రపన్నుల్లో భాగంగా 2023–24లో తెలంగాణకు రూ.21,470.98 (2.102 స్టేషన్గా ఎంపికైైంది. 2022కు గాను దుుండిగల్‌ ఠాణా తెలంగాణలో తొలి
శాతం) కోట్లు రానున్నాయి. ర్్యాాంకు సాధిించిింది.

హైదరాబాద్లో బయో ఆసియా సమ్మిట్


18 హైదరాబాద్లో 20వ బయో ఆసియా సదస్సును ‘అడ్వాన్్సిింగ్ ఫర్ వన్: షేపిింగ్
నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్కేర్’ నినాదంతో నిర్్వహిస్తున్నారు. బయోటెక్,
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
ప్రరాంతీయం merupulu.com
లైఫ్ సైన్సెస్ విభాగంలో 75 స్టార్్టప్లు ఈ సదస్సులో పాల్్గొొంటున్నాయి. రాష్ట్రానికి టెక్సస్‌‌టైల్‌ పార్కు
జీవశాస్త్రంలో విశేష కృషికి అందిించే ‘జీనోమ్ వ్యాలీ ఎక్సెలెెంట్’ పురస్కారం తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్సస్‌‌టైల్‌ పార్కక్‌‌ను ఏర్పాటు చేయనున్్నట్లు
రాబర్ట్ లాాంగర్కు అందిించారు. ప్రధానమంత్రి నరేేంద్ర మోదీ ప్రకటిించారు. టెక్సస్‌‌టైల్‌ రంగానికి మరిింత
ఊతం ఇచ్చేలా 5 ఎఫ్‌ (ఫార్మమ్‌–ఫైబర్‌–ఫ్యాక్్టరీ–ఫ్యాషన్‌–ఫారిన్‌) దృష్టితో
దేశవ్యాప్్తతంగా ఏడు మెగా టెక్సస్‌‌టైల్‌ పార్కులు నెలకొల్్పనున్్నట్టు ప్రధాని
అటవీ ఉత్్పత్తు లకు అంతర్జాతీయ గుర్్తిింపు తెలిపారు.
అడవుల నిర్్వహణ, అభివృద్ధిలో ప్రమాణాలు పాటిస్తున్్న తెలంగాణ అటవీ
అభివృద్ధి సంస్్థ (టీఎస్‌ఎఫ్‌‌డీసీ)కు జర్్మనీకి చెెందిన ఫారెస్టట్‌ స్టీవార్డడ్‌ కౌన్సిల్‌
(ఎఫ్‌ఎస్‌‌సీ) సర్టిఫికెట్‌ దక్్కిింది. రాష్ట్రంలో తయారయ్యే సేేంద్రియ అటవీ టీసీఎస్‌‌కు ఇండస్ట్రీస్‌ అవార్డ్
ఉత్్పత్తులకు 5 సంవత్్సరాల పాటు తమ లోగోను ఉపయోగిించుకునేేందుకు రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్్న సేవలకు ‘తెలంగాణ రాష్టట్ర ఇండస్ట్రీ
ఎఫ్‌ఎస్‌‌సీ అనుమతినిచ్్చిింది. అవార్డడ్‌ ఫర్‌ ఎక్సస్‌‌లెన్సీ ఇన్‌ ఐటీ’ పురస్కారానికి టాటా కన్్సల్టెన్సీ సర్వీసెస్‌
(టీసీఎస్‌) ఎంపికయ్్యిింది.
‘స్్వచ్్ఛ సుజల్‌’ పురస్కారం
ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామ పంచాయతీని మరో చినజీయర్‌‌కు పద్్మభూషణ్‌ ప్రదానం
జాతీయ అవార్డు వరిించిింది. అన్ని విభాగాల్లో స్్వచ్్ఛ గ్రామంగా తీర్చిదిద్్దడంలో రాష్టట్రపతి భవన్‌‌లో 53 మందికి పద్్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రముఖ
ఆదర్్శశం (ఓడీఎఫ్‌ ప్్లస్‌ మోడల్‌)గా నిలిచినందుకు ఆ గ్రామ సర్్పపంచి గాడ్గె ఆధ్యాత్మికవేత్్త చినజీయర్‌ స్వామి పద్్మభూషణ్‌‌ను అందుకోగా, సినీ సంగీత
మీనాక్షిని కేేంద్ర ప్రభుత్్వవం ‘స్్వచ్్ఛ సుజల్‌ శక్తి సమ్మాన్‌ - 2023’ పురస్కారానికి దర్్శకుడు ఎం.ఎం.కీరవాణి పద్్మశ్రీ అందుకున్నారు.
ఎంపిక చేసిింది. పచ్్చదనం, పరిశుభ్రత, 100 శాతం మరుగుదొడ్్ల నిర్మాణం,
సోలార్‌ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టిన ఆ గ్రామ సర్్పపంచి
ఇప్్పటికే గుర్్తిింపు తెచ్చుకున్నారు. వెయ్యేళ్్ల నాటి శిల్పాలు
మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం పోతులమడుగులోని వేణుగోపాల
స్వామి అలయ సమీపంలో వెయ్యేళ్్ల నాటి శిల్పాలను గుర్్తిించారు.
ఆదిమానవుని వర్్ణ చిత్రాలు గుర్్తిింపు
రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్్మల రామారం మండలం వ్యారారం
గ్రామ పొలిమేరలో చిత్్తరిగుట్్టపైన ఆదిమానవుని కాలం నాటి వర్్ణ చిత్రాలను పీహెచ్‌‌సీలకు జాతీయ గుర్్తిింపు
కొత్్త తెలంగాణ చరిత్ర బృందం గుర్్తిించిింది.
రాష్ట్రంలోని మూడు ప్రాథమిక ఆరోగ్్య కేేంద్రాలు కేేంద్ర కుటుుంబ, ఆరోగ్్య
సంక్షేమ శాఖ నాణ్్యత ధ్రువీకరణ పొొందాయి. యాదాద్రి జిల్లాలోని సంస్థా న్‌
‘ఆరోగ్్య మహిళ’ ప‌థ‌కం నారాయణపురం ప్రాథమిక ఆరోగ్్య కేేంద్రంతో పాటు నిజామాబాద్‌ జిల్లా
ప్రపంచ మహిళా దినోత్్సవం సందర్్భభంగా మార్చి 8న రాష్టట్రవ్యాప్్తతంగా వంద నందిపేట, మేడ్్చల్‌ జిల్లా నారపల్లి ప్రాథమిక ఆర్యోగ్్య కేేంద్రాలు క్వాలిటీ సర్టిఫైడ్‌
ప్రాథమిక ఆరోగ్్య కేేంద్రాల్లో ‘ఆరోగ్్య మహిళ’ పథకాన్ని మంత్రి హరీశ్ రావు స్టేషన్లుగా గుర్్తిింపు దక్్కిించుకున్నాయి.
క‌రీీంన‌గర్‌‌ ‌లో ప్రారంభిించారు. 33 జిల్లా ల్లో అన్ని వయసుల వారికి 57 రకాల
వైద్్య పరీక్షలు నిర్్వహిస్తారు.
రాష్ట్రానికి 13 జాతీయ అవార్డు లు
జాతీయస్థా యి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు 13 అవార్డు లు వచ్చాయి.
కొొంగర కలాన్‌‌లో ఫాక్సస్‌‌కాన్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌‌కు 8 పురస్కారాలతోపాటు
ఎలక్ట్రా నిక్సస్‌ ఉత్్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ నానాజీ దేశ్‌‌ముఖ్‌ సర్వోత్్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌‌కు 5 అవార్డు లు లభిించాయి.
గ్రూప్‌నకు చెెందిన ‘ఫాక్సస్‌‌కాన్‌’ సంస్్థ రంగారెడ్డి జిల్లాలోని కొొంగర కలాన్‌‌లో
భారీ పెట్టు బడులతో తమ ఉత్్పత్తి ప్్లాాంట్‌‌ను నెలకొల్్పనుుంది. దక్షిణ డిస్్కకంకు పురస్కారాలు
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్్థ (డిస్్కకం)కు ఉత్్తమ పంపిణీ సంస్్థ
తెలంగాణకు మరో రెెండు పురస్కారాలు కేటగిరీలో ప్రథమ, వినియోగదారులకు అవగాహన కల్్పిించే విభాగంలో
తెలంగాణ మరో రెెండు ప్రతిష్టా త్్మక కేేంద్ర పురస్కారాలకు ఎంపికైైంది. దేశంలో ద్వితీయ అవార్డు లభిించిింది.
వంద శాతం బహిరంగ మల మూత్ర విసర్్జన రహిత (ఓడీఎఫ్‌) ప్్లస్‌ రాష్ట్రంగా
ఆవిర్్భవిించిింది. గ్రామీణ స్్వచ్్ఛ సర్వేక్షణ్‌‌లోనూ రాష్ట్రం అగ్రస్థా నంలో నిలిచిింది.
రాష్ట్రంలో అయ్్యనార్‌ ఆరాధన
కేరళ, తమిళనాడు ప్రరాంతాల్లో కనిపిించే అయ్్యనార్‌ల ఆరాధన తెలంగాణలోని
సావిత్రి, నాగిరెడ్డికి అవార్డు లు జనగామ జిల్లాలో గుర్్తిించామని చారిత్రక పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌‌రెడ్డి
మహానటి సావిత్రి, విజయా ప్రొడక్షన్సస్‌ అధినేత బి.నాగిరెడ్డికి ప్రకటిించిన వివరిించారు. ఇది సుమారు 1600 సంవత్్సరాల నాటిదై ఉంటుుందని తెలిపారు.
ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను విజయచాముుండేశ్్వరికి,
విశ్్వనాథరెడ్డిలకు బాలకృష్్ణ అందజేశారు. ఎన్టీఆర్‌ అభిమాని పురస్కారాన్ని
ప్రసన్్నప్రదీప్‌‌కు ఇచ్చారు
19
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com ప్రరాంతీయం
హైరేేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డడ్‌ రికార్డడ్సస్‌ రాష్ట్రంలో గుర్్తిింపు పొొందిన పార్టీ లు
హుస్సేన్‌‌సాగర్‌ తీరంలో ఆవిష్్కరిించిన అంబేడ్్కర్‌ 125 అడుగుల విగ్రహానికి దేశవ్యాప్్తతంగా 26 రాష్ట్రా ల్లో ఉన్్న గుర్్తిింపు పొొందిన రాష్టట్ర పార్టీల వివరాలను
అరుదైన గౌరవం లభిించిింది. హైరేేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డడ్‌ రికార్డడ్సస్‌‌లో ఈ కేేంద్ర ఎన్నికల సంఘం వెల్్లడిించిింది. ఏపీలో రెెండు, తెలంగాణలో నాలుగు
స్మారకం నమోదైైంది. పార్టీలకు ఈ గుర్్తిింపు లభిించిింది. ఎంఐఎం, బీఆర్​ఎస్​తో పాటు తెలుగుదేశం,
యువజన శ్రామిక రైతు కాాంగ్రెస్‌ పార్టీలు రాష్టట్ర పార్టీ హోదా పొొందాయి.
రెెండు కొత్్త మండలాలు
రాష్ట్రంలో మరో రెెండు కొత్్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్్వవం ఉత్్తర్వులు జారీ సెక్రటేరియట్​ కు గోల్డడ్‌ రేటిింగ్‌​
చేసిింది. కామారెడ్డి జిల్లా నుుంచి పాల్్వవంచ మండలంగా ఏర్పాటు చేయగా,
జోగులాాంబ గద్వాల జిల్లాలో ఎర్రవల్లి నూతన మండలంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్టట్ర ప్రభుత్్వవం నిర్్మిించిన డాక్్టర్‌ బీఆర్‌ అంబేద్్కర్‌
సచివాలయానికి భారతీయ హరిత భవన మండలి (ఇండియన్‌ గ్రీన్‌ బిల్్డిింగ్‌
కందూరు చోళుల శాసనం కౌన్సిల్‌ ) ప్రతినిధుల బృందం గోల్డడ్‌ రేటిింగ్‌ ఇచ్్చిింది. దేశంలోనే గోల్డడ్‌ రేటిింగ్‌
పొొందిన తొలి సచివాలయం తెలంగాణ.
దాదాపు 900 ఏళ్్ల నాటి శిలా శాసనం ఒకటి నల్్లగొొండ జిల్లా డిిండి మండలం
వావికోల్‌‌లో లభ్్యమైైంది. దీన్ని కందూరు చోళుల నాటి వైద్్య శాసనంగా
పురావస్తు నిపుణులు చెబుతున్నారు. 12వ శతాబ్దానికి చెెందిన కందూరు
చోళుల శాసనంగా వారు గుర్్తిించారు. సీఎస్‌‌గా శాాంతికుమారి
తెలంగాణ నూతన ప్రభుత్్వ ప్రధాన కార్్యదర్శిగా 1989 ఐఏఎస్ బ్యాచ్‌‌కు
చెెందిన‌ శాాంతికుమారి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం అటవీశాఖ
‘ఓడీఎఫ్‌ ప్్లస్‌’ గ్రామాల్లో టాప్‌ ప్రత్యేక ప్రధాన కార్్యదర్శిగా ఉన్నారు. సీఎస్‌‌గా ఆమె 2025 వరకు పదవీలో
స్్వచ్్ఛ భారత్‌ మిషన్‌‌లో భాగంగా ఓడీఎఫ్‌ ప్్లస్‌ కేటగిరీలో తెలంగాణ కొనసాగనున్నారు.
అగ్రస్థా నంలో నిలిచిింది. ఈ మేరకు గ్రామీణ స్్వచ్్ఛ భారత్‌ మిషన్‌ రెెండో దశ
ఫలితాలను కేేంద్ర జల్‌శక్తి శాఖ వెల్్లడిించిింది. మిషన్‌ రెెండో దశలో దాదాపు
50% గ్రామాలు ఓడీఎఫ్‌ ప్్లస్‌ స్థా యికి చేరాయని, ఇందులో 100% ఫలితాలు పర్యాటక మిత్ర పురస్కారం
సాధిించి తెలంగాణ టాప్‌‌లో నిలిచినట్లు వెల్్లడిించిింది. కోల్‌కతాలో జరిగిన బుద్ధిస్టట్‌ టూర్‌ ఆపరేటర్్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో
తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభిించిింది. బుద్్ధవనం ప్రత్యేకాధికారి
మల్లేపల్లి లక్ష్మయ్్య దీన్ని స్వీకరిించారు.
ప్రధాన సలహాదారుగా సోమేశ్‌‌కుమార్‌
మాజీ సీఎస్ సోమేశ్‌‌కుమార్‌ ముఖ్్యమంత్రి ప్రధాన సలహాదారుగా ఉత్్త మ ఇంక్యుబేటర్గా ‘టీ హబ్’
నియమితులయ్యారు. మూడేళ్్ల పాటు క్యాబినెట్‌ హోదాలో ఆయన ఈ పదవిలో భారత్‌‌లో ఆవిష్్కరణలకు మూల స్్తతంభంలా పనిచేస్తున్్న ‘టీ హబ్‌’కు ‘బెస్టట్‌
కొనసాగుతారు. తెలంగాణ సీఎస్‌‌గా సోమేశ్‌‌కుమార్‌ 2019 డిసెెంబరు 31 ఇంక్యుబేటర్‌ ఇండియా’అవార్డు లభిించిింది. జాతీయ స్టార్్టప్‌ దినోత్్సవం
నుుంచి దాదాపు మూడేళ్్ల పాటు పనిచేశారు. సందర్్భభంగా కేేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ ఢిల్లీలో ‘నేషనల్‌ స్టార్్టప్‌
అవార్డు లు 2022’ను ప్రదానం చేశారు.
మైనార్టీ క‌మిష‌న్ చైర్్మన్‌‌గా తారిఖ్
రాష్టట్ర మైనార్టీ క‌మిష‌న్ చైర్్మన్‌‌గా తారిఖ్ అన్సారీని సీఎం కేసీఆర్ నియ‌మిించారు. ప్రిన్సస్‌ ముకర్రమ్‌‌ఝా
ముఖ్్యమంత్రి నిర్్ణయం మేర‌కు రాష్టట్ర ప్రభుత్్వవం ఉత్్తర్వులు జారీ చేసిింది. తారిఖ్ ఏడో నిజాాం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ మనవడు, చివరి నిజాాం ప్రిన్సస్‌ మీర్‌ అలీఖాన్‌
అన్సారీ ఈ ప‌ద‌విలో మూడేేండ్్ల పాటు కొన‌సాగ‌నున్నారు. ముకర్రమ్‌ ఝా టర్కీలో మరణిించారు. ముకర్రమ్‌ ఝాను 8వ నిజాాంగా
ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రకటిించారు.
శాతవాహన కాలం నాటి ఇటుక గోడలు
తెలంగాణలోని జనగామ జిల్లా బచ్్చన్్నపేట మండలం కొన్నె గజగిరిగుట్్ట సీఎంకు ‘సర్‌ ఛోటూ రామ్‌’ అవార్డు
దిగువన మట్టి దిబ్్బల కిింద శాతవాహన కాలం నాటి ఇటుక గోడల తెలంగాణ ముఖ్్యమంత్రి కేసీఆర్‌‌కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు
నిర్మాణాలను చర్రిత పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌‌రెడ్డి గుర్్తిించారు. ‘సర్‌ ఛోటూ రామ్‌’అవార్డు ను ప్రకటిించారు. పంజాబ్‌ రైతుల సంక్షేమం కోసం
కృషి చేసిన సర్‌ ఛోటూ రామ్‌ పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.
‘ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌’ అవార్డు
పర్యావరణహితమైన చర్్యల్లో భాగంగా శంషాబాద్‌ అంతర్జాతీయ స్్వచ్్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌ అవార్డు లు
విమానాశ్రయానికి ఎయిర్‌‌పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) 2023 జాతీయస్థా యిలో తెలంగాణకు ఫోర్ స్టా ర్‌ రేటిింగుల్లో తెలంగాణ మొదటి
ఆధ్్వర్్యయంలో జరిగిన కార్్యక్రమంలో గోల్డడ్‌ పురస్కారం దక్్కిింది. మూడు స్్వచ్్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌‌జీ) అవార్డు లు సాధిించిింది.
వీటితోపాటు 3 స్టార్, 2 స్టా ర్‌ రేటిింగ్సస్‌‌లోనూ తెలంగాణ పల్లెలు టాప్
ర్్యాాంక్‌లలో నిలిచాయి.

20
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
ప్రరాంతీయం merupulu.com
తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం
కోల్‌కతాలో జరిగిన బుద్ధిస్టట్‌ టూర్‌ ఆపరేటర్్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో
తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభిించిింది. బుద్్ధవనం ప్రత్యేకాధికారి
మల్లేపల్లి లక్ష్మయ్్య దీనిని స్వీకరిించారు.
కొత్్త రాతియుగపు మట్టి శిల్్పపం
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్్ట గ్రామంలోని
పాటిగడ్్డమీద 6 సెెంటీమీటర్్ల ఎత్తు ఉన్్న అమ్్మదేవత మట్టి శిల్్పపం లభిించినట్లు
కొత్్త తెలంగాణ బృందం తెలిపిింది.

టాప్లో సిింగరేణి థర్్మల్‌ పవర్ ప్్లాాంట్


మంచిర్యాల జిల్లా జైపూర్‌‌లోని 1,200 మెగావాట్్ల సిింగరేణి థర్్మల్‌ విద్యుత్‌
కేేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్్సరంలో నవంబర్‌ నాటికి 90.86% సామర్్థ్యయంతో
విద్యుదుత్్పత్తి(పీఎల్‌ఎఫ్‌) సాధిించి దేశంలోనే అగ్రస్థా నంలో నిలిచిింది.

సివిల్‌ సప్్లయ్‌ కార్పొరేషన్‌ చైర్్మన్‌


విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థా నాన్ని ప్రారంభిించిన రవీీందర్‌సింగ్‌ 2014లో
జరిగిన కరీీంనగర్ నగరపాలక సంస్్థ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌‌గా గెలిచి
మేయర్‌‌గా ఐదేళ్్ల పాటు కొనసాగారు. ప్రస్తుతం ముఖ్్యమంత్రి కేసీఆర్‌ స్టేట్‌
సివిల్‌ సప్్లయ్‌ కార్పొరేషన్‌ చైర్్మన్‌‌గా ఆయనకు బాధ్్యతలు అప్్పగిించారు.

స్్వచ్్ఛ సర్వేక్షణ్‌‌లో సిరిసిల్్ల టాప్


స్్వచ్్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ)లో భాగంగా నవంబర్ నెలకు బహిరంగ విసర్్జన
నిర్మూలన (ఓడీఎఫ్‌) ప్్లస్‌ కేటగిరీలో ఫోర్‌‌స్్టా ర్‌ రేటిింగ్‌ విభాగంలో రాజన్్న
సిరిసిల్్ల జిల్లా దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచిింది.
రఘు అరికపూడికి అవార్డు
గడిచిన పది సంవత్్సరాలుగా దివ్్యాాంగులకు అందిస్తున్్న సేవలకు గుర్్తిించి
తెలంగాణ రాష్టట్ర ప్రభుత్్వవం 2022 సంవత్్సరానికి రఘు అరికపూడికి బెస్టట్‌ సోషల్‌
వర్్కర్‌ అవార్డు ప్రకటిించిింది.

రెడ్కోకు జాతీయ పురస్కారం


ఇంధన పొదుపు కార్్యక్రమాల నిర్్వహణలో తెలంగాణ రాష్టట్ర పునరుద్్ధరణీయ
ఇంధన వనరుల అభివృద్ధి సంస్్థ (టీఎస్‌ రెడ్కో)కు జాతీయ ఉత్్తమ పురస్కారం
లభిించిింది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్్థ రాష్ట్రా నికి ఈ అవార్డు
ప్రకటిించిిందని సంస్్థ చైర్్మన్‌ సతీష్‌‌రెడ్డి తెలిపారు.

తెలంగాణాకు రెెండు జాతీయ అవార్డు లు


తెలంగాణ ప్రభుత్్వవం మాతా శిశు సంరక్షణలో తీసుకుుంటున్్న చర్్యలకు
జాతీయ స్థా యిలో మరోసారి గుర్్తిింపు లభిించిింది. కేేంద్ర వైద్్య, ఆరోగ్్యశాఖ
ఢిల్లీలో నిర్్వహిస్తున్్న 'నేషనల్‌ మెటర్్నల్‌ హెల్తత్‌ వర్కక్‌ షాప్‌'లో భాగంగా
తెలంగాణకు రెెండు అవార్డు లను ప్రకటిించిింది.

కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌


రక్్తహీనతతో బాధ పడుతున్్న గర్భిణుల కోసం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని
అమలు చేస్తున్్నది. మిషన్‌ కాకతీయ, ఈ-పంచాయతీ వంటి కీలక ఘట్టా ల
ప్రారంభోత్్సవాలకు వేదికైన కామారెడ్డి గడ్్డ మీదుగానే ఈ విప్్లవాత్్మక పథకం
అమలు కానున్్నది.ఒక్కో కిట్‌‌కు రూ. 1962 చొప్పున ప్రభుత్్వవం వెచ్చిస్తున్్నది.
21
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు

వార్్తల్లో వ్్యక్తులు
కేేంద్ర సాహిత్్య అకాడమీ అవార్డు లు 2024 అమెరికా అధ్్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ
అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్‌ రాసిన ‘ఆకుపచ్్చ కవితలు’ అమెరికన్, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీ హేలీ ప్రకటిించారు. తాజా పరిణామంతో
పుస్్తకానికి కేేంద్ర సాహిత్్య అకాడమీ అనువాద పురస్కారం లభిించిింది. నరేేంద్ర ట్రంప్‌‌కు ఆమె ఏకైక ప్రత్్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్‌ కరోలినాకు
రాసిన ‘మనో ధర్్మపరాగం’ నవలకు తెలుగు సాహిత్్య అకాడమీ అవార్డు రెెండు పర్యాయాలు గవర్్నర్‌ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను
లభిించిింది. పనిచేశారు.
నిఖత్‌ జరీన్‌ నటాషా
ప్రభుత్్వ రంగ సంస్్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌‌కు బ్రరాండ్‌ అంబాసిడర్‌‌గా ప్రపంచంలోనే అత్్యయంత తెలివైన విద్యార్థినిగా భారతీయ - అమెరికన్‌ విద్యార్థిని
బాక్్సిింగ్‌ చాాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ వ్్యవహరిించనున్నారు. వచ్చే ఒలిింపిక్‌ నటాషా పెరియనాయగమ్‌ వరుసగా రెెండో ఏడాది ఘనత సాధిించిింది.
క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్్యయం వహిించనున్్న ఆమెకు అన్ని రకాలుగా అమెరికాలోని జాన్సస్‌ హాప్కిన్సస్‌ యూనివర్సిటీకి చెెందిన సెెంటర్‌ ఫర్‌ టాలెెంటెడ్‌
మద్్దతు ఇస్తామని సంస్్థ వెల్్లడిించిింది. యూత్‌ (సీటీవై) నిర్్వహిించిన పోటీలో ప్రపంచవ్యాప్్తతంగా15,300కి పైగా
విద్యార్థులు పాల్్గొొంటే నటాషా ప్రథమ స్థా నంలో నిలిచిింది.
శివ్్‌ననందన్‌ కుమార్‌
కృష్ణా బోర్డు కు కొత్్త చైర్్మన్‌‌గా శివ్‌ నందన్‌ కుమార్‌‌ను నియమిస్తూ కేేంద్ర ఆది స్్వరూప
జల్‌శక్తి మంత్రిత్్వ శాఖ ఉత్్తర్వులు జారీ చేసిింది. ఢిల్లీలోని కేేంద్ర జల సంఘంలో కర్ణాటకలోని మంగళూరుకు చెెందిన 17 ఏళ్్ల బాలిక ఆది స్్వరూప ఏకకాలంలో
సభ్యులుగా నవీన్‌‌కుమార్, ఎస్‌.కె.సిబాల్‌లను కొత్్తగా నియమిించారు. ఈ రెెండూ చేతులతో నల్్లబల్్లపై రాస్తూ తన నైపుణ్్యయం చాటుకుుంటోోంది. ఒకే
మేరకు కేేంద్ర మంత్రిత్్వ శాఖ డైరెక్్టర్ చందన్‌ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు. నిమిషంలో కన్్నడ, ఇంగ్లీష్ భాషలు రెెండూ చేతుల సాయంతో 45 పదాలు
రాసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు ’లో స్థా నం దక్్కిించుకుుంది.
ఆర్కే రోజా
భారత క్రీడా ప్రాధికార సంస్్థ (శాయ్‌) పాలకవర్్గ సభ్యురాలిగా మంత్రి ఆర్కే ధర్్మేేంద్ర కుమార్‌
రోజా నియమితులయ్యారు. పాలకవర్్గ పునర్నియామకంలో భాగంగా బిహార్‌‌లోని కైమూర్‌ జిల్లా రామ్‌గఢ్‌‌కు చెెందిన ధర్్మేేంద్ర కుమార్‌165 కిలోల
సభ్యులుగా ఏపీతో పాటు హిమాచల్‌ప్రదేశ్, మధ్్యప్రదేశ్, మహారాష్టట్ర, ఒడిశా, బరువును తన పళ్్లతో పది సెకన్్లపాటు పైకిలేపి ప్రపంచ రికార్డు నమోదు
త్రిపుర రాష్ట్రా లకు చెెందిన క్రీడాశాఖల మంత్రులను నియమిించారు. చేశారు. ధర్్మేేంద్ర ఇప్్పటివరకు 9 ప్రపంచ రికార్డు ల్లో స్థా నం సంపాదిించారు.
‘హ్యామర్‌ హెడ్మాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఈయనకు పేరుుంది.
మన్మోహన్‌ సిింగ్‌
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సిింగ్‌‌కు బ్రిటన్‌‌లో జీవితకాల సత్్యనారాయణ రాజు
సాఫల్్య గౌరవాన్ని ప్రకటిించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు కెనరా బ్్యాాంక్‌ ఎండీ, సీఈఓగా కె.సత్్యనారాయణ రాజు నియమితులయ్యారు.
గుర్్తిింపుగా ఈ అవార్డు ను ప్రకటిించిింది. బ్రిటన్‌‌లోని భారత విద్యార్థులు, పూర్్వ బ్్యాాంకిింగ్, ఫైనాన్సస్‌‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ అయిన రాజు 1988లో విజయా
విద్యార్థుల సంఘం (ఎన్‌ఐఎస్‌ఏయూ) త్్వరలో ఈ అవార్డు ను ప్రదానం చేస్్తుుంది. బ్్యాాంకులో చేరారు. బ్్యాాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ముుంబయి జోనల్‌ హెడ్‌‌గా
పనిచేసి, అదే బ్్యాాంకులో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థా యికి చేరారు.
నిక్కీ హేలీ
ప్రొఫెసర్ రాబర్టట్‌ ఎస్‌ లాాంగర్‌
22 బయో ఆసియా 20వ విడత సదస్సు సందర్్భభంగా 2023 సంవత్్సరానికి ‘జీనోమ్‌
వ్యాలీ ఎక్సస్‌‌లెన్సస్‌’ పురస్కారాన్ని ప్రొఫెసర్ రాబర్టట్‌ ఎస్‌ లాాంగర్‌‌కు ప్రకటిించారు.
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
ఇన్‌‌ఫెక్షస్‌ డిసీజెస్‌‌ను నిరోధిించడానికి వినియోగిించే ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ టీకాను దేశ రాజధాని ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్్ల
వృద్ధి చేయడంలో ఆయన కీలకంగా వ్్యవహరిించారు. తేడాతో ఆప్‌ అభ్్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ గెలుపొొందారు. మొత్్తతం 266 ఓట్లు పోల్‌
కాగా.. షెల్లీ ఒబెరాయ్‌‌కు 150 ఓట్లు ; రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.
కొత్్త మేయర్‌ షెల్లీ ఒబేరాయ్‌‌కు ఢిల్లీ సీఎం అరవిింద్‌ కేజ్రీవాల్‌ అభినందనలు
తెలిపారు.

జస్టి స్‌ అబ్దు ల్‌ నజీర్‌ డాక్్టర్‌ రాజీవ్‌ సిింగ్‌ రఘువంశీ


భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నూతన డైరెక్్టర్‌ జనరల్‌‌గా
ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్్నర్‌‌గా సుప్రరీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. డాక్్టర్‌ రాజీవ్‌ సిింగ్‌ రఘువంశీ నియమితులయ్యారు. 2025 ఫిబ్రవరి 28
అబ్దుల్‌ నజీర్‌‌ను నియమిించిింది. ఇప్్పటివరకు ఇక్్కడ ఉన్్న బిశ్్వభూషణ్‌ వరకు రఘువంశీ ఈ పదవిలో ఉంటారు. దేశవ్యాప్్తతంగా ఉత్్పత్తి అయ్యే ఔషధ
హరిచందన్‌‌ను ఛత్తీస్‌గఢ్‌‌కు బదిలీ చేసిింది. మొత్్తతం 13 రాష్ట్రా లకు నూతన ప్రమాణాలు, నాణ్్యతను ధ్రువీకరిించి వాటి వినియోగానికి అనుమతివ్్వడంలో
గవర్్నర్్లను నియమిించిింది. ఈ సంస్్థదే ప్రధానపాత్ర.

నీల్‌ మోహన్‌ వివేక్‌ రామస్వామి


ప్రముఖ వీడియో స్ట్రీమిింగ్‌, సోషల్‌ మీడియా దిగ్్గజం యూట్యూబ్‌‌కు భారతీయ మూలాలున్్న అమెరికన్‌ యువ పారిశ్రామికవేత్్త వివేక్‌ రామస్వామి
భారతీయుడు నీల్‌ మోహన్‌ సీఈవోగా నియమితులయ్యారు. సుదీర్్ఘ కాలంగా ఆ దేశ అధ్్యక్ష అభ్్యర్థిత్్వవం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత
సీఈవోగా ఉన్్న సూసన్‌ వొజిసికి పదవి నుుంచి వైదొలగడంతో యూట్యూబ్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్్యక్ష అభ్్యర్థిత్్వవం కోసం బరిలో నిలిచిన భారతీయ
యాజమాన్్యయం ఇండియన్‌-అమెరికన్‌ అయిన నీల్‌ మోహన్‌‌ను నూతన మూలాలున్్న రెెండో భారతీయుడు వివేక్‌. 37 ఏళ్్ల వివేక్‌ తల్లిదండ్రులు గతంలో
సీఈవోగా నియమిించిింది. కేరళ నుుంచి అమెరికాకు వలసవచ్చారు.

కోనేరు హంపి చలిగంటి రఘు


అంతర్జాతీయ చెస్‌ సమాఖ్్య (ఫిడే) ఆధ్్వర్్యయంలో జరిగిన మహిళల గ్రరాండ్‌పప్రి జర్్మనీ తెలంగాణ సంఘం అధ్్యక్షుడు చలిగంటి రఘుకు ఇండో జర్్మన్‌ ప్రతిభా
సిరీస్‌ రెెండో టోర్్నమెెంట్‌‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రరాండ్‌‌మాస్్టర్‌ కోనేరు పురస్కారం - 2023 లభిించిింది. కరోనా సమయంలో రాయబార కార్యాలయం
హంపి రన్్నరప్‌‌గా నిలిచిింది. ద్రోణవల్లి హారిక 6 పాయిింట్్ల తో నాలుగో ఆధ్్వర్్యయంలో ఏర్పాటు చేసిన కమిటీ భాగస్వామిగా జర్్మనీలోని 410 మంది
ర్్యాాంక్‌‌లో నిలిచిింది. అలెగ్్జాాండ్రా కొస్టెనిక్‌ (రష్యా) విజేతగా అవతరిించిింది. భారతీయులకు, విద్యార్థు లకు ఆహారం, ఆరోగ్్య సేవలు అందిించిింనందుకు
ఈ పురస్కారం దక్్కిింది.
నిక్కీ హేలీ
ఎన్ఆర్ఐ నిక్కీ హేలీ 2024లో జరగ‌నున్్న అమెరికా అధ్్యక్ష ఎన్నికల్లో బిశ్్వభూషణ్‌ హరిచందన్‌
రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్్యక్ష అభ్్యర్థిత్వానికి పోటీపడుతున్నారు. 51 ఏళ్్ల ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌‌పుర్‌‌లో బిశ్్వభూషణ్‌ హరిచందన్‌ ఆ రాష్టట్ర గవర్్నర్‌‌గా
నిక్కీ ఫిబ్రవ‌రి 14న ఒక వీడియో సందేశంలో ఈ ప్రకటన చేశారు. వలస ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్టట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌
వచ్చిన భారత కుటుుంబం నుుంచి వచ్చిన కూతురుగా గర్్వపడతాను అని నిక్కీ కుమార్‌ గోస్వామి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిించారు. ఆంధ్రప్రదేశ్‌
వ్యాఖ్యానిించారు. గవర్్నర్‌‌గా వ్్యవహరిించిన హరిచందన్‌ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ గవర్్నర్‌‌గా బదిలీ
అయ్యారు.
పెన్నా మధుసూదన్‌
రచయిత్రి, పరిశోధకురాలు డా.ముదిగంటి సుజాతారెడ్డి ఏర్పాటు చేసిన ఆచార్్య ఖుష్బూ సుుందర్‌
ముదిగంటి గోపాల్‌‌రెడ్డి స్మారక పురస్కారానికి ఆచార్్య పెన్నా మధుసూదన్‌ ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుుందర్‌ జాతీయ మహిళా కమిషన్‌
ఎంపికయ్యారు. తెలంగాణకు చెెందిన ఆచార్్య పెన్నా మధుసూదన్, నాగ్‌‌పుర్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె మూడేళ్్ల పాటు
రాాంటెక్‌‌లోని కవికుల గురువు కాళీదాసు సంస్్కకృత విశ్్వవిద్యాలయం కొనసాగనున్నారు.ఖుష్బూతో పాటు మమత కుమారి, డెలియానా కొొంగ్డుప్‌‌ను
ఉపాధ్్యక్షుడిగా కొనసాగుతున్నారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులుగా కేేంద్ర ప్రభుత్్వవం నామినేట్‌ చేసిింది.

బీవీఆర్‌ సుబ్రహ్్మణ్్యయం రేయానా బర్నావి


నీతి ఆయోగ్‌ సీఈఓగా బీవీఆర్‌ సుబ్రహ్్మణ్్యయం నియమితులయ్యారు. 1987 సౌదీ అరేబియాకు చెెందిన మొదటి మహిళా వ్యోమగామి రేయానా బర్నావి ఈ
ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌‌కు చెెందిన ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్్మణ్్యయం కేేంద్ర వాణిజ్్య శాఖ సంవత్్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేేంద్రానికి తోటి సౌదీ వ్యోమగామి అలీ అల్‌–
కార్్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. సుబ్రహ్్మణ్్యయం తల్లిది కాకినాడ. కర్నీతో కలిసి వెళ్్లనుుంది. ప్రైవేట్‌ అంతరిక్ష సంస్్థ ఆక్సియోమ్‌ స్పేస్‌ మిషన్‌ లో
తండ్రిది ఒడిశాలోని గుణుపురం. ప్రస్తుత సీఈఓ పరమేశ్్వరన్‌ అయ్్యర్‌ వరల్డ్ భాగంగా బర్నావి, అల్‌–కర్నీ స్పేస్‌ఎక్సస్‌ డ్రాగన్‌ అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్కు వెళ్్తుుంది.
బ్్యాాంక్లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్్టర్‌‌గా నియమితులయ్యారు.
23
షెల్లీ ఒబెరాయ్‌ కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు

సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్ రశ్మీ శుక్లా నియమితులయ్యారు.1988 బ్యాచ్‌


మహారాష్టట్ర కేడర్‌‌కు చెెందిన ఐపీఎస్‌ రశ్మీ శుక్లా ప్రస్తుతం సెెంట్రల్‌ రిజర్వు పోలీస్‌
శైలేష్‌ పాఠక్‌ ఫోర్సస్‌(సీఆర్‌‌పీఎఫ్‌) అదనపు డీజీగా ఉన్నారు.
ఫిక్కీ కొత్్త సెక్రటరీ జనరల్‌‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి శైలేష్‌ పాఠక్‌
నియమితులయ్యారు. 37 ఏళ్్ల ఉద్యోగ జీవితంలో ఐఏఎస్‌ అధికారిగా బాధ్్యతలు
నిర్్వహిించడంతో పాటు, ప్రైవేట్‌ రంగంలోని పలు దిగ్్గజ కంపెనీల్లోనూ శైలేష్‌ సి.శేఖర్‌ రెడ్డి
విధులు నిర్్వర్్తిించారని ఫిక్కీ తెలిపిింది. సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్్య), తెలంగాణ విభాగానికి నూతన చైర్్మన్‌‌గా
సి.శేఖర్‌ రెడ్డి ఎంపికయ్యారు. వైస్‌ చైర్్మన్‌‌గా డి.సాయి ప్రసాద్‌ వ్్యవహరిస్తారు.
నొవాక్‌ జకోవిచ్‌ 2023–24 ఆర్థిక సంవత్్సరానికి వీరిద్్దరూ సీఐఐ - తెలంగాణ బాధ్్యతలు
నొవాక్‌ జకోవిచ్‌ టెన్నిస్‌ చరిత్రలోనే (పురుషులు, మహిళలు కలిపి) అత్్యధిక నిర్్వహిస్తారు.
వారాల పాటు నంబర్‌వన్‌‌గా ఉన్్న ఆటగాడిగా నిలిచాడు. స్టెఫీ గ్రాఫ్‌ (377
వారాలు) రికార్డు ను అతను బద్్దలు కొట్టా డు. ఓవరాల్‌‌గా 378వ వారం ఇప్పుడు
జకో అగ్రస్థా నంలో కొనసాగుతున్నాడు. కార్తికి గోన్సాల్వెస్
అనాథ ఏనుగులను ఆదరిించిన దంపతుల కథతో తెరకెక్కిన ‘ది ఎలిఫెెంట్‌
విస్్పరర్సస్‌’ ఉత్్తమ డాక్యుమెెంటరీ షార్టట్‌ ఫిల్మమ్‌ విభాగంలో అవార్డు గెలుచుకుుంది.
స్టీవె న్‌ సీగల్‌ దర్్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్‌ మోోంగా వేదికపై అవార్డు
ఉక్రెయిన్‌‌పై యుద్ధాన్ని సమర్్థిించిన హాలీవుడ్‌ యాక్షన్‌ స్టా ర్‌ స్టీవె న్‌ సీగల్‌‌కు తీసుకున్నారు. భారతీయ డాక్యుమెెంటరీ చిత్రానికి ఆస్కార్‌ దక్్కడం ఇదే
రష్యా ‘ఆర్్డర్‌ ఆఫ్‌ ఫ్రరెండ్‌‌షిప్‌’ అవార్డు ప్రకటిించిింది. అమెరికా మాజీ విదేశాాంగ తొలిసారి.
మంత్రి రెక్సస్‌ టిల్్లర్్సన్, ఫిఫా అధ్్యక్షుడు గియానీ ఇన్్ఫాాంటినో తదితరులకు ఆర్్డర్‌
ఆఫ్‌ ఫ్రరెండ్‌‌షిప్‌ అవార్డు ప్రకటిించారు.
ఎరిక్‌ గార్సెట్టి
భారత్‌‌లో అమెరికా రాయబారిగా అధ్్యక్షుడు బైడెన్‌ సన్నిహితుడు ఎరిక్‌ గార్సెట్టి
రామచంద్ర పౌడెల్‌ నియామకం ఖరారైైంది. ఆయన నామినేషన్‌‌ను సెనెట్‌ 52-–42 మెజార్టీతో
నేపాల్‌ కొత్్త అధ్్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌ ఎన్నికయ్యారు. ప్రధాని ప్రచండ ఆమోదిించిింది. రెెండేళ్లుగా ఖాళీగా ఉన్్న అమెరికా రాయబారి పదవి త్్వరలోనే
నేతృత్్వవంలోని సీపీఎన్‌ (మావోయిస్టు సెెంటర్‌) తో పాటు ఎనిమిది పార్టీల భర్తీ కానుుంది.
సంయుక్్త అభ్్యర్థి రామచంద్ర తన ప్రత్్యర్థి అయిన సుభాష్‌ చంద్ర నెబ్‌మాంగ్‌‌పై
విజయం సాధిించారు.
అమితవ ముఖర్జీ
ఎన్‌ఎండీసీ చైర్్మన్, మేనేజిింగ్‌ డైరెక్్టర్‌ (సీఎండీ)గా అమితవ ముఖర్జీకి అదనపు
వెర్‌‌స్్టా పెన్‌ బాధ్్యతలు అప్్పగిించారు. ప్రస్తుతం ఆయన ఎన్‌ఎండీసీలో ఫైనాన్సస్‌ డైరెక్్టర్‌‌గా
ఫార్ములావన్‌ సీజన్‌‌లోని తొలి రేసు బహ్రెయిన్‌ గ్రరాండ్‌పప్రిలో రెడ్‌‌బుల్‌ జట్టు డ్రైవర్‌ వ్్యవహరిస్తున్నారు. అమితవ ముఖర్జీ 1995 బ్యాచ్‌ ఇండియన్‌ రైల్వే అకౌౌంట్సస్‌
వెర్‌‌స్్టా పెన్‌ విజేతగా నిలిచాడు. పెరెజ్‌ (రెడ్‌‌బుల్‌) రెెండో స్థా నంలో, అలోన్సో సర్వీస్‌ (ఐఆర్‌ఏఎస్‌) అధికారిగా ఉంటున్నారు.
(ఆస్్టన్‌ మారిటన్‌) మూడో స్థా నంలో నిలిచారు. సీజన్‌‌లోని రెెండో రేసు సౌదీ
అరేబియా గ్రరాండ్‌పప్రి మార్చి 19న జరుగుతుుంది.
జయతీఘోష్‌
ప్రముఖ ఆర్థికవేత్్త, జవహర్‌‌లాల్‌ నెహ్రూ విశ్్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌
శాలిజా ధామీ జయతీఘోష్‌ వ్్యవసాయ ఆర్థికశాస్త్రం విభాగంలో ప్రదానం చేసే అంతర్జాతీయ
ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్‌) చరిత్రలో తొలిసారి పోరాట విభాగమైన అవార్డు కు ఎంపికయ్యారు. గ్లో బల్‌ అగ్రికల్్చరల్‌ ఎకనామిక్సస్‌ అవార్డు ను 2023
క్షిపణుల స్క్వాడ్రన్కు మహిళ అయిన శాలిజా ధామీ నేతృత్్వవం వహిించనున్నారు. ఏడాదికి జయతీఘోష్‌‌కు బహూకరిించనున్నారు.
2003లో హెలికాప్్టర్‌ పైలట్‌‌గా ఐఏఎఫ్‌‌లోకి ధామీ అడుగుపెట్టా రు.
అరుణ్‌ సుబ్రమణియన్‌
ఫుల్్టన్‌ సదరన్‌ డిస్ట్రిక్టట్‌ ఆఫ్‌ న్యూయార్కక్‌ (ఎస్‌‌డీఎన్‌‌వై) జడ్జిగా భారతీయ అమెరికన్‌
భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌‌గా క్రెయిగ్‌ ఫుల్్టన్‌ (దక్షిణాఫ్రికా) అరుణ్‌ సుబ్రమణియన్‌ నియామకానికి అమెరికా సెనేట్‌ ఆమోదముద్ర
నియమితుడయ్యాడు. శిక్షణలో 25 ఏళ్్ల అనుభవమున్్న ఫుల్్టన్‌‌కు హాకీ వేసిింది.ఈ పదవి చేపట్్ట బోతున్్న తొలి దక్షిణాసియా వ్్యక్తిగా సుబ్రమణియన్‌
ఇండియా (హెచ్‌ఐ) చీఫ్‌ కోచ్‌‌గా బాధ్్యతలు అప్్పగిించిింది. సొొంతగడ్్డపై నిలవనున్నారు.
జరిగిన ప్రపంచకప్‌‌లో భారత్‌ పేలవ ప్రదర్్శనతో కోచ్‌ పదవికి గ్రాహమ్‌ రీడ్‌
రాజీనామా చేశాడు.
లక్ష్మణ్‌ నరసిింహన్‌
ఇంటర్నేషనల్ కాఫీ దిగ్్గజం స్టార్‌బక్సస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా
రశ్మీ శుక్లా భారత సంతతికి చెెందిన లక్ష్మణ్‌ నరసిింహన్‌ బాధ్్యతలను స్వీకరిించారు. కంపెనీ
సరిహద్దు భద్రతా దళం సశస్తత్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌‌బీ) డైరెక్్టర్‌ జనరల్‌‌గా వ్్యవస్థా పకుడు, తాజా మాజీ సీఈఓ హోవర్డడ్‌ స్కాల్జజ్‌ స్థా నాన్ని ఆయన భర్తీ
చేశారు. దీీంతో అంతర్జాతీయ దిగ్్గజ సంస్్థల సీఈఓలుగా ఉన్్న భారత సంతతి
24 వ్్యక్తుల్లో ఇంకొకరు చేరారు.
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com

లలిత్‌‌కుమార్‌ గుప్తా జోగినపల్లి సంతోష్‌‌కుమార్‌


కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) చైర్్మన్, ఎండీగా లలిత్‌‌కుమార్‌ గుప్తా ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డడ్సస్‌’లో తాజాగా ‘గ్రీన్‌ ఇండియా ఛాలెెంజ్‌’కు చోటు
నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదే సంస్్థలో డైరెక్్టర్‌ (ఫైనాన్సస్‌)గా లభిించిింది. సామాజిక సేవా విభాగంలో ఒక గంటలో అత్్యధిక సంఖ్్యలో
సేవలందిస్తున్నారు. కొత్్త బాధ్్యతల్లో అయిదేళ్్ల పాటు కొనసాగుతారు. మొక్్కలు నాటిించే బృహత్్తర కార్్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్‌ ఇండియా
ఛాలెెంజ్‌ సృష్టికర్్త జోగినపల్లి సంతోష్‌‌కుమార్‌‌కు చోటు కల్్పిించారు.
పీవీ సతీష్‌ అమిత్‌ క్షత్రియ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌‌గా పేరుగాాంచిన పీవీ సతీష్‌ అనారోగ్్యయంతో అమెరికా అంతరిక్ష సంస్్థ నాసా ‘మూన్‌ టు మార్సస్‌’ కార్్యక్రమం హెడ్‌‌గా భారత
మరణిించారు. ప్రతీ సంక్రరాంతికి ‘పాత పంటల జాతర’ను ఆయన సంతతికి చెెందిన సాఫ్టట్‌‌వేర్‌ ఇంజినీర్, రోబోటిక్సస్‌ ఇంజనీర్‌ అయిన అమిత్‌
నిర్్వహిస్తున్నారు. చిరుధాన్యాలను ప్రజల ఎజెెండాగా చేయడంలో ఆయన క్షత్రియ నియమితులయ్యారు. చంద్రుడిపై సుదీర్్ఘ కాలం మకాాం వేయడానికి,
జీవితకాల కృషికి ఇటీవల పురస్కారం లభిించిింది. అక్్కడి నుుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్్తర లక్ష్యంతో
నాసా ఈ మిషన్‌‌కు రూపకల్్పన చేసిింది.
అల్్కరాజ్
స్పెయిన్‌ యువ స్టా ర్‌ కార్లో స్‌ అల్్కరాజ్ ప్రపంచ టెన్నిస్‌ ర్్యాాంకిింగ్సస్‌‌లో కల్్యయంపూడి రాధాకృష్ణారావు
నంబర్‌వన్‌ ర్్యాాంక్ అందుకున్నాడు. ఇండియన్‌ వెల్సస్‌ ఓపెన్‌ ఏటీపీ భారత్‌–అమెరికన్‌ గణాాంకశాస్తత్ర(స్టా టిస్టిక్సస్‌) నిపుణుడు కల్్యయంపూడి
మాస్్టర్సస్‌–1000 టోర్నీలో 19 ఏళ్్ల అల్్కరాజ్ తొలిసారి విజేతగా అవతరిించాడు. రాధాకృష్ణా రావుకు స్టా టిస్టిక్సస్‌ రంగంలో నోబెల్‌ బహుమతితో సమానమైన
స్పెయిన్‌ దిగ్్గజ టెన్నిస్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ ఏటీపీ పురుషుల సిింగిల్సస్‌ ‘ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టా టిస్టిక్సస్‌’ ను 2023 సంవత్్సరానికి
ర్్యాాంకిింగ్సస్‌ టాప్‌-10లో చోటు కోల్పోయాడు. రాధాకృష్ణా రావుకు అందజేయనున్్నట్లు ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టా టిస్టిక్సస్‌
ఫౌౌండేషన్‌ తెలిపిింది.
రాణి రాాంపాల్‌
భారత మహిళల హాకీ స్టా ర్‌ రాణి రాాంపాల్‌‌కు అరుదైన గౌరవం దక్్కిింది. చంద్రకళ ఓజా
రాయ్‌బరేలీలోని ఓ స్టేడియానికి ఆమె పేరు పెట్టా రు. ఇకపై ఈ స్టేడియాన్ని ఛత్తీస్‌గఢ్‌‌కు చెెందిన 15 ఏళ్్ల చంద్రకళ ఓజా నిర్విరామంగా 8 గంటల
‘రాణీస్‌ గర్లల్సస్‌ హాకీ టర్ఫఫ్‌’ పేరిట పిలవనున్నారు. రాణీనే ఈ స్టేడియాన్ని పాటు ఈత కొట్టి గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డడ్‌ రికార్డ్సులో చోటు సంపాదిించిింది.
ప్రారంభిించిింది. హాకీలో ఈ ఘనత సాధిించిన తొలి మహిళ ఆమే. తెల్్లవారుజామున అయిదు గంటల నుుంచి మధ్యాహ్్ననం ఒంటిగంట వరకు
నిర్విరామంగా ఈత కొట్్టిింది. చంద్రకళ 8 గంటల పాటు చెరువులో 64 రౌౌండ్లు
ఈత కొట్్టిింది.
ప్రచండ
విశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని ప్రచండ నెగ్గారు. 3 నెలల్లో ఆయనకు ఇది రెెండో
విశ్వాస పరీక్ష. 275 మంది సభ్యులున్్న నేపాల్‌ పార్్లమెెంటులో 262 మంది గుకేశ్‌
ఓటేశారు. ప్రచండకు 172 ఓట్లు వచ్చాయి. 89 మంది ఆయనకు వ్్యతిరేకంగా భారత చెస్‌ స్టార్ గుకేశ్‌ ఆర్్మగెడాన్‌ ఆసియా, ఓసియానియా టైటిల్‌ సాధిించి
ఓటేశారు. సత్తా చాటాడు. రెెండు మ్యాచ్‌ల ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్‌ ఛాాంపియన్‌
నొడిర్‌‌బెక్‌ అబ్దుసతొరోవ్‌ (ఉజ్బెకిస్థా న్‌)ను ఓడిించి, విజేతగా నిలిచాడు.
రిషి సిింగ్‌
‘ఇండియన్ ఐడల్‌’ ట్రోఫీని అయోధ్్యకు చెెందిన రిషి సిింగ్‌ సొొంతం రక్షిత రవి
చేసుకున్నాడు. విజేతగా నిలిచిన రిషి సిింగ్‌‌కు ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీతోపాటు భారత చెస్‌ క్రీడాకారిణి రక్షిత రవి మహిళా గ్రరాండ్‌‌మాస్్టర్‌ (డబ్ల్యూజీఎం)
కారు, రూ.25 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. కోల్‌కతాకు చెెందిన హోదా సాధిించిింది. చివరి డబ్ల్యూజీఎం నార్మమ్‌‌ను దక్్కిించుకున్్న ఆమె 2300
దెబోస్మితా రాయ్‌ ఫస్టట్‌ రన్్నర్‌‌గా నిలిచారు. ఎలో రేటిింగ్‌ దాటిింది. ఫస్టట్‌ సాటర్‌‌డే టోర్నీ ఆరో రౌౌండ్లో సహజ్‌ గ్రోవర్‌‌ను
ఓడిించినప్పుడు రక్షిత ఆఖరి నార్మమ్‌‌ను సొొంతం చేసుకుుంది.
సంజిత చాను
రెెండుసార్లు కామన్వెల్తత్‌ చాాంపియన్, వెయిట్‌‌లిఫ్్టర్‌ సంజిత చానుపై నాలుగేళ్్ల సూర్్యకుమార్‌ యాదవ్‌
నిషేధం పడిింది. గతేడాది డోప్‌ పరీక్షలో పట్టు బడిన మణిపుర్‌ లిఫ్్టర్‌‌పై జాతీయ స్టా ర్‌ బ్యాటర్‌ సూర్్యకుమార్‌ యాదవ్‌ 906 పాయిింట్్ల తో ఐసీసీ టీ20 బ్యాటిింగ్
డోపిింగ్‌ నిరోధక సంస్్థ క్రమశిక్షణ కమిటీ ఈ శిక్షను విధిించిింది. ర్్యాాంకిింగ్సస్‌‌లో అగ్రస్థా నంలో కొనసాగుతున్నాడు. కోహ్లి 15వ స్థా నంలో
ఉండగా, రషీద్‌ ఖాన్‌ నంబర్‌వన్‌ టీ20 బౌలర్‌‌గా కొనసాగుతున్నాడు. ఏ భారత
బౌలర్‌ టాప్‌-10లో లేడు.
కిరణ్‌ నాడార్‌
సామాజిక సేవకురాలు, కళాకృతుల సేకరణలో అవిరళ కృషి చేస్తున్్న కిరణ్‌
నాడార్‌‌కు ఫ్రరెంచ్‌ ప్రభుత్్వవం అత్యున్్నత పౌర పురస్కారాన్ని ప్రకటిించిింది.
భారత్‌‌లో ఫ్రాన్సస్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లీనన్‌ ఆ పురస్కారాన్ని కిరణ్‌
25
నాడార్‌‌కు అందజేసి సత్్కరిించారు. కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు

నందినీ గుప్తా అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్‌ సెక్రటరీ (మంత్రి)గా భారతీయ
అమెరికన్‌ రాధా అయ్్యయంగార్‌ ప్్లలంబ్‌ నియామకాన్ని అమెరికా సెనెట్‌ 68-30
రాజస్థా న్‌‌కు చెెందిన 19 ఏళ్్ల నందినీ గుప్తా ఫెమినా మిస్‌ ఇండియా వరల్డడ్‌– ఓట్్ల తో ఆమోదిించిింది. రక్షణ శాఖలో సాధన సామగ్రి సేకరణ విభాగాన్ని ఆమె
2023గా ఎంపికయ్యారు. మిస్‌ వరల్డడ్‌ పోటీల్లో ఆమె భారత్‌ తరఫున ప్రాతినిధ్్యయం పర్్యవేక్షిస్తారు.
వహిించనున్నారు. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌‌లో జరిగిన ఫైనల్స్లో ఢిల్లీకి
చెెందిన శ్రేయా పూూంజా మొదటి రన్్నరప్‌‌గా, మణిపుర్‌‌కు చెెందిన స్ట్రెలా
లువాాంగ్‌ రెెండో రన్్నరప్‌‌గా నిలిచారు.
మను బాకర్‌ దీపికా మిశ్ర
జాతీయ రైఫిల్‌/పిస్్టల్‌ సెలక్షన్‌ ట్రయల్సస్‌‌లో మహిళల 25 మీటర్్ల పిస్్టల్‌‌లో
మను బాకర్‌ గోల్డ్ మెడల్ సాధిించిింది. ఫైనల్లో మను 31-–29తో చిింకీ మధ్్యప్రదేశ్‌ వరద సహాయక చర్్యల్లో అసాధారణ ధైర్్య సాహసాలు ప్రదర్్శిించిన
యాదవ్‌‌ను ఓడిించిింది. పురుషుల 10 మీటర్్ల ఎయిర్‌ రైఫిల్‌‌లో అర్జున్‌ బబుతా విింగ్‌ కమాాండర్‌ దీపికా మిశ్ర భారత వాయుసేన శౌర్్య అవార్డు అందుకున్నారు.
విజేతగా నిలిచాడు. ఈ అవార్డు అందుకొన్్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్్తిింపు పొొందారు.
రాజస్థా న్‌‌కు చెెందిన దీపిక హెలికాప్్టర్‌ పైలట్‌‌గా భారత వాయుసేనలో
పనిచేస్తున్నారు.
నూతక్కి ప్రియాాంక
ఫ్రాన్సస్‌‌లో జరిగిన ‘టోర్నియో ఎంఐఎఫ్‌ ఇకామ్‌ లియోన్‌–2023’
అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో విజయవాడకు చెెందిన మహిళా గ్రరాండ్‌ మాస్్టర్‌ నీరజ్‌ చోప్రా
నూతక్కి ప్రియాాంక చాాంపియన్గా నిలిచిింది. తొమ్మిది రౌౌండ్్ల టోర్నీలో టాప్‌ రెెండేళ్్ల కిిందట టోక్యో ఒలిింపిక్సస్‌‌లో గోల్డ్తో చరిత్ర సృష్్టిించి, నిరుడు డైమండ్‌
సీడ్‌‌గా బరిలోకి దిగిన ప్రియాాంక ఏడు పాయిింట్్ల తో టాప్లో ఉంది. లీగ్‌ ఫైనల్లోనూ విజేతగా నిలిచిన నీరజ్‌ చోప్రా డైమండ్‌ లీగ్‌ కొత్్త సీజన్‌‌లో తొలి
అంచె జావెలిన్‌ త్రో ఫైనల్లో ఈటెను అత్యుత్్తమంగా 88.67 మీటర్్ల దూరం
విసిరిన నీరజ్‌ విజేతగా నిలిచాడు.
వెర్‌ స్టా పన్‌
ఫార్ము లావన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రరాండ్‌ ప్రిలో మ్యా­క్సస్‌ వెరైపెన్‌(రెడ్‌ బుల్, 25
పాయిింట్లు ) విజేతగా నిలిచాడు. లూయి­స్‌ హామిల్్టన్‌(మెర్సిడెజ్, 18 ప్రాచీ దహబల్‌ దేబ్‌
పాయిింట్లు ) నుుంచి గట్టిపోటీ ఎదురైనా తొలిసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌‌ను మ్యాక్స్ మహారాష్టట్రలోని పుణెకు చెెందిన ప్రాచీ దహబల్‌ దేబ్‌ అనే మహిళ కేకులతో
తన ఖాతా­లో వేసుకున్నాడు. అద్భుతమైన ఆకృతులు రూపొొందిస్తూ ప్రపంచ రికార్డు లను సొొంతం
చేసుకుుంటుుంది. తాజాగా రాయల్‌ ఐసిింగ్‌ విధానంలో 200 కిలోల భారతీయ
రాజభవనం నమూనా కేకు వరల్డడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డడ్సస్‌‌లో చోటు సంపాదిించిింది.
లుకాస్‌ హెల్మెక్‌
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌‌కు చెెందిన 33 ఏళ్్ల లుకాస్‌ హెల్మెక్‌ గంటకి 3,182 పుష్‌
అప్‌‌లు చేసి గిన్నిస్ రికార్డ్ సాధిించాడు. లుకాస్‌ నిమిషానికి 53 పుష్‌ అప్‌‌లు ప్రవీణ్‌
చేశాడని గిన్నిస్‌ వరల్డడ్‌ అధికారులు తెలిపారు. ఈ రికార్డు కోసం మూడేళ్లు ట్రిపుల్‌ జంపర్‌ ప్రవీణ్‌ చిత్రవేల్‌ జాతీయ రికార్డు బద్్దలు కొట్టా డు. హవానా
లుకాస్ ట్రైనిింగ్ తీసుకున్నాడు. (క్యూబా)లో జరుగుతున్్న ఈవెెంట్లో ప్రవీణ్‌ 17.37 మీటర్్లతో అగ్రస్థా నంలో
నిలిచాడు. రెెంజిత్‌ మహేశ్్వరి పేరిట ఉన్్న జాతీయ రికార్డు (17.30 మీ.,
2016)ను అతడు తిరగరాశాడు.
ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌
పంజాబ్‌ మాజీ ముఖ్్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్‌ అగ్రనేత ప్రకాశ్‌సింగ్‌
బాదల్‌ (95) మొహాలీలోని ఓ ఫోర్టిస్‌ ఆసుపత్రిలో చికిత్్స పొొందుతూ ఏప్రిల్ సబలెెంకా
25న కన్నుమూశారు. 1970–71, 1977–80, 1997–2002, 2007– మహిళల టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్్యాాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాాండ్‌)
2012, 2012–2017 ఐదుసార్లు పంజాబ్‌ సీఎంగా చేశారు. ను ఓడిించి బెలారస్‌ స్టా ర్‌ సబలెెంకా మాడ్రిడ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌
టోర్నీలో రెెండోసారి చాాంపియన్‌‌గా నిలిచిింది. సబలెెంకా కెరీర్‌‌లో ఇది 12వ
సిింగిల్సస్‌ టైటిల్‌.
అనంత్‌ మహేశ్్వరి
ఐటీ పరిశ్రమ అత్యున్్నత సంఘమైన నాస్కామ్‌ చైర్‌పర్్సన్‌‌గా 2023–24
సంవత్్సరానికి అనంత్‌ మహేశ్్వరి ఎంపికయ్యారు. మహేశ్్వరి ప్రస్తుతం దలైలామా
మైక్రోసాఫ్టట్‌ ఇండియా ప్రెసిడెెంట్‌‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు నాస్కామ్‌ వైస్‌ ప్రముఖ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రకటిించిన
చైర్్మన్‌‌గానూ ఇప్్పటి వరకు సేవలు అందిించారు. రామన్ మెగసెసె పురస్కారం ఇటీవల వ్్యక్తిగతంగా అందుకున్నారు. జీవన
విధానం, సంస్్కకృతి ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన టిబెటన్ సమాజానికి
నాయకత్్వవం వహిించినందుకు ఈ అవార్డు ను అందిించారు.
రాధా అయ్్యయంగార్‌

26
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
ప్రవీణ్‌ సూద్‌ అవార్డు ను అందిించారు.
సెెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ నూతన డైరెక్్టర్‌‌గా సీనియర్‌ ఐపీఎస్‌
ప్రవీణ్‌ సూద్‌ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి,
లోక్‌సభప్రతిపక్ష నేతతో కూడిన ఉన్్నతస్థా యి కమిటీ ఈయన్ను ఎంపిక అజయ్‌ బంగా
చేసిింది. బాధ్్యతలు చేపట్టినప్్పటి నుుంచి రెెండేళ్్ల పాటు ప్రవీణ్‌‌సూద్‌ ఈ ప్రపంచ బ్్యాాంక్‌ కొత్్త అధ్్యక్షుడిగా అజయ్‌ బంగా నియమితులయ్యారు.
పదవిలో కొనసాగనున్్నట్లు కేేంద్ర ప్రభుత్్వవం ఓ ప్రకటనలో వెల్్లడిించిింది. ప్రపంచ బ్్యాాంక్‌‌కు నాయకత్్వవం వహిించనున్్న తొలి భారతీయ అమెరికన్‌‌గా
ఆయన నిలిచారు. ఈ ఏడాది జూన్‌ 2 నుుంచి అయిదేళ్్ల పాటు బంగా పదవిలో
కొనసాగుతారని ప్రపంచ బ్్యాాంక్‌ వెల్్లడిించిింది.
మహమ్్మద్‌ హుసాముద్దీన్‌
ఐబీఏ పురుషుల ప్రపంచ బాక్్సిింగ్‌ ఛాాంపియన్‌‌షిప్సస్‌‌లో మహమ్్మద్‌ సిద్ధార్్థ మొహంతి
హుసాముద్దీన్‌‌కు మోకాలి గాయం కారణంగా 57 కేజీల విభాగం సెమీస్‌‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) చైర్్మన్‌‌గా సిద్ధార్్థ
పోటీపడలేకపోయాడు. క్యూబా బాక్్సర్‌ సైడల్‌ హోర్టాకు వాకోవర్‌ ఇచ్చి మొహంతిని ప్రభుత్్వవం నియమిించిింది. 2024 జూన్‌ వరకు మొహంతి ఈ
కాాంస్యానికే పరిమితమయ్యాడు. పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్,మేనేజిింగ్ డైరెక్్టర్‌‌గా కొనసాగుతారు.
సుల్తాన్‌ అల్‌ నెయాదీ
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్సస్‌(యూఏఈ)కు చెెందిన సుల్తాన్‌ అల్‌ నెయాదీ మల్లి కార్జు న ప్రసాద్‌
అంతరిక్షంలో నడిచిన మొట్్ట మొదటి అరబ్‌‌గా చరిత్రకెక్కారు. భూకక్ష్యలో­ని మహారత్్న సంస్్థ కోల్‌ ఇండియా చైర్్మన్, మేనేజిింగ్‌ డైరెక్్టర్‌ (సీఎండీ)గా తెలుగు
అంతర్జాతీయ అంతరిక్ష కేేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుుంచి వెలుపలికి వచ్చిన ఆయన వ్్యక్తి పోలవరపు మల్లికార్జు న ప్రసాద్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం కోల్‌
రోదసిలోని శూన్్య స్థితిలో 7.01గంటల సేపు విధులు నిర్్వహిించారు. ఇండియా అనుబంధ సెెంట్రల్‌ కోల్‌‌ఫీల్డడ్సస్‌ సీఎండీగా ప్రసాద్‌ ఉన్నారు.

నరేేంద్ర మోడీ అరుణ్‌ గాాంధీ


భారత ప్రధాని నరేేంద్ర మోడీకి పపువా న్యూగినియాతో పాటు ఫిజి దేశం తమ ప్రముఖ రచయిత, సంఘ సంస్్కర్్త, జాతిపిత మహాత్మా గాాంధీ మనవడు అరుణ్‌
అత్యున్్నత పౌర పురస్కారాలతో సత్్కరిించాయి. పపువా న్యూ గినియా గవర్్నర్‌ గాాంధీ మహారాష్టట్రలోని కొల్హా పుర్‌‌లో అనారోగ్్యయంతో మరణిించారు.1934,
జనరల్‌ సర్‌ బాబ్‌ దాడే ‘గ్రరాండ్‌ కంపానియన్‌ ఆఫ్‌ ఆర్్డర్‌ ఆఫ్‌ లొగొహు’ ఏప్రిల్‌ 14న దక్షిణాఫ్రికాలోని డర్్బన్‌‌లో మణిలాల్‌ గాాంధీ, సుశీలా మష్రువాలా
అవార్డు ను మోదీకి బహూకరిించారు. ఫిజి ప్రధాని సిటివేని రెబుకా తమ దేశ దంపతులకు అరుణ్‌ గాాంధీ జన్్మిించారు.
అత్యున్్నత పౌర పురస్కారం ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్్డర్‌ ఆఫ్‌ ఫిజి’ని మోడీ
మెడలో వేసి గౌరవిించారు.
చేత‌న్ శ‌ర్్మ
లిిండా యాకరినా బీసీసీఐ ఐదుగురు సభ్యుల కొత్్త సీనియర్‌ సెలక్షన్‌ కమిటీని ప్రకటిించిింది. చేతన్‌
ట్విటర్‌‌కు కొత్్త సీఈఓగా లిిండా యాకరినా నియమితులయ్యారు. సంస్్థ శర్్మ (నార్తత్‌‌జోన్‌) చైర్్మన్‌‌గా వ్్యవహరిించే ఈ కమిటీలో సలీల్‌ అంకోలా (వెస్టట్‌),
అధినేత ఎలాన్‌ మస్కక్‌ నుుంచి ఆమె ఈ బాధ్్యతలు తీసుకోనున్నారు. ప్రధానంగా సుబ్రతో బెనర్జీ (ఈస్టట్‌), శివ్‌ సుుందర్‌ దాస్‌ (సెెంట్రల్‌), ఎస్‌.శరత్‌ (సౌత్‌‌జోన్‌)
ట్విటర్‌ వ్యాపార కార్్యకలాపాలపైనే లిిండా దృష్టి సారిస్తారని ట్విటర్‌ ద్వారా సభ్యులుగా ఉంటారు.
మస్కక్‌ తెలియజేశారు.
శరద్‌ యాదవ్‌
అర్జున్‌‌రామ్‌ మేఘ్వాల్‌ సీనియర్‌ రాజకీయవేత్్త, లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌(ఎల్‌‌జేడీ) అధినేత, కేేంద్ర
న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజును ఆ మంత్రిత్్వ శాఖ నుుంచి ప్రధాని నరేేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ గుర్గా వ్‌‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్్స
మోడీ తప్్పిించారు. ఆయనకు భూవిజ్ఞానశాస్తత్ర శాఖను అప్్పగిించారు. పొొందుతూ మ‌ర‌ణిించారు. శరద్‌ యాదవ్‌ మొత్్తతం పదిసార్లు పార్్లమెెంట్‌
రిజిజు స్థా నంలో రాజస్థా న్‌ దళిత నేత, మాజీ ఐఏఎస్‌ అధికారి అర్జు న్‌‌రామ్‌ సభ్యుడిగా పనిచేశారు. ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్్యసభకు
మేఘ్వాల్‌‌ను న్యాయశాఖ నూతన మంత్రిగా నియమిించారు. ఎన్నికయ్యారు.

సల్మాన్‌ రష్దీ ఏసీ చరానియా


బుకర్‌ ప్రైజ్‌ విజేత అయిన అంతర్జాతీయ రచయిత సల్మాన్‌ రష్దీ మాన్‌హట్్ట న్‌‌లో అమెరికా అంతరిక్ష సంస్్థ ప్రతిష్టా త్్మక నాసా చీఫ్‌ టెక్నాలజిస్టట్‌‌గా భారతీయ
గల అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్్టరీలో జరిగిన 2023 లిటరరీ అమెరికన్‌ ఏసీ చరానియా నియమితులయ్యారు. వాషిింగ్్టన్‌‌లోని నాసా ప్రధాన
గాలాకు హాజరయ్యారు. ఈ సందర్్భభంగా ‘పెన్‌’ సెెంటినరీ కరేజ్‌ అవార్డు తో కార్యాలయంలో అడ్మిస్ట్రేటర్‌ బిల్‌ నెల్్సన్‌‌కు టెక్నాలజీ పాలసీ, ప్రోగ్రామ్‌ల ప్రధాన
ఆయనను సత్్కరిించారు. సలహాదారుగా చరానియా సేవలందిించాల్సి ఉంటుుంది.

ఎన్‌.చంద్రశేఖరన్‌
టాటా గ్రూప్‌ చైర్్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌‌కు ఫ్రాన్సస్‌ అత్యున్్నత పౌర పురస్కారం
‘షువాలె డి లా లీజియన్‌ దోనర్‌’ను ప్రకటిించారు. భారత్‌ -ఫ్రాన్సస్‌ మధ్్య వాణిజ్్య
27
సంబంధాలను బలోపేతం చేయడానికి చంద్రశేఖరన్‌ చేసిన కృషికి గాను ఈ కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు

ప్రసన్్నకుమార్‌ కాగ్నిజెెంట్‌ సీఈవోగా రవి కుమార్‌ నియమితులయ్యారు. గతంలో ఇన్ఫోసిస్‌


ప్రెసిడెెంట్‌‌గా ఆయన వ్్యవహరిించారు. ప్రస్తుత కాగ్నిజెెంట్‌ సీఈఓగా ఉన్్న
కేేంద్ర ప్రభుత్్వ రంగ సంస్్థ ఎన్‌ఎల్‌‌సీ ఇండియా లిమిటెడ్‌ (గతంలో నైవేలీ బ్రయాన్‌ హంఫ్రీస్‌ మార్చి 15న కంపెనీని వీడాల్సి ఉంది. ఇప్పుడే ఆయన
లిగ్్ననైట్‌ కార్పొరేషన్‌) చైర్్మన్‌ - మేనేజిింగ్‌ డైరెక్్టర్‌ (సీఎండీ)గా తెలుగువారైన బాధ్్యతల నుుంచి వైదొలగనున్నారు.
ప్రసన్్నకుమార్‌ మోటుపల్లి నియమితులయ్యారు. ఖమ్్మమం జిల్లాకు చెెందిన
ప్రసన్్న కుమార్‌ బాపట్్ల ఇంజినీరిింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరిింగ్‌
చదివారు.

శివ చౌహాన్‌
కమల్‌ దహల్‌ ప్రచండ
నేపాల్‌ నూతన ప్రధానమంత్రి పుష్్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ పార్్లమెెంట్‌ ప్రపంచంలోనే అత్్యయంత ఎత్్తయిన సరిహద్దు రక్షణ స్థా నం సియాచిన్‌‌లో
విశ్వాస తీర్మానం నెగ్గారు. ఎన్నికల ముుందు నేపాలీ కాాంగ్రెస్‌‌తో పెట్టుకున్్న మొట్్ట మొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్‌ దళాధిపతిగా కెప్టెన్‌ శివ చౌహాన్‌
పొత్తును వదిలేసి, అనూహ్్యయంగా ప్రతిపక్ష నేత కేపీ ఓలీతో చేతులు కలిపిన నియమితురాలయ్్యిింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన ఆమె
ప్రచండ మూడోసారి నేపాల్‌ ప్రధానిగా డిసెెంబర్‌ 26న బాధ్్యతలు చేపట్టా రు. ఈ పోస్టట్‌ పొొందడానికి ఎంతో కష్్టతరమైన ట్రైనిింగ్ పూర్తి చేసిింది.

ఆర్‌‌బోనీ గాబ్రియల్‌ బెనెడిక్టట్‌–16


అమెరికాకు చెెందిన ఆర్‌‌బోనీ గాబ్రియల్‌ మిస్‌ యూనివర్సస్‌ 2022 విజేతగా మాజీ పోప్‌ బెనెడిక్టట్‌–16 వాటికన్‌ సిటీలో మరణిించారు. మాజీ పోప్‌‌కు ప్రస్తుత
నిలిచిింది. విన్్నర్‌‌కు భారత్‌‌కు చెెందిన మాజీ విశ్్వ సుుందరి హర్నాజ్‌ సంధు పోప్‌ అంతిమ సంస్కారాలు జరిపిన అరుదైన సన్నివేశంగా ఇది చరిత్రలో
ఈ కిరీటాన్ని బహుకరిించారు. మిస్‌ వెనిజులా ఆమంద డుడామెల్‌ తొలి నిలిచిపోనుుంది. బెనెడిక్టట్‌ కోరిన విధంగా కార్్యక్రమాన్ని నిరాడంబరంగా
రన్్నరప్‌‌గా, మిస్‌ డొమిన్‌కన్‌ రిపబ్లిక్‌ ఆండ్రీనా మార్టినెజ్‌ రెెండో రన్్నరప్‌‌గా జరపనున్్నట్టు వాటికన్‌ పేర్్కొొంది.
నిలిచారు.
ఇ. ఆంజనేయ గౌడ్‌
అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీ స్పోర్టట్సస్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ నూతన చైర్్మన్‌‌గా డాక్్టర్‌ ఇ. ఆంజనేయ గౌడ్‌
పాకిస్తాన్‌ కేేంద్రంగా భారత్‌‌పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్్న లష్్కరే నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెెండేళ్్ల పాటు కొనసాగనున్నారు.
తోయిబా ఉగ్రసంస్్థ డిప్యూటీ చీఫ్ అబ్దు ల్ రెహ్మాన్‌ మక్కీని గ్లోబల్‌ టెర్రరిస్టట్‌‌గా గద్వాల్‌‌కు చెెందిన ఆంజనేయ గౌడ్ గతంలో రాష్టట్ర బీసీ కమిషన్‌ సభ్యుడిగా పనిచేశారు.
ప్రకటిించాలంటూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనకు ఐక్్యరాజ్్యసమితి
భద్రతా మండలి గ్రీన్ సిగ్్నల్ ఇచ్్చిింది.
ఎరిక్‌ గార్సెటి
భారతదేశంలో అమెరికా రాయబారిగా లాస్‌ ఏంజెలెస్‌ మాజీ మేయర్‌ ఎరిక్‌
ఉషారెడ్డి గార్సెటి మళ్లీ నామినేట్‌ అయ్యారు. ఈ మేరకు బైడెన్‌ సర్కారు నిర్్ణయం
డెమోక్రటిక్‌ పార్టీకి చెెందిన భారతీయ అమెరికన్‌ ఉషారెడ్డి కాన్్సస్‌ రాష్ట్రంలోని తీసుకుుంది. భారత్‌‌తో సత్్ససంబంధాలు చాలా కీలకమైనందున మళ్లీ నామినేట్‌
డిస్ట్రిక్టట్‌ 22 సెనేటర్‌‌గా బాధ్్యతలు చేపట్టా రు. సుదీర్్ఘకాలంగా ఆ పదవిలో ఉన్్న చేస్తున్్నట్లు వైట్‌‌హౌస్‌ పేర్్కొొంది.
టామ్‌ హాక్‌ స్థా నంలో ఆమె ఈ పదవిలోకి వచ్చారు. ఎడ్యుకేషనల్‌ లీడర్‌‌షిప్‌
అంశంపై మాస్్టర్సస్‌ చేసిన ఉష గతంలో రెెండు సార్లు మేయర్‌‌గా పనిచేశారు.
హీరాబెన్‌
ప్రధానమంత్రి నరేేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ కన్నుమూశారు. ఆమెకు ప్రధాని
పంకజ్‌‌కుమార్‌ సిింగ్‌ మోడీ సహా అయిదుగురు కుమారులు సోమాబాయ్, అమృత్, ప్రహ్లాద్, పంకజ్,
జాతీయ భద్రత ఉప సలహాదారునిగా (డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా) పంకజ్‌‌కుమార్‌ కుమార్తె వాసంతిబెన్‌ ఉన్నారు. గాాంధీనగర్‌ శ్్మశాన వాటికలో ప్రధాని నరేేంద్ర
సిింగ్‌ నియమితులయ్యారు. రాజస్థా న్‌ క్యాడర్‌ 1988 ఐపీఎస్‌ బ్యాచ్‌‌కు చెెందిన మోడీ సమక్షంలో అంత్్యక్రియలు ముగిశాయి.
ఆయన బీఎస్ఎఫ్ డైరెక్్టర్‌ జనరల్‌ హోదాలో 2022 డిసెెంబరు 31న పదవీ
విరమణ చేశారు.
రీనా వినోద్‌ పుష్్కర్్ణ
ప్రవాస భారతీయురాలు, ప్రముఖ పాకశాస్తత్ర నిపుణురాలు రీనా వినోద్‌ పుష్్కర్్ణను
కె.సచ్చిదానందన్‌ భారత ప్రభుత్్వవం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారానికి ఎంపిక చేసిింది.
ఆధునిక మళయాళ కవి, విమర్్శకుడు, అనువాదకుడు కె.సచ్చిదానందన్‌‌ను జనవరి 8 నుుంచి 10వ తేదీ వరకు మధ్్యప్రదేశ్‌‌లోని ఇందౌర్‌‌లో జరిగే ప్రవాసీ
‘ఎనిమిదవ మహాకవి కన్్హయ్యాలాల్‌ సేఠియా కవిత్్వ అవార్డు ’ వరిించిింది.16వ భారతీయ దివస్‌ కార్్యక్రమంలో ఈ అవార్డు లను ప్రదానం చేస్తారు.
జైపుర్‌ సాహిత్్య ఉత్్సవంలో ఆయనకు ఈ అవార్డు ను ప్రదానం చేస్తారు.
చాగంటి కోటేశ్్వరరావు
రవి కుమార్‌ మహాకవి గురజాడ107వ వర్్ధధంతి సందర్్భభంగా గురజాడ సాాంస్్కకృతిక సమాఖ్్య
విజయనగరంలోని జ్ఞాన సరస్్వతి ఆలయ ప్రరాంగణంలో చాగంటికి గురజాడ విశిష్్ట
28 పురస్కారాన్ని ప్రదానం చేసిింది. గురజాడ తన రచనలను లోకంలోని కష్టా లను
చూసి ఆ కన్నీళ్్లతో రాశారని ప్రవచనకర్్త చాగంటి కోటేశ్్వరరావు తెలిపారు.
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
కవితను కాకతీయ విశ్్వవిద్యాలయం అటానమస్‌ కళాశాల డిగ్రీ 5వ సెమిస్్టర్‌
సిలబస్‌‌లో రెెండేళ్్ల కిిందటే పెట్టా రు. తాజాగా ఏయూలో ఎంఏ తెలుగు 4వ
అల్లూ రి సరోజ సెమిస్్టర్‌ సిలబస్‌‌లో దాన్ని చేర్చారు.
డాక్్టర్‌ బీఆర్‌ అంబేద్్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు
అరుదైన గౌరవం దక్్కిింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నవంబరు 19న అరుణ్‌ కుమార్‌ సిింగ్‌
జరిగిన పోటీల్లో మిసెస్‌ ఆసియా కిరీటాన్ని సొొంతం చేసుకుుంది. అల్లూరి ప్రభుత్్వ రంగ దిగ్్గజం ఓఎన్‌‌జీసీ చైర్్మన్‌‌గా అరుణ్‌ కుమార్‌ సిింగ్‌
సరోజ తండ్రి రాాంబాబు, తల్లి పార్్వతి స్్వగ్రామం సఖినేటిపల్లి. ఉద్యోగరీత్యా నియమితులయ్యారు.ఆయన గతంలో చమురు రిఫైనిింగ్, మార్కెటిింగ్‌ సంస్్థ
విశాఖపట్్ననంలో స్థిరపడ్డా రు. బీపీసీఎల్‌ చైర్్మన్‌‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. సిింగ్‌ మూడేళ్్ల పాటు
ఓఎన్‌‌జీసీ చైర్్మన్‌‌గా వ్్యవహరిస్తారు.
జియాాంగ్‌ జెమిన్‌
కమ్యూనిస్టు చైనాను ఆర్థిక సంస్్కరణలతో అభివృద్ధిపథంలో పరుగులు అఫ్సిన్ ఘడెర్జాదేహ్
పెట్్టిించిన ఆ దేశ మాజీ అధ్్యక్షుడు జియాాంగ్‌ జెమిన్‌ అనారోగ్్యయంతో షాాంఘైలో ప్రపంచంలోనే అత్్యయంత పొట్టి వ్్యక్తిగా ఇరాన్కు చెెందిన అఫ్సిన్ ఘడెర్జాదేహ్
మరణిించారు. చైనా అధ్్యక్షుడి హోదాలో భారత్‌‌లో పర్్యటిించిన తొలి వ్్యక్తి రికార్డ్ సృష్్టిించాడు. అతడు 65.24 సెెంటీమీటర్లు (2 అడుగుల 1.68
జియాాంగ్‌ జెమిన్‌. అంగుళాలు) ఉన్్నట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్్లడిించారు.
ఇప్్పటివరకు ఎడ్్వర్డ్ నినో (కొలంబియా) అతి పొట్టి వ్్యక్తిగా రికార్డు ల్లో ఉండగా
అతని కంటే అఫ్సిన్ 7 సెెం.మీ. పొట్టిగా ఉన్నాడు.
ప్రీతి సూదన్
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సభ్యురాలిగా ప్రీతి సూదన్‌
బాధ్్యతలు చేపట్టా రు. ఆమె 1983 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ రిటైర్డడ్‌ ఐఏఎస్‌ అధికారి. సుఖ్్వీీందర్‌ సిింగ్‌ సుఖు
యూపీఎస్సీ చైర్్మన్‌ మనోజ్‌ సోని ప్రీతీ సూద‌న్‌‌తో ప్రమాణం చేయిించారు. కరోనా హిమాచల్‌ప్రదేశ్‌ 15వ ముఖ్్యమంత్రిగా సుఖ్్వీీందర్‌ సిింగ్‌ సుఖుతో గవర్్నర్‌
సమయంలో కేేంద్ర వైద్్య ఆరోగ్్య శాఖ కార్్యదర్శిగా పని చేసి, రిటైర్ అయ్యారు. రాజేేంద్ర విశ్్వనాథ్‌ అర్లేకర్‌ ప్రమాణం చేయిించారు. సుఖు కాాంగ్రెస్‌ విద్యార్థి
విభాగం ఎన్‌ఎస్‌‌యూఐ నాయకుడి నుుంచి సీఎం వరకు అంచెలంచెలుగా
ఎదిగారు.
ప్రశాాంత్‌ కుమార్‌
అడ్్వర్‌‌టైజిింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెెంట్‌‌గా
‘గ్రూప్‌ఎం మీడియా (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌’ దక్షిణాసియా సీఈవో బెర్నార్డడ్‌ అర్నాల్టట్‌
ప్రశాాంత్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఏఏఏఐ ఏజీఎంలో ఈ ఎన్నిక జరిగిింది. ఫ్రరెంచ్‌ లగ్్జరీ ఉత్్పత్తుల సంస్్థ ఎల్‌‌వీఎంహెచ్‌ సహ వ్్యవస్థా పకుడు, సీఈఓ
2022–23 సంవత్్సరానికి ఏఏఏఐ ప్రెసిడెెంట్‌‌గా ప్రశాాంత్‌ కుమార్‌ సేవలు బెర్నార్డడ్‌ అర్నాల్టట్‌ నికర సంపద 190.90 బి.డాలర్్లకు చేరడంతో బిలియనీర్్ల
అందిించనున్నారు. జాబితాలో ఆయన అగ్ర స్థా నం దక్్కిించుకున్నారని ఫోర్బబ్సస్‌ తెలిపిింది. 175.50
బి.డాలర్్లతో ఎలాన్‌ మస్కక్‌ రెెండో స్థా నానికి పరిమితమయ్యారు. మూడో
స్థా నంలో భారత వ్యాపారవేత్్త గౌతమ్‌ అదానీ కొనసాగుతున్నారు.
జెలెన్‌‌స్్కీ
‘పర్్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-–2022’గా ఉక్రెయిన్‌ అధ్్యక్షుడు వొలొదిమిర్‌
జెలెన్‌‌స్్కీని ఎంపికచేస్తూ ఆయన ముఖచిత్రంతో టైమ్‌ మేగజీన్‌ తాజా సంచిక కార్టూనిస్టట్‌ శంకర్‌
ప్రచురిించిింది. ‘2022లో ఏడాదిగా ప్రజాస్వామ్్యయం, ధిక్కారానికి ఓ చిహ్్ననంగా హైద‌రాబాద్‌‌లోని తెలుగు విశ్్వవిద్యాలయంలో బాపూ జయంతి వేడుకల
నిరూపిించుకున్నారు. ఎలాాంటి కవ్్విింపు చర్్యలు లేకుుండానే రష్యా దాడులను సందర్్భభంగాప్రముఖ కార్టూ నిస్టట్‌ పామర్తి శంకర్‌‌కు బాపూ పురస్కారం,
ఎదుర్్కొొంటూ దేశాన్ని ముుందుకు నడిపిస్తున్నారు.’ అని పేర్్కొొంది. రచయిత్రి పొత్తూరి విజ­యలక్ష్మికి రమణ పురస్కారాలను ప్రదానం చేశారు.

డాక్్టర్‌ నాగేశ్్వరరెడ్డి జస్టి స్‌ దీపాాంకర్‌ దత్తా


‘ది ఇన్‌‌స్్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌’ ఆధ్్వర్్యయంలో ఢిల్లీలో జరిగిన సుప్రరీంకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపాాంకర్‌ దత్తాతో సీజేఐ జస్టిస్
ఒక కార్్యక్రమంలో ఏసియన్‌ ఇన్‌‌స్్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయిించారు. జస్టిస్‌ దత్తా ప్రమాణస్వీకారం
ఛైర్్మన్, ప్రఖ్యాత జీర్్ణకోశ వైద్్యనిపుణుడు డాక్్టర్‌ డి.నాగేశ్్వరరెడ్డికి ‘డాక్్టర్‌ ఆఫ్‌ తర్వాత సుప్రరీంకోర్టులో జడ్జీల సంఖ్్య 28కి పెరిగిింది. భారత రాజ్్యాాంగ
సైన్సస్‌’ పురస్కారాన్ని అందజేశారు. నిబంధనలప్రకారం సీజేతో కలుపుకుని సుప్రరీంకోర్టులో గరిష్్టటంగా 34 మంది
వరకు జడ్జీలు ఉండొచ్చు.
ఎస్.ఎస్.రాజమౌళి
ఆస్కార్‌ పురస్కారాల్లో ఫేవరేట్‌‌గా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్్న ఆదిత్్య
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికిగానూ, ప్రతిష్టా త్్మకమైన న్యూయార్కక్‌ ఫిల్మమ్‌ క్రిటిక్సస్‌ సర్కిల్‌ యువ చెస్‌ ఆటగాడు ఆదిత్్య మిట్్టల్‌ (ముుంబయి) గ్రరాండ్‌‌మాస్్టర్‌‌గా
(ఎన్‌.వై.ఎఫ్‌.సి.సి) పురస్కారాల్లో ఉత్్తమ దర్్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. అవతరిించాడు. జీఎం టైటిల్‌ సాధిించిన 77వ భారత క్రీడాకారుడిగా ఆదిత్్య
ఘనత అందుకున్నాడు. 2500 ఎలో రేటిింగ్, మూడు జీఎం నార్మమ్‌‌లు సాధిస్తే
రమేష్‌ కార్తీ క్‌
నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్‌ తండాకు చెెందిన రమేష్‌
29
కార్తీక్‌ తన 20వ ఏట రాసిన కవితా సంపుటి ‘బల్దేర్‌ బండి’లోని జారేర్‌‌బాటి కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు

గ్రరాండ్‌‌మాస్్టర్‌ టైటిల్‌ లభిస్్తుుంది.


రాజాబాబు
సంపత్‌‌కుమార్‌ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్్థ (డీఆర్‌‌డీవో)కు చెెందిన హైదరాబాద్‌‌లోని
ప్రాచీన తెలుగు విశిష్్ట అధ్్యయన కేేంద్రం డైరెక్్టర్‌‌గా ప్రొఫెసర్ మాడభూషి క్షిపణులు, ప్యూహాత్్మక వ్్యవస్్థల (ఎంఎస్‌ఎస్‌) డైరెక్్టర్‌ జనరల్‌‌గా ఉమ్్మలనేని
సంపత్‌ కుమార్‌‌ను నియమిించారు. ఆ మేరకు మైసూరులోని సెెంట్రల్‌ రాజాబాబు నియమితులయ్యారు. రీసెర్చచ్‌ సెెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌‌సీఐ)
ఇన్‌‌స్్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాాంగ్వేజెస్‌ అసిస్్టెెంట్‌ డైరెక్్టర్‌ నారాయణ చౌదరి డైరెక్్టర్‌‌గా ఉన్్న ఆయన పదోన్్నతిపై డీజీ అయ్యారు.
ఉత్్తర్వులు జారీ చేశారు.
సర్్గమ్‌ కౌశల్‌ ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్్త వ
wఈ ఏడాది ‘మిసెస్‌ ఇండియా వరల్డడ్‌’గా నిలిచిన జమ్ము కశ్మీర్కు చెెందిన 32 సెెంట్రల్‌ విజిలెన్సస్‌ కమిషనర్‌ (సీవీసీ)గా ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్్తవ
ఏళ్్ల సర్్గమ్‌ కౌశల్‌ ‘మిసెస్‌ వరల్డడ్‌’ కిరీటాన్ని కూడా సొొంతం చేసుకుుంది. మిసెస్‌ నియమితులయ్యారు. రాష్టట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజిలెన్సస్‌ కమిషనర్‌
వరల్డడ్‌ కిరీటం మన దేశాన్ని వరిించి 21 ఏళ్్లైైంది. ఇప్్పటివరకూ దేశానికి ఆ ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్్తవను సీవీసీగా నియమిించారని రాష్టట్రపతి భవన్‌ ఓ
కిరీటాన్ని తీసుకొచ్్చిింది డాక్్టర్‌ అదితి గోవిత్రికర్‌ మాత్రమే. ప్రకటనలో పేర్్కొొంది.

రేవంత్‌ ఆర్‌ దినేశ్‌


బిగ్‌‌బాస్‌ సీజన్‌-–6లో సిింగర్ రేవంత్‌ విజేతగా నిలిచారు. ఆయనకు ఇంటి ప్రస్తుత ఆర్థిక సంవత్్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్్య
స్్థలం, కారు, రూ.10 లక్షల ప్రైజ్‌ మనీ, ట్రోఫీ లభిించాయి. శ్రీహాన్ రన్్నరప్గా సీఐఐ కొత్్త ప్రెసిడెెంట్‌‌గా టీవీఎస్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్సస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌
నిలిచాడు. సెప్్టెెంబరు 4న స్టా ర్‌ మా టీవీలో ప్రారంభమై 106 రోజులు చైర్్మన్‌ ఆర్‌ దినేశ్‌ బాధ్్యతలు స్వీకరిించారు. బజాజ్‌ ఫిన్‌సర్వవ్‌ సీఎండీ సంజీవ్‌
కొనసాగిన ఆటలో 21 మంది పోటీపడగా సినీ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా బజాజ్‌ స్థా నంలో ఆయన ఎన్నికయ్యారు.
వ్్యవహరిించారు.
చమన్‌‌లాల్‌
రాజా రిత్విక్‌ ఇంగ్్లాాండ్‌‌లోని బర్్మిింగ్‌హమ్‌ నగర లార్డడ్‌ మేయర్‌‌గా బ్రిటిష్‌–ఇండియన్‌
స్పెయిన్‌‌లో జరిగిన సన్‌‌వే సిట్‌‌గెస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్లిట్జజ్‌ చెస్‌ కౌన్సిలర్‌ చమన్‌‌లాల్‌ ఎన్నికయ్యారు. దీీంతో బర్్మిింగ్‌హమ్‌ తొలి బ్రిటిష్‌–
చాాంపియన్‌‌షిప్‌‌లో 18 ఏళ్్ల రాజా రిత్విక్‌ చాాంపియన్‌‌గా అవతరిించాడు. 30 ఇండియన్‌ మేయర్‌‌గా ఆయన రికార్డు సృష్్టిించారు. సిక్కు మతంలోని
దేశాల నుుంచి 120 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్్న ఈ టోర్నీలో రిత్విక్‌ రవిదాసియా వర్గా నికి చెెందిన చమన్‌ లాల్‌ భారత్‌‌లోని పంజాబ్‌ రాష్ట్రం
అజేయంగా నిలిచాడు. హోషియార్‌‌పూర్‌ జిల్లాలోని పఖోవాల్‌ గ్రామంలో జన్్మిించారు.

అన్వితారెడ్డి ఎన్‌.గోపి
తెలంగాణ‌లోని యాదాద్రి భువనగిరి జిల్లా కేేంద్రానికి చెెందిన పడమటి ప్రొఫెసర్ కొత్్తపల్లి జయశంకర్‌ విశిష్్ట సాహితీ పురస్కారానికి ప్రొఫెసర్ ఎన్‌.
అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్్సన్‌ పర్్వతాన్ని అధిరోహిించారు. గోపి ఎంపికయ్యారు. సాహిత్్యయంలో అత్యున్్నత శిఖరాలు అధిరోహిించిన
4,892 మీటర్్ల ఎత్్తయిన విన్్సన్‌ పర్్వతాన్ని డిసెెంబ‌ర్‌ 16వ తేదీన ఉదయం సాహితీమూర్తులకు ఇకపై ఏటా ఈ పురస్కారం అందజేస్తామని భారత జాగృతి
అధిరోహిించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్్టెెంబర్‌ తెలిపిింది. గోపి ఇప్్పటివరకు 56 పుస్్తకాలు రచిించారు.
28న నేపాల్‌‌లోని మనాస్లు పర్్వతాన్ని అధిరోహిించిన మొదటి భారత మహిళగా
ఇప్్పటికే చరిత్ర సృష్్టిించారు.
అమిత్‌ అగర్వాల్‌
ఆధార్‌ కార్డు లు జారీ చేసే భారత విశిష్్ట గుర్్తిింపు ప్రాధికార సంస్్థ (యూఐడీఏఐ
పీటీ ఉష - ఉడాయ్‌) సీఈవోగా ఐఏఎస్‌ అధికారి అమిత్‌ అగర్వాల్‌ బాధ్్యతలు చేపట్టా రు.
భారత అథ్లెటిక్సస్‌ దిగ్్గజం పీటీ ఉష భారత ఒలిింపిక్‌ సంఘం (ఐఓఏ) ఇంతకుముుందు ఆయన ఎలక్ట్రా నిక్సస్‌ అండ్‌ ఐటీ మంత్రిత్్వశాఖలో అదనపు
అధ్్యక్షురాలిగా ఎన్నికైైంది. డిసెెంబ‌ర్ 10వ తేదీ దానికి అధికారికంగా కార్్యదర్శిగా పనిచేశారు.
ఆమోదముద్ర పడిింది. ఐఓఏ అధ్్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళగా 58
ఏళ్్ల ఉష గుర్్తిింపు పొొందిింది.
రవి సిన్హా
భారత గూఢచర్్య విభాగమైన రీసెర్చచ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ విింగ్‌ (రా)కు నూతన
వెర్‌‌స్్టా పెన్‌ అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవిసిన్హా నియమితులయ్యారు. 1988
బ్యాచ్‌ (ఛత్తీస్‌గఢ్‌) ఐపీఎస్‌ అధికారైన 59 ఏళ్్ల సిన్హా నియామకాన్ని మంత్రి
ఫార్ములావన్‌ ప్రపంచ చాాంపియన్‌ మ్యాక్సస్‌ వెర్‌‌స్్టా పెన్‌ మొనాకో గ్రరాండ్‌ ప్రి మండలి నియామకాల కమిటీ ఆమోదిించిింది.
రేసులో చాాంపియన్గా నిలిచాడు. ఫెర్్నాాండో అలోన్సో (ఆస్్టన్‌ మార్టిన్‌), ఎస్తెబాన్‌
ఒకాన్‌ (ఆల్పిన్‌ రెనాల్టట్‌) తర్వాతి రెెండు స్థా నాలు దక్్కిించుకున్నారు.
స్వామినాథన్‌ జానకీరామన్‌
30 రిజర్వవ్‌ బ్్యాాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌‌బీఐ) డిప్యూటీ గవర్్నరుగా స్వామినాథన్‌
జానకీరామన్‌‌ను ప్రభుత్్వవం నియమిించిింది. ప్రస్తుతం ముగ్గు రు డిప్యూటీ
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
గవర్్నర్లు మైఖేల్‌ దేవవత్ర పాత్ర, ఎం.రాజేశ్్వరరావు, టి.రవి శంకర్‌ ఉండగా,
నాలుగో డిప్యూటీ గవర్్నరుగా స్వామినాథన్‌ బాధ్్యతలు చేపట్్ట నున్నారు.

శరవణన్‌
ప్రభుత్్వ రంగ సంస్్థ నేషనల్‌ ఫెర్టిలైజర్సస్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) చైర్్మన్,
మేనేజిింగ్‌ డైరెక్్టర్‌ (సీఎండీ)గా యు.శరవణన్‌ నియమితులయ్యారు. జూన్‌
16 నుుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ ఎక్్స్్ఛేేంజీలకు
సమాచారమిచ్్చిింది.

బేతవోలు రామబ్రహ్్మమం
కవి, పండితుడు, విమర్్శకుడిగా పేరొొందిన ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్్మమంకు
ప్రతిష్టా త్్మకమైన కేేంద్ర సాహిత్్య అకాడమీ భాషా సమ్మాన్‌ పురస్కారం దక్్కిింది.
కథలు, కవిత్్వవం, నాటకాలు కలిపి 34కు పైగా గ్రంథాలు రచిించారు. సాహితీ
వ్యాసాలు వెలువరిించారు.

డాక్్టర్‌ కృష్్ణ ఎల్్ల, సుచిత్ర ఎల్్ల


కోవిడ్‌-19 మహమ్మారి నుుంచి మానవాళికి రక్షణగా నిలిచిన కొవాగ్జిన్‌
టీకా ఆవిష్్కర్్తలైన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్్మన్‌ డాక్్టర్‌ కృష్్ణ ఎల్్ల,
మేనేజిింగ్‌ డైరెక్్టర్‌ సుచిత్ర ఎల్్ల దంపతులను జీవితకాల సాఫల్్య పురస్కారంతో
సత్్కరిించనున్్నట్లు ఉత్్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రకటిించిింది.

జులన్‌ గోస్వామి
ప్రతిష్టా త్్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్‌ కమిటీ (డబ్ల్యూసీసీ)లో భారత మహిళా
క్రికెటర్‌ జులన్‌ గోస్వామికి చోటు దక్్కిింది. జులన్‌‌తో పాటు ఇంగ్్లాాండ్‌ మహిళల
కెప్టెన్‌ హెదర్‌ నైట్, 2019 వన్డే ప్రపంచకప్‌ చాాంపియన్‌ జట్టు సారథి ఇయాన్‌
మోర్గాన్‌లకు ఎంసీసీ డబ్ల్యూసీసీలో స్థా నం లభిించిింది.

ఆర్తి హోల్లా
భారత సంతతికి చెెందిన బ్రిటన్‌ మహిళ శాటిలైట్ పరిశ్రమలో అత్్యయంత
నిష్ణాతులైన ఆర్తి హోల్లా -మైనీని వియన్నాలోని ఐక్్యరాజ్్యసమితి (అంతరిక్ష
వ్్యవహారాల కార్యాలయం) ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ డైరెక్్టర్‌‌గా
ఐక్్యరాజ్్యసమితి సెక్రటరీ- జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎంపిక చేశారు.

భవాని దేవి
ఫెన్్సర్‌ భవాని దేవి ఆసియా ఫెన్్సిింగ్‌ చాాంపియన్‌‌షిప్‌‌లో పతకం నెగ్గిన మొదటి
భారత ఫెన్్సర్‌‌గా భవాని నిలిచిింది. చైనాలో జరుగుతున్్న ఈ పోటీల్లో మహిళల
సాబెర్‌ విభాగంలో ఆమె కాాంస్్యయం గెలిచిింది. సెమీస్‌‌లో భవాని 14-–15 తేడాతో
జేనబ్‌ దాయిబెకోవా (ఉజ్బెకిస్థా న్‌) చేతిలో పోరాడి ఓడిింది.

31
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com స్పోర్ట్స్​

స్పోర్ట్స్​
ఆస్ట్రే లియన్‌ ఓపెన్‌ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌‌లో పురుషుల సిింగిల్సస్‌ ఫైనల్లో సెర్బియా ఆటగాడు జకోవిచ్‌ ఇండియన్ స్టార్ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ (జనవరి–
మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మహిళల 2023)గా ఎంపికయ్యాడు. శ్రీలంక, న్యూజిలాాండ్‌ సిరీస్‌‌ల్్లో కలిపి 567
సిింగిల్సస్‌ ఫైనల్లో రిబకినాపై గెలిచి కొత్్త చాాంపియన్‌‌గా అరీనా సబలెెంక పరుగులు చేశాడు. ఇంగ్్లాాండ్‌‌కు చెెందిన గ్రేస్‌ స్క్రీవెన్సస్‌ మహిళల విభాగంలో
నిలిచిింది. మరోవైపు మహిళల డబుల్సస్‌ ట్రోఫీని సినియాకోవా–క్రెజికోవా (చెక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఎంపికైైంది.
రిపబ్లిక్‌) జోడీ గెలుచుకుుంది.
చాాంపియన్‌ సౌరాష్టట్ర
హాకీ ప్రపంచకప్‌ విన్్నర్ రంజీ ట్రోఫీలో సౌరాష్టట్ర చాాంపియన్‌‌గా నిలిచిింది. ఫైనల్లో సౌరాష్టట్ర 9 వికెట్్ల
భారత్‌ ఆతిథ్్యమిచ్చిన 2023 హాకీ ప్రపంచకప్‌‌ను జర్్మనీ కైవసం చేసుకుుంది. తేడాతో బెెంగాల్‌‌ను ఓడిించిింది.ఈ సీజన్‌‌లో 907 పరుగులు సాధిించిన
ఫైనల్లో జర్్మనీ 5-–4తో షూటౌట్లో డిఫెెండిింగ్‌ చాాంపియన్‌ బెల్జియంను అర్పిత్‌ వసవాడాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్్కిింది. తొలి ఇన్్నిింగ్సస్‌‌లో
ఓడిించిింది. జర్్మనీకిది మూడో ప్రపంచకప్‌. 2002, 2006లోనూ ఆ జట్టు బెెంగాల్‌ 174 పరుగులకే కుప్్పకూలగా సౌరాష్టట్ర 404 పరుగులు చేసిింది.
ట్రోఫీ నెగ్్గిింది.
సన్‌‌రైజర్సస్‌ కెప్టె న్ మార్‌క్రమ్‌
వన్డే, టీ20ల్లో నంబర్ వన్ రానున్్న ఐపీఎల్‌ సీజన్‌‌లో సన్‌‌రైజర్సస్‌ హైదరాబాద్‌‌కు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌
టీమిిండియా సూపర్‌ ఫామ్‌‌తో ప్రస్తుతం టీ20ల్లో, వన్డేల్లో నెెంబర్‌వన్‌‌గా ఉంది. మార్‌క్రమ్‌ కెప్టెన్గా ఉండనున్నారు. ఇటీవల జొహానెస్‌బర్గగ్‌‌లో ముగిసిన
టీమిిండియా మొదట శ్రీలంకను, న్యూజిలాాండ్‌‌తో సిరీస్లో క్లీన్‌‌స్్వీప్‌ చేయడంతో తొలి ఎస్‌ఏ20 లీగ్‌‌లో విజేతగా నిలిచిన సన్‌‌రైజర్సస్‌ ఈస్్టర్నన్‌ కేప్‌‌కు మార్‌క్రమ్‌
టాప్లో నిలిచిింది. టెస్టు ల్లోనూ అగ్రస్థా నం అందుకుుంటే.. ముచ్్చటగా మూడు నాయకత్్వవం వహిించాడు.
ఫార్మాట్్లలోనూ ఏకకాలంలో నెెంబర్‌వన్‌‌గా నిలిచిన అరుదైన జట్టుగా
నిలవనుుంది.
ప్రపంచ ఉత్్త మ ఫుట్‌‌బాలర్‌
అర్్జెెంటీనా జట్టు ను ప్రపంచ చాాంపియన్‌‌గా నిలబెట్టిన లియోనెల్‌ మెస్సీ 2022
వర్షిణికి ‘ఫిడే మాస్్టర్‌’ టైటిల్‌ ప్రపంచ ఉత్్తమ ఫుట్‌‌బాలర్‌‌గా ఎంపికయ్యాడు. గత 14 ఏళ్్లలో మెస్సీ ఏడోసారి
ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఎం.సాహితీ వర్షిణి ‘ఫిడే మాస్్టర్‌’ టైటిల్‌ కైవసం ప్రపంచ ఉత్్తమ ఫుట్‌‌బాలర్‌ అవార్డు గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ప్రపంచ
చేసుకుుంది. ఇప్్పటి వరకు విమెన్ క్్యాాండిడేట్‌ మాస్్టర్, విమెన్‌ ఫిడే మాస్్టర్, ఉత్్తమ క్రీడాకారిణి అవార్డు స్పెయిన్‌‌కు చెెందిన అలెక్సియా పుటెలాస్‌‌కు లభిించిింది.
విమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్్టర్‌ టైటిల్సస్‌ సాధిించిన సాహితి వర్షిణి తాజాగా ‘ఫిడే
మాస్్టర్‌’ అయిింది.
ఆస్ట్రే లియాదే ప్రపంచకప్
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు మరో ‘హ్యాట్రిక్‌’తో టీ20 ప్రపంచకప్‌‌ను
ఫార్ములా-ఈ–రేస్ ఛాాంప్‌ కైవసం చేసుకుుంది. 2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు
ఫార్ములా-ఈ ప్రి నాలుగో రౌౌండ్లో పెన్‌‌స్్కీ డ్రైవర్‌ జీన్‌ ఎరిక్‌ వెర్నన్‌ చాాంపియన్‌‌గా విశ్్వవిజేతగా నిలిచిన ఆసీస్‌.. 2016 మెగా ఈవెెంట్‌‌లో రన్్నరప్‌‌తో
నిలిచాడు. హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌‌లో సాగిన రేసులో వెర్నన్‌ అగ్రస్థా నం సరిపెట్టుకుుంది. మళ్లీ 2018, 2020గెలవగా, 2023లో ఫైనల్లో దక్షిణాఫ్రికాపై
సాధిించాడు. 46 నిమిషాల 1.099 సెకన్్లలో 32 ల్యాప్‌లను పూర్తిచేసి నెగ్గి ప్రపంచకప్‌ల హ్యాట్రిక్‌ నమోదు చేసిింది.
అగ్రస్థా నం కైవసం చేసుకున్నాడు.

32
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
స్పోర్ట్స్ merupulu.com
సంతోష్‌ ట్రోఫీ చాాంపియన్ నంబర్‌వన్‌‌గా అర్్జెెంటీనా
సంతోష్‌ ట్రోఫీ చాాంపియన్గా కర్ణాటక అవతరిించిింది. 54 ఏళ్్ల సుదీర్్ఘ విరామం అంతర్జాతీయ ఫుట్‌‌బాల్‌ సమాఖ్్య (ఫిఫా) ప్రపంచ ర్్యాాంకిింగ్సస్‌‌లో అర్్జెెంటీనా
తర్వాత ఈ ఫుట్‌‌బాల్‌ టోర్నీలో విజేతగా నిలిచిింది. ఫైనల్లో కర్ణాటక 3–2తో జట్టు ఆరేళ్్ల తర్వాత మళ్లీ టాప్ ర్్యాాంక్ సొొంతం చేసుకుుంది. ఫ్రాన్స్, బ్రెజిల్
మేఘాలయపై విజయం సాధిించిింది. సునీల్‌ కుమార్‌ (3వ నిమిషం), బెకి వరుసగా రెెండు, మూడో స్థా నంలో ఉన్నాయి. భారత జట్టు ఐదు స్థా నాలు
ఓరమ్‌ (20వ), రాబిన్‌ యాదవ్‌ (44వ) కర్ణాటక తరఫున గోల్సస్‌ చేశారు. పురోగతి సాధిించి 101వ ర్్యాాంక్‌ చేరిింది.

రెస్టట్‌‌దే ఇరానీ కప్‌ ఆర్లీన్సస్‌ మాస్్టర్సస్‌ టోర్నీ


రెస్టా ఫ్‌ ఇండియా ఇరానీ కప్‌‌లో చాాంపియన్‌‌గా నిలిచిింది. 2022 రంజీ ట్రోఫీ భారత యువ షట్్ల ర్‌ ప్రియాాంశు రజావత్‌ ఆర్లీన్సస్‌ మాస్్టర్సస్‌ టోర్నీ విజేతగా
చాాంపియన్‌ మధ్్యప్రదేశ్‌‌ను చిత్తుచేసి ఇరానీ కప్‌‌ను నిలబెట్టుకుుంది. ఫైనల్ నిలిచాడు. అతను తొలి బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 టైటిల్‌‌ను
మ్యాచ్‌‌లో రెస్టట్‌ 238 పరుగుల తేడాతో మధ్్యప్రదేశ్‌‌పై విజయం సాధిించిింది. దక్్కిించుకున్నాడు. క్వాలిఫయర్‌‌గా అడుగుపెట్టి 21 ఏళ్్ల ప్రియాాంశు పురుషుల
సిింగిల్సస్‌ ఫైనల్లో మాగ్్నస్‌ జొహానెసన్‌ (డెన్మార్కక్‌)పై గెలిచాడు.
నంబర్‌వన్‌ బౌలర్‌‌గా అశ్విన్
టీమ్‌ ఇండియా సీనియర్‌ స్పిన్్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్్చరీలో ప్రపంచ రికార్డు
బౌలర్‌‌గా నిలిచాడు. ఈ మేరకు ప్రకటిించిన ఐసీసీ టెస్టు బౌలిింగ్‌ జాబితాలో తెలుగమ్మాయి వెన్్నెెం జ్యోతి సురేఖ తుర్కియేలో జరుగుతున్్న ఆర్్చరీ ప్రపంచకప్‌
అశ్విన్‌ 869 పాయిింట్్ల తో నంబర్‌వన్‌ ర్్యాాంకు సాధిించాడు. జేమ్సస్‌ అండర్్సన్‌, స్టేజ్‌-1 టోర్్నమెెంట్లో మహిళల కాాంపౌౌండ్‌ వ్్యక్తిగత విభాగం ర్్యాాంకిింగ్‌ రౌౌండ్లో
కమిన్సస్‌ రెెండు, మూడో స్థా నాల్లో ఉన్నారు. ప్రపంచ రికార్డు తో అదరగొట్్టిింది. ఈ పోటీల్లో డబుల్‌-50 రౌౌండ్లో (353/360),
సిింగిల్‌-50 రౌౌండ్లో (360/360) పాయిింట్్ల తో అగ్రస్థా నంలో నిలిచిింది.
ఇండియాదే బోర్్డర్‌-–గావస్్కర్‌ ట్రోఫీ
భారత్, ఆస్ట్రేలియా మధ్్య ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో2–-1తో వరుసగా ‘రెస్టట్‌ ఆఫ్‌ ద వరల్డడ్‌’ జట్టు దే చెస్‌ టైటిల్‌
నాలుగో సారి భారత్ బోర్్డర్‌-గావస్్కర్‌ ట్రోఫీని సొొంతం చేసుకుుంది. అశ్విన్, కజకిస్తాన్, రెస్టట్‌ ఆఫ్‌ ద వరల్డడ్‌ మహిళల జట్్ల మధ్్య జరిగిన చెస్‌ టోర్్నమెెంట్‌‌లో
జడేజాలకు సంయుక్్తతంగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్్కిింది. 2017, ‘రెస్టట్‌ ఆఫ్‌ ద వరల్డడ్‌’ జట్టు టైటిల్‌ దక్్కిించుకుుంది. భారత గ్రరాండ్‌‌మాస్్టర్ ద్రోణవల్లి
2018,19, 2020 - 21లో సిరీస్ కైవసం చేసుకుుంది. హారిక, తమిళనాడుకు చెెందిన మహిళా గ్రరాండ్‌‌మాస్్టర్‌ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ
‘రెస్టట్‌ ఆఫ్‌ ద వరల్డడ్‌’ జట్టుకు ప్రాతినిధ్్యయం వహిించారు.
ఆసియా బిలియర్డడ్సస్‌ టైటిల్‌
భారత క్యూ సూపర్‌ స్టా ర్‌ పంకజ్‌ అద్వాని మరోసారి ఆసియా బిలియర్డడ్సస్‌
టైటిల్‌‌ను సొొంతం చేసుకున్నాడు. ఫైనల్లో అతను 5-–1తో బ్రిజేష్‌ దమానిపై గుకేశ్‌ కు ఆర్్మగెడాన్‌ టైటిల్‌
విజయం సాధిించాడు. పంకజ్‌‌కిది తొమ్మిదో ఆసియా బిలియర్డడ్సస్‌ టైటిల్‌. భారత చెస్‌ కెరటం గుకేశ్‌ మరోసారి సత్తా చాటాడు. ఆర్్మగెడాన్‌ ఆసియా,
ఓసియానియా టైటిల్‌‌ను ఈ గ్రరాండ్‌ మాస్్టర్‌ సొొంతం చేసుకున్నా­డు. రెెండు
మ్యాచ్‌ల ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్‌ ఛాాంపియన్‌ నొడిర్బెక్‌ అబ్దుసతొరోవ్‌
ఏటీపీ మాస్్టర్సస్‌ టైటిల్ (ఉజ్బెకిస్థా న్‌)ను ఓడిించాడు.
ఇండియన్‌ వెల్సస్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్్టర్సస్‌ సిరీస్‌–1000 టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్‌
(ఆస్ట్రేలియా)తో కలిసి రోహన్ బోపన్్న పురుషుల డబుల్సస్‌ టైటిల్‌ సాధిించాడు.
ఈ గెలుపుతో 43 ఏళ్్ల బోపన్్న ఏటీపీ మాస్్టర్సస్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన పెద్్ద లారెస్‌ గ్లోబల్‌ అవార్డు లు
వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అర్్జెెంటీనా ఫుట్‌‌బాల్‌ కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ, జమైకా స్్ప్్రిింటర్‌ షెల్లిఆన్‌ ఫ్రేజర్‌
ప్రైస్‌ ఆయా విభాగాల్లో ప్రతిష్టా త్్మక లారెస్‌ గ్లోబల్‌ స్పోర్టట్సస్‌ పర్్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌
అవార్డు లు గెలుచుకున్నారు. అర్్జెెంటీనా ఫుట్‌‌బాల్‌ జట్టు టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌
మియామి టైటిల్‌ అవార్డు తో కలిపి మెస్సీ రెెండు అవార్డు లను అందుకున్నాడు.
రష్యా టెన్నిస్‌ స్టా ర్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ మియామి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
పురుషుల సిింగిల్సస్‌ ఫైనల్లో అతడు 7-–5, 6–-3తో జానిక్‌ సినర్‌ (ఇటలీ)ను
ఓడిించాడు. గత 25 మ్యాచ్‌‌ల్్లో మెద్వెదెవ్‌ 24 గెలవడం విశేషం. ఇండియన్‌ ప్రపంచకప్‌ షూటిింగ్‌
వెల్సస్‌ ఫైనల్లో కార్లో స్‌ అల్్కరాస్‌ చేతిలో మాత్రమే ఓడిపోయాడు. ప్రపంచకప్‌ షూటిింగ్‌ టోర్్నమెెంట్‌‌లో భారత్‌‌కు తొలి స్్వర్్ణ పతకం లభిించిింది.
10 మీటర్్ల ఎయిర్‌ పిస్్టల్‌ మిక్సస్‌డడ్‌ టీమ్‌ ఈవెెంట్‌‌లో సరబ్‌‌జోత్‌ సిింగ్‌–దివ్్య
థడిగోల్‌ సుబ్్బరాజు (భారత్‌) ద్్వయం విజేతగా నిలిచిింది.
ఆస్ట్రే లియన్‌ ఓపెన్‌
ఫార్ములావన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రరాండ్‌పప్రిలో మ్యాక్సస్‌ వెర్‌‌స్్టా పెన్‌ (రెడ్‌‌బుల్)
చాాంపియన్గా నిలిచాడు. ఏడుసార్లు ప్రపంచ ఛాాంపియన్‌ లూయిస్‌ హామిల్్టన్‌
(మెర్సిడెజ్, 18 పాయిింట్లు ) నుుంచి గట్టిపోటీ ఎదురైనా నిలిచిన మ్యాక్సస్‌
తొలిసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌‌ను ఖాతాలో వేసుకున్నాడు.
33
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com స్పోర్ట్స్

భారత షూటర్ వరల్డ్ రికార్డ్ బ్రిటీష్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నీ


షూటిింగ్‌ ప్రపంచకప్‌‌లో భారత షూటర్‌ రిథమ్‌ సాాంగ్వాన్‌ నయా ప్రపంచ ప్రతిష్టా త్్మక బ్రిటీష్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్ టోర్నీలో అండర్‌–15 బాలికల
రికార్డు సృష్్టిించిింది. మహిళల 25 మీటర్్ల పిస్్టల్‌ ఈవెెంట్లో క్వాలిఫికేషన్లో 595 సిింగిల్సస్‌ విభాగంలో భారత అమ్మాయి అనాహత్‌ సిింగ్‌ విజేతగా నిలిచిింది.
పాయిింట్లు సాధిించి అగ్రస్థా నంలో నిలిచిన రిథమ్‌.. అత్్యధిక క్వాలిఫికేషన్‌ ఫైనల్లో సొహైలా హజీమ్‌ (ఈజిప్టట్‌)పై గెలిచిింది. గతంలో భారత్‌ నుుంచి జోష్నా
స్కోరు రికార్డు ను బద్్దలు కొట్్టిింది. చినప్్ప, దీపిక పళ్లికల్‌ మాత్రమే బ్రిటీష్‌ ఓపెన్‌ జూనియర్‌ టోర్నీలో విజేతలుగా
నిలిచారు.
పారితోషికాల్లో రొనాల్డో టాప్‌
అత్్యధిక పారితోషికం అందుకుుంటున్్న ఆటగాళ్్లలో ఫుట్‌‌బాలర్‌ క్రిస్టియానో యుకి–సాకేత్‌ జోడీకి టైటిల్‌
రొనాల్డో అగ్రస్థా నంలో ఉన్్నట్టు ఫోర్బబ్సస్‌ పత్రిక వెల్్లడిించిింది. ఇటీవల సౌదీ
అరేబియా క్్లబ్‌ అల్‌‌నాసర్‌‌కు మారిన తరువాత రొనాల్డో పారితోషికం మూడేళ్్ల యుకి బాాంబ్రి, సాకేత్‌ మైనేని జంట బ్్యాాంకాక్‌ ఓపెన్‌ ఛాలెెంజర్‌ టైటిల్‌‌ను
కాలానికి 136 మిలియన్‌ డాలర్్లకు పెరిగినట్టు ఫోర్బబ్సస్‌ తెలిపిింది. మెస్సీ, గెలుచుకుుంది. ఫైనల్లో ఈ టాప్‌ సీడ్‌ జోడీ రుుంగ్‌‌కాత్‌ (ఇండోనేషియా), అకిర
ఎంబాపె తర్వాతి స్థా నాల్లో ఉన్నారు. సాాంటిలన్‌ (ఆస్ట్రేలియా) ద్్వయంపై విజయం సాధిించిింది. యుకి, సాకేత్‌
జంటకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌‌లో వైల్డడ్‌‌కార్డడ్‌ లభిించిింది.
టాప్ ప్లేస్లో నీరజ్‌ చోప్రా
భారత స్టా ర్‌ నీరజ్‌ చోప్రా ప్రపంచ జావెలిన్‌ త్రోలో నంబర్‌వన్‌ ర్్యాాంకు జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
సాధిించిన తొలి ఇండియన్గా చరిత్ర సృష్్టిించాడు. ప్రపంచ అథ్లెటిక్సస్‌ తాజా
ర్్యాాంకిింగ్సస్‌‌లో నీరజ్‌ (1455 పాయిింట్లు ) ప్రపంచ ఛాాంపియన్‌ అండర్్సన్‌ భారత ఆర్్చరీ సంఘం ఆధ్్వర్్యయంలో జరుగుతున్్న ఓపెన్‌ సెలెక్షన్‌ ట్రయల్సస్‌‌లో
పీటర్సస్‌ (గ్రెనెడా, 1433)ని వెనక్కి నెట్టి అగ్రస్థా నానికి చేరుకున్నాడు. తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్్పిింది. మహిళల
కాాంపౌౌండ్‌ వ్్యక్తిగత ట్రయల్సస్‌‌లో డబుల్‌ 50 మీటర్్ల రౌౌండ్‌‌లో 1440
పాయిింట్్లకుగాను 1418 పాయిింట్్ల తో వరల్డ్ రికార్డ్ సాధిించిింది.
ఐహెచ్‌ఎఫ్‌ ఛాలెెంజర్‌ ట్రోఫీ
అంతర్జాతీయ హ్్యాాండ్‌‌బాల్‌ ఫెడరేషన్‌ (ఐహెచ్‌ఎఫ్‌) ఛాలెెంజర్‌ ట్రోఫీలో భారత
అమ్మాయిల జట్టు విజేతగా నిలిచిింది. ఢాకాలో జరిగిన పోటీల్లో భారత్‌ ఫైనల్లో బ్లి ట్జ్ చాాంపియన్‌‌షిప్‌‌లో హంపికి రజతం
ఆతిథ్్య బంగ్లాదేశ్‌‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుుంది. భారత మహిళా చెస్ స్టార్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాాంపియన్‌‌షిప్‌‌లో
సిల్్వర్ మెడల్ సాధిించిింది.ఈ టోర్నీలో 35 ఏళ్్ల హంపి 12.5 పాయిింట్్ల తో
రెెండో స్థా నంలో నిలిచిింది. 13 పాయిింట్్ల తో బిబిసారా (కజకిస్తాన్)
టెస్టు క్రికెట్లో భారత్ నంబర్‌వన్‌ చాాంపియన్గా అవతరిించిింది. ఓపెన్ విభాగంలో మాగ్్నస్ కార్్ల్్సన్ (నార్వే)
టెస్టు క్రికెట్లో టీమ్‌ ఇండియా నంబర్‌వన్‌‌గా నిలిచిింది. ఆస్ట్రేలియాను వెనక్కి టైటిల్ సాధిించాడు.
నెట్టి మరోసారి అగ్రస్థా నాన్ని కైవసం చేసుకుుంది. 121 రేటిింగ్‌ పాయిింట్్ల తో
భారత్‌ నంబర్‌వన్‌ స్థా నం సాధిించిింది. ఆసీస్‌ (116) రెెండు, ఇంగ్్లాాండ్‌ (114)
మూడో స్థా నాల్లో నిలిచాయి. సౌదీ అరేబియా క్్లబ్‌‌తో రొనాల్డో
తన 20 ఏళ్్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌‌లో యూరోప్‌‌లోని విఖ్యాత క్్లబ్‌లకు ప్రాతినిధ్్యయం
వహిించిన పోర్చుగల్‌ స్టా ర్‌ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి ఆసియాలోని సౌదీ
ఆసియా బ్యాడ్్మిింటన్ చాాంపియన్స్ అరేబియాకు చెెందిన అల్‌ నాసర్‌ క్్లబ్‌‌తో రెెండున్్నరేళ్్ల కాలానికి ఒప్్పపందం
ఆసియా బ్యాడ్్మిింటన్‌ చాాంపియన్‌‌షిప్‌‌లో రంకిరెడ్డి సాత్విక్‌–సాయిరాజ్‌ - కుదుర్చుకున్నాడు.
చిరాగ్‌‌శెట్టి జోడీ చరిత్రాత్్మక డబుల్సస్‌ స్్వర్్ణణం సాధిించిింది. దీీంతో బీడబ్ల్యూఎఫ్‌
తాజా ర్్యాాంకిింగ్సస్‌‌లో సాత్విక్‌ ద్్వయం అయిదో ర్్యాాంకులో నిలిచిింది.
కెనడాకు డేవిస్‌కప్‌
అడిలైడ్‌ ఓపెన్ విజేత జొకోవిచ్ ప్రపంచ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ చాాంపియన్‌‌షిప్‌ డేవిస్‌కప్‌‌లో కెనడా జట్టు
తొలిసారి విజేతగా అవతరిించిింది. స్పెయిన్‌‌లో జరిగిన ఫైనల్లో కెనడా 2–0తో
అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌–1 ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్్ల సెర్బియా ఆస్ట్రేలియాపై గెలిచిింది.122 ఏళ్్ల డేవిస్‌కప్‌ చరిత్రలో కెనడా తొలిసారి టైటిల్‌
టెన్నిస్‌ స్టార్ నొవాక్‌ జొకోవిచ్ చాాంపియన్‌‌గా నిలిచాడు. పురుషుల సిింగిల్సస్‌ అందుకుుంది. 2019లో కెనడా ఫైనల్‌‌కు చేరినా రన్్నరప్‌‌గా నిలిచిింది.
ఫైనల్లో ప్రపంచ ఐదో ర్్యాాంకర్‌ జొకోవిచ్‌ ప్రపంచ 33వ ర్్యాాంకర్‌ సెబాస్టియన్‌
కోర్డా (అమెరికా)పై గెలిచాడు. జొకోవిచ్‌ కెరీర్‌‌లో ఇది 92వ సిింగిల్సస్‌ టైటిల్‌.
ఐఓఏ అధ్్యక్షురాలిగా పీటీ ఉష
దిగ్్గజ స్్ప్్రిింటర్‌ పీటీ ఉష భారత ఒలిింపిక్‌ సంఘం (ఐఓఏ) తొలి మహిళా
అధ్్యక్షురాలిగా ఎన్నికైైంది. ఐఓఏ అధ్్యక్ష పదవికి ఆమె ఒక్్కరే నామినేషన్‌
వేయడంతో విజయం ముుందే ఖాయమైైంది. ఐఓఏ ఉపాధ్్యక్షుడిగా ఒలిింపిక్‌

34
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
స్పోర్ట్స్ merupulu.com
కాాంస్్య విజేత గగన్‌ నారంగ్‌ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌
సౌరాష్టట్రదే విజయ్‌హజారె ట్రోఫీ మలేసియా మాస్్టర్సస్‌ సూపర్‌-500 టోర్నీ విజేతగా భారత స్టార్ షట్్లర్ హెచ్‌ఎస్
విజయ్‌ హజారె ఫైనల్లో మహారాష్టట్రపై సౌరాష్టట్ర 5 వికెట్్ల తేడాతో గెలిచిింది. 249 ప్రణయ్ నిలిచాడు. 30 ఏళ్్ల ప్రణయ్‌‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌.మలేషియా
పరుగుల లక్ష్యాన్ని సౌరాష్టట్ర 46.3 ఓవర్్లలో 5 వికెట్లే కోల్పోయి ఛేదిించిింది. మాస్్టర్సస్‌ ఉమెన్స్ సిింగిల్సస్‌‌లో 2013, 2016 సీజన్్లలో పీవీ సిింధు, 2017లో
సౌరాష్టట్ర ఈ ట్రోఫీ సాధిించడం ఇది రెెండోసారి. 2007–8 సీజన్‌‌లో ఆ జట్టు సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలిచారు.
విజేతగా నిలిచిింది.
ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌
మెస్సి సూపర్ రికార్డ్ భారత స్టా ర్‌ డబుల్సస్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజ్‌ - చిరాగ్‌ శెట్టి ఇండోనేసియా
ప్రొఫెషనల్‌ ఆటగాడిగా మెస్సి 1000 మ్యాచ్లు ఆడాడు. అందులో అర్్జెెంటీనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో విజేతగా నిలిచారు. బీడబ్ల్యూఎఫ్‌
తరపున 169 (94 గోల్సస్‌), బార్సిలోనా తరపున 778 (672 గోల్సస్‌), పారిస్‌ సూపర్‌ 1000 టైటిల్‌ సాధిించిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్్పిింది. ఈ
సెయిింట్‌ జర్్మమైన్‌ తరపున 53 (23 గోల్సస్‌) మ్యాచ్‌‌లాడాడు. మొత్్తతం 789 గోల్సస్‌ జోడీకి ఇదే మొదటి సూపర్‌ 1000 టైటిల్‌.
సాధిించాడు.
ఈజిప్టట్‌‌దే స్క్వాష్‌ ప్రపంచకప్‌
మీరాబాయికి సిల్్వర్ మెడల్ భారత్‌ వేదికగా నిర్్వహిించిన ఎస్‌‌డీఏటీ డబ్ల్యూఎస్‌ఎఫ్‌ స్క్వాష్‌ ప్రపంచకప్‌‌ను
భారత స్టా ర్‌ మహిళా వెయిట్‌‌లిఫ్్టర్‌ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్‌‌లిఫ్్టిింగ్‌ ఈజిప్టట్‌ కైవసం చేసుకుుంది. ఫైనల్లో ఆ జట్టు 2-–1తో మలేసియాను ఓడిించిింది.
చాాంపియన్‌‌షిప్‌‌లో సిల్్వర్ మెడల్ సొొంతం చేసుకుుంది. బొగోటా (కొలంబియా) సెమీఫైనల్లో ఓడిన భారత జట్టు జపాన్‌‌తో కలిసి ఉమ్్మడిగా మూడో స్థా నంలో
లో జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెెండో స్థా నంలో నిలిచిింది. నిలిచిింది.
జియాాంగ్‌ హుయ్‌‌హువా (చైనా; 206 కేజీలు) స్్వర్్ణణం సాధిించిింది.
ఆర్్చరీ ప్రపంచకప్‌
ఇషా సిింగ్‌‌కు రజతం ఆర్్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్్నమెెంట్లో అభిషేక్‌ వర్్మ పురుషుల కాాంపౌౌండ్‌
జాతీయ షూటిింగ్‌ చాాంపియన్‌‌షిప్‌‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సిింగ్‌ రజత వ్్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధిించాడు. ఫైనల్లో ఈ భారత స్టా ర్‌ 148-
పతకం గెలుచుకుుంది. భోపాల్‌‌లో డిసెెంబ‌ర్ 12న‌ ముగిసిన ఈ టోర్నీలో –146తో జేమ్సస్‌ లూట్జజ్‌ (అమెరికా)పై నెగ్గాడు. ప్రపంచకప్‌‌లో అభిషేక్‌‌కు ఇది
ఇషా సిింగ్‌ జూనియర్‌ మహిళల 10 మీటర్్ల ఎయిర్‌ పిస్్టల్‌ విభాగం ఫైనల్లో మూడో వ్్యక్తిగత స్్వర్్ణణం.
హర్యాణకు చెెందిన ఒలిింపియన్‌ మను భాకర్‌ చేతిలో ఓడిపోయిింది.
ఇంటర్‌ కాాంటినెెంటల్‌ కప్‌
ఫిఫా ప్రపంచకప్‌ విజేత అర్్జెెంటీనా ఇంటర్‌ కాాంటినెెంటల్‌ ఫుట్‌‌బాల్‌ కప్‌‌ను భారత్‌ సొొంతం చేసుకుుంది. ఫైనల్లో
ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడిించి అర్్జెెంటీనా విజేతగా నిలిచిింది. 2-–0 గోల్సస్‌‌తో లెబనాన్‌‌ను ఓడిించిింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఓ మెరుపు గోల్‌‌తో
అర్్జెెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధిించిింది. మొత్్తతంగా ఆ జట్టు జట్టు విజయంలో కీలకపాత్ర పోషిించాడు.
మూడోసారి జగజ్జేతగా నిలిచిింది. గోల్డెన్‌ బాల్‌ (బెస్టట్‌ ప్లేయర్‌) అవార్డ్ మెస్సీ,
గోల్డెన్‌ బూట్‌ ఎంబాపె, గోల్డెన్‌ గ్లౌ వ్‌ మార్టినెజ్‌, బెస్టట్‌ యంగ్‌ ప్లేయర్‌ ఎంజో
ఫెర్్నాాండెజ్‌ (అర్్జెెంటీనా), ఫెయిర్‌ ప్లే అవార్డు ఇంగ్్లలండ్‌ టీమ్ దక్్కిించుకుుంది. స్పీడ్‌ చెస్‌ టైటిల్‌
భారత యువ గ్రరాండ్‌‌మాస్్టర్‌ గుకేశ్‌ జూనియర్‌ స్పీడ్‌ చెస్‌ చాాంపియన్‌‌షిప్‌‌లో
విజేతగా నిలిచాడు. తుది పోరులో తొలి మూడు గేమ్‌లలో ఒక డ్రాతో
జైపుర్‌‌దే ప్రొ కబడ్డీ-–9 టైటిల్‌ పాటు రెెండిింట్లో ఓడిన 17 ఏళ్్ల గుకేశ్‌ బలంగా పుుంజుకుని టైటిల్‌ కైవసం
ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరంభ సీజన్లో విజేతగా నిలిచిన జైపుర్‌ పిింక్‌ పాాంథర్సస్‌ చేసుకున్నాడు.
మళ్లీ తొమ్మిదో సీజన్‌ ఫైనల్లో జైపుర్‌ 33-–29తో పుణెరి పల్టా న్‌‌పై విజయం
సాధిించడంతో టైటిల్ గెలుచుకుుంది.

చాాంపియన్‌‌గా చెన్్న నై సూపర్‌కింగ్సస్‌


ఐపీఎల్‌–2023లో చెన్్ననై సూపర్‌ కిింగ్సస్‌ చాాంపియన్‌‌గా నిలిచిింది. ఫైనల్లో చెన్్ననై
5 వికెట్్ల తేడాతో గుజరాత్‌ టైటాన్సస్‌‌ను ఓడిించిింది. శుబ్్మన్ గిల్ అత్్యధికంగా
890 పరుగులు చేసి ఆరెెంజ్ క్్యాాంప్, షమీ 28 వికెట్్ల తో పర్పుల్ క్యాప్
దక్్కిించుకున్నారు.

35
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com సైన్స్ అండ్ టెక్నాలజీ

సైన్స్ అండ్ టెక్నాలజీ


మానవసహిత గగన్‌‌యాన్‌ బ్రహ్మోస్‌ విజయవంతం
2024 చివరికల్లా మానవసహిత గగన్‌‌యాన్‌ ప్రయోగం నిర్్వహిస్తామని బ్రహ్మోస్‌ సూపర్‌‌సోనిక్‌ క్షిపణిని భారత నౌకాదళం అరేబియా సముద్రంలో
షార్‌ డైరెక్్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ ప్రకటిించారు. వాణిజ్్యపరంగా విదేశీ యుద్్ధనౌకపై నుుంచి విజయవంతంగా ప్రయోగిించిింది. డీఆర్‌‌డీవో దేశీయంగా
ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని రూపొొందిించిన సీకర్‌ అండర్‌ బూస్్టర్‌ పరిజ్ఞానంతో ఈ పరీక్ష చేపట్టా రు. ధ్్వని
ప్రయోగిించడంతో చంద్రయాన్‌–3 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. వేగానికి దాదాపు మూడు రెట్్ల వేగంతో (మ్యాక్‌ 2.8) ప్రయాణిించగలదు.

ఎస్ఎస్ఎల్‌‌వీ-డీ2 సక్సెస్ ఎంఆర్‌ శామ్‌ క్షిపణి సక్సెస్


ఆంధ్రప్రదేశ్‌‌లోని శ్రీహ‌రికోట నుుంచి ఎస్ఎస్ఎల్‌‌వీ-డీ2 రాకెట్ మూడు ఉపరితలం నుుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదిించగల అధునాతన
ఉపగ్రహాల‌ను విజ‌య‌వంతంగా మోసుకెళ్్లిింది. మార్చిలో జీఎస్ఎల్‌‌వీ మధ్్యశ్రేణి క్షిపణి (ఎంఆర్‌ శామ్‌)ను భారత నౌకాదళం విజయవంతంగా
మార్క్ త్రీ రాకెట్ ద్వారా వన్‌‌వెబ్ ఇండియాకు చెెందిన 236 శాటిలైట్్ల ను పరీక్షషించిింది. అగ్రశ్రేణి యుద్్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్్ననం’ నుుంచి ఈ
ప్రయోగిించ‌నున్్నట్లు ఇస్రో చీఫ్ సోమ‌నాథ్ తెలిపారు. ప్రయోగం జరిగిింది. దీన్ని బీడీఎల్‌ సంస్్థ అభివృద్ధి చేసిింది.

అంతరిక్ష యాత్రకు బోయిింగ్‌ తేజస్‌‌లో స్్వదేశీ పవర్‌ టేకాఫ్‌ షాఫ్టట్‌


విమానాల తయారీ సంస్్థ బోయిింగ్‌ కొత్్తగా అంతరిక్షంలోకి వెళ్్లేేందుకు భారత్‌ ప్రతిష్టా త్్మకంగా రూపొొందిించిన తేలికపాటి యుద్్ధ విమానం (తేజస్‌)
ప్లాన్ చేస్్తుుంది. బోయిింగ్‌ కంపెనీ ఇంతకు ముుందు మానవ రహిత అంతరిక్ష స్్వదేశీ పవర్‌ టేకాఫ్‌ (పీటీవో) షాఫ్టట్‌‌తో తొలిసారి గగనవిహారం చేసిింది. ఈ
కేేంద్రాలను పంపిింది. ఈ మిషన్‌ కోసం నాసాకు చెెందిన ఇద్్దరు సీనియర్‌ పరీక్ష బెెంగళూరులో జరిగిింది. పీటీవో షాఫ్ట్, చాలా కీలక సాధనం. విమానం
సైైంటిస్టు లు బుచ్‌ విల్మోర్‌‌తో పాటు భారత సంతతికి చెెందిన సునీతా విలియమ్సస్‌ ఇంజిన్‌ నుుంచి శక్తిని గేర్‌‌బాక్సస్‌‌కు బదిలీ చేస్్తుుంది.
ఎంపికయ్యారు.
చంద్రయాన్‌–3 ప్రీలాాంచ్‌ టెస్ట్
అస్తత్ర మిస్్ససైల్ సక్సెస్ ప్రాజెక్టులో భాగంగా నిర్్వహిించిన ప్రీలాాంచ్‌ 3–‌చంద్రయాన్
డీఆర్డీవో అస్తత్ర మిస్్ససైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షషించిింది. ఒడిశా పరీక్ష విజయవంతమైైందని ఇస్రో ప్రకటిించిింది. చంద్రుడిపైన
తీరంలో ఎస్యూ–30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుుంచి దీన్ని పరీక్షషించగా సక్సెస్ఫుల్గా
టార్గెట్ను ఛేదిించిిందని రక్షణ శాఖ వర్గా లు తెలిపాయి. అస్తత్ర క్షిపణి వ్్యవస్్థను
ప్రొపల్్షన్‌, ల్్యాాండర్‌, రోవర్‌ మాడ్యూళ్తో
్ల కూడిన లూనార్‌ను
తేజస్ మార్క్–1ఏ యుద్్ధ విమానం, మిగ్–29 జెట్ అప్గ్రేడ్ వర్్షన్్లలో ప్రయోగాన్ని ఈ 3–‌క్షేమంగా దిించడమే లక్ష్యంగా చంద్రయాన్
వినియోగిించనున్్నట్లు పేర్కొన్నాయి. .ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది
రీయూజబుల్‌ లాాంచ్‌ వెహికల్‌
అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగిించిన వాహక నౌకలను
స్పేస్‌ఎక్సస్‌ సంస్్థకు చెెందిన ఫాల్్కన్‌ రాకెట్‌ నలుగురు వ్యోమగాములతో మళ్లీ వినియోగిించే ప్రక్రియలో కీలకమైన రీయూజబుల్‌ లాాంచ్‌
నిింగిలోకి దూసుకెళ్్లిింది. వీరిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్సస్‌ (యూఏఈ)
వెహికల్‌అటానమస్‌ల్్యాాండిింగ్‌మిషన్‌(ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌)
కు చెెందిన సల్తాన్‌ అల్‌ నెయాదీ ఉన్నారు. అమెరికాలోని కెనెడీ అంతరిక్ష
కేేంద్రం నుుంచి ఈ ప్రయోగం జరిగిింది. ఈ నలుగురు ఐఎస్‌ఎస్‌‌లో విధులు .ను ఇస్రో విజయవంతంగా పరీక్షషించిింది
నిర్్వర్్తిించనున్నారు.

36
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
సైన్స్ అండ్ టెక్నాలజీ merupulu.com
చంద్రుడి మీదకి క్రిస్టినా కోచ్ జపాన్ నౌక ఆచూకీ లభ్్యయం
పేరుతో నాసా వచ్చే సంవత్్సరం నిర్్వహిించనున్్న 2–అర్టిమిస్ రెెండో ప్రపంచ యుద్్ధ సమయంలో వెయ్యి మందికి పైగా యుద్్ధ
చంద్రునిపై ప్రదక్షిణకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఖైదీలను తరలిస్్తుుండగా మునిగిపోయిన జపాన్‌ నౌక ఆచూకీ
క్రిస్టినా కోచ్ అనే మ‌హిళ ఉంది. దీీంతో చంద్రుడి వరకూ వెళ్లిన ఎట్్ట కేలకు లభ్్యమైైంది. దక్షిణ చైనా సముద్రంలో ’ఎస్‌ఎస్‌
.తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్్టిించనుుంది .మాాంటెవీడియో మారు’ నౌక ఆచూకీ లభిించిింది

‘స్టార్‌ షిప్‌’ ప్రయోగం ఫెయిల్ ఎంఆర్‌ శామ్‌ పరీక్ష సక్సెస్


మస్క్‌కు చెెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ రూపొొందిించిన అతిపెద్్ద ఉపరితలం నుుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదిించే మధ్్యశ్రేణి
రాకెట్‌ ‘స్టార్షిప్’ నిింగిలోకి ఎగిసిన కాసేపటికే పేలిపోయిింది. క్షిపణి (ఎంఆర్‌ శామ్‌)ని భారత నౌకాదళం తన యుద్్ధనౌక
చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత యాత్రల కోసం ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ నుుంచి విజయవంతంగా పరీక్షషించిింది.
స్పేస్‌ఎక్స్‌ అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం తొలి పరీక్షలో విఫలం సముద్ర ఉపరితలానికి చేరువగా వెళుతున్్న (సీ స్కిమిింగ్‌) ఒక
120 అయిింది. ‘స్టార్‌షిప్‌’ ప్రధాన రాకెట్, బూస్్టర్లు కలిపి ఎత్తు .లక్ష్యాన్ని ఇది దిగ్విజయంగా ఛేదిించిింది
.అంతస్తుల భవనం ఎత్తు) ఉంటుుంది 40 మీటర్లు (సుమారు
నిఘా కోసం ప్రత్యేక డ్రోన్‌
పీఎస్‌ఎల్‌‌వీ-సీ55 రాకెట్ సక్సెస్ గిడ్్డడంగుల నిర్్వహణ, సైనిక అవసరాలు, శాాంతి భద్రతల
తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌(సతీష్‌ ధావన్‌ స్పేస్‌సెెంటర్‌) పరిరక్షణకు గువాహటి ఐఐటీ పరిశోధకులు విభిన్్న రకాల డ్రోన్్లను
రాకెట్ 55 22న ఇస్రో ప్రయోగిించి పీఎస్‌ఎల్‌వీ-సీ నుుంచి ఏప్రిల్ అభివృద్ధి చేశారు. గాల్లోకి నిట్్ట నిలువున పైకి లేచే మానవరహిత
విజయవంతమైైంది. వాహననౌక రెెండు విదేశీ ఉపగ్రహాలను విమానం ‘రావెన్‌’నూ రూపొొందిించారు. ఇరుకైన ప్రరాంతాల్లో
నిింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్్టిింది. .నిఘా కోసం దీన్ని పక్షుల డిజైన్‌ స్ఫూర్తిగా తయారు చేశారు
ఈ ఏడాది ఇస్రోకిది తొలి పీఎస్‌ఎల్వీ ప్రయోగం కాగా, ఈ
.57వ ప్రయోగమన్నారు సిరీస్‌లో ఆపరేటిింగ్‌ సిస్్టటం ‘భారోస్‌’
దేశీయ మొబైల్‌ ఆపరేటిింగ్‌ సిస్్టటంను (ఓఎస్‌) ఐఐటీ మద్రాస్‌
ఆర్మీలో ఎల‌క్ట్రిక్ జిప్సీలు తీసుకొచ్్చిింది. ‘ఆత్్మ నిర్్భర్‌ భారత్‌’లో భాగంగా ఈ సరికొత్్త
ఇండియన్‌ ఆర్మీ సెల్‌ కొత్్తగా ఎలక్ట్రిక్‌ జిప్సీ వాహనాలను సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినట్లు ప్రకటిించిింది. దీనికి ‘భారోస్‌
ప్రవేశపెట్్టిింది. ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్‌పోల్‌ ఈవీ స్టార్్టప్‌లతో కలిసి (భారత్‌ ఓఎస్‌)’ అని పేరుపెట్్టిింది. జండ్‌కే ఆపరేటిింగ్‌ ప్రైవేట్
భారతీయ సైన్్యయం పాత జిప్సీ వాహనాలను కొత్్త ఎలక్ట్రిక్‌ జిప్సీ .లిమిటెడ్‌ (జండ్‌ కాప్స్‌) సంస్్థ దీన్ని రూపొొందిించిింది
.వాహనాలుగా మార్చేస్్తుుంది
నౌకాదళంలోకి ‘వజీర్‌’
గురుగ్రహంపై జ్యూస్‌ పరిశోదన భారత నావికాదళం అమ్ములపొదిలోకి ఐదో స్కార్పీన్ తరగతికి
ఐరోపా అంతరిక్ష సంస్్థ (ఈఎస్‌ఏ) ‘జ్యూస్‌’ అనే వ్యోమనౌకను 75లో భాగంగా–చెెందిన జలాాంతర్గా మి ‘వజీర్‌’ చేరిింది. ప్రాజెక్టు
ప్రయోగిించిింది. ఇది గురుడి కక్ష్యలో ఉన్్న యూరోపా, లిస్టో, దేశీయంగా నిర్్మిించిన ఈ సబ్‌మెరైన్ ద్వారా భారత నేవీకి
.గానీమీడ్‌ చందమామల పైనా పరిశోధనలు సాగిించనుుంది మరిింత బలం చేకూరనుుంది. వజీర్‌ను ఫ్రాన్స్‌ నావల్‌ గ్రూప్‌
భాగస్వామ్్యయంతో ముుంబైలోని మజగావ్‌డాక్‌షిప్‌ బిల్్డర్స్‌ లిమిటెడ్‌
.నిర్్మిించిింది
‘ఐఎన్ఎస్ మగర్’ వీడ్కోలు
నీటిలోనే కాదు.. నేలపైనా దాడి­­చేసే స్్వభావం ఉన్్న మొసలి
్ల టు భారత నౌకాదళానికి సుదీర్్ఘ 36 (మగర్) యుద్్ధనౌక
ఏళ్పా పీఎస్‌ఎల్‌‌వీ సీ–54 సక్సెస్
7వ తేదీ త‌న‌విధులకు స్్వస్తి సేవలందిించిన ఐఎన్ఎస్ మగర్ మే మీటర్్ల ఎత్్తయిన 44 26న ప్రయోగిించిన ‌షార్ నుుంచి నవంబర్
.పలికిింది రాకెట్‌ ప్రయోగం విజయవంతమైైంది. ఈ పీఎస్‌ఎల్‌వీ సీ54
–‌కేజీల ఎర్త్‌ ఆబ్్జర్వేషన్‌ శాటిలైట్‌ ఓషన్‌శాట్ 1,117 ‌రాకెట్
కేజీల తొమ్మిది 1,171 సహా మొత్్తతం )6‌ఈవోఎస్(03
37
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
merupulu.com సైన్స్ అండ్ టెక్నాలజీ

ఉపగ్రహాలను నిర్దిష్్ట కక్ష్యల్లోకి ప్రవేశపెట్్టిింది. పీఎస్‌ఎల్‌వీ కృత్రిమ వర్్షషం సక్సెస్


.56వ ప్రయోగం రాకెట్‌తో ఇది ఐఐటీ కాన్పూర్‌కు చెెందిన పరిశోధకులు క్లౌడ్‌సీడిింగ్‌టెక్నాలజీని
ఉపయోగిించి ప్రయోగాత్్మకంగా కృత్రిమ వర్షాన్ని కురిపిించారు.
అగ్ని–3 పరీక్ష సక్సెస్‌ ఏవియేషన్‌ అధికారుల అనుమతితో టెస్్టిింగ్‌ విమానం
‌పరీక్షను భారత్‌నవంబర్ 3–మధ్్యయంతర శ్రేణి బాలిస్టిక్‌క్షిపణి అగ్ని వేల అడుగులకు చేరుకున్్న తర్వాత క్లౌడ్‌ 5 .గాల్లోకి ఎగిరిింది
23న విజయవంతంగా నిర్్వహిించిింది. ఒడిశా తీరంలోని ఏపీజే సీడిింగ్‌ టెక్నాలజీ ద్వారా వాతావరణంలో మార్పులు వచ్చేలా
అబ్దు ల్‌కలాాం ద్వీపం నుుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు డీఆర్‌డీవో రసాయనాలను చల్లా రు. కొద్దిసేపటికి ఆ ప్రరాంతంలో కృత్రిమ
వర్గా లు వెల్్లడిించాయి. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణి .వర్్షషం కురిసిింది
కిలోమీటర్్ల పరిధిలోని లక్ష్యాలను 5,000 నుుంచి 3,500
.ఛేదిించగలదు

అగ్ని5 క్షిపణి పరీక్ష సక్సెస్‌


బాలిస్టిక్‌ 5–అణ్వాయుధాలను మోసుకెళ్ లే సామర్్థ్్యమున్్న అగ్ని
క్షిపణి 2–క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షషించిింది. అగ్ని
వేల కిలోమీటర్లు కాగా తాజాగా అభివృద్ధి పరిచిన 2 సామర్్థ్యయం
వేల కిలోమీటర్్ల దూరంలోని లక్ష్యాలను 5 క్షిపణి 5–అగ్ని
.ఛేదిించగలదు

నేవీలోకి ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’


దేశీయంగా తయారు చేసిన స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రా యర్‌
‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌
సిింగ్‌ ముుంబయిలో లాాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టా రు.
గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్‌ పేరిట
దీనికి నామకరణం చేశారు. అణు, జీవ, రసాయన యుద్్ధ
.పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు

జీఎస్‌ఎల్‌‌వీ-ఎఫ్‌12 సక్సెస్
ఇస్రో రెెండో తరం నావిక్‌ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది
ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో 01-‌అయిన ఎన్‌వీఎస్
ప్రవేశపెట్్టిింది. వైమానిక సేవలు, నావిగేషన్, వ్్యవసాయం,
అత్్యవసర సేవలు మొదలైన రంగాలకు ఈ ఉపగ్రహం నిర్దిష్్టమైన
.సమాచారం అందిించనుుంది

ఇరాన్‌ హైపర్ సోనిక్ మిస్్ససైల్


రెట్లు వేగంగా దూసుకెళ్ లే 15 ధ్్వనితో పోలిస్తే ఏకంగా
హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఇరాన్ రూపొొందిించిింది. ఈ క్షిపణికి
కిలోమీటర్్ల దూరంలోని 1,400 ‘ఫత్తా’ అని పేరు పెట్టా రు. ఇది
.లక్ష్యాలను ఛేదిస్్తుుంది

38
కరెెంట్​అఫైర్స్ - డిసెెంబర్​2022- జూన్​2023
కరెంట్​అఫైర్స్​
అంతర్జాతీయం merupulu.com

అంతర్జాతీయం
మిస్్స సైల్స్ తో ఉత్్త రకొరియా పరేడ్‌ ‘తూర్పు లద్దాఖ్‌’ పరిష్కారానికి అంగీకారం
ఉత్్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్్శిించిింది. ప్్యాాంగ్్యాాంగ్‌‌లో
జరిగిన సైనిక పరేడ్‌‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్్యక్షుడు కిమ్‌ జొొంగ్‌ తూర్పు లద్దాఖ్‌‌లోని వాస్్తవాధీన రేఖ వెెంట రెెండు దేశాల మధ్్య మిగిలిపోయిన
ఉన్‌ వీటిని తిలకిించారు.1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 సమస్్యలను పరిష్్కరిించుకుుందామని భారత్, చైనా ఒక అంగీకారానికి
ఏళ్లు పూర్్తవుతున్్న సందర్్భభంగా ఉత్్తరకొరియా పలు కార్్యక్రమాలను ఏర్పాటు వచ్చాయి. రెెండు రోజుల పాటు జరిగిన 19వ విడత చర్్చల అనంతరం ఇరు
చేసిింది. దేశాలు ఒక సంయుక్్త ప్రకటన విడుదల చేశాయి.

అత్్యయంత వేడి నెలగా జులై బ్రిక్సస్‌ కూటమిలోకి మరో ఆరు దేశాలు


భూమిపై అత్్యయంత వేడి నెలగా ‘2023 - జులై’ రికార్డు నమోదు చేసిిందని ఐరోపా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గగ్‌‌లో జరుగుతున్్న సమావేశంలో బ్రిక్స్
సంఘానికి చెెందిన వాతావరణ పర్్యవేక్షణ సంస్్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేేంజ్‌ కూటమి విస్్తరిించాలని సభ్్య దేశాలు నిర్్ణయిించాయి. కూటమిలోకి కొత్్తగా
సర్వీస్‌ ప్రకటిించిింది. ఈ ఏడాది జులై నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.95 ఆరు దేశాలకు (అర్్జెెంటీనా, ఈజిప్టు , ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా,
డిగ్రీల సెల్సియస్‌ నమోదైైంది. యూఏఈ) పూర్తి స్థాయి సభ్్యత్్వవం ఇవ్వాలని కూటమి నిర్్ణయిించిింది.

స్టూడెెంట్‌ ఫ్రరెండ్లీ సిటీగా లండన్‌ కంబోడియా ప్రధానిగా హన్‌ మనెట్‌


ప్రపంచంలో అన్్నిింటికంటే బెస్టట్‌ స్టూడెెంట్‌ ఫ్రరెండ్లీ సిటీగా లండన్‌ నిలిచిింది. కంబోడియా ప్రధానిగా హన్‌ మనెట్ ఎన్నికను కంబోడియా పార్్లమెెంటు
క్వాక్‌‌క్్వారెల్లీ సైమండ్సస్‌ సంస్్థ 2024 సంవత్్సరానికి సంబంధిించిన స్టూడెెంట్‌ ఆమోదిించిింది. కంబోడియా జాతీయ అసెెంబ్లీ (పార్్లమెెంటు)కి జులైలో
ఫ్రరెండ్లీ సిటీల జాబితాను రూపొొందిించిింది. ఈ జాబితాలో లండన్‌ అగ్ర స్థానం మనెట్‌ ఎన్నికయ్యారు. ఆసియాలోనే అత్్యయంత ఎక్కువ కాలం అధికారంలో
దక్్కిించుకుుంది. తర్వాతి స్థానంలో టోక్యో, సియోల్, మెల్‌‌బోర్న్ నిలిచాయి. ఉన్్న దేశాధినేతగా గుర్్తిింపు పొొందారు.

పాకిస్థాన్ ఆపద్్ధ ర్్మ ప్రధానిగా అన్్వరుల్‌ థాయ్‌లాండ్‌ ప్రధానిగా థావిసిన్‌ ఎన్నిక


పాకిస్థాన్‌ ఆపద్్ధర్్మ ప్రధానిగా పష్తూన్‌ తెగకు చెెందిన అన్్వరుల్‌ హఖ్‌ కాకర్‌‌తో థాయ్‌లాండ్‌ ప్రధానిగా రియల్‌ ఎస్టేట్‌ దిగ్్గజం శ్రెథ్థా థావిసిన్‌ ఎన్నికయ్యారు.
అధ్్యక్షుడు అరిఫ్‌ అల్వి ప్రమాణం చేయిించారు. అధ్్యక్ష కార్యాలయంలో పార్్లమెెంటులో తాజాగా నిర్్వహిించిన ఓటిింగ్‌‌లో మాజీ ప్రధాని తక్సిన్‌
నిరాడంబరంగా జరిగిన ఈ కార్్యక్రమానికి ప్రధాని పదవి నుుంచి వైదొలగిన షినవత్రకు చెెందిన ఫ్యూథాయ్‌ పార్టీ నేతృత్్వవంలోని కూటమి గెలిచిింది. మొత్్తతం
షెహబాజ్‌ షరీఫ్‌ సహా పలువురు నేతలు హాజరయ్యారు. 727 ఓట్్లలో థాయ్‌ పార్టీ కూటమికి 482 ఓట్లు వచ్చాయి.

పొడవైన గడ్్డ డంతో ‘గిన్నిస్‌’ విజేతగా మహిళ స్్వలిింగ వివాహం చట్్టబద్్ధ మే


అమెరికాకు చెెందిన హనీకట్‌ అత్్యయంత పొడవైన గడ్్డడం (11.8 అంగుళాలు) యూరప్‌‌లోని ఎస్టోనియా దేశం కీలక నిర్్ణయం తీసుకుుంది. స్్వలిింగ
కలిగిన మహిళగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్సస్‌‌లో చోటు దక్్కిించుకుుంది. గతంలో వివాహానికి అనుమతినిచ్చేలా చట్్ట సవరణ చేయాలని నిర్్ణయిించిింది.
ఇదే దేశానికి చెెందిన వివాన్‌ వీలర్‌ అనే మహిళ పేరిట ఉన్్న రికార్డు ను (10.04 ఇందుకు సంబంధిించిన బిల్లు ను చట్్టసభ ఆమోదిించిింది. జనవరి 1 నుుంచి
అంగుళాలు) తాజాగా ఎరిన్‌ హనీకట్‌ అధిగమిించిింది. ఎస్టోనియాలో స్్వలిింగ వివాహం అమల్లోకి రానుుంది.

1
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023
merupulu.com అంతర్జాతీయం

ఐదేళ్లు దూరంగా ఉన్్న అమెరికా సభ్్యత్్వవం తీసుకుుంది. ట్రంప్‌ అధ్్యక్షుడిగా


న్యూయార్క్​లో దీపావళికి సెలవు ఉన్్న సమయంలో అమెరికా యునెస్కో నుుంచి వైదొలగిింది. పారిస్‌ కేేంద్రంగా
న్యూయార్కక్‌ నగరంలో పాఠశాలలకు ఈ ఏడాది నుుంచి దీపావళి రోజున సెలవు పనిచేసే ఈ సంస్్థలో అమెరికా మళ్లీ చేరేేందుకు గత వారం పాలక మండలి
ఇవ్్వనున్నారు. రెెండు దశాబ్దాలుగా దక్షిణాసియా, ఇండో-–కరీబియన్‌ ప్రజలు ఆమోదం తెలిపిింది.
దీని కోసం పోరాడుతున్నారు. అసెెంబ్లీ, సెనెట్‌‌ట్్లో పాసైన ప్రస్తుత బిల్లు ను
గవర్్నర్‌ ఆమోదిించాల్సి ఉంది. పాస్‌‌పోర్టు ర్్యాాంకిింగ్‌
‘హెన్లీ పాస్‌‌పోర్టు ఇండెక్సస్‌-2023’ తాజాగా శక్తిమంతమైన పాస్‌‌పోర్టు కలిగిన
దేశాల‌ ర్్యాాంకిింగ్‌ జాబితాను విడుదల చేసిింది. ఇందులో సిింగపూర్‌
వీసాదారులకు కెనడా గుడ్‌‌న్్యూస్‌ అగ్రస్థానంలో నిలిచిింది. ఈ పాస్‌‌పోస్టు తో ప్రపంచవ్యాప్్తతంగా 192 దేశాల్లో
అమెరికాలో పనిచేస్తున్్న హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్్వవం శుభవార్్త పర్్యటిించవచ్చు. భారత్‌ 80వ స్థానానికి చేరుకుుంది.
చెప్్పిింది. 10వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం
చేసుకునేేందుకు వీలుగా ఓపెన్‌ వర్కక్‌-పర్మిట్‌‌ను ఏర్పాటు చేస్తున్్నట్లు ఆ దేశ
ఇమ్మిగ్రేషన్‌ మంత్రి సీన్‌ ఫ్రేజర్‌ వెల్్లడిించారు. జూన్‌‌లో రికార్డు ఉష్
ణో గ్రత
గడిచిన 174 సంవత్్సరాలలో ఏ జూన్‌ మాసంలోనూ రికార్డు కానంత ఉష్ణోగ్రత
ఈ ఏడాది జూన్‌ నెలలో నమోదైైందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ
నాటో అధిపతి స్టోల్టె న్‌‌బెర్గగ్‌ పరిశోధన సంస్్థ (ఎన్‌ఓఏఏ), నాసా ప్రకటిించాయి. 20వ శతాబ్దిలో భూమిపై
నార్త్ అట్్లాాంటిక్ ట్రీటీ ఆర్్గనైజేషన్ (నాటో) ప్రధాన కార్్యదర్శి జెన్సస్‌ స్టోల్టెన్‌‌బెర్గగ్‌ సగటు ఉష్ణోగ్రత 15.5 సెల్సియస్‌ డిగ్రీలు కాగా, ఈ జూన్‌‌లో దానికన్నా 1.05
పదవీ కాలాన్ని పొడిగిించాలని 31 సభ్్య దేశాలు నిర్్ణయిించాయి. ఆయన డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైైంది.
2024 అక్టో బరు 1 వరకు ఆ పదవిలో ఉంటారు. నార్వే మాజీ ప్రధాని అయిన
స్టోల్టెన్‌ బెర్గగ్‌ 2014 నుుంచి నాటో ప్రధాన కార్్యదర్శిగా ఉన్నారు.
గిల్గిత్‌ బాల్తిస్థాన్‌ సీఎంగా గుల్్బర్‌‌ఖాన్‌
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌‌ఖాన్‌ సారథ్్యయంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌
ట్విటర్‌‌కు పోటీగా ‘థ్రెడ్’ (పీటీఐ) పార్టీకి దూరమైన గుల్్బర్‌‌ఖాన్‌ గిల్గిత్‌ బాల్తిస్థాన్‌ ప్రరాంత ముఖ్్యమంత్రిగా
ట్విట‌ర్ కు పోటీగా మెటా సీఈవో మార్కక్‌ జుకర్‌ బర్గగ్‌ ‘థ్రెడ్‌’ పేరుతో ట్విటర్‌ ఎన్నికయ్యారు. ఈ స్థానంలో ముఖ్్యమంత్రిగా ఉన్్న పీటీఐ సభ్యుడు ఖాలిద్‌
తరహా మైక్రో బ్లా గిింగ్‌ ఫ్లాట్‌‌ఫామ్‌ యాప్‌ విడుదల చేశారు. యాప్‌ వివరాలు ఖుర్షీద్‌‌ఖాన్‌‌పై అనర్్హత వేటు పడిింది.
గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ ప్లే స్టోర్‌‌లో ఇప్్పటికే అందుబాటులోకి వ‌చ్చేశాయి.
కంబోడియా ప్రధానిగా హన్‌‌మానెట్‌
మహిళా బ్యూటీ సెలూన్్ల పై నిషేధం కంబోడియా ఎన్నికల్లో విజయం సాధిించిన కంబోడియన్‌ పీపుల్సస్‌ పార్టీ
అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌‌లోని మహిళా బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్‌ హన్‌‌మానెట్‌‌ను భావి ప్రధానమంత్రిగా ఎంపిక చేయిించారు.దశాబ్దాలుగా
ప్రభుత్్వవం నిషేధం విధిించిింది. ఇక నుుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు దేశాన్ని ఏకఛతాధిపత్్యయంగా పాలిస్తున్్న పీపుల్సస్‌ పార్టీకి తాజా ఎన్నికల్లో పేరుకే
నడపకూడదని మంత్రి మహ్్మద్‌ అకిఫ్‌ మహజర్‌ ప్రకటిించారు. ఈ మేరకు 17 ప్రతిపక్ష పార్టీల నుుంచి పోటీ ఎదురైైంది.
కాబుల్‌ మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా నేవీకి మహిళా అధిపతి
మిస్‌ నెదర్్లాాండ్స్​గా ట్రాన్స్​జెెండర్‌ మహిళా అధికారి అడ్మిరల్‌ లీసా ఫ్రరాంచెటీని అమెరికా నౌకాదళాధిపతిగా
మిస్‌ నెదర్్లాాండ్సస్‌ కిరీటాన్ని ఓ ట్రాన్స్‌జెండర్‌ మహిళ రిక్కీ వలేరి కొల్లే ఎంపిక చేస్తూ అధ్్యక్షుడు జో బైడెన్‌ నిర్్ణయం తీసుకున్నారు. దీనికి సెనేట్‌
గెలుచుకుుంది. అందగత్తెల పోటీలో ట్రాన్స్‌జెండర్‌ మహిళ ఈ ఘనత ఆమోదముద్ర వేస్తే అమెరికా మిలటరీ సర్వీసు చీఫ్‌‌గా ఒక మహిళ నియమితులు
సాధిించడం నెదర్్లాాండ్సస్‌‌లో ఇదే మొదటిసారి. 22 ఏళ్్ల రిక్కీ వలేరి కొల్లే ప్రముఖ కావడం ఇదే మొదటిసారి అవుతుుంది.
మోడల్సస్‌ నుుంచి ఎదురైన పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచిింది.
వియత్్నాాంకు ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ యుద్్ధ నౌక
నాటోలోకి స్వీడన్‌ భారత నౌకాదళానికి 32 ఏళ్లు గా సేవలందిించిన ‘ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌’
నాటో కూటమిలో 32వ సభ్్య దేశంగా స్వీడన్‌ అడుగు పెట్్టనుుంది. ఇన్నాళ్లూ ఆ యుద్్ధనౌకను వియత్్నాాంకి గిఫ్ట్గా భారతదేశం అందజేసిింది. వియత్్నాాం
దేశ అభ్్యర్థిత్వాన్ని వ్్యతిరేకిస్తున్్న టర్కీ, హంగరీలు మనసు మార్చుకున్నాయి. పర్్యటనలో ఉన్్న భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ ఈ
ఎఫ్‌-16 విమానాల అందజేత, ఐరోపా సమాజంలో టర్కీకి సభ్్యత్్వవంపై జో బైడెన్‌ యుద్్ధనౌకను ‘వియత్్నాాం పీపుల్సస్‌ నేవీ’కి అప్్పగిించారు.
నుుంచి మద్్దతు లభిించిింది.
ట్విటర్‌‌కు కొత్్త లోగో
యునెస్కోలోకి అమెరికా ట్విటర్‌ లోగో అయిన బ్లూ పక్షి స్థానంలో, నలుపు రంగు బ్యాక్‌‌గ్రరౌండ్‌‌లో తెలుపు
ఐక్్యరాజ్్యసమితి విద్్య, శాస్తత్ర, సాాంస్్కకృతిక సంస్్థ (యునెస్కో)కు దాదాపు రంగు ‘ఎక్సస్‌’ గుర్తుతో కొత్్త లోగోను సంస్్థ అధిపతి ఎలాన్‌ మస్కక్‌ ఆవిష్్కరిించారు.
ఈ డిజైన్‌‌ను శాన్‌ఫఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయంపై ప్రొజెక్టట్‌ చేశారు.

2
కరెెంట్​అఫైర్స్ - జులై-ఆగస్ట్ ​2023
అంతర్జాతీయం merupulu.com
ఫెడ్‌ వడ్డీ రేటు 0.25% పెెంపు
అమెరికా ఫెడరల్‌ రిజర్వవ్‌ వడ్డీ రేటును మరో 0.25 శాతం పెెంచుతున్్నట్లు
ప్రకటిించిింది. దీీంతో రుణ రేటు 5.25-–5.50 శాతానికి పెరిగిింది. 2001
తర్వాత అమెరికాలో ఇవే అత్్యధిక వడ్డీ రేట్లు . జూన్‌‌లో ద్రవ్యోల్్బణం 3
శాతంగా నమోదైైంది. ఫెడ్‌ లక్ష్యమైన 2% కంటే అధికంగా ఉండడం, ఉద్యోగ
వృద్ధి బలంగా కొనసాగుతున్్ననందున, వడ్డీ రేట్్ల పెెంపునకే ఫెడ్‌ ఈసారి మొగ్గు
చూపిింది.

నైగర్‌‌లో సైన్్యయం తిరుగుబాటు


పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌‌లో అధ్్యక్షుడు మహ్్మద్‌ బజౌమ్‌‌కు వ్్యతిరేకంగా
తిరుగుబాటు చేసినట్లు సైన్్యయం ప్రకటిించిింది. ఇప్్పటికే అధ్్యక్షుడి నివాసాన్ని
ప్రెసిడెన్షియల్‌ గార్డు సభ్యులు చుట్టు ముట్టారు. బజౌమ్, ఆయన కుటుుంబాన్ని
అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్్యయం ప్రకటిించిింది.

సిింగపూర్‌‌లో తొలిసారి మహిళకు ఉరిశిక్ష


మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ మహిళను సిింగపూర్‌ ఉరి తీసిింది.
మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం 20 ఏళ్్లలో ఇది తొలిసారి. సారిదేవి
దామని 30 గ్రాముల హెరాయిన్‌‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా
తేలడంతో 2018లో ఆమెకు ఉరి శిక్ష విధిించారు.

3
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023
merupulu.com జాతీయం

జాతీయం
సెక్రటరీ నాగేేంద్రనాథ్‌ సిన్హా తో కలిసి కేేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్్య
సిింధియా ఈ లోగోను విడుదల చేశారు. దేశం సాధిస్తున్్న ప్రగతిని ఇది గుర్తు
చేస్్తోోందన్నారు.

అడ్వొకేట్సస్‌ (సవరణ) బిల్లు - 2023కు ఆమోదం


న్యాయవాద వృత్తిని ఒకే చట్్టటం (అడ్వొకేట్సస్‌ చట్్టటం 1961)తో నియంత్రరించే
‘కేరళం’గా కేరళ ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అడ్వొకేట్సస్‌ (సవరణ) బిల్లు - 2023ను రాజ్్యసభ
ఆమోదిించిింది. ఈ బిల్లు లో పవిత్రమైన న్యాయవాద వృత్తిలో దళారీలను
తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేేంద్ర ప్రభుత్వానికి కేరళ ఏరివేసే కఠిన నిబంధనలు రూపొొందిించారు.
శాసనసభ విజ్్ఞప్తి చేసిింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని పార్టీలకతీతంగా
ఏకగ్రీవంగా ఆమోదిించిింది. కొత్్త పేరును అధికారికంగా మార్పు చేయాలని
కోరుతూ ఆ తీర్మానాన్ని కేేంద్రానికి పంపిించనున్నారు. రాష్ట్రం పేరును పూర్్వవం ప్రభుత్్వవంపై అవిశ్వాస తీర్మానం
నుుంచే మలయాళంలో ‘కేరళం’ అని పిలిచేవారని గుర్తు చేశారు. మోడీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సుదీర్్ఘ చర్్చ
అనంతరం మూజువాణి ఓటుతో వీగిపోయిింది. స్వాతంత్య్రానంతరం
మొత్్తతంగా లోక్‌సభలో ఇప్్పటివరకు 28 సార్లు అవిశ్వాస తీర్మానాలు
ఢిల్లీ బిల్లు కు రాజ్్యసభ ఆమోదం ప్రవేశపెట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్్న మన్మోహన్‌ సిింగ్‌ ఒక్్కసారి కూడా
వివాదాస్్పదంగా మారిన ఢిల్లీ సర్వీసుల బిల్లు కు రాజ్్యసభ ఆమోదం అవిశ్వాసాన్ని ఎదుర్కొలేదు.
తెలిపిింది. ఇప్్పటికే లోక్‌సభ ఆమోదం పొొందిన ఈ బిల్లు ను పెద్్దల సభ
చర్్చకు చేపట్టినప్పుడు కాాంగ్రెస్, ఆప్‌ సహా విపక్షాలు పలు అభ్్యయంతరాలు
వ్్యక్్తపరిచాయి. ఓటిింగులో బిల్లు కు అనుకూలంగా 131, వ్్యతిరేకంగా 102 ‘పీఎం విశ్్వకర్్మ’కు ఆమోదం
ఓట్లు వచ్చాయి. ఐదేళ్్లలో అమలు చేయనున్్న ‘పీఎం విశ్్వకర్్మ’ పథకానికి కేేంద్ర మంత్రివర్్గగం
ఆమోదం తెలిపిింది. దేశవ్యాప్్తతంగా ఈ పథకంతో 30 లక్షల కుటుుంబాలకు
లబ్ధి చేకూరనుుంది. అర్హులైన వారికి రూ.2 లక్షల రుణ సదుపాయం 5 శాతం
ఎన్‌ఎండీసీకి కొత్్త చిహ్్ననం వడ్డీ రేటుతో ఇవ్్వనున్నారు.
దేశంలోనే ఇనుప ఖనిజ ఉత్్పత్తిలో అతిపెద్్ద సంస్్థ అయిన ఎన్‌ఎండీసీ కొత్్త
చిహ్నాన్ని (లోగో) ఆవిష్్కరిించిింది. సంస్్థ సీఎండీ అమితవ ముఖర్జీ, ఉక్కు శాఖ

4
కరెెంట్​అఫైర్స్ - జులై-ఆగస్ట్ ​2023
జాతీయం merupulu.com
యాప్‌‌ను ఆవిష్్కరిించిింది. డిజిటల్‌ కరెన్సీకి మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చిన తొలి
ఏడు బిల్లు లకు రాష్టట్రపతి ఆమోదముద్ర బ్్యాాంక్‌ ఇదే.
పార్్లమెెంటు ఉభయ సభలు ఆమోదిించిన ‘ఢిల్లీ సర్వీసుల బిల్లు ’ సహా ఏడు
బిల్లు లకు రాష్టట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిింది. డేటా ప్రొటెక్షన్‌ చట్టాన్ని
తీసుకొచ్చారు. రాష్టట్రపతి ఆమోదం తెలపడంతో జనన, మరణాల నమోదు ఎన్‌‌జీటీ చైర్్మన్​గా జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్్త వ
(సవరణ) బిల్లు , జన్‌ విశ్వాస్‌ (సవరణ) బిల్లు , ఐఐఎం (సవరణ) బిల్లు , జాతీయ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌‌జీటీ) చైర్్మన్గా జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్్తవ
దంత వైద్్య కమిషన్‌ (సవరణ) బిల్లు , సముద్ర ప్రరాంత ఖనిజాల (అభివృద్ధి, నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక చైర్‌పర్్సన్‌‌గా ఉన్్న జస్టిస్‌ సేయో
నియంత్రణ) సవరణ బిల్లు కూడా చట్్ట రూపం దాల్చాయి. కుమార్‌ సిింగ్‌ నుుంచి ఈయన బాధ్్యతలు స్వీకరిించనున్నారు.

వాణిజ్్య లోటు రూ.1.7 లక్షల కోట్లు బనస్్థ లి విద్యాపీఠ్‌‌కు రాజీవ్‌ సద్భావన అవార్డు
దేశ ఎగుమతులు జులైలో 32.25 బిలియన్‌ డాలర్్ల (రూ.2.64 లక్షల కోట్్ల)కు రాజస్థాన్‌‌లోని బనస్్థలి విద్యాపీఠ్‌‌కు 2020–21వ సంవత్్సరానికి 25వ రాజీవ్‌
పరిమితమయ్యాయి. దిగుమతులు 52.92 బి.డాలర్్ల (రూ.4.34 లక్షల కోట్్ల) సద్భావన అవార్డు ను మాజీ ఉపరాష్టట్రపతి హమీద్‌ అన్సారీ బహూకరిించారు. ఈ
కు తగ్గాయి. ఫలితంగా వాణిజ్్య లోటు (ఎగుమతులు - దిగుమతుల బిల్లు ల మధ్్య అవార్డు కిింద రూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.
వ్్యత్యాసం) 25.43 బి.డాలర్్ల నుుంచి 20.67 బి.డాలర్్లకు (రూ.1.7 లక్షల కోట్లు )
పరిమితమైైంది.
స్పార్కక్‌ ర్్యాాంకుల్లో మెప్మా టాప్
థార్‌ ఎడారిలో పురాతన డైనోసార్‌ శిలాజం జాతీయ పట్్టణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌‌యూఎల్‌ఎమ్‌) ప్రకటిించిన
ఐఐటీ - రూర్కీ, భారత భూగర్్భ సర్వే సంస్్థ (జీఎస్‌ఐ) పరిశోధకులు రాజస్థాన్‌ సిస్్టమాటిక్‌ ప్రొగ్రెసివ్‌ అండ్‌ రియల్‌ టైైం ర్్యాాంకిింగ్‌ (స్పార్కక్‌)లో పట్్టణ
జైసల్మేర్‌‌లోని థార్‌ ఎడారిలో 16.7 కోట్్ల ఏళ్్ల క్రితం నాటి డైనోసార్‌ శిలాజాన్ని పేదరిక నిర్మూలన సంస్్థ (మెప్మా) జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచిింది.
కనుగొన్నారు. కేరళలో నిర్్వహిించిన కార్్యక్రమంలో మెప్మా మిషన్‌ డైరెక్్టర్‌ విజయలక్ష్మి
అందుకున్నారు.
గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్్బణం
జులైలో రిటైల్‌ ద్రవ్యోల్్బణం 15 నెలల గరిష్టానికి చేరిింది. గత నెలలో ఇది 7.44 పశుగణం ఎగుమతుల ముసాయిదా బిల్లు
శాతానికి పెరిగిింది. 2022 ఏప్రిల్‌‌లోని 7.79% తర్వాత ఇదే గరిష్్ట స్థాయి. జంతువుల ఎగుమతులను క్రమబద్ధీకరిించడమే లక్ష్యంగా జూన్‌ 7న
రిజర్వవ్‌ బ్్యాాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌‌బీఐ) నిర్దేశిించుకున్్న ద్రవ్యోల్్బణ నియంత్రిత వెలువరిించిన ‘పశుగణం, పశుగణ ఉత్్పత్తుల (దిగుమతి, ఎగుమతి)
లక్ష్యమైన 6 శాతాన్ని మిించడం ప్రస్తుత ఆర్థిక సంవత్్సరంలో ఇదే తొలిసారి. ముసాయిదా బిల్లు ’ను కేేంద్రం ఉపసంహరిించుకుుంది. జంతు హక్కుల ఉద్్యమ
సంస్్థలు ఆందోళన నేపథ్్యయంలో ఈ నిర్్ణయం తీసుకుుంది.
నేషనల్ అవార్డు లు
భారతీయ సినిమా రంగంలో ప్రతిష్టాత్్మకంగా భావిించే జాతీయ అవార్డు లను మతమార్పిడి నిషేధ చట్్టటం రద్దు
కేేంద్ర ప్రకటిించిింది. 2021 సంవత్్సరానికి గానూ ‘పుష్్ప: ది రైజ్‌’లో మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణా టక కొత్్త ప్రభుత్్వవం
నటనకు ఉత్్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్్తమ నటి అవార్డు ను అలియా భట్‌ తీర్మానిించిింది. ఈ చట్్టటంతో పాటు పాఠ్్య పుస్్తకాల నుుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు
(గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్‌(మిమి)లకు దక్కాయి. ఉత్్తమ తెలుగు సావర్్కర్, హెడ్గేవార్‌ జీవిత చరిత్ర అంశాలను తొలగిించాలని ప్రభుత్్వవం
చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైైంది. తెలుగు నుుంచి ‘పుష్్ప’, ‘ఆర్ఆర్‌ఆర్‌’ అత్్యధిక తీర్మానిించిింది.
కేటగిరిల్లో అవార్డు లను సొొంతం చేసుకున్నాయి.
సరిహద్దు గ్రామాలకు స్వాతంత్్య్్ర సమరయోధుల పేర్లు
వరల్డడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డడ్సస్‌‌లో తులిప్‌ గార్డెన్‌ దేశ స్వాతంత్్య్్ర ఉద్్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్్లను రాష్ట్రంలోని
శ్రీనగర్‌‌లోని ఇందిరా గాాంధీ స్మారక తులిప్‌ గార్డెన్‌ వరల్డడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డడ్సస్‌‌లో 75 సరిహద్దు గ్రామాలకు పెట్టాలని త్రిపుర ప్రభుత్్వవం నిర్్ణయిించిింది.
చోటు దక్్కిించుకుుంది. 68 రకాలకు చెెందిన 1.5 మిలియన్్ల తులిప్‌ పుష్పాలతో స్వాతంత్్య్రరం వచ్చి 75 ఏళ్లు పూర్్తయిన సందర్భాన్ని పురస్్కరిించుకుని ‘ఆజాదీ
ఆసియాలో అతిపెద్్ద గార్డెన్‌‌గా ఈ ఘనత సాధిించిింది.30 హెక్టార్్ల విస్తీర్్ణణంలో కా అమృత్‌ మహోత్్సవ్‌’లో భాగంగా ఈ కార్్యక్రమాన్ని చేపడుతుుంది.
ఉన్్న శ్రీనగర్‌‌లోని తులిప్‌ గార్డెన్‌ ఆసియాలోనే అతిపెద్్దది.
ఎలిఫెెంట్‌ విస్్పరర్స్​ పర్యావరణ పురస్కారం
‘కెనరా డిజిటల్‌ రూపీ యాప్‌’ ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్్న ఉత్్తమ లఘుచిత్ర డాక్యుమెెంటరీ ‘ది ఎలిఫెెంట్‌
రిజర్వవ్‌ బ్్యాాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌‌బీఐ) చేపట్టిన సెెంట్రల్‌ బ్్యాాంక్‌ డిజిటల్‌ విస్్పరర్సస్‌’ దర్్శకురాలు కార్తీకీ గోన్‌ సాల్వెస్‌‌కు ‘ఎలిఫెెంట్‌ ఫ్యామిలీ’ సంస్్థ
కరెన్సీ (సీబీడీసీ) పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా కెనరా బ్్యాాంక్‌ ‘కెనరా డిజిటల్‌ అందిించే పర్యావరణ పురస్కారం లభిించిింది. తారా అవార్డు ను బ్రిటన్‌ రాజు
రూపీ యాప్‌’ పేరిట ఒక యూపీఐ ఇంటరాపబుల్‌ డిజిటల్‌ రూపీ మొబైల్‌ మూడో ఛార్లెస్, రాణి కెమీలియా ప్రదానం చేశారు.

5
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023
merupulu.com జాతీయం

సొలిసిటర్‌ జనరల్‌‌గా తుషార్‌ మెహతా ఆన్‌‌లైన్‌ గేమిింగ్‌‌పై 28 శాతం పన్ను


తుషార్‌ మెహతా భారత సొలిసిటర్‌ జనరల్‌‌గా మళ్లీనియమితులయ్యారు.2018
అక్టో బర్‌ 10న మొదటిసారిగా సొలిసిటర్‌ జనరల్‌‌గా నియమితులైన తుషార్‌ ఆన్‌‌లైన్‌ గేమిింగ్, గుర్రపు పందేలు, కేసినోల్లో పూర్తి పందెెం విలువపై 28 శాతం
మెహతా పదవీ కాలాన్ని ప్రభుత్్వవం ఇప్్పటికే రెెండుసార్లు పొడిగిించిింది. 2026 పన్ను విధిించాలని జీఎస్‌‌టీ మండలి 50వ సమావేశంలో నిర్్ణయం తీసుకుుంది.
జూన్ 30వ తేదీ వరకు సొలిసిటర్‌ జనరల్‌‌గా తుషార్‌ మెహతా ఉంటారు సినిమా హాళ్్లలో పానీయాలు, ఆహార పదార్ధాలపై సేవా పన్నును 5 శాతానికి
తగ్్గిించిింది.
వెర్సోవా - బాాంద్రా సీ లిింక్‌‌కు సావర్్కర్‌ పేరు
మహారాష్టట్రలోని ఏక్‌‌నాథ్‌ శిిండే ప్రభుత్్వవం వెర్సోవా - బాాంద్రా సీ లిింక్‌‌కు వీడీ ప్రపంచంలోనే అతిపెద్్ద ఆఫీస్
సావర్్కర్‌ సేతుగా పేరు పెట్్టిింది. ముుంబయి ట్రాన్సస్‌ హార్్బర్‌ లిింక్‌‌కు మాజీ ప్రపంచంలో అతిపెద్్ద కార్యాలయంను ‘సూరత్‌ డైమండ్‌ బోర్సస్‌’ (ఎస్‌‌డీబీ)
ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌‌పేయీ పేరును ఖరారు చేసిింది. 17 కి.మీ.ల ఈ సంస్్థ సూర‌త్‌‌లో నిర్్మిించిింది. 65,000 మంది ఇక్్కడ వ్యాపారం
వంతెన అంధేరీని బాాంద్రా - వర్లి సీ లిింక్‌‌తో అనుసంధానం చేయనుుంది. చేసుకునేేందుకు వీలుగా 35 ఎకరాల్లో , 15 అంతస్తుల భవనాలతో దీన్ని
నిర్్మిించారు. నవంబర్లో ప్రధాని మోడీ ఈ కార్యాలయం ప్రారంభిించినున్నారు.
ఎన్‌ఎండీసికి రెెండు అవార్డు లు
నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)కి ‘మినరల్‌
డెవలప్‌మెంట్‌ అవార్డు ’, ‘ఎంప్లాయర్‌ బ్రరాండ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లు ఫ్రాన్సస్‌‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’
వరిించాయి. కోల్‌కతాలో నిర్్వహిించిన అసోచామ్‌ బిజినెస్‌ ఎక్్సలెన్సస్‌ అవార్డడ్సస్‌ డిజిటల్‌ చెల్్లిింపుల్లో భారత్‌ మేటి ఆవిష్్కరణ అయిన ‘యూనిఫైడ్‌ పేమెెంట్సస్‌
2023లో వీటిని అందజేశారు. ఇంటర్‌‌ఫేస్‌’ (యూపీఐ) ఫ్రాన్సస్‌‌లోకి ప్రవేశిించిింది. ఇప్్పటికే భారత్‌–సిింగపూర్‌
మధ్్య యూపీఐ ద్వారా సీమాాంతర చెల్్లిింపులకు ఒప్్పపందం కుదిరిింది.
గమనార్్హహం. యూఏఈ, భూటాన్, నేపాల్‌ సైతం యూపీఐ చెల్్లిింపుల వ్్యవస్థాను
భారత్‌‌లో తగ్గిన పేదరికం అనుమతిించాయి.
గత 15 సంవత్్సరాల్లో 41.4 కోట్్ల మంది పేదరికం నుుంచి బయటపడినట్లు
యునైటెడ్‌ నేషన్సస్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌‌డీపీ) యూనివర్సిటీ ఆఫ్‌
ఆక్స్‌ఫర్డడ్‌‌తో కలిసి గ్లో బల్‌ మల్టిడైమెన్్షనల్‌ పావర్టీ ఇండెక్సస్‌(ఎంపీఐ) నివేదిక స్థానిక భాషల్లో ఉన్్నత విద్్య
తెలిపిింది. శిశు మరణాలు 4.5 శాతం నుుంచి 1.5 శాతానికి తగ్గిపోయాయని ఉన్్నత విద్్యలో ప్రరాంతీయ భాషలకు ప్రాధాన్్యత నివ్వాలని యూనివర్సిటీ
పేర్్కొొంది. గ్రరాంట్సస్‌ కమిషన్‌ నిర్్ణయిించిింది. జాతీయ విద్యా విధానం–2020లో
భాగంగా ఈ నిర్్ణ యం తీసుకుుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్సస్‌ టెక్నాలజీతో
‘అనువాదిని’ అనే సాఫ్టట్‌‌వేర్‌‌తో డిగ్రీ, ఇంజనీరిింగ్‌‌తో పాటు అన్ని రకాల
సుప్రరీంకోర్టు కు జస్టిస్‌ భూయాన్, జస్టిస్‌ భట్‌ ఉన్్నత విద్్య పాఠ్్యపుస్్తకాలను ఆయా రాష్ట్రా ల మాతృభాషల్లో తర్జు మా
ఇద్్దరు హైకోర్టు న్యాయమూర్తులను సుప్రరీంకోర్టు న్యాయమూర్తులుగా చేయాలని నిర్్ణయిించిింది.
నియమిించాలని సుప్రరీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిింది. ఇందులో ప్రస్తుత
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్్జల్‌ భూయాన్, కేరళ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్్న జస్టిస్‌ ఎస్‌.వెెంకటనారాయణ దేశంలో తగ్గిన పేదరికం
భట్‌ ఉన్నారు. 2011తో పోల్చితే 2019లో భారత్లో పేదరికం 12.3 శాతం తగ్్గిిందని ప్రపంచ
బ్్యాాంక్ తెలిపిింది. 2011లో 22.5 శాతం ఉన్్న పేదరికం 2019లో 10.2
శాతానికి పడిపోయిింది. ముఖ్్యయంగా గ్రామాల్లో పేదరికం 26.3 శాతం నుుంచి
ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ టాప్‌ 11.6 శాతానికి తగ్గిపోయిింది. అర్్బన్లో 14.2 శాతం నుుంచి 6.3 శాతానికి
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జూన్‌ నెలకు సంబంధిించి తెలంగాణ టాప్లో తగ్్గిిందని తెలిపిింది.
నిలిచిింది. 17,500 లోపు ఫిర్యాదులున్్న రాష్ట్రా ల కేటగిరీలో తెలంగాణ
అత్్యధికంగా (74.44%) పరిష్్కరిించిిందని తెలిపిింది. ఈ కేటగిరీ రాష్ట్రాల్లో
ఛత్తీస్‌గఢ్‌ 2, కేరళ 3వ ర్్యాాంకులో ఉన్నాయి. దేశీయంగా హైడ్రాజిన్‌ హైడ్రేట్‌ ఉత్్పత్తి
క్రిమి సంహారకాలు, వ్్యవసాయ రసాయనాలు, నీటిశుద్ధి యంత్రాలు,
ఫార్మాస్యూటికల్స్, పాలిమర్‌ పరిశ్రమల్లో ఏజెెంట్‌‌గా ఉపయోగిించే హైడ్రాజిన్‌
గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్్బణం హైడ్రేట్‌ రసాయనం ఉత్్పత్తి దేశీయంగా మొదలైైంది. గతంలో భారత్‌ విదేశాల
ఆహార పదార్థా ల ధరలు పెరగడంతో రిటైల్‌ ద్రవ్యోల్్బణం జూన్‌‌లో 4.81 నుుంచి దీన్ని దిగుమతి చేసుకునేది. హైడ్రాజిన్‌ హైడ్రేట్‌ సాాంకేతికతను
శాతానికి పెరిగిింది. ఇది మూడు నెలల గరిష్్ట స్థాయి. తృణ ధాన్యాలు, పప్పు హైదరాబాద్‌‌లోని ఐఐసీటీ డెవలప్ చేసిింది.
ధాన్యాల ధరలు పెరగడం ఇందుకు కారణమైైంది. మే లో 4.31శాతం కాగా,
2022 జూన్‌‌లో 7 శాతంగా నమోదైైంది.

6
కరెెంట్​అఫైర్స్ - జులై-ఆగస్ట్ ​2023
జాతీయం merupulu.com

స్టార్‌ మిస్‌ టీన్‌ గ్లో బ్‌ ఇండియా–2023


జైపూర్‌‌లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో ‘స్టార్‌ మిస్‌ టీన్‌ గ్లో బ్‌
ఇండియా–2023’గా చంద్రగిరికి చెెందిన 'సంజన సంసర్వాల్' మిస్‌ ఇండియా
కిరీటం సొొంతం చేసుకుుంది. గ్రరాండ్‌ ఫైనల్‌‌లో 47 మంది పాల్గొనగా సంజన
మొదటి స్థానం దక్్కిించుకుుంది.

అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు ఆమోదం


దేశ సరిహద్దు లకు 100 కి.మీ.లోపు దూరంలో ఉన్్న భూములను అటవీ
సంరక్షణ చట్టాల పరిధి నుుంచి మినహాయిించడానికి, అటవీ భూముల్లో జంతు
ప్రదర్్శన శాలలు, సఫారీలు, ఎకో టూరిజం సదుపాయాలు కల్్పిించడానికి
ఉద్దేశిించిన బిల్లు ను లోక్‌సభ ఆమోదిించిింది.

భారత వృద్ధి 6.1శాతం


ఈ సంవత్్సరం భారత వృద్ధి 6.1 శాతంగా నమోదు కావచ్చొని అంతర్జా తీయ
ద్రవ్్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసిింది. ఏప్రిల్‌‌లో అంచనా వేసిన దాని కంటే
ఇది 0.2 శాతం ఎక్కువ. 2022 నాలుగో త్రైమాసికం నుుంచి దేశీయంగా
పెట్టు బడులు బలంగా పుుంజుకోవడం ఇందుకు కారణమని ఐఎంఎఫ్‌ పేర్్కొొంది.

జనన, మరణ సవరణ బిల్లు కు ఆమోదం


జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు - 2023ను లోక్‌సభ ఆమోదిించిింది.
దీీంతో విద్యా సంస్్థల్లో ప్రవేశానికి, డ్రైవిింగ్‌ లైసెన్సస్‌ జారీకి, ఓటరు
జాబితా తయారీకి, ఆధార్‌ నంబరు పొొందడానికి, వివాహాన్ని నమోదు
చేయిించుకోవడానికి, ప్రభుత్్వ ఉద్యోగంలో చేరడానికి ఒక్్క జనన ధ్రువీకరణ
పత్రం ఉంటే సరిపోతుుంది.

సామాజికాభివృద్ధి కమిషన్‌ అధ్్యక్ష స్థానంలో భారత్‌


ఐక్్యరాజ్్యసమితిలో సామాజికాభివృద్ధి కమిషన్‌ 62వ సదస్సు అధ్్యక్ష
బాధ్్యతలను భారత్‌ స్వీకరిించిింది. ఐరాసలో భారత శాశ్్వత ప్రతినిధిగా ఉన్్న
రుచిరా కాాంభోజ్‌ ఆ బాధ్్యతలను చేపట్టారు. 1975 తర్వాత సామాజికాభివృద్ధి
కమిషన్‌ అధ్్యక్ష పీఠాన్ని భారతదేశం అధిష్్ఠిించడం ఇదే తొలిసారి.

7
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023
merupulu.com ప్రరాంతీయం

ప్రరాంతీయం

ఆర్టీసీ బిల్లు కు ఆమోదం మంత్రిగా పట్్ననం ప్రమాణం


రాజ్‌భవన్లో మంత్రిగా పట్్ననం మహేేందర్ రెడ్డి ప్రమణ స్వీకారం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్్వవంలో విలీనం చేసే బిల్లు అసెెంబ్లీ ఆమోదం పొొందిింది. ఆయనకు భూగర్్భ గనుల శాఖ, సమాచార శాఖలను కేటాయిస్తున్్నట్లు
గవర్్నర్‌ తమిళిసై రవాణా, రహదారులు - భవనాల శాఖ ముఖ్్య కార్్యదర్శి ప్రభుత్్వవం ప్రకటనలో తెలిపిింది.
శ్రీనివాసరాజు, ఇతర అధికారులతో సమావేశమై బిల్లు లోని అంశాలపై
చర్్చిించారు.
కొత్్త మండలంగా ‘బండలిింగాపూర్‌’
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం నుుంచి 10 గ్రామాలను వేరు చేసి
ఐటీ శాఖకు అవార్డు లు బండలిింగాపూర్‌ కేేంద్రంగా కొత్్త మండలాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ శాఖ
అత్యున్్నత సాాంకేతికత రూపొొందిించి వినియోగిించుకున్్ననందుకు తెలంగాణ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసిింది.
ఐటీ శాఖకు రెెండు పురస్కారాలు లభిించాయి. గోవాలో జరుగుతున్్న ఈటీ
గవర్్నమెెంట్‌ డిజిటెక్‌ - 2023 సదస్సులో బిహార్‌ ఐటీ మంత్రి మహమ్్మద్‌
ఇస్రాయిల్‌ మన్సూరి చేతుల మీదుగా ఈ అవార్డు లను ఐటీ శాఖలోని ఎమర్్జిింగ్‌ సిింగరేణి థర్్మల్‌ప్లాంట్‌‌కు పురస్కారం
టెక్నాలజీస్‌ డైరెక్్టర్‌ రమాదేవి లంక అందుకున్నారు. పర్యావరణహితంగా విద్యుదుత్్పత్తి, గనుల తవ్్వకం చేపడుతున్్ననందుకు
సిింగరేణి సంస్్థకు ప్రతిష్టాత్్మక పురస్కారం లభిించిింది. పీసీబీ హైదరాబాద్‌‌లో
నిర్్వహిించిన కార్్యక్రమంలో రాష్టట్ర మంత్రులు ఇంద్రకరణ్‌‌రెడ్డి, తలసాని
క్రైమ్‌ ఓఎస్‌‌కు ఈ-రక్షా పురస్కారం శ్రీనివాస్‌ యాదవ్‌‌లు ఈ అవార్డు ను థర్్మల్‌ ప్్లాాంటు ప్రధాన అధికారి విశ్్వనాథ
సైబరాబాద్‌ పోలీసులు రూపొొందిించిన ‘క్రైమ్‌ ఆపరేటిింగ్‌ సిస్్టమ్‌’కు జాతీయ రాజుకు ప్రదానం చేశారు.
పురస్కారం దక్్కిింది. జులై చివరి వారంలో నిర్్వహిించిన 4వ విడత పోటీల్లో
‘ఈ-రక్షా’ అవార్డు విభాగంలో ‘క్రైమ్‌ ఓఎస్‌’కు తొలిస్థానం దక్కినట్లు ఎన్‌‌సీఆర్‌‌బీ
ప్రకటిించి పురస్కారం అందిించిింది. తెలంగాణ బీజేపీకి కొత్్త అధ్్యక్షుడు
భారతీయ జనతా పార్టీ తెలంగాణకు కొత్్త అధ్్యక్షుడిగా జి. కిషన్‌‌రెడ్డిని, అలాగే
ఆంధ్రప్రదేశ్‌‌కు దగ్గు బాటి పురంధేశ్్వరిని నియమిించిింది. తెలంగాణ ఎన్నికల
కొత్్త రెవెన్యూ డివిజన్లు మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్్మన్‌‌గా ఈటల రాజేేందర్‌‌ను నియమిించిింది.
రాష్ట్రంలో కొత్్తగా రెెండు రెవెన్యూ డివిజన్్లను ఏర్పాటు చేసేేందుకు రెవెన్యూశాఖ
నోటిఫికేషన్లు జారీ చేసిింది. సంగారెడ్డి జిల్లాలో పటాన్‌‌చెరు, మెదక్‌ జిల్లాలో
రామాయంపేట కేేంద్రంగా వీటిని ఏర్పాటు చేశారు.

8
కరెెంట్​అఫైర్స్ - జులై-ఆగస్ట్ ​2023
ప్రరాంతీయం merupulu.com
రాచకొొండలో ఆదిమానవుడి ఆనవాళ్లు
రాచకొొండ గుట్్టల్లో క్రీస్తు పూర్్వవం 50 వేల ఏళ్్ల క్రితమే ఎగువ పాతరాతి
యుగంలో ఆదిమానవుడు జీవిించినట్లు ఆధారాలు వెలుగుచూశాయి. అప్్పట్లో
ఆదిమానవులు వేటకు ఉపయోగిించిన చేతిగొడ్్డలి లభిించిిందని తెలంగాణ
చరిత్రకారుడు ద్యావనపల్లి సత్్యనారాయణ తెలిపారు.

నటేశ్్వర శర్్మకు దాశరథి పురస్కారం


కృష్్ణమాచార్్య జయంతి సందర్్భభంగా తెలంగాణ ప్రభుత్్వవం ఏటా ‘దాశరథి
కృష్్ణమాచార్్య’ పురస్కారం అందజేస్్తోోంది. 2023 సంవత్్సరానికి కామారెడ్డికి
చెెందిన ప్రముఖ రచయిత, అష్టావధాని అయాచితం నటేశ్్వరశర్్మకు రాష్టట్ర
ప్రభుత్్వవం ప్రకటిించిింది.

సీజేగా జస్టిస్‌ అలోక్‌


తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే
నియామకానికి రాష్టట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. కర్ణా టక హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తిగా ఉన్్న జస్టిస్‌ అలోక్‌ అరాధేను తెలంగాణ హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తిగా కేేంద్రం నిర్్ణయం తీసుకుుంది.

తలసరి ఆదాయంలో టాప్‌


దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732, స్థిర ధరల
ప్రకారం రూ.1,64,657 ఉంది.తాజా ధరల ప్రకారం తెలంగాణ దక్షిణాదిలో
ప్రథమ స్థానంలో నిలిచినప్్పటికీ, స్థిర ధరల కొలమానంలో మూడో స్థానంలో
ఉంది.

ఎఫ్‌‌డీఐల్లో ఏడో స్థానం


గత మూడేళ్్లలో దేశానికి వచ్చిన విదేశీ ప్రత్్యక్ష పెట్టు బడుల్లో తెలంగాణ ఏడో
స్థానంలో నిలిచి, 2.47 శాతం వాటా కలిగి ఉంది. మహారాష్టట్ర, కర్ణా టక,
గుజరాత్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్్వవంలో విలీనం


తెలంగాణ రాష్టట్ర రోడ్డు రవాణా సంస్్థ (టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్్వవంలో
విలీనం చేయాలని రాష్టట్ర మంత్రివర్్గగం నిర్్ణయిించిింది. ప్రభుత్్వ నిర్్ణయం
అమలులోకి వస్తే ఆర్టీసీలో పనిచేస్తున్్న మొత్్తతం 43,373 మంది ఉద్యోగులు
సర్కారీ ఉద్యోగులుగా మారతారు. వారికి ప్రభుత్్వమే జీతభత్యాలు చెల్్లిించాలని
నిర్్ణయిించిింది.

9
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు

వార్్తల్లో వ్్యక్తులు
జస్టిస్‌ ధీరజ్‌ సిింగ్‌ ఠాకుర్‌
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌ సిింగ్‌ ముల్యో హాాండోయో
ఠాకుర్‌ నియమితులయ్యారు. జులై 5వ తేదీన సుప్రరీంకోర్టు కొలీజియం భారత బ్యాడ్్మిింటన్‌ సంఘం (బాయ్‌) నేషనల్‌ సెెంటర్‌ ఆఫ్‌ ఎక్సస్‌‌లెన్సస్‌
చేసిన సిఫార్సులకు రాష్టట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేేంద్ర న్యాయ శాఖ (ఎన్‌‌సీఈ)లో సిింగిల్సస్‌ చీఫ్‌ కోచ్‌‌గా ముల్యో హాాండోయో (ఇండోనేసియా)
అందుకు సంబంధిించిన ఉత్్తర్వులను జారీ చేసిింది. నియమితుడయ్యాడు. ఆల్‌ ఇంగ్్లాాండ్‌ మాజీ ఛాాంపియన్‌ ఇవాన్‌ సొజొనోవ్‌
(రష్యా) డబుల్సస్‌ కోచ్‌‌గా ఎంపికయ్యాడు.
సంజయ్‌ కుమార్‌
కేేంద్ర పరోక్ష పన్నులు, కస్్టమ్సస్‌ బోర్డడ్‌ (సీబీఐసీ) చైర్్మన్‌‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి నరేేంద్ర మోడీ
సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ బాధ్్యతలు చేపట్టారు. ఇంతకుమునుపు ఈ ఎర్ర కోట నుుంచి వరుసగా పదేళ్లు మువ్్వన్నెల జెెండాను ఎగురవేసిన తొలి
పదవిలో ఉన్్న వివేక్‌ జోహ్రి మే 31న పదవీ విరమణ చేయడంతో ఆయన కాాంగ్రెస్సేతర ప్రధానిగా నరేేంద్ర మోడీ నిలిచారు. ఆయన 90 నిమిషాల
స్థానంలో సంజయ్‌ కుమార్‌‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిింది. పాటు ఏకధాటిగా మాట్లాడారు. సరికొత్్త రికార్డు సృష్్టిించారు. 10 సార్లు
మోదీ ప్రసంగిించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది.
రంజనా దేశాయ్‌
అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ - లోక్‌‌పాల్‌‌కు సారథి, సభ్యులను సిఫార్సు వైభవ్‌ తనేజా
చేసే శోధన కమిటీకి చైర్‌పర్్సన్‌‌గా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) టెస్లా కొత్్త చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా భారత సంతతికి చెెందిన
చైర్‌పర్్సన్‌ జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌‌ని కేేంద్ర ప్రభుత్్వవం నియమిించిింది. వైభవ్‌ తనేజా నియమితులయ్యారు. సీఎఫ్‌ఓ జాచరీ కిర్కాన్‌ వైదొలగుతున్్నట్లు
ప్రకటిించిన నేపథ్్యయంలో ఈ నిర్్ణయం తీసుకున్్నట్లు టెస్లా పేర్్కొొంది.
భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి
టి.టి.డి కొత్్త చైర్్మన్‌‌గా భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి భాద్్యత‌లు చేప‌ట్టారు. శశిధర్‌ జగదీశన్‌
భూమన ప్రస్తుతం తిరుపతి నియోజకవర్్గగం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్్సరానికి రూ.10.55 కోట్్ల వేతనాన్ని అందుకోవడం ద్వారా,
2006-–2008 మ‌ధ్్య టి.టి.డి చైర్్మన్‌‌గా ప‌ని చేశాడు. భూమన తిరుపతిలోని బ్్యాాంకుల సీఈవోల్లో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్్యాాంక్‌ సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ ప్రథమ
శ్రీవెెంకటేశ్్వర విశ్్వవిద్యాలయం నుుంచి బీఏ, ఎంఏ చేశారు. స్థానంలో నిలిచారు. 2023 బ్్యాాంకుల వార్షిక నివేదిక ప్రకారం హెచ్‌‌డీఎఫ్‌‌సీ
బ్్యాాంక్‌ డిప్యూటీ ఎండీ భరూచాకు రూ.10 కోట్లు లభిించాయి.
10
కరెెంట్​అఫైర్స్ - జులై-ఆగస్ట్ ​2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
పర్్మీీందర్‌ చోప్రా బేతవోలు రామబ్రహ్్మమం
పవర్‌ ఫైనాన్సస్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌‌సీ) మొదటి పూర్తిస్థాయి మహిళా చైర్్మన్, కవి, పండితుడు, విమర్్శకుడిగా పేరొొందిన ప్రొఫెసర్ బేతవోలు
మేనేజిింగ్‌ డైరెక్్టర్‌ (సీఎండీ)గా పర్్మీీందర్‌ చోప్రా బాధ్్యతలు చేపట్టారు. ఆగస్టు రామబ్రహ్్మమంకు ప్రతిష్టాత్్మకమైన కేేంద్ర సాహిత్్య అకాడమీ భాషా సమ్మాన్‌
14 నుుంచి ఆమె నియామకం అమల్లోకి వచ్్చిింది. 2023 జూన్‌ 1 నుుంచి పురస్కారం దక్్కిింది. కథలు, కవిత్్వవం, నాటకాలు కలిపి 34కు పైగా
సీఎండీగా అదనపు బాధ్్యతలను ఆమె నిర్్వర్్తిించారు. గ్రంథాలు రచిించారు. సాహితీ వ్యాసాలు వెలువరిించారు.

ఆర్‌.దొరైస్వామి డాక్్టర్‌ కృష్్ణ ఎల్్ల, సుచిత్ర ఎల్్ల


లైఫ్‌ ఇన్సూరెన్సస్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజిింగ్‌ డైరెక్్టరుగా కోవిడ్‌-19 మహమ్మారి నుుంచి మానవాళికి రక్షణగా నిలిచిన కొవాగ్జిన్‌
ఆర్‌.దొరైస్వామిని ప్రభుత్్వవం నియమిించిింది. ప్రస్తుతం ముుంబయిలోని టీకా ఆవిష్్కర్్తలైన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్్మన్‌ డాక్్టర్‌ కృష్్ణ
ఎల్‌ఐసీ కేేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్్టరుగా దొరైస్వామి ఉన్నారు. ఎల్్ల, మేనేజిింగ్‌ డైరెక్్టర్‌ సుచిత్ర ఎల్్ల దంపతులను జీవితకాల సాఫల్్య
దొరైస్వామి 2026 ఆగస్టు 31 లేదా, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎల్‌ఐసీ పురస్కారంతో సత్్కరిించనున్్నట్లు ఉత్్తర అమెరికా తెలుగు సంఘం (తానా)
ఎండీ పదవిలో ఉంటారు. ప్రకటిించిింది.

సచిన్‌ తెెందుల్్కర్‌ జులన్‌ గోస్వామి


భారత ఎన్నికల సంఘం (ఈసీ) ప్రచారానికి నేషనల్‌ ఐకాన్‌‌గా మాజీ ప్రతిష్టాత్్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్‌ కమిటీ (డబ్ల్ యూసీసీ)లో భారత మహిళా
క్రికెటర్‌ సచిన్‌ తెెందుల్్కర్‌ నియమితులయ్యారు. ఎన్నికల్లో ఓటిింగు శాతం క్రికెటర్‌ జులన్‌ గోస్వామికి చోటు దక్్కిింది. జులన్‌‌తో పాటు ఇంగ్్లాాండ్‌
పెెంచేేందుకు ఈసీతో కలిసి సచిన్‌ సంయుక్్తతంగా కృషి చేసే ఈ ఒప్్పపందం మహిళల కెప్టెన్‌ హెదర్‌ నైట్, 2019 వన్డే ప్రపంచకప్‌ చాాంపియన్‌ జట్టు
మూడేళ్్ల పాటు అమలులో ఉంటుుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ధోనీ, సారథి ఇయాన్‌ మోర్గాన్‌లకు ఎంసీసీ డబ్ల్ యూసీసీలో స్థానం లభిించిింది.
అమీర్‌‌ఖాన్, మేరీకోమ్‌ నేషనల్‌ ఐకాన్సస్‌‌గా వ్్యవహరిించారు.
ఆర్తి హోల్లా
నీలకంఠ్‌ మిశ్రా భారత సంతతికి చెెందిన బ్రిటన్‌ మహిళ శాటిలైట్ పరిశ్రమలో అత్్యయంత
ఆధార్‌ సేవలు అందిించే భారత విశిష్్ట గుర్్తిింపు ప్రాధికార సంస్్థ నిష్ణాతులైన ఆర్తి హోల్లా -మైనీని వియన్నాలోని ఐక్్యరాజ్్యసమితి (అంతరిక్ష
(యూఐడీఏఐ) తాత్కాలిక చైర్్మన్గా నీలకంఠ్‌ మిశ్రా నియమితులయ్యారు. వ్్యవహారాల కార్యాలయం) ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ డైరెక్్టర్‌‌గా
ఆధార్‌ చట్్టటం కిింద ఛైర్‌పర్్సన్, సభ్యులకు మూడేళ్్ల పదవీ కాలం ఉంటుుంది. ఐక్్యరాజ్్యసమితి సెక్రటరీ- జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎంపిక చేశారు.
నీలకంఠ్‌ మిశ్రా యాక్సిస్‌ బ్్యాాంక్‌‌కు ముఖ్్య ఆర్థికవేత్్తగా ఉన్నారు.
భవాని దేవి
రతన్‌ టాటా ఫెన్్సర్‌ భవాని దేవి ఆసియా ఫెన్్సిింగ్‌ చాాంపియన్‌‌షిప్‌‌లో పతకం నెగ్గిన
దిగ్్గజ పారిశ్రామికవేత్్త రతన్‌ టాటాకు, మహారాష్టట్ర ప్రభుత్్వవం తాము ప్రవేశ మొదటి భారత ఫెన్్సర్‌‌గా భవాని నిలిచిింది. చైనాలో జరుగుతున్్న ఈ పోటీల్లో
పెట్టిన ‘ఉద్యోగ్‌ రత్్న’ అవార్డు ను ప్రదానం చేసిింది. రాష్టట్ర ప్రభుత్్వవం ఈ మహిళల సాబెర్‌ విభాగంలో ఆమె కాాంస్్యయం గెలిచిింది. సెమీస్‌‌లో భవాని 14-
అవార్డు ప్రవేశపెట్టాక తొలిసారిగా ఇచ్్చిింది ఇప్పుడే. సీఎం, డిప్యూటీ సీఎంలు –15 తేడాతో జేనబ్‌ దాయిబెకోవా (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో పోరాడి ఓడిింది.
ముుంబయిలో టాటా నివాసంలో కలిసి ఈ అవార్డు అందజేశారు.
నీరజ్‌ చోప్రా
అమన్‌పప్రీత్‌ భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా డైమండ్‌ లీగ్‌ లూసానె
ప్రపంచ షూటిింగ్‌ చాాంపియన్‌‌షిప్‌‌లో భారత క్రీడాకారులు సత్తా అంచె పోటీల్లో బరిలో దిగి స్్వర్్ణణం నిలబెట్టు కున్నాడు. లూసానెలో 87.66
చాటుతున్నారు. పురుషుల 25 మీటర్్ల స్్టాాండర్డడ్‌ పిస్్టల్‌ విభాగంలో అమన్‌పప్రీత్‌ మీటర్్ల దూరం ఈటెను విసిరి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయిదో
సిింగ్‌ గోల్డ్ మెడల్ సాధిించాడు. ఈ టోర్నీలో ఇప్్పటిదాకా భారత్‌ అయిదు ప్రయత్్ననంలో ఉత్్తమ ప్రదర్్శనతో విజేతగా నిలిచాడు.
స్్వర్ణా లు, నాలుగు కాాంస్యాలు సాధిించిింది.
పి.ఎం.ప్రసాద్‌
నొవాక్‌ జకోవిచ్‌ కోల్ ఇండియా సంస్్థ కొత్్త చైర్్మన్గా పి.ఎం.ప్రసాద్ జులై 1న బాధ్్యతలు
నొవాక్‌ జకోవిచ్‌ సిన్సినాటీ ఓపెన్‌ టైటిల్‌‌ను గెలుచుకున్నాడు. నాలుగు చేపట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్్సరంలో 780 మిలియన్‌ టన్నుల బొగ్గు
గంటల పాటు సాగిన ఫైనల్లో జకోవిచ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ అల్్కరాస్‌‌పై ఉత్్పత్తిని సాధిించాలనే లక్ష్యానికి ప్రాధాన్్యమిస్తూ కోల్‌ ఇండియా పని
విజయం సాధిించాడు. ఈ టోర్నీ గెలిచిన అత్్యయంత పెద్్ద వయస్కుడిగా 36 ఏళ్్ల చేస్్తుుందని ఆయన తెలిపారు.
జకోవిచ్‌ రికార్డు సృష్్టిించాడు.

11
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023
merupulu.com వార్్తల్లో వ్్యక్తులు

పుల్లె ల గోపీచంద్‌ సాత్విక్‌ సాయిరాజ్‌


భారత చీఫ్‌ బ్యాడ్్మిింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌‌కు శ్రీ సత్్యసాయి భారత స్టార్‌ డబుల్సస్‌ షట్్లర్‌ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ బ్యాడ్్మిింటన్‌
యూనివర్సిటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్్సలెన్సస్‌ (కర్ణా టక) గౌరవ డాక్్టరేట్‌‌ను చరిత్రలో అత్్యయంత వేగవంతమైన స్మాష్‌ సంధిించిన ఆటగాడిగా గిన్నిస్‌
ప్రదానం చేసిింది. గోపీచంద్‌‌తో పాటు మరో నలుగురు యూనివర్సిటీ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. సాత్విక్‌ స్మాష్‌‌తో షటిల్‌ గంటకు 565
రెెండో స్నాతకోత్్సవం సందర్్భభంగా రాష్టట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కిలోమీటర్్ల వేగంతో దూసుకెళ్్లడం విశేషం. 2013 మే నెలలో టాన్‌ బూూంగ్‌
డాక్్టరేట్‌‌ను అందుకున్నారు. హీయోోంగ్‌ (మలేసియా) నెలకొల్పిన 493 కి.మీ రికార్డు ను సాత్విక్‌ బద్్దలు
కొట్టాడు. -
అజిత్‌ అగార్్కర్‌
టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ అజిత్‌ అగార్్కర్‌‌ను బీసీసీఐ భారత సీనియర్‌ సత్పాల్‌ భాను
పురుషుల క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్్మన్‌‌గా నియమిించిింది. 45 ఏళ్్ల అగార్్కర్‌ లైఫ్‌ ఇన్సూరెన్సస్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మేనేజిింగ్‌ డైరెక్్టర్‌‌గా
1998–2007 మధ్్య 191 వన్డేలు, 26 టెస్టు లు, 4 టీ20లు ఆడాడు. ఈ సత్పాల్‌ భానూను ప్రభుత్్వవం నియమిించిింది. ఏప్రిల్‌‌లో ఎల్‌ఐసీ
మూడు ఫార్మాట్్లలో వరుసగా 288, 58, 3 వికెట్లు పడగొట్టాడు. చైర్్మన్‌‌గా నియమితులైన సిద్ధార్్థ మొహంతి స్థానంలో సత్పాల్‌ భాను
నియమితులయ్యారు.
నరేేంద్ర మోడీ
ప్రధాని మోడీకి లోకమాన్్య తిలక్‌ జాతీయ పురస్కారాన్ని అందిించనున్్నట్లు డీజీ రాకేశ్ పాల్
తిలక్‌ స్మారక్‌ మందిర్‌ ట్రస్టు (హిింద్‌ స్్వరాజ్‌ సంఘ్‌) ప్రకటిించిింది. తిలక్‌ ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) 25వ డైరెక్్టర్ జనరల్‌‌గా డీజీ రాకేశ్ పాల్
103వ వర్్ధధంతి సందర్్భభంగా ఆగస్టు 1న పుణెలో నిర్్వహిించే కార్్యక్రమంలో నియమితులయ్యారు. డీజీ రాకేశ్ పాల్ త‌న కెరీర్‌‌లో అనేక స్థాయిల్లో
మోడీకి అవార్డు ప్రదానం చేయనున్నారు. పనిచేశారు. డిజి రాకేష్ పాల్ విశిష్్ట సేవలకు 2013లో తత్రాక్షక్ పతకం
2018లో ప్రెసిడెెంట్ తత్రాక్షక్ మెడల్‌‌ను అందుకున్నారు.
గీతారావ్‌ గుప్తా
అమెరికా విదేశాాంగ శాఖలో అంతర్జా తీయ మహిళా సమస్్యల ఫాాంగ్నోన్ కొన్యాక్
పర్్యవేక్షకురాలిగా భారత సంతతికి చెెందిన గీతారావ్‌ గుప్తాతో నాగాలాాండ్ నుుంచి మొదటి మహిళా సభ్యురాలుగా ఫాాంగ్నోన్ కొన్యాక్
ఉపాధ్్యక్షురాలు కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం చేయిించారు. రాజ్్యసభలో అధ్్యక్షత వహిించారు. లిింగ సమానత్వాన్ని తీసుకురావడానికి,
ఇంతకుముుందు ఆమె ఐక్్యరాజ్్యసమితి, యునిసెఫ్, బిల్‌ అండ్‌ మిలిిందా రాజ్్యసభ చైర్్మన్ శ్రీ జగదీప్ ధన్‌ఖర్ వైస్-చైర్‌పర్్సన్‌ల ప్యానెల్‌‌కు నలుగురు
గేట్సస్‌ ఫౌౌండేషన్స్లో కీలక బాధ్్యతలు నిర్్వర్్తిించారు. మహిళా సభ్యులను (మొత్్తతం సంఖ్్యలో 50 శాతం) నామినేట్ చేశారు.

శిరీష ఓరుగంటి మీలా జయదేవ్‌


యూకేకు చెెందిన ప్రముఖ ఆర్థిక సేవల గ్రూపు లాయిడ్సస్‌ బ్్యాాంకిింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాాంబర్సస్‌ ఆఫ్‌ కామర్సస్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌‌టీసీసీఐ)
హైదరాబాద్‌‌లో కొత్్తగా ఏర్పాటు చేసిన లాయిడ్సస్‌ టెక్నాలజీ సెెంటర్‌ సీఈఓ, కొత్్త అధ్్యక్షుడిగా మీలా జయదేవ్‌ ఎన్నికయ్యారు. రెెండేళ్్ల పాటు ఆయన ఈ
ఎండీగా శిరీష ఓరుగంటి ని నియమిించుకుుంది. సంస్్థ స్థాపన, దీర్్ఘకాలిక హోదాలో బాధ్్యతలు నిర్్వర్తిస్తారు.మీలా జయదేవ్‌ తెలంగాణ రాష్ట్రంలోని
వృద్ధి వ్యూహాన్ని ఆమె పర్్యవేక్షషించనున్నారని కంపెనీ తెలిపిింది. ప్రముఖ వ్యాపార సంస్్థల్లో ఒకటైన సుధాకర్‌ గ్రూపు సంస్్థల యజమానిగా
ఉన్నారు.
సుద్దాల అశోక్‌ తేజ
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌‌తేజకు 2023 సంవత్్సరానికి డా.సి. మాధవరావు
నారాయణరెడ్డి సాహిత్్య పురస్కారం ప్రదానం చేయనున్్నట్లు తెలంగాణ భారత్‌ డైనమిక్సస్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) నూతన చైర్్మన్, సీఎండీగా
సారస్్వత పరిషత్తు ప్రకటిించిింది. సినారె 92వ జయంతి కార్్యక్రమంలో ఎ.మాధవరావు బాధ్్యతలు చేపట్టారు. 2026 వరకు ఆయన ఈ పదవిలో
పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఉంటారు. ఆయన 2020 మార్చిలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్్టర్‌‌గా బీడీఎల్‌‌లో
చేరారు.
కల్్యయంపూడి రాధాకృష్్ణరావు
ప్రపంచ ప్రఖ్యాత గణాాంకశాస్తత్ర నిపుణుడు, భారతీయ అమెరికన్‌ కల్్యయంపూడి కె.అఖిల్‌
రాధాకృష్్ణరావుకు గణాాంక శాస్తత్ర రంగంలో నోబెల్‌ అవార్డు గా భావిించే పొక్లెయిన్‌ ఆపరేటర్గా పనిచేసే 28 ఏళ్్ల కె.అఖిల్‌ కేరళ సాహిత్్య అకాడమీ
ఇంటర్నేషల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్సస్‌ అవార్డు వరిించిింది. ప్రొఫెసర్‌ రావును వార్షిక అవార్డు - 2020 అందుకున్నారు. అఖిల్‌ రాసిన పొట్టి కథల పుస్్తకం
భారత ప్రభుత్్వవం 2001లో పద్్మవిభూషణ్‌‌తో సత్్కరిించిింది. ‘నీలచడయాన్‌’కు ఈ అవార్డు ప్రకటిించారు. ఉత్్తర కేరళలోని సామాన్్య
ప్రజల జీవితాలను ఇందులోని కథలు ప్రతిబిింబిస్తాయి.

12
కరెెంట్​అఫైర్స్ - జులై-ఆగస్ట్ ​2023
వార్్తల్లో వ్్యక్తులు merupulu.com
మోక్షారాయ్‌
భారత సంతతికి చెెందిన ఏడు సంవత్్సరాల బ్రిటన్‌ బాలిక మోక్షారాయ్‌
ప్రతిష్టాత్్మక బ్రిటన్‌ ప్రైమ్‌ మినిస్్టర్‌ పాయిింట్సస్‌ ఆఫ్‌ లైట్‌ అవార్డు
గెలుచుకుుంది. మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యానికి వ్్యతిరేకంగా ఐక్్యరాజ్్యసమితి
చేపట్టిన కార్్యక్రమం కోసం ఆమె మూడేళ్్ల ప్రాయం నుుంచే స్్వచ్్ఛఛందంగా
పనిచేస్్తోోంది.

మహేేంద్రదేవ్‌
ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (ఈపీడబ్ల్ యూ) సంపాదకుడిగా తెలుగు
వ్్యక్తి ప్రొఫెసర్‌ మహేేంద్రదేవ్‌ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌‌కు చెెందిన
ప్రొఫెసర్‌ దేవ్‌ ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్సస్‌‌లో పీహెచ్‌‌డీ, అమెరికాలోని యేల్‌
విశ్్వవిద్యాలయంలో పోస్టట్‌ డాక్టో రల్‌ పరిశోధన చేశారు.

జావెద్‌ అఖ్్తర్‌
‘శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ’ ఆధ్్వర్్యయంలో సినారె 92వ
జయంత్యుత్్సవాన్ని రవీీంద్రభారతిలో నిర్్వహిించారు. ఈ సందర్్భభంగా
ప్రముఖ ఉర్దూ /హిిందీ కవి, పద్్మభూషణ్‌ జావెద్‌ అఖ్్తర్‌‌ను ‘విశ్్వవంభర డా।।
సి.నారాయణరెడ్డి జాతీయ సాహితీ పురస్కారం’తో సత్్కరిించారు.

జొన్్నలగడ్్డ రాజేేంద్ర
జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ (ఎన్‌‌సీడీఆర్‌‌సీ)
సభ్యుడిగా రిటైర్డడ్‌ ఎయిర్‌ వైస్‌‌మార్్షల్‌ జొన్్నలగడ్్డ రాజేేంద్ర
నియమితులయ్యారు. ఈ మేరకు కేేంద్ర వినియోగ వ్్యవహారాలు, ఆహారం,
ప్రజా పంపిణీ శాఖ ఉత్్తర్వులు జారీ చేసిింది. నాలుగేళ్్ల పాటు ఈయన ఈ
పదవిలో కొనసాగుతారు.

చేతనా మారూ
ప్రతిష్టాత్్మక బుకర్‌ ప్రైజ్‌ పురస్కారానికి గాను ఈ ఏడాది విజేత ఎంపిక
పరిశీలనలో భారతీయ మూలాలున్్న రచయిత్రి ‘చేతనా మారూ’ చోటు
దక్్కిించుకున్నారు. ప్రాథమిక పరిశీలన కోసం కమిటీ ఎంపిక చేసిన 13
పుస్్తకాలలో లండన్‌ నివాసి అయిన చేతనా మారూ తొలి నవల ‘వెస్టట్రన్‌ లేన్‌’
ఉంది.

13
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023
merupulu.com స్పోర్ట్స్​

స్పోర్ట్స్​
ప్రపంచ ఆర్్చరీ చాాంపియన్‌‌షిప్‌ ఆర్్చరీ ప్రపంచకప్‌
భారత మహిళల కాాంపౌౌండ్‌ ఆర్్చరీ జట్టు (జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌
కౌర్‌) త్రయం ప్రపంచ ఆర్్చరీ చాాంపియన్‌‌షిప్‌‌లో దేశానికి తొలి స్్వర్్ణణం ఆర్్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్్నమెెంట్లో అభిషేక్‌ వర్్మ పురుషుల కాాంపౌౌండ్‌
అందిించిింది. ఏ విభాగంలోనైనా దేశానికి ఇదే మొదటి పసిడి. వ్్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధిించాడు. ఫైనల్లో ఈ భారత స్టార్‌ 148-
–146తో జేమ్సస్‌ లూట్జజ్‌ (అమెరికా)పై నెగ్గాడు. ప్రపంచకప్‌‌లో అభిషేక్‌‌కు ఇది
రన్్నరప్‌‌గా ప్రణయ్‌ మూడో వ్్యక్తిగత స్్వర్్ణణం.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్్లర్‌
హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ రన్్నరప్‌‌గా నిలిచాడు. పురుషుల సిింగిల్సస్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ ఇంటర్‌ కాాంటినెెంటల్‌ కప్‌
ప్రణయ్‌, వెెంగ్‌ హాాంగ్‌ యాాంగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. ఇంటర్‌ కాాంటినెెంటల్‌ ఫుట్‌‌బాల్‌ కప్‌‌ను భారత్‌ సొొంతం చేసుకుుంది. ఫైనల్లో
2-–0 గోల్సస్‌‌తో లెబనాన్‌‌ను ఓడిించిింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఓ మెరుపు గోల్‌‌తో
జట్టు విజయంలో కీలకపాత్ర పోషిించాడు.
హాకీ ఆసియా చాాంపియన్సస్‌
ఆసియా చాాంపియన్సస్‌ హాకీ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ 4-–3 గోల్సస్‌‌తో మలేసియాను
ఓడిించిింది. జట్టు కు ఇది నాలుగో ఆసియా చాాంపియన్సస్‌ ట్రోఫీ. మూడో స్థానం స్పీడ్‌ చెస్‌ టైటిల్‌
కోసం జరిగిన పోరులో జపాన్‌ 5-–3 గోల్సస్‌‌తో దక్షిణ కొరియాను ఓడిించిింది. భారత యువ గ్రరాండ్‌‌మాస్్టర్‌ గుకేశ్‌ జూనియర్‌ స్పీడ్‌ చెస్‌ చాాంపియన్‌‌షిప్‌‌లో
విజేతగా నిలిచాడు. తుది పోరులో తొలి మూడు గేమ్‌లలో ఒక డ్రాతో పాటు
రెెండిింట్లో ఓడిన 17 ఏళ్్ల గుకేశ్‌ బలంగా పుుంజుకుని టైటిల్‌ కైవసం
రెజ్్లిింగ్‌ విన్్నర్ మోహిత్‌ చేసుకున్నాడు.
అండర్‌-20 ప్రపంచ రెజ్్లిింగ్‌ చాాంఛాాంంపియన్‌‌షిప్‌‌లో మోహిత్‌ కుమార్‌
స్్వర్్ణణం సాధిించాడు. 61 కేజీల విభాగం ఫైనల్లో అతను రష్యాకు చెెందిన ఎల్డార్‌
అక్్మదునినోవ్‌‌ను ఓడిించాడు.2018లో దీపక్‌ పునియా విజేతగా నిలిచాక భారత్‌‌దే శాఫ్‌ టైటిల్‌
జూనియర్‌ పురుషుల ప్రపంచ రెజ్్లిింగ్‌‌లో చాాంపియన్‌ అయిింది మోహితే. డిఫెెండిింగ్‌ చాాంపియన్‌ భారత్‌ శాఫ్‌ ఫుట్‌‌బాల్‌ టైటిల్‌ నెగ్్గిింది. ఫైనల్
షూటౌట్లో ఛెత్రి సేన 5-–4తో కువైట్‌‌ను ఓడిించిింది. ఈ టోర్నీలో విజేతగా
నిలవడం భారత్‌‌కు ఇది తొమ్మిదోసారి. గతంలో 1993, 97, 99, 2005, 09,
మహిళల ఫిఫా ప్రపంచకప్‌ 11, 15, 21ల్లోనూ కప్‌ సాధిించిింది.
మహిళల ఫిఫా ప్రపంచకప్‌‌లో స్పెయిన్‌ చాాంపియన్‌‌గా అవతరిించిింది.
ఫైనల్లో స్పెయిన్‌ 1–-0తో ఇంగ్్లాాండ్‌‌ను ఓడిించిింది. 1966 తర్వాత తొలి టైటిల్‌
గెలవాలనుకున్్న ఇంగ్్లాాండ్‌‌కు నిరాశ తప్్పలేదు. ఆస్ట్రే లియా గ్రరాండ్‌ ప్రి టైటిల్‌
రెడ్‌‌బుల్‌ రేసర్‌ మ్యాక్సస్‌ వెర్‌‌స్్టా పెన్‌ ఆస్ట్రేలియా గ్రరాండ్‌ ప్రి టైటిల్‌ గెలుచుకున్నాడు.
ఫైనల్‌ రేసులో వెర్‌‌స్్టా పెన్‌ గంటా 25 నిమిషాల 33 సెకన్్లలో లక్ష్యాన్ని చేరి
చెస్ వరల్డ్ కప్‌ చాాంపియన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. పోల్‌ పొజిషన్‌‌తో రేసును ప్రారంభిించిన వెర్‌‌స్్టా పెన్‌
చెస్ వరల్డ్ కప్‌ చాాంపియన్‌‌గా మాగ్్నస్‌ కార్ల్‌సన్ అవతరిించాడు. ప్రపంచ వరుసగా ఐదో టైటిల్‌ కైవసం చేసుకున్నాడు.
చాాంపియన్‌‌గా అవతరిద్దామని భావిించిన ప్రజ్ఞా నంద రన్్నరప్‌‌గా నిలిచాడు.
విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌ రూ. 91 లక్షలు, రన్్నరప్‌ ప్రజ్ఞా నంద రూ. 66 లక్షల
ప్రైజ్‌మనీ సొొంతం చేసుకుుంటారు.

14
కరెెంట్​అఫైర్స్ - జులై-ఆగస్ట్ ​2023
స్పోర్ట్స్ merupulu.com
కెనడా ఓపెన్‌ టైటిల్‌
కామన్వెల్తత్‌ క్రీడల చాాంపియన్, భారత స్టార్‌ షట్్లర్‌ లక్ష్యసేన్‌ కెనడా ఓపెన్‌
ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల సిింగిల్సస్‌
ఫైనల్లో లక్ష్యసేన్‌ 21-–18, 22-–20తో ఆల్‌ ఇంగ్్లాాండ్‌ చాాంపియన్ లీ షై ఫెెంగ్‌
(చైనా)ను ఓడిించాడు.

సూపర్‌ యునైటెడ్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జజ్‌


సూపర్‌ యునైటెడ్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జజ్‌ ఈవెెంట్లో కార్ల్‌సన్‌ 15 పాయిింట్్లతో
అగ్రస్థానం సాధిించాడు. మొత్్తతంగా (ర్యాపిడ్, బ్లిట్జజ్‌ ) 26 పాయిింట్్లతో టోర్నీ
విజేతగా నిలిచాడు. 9.5 పాయిింట్లు సంపాదిించిన గుకేశ్‌ అయిదో స్థానంలో,
విశ్్వనాథన్‌ ఆనంద్‌ ఏడో స్థానం సాధిించాడు.

విింబుల్్డ న్‌ చాాంపియన్స్


విింబుల్్డన్‌ పురుషుల సిింగిల్స్లో అల్్కరాస్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో
జకోవిచ్‌‌పై విజయం సాధిించాడు. మహిళల సిింగిల్స్ చాాంపియన్‌‌గా
మార్కెటా వొొండ్రుసోవా నిలిచిింది. ఈ చెక్‌ రిపబ్లిక్‌ స్టార్ ఫైనల్లో జాబెర్‌
(ట్యునీసియా)పై విజయం సాధిించిింది. విింబుల్్డన్‌ మహిళల సిింగిల్సస్‌ టైటిల్‌
గెలిచిన తొలి అన్‌‌సీడెడ్‌ క్రీడాకారిణి వొొండ్రుసోవా.

సౌత్‌‌జోన్‌‌దే దులీప్‌ ట్రోఫీ


హనుమ విహారి సారథ్్యయంలోని సౌత్‌‌జోన్‌ జట్టు దులీప్‌ ట్రోఫీ విజేతగా నిలిచిింది.
ఫైనల్లో ఆ జట్టు 75 పరుగుల తేడాతో వెస్టట్‌‌జోన్‌‌పై విజయం సాధిించిింది.
సౌత్‌‌కు ఇది 14వ దులీప్‌ ట్రోఫీ టైటిల్‌. విద్్వత్‌ కావేరప్్ప ‘ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌’,
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లను అందుకున్నాడు.

సాత్విక్‌ - చిరాగ్‌ జోడీకి టైటిల్‌


సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడీ ఇప్్పటికే స్విస్‌ ఓపెన్‌ 300, ఇండోనేసియా
ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీల్లో విజేతగా నిలవగా, ఇప్పుడు కొరియా ఓపెన్‌
సూపర్‌ 500లోనూ విజయం సాధిించిింది. ఫైనల్లో టాప్‌‌సీడ్, ప్రపంచ
నంబర్‌వన్‌ అల్ఫియాన్‌ - అర్దియాాంతో (ఇండోనేసియా)పై గెలిచారు.

టాాంపీర్‌ ఓపెన్లో నగాల్‌‌కు టైటిల్‌


భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ ఫిన్్లాాండ్‌‌లో జరిగిన టాాంపీర్‌ ఓపెన్లో
చాాంపియన్గా నిలిచాడు. పురుషుల సిింగిల్సస్‌ ఫైనల్లో నగాల్‌ 6-–4, 7–-5తో
అయిదో సీడ్‌ డాలిబోర్‌ (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడిించాడు. సుమిత్‌‌కు ఇది నాలుగో
ఏటీపీ ఛాలెెంజర్‌ ట్రోఫీ.

సౌత్‌‌దే దేవ్‌ధర్‌ ట్రోఫీ


దేవధర్‌ ట్రోఫీలో సౌత్‌‌జోన్‌ విజేతగా నిలిచిింది. 45 పరుగుల తేడాతో
ఈస్టట్‌‌జోన్‌‌ను ఓడిించిింది. మొదట సౌత్‌ 50 ఓవర్్లలో 328/8 స్కోరు చేసిింది.
ఈస్టట్‌ 46.1 ఓవర్్లలో 283కే ఆలౌటైైంది. దేవధర్‌ ట్రోఫీ గెలవడం సౌత్‌‌కిది
తొమ్మిదోసారి.

15
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023
merupulu.com సైన్స్ అండ్ టెక్నాలజీ

సైన్స్ అండ్ టెక్నాలజీ


జాబిల్లిపైకి రష్యా లునా 25 ప్రయోగానికి చంద్రయాన్‌-–.3 రెడీ
సుమారు 47 ఏళ్్ల తర్వాత చంద్రుడి పైకి రష్యా మళ్లీ రాకెట్‌ ప్రయోగం
చేపట్్టిింది. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా – 25’ అనే స్పేస్‌కక్రాఫ్టట్‌‌ను ఎల్‌‌వీఎం-3పీ4 రాకెట్‌‌తో చంద్రయాన్‌-3 అంతరిక్ష నౌకను అనుసంధానిించే
విజయవంతంగా ప్రయోగిించిింది. ఆగస్టు 21న ఈ వ్యోమనౌక చంద్రుడిపై ప్రక్రియను ఇస్రో శాస్తత్రవేత్్తలు పూర్తి చేశారు. జులై 13న చంద్రయాన్‌-3
దిగే అవకాశం ఉందని రాస్‌‌కాస్మోస్ అధికారులు పేర్కొన్నారు. ప్రయోగాన్ని నిర్్వహిించనున్నామని ఇస్రో ఇప్్పటికే ప్రకటిించిన విషయం
తెలిసిిందే.

నేవీలోకి విింధ్్యగిరి విశాఖలో ‘సాగర్‌ కవచ్‌’ కవాతు


భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అధునాతన స్్వదేశీ యుద్్ధనౌక విశాఖపట్్ననంలో తీర భద్రతపై 2 రోజుల పాటు ‘సాగర్‌ కవచ్‌’ కవాతు
ఐఎన్‌ఎస్‌ ‘విింధ్్యగిరి’ చేరిింది. రాష్టట్రపతి ద్రౌపదీ ముర్ము కోల్‌కతాలోని హుగ్లీ నది నిర్్వహిించారు. సముద్ర సంబంధిత భద్రతా వ్్యవస్్థలతో సంయుక్్తతంగా రాష్టట్ర
తీరంలో ఈ నౌకను అధికారికంగా భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ప్రభుత్్వవం ఈ విన్యాసాలను నిర్్వహిస్్తోోంది. నేవీ, ఇండియన్‌ కోస్టట్‌‌గార్డ్, స్టేట్‌
మెరైన్‌ పోలీస్, కస్్టమ్స్, మత్్స్్యశాఖ, పోర్టు అథారిటీలు కవాతులో పాల్గొన్నాయి.
దేశీయ రివాల్్వర్‌ ‘ప్రబల్‌’
దేశీయంగా రూపొొందిించిన తొలి లాాంగ్‌ రేేంజ్‌ రివాల్్వర్‌ ‘ప్రబల్‌’ ఆగస్టు 18న గగన్‌‌యాన్‌ ఎస్‌ఎంపీఎస్‌ సక్సెస్
విడుదలైైంది. కాన్పుర్‌‌లోని అడ్వాన్సస్‌డడ్‌ వెపన్సస్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా గగన్‌‌యాన్‌ సర్వీస్‌ మాడ్యూల్‌ ప్రపొల్్షన్‌ సిస్్టటం (ఎస్‌ఎంపీఎస్‌)ను ఇస్రో
లిమిటెడ్‌ (ఏడబ్ల్ యూఈఐఎల్‌) సంస్్థ దీన్ని రూపొొందిించిింది. ఈ రివాల్్వర్‌‌తో 50 విజయవంతంగా పరీక్షషించిింది. తమిళనాడులోని మహేేంద్రగిరిలో ఇస్రోకు
మీటర్్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్్టవచ్చు. చెెందిన ప్రొపల్్షన్‌ కాాంప్లెక్సస్‌‌లో ఈ పరీక్ష విజయవంతంగా నిర్్వహిించిింది.

జాబిల్లిపై సాఫ్ట్ ల్్యాాండిింగ్‌ కక్ష్యలోకి చంద్రయాన్‌-3


ఇస్రో ప్రయోగిించిన చంద్రయాన్3 చంద్రుడి దక్షిణ ధ్రువం వద్్ద ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్్మక చంద్రయాన్‌-3 ప్రయోగంలో మొదటి అంకాన్ని
విజయవంతంగా ల్్యాాండ్ అయిింది. 14 రోజుల పాటు ల్్యాాండర్ విక్రమ్, విజయవంతంగా పూర్తిచేసిింది. ప్రొపల్్షన్‌ మాడ్యూల్, ల్్యాాండర్, రోవర్‌లతో
రోవర్ ప్రగ్యాన్‌ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు జరపనున్నాయి. జాబిల్లి కూడిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక నిర్ణీత కక్ష్యకు చేరిింది. ఆగస్టు 23న
దక్షిణ ధ్రువం వద్్ద వ్యోమ నౌకను దిింపిన తొలి దేశం భారత్‌. చంద్రుడిపై సాఫ్టట్‌ చంద్రయాన్‌-3 వ్యోమనౌక జాబిల్లి ఉపరితలంపై దిగాల్సి ఉంది.
ల్్యాాండిింగ్‌ సాధిించిన నాలుగో దేశం భారత్‌‌ది.
ఫాల్్కన్‌-9తో ప్రమాదం
కృత్రిమ వర్్షషం సక్సెస్ ఎలాన్‌ మస్కక్‌‌కు చెెందిన స్పేస్‌ఎక్సస్‌ సంస్్థ ప్రయోగిించిన ఫాల్్కన్‌-9 రాకెట్‌ వల్్ల
ఐఐటీ కాన్పూర్‌‌కు చెెందిన పరిశోధకులు క్లౌ డ్‌ సీడిింగ్‌ టెక్నాలజీని ఉపయోగిించి భూమి చుట్టూ ఉన్్న వాతావరణ పొర అయనోస్పియర్‌‌కి రంధ్రం ఏర్్పడినట్లు
ప్రయోగాత్్మకంగా కృత్రిమ వర్షాన్ని కురిపిించారు. ఏవియేషన్‌ అధికారుల శాస్తత్రవేత్్తలు గుర్్తిించారు. అయానోస్పియర్‌ పొరను రాకెట్‌ చీల్చేయడం స్్పష్్టటంగా
అనుమతితో టెస్్టిింగ్‌ విమానం గాల్లోకి ఎగిరిింది. 5 వేల అడుగులకు చేరుకున్్న కనిపిించిిందని ఖగోళ భౌతిక శాస్తత్రవేత్్త జెఫ్‌ బౌమ్‌‌గార్డెనర్‌ చెబుతున్నారు.
తర్వాత క్లౌ డ్‌ సీడిింగ్‌ టెక్నాలజీ ద్వారా వాతావరణంలో మార్పులు వచ్చేలా
రసాయనాలను చల్లా రు. కొద్దిసేపటికి ఆ ప్రరాంతంలో కృత్రిమ వర్్షషం కురిసిింది.

16
కరెెంట్​అఫైర్స్ - జులై-ఆగస్ట్ ​2023
సైన్స్ అండ్ టెక్నాలజీ merupulu.com
పీఎస్‌ఎల్‌‌వీ-సి56 సక్సెస్
ఇస్రో షార్ నుుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌‌వీ-సి56 రాకెట్‌ ప్రయోగం
విజయవంతమైైంది. 25.30 గంటల కౌౌంట్‌‌డౌన్‌ అనంతరం షార్‌‌లోని
మొదటి ప్రయోగ వేదిక నుుంచి పీఎస్‌ఎల్‌‌వీ వాహకనౌక 420 కిలోల బరువున్్న
ఉపగ్రహాలతో నిింగిలోకి దూసుకెళ్్లిింది. తాజా రాకెట్‌ ప్రయోగంతో ఇస్రో
పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్్య 431కి చేరిింది.

17
కరెెంట్​అఫైర్స్ -జులై-ఆగస్ట్ ​2023

You might also like