Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 672

శ్రీ వరాహ మహాపురాణము

గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుుః


గురుర్వవశ్వం నచాన్యే2స్థి తస్మై శ్రీ గురవే నముః

శ్ర
ీ జ్వాలా ప్
ీ యోగ సెంట్
ీ ల్ ట్
ీ స్ట
్ ,ై హ దరాబాద్.
శ్ర
ీ జ్వాలా సెంట్
ీ ల్ ట్
ీ స్ట ై ై.
్ , చెన్
శ్రీవరాహ మహాపురాణము
శ్ర
ీ వరాహ మహాపురాణము
(Sri Varaha Mahapuranam)

ముద
ీ ణ : April 10, 2023
వరాహ జయెంతి వేడుకల సెందర్భెంగా.
Cover page Art: Artist Prathap, 8977312839.
Editing & Book Designing: Padmini Satish.
References: Various Varaha Puranam versions.

Price: This publication is intended for free distribution by Sri


Guruji. NOT FOR SALE. Those desirious of participating in
publication of similar devotional books may send their contribution
through crossed DD payable at Hyderabad to Sri Jwala Central
Prayoga Trust, Hyderabad / Chennai.

Acknowledgements:

Our thanks to Smt. Neeraja Kuridi, Sri Venkatesh Narayanan,


Smt. Shailaja reddy, Sri Vaddadi Srinivas, Sri Srikumar, Sri
BVS Satish, Sri Shivakumar, Sri Krishna Kishore, Smt.Vijaya
Bharati, Sri M. Vijay Kumar, Smt. Lakshmi Kanaka Durga, Sri
Naveen Gopi, Kum. K. Sritha, Mrs.Udayapalli Krishna Varma,
Sambhavi Martin, Sai Tirumala Printers.
For their valuable help in bringing out this book. Let Pujya
Guruji’s blessings be showered on them ever.

Published by:
Sri Jwala Prayoga central trust®,
Sri Jwala Central Trust®
1st floor, Room no.9,
Sunshine Commercial Complex,
Lakdikapul, Hyderabad -4.
Ph: 040-23231656.
www.jwala.org

Sri Jwala Trust®,


No.8, Anandha Velu Street,
Perambur, Chennai – 600011.
Tel: 94440 66669
www.jwala.in

2
శ్రీవరాహ మహాపురాణము
శ్ర
ీ వర్హ మహాపురాణము - అధ్యాయముల వరుస

1వ అధ్యాయము - భూదేవి వర్హస్వామిని వేడుకొనుట్ 10


2 వ అధ్యాయము – సృష్ట
్ కీమము 12
3 వ అధ్యాయము - నార్దుని పూర్ాజన్మ గాథ 17
4 వ అధ్యాయము - అశ్ాశిరుని కథ 20
5 వ అధ్యాయము -ై ర భ్ా అశ్ాశిర్ః కథ 22
6 వ అధ్యాయము - వసురాజు తరువాత కథ 27
7 వ అధ్యాయెం -ై ర భ్యాని తీవ
ీ తప్సుు- గయా శ్ర
ీ ద ధ మహిమ 30
8 వ అధ్యాయెం - ధర్మ వాాధుని కథ 34
ా ముర్
9 వ అధ్యాయెం - మూరా ా సృష్ట
్ 40
10 వ అధ్యాయెం - పూజాతకోసెం దేవతల వేడుకోలు 43
ై భ్వెం
11 వ అధ్యాయెం - గౌర్ముఖముని ఆతిథావ 49
12 వ అధ్యాయెం - చిత
ీ కూట్ శ్ర ా తి
ీ రాముని సు 57
13 వ అధ్యాయెం - గౌర్ముఖ మార్కెండేయ సెంవాదము 60
14 వ అధ్యాయెం – శ్ర
ీ ద ధ విధి 65

15 వ అధ్యాయెం - గౌర్ముఖుని పూర్ాజన్మ, ముక్త 72
16 వ అధ్యాయెం – గోమేధ యజ
ఞ ము, సర్మ కథ 74
17 వ అధ్యాయెం - మణిసెంభ్వుల తరువాత కథలు 77
్ – అగ్నైవాచక నిరుక్త
18 వ అధ్యాయెం - ప్ెంచభూత సృష్ట ా 81
19 వ అధ్యాయెం - అగ్నై కథ – ప్ ా థి
ీ తిప్తి 83
20 వ అధ్యాయెం - అశిానీదేవతల కథ – ద్వాతీయా తిథి 84
21 వ అధ్యాయము - గౌరీదేవీ రూప్ధ్యర్ణ వృత్
ా ెంతెం 87
22 వ అధ్యాయము - ఉమామహేశ్ార్ కళ్యాణ వృత్
ా ెంతము 93
23 వ అధ్యాయము - గణప్తి జనామద్వ వృత్
ా ెంతము-చతురీ
ధ తిథి 97
24 వ అధ్యాయెం- నాగవృత్
ా ెంతము-ప్ెంచమీతిథి 100
25 వ అధ్యాయము - కార్త ా ెంతము – షష్ఠ
ా కేయ వృత్ ీ తిథి 103
26 వ అధ్యాయము - సూరాాఖ్యాన్ము – సప్
ా మీతిథి 107
ా ెంతము – అష
27 వ అధ్యాయము - మాతృకా వృత్ ్ మీతిథి 108
28 వ అధ్యాయెం - దురా ా ెంతము – న్వమీతిథి
ా దేవీ వృత్ 110
ా ెంతము – దశ్మీతిథి
29 వ అధ్యాయము-ద్వక్కకల వృత్ 114
ా ెంతము – ఏకాదశ్రతిథి
30 వ అధ్యాయము - క్కబేర్ వృత్ 115

3
శ్రీవరాహ మహాపురాణము
31 వ అధ్యాయము-ై వ ష ్ – ద్వాదశ్రతిథి
ణ వ సృష్ట 116
ా –త
32 వ అధ్యాయము - ధర్మమతపతి ీ యోదశ్రతిథి 117
ీ సెంభూతికథన్ము – చతుర్
33 వ అధ్యాయము - రుద ద శ్రతిథి 120
ా – అమావాస్వాతిథి
34 వ అధ్యాయము - పితృదేవతల ఉతపతి 123
35 వ అధ్యాయము - చెంద్ర ా – పౌర్
ీ తపతి ణ మాసీతిథి 124
36 వ అధ్యాయము- మణిపుతు
ు లు - మహాతప్ః ప్
ీ జ్వపాలుర్ సుగతి 125
ా ెంతము
37 వ అధ్యాయము - అరుణి వాాధ వృత 127
38 వ అధ్యాయము – సతాతపోవృత్
ా ెంతము 130
39 వ అధ్యాయము - దురాాసఃకథిత ద్వాదశ్రకలపవ
ీ తము 132
40 వ అధ్యాయము - దురాాసఃకథిత పౌషా ద్వాదశ్రవ
ీ తవిధ్యన్ము 138
41 వ అధ్యాయము - దురాాసఃకథిత మాఘ ద్వాదశ్రవ
ీ తము 139
42 వ అధ్యాయము - దురాాసఃకథిత ఫాలు
ా న్ ద్వాదశ్రవ
ీ తము 142
43 వ అధ్యాయము - దురాాసఃకథిత ైచె త
ీ ద్వాదశ్రవ
ీ తము 143
44 వ అధ్యాయము - దురాాసఃకథితై వ శ్రఖ ద్వాదశ్రవ
ీ తము 144
45 వ అధ్యాయము - దురాాసఃకథిత జ్యాష
ీ ద్వాదశ్రవ
ీ తము 146
46 వ అధ్యాయము - దురాాసఃకథిత ఆషాఢ ద్వాదశ్రవ
ీ తము 146
47 వ అధ్యాయము - దురాాసఃకథిత శ్ర
ీ వణ ద్వాదశ్రవ
ీ తము 148
48 వ అధ్యాయము - దురాాసఃకథిత భాద
ీ ప్ద ద్వాదశ్రవ
ీ తము 149
49 వ అధ్యాయము - దురాాసఃకథిత ఆశ్ాయుజద్వాదశ్రవ
ీ తము 151
ా క ద్వాదశ్రవ
50 వ అధ్యాయము - దురాాసఃకథిత కారీ ీ తము 154
51 వ అధ్యాయము - ప్శుపాలకథా పా
ీ ర్ెంభ్ము 156
52 వ అధ్యాయము - ప్శుపాల వృత్
ా ెంతము 158
53 వ అధ్యాయము - ప్శుపాలకథా ప్
ీ తీకా వివర్ణము 159
54 వ అధ్యాయము - నార్దుడు అప్ుర్సలక్క చెపిపన్ వ
ీ తము 161
ా ాకథిత శుభ్వ
55 వ అధ్యాయెం - అగస ీ తము 162
ా ాకథిత ధన్ావ
56 వ అధ్యాయము - అగస ీ తము 167
ా ాకథిత కాెంతివ
57 వ అధ్యాయము - అగస ీ తము 169
ా ాకథిత సౌభాగాకర్ణ వ
58 వ అధ్యాయము - అగస ీ తము 170
ా ాకథిత అవిఘైకర్వ
59 వ అధ్యాయము - అగస ీ తము 171
ా ాకథిత శ్రెంతివ
60 వ అధ్యాయము - అగస ీ తము 172
ా ాకథిత కామవ
61 వ అధ్యాయము - అగస ీ తము 172
ా ాకథిత ఆర్మగావ
62 వ అధ్యాయము - అగస ీ తము 173
ా ాకథిత పుత
63 వ అధ్యాయము - అగస ీ ా పి వ
ీ పా ీ తము 175

4
శ్రీవరాహ మహాపురాణము
ా ాకథిత శౌర్ావ
64 వ అధ్యాయము - అగస ీ తము 176
ా ాకథిత స్వర్ాభౌమవ
65 వ అధ్యాయము - అగస ీ తము 176
ా ాకథిత ప్ెంచరాత
66 వ అధ్యాయము - అగస ీ శ్రస
ర ము 177
67 వ అధ్యాయము - ప్గలు, రాతి
ీ సెంవతుర్ పురుషుడు 178
68 వ అధ్యాయము - యుగాచార్ వర్
ణ న్ము 179
ా ాదేహమున్ జర్తగ్నన్ ఆశ్చర్ాకర్ వృత్
69 వ అధ్యాయము - అగస ా ెంతము 181
70 వ అధ్యాయము - తి ా ల ఏకతా భావన్
ీ మూరు 183
71 వ అధ్యాయము – పాశుప్తవ
ీ త ఆవిరాభవ కార్ణకథ 187
72 వ అధ్యాయము - తి ా లక్క అభేదమును ప్
ీ మూరు ీ తిపాద్వెంచుట్ 191
73 వ అధ్యాయము – రుద
ీ కృతవిషు ా తి, అభేదప్
ణ సు ీ కట్న్ము 192
74 వ అధ్యాయము – భూప్
ీ మాణాలు 196
75 వ అధ్యాయము - జెంబూద్వాప్ విస్వ
ా ర్ వర్
ణ న్ము 199
76 వ అధ్యాయము - దేవలోక వర్
ణ న్ము 204
77 వ అధ్యాయము - జెంబూద్వాప్ ప్ర్ాత వర్
ణ న్ము 205
ా ర్ ద్వక్కకన్ెందలి మహాప్ర్ాతముల వర్
78 వ అధ్యాయము - ఉత ణ న్ము 208
79 వ అధ్యాయము - మేరు పార్్ామున్ెందలి ై మ ద్వన్ములు 209
80 వ అధ్యాయము - దక్షిణ ద్వక్కకన్ెందలి ప్ర్ాత్దుల వర్
ణ న్ము 211
81 వ అధ్యాయము - ప్ర్ాతములెందున్ై దేవత్ స్వ
ా న్ముల వర్
ణ న్ 214
82 వ అధ్యాయము - దక్షిణద్వక్కకన్ెందలి న్దుల వర్
ణ న్ము 217
83 వ అధ్యాయము -ై న్ షధప్ర్ాతమున్ెందలి న్దులు 218
ా ర్ దక్షిణ దేశ్ములెందలి ప్ర్ాత్దుల వర్
84 వ అధ్యాయము - ఉత ణ న్ము 219
85 వ అధ్యాయము - న్వఖెండాతమక భార్తవర్
ష వర్
ణ న్ము 220
86 వ అధ్యాయము - క్కశ్ద్వాప్ వర్
ణ న్ము 222
87 వ అధ్యాయము - క్
ీ ెంచద్వాప్ వర్
ణ న్ము 223
88 వ అధ్యాయము - శ్రలమలద్వాప్ వర్
ణ న్ము 224
ా సారూప్ ఆవిరాభవము
89 వ అధ్యాయము - శ్క్త 224
90 వ అధ్యాయము - బ్ ా సు
ీ హమకృత శ్క్త ా తి 226
91 వ అధ్యాయము -ై వ ష
ణ విమహిమ-మహిషాసుర్ కథార్ెంభ్ము 228
ై దెండెతు
92 వ అధ్యాయము - మహిషుడు దేవతలప ా ట్ 230
93 వ అధ్యాయము - దేవతల ఓట్మి 232
ా తి
94 వ అధ్యాయము - మహిషాసుర్వధ - దేవీ సు 233
95 వ అధ్యాయము - రౌద్వ ా మహిమ
ీ శ్క్త 238
96 వ అధ్యాయము – రుద
ీ వ ా కథన్ము
ీ తోతపతి 244

5
శ్రీవరాహ మహాపురాణము
97 వ అధ్యాయము – సతాతపోపాఖ్యాన్ము 246
98 వ అధ్యాయము - విషు
ణ పూజ్వ విధ్యన్ము, మహిమ 248
99 వ అధ్యాయము - జలధేను పూజ్వ విధ్యన్ము 255
100 వ అధ్యాయము - ర్సధేను పూజ్వ విధ్యన్ము 256
101 వ అధ్యాయము - గుడధేను పూజ్వ విధ్యన్ము 257
102 వ అధ్యాయము - శ్ర్కరాధేను పూజ్వ విధ్యన్ము 259
103 వ అధ్యాయము - మధుధేను పూజ్వ విధ్యన్ము 260
104 వ అధ్యాయము - క్షీర్ధేను పూజ్వ విధ్యన్ము 262
105 వ అధ్యాయము - దధిధేను పూజ్వ విధ్యన్ము 263
106 వ అధ్యాయము - న్వనీతధేను పూజ్వ విధ్యన్ము 264
107 వ అధ్యాయము - లవణధేను పూజ్వ విధ్యన్ము 265
ీ ా తి ) ధేను పూజ్వ విధ్యన్ము
108 వ అధ్యాయము - కారాపస(ప్ 266
109 వ అధ్యాయము – ధ్యన్ాధేను ద్వన్మాహాతమాము 266
110 వ అధ్యాయము - కపిలాధేను ద్వన్ మహిమ 268
111 వ అధ్యాయము - కపిలామహిమాను వర్
ణ న్ము 269
112 వ అధ్యాయము - భూదేవీకృత విషు
ణ వర్
ణ న్ము 274
113 వ అధ్యాయము – భూమాత అడిగ్నన్ ప్
ీ శ్ైలు 280
114 వ అధ్యాయము – చాతుర్ార్
ణ ధరామలు 284
115 వ అధ్యాయము - కర్మమార్
ా స్వఫలా కథన్ము 288
116 వ అధ్యాయము – ఆహార్నియమములు, ద్రషములు 291
117 వ అధ్యాయము - దేవార్చనా విధ్యన్ వర్
ణ న్ము 294
118 వ అధ్యాయము - నివేదన్ విధ్యన్ వర్
ణ న్ము 297
119 వ అధ్యాయము - శ్ర
ీ మనాైరాయణ పూజ్వ విధ్యన్ము 299
ా మ ధర్మములు
120 వ అధ్యాయము - గర్భవాసదుఃఖము పెంద్వెంప్ని ఉత 300
121 వ అధ్యాయము - తరుణోపాయెం, కోకాముఖ తీర్
ా మహిమ 302
122 వ అధ్యాయము – విశిష
్ మాస్వలలో హర్తపూజ 309
ా మ కర్మలు
123 వ అధ్యాయము - ఆయా ఋతువులలో ఉత 311
124 వ అధ్యాయము - మాయా ర్హసా కథన్ము 315
125 వ అధ్యాయము – క్కబా
ా ము క(ఋష్ఠకేశ్) క్షేత
ీ మహిమ 325
126 వ అధ్యాయము - సనాతన్ ధర్మము, ద్వక్షావిధ్యన్ము 338
127 వ అధ్యాయము - క్షతి
ీ యాద్వ ద్వక్షా విధ్యన్ము 343
128 వ అధ్యాయము - సెంధ్యార్చనాద్వ విధ్యన్ వర్
ణ న్ము 349
129 వ అధ్యాయము - రాజన్ైద్రష పా ా కథన్ము
ీ యశిచత 353

6
శ్రీవరాహ మహాపురాణము
130 వ అధ్యాయము - దెంతధ్యవన్ పా ా ము
ీ యశిచత 354
131 వ అధ్యాయము – పూజ్వప్రాధములు, పా ా ములు
ీ యశిచత 355
132 వ అధ్యాయము - అపాన్వాయు ద్రష పా ా ము
ీ యశిచత 357
133 వ అధ్యాయము - మల విసర్
ా న్ ద్రష పా ా ము
ీ యశిచత 358
134 వ అధ్యాయము - మఱికొనిై ద్రషములు, పా ా ములు
ీ యశిచత 358
135 వ అధ్యాయము – మఱికొనిైద్రషములు, పా ా ములు
ీ యశిచత 363
136 వ అధ్యాయము – మఱికొనిైద్రషములు, పా ా ములు
ీ యశిచత 367
137 వ అధ్యాయము – సౌకర్కక్షేత ా ర్ప్
ీ (సోర్మన్, ఉత ీ దేశ్) మహిమ 375
138 వ అధ్యాయము - సౌకర్కక్షేత
ీ మహిమ, మఱియొక కథ 393
139 వ అధ్యాయము - మెంద్వర్ పో ా న్ల మాహాతాము
ీ క్షణ, సెంకీర్ 399
140 వ అధ్యాయము – కోకాముఖ క్షేత
ీ మాహాతమాము 407
141 వ అధ్యాయము - బ్దర్తకాశ్
ీ మ మహాతాము 413
142 వ అధ్యాయము - ఉపాసన్కర్మ, నారీధర్మముల వర్
ణ న్ము 417
143 వ అధ్యాయము - మెంద్వర్ మహిమా నిరూప్ణము 420
144 వ అధ్యాయము - తి
ీ వేణి ఆద్వ క్షేత
ీ ముల మాహాతమాము 422
145 వ అధ్యాయము - శ్రలగా
ీ మ క్షేత
ీ మాహాతాము 434
146 వ అధ్యాయము - రురుక్షేత
ీ ము, హృష్ఠకేశ్ మాహాతాము 439
147వ అధ్యాయము - గోనిషకరమణ తీర్
ా మాహాతాము 443
ా తస్వామి మాహాతమాము
148 వ అధ్యాయము - సు 446
149 వ అధ్యాయము - ద్వార్కా మాహాతమాము 448
150 వ అధ్యాయము - స్వన్ెందూర్ మాహాతమాము 452
151వ అధ్యాయము - లోహార్
ా ళ క్షేత
ీ మాహాతమాము 455
152వ అధ్యాయము - మధురాతీర్
ా ప్
ీ శ్ెంస 459
153, 154, 155 వ అధ్యాయములు - మధుర్, యమున్,అకూ
ు ర్ తీర్
ా ముల మాహాతమాము 462
156, 157 వ అధ్యాయములు – బ్ృెంద్వవనాద్వ తీర్
ా ముల మాహాతమాము 470
158,159,160 వ అధ్యాయములు - మధురా తీర్
ా పా
ీ దురాభవము, మాహాతమాము 476
161, 162 వ అధ్యాయములు - దేవ వన్ము, చకీతీర్
ా ముల మాహాతమాము 483
163 వ అధ్యాయము - కపిలవరాహ మాహాతామాము 488
164,165 అధ్యాయములు - అన్ైకూట్ (గోవర్
ధ న్) ప్ర్ాతము యొకక
ప్
ీ దక్షిణ మాహాతామాము 493
166,167 వ అధ్యాయములు -అసిక్కెండ తీర్
ా ము, విశ్ర
ీ ెంతి మాహాతమాము 500
168, 169 వ అధ్యాయములు - మధుర్ అవాెంతర్ తీర్
ా ముల మాహాతమాము 503
170 వ అధ్యాయము - గోకర్
ణ , సర్సాతీ తీర్
ా ముల మాహాతమాము 507

7
శ్రీవరాహ మహాపురాణము
171 వ అధ్యాయము – చిలుక, వసుకర్
ణ సెంభాషణ 511
172,173 వ అధ్యాయములు - దేవులతో గోకరు
ణ ని సెంభాషణ, మధుర్క్క పోవుట్ 514
174 వ అధ్యాయము - బా
ీ హమణ ప్ర
ీ త సెంవాదము, సెంగమ మహిమ, వామన్ పూజ్వవిధి 519
175 , 176 వ అధ్యాయములు - బా ా
ీ హమణక్కమార్త ముక్త 523
177 వ అధ్యాయము - స్వెంబుని శ్రప్ము, సూరాారాధన్ వ
ీ తము 529
178, 179 అధ్యాయములు - శ్తృఘ్నై చర్తత
ీ , మధురా మాహాతమాము 532
ా ాని ఉద
180 వ అధ్యాయము - అగసు ద ర్ణ, శ్ర
ీ ద ధ విధి, ధృవ తీర్
ా మహిమ 536
181, 182 వ అధ్యాయములు – విగ
ీ హ నిరామణము, ప్
ీ తిష
ీ పూజ్వవిధి 542
183, 184 వ అధ్యాయములు - మృణమయము, త్మ
ు ప్
ీ తిమల ప్
ీ తిషా
ణ విధి 548
185 వ అధ్యాయము - కెంచు విగ
ీ హమును ప్
ీ తిష్ట
ీ ెంచు విధి 552
186 వ అధ్యాయము - ర్జత, సార్
ణ ప్
ీ తిమా ప్
ీ తిష
ీ , స్వలగా
ీ మ పూజ్వ విధ్యన్ము 555
187 వ అధ్యాయము - సృష్ట
్ , శ్ర
ీ ద ా , పితృ యజ
ధ ముల ఉతపతి ఞ ములు 557
188 వ అధ్యాయము - అశౌచము, పిెండకలపము, శ్ర
ీ ద్వ ా ప్
ధ తిపతి ీ కర్ణము 566
189 వ అధ్యాయము - శ్ర
ీ ద ధ మున్ెందు ద్రషములు, వానిని ర్క్షిెంచు విధి 574
190 వ అధ్యాయము - శ్ర
ీ ద ధ ము, పితృయజ
ఞ విధి, ద్వన్ ప్
ీ కర్ణ 579
191, 192 వ అధ్యాయములు - మధుప్ర్క ప్
ీ ధ్యన్ విధి, శ్రెంతిపాఠ మహిమ 588
193 వ అధ్యాయము - న్చికేతుని యమపూరీ యాత
ీ 592
195, 196, 197 వ అధ్యాయములు - యమపుర్త వర్
ణ న్ము 596
198, 199, 200 వ అధ్యాయములు - యమయాతనా సారూప్ము 601
201, 202, 203 వ అధ్యాయములు - న్ర్క ేకే శ్ములు 610
204, 205, 206 వ అధ్యాయములు - కర్మవిపాక నిరూప్ణము 613
207 వ అధ్యాయము - ద్వన్ధర్మ మాహాతాము 618
208 వ అధ్యాయము – ప్తివ
ీ తోపాఖ్యాన్ము 623
209 వ అధ్యాయము - ప్తివ
ీ త్ మాహాతమావర్
ణ న్ము 629
ా క్త ఉపాయములు
210 వ అధ్యాయము - కర్మ విపాకము, పాప్విముక్త 631
211, 212 అధ్యాయములు - పాప్నాశ్ విధ్యన్ వర్
ణ న్ 637
213 వ అధ్యాయము - గోకర్ణ
ణ శ్ార్ మాహాతమాము 642
214 వ అధ్యాయము - గోకర్
ణ మాహాతమాము, న్ెంద్వ క్త వర్ ప్
ీ ద్వన్ము 648
215 వ అధ్యాయము - గోకర్ణ
ణ శ్ార్ జలేశ్ార్ మాహాతామా వర్
ణ న్ము 656
216 వ అధ్యాయము - గోకర్ణ
ణ శ్ార్, శ్ృెంగేశ్ారాద్వ తీర్
ధ మాహాతమాము 667
217 వ అధ్యాయము - వరాహపురాణ ఫలశ్ృతి 670

8
శ్రీవరాహ మహాపురాణము

ఓం గం గణపతయే నముః || ఓం శ్రీ గురుభ్యేననముః || ఓం లం శ్రీ ఆదివరాహాయ నముః


శ్ర
ీ వరాహ మహాపురాణము
(వేదవ్యేస ప్రణీతము)

పా
ీ ర్
ధ న్
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం|
దేవం స్రస్వతం వ్యయస్ం త్తో జయముదీరయేత్ ||

అంత్రాయమి, నారాయణ స్వరూపుడైన శ్రీ వరాహ భగవ్యనునికీ, నరోత్తముడైన


నరుడనే మునికీ, భగవల్లీలలను ప్రకటంచే స్రస్వతదేవికి, వ్యటని రచంచన శ్రీ వ్యయస్
మహర్షికీ నమస్కర్షంచ, అసురస్ంపత్తతని నశంపజేసి, విజయానిి కలుగచేసే పురాణ
ఇత్తహాసాలను పఠంచాలి.
నమస్తస్మై వరాహాయ ల్లలయోద్ధరతే మహం |
ఖురమధ్యగతో యస్య మేరుుః ఖణఖణాయతే ||

శ్రీ వరాహసావమి ల్లలగా భూమిని ఉద్ధర్షంచనవేళ, మేరు పరవత్ం ఆయన


డెకకల మధ్యలో చక్కకక్కని ఖణఖణమనిది. అటి శ్రీ వరాహసావమికి నమసాకరం.
ద్ంష్ట్రాగ్రేణోద్ధృతా గౌరుద్ధిపర్షవృతా పరవతైర్షిమిగాభుః
సాకం మృత్తపండవత్ప్పాగ్ బృహదురువపుష్ట్రనంత్రూపేణ యేన |
సోయం కంసాసురార్షర్ మురనరకద్శాసాయంత్కృత్సరవస్ంస్ధుః
కృష్ణో విష్ోుః సురేశో నుద్తు మమ ర్షపూనాదిదేవో వరాహుః ||

పూరవం కంసాసురవైర్ష, మురాసురునీ, నరక్కనీ, పది త్లల రావణాసురునీ,


స్ంహర్షంచన కృష్ోడు, ఎలీపుపడూ అంద్ర్షలో ఉండే విష్ోమూర్షత, సురేశ్వరుడు,
ఆదిదేవుడు, శ్రీవరాహసావమి రూపందాలిి, మహావిశాలమైన, అనంతాకారమైన దేహంతో,
కోరకొనతో, చుట్టి కడలి ఉని భూమిని పరవతాలతో, నదులతో స్హా మటిబెడడలా
లేవనెతాతడు. అటి వ్యడు నా అర్షషడవరాాలనే శ్త్రువులను నశంపజేయుగాక.

9
శ్రీవరాహ మహాపురాణము
శ్రీవరాహ పురాణం – ప్రారంభం
సూత్మహర్షి, శౌనకాది ఋష్లను చరునవువతో చూసి, “శ్రీహర్ష అవతార
గాథలు వివిధ్ పురాణాలలో ఉనిపపటకీ మత్సయ, కూరై, వ్యమన, వరాహ పురాణములు
మాత్రము ఆయా అవతారాల పేరీతోనే విరాజిలుీతునాియి,” అనాిరు.
అంత్ట శౌనకాది మహరుిలు, “ మహాతాై ! త్మ ద్యవలీ మత్సయ, కూరై
అవతార పురాణములు విని ఉనాిము. వరాహపురాణం కూడా వినాలని ఉంది. ఇది
మునుపు ఎవరు ఎవర్షకి చెప్పపరు?” అని అడుగగా సూతుడు ఇలా స్లవిచాిరు-“శ్రీహర్ష
త్నను ప్పతాళం నుంచ కాప్పడి, వరాహావతారుడై పైకి తసుకొచాికా, ఆ స్ంద్రభంలో
భూదేవి ఆయనను సుతత్తంచ, కొనిి స్ందేహాలను ఆయనముందు ఉంచంది. వ్యటకి
స్మాధానంగా వరాహసావమి కొనిి వృతాతంతాలను చెప్పపరు. సాక్షాత్తత, శ్రీ వరాహ
స్వరూపంలో ఉని శ్రీమహావిష్ోవుచే చెపపబడినందున, ఇది వరాహపురాణమైనది,”
అంట్ట ఆ పురాణం చెపపడం ప్రారంభంచారు.
1వ అధ్యాయము - భూదేవి వరహస్వామిని వేడుకొనుట
మనుపు శ్రీహర్ష వరాహ రూపంతో త్నను ఉద్ధర్షంచన స్మయంలో ధ్రణి
ఆయనను ఇలా ప్రశించంది, "ప్రభూ! ప్రత్త కలపంలోనూ నీవు ననిిలా ఉద్ధర్షసుతనాివు.
కానీ, ఆదిస్ృష్టి గుర్షంచ కానీ, నీ రూపం గుర్షంచ కానీ నేను తెలుసుకోలేకపోయాను.
వేదాలు పోయినపుపడు మతాసయవతారం ధ్ర్షంచ, స్ముద్రంలో ప్రవేశంచ, రసాత్లం నుంచ
వ్యటని తసుక్కవచి, బ్రహైక్క ఇచాివు. సురాసురులు కలిసి కడలిని మధించనపుపడు, ఓ
మధుసూద్నా! నీవు కూరై రూపంతో మంద్ర పరవతానిి మోసావు. జగనాిథా! శ్రీ
వరాహ భగవ్యనుడవై, మునిగిపోతుని ననుి మహాస్ముద్రంలో రసాత్లం ద్గారనుంచ
ఒంట కోరతో ఉద్ధర్షంచావు. హిరణయకశపుడు వరప్రభావంతో గర్షవంచ, ననుి బాధిసుతంటే
వ్యనిని నీవు పడగొట్టివు. భగవ్యనుడా! వ్యమన రూపంతో బలిని బంధించావు. దేవ్య!
జమద్గిి పుత్రుడు పరశురాముడవై 21 మారుీ ద్ండెత్తత, నాపై క్షత్రియులే లేక్కండా చేశావు.
ప్రభూ! శ్రీరామ రూపంలో క్షాత్ర తేజంతో, రావణాసురుడిని స్ంహర్షంచావు. నీ చేషిలు
నాక్క కొంచెం కూడా తెలియలేదు. ననుి ఉద్ధర్షంచాక, నీవు స్ృష్టి ఎలా చేసాతవు? ఎలా
దానిని పోష్టసాతవు? విభూ! సులభంగా నినుి ప్రస్నిం చేసుక్కనే మారాం ఏమిట? స్ృష్టి

10
శ్రీవరాహ మహాపురాణము
ఎలా ప్రారంభమవుతుంది, ఎలా అంత్మవుతుంది? యుగానిి ఎలా లెకికసాతరు, నాలుగు
యుగాల క్రమం ఏమిట? యుగలక్షణాలు ఏమిట? వ్యట సిిత్తగతులు ఏమిట? ఏ
యాజిిక్కలు, ఏరాజులు ఉత్తమ సిదిధనిపందారు? నాపటీ ప్రస్నుిడవై, ఇద్ంతా స్మగ్రంగా
చెపుప" అని ప్రశించేస్ర్షకి శ్రీవరాహ రూపంలో ఉని పరమేశ్వరుడు నవ్యవడు.
ఆయన అలా నవువత్త ఉండగా జగదాధత్రి అయిన భూమాత్, ఆయన బొజజలో
రుద్రులనూ, దేవత్లనూ, వసువులనూ, సిద్ధస్ంఘాలనూ, మహరుిలనూ చూసింది. ఇంకా
ఆయన లోపలే నివశసూత స్వధ్రైం నెరవేరుసుతని చంద్రునీ, సూరుయనీ, గ్రహాలనూ, స్పత
లోకాలనూ ద్ర్షశంచంది. ఇద్ంతా చూసి, భూమాత్ శ్రీరమంతా వణకసాగింది.
వరాహసావమి నోటలో ప్పవనియైన ధ్రణి, మహాస్ముద్రంలో శేషప్పనుపపై
నిద్రిసుతని చతురుభజుడైన జనారధనుని, ఆయన నాభకమలంలో ఉని బ్రహైను చూచంది.
అంత్ట ధాత్రి చతురుభజునికి నమస్కర్షసూత ఇలా సుతత్తంచంది...
ధరణీకృత వరాహ స్తిత్రం
ధ్రణ్యయవ్యచ:
నమః కమల పత్రాక్ష నమస్తే పీతవాసస్త | నమః సురారి విధ్వంసకారిణే పరమాతమనే ||

శేషపరయఙ్కశయనే ధ్ృత వక్షఃసథలశ్రియే | నమస్తే సరవదేవేశ నమస్తే మోక్షకారిణే ||

నమః శంగారిిచక్రాయ జనమమృత్యయ వివరిితే | నమో నాభ్యయత్థథ త మహా కమలాసన జనమనే ||

నమో విద్రుమ రక్తేషఠ పాణిపలల వ శోభినే | శరణం త్వం ప్రసనాాస్మమ త్రాహి నారీ మనాగసమ ||

పూరణనీలాఞ్ినాకారం వారాహం తే జనారదన | దృష్ట్వా భీత్స్మమ భూయో೭పి జగత తవదేదహ గోచరే ||

ఇదానీం కురుమేనాథ దయం త్రాహి మహాప్రభో | కేశవః పాత్యమే పాదౌజఙ్ఘే నారాయణో మమ ||

మాధ్వో మే కటంపాత్య గోవిన్దద గుహయమేవ చ | నాభిం విష్ణణసుే మే పాత్య ఉదరం మధుసూదనః ||

ఊరూ త్రివిక్రమఃపాత్య హృదయంపాత్య వామనః| శ్రీధ్రఃపాత్యమే కణఠ ం హృషీకేశోముఖంమమ ||

పదమనాభసుే నయనే శిరో దామోదరో మమ | ఏవం నాయసయ హరేనాయసం నామాని జగతీ తదా ||

నమస్తే భగవన విష్ణణ ఇత్యయకాేా విరామ హ || (1.20-28)


భావము: "కమలద్ళనయనా! పీతాంబరధారీ ! దేవవైర్షధ్వంస్కా! శేషశ్యనా !
హృద్యలక్షాైయలంకృతా! స్రవదేవేశా! మోక్షకరాత! శారఙ్ాఖడాచక్రధ్రా! జననమరణాతతా!
పద్ైనాభా ! విర్షంచజనకా! కెమోైవి కలవ్యడా! పలీవప్పణీ ! నీక్క వంద్నాలు! శ్రణ్య
11
శ్రీవరాహ మహాపురాణము
వేడుచునాిను జనారధనా! కాప్పడు! నీ నీలమేఘరూపమూ, నీలో కనిపంచన జగత్తత చూసి
భయపడిపోయాను. నాథా! నా మీద్ ద్యచూపంచ కాప్పడు మహాప్రభూ!" అంట్ట ధ్రణి
శ్రీహర్ష నామాలను త్న అవయవ్యలపై నాయస్ము చేసి, అంగనాయస్ పూరవకంగా సుతత్తంచ,
భగవ్యనుడా! విష్ణో! నీక్క అనేకానేక నమసాకరములు" అంట్ట మ్రొకికంది.(1)
2 వ అధ్యాయము – సృష్ట
ి క్ీమము
హర్ష ధ్రణి భకితకి స్ంతోష్టంచ, త్న శ్రీరంలో ఉని మాయను వెలీడించ,
వరాహరూపంతోనే ఇలా అనాిరు:“ఓ సుంద్రజఘనా! దురీభమైన, పురాణ స్ంబంధ్మైన
నీ ప్రశ్ిలక్క స్రవశాసాాలనూబటి స్మాధానం చెబుతాను. ధ్రణీ! స్ృష్టి, ప్రత్తస్ృష్టి
(ప్రళయం), వంశ్ము, మనవంత్రాలు, వంశానుచర్షత్ం – అని ఐదు లక్షణాలు ఉనిదే
పురాణమని నిరోయించ చెపపబడింది. వరాననా ! నీక్క మొద్ట ఆదిస్ృష్టిని గుర్షంచ చెపప,
అటుపై దేవత్ల, రాజుల చర్షత్రలనూ, ఆపై నాలుగు భాగాలైన స్నాత్న పరమాత్ై గుర్షంచీ
చెబుతాను.”
“మొద్ట నేను శూనయ(మహాకాశ్) స్వరూపంలో ఉనాిను. ఆ త్రావత్
అణ్యరూపమైన బుదిధ నానుంచ జనించ, స్త్వము, రజసుస, త్మోగుణాలనే మూడు త్తావల
రూప్పలను ధ్ర్షంచంది. ఇందులోని త్మోగుణం వలీ, త్త్వజుిలు ‘ప్రధానుడు’ అని పలిచే
మహతుత రూపంలో నేను వయకతమయాయను. దాని నుంచ బలిష్ిడైన క్షేత్రజుిడూ, ఆయన
నుంచ బుదీధ, దాని నుంచ శ్రవణాది ఇంద్రియ పరంపరా, జగత్తకి సిిరపడాడయి. కళ్యయణీ !
నేనే పంచభూతాలతో సూిలశ్రీరనిరాైణం చేసాను. మొద్ట ఉని శూనయం నుంచ
శ్బదమూ, శ్బదం నుంచ ఆకాశ్మూ, దానినుంచ వ్యయువూ, దానినుంచ తేజసూస(అగిి),
దానినుంచ జలమూ, దానినుంచ ప్రాణ్యలను ధ్ర్షంచే నినూి(పృథ్వవని) నేను స్ృష్టించాను.
పృధ్వవజల స్ంయోగంతో ఒక బుడగ లాంట గరభపండం ఏరపడింది. అది
గ్రుడుడగా ఎదిగినపుడు, తొలుత్ జలరూపంలో ననుి నేనే నిర్షైంచుక్కనాిను. అలా
నారములను (నీళళను) స్ృష్టించ, వ్యటలో నివసించాను కనుక, నాక్క ‘నారాయణ్యడు’
అని పేరు వచింది. ప్రత్త కలపంలోనూ నేను ఆ నీటపై శ్యనిసాతను, అపుపడు నా
నాభనుంచ ఆదికమలం పుడుతుంది. అందులోంచ చతురుైఖబ్రహై జనిైంచాడు. అత్నితో
నేను, “మహామత! ప్రజలను స్ృష్టించు,” అని చెపప మాయమయాయను.

12
శ్రీవరాహ మహాపురాణము
“జగదాధత్రీ ! అత్డు స్ృష్టి గుర్షంచ ఆలోచంచనా, అత్నికి ఏమీ తోచలేదు.
అత్డికి మహారోషం వచింది, అందులోంచ ఒక రోషస్వరూపుడు పుటి, అత్ని ఒడిలో
ఏడవసాగాడు. అవయకతమూర్షత అయిన బ్రహై, ఆ బాలుడిని “ఏడవవదుద” అనగా, అత్డు
“నాక్క పేరు పెటుి”, అని బ్రహైతో అనాిడు. బ్రహై అత్నికి “రుద్రుడు” అని పేరు పెటి,
“లోకాలను స్ృష్టించమని” ఆనత్తనీయగా, ఆబాలుడు తాను అశ్క్కతడనని చెపప, త్పసుస
కోస్ం నీటలో మునిగిపోయాడు. అంత్ట బ్రహై ప్రాణిస్ృష్టి కోస్ం త్న క్కడి బొటన వ్రేలి
నుంచ ద్క్ష ప్రజాపత్తని, ఎడమ బొటనవ్రేలి నుంచ అత్ని పత్తిని స్ృష్టించాడు.
వ్యర్షరువుర్షకీ సావయంభువమనువు జనిైంచాడు. అత్నిదావరా పూరవం బ్రహై ప్రజావృదిధ
చేసాడు.” అని చెపపగా విని, పృధివి, “సురేశ్వరా ! ఆదిస్ృష్టిని గుర్షంచ మర్షంత్ వివరంగా
చెపపండి. ఈ నారాయణ్యడు కలాపదిలో బ్రహై ఎలా అయాయడు?” అని ప్రశించంది.
శ్రీ భగవ్యనులు ధ్రణితో, “క్షిత ! నారాయణ స్వరూపుడు స్రవ ప్రాణ్యలను
స్ృష్టించన విధానం చెబుతాను, విను. కళ్యయణీ! గడచన కలపం చవరరాత్రి, బ్రహై నిద్ర
నుండి మేల్కకని, స్త్వగుణ స్ంపనుిడై, శూనయంగా ఉని లోకానిి చూశాడు.
నారాయణ్యడు, గొపపవ్యడు, అచంతుయడు, ఆదిజనుైడు, బ్రహైస్వరూపుడు, భగవ్యనుడు,
అనాది, స్రవస్ృష్టికరత, జగతాకరణ్యడు, అవయయుడు, బ్రహై స్వరూపుడు అయిన నారాయణ
దేవునికి, ఆ పేరు ఎలా వచింద్ని స్ంద్రభంలో ఒక శోీకానిి ఉద్హర్షసూత ఉంట్టరు.
ఆపో నారా ఇత్థప్రోకాే ఆపోవై నరసూనవః | అయనం తసయ త్ః పూరవంతేన నారాయణః సృతః ||
పురుష్ణత్తముడైన నరుని నుంచ జనిైంచనవి కనుక నీళీను నారములు
అంట్టరు. నారములు పూరవం ఆయనక్క నివ్యస్ం. కనుక ఆయనను నారాయణ్యడు
అంట్టరు. పూరవకలాపలలో లాగానే బ్రహై స్ృష్టిని గుర్షంచ ఆలోచసుతనాిడు. అపుపడు
ఆయన నుండి అస్ంకలిపత్ంగా - త్మసుస, మోహం, మహామోహం, తామిస్రం,
అంధ్తామిస్రం అనే ఐదుకణ్యపుల త్మోమయ అవిద్య జనించంది. ఆయన ఇంకా
ఆలోచసుతండగా, చేత్నారహిత్మైన, బుదిధరహిత్మైన - వృక్ష, గులై, లతా, త్ృణ,
పరవత్ములనే పంచవిధ్ స్ృష్టి ఆయన నుండి ఏరపడింది. వనినే స్ృష్టివేత్తలు ముఖయస్రామని
తెలుసుకొనాిరు. ఇంకా ఆలోచసూత ఉండగా ఆయన నుండి ఉత్తమమైన మరొక స్ృష్టి
స్ంభవించంది. అది అడడంగా నడిచేది కనుక దానికి త్తరయక్ స్రోత్ుః స్ృష్టి అని పేరు

13
శ్రీవరాహ మహాపురాణము
వచింది. ఇందులోని ప్రాణ్యలు, పశువులు మొద్లైనవి త్పుపదార్ష పటేివి కనుక,
చతురుైఖుడు ఇది కూడా సాధ్కం కాద్ని అనుక్కనాిడు. అపుపడు ఆయన మూడు విధాలైన
ఊరధవస్రోత్ుఃస్ృష్టి చేసాడు. ఇందులోని వ్యరంతా గరభస్ంజాతులు, ధ్రైవరతనులు, సుఖప్రీత్త
కలవ్యరు, దేవత్లు, ఊరధవచారులు. ఈ ముఖ్యయది స్ృష్ిలలో జనిైంచన ప్రాణ్యలు
పురుష్ట్రరధ సాధ్కాలు కావని, బ్రహై మరొక స్ృష్టి గుర్షంచ ఆలోచంచసాగాడు. అంత్ట
ఆయన క్రందికి పోయే ఆహారం వలీ ఎదిగే, అరావక్ స్రోత్ుఃస్ృష్టిని చేసాడు. ఇందులోని
మానవులు పురుష్ట్రరాధలను సాధించగలిగినవ్యరు. వర్షలో స్త్వగుణం కలవ్యరు
ప్రకాశాయుతులూ, రజస్తమోగుణాలు అధికంగా కలవ్యరు దుుఃఖభూయిష్ిలూ, చేసినదే
చేసేవ్యరూ అవుతారు.
కళ్యయణీ! ఈ విధ్ముగా మొద్టది మహత్ స్ృష్టి (త్మోగుణం దావరా
వయకతమైనది), రండవది త్నాైత్ర స్ృష్టి (శ్బదస్పరశరూపరస్గంధ్ములు), మూడవది వైకార్షక
స్ృష్టి (ఇంద్రియ స్ృష్టి), నాలుగవది సాివర(వృక్ష, గులై, లతా, త్ృణ, పరవతాలు) లేక
ముఖయ స్ృష్టి. ఐద్వది త్తరయక్ స్ృష్టి (అడడంగా నడిచే ప్రాణ్యలు, పశ్వులు), ఆరవది,
శ్రేషిమైనది, ఊరధవస్రోత్ుఃస్ృష్టి(దేవత్లు), ఏడవది అరావక్ స్రోత్ుఃస్ృష్టి (మానవులు),
ఎనిమిద్వది అనుగ్రహస్ృష్టి (సాత్తవకమూ, రాజస్మూ) ఏరపడాడయి. బుదిధపూరవకంగా
ఏరపడిన మొద్ట మూడు స్ృష్ిలను ప్రాకృత్ స్ృష్టి అంట్టరు. త్కికన ఐదింటనీ
వైకృత్స్ృష్ిలు అంట్టరు. తొమిైద్వ స్ృష్టి ప్రాకృత్మూ, వైకృత్మూ కూడా అయిన
కౌమారస్ృష్టి. ఈ ప్రజాపత్త నవవిధ్స్ృష్ిలే జగత్తకి మూల హేతువులు.” అని, ఇంకేమి
వినగోరుతునాివు?” అని ప్రశించారు.
ధ్రణి “దేవ్య! ఈ నవవిధ్ స్ృష్టి ఎలా పెర్షగింది? అది చెపపండి అచుయతా!” అని
అడిగింది. శ్రీ వరాహులు ఇలా చెప్పపరు, “మొద్ట బ్రహై, రుద్రాది దేవత్లనూ, త్రువ్యత్
స్నకాది క్కమారులనూ, ఆపై మరీచాది ఋష్లనూ స్ృష్టించాడు. ఆ ఋష్లలో మరీచ,
అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, పులసుతయడు, మహాతేజసివ ప్రచేత్సుడు, భృగుడు,
నారదుడు, మహాత్పసివ వశష్ిడు ఉనాిరు. వర్షలో స్నకాదులను నివృత్తత ధ్రైం(అలౌకిక
మారాం) లోనూ, ఒకక నారద్ముని మినహా మిగిలిన మరీచాదులను ప్రవృత్తత ధ్రైం(లౌకిక
మారాంలో) లోనూ ఆయన నియమించాడు.

14
శ్రీవరాహ మహాపురాణము
వరేకాక, తొలుత్ బ్రహై క్కడిచేత్త బొటనవ్రేలి నుంచ పుటిన ద్క్షప్రజాపత్త
ఉనాిడే, అత్ని వంశ్ంలోనిదే ఈ చరాచరజగతుత. ద్క్షుని కనయలక్క జనిైంచన వ్యరే,
దేవత్లు, దానవులు, గంధ్రువలు, ఉరగులు, పక్షులు – వరంతా పరమ ధార్షైక్కలు.
క్రోధ్ం వలన బ్రహై యొకక వక్రమైన బొమముడుల మధ్యనుని లలాటంనుంచ జనిైంచన
రుద్రుడు ఉనాిడే, ఇత్డు అరధనారీనరాకారుడు, ప్రచండుడు, అత్తభయంకరుడు. అత్నితో
బ్రహై “నినుి విభజించుకో” అని మళ్ళళ చెపప, అంత్రాధన మయాయడు. అలా అనేస్ర్షకి,
అత్డుత్నను స్త్రీగా, పురుష్డిగా, ఇద్దరుగా విభజించుక్కనాిడు. అందులోని పురుషతావనిి
పద్కొండు విభాగాలు చేసుక్కనాిడు. వ్యరంతా ఏకాద్శ్రుద్రులను విఖ్యయతులయాయరు.”
“అనఘురాలా! ఇపుపడు నీక్క యుగమాహాత్ైయం గుర్షంచ స్ంపూరోంగా
చెబుతాను. కృత్, త్రేతా, దావపర, కలియుగాలు నాలుగింటనీ చతురుయగం అంట్టరు.
ఇందులో జీవించన మహాస్తుతవలూ, బహుద్క్షిణలిచేి రాజులూ, దేవ్యసురులూ,
ఆచర్షంచన ధ్రైకరైలను గుర్షంచ చెబుతాను, విను.”
ప్రియవ్రతుని వృత్ింతము
ప్రథమకలపంలో ఉని సావయంభువమనువుక్క ప్రియవ్రతుడు, ఉతాతనప్పదుడు అనే ఇద్దరు
క్కమారులు ఉండేవ్యరు. వ్యరు ధ్రైవ్రతులు, వ్యర్ష చరయలు మానవ్యతతాలు. వ్యర్షలో
ప్రియవ్రతుడు విర్షవిగా ద్క్షిణలు ఇసూత, మహాయజాిలు చేసిన మహాయజవ, త్పోబలుడు.
త్నక్కమారులైన భరతాదులను ఈ భూపత్త స్పతదీవపలలోనూ నిలిప్పడు. ఆపై
వరప్రదాయిని అయిన విశాల(ఉజజయిని) క్క వెళ్లీ, మహాత్పసుస చేసాడు. ఆ త్పసుసను
చూడవచాిడు నారదుడు. ఆకాశ్ంలో సూరయతేజసుసతో వెలుగుతుని నారదుని ఆ
రాజేంద్రుడు చూసి, స్ంతోషంతో, గౌరవపూరవకంగా లేచ నిలుినాిడు. ఆపై ఆయనను
ఆహావనించ, ఆస్నం, ప్పద్యం స్మర్షపంచాడు. మాటలమధ్యన, ప్రియవ్రతుడు బ్రహైవ్యది
అయిన నారదునితో, “భగవ్యనుడా! నారదా ! ఈ కృత్యుగంలో మీరు చూసిన లేక విని
ఏదైనా వింత్ గుర్షంచ నాక్క చెపపండి,” అని అడిగాడు.
నారదుడు, “ప్రియవ్రతా ! ఒక ఆశ్ిరయం చూసాను, అది చెబుతాను, విను.” అని
ఇలా చెపపసాగాడు. “రాజేంద్రా ! నినిట రోజున నేను శేవత్దీవప్పనికి వెళ్లీ, అకకడ ఒక
స్రసుస చూసాను. అందులోని పదాైలు స్మృదిధగా వికసించ ఉనాియి. దాని ఒడుడన ఒక
విశాలనేత్రి అయిన స్త్రీ నాక్క కనిపంచంది. ఆ సోగకనుిల చనిదానిని చూసి, నేను
15
శ్రీవరాహ మహాపురాణము
ఆశ్ిరయపోయి, “కళ్యయణీ, నీవు ఎవరవు? ఇకకడక్క ఎలా వచాివు? ఇకకడ నీకేమి పని?
స్రావంగసుంద్రీ ! చెపుప”, అని అడిగాను.ఆవిడ నావైపు రపప వేయక్కండా చూసి,
జాిపకానికి తెచుిక్కని, మౌనంగా నిలబడింది. ఆమెను చూచన వెంటనే, నేను నేరుిక్కని
ఉత్తమజాినమైన స్రవవేదాలూ, స్రవశాసాాలూ, యోగశాసాాలూ, శక్షలూ, స్ైృతులూ
అనిింటనీ క్షణంలో మరచపోయాను. అపుపడు నాక్క ఆశ్ిరయమూ, ఆపై విచారమూ,
శోకమూ ముంచుక్కవచాియి. ఆమెనే శ్రణ్య పంది చూసేస్ర్షకి, రాజా, ఒక దివయ
పురుష్డు ఆమె శ్రీరంలో కనిపంచాడు. అత్ని హృద్యంలో మరొకడు, అత్ని
వక్షుఃస్ిలంలో వేరొకడు కనిపంచారు. ఇత్డు ఎర్రని కనుిలతో దావద్శాదిత్య స్మాన
తేజసుసతో ఉనాిడు. ఇలా శ్రీరంలో ముగుారు పురుష్లు నాక్క కనిపంచారు. సువ్రతా!
త్తర్షగి చూసేత ఎవరూ కనిపంచలేదు, అకకడ కనయ ఒకకతే ఉనిది.
ఆ దేవిని,క్కమార్షని నేను ఇలాఅడిగాను, "కళ్యయణీ! నావేదాలు ఎలా పోయాయి?
అలా పోవట్టనికి కారణం ఏమిట? నాక్క చెపుప." కనయ, "నేను స్రవవేద్మాత్ను. నా పేరు
సావిత్రి. నీవు ననుి ఎరుగవు కనుక, నీ వేదాలు పోయాయి" అని చెపపంది. రాజత్పోధ్నా!
నేను ఆశ్ిరయపోయి, "కళ్యయణీ ఆ పురుష్లెవరు? ఇది చెపుప", అనడిగాను.
కనయ, "నా శ్రీరంలో స్రావవయవ్యలు అంద్ంగా త్ళత్ళలాడే వ్యడునాిడే,
అత్డు ఋగేవద్ం. స్వయంగా నారాయణ స్వరూపం. ఆ వేద్ం అగిిమయం. ఉచఛర్షంచన
వెంటనే ప్పప్పలను ద్హిసుతంది. అత్ని హృద్యంలో నీవు మరొకర్షని చూచావే, అత్డు
యజురేవద్ స్వరూపంతో ఉని పుత్రుడు, మహాబలుడు, బ్రహై. అత్ని వక్షుఃస్ిలంలో
ప్రవేశంచ ఉని పవిత్రుడు, ధ్గధ్గ లాడుతుని వ్యడు, రుద్రస్వరూపుడు సామవేద్ం. ఇత్నిి
స్ైర్షసేత ఆదితుయనిలా ప్పప్పలను వెంటనే నశంపజేసాతడు."
"దివజోత్తమా, వరు ముగుారూ మహా వేద్స్వరూప్పలు. వరు అకారాది త్రివరాోలు
(అకార ఉకార మకారాలు), త్రియజాిలుకూడా. నారదా, ఇక నీవు త్తర్షగి వేదాలనూ,
శాసాాలనూ, స్రవజితావనీి స్వవకర్షంచు. మహావ్రతా, ఈ వేద్స్రసుసలో సాినమాచర్షంచు.
అలా సాినం చేసేస్ర్షకి స్జజనోత్తమా, నీక్క ఇత్రజనై జాినం జాిపకానికి వసుతంది", అని
చెపప ఆ కనయ అంత్రాధనం చెందింది. రాజా, నేను ఆ స్రసుసలో సాినం చేసి, నినుి
చూడాలని ఇకకడికి వచాిను. (2)

16
శ్రీవరాహ మహాపురాణము
3 వ అధ్యాయము - నారదుని పూరాజన్మ గాథ
అంత్ట ప్రియవ్రతుడు "భగవ్యనుడా, దేవరీి, మరొక జనైలో నీవేమి
ఆచర్షంచావో చెపుప, తెలుసుకోవ్యలని నాక్క క్కత్తహలంగా ఉంది", అని ప్రశించాడు.
నారదుడు "రాజేంద్రా, సావిత్రి మాట విని ఆ వేద్ స్రసుసలో సాినం చేసేస్ర్షకి,
నాక్క వెంటనే వేయి జనైల వృతాతంత్ం జిపతకి వచింది. ఒక జనైను గుర్షంచ చెబుతాను
విను. రాజా, అది మరొక కృత్యుగం. అపుపడు అవంత్త అని నగరంలో పూరవం నేను
ఒక ఉత్తమ దివజునిగా పుట్టిను. నా పేరు సారస్వతుడు. వేద్వేదాంగాల అంతు చూశాను.
నాక్క భృతుయలు, పర్షవ్యరము చాలా మంది ఉండేవ్యరు. ధానయం కూడా బాగా ఉండేది.
ఉత్తమ జాినం కూడా ఉండేది. నేను ఏకాంత్ంలో ఇలా ఆలోచంచాను "ఈ సుఖదుుఃఖ్యలనే
ద్వందావలతో కూడిన స్ంసారంతో నాక్క ఏమి పని? ఇద్ంతా నా కొడుక్కలక్క అపపగించ,
దీక్షబూని, వేగంగా సారస్వత్ స్ద్సుసక్క త్పసుస చేసుకోవడానికి వెళ్యతను." ఇలా
ఆలోచంచ, ఉచత్ కరైకాండల దావరా కేశ్వునీ, శ్రాదాధదుల దావరా పత్రులనూ, యజాిల
దావరా దేవత్లనూ, పవిత్ప్నిదానాదుల దావరా ఇత్ర జనులను త్ృపత పర్షచాను.
అనంత్రం త్పసుస చేయట్టనికి బయలుదేర్ష, సారస్వత్ స్రసుస వద్దక్క వెళ్యీను. ఆ
సారస్వత్ స్రసేస ఇపుపడు నీక్క చెపపన పుషకర స్రసుస. అకకడక్క వెళ్లీ, భకితతో నారాయణ
మంత్ర జపం చేస్వ, ఉత్తమమైన బ్రహైప్పర సోతత్రం పఠంచీ, పురాణ పురుష్డు,
మంగళకరుడు అయిన విష్ోమూర్షతని ఆరాధించాను. అందువలీ భగవ్యనుడు నా పటీ
స్ంతోష్టంచ ప్రత్యక్షమైనాడు. అని చెపపగా విని ప్రియవ్రతుడు, "స్రవశ్రేష్ట్రి! దేవరీి!
బ్రహైప్పర సోతత్రం ఎలా ఉంటుందో వినాలనుక్కంటునాిను. సుప్రస్ని బుదిధతో
అనుగ్రహించ, వినిపంచు" అని అడిగాడు. నారదుడు ఇలా చెప్పపడు:
బ్రహైపార స్తిత్రం
నారద్ ఉవ్యచ :

పరం పరాణామమృతం పురాణం పారం పరం విష్ణణమనంత వీరయం |

నమామి నితయం పురుషం పురాణం పరాయణం పారగతం పరాణాం ||

పురాతనం తవప్రత్థమం పురాణం పరాపరం పారగముగ్రతేజసం |

గంభీరగంభీరధియం ప్రధానం నతోస్మమ దేవం హరిమీశిత్రం ||

17
శ్రీవరాహ మహాపురాణము

పరాతపరం చా పరమం ప్రధానం పరసపదం శుదధపదం విశలం |

పరాతపరేశం పురుషం పురాణం నారాయణం స్తేమి విశుదధభావః ||

పురాపురం శూనయమిదం ససరి తదాస్మధతత్వత పురుషః ప్రధానం |

జనే ప్రస్మదధః శరణం మమాసుే నారాయణో వీతమలః పురాణః ||

పారం పరం విష్ణణమపారరూపం పురాతనం నీత్థమత్ం ప్రధానం |

ధ్ృతక్షమం శంత్థధ్రం క్షితీశం శుభం సదా స్తేమి మహానుభావం ||

సహస్రమూరాధనమనంతపాదమనంతబాహం శశిసూరయనేత్రం |

తమక్షరం క్షీరసముద్రనిద్రం నారాయణం స్తేమయమమృతం పరేశం ||

త్రివేదగమయం త్రినవైకమూరిేం త్రిశుక్షసంసధం త్రిహత్ంశభేదం |

త్రితతవలక్షయం త్రియుగం త్రినేత్రం నమామి నారాయణ మప్రమేయం ||

కృతేస్మతం రకేతనుం తథా చ త్రేత్యుగే పీతతనుం పురాణం |

తథా హరిం దావపరతః కలౌ చ కృష్ణణ కృత్తమనమథో నమామి ||

ససరియో వకరత యేవ విప్రాన భ్యజంతరే క్షత్రమథోరుయుగేమ |

విశః పదాగ్రేష్ణ తథైవ శూద్రాన నమామి తం విశవతనుం పురాణమ ||

పరాతపరం పారంగతం ప్రమేయం యుధాంపత్థం కారయతయేవ కృష్ట్ణమ |

గదాస్మచరమణయ భృతోదధపాణిం నమామి నారాయణమప్రమేయం || (3.11-20)


భావం: పరాత్పరుడు, అమృత్స్వరూపుడు, స్నాత్నుడు, (పరతావనికి) అవధి
అయిన పరుడు, అనంత్శ్కితశాలి, నితుయడు, పురాణపురుష్డు, (స్రవ) పరమాశ్రయుడు,
స్రోవత్తముడు అయిన విష్ోనికి నమసాకరం. పురాత్నుడు, సాటలేనివ్యడు, పెద్దవ్యడు,
శ్రేష్ులకంటేకూడా శ్రేష్ుడు, ప్పరం ముటినవ్యడు, ఉగ్రతేజసివ, బహుగంభీరబుదిధ
శాలులలో ప్రధానుడు, శాస్క్కడు, అయిన శ్రీహర్ష దేవునికి వంద్నం. గొపపవ్యర్షకంటె
గొపపవ్యడు, త్నకంటే గొపపవ్యడు లేనివ్యడు, ప్రధానుడు, ఇత్రులక్క ఆశ్రయమైనవ్యడు,
పర్షశుద్ధమైన విశాలమైన సాినం కలవ్యడు, గొపపవ్యర్షకంటే గొపపవ్యర్షకీ శాస్క్కడు,
పురాణపురుష్డు, అయిన నారాయణ్యని, విశుద్ధమైన మనసుసతో సుతత్తసుతనాిను. ఈ

18
శ్రీవరాహ మహాపురాణము
శూనయమైన విశ్వశ్రీరానిి -ప్రకృత్తని- పూరవం స్ృష్టించ, తాను అందులో ఉనాిడు కనుక,
జనులలో 'పురుష్డ'ని ప్రసిదుధడైనాడు. అటిపురాణపురుష్డు, నిరైలుడు, నారాయణ్యడు.
నాక్క రక్షక్కడు అగుగాక. ఆయన పరాత్పరుడు. స్రవవ్యయపక్కడు. ఆయనరూప్పనికి ఆవధి
లేదు. ఆయన పురాత్నుడు. నీత్తమంతులలో ముఖుయడు. క్షమాశాంత్త ధార్ష. ధ్రణీ
కాంతుడు. శుభస్వరూపుడు. అటి మహానుభావుని స్దా సుతత్తసుతనాిను. ఆయన అనంత్
శీరుిడు. అనంత్ప్పదుడు, అనంత్బాహుడు. సూరయచంద్రులు ఆయన నేత్ప్లు. ఆయన క్షర
స్వరూపుడు, నాశ్రహితుడు, క్షీరసాగరశ్యనుడు, అమృత్ స్వరూపుడు, పరమేశ్వరుడు.
అటి నారాయణ్యని సుతత్తసుతనాిను. ఆయన (ఋగయజుసాసమనామక త్రివేద్వేదుయడు,
దావద్శ్ (ఆదిత్య) రూప్పలతోనూ, ఒక పరబ్రహైరూపంతోనూ, విరాజిలుీత్త ఉంట్టడు.
(హర్షహరహిరణయగరభ) మూర్షత త్రయంలో కొలువై ఉంట్టడు.(ద్క్షిణాగిి, గారహపతాయగిి,
ఆహవనీయాగిి) మూడగుిలుగాను విభకతమై ఉంట్టడు. (సూిలసూక్షమ కారణములనే)
మూడు త్తాతవలలోనూ కానవసాతడు. (భూత్భవిషయద్వరతమాన కాలత్రయస్వరూపుడు.
(సూరయచంద్రాగిి రూప) త్రినేత్రుడు. అటి అప్రమేయస్వరూపుడైన నారాయణ్యనికి నమసుస.
కృత్యుగంలో తెలీనిమేనితోనూ, త్రేతాయుగంలో ఎర్రని దేహంతోనూ, దావపరయుగంలో
పచిని శ్రీరంతోనూ, కలి యుగంలో నలీని ఒడలితోనూ ఉండే పురాత్నుడైన శ్రీహర్షకి
అంజలిసుతనాిను. త్నముఖం నుంచ విప్రులనూ, బాహువుల నుంచ క్షత్రియులనూ,
ఊరువుల నుంచ వైశుయలనూ, ప్పదాలనుంచ శూద్రులనూ స్ృష్టించన విశ్వ దేవునికి,
పురాణ పురుష్నికి దోయిలిసుతనాిను. ఆయన పరాత్పరుడు. (స్రవశాస్త్ర) ప్పరంగతుడు,
యోధ్ శ్రేష్ుడు, (శషిరక్షణరూప) కారయంకోస్మే శ్రీకృష్ోడైనవ్యడు;గదా, ఖడామూ, డాలూ,
చేతుల దాలిినవ్యడు; అప్రమేయుడు, అటి శ్రీమనాిరాయణ్యనికి నమస్కర్షసుతనాిను.
అని నేను చేసిన సోతత్ప్నికి విష్ోవు స్ంతోష్టంచ, నాతో మేఘస్మాన ధ్వనితో,
"ఏదైనా వరం కోరుకో" అని అనేక పరాయయాలు పలికాడు. అపుపడు నేను ఆయన
దేహంలో లయం కావ్యలని కోరుకొనాిను. అది విని స్నాత్నుడు, "విప్రుడా, ప్రకృత్త
అక్షయమైనది. బ్రహై యొకక యుగస్హస్ర పరయంత్ం, ఈ శ్రీరంలోని నీవు ఉండి అత్ని
వలీ త్తర్షగి జనిైసాతవు. అపుపడత్డు 'నారదుడు' అని నీక్క సారికమైన నామకరణం చేసాతడు.
నారములు అంటే నీరు, అది నీవు స్దా పత్రులక్క ఇసాతవు కనుక, నీక్క నారదుడు అని

19
శ్రీవరాహ మహాపురాణము
పేరు వసుతంది, అని చెపప అంత్రాధనమయాయడు. నేను కొంత్కాలం త్రువ్యత్ శ్రీరం విడిచ,
త్పశ్శకిత వలీ బ్రహై త్నువులో ల్లనమై, త్తర్షగి జనిైంచాను. బ్రహైదేవుడు అవయకతజనుైడు.
తొలి రోజున పదిమంది బ్రహై మానస్ పుత్రులతో ప్పటు నేనూ స్ృష్టించబడాడను. ప్రభు
ధ్రాైనిి అనుస్ర్షంచ, దేవ్యది స్రవప్రాణ్యల స్ృష్టికి అదే ప్రారంభమయియంది. ప్పర్షివ్య! ఇదే
నా ప్రాకృత్జనై. నీవడిగావని చెప్పపను. నేను నారాయణ్యని ధాయనించ దేవత్వం పందాను
గనుక, నీవూ విష్ోభకిత పరాయణ్యడవు కముై రాజేంద్ర! (3)
4 వ అధ్యాయము - అశ్ాశిరుని క్థ
ఇలా నారదుడు ప్రియవ్రతుడితో చెపపన విషయాలను వరాహమూర్షత భూదేవికి
చెపపగా, ఆ ధ్రణి, "స్నాత్న పరమాత్ై అయిన ఈ నారాయణ్యడు స్రవత్వం కలవ్యడో
కాడో చెపప"మని అడిగింది. అపుపడు నారాయణ్యని ద్శావతారాల గుర్షంచ వరాహసావమి
ఇలా చెప్పపరు. “మత్సయ, కూరై, వరాహ, నరసింహ, వ్యమన పరశురామ, రామ, కృషో,
బుద్ధ, కలిక అనే పది అవతారాలు ఆయన అవతారాలుగా చెపపబడాడయి భూత్ధార్షణీ. ఇవి
ఆయన ద్రశనం పందాలని అనుక్కనేవ్యర్షకి మెటీ లాంటవి కళ్యయణీ. అత్ని దివయ రూప్పనిి
చూడలేని దేవత్లు, నావంట వరాహాదిరూప్పలను అర్షిసూత, కోర్షకలు నెరవేరుిక్కంట్ట
ఉంట్టరు. బ్రహైక్క కూడా రజస్తమో గుణాలు ఆ భగవంతుడి స్వరూపంతోనే ఏరపడాడయి,
వటవలేీ ఈ స్ృష్టి నిలిచ ఉంది. ఈ నారాయణ్యడే భూమి, జలము, అగిి, వ్యయువు
ఆకాశ్ము, క్షేత్రజుిడు, సూరుయడు, చంద్రుడు అనే అషిమూరుతలుగా, ఈ జగత్త మొత్తం
నిండి ఉనాిడు. దేవ, "ఇంకేమి విన గోరుతునాివు?" అని అడుగగా ధ్రణి, " పరమ
ప్రభూ! నారదుడు అలా చెపపన త్రావత్ ప్రియవ్రత్ మహారాజు ఏం చేశాడో నాక్క ద్యతో
చెపప"మని అడిగింది. అపుపడు వరాహ సావమి, "నారదుడు చెపపన ఈ వింత్ను విని ఆ
ప్రియవ్రతుడు భూమిని ఏడు భాగాలుగా చేసి, త్న పుత్రులక్క ఇచి త్పసుస చేశాడు.
నారాయణ స్వరూపుడైన పరబ్రహైను జపంచ, అత్ని మీదే మనసుసనుంచ మోక్షానిి
పందాడు. ఓ సుంద్రీ! నీక్క పూరవకాలంలో బ్రహైను ఆరాధించన ఒక రాజు కథను నీక్క
చెబుతాను విను."
అశ్వశరుడనే పరమ ధార్షైక్కడయిన రాజు ఉండేవ్యడు. అత్డు అశ్వమేధ్
యాగం చేసి, ఘనమైన ద్క్షిణలను ఇచి, అవబృథ సాినం(యజిం ముగిసినపుపడు

20
శ్రీవరాహ మహాపురాణము
బ్రాహైణ్యలతో కలిసి చేసే పవిత్రమైన సాినము) చేసాడు. ఆ స్మయంలో యోగివరుడైన
కపలముని, యోగిరాజయిన శ్రీమత్ జైగీషవుయడూ, అకకడక్క వచాిరు. ఆ రాజు త్క్షణమే
లేచ, పరమ స్ంతోషంతో వ్యర్షకి సావగత్ స్తాకరాలు చేసాడు. వ్యర్షద్దరూ పూజలందుక్కని
ఆస్వనులయాయకా, మహాబలశాలి అయిన ఆ రాజు వ్యర్షద్దర్షని చూసి, "విప్రులారా! మీర్షద్దరూ
ప్రకాశ్మానులు, ధ్వశాలులు, యోగవేత్తలు, పురుష్ణత్తములు. ననుి అనుగ్రహించ,
ద్యచేసిన మీరు, పరమదైవము, శ్రీహర్ష అయిన నారాయణ్యని ఎలా ఆరాధించాలో నాక్క
చెపపండి," అని అడిగాడు. అంత్ట వ్యరు, "రాజా! నీవు నారాయణ గురువు అంటునిది
ఎవర్షని? మేమిద్దరమూ నారాయణ్యలము. నీ ఎదుట నిలిచ ఉనాిము." అనాిరు.
అశ్వశరుడు, "మీర్షద్దరూ సిదుధలైన బ్రాహైణ్యలు. త్పసుస వలీ మీ ప్పప్పలు ద్హించుక్క
పోయాయి. నారాయణ్యలమని మీరు ఎలా అంటునాిరు? ఆ జనారదనుని చేత్తలో శ్ంఖము,
చక్రము, గద్ ఉంట్టయి. గరుడునిపై ఉంట్టడు. గొపప దేవుడు. ఈ భూమి మీద్ అత్నికి
స్మానమైనవ్యరు ఎవరూ లేరు." అని అడిగాడు. ఆ రాజు మాట విని, గొపప వ్రత్ములను
చేసిన ఆ బ్రాహైణ్యలిద్దరూ నవ్యవరు. "రాజా! విష్ోవును చూడు" అంట్ట కపలుడు
స్వయానా విష్ోవుగా, జైగీషవుయడు గరుడుడిగా మార్షపోయారు. ఆ క్షణమే గరుడునిపై ఉని
స్నాత్నుడయిన నారాయణ్యని చూసి, అకకడుని రాజుల స్మూహమంతా హాహాకారాలు
చేసింది.
అంత్ గొపప కీర్షతగల రాజు, చేతులు జోడించ, “విప్రులారా! శాంత్తంచండి.
విష్ోవు అంటే ఇటువంట వ్యడుకాదు. విష్ోవు యొకక నాభకమలం నుంచ బ్రహై పుట్టిడు.
బ్రహై నుంచ రుద్రుడు పుట్టిడు. అలాంటవ్యడు పరమేశ్వరుడైన విష్ోవు” అనాిడు. రాజు
మాటలు విని వ్యళ్లళద్దరూ యోగమాయను కలిపంచారు. కపలుడు పద్ైనాభుడిగా
మారాడు. జైగీషవుయడు బ్రహైగా కమలంలో ఉండి ప్రకాశసుతనాిడు. ఆయన ఒడిలో ఒక
పటి బాలుడు ఉనాిడు. ఆ బాలుడి కనుిలు కాలాగిితో స్మానమైన తేజసుసను కలిగి
ఉనాియి. అది చూసి ఆ రాజు ఇలా అనాిడు "ఆ విశేవశుని చూసేందుక్క సాధ్యం కాదు.
ఇద్ంతా యోగుల మాయ అనిపసోతంది. శ్రీహర్ష లక్ష్మీ దేవితో కూడి ఉండేవ్యడు,
స్రవవ్యయపక్కడు," అంట్ట ఉండగానే, ఓ భూత్ధార్షణీ! అపపటకపుపడే ఆ రాజభవనంలో,
రాజయస్భలో అనిి చోట్టీ, దోమలు, నలుీలు, పేలు, తుమెైద్లు, పక్షులు, ప్పములు,

21
శ్రీవరాహ మహాపురాణము
గుర్రాలు, గోవులు, ఏనుగులు సింహాలు, పులులు, నకకలు ఇత్ర విధాలైన గ్రామ, అరణయ
పశువులు, కీటకాలు కోటీకొదీద కనిపంచసాగాయి. ఆ ప్రాణికోట స్మూహానిి చూసిన రాజు
మనసులో ఆశ్ిరయపడి, ఇద్ంతా కపలుని యొకక, జైగీషవుయడి యొకక మహాత్ైయమని
తెలుసుక్కనాిడు.
అంత్ట్ట అశ్వసేనుడు చేతులు జోడించ భకితతో ఆ ఇద్దర్షనీ, "దివజోత్తములారా!
ఇది ఏమిట?" అని ప్రశించాడు. అందుకా మహరుిలు, "మహారాజా! విష్ోవును ఎలా
పూజించాలి? ఆయన ఎలా లభసాతడు? అని నువువ మమైలిి అడిగావు. అందుకే నీక్క ఇది
చూపంచాము. ఇవే స్రవజుిడైన అత్ని గుణాలు. ఆయన స్రవజుిడు కామరూప (ఇషిమైన
రూపమును ధ్ర్షంచగలవ్యడు), ఆయన అంత్ట్ట ఉంట్టడు. కొనిి చోటీ సౌముయడిగా,
సుసిిరుడిగా మనుష్లక్క లభసాతడు. ఆయన ఆరాధ్నవలీ వ్యక్కక అరివంత్ం అవుతుంది.
ఈ జగత్పత, పరమాత్ై, స్రవ శ్రీరాలలోనూ ఉనాిడు. భకితతో చూసిన వ్యర్షకి త్మ
దేహంలోనే కనిపసాతడు. కానీ ఒకక చోటనే ఉండడు. అందుకే పరమాత్ై అయిన దేవుని
రూపం నీక్క చూపంచాము. రాజేంద్రా! మాలో నీక్క ఎలా కనిపంచాడో, అలాగే విష్ోవు
నీలో, నీ మంత్రుల దేహాలలో, నీ సేవకస్మూహాల దేహాలలో కూడా వ్యయపంచ ఉనాిడు.
నీక్క చూపంచన దేవత్లు, పశువులు, పురుగులు మొద్లైన వ్యటలో కూడా ఆయనే
ఉనాిడు. శ్రీహర్ష అంత్ట్ట ఉనాిడని భావిసూత, ఆయనక్క స్మానమైన ప్రాణి లేద్ని
ద్ృఢమైన భావనతో ఆయనను సేవించాలి. మేము నిండైన భావంతో శ్రీమనాిరాయణ్యడైన
హర్షని మనసులో నిలుపుకొని, నీక్క ఆయన జాిన స్వరూప్పనిి తెలియజేశాము. అందువలీ
నీవు పర్షపూరో భావంతో నారాయణ గురువును స్ైర్షంచు. పూజలు, ఉపచారాలు,
ధూపము, బ్రాహైణ స్ంత్రపణ, చెద్రని ధాయనం చేయడం, వటవలీ పరమేశ్వరుడు వెంటనే
లభసాతడు", అని చెప్పపరు. (4)
5 వ అధ్యాయము -ై రభ్ా అశ్ాశిరః క్థ
అంత్ట అశ్వశరుడు "పూజుయలైన మీర్షద్దరూ నా స్ందేహమొకట తరాిలి. అది
తర్షతే నాక్క స్ంసార విముకిత కలుగుతుంది" అనాిడు. అపుపడు యోగులలో గొపపవ్యడు,
ధ్రాైతుైడు అయిన కపలుడు, యజికరతలలో శ్రేష్ిడైన రాజుతో ఇలా అనాిడు. "రాజా!

22
శ్రీవరాహ మహాపురాణము
పరమధార్షైకా! నీ మనసులోని స్ందేహం ఏమిటో నీ కోర్షక ఏమిటో నాక్క చెపుప, విని
తరుసాతను."
రాజు "మునీ! మోక్షం కరై వలన సిదిధసుతందా లేక జాినం వలీనా? ననుి
అనుగ్రహించ ఈ స్ంశ్యానిి తరిండి" అని అడిగాడు. కపలుడు "మహారాజా! మునుపు
బ్రహై పుత్రుడైన రైభుయడూ, వసురాజు బృహస్పత్తని ఈ ప్రశేి అడిగాడు. పూరవం రాక్షసుడు
అనే పేరుని మనువు కాలంలో, బ్రహై వంశోదాధరక్కడు, రాజ శ్రేష్ిడు, విదావంసుడు, దాత్
అయిన వసువు అనే రాజు ఉండేవ్యడు. ఆ వసువు బ్రహైను చూడాలని ఆయన లోకానికి
వెళ్యళడు. దార్షలో చైత్రరథుడు అనే విదాయధ్రశ్రేష్ుని చూసి, వసువు స్ంతోషంతో,
బ్రహైదేవుని కలుసుకోవడానికి అనువైన స్మయం గుర్షంచ చెపపమని అడిగాడు. ప్రసుతత్ం
బ్రహై ఇంటలో దేవ స్భ జరుగుతోంద్ని చైత్ర రథుడు చెప్పపడు. అది విని వసువు బ్రహై
ఇంట దావరం వద్ద నిలిచాడు. అంత్లో మహాత్పసివ అయిన రైభుయడు అకకడికి వచాిడు. ఆ
వసురాజు స్ంతోష్టంచ, నిండు మనసుతో ముందుగా ఆయనను పూజించ, "ఎకకడికి
వెళ్తతనాిరు మునీ?" అని అడిగాడు. రైభుయడు "మహారాజా! నేను ఒక విషయానిి గుర్షంచ
దేవ పురోహితుడైన బృహస్పత్తని అడగడానికి ఆయన వద్దక్క వసుతనాిను" అని
చెబుతుండగా, బ్రహై మహా స్భ ముగిసింది. దేవత్లంద్రూ త్మ త్మ నివ్యసాలక్క
వెళ్యీరు. అంత్లో అకకడికి బృహస్పత్త వచి, రైభుయనితో కలవడానికి అనుమత్త తసుక్కని,
వసుని పూజలు అందుక్కని, వ్యర్షతో కలిసి త్న ఇంటకి వెళ్యళడు. రైభుయడు, వసురాజు,
బృహస్పత్త కూరుినాిక దేవగురువు బృహస్పత్త రైభుయనితో, "మహాభాగా! వేద్వేదాంగ
ప్పరంగతా! నేను మీక్క ఏమిచెయయగలను?" అని అడిగాడు.
రైభుయడు "బృహస్పత! మోక్షము కరైము చేత్ సిదిధసుతందా లేక జాినము చేత్నా?
స్మరుధడైన నీవు ఇది నాక్క తెలియజేయమని" అడిగాడు. బృహస్పత్త ఇలా చెప్పపరు,
"పురుష్డు ఆచర్షంచే కరై, మంచద్యినా, చెడడదైనా, ఏది చేసినా అంతా నారాయణ
అరపణం గావించ చేసేత, ఏ కరాై అంటదు. దివజోత్తమా! ఇందుక్క స్ంబంధించ, మునుపు
ఒక విప్రునక్క, వేటగానికి జర్షగిన స్ంవ్యద్మొకట చెప్పతను విను. ఆత్రేయ గోత్రము వ్యడైన
ఒక ముని ఉండేవ్యడు. ఆయన బ్రాహైణ్యడు, నిత్యము వేదాభాయస్ం చేసేవ్యడు, త్పసివ,
ప్రాత్ుఃసాినము చేసేవ్యడు, మూడుమారుీ స్ంధాయవంద్నం చేసుక్కనేవ్యడు. అత్ని పేరు

23
శ్రీవరాహ మహాపురాణము
స్ంయమనుడు. ఒకరోజు ఆయన ధ్రాైరణయంలో శుభకరమైన, ధ్నయమైన గంగానదిలో
సాినానికి వెళ్యళడు. అకకడ ఒక పెద్ద లేళళ గుంపు ఉంది. వ్యటని చంపడం కోస్ం విలుీ
ఎక్కకపెటి, యముడిలా వచాిడు నిష్ురక్కడు అనే వేటగాడు. స్ంయమనుడు వేట్టడ
బోతుని అత్నిి చూసి, 'భద్రా, ఈ లేళళ ప్రాణాలు తయక్క,' అని వ్యర్షంచాడు. అది విని
కిరాత్క్కడు నవివ "దివజోత్తమా! నేను విడిగా ప్రాణ్యలను చంపడం లేదు. భగవ్యనుడయిన
పరమాతేై స్వయంగా ఈ ప్రాణ్యలతో ఆడుకొంటునాిడు. మనుష్లు మటితో ఎడీను
చేసినటేీ ఇదీనూ. ఇందులో స్ందేహం లేదు. మోక్షం కోరేవ్యర్షకి 'నేను' అని అహంకారం
ఉండకూడదు. ఈ విశ్వమంతా ప్రాణాలను నిలుపుకోవడానికి చేసుతని ఒక యాత్ర వంటది.
ఇందులో 'నేను' అని శ్బదము మంచది కాదు" అనాిడు. అది విని విప్రోత్తముడైన
స్ంయమనుడు, ఆశ్ిరయంతో, నిష్ురక్కనితో, "భద్రా! నీవు చెబుతుని అంశానిి
నిరూపంచగలవ్య?" అనాిడు.
అది విని ధ్రైవేత్త అయిన కిరాత్క్కడు, ఒక ఇనుప వల త్యారు చేసి, దాని
కింద్ నిపుపపెటి, కటెిలు అంటంచమని, బ్రాహైణ్యడితో అనాిడు. విప్రుడు నోటతో నిపుప
ఊది ఊరుక్కనాిడు. మంట ఎగసే స్ర్షకి, నిపుప ఒకకచోటే ఉనాి కూడా, ఇనుపవల
స్ందుల నుండి వేలకొదీద అగిిజావలలు వెలికి వచాియి. అపుపడా కిరాతుడు "మహామునీ!
నీవు ఒక జావల తసుకో. మిగిలిన జావలలు ఆరేపసాతను" అని చెపప, మంటలోీకి నిండుక్కండ
లోని నీటని క్కమైర్షంచాడు. వెంటనే అగిి ఆర్షపోయింది. అపుపడా వేటగాడు ఆ బ్రాహైణ
త్పోధ్నుడితో, "భగవ్యనుడా! నీవు తసుక్కని జావలను ఇయియ. లేడి మాంస్ం తెచుిక్కని
కాలుికొని త్తంట్టను." అనాిడు. విప్రుడు ఇనుప వల చూసేస్ర్షకి, అకకడ అగిి లేదు.
మొద్లు ఆర్షపోయే స్ర్షకి అదీ ఆర్షపోయింది. బ్రాహైణ్యడు సిగుాతో మౌనం వహించాడు.
అపుపడు కిరాత్క్కడు " స్జజనోత్తమా! ఇకకడ అంటంచన నిపుప వలలోంచ, వేయి అలలుగా
వ్యయపంచంది. కానీ మొద్లు పోతే అదీ పోయింది. అలాగే మూలకారణమైన ఆత్ై
ప్రాణ్యలక్క ఆశ్రయం అవుతుంది. దానివలీ జగతుత ఉద్భవిసుతంది, ఆత్ైలోనే జగతుత కూడా
ఉంటుంది. ఆత్ై స్వవకర్షంచన శ్రీర ధ్రాైనిి బటి, అది చేసే పనులనీి ఆత్ైకే
(పరమాత్ైకే) ఆప్పదించ ఆచర్షంచేవ్యడు వినాశ్ముపంద్డు"అని చెప్పపడు. రాజశ్రేష్ుడా!
కిరాతుడు ఇలా చెపేపస్ర్షకి అత్ని మీద్ ఆకాశ్ం నుంచ పూలవ్యన క్కర్షసింది. కామగమనం

24
శ్రీవరాహ మహాపురాణము
కలిగినవి, బహురతాిలు కలవి, దివయమైనవి, చాలా పెద్దవి అయిన విమానాలను ఆ
బ్రాహైణోత్తముడు త్న ఎదుట చూసాడు. వ్యటనిిటలోనూ, ఉత్తముడైన కిరాత్క్కడు,
త్నక్క నచిన రూప్పనిి ధ్ర్షంచ వునిటుీ చూసాడు. యోగశ్కితతో, అద్మవత్ వ్యస్నతో, సిదిధని
పంది, అనేక శ్రీరాలు ధ్ర్షంచన అత్నిి చూసి స్ంతోష్టంచన స్ంయమనుడు, త్న
ఆశ్రమానికి వెళ్యళడు.
"దివజోత్తమా! రైభాయ, వసురాజా, ఇలా జాినం ఉని వ్యడు స్వజాత్త కరైలను
ఆచర్షంచనపపటకీ ముకిత కలుగుతుంది. ఇది నిశ్ియం." అని బృహస్పత్త చెపపగా, అశ్వశర
మహారాజా! రైభయ వసువు లిద్దరూ త్మ స్ందేహాలు తరుిక్కని బృహస్పత్త భవనము నుండి
త్మ ఆశ్రమాలక్క వెళ్యీరు. కనుక, రాజేంద్రా, నీవు కూడా నీ దేహంలో ఉని ప్రభువైన
నారాయణదేవుడు, నీ దేహంలోనే ఉనాిడని అభేద్ంతో చూసూత ఆరాధించు." అని చెపపన
కపలుని మాటలు విని,అశ్వశర మహారాజు త్న పెద్ద క్కమారుడైన సూిలశరుడికి పటిం
కటి, నైమిశారణాయనికి వెళ్లళపోయాడు. వరారోహా! అకకడ యజిమే దేహముగా కలవ్యడు,
గురువయిన శ్రీమనాిరాయణ్యని త్పసుసతోనూ, యజిమూర్షత స్ివంతోనూ ఆరాధించాడు.
అని చెపపగా విని ధ్రణి "మహాభాగా! రాజు అశ్వశరుడు యజి శ్రీరుడైన నారాయణ్యని
ఏ విధ్ంగా సోతత్రం చేశాడో, అది నాక్క చెపుప," అని అడిగింది.
యజ్ఞ మూర్వి సివము- యజ్ఞ మూర్వి స్తిత్రం
శ్రీవరాహ ఉవ్యచ:

నమామి యజయం, త్రిదశభిపసయ భవసయ సూరయసయ హత్శనసయ |

సోమసయ రాజ్ఞో మరుత్మనేక - రూపం హరిం యజో నరం నమస్తయ ||

సుభీమదంషర ం శశిసూరయనేత్రం సంవతిరేచాయనయుగమకుక్షమ |

దరాభంగ రోమాణమ థేదమశక్ేం సనాతనం యజో నరం నమామి ||

దాయవాపృథివోయ విదమంతరం హి వాయపేం శరీరేణ దిశశచ సరావః |

తమీడ్యమీశం జగత్ం ప్రసూత్థం జనారదనం తం ప్రణతోస్మమ నితయమ ||

సురాసురాణాం చ జయజయయ యుగే యుగే యః సవశరీరమాదయమ |

సృజతయనాదిః పరమేశవరో య-సేం యజో మూరిేం ప్రణతోస్మమ నాథమ ||

25
శ్రీవరాహ మహాపురాణము

దధార మాయమయముగ్రతేజ జయయ చక్రం తవమలాం సుశుభ్రమ |

గదాస్మ శంగాది చత్యరుభజ్ఞయం తం యజోమూరిేం, ప్రణతోస్మమ నితయమ ||

కవచిత సహస్రం శిరసం దధార కవచినమహాపరవతత్యలయ కాయమ |

కవచిత స ఏవ త్రసరేణుత్యల్యయ, యసేం సదా యజో నరం నమామి ||

చత్యరుమఖో యః సృజతే సమగ్రం రథాంగ పాణిః ప్రత్థపాలనాయ |

క్షయయ కాలానలసనిాభోయ- సేం యజో మూరిేం ప్రణతోస్మమ నితయమ ||

సంసరచక్ర క్రమణ క్రియయై య ఇజయతే సరవగతః పురాణః |

యో యోగిభిరాధాయతే చాప్రమేయస్ తం యజో మూరిేం ప్రణతోస్మమ నితయమ ||

సమయజ్ మనసయరిపత వానహం తే యదా సుదృశయం సవతనౌ నుతతేామ |

న చానయదస్తేత్థ మత్థః స్మథరా మే యతసేతో మావత్య శుదధభావమ ||

ఇతీరితసేసయ హత్శ నారిచః ప్రఖయం త్య తేజః పురతో బభూన |

తస్మమన న రాజ ప్రవివేశ బుదిధం కృత్వలయం ప్రాపేవాన యజో మూరాే || (5.46-55)


భావం: ఇంద్రశవసూరాయగిి చంద్ర రాజమరుద్నేకరూపవి, యజి శ్రీరుడవు,
యజింపద్గినవ్యడవు అయిన శ్రీహరీ! నీక్క నిత్యమూ నమసాకరం. బహుభయంకరము
లయిన కోరలూ, చంద్రసూరయనేత్రములూ కలిగి, స్ంవత్సరంలోని రండయనములూ,
క్కక్షిగాకలిగి, ద్రభలు అంగములుగాకలిగి, ఉగ్రశ్కితశాల్ల, స్నాత్నుడూ అయిన యజి
పురుష్నికి నమసుస. దివికీ,భువికీ నడుమగల భాగమూ, స్రవదిక్కకలూ, త్నశ్రీరంతో
వ్యయపంచన ప్రశ్ంస్నీయుడు, శాస్క్కడు, జగత్సృష్టికరత అయిన ఆ జనారదనునికి నమసుస.
ఆ యజిపురుష్డు సురాసురుల జయాజయాలకోస్ం ప్రత్త యుగంలోనూ త్న
ఆదిశ్రీరానిి స్ృజిసుతంట్టడు. ఆయన అనాది. అటి పరమేశ్వరునికి నిత్యమూ వంద్నం. ఆ
ఉగ్రతేజసివ జయంకోస్ం మాయామయమై, నిరైలమైతెలీనైన చక్రం ధ్ర్షంచాడు. అత్డు
గదాఖడాశారంగాదులుని చతురుభజుడు. అటి యజిమూర్షతకి నిత్యమూ ప్రణత్త. ఆయన
ఒకచోట వెయియ శరసుసలు ధ్ర్షంచ ఉంట్టడు. ఒక చోట మహాపరవత్స్మాన కాయంతో
ఉంట్టడు. ఒకచోట త్రస్రేణ్య స్మానుడుగా ఉంట్టడు. అటి యజి పురుష్నికి స్దా
ప్రణామం. ఆయన చతురుైఖుడై స్మస్తమూ స్ృజిసాతడు. ప్పలించట్టనికి రథాంగప్పణీ,
26
శ్రీవరాహ మహాపురాణము
నశంపచేయట్టనికి కాలాగిి స్నిిభుడూ (శవుడూ) అవుతాడు. అటి యజిమూర్షతకి
నిత్యమూ అభవంద్నం. స్ంసారచక్రం త్తరుగుతుండటంకోస్ం స్రవగతుడైన ఆ పురాణ
పురుష్ని యజిసుతంట్టరు. ఆ అప్రమేయుని యోగులు ధాయనిసుతంట్టరు. ఆ యజిమూర్షతకి
నిత్యమూ నమోవ్యకం. చకకగా చూడద్గిన నీ త్త్వం, నాశ్రీరంలోని మనసుసక్క నేను
బాగా అర్షపంచుకొనిపుపడు వేరేదీ లేదు అనే బుదిధ సిిరమౌతునిది. అందువలీ విశుద్ధభావం
ఏరపడుతునిది. కనుక ననుి రక్షించు.
6 వ అధ్యాయము - వసురాజు తరువాత క్థ
ధ్రణి, ‘‘దేవ్య, ఆంగిరసుని (బృహస్పత్త) మాట విని, స్ందేహాలు తరుిక్కని, ఆ
వసువు, స్జజనోత్తముడు రైభుయడు, ఇద్దరూ ఏమి చేశారు?’’ అని ప్రశించంది. శ్రీ వరాహ
సావమి ఇలా చెప్పపరు, "స్రవధ్రైజుిడు, ఆ వసువు త్నరాజాయనిి చకకగా పర్షప్పలించాడు.
భూర్ష ద్క్షిణలిచి బహుమహాయజాిలు చేశాడు. ఆ రాజేంద్రుడు కరైకాండతో దేవేశుడు,
హర్ష, అయిన శ్రీ నారాయణ ప్రభువును ఆయనను అభేద్ముగా ధాయనిసూత స్ంతోషపెట్టిడు.
అనంత్రం చాలాకాలం గడిచేస్ర్షకి ఆ రాజుక్క భోగేచఛ తొలగిపోయింది. (రాగదేవష్ట్రది)
ద్వందావలు అంత్మయాయయి. ఆయనక్క నూరుగురు కొడుక్కలు, వ్యర్షలో పెద్దవ్యడు
వివస్వంతుడు, ఉత్తముడు. అత్నిని త్న రాజాయనికి అభష్టక్కతని చేసి, త్పోవనానికి వెళ్లళ
పోయాడు. అనిి తరాిలలో ఉత్తమమైనది పుషకరతరిం. అకకడుని కేశ్వుని పుండరీకాక్షుడనే
పేరుతో ఆయన భక్కతలు పూజిసుతంట్టరు. కాశీైరాధిపత్త, పండితుడు, వసురాజర్షి అకకడికి
వెళ్లళ, అకలైష్డైన నారాయణ దేవుని ఆరాధింపగోర్ష, భకితతో పుండరీకాక్షప్పరసోతత్రం
జపసూత అత్త తవ్రత్పసుసతో త్న శ్రీరం శుష్టకంపజేసుకొనాిడు. సోతత్ప్ంత్ంలో రాజ
స్త్తముడు వసురాజు పుండరీకాక్షునిలో ల్లనమయాయడు.” అని చెపపగా విని, ధ్రణి ‘‘దేవ్య,
పరమేశ్వరా, పుండరీకాక్షప్పరసోతత్రం ఎలాచెపపబడిరదో, ఎటిదో, అది నాక్క యథాత్థంగా
చెపుప’’ అని అడిగింది.
పుండరీకాక్ష పారస్తిత్రం
నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన | నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే ||

విశవమూర్ేుం మహాబాహుం వర్దుంసర్వతేజసుం|నమామి పుండరీకాక్షుంవిద్యావిద్యాత్మకుం విభుం||

ఆదిదేవుం మహాదేవుం వేద వేదుంగ్ పార్గ్మ్ | గ్మ్భీర్ుం సర్వదేవానుం నమామి మధుసూదనమ్ ||

27
శ్రీవరాహ మహాపురాణము
విశవమూర్ేుం మహామూర్ేుం విద్యామూర్ేుం త్రిమూర్ేకమ్ | కవచుం సర్వదేవానుం నమస్తా

వార్జేక్షణమ్ ||

సహస్రశీర్ిణుం దేవుం సహస్రాక్షుం మహాభజమ్ | జగ్త్సుంవాాప్ా తిష్ఠ నుం


ే నమస్తా ప్ర్మేశవర్మ్ ||

శర్ణాుం శర్ణుం దేవుం విష్ణుం, జిష్ణుం సనత్నమ్ | నీలమేఘప్రతీకాశుం నమస్తా చక్రపాణినమ్ ||

శుదధుం సర్వగ్త్ుం నిత్ాుం వ్యామరూప్ుం సనత్నమ్ | భావాభావవినిర్మమకేుం నమస్తా సర్వగ్ుం

హర్మ్ ||

ననాత్ కుంచిత్ ప్రప్శ్యామి వాతిర్కేుం త్వయాచ్యాత్ | త్వనమయుం చ ప్రప్శ్యామి

సర్వమేత్చచరాచర్మ్ || (6.10-17)
భావం: పుండరీకాక్షా, నీక్క నమసాకరం. మధుసూద్నా, నీక్క నమసుస.
స్రవలోకేశ్వరా, నీక్క సాగిలప్పటు. ఉజజవలచక్రహసాత, నీక్క ప్రణామం. విశ్వమూర్షతకి,
మహాబాహునికి, వరదునికి, స్రవ తేజసునికి, పుండరీకాక్షునికి, విదాయవిదాయ (జాినాజాిన)
స్వరూపునికి, విభునికి, అభవంద్నం. ఆది దేవుడు, మహాదేవుడు, వేద్వేదాంగ
ప్పరంగతుడు, స్రవ దేవత్లలో గంభీరుడు, అయిన మధుసూద్నునికి నమసుస.
విశ్వమూర్షత, మహామూర్షత, త్రిమూర్షత, స్రవదేవకవచుడు, అయిన వ్యర్షజేక్షణ్యనికి వంద్నం.
స్హస్రశీరుిడు, స్హస్రాక్షుడు, మహాభుజుడు, ప్రకాశ్మానుడు అయి జగతుతనంత్నూ
వ్యయపంచఉని పరమేశ్వరునికి ప్రణత్త. శ్రణ్య పంద్ద్గినవ్యడు, శ్రణమైనవ్యడు, దేవుడు,
విష్ోడు, జిష్ోడు, స్నాత్నుడు, నీలమేఘస్మానుడు అయిన చక్రప్పణికి ద్ండం. శుదుధడు,
స్రవగతుడు, నితుయడు, వోయమరూపుడు, స్నాత్నుడు, భావ్యభావవిముక్కతడు, స్రవగామి
అయిన శ్రీహర్షకి జోహారు. అచుయతా, నీకంటె వయత్తర్షకతమైనది, వేరే కొంచెమూ కనబడటం
లేదు. ఈ చరాచరమైనద్ంతా నీ మయంగా చూసుతనాిను.
ఇలా సుతత్తసుతని వసురాజు శ్రీరం నుండి రూపు దాలిి, ఒక పురుష్డు
వెలువడాడడు. వ్యడు నలీగా, మహాతక్షణంగా, భయంకరంగా ఉనాిడు. అత్నికళ్తళ ఎర్రగా
ఉనాియి. పటిగా ఉనాిడు. మాడిన ఊకరంగులో ఉనాిడు. అత్డు నమస్కర్షంచ ‘‘ఏమి
చేయను నరాధిప్ప?’’ అనాిడు. రాజు ‘‘ఎవడవు నీవు? ఇకకడ నీక్క ఏమి పని?
ఎకకడినుంచ వచాివు? కిరాత్కా, ఇది చెపుప, ఇది తెలుసుకోవ్యనుక్కంటునాిను’’ అని
అడిగాడు. అపుపడా కిరాతుడు వసురాజు వెనుకట జనైకథను ఇలా చెప్పపడు: “రాజా, నీవు
28
శ్రీవరాహ మహాపురాణము
పూరవం కలియుగంలో, ద్క్షిణాపథంలో, జనసాినంలో ఒక రాజువు. పూర్షత ధ్రైంకలిగిన
శ్రీమంతుడవు, విచక్షణ్యడవూను. వరుడా, అటినీవు ఒకపుపడు, చుట్టి గుర్రపుద్ండు రాగా,
ప్రతేయకించ క్రూరమృగాలను చంప్పలని, అడవికి వచాివు. అకకడ, లేడిరూపం ధ్ర్షంచ
ఉని ఒకమునిని, నీవు అనుకోక్కండానే, దూరంనుంచ రండు అముైలు వేసి, నేలను
పడగొట్టివు. వెంటనే ఆ ఉత్తమవిప్రుడు గత్తంచాడు. ప్పర్షివ్య, లేడి పడింద్ని స్ంతోషంతో
నీవు చూచేస్ర్షకి (అంత్వరకూ) లేడిరూపంలో ఉని విప్రుడు ప్రస్రవణ పరవత్ంమీద్,
ప్రాణాలు వద్లి ఉనాిడు. మహారాజా, అత్నిని చూచ, నీ మనసూస, ఇంద్రియాలూ
చెద్ర్షపోయి ఇంటకి వెళ్లళపోయావు. ఇత్రులు ఎవర్షకో ఈ స్ంగత్త చెప్పపవు. కొనిిరోజులు
ఇలా జర్షగిపోయాయి. ఒకనాట రాత్రి, నరేశ్వరా, నీవు బ్రహైహతాయభయంతో “ఈ ప్పపం
నుంచ విముకితనిచేి శాంత్తకృత్యం చేసాతను.” అని ఆలోచంచావు. త్రువ్యత్ మహారాజా,
నారాయణ ప్రభువును స్ైర్షసూత, పవిత్రదావద్శనాడు ఉపవ్యస్వ్రత్ం ఆచర్షంచావు. రాజా, ఆ
శుభదినాన ‘నారాయణ్యడు నాపటీ సుప్రీతుడగు గాక, నారాయణో మే సుప్రీత్ుః’ అని
యథావిధిగా గోదానం చేశావు. వెంటనే కడుపులో శూలవచి కనుిమూశావు. దావద్శీ
ధ్రైంకోస్ం భోజనం చెయయలేదు. అపపట నీ భారయ పేరు నారాయణి. ఆమె శుభ
లక్షణవత్త. నీ ప్రాణాలు కంఠములో ఉని స్మయంలో ఆమెపేరు ఉచఛర్షంచావు. కనుక
నీక్క ఉత్తమగత్తగా ఒక కలపకాలం ప్పటు విష్ోపురం లభంచంది. మహారాజా, నేనపుడు
కలపం చవర్షవరకూ నీ శ్రీరంలో ఉనాిను. కనుక నాకంతా తెలుసు. మహాభయంకర
బ్రహైరాక్షసుడను, నినుి పీడించాలనుకొనాిను. విష్ోకింకరులు ననుి రోకళళతో
మోదేస్ర్షకి ఆ ద్బబతో నీ రోమకూప్పలనుంచ జార్ష క్షీణించాను. రాజేంద్రా, స్వరాంలో
ఉనిపుపడు కూడా నీ దేహంలో నా తేజసుసవలీ ఉనాిను. స్జజనోత్తమా, అనంత్రం
రాత్రికలపంతోప్పటు పగటకలపం కూడా గడచపోయింది. రాజస్త్తమా, త్రువ్యత్ ఈ
స్ృష్ట్రియదివేళ, కృత్యుగంలో నీవు సుమనసుడనే కాశీైరదేశ్పు రాజుఇంట జనిైంచావు.
మహారాజా, నేనూ నీరోమాలతో ప్పటు జనిైంచాను.
గొపపద్క్షిణలిచి ఎంద్ర్షతోనో చాలా యజాిలు చేశావు నీవు. కాని వ్యటలో
విష్ోస్ైరణం లేనందువలీ వ్యటవలీ నేను తొలగలేదు. ఇపుడు నీవు పుండరీకాక్షప్పరసోతత్రం
చదివ్యవే, దాని ప్రభావంవలీ నీకేశాలను వద్లి ఏకంగా కిరాత్రూపంతో త్తర్షగి

29
శ్రీవరాహ మహాపురాణము
జనిైంచాను. నృపోత్తమా, నేను భగవత్ సోతత్రం వినినందున పూరవపు ప్పపరూపం ననుి
విడిచపెటింది. ఇపుడు నాలో ధ్రైబుదిధ ప్రవర్షతసుతనిది విభూ.” అనిన ఈ మాట విని రాజు
చాలా ఆశ్ిరయపోయాడు. వరంతో ఆ కిరాతుని ఆద్ర్షసూత రాజస్త్తముడు ‘‘కిరాతా, నీవు
మాక్క జనాైంత్రగత్వృతాతంత్ం జాిపకం చేశావు. కనుక, నా అనుగ్రహంవలీ
ధ్రైవ్యయధుడవుతావు. ‘‘ఈ పుండరీకాక్షప్పర పరమసోతత్రం వినివ్యర్షకి పుషకరయాత్రలో
యథావిధి సాినం చేసిన ఫలం లభసుతంది’’ అని చెప్పపడు. అశేషధార్షణీ, త్రువ్యత్ రాజు
ఉత్తమనవిమానం అధిరోహించ, పరంజోయత్తలో ల్లనమైనాడు.(6)
7 వ అధ్యాయం -ై రభ్యాని తీవ
ీ తపసుు- గయా శ్ర
ీ ద్ధ మహిమ
ధ్రణి ‘‘దేవ్య, ఈ మునిశారూదలుడు, రైభుయడు వసువు సిదుధడైనాడని విని, అపుడు
తానేమి చేశాడు? ఇది నాక్క మహాస్ంశ్యంగా ఉనిది’’ అని అడిగింది. అపుపడు వరాహ
సావమి ఇలా చెప్పపరు: “ఆ మునిశారూదలుడు, త్పోధ్నుడు, రైభుయడు, వసువు సిదుధడైనాడని
విని, అపుడు, పత్ృతరింలో, పుణయప్రద్మైన గయక్క వచాిడు. అకకడక్క వెళ్లళ భకితతో పండ
ప్రదానంతో పత్ృగణానికి త్ృపత కలిగించాడు. పరమదుషకరమైన అత్తమహాతవ్రత్పసుస
చేశాడు. ధ్వశాలి ఆ రైభుయడు తవ్రత్పసుస చేసుతండగా ఒక అత్తదీపతమంతుడైన మహాయోగి
విమానంపై వచాిడు. ఆ విమానం సూరుయనిలా వెలుగుత్త, నలుస్ంత్ పర్షమాణంతో,
శుద్ధంగా ఉనిది. అందులో ఉని ఆ దీపతమంతుడైన పురుష్డు పరమాణ్యవు అంత్
ఉనాిడు.
అత్డు ‘‘సువ్రతా, రైభాయ, ఏమిపనిపై త్పసుస చేసుతనాివు?’’ అని అడిగాడు. ఇలా
అడిగి ఆ పురుష్డు భువికీ, దివికీ నడుమ వ్యయపంచ, మహారూపం ధ్ర్షంచ ఉనాిడు.
అత్డు (రైభుయడు) ఐదు రథాలంతై, సూరయస్మానమై రోద్సిలో వ్యయపంచ, ఒకేసార్ష
బ్రహాైండమంతా వ్యయపసుతని విమానానిి చూచాడు. అపుపడు రైభుయడు ఆశ్ిరయంలో మునిగి
తేలుత్త, ప్రణామం చేసి, ‘‘మహాయోగీ, నీవెవరవో నాక్క చెపుప’’ అని అత్నిని
ప్రశించాడు. పురుష్డు ‘‘నేను రుద్రుని త్ముైడను. బ్రహైమానస్పుత్రుడను. నా పేరు
స్నతుకమారుడంట్టరు. నేను భూలోకానికి పైన ఉని ఐద్వ లోకమైన జనలోకంలో
నివసిసాతను. త్పోధ్నా, ప్రేమవలీ నీవద్దక్క వచాిను. నాయనా, బ్రహై క్కలవరధనా, స్రవథా
ధ్నుయడవు’’ అనాిడు. రైభుయడు ‘‘యోగివరా, నీక్క నమసాకరం, ప్రస్నుిడవగుము.

30
శ్రీవరాహ మహాపురాణము
విశ్వరూప్ప, నాపై ద్యచూపసుతనాివు. నా కరతవయమేమిటో చెపుప. యోగిసింహా, నీవిపుపడు
నేను ధ్నుయడననాివుకదా, ఎందువలీ?’’ అని అడిగాడు. అందుక్క స్నతుకమారుడు
రైభుయనితో ఇలా అనాిడు:
"బ్రాహైణ ముఖ్యయ! నీవు నిజంగా ధ్నుయడవు. నీవు గయచేర్ష వేదాలపై ఆస్కిత
కలిగి, స్రవపండాలతోనూ, మంత్ర, వ్రత్, జప, హోమాలతోనూ పత్ృగణానిి
త్ృపతపరుసుతనాివు. రాజా! విను, మరొక నరపత్త ఉండేవ్యడు. అత్నిపేరు విశాలుడు.
విశాలపురంలో ఉండేవ్యడు. అత్డు పుణాయతుైడు, శ్త్రుఘాత్క్కడు, ధైరయము కలవ్యడు.
కాని అత్నికి పుత్రులులేరు. ఆ విశాలాధిపత్త ఒకానొక స్మయంలో ఉత్తమదివజులను
పుత్రుడు కావ్యలని అడిగాడు. స్త్వగుణ స్ంపనుిలైన ఆ బ్రాహైణ్యలు ‘‘రాజా, గయక్క
వెళ్లళ అనేకానిదానాలతో పత్ృగణానిి త్ృపత చెందించు. నృపేశా! నీక్క, గొపపదాతా, స్కల
భూమికీ రాజు కాగలసుతుడు త్పపక జనిైసాతడు.’’ అనాిరు. ఆ బ్రాహైణ్యడు అలా
చెపేపస్ర్షకి, ఆ రాజు విశాలాధిపత్త బాగా స్ంతోష్టంచ, పనిగటుికొని వచి, ఆ
ఉత్తమతరింలో మఘా నక్షత్రంలో భకితతో యథావిధిగా ప్రయత్ిపూరవకంగా పత్ృగణానికి
పండప్రదానం చేశాడు. అంత్లో ఆ రాజు ఆకాశ్ంలో తెలీగా,పచిగా, నలీగా ఉని
ముగుారుమూరుతలను చూచ ‘‘మీరుఎవవరు? ఈ స్మయంలో ఏ పనిమీద్ వచాిరు? అలా
ఊర్షకే ఉనాిరు ఎందుకని? నాక్క క్కత్తహలం ఎక్కకవవుతోంది.” అనాిడు. సితుడు
(తెలీనివ్యడు) ‘‘నేను సితుడను, నీత్ండ్రిని. పేరువలాీ, నడవడివలాీ, క్కలంవలాీ, కరైవలాీ,
కూడా స్వచిమైన వ్యడినే నాయనా. ఇత్డు నాత్ండ్రి. ఎర్రనివ్యడు. కఠనకారాయలు చేశాడు.
బ్రహైహత్య చేసాడు. ప్పపపు పనులు చేసాడు. పేరు అధ్వశ్వరుడు. మరొకరు కృష్ోడు
(నలీనివ్యడు) వృత్తతచేత్నూ, కరైచేత్నూకూడా కృష్ోడే. ఈ కృష్ోడు పూరవజనైలో
ప్పపకార్ష అయి, ఎంద్రో పురాణ ఋష్లను స్ంహర్షంచాడు. నాయనా, వర్షద్దరూ
మరణించ, ఘోరమైన అవచ అనే నరకానికి పోయారు. అధ్వశ్వరుడు నాత్ండ్రి. కృష్ోడు
ఇత్ని త్ండ్రి. ఇద్దరూ చాలాకాలం అందులో ఉనాిరు. నేను నా స్వచఛకరైవలీ ఇంద్ర
సింహాస్నం పందాను. అది దురీభమైనది. నరకంలో ఉంటునాి, అనిి మంత్రములనూ
తెలుసుకొని నీవు, గయలో పండప్రదానం చేసినందువలాీ, ఆ తరిపండ ప్రదానం
ప్రభావంవలాీ, వర్షద్దరూ బలంగా నాలో కలిశారు.”

31
శ్రీవరాహ మహాపురాణము
‘‘శ్త్రునాశ్కా, నీవు పత్రులనూ, పతామహులనూ, ప్రపతామహులనూ,
స్ంత్ృపత పరుసాతనని ఆ నీళ్తళ వదిలావు. అందువలీ, ఆ మాటలవలీ మేము అంద్రమూ
ఒకకసార్షగా కలిశాము. స్జజనోత్తమా, ఈ తరిప్రభావంవలీ మేము పత్ృలోకం వెడతాము.
స్ంశ్యం లేదు. ఈ నీ పతామహులు ప్పపం చేసి, వికారము పందిన వ్యరైనా,
దురాత్తప్పలైనవ్యరైనా కూడా, ఇకకడి పండప్రదానం వలీ చకకగా స్ద్ాత్త పందారు. ఈ
తరిప్రభావం ఇది. ఈ తరింలో పత్ృపండ ప్రదానంవలీ, బ్రహైహత్య చేసిన వ్యనిని కూడా
అత్ని కొడుక్క ఉద్ధర్షసాతడు.” ‘‘నాయనా, ఈ కారణం వలీనే వర్షద్దర్షనీ కలుపుకొని నినుి
చూడాలని వచాిను. ఇపుపడు వెడుతునాిను. రైభుయడా, ఈ కారణం వలీ నీవు
ధ్నుయడవనాిను. ఒకకసార్ష గయ వెళళటమూ, ఒకకసార్ష పండప్రదానం చేయటమూ
దురీభమైనవి. నీవేమో నిత్యమూ ఇకకడనే ఉంటునాివు. రైభుయడా, ప్రభూ, నీ ఈ పుణయం
గుర్షంచ ఏమి చెపేపది? నీవు గదాప్పణి అయిన నారాయణ్యనే సాక్షాత్తత చూచావు.
బ్రాహైణశ్రేష్ట్రి ! గదాధ్రుడు సాక్షాత్తత ఈ క్షేత్రంలో ఉనాిడు. అందువలీ ఈ తరిం అత్త
విఖ్యయత్మైనది.” అని పలికి ఆ మహాయోగి అకకడనే అంత్రాినమయాయడు. “రైభుయడు
కూడా అనంత్రం గదాప్పణి అయిన హర్షని ఇలా సోతత్రం చేశాడు” అని శ్రీవరాహులు
చెప్పపరు.
శ్రీ గదాధరుని స్తిత్రం
రైభయ ఉవ్యచ:
గదాధ్రం విబుధ్జనై రభిష్ణవతం ధ్ృతక్షామం క్షుధితజనారిేనాశనం |

శివం విశలాసురసైనయ మరదనం నమామయహం హతసకలాశుభం సృతౌ ||

పురాణపూరవం పురుషం పురుష్ణవతం పురాతనం విమలమలం నృణాం గత్థం |

త్రివిక్రమం ధ్ృతధ్రణిం బలేరహం గదాధ్రం రహస్మ నమామి కేశవం ||

సుశుదధభావం విభవైరుపావృతం శ్రియవృతం విగతమలం విచక్షణం |

క్షితీశవరైరపగత క్ల్బిషః సుేతం గదాధ్రం ప్రణమత్థ యః సుఖం వస్తత|

సురాసురైరరిచత పాద పంకజం కేయూరహారాంగదమాల్బధారిణమ |

అబ్ధధ శయనం చ రధాంగ పాణినం గదాధ్రం ప్రణమత్థ యః సుఖం వస్తత ||

32
శ్రీవరాహ మహాపురాణము

స్మతం కృతేత్రేత్యుగే రుణం విభ్యమ తథా తృతీయే పీతవరణ మచ్యయతమ |

కలౌ ఘనాల్బ ప్రత్థమం మహేశవరం గదాధ్రం ప్రణమత్థ యః సుఖం వస్తత ||

బీజ్ఞదభవోయః సృజతే చత్యరుమఖ – సేథైవ నారాయణరూపతో జగత |

ప్రపాలయేద్ రుద్రవపు సేథానేకృద్ గదాధ్రో జయత్య షడ్రధమూరిేమాన ||

సతేాం రజశ్చచవ తమోగుణాసరయ- స్తేాతేష్ణ నానయసయ సముదభవః క్ల |

సచైక ఏవత్రివిధో గదాధ్రో దధాత్య ధైరయం మమ ధ్రమ మోక్షయోః |

సంసరతోయరణవ దఃఖతనుేభి రివయోగనక్రక్రమణః సుభీషణః |

మజి నముచచచః సుతరాం మహాపలవే గదాధ్రో మాముదధాత్య పోతవత ||

సవయం త్రిమూరిేః సవమివాతమనాతమని సవశక్ేతశచణణ మిదం ససరి హ |

తస్మమంజల్యత్థసనమారయ తేజసం ససరియసేం ప్రణతోస్మమ భూధ్రమ ||

మత్ిాదినామాని జగత్యి కేవలం సురాది సంరక్షణతో వృష్ట్కపిః |

ముఖయసవరూపేణ సమసేతో విభ్య- రగదాధ్రో మేవిదధాత్య సద్ గత్థమ॥ (7.29-38)


భావం: విబుధులచే సుతత్తంపబడినవ్యడు, వహించనవ్యడు, ఆకొని
వ్యర్షఆరుతలను నశంపజేసేవ్యడు, శుభప్రదుడు, విశాల రాక్షస్ సైనాయలను మర్షదంచేవ్యడు,
స్ైర్షసేత స్కలాశుభాలను హర్షంచేవ్యడు అయిన గదాధ్రునికి నేను కైమోడుసుతనాిను.
పురాణపురుష్డు, ముందు సుతత్తంపబడేవ్యడు, పురాత్నుడు, కలైషరహితుడైన నిరైలుడు,
నరులక్క గత్త, త్రివిక్రముడై పెర్షగి, బలినుంచ ధ్రణిని హర్షంచనవ్యడు, కేశ్వుడు అయిన
గదాధ్రునికి రహస్యంగా ప్రణమిలుీతునాిను. విశుద్ధభావుడు, విభవపర్షవేష్టితుడు,
సిర్షవర్షంచనవ్యడు, విమలుడు, విచక్షణ్యడు, కలైషరహితులైన తశ్వరులచేత్ సుతత్తంపబడిన
వ్యడు అయిన గదాధ్రునికి జోహారు చేసినవ్యడు, సుఖంగా ఉంట్టడు. ఆయన ప్పద్
పంకజాలను సురాసురులు అర్షిసాతరు. ఆయన బాజూబందులూ, హారాలూ, కిరీటమూ
ధ్ర్షసాతడు. కడలిలో పవవళ్లసాతడు. చక్రప్పణి. ఆ గదాధ్రునికి జోత్ వెటినవ్యడు సుఖంగా
ఉంట్టడు. గదాధ్రుడు కృత్యుగంలో తెలీగానూ, త్రేతాయుగంలో ఎర్రగానూ, మూడవ
(దావపర) యుగంలో నీలంగానూ, కలియుగంలో మేఘంలాగానూ, తుమెైద్లాగానూ,
(నలీగానూ) ఉంట్టడు. స్రవవ్యయపక్కడు, నాశ్రహితుడు, గొపప శాస్క్కడు. ఆయనక్క
33
శ్రీవరాహ మహాపురాణము
అభవ్యద్ం చేసినవ్యడు సుఖంగా ఉంట్టడు. గదాధ్రుడు స్ృష్టికి మూలమై చతురుైఖుడై
(బ్రహైయి)జగతుతను స్ృష్టిసాతడు. నారాయణరూపంతో ప్పలిసాతడు. రుద్రశ్రీరంతో
స్ంహర్షసాతడు. అటి మూడుమూరుతలుగల ఆయన స్రోవత్కృష్ిడై వర్షిలాీలి. స్త్తవ
రజస్తమోగుణాలు మూడింటలో ఏదీ (గదాధ్రునినుంచత్పప) మరవవర్షనుంచీ ఏరపడలేదు.
ఆ గదాధ్రుడొకకడే ఆమూడింట రూపం అయినవ్యడు. ఆయన ధ్రైమోక్షాల విషయమై
నాక్క ధైరయం కలిగించాలి. స్ంసారజలధిలోని దుుఃఖం కలిగించే అత్తభయంకరములైన
ఎడబాటు, మృతుయవు, అనే మొస్ళళ విజృంభణంగల పెను వెలుీవలో పూర్షతగా
మునిగిపోతుని ననుి గదాధ్రుడు ఓడలా పైకి (తసి) దాటంచుగాక. స్వయంగా తానే
త్నలో త్రిమూరుతలై, స్వశ్కితతో (మాయతో) ఈ బ్రహాైండం స్ృష్టించాడు. అందులో ఆరయ
తేజసివ కమలాస్నుని స్ృజించాడు. భూధ్రునికి ప్రణమిలుీతునాిను. ఆ వృష్ట్రకప
దేవ్యదులను స్ంరక్షించట్టనికి మతాసయదినామాలు పందుతాడు. ముఖయ స్వరూపంతో
స్రవత్ర వ్యయపంచ ఉండే వ్యయపక్కడు గదాధ్రుడు నాక్క స్ద్ాత్తని అనుగ్రహించాలి.
రైభుయనికి గదాధ్రుని సాక్షాతాకరం: ఈ విధ్ముగా భకితతో బుదిధశాలి అయిన రైభుయడు
సుతత్తంచేస్ర్షకి పీతాంబరుడు, జనారదనుడు, అయిన విష్ోమూర్షత వెంటనే ప్రత్యక్ష
మయాయడు. ఆ పురుష్ణత్తముడు చేతులలో శ్ంఖచక్రగద్లు ధ్ర్షంచ, గరుత్ైంతుడి
నధిరోహించ, ఆకాశ్ంలోఉండి, మేఘగంభీర వ్యక్కకతో ‘‘దివజోత్తమా, రైభయవిభూ, నీభకితకీ,
సుతత్తకీ, తరిసాినానికీ, స్ంతోష్టంచాను. నీ కోర్షకఏమిటో చెపుప’’ అనాిడు. రైభుయడు
‘‘దేవేశా, జనారదనా, నీ అనుగ్రహంవలీ స్నకాదులుని చోట నేను నివసించేగత్తని
అనుగ్రహించు’’ అనాిడు. విష్ోదేవభగవ్యనుడు ‘‘బ్రాహైణ్యడా, అటేీ అగుగాక’’ అని పలికి
అంత్రాినమయాయడు. రైభుయడు స్ంతోష్టంచ, విష్ోదేవుని (అనుగ్రహం) వలీ క్షణంలో
దివయజాినస్మనివతుడైనాడు. స్నకాది మహారుిలు, సిదుధలు, ఉండేచోటకి వెళ్యళడు. రైభుయడు
చేసిన గదాధ్రస్వరూపుడైన విష్ోనిసోతత్రం పఠంచనవ్యనికి గయక్క వెళ్లళ పండప్రదానం
చేసినంత్కంటే విశేషమైన ఫలం లభసుతంది.(7)
8 వ అధ్యాయం - ధరమ వాాధుని క్థ
శ్రీవరాహసావమి ఇలా చెప్పపరు, “ఆ వసురాజు దేహంలో ఉనాిడే, అత్డు కిరాతుడై
త్నవృత్తత చేసుక్కంట్ట, నాలుావేల స్ంవత్సరాల కాలం మిథ్వలా నగరంలో ఉనాిడు. త్న

34
శ్రీవరాహ మహాపురాణము
క్కటుంబంకోస్ం (రోజుకి) ఒకొకకక అడవి జంతువును చంప భృతుయలనూ, అత్తథులనూ,
అగిిహోత్రునీ, స్దా త్ృపతపరచేవ్యడు. వరారోహా, అమావ్యసాయది ప్రత్తపరవంలోనూ, త్న
ఆచారానిి అనుస్ర్షంచ, ఆ వివేకి శ్రాద్ధకరై ఆచర్షంచేవ్యడు. నిత్యమూ అగిిని ఆరాధిసూత
స్త్యమైన మంచమాట పలుక్కత్త, జీవయాత్రక్క అవస్రమైనదానికి మించ ఒకక ప్రాణిని
కూడా చంపేవ్యడు కాడు. ఇలా ఉంటుండగా అత్నికి ఒక పుత్రుడు జనిైంచాడు. అత్డు
ధ్రైబుదిధగలవ్యడు. మహాత్పసివ. మునిలా ఇంద్రియ నిగ్రహం కలవ్యడు. అత్ని పేరు
అరుజనక్కడు.
మంచ నడవడికతో చాలాకాలం గడిచేస్ర్షకి, ఆ ధ్వశాలి ధ్రైవ్యయధుడికి ‘అరుజనకి’
అని చకకని రూపురేఖలు గల కనయ కలిగింది. ఆమెక్క వయసు వచేిస్ర్షకి ఆ ధ్రైవేత్త ‘‘ఈ
కనయను ఎవర్షకిచేిది? ఈమెక్క త్గినవ్యడెవడు?’’ అని చంత్తంచాడు. ఇలా చంత్తసుతని
ధ్రైవ్యయధునికి మత్ంగుని సుతుడు ప్రస్నుిడనే అత్నిని గుర్షంచ ఆపుతలు బాగా చెప్పపరు.
ధ్రైవ్యయధుడు మాత్ంగ ప్రస్నుిని గుర్షంచ ప్రయత్తించ, అత్ని త్ండ్రితో ‘‘త్పసివశ్రేష్ట్రు,
ప్రస్నుిడు మహాతుైడు. అత్నికి నా బిడడ అరుజనకిని ఇచి వివ్యహం చేసాతను. నీవు ద్యతో
స్వవకర్షంచు" అనాిడు. మత్ంగుడు ‘‘వ్యయధ్స్త్తమా, నా సుతుడు ఈ ప్రస్నుిడు
స్రవశాస్త్రవిశారదుడు, నీ క్కమారతను అరుజనకీకనయను, ఇత్నికోస్ం స్వవకర్షసాతను’’ అనాిడు.
ఇలా అనేస్ర్షకి మహాత్పసివ ధ్రైవ్యయధుడు, ధ్వశాల్ల, మత్ంగుని పుత్రుడూ అయిన
ప్రస్నుినికి త్న కనయను ఇచాిడు. ఆ త్రువ్యత్ ధ్రైవ్యయధుడు స్వగృహం చేరుకొనాిడు.
అరుజనకి కూడా అత్తమామకూ, భరతకూ, ఆస్కితతో సేవచేసుతనిది. ఇలా చాలాకాలం
గడిచంది.
అరుజనకిని అత్తగారు ‘‘నీవు, జీవుల ప్రాణాలను తసేవ్యడి కూతుర్షవే. నీవూ
అలాంట దానివే. కనుకనే, నీక్క త్పసుస చేయటమూ తెలియదు. భరతను ఆరాధించటమూ
తెలియదు’’ అంట్ట ఆరళ్తళ పెటిసాగింది. ఆ స్నినడుము చనిదాని నేరం స్వలపమైనా,
ఇలా బెదిర్షంచేస్ర్షకి, ఆ చనిది మాటమాటకి శోకిసూత, కనివ్యర్షంటకి వచింది. త్ండ్రి
‘‘ఏమిటమాై ఇది? ఎందుక్క ఏడుసుతనాివు?’’ అనడుగగా, ఆ భామిని ‘‘నానాి, అత్తగారు
అగిామీద్ గుగిాలమై ననుి ‘‘ప్రాణాలు తసేవ్యడికూతుర్షవే, కిరాత్క్కడికి పుట్టివే’’ అని చీటకీ
మాటకీ అంటునిది.’’ అని చెపపంది. ఇది వినేస్ర్షకి ధ్రాైతుైడైన ధ్రైవ్యయధునికి క్రోధ్ం

35
శ్రీవరాహ మహాపురాణము
వచింది. వెంటనే పలెీనడుమ ఉని మత్ంగుని కొంపక్క వెళ్యళడు. విజయానిి వర్షంచన ఆ
మత్ంగుడు, వచిన చుట్టినికి ఆస్నాదులు ఇచి, ఆర్యప్పదాయలతో అర్షించ ‘‘నీవు
వచినపని ఏమిట? నీక్క సావగత్స్తాకరంగా ఏమి చేయమంట్టవు?’’ అని అడిగాడు.
వ్యయధుడు ‘‘ప్రాణి స్ంబంధ్ం కాని భోజనము కొంత్ త్తనాలని ఉంది. ఆ కోర్షకతోనే
నీయింటకి వచాిను’’ అనాిడు. మత్ంగుడు ‘‘బాగు చేసిన గోధుమలూ, బియయమూ,
యవలతో వండిన పదారాధలు మా ఇంటోీ ఉనాియి. ధ్రైవేత్తలతో శ్రేష్ుడా, త్పోధ్నా,
కావలసినటుి ఆరగించు’’ అనాిడు.
వ్యయధుడు ‘‘ఆ గోధుమలూ, బియయమూ, యవలూ, ఎటివో చూసాతను. అవి ఏ
స్వరూపంలో ఉనాియో తెలుసుకొంట్టను స్జజనోత్తమా’’ అనాిడు. ఇలా అనేస్ర్షకి
మత్ంగుడు అకకడ నిండా గోధుమలు ఉని చేట ఒకటీ, బియయముని చేట మరొకటీ
ధ్రైవ్యయధునికి చూపంచాడు. ఆ ధ్రైవ్యయధుడు గోధుమలూ, యవలూ చూచాడు.
ఉత్తమాస్నం మీద్నుంచ లేచ, వెళీసాగాడు. మత్ంగుడు ఆప ‘‘నా ఇంటలో ఉత్తమమైన
సిదాధనిం త్తనక్కండానే వెళ్లళపోబోతునాివెందుకని, మహామేధావ? స్వయంగా వండించ,
ఇపుపడెందుక్క త్తనవో చెపుప’’ అని అడిగాడు. వ్యయధుడు ‘‘ప్రత్తరోజూ వేలాదిగా, కోట్టీదిగా
జీవులిి చంపుతునాివు. మర్ష ఇంటువంట ప్పప్పతుైడి అనిం ఏ స్తుపరుష్డు త్తంట్టడు?
ప్రాణి స్ంబంధ్ం కాని, బాగావండిన ఆహారం ఏదైనా నీ ఇంటోీ ఉంటే, నీవ్యడననుకొని,
ఇపుడు త్తంట్టను. ఇపుపడికకడ చూచనవి నీట జంతువులు. మునీ, వటని విత్తతతే ఒకొకకకటీ
వేలకొలది గింజలుగా అవుతాయి కదా!”
‘‘నేను, క్కటుంబంకోస్ం రోజుకొక పశువును అడవిలో చంపుతాను. దానినైనా,
వండి, పత్రులక్క నివేదించ, నావ్యర్షతో ప్పటు భుజిసాతను. నీవో, అనేక జీవ్యలను వధించ,
స్క్కటుంబపర్షవ్యరంగా త్తంట్టవు కనుక, అది నాక్క స్దా అభోజయం. బ్రహైదేవుడు పూరవం
ఓషధులనూ, స్కల లత్లనూ, యజింకోస్ం స్ృష్టించాడు. అది (యజిశషిం) అయితే
త్తనద్గినదే, అని శ్రుత్త. దివయయజిం, భూత్ యజిం, పత్ృయజిం, మానుషయజిం,
బ్రహైయజిం, అని ఈ పంచమహాయజాిలనూ బ్రహై పూరవం స్ృష్టించాడు. బ్రాహైణ్యలా,
త్దిత్రులా, హిత్ంకోస్ం ఆ యజాిలు బ్రాహైణ్యలక్క విహిత్మైనవి. ఇత్రులక్క, శుభ
(యజి) ములు బ్రాహైణ్యలే చేయిసాతరు. ఇలా విభాగం (యజిం) చేసి, అందులో మిగిలిన

36
శ్రీవరాహ మహాపురాణము
శ్రేషుమైన ఆహారం పర్షశుద్ధమవుతుంది. అలా యజిశషిములు కానందువలీ ఆ బియయం
మెతుక్క ఒకొకకకటీ, ఒకొకకక మృగంగా, పక్షిగా, భావించాలి. దాత్కూ, భోకతకూ అది
నరమాంస్ంతో స్మానమనాిరు.”
‘‘నేను దేవతాస్వరూపురాలైన కూతురును నీకొడుక్క కోస్ం ఇచాిను. ఆమెను నీ
భారయ జీవుల ప్రాణాలు తసేవ్యడి కూతురువనిది. అందుకనే నీఇంటకి వచాిను. మీ
ఆచారమూ, దేవపూజా, అత్తథ్వస్ంత్రపణమూ చూదాదమని. వటలో ఒకకటైనా నీవు ఇకకడ
చేసుతనిటుికూడా కనబడదు. కనుక పత్రులక్క శ్రాద్ధకరై చెయాయలని నేను ఇంటకి
వెడదామనుకొంటునాిను. అది చేయక్కండా, స్వగృహంలోనే నేను భోజనం చేయను. నేను
వ్యయధుడను, జీవుల ప్రాణాలు తసేవ్యడిని. నీవో, ప్రాణిహింస్క్కడవు కావు. జీవ
ఘాత్క్కడనైన నా కూతురు నీకొడుక్కను పెళ్యళడింది. నాకడుపున పుటిన ప్పప్పనికి, ఆమెక్క
ప్రాయశిత్తము స్ంప్రాపతంచంది త్పోధ్నా.’’ అని పలికి, లేచ, అపుడు స్త్రీలను ఇలా
శ్పంచాడు ధ్రణీ ‘‘కోడళళకూ, అత్తలకూ ఎకకడా నమైకం లేక్కండుగాక. కోడలు ఎనిడూ
అత్త బ్రత్కాలని కోరక్కండుగాక’’ అని పలికి, వ్యయధుడు స్వగృహానికి వెళ్యళడు భామినీ
ధ్రణీ. అనంత్రం ఆ విచక్షణ్యడు దేవత్లనూ, పత్ృదేవత్నూ పూజించాడు. పుత్రుని
అరుజనక్కని క్కటుంబ పెద్దగా నిలిప, మహాత్పసివ ధ్రైవ్యయధుడు వెంటనే త్రిలోక ప్రసిద్ధమైన
పురుష్ణత్తమం అనే తరాినికి వెళ్యీడు. అకకడికి వెళ్యళక ఏకాగ్రచత్తంతో నియమంతో
ఈసోతత్రం పఠసూత త్పసుస చేశాడు ధ్రాదేవ.
ధరైవ్యేధకృత విష్ణ స్తితి
నమామి విష్ణుం త్రిదశ్యర్నశనుం విశ్యలవక్షఃసథలసుంశ్రిత్ శ్రియమ్|

సుశ్యసనుం నీతిమతుం ప్రాుం గ్తిుం త్రివిక్రముం ముందర్ ధార్ణుం సద్య ||

ద్యమోదర్ుం ర్ుంజిత్భూత్లుం ధియా యశుంశుశుభ్రుం భమరాుంగ్ సప్రభమ్ |

ధరాధర్ుం నర్కర్పుం పర్మష్ుత్ుం నమామి విష్ణుం శర్ణుం జనర్ధనమ్ ||

నర్ుం నృసుంహుం హర్మ్భశవర్ుం ప్రభుం త్రిధామనమా నమనుంత్వర్చసమ్ |

సుసుంసకృతసాుం శర్ణుం నరోత్ేముం వ్రజామి దేవుం సత్త్ుం త్మచ్యాత్మ్ ||

త్రిధా సథత్ుం తిగ్మర్థుంగ్ పాణినుం నయసథత్ుం త్ృప్ేమనుత్ేమైర్ము ణః |

37
శ్రీవరాహ మహాపురాణము

నిః శ్రేయసాఖ్ాుం క్షపితేత్ర్ుం గుర్ముం నమామి విష్ణుం పర్మషోత్ేముం త్వహమ్ ||

హ్రతౌ పరాణౌ మధుకైటభావుభౌ బిభర్ే చక్ష్ముం శిర్సా సద్య హి సః |

యథసుేతో మే ప్రసభుం సనత్నో దధాతు విష్ణః సుఖ్ మూర్ిత్ుం మమ ||

మహావరాహోహవిషుంబుభోజనో జనర్దనో మే హిత్కృచిచతీముఖ్ః |

క్షితీధరో మాముదధిక్షయో మహాన్ స పాతు విష్ణః శర్ణార్ధనుంతు మామ్ ||

మాయాత్త్ుం యేన జగ్త్ర యుం కృత్ుం యథగ్ని నైకేన త్త్ుం చరాచర్మ్ |

చరాచర్సా సవయమేవ సర్వత్ః నమోసుే విష్ణః శర్ణుం జగ్త్పతిః |

భవే భవే యశచ ససర్ి కుంత్తో జగ్త్ ప్రసూత్ుం సచరాచర్ుం తివదమ్ |

త్త్శచర్మద్రాత్మవతి ప్రలీయతే- నవతో హర్ర్వష్ణహర్ సేథోచాతే ||

ఖాతేమనుద ప్ృథ్వవ ప్వనగ్ని భాసకరా జలుం చ యసా ప్రభవుంతి మూర్ేయః |

స సర్వద్య మే భగ్వాన్ సనత్నో దద్యతు శుం విష్ణర్చిుంత్ారూప్ధృక్ ||

ఇతీర్తే త్సా సనత్నః సవయుం పరో బభూవాద్భీత్రూప్దర్శనః |

వర్ుం వృణీష్వవతి సనత్నో-బ్రవీ దనుంత్ పాదోదర్ బాహవకరః ||

ఇతీర్తే వాాధవరో జగాద ప్రదీయ తమేష్ వర్ః సుతేష్వపి |

క్రియాకలాపేన త్థత్మవిదాయా కులప్రసూతవపి తేనుగామినః ||

జాానోదయ సేవనా కులసా సర్వగే లయసేథ బ్రహమణి మే సనత్న |

ఇతీర్తే త్ుం భగ్వానువాచ హ ప్రసని బుదిధర్ీవతే మయా త్వయమ్ ||

వరో విసపష్ు శచ కులసా తేమయా లయసేథ బ్రహమణి శ్యశవతే త్వ |

ఇతీర్తే దేవవరేణ సక్షణాత్ సవదేహత్ స్తేజ ఉదీర్ఘమైక్షత్ |

విసర్ియామాసకవిుం సనత్నుం లయుం చ త్త్ర, ప్రతిపేది వానసౌ ||

ఇతీర్త్ుం స్తేత్రవర్ుం ధరేనర్ః ప్ఠిష్ాతే యశచ శృణోతి మానవః |

హర్ుం సమభార్చయ సద్య హాషోషితో విశేష్తో విష్ణదినే చ మానవః |

సయాతి యత్ర సవయమేవ కేశవ్య వనేత్ మనవుంత్ర్సప్ేతిుం సుఖ్మ్ || (8.42-54)

38
శ్రీవరాహ మహాపురాణము
భావం: నేను విష్ోమూర్షతకి స్దా స్మస్కర్షసుతనాిను. అత్డు దేవ శ్త్రువులను
(రాక్షసులను) నశంపజేసాతడు. ఆయన విశాల వక్షుఃస్ిలానిి ఆశ్రయించుకొని లక్ష్మి
ఉంటునిది. ఆయన శాస్నం మంచది. నీత్తమంతులక్క పరమగత్త, త్రివిక్రముడు,
మంద్రధార్ష. విష్ోమూర్షతకి ప్రణమిలుీతునాిను. ఆయన దామోద్రుడు. తెలివితో భూత్లం
రంజింపజేశాడు. ఆయన యశ్ుఃకరణాలతో స్వచఛమైనవ్యడు. ఆయన తుమెైద్ మేనికి
స్ర్షవనెి వ్యడు. ధ్రాధ్రుడు. నరకార్ష. దేవలోకనంసుతతుడు. ఆయన రక్షక్కడు,
జనారదనుడు. నేను అచుయతుని స్దా శ్రణ్యపందుతునాిను అత్డు నరుడు, నరసింహుడు,
హర్ష, ఈశ్వరుడు, స్మరుిడు, త్రిధామనాముడు, అనంత్ వరిసివ, సుపవిత్రముఖుడు,
నరోత్తముడు, దేవుడు. విష్ోమూర్షతకి వంద్నం చేసుతనాిను. ఆయన మూడు విధాలుగా
(త్రిమూరుతలుగా) ఉనాిడు. ఆయన చేత్తలో చక్రం మెరుసుతనిది. ఆయన నీత్తలో ఉంట్టడు.
స్రోవత్తమ గుణస్ంత్ృపుతడు. మోక్షస్వరూపుడు.వినాశ్రహితుడు. గురుడు, పురుష్ణత్తముడు.
విష్ోవు నాసుఖ్యనిి బాగా పెంపందించాలి. ఆయన పురాత్నులైన మధు కైటభులనే ఇద్దరు
(రాక్షసులను) స్ంహర్షంచాడు. నిరంత్రమూ ధ్రణిని శరసా ధ్ర్షసుతంట్టడు. ఆ
స్నాత్నుని నేను వెంటవెంటనే సుతత్తసుతంట్టను. శ్రణార్షిని ననుి విష్ోమూర్షత రక్షించుగాక.
ఆయన మహా వరాహుడు. హవిరోభకత. జనులను స్ంతోష పెడతాడు. నాక్క మేలు చేసాతడు.
చతముఖుడు, క్షిత్తధ్రుడు. స్ముద్రంలో ఉంట్టడు. ననుి రక్షించుగాక. జగనాిథుడు
విష్ోమూర్షత నాక్క రక్షక్కడు అగుగాక. ఒకక అగిి చరాచరాలనిిట్ట విస్తర్షంచనటుి ఆయన
మాయను ములోీకాలలోనూ విస్తర్షంపజేశాడు. చరాచరాల అనిి వైపులా ఉని వ్యడు తానే.
స్ృష్టిస్ృష్టిలోనూ ఆయన నీటని స్ృష్టించాడు. దానినుంచ ఈ చరాచరజగతుత జనిైంచంది.
త్రువ్యత్ రుద్రస్వరూపంలో ల్లనమౌతునిది. కనుకనే హర్ష, విష్ోడు (స్రవవ్యయపక్కడు)
హరుడు అనబడుతునాిడు. సూరయచంద్రులూ, భూమి, వ్యయావదులూ, అగీి, జలమూ, ఆ
స్నాత్నునిమూరుతలు. అటి అచంత్య రూపధార్ష విష్ోభగవ్యనుడు స్రవదా నాక్క శుభము
అనుగ్రహించాలి.” అని ధ్రైవ్యయధుడు సుతత్తంపగా, అత్ని ఎదుట అదుభత్రూపద్రశనుడు,
స్నాత్నుడు, అయిన భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయాయడు. అనంత్ములైన
ప్పద్ములూ, ఉద్రములూ, బాహువులూ, ముఖములూ, గల ఆ స్నాత్నుడు ‘‘వరం
కోరుకో’’ అనాిడు.ఈ విధ్ముగా అనగానే, ఆ వ్యయధోత్తముడు ‘‘సావమీ, నా బిడడలూ, నా

39
శ్రీవరాహ మహాపురాణము
క్కలంలో పుటేివ్యరంద్రూ కూడా స్తాకరయములతో, ఆత్ైవిద్యతో అలరారుత్త, నీ
అనుచరులు కావ్యలి. ఈ వరం ఇవవండి. ఇంకా, నా స్ంత్త్తలో ఎవరూ ధ్రైయుగంలో
జనిైంచాలి త్పప, కలియుగం లో పుటికూడదు. నా క్కలానికి జాినాభవృదీధ, స్రవగత్మైన
బ్రహైములో లయమూ, స్రవదా కలుగుతుండాలి స్నాత్నా! దేవస్త్తమా, ఈ విధ్ముగా నీ
అనుగ్రహం పందిన త్రువ్యత్ నేను నీలో ల్లనమవుతాను’’ అనేస్ర్షకి భగవ్యనుడూ
మనసుసలో స్ంతోష్టంచ ‘‘నీకీ వరం ఇసుతనాిను. నీకూ, నీక్కలానికి, నాలో, శాశ్వత్
బ్రహైంలో లయం లభసుతంది.’’ అనాిడు. దేవోత్తముడీ విధ్ంగా చెపేపస్ర్షకి, అత్డు
త్క్షణమే త్నదేహం నుంచ వెలువడుతుని మహాతేజసుసను చూచాడు. దానిని విడిచ,
అత్డు ఆ స్నాత్నకవిలో లయమైనాడు. ధ్రాదేవ, ఈ విధ్ముగా ధ్రైవ్యయధుడు పఠంచన
ఉత్తమసోతత్రం - స్దా శ్రీహర్షని అర్షిసూత, ఉపవసించ, విశేష్టంచ విష్ోవ్యస్రం (=ఏకాద్శ)
నాడు చదివిననరుడు, వినినమానవుడు, కేశ్వుడు స్వయంగా నివసించేచోటకి వెళ్లళ,
డెబెమభమనవంత్రాలు సుఖంగా అకకడ నివసిసాతడు.(8)
9 వ అధ్యాయం - మూరా
ా ముర
ా సృష్ట
ి
ధ్రణి ‘‘నాథా, మొద్ట కృత్యుగాదిలో విశ్వమంతా తానే అయిన
నారాయణ్యడు ఏమి చేశాడో, ఆ స్త్యం వినాలనుకొంటునాిను’’ అని అడిగింది. శ్రీవరాహ
సావమి ఇలా చెప్పపరు: ధ్రా, పూరవం నారాయణ్యడు ఒకకడే ఉనాిడు. వేరే ఏమీ, లేదు.
త్న ఇషిప్రకారం పనులు చేసే ఆయనక్క, ఒంటర్షత్నం వలీ స్ంతుష్టి కలుగనే లేదు.
ఆయన రండవవ్యడు కావ్యలనుకొంటుంటే ఆయన బుదిధరూప్పనిి ధ్ర్షంచ మెర్షసింది. దాని
పేరు “అకారం.” అది ఒక క్షణం ప్పటు సూరయస్మానంగా వెలిగింది. ఆ ఆలోచన
బ్రహైమును తెలుపుత్త, ఉ, మ అని రండువిధాలై, ఎలీపుపడూ మరతయలోకంలో నిలిచంది.
అవే ఉకారమకారాలు. అలా అకార, ఉకార, మకారస్వరూపమైన మూడు రకాలయిన
ఆలోచన - ఓం అని ప్రణవ్యక్షరమై అపుడీ భూమిని స్ృజించంది.
భూరోీకం భువరోీకానిి స్ృజించంది. అది స్వరోీకానిి స్ృజించంది. దానినుంచ
మహరోీకమూ, దాని నుంచ జనోలోకమూ, దానినుంచ త్పోలోకమూ, త్పోలోకంనుంచ
స్త్యలోకమూ స్ంభవించాయి. అటుపై ఆత్ై పరమాత్ైలో విల్లనమౌతుంది. ఇద్ంతా
బుటిలో దారంలా, మణ్యలలో వెలుగులా అంత్ట్ట వ్యయపంచంది. ప్రణవం (ఓంకారం)

40
శ్రీవరాహ మహాపురాణము
నుంచ పుటిన ఈ జగతుత అపుపడు శూనయంగా ఉనిది. భగవ్యనుని మూర్షత అయిన
శ్ంకరుడు స్వయంగా శ్రీహరే. ఈ శూనయలోకాలను చూసి, ఆ శ్ంకరుడు ఉత్తమ
ఆకారాలను స్ృష్టింపగోర్ష, మనసుసను మధించాడు. అపుపడు త్న అంశ్తో ఒక ఆకారం
ఏరపడింది. దానిపై ఆయన కూరుిండగా, అది అట్టఇట్ట కద్లాడి, బ్రహాైండ
మేరపడిరది. అది ముకకలయేయస్ర్షకి క్రంది భాగం భూలోకంగా ఏరపడింది. మధ్యభాగం
సూరుయనిలా వెలుగుత్త, నక్షత్రమండలం దాకా వ్యయపంచ, మరోలోకం ఏరపడింది.
అందులో పురాణపురుష్డయిన నారాయణదేవుడు ప్రాజాపత్యతేజసుసతో వ్యయపంచ పద్ైపు
మొగాలో ఉనాిడు. ఆయన అకారాది స్వరాలనూ (అచుిలనూ), హలుీలనూ త్న నాభ
లోంచ స్ృష్టించాడు. స్ృష్టిలో ఇంకాఆకారాలు ఏరపడకముందే ఆయన శాసాాలను
(వేదాలను) ఉచిర్షంచాడు. అపుడు దిక్కకలను స్ృష్టించ, ఆ అమేయాతుైడు వ్యటని
నిలపడంగుర్షంచ ఆలోచంచాడు. ఆలోచసుతని అత్ని నేత్ప్లనుంచ ఒక మహాతేజసుస
వెలువడింది. ద్క్షిణంవైపుది అగిిలా ఉనిది, ఎడమవైపుది మంచులా ఉనిది. అది చూచ
పరమేష్టు వ్యటని చంద్రసూరుయలుగా మలచాడు. త్రువ్యత్ పరమేష్టు ప్రాణం వ్యయువై
వెలువడింది.స్రవవ్యయపక్కడైన ఆవ్యయుభగవ్యనుడే నేటకీ మనహృద్యంలో ఉంటునాిడు.
వ్యయువునుంచ అగిి, అగిినుంచ మహాజలం వెలువడింది. ఈ అగిియే బ్రాహైణ జాత్తకి
మూలకారణమైన బ్రహైతేజసుస. ఈ తేజసేస రండుబాహువులనుంచీ క్షాత్ర తేజసుసను
స్ృష్టించంది. ఆ విభుడు రండుఊరువుల నుంచీ వైశుయలనూ, రండు ప్పదాల నుంచీ
శూద్రులనూ స్ృష్టించాడు.ఆప్రభువు త్రువ్యత్ యక్షులనూ,రాక్షసులనూ, స్ృష్టించాడు.
చతుర్షవధ్ వరాోలతో భూలోకానీి, యక్షాదులతో భువరోీకానిి, స్వరా మారాానిి
అనుస్ర్షంచే ఇత్ర ప్రాణ్యలతో స్వరోీకానీి నింప్పడు. అలాగే ఆయా స్నకాది ప్రాణ్యలతో
మహరోీకానీి, త్రువ్యత్ వైరాజులనే ప్రాణ్యలతో జనోలోకానీి నింప్పడు. అటుపై దేవుడు
త్పోలోకానిి త్పోనిష్ులతో నింప్పడు. మరణము లేని దేవత్లతో స్త్యలోకానిి నింప్పడు.
భూత్భావనుడు, భగవ్యనుడు, పరమేశ్వరుడు, దేవుడు, అలా స్ృష్టిని స్ృష్టించ, కలపమనే
పేరుని త్నపగటవేళ మేలుకొని ఉంట్టడు. ఆ పగటలో భూలోక భువరోీకస్వరోీకాలివి
మూడు జనిైసాతయి. ఇందులో స్ందేహం లేదు. కలాపంత్ంలో దేవుడు నిద్రిసేత పగలు
ఎంత్కాలముందో, అంత్కాలమూ రాత్రి ఉంటుంది. అపుపడు ఈ మూడులోకాలూ నీటలో

41
శ్రీవరాహ మహాపురాణము
మునిగి నిద్రిసాతయి. అనంత్రం రాత్రి గడిచాక కమలాక్షుడు దేవేశుడు లేసాతడు. ఆ నాలుగు
వేదాలనూ, వ్యట త్లిీ సావిత్రినీ, ధాయనిసాతడు. అయినా ఆ వేదాలను పంద్డు. నిద్రాజాిన
మోహితుడై, లోకమారాం ఏరపరచట్టనికి ఆ దేవేశుడు ఇకకడ వేదాలు లేవనునకొంట్టడు.
ఆపైని స్రేవశ్వరుడు జలమనే త్నరూపంలో ల్లనమైన వేదాలను చూచ, తసుకోవ్యలని
ఆలోచంచ, మత్సయమై నీటలో ప్రవేశసాతడు. ఇలా ఆలోచంచ, క్షణంలో మహామత్సయమై
దేవుడు నీటలో ప్రవేశంచ అనిివైపులా కలచవేసాతడు. వేగంగా పెద్ద పరవత్మంత్
శ్రీరంతో, ప్రకటంగా, ఆ దేవవరుడు మత్సయరూపంతో మహా స్ముద్ర జలంలో ప్రవేశంచ,
భూమినెతేతస్ర్షకి ఆ హర్షని స్నకాదియోగులు సోతత్ప్లతో సుతత్తసాతరు.
మత్యరూపనారాయణస్తితి
నమోసుే వేదాంతరగా ప్రతరకా నమోసుే నారాయణ మతిా రూప!

నమోసుేతే సుసవర విశవమూరేే నమోసుే విదాయదవయరూపధారిన ||

నమోసుే చంద్రారక మరుతిారూప జలానేవిశవస్మథత చారు నేత్ర |

నమోసుే విష్ణణః శరణం వ్రజమః ప్రపాహిన్ద మతిాతనుం విహాయ ||

తవయ తతం విశవమనంతమూరేే పృథగగతే క్ంచి దిహాస్మే దేవ |

భవాన న చాసయ వయత్థరికే మూరిే సేాతోే వయం తే శరణం ప్రపనాాః ||

ఖాతేమనుద వహిాశచ మనశచ రూపం పురాణమూ రే సేవ చాబి నేత్ర |

క్షమసవ శంభో యది భక్ే హీనం తవయ జగదాభసత్థ దేవ దేవ ||

విరుదధమేతత తవ దేవ రూపం సుభీషణం సుసవనమద్రిత్యలయమ |

పురాణ దేవేశ జగనిావాస శమం ప్రయహయచ్యయత తీవ్రభాన్ద ||

వయం హి సరేవ శరణం ప్రపనాా భయచచ తే రూపమిదం ప్రపశయ |

ల్యకే సమసేం భవత్ వినా త్య న విదయతే దేహగతం పురాణమ ||

ఏవం సుేతసేదా దేవో జలసథన జగృహేచ సః | వేదాన సోపనిషచాాసరననేసథం తూపమాస్మథతః ||

యవతిామూరిేరభగవాంసేవ దేవ జగత త్థవదమ | కూటస్తథ తలలయం యత్థ వికృత్థస్తథ

వివరధతే॥ (9.29-36)

42
శ్రీవరాహ మహాపురాణము
భావం: వేదాంత్రగామీ, నీక్క వంద్నం. అచంతాయ అభవంద్నం. మత్సయరూప్ప,
నారాయణా, సుస్వరా, విశ్వమూరీత, నీక్క అభవ్యద్ం. విదాయద్వయరూపధారీ, అభవ్యద్నం.
చంద్రారక మరుత్సవరూప్ప, నీటలోని విశ్వంలో ఉనివ్యడా, సుంద్రనేత్ప్, అంజలి.
ప్రణామం. విష్ోవును (నినుి) శ్రణ్య పందుతునాిము. మత్సయ శ్రీరం విడిచ పెటి
మమైలిి స్ంరక్షించు. అనంత్మూరీత, విశ్వమంతా నీవు విస్తర్షంచనదే. దేవ్య, నీకంటె
వేరైనది ఇకకడ కొంచెమూ లేదు. నీవు దీనికి వయత్తర్షకత మైనమూర్షతవి కావు. నీవలీనే
(స్ంభవించనది). మేము నీశ్రణ్య వేడు తునాిము. అబజనేత్ప్, ఆకాశ్ం, ఆత్ై, చంద్రుడు,
అగిి, మనసుస, పురాణమూర్షతవైన నీరూప్పలే. శ్ంభూ, దేవదేవ్య, నీవలీనే జగతుత
భాసిసుతనిది. భకితహనుడనైతే ననుి క్షమించు. దేవ్య, మంచధ్వనితో బాగా అరుసూత
అద్రిస్మానంగా ఉని ఈ రూపం నీక్క విరుద్ధమైనది. ప్రాచీనుడా, దేవేశా, జగనిివ్యసా,
అచుయతా, తవ్రభానూ, శాంత్తంచు. నీ ఈ రూపం చూచ మేము అంద్రమూ భయంతో
నమస్కర్షసుతనాిము. శ్రణ్య వేడుతునాిము. నీవువినా నేడు లోకంలో స్మస్తమూ లేదు.
ప్రాచీనమైనద్ంతా నీ శ్రీరంలో ఉనిది.
ఇలా సుతత్తంచేస్ర్షకి అపుడు ఆ దేవుడు నీటలో ఉని వేదాలనూ,
ఉపనిషతుతలనూ, శాసాాలనూ, పటుికొనాిడు. త్రువ్యత్ త్న నిజరూపం స్వవకర్షంచాడు.
భగవ్యనుడు ఎంత్వరకూ త్న రూపంతో ఉంట్టడో, అంత్వరకే ఈ జగతుత. అత్డు
ప్రకృత్తలో కలిసిపోతే, ఈ జగతుత కూడా అత్నిలో ల్లనమౌతుంది. ఆయన దేహము ధ్ర్షసేత
జగతుత వర్షిలుీతుంది.(9)
10 వ అధ్యాయం - పూజాతకోసం దేవతల వేడుకోలు
శ్రీవరాహసావమి ఇలా చెప్పపరు: భగవ్యనుడు, భూత్భావనుడు ఇలా జగతుత
స్రవమూ స్ృష్టించ ఊరక్కనాిడు. ధ్రా, అనంత్రం స్ృష్టి పెర్షగింది. ఆపైని స్ృష్టి పెర్షగాక,
స్రవదేవత్లూ, పురాత్నుడైన నారాయణ్యడనే పురుష్ని వివిధ్ముఖ్యలతో, యజాిలు చేసూత
అనేక వేల ఏండుీ పూజించారు. తాము పూజుయలము కావ్యలని కోర్షకతో,
స్రవదీవప్పలోనూ, ఆయా వరాిలలోనూ, ఆ దేవత్లు శ్రద్ధతో, మఖ్యలతో,
మహాస్త్రయాగాలతో యజిసూత ఆయనను మికికలి స్ంతోషపెట్టిరు. ఇలా వ్యరు
స్ంతోషపెడుతుంటే అనేక వేల స్ంవత్సరాల కాలం గడిచంది. అపుడు దేవుడు స్ంతుష్ిడై

43
శ్రీవరాహ మహాపురాణము
ప్రత్యక్షమయాయడు. అపుడు అనేకములైన బాహువులతో, ఉద్రాలతో, ముఖ్యలతో,
నేత్ప్లతో, మహాగిర్షశఖరంలా, ఆకాశ్ం రాచుకొంట్ట వచిన దేవుడు ‘‘సురేశ్వరులారా,
దేవవరులారా, మీక్క ఇషిమైన ఉత్తమవరం కోరుకోండి’’ అనాిడు.
దేవత్ కృత విష్ణణ స్తితి
జయసవ గోవినద మహానుభావ తవయ వయం నాథ వరేణ దేవాః |

మనుషయల్యకే೭పి భవనే మాదయం విహాయ నాసమన భవతే హ కశిచత ||

చంద్రాదిత్య వసవో యే చ సధాయ విశేవ೭శివనౌ మరుత శోచషమపాశచ |

సరేవ భవనేం శరణం గత్ః సమకురుషవ పూజయ నిహ విశవమూరేే || (10.6-7)


భావం: గోవిందా! మహానుభావ్య! సావమీ, స్రోవత్రుకాష్ిడవు కా. దేవత్లమైన
మేము నీవలీ వరం కోరుతునాిము. మనుషయలోకంలో కూడా నినుి విడిచపెటి, మమైలిి
ఎవరూ సేవించటం లేదు. చంద్రుడు, ఆదితుయడు, వసువులు, సాధుయలు, విశ్వ దేవత్లు,
అశవనులు, మరుతుతలు, ఊషైవులు, అంద్రమూ నినుి శ్రణ్య వేడుతునాిము.
విశ్వమూరీత, మమైలిి ఈ విశ్వంలో పూజింపద్గిన వ్యర్షని చెయియ.
వ్యరు ఇలా పలికేస్ర్షకి మహాయోగీశ్వరుడు, హర్ష, ‘‘మిమైలింద్ర్షనీ
పూజుయలను చేసాతను’’ అని పలికి అంత్రాిన మయాయడు. స్నాత్నులైన దేవత్లుకూడా,
ఆయనను సుతత్తసూత త్మనివ్యసాలక్క వెళ్యళరు. దేవ ! పరమేశుడు కూడా మూడు విధాలుగా
అయి ఉనాిడు. ఇలా మహేశ్వరుడు జగదాధత్, సాత్తవకం, రాజస్ం, తామస్ం అనే
మూడువిధాలై దేవత్లను ఆరాధించాడు. సాత్తవకరూపంలో వేదాలను పఠంచాడు,
యజాిలతో దేవత్లను పూజించాడు. రజోగుణంతో అత్డు త్న అంశ్తో కాలరూప,
రౌద్రుడు, ప్రకృత్తతో స్హా శూలహసుతడు అయిన రుద్రుడిని స్ృష్టించ, పూజించాడు.
త్మోగుణంతో రాక్షసులలో కొలువైనాడు. ఇలా జగదాధత్ మహేశ్వరుడు మూడు భాగాలై
దేవత్లను ఆరాధించాడు. ఆ త్రువ్యత్ లోకంకూడా మూడువిధాలైంది. ఆయన
బ్రహైవిష్ోమహేశులనే పేరుీ స్వవకర్షంచ ఉనాిడు. యుగాలలో శ్రేషుమైన కృత్యుగంలో ఆ
ప్రభువు నారాయణ్యడు. త్రేతాయుగంలో రుద్రరూపుడైనాడు. దావపరంలో యజిమూర్షత
అయినాడు. కలిలో నారాయణదేవుడు బహురూప్పలతో జనిైంచాడు. ఆదికరత, మహా

44
శ్రీవరాహ మహాపురాణము
తేజసుస కలిగినవ్యడయిన ఆ విష్ోవుచర్షత్ం స్మస్తమూ నేను చెపుతాను. సుంద్రజఘనా,
భామినీ, విను.
దురజయునికథ : కృత్యుగంలో సుప్రతక్కడనే రాజు ఉనాిడు. అత్డు మహా
బలశాలి. అత్నికి ఇద్దరు భారయలు ఉనాిరు. వ్యరు భేద్ం లేనివ్యరు. మనోహరమైనవ్యరు.
వ్యర్షపేరుీ విదుయత్రపాభ, కాంత్తమంత్త. రాజు ఎనిి స్తాకరాయలు చేసినా, వ్యర్షద్దర్షవలాీ
ఆయనక్క త్గిన పుత్రుడు లభంచలేదు. అపుడు ఉత్తమమైన చత్రకూటపరవత్ంపై
కలైషహితుడైన ఆత్రేయముని శ్రేష్ుని ఆ రాజు యథావిధిగా స్ంతోషపెట్టిడు.
అత్రిపుత్రుడైన ఆముని, ఆ ఋష్ట చాలా కాలం నుంచ వరం కోరుతుని అత్ని పటీ
స్ంతుష్ిడై వరం ఇవవగోర్ష మాట్టీడబోతునాిడు. అంత్లో మహాబలుడు ఇంద్రుడు
గజారూఢుడై దేవసైనయపర్షవృతుడై మాట్టడక్కండానే ఆయన ప్రకకగా వెళ్యీడు. అత్నిని
చూచ ఆ మునికి అత్నిమీది ప్రీత్త, అప్రీత్తగా మార్షంది. కోపంచ, దేవరాజుపై ఉగ్రశాపం
విడిచపెట్టిడు. ‘‘మూఢుడా, దివస్పత, నీవు ననుి అవమానించావు కనుక, నీవు
రాజయభ్రష్ిడవై వేరే లోకంలో నివసిసాతవు.’’ అని కోపముగా పలికాడు. త్రువ్యత్
సుప్రతకభూపత్తతో ‘‘రాజా, నీక్క ద్ృఢపరాక్రమశాలి అయిన పుత్రుడు పుడతాడు. అత్డు
ఇంద్రుడులా ఉంట్టడు. శ్రీమంతుడు, ఎత్తతనకత్తత దింపని ప్రతాపశాలి అవుతాడు. అత్డు
విదాయప్రభావమూ, కరైకాండా తెలిసినవ్యడు, కారయశూరుడు, జయింప శ్కయము కానివ్యడు,
అత్తబలశాలి అయినరాజు అవుతాడు’’ అనాిడు.
ఇలా పలికి ముని వెళ్లళపోయాడు. ఆ సుప్రతక రాజు ధ్రైజుిడు. అత్ని భారయ
విదుయత్రపాభ గరభం ధ్ర్షంచంది. ఆమెక్క త్గుస్మయంలో కానుపయింది. ఆమె పుత్రుడు
మహాబలశాలి దురజయుడు అనే పేరు గలవ్యడయాయడు. ఆత్రేయ ముని, త్పసుస వలీ
అకలైషశ్రీరుడైనవ్యడు, స్వయంగా ఆ బిడడక్క స్ంసాకరాలు చేశాడు. ఆ మునిఇష్టి (యజి)
బలం వలీ అత్డు సౌముయడూ, వేద్శాసాారి విదాయప్పరంగతుడూ, ధ్రాైతుైడూ, శుచీ
అయాయడు. మహాతుైడైన ఆ రాజుక్క రండవ భారయ ఉనిదే, కాంత్తమత్త అను పేరు గల
ధ్నుయరాలు, ఆమెకూ సుదుయముిడనే పేరుగల పుత్రుడు జనిైంచ, వేద్వేదాంగ
ప్పరగుడయాయడు. త్రువ్యత్ చాలాకాలానికి ఆ రాజస్త్తముడు సుప్రతక్కడు చేరువనుని
యోగుయడైన దురజయక్కమారుని చూచాడు. త్న ముస్లిత్నం చూచాడు. బలశాలి అయిన

45
శ్రీవరాహ మహాపురాణము
ఆ వ్యరాణస్వప్పలక్కడు దురజయునికి రాజయం ఇవవటం గుర్షంచ ఆలోచంచాడు భామినీ.
ఇలా బాగా ఆలోచంచ ఆ ధ్రాైతుైడైన నరప్పలుడు అత్నికి రాజయం ఇచాిడు. తాను
చత్రకూటపరవతానికి వెళ్లళపోయాడు. దురజయుడు స్మరుిడు కనుక, త్న మహారాజయంలో
కర్షతురగరథాలు స్మకూరుికొని రాజయవృదిధ గుర్షంచ, ఆలోచంచాడు. అలా ఆలోచంచ ఆ
మేధావి కర్షతురగ రథపదాతులతో సైనాయనిి తసుకొని ఉత్తరదిక్కకక్క వెళ్యీడు. ఆ
మహాతుైనికి ఉత్తరదేశాలనీి లభంచాయి. ఏమాత్రమూ జయింప శ్కయంకాని ఆ రాజు,
భారత్వరాినిి సాధించాడు. అనంత్రం కింపురుషవరాినిి కూడా సాధించాడు. దానిపై
నుండే హర్షవరాినిి జయించాడత్డు. రమయంకం, హిరణైయం, క్కరువరిం, భద్రాశ్వవరిం,
నడుమమేరువుకల ఇలావృత్ వరిం, ఇవనీి జయించాడత్డు.
ఆ నృపుడు ఈ జంబూదీవపం జయించ, దేవేంద్రుని జయించట్టనికి వెళ్యీడు.
స్మస్త దేవత్లతో కూడిన మేరుపరవత్ం ఎకిక, దేవగంధ్రవదానవులనూ, గుహాయక్కలనూ,
కినిరులనూ, దైతుయలనూ జయించాడు. అనంత్రం బ్రహైక్కమారుడైన ముని నారదుడు
దురజయుని జయం గుర్షంచ దేవేంద్రునికి చెప్పపడు. వెంటనే ఇంద్రుడు లోకప్పలురతో కలిసి
దురజయుని త్వరగా స్ంహర్షంచట్టనికి వెళ్యీడు. కాని అత్డు కొంచెం సేపటలోనే దురజయుని
అసాాలక్క ఓడి, మేరు పరవతానిి విడిచపెటి ఈ మరతయలోకానికి వచాిడు. త్తరుపదిక్కకన
దేవత్ల రాజైన దేవేంద్రుడు లోకప్పలురతో ప్పటు ఉండిపోయాడు. దురజయుని గొపప చర్షత్ర
ఇంకా చాలా ఉంది. దురజయుడు సురలను జయించ త్తర్షగివసూత, గంధ్మాద్నపరవత్ంపై
స్రవస్ంభారాలతో విడిది చేసి ఉనాిడు. అత్నివద్దక్క ఇద్దరు త్పసువలు వచి ‘‘రాజా,
దురజయా, నీవు లోకప్పలక్కలనంద్ర్షనీ, వ్యర్షప్పలననుంచ నివ్యర్షంచావు. లోకప్పలక్కలు
లేనిదే జగతుత నడవదు. కనుక వ్యర్ష స్రోవత్కృషిమైన సాినం మాకిద్దర్షకీ ఇయియ’’ అనాిరు.
వ్యర్షలా అనేస్ర్షకి ధ్రైవేత్త అయిన దురజయుడు ‘‘మీర్షద్దరూ ఎవరు?’’ అనాిడు. ఆపైని ఆ
శ్త్రువిజేత్లిద్దరూ ‘‘గౌరవదాయకా, మాపేరుీ విదుయతుత, సువిదుయతుత, మేము అసురులము.
నీవు మమైలిి చకకగా తర్షి దిదిదతే, ఇపుపడు స్జజనులపటీ ధ్రైము త్పపక్కండా పని
చెయాయలని కోరుతునాిము. సుదురజయా, లోకప్పలుర పనంతా మేము చేసాతము’’ అనాిరు.
ఇలా పలికేస్ర్షకి దురజయుడు వ్యర్షని ఇద్దరీి స్వరాంలో నిలిప, లోకప్పలురను చేశాడు. ఆపైని

46
శ్రీవరాహ మహాపురాణము
వ్యర్షద్దరూ త్క్షణమే అంత్రాధనమయాయరు. ధ్రాధ్రా, వ్యర్షద్దర్ష గొపపచర్షత్ప్ మునుైందు
చెబుతాను.
మహారాజు దురజయుడు మంద్రపరవత్ంపై క్కబేరుని దివయవనం చూచాడు. అది
నంద్నవనంలా ఉనిది. ఆ రాజస్త్తముడు ఆ రమణీయవనంలో స్ంతోషంతో
త్తరుగుతుండేస్ర్షకి ఒక సువరో వృక్షం క్రంద్ ఇద్దరు కనయలు కనిపంచారు. వ్యరు అత్త
సౌంద్రయంతో చూడట్టనికి అదుభత్ంగా ఉనాిరు. వ్యర్షని చూచ, అత్డు ఆశ్ిరయంలో
మునుగుత్త, ఈ శుభలోచనలు ఇద్దరూ ఎవరా అని ఆలోచసూత ఒక క్షణం ఉనాిడు.
అంత్లో అత్నికి ఇద్దరు త్పసువలు ఆ వనంలో కనిపంచారు. రాజు వ్యర్షని ఇద్దర్షనీ చూచ,
వెంటనే పరమప్రీత, స్ంతోషమూ పందాడు. గబగబా ఏనుగునుంచ దిగి, వ్యర్షకి ఇద్దర్షకీ
స్వయంగా నమసాకరం చేశాడు. వ్యరు ఇచిన ఉత్తమద్రాభస్నంపై కూరుినాిడు. వ్యరు
ఇద్దరూ ‘‘నీవు ఎవరవు?’’ ఎకకడ నుంచ వచాివు? ఎవర్ష వ్యడవు? ఇకకడెందుక్క
ఉనాివు?’’ అని అడిగారు.రాజు పకపకా నవివ వ్యర్షద్దర్షతో ‘‘సుప్రతక్కడని పేరుకెకికన
రాజు ఉనాిడు. అత్ని క్కమారుడనై జనిైంచాను. నా పేరు దురజయుడు. స్జజనోత్తములారా,
పృథ్వవ మీది స్రవరాజులనూ జయిసూత ఇకకడికి వచాిను. త్పోధ్నులారా, త్పపక ననుి
జాిపకం ఉంచుకోవ్యలి. పూజుయలు మీర్షద్దరూ ఎవరు? ద్యచేసి, ననుి అనుగ్రహించ,
చెపపండి’’ అనాిడు. తాపసులు ఇద్దరూ ‘‘మేము సావయంభువమనువుక్కమారులము.
హేత్ృడు, ప్రహేత్రుడు అని మాపేరుీ. మేమిద్దరమూ దేవత్లను నశంపజేయాలని
మేరుపరవతానికి వెళ్యళము. అకకడ రథగజతురగములతో కూడిన మాఇద్దర్ష మహాసైనయమూ
వంద్లూ, వేలుగా ఉని స్రవదేవత్ల సైనాయలనూ జయించంది. ఆ దేవత్లు మా
మహాసైనాయనీి, అసురులచేత్ పడగొటిబడి ప్రాణాలు విడిచన త్మ సైనాయనీి,
చూచనత్రువ్యత్ శ్రీహర్షని శ్రణ్య వేడారు. ప్పలకడలిలో దేవేశుడు శ్రీహర్ష ప్రభువు
స్వయంగా శ్యనిసాతడుకదా, అకకడ అంద్రూ ప్రణామపూరవకంగా ‘‘దేవదేవ్య, హరీ,
అసురస్త్తములు స్రవసైనాయనీి ఓడించారు. భయపడిపోయి బెద్రుచూపులతో ఉని
మమైలిి రక్షించు. నీవు పూరవం దేవ్యసురయుద్ధంలో స్హస్రబాహువూ, క్రూరుడూ ఐన
కాలనేమితో స్మరంలో మమైలిి కాప్పడావు కేశ్వ్య. దేవేశా, ఇపుపడు కూడా
దేవకంటక్కలైన హేత్ృప్రహేత్ృ నామధేయులైన, బహుసైనయపర్షవృతులైన ఈ

47
శ్రీవరాహ మహాపురాణము
అసురులిద్దర్షనీ స్ంహర్షంచ మమైలింద్ర్షనీ రక్షించు దేవదేవ్య, జగత్పత” అని
వినివించారు.
ఇలా చెపపనత్రువ్యత్ నారాయణ్యడు, విష్ోప్రభువు, జగత్పత్త ‘నేను వ్యర్షనిద్దర్షనీ
స్ంహర్షంచట్టనికి వెడుతునాిను’ అనాిడు. విష్ోవు ఇలా చెపపన త్రువ్యత్, దేవత్లు
మనసారా జనారధనుని ధాయనిసూత, మేరుపరవత్ం వద్దక్క బయలు దేరారు. వ్యరు
ధాయనించారో లేదో చక్రగదాధ్రదేవుడు, మహాబలశాలి ఒకకడే మాఇద్దర్ష సైనయంలోకి
ప్రవేశంచ, త్న మహిమతో తాను ఒకడుగా, పదిమందిగా, వంద్మందిగా, వేలమందిగా,
లక్షల మందిగా, కోటుీగా అయాయడు. రాజా! ఆ జగత్పత్త, దేవోత్తముడు, మహాబలుడు, మా
సేనలో ఉని అసురధ్వరులంతా స్ంహర్షంపబడి ప్రాణాలు విడిచ, నేలబడి కనబడేటటుి
చేశాడు. ఇలా మా సైనయమంతా ఆ విశ్వమూర్షత త్న మాయతో స్ంహర్షంచగా, గుఱ్ఱములు,
కాలబలము, ఏనుగులు మొద్లైన చతురంగ బలాలతో కూడిన మా సేన
రూపుమాసిపోయింది. చక్రధార్ష ఆ దేవుడు, చవర్షకి మేమిద్దరమూ మిగలటం చూచ, ఆ
ప్రభువు అంత్రాధనమయాయడు. మేమిద్దరమూ, ఆ శార్షగి దేవుని ఈ ఘనకారయం చూచ,
త్రువ్యత్ అత్నినే ఆరాధించటం కోస్ం శ్రణ్యపందాము.”
“నీవు మామిత్రుడైన సుప్రతక నరపత్త క్కమారుడవు. వర్షద్దరూ మాఇద్దర్ష
క్కమారతలు. మనుజేశ్వరా, స్వవకర్షంచు. హేత్ృకనయ సుకేశ. ప్రహేత్ృపుత్రి మిశ్రకేశ’’ అని
చెప్పపరు. హేత్ృడు ఈ విధ్ముగా చెపేపస్ర్షకి దురజయమనుజేశ్వరుడు ఆ ఉభయశుభ
కనయలనూ ధ్రైపద్దత్తని భారయలుగా పర్షగ్రహించాడు. ఆ రాజు వ్యర్షని ఇద్దర్షనీ తసికొని
పరమస్ంతోషంతో నిజసైనయపర్షవృతుడై త్నరాజాయనికి వచాిడు. త్రువ్యత్ చాలాకాలానికి
అత్నికిద్దరు కూమారులు కలిగారు. సుకేశపుత్రుడు ప్రభవుడు. మిత్రకేశపుత్రుడు
సుద్రశనుడు. ఆ రాజు శ్రీమదుదరయు
జ డు, శుభక్షణాలుగల ఇద్దరు క్కమారులు కలిగిన
త్రువ్యత్, కొనాిళళకి చేరువలో ఉని అరణాయనికి వెళ్యళడు. అందులో భయంకరాలైన
అడవిజంతువులను బంధిసూత, ఆఅరణయంలో ఉని నిషకలైష్డైన ఒక మునిని ద్ర్షశంచాడు.
ఆ మహాభాగుడు త్పసుస చేసుతనాిడు. శుభప్రదుడు. ఆయన పేరు గౌరముఖుడు. ఆయన
ఋష్టబృందానికి రక్షక్కడు. ప్పపుల ప్పప్పలను తొలగించ, స్వయంగా కాప్పడేవ్యడు.
ఆశ్రమంలో స్వచఛమైన జలం కలిగి, గాలివసుతని సువ్యస్నగల ఉత్తమ వృక్షాలు కలిగి,

48
శ్రీవరాహ మహాపురాణము
ఆకాశ్ంనుంచ భూమికి వచిన మేఘంలాగా, ఉత్తమవిమానంలా ఆ దివజునిగృహం
ప్రకాశసుతనిది. ఆ ఉత్తమ ఆశ్రమంలో ఉని అత్ని నివ్యస్ంలో మండుతుని అగిివలీ
ఆకాశ్ం ధ్గధ్గలాడుతునిది. పర్షశుద్ధముగా, సువ్యస్నగలిగి చకకగా అలంకర్షంపబడి
ఉనిది. శష్యలు సామనాద్ం ఉచిర్షసుతనాిరు. మంచ అంద్మైన మగువలూ,
మునికనయలూ అకకడ ఉనాిరు. అనిి వృక్షాలూ బాగా విచిన పువువలతో ఉనివి. (10)
ై భ్వం
11 వ అధ్యాయం - గౌరముఖముని ఆతిథావ
శ్రీవరాహసావమి ఇలా చెప్పపరు. అనంత్రం అటి గౌరముఖుని ఆశ్రమం చూచ దురజయుడు
‘‘అందాల ఆశ్రమ మండలంలో ప్రవేశసాతను. అందులో పరమధార్షైక్కలైన ఋష్లను
ద్ర్షశసాతను’’ అని ఆలోచంచాడు. అలా ఆలోచంచ రాజు ఆ ఆశ్రమంలో ప్రవేశంచాడు.
అలా ప్రవేశంచన రాజుకపుడు ధ్రాైతుైడైన గౌరముఖముని పరమహరింతో పూజచేశాడు.
ఆ దివజమహాముని సావగతాదిక్రయలు చేసి, మాటలచవర అత్నితో ‘‘నృపశ్రేష్ట్రు,
అనుచరులతో స్హా (నీక్క) నాశ్కితని బటి భోజనం పెడతాను. గుర్రాలను చకకగా
విడిచపెటుి’’ అనాిడు. ఇలా పలికి ఉత్తమవ్రత్త ఆ ముని మౌనంగా ఉనాిడు. రాజుకూడా
ఆయనమీది భకితతో త్న స్హాయక్కలతో ప్పటు ఉనాిడు. అపుపడత్ని సైనయం ఐదు
అక్షౌహిణ్యలు మాత్రం ఉనిది. ‘ఇత్డు తాపసుడు. నాకికకడ ఏమి భోజనం పెటిగలడు ?’’
(అనుకొనాిడు) విప్రుడు గౌరముఖుడు దురజయనరపత్తని ఆహావనించ ‘‘ఇత్నికి నేనేమి
భోజనం పెటిను?’’ అని ఆలోచంచాడు. ఇలా ఆలోచసుతని భావితాతుైడైన ఆ మహార్షి
మనసుసలో దేవేశుడు హర్ష, నారాయణ ప్రభువు నిలిచాడు. అనంత్రం మునిస్త్తముడు
గంగలో దిగి నారాయణదేవుని మనసా స్వర్షంచ సుతత్తంచాడు. (అని చెపపగా విని) ధ్రణి
‘‘భూధ్రుడా, గౌరముఖుడు విష్ోవును ఎలా సుతత్తంచాడు? ఇది నాక్క క్కత్తహలముగా
ఉనిది. బాగా వినాలనిపసుతనిది’’ అనిది.
గౌరముఖ కృత జ్నారధ న స్తిత్రం
నమోసుే విషణ వే నితయం నమస్తే పీతవానస్త । నమస్తే చాదయరూపాయ నమస్తే జలరూపిణే ॥

నమస్తే సరవసంసథయ నమస్తే జలశయినే । నమస్తే క్షిత్థరూపాయ నమస్తే తేజసతమనే ॥

నమస్తే వాయురూపాయ నమస్తే వోయమరూపిణే । తవం దేవః సరవభూత్నాం ప్రభ్యసేామస్మ

హృచాయః ॥

49
శ్రీవరాహ మహాపురాణము

తవమోంకారో వషట కారః సరవత్రైవ చ సంస్మథతః । తవమాదిః సరవదేవానాం తవ చాదిరా

విదయతే ॥

తవం భూ సేాం చ భ్యవో దేవ తవం జనసేాం మహః సృతః । తవం తపసేాం చ సతయం చ

తవయి దేవ చరాచరమ ॥

తవతోే భూతమిదం విశవం తవదద్భభత్ ఋగాదయః । తవతోేః శసరణి జత్ని తవతోే యజోః

ప్రత్థష్ఠఠ త్ ॥

తవతోే వృక్షా వీరుధ్శచ తవత్యేః పరావవనౌషధః । పశవః పక్షిణః సరాపసేాతే ఏవ జనారదనః ॥

మమాపి దేవదేవేశ రాజ దరియ సంజ్ఞో తః । ఆగతోభాయగతసేసయ ఆత్థథయం కరుేముతిహే ॥

తనయ మే నిరధనసయదయ దేవదేవ జగతపతే । భక్ేనమ్రసయ దేవేశ కురుష్ట్వనాాదయ సంచయమ ॥

యం యం సపృశమి హస్తేవ యం యం పశయమి చక్షుష్ట్ । వృక్షం వా తృణకనదం వా

తతేదనాం చత్యరివధ్మ ॥

తథా తవనయతమం వాపి యద్ ధాయతం మనస మయ । తత సరవం స్మదధాత్ం మహయం

కమస్తే పరమేశవర ॥ (11.7 -21 )


భావం: “విష్ోవుక్క నిత్యమూ వినత్త. పీతాంబరునికి, నీక్క వెనెిల.
ఆద్యరూపునికి నీక్క అభవంద్నం. జలరూపకి, నీక్క జోత్. స్రవత్ర ఉని వ్యనికి, నీక్క
సాగిలప్పటు. జలశాయికి నీక్క జేజే. క్షిత్తరూపునికి నీక్క కేల్ మోడుప. తైజసాతుైనికి నీక్క
ద్ండం. వ్యయురూపునికి నీక్క ప్రణత్త. వోయమరూపకి నీక్క కైమోడుప. నీవు స్రవప్రాణ్యల
హృద్యాలలోనూ శ్యనించ ఉండే ప్రభుడవు, దేవుడవు. నీవు ఓంకారానివి.
వషట్టకరానివి. స్రవత్ర ఉనివ్యడవు. నీవు స్రవ దేవత్లక్క ఆదివి. నీక్క ఆది లేదు. నీవు
భూలోకానివి. నీవు భువరోీకానివి. నీవు స్వరోీ కానివి. నీవు జనోలోకానివి. నీవు
మహరోీకానివి. నీవు త్పోలోకానివి. నీవు స్త్యలోకానివి. దేవ్య, నీలో చరాచరం ఉనిది.
నీవలీ ఈ విశ్వం స్రవమూ స్ంభవించంది. నీవలీ ఋగాది (వేదాలు) వెలువడాడయి. నీవలీ
శాసాాలు జనిైంచాయి. నీవలీ యజాిలు ప్రత్తష్టుంపబడాడయి. నీనుంచ వృక్షాలూ, లత్లూ,
స్ంభవించాయి. నీనుంచ స్రవవనౌషధులూ జనిైంచాయి. జనారదనా, పశువులూ, పక్షులూ,

50
శ్రీవరాహ మహాపురాణము
స్రాపలూ, నీ నుంచే ప్రభవించాయి. దేవదేవేశా, దురజయుడనే రాజు నాక్క అభాయగతుడుగా
వచాిడు. అత్నికి అత్తథ్వస్తాకరం చేయాలనుకొంటునాిను. దేవ దేవ్య, జగత్సత, దేవేశా,
అటి నిరధనుడను, భకిత నమ్రుడను నేను. నాక్క అనాిదిస్ంభారాలు కలిగించు. నేను ఏది ఏది
చేత్తతో స్పృశసాతనో, ఏది కంటతో చూసాతనో అది, కటెియినా, గడడయినా, దుంప అయినా,
చతుర్షవధాహారం కావ్యలి.అలాగే, నేనుమనసుసలో మరేది స్ైర్షంచనా, అదినాక్క సిదిధంచాలి.
పరమేశ్వరా, నీక్క నమసాకరం.”అనిసుతత్తతో జగత్పత్త దేవేశుడు స్ంతోష్టంచాడు.
గౌరముఖమునికి హర్షసాక్షాతాకరం: కేశ్వుడు ఆమునికి త్న రూపం
చూపంచాడు. ‘‘విప్రుడా, ఉత్తమవరం కోరుకో’’ అంట్ట సుప్రస్నిస్వరూపుడై పలికాడు.
ఇలా విని, ముని రండుకనుిలూ విపేపస్ర్షకి శ్ంఖగదాప్పణి, పీతాంబరుడు, జనారదనుడు,
గరుడునిపై ఉనివ్యడు, దావద్శాదిత్య తేజసివ, దివయసుప్రభుడు (కనిపంచాడు) ఆకాశ్ంలో
వెయియమంది సూరుయలు ఒకకసార్ష పైకి వసేత ఆ కాంత్త ఆ మహాతుైని కాంత్తకి స్మాన
మౌతుంది. అనేక విధాలుగా విభకతమైన స్మస్త జగత్తత ఆ ఒకకనిలో ఉనిది. ఆ ముని
విస్ైయోతుులీ లోచనుడై వక్షించాడు దేవ. దేవునికి శరసా నమస్కర్షంచ, దోసిలిపటి
అనాిడు: ‘‘దేవరా, కేశ్వుడు, భక్కతడనైననాక్క వరదాయక్కడైతే, ఇపుడు ఈ నృపత్త
సైనాయలతో, వ్యహనాలతో నా ఆశ్రమంలో ఆహారం స్వవకర్షంచ రేపు త్న ఇంటకి వెళ్యళలి.
గౌరముఖునికి చత్తసిదిధమణిలబుధలు: అని పలికేస్ర్షకి దేవేశుడు అత్నివ్యడై,
చత్తసిదిధని, బహు మహాకాంత్తమంత్మైన మణినీ ఇచాిడు. అదిచి, ఆదిదేవుడు అంత్రాధన
మయాయడు. ఆ ముని గౌరముఖుడు స్కలఋష్టనిషేవిత్మైన పవిత్రమైన ఆశ్రమానికి
వెళ్యళడు.
చత్తసిదిదతో కలిపంచన భవనాదులు : అకకడికి వెళ్లళ, ఆ విప్రేంద్రముని
హిమగిర్షశఖరంలా, మేఘంలా ఎతెమతన, వెనెిలలా ఉని, నూరు అంత్సుతల మేడ
త్లచుకొనాిడు. విష్ోవువలీ వరాలు పందిన ఆ విప్రుడు అటువంట గృహాలు వేలకొలదీ,
లక్షకొలదీ, కోటీకొలదీ, నిర్షైంచాడు. వ్యటకి చేరువగా ప్రాకారాలు ఉనాియి. వ్యటకి
ఆనుకొని ఉదాయనాలు ఉనాియి. వ్యటలో కోకిలలూ, రకరకాల పక్షులూ, కూసుతనాియి.
స్ంపెంగ, అశోకం, పునాిగం, నాగకేస్రం, మొద్లైన నానాజాతుల వృక్షాలూ,
గృహోదాయనాలంత్ట్ట, ఉనాియి. ఏనుగులకూ, గుర్రాలకూ, వ్యటవ్యటశాలలు ఉనాియి.

51
శ్రీవరాహ మహాపురాణము
విప్రుడు అనిిచోట్టీ, నానాభక్షయస్ంభారాలూ, ఏరపర్షచాడు. అనిిచోట్టీ, భక్షయ, భోజయ,
లేహయ, చోషయ, బహువిధానాిలూ, పైడిప్పత్రలూ, నిర్షైంచాడు.ఇలా చేసి, ఆ విప్రుడు
భూర్షతేజసివ అయిన రాజుక్క "స్రవ సైనాయలూ ఇండీలో ప్రవేశంచుగాక" అని చెప్పపడు.
ఇలా చెపపన త్రువ్యత్ రాజు ఆ పరవత్ం వంట మేడలో ప్రవేశంచాడు. ఇత్ర భృతుయలూ,
వేగంగా ఇత్రమైనవ్యటలో ప్రవేశంచారు.
మణిమహిమతో చేసిన ఆత్తథయ వైభవం: వ్యరు ప్రవేశంచన త్రువ్యత్
గౌరముఖముని ఆ దివయమణి పటుికొని రాజుతో ‘‘సాినానికి, భోజనానికి మారాాయాస్ం
తొలగించట్టనికి విలాసినులనూ, దాసులనూ నీక్క పంపసాతను నరప్పలా’’ అనాిడు. ఆ
విప్రేంద్రుడు ఇలా పలికి, ఆ విష్ోవిచిన మణిని ఆ రాజు చూసుతండగా ఏకాంత్ంలో
ఉంచాడు. శుద్ధస్మానమైన కాంత్తగల ఆ మణినకకడ ఉంచగానే దాని లోనుంచ
దివయరూపణ్యలైన వేలకొది వెలదులు వెలువడాడరు. వ్యర్ష అంగరాగాదులు సుక్కమారంగా
ఉనాియి. ఆ ఉత్తమాంగలను సుక్కమారులు, వ్యర్ష కపోలాలు మెరుసూత ఉనాియి. వ్యర్ష
శ్రీరాలు చాలా అంద్ంగా ఉనాియి. వ్యర్ష జుట్టి చకకగా ఉంది. వ్యర్ష కనుిలూ
సొగసుగా ఉనాియి. కొంద్రు కాంత్లు పసిడి ప్పత్రలు పటుికొని బయలుదేరారు. ఇలా
ఇంతులు (వెలువడితే), అందులోనుంచ నరప్పలునికి పనిచేసే స్రవపురుష్లూ బయటకి
వచాిరు. అనిిచోట్టీ ముందు వసాాలూ, కేవలం భోజనమూ,రాజుక్కలాగే స్రవభృతుయలకూ
సాినమూ,ఆ అత్తవలు(ఏరపర్షచారు.) అనిిచోట్టీ నానావిధ్త్తరాయలూ మ్రోగుతునాియి.
ఆ రాజు సాినం చేసుతంటే కొంద్రు కాంత్లు నృత్యం చేశారు. మర్షకొంద్రు
మగువలు సాినంచేసుతని దేవేంద్రునికిలా అకకడ గానంచేశారు. మహామనసివ, రాజు ఇలా
దివోయపచారంతో సాినం చేశాడు. ఆ రాజేంద్రుడు మనసుసను ఆశ్ిరయం ఆవేశంచగా
‘‘ఏమిటది? ముని సామరియంవలీనా, త్పసుసవలీనా, మణివలీనా?’’ అని ఆలోచంచాడు. ఆ
నరప్పలుడు ఇలా సాినం చేసి ఉత్తమవసాాలు ధ్ర్షంచాడు. ఆ ఉత్తమనరపత్త యథావిధిగా
రకరకాల ఆహారాలు భుజించాడు. ఆమహర్షి, మునిస్త్తముడు, నృపత్తకి పూజచేసినటేీ,
అత్ని భృతుయలక్క కూడా చేశాడు. ఆ రాజూ, భృతుయలూ, సైనయమూ, వ్యహనాలూ, ఆహారం
స్వవకర్షంచేస్ర్షకి అరుణకాంత్తతో భానుడు అస్తగిర్షకి వెళ్యళడు. త్రువ్యత్ రాత్రి వచింది. అది
శ్రతాకలం. కళకళలాడే చంద్రబింబమూ, చుకకలూ ఆ రాత్రికి అందానిిసుతనాియి. ఆ

52
శ్రీవరాహ మహాపురాణము
రోహిణీవలీభుడు అనురాగం కలిగిసుతనాిడు. సౌమయగుణాలు కలవ్యర్షలో ఉని తాపం
కలిగించే లక్షణం కూడా చకకగా అమర్షనటుిగానే ఉంటుంది. సురాధిపత్త, దైత్యగురువు,
భృగూద్వహుడు (శుక్రుడు) కర్రి రంగుకిరాణాలవ్యని (శ్ని) తో స్హా ఉద్యించాడు. కాని
నడుమ శ్త్రుపక్షంలో చేర్షనందున ప్రకాశంచటం లేదు. ప్రాణ్యలక్క స్వభావయోగానిి బటి
బుదిధ ప్రవర్షతసుతంది. చంద్రుని తెలీనికిరణాల వలీ భూమిక్కమారుడు (అంగారక్కడు) కూడా
సురకతత్వం (మికికలి అనురాగం కలిగిఉండటమూ, బాగా ఎర్రగాఉంటమూ) విడిచ
పెడుతునాిడు, (ఎర్రనివ్యడైన) రాహువూ తెలీబడిపోయాడు. (వరప్రభావంవలీ) సురలూ,
అసురులూ కూడా లోకస్వభావ్యనిి విడిచపెట్టిరు. స్వభావ్యనిి అనుస్ర్షంచేవ్యడూ,
మంచపనులు చేసేనరప్పలుడూ బలవంతులు. స్వచఛమైన ప్రభువు (నిషకళంక్కడైన
పర్షప్పలక్కడూ, చంద్రుడూ) వెలయించన రశైమండలం (పనుిలవయవసాి, కిరణాల
వలయమూ సూరయకాంత్తలా నిరైలంగా ఉండగా, ఆ ఉనిత్మైన దానిపై (అధిక్కనిపై)
కేతువు (=కేతుగ్రహమూ, దుష్ిడూ) త్మసుసను (=చీకటనీ, కళంకానీి) వ్యయపంప
జేయలేకపోయాడు. అలాంటపుడు క్కచిత్పు నడవడిగల వ్యర్షనడవడికూడా
నిరైలమవుతుంది. చంద్రుని పుత్రుడు, ఉనిత్మేధావి, బుధుడు, సేవచఛతో, త్న కక్షయలో
కనకరైలతో చాలాసేపు లోకాలను వెలయింపజేసూత ప్రకాశంచాడు. చంకనెతుతకొని
మోసిస్భృతుయల అభప్రాయాలను మనిిసూత, పండితుల బోధ్నల వలీ ఉనిత్బుదిధ కలిగి,
త్నపనులతో లోకానిి వెలయింపజేసూత రాణిసుతని పర్షప్పలక్కని క్కమారునిలా ఉనాిడు.
స్జజనుల పటీ ఈ పోలిక నిశ్ియంగా శాశ్వత్ంగా ఉంటుంది. చంద్రునియొకాక
దేవత్లయొకాక మారాంలో ఉని ఆకాశానిి కేతువు చాలాసేపు మికికలి కపలవరోం
కలిగిఉండేటటుీ చేశాడు. దురజనుడు స్జజనస్భలో ఎకకడా త్నపనినేరుప శుద్ధంగా
ప్రకటంచడు. చంద్రకాంత్తవలీ ధ్గధ్గలాడుతుని దిక్కకలు అడుగడుగుకూ మికికలి
కాంత్తపందాయి. ఉనిత్ క్కలస్ంజాతులు ధ్రైవరతనం కలిగి ఉంట్టరు. గొపపవ్యర్ష
కలయికవలీ గొపపఉనిత్త గొపపవ్యర్షకి లభసుతంది. చంద్రుడు, వరుణపుత్రునీ
త్రిదోషప్రవరధక్కనీ సూరయకిరణాలనూ శ్నినీ అధ్ుఃకర్షంచాడు. కౌశకస్నిివిషిమైన వేద్కరై
విరాజిలుీతుంది. ఎకకడా అనయధా కాదు. పూరవం ధ్రువుడు పసివ్యడుగా ఉండి హర్షని
ఆరాధించాడు. విష్ో స్ైరణంవలీ దురీభమైన రాజాస్నమూ పందాడు. అత్డు లక్ష్మితో

53
శ్రీవరాహ మహాపురాణము
బుదిధతో చాలాకాలం ప్రకాశసుతనాిడు. కళ్యయణీ(ధ్రణీ), ఇలా ఆ రాత్రి ఋష్ట యొకక
ఉత్తమాశ్రమంలో దురజయ భూపత్తకి భృతుయలతో, సామంతులతో, మేలైన ఏనుగులతో
గుర్రాలతో స్హ చకకని భోజనమూ, వసాాలూ, ఆభరణాలూ, మొద్లైన వ్యట స్మరపణతో,
పూజతో శోభలిీంది. ఇటి రాత్రి ఆ ఇళళలో ఉత్తమ రత్ి చత్రితాలై మంచ పటుిదుపపటుీ
పరచన మేలిశ్యయలు అంద్కతెతల పనిత్నంతో ప్రకాశసూత ఉనాియి. అకకడ ఆ రాజు
భూపతులనూ, భృతుయలనూ ఆ ఇళళలోనికి పంపంచాడు. వ్యరు వెళ్లళన త్రువ్యత్ ఆ
ప్రతాపశాలి స్వరాంలో ఉని ఇంద్రునిలా ఉత్తమ కాంతాపర్షవృతుడై నిద్రించాడు. ఇలా ఆ
మనసివకీ, భృతుయలకూ మహాతుైడైన ఆ ఋష్ట ప్రభావంవలీ హరింతో నిద్ర లభంచంది.
అనంత్రం రాత్రి గడిచేస్ర్షకి ఆకాంత్లూ ఆ గృహాలూ అంత్రాధనమయాయయి. గొపపవ్యరు
ఉపయోగించే ఉత్తమాస్నాలూ, జలాలూ అద్ృశ్యమయాయయి. అది చూచ ఆ రాజు
ఆశ్ిరాయవిష్ిడై దుుఃఖంతో ‘‘ఈమణి నాకెలా వసుతందా’’ అని మాటమాటకి ఆలోచంచాడు.
ఆ రాజు దురజయుడు ఆలోచసూత చేర్ష, ‘‘ఇత్ని ఈ చంతామణిని అపహర్షసాతను’’ అని
ఆలోచంచాడు. ఆ రాజు ఆశ్రమం బైటకి ప్రయాణానికి ప్రేరేపంచాడు.
మణికోస్ం మంత్రిరాయబారం: ఆశ్రమానికి వెలుపల వ్యహనాలతో కొంచెం
దూరం వెళ్లళన త్రువ్యత్, గౌరముఖుని మణి అడిగే పనికి విరోచనుడనే మంత్రిని
పంపంచాడు. (అత్డు) ఆ ఋష్ట వద్దక్క వెళ్లళ, మణి అడగడానికి సిద్ధపడాడడు: ‘‘రాజు
రతాిలక్క (శ్రేషువసుతవులక్క) ప్పత్రుడు. మణిని అత్నికి ఇయియ’’ అనాిడు. అమాతుయడు
ఇలా పలికేస్ర్షకి గౌరముఖుడు క్రుదుధడై ఇలా అనాిడు ‘‘విప్రుడు పుచుికొంట్టడు. రాజు
ఇసాతడు. నీవు రాజువి. మళ్ళళ దీనుడవులా ఎలా అడుగుతునాివు?” అని దురాచారుడైన
రాజు దురజయునితో స్వయంగా చెపుప. వెళ్తళ వేగంగా. “దురాచారుడా, నినుి లోకం
విడువక్కండుగాక’’ (అని చెపప, మనసుసలో మణిగుర్షంచీ, శ్త్రునాశ్నం గుర్షంచీ,
ఆలోచసూత ముని ద్రభలూ స్మిధ్లూ తెచుికోవటం కోస్ం వెళ్యీడు.) అలా చెపపగానే
దూత్ రాజువద్దక్క వెళ్యీడు. బ్రాహైణ్యడు చెపపనద్ంతా చెప్పపడు.
మణిని తెమైని నీలునికి అజజ : బ్రాహైణ్యడు అనిది విని దురజయుడు
క్రోధావిష్ోడై నీలుడనే సామంతునితో ‘‘వెళ్తళ, ఆలస్యం చేయక్క. బ్రాహైణ్యనిమణి తసికొని
వేగంగా యథేచఛగా రా’’ అనాిడు. ఇలా అనేస్ర్షకి నీలుడు బహుసైనయస్హితుడై ఆ విప్రుని

54
శ్రీవరాహ మహాపురాణము
అరణాయశ్రమమండంలోకి వెళ్యళడు. అకకడ అగిిహోత్రశాలలో ఉంచన ఆ మణిని చూచ ఆ
నీలుడు రథం నుంచ నేలమీదికి దిగాడు. పరమభయంకరుడైన ఆ నీలుడు క్రూరబుదిధతో
దిగేస్ర్షకి ఆ మణినుంచ ఆయుధ్ప్పణ్యలు వెలువడాడరు. ఆ యోధులు పరమదురజయులు.
రథాలతో, ధ్వజాలతో, అశావలతో, కవచాలతో, ఖడాాలతో, డాలులతో, ధ్నుసుసలతో,
త్తణీరాలతో స్హా ఆ మణిని ఛేదించుకొని వెలువడాడరు. ఆ మహాబలులు అస్ంఖ్యయకంగా
ఉనాిరు. వ్యర్షలో స్నిదుధలైన మహాశూరులు పదిహేనుగురు ఉనాిరు. మహాభాగులారా,
వ్యర్షపేరుీ చెపుతాను విను: సుప్రభుడు, దీపతతేజుడు, సురశై, శుభద్రశనుడు, సుకాంత్త,
సుంద్రుడు, సుందుడు, ప్రదుయముిడు, సుమనసుడు, శుభుడు, సుశీలుడు, సుఖదుడు,
శ్ంభుడు, సుదాంతుడు, సోముడు, ఈపదిహేనుగురూ మణినుంచ వెలువడిన నాయక్కలు.
అనంత్రం బహుసైనయభూష్టతుడైన విరోచనుని చూచ నిర్షవచారులై
వివిధాయుధ్హసుతలై పోరాడారు. కనక కాంత్తగల వ్యర్షధ్నుసుసలు కనకపుంఖ్యలుగల
బాణాలను విడుసుతనాియి. అత్తభయంకరములైన ఖడాాలూ, పరమప్రధానాలైన భుశుండి
శూలాలూ పడుతునాియి. రథం రథానీి, ఏనుగు ఏనుగునూ, గుర్రం గుర్రానీి, అతుయగ్ర
పరాక్రముడైన పదాత్త శ్రేష్ుడైన పదాత్తనీ ఢీకొనాిరు. ఎంద్రో ద్వంద్వయుద్ధం చేసుతనాిరు.
అలాగే, యుద్ధంలో శూరులు బెదిర్షసూత పర్షగెడుతునాిరు. పోరు భయంకరంగా, స్జజన
మారాం నుంచ వైదొలగి అత్తభయంకరంగా రకతం చందిసుతనిది. దొమిైకయయం అలా
జర్షగేస్ర్షకి ఆ రాజుస్చవుడు స్పృహలేక్కండా యుద్దంలో హతుడయాయడు. అత్డు
అనుచరులతో స్కల సైనయంతో స్హా వైవస్వతుని (యముని) ఇంటకి వెళ్యీడు. దురజయుని
ఆ మంత్రి హతుడయేయస్ర్షకి ఆ రాజు త్నసైనయంతో వచాిడు. ఆ దురజయుడు గుర్రాలు
పూనిినరథంతో, అత్తతవ్ర ప్రతాపంతో, ఆ మణిస్ంజాతులతో పోరాడాడు. అనంత్రం
అకకడ రాజుక్క మహాయుద్ధం జర్షగింది. అపుడు హేత్ృప్రహేత్ృలిద్దరూ అలుీడు యుద్ధంలో
ఉనాిడని విని, పోరాడుతుని ఆ మహాబాహుని వద్దక్క మహాసైనాయనిి తసుకొని
వచాిరు. ధ్రా! ఆ సైనయంలో ఏ దైతేయులునాిరో, వ్యర్షని గుర్షంచ విను, చెపుతాను.
ప్రఘసుడు, విఘసుడు, స్ంఘసుడు, ఆశ్నిస్ ప్రభుడు, విదుయత్రపాభుడు, సుఘోష్డు,
భయంకరుడైన ఉనైతాతక్షుడు, అగిిద్ంతుడు, అగిితేజుడు, బాహుశ్క్రుడు, ప్రత్రదనుడు,
విరాధుడు, భీమకరుైడు, విప్రచత్తత - ఈ పదిహేనుగురూ పరమాయుధులైన, శ్రేష్ులైన

55
శ్రీవరాహ మహాపురాణము
అసురులు. వర్షకి ఒకొకకకర్షకీ విడివిడిగా ఒకొకకొక అక్షౌహిణి పర్షవ్యరం ఉనిది.
మహాతుైడైన దురజయుని మహామాయావులు, మణిస్ంభవులతో మహాసైనయ రక్షితులై
పోరాడారు. (సుప్రభుడు, ఐదుబాణాలతో ప్రఘసుని కొట్టిడు. అవి ప్పములాీ ఉనాియి.
ప్రజవలిసుతని భాస్కరులలా ఉనాియి. త్పతతేజుడు మూడు బాణాలతో విఘసుని
నొపపంచాడు. శుభద్రశనుడు రణంలో ఐదింటతో అశ్నిప్రభుని కొట్టిడు. సుకాంత్త
విదుయత్రపాభునీ, సుంద్రుడు సుఘోష్నీ, సుందుడు ఉనైతాతక్షునీ, ఐదేసి బాణాలతో కొట్టిరు.
సుందుడు ఉనైతాతక్షుని ధ్నుసుసను వంగినకణ్యపులు గల ఒక వ్యడిత్తపుతో నర్షకాడు.
సుమనసుడు అగిిద్ంష్ానీ, సుశుభుడు అగిి తేజసునీ, సుశీలుడు వ్యయుశ్క్రునీ,
సుముఖుడు ప్రత్రదనునీ కొట్టిరు. శ్ంభుడు, విరాధునితోనూ, సుకీర్షత భీమకరుైనితోనూ,
విప్రచత్తత సోమునితోనూ త్లపడాడరు. అది మహాయుద్ధమైపోయింది. ఆ ఘోరయుద్ధంలో
అస్త్రలాఘవంతో పరస్పరం పోరాటం కాగా, ఆదైతుయలు యథాస్ంఖయంగా (మొద్టవ్యడు
మొద్టవ్యనిని -ఇలా) మణిస్ంజాతులచేత్ చంపబడాడరు. వ్యర్ష ఆ మహాస్ంగ్రామం
ఘోరమై పెర్షగేటంత్లో ముని గౌరముఖుడు స్మిధ్లూ, ద్రభలూ తసుకొని వచాిడు.
భయంకరంగా కనిపంచే మహాశ్ిరయకరమైన బహుసైనయపర్షవ్యరానీి, నిలబడిన
ఆ దురజయునీ చూచ, ఆముని విచారగ్రసుతడై దావరంలో కూరుిని మణికోస్ం జర్షగినద్ని
తెలుసుకొని, మణిచేసిన భయంకరమైన తవ్రమైన యుద్ధమని నిరోయించు
కొనాిడు. గౌరముఖముని దేవేశుని హర్షని ధాయనించాడు. ఆ దేవుడు పీతాంబరం ధ్ర్షంచ,
గరుత్ైంతునధిరోహించ, అత్ని ఎదుట కనిపంచ ‘‘నేనికకడ నీక్క చేయవలసినదేమిట?’’
అని అడిగాడు. ఆ ఋష్ట దోసిలి పటి, పురుష్ణత్తమునితో ‘‘సైనయపర్షవృతుడైన ఈ ప్పపని,
దురజయుని స్ంహర్షంచు’’ అనాిడు. అలా అనేస్ర్షకి, అపుపడత్డు అగిితులయమైన చక్రం,
కాలచక్రం వంట సుద్రశనం దురజయుని బలంపై విడిచపెట్టిడు. ఆ చక్రంతో
అసురస్హిత్మైన దురజయుని బలిషుమైన ఆ సైనయం క్షణంలో మరునిమిషంలో పూర్షతగా
భస్ైం అయిపోయింది. ఇలా చేసినత్రువ్యత్ దేవుడు గౌరముఖమునితో ‘‘ఈ అరణయంలో
ఈ దానవబలం ఒకనిమిషంలో హత్మైనది కనుక ఇది నైమిష్ట్రరణయం అని పేరుగలది
అవుతుంది, సారికమవుతుంది. బ్రాహైణ్యలక్క విశేషంగా నివ్యస్మవుతుంది. నేను
యజిపురుష్డనై ఈ వనంలో ఉంట్టను. ఈ పదిహేనుగురు నాయక్కలూ వ్యర్ష పేరుతో

56
శ్రీవరాహ మహాపురాణము
యజింపద్గిన వ్యరౌతారు. మణి నుంచ జనిైంచన వరు కృత్యుగంలో రాజులవుతారు’’
అని చెప్పపడు. ఇలా పలికిన త్రువ్యత్ దేవుడు, నియామక్కడు అంత్రాినమైనాడు. దివజుడు
కూడా పరమస్ంతోషంతో త్న ఆశ్రమంలో ఉనాిడు.(11)
12 వ అధ్యాయం - చిత
ీ కూట శ్ర
ీ రాముని సు
ా తి
శ్రీవరాహులు ఇలా చెప్పపరు. అనంత్రం అకకడ త్నక్కమారుడు చక్రాగిి ద్గుధడయాయడని
విని ప్పర్షివుడు, ప్రతతాతుైడు, స్ృపోతుైడు, స్ృసోత్తముడు, సుప్రతక్కడు చంత్తంచాడు.
ఆలోచసుతని అత్నికి ఆలోచన ఇలా కలిగింది: ‘‘చత్రకూటగిర్షపై విష్ోవును
రాముడంట్టరు. అందువలీ నేను ఆ రాముడనే నామధేయంతో జగత్పత్తని సుతత్తసాతను’’
అని. సుప్రతక్కడు పలికాడు:.
స్తప్రతీకకృత చిత్రకూట శ్రీరామస్తితి
సుప్రతక ఉవ్యచ :

నమామి రామం నరనాథమచ్యయతం । కవిం పురాణం త్రిదశరినాశనమ ।

శివసవరూపం ప్రభవం మహేశవరం । సదా ప్రపనాారిే హరం ధ్ృతశ్రియమ ॥

భవాన సదా దేవ సమసేతేజసం । కరోష్ఠ తేజంస్మ సమసేరూపధ్ృక ।।

క్షితౌ భవాన పంచగుణ సేథా జలే । చత్యః ప్రకార స్మరవిధోథ తేజస్మ ।।

దివధాథ వాయౌ వియత్థ ప్రత్థష్ఠఠ తో । భవాన హరే శబద వపుః పుమానస్మ ॥

భవాన శశీ సూరయహత్శన్దస్మ । తవయి ప్రలీనం జగదేతదచయతే ।

భవతరత్థషఠ ం రమతే జగద్ యతః । సుేతోస్మ రామేత్థ జగత ప్రత్థష్ఠఠ తమ ॥

భవారణవే దఃఖతరోరిమసంకులే । తథాక్షమానగ్రహణే త్థభీషణే ।।

న మజి త్థ తవతిమరణపలవో నరః । సృతోస్మ రామేత్థ తథా తపోవనే ॥

వేదేష్ణ నష్ణవ ష్ణ భవాం సేథా హరే । కరోష్ఠ మాతిాం వపురాతమనః సదా ।।

యుగక్షయే రంజ్ఞతసరవదిజ్ముఖో । భవాం సేథాగిారిహరూపధ్ృగ విభో ॥

కౌరమం తథా తే వపురాస్మథతః సదా । యుగే యుగే మాధ్వ తో యమనథనే ।।

న చానయదఃస్తేత్థ భవతిమం కవచి । జి నారదనాద్ యః సవయం భూతముతేమమ ॥

57
శ్రీవరాహ మహాపురాణము

తవయ తతం విశవమదం మహాతమన । సవకాఖిలాన వేదదిశశచ సరావః ।।

కథం తవమాదయం పరమం త్య ధామ । నిహాయ చానయం శరణం వ్రజమి ॥

భవానేకః పూరవమాస్తత తతశచ । తవతోే మహీ నల్బం వహిారుచచచః।।

వాయు సేథా ఖం చ మన్దపి బుదిధ -శేచతో గుణా సేతరభనం చ సరవమ ।।

తేయ తతం విశవమిదం సమసేం । సనాతన సేాం పురుష్ణ మతో మే ।।

సమసే విశేవశవర విశవమూరేే । సహస్రభాహోజయ దేవదేవ ।।

నమోసుే రామాయ మహానుభావ । ఇత్థసుేతో దేవవరః ప్రసనాః ।।

తదా రాజో ః సుప్రతీకసయ మూరిేమ । సందరశయమాన తతో భ్యయవాచవరం వృణీష్ణవత్థ చ

సుప్రతీకమ ॥

ఏవం శ్రుత్వ వచనం తసయ రాజ । సంసంభ్రమం దేవదేవం ప్రణమయ ।।

ఉవాచ దేవేశవర మే ప్రయచా । యం యదాస్తే పరమం వపుస్తే ॥

ఇతీరితే రాజవరః క్షణేన । యం తథా గాదసురఘామూర్తే ।।

స్మథత సేస్మమనాాతమభూతో విముకేః । స భూమిపః కరమకాండైరనేకః ।। (12.1 -14)


భావం: నరనాథుడు, అచుయతుడు, ప్రాచీనకవి,రాక్షస్నాశ్క్కడు, శవ స్వరూపుడు,
కారణస్వరూపుడు, మహాశాస్క్కడు, స్దా ప్రపనాిర్షత హరుడు, లక్ష్మీధ్రుడు అయిన
శ్రీరామునికి నమస్కర్షసుతనాిను. దేవ్య, నీవు నిరంత్రమూ స్మస్తరూప్పలను ధ్ర్షంచ,
స్మస్త తేజసుసలయొకక తేజసుసలనూ కలిపసుతనాివు. నీవు భూమిలో (శ్బదస్పరశ
రూపరస్గంధ్ములనే) అయిదు గుణాలవు. నీటలో (శ్బదస్పరశరూపరసాలనే) నాలుగు
ప్రకారాలుగా ఉంట్టవు. తేజసుస(అగిి)లో (శ్బదస్పరశరూప్పలనే) మూడువిధాలుగా
వ్యయువులో (శ్బద, స్పరాశలనే) రండువిధాలుగా ఉంట్టవు. ఆకాశ్ంలో హర్షవ, పురుష
స్వరూపుడవూ నీవు శ్బాదనివై స్ంచర్షసుతంట్టవు. నీవు చంద్రుడవు, సూరుయడవు,
హుతాశ్నుడవు. నీలో ఈ, జగతుత ప్రల్లనమువుతుంది. జగతుత నీలో ఉండి క్రీడిసుతనిది
కనుక నీవు రాముడవని జగతుతలో ప్రత్తష్టుతుడవై నావు. మికికలి దుుఃఖత్రములనే
కెరట్టలతో నిండి, ఇంద్రియాలూ అభమానమూ (అనే జంతువులు) పటుికొనే నీటతో

58
శ్రీవరాహ మహాపురాణము
భయంకరమైన స్ంసారసాగరంలో నీస్ైరణమనే నావకల నరుడు మునిగిపోవడు. అలాగే
త్పోవనంలో రాముడని స్ైర్షంపబడుతునాివు. హరీ, వేదాలు నషిమైపోయినపుడు స్దా
నీవు మత్సయ రూప్పనిి ధ్ర్షసాతవు.యుగాలు నశంచేటపుపడు స్కలదిగ్ భాగాలూ,
ఎర్రబడినపుడు నీవు అగిివై అనేక రూప్పలు ధ్ర్షసాతవు విభూ. మాధ్వ్య, ప్రత్తయుగంలోనూ,
స్ముద్రమధ్నంలో నీవు కూరై రూపం ధ్ర్షసాతవు. నీతో స్మానమైనది మరేదీ ఎకకడా
లేదు. నీవు స్వయంభువుడన ఉత్తముడవు. మహాతాై, ఈ విశ్వం నీచేత్ విస్తర్షంపబడింది.
స్మస్తమైన లోకాలూ, వేదాలూ, దిశ్లూ, అనీి నీవెరుగుదువు. (నీవలీ ఏరపడినవే.)
ఆదుయడవు, పరంధామస్వరూపుడవు, నినుి విడిచ ఇత్రుని ఎలా శ్రణ్య పంద్గలను?
పూరవం నీవు ఒకకడవే ఉనాివు. త్రువ్యత్ నీనుంచ భూమి, జలమూ, అగీి, వ్యయువూ,
ఆకాశ్మూ, మనసూస, బుదీధ, చేత్సూస కలిగాయి. నీనుంచే గుణాలు కలిగాయి. స్రవమూ
నీనుంచ పుటినదే. ఈ విశ్వం అంతా నీవలీ విస్తర్షంచనదే. నీవు స్నాత్నుడ వై న
పురుష్డవని నా అభప్రాయం. స్మస్త విశేవశ్వరా, విశ్వమూరీత, స్హస్రబాహూ, దేవ దేవ్య,
స్రోవత్కృష్ిడవై వర్షధలు.ీ మహానుభావ్య, రాముడవైన నీక్క నమసాకరం.” అని
సుతత్తంచేస్ర్షకి దేవశ్రేష్ుడు ప్రస్నుిడై సుప్రతక నరపత్తకి త్నరూపం చూపంచ, ఆ త్రువ్యత్
‘‘వరం కోరుకో’’ అనాిడు. ఇలా అత్ని మాట విని, రాజు తొట్రుప్పటుతో ఆ దేవశ్రేష్ునికి
ప్రణమిలిీ ‘‘దేవేశ్వరా, నీ శ్రీరం స్రోవత్కృషిమైనది. కనుక అందులో ననుి లయం
చేసుకో’’ అనాిడు. ఇలా పలికినక్షణంలో రాజోత్తముడు ఆ రాక్షసాంత్క్కని శ్రీరంలో
ల్లనమయాయడు. ధాయనస్హితుడై ఆ పురుష్ని ధాయనిసూత, బహుకరైకాండ విముక్కతడై, ఆ
భూప్పలక్కడు ఆత్ైస్వరూపుడై అత్నితో ఉనాిడు.
శ్రీవరాహులు ఇలా చెప్పపరు: ఆ సావయంభువ మనవంత్రంలో చేసిన దానిలో
ఒక ప్రాచీనమైన అంశ్ం నీక్క నేను చెప్పపను. ఎవడూ ఎనోివేలనోళళతో అయినా ఇకకడ
చెపపటం శ్కయం కాదు. కళ్యయణీ, ఉదేదశ్పూరవకంగా, జిపతకి వచినది, ఎకకడెకకడో జర్షగినది,
ఈ ప్రాచీనవిషయం నీక్క నేను చెప్పపను, స్ముద్రజలం నుంచ మేఘం కొంచెం కొంచెంగా
జలం గ్రహించనటుీ, దీనిని స్వయంభువుడైన బ్రహాై, ఎందునుంచీ భయంలేని
నారాయణ్యడూ, చెపపనది, ఈ ప్రపంచంలో మరవవడు చెపపగలడు? ఇది చెపపట్టనికి
శ్కయంకానిది. నేనా పరమాత్ైరూపమే అయినందున జిపతకి తెచుికొని ఈ ఆదివృతాతంత్ం

59
శ్రీవరాహ మహాపురాణము
నీక్క చెపపగలిగాను. స్ముద్రంలోని ఇసుకరేణ్యవులకూ, నేలమీది ధూళ్లకణాలకూ స్ంఖయ
ఉంటుంది. కానీ క్రీడిసుతని పరమేష్టుయొకక స్ృష్ిలక్క లెకక ఉండదు. శుచసిైతా, ఈ
నారాయణాంశ్ం నేను చెప్పపను. ఇది కృత్యుగ వృతాతంత్ం. మర్షంకేమి
వినగోరుతునాివు? (12)
13 వ అధ్యాయం - గౌరముఖ మారకండేయ సంవాద్ము
ధ్రణి ‘‘గురూ, గౌరముఖమునీ, ఆ మణిస్ంభవులూ (పరమాత్ైను) ద్ర్షశంచ ఏ
ఫలమూ, వరమూ పందారో, ఇది నాక్క మహాశ్ిరయంగా ఉనిది.‘‘ఈ పరమధార్షైక్కడైన
శ్రీమద్గారముఖుడు ఎవరు? ఆ ముని పుంగవుడు హర్షచేసిన పనిచూచ ఏపని చేశాడు?’’
అని అడిగింది. శ్రీవరాహులు ఇలా చెప్పపరు. ఆముని, భగవ్యనుడు నిమిషంలో చేసినపని
చూచ, ఆదేవునే ఆరాధింపగోర్ష, వనానికి వెళ్యళడు. ప్రభాస్మని పరమదురీభమైన
సొమతరాినికి వెళ్యళడు. అకకడిదేవుడు దైత్యసూద్నుడని తరిచంత్క్కలు చెపుతారు.
దైత్యసూద్నుడనే ఆ హర్షని ఆరాధించాడు. అత్డు శ్రీహర్షదేవుని, నారాయణప్రభువును
ఆరాధిసుతండగా మహాయోగి మారకండేయమహాముని వచాిడు. ఆ ముని, వచిన అత్నిని
దూరంనుంచే చూచ, ఆర్యప్పదాయలతో పూజించాడు, భకితతో, పరమస్ంతోషంతో. ఆ ముని
ద్రాభస్నంమీద్ కూరుిని అత్నిని ‘‘మునిశారూదలా, మహావ్రతా, ఏమిచేయను?
ఆజాిపంచు ననుి’’ అని ప్రశించాడు. ఇలా అడిగేస్ర్షకి ఆ మహాత్పసివ, విప్రోత్తముడు
మారకండేయుడు, గౌరముఖమునితో మధురవ్యక్కకతో ‘‘మహామునీ, స్జజనుల కలయికయే
మహాకారయం. ఏదైనా స్ందేహం ఉంటే, అది అడుగు’’ అనాిడు.
గౌరముఖుడు ‘‘వేద్వ్యదులు, పత్ృదేవత్లంట్ట పేరొకంటుంట్టరుకదా, వరు
స్రవవరాోలవ్యర్షకీ ఒకరేనా? విడివిడిగా ఉంట్టరా?’’ అని అడిగాడు. మారకండేయుడు
‘‘స్రవదేవత్లకూ ఆదుయడు, గురువు, నారాయణ్యడు. అత్నినుంచ బ్రహై స్ంభవించాడు.
అత్డు స్పతమునులను స్ృష్టించాడు. ఆ పైని పరమేష్టు ‘‘ననుి గుర్షంచ యజించండి.” అని
వ్యర్షతో చెప్పపడు. మొద్ట త్ముై తామే యజించుకొనాిరు అని శ్రుత్త. మహావైకార్ష
కరైపరులైన ఆ బ్రహైపుత్రులను ఈ మహాత్తక్రమణం చేశారు కనుక, ‘మీరంద్రూ
జాినభ్రష్ిలై పోతారు. స్ందేహం లేదు’ అని శ్పంచాడు. బ్రహై, త్న క్కమారులను ఇలా
శ్పంచేస్ర్షకి వ్యరు త్క్షణమే వంశ్కరతలైన పుత్రులను స్ంభవింపజేసి స్వరాానికి వెళ్యళరు. ఆ

60
శ్రీవరాహ మహాపురాణము
బ్రహైవ్యదులు స్వరాానికి వెళ్లీన త్రువ్యత్ వ్యర్షపుత్రులు శ్రారదదానాలతో జాినంతో త్రపణం
చేశారు. ఆ బ్రహైమానస్పుత్రులు ఏడుగురూ త్మ క్కమారులు మంత్రోకతంగా
పండప్రదానం చేయటం, విమానాలలో ఉండి చూచారు’’ అని చెప్పపడు. ఇలా చెపపగా విని
గౌరముఖుడు ‘‘బ్రాహైణ్యడా, ఆ పత్రులెవరు? ఎంత్కాలం ఉంట్టరు? పత్ృగణాలు
ఎంద్రు ఆ లోకంలో ఉనాిరు?’’ అని అడిగాడు.
మారకండేయుడు ఇలా చెప్పపడు. దేవత్లో కొంద్రు ఉత్తములు సోమవరధనులు
ఉనాిరు. వ్యరు మరీచ మొద్లైనవ్యరు ఏడుగురు స్వరాంలో ఉంట్టరు. వ్యర్షని
పత్రులంట్టరు. వ్యరు నలుగురు స్శ్రీరులు, ముగుారు అశ్రీరులు. వ్యర్షలోక నైస్ర్షాక
స్వరూపం చెపుతాను. అది విను. వ్యర్ష ప్రభావమూ మహైశ్వరయమూ నేను చెపుతాను విను.
వ్యర్షలో ధ్రైస్వరూపధారులైన వేరే మూడు ఉత్తమగణాలవ్యరునాిరు. వ్యర్ష పేరీనూ,
లోకాలనూ కీర్షతసాతను, అది విను. స్ంతానకములు అనే లోకాలు ఉనాియి. వ్యటలో
అశ్రీరులయిన పత్ృగణాలు, ప్రజాపత్తపుత్రులు ప్రకాశసూత ఉంట్టరు. విరాజునియొకక
ఉత్తమస్ంత్త్త కనుక వ్యరు వైరాజులు అనబడినారు. వ్యరు దేవత్ల పత్రులు. వ్యర్షని
దేవత్లు యజిసుతంట్టరు. వరు లోకభ్రష్ిలై నూరుయుగాల త్రువ్యత్ బ్రహైవ్యదులై
(వేదావధానులై) మళ్ళళ స్నాత్నలోకాలను పందుతారు. వ్యరు త్తర్షగి ఆ స్ైృత్తనీ,
స్రోవత్తమమైన యోగానీి సాధించ, పునరావృత్తదురీభమైన శుద్ధయోగగత్తనీ ధాయనిసాతరు.
వరు శ్రాద్ధంలోని పత్ృగణం. యోగులయోగానిి వృదిధపందిసుతంట్టరు. వ్యరంద్రూ
యోగుల యోగశ్కితవలీ ఇదివరక్క పుష్టిపందారు.
కనుక, యోగిస్త్తమా, యోగులక్క శ్రాదాధలు ఇవ్యవలి. (అంటే, శ్రాద్ధభోకతలుగా
యోగులను నిమంత్రించాలి.) ఇది మొద్టస్ృష్టి. సోమప్పనం చేసేవ్యర్షది. స్రోవత్ృషి
మైనది. వరు దివజోత్తములు, ఏకశ్రీరులై స్వరాలోకంలో నివసిసూత ఉంట్టరు.
భూలోకవ్యసులు వర్షని యజించాలి. మరీచ మొద్లైన బ్రహైపుత్రులు, వరు మహరోీక
వ్యసులను యజించాలి.కలపవ్యసిక్కలనే పేరుగల వరు (మహరోీకవ్యసులు) జనోలోకంలో
ఉండే స్నకాదులను యజించాలి. వ్యరు త్పోలోకంలో ఉండే వైరాజులను యజించాలి.
వ్యరు స్త్యలోకంలోని ముక్కతలను యజించాలి. ఇది పత్ృస్ంత్త్త. అగిిష్ట్రవతుతలు,
మారీచుయలు, వైరాజులు, బరుహలు సుకాలేయులు - అని వరు వసిషుప్రజాపత్త పత్రులు.

61
శ్రీవరాహ మహాపురాణము
వ్యర్షని కూడా మూడు వరాోలవ్యరూ వేరువేరుగా యజించాలి. శూద్రుడు వేరుగా కొంద్ర్షని
యజించటం లేదు. శూద్రుడు వరోత్రయంవలీనూ అనుజిపంది, పత్రులంద్ర్షనీ
యజించాలి. అత్నికి శూద్రజాత్తపత్రులు వేరే లేరు. బ్రాహైణ్యడా, విశేష శాస్త్ర ద్ృష్టి
వలీనూ, పురాణ ద్రశనం వలీనూ ముకతచేత్నుడు బ్రాహైణ్యలలో కనిపసాతడు. ఇలా బ్రహై
పుత్రులక్క ఋష్ల సుతతులవలీనూ, శ్రౌతాదివిషయాలనూ శాసాాలనూ తెలుసుకోవటం
వలీనూ, స్ృష్టిలో స్వయంగా స్ైృత్త లభంచంది. జాినం వలీనే వ్యరు పరమనిరావణం
పందారు. వసువులు మొద్లైనవ్యర్షకి కశ్యప్పదులూ, వరాోలక్క వసువులూ మొద్లైన
వ్యరూ, గంధ్రావదులూ భేద్ం లేక్కండా (యజింపద్గినవ్యరని) తెలుసుకోవ్యలి. ఇది
నిశ్ియం. మహామునీ, ఈ పైత్ృకస్ృష్టి గుర్షంచ నీక్క ఉదేదశ్పూరవకంగా చెప్పపను. కోట
స్ంవత్సరాలు చెపపనా దీనికి అంత్ం కనబడదు.
శ్రాద్ధకాలాలను గుర్షంచ చెపుతాను, దివజోత్తమా, అది విను. శ్రాదాధనికి త్గిన
పదారిం కాని, విశష్ిడైన దివజుడు కాని లభసేత, శ్రాద్ధం చెయాయలి. తెలుసుకొని, వయతప్పత్ం
కాని, అయనం కాని, విష్వం కాని, సూరయ చంద్ర గ్రహణం కాని, ప్రత్తరాశలోకి సూరుయడు
స్ంక్రమించనపుడు కాని, నక్షత్రగ్రహపీడా స్మయాలలో కాని, దుస్సవపిం కనిపుపడు గాని,
క్రొత్తపంట వచినపుపడు కాని, ఇచాఛశ్రాదాదలు చెయాయలి విప్రోత్తమా. ఆర్రధా, విశాఖ, సావత్త,
- వటతో కలిసి అమావ్యస్య వచినపుడు శ్రాదాధలతో పత్ృగణాలక్క ఎనిమిది స్ంవత్సరాలు
త్ృపత కలుగుతుంది. పుషయమి, రుద్రనక్షత్రం (ఆర్రధా), పునరవసువు - వటతో కూడిన
అమావ్యస్యనాడు పత్రులనర్షిసేత, వ్యర్షకి పండ్రండు స్ంవత్సరాల త్ృపత కలుగుతుంది.
ఇంద్రనక్షత్రం (ధ్నిషు), అజైకప్పద్ (పూరావభాద్రా) నక్షత్రం, వ్యరుణ నక్షత్రం (శ్త్భష),
- వటతో కూడిన అమావ్యస్య పత్ృత్పతకోరే దేవత్లక్క కూడా దురీభం. దివజోత్తమా,
అక్షయయఫలం కావ్యలనుకొనేవ్యరు ఈ తొమిైది నక్షత్ప్లలో దేనిలోగాని అమావ్యస్య
వచినపుడు శ్రాదాదలు పెట్టిలి. (అలా చేసేత) కోటవేల స్ంవత్సరాలైనా, ఆ పుణాయనికి
అంత్ం ఉండదు.
పత్రులు మరొక శ్రాద్ధకాలం గుర్షంచ కూడా మాక్క చెపుతారు. అది
రహస్యమైనది. పవిత్రమైనది. వైశాఖమాస్ంలోని త్దియ, కార్షతకశుద్ధనవమి, భాద్రపద్
బహుళ త్రయోద్శ, మాఘపంచద్శ, చంద్రసూరయగ్రహణం, (నాలుగు) అషికాలు,

62
శ్రీవరాహ మహాపురాణము
రండయనాలు, వటలో మనుష్యడు నియమవంతుడై నువువలు గలిపన నీళళయినా,
పత్ృదేవత్లక్క ఇవ్యవలి. (అలా ఇసేత) అత్డు వెయేయళ్తీ శ్రాద్ధం పెటినటిని పత్రులు
రహస్యం చెపుతుంట్టరు. మాఘబహుళ అమావ్యస్య ఎపుపడైనా వ్యరుణ (శ్త్భష్ట్ర)
నక్షత్రంతో కలసి వచినకాలం పత్రులక్క శ్రేషుమైనది. ఇది స్వలప పుణాయతుైలక్క
లభంచదు దివజా. విప్రోత్తమా, ఆ కాలం (మాఘబహుళ అమావ్యస్య) లో ధ్నిషు లభసేత,
అపుడు పత్రులక్క ఆ క్కలంలో జనిైంచన నరులిచిన నీళ్తళ కాని, అనిం కాని పదివేల
స్ంవత్సరాల త్ృపతనిసాతయి. ఆ స్మయంలోనే (మాఘబహుళ అమావ్యస్యనాడే)
పూరావభాద్ర గనుక వసేత, అపుడు పత్రులక్క పెటిన శ్రాద్ధం పరమత్ృపత కలిగిసుతంది.
దానివలీ ఒక పూర్షత యుగంప్పటు పత్రులు నిద్రిసాతరు.
శ్రాద్ధపక్షమనబడే మహాలయపక్షం పత్ృదేవత్లక్క త్ృపతనిసుతంద్ని మునిగణాలు
చెపుతారు. గంగ, స్రయువు, విప్పశ్, స్రస్వత్త, నైమిషం, గోమత్త - వటలో ఎందులోనైనా
సాినం చేసి ఆద్రంతో పత్రుల అరిన చేసేత, అందువలీ అహితాలు పోతాయి. పత్రులు
ఎపుపడు త్నయాదులు మఘాబహుళ పక్షంలో చవర్ష రోజున మఘానక్షత్రంలో ఇచిన
శుభతరిజలాలతో త్ృపత పందుతామా అని దీనిని గానం చేసూత ఉంట్టరు. నరులక్క
విశుద్ధమైనచత్తమూ, విత్తమూ, ప్రశ్స్తమైన కాలమూ (శాసాాదులో) చెపపబడిన విధానమూ,
యథోకతమైన ప్పత్రమూ, పరమభకీత అభీష్ట్రిలను ఇసాతయి. స్జజనోత్తమా, అలాగే ఈ
స్ంద్రభంలో పత్రులు గానంచేసిన శోీకాలు విను. విని అటివ్యడవవుతావు. స్దా
మనసుసతో అలా ఉండాలి.
పితృగీతలు
పితృగీత్ సేథైవాత్ర శోల కాసేన శృణు సతేమ | శ్రుత్వ తథైవ భవిత్ భావయం తత్ర విధాతమనా॥

ఆపి ధ్నయః కులే జయదసమకం మత్థమాన నరః| అకురవన వితేశఠ్యం యః పిండాన యో

నిరవపిషయత్థ ॥

రతావసరమహాయనం సరవం భోగాదికం వసు | విభవే సత్థ విప్రేభోయ అసమనుదిధశయ దాసయత్థ ॥

అనేానవా యథాశకాేా కాలే2స్మమన భక్ేనమ్రధః| భోజయిషయత్థ విప్రాగ్ర్యంసేనామత్రవిభవోనరః ॥

అసమరోథ2నా దానసయ వనయశకం సవశక్ేతః | ప్రదాసయత్థ దివజగ్రేయభయః సవలాపం యో వాపి

దక్షిణామ ॥
63
శ్రీవరాహ మహాపురాణము

తత్రాపయసమరథాయుతః కరాగ్ర్గ్రస్మథత్ం స్మేలాన | ప్రణమయ దివజముఖాయయ కస్మమచిద్ దివజ

దాసయత్థ ॥

త్థలఃసపాేషవభిరావపి సమవేత్ంజలాంజల్బమ |భక్ేనమ్రః సముదిదశయపయసమకం సంప్రదాసయత్థ ॥

యతః కుతశిచతిం ప్రాపయ గోభోయ వాపి గవాహిాకమ | ఆభావే ప్రీణయతయసమన భకాేా యుకేః

ప్రదాసయత్థ ॥

సరావభావే వనం గత్వ కక్షామూల ప్రదరశకః| సూరాయదిల్యకపాలానామిదముచచాః పఠిషయత్థ ॥

న మే2స్మే వితేం న ధ్నం న చానయ- చాచాదధసయ యోగయం సవపితౄన నతో2స్మమ |

తృపయనుే భకాేా పితరో మయైతౌ భ్యజౌ తతౌ వరేమని మారుతసయ ॥

ఇతేయతత పితృభిరీగతం భావాభావ ప్రయోజనమ | కృతం తేన భవేచాాాదధం య ఏవం కురుతే

దివజ ॥ (13.51-61)
భావం: మాక్కలంలో సొముైక్క వెను తయక్కండా మాక్క పండ ప్రదానం చేసే
ధ్నుయడు, బుదిధమంతుడు అయిన నరుడు జనిైసాతడా? రతాిలూ, వసాాలూ, గొపప
వ్యహనాలూ, భోగాలూ, మొద్లైనవ, ధ్నమూ, స్రవమూ, ఐశ్వరయమునిపుపడు
మమైలుిదేదశంచ విప్రులక్క దానంచేసేవ్యడు జనిైసాతడా? ఈ స్మయంలో త్న ఐశ్వరాయనికి
త్గిన విధ్ముగా భకిత నమ్రబుదిధతో యథాశ్కిత విప్రోత్తములక్క అనిం పెటేి నరుడు
జనిైసాతడా? అనిదానానికి అస్మరుిడైనవ్యడు త్న శ్కితనిబటి ఉత్తమదివజులక్క అడవికూర
అయినా స్వలప ద్క్షిణతో ఇచేివ్యడు జనిైసాతడా? అందుకూ అస్మరుిడయినవ్యడు
చేతులతో నలీనినువువలు తసికొని, ఎవరైనా ఉత్తమదివజునికి నమస్కర్షంచ ఇచేివ్యడు
జనిైసాతడా? (అందుకూ అస్మరుిడయిన పక్షంలో) ఏడు లేక ఎనిమిది త్తలలతో కూడిన
జలాంజలిని భకితనమ్రుడై మమైలుిదేదశంచ ఇచేివ్యడు జనిైసాతడా? అదీ లేనపుపడు
ఎకకడనుంచో ఒకచోటనుంచ తెచి గోవులక్క ఒక రోజుక్క స్ర్షపడే మేత్ వేసి భకితతో
స్ంతోష పెటేివ్యడు జనిైసాతడా? ఏమీ లేకపోతే వనానికి వెళ్లళ, బాహుమూలాలు
చూపసూత,(రండుచేతులూ పై కెత్తత) సూరాయదిలోక ప్పలక్కల నుదేదశంచ “నాక్క విత్తం లేదు,
ధ్నం లేదు, శ్రాదాధనికి యోగయమైనది మరేదీ లేదు. నాపత్రులక్క నమస్కర్షసుతనాిను.
నాపత్రులు భకితకి స్ంతోష్టసాతరుగాక. వ్యయుమారాంలో నా రండుచేతులూ చాచాను” అని

64
శ్రీవరాహ మహాపురాణము
బిగారగా పలికేవ్యడు జనిైసాతడా ? అని ఇలా కలిమిలోనూ, లేమిలోనూ ఉపయోగించే
పత్ృగీత్లను పత్రులు గానం చేశారు. ఏ దివజుడు పైన చెపపన విధానములలో దేనినైనా
మనుఃపూరవకంగా చేసాతడో, అత్డు శ్రాద్ధం చేసినటేీ. (13)
14 వ అధ్యాయం – శ్ర
ీ ద్ధ విధి
విప్రరీి, పూరవం మేధావి బ్రహైపుత్రుడు స్నక్కనిత్ముైడు (స్నతుకమారుడు)
బ్రాహైణ్యలను (భోకతలను) గుర్షంచ దీనిని నాక్క చెప్పపడు. ఇపుపడు విను : త్రిణాచకేతుడు,
త్రిమధుడు, త్రిసుపరుోడు, షడంగవేత్త, వేద్విదుడు, శ్రోత్రియుడు, యోగి, జేయషుసామగాత్,
ఋత్తవక్కక, మేనలుీడు, ద్గహిత్రుడు, మామ, అలుీడు, మేనమామ, త్పోనిష్ుడైన
బ్రాహైణ్యడు, పంచాగిినిరతుడు, శష్యడు, బంధువు, మాతాపత్ృ భక్కతడు - వర్షని
శ్రాద్ధంలో (భోకతగా) నియమించాలి.
త్రిణాచకేతుడు = రండవకఠంలోని ‘ఆయం వ్యవ యుఃపవతే’ మొద్లైన మూడు
అనువ్యకాలకూ త్రిణాచకేత్ములని పేరు. వ్యటని చదివేవ్యడు, అనుష్టుంచేవ్యడూ
త్రిణాచకేతుడు. త్రిమధుడు = ‘మధువ్యతాుః’ మొద్లైన ఋక్కకలను అధ్యయనం చేసేవ్యడూ
మధువ్రత్ం ఆచర్షంచేవ్యడూను. త్రిసువరుోడు = ‘బ్రహైమేతు మాం’ మొద్లైన
ఛందోగయప్రోకతమైన మూడు అనువ్యకాలనూ అధ్యయనం చేసేవ్యడూ, వ్యటకి
స్ంబంధించన వ్రత్ం ఆచర్షంచేవ్యడూను- శ్రీ. షడంగవేత్త = ఆరు అంగాలతో కూడిన
వేద్ం చదివినవ్యడు, లేదా, తెలిసిన వ్యడు ‘షట అంగాని యస్య త్ం వేద్మధ్వతే వేత్తత వ్య
షడంగవిత్’ - వై.విష్ో.3-15-1. ఆరు అంగాలంటే, శక్ష, వ్యయకరణం, ఛంద్సుస,
నిరుకతం, జోయత్తషం, కలపం, ఈ ఆరు శాసాాలు. వట స్ంగ్రహశోీకం :

శోల : శిక్షా వాయకరణం ఛందో నిరుకేం జ్ఞయత్థషం తథా। కలపశేచత్థ షడ్ంగాని శ్రీ.విష్ణణ. 3-6-28.
వేద్విదుడు = వేదారివిచారక్కడు, శ్రోత్రియుడు = వేదారాినుష్ట్రుత్,
జేయషుసామగాత్ = ‘మూరాధనం దివ’ ఇతాయది ఋగివశేషంలో గానం చేయబడిన
‘ఆజయదోహం’ ఇతాయదికమైన సామ జేయషుసామ, దానిని యథావిధిగా గానం చేసేవ్యడు.శ్రీ.,
వై., విష్ో. పంచాగిి = ఆహవనీయం, ద్క్షిణాగిి, గారహపత్యం, స్భయం, అవస్భయం
(అవస్థయం అని వై., శ్.ర.) ఇవి పంచాగుిలు. లేదా, వేదాంతోకతమైన దుయపరజనయ - పృథ్వవ
- పురుష - యోష్టద్రూపపంచవిద్య - శ్రీ విష్ో.3-15-3. మిత్రద్రోహి, చెడుగోళళవ్యడు,

65
శ్రీవరాహ మహాపురాణము
తోపురంగు(నలీ) పళళవ్యడు, కనయను చెరచనవ్యడు, అగిిహోత్రమునూ, వేదాలనూ
విడిచపెటినవ్యడు, సోమరస్ం అమేైవ్యడు, నలుగురూ ‘ఛీ’ అనేవ్యడు దొంగ, కొండెగాడు,
గ్రామయాజక్కడు, భృత్కాధాయపక్కడు, (జీత్ం పుచుికొని వేద్ం చెపేపవ్యడు), జీత్మిచి
వేద్ం చెపుపకొనేవ్యడు, మారుమనువు దానిని పెళ్యళడినవ్యడు, త్లిీద్ండ్రులను విడిచన
(పోష్టంచని) వ్యడు, శూద్రాస్ంత్త్తని పోష్టంచేవ్యడు, శూద్రాపత్త, దేవ్యరినపై ఆధారపడి
బ్రత్తకేవ్యడు - వరు శ్రాద్ధ (భోజన) నిమంత్రణక్క త్గరు.
సోమరస్ం అమేైవ్యడు - అగిిహోత్రమునూ, వేదాలనూ విడిచపెటినవ్యడు -
నిష్ట్రకరణముగా (అని చేర్షినది వి.విష్ో. 3-15-6;) నలుగురూ ‘ఛీ’ అనేవ్యడు, మూలం
‘అభశ్స్తుః’ అనిపంచుకొనేవ్యడు - శ్రీ. వై.విష్ో.3-15-6; గ్రామయాజక్కడు = గ్రామారిం
యజావ = గ్రామం కోస్ం యజిం చేసేవ్యడు -శ్రీ. సాధారణ్యలయాజక్కడు - వై.విష్ో.3-
15-6; దేవ్యరినపై ఆధారపడి బ్రత్తకేవ్యడు = దీనికి మూలం ‘దేవలకుః’ అని . దేవోపజీవి
అని అరిం వ్రాసి - శ్రీ. ఉదాహర్షంచన శోీకం :-

శోల ॥ దేవారచనపరో యసుే విత్ేరం


థ వతిరత్రయం। సవై దేవలక్త నామ హవయకవేయష్ణ గరిహతః ॥
మూడు స్ంవత్సరాలు సొముైకోస్ం దేవ్యరిన చేసినవ్యడు దేవలక్కడు.
హవయకవ్యయల విషయమై గర్షహతుడు అని దీని భావం విష్ో. 3-15-7; పరమాత్ైను
ప్రత్తఫలవ్యంఛరహిత్ంగా ఆరాధించటం శ్రేషుమనట్టనికీ, దేవుని సొముై అత్నికే చేసిన
సేవకే ప్రత్తఫలముగా అయినా, త్తనకూడద్నీ, ఇక అక్రమరీత్తలో అయితే చెపేపదేమిటనీ
చెపపట్టనికి అయి ఉంటుంది.
***
జాిని ముందురోజున విప్రోత్తములను శ్రాద్ధభోజనానికి పలవ్యలి. ముందు
దివజులను నిమంత్రించ, త్రువ్యత్ ఇంటకి వచినయతులక్క భోజనం పెట్టిలి. ఇంటకి
వచిన దివజులక్క కాళ్తళ కడగటంతో ప్రారంభంచ భోజనం పెట్టిలి. చేత్తకి పవిత్రం
పెటుికొని, ఆచమనం చేసినవ్యర్షని (భోకతలను) ఆస్నాలపై కూరోిపెట్టిలి.
పత్రులక్కగాను ఇద్దరు కానివ్యర్షనీ, దేవత్లక్కగాను ఇద్దర్షనీ నియోగించాలి,
దేవత్లకొకర్షనీ పత్రులకొకర్షనీ అయినా నియోగించాలి. అలాగే, వైశ్వదేవస్హిత్మైన
మాత్మహశ్రాద్దం గానీ, వైశ్యదేవిక త్ంత్రంగానీ భకితతో చెయాయలి. దేవసాినంలో ఇద్దర్షని

66
శ్రీవరాహ మహాపురాణము
కానీ, ఒక విప్రునికానీ త్తరుపముఖంగా (కూరోిబెటి), భోజనం పెట్టిలి. పత్ృపతామహ
సాినీయులను ఉత్తరముఖంగా (కూరోిబెటి) భోజనం పెట్టిలి. ఇద్దర్షకీ కొంద్రు దివజులు
వేరుగా శ్రాద్ధం పెట్టిలని చెపుతారు. ఒక చోట ఒకే వంటతోనే అని మర్షకొంద్రు
మహరుిలు చెపుతారు. ఆస్నం నిమిత్తం ద్రభలిచి అర్విధానం ప్రకారం చకకగా పూజించ,
ప్రాజుిడు వ్యర్ష ఆనుజితో దేవత్లను ఆవ్యహనం చెయాయలి. వ్యర్షకి సుగంధ్ ధూపదీప్పలను
యథావిధిగా స్మర్షపంచ యవోద్కంతో దేవత్లక్క విధానవేత్త అర్యమివ్యవలి.
పత్రులక్క అపస్వయంగానే స్రవమూ నిర్షవర్షతంచాలి. త్రువ్యత్ అనుజిపంది
రండుగా చేసిన ద్రభలిచి, మంత్రపూరవకంగా జాిని పత్రులక్క ఆవ్యహనం చెయాయలి.
బుధుడు నువువల నీళళతో అపస్వయంగా ఆరా్యదికం ఇవ్యవలి. ఆ స్మయంలో దివజుడు
బాటసార్ష అయిన అత్తథ్వ అనిం కోర్షవసేత, బ్రాహైణ్యల అనుమత్తతో అత్నిని కూడా బాగా
పూజించాలి. నరులక్క ఉపకారులైన యోగులు త్మస్వరూపం తెలియ రాక్కండా
వివిధ్రూప్పలతో పృథ్వవవిపై త్తరుగుతుంట్టరు. కనుక, శ్రాద్ధకాలంలో వచిన అత్తథ్వని జాిని
చకకగా పూజించాలి. దివజోత్తమా, అపూజితుడైన అత్తథ్వ శ్రాద్ధక్రయాఫలానిి పోగొడతాడు.
త్రువ్యత్ పురుషశ్రేష్ట్రు, వయంజనాలూ, కారమూ లేని అనిం ఆ దివజుల
అనుమత్తతో మూడుసారుీ అగిిలో హోమం చేయాలి. ‘అగియే కవయవ్యహనాయ సావహా’
– కవయవ్యహనుడైన అగిికి హోమం చేసుతనాిను, అని మొద్ట ఆహుత్త. ‘సోమాయ
పత్ృమతే సావహా’ - పత్రులుకల సోమునికి హోమం చేసుతనాిను, అని త్రువ్యత్ ఇవ్యవలి.
‘వైవనవతాయ సావహా’ - వైవస్వతునికి (యమునికి) హోమం చేసుతనాిను, అని ఆ వేరే
మూడవదానిని ఇవ్యవలి. హోమం చేయగా మిగిలినది కొంచెం కొంచెం విప్రుల ప్పత్రలో
ఉంచాలి. త్రువ్యత్ రుచకరమైన మికికలి ఇషిమైన చకకగా వండిన అనిం పెటి,
‘కావలసినంత్ భోజనం చేయండి’ అని అకఠనంగా చెప్పపలి. అది వ్యరుకూడా మౌనంగా
సుముఖులై త్దేక చత్తంతో, సుఖంగా భోజనం చేయాలి. అత్డు (శ్రాద్ధకరత) కూడా
త్వరపడక్కండా, క్రోధ్ంలేక్కండా భకితతో పెట్టిలి. రక్షోఘిమంత్రం పఠంచటం, త్తలలు
భూమిపై చలీడం, పత్రులు, ఆ దివజోత్తములు నెయియ త్ప్గేటటుీ చేయటం - ఇవిచేసి,
‘‘విప్రదేహాలలో ఉని నా త్ండ్రీ, పతామహుడూ, ప్రపతామహుడడూ హోమముతో పుష్టి
పందిన మూరుతలతో నేడు త్ృపత చెందుదురుగాక. నేడు విప్రదేహాలో ఉని నా త్ండ్రీ,

67
శ్రీవరాహ మహాపురాణము
పతామహుడూ, ప్రపతామహుడూ, త్ృపతని పందుదురుగాక.; నేను భూమిమీద్ ఉంచన
పండాలవలీ నాత్ండ్రీ, పతామహుడూ, ప్రపతామహుడూ నేడు త్ృపతచెందుదురుగాక. నేను
భకితతో ఇది పలుక్కతునానిను గనుక నాత్ండ్రీ, పతామహుడూ, ప్రపతామహుడూ త్ృపత
చెందుదురు గాక. మాతామహుడు త్ృపతచెందాలి, అత్ని త్ండ్రి త్ృపతచెందాలి. అత్ని
పతామహుడు త్ృపతచెందాలి. విశ్వదేవత్లు పరమత్ృపతచెందాలి. యాతుధానులు
(రాక్షసులు) నాశ్నం చెందాలి. యజేిశ్వరుడు, హవయస్మస్తకవయ భోకత, అవయయాతుైడు,
హర్ష, ఈశ్వరుడు, ఇకకడ త్ృపతచెందాలి. అత్ని స్నిిధానం వలీ అశేషరాక్షసులూ,
స్రావసురులూ త్క్షణం తొలగిపోవ్యలి’ అని పఠంచాలి.
రక్షోఘిమంత్రం = ‘‘ఓం అపహతాుః అసురా రక్షాగ్ంసి వేదిషద్ుః’’ మొద్లైనది.
ఆ విప్రులు త్ృపతచెందిన త్రువ్యత్ భూత్లం మీద్ అనిం చలాీలి. వ్యర్షకి
ఒకొకకకసార్ష ఆచమనం కోస్ం నీళ్తళ పయాయలి. స్రావనింతో మికికలి త్ృపుతలైన వ్యర్ష
అనుజిపంది నేల మీద్నుంచ ఏకాగ్రచత్తంతో నీటతో పండాలను తసుకొని (పత్రులక్క
స్మర్షపంచాలి). మాతామహులక్కకూడా పత్ృతరింతో నీటనీ, దానితోనే (పత్ృతరింతోనే)
జలాంజలినీ ఇవ్యవలి. ద్క్షిణాగ్రాలుగా ఉంచనద్రభలపై తరింతో పండాలనుంచ
పుషపధూప్పదులతో పూజించాలి. త్నత్ండ్రికి మొద్టపండం ఉచఛషిం ద్గారనే వెయాయలి.
తాత్క్క మరొకటీ, అత్నిత్ండ్రికి ఇంకొకటీ (వెయాయలి) ద్రభ మొద్ళళ లేపభోకతలైనవ్యర్షకి
లేపం రాచ, వేసి, స్ంత్ృపత కలిగించాలి.
అలాగే, మాతామహ పండంమీద్ గంధ్మాలాయది స్హిత్ముగా పూజించ, జాిని
దివజోత్తములక్క ఆచమనం ఇవ్యవలి. భకితతో, త్ద్ాత్చత్తంతో దివజోత్తమా, యథాశ్కితతో
‘సుస్వధా’ మొద్లైనవి ఆశీసుసలు పలికి, పంది మొద్ట పత్రులక్క ద్క్షిణ ఇవ్యవలి.
పత్ృతరిం = చూపుడు వ్రేలికీ బొటనవ్రేలికీ మధ్యభాగం. లేపభోకతలు =
(ప్రపతామహునిపైవ్యరు) నాలుగవవ్యరు మొద్లైనవ్యరు. త్ండ్రి మొద్లైనవ్యరు పండ
భాక్కకలు. లేపభాక్కకలు నాలుగవ వ్యరు మొద్లైనవ్యరు అని స్ైృత్త :

శోల : లేపభాజశచత్యరాథదాయః పిత్రాదాయః పిండ్భాగినః - శ్రీ.విష్ణణ. 3-15-41


వ్యర్షకి ద్క్షిణ ఇచి, విశ్వదేవత్లక్క స్ంబంధించనవి పలకాలి.
‘విశ్వదేవత్లు(మొద్ట విశ్వదేవత్లకూ, త్రువ్యత్ పత్ృదేవత్లకూ, త్రువ్యత్

68
శ్రీవరాహ మహాపురాణము
మాతామహులకూ) స్ంతుష్ిలగుదురుగాక’ అని అత్డు పలకాలి. వ్యరు ‘అలాగే’
అనిత్రువ్యత్ ఆ విప్రులను ఆశీసుసలు ఇమైని ప్రార్షించాలి. మహామత, అలాగే ముందు
పత్ృదేవత్లనూ, త్రువ్యత్ దేవత్లనూ సాగనంప్పలి. మాతామహులక్క కూడా
దేవత్లతోప్పటు క్రమంగా ఇలాగే చేయాలి, భోజన విషయంలోనూ త్న శ్కితని బటి, దానం
విషయంలోనూ చేయాలి. కాళ్తళ కడుకోకవడానికి ముందునుంచీ దివజులక్క ఇలా
చేయాలి. జాిని అయిన పత్ృసాినీయుడైన బ్రాహైణ్యనిముందూ, త్రువ్యత్ మాత్మహ
సాినీయునీ, అనంత్రం అరుిలనూ స్మాైనించ,ఇంపైన మాటలతో సాగనంప్పలి. దావరం
వరకూ వెనుకనేవెళ్లీ వ్యర్ష అనుమత్తతో మరలాలి. అనంత్రం వైశ్వదేవమనే నిత్యక్రయ
ఆచర్షంచాలి. భృతుయలనూ, బంధువులనూ ఆద్ర్షంచ త్నతోప్పటు భోజనం పెట్టిలి. ఇలా
జాిని పైత్ృకమూ, మాతామహ స్ంబంధ్మూ అయిన శ్రాద్ధం పెట్టిలి. శ్రాదాధల వలీ
స్ంతుష్ిలైన పతామహులు, స్రవవ్యంఛలూ తరుసాతరు.
***
శ్రాద్ధంలో ద్గహిత్రుడు, క్కత్పం, త్తలలు, - ఈ మూడూ పవిత్రమైనవి. రజత్ం
యొకక దానమూ, స్ంద్రశనాదికమూ అటివే. ద్గహిత్రుడు = దుహిత్ అంటే క్కమారత, ఆమె
కొడుక్క. దీనికి మూలం ‘ద్గహిత్రుః’ అని. దీనికి ‘ద్గహిత్రం’ అనే ప్పఠంత్రం ఉనిద్నీ,
దానికి ఒక రకమైన నెయియ అని అరిమనీ చెపప, ఆ నేత్తని ఇలా వివర్షంచాయి - శ్రీ.,
వై.సోముడు (చంద్రుడు) అమావ్యసాయగతుడై గడిడ మేసినావుక్క దుహిత్ అని పేరు.
దానినేత్తని ద్గహిత్రం అంట్టరు అనే భావంగల క్రంది శోీకం పద్ైపురాణంలో ఉనిది.

శోల : అమావాసయగతే సోమే య చ ఖాదత్థ గౌసే ృణం।

దహిత్ నామ స తసయ ఘృతం దౌహిత్రముచచతే ॥


మరొక పక్షంకూడా ఉనిది: ఖడాలలాటం (అగ్రభాగం?) నుంచ కలిగినది ద్గహిత్రం ఆ
ఖడాముని ప్పత్ర ద్గహిత్రమనబడుతునిది.

శోల ॥ దౌహిత్రః ప్రోచచతే ఖడ్గలలాటాదయశచ జయతే।

తసయ ఖడ్గసయ యత్పత్రం తదౌదహిత్రముదాహృతమ॥ శ్రీ.


క్కత్పం = ఎనిమిద్వ ముహురతం క్కత్పకాలం -శ్రీ. పగటలో ఎనిమిదివ ముహూరతం -
వి. ముహూరతం అంటే నలభైఎనిమిది ఇంగీీష్నిమిష్ట్రలకాలం కనుక, సూరోయద్యం

69
శ్రీవరాహ మహాపురాణము
నుంచ లెకకగడితే, ఐదుగంటల ముపెము నాలుగు నిమిష్ట్రల త్రువ్యత్ నుంచ ప్రారంభమైన
నలభైఎనిమిది నిమిష్ట్రలకాలం క్కత్పకాలం అనిమాట. క్కత్పం అంటే ఇలా కాలవిశేషమే
కాక, ఇత్ర క్కత్ప్పలూ ఉనాియి : 1) మధాయహిం, 2) ఖడాప్పత్ర, 3,4) మేక -గొఱ్ఱఱ -
ఉనిికంబళళ యొకాక వెండి యొకాక దానం, 5) ద్రభలు, 6) త్తలలు, 7) గోవులు, 8)
ద్గహిత్రుడు. శ్రాద్దంపెటేివ్యడు క్రోధ్మూ, మారాప్రయాణమూ, తొంద్రా - మూడూ
నిస్సంశ్యంగా విడిచపెట్టిలి. విప్రోత్తమా, శ్రాద్ధభోకతకూ ఈ మూడూ విడువద్గినవే.
ఇందులో స్ందేహం లేదు. దివజా, శ్రాద్ధం పెటిన పురుష్నిపటీ విశ్వదేవత్లూ, పత్రులూ,
మాతామహులూ స్మస్తక్కలమూ స్ంతుష్ిలౌతారు. పత్ృగణం సోమునిపై ఆధారపడి
ఉనిది. చంద్రుడూ, యోగంపై ఆధారపడి ఉనాిడు. కనుకనే యోగి ని భోకతగా
నియోగించన శ్రాద్ధం ప్రశ్స్తమైనది విప్రోత్తమా. ప్పప్పనిి క్కత్తసత్మంట్టరు. దానిని ఈ
ఎనిమిదీ స్ంత్సింపజేసాతయి.= కాలుసాతయి. కనుక, ఇవి క్కత్పములైనాయి.
శోల ॥ మధాయహాః ఖడ్గపాత్రంచ దానం చాజ్ఞవికంబళః।

రూపయం దరాిస్మేలా గావో దౌహిత్రశచషవ మః సృతః॥

పాపం కుత్థితమిత్యహ సేసయ సంత్పకారిణః।

అష్ట్వవేతే యతసేసమత్యకతపా ఇత్థ విశ్రుత్ః॥


అధికార్ష పత్ృదేవత్లు అగిిష్ట్రవతాతదులు వసురుద్రాదిత్యస్వరూపులునాిరు.
వ్యరు మనం భోక్కతలుగా పలిచన విప్రులను ఆవేశంచ, వ్యనినోట దావరా శ్రాద్ధం భుజించ,
స్ంత్ృపుతలయి, నిత్యమూ, త్మయోగశ్కిత దావరా పుష్టినందిన సోమనిదావరా మనవంట
వ్యర్ష పత్ృదేవత్లక్క, ఆయా లోకాలో ఉనివ్యర్షకి త్ృపత కలిగిసాతరు. శ్రాద్ధ కరతలయిన
మనవంటవ్యర్ష కోర్షకలుతర్షి, వృదిధ పందిసాతరు. ఆ అధికార్ష పత్ృగణమూ, వ్యర్షరూపైన
నిమంత్రిత్ బ్రాహైణగణమూ, యోగబలంతో సోమునికి పుష్టిని కలిగిసాతరు. సోముడు
మనవంటవ్యర్ష పత్రులక్క ఆధారమైనవ్యడూ, పోషక్కడూను. కనుక యోగబలం
కలిగినవ్యరు నిమంత్రితులైతే మంచది. యోగులు త్మదేహంలో ఉని సోమునికి యోగ
బలం వలీ పుష్టికలిగించటం ప్రసిద్ధం కనుక.
ఈ చెపపన విషయాలు హర్షవంశ్ంలో భీష్ైనితో శ్ంత్నుడు చెపపన
క్రంద్మాటలలో విశ్ద్ంగా ఉనాియి: ‘‘నాయనా, దివిలో ఉని పత్ృదేవత్లు ఆదిదేవుడైన

70
శ్రీవరాహ మహాపురాణము
బ్రహైసుతులు. మహాభాగా, అప్రమతుతడవై పత్ృశ్రాద్దంతో వ్యర్షని యజించు.
నామగోత్ప్దులు కీర్షతంచ నీవు వ్యర్షనారాధిసేత, వ్యరు స్రవవ్యంఛితాలనూ తర్షి, శ్రేయసుస
స్మకూరుసాతరు. నామగోత్ప్లు పేరొకంట్ట మూడు పండములు దానంచేసేత, భారతా,
వ్యరు మనవంటవ్యర్షకి, స్వరాంలో ఉని మన పత్రులకూ పుష్టి కలిగిసాతరు. వ్యరంద్రూ
నిరంత్రమూ శ్రాద్ధ దానం వలీ పూజితులయినందున ఈ కరైలాచర్షంచే మనవంట
వ్యర్షనంద్ర్షనీ, మనపత్ృపతామహులనూ వర్షిలజే
ీ సాతరు.’’అని.

శోల ॥ ఆది దేవసుత్సోేత పితరో దివి దేవత్ః ।

త్న యజసవ మహాభాగ పితృశ్రాద్ధధరతంద్రితః॥

తేహి శ్రేయో విధాసయంత్థ సరవకామఫలప్రదాః ।

తవయూవారాధ్యమానాస్తే నామగోత్రాదికీరేనైః॥

ఆసమనాపాయయయిషయనిే సవరగసథనపి భారత ।

శ్రాదేధష్ణ యే ప్రదాసయనిే త్రీన పిండాన నామగోత్రతః॥

సరేవ ప్రవరేమానాన సవన పితృనాథ పిత్మహాన ।

భావయిషయనిే సతతం శ్రాదేధ దానేన పూజ్ఞత్ః ॥

విప్రులు వెయియమంద్యినా, యోగి ముందుంటే స్రవభోకతలనూ, యాజమానునీ


కూడా త్ర్షంపజేసాతడు దివజా. దివజత్తమా, పూరవకలపంలో దీనిని నాక్క స్నతుకమారుడూ,
దేవత్లక్క వ్యయువూ, శ్ంభుడు ఋష్లకూ చెప్పపరు. శ్కితపుత్రుడు (పరాశ్రుడు)
మైత్రేయనామధేయునికి చెపుతాడు. ఈ క్రమంలో నేను నీక్క చెప్పపను దివజా. ఈ
పైత్ృకక్రయ స్రవపురాణాలలోనూ సామానయమైనది. (అనిి పురాణాలలోనూ స్మానంగా
ఉనిది.) ఈ కరైకాండ క్రమంగా తెలుసుకొంటే బంధ్ విముక్కతడౌతాడు. దీనినాశ్రయించ
శ్ంసిత్వ్రతులైన ఋష్లు నిరావణం ప్పందారు. గౌరముఖ్య, నీవుకూడా వెంటనే
దీనియందు ఆస్కితకలవ్యడవు కా. దివజస్త్తమా, భకితతో అడిగావు గనక నీకిలా చెప్పపను.
ఎవడు పత్ృదేవత్లను యజించ హర్షని ధాయనిసాతడో, అత్నికి అంత్కంటే ఎక్కకవ
ఏమునిది? పత్ృత్ంత్ప్నిి మించన (ఆరాధ్నా) త్ంత్రం లేద్ని నిశ్ియం. (14)

71
శ్రీవరాహ మహాపురాణము
15 వ అధ్యాయం - గౌరముఖుని పూరాజన్మ, ముక్త

ధ్రణి ‘‘దేవ్య, విభూ, ఇలా మారకండేయుని వలీ ఆ మహాముని గౌరముఖుడు
శ్రాద్ధవిధి వినినత్రువ్యత్ ఏమి చేశాడు?’’ అని అడిగింది. శ్రీవరాహసావమి ఇలా చెప్పపరు.
ధాత్రీ, మహామునీ ధ్వశాలి అయిన మారకండేయుని వలీ ఈ పత్ృత్ంత్రం వినిన త్రువ్యత్
అత్ని వలీనే అత్ని అనేకజనైలు జాిపకానికొచాియి.(అని చెపపగావిని) ధ్రణి
‘‘భగవ్యనుడా, ఇత్రజనైలో ఈ గౌరముఖుడెవరు? అత్నికి ఏమి జిపతకి వచింది?
అత్డెలా జిపతకి తెచుికొనాిడు? ఆ స్జజనోత్తముడు జిపతకి తెచుికొని ఏమి చేశాడు?’’
అనడిగింది. శ్రీవరాహులు ఇలా చెప్పపరు. ఇత్ర బ్రహైజనైలో అత్డు సాక్షాత్తత భృగుడు.
అత్ని వంశ్ంలో జనిైంచన పుత్రుడు మారకండేయమహాముని. ‘‘మీరు పుత్రువలీ
బోధితులై సుగత్తని పంద్ండి’’ అని పూరవం బ్రహై చెప్పపడు. అందుచేత్ మారకండేయుని
చేత్ బోధితుడై, స్రవజనైలనూ జిపతకి తెచుికొనాిడు. జిపతకి తెచుికొని, ఏమి చేశాడో అది
విను వరారోహా, స్ంగ్రహంగా చెపుతాను. ఇలా శ్రాద్ధవిధానంతో అనంత్రం పండ్రండు
స్ంవత్సరాలు పత్రులను యజించ, ఆ ముని త్రువ్యత్ హర్షని సుతత్తంచట్టనికి
ప్రారంభంచాడు. త్రిలోకవిశ్రుత్మైన ప్రభాస్తరిమునిదే, అందులో దైతాయంత్క
దేవునిసోతత్రం చేయట్టనికి గౌరముఖుడు నిలిచాడు.
గౌరముఖఖకృతప్రధాన దైతేహరస్తితి
గౌరముఖ ఉవ్యచ :
సోేష్ణయ మహేనదం
ా రిపుదరపహం శివం నారాయణ బ్రహమవిదాం ప్రత్థష్ఠఠ తమ ।

ఆదితయచనాదాశివయుగసథమాదయం పురాతనం దైతయహరం సదా హరిమ ॥

చకార మాతిాం వద్రేవాతమన్ద యః పురాకృతం వేదవినాశకాలే ।

మహామహీధ్ృగవపురగ్రపుచా - చాటాహవారిచః సురశత్రుహాదయః ॥

తథాబ్ధధమనాథనకృతే గీరీనథం
ా దధార యః కౌరమవపుః పురాణమ

హితేచాయ యః పురుషః పురాణః ప్రపాత్య మాం దైతయహరః సురేశః ॥

మహావరాహః సతతం పృధివాయన తలాతేలం ప్రావిశద్ యో మహాత్మ।

యజోంగసంజో ః సురస్మదధసంధ్యః న పాత్య మాం దైతయహనః పురాణః ॥

72
శ్రీవరాహ మహాపురాణము

నృస్మంహరూపీ చ భవతయజస్రం యుగే యుగే యోగివరోగ్రభీమః ।

కరాలవకరః కనకాగ్రవరాచ రత్ాశయోసమనసురానేక్తవాయత ॥

బలేరమఖధ్వంస కృతే మహాత్మ సవం గూఢత్ం యోగవపుః సవరూపః ।

స దణడ కాష్ట్ఠజ్ఞనలక్షణః పునః క్షితం చ పదా క్రానేవాన యః స పాత్య ॥

త్రిఃసపేకృతోవ జగతీం జ్ఞగాయ జ్ఞత్వ దదౌ కశయపాయ ప్రచణడ ః ।

స జమదగోాాభిజనసయగోపాే హిరణయగరోభమరహా ప్రపాత్య ॥

చత్యః ప్రకారం చ వపురయ ఆదయం హైరణయగరభ ప్రత్థమానలక్షయమ ।

రామాదిరూపైరిహరూపభేద శచకార సోసమనసురానేక్తవాయత ॥

చాణూరకం ససురదరపభీతే -రీభత్మరాణామభయయ దేవః ।

యుగేయుగే వాసుదేవో బభూవ కలేప భనతయదభతరూపకారీ ।

యుగే యుగే కల్బకనామాా మహాత్మ వరణస్మథత్థం కరుేమనేకమూరిేః ॥

సనాతన్ద బ్రహమమయః పురాణో న యసయ రూపం సురస్మదధదైత్యః ।

పశయనిే విజోనగత్థం విహాయ అథోపయనేకాని సమరచయనిే ।

మత్ిాదిరూపాణి చరణి సోవాయత ॥

నమో నమస్తే పురుష్ణతేమాయ పునశచ భూయోపి నమో నమస్తే ।

నమః పురసేదథ పృషఠ తస్తే నయసవ మాం ముక్ేపదం నమస్తే । (15.8 – 21)
భావం: మహేంద్రునీ, ర్షపుద్రపనాశ్క్కడైన శవునీ, బ్రహైవేత్తలలో ఉని
నారాయణ్యనీ, ఆదితుయడు, చంద్రుడు, ఉభయాశవనీ దేవత్లు, వర్షలో ఉని పురాత్నుడైన
దైత్యహరుడైన హర్షని స్దా సుతత్తసుతనాిను. అత్డు వేదాలు నశంచన (దొంగిలింపబడిన)
కాలంలో త్న పురాత్నమైన మత్సయశ్రీరానిి ధ్ర్షంచాడు. ఆ శ్రీరం మహామహధ్రంలా
ఉనిది. అగ్ర భాగంతోనూ, తోకతోనూ, చేసినయద్ధం కాంతులు వెద్జలిీంది. ఆ ఆదుయడు
రాక్షస్ స్ంహారక్కడు. అలాగే, కడలి త్రవటంకోస్ం అత్డు (లోక) హిత్ం కోర్ష పురాత్న
కూరైరూపంతో గిర్షరాజును మోశాడు. ఆ పురాణపురుష్డు, సురేశుడు, దైత్యహరుడు
ననుి రక్షించుగాక. అత్డు మహావరాహమై పృథ్వవియొకక (అధోభాగమైన) త్లాత్లం

73
శ్రీవరాహ మహాపురాణము
ప్రవేశంచాడు. ఆమహాతుైడు సురసిద్ధ వందుయడు, యజి శ్రీరుడు. ఆ పురాణ దైత్యహరుడు
ననుి ప్పలించుగాక. అత్డు ప్రత్తయుగంలోనూ యోగివరుడు, ఉగ్రుడు, భయంకరుడు,
భీకరముఖుడు, సువరాోగ్ర తేజుడు, ఉత్తమాశ్యుడు అయిన నరసింహునిరూపం
వహిసాతడు. ఆ అసురాంత్క్కడు మమైలిి కాప్పడు గాక. అత్ను అప్రమేయుడు,
యోగాత్ైక్కడు, యోగశ్రీరస్వరూపుడు, బలిమఖధ్వంస్ంకోస్ం గూఢంగా ద్ండకాషుమూ,
అజినమూ (లేడిచరైం) తాలిినవ్యడు. భూమిని ఒకకఅడుగుతో ఆక్రమించనవ్యడు. ఆ
మహాస్వరూపుడు మమైలిి పర్షప్పలించు గాక. ముయేయడుమారుీ జగతుతను జయించ
కశ్యపునికిచిన ప్రచండుడు, ఆ జమద్గిి క్కమారుడు, క్కలరక్షక్కడు, హిరణయగరుభడు,
అసురహంత్ రక్షించుగాక. రాముడు మొద్లైన హిరణయగరభస్ంత్త్త స్మానంగా కనిపంచే
నాలుగువిధాలైన రామాదిరూప్పలతో బహురూపభేద్ం చేసిన ఆ అసురాంత్క్కడు మమైలిి
కాప్పడుగాక. కలపంలో ప్రత్తయుగంలోనూ చాణూరుడు, కంసుడు, మొద్లైన అసురుల
గరావనికి జడిసిన అమరులక్క అభయంకోస్ం, వ్యసుదేవుడయేయ అదుభత్ రూపకార్ష అయిన
దేవుడు మమైలిి రక్షించట్టనికై ఉనాిడు. ప్రత్తయుగంలోనూ కలిక అనేపేరుతో ఆ
మహాతుైడు వరాోలను నిలపట్టనికి అనేక రూప్పలను ధ్ర్షసాతడు. అత్డు స్నాత్న
బ్రహైస్వరూపుడు. పురాత్నుడు. అత్ని రూప్పనిి సురసిద్ధదైతుయలు విజాినగత్త విడిచ
కానలేరు. కనుక నియమంతో మతాసయదిచరరూప్పలను స్మర్షిసుతంట్టరు. అత్డు
రక్షించుగాక. పురుష్ణత్తముడవైన నీక్క నమసాకరం, నమోవ్యకం, నీక్క మళ్ళళ మళ్ళళ నమో
వచనం. నమస్య. నీక్క ముందూ వెనుకా నత్త. ననుి ముకిత సాినానికి చేరుి నీక్క వంద్నం.
అని నమస్కర్షసుతని భావితాతుైడైన ఆ మహర్షికి చక్రగదాధ్రదేవుడు స్వయంగా
ప్రత్యక్షమైనాడు. అత్నిని చూచ, సిిరమైన ఆత్ైజాినం పంది, అత్ని ఆత్ై పరత్త్తవంలో
లయమై, అపునరభవం అనే శాశ్వత్బ్రహైంలో ల్లనమైనాడు. (15)
16 వ అధ్యాయం – గోమేధ యజ
ఞ ము, సరమ క్థ
ధ్రణి ‘‘భూధ్రా, అపుడు దురావసుని చేత్ ‘మూఢుడా, సుప్రతక్కని క్కమారుడు
స్వరాం నుంచ తొలగించగా నీవు మనుష్యలో నివసిసాతవు’ అని శ్పంపబడిన శ్త్క్రతుడు,
దేవేంద్రుడు స్రవదేవత్లతో కలిసి, మానవలోకానికి వచి, ఏమి చేశాడు? ఆ దురజయుడు
భగవ్యనుడైన పరమేష్టు చేత్ పడగొటిబడిన త్రువ్యత్ యోగవేత్తలో ఉత్తములైన విదుయతుత,

74
శ్రీవరాహ మహాపురాణము
సువిదుయతుత అనే వ్యర్షదుదరూ స్వరాంలో అపుడేమి చేశారు? దేవ్య, అనుగ్రహంతో ఈ నా
స్ంశ్యం చెపుప’’ అని అడిగింది.
శ్రీవరాహులు ఇలా చెప్పపరు. ధాత్రీ, దురజయునిచేత్ ఓడిపోయిన త్రువ్యత్
శ్త్క్రతుడు దేవేంద్రుడు భారత్వరింలో వ్యరాణసిలో త్తరుపవైపున దేవత్లు, యక్షులు,
మహోరగులు - వర్షతో ప్పటు ఉనాిడు. కళ్యయణీ, అపుపడు విదుయత్తత, సువిదుయత్తత యోగ
మవలంబించ వ్యయుకరైయోగంతో దీర్తాపజవరానిి అవలంబించ యోగ మాయతో
లోకప్పలకృత్యమంతా ఆచర్షంచారు. ఆ దురజయుడు మరణించాడని విని, ఎలీపుపడూ
స్ముద్రం లోపల ఉండే చతురంగబలానీి తసుకొనివచి దేవత్లమీదికి వెళ్యళరు. ఆ
దైతుయలిద్దరూ మహాసైనయంతో వచి హిమపరవత్ం మీద్ విడిసి ఉనాిరు. దేవత్లు కూడా
మహాసైనాయనిి స్మీకర్షంచ, ఆయుధాలు ధ్ర్షంచ, కలత్పడక్కండా ఇంద్రపద్వికోస్ం
ఆలోచనచేశారు. అకకడ దేవగురువు ఆంగిరస్ముని, (బృహస్పత్త) ‘‘ముందు గోమేధ్ంతో
యజించండి. అనంత్రం అనిి క్రతువులతోనూ యజించండి ఇది సిిత్త. అమరులారా,
నేనుపదేశ్ం చేశాను. మీరు దీనిని శీఘ్రంగా ఆచర్షంచండి’’ అని చెప్పపడు. ఇలా చెపపన
త్రువ్యత్ గోవులనూ, పశువులనూ ఏరపరచుకొని వ్యటని త్తరగట్టనికి వదిలారు.
వ్యటరక్షణక్క స్రమనిచాిరు. ఆ గోవు దేవశుని రక్షణలో ఉండి త్తరుగుత్త, ఆ
అసురులుని చోటకి వెళ్యళయి ధ్రాధ్రా. వ్యరు ఆ గోవులను చూచ, పురోహితుడైన
శుక్రునితో ‘‘బ్రహైన, దేవ్య, చూడు నీవు. దేవశుని స్రమ కాపలాకాసూత దేవ గోవులను
త్రిపుపతునిది. చెపుప ఏమి చేయాలో ఇపుపడు’’ అనాిరు. అలా చెపేపస్ర్షకి శుక్రుడు ఆ
అసురులతో ‘‘ఈగోవులను అపహర్షంచండి వెంటనే, అసురులారా, ఆలస్యం చేయకండి’’
అనిచెప్పపడు. ఇలాచెపేపస్ర్షకి దైతుయలు దైవికంగా (చేర్షన) ఆ గోవులను అపహర్షంచారు.
వ్యటని అపహర్షంచేస్ర్షకి, స్రమ దార్షవెతుక్కకోంట్ట దిత్త కొడుక్క తసికొనిపోయిన
గోవును చూచంది ధ్రాధ్రా. దైతుయలు కూడా విశేష్టంచ దార్షకనుకొకని ఆ శునిని
చూచారు. వ్యరు ఆ స్రమను చూచ సామపూరవకంగా ఒకమాట ‘‘కళ్యయణీ, స్రమా, ఈ
గోవు ప్పలు పత్తకి (నీకిసాతము) త్ప్గు’’ అని చెపప తెలివిగా దానికి ఇచాిరు. ఆ
దైత్యనాయక్కలు దానికి ప్పలు పోసి, ‘‘కళ్యయణీ, దేవేంద్రునికి ఈ గోవు గుర్షంచ చెపపక్క’’
అనాిరు. అలా పలికిన త్రువ్యత్ దైతుయలు ఆ శునిని అడవిలో విడిచపెట్టిరు. వ్యరు

75
శ్రీవరాహ మహాపురాణము
విడువగానే అది వణ్యక్కత్త వెంటనే సురలవద్దక్క వెళ్లళంది. స్రమ సురస్త్తముడైన
దేవేంద్రునికి నమస్కర్షంచంది. దేవేంద్రుడు మరుతుతలనే దేవత్లను ‘‘మహాబలశాలులారా,
మీరా దేవశునిరక్షణకోస్ం కనపడక్కండా వెళళండి’’ అని పంప ఉనాిడు. అత్డు అలా
చెపపగానే వ్యరు తెలివిగా సూక్షమరూపంతో వెళ్యళరు. ధ్రాధ్రా, వ్యరుకూడా వచి,
సురేంద్రునికి నమస్కర్షంచారు.
ఆమెను (చూచ) దేవరాజు ‘‘స్రమా, ఆవులేమయాయయి?’’ అని అడిగాడు. ఇలా
అడిగేస్ర్షకి ఆ స్రమ ‘‘నేనెరుగను’’ అనిది. ఆపైని ఇంద్రుడు రోషంతో ‘‘యజింకోస్ం
ఏరపరచన ఆ గోవులు ఎకకడ ఉనాియి? దేవశుని ఇలా అంటునిదేమిట?’’ అని
మరుతుతలను అడిగాడు. ఇలా దేవేంద్రుడు అడిగేస్ర్షకి మరుతుతలు కలవరపడక్కండా ఆ
స్రమ చేసినపని చెప్పపరు ధ్రాధ్రా. అనంత్రం ఇంద్రుడు లేచ, ఆ శునిని కాలితో
త్నాిడు. దేవేంద్రుడు ప్పకశాస్నుడు మహాక్రోధావిష్ిడై ‘‘ఓసి మూఢులారా, నీవు ప్పలు
త్ప్గావు. గోవులనేమో అసురులు అపహర్షంచారు’’ అనాిడు. ధ్రా, ఇలా దేవేంద్రుడు
పలికి స్రమను కాలితో త్నేిస్ర్షకి ఇంద్రుని కాలితాపువలీ దానినోటనుంచ ప్పలుకారటం
ప్రారంభంచాయి. ఆ శుని ప్పలు కారుతుండగా ఆ గోవుని చోటకి వెళ్లళంది. ధ్రా, అపుడు
దేవేంద్రుడు సైనయంతో స్హా అకకడికి వెళ్యళడు. దైతుయలు అపహర్షంచన ఆగోవును చూచాడు
అకకడ. ఆ గోవును కాపలాకాసుతని దైతుయలు చాలా బలమయిన వ్యళ్తళ. (అయినా) ఆ
సైనాయలు కొటేిటపపటకి వెంటనే గోవును స్వరూప్పలతో విడిచపెట్టిరు. త్రువ్యత్
సురేంద్రుడు, మహేంద్రుడు పరమానంద్భర్షతులైన సామంతులతో ఆ గోవును పంది,
పరమ స్ంతోషంతో స్మరుిడు కనుక వేలకొదీ, వివిధ్ యజాిలు చేశాడు. యజాిలు చేసూత
ఉంటే ఆ ఇంద్రుని బలం పెర్షగింది. ఇంద్రుడు పెర్షగిన బలంతో దేవ సైనయంతో "సురలారా
శీఘ్రమే దైత్యవధ్క్క స్నిదుధలు కావ్యలి" అనాిడు. అలా అనేస్ర్షకి దేవత్లు త్క్షణమే
స్నిదుధలయాయరు. దేవత్లు వ్యస్వునితో (ఇంద్రునితో) ప్పటు అసురులు లేక్కండా
చేయట్టనికి వెళ్యళరు. వెళ్లళ, వేగంగా పోరాడి అసురసైనాయనిి జయించారు. ధ్రాధ్రా,
దేవత్లచేత్తలో అసురులు ఓడిపోయారు. హత్శేష్లు భయభీతులై మనసు బేలుపడి సాగర
జలంలో మునిగిపోయారు. ధ్రా, దేవేంద్రుడు లోకప్పలురతో ప్పటు స్వరాం అధిరోహించ,
మునుపటలానే దేవత్లక్క ప్రభువై, స్మరుిడై, ప్రకాశసూత (భోగాలు) అనుభవించాడు.

76
శ్రీవరాహ మహాపురాణము
స్రమాఖ్యయన ఫలశ్రుత్త : ఎవడు ఉత్తమైన ఈ స్రమాఖ్యయనం నిత్యమూ వింట్టడో, ఆ
మానవుడు గోమేధ్యజి ఫలం పందుతాడు. రాజయం కోలోపయిన రాజు దీనిని
ఏకాగ్రచత్తంతో వింటే, దేవేంద్రుని స్వరారాజయంలా, త్న రాజయం పందుతాడు. (16)
17 వ అధ్యాయం - మణిసంభ్వుల తరువాత క్థలు
ధ్రణి ‘‘దేవ్య, అపుపడు త్రేతాయుగంలో మణినుంచ జనిైంచన నరోత్తములక్క
భగవ్యనుడు వ్యరు రాజులౌతారని వరమిచాిడు గదా, వ్యరలా జనిైంచారో, ఏ పనులు
చేశారో, వ్యర్ష పేరేీమిటో, విడిగా చెపుప నాక్క’’ అని అడిగింది. శ్రీవరాహులు సుప్రభుని
కథను ఇలా చెప్పపరు. మహామనసివ సుప్రభుడనే మణిజుడు రాజయినాడు. వరారోహా,
భూత్ధార్షణీ, అత్ని ఉత్పత్తతని గుర్షంచ నీవు విను. పూరవం తొలికృత్యుగంలో మహా
బాహువైన ఒక రాజుండేవ్యడు. అత్డు మికికలి బలమైనవ్యడు ములోీకాలలోనూ శ్రుత్కీర్షత
అని ప్రఖ్యయతుడైనాడు. ధ్రా, సుప్రభుడనే మణిజుడు అత్నికి పుత్రుడైనాడు. ప్రజాప్పలుడనే
పేరుతో మహాబలశాలి అయికీర్షత గడించాడు. అత్డొకనాడు క్రూరమృగాలుని అరణాయనికి
వెళ్యళడు. అకకడ ఒక ఋష్ట యొకక ధ్నయమైన గొపప ఆశ్రమ మండలం చూశాడు. అందులో
మహాత్పుడనే పరమధార్షైక్కడైన ఋష్ట స్నాత్న బ్రహైజపం చేసూత, నిరాహారుడై,
త్పసుసచేశాడు. ఈ శ్రీమాత్ ప్పర్షివుడు ప్రజాప్పలరాజు ఆ మహాత్పుని ఆశ్రమంలోనికి
వెళ్యళనుకొని ప్రవేశంచాడు. ఆ ఉత్తమమైన ఆశ్రమసాినంలో వనవృక్షాలు భూమినుంచ
పెర్షగి, దార్షకి అట్టఇట్ట ఉనాియి. పద్ర్షళ్తళ పూలతో చంద్రునిలా సూరుయనిలా
ప్రకాశసుతనాియి. అకకడికి వెళ్లళన తుమెైద్క్క మకరంద్ం లభసుతనిందున శ్రమ తెలియటం
లేదు. ఉత్తమదేవతాంగనలు ఉనిత్మైన స్వరాసాినం కూడా విడిచ, చకకగా ఎర్రనైన పద్ైం
లోపలిభాగంలా కోమలాలైనగోళళ కొనలుగల వ్రేళ్తళచాచ, వ్యటపువువలు కోసుతంట్టరు.
ఒకచోట మికికలిస్ంతోషంతో ఉని రకరకాల పక్షులూ, మదించన తుమెైద్లూ
బిగారగా కూసూత, ఎతెమతన రకరకాల చకకని పూలుగల బాగా కలిసిఉని కొమైమీద్ వ్రాలి
ఉనాియి. కడిమి, మంకెన, మదిద, శీల, సాలాది మహావృక్షాలమీది గూళళలో ఉని పక్షులు
మధురస్వరంలో కలవరప్పటు లేక్కండా స్వకారయత్త్పరులైన సుజనుల ప్రయోగాలలా
ఉంటునాియి. గృహసుిలైన దివజుల హోమాగిిధూమాలు ప్రజవర్షలిీన అగిిలోని హోమ
జావలతో వ్యడికోరలూ జూలూ కలిగి, మదించన సింహాల వలీ అధ్రైమనే ఏనుగు

77
శ్రీవరాహ మహాపురాణము
చీలిబడినటుి ఉనాియి. ఇలా ఆరాజు ఆ ఉత్తమాశ్రమంలో వివిధ్విషయాలు చూసూత
ప్రవేశంచాడు. అత్డు ప్రవేశంచేస్ర్షకి తవ్రతేజసివ, పుణయకరతలతో ముఖుయడు, బ్రహైవేత్తలతో
శ్రేష్ుడు, మహాత్పుడు ద్రాభస్నం మీద్ అనంత్ కిరణాలుకల భానునిలా కనిపంచాడు.
విజేత్ అయిన రాజు, ముని సాంగత్యం వలీ అత్డు మృగాల ఆలోచన మరచపోయాడు.
స్రోవత్తముడయిన ఆ ముని లభంచేస్ర్షకి ఆ నృపత్త మనసుస ధ్రైంపైకి పోయింది. ఆ
ముని నిషకలైష్డైన ఆ ప్రజాప్పలనరపత్తని చూచ, ఆస్నసావగతాదులతో అత్తథ్వ స్తాకరం
చేశాడు. వసుధా, అనంత్రం రాజు కూరుిని, ఋష్టపుంగవునికి నమస్కర్షంచ,
‘‘భగవ్యనుడా, ఉత్తమవ్రతా, దుుఃఖస్ంసారంలో మునిగి, త్ర్షంపగోరే నరులక్క కరతవయ
మేమిటో నమస్కర్షంచననాక్క చెపుప’’ అని పరమదురీభమైన ఈ ప్రశ్ి అడిగాడు.
మహాత్పుడు ‘‘స్ంసారసాగరంలో మునుగుతుని మనుష్యలు సిిరమైన, మికికలి
శాశ్వత్మైన నావ ఏరపరచుకోవ్యలి. పూజలూ, హోమాలూ, దానవిధానాలూ, యజాిలు,
ధాయనాలూ మేక్కలుగా, సురభటులు ప్రాణాదులనే పెద్దత్ప్ళ్తళ మోక్షానికి కటి దానిని
పైకిలాగాలి. నరపత, ఇపుపడు త్రిలోకేశ్వరుని ఓడగా చేసుకో. ‘‘రాజరాజా, నరకహరుడు,
సురేశ్వరుడు అయిన నారాయణ్యనికి ఎవడు భకితతో నమస్కర్షసాతడో, అత్డు శోకరహితుడై,
శోకరహిత్మైన, నాశ్రహిత్మైన విష్ోపరమపద్ం పందుతాడు.’’ అని చెప్పపడు. రాజు
‘‘భగవ్యనుడా, స్రవధ్రైజాి, ముముక్షువులైన పురుష్లు స్నాత్నుడైన విష్ోవును
పూజించటమెలాగో యథారధం చెపుప’’ అని అడిగాడు.
మహాత్పుడు చెప్పపడు : ‘‘మహాప్రాజాి, రాజా, స్రవయోగీశ్వరుడు శ్రీహర్ష
విష్ోవు స్త్రీపురుష్ల పటీ ఎలా ప్రస్నుిడౌతాడో విను. బ్రహాైది దేవత్లూ, పత్రులూ,
బ్రహాైండమధ్యసుిలైన అంద్రూ విష్ోస్నిిధానం నుంచే ఉత్ునుిలైనారని వేద్శ్రుత్త
చెబుతునిది. అగిి, అశవనీదేవత్లు, గౌర్ష, గజాననుడు, నాగులు, కార్షతకేయుడు,
ఆదితుయలు, దురా, మాత్ృకలు, దిక్కకలు, ధ్నపత్త, విష్ోవు, యముడు, రుద్రుడు, శ్శ,
పత్రులు, జగత్పత్త నుంచ ప్రాధానాయనిి బటి స్ంభవించన వ్యరే. అంద్రూ హిరణయగరుభని
(=బ్రహై =నారాయణ్యని) శ్రీరం నుంచ స్ంభవించనవ్యరే. (అయినా), ఎవర్షకి వ్యరే
మహాగర్షవష్ులైపోయారు. ‘నేను యోగుయడ’ ననీ, ‘నేను యాజుయడ’ ననీ వ్యరు చేసిన
మహాకోలాహలం దేవస్మిత్తలో కలోీలసాగరంలా వినవచింది. ప్పర్షివ్య, వ్యరు

78
శ్రీవరాహ మహాపురాణము
వ్యదులాడుతుండగా వహిి లేచ ననుి యజించమనీ ననుి ధాయనించమనీ అంట్ట‘‘ఈ
ప్రాజాపత్య (=బ్రహైదైన = నారాయణ్యనిదైన) శ్రీరం నేను లేకపోతే నశసుతంది. ఉండదు.
కనుక నేను గొపపవ్యడను’’ అనాిడు. ఇలాపలికి వహిి శ్రీరం విడిచ బయటకి వచాిడు.
అందులోనుంచ అత్డు వెలువడినా, శ్రీరం శథ్వలం కాలేదు. ఆ పైని శ్రీరంలో ఉండే
ప్రాణాప్పన స్వరూపులైన అశవనీ దేవత్లిద్దరూ ఆకారంధ్ర్షంచ ‘‘మేమిద్దరమూ ప్రధానులం
కనుక ఉనితులమైన మేమే యజింపద్గినవ్యరము’’ అనాిరు. ఇలా పలికి శ్రీరం
విడిచపెటి ఒక చోట నిలిచారు. వ్యరు లేకపోయినా, క్షేత్రి (ఆత్ై) ఆ శ్రీరంలో ఉనిది.
ఆమీద్ గౌర్ష వ్యణి ‘‘ప్రాధానయం నాలో ఉనిది’’ అనిది. ఆ కళ్యయణి ఇలా పలికి
శ్రీరం నుంచ వెలికి వచింది. ఆమె లేకపోయినా, వ్యక్కక లేని ఆ శ్రీరం ఉనిది. అపుడు
ఆకాశ్నామక్కడైన గణపత్త ఒక వ్యకయం ‘‘నేను లేనిదే శ్రీరం కొంత్కాలం (దూరం) కూడా
ఉండబోదు’’ అనాిడు. ఇలా పలికి అత్డుకూడా దేహంనుంచ నిష్కకామించ విడివడాడడు.
అయినపపటకీ శ్రీరం నశంచలేదు. ఆకాశ్త్త్తవం లేకపోయినా అది శథ్వలంకాలేదు.
రంధ్రాలు లేక్కనాి నిలిచఉని శ్రీరానిి చూచ, శ్రీరధాతువు నాగులనీి ఒక వ్యకయం
‘‘మేములేని శ్రీరానికి నిలకడ ఉండదు’’ అనాియి. ఇలా పలికి ఆ శ్రీరాలనీి
విడిచపెట్టియి. అవి లేకపోయినా, దేహానిి పురుష్డు చకకగా పోష్టసుతనాిడు.
అహంకారానేి స్కందుడంట్టరు. అత్డది చూచ ‘‘నేను లేకపోతే, శ్రీరానికి పుటుికే లేదు’’
అనాిడు. ఇలా అని అత్డు శ్రీరంనుంచ తొలగి, విడిగా నిలిచాడు. అత్డు లేకపోయినా
ఆశ్రీరం ముక్కతనిలా ఉనిది.
అది చూచ, భానుడు కోపంచాడు. అత్నిని ఆదితుయడంట్టరు.‘‘నేను లేనిదే ఈ
శ్రీరం ఒక క్షణమైనా, ఎలా ఉంటుంది?’’ అని పలికి అత్డు వెళ్లళపోయాడు. ఆ శ్రీరం
శథ్వలం కాలేదు. ఆ త్రువ్యత్ దురా అనబడే మాయ కోపంతో ‘‘నేను లేకపోతే, దీనికి ఉనికి
లేదు’’ అని పలికి అంత్రాినమయింది. ఆపైని దిక్కకలు లేచ, ఈ పెద్దమాట ‘‘మేము లేనిదే,
కారయముండదు. స్ంశ్యం లేదు’’ అనాియి. అలా పలికి నాలుగు దిక్కకలూ వచి,
క్షణంలో తొలగిపోయాయి. అనంత్రం ధ్నపత్త వ్యయువు ‘‘నేను తొలగిపోతే శ్రీరానికి
ఉనికి ఎకకడిది?’’ అని పలికి శరసుసదావరా వెళ్లళపోయాడు. ఆ వెనుక విష్ోవు - మనసుస
‘‘నేను లేకపోతే, ఈ దేహం క్షణం కూడా ఉండాలనుకోదు’’ అని అంత్రాినమైనాడు. ఆ

79
శ్రీవరాహ మహాపురాణము
త్రువ్యత్ ధ్రుైడు ‘‘దీనినంత్టనీ ప్పలించనవ్యడను నేను. ఇపుపడు నేను తొలగితే, ఇది
ఎలా ఉంటుంది?’’ అని పలికి వెళ్లళపోయాడు. ఆ శ్రీరం శథ్వలం కాలేదు. అది చూచ
పత్రులు - త్నాైత్రలు - ‘‘మేము తొలగితే ఈ శ్రీరం త్పపక నశసుతంది’’ అనాిరు. ఇలా
పలికి ఆ దేహానిి విడిచపెటి అంత్రాినమయాయరు.
అగిి, ప్రాణాప్పనాలు, వ్యణి, ఆకాశ్ం, స్రవధాతువులు, క్షేత్రం, అహంకారం,
భానుడు, కామాదులు, మాయ, దిక్కకలు, వ్యయువు, విష్ోవు, ధ్రుైడు, శ్ంభుడు, ఇంద్రియ
విషయములైన (పత్రులు) వరు విడిచనపపటకీ ఆ శ్రీరం అలాగే ఉనిది. దానిని ఇందు
(చంద్ర)రూప అయిన పురుష్డు సోముడు ప్పలిసుతనాిడు. ఇలా నాశ్రహితుడైన ష్ణడశ్
(పద్హారుకళల = పైని పేరొకని పద్హారు రూప్పలుగల) స్వరూపుడైన సొముడు
ఉనిందున మునుపటలానే గుణస్హిత్మై ఆ క్షేత్రం (శ్రీరం) లేచ త్తర్షగింది.
క్షేత్రదేవత్కృత పరమేశ్వర స్తితి
క్షేత్రదేవతాకృత్సోమసుతత్త:

ప్రాగ్వసథుం శరీర్ుం తు దృషువ సర్వజా పాలిత్మ్ । తః క్షేత్రదేవతః సరావవైలక్షుం

భావమాశ్రితః ॥

త్మేవ తుష్ువుః సరావసేుందేవుం ప్ర్మేశవర్మ్ । సవసాథనమ్భయీష్ః సరావసేద్యనృప్తిసత్ేమ్ ॥

త్వమగ్నిసేవుం త్థప్రాణసేవమపానః సర్సవతీ ।త్వమాకాశుం ధనధాక్షసేవుం శరీర్సాధాత్వః ॥

అహుంకారో భవాన్ దేవ త్వమాదితోాష్ు కో గుణః । త్వుం మాయా ప్ృథివీ ద్భరాు త్వుం దిశ సేవుం

మర్మత్పతిః ॥

త్వుం విష్ణసేవుం త్థ ధర్మసేవుం విష్ణసేవుం ప్రాజిత్ః । అక్షరార్థసవరూపేణ ప్ర్మేశవర్సుంజిాత్ః ॥

అసామభిర్ప్యాతైసుే కథమేదీవిష్ాతి । ఏవమత్ర శరీర్ుం తు త్ాకేమసామభిరేవ చ ॥

త్త్ ప్ర్ుం భవత దేవ త్దవసథుం ప్రపాలాతే । సాథనభుంగో న సః కార్ాః సవయుం సృషువ

ప్రజాప్తేః ॥

కృత్కృత్ాసా యే కుం ను భవదిీర్వప్రయోజనమ్ । త్థపి దదిమ వ్య రూపే దేవ దేవ

ప్రతేాకశధున ॥

భూత్కారేాష్వమూరేేన దేవలోకే తు మూర్ేన। తిష్ఠ ధవమపి కాలానేేలయుం తవవిశత్ద్రుత్మ్ ॥

80
శ్రీవరాహ మహాపురాణము

శరీరాణి పనర్నివుం కర్ేవ్యాహమితి కవచిత్ । మూరీేనుం చ త్థ తుభాుం దదిమ నమాని

వ్యధున ॥ (17.55-65)
స్రవజుిడు ప్పలిసుతని ఆ శ్రీరం మునుపటలాగానే ఉండటం చూచ, ఆ క్షేత్ర
దేవత్లంద్రూ సిగుాపడిపోయారు. నృపత్తస్త్తమా, వ్యరంద్రూ త్మత్మసాినాలు పంద్
గోర్ష ఆ పరమేశ్వరదేవుని ఈ (చెపపబోయే) విధ్ముగా సుతత్తంచారు. అని వ్యరు సుతత్తంచ
నందుక్క ఆ దేవుడు వ్యర్షపటీ పరమస్ంతోషం పందాడు. వ్యర్షతో ‘‘మిమైలిి క్రీడకోస్ం
నేను స్ృష్టించాను. కృత్కృతుయడనైన నాక్క మీ వలీ ఏమిట విశేష ప్రయోజనం? అయినా,
మీక్క ఒకొకకకర్షకీ రండేసి రూప్పలిసాతనిపుపడు. ప్రాణిశ్రీరాలలో రూప రహిత్ంగానూ,
దేవలోకంలో రూపస్హిత్ంగానూ, ఉండండి. కాలాంత్ంలో వేగంగా లయమౌతారు.
శ్రీరాలు నేనని మళ్ళళ ఎనిడూ అనుకోకండి. మీ మూరుతలకూ మీకూ ,ఇపుపడు పేరుీ
పెడుతునాిను. అగిి వైశావనరుడు. ప్రాణాప్పనాలు రండూ అశవనీ దేవత్లు. గౌర్ష
హిమగిర్షత్నయ అవుతుంది. ఈ పృథ్వవ్యయదిగణం గజముఖుడౌతుంది. ఈ శ్రీర ధాతువు
నానాప్రాణ్యలౌతుంది. అహంకారం, స్కందుడు, కార్షతకేయుడు అవుతుంది. ఈ భానుడు
ఆదితుయడు స్రూప - అరూపనేత్ప్లు. ఈ కామాదిగణం మళ్ళళ మాత్ృరూపం అవుతుంది.
శ్రీరమాయ ఈ దురా కారణాంత్మౌతుంది. ఈ పదిదిక్కకలూ వరుణ కనయలౌతాయి. ఈ
వ్యయువు కారణాంత్ంలో ధ్నేశుడవుతాడు. ఈ మనసుస విష్ోవౌతుంది. స్ందేహం లేదు.
ధ్రుైడు యముడవుతాడు. స్ంశ్యం లేదు. మహాత్తత్తవం భగవ్యనుడైన మహాదేవుడు
అవుతుంది. ఇంద్రియవిషయాలు పత్రులు అవుతాయి. స్ంశ్యం లేదు. ఈ సోముడు
ముందు ఎలీపుపడూ యామిత్రం (స్పతమి సాినం) కాగలడు అమరులారా. ఇలా వేదాంత్
పురుష్డు నారాయణస్వరూపు చెపపబడాడడు. దేవత్లారా, మీ మీ సాినాలలో ఉండండీ’’
అని చెపప దేవుడు విరమించాడు. జనారదనుడు ఇటి ప్రభావం కలవ్యడు, వేద్వేదుయడు.
నృపత ఇత్నిని గుర్షంచ నీక్క చెప్పపను. మర్ష ఇంకేమి వినగోరుతునాివు? (17)
18 వ అధ్యాయం - పంచభూత సృష్ట
ి – అగ్నివాచక్ నిరుక్త

ప్రజాప్పలుడు ‘‘మహామునీ, అగిి, అశవనీ దేవత్లు, గౌర్ష, గణపత్త, నాగులు,
గుహుడు, ఆదితుయడు, చంద్రుడు, మాత్ృకలు, దురా, దిక్కకలు, ధ్నదుడు, విష్ోవు, ధ్రుైడు,
పరమేష్టు, శ్ంభుడు, పత్రులు, చంద్రుడు వరలా ఉద్భవించారు? మునీ, ఈ శ్రీర

81
శ్రీవరాహ మహాపురాణము
దేవత్లంద్రూ ఏవిధ్ంగా రూపం ధ్ర్షంచారు? మునీ, వ్యర్ష ఆహారమేమిట? వ్యర్ష
పేరేీమిట? వరు ఏత్తథులలో పూజితులై పురుష్లక్క ఫలమూ, క్కశ్లమూ కలిగిసాతరు? ఇది
నాక్క రహస్యవిషయాలతోనూ నీవు చెపపద్గుదువు మునీ’’ అని అడిగాడు. మహాత్పుడు
చెప్పపడు: ఆత్ైస్వరూపుడు, యోగసాధ్యస్వరూపుడు, నారాయణస్వరూపుడు, స్రవజిడు
త్నలో తాను క్రీడిసుతండగా అత్నికి భోగేచఛ కలిగింది. ఆ మహాభూత్స్వరూపుడు క్షుబుధడు
కాగా ఈ శ్బదం ఏరపడిరది. అది చాలా ఆశ్ిరయకరమైనది. అందువలాీ ప్రీత్తకలుగనందున
జలవికారం (మారుప) ఇషిమైంది. వికృత్త పందుతుని దానికి (నీటకి) అపుపడు మహాగిి
స్ంభవించంది. ఆ అగిికి కోటజావలలునాియి. ధ్వనిసుతనిది. త్గులబెడుతునిది. ఆ అత్త
తేజసివ (అగిి) కూడా వికృత్తకి ఇషిపడాడడు. వికృత్తచెందుతుని వహిికి పరమదారుణమైన
వ్యయువు పుటింది. వికృత్త చెందుతుని వ్యయువునుంచ ఆకాశ్ం పుటింది.
శ్బద లక్షణమైన ఆ ఆకాశ్మూ, ప్రతాపంగల ఆ వ్యయువూ, ఆ తేజసూస నీటతో
కూడి పరస్పరం మిళ్లత్మైనాయి. తేజసుస వలీ ఎండిననీరు, ప్రచండవేగంగల వ్యయువు
వలీ కద్లి, బాధిత్మైన ఆకాశ్ం దార్ష ఈయగా, త్క్షణమే ముద్ద అయి స్రవమూ
ఘనీభంచంది. మహాభాగా, అదే ఈ పృథ్వవ, వ్యటలో మికికలి పెద్దద్యింది. నాలుగింట
కలయిక వలీ కలిగిన కాఠనయంవలాీ, ఒకొకకకగుణం పెర్షగినందువలాీ పృథ్వవ పంచగుణాలు
కలదిగా తెలుసుకోవ్యలి. అవి కూడా పృథ్వవలో ఉనాియి. అత్డు కాఠనయంకలదానిని చేసూత
బ్రహాైండానిి నిర్షైంచాడు. అందులో నారాయణ దేవుడు చతురూైరుతలు గల చతురుభజు
డైనాడు. (చతురూైరుతలు గల = నాలుగు మూరుతలు గల అని అరిం. 1. వ్యసుదేవుడు, 2.
స్ంకరిణ్యడు, 3. ప్రదుయముిడు, 4. అనిరుదుధడు అనినవి నాలుగు మూరుతలు. ఈ నాలుగూ
క్రమంగా 1. పురుష్డు, 2.జీవుడు, 3.మనసుస, 4. అహంకారం అని మహాభారత్ం
పేరొకంటునిది. శాంత్తపరవం 342, 347, 356 అధాయయాలు చూడండి.)
ప్రజాపత్తరూపంలో వివిధ్ప్రాణ్యలను స్ృష్టించగోర్ష ఆలోచసూత, ఆ
లోకపతామహుడు స్ృష్టి చేయలేకపోయాడు. అనంత్రం అత్నికి పరమదారుణమైన
మహాకోపం వచింది. ఆ కోపంవలీ వేయినాలకలుగల ద్హనస్వరూపడు (అగిి) బయలు
దేరాడు. అత్డు ఆ బ్రహైను ద్హించబోయాడు. నరపత, అపుడు బ్రహై అత్నితో
‘‘హవయమూ, కవయమూ వహించు’’ అనాిడు. అందువలీ అత్డు హవయవ్యహనుడైనాడు.

82
శ్రీవరాహ మహాపురాణము
అత్డు ఆకలివేసి బ్రహైవద్దక్క వెళ్లళ ‘‘నేనేమి చేయను? నానాిజాిపంచు’’ అనాిడు. ఆ
బ్రహై అత్నితో ‘‘నీక్క మూడువిధాల త్ృపతకలుగుతుంది. ద్క్షిణలిచినపుడు మొద్ట
త్ృపతకలిగి, అమరులక్క ద్క్షిణ భాగం చేరుసాతవు. కనుక, ద్క్షిణాగిి అనబడతావు.
విభావసూ, ములోీకాలలోనూ స్రవత్ర హోమం చేయబడినద్ంతా దేవత్లకోస్ం మోసుకొని
పో, అందువలీ నీవు హవయవ్యహనుడవవుతావు. ఒళ్ళళ ఇలీనాిరు. నీవు దానికిపుపడు
అధిపత్తవి. అందువలీ విభూ, స్రవగతుడవైన నీవు గారహ పతుయడవవుతావు. ప్రభూ,
హోమంచేసిన స్మస్త (విశ్వ) నరులనూ స్ద్ాత్తకి చేరుసాతవు. అందువలీ నీక్క నిత్యమైన
వైశావనరుడనే పేరు వసుతంది. ద్రవిణం బలమని చెపపబడింది. ధ్నమే ద్రవిణం. దానినిచేి
వ్యడవు నీవే. కనుక, నీవు ద్రవిణోదుడవు. నీవు త్నువునూ (స్శ్రీరులనూ) కాప్పడతావు;
అత్నువునూ (అశ్రీర ప్రాణ్యలనూ) కాప్పడతావు. అందువలీ విభూ, నాయనా, నీక్క
త్నూనప్పతుత అనే పేరు కలుగుతుంది. నీవు పుటినవ్యటనీ, పుటినివ్యటనీ ఎరుగుదువు;
కనుక, ప్రభూ, నీక్క జాత్వేదుడని పేరు. నారములు సామానయంగా నరులు, విశేషంగా
దివజులు, అవి నినుి ప్రశ్ంసిసాతయి. కనుక నీవు నారాశ్ంసుడవు కా. అగసుస (ప్పపం)
నిత్యమూ నిశ్శబదంగా, నిశ్ియంగా (నీవలీ) మాయమౌతుంది. నీవు అగసుసవు కనుకనూ,
స్రవగామివి కనుకనూ, నీ తేజసుస అగిి అవుతుంది. ధాై అంటే ప్రపూరణం అని అరిం.
ఇధాైలక్క (స్మిధ్క్క) కూడా వ్యచకం. పూర్షత్మైనదానికి గత్త నీవలీ ఔతుంది. కనుక నీవు
ఇధుైడవు కాగలవు. నాయనా, నీ యీ పేరుీ మహాయజాిలలో యజింపబడతాయి. నరులు
నినుి యజిసూత నిస్సంశ్యంగా త్మకోర్షకలు తరుికొంట్టరు. (18)
19 వ అధ్యాయం - అగ్ని క్థ – ప
ీ తిపతి
ా థి
మహాత్పుడు ఇలా చెప్పపడు. నీక్క ప్రస్ంగవశాన విష్ోవిభూత్త మాహాత్ైయం
చెప్పపను. నరపత, త్తథుల మహాత్ైయం చెబుతునాిను, విను. బ్రహై క్రోధ్ంనుంచ పుటిన
మహాగిి ఇలా అయి, బ్రహైదేవునితో ‘‘విభూ, నాక్క ఒకత్తథ్వ ఇయియ, నాడు నేను స్మస్త
జగతుతలోనూ విఖ్యయత్త పందుతాను’’ అని అడిగాడు. బ్రహై ‘‘స్జజనోత్తమా, దేవత్లకూ,
యక్షులకూ, గంధ్రువలకూ కంటె మొద్ట నీవు ప్రత్తపతుత (ప్పడయమి) నాడు జనిైంచావు
గనుక, ప్పవకా, నీ పద్ం (సాినం) నుంచ అనయ దేవత్లు ప్రత్తపద్మూ స్ంభవిసాతరు.
కనుక ప్రత్తపత్తనే ఈ త్తథ్వ నీది అవుతుంది. ఆ త్తథ్వనాడు ప్రాజాపత్య (బ్రహై) మూర్షతతో

83
శ్రీవరాహ మహాపురాణము
హవిషయంతో హోమం చేసినవ్యర్షపటీ పత్రులూ, స్రవదేవత్లూ ప్రీతులవుతారు.
చతుర్షవధ్ప్రాణ్యలూ, మనుష్యలూ, పశువులూ, అసురులూ, దేవత్లూ, గంధ్రువలూ
అంద్రూ నీవు త్ృపుతడవైతే స్ంత్ృపుతలై ప్రీత్త చెందుతారు. ప్రత్తపతుతనాడు నీభక్కతడెవడు
ఉపవ్యస్ం గాని, ప్పలు మాత్రమే త్ప్గి ఉండటం కాని చేసాతడో, అత్ని మహాఫలం విను.
ముపెముయారు మహా యుగాలు స్వరాలోకంలో గౌరవింపబడతాడు. తేజసివ, రూపవంతుడు,
ద్రవయవంతుడు అయిన నరుడయి పుడతాడు. ఈ జనైలో రాజై, పోయి స్వరాంలో
గౌరవింపబడతాడు’’ అని చెపప, మౌనం వహించాడు. ఆ అగిి బ్రహై ఇచినచోటకి
వెళ్యళడు. ప్రాత్ుఃకాలంలో లేచ ఈ అగిి జనై గుర్షంచ ఏ మానవుడు వింట్టడో అత్డు
ప్పపవిముక్కతడు అవుతాడు, స్ంశ్యం లేదు.(19)
20 వ అధ్యాయం - అశిానీదేవతల క్థ – ద్వాతీయా తిథి
ప్రజాప్పలుడు ‘‘బ్రహైన, ఇలా మహాతుైడైన అగిిఉత్పత్తత అయింది.
‘‘ప్రాణప్పనాలు రండూ అశవనీదేవత్లుగా ఎలా అయాయయి?’’ అని అడిగాడు.మహాత్పుడు
ఇలా చెప్పపడు. మరీచ బ్రహైపుత్రుడు. బ్రహై స్వయంగా పదాిలుగు రూప్పలతో ఉనాిడు.
వ్యటలో మరీచ శ్రేష్ుడైనాడు. అత్ని పుత్రుడు మహాతేజసివ కశ్యపముని. ఆయనస్వయంగా
ప్రజాపత్త, శ్రీమంతుడు, దేవత్క్క త్ండ్రి అయాయడు. ప్రభూ, అత్ని పుత్రులు దావద్శాదితుయ
లయాయరు. అదిత్తపుత్రులు గనుక వ్యరు ఆదితుయలని కీర్షతంపబడినారు. వ్యర్షలో వ్యడు
మారతండుడు మహాతేజసివ లోకవిశ్రుతుడైనాడు. నారాయణ స్వరూపమైన తేజసేస ఆ
పనెిండుగురని చెపపబడింది. ఆ ఆదితుయలు మాసాలు, హర్ష స్వయంగా స్ంవత్సరం. ఇలా
ఆ దావద్శాదితుయలో మారతండుడు ప్రధానుడు. అత్నికి త్వషి, మహాప్రభ గల స్ంజి అనే
కనయను దానం చేశాడు. ఆమెక్క యముడు, యమున అనే ఇద్దరు బిడడలు కలిగారు. అత్ని
తేజసుస భర్షంచలేక ఆమె మనోజవంగల అశ్వం అయి, త్న ఛయను అకకడ నిలిప, తాను
ఉత్తరక్కరుభూములక్క వెళ్లళపోయింది.
ఆమెరూపమూ, రంగూ, కల ఛయను మారతండభాస్కరుడు పందాడు. అత్ని
వలీ ఆమెక్క శ్ని, త్పత్త అనే ఇద్దరు బిడడలు కలిగారు. బిడడను తేడాగా చూచనపుడు
నరోత్తముడు, భగవ్యనుడు క్రోధ్ంతో కనుిలు ఎరుపెకకగా స్ంజిలా ఉని ఛయతో
‘‘భామినీ, సొంత్బిడడలో ఒలపక్షం చేయత్గదు’’ అనాిడు. ఇలా చెపపనా, ఆమె భేద్బుదిధ

84
శ్రీవరాహ మహాపురాణము
విడువలేదు. అపుపడు యముడు మికికలి దుుఃఖపడి త్న త్ండ్రితో ‘‘త్ండ్రీ, ఈమె త్లిీ కాదు.
ఎందుకంటే మాపటీ ఎపుపడూ శ్త్రువులా, మారుడు త్లిీగా నిష్కపాయోజనంగా ఉంటునిది.
త్నబిడడల పటీ వ్యత్సలయం చూపుతునిది’’అనాిడు. ఇలా యమునిమాట విని ఆ ఛయ
క్రోధ్ మూర్షఛతురాలై ‘‘నీవు త్వరలోనే ప్రేత్రాజువు (మృత్త చెందినవ్యర్షకి అధిపత్తవి)
అవుతావు’’ అని శ్పంచంది. ఇలా విని అపుడు మారతండుడు పుత్రునిమేలు గోర్ష ‘‘నీవు
ధ్రైప్పప్పలు రండింటకీ మధ్యవర్షతవి అవుతావు. నాయనా, నీవు లోకప్పలుడవై దివిలో
శోభలుీతావు’’ అనాిడు మారతండుడు ఛయకోపంవలీ రచిపోయి శ్నిని ‘‘పుత్రకా, నీవు
మాత్ృదోషం వలీ క్రూరద్ృష్టి కలవ్యడవు అవుతావు’’ అని శ్పంచాడు. భానుడు (స్ంజిను)
చూడగోర్ష, లేచవెళ్యళడు. అత్డు ఉత్తరక్కరుభూములలో ఆడుగుర్రంగాఉని ఆమెను యోగ
ద్ృష్టితో చూచాడు. అనంత్రం అత్డు అశ్వరూపం ధ్ర్షంచ, ఆ ఉత్తరక్కరుభూములక్క
ప్రాజాపత్యమారాంలో ఆత్ైను ఆత్ైతో అనుస్ంధానంచేశాడు. మారతండుడు అశ్వరూపంలో
ఉని ఆ త్వషికూతురులో తవ్రతేజసుసతో బీజం ఉంచాడు. అది జవలిసూత రండుగా పడింది.
ఆ యోనిలో ఆత్ైనిగ్రహంగల ప్రాణాప్పనాలు రండూ మునుపటవరదానంవలీ రూపం
ధ్ర్షంచాయి. అశ్వరూపంకల త్వషి కూతురుక్క పుటిన ఉత్తమపురుష్లు కనుక ఆ రవి
నంద్నులు ఇద్దరూ అశవనీదేవత్లని పలువబడుతునాిరు. భానుడు స్వయంగాప్రజాపత్త
స్వరూపడు. త్వషికూతురు పరాపరశ్కిత. మునుపటలా ఆమెశ్రీరంలో రూపరహిత్ంగా
ఉని ఆ ఇద్దరూ రూప్పనిి అవలంబించారు. అనంత్రం అశవనీ దేవత్లిద్దరూ మారతండుని
స్మీపంచారు. ఆస్వరుచతో ‘‘మా ఇద్దరకూ కరతవయం ఏమిట?’’ అనిఅడిగారు. మారతండుడు
‘‘పుత్రులారా, శ్రేష్ుడైన ప్రజాపత్తదేవుని నారాయణ్యని భకితతో ఆరాధించండి. అత్డు మీక్క
వరం ఇసాతడు. నిశ్ియంగా మీరు వరం పంద్గలరు” అని చెప్పపడు. ఇలా మహాతుైడు
మారతండుడు చెపేపస్ర్షకి, ఆ అశవనీదేవత్లిద్దరూ ఏకాగ్రచతుతలై, బ్రహైప్పరమయసోతత్రం
జపసూత, తవ్రత్పసుసలై, పరమదుశ్ిరమైన త్పసుస చేశారు. వ్యర్షద్దరూ చాలాకాలం
త్పసుస చేశాక నారాయణస్వరూపుడైన బ్రహై పరమ ప్రీత్తతో స్ంతోష్టంచాడు. వ్యర్షద్దర్షకీ
ఈ వరం ఇచాిడు. అని చెపపగా విని ప్రజాప్పలుడు ‘‘బ్రహైన, మహామునీ, అశవనీ
దేవత్లిద్దరూ పలికిన అవయకతజనుైడైన బ్రహైసోతత్రం నీ ప్రసాద్ంవలీ వినగోరుతునాిను
నేను’’ అనాిడు.

85
శ్రీవరాహ మహాపురాణము
అశ్వవనీదేవతలు చేస్థన బ్రహైస్తిత్రం
మహాత్పుడు చెప్పపడు : విను రాజా, అశవనీదేవత్లిద్దరూ చేసిన బ్రహైసోతత్రం. అనఘా,
వ్యర్షసోతత్ప్నికి ఇటి ఫలం లభంచంది.
“ఓం నమస్తే నిష్ఠకాయ నిషరపఞ్చ నిరాశ్రయ నిరపేక్ష నిరాలంబ నిరుగ ణ నిరాల్యక నిరాధార
నిరణయ నిరాకార బ్రహమన మహాబ్రహమన బ్రాహమణప్రియ పురుష మహాపురుష్ణతేమ దేవ
మహాదేవోతేమ సథణో స్మథత్థసథపక భూత మహాభూత భూత్ధిపత్థ యక్ష మహాయక్ష
యక్షాధిపతే | గుహయ మహాభూధిపతే స్తమయ మహాస్తమయ స్తమాయధిపతే పక్షి మహాపక్షిపతే
దైతయ మహాదైత్యధిపతే రుద్ర మహారుద్రాధిపతే విష్ణణ మహావిష్ణణపతే పరమేశవర నారాయణ
ప్రజపతయే నమః ||”
భావం: ఓం నిష్క్కాయా, నిష్కపాపంచా, నిరాశ్రయా, నిరపేక్షా, నిరాలంబా, నిరుాణా,
నిరాలోకా, నిరాధారా, నిరోయా, నిరాకారా, బ్రహాై, మహా బ్రహాై, బ్రాహైణప్రియా,
పురుష్ట్ర, మహాపురుష్ణత్తమా, దేవ్య, మహాదేవోత్తమా, సాిణూ, సిిత్తసాిపకా, భూతా,
మహాభూతా, భూతాధిపత, యక్షా, మహాయక్షా, యక్షాధిపత, గుహాయ, మహాగుహాయధిపత,
సౌమాయ, మహాసౌమాయ, సౌమాయధిపత, పక్షీ, మహాపక్షిపత, దైతాయ, మహాదైతాయధిపత, రుద్రా,
మహారుద్రాధిపత, విష్ణో, మహావిష్ోపత, పరమేశ్వరా, నారాయణా, ప్రజాపత, నీక్క
నమసాకరం, నమోవ్యకం.
ఇలా ఆ అశవనీదేవత్లిద్దరూ త్నను సుతత్తంచేస్ర్షకి ఆ ప్రజాపత్త స్ంతోష్టంచాడు.
పరమప్రీత్తతో ‘‘దేవత్లక్క కూడా పరమదురీభమైనవరం శ్రీఘ్రంగా కోరుకొనండి. నా
వరదానంవలీ మీరు స్వరాంలో సుఖంగా స్ంచర్షంచగలుగుతారు’’ అని అనాిడు. అశవనీ
దేవత్లిద్దరూ ‘‘దేవ్య, ప్రజాపత, మాకిద్దర్షకీ శాశ్వత్మైన సోమప్పయిత్వమూ, దేవత్లలో
స్మానత్వమూ ఇయియ’’ అని అడిగారు. బ్రహై ‘‘సాటలేని రూపమూ, కాంత, స్రవ
వసుతవులోనూ వైద్యత్వమూ, లోకాలలో సోమప్పయిత్వమూ -ఈ స్రవమూ కలుగుతుంది.’’
అని చెప్పపడు. ఈ స్రవమూ అశవనీ దేవత్లక్క పూరవంబ్రహై విదియనాడిచాిడు కనుక
త్తథులో వ్యర్షకది శ్రేషుమైనత్తధి. రూపం కోరే నరుడు పుష్ట్రపహారం మాత్రమే
తసుకోవ్యలి. స్ంవత్సరం ప్పటు శుచ అయి, నిత్యమూ (ఇలా చేసేత), మంచ స్వరూపం
కలవ్యడవుతాడు నరుడు. అశవనులకిద్దర్షకీ ఏ గుణాలునాియని చెపపబడినాయో, అవి
అత్నికికూడా కలుగుతాయి. ఏ నరుడు ఉత్తమమైన ఈ అశవనులజనైగుర్షంచ నిత్యమూ
వింట్టడో, అత్డు స్రవప్పపవినిరుైక్కతడై పుత్రవంతుడౌతాడు. (20)

86
శ్రీవరాహ మహాపురాణము
21 వ అధ్యాయము - గౌరీదేవీ రూపధ్యరణ వృత్
ా ంతం
“గొపప ప్రజిగల ఓ మునీంద్రా! పరమాతుైడైన పరమ పురుష్ని వరదానము
వలన గౌరీదేవి యెటుీ రూపము పంది సుతతులందినదో నాక్క తెలియజెపుపము” అని
ప్రజాప్పలుడు కోరగా, మహాత్పుడు ఇలా చెప్పపడు. “మునుపు ధ్రాైతుైడైన ప్రజాపత్త
వివిధ్ ప్రజలను స్ృజింప గోరను. ఎంత్ చంత్తంచనను స్ృష్టి ఏరపడని కారణముగా ఆత్నికి
పెనుకోపము వచింది. ఆ కోపము వలన గొపప ప్రతాపముగల రుద్రుడు స్ంభావించాడు.
రోద్నము చేసిన కారణమున ఆత్నికి పరమేష్టిరుద్రుడు అను పేరు కలిగింది. శుభప్రదుడు,
త్ండ్రి, ప్రజాపత్త అయిన బ్రహై, ఒక చకకని కనయను రుద్రునక్క భారయగా త్న దేహము
నుండి స్ృజించెను. ఆమెక్క గౌర్ష అను పేరు ఆయనయే పెటెిను. తానే ఆమెక్క త్ండ్రియై
మిక్కకటమగు దేహముగల రుద్రున కొస్గెను. ఆ రుద్రుడు ఆ సుంద్ర్షని పంది
పరమానంద్ మంద్ను. బ్రహై స్ృష్టి స్మయములలో ఆత్నిని గాంచ 'రుద్రా! ప్రజలను
స్ృష్టిచేయుము' అని పదేపదే యిటుీ ప్రేరేపంచాడు. ఇటుీ బ్రహై మాటమాటకి నొకిక
చెపుపచుండగా గొపపబలము గల రుద్రుడు - ఇది నాక్క చేత్కాద్ని, ఇది త్పసువలక్క
మాత్రమే సాధ్యమని, త్పసుస లేనివ్యడు ప్రజలను స్ృజింప జాలడని త్లచ మహాప్రతాపము
గల రుద్రుడు నీట మునిగెను. అటుీ రుద్రుడు నీట మునుగగా బ్రహై మహా సౌంద్రయము
గల ఆ గౌర్ష అను కనయను మరల త్న దేహములో ల్లనము గావించెను. భగవ్యనుడగు
బ్రహై మరల ప్రజలను స్ృజింపగోర్ష ద్క్షునితో ప్పటు స్పత మానస్ పుత్రులను స్ృజించెను.
వ్యర్ష వలన ప్రజలు పెంపందిర్ష. దేవత్లు, దేవేంద్రుడు, ఎనిమిది మంది వసువులు,
రుద్రులూ, పండ్రండుగురు ఆదితుయలు, ఏడుగురు మరుతుతలు – స్రవ దేవత్లూ ద్క్షుని
ద్గహిత్రులే!
దాక్షాయణి గా గౌరీదేవి జననం: ఇంత్క్క ముందు రుద్రునక్క తాను భారయగా నొస్గిన గౌర్ష
అను సుంద్రాంగిని బ్రహై ద్క్షునక్క కూతురుగా నొస్గెను. ఇట్టీ గౌర్షయు మరల
దాక్షాయణీ దేవి అయింది.
ద్క్షయజిం: అంత్ ద్క్షుడు ముర్షసిపోవుచు మనుమలను (కూతురు కొడుక్కలను)
స్మృదిధగా పంద్గోర్ష ప్రజాపత్త త్ృపతకై ఒక యజిమును ఆరంభంచెను. అపుపడు, బ్రహై
క్కమారులగు మరీచ మొద్లగువ్యరు త్మత్మ మారాముల యందు చకకగా క్కదురుకొని

87
శ్రీవరాహ మహాపురాణము
ఋత్తవక్కకల కారయమును నిరవహించర్ష. మరీచ స్వయముగా బ్రహైయెయను. ఇత్రులు ఇత్ర
కారయములను నిరవహించర్ష. అత్రి యజి కారాయనిి నిరవహించుచుండెను. అంగిరసుడు
ఆగీిధ్రుడయెయను. పులసుతయడు హోత్యాయెను(హవిసుస మొద్లైన హోమం చేసేవ్యడు).
పులహుడు ఉదాాత్ (యజింలో సామవేద్ త్ంత్రం నడిపేవ్యడు) అయెయను. క్రతువను మహా
త్పశాశలి ఆ యజిమున ప్రసోతత్(యజాినిి నడిపేవ్యడు) అయెయను. ప్రచేత్సుడు ప్రత్తహరత
(ఉదాాత్క్క స్హాయక్కడు). వశష్ుడు సుబ్రహైణ్యయడాయెను. స్నక్కడు మొద్లగువ్యరు
స్భాస్దులైర్ష.
యజిమున అరినల నందువ్యడు, యజిఫలముల నందువ్యడు విశ్వమును
అంత్టని స్ృజించన బ్రహై దేవుడే. స్ంమానము పందువ్యరు ద్క్షుని మనుమలు
(ద్గహిత్రులు) రుద్రులు, ఆదితుయలు, అంగిరులు మొద్లగువ్యరు ప్రత్యక్షముగా నుని
పత్ృదేవత్లు. వ్యరు ప్రీత్త నొందినచో జగము ప్రీత్త నొందును. ఆ యజిమున దేవత్లు,
ఆదితుయలు, వసువులు, విశ్వదేవత్లు, పత్రులూ, గంధ్రావదులూ, మరుద్ాణాలూ త్మ
వంతు యజి హవిరాభగాలు అనిింటనీ స్వవకర్షసూత ఉనాిరు. విశేవదేవులు, పత్ృదేవత్లు,
గంధ్రువలు, మరుద్ాణములు త్మక్క స్మర్షపంచన యజి భాగములను కైకొనుచుండిర్ష.
రుద్రుని త్పుః స్మాపత: ఇంత్లో మునుపు బ్రహైకోపము వలన పుటి, పెనుజలమున
మునిగియుని రుద్రుడు ఒకక పెటుిన నీటనుండి పైకి లేచెను. వేయి సూరుయల ప్రోవువలె
వెలుగొందుచు, స్రవజాినము ముద్దకటి వచిన స్వరూపముతో, దేవత్లంద్ర్ష త్త్తవములు
త్నలో నిండగా, నిరైలమైన రూపముతో ఆత్డు నీట నుండి వెలువడి, త్పసుసతో
ప్రకాశంచుచు స్మస్త జగమునక్క సాక్షాత్కర్షంచెను. రాజా! ఆ స్మయముననే దేవలోక
స్ంబంధ్ముగా 5 విధ్ములగు జాతులును, భూమి యందుండునవియు, మృతుయధ్రైము
కలవియునగు 4 జాతులయు స్ృష్టి యేరపడెను. ఆ విధ్ముగా రుద్రుడు చేసిన స్ృష్టి ఒక
పెటుిన ఏరపడెను.
రుద్రస్ృష్టి: ప్పర్షధవస్త్తమా! ఆ రుద్ర స్ృష్టిని గూర్షి యిపుపడు నీక్క తెలిపెద్ను. వినుము.
అటుీ పదివేలేండుీ పెనీిట త్పమొనర్షంచ మేల్కకనివ్యడై రుద్రుడు చకకని పైరులతో,
అడవులతో, మనుష్యలతో, పశువులతో, చూడముచిటగా నుని భూమిని గాంచెను.
మర్షయు ద్క్షుని యజివ్యటక యందు యాజిిక్కలు చెద్రని బుదిధతో, పెద్ద స్వరముతో

88
శ్రీవరాహ మహాపురాణము
చేయుచుని వేద్నాద్ములను వినెను. మహాతేజసివయు, స్రవము నెఱిగినవ్యడును అగు
పరమేశ్వరుడా శ్బదమును విని, తవ్రముగా కోపంచ, “మొద్ట పరమాత్ై ననుి
పుటించెను. ఆ ప్రభువు నిండు హృద్యముతో ప్రజలను స్ృజింపుమని పలికెను. ఇపుపడు
ఈ స్ృష్టి మొద్లగు పని నంత్టని ఎవవడు చేస్ను?”- అని యిటుీ పలికి పెనుకోపముతో
పరమేశ్వరుడు పెద్దనాద్ము గావించెను. అటుీ రంకెలు వేయుచుని ఆత్ని చెవుల నుండి
నిపుపలు గ్రక్కకచుని వేతాళములును, భూత్ములు ప్రేత్ములగు పూత్నలు, కూశాైండులు
అను రకకసులు, మంటలెగయు నోళీతో, పెక్కక ఆయుధ్ములు తాలిి కోటీకొలదిగా
వెలువడిర్ష.
వేద్విదాయంగరథం: పెక్కకవిధ్ములగు ఆయుధ్ములు తాలిిన ఆ భూత్ముల మొత్తములను
గాంచ, ఆ మహాదేవుడు వేద్ విద్యలే అంగములుగా గల అంద్మైన రథము నొకదానిని
స్ృజించెను. ఆ రథమునక్క ఋగేవద్ం మొద్లగునవియే గుఱ్ఱములు, మూడు త్త్తవములే
త్రివేణ్యవులు, మూడుస్వనములే, మూడు పూజకములు, ధ్రైమే ఇరుసు, వ్యయువే ధ్వనిగా
అమర్షయుండెను. పగలు రాత్రియను రండు పతాకలు, ధ్రైము, అధ్రైము అను రండు
కర్రలు ఆ బండికి అమరను. ఇటుీ స్రవ విదాయరూపమైన ఆబండికి సాక్షాతుత బ్రహైయే
సారథ్వగానయెయను. ఆ దేవదేవునక్క గాయత్రియే విలుీ. ఓంకారమే అలెీత్ప్డు, ఏడు
స్వరములు బాణములు ఆయెను. ఇటుీ సాధ్న స్ంపత్తత నేరపరచుకొని మహాప్రతాపముగల
దేవదేవుడు రుద్రుడు కోపముతో ద్క్ష యజిము కడ కర్షగెను. ఆ దేవుడటుీ పోవుచుండగా
సూరుయడు తొలిగాడు. ఋత్తవజుల మంత్ర పఠనము ఆగిపోయెను. ఈ విపరీత్మును గాంచ
అందుని ఋత్తవక్కకలంద్రు “దేవులారా! సిద్ధముగా నుండుడు. మీకొక పెనుభయము
వచిపడినది. బ్రహైవలన రూపందిన ఒక పెనురకకసుడు గొపప బలముతో, మికికలి
దురీభమైన ఈ యజిఫలమున వంతునకై వచుిచునాిడు” అని పలికిర్ష.
మనుమలక్క ద్క్షుని స్ంగ్రామాజి: ఆ మాటలను విని అమరులు తాత్యగు ద్క్షునితో
“తాతా! ఇపుపడు మేమేమి చేయుదుము? నీ నిరోయమేమో తెలుపుము” అని అడుగగా,
వ్యర్షకి ద్క్షుడు “వడివడిగా ఆయుధ్ములు చేత్బటుిడు. ఇచట మనము పోరాడ
వలయును” అనిపలికెను. ద్క్షుడిటుీ పలుకగా దేవత్లు పెక్కకతరుల ఆయుధ్ము లను
ధ్ర్షంచ రుద్రుని సేవక్కలతో పెద్ద యుద్ధము గావించర్ష. పెక్కకవిధ్ములగు ఆయుధ్ములు

89
శ్రీవరాహ మహాపురాణము
తాలిిన బేతాళ భూత్ములు కూష్ట్రైండులు, గ్రహపూత్నలు (వరంద్రు రుద్రానుచరులు)
లోకప్పలురతో పోరు స్లిపర్ష. రుద్రుని భూతాలను బాణములు, ఘోరములగు ఖడాములు,
ధ్నసుసలు, గండ్రగొడడళళతో యమలోకమునక్క విస్ర్షవైచర్ష. రుద్రుని ముందు నిలిచ వెరపు
గొలుపు భూత్ములు కూడ దొక్కకకొని రోషముతో కొఱ్వులను, ఎముకలను, బాణములను
దేవత్లపై క్రుమైర్షంచు చుండిర్ష. ఇటుీ మహాతవ్రముగా భయము గొలుపు యుద్ధము
సాగుచుండగా రుద్రుడు ఒకకవ్యడి బాణముతో దావద్శాదితుయలలో ఒకడు అగు భగుని
రండు కనులను పడిచవైచెను. రుద్రుని బాణము మంటక్క కనులు పోయిన భగుని చూచ
క్రోధ్ముతో తేజసివయగు పూష్డు రుద్రుని పైకి దూకెను. (పూష్డు దావద్శాదితుయలలో
ఒకడు) అటుీ బాణములు గుపపంచుచుని పూష్ని గాంచ రుద్రుడు మహా యుద్ధమున
వ్యని ద్ంత్ములను ఊడలాగెను. పూష్ని ద్ంత్ములు రుద్రునివలన నేలకూలగా చూచ
వసువులు చెలాీచెద్రైర్ష. పదునొకండుగురు రుద్రులు వ్యర్షని వెంటనంట తోలిర్ష. అటుీ
ద్బబత్తని దిక్కకలక్క ప్పర్షపోవుచుని వ్యర్షని గాంచ ఆదితుయల త్ముైడు, ప్రతాపవంతుడు
అగు విష్ోవు త్న బలముతో “మగత్నమును, గరవమును, మహిమను వద్లివైచ యెందు
పోయెద్రు? మీరు వచిన పనియేమో, మీ క్కలగౌరవము ఎటిదో, మీ స్ంపద్ ఎటిదో ఏల
స్ైర్షంపరు? స్ృష్టికరత గుణములనిియు కలిగియు, సాధారణ జనునివలె ఈ బ్రహైయు
మునుముందు భయమంది వయరధముగా చేతులు ముడుచు కొనుచునాిడు”.
అని ఇటుీ పలికి ఆ విష్ోవు శ్ంఖమును, చక్రమును, గద్ను చేతుల యందు
తాలిి, పటుి వస్త్రము ధ్ర్షంచ జనారదనుడై గరుత్ైంతుని అధిరోహించెను. అంత్
హర్షహరులక్క మేను గగురొపడుచు పోరు సాగెను. రుద్రుడు శ్కితనంత్యు కూడ దీసికొని
ప్పశుపతాస్త్రముతో హర్షని కొటెిను. హర్ష కోపము పెలుీ రేగగా నారాయణాస్త్రముతో
రుద్రుని మోద్ను. పెను రోషముగల ఆ నారాయణ ప్పశుపత్ములు అనెడు అస్త్రములు
రండును ఆకస్మున ఒకట నొకట రూపుమాప వలయునని భావముతో దివయములగు
వేయియేండుీ పోర్షనవి. ఆ విధ్ముగా హర్ష హరుల పోరు సాగెను. ఆ అస్త్రములలో ఒకట
కిరీటముతో ఒదిగియునిది. మఱియొకట విప్పపర్షన జడలతో అలర్ష యునిది. ఒకట
శ్ంఖమును పూర్షంచుచునిది. మఱియొకట శుభమైన డమరుకమును మ్రోగించుచునిది.
ఒకట కత్తతచేత్ తాలిియునిది. మటయొకట ద్ండము ధ్ర్షంచ ఉనిది. ఒకట కౌసుతభము

90
శ్రీవరాహ మహాపురాణము
వెలుగులు ఒడలెలీ ప్రాకియునిది. వేరొకట భస్ైముతో చెలువంది ఉనిది. ఒకట గద్ను
త్రిపుపచునిది. ఇంకొకట ద్ండమును త్రిపుపచునిది. ఒకట కంఠమున ఉని మణ్యలతో
అలరారుచునిది. వేరొకట అసిిమాలతో ఒప్పపరుచునిది. ఒకట పచినివస్త్రము తాలిి
యునిది. రండవది ప్పముల మొలనూలితో విరాజిలుీచునిది. ఇటుీ పరస్పరము పగగొని
ప్పశుపత్ నారాయణాస్త్రములు రండును, ఒకట కొకట మించ వలయునని భావముతో
నుండగా బ్రహై అదిగాంచ, మేలైన నడవడిగల అస్త్రములారా! మీమీ స్వభావముతో
శాంత్తంపుడు- అని పలుకగా అవి రండును శాంత్తంచనవి. అంత్ బ్రహై హర్షహరులను
గాంచ “దేవులగు హర్షహరులిరువురు లోకమున కీర్షత నంద్ద్రు. ప్పడైన యీ ద్క్షుని
యజిము పర్షపూరోత్ను గాంచును. ద్క్షుని స్ంతానరూపమైన యీ యజిము లోకమున
వ్యసిగాంచును.” అని ఇటుీ హర్షహరులతో పలికి లోక పతామహుడగు బ్రహైలోక్కలను
ఉదేదశంచ రుద్రభాగము నీ రుద్రున కొస్గుడని పలికెను. అంత్ రుద్రుని భాగము జేయషి
భాగమని వేద్వ్యక్కక వినవచెిను. దేవత్లారా! పరమేశ్వరుడగు రుద్రుని సుతత్తంపుడు -
అనియు వేద్వ్యక్కక వెలువడెను. భగుని కనుిలను పోగొటినవ్యనిని, పూష్ని ద్ంత్ములు
విరుగగొటిన వ్యనిని ఈ రుద్రుని ఇటి నామములతో వడిగా సుతత్తంపుడు. దానితో ఆత్డు
మీయందు ప్రస్నుిడై మీక్క వరముల నొస్గును అని వేద్మాత్ పలుకగా దేవత్లు
పరమభకితతో నమస్కర్షంచ మహాతుైడును, స్వయంభువు అగు శ్ంభుని ఇటుీ సోతత్రము
చేసిర్ష.
దేవత్కృతశ్ంభుస్తితి

నమో విషమనేత్రాయ నమస్తే త్రయంబకాయ చ| నమః సహస్రనేత్రాయ నమస్తే శూలపాణయే||

నమః ఖటావంగహసేయ నమో దండ్భృతే కరే| తవం దేవ హతభ్యగాిాలాక్తటభాను

సమప్రభ||

ఆదరశనే2నయద్ దేవ మూఢవిజోనతో2ధునా| కృతమసమభిరేవేశ తత్ర క్షమయత్ం ప్రభో||

నమస్మరనేత్రారిేహరాయ శంభో త్రిశూలపాణే వికృత్సయరూప|

సమసే దేవేశవరశుదధభావ ప్రస్తద రుద్రాచ్యయత సరవభావః ||

పూష్ణణ2సయ దంత్ంతక భీమరూప ప్రలంబభోగీంద్రలులంతకణఠ |

91
శ్రీవరాహ మహాపురాణము

విశల దేహాచ్యయతనీలకణఠ ప్రస్తద విశేవశవర విశవమూరేే ||

భగాక్షి సంసోోటనదక్షకరామ గృహాణ భాగం మఖతః ప్రధానమ |

ప్రస్తద దేవేశవర నీలకంఠ్ ప్రపాహి నః సరవగుణోపపనా ||

స్తత్ఙ్గరాగా ప్రత్థపనా మూరేే కపాలధారిం స్మరపురఘా దేవ

ప్రపాహి నః సరవభయేష్ణ చైవ ఉమాపతే పుషకరనాళజనమ ||

పశయమ తే దేహగత్న సురేశ సరాగదయో వేదవరాసననే

సంగాన సవిదాయన నపదక్రమాంశచ సరావన నిలీనాం సేాయి దేవ దేవ||

భవ శరవ మహాదేవ పినాక్న రుద్ర తే హర నత్ః సమ సరేవ విశేవశ త్రాహి నః పరమేశవర||

(21.65-73)
భావం: విషమ నేత్రుడు, ముకకంట, వేయి కనుిలు కలవ్యడు శూలము చేత్
దాలిినవ్యడవగు పరమేశ్వరా! నీక్క నమసుస. మంచపు కోడువంట ఆయుధ్ము గల ఓ
సావమీ! నీక్క నమసాకరము. చేత్ ద్ండము ధ్ర్షంచన దేవ్య! నీక్క మ్రొక్కకలు. నీవు
అగిిజావలలు గల కోటీ కొలది సూరుయలక్క దీటైన తేజసుస కలవ్యడవు. మా విజాినమునక్క
పరలు క్రమిై నేడు నినుి గుర్షతంపక చేసిన త్పుపను ప్రభూ! క్షమింపుము. ఓ ముకకంటీ!
నీవు పీడలను పర్షమారుతవు. శ్ంభూ! త్రిశూలధారీ! వింత్ అయిన మొగము గల దేవ్య?
స్మస్త దేవేశ్వరా! శుద్ధ స్వభావ్య! రుద్రా! అచుయతా! స్రవభావముల స్మష్టి రూపమైన ఓ
ప్రభూ మాయందు ప్రస్నుిడవగుము. ఈ పూష్ని ద్ంత్ములు ఊడగొటిన ఓ భీమరూప్ప!
వ్రేలాడు నాగరాజు మెడక్క చుటుికొని సావమీ! విశాల దేహముగల దేవ్య! అచుయతా!
నీలకంఠ! విశేవశ్వరా! విశ్వమూరీత! మాయెడ ద్యగొనుము. భగుని కనుగ్రుడీను పడిచ
వేయుటలో నేరుపగల ఓ దేవ్య! ఈ యజిమున నీవు ప్రధాన భాగమును స్వవకర్షంపుము.
దేవదేవ్య!నీలకంఠ! స్రవగుణములు నెలకొని మహానుభావ్య!మాయందు ద్యచూపుము.
మముై పర్షప్పలింపుము. తెలీని భూత్తపూత్గల నీ స్వరూపము గుర్షతంపరానిది. ఓ
కప్పలధారీ! త్రిపురాసురులను మటుిపెటిన సావమీ! ఉమాపత! తామర త్తడు నుండి
ఉద్భవించన ఓ ప్రభూ! మముై స్రవ భయముల నుండి కాప్పడుము. దేవదేవ్య! నీ
దేహమున స్ృష్ిల ననిింటని గాంచుచునాిము. అటేీ! అనంతా! అంగములతో,

92
శ్రీవరాహ మహాపురాణము
విద్యలతో, పద్ము, క్రమము అను విభాగములతో నీయందు కలసియుని వేద్ములను
అనిింటని గనుగొనుచునాిము. భవ్య! శ్రావ! మహాదేవ్య! పనాకీ! రుద్రా! హరా! విశేవశా!
మేమంద్రము నీక్క అణగియునాిము. పరమేశ్వరా! మముై రక్షింపుము.
అని అటుీ దేవత్లంద్రు త్నుి సుతత్తంపగా దేవదేవుడగు మహేశ్వరుడు
స్ంతోషమంద్ను. ఆ దేవత్లంద్రతో నిటుీ పలికెను. “అదిత్త సుతులారా! భగునక్క
నేత్రములు వచుిగాక! పూష్ని ద్ంత్ములు మరల ఏరపడుగాక! ద్క్షునిద్గు ఈ యజిము
ఏ లోపము లేనిద్గు గాక! దేవత్లారా! మీ పశు భావమును గూడ పోగొటెిద్ను. ననుి
చూచుట వలన స్వరావ్యసుల కేరపడిన పశుభావమును నేను వెనువెంటనే తొలగించెద్ను.
మీక్క మరల ఆధిపత్తత్వము కలుగుగాక! నేను విద్యలనిింటకి మొద్ట ప్రభువును,
స్నాత్నుడను, నేనే పశువుల నడుమ పత్తలక్షణముతో నెలకొనియునివ్యడను, కావున
నాక్క 'పశుపత్త' అను పేరు లోకమున ఏరపడును. ననుి పూజించువ్యర్షకి ప్పశుపత్ దీక్ష
కలుగును” అనుచు రుద్రుడిటుీ పలుకగా లోకపతా పతామహుడగు బ్రహై చనువుతో,
చఱునగవుతో రుద్రునితో నిటుీ పలికెను.
దేవ్య! నీవు 'పశుపత్త' అని లోకమున ఖ్యయత్త నంద్ద్వు. ఇది ధ్రువము. నీ
పేరుతో ఈత్డును లోకమున కీర్షతకెక్కకను. దేవత్లంద్రక్క ఆరాధుయడగును. ఇటీని బ్రహై
జాినస్ంపద్ కలవ్యడై ద్క్షునితో రుద్రునక్క, ముందే నిశ్ియించన విధ్ముగా, గౌరీదేవి
నొస్గుమని పలికెను. బ్రహై యిటుీ పలుకగా ద్క్షుడు బ్రహై స్మక్షమున మహాదేవుడగు
రుద్రునక్క స్రవమంగళ యగు గౌర్షని స్మర్షపంచెను. అంత్ రుద్రుడు ద్క్షునక్క మనినతో
ప్రియ మొనరుిచు స్మస్త కలాయణ గుణములు గల గౌర్షని యథావిధిగ స్వవకర్షంచెను.
ద్క్షుని పుత్రికను శవుడు కైకొనగా, బ్రహైదేవత్ల యెదుట కైలాస్మును శవునక్క నెలువుగా
నొస్గెను. రుద్రుడు భూత్గణములతో ప్పటు కైలాస్ పరవత్మున కర్షగెను. దేవత్లంద్రు
స్ంతోషముతో త్మత్మ తావుల కర్షగిర్ష. బ్రహైయు ద్క్షునితో కూడి ప్రాజాపత్యపురమున
కర్షగెను. (21)
22 వ అధ్యాయము - ఉమామహేశ్ార క్ళ్యాణ వృత్
ా ంతము
అనంత్రము మహాత్పుడు ఇలా చెప్పపడు. అలా పరమేశ్వరుడైన రుద్రుడు ఆ
కైలాస్గిర్ష యందు నివసించుచుండగా ఒకపుపడు గౌరీదేవి త్ండ్రి, పగ మదిలో మెద్లగా

93
శ్రీవరాహ మహాపురాణము
రుద్రునిపై కోపంచెను. ఈత్డు మునుపు ద్క్షునకపకార మొనరిను. ఆత్ని యజిమును
ప్పడుచేస్ను. కావున నేను మర్షయొక దేహమును ధ్ర్షసాతను. త్పసుసతో ఆత్ని నారాధించ
మరల అత్ని గృహమును జేరుకొందును. అలాకాక బంధువులంద్రు నశంచన నాత్ండ్రి
ద్క్షుని వద్దక్క ఎలా వెళ్యతను? భవుని యిలాీలు, ద్క్షుని కూతురు అగు ఆ సుంద్ర్ష గౌర్ష
యిటుీ త్లపోసి త్పసుసనకై హిమవంత్మను మహాపరవత్మును చేరుక్కంది. చాలాకాలం
దేహానిి కృశంపజేసి త్న శ్రీరాగిితో దానిని కాలిివైచ ఆమె హిమవంతుని కూతురు
అయియంది.
ఆదొడడ వనిత్ ఉమ, కృషో అని పేరుీ గలిగి మికికలి చకకనైన రూపము తాలిి
హిమవంతుని గృహమున ఉద్యించెను. ఆ త్రిలోచనుడే నాక్క భరత కావ్యలని త్లచుచు
గొపపత్నమున నిలిచ త్పము చేస్ను. హిమవత్పరవత్మున అటుీ త్నుి గూర్షి
ఘోరత్పము చేయుచుని ఆమె ఆశ్రమమునక్క ఆ మహేశ్వరుడు ముదుస్లి,
అవయవముల పటుి స్డలినవ్యడు, అడుగడుగునక్క పడుచునివ్యడు అగు బ్రాహైణ్యని
రూపము తాలిి వచెిను. ఆ విప్రవరుడు అత్తకషిమున ఆమెద్ర్షకి వచి “మంచదానా!
బాపడను, ఆకలివేయుచునిది. నాక్క త్తనుటకేదైన పెటుిము” అని అడిగెను. అత్డిటుీ
పలుకగా శైలకనయ ఉమ ఆ బ్రాహైణ్యనితో “విప్ర! నీక్క త్తనుటక్క పండుీ మొద్లగునవి
ఇతుతను. వేగమే సాినము చేయుము. నీయిచి వచినటుీ అనిము త్తనుము” అని పలికెను.
అటుీ ఆమె పలుకగా ఆ విప్రుడు ఆ ఆశ్రమమునక్క ప్రకకనుని మహానదియగు గంగక్క
సాినము చేయగోర్ష వెళ్ళళను. సాినము చేయుటకై దిగెను. బ్రాహైణ వేషము తాలిిన
రుద్రుడు సాినము చేయుచుండగా నొక భయంకరమగు మొస్లి మాయవలన నేరపడెను.
అపుపడా విప్రుని ఆ చెడడ మొస్లి పటుిక్కంది. మికికలి బలము గల ఆ మొస్లికి పటుివడిన
ఆ ముదుస్లి “బాలా! చచిత్తని. పరుగున వచి ననుి ఈ క్రూరమృగము బార్ష నుండి
లాగికొని పముై. ఏదో కీడు మూడక ముందే ననుి రక్షింపవలయును.” అని అత్డు అటుీ
పలుకగా, ప్పరవత్త ఇటుీ త్లపోస్ను. త్ండ్రియని హిమవంతుని, మగడని శ్ంకరుని
తాకఁగలుాదును. త్పసుసచేత్ పవిత్రత్ నొందిన నేను ఇపుపడీ బ్రాహైణ్యని ఎటుీ
తాకజాలుదును? ఇపుపడు నీటలో మొస్లికి చకికన యీత్నిని ఈవలక్క లాగకపతే నాక్క
నిస్సందేహంగా బ్రహైహతాయప్పత్కం చుటుిక్కంటుంది. ఇత్ర త్పపదాలను, అధ్రాైనిి

94
శ్రీవరాహ మహాపురాణము
పోగొటుికోవచుి. బ్రహై హతాయదోషము మాత్రము పోగొటుికోరానిది- అని త్లచ ఆమె
వడివడిగా వెళ్లీ, ఆ ముస్లి బ్రాహైణ్యని చేత్తతో పటుికొని నీట నుండి లాగెను. అంత్లో
త్న త్పసుసనక్క లక్షయమైన ఆ రుద్రుడే ఆమె చేత్తకి చకెకను. ఆత్నిని చూచనంత్ ఆ దేవి
మికికలి సిగుాపడెను. పూరవము త్నుి వద్లిన విషయమును త్లపోయుచు ఆ సుంద్ర్ష
సిగుాతో ఒకక మాటైనా పలుకక్కండెను. అటుీ పలుకక్కని ఆ గౌర్షని గాంచ రుద్రుడు
మెలీగా నవువచు “ఓ కాంతా! ననుి చేపటిత్తవి. ఇపుపడు ఎటుీ వద్లగలవు? నా
ప్పణిగ్రహణమును నీవు వయరధము చేసినచో నేను బ్రహైపుత్రికను ఆహారము కొరక్క
వేడుకొందును. 'ఇది పర్షహాస్ము కాదు' అని పలుకగా ఆత్ని యందు అననయభావముగల
ఆ దేవి సిగుాపడుచు చఱునగవుతో ఇటుీ పలికెను.
“దేవదేవ్య! త్రిలోకేశా! ఈ ప్రయత్ిమంత్యు నినుి పంద్డానికే.
పూరవజనైలలో నేను ఆరాధించన దేవుడవు, మహేశ్వరుడవు, నా భరతవు నీవే. ఇపుపడును
ఆ మహేశ్వర దేవుడవగు నీవే నా పత్తవి. మర్షయొకడు కాజాలడు. కానీ నాక్క ప్రభువు,
నాత్ండ్రి ఉనాిరు. నేను ఆత్ని వద్దక్క వెళ్యతను. ఆత్ని అనుమత్త తసుక్కని ననుి నీవు
ప్పణిగ్రహణము చేయవచుి” ఈ విధ్ముగా పలికి ఆదేవి త్ండ్రి వద్దక్క వెళ్లీ, చేతులు
జోడించ హిమవంతునితో “పూరవజనైలో ద్క్షుని యజిమును నాశ్నమొనర్షిన శ్ంకరుడు
నా భరత. నేను అత్నినే స్రవగతులలో భావన చేసూత, త్పసుసతో మనసున ధాయనిసుతనాిను.
విశ్వపత్తయైన ఆ శ్ంకరుడు బ్రాహైణ్యడై, భోజనము కొరక్క నా త్పోవనముకొచి
అనిమడిగారు. నేను సాినము చేసి రమైనగా గంగ కర్షగెను. అందీ శ్ంకరుడు పెద్ద
దేహము, బాపని ఆకారము గలవ్యడై మొస్లికి చకిక అయోయ! కాప్పడు! అని అరచెను.
నాయనా! బ్రహైహత్యక్క భయపడి నేను అత్నిని చేత్తతో పటుికొంటని.
పటుికొనినంత్ మాత్రమున ఆ శ్ంకరుడు త్న నిజదేహమును చూపెను. అంత్ నా దేవుడు
అటుీ చేయి పటిన ననుి ‘దేవ! త్పోధ్నా! నీవేమియు విచార్షంపక్కము’ అని పలికెను.
మహాతుైడగు ఆ శ్ంకరుడు అటుీ పలుకగా నేను అత్ని అనుమత్తగొని నినిడుగ వచిత్తని.
ఇపుపడు త్గిన కారయమును నీవు వేగము చేయద్గును” అని పలికెను. అంత్ పరవత్రాజు ఆ
మాట విని పరమానంద్ముతో ఆ స్మయమున విప్పపర్షన మోము గల ధ్నయయగు త్న
బిడడతో ఇటుీ పలికెను. “బిడాడ! లోకమున నేను ధ్నుయడను. ఏలయన రుద్రుడు తానై

95
శ్రీవరాహ మహాపురాణము
నాకలుీడు కానునాిడు. స్ంతానము గల దేవులంద్ర్షలో నేను, నీవలన స్రవశ్రేష్ుడనైత్తని.
'నేను వచుినంత్వరక్క ఒకకక్షణము నిలువుము' అని పలికి కొండలరేడగు హిమవంతుడు
బ్రహై దేవుని కడ కర్షగెను. అచట స్రవదేవత్లక్క పతామహుడు, మహాతుైడు అగు
బ్రహైదేవుని గాంచ పరవత్రాజు ప్రణమిలిీ దేవ్య! నా బిడడ ఉమను రుద్రునకొస్గెద్ను. నీవు
అనుమత్తంచనచో ఆపని చేయుదును. నాకానత్తముై” అని పలికెను : అంత్ దేవత్లక్క,
లోకములక్క పతామహుడగు ఆ బ్రహై ఆనంద్మంది 'వెళ్తీ. రుద్రునక్క నీకనయ నిముై' అని
పలికెను. అంత్ హిమవంతుడు వడివడిగా త్న యింటకి వచి, వేగమే దేవత్లను,
ఋష్లను, సిద్ధ స్ంఘములను ఆహావనించెను. తుంబురుని, నారదుని, హాహాహూహూ
వును, కినిరులను, అసురులను, రకకసులను పలిపంచెను. పరవత్ములు, నదులు,
చఱుకొండలు ఔషధులు, బాలక్కపపలు - ఈ అనిియు ప్రాణ్యల ఆకారములు ధ్ర్షంచ
హిమవంతుని బిడడక్క శ్ంకరునితో జరుగు వివ్యహమును జూడ వచెిను. అందు భూమియే
పెండిీ అరుగు, ఏడు స్ముద్రములే కలశ్ములు, సూరయచంద్రులే దీపములు, నదులే జలము
లాయెను. ఇటుీ పెండిీ వసుతవుల ననిింటని స్మకూరుికొని పరవత్రాజు మంద్ర
పరవత్మును రుద్రుని కడ కంపెను. మంద్రుడు వచి చెపపగా శ్ంకరుడు శీఘ్రముగా
ఉమాదేవిని ప్పణిగ్రహణము గావించెను. ఆ వేడుకయందు పరవత్ నారదు లిద్దరు ప్పటలు
ప్పడిర్ష. సిదుధలు నాటయమాడిర్ష. మంచ వృక్షములు పెక్కక పూవులనుచలెీను. దేవకాంత్లు
పెద్దగా నృత్యములు చేసిర్ష. మంగళజలములు ప్రవహించన ఆ పెండిీ యందు, లోకేశుడగు
బ్రహై చకకని సిిత్త కలవ్యడై ‘బిడాడ! లోకమున నీమగడు త్కికన పురుష్లంద్ర్షలో
గొపపవ్యడు. నీవు స్త్రీలంద్ర్ష కంటే మినియైనదానవు’ అని రుద్రునితో కూడిన ఉనూదేవిని
ప్రశ్ంసించ త్న పురమున కర్షగెను. పరవత్రాజు హిమవంతుడు అలుీని గొపపగా మనిించ
సాగనంపెను. అటేీ దేవత్లను, దైతుయలను, వేరు వేరు ఋష్లను ఆయా పరవత్ములను
వివిధ్ములగు వసుత ఆభరణములతో, వస్త్రములతో, మేలురకపు భోజనములతో స్త్కర్షంచ
పంపెను.
ఇటుీ చకకని మోముగల త్న బిడడను దేవశ్రేష్ుడగు శవునకర్షపంచ మహాతుైడు
పరవత్రాజగు హిమవంతుడు శోకము, ప్పపము లేనివ్యడై పర్షశుదుధడై బ్రహైలోకమున
జర్షగిన యజిము నందువలె ప్రకాశంచెను. అని చెపప మహాత్పుడు, ప్రజాప్పలునితో

96
శ్రీవరాహ మహాపురాణము
“రాజశేఖరా! దేవదానవులు కూడ ఎఱుగని గౌర్ష పుటుికను గూర్షి నీక్క చెపపత్తని. అటేీ
మూడు జనైములలో స్వయంభువు, ద్క్షుడు, పరవత్రాజు అనువ్యర్షకి ఆమె పుటిన
స్ంగత్తయు, వివ్యహమును నీక్క వర్షోంచత్తని” అని ఇట్టీమె గౌర్షయను పేరున కారణ
జనైముగా ఆకారము ధ్ర్షంచ పుటిన విషయమంత్యు త్పసుసతో పండిన బుదిధ
విశేషముగల మహర్షి త్నిడిగిన ప్రజాప్పలునక్క చెపెపను. ఆ మహర్షి చెపపన గౌర్ష పుటుిక,
వివ్యహముల కథ నీక్క ఉనిదునిటుీ చెపపత్తని. ప్పరవతదేవికి స్ంబంధించన యీ
వృతాతంత్మంత్యు త్దియనాడు జర్షగినది. కావున ఆ త్దియనాడు స్త్రీ పురుష్లు ఉపుప
త్తనుట మానవలయును. స్త్రీ ఆ త్తథ్వనాడు ఉపవ్యస్ మునిచో సౌభాగయము పందును.
ద్ర్షద్రురాలగు స్త్రీగాని, ద్ర్షద్రుడగు పురుష్డు గాని ఈ కథ విని త్దియనాడు ఉపుప త్తనుట
మానినచో వ్యర్ష అనిికోర్షకలు తరును. సౌభాగయమును కలుగును. ద్రవయ స్ంపద్లు,
ఆరోగయము, కాంత్త, పుష్టి ఎలీవేళల పందుదురు” అని పలెకను. (22)
23 వ అధ్యాయము - గణపతి జనామద్వ వృత్
ా ంతము-చతురీ
ధ తిథి
అనంత్రము ప్రజాప్పలుడు ఇటుీ ప్రశించెను. “మహరీి! గణపత్త పుటుిక కథ
యేమి? ఆత్నికి ఆ ఆకారమెటుీ వచెిను. మనసుసక్క బరువుగా ఉని యీ స్ంశ్యమును
దీరుపము” అని ప్రార్షింపగా మహాత్పుడు మునుపు దేవత్లు, త్పోధ్నులగు ఋష్లు
ఆయా పనులు చకకగా సిదిధ పందునటుీ కారయములను ప్రారంభంచెడివ్యరు. మంచ
నడవడి కలవ్యర్ష యందు పనులు ఆటంకముల తోడను, చెడు నడవడి కలవ్యర్ష యందు ఏ
విఘిములు లేక్కండ ఫలించుటయు స్ంభవించెను. అది చూచ దేవత్లు, పత్రులు శ్కిత
కొలది విచార్షంచర్ష. చెడుపనుల యందు విఘిము కలుగుటకై అంద్రు ఆలోచంచర్ష.
అటుీ ఆలోచన చేయుచుని దేవత్ల బుదిధకి దొడడబుదిధ గల రుద్రుని కడకరుగ వలయునను
భావన కలిగెను. అంత్ వ్యరంద్రు కైలాస్వ్యసియగు గురువు రుద్రుని కడక్క పోయి ద్ండ
ప్రణామములు గావించ వినయముతో
“దేవదేవ్య! మహాదేవ్య! శూలప్పణీ! త్రిలోచనా! దుష్ిల కారయములక్క
విఘిములు కలిగించుటకై ఒకనిని నీవు పుటింపవలయును” అని కోర్షర్ష. దేవత్లిటుీ
పలుకగా పరమేశ్వరుడు పరమానంద్ము నొంది రపపప్పటులేని కంటతో ప్పరవత్తని
చూచెను. ఇటుీ దేవత్ల యెదుట ఉమను చూచుచుని ఆ మహాతుైని మదిలో

97
శ్రీవరాహ మహాపురాణము
ఆకాశ్మునక్క రూపము లేని కారణమేమా? అని ఆలోచన బయలుదేరను. భూమికి ఆకృత్త
కలదు. నీటకి అటేీ కలదు. అగిికి, వ్యయువునక్క ఆకృత్తకలదు, ఈ ఆకాశ్మున కేల
లేదు? అని భావించుచు, ఆ దేవదేవుడు నవెవను. జాినశ్కితయగు ఉమను చూచ, రుద్రుడు
ఆకాశ్మున చూచెను. మఱియు ముందే బ్రహైశ్రీరుల శ్రీరమును గూర్షి పలికి ఉండెను.
పరమేశ్వరుడు నవెవను. ఈ నాలుగు కారయములతోడను, భూమి మొద్లగు నాలుగు
భూత్ములందుని గుణములతోడను, కూడి నవువచుని పరమేశ్వరుని నుండి గొపప
ఆకారము, దొడడది యగు తేజసుస, వెలిగిపోవుచుని ముఖము, గొపప వెలుగుగల
క్కమారుడు దిక్కకలను ప్రకాశంపజేయుచు, పరమేష్టుగుణములతో కూడినవ్యడై, అపర
రుద్రుడా అనిటుీ ఏరపడెను. కాంత్త, తేజసుస, ఆకారము, రూపము అను వ్యనితో ఆ
మహాతుైడు పుటుిచునే దేవకాంత్లను ముర్షపంచెను. ఆ క్కమారుని రూపము అంద్ముగా
ఉండి, దేవకాంత్లను స్మోైహింపచేసింది. మహాతుైడగు ఆ క్కమారుని చకకని
రూపమునుగాంచ ఉమ రపపలారపక వ్యనిని చూచుచుండెను. అది చూచ కోపంచన
శవుడు, స్త్రీ స్వభావము చంచలము కదా అని భావించ, ఆత్నిని "క్కమార! ఏనుగుమోము,
జార్షన పటియు, ప్పముల జంద్ము గలవ్యడ వగుదువు- అని పటిరాని కోపముతో
శ్పంచెను. ముకకంటదేవర దేహమునంద్లి యేబదిలక్షల రోమకూపములలో చెమట
నిండి పోయెను. అటి త్రిశూలధార్ష దేహమును విద్లించుచు పెనుకోపముతో లేచెను.
త్రిశూలము చేత్ బటిన ఆ దేవుడెటెీటుీ త్న మొద్టద్గు దేహమును విద్లించు చుండెనో
అటీటుీ ఆత్ని కేశ్ములు విరాజిలుీచుండెను. చెమట నీరు నేలపై కాలువలు కటెిను,
ఏనుగుమోము గలవ్యరు చీకట చెటీవలె, కాటుకవలె నలీని దేహములుగలవ్యరు, పెక్కక
ఆయుధ్ము దాలిినవ్యరు అగు వినాయక్కలు పెక్కకతరులవ్యరు లేచవచిర్ష. అంత్
దేవత్లంద్రు మనసులలో కలత్పడి “ఇదియేమి? అదుభత్కరై మాచర్షంచుచు, ఈ శవుడు
ఇంత్ దొడడపని చేయుచునాిడు. దేవత్ల కారయము ఇత్డొకకడే చేయగలవ్యడు. మఱి యీ
పెక్కకస్వరూపములతో పనియేమి?” అని దేవత్లిటుీ చంత్తంచుచుండగా వినాయక్కలతో
భూమి అంత్యు గగోాలు పడిపోయెను. అంత్ సాటలేని బ్రహై, విమానమెకిక ఆకస్మున
నిలిచ, “దేవత్లారా! మీరు ధ్నుయలైత్తర్ష. అదుభత్మగు రూపము గల ముకకంట దేవర
పరమేశ్వరుడు మిముైలను అనుగ్రహించెను. ఈ రూపములనిియు దేవత్ల శ్త్రువులక్క

98
శ్రీవరాహ మహాపురాణము
విఘిములు కలిగించునవి” అని పలికెను. పతామహుడగు చతురుైఖుడు దేవత్లతో ఇటుీ
పలికి పద్ప పరమేశ్వరునితో “ప్రభూ! నీ మోము నుండి పుటిన ఈ సావమి వినాయక్కలక్క
ప్రభువగుగాక! వరంద్రు అత్ని బంటులగుదురు గాక! నీవు అంద్ర్ష కంటే మినిగా
నిర్షైంచన ఒకకడు శ్రీరముతో త్తరుగువ్యడై ఆకాశ్మున నిలుచుగాక! ఆత్డు మొద్ట
నాలుగు లక్షణములతో ఏరపడినవ్యడే అగుగాక! ఆ ఆకాశ్ము చాల పెద్దదిగదా! నీవు
శ్రేష్ునే చేసిత్తవి కాని ఇత్రుని కాదు. ఆ వినాయక్కనక్క నీవు ప్రభువగుము. ప్రత్తమలవంట
అస్త్రములను చేత్ దాలిి యీ బాలునక్క అస్త్రములను, వరములను ఇముై” - అని పలికి
బ్రహైదేవుడు వెడలిపోగా, ముకకంట త్న కొడుక్కతో నిటుీ పలికెను. “నీవు వినాయక్కడు,
విఘికరుడు, గజముఖుడు, శవపుత్రుడు, గణేశుడు అను పేరీతో ప్రసిదిధ పందుము. ఈ
క్రూరమగు చూపులు, భయముగొలుప చేషిలుగల ఈ వినాయక్కలంద్రు నీక్క
బంటులగుదురు. తాపములులేని వ్యరొస్గు పదారధములతో పెంపందిన దేహముగల వరు
ఆయా జనుల కారయములను స్ఫలము చేయుచుందురు. నీవును నీ మహానుభావము వలన
దేవత్ల యజిములలో, ఆయా శుభకారయములలో మొటిమొద్ట పూజనందుకొనెద్వు.
అటుీ కానిచో ఆయా కారయముల సిదిధని నాశ్మొందింతువు” అని పరమేశ్వరుడిటుీ పలికి
దేవత్లతో ప్పటు బంగారు క్కండలలో నుని జలములతో ఆత్నిని అభషేకించెను. అటుీ
వినాయక్కలతో ఆత్డు విరాజిలెీను. అటుీ అభషేకము పందుచుని ఆ గణనాయక్కని
గాంచ దేవత్లంద్ఱు త్రిశూలప్పణి స్నిిధానమున శ్రదాధస్క్కతలతో సుతత్తంచర్ష.
దేవకృత గణపతిస్తితి
దేవ ఉవ్యచ:

నమస్తే గజవకరయ నమస్తే గణనాయక | వినాయక నమస్తే2సుే నమస్తే చండ్విక్రమ ||

నమో2సుే తే విఘాకరేే నమస్తే సరప మేఖల | నమస్తే రుద్రవక్తరతథ ప్రలమి జఠ్రాశ్రిత ||

సరవ దేవనమసకరాదవిఘాం కురు సరవదా | ఏవం సుేతసేదా దేవైరమహాత్మ గణనాయకః |

అభిష్ఠకేశచ రుద్రసయ సోమసయ పతయత్ం గతః ||

ఏతచచత్యరాథాం సంపనాం గణాధ్యక్షసయ పారిథవ | యత సేతో2యం మహతీ త్థథీనాం పరమా

త్థథిః ||

99
శ్రీవరాహ మహాపురాణము

ఏతసయం యస్మేలాన భ్యకాేా భకాేా గణపత్థం నృప | ఆరాధ్యత్థ తసయశు త్యషయతే నాత్ర

సంశయః ||

యశ్చచతత పఠ్తే సోేత్రం యశ్చచతచాృణుయత సదా | న తసయ విఘ్నా జయనేే పాపం సరవథా

నృప || (23.31-36)
భావము: ఏనుగుమోము దేవరయగు నీక్క నమసాకరము. గణనాయక!
వినాయక! భయము గొలుప పరాక్రమముగల నీక్క మ్రొక్కకలు. విఘికరాత! నీక్క
నమసాకరము. స్రపములు మొలనూలుగాగల సావమీ! నీక్క వంద్నము. రుద్రుని ముఖము
నుండి పుటిన దేవ్య! నీక్కనతులు, జారుబొటిగల దేవరా! నీక్క కైమోడుప. స్రవదేవత్లు
నీక్క మ్రొక్కకచునాిరు. అందువలన వ్యర్షకి ఎలీవేళ విఘిములు లేక్కండజేయుము.
ఇటుీ దేవత్ల సుతతుల నందుకొనిన గణనాయక్కడు అభష్టక్కతడాయెను.
ఉమాస్హితుడగు రుద్రునికి క్కమారుడాయెను. ఇటుీ వినాయక్కడు గణనాథుడగుట
చవిత్తనాడు జర్షగినది. అందువలన చతుర్షిత్తథ్వ త్తథులలో శ్రేషుమై అలరార్షనది. ఈ
త్తథ్వయందు నువువలను భుజించ గణపత్తని భకితతో పూజించన వ్యనియెడ గణపత్త
ప్రస్నుిడగును. ఇందు స్ందియము లేదు. ఈ సోతత్రము చదివినవ్యనికి, వినివ్యనికిని
విఘిములు కలుగవు. ప్పపమేవిధ్మునను అంటదు. (23)
24 వ అధ్యాయం- నాగవృత్
ా ంతము-పంచమీతిథి
అని శ్రీవరాహులు తెలుపగా భూదేవి ఇటుీ ప్రశించెను. “దేవదేవ్య! భూధారీ!
గొపపబలము, పెద్ద ఆకారముగల స్రపములు ఆ పరమేశ్వరుని శ్రీరమును అంట
యుండుటక్క కారణమెయయది?” అని ప్రశింపగా వరాహమూర్షత గణపత్త పుటుికను గూర్షి
విని ప్రజాప్పల మహారాజు మధురమగు వ్యక్కకతో పవిత్రమగు వ్రత్ములుగల ఆ మునితో
యిటుీ పలికెను. “భగవ్యనుడా! వంకరత్నము గల నాగులు ఎటుీ రూపందిర్ష? ఇది నాక్క
చెపుపము. మర్షయు వ్యర్షకి ఆకారమెటుీ కలిగినది?” అందులక్క మహాత్పుడు ఆ రాజుతో
"బ్రహైదేవుడు స్ృష్టి చేయుచు స్ంతానము కొరకై మొద్ట మనసున ధాయనింపగా మరీచ
పుటెిను. అత్ని కొడుక్క కశ్యపుడు. ఆ కశ్యపునక్క ద్క్షునిపుత్రిక కద్రువ అను సుంద్రవద్న
భారయ అయెయను. కశ్యపునియందు ఆమెక్క గొపప బలముగల పుత్రులు పుటిర్ష.

100
శ్రీవరాహ మహాపురాణము
అనంతుడు, వ్యసుకి, మహాబలుడగు కంబలుడు, కరోకటక్కడు, పదుైడు,
మహాపదుైడు, శ్ంఖుడు ఎవవర్షకిని ఓడని క్కలిక్కడు - వరు కశ్యపుని స్ంతానము నందు
ప్రధానులు, వర్ష స్ంతానముతో జగమంత్యు నిండిపోయెను. వంకర దేహములు,
క్రూరపు పనులు, వ్యడిమోములు, పంగివచుి విషతవ్రత్యు గల వరు మనుజులను
చూచనంత్నే కాటువేసి క్షణములో బూడిద్ గావించుచుండెడివ్యరు. ధ్వనినిబటి ఆ నాగులు
మనుష్యలకడచేర్ష వ్యర్షని తాక్కదురు. ఈ విధ్ముగా ప్రత్తదినము పరమ ఘోరమగు
వినాశ్ము స్ంభవించు చుండెను. ఇటుీ త్మక్క వినాశ్ము కలుాచుండగా చూచ
ప్రజలంద్రు అనిివైపుల నుండి బయలుదేర్ష రక్షక్కడు, పరదైవము అగు పరమేశ్వరుని
శ్రణ్యజొచిర్ష. ఈపని కొఱ్కే ప్రజలంద్రు పద్ైమున బుటిన పురాణ దైవము బ్రహైను
గాంచ యిటుీ పలికిర్ష, దేవదేవ్య! ప్రభూ! పరమేశ్వరా! నీ స్ంతానమగు మముై
వ్యడికోరలు, పెద్ద దేహములుగాల ప్పములబార్ష నుండి రక్షింపుము. దేవ్య ప్రత్తదినము
మనుషయ రూపముగాని, పశురూపము ఆ ప్పముల కంట బడినంత్ బూడిద్యై
పోవుచునిది. నీవు పుటించుచునాివు. ఆనాగులు నాశ్నము చేయుచునాిరు. ఈ
ప్పడుపనిని గమనించ త్గిన కారయమాచర్షంపుము" అని వినివింపగా చతురుైఖుడు
వ్యర్షతో “నేను మీక్క రక్షణ కలిపంతును. స్ంశ్యము వలదు. మీమీ యిండీక్క పండు.
ప్రజలక్క కంగారు కలుగరాదు” అనుచు ఇటిద్ని చెపపరాని ఆకృత్తగల బ్రహైఇటుీ
పలుకగా ప్రజలంద్రూ పరమస్ంతోషముతో స్వయంభువునక్క నమస్కర్షంచ త్తర్షగివచిర్ష.
అటుీ త్తర్షగిపోగా బ్రహై వ్యసుకి మొద్లగు ప్పములను పలిచ పటిరాని కోపంగా
ప్రజలంద్ర్షని మీరు ప్రత్తదినము నాశ్మొందించుచునాిరు. కావున మీక్క మర్షయొక
పుటుిక యందు త్లిీ యిచెిడు భయంకర శాపమువలన ఘోరమైన వినాశ్ము
పందుదురు. ఇది సావయంభువ మనవంత్రమున జరుగును” అని శ్పంచెను. బ్రహై ఇటుీ
పలుకగా ఆ నాగముఖుయలంద్రు వణకిపోవుచు బ్రహై ప్పద్ములపై బడి “భగవంతుడా!
మా జాత్తని నీవే క్కటలముగా చేసిత్తవి. పెలుీబికెడు విషము, క్రూరత్వము, చూపునటి
శ్స్త్రమగు లక్షణమును నీవే ఏరపరచత్తవి. ఇపుపడు ప్పపరహితుడా! నీవు
శాంత్తంపవలయును” అని పలికిర్ష. స్రపములాడిన మాటలక్క బ్రహై,

101
శ్రీవరాహ మహాపురాణము
“త్పుపడు భావములు గల నాగులారా! నేనే మిముైలను స్ృజించనచో మీరు
చీక్కను చంత్యు లేక మనుజుల నేల నిత్యము త్తనుచునాిరు?” అని ప్రశింపగా
స్రపములు “దేవదేవ్య! మాక్కను మనుష్యలక్క హదుద లేరపరపుము. వేరువేరుగా
ఉండుచోటులను ఏరపరపుము. కటుిబాటు చేయుము” అని వినివించర్ష. అంత్ బ్రహై
నాగుల మాట విని యిటుీ పలికెను. “నాగులారా! మీక్క మానవులతో ఒక కటిడి చేస్ద్ను.
నా శాస్నమును చెద్రని మనసుసతో వినుడు. ప్పతాళము, విత్లము, హరైయము, అను
మూడు లోకములు ఎలీవేళల చూడముచిట గొలుపునవి మీక్క నివ్యస్ముగా నిచిత్తని.
అచిటక్క పండు. అచట నా ఆజివలన పెక్కక తరులగు సుఖముల ననుభవించుచు
ఏడురాత్రుల వంతు ఉండుడు. అంత్ వైవస్వత్ మనవంత్రము ప్రారంభమున మరల మీరు
కశ్యప ప్రజాపత్తకి పుత్రులగుదురు. దేవత్లంద్రక్కను, బుదిధమంతుడగు గరుత్ైంతునక్కను
జాోతులుగా పుటుిదురు. అపుపడు మీ స్ంతానము అంత్యు అగిిదేవునక్క భోజనమగును.
మీకీ శాపము త్గులదు. స్ంశ్యము లేదు. క్రూరులు, చెడడబుదిధ గలవ్యరు మీలో
నుందురేని వ్యర్షకి వినాశ్ము త్పపదు. త్తండి వేళక్క దొర్షకిన మనుజులను, అపకారము
చేసినవ్యర్షని మాత్రము మీరు త్తనుచుండుడు. మంత్రములతో ఔషధులతో,
గరుడస్ంబంధ్మైన మండలములతో త్తరుగు మానవులక్క మీలో దుష్ిలు చకికపోవుదురు.
వ్యర్ష వలన మాత్రము మీరు భయముతో త్తరుగుడు. ఇత్ర విధ్ముల మీరు చంత్తంప
పనిలేదు. అటుీకానిచో మీక్క వినాశ్ము త్పపదు”.
అని బ్రహై ఇటుీ పలుకగా ఆ నాగులంద్రు క్షాైత్లమను చోటకి అర్షగిర్ష.
అందు విలాస్ముగా నివసించుచు నిండైన భోగములు అనుభవించుచు నిలిచర్ష. ఇటుీ
బ్రహైవలన వ్యరు శాపమొంది, పద్ప అనుగ్రహమును స్ంప్పదించ మోద్ముగల
భావములతో ప్పతాళలోకమున నివసించర్ష. ఆ మహాతుైల ఈ కథయంత్యు
పంచమినాడు జర్షగెను. అందువలన ఈ త్తథ్వ పుణయవంత్మైనది. స్రవప్పపములను
హర్షంచునది. శుభప్రద్మైనది. ఈ త్తథ్వయందు నియమముగలవ్యడు పులుపు
పర్షహర్షంపవలయును. నాగులను ప్పలతో అభషేకింప వలయును. అటీయినచో వ్యర్షకి
మిత్రములగుదురు” అని మహాత్పుడు తెలిపెను.(24)

102
శ్రీవరాహ మహాపురాణము
25 వ అధ్యాయము - కార్త
ా కేయ వృత్
ా ంతము - షష్ఠ
ీ తిథి
ప్రజాప్పలుడు ఆయనను ఇటుీ ప్రశించెను. “బ్రాహైణ ప్రవరా! మహామునీ!
అహంకారము నుండి, కార్షతకేయుడు ఎటుీ జనిైంచెను? నా స్ంశ్యము తరుికొనుటక్క
అడుగుచునాిను, అనగా ఆ మహర్షి త్త్తవములనిింటకి చటిచవర్ష దానిని పురుష్
డందురు. ఆ పురుష్ని నుండి అవయకతము ఏరపడినది. అది మూడు విధ్ములైనది.
పురుష్నక్క అవయకతమునక్క నడుమ 'మహతుత' అనునది యేరపడినది. దానినే అహంకార
మనియు నందురు. పురుష్డు విష్ోవు లేదా శవుడు. అవయకతము పద్ైముల వంట
కనుిలుగల లక్ష్మీదేవి లేక ఉమాదేవి. వ్యర్షరువుర్ష స్ంయోగము వలన అహంకారము
పుటెిను. అత్డే సేనానియగు క్కమారసావమి. రాజా! బుదిధశాల్ల! ఆత్ని పుటుికను వివర్షంచ
చెపెపద్ను వినుము. అంద్రక్క మూలము నారాయణదేవుడు. ఆత్ని నుండి బ్రహై పుటెిను.
ఆత్ని వలన స్వయంభువులగు మరీచ, మొద్లగు బ్రహైలు పుటిర్ష. వ్యరే సూరాయదులక్క
కారణమైన వ్యరు. వ్యర్షతో మొద్లుకొని దేవత్లు, రాక్షసులు, గంధ్రువలు, మనుష్యలు,
పక్షులు, పశువులు, స్రవభూత్ములు ఏరపడెను. దీనినే స్ృష్టి అందురు. ఇటుీ స్ృష్టి
క్రమక్రమముగా పెర్షగిపోగా గొపపబలముగల దేవత్లును, దానవులను ఒకర్షపై ఒకరు
విరోధ్ము పెటుికొని గెలువ వలయునను కోర్షకతో పోరాడిర్ష. దైతుయల నాయక్కలు
యుద్ధమున మికికలి పగరు కలవ్యరు, గొపప బలము కలవ్యరు నైయుండిర్ష. అందు
మొద్టవ్యడు హిరణయకశపుడు. మహాబలుడగు హిరణాయక్షుడు, విప్రచత్తత, విచత్తత, భీమాక్షుడు
క్రంచుడు, మొద్లగు గొపప శ్కితకల శూరులు మహా యుద్ధమున ప్రత్తదినము నిరంత్రము
పదునైన బాణములతో దేవసేనను పర్షమారుిచుండిర్ష. ఆ దేవత్ల ఓటమిని చూచ,
బృహస్పత్త యిటుీ పలికెను. “దేవత్లారా! నాయక్కడు లేని మీ సేన హనమై యునిది.
ఒకక ఇంద్రునితో ఈ దేవసేన అంత్టని రక్షింపనలవి కాదు. కావున ఒక సేనానిని
వెద్క్కడు. ఆలసింపక్కడు.” అని బృహస్పత్త అటుీ పలుకగా ఆ దేవత్లంద్రు లోకములక్క
పతామహుడగు బ్రహైకడక్క పోయి తొంద్రత్నముతో “మాక్క సేనాపత్త నొస్గుము” అని
పలికిర్ష. అంత్ నలువ వర్షకి నేనేమి చేయుదునా! అని చంత్తంచెను. అంత్ట ఆయన
మదిలో రుద్రుడు మెద్లెను. పమైట దేవత్లు, గంధ్రువలు, ఋష్లు, సిదుధలు,
చారణ్యలు, బ్రహైను ముందిడుకొని కైలాస్ పరవత్మున కర్షగిర్ష.

103
శ్రీవరాహ మహాపురాణము
అందు మహాదేవుడు, శవుడు, పశుపత్తయునగు ప్రభువును గాంచ వివిధ్ములగు
సోతత్రములతో దేవేంద్రుడు మొద్లగు దేవత్లంద్రు ఈ విధ్ముగా సుతత్తంచర్ష.
మేమంద్రము మహేశ్వరుడు, ముకకంట, భూత్పత్తయగు శ్ంకరుని శ్రణ్యగోర్షన వ్యరమై
మ్రొక్కకచునాిము. ఉమాపత! విశ్వపత! దేవపత! జగత్పత! శ్ంకరా! మముైలను నీవే
కాప్పడుము. త్రిశూలప్పణీ! పురుష్ణత్తమా! అచుయతా! జటలగుంపు చవర నుని చంద్రుని
కాంత్తతో వెలుగొందు స్మస్త జగములు కల దేవరా! మూడు లోకములు గరభమున గల
సావమీ! దైతుయల నుంచ మముై రక్షింపుము. నీవు ఆదిదేవుడవు, పురుష్ణత్తముడవు. హర్షవి,
భవుడవు, మహేశుడవు, త్రిపురాసురులను రూపుమాపనవ్యడవు. విభుడవు, భగుని కనుిలు
పెర్షకినవ్యడవు. దిత్త కొడుక్కలను చంపనవ్యడవు. పురాత్నుడవు. వృషభధ్వజుడవు.
ఉత్తములగు దేవత్లకెలీ ఉత్తముడవు. మముై ప్పలింపుము. భూమి మొద్లగు త్త్తవము
లందు ఆయాగుణముల రూపముననీవే నెలకొని యునాివు. విశేష్టంచ ఆకస్మున
ధ్వనిస్వరూపునిగా, వ్యయువు నందు శ్బదస్పరశములను రండు లక్షణములతో, అగిియందు
శ్బదస్పరశ రూపములను మూడు లక్షణములతో, భూమియందు శ్బదస్పరశరూపరస్
గంధ్ములను అయిదు గుణములతో నీవే కలవు. అటి నీవు మముై కాప్పడుము, చెటీలో
నీవు అగిి స్వరూపము కలవ్యడవు. రాళళలో నీవు స్త్తవ స్వరూపుడవు. (స్త్యము-శ్కిత)
జలములలో విదుయత్సవరూపుడవు, భగవంతుడవు. మహేశ్వరుడవు. దైతుయల గుణములు
పటిపీడించు చుని మముై కాప్పడుము. మొద్ట ఈ స్ృష్టి ఏమియు లేదు. సూరుయడు
ఇంద్రుడు, క్కబేరుడు, మొద్లగు వ్యర్ష స్ంగత్త చెపపనేల? త్రకములు మొద్లగు వ్యనితో
స్ంబంధ్ము లేక ఉనివ్యడవు. కప్పలములు మాలగా, చంద్రరేఖ శరోభూషణముగా, తెలీని
బూది మైపూత్గా, శ్ైశానము గృహముగా, ప్పములు జంద్ముగా గల దేవదేవ్య!
యమునికి యముడైన ఓ సావమీ! స్మరధమగు బుదిధతో మముై రక్షింపుము. నీవు
పురుష్డవు. శ్కిత స్వరూపణియగు ఈ గిర్షసుత్ స్రావంగములలో అంద్ము గలదియె
నీయందే నిలిచ యునిది. మూడులోకములు నీచేత్నుని త్రిశూలరూపముతో ఉనివి.
మూడుకనుిలలో గారహపత్యము, ఆహవనీయము, ద్క్షిణము అను యజిపు అగుిలు
మూడును క్కదురుకొని ఉనివి. అనిి స్ముద్రములు, ఏడు క్కల పరవత్ములు, నదులు నీ
జడల స్వరూపముతో అలరారుచునివి. త్లపై చంద్రుడు జాిన స్వరూపముతో నిలచ

104
శ్రీవరాహ మహాపురాణము
యునాిడు. ప్పడుచూపులు గల జనులు నినుి ఇటుీ చూడజాలరు. జగముల ఉత్పత్తతకి
కారణమగు నారాయణ్యడవు నీవు. అటేీ భవుడు, బ్రహైయు నీవే. అటేీ నీవు స్త్తవము
మొద్లగు గుణముల భేద్ముతో, గారహపత్యము మునిగు అగుిల రూపముతో, కృత్ము
మునిగు యుగముల భేద్ముతో మూడు విధ్ములుగా నిలిచ ఉనాివు. ఈ దేవనాయక్కలు
అంద్రు నీ మఱియొక పుటుికను కోరుచు స్ంతోషముతో సుతత్తంచుచునాిరు. విశేవశ్వరా!
రుద్రా! భూత్త భూషణా! మాకై మరల జనిైంపుము. మముైలను రక్షింపుము. నీక్క
నమసుసలు.
అనుచు ఇటుీ దేవత్లంద్రు త్నుి సుతత్తంపగా పశుపత్త, చెద్రని మనసుసతో
దేవత్లతో ‘పనియేమి? చెపుపడు ఆలసింపక్కడు’ అని పలికెను. అందులక్క దేవత్లు
“దేవేశా! దైతుయల నంత్మొందించుటకై మాక్క సేనాపత్తని ప్రసాదింపుము. బ్రహై
మొద్లగు దేవత్లక్క ఇదియే హిత్ము” అని వినుత్తంపగా కరుణామయుడగు చంద్ర
శేఖరుడు “దేవత్లారా! మీక్క సేనాపత్త నొస్గుదును. చంత్మానుడు. స్నాత్నమగు
యోగాదుల భావనక్క కూడ అంద్ని త్త్వము పుటిగలదు.” అని పలికి శవుడు దేవత్లను
పంప త్న దేహమున నెలకొని శ్కితని పుత్రుని కొరకై మథ్వంచెను. అటుీ శ్కితని ఊపవైచన
శవుని నుండి అగిి సూరుయలతో స్మానమగు కాంత్తగల వ్యడగు క్కమారుడు జాినముతో
విరాజిలుీ స్హజశ్కితతో పుటెిను. పెక్కక మనవంత్రములలో దేవ సేనాపత్త పుటుిక
పెక్కకరూపములతో ఉండెనట!
రాజా! దేహమున నుని అహంకార మనునదియే ఒక ప్రయోజనము కొఱ్క్క
దేవుడైన సేనాపత్త రూపమున అవత్ర్షంచెను. ఆత్డు అటుీ జనింపగా దేవత్లంద్ర్షతో
ప్పటు బ్రహై, దేవదేవుడు, శవుడు అగు పశుపత్తని పూజించెను. దేవత్లంద్రును,
ఋష్లును, సిదుధలు వరముల నొస్గి ఆత్నిని లాలించర్ష. అంత్ దేవత్లతో క్కమారుడు
నాక్క ఆటకై ఒక తోడు కలిపంపుడని పలికెను. ఆత్ని మాట విని మహానుభావుడగు
మహాదేవుడు “నీక్క కోడిని ఆట వసుతవుగా నితుతను. అటేీ శాఖుడు, విశాఖుడు అను ఇద్దరు
సేవక్కల నొస్గుదును. క్కమారా! భూత్ గ్రహములక్క నాయక్కడవగుము. దేవత్లక్క
సేనాపత్తవగుము” అని ఇటుీ ఆ మహాదేవుడును పలుకగా, దేవత్లంద్రను, శవుని
ఆనంద్పరచు వ్యక్కకలతో స్కందుడగు ఆ సేనాపత్తని సుతత్తంచర్ష.

105
శ్రీవరాహ మహాపురాణము
దేవకృతసకందస్తితి
భవసవ దేవస్తనానీ రమహేశవరసుత ప్రభో | షణుమఖ సకనద విశేవశ కుకుకటధ్వజ పావకే ||

కమిపత్రే కుమారేశ సకనద బాలగ్రహానుగ | జ్ఞత్రే క్రౌఞ్చవిధ్వంస కృత్థేకాసుత మాతృజ ||

భూతగ్రహపత్థ శ్రేషఠ పావక్ ప్రియదరశన | మహాభూతపతేః పుత్ర త్రిల్యచన నమో2సుేతే ||

ఏవం సుేతసేదా దేవైరవవరధ భవననదనః | దావదశదితయసంకాశో బభూవాదభతదరశనః |

త్రైల్యకయమపి తతేేజసేపయస పారిథవ ||

యశ్చచతత పఠ్త్థ సోేత్రం కారిే కేయసయ మానవః | తసయ గేహే కుమారాణాం క్షేమారోగయం

భవిషయత్థ || (25.40-43, 50)


భావం: “మహేశ్వరుని పుత్రుడా! ఆరుమొగముల దేవరా! స్కందా! విశేవశా!
క్కక్కకటధ్వజా! అగిిపుత్ప్! నీవు దేవసేనాని వగుము. శ్త్రువులను వణకించనవ్యడా!
క్కమారా! ప్రభూ! స్కంధా! బాలగ్రహముల సావమీ! శ్త్రువులను జయించనవ్యడా! క్రంచ
పరవత్మును ఛేదించనవ్యడా! కృత్తతకల క్కమారా! ఆరు మాత్ృకలక్క ముదుద బిడాడ! నీక్క
నమసుసలు. భూత్ గ్రహముల ప్రభూ! అగిిత్నయా! ప్రియద్రశనా! మహాభూత్పత్త
క్కమారా! ముకకంట సావమీ! నీక్క నమసుస” ఇటుీ దేవత్లు సుతత్తంపగా శవునిక్కమారుడు
పెరుగజొచెిను. పండ్రండుగురు సూరుయలతో ధ్వటైనవ్యడై చూడ ఆశ్ిరయము గొలుపు
చుండెను. ఆత్ని తేజసుస మూడు లోకములక్క తాపము కలిగించుచుండెను.
అని ముని తెలియజేయగా రాజు ఆ గొపప దైవమును దేవత్లు కృత్తతకల
కొడుకనియు, అగిిసుతుడనియు, మాత్ృకల ముదుద బిడడడనియు ఎటుీ పలికిర్ష? అని
ప్రశించెను. ప్రజాప్పల మహారాజుక్క మహాత్పుడు “నేను మొద్ట మనవంత్రము నాట
సావమి పుటుికను చెపపత్తని. దేవత్లు పరోక్షమును గూడ జూడగలవ్యరు కనుక ఆ
ప్రభువునిటుీ సుతత్తంచర్ష. రండవ జనైమున కృత్తతక, అగిి, స్పతమాత్ృకలు, ప్పరవత్త
అనువ్యరు ఈ గుహుని పుటుికక్క కారణమైనవ్యరు. రాజా! నీవు ననిడిగినదానికి
స్ంబంధించన విషయమంత్యు, ఆత్ైవిద్యయనెడు అమృత్మును, రహస్యమైనదానిని,
అహంకారము యొకక ఉత్పత్తతని నీక్క వివర్షంచ చెపపత్తని. ఆ స్కందుడు స్రవప్పపములు
రూపుమాపు సాక్షాతుత మహాదేవుడే. బ్రహై ఆత్ని అభషేకమునక్క షష్టు త్తథ్వని నిరోయించెను.

106
శ్రీవరాహ మహాపురాణము
పండుీ మాత్రము భుజించుచు మనసును అదుపులో ఉంచుకొని ఈ త్తథ్వని
గడుపువ్యడు పుత్రులు లేనివ్యడైనను పుత్రులను పందును. ధ్నములేనివ్యడు
ధ్నవంతుడగును. మనసులో ఏది కోర్షన అది వ్యనికి లభంచును. కార్షతకేయుని ఈ
సోతత్రము పఠంచువ్యని యింట బాలురక్క క్షేమము ఆరోగయము కలుగును” అని చెపెపను.
(25)
26 వ అధ్యాయము - సూరాాఖ్యాన్ము – సప
ా మీతిథి
అనంత్రము రాజును ఇటుీ ప్రశించెను.“ఓ బ్రాహైణోత్తమా! వెలుగునక్క ఆకారమెలా
ఏరపడింది? నీక్క నమస్కర్షంతును. నాయీ స్ంశ్యమును తరుపము” అని కోరగా
మహాత్పుడు “జాినమను శ్కితగా స్నాత్నమగు ఆత్ై ఒకకటయే మొద్ట ఉండెడిది. అది
రండవ దానిని కోరునపుపడు త్నలో నుని వెలుగు వెలువడియెను. అదియే గొపప వెలుగుల
సూరుయడు. ఆత్ని వెలుగులు ఒకనితో నొకట బాగుగా కలిసిపోయి ఈ మూడు లోకములను
ప్రకాశంపజేయుచునివి. అత్నియందు ఒకకమారుగా సురలు, సిదుధలు, అనిి విధ్ములైన
దేవగణములు, హరులతో ప్పటు పుటిర్ష. అందువలననే అత్డు 'సూరుయ' డాయెను.
సూరుయడనగా పటుిటక్క కారణమైనవ్యడు. బాగుగా కద్లాడిన ఆత్ని తేజసుస నుండి
వేరుగా ఒక శ్రీర మేరపడెను. వేద్వ్యదులు ఆ శ్రీరముగల వ్యనిని రవి అని కీర్షతంచర్ష.
ఆత్డు ఆకాశ్మున ఉద్యించు లోకములనిింటని ప్రకాశంపజేస్ను. కావున ఆత్నికి
భాస్కరుడను పేరు కలిగెను. ఆ ప్రకాశ్మే అధికమగుట వలన ప్రభాకరుడనియు నందురు.
పగటని దివస్ మంద్రు. దానిని కలుగ చేయువ్యడు కనుక దివ్యకరుడు. జగమున
కంత్టకిని మొద్టవ్యడు కావున ఆదితుయడను పేరేరపడెను. ఈత్ని తేజసుస చేత్నే
పండ్రండుగురు ఆదితుయలు విడిగా పుటిర్ష. ఆ అంద్రక్క ప్రధానునిగా ఎలీవేళల ఈత్నినే
చెపుపదురు. జగము అంత్టని వ్యయపంచుచు ఉని ఆ పరమేశ్వరుని గాంచ ఆత్నిలోనే ఉని
దేవత్లంద్రు వెలుపలికి వచి “దేవ్య! ఈ స్మస్త జగతుతనక్క నీవే కారణమువు.
విశ్వమంత్ట త్తరుగుచు ప్రళయమున నాశ్నము చేయుచునాివు. ప్రభూ!శాంత్తంపుము.
కరైసాక్షీ! దేవలోకములను మాడిి వేయక్కము. లోకములనిింటని త్పంపజేయు
తేజమును, యజిముల ప్రవృత్తతకొరక్క నీవు వ్యయపత చేయుచునాివు. తక్షము దివయమునైన నీ
చక్రమును కాలమను పేరుతో వయవహర్షంతురు. అది చీకటీను ప్పరద్రోలును. నీవు

107
శ్రీవరాహ మహాపురాణము
ప్రభాకరుడవు. రవివి, ఆదిదేవుడవు. ఈ చరాచరమైన స్మస్తమునక్క ఆత్ైవు.
పతామహుడవు. వరుణ్యడు, యముడు నీవే. గడచనది, గడువ నునిదియు నీవే అని
సిదుధలు పలుకదురు. సురలోకము పూజలందుకొను దేవ్య! నీవు చీకటీను చీలిివేయుము.
శాంత్తంపుము. పత్ృదేవత్లు నినుి కొనియాడుదురు. నీవు వేదాంత్ముచేత్ తెలియద్గిన
వ్యడవు. యజిములలో నినేి అర్షింతురు. నీవు విష్ోడవు. ఓ సురనాథా! శ్ంభూ, మముై
చకకగా ప్పలింపుము” అని వ్యరు భకితతో సుతత్తంచర్ష.
ఇటుీ దేవత్లు సుతత్తంపగా ఆత్డు సౌమయమైన రూపమును దాలెిను. గొపప
కాంత్తగలవ్యడై వెనువెంటనే దేవత్లక్క కానవచెిను. దేవత్లక్క తాపము కలిగించుట,
మరల చలీబడుట అనునది అంత్యు స్పతమినాడు జర్షగెను. సూరుయడాదినముననే
భూమండలముపై ఆకృత్తని పంద్ను. ఈ త్తథ్వని, సూరుయని భకితతో ఉప్పసించు పురుష్నక్క
భాస్కరుడు ఇషిఫలమును అనుగ్రహించును” అని చెపప రాజా! ప్రాత్కాలపునాట
సూరుయనికథను నీక్క వివర్షంచత్తని. మొద్ట మనవంత్రమున నిది జర్షగెను. ఇపుపడు
మాత్ృదేవత్లను గూర్షి చెపెపద్ను. వినుము. (26)
27 వ అధ్యాయము - మాతృకా వృత్
ా ంతము – అష
ి మీతిథి
“మునుపు గొపపబలము గల పెనురకకసి అంధ్క్కడనువ్యడు, బ్రహై యిచిన వర
గరవమున దేవత్ల నంద్ర్షని వశ్పరచుకొనెను. అత్డు దేవత్లంద్ర్షని మేరుపరవత్మును
వద్లిపోవునటుీ చేస్ను. దానితో వ్యరు అంధ్క్కని భయముతో బ్రహైదేవుని శ్రణ్యజొచిర్ష.
అటుీ త్నకడక్క వచిన ప్రధానదేవత్లను గాంచ బ్రహై “దేవులారా! మీ రాకక్క
కారణమేమి? చెపుపడు. ఊరక్కనాిరేమి?” అని పలికెను. అందులక్క ఆ దేవత్ల
స్మూహము “జగనాిథా! మముైల నంద్రను అంధ్క్కడు పీడించుచునాిడు. పతామహా!
చతురవద్నా! నీక్క మ్రొకెకద్ము, మముై కాప్పడుము” అని ప్రార్షించగా బ్రహై దేవత్లారా!
నేను మిముైలను అంధ్క్కని నుండి కాప్పడజాలను. భవుడు, శ్రువడు అగు మహాదేవుని
శ్రణ్యవేడుద్ము కద్లుడు. సురోత్తములారా! నేను అత్నికి మునుి 'నీవు చంపరాని
వ్యడవగుదువు. నీ శ్రీరము నేలను తాకరాదు' అని వరమిచిత్తని. అటి బలవంతుని ఒకక
రుద్రుడే చంపగలడు. కావున కైలాస్మున నివసించు ప్రభువు కడ కరుగుద్ము” అటుీ
బ్రహై పలికి దేవత్లతోప్పటు శవుని స్నిిధి కర్షగెను. ఆత్ని గాంచనంత్నే రుద్రుడు

108
శ్రీవరాహ మహాపురాణము
ఎదురేగుట మొద్లగు మరాయద్లు నెరప జగదీశ్వరుడగు బ్రహైతో నిటుీ పలికెను.
“పతామహా ! మీరు వచిన పనియేమి? దేవత్లంద్రును నాకడక్క వచిర్ష. నేను వ్యర్షకేమి
చేయవలయునో శీఘ్రముగా స్లవిండు” అనగా దేవత్లు అంద్రును "దేవ్య!బలవంతుడు,
దుషిబుదిధ అయిన అంధ్క్కని నుండి మముై రక్షింపుము” అనుచు సురలిటుీ
పరమేశ్వరునక్క చెపుపకొనుచుండగనే, గొపప సేనతో అంధ్క్కడు అటక్క వచెిను. నాలుగు
విభాగములుగల సేనతో యుద్ధమున శవుని చంపగోర్షయు, ఆత్ని భారయయగు ప్పరవత్తని
హర్షంప గోర్షయు సాధ్నములతో వచెిను. అటుీ ఒకక పెటుినవచి దేవత్లను, దేవేంద్రుని
పీడించుచుని ఆత్నిని గాంచ దేవత్లంద్రు ఒక్కకమైడిని రుద్రుని వెనుక కొర్షగిర్ష.
రుద్రుడును వ్యసుకిని, త్క్షక్కడు, ధ్నంజయుడు అను స్రపములను స్ైర్షంచెను.
వ్యర్షని నడుమునక్క మొలత్ప్డుగా కటుికొనెను. నీలుడను రాక్షస్రాజు ఐరావత్ము వంట
భయంకర రూపముతో శవునికడక్క వడివడిగా వచెిను. నంది దానిని గుర్షతంచు
వరభద్రునక్క చూపెను. వరభద్రుడును సింహరూపము దాలిి ఒకక పెటుిన కాటుకవంట
కాంత్తగల ఆ ఏనుగు చరైమును చీలిి రుద్రునకర్షపంచేను. ఆత్డు దానిని వస్త్రముగా
చేసికొనెను. అది మొద్లు రుద్రుడు గజచరాైంబరధార్ష అయెయను. అటుీ ప్పములనే
భూషణాలతో వెలుగులు చముైత్త, వెరపు గొలుపు త్రిశూలమును చేత్దాలిి ప్రమధ్
గణములతో ప్పటు అంధ్క్కనిపై క్కర్షకెను. అంత్ దేవదానవులక్క ఘోర యుద్ధము
ఆరంభము కాగా ఇంద్రుడు మొద్లగు లోకప్పలక్కలు, క్కమారసావమియు, త్కికన
దేవత్లును పోరజొచిర్ష. నారదుడు అదిగాంచ నారాయణ్యని కడ కర్షగి కైలాస్మున
దేవత్లక్క రాక్షసులతో మహాయుద్ధము జరుగుచునిద్ని చెపెపను. అది విని చక్రము
పటుికొని గరుడు నెకిక జనారదనుడు ఆచోటకి వచి దానవులతో త్లపడెను. విష్ోవు
ఆదుకొనిను, దేవత్లు మొగములను వ్రేలవైచ ప్పర్షపోజొచిర్ష. అటుీ దేవత్లు ద్బబత్తనగా
స్వయముగా రుద్రుడు అంధ్క్కనిపై కర్షగెను. గగురాపటు పుటించు పెనుపోరు
స్ంభవించెను. అచట ఆ దేవుడు రకకసుని త్రిశూలముతో గ్రుచెిను. అటుీ పడువగా నేలపై
పడిన రకతము నుండి లెకకపెటిరాని అంధ్క్కలు పుటిర్ష. ఆ మహాశ్ిరయమును గాంచ
రుద్రుడు యుద్ధమున అంధ్క్కని త్రిశూలమున గ్రుచి పటుికొని నాటయమాడెను. త్కికన
అంధ్క్కలును, పైకి లేచన ఇత్రులను నారాయణ్యని చక్రముచేత్ మడిసిర్ష. శూలముతో

109
శ్రీవరాహ మహాపురాణము
గ్రుచిన ఆ అంధ్క్కని నెతుతరు తుంపురులతో పెక్కకమారులు అంతులేని అంధ్క్కలు
పుటుికొని వచిర్ష. అంత్ రుద్రుడు తవ్రక్రోధ్ము తాలిిన వ్యడాయెను. అత్ని ఆ
పెనుకోపముచేత్ ముఖము నుండి జావలలు వెలువడెను. ఆ జావలల రూపము తాలిి
ఒకదేవి యావిరభవించెను. ఆమెనే యోగేశ్వర్ష అందురు. ఒక దేవి రూపము త్నంత్ తాను
ఉద్భవించెను. అటేీ మర్షయొక దేవిని విష్ోవు నిర్షైంచెను. మర్షయు బ్రహై క్కమారుడు,
ఇంద్రుడు, యముడును శ్కితరూపములను స్ృజించర్ష. పరమ ప్రభువగు వరాహదేవుడు ఆ
దేవికి ప్పతాళమును పెకలించ రూపమును కలిపంచెను. ఆ దేవి పేరు మహేశ్వర్ష, వ్యర్షనే
అషిమాత్లు అందురు. ప్రజాప్పలరాజా ! ఈ దేవత్లు ఇటుీ శ్రీరసిిత్తని పందిన
విషయమును అంత్టని నీక్క వివర్షంచత్తని. శ్రీరజాిన బుదిధతో వర్ష స్వరూపములను
వివర్షంతును. కామము, క్రోధ్ము, లోభము, మద్ము, మోహము, మాత్సరయము,
చెడుత్నము, ఇత్రుల గుణములక్క ఓరవనిత్నము అను ఈ ఎనిమిదియు దేహమున ఉని
ఆ యెనిమిది శ్క్కతలు, కామమును యోగీశ్వర్ష అనియు, క్రోధ్మును మహేశ్వర్ష యనియు,
లోభమును వైషోవి అనియును, మద్మును బ్రహైణియనియు, మోహమును కౌమార్ష
అనియు, మాత్సరయమును ఇంద్రజ అనియు, క్రూరత్వమును యమద్ండధ్ర అనియు,
అసూయను వ్యరాహి అనియు చెపుపదురు. ఈ శ్రీరమున ఉని రామారుల స్ముదాయము
మూర్షతని గొని విధానమును నీకర్షగించత్తని. ఈ దేవత్లు ఆ అంధ్క్కని రకతమును పూర్షతగా
పలిివేయగా అసురుని మాయ నాశ్నమాయెను. ఆ అంధ్క్కడు సిదుధడాయెను.
ఇదిగో నీక్క ఆత్ైవిదాయమృత్మును మొత్తము చెపపత్తని. ఈ మాత్ృదేవత్ల
మంగళకరమగు కథను నిత్యము వినువ్యర్షకి వ్యరు ఎలీవేళల రక్షణను గూరుతరు. ఈ
మాత్ృదేవత్ల జనై వృతాతంత్ము విని మానవుడు ధ్నుయడై శవలోకమున కరుగును.
బ్రహైవ్యర్షకి ఉత్తమయగు అషిమీ త్తథ్వని అనుగ్రహించెను. ఆ దినమున మారేడు ఫలములు
మాత్రము భుజించ వ్యర్షని పూజించువ్యర్షకి ఆ దేవత్లు స్ంత్సించ క్షేమమును,
ఆరోగయమును ప్రసాదింతురు” అని వివర్షంచెను. (27)
28 వ అధ్యాయం - దురా
ా దేవీ వృత్
ా ంతము – న్వమీతిథి
“మునివరాయ! కాతాయయని శుభప్రద్ దురాగా, మాయ ఎలా జనిైంచంది? ఆమె
మొద్ట సిిత్తలో సూక్షమరూపముతో ఉండెను గదా! వేరు స్వరూపపముతో ఆవిరభవించెను?”

110
శ్రీవరాహ మహాపురాణము
అని రాజు ప్రశ్ి చేయగా, మహాత్పముని, “రాజా! మునుపు సింధుదీవపుడను గొపప
ప్రతాపముగల రాజుండెను. ఆత్డు వరుణ్యని అంశ్ముతో పుటినవ్యడు. అరణయమున
త్పసుస చేయుచు ఉండెను. ఆరాజు నాక్కమారుడు ఇంద్రుని నశంపజేయవలయునని
నిశ్ియించ గొపప త్పసుసతో త్న దేహమును ఎండగటెిను” అని చెపపగా రాజు
“బ్రాహైణవరేణాయ! ఆత్నికి ఇంద్రుని వలన అపకారమెటుీ స్ంభవించెను. దానితో గదా
ఆత్డు ఇంద్రుని చంపు పుత్రుని గోరుచు త్పమున నిలిచెను” అని ప్రశింపగా ముని
ఆత్డు పూరవజనైమున త్వష్ిడను వ్యని కొడుక్క. గొపప బలము గలవ్యడు. ఏ
ఆయుధ్ములక్క చావనివ్యడు. నీట నురుగుతో ఇంద్రుని వలన మరణించెను. ఆత్డు
నీటనురుగుతో మడిసి అందే లయము పంద్ను. త్తర్షగి బ్రాహైణ వంశ్మున పుటి సింధు
దీవపుడను పేరుగలవ్యడాయెను. ఆ ఇంద్రుని తోడి పగను మరవక ఆత్డు ఘోరమైన
త్పసుస గావించెను. అంత్ పెద్దకాలమునక్క వేత్రవత్త అను నది చకకని అలంకారములు,
అంద్చంద్ములు గల మనుషయ వేషము ధ్ర్షంచ, ఆ రాజు త్పము చేయుచుని తావునక్క
వచెిను. చకకని రూపస్ంపద్ కాంత్ను చూచ రాజు కోపముతో మండిపడి ‘ఓ భామినీ!
నీవెవరవు? నిజము చెపుపమ’ని అడిగెను.
“నేను మహాతుైడు, జలాధి దేవత్యుఅగు వరుణ్యని పత్తిని. పేరు వేత్రపత్త.
పుణ్యయరాలను. నినుి కామించ ఇటక్క వచిత్తని. కోర్షవచినదియు, త్నుి సేవించనది
యునగు ఇంత్త పరస్త్రీలయినను ఆమెను వద్లి వైచు మనుజుడు ప్పపుడగును. బ్రహైహతాయ
ప్పత్క మందును. ఇది యెర్షగి నినుి కోర్షన ననుి పందుము" అని ఇటుీ ఆమె పలుకగా
రాజు అభలాషతో ఆమెను అనుభవించెను. వెనువెంటనే ఆత్నికి పండ్రండుగురు
సూరుయలక్క దీటైన కాంత్తగల కొడుక్క పుటెిను, వేత్రవత్త కడుపున పుటెిను గనుక వ్యడు
వైత్ప్సురుడయెయను. గొపపబలము, దొడడతేజము గల ఆత్డు ప్రాగోజయత్తషమునక్క ఏలిక
యయెయను. కొంత్కాలమునక్క ఆత్డు యువక్కడు, బల పరాక్రమములుగల వ్యడునై
పెద్దయోగము కలసిరాగా ఈ భూమిని గెలిచెను. ఇటుీ ఏడు దీవపములుగా ఉని భూమిని
అంత్టని గెలిచ పద్ప మేరు పరవత్మును ఎకెకను. అందు వరుస్గా మొద్ట ఇంద్రుని
త్రువ్యత్ అగిిని, అటుపై యముని, నిరృత్తని, వరుణ్యని, వ్యయువుని, క్కబేరుని, ఈశానుని
గెలిచెను. ఇంద్రుడు ద్బబత్తని అగిికడ కర్షగెను. అగిి ఓడి యముని జేరబోయెను.

111
శ్రీవరాహ మహాపురాణము
యముడు నిరృత్తకడక్క వచెిను. నిరృత్త వరుణ్యని చేరను. ఇంద్రాదులతో కూడిన
వరుణ్యడు వ్యయువును ఆశ్రయించెను. వ్యయువు క్కబేరుని కడ కర్షగెను. క్కబేరుడు
దేవత్లతో కూడి ఒక గద్ చేపటి త్న మిత్రమగు ఈశానుని చేరుకొనెను. బలముతో
కనుిగానని ఆ దానవుడు గద్ను లాగుకొని వ్యనిని శవలోకమునక్క త్ర్షమెను. శవుడును,
ఆ రాక్షసుడు చంపరానివ్యడని త్లపోసి దేవత్లను గైకొని, సురలు, సిదుధలు మొద్లగు
పుణయవంతులు కొనియాడు బ్రహైనగర్ష కర్షగెను. జగతుతలను స్ృష్టిచేయు బ్రహై అచట
విష్ో ప్పద్ములందు పుటిన పవిత్ర జలము లోపలి భాగమున ఆకాశ్మును ఏరాపటు
చేసికొని క్షేత్రజుిడగు పరమాత్ై మాయయగు గాయత్రిని జపంచుచుండెను. దేవత్లు
పెద్దగా దుుఃఖముతో “ప్రజాపత! కాప్పడు. రకకసుని వలన భయము పందిన దేవత్లను,
ఋష్టవరులను కాప్పడు, కాప్పడు” అని తొంద్ర చేయుచు అరచర్ష. అంత్ బ్రహై అటుీ
వచిన దేవత్లంద్రను గాంచ ఇదియంత్యు దేవుని మాయ. జగత్తంత్యు దీనితో
నిండినది. ఇచట రకకసులు లేరు. దేవత్లు లేరు. ఇది యెటి మాయయో కదా! అని
త్లపోస్ను. అత్డు ఇటుీ భావించుచుండగా ఆత్ని ముందు ఒక కనయ ప్రత్యక్షమాయెను.
ఆమె స్త్రీ గరభమున పుటినది కాదు. తెలీని వస్త్రములను ధ్ర్షంచ యుండెను. పూమాలలతో
కిరీటములతో ఆమె మోము వెలుగొందుచుండెను. ఆమె యెనిమిది చేతులతో, దివయములగు
ఆయుధ్ములు ధ్ర్షంచ ఉండెను.
చక్రము, శ్ంఖము, గద్, ప్పశ్ము, ఖడాము, ఘంట, విలుీ అనువ్యనిని మర్షయు
ఇత్ర ఆయుధ్ములను చేపటి అముైలపది కటుికొని నీటనుండి వెలువడి, ఆ మహాదేవి
సింహవ్యహనముపై వడివడిగా వచెిను. ఒకకతెయే పెక్కకరూపములు తాలిి
రకకసులంద్ర్షతో పోరుస్లెపను. దేవత్ల వేయి స్ంవత్సరముల కాలము, దివయములగు
అస్త్రములతో ఆ మహాబలునితో ఆ దేవి యుద్ధము చేస్ను. అటుీ పోర్ష కొంత్కాలము
గడచన పద్ప ఆ వైత్ప్సురుని రణమున చంపవైచెను. అంత్ దేవత్ల సేనయందు కిలకిలా
రావములు పెద్ద పెటుిన చెలరేగెను. అటుీ భయంకరుడగు వైత్ప్సురుడు చావగా
స్వరావ్యసులంద్రు గెలువుము, పోరుము అని ఆమెను ప్రశ్ంసించుచు ప్రణమిలిీర్ష.
స్వయముగా ఈశ్వరుడు ఆ దేవిని ఇటుీ సుతత్తంచేను “దేవ! గాయత్రీ! మహామాయా!
మహాప్రభా! మహాదేవి! గొపప శ్కితయు, గొపప ఆనంద్ము గల ఓ పూజుయరాలా! జయము

112
శ్రీవరాహ మహాపురాణము
గొనుము. దివయములగు గంధ్ముల పూత్గల దేహముతో, దివయములగు పూలమాలలతో,
అలరారు మహేశ్వరీ! అ-ఉ-మ అను మూడక్షరముల, ఓంకారమునందుని వేద్మాతా!
నీక్క నమసుసలు. మూడు లోకములందును మూడు త్త్తవములందును మూడగుిల
యందును నెలకొనియుని ఓ త్రిశూలధార్షణి! మూడుకనుిలు, భయము గొలుపు మోము,
భయము గొలుపు కనుిలు గలిగిన భయంకర స్వరూపణీ! కమలము ఆస్నముగాగల
బ్రహై వలన పుటిన ఓ స్రస్వతదేవి! నీక్క నమసాకరము. పద్ైపత్రముల వంట కనులు
గల ఓ మహామాయా! అమృత్మును జాలువ్యరుి ఓ దేవ! అంత్ట నిండిన ఈ
స్రవభూత్ములక్క ఏలికయైన మాతా! సావహాకార స్వరూపణీ! స్వధారూపణీ! అంబికా!
నీక్క నమసుస. స్ంపూరాో! పూరోచంద్రుని కాంత్త వంట కాంత్తగలదానా! త్ళత్ళలాడు
దేహకాంత్తగల దేవ! భవుని పుటుికక్క కారణమైన త్ల్లీ! మహావిదాయ స్వరూపణీ! జాిన
స్వరూపణీ! మహా దూతుయలను రూపుమాపు కరుణామయీ! శోకములేని ఆనంద్రూప్ప!
పరవత్రాజ పుత్రీ! నీక్క నమసాకరము. ఓ దేవి! నీవు నీత్తవి. నీవే వ్యక్కక. నీవు భూమివి.
నీవు అక్షరమవు. నీవు బుదిధస్వరూపణివి. నీవు లక్ష్మీదేవివి. నీవు ఓంకారమువు. నీవు
త్త్వమున నిలిచ యునిదానవు. స్రవప్రాణ్యలక్క హిత్ము చేయుదానవు. ఓ పరమేశ్వరీ!
అటి నీక్క నమసాకరము”
పరమేశ్వరుడగు శవుడిటుీ ఆ దేవిని స్ంసుతత్తంచెను. దేవత్లంద్రును
పరమేశ్వర్షని గూర్షి పెద్దగా జయజయ నాద్ములు చేసిర్ష. ఆ బ్రహైదేవుడు నీట నుండి
వెలుపలికి వచి కారయము నెరవేర్షన ఆ దేవిని ద్ర్షశంచుకొనెను. బ్రహై ఆమెను గాంచ
దేవకారయము నెరవేర్షనద్ని త్లచ రాబోవు కారయమును గూర్షి ఇటుీ పలికెను. ఈ దేవి
హిమవత్పరవత్మునక్క పోవును గాక! దేవత్లారా! మీరంద్ఱు కూడ అచిట కర్షగి
ఆనంద్మందుడు, ఆలసింపక్కడు. ఈ దేవిని ఏకాగ్రబుదిధతో నవమినాడు పూజింప
వలయును. అటుీ ఆమె స్రవ లోకములక్క వరముల నొస్గునది అగును. ఇందు
స్ంశ్యము వలదు. నవమినాడు మగవ్యడు కాని, స్త్రీ కాని, పండిభోజనము నియమముగా
చేసికొని ఈమెను అర్షించన మనసులోని కోర్షక తరును, ఓ మహాదేవ్య! నీవు పలికిన ఈ
సోతత్రమును ఉద్య సాయంకాలములలో పఠంచువ్యనికి నీవు దేవితోప్పటు వరముల
నొస్గుము. ఆపద్ల అనిింట నుండియు వ్యని నుద్దర్షంపుము.

113
శ్రీవరాహ మహాపురాణము
అనుచు ఇటుీ శవునితో పలికి, బ్రహై మరల దేవితో నిటీనెను. “దేవ! నీవు
మాక్క చేయవలసిన మర్షయొక ఘనకారయము కలదు. నీవు భవిషయతుతన మహిష్డను
రకకసుని వినాశ్నమును చేయవలయును” అని బ్రహై యిటుీ పలుకగా స్రవదేవత్లును
దేవిని హిమగిర్ష యందు ప్రత్తష్టించ త్మత్మ నెలవుల కర్షగిర్ష, ఆమెనటుీ ప్రత్తష్టుంచ
వ్యరంద్రు ఆనంద్ము పందుట వలన ఆమెక్క 'నంద్' యను పేరు కలిగెను. ఈ దేవి
జనైకథను వినువ్యడును, త్నక్క తాను పఠంచువ్యడును స్రవప్పపముల నుండి
విముక్కతడగును. మోక్షము నొందును. (28)
29 వ అధ్యాయము-ద్వక్కకల వృత్
ా ంతము – ద్శ్మీతిథి
పమైట మహాత్పుడు ఇటుీ పలెకను. రాజా! బ్రహైచెవుల నుండి దిక్కకలెటుీ
పుటినవో చెపుపచునాిను. ఈ కథను శ్రద్ధతో వినుము. మొద్ట స్ృష్టి మొద్లైనపుపడు స్ృష్టి
చేయుచుని బ్రహైక్క 'నేను స్ృజించు ఈ ప్రజలను ఎవరు ధ్ర్షంతురా?' అని పెద్ద చంత్
పటుికొనెను. ప్రజల విషయమున ఇటుీ అవకాశ్మును గూర్షి చంత్తంచుచుని ఆత్ని
చెవుల నుండి పదిమంది కనయలు, గొపప కాంత్తగలవ్యరు పుటుికొని వచిర్ష. త్తరుప,
ద్క్షిణము, పడమర, ఉత్తరము, పైదిక్కక క్రంది దిక్కక అను ఈ ఆరువరు, ఆ కనయలలో
ముఖుయలు. వ్యర్షలో మిగిలిన నలుగురు కనయలు చకకని చుకకలు. మంచ రూపములు
కలవ్యరు. గాంభీరయముతో కూడినవ్యరు. వ్యరు ఏ దోషములేని ప్రజాపత్తని చనువుతో
“దేవదేవ్య! ప్రజాపత! మాక్కను చోటముై. అవయకతము నుండి పుటినదేవ్య! మేమెందు
భరతలతోప్పటు సుఖముగా నిలుతుమో ఆచోటును, మాక్క పతులను ప్రసాదింపుము” అని
అడుగగా బ్రహై “ఓ సుశ్రోణ్యలారా! ఈ బ్రహాైండము నూరుకోటీ ప్రమాణములు
వ్యయపంచయునిది. దీని అంత్ము - నందు మీ యిచిననుస్ర్షంచ నివసింపుడు ఆలస్యము
చేయక్కడు. మీక్క త్గిన మగలను అంద్చంద్ములు గలవ్యర్షని స్ృజించ యితుతను.
ఇపుపడు మీక్క నచిన దేశ్ముల కరుగుడు.” అని బ్రహై యిటుీ వ్యర్షతో పలుకగా అంత్ట
వ్యరు త్మ యిషిము వచిన తావుల కర్షగిర్ష. బ్రహైయు వెనువెంటనే మహాబలము గల
లోకప్పలురను స్ృజించెను. అటుీ లోకప్పలురను స్ృజించ బ్రహై ఆ కనయలను మరల
పలిచెను. లోకములకెలీ జేయష్ుడు ఆ బ్రహై వ్యర్షకి పెండిీండుీ చేస్ను. ఇంద్రునక్క, అగిికి,
యమునికి, నిరృత్తకి, మహాతుైడగు వరుణ్యనక్క, వ్యయువునక్క, క్కబేరునక్క, ఈశానునక్క

114
శ్రీవరాహ మహాపురాణము
ఒకొకకక దిక్కకనిచిపై దిక్కకను త్నక్క ఉంచుకొని క్రంద్నుని దిక్కకను ఆదిశేష్న
కొస్గెను. బ్రహై యిటుీ వ్యరలక్క దిక్కకల నొస్గి ఆ దిక్కకలను ద్శ్మి త్తథ్వని ఏరపరచెను.
పెరుగనిము భోజనముగా కలిపంచెను. అది మొద్లు ఆ దేవకాంత్లు ఐంద్రి మొద్లగు
పేరీతో వయవహారమునక్క వచిర్ష. ద్శ్మి త్తథ్వ వ్యర్షకి మికికలి ప్రియము గూరుినదాయెను.
ఆ త్తథ్వనాడు పెరుగనిము త్తనుచు చకకని వ్రత్ము ఆచర్షంచు నరులక్క వ్యరు
స్కలప్పపములను ప్రత్తదినము పోగొటుిదురు. దిక్కకలక్క స్ంబంధించన ఈ కథను
చెద్రని మనసుసతో వినువ్యడు బ్రహైలోకమున నిత్యనివ్యస్మును పందును. స్ంశ్యము
లేదు. (29)
30 వ అధ్యాయము - క్కబేర వృత్
ా ంతము - ఏకాద్శ్రతిథి
ఇంకను “రాజా! ప్పపములను పోకారుి మర్షయొక కథ వినుము. అది
వసుపత్తకి స్ంబంధించనది (వసుపత్త - ధ్నములక్క అధిపత్త - క్కబేరుడు) బ్రహై
శ్రీరమున ఉని వ్యయువు, క్కబేరుడుగా ఎటుీ పుటెినో చెపెపద్ను. వ్యయువు మొద్ట
ప్రాజాపత్య దేహమున నుండెను. ఆ క్షేత్రమున కధిష్ట్రునదేవత్ ఒక పనికొరక్క వ్యయువునక్క
ఆకారము కలుగునటుీ ఆదేశంచెను. అటుీ ఆకారము పందిన వ్యయువు ఉత్పత్తత ఎటుీ
జర్షగెనో నేను వివర్షంచుచునాిను.
పుణాయతాై! నేను చెపుపచుని ఆ ఉత్పత్తతని ఆలకింపుము. స్ృష్టి చేయగోరు బ్రహై
ముఖము నుండి మికికలి తవ్రమగు గులకరాళళను వర్షించుచు వ్యయువు వెలువడెను.
బ్రహై వ్యనిని నిలువర్షంచెను. “ఆకారము పందుము. శాంత్తంపుము”, అని బ్రహై
పలుకగా వ్యయువు ఆకారము ధ్ర్షంచెను. దేవత్లు అంద్రక్క గల ధ్నమును,
వ్యరార్షజంచన ఫలమును అంత్టని నీవు రక్షింపుము అని బ్రహై పలుకగా వ్యయువు
ధ్నపత్త అయెయను. బ్రహై స్ంత్ృపతపడి ఆ క్కబేరునక్క ఏకాద్శ్ త్తథ్వని కలిపంచెను. ఆ
త్తథ్వయందు అగిితో వండని పదారధములను భుజించుచు నిషితో కూడిన పర్షశుదుధనక్క
క్కబేరుడు త్ృపుడై కోర్షనద్లీ ఒస్గును.
ఈ ధ్నపత్త రూపము ప్పపములనిింటని పట్టపంచలు చేయును. ఈ కథను
భకితతో వినువ్యడు, చదువువ్యడును కోర్షన కోరకలనెలీ పందును. స్వరాలోకమున కరుగును.
“అని మహాత్పుడు ప్రజాప్పల నరపత్తకి ఉపదేశంచెను. (30)

115
శ్రీవరాహ మహాపురాణము
31 వ అధ్యాయము- ై వష
ణ వ సృష్ట
ి - ద్వాద్శ్రతిథి
అనంత్రము మహాత్పుడు ఇటుీ చెపెపను. మనువు అను పేరును, మనుత్వమనీ
చదువుత్తంట్టం కదా. ఒక ప్రయోజనము కొఱ్క్క విష్ోవే యీ మనువు రూపమును
దాలెిను. రాజా! పరము కంటె ఇంకను పరమైన ఈ నారాయణ దేవునక్క స్ృష్టిని గూర్షి
ఆలోచన పుటెిను. ఈ స్ృష్టిని నేనే చేసిత్తని. దీనిని నేనే ప్పలింపవలయును గదా! ఆకారము
లేని స్ృష్టితో ఆయా పనులు చేయనలవి కాదు. కావున ఒక మూర్షతని స్ృజింతును. అదియే
ఈ జగము నెలీను ప్పలించును అని త్లచ స్త్యమునే ధాయనించు ఆ విష్ోవు ఇటుీ
త్లపోయుచుండగా మునుపట స్ృష్టి స్ముదాయమంత్యు ఒక దేహం దాలిి, ఆత్ని
ముందు ప్రకాశంచెను. ఆ స్ృష్టి అంత్యు ఎదుట నిలిచ యుండగా, త్న దేహము నుండి
మూడు లోకములు ఆ దేహంలో ప్రవేశంచుచుండుటను సావమి గమనించెను. అంత్ట ఆ
భగవంతుడు మునుపు వ్యక్కక(స్రస్వత్త) మొద్లగు వ్యనికి తానిచిన వరమును
స్ైర్షంచెను. దానితో త్ృపతపడి మరల వరమొస్గెను. “నీవు స్రవ మెర్షగినవ్యడవు.
స్రవమునక్క కరతవు. స్రవలోకము నీక్క మ్రొక్కకను. మూడు లోకములలోను ప్రవేశంచుట
వలన స్నాత్నుడవు అగు నీవు 'విష్ోవు' అను పేరుగల వ్యడవగుదువు. బ్రహైదేవుడు
ఎలీవేళల దేవత్లక్క కారయసిదిధ చేయుచుండ వలయును. ఓ దేవ్య! నీక్క స్రవజిత్
కలుగుగాక. స్ందియము లేదు.”
అని ఇటుీ పలికి ఆ దేవుడు మరల స్హజసిిత్తకి వచెిను. విష్ోవు ఇపుపడు ఆ
పూరవపు బుదిధని స్ైర్షంచెను. అపుపడు గాఢభావనగల ఆ భగవ్యనుడు యోగనిద్రను
భావించెను. ఇంద్రియ విషయముల వలన పుటిన ప్రజలను అంద్రను అందు సాిపంచ
శ్రేషుమగు రూపముతో ధాయనించ, ఆ ప్రభువు నిదుర్షంచెను. అటుీ గాఢనిద్ర నొందిన ఆ
భగవంతుని కడుపు నుండి ఒక పెద్ద పద్ైము వెలువడెను. అందు ఏడు దీవపములతో,
స్ముద్రములతో, అడవులతో నిండిన భూమిఅంత్యు ఏరపడెను. ఆ పద్ైము రూపము
అటుీ విస్తర్షలెీను. ఆ పద్ైపుకాడయందుప్పతాళము నెలకొనెను. దుదుద నందు మేరువు
కనపటెిను. దాని నడుమ బ్రహై పుటుిక ఏరపడెను. ఆత్ని శ్రీరము నుండి పుటిన దీనిని
అంత్టని గాంచ, ఆ శ్రీరముననే ఉని వ్యయువు మర్షయొక వ్యయువును స్ృజించ
వెలుపలికి వద్లెను. సావమీ! అజాినమును జయించుటకై దీనిని శ్ంఖ రూపముతో

116
శ్రీవరాహ మహాపురాణము
ధ్ర్షంపుము. అజాినమును రూపుమాపుటకై నీచేత్ ఎలీపుపడు ఈ ఖడాము నిలుచుగాక!
ఇదిగో ఈ ఘోరమైన చక్రము కాలచక్రము. అచుయతా! అధ్రైమనెడు ఏనుగులను
మోదుటకై కేశ్వ్య! ఈ గద్ను గ్రహింపుము. భూత్ములక్క త్లిీయగు ఈమాల ఎలీవేళల నీ
మెడలో నిలుచుగాక! ఈ శ్రీవత్సము కౌసుతభమును చంద్రసూరుయలక్క బదులుగా నీ వద్ద
ఉండును. వ్యయువే నీ గమనము. దానిని గరుత్ైంతుడు అందురు. మూడు లోకములలో
లక్ష్మీదేవి ఎలీవేళల నినుి ఆశ్రయించ ఉండును. నీక్క ప్రియమైన త్తథ్వ దావద్శ. అది
యిచివచిన రూపుతాలిినది అగును.
దావద్శ త్తథ్వయందు నీయందు మనసు నిలిప నేత్త భోజనము చేయు వయకిత స్త్రీ
అయిననూ, పురుష్డైనను స్వరామునందు నివసించును. దేవదానవుల మూరుతలనిియు ఈ
విష్ోవే. అత్డే శ్రీరములను స్ృజించును. రక్షించును. స్ంహర్షంచును. ప్రత్తయుగమున
ఈత్డే స్రవత్ర వ్యయపంచు పరమ దైవము. వేదాంత్మున పురుష్డని ఈత్నినే అందురు.
హనబుదిదతో ఆత్నిని కేవలము మనుష్యడని యెనిటకిని పలుకరాదు. ప్పపమును
పట్టపంచలు చేయు ఈ విష్ో స్ంబంధ్మైన స్ృష్టిని వినువ్యడు ఇహలోకమున చకకని కీర్షత
పంది స్వరాలోకమున శాశ్వత్ముగా నిలుచును అని చెపెపను. (31)
32 వ అధ్యాయము - ధర్మమతపతి
ా -త
ీ యోద్శ్రతిథి
మహాత్పముని రాజా! నీకిపుడు గొపపదియగు ధ్రైము ఎటుీ పుటెినో, దాని
మహిమ యెటిదో, దానికి స్ంబంధించన త్తథ్వ యేమో వివర్షంచెద్ను శ్రద్ధగా వినుము.
మునుపు అవయయుడు, శుదుదడు, పరమునకంటె అపరుడు అను పేరుగలవ్యడు అగు బ్రహై
ప్రజలను స్ృజింపగోర్ష మొద్ట వ్యర్ష ప్పలన మారామేమా! అని ఆలోచంచెను. అటుీ
చంత్తంచుచుండగా ఆత్ని క్కడిభాగము నుండి తెలీని క్కండలములు, తెలీని మాలయములు,
మైపూత్లుగల పురుష్డొకడు పుటుికొని వచెిను. నాలుగు ప్పద్ములతో ఎదుదవంట
ఆకారముగల ఆ పురుష్ని గాంచ భగవ్యనుడు 'సాధూ! ఈ ప్రజల నంద్ర్షని ప్పలింపుము.
నీవు జగతుతనక్క మొద్టవ్యడవు కముై' అని పలికెను. బ్రహై యిటుీ పలుకగా ఆత్డు
చకకని సిిత్తగాంచ కృత్యుగమున నాలుగు ప్పద్ములతో, త్రేత్యందు మూడు
ప్పద్ములతో, దావపరమున రండు ప్పద్ములతో, కలియందు ఒక ప్పద్ముతో నిలిచ
ప్రజలను ప్పలించెను. బ్రాహైణ్యలయందు ఆరు భేద్ములతో, క్షత్రియులయందు మూడు

117
శ్రీవరాహ మహాపురాణము
భావములతో, వైశుయని యందు రండు భావములతో, శూద్రుని యందు ఒకక భావముతో
ఆత్డు నెలకొని అంద్ర్షయందునివ్యడై ప్పలన చేస్ను. (బ్రాహైణ్యన ఆరుభావములు.
యజన, యాజన, అధ్యయన, అధాయపన, దాన, ప్రత్తగ్రహణములు అనగా 1. యజిము
చేయుట, 2. యజిములు చేయించుట, 3. వేద్ములు చదువుట,4. చదివించుట, 5.
దానము చేయుట 6. దానము పుచుికొనుట. క్షత్రియుని యందు మూడు విధ్ములు 1.
యజిము చేయుట , 2. వేద్మును చదువుట, 3. దానము చేయుట వైశుయని రండు తరులు
1. వయవసాయము, 2. వ్యణిజయము. శూద్రుని యందు ఒక రూపమున పై మూడు వరాముల
వ్యర్షకి తోడపడుట.) స్మస్త లోకముల యందును, దీవపములయందును ఆ ధ్రుైడు అనెడు
ప్రభువు ప్పలన గావించెను. ద్రవయము, క్రయ, జాత్త అను ఈ నాలుగును ఆత్ని ప్పద్ములు.
స్ంహిత్, పద్ము, క్రమము ఇవి ఈ వృషభరూప పురుష్ని మూడు కొముైలు.
ఓంకారము, మొద్లు, తుది అను రండును ఈత్ని రండు శరసుసలు. విభక్కతలు ఏడును
ఏడు హస్తములు. ఉదాత్త, అనుదాత్త, స్వర్షత్ములు అను మూడు విధ్ములుగా రూపందిన
నాద్మయ పురుష్డు అత్డు. జాిన స్ంపనుిలలో ముఖుయడై జగము అంత్టని ప్పలించు
చుండెను. వింత్గొలుపు పనులుగల చంద్రుడు, మునుపు అంగిరసుని త్ముైడగు
బృహస్పత్త భారయయగు తారసు చేజికికంచుకొని ఆ ధ్రైపురుష్ని నొపపంచెను. అపుపడు ఆ
ధ్రైప్రభువు క్రూరకరుైడు, బలవంతుడు అగు ఆ చంద్రుడు భయపెటిగా భయంకరము,
చొరరానిది అగు అడవికి చొచెిను. అటుీ ధ్రైపురుష్డు అడవులప్పలుకాగా దేవత్
లంద్రు రాక్షసుల పతుిలను పటుిటకై ధ్రైహనులై వ్యర్ష యిండీలో త్తరుగజొచిర్ష. అటేీ
రకకసులు దేవత్ల యిండీలో త్తరుగాడిర్ష.
ఇటుీ హదుదలుపోయి ధ్రైము నశంపగా, సోముడు చేసిన త్పుప వలన
కోపంచన దేవత్లును, రాక్షసులును స్త్రీ కారణముగ పెక్కకతరుల ఆయుధ్ములను చేపటి
పోరదొడగిర్ష. అటుీ రకకసుల యెడ కోపంచ పోరాడుచుని దేవత్లను గాంచ స్ంబరపడి
నారదుడు ఈ వ్యరతను బ్రహై వద్దక్క పోయి వివర్షంచెను. అంత్ స్రవలోకములక్క
పతామహుడగు బ్రహై హంస్ వ్యహనమును ఎకిక, అటక్క వచి ఈ యుద్ధమునక్క
ప్రయోజనమేమి? అని పలుక్కచు వ్యర్షని నివ్యర్షంచెను. వ్యరంద్రు దీనికి కారణము
సోముడు అని చెపపర్ష. అత్ని పీడవలననే త్న పుత్రుడగు ధ్రుైడు అడవుల ప్పలాయెనని

118
శ్రీవరాహ మహాపురాణము
బ్రహై తెలిసికొనెను. అంత్ బ్రహై దేవదానవులతో కలసి వడిగా ధ్రుైడుని చోట కర్షగెను.
అందు నాలుగు ప్పద్ములతో, వృషభము రూపుతో చంద్రునివలె విహర్షంచుచుని ఆ
ధ్రుైని దేవత్లతోప్పటుగాంచ వ్యర్షతో ఇటుీ “ఈత్డు నా మొద్ట కొడుక్క ధ్రుైడను పేరు
గలవ్యడు. మహాముని. సోద్రుని భారయను పటినెంచన చంద్రుడు ఈత్ని మికికలి
పీడించెను. దేవత్లారా! అసురులారా! మీరంద్రు ఇత్నిని స్ంతోషపెటుిడు. దానివలన మీ
ఉభయులక్క స్మముగా చకకని సిిత్త కలుగును' అని పలికెను.
అంత్ దేవత్లంద్రు బ్రహై మాట వలన ఆత్ని స్ంగత్తని ఎర్షగినవ్యరై నిండు
చంద్రుని పోలిన ఆత్నిని ఇటుీ సుతత్తంచర్ష. “చంద్రుని పోలిన దేవ్య! జగత్పత! దేవరూప్ప,
స్వరామునక్క దార్షచూపువ్యడా! కరైమారామే స్వరూపమైనవ్యడా! స్రవమున ఉండు సావమీ!
నమసాకరము. నీవే ఈ భూమిని అంత్టని రక్షించుచునాివు. ములోీకములును నీ
రక్షణయందే నిలిచ ఉనివి. జనలోకము, త్పోలోకము, స్త్యలోకము – అది ఇది అననేల
స్రవమును నీవే ప్పలించుచునాివు. చరాచర ప్రపంచమున నీవు లేనిది కొంచెమైనను లేదు.
నీవు లేనియెడల జగమంత్యు అపపటకపుపడు నాశ్నమగును. నీవు స్రవభూత్ములక్క
ఆత్ైవు. నీవు స్జజనులక్క స్త్తవ స్వరూపముతో, రజోగుణము గలవ్యర్షకి రజస్సవ
రూపముతో, త్మోగుణము మిక్కకటమైన వ్యర్షకి త్మోగుణము రూపముతో కనపడుదువు.
దేవ్య! నీక్క నాలుగు ప్పద్ములు, నాలుగు కొముైలు, మూడు కనుిలు, ఏడు చేతులు,
మూడు బంధ్ములు. ఇటివ్యనితో వృషభ రూపమున ఉని దేవ్య! నీక్క నమసాకరము.
నీవులేని మేము పచి మారాములను పటిత్తమి. ఆ మారామును మూఢుల కొస్గుము. మాక్క
నీవే పరమగత్తవి” దేవత్లంద్రు ఇటుీ కీర్షతంపగా వృషభ రూపధ్రుైడు స్ంతుష్టిచెంది
ప్రస్నిమైన మనసుతో శాంత్మైన చూపుతో వ్యర్షని చూచెను. ధ్రైపురుష్డు త్న కంటతో
చూచనంత్ మాత్రమున దేవత్లంద్రు క్షణములో మోహమును వద్లివైచర్ష. చకకని
ధ్రైముతో కూడినవ్యరైర్ష. రకకసులును అటేీ అయిర్ష. అంత్ బ్రహై అత్నితో ఇటుీ
పలికెను. “ధ్రాై! ఈ దినము నుండి నీక్క త్రయోద్శ ప్రియమగు త్తథ్వ అగుగాక! ఆ
త్తథ్వనాడు ఉపవ్యస్ముండి నినుి సాధించువ్యడు, ప్పపములనిియు చేసిన వ్యడైనను
వ్యనినుండి విముకిత పందును. నీవు బహుకాలము త్తర్షగిన కారణమున ప్రభూ! ఈ
అరణయమునక్క నీ పేరుతో ధ్రాైరణయము అను ప్రసిదిధ కలుగును.

119
శ్రీవరాహ మహాపురాణము
నాలుగు, మూడు, రండు, ఒకట అయిన ప్పద్ములతో కృత్ త్రేతా దావపర
కలియుగములందు నీవు లోక్కలక్క కానవతుతవు. అటుీ ఈ కరైభూమి యందును,
పైలోకములయందును నీవు సాధారణముగా స్వగృహమునందు వలే నిలుచుచు ఈ
విశ్వమంత్టని పర్షరక్షింపుము. ఇటుీ వ్యరు పలికినంత్ బ్రహైదేవుడు దేవదానవులు
చూచుచుండగా అద్ృశుయడు అయెయను. ఆ దేవత్లును దుుఃఖమును వడి ధ్రైస్హితులై
త్మత్మ గృహముల కర్షగిర్ష, ఈ ధ్రుైని పుటుిక కథను వినిపంపజేసినవ్యడును, శ్రాద్ధ
కరైలలో దీనితో పత్ృ దేవత్లక్క త్రపణము చేయువ్యడును త్రయోద్శ యందు శ్కిత కొలది
ప్పయస్ముతో భోజనము పెటుివ్యడును స్వరామున కలిసియుండును అని చెపప (32)
33 వ అధ్యాయము - రుద్
ీ సంభూతిక్థన్ము - చతుర
ద శ్రతిథి
వరాహదేవుడు అనంత్ర వృతాతంత్మును ఇటుీ చెపెపను. ధ్రైము నిరవహించుటలో
స్మరుధడు, క్షమయే గొపప ఆయుధ్ముగా ధ్ర్షంచనవ్యడు, గొపప తేజసుస గలవ్యడు అగు
మహాత్పుడు అను ఋష్ట ప్రీత్తతో 'రాజా! వినుము, మొటిమొద్టద్గు రుద్రుని పుటుికను
గూర్షి మర్షయొక కథను వినిపంతును' - అని పలికెను. భయము గొలుపు తేజసుస గల
ప్రజాపత్త పుటి అనిిటకని మినియగు జాినభావమును తెలిసికొని స్ృష్టి చేయగోర్షనవ్యడై
జగతుత ఎక్కకవగా వృదిధ పంద్ని కారణమున పటిరాని కోపముతో క్షోభపడెను. అంత్
బ్రహై త్పసుస చేయుచుండగా సిిరమైన కీర్షత కలవ్యడు. పురాణ్యడు, రజస్తమో గుణములు
జార్షన ప్రవృత్తత కలవ్యడు, శ్రేష్ుడు, వరముల నొస్గువ్యడు, ప్రతాపము గలవ్యడు, నలుపు
త్తర్షగిన ఎఱ్ఱని వనెికలవ్యడు, పసుపు వనెి కనుిలు గలవ్యడుఅగు ఒక పురుష్డు
ఉద్యించెను. ఆత్డు పెద్దగా అరచుచుండగా బ్రహై అరువక్కమని పలికెను. అందువలన
ఆ పురాణ పురుష్నక్క రుద్రుడు అను పేరు కలిగెను. 'మహానుభావ్య! నీవు స్మరుధడవు.
స్ృష్టిని చకకగా వ్యయపంప చేయుము' అని బ్రహై పలికెను. (రుద్రుడు - రోద్నము -
ఏడుపు గలవ్యడు)
ఇటీనింత్ మాత్రమున ఆత్డు నీట మునిగెను. అటుీ దేవత్లలో శ్రేష్ుడగు
అత్డు నీటనుండగా, బ్రహై స్ృష్టి కొరక్క మానస్ పుత్రులను స్ృజించాడు. వ్యరు స్ృష్టిని
విసాతరపరచర్ష. అటుీ స్ృష్టి వ్యయపత చెంద్గా దేవేంద్రుడు బ్రహైక్క స్ంబంధించన గొపప
యజిమును సాగించెను. పూరవము నీటమునిగిన రుద్రుడు దానినుండి వెలువడి దేవత్లను

120
శ్రీవరాహ మహాపురాణము
స్ృజింపకోర్షనవ్యడు అయెయను. ఆ యజిమును, దానికి వచిన సురలు, సిదుధలు, యక్షులు,
మొద్లగువ్యర్షని గాంచ ఆ రుద్రుడు కోపగించెను. ననుి కాద్ని నాకంటె వేరుగా
మోహము వలన ఈ జగతుతనంత్టని ఎవవడు స్ృజించెనని కోపముతో మండిపడెను. హా!
హా! అని అత్డు అరచుచుండుగా, ముదురు పసుపువనెిగల ఆత్ని నోట నుండి
అగిిజావలలు కద్లాడజొచెిను. అందుండి క్షుద్రులగు పశాచములు, బేతాళ భూత్ములు,
యోగులు గుంపులు గుంపులుగా వెలువడిర్ష. భూమియు, ఆకాశ్ము, అనిిదిక్కకలు,
అనిిలోకములు వ్యర్షతో గొపపగా నిండిపోగా, ఆత్డు స్రవమును ఎర్షగినవ్యడు కనుక
ఇరువది నాలుగు మూరల కొలత్గల వింట నొకదానిని నిర్షైంచెను. మూడు పేటల
అలెీత్ప్టని ఆ ధ్నువునక్క ఏరపరచెను. రోషముతో దివయములగు ఆ ధ్నువును, త్ప్టని
పటుికొని దానితో పూష్ని పండుీ విరుగగొటెిను. భగుని నేత్రములు పీకివేస్ను. క్రతువు
వృషణములు రాలగొటెిను. ఊడిన వృషణములుగల క్రతువు అటనుండి వ్యయుదేవుని
దార్షపటి యజిభూమి నుండి ప్పర్షపోయెను. దేవత్లంద్రు పశుపత్తని స్మీపంచ ఆత్నికి
మ్రొక్కకలిడిర్ష. బ్రహై అచటకి వచి, శవుని శాంత్పరచ దేవత్లను కౌగిలించుకొని ‘దేవ్య!
వరాబాహూ! భకిత భావముగల వర్షనంద్రనీ చూడుము. మరల నీ విజాినమును మనసుక్క
తెచుికొముై' అని ప్రార్షించెను. అందులక్క రుద్రుడు ‘దేవదేవ్య! ననుి నీవు స్ృజించత్తవి.
వర్షని కాదు. యజిమునందు నాక్క వరేల భాగమును కలిపంపరు? కావున కోపముతో నేను
వర్ష జాినమును కొలీగొటిత్తని. అంగభంగము గావించత్తని’ అని పలుకగా, ‘దేవత్లారా!
అసురులారా! మీరంద్రు జాినముకొరక్క సూక్కతలతో పెద్దగా శ్ంభుని కొలువుడు. దానితో
భగవంతుడగు రుద్రుడు తుష్టినందును. ఆత్డు తుష్టి చెందినంత్నే మీక్క స్రవ విషయముల
జాినము కలుగును.’ అని బ్రహై ఇటుీ పలుకగా దేవత్లంద్ఱు ఆ మహాతుైని ఇటుీ
సుతత్తంచర్ష.
“దేవ్యదిదేవునక్క, ముకకంటకి, ఎఱుపెకికన గోరోజనము వంట కనుిలుగల
సావమికి జటలు అనెడు కిరీటము ధ్ర్షంచు మహాతుైనక్క నమసుసలు. భూత్ములతో
బేతాళములతో కూడినవ్యనికి, పెనుబాములు జనిిద్ముగాగల దేవరక్క, భయము గొలుపు
అటిహాస్ము చేయు మోముగల ప్రభువునక్క, కపరదమను జడలముడి గల సావమికి
సాిణ్యవునక్క నమసాకరము. పూష్ని ద్ంత్ములను, భగుని నేత్రములను కూలిిన

121
శ్రీవరాహ మహాపురాణము
దేవునక్క, మునుైందు ఎదుద గురుతుగా చేసికొను ప్రభువునక్క, మహాభూత్ములక్క
ఏలికయైన వ్యనికి నమసాకరము. భవిషయతుత నందు త్రిపురాసురులను, అంధ్కాసురుని
పర్షమారుివ్యనికి, కైలాస్మనెడు శ్రేషుమగుచోట నివసించు వ్యనికి, ఏనుగు తోలు
వస్త్రముగా ధ్ర్షంచు వ్యనికి నమసాకరము. మికికలిగా భయము గొలుపునటి పైకిలేచన
జుటుి గలవ్యనికి, భైరవునక్క, అగిి జావలలతో వెరపు గొలుపు వ్యనికి చంద్రుని
శరోభూషణముగా తాలిినవ్యనికి నమసాకరము. భవిషయతుత నందు కాప్పలి పుర్రెతాలుివ్యని
వ్రత్ము కలవ్యనికి, ఉత్కృషిమగు సాినమున ఉండు వ్యనికి, దారువనమును ధ్వంస్ము
చేయువ్యనికి, పదునైన శూలముగలవ్యనికి నమసాకరము. ప్పములను కంకణములుగా
తాలుి సావమీ! నీలకంఠ! త్రిశూలధారీ, భయము గొలుపు ద్ండము చేత్బటిన నీక్క,
ముఖము నుండి బడబాగిి వెలువరుచు నీక్క నమసాకరము. వేదాంత్ముచేత్నే
తెలియద్గినవ్యనికి, యజిమూర్షతకి, ద్క్షుని యజిమును ప్పడు చేసినవ్యనికి, జగతుతనక్క
భయము కలిగించువ్యనికి నీక్క నమసాకరము. విశ్వమునక్క ప్రభువు, దైవము, మంగళ
స్వరూపుడు, శుభము కూరుివ్యడు, భవుడు, జట్టధార్ష, వెఱ్పుగొలుపు వ్యడు అగు
మహాదేవునక్క నమసాకరము".
ఇటుీ దేవత్లు సుతత్తంపగా భయంకరమగు ధ్నువు తాలిిన స్నాత్నుడగు
దేవుడు శ్ంభుడు ‘నేను దేవులక్క దేవుడను. ఏమి చేయవలయునో చెపుపడు’ అని పలికెను.
"ప్రభూ! భవ్య! మాయెడల నీవు ప్రస్నిడవైత్తవేని వేద్శాస్త్రములను, రహస్యములతో
కూడిన యజి విధానమును ఆలసింపక మాక్క ద్యజేయుము”" అని వినివించన
త్రువ్యత్ రుద్రుడు 'మీరంద్రు కూడి పశువులగుడు. నేను మీ పత్తనగుదును. ఆ విధ్ముగా
మీరు అంద్రు మోక్షమును పందుడు' అనగా అటేీ అనిర్ష. శవుడు పశుపత్త అయెయను.
అంత్ బ్రహై పశుపత్తతో ప్రస్నిమగు హృద్యముతో ఇటుీ పలికెను. “దేవదేవ్య! నీక్క
చతురదశ ప్రీత్తకరమగు త్తథ్వయగు గాక! ఆ త్తథ్వ యందు శ్రద్ధతో పూజించ ఉపవ్యస్ముండి,
గోధుమ అనిముతో బ్రాహైణ్యలక్క స్ంత్రపణ చేయువ్యర్షకి నీవు త్ృపత చెంది మికికలి
శ్రేషుమగు సాినమును ప్రసాదింపుము” అని అవయకతము నుండి ఉద్యించన బ్రహై ఇటుీ
పలుకగా అంత్ రుద్రుడు భగునక్క ద్ంత్ములను, పూష్నక్క కనులను, క్రతువునక్క
బీజములను ఒస్గెను. దేవత్లంద్రక్క చకకని జాినమును ప్రసాదించెను. ఇటుీ బ్రహైవలన

122
శ్రీవరాహ మహాపురాణము
రుద్రుని పుటుిక స్ంభవించెను. ఈ ప్రయోగము వలననే అత్డు దేవత్లక్క ప్రభువు
అయెయను. వేక్కవ జామున లేచ యీ కథను విను మానవుడు స్రవప్పపముల నుండి
విడివడి రుద్రలోకమును పందును” అని చెపప మహాత్పుడు అనంత్రము ఇటుీ
పలెకను.(33)
34 వ అధ్యాయము - పితృదేవతల ఉతపతి
ా - అమావాస్వాతిథి
“రాజా! నేను చెపుపచుని పత్ృదేవత్ల పుటుికను గూర్షి వినుము. మునుపు
ప్రజాపత్తయగు బ్రహై వేరువేరు ప్రజలను స్ృజింపగోర్షనవ్యడై, చెద్రని మనసుతో, ఆ
ప్రజల మూలద్రవయములను మనసుసన నిర్షైంచ, ఆ స్ృష్టిని వెలుపలికి తెచి దానిని
విస్తృత్పరచుటకై పరబ్రహైమును ధాయనించెను. అటుీ పరమాత్ైతో యోగము పందిన ఆ
బ్రహైదేవుని దేహము నుండి ఆ త్నాైత్రలు పగవంట వనెిగల కాంతులతో బయటక్క
వచెిను. మేము సోమమును త్ప్వుదుమని, దేవత్లతో పలుక్కచు ఊరవలోకమునక్క
పోగోర్షన వ్యరై గగనమున నిలిచనవ్యరై త్నాైత్రల రూపముగల ఆ త్పసువలు ఉండిర్ష,
ఆకస్మున అడడముగా పైకెత్తతన మోములతో నిలిచన వ్యర్షని చూచ బ్రహై వెంటనే ఇటుీ
పలికెను. మీరు గృహసుిలంద్రక్క పత్ృదేవత్లు అగుడు” అనగా అందు పైకెత్తతన
త్లగలవ్యరు ‘నాందీముఖులు’ అను పేరుగలవ్యరైర్ష. వృదిధ కొరక్క చేయు శ్రాద్ధ కారయముల
యందు వ్యర్షని వేద్మారామున పూజింపవలయును. అగిిని ముందుంచుకొని అర్షించు
అగిిహోత్రులైన బ్రాహైణ్యలు నిత్యములు, నైమిత్తతకములు, కామయములు అగు
కరైములందును, పరవములందును వ్యర్షని త్ృపతపరుపవలయును. బహిుః ప్రావరణ్యలను
పత్ృదేవత్లను (వెలుపలి ద్రభలపై కూరుిండువ్యర్షని), క్షత్రియులు త్ృపతపరచాలి. నేయి
త్ప్వువ్యర్షకి వైశుయలు త్రపణములు చేయవలయును.
శూద్రులు, బ్రాహైణ్యల అనుమత్తగొని త్మత్మ త్లిీద్ండ్రుల నామములు -
మంత్రము, విధానము అను వ్యనితో పనిలేకయే పై వ్యర్షని అర్షింపద్గును. ఆహితాగుిలు
కాని, బ్రహైక్షత్రియ వైశుయలు లౌకికాగిి ముందు ఆయా పత్ృదేవత్ల త్తథుల యందు
అర్షపంపవలయును. ఓ పత్ృదేవత్లారా! ఇటుీ పూజలందుకొని మీరు వ్యర్షకి ఇషిములగు
కోరకలను తరుపడు. ఆయువు, కీర్షత, ధ్నము, పుత్రులు, విద్య, గొపపత్నము, జాినము
అనువ్యనిని ప్రసాదింపుడు” అని బ్రహై ఇటుీ పలికి వ్యర్షకి ద్క్షిణాయనమను పేరుగల

123
శ్రీవరాహ మహాపురాణము
మారామును ఏరాపటు చేస్ను. అనంత్రము బ్రహై మెలీగా భూత్ములను స్ృజింప
నారంభంచెను. అంత్ పత్ృదేవత్లు బ్రహైతో “భగవంతుడా! మాక్క వృత్తతనొస్గుము.
దానితో మేము సుఖముగా ఉందుము” అని పలికిర్ష. అందులక్క చతురుైఖుడు “మీక్క
అమావ్యస్య త్తథ్వ యగుగాక! ఆనాడు ద్రభలతో, నువువలతో, జలములతో మనుష్యలు
మీక్క త్రపణములు చేయుదురు. దానితో మీరు మికికలి త్ృపత పంది, ఆలస్యం
చెయయక్కండా వ్యర్షకి గొపప వరాలను ఇవవండి” అని చెపెపను. (34)
35 వ అధ్యాయము - చంద్ర
ీ తపతి
ా - పౌర
ణ మాసీతిథి
అటు పమైట మహాత్పుడు ఇలా చెప్పపడు. “బ్రహైమానస్ పుత్రుడు అత్రి.
అత్డు గొపప త్పస్సంపద్ గలవ్యడు. ఆత్ని పుత్రుడు చంద్రుడు ద్క్షున కలుీడాయెను.
దాక్షాయణ్యలని పేరొందిన ఇరువదియేడుగురు కనయలు, చకకని రూపము కలవ్యరు
సోమునక్క పతుిలయిర్ష. వ్యరంద్ర్షకంటే మిని రోహిణి. సోముడామెతోనే విహర్షంప
జొచి, ఇత్ర భారయలను ఆద్ర్షంపక్కండెనని విందుము. ఆ ఇత్ర భారయలు చంద్రుని యీ
పక్షప్పత్మును త్ండ్రితో చెపుపకొనిర్ష. ద్క్షుడును పలుమారులు చంద్రుని కడక్క వచి
చెపపనా, అత్డు అంద్ర్షని స్మముగా చూడడాయెను. అంత్ ద్క్షుడు “నీవు కనబడక్కండా
పమైని” చంద్రుని శ్పంచెను. ద్క్షుడు ఇటుీ శ్పంపగా సోముడు ద్క్షునితో “నీవును అటేీ
అగుదువు. స్నాత్నమగు బ్రహై దేహమును విడిచ పెక్కకమందికి పుటుివ్యడ వగుదువు”
అని పలికెను.
ఇటుీ పలికి చంద్రుడు ద్క్షుని శాపమువలన క్షీణించపోయెను. సోముడు అటుీ
రూపము లేనివ్యడు కాగా దేవత్లు, మనుష్యలు, చెటీ పద్లు, స్మస్తములగు ఔషధులు
పోయినవి. క్షీణించ పోవుచుని ఓషధులతోప్పటు దేవతాశ్రేష్ులు కూడ త్ర్షగిపోవుచు
బాధ్నొందినవ్యరై “లత్ల మొద్ళళలో చంద్రుడునాిడని” పలుకజొచిర్ష. తవ్రమైన వేద్నతో
వ్యరంద్రు విష్ోవును శ్రణ్యజొచిర్ష. భగవంతుడు వ్యర్ష నంద్రను ‘ననేిమి
చేయుమందురని’ అడిగెను. “దేవ్య! ఆ ద్క్షుని శాపముచేత్ సోముడు నాశ్మాయెను” అని
పలికిర్ష. దేవత్లారా! ఓషధులనిింటని పడవైచ చెద్ర్షపోక్కండ చూచుకొని, కలశ్ము
వంట స్ముద్రమును చలుక్కడు అని విష్ోవు వ్యర్షతో పలికెను. దేవత్లతో ఇటుీ పలికి హర్ష
తానై రుద్రుని, బహైను భావన చేస్ను. అటేీ కవవపుద్రాడుగా ఉండుటకై వ్యసుకిని

124
శ్రీవరాహ మహాపురాణము
స్ైర్షంచెను. వ్యరంద్రు కలసి స్ముద్రమును చలికిర్ష. అటుీ చలుకగా చంద్రుడు మరల
పుటెిను. మానవుల దేహమున క్షేత్రజుిడను పేరున ఉని పరపురుష్డే ఈ సోముడని
భావింపద్గును. దేహులలో ఈత్నికి జీవుడని పేరు. పరత్త్తవము ఇచిక్క లోబడి ఆత్డు
వేరుగా సోమస్ంబంధ్మైన ఆకారమును పంద్ను. దేవత్లు, మనుజులు, పదునారు
విధ్ములుగా ఉని దేవత్యోనులు ఆత్నిపై ఆధారపడి బ్రతుక్కదురు. అటేీ వృక్షములక్క,
ఓషధులక్క ప్రభువుగా ఆత్నినే భావింతురు. రుద్రుడత్నినే అపుపడు ఒక కళరూపముతో
శరసుసన ధ్ర్షంచెను. జలములు ఆత్ని స్వరూపములే. ఆత్డు 'విశ్వమూర్షత' అనగా
విశ్వమంత్యు త్న ఆకారమే అయినవ్యడుగా భావనక్క వచుిచునాిడు. ఆత్ని యెడ
ప్రీత్తనొందిన బ్రహై ఆత్నికి పూర్షోమ త్తథ్వని స్మర్షపంచెను. ఆ త్తథ్వయందు ఉపవ్యస్ముండి
ఆత్నిని పూజింప వలయును. యవలతో వండిన అనిము త్తనవలయును. అటివ్యనికి
చంద్రుడు జాినము నొస్గును. కాంత్తని, పుష్టిని, ధ్నధానయములను ఎక్కకవగా
ప్రసాదించును' అని చెపెపను. (35)
36 వ అధ్యాయము- మణిపుతు
ు లు - మహాతపః ప
ీ జాపాలుర సుగతి
మరల ఆ మహాముని “రాజా! మొద్ట త్రేతాయుగమున మణివలన పుటిన
రాజులుగా ప్రసిదిద చెందిన వ్యర్షని గూర్షి తెలిపెద్ను. నీవు ఆ వంశ్ముననే కదా పుటిత్తవి!
కృత్యుగమున సుప్రభుడను పేరుగల రాజవు నీవే. అటి నీవు ప్రజాప్పలుడను పేరున
ఉత్తముడవై పుటిత్తవి. త్కికన వ్యరంద్రు త్రేతాయుగమున గొపపబలము గలవ్యరై
పుటుిదురు. మణి వలన పుటిన దీపత తేజుడు, శాంతుడను ఖ్యయత్త నొంది
జనించును.సురశైయను రాజు శ్శకరుోడను పేరున గొపప బలముతో పుటుిను.
శుభద్రశనుడను రాజు ప్పంచాలుడు అగును. అంగవంశ్మున సుశాంత్త సుంద్రుడై
పుటుిను. సుందుడు ముచుక్కందుడు అయెయను. సుదుయముిడు తురుడై పుటెిను. సుమనుడు
సోమద్తుతడుగను, శుభుడు స్ంవరణ్యడుగను, సుశీలుడు వసుదాసుడును, సుఖదుడు
సుపత్తగను, శ్ంభుడు సేనాపత్త అయెయను. సుకాంతుడు ద్శ్రథుడు అయెయను. సోముడు
జనకమహారాజాయెను. త్రేతాయుగమున వర్షటుీ జనిైంచర్ష. రాజా! ఈ రాజలంద్రు
భవభోగములను పంది, పెక్కకవిధ్ములగు యజిములాచర్షంచ స్వరామునక్క
చేరుకొందురు. ఇటుీ బ్రహైవిద్య అను అమృత్ము వంట అతుయత్తమమగు కథను విని ఆ

125
శ్రీవరాహ మహాపురాణము
రాజర్షి ప్రజాప్పలుడు ప్రీతుడై, త్పసుస చేయుటకై అడవి కర్షగెను. అని చెపపన వరాహమూర్షత
ఇంకను “భూదేవ! మహాత్పుడు ఆధాయత్ై యోగముచే ఈ దేహమును విడచ
బ్రహైముగానై హర్షయందు ల్లనమయెయను. ఈ రాజు త్పసుస కొఱ్క్క బృందావనమున
కర్షగెను. అచట గోవింద్ నామము గల హర్షని కొనియాడ ద్లచుకొని, దేవదేవుని ఇటుీ
సుతత్తంచెను.”
“దేవునక్క, జగతుతలక్క స్వరూపమైనవ్యనికి గోపదేవునక్క, ఇంద్రుని త్ముైనక్క,
ఊహింపనలవి కాని వ్యనికి, స్ంసార చక్రమును దాటంచుటలో నేరుపగలవ్యనికి, భూమికి
పటుిగొమై అయిన వ్యనికి దేవవరునక్క నీక్క నమస్కర్షంతును. ఈ స్ంసారమొక
స్ముద్రము. ఇది వంద్లకొలది దుుఃఖములనెడు త్రంగములతో భయపెటుిచుండును.
ముస్లిత్నమే యింద్లిసుడులు. చీకటతో నిండిన ప్పతాళమే దీనికి మూలము. అటి దీనిని
నాశ్నము చేయగలవ్యడవు నీవకకడవే. సుఖమును గూరుివ్యడవును నీవే. ఓ గోపత!
అప్రమేయా! అటి నీక్క మ్రొక్కకలు. దేవ్య! వ్యయధులతో, గ్రహబాధ్లతో కూడిన మానవులు
అంద్రు నినుి ఆశ్రయింతురు. ఓ మహాతాై! జనారధనా! అటి వ్యయధులు మునిగు వ్యనితో
పోరాడుట యందు మికికలి ఆస్కిత కలవ్యడవు. గోపేంద్రా! స్మస్తమునక్క చుటిమైనవ్యడా!
నీక్క నమసాకరము. స్రవము నెర్షగిన వ్యర్షలో నీవు శ్రేష్ుడవు. దేవదేవ్య! ఈ విశ్వమంత్యు
నీతో నిండియునిది. గోపేంద్రా! స్ంసారము వలన భయపడిన ననుి, వ్యడియగు
చక్రమును చేత్దాలిిన సావమీ! కాప్పడుము. దేవ్య! నీవు స్రవమునక్క పరుడవు. దేవులలో
మికికలి శ్రేష్ుడవు. పురుష స్వరూపుడవు. చంద్రునివలె వెలుగొందువ్యడవు. అగిియే
ముఖమైనవ్యడవు. అచుయతుడవు. పస్గల భావములు గలవ్యడవు. గోపేంద్రా! స్ంసారమున
పడిపోవుచుని ననుి ప్పలింపుము. దేహముదాలిిన వ్యర్షకి స్ంసారమను చక్రమునందే
త్తరగడం స్ంభవించుచునిది. వ్యరంద్రు నీ మాయచేత్ మోహితులైన వ్యరే.
ద్వంద్వములందు నిలుచు వ్యడెవవడైనను నీ మాయను దాటలేడు? గోత్రము, స్పరశ,
రూపము, వ్యస్న, పేరు నీక్క లేవు. నీవు అజుడవు. స్రవశ్రేష్ుడవు. ఇటి నినుి ఉప్పసించు
బుదిదశాలులు స్ంసారము అను బంధ్ంనుండి విడవడి ముకిత పందుదురు. నీవు శ్బదమును
మించ పోయినవ్యడవు. గగనమే నీ రూపము. నీకొక ఆకారము లేదు. ఒక కారయము లేదు.
శుభమైన భావము కలవ్యడవు. ఉత్తమోత్తముడవు. చక్రము, పద్ైము చేత్ దాలిిన వ్యడవని

126
శ్రీవరాహ మహాపురాణము
సూచనగా పురాణమునందు నినుి పేరొకందురు. అటి నీక్క ఎలీవేళల మ్రొక్కకదును. దేవ!
చరాచరములగు స్మస్త భూత్ములను నీవే స్ృజింతువు. మరల నీవే లోగొందువు. ఎందేగి
యోగులు మరల త్తర్షగిరారో ఆ తావునక్క ముకితని కాంక్షించు ననుి వడిగా చేరుపము.
గోవిందా! నీక్క జయము. మహానుభావ్య! నీక్క జయము. విష్ణో! పద్ైనాభా! నీక్క
జయము. స్రవమెర్షగిన దేవ్య! ఊహలకంద్ని పరత్త్తవమా! విశేవశ్వరా! విశ్వమంత్యు
ఆకృత్తయైన సావమీ! నీక్క జయము! అని ఇటుీ సుతత్తంచ ఆ రాజు త్న కళ్ళబరమును వద్లి
వైచ పరమాతుైడు, శాశ్వతుడు అయిన గోవిందుని యందు లయము పంద్ను. (36)
37 వ అధ్యాయము - అరుణి వాాధ వృత
ా ంతము
ధ్రణి వరాహమూర్షతతో ఇటుీ పలికెను. “దేవ్య! విభో! స్రవప్రాణ్యలక్క
భావింపద్గిన సావమీ! భకితగల నరులు, నారులు, నినేి తరున ఆరాధింపగలరు? నాక్క
అది అంత్యు చెపుపము” అనగా ధ్రణితో ఆదివరాహసావమి ఇటుీ చెపెపను. “దేవ! నేను
భకితకి మాత్రమే సాధుయడను. ధ్నములు, జపములు ననుి సాధింపజాలవు. అయినను ననుి
పంద్గల దేహకషిములను గూర్షి నీక్క తెలెపద్ను. చేషితో, మనసుతో, మాటతో ననుి
భావించు నరుడు చేయు వివిధ్ములైన వ్రత్ములను నేను హృద్యమున నిలుపుకొందును,
అని నీవు తెలిసికొనుము. ఓ భూదేవ! అహింస్, స్త్యము, దొంగబుదిద లేక్కండుట
బ్రహైచరయము, ప్పపపు పనులు చేయక్కండుట అనునవి మానస్ములైన వ్రత్ములు.
ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఉపవ్యస్ము మొద్లగునది అంత్యు మానవుల
కాయిక వ్రత్మగును. మర్షయొక విధ్ముకాదు. మౌనము, వేద్ములను చదువుట, దేవుని
సుతతులను కొనియాడు చుండుట, క్రూరకరైముల నుండి మరలుట అనునవి వ్యచకమైన
వ్రత్ము.
ఈ విషయమున ఒక కథ వినవచుిచునిది. మునుపు ఒక కలపమున బ్రహై
క్కమారుడు అరుణి అను పేరుగల గొపప త్పస్సంపనుిడు ఉండెడివ్యడు. ఆ
ఉత్తమబ్రాహైణ్యడు త్పసుస చేయగోర్షనవ్యడై ఒక అడవి కర్షగెను. అంద్త్డు ఉపవ్యస్ము
నందు శ్రద్ధకలవ్యడై త్పసుస చేయుచుండెను. ఆ బ్రాహైణ్యడు రమయమైన దేవికానది
యొడుడన నివసించుచుండెను. ఒకనాడు ఆత్డు అభషేకము కొరక్క మహానదికి పోయెను.
అచట సాినముచేసి జపము చేసికొనుచు, ఆ విప్రుడు త్న కెదురుగా వచుిచునివ్యడు.

127
శ్రీవరాహ మహాపురాణము
గొపప విలుీ చేత్ దాలిినవ్యడు, మిడిగ్రుడీవ్యడు, భయము గొలుపువ్యడు అగు ఒక
వేటగానిని గాంచెను. ఆత్డు ఆ బ్రాహైణ్యని కొటి, నారచీరలను ఎతుతకొని పోవుటకే
వచెిను. ఆ బ్రాహైణహంత్ వలని భయముతో ఆ విప్రుడు కలత్చెంది నారాయణ్యని
ధాయనించుచు, అందే నిలిచెను. గుండెలో హర్షకి గూడుకటిన ఆ విప్రుని చూచ వేటగాడు
భయపడిన వ్యడై విలీంబులను ప్పరవైచ అత్నితో ఇటుీ పలికెను. “ఓయి బాపనయాయ!
నేనిచటక్క వచుిటక్క ముందు నినుి చంపగోర్షత్తని. ఇపుపడు నినుి చూచనంత్నే ఆ నా
బుదిద ఎటకోపోయినది. వేలకొలది బ్రాహైణ్యలను, పదివేల కొలది ఆడువ్యండ్రను,
ఆలుమగలను ప్పపకార్షనగు నేను ఎలీవేళల చంపత్తని. నావంట క్రూరమైన చత్తము
నరకమునందు కూడ కానరాదు. ఇపుపడు నాక్క నీవద్ద త్పసుస చేయు కోర్షక కలిగినది.
ఉపదేశ్మొస్గి నాయందు అనుగ్రహము చూపద్గును.” ఆ బోయ అటుీ పలికినను, వడు
బ్రహైఘుిడు, ప్పపకరుైడు అని ఆ విప్రశ్రేష్ుడు స్మాధాన మీయక్కండెను. అత్ని నోట
నుండి మాటరాకపోయినను ధ్రైమునందు కోర్షకగల వ్యయధుడు అటనే నిలిచపోయెను. ఆ
బ్రాహైణ్యడును నదియందు సాినముచేసి చెటుి మొద్ట కూరుిండి ఉండెను. కొంత్
స్మయము ఇటుీ గడువగా ఒకనాడు ఆకలిగొని పెద్ద పులి శాంత్ముగా నుని ఆ విప్రుని
త్తనివేయుటకై ఆ నదికడక్క వచెిను. నీటయందుని ఆ విప్రుని ఆ పులి త్తనబోవు లోపల
వ్యయధుడు దానిని బాణముతో కొటిగా అది ప్రాణములను వద్లెను. ఆ పులి దేహము నుండి
ఒక పురుష్డు పైకి లేచెను. ఆ కలకలనాద్ము విని విప్రుడు“ఓం నమో
నారాయణాయ"అని పలుక్కచు నీటలో మునిగెను. కంఠమునందుని ప్రాణములతో ఆ
పులియు ఆ మంత్రమును వినెను. వినింత్నే ప్రాణములను వద్లెను. అందునుండి వెడలిన
పురుష్డును మంగళ రూపుడయెయను. 'అయాయ! నేను స్నాత్నుడగు విష్ోవుని తావునక్క
బోవుదును. నీ ద్యవలన నేను ప్పపములను పోగొటుికొంటని. ఏ రోగములు
లేనివ్యడనైత్తని' అని ఆత్డు పలికెను.
అపుపడు ఆత్డు ఇటీనెను. “నేను పూరవజనైమున గొపప ప్రతాపముగల
రాజేంద్రుడను. ననుి దీర్బాహుడు అందురు. అనిి ధ్రైములలో ఆర్షతేర్షనవ్యడను. నేను
వేద్ముల నెరుగుదును, శుభాశుభములు నెరుగుదును. నాక్క బ్రాహైణ్యనితో పనియేమి?
బ్రాహైణ్యలు ఎంత్వ్యరు?” అని నేను ఇటుీ బ్రాహైణ్యలతో పలుక్కచుండగా, వ్యరంద్రు

128
శ్రీవరాహ మహాపురాణము
క్రోధ్ము గలవ్యరై “నీవు అణచ శ్కయము కాని క్రూరమగు పెద్ద పులివగుదు”వని
శాపమునిచిర్ష. విప్రుల నవమానించుట వలన నీ స్ైృత్త శ్కిత త్పపక నశంచును. ఓయీ
మూఢుడా! మరణకాలమున నీక్క కేశ్వుని వలన ఆ స్ైృత్త నీక్క కలుగును” అని
బాహైణ్యలు అటుీ పలుకగా ఆ బ్రహైశాపమును మొత్తముగా నేను పందిత్తని.
మహామునీ! అంత్ నేను వ్యర్ష కాళీపై బడి ప్రార్షధంపగా, ఆ బ్రాహైణ్యలు అంద్రు
నాయందు అనుగ్రహముతో ఇటుీ పలికిర్ష. “ఓరీ నరాధ్మా! దినమున ఆరవకాలమున
అనిము త్తనువేళక్క నీముందు ఎవవడు నిలుచునో వ్యడు నీక్క అనిమగును. ఇటుీ
కొంత్కాలము సాగును. (1. షషు + అనికాలికస్య - పగటని ఆరుభాగములుగా
భావింతురు.1. ప్రాత్ుఃకాలము, 2. స్ంగవ కాలము, 3. పూరావహాోము, 4. మధాయహోము,
5. అపరాహోము, 6. సాయాహిము. సాయంకాలము అనిము త్తనగోరడువ్యడు అని
భావము) ఎనిడు నీవు బాణపు ద్బబత్తని ప్రాణములు కంఠమునక్క చేరుకొనగా ఒక
బ్రాహైణ్యని ముఖమున “నమో నారాయణాయ” అను మంత్రము విందువో అపుపడు నీక్క
స్వరాగత్త కలుగును. ఇందు స్ందియము లేదు”. విప్రులయెడ దేవషము పందిన నాక్క
ఇత్రుని ముఖము నుండియైనను విష్ో నామము వినవచినది. ఇది నీ యెదుటనే
జర్షగినది. ఇంక బ్రాహైణ్యలను పూజించ త్ననోటతో 'నమో హర్షమ్' (హర్షకి
నమసాకరము) అనుచు ప్రాణములు వద్లువ్యడు ప్పపములు నశంచనవ్యడై ముక్కతడగునని
చెపపనేల? స్త్యము, స్త్యము, ముమాైటకి స్త్యము. చేయి పైకెత్తత ఇది చెపుపచునాిను.
బ్రాహైణ్యలు త్తరుగాడు దేవత్లు. పురుష్ణత్తముడు కూటసుిడు” అని ఇటుీ పలికి ఆరాజు
ప్పపములు వద్లినవ్యడై స్వరామున కర్షగెను. బ్రాహైణ్యడును భగవనాిమముతో ఎలీపుపడు
కూడినవ్యడై ఆ బోయవ్యని కిటీనెను. “త్తనవచిన మృగరాజము నుండి ననుి రక్షించత్తవి.
క్కమారా! అందువలన నాక్క స్ంతోషము కలిగినది. నీక్క వరమితుతను కోరుకొనుము”
“ఓయి విప్రుడా! నీవు నాతో మాట్టడిత్తవి. ఇదియే నాక్క వరము. ఇంత్కంటెను మించ
వరముతో నేనేమి చేయుదును. ననుి శాసింపుము” అని బోయవ్యడు ప్రార్షింపగా
“పెక్కకప్పపములు చుటుిముటిన వ్యడవు. ఘోరరూపుడవు. అటి నీవు త్పసుసను కోర్ష ననుి
మునుి ప్రార్షించత్తవి. దేవికానదిలో సాినముచేత్ను, నా ద్రశనము చేత్ను, విష్ో
నామమును వినుటచేత్ను ఇపుపడు నీ ప్పపములనిియు నశంచపోయినవి. నీ దేహము

129
శ్రీవరాహ మహాపురాణము
శుద్ధమైనది. ఇందు స్ంశ్యము లేదు. ఓయీ మంచవ్యడా! ఇపుపడు నానుండి నీవక
వరమును కైకొనుము. కోరుదువేని చరకాలము త్పమొనరుపము” అని పలెకను.
“సావమీ! నీవు చెపపత్తవే! ఆ విష్ోవు నారాయణ ప్రభువును మానవులు ఎటుీ
పంద్గలరు? ఇది చెపుపము. ఇదియే నాక్క వరము” అని బోయ అనగా బ్రాహైణ్యడు
మానవుడు ఆ అచుయతుని గూర్షి ఏదేని వ్రత్మును చేయవలయును. భకిత నిండుగాగల అటి
పురుష్డు ఆ పరమాత్ైను పందును. బిడాడ! ఇది యెర్షగి వ్రత్ము నొకట ఆచర్షంపుము.
‘చచినదాని మాంస్మును త్తనను. ఎనిటకి అబద్దమాడను.’ అనువ్రత్ము ప్పటంపుము.
ఈ వ్రత్ము నీక్క ఉపదేశంచత్తని. వ్యయధ్వరా! నీవిటుీ త్పముతో కూడి కోర్షనంత్ కాలము
నిలువుము” అని చెపెపను అని వరాహదేవుడు ఇటుీ చెపెపను. ఇటుీ చంత్తో కూడిన ఆ
బోయ మోక్షము కోరుచునాిడని ఎర్షగి బ్రాహైణ్యడు వరము నొస్గినవ్యడై ఆత్ని కనుగపప
అటునుండి వెడిలిపోయెను. (37)
38 వ అధ్యాయము - సతాతపోవృత్
ా ంతము
ఆ కిరాతుడు మంగళమైన మారామును అవలంబించ ఆహారము వద్లి, ఆ
గురువును మనసులో స్ైర్షంచుచు త్పసుస చేస్ను. భోజన స్మయము రాగా రాలిన
ఆక్కలను త్తనుచుండెను. ఆత్డు ఒకనాడు ఆకలిపైగొనగా ఒక చెటుి మొద్టకి చేరుకొనెను.
ఆకలిగొని వ్యడై ద్గారగా నుని ఆక్కను త్తనగోరను. ఇటుీ చేయుచుండగా ఆకాశ్మున
అశ్రీరవ్యణి వినవచెిను. ‘అపవిత్రమైన దానిని త్తనక్క’, అని బిగారగా అశ్రీరవ్యణి
పలుకగా అంత్ నత్డు దానిని వద్లివైచ రాలిన మర్షయొక చెటుి ఆక్కను కైకొనెను. దాని
విషయమున కూడ ఇటేీ నిషేధ్ము వినవచెిను. మరొక దానియెడలను అటేీ యాయెను.
ఇటీత్డు అంత్యు అపవిత్రమే అని త్లచ ఏమియు త్తనక్కండెను. ఏ ఆహారము లేనివ్యడై,
గురువును స్ైర్షంచుచు, మెలక్కవతో ఆత్డు త్పమొనరిను. ఇటుీ చాలా కాలము
గడువగా, ఒకనాడాత్ని కడక్క ఒక ఋష్టవరుడు అరుద్ంచెను. ఆత్డు దొడడబుదిదగల
దురావసుడు. త్పమువలన పైకిలేచ వచెిడు తేజసుసలతో జవలించుచుని హవిసుసవలె
ఉనివ్యడును, ప్రాణములు కడబటినవ్యడును అగు ఆ బోయవ్యనిని దురావసుడు చూచెను.
ఆ వ్యయధుడును ఆ మహామునికి శరసా నమస్కర్షంచ ‘భగవ్యనుడా! నీ ద్రశనము వలన
కృతారుిడయినయిత్తని. ఇపుపడు నాక్క శ్రాద్ధకాలము. నీవు అనుగ్రహింపుము. రాలిన

130
శ్రీవరాహ మహాపురాణము
ఆక్కలను పుచుికొనుము. నేను వ్యనితోనే శ్రాద్ధమును నిరవహింతును. వ్యనితోడనే నీక్క
ప్రీత్త కలిగింతునని’ పలికెను. పర్షశుదుధడు, ఇంద్రియములను గెలిచనవ్యడును, శుద్ధమైన
భావములు కలవ్యడును అగు అత్ని త్పసుసను పరీక్షింపగోర్ష దురావసుడును పెద్దగా ఇటుీ
పలికెను. “ఆకలితో నుండి, నీకడక్క వచిన నాక్క యవలు, గోధుమలు, స్నిబియయముల
అనిమును వండిన దానిని పెటుిము” అని ఆ ముని పలుకగా ఆ వ్యయధుడు పెద్ద
ఆలోచనలో పడెను. నాకిటిది ఎకకడ దొరక్కను? అని విచార్షంచెను.
అటుీ చంత్తంచుచుండగా ఆకాశ్ము నుండి బంగారు ప్పత్ర శుభమైనది,
సిద్ధలతో కూడినది ఒకట పడెను. దాని నాత్డు చేత్తతో గైకొన వెరగుపడుచు ఆ వ్యయధుడు
దురావసునితో ఇటుీ పలికెను. “మహరీి! నేను బిచిమెత్తతవచుి వరక్క నీవు ఇచటనే
నిలువుము. నాయందు అనుగ్రహము చూపుము” అని పలికి ఆ మంచబోయ చేరువలో
ఉనిదియు ధ్నములు, మంచ యిలాీండ్రు గలదియునగు నగరమునక్క భక్షమెతుతటకై
అర్షగెను. అత్డిటుీ బయలు దేర్షనంత్నే వృక్షముల నుండి వెలువడి బంగారు ప్పత్రలు చేత్
ధ్ర్షంచన సుంద్ర వనిత్లు పెక్కకవిధ్ముల అనిములను అత్నికి అందించర్ష. అత్ని ప్పత్ర
పూర్షతగా నిండిపోయెను. అత్డును త్నుి కృతారుధనిగా భావించుచు త్తర్షగి ఆశ్రమమునక్క
వచి మహర్షి శ్రేష్ుడగు ఆ దురావసుని కాంచెను. కాంచ ఆ భక్షను శుచయైన తావున ఉంచ
ప్రస్ని బుదిధయై ప్రణమిలిీ ఆ ఋష్టతో ఇటుీ పలికెను.
“పూజుయడా! ఋష్టవరా! కాళ్తళ కడుగుకొనుము. ననుి అనుగ్రహింతువేని ఇటుీ
చేయద్గును.” అత్డు అటుీ పలుకగా ఆ ముని శుభమైన ఆత్ని త్పోబలము నెరుగ గోర్ష
“ఓయీ! నేను నదికి పోజాలను. నాకడ జలప్పత్రము లేదు- ఓ మహామత! నేను కాళ్ళళటుీ
కడుగుకొందును?” అని పలుకగా వ్యయధుడు అది విని మరల ఏమి చేయుదును? ఈత్నికి
భోజనము ఎటుీ అగును? అని విచార్షంచెను. మనసులో చకకగా ఆలోచంచ ఆ వివేకి
గురువును స్ైర్షంచ, ఆ బుదిధమంతుడు ఆ దేవికా నదిని శ్రణ్యజొచెిను. “అమాై!
నదీమత్ల్లీ! నేను కిరాత్క్కడను. ప్పపకరుైడను, బ్రహైహత్యలు చేసిన వ్యడను. అయినను
నినుి భావించత్తని. శ్రణ్యజొచిన ననుి కాప్పడుము. దేవత్ నెరుగను. మంత్రము
నెరుగను. అటేీ పూజించు పద్ధత్త నెరుగను. గురుప్పద్ములను శ్రద్ధతో ధాయనించ శుభమును

131
శ్రీవరాహ మహాపురాణము
గాంచుచునాిను. ఓ పుణయనదీ! ఇటి నాయెడల ద్యచూపుము. ఋష్ట ప్పద్ములు
కడుగుకొనుటక్క నీటని ద్గారక్క తెముై. ఆలసింపక్కము.”
అని ఆ బోయ అటుీ పలుకగా ప్పపములను నశంపజేయు దేవిక
స్ంశత్వ్రతుడగు దురావసుడుని కడక్క వచెిను. ఆ గొపపనది దేవిక స్వయముగా ఆ ముని
ప్పద్ములను కడుగుచు వ్యయధుని ఆశ్రమముకడ స్ంతోషంగా ప్రవహించెను. ఆ గొపప
వింత్ను గాంచ దురావసుడు అచెిరువంద్ను. కాలుసేతులు కడుగుకొని ఆచమించ,
శ్రద్ధతో పెటిన ఆ అనిమును మికికలి ప్రీతుడై భుజించెను. ఎముకలు మాత్రము
మిగిలినవ్యడు, ఆకలితో అలాీడుచునివ్యడు అగు ఆ బోయతో ఆ మహర్షి
“వేదాధ్యయనము, స్ంగ్రహ గ్రంథములతో కూడిన స్మస్తవేద్ములు, బ్రహైవిద్యయు,
పురాణములు నీక్క ప్రత్యక్షములగు గాక” అని పలికెను. దురావసుడిట్టీత్నికి వరమొస్గెను,
పేరు కూడ పెటెిను. “నీవు స్త్యత్పుడవు, అను పేరుగల ఆది ఋష్టవి అగుదువని”
పలికెను. ఇట్టీత్డు వరమీయగా అత్డు ఆ ముని శ్రేష్ునితో ఇటుీ పలికెను. “సావమీ! నేను
బోయజాత్తవ్యడనై వేద్మునెటుీ చదివెద్ను?” “ఉత్తముడా! నీ ప్పత్దేహ మీపుడు
పోయినది. నీవు ఆహారము కొనవైత్తవి గదా! ఇపుపడు నీది త్పోమయమైన శ్రీరము. ఇది
వేరు స్ంశ్యము లేదు. నీ ద్గు ప్పత్ విజాోనము నశంచనది. ఇపపట నీ విజాినము
శుద్దము. అక్షరము (నశంపనిది) కావున ఓ మునీ! నీక్క వేద్ములు శాస్త్రములతో ప్పటు
స్పషిముగా తెలియవచుిను” అని తెలపగా (38)
39 వ అధ్యాయము - దురాాసఃక్థిత ద్వాద్శ్రక్లపవ
ీ తము
స్త్యత్పుడు ఇటుీ పలికెను. “పూజుయడా! నీవు బ్రహైవేత్తలలో శ్రేష్ిడవు. నీ
రండు శ్రీరములను గూర్షి పలికిత్తవి. వ్యని భేద్మేమి. అవి ఏవి? నాక్క చెపుపము ఆ
కోరగా దూరావసుడు ఇటుీ చెపెపను. శ్రీరములు రండుకావు, మూడు అని చెపపవలయును.
భోగములక్క నెలవైనద్గు శ్రీరము ప్రాణ్యలక్క మూడు విధ్ములుగా నుండును. మొద్ట
అవస్ిలోని దానికి అధ్రైము అను పేరుగలదు. అందు జాినము, స్పరశ ఉండవు. రండవది
స్వ్రత్ము. అది అత్యంత్ ధార్షైకముగా తెలియవచుిను. ఇంద్రియములను దాటనది
ధ్రైము, అధ్రైముల అనుభవము కొరక్క అయినది మూడవది. వేద్ముల త్త్వముల
నెర్షగిన వివేకవంతులు ఈ మూడు విధ్ములైన భేద్ములను చకకగా నిరూపంచర్ష.

132
శ్రీవరాహ మహాపురాణము
యాత్న, ధ్రైభోగము, భుకిత అని మూడు భేద్ములు ఇందుగలవు. (యాత్నా
కరైఫలములను పందునది, ధ్రైభోగములు ధ్రైఫలములను అనుభవించు నది. భుకత
పుణయఫలమును పందునది.) ప్రాణ్యలను చంపునపుడు మునుి నీక్క గల భావము
ప్పపము అను పేరుగల శ్రీరముగా చెపపబడును.
ఇపుపడు శుభమైన ప్రవృత్తతగల కపటములేని త్పసుస చేయుచుని నీ శ్రీరము
ధ్రైరూపమైనది. దానిచేత్ నీవు వేద్ములను, పురాణములను నిస్సంశ్యము
ఎఱుగవచుిను. ఎనిమిదేండీ ప్రాయము నిండుస్ర్షకి మానవుడు ఈ మూడు కలవ్యడగును.
ఎనిమిదేండీ వయసుస దాటన పద్ప ఆత్డు మూడు ద్శ్లను పందువ్యడై నిరైలుడు,
అచంచలుడు, ఆత్ై నిగ్రహము కలవ్యడు అగును. మానవుడు అయిదింటని, మరల
అయిదింటని, ఇంకను అయిద్యిదుగానయిన వ్యనిని వద్లునో అపుడు అత్డు ఒకే
దార్షకలవ్యడై శాశ్వత్మగు బ్రహైమును పందును. అనగా,
1. అయిద - జోనేంద్రియములు 1) చరమము, 2) కనుా, 3) చవి,4) నాలుక,5) ముకుక.

2. అయిద - కరేమంద్రియములు 1)నాలుక, 2)చేయి, 3)కాలు, 4) మల విసరినేంద్రియములు, 5)

జననేంద్రియము.

3. అయిద- విషయములు 1)శబద ము, 2)సపరశ, 3) రూపము, 4) రసము, 5) గంధ్ము.

4. అయిద- పంచభూతములు 1) పృథివి, 2) నీరు, 3) అగిా, 4) వాయువు, 4) ఆకాశము.


ఈ ఇరువదింట త్గులము లేనివ్యడు బ్రహైమును వడగలడని తెలపగా మరల
స్త్యత్పుడు ఇటుీ ప్రశించెను. “మహాతాై! విజాినరూపమైన శ్రీరము కలుగాకపోతే,
అపుపడు ఏవిధ్ముగా పరబ్రహైము పటుివడును?” అని అడిగాడు. దురావసుడు “కరైముల
స్ముదాయమునక్క జాినము మూలము. జాినమునక్క కరైము మొద్లైనది మూలము.
రాత్తకిని మటికిని వలె ఈ రంటకిని భేద్ములేదు. కరైకాండము నాలుగురూపములుగా
బ్రాహైణాదుల యందు చెపపబడినది. అందు వేద్ము ఉపదేశంచన కరైములను మొద్ట
మూడు వరోముల వ్యరును ప్రత్తదినము ఆచర్షంచుచుందురు. ఒకడు (నాలావ వరోము
వ్యడు) ఈ మువువరక్క శుశ్రూష చేయును. ఇది వేద్ము చెపపన క్రయ (శుశ్రూష అనగా
సేవ. సేవ అనగా వృతుతలను అరిమును స్ంభావింపవలయును, కమైరము, వడ్రంగము,
క్కమైర్షపని, రజకవృత్తత మొద్లగునవి) బ్రాహైణ్యడు ఈ ధ్రైములను అవలంబించ

133
శ్రీవరాహ మహాపురాణము
వేద్ములందు ప్రీత్తకలవ్యడై ఉప్పస్న చేయుచుండెనేని ఆత్నికి ముకిత త్పపక కలుగును”
అని తెలియజేయగా మరల స్త్యత్పుడు, “ఓ మహామునీ! నీవు బోధించు ఈ
పరబ్రహైమునిదే, ఆ మహాత్ైమగు పరబ్రహై రూపము యోగులు కూడ ఎరుగరు కదా!
అయాయ! ఆ పరబ్రహైమునక్క పేరులేదు. స్గోత్రమగు పదారధము లేదు. దానికి ఆకారము
లేదు. ఏ స్వరూపమును ఆశ్రయించ ఉండదు. ఇటుీ నామరూపములు లేని ఆ బ్రహైమును
ఎటుీ ఎరుగవలయును? వేద్మారాము తర్షిదిదిదన దాని స్ంజిను నాక్క చెపుపము” అని
అడుగగా, దూరావసుడు,
“వేద్మంత్రములందు పేరొకనబడిన ఆ పరబ్రహైము అనునది పుండరీకాక్షుడగు
దేవుడే. స్వయముగా పరుడైన నారాయణ్యడే. ఉత్తముడా! ఆ హర్ష, నారాయణ్యడను
పరమదైవము యజిములచేత్ను, వివిధ్ములగు యాగములచేత్ను, దానముల చేత్ను,
దానవసుతవులచేత్ను పంద్బడును” అని చెపెపను. మరల స్త్యత్పుడు “మహాతాై! వేద్ము
తుదిముటి అధ్యయనము చేసిన ఋత్తవక్కకలు, పెక్కకద్నములు గల పుణాయతుైలే కదా
యజిములు చేసి ఆ బ్రహైమును పందుదురు. ఇత్రులక్క ఆ యజో మెకకడిది? ఆ
విధ్ముగా పడిన కషిముతో భగవంతుడు దొరక్కననిమాట! విప్రవరేణాయ! ధ్నము లేక
దానమిచుిట సాధ్యము కాదు. ధ్నమునిను క్కటుంబమునందు త్గులమును కలవ్యనికి
దానమిచుి బుదిధపుటిదు. బ్రాహైణోత్తమా! అటివ్యనికి మోక్షమెటుీ? వ్యనికి హర్ష
ఏవిధ్ముగాను దురీభుడని మాట! త్క్కకవ శ్రమతో స్నాత్నుడైన ఆ దేవుని పందు
మారాము స్రవవరోముల యందును ఎటుీండునో సామానయమగు తరున నాక్క తెలుపుము”
అని ప్రశించెను. అందులక్క దూరావసుడు “మునుపు భూమి రసాత్లమున
మునిగిపోవుచు చేసినదానిని, మికికలి రహస్యమైన దానిని, దేవత్లు నిర్షైంచన దానిని నీక్క
తెలెపద్ను. భూమి యొకక మటిత్నము నీటయందు మించ పోక్కండెను. అది నీటలో
మునుగగా భూమి రసాత్లమునక్క పోయెను. భూత్లము లనిింటని పటి నిలిపెడు ఆ దేవి
రసాత్లమున కర్షగినదై పరమదైవమగు నారాయణ ప్రభువును ఉపవ్యస్వ్రత్ములతో,
వేరేవరు నియమములతో ఆరాధించెను. పెద్దకాలమునక్క గరుడధ్వజుడు ఆమె యెడ
ప్రస్నుిడాయెను. ఆమెను పైకి కొనివచి అవయయుడగు ఆ దేవుడు మునుపట సిిత్తలో
ఆమెను నిలిపెను” అని తెలపగా స్త్యత్పుడు ఇంకొకమారు “ఓ మహామునీ! ఆ భూదేవి

134
శ్రీవరాహ మహాపురాణము
చేసిన ఉపవ్యస్ము అదియేమి? ఆమె చేసిన వ్రత్ములేవి? ఇది నాక్క తెలుప వలయును.”
అని వినుత్తంపగా దూరావసుడు “మారాశరమున ద్శ్మినాడు నియమవంతుడే
దేవతారినమును, అగిికారయమును యథావిధిగ ఆచర్షంపవలయును. శుభ్రమైన
వస్త్రములు తాలిి ప్రస్నిమగు బుదిధకలవ్యడై చకకగా స్ంస్కర్షంచన హవయమగు అనిమును
భుజించ, అయిద్డుగులు వేసి త్తర్షగి ప్పద్ములు శుదిధచేసికొన వలయును.
ఎనిమిద్ంగుళములు ప్పలచెటుి పులీను పలుదాము పులీగా నమలి, మరల శ్రద్ధగా
ఆచమనము చేయవలయును. దేహము దావరముల ననిింటని తాకి, జనారదనుని ఎక్కకవ
సేపు ధాయనింప వలయును, శ్ంఖము, చక్రము, గద్ చేతులయందు తాలిినవ్యడును,
కిరీటము గలవ్యడు, పచిని వస్త్రము కటిన వ్యడును, ప్రస్నిమగు ముఖము కలవ్యడును,
శుభలక్షణములనిింటతో కూడినవ్యడును అగు దేవుని ధాయనించ మరల చేత్తతో నీటని
గ్రహించ సూరుయని కర్యము నొస్గవలయును. ఆ స్మయమున ఇటుీ పలుకవలయును.
పుండరీకాక్షా! అచుయతా! నేను ఏకాద్శనాడు ఆహారము కొననివ్యడనై
మరుదినము భుజింతును. నాక్క నీవు శ్రణము కముై, అని పలికి ఆ రాత్రి దేవదేవుని
స్నిిధిలో 'నమో నారాయణాయ' (నారాయణ్యనక్క నమసుస) అని జపంచుచు నిద్రింప
వలయును. అంత్ తెలీవ్యర్షన పద్ప స్ముద్రమునందు కలియు నదికిగానీ, మరేదైనా నదికి
గానీ, చెరువుకి గాని, ఇంటయంద్లి బావికిగాని అర్షగి శ్రద్ధతో, ‘దేవ! స్రవప్రాణ్యలక్క
నీవలననే ధారణము, పోషణము. ఆ స్త్యముతో నా ప్పపమంత్యు పోగొటుిము’ అను
మంత్రముతో పవిత్రమైన మటిని తేవలయును. ప్రభూ! బ్రహాైండము కడుపున గల
తరిములనిింటని చేతులతో తాకిత్తవి. అందుచేత్ నీవు తాకిన ఈ మటిని తాకి నేను ఆ
అనిింటని పంద్ద్ను. ఓయి వరుణదేవ్య! నీయందు ఎలీకాలము రస్ములనిియు
నిత్యములై నిలుచును. దానిచేత్ ఈ మటిని ముంచ యెత్తత పవిత్రము నొనరుపము” అని
ఇటుీ మటిని, నీటని అనుగ్రహింప జేసికొని ఒంటకి రాచుకొనవలయును. ఇటుీ మిగిలిన
మటితో మూడు మారులు చేయవలయును. నీటతో గుండ్రని ఆకారమును
లిఖంపవలయును.
పద్ప ఆ చక్రాకారమున శ్రద్ధతో సాినమాచర్షంచ నియమములను తరుికొని
మరల దేవగృహమున కరుగవలయును. అచట మహాయోగియు, దేవుడును, ప్రభువును

135
శ్రీవరాహ మహాపురాణము
అగు నారాయణ్యని ఇటుీ పూజింపవలయును. 'కేశ్వ్యయ' అని ప్పద్ములను
‘దామోద్రాయ’ అని నడుమును, 'నృసింహాయ' అని తొడల జంటను, 'శ్రీవత్సధార్షణే' అని
రొముైను, 'కౌసుతభనాథాయ' అని కంఠమును 'శ్రీపత్యే' అని వక్షమును, 'త్రైలోకయ
విజయాయ' అని చేతులను 'స్రావత్ైనే' అని శరసుసను, 'రథాంగధార్షణే' అని చక్రమును,
'శ్ంకరాయ' అని శ్ంఖమును. 'గంభీరాయ' అని గద్ను, 'శాంత్తమూరతయే' అని
పద్ైమును 'నముః' అనుచు పూజింపవలయును. మరల వివేకవంతుడగు అత్డు నీటతో
నిండినవియు, మాలలతో అలంకర్షంపబడి నవియు, తెలీని గంధ్ము పూత్ గలవియునగు
నాలుగు క్కండలను ఆ దేవదేవుని ముందు నిలుపవలయును. ఆ క్కంభములు కంఠమున
మామిడి చగుళ్తళ కలిగి, తెలీని వస్త్రములతో చుటిబడి నువువలు, బంగారు నాణెములు గల
రాగిప్పత్రలతో కపపబడి యుండవలయును. ఆ నాలుగు కలశ్ములు నాలుగు
స్ముద్రములుగా భావింపవలయును. వ్యని మధ్య వస్త్రము పరచన శుభమైన పీటను
ఉంచవలయును. దానిపై బంగారము, వెండి, రాగి, కొయయ అనువ్యనితో చేసిన ఏదో ఒక
ప్పత్రను ఉంచవలయును. ఆ ప్పత్రలలో ఏదియు దొరకనిచో మోదుగ ఆక్కనైన
ఉంచవచుిను. దానిని నీటతో నింప ఆ ప్పత్రయందు ఉంచవలయును. బంగారపు
చేపరూపమున వేద్ వేదాంగములతో కూడినవ్యడును, శ్రుత్త స్ైృతులతో అలంకృతుడును
అగు విష్ో దేవుని రూపమును చేయవలయును. చకకగా ప్రకాశంచుచుని ఆ దేవునక్క
పెక్కక విధ్ములగు పండివంటలతో, పండీతో, పూవులతో, గంధ్ములతో, ధూపములతో,
వస్త్రములతో విధి ననుస్ర్షంచ పూజ స్లుపవలయును.
'కేశ్వ్య! ప్పతాళమున నుని వేద్ములను చేపరూపమున నీవు ఎటుీ పైకి
తెచిత్తవో ననిటుీద్దర్షంపుము' అని పలికి ఆత్ని ముందు జాగరము చేయవలయును.
తెలీవ్యర్షన త్రువ్యత్ త్న విభవము మేరక్క నలువురు బ్రాహైణ్యలక్క ఆ నాలుగు
ఘటములను దానమీయవలయును. త్తరుపదిక్కక క్కండను బహవృచమును అధ్యయనము
చేసిన వ్యనికి, ద్క్షిణ దిక్కక క్కంభమును ఛందోగునక్క, పడమట ఘటమును యజుశాశఖను
చదివినవ్యనికి, ఉత్తరదిక్కక దానిని ఇషిము వచిన వ్యనికి ఒస్గవలయును. ఇదియే ఇచట
విధి. త్తరుప కడవయందు ఋగేవద్ము, ద్క్షిణ క్కంభమునందు సామవేద్ము, పడమట
దానీయందు యజురేవద్ము, ఉత్తర ఘటముతో అధ్రవవేద్ము ప్రీత్తపందుగాక! ఈ

136
శ్రీవరాహ మహాపురాణము
వరుస్తో “ప్రీయతామ్” అని పలుకవలయును. చేపరూపు బంగారు ప్రత్తమను
ఆచారుయనక్క స్మర్షపంప వలయును. గంధ్ము, ధూపము, వస్త్రములు, మునిగు వ్యనితో
యథావిధిగ క్రమముతో రహస్యములతో ఈ మంత్రమును జపంపవలయును. దీనిని
ఇత్రులక్క స్రహస్యముగా ఉపదేశంచు వ్యడు, కోటరటుీ ఫలమును పందును. ఈ
మంత్రమును గురువు నుండి పంది మూరఖత్వము చేత్ ఎవడు ఆత్నిని కాద్నునో ఆ
పురుష్ట్రధ్ముడు కోట జనైములు నరకమున యాత్నలు పందును. ఈ విధానమును
ప్రసాదించన వ్యనిని గురువని బుధులు చెపుపదురు. ఇటుీ కానుక ల్కస్గి పద్ధత్తని బటి
దావద్శనాడు విష్ోవును అర్షించ శ్కితమేరక్క ద్క్షిణలతో ప్పటు విప్రులక్క భోజనము
పెటివలయును. నువువలతో కూడిన రాగిప్పత్రలలో క్కండలను మూయించ ఆ
జలప్పత్రలందు ఉనిదానిని క్కటుంబముగల బ్రాహైణ్యనక్క ఈయవలయును. పద్ప
దేవునక్క నైవేద్యము పెటివలయును. శ్రేషుమగు అనిముతో బ్రాహైణ స్ంత్రపణము
చేయవలయును. త్రువ్యత్ త్న బాలురతో కలిసి మౌనముతో, ఇంద్రియ వికారములు
లేనివ్యడై భోజనము చేయవలయును. ఈ ప్రకారము ధ్రణీ వ్రత్మును చేయు నరుడు
పందు పుణయఫలము మికికలి శ్రేషిమైనది. బుదిధ మద్వరుడా! దానిని గూర్షి చెపెపద్ను
వినుము.
ఓ సువ్రతా! నాక్క వేయినోళ్తళనిచో, బ్రహైతో స్మానమగు ఆయువునిచో ఈ
ధ్రైఫలమును గూర్షి చెపుపట సాధ్యము. అయినను క్కీపతంగా చెపెపద్ను వినుము. నాలుగు
లక్షల నాలుగువేల ఎనిమిదివంద్ల స్ంవత్సరములు కలిసి నాలుగు యుగముల
మొత్తమగును. అటి డెబబది యొకక మహాయుగములు మనవంత్రమగును. పదునాలుగా
బ్రహైదేవునక్క ఒక పగలు. అంత్ కాలమే మరల రాత్రియగును. ఇటివి ముపెము దినములు
ఒక నెల. అవి పండ్రండు కలిసి స్ంవత్సరము. ఆ స్ంవత్సరములు నూరు బ్రహైదేవుని
ఆయువు. ఇందు స్ంశ్యము లేదు. ఎవడుగాని ఒకకమారు ఈ దావద్శీ లో వ్రత్ము నీ
విధ్ముగా ఆచర్షంచునో ఆత్డు బ్రహైలోకమును పందును. అంత్కాలమచట నిలుచును.
పద్ప బ్రహైలయము పందునపుడు ఆత్డును లయమందును. మరల స్ృష్టి యందు ఆ
మహాతాపసుడు వైరాజులక్క దేవుడగును. కోరకయో, కోర్షయో ఈ లోకమున చేసిన
బ్రహైహత్య మునిగు ప్పపములనిియు ఆ క్షణమున నశంచును. ఈ లోకమున ద్ర్షద్రుడు

137
శ్రీవరాహ మహాపురాణము
గాని, రాజయము కోలోపయినవ్యడుగాని ఏకాద్శయందు ఈ విధ్ముగా ఉపవ్యస్ ముని
యెడల ఆత్డు త్పపక రాజగును. గొడ్రాలగు ఇంత్త ఈ పద్దత్తగా ఉపవ్యస్ముండి పరమ
ధ్రైమూర్షతయగు క్కమారుని పందును. నరుడు తాను పంద్రాని స్త్రీని పందినటుీగా
ఎర్షగినచో ఈ విధానమును బటి ఆ ప్పపము నుండి విడివడును. పెకేకండుీ వేద్విద్యక్క
లోపము కలిగిన నరుడు ఈ ఏకాద్శీ ఉపవ్యస్ము ఒకకమారు భకితతోచేసి వేద్ స్ంసాకరము
పందును. మహామునీ! పెక్కకమాట లేల. పంద్రానిది పంద్క పోవుటకానీ, నశంపని
ప్పపము కాని లేదు. బ్రాహైణోత్తమా! నాయనా! ప్పతాళమున మునిగిన భూమియే
స్వయముగా ఉపవ్యస్ వ్రత్మాచర్షంచనది. కనుక ఇందు విచారణతో పనిలేదు. పటుిద్ల
లేనివ్యనికి, నాసితక్కనక్క ఈ విధానమును ఉపదేశంప రాదు. దేవత్లను, బ్రహై జాిన
స్ంపనుిలను దేవష్టంచువ్యర్షకి దీనిని వినిపంపరాదు. అపపటకపుపడు ప్పపములను
పట్టపంచలు చేయు దీనిని గురుభకిత కలవ్యనికి ఒస్గవలయును. విధి ప్రకారముగా దీనిని
ఆచర్షంచువ్యనికి ఈ జనైముననే సౌభాగయము, ధ్నము, ధానయము, మంచ యిలాీలు
మొద్లగునవి కలుగును. భకితతో ఈఉత్తమమగు దావద్శీ కలపమును వినిపంచు వ్యడును,
వినువ్యడును, స్కల ప్పపముల నుండియు విముక్కత డగును” అని చెపెపను. (39)
40 వ అధ్యాయము - దురాాసఃక్థిత పౌషా ద్వాద్శ్రవ
ీ తవిధ్యన్ము
మరల దూరావసుడు ఇటుీ పలికెను. “అటేీ పౌషమాస్మున దేవత్లు స్ముద్రమును
చలికిర్ష. అపుపడు స్వయముగా జనారదనుడే తాబేలుగా అయెను. కరైరూపముగల ఆ హర్ష
నుదేదశంచ పుషయమాస్ శుద్ధ దావద్శ ఏరపడినది. ఏకాద్శనాట రాత్రియే ముందుగా
స్ంకలిపంచ సాినము మొద్లగు పనులు ముందువలెనే ఆచర్షంచ మునిశ్రేష్ట్రు! వేరేవరు
మంత్రములతో దేవదేవుడగు జనారధనుని ఆరాధింపవలయును. “ఓం కూరాైయ నముః”
అని ప్పద్ములను మొద్ట పూజించ “నారాయణాయ నముః” అని హర్ష నడుమును,
“స్ంకరిణాయ నముః” అని ఉద్రమును, “విశోకాయ” “ఉరోభవ్యయ నముః” అని
కంఠమును పూజింపవలయును. “ఓం నముః సుబాహవే” అని భుజములను, “నమో
విశాలాయ” అని శరసుసను, చక్రమును పూజింపవలయును. త్న పేరు పేరొకనుచు,
మంచవ్యస్నగల పూవులతో పెక్కక విధ్ములగు పండీతో చకకగా పూజించ ఆత్ని ముందు
మాలలు కటిన మెడగల కలశ్మును సాిపంచవలయును.

138
శ్రీవరాహ మహాపురాణము
త్న శ్కితననుస్ర్షంచ లోపల రత్ిములుగల బంగారు కలశ్మును ముందువలెనే
చేసి మంద్ర పరవత్ముతో కూడిన కూరైరూపుడగు విష్ోవును నేత్తతో నిండిన రాగిప్పత్ర
యందుంచ, దానిని కలశ్ముపై ఉంచ మరునాడు బ్రాహైణ్యన కొస్గవలయును. చకకని
ద్క్షిణలతో మరునాడు బ్రాహైణ్యలక్క శ్కితనిబటి భోజనముపెటి కూరై రూపముతో
దేవదేవుడగు నారాయణ్యని త్ృపత పరుపవలయును. పద్ప త్న అనుచరలతో
భుజింపవలయును. విప్రా! ఇటుీ చేసినచో అనిి తాపములును రూపుమాసిపోవును.
విచారము చేయవలదు. అటి స్త్యధ్రుైడు స్ంసార చక్రమును వద్లివైచ నిరైలము,
స్నాత్నము అగు హర్ష లోకమును పందును. అకకడికకకడ ప్పపములనిియు
నశంచపోవును. వ్యడు శ్రీమంతుడగును. భకితతో ఇటుీ చేసిన నరుని పెక్కక తొలిజనైముల
ప్పపములు అనిియు పట్టపంచలగును. మునుి చెపపన ఫలము నత్డు పందును.
వెనువెంటనే నారాయణ్యడు తుష్టి పందును అని చెపెపను. (40)
41 వ అధ్యాయము - దురాాసఃక్థిత మాఘ ద్వాద్శ్రవ
ీ తము
మర్షయొకమారు దూరావస్మహాముని స్త్యత్పునితో ఇటుీ పలెకను. “ఓ మునీ! పరమ
ధార్షైక్కడా! భూమిని తాలిిన వరాహదేవుని మొద్ట దావద్శని గూర్షి వినుము. అది
మాఘ మాస్మున శుకీ పక్షమున వచుిను. మునుపు చెపపన పద్ధత్త ప్రకారమే వివేకము
కలవ్యడు ఏకాద్శయందు స్ంకలపము, సాినము ఆచర్షంచ దేవుని అర్షింపవలయును.
ధూపము, నైవేద్యము, గంధ్ములతో అచుయతుని అర్షించ అత్ని ముందు నీరు నింపన
క్కంభమును ఉంచవలయును.
“ఓం వరాహాయనముః” అని ప్పద్ములను, “మాధ్వ్యయ నముః” అని
నడుమును, “క్షేత్రజాియ నముః” అని కడుపును, “విశ్వరూప్పయ నముః” అని హర్ష
వక్షమును “స్రవజాియ నముః” అని కంఠమును, “ప్రజాపత్యే నముః” అని శరసుసను,
"ప్రదుయమాియ నముః” అని భుజములను, “దివ్యయసాతయ నముః” అని సుద్రశనమును,
"అమృతోద్భవ్యయ నముః” అని శ్ంఖమును పూజింపవలయును. ఇది దేవ్యరిన యందు
పద్ధత్త. ఇటుీ అర్షించ ఆ క్కంభమున త్న శ్కిత మేరక్క బంగారము తోనో, వెండి తోనో
రాగితోనో ప్పత్రమును ఉంచవలయును. ఆ క్కంభమును అనిి విత్తనములతో నిండిన
దానినిగా జేసి శ్కిత ననుస్ర్షంచ అందు బంగారు వరాహ ప్రత్తమను ఉంచవలయును.

139
శ్రీవరాహ మహాపురాణము
కొండలతో, అడవులతో, చెటీతో కూడిన భూమినంత్టని కోర చవరతో ఎత్తతన వ్యడును,
మధువను రకకసుని చంపనవ్యడును, మాధ్వుడును, వరాహరూపమును తాలిినవ్యడు
అగు హర్షని బంగారు రూపముతో చేసి ఆ బీజములనిియు నింపన ప్పత్రలపై
నిలుపవలయును. తెలీని వస్త్రముల జంట కపపన రాగిప్పత్ర యందు నిలిప గంధ్ములతో,
పూవులతో పెక్కక విధ్ములగు నైవేద్యములతో అర్షింపవలయును. పూవుల రంగవలిీని
తర్షి ఆ రాత్రి అచట జాగరము చేయవలయును. హర్ష అవతారములను చదివింప
వలయును, భావించుచుండవలయును.
ఈ విధ్ముగా నియమమును పూర్షతచేసి తెలీవ్యర్షన పద్ప సూరుయడు ఉద్యించు
స్మయమున సాినము చేసి శుచయై హర్షకి మరల పూజచేసి ఆ ప్పత్రను ఉత్తమ
బ్రాహైణ్యనక్క స్మర్షపంపవలయును. వేద్ములను, వేదాంగములను ఎర్షగినవ్యడు, మంచ
నడవడికలవ్యడు, బుదిధమంతుడు, విష్ోభక్కతడుఅగు విప్రర్షికి విశేషముగా అర్షపంప
వలయును. అందుచేత్ స్రవశుభములు కలుగును. వరాహ ప్రత్తమరూపముననుని
హర్షదేవుని క్కంభముతో ప్పటు బ్రాహైణ్యనక్క దానమిచిన కలుగు ఫలమేమో చెపెపద్ను
వినుము. ఈ జనైము నంద్త్నికి సౌభాగయము, స్ంపద్, కాంత్త, తుష్టి కలుగును.
ద్ర్షద్రుడుగా ఉనివ్యడు ధ్నవంతుడగును. కొడుక్కలు లేనివ్యడు క్కమారుని పందును.
ద్ర్షద్ర దేవత్ వెనువెంటనే నశంచును. లక్ష్మి అపపటకపుపడు వచి చేరును. ఈ జనైము
నందు పరలోకము నందును కలుగు సౌభాగయమును గూర్షి ప్రాత్కాలపు కథ యొకట
కలదు. వినుము. ఈ లోకమున పూరవము వరధ్నువడను రాజుండెడివ్యడు. ఆ మహా
వరుడొకనాడు వేటకొరక్క అడవికి పోయెను. రాజు ఆ అడవి యందు మృగముల
గుంపులను చంపుచు, తెలియక అడవినడుమ త్తరుగుచు, మృగరూపమున ఉని
బ్రాహైణ్యలను చంపెను. అటుీ మృగరూపమున ఉనివ్యరు స్ంవరుతడను వ్యని పుత్రులు,
అనిద్ముైలు, ఏబది మంది. వేదాధ్యయనము నందు నిషు కలవ్యరు” అని తెలియజేయగా
స్త్యత్పుడు దూరావసుని “మహరీి! వ్యరే కారణమున మృగరూపమును ధ్ర్షంచర్ష? ఇది
వినుటక్క వేడుక కలదు. మ్రొకెకద్ను. నాక్క దానిని వినిపంపుము” అని ప్రార్షధంచనంత్ట ఆ
మహర్షి “వ్యరొకపుపడు అడవి కర్షగిర్ష. పుటి నంత్నే త్లిీని కోలోపయిన లేడిపలీలను చూచ
ఒకొకకక దానిని గ్రహించర్ష. భుజముపై నిలుపుకొనగా అవి చనిపోయెను. అంత్ అంద్రు

140
శ్రీవరాహ మహాపురాణము
దుుఃఖతులై త్ండ్రి కడ కర్షగి, మృగహింస్ చేయని వ్యరు కనుక ఇటుీ పలికిర్ష. ‘మహర్షి!
అపుపడే పుటిన అయిదు లేడి పలీలు మావలన మా నిమిత్తము లేకయే చనిపోయినవి.
అందువలన మాక్క ప్రాయశిత్మును విధింపుము.’ ‘నా త్ండ్రి హింస్ చేసినవ్యడు. నేనంత్
కంటెను ప్పప్పతుైడను. కనుక ప్పపకరుైలైన మీరు నాక్క పుత్రక్కలై పుటిర్ష. ఇపుపడు మృగ
చరైములు ధ్ర్షంచ నియమ జీవిత్ము గడుపుచు అయిదేండుీ త్తరుగుడు. మీరు
శుదుధలగుదురు’ అని త్ండ్రి యిటుీ పలుకగా ఆ కొడుక్కలు మృగచరైము ధ్ర్షంచ
ఏకాగ్రచత్తముతో శాశ్వత్మగు బ్రహైమును జపంచుచు అడవి లోనికి ప్రవేశంచర్ష. అటుీ
ఒక యేడు గడువగా వరధ్నవ మహారాజువ్యరు లేడీ రూపములతో త్తరుగు వనమునక్క
వచెిను. ఒక చెటుి మొద్ట మృగ చరైములను ధ్ర్షంచ జపము చేసికొనుచుని వ్యర్షని
చూచ ఆత్డు మృగములే యనుకొని కొటిగా, ఆ వేద్ప్పరాయణ చేయువ్యరు ఒకకమారుగా
మృత్తచెందిర్ష. మరణించన చకకని వ్రత్ములు బ్రాహైణ్యలను - చూచ ఆ రాజు
భయముతో వణకి పోవుచు దేవరాతుని ఆశ్రమము కర్షగెను. ‘ఓ మహామునీ! నాక్క
బ్రహైహతాయ ప్పత్కము కలిగినద్ని’ పలికెను. ఆ వధ్ వృతాతంత్ము మొద్ట నుండియు
చెపప ఆ రాజు పరమశోకము పైకొనగా పెద్ద పెటుిన ఏడెిను.
అటు విలపంచుచుని రాజవరుని గాంచ ఆ దేవరాత్ త్మహర్షి “రాజా!
భయపడుక్కము. నీ ప్పత్కమును నేను తొలగింతును. సుత్లమను ప్పతాళమున భూదేవి
మునిగిపోయినపుడు దేవదేవుడగు విష్ోవు వరాహరూపము తాలిి పైకెత్తతనటుీ నినుి
ఉద్దర్షంచెద్ను. బ్రహైహత్య ప్పపము చుటుికొని నినుి ఆ జనారదన దేవుడే స్వయముగా
ఉద్దర్షంచును” అని ముని యిటుీ పలుకగా ఆరాజు స్ంతోష్టంచ, ‘ఏవిధ్ముగా ఆ దేవుడు
నాయెడ ప్రస్నుిడగును? ప్రస్నుిడై నా ప్పపము నెటుీ రూపుమాపును?’ అని అడిగెను.
అత్డటుీ పలుకగా ఆ దేవరాతుడత్నికి ఒక వ్రత్మును ఉపదేశంచెను. ఆత్డును దానిని
చకకగా నొనర్షంచ పుషకలములైన భోగములననుభవించ అంత్యకాలమున బంగారు
విమానముతో ఇంద్రలోకమగు స్వరామున కర్షగెను. అర్యమును గొని దేవరాజు అత్ని
ఎదురుగా వెడలెను. అటుీ వచుిచుని ఇంద్రుని చూచ విష్ో కింకరులు – దేవరాజు నినుి
చూడరాదు. నీకంటే అత్డు త్క్కకవ త్పసుస కలవ్యడు - అనిర్ష. ఇటేీ లోకప్పలురంద్రు
ఆత్నికి కెదురుగా అర్షగిర్ష. వ్యర్షనంద్ర్షని విష్ోకింకరులు మీరంద్రు హనకరుైలని అత్ను

141
శ్రీవరాహ మహాపురాణము
చూచుటక్క వలు కాద్నిర్ష. ఇటీత్డు స్త్యలోకము తుది వరక్క వెడలెను. మరల మరణము
లేనిది, దాహము, ప్రళయము దాపుర్షంపనిది అగు లోకమున ఆ మహారాజు
కొనియాడుచుండగా ఈనాటకిని నిలిచయునాిడు. యజిపురుష్డు ప్రస్నుిడు కాగా
ఆత్డు అటి సిిత్త పందుటలో వింత్యేమి?
విధిని అనుస్ర్షంచ చేసిన ఒకొకకక వ్రత్ము కూడ ఈ జనైములు ఆయువు,
ఆరోగయము, స్ంపద్ అనువ్యనిని, పరమున ఉత్తమమగు అమృత్సిిత్తని ఒస్గును. నిండు
స్ంవత్సరము పూర్షతయైనచో నాలుగు రూపములు కల నారాయణ్యడు త్న పద్ము
నొస్గుటలో స్ందేహమేమి కలదు? ఆ కేశ్వుడు ప్పలస్ముద్రము చలుక్కనపుడు చేప
రూపుతాలిి వేద్ములను పైకి తెచెిను. అటేీ ఈ తాబేట రూపము రండవ విష్ో
స్వరూపము. ఆ పురుష్ణత్తముడు వరాహరూపము తాలిి భూమిని పైకెతెతను. అది మూడవ
వైషోవ రూపము అని వ్యక్రుచెిను. (41)
42 వ అధ్యాయము - దురాాసఃక్థిత ఫాలు
ా న్ ద్వాద్శ్రవ
ీ తము
అనంత్రము దూరావసుడు ఇటుీ పలెకను. అటేీ బుదిధమంతుడు ఫాలుానమాస్ము శుకీ
పక్షము దావద్శనాడు చెపపన పద్దత్త ప్రకారము ఉపవ్యస్ము ఉండి హర్షని ఆరాధింప
వలయును. “ఓం నరసింహాయ నముః" అని ప్పద్ములను, "గోవిందాయ నముః” అని
తొడలను, “విశ్వభుజే నముః” అని నడుమును, “అనిరుదాదయ నముః” అని రొముైను,
“శత్తకంఠయ నముః” అని కంఠమును, “పంగకేశాయ నముః” అని శరసుసను,
“అసురధ్వంస్నాయ నముః” అని చక్రమును, "తోయాత్ైనే నముః” అని శ్ంఖమును
పూజించ గంధ్మును, పుషపములను, ఫలములను స్మర్షపంపవలయును. సావమి ముందు
తెలీని వస్త్రములు రండు చుటిన ఘటము నుంచ, దానిపై రాగి ప్పత్రలో బంగారు నృసింహ
ప్రత్తమను శ్కితని బటి ఉంచవలయును. లేనిచో కొయయబొమైనైనను ఉంచవచుిను.
రత్ిములు లోపలగల ఘటము నందు సావమి ప్రత్తమ నుంచ చకకగా పూజింపవలయును.
దావద్శనాడు వేద్పండితుడగు బ్రాహైణ్యనక్క స్మర్షపంపవలయును. మునుపు వతుసడను
రాజు ఈ వ్రత్ము చేసి పందిన ఫలమును గూర్షి చకకగా తెలిపెద్ను.
పూరవము కింపురుష వరిమున మికికలి ధార్షైక్కడగు భారత్డును రాజుండెడి
వ్యడు. అత్నికి వతుసడను క్కమారుడు కలడు. అత్డు యుద్ధమున శ్త్రువులక్క ఓడి

142
శ్రీవరాహ మహాపురాణము
ధ్నమంత్యు కోలోపయి, ప్పద్చార్షయై పతి స్హిత్ముగా వనమున కర్షగెను. ఆ
వనమునంద్లి వసిష్ిని ఆశ్రమమున నివసించెను. కాలము గడచుచుండగా
వసిషుమహర్షి- "ఈ మహాశ్రమమున వసించుచునాివు. పనియేమి?" అని అడిగెను.
“పూజుయడా! నా కోశ్ము అపహర్షంచబడినది. నా రాజయము శ్త్రువుల ప్పలైనది. పగవ్యరు
నా స్ంకలపమును ద్బబ కొటిర్ష. నినుి శ్రణ్యజొచిత్తని. నాక్క ఉపదేశ్మును
అనుగ్రహింపుము" అని వతుసడు త్న సిిత్తని తెలిపెను. అత్డిటుీ పలుకగా వసిష్ుడత్నికి
ఈ దావద్శీ వ్రత్మును ఉపదేశంచెను. అత్డును దానిని స్రవమును విధిపూరవకముగా
ఆచర్షంచెను. ఆవ్రత్ము ముగిసిన విద్ప నరసింహభగవ్యనుడు స్ంతోషపడెను.
శ్త్రువులను రూపుమాపెడి చక్రమును ఆత్ని కొస్గెను. ఆ రాజవరుడు ఆఅస్త్రముతో త్న
రాజయమును గెలుచుకొనెను. రాజయమున నిలువదొక్కకకొని వేయిఅశ్వమేధ్ యాగములను
గావించెను. తుద్క్క ఆ శ్రేష్ుడు విష్ో లోకమను ఉత్తమ పద్ము గాంచెను. మునీ! ఇది
చాలా ధ్నయ వ్రత్ము, ప్పపములను హర్షంచునది. ఇటి దావద్శని గుర్షంచ మీక్క
ప్రయత్ిపడి చెపపత్తని. నీకోర్షకను బటి ఆచర్షంపుము అని చెపెపను. (42)
43 వ అధ్యాయము - దురాాసఃక్థిత ై చత
ీ ద్వాద్శ్రవ
ీ తము
మరల దూరావసుడు స్త్యత్పునితో “మునీ! ఇటేీ చైత్ర మాస్మునను స్ంకలనం
చేసికొని దేవదేవుడగు జనారధనుని ఆరాధింప వలయును. ఓం నమోవ్యమనాయ, అని
ప్పద్ములను, విషోవేనముః అని నడుమును, వ్యసుదేవ్యయనముః అని గరభమును
స్ంకరిణాయ నముః అని రొముైను, విశ్వభ్రుతే నముః అని కంఠమును, వోయమరూపణే
నముః అని శరసుసను, విశ్వజితే నముః అని బాహువులను, విష్ోవు యొకక ఆయుధాలను
వ్యని పేరులతో అనగా ప్పంచజనాయయ నముః అని శ్ంఖమును, సుద్రశనాయ నముః అని
చక్రమును పూజింపవలయును. ఈ పద్ధత్తతోడనే స్నాత్నుడగు దేవదేవుని అర్షించ,
మునుపట వలెనే ఉత్తర దిక్కకన రండు వస్త్రములతో క్కంభమును దేవుని ముందు
ఉంచవలయును. మునుపు చెపపన రాగిప్పత్ర యందు బంగారముతో వ్యమనుని ప్రత్తమను
శ్కిత మేరక్క చేయించ, తెలీని జనిిద్ము కల ఆ పటి రూపును నిలుపవలయును.
ప్రకకభాగమున కమండలమును, గొడుగును, ప్పదుకలను, జపమాలను, ద్రాభస్నమును
ఉంచవలయును. ఈ పర్షకరములతో కూడిన వ్యమనమూర్షతని తెలీవ్యర్షన పద్ప

143
శ్రీవరాహ మహాపురాణము
బ్రాహైణ్యనక్క ‘వ్యమనరూపుడైన విష్ోవు ప్రీత్తనందుగాక’ అని పలుక్కచు
దానమీయవలయును. నెలపేరు కలియునటుీగా వ్యమనుని అవతారమును భావించుచు
ప్రీత్తనొందుగాక అని చెపుప చుండవలయును. అనిింట్ట ఇదే విధానము చెపపబడింది.
పూరవము హరయశువడను రాజు పేరు వినవచుిచుండెను. అత్డు స్ంతానము
లేనివ్యడు. గొపప త్పస్సంపద్ గల క్కమారుని కోరుచు త్పసుస చేస్ను. ఇటుీ పుత్రుని
కొరక్క త్పసుస చేయుచుండగా విష్ోవు బ్రాహైణ రూపమును దాలిి, ఆత్ని కడక్క
వచెిను. “రాజా! త్పసుసచేత్ నీవు కోరునదేమి?” అని అడిగెను. “పుత్రుల కొరక్క త్పసుస”
అని అత్డు బదులు చెపెపను. అంత్ ఆ రాజుతో ఆ బ్రాహైణ్యడు ఇటుీ - పలికెను. “రాజా!
ఈ దావద్శీవ్రత్ విధానమునే ఆచర్షంపుము” అని ఆ ప్రభువు అద్ృశుయడాయెను. రాజును ఆ
వ్రత్మును మంత్ర స్హిత్ముగా వెంటనే ఆచర్షంచెను. ద్ర్షద్రుడు, బుదిదమంతుడు అగు
జోయత్తరాారుాడను బ్రాహైణ్యనక్క ఆ వ్యమనమూర్షతని దాన మొస్గెను. “స్ంతానము లేని
అదిత్తకి స్వయముగా కొడుకై జనిైంచత్తవి. అటేీ నాక్కను ఆ స్త్యము తోడనే శ్రేష్ుడగు
పుత్రుడు కలుగుగాక!” అని మంత్ర పూరవకముగా ప్రార్షించుచు ఈ విధితో ఆత్డు
దానమొస్గెను. ఓ మునీ, ఆత్నికి క్కవలాశువడని పేరొందిన పుత్రుడు కలిగెను. అత్డు
ఎదిగి చక్రవర్షత, మహాబలుడు అయాయడు. దీనివలన స్ంతానము లేనివ్యడు పుత్రులను,
ధ్నము లేనివ్యడు ధ్నమును, రాజయము కోలోపయినవ్యడు రాజయమును, మరణించనవ్యడు
విష్ో పురమును పందును. అచట బహుకాలము కీర్షతనొంది మరల మానవ లోకమునక్క
వచిన ఆ ధ్వశాలి నహుష్ని క్కమారుడు యయాత్త వలె చక్రవర్షత యగును. (43)
44 వ అధ్యాయము - దురాాసఃక్థిత ై వశ్రఖ ద్వాద్శ్రవ
ీ తము
ఇంకను దూరావసుడు ఇటుీ తెలెపను. “వైశాఖమాస్మున కూడ జనుడిటేీ స్ంకలిపంచ,
మునుపు చెపపనటుీ సాినము మొద్లగునవి ఆచర్షంచ దేవ్యలయమున కరుగవలయును.
అచట భకితతో హర్షని 'ఓం నమో జామద్జాియయ' అని ప్పద్ములను, 'స్రవధార్షణే' అని
ఉద్రమును, 'మధుసూద్నాయ' అని నడుమును, ‘శ్రీవత్సధార్షణే’ అని రొముైను,
'క్షత్ప్ంత్కాయ' అని భుజములను, 'శత్తకంఠయ' అని కంఠమును, స్వనామంతో
శ్ంఖచక్రాలను - అనగా 'ప్పంచజనాయయ' అని శ్ంఖమును, 'సుద్రశనాయ' అని
చక్రమును, 'బ్రహాైండ ధార్షణే' అని శరసుసను, పూజించ నమస్కర్షంచ ఎదుట ఒక ఘటం

144
శ్రీవరాహ మహాపురాణము
ఉంచ అర్షింపవలయును. ఇటుీ కొలిచ బుదిధశాలి మునుపట వలెనే రండు బటిలు
చుటినదియు, మూసినదియునగు ఘటమును ఆ దేవుని ముందు నిలుపవలయును.
జమద్గిి త్నయుడని పేరొందిన పరశురాముని, కషిములు పోకారుివ్యనిని, వెదురు
ప్పత్రతో నిర్షైంచ అందు ఉంచవలయును. అత్ని క్కడిచేత్త యందు గొడడలిని ఏరపరుప
వలయును. సుగంధ్ములు గల పెక్కక విధ్ములగు పూవులతో పూజింప వలయును. పద్ప
దేవుని ముందు భకితతో జాగరము చేయవలయును. తెలీవ్యర్షన పద్ప (సూరోయద్యమైన
త్రువ్యత్) ఆ క్కంభమును బ్రాహైణ్యనక్క స్మర్షపంపవలయును. ఇటుీ నియమముతో
కూడి వ్రత్ము చేయువ్యడు పందు ఫలము చెపెపద్ను. వినుము.
పూరవము వరసేనుడను మహాబలము గల రాజుండెడివ్యడు. అత్డు పుత్రులు
లేనివ్యడు. గొపప శ్కితతో తవ్రమగు త్పసుస చేస్ను. అటుీ ఘోరమైన త్పసుస చేయుచుని
అత్నిని అలీంత్ దూరము నుండి చూచ యాజివలకయ మహాముని ఆత్ని కడక్క వచెిను.
గొపప ముఖవరిసుసగల ఆ ఋష్ట వచుిచుండగా చూచ రాజు దోయిల్కగిా ఆత్ని
కెదురేగెను. ఆత్ని పూజలంది ముని “రాజా! ధ్రైజా! దేనికొరక్క త్పసుస చేయుచునాివు?
నీవు స్ంకలిపంచన ఫలమేమి?” అని అడిగెను. “పుణాయతుైడా! నేను అపుత్రుడను. నాక్క
పుత్ర స్ంతానము లేదు. కావున త్పసుస చేత్ నా దేహమును కషిపెటుిచునాిను” అని
వినివించగా “రాజా! చాలా కషిమైన ఈ త్పసుస వలదు. నీక్క కొంచెము ప్పట కేీశ్ముతో
పుత్రుడు లభంచును. స్ంశ్యింపక్కము అని యజివలకయ మహాముని తెలుపగా ఆ
రాజు“బ్రాహైణోత్తమా! తేలిక శ్రమతో నాక్క పుత్రుడెటుీ కలుగును. నీక్క మ్రొకెకద్ను.
నాయందు ప్రీత్త కలవ్యడవై నాక్క దానిని బోధింపుము” అని ఆ రాజటుీ పలుకగా ఆ ముని
అత్నికి వైశాఖమాస్మున శుకీపక్షమున దావద్శ నాడు చేయవలసిన ఆ పూజను గూర్షి
వివర్షంచెను. పుత్రులను కోర్షన ఆ రాజు, విధానము ననుస్ర్షంచ, ఉపవ్యస్ము ఉండి ఆ
వ్రత్మాచర్షంచ పరమధార్షైక్కడగు నలమహారాజును పుత్రునిగా పడస్ను. ఈనాటకిని ఆ
నలుని పుణయశోీక్కడని కీర్షతంచుచునాిరు. “ఓ మహామునీ! ఈ వ్రత్మును ఆచర్షంచువ్యనికి
ధ్నము, విద్య, చకకని ముఖకాంత్తగల మంచ క్కమారుడు కలుగును. ఇది ఒక
అప్రధానమగు ఫలము. ఈ లోకమున ఇటి ఫలమందుట ఏమి చత్రము. పరలోకము
మాట వినుము. ఒక కలపకాలము బ్రహైలోకమున అపసరస్ల గణములతో విలాస్ముగా

145
శ్రీవరాహ మహాపురాణము
గడిప మరుస్ృష్టియందు చక్రవర్షతయై జనించును. ముపపదివేల స్ంవత్సరములు
జీవించును. స్ంశ్యమిందు లేదు అని చెపెపను. (44)
45 వ అధ్యాయము - దురాాసఃక్థిత జ్యాష
ీ ద్వాద్శ్రవ
ీ తము
దూరావసుడు ఇటుీ పలికెను. మానవుడు జేయషు మాస్మునందును ఇటేీ స్ంకలిపంచ
పరమదేవుని పెక్కక తరులగు పూవులతో అర్షింపవలయును. 'ఓం నమో
రామాభరామాయ' అని ప్పద్ములను ముందుగా పూజింపవలయును. 'త్రివిక్రమాయ
నముః' అని కటని, 'ధ్ృత్విశావయ నముః' అని ఉద్రమును, 'స్ంవత్సరాయ నముః' అని
రొముైను, 'స్ంవరతకాయ నముః’ అని కంఠమును, ‘స్రావస్త్రధార్షణే నముః' అని
బాహువులను, స్వనామాలతో శ్ంఖచక్రాలను, ‘స్హస్రశరసే నముః’ అని ఆ మహాతుైని
శరసుసను పూజింపవలయును. పద్ప మునుపట వలెనే క్కంభమును నిలుపవలయును.
ఏదేని కోర్షకగల పురుష్లు జమిలి వస్త్రముతో చుటిన బంగారపు రామలక్షమణ్యల
ప్రత్తమలను విధానము ప్రకారము అర్షించ, మరునాట ప్రభాత్మున బ్రాహైణ్యనక్క
మనుఃపూరవకముగా దాన మీయవలెను. మునుపు పుత్రులు లేని ద్శ్రధ్ మహారాజు వసిషు
మహర్షిని చకకగా పూజించ, స్ంతానము గూర్షి అడిగెను.
ఆ బ్రాహైణ్యడు పూరవకాలపు రహస్యము నెర్షగి, ఆ ద్శ్రధున కిదియే
విధానమును ఉపదేశంచెను. ఆత్నికి ఆ విష్ోవు స్వయముగా రాముడను పేరుతో,
మహాబలము గల పుత్రుడై జనిైంచెను. అవయయుడగు విష్ోవు మికికలి స్ంతోషము చెంది ఆ
మహారాజునక్క నాలుగు రూపములతో పుటెిను. ఇది ఇహలోక విషయము నీక్క చెపపత్తని.
పరలోక విషయమును ఇటుపై చెపెపద్ను వినుము. పదునలుగురు ఇంద్రుల జీవిత్ కాలము
స్వరామున ఉండి భోగములను అనుభవించును. ముగిసిన త్రువ్యత్ మరల మనుజుడై
నూరు యజిములు చేయు మహారాజు అగును. అటి పురుష్నికి స్రవప్పపములు
నశంచును. స్ంపూరోము, శాశ్వత్ముఅగు నిరావణమును పందును. (45)
46 వ అధ్యాయము - దురాాసఃక్థిత ఆషాఢ ద్వాద్శ్రవ
ీ తము
అనంత్రము దూరావసుడు ఇటుీ పలెకను. మనుజుడు ఆష్ట్రఢమాస్మునందును ఇటేీ
స్ంకలిపంచ విధి పూరవకముగా ఆ పరమ దైవమును గంధ్ పుషపములతో పెక్కక
విధ్ములుగా పూజింపవలయును. 'ఓం నమో వ్యసుదేవ్యయ' అని ప్పద్ములను,

146
శ్రీవరాహ మహాపురాణము
‘స్ంకరిణాయ నముః' అని నడుమును, 'ప్రదుయమాియ నముః' అని కడుపును, 'అనిరుదాధయ
నముః' అని రొముైను, 'చక్రప్పణయే నముః' అని భుజములను, 'భూపత్యే నముః' అని
కంఠమును, వ్యని పేరులతో శ్ంఖ చక్రములను (నముః ప్పంచజనాయయ, నముః
సుద్రశనాయ అని) 'నముః పురుష్ట్రయ' అని శరసుసను పూజింపవలయును. బుదిధశాలి
యగు నరుడు ఇటుీ అర్షించ మునుపట వలెనే వస్త్రములు చుటిన ఘటమును నిలుప
వలయును. దానిపై నాలుగు వూయహములుగల స్నాత్నుడగు వ్యసుదేవుని బంగారు
ప్రత్తమను నిలుపవలయును. విధి ననుస్ర్షంచ గంధ్ పుష్ట్రపదులతో క్రమముగా దేవుని
అర్షించ, వేద్మును అధ్యయనము చేయువ్యడు, చకకని నియమములు గలవ్యడును అగు
బ్రాహైణ్యనక్క దానిని దానమీవలెను. ఇటుీ నియమములతో కూడినవ్యడు పందు పుణయ
మెటిదో తెలిపెద్ను వినుము.
యదువంశ్మును పెంపందించెడు వసుదేవుడను రాజుండెడివ్యడు. అత్ని భారయ
దేవకి, ఆమెయు అత్నితో స్మానముగ వ్రత్ముల నాచర్షంచునటిది. పత్త ధ్రైమున శ్రద్ధ
కలదియు, పత్తవ్రత్యుఅగు ఆ దేవకి స్ంతానము లేనిదాయెను. పెద్ద కాలము గడచన
గడచన పద్ప ఆ వసుదేవుని ఇంటకి నారదుడు వచెిను. వసుదేవుడు అత్నిని భకితతో
పూజింపగా నారదుడు ఇటీనెను. “వసుదేవ్య! నాకొక దేవ కారయము కలదు. వినుము, ఈ
కథను విని నేను త్వరగా నీ కడక్క వచిత్తని. యదువరా! దేవత్ల స్భలో నేను భూదేవిని
చూచత్తని. దేవత్లారా! నేనీ భారమును మోయజాలక్కనాిను అని పలుకచునిది.
దేవతోత్తములారా! సౌభుడు, కంసుడు, జరాస్ంధుడు, ఇంకను నరక్కడు ప్పంచాలురు,
భోజులు, ఇంకను బలవంతులయిన దానవులు అంద్రు కూడి ననుి పీడించుచునాిరు,
వ్యర్షని చంపుడు” అని పృథ్వవి యిటుీ పలుకగా ఆ దేవత్లు, మనసులో నారాయణ్యని
భావించర్ష. ఆ దేవదేవుడు త్త్ క్షణమున అచట ప్రత్యక్షమై, దేవత్ల పెద్ద ఆ విష్ోవు ఇటుీ
పలికెను : దేవత్లారా! ఈ పనిని నేను మనుష్యని వలె మరతయ లోకమున కర్షగి స్వయముగా
సాధింతును. మర్షయు, ఆష్ట్రఢమాస్మున శుకీపక్షము నాడు భరతతోప్పటు ఉపవ్యస్ముని
మానవ స్త్రీ కడుపున నేను జనిైంతును” ఇటీని దేవుడు వెడలిపోయెను. నేను స్వయముగా
ఇటు వచిత్తని. పుత్రులు లేని నీకిది తెలియజెపతని. నీవు భారయతో ప్పటు ఉపవ్యస్ముండి
పుత్రుని పంద్ద్వు. స్ంశ్యము లేదు” అని చెపపగా వసుదేవుడు ఇటుీ ఈ దావద్శీ

147
శ్రీవరాహ మహాపురాణము
వ్రత్మును చేసి క్కమారుని, గొపప స్ంపద్ను. పుత్రులతో, పౌత్రులతో కూడినవ్యడై,
పంద్ను. రాజయ స్ంపద్ను అనుభవించ, తుద్క్క అత్డు పరమగత్త నంద్ను. మునీ!
ఆష్ట్రఢమాస్ము నంద్లి విధిని నీక్క తెలిపత్తని. (46)
47 వ అధ్యాయము - దురాాసఃక్థిత శ్ర
ీ వణ ద్వాద్శ్రవ
ీ తము
మునివరాయ స్త్యత్ప్ప! శ్రావణ శుద్ధ దావద్శనాడు జనారదనుడను పరమ
దైవమును కొలువవలయును. “ఓం నమోదామోద్రాయ' అని ప్పద్ములను, 'నమో
హృషీకేశాయ' అని నడుమును, 'నమస్సనాత్నాయ' అని కడుపును, 'నముః శ్రీవత్సధార్షణే'
అని వక్షమును 'నమశ్ిక్రప్పణయే' అని భుజములను, 'నమోహరయే' అని కంఠమును,
‘నముః ముంజకేశాయ' అని శరసుసను, 'నమో భద్రాయ' అని శఖనూ పూజింపవలయును.
ఇటుీ బాగుగా అర్షించ మునుపట వలెనే క్కంభమును పెటివలయును. వస్త్రములు ఉంచ
దానిపై దామోద్ర నామము గల దేవదేవుని బంగారు ప్రత్తమను నిలుపవలయును. ఆ
దేవుని చకకగా గంధ్పుష్ట్రపదులతో విధి ననుస్ర్షంచ క్రమముగా పూజించ వెనుకటవలెనే,
ఆ ప్రత్తమను వేద్వేదాంగములను తుద్ముటి అధ్యయనం చేసిన బ్రాహైణ్యన
కొస్గవలయును. ఇటుీ నియమము ప్పటంచనవ్యడు పందు ప్రభావమును నా వలన
వినుము. శ్రావణమాస్ము నందు చేయవలసిన విధానమును చెపపత్తని. ఆ దావద్శీ వ్రత్
ప్రభావమును, ప్పపమును రూపుమాపు దానిని తెలిపెద్ను వినుము.
పూరవము కృత్యుగమున నృగుడను మహాబలము గల రాజుండెను. ఆత్డు
ఒకపుపడు వేటయందు త్గుల్కకని మనసుతో ఘోరమగు అడవిలో త్తరుగాడుచు ఒక
స్మయమున గుఱ్ఱము గుంజుకొని పోవగా పెద్ద పులులు, సింహములు, ఏనుగులు
మొద్లగు వ్యనితో నిండిన ఘోరమగు అడవి మధ్యములోనికి పోయెను. ఒంటర్షయగు ఆ
రాజు అచట గుఱ్ఱమును వద్లి ఒక చెటుి నీడను ద్రభలు పరచుకొని దుుఃఖముతో
నిద్రించెను. ఆ రాత్రి పదునాలుగు వేలమంది బోయవ్యండ్రు మృగములను చంపుటకై
అచటకి వచి, రాజు చుటుిను చేర్షర్ష. అచట వ్యరు బంగారు నగల అలంకారములు
గలవ్యడును, మికికలి తవ్రముగా ఉనివ్యడును, గొపప తేజసుసతో వెలిగిపోవుచునివ్యడును,
నిద్రించుచునివ్యడును అగు ఆ నృగమహారాజును గాంచర్ష. వ్యరును త్వరత్వరగా పోయి
త్మ ప్రభువునక్క నివేదించర్ష. వెనువెంటనే అచిటక్క వచి అత్డును రత్ిములు,

148
శ్రీవరాహ మహాపురాణము
బంగారము కొలీగొటుిటకై ఆత్నిని చంపబోయెను. గుఱ్ఱమును కూడ వశ్పరుచుకొనుటకై
ఆ ఆటవిక్కలు నిద్రించుచుని రాజును చేరుకొని పటుికొనుటక్క ప్రయత్తించర్ష. ఇంత్లో ఆ
రాజు శ్రీరము నుండి తెలీని ఆభరణములు, మాలలు, చంద్నములు తాలిిన ఒక స్త్రీ
వెలువడెను. ఆమె లేచ చక్రమును గొని ఆ మేీచుఛలనంద్ర్షని కూలవైచెను. ఆ దేవి ఆ
దొంగలమూకలను చంప మరల ఆ రాజు దేహములోనికి ప్రవేశంచెను. రాజంత్ మేల్కకని
చచిపడిన మేీచుిలను, త్న దేహములో కలసిపోయిన ఆ నార్షని కాంచెను. గుఱ్ఱమెకిక ఆ
రాజు వ్యమదేవుని ఆశ్రమమున కర్షగెను. అచట భకితతో ఆ మహర్షిని “సావమీ! ఆమె
ఎవరు? ఆ చచిన వ్యరవరు? దీనిని నాక్క తెలుపుము. ప్రస్నుిడవగుము” అని అడిగెను.
రాజా! నీవు పూరవజనైమున శూద్రజాత్తవ్యడవు. ఒక బ్రాహైణ్యడు శ్రావణమాస్ శుకీపక్ష
దావద్శ నాట వ్రత్మును ఉపదేశంచుచుండగా వింటవి. విధిపూరవకముగా నీవు భకితతో ఆ
త్తథ్వనాడు ఉపవ్యస్ ముంటవి. దాని వలన నీక్క రాజయము లభంచనది. ఆ దేవి అనిి
ఆపద్ల యందును నినుి రక్షించుచునిది. ఆ ప్పప్పతుైలు, క్రూరులు అగు మేీచుఛలను
స్ంహర్షంచనది ఆమెయే. నినుి రక్షించన ఆమె శ్రావణ శుద్ధ దావద్శ. ఆమె ఒకకతెయే
ఆపద్లయందు రక్షించును. ఒకకతెయే సామ్రాజయము నిచుిను. ఇంక ఈ పండ్రండు
దావద్శుల స్ంగత్త చెపపనేల? వ్యరు ఇంద్ర పద్వి కూడ త్పపక లభసుతంది” అని వ్యమనుడు
రాజుక్క తెలిపెను. (47)
48 వ అధ్యాయము - దురాాసఃక్థిత భాద్
ీ పద్ ద్వాద్శ్రవ
ీ తము
మహాత్పునితో త్న ప్రస్ంగమును కొనసాగించుచు ఇంకను దూరావసుడు ఇలా
చెపెపను. అదేవిధ్ముగా భాద్రపద్మాస్ము శుకీపక్షమున దావద్శనాడును స్ంకలపము
చేసికొని విధి పూరవముగా పరమేశ్వరుని అర్షింపవలయును. “ఓం నముః కలికనే” అని
ప్పద్ములను, 'నమో హృషీకేశాయ' అని నడుమును, 'నమో మేీచి విధ్వంస్నాయ’,
‘జగనూైరతయే’ అని ఉద్రమును, ‘నముః శత్తకంఠయ’ అని కంఠమును, 'నముః
ఖడప్పణయే’ అని భుజములను, 'నమశ్ితురుభజాయ' అని హస్తములను, 'నమో
విశ్వమూరతయే' అని శరసుసను పూజింపవలయును. మేధావియగు నరుడు ఇటుీ కొలిచ
మునుపటవలెనే ఆ దేవుని ముందు ఘటమును నిలుపవలయును. అందు బంగారు కలిక
ప్రత్తమను ఉంచవలయును. తెలీని రండు వస్త్రములతో దానిని కపప గంధ్ములతో,

149
శ్రీవరాహ మహాపురాణము
పూవులతో అలంకారము చేయవలయును. మరుస్ట దినము సూరోయద్య కాలమున
చకకగా శాస్త్రములు అధ్యయనము చేసిన విప్రునక్క దానమీయ వలయును. ఇటుీ చేసినచో
నేమగునో చెపెపద్ను వినుము.
పూరవము కాశీ పురమున విశాలుడను రాజుండెను. జాితులు అత్ని రాజయమును
అపహర్షంపగా అత్డు గంధ్మాద్న పరవత్మును ప్రవేశంచెను. ఆ పరవత్ము లోయలో
బద్ర్ష అను అంద్మైన ప్రదేశ్మున రాజయము, స్ంపద్ కోలోపయిన ఆ రాజు నివసించెను.
పురాణ్యలు, స్రవదేవత్ల మ్రొక్కకలు కొనువ్యరు, ఋష్ట శ్రేష్ులు నగు నరనారాయణ్యలు
ఒకనాడు అకకడక్క విచేిసిర్ష. అంత్క్కముందే అచటక్క వచి, పరబ్రహై స్వరూపము,
పరంధామము అగు విష్ోనామక త్త్తవమును ధాయనించుచుని రాజును వ్యరు చూచర్ష.
నశంచన ప్పపములు గల ఆ రాజును చూచ వ్యరు ప్రీతులై “రాజేంద్రా! మేము వరముల
నిచుిటకై వచిత్తమి. వరము కోరుకొనుమని” పలికిర్ష. “మీరవరో నేనెఱుగను. ఎవర్ష
వరమును గ్రహింతును? నేను దేనిని ఆరాధించుచునాినో దాని నుండి మంచ వరము
కోరుదును” అని అత్డటుీ పలుకగా వ్యరు “రాజా! నీవెవనిని ఆరాధించుచునాివు.
ఎవనిని వరము వేడుచునాివు? తెలియ వేడుకయైనది. చెపుపము” అనిర్ష. వ్యరటీనగా రాజు
'నేను విష్ోవును ఆరాధించుచునాిను' అని పలికి ఊరక్కండెను. వ్యరు మరల ఇటీనిర్ష.
“రాజా! మేమాదేవుని ప్రసాద్మువలననే వరమును ఇచుిచునాిము. నీ వరమును గూర్షి
చెపుపము. నీ మనసున నేమి కలదు?” అని పలుకగా “నాక్క యజేిశ్వరుడగు దేవుని పెక్కక
విధ్ములగు ద్క్షిణలు గల యజిములతో పూజించు స్మరధత్ కలుగునటుీగా వరము
నొస్గుడు” అని అడిగాడు. అపుపడు నరుడు “లోక్కలక్క దార్ష చూపు దేవుడు నారాయణ్యడు
స్వయముగా నాతో ప్పటు లోకముల మేలును కాంక్షించ బద్రీవనమునందు త్పసుస
చేయుచుండును. త్రువ్యత్ ఇత్డు మొద్ట మత్సయమాయెను. త్రువ్యత్ తాబేట
రూపుతాలెిను. పద్ప వరాహమాయెను. అటుపై నరసింహుడాయెను. వ్యమనుడు,
పరశురాముడు, రాముడు, కృష్ోడు అను అవతారముల నెతెతను. ఈత్డు బుదుధడై జనులను
మోహ పెటెిను. పగవ్యరగు మేీచుిలను, దొంగలను మరల రూపుమాప ఈ భూమిని
స్వసుిరాలిని గావించెను. ఆ భగవ్యనుడిత్డే హర్ష. స్మస్త జాినమును పంద్గోరువ్యరు
మత్సయ రూపుడగు హర్షని పూజింపవలయును. త్న వంశ్మును ఉద్దర్షంచు కొనుటక్క

150
శ్రీవరాహ మహాపురాణము
కూరైరూపుడగు దేవునర్షింపవలయును. స్ంసార స్ముద్రమున మునిగినవ్యడు
వరాహరూపుడగు హర్షనర్షింపవలయును. ప్పపభయము కల నరులు నరసింహ
రూపమును పూజింపవలయును. మోహము నశంచుటక్క వ్యమనుని, ధ్నము కొరక్క
పరశురాముని, క్రూరులగు శ్త్రువుల వినాశ్నము కొరక్క ద్శ్రథరాముని కొలువ
వలయును.” ఇటుీ పలికి ఆ నరమహర్షి ఆత్నికి ఈ దావద్శీ వ్రత్మున గూర్షియే
తెలియజేస్ను. ఆత్డును ఆ వ్రత్ము కావించ చక్రవర్షత ఆయెను. ఆత్ని పేరు మీదుగనే
బద్ర్ష 'విశాల' అను పేరు పంద్ను. ఆత్డు ఇహజనైమున రాజై, తుదికి అడవి కేగెను.
అచట పెక్కక విధ్ములగు యజిములు ఆచర్షంచ తుదికి నిరావణమును పంద్ను. (48)
49 వ అధ్యాయము - దురాాసఃక్థిత ఆశ్ాయుజద్వాద్శ్రవ
ీ తము
దూరావసుడు ఇటుీ పలికెను. ఈ విధ్ముగనే ఆశ్వయుజ మాస్మున శుకీపక్ష దావద్శనాడు
స్ంకలిపంచ స్నాత్నుడగు పద్ైనాభ దేవుని అభయర్షింపవలయును. 'ఓం నముః
పద్ైనాభాయ' అని ప్పద్ములను, 'నముః పద్ైయోనయే' అని నడుమును, 'నముః
స్రవదేవ్యయ' అని ఉద్రమును, 'నముః పుషకరాక్షాయ' అని రొముైను, 'అవయయాయ
నముః' అని చేతులను, అటేీ మునుపటవలె అస్త్రములను పూజింపవలయును. 'నముః
ప్రభవ్యయ' అని శరసుసను పూజించ మునుపట వలెనే క్కంభమును నిలుపవలయును.
దానియందు బంగారముతో చేసిన పద్ైనాభదేవుని ప్రత్తమను నిలుపవలయును. గంధ్
పుష్ట్రపదులతో క్రమముగా ఆ దేవుని పూజించ మరునాడు ఉద్యమున బ్రాహైణ్యనక్క
నివేదింపవలయును. ఇటుీ చేయగా కలుగు పుణయ మెటిదియో చెపెపద్ను వినుము.
కృత్యుగమున భద్రాశువడను గొపప శ్కిత స్ంపద్ గల రాజుండెడివ్యడు. అత్ని పేరుతో
భద్రాశ్వమను దేశ్ము ఏరపడెను. ఒకపుపడత్ని యింటకి అగసుతయడు వచి, 'నీ యింట ఏడు
రాత్రులు ఉందును' అని పలికెను. ఆ రాజు త్లవంచ అటేీ “ఉండుడు” అని పలికెను.
అత్నికి మికికలి సౌంద్రయవత్తయగు కాంత్తమత్త అను భారయ కలదు. ఆమె ముఖకాంత్త
పండ్రండుగురు సూరుయలక్క స్మానమై యొపెపడిది మర్షయు ఆమెక్క అయిదు వంద్ల
మంది స్వతులును కలరు. వ్యరంద్రు కాంత్తమత్త భయము చేత్ మనసు మనసులో
లేనివ్యరై బానిస్లవలె ప్రత్తదినము ఆమెక్క సేవలు చేయచుండిర్ష.

151
శ్రీవరాహ మహాపురాణము
రూపము, తేజసుసగల ఆ సుంద్ర్షని, భయముతో ఆమెక్క సేవలు చేయుచుని స్వతులను
అగసుతయడు చూచెను. రాజు మాత్రము ఆమె ముదుదమొగమునే చూచుచుండెడివ్యడు. ఇటి
మహాసుంద్ర్ష యగు రాణిని చూచ,’ రాజా! మేలుమేలని’ అగసుతయడు ఆనంద్ముతో
పలికెను. అగసుతయడు గొపప ప్రభగల ఆ రాణిని చూచ రండవ దినమునందును 'అహో
చరాచర జగమంత్యు కొలీగొటి బడినది, కొలీగొటిబడినది' అని పలికెను. మూడవనాడు
ఆత్డు ఆమెను చూచ ఇటీనెను. 'పరమేశ్వరుడగు గోవిందుని అయోయ! ఈ మూఢులు
తెలియక్కనాిరు. ఆ సావమి ఒకక దినమున ఈ రాజునెడ తుష్టినంది ఫలమునంత్టని
ఒస్గియునాిడు.' నాలావ దినమున ఆ మహర్షి రండు చేతులు పైకెత్తత యిటుీ పలికెను :
“జగనాిథ! మేలుమేలు, స్త్రీలు మేలు, శూద్రులు మేలు, బ్రాహైణ్యలు, వైశుయలు మేలు
మేలు- భద్రాశావ! నీవు గొపప వ్యడవు. అగస్తయ! నీక్క మేలు మేలు. ప్రహాీదా! నీక్క శుభము
శుభము. ధ్రువ్య! మహావ్రతా! మేలు” అని ఇటుీ పలుక్కచు రాజుకడ అగసుతయడు పెద్దగా
నర్షతంచెను. పతిస్హితుడైన ఆ రాజు ఇటుీని ఆ అగసుతయని గాంచ, “బ్రాహైణోత్తమా! నీ
ప్రమోద్మునక్క కారణమేమి? ఏల ఇటుీ నృత్యము చేయుచునాివు?” అని అడిగెను.
“అయోయ! రాజా! నీవు ప్పడురాజవు. మూరుఖడవు. ఈ నీ సేవక్కలంద్రు మూరుఖలు. నీ
పురోహితులు, అయోయ! ఎంత్ మూరుఖలు! నా అభప్రాయమును ఎరుగక్కనాిరు”. ఇటుీ
పలుకగా రాజు చేతులు జోడించ, “మహర్షి! నీవు పలికినది మేమెరుగక్కనాిము.
మాయందు అనుగ్రహము కలవ్యడవై తెలుపుము”, అని పలికెను అందులక్క అగసుతడు
“ఈ నీరాణి పూరవము విదిశాదేశ్ నగరపు వైశుయడు హర్షద్తుతని దాసి, అపుపడు కూడా
ఈమె నీ భారయయే. నీవు ఆ హర్షద్తుతని సేవక్కడవగు శూద్రుడవు. ఓమహామత!ఆ కోమట
ఆశ్వయుజమాస్ దావద్శనాడు నియమము నందుండి స్వయముగా విష్ోని ఆలయమున
కర్షగి పుషపములతో, ధూప్పదులతో హర్షని అభయర్షించ రక్షప్పలక్కలగు మీయిరువురను
దీపములు ఆరక్కండా చూచుటకై నియోగించ, త్న యింట కర్షగెను. వైశుయడటీరుగగా
మీర్షరువురు దీపములను ఎగదోసూత, తెలీవ్యరు వరక్క మేల్కకని యటేీ ఉండిపోత్తర్ష.
త్రువ్యత్ కాలము గడువగా ద్ంపతులు మీర్షరువురు మరణించత్తర్ష. ఆ పుణయము చేత్ నీక్క
ప్రియవ్రతుని గృహమున పుటుిక కలిగినది.

152
శ్రీవరాహ మహాపురాణము
త్నది కాకపోయినను హర్ష ఆలయమున దీపపు వత్తతని ఎగదోసిన పుణయము చేత్ ఆ వైశుయని
దాసియగు ఈమె నీక్క పత్తి అయినది. ఇక త్న సొముైతో విష్ోని ముందు దీపము
వెలిగించన వ్యని పుణయమెటిదో లెకికంచుట సాధ్యము కాదు. అందుచేత్ హరీ సాధు సాధు
అని నేనంటని.”
“వివేకవంతుడు కృత్యుగమున ఒకక ఏడును, త్రేతాయుగమున ఆరు
మాస్ములును హర్షకి భకిత చేయుటతో ఇది స్మానము, స్ంశ్యము లేదు. మూడు నెలలు
దావపరమున భకితతో పూజించన ఫలము, కలియందు "నమో నారాయణాయ” అనుటతో
లభంచును. అందుచేత్ విష్ోని యంద్లి భకిత లేని జగతుత స్రవమూ కోలోపయినద్ని నేను
పలికిత్తని. దేవుని ముందు ఇత్రుల దీపపు వత్తతని ఎగదోయుట వలన, రాజా! ఇటి
ఫలమును నీవు పందిత్తవి. కనుక హర్షకి దీపము పెటుి ఫలమును మూరుఖలెరుగక్కనాిరని
నేనంటని. ఈ విధ్ముగా ఏ బ్రాహైణ్యలు, రాజులు భకితతో వివిధ్ములగు యజిములచేత్
కొలుతురో వ్యర్షని సాధువులుగా లోకము స్ంభావించును. నేను ఆ హర్షని విడచ ఇత్రుని
ఈ భూమండలమున చూడను. అందుచేత్ 'అగసాతయ ధ్నుయడవు' అని ననుి నేను గొపప
ఆనంద్పు పంగుతో ఎగిర్ష గంతులు వైచుచు కొనియాడు కొంటని. ఆ యింత్త ధ్నుయరాలు.
ఆ శూద్రుడు ఇంకను ధ్నుయడు. ఏలయన ప్రభువు సేవ చేయుచు ఆత్ని పరోక్షమున హర్ష
పూజ కావించెను.
ఆ స్త్రీ ధ్నయ. అటేీ ఆ శూద్రుడును, దివజుల సేవ యందు మికికలి ప్రీత్త కలవ్యడు
కనుక, మర్షంత్ ధ్నుయడు. వ్యర్ష అనుమత్తతో హర్షయెడల భకితని చేసిర్ష. కావున ఆ స్త్రీని ఆ
శూద్రుని గుర్షంచ మేలు మేలంటని. రాక్షస్ భావమును పందియు ప్రహాీదుడు
పురుష్ణత్తముని కాక ఇత్రుని ఎరుగక్కండెను. అందుకై 'ప్రహాీదుడెంత్ సాధువు' అంటని.
ధ్రువుడు ప్రజాపత్త క్కలమున పుటి పనివయసునందే అడవి కర్షగెను. విష్ోవు నారాధించ
పరమ శోభమైన పద్మును అంద్ను. అందువలన ఆ ధ్రువుని మహిమను నేను
కొనియాడిత్తని. ఇటుీ మహాతుైడగు అగసుతయని మాట విని రాజు మునిపుంగవుడగు అత్నిని
ఒక చని ఉపదేశ్మును గూర్షి అడిగెను. మహానుభావుడగు అగసుతయడును కారీతక
మాస్మున పుషకరమున కరుగుచు భద్రాశువని యింట కర్షగినపుపడు ఆత్డు త్నకేదైన చని
ఉపదేశ్ము చేయుమని అడిగెను. ఆ ముని వరుడును రాజునక్క ఆ దావద్శీ వ్రత్మును

153
శ్రీవరాహ మహాపురాణము
గూర్షి చెపెపను. నేను నీక్క చెపపన దీనినే ఆ మునిపుంగవుడును ఆ రాజున కెర్షగించెను.
చెపప మరల ఆ అగసుతయడు ఆ రాజస్త్తమునితో ఇటీనెను. నేను పుషకరమున
కరుగుచునాిను. మరల నీ ఇంటకి వతుతను అని పలికి ఆ మహర్షి అకకడికకకడే
అద్ృశుయడాయెను. ఆ విధానముతో రాజును, పద్ైనాభ దావద్శ నాడు ఉపవ్యస్ము ఉండి
కోరకలనిిటని పంద్ను. భారయలతో కూడిన ఆ రాజును ఆ ఉపవ్యస్ముండి ఈ జనైమున
పుత్రులను, పౌత్రులను పంద్ను. (49)
50 వ అధ్యాయము - దురాాసఃక్థిత కారీ
ా క్ ద్వాద్శ్రవ
ీ తము
దూరావసుడు ఇంకను ఇటుీ చెపెపను. మునిశ్రేష్ిడగు అగసుతయడు పుషకరమను తరిమున
కర్షగి కారీతకమాస్ము భద్రాశువని మందిరమున కరుద్ంచెను. అటుీ వచిన మునిని చూచ
మికికలి ధ్రైబుదిధ గలరాజు అర్యము, ప్పద్యము మొద్లగువ్యనితో పూజించ ఆస్నమును
గ్రహించనవ్యడును, నిషితో కూడిన వ్రత్ములు కలవ్యడును అగు అత్నితో స్ంతోషముతో
ఇటుీ పలికెను. “పూజుయడా! ఋష్టస్త్తమా! నీవు మునుపు ఆశ్వయుజమాస్ దావద్శ వ్రత్
విధానం చెపప యుంటవి. ఇపుపడు కారీతక మాస్మున ఆ వ్రత్ము పుణయమెటిదో నాక్క
తెలియజెపుపము” అందులక్క అగసుతయడు “రాజా! మహాబాహూ! విను. కారీతకమాస్
దావద్శనాడు విధి పూరవకముగా ఉపవ్యస్ముండినచో కలుగు ఫలమెటిదో చెపెపద్ను.
మునుపట పద్ధత్త ప్రకారమే స్ంకలప మొనర్షంచ సాినము చేయవలయును.
నిరైలుడగు నారాయణ దేవుని అర్షింపవలయును. 'ఓం నముః స్హస్ర శరసే' అని
హర్షశరసుసను, ‘పురుష్ట్రయ నముః’ అని భుజములను, 'నమో విశ్వరూపణే' అని
కంఠమును, 'నమో జాినాసాాయ' అని అస్త్రములను, 'నముః శ్రీవతాసయ' అని రొముైను,
'నమో జగద్రాసిషోవే' అని ఉద్రమును, 'నమో దివయమూరతయే' అని నడుమును, 'నముః
స్హస్ర ప్పదాయ' అని ప్పద్ములను పూజింపవలయును. ఇటుీ వివేకవంతుడు అనులోమ
విధానముగా(ప్పద్ములనుండి శరసుసవరక్క) దేవేశుని పూజించ 'ఓం నమో
దామోద్రాయ' అని హర్షస్రావంగములను అర్షింపవలయును. ఇటుీ విధానము
ననుస్ర్షంచ పూజించ ఆ దేవుని ముందు, లోపల రత్ిములు కలవియు, తెలీని గంధ్పు
పూత్ కలవియు, మాలలు కటిన మెడలు కలవియు తెలీని వస్త్రములు చుటిబడినవియును,
నువువలు, బంగారు నాణెములు గల రాగిప్పత్రలు పైని నిలిపనవియు అగు నాలుగు

154
శ్రీవరాహ మహాపురాణము
క్కంభములను ఉంచవలయును. ఇటుీ నాలుగు స్ముద్రములు కూర్షినటుీగును. వ్యని
మధ్య మునుపట పద్దత్త ప్రకారము, యోగీశ్వరుడు, యోగనిద్రలో ఉనివ్యడు,
పీతాంబరము తాలిినవ్యడు అగు హర్షని బంగారు ప్రత్తమ రూపముతో నిలుపవలయును.
ఆ దేవుని కూడ ఇటేీ పూజించ, ఆ రాత్రి అచిట జాగరము చేయవలయును, యోగీశ్వరుడు
అగు హర్షని గూర్షి విష్ో మయమైన యజిమును ఆచర్షంపవలయును. బహు రాజులు
తర్షిన పదునారు అరలుగల చక్రమున హర్ష నుంచ తెలీవ్యర్షన పద్ప బ్రాహైణ్యనక్క
దానమొస్గ వలయును. నాలుగు సాగరములను (క్కండలను) నలుగురు
బ్రాహైణ్యలక్కను, యోగీశ్వరుడగు హర్షని అయిద్వ బ్రాహైణ్యనక్క నిషుతో శుచయై
ఒస్గవలయును. గొపప వేద్విదావంసున కిచినచో స్మమైన ఫలము, వేద్మును
స్ంపూరోముగా ఎర్షగినవ్యని కిచినచో రండు రటీ ఫలము. ప్పంచరాత్ప్గమమున
ఆచారుయడైన వ్యనికిచినచో వేయిరటుీ ఫలమును కలుగును. మంత్రములతో,
రహస్యములతో వేద్ము నెర్షగిన వ్యనికిచినచో కోట కోట రటీ ఫలిత్ము సిదిధంచును.
గురువు ఉండగా ఇత్రుని ఆశ్రయించ పూజించనవ్యడు ప్పడుబుదిధ కలవ్యడగును. ఇటివ్యని
కిచిన దానము ఫలము లేనిద్గును. వ్యడు చెడు గత్త నందును. చదువులేని వ్యడైనా,
కలవ్యడైనా గురువే జనారదనుడు. స్ర్షయగు దార్ష యందునివ్యడైనా లేనివ్యడైనా గురువే
పరమగత్త. ఒక గురువును పంది మోహమువలన అత్ని యొద్ద భేద్ బుదిద పందు
పురుష్ట్రధ్ముడు కోట జనైములు నరకమున యాత్నలు అనుభవించును. ఇటుీ
విధిపూరవకముగా దావద్శయందు విష్ోవు నర్షించ విప్రులక్క శ్కిత ననుస్ర్షంచ ద్క్షిణ
ల్కస్గి భోజనము పెటివలయును. ఈ ధ్రణీ వ్రత్మును మునుపు ప్రజాపత్త ఆచర్షంచ
ప్రాజాపత్యమును, అటేీ శాశ్వత్ పరబ్రహై స్వరూపమగు ముకితని పంద్ను.
యువనాశువడను రాజర్షియు ఈ వ్రత్ విధానముచేత్ మాంధాత్ అను
కొడుక్కను, శాశ్వత్ బ్రహైమును పంద్ను. అటేీ హైహయరాజు కృత్వరుయడను వ్యడు
కారతవరుయడను కొడుక్కను పంద్ను. శాశ్వత్ బ్రహైమును సాధించెను. ఇటేీ శ్క్కంత్లయు
త్పసుస చేసి దుషయంతుని వలన చక్రవర్షతయగు శాక్కంత్లుని అనగా భరతుడను క్కమారుని
పంద్ను. ఇటీ పురాణ ప్రసిదుధలు, వేద్ ప్రసిదుధలు నగు చక్రవరుతలు ఈ విధానముతో
ఉత్తమమగు చక్రవర్షతత్వమును పందిర్ష. మునుపు ప్పతాళమున కూరుకొనిపోయిన భూదేవి

155
శ్రీవరాహ మహాపురాణము
ఈ ప్రత్మును ఆచర్షంచనది. అందువలన దీనికి ధ్రణీ వ్రత్మను ఉత్తమ నామము
కలిగెను. వ్రత్ము పర్షస్మాపత అయిన త్రువ్యత్, స్ంతోష్టంచన శ్రీహర్ష ధ్రాదేవిని వరాహ
రూపము తాలిి పైకెత్తత, నీటలో మునిగిన నావను వలె, నిలువబెటెిను, నేను నీక్క ప్రీత్తతో
కొనియాడి చెపపన ఈ ధ్రణి వ్రత్మును భకితతో వినువ్యడును, శ్రద్ధతో ఆచర్షంచువ్యడును
ప్పపములనిింట నుండి విడుద్ల పందిన, విష్ో సాయుజయమును పందును. (50)
51 వ అధ్యాయము - పశుపాలక్థా పా
ీ రంభ్ము
ఇంకను వరాహదేవుడు ఇటుీ చెపెపను. ధ్రణీ వ్రత్మును గూర్షిన ఉత్తమమగు వ్యకయమును
దురావసుని వలన విని స్త్వత్పుడు హిమవత్పరవత్ము ప్రకకభాగమునక్క వెంటనే
పోయెను. పుషపభద్ర అను నదియు, చత్రశల అను శలయు, భద్రవటమను మటిచెటుిను
గల ప్రదేశ్మునందు అత్ని ఆశ్రమము విరాజిలెీను. అందాత్ని ఉదాత్త చర్షత్రము చోటు
చేసికొనెను. మరల పృథ్వవ ఇటుీ పలికెను. “ప్రభూ! స్నాత్నా! నేనీ వ్రత్మును ఆచర్షంచ
పెక్కకవేల కలపములైనది. ఈ త్పసుసను గూర్షి, నేను మరచత్తని. పరమేశ్వరా! ఇపుపడు నీ
అనుగ్రహమున ఆ ప్పత్ విషయము గురుతనక్క వచినది. పూరవజనై స్ైరణము కలిగినది.
నా దుుఃఖము నశంచనది. ప్రభూ! నీ హృద్యమున నాయందు ప్రీత్త ఉనిచో అగసుతయడు
మరల భద్రాశువని మందిరమునక్క వచి ఏమి చేస్నో, ఆ రాజేమి చేస్నో నాక్క
తెలియజేయుము” అని అడుగగా వరాహదేవుడు ఇటుీ చెపెపను. త్తర్షగివచి శ్రేషుమగు
ఆస్నమున కూరుిని ఆ అగస్తయ మహర్షిని చూచ విశేషముగా పూజ యొనర్షి భద్రాశువడు
“మహానుభావ్య! ఏ కరైముతో స్ంసారబంధ్ము తెగిపోవును? ఆకారము ఉనివి, లేనివి
కూడా ఏమి ఆచర్షంచ శోకరహితులౌతారు?” అని అడిగెను. అందులక్క దూరావస్ మహర్షి
“రాజా! దూరముగా నునిది మర్షయు ద్గారగా నుండునది, కనపటుినటిది, కనపడనిది
అను విభాగములు కలదియు నగు ఒక దివయకథ కలదు. వినుము.
అది పగలు కాదు, రాత్రియు కాదు. దిక్కకలు కావు. దిక్కకలు కానివియు కావు.
అది ఆకాశ్ము కాదు. వ్యరు దేవత్లు కారు. అది దినము కాదు. సూరుయడును కాదు. అటి
కాలమున పశుప్పలుడు అను రాజు పెక్కక పశువులను ప్పలించుచుండెను. వ్యనిని
ప్పలించుచు, అత్డు ఒకనాడు త్తరుప స్ముద్రమును చూడగోర్ష, వడివడిగా అచిట
కర్షగెను. అంతులేని ఒడుడగల ఆ మహాస్ముద్రము తరమున ఒక వనము కలదు. అందు

156
శ్రీవరాహ మహాపురాణము
ప్పములు నివసించుచునివి. ఎనిమిది వృక్షములు, కామవహ అను నదియు అడడముగా,
పైకిని వ్యయపంచుచు అచిట ఉనివి. గొపప తేజసుసతో వెలిగిపోవుచుని ఒక స్త్రీని
అయిదుగురు ప్రధాన పురుష్లు పటుికొని ఉండిర్ష. ఆ ఇంత్తయును వేయి సూరుయలక్క
స్మానమైన పెద్దరత్ిమును త్న ఎడద్పై ధ్ర్షంచ ఉనిది. ఆమె క్రంది పెద్వి మూడు
వికారములు, మూడు వరోములతో ఉనిది. అటునిటు త్తరుగుచుని ఆరాజును చూచ
త్కికనవ్యరంద్రు మినిక చచినవ్యర్షవలె ఉనాిరు. ఈ రాజు అటి వనమున ప్రవేశంచెను.
అత్డు ప్రవేశంపగా ఒకకక్షణమున అంద్రు భయమువలన ఒకకరుగానై ఆ వనమును
ప్రవేశంచర్ష. మికికలి క్రూరములైన ఆప్పములు, క్రూరులు చుటిముటిగా ఆ రాజు
చంత్తంచెను. ఇవి ఇచట లేక్కండుట యెటుీ? ఇవి యిటనుండి చెద్ర్షపోవుట యెటుీ? అని
ఇటుీ ఆరాజు చంత్తంచుచుండగా మర్షయొక పురుష్డు మూడు వనెిలు కలవ్యడు తెలీని,
ఎర్రని, నలీని రంగులను ధ్ర్షంచనవ్యడు కానవచి నాకంటె ఇత్రు డెవవడవు నీవు?
ఎకకడక్క పోవుచునాివు? అని స్ంజి చేస్ను. అటుీ పలుక్కచుని ఆత్నికి ‘మహతుత’ అను
పేరు కలిగెను.
ఆ పురుష్డును ఈ రాజును చుటుికొనగా అత్డు 'మేల్కకనుము' అని పలికెను.
అంత్ ఆ స్త్రీ ఆ రాజును అడడగించెను. అంత్ట ఒక మహాపురుష్డు, వరుడు,
స్రేవశ్వరేశ్వరుడు అత్నిని చుటుికొని నిలిచ, “ఇది అంత్యు మాయచే వ్యయపంచనది.
భయపడక్కము అని పలికెను. అంత్ ఇత్రులు అయిదుగురు పురుష్లు ఆ నృపస్త్తముని
చుటుిముటి నిలిచర్ష. రాజుతో వ్యరు పగ పెటుికొని ఉండిర్ష. రాజును అటుీ క్రముైకొని
ఉండగా, ఆ క్రూరులు అంద్రు ఒకకటగా ఆత్నిని మధించుటకై ఆయుధ్మును పటుికొని
భయముతో ఒకర్షలో ఒకరు కలిసిపోయిర్ష. ఇటుీ వ్యరు ఒకకటయై ప్పర్షపోగా, ఆ రాజు
భవనము మికికలి సుంద్రము అయెయను. ఇత్ర ప్పపుల స్మూహములు కూడ
రూపుమాసిపోయినవి. ఆ యింట భూమి, నీరు, నిపుప, సుఖము, చలీని గాలి. శుభ్రమైన
అవకాశ్ములు - అనునవి అయిదు ఒకొకకక గుణము స్మృదిధ కలవిగా ఏరపడినవి. అవి
అనిియు ఒకక రూపముగా కలసిపోయి ఆత్నిని చుటుికొని నిలిచనవి. ఇట్టీ పశుప్పలుడు
దీని నంత్టని అపపటకపుపడు ఏరపరచెను. యుద్ధము నంద్లి ఆత్ని ఆ చురుక్కత్నమును,
రూపమును చూచ, మూడు రంగుల పురుష్డు ఆ రాజశ్రేష్ునితో ఇటుీ పలికెను.

157
శ్రీవరాహ మహాపురాణము
మహారాజా! నేను నీ క్కమారుడను. నీకేమి చేయుదును? బంధుత్వము కోరడు మేమొక
నిశ్ియము చేసిత్తమి. దేవ్య! మేమంద్రమును, నీచేత్ పరాజితులము కావింపబడినచో,
ఇటేీ మేము శ్రీరములందు కలిసి పోయి ఉందుము. "నేనొకకడను నీ పుత్రత్వమును
పంద్గా అందు స్రవమును స్ృష్టి ఏరపడును” అని అత్డటుీ పలుకగా రాజు ఆ నరునితో
ఇటుీ పలికెను. నా పుత్రుడు ఇత్రుల కంద్ర్షకి స్ృష్టి కరత అగును. మీ సుఖములతో,
నరులతో, భావములతో నేను మాత్రము ఎనిటకిని త్గులమంద్ను. అని ఇటుీ పలికి ఆ
రాజు ఆత్నిని త్న క్కమారుని గావించెను. వ్యర్షని విడనాడి తాను స్వయముగా వ్యర్ష
నడుమ వసించ స్ంతోష్టంచెను. (51)
52 వ అధ్యాయము - పశుపాల వృత్
ా ంతము
అనంత్రము అగసుతయడు ఇటుీ పలెకను. రాజా! ఆ మూడు వనెిల పురుష్డు, అగు
పశుప్పలుని త్నయుడు స్వత్ంత్రత్ వలన 'అహమ్' అను మూడు రంగుల క్కమారుని
స్ృజించెను. అత్నికి జాినస్వరూపణి అగు కనయ ఉద్యించెను. ఆమె చకకని మనోహరుడగు
విజాినదుడను పుత్రునికని ఆత్నికిని అనిింటని అనుభవించువ్యరు అంద్మైన కొడుక్కలు
అయిదుగురు కలిగిర్ష. స్ంఖయల వరుస్గా వ్యర్ష పేరుీ 'అక్ష' శ్బదముతో అంత్మగునవి.
అనగా ఏకాక్షుడు, ద్వయక్కడు, త్రయక్షుడు, చతురక్షుడు, పంచాక్షుడు అనునవి వ్యర్ష పేరుీ. వరు
మొద్ట దొంగలు, త్రువ్యత్ రాజునక్క వశ్మైర్ష. ఆకారము లేనివ్యరంద్రు శుభమైన
సాినములను ఏరాపటు చేసికొనిర్ష. ఆ పురము తొమిైది దావరములు కలది. ఒక స్తంభము
కలది. నాలుగు బాటలు కలది. వేల నదులు, నీటలోనికి మెటుీ కలది. ఆ తొమిైది మంది
ఒకకటగానై ఆ పురమును ప్రవేశంచర్ష. 1.ఆత్రివరుోడు, 2. అహమ్, 3. అవబోధ్కనయ, 4.
విజాినదుడు, 5. ఏకాక్కడు 6.ద్వయక్షుడు, 7. త్రయక్షుడు, 8. చతురక్షుడు, 9. పంచాక్షుడు (ఈ
తొమిైదిమంది). వ్యరంద్రు కలసి ఒకక క్షణములో ఆకారమును పంది పశుప్పలుడను
రాజు అయెయను. అంత్ట ఆ పురములో ఉని పశుప్పల మహారాజు త్నక్క వ్యచకములగు
శ్బదములు సూచంచ, నిత్యములు అగు వేద్ములను స్ైర్షంచ, అందు చెపపబడిన
వ్రత్ములను, నియమములను యజిములను చేస్ను. ఆ రాజొకనాడు దుుఃఖపడి
కరైకాండమును ఇషిపడుచు, స్రవమెర్షగినవ్యడు కనుక యోగనిద్ర యందు ఉండి ఒక
పుత్రుని స్ృజించెను. ఆ కొడుక్కనక్క నాలుగుముఖములు, నాలుగు బాహువులు, నాలుగు

158
శ్రీవరాహ మహాపురాణము
వేద్ములు, పశువులు పోవుటక్క నాలుగు బాటలు కలవు. అది మొద్లుకొని పశువులు
మొద్లైనవనిియు ఆ రాజునక్క వశ్మైనవి. అత్డు కరైకాండము నుండి వెలువడి
స్ముద్రమునందు, వనమునందు, త్ృణాదులయందు, ఏనుగు మొద్లగు వ్యనియందు
స్ముడాయెను” అని చెపెపను.(52)
53 వ అధ్యాయము - పశుపాలక్థా ప
ీ తీకా వివరణము
భద్రాశువడు అగసుతయనితో ఇటుీ పలెకను. “బ్రాహైణోత్తమా! నా ప్రశ్ిక్క నీవ కథ చెపపత్తవి.
అది ఎలా పుటింది? ఎవనికి ఎవరు చెప్పపరు?” అని ప్రశించగా అగసుతయడు “ఈ కథ
చాలా చత్రమై వెలువడినది. ఇది అనిింట విషయమునను ఉండునది. నీ దేహమున, నా
దేహమున, స్రవజంతువుల విషయమున అది స్మానముగా ఉండునటిది. దీనియందు
పుటుకక్క ఎరుగకోరువ్యనికి ఆ పరమాత్ైయే స్వయముగా ఉప్పయము. పశుప్పలుని
వలన పుటిన ఆ నాలుగు ప్పద్ములు నాలుగు మొగములు కలవ్యడు ఎవడో అత్డే ఈ
కథక్క గురువు. దీనిని స్వర్షంపజేసినవ్యడు. అత్ని పుత్రుడు స్వరుడు. అత్నికి 'స్పతమూర్షత'
అనగా స్పతమూర్షత ఏడురూపములు కలవ్యడు అనియు వయవహారము. ఆయన ప్రవచంచనదే
నాలుగు పురుష్ట్రరధములక్క సాధ్నము, ఋక్కకలను కోరు వ్యర్షకి ఆ నాలిాంటచేత్ ఆ
వ్యకయములు ఆరాధింపద్గినవి అయెయను.
ఆ నాలిాంటలో మొద్టది, నాలుగు కొముైలతో కూడియునిది. రండవది
వృషభము. అది పలికిన మారాముతోడనే మూడవదియు, నాలావదియు ఏరపడినవి. ఆ
మొద్ట దానిని భకితతో పూజించ సుతుని పందినవి. ఈ ఏడు మూరుతలుగల దేవుని
చర్షత్మును వినగోరువ్యడు బ్రహైచరయముతో ప్రవర్షతంపవలయును. ఈత్ని రండవద్శ్
అనగా రండవ గృహసాిశ్రమము స్నాత్నమయినది. పద్ప సేవక్కలు మొద్లగువ్యర్షని
భర్షంచుట వృషభరూపుడగు దైవమును అధిరోహించుట జర్షగెను. “ఆహామసిై -
నేనొకడను ఉనాిను” అని ఒకడు అనేస్ర్షకి నాలుగు విధ్ములుగా, ఒక విధ్ముగా, రండు
విధ్ములుగా, అనేక రూపములు కలిసి పుటుినటుీగా అత్నికి కొడుక్కలు జనిైంచర్ష.
నిత్యములు, అనిత్యములగు స్వరూపములు గలవ్యనిని చూచ చతురుైఖుడు నేను నా త్ండ్రి
నెటుీ చూతునని విచారమంద్ను. మహాతుైడగు నా త్ండ్రి గుణములు ఈశ్వరుని బిడడల
యందు ఒకకర్షయందును ఇపుపడు కానరావు. త్ండ్రి కొడుక్క, కొడుక్క త్ండ్రి పేరు

159
శ్రీవరాహ మహాపురాణము
కలవ్యడగును. శ్రుత్త ఈ విధ్ముగా ఉండగా స్వరుని బిడడల యందు మర్షయొక విధ్ముగా
కారాదు కదా! నా భావమెచట ఫలమునక్క వచుిను? నా త్ండ్రి నాకెకకడ కనిపంచును?
ఇటి సిిత్తకి వచిత్తని. దీని కారయమేమి? అని చంతాపరుడు అయెయను. అటీత్డు చంత్తంచు
చుండగా, అత్ని ముందు త్ండ్రికి స్ంబంధించన శ్స్త్రమొకట ప్రకాశంచెను. రోషమువలన
ఆ శ్స్త్రముతో ఆ స్వరుని క్కళీబొడిచెను. అటుీ పడువగా చతురవక్కతనక్క పటిశ్కయము కాని
ఆ స్వరుని కొబబర్షకాయ వంట ఆకారముగల త్ల కానవచెిను. అదియు ప్రధానముగా
పదివైపులను కపపబడి ఉండెను. నువువ గింజలంత్గా దానిని నాలుగు ప్పద్ములను బ్రహై
చతుష్ట్రపద్ శ్స్త్రంతో పగులగొటెిను.
నువువ గింజంత్గా ముకకలు కొటినను దాని మూలము, నాక్క కానరాలేద్ని
అత్డు అనుకొనుచుండెను. నేను, నేను అని పలుక్కచు ఒక భూత్ము ఏరపడెను. దానిని
కూడా ఖండింపగా దాని భుజముపై ఒక పటిరూపము కానవచెిను. నేను నీ అయిదు
భూత్ముల స్వరూపమును అని పలుక్కచు ఒక భూత్ము దాని స్మీపమున కానవచెిను.
దానిని కూడ ముకకలు కొటెిను. కాని, శూనయత్ను చూడక్కండెను. అనగా ఆ అయిదు
అకకడనే యుండెనని అవకాశ్మును చేసికొని వ్యగుచు నిలబడెను. దానిని కూడ
అస్ంగమనెడు శ్స్త్రముతో నువువ గింజలంత్గా ముకకలు చేస్ను. అది అటుీ పదేసి
భాగములుగా కాగా మర్షయొక పటి ఆకారము కానవచెిను.
ఆ పటి పురుష్ని కూడ ముకకలు కొటి తెలీనివ్యడు, సౌముయడు అయిన
మర్షయొక పురుష్ని చూచెను. వ్యనిని కూడ అటేీ చేస్ను. ఇటుీ చేయగా ఆ ప్రభువునక్క ఆ
ముకకలోపల ఒక శ్రీరము కానవచెిను. అది త్న త్ండ్రిదే. అది త్రస్రేణ్యవు (ముపపది
పరమాణ్యవులంత్టది) అంత్ ఆకారమున స్రవజంతువుల యందు అవయకతముగా ఉండెను.
అటుీ అంత్ట స్మముగా ఉని దానిని చూచ వ్యర్షరువురు ఆనంద్ము పందిర్ష. అత్డే
స్వరుడు అయెయను.
ఈ విధ్మైన పురుష్డు స్వరమను నామము కలవ్యడాయెను. అత్ని మూర్షతకి
'ప్రవృత్తము' అని పేరు. శరసుసనక్క నివృత్తమని పేరు” అని చెపప రాజా! ఈ కథ వలననే
ఆత్నికి పుటుిక కలిగినది. ఇదియే దాని విస్తృత్త అని వివర్షంచెను. ఇది స్రవజగతుత యొకక
మొద్ట ఇత్తహాస్ము. దీనిని త్త్తవముతో ఎర్షగినవ్యడు సాక్షాతుతగా కరైపరుడగును. (53)

160
శ్రీవరాహ మహాపురాణము
54 వ అధ్యాయము - నారదుడు అపురసలక్క చపిపన్ వ
ీ తము
మరల భద్రాశువడు ఇటుీ ప్రశించెను. “బ్రాహైణోత్తమా! విజాినము ఉత్పత్తతని కోరువ్యనికి
ఆరాధుయడెవరు? ఎవనిని ఆరాధింపవలయును? ఆత్నిని ఆరాధించు విధ్మెటిది? దీనిని
నాక్క ఉపదేశంపము” అని పలుకగా అగసుతయడు స్రవదేవత్లక్కను, స్రవకాలముల
యందును ఆరాధింపద్గినవ్యడు ప్రభువగు విష్ోవే. ఆత్డు వరదుడగుటక్క ఉప్పయమును
చెపెపద్ను. స్రవదేవత్లక్క, మునులక్క, నరులక్క పరదైవము నారాయణ్యడే. ఇది
రహస్యము. అత్నికి ప్రణమిలిీన వ్యడు ఎనిటకిని చెడడు అని వినవచుిచునిది. పూరవము
మహాతుైడగు నారదుడు తుష్టినిచెిడు విష్ోవ్రత్మును అపసరస్లక్క చెపెపనట.
పూరవకలపమున ఒకపుపడు నారదుడు సాినము కొరక్క మానస్ స్రసుసన
కర్షగిన అందు అపసరస్ల గణమును చూచెను. ఆ వరాంగనలు విలాసినులు జడలే
కంటము గలవ్యడు, ఎముకలు తోలు మాత్రమే మిగిలినవ్యడు, గొడుగు, ద్ండము, పుటి
అని తాలిినవ్యడు, దేవత్లను రకకసులను, నరులను చూడగోరువ్యడు, కలహా వేద్నాద్ము
కలవ్యడు, త్పసుసతో కూడినవ్యడునగు ఆ నారదుని చూచ అపసరస్లు ఇటుీ అడిగిర్ష.
“పూజుయడా! బ్రహైక్కమారా! మేము భరతను కోరుచునివ్యరము. మాక్క నారాయణ్యని
భరతగా ఏ విధ్ముగా పంద్గలుాదుమో దానిని ఉపదేశంపుము” అని వినుత్తంపగా
నారదుడు ఆ అపసరస్లతో నమస్కర్షంచ ప్రశించడం శుభకరం. మీరు వయసు పగరున
ననుి ఆ విధ్ముగా అడుగరైత్తర్ష. అయినను మీరు దేవదేవుడగు విష్ోవు నామమును
కొనియాడిత్తర్ష. మాక్క హర్ష మగడెటీగును అంటర్ష. అత్ని నామము పలుక్కట చేత్నే
స్రవము సిదిధంచును. ఇందు స్ంశ్యము లేదు. హర్ష స్వయముగా వరదుడగు వ్రత్మును,
భరతయగుటను ప్రసాదించుదానిని చెపెపద్ను వినుడు.
వస్ంత్రువున చైత్రమాస్మున శుకీపక్షమున వచుి దావద్శనాడు
ఉపవ్యస్ముండి విధి పూరవకముగా రాత్రి యందు హర్షని అర్షింపవలయును. పెక్కక
చత్రములు కల తెలీని వస్త్రము కపపన ప్పనుపను, ఏరపరచ అందు లక్ష్మితో కూడిన హర్షని
వెండితో చేసి నిలుపవలయును. ఆ ప్పనుప మీదుగా పూవులతో చకకని మండపమును
ఏరపరుపవలయును. నృత్యములు, వ్యద్యములు, ప్పటలు మునిగు వ్యనితో అందు
జాగరము చేయవలయును. 'ఓం నమో మనోభవ్యయ' అని శరసుసను, 'నముః అనంగాయ'

161
శ్రీవరాహ మహాపురాణము
అని నడుమును, 'నముః కామాయ' అని భుజమును, 'నముః సుశాసాాయ' అని ఉద్రమును,
'నమో మనైథాయ' అని ప్పద్ములను, 'నమో హరయే' అని స్రావంగములను, మలెీలు,
జాజులు మొద్లగు పూవులతో చకకగా పూజింపవలయును. పద్ప చకకని నాలుగు చెరక్క
గడలను దేవునక్క నాలుగు దిక్కకలందును నిలుపవలయును. ఈ విధ్ముగా చేసి
మరునాడు తెలీవ్యర్షన త్రువ్యత్, వేద్ములందును, వేదాంగములందును పండితుడును,
బుదిధమంతుడును, ఏ అంగవైకలయము లేనివ్యడును అగు బ్రాహైణ్యనక్క దానము
ఈయవలయును. అటేీ బ్రాహైణ్యలను పూజించ ఈ వ్రత్మును స్మాపతం చేయవలయును.
ఇటుీ చేసినచో మీక్క త్పపక విష్ోవు భరత అగును. సుంద్రులారా! మీరు నాక్క
మ్రొక్కకనిడక గరవముతో అడిగిత్తర్ష. ఈ అవమానమునక్క ఫలము మీక్క త్పపక కలుగును.
ఈ స్రసుసనందే అష్ట్రివక్రుడని మహాముని కలడు. అత్నిని వెకికర్షంచ మీరాత్ని శాపము
పంద్ద్రు. ఈ వ్రత్ము చేత్ దేవదేవుని పత్తగా పందుదురు. కాని ఈ అవమానమువలన
గోప్పలురచేత్ మీ అపహరణము కలుగును. పద్ప కనయలను హర్షంచన ఆ దేవుడే మీక్క
భరత కాగలడు” అని ఇటుీ పలికి ఆ దేవర్షి, నారదుడు క్షణములో అటనుండి
వెడలిపోయెను. వ్యరును ఆ వ్రత్మును విధి ప్రకారము ఆచర్షంచర్ష. హర్ష స్వయముగా వ్యర్ష
యెడల తుష్ిడాయెను. (54)
55 వ అధ్యాయం - అగస
ా ాక్థిత శుభ్వ
ీ తము
ఈ విధ్ముగా చెపపన అగసుతయడు ఇటుీ పలెకను. “రాజా! వ్రత్ములలో మేలైన వ్రత్మును
చెపెపద్ను వినుము. ఆ శుభమైన వ్రత్ముతో విష్ోవు ద్క్కకను. స్ంశ్యము లేదు.
మారాశరమాస్మున శుకీపక్షమున ప్పడయమి మొద్లుకొని ద్శ్మి త్తథ్వ వరక్క ఒంట
భోజనము చేయుచు ఈ వ్రత్మును ఆరంభంపవలయును. ద్శ్మి మధాయహిము సాినము
చేసి విష్ోవును పూజించ భకితతో మునుపటవలె దావద్శ వ్రత్మునక్క స్ంకలపము
చేయవలయును. ఆ త్తథ్వయందును అటేీ ఉండి, యవలను విప్రునక్క దానమీయవలయును.
దానమునందును, హోమమునందును, అరినము నందును 'ఓం నముః కృష్ట్రోయ’ అని
హర్షని కీర్షతంచుచుండవలయును. ఇటుీ నాలుగు మాస్ములు గడప, ఓ రాజస్త్తమా
చైత్రము మొద్లగు మాస్ముల యందు మరల అటేీ ఉపవ్యస్ముండి పేలపండి, బంగారు
నాణెములుగల ప్పత్రలను చకకని వేద్పండితులక్క దానము ఈయవలయును. శ్రావణము,

162
శ్రీవరాహ మహాపురాణము
మొద్లగు నెలలయందు అటేీ బియయమును దానము చేయవలయును. అటుీ మూడు
మాస్ములు గడువగా కార్షతక మాస్ము మొద్ట దినము వచుివరక్క ఇటుీ చేయవలెను. ఆ
నెలకూడ అటేీ ద్శ్మివరక్క నిషుతో శుచయై కడప, మునుపటవలె భకితతో ఇంద్రియము
లను అదుపులో ఉంచుకొని, ఏకాద్శ యందు శ్కిత ననుస్ర్షంచ స్ంకలపము గావించ,
మాస్ము పేరు చెపప హర్షని ఆరాధింపవలయును. దావద్శనాడు భూమిని చకకగా తరి
వలయును. బంగారు అవయవములు కలదియు, ప్పతాళముతో, క్కలపరవత్ములతో
కూడినదియు అగు భూదేవత్లను భూమినాయస్ విధానముచేత్ ఆ హర్షదేవుని ముందు
నిలుపవలయును. తెలీని రండు వస్త్రములు కపపనదియు, అనిి విధ్ములగు విత్తనములతో
కూడినది అగు ఆ భూదేవత్లను అయిదు రత్ిములతో 'ప్రియద్తాతయ నముః' అనుచు
పూజింప వలెను. రాజా! అచిట జాగరము చేసి, మరునాట ఉద్యమున ఇరువది
నలుగురు బ్రాహైణ్యలను ఆహావనించ, ఒకొకకకనికి ఒకొకకక గోవును, ఎదుదను, వస్త్రముల
జంటను, ఉంగరమును, మురుగులను, బంగారు క్కండలములను, ఒకొకకక గ్రామమును
దానము చేయవలయును. వ్యర్షలో ఒక ద్ర్షద్రునక్క త్న శ్కితని అనుస్ర్షంచ
ఆభరణములను, రండు వస్త్రములను, స్రవశ్రేషుముగా ఒస్గవలయును. త్నశ్కిత మేరక్క
బంగారుభూమి ప్రత్తమలను చేసి రండు గోవులను, రండు వస్త్రములను దానమొస్గ
వలయును. గోవుల జంటను, ఆభరణమును, బంగారు నాణెములతో మొత్తముగా,
శుకీకృషో పక్ష దావద్శుల యందు దానము చేయవలయును. వెండిబొమైగానైనను
భూదేవిని శ్కిత కలిగిన మేరక్క చేసి, బ్రాహైణ్యలక్క దానము చేయవలయును. భోజనము
పెటివలయును. ప్పద్రక్షలను, ప్పదుకలను, గొడుగును కూడ యథాశ్కితగా
నొస్గవలయును. ఇటుీ వని నొస్గి ‘కృష్ోడు, దామోద్రుడు, విశ్వరూపుడు, హర్షదేవుడు
ఎలీపుపడు నాయెడల ప్రీతుడగును గాక’ అని పలుకవలయును. ఈ విధ్ముగా దానము,
భోజనము చేయించనందున కలుగు ఫలమును చెపుపటక్క వేయియేండీ కాలమునందు
కూడ సాధ్యము కాదు. అయినను సూచనగా ఆ ఫలమును గూర్షియు, మునుపు జర్షగిన
దానిని గూర్షియు, దాని శుభములను గూర్షియు చెపెపద్ను వినుము.
మునుపు ఆదియుగమున ఒక రాజుకలడు. అత్డు వేద్ము చకకగా
అధ్యయనము చేసినవ్యడు. చెద్రని వ్రత్ములు కలవ్యడు. ఆత్డు పుత్రులను కోర్షనవ్యడై

163
శ్రీవరాహ మహాపురాణము
బ్రహైను ఉప్పయము అడిగెను. బ్రహై ఆత్నికీ ఈ వ్రత్మును ఉపదేశంచెను. ఆత్డు
దానిని యథావిధిగ ఆచర్షంచెను. వ్రత్ము ముగిసిన పద్ప విశావతుైడగు హర్ష తుష్ిడై
స్వయముగా ప్రత్యక్షమై, “ఓ రాజా! మేలైన వరము కోరుకొమైని” పలికెను. దేవ్యదిదేవ్య!
నాకొక పుత్రుని ప్రసాదింపుము. ఆత్డు వేద్ మంత్రములయందు విశారదుడు, యజిములు
చేయించువ్యడు, యజిములందు ఆస్కితకలవ్యడు, కీర్షతమంతుడు, చరాయువు, లెకికకిరాని
గుణములు కలవ్యడు, బ్రహై వంటవ్యడు, ఏ దోషము లేనివ్యడును కావలయును”. అని
ఇటుీ పలికి ఆ రాజు మర్షయు “పరమేశ్వరా! నాక్కను మరణము పద్ప శుభమైన
సాినమును, మునులు కోరునదియు, ఎచట దుుఃఖము కలుగదో అటి పద్మును
అనుగ్రహింపుము” అని కోరుకొనెను. ఆ దేవుడు అటేీ అని పలికి అద్ృశుయడయెయను. ఆ
రాజునక్క 'వత్సశ్రీ' అను పేరుగల క్కమారుడు జనిైంచెను. అత్డు వేద్వేదాంగములను
చకకగా నేర్షినవ్యడు, యజిములు చేసినవ్యడు. గొపప విద్యలు నేర్షినవ్యడు. ఆత్ని కీర్షత
భూత్లమందు అంత్టను మికికలిగా వ్యయపంచెను.
విష్ోవు ప్రసాదించన ప్రతాపవంతుడగు ఆ కొడుక్కను పంది ఆ రాజు
సుఖదుుఃఖ్యదులగు ద్వంద్వములనిింటని విడనాడి త్పసుసనందు మనసు నిలిప, రమయమైన
హిమవత్పరవత్మునక్క పోయి, ఆహారము మానివైచ ఇంద్రియములను అదుపు చేసికొని
నిరంత్రము సుతత్త చేయుచు హర్షని ఆరాధించెను. “బ్రాహైణా! ఆ రాజు చేసిన సుతత్త
యెటిది? పురుష్ణత్తమ దేవుని సుతత్తంచన ఆ రాజునక్క త్రువ్యత్ ఏమి జర్షగినది?” అని
ప్రశింపగా దూరావసుడు “ఆ రాజు హిమవంత్మున కర్షగి హర్షయందే మనసుస నిలిప
విష్ోవు, ప్రభవిష్ోవు అయిన దేవుని గూర్షి సుతత్త కావించెను.
బ్రహైవ్యదినృపకృత విష్ణణస్తితి
క్షరాక్షరం క్షీరసముద్రశయినం క్షితీధ్రం మూరిేమత్ం పరం పదమ |

అతీంద్రియం విశవభ్యజం పురఃకృతం నిరాకృతం స్తేమి జనారదనం ప్రభ్యమ ||

తవమాది దేవః పరమారథరూపీ విభ్యః పురాణః పురుష్ణతేమశచ |

అతీంద్రియో వేదవిదాం ప్రధానః ప్రపాహి మాం శంఖగదాసరపాణే ||

కృతం తవయ దేవ సురాసురాణాం సంకీరేా తే2స్త చ అననేమూరేే |

సృషవ ారథమేతత తవ దేవ విష్ణణ న చేష్ఠవ తం కూటగతసయ తత్ిాత ||

164
శ్రీవరాహ మహాపురాణము

తథైవ కూరమతవమృగతవముచచచ- సేాయ కృతం రూపమనేకరూప |

సరవజో భావాదసకృచచ జనమ సంకీరేాతే తే2చ్యయత నైతదస్మే ||

నృస్మంహ నమో వామన జమదగిా నామ దశసయగోత్రానేక వాసుదేవ |

నమోసుే తే బుదధ కల్బకన ఖగేశ శంభో నమస్తే విబుధారినాశన ||

నమోసుే నారాయణ పదమనాభ నమో నమస్తే పురుష్ణతేమాయ |

నమః సమసేమరసంఘపూజయ నమో2సుే తే సరవవిదాం ప్రధాన ||

నమః కరాలసయ నృస్మంహమూరేే నమో విశలాద్రిసమానకూరమ |

నమః సముద్ర ప్రత్థమాన మతిా నమామి త్వం క్రోడ్రూపినాననే ||

సృషవ ారథ మేతత తవ దేవ చేష్ఠవ తం న ముఖయపక్షే తవ మూరిేత్ విభో |

అజనత్ ధాయనమిదం ప్రకాశితం నైభిరివనా లక్షయస్త తవం పురాణ ||

ఆదోయ మఖ సవం సవయమేవ విష్ణణ మఖాఙ్గభూతో2స్మ హవిసేామేవ |

పశురభవాన ఋత్థవగిజయం తవమేవ త్వం దేవసంఘ్న మునయో యజనిే ||

యదేతస్మమన జగదధ ా వం చలాచలం సురాది కాలానలసంసథముతేమమ |

న తవం విభక్తే2స్మ జనారదనేశ ప్రయచా స్మదిధం హృదయేపిిత్ం మే ||

నమః కమలపత్రాక్ష మూరాేమూరే నమో హరే|శరణం త్వం ప్రపన్దా2స్మమ సంసరానామం

సముదధర ||

ఏవం సుేత సదా దేవస్తేన రాజో మహాతమనా | విశలామ్రతలస్తథన త్యతోష పరమేశవరః ||

(55.31-42)
“నేను జనారధన ప్రభువును సుతత్తంతును. ఆత్డు క్షరుడు, అక్షరుడు. ప్పల
స్ముద్రమును పవవళ్లంచువ్యడు. భూమిని ధ్ర్షంచువ్యడు. దేహరూపము పందినవ్యర్షకి
పరమపద్ము. అత్డు ఇంద్రియముల కతతుడు. విశ్వమును తాలుి వ్యరంద్ర్షకీ
ముందుండు వ్యడు. ఆకారరహితుడు. సావమీ! నీవు ఆదిదేవుడవు. పరమారిమే నీ రూపము.
విభుడవు, పురాణ్యడవు. పురుష్ణత్తముడవు. ఇంద్రియముల కంద్నివ్యడవు. వేద్మెర్షగిన
వ్యర్షలో ప్రధానుడవు. శ్ంఖము, గద్, ఖడాము, చక్రములు చేత్ దాలిిన సావమీ! ననుి

165
శ్రీవరాహ మహాపురాణము
గటిగా కాప్పడుము. దేవ్య! నీవు దేవదానవుల స్ృష్టికొరక్క అనంత్ములగు రూపములను
తాలిినవ్యడవు. నినిటుీ కొనియాడుదురు. నిజమునక్క కూటగతుడవగు నీక్క ఏ
చేష్టిత్మును లేదు. అటేీ నీవు తాబేట రూపము, వరాహాది మృగ రూపమును పెక్కక
రూపములు కలవ్యడా! పెక్కకమారులు స్రవము నెర్షగినత్నముతో చేసిత్తవి. అటీని నినుి
కీర్షతంచుచునాిరు. అయినను నీకా రూపములు నిజమునక్క లేవు. నృసింహా! నీక్క నమసుస.
వ్యమనా! పరశురామా! రావణాంత్కా! వ్యసుదేవ్య! బుదాధ! కల్లక! పక్షిరాజా! శ్ంభో!
రాక్షసాంత్కా! నీక్క ఎలీపుపడు నమసాకరము. నారాయణా! పద్ైనాభా! పురుష్ణత్తమా!
స్మస్త దేవత్ల పూజలందుకొను దేవ్య! స్రవమెర్షగినవ్యర్షలో మొద్టవ్యడా! నీక్క
నమసాకరము. వెరపు గొలుపు ముఖముగల ఓ నృసింహమూరీత! విశాలమగు కొండవంట
కూరైరూప్ప! స్ముద్రమునక్క సాటయగు మత్సయరూప్ప! అనంతా! వరాహరూపముగల
సావమీ! నీక్క నమసుసలు. ప్రభూ! ఈ నీ చేష్టిత్మంత్యు కేవలము స్ృష్టికొరక్క మాత్రమే.
ముఖయముగు ద్ృష్టితో నీక్క ఆకారమేలేదు. నినెిరుగని వ్యడిటి ధాయనమును ప్రకాశంప
జేస్ను. ఓ స్నాత్నుడా! ఇటి వ్యనితో కానీ నీవు ఎరుగబడవు. విష్ణో! నీవు మొటిమొద్ట
యజి స్వరూపమువు. యజిములంద్లి అంగమైన వ్యడవు కూడ నీవే. నీవే, హవిసుస. నీవే
యజిపశువవు. ఋత్తవజుడవు నీవే. యజిఫలమును నీవే. దేవత్లు, మునులు
నినుిదేదశంచయే యజిములు చేయుదురు. ఈ స్ృష్టియందు నిలకడగా ఉనిదియు,
కద్లునదియు కద్లనిదియు, దేవత్లు, కాలము, అగిి మునిగువ్యని ఉత్తమమగు
తేజమును, స్రవము నీవే, జనారధనా! ఈశ్వరా! నిజమునక్క నీవు విభాగములు లేవు
(ఏకరూపుడవు). నా హృద్యము కోరడు సిదిధని ప్రసాదింపుము. పద్ైము రేక్కలవంట
కనుిలు గల ఓ దేవ్య! ఆకారము కలదియు, లేనిదియు స్రవము నీవే. నినుి నేను శ్రణము
పందిత్తని. ననుి స్ంసారము నుండి స్ముద్ధర్షంపుము” అని ప్రార్షించెను.
మహాతుైడగు ఆరాజు పరమైన మామిడిచెటుి క్రంద్ నుండి ఇట్టీ దేవుని
సుతత్తంపగా పరమేశ్వరుడు స్ంతోష్టంచెను. అంత్ ఆ హర్ష స్వయముగా క్కబజ(పటి గూని)
రూపము తాలిి అచటక్క వచెిను. ఆత్డు వచినంత్నే ఆ విశాలమగు మామిడిచెటుి కూడ
క్కంచంచుకొనిపోయెను. ఆ గొపప ఆశ్ిరయమును గాంచ చకకగా ప్పటంచన వ్రత్ముగల ఆ
రాజు ఇంత్ విశాలమగు చెటుి క్కంచంచుకొనిపోయెనేమి? అని విచారము కలవ్యడాయెను.

166
శ్రీవరాహ మహాపురాణము
అటుీ చంత్తంచుచుని ఆత్నికి ఆ బ్రాహైణ్యని యందు బుదిధ ప్రస్ర్షంచెను. ఇ’త్డు
వచుిటతోడనే ఇది యిట్టీయెను. స్ంశ్యము లేదు. అత్ని వలననే ఇదిటెమీనది. ఈత్డు
భగవంతుడగు పురుష్ణత్తముడే’ అనుచు అత్డావిప్రునక్క నమసాకరము చేస్ను.
“భగవ్యనుడా! నీవు నికకముగా పురుష్ణత్తముడవు. ననినుగ్రహించుటకై వచిత్తవి. హరీ!
నీ స్వరూపమును నాక్క చూపుము. అనుచు ఇటుీ పలుకగా దేవుడు శ్ంఖము, చక్రము, గద్
అను వ్యనిని ధ్ర్షంచ, సౌముయడై ఆత్ని ముందు ప్రకాశంచ ఇటుీ పలికెను. “రాజేంద్రా! నీ
మనసున నుని కోర్షక యేమో కోరుము. నేను ప్రస్నుిడనైనచో ఈ మూడు లోకముల
స్ముదాయము ఒక నువువ గింజంత్ అగును” అని హర్ష యిటుీ పలుకగా రాజు
పరమానంద్ముతో వికసించన కనులు కలవ్యడై “దేవదేవ్య! నాక్క మోక్షమును
అనుగ్రహింపుము” అని మినిక్కండెను. అంత్ట ఆ దైవము ఇంకను ఇటీనెను, నేను రాగా
ఈ విశాలమగు మామిడి చెటుి పటిదై పోయినది. అందు వలన ఈ తరిమునక్క
'క్కబజకామ్రము'అను పేరు రాగలదు. పశువులు, పక్షులు మొద్లుకొని బ్రాహైణ్యలు
తుదిగాగల వ్యరంద్రు దీనికడ శ్రీరమును వద్లుదురేని వ్యర్ష కొరకై అయిదు వంద్ల
విమానములు వచుిను. యోగులక్క సాక్షాతుత ముకితయే కలుగును” అని ఇటుీ జనారదనుడు
ఆ రాజుతో పలికి, శ్ంఖముకొనతో ఆత్నిని తాకెను. అటుీ తాకినంత్ మాత్రమున ఆత్డు
పరమపద్మగు నిరావణమును పంద్ను. కావున రాజేంద్రా! నీవును ఆ దేవుని శ్రణ్య
పందుము. దానివలన నీవు మరల శోకింపద్గిన సాినమును ఎనిటకిని పంద్వు.
నిత్యము ఉద్యమున నిద్రలేచ మానవుడు వ్యర్షరువురు ప్రవర్షతంచన తరును పఠంచునేని
మోక్షధ్రైమును, ఫలమును ఇచుివ్యడగును. పుణయమైన ఈ శుభవ్రత్మును ఆచర్షంచు
నరుడు స్రవస్ంపద్లను అనుభవించ, తుదికి ఈ పరమాతుైనిలో ల్లనమగును” అని
తెలెపను. (55)
56 వ అధ్యాయము - అగస
ా ాక్థిత ధన్ావ
ీ తము
మరల అగసుతయడు రాజుతో ఇటుీ చెపెపను. ఇటుపై మికికలి శ్రేషుమగు ధ్నయ వ్రత్మును
గూర్షి చెపెపద్ను. దీనివలీ ధ్నహనులు కూడా త్క్షణమే ధ్నుయలవుతారు. మారాశీరిమాస్ము
శుకీపక్షమున ప్పడయమినాడు రాత్రిపూట ఈ వ్రత్మును చేయవలయును. ఆనాడు
విష్ోరూపుడైన అగిిదేవుని పూజింపవలయును. 'ఓం నమో వైశావనరాయ' అని

167
శ్రీవరాహ మహాపురాణము
ప్పద్ములను 'నమోగియే' అని ఉద్రానిి, ‘నమో హవిరుభజాయ’ అని వక్షసుసను, 'నమో
ద్రవిణోదాయ' అని భుజములను ‘స్ంవరాతయ నముః’ అని శరసుసను, 'నమోజవలనాయ'
అని స్రావంగములను, ఇలా విధానం ప్రకారం దేవదేవుడైన జనారదనుని అభయర్షింప
వలయును.
ఆ దేవుని ముందు విధానమును అనుస్ర్షంచ హోమక్కండమును ఏరపరచ,
వివేకవంతుడు హోమమును చేయవలయును. పద్ప నేయి కలిపన స్గుా బియయపు
అనిమును భుజింపవలెను. కృషోపక్షమునందును ఇటేీ చేయవలయును. ఈ విధ్ముగా
నాలుగు మాస్ములు చేయవలెను. చైత్రము మొద్లగు నెలలలో నేయి కలిపన
ప్పయస్మును, శ్రావణము మొద్లగు నెలలయందు పేలపండిని భుజించ, వ్రత్ము
ముగింప వలయును. వ్రత్ము ముగిసిన పద్ప బంగారు అగిిదేవుని ప్రత్తమను చేయింప
వలయును. ఎర్రనివస్త్రములు రండు చుటివలయును. ఎర్రనిపూలతో కపపవలయును.
క్కంక్కమను పూయవలెను.
ఇటుీ బ్రాహైణ్యనక్కను చేయవలెను. ఏ అంగవైకలయము లేనివ్యడు, చకకని
రూపము కలవ్యడు అగు ఆ బ్రాహైణ్యనక్క రండు ఎర్రని వస్త్రములను దానమొస్గి
పూజింపవలయును. పద్ప 'నేను ధ్నుయడను, ధ్నయమగు కరైములు కలవ్యడను, ధ్నయమగు
చేషిలు కలవ్యడను. పుణయవంతుడను. ఉత్తమముగా సాగించన ఈ వ్రత్ము చేత్
స్రవకాలములందును సుఖపడుదును' అను మంత్రముతో ఆ ప్రత్తమను ఆ బ్రాహైణ్యనక్క
దానమీయవలెను. ఇటుీ పలికి ఆ కోశ్మును విప్రునియందు స్మర్షపంచన మహాతుైనక్క
వెనువెంటనే ధ్నయత్ కలుగును.
అత్డు భాగయహనుడైనను ఇది సిదిధంచును. ఈ వ్రత్ము చేసిన మాత్రమున
సౌభాగయము, ధ్నము, ధానయము పుషకలముగా కలుగును. మునుపట జనైములందేరపడిన
ఆత్ని ప్పపమును కూడ అగిి కాలిివేయును. అటుీ ప్పపము ద్గధము కాగా ఆత్డు ఈ
జనైమునందే విముకాతతుైడు అగును. ప్రత్తదినము దీనిని వినువ్యడును, భకితతో
పఠంచువ్యడును ఇద్దరును ఈ లోకమున వెంటనే ధ్నుయలగుదురు. మర్షయు
పూరవకలపమున మహాతుైడగు క్కబేరుడు శూద్ర జనైమున ఉనివ్యడై ఈ వ్రత్మును
ఆచర్షంచనటుీ వినవచుిచునిది" అని చెపెపను. (56)

168
శ్రీవరాహ మహాపురాణము
57 వ అధ్యాయము - అగస
ా ాక్థిత కాంతివ
ీ తము
అటు పమైట అగసుతయడు రాజుతో ఇటుీ పలెకను. రాజా! ఇటుపై మికికలి శ్రేషుమగు
కాంత్తవ్రత్మును గూర్షి చెపెపద్ను. దీనిని ఆచర్షంచ పూరవము చంద్రుడు త్తర్షగి
కాంత్తగలవ్యడు అయెయను. చంద్రుడు మునుపు ద్క్షుని శాపముచేత్ క్షయరోగము పంది,
ఈ వ్రత్ము చేసి వెంటనే మరల కాంత్తగలవ్యడు అయెయనని విందుము. కార్షతకమాస్
శుకీపక్ష దివత్తయనాడు రాత్రి బలకేశ్వుని అర్షించుచు ఈ వ్రత్మును చేయవలెను. 'ఓం
నమో బలదేవ్యయ' అని విష్ోదేవుని ప్పద్ములను, 'నముః కేశ్వ్యయ' అని శరసుసను
అర్షింపవలెను. బుదిధశాలి ఈ విధ్ముగా ఉత్తమమగు విష్ోవు రూపమును పూజించ,
రండు కళలు కల సోమునికి ఈ క్రంది బ్రహై మంత్రముతో అర్యము నొస్గవలయును.
'అమృత్ స్వరూపుడు, స్మస్తమగు ఓషధులక్క రాజు, యజిలోకమునక్క అధిపత్త అగు
చంద్రరూప పరమాత్ైక్క నమసాకరము' అని చెపుపచు అర్యమొస్గి ఇదేవిధ్ముగ
బ్రహైక్కను అర్యమొస్గి రాత్రి విప్రులతో కూడి నేయి కలిపన యవల అనిమును
త్తనవలయును. ఫాలుానము మొద్లు నాలుగు నెలలయందు ఇటుీ పవిత్రుడై
ప్పయసానిమును పెటుిచుండవలయును. కారీతకమున యవలతో శాలిహోమము చేయిం
పవలయును. ఆష్ట్రఢము మొద్లగు నాలుగునెలల నువువలతో హోమము
చేయింపవలయును. అటేీ నువువలు కలిపన అనిమును త్తనవలయును. ఇదియే పద్ధత్త.
అంత్ స్ంవత్సరము నిండిన త్రువ్యత్ చంద్రుని వెండి ప్రత్తమను చేసి తెలీని వస్త్రములను
రండింటని కపప, తెలీని పూలతో గంధ్ములతో అర్షింపవలయును. ఇటుీ విప్రునక్క కూడ
వసాాదికముల నొస్గి ఆ ప్రత్తమను అత్నికి దానమీయవలెను. "చంద్రరూపుడవగు
శ్రీనారాయణా! నీక్క నమసాకరము. నీ ప్రస్ద్ము వలన నేనును ఈ లోకమున కాంత్త
మంతుడనగుదును. స్రవమెర్షగినవ్యడునగుదును, చూడముచిటయినవ్యడ నగుదును”
అని ఈ మంత్రము చదువుచు వ్యక్కకనందు నియమము కలవ్యడై విప్రునక్క
దానమీయవలెను. ఇచినంత్నే ఆ నరుడు కాంత్తమంతుడగును.
రాజా! ఈ వత్రమును అత్రిపుత్రుడగు సోముడు, మునుప్పచర్షంచెను. ఆ వ్రత్ము
ముగిసినంత్నే స్వయముగా జనారదనుడు స్ంతుష్టినంది ఆత్నికిగల క్షయ రోగము తసివైచ
‘అమృత్’ అనుకళను ప్రసాదించెను. ఇటి గొపప త్పసుసవలన ఆ కళను చంద్రుడు

169
శ్రీవరాహ మహాపురాణము
పంద్ను. కనుక ఆత్నికి సోమత్వము సిదిధంచెను. ఓషధులక్క రాజై ప్రకాశంచెను.
విదియనాడు అశవనీ దేవత్లు సోమమును భుజించనందుననే వ్యరు రండు
పక్షములందును శేష,విష్ోలుగా ప్రసిదిధకెకికర్ష. రాజా! విష్ోవు కంటె వేరైన దైవము లేదు.
అనిియెడల నామభేద్ము చేత్ పరమేశ్వరుడే నెలకొని ఉనాిడు” అని పలెకను. (57)
58 వ అధ్యాయము - అగస
ా ాక్థిత సౌభాగాక్రణ వ
ీ తము
అటుపై అగసుతయడు రాజుతో ఇటుీ పలెకను. “మహారాజా! సౌభాగయ కరణమను వ్రత్మును
గూర్షి చెపెపద్ను వినుము. అది స్త్రీలక్క, పురుష్లక్క శీఘ్రముగా సౌభాగయమును
ప్రసాదించును. స్త్యమునే పలుక్క పర్షశుదుధడు ఫాలుాణమాస్ము శుకీపక్షము త్దియనాట
రాత్రి ఈ వ్రత్మును చేయవలయును. ఆనాడు లక్ష్మీదేవితో కూడిన విష్ోవునుగాని,
ఉమాదేవితో కూడిన రుద్రునిగాని పూజింప వలయును. ఏలయన లక్ష్మియే గిర్షజ, హర్షయే
ముకకంట అని అనిి శాస్త్రములు, పురాణములు చెపుపచునివి.
దీనికంటె భనిముగా ఎవవడైన రుద్రుడు విష్ోవుకంటె వేరు అనిటుీ మానవులక్క
చెపుపనేని అది శాస్త్రము కాజాలదు. విష్ోవు రుద్రుడు కాడు. లక్ష్మి గౌర్ష కాదు అని చెపుపనది
నాసితక నరుల వ్యద్మని వివేక్కలు తెలిసికొని లక్ష్మితో కూడిన హర్షని భకితతో పూజించ ఆ
పరమేశ్వరుని క్రంది మంత్రముతో అర్షింపవలయును. 'ఓం నమో గంభీరాయ' అని
ప్పద్ములను, 'నముః సుభగాయ' అని నడుమును, ‘నమో దేవదేవ్యయ’ అని ఉద్రమును
'నమస్త్రినేత్ప్య' అని ముఖమును, 'నమోవ్యచస్పత్యే' అని శరసుసను, 'నమో రుద్రాయ’
అని స్రావంగములను పూజింపవలయును. ఈ విధ్ముగా లక్ష్మీస్హితుడగు హర్షని, లేదా
గౌరీ స్హితుడగు హరుని గంధ్పుష్ట్రపదులతో క్రమముగా బుదిధశాలి పూజింపవలయును.
పద్ప ఆ దేవునిముందు తేనెతో, క్రొత్తనేత్తతో, నువువలతో, 'ఓం నముః సౌభాగయపత్యే'
అనుచు హోమము చేయింపవలయును. అటుపై ఉపుపకారము లేనిదియు, నూనె
త్గులనిదియు అగు గోధుమ అనిమును త్తనవలయును. కృషోపక్షము నందును ఇదియే
విధానము, ఆష్ట్రఢము మొద్లగు నెలలో విదియనాడు యవల భోజనము. అటుపై
కారీతకము మొద్లుకొని మూడు నెలలు నియమముతో పర్షశుదుదడై చామలఅనిమును
త్తనవలయును. పద్ప మాఘమాస్ శుకీ పక్షమున త్దియనాడు గౌరీ రుద్రుల బంగారు
ప్రత్తమను,లేదా లక్ష్మీనారాయణ్యల బంగారు ప్రత్తమను శ్కితమేరక్క చేయించ,

170
శ్రీవరాహ మహాపురాణము
యోగయత్యు, వివేకము కల బ్రాహైణ్యనక్క స్మర్షపంపవలయును. వేద్ములు తుదిముటి
చదివినవ్యడు, అనిము లేనివ్యడు, స్దాచారుడు, ద్ర్షద్రుడు అగు బ్రాహైణ్యన
కొస్గవలయును. ఆ ప్రత్తమలను, ఆరు ప్పత్రలతో కలిప బ్రాహైణ్యన కొస్గవలయును.
ఒకట తేనె ప్పత్ర. రండవది నేత్తది. మూడవది నువువల నూనె కలది. నాలుగవది బెలీము
కలది. అయిద్వది ఉపుపతో నిండినది, ఆరవది ఆవుప్పలు కలది.
ఇటుీ ఈ ప్పత్రల నిచిన వయకిత స్త్రీగాని, పురుష్డుగాని ఏడు జనైముల వరక్క
సుంద్రుడు, ద్రశనీయుడు అగును” అని తెలెపను. (58)
59 వ అధ్యాయము - అగస
ా ాక్థిత అవిఘిక్రవ
ీ తము
మర్షయు “రాజా! నీక్క అవిఘికరమను వ్రత్మును గూర్షి చెపెపద్ను. వినుము.
అది చకకగా చేసినచో విఘిము అనునది కలుగదు. ఫాలుాణ మాస్మున చవిత్తనాడు ఈ
వ్రత్మును చేపటివలయును. రాత్రిపూట నువువలు కలిపన భోజనము చేయవలయును.
దానినే హోమముచేసి బ్రాహైణ్యనక్క పెట్టిలి. ఈ వ్రత్ము కూడ నాలుగుమాస్ముల
కాలము చేయవలయును. అయిద్వ నెలలో సువరోముతో విఘ్నిశ్వరుని ప్రత్తమను
చేయించ, అయిదు ప్పత్రల యందు నువువలతో కూడిన ప్పయస్ముతో ప్పటు దానము
చేయవలయును. ఈ వ్రత్మును చేసినవ్యడు అనిి విఘిముల నుండియు విడివడును.
మునుపు స్గరుడు త్న అశ్వమేధ్ యాగమునక్క విఘిము కలుగగా, దీనినే ఆచర్షంచ ఆ
యజిము స్మాపత చేసికొనెను.
త్రిపురాసురులను వధించునపుడు రుద్రదేవుడు దీనిని ఆచర్షంచయే వ్యర్ష
స్ంహారము గావించెను. నేనును స్ముద్రమును త్ప్గునపుపడు ఈ వ్రత్మును
ఆచర్షంచత్తని. అనేకరాజులు, తాపసులు, జాినవంతులు విఘిములు లేక్కండటకై ఈ
వ్రత్మును చేసియునాిరు. శూరుడు, ధ్వరుడు, గజముఖుడు, లంబోద్రుడు, ఏకద్ంతుడు
అగు దేవునక్క నమసాకరము అని వినాయక్కని పూజింప వలయును. విఘిములు
నశంచుటకై త్తర్షగి హోమమును ఆచర్షంపవలెను.
ఈ వ్రత్మును ఆచర్షంచననరుడు, స్రవ ప్రయోజనములు నెరవేర్షనవ్యడై
వినాయక్కని కృపచేత్ స్రవవిఘిముల నుండియు ముక్కతడగును” అని అగస్తయ మహాముని
వివర్షంచెను. (59)

171
శ్రీవరాహ మహాపురాణము
60 వ అధ్యాయము - అగస
ా ాక్థిత శ్రంతివ
ీ తము
ఇంకను అగసుతయడు ఇటుీ ఉపదేశంచెను. “రాజా! ఇంక నీక్క శాంత్త వ్రత్మును గూర్షి
చెపెపద్ను వినుము. గృహసుిలక్క ఎలీవేళల శాంత్త కలుగును. కారీతకమాస్ము శుకీపక్షపు
పంచమినాడు దీనిని మొద్లిడవలయును. ఒక స్ంవత్సరము పులుపు లేని భోజనము
చేయవలయును. ఆనాట రాత్రి శేష్నిపై ఉని హర్షని పూజింపవలయును. ‘ఓం నమో
అనంతాయ’ అని ప్పద్ములను, ‘నమో వ్యసుకయే’ అని నడుమును, 'నమస్తక్షకాయ' అని
ఉద్రమును, ‘నముః కరోకటకాయ’ అని రొముైను, ‘నముః పదాైయ’ అని కంఠమును,
‘నమో మహా పదాైయ’ అని భుజముల జంటను, 'నముః శ్ంఖప్పలాయ' అని ముఖమును,
‘నముః క్కటలాయ’ అని శరసుసనూ ఇటుీ విష్ో గత్ముగాను, నాగుల పరంగాను
పూజింపవలయును. ఆ స్రపములను, విష్ోవును ప్పలతో సాినము చేయింపవలయును.
వ్యర్ష ముందు ప్పలతో, నువువలతో హోమము చేయవలయును. ఇటుీ ఒక స్ంవత్సరము
ముగిసిన త్రువ్యత్ బ్రాహైణ స్ంత్రపణము చేయవలయును. బంగారు నాగ ప్రత్తములు
బ్రాహైణ్యనక్క దాన మీయవలయును. ఈ విధ్ముగా ఈ వ్రత్మును భకితతో చేయువ్యర్షకి
శాంత్త లభంచును. ప్పముల భయము కలుగదు”. (60)
61 వ అధ్యాయము - అగస
ా ాక్థిత కామవ
ీ తము
పమైట అగస్తయ మహాముని ఇటుీ పలెకను. “మహారాజా! నీకిపుడు కామవ్రత్మును
చెపెపద్ను. వినుము. దీనితో మనసుసలో త్లచన స్రవకోర్షకలు తరును. పుషయమాస్
శుకీపక్షము చవిత్తనాడు భోజనము చేసినవ్యరై షష్టి మొద్లుకొని ఒకక స్ంవత్సర కాలము
ఫలములే ఆహారముగా ఈ వ్రత్మును చేయవలయును. ధ్వశాలి అగు వయకిత షష్టునాడు
మొద్టగా వ్యక్కకలను నియంత్రించుకొని, అనగా మౌనవ్రత్ము ప్పటంచ ఫలాహారమును
తసికొనవలయును. అటుపై బ్రాహైణ్యలతో ప్పటు శుద్ధమైన ఆహారమును
తసికొనుచుండవలయును. లేదా కేవలము పండీతోనే ఈ ఒకకరోజు గడప స్పతమినాడు
భోజనము చేయవలయును. అగిి కారయమాచర్షంచ, ఒక ఏడు క్కమారసావమి రూపమున
అత్ని పేరుతో శ్రీ మహావిష్ోవును పూజించ ఈ వ్రత్మును చేయవలయును. ఆరు
మోములవ్యడా! కార్షతకా! గుహా! సేనానీ! కృత్తతకల క్కమారుడా! స్కందా! అనియిటుీ
స్కందుని పేరీతో విష్ోవును పూజింప వలయును. వ్రత్ము ముగిసిన పద్ప బ్రాహైణ్యలక్క

172
శ్రీవరాహ మహాపురాణము
భోజనము పెటివలయును. బంగారు క్కమారసావమి ప్రత్తమను బ్రాహైణ్యనక్క
దానమొస్గవలయును. “దేవ్య! క్కమారసావమీ! విప్రరూపమున వచినవ్యడా! నీ
ద్యవలన నా కోర్షక లనిియు నెరవేరుగాక! భకితతో ఒస్గిన దీనిని గ్రహింపుము.
ఆలసింపక్కము”. అను ఈ మంత్రముతో బ్రాహైణ్యనక్క ప్రత్తమను రండు
వస్త్రములతోప్పటు ఒస్గవలయును, దానివలన ఆత్నికి ఈ జనైమున కోర్షకలనిియు
సిదిధంచును. పుత్రులు లేనివ్యడు పుత్రులను, ధ్నములేనివ్యడు ధ్నమును రాజయము పోయిన
వ్యడు రాజయమును పందును. మునుపు ఋతుపరుోని దేశ్మున వ్రత్చరయతో
నివసించనపుడు నలుడీవ్రత్మును ఆచర్షంచెను. అటేీ రాజయము నుండి భ్రష్ిలైన పెకకండ్రు
రాజస్త్తములు, మరల రాజయమును పందుటకై పురాణ ప్రసిద్ధమగు ఈ వ్రత్మును
ఆచర్షంచర్ష” అని చెపెపను. (61)
62 వ అధ్యాయము - అగస
ా ాక్థిత ఆర్మగావ
ీ తము
పమైట క్కంభస్ంభవుడు ఇటుీ పలెకను. మహారాజా! మికికలి పుణయమైనది,
ప్పపములనిింటని పట్టపంచలు చేయునది అగు ఆరోగయ వ్రత్మును తెలియజేస్ద్ను.
మాఘమాస్ము శుకీపక్ష స్పతమినాడు ఉపవ్యస్ముండి విష్ోరూపుడు, స్నాత్నుడు అగు
భాస్కరదేవుని పూజింపవలయును. ‘ఆదితాయ! భాస్కరా! రవ! భానూ! సూరాయ! దివ్యకరా!
ప్రభాకరా!’ అనుచు పూజింపవలయును. షష్టునాడు ఆహారము తసికొని స్పతమినాడు
భానుని పూజింపవలయును. అషిమినాడు మరల భోజనము చేయవలయును. ఇది
యింద్లి విధిక్రమము. ఈ విధితో ఒక నిండు స్ంవత్సరము సూరుయని అర్షించువ్యనికి ఈ
జనైమున ఆరోగయము, ధ్నము, ధానయము లభంచును. పరమున, మరల త్తర్షగిరాని
శుభసాినము (మోక్షము) కలుగును. మునుపు అనరణ్యయడను గొపప బలముగల రాజు ఈ
వ్రత్ముతో భాస్కరుని అర్షించెను. అత్నియెడ తుష్ిడై ఆ దేవుడు ఉత్తమమగు
ఆరోగయమును ప్రసాదించెను." అని చెపపగా భద్రాశ్వ మహారాజు “మునీంద్రా! ఆ రాజు ఏ
జబుబ నుండి విముక్కతడాయెను? సారవభౌమునక్క అంత్ట రోగమెటుీ కలిగినది?” అని
ప్రశింపగా అగసుతయడు మరల “ఆత్డు మహాబలుడు, సారవభౌముడును, గొపపకీర్షతయు,
మంచరూపమును కలవ్యడు. ఒకనాడా రాజశ్రేష్ుడు దేవగణములతో కూడిన, దివయమగు
మానస్ స్రోవరమున కర్షగెను. అందు స్రసుస నడుము నుని తెలీని పెద్ద తామరపూవును

173
శ్రీవరాహ మహాపురాణము
చూచ సారథ్వతో ఇటీనెను : ఈ పద్ైమును కొనిరముై. దీనిని త్లపై దాలిి అంద్ర్ష
యెదుట ప్రశ్ంస్క్క ప్పత్రుడనగుదును. కనుక ఆలసింపక కొనిరముై" అని రాజు పలుకగా
సారథ్వ ఆ కొలనులోనికి ప్రవేశంచ ఆ పద్ైమును కైకొన ప్రయత్తించెను. ఆ పద్ైములో
ఒక బొటనవేలంత్ పురుష్డు ఎర్రని వసాాలతో, రండు చేతులతో ప్రకాశసూత ఉనాిడు.
సారధిపదాైనిి తాకగానే ఒక హుంకారము పుటింది. ఆ శ్బదముతో అత్డు భీతుడై
నేలగూలి మరణించెను. నృపత్తయు ఆ శ్బదముతో ఒకక పెటుిన రంగు మార్షపోయి
క్కష్టియు, బలవరయములు లేనివ్యడును ఆయెను. ఆ విధ్ముగా మార్షన త్నుి చూచుకొని ఆ
పురుషవరేణ్యయడు శోకముతో, “ఇది ఏమి?” అని చంత్తంచుచు అకకడే ఉండెను. అటుీ
చంత్తంచుచుండగా ఆత్ని కడక్క మహా త్పసివ బ్రహై పుత్రుడు, బుదిధశాలియులగు
వసిష్ుడు అరుద్ంచ, ఆ రాజును ఇటుీ ప్రశించెను. “మహారాజా! నీ దేహమునకీ
శక్షయేమి? ఇపుపడు నీవు చేయవలసిన దేమి? నాక్క చెపుపము.”
ఇటుీ మహాతుైడగు వసిష్ిడు పలుకగా ఆ రాజు ఆ పద్ై వృతాతంత్ము
నంత్టని అత్నికి తెలిపెను. ఆ రాజు చెపపనది విని ముని “రాజా! నీవు మంచవ్యడవు.
చెడడవ్యడవు అయిత్తవి కనుక నీకీ క్కష్ురోగము కలిగినది” అని పలికెను. అత్డటుీ
పలుకగా రాజు చేతులు జోడించ వణకిపోవుచు “విప్రా! నేను సాధువును, అసాధువును
యెటుీ అయిత్తని? నాకీ క్కష్రోగమెటుీ వచినది? దీనిని నీవు చెపపవలయునని” పలికెను.
రాజా! ఇది మూడు లోకములలో ప్రసిదిధకెకికన బ్రహోైద్భవమను పద్ైము. దీనిని చూసేత
స్రవదేవత్లును చూసినటేీ. ఇది ఆరునెలలుమాత్రమే కానవసుతంది. దీనిని చూచనంత్నే
జలమున ప్రవేశంచునరుడు ప్పపములనిిపోయి, మోక్షమును పందును. బ్రహైము
యొకక మొద్ట ద్శ్యగు మూర్షత ఇలా నీటలో నెలకొనియునిది. దానిని చూచ జలమున
మునిగినవ్యడు స్ంసారము నుండి ముకిత పందును. రాజా! దీనిని చూచ, దానిని
కైకొనుటకై జలమున మునిగి నీ సారధి సుగత్త కర్షగెను. నీవు ప్పడుబుదిదతో ఈ
క్కష్ిరోగమును పందిత్తవి. నీవు దీనిని చూచనందువలన నినుి నేను 'సాధువు' అంటని.
మోహము పందిత్తవి కావున 'అసాధుడవు' అంటని. నేను బ్రహై పుత్రుడను. నేను
ప్రత్తదినము వచి ఆ పరమేశ్వరుని చూచుచుందును. అటేీ నీవును చూచత్తవి.ఈ బంగారు
పద్ైమును గాంచ దేవత్లును బ్రహై పద్ైరూపమున మానస్ స్రోవరమునక్క హర్ష వచి

174
శ్రీవరాహ మహాపురాణము
యునాిడు, మేము మరల త్తర్షగి వచుిటనిది లేని ఈ పరబ్రహైమును పంద్ద్మని
పలుక్కదురు. రాజా! నీ క్కష్ిరోగమునక్క కారణము కూడ చెపెపద్ను వినుము. ఈ
పద్ైము గరభమున స్వయముగా సూరయదేవుడు నెలకొని యునాిడు. అత్డు నిజమునక్క
శాశ్వతుడగు పరమాత్ైయే. అటి ఈ పద్ైమును గాంచ నీవు త్లపై విభూషణముగా
తాలిి, లోకమున వెలిగిపోయెద్నని భావించత్తవి. ఇటుీ వ్యగిన నీక్క ఈ ప్పపమునా
దేవుడు చూపెను. నీవిపుడా దేవునే ఆరాధింపుము. అని ఇటుీ పలికి ఆ వసిషు మహర్షి
ఆత్నికి ఆరోగయ వ్రత్మను పేరుగల ఈ వ్రత్విధానమును. సూరాయరాధ్న పద్దత్తని
వివర్షంచెను. ఆ రాజును భకితతో కూడినవ్యడై ఈ వ్రత్మును కావించెను. పరమ సిదిధని
పంద్ను. వెనువెంటనే రోగము లేనివ్యడు ఆయెను” అని తెలెపను. (62)
63 వ అధ్యాయము - అగస
ా ాక్థిత పుత
ీ పా
ీ ాపి వ
ీ తము
ఇంకను అగసుతయడు ఇటుీ పలెకను. “మహారాజా! పుత్రప్రాపత వ్రత్మను మర్షయొక
పుణయవ్రత్మును స్ంగ్రహముగా చెపెపద్ను వినుము. భాద్రపద్ మాస్ము కృషో పక్షమున
అషిమినాడు ఈ పుత్రప్రాపత వ్రత్మును చేయవలయును. షష్టునాడు స్ంకలిపంచ,
స్పతమినాడు దేవకీదేవి ఒడిలో ఉనివ్యడు, త్లుీల నడుమ ఉనివ్యడు అగు శ్రీకృషోదేవుని
అర్షింపవలయును. అషిమినాడు స్వచఛమైన ప్రభాత్కాలమున నిషు కలవ్యడై హర్షని
మునుపు చెపపన విధానముతో అర్షింపవలయును. పమైట యవలు, నలీని నువువలు నేయి
కలిపన పెరుగును హోమము చేయవలయును. భకితతో శ్కిత ననుస్ర్షంచ ద్క్షిణల నొస్గుచు
బ్రాహైణ్యలక్క స్ంత్రపణము చేయవలయును. పద్ప మొద్ట ఒక మారేడు ఫలమును త్తని
త్రువ్యత్ ఇషిము ననుస్ర్షంచ తైలప్పకములను, అనిి రస్ములతో కూడిన వ్యనిని
భుజింపవలయును. ఇటుీ పుత్రులు లేని నరుడు ప్రత్తమాస్మునను విధి పూరవకముగా
కృషోపక్షము అషిమినాడు ఉపవసించ వ్రత్ము ఆచర్షంపవలయుసు. అత్నికి త్పపక
పుత్రుడు కలుగును. స్ంశ్యము లేదు.
ఒక కథ వినవచుిచునిది. మునుపు ప్రతాపవంతుడగు శూరసేనుడను రాజు
స్ంతానము లేనివ్యడై హిమవత్పరవత్మున త్పసుస చేస్ను. ఇటీత్డు త్పసుస
చేయుచుండగా దేవుడు ఆత్నికి ఈ వ్రత్మును గూర్షి ఉపదేశంచెను. అత్డును దానిని
చకకగా చేసి పుత్రుని పంద్ను. ఆ రాజర్షి అనేక యాగములు చేసిన పుణాయతుైని త్న

175
శ్రీవరాహ మహాపురాణము
క్కమారునిగా పంది పరమానంద్ మంద్ను. ఇటుీ, రాజా! నీక్క కృష్ట్రోషమి
ి ని గూర్షి
తెలిపత్తని. ఏడు గడచన పద్ప కృషో ప్రత్తమలను రండింటని బ్రాహైణ్యనక్క దానమొస్గ
వలయును. పుత్రవ్రత్మను దీనిని గుర్షంచ నీక్క వివర్షంచత్తని. దీనిని ఆచర్షంచ నరుడు
ప్పపములనిింట నుండి విడుద్ల పందును” అని వివర్షంచెను. (63)
64 వ అధ్యాయము - అగస
ా ాక్థిత శౌరావ
ీ తము
అగసుతయడు ఇటుీ తెలెపను. ఇటుపై నీక్క మికికలి శ్రేషుమైన శౌరయ వ్రత్మును గూర్షి
చకకగా తెలిపెద్ను. దీనివలన పర్షకివ్యనికినీ అపపటకపుపడు గొపప శౌరయము కలుగును.
ఆశ్వయుజమాస్ శుకీపక్షమున నవమినాడు ఉపవ్యస్ము చేయవలయును. స్పతమినాడు
స్ంకలపము చేసి అషిమినాడును ఉపవ్యస్ము ఉండవలయును. నవమినాడు మొద్ట
పండిని భుజింపవలయును. భకితతో బ్రాహైణ్యలక్క స్ంత్రపణము చేయవలయును.
మహామాయ, మహాప్రభ, మహాభాగ అగు దురాాదేవిని పూజించవలయును. ఇటుీ ఒక
స్ంవత్సర కాలము విధానమును అనుస్ర్షంచ ఆ త్తథ్వయందు ఉపవ్యస్ముండి
బుదిధమంతుడగు నరుడు వ్రత్ము ముగిసిన వెనుక శ్కితననుస్ర్షంచ కనయకలక్క అని మొస్గ
వలయును. బంగారు వస్త్రములు మునిగువ్యనితో శ్కితమేరక్క వ్యర్షని అలంకర్షంచ పద్ప
'దేవి నాయెడల ప్రీత్తయగుగాక'అని వ్యర్షనుదేదశంచ వినిపముచేయవలయును.
ఇటుీచేసినచో రాజయము కోలోపపోయినవ్యడు రాజయమును త్పపకపందును. విద్య లేనివ్యడు
విద్యనుపందును. భయమునందిన వ్యడు శౌరయమును పందును. (64)
65 వ అధ్యాయము - అగస
ా ాక్థిత స్వరాభౌమవ
ీ తము
మరల అగసుతయడు ఇటీనెను. సారవభౌమ వ్రత్మును గూర్షి స్ంగ్రహముగా చెపుపచునాిను.
దీనిని ఆచర్షంచన రాజు వెంటనే సారవభౌముడగును. కార్షతకమాస్మున శుకీపక్షము
ద్శ్మినాడు రాత్రి భోజనము చేయుచు ప్రత్తదినము అనిి దిక్కకల యందును శుద్ధమైన
బలిని ఉంచవలయును. రంగురంగుల పూవులతో భకితతో ఉత్తమవిప్రులను పూజించ ఆయా
దిక్కకను గూర్షి “దిక్కకలారా! మీరంద్రు నాక్క ప్రత్తజనైము నందును సిదిధని
కూరుివ్యరగుదురు గాక” అను అరధముగల మంత్రముతో దిక్రాపారినము చేయవలయును.
ఇటుీ పలికి ఆయన యందు నిరైలమగు మనసుసతో బలిని ఉంచవలయును. ఆరాత్రి
చకకగా మంత్రములతో స్ంస్కర్షంచన పెరుగనిమును భుజింపవలయును. మొద్ట

176
శ్రీవరాహ మహాపురాణము
ద్ధోయద్నమును, త్రువ్యత్ ఇషిము ననుస్ర్షంచ భుజింపవచుిను. ఇటేీ ఈ వ్రత్మును
ఏడాది కాలము చేయువ్యనికి దిగివజయము త్పపక కలుగును.
వివేకవంతుడగు మనుష్యడు మారాశీరిమాస్ము శుకీపక్షము ఏకాద్శనాటనుండి
ప్రారంభంచ ఈ వ్రత్మును పటుిద్లతో చేయవలయును. క్కబేరునక్క ఇషిమైన ఈ
వ్రత్మును చేసినచో ఇది పుషకలముగా ధ్నమునిచుిను. ఏకాద్శనాడు, శుకీ పక్షమున
గాని, కృషోపక్షమునగాని ఆహారము కైకొనక దావద్శ దినమున ప్పరణచేయుట అను ఈ
వైషోవ వ్రత్మును ఆచర్షంచువ్యడు మికికలి ఘోరములైన ప్పపములనుండి విముకిత
పందును. త్రయోద్శనాడు నకతమును ప్పటంచుట ధ్రైవ్రత్ముగా చెపపబడును. ప్పలుాణ
మాస్ము శుకీపక్షము మొద్లుకొని ఈ వ్రత్ము చేయవలయును. కృషోపక్షము నందు
విశేషముగా రౌద్రవత్రము మాఘమాస్ము మొద్లుకొని ఒక స్ంవత్సరము వరక్క చేయ
వలయును. శుకీపక్షమున పూర్షోమ త్తథ్వయందు నకత భోజనము అనగా రాత్రి పూట
మాత్రము భోజనము చేయుట ఇందు వ్రత్ము, అమావ్యస్యనాడు చేయుట పత్ృవ్రత్ము.
పదునైదేండుీ ఈ విధ్ముగా త్తథ్వవ్రత్ములను చేయువ్యనికి వ్రత్ము ప్రమాణమును
అనుస్ర్షంచ మహాఫలములు లభంచును. వేలకొలది అశ్వమేధ్ములు, వంద్లకొలది రాజ
సూయములు కలపము ప్రకారము ఆత్డు చేసినటీగును. రాజోత్తమా! దీనినంత్టని చకకగా
చేయు నరుడు శుదుదడు, రజసుస లేనివ్యడుగానై స్రవలోకములను పందును”. (65)
66 వ అధ్యాయము - అగస
ా ాక్థిత పంచరాత
ీ శ్రస
ర ము
అగసుతయనితో భద్రాశువడు ఇటుీ పలెకను. “ఓ ధ్రైజాి! నీ వెర్షగినది గాని చూచనదిగాని
ఆశ్ిరయమేమైన ఉనిచో నాక్క చెపుపము. నాక్క మికికలి వేడుకగా నునిది” అని పలుకగా
అత్డితో అగసుతయడు స్నాత్నుడగు ఈ భగవంతుడే ఆశ్ిరయరూపుడు, ఆత్ని ఆశ్ిరయములు
పెక్కకవిధ్ములైనవి కానవచుిచునివి. పూరవమున నారదుడు శేవత్దీవపమునక్క వెళ్ళళనట.
అచట శ్ంఖచక్ర పద్ైములు గలవ్యరు, తవ్రమగు తేజసుస కలవ్యరు అగు పురుష్లను
చూచెను. ఇదిగో విష్ోవు, ఇత్డే విష్ోవు. ఇత్డు స్నాత్నుడగు విష్ోవు, ఇటీని ఇందులో
ప్రభువైన విష్ోవెవవరు? అని వ్యర్షని కాంచన ఆత్నికి చంత్కలిగెను. ఇటుీ చంత్తంచు
చుండగా అత్నికి కృష్ోని గూర్షిన ఆలోచన బయలుదేరను. శ్ంఖచక్ర గదాధ్రుడైన
కృష్ోని ఎటుీ ఆరాధింతును? పరమదైవము, ప్రభువునగు కృష్ోని ఎటుీ తెలిసికొందును

177
శ్రీవరాహ మహాపురాణము
అని చంత్తంచ ఆ పరమేశ్వరుడగు దేవుని గూర్షి ధాయనించెను. బ్రహై క్కమారుడగు
నారదుడు వేయి దివయవత్సరములు ఏకాగ్రముగా ధాయనము చేయగా ఆ దేవదేవుడు
పర్షతోషము పంద్ను. ప్రస్నిమగు చత్తముగల ఆ ప్రభువు ప్రత్యక్షమై “మహామునీ!
నారదా! నీకేమి వరము కావ్యలో అడుగుము” అని పలికెను. అంత్ట నారదుడు
“భువనేశ్వరా! నినుి నేను వేయినొికక వత్సరములు ధాయనించత్తని. నినుి పందుట యెటోీ,
నాయెడ తుష్టి నందిత్తవేని తెలుపుము” అని వినుత్తంపగా ఆ దేవదేవుడు “పురుష
సూకతమును ఆధారము చేసికొని ననెివరర్షింతురో వ్యరును, నిరంత్రము వేద్ స్ంహిత్
లను అధ్యయనము చేయువ్యరును ననుి పంద్ద్రు. వేద్ములు శాస్త్రములు పటుిబడనిచో
ప్పంచరాత్రము చెపపన మారాము తోడను ననుి అర్షించువ్యరు ననుి పంద్ద్రు.
బ్రాహైణ క్షత్రియ వైశుయలక్క ప్పంచరాత్ర విధానము చెపపబడినది. శూద్రులు మొద్లగు
వ్యర్షకి పుణయక్షేత్రముల కరుగుట, నా నామమును జపంచుట విధి. ఇత్ర పూజలు వ్యరు
చేయనకకరలేదు. “ఓయి విప్రవరా! పూరవకలపమున పురాత్నమగు ఈ పంచ రాత్రమును,
వేలలో ఒకకడైనను ఇది గ్రహించునేమో అని, నేను చెపపయుంటని. కరైము నశంపగా
ఎవవడైన నా భక్కతడుండునేమో అని అటివ్యని కొరక్క ఈ పంచ రాత్రమును చెపపత్తని. ఇది
అత్ని హృద్యమున నిత్యము నిలుచును. ఇత్రులు రాజస్ తామస్ భావములు
చుటుికొనగా నావద్ద కూరుిండుట యందు పెడమొగము కలవ్యరగుదురు. నారదా! కృత్,
త్రేత్, దావపర అని మూడు యుగములయందు స్త్వమున నిలదొక్కక కొనివ్యరు ననుి
కలియుదురు. కలియందు రజస్తమోగుణములు గలవ్యరు అధిక్కలు. నారదా! విను, నీక్క
మర్షయొక వరము కూడ ఇతుతను. మికికలి దురీభమైన ఈ పంచరాత్రశాస్త్రమును నా
ద్యవలన స్ంపూరోముగా తెలియుదువు, స్ంశ్యము లేదు. వేద్ము, పంచరాత్రము,
భకిత, యజిము అనువ్యనిచేత్నే నరునక్క నేను అందువ్యడను. నాయనా! ఇత్ర విధ్ముగా
కోటీ కోటీ ఏండీక్కను లభంపను" అని పరమేశ్వరుడగు భగవ్యనుడు నారదునితో ఇటుీ
పలికి అద్ృశుయడాయెను. నారదుడును స్వరామున కర్షగెను” అని చెపెపను. (66)
67 వ అధ్యాయము - పగలు, రాతి
ీ సంవతుర పురుషుడు
అగసుతయడు చెపపనది విని మరల భద్రాశువడు ఇటుీ పలెకను. “ఉత్తముడా! తెలీని నలీని స్త్రీలు
ఇరువురునాిరని అందురు. వ్యరవరు. అందు పవిత్రమెవవరు? నలుపు తెలుపుల ఇంత్త

178
శ్రీవరాహ మహాపురాణము
ఎవరు? ఈ ప్పవక్కడు ఏడుగాఅయేయనట! అత్డెవరు? పండ్రండు విధ్ములుగా, రండు
దేహములతో, ఆరుశరసుసలతో ఉండెడు ఆ పురుష్డెవవడు? సూరోయద్యము మొద్లుకొని
వ్యరు ద్ంపతులుగా ఉందురట. ఎవని వలన ఈ జగత్తంత్యు పెంపందినది?” అని
ప్రశింపగా అత్డితో అగసుతయడు “ఈ నలీని తెలీని స్త్రీలు అకకచెలెీండ్రు. స్త్య, అస్త్య అను
వ్యరు. రండు రంగుల ఆ రాత్రి. ఒకకడై ఏడురూపములు పందిన ఆ పురుష్డు
స్ముద్రుడు అని తెలియద్గును. ఏడు రూపములు పందియు ఒకకడైయునాిడు. పనెిండ్రు
గానయి రండు దేహములు, ఆరు శరసుసలుగల ఆ ప్రభువు స్ంవత్సర పురుష్డు. రండు
దేహములు రండుఅయనములు. ఆరుత్లలు ఆరుఋతువులు. ఇత్డే స్ంవత్సర
పురుష్డు. ఆ ఆలుమగలు రాత్రిపగలు అనునవి. అవి చంద్రుడు, సూరుయడు అనువ్యని
రూపమున ఉండును. ఆ పరమేశ్వరునివలన జగతుత ఏరపడినది. ఆ పరమ దైవము
విష్ోవని తెలియనగును. వేద్స్ంబంధ్మగు క్రయలు లేనివ్యనికి ఆ పరమేశ్వరుడు
కానరాడు” అని తెలిపెను. (67)
68 వ అధ్యాయము - యుగాచార వర
ణ న్ము
అనంత్రము భద్రాశువడు ఇటీనెను. “ఓ మునీ! పరుడు, అపరుడు, స్రవగతుడు అయిన ఆ
విష్ోదేవుడు నాలుగు యుగములందు ఎటివ్యడు? ఆ పరమేశ్వరునెటుీ తెలిసికొనద్గును.
మునీ! ప్రత్త యుగమునందు ఆయావరోముల వ్యర్ష ఆచారమెటిది? ఇత్ర జాతుల స్త్రీలతో
స్ంకర మేరపడినపుడు విప్రులక్క శుదిధ ఎటీగును?” అని ప్రశింపగా అగసుతయడు రాజుతో
"శ్రేష్ుడా! కృత్యుగమున ఈ భూమిని దేవత్లు వేద్కరైముతో అనుభవింతురు.
త్రేత్యందు అసురులు, దేవత్లు యజిములు చేయుచు అనుభవింతురు. దావపరమున
స్త్తవరజసుసలు అత్తశ్యముగా ఉండును. రాజు ధ్రైమూర్షతయై ఒప్పపరును. అటుపై
కలిరూపమున త్మసుస ఏరపడును. ఆ కలియుగము రాగా బ్రాహైణ్యడు త్న మారాము
నుండి భ్రష్ిడగును. రాజులు, వైశుయలు, శూద్రులు త్రచుగా జాత్త భ్రష్ిలగుదురు.
స్త్యము, శుదిధయు లేనివ్యరగుదురు. పంద్రాని స్త్రీలను బ్రాహైణ్యలు పందుచుందురు,
వేద్మారాము నుండి భ్రష్ిలై అబద్దములాడుచుందురు. త్మ గోత్రములవ్యర్షతో, ఈడుకాని
వ్యర్షతో వివ్యహముకూడ చేసికొనుచుందురు. ధ్నములందు లోభముగల మూఢులగు
రాజులు బ్రహైజాిన స్ంపనుిలను హింసింతురు. శూద్రులు కూడా వరతకవృత్తత యందు

179
శ్రీవరాహ మహాపురాణము
ఆస్కితకలవ్యరై వైశ్యవృత్తతని చేయుచుందురు. శూద్రజాతుల యందు గర్షవతులై అభమానము
కలవ్యరై ఉందురు. బ్రాహైణ్యలు శౌచమును ప్పటంపక, స్త్యమును వద్లివైచ అనిి
విధ్ముల త్తండిని త్తనువ్యరగుదురు. మద్యము సేవింపద్గినద్ని నొకికపలుక్కదురు. అంత్
లోకసిిత్త చెడిపోవును. వరోధ్రైము నశంచును” అనగా మరల భద్రాశువడిటుీ ప్రశించెను.
“పంద్రాని స్త్రీని పంది బ్రాహైణ్యడు, క్షత్రియుడు వైశుయలు ,శూద్రుడు ఎటుీ శుదిధ
పందును? పంద్రానిత్నమెటుీ కలుగును? నాక్క చెపుపము”
అగసుతయడు ఇటుీ చెపెపను."బ్రాహైణ్యడు నాలుగు వరోములవ్యర్షని, క్షత్రియుడు
మూడు వరోములవ్యర్షని వైశుయడు రండు వరాముల వ్యర్షని, శూద్రుడు త్నవరోము వ్యర్షని
గమయలుగా (భారయలు) భావింపవచుిను. బ్రాహైణ స్త్రీ క్షత్రియునక్క, క్షత్రియకాంత్
వైశుయనక్క, వైశ్యకాంత్ శూద్రునక్క అగమయ అని చెపుపదురు. క్రంది క్కలమువ్యనికి పైక్కలపు
కాంత్ ‘అగమయ’ అని మనువు చెపెపను. రాజా! త్లిీయు, త్లిీ సోద్ర్షయు, అత్తయు,
వదినయు, మరద్లు కోడలును, కూతురు, మిత్రుని భారయ, త్న గోత్రము నంద్లి
కాంత్యు, రాజపత్తియు, రాజుబిడడయు అగు స్త్రీలు ముఖయముగా మనుజునక్క పంద్రాని
వ్యరు. అటేీ వృత్తత పని చేయునటి చాకలి మునిగు స్త్రీలు కూడ అగమయలు. ఈ
అగమాయగమనము వలన ప్పపము కలుగును. బ్రాహైణ్యడు ఇత్రస్త్రీని పందినంత్
మాత్రమున బ్రాహైణత్వము నుండి భ్రష్ిడగును. ఇత్రునక్క నూరు ప్రాణాయామముల
వలన శుదిధ ఏరపడును. పెక్కక కాలము నందు చేసిన ప్పపము వరో స్ంకర స్ంబంధ్ము,
బ్రహైహత్య మునిగు మహాప్పపములనిియు ప్రణవ పూరవకమైన గాయత్రిని పదిమారులు
చేయుట చేత్ను, మూడు నూరీ ప్రాణాయామముల చేత్ను బ్రాహైణ్యనక్క నశంచును.
ఇత్ర ప్పత్కముల స్ంగత్త చెపపనేల?
మర్షయును బ్రాహైణ శ్రేష్ుడు వేద్ములను అధ్యయనము చేయువ్యడై పరమాత్ై
స్వరూపమును ఎర్షగినచో వంద్లకొలది ప్పపముల నుండియు ముక్కతడగును”అని
చెపెపను. విష్ోవును స్ైర్షంచుచు, వేద్మును పఠంచుచు, దానమొస్గుచు, హర్షని
పూజించుచు బ్రాహైణ్యడు శుదుదడగును. ఇత్రుని కూడ త్ర్షంపజేయును. రాజా! ననుి
నీవడిగిన విషయమంత్టని నీక్క చెపపత్తని. దీనినంత్టని మనువు మునిగువ్యరు విస్తర్షంచ
చెపుపదురు. నేను నీక్క స్ంగ్రహముగా చెపపత్తని. (68)

180
శ్రీవరాహ మహాపురాణము
69 వ అధ్యాయము - అగస
ా ాదేహమున్ జర్తగ్నన్ ఆశ్చరాక్ర వృత్
ా ంతము
మరల ఆ రాజగు భద్రాశువడు ఇటీనెను. “పూజుయడా! దివజశ్రేష్ుడా! నీ శ్రీరమున జర్షగిన
వింత్యేమి? నీవు చరంజీవివి ఎటీయిత్తవి? దీనిని నాక్క చెపపవలయును” అని ప్రార్షింపగా
అగసుతయడు “రాజా! ఈ నా శ్రీరము పెక్కకవింత్లక్క నిలయమైనది. పెక్కకకలపములు
వేద్విద్యలచేత్ శుదిధ పందినది. ఈ భూమినంత్టని త్తరుగుచు నేను మేరువు ప్రకకనుని
ఇలా వృత్తమను మహా వరిమును చేరుకొంటని. అచట అంద్మైన స్రసుసను చూచత్తని.
దాని ఒడుడన పెద్ద క్కటీరమొకట కలదు. దానియందు ఎముకలు, చరైము మాత్రము
మిగిలినవ్యడు, నారచీరలు ధ్ర్షంచనవ్యడును, ఉపవ్యస్ములచేత్ బడలినవ్యడగు ఆ
తాపసుని కాంచత్తని. అత్నిని చూచ ఇత్డెవరో ఇత్నిని గుర్షంచ తెలిసికొన వలయును
అనుకొంటని. నేనిటుీ అనుకొనుచుండగా, ఆ మహాముని నాతో ఇటుీ పలికెను.
“బ్రాహైణా! నిలువుము. నిలువుము. నేను నీక్క ఆత్తధ్యమును ఇవవవలయును.” ఇది విని
నే నాక్కటీరములోని కర్షగి చూడగా ఆత్డు తేజసుసతో వెలిగిపోవుచునిటుీండెను. నేలపై
నిలబడిన ననుి చూచ ఆ దివజుడు హుంకారము గావించెను. ఆ హుంకారము వలన
ప్పతాళమును చీలుికొని అయిదుగురు కనయలు పైకి వచిర్ష. అందొకతె ఒక పీటను
కొనివచి నాకొస్గెను. మర్షయొకతె చేత్తలో నుని నీటని అందించెను. మర్షయొకతె ఆ
నీటని కైకొని నా ప్పద్ములను కడుగ మొద్లిడెను. త్కికన ఇద్దరు వవనలు కొని నా ప్రకకల
నిలువబడిర్ష. మరల ఆ మహాత్పసివ హుంకార మొనర్షంచెను. ఆ శ్బదముతో వెనువంటనే
యోజనము వెడలుపగల ఒక బంగారు దొనెితో, ఒక మొస్లి స్రసుస నుండి పైకి వచెిను.
దానియందు బంగారు క్కండలు తాలిిన చకకని కనయలు వంద్లకొలదిగా వచిర్ష. ఆ
దొనెిను చూచ ఆ ముని నాతో ఇటీనెను.
“బ్రాహైణా! ఇది యంత్యు నీ సాినము కొరక్క ఏరాపటు. నీవు ఈ దొనెిలో
ప్రవేశంచ సాినము చేయవచుిను. ఆయన మాటపై నేనా దొనెిలో దిగినంత్లో అది
మునిగిపోయెను. దొనెిలోని నీట మునిగిత్త ననుికొని నేను పైకి లేచనంత్నే ఒక
అపూరవమగు లోకమును కనుగొంటని. అది మంచ భవనములు, గదులు, శాలలు
కలదియు, విశాలమైనదియు, విశాలములగు రాచబాటలు కలదియు, పవిత్రులగు
జనులతో నిండినదియు, గొపప నీత్తమంతులు, ఆత్ైవేత్తలు, పురాణ్యలు, ధ్రైమారామున

181
శ్రీవరాహ మహాపురాణము
నెలకొని వ్యరునగు నరులతో కూడినదిగా ఉండెను. అంతేకాక కద్లాడు చరయలు గల
పర్షఘలతో భయంకరమైనదియు, మికికలి లోతైన ప్పతాళత్లమున ఉనిదియు,
శ్రేషుమైనదియు మేలైన ప్పశ్ములు చేత్దాలిిన తెలీని నరులతో, ఏనుగుల గుఱ్ఱముల
మంద్లతో కూడినదియునై ఉండెను. అంద్మైన పద్ైములు, కలువలు కలవి, పెక్కక
విధ్ములైన పక్షులు కలవియు, పద్ై పత్రముల మీద్నుని తుమెైద్ల నాద్ములతో అనేక
లయలతో ప్పడుచునివో అనిటుీని స్రసుసలు అందుండెను. అందు కైలాస్ము
శఖరములను పోలునటివియు, పెక్కకరత్ిముల కలువల గుంపులు కలవియు, వేద్
పండితులగు విప్రులు నివసించు నటివియు, పుణాయతుైలు నివసించు నటివియు అగు
గృహములు ఆ స్రసుసల తరమునందు కలవు. తుమెైద్లతో వంగిన పద్ైములు అందు
కద్లాడుచునివి. వ్యని బరువులతో అవి ఎలీపుపడు ఊగుచునివి. ఆ స్రసుసల
జలములందు చకకని స్వరములు గల పక్షిజాతులు వేద్మునంద్లి విచత్ర మంత్రములను
పలుక్కచునివి. తెలీని పద్ైముల మాలలతో గాత్రములు కలవియు పక్షుల పంక్కతలే
ఉత్తరీయములుగా కలవియు, బ్రాహైణ్యలు పురాత్నములగు యజోక్రయల మంత్రములను
చదువుచునితరుగలవియునగు పెక్కక కొలనులు అందునివి. నేనా స్రసుసలలో త్తరుగుచు
దేవత్ల, విదాయధ్రుల కాంత్లను సాినము కొరక్క ఆ ప్రదేశ్మునక్క వచిన వ్యర్షని
గాంచత్తని. ఆ విధ్ముగా త్తరుగుచు ఒకపుపడు మంచ నీరు గల చకకని కొలనును
చూచత్తని. దాని ఒడుడన మొద్ట చూచన క్కటీరమును మునుపట వలెనే చూచత్తని. ఆ
క్కటీరమును ప్రవేశంచ ఒకవైపున కూరుిని ఆ త్పసివని చూచ ద్గారక్క చేర్ష
పలుక్కనంత్లో నవువచు, సాటలేని ప్రభావముగల ఆ మహానుభావుడు ఇటుీ పలికెను.
“విప్రా! మునుపు చూచన ననుి ఎరుగవ్య? మూఢుని వలె ఈ లోకమును చూచుచునాివు.
దేవత్లు కూడ చూడజాలని నా భువనమును నీవు కనుగొంటవి. దివజోత్తమా! నీ ప్రియము
కొరక్క నీకీ లోకమును చూపత్తని. మహామునీ! నా లోకపు స్ంపద్ను కనుగొనుము.
అందు పెరుగుతో ప్పలతో ప్రవహించు నదులు, నేత్తతో నిండిన పెద్ద చెరువులు కలవు.
హేమరత్ిమయములైన స్తంభములు గల గృహములు కలదియు రత్ిములతో
కూర్షినదియు, పద్ైరాగములకెనయగు కాంత్త కలదియు, ప్పర్షజాత్ పుషపములతో ప్రసిదిధ
కెకికనదియు, యక్షకినిరులు సేవించుచునిదియు అగు ఈ భూమిని చూడుము”,

182
శ్రీవరాహ మహాపురాణము
అని ఆ తాపసుడటుీ పలుకగా, రాజా! అచెిరువు నిండిన హృద్యముతో
అత్ను ఇటీడిగిత్తని. “సావమీ! నేను బ్రహై. ఇంద్రుడు మునిగువ్యరుండు లోకములనీి
చూచత్తని. నీ లోకము ఆ అనిింటకంటె ఉత్తమముగా నునిది. త్పోధ్నా! ఈ లోకము
అపూరవముగా నాక్క కనపటుిచునిది. స్ంపద్, ఐశ్వరయము, తేజసుస, భవనములు,
స్ముదాయములు, మంచనీరుగల పుణయవంత్ములగు స్రసుసలు అనువ్యనిచేత్ మికికలి
అదుభత్ముగా నుని దీనిని కనుగొంటని. ఇటువంట లోకమెటేీరపడినది? ఇందులో
నీవెవరవు? దీనికి కారణమేమి? మునిపుంగవ్య! నాకెరుగ జెపుపము. మహామునీ!
ఇలావృత్వరిమున స్రసుస తరమున నేను నినుి ద్ర్షశంచుక్కంటని. ఆ స్రసేసమి? ఆ
క్కటీరమేమి? బంగారు గృహములు నిండిన ఈ లోకమున ఈ క్కటీరమేమి? ఈ
సాినమేమి?” నేనిటీనగా ఆ భగవ్యనుడు నాక్క చెపపన దానిని ఉనిదునిటుీ చెపేపద్ను
రాజేంద్రా! వినుము.
“నేను స్నాత్నుడు, జలరూపమున ఉనివ్యడగు నారాయణ్యడను. చరాచర
రూపమైన మూడు లోకముల విశ్వమంత్టని ఆవర్షంచ ఉనాిను. పరమేష్టుయగు ఆ దేవుని
నీవు కాచన ఆకారమును కూడా నేనే. ననుి వరుణ్యడు అందురు. స్వయముగా అత్డును
పరుడైన నారాయణ్యడే. నీవు ననుి ఏడు జనైములు ఆరాధించత్తవి. అందుచేత్ మూడు
లోకములు నశంచనను నీవకకడవు గుర్షతంపబడిత్తవి” అని ఆ నారాయణ్యడు అటుీ
పలుకగా నేను నిద్రతో మూసికొని కనుిలు కలవ్యడనై నేలపై పడి వెనువెంటనే లేచత్తని. ఆ
ఋష్టని ఆ పురమును కనుగొనునంత్లో మేరుగిర్ష శఖరమున ననుి నేను చూచుకొంటని.
ఏడు స్ముద్రములను, ఏడు క్కలపరవత్ములను, ఏడు దీవపములు గల పుడిమిని
కాంచత్తని. నేటవరక్కను ఆ లోకమునే ధాయనించుచు నిలిచత్తని. ఆ లోకమును ఎపుపడు
పందుదునా? అని చంత్యే నాక్కనిది. రాజా! నీ వేడుకను బటి నా దేహమున
స్ంభవించన పరమేష్టి వృత్తమును చెపపత్తని. ఇంకను నీవేది వినగోరుచునాివు” అని
అగసుతయడు రాజుతో చెప్పపడు. (69)
70 వ అధ్యాయము - తి
ీ మూరు
ా ల ఏక్తా భావన్
రాజు మరల "మునీ! నీవు ఆ అదుభత్ లోకమును గాంచుటక్క ఏ వ్రత్మును,
ఎటి త్పమును, ఏ ధ్రైమును చేసిత్తవి? అని ప్రశింపగా అగసుతయడు ఇటుీ చెపెపను. హర్షని

183
శ్రీవరాహ మహాపురాణము
ఆరాధింపక లోకములను కోరడు బుధుడెవవడుండును? హర్షని ఆరాధించనచో
స్రవలోకములు అరచేత్త యందుండును. ఇటీని చకకగా ఆలోచంచ నేను నూరేండుీ గొపప
ద్క్షిణలుగల యజిములతో స్నాత్నుడు అగు విష్ోని ఆరాధించత్తని. అంత్ నొకపుపడు
పెక్కకకాలము నేను యజిమూర్షత, దేవదేవుడు అగు జనారధనుని ఆరాధించుచుండగా నా
పలుపు మేరక్క దేవేంద్రునితో ప్పటు దేవత్లు విచేిసిర్ష. దేవేంద్రునితోప్పటు దేవత్లంద్రు
త్మత్మ సాినములందుండగా అంత్లో అచటకి భగవంతుడు వృషభధ్వజుడు (శవుడు)
ఏతెంచెను. మహాదేవుడు, విరూప్పక్షుడు, ముకకంట, నీలలోహితుడు అగు పరమేశ్వరుడు
రౌద్ర సాినమున నిలిచయుండెను.
దేవత్లు, ఋష్ట ముఖుయలు మొద్లగువ్యరంద్రు రాగా వ్యర్షనిగాంచ మహా
యోగియు, త్రికాలజుిడు, పద్ైస్ంభవుడునగు స్నతుకమారుడు సూరుయనివంట
విమానమున చనిరేణ్యవు వంట ఆకారముతో నిలిచ కానవచెిను. వచి ఆ మహాముని
రుద్రునక్క శరసుసవంచ ప్రణమిలెీను. నేను ప్రణామము చేయగా శూలప్పణి స్మీపమున
నిలిచ ఉండెను. అటుీ అచిటయుని దేవత్లను, నారదుడు మునిగు ఋష్లను,
స్నతుకమారుని, రుద్రుని చూచన నా మనసున ఒక ప్రశ్ి ఉద్యించెను “వర్షలో ఎవరు
పూజింపద్గినవ్యరు? ఎవడు అంద్ర్షకంటె గొపపవ్యడు? ఎవరు తుష్టినందినచో ఈ
రుద్రునితో కూడిన స్రువలును తుష్టినందుదురు? నేను, “దేవత్లారా! మీక్క వర్షలో
పూజనీయుడు ఎవరు?” అని రుద్రునివైపు త్తర్షగి అడిగిత్తని. నేనిటుీ పలుకగా అంత్
రుద్రుడు దేవత్లతో ఇటీనెను. “దేవత్లారా! నిరైలులైన దేవరుిలారా! ప్రసిదిధకెకికన
బ్రహైరుిలారా! మీరు నామాట నాలకింపుడు. ఓ మహామత! అగసాతయ! నీవు కూడ నామాట
వినుము. ఎవవడు స్రవయజిములచే యజింపబడునో, ఎవని వలన ఈ జగమంత్యు
దేవత్లతోప్పటుగా పుటుిచునిదో, ఎలీపుపడు ఎవని యందు నిలిచ యుండునో, ఎవని
యందు ల్లనమగుచునిదో ఆ పరదైవము స్త్వరూపుడు, జనారదనుడగు నారాయణ్యడే. ఆ
పరమేశ్వరుడే త్నుిదాను మూడు రూపములుగా స్ృష్టిచేస్ను. రజసుస త్మసుసలతో
కూడినవ్యడై ఆ విభుడు రజుఃస్త్తవము లధికముగా గల బ్రహైను, కమలము ఆస్నముగా
గలవ్యనిని బొడుడతామర యందు స్ృజించెను. రజసుసతో, త్మసుసతో కూడినవ్యడై ఆత్డే
ననుిను పుటించెను. స్త్వగుణమే ఆ హర్ష. హర్షయే పరమ పద్ము. స్త్వ రజసుసల

184
శ్రీవరాహ మహాపురాణము
స్వరూపమై కమలమునందు పుటిన బ్రహైయే ఆ దైవము. ఆ దేవుడే బ్రహై.
రజస్తమసుసలతో కూడిన స్వరూపమగు నేనును అత్డే. ఇందు స్ందియము లేదు. స్త్వము,
రజసుస, త్మసుస, ఇది యంత్యు ఈ మూడింట స్ముదాయమే. స్త్వగుణము చేత్
జీవుడు ముక్కతడగును. స్త్వము నారాయణాత్ైకము. స్త్వముతో కూడిన రజోగుణముచేత్
రజసుస అధికముగా గల స్ృష్టి ఏరపడును. అది పతామహుడగు బ్రహైక్క స్ంబంధించనదై
ఏరపడినద్ని అనిి శాస్త్రములును ఘోష్టంచుచునివి. వేద్ములక్క వెలి అయిన కరైము,
శాస్త్రములను బటి చేయునది రౌద్రమని ప్రసిదిధకెకికనది. అది నాక్క స్ంబంధించనది, అని
కనిషుమని, హనమైనద్ని చెపుపదురు. రజసుసలేని కరైము కేవలము తామస్ము. అది
నరులక్క ఇహము నందును, పరము నందును దురాత్తని కలిగించును. స్త్వగుణము చేత్
జీవికి ముకిత కలుగును. స్త్వము నారాయణాత్ైకము. యజిరూపుడగు నారాయణ్యడే
భగవ్యనుడు.
కృత్యుగమున శుదుదడు, సూక్షమరూపుడునగు నారాయణ్యని ఉప్పసింతురు.
త్రేతా యుగమునయజి రూపముతో అర్షింతురు. దావపరమున పంచరాత్రులు
ఉప్పసింతురు. కలియందు నేను చూపన మారాముతో బహురూపములతో తామసులు,
దేవషబుదిధతో జనారదనుడగు పరమాత్ైను కొలుతురు. ఆత్ని కంటె పరదైవము మర్షయొకట
లేదు. ఉండబోదు. ఆ విష్ోవే స్వయముగా బ్రహై. ఆ బ్రహైయే స్వయముగా నేను, మూడు
వేద్ములందును, యజిము నందును, పూజయత్ విషయమున ఇదియే నిశ్ియము. మా
మువూవర్షలో భేద్మును భావించువ్యడు ప్పపకార్ష, దుష్ట్రితుైడు. వ్యడు దురాత్తని పందును.
అగసాతయ! నేను చెపెపడి దీనిని కూడ వినుము. ముందుగా కలియందు మానవులు ఎటుీ
హర్షభకిత చేయక్కండిరో తెలిపెద్ను. పూరవము భూలోక వ్యసులంద్రు జనారధనుని
పూజించ, భువరోీకమును పందుచుండిర్ష. అందుండియు కేశ్వు నారాధించ స్వరామును,
అచటనుండి క్రమముగ ముకితని పందుచుండిర్ష. ఇటుీ స్రవలోకముల వ్యరును
ముకితపద్మున వ్యయపంపగా అంత్క్కముందు ముకితని పందిన దేవత్లంద్రు చత్తశుదిధతో ఆ
హర్షని ధాయనించర్ష. స్నాత్నుడగు ఆత్డును అంత్ట ఉండువ్యడు కనుక వ్యర్షకి ప్రత్యక్షమై,
“యోగివరులారా! సురులారా! పనియేమి?” చెపుపడని పలికెను. వ్యరా దేవదేవునక్క
ప్రణమిలిీ పరమేశ్వరునితో ఇటీనిర్ష. “దేవదేవ్య! జనమంత్యు ముకితమారామున

185
శ్రీవరాహ మహాపురాణము
నిలిచపోయినది. ఇక స్ృష్టిసాగుట యెటుీ? నరకములందు ఎవరుందురు?” వ్యరటుీ
పలుకగా వ్యర్షని ఉదేదశంచ జనారదనుడిటుీ పలికెను : "మూడు యుగములలో పెకకండ్రు
మానవులు ననుి పంద్ద్రు. చవర్ష యుగమున చాల త్క్కకవగా జనులు ననుి
ఆశ్రయింతురు. ఇదిగో మోహమును స్ృజించుచునాిను. అది జనులను మోహ పెటుిను.
మహాబాహూ! రుద్రా! నీవును మోహము గొలుపు శాస్త్రములను చేయింపుము. త్క్కకవ
శ్రమ, ఎక్కకవ ఫలమును ప్రద్ర్షశంపుము. వంచనను, ఇంద్రజాలములను,
విరుదాధచారములను చూప జనులను వెంటనే మోహపెటుిము”.ఇటుీ పలికి ఆ పరమేష్టి ఆ
దేవుడు త్న స్వరూపమును గుటుిపరచెను. ననింద్రు తెలసికొనునటుీ చేస్ను. అది
మొద్లుకొని నేను రచంచన శాస్త్రములందులోకము ఎక్కకవగా రుచ కలది ఆయెను.
వేద్ము ననుస్ర్షంచు మారామును, నారాయణదేవుని ఏకభావముతో చూచువ్యరు ముకితని
పందు వ్యరగుచునాిరు. ననుి, బ్రహైను విష్ోవు కంటె వేరుగా త్లచువ్యరు ప్పపకరుైలై
నరకమున కరుగుదురు. వేద్ మారామును వద్లి వైచనవ్యర్షని మోహపెటుిటకే నేను ‘నయ
సిదాధంత్మను’ పేరుగల శాస్త్రమును చూపత్తని. ఈ పశుభావమే ప్పశ్ము. అది ఎపుపడు
పత్నమైనదో అపుపడు ప్పశుపత్మను శాస్త్రము వేద్ము పేర్షట పుటుిను. విప్రా! నేను
వేద్మూర్షతని. ఇత్ర శాస్త్రముల అరిములను త్ర్షకంచువ్యర్షకి నా స్వరూపము తెలియరాదు.
అనాదియగు వేద్మును వద్లి ననెిరుగరాదు. ఓయి బ్రహైరీి! నేను విశేషముగా
బ్రహైజాిన స్ంపనుిలక్క, వేద్ములక్క మాత్రమే ఎరుగద్గువ్యడను.
యుగములు మూడు;విప్రా! నేను, బ్రహై,విష్ోవు-మువువరము. స్తావది
గుణములు మూడు, వేద్ములయందు అగుిలు మూడు, లోకములుమూడు. స్ంధ్యలు
మూడు. వరోములుమూడు. స్వనములును మూడు. ఈ జగత్తంత్యు ఈ మూడిటతో
బంధింపబడినది. 1. యుగములు - కృత్, త్రేతా, దావపరములు 2. గుణములు -
స్త్తవము, రజసుస, త్మసుస 3. వేద్ములు - ఋక్కక, యజసుస, సామము 4. అగుిలు -
ఆహవనీయము, గారహపత్యము, ద్క్షిణ 5. లోకములు - భూలోకము, భువరోీకము,
స్వరోకము 6. స్ంధ్యలు - ప్రాత్స్సంధ్య, మధాయహి స్ంధ్య. సాయం స్ంధ్య 7. వరోములు
- బ్రాహైణ, క్షత్రియ, వైశ్య వరోములు, 8. స్వనములు - ప్రాత్స్సవనము, మధాయహి
స్వనము, సాయం స్వనము. బ్రహైరీి! పరుడైన నారాయణ్యడు, బ్రహై, నేను గుణములను

186
శ్రీవరాహ మహాపురాణము
బటి మువువరము కాని ప్రధానముగా ఒకకటే. ఇటుీ కాక భనిముగా చూచుట మోహమే”.
(70)
71 వ అధ్యాయము – పాశుపతవ
ీ త ఆవిరాావ కారణక్థ
ఇంకను అగసుతయడు రాజుతో “ఆ పనాకి ఇటుీ చెపపగా దేవత్లు, ఋష్లు,
నేనును ఆ దేవునక్క ప్రణమిలిీత్తమి. శరసుసతో ప్రణమిలిీ ఆ దేవుని చూచునంత్లో ఆత్ని
దేహమున ఉని బ్రహైను హృద్యమున స్నిని దుముై కణమంత్ సూక్షమరూపుడగు
నారాయణ్యని కనుగొంటమి. ఆ నారాయణ్యడు జవలించుచుని సూరుయని వనెితో
ప్రకాశంచుచుండెను. అత్నిని ద్ర్షశంచుకొని అంద్రు విసిైతులై యాజక్కలగు
ఋష్లంద్రు సామము, ఋక్కక యజుసుసలతో జయ జయధ్వనులను గావించ, ఆ
దేవునితో ఇటీనిర్ష. “పరమేశ్వరా! ఇదియేమి? నీ ఒకకమూర్షత యందే త్రిమూరుతలును
గానవచుిచునాిరు” అని పలికర్ష.
“ఓ మేధావులారా! ఈ యజిము నందు మహరుిలు ననుి ఉదేదశంచ దేనిని
హుత్ము చేయుదురో, దానిని మేము మువువరమును గ్రహింతుము. మునివరులారా!
మాక్క వేరేవరు భావములు లేవు. చకకని చూపుగలవ్యరు దీనిని ద్ర్షశంతురు, ఇత్రులక్క
వేరేవరుగా కనిపసాతము” అని రుద్రుడిటుీ పలుకగా ఆ మునులంద్రు శ్ంకరుని మన
ప్రయోజనమును గూర్షి ఇటీడిగిర్ష. “దేవ్య! లోకములను మోహ పెటుిటకై నీవు ఒక
శాస్త్రమును చేసిత్తవి. అది చేయుటక్క కారణమేమి? మాక్క చెపుపము.”
భారత్వరిమున ద్ండకమను వనము కలదు. అందు గౌత్ముడు అను
బ్రాహైణ్యడు ఘోరమగు త్పమొనర్షంచెను. బ్రహై దానికి నిండు స్ంతోషము పంది ఆ
మునితో "త్పోధ్నా! వరము కోరుకొను"మని పలికెను. లోకములక్క కరతయగు బ్రహై
అటుీ పలుకగా అత్డు ‘పద్ైస్ంభవ్య! నాక్క వెను వెంటనే కొనిి ధానయపు గింజల
నొస్గుము’ అని పలికెను. ఇటీనగా బ్రహై ఆత్డు కోర్షన వరమునిచెిను. అత్డును ఆ
వరమును కైకొని శ్త్శ్ృంగమున ఒక పెద్ద ఆశ్రమమును నిర్షైంచుకొనెను. అందు ఆ
ధానయపుగింజలు ఉషుః కాలమున మొలకెత్తత మధాయహిమునక్క పండుచుండగా వ్యనితో ఆ
విప్రుడు బాహైణ్యలక్క త్గినంత్ ఆత్తథయము చేయుచుండెను. అంత్ కొంత్కాలమునక్క
ఒడలికి గగురాపటు కలిగించు కరువు ఏరపడినది. పండ్రండేండీ పెనుకరవుతో (అనావృష్టి)

187
శ్రీవరాహ మహాపురాణము
ఆ ద్ండకమున ఉని మహరుిలంద్రు ఆ అనావృష్టిని చూచ ద్పపకతో బాధ్పడుచునివ్యరై
గౌత్ముని కడకర్షగిర్ష. అటుీ వచిన వ్యర్షని గాంచ గౌత్ముడు శరసు వంచ మ్రొకిక, ఓ
మునివర పుత్రులారా! మీరంద్రు మాయింట నిలువుడని పలికెను. అటుీ పలుకగా
వ్యరంద్రు ఆ కరవంత్యు పూర్షతగా పోవువరక్క అత్ని ఆశ్రమము నందే భుజించుచు
నిలిచపోయిర్ష. ఆకరవు క్షీణించపోగా, ఆ బ్రాహైణ్యలంద్రు తరియాత్రపై మనసు పెటిర్ష.
అచట మారీచుడను పరమ ముని శాండిలుయడను మునిస్త్తముని చూచ చకకగా ఆలోచంచ
యిటుీ పలికెను.
“శాండిలాయ! నీకొక మంచమాట చెపెపద్ను. నీ త్ండ్రి గౌత్మ మహర్షి. అత్నికి
చెపపక మనము త్పోవనమునక్క త్పమాచర్షంచుటక్క పోజాలము. అటుీ పలుకగా ఆ
మునులంద్రు నవివర్ష ఏమయాయ! ఈయన అనిము త్తనింత్ మాత్రమున మనము మన
దేహములను అమిైత్తమా! ఏమి?” ఇటుీ పలికి మరల అట నుండి వెడలిపోవుటకొక
నిమిత్తమును ఆలోచంచర్ష. ఒక మాయ గోవును స్ృజించ ఆ శాలయందు వద్లిర్ష. అంత్
ఆ గోవును చూచ, గౌత్మముని చేత్తయందు నీటని గ్రహించ ‘రుద్రా! పముై’ అని
పలికెను. అపుడు మాయామయి అగు ఆ ఆవు నీట బిందువులతో అట క్రంద్పడెను.
చనిపోయిన ఆ ఆవును, వెడల గోరుచుని ఆ మునులను గాంచ నమస్కర్షంచ ఆ
గౌత్ముడిటుీ పలికెను. “విప్రులారా! మీయందు భక్కతడను. విశేష్టంచ మీక్క మ్రొకికన
వ్యడనగు ననుి వద్లి మీరేల పోవలయును. చెపుపడు ఆలసింపక్కడు”. అందులక్క వ్యరు
“బ్రాహైణా! నీ దేహమందు ఈ గోహతాయ ప్పపమునింత్ వరక్క నీ అనిమును మేము
త్తనము” అని ఆరు అటీనగా ధ్రైమెర్షగిన గౌత్ముడు ఆ మునులతో ఓ త్పోధ్నులారా!
ఈ గోవధ్క్క ప్రాయశిత్తమును స్లవిండు- అని పలికెను.
“ఆ గోవు అమృత్స్వరూప. మూరిలిీనదివలె ఉనిది. గంగాజలమున
మునిగినచో ఇది లేచును. స్ంశ్యము లేదు. మరణించనదానికి ప్రాయశిత్తము. చావని
దానికి ఈ మాత్రము వ్రత్ము చాలును. కోపము చేయక్కము” అని పలికి వ్యరు
వెడలిపోయిర్ష. వ్యరు వెడలిపోగా బుదిధశాలియగు గౌత్ముడు హిమవంత్మను మహాగిర్షకి
నానాిరాధించుటక్కను, గొపపత్పము చేయుటక్కను అర్షగెను. ఒక నూరేండుీ
ననాిరాధించెను. నేను తుష్టి చెంది సువ్రతుడా! వరమును కోరుకొమైంటని. అత్డు నాతో

188
శ్రీవరాహ మహాపురాణము
ఇటీనెను. నీజటలలో ఉని త్పసివని ఈ గంగను నాకిముై. ఈ పుణయ భాగీరథ్వ నాతోప్పటు
వచుిగాక! అత్డిటుీ పలుకగా శవుడు ఒక జడముకక నొకదానిి ఒస్గెను. దానిని కైకొని
ఆత్డును చచిపడియుని గోవుని చోట కర్షగెను. ఆ నీటతో త్డిసిన వెనువెంటనే ఆ
గోవులేచ స్త్రీయై అర్షగెను. అచట పుణయ జలములు, పవిత్రములను పడియలుగల ఒకక
పెద్దనది యేరపడెను. ఆ గొపప అదుభత్మును గాంచ పవిత్రులైన స్పతమహరుిలు ఆకాశ్మున
విమానము నందుని వ్యరై మేలు మేలని పలుక్కచు వచిర్ష. “గౌత్మ! మేలు.
మంచవ్యర్షలో నీక్క సాటయగు వ్యడెవవడు? ఈ జాహివ దేవిని ద్ండకమను పేరు గల ఈ
మహారణయమున అవత్ర్షంపజేసిత్తవి”.
అని వ్యరటుీ పలుకగా గౌత్ముడు ఇదియేమి. నాకీ గోహతాయ ప్పపమెటుీ
కలిగించెనని పర్షకించెను. అది అంత్యు ఋష్ల మాయచేత్ కలిగెనని తెలిసికొని
మీరంద్రు జడులు. బూడిద్, త్పుపడు వ్రత్ములు తాలిినవ్యరు, వేద్ములక్క
వెలియైనవ్యరు, వేద్కరైముల నుండి భ్రష్ిలైనవ్యరు అగుడని శ్పంచెను. మహామునియగు
ఆ గౌత్ముని క్రూరవచనము విని స్పతరులు
ి ఇటీనిర్ష : ఉత్తమ బ్రాహైణ్యలు
స్రవకాలములందు ఇటుీ కాక్కందురుగాక! నీ పలుక్క పలుీను కారాదు. స్ంశ్యము
లేదు. ఈ బ్రాహైణ శ్రేష్ులంద్రు ఉపకారము చేసిన నీయందు అపకారము చేయు
వ్యరైనను, నీయందు భకిత కలవ్యరు. నీ మాటల నిపుపలో బూదియై కలియుగమున
బ్రాహైణ్యలు క్రయాహనులు, వేద్కరైముల నుండి వెలిపడినవ్యరు అగుదురు. 'గోవుద్త్త'
వరదానము వలన అను అరిముతో ఈ నది గోదావర్షయగును. ఈనది కడక్క వచి
గోవును దానమిచినవ్యరు, ఇత్ర దానముల నొస్గినవ్యరు దేవత్లతోప్పటు మోద్మును
పందుదురు. గురువు సింహరాశ యందు ఉనిపుపడు శ్రద్ద గలవ్యడై ఈ నది కర్షగి విధి
పూరవకంగా సాినముచేసి పత్ృదేవత్లక్క త్రపణము చేయువ్యని పత్రులు నరకమున
పడినవ్యరైనను స్వరామున కరుగుదురు. స్వరామునందుని పత్ృదేవత్లు ముకిత పందుదురు
ఇందు స్ందియము లేదు. నీవును గొపపకీర్షతని పంది, శాశ్వత్ ముకితని పంద్ద్వు.” అని ఆ
మునులు, నేను, ఉమాదేవితో ప్పటు శాశ్వత్ముగా నుండు కైలాస్పరవత్మున కేగిత్తమి. ఆ
బ్రాహైణ శ్రేష్ులైన మునులు నాతో నిటీనిర్ష.

189
శ్రీవరాహ మహాపురాణము
"కలియందు వరంద్రు నీవంట రూపమునే కిరీటముగా ధ్ర్షంచువ్యరు, ఇచి ననుస్ర్షంచ
ప్రేత్వేషమును తాలుివ్యరు, మాయ లింగములు ధ్ర్షంచువ్యరును అగుదురు. ఆ విధ్ముగా
కలిచేత్ పీడింపబడు మా వంశ్ము వ్యరంద్ర్షని అనుగ్రహించుట కొరక్క ఏదేని శాస్త్రమును
ద్యతో తామొస్గవలయును”.
ఇటుీ వ్యరు ప్రశింపగా, “ఓ బ్రాహైణోత్తములారా! వేద్క్రయలతో కూడిన '
నిుఃశావస్' అను ఒక స్ంహిత్ను చేసిత్తని. దానియందు బాభ్రవుయలు, శాండిలులు ఆర్షతేర్షన
వ్యరైర్ష. అలాపరాధ్న వలీ విని, చదివిన వ్యరు డాంబిక్కలు అయాయరు. భవిషయతుత ఎర్షగిన
నేను బ్రాహైణ్యలను మోహపెటిత్తని. కలియందు లోభము కలవ్యరు శాస్త్రములను
నిర్షైంతురు. నిుఃశావస్ స్ంహిత్ లక్ష శోీకముల ప్రమాణము కలది. అదియే ప్పశుపత్ దీక్ష,
దానినే ప్పశుపత్ యోగమందురు. ఈ వేద్ మారాము కంటే వేరైనది క్షుద్ర కరైముగా
తెలియద్గినది. అది రౌద్రము. శుదిధ లేనిది. డాంబిక్కలగు నరులు రుద్రునాశ్రయించ
బ్రతుక్కవ్యరు, చంచల స్వభావులు త్మ శాస్త్రములను వేరుగా వ్రాసికొను చుందురు.
అటివ్యర్షని ఉచుఛషైరుద్రులందురు. నేను వ్యర్షయందు నిలువను.
పూరవము దేవకారయం కోస్ం భైరవ స్వరూపముతో నేను నరతనము చేసిత్తని. ఇది
క్రూరకరుైలక్క నాతో స్ంబంధ్ము. మునుపు దైతుయలను నాశ్మొందించు కోర్షకతో నేను
అటిహాస్ము చేసిత్తని. అపుపడు లెకకపెటిరాని కనీిట బిందువులు పడినవి. అవియే
భూత్లమున రౌద్ర స్వరూపములగును. ఉచఛషై పద్ధత్తయందు ఆస్కిత కల రుద్ర
స్ంబంధులు మద్యమాంస్ముల యందు ప్రీత్త కలవ్యరు, స్త్రీలోలురు, ప్పపకరుైలు అయి
భూలోకమున జనిైంచర్ష. గౌత్ముని శాపము వలన వ్యర్ష క్కలమున బ్రాహైణ్యలు
జనిైంతురు.
వ్యర్షలో స్దాచారులు నా శాస్నమున ప్రీత్తకల వ్యరగుదురు. బైడాలిక్కలు
స్వరామా, మోక్షమా అను స్ంశ్యము వలన నా స్ంతానమును చెరచు వ్యరగుదురు.
ముందు నామాట మీద్ గౌత్ముని శాప్పగిిచే ద్గుధలైన బ్రాహైణ్యలు నరకమున
కరుగుదురు. ఇందు విచారణ చేయనకకర లేదు. నేనిటుీ చెపపగా ఆ బ్రహైపుత్రులు
త్మతావున కర్షగిర్ష. పరంత్పుడగు గౌత్ముడును త్న గృహమున కర్షగెను, విప్రులారా!

190
శ్రీవరాహ మహాపురాణము
మీక్క ధ్రైము లక్షణమును చెపపత్తని. దీనికంటే విపరీత్ముగా ప్రవర్షతంచువ్యడు ప్పషండుల
యందు ఆస్కిత కలవ్యడగును. (71)
72 వ అధ్యాయము - తి
ీ మూరు
ా లక్క అభేద్మును ప
ీ తిపాద్వంచుట
వరాహసావమి ఇలా చెప్పపరు. స్రవజుిడు, స్రవకరత, భవుడు, పురాత్నుడు, రుద్రుడగు
పరమేశ్వరునికి ప్రణమిలిీ అగసుతయడు శ్రద్ధతో ఇటీడిగెను. “మూడుకనుిల దేవరా! నీవు
బ్రహైయును, విష్ోవును, ఈ మువువరును స్రవశాస్త్రముల యందును, అంత్ట్ట
త్రిమూరుతలుగా ప్రఖ్యయతులు. ఒక దీపము నంద్లి అగిి పెక్కక దీపములను
వెలిగించునటుీండువ్యరు. అందు త్మ ప్రధానత్ ఎపుపడు? విష్ోవెపుపడు ప్రధానుడు?
బ్రహై ఎపుపడు? దీనిని నాక్క తెలియజెపుపము” అనగా రుద్రుడు ఇటుీ అనెను.
విష్ోవే పరబ్రహైము. వేద్సిదాధంత్ మారాములు దీనినే చెపుపచునివి. అదియే
మూడు భేద్ములను పందుచునిది. అజాినులు దీనిని ఎరుగక్కనాిరు. 'విశ్' అను
ధాతువునక్క ప్రవేశంచుట అని అరిము. దానికి 'ష్ో' అను ప్రత్యయము చేరగా “విష్ో”
అను రూపమేరపడినది. స్రవదేవులయందు ప్రవేశంచు స్నాత్నుడగు పరమాత్ైయే విష్ోవు.
ఈ విష్ోవే పదునొకండు రూపములుగా చెపపబడుచునిపుపడు యోగము ఐశ్వరయము, అను
లక్షణములతో కూడినవ్యడై ఆదితుయడగుచునాిడు. ఆ పరమేశ్వరుడే ఎలీవేళల
దేవకారయములను చేయుచుండును. ప్రత్తయుగము నందును లోకమారాములను చకకగా
సాగించుటక్క, దేవకారయములను నెరవేరుిటక్క, మనుషయ భావమును పంది ననుి
సుతత్తంచుచుండును. ప్రత్త దావపరయుగము నందును నేనాత్నికి వరములిచుివ్యడను,
కృత్యుగమున శేవత్దీవపమున నేనాత్నిని సుతత్తంచుచుందును.
స్ృష్టికాలమున నేను నలుమోముల దేవరను సుతత్తంతును. నేను కాలుడ
నగుదును. కృత్యుగమున బ్రహైయు, దేవత్లు, రాక్షసులు ననెిపుపడు సుతత్తంతురు.
భోగములను కోరడు దేవత్లు లింగమే మూర్షతగాగల ననుి పూజింతురు. ముకిత కోరువ్యరు
మనసుసల వేయి శరసుసలు కల దేవుని అర్షింతురు. అత్డే విశావతుైడు. దేవుడు అగు
నారాయణ్యడు. బ్రాహైణోత్తములు నిత్యము బ్రహైయజిముతో పూజించుచు బ్రహైను
ప్రీతుని గావింతురు. బ్రహై అనగా వేద్మే. నారాయణ్యడు, శవుడు, విష్ోవు, శ్ంకరుడు,
పురుష్ణత్తముడు - అను ఈ పేరులనిియు స్నాత్నుడగు పరబ్రహైమునే చెపుపను.

191
శ్రీవరాహ మహాపురాణము
మేధావులు ఇటి దానిని ధాయనమయ యోగమని వకాకణింతురు. యజిమునందు
పశువులను వ్రేలుి హోమకరైమున 'ఓమ్' అని ప్రసిద్ధమైన దానియందు నేను చకకగా
నెలకొని ఉందును. కరైములకై వేద్ములను ఉపయోగించువ్యర్షకి బ్రహై, విష్ోవు,
మహేశ్వరుడు అను మేము మువువరము మంత్రముల తొలి వరోములము. ఇందులో
ఆలోచంచవలసినది లేదు. నేనును విష్ోవును, బ్రహైయును మేమే వేద్ములము,
కరైములము. ఇవనిియు ఒకకటయే. బుదిధమంతుడు వేరుగా భావింపరాదు. పక్షప్పత్ము
చేత్ ఎవవడైననుగాని వనిని వేరేవరుగా భావించునేని ఆ ప్పప పురుష్డు ఘోరమైన
రౌరవమను నరకమున కరుగును. ఉత్తమా! నేనును, బ్రహైయును, విష్ోవును, వరుస్గా
ఋక్కక, యజుసుస, సామములము, ఎవవర్షకిని దీనియందు స్ందేహము ఉండరాదు. (72)
73 వ అధ్యాయము – రుద్
ీ క్ృతవిషు
ణ సు
ా తి, అభేద్ప
ీ క్టన్ము
రుద్రుడు ఇటుీ అనెను. “మునివరా! వేడుకగొలుపు ఒక వృతాతంత్మును వినుము. నేను
నీట మునిగినపుడు ఒక అపూరవ స్ంఘటన స్ంభవించనది. మొద్ట బ్రహై ననుి
స్ృజించ ప్రజలను స్ృష్టి చేయుమని నాతో పలికెను. అదియెటోీ తెలియక, స్మరధత్ లేని
నేను నీ మునిగి ఉంటని. చెద్రని మనసుస కలవ్యడనై, బొటన వేలంత్ పురుష్డగు
పరమేశ్వరుని ధాయనించుచు నేనచట క్షణకాలము నిలిచత్తని. ఇంత్లో ప్రళయాగిి వంట
కాంతులుగల పురుష్లు పదునొకండ్రు ఆ జలముల నుడికించుచు పైకి లేచర్ష. “అయాయ!
నీట నుండి లేచ తేజసుసతో ఈ జలమును త్పంపజేయుచుని మీరవవరు? ఎకకడి
కేగుచునాిరు? చెపుపడు?” అని నేను వ్యర్ష నడిగిత్తని. నేనిటీనగా వ్యరు ఏమియు
పలుకక్కండిర్ష. ఊరక ఆ పురుష్లు వెడలిపోయిర్ష. అంత్ వ్యర్ష వెనుక ఒక
మహాపురుష్డు, పరమ సుంద్రుడు, మేఘము వంట వనెికలవ్యడు, పద్ైములక్క ఈడైన
కనుిలు కలవ్యడు కానవచెిను. “ఓ మహాపురుష్ట్ర! నీవెవరు? ఆ వెడలిన పురుష్లెవవరు?
ఇచట మీ పనియేమి? నాక్క చెపుపము” అని అత్ని నడిగిత్తని. ఆ పురుష్డు ఇటుీ పలికెను.
“భవ్య! వెలిగిపోవుచుని తేజసుసతో అటీర్షగినవ్యరు ఆదితుయలు. బ్రహై వ్యర్షని
త్లపోయగా తొంద్రతో అరుగుచునాిరు. బ్రహై స్ృష్టిని చేయును, ఆ పురుష్లు ఆ
స్ృష్టిని పర్షరక్షించుట కొర కరుగుచునాిరు. స్ంశ్యము లేదు” అని తెలపగా శ్ంభుడు
ఇటుీ అడిగెను. “సావమీ! నేను నీక్క తెలియనివ్యడను కదా! ననుి భవ్య! అని పేరు పెటి

192
శ్రీవరాహ మహాపురాణము
పలిచత్తవి. నీకది యెటుీ తెలిసినది? అది అంత్యు నాక్క చెపుపము” అని రుద్రుడనగా ఆ
పురుష్డు స్మాధానమునిటుీ చెపెపను. “నేను నారాయణ దేవుడను నీటయందు
నిద్రింతును. స్నాత్నుడను. నీక్క దివయమగు కనుి ఏరపడుగాక! ప్రయత్తించ ననుి
చూడుము.” ఇటీత్డు పలుకగగా నేను అటు చూచునంత్లో వెలుగొందుచుని సూరుయని
తేజసుస కలవ్యడు, బొటన వేలంత్ వ్యడగు సావమి కానవచెిను. నేనాత్నినే పరీక్షించ
చూచత్తని. ఆత్ని బొడుడన పద్ైమును, ఆ పద్ైమునందు బ్రహైను, దేహమున ననుి
కాంచత్తని. ఆ మహాతుైని అటుీ కాంచ పరమానంద్ మందిత్తని. ఆత్నిని
సుతత్తంపవలయునను అను బుదిద పుటినది. ఆత్నికొక ఆకృత్త ఏరపడగా, త్పసుసచేత్ స్ైృత్తకి
వచిన కరతవయము గలనేను ఆ విశావతుైని ఈ సోతత్రములతో కొనియాడిత్తని.
“అనంతుడు, విశుద్ధహృద్యుడు, త్నక్క తానే సాటయగు రూపము కలవ్యడు.
వేయి బాహువులు గలవ్యడు, వేలకొలది కిరణములుగల శ్రేష్ుడు స్ృష్టికరత, విశాలమగు
దేహము పవిత్రమగు కరైములు కలవ్యడు అగు దేవ్య! నీక్క నమసాకరము.
విశ్వములనిింట ఆర్షతని హర్షంచువ్యడు, శ్ంభుడు, వేలకొలది సూరుయల వ్యయువుల
తవ్రతేజము కలవ్యడు, ఎలీ విద్యలను ధ్ర్షంచువ్యడు, చక్రము కలవ్యడు, దేవత్లంద్ర్ష
సుతతులందుకొనువ్యడు, ఎలీపుపడు ప్పపములు లేనివ్యడగు దేవ్య! నీక్క నమసాకరము.
దేవ్య! నీక్క మొద్లు,తుది లేదు. శేష్డే నీక్క అలంకారము. ప్రభూ! స్రవపత! జగత్పత!
భువుఃపత! భువనపత! నీక్క స్రవదా నమసాకరము. దేవ్య! జలములక్క ప్రభుడవు.
నారాయణ్యడవు విశ్వములనిింటకి శుభము కూరుివ్యడవు. భూమికి భరతవు.
విశేవశ్వరుడవు. విశ్వమునక్క నేత్రమయిన వ్యడవు. నీవే చంద్రుడవు. సూరుయడవు.
అచుయతుడవు. వరుడవు. విశ్వమంత్యు వ్యయపంచు వ్యడవు. ఊహలకంద్ని మూర్షత
కలవ్యడవు. అమృత్మూర్షతవి. అవయయుడవు. జవలించుచుని అగిికీలలతో అనుయలక్క
చొరశ్కయము కాని మండలము కల నారాయణా! విశ్వతోముఖ్య! ననుి కాప్పడుము.
దేవత్ల ఆర్షతని అంత్ముచేయు అమృతుడవు. అవయయుడవు. అచుయతుడవు, ఎలీపుపడు
శ్రణ్యజొచిన ననుి కాప్పడుము. ప్రభూ! నీ మోములను అనేకము నేను చూచుచునాిను.
నీ బొడుడనందుని పురాణ్యడు, ఈశ్వరుడు, స్రవలోకములక్క స్ృష్టికరత అయిన బ్రహైను
నేను కనుగొనుచునాిను. అటి పతామహునక్క నా నమసుస, స్ంసారమను చక్రమున

193
శ్రీవరాహ మహాపురాణము
త్తరుగుచుండు అనేక్కలు, జాినముచేత్ విశుద్ధమైన స్త్వగుణము గల స్నాైరుాలు ఓ
ఆదిదేవ్య! దేవదేవ్య! నినుి ఉప్పసింతురు. అటి నినుి గూర్షి నేనేమి పలుక్కదును? ప్రకృత్త
కావల ఒకకడవై యుని నినెిర్షగినవ్యడు స్రవము తెలిసినవ్యడు మొద్ట జాిని. నీ
గుణములు వ్యర్షయందు (జాినులు యందు) విభజించ చూపగలిగినవి కావు. నీవు
విశాలమూర్షతవి. పరమసూక్షమ రూపుడవు. నీక్క పలుక్క లేదు. మనసు లేదు.
ఇంద్రియములు లేవు. కరైములు లేక్కనిను చైత్నయముకలవ్యడవు. స్ంసారము కలవ్యడవు.
స్ంసారము లేనివ్యడవు, దేవవరా! నినుి తెలియుట ఎటుీ? ఆకారము కలదియు,
లేనిదియు, సాటలేనిదియునగు నీ పరమదేహము విశుద్ధ భావులక్క స్ంసారమును
తెగత్రంపులు చేసికొనగోర్ష అర్షించువ్యర్షకి మాత్రమే లభంచును. అందువలననే నినుి
చతురుభజుడని నిరోయింతురు. కాని అచెిరువు కొలుపు నీ దేహమును దేవ్యదులు కూడ
ఎరుగజాలరు. కనుకనే బ్రహై మొద్లగువ్యరు అవతారములుగా చెపపబడు నీ పురాణమైన
త్నువును ఆరాధింతురు. విశ్వము నెలీ స్ృజించువ్యడు, పద్ైము పుటుికక్క తావైనవ్యడు,
మహానుభావుడగు బ్రహైయు మొత్తముగా నీ దేహమును ఎరుగడు. నేను మాత్రము
త్పసుసచేత్ విశుదుధడనై ఆదుయడవు, పురాణ్యడవు, కవివి అగు నినెిరుగుదును. బ్రహైదేవుడు
నాక్క జనక్కడని, పెక్కకమారులు పురాణములచేత్ ప్రసిదుధడు. ఈ పుటుిక విషయమున
నావంటవ్యడు కూడ తెలియరాక్కనాిడు. ఇంక త్పశ్శకిత లేనివ్యరు నినెిటుీ ఎరుగుదురు?
బ్రహై మొద్లగు శ్రేష్ులక్కను తెలియని నినుి వేద్హనులగు మూరుతలు అనంత్ములగు
నమసాకరములతో తెలియగోరుచుందురు. గొపప కీర్షతకల అటివ్యర్ష యందును స్ర్షయగు
బుదిధలేదు. నీ అనుగ్రహము వలన వేద్ములను చకకగా ఎర్షగినవ్యనికి పెక్కక జనైములలో
వివేకబుదిధ కలుగును. నీవు దొర్షకిన లాభమునక్క మనుషయత్వము, దేవత్వము,
గంధ్రవత్వము వంటవి సాట రావు. నీవు అంత్ట వ్యయపంచన రూపము కలవ్యడవు.
మికికలి సూక్షమరూపుడవు. సూిల రూపుడవును. ఈ సూిలరూపము భక్కతలను
కృత్కృతుయలను చేయుట కొరక్క ఏరపడినది. ఇటుీ సూిల సూక్షమ రూపములతో నుండు నీవు
మికికలి సులభుడవు. నీక్క వెలియైన నడవడితో జనులు నరకమున కూలుదురు.
విత్త్మైన స్వభావముగల నీవు ఆకాశ్ము, చంద్రుడు, అగిి, సూరుయడు, భూమి,
వ్యయువు, జలము అను త్త్వములతో ఆత్ైస్వరూపముతో, స్మానమగు రూపములను

194
శ్రీవరాహ మహాపురాణము
ధ్ర్షంచు వ్యనితో కూడియుండగా ఇంక చెపపవలసినదేమి కలదు? అనంతా! భగవ్యనుడా!
భక్కతడనగు నాయీ సుతత్తని స్వవకర్షంపుము. స్ృష్టి చేయుమని నీవు పలికిత్తవి. దానికై ఓ
విష్ణో! నాక్క స్రవజిత్ను ప్రసాదింపుము. చతురుైఖుడో, కోటముఖుడో, లేక విశుద్ధ
చతుతడైన వ్యడే నీ అనేక గుణాలను పలకగలడు. నాయందు ప్రస్నుిడవు కముై. ప్రభూ!
స్మాధియుతుడై, విశుద్ధబుదిధకలవ్యడు, నీ భావము త్పప అనయమెరుగని మనసుస
కలవ్యడగువ్యని హృద్యమున నీవు ఎలీపుపడు ఉందువు. నీక్క నమసాకరము. అంత్ట
నుండు వ్యనికి విడిగానుండు సిిత్త ఎకకడిది? ప్రభూ! ఇటుీ నేను అంత్టను ఉండెడు నినుి
గూర్షి పరమశుద్ధమైన బుదిధతో ఈ సోతత్రమును చేసిత్తని. స్ంసారమను చక్రమును దాటు
ఉప్పయముచేత్ భీతుడనైన ననుి పవిత్రుని చేయుము”.
మహాతేజసుసగల రుద్రుడు ఇటుీ సుతత్తంపగా, ఆ దేవుడు స్ంతుష్ిడై మేఘము
వంట గంభీరమగు కంఠధ్వనితో ఇటుీ పలికెను. “దేవ్య! ఉమాపత! నీక్క మేలగును వరము
కోరుకొనుము. మన యిరువురక్క భేద్ము లేదు. మన యిరువురము ఒకకటయే” అనగా
రుద్రుడు ఇటుీ పలికెను. “ప్రభూ! బ్రహై ననుి ప్రజలను స్ృజింపుమని నియోగించెను
మూడు విధ్ములైన భూత్భావనా! త్రివిధ్మైన ఆ జాినమును నాక్క ప్రసాదింపుము”
అనగా విష్ోవు ఇటీనెను. “నీవు స్రవజుిడవు. స్నాత్నుడవగు జాినరాశవి. దేవత్లంద్రక్క
నీవు ఎలీవేళల పరమ పూజుయడవగుదువు” అని హర్ష ఇటీనగా ఉమాపత్త
పరమస్ంతోషముతో మరల ఇటీనెను. "దేవ్య! నాక్క మర్షయు నొక వరమిముై. నీవు ననుి
ఆరాధింపుము. దేవదేవ్య! ననుి వహింపుము. నా నుండి వరము కైకొనుము. దానితో నేను
స్రవదేవత్లలో పరమ పూజుయడనగుదును” అనగా విష్ోవు ఇటీనెను.
“దేవకారయముల కొరక్క దాలిిన అవతారముల యందు నేను మనుషయ
భావములు పందువ్యడనై నినేి ఆరాధింతును. నీవు నాక్క వరముల నొస్ంగువ్యడవగుము.
ఈ ననుి వహింపు మంటవి. కావున దేవదేవ్య! ఉమాపత! నేను మేఘుడనై నినుి
నూరేండుీ మోయుదును” అని ఇటుీ పలికి హర్ష త్నంత్తాను మేఘరూపమును పంది,
మహేశ్వరుని ఆ నీట నుండి పైకి తెచెిను. మర్షయు ఇటీనెను. “శ్ంకరా! ఈ
పదునొకండుగురు పురుష్లు, వైరాజులు. భూమికి దిగి ఆదితుయలను పేరుతో
వెలుగొందుదురు. నా అంశ్గల పండ్రండవ వ్యడు విష్ోవను పేరు కలవ్యడై భూమికి దిగి,

195
శ్రీవరాహ మహాపురాణము
నినుి ఆరాధించును” ఇటు పలికి త్నదైన అంశ్ము వలన ఆదితుయని, మేఘమును
స్ృజించ నారాయణ్యడు శ్బదమువలె, ఎందు లయమయెయనో మేమెరుగము. ఇట్టీ
హర్షదేవుడు అంత్ట నుండువ్యడు. అనిిభావనలు కలవ్యడు పూరవము నాక్క
వరమునొస్గెను. అందువలన నేను దేవత్లలో శ్రేష్ుడనైత్తని. నారాయణ్యని కంటె
మినియగు దేవుడు మునుపులేడు. ముందు కలుగడు. ఇది వేద్ముల, పురాణముల
రహస్యము. విష్ోవు ఎటుీ పూజుయడయెయనో నేను మీకంత్యు తెలియజెపపత్తని. (73)
74 వ అధ్యాయము - భూప
ీ మాణాలు
మరల వరాహదేవుడు ఇటుీ పలెకను. స్నాత్నుడు, పురాణపురుష్డు శాశ్వతుడు, సిిరుడు,
అవయయుడు, విశ్వరూపుడు, అజుడు,శ్ంభువు, ముకకంట, శూలప్పణి అయిన ఆ రుద్రుని
ఋష్లంద్రు మరల ఇటుీ ప్రశించర్ష. “దేవదేవ్య! నీవు మాక్కను, స్రవదేవత్లక్కను
అధిక్కడవు. కావున నినొిక ప్రశ్ి నడుగుచునాిము. దానిని గూర్షి చెపపవలయును.
మాయందు కృపతో ఈ భూమి కొలత్యు, పరవత్ముల వైశాలయము అనువ్యనిని నీవు
చెపుపము” అనగా మరల రుద్రుడు బ్రహై, విష్ో, శవ మొద్లగు పేరుీ కలవియు,
వ్యయుస్ంబంధ్మైనది అగు అనిి పురాణములయందును భూలోకమును గుర్షంచ
విస్తరముగా చెపప ఉనాిరు. ఉత్తములారా! ధ్రైజుిలారా! ఇపుపడు స్ంగ్రహముగా
భూమికొలత్ను గూర్షి మీక్క చకకగా చెపెపద్ను. చకకగా తెలిసికొనుడు. స్మస్త విద్యలచేత్
చకకగా తెలియబడు ఆ పరమాత్ై కలైషములు లేనివ్యడు. అత్త సూక్షమస్వరూపుడు.
ఊహింపనలవి కాని ఆత్ైకలవ్యడు. నారాయణ్యడు భౌత్తకము, ప్పరమార్షికము అయిన
రండు లోకములందును వ్యయపంచయునివ్యడు. పచిని వస్త్రము ధ్ర్షంచనవ్యడు.
విశాలమైన వక్షసుస కలవ్యడు. భూమిని ధ్ర్షంచనవ్యడు. గుణములను బటియు,
ప్రధానముగను అంత్యు తానే అయినవ్యడు. అణ్యస్వరూపుడు, మహాస్వరూపుడు
పడవైనవ్యడు, హ్రస్వరూపుడు, ఎర్రద్నములేనివ్యడు, మొద్లైన లక్షణములతో
గుర్షతంపత్గినవ్యడైనా, కేవలము విజాినస్వరూపుడు. స్త్వము, రజసుస, త్మసుస అనువ్యని
ఉద్రేకములు కలిగి మూడు విధ్ము లైనవ్యడై ఆ భగవ్యనుడు మొద్ట జలమును
స్ృజించెను. దానిని స్ృజించ ఆ అనాది పురుష్డు, పరమేశ్వరుడు ఆ నారాయణ్యడు,
స్కల జగనైయుడు, స్రవమయుడు, దేవమయుడు, యజిమయుడు, జలమయుడు,

196
శ్రీవరాహ మహాపురాణము
జలస్వరూపుడగు ఆ దేవుడు యోగనిద్రతో నిద్రించుచునివ్యడై త్న బొడుడ నందు ఒక
చకకని పద్ైమును వెలువర్షంచెను. ఆ పద్ైము నందు స్మస్త వేద్ములక్క నిధి,
ఊహింపనలవి కానివ్యడు, పరమేశ్వరుడు అగు బ్రహైయను ప్రజాపత్త ఉద్యించెను.
ఆత్డును స్నక్కడు, స్నంద్నుడు, స్నతుకమారుడు, మొద్లగు జాినస్వరూపులగు వ్యర్షని
తొలుత్ స్ృష్టించ, పద్ప సావయంభువ మనువును, మరీచ మొద్లుకొని ద్క్షుడు తుదిగా
గల ప్రజాపతులను స్ృష్టి చేస్ను. ఆ సావయంభువ మనువును భగవంతుడు స్ృజింపగా
ఆత్ని వలన భువనమును మికికలి విశాలమై రచత్మాయెను.
ఆ మనువునక్క ప్రియవ్రతుడు, ఉతాతనప్పదుడు అనువ్యరు ఇద్దరు కొడుక్కలు
కలిగిర్ష. ప్రియవ్రతునక్క, ఆగీిధ్రుడు, అగిిబాహువు, మేథుడు, మేధాత్తథ్వ, ధ్రువుడు,
జోయత్తషైంతుడు, దుయత్తమంతుడు, హవుయడు, వపుషైంతుడు, స్వనుడు అను పదుగురు
కొడుక్కలు కలిగిర్ష. ఆ ప్రియవ్రతుడు ఏడు దీవపముల యందును ఏడుగురు క్కమారులను
నిలిపెను. అందు ఆగీిధ్రుని జంబూ దీవపమునక్క అధిపత్తగా చేస్ను. శాకదీవపమునక్క,
ఈశ్వరునిగా మేధాత్తథ్వని, క్కశ్దీవపమున జోయత్తషైంతుని, క్రంచమున దుయత్తమంతుని
శాలైలమున వపుషపంతుని, గోమేధ్మునక్క హవుయని, పుషకర దీవపమునక్క అధిపత్తగా
స్వనుని చేస్ను. పుషకరదీవప ప్రభువగు స్వనునక్క మహావతుడు, ధాత్కి అను ఇరువురు
పుత్రులు కలరు. వ్యర్ష వ్యర్ష దేశ్ములును వ్యర్ష పేరులతో ఏరపడినవి, ధాత్కిది దాత్కీ
ఖండము, క్కముదునిది కౌముద్ము అగు శాలైల్ల దివపము. అధిపత్త వపుషంతునక్క
ముగుారు పుత్రులు స్క్కశుడు, వైదుయతుడు, జీమూతుడు అనువ్యరు. స్క్కశునక్క స్క్కశ్మను
పేరుగల దేశ్ము, వైదుయతునక్క వైదుయత్ము, జీమూతునక్క జీమూత్ము అనునివి కలెాను.
ఇవి శాలైలి యొకక దేశ్ములు.
అటేీ దుయత్తమంతునక్క ఏడుగురు కొడుక్కలు, క్కశ్లుడు, మనువు,గోష్ుడు,
ఉష్ోడు, పీవరుడు, ఉదాయంధ్కారక్కడు, ముని దుందుభ అనువ్యరు. వ్యర్ష పేరీతో
క్రంచమున ఏడు మహాదేశ్ముల పేరుీ కూడ ఇటివియే. క్కశ్దీవప్పధిపత్త
జోయత్తషైంతునక్కను ఏడుగురు పుత్రులు. ఉదిభదుడు, వేణ్యమంతుడు, రథుడు,
ఉపలంబనుడు, ధ్ృత్త, ప్రభాకరుడు, కపలుడు అనువ్యరు. వ్యర్ష పేరులతోడనే దేశ్ములును
చూడద్గును. శాకదీవపము అధిపుడగు మేధాత్తథ్వకిని ఏడుగురు కొడుక్కలు,

197
శ్రీవరాహ మహాపురాణము
శాంత్భయుడు, శశరుడు, సుఖోద్యుడు, నందుడు, శవుడు, క్షేమక్కడు, ధ్రువుడు
అనువ్యరు. ఇవియే వ్యరేలెడు దేశ్ములక్కను పేరుీ.
ఇంక జంబూదీవప్పధిపత్త ఆగీిధ్రునక్క తొమైండుగురు కొడుక్కలు. నాభ,
కింపురుష్డు, హర్షవరుిడు, ఇలా వృతుడు, రమైక్కడు, హిరణైయుడు, క్కరువు,
భద్రాశువడు, కేతుమాలుడు అనువ్యరు వర్ష పేరేీ దేశ్ములక్క ఏరపడినవి. నాభకి మంచుగల
హేమకూటము కింపురుష్నిది కింపురుషము. నైషధునిది హర్షవరిము. మేరువు నడిమి
భాగము ఇలా వృతునిది, నీలము రమైక్కనిది. శేవత్ము హిరణైయునిది, ఉత్తర
పరవత్ములు క్కరువునక్క చెందినవి, మాలయవంత్ము భద్రాశువనిది, గంధ్మాద్నము
కేతుమాలునిది. సావయంభువ మనవంత్రమున భువన ప్రత్తషు ఇటిది. ప్రత్తకలపము
నందును ఇటేీ ఏడుగురేడుగురు భూమిని ప్పలింతురు. భూమి వయవస్ియు ఇటిదిగా
నుండును.
ఎలీపుపడు కలపము స్వభావము ఇదియే అగును. ఇందు నాభ స్ృష్టిని చెపెపద్ను.
నాభ మేరుదేవియందు ఋషభుడను పేరుగల కొడుక్కను కాంచెను. అత్ని పెద్దక్కమారుడు
భరతుడు ఆ భరతునక్క త్ండ్రి ఋషభుడు. హిమవత్పరవత్మునక్క ద్క్షిణమున గల
భారత్మను వరిమును ఇచెిను. భరతునక్క సుమత్త అను కొడుక్క పుటెిను. అత్నికి రాజయ
మొస్గి భరతుడు వనమున కర్షగెను. సుమత్తకి తేజుడు, అత్నికి స్తుసవు, అత్నికి
ఇంద్రదుయముిడు, అత్నికి పరమేష్టు, అత్నికి ప్రత్తహరత, అత్నికి నిఖ్యతుడు, అత్నికి ఉనేిత్,
అత్నికి అభావుడు, అత్నికి ఉదాాత్, ఉదాాత్క్క ప్రసోతత్, ప్రసోతత్క్క విభువు, విభువునక్క
పృథువు, పృథువునక్క అనంతుడు, అనంతునక్క గయుడు, గయునక్క నయుడు, అత్నికి
విరాటుడు, అత్నికి మహావరుయడు, అత్నికి సుధ్వమంతుడు, అత్నికి మహతుత, అత్నికి
భౌవనుడు, అత్నికి శ్త్జితుతను పుత్రులు. ఆ శ్త్జితుతనక్క నూరుగురు కొడుక్కలు పుటిర్ష.
వ్యర్షచేత్ ప్రజలు వృదిధపందిర్ష. వ్యర్షచేత్ ఏడు దీవపములు గల భారత్వరిము
గుర్షతంపబడినది. వ్యర్ష వంశ్పు స్ంతానము ఈ భారత్ ప్రజలను కృత్, త్రేత్ మొద్లగు
పేరుీ గల డెబబది యొకక యుగముల కాలము ప్పలించనది. భువన ప్రస్ంగముచేత్
శుభమగు సావయంభువమును గూర్షి చెపపత్తని. మనువు యొకక ఇత్ర దీవపములను
గూర్షి ఇటుపై తెలిసికొనుము. (74)

198
శ్రీవరాహ మహాపురాణము
75 వ అధ్యాయము - జంబూద్వాప విస్వ
ా ర వర
ణ న్ము
అని చెపపన అనంత్రము రుద్రుడు ఇటుీ అనెను. ఇటుపై జంబూ
దీవపమును,అంద్లి స్ముద్రములను,దీవపములనుగూర్షి విస్తరముగా ఉనిదునిటుీగా
చెపెపద్ను. అంద్లి వరిములు (దేశ్ములు), నదులు, మహాభూత్ముల ప్రమాణము,
సూరయచంద్రుల గత్త, ఏడు దీవపములలోను ఉని వేలకొలదిగా నుని దీవపముల భేద్ములు
మొద్లగు విధ్ముగా విస్తర్షలిీన వ్యనిని గుర్షంచ క్రమముగా చెపుపటక్క సాధ్యము కాదు.
చంద్రుడు, ఆదితుయడు మొద్లగు గ్రహములతోప్పటు ఏడు దీవపములను గూర్షి వివర్షంచ
చెపెపద్ను. ఈ ప్రమాణములనిింటని మనుష్యలు త్రకముతో (ఊహతో) మాత్రమే
చెపపగలరు. ఊహకంద్ని భావములను త్రకముతో సాధింపజాలము. ప్రకృతులకంటె
అతత్మైన దానిని అచంత్యముగా భావింతురు. తొమిైది వరిములు గల జంబూ
దీవపమును గూర్షి విస్తరమును, మండల స్వరూపము, యోజనముల కొలత్ మొద్లగు
వ్యనితో ఉనిదునిటుీ చకకగా చెపెపద్ను.
ఒక వంద్ వేల యోజనములు కొలత్ కలది. పెక్కక జనపద్ములతో నిండినది,
శలల స్ముదాయముల నుండి పుటిన అనిి విధ్ములగు ధాతువులతో కూడిన
పరవత్ములతో ఇంపైనది, పరవత్ముల నుండి జాలువ్యర్షన నదులతో వ్యయపతమైనది.
అగునటి జంబూ దీవపము మికికలి విశాలము, శోభ కలది, స్ంపద్ కలదియునై తొమిైది
దేశ్ములతో ఆవృత్మై పెద్దగా ఉనిది. జంబూ దీవపమంత్ వైశాలయము కల ఉపుప
స్ముద్రము దానిని అనిివైపుల చుటుికొని ఉనిది. దానికి త్తరుపన వెడలుప, పడవుగల
ఆరు వరిపరవత్ములు గలవు. (హదుదలుగా ఉని పరవత్ములు) రండు వైపుల త్తరుప
పడమర స్ముద్రములు చుటుికొని ఉనివి.
మంచు అధికముగా గల హిమవంత్ము, బంగారము మిక్కకటముగా గల
హేమకూటము, అంత్ట మికికలి సుఖమును కూరుి పెద్దదియగు నిషధ్ము, నాలుగు
రంగులు గలది, బంగారుతో నిండినది, చాల బిగువు గలది, గుండ్రని ఆకారము,
చతురస్రమగు పైభాగము కల మేరుపరవత్ము అందు కలవు. మర్షయు ఈ పరవత్ము ప్రకక
భాగములయందు పెక్కకవరోములు కలదియై ప్రజాపత్త గుణములతో కూడినదై,
పరమేష్టుయగు బ్రహై బొడుడ భాగము నుండి పుటినదై ఉండెను.

199
శ్రీవరాహ మహాపురాణము
త్తరుప దిక్కకన అది తెలీనివరోము కలిగిఉండెను. దానిచేత్ దాని బ్రాహైణత్వము
తెలియవచుిను. ద్క్షిణమున పసుపురంగు వలన వైశ్యత్వము వయకతమగును. పడమట
భాగమున తుమెైద్రకకల వంట రంగు కలదు. దానిచేత్ పేరు, ప్రయోజనము, పని
అనువ్యనిని సూచంచు ఆ మేరువునక్క శూద్రత్యు చెపపబడినది. ఉత్తర ప్పరశవమున
ఎరుపు రంగు కానవచుిను. దానిచేత్ క్షత్రియభావము ఎరుగనగును. ఇటుీ దాని
రంగులను గూర్షి చెపుపదురు. ఇంక అయిద్వది అగు నీలము స్వభావమును బటి గుండ్రని
ఆకారము కలది. రంగును బటి నీలము, గొపప కొలత్ కలది. దానినిండ
వైడూరయములుండును. ఆరవ హిరణైయ పరవత్ము తెలుపు ఎరుపుల కలనేత్ రంగులో
ఉండును. నెమలి పంఛము వంట వనెి కలిగిఉండును. బంగారు కొముైలతో ఉండును.
ఈ గొపప కొండలు సిదుదలు, చారణ్యలు మొద్లగు దేవజాతులక్క నివ్యస్ములు, వ్యని మధ్య
భాగపు వైశాలయము తొమిైదివేల యోజనములు.
మహా మేరువునక్క నడిమి భాగమున ఇలావృత్మను దేశ్ము కలదు. అది
తొమిైదివేల యోజనములు వ్యయపంచ ఉనిది. ఈ మహామేరువు మధ్యభాగము పగలేని
నిపుపవలె కనపటుిను. మేరువునక్క ద్క్షిణముగా స్గము, ఉత్తరముగా స్గము పీఠభూమి
కలదు. ఇందు ఆరు దేశ్ములు కలవు. వ్యనికారు వరి పరవత్ములు కలవు అనిి
దేశ్ములక్క యోజనము మేర అవి వ్యయపంచ యునివి. రండు రండు దేశ్ముల విసాతరము
వేలకొలది యోజనములతో ఉనిది. ఆ దేశ్ముల విస్వతరము
ో , పడవు జంబూ దీవపపు కొలత్
అగును. నీలము, నిషధ్ము అను రండు కొండలు రండు నూరీవేల యోజనముల పడవు
కలవి. త్కికన శేవత్ము, హేమకూటము, హిమవంత్ము, శ్ృంగవంత్ము అనునవి వ్యని
కంటే త్క్కకవ కొలత్ కలవి.
నిషధ్ పరవత్ము జంబూ దీవపమంత్టద్ని ప్రసిదిధకెకికనది. హేమకూటము
దానికంటె పండ్రండవ భాగము త్క్కకవది. హిమవంత్ము హేమకూటము కంటె ఇరువద్వ
భాగము త్క్కకవైనది. త్తరుప, పడమరలుగా హేమకూట మహాపరవత్ము ఎనుబది
ఎనిమిది యోజనముల పడవు కలది. హిమవంత్ము, ఎనుబది యోజనముల పడవైనది.
దీవపము మండలాకారముగా ఉని కారణమున ఈ దేశ్ములక్క, ఆ పరవత్ములక్కను
హెచుి త్గుాలు కలుగుచుండునని చెపుపకొందురు. ఆ కొండల నడుమ పెక్కక

200
శ్రీవరాహ మహాపురాణము
జనపద్ములు గల దేశ్ములు కలవు. జలప్పత్ములతో విషమ స్వరూపములు గల
కొండలును ఆవర్షంచ యునివి. పెక్కక తరులు గల నదులు వ్యయపంచ యుండగా ఆ
దేశ్ములు ఒకదానికొకట ప్రవేశంప నలవికానివై యునివి. అందు అనిియెడల
పెక్కకజాతుల జంతువులును నివసించును. హైమవత్ వరిమున భారత్జాత్త జనులును,
హేమకూట వరిమున కింపురుష జాత్త జనులును కలరు.
హేమకూటమున కావల నిషధ్ము కలదు. దానినే హర్షవరిమనియు అందురు. మేరువు
ప్రకకగా హర్షవరిమున కావల ఇలావృత్ము కలదు. దాని కావల నీలము. దానికి
రమయకమనియు ప్రసిదిద. రమయకము దాటన త్రువ్యత్ శేవత్ము. దానిని హిరణయయమనియు
నందురు. హిరణయయమున కవత్ల ఉనిది శ్ృంగవంత్ము. దానిని క్కరుదేశ్మనియు
అందురు. ద్క్షిణముగా ఉత్తరముగా ఉని రండు దేశ్ములు వింటవలె ఉండును. అందు
నాలుగు దీవపములు కలవు. ఇటి ఇలావృత్ము చతురస్రాకారముగా ఉండును.
నిషధ్మునక్క ద్క్షిణముగా ఉని పీఠభూమి స్గము ద్క్షిణ భూమిగా, శ్ృంగవంత్మునక్క
పరముగా ఉని స్గము భూమిని ఉత్తర భూమిగా గుర్షతంతురు. ద్క్షిణమున నుని
వేదియందు స్గమున మూడు దేశ్ములు ఉత్తరమున మూడు దేశ్ముఁ కలవు. వ్యని
నడుమ ఉనిదియే ఇలావృత్తము. నీలమునక్క ద్క్షిణముగా, నిషధ్మునక ఉత్తరముగా
ఉత్తరము వైపు పడవుగా నుని మహాశైలము మాలయవంత్ము. దాని వెడలుప ఎతుతలు
రండువేల యోజనములు పడవు ముపపది నాలుగువేల యోజనములు.
దానికి పడమరగా గంధ్మాద్న పరవత్ము కలదు. ఎతుత, వెడలుప, పడవులతో
అది మాలయ వంత్మునక్క సాటయైనది. ఆ రండు కొండల నడుమ నాలుగు వరోములు
కలదియు, స్వరోమయమైనదియు నాలుగు కోణములు కలదియు, మికికలి ఎతెమతనదియు
అగు బంగారు కొండ మేరువు ఆవర్షంచుకొని ఉనిది.
వయకతము కాని నీరు మొద్లగు ధాతువులనిియు పుటినవి. అవయకతము నుండి
మేరువు దుదుదగా గల భూమియనెడు పద్ైము నాలుగు రేక్కలతో పుటినది. అది అయిదు
గుణములు గల మహతుతగా ఏరపడినది. దానినుండి స్కలవిధ్ములగు ప్రవృతుతలు
ఏరపడినవి. (చతుషపత్రమ్ - నాలుగు రేక్కలు - 1) వ్యసుదేవ 2) స్ంకరిణ 3) ప్రదుయము
4) అనిరుద్ధ త్త్వములు) (అయిదు గుణములు - శ్బద స్పరశరూప రస్గంధ్ములు) పెక్కక

201
శ్రీవరాహ మహాపురాణము
కలపములు జీవించ ఉండువ్యరు, పుణయములు చేసినవ్యరు, కృతాతులు మహాతుైలగు
పురుష్లు, మహాయోగి మహాదేవుడు, జగతుతనక్క ధేయయుడు స్రవలోకములను వ్యయపంచ
యుండువ్యడు, అనంతుడు, వ్యయపక్కడు, అవయయుడునగు పురుష్ణత్తముని పందుదురు.
ఆ పురుష్ణత్తమునక్క ప్రాకృత్మైన మూర్షత, మాంస్ము, మేధ్సుస, ఎముకలు
అనువ్యనితో ఏరపడునది లేదు. యోగి యగుట వలనను, ఈశ్వరుడగుట వలనను ఆ
విభుడు స్త్యరూపమును తాలుివ్యడు. ఆత్డు నిమిత్తముగా లోకమున స్నాత్నమగు
పద్ైము మిగిలిన కలపపు శేషము నందును, మొద్ట భాగము నందును పుటుిచుండును.
కాలపు గత్త ఇటిది. ఆ పద్ైమునందు దేవదేవుడు, నలుమోముల దేవర, ప్రజాపతులక్క
పత్త, ఈశానుడు, జగతుతనక్క ప్రభువు అగు బ్రహైదేవుడు ఉద్యించెను. ఆ పద్ైము
విత్తనము స్ృష్టియే స్మస్త ప్రజల స్ృష్టిగా విస్తరముగా వర్షోంపబడుచునిది. ఆ నీరు విష్ో
స్ంబంధ్మైన దేహము, రత్ిములతో అలంకర్షంపబడినది. దాని నుండి పద్ైపు
ఆకారముతో, అడవులతో, చెటీతో కూడిన భూమి పుటినది. ఆ లోకపద్ైపు విసాతరమును
గూర్షి సిదుధలు పలికియునాిరు. విభాగములతో వ్యరు చేసిన ఆ వరోనమును,
బ్రాహైణ్యలారా! క్రమముగా చెపెపద్ను వినుడు. అందు మహావరిములు నాలుగు నెలకొని
యునివి. అందు పరవత్ముల కూరుప మేరువనునది గొపప బలము కలది. ఆ మేరువు
ప్రకకభాగముల యందు పెక్కక వరోములు కలిగియుండెను. త్తరుపన తెలుపు, ద్క్షిణమున
పసుపు, పడమర దిక్కకన తుమెైద్ల రంగు, ఉత్తరమున ఎరుపు అనునవి వనెిలు. కాని
పరవత్ముల రాజవంశ్మందు నెలకొని మేరువు తెలీనిదై ప్రకాశంచుచుండు
బాలసూరుయనివలె ప్రకాశంచుచు పగలేని అగిివలె అలరారుచుండును. ఎనుబది
నాలుగువేల యోజనముల ఎతుత కలదు. భూమిలోపలికి పదునారు యోజనముల
లోతుదాకా ఉంటుంది. వైశాలయము పదునారు యోజనములు. మూక్కడు వలె ఉండుట
వలన దానిపై భాగము ముపపది రండు యోజనముల విస్తృత్తతో ఉండును. దాని
చుటుికొలత్ వెడలుపనక్క మూడు రటుీ. దాని వ్యయస్ము వృతాతకరాపు కొలత్త్లో
చూడద్గినది. అనిివైపుల చుటుికొలత్ తొంబదివేల యోజనములు. దాని వ్యయస్ము
తొంబది ఆరుయోజనములు. చతురస్రపు కొలత్తో దాని అనిివైపుల వైశాలయము లెకకక్క
వచుిను.

202
శ్రీవరాహ మహాపురాణము
ఆ పరవత్ము మహాదివయమైనది. దివయమగు ఓషధులతో కూడినది.
స్వరామయములగు చకకని భవనములతో నిండినది. ఆ శైలరాజమున దేవత్లయు,
గంధ్రువలయు, నాగులయు, రాక్షసులయు, అపసరస్లయు గణములు పరమానంద్ము
పందు చుండును. భూత్ములనిియు మెచుికొనెడు భవనములతో ఆ మేరువు చుటిబడి
ఉనిది. దాని ప్పరశవములనిింట నాలుగు దేశ్ములు నెలకొనియునిని. పడమట దిక్కకన
భద్రాశ్వము, భారత్ము, కేతుమాలము అనునవియు, ఉత్తరమున పవిత్ర కారయములక్క
నెలవులగు క్కరుభూములును కలవు. ఆ పద్ైపు దుదుద, మండలాకారముగా ఉనిది. దాని
కొలత్ వేలకొలది యోజనములుగా ఉండును. దాని కేస్రజాలములు మొత్తము పదునైదు
(వేలు)గా ఉనివి. ఎనుబది నాలుగు యోజనముల పడవైనవి. లోపలక్క ముపపది
యోజనముల కొలత్ కలవి. అవి అనిి వైపులక్క చెద్ర్షయునివి. అవి చాలా పెద్దవి.
నూరువేల యోజనముల పడవు ఎనుబది వేల యోజనముల వెడలుప కలిగియునివి.
అందు పదునాలుగు వేల యోజనములు గల ఆక్కలు నాలుగు కలవు.
నేను మీక్క కర్షోక అని చెపపత్తనే. దానిని గుర్షంచ స్ంగ్రహముగా వర్షోంతును.
వినుడు. అది మణిమయములగు వంద్లకొలది వరోములతో పెక్కక రంగుల కాంతులతో
చత్రముగా ఒప్పపరుచునిది. అది పెక్కక పత్రముల గుతుతలు కలిగి చకకని వనెితో ఎర్రని
కాంత్తతో, వేలకొలది కణ్యపులతో, వేలకొలది కంద్రములతో మనోజిమై, నూరువేల
పత్రములతో గుండ్రని ఆకృత్తతో ఒక పెద్ద పరవత్మువలె అలరారును. దానిలోయలు,
వేదికలు, ఇత్ర ప్రదేశ్ములు, తోరణములు రత్ిమయములై ఒపుపచుండును. అందు
బ్రహైస్భ మికికలి అంద్మైనది. అందు బ్రహైరుిలు ఎక్కకవగా త్తరుగుచుందురు. దాని
పేరు మనోవత్త. అనిి లోకములలో ప్రసిదిధకెకికనది. అందు బ్రహైదేవుడు వేయి సూరుయల
కాంత్తతో వెలిగిపోవుచుండును. గొపప విమానమున కూరుిండును. ఆత్ని మహిమ
ఎలీవేళలా భాసిలుీచుండును. అందు దేవత్ల గుంపులు నాలుగు మొగముల దేవరను,
త్నక్క తానే ప్రభువైన వ్యనిని, పూజింపద్గు వ్యనిని మనినగల నమసాకరములతో
ఆరాధించుచు నిలిచయుందురు. ఆ మహాతుైలంద్రు ద్ృఢమైన స్ంకలపము కలవ్యరై
సుంద్రములగు హృద్యములతో, స్దాచార మారాము త్పపనివ్యరై బ్రహైచరయమును
సాధించుచుందురు. మర్షయు గృహసుిలు పూజలు, చకకని భోజనములు కలవ్యరై

203
శ్రీవరాహ మహాపురాణము
పత్ృదేవత్ల అరినలయందు ప్రీత్తకలవ్యరై ఉందురు. వినయము కలవ్యరు, అత్తథుల
యందు ప్రియులునై ఉందురు. ఇంకను గృహసుిలు పవిత్ర కరైములయందు నిషికలవ్యరు.
విరక్కతలు, యమము నియమము, దానము మొద్లగు వ్యనిచేత్ గటిగా కాలిపోయిన
ప్పపములు కలవ్యరు.
హర్షనివ్యస్ము స్వచిమై, ఏ నింద్యు లేని బ్రహైలోకము పైపైకిగా ఉండు
స్రవగతులక్కను పరమగత్త. అది పదునాలుగువేల యోజనముల వైశాలయము కలది.
పైభాగమున అంద్మైనది, నలీనిది, అయినను బాలసూరుయని వనెితో ప్రకాశంచునది. రత్ి
ధాతువులతో విచత్రమైనది, రమయమైనది అగు పెద్ద పరవత్ము కలదు. అది పెక్కక
రత్ిములక్క నిలయము. మణితోరణముల మందిరములందు కలవు. మేరువునక్క
అనిివైపుల గుండ్రని ఆకారముతో చుటుికొని ఉనిది. ముపపదివేల యోజనముల
విసాతరము గల ఆ పరవత్ము చక్రప్పటము. ‘జారుది’ అనునటిది కూడా ఒక పరవత్ము.
ఇవి ఉత్తర దిక్కకన ఉని పరవత్ములు. ఉత్తరమున ఉని ఈ పరవత్ముల తావులలో
క్రమముగా ఉని నదులు, స్రసులు అనువ్యనిని గూర్షి తెలిసికొనుడు.
చక్రప్పటము నుండి వెలువడి, పది యోజనముల విస్వతరోముకల
ఊరధవవ్యహినియగు నది భూమిపై చకకగా నెలకొనియునిది. అది అమరావత పురమున
చంద్రుని కాంత్త వంట కాంత్తతో ప్రవహించుచుండును. సూరుయని, చంద్రుని, నక్షత్రముల
కాంతులను కూడ అది త్తరస్కర్షంచును. ఉద్య సాయంకాల స్ంధ్యలను సేవించు
బ్రాహైణ ప్రవరులు ఆ ఎనిమిది పరవత్ములను కూడ సుతత్తంతురు. చుటుి త్తరుగుచుండు
నక్షత్రముల కాంతులు గల ఆ నదిని రుద్రుడు, ఇంద్రుడు కూడ సేవించుచుందురు. (75)
76 వ అధ్యాయము - దేవలోక్ వర
ణ న్ము
మరల రుద్రుడు ఇటుీ చెపెపను. ఆ మేరువునక్క త్తరుపన మికికలి దీపత కలదియు,
చక్రప్పటమున వ్యయపంచ ఉనిదియు, పెక్కక ధాతువులతో విరాజిలుీనదియు అగు దేశ్మున
చక్రప్పటము నుండి వెలువడిన దేవత్ల రాజధానీ పురము కలదు. అది మికికలి
బలగర్షవతులైన దేవదానవ రాక్షసులక్కను లోగొనరానిది. అందు బంగారు ప్రాకారము,
తోరణము కలవు. దానికి ఈశానయ దిక్కకన గొపప కళ్యకాంతులతో అలరారు దేశ్మున
అమరావతపుర్ష కలదు. అది దివయజనులతో నిండియుండును. వంద్ల కొలది

204
శ్రీవరాహ మహాపురాణము
విమానములు, గొపప బావులు, నిండారు స్ంతోషముగల జనులు, చత్రవిచత్రములగు
రంగులుగల పూవులు, పతాకముల, ధ్వజముల వరుస్లు మొద్లగునవి స్మృదిధగా గలవు.
దేవత్లతో, యక్షులతో, అపపరస్లతో, ఋష్లతో శోభలిీ ఉండును. అటి పురంద్రుని పుర్ష
రమణీయము, అది స్ంపద్లతో అలరారునదియునై ఉండును. ఆ అమరావత్త మధ్య
భాగమున వజ్ర వైడూరయముల వేదికలు కలదియు, మూడు లోకములంద్లి సుగుణములచే
కీర్షతనందినదియుఅగు సుధ్రైయను స్భ కలదు. అందు లక్ష్మీపత్త స్ంపద్ల వంట
స్ంపద్లు కలవ్యడు, వేయి కనుిలవ్యడు, శ్చీపత్త అగు దేవేంద్రుడు, అనిి విధ్ములవ్యరగు
దేవత్లు, సిదాధదులతో పర్షవృతుతడై ఉండును. ఇంకను అందు మహాతుైడగు భాస్కరుని
నగరము సువంశ్మనునది కలదు. అందు సురల కధ్యక్షుడు, స్రవదేవత్ల మ్రొక్కకలందు
కొనువ్యడునగు సూరయభగవ్యనుడు ఉండును. ఆ అమరావత్తకి ద్గారనే అనిి దిక్కకలక్క
వ్యయపంచ ఉనిదియు, గొపప గుణములతో కూడినదియుఅగు తేజోవత్త అను నగర్ష
మహాతుైడగు అగిిదేవునికి స్ంబంధించనది కలదు. అటేీ (దానికి ప్రకక) అనేక మంచ
గుణములతో విలసిలుీ యముని పుర్ష కలదు. దాని పేరు స్ంయమని. అది మూడు
లోకములలో ప్రసిదిధకెకికనది. అటేీ నాలుగవ దిక్కక అగు నైరృత్త యందు బుదిధశాలియగు
విరూప్పక్షుడను నిరృత్త దిగాభగాధిపత్త నగరము మికికలి శోభ కలది కలదు. దాని పేరు
కృష్ట్రోవత్త. నైరృత్తకి ఉత్తరముగా అయిద్వది యగు పడమట దిక్కకనందు మహాతుైడు
జలాధిపత్తయగు వరుణ్యని నగరము శుద్దవత్త అనునది కలదు. అయిద్వ దిక్కకనక్క
ఉత్తరముగా వ్యయుదేవుని పుర్ష స్రవగుణములచేత్ మేలైనది, గంధ్వత్త అని ప్రసిదిధకెకికనది
కలదు. దానికి ఉత్తరముగా గుహయక్కల అధిపత్త అగు క్కబేరుని పుర్ష, వైడూరయముల
అరుగులు కలది, మహోద్య అను పేరు కలది కలదు. అటేీ ఎనిమిద్వ దిక్కకన
మహాతుైడగు ఈశానునిపుర్ష మనోహర అనునది కలదు. అందు పెక్కక విధ్ముల
భూత్ములు, మనోహరములగు పూవులతో ఇంపైన తోటలు గల ఆశ్రమములు గలవు. ఈ
దేవ లోకమును అంద్రు పంద్గోరుచుందురు స్వరామనియు కీర్షతంతురు. (76)
77 వ అధ్యాయము - జంబూద్వాప పరాత వర
ణ న్ము
రుద్రుడు ఇటుీ చెపెపను. ఆ పద్ైపు దుదుద మొద్లు మేరువు నడిమి
భాగమనియు, దాని కొలత్ యోజనములనియు చెపపత్తని గదా! దాని చుటుికొలత్ నలుబది

205
శ్రీవరాహ మహాపురాణము
ఎనిమిదివేల యోజనములు. అది పరవత్ రాజమగు మేరువునక్క మూలముగా
భావింపబడినది. అచటనుని వేలకొలది పరవత్ముల ప్రమాణము మికికలి గొపపది.
మర్షయు ఎనిమిది దిక్కకలలో ఎనిమిది స్ర్షహదుద కొండలు కలవు. వనిలో త్తరుపన
జఠరము, దేవకూటము అని రండు పరవత్ములు కలవు. ఇవి త్తరుప పడమరలుగా
వ్యయపంచ స్ముద్రములోనికి చొచుికొనిపోయి యునివి. ఈ మరాయదా(స్ర్షహదుద)
పరవత్ములెనిమిదిని మేధావులు అభవర్షోంతురు.
బ్రాహైణ వరేణ్యయలారా! బంగారు కొండగా ప్రసిదిధకెకికన ఆ మేరుపరవతానికి
ద్నుిగా ఉనివ్యట గూర్షి చెపుపదును వినుడు. ఆ మేరు పరవత్మునక్క నాలుగు
దిక్కకలందును నాలుగు మహాప్పద్ములు కలవు. అవి త్నని పటుికొని యుండగా ఏడు
దీవపములు గల భూమి కద్లక్కండినది. వ్యట నడిమి ప్రదేశ్ము పడవు అడడముగా,
ఎతుతగా పదివేల యోజనములని ఊహ. అవి హర్షతాళ వృక్షములు గల ఒడుడలతో
క్రముైకొని యునివి. వ్యని చర్షయలు మణిశలలతో రంగురంగుల మణ్యలతో, పెక్కక సిద్ద
భవనములతో, క్రీడా సాినములతో గొపప కాంతులు కలిగియునివి. దానికి త్తరుపన
మంద్రము, ద్క్షిణమున గంధ్మాద్నము, పడమట దిక్కకన విపులము, ఉత్తరమున
సుప్పరశవము అనుకొండలు కలవు. వ్యని శఖరములందు నాలుగు మహావృక్షములునివి.
దేవత్లు, దైతుయలు, అపసరస్లు ఆ చెటీ శుభగుణములచేత్ అచట విహర్షంచుచుందురు.
మంద్రగిర్ష కొముైన బాగుగా వ్రేలాడు కొమైల చవరలుగల కద్ంబమను వృక్షము
కలదు. విప్పపర్షన కేస్రములు గల దాని పూవులు పెద్ద క్కండలంత్ ప్రమాణములో
ఉండును. స్రవకాలములలో పూచును. గొపప పర్షమళముతో మనోహరములై యుండును.
స్రవప్రాణ్యలక్క ఉలాీస్ము కలిగించు
భూభాగములతో ఆ చెటుీ గంధ్ములతో దిక్కకలను నింపుచు విరాజిలుీను. అటి చెటుిగల
మండలములు వేయికంటే అధికము.
వరిగిర్ష అను గంధ్మాద్నమునందు భద్రాశ్వమను వృక్షముండును. అది ఆ
కొండ శఖరమును పుటినది. మికికలి ప్రసిదిధ కలది. అంద్మైనది. శోభతో నిండినది.
మహావృక్షముల కంటె మిని. అకకడ సాక్షాతుత హృషీకేశుడు సిదుధల స్ంఘములతో కొలువు
తర్ష యుండును. గుఱ్ఱపు మోముగల విష్ోవు ఆ భద్రకద్ంబ వృక్షముగల పరవత్పు

206
శ్రీవరాహ మహాపురాణము
చర్షయను మాట మాటకి చేరుచుండును. ఆ విధ్ముగా భద్రకద్ంబమును చూచెడు
అశ్వవద్నుడు కలది కావున ఆ వరిమును భద్రాశ్వము అనుచుందురు. స్ంశ్యము లేదు.
దేవత్లు సేవించెడు ద్క్షిణగిర్ష శఖరమంద్లి వృక్షము జంబువు. (నేరేడు) అపపటకపుపడు
పూవులు, కాయలు ఒస్గుచుండును. పెనుకొమైలతో ఒప్పపరుచుండును. దాని పండుీ
మికికలి పెద్దవి, రుచ కలవి, మెత్తనివి, అమృత్ముతో స్మానమైనవి. కొండ కొముైన
రాలుచుండును.
ఆ మేలైన పరవత్ము నుండి ఆ పండీ రస్ముతో జాలువ్యరడు దివయనది
జంబూనది, తేనెలసు స్రవింపజేయుచు ప్పరుచుండును. మర్షయు దానియందు
జాంబూనద్మను బంగారము మంచ వనెి కలిగి అగిిజావలవంట కాంత్తతో ఉండును.
దేవత్లక్క అలంకారమైనది, ప్పపములను నశంపజేయునది అగు అది అచట పుటెిను.
దేవత్లు, దానవులు, గంధ్రువలు, యక్షులు, రాక్షసులు, గుహయక్కలు అమృత్ము వంటది,
నేరేడు పండీ నుండి జాలువ్యర్షనది అగు ఆ తేనెను త్ప్విర్ష. ద్క్షిణ దేశ్మునక్క పతాకవంట
ఆ జంబువు లోకములందు ప్రసిదిధకెకికనది. దాని పేరుతోడనే ఆ దేశ్మును మానవులు
జంబూ దీవపమని పలుచుచునాిరు. గొపపదియగు విపుల పరవత్మునక్క ద్క్షిణమున
మికికలి పెద్దదైన అశ్వత్ిము (రావి) అను చెటుి పుటినది. అనేక ప్రాణాలు దానిి
ఆశ్రయించ ఉంట్టయి. పెద్ద కొమైలు, గొపపమొద్లు, పెక్కక మహాగుణములుగల ఆ చెటుీ
పండుీ క్కండలంత్టవి. అనిి ఋతువులలో కాయునవి. మేలైనవి. ఆ వృక్షము కేతుమాల
దేశ్ములక్క పతాకవంటది. దేవత్లు, గంధ్రువలు దానిని సేవింతురు. దానిని బటియే
దానికి కేతుమాల మనుపేరు ప్రసిద్ధమైనది. నామకరైములను బటి దాని నిరవచనమును
బ్రాహైణ ప్రవరులారా! తెలిసికొనుడు. ప్పలస్ముద్రమును మధించునపుడు ఇంద్రుడు ఆ
చైత్యకేతువు యొకక స్కంధ్ంలో మాల ఉంచాడు.. అందుచేత్ ఆ దేశ్ము 'కేతుమాల' మని
ప్రసిదిధకెకెకను.
సుప్పరశవము ఉత్తరశ్ృంగమున వటమను పెద్ద మటిచెటుి కలదు. దాని మొద్లు
మికికలి విశాలమైనది. దాని మండలము మూడు యోజనముల ప్రమాణము కలది. పెక్కక
విధ్ములైన మాలల స్ముదాయములతో, మికికలిగా వ్రేలాడు కొమైలతో అది ఆలరారు
చుండును. సిదుధలు దానిని సేవించుచుందురు. వ్రేలాడు క్కంభముల వంట, బంగారు

207
శ్రీవరాహ మహాపురాణము
వనెికాల పండీతో ఆ నయగ్రోధ్ము (మర్రిచెటుి) ఉత్తర క్కరు భూములక్క పతాక వృక్షముగా
ప్రకాశంచుచుండును. స్నతుకమారుని త్ముైలు, బ్రహై మానస్పుత్రులు ఏడుగురు
మహానుభావులు క్కరువులను వ్యరు అచట ప్రసిదిధకెకికర్ష. అందు సిిరమైనగత్త గలవ్యరు,
జాినులు, ఏ ప్పపము నెరుగనివ్యరు, మహాతుైలు ఉందురు. ప్రళయకాలంలో వరక్క
చెడనిది, స్నాత్నమగు లోకముగా వ్యర్ష సాివరము ప్రసిదికెకికనది. అది స్వరోమునందును,
భూమి యందు ఉత్తరు క్కరువులుగా ఎలీవేళల కీర్షతంపబడునది. (77)
78 వ అధ్యాయము - ఉత
ా ర ద్వక్కకన్ంద్లి మహాపరాతముల వర
ణ న్ము
మరల రుద్రుడు ఇటుీ చెపెపను. ఇపుపడు నేను క్రమముగా ఆ నాలుగు పరవత్ రాజముల
సుంద్రములైన శఖరములను గూర్షి చెపెపద్ను వినుడు. అందు పక్షుల కూత్లు
వినసొంపుగా ఉండు పెక్కక పక్షులు జత్కటి త్తరుగుచుండును. దేవత్లు దివయకాంత్లతో
ప్పటుగా క్రీడించు తావులు అందు కలవు. కినిరులు గొంతెత్తత గానములు చేయుచుందురు.
చలీని మెలీని సువ్యస్నగల గాలులు మికికలి ఇంపునింపుచు వచుచుండును. అచట
నాలుగు దిక్కకలక్క ప్రవహించు వ్యగులను గూర్షి చెపెపద్ను. పుణాయతుైలారా! వినుడు.
త్తరుపన చైత్ర రథము. ద్క్షిణమున గంధ్మాద్నము అను వ్యగులు కలవు. అందు మికికలి
రుచగల నీరు, ఒడుడలందు మేలరములైన వనములు కలవు. ఆ తోటలను ఆక్రమించ
దేవత్లు స్త్రీలతో కూడినవ్యరై ఆ తావులలో మికికలి స్ంతోషముతో క్రీడించుచుందురు. ఆ
నాలుగు కొండల యందును మికికలి అంద్మైన స్రసుసలు కలవు. పక్షుల
కూత్లు,రత్ిములు తాపన రేవులు, అత్తపుణయమైన జలములు, వినుటక్క ఇంపైన ధ్వనులు
గల పెద్ద పెద్ద జలయంత్రములు, నీటలోనికి వ్రాలుచుని కొమైలపై మనోజిముగా కూయు
పక్షుల గూళ్తళ, పద్ైములు, కలువలు, ఎర్ర కలువలు మునిగువ్యనితో ఆ స్రసుసలు
కలకలలాడు చుండును. ఇంకను పెక్కక గుణములు వ్యనియందు కలవు.
త్తరుపన అరుణోద్యము, ద్క్షిణమున మానస్ము, పడమట దిక్కకన
ఆసితోద్ము, ఉత్తరమున మహాభద్రము అని ఆ స్రసుసల పేరుీ. అనేక వరోముల
పద్ైములు, కలువలు వ్యని నలంకర్షంచుచుండును. అరుణోద్ము నావర్షంచ యుని
కొండలు ప్రాచయము లందురు వ్యనిని గుర్షంచ చెపెపద్ను వినుడు. కంకము,
మణిశ్ృంగము, సుప్పత్రము, మహోపలము, మహానీలము, క్కంభము, సుబిందువు,

208
శ్రీవరాహ మహాపురాణము
మద్నము, వేణ్యనద్దము, సుమేద్సుస, నిషధ్ము,దేవపరవత్ము అనునవి అచిట మేలైన
పరవత్ములు. ఇంకను పుణయములైన కొండలు కలవు. మంద్రమునక్క త్తరుపన
సిద్దములు, మదాయుత్ములు అను పరవత్ములు గలవు. మానస్ స్రోవరమునక్క
ద్క్షిణముగా పెద్ద కొండలు గలవు. అచట కొండలను గూర్షి మీక్క చెపపత్తని. వ్యనిపేరీను
చెపుపదును. వినుడు. త్రిశఖరము, శశరము, కప, శ్త్మక్షము, తురగము, తామ్రహము,
విషము,శేవతోద్నము,స్మూలము, స్రళము, రత్ికేతువు, ఏకమూలము, మహాశ్ృంగము,
గజమూలము, శాబకము, పంచశైలము, కైలాస్ము, హిమవంత్ము అనునవి. ఉత్తరమున
నుని మహా పరవత్ములను గూర్షి చెపపత్తని. ఇటుపై వినుడు కపలము, పంగళము,
భద్రము, స్రస్ము, క్కముద్ము, మధుమంత్ము, గరజనము, మరకటము, కృషోము,
ప్పండవము, స్హస్రశరము, ప్పర్షయాత్రము, శ్ృంగవంత్ము - ఇవి పశిమ దిక్కకన ఉని
పరవత్ రాజములు.
దివజవరులారా! మహాభద్ర స్రసుసనక్క ఉత్తరముగా ఉని పరవత్ములను గూర్షి
పలికెద్ను వినుడు. హంస్కూటము, వృషహంస్ము, కపంజలము, ఇంద్రశైలము, నీలము,
కనకశ్ృంగము, శ్త్శ్ృంగము, పుషకరము, మేఘశైలము, విరజము, జారుచ - ఇవి ఉత్తర
దిక్కక పరవత్ములు. ఉత్తరమున ఉని ప్రధాన పరవత్ములు, పీఠభూములు, హ్రద్ములు,
స్రసుసలు- ఇవి, వనిని గుర్షంచ చకకగా తెలిసికొనుడు. (78)
79 వ అధ్యాయము - మేరు పార్ామున్ంద్లి ై మద్వన్ములు
రుద్రుడు ఇటుీ తెలెపను. స్వతాంత్ము, క్కముద్ము అను కొండల నడుమనుని
విశాలమైన భూమి అనేక పక్షులు, పెక్కక మృగములు ఆశ్రయించనటిది, మూడువంద్ల
యోజనముల పడవు, నూరు యోజనముల వెడలుప కలది, అందు చకకని స్వచిమైన
రుచకరమగు నీరుగల అంద్మైన స్రసుస ఒకట కలదు. పెద్ద క్కండలంత్టవి
సువ్యస్నలను విరజిముైనవి, వేయి రేక్కలు కలవి అగు తెలీని మహాపద్ైములు దానిని
అలంకర్షంచ ఉనివి. దేవత్లు, దానవులు, గంధ్రువలు, మహాస్రపములు అందు నెలకొని
ఉనివి. పుణయమైన ఆ స్రసుసపేరు శ్రీస్రసుస, మంచ కాంత్తతో అలరారును. ప్రస్నిములగు
జలములతో నిండినది, ప్రాణ్యలనిింటకి ఆశ్రయమొస్గునది అగు ఆ స్రసుస నడిమి
భాగమున పద్ైముల తోటలో ఒక పెద్ద పద్ైము కలదు. దానికి కోట రేక్కలు కలవు. అది

209
శ్రీవరాహ మహాపురాణము
ఉద్యించు సూరుయని వంట దీపత కలది. ప్రత్తదినము వికసించుట చేత్ మధురమైనది.
కద్లుచుండుటచేత్ పెద్ద మండలము కలిగియుండెను. అంద్మైన కేస్రముల గుతుతలతో,
మదించన తుమెైద్ల నాద్ములతో ఒప్పపరుచుండును. దాని నడుమ భగవత్త లక్ష్మి
నిత్యనివ్యస్ మొనర్షంచును. ఆ నివ్యస్మున సాక్షాతుత రూపము ధ్ర్షంచ లక్ష్మి
కనపటుిను,స్ంశ్యము లేదు. ఆ స్రసుస ఒడుడన సిదుధలు నివసించునది, ఎలీపుపడు
పూవులతో పండీతో స్మృదిధగా ఉండునది, అంద్మైనది అగు మారేడు వనము ఒకట
కలదు. నూరుయోజనముల వెడలుప, రండు యోజనముల పడవు కలిగి, అరధక్రోశ్ము
వరక్క వ్యయపంచన చవరలు గలవి, వేలకొలది కొమైలు కలవి, గొపపకాండములు కలవి
అగు మహావృక్షములతో నిండియునిది. పెద్దభేరులంత్ట వేలకొలది, పచిని, తెలీని
అమృత్మువలె రుచకరమైన, మంచ వ్యస్నలుగల పండీతో ఒప్పపరును. పండిపగిలి,
రాలిపడుచుని పండీతో ఆ భూమి అంత్యు వ్యయపంచ ఉనిది. దాని పేరు శ్రీవనము. అనిి
లోకములలో ప్రసిదిధకెకికనది. ఎనిమిది దిక్కకలందును దేవత్లతో, బిలవ ఫలములను
మాత్రమే భుజించు పుణయవంతులగు మునులతో నిండియునిది. అచట సిద్ధ స్ంఘములు
కొలుచుచుని శ్రీదేవత్ స్రవకాలములలో నివ్యస్ము చేయును.
ఒకొకకక కొండక్క నడిమి ప్రదేశ్ము నూరు యోజనముల వెడలుప, రండు నూరీ
యోజనముల పడవు కలిగియుండెను. అందు విమలమైన పద్ైవనము కలదు. దానిని
సిదుదలు, చారణ్యలు సేవించ యుందురు. లక్ష్మీదేవి తాలిిన పుషపమువలె ఎలీపుపడు
వెలిగిపోవుచు ప్రకాశంచును. అరదకోశ్ము ఎతుతగల చవర్ష భాగములతో పెద్ద పెద్ద
కాండములతో బాగుగా పుష్టపంచన కొమైల చవరలతో ఆ వనము లేత్ ఎరుపు వనెితో
అలరారును. రండు బారల చుటుికొలత్యు మూడు బారల విస్తృత్తయు, మణిశల
చూరోము వంట రంగుతో, తెలీని కేస్రములతో, నిత్యము వికసించును, సువ్యస్నలతో
అలరారు పూవులతో ఆ వనము మదించన తుమెైద్ల నాద్ముతో ప్రకాశంచుచుండును.
దానవులు, దైతుయలు, గంధ్రువలు, యక్షులు, రాక్షసులు, కినిరులు, అపసరస్లు,
స్రపములు దానిని ఆశ్రయించయుండును. అందు భగవంతుడగు కశ్యప ప్రజాపత్త
ఆశ్రమము కలదు. సిదుదలు, సాధు గుణములు కలవ్యరు అందు కొలీలుగా నుందురు.
అనేక ఆశ్రమాలతో అది నిండియుండును.

210
శ్రీవరాహ మహాపురాణము
మహానీలము, క్కంభము అను కొండల మధ్య 'సుఖ' అనునది కలదు. దాని
వడుడన పెద్ద వనమునిది. ఏబది యోజనముల పడవు, ముపపది యోజనముల మండలము
కలిగిన ఆతాలవనము(తాటతోపు) అంద్మైనది. శోభ నిండినది. అరధక్రోశ్ము ఎతుత
పెర్షగిన చెటుీ గలది. గొపపబలము, గొపప సారము, గటిత్నము గల పండుీ అందు కాటుక
కొండలవలె ఉండును. గుండ్రనిత్నముతో అలరారడు మహాఫలములతో ఆ వనము
ఒప్పపరు చుండును. ఇంపైన పర్షమళము ప్రకాశంచును. సిదుధలు సేవించు ఆ ప్రదేశ్ము
ఐరావత్ గజమునక్క సాినమైనదిగా చెపుపచుందురు. ఐరావత్ము, రుద్రము అను దేవ
పరవత్ముల నడుమ వేయి యోజనముల పడవు, నూరు యోజనముల వెడలుప గల
ఒకరాత్త భూమి చెటుీ చేమలు లేనిది కలదు. కాలి లోతు నీరులో అనిివైపుల
మునిగియుండును.విప్రవరుయలారా! మేరుప్పరశవమున అనేక ఆకారములుగల
మైదానములను గూర్షి మీక్క వివర్షంచ చెపపత్తని. (79)
80 వ అధ్యాయము - ద్క్షిణ ద్వక్కకన్ంద్లి పరాత్దుల వర
ణ న్ము
రుద్రుడు ఇటీనెను: ఇటుపై ద్క్షిణ దిక్కకన నెలకొని పరవత్ముల మైదానములను
గూర్షి చెపెపద్ను. శశర పత్ంగముల నడుమ తెలీని భూమి కలదు. అందు తగలు చెటుీ
కానరావు. ఇక్షు క్షేపమను శఖరమున చకకని చెటీతో ఒప్పపరునదియు, పక్షుల మూకలు
నివసించునదియు అగు అంద్మైన ఉదుంబర (మేడిచెటీ) వనము కలదు. పెద్దతాబేళీ
వంట పండీతో ఆ వనమంత్యు విరుగబూచనటుీండును. అషివిధ్దేవత్లు ఎలీవేళల ఆ
వనమును ఆశ్రయించయుందురు. అచట ప్రస్నిములు, రుచకలవి అగు జలములుగల
నదులు ఎక్కకవనీరు కలవియై ప్రవహించుచుండును. అచట పూజుయడగు కరదమప్రజాపత్త
ఆశ్రమము కలదు. అనేక మునిజనులతో నిండిన ఆ ఆశ్రమము నూరు యోజనముల
వైశాలయము కలది. మర్షయు అచట మండలాకారముగల వనము ఒకట కలదు. అటేీ
తామ్రాభము, పత్ంగము అను పరవత్ముల నడుమ నూరుయోజనముల వెడలుప, దానికి
రటింపు పడవు కలదియు, బాలసూరుయని వంటవి, అనిివైపుల ద్టిముగా ఉనివి అగు
నూరురేక్కల పద్ైములతో ఒప్పపరడు గొపప స్రసుస కలదు. దాని ద్గార అనేక సిదుధలు,
గంధ్రువలు నివసించుచుందురు. దాని నడుమ ఒక మహాశఖరము నూరు యోజనముల
పడవు, ముపపది యోజనముల విస్వతరము
ో కలది కలదు. దానిపై రత్ిమయములగు

211
శ్రీవరాహ మహాపురాణము
తోరణములుగల పెద్దబాటఉనిది. దానిలో పెద్ద విదాయధ్రపురము కలదు. అందు
విదాయధ్రరాజు పులోముడు నూరువేల పర్షవ్యరముతో ఉండును. అటేీ విశాఖ, శేవత్ము
అను కొండల నడుమ ఒక స్రసుస కలదు. దాని త్తరుప ఒడుడన పెద్దమామిడి తోట కలదు.
బంగారువనెియు, మంచ వ్యస్నయు, పెద్దక్కండలంత్ట ప్రమాణమును గల పండీతో అది
నిండి యుండును. దేవత్లు, గంధ్రువలు మొద్లగువ్యరు అందు నివసింతురు.
సుమాలము, వసుధారము అను కొండల నడుమ ప్రదేశ్ము ముపపది యోజనముల
వెడలుప, ఏబది యోజనముల పడవు కలది. అందు బిలవస్ిలి అనువనము కలదు. దాని
ఫలము పగడముల వనెితో నుండును. అవి రాలి పడుచుండగా అచట మటి అంత్యు
త్డి త్డిగా అగుచుండును. ఆ తావునందు ఆ మారేడు పండీను త్తను సుగుహయకాదులు
నివసింతురు.
వసుధార, రత్ిధార గిరుల నడుమ ముపపది యోజనముల వెడలుప, నూరు
యోజనముల పడవు గల సువ్యస్నతో నిండిన కింశుక (మోదుగు చెటీ) వనము కలదు.
అది ఎలీవేళల పూచుచుండును. దాని సువ్యస్న నూరు యోజనముల వరక్క వ్యయపంచును.
అందు సిదుదలు నివసింతురు. మంచనీరందుండును. నెలనెలక్క సూరయప్రజాపత్త అకకడ
దిగుచుండును. కాలమునక్క జనక్కడగు ఆ సూరుయనికి దేవత్లు మొద్లగు నమస్కర్షంచు
చుందురు.
పంచకూటము, కైలాస్ము అను కొండల నడుమ వేయి యోజనముల పడవు
నూరు యోజనముల వెడలుపగలదియు, హంస్లతో తెలీనైనదియు, నీచమృగములు
చొరరానిదియు స్వరామునక్క మెటుివంటదియునగు భూమండలము కలదు.
సుప్పరశవము, శఖ అను ఇక పడమట దిక్కకనంద్లి పరవత్ ప్రాంత్ములను
చెపెపద్ను. కొండల నడుమ నూరు యోజనముల ప్పష్ట్రణమయము, ఎలీపుపడు
కాలుచుండునటిది. తాకరానిది అగు భూభాగము కలదు. దాని నడుమ ముపపది
యోజనముల వైశాలయముగల మండలము కలదు. అది అగిిసాినము. అచట అనిింటని
క్షయముచేయు స్ంవరతక్కడను అగిిదేవుడు మండుచుండును. క్కముద్ము, అంజనము
అను దొడడ పరవత్ముల నడుమ నూరు యోజనముల విస్వతరము
ో గల మాతులుంగ
(మాదీఫలము) వనము కలదు. ఎలీ జంతువులక్కను అది చొరశ్కయము కానిది. పసుపు

212
శ్రీవరాహ మహాపురాణము
పచిని పండీతో నిండి ఆ తావు విరాజిలుీచుండును. అందు సిదుదలక్క నెలవగు పుణయమగు
స్రసుస కలదు. ఆ వనము బృహస్పత్తది. మర్షయు పంజర, గౌరగిరుల మధ్య ఒక
జలప్రదేశ్ముకలదు. పెక్కకవంద్ల ఆమడల పడవైనది. పెద్దపెద్ద తుమెైద్లు,రొద్చేస్డు
కలువలతో ఒప్పపరుచుండును. అది పరమేశ్వరుడగు విష్ోవు సాినము.
అటేీ శుకీము, ప్పండురము అను పెద్ద కొండల మధ్య ముపపది యోజనముల
వెడలుప, తొంబది యోజనముల పడవు కల చెటుీ లేని ఒక రాత్తప్రదేశ్ము కలదు.
అందొకచోట బురద్లేని దిగుడు బావి, కొనిి చెటుీ కలది ఉనిది. దాని స్మీపమున పెక్కక
జాతులక్క స్ంబంధించన మెటితామరల తగలు పద్ైములతో అలరారుచుండును. దాని
నడుమ అయిదు యోజనముల వైశాలయము గల పెద్దరావి చెటుి కలదు. అందు ఉమాపత్త,
నీలవరోపు వస్త్రము తాలిినవ్యడు అగు చంద్రశేఖరుడు, యక్షాదులు సుతత్తంచు చుండగా
నివసించును. స్హస్రశఖరము, క్కముద్ము అను కొండల నడుమ ఏబది ఆమడల పడవు,
ఇరువది ఆమడల వెడలుపగల ఇక్షుక్షేపము అను ఎతెమతన శఖరము కలదు. పెక్కక విధ్ములైన
పక్షులందుండును. పెక్కక తరుల చెటీ ఫలములు తయని రస్ములను జాలువ్యరుి
చుండును. అచట దివయభావములతో కూడిన ఇంద్రుని ఆశ్రమము కలదు. మర్షయు శ్ంఖ
కూటము, ఋషభమను గిరులమధ్య 'పురుషషలి' అను తావు కలదు. గొపప గుణములు
అనేక యోజనములు విసాతరము కలది. మారేడు పండీంత్ట కంకోల ఫలములు మంచ
వ్యస్న కలవి అందుండును. పునాిగ పుషపముల రస్ముతో ఉనైత్తములగు మహాస్రపము
లందుండును.
అటేీ కపంజలము నాగము అను కొండల నడుమ, రండు వంద్ల యోజనముల
పడవు వెడలుప గల 'శ్త్యోజనస్ిలి' కలదు. అందు పెక్కకతోటలు, ద్రాక్ష, ఖరూజరములతో
అలరార్ష ఉనివి. పెక్కక చెటుీ, తగలు, స్రసుసలు ఆతావున ఉండును. అటేీ పుషకరము,
మహామేఘము అను పరవత్ముల నడుమ ఆరువది ఆమడల వెడలుప, నూరు ఆమడల
పడవుగల 'ప్పణిత్ల'మను పెద్ద మైదానము కలదు. అందు చెటుీ చేమలు ఉండవు. దాని
ప్రకక నాలుగు పెద్ద వనములు, పెక్కక యోజనముల విస్తృత్తగల స్రసుసలు కలవు. పది,
అయిదు, ఎనిమిది, ముపపది, ఇరువది యోజనముల ప్రమాణము కల భూములు,
మైదానములు కలవు. అందు కొనిి మహాఘోరములగు గుహలును ఉనివి. (80)

213
శ్రీవరాహ మహాపురాణము
81 వ అధ్యాయము - పరాతములందున్ి దేవత్ స్వ
ా న్ముల వర
ణ న్
రుద్రుడు పలికెను. ఇటుపై పరవత్ములంద్లి దేవత్ల సాినములను
వివర్షంతును. అందు 'శాంత్ము' అను పేరుగల దేవేంద్రుని క్రీడాస్ిలము కలదు. అది
మహేంద్రగిర్ష పైభాగమున నునిది. అందు దేవత్ల రాజు ఇంద్రుని ప్పర్షజాత్
వృక్షములతోట కలదు. దాని త్తరుప భాగమున క్కంజరమును కొండయు, దానిపై
దానవుల ఎనిమిదిపురములును కలవు. నీలకములు, కామరూపులు, మహానీలమనియు -
ఇవి పరవత్ములపై ఉని పురములు. కినిరుల పురములు పదునైదువేలుగా ప్రసిదిధకెకికనవి.
దేవద్తుతడు, చంద్రుడు మొద్లగువ్యరు కినిరుల రాజులు. వ్యరు పదునైదుగురు గర్షవతులు.
కలుగులు ప్రవేశ్ముగా గలవ్యర్ష పురములు స్వరోమయములు.
చంద్రోద్యమను గొపపపరవత్ము నాగులక్క నివ్యస్ భూమి. రంధ్రములలో
ప్రవేశంచు నాగులు ఆ రంధ్రములలో గరుత్ైంతునక్క దొరకక త్తరుగుచుందురు.
అనురాగము అను పరవత్మున రాక్షసేంద్రులు నివసింతురు. వేణ్యమంత్మను పరవత్మున
విధాయధ్రుల మూడు పురములు కలవు. ఒకొకకకట ముపపది ఆమడల వైశాలయము కలిగినది.
ఉలూక్కడు,రోమశుడు, మహావేత్రుడు మొద్లగు వ్యరు విదాయధ్రుల రాజులు. ఒకొకకక
పరవత్ రాజమున స్వయముగా గరుడుడు నివసించ యుండును.
క్కంజరమను ప్రసిదిధగల కొండపై పశుపత్త, వృషభము గురుతగా గలవ్యడు
మహాదేవుడు, యోగులలో శ్రేష్ుడు అగు శ్ంకరుడు నిత్యము నివసించును. పెక్కక
గుణములుగా గల భూత్ముల స్ముదాయములు వేలకొలదిగా సేవించెడు భగవ్యనుడు
అనాదిపురుష్డు శ్ంకరుడు అందు కాపుర ముండును. వసుధారము పుషపవంతులగు
వసువుల నెలవు. వసుధార, రత్ిధార అను పరవత్ముల శఖరముపై ఎనిమిది, ఏడు
స్ంఖయలుగల పురములు అషివసువులక్క, స్పతరుిలక్క స్ంబంధించనవి కలవు.
ఏకశ్ృంగమను పరవత్మున భగవంతుడగు చతురుైఖుని సాినముకలదు.
గజపరవత్మున మహాభూత్ములు కొలిచయుండగా భగవత్తయే స్వయముగా
నెలకొనియునిది. వసుధారమఅను పరవత్ము మునులు,సిదుధలు,విదాయధ్రులు అనువ్యర్ష
నెలవు, గొపప ప్రాకారములు తోరణములుగల ఎనుబది నాలుగు పురములు అందుగలవు.

214
శ్రీవరాహ మహాపురాణము
అచట అనేక పరవతులను గంధ్రువలు యుద్ధములు చేయుటలో ఆర్షతేర్షన వ్యరు
నివసింతురు. వ్యర్ష అధిపత్త రాజరాజగు కేబురుడు ఏక అను పంగళ్తడు.
పంచకూటమున సురల, రాక్షసుల, శ్త్శ్ృంగమున దానవుల, యక్షుల నూరేసి
పురములు కలవు. తామ్రాభమున త్క్షక్కని నూరుపురములు, విశాఖ పరవత్మున గుహుని
నివ్యస్ము కలవు. శేవతోద్యమను గిర్షవరమందు గరుడుని పుత్రుడగు సునాభుని
నివ్యస్ము, పశాచకమను గిర్షవరమున మహాగంధ్రువల భవనము కలవు. హర్షకూటమున
హర్షదైవము. క్కముద్మున కినిరుల నెలవు. అంజనమున మహా స్రపములు, కృషోమున
గంధ్రవ నగరము, విదాయధ్రుల పురములు ఏడు అలరారుచునివి. స్హస్ర శఖరమున
భయంకర చేషిలుగల దైతుయల నివ్యస్ములు కలవు. హేమమాలి పరవత్ములయందు
ఒకవేయి పురములు కలవు. అందు శఖరమున ప్పముల రాజులుందురు. ప్రపక్షమను
పరవత్వరమున విస్వంతుడు, సోముడు, వ్యయువు, నాగరాజు అనువ్యర్ష భవనములు
నాలుగు కలవు. ఈవిధ్ముగా మేరుపరవత్ములయందు దేవత్ల నివ్యస్ములు ఉనివి.
మరాయదాపరవత్మున దేవకూటమున పురముల సిిత్తని తెలుపుచునాిను. దానిపై
నూరుయోజనముల మేర గరుడుని సాినమేరపడి యునిది. దాని ప్రకకభాగముననే ముపపది
ఆమడల వెడలుప, నలుబది ఆమడల పడవుగల ఏడు గంధ్రవ నగరములు కలవు. అచట
గంధ్రువలు ఆగేియులనువ్యరు. గొపపబలము కలవ్యరు. అందు మర్షయొక పురము
సైంహికేయులది ముపపది యోజనముల మండలము కలదు. అందు దేవరుిలు
దేవకూటమున త్తర్షగెడు తావులు కానవచుిను. కాలకేయులపురము కూడ అందే కలదు.
దానికి ద్క్షిణమున ముపపది యోజనముల వెడలుప అరువది రండు యోజనముల
పడవుగల మహాగరవముగల కామరూపుల పురము కలదు. హేమకూటము నడుమ
మహాదేవుని రావిచెటుి కలదు.
ఇటుపై కైలాస్ వరోనము. కైలాస్ము ఒడుడన నూరామడల పడవు వెడలుపలు గల
భువనపంకిత వ్యయపంచ యునిది. దానినడుమ స్భ. అందే పుషకరమను విమానము కలదు.
అదే క్కబేరునిది. అదియే అత్ని నివ్యస్ స్ిలము. అందు పద్ైము, మహాపద్ైము,
మకరము, కచిపము, క్కముద్ము, శ్ంఖము, నీలము, నంద్ము అను మహానిధులు
కలవు. అందు చంద్రుడు మొద్లగు లోకప్పలుర నివ్యస్ములును ఉనివి. అందే

215
శ్రీవరాహ మహాపురాణము
మందాకిని, కనకమంద్, మంద్ అనునదులు, మర్షయు ఇత్ర నదులు కలవు. త్తరుప
ప్పరశవమున నూరామడల పడవు, ముపపది ఆమడల వెడలుపగల పది గంధ్రవ నగరులు
కలవు. అందు సుబాహువు, హర్షకేశుడు, చత్రసేనుడు మొద్లగువ్యరు రాజులు, దాని
పడమట శఖరమున ఒకొకకకట ఎనుబది యోజనముల పడవు, నలువది యోజనముల
వెడలుప గల యక్షనగరములు కలవు. అందు మహామాలి, సునేత్రుడు, చక్రుడు
మొద్లగువ్యరు నాయక్కలు. దాని ద్క్షిణ ప్పరశవమున పద్లు, చర్షయలుగల
గుహలయందు స్ముద్రములనబడు కినిరుల నూరు ఇండుీ కలవు. వ్యనియందు ద్రుమ,
సుగ్రీవ, భగద్త్త అను ప్రముఖులగు రాజులు నూరుగురు కలరు. అందే రుద్రునక్క
ఉమాదేవితో వివ్యహము జర్షగినది. గౌర్షయు అందే త్పసుసచేసినది. అందుండియె
శ్ంకరుడు ఉమాదేవితో ప్పటు జంబూదీవపమును చూచెను. అందు పెకకండ్రు కినిరులు,
గంధ్రువలు గానములు చేయు ఉమావనము కలదు. అందు పెద్ద స్ంఖయలో అపసరస్లు,
పూలతవెలు కలవు. అందే భగవంతుడగు రుద్రుడు అరధనారీనర రూపమును పంద్ను.
మర్షయు అందు కార్షతకేయుని (క్కమారసావమి) శ్రద్వనము కలదు. పుషపచత్రము,
క్రంచము అనువ్యని మధ్య కార్షతకేయుని అభషేకము జర్షగెను. దాని త్తరుప ఒడుడన సిదుదల,
మునిగణముల నివ్యస్మగు కలాపమను గ్రామము కలదు. అటేీ మారకండేయుడు,
వసిష్ుడు, పరాశ్రుడు, నలుడు, విశావమిత్రుడు, ఉదాదలక్కడు మొద్లగు మహరుిల వేల
ఆశ్రమములు కలవు.
మర్షయు, పడమట దిక్కకననుని నిషధ్పరవత్భాగమును గూర్షి వినుడు. దాని
మధ్యశఖరమున మహాదేవుని విష్ట్రోవలయము కలదు. దాని ఉత్తరపు ఒడుడన ముపపది
ఆమడాల వైశాలయముకల 'లంబ' అను పేరుగల రాక్షస్పురముకలదు. దాని ద్క్షిణ
ప్పరశవమున బిలప్రవేశ్ నగరము ఉనిది. ప్రభేద్కమను కొండక్క పడమరగా దేవదానవ
సిదాధదుల పురములు కలవు... గిర్షకొముైన పెద్ద సోమశల కలదు. దాని యందు పరవమున
(పూర్షోమదినము) చంద్రుడు స్వయముగా అవత్ర్షంచును. దాని ఉత్తర ప్పరశవమున
త్రికూటమను పరవత్ము కలదు. అందు అపుపడపుపడు బ్రహై ఉండును. మర్షయు అచట
గల అగిిదేవుని ఆలయమున, రూపుగొని, అగిిదేవుని దేవత్లు ఉప్పసింతురు.

216
శ్రీవరాహ మహాపురాణము
శ్ృంగము అను ఉత్తర దిక్కకనంద్లి పరవత్మున దేవత్ల భవనములు కలవు.
త్తరుపన నారాయణ్యని ఆలయము. మధ్య బ్రహైదేవునిది. పడమట దిక్కకన శ్ంకరునిది
మర్షయు అందు యక్షాదుల పురములు కొనిి కలవు. దాని ఉత్తరపు తరముననుని
జాతుభమను పరవత్మున ముపపది ఆమడల మండలముల నంద్జలమను స్రసుస కలదు.
అందు నందుడను నూరుత్లలవ్యడు, ప్రచండుడగు నాగరాజు ఉండును. ఈ విధ్ముగా ఈ
ఎనిమిది దేవపరవత్ములు తెలియద్గినవి. వరుస్గా బంగారము వెండి, రత్ిము,
వైడూరయము, మణిశల, హింగుళము (ఇంగిల్లకము) మొద్లగు వరోములు వ్యనికి కలవు.
ఈ భూమి నూరు లక్షల కోటీ జనముతో నిండినది. వ్యనియందు సిద్ధ విదాయధ్రులు
మొద్లగువ్యర్ష నివ్యస్ములు కలవు. మేరువు ప్రకకగా ఉని స్రవప్పదువంట ఆ
నిలయములనిింటని కలిప సిద్ధలోకమని చెపుపదురు. ఈ భూమి పద్ైము ఆకారముతో
నెలకొని యునిది. ఇది అనిి పురాణముల యందును సాధారణముగా చెపపబడు
విషయము. (81)
82 వ అధ్యాయము - ద్క్షిణద్వక్కకన్ంద్లి న్దుల వర
ణ న్ము
పమైట రుద్రుడు ఇంకను ఇటుీ చెపెపను. ఇటుపై నదుల అవతారమును గూర్షి
వినుడు. ఆకాశ్ స్ముద్రమని ప్రసిదిధకెకికన సామమను పేరుగల దానినుండి ఆకాశ్మున
ప్రవహించు నదిఒకట బయలుదేరను. ఇంద్రుని యేనుగు దానిని క్కదిలించ
వేయుచుండును. అది ఎనుబది నాలుగు యోజనముల వెడలుప కలది. అది మేరువును
చకకని ద్రశనీయ స్ిలము కావించునది. అదియు మేరు శఖరపు ఒడుడల నుండి జార్షనదై
నాలుగు ప్పయలుగా అయినది. అరువది యోజనముల మేర ఆధారములేక పడుచు
ప్రద్క్షిణముగా త్తరుగుచు నాలుగుప్పయలై ప్రవహించనది. స్వత్,అలకనంద్,చక్షువు, భద్ర
అని ఆప్పయల పేరుీ. ఆయా స్ిలములలో ప్రవహించుచు, కొనిి వంద్ల పరవత్ములను
చీలుికొని భూమికి చేరుటచేత్ దానికి గంగ అనుపేరు కలిగినది. (గాం భూమిని, గతా -
పందినది - గంగా).
ఇక గంధ్మాద్నము ప్రకకగానుని అమరగండికను గూర్షి తెలిపెద్ను. అది
ముపపది యొకకవేల యోజనముల పడవు, నాలుగు వంద్ల యోజనముల వెడలుప కలిగి
యుండెను. అచట జనపద్ములు కేతుమాల అను పేరు కలవి. నలుపు వనెియు

217
శ్రీవరాహ మహాపురాణము
మహాబలము కల పురుష్లును, కలువల వంట వనెిగల చూడముచిటగా ఉని స్త్రీలును
అందుందురు. అచట పనస్చెటుీ పెద్దగా పెర్షగి ఉండును. అంద్లి నీరు త్ప్వుటవలన
ముస్లిత్నము, రోగము లేనివ్యరై వేయి యేండీ ఆయువు కలవ్యరై జనులుందురు.
మాలయవంత్ము త్తరుపత్టమున పూరవగండిక అను నదికలదు. ఒక కొండ
కొముైనుండి ప్రవహించు ఆ నది, వేల యోజనముల కొలత్ కలది. అందు
భద్రాశ్వములను జన పద్ములు, భద్రసాలమను వనము ఉనివి. నలీని మామిడి చెటుీ,
తెలీని పద్ైమువంట వనెిగల పురుష్లు, ఎర్రతామరల వనెికల స్త్రీలు ఉందురు. వ్యర్ష
ఆయువు పదివేల వత్సరములు. అందు అయిదు క్కలపరవత్ములు - శైలవరోము,
మూలము, కోరజము, త్రిపరోము, నీలము అను పేరుీ కలవి కలవు. వ్యనినుండి నదులు
వెలువడినవి. వ్యని నీరుగల దేశ్ములక్క అవియే పేరుీ. ఆ దేశ్వ్యసులు ఆ నదుల నీరు
త్ప్వుచుందురు. ఆ నదులు - స్వత్, సువ్యహిని, హంస్వత్త, కాస్, మహాచక్ర, చంద్రవత్త,
కావేర్ష, సురస్, శాఖ్యవత్త, ఇంద్రవత్త, అంగార వ్యహిని,హర్షతోయ, సోమావరత, శ్త్హ్రద్,
వనమాల, వసుమత్త, హంస్, సుపరో, పంచగంగ, ధ్నుషైత్త, మణివప్ర, సుబ్రహైభాగ,
విలాసిని, కృషోతోయ, పుణాయద్, నాగవత్త, శవ, శేవ్యలిని, మణికట, క్షీరోద్, వరుణావత్త,
విష్ోపది, మహానది, హిరణయస్కంధ్వ్యహ, సురావత్త, కామోద్, పతాక - అనునవి. ఇవి
అనిియు గంగతో స్మానమైనవి. బ్రదుక్కనింత్ వరక్క ప్పపములను పోకారుినవి.
ఇంకను చని వ్యగులు కోటీ కొలది కలవు. ఈ నదుల నీరు త్ప్వువ్యరు పదివేల
స్ంవత్సరముల ఆయువు కలవ్యరు. రుద్రునియందు, ఉమాదేవి యందు భకితకలవ్యరు.
(82)
83 వ అధ్యాయము - ై నషధపరాతమున్ంద్లి న్దులు
అనంత్రము రుద్రుడు ఇలా చెపెపను. భద్రాశ్వములు, కేతుమాలములు
అనువ్యని సిిత్తని విస్తరముగా వర్షోంచత్తని. నైషధ్మను పరవత్మునక్క పడమరగా ఉని
క్కలపరవత్ములను, మహానదులను తెలియజెపుపదును, విశాఖము, కంబలము,
జయంత్ము, కృషోము, హర్షత్ము, అశోకము, వరధమానము అనునవి ఆ ఏడు
క్కలపరవత్ముల పేరుీ. వ్యని నుండి కోటీకొలది నదులు పుటినవి. వ్యని ఒడుడన నివసించు
జనపద్ములక్క అవియే పేరుీగా చూచుకొనవలయును.

218
శ్రీవరాహ మహాపురాణము
సౌరగ్రామము, అత్తసాంత్పము, కృత్సుర, శ్రవణము, కంబలము,
మాహేయము, అచలకూటము, వ్యస్మూలము, త్పక్రంచము, కృష్ట్రోంగము, మణి
పంకజము, కృషోప్పట విద్ము, కపలము, కర్షోకము, మహిషము, క్కబజము, కరనాటము,
మహోత్కటము, శుకనాస్ము, గజభూమము, కక్కరంజనము, మనాహకము, కిస్పౌరోము,
భౌమకము, చోరకము, ధూమజనైము, అంగారము, జతవనము, జీవలౌకిలము,
వ్యచాంస్హము, అంగమధురేయము, శుకేచకేయము. శ్రవణమత్తము, కాసికము,
గోదావ్యమము, క్కలపంజ, వరజహము, మోద్ము, అలకము-అను ఈ జనపద్ములు
పరవత్ముల నుండి పుటిన నదులజలములను త్ప్వును. పీక్ష, మహాకద్ంబ, మానసి,
శాయమ, సుమేధ్, బహులు, వివరో, పుంఖ మాల, ద్రభవత్త, భద్రానది, శుకనది, పలీవ,
భీమ, ప్రభంజన, కాంబ, క్కశావత్త, ద్క్ష, కాస్వత్త, తుంగ, పుణోయద్, చంద్రావత్త,
స్మూలావత్త, కక్కదిైని, విశాల కరంటక, పీవర్ష, మహామాయ, మహిష్ట, మానుష్ట, చండ
- ఇవి ప్రధాననదులు, త్కికన చని నదులు వేలకొలదిగా గలవు. (83)
84 వ అధ్యాయము - ఉత
ా ర ద్క్షిణ దేశ్ములంద్లి పరాత్దుల వర
ణ న్ము
రుద్రుడు ఇటుీ చెపెపను. విప్రులారా! ఉత్తరదేశ్ములయు, ద్క్షిణ దేశ్ములయు
పరవత్ములందు నివసించు వ్యర్ష వివరములను చెపుపచునాిను. చెద్రని మనసుసలతో
వినుడు. శేవత్ పరవత్మునక్క ద్క్షిణముగా, నీలమునక్క ఉత్తరముగా, వ్యయవయదిశ్లో
రమయకమును దేశ్ము కలదు. అందు బుదిధవిశేషము కలవ్యరు. స్వచఛజీవనము కలవ్యరు.
ముస్లిత్నమును, దురావస్న లేనివ్యరు అయిన జనులు ఉందురు. అందును ఒక పెద్ద
రావిచెటుి 'రోహిత్ము' అనునది కలదు. దానిపండువలనను, దాని రస్మును
త్ప్వుటవలనను అంద్లి మనుజులంద్రు దేవరూపులై పదివేల స్ంవత్సరములు ఆయువు
కలవ్యరగుదురు. శేవత్ పరవత్మునక్క ఉత్తరముగా, త్రిశ్ృంగమునక్క ద్క్షిణముగా
హిరణైయము అను దేశ్ము కలదు. అచట హైరణవత్త అనునది కలదు. ఆ దేశ్మున
బలవంతులు, కామరూపులు అగు యక్షులు నివసింతురు.
అంద్లి జనులు పదునొకండు వేలయేండుీ జీవింతురు. మర్షయు వంద్ల
కొలదిగా ఇత్రులు పదునైదువేల యేండుీ బ్రదుక్కదురు. ఆ దేశ్మున చనివియగు
గజనిమై వృక్షము లుండును. ఆ పండీను త్తనుచు అచట మానవులు జీవింతురు.

219
శ్రీవరాహ మహాపురాణము
అటేీ త్రిశ్ృంగపరవత్మున మణికాంచనము, రత్ిశఖరము అనువ్యని వరుస్లో
దాని ఉత్తరశ్ృంగము మొద్లుకొని ద్క్షిణ స్ముద్రము తుదివరక్క ఉనివి ఉత్తరక్కరు
భూములు. అంద్లి జనులక్క వస్త్రములు, ఆభరణములును చెటుిలందే కలుగును. అవి
ప్పలను, రస్ములను ఇచుి వృక్షములు. అది అంత్యు మణ్యలు నిండిన భూమి, ఇసుక
సువరోమయము. అందు స్వరాము నుండి జార్షన మనుష్యలు పదుమూడువేలయేండీ
ఆయువు కలవ్యరు నివసింతురు. ఆ దీవపమునక్క పడమరగా దేవలోకము నుండి
నాలుగువేల యోజనములు దాటన పమైట చంద్రదీవపము కలదు. వేయి అమడల
వైశాలయము కలది. దానిమధ్య చంద్రకాంత్ సూరయకాంత్ములను గొపప పరవత్ములు కలవు.
వ్యనిమధ్య చంద్రావత్త అను మహానది పెక్కక పండీ చెటీతో పెక్కకనదులతో కూడినది
కలదు. దీనినే క్కరుదేశ్ము అందురు. దాని ఉత్తర ప్పరశవమున స్ముద్రపు అలల
మాలలతో గొపపదియు, దేవలోకము నుండి అయిదువేల యోజనముల దూరమున ఉనిది,
వేయి ఆమడల వైశాలయముని సూరయదీవపము కలదు. దాని మధ్య నూరుయోజనముల
విస్వతరము
ో , ఎతుతగల గొపప పరవత్మునిది. అది సూరయదేవుని నివ్యస్భూమి. అందు
సూరుయడు దైవముగా గలవ్యరు,ఆ వనెి కలవ్యరు పదివేల స్ంవత్సరముల ఆయువు
కలవ్యరు అగు జనులుందురు. ఆ దీవపమునక్క పడమరగా నాలుగువేల యోజనములు
దాట పదివేల ఆమడల వైశాలయము గల రుద్రాకరమను దీవపము కలదు. అందు
వ్యయుదేవుని భద్రాస్నము, పెక్కక రత్ిములతో విరాజిలుీనది కలదు. అందు
వ్యయుదేవుడు రూపముతాలిి నివసించును, బంగారు వనెికల అచట ప్రజలు అయిదువేల
ఏండీ ఆయువు కలవ్యరు.(84)
85 వ అధ్యాయము - న్వఖండాతమక్ భారతవర
ష వర
ణ న్ము
మరల రుద్రుడు ఇటుీ చెపెపను. ఇటుీ భూపద్ైము స్వరూపమును వివర్షంచత్తని.
ఇపుపడు తొమిైది భేద్ము గల భారత్వరిమును గూర్షి వినుడు. అవి ఇంద్రము, కేస్రువు,
తామ్రవరోము, గభాసిత, నాగదీవపము, సౌమయము, గంధ్రవము, వ్యరుణము, భారత్ము
అనునవి. స్ముద్రము చుటిన ఇవనీి ఒకొకకకట వేయి యోజనముల వైశాలయము కలవి.
అందు ఏడు క్కలపరవత్ములు కలవు. అవి మహేంద్రము, మలయము, స్హయము,
శుకితమంత్ము,ఋక్షము, వింధ్యము,ప్పర్షయాత్రము అనునవి.

220
శ్రీవరాహ మహాపురాణము
ఇంకను మంద్రము, శారము, ద్రుధరము, కోలాహలము, సురము, మైనాకము.
వైదుయత్ము, వ్యరంధ్మము, ప్పండురము, తుంగప్రస్ిము, కృషోగిర్ష,జయంత్ము,
రైవత్ము, ఋషయమూకము, గోమంత్ము, చత్రకూటము, శ్రీచకోరము, కూటశైలము,
కృత్స్ిలము మొద్లగు చని కొండలు కలవు. మిగిలినవి గుటిలు. వ్యనికడ ఆరుయలు,
మేీచుిలు అను జానపదులు నివసింతురు. వ్యర్షకి ఈ నదుల జలములు ప్పనీయములు.
అవి - గంగ, సింధు, స్రస్వత్త, శ్త్ద్రు, విత్స్త, విప్పశ్, చంద్రభాగ, స్రయువు, యమున,
ఇరావత్త, దేవిక, క్కహువు,గోమత్త, ధ్ృత్ప్పప, బాహుద్, ద్ృషద్వత్త, కౌశకి, నిస్వర,
గండకి, చక్షుషైత్త, లోహిత్ అనునవి. ఇవి హిమవంతుని ప్పద్ములనుండి వెలువడినవి.
వేద్స్ైృత్త, వేద్వత్త, సింధుపరో, సుచంద్న, స్దాచార, రోహిప్పర, చరైణవత్త, విదిశ్,
వేద్త్రయి, వపనిత అనునదులు ప్పర్షయాత్ర పరవత్మునుండి పుటినవి. శోణ, జోయత్తరథ,
నరైద్, సురస్, మందాకిని, ద్శారో, చత్రకూట, త్మస్, పపపల కరతోయ, పశాచక,
చత్రోత్పల, విశాల, వంజుల, వ్యలుక, వ్యహిని, శుకితమత్త, విరజ, పంకిని,రీర్ష, క్కహువు
అనునవి ఋక్షపరవత్ము నుండి పుటిన నదులు. మణిజాల, శుభ,తాప, పయోష్టు, శ్రీఘోద్,
వేషో, ప్పశ్, వైత్రణి, వేది, ప్పలి, క్కముద్వత్త, తోయ, దురా, అంత్య, గిర - అనునదులు
వింధ్య పరవత్ము నుండి వెలువడినవి. గోదావర్ష, భీమరథ్వ, కృషో, వేణ, వంజుల,
తుంగభద్ర, సుప్రయోగ, వ్యహయ, కావేర్ష అనునవి స్హయ పరవత్మునుండి పుటిన నదులు.
శ్త్మాల, తామ్రపర్షో, పుష్ట్రపవత్త, ఉత్పలావత్త అనునవి మలయ పరవత్మున పుటినవి.
త్రియామ, ఋష్టక్కలయ, ఇక్షుల, త్రివిద్, లాంగూలిని, వంశ్వర అనునవి మహేంద్ర
పరవత్ము బిడడలు.
ఋష్టక, లూమత్త, మంద్గామిని, పలాశని అనునవి శుకితమంత్ము నుండి పుటిన నదులు.
ఇవి ప్రధానముగా క్కలపరవత్ముల నుండి పుటిన నదులు. త్కికనవి చనివ్యగులు. ఈ
జంబూ దీవపము లక్ష యోజనముల కొలత్ కలది. ఇటుపై శాకదీవపమునుగూర్షి
తెలిసికొనుడు. జంబూదీవపము వైశాలయముకంటె రటింపు వైశాలయముకలది. ఇందు
ఉపుపనీరు జంబూ దీవపమునక్క రటింపు ప్రమాణమున కలదు. అందు పుణయముగల
జానపదులు చాలకాలమునక్క మరణింతురు. కరవు, ముదిమి, రోగములులేని దేశ్మిది.
ఏడే క్కలపరవత్ములునివి. దానికి రండువైపుల ఉపుప స్ముద్రము, ప్పలస్ముద్రము కలవు.

221
శ్రీవరాహ మహాపురాణము
అందు త్తరుపవైపుగా సాగిన పరవత్రాజము ఉద్యము దాని కవత్ల
జలధారము అను కొండ కలదు. దానినే చంద్రమనియు అందురు. దానిజలము నింద్రుడు
గ్రహించ వ్యనక్కర్షయును. దాని ఒడుడన రైవత్కమను కొండ కలదు. దానినే నారద్మనియు
అందురు. ఆ నారద్పరవత్ము నుండి పుటిన మర్షయొక కొండ శాయమము. అంద్లి ప్రజలు
శాయమవరోమును పందిర్ష. దానినే దుందుభ అనియు అందురు. అందు సిదుదలనబడు వ్యరు
పెకకండ్రు క్రీడించుచుందురు. దానికి ప్రకకగా రజత్ము అను కొండ కలదు. శాకమనియు
దానికి మర్షయొక పేరు. దానికి అవత్ల 'ఆంబికేయము' అను పరవత్ము కలదు. దానిని
విభ్రాజస్ మనియు పలుతురు. దానికే కేస్ర్ష అనియు పేరు. దాని నుండి వ్యయువు బయలు
దేరును. కొండలపేరేీ దేశ్ముల పేరుీ. ఉద్యము, సుక్కమారము, జలధారము, క్షేమకము,
మహాద్రుమము అనునవి ప్రధానములు. పరవత్ముల రండవపేరీతో కూడ పలువ ద్గినవి.
దాని మధ్య శాకవృక్షము కలదు. అందు ఏడుమహానదులు రండేసిపేరీతో ప్రసిదిధకెకికనవి.
అవి సుక్కమార్ష, క్కమార్ష, నంద్, వేణిక, ధేనువు, ఇక్షుమత్త, గభసిత అనునవి. (85)
86 వ అధ్యాయము - క్కశ్ద్వాప వర
ణ న్ము
ఇటుపై మూడవద్గు క్కశ్దీవపమును గూర్షి వినుడు, క్కశ్దీవపమును చుటి
ప్పలనీరు కలదు. ఇది శాకదీవపమునక్క రండింత్లుగా ఉనిది. అందును ఏడు
క్కలపరవత్ములు కలవు. అనిింటకి రండేసి పేరుీ. ఎటీనగా క్కముద్ము దానినే విద్రుమ
మనియు అందురు. ఉనిత్మే హేమపరవత్ము. బలాహకమే దుయత్తమంత్ము. ద్రోణమే
పుషపవంత్ము. కంకమే క్కశేశ్యము. ఆరవదియగు మహిషమునే హర్ష అనియు
అందురు. అందు అగిి నివసించును. ఏడవది కక్కద్ైంత్ము. మంద్ర మనియు దానికి
పేరు. ఇవి క్కశ్దీవపమున గల క్కల పరవత్ములు. వనికి దేశ్ముల భేద్ముకూడ రండేసి
పేరీతో ఏరపడుచునిది. క్కముద్ పరవత్మునక్క స్ంబంధించనది శేవత్ము. దానికే
ఉదిభద్ము అనియు పేరు. ఉనిత్మునక్క చెందిన లోహిత్ము. అదే వేణ్యమండలము.
వరాహమునక్క దేశ్ము జీమూత్ము. దానినే రథాకారమనియు అందురు. కంకపరవత్
దేశ్ము కక్కద్ైంత్ము. అదియే వృత్తమంత్ము మహిషమునక్క మానస్ము. అదియే
ప్రభాకరము. కక్కద్ైంత్మునక్క కపలము దేశ్ము. దానిని స్ంఖ్యయత్మనియు అందురు.
ఇవి దేశ్ములు.

222
శ్రీవరాహ మహాపురాణము
అందు రండు పేరుీగల నదులునివి. ప్రత్ప మొద్టది అదియే ప్రవేశ్.
శవరండవది అదియే యశోద్. పత్ర మూడవది, అదియే కృషో, హోదిని నాలావది, అదియే
చంద్ర. విదుయత్ అయిద్వది, అదియే శుకీ. వరి ఆరవది, అదియే విభావర్ష. మహత్త
ఏడవది, అదియే ధ్ృత్త, ఇవి ప్రధాన నదులు. త్కికనవి చని నదులు. ఇది క్కశ్దీవపము
నిరాైణము.
క్కశ్దీవపము వైశాలయములో, నిరాైణములో శాకదీవపమునక్క రటింపని
చెపపత్తమి. దాని నడుమ పెద్దవిశాలమగు ద్రభలతోటకలదు. ఈ క్కశ్దీవపము చుటుిను
క్షీరస్ముద్రమునక్క రండింత్లుగా ఉని పెరుగు స్ముద్రము కలదు. (86)
87 వ అధ్యాయము - క్
ీ ంచద్వాప వర
ణ న్ము
రుద్రుడు ఇటుీ చెపెపను. ఇక క్రంచ దీవపము నాలావది. క్కశ్దీవపము కంటె
కొలత్లో రటింపుగా ఉండును. అందును ఏడే ప్రధానములగు పరవత్ములు. మొద్ట
క్రంచ పరవత్ము అదియే విదుయలీత్ము, రైవత్ము. త్రువ్యత్ మానస్ము, అదియే
ప్పవకము. అటుపై అంధ్కారము, దానినే అచోిద్కమనియు అందురు. త్రువ్యత్
దేవ్యవృత్తము, దానికి సురాపమనియు పేరు. పద్ప దేవిషము, అదియే క్రాంచ శ్ృంగము.
దేవ్యనంద్మునక్క ప్రకక గోవింద్ము, దానిని దివవింద్మనియు అందురు. అటుపై
పుండరీకము, అదియే తోశాశ్యము. ఈ ఏడును రత్ిమయములగు పరవత్ములు
క్రంచదీవపమున నెలకొని ఉనివి. ఒకదానికంటే ఒకట ఏతైనది.
అందు దేశ్ములు. క్రంచమునక్క దేశ్ము క్కశ్లము, దానినే మాధ్వము
అందురు. వ్యమనమునక్క మనోనుగము, దానిని స్ంవరతకమనియు అందురు. త్రువ్యత్తది
ఉషోవంత్ము, అదియే సోమప్రకాశ్ము. త్రువ్యత్నునిది ప్పవకము, అదియే సుద్రశనము.
– అటుపై అంధ్కారము, దానినే స్ంమోహమనియు అందురు. ఆ త్రువ్యత్ మునిదేశ్ము,
అదియే ప్రకాశ్ము. త్రువ్యత్ దుందుభ, దానిని అనరిమనియు అంద్రు. అందును ఏడు
నదులునివి. గౌర్ష, క్కముద్వత్త, స్ంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యయత్త, పుండరీక - అని ఆ ఏడు
విధ్ములైన గంగక్క పేరుీ. గౌర్షయే పుషపవహ. క్కముద్వత్తయే తామ్రవత్త. స్ంధ్యయే రోధ్.
సుఖ్యవహమే మనోజవ. ఖ్యయత్తయే క్షిప్రోద్. పుండరీకయే గోబహుళ. రాత్రియే చత్రవేగ.

223
శ్రీవరాహ మహాపురాణము
త్కికనవి చని నదులు. క్రంచ దీవపమును నేత్త స్ముద్రము చుటుికొని యునిది. దానిని
చుటుికొని శాలైలదీవపము కలదు. (87)
88 వ అధ్యాయము - శ్రలమలద్వాప వర
ణ న్ము
మిగిలిన మూడు దీవపములలో అయిద్వదియగు శాలైల దీవపమును గూర్షి చెపెపద్ను
వినుడు. శాలైలము క్రంచదీవపమునక్క రటింపు గలది. ఇది నేత్త స్ముద్రముతో చుటిబడి
యునిది. దాని వైశాలయము క్రంచదీవపమునక్క రటింపు. అందును ఏడుపరవత్ములు
ప్రధానములు. అంతే స్ంఖయలో దేశ్ములు, నదులు కలవు. మికికలి పెద్దది, బంగారుతో
ఏరపడినది. కనుక పచిని వనెి కలదియగు సారవగుణము, సౌవరోము, రోహిత్ము,
సుమనస్ము, క్కశ్లము, జాంబూనద్ము, వైదుయత్ము అనునవి క్కలపరవత్ములు.
దేశ్ములును ఈ పేరీతోనే ఉనివి. ఆరవది గోమేద్ దీవపము. శాలైలము వలె సురోద్ము
మద్యపు స్ముద్రముతో ఆవృత్మైనది. అది దానికి రటింపుగా ఉని గోమేద్ముతో చుటిబడి
యునిది. అందు ప్రధాన పరవత్ములు రండే. మొద్టది తావస్రము. రండవది
క్కముద్ము. స్ముద్రము చెరక్కరస్ము కలది. దానికి రటింపు అయినది పుషకరము.
ఆ పుషకర దీవపమున మానస్మను పరవత్మొకకట కలదు. దానితో ఆ దేశ్ము
రండుగా చీలినది. తయని నీరు చుటుిను కలదు. దానికి పైని కట్టహము క్కండ మొద్లగు
వ్యని లోపలి అంచు కలదు. ఇది భూమి ప్రమాణము. బ్రహాైండము కట్టహముల మొత్తము
విసాతరపు కొలత్ కలిగి ఉనిది. ఇటి అండములు లెకకలేననిి కలవు. ప్రత్తకలపమునందును
భగవంతుడగు నారాయణ్యడు వరాహరూపమును తాలిి రసాత్లమున చొచుికొని
పోయిన వనిననిింటని ఒక కోరతో పైకెత్తత మరల చకకగా నిలుపును. విప్రులారా! భూమి
పడవు, వెడలుపల మారామును మీక్క తెలియజెపపత్తని. మీక్క స్వసిత అగుగాక! నేను నా
నివ్యస్మగు కైలాస్మునక్క పోయెద్ను. ఇటుీపలికి రుద్రుడు క్షణములో అద్ృశ్యమైన
మూర్షత కలవ్యడై వెడలెను. ఆ దేవత్లు, ఋష్లును అంద్రును త్మత్మ తావుల కర్షగిర్ష.
(88)
89 వ అధ్యాయము - శ్క్త
ా సారూప ఆవిరాావము
వరాహదేవునితో ధ్రణి ఇటుీ పలెకను. “విభూ! దేవ్య! పరమాతుైడు పుణయమూర్షత
శవుడని కొంద్రందురు. ఇత్రులు హర్షని చెపుపదురు. మర్షకొంద్రు బ్రహైను

224
శ్రీవరాహ మహాపురాణము
పలుక్కదురు. వర్షలో పరదైవ మెవరు? దీనిని నాక్క చెపుపము. నాక్క చాల
క్కత్తహలముగా నునిది” అని అడగగా వరాహమూర్షతయగు విష్ోవు ఇటుీ చెపెపను.
“నారాయణ్యడే పరమదైవము. అత్నినుండి చతురుైఖుడు పుటెిను. అత్నివలన
రుద్రుడు కలిగెను. అత్డు స్రవజిత్వమును పంద్ను. ఓ వరాననా! అనుఘా! చారుగాత్రీ!
ఆత్ని ఆశ్ిరయములు అనేకములు. నేను ఆ అనిింటని చెపెపద్ను. వినుము. అనేక వరోముల
ధాతువులతో (కొండరాలతో) చత్రమై అంద్మైన కైలాస్ శఖరమున శూలప్పణి,
ముకకంటయగు దేవుడు నిత్యము నివ్యస్ముండును. స్రవభూత్ములు ఋక్కకలిడు ఆ
దేవుడు ఒకనాడు భూత్గణములు చుటుికొని యుండగా గౌరీదేవితో కూడియుండెను.
అందు కొంద్రు సింహముఖులు. సింహమువలె గర్షజంతురు. మణికొంద్రు ఏనుగు
మోములవ్యరు. ఇంకను కొంద్రు గుఱ్ఱము ముఖములవ్యరు. వేరుకొంద్రు మొస్లి
మొగములవ్యరు. ఇంకను ఇత్రులు పంది ముఖములవ్యరు. అనుయలు ఆడుగుఱ్ఱముల
మొగముతో భయంకరమైనవ్యరు. అటేీ గాడిద్మొగముల వ్యరు, మేక మొగములవ్యరు,
పటేలు మొగములవ్యరు, చేప మొగములవ్యరు క్రూరులు, శ్స్త్రప్పణ్యలు అనంత్ స్ంఖయలో
ఉనాిరు.
కొంద్రు ప్పడుచునాిరు. కొంద్రాడుచునాిరు. కొంద్ఱు పరుగెతుతచునాిరు.
కొంద్రు పగులబడుచునాిరు. కొంద్రు నవువచునాిరు. కిలకిల ధ్వనులు చేయుచునాిరు.
మహాబలము గలవ్యరు గర్షజంచుచునాిరు. కొంద్రు గణనాయక్కలు రాళ్తళ పటుికొని
పోరాడ జొచిర్ష. మర్షకొంద్రు బలగరవముతో మలీయుద్ధములు చేయుచుందిర్ష. ఇటి
ప్రమధ్గణములు వేలకొలదిగా కొలిచ యుండగా మహాదేవుడు కొలువుండెను. ఈ
విధ్ముగా దేవదేవుడు త్నక్క తానై దేవితో క్రీడించుచుండగా త్వరతో బ్రహైదేవత్లతో
కూడి అట కరుద్ంచెను. అటుీ వచిన బ్రహైను గాంచ విధానము ననుస్ర్షంచ రుద్రుడు
పూజించ అవయయుడగు నాత్నితో, ఇటుీ పలికెను. “బ్రహాై! నీవిచటక్క వచిన పనియేమి.
త్వరగా చెపుపము. మర్షయు దేవత్లంద్రు తొంద్రతో నుండి నాకడక్క వచిర్ష.
పనియేమి?”
“అంధ్క్కడను మహారాక్షసుడు కలడు. దేవలోకవ్యసులంద్రు అత్నిచేత్
బాధ్లనొంది ననుి శ్రణ్యకోర్షన వ్యరై నాకడకరుద్ంచర్ష. నేనా దేవత్లంద్ర్షకి భవుడవగు

225
శ్రీవరాహ మహాపురాణము
నినుి గూర్షి తెలిప అచటక్క పోద్మంటని. అందువలన వరంద్రు ఇచటక్క వచిర్ష.”
ఇటుీ పలికి బ్రహై పనాకి(శవుని) వైపు చూచుచుండెను. మర్షయు మనసుసన నారాయణ
పరమేశ్వరుని స్ైర్షంచెను. అంత్ ఒకకచోటనుని ఆ బ్రహై విష్ోమహేశ్వరులు
పరమానంద్ముతో ఒకర్ష నొకరు సూక్షమద్ృష్టితో చూచుకొనిర్ష. అపుడు ఆమువువర్ష మూడు
విధ్ములగు ద్ృష్టి ఒకకటగా రూపంద్ను. ఆ ద్ృష్టియందు ఒక దివయరూపముగల క్కమార్ష
ఉద్యించెను.నలీనికలువల రేక్కలవంట దేహకాంతయు,నలీని నొక్కకలుగల కేశ్ములును,
అంద్మైన ముక్కక, చకకని నెనుిదురు, అంద్మైన మొగము కలిగి ఆ క్కమార్ష చకకగా
నిలిచ యుండెను. త్వషి అగిి జిహవక్క ఏ లక్షణములను నిరేదశంచెనో, అది యంత్యు
ఒకకచోట నిలిచన తరున ఆ కనయయందు కానవచెిను. అంత్ బ్రహై విష్ో మహేశ్వరులు
ఆ కనయను చూచ “కాంతా! నీవెవరు? నీవు భావించనపని యేమి?” అని అడిగిర్ష. నలుపు,
తెలుపు, పసుపు అను మూడు వనెిలుగల ఆ క్కమార్ష, “ఉత్తములారా! మీ ద్ృష్టి
యోగమువలన నేను పుటిత్తని. ననెిరుగరా? నేను మీ శ్కిత స్వరూపణిని. పరమేశ్వర్షని”
అని పలికెను. అంత్ బ్రహాైదులు ఆనంద్మంది ఆమెక్క వరము నొస్గిర్ష దేవ! (89)
90 వ అధ్యాయము - బ్
ీ హమక్ృత శ్క్త
ా సుా తి
వరాహదేవుడు పృథ్వవతో ఇటుీ పలెకను. వరారోహా! మర్షయొక విషయము
వినుము. శవుడు, పరమేష్టుయు నిరేదశంచన ఆ త్రిశ్కితకి స్ంబంధించన మహా విధిని గూర్షి
చెపెపద్ను. అందు స్ృష్టిని గూర్షి యింత్క్క ముందు తెలిపత్తని. ఆమె తెలీని వనెి కలది. –
చకకని త్నద్గు రూపముకలది. ఒక అక్షరమే ఆమె స్వరూపము. అయినను
స్రావక్షరములు ఆమె స్వరూపమే! ఆమెను వ్యగీశ్ అందురు. కొండొకచో స్రస్వతదేవి
అందురు. విద్యలక్క ఈశ్వర్ష. ఆమెయే ఒకపుపడు అమితాక్షర, జాిననిధి ఆమెను
ఒకొకకకపుపడు విభావర్ష అనియు అందురు. ఓ విశాలాక్షీ! వరాననా! సౌమయములు,
జాినము నిండినవి అగు నామములనిియు ఆ త్లిీ నామములుగా చూడద్గును. విష్ోవు
వలన ఏరపడినది, రకతవరో, సురూపణియగు వైషోవియు, రుద్రునివలన రూపుగొని
రౌద్రియు, ఈమువువరును త్త్తవమునక్క ఒకకరే. రుద్రుని చకకగా తెలిసికొని వ్యర్షకి ఈ
మువువరు సిదిదంతురు. అంత్టను ఉండు ఈ మువువర్ష స్వరూపము ఒకకటయే. వరారోహా!
నీక్క మునుి నేను చెపపన ఆ పురాత్ని స్ృష్టిమాత్ ఉనిదే, ఆమెయే ఈ సాివర

226
శ్రీవరాహ మహాపురాణము
జగమాత్ైకమైన జగతుతనంత్టను వ్యయపంచ ఉనిది. మొద్ట అవయకతము నుండి జనైమును
పందిన బ్రహైవలన వృదిధ పందిన ఆ స్ృష్టిమాత్ను పతామహుడు త్గిన విధ్ముగా ఆ
దేవిని ఇటుీ సుతత్తంచెను.
బ్రహైకృత సృష్టిదేవీస్తితి
జయసవ సతయసంభూతే ధ్రువే దేవి వరాక్షరే| సరవగే సరవజనని సరవభూత మహేశవరి||

సరవజ్ఞో తవం వరారోహే సరవస్మదిధ ప్రదాయినీ| స్మదిధబుదిధకరీ దేవి ప్రసూత్థః పరమేశవరి||

తవంసవహా తవం సవధాదేవి తవముతపత్థేరవరాననే| తవమోంకారస్మథత్ దేవి వేదోతపత్థే

సేావమేవ చ||

దేవానాం దానవానాం చ యక్ష గనధరవరక్షసమ | పశూనాం వీరుధాం చాపి

తవముతపత్థేరవరాననే ||

విదాయ విదేయశవరీ స్మదాధ ప్రస్మదాధ తవం సురేశవరి। సరవజో తవం వరారోహే సరవస్మదిధప్రదాయినీ ||

సరవగా గతసందేహా సరవశత్రునిబరిహణీ। సరవవిదేయశవరీ దేవీ నమస్తే సవస్మేకారిణి ||

ఋత్యసాత్ం స్మరయం గచేాద్ యసేాం సుేత్వ వరాననే | తసయవశయం భవేత సృష్ఠవ

సవతరసదాత ప్రజ్ఞశవరి ||

సవరూపా విజయ భద్రా సరవశత్రు ప్రమోహిని || (90.9-15)


“దేవ! స్త్యమువలన పుటినదానా! సిిరమైన దానా! శ్రేషిమైన వరోములే
స్వరూపమైన ఓ స్రవజననీ! స్రవగా! స్రవభూత్ములక్క మహేశ్వర్షవైన నీవు జయము
గొనుము. నీవు అనిియు ఎర్షగినదానవు. అనిి సిదుధలను అనుగ్రహించుదానవు. సిదిధని
బుదిధని కలుగజేయుదానవు. జననివి. పరమేశ్వర్షవి. నీవే సావహా (దేవత్లక్క స్ంబంధించన
నమసాకరము) కారమువు. నీవే స్వధా (పత్ృదేవత్లక్క స్ంబంధించన నమసాకరము)
కారమువు. నీవు ఉత్పత్తత స్వరూపణివి. నీవు ఓంకారము నిలయమైన దానవు. నీవే వేద్ముల
ఉత్పత్తతకి కారణమైన దానవు. స్వధా,దేవత్లు, దానవులు, యక్షులు, గంధ్రువలు,
రాక్షసులు, పశువులు, పంటలు అనునవి నీనుండియే పుటుిచునివి. నీవు విద్యవు, విద్యలక్క
ఈశ్వర్షవి. సిద్ధవు, ప్రసిద్ధవు. నీవ దేవత్లక్క ఈశ్వర్షవి. శుభములు కలుగజేయు ఓ దేవ!
నీవు అంత్ట ఉండుదానవు. ఏ స్ందేహము లేనిదానవు. శ్త్రువులంద్ర్షని

227
శ్రీవరాహ మహాపురాణము
పర్షమారుిదానవు. స్రవవిద్యలక్క ప్పలక్కరాలవు. నీక్క నమసుసలు. నినుి సుతత్తంచ
ఋతుసాిత్ అయిన భారయను పందువ్యనికి నీ అనుగ్రహము వలన త్పపక స్ంతానము
కలుగును. నీవు ప్రజేశ్వర్షవి. పరమాత్ై స్వరూపణివి. విజయ రూపము, భద్రరూపము
కలదానవు. కామము, క్రోధ్ము, లోభము, మోహము, మద్ము, మాత్సరయమను లోపలి
శ్త్రువులను అనిింటని రూపుమాపుదానవు అని చెపెపను. (90)
91 వ అధ్యాయము - ై వష
ణ విమహిమ-మహిషాసుర క్థారంభ్ము
వరాహమూర్షత మరల ఇటుీ పలెకను. మంద్రమునక్క త్పసుసనకై అర్షగిన ఆ
రజోగుణము వలన ఏరపడిన పరమశ్కిత వైషోవి కౌమార వ్రత్ధార్షణియై ఒంటర్షగా విశాల
అనుచోట త్పసుస చేయుచుండును. చాలా కాలము . త్పము చేయుచుండగా ఆమె
మనసుస కలత్పడెను. ఆ క్షోభవలన క్కమార్షకలు పుటుికొచాిరు. నిరైలములగు కనుిలు,
నలీని నొక్కకలజుతుత, దొండపండు వంట పెద్వులు, నిడుప్పట కనుిలు, మొలనూలుగల
నడుములు, మ్రోయుచుని అంద్లప్పదాలు, వెలిగిపోవుచుని దేహకాంత్త యు గలవ్యరీ
క్కమారీజనులు. అలా దేవి మనసు క్షోభపడగా కోటీకొలదిగా పెక్కక తరులైన మొగములు
గల కనయలు ఉద్భవించర్ష. అటి ఆ క్కమారీ జనమునుగాంచ ఆ దేవి, ఆ పరవత్మున
వెడలపయిన బాటలు, బంగారు ప్రాసాద్ములు, లోపలనీరుగల భవనములు, మణ్యలతో
చేసిన సోప్పనములు రత్ిజాలముల గవ్యక్షములు, అందుబాటులో ఉని ఉదాయనములు
గల వంద్లకొలది భవనములుని పురమును త్పశ్శకిత చేత్ నిర్షైంచెను.
భూదేవ! ఆ భవనములు, ఆ కనయలు లెకకపెటిరాని స్ంఖయలో ఉనివి.
ప్రాధానయమును బటి ఆ కనయల నామములను చెపెపద్ను. విదుయత్రపాభ, చంద్రకాంత్త,
సూరయకాంత్త, గంభీర, చారుకేశ, సుజాత్, ముంజకేశని, ఘృతాచ, ఉరవశ, శ్శని,
శీలమండిత్, చారుకనయ, విశాలాక్షి, స్తనపుష్టిగల ధ్నయ, చంద్రప్రభ, గిర్షసుత్, సూరయప్రభ,
అమృత్, స్వయంప్రభ, చారుముఖ, శవదూత్త, విభావర్ష, జయ, విజయ, జయంత్త,
అపరాజిత్ - వరును ఇంకను వంద్లకొలది కనయలును ఆ ఉత్తమ పురమున నివసించర్ష.
వరంద్రు ఆ దేవిని వెంటనంట ఉందురు. ప్పశ్మును, అంక్కశ్మును ధ్ర్షంచు వ్యరు,
మంచవ్యరగు వ్యరంద్రు చుట్టి ఉండగా, ఆ దేవి సింహాస్న మున కూరుిండి, తెలీని
వింజామరతో స్త్రీలు విస్రుచుండగా కౌమారవ్రత్మును తాలిి త్పసుస చేయుటక్క ఉదుయకత

228
శ్రీవరాహ మహాపురాణము
అయెయను. యౌవనమున ఉనిది, పూజుయరాలు, చకకని దేహపుష్టి కలది, స్ంపెంగలు,
అశోకములు, పునాిగములు, నాగకేస్రములు మొద్లగు పూమాలలతో అనిి
అంగములందును అర్షింపబడినది, ఋష్లు, దేవత్లు మొద్లగువ్యర్ష నమసాకరములు
కొనుచునిటిది, శ్రేషులగు కనయలుపూజలు చేయుచునిటిది అయి ఆ దేవి విరాజిలుీ
చుండెను. ఇట్టీ దేవి స్రావంగభోగములు కలదియై త్పసుస చేయుచుండగా, బ్రహై
క్కమారుడు నారదుడచటకి వచెిను. త్పసేస ధ్నముగా గలవ్యడు, బ్రహైత్నయుడు అగు
అత్నిని చూచ త్వరత్వరగా ఆ దేవి విదుయత్రపభ అను స్ఖతో “ఆత్ని కాస్నమిముై.
కాలుగడుగుకొనుటక్క నీరు, తావుటక్క జలము త్వరగా ఇముై” అని పలికెను. అటుీ ఆ
దేవి పలుకగా విదుయత్పభ నారదునక్క ఆస్నమును, ప్పద్యమును, అర్యమును నివేదించెను.
ఆస్నమును స్వవకర్షంచ వినయముతో ఉని నారద్మునిని గాంచ ఆ దేవి గొపప
స్ంతోషముతో ఇటుీ పలికెను. “ఓ మునిశ్రేష్ట్ర! నీక్క సావగత్ము. ఏ లోకమునుండి
యిచటకి విచేిసిత్తవి? నీ పనియేమి? నీక్క నేను చేయవలసిన దేమి? నీక్క ఆలస్యము
జరుగరాదు. చెపుపము” అనుచు ఆ దేవి యిటుీ పలుకగా లోకజుిడగు నారదుడు “ఓ
దేవేశీ! త్ల్లీ! బ్రహైలోకము నుండి యింద్ర లోకమునక్క వెళ్లీ అటునుండి రౌద్రాచలమున
కర్షగి, అటనుండి నిను ద్ర్షశంచుకొనుటకై నీకడక్క వచిత్తని - అని పలికి కాంత్తశాలియగు
ఆ నారదుడా దేవిని పర్షకించ చూచెను. ఒకక ముహూరతము ఆ దేవేశని పర్షకించ నారదు
డచెిరువంద్ను. “ఆహా! ఏమి రూపము! ఏమి కాంత్త! ఏమి ధైరయము! ఏమి వయసుస!
ఏమి నిష్ట్రకమత్! అని మనసున చంత్తంచెను. దేవత్లు, గంధ్రువలు, సిదుధలు, యక్షులు,
కినిరులు, రాక్షసులు అను జాతులలో కాని ఇంక ఏ యిత్ర స్త్రీలలో కాని ఇటి రూపము
ఎందును లేదు అని మనసున భావించ నారదుడు విస్ైయము పంద్ను. వరదురాలగు ఆ
దేవికి ద్ండ ప్రణామము గావించ ఆకాశ్మునకెగిరను. తొంద్రతో దైత్యరాజు ప్పలించు
పుర్ష కర్షగెను. ఆ పుర్ష మహిషపురము. స్ముద్రములోపల కలదు. అచటకా పూజుయడర్షగి
దునిపోతు ఆకారముగల ఆ రాక్షస్రాజును చేరుకొనెను.
వరములు పందిన వరుడు, దేవ సైనయమును పెద్దమొత్తములో
రూపుమాపనవ్యడు అగు ఆ రాక్షసుని చూచ, భకితతో అత్డు చేసిన పూజలందుకొని
లోకములందు త్తరుగుచుండు ఆ ముని ప్రీత్తనొంది తాను దేవతాపురమున చూచన ఆ దేవి

229
శ్రీవరాహ మహాపురాణము
స్రోవత్తమ రూపమును గూర్షి ఉనిదునిటుీ వకాకణించెను. “రాక్షస్రాజా! ఒక
కనాయరత్ిమును గూర్షి సావధానుడవై వినుము. వరదానము వలన ఆమె చరాచరమగు
మూడులోకముల స్ముదాయమును సాధించనది. దైతాయ! నేను బ్రహైలోకమునుండి
మంద్రగిర్ష కర్షగిత్తని. అందు వంద్ల కొలది కనయలతో బిలబిలలాడు దేవపురమును
గాంచత్తని. అందు ముఖుయరాలగు కనయ త్పసుస చేయుచునిది. వ్రత్మును పూని ఉనిది.
దేవత్లలో, దైతుయలలో, యక్షులలో అటి ఆమెను నేనెచటను చూడలేదు. ఈ బ్రహాైండము
నడుమ నేను త్తరుగులాడుచు అటి కనయ నొకకదానిని కూడ నేను ఎనిడును కాంచనైత్తని.
దేవజాత్తవ్యరు, గంధ్రువలు, ఋష్లు, సిదుధలు, చారణ్యలు, ఇత్రులగు రాక్షస్ నాయక్కలు
అంద్రు ఆమె కడ పడిగాపులు పడియుని వరముల నొస్గు ఆదేవిని గాంచ వెంటనే
నేనిటక్క పరువెత్తత వచిత్తని. గంధ్రువలను గెలువక ఆమెను ఒకకడును గెలువజాలడు” అని
ఇటుీ పలికి ఒకక క్షణ మచట నిలిచ ఆత్నిని వడొకని ధ్వశాలియగు నారదుడు ఆ క్షణమున
అంత్రాధనము చెంద్ను. (91)
ై ద్ండెతు
92 వ అధ్యాయము - మహిషుడు దేవతలప ా ట
ఇంకను వరాహదేవుడు ఇటుీ చెపెపను. నారదుడటుీ పోగా, దైతుయడు
అచెిరువందిన మనసుసతో ఆ నారదుని ముఖము నుండి వినిన ఆ సుంద్ర్షని గూర్షియే
చంత్తంచుచుండెను. ఆ దైత్యవరుడు ఆమెనే చంత్తంచుచు సుఖము పంద్డాయెను.
మహామంత్రి, మహాబలుడు అగు అలంశ్రై త్కికన మంత్రులను పలిపంచెను. ఆత్నికి
గొపపనీత్త వేత్తలు, శూరులు, పెక్కక శాస్త్రములలో ఆర్షతేర్షనవ్యరగు మంత్రులు
ఎనిమిదిమంది కలరు. ప్రఘసుడు, విఘసుడు, శ్ంఖకరుోడు, విభావసుడు, విదుయనాైలి,
సుమాలి, క్రూరుడగు పరజనుయడు అనువ్యరు (అలంశ్రై-ఒకడు) వరాత్నికి ముఖుయలైన
మంత్రులుగా ప్రసిదిధకెకికనవ్యరు. వ్యరు కొలువుని ఆ రాక్షస్రాజు వద్దక్క వచి, త్మ
ఏలికను గాంచ పనియేమో స్లవిమైని పలికిర్ష. వ్యర్ష ఆ పలుక్కవిని మహాబలుడగు
దానవేంద్రుడు నారదుని వలన పందిన నిశ్ియముకలవ్యడు కావున కనాయలాభమును
ఆశంచ యిటుీ పలికెను.
“నారద్మహర్షి నాకొక బాలను గూర్షి చెపెపను. కానీ దేవత్ల ప్రభువును
గెలువక ఆ వరాంగన లభంపద్ట. మీరంద్రు విమర్షశంచ హేతుపూరవకముగా ఆలోచన

230
శ్రీవరాహ మహాపురాణము
చేసి ఆ బాలనాకెటుీ వశ్మగునో దేవత్లను ఎటుీ ఓడింతునో, అది అంత్యు నాక్క
త్వరగా తెలుపుడు.” రకకసుడు ఇటుీ పలుకగా వ్యరంద్రు “ప్రభూ! మేమంద్రము
విచార్షంచ చెపుపదుము” అని వ్యరటుీ పలుకగా ప్రఘసుడు దానవరాజుతో ఇటీనెను.
రాజా! నారదుడు నీక్క చెపపన ఆ మహాస్త్త పరమశ్కిత వైషోవి. లోకములను అనిింటని పటి
నిలుపునది. గురుపత్తి, రాజపత్తి మర్షయు సామంతుని ఇలాీండ్రు - ఇటివ్యర్షని
పంద్గోరు రాజు నశంచును. అటేీ పంద్రాని స్త్రీలను పందుటచేత్ను నాశ్నమగును”.
ప్రఘసుడిటీనగా విఘసుడిటుీ పలికెను. “ప్రఘసుడు ఆ దేవిని గూర్షి లెస్సగా
పలికెను. నాబుదిధకి ఒకట తోచుచునిది. అంద్రక్క అది నచినచో చేయవచుిను.
జయింప గోరువ్యరు ఎలీవేళల కనయను వర్షంపవలయును. కాని ఎనిటకిని కనయను
స్వత్ంత్రించ బలాత్కర్షంపరాదు. మీకీ మాట రుచంచనచో మంత్రివరుయలారా!
మంత్రులంద్రు అచట కర్షగి ఆ దేవిని యాచంపనగును. ఆమెక్క దొడడబుదిదగల
చుటిమొకడు ఉనిచో సామ మారామున యాచంత్ము. త్రువ్యత్ దానమును
ప్రయోగింత్ము. అటుపై భేద్ము, అదియు మద్రనిచో ద్ండము ప్రయోగింత్ము. ఈ
వరుస్ పద్ధత్తలో ఆమె వశ్ము కానియెడల అపుపడు సాధ్నములు స్మకూరుికొని ఆ
సుంద్ర్షని బలముతో పటుికొంద్ము”.
విఘసుడిటీనగా త్కికన మంత్రులంద్రు ఆ మాటను కొనియాడుచు, స్ంతోష
వ్యక్కకతో నిటీనిర్ష. “విఘసుడు ఆ కాంత్ను గూర్షి లెస్సగా పలికెను. అదియే త్వరగా
చేయద్గినది అచట కొక దూత్ను పంపవలయును. స్రవశాస్త్రములను, నీత్తని, చకకగా
ఎర్షగినవ్యడు, పవిత్రుడు పరాక్రమవంతుడు అగు దూత్ను పంప ఆత్ని వలన ఆదేవి
వరోము, రూపము, గుణము పరాక్రమము, ప్పటవము, ధైరయము, బలము, చుటిపకకములు,
సాధ్నస్ంపత్త, సాినము మొద్లగువ్యనిని అనిింటని చకకగా తెలిసికొని అటుపై
కారయమునక్క దిగవలయును అని పలికి వ్యరంద్రు, మంత్రులలో ఉత్తముడగు ఆ విఘసుని
పలుక్కలను, మేలుమేలని పగడిర్ష. ఇటుీ ప్రశ్ంసించ వ్యరంద్రు గొపపవ్యడు. గొపప
మాయ లెర్షగినవ్యడు, ఉత్తముడు అగు విదుయత్రపభుని దూత్గా ఎనుికొనిర్ష.
అట్టీ దూత్ను పంపన పద్ప విఘసుడిటుీ పలికెను. “ప్రభూ! దానవ
ప్రభువులంద్రు చతురంగ బలముతో స్ంసిదుధలై దేవ సైనయముపై విజయము

231
శ్రీవరాహ మహాపురాణము
సాధింపవలయును. అసురేంద్రా! దేవత్లంద్రు విర్షగిపోగా దేవేంద్రుడు నినుి చేరగా ఆ నీ
పరాక్రమమునక్క భీత్తలిీనదై ఆ కనయ నీక్క వశ్మగును. లోకప్పలురు అంద్రును,
మరుతుతల గణములను నాగులును, విదాయధ్రులును, సిదుధలును, గంధ్రువలును,
రుద్రులును, వసువులును. ఆదితుయలును అనిి విధ్ములుగా అంద్రు నీక్క ఓడిపోవగా నీవే
యింద్రుడవు అగుదువు. ఇంద్రుడవగు నీక్క దేవగంధ్రవ భామినులగు ఆ కనయలంద్రు అనిి
విధ్ములుగా వశ్మగుదురు. ఆ కనయయు నీక్క ల్కంగిపోవును.” అత్డటుీపలుకగా
మహిషదైతుయడు కారుమొయిలు వంటవనెికలవ్యడు, కాటుకకొండ వంట కాంత్త
కలవ్యడును అగు విరూప్పక్షుని- త్న సేనాపత్తని- చూచ యిటుీ పలికెను.
“ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, పదాతులుగల సైనయమును వెంటనే
స్మాయత్త పరుచుము. దానితో దేవత్లను, గంధ్రువలను యుద్ధమున గెలువరాని వ్యర్షని
- గెలిచెద్ను”. అత్డిటుీ పలుకగా విరూప్పక్ష సేనాపత్త వెనువెంటనే అంతులేనిది, ఓటమి
ఎరుగనిది అగు మహాసైనయమును రపపంచెను. ఒకొకకక రకకసుడు యుద్ధమున వజ్రము
చేపటిన ఇంద్రుని వంటవ్యడు. ఒకొకకక దేవరాజును త్న బలముతో గెలుచుటక్క తొడలు
గొటుిచుండును. ఆ ముఖుయల సేనలు అరుబద్మూ తొమిైది కోటుీ. అందే ఒకకనిని ఎవడు
ఎదిర్షంచనను మొత్తముసేన అండగా నిలుచును. దొడడ దేహబలము రకకసులు వేలవేలు
పోటుగాండ్రై యుద్ధమునక్క సిద్ధపడిర్ష. దేవ సైనయమును నమిలి మ్రంగవలయును నని
కొర్షకతో పయనమైర్ష. విచత్రములగు వ్యహనములు, పెక్కక తరులగు ధ్వజపతాకలు,
విచత్రములగు ఆయుధ్ములుగలవ్యరై దేవత్లను గెలుచుటకై ఆ రాక్షసులు పెక్కక
భయంకర రూపములతో, భయంకరములగు ఆయుధ్ములను చేతులతో ఎత్తత పటి
నృత్యమును చేసిర్ష. (92)
93 వ అధ్యాయము - దేవతల ఓటమి
పమైట వరాహదేవుడు ఇటుీ చెపెపను. ఇషిమైన రూపము తాలపగలవ్యడు, గొపపబలము
గలవ్యడును అగు మహిష రాక్షసుడు మదించన ఏనుగునెకిక మేరుపరవత్మునక్క
ప్రయాణము కటెిను. అంత్ట అత్డు ఇంద్రుని పురమును ముటి దేవత్లతోప్పటు
దేవేంద్రుని త్ర్షమి కొటెిను. అంత్ దేవత్లంద్రు కోప్పవేశ్ము పందిర్ష. త్మ శ్స్త్రములను,
వ్యహనములను పెద్దగా గొని దైతుయలను నిలువర్షంచ ఆనంద్పు పంగుతో వ్యర్ష

232
శ్రీవరాహ మహాపురాణము
వెంటబడిర్ష. ప్రచండులగు యోధులు, ఒకర్షపై ఒకరు గర్షజంచుచుని వ్యరును అగు వ్యర్షకి
ఒడలు గగురాపటు కలిగించు మహా స్ంక్కలమైన స్మరము జర్షగెను. అందు అంజనుడు,
నీలక్కక్షి, మేఘవరుోడు, వలాహక్కడు, ఉదారాక్షుడు, లలాట్టక్షుడు, సుభీముడు,
భీమవిక్రముడైన స్వరాభనువు అను ఎనమండుగురు రకకసులు యుద్ధమున వసువులను
త్ర్షమికొటిర్ష. మరొక పండ్రండుగురు దైతుయలు పండ్రండుగురైన ఆదితుయలను త్ర్షమికొటిర్ష.
వ్యర్ష పేరుీ - భీముడు, ధ్వంక్షుడు, ధ్వస్కరుోడు, శ్ంక్కకరుోడు, వజ్రకాయుడు, గొపప
వరయము కల విదుయనాైలి, రక్షాక్షుడు, భీమద్ంష్ాడు, విదుయజిహువడు, అత్తకాయుడగు
మహాకాయుడు, దీర్బాహువు, కృతాంతుడు. అటేీ ఇత్ర రాక్షసులు పదునొకండుగురు
మికికలి కోపము కలవ్యరై త్మసైనయములను కొనిపోయి రుద్రులను పదునొకండుగురను
త్ర్షమివైచర్ష. కాలుడు, కృతాంతుడు, రకాతక్షుడు, హరణ్యడు, మిత్రహుడు అనిలుడు,
యజిహుడు, బ్రహైహుడు, గోఘుిడు, స్త్రీఘుిడు, స్ంవరతక్కడు - అను ఈ పదునొకండు
గురు దైతేయంద్రులు, యుద్ధమున ఒడలెరుగనివ్యరు భయంకర శౌరయము కలవ్యరు అదే
స్ంఖయగల రుద్రులను ఎదురొకనిర్ష. మిగిలిన దేవత్లను మిగిలిన రకకసులు దొరకినవ్యర్షని
దొరకినటుీ ఎదురొకనిర్ష. మహిష రాక్షసుడు స్వయముగా దేవేంద్రునితో త్లపడి పోరాడెను.
ఆ దైతుయడు మికికలి బలము కలవ్యడు. బ్రహై వరము వలన పగరకికనవ్యడు,
స్వయముగా పనాకము తాలిిన శవుడెత్తత వచినను, యుద్ధమున వధింపరానివ్యడు.
ఆదితుయలు, వసువులు, సాధుయలు, రుద్రులు అను దేవజాతులవ్యరు లెకకపెటిరాని స్ంఖయలో
రాక్షసులను పర్షమార్షిర్ష. దేవత్ల సైనయములు కూడ రకకసుల చేత్ నాశ్నమైనవి. ఇటుీ
దేవేంద్రుడు విర్షగి ప్పర్షపోగా దేవత్లంద్రూ చెలాీచెద్రైర్ష. శూలములు, పటిస్ములు,
ముద్ారములు మొద్లగు పెక్కక విధ్ములగు ఆయుధ్ములతో నలుగగొటిబడిన
దేవత్లంద్రు బ్రహైలోకమునక్క పోయిర్ష. (93)
94 వ అధ్యాయము - మహిషాసురవధ - దేవీ సు
ా తి
వరాహదేవుడు ఇటుీ చెపెపను. అంత్ మహిష్డు దూత్గా పంపన విదుయత్రపభుడు
దేవి స్మీపమున కర్షగి ప్రణమిలిీ భకితయుక్కతడై వంద్లకొలది కనయలతో ఉని ఆమె
ఆసాినమున వినయము కలవ్యడై ఆ సుమధ్యతో యిటుీ పలికెను. “దేవ! మొద్ట స్ృష్టిలో
జలము నందు పుటిన సుప్పరశవడను ఋష్ట కలడు. అత్డు సారస్వత్ మహర్షికి మిత్రుడు.

233
శ్రీవరాహ మహాపురాణము
అత్నికి గొపప తేజసుస, ప్రతాపము గల సింధుదీవపుడను కొడుక్క పుటెిను. అత్డు
మహిషైత్త అను గొపప పటిణమున తవ్రమగు త్పసుస చేస్ను. అటుీ నిరాహారుడై
మహాఘోర త్పమాచర్షంచుచుని అత్నికి మాహిషైత్త అను కూతురు జనిైంచెను. ఆమె
విప్రచత్తతకి అకక రూపములో సాటలేనిది. దేవకనయ వంటది. ఆమె చెలులతో కూడి ఒకనాడు
విహర్షంచుచు, అనుకొనక్కండ మంద్ర పరవత్పు లోయలో పెక్కక విధ్ముల చెటీ వరుస్లు
కల అంబరుడను పేరుగల ముని త్పోవనమును, చేరుకొనెను. ఆ మహాతుైని త్పోవనము
పెక్కక పద్ర్షండీతో, పెక్కక విధ్ములగు పగడలు, గజనిమైలు, మంచ గంధ్పు చెటుీ,
సాలములు, స్రళములు, విచత్రములగు తోటలు మొద్లగు వ్యనితో అలంకృత్మై
ఉండెను. అటి అంద్మైనది, శుభమైనది అగు ఆశ్రమ పద్మును గాంచ, ఆ రాక్షసుని
మాహిషైత్త “ఈ తాపసుని భయపెటి ప్పరద్రోలి, నేనికకడ చెలులతో ఆడుక్కంట్ట, వ్యర్ష
గౌరవం అందుక్కంట్ట ఉండిపోతాను” అని త్లపోసి ఆ దేవి చెలులతో ప్పటు మికికలి
వ్యడియయిన కొముైలు తాలిి మహిష్ట(గేద్)గా అయెయను. సుంద్రమగు మొగముగల ఆ
రాక్షసి చెలులలతో ప్పటు అత్ని భయపెటుిటకై అర్షగెను. అంత్ ఋష్ట జాిన నేత్రముతో
ఆమెను గుర్షతంచ క్రోధ్ము పెచుిరేగగా ఆ అసుర కనయను శ్పంచెను. “ననుి గేద్రూపు
తాలిి భయపెటిన కారణముగా ఓ ప్పపకరుైలారా! నూరేండుీ గేద్వు కముై.”అనగా ఆమె
చెలులతోప్పటు వణకిపోవుచు, శాపము తరుదార్ష చెపపమని మరల మరల పలుక్కచు
అత్ని ప్పద్ములపై పడెను. ఆమె మాట విని ఆ ముని కరుణ కలవ్యడై శాపము తరుటక్క
అంగీకర్షంచ” మంచదానా! నీవు ఈ స్వరూపముతోడనే ఒక కొడుక్కను గని
శాప్పంత్మును పందుదువు. నా వ్యకయము అబద్దము కాదు” అని పలికెను. అత్డటుీ
పలుకగా ఆమె సింధుదీవప మహర్షి ఘోరమగు త్పసుస చేసిన ఉత్తమమగు నరైద్ తరమున
కర్షగెను. అచట ఇందుమత్తయను ఒక దైత్యకనయ మహారూపవత్త వివస్త్రయై జలమున
మునుగుచు ఆ ముని కంటబడెను. అంత్ నా మహాతాపసుడు రాత్త దొనెియందు
శుక్రమును వద్లెను. దివయమైన పర్షమళము, శ్రేషుమగు వ్యస్న గల ఆ శుక్రమును జూచ
మాహిషైత్త స్ఖులతో నేనీ నీరమును త్ప్వెద్ననెను.
ఇటుీ పలికి ఆమె మునివలన ఏరపడిన ఆ శుక్రమును త్ప్వెను. ముని బీజము
వలన గరభము తాలెిను. క్కమారుని కనెను. ఆమెక్క కొడుక్క పుటెిను. అత్డు గొపప

234
శ్రీవరాహ మహాపురాణము
బుదిధశాలి. గొపప బలము, పరాక్రమము కలవ్యడు, బ్రహైవంశ్మును పెంపందించువ్యడు.
పేరు మహిష్డు. దేవ! దేవ సైనయమును పండగొటిన ఆత్డు నినుి వర్షంచుచునాిడు.
అత్డు దేవత్లను యుద్ధమున గెలిచ మికికలి ప్రతత్త కలవ్యడై పుణ్యయరాలా! నీక్క మూడు
లోకముల నొస్గును. నీవును నినుి ఇచుికొనుట దావరా, గొపప కృత్యమును
ఆచర్షంపుము. అని ఇట్టీ దూత్ పలుకగా ఆ శోభన, ఆ పరమదేవి నవివ ఏమియు
పలుకక్కండెను. అటుీ నవువచుని ఆమె కడుపులో ఆ క్షణమున ఆ దూత్
చరాచరాత్ైకమయిన మూడు లోకములను చూచెను. ఆత్డి త్ల త్తర్షగిపోయెను. అంత్
దేవి ప్రతహార్ష ‘జయ’ అను స్నిని నడుముగల గొపప తేజశాశలిని, దేవి హృద్యమున
ఉని భావమును గూర్షి యిటుీ పలికెను.
“కనయను కోరువ్యడు పలుకవలసినది పలికిత్తవి. కాని ఈమె స్రవకాలమునక్క
స్ంబంధించన కౌమార వ్రత్మును పటినది. అటేీ ఇకకడి కనయలంద్రు ఆమె
అడుగుజాడలలో నడచువ్యరు కలరు. వ్యర్షలో ఏ యొకకతెయు మీక్క లభంపదు. ఇక
పరమ పవిత్రయగు దేవి స్ంగత్త చెపపనేల? ఓయిదూతా! త్వరగా నీకికకడ ఏదో
మూడకముందే పముై” అని ఇటుీ పలుకగా ఆ దూత్ వెడిలిపోయెను. ఇంత్లో
మహాముని నారదుడు పెద్దగా నృత్యము చేయుచు,వడివడిగా అచటక్క విచేిస్ను.
భాగయము భాగయమనుచు ఆ శుభలోచనయగు దేవిని గూర్షి పలుక్కచు మంచ మనిన
గొనివ్యడై పరమాస్నమున కూరుిండెను. ఆ మహాతాపసుడు స్రేవశ్వర్షయగు ఆ దేవికి
ప్రణమిలిీ యిటుీ పలికెను. “అమాై! దేవత్లంద్రు ప్రీత్త నంది ననుి పంపగా నీకడక్క
వచిత్తని. దేవ! మహిష్డను రకకసునికి దేవత్లు అంద్రు ఓడిర్ష. ఆ దైత్యరాజు నినుి
చేపటుిటక్క ప్రయత్ిము చేసియునాిడు. మంచ ముఖసౌంద్రయము గల ఓ త్ల్లీ! మహాదేవ!
దేవత్లు నీకిది తెలుపుమని ననుిపలికిర్ష. నీవు గటిగా నిలబడి ఆ రకకసుని
పర్షమారుపము.” ఇటుీ పలికి నారదుడు వెనువెంటనే అంత్రాధనము చెంద్ను. దేవియు ఆ
కనయల నంద్రను సిద్ధము కండని పలికెను. అంత్ ఆ పుణాయతుైలగు కనయలు అంద్రు దేవి
ఆజి వలన కతుతలు, డాళ్తీ, విండుీ చేత్దాలిి ఘోర రూపము కలవ్యరై యుద్ధమునక్కను,
దైతుయని రూపుమాపుటక్కను సిద్ధపడిర్ష. ఇంత్లో ఆ రకకసుని సైనయమంత్యు దేవ సేనను
వద్లి, గొపపదియగు స్త్రీ బలమునిచోటకి పరుగున వచెిను. గొపప ఆత్ై ధైరయముగల ఆ

235
శ్రీవరాహ మహాపురాణము
కనయలు రకకసులతో పోర్ష క్షణములో వ్యర్ష నాలుగు అంగములు గల సేననంత్టని
కూలవైచర్ష. అందు కొంద్ర్ష త్లలు పగిలి నేలఁగూలినవి, మర్షకొంద్ర్ష రొముైలను చీలిి
క్రూరమృగములు నెతుతరు త్ప్వినవి. మర్షకొంద్రు మొండెములు మాత్రము మిగిలిన
దైత్యనాయక్కలు నృత్యములు గావించర్ష. ఇంకను మిగిలినవ్యరంద్రు
మహిష్ట్రసురుడునిచోటకి ప్పర్షపోయిర్ష. అపుడు పెద్దదియగు ఆ రాక్షస్ సేన
హాహాకారములు చేస్ను. ఈ గంద్ర గోళమును చూచ మహిష్డు “సేనాపత! ఇదేమి! నా
ఎదుటనే నా సేన నాశ్నమాయెను?” అని పలికెను. అపుపడు యజిహనుడు అను
రకకసుడు ఏనుగురూపము కల, ఆ కనయలంద్రు ఈ సేనను స్రవవిధ్ముల విర్షచ ప్రోవులు
పెటెిద్నని పలికెను. అంత్ మహిష్డు గద్ చేపటి చకకని కనులుగల ఆ కనెిల నంద్ర్షని
మహావేగముతో త్రుముచు వచెిను. దేవత్లు, గంధ్రువలు పూజించుచుని ఆ దేవి
ఉనిచోటకే వ్యడు పరుగెతుతచు వచెిను. ఆమెయు అటుీ వచి పడుచుని రకకసుని కని
ఇరువది చేతులు కలది అయెయను.
విలుీ, కత్తత, శ్కిత, బాణములు, శూలము, గద్, గొడడలి,డమరువు, పెద్దఘంట,
శ్త్ఘ్ని, ఇనుపగుదియ, ఘోరమైన భుశుండి, ఈటె,రోకలి, చక్రము, భందిప్పలము,
ద్ండము, ప్పశ్ము, ధ్వజము, పద్ైము అను ఈ ఇరువదింటనిచేత్లతో పటుికొని
సింహము నెకిక చకకగా కవచము మొద్లగు వ్యనిని ధ్ర్షంచ ఆ దేవి స్ంహారకారణ్యడు
భయంకరుడు అగు రుద్రుని స్ైర్షంచెను. అంత్ ఎదుద ధ్వజముగా గల రుద్రుడు త్నక్క తానై
అచటక్క వచి, ఆమె అత్నికి ప్రణమిలిీ యిటుీ వినివించెను. “ఈ దైతుయలను అంద్ర్షని
నేను గెలుతును. దేవదేవ్య! స్నాత్నా! నీవు చేరువలో ఉని చాలును” అని పలికి ఆ
అసురుల ను పరమేశ్వర్ష గెలిచెను. ఆ మహిష్ నొకకని వద్లి త్కికన మూక నంత్ వ్యనిపై
క్కర్షకెను. ఇంత్లో వ్యడును ఆమెను గాంచ ఆమెవైపు దుమికెను. ఒకకయెడ ఆ దైత్యరాజు
పోరాడును. కొండొకచో ప్పర్షపోవును. మరొకవేళ యుద్ధము చేయును. మరొకయెడ
మానివేయును. ఇటుీ ఆమెతో పోరుచుని అత్నికి పదివేల దివయవత్సరములు
గడచపోయెను. బ్రహాైండమంత్యు బెదురుగుండెతో కద్లిపోయెను. అంత్ చాలా
కాలమునక్క, శ్త్శ్ృంగ మహాపరవత్మున ఆ త్లిీ ప్పద్ములతో తొకిక, ఆ ఘోర దైతుయని
శూలముతో పడిచ చంపవైచెను. ఖడాముతో వ్యని త్లను కోసివైచెను. అటుీ దేవి

236
శ్రీవరాహ మహాపురాణము
ఆయుధ్ము పడుట వలన ఆ మహిష్నిలో ఉని ఒక పురుష్డు వ్యని దేహము నుండి
వెలువడి స్వరామున కర్షగెను. అంత్ బ్రహైతోప్పటు దేవత్లంద్రు ఓడి చచిన మహిష్ని
గాంచ, స్ంత్సించన హృద్యముతో దేవి నిటుీ సుతత్తంచర్ష.
దేవకృతదేవీస్తితి
నమో దేవి మహాభాగే గంభీరే భీమదరశనే | జయనేథ స్మథత్థస్మదాధనేే త్రినేత్రే విశవతోముఖి ||

విదాయవిదేయ జయే యజ్ఞయ మహిష్ట్సురమరిదని | సరవగే సరవదేవేశి విశవరూపిణి వైషణ వి ||

వీతశోకే ధ్రువే దేవి పదమపత్రశుభేక్షణే | శుదధసతేావ్రతస్తథ చ చండ్రూపే విభావరి ||

ఋదిధస్మదిధ ప్రదే దేవి విదేయ2విదేయ2మృతే శివే | శంకరీ వైషణ వీ బ్రాహీమ సరవ దేవనమసకృతే ||

ఘంటాహస్తే త్రిశూలాస్తరమహామహిషమరిదని| ఉగ్రరూపే విరూపాక్షి మహామాయే2మృతస్రవే ||

సరవసతేాహితే దేవి సరవసతేామయే ధ్రువే | విదాయ పురాణ శిలాపనాం జననీ భూతధారిణీ ||

సరవ దేవరహసయనాం సరవసతేావత్ం శుభే | తవమేవ శరణందేవి విదేయ2విదేయ శ్రియే2మిికే |

విరూపాక్షి తథా క్షానిేక్షోభిత్ నేరలే


ి 2విలే ||

నమోసుే2తే మహాదేవి నమోసుే పరమేశవరి | నమస్తే సరవదేవానాం భావనితేయ2క్షయే2వయయే ||

శరణం త్వం ప్రపదయనేే యే దేవి పరమేశవరి | తేష్ట్ం జయతే క్ంచిదశుభం రణసంకటే ||

యశచ వాయఘ్రభయే ఘోరే చౌరరాజభయే తథా | సేవమేనం సదాదేవి పఠిషయత్థ యత్తమవాన ||

నిగడ్సోథ2పి యో దేవి త్వం సమరిషయత్థ మానవః| సో2పి బంధైరివముకేసుే సుసుఖం వసతే సుఖీ

|| (94.53-63)
“పూజుయరాలా! దేవ! ఎరుగుటక్క అలవికాని త్త్తవము కలదానా!
భయంకరముగా కానవచుి ఓ దేవ! జయము నందుచుని త్ల్లీ! సిదాధంత్మును నెలకొలుప
మాతా! మూడు కనుిలదానా! అనిి వైపులు ముఖములు గల ఓ అమాై! నీక్క
నమసాకరము. అమాై! నీవు విద్యవు, అవిద్యవు, జయవు, పూజయవు, మహిష్ట్రసురుని
మర్షదంచత్తవి. అంత్ట నుందువు. స్రవదేవత్లక్క ఈశ్వర్షవి. విశ్వమంత్యు నీ రూపమే. ఓ
విష్ోశ్కిత! నీక్క ప్రణత్త. నినుి శోకమంటదు. నీవు సిిరమైన దానవు. తామరరేక్కల వంట
చకకని కనుిలు గల ఓ దేవ! శుద్ధస్త్వ స్వరూపముగల వ్రత్మునందుని దానవు.
చండరూపము నీది. నీవు రాత్రి రూపణివి. స్ంపద్ను, సిదిధని ఒస్గుదువు. విద్యవు,

237
శ్రీవరాహ మహాపురాణము
అవిద్యవు, అమృత్ స్వరూపణివి. మంగళరూపవు. శ్ంకర, విష్ో, బ్రహైల శ్క్కతలనిియు
కలదానవు. స్రవలోకములు నీక్క నమస్కర్షంచును. ఘంటహస్తమున గలదానవు.
త్రిశూలము ఆయుధ్మైన దానవు. మహామహిష్ని మర్షదంచన దానవు. ఉగ్రమగు
రూపముగల దానవు. విరూపములగు కనుిలు కలదానవు. మహామాయవు. అమృత్మును
జాలువ్యరు త్లిీవి. నీవు స్రవజంతువులక్క మేలుకూరుిదానవు. స్రవప్రాణ్యలు నీ
స్వరూపమే అయిన దానవు. సిిరమైన దానవు. విద్యలు, పురాణములు, శలపములు
అనువ్యనిని పుటించన దానవు. స్రవభూత్ములను పటి నిలుపుదానవు. స్రవదేవత్ల
రహస్యములక్క, స్రవశ్క్కతలు కలవ్యర్షకి నీవే శ్రణము, దేవ! విద్యయు, అవిద్యయు,
స్ంపద్యు నీవే. నీవే త్లిీవి. నీవు మూడు కనుిలతో విరూప్పక్షివి. స్హన స్వరూపణివి.
నీటలోపలి శ్కిత నీ స్వరూపమే. ఏ కలుషము లేనిదానవు. మహాదేవి! నీక్క నమసుస,
పరమేశ్వరీ! నీక్క ప్రణామము, స్రవదేవత్ల భావములందు నిత్యమై వెలయు త్ల్లీ!
అక్షయా! అవయయా! నీక్క మ్రొక్కకలు, పరమేశ్వరీ! దేవ! ఘోరమగు యుద్ధములు
కషిస్మయములలో నినుి శ్రణ్యపందిన వ్యర్షకి ఏకీడును కలుగదు. పులిభయము,
ఘోరమగు చోరభయము, రాజభయము కలిగి నపుడు నిశ్ిలమగు చత్తముతో ఈ
సోతత్రమును పఠంచువ్యడును, బంధ్నమున నుండి నినుి త్లచన నరుడును ఆ అనిింట
నుండి విముక్కతడై సుఖముతో జీవించును.” అని ఇటుీ దేవత్లంద్రు చేతులు మోడిి
సుతత్తంపగా, ఆ పరమ సుంద్ర్ష దేవత్లను గాంచ మేలైన వరము కోరుకొనుడని పలికెను.
“అమాై! పుణాయతాై! ఈ సోతత్రమును భకితతో చదువువ్యరు అనిి కామిత్ములను
పందువ్యరగునటుీ చేయుము. ఇదియే మాక్క వరము” అని నుత్తంపగా ఆ దేవి
“అటేీయగు గాక!” అని పలికి, ఆ పరాపరయగు దేవి తానచటనే నిలిచనదై దేవత్
లంద్ర్షని వ్యర్ష వ్యర్ష తావులక్క పంపవైచెను. ఓ ధ్ర్షత్రీ! దేవి యీ రండవ జనైమును
గూర్షి తెలిసికొని వ్యడు శోకము లేని రజోగుణ మంటనివ్యడును అయి ఏ రోగము లేని
పద్మునక్క చేరుకొనును అనితెలెపను.(94)
95 వ అధ్యాయము - రౌద్వ
ీ శ్క్త
ా మహిమ
ఇంకను వరాహుడు ఇటుీ పలెకను. భూదేవి! నీలగిర్షకి త్పసుసనకై చెద్రని
మనసుతో అర్షగిన, త్మోగుణము వలన ఏరపడిన రౌద్రి అనుశ్కిత పటినవ్రత్మును గూర్షి

238
శ్రీవరాహ మహాపురాణము
చెపెపద్ను వినుము. నేను చరకాలము త్పమొనర్షంచ స్మస్తమైన జగతుతను ప్పలింతునని
స్ంకలిపంచ, ఆ కాంత్ పంచాగుిలు (అనగా నాలుగువైపుల నాలుగుఅగుిలు పైని
సూరాయగిి) ఏరపరచుకొనెను. అటుీ మహాతవ్రమగు త్పసుస చేయుచుని కాలములో బ్రహై
ఒస్గిన వరములు కలవ్యడు, గొపప ముఖ కాంత్త కలవ్యడు, రురువనువ్యడు స్ముద్రము
నడుమ రత్ిములతో నిండిన గొపప తోటలుగల పటిణమున రాజైయుండెను. అత్డు
దేవత్లంద్ర్షకి భయంకరుడు. కొనిి వంద్ల కోటీ రకకసులత్నికి బంటులు. రండవ
నముచయో అనిటుీ మహాస్ంపద్తో విరాజిలుీచుండెను. చాలాకాలము గడువగా అత్డు
లోకప్పలురపురము లనిింటని గెలువగోర్షనవ్యడై, సేనలను సిద్ధము చసికొని దేవత్లక్క
భయము పుటించెను. ఆ మహారాక్షసుడు పైకి లేచుచుండగా స్ముద్రపు నీరు పెద్ద ఎతుతన
పంగి పోయెను. పెక్కక మొస్ళ్తళ, గ్రహములు, పెనుచేపలు నిండిన ఆ జలము కొండ
చర్షయ భూములు ముంచ యెతెతను. స్ముద్రపునీటలో ఉని పెక్కక రకకసిమూకలు,
విచత్రమైన ఆయుధ్ములు కలవై, భయము గొలుపుచు పెద్ద యెతుతన స్ముద్రపు నీట
నుండి వచెిను. గొపప రాక్షసులతో కూడి, త్మ ఆకారమునక్క త్గిన గంటలుగల పెద్ద పెద్ద
దేహములతో కూడిన ఏనుగులు పైకి వచినవి. చకకని బంగారు నగలు కలిగి ఆ నీటలోని
రోహిత్ములనెడు పెను చేపలవంట గుఱ్ఱములు లక్షల కొలది, పైకి లేచ వచినవి.
సూరయ రథముతో స్మానమగు వేగముకలవి, చకకని చక్రములు, ద్ండములు,
ఇరుసు, మూడు నొగలు కలవి, గొపప ఆయుధ్ యంత్రములు కలవి, కద్లాడు
పతాకలుకలవి, ఎదురులేని వేగము కలవి, నలుగగొటిన ప్రాణ్యల అంగములు కలవియగు
రథములును వెలికి వచినవి. అటేీ ఒకర్షనొకరు ఒరసికొనుచునివ్యరు, ఉతాసహముతో
ముందు వ్యర్షని దాటపోవ గోరువ్యరు, శ్రేష్ులు, ఊగులాడు చేతులు కలవ్యరు, ప్రత్త
యుద్దమందును జయము గొనువ్యరు, పోటుగాండ్రు అగు యోధులు ఈ రాక్షస్రాజు
వెంట పెద్దగా ప్రకాశంచుచు వచిర్ష. దేవత్లంద్రు చెలాీచెద్రు కాగా ఆ సేన
చతురంగబలముతో కూడినదై నీట నుండి వెలువడి ఇంద్రుని పురముపైకి ద్ండెతెతను.
రాక్షస్ రాజ గురువు దేవత్లతో త్లపడి ముద్ారములతో, రోకండీతో, ఈటెలతో,
అముైలతో, దుడుడ కర్రలతో పోరొనర్షి వ్యర్షని చావగొటెిను. దేవత్లును అటేీ రాక్షసులను
కొటిర్ష. ఇటుీ కొంత్కాలము పోరొనర్షి దేవత్లు ఇంద్రునితోప్పటుగా రకకసుల చేత్

239
శ్రీవరాహ మహాపురాణము
ఓడింపబడి ఒకక పెటుిన పెడమొగము పెటి ప్పర్షర్ష. ఇటుీ దేవత్లు విర్షగి చెలాీచెద్రు కాగా
గొపప బలశాలియగు ఆ రకకసుడు దేవత్లను త్ర్షమి కొటెిను. అంత్ దేవత్ల మూకలు
భయముతో గుండె చెద్ర్షన వ్యరై ఆ దేవి నెలకొనియుని నీల పరవత్మునక్క
పరువెతుతకొనిపోయిర్ష. ఆమె రుద్రశ్కిత. త్పసుసన ఆస్కిత కలది. త్మోగుణము వలన
ఏరపడినది. ఉత్తమ స్ంహారకార్షణి దేవి. కాళరాత్రి అని ఆమెను వ్యరరుగుదురు. అటుీ
భయముతో గుండె చెద్ర్షన ఆ దేవత్లంద్రను చూచ భయపడక్కడని ఆ దేవి పెద్దగా
“దేవులారా! ఇదియేమి? మీ సిిత్త మికికలి బెదిర్షనటుీనిది. వెంటనే చెపుపడు. మీ
భయమునక్క కారణమేమి?” అని పలికెను. “అమాై! అడుగో వచి పడుచునాిడు
రాక్షస్రాజు రురుడు. భయంకరమగు పరాక్రమము కలవ్యడు. వనివలన భయమందిన
దేవత్లంద్రను, పరమేశ్వరీ! కాప్పడుము” అనుచు దేవత్లిటుీ పలుకగా
భీమపరాక్రమముగల ఆ దేవి మికికలి ప్రీత్తతో దేవత్ల యెదుట పెద్దగా నవెవను. అటుీ
నవువచుని ఆమె మోము నుండి పెక్కకదేవ భూత్ములు వెలువడినవి. వికృతాకారముగల
వ్యర్షచేత్ విశ్వమంత్యు నిండిపోయినది. అంద్రు ప్పశ్ములను అంక్కశ్ములను
తాలిినవ్యరు. బలసిన ప్పలిండుీ కలవ్యరు. శూలములు చేపటినవ్యరు. విండుీ
ధ్ర్షంచనవ్యరు. కోటీకొలదిగా ఉని ఆ దేవ రూపకాంత్లు అంద్రు ఆ దేవిని క్రముైకొని
నిలిచ, అంబుల పదులు తాలిి మహాబల దానవులతో యుద్ద మొనర్షంచర్ష.ఆ దేవ
బలములచేత్ క్షణకాలములో దానవసేన అంత్యు నశంచనది. దేవత్లంద్రు స్నిదుదలై
దానవ బలముతో పోర్షర్ష. ఆదితుయలు, వసువులు, రుద్రులు, విశేవదేవులు,అశవనులు -
అంద్రు ఆయుధ్ములను గొని రకకసుల మూకలతో పోరాడిర్ష, కాళరాత్రి
బలమునుదేవత్ల బలము అంత్యు కలిసి యముని ఇంట కంపెను. మహాదైతుయడు
రురువకకడే యుద్ధభూమిలో ఉండెను. వ్యడును మహారౌద్రియగు రురుశ్కితని ఆ దేవిసేనపై
వద్లెను. ఆ మాయ దేవత్లంద్ర్షని మోహపెటుిచు భయంకరముగా వృదిధపంద్ను.
దానితో మోహితులగు దేవత్లంద్రు వెనువెంటనే నిద్రను పందిర్ష. దేవి మూడు మొనల
శూలముతో ఆ రాక్షసుని కొటెిను. ఓ శుభలోచనా! అటుీ ద్బబత్తని ఆ దైతుయని చరైము,
మొండెము వేరువేరుగా పడిపోయెను. దానవరాజగు రురుని చరైముండ ములను దేవి
క్షణములో అపహర్షంచ వైచెను. అందుచేత్ ఆమె చాముండ ఆయెను. ఆ పరమేశ్వర్ష, స్రవ

240
శ్రీవరాహ మహాపురాణము
భూత్ములక్క మహారౌద్రి, స్ంహార్షణి కాళరాత్రి అని కొనియాడబడినది. ఆమె వెంటనుండి
ఆ లెకికకిరాని కోటీ దేవ గణములు ఆమె చుటుిను నిలిచర్ష. వ్యరంద్రు ఆకలికొనివ్యరై
ఒకకపెటుిన, “అమాై! ఆకలికొనివ్యరము. మాక్క భోజనము పెటుిమని” అడిగిర్ష. వ్యరటుీ
పలుకగా ఆదేవి వ్యర్ష భోజనమును గూర్షి భావించెను. కాని త్నకడ వ్యర్షకి భోజనము
కలుగక్కండగా అపుపడామె మహాదేవుడు, పశుపత్త, విభుడగు రుద్రుని
ధాయనించెను.పరమాత్ైయగు ముకకంట ఆ ధాయనము వలన అచట సాక్షాత్కర్షంచెను.
“దేవ, వరారోహా! నీ మనసున ఏమునిదో, నేను చేయవలసిన దేమో
చెపుపము”అని దేవితో పలుకగా దేవి “దేవదేవ్య! వరు త్తనుటక్క కొంచెమేదేని నీ
వస్గవలయును. ఆకలితో ఉని ఈ మహాబలులంద్రు ననుి ఒత్తతడి చేయుచునాిరు.
లేనిచో వరు ననేిత్తని వేయగలరు” అని ప్రార్షించెను. అందులక్క పరమశవుడు దేవేశ!
మహాప్రభా! కాళరాత్రీ! వరారోహా! వర్ష త్తండిని ఒకదానిని నేను సిద్ధము చేసిత్తని.
చెపుపదును. వినుము. గరభము తాలిిన ఏస్త్రి అయినను ఇత్ర వనిత్ల వస్త్రమును
కటుికొనిను, ముఖయముగా పురుష్ని వస్త్రమును తాకినను అది వర్షలో కొంద్ర్షకి
భాగమగును. త్కికన వ్యరు దోషములునిచోట పలీలను బలిగా గొని నూరీకొలది ఏండుీ
ప్రీత్తకలవ్యరై ఉండవలయును. మర్షకొంద్రు పుర్షట ఇంటలో దోషమును మ్రొక్కకలు
గొనుచు కొనుచుందురు గాక! ఇంకను కొంద్రు పుటిన బిడడలను హర్షంచుచు
నివసింతురు, ఇంటలో, పలములో, చెరువులకడ, తోటలలో అనుయలపై మనసు కలవ్యరై
ఏడెిడు స్త్రీల శ్రీరముల నావేశంచ వర్షలో కొంద్రు త్ృపత నంద్ద్రు” అనుచు ఇటుీ పలికి
ప్రతాపవంతుడగు రుద్రుడు, అసురేంద్రుడగు రురువు, వ్యని బలము కూలియుండగా చూచ
తానై దేవిని ఇటుీ సుతత్తంచెను.
రుద్రకృతచాముండా స్తితి
జయసవ దేవి చాముండే జయ భూత్పహారిణి | జయ సరవగతే దేవి కాలరాత్రి నమో2సుేతే ||

విశవమూరేే శుభే శుదేధ విరూపాక్షి త్రిల్యచనే | భీమరూపే శివే విదేయ మహామాయే మహోదయే ||

మన్దజవే జయే జృమేభ భీమాక్షి క్షుభితక్షయే । మహామారి విచిత్రాఙ్ఘగ గేయనృతయప్రియే శుభే ||

వికరాలే మహాకాల్బ కాల్బకే పాపహారిణి | పాశహస్తే దండ్హస్తే భీమరూపే భయనకే ||

చాముండే జవలమానాస్తయ తీక్షదంష్ణర మహాబలే | శవయనస్మథతే దేవి ప్రేత్సనగతే శివే ||

241
శ్రీవరాహ మహాపురాణము

భీమాక్షి భీషణే దేవి సరవభూతభయంకరి | కరాలే కరాలే చ మహాకాలే కరాల్బని ||

కాలీ కరాలీ విక్రానాే కాలరాత్రి నమో2సుేతే || (95.45 – 50 )


“దేవ! చాముండా! భూత్ముల రూపుమాపుదానా! అనిియెడల నుండెడు ఓ
కాళరాత్రీ! నీక్క నమసాకరము. విశ్వమంత్యు నీ రూపమే, నీవు శుభ స్వరూపణివి.
నిరైలవు, విరూప్పక్షివి. ముకకంటవి. భీమరూపవు. శవ్య! విదాయస్వరూపణీ!
మహామాయవు. మహోద్యా! నీక్క నమసుస. నీవు మనసుసనక్క ఉనింత్ వేగము
కలదానవు. జయము నీ స్వరూపము. నీవు ఆవులింత్వు. భయము గొలుపు కనుిలు
కలదానవు. క్షోభను నశంప జేయుదానవు. మహామారీ! విచత్ప్ంగీ గేయము,నృత్యము
అనువ్యని యందు ప్రీత్తకలదానా! శుభా! నీక్క నమసాకరము. మహాకాళ్ళ! కాళ్లకా!
భీమరూపణీ! ప్పపములను పర్షమారుిదానా! ప్పశ్ము చేత్ దాలిినదానా! ద్ండహసాత!
భయము గొలుపు దేవ! నీక్క మ్రొక్కకలు. చాముండా! మంటలు గ్రక్కకచుని మొగము
గలదానా! మికికలి వ్యడియగు కోరలు గలదానా! మహాబలా! శ్వవ్యహనమున
నిలుచుదానా! దేవ! ప్రేతాస్నమున నుండు మంగళ స్వరూప్ప! నీక్క నమసుస. భీమాక్షీ!
భీషణా! దేవ! స్రవభూత్ భయంకరీ! కరాళ్య! వికరాళ్య! మహాకాళ్ళ! కరాళ్లనీ! కాళ్ళ!
కరాళ్ళ! పరాక్రమించు త్ల్లీ! నీక్క నమసాకరము. (కరాళ్ల-వెరవు పుటించు నది.
పడవైనది) మికికలి వెరపు గొలుపు ముఖము కల దేవ! అగిిజావలలను వెలిగ్రక్కక
మోముకల త్ల్లీ! ప్రాణ్యలనిింటకి మేలు చేయు స్రేవశ్వరీ! నీక్క ప్రణత్త” అని
పరమేష్టుయగు రుద్రుడిటుీ సుతత్తంపగా దేవి మికికలిగా ఆనంద్పడుచు ఇటుీ పలికెను.
“దేవదేవ్య! నీ మనసున నుని వరమును కోరుకొనుము.”
“దేవ! ఈ సోతత్రముతో నినుి సుతత్తంచువ్యర్షకి అంత్టను ఉండు త్లిీవి నీవు
వరముల నొస్గుము. దేవ! భకితతో కూడి దినమునక్క మూడు మారులు దీనిని
పఠంచువ్యడు పుత్రులు, మనుమలు, పశువులు స్మృదిధగా కలవ్యడై ఐశ్వరయమును
పందును. మూడు శ్క్కతలుగల అమైవ్యర్ష ఈ సోతత్రమును భకితతో వినువ్యడు ప్పపము
లనిింటని పోగొటుికొని ఏ రోగము లేని సాినమున కరుగును.” అని ఇటుీ శవుడు
పరమేశ్వర్షయగు చాముండను సుతత్తంచ క్షణములో అంత్రాధనము చెంద్ను. దేవత్లును
స్వరామున కర్షగిర్ష. ఈ మూడు విధ్ములైన దేవి పుటుికను చకకగా ఎర్షగినవ్యడు ఓ

242
శ్రీవరాహ మహాపురాణము
భూదేవ! స్రవప్పపముల నుండి విడివడి పరమ నిరావణమును (మోక్షమును) పందును.
రాజయము కోలోపయిన రాజెవవడైనను శ్రద్ధతో శుచయై, నవమినాడును, అషిమి నాడును,
చతురదశ నాడును ఉపవ్యస్ముండి (ఈ దేవిని కొలుచునేని) ఒకకయేడు కాలములో ఏ
బాధ్లులేని రాజయమును పందును. ఈ త్రిశ్కిత నయ సిదాధంత్మునక్క చెందినది. ఇదిగో
తెలీని ఈ త్లిీ బ్రహైయందు స్త్వరూపమున నెలకొని పరాస్ృష్టి అగుచునిది. ఈమెయే
ఎర్రని వనెికలదియై రజోగుణమున వైషోవి అనియు, ఈమెయే నలీదియై త్మోగుణము
నందు రుద్రశ్కిత అనియు ప్రసిదిధ కెక్కకచునిది.
పరమాతుైడగు దేవుడెటుీ ఒకకడే మూడు విధ్ములుగా అయెయనో అటేీ
ప్రయోజమును బటి ఒకే శ్కిత మూడు విధ్ములుగా ఆయెను. పరమ మంగళమైన ఈ
త్రిశ్కిత స్ృష్టిని వినివ్యడు ప్పపములనిింటని పర్షమార్షి పరమ నిరావణమును పందును.
నవమి యందు శ్రద్ధతో భకితతో దీనిని వినివ్యడు సాటలేని రాజయమును పందును.
మర్షయు భయము నుండి ముకిత పందును. భూదేవ! ఎవని యింట ఈ కథ లిఖంపబడునో
వ్యనికి అగిి భయము, స్రప భయము, దొంగ భయము కలుగదు. పుస్తకమునందును
దీనిని భకితతో పూజించు పండితుడు చరాచరాత్ైకమగు మూడు లోకములను పూజించన
వ్యడగును. ఈ గ్రంథము ఎవని యింటలో ఉండునో అత్నికి పశువులు, పుత్రులు, ధ్నము,
ధానయము, చకకని కాంత్లు, రత్ిములు, గుఱ్ఱములు, ఏనుగులు, సేవక్కలు, వ్యహనములు
శీఘ్రముగా కలుగును.
భూత్ధార్షణీ! రుద్రుని రహస్యమగు మహిమను గూర్షి మొత్తముగా నీక్క
తెలిపత్తని. చాముండాదేవి తొమిైది కోటీ భేద్స్వరూపములతో నిలిచ ఉనిది. ఆమె
రుద్రునికి చెందిన తామసి యగు శ్కిత. అటేీ వైషోవి భేద్ములు పదునెనిమిది కోటుీ. ఆమె
రజస్సంబంధ్మగు శ్కిత. లోకముల నేలునది. ఇక ఆ స్త్వగుణమునందుని బ్రహైశ్కిత
భేద్ములు అనంత్ములు. ఈ మువువర్షభేద్ములనిింట యందును, రుద్రుడు విడిగా
ఒకొకకక రూపముతో అంత్టను ప్రభువైయుండును. ఈ మహాశ్కిత రూపము లెనిికలవో
అనిింటయందు శ్ంకరుడు పత్తరూపమున నుండి వ్యనిని పందుచునాిడు. ఆ
రూపములను ఆరాధించనచో రుద్రుడు తుష్ిడగును. ఆ దేవి మంత్రులు స్రవకారయములను
సిదిధంప జేయుచుందురు. స్ంశ్యములేదు” అని వరాహమూర్షత తెలెపను. (95)

243
శ్రీవరాహ మహాపురాణము
96 వ అధ్యాయము – రుద్
ీ వీ తోతపతి
ా క్థన్ము
వరాహసావమి ఇటుీ పలెకను. “వరాననా! ఇంక రుద్రపక్షము పుటుికను గూర్షి
వినుము. ఆ జాినముతో మానవులు స్రవప్పపముల నుండియు ముక్కతడగును. బ్రహై
మునుపు రుద్రుని స్ృజించెను. అది మూడవ జనైము (1)విష్ోవు, 2) బ్రహై,3) రుద్రుడు)
ఆ రుద్రుడు పచిని కనుిలు కలవ్యడు నలుపు, ఎరుపుల వనెి, కలవ్యడు. అపుపడు బ్రహై
వేడుకతో ఆ బాలుని భుజముపై ఎతుతకొనెను. అవయకతము నుండి పుటిన బ్రహై భుజముపైన
ఎకికంచుకొనగా అత్ని అయిద్వత్ల ఆధ్రవణ మంత్రములను పలికెను. దానివలన
మనుజుడు అపపటకపుపడు ముకిత పందును. “కప్పల్ల! రుద్ర! బభ్రు! భవ! కైరాత్! సువ్రత్!
విశాలాక్ష! క్కమారవర! స్రవజాి! ఈ విశ్వము నంత్టని రక్షింపుము” అని ఇటుీ బ్రహై
రానుని నామములతో పలువగా భవుడు కప్పల శ్బదము వలన కోపంచనవ్యడై బ్రహై
యొకక ఆ అయిద్వ త్లను ఎడమచేత్త వ్రేలిగోటతో తెగగోస్ను. ఆ తెగినత్ల శవుని
చేత్తయందు త్గులుకొని యుండెను. ఆ ప్రజాపత్త త్లచేత్త నుండగా ముకకంట
వినయముతో బ్రహైతో ఇటుీ పలికెను. దేవ్య! ఈ పుర్రె నాచేత్త నుండి ఎటుీ పడును? ఈ
నా ప్పపము ఎటుీ నశంచును? ఆలసింపక చెపుపము. “దేవ్య! స్మయాచారముతో కూడిన
ఈ కాప్పలిక వ్రత్మునే నీద్గు తేజసుసతో ఆచర్షంపుము” అని వయకతము కాని రూపము కల
బ్రహై ఇటుీ పలుకగా రుద్రుడు అపుపడు మికికలి ఎతెమతనది, ప్పపములను పోకారుినది అగు
మహేంద్ర పరవత్మునక్క ఏతెంచెను. అందుండి మహాదేవుడు ఆ త్లను మూడు ముకకలు
చేస్ను. అది అటుీ పగులగా రుద్రుడు దాని కేశ్ములను కైకొని జనిిద్ముగా చేసికొనెను.
ఎముకలను అక్షమణ్యలను కావించుకొనెను. పుర్రె ముకక నొకదానిని నెతుతరు
నిండినదానిని చేత్నుంచుకొని మరొక ముకకచేసి జుటుిముడిలో ఉంచెను.
ఇటుీ చేసి మహాదేవుడు ఏడు దీవపములు గల పుణయమైన భూమంతా,
తరిములలో మునుగుచు, త్తర్షగెను. మొద్ట స్ముద్రమున సాినముచేసి త్రువ్యత్ గంగలో
మునిగెను. పద్ప స్రస్వత్తకర్షగి మరల యమునా స్ంగమ సాినమున తానమాడెను.
శ్త్ద్రువు, దేవిక, మహానది, విత్స్త, చంద్రభాగ, గోమత్త, సింధువు, తుంగభద్ర, గోదావర్ష,
గండకి అనునదులలో సాినమాడెను. పద్ప పై స్వమలక్క వెళ్ళీను. రుద్ర మహాలయము,
దారు వనము, కేదారము మొద్లగు తరధములను సేవించెను. భద్రేశ్వరమున కర్షగి గయక్క

244
శ్రీవరాహ మహాపురాణము
పోయెను. గయకర్షగి సాినముచేసి యత్ిముతో పత్ృదేవత్లక్క త్రపణముచేస్ను. పద్ప
వేగముగా స్కల బ్రహాైండమును చుటి వచెిను. ఇట్టీత్డు త్తరుగుచుండగా ఆరవ ఏట
ఆత్ని నడుమున ఉని గోచగుడడ జార్షపడెను. దేవ! అదిపడగా ఆత్డు దిగంబరుడు
ఆయెను. ఆవిధ్ముగా కాప్పలిక్కడు అయెయను.
ప్రత్త తరిమునందును హరుడు సాినము చేసి పుటెిను వద్లించుకొనగోరను.
కాని అది అత్ని నుండి జార్షపోక్కనిది. పనుైట మహాతుైడగు ముకకంట ఒకక
ఏడుకాలము హిమవత్పరవత్మున త్తర్షగెను. అటు త్తరుగుచుండగా ఆత్నికి కపలవరోము
కలిగెను. మరలా రండేండుీ పరమేష్టు, వృష్ట్రకపయగు రుద్రుడు పురాణములగు
తరిములనిింటని చుటివచెిను. అంత్ కొంత్కాలమునక్క పండ్రండ్రవయేట ఆ దేవుడు
వ్యరాణసి కర్షగి అచట సాినమాచర్షంచెను. దేవదేవుడు గంగయందు మునిగిన వెంటనే
మునుపు త్గులుకొనిన బ్రహైకప్పలము జార్షపడెను. భూదేవ! అంత్ట నుండి
కాశీనగరమునందు, ఉత్తమమగు ఆ తరధము భూమిలో ‘కప్పల మోచనమ’ను ఖ్యయత్త
గడించెను. రుద్రుని చేత్తనుండి పడిన కప్పలమునుచూచ బ్రహై దేవత్లతో ప్పటుగా వచి
ఇటుీ పలికెను. భవ్య! రుద్రా! లోకమారామున నునివ్యడవై వ్రత్ములను ఆచర్షంపుము.
మహాప్రభూ! ఈ వ్రత్ములు లోకమునక్క ఉపయోగపడును. నీవు పుర్రెనుగొని గోచతో
త్తర్షగిత్తవి. అది నరులక్క ‘మహావ్రత్ము’ కాగలదు. బటిలు లేక కప్పలమును శ్రద్ధగా
చేత్నుంచుకొని త్తర్షగిత్తవి. అది ‘నగికాప్పలిక వ్రత్ము’గా మనుష్యలకగును. నీక్క
హిమపరవత్మున త్తరుగుచుండగా ఒక విధ్మగు ఎరుపువనెి కలిగినది. దేవ్య! అది
‘బాభ్రవయమను’ వ్రత్మగును.
ఇపుపడు ఈ తరధమున విశుదుధడవగు నీక్క దేహశుద్దత్ ఏరపడినది.
ప్పపనాశ్నమగు ఆ వ్రత్ము ‘శుద్ధశైవము’ అగును. ననుి పురస్కర్షంచుకొని దేవత్లు
నినుి పెక్కక విధ్ములుగా పూజింతురు. ఆ అనిింట శాస్త్రములను నీవే చెపపగలవు. మరొక
పద్ధత్త లేదు. క్కమారా!నీవు చేసిన వ్రత్ములనిింటని చేయువ్యడు నీ ప్రసాద్ము వలన
బ్రహైహత్య చేయువ్యడైనను పర్షశుదుధడగును. నగికాప్పలము, బాభ్రవయము, శుద్ధశైవము
అను వ్రత్ములను చేయువ్యరు ఆయా నామములు కలవ్యరగుదురు.దేవ్య! ననుి
ముందుంచుకొని విధానము ననుస్ర్షంచ నినుి అర్షించువ్యర్షకి ఆ శాస్త్రములనిింటని,

245
శ్రీవరాహ మహాపురాణము
అటేీ ప్పశుపత్ శాస్త్రమును విధాన పూరవకముగా మహాదేవ్య! ఉపదేశంపుము” అని
తెలియరాని ఆకృత్తగల బ్రహై యిటుీ పలుకగా రుద్రుడు స్ంతుష్ిడై, దేవత్లు జయజయ
నాద్ములు చేయుచుండగా, కైలాస్నిలయమున కర్షగెను. బ్రహైయు దేవత్లతో ప్పటు త్న
ఉత్తమ లోకమున కర్షగెను. అట నుండి దేవత్లంద్రును వచిన మారామున త్మ నెలవుల
కర్షగిర్ష. భూదేవ! ఇది రుద్రుని మాహాత్ైయము. నేను చకకగా వివర్షంచ చెపపత్తని. దేవుని
చర్షత్ము, వ్రత్ము భూమియందు ఎటేీరపడెనో వివర్షంచత్తని. ఆ రుద్రుని కంటే మినియగు
వ్యడు, నారాయణ ప్రభువు ఒకకడు త్కక ఎవవడు కలడు? (96)
97 వ అధ్యాయము - సతాతపోపాఖ్యాన్ము
అనితెలపగా ధ్రణి ఇటుీ పలికెను. “ప్రభూ!స్త్యత్పుడను వ్యడు మొద్ట
బోయఅయి, త్రువ్యత్ బ్రాహైణ్యడై ప్రకాశంచెను. అత్డు త్న శ్కిత మేరక్క ఆరుణి అను
వ్యనిని పెద్దపులి భయము వలన కాప్పడెను. దురావసుడు ఉపదేశంపంగ హిమవత్పరవత్పు
ఉత్తరదిశ్ కర్షగెను. అందొక గొపప వింత్ జర్షగెనని నీవు చెపపత్తవి. అది ఎటిది? చాల
వేడుకగా నునిది. నాక్క దానిని చెపుపము” అని ప్రార్షింపగా వరాహమూర్షత ధ్రణితో “ఆ
స్త్యత్పుడు పూరవము భృగువంశ్మున పుటిన బ్రాహైణ్యడు. క్రూరుల స్ంస్రాము వలన
బోయవ్యడుగా పుటెిను. అంత్ చాలాకాలమునక్క ఋష్ల చెలిమి వలన మరల
బాహైణ్యడాయెను. దురావసుని బోధ్ వలన మర్షంత్ ప్రకాశంచెను. హిమగిర్ష ఉత్తర
ప్పద్మున పుషపభద్ర అను మంచ నది కలదు. దాని ఒడుడన ఒక దివయ శల కలదు. దాని
పేరు చత్రశల. అకకడ భద్రమహావటమను ఒక గొపప మర్రిచెటుి కలదు. అందా
స్త్యత్పుడు త్పసుస చేయుచు మహా తాపసుడాయెను. అత్డు ఒకనాడు గొడడలితో
స్మిధ్లు కోయుచు ఎడమచేత్త చూపుడు వ్రేలిని నరక్క కొనెను. తెగిన వ్రేలి నుండి భస్ైపు
పడి ఏరపడినద్ట. రకతము, మాంస్ము, క్రొవువ ఏదియు కానరాలేదు. అత్డు లెకక పెటిక
మరల స్మిధ్లు కొటుిచుండెను. మరల అటేీ భస్ైము కారుచు కనపటెిను. వ్రేలు
అతుక్కకొని మునుపటవలె ఆయెను. ఆ భద్రవటమున గల ఒక కినిర మిథునము రాత్రి
నిద్రించ యుండెను. ఆ ఋష్టకి స్ంబంధించన అదుభత్మును చూచ తెలీవ్యర్షన పద్ప
ఇంద్రలోకమున కర్షగెను. అంత్ ఇంద్రునితోప్పటు దేవత్లంద్రు, యక్షులు, గంధ్రువలు,
కినిరులు, ఏదేని మునుపెనిడు జరుగని మహాశ్ిరయము కలిగెనా చెపుపడని అడిగిర్ష. అంత్

246
శ్రీవరాహ మహాపురాణము
రుద్రస్రసుస ఒడుడన ఉండు ఈ కినిరుల జంట ఇటుీ పలికెను. హిమవత్పరవత్మున
పుషపభద్రానది యొడుడన మేమొక మహాశ్ిరయమును చూచత్తమని వ్యరు పలికి స్త్యత్పసుని
వృతాతంత్ము,చేత్త నుండి భస్ైము వెలికి వచుిట అను దానిని వివర్షంచ చెపపర్ష. అది విని
ఇంద్రుడు అచెిరువంది విష్ోవుతో ఇటీనెను. “విష్ణో! రముై, హిమవత్పరవత్ము వైపు
వెళ్తీద్ము. అకకడ ఒక మహాశ్ిరయము స్ంభవించనద్ట. కినిరుడు చెపెపను” అని ఇటుీ
పలుకగా విష్ోవు వరాహమాయెను. ఇంద్రుడు వేటకాడై వ్యర్షరువురు ఆ ఋష్టకడ కర్షగిర్ష.
విష్ోవు పందిరూపముతో ఋష్ట కంటబడి నిలిచెను. కనపడియు కనబడక మరల
కనపడుచు ఉండెను. ఇంత్లో ఇంద్రుడు విలుీ చేపటి వ్యడి బాణములు తాలిి వచి
స్త్యత్పర్షితో ఇటీనెను.
“మహామునీ! దొడడదొరా! ఇచట ఒక బలిసిన పెద్ద పందిని చూచత్తవ్య? దానిని
నావ్యర్ష పోషణకై చంపెద్ను.” అని పలుకగా, ధారణీ! ఆ మునియిటుీ త్లపోస్ను.
‘ఈత్నికి ఆ పందిని చూపత్తనా దానిని వడు చంపును. చూపక్కందునా, ఆకలితో వని
క్కటుంబము నిస్సంశ్యముగా నశంచును. పెండీము బిడడలతో వడు మికికలి ఆకలితో
సునాిడు. బాణము త్గిలిన పంది నా ఆశ్రమమును చేరుకొనినది. ఇటి సిిత్తలో నేనేమి
చేయుదును?’ అని ఆ ముని చంత్తంచుచు నిశ్ియము పంద్క్కండెను.
క్షణములో,అత్నికొక ఊహ తోచెను. “ప్రాణము కలవ్యర్షకి చూచుటక్క కంటని,
పలుక్కటక్క నాలుకను ఏరపరచెను. వేటకాడా! ఇకకడ చూచనా నా కంటకి పలుకగల
నాలుక లేదు. నాలుకక్క చూచు కనుి లేదు అనెను.” ఇది విని ఆ ఇంద్రుడు, విష్ోవును
స్ంతోష్టంచ నిజరూపమును చూపర్ష. మేము స్ంత్సించత్తమి. నీవక కోర్షక కోరుకొనుము
అనియు పలికిర్ష. అది విని స్త్వత్పుడు ఇటీనెను. “దేవులారా! ఈ వరమే నాక్క చాలును.
ధ్నుయడను. దేవదేవులిరువురు నాముందు కానవచిత్తర్ష. భూమిపై ఇంత్క్కమించన
వరమేముండును? అయినను పండుగ దినములలో ఒకనెల ఈ కథను విప్రులక్క భకితతో
వినిపంచనచో విప్రుల ప్రోగువడిన ప్పపమంత్యు నశంచుగాక. ఇది నేను కోరు వరము.
నేను ముకిత పంద్వలయును. ఇది రండవ వరము.” అని పలుకగా ఆ దేవులిరువురు అటేీ
అని ఆత్నికి శుభమైన వరము నొస్గి అద్ృశుయలైర్ష. అత్డును వరములు పంది ఆ
ఆశ్రమమున నుండి హృద్యమున బ్రహైభూతుడాయెను.

247
శ్రీవరాహ మహాపురాణము
అటుీ నెరవేర్షన ప్రయోజనము గల ఆ మహాముని ఆ దేశ్మున ఉండగా ఆత్ని
గురువు ఆరుణి అత్నికి కానవచెిను. ఆ ఆరుణి భూమి నంత్యు తరియాత్రలకై చుటి
వచెిను. ఆ మునిపుంగవుని ఈత్డు ప్పద్యము, ఆచమనము, గోదానము మునిగు వ్యనితో
మహాభకితతో పూజించెను. ఆ ఆత్డును ఆస్నమును స్వవకర్షంచ యుండెను. ఆత్డును ఆ
శష్యడు త్పసుసచేత్ కాలిన ప్పపములుగల సిదుధడని ఎర్షగి, ఎద్రుగా చేతులు మోడిి
వినయముతో నిలిచయుని ఆత్నితో నిటీనెను. “బిడాడ! త్పసుసచేత్ సిదుధడవయిత్తవి.
బ్రహైభూతుడవయిత్తవి. ఇపుపడు నీక్క ముకితకాలము చేకూర్షనది. లే, రా! నాతో కలసి
పరమపద్మునక్క రముై. అచటక్క పోయినచో నీక్క మరల జనైము కలుగద్నుటక్క
స్ంశ్యము లేదు” ఇటుీ పలికిన పమైట ఆ సిదుదలిరువురు స్త్యత్పుడును, ఆరుణియు
నారాయణ దేవుని ధాయనించ త్మ దేహములతో స్వరమున కర్షగిర్ష. ఈ విస్తరమైన
పరావధాయయమున ఒకక నాలుగవ భాగము నైనను చదువువ్యడు, వినిపంచువ్యడు గయ
కర్షగి పత్ృదేవత్లను పూజించన ఫలమును పందును” అని తెలెపను. (97)
98 వ అధ్యాయము - విషు
ణ పూజా విధ్యన్ము, మహిమ
ఆ వృతాతంత్మును వినిన పమైట ధ్రణి “అవయకతము వలన జనిైంచన
బ్రహైశ్రీరము నుండి వెలువడిన ఆమాయ గాయత్రి ఎనిమిది భుజములు గలదియై
వైత్ప్సురునితో పోరాడెను. ఆమెయే దేవకారయమును చేయగోర్ష నంద్యైనది. బ్రహైమాట
మేరక్క మహిష్డను రాక్షసుని వధ్ చేయనునిది. విష్ోమాయచే అత్డు చచెిను. ఇది
ఎటుీ? ప్రభూ! నాక్క చెపుపము” అని ప్రశింపగా వ్యరాహదేవుడు ఇటుీ చెపెపను.
“జగములక్క మేలుకోర్షన ఈ దేవి శ్ంకరుని ప్రియురాలు గంగయు అగును. ఏది ఎపుపడు
ఎటుీ జరుగ వలయునో తెలిసినవ్యడు అనిియు తెలిసిన పరమాత్ైయే. సావయంభువ
మనవంత్రమున మంద్రగిర్షయందు వైషోవి మహిష్డను రకకసుని చంపెను. త్రువ్యత్
మర్షయొక మహిష్డు కలడు. అత్డు వైత్ప్సురుడు. మహాబల పరాక్రమములు గల
ఆత్డు వింధ్యమున నంద్చేత్ చచెిను. ఆ త్లిీ జాినశ్కిత. మహిష్డు అజాినము
రూపుకటినవ్యడు. అజాినము జాినముచేత్నే రూపుమాయు ననుటచేత్ను స్ంశ్యము
లేక్కండును. మూర్షత పక్షమున ఇత్తహాస్ము, మూర్షత స్ంభావన లేనిచో ఆమెను ఒకే
స్వరూపముతో హృద్యమున స్ంభావింప వలయును. వేద్పండితులు వేద్ వ్యకయములతో

248
శ్రీవరాహ మహాపురాణము
దీనిని చకకగా తెలియజెపుపదురు. దేవ! ఇపుపడు వినుము. దేవదేవుడగు విష్ోవు పూజ
అయిదు మహాప్పత్కములను నశంప జేయునదియు, పుత్రులను, ధ్నమును
ప్రసాదించునదియు కలదు. దానిని చెపెపద్ను.
ఈ జనైమున లేమి, రోగము, క్కష్ు మొద్లగు వ్యనిచేత్ పీడ నొందినవ్యడు,
స్ంపద్లు, పుత్రులు లేనివ్యడుఅగు నరుడు మండలమునందు దేవితో ప్పటుగా ఉని దేవుని
చూచన వెనువెంటనే స్ంపద్ను, ఆయువును, ధ్నమును, క్కమారుని సుఖమును
పందును. విధానముననుస్ర్షంచ నవనాభమండలం కలది, పదునారు గాని ఎనిమిది గాని
ద్ళములు కలదిఅగు మండలము నందు దేవితో ప్పటు పూజనొందినవ్యడు,మంత్రములే
ఆకారమైన వ్యడును, త్లిీ కడుపున పుటినివ్యడును, పరదైవము అగు నారాయణ్యని
ఆచారుయడు చూపగా చూచనవ్యడు, విశేీష్టంచ కార్షతక మాస్మున శుకీపక్షమున
దావద్శనాడు గాని లేదా అనిి నెలలలో దావద్శుల యందుగాని, స్ంక్రాంత్త దినమునగాని,
సూరయచంద్రుల గ్రహణ దినములందుగాని గురువు దావరమున అరినలుగొని
పరమదైవము నారాయణ్యని ద్ర్షశంచనవ్యడు పరమానంద్మందును. వ్యని
ప్పపములనిియు పట్టపంచలగును. బ్రాహైణ్యలు, క్షత్రియులు, వైశుయలు అను భక్కతలను
గురువు శుదిధని బటియు, పనులను బటి పరీక్షించాలి.
అటుీ త్నకడక్క వచిన వ్యర్షని చకకగా పరీక్షించ ఎంచుకొని, గురువు మనసులో
నిరోయించుకోవ్యలి. వ్యరును భకిత కలవ్యరై స్ంవత్సరకాలము గురువును పరమేశ్వరునిగా
భావించ విష్ోవునక్క వలె చపలత్ లేని విధ్ముగా భకిత చేయవలయును. అటుీ ఒక ఏడు
ముగిసిన పద్ప గురువును ప్రస్నుిని చేసికొన వలయును. “పూజుయడా! త్పోధ్నా! నీ
ద్యచేత్ స్ంసార స్ముద్రమును దాటుదును. ఇక భాగయమును కోరుచునాిము.”
తెలివిగలవ్యడు గురువును ఎదుటనుని విష్ోవునుగా భావించ ఇటుీ చకకగా
పూజింపవలయును. గురువు కూడ వ్యరటుీ కొలువగా కార్షతక మాస్ం ద్శ్మినాడు పరమేష్టు
మంత్రమును జపంచుచు మర్రిచెటుి ప్పలను పుచుికొని దేవదేవుని స్నిిధియందు
నిదుర్షంపవలయును. మర్షయు భక్కతడు వివేకముతో గురువు ముందు తాను గాంచన
కలలను గూర్షి వినివింప వలయును. గురువు అంద్లి శుభమును అశుభమును
తెలియజెపపవలయును. ఏకాద్శనాడు ఉపవ్యస్ముండి సాినము చేసి దేవ్యలయమున

249
శ్రీవరాహ మహాపురాణము
కరుగవలయును. గురువు చకకగా తర్షిదిదిదన భూమియందు మండలమును
కూరపవలయును. వేరు వేరు శుభలక్షణములతో భూమిని చకకగా అలంకర్షంచ పదునారు
అరలు గల చక్రమును గాని, తొమిైది బొడిపెలుగల మండలముగాని గీయవలయును.
లేదా ఎనిమిదిరేక్కల పద్ైము వంట మండలమునైన వ్రాసి చూపవలయును,
ప్రయత్ిముతో తెలీని వస్త్రముతో భక్కతలక్క నేత్రబంధ్ము చేయవలెను. త్రువ్యత్ వ్యర్షవ్యర్ష
వరోముల క్రమమును అనుస్ర్షంచ పూవులు చేత్ దాలిిన శష్యలను ప్రవేశ్పెటివలయును.
రంగులతో తొమిైది బొడిపెల మండలము చేసినపుడు గురువు త్తరుపదిక్కకన ఇంద్రుని
నిలిప పూజింపవలయును. లోకప్పలుర నంద్ర్షని ఇటుీ వ్యర్ష వ్యర్ష దిక్కకలయందు నిలుప
వలయును. అగిిని ఆగేియమునందు, యముని ద్క్షిణమునందు, నిరృత్తని నైరృత్తయందు,
వరుణ్యని ద్క్షిణము నందు, వ్యయువును వ్యయవయము నందు, క్కబేరుని ఉత్తరమునందు,
రుద్రుని ఈశానయము నందు నిలిప పూజింపవలయును.
ఈ విధ్ముగా శాస్త్రమును అనుస్ర్షంచ ఆయా దిక్కకల క్షేత్రములలో
దికాపలురను పూజించ పద్ైమునడుమ పరమేశ్వరుడగు విష్ోవును పూజింపవలయును.
త్తరుప రేక్కన బలరాముని, ద్క్షిణపు రేక్కన ప్రదుయముిని, పడమటరేక్కన అనిరుదుధని,
ఉత్తరమున స్రవప్పత్కములను అణచవేయు వ్యసుదేవుని నిలిప పూజింపవలయును.
ఈశానయమున శ్ంఖమును, ఆగేియమున చక్రమును, ద్క్షిణమున గద్ను, వ్యయవయమున
పద్ైమును, ఈశానదిక్కకన రోకలిని, ద్క్షిణమున గరుడుని పూజింపవలయును.
దేవదేవునికి వెనుకవైపుగా లక్ష్మీని నిలుపవలయును. ధ్నుసుసను, ఖడామును దేవుని ముందు
భాగమున నిలుపవలయును. శ్రీవత్సమును, కౌసుతభమును కూడా దేవుని ముందుంచ
పూజింపవలయును. ఇటుీ పద్ధత్త ప్రకారము దేవదేవుడగు జనారధనుని పూజించ
దిక్కకలంద్లి మండలములలో ఎనిమిది క్కంభములను పద్దత్త ననుస్ర్షంచ ఉంచవలెను.
మర్షయు విష్ో స్ంబంధ్మైన తొమిైద్వ కలశ్ము నొకదానిని కూడ ఉంచవలయును.
ముకితని కోరుచు వైషోవఘటముతో దేవుని అభషేకింపవలయును. స్ంపద్ కోరువ్యడు
ఇంద్రఘటముతోను, వసుతవులు ప్రతాపము కోరువ్యడు ఆగేియ ఘటముతోను అభషేకము
చేయవలయును. మృతుయవును గెలుచు పద్ధత్త కొరక్క ద్క్షిణ దిక్కక కలశ్ము తోడను,
దుష్ిలను రూపుమాపు కోర్షకతో నైరృత్మగు కలశ్ము తోడను సాినము చేయింప

250
శ్రీవరాహ మహాపురాణము
వలయును. శాంత్తకై ద్క్షిణ కలశ్ముతోడను, ప్పపములు నశంచుటకై వ్యయువయ కలశ్ము
తోడను, ద్రవయ స్ంపత్తత వ్యంఛ కలవ్యడు ఉత్తర కలశ్ము తోడను అభషేకము
చేయవలయును. ఈశాన దిక్కక కలశ్ముతో జాిన స్ంపద్కై సాినము చేయింపవలయును.
ఇవి లోకప్పలుర ఘటములు. ఒకక కలశ్ముతో నరుడు సాినము చేసినను
స్రవప్పపములను పోగొటుికొనును. అడుడ లేని జాినమును, స్ంపద్ను విప్రుడు, వివేకము
కలవ్యడు పందును. ఇంక తొమిైది కలశ్ములతో సాినము చేసినచో చెపపనేల?
ప్పత్కములనిియు వ్యనికి నశంచును. మర్షయు విష్ోవంత్ట వ్యడగును. లేదా
వెనువెంటనే రాజగును.
అటుీకాక స్ంఖయను అనుస్ర్షంచ అనిి దిక్కకలయందును త్న శాస్త్రవిధానమును
బటి లోకప్పలురను పూజింపవలయును. ఇటుీ ప్రస్నిమగు బుదిధ కలవ్యడై లోకప్పలురగు
దేవులను చకకగా పూజించ త్రువ్యత్ కనుిలక్క గుడడ కటుికొని శష్యలను ప్రద్క్షిణముగా
ప్రవేశ్పెటివలయును. అగిి తేజసుస తాలిినవి, కాలినవి, వ్యయువుచేత్ విస్రబడినవి,
సోమరస్ము చేత్ త్ృపతనందినవి అగు స్మయములను (ప్రత్తజిలను) పండితుడగు
ఆచారుయడు శష్యలక్క వినిపంచవలయును. బ్రాహైణ్యలు, వేద్ములు నిందింపరానివి.
“బ్రాహైణ్యడు విష్ోవే, రుద్రుని, ఆదితుయని, అగిిని, లోకప్పలురను, గ్రహములను,
గురువులను, విష్ోభక్కతలను మునుపు దీక్షగొని పురుష్ని నిందింపను” అని ప్రత్తజి
చేయించ త్రువ్యత్ హోమకారయమును చేయింప వలయును. శష్యని దేహమునందుని
త్త్తవములను (పంచభూత్ములు మొద్లగువ్యనిని) శుదిధ చేయవలయును. “ఓం నమో
భగవతే స్రవరూపణే హుంఫట సావహా” అను పదునారక్షరముల మంత్రముతో
జవలించుచుని అగిియందు హోమము చేయింప వలయును. గరాభధానము మొద్లగు
స్ంసాకరములను మూడుమూడు ఆహుతులతో దేవదేవుని స్నిిధియందు
కావించవలయును. హోమము ముగిసిన పద్ప దీక్షగొని రాజు గురుద్క్షిణగా ఏనుగులు,
గుఱ్ఱములు, వలయములు, సువరోములు, అగ్రహారములు మొద్లగువ్యని
నొస్గవలయును. బుదిధశాలియగు మధ్యముడు (ఎక్కకవ ధ్నస్ంపద్ లేనివ్యడు) మధ్య
విధ్మగు గురు ద్క్షిణను ఒస్గవలయును. ఇత్రుడు (సామానుయడు) కొంచెము ప్పట
సువరోముతో ఏదైన త్నక్క కలదానిని జంటగా నొస్గవలయును.

251
శ్రీవరాహ మహాపురాణము
ధ్రాదేవ! ఇటుీ చేయగా కలుగు పుణయము మహిమను నూరుల ఏండుీ
వర్షోంచనను తరదు. ముందు దీక్షితాతుైడై వరాహ పురాణమునువినునేని వ్యనికి వేద్ములు
పురాణములు, అనిి మంత్రములును చేత్తకి చకికనటేీ. పుషకర తరిము నందును,
ప్రయాగయందును, సింధు సాగరమునందును, దేవ నిలయమగు క్కరుక్షేత్రమునందును,
విశేష్టంచ వ్యరణాసి యందును, గ్రహణ కాలమునను, విష్వమునందును (రాత్రింబవళ్తీ
స్మానముగా దినము) జపంచువ్యర్షకి ఏ పుణయము కలుగునో దానికి రటింపు ఫలము
దీక్షితుడైన ఈ వరాహపురాణము వినివ్యనికి కలుగును. దేవత్లు కూడ త్పము చేసి
ధాయనిసూత, భారత్ వరిమున ఎపుపడు పుటుిదుమో, దీక్షితులమై ఎపుపడు
వరాహపురాణమును విందుమో అని పలుక్కచుందురు. పదునారు విభాగములు గల
వరాహపురాణమును వినుచు ఎపుడు దేహమును వద్లి మరల పుటుికలేని పరమ
సాినమును పందుదుమోకదా! అని ధాయనించు చుందురు. ఓ భూదేవి! మేము కార్షతక
మాస్మున ఎపుపడు వరాహ యాగము చూతుమో! అని విబుధులు పలుక్కచుందురు.
మనసున చంత్తంచుచుందురు. ఓ భూత్ధార్షణీ! నేను నీక్క ఈ యాగవిధానమును
చెపపత్తని. ఇది దేవత్లక్క, గంధ్రువలక్క, యక్షులక్క, అనిి వేళలందును దురీభమైనది.
దేవ! దీనిని త్త్తవముతో ఎర్షగిన వ్యడు, మండలమును త్త్తవపూరవకముగా
ద్ర్షశంచుకొనువ్యడు. ఈ విధానమును త్త్తవముతో వినువ్యడు- ఈ అంద్రును ముక్కతలని
వేద్ము చెపుపచునిది” అని చెపపగా ధ్రణి "దేవ్య! ఈ దావద్శుల ఫలమును నీవు చెపపత్తవే
దానిని, అలపమగు ఆయువుగల మనుష్యలు, పంద్జాలరు. త్క్కకవ శ్రమతో ఒక
స్ంవత్సర కాలము ఉపవ్యస్ముండి మహాఫలమును పందు మారామును నాక్క
తెలియజెపుపము” అని కోరగా వరాహమూర్షత ఇటుీ పలికెను.
“దేవ! ఈ యరధమునే ముందు గొపప కీర్షత గల శేవతుడను రాజు స్వరామున గొపప
ఆకలికి పీడనొంది వసిష్ుని అడిగెను. ఇలావృత్ వరిమున దొడడబుదిధ కల శేవతుడను
రాజుండెను. ఆత్డు ‘పటిణములతో, తోటలతో, చెటీతో కూడిన స్మస్త భూమిని,
భగవంతుడా! బ్రాహైణ్యలక్క ఒస్గగోరుచునాిను. నాకనుమత్త నిముై’- అని వసిష్ునితో
పలికెను. అపుడు వసిష్ిడు ఆ రాజస్త్తమునితో ఇటీనెను.” రాజా! అనిదానము
స్రవకాలములందును సుఖమును కలిగించునది. అని మొస్గినచో భూత్లమున

252
శ్రీవరాహ మహాపురాణము
ఈయబడనిది ఏముండును. అనిి దానములలో అనిదానము మిని. అనిము వలననే
స్రవప్రాణ్యలును పుటుి చునివి. అనిము చేత్నే వృదిధని చునివి. అందువలన
స్రవప్రయత్ిముతో రాజా! అనిము ఇముై” అనెను. రాజా మాటలు లెకకచేయక
వసిష్ునితో ఇటీనెను. “అనిమేమైనా ఒక గొపప దానమిచుి వసుతవ్య?చెపుప.”అని
రత్ిములను, వస్త్రములను, అలంకారములను నగరములను, ఏనుగులను, మృగచరైము
లను ఆ శ్రీమంతుడు బ్రాహైణ్యల కిచుిచుండెను. అంత్ గొపప ధ్రైవేత్తయగు ఆ రాజు,
భూమినంత్టని జయించ పురోహితుడు తాపస్ శ్రేష్ుడగు వసిష్ునితో “భగవ్యనుడా!
వేయి అశ్వమేధ్ములను చేయగోరుచునాిను” అని పలికెను. బంగారు కాసులు,
రత్ిములు, వెండి వసుతవులు మొద్లగువ్యనిని యజిము చేసి ఆ రాజు బ్రాహైణ్యలక్క దాన
మొస్గెను. కాని త్క్కకవ వసుతవని త్లచ అనిమునుగాని, నీటని గాని ఒస్గలేదు. ఇటుీ
గొపప విభవముగల మహాతుైడగు ఆ రాజునక్క కాలధ్రైవశ్మున మృతుయవు
స్ంప్రాపతంచెను. ద్పప, ఆకలి అనునవి బాధించుచుండగా ఆ రాజవరుడు అపసరస్ల
నివ్యస్మగు శేవత్మను పరవత్మును కర్షగెను. పరలోకమున త్తరుగుచు దొడడ బుదిధగల ఆ
రాజు ఆకలిద్పుపల చేత్ పీడ నొంద్ను. అందాత్ని వెనుకట జనైపుమూర్షత కాలినదై
ఉండెను. ఆ రాజు దాని ఎముకలను ప్రోగుచేసికొని నాక్కచునుండెను. మరల విమాన
మెకిక స్వరామున కర్షగెను. అంత్ పెద్ద కాలమునక్క చకకగా చేసిన వ్రత్ములుగల ఆ రాజు
ఎముకలను నాక్కచు మహాతుైడగు వసిష్ునక్క కానవచెిను. వసిష్ుడు- ఇదియేమి?
రాజా! నీ ఎముకనే త్తనుచునాివు? అని అడిగెను.
ఇటుీ మహర్షియగు వసిష్ిడు పలుకగా శేవత్మహారాజు ఆమునితో ఇటుీ
పలికెను. “సావమీ! ఆకలితో ఉనాిడను. మునుపు నేను అనిప్పనముల నొస్గలేదు.
అందుకై నా ఆకలి దారుణమైనది.” రాజిటీనగా మునిపుంగవుడగు వసిష్ుడు ఆ మహారాజు
శేవతునితో మరల ఇటుీ పలికెను. “రాజా! విశేషముగా ఆకలిగొని నీకేమి చేయుదును?
దానమొస్గనిది ఎవవనికి ఏదియు మేలైనది లభంపదు. రత్ిములు, బంగారము
దానమొస్గుట చేత్ నరుడు భోగములు కలవ్యడగును. అనిము నొస్గుటచేత్ అనిి
కామములతో త్ృపత కలవ్యడగును. రాజా! అదియెంత్ దానమనుకొని నీవు అనిదానము
చేయవైత్తవి.”

253
శ్రీవరాహ మహాపురాణము
“మహామునీ! భకితనిండిన మనసుతో నినిడుగుచునాిను. దానమొస్గనిది
పందుట యెటోీ నాక్క తెలియజెపుపము.” వసిష్ుడు ఇటుీ చెపెపను “రాజా! దానికొక దార్ష
యునిది. స్ంశ్యము లేదు. చెపుపచునాిను వినుము. పూరవకలపమున వినీతాశువడను
రాజొకడుండెను. ఆత్డు ‘స్రవమేధ్మను’ ఉత్తమ యజిమును ఆరంభంచెను. యజిము
చేయుచు ఆత్డును విప్రులక్క గోవులను, ఏనుగులను, ధ్నములను ఒస్గెను కాని అనిము
త్క్కకవది అని నీవలెనే భావించ ఒస్గక్కండెను. సారవభౌముడు, మహారాజుగు ఆ
వినీతాశువడు పుణయము చేసి నీవలెనే స్వరమునక్క కర్షగెను. ఆత్డు ఆకలి పై కొనగా
నీవలెనే మానవలోకమున గంగానది ఒడుడన నీలపరవత్మున కర్షగెను. సూరుయనివలె
ప్రకాశంచుచుని విమానముతో దేవునివలె ఉని ఆ రాజు ఆకలి కొనివ్యడై త్న శ్వమును
చూచెను. త్న పురోహితుడు హోత్యను వ్యనిని ఆ గంగ ఒడుడన ఆ రాజు చూచెను.
ఆత్డును ఆ ముని స్త్తముని ‘నా ఆకలికి కారణమేమి?’ అని యడిగెను. ఆ హోత్ అత్నితో
నిటీనెను. “రాజా! నీవు వెంటనే త్తలధేనువు. జలధేనువు, ఘృత్ధేనువు, ద్ధి ధేనువు,
రస్ధేనువు అనువ్యనిని దానమొస్గుము. దానితో నీ ఆకలి నినుి వద్లును. సూరుయ
చంద్రులు ప్రకాశంచుచునింత్ వరక్క ఆకలి నినుి ద్ర్షజేరదు.” ఇటీత్డు పలుకగా
రాజాత్నిని త్తలధేనువు విధానమును గూర్షి అడిగెను. బ్రాహైణోత్తమా! గెలుపు గోరువ్యరు
ఏ విధ్ముగా త్తలధేనువు నితుతరు? స్వరాము నెటుీ అనుభవింతురు. అది నాక్క చెపుపము.
రాజా! త్తలధేనువు నిచుి పద్ధత్తని నీవు వినుము. నాలుగు మానికలు ఒక
క్కంచము. పదునారు క్కంచాల నువువలతో ఆ ధేనువు ఏరపడును. నాలుగింటతో దూడ
ఏరపడును. చెరక్క గడలతో ప్పద్ములు, పుషపములతో ద్ంత్ములు, గంధ్ముతో ముక్కక
బెలీముతో నాలుకయు చేయవలయును. తోకయందు పూలమాలను కూరపవలయును.
గంటల ఆభరణములతో అలంకర్షంచన ఆ త్తలధేనువును బంగారు కొముైలు కలదానినిగా
చేయవలయును. కంచుప్పత్రను, వెండిగిటిలను ఆ ఆవునక్క విధిననుస్ర్షంచ చేసి, దానిని
శీఘ్రముగా బ్రాహైణ్యనక్క దానము చేయవలయును. నలీని లేడిచరైము ఆ ఆవునక్క
వస్త్రము. ఇటుీ ఆ శుభమగు నందిత్ను కలిపంచ స్రవరత్ిము లతో కూడిన హారమును
కూర్షి స్కల విధ్ములగు ఓషధులను ఏరపరచ ఈ క్రంది మంత్రముతో పవిత్రను చేసి
దానము చేయవలయును. “ఓ త్తలధేనూ! నినుి దివజున కర్షపంచుచునాిను.నాక్క దీనివలన

254
శ్రీవరాహ మహాపురాణము
అనిము, ప్పనము, అనిి రస్ములు కలుగుగాక. మాక్క స్రవమును స్ంప్పదించ
పెటుిము.” దానము గ్రహించువ్యడు- “ఓ త్తలధేనూ! నీక్క నమసాకరము. విశేషమగు
భకితతో నాక్కటుంబము కొరక్క నినుి గ్రహించుచునాిను. నా కోర్షకలను, ననుి
ఆద్ర్షంపుము.” అనవలయును. ఇటిద్గు త్తలధేనువును దానము చేయవలయును. అది
అనిి కోర్షకలను తరుిను. స్ంశ్యము లేదు. దీనిని భకితతో వినువ్యడు, చేయువ్యడు,
చేయించువ్యడును స్రవప్పపములను వద్లించుకొని విష్ో లోకమున కరుగును. (98)
99 వ అధ్యాయము - జలధేను పూజా విధ్యన్ము
హోత్ ఇటుీ పలికెను. “రాజా! జలధేనువును గూర్షి చెపెపద్ను. పుణయదినమున
విధి పూరవకముగా గోమయముతో మండలము చేసి దానిపై గోవు చరైమును ఉంచ దాని
నడుమ పూరో క్కంభమును ఉంచవలయును. గంధ్ముతో, కరూపరము, అగురు,
చంద్నము అనువ్యనితో కలసిన సువ్యస్నగల నీరు నింప ఆ ధేనువును ఏరపరుప
వలయును. అటేీ మర్షయొక క్కంభమును నేత్తతో నింప ఆక్కలతో పూవులతో అలంకర్షంప
వలయును. గర్షక మొలకలను క్రంద్ నుంచవలయును. పూలమాలతో అలంకర్షంప
వలయును. అయిదు రత్ిములను ఆ క్కంభమున ఉంచవలయును. అటేీ మాంసి,
ఉశీరము, క్కషుము, కొండమటి అనువ్యనిని అందు నిలుపవలయును. (మాంసి-
జట్టమాంసి అను మూలిక, ఉశీరము - వటివేరు; క్కషుము- చెంగలవకోష్ి; శైలేయ
వ్యలుకము- కొండ ఏటలోని ఇసుక) దానిలో ఆమలములు(ఉసిర్షకాయ), తెలీనువువలు,
స్రవధానయములు ఉంచవలయును. నాలుగు దిక్కకలందును నాలుగు ప్పత్రలను
పెటివలయును. ఒకట నేత్త ప్పత్ర. రండవది పెరుగు ప్పత్ర. మూడవది తేనె ప్పత్ర.
నాలుగవది చకెకరగినెి, బంగారు మొగము, నలీని అగురుతో చేసిన కొముైలు, మేలైన
ఆక్కల చెవులు, ముత్యములతో చేసిన చూపులు, ఎఱ్ఱని పరుదు, కంచుప్పత్ర, ద్రభలే
వెంట్రుకలు. త్ప్టతో తోక, నలీని ఆభరణములు, గంటలు కలిగిన ఆవును
చేయవలయును.గంగడోలు నందు పూలమాల నుంచవలయును. బెలీపు మొగము,
ముత్యపు చపపల ద్ంత్ములు, చకెకరతో నాలుక, వెనితో పదుగు, చెరక్కగడలతో
కాళ్తీకల ఆవును చేసి స్రావభరణములతో అలంకర్షంప వలయును. నలీనిలేడి చరైము
పైనుంచ వస్త్రములతో కపప, గంధ్ పుషపములతో చకకగా పూజచేసి, దానిని విప్రునక్క

255
శ్రీవరాహ మహాపురాణము
స్మర్షపంప వలయును. వేద్ము తుదిదాక అధ్యయనము చేసినవ్యడు, సాధువు,
శ్రోత్రియుడు, ఆహితాగిి, త్పసుసచేత్ను, వయసుసచేత్ను పెద్దవ్యడు, క్కటుంబము
కలవ్యడు అగు బ్రాహైణ్యనక్క ఆ ధేనువును దానము చేయవలయును. రాజా! ఇటుీ
దానము చేయువ్యడు, చూచువ్యడు, వినువ్యడు, పుచుికొనువ్యడగు విప్రుడు- వరంద్రు
ప్పపము నుండి దాటుదురు. బ్రహైహత్య, క్రూరహత్య, గోహత్య అనునవి చేసినవ్యడు,
మద్యము త్ప్వువ్యడు గురుపత్తిని చెరచనవ్యడును స్రవప్పపముల నుండియు దీనివలన
విముక్కతడగును. విష్ోలోకమున కరుగును. రాజా! అశ్వమేధ్ యాగమును, శ్రేషుమగు
ద్క్షిణలతో పూర్షతచేసినవ్యడును, జలధేనువును దానమొసాగిన వ్యడును స్మానులే. ఈ
జలధేనుదానము చేయువ్యడు ఒకదినము జలాహారము ఒకదినము ప్పల ఆహారమును
మాత్రమే పుచుికొని వ్రత్మాచర్షంప వలయును. దానము పుచుికొనువ్యడు గూడ మూడు
రాత్రులు ఇటేీ ఉండవలయును. ఈ జలధేను దానము చేయువ్యరు ప్పలతో ప్రవహించు
నదులు, తేనె, ప్పయస్ముల స్మృదిద, అపసరస్ల ప్పటలు గల పుణయలోకముల
కరుగుదురు. ఇచుివ్యడు, ఇపపంచువ్యడు, పుచుికొను బ్రాహణ్యడు అనిి ప్పపములను
రూపుమాపుకొని విష్ో లోకమున కరుగుదురు. స్ంశ్యము లేదు ఈ జలధేను
విధానమును గూర్షి వినివ్యడును, పలికినవ్యడును, ప్పపములు అనిింటని పోగొటుికొని
ఇంద్రియములను గెలిచన వ్యడై స్వరామున కరుగును. (99)
100 వ అధ్యాయము - రసధేను పూజా విధ్యన్ము
మరల హోత్ రాజుతో ఇటీనెను. రాజా! రస్ధేను విధానమును స్ంక్షిపతముగా
చెపెపద్ను. అలికిన నేలపై నలీలేడి చరైమును, ధ్రాైస్నమును ఉంచ దానిపై చెరక్క
రస్ము నింపన ఘటమును ఉంచ వలయును. దానిలో నాలుగవ భాగముతో
దూడను(చని కలశానిి) ఏరపరచ దానిప్రకక నిలుప వలయును. రస్ధేనువు నిటుీ
చేయవలయును. చెరక్కగడల కాళ్తీ, బంగారు నగల కొముైలు, వస్త్రముతోడి తోక, నేత్తతో
పదుగు, పూవులు కూర్షిన గంగడోలు, చకెకరతో ముఖము, - నాలుక - ఇవి కూరప
వలయును. ఫలములతో ద్ంత్ములు, రాగితో వెనుకభాగము, పూవులతో వెంట్రుకలు,
ముత్యములతో చూపులు కలిపంచ ఏడు విధ్ములగు ధానయములను కూరపవలయును.
మంచ పర్షమళములను కూరపవలయును.నాలుగువైపుల నాలుగు నూవుల ప్పత్రలను

256
శ్రీవరాహ మహాపురాణము
ఉంచవలయును. వేద్విదావంసుడు, శ్రోత్రియుడు, ఆహితాగిి, పురాణముల నెర్షగినవ్యడు,
విశేీష్టంచ మంచనడవడిగల బుదిధశాలి, క్కటుంబము కలవ్యడు అగు బ్రాహైణ్యనక్క ఆ
గోవును దానమీవలయును. దాత్, ప్పపములు లేనివ్యడు స్వరమును పందును. దాత్యు,
గ్రహించువ్యడును ఒక దినము రస్ము మాత్రమే ఆహారముగా గొనవలయును. సోమము
ప్పనము చేసిన ఫలము, స్రవక్రతు ఫలము అత్నికి కలుగును. ఆ ఆవును దానమిచుి
చుండగా చూచువ్యరును పరమగత్త కరుగుదురు. ముందు గంధ్ము, ధూపము, మాలలు
మొద్లగువ్యనితో ధేనువును పూజించ మునుపు చెపపన మంత్రములను శ్రద్ధతో స్ైర్షంప
వలయును. ఇటుీ పలికి దివజశ్రేష్ునక్క ఇచినవ్యడు, త్న వెనుక పదిత్రములవ్యర్షని,
త్నముందు పదిత్రముల వ్యర్షని, త్నతో కలుపుకొని మొత్తము ఇరువదియొకక త్రముల
వ్యర్షని పరమగత్తని పందించును. స్వరాము నుండి మరల త్తర్షగిరాడు. రాజా! ఇటుీ నీక్క
మికికలి ఉత్తమమైన రస్ధేనువును గూర్షి చెపపత్తని. దానిని దానమిముై. పరమసాినమును
ఆ విధ్ముగా పందుము. దీనిని భకితతో చదువువ్యడును, వినువ్యడును స్రవప్పపములను
పోగొటుికొని విష్ోలోకము నందు ప్రత్తషునొందును. (100)
101 వ అధ్యాయము - గుడధేను పూజా విధ్యన్ము
హోత్ ఇటుీ చెపెపను.“గుడధేనువును గూర్షి చెపెపద్ను. ఇది కోర్షకల ననిింటని
తరుినది. అలికిన నేలపై లేడి చరైము, ద్రాభస్నము పరచవలయును. దానిపై వస్త్రము
నుంచ పుషకలముగా బెలీమును తెచి, దూడతో కూడిన ఆవు స్వరూపమును దానితో
చేయవలయును. కంచు ప్పత్రను ఉంచవలయును. బంగారముతో ముఖమును,
కొముైలను, మణ్యలతో ముత్యములతో ద్ంత్ములను, రత్ిములతో మెడను, గంధ్ముతో
ముక్కకను, అగురుకటెితో కొముైలను, రాగితో వెనుక భాగమును, ప్పలుపదుక్క కంచు
ప్పత్రను, నారబటితో తోకను, చెరక్క గడలతో కాళీను, వెండితో గిటిలను, మెడక్క పటుి
దారమును కూరపవలయును. పటుిబటిలతో దానిని కపపవలయును, గంటలతో చామ
రస్ములతో అలంకర్షంప వలయును. అనిి విధ్ములగు ఆభరణములతో పతుక్క ప్పత్రను
అలంకర్షంపవలయును. మేలైన ఆక్కలతో చెవులను, వెనితో పదుగును చేయవలయును.
పెక్కకవిధ్ములగు ఫలములతో చుట్టి అంద్ముగా అలంకర్షంప వలయును. మగధ్దేశ్పు
నాలుగు బారువుల త్తకపు బెలీపు ఆవు ఉత్తమము. నాలుగవ వంతు బెలీముతో దూడను

257
శ్రీవరాహ మహాపురాణము
చేయవలయును. (బారువు - 8000 తులములు) అందులో స్గముతో మధ్యమము. ఒకక
బారువుతోనైన అధ్మము. ధ్నములేనివ్యడు ఎనిమిది వంద్ల తులములతో నైనను నను
శ్కితమేరక్క చేయద్గును. ఇంటలోని ధ్నమును అనుస్ర్షంచ అటుపై చేయవలయును.
గంధ్ములతో, పూవులతో, ధూపముతో, నైవేద్యముతో, దీపములతో పూజించ, మంచ
నడవడి కలవ్యడు, శాంతుడు, అసూయలేనివ్యడు అగు బ్రాహైణ్యనక్క నివేదింపవలయును.
ఇటుీ విశేీష్టంచ ఆహితాగిి అయిన ఉత్తమ బ్రాహైణ్యనక్క వేయి బంగారు నాణెములతో ఆ
ఆవును దానమీయవలెను.
మహారాజా! అందులో స్గమైనను, స్గములో స్గమైనను, నూరైనను, అందు
స్గమైనను శ్కితమేరక్క దానమీవలయును. గంధ్వసాాదులతో, కరాోభరణములతో గొడుగు
ప్పదుకలతో ఇచుిచు, ఈ మంత్రమును పలుకవలయును.
త్తరుపనక్కగాని, ఉత్తరమునక్క గాని ముఖము పెటి “యాశ్రియా" ఇతాయది
పూరోవకత మంత్రములను స్ైర్షంచుచు బ్రాహైణ్యనక్క దానమీయ వలయును.
బ్రాహైణ్యనక్క స్మర్షపంచన ఈ గుడధేనువు మాటతో చేషితో, మనసుతో చేసిన ప్పపములు
మానవిషయముగా, త్తకము విషయముగా చేసిన వంచనలను, కనయ విషయములో గోవు
విషయములో ఆడిన అబద్ధములను ఈ స్రవప్పపములను నశంపజేయును. ఇటుీ
గుడధేనువును దానమిచుిచుండగా చూచువ్యరును పరమగత్త కరుగుదురు.
ప్పలు ప్పయస్ములే బురద్గానుని ప్పల నదులు ప్రవహించు చోటకిని,
మునులు, ఋష్లు, సిదుధలు ఉండు చోటకిని ఈ ధేను దానము చేసినవ్యరగుదురు.
గుడధేనువు నిచుివ్యడు ముందు పదిత్రముల వ్యర్షని, వెనుక పదిత్రముల వ్యర్షని త్ర్షంప
జేయును. అయన పరవములలో, విష్వము నందును, వయతప్పత్మునందును, శూనయత్తథ్వ
యందును యోగుయడైన వయకిత నెనుికొని అనిి విధ్ముల ఈ దానమును భద్రముగా
చేయవలయును. ఇదియే విధానము. ఇవియే వసుతసామగ్రి, ఇదే మంత్ర, ఆవ్యహన
స్ంయోగము, ప్రత్త పరవము నందును ఇటేీ చేయవలయును. ఈ గుడధేను దానము భుకితని
ముకితని ఒస్గునది. అనిి కోర్షకలను తరుినది. స్రవప్పపములను హర్షంచునది.
గుడధేనువు అనుగ్రహము వలన మానవుడు స్ంపూరోమగు సౌభాగయమును
పందును. హర్ష ప్రత్త స్ైరణము నందును విష్ో పద్మును చేరును” (101)

258
శ్రీవరాహ మహాపురాణము
102 వ అధ్యాయము - శ్రకరాధేను పూజా విధ్యన్ము
హోత్ పలికెను. అటేీ చకెకర ధేనువును గూర్షి ఉనిదునిటుీ చెపెపద్ను. రాజా!
వినుము. అలికిన నేలపై లేడిచరైము, ద్రాభస్నము నుంచ నాలుగు బారువుల చకెకరతో
ఆవును చేయవలయును. అది ఉత్తమ పద్దత్త. అందు నాలుగవ వంతు చకెకరతో దూడను
నిర్షైంపవలయును. అందు స్గము మధ్యమము. ఒక బారువుతోనైనచో చవర్ష పద్ధత్త. దాని
ప్రకారమే నాలావవంతు భాగముతో దూడను చేయవలయును.
ఆవు ఎతుత ఎనిమిదివంద్ల అంగుళములు ఉండవలయును. లేదా శ్కితని బటి
చేయింపవలయును. త్నుి తాను బాధ్పెటుికొనరాదు. నాలుగు దిక్కకలందును అనిి
విధ్ములైన విత్తనములను ఉంచవలయును. ఆ ఆవునక్క బంగారు ముఖము కొముైలు,
ముతాయల కనుిలు ఏరపరుపవలయును. బెలీముతో ముఖమును, పండితో నాలుకను,
గంగడోలును, పటిసూత్రము, కంఠభరణమును కూరపవలయును. చెరక్కగడల
ప్పద్ములు, వెండిగిటిలు, వెనితో పదుగు, చకకని ఆక్కలతో చెవులు, తెలీని
చామరములు, అలంకారములు, అయిదు రత్ిములు మొద్లగువ్యనితో ఆ ఆవును
నిర్షైంచ పైని వస్త్రములను కపపవలయును. దానిని గంధ్ములతో పూవులతో అలంకర్షంచ,
క్కటుంబము కలవ్యడు, వేద్ము చకకగా చదివిన వ్యడు, ద్ర్షద్రుడు, మంచ నడవడి
కలవ్యడు, బుదిధశాలి, వేద్వేదాంగములను చకకగా తెలిసినవ్యడు, నితాయగిిహోత్ర అరిన
కలవ్యడు, దుషిత్ లేనివ్యడు అగు బ్రాహైణ్యనక్క ఒస్గవలయును. ఇత్రులను చూచ
క్కళ్తీకొనువ్యనికి ఈయరాదు.
అయనములందు, విష్వమునందు, పుణయత్తథ్వయందు, వయతప్పత్ యోగముని
దినమునక్క (పూర్షోమ సోమవ్యరముల కలయిక రోజు) అమావ్యస్యయందును ఈ
పుణయదినములందు కాని, ఎపుపడైనను కాని ఈ దానము చేయవలయును. మంచ యోగయత్
కల శ్రోత్రియ బ్రాహైణ్యడు ఇంటకి రాగా అటివ్యనికి ఈయవలయును. దాత్ త్తరుపనక్క
గాని, ఉత్తరమునక్క గాని మొగము పెటి ఆవుతోక ద్గార కూరుిండవలయును. ఆవును
త్తరుప ముఖముగా, దూడను ఉత్తర ముఖముగా నిలుపవలయును.
దానకాలము నందు చదువవలసిన మంత్రములను చదివి స్మర్షపంప
వలయును. విధి ప్రకారము విప్రుని ఉంగరముతో, కరోభూషణములతో పూజింప

259
శ్రీవరాహ మహాపురాణము
వలయును. త్న శ్కితననుస్ర్షంచ ద్క్షిణ నొస్గవలయును. విత్త శౌరయమును విడువ
వలయును. (ధ్నము విషయములో వంచన పనికిరాదు. స్మరుధడై త్క్కకవ ఇచుిట,
శ్కితలేని యెడల ఎక్కకవ ఇచుిటక్క ప్రయత్తించుట విత్త శౌరయము) చేత్తయందు
ద్క్షిణనుంచ గంధ్మును, పూవులను ధేనువును స్మర్షపంపవలయును. ఇచుినపుడు
పుచుికొనువ్యని ముఖమును చూడరాదు. ఒక దినము చకెకర భోజనముతో ఉండ
వలయును. పుచుికొని బ్రాహైణ్యడు మూడు దినములు చకెకర భోజనముతో గడుప
వలయును. ఆ ధేనువు స్రవప్పపములను హర్షంచును. అనిి కోర్షకలను ప్రసాదించును. ఆ
దాత్ అనిి కోర్షకలు తర్షన వ్యడగును. ఇందు స్ంశ్యము లేదు .నరుడు ప్రళయకాల
పరయంత్ము విష్ోలోకమున ఉండును.త్న పత్రులను, త్లిీవైపు వ్యర్షతోప్పటు
త్ర్షంపజేయును. త్నుి విష్ోవులో ల్లనము చేసికొనును. స్ంశ్యము లేదు. ఆవు
నిచుిచుండగా చూచువ్యరును పరమగత్త కరుగుదురు. దీనిని భకితతో వినివ్యడును,
చదువువ్యడును స్రవప్పపముల వలన ముక్కతడై విష్ోలోకమున కరుగును. (102)
103 వ అధ్యాయము - మధుధేను పూజా విధ్యన్ము
హోత్ ఇటుీ చెపెపను. “రాజా! మధుధేనువును గూర్షి చకకగా చెపెపద్ను. ఇది
స్రవప్పత్కములన నశంప జేయునది. అలికిన నేలపై లేడిచరైము, ద్రాభస్నము నుంచ
పదునారు నిండుకడవల తేనెతో ఆవును చేయవలయును. అందు నాలుగవ భాగముతో
దూడను చేయవలయును. బంగారముతో ముఖము, అగురుచంద్నములతో కొముైలు,
రాగితో తోక, పటుి వస్త్రముతో గంగడోలు, చెరక్కగడలతో ప్పద్ములు చేసి, తెలీని
కంబళ్లతో కపప, బెలీముతో ముఖము, చకెకరతో నాలుక, పూవులతో పెద్వులు, పండీతో
ద్ంత్ములు, ద్రబలతో రోమములు, వెండితో గిటిలు, కొలత్క్క త్గిానటుీగా మంచ
ఆక్కలతో చెవులు కలిపంచ అనిి లక్షణములు స్ర్షపడునటుీ ఆవును తరపవలయును. ఏడు
విధ్ములగు ధానయములను ఉంచవలయును. నాలుగు దిక్కకలందును నాలుగు త్తల
ప్పత్రలు ఉంచవలయును. రండు వస్త్రములు పైని కపపవలయును. గంటలు,
ఆభరణములతో అలంకర్షంపవలయును. కంచుతో చేసిన ప్పలు పతుక్క ప్పత్రను ఏరపరచ,
గంధ్ పుషపములతో సువ్యస్న కూరివలయును. అయనము, విష్వము, పుణయత్తథ్వ,
వయతప్పత్ము, దినక్షయము, (పగట భాగము త్క్కకవగా నుని దినము)స్ంక్రాంత్త,

260
శ్రీవరాహ మహాపురాణము
గ్రహణము అను దినములలో కానీ,బుదిద పుటినపుపడు కాని ద్రవయము, బ్రాహైణ్యడు
లభంచుటను చూచుకొని ఈ దానము చేయవలయును. ద్ర్షద్రుడు, శ్రోత్రియుడు
,ఆహితాగిి,ఆరాయవరతమున పుటినవ్యడు (వింధ్య హిమవత్పరవత్ముల నడిమి దేశ్మును
ఆరాయ వరతమందురు) వేద్ వేదాంగములను తుద్ముటి చదివిన వ్యడు అగు బ్రాహైణ్యనక్క,
లేదా అటువంట వ్యనికి ఈ మధుధేనువును దానమీవలయును. తోక ద్గారగా కూరుిండి
గంధ్ము, ధూపము మొద్లగువ్యనితో పూజించ జంట వస్త్రములతో కపప ఉంగరము,
చెవిపోగులు అనువ్యనితోప్పటు శ్కితననుస్ర్షంచ ధ్నవిషయమున వంచన చేయక
ద్క్షిణనొస్గి, ముందు నీరువద్లి త్రువ్యత్ దానము చేయవలయును. “త్ల్లీ! నీవు
స్రవదేవత్లక్క నాలుకవు. స్రవభూత్ముల మేలునందు ప్రీత్త కలదానవు. నీవలన
పత్ృదేవత్లంద్రు ప్రీతులగుదురుగాక! ఓ మధుధేనూ! నీక్క నమసాకరము” అనిపలికి ఆ
గోవును బ్రాహైణ్యనక్క స్మర్షపంప వలయును.
“త్ల్లీ! నేను ప్రతేయకించ క్కటుంబము కొరక్క నినుి గ్రహించుచునాిను. కాని నా
కామముల ననిింటని తరుిము. మధుధేనూ! నీక్క నమసాకరము (అని పుచుికొనువ్యడు
అనవలయును) దానముచేత్ పవిత్రుడై 'మధువ్యతా' ఇతాయది మంత్రముతో, గొడుగులతో
ప్పటుగా ధేనువును దానమీవలయును. ఇటుీ భకితతో మధుధేనువును దానమిచినవ్యడు
ప్పయస్ముతో, తేనెతో ఆ దినము గడుపవలయును.దానము పుచుికొని బ్రాహైణ్యడు
కూడ మూడు రాత్రులు ప్పయస్ము, తేనె గల భోజనముతో గడుపవలయును. ఇటుీ
చేసినచో కలుగు పుణయమెటిదియో ఓ రాజా! వినుము. తేనెలు, ప్పయస్కరదమములు గల
నదులు ప్రవహించు చోటకిని, ఋష్లు, మునులు, సిదుధలు ఉనిచోటకిని ధేనుదాత్
లరుగుదురు. అచట సుఖములనిియు అనుభవించ బ్రహైలోకమున కరుగును. అందు
బహుకాలము సుఖముగా నుండి మరల మనుషయ లోకమునక్క వచి విసాతరములగు
భోగములను అనుభవించ, విష్ోలోకమున కరుగును. వెనుక పదిత్రముల వ్యర్షని,
ముందు పదిత్రముల వ్యర్షని త్నత్రమును మొత్తము ఇరువది యొకక త్రముల వ్యర్షని
మధుధేను ప్రసాద్ము వలన విష్ో సాయుజయమును పందించును. ఇది వినువ్యడును,
భకితతో వినిపంచువ్యడును స్రవప్పపముల నుండి ముకిత పంది విష్ోలోకమున కరుగును.
(103)

261
శ్రీవరాహ మహాపురాణము
104 వ అధ్యాయము - క్షీరధేను పూజా విధ్యన్ము
హోత్ ఇటుీ పలికెను. రాజా! క్షీరధేనువును తెలిపెద్ను ఎరుగుము. ఆవుపేడతో
అలికిన నేలపై గోచరైము కొలత్తో ద్రభలను అనిివైపుల పరచ దానిపై నలీజింకతోలు
నుంచవలయును. దానిపై ఆవుపేడతో ఒక గుండ్రని అరుగును కావించ దానిపై
ప్పలక్కండను నిలిప నాలుగవ వంతు గల మర్షయొక క్కండతో దూడను చేయవలయును.
బంగారుతో ముఖము, కొముైలు చేసి వ్యనిపై చంద్న అగురువులు అలది, మంచ
ఆక్కలతో చెవులు చేసి నువువలపై ఉంచవలయును. నోటని బెలీముతో, నాలుకను
చకెకరతో, ద్ంత్ములను మేలైన పూలతో, కనుిలను ముత్యములతో, కాళీను
చెరక్కగడలతో,రోమములను ద్రభలతో, గంగడోలును తెలీని పటుి వస్త్రముతో, పరుదుల
భాగమును రాగితో, ప్పలప్పత్రను, కంచుతో, తోకను పటుి వస్త్రముతో, పదుగును వెనితో,
అముైలను సువరోముతో, గిటిలను వెండితో చేసి అయిదు రత్ిములు కల క్షీరధేనువును
కలిపంపవలయును. ఆ ఆవునక్క నాలుగు దిక్కకలందును నాలుగు త్తల ప్పత్రలను
నుంచవలయును. అనిి దిక్కకల యందును ఏడు విధ్ముల ధానయములను
ఉంచవలయును.
ఇటుీ అనిి లక్షణములతో కూడిన క్షీరధేనువును చేసి, రండు వస్త్రములతో కపప
గంధ్ముతో పూలతో పూజింపవలయును. ధూపము, దీపము మొద్లగునవి కావించ
ఉంగరముతో కరాోభరణములతో అలంకర్షంచ బ్రాహైణ్యనక్క నివేదింపవలయును.
ప్పదుకలను, గొడుగును ఇచి ఈ మంత్రముతోడనే క్షీరధేనువును స్మర్షపంప వలయును.
“ఆశ్రయుః స్రవభూతానామ్” ఇతాయది మంత్రములు పలుక్కచు దానమొస్గ వలయును.
‘ఆప్పయయస్వ’ మొద్లగు మంత్రములతో క్షీరధేనువును ప్రస్నిపరుప వలయును.
పుచుికొనువ్యడు 'గృహాోమి' మొద్లగు మంత్రములను చదువవలయును. ఇట్టీ ధేనువును
దానమిచుిచుండగా చూచువ్యరును పరమగత్త కరుగుదురు. ఇట్టీ గోవును త్న శ్కిత
మేరక్క వేయిబంగారు నాణెముల ద్క్షిణతో లేదా వంద్తో, కాదా అందు స్గముతో, లేదా
దానిలో స్గముతో ఒస్గవలయును. ఈ దానమిచినచో కలుగు ఫలమును వినుము.
అరువది వేలయేండీ కాలము ఇంద్ర లోకమున ప్రసిదిధకెక్కకను. త్ండ్రులతో
తాత్లతో ప్పటుగ బ్రహైలోకమున కరుగును. దివయమైన విమానమునెకిక దివయములగు

262
శ్రీవరాహ మహాపురాణము
మాలలు,మైపూత్లు కలవ్యడై బహుకాలము విహర్షంచ విష్ోలోకమున కేగును. పండ్రండు
గురుసూరుయల కాంత్తవంట కాంత్త కలదియు, చకకగా అలంకర్షంపబడి నదియు అగు
విమానమున గీత్ వ్యద్యముల ధ్వనులతో అపసరస్ల స్ముదాయములు సేవించుచుని ఆ
విష్ోలోకమున నివసించ తుదికి విష్ో సాయుజయము (కలసిపోవుట) ను పందును. దీనిని
భకితతో వినువ్యడును, చదువువ్యడును స్రవప్పపములను రూపుమాపుకొని విష్ోలోకమున
కరుగును. (104)
105 వ అధ్యాయము - ద్ధిధేను పూజా విధ్యన్ము
హోత్ ఇటీనెను. “రాజా! ఇపుపడు ద్ధిధేనువు విధానమును వినుము. ఆవు
పేడతో అలికిన నేలపై గోచరైమంత్ కొలత్తో పూవులతో ప్పటుగా ద్రభలు పరచ, లేడి
చరైమును, ద్రాభస్నమును ఉంచవలయును. ఏడు విధ్ములగు ధానయములపై పెరుగు
క్కండను చకకగా నిలుపవలయును. నాలుగవ వంతుతో బంగారు మొగముగల దూడను
చేయవలయును. వస్త్రముల జంటతో కపప పూవులతో గంధ్ముతో పూజించ,
మంచక్కలము, చకకని నడవడి, బుదిధ,ఓరుప, అంత్ర్షంద్రియ, బహిర్షంద్రియముల
నిగ్రహము కల బ్రాహైణ్యనక్క దానమీయవలయును. తోక ద్గారగా కూరుిండి
ఉంగరమును, క్కండలములను ప్పదుకలను, గొడుగును, స్మర్షపంచ “ద్ధిక్రామ్”
మొద్లగు మంత్రమును పఠంచుచు ద్ధిధేనువును స్మర్షపంప వలయును.
ఇటుీ ద్ధిధేనువును దానమొస్గి ఒకపూట పెరుగు భోజనముతో
గడుపవలయును. యజమానుడు ఒక దినమును, పుచుికొని బ్రాహైణ్యడు మూడు
రాత్రుల వరక్కను ఇటుీ పెరుగు భోజనముతో గడుపవలయును. ఇచుిచుండగా చూచన
వ్యరును పరమ పద్మున కరుగుదురు. వెనుక పదిత్రములవ్యరును, ముందు
పదిత్రములవ్యరును త్నతో ప్పటు మొత్తము ఇరువది యొకక త్రముల వ్యరు ప్రళయకాల
పరయంత్ము విష్ోలోకమును పందుదురు. దాత్యు, ఇపపంచువ్యడును పరమగత్త
కరుగుదురు. పెరుగు నదులు, ప్పయస్పు పంకములు కలచోటకి, మునులు, ఋష్లు,
సిదుధలు ఉండు తావునక్క ఈ ధేనుదానము చేసిన వ్యరరుగుదురు. దీనిని వినిపంచువ్యడు,
వినువ్యడును అశ్వమేధ్యాగ ఫలమును పంది విష్ో లోకమున కరుగును. (105)

263
శ్రీవరాహ మహాపురాణము
106 వ అధ్యాయము - న్వనీతధేను పూజా విధ్యన్ము
హోత్ ఇటుీ చెపెపను. “రాజా! వెని ఆవును గూర్షి శ్రద్ధతో వినుము. దానిని విని
మానవుడు స్రవ ప్పపముల నుండియు ముక్కతడగును. స్ంశ్యము లేదు. గోమయముతో
అలికిన భూమిపై గోచరైపు కొలత్లో నలీజింక చరైమును పరచ వెనిక్కండను శ్రద్ధతో
నుంచవలయును. అందు నాలావ భాగముతో దూడను చేయవలయును. శాస్త్రము
ననుస్ర్షంచ బంగారు కొముైలు, ముఖమును కూరపవలయును. మణ్యలతో ముత్యములతో
కనులను, బెలీముతో నోటని, చకెకరతో నాలుకను, పండీతో ద్ంత్ములను, పటుివస్త్రముతో
గంగడోలును చేయవలయును. వెనితో పదుగును, చెరక్కలతో కాళీను, రాగితో పరుదు
భాగమును, త్ప్టతో తోకను, ద్రభలతో రోమములను బంగారుతో కొముైలను, వెండి
గిటిలను అమర్షియ దానిని అయిదు రత్ిములతో కూరప వలయును. అనిి దిక్కకలలో
నాలుగు త్తలప్పత్రలను ఉంచవలయును. జమిలి వస్త్రములతో కపప గంధ్ పుషపములతో
అలంకర్షంచ అనిివైపుల దీపములను వెలిగించ బ్రాహైణ్యనక్క స్మర్షపంపవలయును.
అత్డు వేద్వేదాంగములను అధ్యయనము చేసిన వ్యడు, ఆహితాగిి, జితేంద్రియుడు
కావలయును, త్కికన ధేనువుల విషయములో చెపపన మంత్రములనే యిచటను
చదువవలయును. ‘మునుపు దేవదానవులు సాగరమును చలికినపుడు దివయమగు
అమృత్ముగా ఈ నవనీత్ము వెలువడినది. శుభమైనది. స్రవభూత్ములక్క ప్రీత్త
కలిగించునది. అటి ఓ నవనీత్మా! నీక్క నమసాకరము.’ ఇటుీ పలికి క్కటుంబముగల
బ్రాహైణ్యనక్క మంచ లక్షణములు గల వసుతవులతో ప్పటుగ వచి వ్యని యింటకి
చేరపవలయును. విప్రవరుయనక్క హవిషయమగు స్రస్మైన అనిమును పెటివలయును.
ధేనువు నిచుివ్యడు ఒక దినము, పుచుికొనివ్యడు మూడు దినములు ఆ భోజనమే చేసి
యుండవలయును. అటుీ ఈయబడుచుని గోవును చూచన వ్యడు స్రవప్పపములను
ప్పపుకొని శవసాయుజయమును పందును. వెనుక ముందు త్రముల పత్ృదేవత్లతోప్పటు
ప్రళయ కాలము వరక్క విష్ోలోకమున నివసించుచు. దీనిని వినువ్యడు
వినిపంచువ్యడునగు మానవుడు స్రవప్పపముల నుండియు విశుదుధడై విష్ోలోకమున
ప్రత్తషుగాంచును. (106)

264
శ్రీవరాహ మహాపురాణము
107 వ అధ్యాయము - లవణధేను పూజా విధ్యన్ము
హోత్ ఇటుీ చెపెపను. “రాజా! లవణధేనువును గూర్షిచెపెపద్ను. వినుము.
అలికిన నేలపై జింకచరైము, ద్రాభస్నములపై పదునారు క్కంచాల ఉపుపతో ఆవు
రూపమును చేయవలయును. నాలుగు త్తములతో దూడను చేయవలయును.
చెరక్కగడలతో కాళ్తళ చేయవలెను. బంగారము ముఖము, కొముైలు, వెండిగిటిలు,
బెలీపునోరు, పండీ ద్ంత్ములు, చకెకర నాలుక, గంధ్పు ముక్కక, రత్ిము కనుిలు, ఆక్కల
చెవులు,మంచ గంధ్పు కొముైలు, కడుపు, వెనిపదుగు, త్ప్టతోక, రాగి పరుదులు,
ద్రభపు రోమములుగల ఆవును కలిపంవలయును. ప్పలుపతుక్కటక్క రాగిప్పత్రను
ఉంచవలయును. ఘంటలతో ఆభరణములతో అలంకర్షంపవలయును. మంచ వ్యస్నగల
పూవులతో ధూపములతో విధి ప్రకారము పూజించ జమిలి వస్త్రములు కపప బ్రాహైణ్యన
కొస్గవలయును. గ్రహణము, స్ంక్రాంత్త, వయతప్పత్ము, అయనము, నక్షత్ర గ్రహపీడా
స్మయములు అనువ్యనిలో ఈ దానము చేయవలయును. లేదా ఎపుపడైనను
చేయవచుిను.
మంచ నడవడి, క్కలము, బుదిధ,వేద్వేదాంగముల ప్పండిత్యము, వేద్విద్య,
అగిిహోత్ర నితాయరిన కల బ్రాహైణ్యనక్క, ముఖయముగా ఇత్రులయెడ మత్సరబుదిధ
లేనివ్యనికి, ఈ గోవు నొస్గవలయును. గొడుగు, చెపుపలు, ఉంగరము, క్కండలములు,
ద్క్షిణ, శాలువ అనువ్యనిని వస్త్రముల జంటతో కపప యొస్గవలయును. “ఓయి విప్రా! ఈ
కామములను పదుక్క గోవును శుభమైన దానిని గ్రహింపుము. త్ల్లీ! రుద్రరూప్ప! నీక్క
నమసాకరము. నా వ్యంఛలనిింటతో ననుి భర్షంపుము. నీవు స్రవభూత్ములలో
మికికలిగా విరాజిలుీచునాివు. స్రవదేవత్లు నీక్క నమస్కర్షంతురు. నీవు కామములను
తరుి ధేనువు. లవణధేనూ! నీక్క నమసాకరము.” లవణధేను దాత్ ధేనువు నొస్గి
లవణమును మాత్రము త్తని, త్కికనయనిింటని వద్లి ఒక దిన ముండవలయును.
పుచుికొని విప్రుడు మూడు రోజులు లవణభోజియై యుండవలయును. వేయియో నూరో
బంగారుకాసులు త్న శ్కిత ననుస్ర్షంచ ద్క్షిణ నొస్గవలయును.
శ్ంకరుడుని భూమికి దీనివలన అరుగును. దీనిని భకితతో వినువ్యడును,
వినిపంచు వ్యడును, స్రవ ప్పపముల నుండి విడివడి రుద్రలోకమున కరుగును. (107)

265
శ్రీవరాహ మహాపురాణము
108 వ అధ్యాయము - కారాపస(ప
ీ ాతి ) ధేను పూజా విధ్యన్ము
హోత్ ఇటుీ చెపెపను. “రాజా! ప్రత్తత ఆవును గూర్షి వివర్షంచెద్ను. దాని నిచుిట
వలన నరుడు మికికలి శ్రేషుమగు ఇంద్రలోకమున కరుగును. విష్వము, అయనము,
స్ంక్రాంత్త పుణయకాలము, స్ంవత్సరాది, గ్రహణము అను స్మయములలో, గ్రహపీడలు
స్ంభవించనపుడు, పీడకలలు, ద్యయములు కనబడినపుడును పుణయస్ిలము నందును,
ఆవుల మంద్లునిచోటను, పవిత్ర స్ిలము నందును దీనిని చేయనగును. ఆవు పేడతో
అలికిన భూమియందు ద్రభలను పరచ దానిపై త్తలలను ఉంచ ఆ నడుమ ప్రత్తతతో చేసిన
ధేనువును నిలుపవలయును. వస్త్రములు, మాలయములు, గంధ్పు పూత్లు, నైవేద్యము,
ధూపము,దీపము మొద్లగువ్యనితో పగరులేనివ్యడై పూజింప వలయును. నాలుగు
బారువుల పత్తతతో చేయుట ఉత్తమ పద్ధత్త. అందులో స్గముతో మధ్యమ పద్ధత్త. ఒక
బారువుతో చేయుట అధ్మ పద్ధత్త. ధ్నవిషయములో లోభము పనికిరాదు. నాలుగవ
భాగముతో దూడను చేయవలయును. బంగారు కొముైలతో, వెండి గొర్షజలతో,
పెక్కకపండీ ద్ంత్ములతో రత్ిములు కడుపున ఉండునటుీగా ధేనువును తరపవలయును.
ఇటుీ అనిియు నిండుగా నుండునటుీ ఆవును రూపందించ శ్రద్ధతో కూడినవ్యడై ఆ
(కారాపస్) ప్రత్తతధేనువును మంత్రములతో ఆవ్యహనము చేయవలయును. ద్రభలు
చేత్దాలిి పవిత్రుడై శ్రద్ధగలవ్యడై దానమంత్రములతోప్పటు మునుపట విధానమును
చేయవలయును. ‘దేవ! నీవు లేక దేవగణములు' లేవు. ననీి స్ంసారమనెడు స్ముద్రము
నుండి ఉద్ధర్షంపుము - అని పలుకవలయును. (108)
109 వ అధ్యాయము – ధ్యన్ాధేను ద్వన్మాహాతమాము
హోత్ పలికెను. రాజా! ఉత్తమమగు దానమాహాత్ైయమును వినుము. దీనిని
స్ంకీర్షంచన మాత్రమున ప్పరవతదేవి స్ంతోషమందును. విశేష్టంచ విష్వము నందును.
ఆయన నందును కారీతకమాస్ము నందును ఇది వినవలయును.
అందువలన ఇపుపడు ధానయధేనువు (వడీతో చేసిన ఆవు.) దాన పద్ధత్తని
చెపెపద్ను. దీనిని ఇచినచో ప్పపములు అనిింట నుండి విముక్కతడై రాహువు వద్లిన
చంద్రునివలె కాంత్తమంతుడై శోభలుీను. పది ఆవులను దానము చేయుటవలన కలగు
ఫలమంత్టని ధానయధేనువు నొస్గు నరుడు పందును. ఆవుపేడతో అలికిన నేలపై

266
శ్రీవరాహ మహాపురాణము
త్తరుపదిక్కకనక్క కంఠభాగము ఉండునటుీగా నలీలేడి చరైమును ఉంచవలయును.
దానిపై వస్త్రములతో కూడిన ధానయధేనువును నడుమ ఉంచ వేద్నాద్ములతో మంగళ
వ్యద్యములతో ప్పటుగ పూజింపవలయును. నాలుగు క్కంచములతో చేయు ధేనువు
ఉత్తమం. అందు స్గమైనచో మధ్యమము, ధ్నము విషయమున వంచన చేయరాదు.
ఆవులో నాలుగవ భాగముతో దూడను కూరపవలయును. బంగారముతో కొముైలు,
వెండితో గిటిలు,గోమేధికముతో కడుపు, అగరు చంద్నముతో నాసిక, ముత్యములతో
ద్ంత్ములు, నేయి వెనిలతోముఖము, మంచ ఆక్కలతో చెవులు, కంచుప్పత్ర, చెరక్క
గడలతో ప్పద్ములు, పటుిబటితో తోకను కూర్షి స్రవవిధ్ములగు పండీను, రత్ిములను
స్మీపమున ఉంచవలయును. ప్పదుకలు,చెపుపలు, గొడుగు,ప్పత్ర, మంచ భోజనములను
ఏరపరుపవలయును.
ఇటుీ అనిియు చకకగా ఏరపరచ దీప్పరిన మొద్లగునవి కూరుికొనవలయును.
పుణయకాలము రాగా సాినము చేసి, తెలీని వస్త్రములు తాలిి గృహసుి మంత్రములను
చదువుచు మూడు మారులు ప్రద్క్షిణము త్తరుగవలయును. “మహానుభావ్య! వేద్వేదాంగ.
విశారదా! దివజోత్తమా! విప్రా! నీవు నా ఉపకారమునకై ఈ ఆవును గ్రహింపుము.
దీనివలన భగవంతుడు, దేవదేవుడు, మధుసూద్నుడు నా విషయమున ప్రీత్తనందుగాక త్ల్లీ
ధానయలక్ష్మి! నీవు గోవిందుని యందు లక్ష్మివి. అగిియందు సావహవు. ఇంద్రుని యందు
శ్చవి. శవుని విషయమున గౌర్షవి. బ్రాహైణ్యని యందు గాయత్రివి, చంద్రుని యందు
వెనెిలవు. రవియందు ప్రభవు. బృహస్పత్త యందు బుదిధవి. మునుల యందు ఉత్తమమగు
మేధ్వు. ఇటీని ప్రశ్సితకెకికత్తవి. అందువలన నీవు స్రవమయివి. ధానయరూపమునా నెలకొని
ఉనాివు.” ఇటుీ పలికి ఆ ధేనువుక్క ప్రద్క్షిణించ బ్రాహైణ్యనికి క్షమాపణము చెపుపకొని
దానమొస్గవలయును. స్మస్తమైన పృథ్వవి ఎంత్యో, స్మస్తమగు వసుతరత్ిము
లెంత్టవియో వ్యని ననిింట నిచిన పుణయముతో వ్రీహిధేనువు నిచిన ఫలము
స్మానమగును. లేదా అధికమగును. అందువలన రాజా! భుకిత ముక్కతలనెడు ఫలముల
నొస్గు ఈ ధానయధేనువును దానమీవలయును. దీనివలన ఈ లోకమున సౌభాగయము,
ఆయువు, ఆరోగయము పెంపందును. సూరుయనికాంత్త వంట కాంత్త కలదియు, చరుగంటల
రత్ిముల మాలలు కలదియు అగు విమానముతో, అపసరస్లు కొనియాడుచుండగా

267
శ్రీవరాహ మహాపురాణము
అత్డు శవమందిరమున కరుగును. జనై స్ైరణమునింత్ కాలము స్వరామున ప్రసిదిధ
పడయును. పమైట స్వరాము నుండి దిగివచి జంబూదీవపపత్త అగును. ఇటుీ శవుని
ముఖము నుండి వెలువడిన వ్యకయమును విని స్రవప్పపములు పోగా విశుద్ధమైన
ఆత్ైకలవ్యడై రుద్రలోకమున ప్రత్తషునొందును. (109)
110 వ అధ్యాయము - క్పిలాధేను ద్వన్ మహిమ
పమైట మరల హోత్ ఇటుీ పలికెను. ఇక ఇటుపై ఉత్తమయగు కపలాధేనువును
గూర్షి చెపెపద్ను. దాని దానమువలన నరుడు అత్యంత్ శ్రేషుమగు విష్ోలోకమును
పందును. మునుపు చెపపన విధానముతో దూడతో కూడిన కపల ధేనువును, అనిి
అలంకారములు, అనిి రత్ిముల కల దానిని దానము చేయవలయును. కపలధేనువు
త్లయందు, కంఠమునందును బ్రహై ఆదేశ్ము వలన స్రవతరధములు నెలకొని ఉండును.
ఉద్యమునలేచ మానవుడు కపలావు మెడ నుండియు, త్ల నుండియు జార్షన నీటని
భకితతో త్లకదుదకొనుచు శుచయైన, ఆ పవిత్రజలము వలన అపపటకపుపడు మాడిన
స్రవప్పపములు కలవ్యడగును. ముపపదేండుీ చేసిన ప్పపమును కూడ, అగిి కటెినువలె,
కాలిివేయును. ఉషుఃకాలమున లేచ కపల గోవులక్క ప్రద్క్షిణము చేయు నరుడు. ఓ
భూదేవి! భూమికి ప్రద్క్షిణము చేసినవ్యడగును. శ్రద్ధతో కూడిన ఒక ప్రద్క్షిణము చేత్ పది
జనైములలో చేసిన ఆత్ని ప్పపము నశంచును. స్ంశ్యము లేదు. కపలగోవు
మూత్రముతో సాినముచేసిన మానవుడు మికికలి పవిత్రుడగును. గంగ మొద్లగు
తరిములందు సాినము చేసిన వ్యడగును. ఆ ఒకక సాినము మంచ భావముతో చేసిన
నరుడు పుటినది మొద్లుకొని చేసిన స్రవప్పపముల నుండి విముక్కతడగును. స్ంశ్యము
లేదు. వేయిగోవులను ఇచుివ్యడును, ఒకక కపలధేనువు నిచుివ్యడును స్మానమేయని
లోక పతామహుడగు బ్రహై మునుపు నొకికచెపెపను.
గోవుల ఎముకలను కాలపరాదు. చచిన ఆవు వ్యస్నను నిందింపరాదు. ఆ
వ్యస్నను గ్రహించనంత్వరక్క ఆత్డు పుణయములతో నిండిపోవును. గోవులను గోక్కట
ఉత్తము కారయము. అటేీ గోవులను పెంచుట మంచది. వ్యనికి భయము, రోగము
కలిగినపుడు రక్షించుట నూరావులను దానము చేయుటతో స్మానము. ప్రత్తదినము
ఆకలిగల ఆవులక్క గడిడ నీరు ఇచుి ఉత్తమ మానవుడు గోమేధ్ము చేసిన ఫలమును

268
శ్రీవరాహ మహాపురాణము
పందును. అటివ్యడు పెక్కక విధ్ములగు దివయవిమానములతో చుటుి నుని కనయలతో
మంచ గంధ్ములతో సేవలు కొనుచునివ్యడై అగుిలవలె వెలిగిపోవుచుండును. బంగారు
వనెితో గోరోచన వరోము కలిసినది మొద్టది. పసుపు ఎరుపులు కలిసినది రండవది.
ఎర్రని కనుిలు కలది మూడవది. బెలీము రంగు కలది నాలుగవది. పెక్కక రంగులుకలది
అయిద్వది. తెలుపుగోరోజనమువనెిలుకలది ఆరవది. తెలుపు గోరోచనముల వనెిల కల
కనుిలు కలది ఏడవది. నలుపు గోరోచనముల వనెిలు కలసినది ఎనిమిద్వది. తెలుపు
ఎరుపుల కలయికకలది తొమిైద్వది. తోకయందు గోరోజన వరోముకలది పదియవది.
గిటిల యందు తెలుపుకలది పదునొకండవది. వనిలో అనిి లక్షణములు కలది గొపపది.
అనిి లక్షణములు కలదియు స్రావలంకారములతో చూడ ముచిట అయినదియు అగు
గోవును బ్రాహైణ్యనక్క స్మర్షపంపవలయును. గోవులు భుకితని ముకితని ఇచుినవి. వ్యని
దానము చేసినవ్యడు విష్ోలోకమున కరుగును. (110)
111 వ అధ్యాయము - క్పిలామహిమాను వర
ణ న్ము
హోత్ ఇటుీ పలికెను. మహారాజా! ఇటుపై వరాహదేవుడు భూదేవికి మునుపు
చెపపన ఉభయ ముఖయములు అనగా పరము, ఇహములగు ధ్రైములను చెపెపద్ను అది నీ
పుణయఫలమును అగును.
ధ్రణి ఇటుీ అనెను. “ప్రభూ! నీవు మునుపు కపలను స్ృజించత్తవి. ఆ
హోమధేనువు ఎలీవేళల పుణయ అయినదిగా తెలియద్గినది. దానికెనిి లక్షణములు? ఓ
జగదుారూ! మాధ్వ్య! స్వయంభువు స్వయముగా ఎనిివిధ్ములగు కపల గోవులను
వకాకణించెను? ఈనుచుని కపలను దానము చేయుట వలన కలుగు పుణయమెటిది ? దీనిని
స్విస్తరముగా వినగోరుచునాిను”.
వరాహదేవుడు ఇటుీ పలికెను. “భద్రురాలా! త్త్తవపూరవకముగా చెపెపద్ను
వినుము. ఇది పవిత్రమైనది. ప్పపములను నశంపజేయునది. దీనిని విని స్రవప్పపముల
నుండియు మానవుడు ముక్కతడగును స్ంశ్యము లేదు. వరాననా! అగిిహోత్రము
కొరక్కను, యజిము కొరక్కను స్రవతేజసుసలను పైకి తెచి బ్రహై మునుపు కపలను
స్ృజించెను. వసుంధ్రా! కపల పవిత్రములలో పవిత్రము, మంగళములలో మంగళము
పుణయములలో పుణయము. త్పసుసలలో మినియగు త్పసుస, వ్రత్ములలో ఉత్తమమగు

269
శ్రీవరాహ మహాపురాణము
వ్రత్ము. దానములలో ఉత్తమమగు దానము. నిధులలో ఇది త్రగిపోనిది.
భూమియందుగల స్రవతరిములతో, అంద్రక్క తెలియరాక్కండు పవిత్ర స్ిలములతో, స్రవ
పవిత్రములతో, స్రవలోకముల పుణయములతో ఇది సాటయగును. బ్రాహైణ్యలు
సాయంకాలములలో ప్రాత్ుఃకాలములలో చేయు అగిిహోత్రములను కపలగోవు
నేత్తతోగాని, పెరుగుతోగాని, ప్పలతోగాని అర్షింపవలయును. పెక్కక విధ్ములగు
మంత్రములతో ఎలీవేళల అగిిహోత్రములను పూజించు వ్యరును, మికికలి భకితతో
అత్తధులను అర్షించువ్యరును అగు ఉత్తమ బ్రాహైణ్యలు సూరుయని వంట వనెికల
విమానములలో విహర్షంతురు. మునుపు బ్రహై సూరయమండలము నడుమ, గోరోచనము
రంగు కనుిలు గలదియు, స్రవసౌఖయములను ప్రసాదించునదియు, సిదిధబుదుధల
ననుగ్రహించునదియు, అనంత్రూపములు గలదియునగు కపలధేనువును నిర్షైంచెను.
వరాననా! ఈ కపలలు పదునొకండు విధ్ములు, ఇవి యనిియు గొపప మహిమ
కలవి. త్ర్షంపజేయునవి. స్ంశ్యము లేదు. నదీస్ంగములలో దానములక్క
ప్రశ్స్తములయినవి. ప్పపము ననిింటని పోకారుినవి. అగిిపుచి (అగిివంట తోక కలది)
అగిిముఖ (అగిివంట ముఖము కలది) అగిిలోమ (అగిి వంట వెంట్రుకలు కలది),
అనలప్రభ (అగిివంట కాంత్త గలది) ఆగేియి (అగిి లక్షణములు కలది) సువరాోఖయ
(బంగారువంట వనెి కలది) అని కపలలో పెక్కక విధ్ములైనవి కలవు.
కపలను కైకొని ఇషిము వచినటుీ ప్పలు పండుకొని త్ప్వు శూద్రుడు
దివజులంద్రక్క పనికిరాని వ్యడు. అత్డు చండాల స్ద్ృశుడు. కావున శూద్రునినుండి
విప్రుడు కపల గోవులను దానము పుచుికొనరాదు. వ్యనిని క్కకకలనువలె దూరముగా
తొలగించ వలయును. ఆ విధ్ముగా కపలలను పీక్కకొని బ్రదుక్క ప్పపకరుైలగు
శూద్రులను పరవ స్మయములలో విడిచ పెటివలయును. వ్యర్షతో మాట్టడరాదు. వ్యర్ష
నుండి దానములు కొనరాదు. కపలాక్షీరమును ఎంత్కాలము త్ప్వుదురో అంత్కాలము
వ్యర్ష తాత్లు పురుగు మటిమలమును త్తనుచుందురు. కపలగోవుల ప్పలు, నెయియ, వెని
అనువ్యనితో జీవనము పుచుివ్యర్ష గత్త యెటిదో వినుము. కపలగోవులపై ఆధారపడి
బ్రదుక్కవ్యరు క్రూరులై రౌరవ నరకమున కరుగుదురు. అందు నూరుకోటీ ఏండుీ
ప్పత్కమనుభవింతురు. కొంత్ కాలమునక్క దాని నుండి విముక్కతలై క్కకక కడుపున

270
శ్రీవరాహ మహాపురాణము
కరుగుదురు. అటుపై బురద్లో పురుగై పుటుిదురు. మలసాినములలో పరమ
దురావస్నగలచోట ప్పపష్ులు పుటుిచుందురు. నాశ్ము పందుచుందురు. విదావంసుడగు
బ్రాహైణ్యడు అటివ్యర్ష నుండి దానము పుచుికొనిచో అది మొద్లు మలము తుదిగా గల
నరకములలో వ్యని పత్రులు పడియుందురు. అటి విప్రునితో ఎవవడు పలుకరాదు. ఒక
ఆస్నముపై కూరుిండరాదు. వ్యడు యజిమున దూరముగా విడువద్గినవ్యడు. ఒకవేళ
మాట్టడినచో, ఒక ఆస్నమున కూరుినిచో ప్రయత్ిముతో ప్రాజాపత్యమును
ప్రాయశిత్తమును చేసికొనవలయును. అపుపడా దివజుడు శుదుదడగును. ఒక కపలను
దానము చేయుట వేయిరటీ ఫలిత్మును నింపును. కోటీకొలదిగా విస్తర్షంచన అనేక
దానముల స్ంగత్త చెపపనేల?
వేద్ము చకకగా చదువుకొనివ్యడు, ద్ర్షద్రుడు, మంచ నడవడికలవ్యడు, అగిి
హోత్రములను నిత్యము అర్షించువ్యడు అగు బ్రాహైణ్యనక్క ఈనమోసిన కపలధేనువును
రక్షించ, ఈనుచుండగా దానమీవలయును. బిడడడు పుటుిచుండగా ముఖము యోనియందు
కనపడుచుండగా ఇంకను గరభమును పూర్షతగా వద్లకముందు, అటి ఆవును పృథ్వవిగా
తెలియద్గును. కపలగోవును దానమొస్గువ్యరు,దూడతోప్పటు ఆ ఆవునక్క
ఎనిిరోమములు కలవో, ఆ గరభపు నీట కంటుకొని ఎనిి ధూళ్లకణములు కలవో అనిి కోటీ
వరిములు బ్రహైవేత్తలు కొలుచుచుండగా బ్రహై లోకమున నివసింతురు. బంగారు
కొముైలు, వెండిగిటిలు గల కపలధేనువును సువరోముగాని వెండిని గాని ద్క్షిణగా ఇచి
తోక ద్గార నీటని వద్లి దానము చేయుచునాినని పలుకవలయును. అటివ్యడు
స్ముద్రముతో వనములతో కొండలతో అడవులతో కూడినదియు, రత్ిములతో నిండి
నదియు అగు భూమిని దానము చేసినవ్యడగును. ఇందు స్ంశ్యము లేదు.
భూదానముతో స్మానమగు ఈ దానముతో నరుడు ఆనంద్మొంది త్న పత్ృదేవత్లతో
ప్పటు విష్ోవు అను పేరుగల పరమపద్మున కరుగును.
బ్రాహైణ్యని సొముై దొంగిలించనవ్యడు, గోవును చంపనవ్యడు, భ్రూణహత్య
చేసినవ్యడు (భ్రూణము = గరభములోని శశువు) కొంపలు త్గులబెటినవ్యడు, మహా
ప్పత్కములు చేసినవ్యడు, వంచక్కడు, బ్రహై జాినులను నిందించువ్యడు,ధ్రైమును
దూష్టంచువ్యడు- ఇటి వ్యరంద్రు కపలగోవు దానముచేత్ శుదిద పందుదురు.

271
శ్రీవరాహ మహాపురాణము
'ఉభయముఖ' అని ప్రసిదిధగల కపలను గొపప ధ్నముతో కూడినదానిని దానమొస్గువ్యడు
ఆ దినమున ప్పయస్ముగాని ప్పలుగాని ఆహారముగా కొని ఉండవలయును.
(ఉభయముఖ - ఈనుచుని ఆవు) వేయి కాసులుగాని, అందుస్గముగాని, దానిలో
స్గముగాని, నూరుగాని, ఏబదిగాని, దానిలో స్గము కాని ద్క్షిణగా ఒస్గవలయును.
విత్తము విషయమున వంచన పనికిరాదు. “ఈ కపల ధేనువును గ్రహింపుము. ననుి
భయము నుండి కాప్పడుము. వంశ్ము వృదిధ పందుటకై ఈ దానము చేయుచునాిను
నాక్క శుభమును కలిపంపుము” - అని దాత్ పలుకవలయును. “ధేనూ! క్కటుంబము
కొరక్క ప్రతేయకించ నినుి గ్రహించుచునాిను. రుద్రాంగా! నీక్క స్వసితయగు గాక!
నమసాకరము!” (రుద్రాంగ- రుద్రుని అంగము అయినది.) “ఓంద్గయసాతవ ద్ద్తు”
మొద్లగు మంత్రములను 'కో2దాత్' మొద్లగు మంత్రములను పఠంచ గ్రహించువ్యడు
దానమును కైకొనవలయును. త్రువ్యత్ దాత్ ఆ బ్రాహైణ్యని ఇంటకి పంప ఆవును ఆత్ని
యింటకి చేరపవలయును. ఇటుీ ఈనుచుని ఆవును ఇచుివ్యడు, ఏడు దీవపములతో
కూడిన భూమినంత్టని ఇచినవ్యడగును. స్ంశ్యము లేదు. చంద్రునితో స్మానమగు
ముఖము కలవ్యరు, బాగుగా కర్షగిన బంగారు వంట వనెి కలవ్యరును, గొపప ఖడాముల
వంట వ్యడియగు త్త్వము కలవ్యరును, స్నిని గుండ్రని నడుములు గల వ్యరును,
నిత్యజాగరూకత్ కలవ్యరును అగు దేవులు అత్నిని ఎలీవేళల సేవించుచు
త్తరుగుచుందురు.
ఉద్యమున లేచ భక్కతడు ఈ ధేనుకలపమును ఇంద్రియ నిగ్రహము కలవ్యడై
పవిత్రుడై చదివినచో, మూడు మారులు గోవునక్క ప్రద్క్షిణము చేసినచో స్ంవత్సరము
కాలము అత్డు చేసిన ప్పపము ఆ క్షణములో, గాలికి దుముై కొటుికొనిపోయినటుీ,
నశంచును. పవిత్రము, ఉత్తమముఅగు ధేనుకలపమును శ్రాద్ధకాలమున పఠంచనచో
చకకగా స్ంసాకరము పందిన ఆ అనిమును పత్ృదేవత్లు ప్రీత్తతో భుజింతురు.
అమావ్యస్య నాడు బ్రాహైణ్యల ముందు దీనిని పఠంచనచో ఆత్ని పత్ృదేవత్లు నూరేండుీ
త్ృపత పడుదురు. దీనిని శ్రద్ధతో నిత్యము వినువ్యనికి ఏడాది చేసిన ప్పపము ఆ క్షణమున
నశంచును. రాజా! శ్రీ వరాహ దేవుడు భూదేవికి చెపపన రహస్యము, పురాత్నము అయిన
ఈ ధేను మాహాత్ైయమును నేను నీక్క స్రవమును స్రవ ప్పపములను పోగొటుిదానిని

272
శ్రీవరాహ మహాపురాణము
చెపపత్తని. మాఘ మాస్ము శుకీపక్ష దావద్శ యందు త్తలధేనువు నిచుిచునివ్యడు నిండిన
కొర్షక లనిింటతో స్మృద్ధమైన విష్ో పద్మును పందును. శ్రావణమాస్మున శుకీపక్ష
దావద్శత్తథ్వ యందు సువరోముతో ప్పటు నిజం గోవును దానమీయవలయును. ఎపుపడైనను
అనిి విధ్ములైన గోవులను దానము చేయుట, స్రవప్పపములు అణచునటిది. భుకితని
ముకితని ప్రసాదించునటిది. ఈ స్రవము బహువిస్తరముగా ఒక రూపమున నీక్క
చెపపత్తని.లోక కరతయగు బ్రహై దీనికి అప్పరమైన ఫలమును నిరోయించెను. “రాజా! నీవు
ఆకలితో మికికలిగా పీడనొందుచునాివు. ఇపుపడు కార్షతకము నడచుచునిది. కావున
ఇపుపడు నీవు దానము చేయుము. ఈ బ్రహాైండము భూత్ములతో రత్ిములతో
ఓషధులతో, దేవదానవ యక్షులతో కూడి ఎలీవేళల స్రవ స్ంపద్లు కలిగియునిది. దీనిని
సువరోమయముగా, అనిి బీజములతో కూడినదిగా చేసి రత్ిములతోప్పటు కారీతక
దావద్శనాడు, లేదా పూర్షోమనాడు భకితతో గురువైన పురోహితునక్క స్మర్షపంపవలయును.
అటుీ చేసినవ్యడు బ్రహాైండము కడుపులో నుని భూత్ములనిింటని దానము
చేసినవ్యడగును. స్ంగ్రహముగా చెపపత్తని. వేలకొలది మేలైన ద్క్షిణలతో యజిములు
చేయువ్యడును బ్రహాైండములో ఒక భాగమును మాత్రమే ఇచినవ్యడగును. ఇక ఈ
స్మస్తమైన బ్రహాైండమును అర్షించు నరుడు యజించుట, హోమము, దానము,
అధ్యయనము, కీరతనము చేసినవ్యడే యగును.
ఇది విని రాజు హేమక్కంభమును బ్రహాైండముగా కలిపంచ విధిపూరవకముగా
దానిని ఋష్టకర్షపంచెను. నిండిన స్రవమైన కోర్షకలు కలవ్యడై ఆ రాజు స్వరామున కర్షగెను.
కావున ఓ రాజేంద్రా! నీవును అది యిచి సుఖము కలవ్యడగుము. వసిష్ుడిటుీ పలుకగా ఆ
రాజు అటేీ కావించెను. దుుఃఖము లేని పరమసిద్ధ పద్మునక్క ఏగెను.
ఓ వరారోహా! అనిి కోర్షకలను తరుి ఈ వరాహ స్ంహిత్ అను పేరు గల
దానిని నీక్క చెపపత్తని. ఇది స్రవ ప్పత్కములను నాశ్నము చేయునది. ఇది మొద్ట
స్రవజుిడగు పరమేశ్వరుని నుండి బయలుదేర్షంది. అత్ని వలన బ్రహై తెలిసికొనెను.
అత్డు త్న క్కమారుడు మహాతుైడునగు పులసుతయన కొస్గెను. పులసుతయడు మహాతుైడగు
భారావునక్క ఇచెిను. అత్డును త్న శష్యడగు ఉగ్రున కొస్గెను. అత్డు మునికి ఇచెిను.
ఈ పరంపర ఇటుీగా చెపపబడినది.

273
శ్రీవరాహ మహాపురాణము
ఇది పూరవ కలపమున చెపపబడిన స్ంబంధ్ము. ఇపుపడు రండవ స్ంబంధ్మును
వినుము. నేను స్రవజుని వలన పందిత్తని, నానుండి నీవు గ్రహించత్తవి. నీ నుండియు
త్పసుసతో కూడిన కపలుడు మునిగువ్యరు తెలిసికొందురు. క్రమముగా వ్యయసుని వలన
ఇది లోకమునక్క తెలియగలదు. రోమహరిణ్యడను వ్యడు అత్నికి శష్యడగును. అత్డు
దీనిని యథాత్థముగా శౌనక్కనక్క చెపెపను. ద్మవప్పయనుడను గురువు పదునెనిమిది
పురాణము లెర్షగినవ్యడు. బ్రహైము, ప్పద్ైము, వైషోవము, శైవము, భాగవత్ము,
నారదీయము, మారకండేయము, ఆగేియము, భవిషయము, బ్రహైవైవరతము, లైంగము,
వ్యరాహము, సాకంద్ము, వ్యమనము, కౌరైము, మాత్సయము, గారుడము, బ్రహాైండము
అనునవి అష్ట్రిద్శ్ పురాణములు.
భూదేవ! కారీతక దావద్శనాడు భకితతో దీనిని నిరవహించువ్యడు అపుత్రుడైనను
త్పపక పుత్రుని పందును. భూదేవ! ఎవనియింట ఈ స్ంహిత్ వ్రాయబడునో,
పూజింపబడునో ఆ యింట నారాయణ దేవుడు స్వయముగా నిలిచయుండును. ఈ
శాస్త్రమును వద్లక భకితతో చదువువ్యడు, విని పూజించువ్యడును స్నాత్నుడగు విష్ోవును
పూజించువ్యడగును. ధ్రాదేవ! గంధ్ములతో, పూవులతో, వస్త్రములతో, బ్రాహైణ
స్ంత్రపణలతో శ్కితననుస్ర్షంచ గ్రామములతో రాజవ్యచక్కని పూజింపవలయును. ఈ
వరాహమను పేరుగల శాస్త్రమును చదివి, పూజించ మానవుడు ప్పపము లనిింట నుండి
పూర్షతగా విముకిత పంది విష్ో సాయుజయమును పందును. (111)
112 వ అధ్యాయము - భూదేవీక్ృత విషు
ణ వర
ణ న్ము
ఓం శ్రీ వరాహదేవునక్క నమసాకరము. ఓం బ్రహైక్కమారుడగు
స్నతుకమారునక్క నమసాకరము. ల్లలగా భూమిని ఉద్ధర్షంచన వరాహసావమికి
నమసాకరము. అటెీతుతనపుపడు ఆత్ని గిటిల నడుమ చకికన మేరు పరవత్ము ఖణఖణ
లాడినది. ఆ దేవుడు భూమిని మంచమాటలతో సాంత్వన పరచన పమైట
స్నతుకమారుడు ఆక్షేత్రమున భూదేవిని చూచ స్వసిత పుణాయహవ్యచనము గావించ
వసుంధ్రతో “భూదేవ! ఎవనిని చూచ నీవు పంగిపోవుదువో, నీవు ఎవనిని
చేరుకొందువో, ఆ విష్ోవు నినుి కొనిపోవునపుడు నీవు చూచన అదుభత్మెయయది?” అని

274
శ్రీవరాహ మహాపురాణము
పలికెను. నీవు విష్ో ముఖము నుండి వినిన దానిని త్త్తవముతో చెపుపము.” అనగా ఆ
బ్రహై క్కమారుని మాట విని భూదేవి ఇటుీ పలికెను.
విప్రవరా! నేను ఆ మహానుభావుని అడిగిన రహస్యమేదియో, అత్డు నాతో
చకకగా పలికిన పలుకేదియో ఆ ధ్రైపు గొపప మహిమను, గ్రహింపద్గిన దానిని
చెపెపద్ను. వినుము. భగవంతుడు వకాకణించన ధ్రైములలో మికికలి రహస్యమైన దానిని
చెపుపచునాిను. అది స్ంసారము నుండి విముకిత కలిగించునటిది. ఆ ప్రభువు, విష్ోభక్కతన
కేది కారయమో, ఏది మికికలి శ్రద్ధతో చేయద్గినదియో, ధ్రైము లనిింటలో వ్యయపంచ
నిశ్ియమైనదేదో, మికికలి రహస్యమైనదేదో, స్నాత్నమగునదేదో అటి పరమ ధ్రైమును
వకాకణింపగా నేను వింటని.
అంత్ భూదేవి మాటలు విని మహాతాపసుడు, బ్రహైపుత్రుడు అగు
స్నతుకమారుడు కోకాదిశ్ముఖ తరిమువైపు చూచ అచటనుని తాపసులు, బ్రహై ఇంకను
ఆ స్మయమున అచటనునివ్యరు మొద్లగు వ్యర్షనంద్ర్షని అచటక్క రావించ యోగులలో
పరమప్రభువు పూతాతుైడుఅగు అత్డు భూదేవితో ఇటుీ పలికెను.
"వరాననా! భావించుటక్క అలవికాని ధ్రైమును నేను ముందు అడిగిత్తని.
దానిని చెపుపము”. అంత్ట అత్డి మాటవిని ఋష్ట పుంగవులక్క ప్రణమిలిీ మికికలి
ప్రీత్తనొందిన భూదేవి తయని పలుక్కలతో ఇటుీ పలికెను. “ఋష్లారా! మీరంద్రు
విష్ోముఖము వలన నేను వినిదానిని వినుడు” అని పలుకగా వ్యరు “అటేీ! నీక్క స్వసిత,
చెపుపము” అని పలికిర్ష. ఆమె ఇటుీ చెపెపను. చంద్రుడు, వ్యయువు లోకమున కానరావు.
సూరుయడు నక్షత్రములు రూపుమాసి పోయినవి. దిక్కకలనిియు మొదుదబార్ష పోయినవి.
ఏమియు తెలియరాక్కనిది. అచట గాలి వవదు. అగిి వెలుగదు. నక్షత్రములు
ప్రకాశంపవు. అచట ఏమియు తెలియరాదు. తారలు లేవు. రాశులు లేవు. అంశువులు,
నక్షత్రములు, గ్రహములు, క్కజుడు, శుక్రుడు బృహస్పత్త - ఎవవరు లేరు.
శ్ని, బుధుడు, ఇంద్రుడు, యముడు, వరుణ్యడు, ఇంకను త్కికన దేవత్లు
ఎవవరును లేరు. బ్రహై, విష్ో, మహేశ్వరులనెడు ముగుారు దేవులు త్పప మర్షయెవవరు
లేరు. అపుపడు భారముతో మికికలి వగచన భూదేవి బ్రహైను శ్రణ్యజొచెిను. మాధ్వుని
ఇలాీలగు ఆమె ఆ దేవునికడ కర్షగి దీనముగా ఇటుీ పలికెను.

275
శ్రీవరాహ మహాపురాణము
పృధివీకృత వరాహస్తితి
ప్రస్తద మమ దేవేశ ల్యకనాథ జగతపతే | భకాేయః శరణాయశచ ప్రస్తద మమ మాధ్వ ||

తవమాదితయశచ చనదశ
ా చ తవం యమో ధ్నదసుే వై | వాసవో వరుణశచస్మ అగిారామరుత ఏవ చ ||

అక్షరశచ క్షరశచస్మ తవం దిశో విదిశో భవాన |

మతిాః కూరోమ వరాహో2థ నారస్మంహో2స్మ వామనః |

రామో రామశచ కృష్ణణ2స్మ బుదధః కల్బకరమహాతమవాన ||

ఏవం యసయస్మ యోగేన శ్రూయతే తవం మహాయశః |

యుగే యుగే సహస్రాణి వయతీత్ యే చ సంస్మథత్ః ||

పృథివీవాయు రాకాశమాపో జ్ఞయత్థశచ పంచమమ |

శబద సపరశసవరూపో2స్మ రసో గన్దధ2స్మ న్ద భవాన ||

సగ్రహా యే చ నక్షత్ః కలాకాలముహూరేకాః |

జ్ఞయత్థశచక్రం ధ్రువశచస్మ సరవముదోయతతే భవాన ||

మాసః పక్షమహో రాత్రమృత్యః సంవతిరాణయపి |

ఋతవశచస్మ షణామసః షడ్రసశచస్మ సంయుతః ||

సరితః సగరాశచస్మ పరవత్శచ మహోరగాః |

తవం మేరురమందరో విన్దధా మలయో దరుద రో భవాన ||

హిమవానిా షధ్శచస్మ చక్రో2స్మ చ వరాయుధ్ః |

ధ్నంష్ఠ చ పినాక్త2స్మ యోగః సంఖోయ2స్మ చోతేమః ||

పరమపరో2స్మ ల్యకానాం నారాయణపరాయణః |

సంక్షిపేం చైవ విసేరో గోపాే క్షేపాే చ వై భవాన ||

యజోనాం చ మహాయజ్ఞో యూపానామస్మ సంస్మథతః |

వేదానాం సమవేదో2స్మ యజురేవదో వరానన ||

ఋగేవదో2థరవ వేదో2స్మ సంగోపాంగో మహాదయతే |

276
శ్రీవరాహ మహాపురాణము

గరినం వరషణం చాస్మ తవం వేధా అనృత్నృతే ||

అమృతం సృజస్త విష్ణణ యేన ల్యకానధారయత |

తవం ప్రీత్థ సేాం పరా ప్రీత్థః పురాణః పురుష్ణ భవాన ||

ధ్యయయధ్యయయం జగతిరవం యచచ క్ంచిత ప్రవరేతే |

సపాేనామపి ల్యకానాం తవం నాథసేాం చ సంగ్రహః ||

తవం చ కాలశచ మృత్యయశచ తవం భూతో భూతభావనః |

ఆదిమధాయనేరూపో2స్మ మేధా బుదిధః సృత్థరభవాన ||

ఆదితయ సేాం యుగావరేః స చ పంచమహాతపాః |

అప్రమాణప్రప్రమేయో2స్మ ఋషీణాం చ మహానృష్ఠః ||

ఉగ్రదణడ శచ తేజస్తవ హ్రీరలక్షీీరివజయో భవాన |

అననేశచస్మ నాగానాం సరాపణామస్మ తక్షకః|

ఉదవహః ప్రవహశచస్మ వరుణో వారుణో భవాన ||

క్రీడావిక్షేపణశచస్మ గృహేష్ణ గృహదేవత్ః |

సరావతమకః సరవగతో వరధన్ద మాన ఏవ చ ||

సఙ్గసాే ం విదయతీనాం చ విదయత్నాం మహాదయత్థః |

యుగో మనవనేరశచస్మ వృక్షాణాం చ వనసపత్థః ||

అణణ జ్ఞదిభజి స్తవదానాం జరాయూణాం చ మాధ్వ |

శ్రదాధస్మ తవం చ దేవేశ దోష్ట్న హనాే2స్మ మాధ్వ ||

గరుడో2స్మ మహాత్మనం వహస్త తవం పరాయణః |

దనుద భిరేామిఘోషశచ ఆకాశగమన్ద భవాన ||

జయశచ విజయశచస్మ గృహేష్ణ గృహదేవత్ః | సరావతమకః సరవగత శేచతన్ద మన ఏవ చ ||

భగసేాం వృషల్బంగశచ పరసేాం పరమాతమకః | సరవభూతనమసకరోయ నమో దేవ నమోనమః |

మాం తవం మగాామస్మ త్రాత్యం ల్యకనాథ ఇహారహస్మ || (112.25-47)

277
శ్రీవరాహ మహాపురాణము
“దేవేంద్రా! పతామహా! భారము పీడింపగా నేను పరవత్ములతో అడవులతో
ప్పటుగా మునిగి పోయిత్తని. ననుి త్ర్షంపజేయుము. భూదేవి మాట విని
లోకపతామహుడగు బ్రహై ముహూరతకాలము ధాయనములో నుండి భూమితో ఇటీనెను.
“వసుంధ్రా! ఇటి విషమ ద్శ్లో ఉని నినుి నేను ఉద్దర్షంపజాలను. లోకముల కెలీ
ప్రభువు, స్రవ దేవత్లక్క మిని, మొద్ట కరత, లోకేశుడు, విలుకాడు, మాయల పేటక అగు
నలీని దేవరను శ్రణ్య పందుము. మా యెలీరక్క ఏపని పడినను, మముైద్ధర్షంచుట
కాత్డే స్మరుిడు. నినుిద్దర్షంచునని మరల చెపపనేల? అంత్ కమలముల రేక్కలవంట
కనులు గలదియు, అనేకములగు ఆభరణములను తాలిినదియునగు ఆ భూదేవి
అనంత్శ్యనమున యోగనిద్రలో ఉని మాధ్వునికి చేతులు జోడించనదై ప్రార్షించెను.
ప్రభూ! నేను బరువుతో నునాిను. బ్రహైను శ్రణ్యజొచిత్తని. తాను అశ్క్కతడనని, ఆయన
నీవద్దక్క పంపెను.
“దేవదేవ్య! లోకనాథా! జగత్పత! నాపై ద్యజూపుము. భక్కతరాలను, శ్రణ్య
కోర్షత్తని. మాధ్వ్య! ననినుగ్రహింపుము. నీవు సూరుయడవు. చంద్రుడవు, యముడవు,
క్కబేరుడవు, ఇంద్రుడవు, వరుణ్యడవు, అగిివి, వ్యయువవు. నీవు అక్షరుడవు, క్షరుడవు.
దిక్కకలు, విదిక్కకలును నీవే.మత్సయము, కూరైము, వరాహము, నారసింహము,
వ్యమనుడు, రాముడు, కృష్ోడు, బుదుధడు, మహాతుైడగు కలిక అను అవతారములు
అనిియు నీవే. మహాకీర్షత శాలివగు నీవు ఇటీనేక విధ్ములుగా ప్రత్త యుగమును వేలువేలు
రూపములను, ఉనివ్యనిని, రానుని వ్యనిని యోగముతో ధ్ర్షంతువని మేము
వినుచునాిము. భూమి, వ్యయువు, ఆకాశ్ము, జలము, అగిి అనునవియు, శ్బదము,
స్పరశ, రూపము, రస్ము, గంధ్ము అనునవియు అనిియు మాక్క నీవే. గ్రహములు,
నక్షత్రములు, కలలు, కాలము, ముహూరతములు, జోయత్తశ్ిక్రము, ధ్రువుడు ఈ అనిింటని
నీవే ప్రకాశంపజేయుదువు. నెల,పక్షము, దినము, స్ంవత్సరము, ఋతువులు,
అయనములు, ఆరురస్ములు అనిియు స్మాహార రూపమున నీవే. నదులు,
స్ముద్రములు, పరవత్ములు, మహాస్రపములు,మేరువు, మంద్రము, వింధ్యము,
మలయము, దుగుారము - ఇవి యనిియు నీవే. హిమవంత్ము, నిషధ్ము, శ్రేషుమగు
ఆయుధ్మగు చక్రము, ధ్నుసుసలు, పనాకము నీవే. యోగమును, ఉత్తమమగు

278
శ్రీవరాహ మహాపురాణము
సాంఖయమును నీవే. నారాయణా! లోకముల పరంపరయు, పరాయణమును నీవే. స్ంక్షేప
స్వరూపము, విసాతర స్వరూపము నీవే. రక్షక్కడవు, భక్షక్కడవును నీవే. యజిములలో నీవు
మహా యజిపస్వరూపుడవు. నీవు యూపస్తంభములలో నెలకొని యునాివు. వేద్ములలో
సామవేద్ స్వరూపుడవు. యజురేవద్ స్వరూపుడవు. (యూపము - యజిపశువునుకటుి
స్తంభము.) అంగములతో, ఉప్పంగములతో కూడిన ఋగేవద్ము, అధ్రవవేద్ము నీ
స్వరూపములే. గరజనము, వరిణము నీవే. వేధ్, ఋత్ము, అనృత్ము అనునవి నీవే. విష్ణో!
ఈ లోకములనిింటని పటి నిలుపు అమృత్మును నీవు స్ృజించత్తవి. ప్రీత్తవి, పరమ ప్రీత్తవి
నీవే. నీవే పురాణపురుష్డవు. ధాయనింపద్గినది, త్గనిదియగు జగతుత స్రవము నీవే. ఏడు
లోకములక్క నాథుడవు నీవే. ఆ లోకముల స్ముదాయమును నీవే. నీవు కాల
స్వరూపుడవు. మృతుయవువు. భూత్స్వరూపుడవు. భూత్ములను ప్పలించువ్యడవు. ఆది
మధాయంత్రూపుడవు. మేధ్వు, బుదిధవి, స్ైృత్తవి. నీవు ఆదితుయడవు, యుగముల పరంపరవు.
అయిదు విధ్ములైన గొపప త్పసుసల స్వరూపమగు ప్రమాణముల కంద్ని స్వరూపము
కలవ్యడవు. ఋష్లలో మహర్షివి. నీవు భయంకరమగు ద్ండరూపుడవు. గొపప
తేజసుసకలవ్యడవు. హ్రీ, లక్ష్మి, విజయము నీవే, నాగులలో అనంతుడు, స్రపములలో
త్క్షక్కడు నీవే, ఉదావహము, ప్రవ్యహము అను తవ్రవ్యయు స్వరూపములు, వరుణ్యడు,
వ్యరుణము నీవే. నీవు క్రీడలలోని చైత్నయ స్వరూపుడవు, ఇండీలో గృహదేవతామూర్షతవి.
స్రావత్ైక్కడవు. స్రవగతుడవు, వృదిధ, మనిన నీ స్వరూపములే. మెరుపులలో అంగములు,
మెరుపులలోని మహాకాంత్తయు నీవే. యుగము మనవంత్రము నీవే. వృక్షములలో నీవు
వనస్పత్తవి. (వనస్పత్త = పూవులు లేక్కండ కాచెడు చెటుి.) మాధ్వ్య! గ్రుడుడ నుండి
పుటుినవి, పగులగొటుికొని వచుినవి, చెమటవలన పుటుినవి, గరభము నుండి పుటుినవి
అనువ్యనిలో నీవే యునాివు. నీవు శ్రదాధరూపుడవు. దోషములను పర్షమారుివ్యడవు. నీవు
గరుడుడవై మహాతుైడగు మాధ్వుని మోయుచునాివు. దుందుభ, రథము, చక్రముల
పట్టిల ఘోషతో ఆకాశ్మున ప్రవర్షతంచుచుందువు, జయ విజయులు, గృహదేవత్లు నీవే.
స్రావత్ైక్కడవు. స్రవగతుడవు. చేత్న, మనసుస నీవే. నీవు భగము, వృషము, లింగము,
పరుడవు, పరమాత్ైక్కడవు స్రవభూత్ములక్క నమస్కర్షంపద్గిన వ్యడవు. దేవ్య! నమసుస,
నమసుస, మునిగిన ననుి కాప్పడుటక్క లోకనాథా! నీవే స్మరుధడవు.

279
శ్రీవరాహ మహాపురాణము
ఈ సోతత్రము ఆదికాలమునక్క స్ంబంధించనది. అనిి ప్పపములను
హర్షంచునది. మంగళమైనది. ద్ృఢమైన వ్రత్ము గలిగి ఈ కేశ్వ సోతత్రమును పఠంచు
నరుడు స్రవరోగముల నుండియు స్రవబంధ్ముల నుండియు ముక్కతడగును. పుత్రులు
లేనివ్యడు పుత్రుని ద్ర్షద్రుడు ధ్నమును, భారయలేనివ్యడు భారయను,పత్తలేని పడత్త పత్తని
పందుదురు. రండు స్ంధ్యలలో ఈ మాధ్వ మహాస్తవమును పఠంచువ్యడు
విష్ోలోకమున కరుగును. విచారణ చేయపని లేదు. ఈ మహాసుతత్తని కేవలము అక్షరముల
రూపములలో నైనను చదువువ్యడు వేల స్ంవత్సరములు స్వరాలోకమున ప్రత్తష్టు పందును.
(112)
113 వ అధ్యాయము – భూమాత అడిగ్నన్ ప
ీ శ్ిలు
శ్రీవరాహదేవుడు ఇటుీ పలికెను. “మునులు, వేద్పండితులు మునిగువ్యరు ఇటుీ
చకకగా సుతత్తంచుచుండగా నారాయణ్యడు, దేవుడు, కేశ్వుడు, పరముడు, విభువు తుష్ిడు
అయెయను. అంత్ కొంత్వడి ధాయనమును పంది, దివయమగు యోగమును పంది మాధ్వుడు
తయని స్వరముతో వసుంధ్రతో నిటీనెను. “దేవ! నీ ప్రియము కొరక్కను, నీ భకితచేత్ను, నీ
హృద్యమున ఏది కలదో అది అంత్యు చేస్ద్ను. కొండలతో, అడవులతో,
స్ముద్రములతో, నదులతో ఏడు దీవపములతో కూడిన నినుి నేను పటుికొని నిలిపెద్ను”
అని పలికి ఇటుీ వసుధ్క్క ఊరట కలిగించ, మాధ్వుడు పకకటలిీన దేహబలము గల
వరాహరూపమును భావించెను. ఆరువేల యోజనముల ఎతుత, మూడువేల యోజనముల
వెడలుపగా మొత్తము తొమిైది వేల యోజనముల రూపమును కలిపంచెను. ఎడమకోరతో
పటుికొని కొండలు, అడవులు, ఏడు దీవపములు, పటిణములు గల భూమి నంత్టని పైకి
లాగెను. పటుి దొరకని కొనిి పరవత్ములు పడిపోయినవి. ఏదో తెలియవచుినటుీ
వ్రేలాడుచుండినవి. విచత్రములగు అంగములు కల అటివి వరాికాలములో మేఘముల వలె
శోభలిీనవి. చక్రము చేత్ దాలిిన వరాహసావమి ముఖమున వ్రేలుచు ఆ కొండలు
చంద్రునివలె నిరైల స్వరూపము కలవియై బురద్లో తామర త్తడులవలె ప్రకాశంచనవి.
ఈ విధ్ముగా వజ్రముల వంట కోరలు గల ఉత్తమ స్వభావముగల ఆ విష్ోవు
సాగరములతో కూడిన భూమిని వేయిఏండుీ పటుికొని నిలిపెను. అటుీ ఎనోి యుగముల
కాలము ఆ భూమి ఆ విధ్ముగా ఉండగా డెబబది యొకటవ కలపమున కరదముడు ప్రజాపత్త

280
శ్రీవరాహ మహాపురాణము
అయి ఉండెను. అపుడు భగవ్యనుడు, అవయయుడు, దేవుడునగు విష్ోవును, భూమియు ఆ
ఉత్తమమగు వరాహకలపమున ఒకర్షయందొకరు ప్రీత్త కలవ్యరైయుండిర్ష. ఆ భూమి
పురాణ్యడు, అవయయుడు, పరముడునగు ఆ దేవుని సుతత్తంచెను. పరమమగు యోగముతో
ఆత్నిని శ్రణ్యజొచెిను. “దేవ్య! ననుి పటుికొనుటలో నీక్క ఆధారమెటిది?
ఉపయోగమెటిది? ఆయా కాలమునందు, ఆయా దేశ్ము నందు, ఆయా కరైము నందు నీ
వయవసాయమెటిది? పడమట స్ంధ్య ఎటిది. ఆ పై విషయము లెటివి? నీ యెడల ఆయా
పనులు చేయుచుని దేవత్లతో త్కికనవ్యరు స్మానులా? నినుి నెలకొలుపట ఎటుీ?
ఆవ్యహన యెటుీ. విస్రజన ఎటుీ? అగురు గంధ్ ధూపనము నీవెటుీ గ్రహింతువు? నీక్క
ప్పద్యమొస్గుట ఎటుీ? నినుి నిలుపుట ఎటుీ? నీక్క గంధ్ము పూయుట ఎటుీ? నీక్క
దీపమొస్గుట ఎటుీ? నీక్క దుంపలు పండుీ నివేదించుట ఎటుీ? నీక్క ఆస్నము,
శ్యనము కూరుిట ఎటుీ? నీ పూజ చేయుట ఎటుీ? ఎనిి స్ంద్రభములలో పూజ
చేయవలయును. త్తరుప, పడమరల స్ంధ్యలలో పూజించుట వలన కలుగు పుణయమెటిది?
శ్రతుత, శశరము, వస్ంత్ము, గ్రీషైము, వరిము, వరిము ముగిసిన కాలము - అను నీ
ఋతువులలో చేయద్గు కరైమెటిది? అందు ఉపయోగింపద్గు పూలెటివి? పండెీటవి
ి ?
కరైము, అకరైము అనువ్యనిలో శాస్త్రము వెలిపెటిన పదారధము లెటివి? భగవంతులు ఏ
పనిచేసి లక్షయమున కరుగుదురు? ఎటివ్యరు ఆయాపనుల తుది భాగములందు
అత్తక్రమింప క్కందురు? పూజక్క ప్రమాణమేమి? సాిపనము ఎటిది? పర్షమాణ మెంత్టది?
ఉపవ్యస్ మనగా నెటిది?
పసుపు, తెలుపు, ఎరుపు రంగుల ఆభరణములలో ఎటివ్యనిని నీవు
శాశ్వత్ముగా గ్రహింతువు? ఏ రంగు వస్త్రములు నీక్క ఇచినవ్యరు మేలు పంద్ద్రు. ఏ
ద్రవయములు కలిప మధుపరకమును నీకీయవలయును? అందు కరైమెటిది?
గుణములెటివి? మధుపరకము పుచుికొనుట వలన నరుడు ఏ లోకముల కరుగును? నీ
సోతత్రము చేయు పరమ పుణయకాలమున నీ భక్కతడు మధుపరకమును ఏ ప్రమాణములో
ఈవలయును? ఏయే మాంస్ములు, ఏ కూరలు, ఏ పండుీ నీ స్ంబంధ్ములగు పనులలో
నివేద్నక్క శాస్త్రములను అనుస్ర్షంచ యోగయములు? ఏ మంత్రముతో నినాిహావనింపగా
భకతవత్సలుడవు నీవరుద్ంతువు. అపుపడు ఏ మంత్ర విధానముతో నీక్క నైవేద్యము

281
శ్రీవరాహ మహాపురాణము
ఒస్గవలయును? నినాియా ఉపచారములతో యథావిధిగ అర్షించ భక్కతడు చేయవలసిన
పనులెటివి? భోజనమైన త్రువ్యత్ చేయద్గిన కరైము లెటివి? నీసుతత్త, నీ అరపణములు ఏ
దోషము లేక్కండ ముగిసిన త్రువ్యత్ స్రవశుదిధకరము, శుభము అగు నీ ప్రసాద్మును
భుజించు వ్యరవవరు? ఒంటపూట భోజనముచేసి నీకడక్క వచుి భకితపరాయణ్యలు ఏగత్తకి
పోవుదురు? షష్ట్రిషమ
ి కాలమున భకిత పరాయణ భావముతో మాధ్వుని కడకేతెంచు వ్యర్ష
గత్తయేమి? కృఛఛ చాంద్రాయణములను కరైములందు ఆస్కిత కలిగి నిరవహించువ్యరు
మాధ్వునికడ కేతెంచనచో వ్యరు పంద్డు సిిత్తయెటిది? శాస్త్రము చెపపన విధ్ముగా
వ్రత్మొనర్షంచ నీ శాస్నము నందు చకకగా మెలగువ్యరు మాధ్వుని గూర్షి ప్రయాణింతు
రేని వ్యరు పంద్డు గత్త యెటిది? నీ కరైములందు పరమ శ్రద్ధ కలవ్యరై అత్తకషిమైన
సాంత్పనమను వ్రత్మును చేయువ్యరు మాధ్వుని కడకరుగుచు ఏ గత్త పందుదురు?
కృష్ట్రో! వ్యయువే ఆహారముగా గ్రహించ నీయంద్లి భకితతో అచంచలముగా ఉండు వ్యరు
పందుగత్త యేమి సావమీ! నీ కరైము ననుస్ర్షంచువ్యరై ఉపుపకారములు లేని
భోజనముత్తనుచు అచుయతునివైపు ప్రయాణించువ్యరు ఏ గత్తని పందుదురు? వ్రత్ముల
నాచర్షంచుచు తులా పురుషక వ్రత్మును చేసి కేశ్వుని వైపు పోవు నరులు ఏగత్తని
పంద్ద్రు? అచుయతుని కడకరుగు వ్యరై ప్పలను మాత్రమే పుచుికొని వ్రత్ము చేయువ్యరు
ఏగత్త కరుగుదురు? నీయందు చెద్రని భకిత కలవ్యరై ప్రత్తదినము ఆవునక్క మేత్ ఇడుచు
మాధ్వ్యరిన చేయువ్యరు ఏగత్త కరుగుదురు? బిచిమెతుతకొని బ్రదుక్కచు రాలిన గింజ
లేరుక్కని త్తను వ్రత్ము నవలంబించ మాధ్వునర్షించు వ్యరే గత్త పందుదురు? నీ
కరైములందు మికికలి శ్రద్ద కలిగి గృహస్ి ధ్రైమును ప్పటంచుచు కేశ్వు నర్షించువ్యరు
ఏగత్త పందుదురు. వైక్కంఠ! నీ క్షేత్రములందు ప్రాణములు విడుచువ్యరు, మరణము
పందినవ్యరు ఏ లోకముల కరుగుదురు?
పంచాగిి మధ్య త్పసుసను ఆచర్షంచ మాధ్వుని శ్రణ్యజొచిన వ్యరు
మరణించన పద్ప ఎటి పరమగత్త కరుగుదురు? ముళీప్పనుపు నెకిక అచుయతు
నారాధించుచు త్పముచేయువ్యరు ఏ గత్త కరుగుదురు? కృష్ట్రో! నీ భకిత పై మికికలి
అనురకిత కలవ్యరై ఆకాశ్ శ్యనము కావించ త్పసుస చేయు వ్యర్ష గత్త యెటిది? నీపై
అచంచలమగు భకిత గలవ్యరై ఆవుల మంద్లో నిద్రించు వ్రత్మాచర్షంచువ్యర్ష గత్త

282
శ్రీవరాహ మహాపురాణము
యెటిది? నీయంద్లి పరమభకితతో కూరలు మాత్రమే త్తనుచు అచుయతుని వైపు
ప్రయాణించు వ్యరు పంద్డు గత్త యెటిది? పంచ గవయముల(ఆవుప్పలు, పెరుగు, వెని,
నెయియ, మూత్రము)ను త్ప్వి విష్ోని ఆరాధించు భక్కతల గత్త యెటిది? గోమయమునే
ఆహారముగాగొని కేశ్వు నర్షించువ్యర్ష గత్త, నారాయణా! ఎటిది? నీ సేవలో శ్రద్ధకలవ్యరై
పేలపండిని మాత్రము త్తనుచు మాధ్వునారాధించువ్యరు పందుగత్త యేమి? త్లపై
దీపముంచుకొని కేశ్వు నర్షపంచువ్యర్షకి దేవ్య! గత్త యెటిది? నిత్యము ప్పలు మాత్రము
త్ప్వుచు నినేి విడువక ధాయనించుచుండువ్యరు ఏగత్త నందుదురు? నీ భకితయందు
పరమానురాగము కలవ్యరై ఆమ (వండని పదారధము) భోజనము అనువ్రత్ముతో
నినిర్షించువ్యర్ష గత్త ఏమి? గర్షకను మాత్రమే త్తనుచు త్మ కరైములను గుణములను
అనుస్ర్షంచుచు నినుి చేరుకొనువ్యరు పందుగత్త యెటిది? నీయంద్లి ప్రీత్తతో మోకాళీపై
కూరుిండి ధాయనించు వ్యర్షగత్త యెటిదో అడుగుచుని నాక్క తెలియ జెపుపము. వెలీకిలీగా
పండుకొని పైన దీపములుంచు కొని నినిర్షించువ్యరు పంద్డు గత్త యెటిదో చెపుపము. నీ
ధ్రైమున శ్రద్ధ కలిగి మోకాళీమీద్ దీపముంచుకొని కేశ్వు నర్షించువ్యర్ష గత్త ఎటిది?
రండు చేతులలో దీపముంచుకొని కేశ్వు నర్షించు వ్యర్ష శాశ్వత్గత్త యెటిదో చెపుపము.
త్ల క్రందుగా ఉంచుకొని పండుకొనువ్యరు జనారధనుని ఆశ్రయించ పంద్డు గత్త ఏమి?
కొడుక్కలను, భారయను, ఇంటని వద్లి నినేి గత్తగా కైకొను, సిదుధలెటిగత్త నందుదురో
తెలియ బలుక్కము. మాధ్వ్య! అనిి లోకములక్క సుఖకారణమైన రాకపోకలను గూర్షి
నీవు ప్రస్నుిడవైన కారణముగా నేను పలుక గలిగిత్తని. నీవే త్లిీవి, నీవే త్ండ్రివి. నీవే స్రవ
ధ్రైములక్క నిశ్ియ రూపుడవు. కావున యోగము, సాంఖయము అనువ్యని నిరోయమును
గూర్షి నీవే చెపపవలయును. నినుి భజించుచు జీవుడు మృత్తచెందినచో మధుపరకముతో
ప్పటు భస్ైమునందు కలిసిన వ్యని దేహమును అగిిలో ద్హనము చేయు విధానమెటిది?
నీ భక్కతడు నీటముగినిపుపడు, నీ క్షేత్రమున నిలిచయునిపుపడు నినుి పందినచో ఆత్ని గత్త
యెటిది? నీ నామములను కీర్షతంచుచు “ఓం నమో నారాయణాయ” అని పలుక్కచు దానినే
స్ైర్షంచుచుండు వ్యర్ష గత్తయెటిది? ఆయుధ్ము నెత్తతపటుికొని శ్త్రువులు చంపుచునిపుపడు
నీ నామమును కీర్షతంచువ్యరు పందుగత్త యెటిది? నేను నీక్క శషయను. నీదాసిని. నీ
భకితయందు సిిరముగా ఉండు దానను, ధ్రైముతో కూడిన ఈ రహస్యమును మాధ్వ్య!

283
శ్రీవరాహ మహాపురాణము
నాక్క చెపుపము. జగదుారూ! ఇది పరమ రహస్యము. నాయంద్లి ప్రీత్తతో లోకధ్రైమును
విచార్షంచ నీవు నాక్క చెపపవలయును. (113)
114 వ అధ్యాయము – చాతురార
ణ ధరామలు
అంత్ ఆ భూదేవి పలుక్క విని నారాయణ దేవుడు ఇటుీ పలికెను. “దేవ! స్వరా
సుఖమును కలిగించు కరై మారామును నీకే చెపెపద్ను. వసుంధ్రా! భకితతో సిిరబుదిధతో
నుండు మానవుల సిిత్తని గూర్షి నీవడిగినదానికి స్మాధానము వినుము. అలపబుదిదగల
నరులు ఇచెిడు వేలకొలది దానములచేత్ను, నూరీకొలది యజిముల చేత్గాని,
ధ్నముచేత్గాని నేను తుష్టినంద్ను. చత్తమును ఏకాగ్రము చేసి ననుి భజించు వ్యని
విషయమున, పెక్కక దోషములునిను నేను తుష్టినందుదును. సుంద్రీ! పవిత్రమగు
మంద్హాస్ము కలదానా! స్వరామునక్క కారణమైన కరైమును గూర్షి ననిడిగిత్తవి.
చెపుపచునాిను. వినుము. మాధ్వ! పురుష్లు పెక్కకభావనలు కలవ్యరైనను, నడి
రేయియందు, చీకటలోను, మధాయహిమునందు అపరాహోము నందు నిత్యము నాక్క
నమసాకరము చేయుచు, నా భకితయందు చకకగా క్కదురుకొని చత్తము కలవ్యరై శ్రద్ధతో
దావద్శయందు ఉపవ్యస్ము చేయుదురేని అటివ్యర్షకి నేనెనిడును దూరముకాను. చకకని
బుదిధ పంది గుణములెర్షగి భకితయందు ఏక చత్తము కలిగి ననేి అర్షించు నరుడు,
సుంద్రీ! స్వరామున నివసించును.
వరాననా! నా వంటవ్యరు చని విషయముతో లభయముకారు. నేను మికికలి
సులభుడనుకాను. పరమభకితతో సిిరులైనవ్యరు ఏమి కరైములు చేసి ననుి పందుదురొ
వ్యనిని చెపెపద్ను. నాయందు చెద్రని భకిత కలవ్యరై దావద్శనాడు ఉపవ్యస్ము చేయు
నరులు ననేి చూతురు. ఉపవ్యస్ము చేసి జలము దోసిలితో గ్రహించ నారాయణ, నీక్క
నమసాకరమని పలికి సూరుయని చూడవలయును. దోసిలిలోని నీటనుండి ఎనిి బిందువులు
పడునో అనిివేల స్ంవత్సరములు అత్డు స్వరాలోకమున ప్రసిదిధకెక్కకను. మర్షయు
దావద్శనాడు ధ్రైమును గూర్షి ప్రస్గించువ్యరై, విధిపూరవకముగా ప్రయత్ిముతో తెలీని
పూలతో, నిండిన ధూపములతో ననుి పూజించుచు హృద్యమున భావించుచు నుండు
నరులు పందు గత్త యెటిదో చెపెపద్ను వినుము. నా శరసుసన పుషపములు నుంచ తెలీని
వస్త్రములను ధ్ర్షంచ, చేత్తలో పుషపముంచుకొని ‘మంచ మనసుస కల భగవ్యనుడు ఈ

284
శ్రీవరాహ మహాపురాణము
పుష్ట్రపలను స్వవకర్షంచ, నా పటీ ప్రీత్త చెందుగాక!’ అను అరధముగల మంత్రమును
చదువుచు అర్షింపవలయును. విష్ోవునక్క నమసాకరము. “ఓం నమో భగవతే విషోవే”
వయకతము, అవయకతము అగు మంచగంధ్మును సావమీ నీవు గ్రహించు, గ్రహించు - అను
మంత్రముతో గంధ్మును ఈయవలయును. భగవంతుడగు అచుయతుడు నా ఘన విని
విచేిస్ను. ఈ పూజక్క ఆధారమాయెను. ఇందు ప్రవేశ్ము పంది నా ధూపమును ఆత్డు
గ్రహించుగాక! అను పవిత్ర వ్యకయముతో ధూపము నొస్గవలయును. నేను
వినివించుకొని శాస్త్ర వ్యకయములను విని నాచేత్ ఈ పూజ చేయించుకొనెను. అత్డు
నాలోకమున కర్షగి నాలుగు భుజములు కలవ్యడగును. దేవ! నాక్క ప్రియమైన
మంత్రపూజా విధానమును, సుఖము కలిగించుదానిని, శ్రేషుమగు దానిని నీ ప్రియము
కొరక్క చెపపత్తని.
చామలు, షషికము (అరువది దినములలో పండెడు ధానయము), గోధుమలు,
పెస్లు, శాలిధానయము, యవలు, నివవర్ష ధానయము, కొర్రలు అను ఈ ధానయములను నా
పూజయందు శ్రద్ధ కలవ్యరు భుజింపవలయును. నాక్క ప్రియుడై ఎలీవేళల ననుి
పూజించు వ్యడు శ్ంఖమును, చక్రమును, నాగలి(బలరాముని ఆయుధ్ములు) ని,
రోకలిని, గద్ను నిత్యము చూచుచుండును.
నా భకిత యందు మికికలి ఆస్కిత కలవ్యరై ఆయా పూజలు చేయువ్యర్షలో
బ్రాహైణ్యని కరతవయము చెపెపద్ను వినుము. అత్డు ఆరు కరైముల యందు శ్రద్ధ కలవ్యడు
అనగా యజన, యాజన, అధ్యయన, అధాయపన దానప్రత్తగ్రహణములు, అహంకారమును
వద్లినవ్యడు, లాభనషిములను పటించుకొననివ్యడు. బిచిమెత్తతన అనిము త్తనువ్యడు,
ఇంద్రియ నిగ్రహము కలవ్యడు, నా పూజయందే శ్రద్ధకలవ్యడు, లోభగుణము లేనివ్యడు,
ఋతుకాలమున మాత్రమే భారయను పందువ్యడు, శాంతాతుైడు, దురభమానము
లేనివ్యడు, శాస్త్రములు ననుస్ర్షంచువ్యడు, పక్షప్పత్ము లేనివ్యడు, వృదుధలయు,
బాలురయు బుదుధలు లేనివ్యడు కావలయును. (షటకరైములు - 1.యజిము చేయుట, 2.
చేయించుట, 3 వేద్ములు చదువుట 4. చదివించుట, 5. దానమిచుిట, 6.పుచుికొనుట)
ఇది బ్రాహైణ్యని విధి. ఆత్డు పర్షప్పకము చెందిన భావమున శ్రద్ధ కలవ్యడై
ఇష్ట్రిపూరతములతో ఆయా కరైములను చేయవలయును. అత్డు ననేి ద్ర్షశంచును.

285
శ్రీవరాహ మహాపురాణము
(ఇషిము - యజిము, పూరతము - నూత్తని త్రవివంచుట, గుడి కటించుట, వనము
ఏరపరచుట, అనిదానము చేయుట) నా కరైము నందు శ్రద్ధ కలవ్యడు వరోములలో
నడుమనునివ్యడు అగు క్షత్రియుని కరైము లెటివో చెపెపద్ను. ఆత్డు దానశూరుడు,
కరైములను చకకగా ఎర్షగినవ్యడు, యజిములందు నేరపర్ష, శుచ, నా పనుల యందు
మేధావి. అహంకారము వద్లినవ్యడును కావలయును. మిత్ముగా భాష్టంచువ్యడు,
గుణము నెర్షగినవ్యడు, నిత్యము భగవద్భక్కతల యందు ప్రియము కలవ్యడు, గొపప విద్యలు
కలవ్యడు, అసూయ లేనివ్యడు, చాటుమాటు పనులయందు త్గులము లేనివ్యడును
కావలయును. పెద్దలు కనబడినపుడు ఎదురేగుట మొద్లగు పనులలో నేరుప కలవ్యడు,
లోభగుణము లేనివ్యడు - ఇటి గుణములతో కూడినవ్యడై ననిర్షించు క్షత్రియుడు
నాలోకమున కరుగును. నా భకిత మారామున సిిరముగా నిలిచ నా పనుల యందు
శ్రద్ధకలవ్యడగు వైశుయని కరైములను గూర్షిచెపెపద్ను. చెపపబోవు గుణములతో త్న
ధ్రైమును ప్పటంచు లాభనషిములను లెకకపెటిక, ఋతుకాలమున భారయను కలియుచు
శాంతాతుైడు మోహము లేనివ్యడును కావలయును. పర్షశుదుధడు, స్మరుదడు, నా పనుల
యందు ప్రీత్తకలవ్యడై యునిపుపడు ఆహారము కొననివ్యడు, గురువులను చకకగా
పూజించువ్యడు భకితతో కూడినవ్యడు కావలయును. ఈ విధ్ముగా చకకగా నా భావముతో
కూడియుండి త్న కరైమును అనుస్ర్షంచు వ్యనికి నేను దూరము కాను. అత్డు నాక్క
దూరము కాడు.
మాధ్వ! ఇక శూద్రుని కరైములను గూర్షి చెపెపద్ను వినుము. నాయందు
నిలుకడ గల శూద్రుని కరైములెటివో వకాకణింతును. నా పనులయందు పరమ శ్రద్ధయు,
నిషుయు కలిగి ఆలుమగలిద్దరు ననేి నముైకొని నాయందు భక్కతలై యుండువ్యరు,
దేశ్కాలములను పటించుకొనక, రజస్తమో గుణములను వద్లి, అహంకారము మాని
శుద్ధమగు అంత్రంగము కలవ్యరై, అత్తథులను చకకని భావములతో మనిించుచు, శ్రద్ద
కలవ్యరు, పవిత్రమైన హృద్యము కలవ్యరు, లోభమోహములను పర్షత్యజించన నాక్క
నమస్కర్షంచుటయందు ప్రీత్త కలవ్యరు, ననేి భావించుటలో సిిరచత్తము కలవ్యరు అగు
శూద్ర ద్ంపతులు వ్యర్ష కరైములను చకకగా ఆచర్షంచు కొనవలయును. దేవ! వేలకొలది
ఋష్లను వద్లి నేనటి శూద్రులను ఆద్ర్షంతును. దేవ! నాలుగు వరోముల వ్యర్ష

286
శ్రీవరాహ మహాపురాణము
కరైములను, గుణములను ననిడిగిత్తవి. ఆ కరై గుణములతో ప్పటు చెద్రని భకితతో
కూడిన వ్యర్షని గూర్షి వివర్షంచ చెపపత్తని.వసుంధ్రా! అనిి వరోములక్క సాధారణములైన
వ్యనిని చెపపత్తని. బ్రాహైణ్యని యందు మర్షయొక విశషిత్ కలదు. దేనితో అత్డు ఏ
యోగమును పందునో దానిని చెపెపద్ను వినుము. బ్రాహైణ్యడు లాభనషిములను గూర్షి
భావింపరాదు. మోహమును, కామమును విడువవలయును. చలికి, ఎండక్క చలింపరాదు.
దొర్షకిన దానిని, దొరకని దానిని గూర్షి చంత్తంపరాదు. చేదు, కారము, తప, పులుపు,
ఉపుప మొద్లగు రుచులయందు ఆస్కిత ఉని యెడల ఆత్డు ఉత్తమమగు సిదిధని పంద్డు.
భారయ, కొడుక్క, త్ండ్రి, త్లిీ - అని యిటుీ సుఖభోగములకైన స్ంబంధ్ముల వద్లి నా
పనులయందే పరమాద్రమును పంద్వలయును. ధైరయము, నేరుప, శ్రద్ధ, పటుివడని
వ్రత్ము కలవ్యడై ననేి పరమగత్తగా భావించ ఇత్ర కారయములందు ఏవగింపు పందుచు,
నిత్యము ప్రయత్ిశీలుడు కావలయును. చనివయసు నుండియు స్మరుధడు, మిత్ముగా
భోగములు పందువ్యడు, క్కలధ్రైమును త్పపనివ్యడు, అనిి ప్రాణ్యలయందు
ద్యగలవ్యడు, పెద్దల కెదురేగు స్వభావముకలవ్యడు, గొపప ఓర్షమి కలవ్యడును
కావలయును. ఒకపని చేయునపుడు మౌనముతో ఆ పని చేయవలయును. మూడు
కాలములలో స్ంధాయ వంద్నము చేయవలయును. వైదిక కరైముల యందు నిలుకడ
కలిగియుండ వలయును. దొర్షకిన దానిని త్ృపతతో భుజించుచు, త్న పనికి అనుగుణమైన
భోజనములు చేయుచు, అనుష్ట్రునము నందు శ్రద్ధ కలవ్యడై నా వైపు మనసు పెటిన వ్యడై
ఉండవలయును. త్గు కాలములలో మలమూత్రములను విడచుచు, సాినమునందు
మికికలి ప్రేమ కలవ్యడై పూలవ్యస్నల యెడ, ధూప్పదులయెడ, స్త్కరైములయెడను
ఎలీపుపడు ప్రీత్త కలవ్యడై ఉండవలయును. ఒకపుపడు దుంపలు, ఒకపుపడు పండుీ,
ఒకపుపడు ప్పలు, గంజి, ఏమియు దొరకనిచో గాలిని భుజించుచుండవలయును,
ఒకపుపడు ఆరవకాలమున, ఒకపుపడు లభంచన మహాఫలము, ఒకపుపడు నాలావ
భాగముతో, ఒకపుపడు కేవలము ఒకక ఫలముతో గడుపవలయును. పది దినములక్క,
పదునైదు దినములక్క, నెలక్క భుజింపవలసి వచినను బాధ్నొంద్రాదు. ఇటుీ ప్రవర్షతంచు
విప్రుడు నా పూజా కరైలు చేయుచుండువ్యని యోగియని వకాకణింతును. శాశ్వత్ముగా
వ్యనితోడనే కలిసియుందును.(114)

287
శ్రీవరాహ మహాపురాణము
115 వ అధ్యాయము - క్రమమార
ా స్వఫలా క్థన్ము
శ్రీ వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. పుణ్యయరాలా! నేను చెపపన తరున
కరైములు ఆచర్షంచువ్యడు ఎటుీ స్ఫలత్యము పందునో చెపెపద్ను వినుము. అపుపడపుపడు
దావద్శయందు దుంపలు, కూరలు త్తనుచు ప్పలుత్ప్గుచూ, మౌనవ్రత్ము నవలంబించ
సాత్తవకాహారమును భుజింపవలయును. చెద్రని చత్తమును కూరుికొని అహంకారమును
వద్లివైచ, మనసుసను, ఇంద్రియములను అణచవైచుకొని ననేి హృద్యమున
నిలుపుకొనవలయును.
షష్టు, అషిమి, అమావ్యస్య రండు పక్షములందును చతురదశ, దావద్శ అను
త్తథులందు మిథున కరైము జోలికి పోరాదు. ఇటుీ యోగ విధానముతో చెడని వ్రత్ము
కలవ్యడై కరైమాచర్షంచువ్యడు పవిత్రమైన హృద్యము కలవ్యడై, ధ్రైముతో కూడినవ్యడై,
విష్ోలోకమునక్క పోవును. అత్నికి అలస్ట, ముస్లిత్నము, మత్తచంచలత్, రోగము
అనునవి కలుగవు. విండుీ, ఖడాములు, శ్రములు, గద్లు గల పదునెనిమిది భుజములు
కలవ్యడగును. నా స్ంబంధ్మగు ఈ కరైము వలన కలుగు ప్రయోజనము చెపెపద్ను. ఈ
విధ్ముగా నా అరిన విధి చేసినవ్యడు, అరువది వేల ఆరువంద్ల స్ంవత్సరములు
నాలోకమున ప్రత్తషు పందును. వసుంధ్రా! ఇపుపడు దుుఃఖమును గూర్షి చెపెపద్ను. త్గు
విధ్ములగు ఉపచారములతో పోగొటుికొనద్గు దుుఃఖములెటివో వివర్షంతును. ఎలీపుపడు
అహంకారము పైకొనగా మోహము చుటుికొనగా ననుి శ్రణ్య పంద్క్కండుట కంటె
మికికలి దుుఃఖమేముండును? అనిియు త్తనువ్యడు, అనిింటని అముైవ్యడు, నమసాకరము
మానినవ్యడునై ననుి శ్రణ్య పంద్నివ్యడు పందు దుుఃఖము కంటే మించనదేమి కలదు?
పెక్కక విధ్ములతో ప్పకములతో అనిి తరులగు అనిములను సిద్ధపరచుకొని వైశ్వదేవము
చేయక, తాము త్తనక్కండుట కంటె మించన దుుఃఖమేది? వైశ్వదేవ స్మయమున
కానవచిన అత్తథ్వకి పెటిక త్తనువ్యడు పందు దుుఃఖము కంటే మించనదేది?
త్ృపత పంద్డు. లోభమునందే నిలుచును. పరుల భారయలను తాక్కచుండును.
ఇత్రులను బాధించుచుండును. బుదిదలేని వ్యడగును. దీనికి మించన దుుఃఖమేది? ఇంటలో
నివసించుచు పుషకలముగా మంచ పనులు చేయక చావు దాపుర్షంచనపుడు పందు
దుుఃఖముకంటె మించనదేది? ఒక యేనుగుగాని, గుఱ్ఱముగాని, వ్యహనముగాని త్నక్క

288
శ్రీవరాహ మహాపురాణము
ముందు వెనుకలుగా పోవుచుండుటను చూడక్కండుట కంటె మించన దుుఃఖమేది?
కొంద్రు నెయియ, మంచ ధానయముతో అలరారు భోజనము మాంస్ముతో ప్పటు
త్తనుచుండగా కొంద్రు సారములేని కూడు త్తనుచుందురు. అంత్ కంటె మిగిలిన
దుుఃఖమేది? కొంద్రు మేలిమి వస్త్రములు, భూషణములుగల హంస్ త్తలికా త్లపములపై
నిద్రించుచుండగా కొంద్రు గడిడపరకలపై వ్రాలియుందురు. అంత్కంటే దుుఃఖమేమి
ఉండును?
ఒక నరుడు త్న పుణయకరైములచేత్ పరమ సుంద్ర రూపముకలవ్యడై
యొప్పపరును. కొంద్రు వికృతాకారములతో కానవతుతరు. అంత్క్కమించన దుుఃఖమేది?
విదావంసుడు, ప్రయోజనమును సాధించువ్యడు, గుణము లెర్షగినవ్యడు, స్రవ శాస్త్రములలో
ఆర్షతేర్షన వ్యడునై ఒకడుండగా కొంద్రు మూగివ్యరై కానవతుతరు. దానికి మించన
దుుఃఖమేది? ధ్నమునిను కొంద్రు పసిని గొటుిలై, భోగములక్క దూరమగుదురు. దాత్
ద్ర్షద్రుడగు చుండును. ఇంత్కంటె దుుఃఖమేది? ఇద్దరు భారయలు, ఒకక పురుష్డు. వ్యర్షలో
ఒకతె నికృష్ోరాలు అంత్కంటే దుుఃఖమేమి? పంచ భూత్ములతో ఏరపడిన
మనుషయత్వమను సిిత్తని పందియుననుి శ్రణ్య కోరరు. ఇంత్క్కమించ దుుఃఖమేది? అనిి
వరోములలో ఉత్తమమైన బ్రాహైణ భావమును పంది ప్పపకరైములందు ఆస్కిత
కలిగియుండుట కంటే మించన దుుఃఖమేది? ఉత్తమురాలా! ఇటుీ ననుి నీవడిగిన
దుుఃఖకరైముల నిశ్ియమును గూర్షి స్రవ భూత్ముల హిత్మును కోర్ష చెపపత్తని. ఓ
నిరైలాంగీ! శుభకరై మెటిద్ని ననిడిగిత్తవి. చెపుపచునాిను. నేను చేయు కరై
నిరోయమును వినుము.
విస్తృత్మైన కరైము నొనర్షంచ నా భక్కతలయందు నివేదింప వలయునను బుదిద
ఎవనికి కలుగునో వ్యడు సుఖమును పందును. ననేి అర్షించ అందు నివేదించన
ఉత్తమమగు మిగిలిన అనిమును భుజించుట కంటే మించన సుఖమేది? మూడు
కాలములలో ననేి శ్రణ్య పంది సాయంకాలము చేయు స్ంధాయవంద్నము చేయుట
కంటె సుఖమేది? దేవత్లక్క, అత్తథులక్క, మనుజులక్క అనిమొస్గి మిగిలిన అనిమును
త్రువ్యత్ త్తనువ్యనికంటె సుఖవంతుడెవవడు? త్న యింటకి అత్తథ్వరాగా ఏదో కొంత్
ఆత్నికి ఇచి, ఆత్నిని నిరాశునిగా పంపక్కండుట కంటే సౌఖయత్రమేముందును? నెలనెల

289
శ్రీవరాహ మహాపురాణము
అమావ్యస్యనాడు ఎవని పత్రులు త్రపణములు పందుదురో అంత్క్క మించన సుఖమేమి
కలదు? భోజనములక్క వచినవ్యర్షకి ముఖములో ఏ భేద్ము లేని అనురాగ భావముతో
యవ్యని మిడుట కంటె సౌఖయము ఏముండును?
ఇద్దరు, లేక ఇంకను మించన స్ంఖయలో భారయలునిపుపడు బుదిద నశంపక
స్మముగా ఎవడు చూడగలడో అంత్క్కమించన సుఖమేముండును? విశుద్దమగు
అంత్రాత్ైతో అహింస్యను ప్పటంపవలయును, అటుీ అహింస్చే ఆనంద్పడు శుదుదడు
సుఖము పందును. సుంద్రరూపముగల ఇత్రుల భారయలను చూచ ఎవని మనసు
చలింపదో, ఎవని మనసుస వ్యర్షయందు ప్రవర్షతంపదో వ్యనికంటె సుఖము కలవ్యడెవవడు?
ముత్యములు రత్ిములు, సువరాోభరణములు మొద్లగు వ్యనిని మటి ముద్దలవలె
చూడగలిగిన దానికంటె మించన సుఖమేది? గుఱ్ఱములు, ఏనుగులు గల రండు
సైనయములు త్న దార్షయందు ఆనంద్ముతో ఉండగా ప్రాణములు కోలోపయిన వ్యరు
పందు సుఖము కంటె మించనది ఏమి కలదు? క్కత్తసత్మైన పనిని చేపటిక
లాభనషిములక్క వగవక స్ంత్ృపతతో జీవించుట కంటె మించన సుఖమేముండును?
వసుంధ్రా! స్త్రీల విషయములలో భరత కిదియే వ్రత్ము. త్నవలన ఆమె స్ంతోషము
పంద్వలయును. ఇంత్కంటె సుఖమేమి?
ఐశ్వరయము స్మగ్రముగా నుండినను పండితుడై పురుష్డు అయిదు
ఇంద్రియములను నిలువర్షంచ ఉండువ్యడైనచో అంత్కంటె సుఖమేముండును?
అవమానమును స్హించుచు కషిమునందు మనసు వికలము కాక ఉండుట అను, ఇటి
స్పషిములు తెలిసిన ప్రవరతన కలవ్యనికంటె సుఖవంతుడెవవడు? కోర్షయోకోర్షకయో నా
పుణయస్ిలమున ప్రాణము విడుచుట కంటె మించన సుఖము ఏముండును? త్లిీని త్ండ్రుని
దేవత్వలె స్రవకాలములలో పూజించుట కంటె మించన సుఖమే ముండును. ప్రత్త
మాస్మునందును ఋతుకాలమునందే మిథున కరైమును, ఇత్ర వయక్కతలందు మనసు
పెటిక ఆచర్షంచుటకంటె మించన సుఖమేమి కలదు. ననుి ఎటుీ చకకగా పూజించునో,
అటేీ స్రవదేవత్లయందును శ్రద్ధకలవ్యడై పూజించువ్యనికి నేను దూరము కాను. అత్డు నా
విషయమున చెడడు. శుభశీలా! ఈ విధ్ముగా అనిి లోకముల మేలును గోర్ష నీవు
ననిడిగిన శుభాశుభముల వినిశ్ియమును నీకెర్షగించత్తని. (115)

290
శ్రీవరాహ మహాపురాణము
116 వ అధ్యాయము – ఆహారనియమములు, ద్రషములు
శ్రీ వరాహదేవుడు ఇటుీ పలెకను. వసుంధ్రా! మర్షయొక గొపపవింత్ను వినుము.
ఇది ఆహార విధికి స్ంబంధించన నిశ్ియము. ఏది ఆహారము, ఏదికాదు అను
విషయమును గూర్షి వినుము. మాధ్వ! నా యోగము కొరక్క మిత్ముగా భుజించుచు,
సాటలేని కరైము చేసియు నరుడు ధ్రైము నాశ్రయించనవ్యడే అగును. కరైవిధానము
తెలిసినవ్యరు, కరైములక్క కటుిబడి ఉండువ్యరును అగు నరులు ధానయములక్క
స్ంబంధించన ఆహారమును నిత్యము తసికొనుచుందురు. ప్రియా! నా విషయములో
కరైములక్క విరుద్ధములైన భోజనములను గూర్షి చెపెపద్ను. దార్ష త్పపన అటి
ఆహారముచేత్ గొపప శ్కిత కలవ్యనికిని అపరాధ్ము కలుగును. వసుంధ్రా! మొద్టగా,
అపరాధ్ములు నాక్క రుచంపవు. నరుడు అదియేపనిగా ఇత్రుల అనిమును వృత్తతగా
పెటుికొని త్తనుట మొద్ట అపరాధ్ము. అది ధ్రైమునక్క విఘిమును కలిగించును.
పలుదాము పులీలను ఉపయోగింపక (పండుీ తోముకొనక) నాకడక్క చేరుట రండవ
అపరాధ్ము. అది కరై విఘిము కొరక్క ప్రవర్షతంచుట అగును. స్త్రీ స్ంగమముచేసి
వెనువెంటనే ననుితాక్క నరుడు మూడవ అపరాధ్ము చేసినవ్యడని నేను భావింతును.
ముటుిత్ను చూచ మాకడక్క వచుిట నాలావ అపరాధ్ము. దానిని నేను క్షమింపను.
చచినవ్యనిని చూచ ఆచమనము చేయక ననుి తాక్కట అయిద్వత్పుప. వసుంధ్రా! నేను
దానిని స్హింపను. స్ంసాకరము పంద్ని శ్వమును తాకి ననుి అర్షించుట అను ఈ
ఆరవ త్పుపను నేను క్షమింపను. ననుి పూజించు కాలమున మలవిస్రజమున కరుగుట
అనుదానిని ఏడవ దోషముగా నేను స్ంభావింతును. నలీని వస్త్రమును చుటికొని ననుి
పూజించుట ఎనిమిద్వత్పుపగా నేను పర్షగణింతును. నా పూజాకాలమునందు అబద్దము
పలుక్కట తొమిైద్వ అపరాధ్ము. అది నాక్క రుచంపదు. విధానమునక్క విరుద్ధముగా
ననుి తాకి అరినచేయుట నాక్క అప్రియమునక్క కారణమగు పదియవ దోషము.
కోపముతో చరచరలాడుచు నా పూజాకారయములను చేయుట పద్కొండవ త్పుపగా నేను
లెకికంతును. దైవకారయములక్క పనికిరాని పూవులను నా కర్షపంచుట పండ్రండవ
దోషముగా నేను పర్షగణింతును. క్కసుమపూవు వంట ఎర్రని వనెిగల వస్త్రము తాలిి
నాకడ కరుద్ంచుట పదుమూడవ త్పుప. ఎనిడైనను చీకటలో ననుి తాక్కట పదునాలావ

291
శ్రీవరాహ మహాపురాణము
దోషముగా నేను లెకికంతును. నలీని బటికటి నా పూజాకారయములను చేయుట పదునైద్వ
దోషముగా నేను పర్షగణింతును. బటిలు దులుపుచు నాకడ కరుద్ంచుట దోషములలో
పదునారనదిగా నేను స్ంభావింతును, జాినము లేనివ్యనిని పలిచ అనిము పెటుిటను,
పదునేడవ త్పుపగా నేను లెకికంతును. చేపలు, మాంస్ములు మెకిక నా పూజ కరుద్ంచుట
పదునెనిమిద్వ దోషముగా నేను భావింతును. బాతు మాంస్ము త్తని ననుి ద్ర్షజేరుటను
పందొమిైద్వ త్పుపగా నేను భావింతును. దీపమును తాకి ఆచమనము చేయక ననుి
తాక్కట, ఇరువదియవ దోషము. వలీకాట కర్షగి నాకడ కరుద్ంచుట ఇరువది యొకటవ
త్పుప. త్తండిత్తని ననిర్షింప వచుిట యిరువది రండవ త్పుపగా నేను స్ంభావింతును.
పంది మాంస్మును నాక్క నైవేద్యముగా తెచుిటను ఇరువది మూడవ అపరాధ్ముగా
పర్షగణింతును.
నరుడెనిడైనను మద్యము త్ప్వి ననిర్షింప వచినచో, దానిని ఇరువదినాలావ
దోషముగా నేను పర్షగణింతును. క్కసుమల కూరను త్తని ననుి పూజించుటక్క
పూనుకొనుట ఇరువది యైద్వ దోషము. ఇత్రుల వస్త్రములను తాలిి ననుి పూజింప
నరుద్ంచుట ఇరువది ఆరవ దోషము. పత్ృదేవత్లక్క పెటిక క్రొత్త అనిమును త్తనుట
ఇరువదియేడవ దోషము. చెపుపలతోప్పటు కూరుిండి నా పూజక్క ఉపక్రమించుట ఇరువది
యెనిమిద్వ త్పుప. శ్రీరమును మరదనచేసికొని నాకడక్క వచుిట ఇరువది తొమిద్వ త్పుప.
అది చేసినవ్యడు స్వరామును పంద్డు. అజీరోము పైకొనగా ననుి స్మీపంచుట
ముపపదియవ దోషముగా నేను భావింతును. గంధ్ము, పూవులు స్మర్షపంపక ధూపము
నిచుిట ముపపది యొకటవ దోషముగా నేను లెకికంతును. భేర్ష మొద్లగువ్యని నాద్ము
లేక్కండ నా వ్యకిలి త్లుపు తెరచుట పెద్దత్పుప. అది ముపపది రండవ దోషము.
మికికలి శ్రేషుమైనది, చాల గటిదిఅగు మర్షయొక దానిని గూర్షి చెపెపద్ను
వినుము. పుషకలమైన ఆ కరైమును ఆచర్షంచనవ్యడు నాలోకమున కరుగును. నిత్యము
నాయందు లగిమైన భావము కలవ్యడు, నా అరినలయందు మికికలి శ్రద్ధ కలవ్యడు,
అహింస్ పరమ ధ్రైమని నమిైనవ్యడు, అనిి భూత్ముల యందును ద్యకలవ్యడు,
స్మాన ద్ృష్టికలవ్యడు, పర్షశుదుధడు, నా మారామును ఎనిడును త్పపనివ్యడు,
ఇంద్రియములపై అదుపు కలిగి స్రావపరాధ్ములను వద్లినవ్యడును నాలోకమున

292
శ్రీవరాహ మహాపురాణము
కరుగును. ఉదారుడు, ధ్రైప్రవరతన కలవ్యడు, ధ్రైపత్తియందు చెద్రని బుదిధకలవ్యడు,
శాస్త్రముల రహస్యముల ఎర్షగినవ్యడు, పనుల యందు నేరపర్ష, నా అరినల యందు నిషు
కలవ్యడు, నా లోకమునక్క చేరుకొను. ఈ చకకని మారామున నిలుకడతో నుండి నాలుగు
వరోములవ్యరును నా లోకమున కరుగుదురు. నామాట నిజము.
పవిత్రయు, స్మరియు, నా అరినల యందు నిలుకడకలదియు, ఆచారుయల
యందు దైవములయందు భకిత కలదియు, భరతయందు పుత్రప్రేమ కలదియు అగు ఇలాీలు
స్ంసారము నందు వర్షతంచుచునిదై ముందుగా మరణించనచో నా లోకమున ఉత్తమ
సాినమున నిలిచ భరత కొరక్క ఎదురుచూచుచుండును.
నా భక్కతడగు పురుష్డు, ముందు మరణించనచో భరతయందు పరమాను
రాగముగల ఆమె కొరక్క ఎదురు చూచుచు నా లోకమున నిలిచ ఉండును. మర్షయొక
విషయమును కూడ నీక్క వకాకణింతును. ఇది కరైముల కెలీ ఉత్తమమైనది. నా మారామున
చెద్రని బుదిధతో నిలిచన ఋష్లు కూడ, శుచయగు భాగవతుడు ననుిచూచనటుీ
చూడజాలరు.
నా పనుల యందు అధికశ్రద్ధ కలవ్యరై నా పనులు ఈ విధానముతో చేయువ్యరు
శేవత్ దీవపమును ద్ర్షశంతురు నా లోకము నందుని ఋష్లు కూడ ఇత్రులక్క భకితతో
కనుగొనద్గినవ్యరు. నా పూజలందాస్కిత కల మనుష్యల స్ంగత్త చెపపనేల?
మాధ్వ! మూఢులు, ప్పపబుదిధ కలవ్యరునై ఇత్ర దేవత్లయందు
భకితచూపువ్యరు, మాయ కమిైనబుదిధ కలవ్యరై ఎనిటకిని ననుి పంద్జాలరు.
మోక్షమును కాంక్షించ ననే శ్రణ్య పందు నిశ్ిలభావము కలవ్యర్షని నా పురమునక్క
నేను చేరుిదును. నీక్క నా యందు పరమభకిత కలదు. నినుి నేను ప్రీత్తతో ధ్ర్షంచత్తని.
కావున పరమ రహస్యమైన ఈ ధ్రైమును నీక్క చెపపత్తని.
ఓ మాధ్వ! లోభకి, మూరుఖనక్క, దీక్షలేనివ్యనికి, పనిగటుికొని ద్ర్షజేరనివ్యనికి
దీని నొస్గరాదు. నా పూజాకారయముల యందు పరమశ్రద్ధకల భాగవతుని త్పపంచ,
గురూపదేశ్ము పంద్నివ్యడు, మొండివ్యడు అగు పురుష్నక్క దీని నొస్గరాదు.
దేవ! గొపప శ్కితగల నా ధ్రైమును నీక్క చెపపత్తని. స్రవలోకముల మేలుకొరక్క
మరల ఏమి అడుగుదువో అడుగుము అని వరాహమూర్షత తెలెపను. (116)

293
శ్రీవరాహ మహాపురాణము
117 వ అధ్యాయము - దేవారచనా విధ్యన్ వర
ణ న్ము
మరల భగవ్యనుడు అగు వరాహదేవుడు “భద్రా! ప్రాయశిత్తమును
ఉనిదునిటుీ విధిననుస్ర్షంచ చెపెపద్ను వినుము. అంతేకాక ఏ తెలివితో నా భక్కతనక్క
దాన మొస్గవలయునో చెపెపద్ను. త్లంటు సాినము, నలుగుబెటుిట, సామానయముగా
చేస్డు శవసాినము అను నాక్క ప్రియమైనవి యెటుీ ఒస్గవలయునో తెలిపెద్ను వినుము.
ఉషుఃకాలమున నిద్రలేచ త్గువిధ్మైన భేర్షని మ్రోగింపవలయును. భేర్ష మోగించుటక్క
వలుకానిచో త్లుపులనైన శ్బదము చేయవలయును. క్కడిమోకాలితో ఇరువది రండు
పద్ములు 'నమో నారాయణాయ' అని పలుక్కచు త్తరుగుచు ఈ క్రంది మంత్రములు
పలుకవలయును. “దేవతా త్పవస్వయ ఆదిమధాయవసాన అవయకత అవయయ బుధ్యస్వ, త్వ
కరైణాం స్ంహారకరాత చ ఆగత్ం విజాిహి త్వ కరైణయవసిిత్ం” ఈ మంత్రముతో
త్లుపులను తెరవ వలయును. పలుదోము పులీను స్మర్షపంప వలయును. భూమిని
తాకక్కండ దీపము వెలిగింపరాదు. దీపము వెలిగించన పద్ప చేత్తని శుదిధ
చేసికొనవలయును - కడిగికొని మరల లోనికి వచి విగ్రహపు చరణములక్క మ్రొకిక ద్ంత్
ధావనం కావింపవలయును. పద్ప మంచనీరు తెచి ద్ంత్ములను శుభ్రముచేసి,
ఏదొస్గులేని వ్యడు, ఏపక్ష ప్పత్ములేనివ్యడు అగు భక్కతడు ఈ మంత్రమును
ఉచిర్షంపవలయు భూదేవ! ఇది నీవు ననిడిగినదానికి స్మాధానము.
“ఓం మంత్ప్ ఊచుుః: భువనభవన, రవిస్ంహరణ, అనంతో మధ్యస్ిశేిత్త.
గృహేోమం భువనం ద్ంత్ధావనం.” ద్ంత్ములను తోముట ముగిసిన పద్ప మిగిలిన
జలములను భక్కతడు త్న శరసును భకితతో చలుీకొనవలయును. పద్ప నీటతో పవిత్రమగు
చేత్తతో కొంచెముప్పట నీటతో సావమికి ముఖయ కారయములను చేయవలయును. ముఖము
కడుగునపుడు చెపపవలసిన మంత్రమును, సుంద్రీ నా వలన వినుము. ఈ మంత్రముతో ఆ
పని చేయువ్యడు స్ంసారము నుండి ముకిత పందును. “మంత్ప్ ఊచుుః: జలం గృహాయ దేవ
హరాత కరాత వికరాత ఊచతాహవ్యం తావం గుణశ్ి ఆత్ైనశాిప గృహ వ్యర్షణశాిప.” ఇటుీ
అంత్ట దేవత్ల ముఖ ప్రక్షాళనము చేసి, ఇటుీ మంత్రములతో పూజించ ధూపములతో
నైవేద్యములతో సుగంధ్ములు మరల సావమికి స్మర్షింపవలయును. పద్ప భగవంతుడు,
భకతవత్సలుడు అయిన సావమికి పూలదోసిలి నారాయణాయ అని పలికి ఈ మనమును

294
శ్రీవరాహ మహాపురాణము
పఠంపవలయును. “ ఓం మంత్ప్ ఊచుుః: యజాినాం యజియష్ట్రియం భూత్స్రష్ట్రిరమేవ
చ.” జాినము కలవ్యడు, పవిత్రుడునగు భక్కతడు ఈ విధ్ముగా భగవంతుని కొరక్క
పూవులను పూజాకరైములు అనిింటతో కూడినవ్యడై సాష్ట్రింగపడి నమస్కర్షంప
వలయును. ఇటుీ సాష్ట్రింగ నమసాకరము చేసి జనారదనుని ప్రస్నుిడవు కమైని ప్రార్షించ
శరసుసన దోయిలి చేర్షి ఈ మంత్రమును పలుకవలయును. “ఓం మంత్ప్ ఊచుుః: లబాధవ
స్ంజాిమప నాథ ప్రస్నేిచాఛత్ుః స్ంసారానుైకతయే – అహం కరై కరోమి. యత్తవయా
పూరవముకతం మే ప్రస్వద్ తు.” అని ఇటుీ మంత్రవిధిచే అనుష్టించ నాభకితయందు
నిలుకడకలవ్యడై పూజ ముగియు నంత్వరక్క వెనుకవైపుగా నడచుచు (భగవంతుని వైపు
ముఖము నిలిప) వసుతవులను అనిింటని కూరుికొని మికికలి శ్రద్ధకలవ్యడై తైలముతోగాని,
నేత్తతో కానీ నాక్క త్లంటు సాినమును స్మర్షపంపవలయును. మంత్రములను
ఎఱిగినవ్యడు, క్రయలయందు నేరుపగలవ్యడు అగు భక్కతడు తైలమును గూర్షి మనసు
నేకాగ్రము చేసికొని ఈ మంత్రమును పలుకవలయును. “ఓం మంత్ప్ ఊచుుః: సేిహం
సేిహేన స్ంగృహయ లోకనాథమయా హృత్ం. స్రవలోకేష్ సిదాధతాై ద్దామి
ఆత్ైహసేత2హమనయప్రోకతం మనిమస్తవేత్త నమో నముః” అనుచు ఇటుీ మంత్రములతో
భగవంతుని ప్రార్షించ మొద్ట నూనెను శరమున ఉంచవలయును. త్రువ్యత్ క్కడివైపు
అంగముల యందును, పద్ప ఎడమవైపునను ఉంచవలయును. త్రువ్యత్ వెనుకవైపు
నీటతో కడుగవలయును. పద్ప నడుమునక్క నూనె వలయును. అటుపై భూమిని
ఆవుపేడతో అలుకవలయును. ఓ వసుంధ్రా! ఇటుీ నా మారాము ననుస్ర్షంచ
అనులేపనము చేయువ్యడు పందు పుణయములను వింటవ్య? అటుీ సావమికి పూయుచుని
జలబిందువు లెనిిగలవో అనిివేల ఏండుీ ఆత్డు స్వరా లోకమున ప్రత్తషు పందును. తాను
పుణయములతో సాధించన లోకములను మలముతో అలుక్కకొనివ్యడు (ఘోర ప్పపములు
చేసినవ్యడు) ఈ ఆవుపేడతో ఒకకమారు అలికిన పుణయముతో ఆ ప్పపముల నుండి
విముక్కతడగును. ఇటుీ విశషిమైన విధానముతో నాక్క అభయంజనము చేయువ్యడు. ఆ
నూనెలో, లేదా నేత్తలో ఎనిి బిందువు లుండునో అనిి వేల ఏండుీ నా లోకమున సిిరముగా
నివసించును. భద్రా! ఇక నలుగుబెటుిటను గూర్షి చెపెపద్ను. అది నాక్క ప్రియమైనది.
భక్కలు దానితో స్ంతోష్టంతురు. నాక్క వశ్మగుదురు. దానివలన నాక్క విశుదిధ కలుగును.

295
శ్రీవరాహ మహాపురాణము
చేత్తతో చేసిన పండితోగాని, పండిగా అయిన చూరోముతోగాని నా దేహమునక్క సుఖము
కలుగునటుీ నలుగు బెటివలయును. నా కరైమును అనుస్ర్షంచు అటి వ్యనికి పరమసిదిధ
కలుగును. ఇటుీ నలుగుబెటి త్కికన పనులనిియు ముగించ నా మనసునక్క ప్రియము
కలిగించు సాినమును చేయింప వలయును.
అటుపై ఉసిర్షక, వస్, ఇపప, గోర్షంట, రావి, రోహిణం, అశ్వపరోం మొద్లగు
ఉత్తమ ద్రవయములతో నా అనిి అవయవములను మర్షదంపవలయును. అటుపై నీటక్కండను
పటుికొని ఈ మంత్రమును పఠంప వలయును. “ఓం మంత్ప్ ఊచుుః: దేవ్యనాం
దేవదేవో2సి దేవ అనాది అనంత్ వయకతరూప సాినం గృహయ మాం.” నా పనియందు
శ్రద్ధగలభక్కతడు బంగారు క్కండతో గానీ, వెండిక్కండతో కానీ, లభంపనిచో రాగిక్కండతో
గానీ నాక్క ఉత్తమముగ సాినమును, విధానమెర్షగినవ్యడై, చేయింపవలయును.
ఇటీభషేకము గావించ శాస్త్రము చెపపన విధానము ననుస్ర్షంచ శ్రేషుమగు గంధ్మును
మంత్ర పూరవకముగా స్మర్షపంపవలయును. “ఓం మంత్ప్ ఊచుుః : స్రవగంధాుః
స్రవసౌగంధిభశ్ి స్రేవ వరాో యే కేచద్ విధివరో త్వయాద్త్తం స్పతలోకేష్ దేవ త్వదేహే
నమత్త సుగంధ్ం మదా జాిశ్ిస్మావహ మయం శుచ." యిటుీ గంధ్ముల నొస్గి
శ్రేషిమగు కరైమును ఆచర్షంప వలయును. అనంత్రము చకకని యోగయములగు
పూలమాలలను స్మర్షపంవలయును. ఇవి విధానము నెర్షగిన కరైక్కశ్లుడు మాలారినము
గావించ పుషపములను దోయిలినిండుగా స్మర్షపంచ ఈ మంత్రమును పలుకవలయును.
“ఓం మంత్ప్ ఊచుుః : జలజం స్ిలజం చైవ పుషపం కాలోద్భవం శుచుః | మమ
స్ంసారమోక్షాయ గృహయ గృహయ మమాచుయత్.” ఇటుీ విశ్వమున లభంచు పుషపములతో
ననుి ప్రియమార అర్షించ త్రువ్యత్ మంచ సువ్యస్నలుగల ధూపములను నాక్క
స్మర్షపంపవలయును. విధిని బటి కూర్షిన ధూపమును చేత్ దాలిి రండు వైపుల త్రిపుపచు
ధూప మంత్రమును పలుకవలయును. “మంత్ప్ ఊచుుః : శాంత్తదేవతా మే కోషేు వస్ంత్త
శాంత్త మే సాంఖ్యయనాం శాంత్త యోగినాం గృహయం ధూపం మమ స్ంసార మోక్షణం
త్ప్తారం నాసిత మే కశిత్ తావం విహాయ జగదుారో.” ఇటుీ పూలమాలలతో, గంధ్పు
పూత్లతో చకకగా అరినము గావించ త్రువ్యత్ తెలీనిది, పచిని అంచులు గలదియగు
పటుివస్త్రమును స్మర్షపంపవలయును. ఇటుీ వస్త్రమును పటుికొని శరసున దోయిలించ

296
శ్రీవరాహ మహాపురాణము
చకకని ధాయనముతో ఈ మంత్రమును పలుక వలయును. “ప్రీయతాం భగవ్యన
పురుష్ణత్తముః శ్రీనివ్యస్ుః శ్రీమానానంద్రూపుః గోప్పత కరాత ఆదికాలాత్ైక భూత్నాథ
ఆదిరవయకతరూపుః క్షౌమం వస్త్రం వ్యసితాశ్ి మనోజి దేవ గృహ త్వం గాత్ర ప్రచాఛద్నాయ
చ." అని పలికి పుషపమును పటుికొని ఓంకారము తొలుత్ నుండునటుీ ధ్రైము పుణయము
అగు మంత్రముతో ఆస్నమును కూరపవలయును. "ఇద్ం పరనాథ పరస్పర శాస్త్ర
పరప్రమాణ ప్రమాణినాం చైవ త్తషున కలపయోపయుకత మాతాైనం స్త్యం స్దేవ
గృహో."ఇటుీ నేను చెపపన మారామును అనుస్ర్షంచ స్మరపణము గావించ వెనువెంటనే
ముఖ ప్రక్షాళనమును మంత్రపూరవకముగా చేయవలయును. "శుచస్తవేత్త దేవ్యనామేవం
చైవ పరాయణం || శౌచారిం తు జలం గృహో కృతావ ప్రాపణముత్తమమ్.” ఇలా భోజనం
పెటి, ముఖప్రక్షాయళన చేసి, నైవేద్యం అకకడనుంచ తసి, అపుపడు తాంబూలం పటుిక్కని, ఈ
మంత్రం చద్వ్యలి. "మంత్ప్ ఊచుుః: అలంకారం స్రవతో దేవ్యనాం ద్రవోయపయుకతుః స్రవ
సౌగంధికాదిభరాృహయ తాంబూలం లోకనాథ విశషిమసాైకం చ భవనం త్వ
ప్రీత్తరేైభవం." ముఖమునక్క ఇంపుకలిగించునది, మనోహరమైనదియగు
తాంబూలమును ప్రీత్తతో కొస్గిత్తని. దేవ్య! శ్రేషిమగు దీనిని గ్రహింపుము.
నా భక్కతడు ఈ ఉపచారముతో పూజను గావించ స్ంసారబంధ్మును విడివడి
నామహా లోకములను నిత్యము చూచుచుండును” అని తెలెపను. (117)
118 వ అధ్యాయము - నివేద్న్ విధ్యన్ వర
ణ న్ము
ఇటుీ స్ంసారము నుండి విముకిత కలిగించు పూజా విధానమును విని, భూదేవి
ప్రస్నిమగు ముఖముగల దేవునితో మరల ఇటుీ పలికెను. “నీ మారాము ననుస్ర్షంచువ్యని
గొపప శ్కితగల కరైమును గూర్షియు, నీక్క నైవేద్యము నొస్గుటను గూర్షియు, దేవ్య! నేను
ప్రీత్తతో వింటని. నివేద్నము ఏ వసుతవుతో కూడినదియో, మాధ్వ్య! నాక్క
తెలియజెపుపము.”
భూదేవి పలుక్కవిని గొపప ఆత్ై కలవ్యడు, ధ్రైజుిడు, వ్యకయ కోవిదుడు అగు
వరాహ దేవుడు ధ్రైముతో కూడుకొని విధ్ముగా ఇటుీ పలికెను. నాక్క నైవేద్యమును
మంత్ర పూరవకముగా ఒస్గ వలయును. ఏడు విధ్ములగు ధానయములను ప్పలతో ప్పటుగా
గ్రహించ, కూరలను, ఇపపపూవులను, మేడిపూవులను నాక్క స్మర్షపంపవలయును.

297
శ్రీవరాహ మహాపురాణము
ఇంకను ఇటిపనికి ఉపయోగపడునవి వంద్లకొలదిగా వేలకొలదిగా కలవు. వ్యనిని నేను
చకకగా చెపపయుంటని. మాధ్వ! నా నివేద్నమునక్క ఉపయోగింపద్గిన ధానయములను
చెపెపద్ను. సిిరమగు చత్తముతో ఆలకింపుము. ధ్రైచలిీక శాకము, సుగంధ్ము,
రకతశాలికములు, దీర్శాలి, మహాశాలి, వరక్కంక్కమము, మక్షికము, ఆమోద్ములు,
సివసుంద్ర్ష, శర్షక, క్కల, కాలికములు మొద్లగునవి ఉపయోగపడునవిగా కరైజుిడు
తెలియద్గును. పపుపధానయములలో పెస్లు, మినుములు, నూవులు, కొర్రలు, ఉలవలు,
అడవి వడుీ, మహామోహము, మక్కషిము, వ్యహిజము అనునవి ఈ కరైమునక్క పనికి
వచుినవి. ఓ వసుంధ్రా! ఇంకను చామలుకూడ నైవేద్యమునక్క యోగయములు. ఇంకను
భాగవతులక్క ప్రియమైన వ్యనిని నేను గ్రహింతును. వయంజనములను గూర్షి చెపెపద్ను
వినుము.
పశువుల ప్పలు మొద్లగువ్యనిలో ఏవి ఉపయోగింపద్గినవో చెపెపద్ను. గోవు
పెరుగు, ప్పలు, నెయియ నాక్క ఒస్గద్గినవి. గేద్, గొర్రె, మేక అనువ్యని ప్పలు
మొద్లగునవి యజిమునక్క పనికి రానివిగా చెపుపదురు. లేడి, పటేలు, క్కందేలు అనువ్యని
మాంస్ము నాక్క ప్రియమైనది. కనుక నైవేద్యమున నాకొస్గద్గును. వేద్ము కడదాక
చదివిన బ్రాహైణ్యడు యజిమునందును వనిని వ్యడుచుండును. ఆ యజిము నందు
నాక్కను ఆ పశువు మాంస్ము నందు భాగము కలదు. గేద్ప్పలు, పెరుగు, నెయియ
అనువ్యనిని విషయమున వద్లి పెటివలయును. విష్ో స్ంబంధ్మైన పూజలో యజరేవద్
మంత్రములతో చేయుదానిలో మాంస్ములను ముఖయముగా ఒంటగిటిలుగల జంతువుల
ప్పలు, మాంస్ము మొద్లగు వ్యనిని పర్షహర్షంపవలయును.
నా పూజలయందు ఉపయోగింపద్గిన పక్షులను గూర్షి తెలిపెద్ను వినుము.
కాక్కరమాంస్ము, నెమలి, కోడి, లావుకపటి, వ్యర్షతకము, కముజుపటి, వేణ్యకము,
కణికము, గొపప శ్కితగల స్మాత్ము, క్కక్కరము అనువ్యని మాంస్ములు నాక్క
ప్రియమైనవి. అటేీ పంచ కోటకము, ఖ్యర్షక, అనునవియు పక్షులలో ఇషిములైనవి.
పక్షులలో నలీని రకకలు కలదానిని నాక్క ఒస్గరాదు. కాని గిర్షవర్షతకము, పద్విలాస్కము,
చత్ము, అంగకపోత్ము అను నాలుగు పక్షిజాతులు పూజక్క ఉపయోగింపద్గినవి.
ఇవియు, మర్షయు వంద్లకొలది వేలకొలదిగా నా పూజలయందు ఉపయోగింపద్గినవి

298
శ్రీవరాహ మహాపురాణము
కలవు. వనిని చకకగా తెలిసికొని పూజాకారయము నొనర్షంచు వ్యడెనిటకిని అపరాధ్ము
చేయువ్యడు కాద్ని నేనే పలుక్కచునాిను. నాక్కను, నా భక్కతలక్కను సుఖము కూరిడు
భోజయములు, మంగళవసుతవులు అను వ్యనితో ఉత్తమసిదిధ కోరువ్యడు పూజలను
ఆచర్షంపవలయును.
ఈ విధానముతో పూజనొనర్షంచువ్యరు నా పూజను ముగించనవ్యరై పరమసిదిధని
పంద్ద్రు. (118)
119 వ అధ్యాయము - శ్ర
ీ మనాిరాయణ పూజా విధ్యన్ము
మరల వరాహదేవుడు ఇటీనెను. దేవ! నీవు ననిింత్క్క ముంద్డిగిన
స్ంసారత్రణమును గూర్షి మికికలి రహస్యమగు దానిని చెపెపద్ను వినుము. “నా
పనులయందు పరమశ్రద్ధ కలవ్యరు, విధి ననుస్ర్షంచ సాినమాచర్షంచ చెడడకూడు
త్తనువ్యరైనను ఇంద్రియ నిగ్రహము కలవ్యరై నాకడ కరుద్ంతురు. సుంద్రీ!
నాస్నాత్నమగు రూపము అని చెపపబడుచుండునదియే స్రవము, స్నాత్నము అయిన
నేను. క్రందివైపు, పైవైపు, అనిి దిక్కకలలో క్రందు మీదులందును నెలకొని ఉనివ్యడను
నేనే. కావున నా భక్కతడు పరమగత్తని కోరువ్యడైనచో అనిివిధ్ముల అంద్ర్షని అనిింటని
పూజాదికారయ స్ముదాయముచేత్ నమస్కర్షంపవలయును.
నా మారాము ననుస్ర్షంచు వ్యర్షకి ఎటుీ వంద్నము చేయవలయునో గొపపకీర్షతకలది అగు ఆ
రహస్యమును కూడ నీక్క తెలిపెద్ను. పరమమైన అరినను గావించ, బుదిధని నిలుపుకొని,
త్తరుపనక్క మొగముంచ, పర్షశుదుదడై దోసిలితో నీటని గ్రహించ, మనసుసను పరమాత్ైపై
నిలిప, ఈ మంత్రమును పలుకవలయును. “యజామహే ధ్రైపరాయణోద్భవం
నారాయణం ప్రస్వదేశాన | స్రవలోకప్రధానం పురాణం కృప్పస్ంసారమోక్షణం.” మరల
పడమటవైపు మొగము పెటి దోసిలిలోనికి నీటని గ్రహించ 'ఓం నమో నారాయణాయ' అని
పలికి ఈ మంత్రమును పఠంపవలయును. “ఓం మంత్ప్ ఊచుుః: యథామదేవుః
ప్రథమాదికరాత పురాణకలపం చ యథా విభూత్తుః |దివి సిితాచాదిమనంత్రూప
మమోఘమోఘం స్ంసారమోక్షణం." అటుపద్ప మరల నీట దోసిలిని గ్రహించ అదే
యోగముతో ఉత్తరమువైపు ముఖము ఉంచ 'ఓం నమో నారాయణాయ' అని పలికి ఈ
మంత్రమును పఠంపవలయును. “మనోాచయతే: యజామహే దివయపరం

299
శ్రీవరాహ మహాపురాణము
పురాణమనాదిమధాయనతమనంత్ రూపం భవోద్భవం స్ంసారమోక్షణం". వెనువెంటనే
ద్క్షిణమునక్క మొగము పెటి 'ఓం నముః పురుష్ణత్తమాయ' అని పలికి మంత్రమును
చదువవలయును. "మంత్ప్ ఊచుుః : యజామహే యజిమహోరూపజిం కాలం చ
కాలాదికమప్రమేయం అననయరూపం స్ంసారమోక్షణం." పద్ప స్మిధ్ల పని ముగించ
ఇంద్రియ నిగ్రహము కలవ్యడై అచుయతుని యందు మనసుసను నిలిప ఈ క్రంది
మంత్రమును చదువవలయును. "మంత్ప్ ఊచుుః : యజామహే సోమపధేన భావే
త్రిస్పతలోకనాథం | జగత్రపాధానం మృతుయరూపం స్ంసారమోక్షణం."
ఈ తరుగా బుదిదయ ప్రజియుగల భక్కతడు, పరమగత్తని కోరువ్యడైనచో ఈ పూజా
విధానములు మూడు స్ంధ్యల యందును భకితతో చేయవలయును. ఇది యోగములలో
పరమయోగము, రహస్యములలో ఉత్తమ రహస్యము. జాిన మారాములలో
పరమసాంఖయము. కరైములతో ఉత్తమకరైము. ఈ యోగమును మూరుఖనక్క,
పసినిగొటుినక్క, మొండివ్యనికి ఒస్గరాదు. ఉత్తమ శష్యడు, గటిగుండె నిబబరము
కలవ్యడు అగు దీక్షితునక్క మాత్రమే ఒస్గవలయును. శ్రీ మహావిష్ోవు ఉపదేశంచన ఈ
రహస్యమును బుదిధ ప్రజిగల వ్యడై భక్కతడు చావు దాపుర్షంచనపుడును మరువరాదు. ప్రత్త
దినము ప్రాత్ుః కాలమున నిద్రలేచ ఏమాత్రము చెద్రని వ్రత్ము కలవ్యడై దీనిని
పఠంచువ్యడు స్త్తవ గుణముతో కూడినవ్యడై నా హృద్యమున శాశ్వత్ముగా నిలుచును.
ఈ విధానముతో మూడు స్ంధ్యలయందును కరైము నాచర్షంచువ్యడు పశుపక్షాయదుల
కడుపున పుటినను నాలోకమున కరుగును. (119)
120 వ అధ్యాయము - గరావాసదుఃఖము పంద్వంపని ఉత
ా మ ధరమములు
శ్రీవరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “ఓ మాధ్వ! దేనిచేత్ మనుజుడు
గరభవ్యస్ము పంద్క్కండునో ఆ స్రవధ్రై వినిశియమును చెపెపద్ను వినుము. గొపపపని
చేసియు త్నుితాను పగడుకొనక నిరైలమగు మనసుసతో పెక్కక స్త్కరైములు
ఆచర్షంచువ్యడు. నాక్క ప్రియమైన నా పూజాది కారయములు చేసియు అహంకారము
పంద్నివ్యడు, క్రోధ్మును తాలపనివ్యడు. మనసుసతో స్మమును ద్ర్షశంచుచు,
లాభనషిములను పటించుకొనక అయిదు ఇంద్రియములపై అదుపుకలిగి, ఆ నిగ్రహమున
ప్రీత్తకలవ్యడు... కారయము, అకారయములను చకకగా ఎరుగువ్యడు, ధ్రైములనిింట

300
శ్రీవరాహ మహాపురాణము
నిషుకలవ్యడు, చలి,వేడి, గాలి, ఆకలి ద్పప అనువ్యనిని స్హించువ్యడు... ద్ర్షద్రుడయుయను,
పనులయందు సోమర్షత్నము లేనివ్యడు, స్త్యమే పలుక్కవ్యడు, అసూయ లేనివ్యడు,
ఎలీపుపడు త్న భారయయందే మనసు కలవ్యడు, ఇత్రుల భారయలను మోహింపనివ్యడు...
స్త్య స్వరూపమగు పరమాత్ైను గూర్షియే పలుక్కవ్యడు, విశుద్ధమగు అంత్రంగము
కలవ్యడు, నిత్యము భగవద్భక్కతలయందు ప్రియము కలవ్యడు, వివేకవంతుడు, విశేషముల
నెరుగువ్యడు, బ్రహైజాినుల యందు పుత్రప్రేమ కలవ్యడు... ప్రియములగు మాటలు
పలుక్కవ్యడు, దివజులయు, నాయొకకయు కారయములయందు ఇదిధకల వ్యడుగు భక్కతడు
ప్పడుకడుపులలో పడడు. నాలోకమునక్క చేరుకొనును. వసుంధ్రా! నా పూజయందు
మికికలి ఆస్కితకల నరుడు వేరుజాతుల కడుపులో పడక్కండుటను గూర్షి వివర్షంచ
చెపెపద్ను వినుము.
ప్రాణ్యలను హింసింపడు. స్రవప్రాణ్యల మేలును కోరుచుండును. పర్షశుదుదడై
అనిింటని స్మానముగా చూచును. బంగారమును మటి పెళీవలె భావించును.
చనివయసు నందునిను క్షమ, ద్యను కలవ్యడై పుణయ కారయముల యందాస్కిత కలిగి
యుండును. మంచ పనులనే తెలిసికొనును. పగవ్యడు కీడుచేసినను పటించుకొనడు.
చేయవలసినదానిని మరవడు. అబద్దములు వ్యగడు. మోస్ముల నుండి మరలును. ఒక
నిశ్ియమునక్క వచి దానిని తుదిముటి సాధించును. ఎలీపుపడు ధ్ృత్త కలిగి యుండును.
చాటుమాటున ఆక్షేపంపడు. త్న ఇలాీలిని మాత్రమే కేవలము స్ంతానము కొరక్క
ఋతుకాలమున మాత్రమే పందును. భూదేవ! ఇటి నరులు నా కరైమున మికికలి శ్రద్ధ
కలవ్యరై వేరు జాతుల గరభములందు పడరు. నా లోకమునకే చేరుకొందురు.
వసుంధ్రా! మరల ఇంకొక విషయమును చెపెపద్ను వినుము. ప్రపనుిలగు
పురుష్లక్క స్నాత్నమగు ధ్రైమేదియో తెలిసికొనుము. మనువు, అంగిరసుడు, శుక్రుడు,
గౌత్ముడు, సోముడు, రుద్రుడు, శ్ంఖుడు, లిఖతుడు, కశ్యపుడు, ధ్రుైడు, అగిి వ్యయువు,
యముడు, ఇంద్రుడు, వరుణ్యడు, క్కబేరుడు, శాండిలుయడు, పులసుతయడు, ఆదితుయడు,
పత్ృదేవత్లు, స్వయంభువగు బ్రహై - వరంద్రు ధ్రైమును వేరువేరు విధ్ములుగా
ద్ర్షశంచర్ష.ఆయా నరులు త్మత్మ ఆత్ైలయందు ధ్రైము విషయమున నిశ్ియమైన
వ్రత్ము గలవ్యరు. ఎవర్ష ధ్రైమును వ్యరు ప్పలింతురు. త్మ అభప్రాయమునే ధ్రైముగా

301
శ్రీవరాహ మహాపురాణము
వకాకణించర్ష. ధ్రైములనిింట యందును నిశ్ియబుదిధ కలవ్యడై యిత్రులను
నిందింపరాదు. త్న ధ్రైమునందు తాను గటిగా నిలిచ ధ్రైకారయములను
త్తలనాడక్కండవలయును. ఈ గుణములతో చకకని పందిక కలిగి నా పనులు
చేయుచుండువ్యడు పశుపక్షాయది యోనులలో ప్రవేశంపడు. నాలోకమున కరుగును.
మాధ్వ! గరభమను స్ంసార సాగరమునుండి త్ర్షంచు మారామును మర్షయొక దానిని
వకాకణించెద్ను. వినుము. ఇంద్రియములను గెలిచనవ్యరు, క్రోధ్ముపై అదుపు కలవ్యరు,
లోభమోహములను వద్లివైచనవ్యరు, త్న పర్షణత్సిిత్తయందు ప్రీత్త కలవ్యరు, ప్రత్తదినము
దేవత్లను,అత్తథులను, పత్ృదేవత్లను ప్రీత్తగాచూచువ్యరు. హింస్మొద్లగు
నీచకారయములను చేయనివ్యరు, మద్యమాంస్ములను ముటినివ్యరు, నిత్యము గోవులక్క
వంద్నమాచర్షంచువ్యరు, సురాప్పనము చేయనివ్యరు... బ్రాహైణవనిత్ను మనసుసనందు
– దుషిభావముతో పంద్నివ్యడు, విప్రునక్క కపలగోవును దానమొస్గువ్యడు, ముదుస్లిని
మంచ మనినతో పర్షరక్షించువ్యడు.... క్కమారు లంద్ర్షలో భేద్బుదిధని చేయనివ్యడు,
మికికలి కోపగించన బ్రహైవేత్తను చూచ ప్రస్నుిని చేయువ్యడు... కపలగోవును
భకితతోతాక్కవ్యడు, కనయను చెఱుపనివ్యడు, అగిిని కాళీతో తాకనివ్యడు, కొడుక్కతో
వివ్యద్ము చేయనివ్యడు, నీటలో మలమూత్రము వద్లనివ్యడు, గురువు పలుక్కను
వెకికర్షంపని వ్యడు. ఇటెీటుీ ధ్రైముతో కూడినవ్యడై ననుి పంద్డువ్యడు గరభవ్యస్
దుుఃఖమును పంద్డు. నాలోకమున కరుగును. (120)
121 వ అధ్యాయము - తరుణోపాయం, కోకాముఖ తీర
ా మహిమ
శ్రీవరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! పశుపక్షాయది
జనైములందినవ్యరు కూడ ప్పపము నుండి విడివడు మికికలి రహస్యమును వినుము.
అషిమి, చతురదశ, అమావ్యస్య త్తథుల యందును, స్ంక్రాంత్త, గ్రహణ కాలములందును
మిధున కరైమును చేయని వ్యడును ఇత్రుని అనిములు త్తని పెటినవ్యర్షని
రోత్పడనివ్యడు, పని వయసునందును నా యందు చెద్రని వ్రత్ము కలవ్యడు... ఏ
కొంచెము లభంచనను త్ృపతనందువ్యడు, త్లిీద్ండ్రులను పూజించువ్యడు, లభంచన
దానిని తాను మాత్రమే త్తనక ఇత్రులక్కను పంచ అనుభవించువ్యడు... అనిి
పనులయందును లోభత్నము లేనివ్యడు, స్వత్ంత్రుడు, త్నుిదాను అదుపున

302
శ్రీవరాహ మహాపురాణము
నుంచుకొనువ్యడు, ప్పడుపనులు చేయనివ్యడు, క్కమార వ్రత్మునందు (బ్రహైచరయ
మందు) సిిరముగా నిలిచ యుండువ్యడు... ఎలీపుపడు స్రవభూత్ములయందును
ద్యగలవ్యడు, వివేకము కలవ్యడు, స్త్యము త్పపనివ్యడు, బుదిధమంతుడు, ఇత్రుల
సొముైలకొఱ్క్క ఎనిడును ఆశ్పడి తాపము పంద్నివ్యడు. ఇటి బుదిధ నలవరచుకొని నా
పూజా క్రయలను ఆచర్షంచువ్యడు పశువుల పుటుిక పంద్డు, నాలోకమున కరుగును.
దేవత్లక్కను సాధింపరాని ఈ రహస్యమును నేను చెపుపచునాిను. సుంద్రీ!
శ్రద్ధగా వినుము.సేవద్జములు (చెమటవలన పుటుినవి) ఉదిభజములు, (విత్తనమును
చీలుికొని పుటుినవి) అండజములు (గ్రుడుడ నుండి పుటుినవి) జరాయుజములు
(రకతశుకీముల కలయిక వలన పుటుినవి) అను నాలుగు విధ్ములైన ప్రాణ్యలలో వేనిని
హింసింపనివ్యరు, శుద్ధమైన బుదిధగలవ్యరు, అనిి ప్రాణ్యలయందును జాలి నిండుగా
గలవ్యరు, కోకావు, క్షేత్రమున తుదిశావస్ విడుచువ్యరును... ఇత్రులక్క మనసుసతోకూడ
సాధ్యముకాని నాలో ల్లనమగుటను పందుదురు అని తెలుపగా, అంత్ విష్ోని పలుక్క విని
అత్త విశుద్దమైన వ్రత్ములుగల భూదేవి వరాహ రూపుడగు ఆ విష్ో దేవునితో మరల ఇటుీ
పలికెను.
“మాధ్వ్య! నేను నీక్క శషయను, దాసిని, నీయందు భక్కతరాలను. ఇటి పరమ
రహస్యములను నీవు నాక్క చెపపవలయును. నీవు చక్రతరిమును, వ్యరణాసిని,
అటిహాస్మును, నైమిశ్మును, భద్రకరోమను మడుగును, కోకాముఖ తరిమును ఏల
ప్రశ్ంసింతువు? సుగంధ్ము, దివరండము, ముక్కటము, మండలేశ్వరము, కేదారము అను
పుణయ భూములను వద్లి కోకాముఖము(బరహచేిత్ర – అని పేరుతో, కోకా కోశ నదుల
స్ంగమ సాినంగా ప్రసుతత్ం నేప్పల్ లో ఉనిదీ ఆలయం) నేల కొనియాడుదువు? దేవదారు
వనము, జాగేశ్వరము, మహాలయ దురామను పుణయస్ిలములను కాక కోకాముఖమును ఏల
పెద్దగా చెపెపద్వు? గోకరోము, శుద్ధమగు జాలేశ్వరము, ఏకలింగము అనువ్యనిని వద్లి
కోకాముఖము నేల గొపపగా చెపెపద్వు?” అని భకితతో ఆ మాధ్వి యిటీడుగగా, మాధ్వుడు
వరాహ రూపయగు భగవంతుడు వసుంధ్రక్క ఇటుీ బదులు చెపెపను.
“పుణాయతుైరాలా! నీవు ననుి అడిగినది మనోజిమైన విషయము. కోక ఏల
అనిింట కంటె మిని అయినదో ఆ రహస్యమును వివర్షంచెద్ను. నీవు ప్రశ్ంసించన

303
శ్రీవరాహ మహాపురాణము
క్షేత్రములనిియు రుద్రునక్క నిలయములగు ప్పశుపత్ క్షేత్రములు. శ్రేషుములైనవి. కాని కోక
భగవద్భక్కతనక్క స్ంబంధించనది. ఓ వరాననా! సుంద్రీ! నీక్క నా క్షేత్రములలో
కోకాముఖమున జర్షగిన ఒక గొపప వృతాతంత్మును వివర్షంచెద్ను. ఒకపుపడు ఒక
బోయవ్యడు కోక మండలమున మాంస్రూపమగు ఆహారమునకై త్తరుగుచు కొంచెముప్పట
నీరుగల మడువునందు నడుమనుని చేపను మెలక్కవతో కొటెిను. బలముగల ఆ చేప
బోయచేత్తనుండి త్పపంచుకొని దూరమునక్క దూకి పడెను. ఒకడేగ ఊరుపలు పుచుిచు
ఆకస్మున త్తరుగుచు ఆ చేపను చంప నుంకించెను. అపుపడది నా క్షేత్రమగు
కోకాముఖమున వ్రాలెను. అంత్ అది రూపము, బలము, పర్షశుద్ధత్ కలదియై శ్క్కడను
వ్యని పుత్రుడై పుటెిను. అంత్ కొంత్ కాలమునక్క మృగముల వేటకాడొకడు కోకమున
త్తరుగుచు ఆ మాంస్ భాగములను తసికొని అచటక్క వచెిను. అంత్ మాంస్ మును
హర్షంచు కోర్షకగల ఆడుపటి ఆకస్మున నెగురుచు ఆతావునక్క వచి మాంస్ము
తసుకొని పోవుటకై చూచుచుండెను. ఆ బోయవ్యడు మాంస్ము నెగురుగొటి కొనిపోవు ఆ
పటిను ఒకక బాణముతో నేలగూలెిను. ఆకాశ్ము నుండి నేలగూలిన ఆ పటి నాక్షేత్రమగు
కోకయందు పడి చంద్ర పురమున చకకని పేరు ప్రత్తషులుగల రాజపుత్రియై పుటెిను. ఆమె
చకకగా పెర్షగెను. అరువది నాలుగు కళలలో ఆర్షతేరను. రూపము, యౌవనము నిండుగా
పంద్ను. కాని మగవ్యనిని చీద్ర్షంచుకొనుచుండెను. రూపవంతుడు, గుణవంతుడు,
శూరుడు, యుద్ధత్ంత్రములలో నిలుకడ కలవ్యడు, సౌముయడు అయినను పురుష్ని ఆమె
కాద్ని ఏవగించుచుండెను.
అంత్ కొంత్కాలమునక్క నా కోర్షకమేరక్క, ఆనంద్పురమున శ్క్కనితో వ్యర్షకి
స్ంబంధ్ము సాగెను. అటుీ స్ంబంధ్ము కలుగగా విధి విధానముననుస్ర్షంచ వివ్యహము
జర్షగెను. ఆత్డామెతో, ఆమె అత్నితో ఒకక మహూరతమైనను వేరుపడక పరస్పరాను
రాగముతో విహర్షంచర్ష. ఇటుీ వ్యర్షకి ఏ దోషములేక్కండ చాలా కాలముగడచెను. నాయిక
అత్ని యందు ప్రేమతో, సేిహముతో కూడి యుండెను. ఇటుీ వ్యర్షరువురు మికికలి
సేిహముతో ఉండగా స్మభోగములతో కూడిన పెద్దకాలము గడచెను. శ్క్కలకానంద్ము
పెంపందించు ఆ రాజపుత్రునక్క ఒకనాట మధాయహిమున మికికలి భయంకరమగు
త్లనొపప పుటెిను. ఔషధ్ములయందు మికికలి నేరుపగల వైదుయలంద్రు అత్నికి అనిి

304
శ్రీవరాహ మహాపురాణము
చకిత్సలు కావించర్ష కాని వేద్న త్గాదాయెను. ఇటుీ పెక్కక కాలములు గడచనవి. కాని
అత్డు విష్ోమాయచేత్ మోహితుడై, త్నుి దానెరుగక్కండెను. చవరక్క వ్యర్షరువురక్క
స్మయము నిండెను. పూరవజనై జాినము కలుగు స్మయమాస్నిమయెయను. అటుీ
కాలముగడువగా ఒకర్షయెడనొకర్షకి మికికలి ప్రేమగలవ్యర్షరువురు ఎడబాయక,
జర్షగినదేమో తెలియగోర్షర్ష. అపుపడా పరమ సుంద్ర్ష నీక్క త్లయందు ఈ వేద్న
ఏలకలిగినది? నీక్క నేను ప్రియమైనచో దీనినునిదునిటుీ నాక్క చెపుపమని భరతనడిగెను.
పెక్కక శాస్త్రములలో ఆర్షతేర్షన వైదుయలు పెకకండ్రు నీక్క చకిత్సలు చేయుచునాిరు. కాని
త్లయందు వేద్న అటేీ ఉనిది గదా! అనియు నడిగెను. ఇటుీ ప్రియురాలు పలుకగా
ఆత్డామెతో ఇటీనెను. భద్రా! నీవు మరచత్తవేల? పుటుిక మాత్రమున జీవి
స్రవరోగములతో కూడి దుుఃఖమునో సుఖమునో పందుచుండును. ఇటుీ జనై మేరపడినది.
మనుషయత్వము కూడ కలిగినది. స్ంసారమను స్ముద్రమున దిగబడిత్తమి. ఇంక ఎక్కకవగా
అడుగవలసిన పనిలేదు అని ఆత్డామెతో ఇటుీ పలుకగా ఆమెక్క మర్షయు
వినవలయునను క్కత్తహలము కలిగినది. పక్షములు, నెలలుగా కాలము గడువగా
వ్యర్షరువురు ఒకనాడు ఒకశ్యయపై ఉండుగా ఆమెక్క మరల వేడుక పుటి మెలీగా అడిగెను.
“నేను మునుపు అడిగిన విషయమునే చెపుపము. నేను నీక్క ప్రియమైన దానను, కలత్పడి
ఉంటని. నీవు నాక్క చెపుపక్కనాివు. ఇందు దాచద్గినది ఏమైన కలదా? నాముందు
దాచెద్వేల? నేను నీక్క ప్రియురాల నైనచో త్పపక చెపపవలయును.” అని ఒత్తతడి చేసి
అడుగగా ఆ శ్కదేశ్పు రాజు ప్రణయముతో మనినతో ప్రియురాలికిటుీ పలికెను. నీవు
మానుష భావమును వద్లుము. నీ పూరవపు జాత్తని గురుత తెచుికొనుము. కాంతా! నీక్క
కోర్షకయునిచో నా త్లిీద్ండ్రుల అనుమత్తకొనుము. ముఖయముగా ననుి పెంచ పెద్ద చేసిన
త్లిీకి చెపుపము. దేవత్లక్క లభంపని కోకాముఖమున కర్షగి అచట నీక్క స్రవ
వృతాతంత్మును చెపుపదును. అనగా ఓ భూదేవ! ఆమె భరత మాటక్క అటేీ అని బదులు
చెపెపను. ఆమె అత్తమామల చరణములు పటుికొని “పుణయమైనది, గొపపదియగు
కోకాముఖమున కరుగ గోరుచునాిము. పని దొడడది అగుటచేత్ మముై మీరు
వలద్నరాదు. ఇంత్వరక్క ఎనిడును మిముై నేనేమియు అడుగలేదు. మీముందు నిలిచ
నేనడిగిన ఈ యొకక కోర్షకను మీరు తరపవలయును. ఈ మీక్కమారుడు ఎలీకాలము

305
శ్రీవరాహ మహాపురాణము
త్లనొపపతో బాధ్పడుచునాిడు. చకిత్స లేని బాధ్తో మధాయహి కాలమునందు
మరణించనటేీ అగుచునాిడు. సుఖములను, స్రవవిషయములను వద్లి పరమవేద్న
పడుచునాిడు. కోకాముఖమున కరుగక కషిము మరలదు. మీకింత్క్క పూరవమీ పరమ
రహస్యమును నేను చెపపలేదు. ఆ విష్ోని పరమపద్మునక్క, పరమోత్తమ సాినమునక్క మా
ద్ంపతులము త్వరగా పోగోరుచునాిము.” అని ప్రార్షింపగా.
అంత్ కోడలి మాట విని శ్కాధిపత్త చేత్తతో కోడలిని, కొడుక్కను స్పృశంచ ఇటుీ
పలికెను. “నానాి! ఇది ఏమి? కోకాముఖ్యశ్రమమును గూర్షి త్లపోసిత్తవేమి? ఏనుగులు,
గుఱ్ఱములు, రథములు, ఇత్ర వ్యహనములు, అపసరస్లవంట స్త్రీలు, ఏడు అంగములు
గలిగి, కోశ్ము మునిగు దానితో కూడినది, రత్ిముల ప్రోవులు కలదియు అగు
రాజయమంత్యు నీయందు నెలకొని ఉనిది. నా శ్రేషుమగు సింహాస్నమును, మిత్రులను నా
స్రవమును గ్రహింపుము. నా ప్రాణములు నీయందు నెలకొనియునివి. నీవు నా ఉత్తమ
స్ంతానమవు” అని తెలుపగా. అంత్ త్ండ్రి మాట విని ఆ క్కమారుడు, త్ండ్రి ప్పద్ములు
పటుికొని యిటుీ బదులు పలికెను. త్ండ్రీ! నాక్క రాజయము, కోశ్ము, వ్యహనము, బలము
వలదు. వెనువెంటనే నేను కోకాముఖమున కరుగగోరుచునాిడను. త్లనొపపతో నుని నేను
బ్రదుక్కదునేని, త్ండ్రీ! అపుపడు రాజయము, సేన, ధ్నాగారము అనిియు నావే. స్ంశ్యము
లేదు. అచటక్క పోయిననే నా త్లనొపప నాశ్నమగును” అనుచు అటుీ పలికి స్రవకారయము
లెర్షగిన ఆ క్కమారుడు త్ండ్రి ప్పద్ములు పటి నిలిచ యుండెను. అంత్ త్ండ్రి అత్నితో
పుత్ప్! అరుగుము. నీక్క మేలగుగాక అని అనుమత్తంచెను. వరతక్కలు, పురజనులు,
వైశుయలు, ఉత్తమ స్త్రీలును కోకాముఖ మారామున నిలిచన రాజక్కమారుని కడ కరుద్ంచర్ష.
అంత్ చాలా కాలమునక్క వ్యరంద్రు కోకాముఖము కడక్క వచిర్ష. అంత్ ఆ యింత్త
భరతను నేనడిగిన రహస్యమును చెపుపమని కోరను.
ఇటుీ ప్రియురాలు పలుకగా ఆ రాజపుత్రుడు నవివ ప్రియురాలిని కౌగిలించుకొని
ఆమెతో ఇటీనెను. “వరారోహా! ఒక రాత్రి యిచట సుఖముగా నిద్రింపుము. నీవు కోర్షన
దానిని రేపు నీక్క చెపెపద్ను. అంత్ తెలీవ్యర్షనంత్నే వ్యర్షరువురు సాినము చేసి
పటుివస్త్రములు తాలిి శరసుసతో విష్ోవునక్క మ్రొకికర్ష. అంత్ ఆ రాజక్కమారుడు
ప్రియురాలిని చేత్తతో పటుికొని ఈశానయ దిక్కకగా కొనిపోయి అట నుండి త్తరుపనక్క

306
శ్రీవరాహ మహాపురాణము
నడిపంచ త్న హృద్యమున చకకగా గురుతని ఒకతావు కడ భూమిని త్రవెవను.
అందొకచోట మిగిలియుని ఎముకలు కానవచెిను. వరాననా! ఇవి నా పూరవజనై
అసిికలు - అని చెపెపను. నేనొక చేపను. కోకము నీళీయందు త్తరుగుచుండెడివ్యడను.
ననొిక బోయవ్యడు గాలమువైచ పటుికొనెను. నేను వ్యనిచేత్త నుండి త్పపంచుకొని యీ
నేలపై పడిత్తని. మాంస్మున ఆస్గొని ఒకడేగ ననుి గోళీతో చీలిినది. నా ఎముకలు
లేక్కండ చేయగోర్షనది... అపుపడు నేనాకాశ్ము నుండి వ్రాలిత్తని. ఇదిగోచూడు. దాని
ద్బబక్క నాక్క త్లపోటు కలిగినది. ఇది నేను మాత్రమే ఎరుగుదును. మర్షయెవవడును
ఎరుగడు. నీవు ననుి మునిడిగిన దానిని చెపపత్తని. సుంద్రీ! నీక్క మేలగుగాక! నీక్క బుదిధ
పుటినచోట కరుగుము.” అంత్ ఎఱ్ఱని పద్ైము వంట మంచ మొగము గల ఆ నిరైలాంగి
జాలిగొలుపు కంఠ స్వరముతో భరత కిటీనెను.
“భద్రా! నీవు మికికలి రహస్యమగు ఉత్తమ విషయమును నాక్క చెపపత్తవి. కాని
ఈ కరై మోహనమునక్క కారణమైన దానిని నేను నీక్క చెపపలేదు. నేనెటిదాననో, మునుపు
ఏ విధ్ముగా ఉంటనో చెపెపద్ను. వినుము. ఆకలి ద్పుపలతో అలస్త్ నొంది నేనెనిడు
మాధ్వుని కడక్క రాలేదు. చెటుిపై కూరుిండి త్తండిని వెద్క్కచు ఉంటని. అంత్నొక
బోయవ్యడు అడవి మృగములను పెకికంటని చంప మాంస్పు మోపులను కూడబెటుికొని
ఈ ప్రకకల త్తరుగుచుండెను. అత్డు మాంస్పు మోపులను ఒకచోట నుంచ కటెిలను
తెచుిచుండెను. నేనంత్ ఒక మృగమాంస్మును చకికంచుకొని ఆకాశ్మున
త్తరుగుచుంటని. ఆకలిద్పుపలక్క అలసినదాననై మర్షయు మాంస్ములను చీలుిచుంటని.
అంత్ ఆ బోయ కటెిలు పేర్షి అగిిని ద్ర్షకొలెపను ఆకలిద్పుపలను తరుికొనుటకై ఆ
మాంస్ములను వండుచుండెను. అంత్ నేనొక చెటెికిక మాంస్మునందు ఆశ్తో చూచుచు
ఆత్డు మాంస్మును వండుచునిచోట పడిత్తని. మోయలేని బరువుగల మాంస్మును నేను
వజ్రమయములగు గోళళతో చీలుిచుంటని. ఆ బరువుతో పీడనొంది నేను బయటపడుటక్క
చాలక్కంటని. ఎక్కకవ దూరము పోజాలక కొంచెము ద్గారగా నిలుచుంటని. పంగి
పోయెడు మనసుసతో ఆ మాంస్మును త్తనుచు నిలిచత్తని. మాంస్పు త్తండితో ఒడలెరుగని
ననాిత్డు చూచెను. క్రుదుధడై మాంస్మును మరల పంద్గోర్ష ననాి వ్యయధుడు
పర్షకించెను. అంత్ ఆత్డు విలెీత్తత బాణమును నాపై వేస్ను. మాంస్ము ముకక త్తనుచుని

307
శ్రీవరాహ మహాపురాణము
నేను వ్యనిచేత్ నేలగూలిత్తని. అంత్ నేను గిలగిల గొటుికొనుచు చేషిలుడిగి, బుదిధ త్పప
దాట శ్కయముకాని కాలత్ంత్రమున పడిత్తని. ఈ క్షేత్రము మహిమ వలన నేను కోరుకొనక
పోయినను, రాజపుత్రినై పుటి నీక్క ప్రియనైత్తని. పూరవ జనైమును కూడ స్ైర్షంచుచుంటని.
ఇవిగో మిగిలిన. నా ఎముకలను చూడుము. చాలా కాలమునక్క జీర్షోంచయు కొనిి మిగిలి
ఉనివి” అని వ్యనిని ఇటుీ భరతక్క చూప ఆత్నితో మరల నిటీనెను. "పుణాయతుైడా! ననుి
కోకాముఖమునక్క తోడి తెచిత్తవి. ఈ క్షేత్రము ప్రభావము వలన పశుపక్షి జనైముల
మనము మనుషయ జాత్తయందు, ఉత్తమ క్కలముల యందు పుటిత్తమి. ఓయి యశోధ్నా!
విష్ోవు చెపపన శుభమైనదానిని నీవు దేనిని నాక్కపదేశంతువో అదియెలీను సుఖమునక్క
తావలమగు ఈ విష్ో సాినమున ఆచర్షంతును” అని చెపపగా.
అంత్ ఆమె మాటను విని పూరవకథను స్ైర్షంచ ఆత్డు మికికలి ఆశ్ిరయము
పంది 'బాగు బాగు' అని పలికెను. క్షేత్రము నంద్లి విధులను విని, ఆమె పలికిన
గొపపమాట ఆలకించ వ్యర్షతో వచినవ్యరును వ్యర్షవ్యర్షకి రుచంచన విధానములను
ఆచర్షంచర్ష. కొంద్రు చాంద్రాయణ వ్రత్మును ఆచర్షంచర్ష. కొంద్రు పదాైస్నము
వేసికొని ధాయనము చేసిర్ష. అటుీ విష్ోమయములగు కరైములను వ్యరు నిరంత్రము
చకకగా ప్పటంచర్ష. గొపప ధానయ స్ంపద్యు, ధ్న స్ంపద్యు కల వ్యరయుయ ఆ
ద్ంపతులు చెద్రని మహాభకిత కలవ్యరై పెక్కక వ్రత్ములను ఆచర్షంచర్ష. అటుీ వ్యరంద్రు
చాలాకాలము త్మ ప్పపములను తొలగించు కొనువ్యరై ధ్రై కారయములను చేయుచు
చనిపోయిర్ష. అంత్ క్షేత్ర మహిమచేత్ను, ఆ పూజల ప్రభావము వలనను వ్యరు
శేవత్దీవపమున కర్షగిర్ష. ఇట్టీ రాజపుత్రుడు స్రవభూత్ముల గణములతో కూడినవ్యడై
మనుషయభావమును వద్లి పై మెటుి నందు సిిరముగా నిలిచెను.
నా వ్రత్ముల యందు నిషుగల ఆత్ని పర్షజనము కూడ మనుషయ భావమును
వద్లి చకకని తేజసుస కలదియై ఆత్ైతో ఆత్ైద్రశనము చేసికొని కారణముగా
నాలోకమునక్క చేరను. అచటనుని స్త్రీలంద్రు కలువల సువ్యస్నలు కలవ్యరై మాయను
వద్లి కాంతులు క్రముైకొనివ్యరైర్ష. ఇటుీ చేపయు, చలిీయు సాధారణమగు కోర్షకలు
కలిగినవైనను ఆ క్షేత్రముక్క వచి నా అనుగ్రహము వలన శేవత్దీవపమునక్క చేరుకొనెను.
ఇది ధ్రైము, ఇది కీర్షత, ఇది శ్క్కల గొపప యశ్సుస. కరైములలో శ్రేషుమగు కరైము

308
శ్రీవరాహ మహాపురాణము
త్పసుసలలో గొపపదియగు త్పసుస. కథలలో ఉత్తమ కథ, వెలుగులలో గొపప వెలుగు.
ధ్రైములలో పరమధ్రైము. వసుంధ్రా! దీనిని నీకై వర్షోంచత్తని. కోపష్టు, మూరుఖడు,
పసినిగొటుి, భకితలేనివ్యడు, శ్రద్ధలేనివ్యడు, మొండివ్యడు- అను వ్యర్షకి దీనిని ఒస్గరాదు.
దీక్షితునక్క, నాయందు ప్రస్ని భావము కలవ్యనికి, జాినము కలవ్యనికి, శాస్త్రములలో
నిండైన ప్రజి కలవ్యనికి దీనినొస్గలవయును. మరణ కాలమందు చెద్రని హృద్యముతో
దీనిని పటుికొనువ్యడు పవిత్రమగు ఆత్ై కలవ్యడై గరభవ్యస్పు భయము నుండి విడుద్ల
పందును. సుంద్రీ! గొపపశ్కిత గల ఈ మహాఖ్యయనమును నీక్క వివర్షంచత్తని. ఈ
విధ్ముగా ప్రత్తషుగల కోకాముఖమున కర్షగినవ్యరు చలిీయు, చేపయు మునుి - సిదిధ
పందిన విధ్ముగా పరమసిదిధని పందుదురు అని చెపెపను. (121)
122 వ అధ్యాయము – విశిష
ి మాస్వలలో హర్తపూజ
ఇటుీ భూదేవి ధ్రైము నిండుగాగల కోకామాహాత్ైయమును, పకకటలిీన
స్తుతవగల ధ్రైమును విని పరమాశ్ిరయమును పంద్ను. “అహో! కోకాతర ప్రభావము.
వరాహరూప దేవుని మహిమ! పశుపక్షాయదుల కడుపున పుటినవియు పరమగత్తని
పందినవి. మాధ్వ్య! దేవ్య! నీద్యతో మర్షయొక విషయము తెలియగోరుచునాిను.
దీనిని కూడ మునుి నినిడిగిత్తని. ఏ ధ్రైముతో,ఏ త్పసుసతో, ఏ కరైముతో మానవులు
నినుి ద్ర్షశంతురో దానిని ప్రసాద్సుముఖుడవై స్రవమును చెపుపము.” ఆ మాధ్వ దేవ
ఇటీడుగగా మాధ్వుడు నవివ ఇటుీ చెపప మొద్లిడెను.
“పుణాయతుైరాలా! నీవు పలికినటేీ స్ంసారము నుండి ముకితని ప్రసాదించు
ధ్రైమును అంత్టని చెపెపద్ను. వరిరుతవు గడచన త్రువ్యత్ ప్రస్నిమగు శ్రతాకలము
రాగా ఆకాశ్ము నిరైలమై చంద్రబింబము స్వచఛమై ఉండగా, ఎక్కకవ చలి ఎక్కకవ వేడి
లేని కాలమున హంస్ల మధుర నాద్ములు వినవచుి వేళ, కారీతకమాస్ము శుకీపక్షమున
దావద్శనాడు ననిర్షింపవలయును, దాని ప్రభావమును వినుము. వసుంధ్రా!
లోకములనిియు నిలుచు కాలముదాక నా భక్కతడు ధ్నుయడై యుండును. అనయ
భక్కతడటెీనిటకిని కాడు. ఆ దావద్శయందు పూజాకారయము లనిియు చేసికొని, నా ఆరాధ్న
కొఱ్క్క ఈ మంత్రమును పఠంప వలయును. ‘బ్రహైరుద్రులు సుతత్తంచు ఆ భగవంతుడు,
ఋష్ట వందితుడు, వంద్నీయుడనగు సావమీ! ఈ దావద్శ త్తథ్వ ప్రాపతంచనది. దేవ్య!

309
శ్రీవరాహ మహాపురాణము
లోకనాథా! మేల్కకనుము. మేఘములు వెడలిపోయినవి. చంద్రుడు నిండుగా నిరైలుడై
ఉనాిడు. నీవు ధ్రైమునక్క హేతువవు. అటినీకై శ్రతాకలపు పూవులను స్మర్షపంచు
కొందును. లోకనాథా! మేల్కకని మెలక్కవతో ప్రకాశంచుచుని నినుి యజిముతో
యజించుచునాిరు. భాగవతులు వేద్ములతో నినుి కొనియాడుచునాిరు. పర్షశుదుధలు,
మేల్కకని వ్యరు, నీ యెడల జాగరూకత్ కలవ్యరునై నినుి అర్షించు చునాిరు.’ అనుచు
ఇటుీ దావద్శనాడు నా భక్కతలు మికికలి శ్రేషుమైన వ్రత్మును, పూజా కారయములను
చేయవలెను. దానివలన పరమగత్త పందుదురు.
దేవ! శ్రతాకల పూజా విధానమును స్రవమును ఇటుీ నీక్క తెలిపత్తని. ఇది
భక్కతనికి స్ంసార మోక్షమును కలిగించును. సుఖమునక్క తావలమగును. దేవ! నీక్క
మర్షయొక విషయము చెపెపద్ను. అది శుభమైన శశరరుత పూజనము. ఆ పనులు భకితతో
చేయు మానవులు పరమగత్త నందుదురు. చలి, ఈదురుగాలి అనువ్యనికి పీడనొందిన
వ్యరయుయ నా భక్కతలు చెద్రని హృద్యముతో యోగము కొఱ్క్క నిశ్ియము చేసికొని
శశరమున చేయవలసిన పనులను వివర్షంచెద్ను. మోకాళీపై నిలిచ చేతులను జోడించ ఈ
మంత్రమును పఠంపవలయును. ‘లోకనాథ! ఈ శశరరుతవు మంచుతో గడపశ్కయము
కానిది. చొరరాని కాలము. ఇటి స్ంసారము నుండి ననుి త్ర్షంపజేయుము. ననుి
చేపటుిము.’ నా భకితయందు సిిరముగా నిలిచ శశరమున ఈ మంత్రముతో పూజ
చేయువ్యడు పరమసిదిధ పందును. వసుంధ్రా! నీక్క మర్షయొక విషయమును కూడ
చెపెపద్ను. మారాశరవైశాఖ మాస్ములు నాక్క మికికలి ప్రియములైనవి. నేనిపుడు ఆ
ఋతువు నంద్లి పుష్ట్రపదుల ఫలమును వివర్షంతును. గంధ్పత్రమను పూవును నాక్క ఈ
కాలమున స్మర్షపంచువ్యడు తొమిైదివేల తొమిైది వంద్ల ఏండుీ బుదిధ ప్రజిలు కలవ్యడై
విష్ో లోకమున నిశ్ిలముగా నిలుచును. మర్షయొక విషయము ఈ కారీతకము,
మారాశరము, వైశాఖము అను మూడు నెలలు ఏకాగ్ర చత్తముతో వ్యరు నాక్క గంధ్పత్ర
పుషపములను స్మర్షపంచనచో పండ్రండు స్ంవత్సరములు ఆ పూలతో పూజ చేసినటీగును.
కారీతకమున గంధ్పత్రముతో శాల పుషపములను కలిప అర్షపంపవలయును. మారాశరమున
కలువపూవులతో కలిప అర్షింపవలయును. అది మహాఫలము నొస్గును. మాధ్వుని
యిలాీలు భూదేవి ఈ మాటలను, విని చనవుతో మెలీగా నవివ మధుసూద్నునితో ఇటుీ

310
శ్రీవరాహ మహాపురాణము
పలికెను. “నిండు స్ంవత్సరమున మూడువంద్ల అరువది దినములతో పండ్రండు నెలలు
కాగా నీవు రండే మాస్ములను ఏల పగడుచునాివు. అటేీ దావద్శని కూడ ఎలీపుపడు
నాముందు ఏల పెద్ద చేయుచునాివు?” ఇటుీ భూదేవి త్నిడుగగా మాధ్వుడు నవివ
ధ్రైముతో కూడిన వ్యకయము ఇటుీ పలికెను.“దేవ! ఈ రండు నెలలును నాకెందుక్క మికికలి
ప్రియములైనవో త్త్తవముతో చెపెపద్ను. వినుము. త్తథులలో దావద్శ స్రవయజిముల
ఫలముల కంటె మిని అయినది. వేలకొలది బ్రాహైణ్యలక్క దానమొస్గిన ఫలము
అంత్టని దావద్శ నాడిచిన మనుజుడు పందును. నేను కారీతకమున మేల్కకంటని.
వైశాఖమున నినుిద్దర్షంచత్తని. కనుక ఈ యోగము మహాదానముల కంటె గొపపది.
అందువలన వనికి ఈ ప్రభావము కలిగినది. అందువలన కారీతకమునందును, వైశాఖము
నందును మనసుసను నిగ్రహించుకొని గంధ్పుషపములను చేత్దాలిి ఈ మంత్రమును
ఉచఛర్షంచవలయును. ‘భగవంతుడా! ఆనత్తముై. ఇది మికికలి గొపప కాలము. వైశాఖము,
కారీతకము ఈ గంధ్ పుషపములను స్వవకర్షంపుము. ధ్రైమును వృదిధ పరపుము’ అని పలికి
‘ఓంనమో నారాయణాయ’ అని గంధ్పత్రమును స్మర్షపంప వలయును. గంధ్పత్ర
పుషపములను స్మర్షపంచుట వలన నా భక్కతలక్క కలుగు గుణమును ఫలమును తెలిపెద్ను.
ఆ పుషపమును గ్రహించ ఈ మంత్రమును పఠంపవలయును. మంత్రము – ‘భగవంతుడు
ఆజాిపంచుచునాిడు. విశుద్ధములగు ఆత్ైకల చకకని నిశ్ియనము కల ఓ భగవంతుడా!
మంచ పర్షమళముగల ఈ పుషపమును స్వవకర్షంపుము.’ నా పూజయందు పరమ శ్రద్ధ గలిగి
నాకిటుీ పుషపములను అర్షపంచువ్యడు వేయి దివయ వరిములు, పుటుిక, చావు,అలస్ట,ఆకలి
అనునవి లేక నా లోకముల యందు నివసించును. దేవ! ఒకొకకక పుషపము యొకక
పుణయము, మహాఫలము అనువ్యనిని నీ ప్రశ్ిక్క స్మాధానముగా చెపపత్తని. (122)
123 వ అధ్యాయము - ఆయా ఋతువులలో ఉత
ా మ క్రమలు
శ్రీవరాహ దేవుడు ఇటుీ పలికెను. ఫాలుాణ మాస్పు శుకీపక్ష దావద్శనాడు
మంచ పర్షమళముగల అడవి మొలీలను, తెలుపు మించన పసిమి వనెిగల వ్యనిని
గ్రహించ, మికికలి ప్రీత్తనొందిన అంత్రాత్ైతో మంత్రపూరవకమైన విధానముతో
భాగవతుడు శుచయై, కరైములనిింటని చకకగా ఎర్షగి పూజింపవలయును. శాస్త్ర
విధానమును అనుస్ర్షంచన కరైముతో పూజా కారయములు చేయవలయును. కారయము

311
శ్రీవరాహ మహాపురాణము
మంత్రములతో పవిత్రము కావలయును. భక్కతడు శాంత్ము, నిరైలము అగు మనసుస
కలవ్యడు కావలయును. “ఓం నమో నారాయణాయ” అని పలుక్కచు ఈ మంత్రమును
ఉచఛర్షంపవలయును.
“వ్యసుదేవ్య! శ్ంఖచక్రధ్రా! అచుయతా! లోకనాథ! మహావరుడవగు నీక్క
నమసుస, నీక్క నమసుస, వస్ంత్ కాలమున వనస్పతులు చకకగా పూచనవి. చకకని
గంధ్రస్ముతో కూడి ఉనివి. వస్ంత్ కాలము వచినది. ఈ పూచన గొపప చెటీను
చూడుము.” అనుచు ప్రార్షధంచ ఈ విధ్ముగా ఫాలుాణ మాస్మున అరిన చేయువ్యడు
స్ంసారమును పంద్డు. నాలోకమున కరుగును.
సుశ్రోణి! వైశాఖము శుకీపక్ష దావద్శనాట అరిన ఫలమును గూర్షి ననుి
అడిగిత్తవి. దానిని వినుము. చకకగా పూచన మదిద మొద్లగు చెటీ పూవులను గ్రహించ
నాపూజక్క సిద్ధము కావలయును. కాలమునక్క త్గిన శుభకరైలనిింట ఆచర్షంచ
భగవద్భక్కతలను అంద్ర్షని ముందు ఉంచుకొని వేద్ము చెపపన విధానముగా
మంత్రములను చదువుచు గంధ్రువల, అపసరస్ల నాటయములతో ఆటలతో, ప్పటలతో,
వ్యద్యములతో పూజలు స్లుపవలయును. అపుపడు దేవలోకమువ్యరు పురాణ
పురుష్ణత్తముని సుతత్తంతురు. సిదుధలు, విదాయధ్రులు, యక్షులు, పశాచులు, నాగులు,
రాక్షసులు స్రవలోకాధిపత్తయగు పురుష్ణత్తముని సోతత్రములు చేయుచుందురు. ఆదితుయలు,
వసువులు, రుద్రులు, అశవదేవత్లు, మరుతుతలు వరంద్రు, దేవ దేవేశుడు, యుగముల
నాశ్నము నందును చెడనివ్యడు అగు దేవుని సుతత్తంతురు. అంత్ వ్యయువు, విశేవదేవత్లు,
అశువలు అంద్రుగుమికూడి ఆదికాలయముడు, ప్రభువునగు కేశ్వుని కీర్షతంతురు. బ్రహై,
చంద్రుడు, ఇంద్రుడు, అగిియు స్రవభూత్ములక్క నాథుడును, స్రవలోకములక్క
ప్రభువునగు విష్ోవును సుతత్తంతురు. నారదుడు, పరవతుడు, అసితుడైన దేవలుడు,
పులహుడు, పులసుతయడు, భృగువు, అంగిరసుడు, ఇంకను పెకకండ్రు మహరుిలు,
మిత్ప్వసు, పరావసువులును, భూత్నాథుడు, యోగినాథుడు, ఉత్తమయోగ
స్వరూపుడునగు నారాయణ్యని సుతత్తంతురు. మికికలి శ్కితగల ఆ దేవత్ల నాద్ములను విని
నారాయణ దేవుడు వసుంధ్రతో “ఇదియేమి శ్బదము వినవచుిచునిది. వేద్ఘోషముతో
మొద్లైనది. దేవత్ల మహాశ్బదము ఇందు వినవచుిచునిది” పలికెను.

312
శ్రీవరాహ మహాపురాణము
అంత్ తామర రేక్కలవంట కనుిలు కలదియు, అనిి రూపములతో,
గుణములతో కూడినదియునగు భూదేవి ఆ వరాహరూపదేవునితో ఇటుీ పలికెను. “దేవ్య!
నీవు వరాహ రూపమునే తాలిి ఉండవలయుననియు, వ్యరంద్రు నీ ఆజిక్క లోబడి
లోకభావనను చేయవలయుననియు దేవత్లు కోరుచునాిరు.” అంత్ నారాయణ దేవుడు
భూమితో ఇటీనెను. “దేవ! వ్యరు ననుివెద్క్కచు మారామున ఉనాిరని నేనెరుగుదును.
వసుంధ్రా! నేను నినుి దివయమైన వేయివత్సరములు ల్లలగా నా ఒక కోరతో పటి
నిలిపత్తని. ననుి చూచుటకై దేవలోక వ్యసులంద్రు - ఆదితుయడు, వసువులు, రుద్రులు,
క్కమారసావమి, ఇంద్రుడు, బ్రహై మొద్లగువ్యరు ఇచటకి వచుిచునాిరు.” ఇట్టీ
మాధ్వుని మాట విని భూదేవి దోసిలిని నుదుటపై జోడించ ఆత్ని ప్పద్ములపై పడెను.
భూదేవి వరాహరూపుడగు దేవునకిటుీ వినివించుకొనెను “దేవ్య!
రసాత్లమునక్క క్రుంగిన ననుి నీవు పైకెత్తత నిలిపత్తవి. దిక్కకలేని దానను నాక్క
రక్షక్కడవైత్తవి. నీ భక్కతనక్క నీవే గత్తవి. ప్రభువవు. నాకేది కరతవయము? ఏ పనితో
నినిర్షింతును. నా జనైమునక్క పరమగత్తయేమి? ఏ విధ్ముగా పూజించనచో నీవు
తుష్టినంద్ద్వు? స్వరాసుఖమునక్క తావలమైన ఆ పనిని నేను ఆచర్షంతును. నీ పూజా
విధానము చేస్డు నాక్క బాధ్ లేదు. అలస్టలేదు. ముస్లిత్నము లేదు. పుటుిటయు
గిటుిటయును లేవు. దేవత్లు, రాక్షసులు, స్రవజనులు, రుద్రుడు, ఇంద్రుడు, బ్రహై అను
కీర్షతధారులంద్రు నీ కడుపున ఒకమూల నివసింతురు. మాధ్వ్య! నినుి చూచుటకై వ్యరే
కృత్యములు చేయుదురు? ఏ ఆహారములు త్తందురు? ఏ ఆచారములు ప్పటంతురు?
బ్రాహైణ్యని కరైమెదిద? క్షత్రియుని కేదియగును? వైశుయడేమి చేయును? శూద్రుని
కరైమెటిది? ఎవడు యోగమును పందును? ఎవడు త్పమును ఎనుికొని చేయును? నీ
కరైమున మికికలి శ్రద్ధకలవ్యడే ఫలమును పందును? ఏ భావము దుుఃఖమునక్క
నెలవగును? భోజనమెటిది? త్ప్గున దేమి? నీ భక్కతలు చేయవలసిన క్రయ ఎటిది?
దిక్కకలందు మూలలందు ఎటి నివేద్నలు స్లుపవలయును? గరభవ్యస్మును, జంతు
జనాైదులను పంద్క్కండుటెటుీ? ఏ కరై మొనర్షంచ నరుడు పశుజనైము
పంద్క్కండును. కేశ్వ్య! నాక్క మికికలి సుఖము కలుగునటుీ ఈ స్కలము
తెలియజెపుపము. ఏ పనిచేత్ ముస్లిత్నమును పందును? దేనిచేత్ జనైమును పందును?

313
శ్రీవరాహ మహాపురాణము
గరభవ్యస్మును పంద్క్కండుట కేమి చేయవలయును? దేని ప్రభావము చేత్ నరుడు
స్ంసారమున పడక్కండును?” అని వసుంధ్ర ఇటుీ అడుగగా భగవ్యనుడు ఇటుీ బదులు
పలికెను.
“మోక్షమారామున సిిరముగా నిలిచయుని భాగవతులారా! నేను దేనివలన
మికికలిస్ంతోషమును ఎలీవేళల పందుదునో ఆ మంత్రములను కీర్షతంతును. వినుడు.
“మాధ్వ్య! నీవు మాస్ములనిింటను ముఖయమైన వైశాఖ మాస్మవు. మంచ
పర్షమళముతో, చకకని రస్ములతో వస్ంత్కాలమున నీవు దేవుని ద్ర్షశంచుచు వచిత్తవి.
ఎలీపుపడు యజిములందు అర్షింపబడెడు ఈ నారాయణ్యడు ఏడు లోకములందును
వరుడు.” ఇటేీ గ్రీషైమునందు స్రవమును విధి పూరవకముగా చేయవలయును.
భాగవతులంద్ర్షకి ప్రియమగు ఈ మంత్రమును పఠంపవలయును. “మాస్ములనిింటలో
ప్రధానమగు గ్రీషైమా! నీవు ప్రస్నిముగా వచిత్తవి. గంధ్ రస్ములతో కూడి నీవు
ఏతెంచత్తవి. నిత్యము యజిములందు పూజలు కొనెడు శ్రీ నారాయణ్యడు
స్రవలోకములందును వరుడు.” ఇదే విధ్ముగా గ్రీషైమునందును అరినము
చేయవలయును. అటివ్యనికి జనన మరణములు ఉండవు. నా లోకమునక్క గత్త కలుగును.
ఈ విధ్ముగా ననిర్షించు వ్యడు భూమిలో చకకని పర్షమళముగల శాల(మదిద) వృక్షముల
పూవులనిింటతో పూజించన వ్యడగును. ఇటుీ వైశాఖ మాస్మున నాపూజ
నాచర్షంచువ్యనికి బుదిధ నిరైలమగును. ఆత్డు మరల స్ంసారమున పుటిడు.
నీక్క మర్షయొక విషయము కూడ చెపెపద్ను. అది స్ంసారము నుండి విడుద్ల
కలిగించును. కడిమి, కొండగోగు, శ్లీకము, అరుజనకము అను పూవులతో విధిని
అనుస్ర్షంచ అరినము గావింప వలయును. పద్ప నా మంత్రములందు శ్రద్ధకలవ్యడై
ననుి ప్రత్తష్ట్రిపనము చేయవలయు ‘ఓం నమో నారాయణాయ’ అనుచు ఈ మంత్రమును
పలుకవలయును. “పవిత్ర హృద్యములు గలవ్యరు మేఘము వనెి కల పూజుయడవగు
నినుి మహిమతో చూచుచునాిరు. లోకనాధా! వరాికాలము వచినది. మేఘముల
బృంద్ములను చూడుము. నిద్రను పందుము.” ఆష్ట్రఢమాస్ దావద్శయందు
స్రవశాంత్తకరమగు ఈ శుభకరైమును శాస్త్రమును అనుస్ర్షంచ చేయవలయును.
అట్టీచర్షంచువ్యడు ఎనిటకిని ఏ యుగము నందును నశంపడు.

314
శ్రీవరాహ మహాపురాణము
దేవ! కరైశ్రద్ధకల నరులు దేనిచేత్ స్ంసారమును త్ర్షంతురో అటి
ఋతువులందు చేయద్గిన ఉత్తమ కరైమును నీక్క చెపపత్తని. పుణాయతుైలారా! ఈ పరమ
రహస్యమును నీక్క చెపపత్తని. వరాహరూపమును తాలిిన నారాయణదేవుడు కాక
దేవత్లును దీనిని ఎరుగరు. యజిదీక్ష లేనివ్యనికి, మూరుఖనక్క, త్ంపులమార్షవ్యనికి,
నీచశష్యనక్క, శాస్త్ర విషయములను నిందించువ్యర్షకి దీనినొస్గరాదు. కసాయివ్యర్ష
నడుమను, మూరుఖల ద్గారను దీనిని చదువరాదు. అటుీ చదువుట వలన వ్యర్షకి ధ్రైము,
ధ్నము వెంటనే నశంచును. దేవ! నీవడిగిన దానిని మొత్తముగా చెపపత్తని. ఇంక నీవు దేని
నడుగుదువు? (123)
124 వ అధ్యాయము - మాయా రహసా క్థన్ము
సూతుడు ఇటుీ చెపెపను. కొనియాడబడు వ్రత్ములు గల భూదేవి ఆరు
ఋతువుల కరైములను విని నారాయణ దేవునితో మరల ఇటీనెను. “మంగళకరములు,
పవిత్రములునగు విషయములను చెపపత్తవి. ఇవి నా లోకములందు తేటతెలీములగును. నా
మనసుసనక్క మికికలి ఆనంద్మును కూరుిచునివి. నీ ముఖము నుండి పలుకబడిన ఈ
అరిన కరైములను విని, దేవ్య! మాధ్వ్య! శ్రతాకలపు చంద్రునివలె నిరైలనైయిత్తని.
మికికలి రహస్యము, వేడుక పుటించునదియునగు ఈ విషయమును, నా మేలు కొరక్క
విష్ణో! నీవు చెపపద్గును. దేవ్య! పలుమారులు నీవు 'నామాయ' అనుచుందువు. ఆ మాయ
అనగానేమి? ఎటువంటది? దేనిని మాయ అందురు, ఈ మాయా రహస్యమును మికికలి
ఉత్తమమైన దానిని తెలియగోరుచునాిను.”
అంత్ ఆమె మాటను విని మాయక్క పేటక వంటవ్యడు విష్ోవు చరునవువ నవివ,
భూదేవితో మధురమగు ఈ వ్యకయమును పలికెను. “భూదేవ! ఈ మాయను గూర్షి
అడుగక్కము. నీవు కషిపడనేల? మాయను తెలిసికొనజాలవు. ఈనాటకిని రుద్రుడు,
ఇంద్రుడు, బ్రహైయు నామాయను తెలియజాలరు. విశాలాక్షీ! ఇంక నీస్ంగత్త చెపపనేల?
ఒకచోట వ్యనదేవుడు పెద్దగా క్కర్షయును. ఆ ప్రాంత్ము నీటతో నిండిపోవును. మర్షయొక
దేశ్ము నీట బొటుి లేక ఎండిపోవును. ప్రియా! ఇది నామాయ. చంద్రుడు ఒక పక్షమున
త్రుగుద్లనందును. మఱియొక పక్షమున పెరుగుద్ల పందును. అమావ్యస్యనాడు
మొత్తముగా కనబడడు. ఇదియే నా మాయ. హేమంత్మున (చలికాలమున) నూత్తలో

315
శ్రీవరాహ మహాపురాణము
నీరు వేడిగా నుండును. గ్రీషైమున (వేస్వియందు) చలీగా నుండును. ఇది త్త్వమును
బటి నామాయ. సూరుయడు పడమట దిక్కకన చేర్ష అస్తమించ, మరల ఉద్యమున త్తరుప
దిక్కకన ఉద్యించును. ఇది నామాయ. రకతము, శుకీము రండును ప్రాణ్యల యందు
ఉండునవియే. అవి గరభమున చేర్ష క్రొత్త జీవి యగుచునిది. ఇది నా ఉత్తమ మాయ.
జీవుడు గరభమున ప్రవేశంచ సుఖమును, దుుఃఖమునను పందును. పుటినంత్నే దాని
నంత్టని మరచపోవును. ఇది నా గొపప మాయ. తాను చేసిన కరైములను పటి వ్రేలాడి
జీవుడు తెలివిని, చేషిను కోలోపవును. కరైము వ్యనిని మర్షయొక చోటకి
గుంజుకొనిపోవును. ఇది నా దొడడ మాయ. రకతము, వరయము కలిసి కదా జంతువులు
పుటుిట! వేళ్తీ, పెద్వులు, ముక్కక చెవులు, కనులు, బుగాలు, నుదురు, నాలుక ఇవనిియు
ఏరపడుట నా మాయ. దానితోడనే ప్రాణ్యలు పుటుిట. ప్రాణి త్తనిత్తండిని జఠరాగిి పీలిి
వేయగా అది అర్షగిపోవుచునిది. పద్ప క్రంద్నుండి మలరూపమున జార్షపోవుచునిది.
ఇది నా మహామాయ. శ్బదము, స్పరశ, రూపము, రస్ము, గంధ్ము అనువ్యనితో జంతువు
ప్రవర్షతంచుచునిది. ప్రియా! ఇది నామాలు (అనగా పుటిన ప్రాణి అని అరధము) సాివరము,
జంగమము అనువ్యర్ష యందు ఆ ఋతువులలో ఒకే ఆకారము. కాని దానిత్త్తవము
తెలియరాదు. ఇది నా మాయ. ఆకస్మున నీరు కలదు. భూమియందు నీరునిది. అవి
వృదిధ పంద్క్కనివి. పరమ మాయ. వరిఋతువున గుంటలు, చెరువులు నీటతో
నిండిపోవును. గ్రీషైమున అనిియు ఎండిపోవును. ఇది నా మాయాబలము.
హిమవంతుని శఖరము నుండి జాలువ్యర్షన నదికి మందాకిని అని పేరు.
అదియే నేలక్క దిగునపపటకి గంగ అయినది. ఇది నా మాయ. ఉపుపనీట స్ముద్రము
నుండి మేఘములు నీరు గ్రహించుచునివి. లోకమున తయని నీటని క్కర్షయుచునివి. ఇది
నామాయ బలము. కొనిి ప్రాణ్యలు రోగములను పంది గొపప ఔషధ్ములను
త్తనుచుందురు. వ్యని శ్కితయందు నేను నామాయను జారవిడుతును. మందు నొస్గినను
ప్రాణి మరణించుచునిది. అనగా ఔషధ్మును శ్కితహనము చేసి నేను కాలరూపుడనై
హర్షంచ వేయుదునని మాట. మొద్ట గరభము ఏరపడుచునిది. త్రువ్యత్ పురుష్డు
పుటుిచునాిడు. కొంత్ కాలమునక్క నడివయసుస వ్యడగుచునాిడు. అటుపై
ముస్లిత్నము, ఆపై ఇంద్రియములు నశంచుచునివి. ఇది యంత్యు నామాయా

316
శ్రీవరాహ మహాపురాణము
బలము. నేల యందు విత్తనము నాటుదురు. అది మొలకెతుతచునిది. వెద్జలిీన ఒకక
విత్తనము నుండి గింజలు పెక్కకలు కలుగుచునివి. దానియందు నేను మాయ కూరుపతో
అమృత్మును జాలువ్యరుతను.
గరుడుడు విష్ోవును మోయుచునాిడని లోకము స్ంభావించును. నిజమునక్క
“నేనే వేగముతో గరుడుడనై ననుి నేను మోసికొనుచునాిను. ఈ దేవత్లంద్రు యజి
భాగముతో స్ంత్సించుచునాిరు. నేనే ఈ మాయను కలిపంచ స్వరావ్యసులను
త్ృపతపరచుచునాిను. దేవత్లు ఎలీవేళల యజిము నంద్లి హోమ ద్రవయములను
భుజింతురని లోక్కలంద్రు త్లచుచునాిరు. నేనే మాయను కలిపంచ స్రవదా ఆ దేవత్లను
రక్షించుచుందును. బృహస్పత్త యజికరత అని లోకమంత్యు కొనియాడుచుండును.
ఆంగీరస్ మాయను కలిపంచ దేవత్ల యాగములను చేయించునది నేనే. వరుణ్యడు
స్ముద్రమును ప్పలించుచునాిడని లోక్కలంద్రు త్లతురు. వరుణమాయ కలిపంచ
మహాస్ముద్రమును కాప్పడు చునివ్యడను నేనే. క్కబేరుడు ధ్నమునక్క ప్రభువని
లోకములనిియు స్ంభావించును. క్కబేర మాయను స్వవకర్షంచ ఆ ధ్నమును నేనే
రక్షింతును. వృత్రుని ఇంద్రుడు పర్షమారినని లోక్కలు అనుకొనుచునాిరు. ఇంద్ర
స్ంబంధ్మగు మాయను తాలిి వృత్రుని రూపుమాపనది నేనే! లోక్కలు ఆదితుయడు కద్లని
మహాగ్రహమని త్లపోయుదురు. మాయామయమగు దేహమును తాలిి ఆదితుయని
మోయుచునిది నేనే. నీరంత్యు వటి పోవుచునిద్ని లోకము వ్యకొనును. బడబాగిి
రూపము తాలిి దానంత్టని నేనే త్ప్గివేయుచునాిను. వ్యయు మాయను తాలిి దానిని
మేఘములందు వద్లుచునాిను. లోకము ఈ నీరంత్యు గూడుకటి యెకకడ
నిలుచుచునిది అని పలుక్కను. అమృత్ మెకకడ నిలుచునో దేవత్లును ఎరుగరు. అది నా
మాయచేసిన ఆజి మేరక్క ఓషధుల యందు నిలిచయునిది. రాజు ప్రజలను ప్పలించునని
లోకము భావన. కాని రాజమాయను కలిగి వసుంధ్రను నేను ప్పలించుచునాిను.
యుగము ముగియునపుపడు పనిిద్దరు భాస్కరులు ఉద్యింతురు. నేను వ్యర్షలో చొరబడి
లోకమున మాయను స్ృజింతును. భూమి! వరిము, ధూళ్లతోప్పటు లోకములయందు
పడుచునిది. ప్పంసుమయ(ధూళ్ల) మాయను కలిపంచ నేనే జగతుతను నింపుదును.
స్ంవరతమను మేఘము రోకలివంట ధారలతో క్కర్షయును. స్ంవరతకమాయను గ్రహించ

317
శ్రీవరాహ మహాపురాణము
లోకమంత్టని నింపువ్యడను నేనే. ధాత్రీ! నేను శేష్నిపై పవవళ్లంచ నిద్రింతునని లోకము
భావించును. అనంత్ మాయతో ఆ శేష్ని మోయుచు నిద్రించుచుందును. (అనంతుడు-
ఆదిశేష్డు) భూమి! వరాహమాయను తాలిిన స్ంగత్త నీ వెరుగవ్య!దేవత్లంద్రు
అందుల్లనమై పోవుదురు. అది నా మాయ. అయిననునీవు విష్ోమాయను ఏవిధ్ముగను
ఎరుగజాలవు. నినుినేను పదునేడు మారులు పటినిలిపత్తని. నేను ఈ భూమినంత్టని ఒకే
స్ముద్రంగా చేసి ఆ జలమున నిలుతును. ఇది నా మాయా బలము. నేను బ్రహైను,
రుద్రుని స్ృజింతును. హర్షంతును. అయిననువ్యరు నామాయక్క మోహితులై దాని
నెరుగక్కందురు. సూరుయని తేజసుసవంట తేజసుసగల ఈ పత్ృగణముల వ్యర్షని
పత్ృమయమగు మాయతో నేను పటుికొనియుందును. మర్షయు శోభనాంగీ! మర్షయొక
మాయను గూర్షి చెపెపద్ను. వినుము. ఒక ఋష్టని పురుష స్వరూపుని స్త్రీ యోనియందు
ప్రవేశ్పెటిత్తని. అనగా స్త్రీని చేసిత్తని.” అంత్ విష్ోని పలుక్క విని మర్షంత్ వినగోర్షనదై
వసుంధ్ర చేతులతో దోసిలి పటి యీ వ్యకయమును పలికెను. “ఆ ఋష్ట ముఖుయడు అంత్
చేయరాని పని యేమి చేస్ను? అత్డు స్త్రీ రూపమును ఏల పంద్ను? ఆ బ్రాహైణ
ముఖుయడు స్త్రీ యగుటక్క చేసిన ప్పపమెటిది? నాక్క మికికలి క్కత్తహలము కలుగుచునిది.
అదియంత్యు వివర్షంచ చెపుపము.” అని వినుత్తంపగా, అంత్ భూదేవి మాటవిని మికికలి
ఆనంద్మందిన హృద్యముగల హర్ష తయని మాటను గొని భూదేవి కిటీనెను.
“దేవ! విశాలాక్షీ! మహామత! ఆ ధ్రాైఖ్యయనమును వినుము. ఒడలు
గగురొపడుచు నా మాయను గూర్షి చెపెపద్ను. నా మాయ కూరుప వలన సోమశ్రై
పడరాని ప్పటుీ పడు పెక్కకగతులు పంద్ను. అందు కొనిి ఉత్తమములు, కొనిి నీచములు,
కొనిి మధ్యమము మర్షయు త్తర్షగి నామాయ త్రోయగా బ్రాహైణత్వమును పంద్ను. ఆ
బ్రాహైణ ముఖయ స్త్రీ రూపము నెటుీ పంద్నో తెలిపెద్ను. అత్డు చేసిన వికృత్ కరైము
లేదు. అపరాధ్ము లేదు. ఆత్డు నిత్యము నా అరిన యందు, నా పనులయందు మికికలి
శ్రద్ధ కలవ్యడు. స్రవదా ననుి గూర్షిన భావనయే అత్ని హృద్యము నలర్షంచును.
అంత్ట చాలా కాలమునక్క ఆత్డు అననయ హృద్యముతో చేసిన త్పసుస, కరైము, భకిత
అనువ్యనికి నేను మికికలి త్ృపతనందిత్తని. అంత్ నేనత్నికి నా ఉత్తమమగు ద్రశన
మొస్గిత్తని. “నీ విషయమున త్ృపుతడనైత్తని. నాయనా! నీ హృద్యమున ఉని వరమునెలీ

318
శ్రీవరాహ మహాపురాణము
కోరుకొనుము. అనిి కోర్షకలతో కూడిన ఆ వరముల నెలీ నీక్క ఇతుతను. సువరోమా!
గోవులా! ఏ పీడయు లేని రాజయమా? లేక అపసరగణముల స్వరామా? దేనిని కోరుదువు?
లేదా ఓ విప్రవరా! ఋష్ల మహాత్పసుసను కోరద్వ్య? కాక నా కరైములయందు
మహాశ్రద్ధ కలవ్యడవగుదువ్య? అటుీకాక వేయిమంది దివయ కనయలను, ధ్నములు
రత్ిములు స్మృదిధగా కలవ్యర్షని, స్వరాోభరణములు అలంకర్షంచుకొనివ్యర్షని కోరద్వ్య?
అపసరస్ల కీడైన దివయరూపములుగల ఇంతులను కోరద్వ్య? నీక్క వరమితుతను. నీవేది
త్లతువో చెపుపము.”
అంత్ ఆ బ్రాహైణ వరేణ్యయడు నా మాట విని శరసుస నేలక్క తాక్కనటుీగా నేలపై
వ్రాలి తయని పలుక్కతో ఇటీనెను. “దేవ్య! నీవు కోపగింపవేని ఒకక వరమడుగుదును. నీవు
పలికిన విధ్ముగా నేను కోర్షన దొస్గవలయును. నాక్క బంగారము వలదు. ఇంత్త వలదు.
రాజయము వలదు. అపసరస్ వలదు. స్వరాము వలదు. మనసున కింపైన ఐశ్వరయము వలదు.
వేయి స్వరాములలో ఒకకట యునాక్క రుచంపదు. నీవు ఎలీపుపడు క్రీడించు నీమాయను
తెలియగోరుచునాిను.” అంత్నత్ని మాటవిని నేనిటీంటని : “ఓ విప్రవరేణాయ! నీక్క ఆ
మాయతో పనియేమి? కాని పనిని అడుగుచునాివు. విష్ోమాయ చేత్ మికికలి మోహితులై
దేవత్లు కూడ దాని నెరుగరు.” అపుపడా బ్రాహైణోత్తముడు నా మాట విని
మాయాకరైము పుర్షకొలపగా తయగా ఇటుీ పలికెను. “దేవ్య! నా కరైము, నా త్పసుస నీక్క
త్ృపత కలిగించనచో నీ అనుగ్రహము వలన నాకీవరమునే ఒస్గవలయును.” అపుపడా
త్పసివయగు బ్రాహైణ్యనితో - "క్కబాజమ్రకమనుచోట కరుగుము. అందు గంగలో
సాినము చేసి నామాయను చూతువు” - అంటని. ఈ నా మాట విని ఆ విప్రుడు నా
మాయను చూడగోర్షనవ్యడై నాక్క ప్రద్క్షిణ మొనర్షంచ క్కబాజమ్రకమున కర్షగెను. అచిట
అత్డు కమండలువును, ద్ండమును, ఇత్ర వసుతవుల భాండములను ఒకచోట నుంచ
తరిమును సేవించెను. అంత్ నాత్డు శాస్త్రము చెపపన తరున గంగలోనికి దిగి నీటమునిగి,
అనిి అవయవములను త్డుపుకొనెను. అంత్ ఆ బ్రాహైణ్యడు హఠతుతగా ఒక నిష్ట్రద్
వనిత్ గరభమున నిలిచెను గరభకేీశ్ము పీడింపగా హృద్యమున ఇటుీ త్లపోస్ను.
“అయోయ! ఎంత్కషిము! నేనేమి ప్పడుపని చేసిత్తనో ఆటవిక స్త్రీ కడుపున : ఈ
నరకములందుంటని. ఛీ! నా త్పమేల? నా కరై మెటిది? దాని ఫలమేమి బ్రదుకెంత్

319
శ్రీవరాహ మహాపురాణము
నికృషిమయినది! నేను నిష్ట్రద్ గరభమున ఏ భాగయము లేనిచోట నలిగిపోవు చునాిను.
మూడు నూరీ ఎముకలు, తొమిైది దావరములు, మలమూత్రముల స్ంకీరత్
రకతమాంస్ముల బురద్, భర్షంపనలవికాని దురావస్న, వ్యత్ము, పత్తము, శేీషముల
వికారములు, పెక్కకరోగముల రొంప, పెక్కకదుుఃఖముల గంద్ర గోళముగల ఈ గరభమున,
నోటతో చెపపనేల? పడరాని ప్పటుీ పడుచునాిను. విష్ోవెకకడ? నేనెకకడ? గంగా
జలములెకకడ? ఈ గరభ స్ంసారము నుండి వెలువడి అటుపై నేనేమి చేయవలసి
ఉనిదో?” అని ఇటుీ త్లపోయుచు ఆత్డు వెనువెంటనే గరభము నుండి వెలువడెను.
వెంటనే ఆత్ని ఆ భావమంత్యు నశంచెను. అంత్నత్డు ఒక నిష్ట్రదుని (ఆటవిక్కని)
యింట కనయగా పుటెిను. కమండలువు, ద్ండము నది ఒడుడన ఉండెను. నామాయవలన
ఆత్డు దాని నెరుగక్కండెను. అంత్ చాలాకాలము ధ్నధానయములు నిండుగా గల ఆ
నిష్ట్రదుని యింట ఆ బ్రాహైణ్యడు త్తరుగు చుండెను. విష్ోమాయ క్రమైగా ఆత్డేమియు
తెలియక్కండెను. పద్ప చాలా కాలమునక్క ఆమె వివ్యహము చేసికొని నా మాయ వలన
కొడుక్కను, కూతురును కనెను. త్తనద్గిన దానిని, త్గనిదానిని త్తనెను. త్ప్గద్గినదానిని
త్గనిదానిని త్ప్గెను. చంపన జంతువులను అంద్ందు అముైకొని బ్రతుక్కచుండెను. ఏది
చేయత్గినచో, ఏది చేయరాదో, ఏది పలుకద్గినదో ఏది పలుకరాదో, ఏది పంద్ద్గినదో,
ఏది కాదో ఏదియు నామాయా జాలము మోహమున తెలియక్కండెను. ఏబదియేండుీ
గడచన పమైట నా త్లపు వలనను, త్పసుస ప్రభావము వలనను ఆ బ్రాహైణ్యడు
క్కండను తాకెను. మనసులో సాినమును చేయవలెనని భావించ, వస్త్రములను తసివైచ
వ్యనిని నేలపై ఉంచ గంగలో మునిగెను. మికికలి చెమటతాపమునక్కడికి త్లను
నీటముంపగా అంత్ ఆ వనిత్ ద్ండ కమండలువులు తాలిిన త్పోధ్నుడుగా ఆయెను.
అంత్ నావిప్రుడు వసుతవుల పెటెిను, కమండలువును, త్రిద్ండమును, మునుి తానుంచన
వస్త్రములను చూచెను. తాను విష్ోమాయను తెలిసికొనగోర్షన విప్రుడను అను జాినము
కలిగెను. అంత్ గంగక్క ఉత్తరముగా ఆ త్పోధ్నుడు సిగుాతో వ్యస్మును కలిపంచుకొని
ద్గారలో ఉని ఆ యిసుకత్తనెి పై కూరుిండి, యోగమును గూర్షి భావించుచుండెను.
అంత్నాత్నికి తాను నిష్ట్రద్వనిత్గా నుండగా అంద్ందు చేసిన ప్పపకరైము
లనిియు స్ైృత్తకి వచెిను. ‘ప్పపకరుైడను. చేయరాని పనులు ఎంత్గా చేసిత్తని!

320
శ్రీవరాహ మహాపురాణము
అగాధ్ములో కూలిపోయిత్తని. ఈ స్త్రీ జనై మెత్తతత్తని. బోయక్కలమున పుటిత్తని. విచక్షణ
లేని త్తండి త్తంటని. నేలపై నీటలో నుండు ప్రాణ్యలననిింటని చంపత్తని. అనిి విధ్ములగు
త్ప్గుడులను త్ప్విత్తని. అమైరాని వ్యనిని అమిైత్తని. పంద్రాని వ్యర్షని పందిత్తని.
అనరాని మాటలు అంటని. అనిి కొంపల నుండి త్తనరాని త్తండుీ స్ంకోచంపక త్తంటని.
నిష్ట్రదునివలన కొడుక్కలను, కూతుండ్రను కంటని. నేనేమి త్పుప చేసిత్తని? ఏ ప్పపకరైము
చేత్ ఈ నిష్ట్రద్ వనిత్యగు ద్శ్ను పందిత్తనో చెపపగల ఎవనిని నేనిపుపడు భావింతును?’
అని యిటీనుకొనుచునింత్లో అమాయా తరిమునక్క ఆనిష్ట్రదుడు (ఆసోమశ్రై
నిష్ట్రదిగా ఉనిపపట మగడు) బిడడలు చుటుికొనిరాగా ఒడలెరుగని కోపముతో వచెిను.
చకకని లక్షణములుగల భారయను, మికికలి అనురాగము కలవ్యడై
వెద్క్కచుండెను. అచట త్పసుస చేయుచుని ప్రత్త త్పోధ్నుని ‘అయయలారా! నాఇంటది
నీటకొరక్క క్కండపటుికొని గంగ ఒడుడనక్క వచినది. మీరు చూచత్తరా?’ అని
అడుగుచుండెను. ఆ మాయ తరిమునక్క వచిన జనులు, తాము ఒక స్నాయసిని, అదిగో
అచట ఉని క్కండను చూచత్తమని చెపపర్ష. అంత్ నత్డు త్న ప్రియురాలిని కానక
పెనుదుుఃఖముతో క్కమిలిపోవుచు ఆమె తాలిిన వస్త్రమును, నీట క్కండను చూచ
జాలికలుగునటుీగా ఏడుిచుండెను. ఇదిగో వస్త్రము, ఇదిగో క్కండ, నది ఒడుడన నునివి.
గంగక్క వచిన నా యింటది మాత్రము కానరాదు. ఆ దీనురాలు సాినము చేయుచుండగా
నీట ఆమెను మొస్లి ఏదైన జిహావ చాపలయము చేత్ త్తనివేస్నేమో! ఒకకనాడును, కలలో
కూడ నేనామెను మనసునక్క కషిము కలుగునటుీ త్తటి యుండలేదు. ఒకవేళ ఏ
పశాచమో, భూత్మో, రకకసియో మ్రంగలేదు కదా! గంగ ఒడుడనక్క చేర్షన ఆమెను ఏ
రోగమో పటిలేదు కదా! నేను మునుపు ఎంత్ ఘోరమైన ప్పపము చేసిత్తనో నాముందు నా
భారయ మీరు చూచుచుండగా దురాత్త ప్పలైనది. ఓ సుంద్రీ! నా యిషిమును బటి
నడచుకొను దానవు. రా! ఇదిగో పరమ దుుఃఖముతో నలిగిపోవుచు అటు ఇటు
త్తరుగుచుని ఈ బిడడలనైనను చూడుము. ఓసి నా ప్రియురాలా! ఈనీ ప్పలబుగాల
పసిబాలురు ముగుారు కొడుక్కలను, నలుగురు బిడడలను చూడుము. నీవే నాక్క అనిియు
అయిత్తవి. నీకొరక్క అంగలారుిచుని ఈ పలీలు ఏడుిచునాిరు. ప్పప్పతుైడనగు నా
బిడడలను కాప్పడుము. నాపై మికికలి ప్రేమ కలదానవు, ఆకలిద్పుపలతో అలమటంచుచుని

321
శ్రీవరాహ మహాపురాణము
ననుి వద్లి పోయిత్తవి." అని ఇటుీ పరమ కరుణగా ఆ నిష్ట్రదుడు ఏడుిచుండగా ఆ
విప్రుడు సిగుాతో నిష్ట్రదునితో ఇటుీ పలికెను. “ఆమె లేదు. పముై ఆలుబిడడలు నశంచుట
సుఖమైన యోగమని పెద్దలు చెపుపదురు.” ఇంకను అటేీ కరుణతో నిలువెలీ మునిగిన ఆ
నిష్ట్రదునితో ఆ విప్రుడు అటుీ పలికెను. “వెళ్తీ. ఊరక యేల అటుీ క్కమిలిపోయెద్వు?
పెక్కక విధ్ములగు ఆహారములతో ఈ పలీలను రక్షింపుము. ఈ నీ బిడడలను ఎలీవేళల
రక్షింపవలయునుగదా!” అని చెపెపను.
ఆ నిష్ట్రదుడు ఆ స్నాయసి పలుక్క విని, దుుఃఖము నిలువెలీ క్రముైకొనగా మెలీగా
ఇటుీ పలికెను.“అయయవ్యరా! గొపప ధ్రైము తెలిసినవ్యడవు. తయని మాటలతో ననుి
ఓదార్షిత్తవి.” నిషుతో చేసిన వ్రత్ములు గల ఆ ముని నిష్ట్రదుని మాట విని దుుఃఖము త్నుి
ముంచయెత్తగా మెలీగా ఇటుీ పలికెను. “ఏడవక్క! నీక్క చెపెపద్ను. నీక్క శుభమగును. నేనే
నీ దొడడభారయను. ఈ గంగ ఒడుడక్క వచి నీక్క ప్రియురాలనైత్తని.” స్నాయసిమాట విని
నిష్ట్రదుడు కొంత్ తేరుకొని ఆ బ్రాహైణోత్తమునితో ప్రియమైన పలుక్కలతో నిటీనెను.
“బాపనయాయ! ఏమి ఇటుీ అయోమయముగా పలుక్కచునాివు? మగవ్యడు ఆడుది అగుట
ఎనిడు వినిది కూడ కాదు.” నిష్ట్రదుని మాట విని బ్రాహైణ్యడు ఒడలెరుగని శోకముతో
గంగ ఒడుడన ఆ బోయతో తయగా ఇటుీ పలికెను. “త్వరగా నీతావునక్క ఈ పసివ్యర్షని
కొనిపముై. అంద్ర్షయందును స్మానమగు ప్రేమ చూపవలయును.” ఆత్డటుీ
చెపుపచునిను నిష్ట్రదునకేమియు తెలియవచుిట లేదు. తయని స్వరముతో ఆ
బ్రాహైణ్యనితో ఇటుీ పలికెను. "అయాయ! నేను నీ దొడడయిలాీలి ననుచునాివు. ఇటీగుటక్క
నీవు మునుి చేసిన మహా ప్పపమేమి? ఋష్ట పుంగవ్య! ఏ త్పుపచేత్ నీక్క ఆడుద్నము
కలిగినది? మరల ముని వెటీయిత్తవి? ఇది నాక్క చెపుపము.”
అని యిటుీ పలుకగా ఋష్ట మాయా తరధము జలమున స్ంభవించన దానిని
గూర్షి తయగా ఇటుీ పలికెను. "నిష్ట్రదుడా! నా కథ ఉనిదునిటుీ చెపెపద్ను. వినుము.
నేనెనిడు త్పుపడు పనిని చేయలేదు. నాచేత్ ఎవవరు చేయింపలేదు. నేను భకితనిండిన
ఆచారములు కలిగి, త్తనరానిదానిని వద్లివైచ అనేక పుణయకారయములతో లోకనాధుడగు
జనారధనుని ద్రశనము కోర్ష ఆరాధించత్తని. అంత్ పెద్ద కాలమునక్క జనారదనుడు నాక్క
ద్రశన మిచెిను. నేనును మహా భయంకరమగు విష్ోమాయను చూడగోర్షత్తని. అంత్

322
శ్రీవరాహ మహాపురాణము
విష్ోవు నాతో ‘విప్రా! నీక్క ఆ మాయతో పనియేమి. స్రే! క్కబాజమ్రక క్షేత్రమున కరుగుము.
గంగలో సాినము చేయుము.’ అని పలికి విష్ోవంత్రాధనము చెంద్ను. నేనును మాయ
నెరుగు పచికొర్షకతో గంగ ఒడుడనక్క వచిత్తని. ద్ండమును క్కండిని, ప్పత్రను,
వస్త్రములను ఒకచోట ఉంచత్తని. త్గువిధ్మైన ఉపచారముతో గంగనీట మునిగిత్తని.
అటుపై ఏమి జర్షగినదో ఏమియు తెలియనెత్తని, లోభము, మోహము, కామము, క్రోధ్ము
అనునవి ముంచ యెతుతచుండగా నిష్ట్రదుని యింట ఉండుట మాత్రము తెలియవచినది.
అంత్ ఏదో కరైవశ్మున నీటకొరక్క ఇకకడక్క వచిత్తని. ఇచట నీటమునిగి మరల
బ్రాహైణ్యడ నైత్తని. నిష్ట్రదా! ఇదిగో క్కండ, ఇవిగో కావి గుడడలు, ఏబది యేండీయినను
చెడక ఇకకడ ఇటేీ ఉనివి. చవికిపోయిన నాకావి గుడడలనిియు గంగలో
కొటుికొనిపోక్కనివి.” అని ఇటీత్డు పలుక్కచుండగా నిష్ట్రదుడు అద్ృశుయడాయెను.
అచటనుని బిడడలలో ఒకకడును కానరాడాయెను.
అంత్ నా బ్రాహైణ్యడు ప్రాణాయామము చేయుచు, చేతులు పైకెత్తత, వ్యయువు
మాత్రమే ఆహారముగా గొనుచు త్పసుస చేయుచుండెను. అటుీ నిలిచయుండగా అపరాహి
స్మయమాయెను. అంత్ నాత్డు నీటని వద్లి త్గు కృత్యములు చేసికొనెను. నా
పూజలయందు, పుణయకారయములయందు ఎలీవేళల మికికలి ఆస్కితకలవ్యడై వరాస్నము
వేసికొని ననుి అర్షించుచుండెను. గంగాసాినమునక్క వచిన ఉత్తమ బ్రాహైణ్యలంద్రు
ఆత్ని చుటుిను చేర్షర్ష. అంత్ నా బ్రాహైణ్యలంద్రు అటుీ త్పసుసనకూరుిని ఆతాపసితో
"బ్రాహైణోత్తమా! ఎపుపడో పూరవమున ఈ ద్ండము, కమండలువు, నారచీరలు ఇకకడ
ఉంచ ఎటకో పోయిత్తవి. ఈ స్ిలమును మరచత్తవి? త్వరగా రాక్కంటవి.” అనిర్ష. ఆ
విప్రుల పలుక్కలు విని ఆ ముని మినిక్కండెను. వ్యరు ఉని తావును గూర్షి మనసులో
భావించుచుండెను. ఇంత్లో ఆ బ్రాహైణ ప్రవరుడు మదిలో ఇటుీ త్లపోస్ను. ఇదియేమి
ఆశ్ిరయము? ఏబది స్ంవత్సరములు గడచనవి. ఈనాడు అమావ్యస్య. ఇపుపడు ఏ కాలము
జరుగుచునిది? ఈ బ్రాహైణ్యలు పలుక్కచునిదేమి? నాస్ంచని పూరావపమున ఇచట
ఉంచ ఎటకేగి అపరాహిమునక్క వచిత్త వనుచునాిరు. ఇంత్లో అచట బ్రాహైణ
స్వరూపములో ఉని నేను, ఆ బ్రాహైణ్యనక్క దివయమైన రూపము తేజసుసగల నా
నిజరూపమును చూపత్తని. చూప అత్నితో ఇటీంటని. “విప్రా! సాినము చేయగోర్ష

323
శ్రీవరాహ మహాపురాణము
జపము కొరక్క పూరావపమున వెళ్లళత్తవి. ఇదిగో చూడు అపరాహిము ఇపుపడు త్తర్షగి
వచిత్తవేమి?” అనిన నా ఆ మాట విని ఆ శ్రోత్రియుడు చేతులు జోడించ త్లను నేల కానిి
దుుఃఖము పైకొనగా ఇటుీ పలికెను. “నాకేడుగురు పలీలు పుటిర్ష. మద్యమును, పలీలను,
తెలీని తాబేటని అమిైత్తని. త్తనరాని త్తండి, త్ప్గరాని త్ప్గుడు, పంద్రాని పందు
పలుకరాని పలుక్కలు ఈయనిింటని చేసిత్తని. మాధ్వ్య! నినుి సేవించుచు నేను చేసిన
ప్పడుపనియేమి? త్పసుస చేయుచు నేను చేసిన వికృత్మగు త్పస్సటిది? అచుయతా! నీ
ఆరాధ్న చేయుచు, నేనే పూజక్క పనికిరాని కూడుత్తంటని? నీ పూజలో నేను చేసిన
అకారయమేమి? నేనా నరకమునక్క పోవుటక్క చేసిన ప్పపమెటిదో ఉనిదునిటుీ నాక్క
తెలియజెపుపము.” ఇటుీ పెనుదుుఃఖముతో మాయక్క వశుడైన ఆ విప్రుని జాలిగొలుపు
ఏడుపు పలుక్కలు విని గంగపులినమునందు దుుఃఖముతో క్కమిలిపోయిన కనుిలుగల
ఆత్నితో ఇటుీ పలికిత్తని.
“విప్రా! మనసును చెద్రగొటుికొనక్కము. ఇది నీ స్వవయదోషము. దానివలన ఈ
దుుఃఖము పందిత్తవి. నీచయోని యందు పడిత్తవి. నేను ముందే చెపపత్తని. విప్రా! నా
మాయతో నీక్క పనియేమి? దివయలోకముల నితుతను. అంటని. అవి నీవు కోరక్కంటవి.
బ్రాహైణా! నీవు కోర్షన వైషోవ మాయను చూచత్తవి. రోజు గడవలేదు. అపరాహిము
కాలేదు. ఏబదియేండుీ నీవు నిష్ట్రదుని యింట నిలువలేదు. విప్రవరుడా! మర్షయొక
విషయము కూడ నీక్క చెపెపద్ను. దానిని ఆలకింపుము. ఇది అంత్యు నీవు కోర్షన వైషోవ
మాయ. నీవు శుభమునుగాని, అశుభమునుగాని ఏమియు చేయలేదు. ఇది అంత్యు
మాయతోనైనది. నీవు విస్ైయము వలన క్కములుచునాివు. నీవు చేసిన ప్పడుపని,
వయభచారముల వలన నీత్పమేమియు చెడలేదు. త్పసుస ప్పడు కాలేదు. మర్షయొక
విషయము చెపెపద్ను. పూరవజనైమునంద్లి ఏ అపరాధ్ముతో నీవిటీయిత్తవో దానిని
చెపెపద్ను. నా భక్కతలు, పర్షశుదుధలు అగు భాగవతులను నీవు అభనందింపక్కంటవి. ఆ
త్పుప ఫలమును నీవిపుడు ఈ రూపమున పందిత్తవి. నా భక్కతలు శుచులు అగు
భాగవతులు ఎలీవిధ్ముల వంద్నీయులు. భక్కతలగు భాగవతులక్క వంద్నము చేయువ్యరు
నాక్క వంద్నము చేయువ్యరగుదురు. ఇందు స్ందియము లేదు. ననుి పందుటక్క
కోరువ్యడును, ఎటి నింద్లు పంద్నివ్యడును - అననయమగు మనసుసతో నా

324
శ్రీవరాహ మహాపురాణము
భక్కతలయందు త్గులము పంద్వలయును. పముై! బ్రాహైణా! సిదుధడవైత్తవి. ప్రాణముల
నిచటనే వద్లుము. పద్! నాతోప్పటు పరమసాినమగు శేవత్దీవపమున కరుగుము” అని
నేనిటుీ ఆ బ్రాహైణ్యనితో పలికి వరమిచి అంత్రాధనము చెందిత్తని.
బ్రాహైణ్యడిటుీ ఇత్రులక్క చేయనలవికాని మహాకారయము చేసి మాయాతరధమున
దేహమును వద్లి శేవత్దీవపమును చేరుకొనెను. ధ్నుసుస, అంబులపంది, బాణములు,
ఖడాముతాలిి గొపప బలపరాక్రమములు కలవ్యడై నిత్యము చకకని సిిత్తతోనుని నా
మాయాబలమును ఆత్డు చూచుచునాిడు. కనుక, భూమి! నీక్క నామాయతో నేమిపని?
నా మాయను నీవెరుగజాలవు. దేవత్లు, దానవులు, రకకసులును ఎవవరు ఎరుగరు.
భూమీ! నీకిటుీ మాయకథ చెపపత్తని. ఇది మహాశ్కిత కలిగినటిది. దీనిని మాయా చక్రమని
కీర్షతంతురు. స్రవదుుఃఖములను పోకార్షి సుఖముల కూరుినటిది. ఇది కథలలో మహాకథ.
త్పసుసలలో గొపప త్పసుస పుణయములలో పరమపుణయము, గతులలో పరమగత్త. దీనిని
భక్కతల నడుమ చదువవలయును. భకితలేనివ్యర్ష కడ కీర్షతంపరాదు. నీచుల నడుమను,
శాస్త్రముల నిందించువ్యర్ష కడను పఠంపరాదు. నాముందు, నావెనుక నా భక్కతల
ముందును దీనిని చదువువ్యడు శోభలుీను. కాని శాస్త్ర దూషక్కలకడ అటుీ ప్రకాశంపడు.
చెద్రని దీక్షతో ఉద్యమున లేచ నిత్యము దీనిని పఠంచువ్యడు పండ్రండేండుీ నాముందు
పఠంచన వ్యడగును. కాలము నిండిన త్రువ్యత్ ఆ నరుడు దేహమును చాలించ నా
భక్కతడగును. నీచ జనైములు పంద్డు. వసుంధ్రా! ఈ మహాఖ్యయనమును నిత్యము
వినువ్యడు బుదిధహనుడు కాక్కండును. నీచజనైము పంద్క్కండును. భద్రా! నీవు ననుి
మునిడిగిన విషయమును వివర్షంచత్తని. ఇటుపై ఇంక ఏమి అడుగుదువు? (124)
125 వ అధ్యాయము – క్కబ్జ
ా మ ు క్(ఋష్ఠకేశ్) క్షేత
ీ మహిమ
సూతుడు ఇటుీ పలికెను. కొనియాడద్గిన వ్రత్ములు గల ధ్రణి
మాయాబలమును గూర్షి విని వరాహ దేవునితో “దేవ్య! నీవు క్కబాజమ్రకము అనంత్
మహిమలు కలద్ని చెపుపచునాివు. మర్షయు నేను మునిడిగిన విషయములును కలవు.
వనిని గూర్షి నేను తెలియక్కనాిను. క్కబాజమ్రకము నంద్లి పుణయమును గూర్షియు, మికికలి
స్నాత్నమైన మహిమను గూర్షియు ఆ పరమ రహస్యమును నాక్క నీవు ద్యతో
చెపపవలయును” అని ప్రశించెను.

325
శ్రీవరాహ మహాపురాణము
వరాహదేవుడు ఇటుీ చెపెపను. “దేవ! క్కబాజమ్రకము నంద్లి మహిమ యెటిదో,
ఏ దోషమును లేని తరిమెటిదియో దానిని, స్రవలోకమునక్క సుఖము కూరుిదానిని
తేటపడునటుీ తెలియజేస్ద్ను వినుము. క్కబాజమ్రకము ఎటుీ పుటినదో, అచట తరిము
ఎటేీరపడినదో, అందు సాినము చేసియు, మరణించయు నరుడు పందు గత్త ఎటిదియో
అవి అనిియు వరుస్ త్పపక చెపెపద్ను. భూమీ! పదునేడవ యుగమున భూమినంత్టని
ఒకకటచేసి, బ్రహైమాట మీద్ మధుకైటభులను స్ంహర్షంచ నేను గంగా దావరమును
చేరుకొంటని. అచిట గొపప ప్రత్తషు కలవ్యడును, ధ్రైకరైములందు గొపప నిషుకలవ్యడును,
నా ఆరాధ్న యందు త్గులము కలవ్యడును అగు రైభుయడు అను మునిని చూచత్తని. చకకని
నేరుపగలవ్యడు. గుణము లెర్షగినవ్యడు, శుచ, స్మరుిడు, జితేంద్రియుడు అగు అత్డు
పదివేల ఏండుీ చేతులు పైకెత్తతకొని అచట నిలిచ ఉండెను. వేయి ఏండుీ నీరు,ఆహారముగా,
అయిదు వంద్ల యేండుీ నాచు భోజనముగా ఆ మహర్షి అచట నిలిచ యుండెను.
మహాతుైడగు రైభుయని పరమభకితకిని, అత్ని ఆరాధ్నక్కను నేను పరమ ప్రీత్తనందిత్తని.
అటుీ గంగా దావరమునక్క పోయి త్పంచుచుని ఆ మునివరుని నేనొక మామిడిచెటుిను
ఆశ్రయించ చూచత్తని. ఒకానొక కారణముచేత్ నేనా మామిడి చెటుి రూపమున ఆత్నికి
ద్రశన మొస్గిత్తని. నేనా చెటుిను ఆశ్రయించనంత్నే ఆ చెటుి క్కంచంచుకొనిపోయినది.
అట్టీ స్ిలము క్కబాధమ్రకమని (క్కంచంచుకొనిపోయిన మామిడిచెటుి కలది)
ప్రసిదిధకెకికనది. అచట మరణించనవ్యరును నేరుగా నాలోకమునక్క పోవుదురు.
వసుంధ్రా! మర్షయొక విషయమును కూడ చెపెపద్ను వినుము. ఆ ఋష్ట ననుి చూచ
ఏమనెనో తెలిపెద్ను. గుజుజ రూపమున నుని ననుి అత్డచట చూచ, మోకాళీను నేలపై
ఆనిి కొంచెమేదో భాష్టంచెను. కొనియాడద్గిన వ్రత్ములు గల ఆ ముని, మోకాళీపై నిలిచ
ఉండగా నేను ఆత్నిని వరము కోరుకొమైంటని. అది అత్నికి రుచంపలేదు. త్పసుసతో
కూడియుని ఆ ఋష్ట ఆ మహాయశ్సివ నా అనుగ్రహమును కాంక్షించుచు నా మాట విని
మధురముగా ఇటీనెను. “భగవన!నీవు లోకనాథుడవు, జనారదనుడవు. నీక్క నాయందు
ద్యకలిగినచో నీవుఎలీపుపడు ఇచట నివసింపవలయునని కోరుచునాిను.
లోకములుండునంత్వరక్క ఇది నీక్క నెలవు కావలయును. నీద్య. ఇదియే నా కోర్షక.
జనారధనా! నినుి విడచ నాక్క మర్షయొకని యందు భకిత కలుగుక్కండుగాక! ఇత్రుల

326
శ్రీవరాహ మహాపురాణము
యందు భకిత నాకెనిటకిని రుచంపదు. నా హృద్యమున ఉని పరమవ్యంఛ ఇదియే. నీవు
తుష్టి నందిత్తవేని ఈ వరము నాకీయద్గును.”
అంత్ ఆ రైబుయని మాట విని, “మునిపుంగవ్య! బ్రాహైణోత్తమా! స్ర్షయే,
అదియటేీ అగునని పలికిత్తని. నా మాట విని ఆ బ్రాహైణోత్తముడు ముహూరతకాలము
ధాయనమున నిలిచ యుండెను. నేనాత్ని ఆ వర మొస్గిత్తని. దేవ! నీవు ననిడిగినదానికి
స్ంబంధించ క్కబాజమ్రకమను పుణయతరధమునంద్లి లోకసుఖము కలిగించు విశేషములను
తెలిపెద్ను. వినుము.
ఆ క్కబాీమ్రనుక క్షేత్రమునంద్లి తరధము (కొలను) కలువ వంట ఆకారమున
ఉనిది. అందు సాినము చేసిన మాత్రమున మానవుడు స్వరామున కరుగును. కారీతకము,
మారాశరము, వైశాఖము అను నెలలలో ఇచట దుషకరమగు పూజాకరైమాచర్షంచ
ప్రాణములు పర్షత్యజించువ్యరు స్త్రీలుగాని, పురుష్లుగాని, నపుంస్క్కలుగానీ, ఏ
లోపములేని సిదిధని పందుదురు. నా సాినమున కరుగుదురు. మర్షయొక విషయమును
వసుంధ్రా! తెలిపెద్ను. దీనిని మానస్ తరిమనియు అందురు. దీనిని చేరుకొని
పుణయకారయము ల్కనర్షంచ అందు సాినము చేసినవ్యడు నంద్నవనమున కరుగును. అందు
వేయి దివయవత్సరములు అపసరస్లతో కూడి విహర్షంచును. వేయి ఏండుీ నిండిన త్రువ్యత్
ఆత్డు గొపపక్కలమున మహాధ్నవంతుడు, గుణవంతుడునై పుటుిను. కారీతక దావద్శనాడు
అందు ప్రాణములు వద్లినవ్యడు పూరోసిదిధని పంది నాలోకమున కరుగును. వసుంధ్రా!
మర్షయొక విషయమును కూడ చెపెపద్ను. వినుము, దీనికి మాయా తరిమనియు, ప్రసిదిధ.
దీనిచేత్ నరుడు మాయను తెలిసికొనగలుగును.
ఈ మాయా తరిమునందు సాినము చేసిన దొడడమానిసి పదివేల యేండుీ నా
భక్కతడై ఉండును. గొపప స్ంపద్ను పందును. వేయి యేండుీ అత్నికి క్కబేరుని భవనము
ఇషిము వచినటుీ త్తరుగు నివ్యస్మగును. ఒకవేళ ఆత్డా మాయాతరిమున
మరణించనచో అత్డు మాయా యోగియై నాలోకమున కరుగును. (మాయతో యోగము
కలవ్యడు- మాధ్వుడు) భూదేవ! మర్షయొక విషయము చెపెపద్ను. వినుము. అందు
స్రావత్ైకమగు తరధము కలదు. అది అనిి ధ్రైగుణములతో కూడినటిది. అందు వైశాఖ
శుద్ధ దావద్శనాడు సాినమాచర్షంచువ్యడు, ఏ లోపము లేని స్వరామును పదునైదువేల

327
శ్రీవరాహ మహాపురాణము
ఏండుీ పందును. అటేీ అచట శీరికపమనెడు తరధమున ప్రాణములు వద్లినవ్యడు
త్గులము లనిింటని వద్లి నాలోకమున కరుగును. శుభలోచనా! మర్షయొక
విషయమును వకాకణింతును. వినుము. అచట పూరో ముఖమును తరిము కలదు. దాని
నెవవడు నెరుగజాలడు, గంగ నీరంత్యు త్కికన అనిి తావులందును చలీగా నుండును.
కాని వేడిగానుండు తావు పూరోముఖ తరిమని తెలియనగును. అందు సాినమొనర్షంచ
నరుడు సోమలోకమున కర్షగి ప్రత్తషు పందును. పదునైదు వేలయేండుీ సోముని ఎలీపుపడు
ద్ర్షశంచుచుండును. పద్ప స్వరాము నుండి త్తర్షగివచి బ్రాహైణ్యడై పుటుిను. నా భక్కతడు,
శుచమంతుడు స్మరుిడు, అనిి స్త్కరైములు, గుణములు కలవ్యడును అగును. ఒకవేళ
మారాశర శుద్ధ దావద్శనాడు అచట మరణించనచో అత్డు నాలోకమునక్క పోగలడు.
గొపప దీపత నాలుగు భుజములు గల ననుి ఎలీవేళల చూచుచుండును. వ్యనికి ఇంక
చావుపుటుకలు ఎనిటకిని ఉండవు.
వసుంధ్రా! మర్షయొక విషయమును చెపెపద్ను. వినుము. అశోకమను తరిము
కలదు. అందు నరుడు శోకము లేనివ్యడై యుండును. దాని వ్యయపతని గూర్షి చెపెపద్ను
వినుము. నా భక్కతడగు భాగవతుడు అననయమగు మనసుసతో అందు ఒకకమారైన సాినము
చేసి పదివేలయేండుీ స్వరామును ఆనంద్మందును. పద్ప స్వరాము నుండి కద్లివచి ఆ
తరధము ఫలముగా ధ్నవంతుడు, గుణవంతుడునగు నా భక్కతడై పుటుిను. వైశాఖమాస్
శుకీపక్ష దావద్శనాడు అందు ఎవర్షకిని సాధ్యముకాని మరణించుట అను పని చేసి అత్డు
చావు పుటుికలు పంద్డు. అలస్ట, భయము అత్నికి కలుగవు. అనిి త్గులములను
విడనాడి నా లోకమున కరుగును. వసుంధ్రా! కరవరకమను తరిము మికికలి సుఖము
కలిగించునది కలదు. దానిని గూర్షి తెలిపెద్ను వినుము. దాని గురుత చెపెపద్ను. దానితో
అది తెలియవచుిను. దానివలన పురుష్డు నా భకితతో కూడినవ్యడై జాినవంతుడగును.
మాఘమాస్ శుకీపక్ష దావద్శనాడు మధాయహిమున కరవరము పూచును. స్ంశ్యము
లేదు. ఆ తరిమున సాినమాడిన వ్యడు వేయియేండుీ ఇచివచిన గృహముల కరుగుచు
విమానమెకిక త్తరుగాడుచుండును. మర్షయు మాఘమాస్ శుకీపక్ష దావద్శనాడు అందు
మరణించనవ్యడు బ్రహైను, ననుి పరమేశ్వరుని ద్ర్షశంచును.

328
శ్రీవరాహ మహాపురాణము
వసుంధ్రా! మర్షయొక విషయమును చెపెపద్ను. దానిని వినుము. దీనిని
మునుపు నేనా బ్రాహైణ శ్రేష్ునక్క (రైభుయనక్క) చెపపత్తని. ఆ క్కబాజమ్రకమున నాక్క మికికలి
ఇషిమైన పుండరీకమను సాినము కలదు. అదియు గొపప ప్రసిదిధ గల తరిము. దాని
గురుతను, ఆ తరిము సేవించన కలుగు గొపప గుణముగల ఫలమును చెపెపద్ను వినుము.
పుండరీక యజిము చేయు యజమానుడే ఫలము పందునో దానిని మానవుడు అందు
స్వయముగా అందుకొనును. స్ందియము లేదు. మహాత్పసుస కలవ్యడై జాినము పందిన
మానవుడందు మరణించునేని పది పుండరీక యాగముల ఫలమును పందును. ఆ
మహాతాపసుడు జాలిచేత్ శుదుదడై యజి ఫలమును అనుభవించ నిత్యమగు సిదిధని పంది
నాలోకమున కరుగును. ప్రియా! అగిితరిమని క్కబాజమ్రకమున గుటుిగా నుండు మర్షయొక
తరిమును గూర్షి చెపెపద్ను వినుము. కారీతకము, మారాశరము, ఆష్ట్రఢము, వైశాఖము
అను నెలలలో శుకీపక్ష దావద్శ నాడు, లేదా మనసునక్క నచిన స్మయమందు, పంచ
మహాప్పత్కములను రూపుమాపు కొనిన మానవుడు ఈ తరిమును సేవించునేని యిది త్న
నిజస్వరూపమును వ్యనికి కనుపడునటుి జేయును. దేవ! దాని గురుత చెపెపద్ను. నాద్యిన
ఆ తరిమును గూర్షి ఆ గురుతతో చకకగా తెలియవలయును. చెద్రని చత్తమును
క్కదురుపరచుకొని వినుము. నా స్ంహిత్ను పఠంచువ్యరు, శుదుధలు, అగు భాగవతులను
వద్లినవ్యడు, శాస్త్రము నెరుగనివ్యడును దానిని తెలిసికొనజాలడు. అందు మృత్త
చెందినవ్యడు, సాినము చేసినవ్యడు పందు ఫలమును చెపెపద్ను. మనసును చెద్రనీయక
క్కదురుపరచుకొని వినుము.
క్కబాజమ్రకమునంద్లి అగిి తరిమునందు సాినము చేయుట వలన కలుగు
ఫలమెటిదియో చెపెపద్ను వినుము. అచట సాినమాడినంత్ మాత్రమున నరుడు, ఏడు
అగిిమేధ్ములు చేసిన ఫలమును పందును. స్ంశ్యము లేదు. అటుీకాక ఇరువది
రాత్రులందు నివసించ ఏ ఒకక దావద్శనాడు గాని అందు మరణించునేని అత్డు
నాలోకమున కరుగును. సుంద్రీ! ఆ తరిపు గురుతలను చెపెపద్ను. వినుము. దానివలన
నరుడు నా భకితతో పరమ సుఖమునక్క మారామగు జాినస్ంపద్ చేత్ ప్రసిదుధడగును. అచట
నేల హేమంత్మున (చలికాలమున) వేడిగా నుండును. అచట గంగవేడిగా నుండును.
గ్రీషైకాలమున చలీగా నుండును. మహాభాగా! ఉత్తరముగా నుని అగిితరిపు గురుత ఇది.

329
శ్రీవరాహ మహాపురాణము
దీనివలన మానవులు ఘోరమగు స్ంసార సాగరమును దాటుదురు. మర్షయు
క్కబామ్రకము నందు వ్యయవయమని ప్రసిదిధ కెకికనదియు, ధ్రైము అను కొండ నుండి
వెలువడినదియునగు తరిమొకట కలదు. దానిని గూర్షి చెపెపద్ను.
ఆ తరిమున సాినమాడి ఉద్క కారయములు, అగిికారయములు చేయువ్యడు
వ్యజపేయ యాగ ఫలమును స్మగ్రముగా పందును. వ్యయుతరిము అను ఆ గొపప
స్రసుసనందు పదునైదు దినములు నా పూజా కరైముల నాచర్షంచుచు మరణించువ్యనికి
మరల చావు పుటుికలు కలుగవు. ఆత్డు నాలుగు చేతులు కలవ్యడై నా లోకమున
సిిరముగా నిలచయుండును. సుంద్రీ! ఉత్తములగు భాగవతులు ఏ గురుతతో ఆ
వ్యయుతరిమును తెలిసి కొందురో దానిని చెపెపద్ను. అవనీ! అచట ఇరువది నాలుగు
దావద్శుల యందును రావియాక్కలు నిరంత్రము కద్లాడు చుండును. దానితో ఆ
తరధమును తెలిసికొనద్గును. క్కబాజమ్రకమను క్షేత్రమున శ్క్రతరిమను మర్షయొక తరిము
కలదు. దానిని గూర్షి చెపెపద్ను. అది స్రవస్ంసారము నుండియు ముకిత పందించును. ఆ
శ్క్రతరిమున సాినము చేయు గొపప కీర్షతగల మానవుడు ఇంద్రుని లోకమున వజ్రము
చేత్తయందు కలవ్యడై నివసించును. స్ంశ్యము లేదు. (వజ్రహసుతడు ఇంద్రుడు) మర్షయు
పదిరాత్రులు అందు ఉపవ్యస్ మొనర్షంచ మరణించువ్యడు నాలోకమున కరుగును.
సుంద్రీ! మనసు క్కదుటపరచుకొని వినుము. ఆ తరిమును గుర్షంచెడు చహిమును
తెలిపెద్ను. భూమీ! అచట ద్క్షిణమున అయిదు చెటుీ కలవు. దానితో ఆ శ్క్ర తరిమును
తెలియనగును.
వసుంధ్రా! మర్షయొక తరిమును గూర్షి చెపెపద్ను. అందు వరుణ దేవుడు
పండ్రండు వేల యేండుీ త్పసుస చేస్ను. ననిడిగిత్తవేని అందు సాినముచేసిన ఫలమును
చెపెపద్ను. మర్షయు విశుద్ధమగు వ్రత్ములుగల పురుష్డు అందు మరణించనచో పందు
ఫలమును తెలియజేయుదును. అత్డు ఎనిమిదివేల యేండుీ వరుణ లోకమున ఇషిము
వచినటుీ త్తరుగాడును. స్ంశ్యము లేదు. అచట ఇరువది రాత్రులు ఉపవ్యస్ముండి
మరణించన నరుడు అనిి త్గులములను విడనాడి నాలోకమున కేతెంచును. వసుంధ్రా!
దాని గురుతను చెపెపద్ను. వినుము. అచట ఒక ధార పడుచుండెను. అది ఎలీపుపడు ఒకే
రూపమున నుండును. వరాికాలమున పెరుగదు. వేస్వియందు త్రుగదు. భూమీ! ఆ

330
శ్రీవరాహ మహాపురాణము
క్కబాజమ్రక క్షేత్రమున స్పతసాముద్రమను తరిమొకట కలదు. అందు సాినము చేసిన
ధ్రైపరాయణ్యడగు నరుడు మూడు అశ్వమేధ్ యాగముల ఫలమును పందును. అత్డు
వడివడిగా స్వరామున కరుగును. ఎనిమిదివేల యేండుీ అందు నివసించును. పద్ప స్వరాము
నుండి త్తర్షగివచి ఉత్తమ క్కలమున, వేద్ములందు, వేదాంగములందు నేరుప కలవ్యడును,
సోమప్పనము చేయువ్యడునునగు బ్రాహైణ్యడై పుటుిను. మర్షయు, అచట ఏడురాత్రులు
ఉపవ్యస్ముండి అనిి త్గులములను వద్లుకొని ప్రాణములు విడుచువ్యడు, నాలోకమున
కరుద్ంచును. దాని గురుత చెపెపద్ను. వైశాఖ శుద్ధ దావద్శనాడు అందు విభూత్త పుటుిను.
స్వరాజలములతో అలంకృత్మైన గంగ అచట ప్రవహించును. ఆ తరిమున గంగ గొపప
కాంత్త కలదియై ప్పలవంట వనెి కలదియగును. మరల పచిని రంగుతో ప్రకాశంచును.
అటుపై ఎర్రని వనెి కలదియగును. కొంత్వడి మరకత్ముల రంగుతో తేజర్షలుీను. మరల
ముత్యముల కాంత్త వంట కాంత్తతో అలరారును. దొడడ హృద్యము గలవ్యరు ఈ
గురుతలతో దానిని తెలిసి కొందురు.
క్కబాజమ్రకమున మర్షయొక తరిమును గూర్షి చెపెపద్ను. దానిని
మానస్రమందురు. విష్ో భక్కతలంద్రు దానిని సేవింతురు. శుభమైనది.అందు
సాినమాడినవ్యడు మానస్ స్రోవరమున కరుగును. అందు రుద్రులు, ఇంద్రుడు,
మరుద్ాణములు - అనువ్యర్షతో కూడిన దేవత్ల నంద్ర్షని ద్ర్షశంచుకొనును. అందు
ముపపది రాత్రులు ఉపవ్యస్ముండి మరణించన నరుడు, అనిి త్గులము లను
తెగఁతెంపులు చేసికొని నాలోకమున కరుగుము. నరులు దానిని చకకగా తెలిసికొనుటక్క
వలగు గురుతను చెపెపద్ను. అది ఎదురు బదురుగా వ్యయపంచయుండి మనుష్యలక్క
ప్రవేశంప నలవికానిది. అది మానస్స్రోవరము వంటది. ఉత్తములు, నా కరైములందు
నిషుకలవ్యరునగు పరమ భాగవతులక్క మాత్రమే తెలియద్గినది. మహాభాగా!
క్కబాజమ్రకమున ఉని ఈ తరిమును గూర్షి సిదిధకాముడగు రైభుయడను విప్రునక్క వివర్షంచ
చెపపత్తని. భూదేవ! ఆ క్కబాజమ్రక క్షేత్రమున మునుపు జర్షగిన ఒక ఆశ్ిరయమును, గొపప
శ్కిత కలదానిని చెపెపద్ను. వినుము.
నా నిరాైలయమునక్క ప్రకక ఒక త్ప్చుప్పము భయములేనిదై గంధ్
మాలయములను, నివేద్న వసుతవులను త్తనుచు ఉండెడిది. కొంత్కాలమున కచట కొక

331
శ్రీవరాహ మహాపురాణము
ముంగిస్ వచెిను. భయములేక ఆడుకొనుచుని ఆ త్ప్చును చూచెను. అంత్ ఆ రంటకి
పోరు ఆరంభమాయెను. మాఘమాస్పు దావద్శనాడు మధాయహిము ముగియునపుడు ఆ
ముంగిస్ ఆ ప్పము కాటునక్క నా మందిరమున మరణించెను. ఆ ముంగిస్ విషము
పైకొని ప్పము కూడ చనిపోయెను. ఇట్టీ రండును పోరొనర్షి మరణించెను. ప్పము
ప్రాగోజయత్తషమున రాజపుత్రియై పుటి ప్రసిదిధకెకెకను. ముంగిస్ కోస్ల దేశ్మున
రూపవంతుడు, గుణవంతుడు, అనిి శాస్త్రములలో కళలలో నేరుప కలవ్యడును అగు రాజై
పుటెిను. వ్యరు సుఖముతో శుకీపక్షమున చంద్రునివలె పెరుగజొచిర్ష. ఆ రాజకనయ
ముంగిస్ను చూచనంత్నే చంపగోరును. రాజక్కమారుడు ప్పమును చూచనంత్నే
చంపగోరును. అంత్ కొంత్కాలమునక్క కోస్ల రాజునక్కను, ప్రాగోజయత్తష రాజకనయకక్కను
నా ప్రసాద్ము వలన స్ంబంధ్ము ఏరపడెను. వ్యర్షరువురు పెండిీ చేసికొనిర్ష. వ్యర్షద్దర్షకి
అనురాగము పెర్షగెను. వ్యర్షరువురు లకకవలె కలిసిపోయిర్ష. ఆడుచు ప్పడుచువ్యరు,
నంద్నమున శ్చీపురంద్రులవలె, ఇచివచిన తావులందు విహర్షంప జొచిర్ష.
పెద్దకాలము గడచనను వ్యర్ష అనురాగము త్రుగుపోలేదు. మహాస్ముద్రము ఒడుడపైకి
ఉపపంగినటుీ వృదిధ పందుచుండెను. ఉదాయనములలో, దేవ్యలయములలో వ్యరు
విహర్షంచుచుండిర్ష. అటుీవ్యర్షకి డెబబది యేడేండుీ గడచెను. కాని నామాయ పైకొనగా
వ్యరు త్మ నిజసిిత్తని తెలియరైర్ష. ఇటుీ వ్యరొకనాడు ఉదాయనవనమున విహర్షంచుచుండగా
రాజపుత్రుడొక ప్పమును చూచ చంప నుంకించెను. ఆమె వలద్ని వ్యర్షంచుచునిను
రాజపుత్రుడు ప్పములను చంపుటక్క పరువెతుత గరుత్ైంతుని వలె, దానిని చంపుటక్క
సిద్ధపడెను. ఆమె వలద్ని అడుడపడుచునిను ఆ రాజపుత్రుడు ఆ ప్పమును వడివడిగా
చావగొటెిను. అంత్ నా రాజపుత్రి కోపంచ ఆత్నితో మాట్టడక్కండెను.
అదే స్మయమున రాజపుత్రి ఎదుట ఒక ముంగిస్ త్తండి కొరక్క కలుగునుండి
వెలువడి కానవచెిను. చూడముచిటగా ఆడుకొనుచుని ఆ ముంగిస్ను చూచన
రాజపుత్రికి క్రోధ్ము కలిగెను. దానిని చంపబోయెను. రాజపుత్రుడు ప్రాగోజయత్తష
రాజక్కమార్షని వ్యర్షంచెను. చకకగా త్తరుగాడుచు, అంద్రక్క చూడముచిట అయిన
నక్కలమును ఆమె చంపవేయగా చూచ రాజపుత్రుడు క్కపతుడై ఆమెతో నిటీనెను.
“ఆడువ్యర్షకి మగడు ఎలీవేళల మనిింపద్గినవ్యడని శాస్త్రములు ఘోష్టంచుచునివి.

332
శ్రీవరాహ మహాపురాణము
నీవేమో నేను వలద్నుచునిను ముంగిస్ను చంపత్తవి.” అనగా అభమానవత్తయగు ఆ
రాజపుత్రి, ఆత్ని మాట విని క్రోధ్ముతో వణకిపోవుచుని స్రావవయవములు కలదియై
రాజపుత్రునితో ఇటుీ పలికెను. “ఏ ప్పప మెరుగక నేలపై ప్రాక్కచుని ప్పమును, నేను
వలద్నుచునిను చంపవైచత్తవి. ఇందు నీ త్పేపమియు లేదేమి?” రాజపుత్రి మాట విని
రాజపుత్రుడు ఇటుీ పలికెను. ననుి పోటుమాటలంటవి. మునెినిడు నీవిటుీ పలుకవు. అది
ప్పము, ఒకకపెటుిన విషమును క్రుమైర్షంచునటిది. వ్యడికోరలతో మహాభయము
పుటించునది. కనబడినంత్నే మానవులను కరచునటిది. అందువలన నేను దానిని
చంపత్తని. రాజు ప్రజలను ప్పలింప వలయును చెడడదారులను తొక్కకవ్యర్షని నాశ్నము
చేయవలయును. ఇది వేద్ము ననుస్ర్షంచ శాస్త్రము చెపపన విషయము. కావలయునని
నరులను, పంటలను ప్పడుబెటుినవియగు క్రూరమృగములు వధింపద్గినవి. స్ంశ్యము
లేదు. రాజకరైమునందుని నేను రాజధ్రైమును త్పపక ఆచర్షంప వలయును. ముంగిస్
చేసిన త్పేపమో చెపుపము. చకకని రూపముతో చూడముచిట అయినది. రాజుల యిండీలో
ఉంచద్గినది, శుభమైనది, పవిత్రమైనది అగు ముంగిస్ను చంపత్తవి. ఇండీలో ముదుదగా
త్తరుగాడు ముంగిస్ను వలద్నిను చంపన రాజపుత్రివి, భారయవు అయిన నినుి నేను
మెచుికొనజాలను. నేను అడుడకొనుచునిను నీవు ముంగిస్ను చంప వైచత్తవి. ఇంక నీవు
నాక్క భారయవు కావు. నేను నీక్క మగడను కాను. నినీినాడు చంపక్కనాిను. ఆడువ్యరు
వధ్క్క అరుహలు కారు కదా!” అని యిటుీ పలికి ఆత్డు నగరమున కర్షగెను.
వ్యర్షరువురు ఇటుీ కోపము పంది చెడిన ప్రీత్త కలవ్యరైర్ష. ద్ంపతుల నడుమ
కాలమెటోీ గడచుచుండెను. ఒకర్షనొకరు ఆనంద్పరచుకొనక్కండిర్ష త్ద్నుగుణముగా
త్తటుికొనుటయు, జరుగుచుండెను. రాజపుత్రుడును ముంగిస్ను చంపన కోపముచేత్ శ్రీర
సుఖమును ఏమాత్రము పంద్క్కండెను. అంత్ పెద్ద కాలమునక్క కోస్ల దేశాధిపత్త ఆ కథ
నంత్టని, ప్పము ముంగిస్ల వధ్మును వినెను. ఇది అంత్యు ఉనిదునిటుీ విని వ్యరు
కోపముతో ఉని విషయము తెలిసికొని మంత్రులను, కంచుక్కలను కోడలిని, కొడుక్కను
రావించ రాజిటుీ పలికెను. “నాయనా! కోడలియంద్లి నీ ప్రేమ ఎకకడికి పోయినది?
లకకవలె అంటుకొని పోయెడు ప్రీత్త ఏల నశంచనది? అద్దములలో ప్రత్తబింబమువలె మీ
ప్రేమను నేను చూచత్తని. బిడాడ! ఎనిడును విరుద్దముగా కానరాదు. ఈమె స్మరుధరాలు,

333
శ్రీవరాహ మహాపురాణము
చకకని శీలము కలది. ధ్రైప్రవరతనలో అంద్ర్షకంటే మిని. నీ పర్షజనము నందు కాని.
ఇత్ర జనుల విషయమున కాని ఆమె అప్రియము అగు మాట పలికి ఉండలేదు. నీక్క
మధుర భోజనములు కూరుి ఈ కోడలిని పర్షత్యజించుట ప్పడిగాదు. నీక్క ధ్రైమే
స్రవమైన ధ్నము. క్కలస్త్రీయే ధ్రైము. స్ంశ్యము లేదు. స్త్రీలలో స్త్యశీలము గలవ్యర్ష
వలననే క్కలము చకకగా సాగును” అని పలకగా, అంత్ త్ండ్రిమాట విని రాజపుత్రుడు
త్ండ్రి రండు ప్పద్ములను పటుికొని ఇటుీ బదులు చెపెపను. “త్ండ్రీ! నీకోడలి యంద్లి
త్పుప ఆవంత్యు లేదు! కాని నేను వలద్నుచుండగా నా యెదుట ముంగిస్ను చంపనది.
చంపబడిన నక్కలమును గాంచన నాక్క పెనుకోపము కలిగెను. ఆ కోపముతో
ఉడికిపోయిన నేను ఆమెను నిందించత్తని” అని తెలుపగా, మగని మాటవినిన ప్రాగోజయత్తష
రాజపుత్రి రాజునక్క శరసుస వంచ ప్రణమిలిీ ఇటుీ పలికెను. “ఏ త్పుప నెరుగనిది,
బెద్ర్షపోవుచునిటిది, త్లవంచుకొని త్న దార్షని తాను పోవుచునిటిది అటి ప్పమును,
నేను వంద్ విధ్ములుగా వ్యర్షంచుచునిను వడివడిగా చంపవైచెను. అటి స్రపమును
వధించుట చూచ క్రోధ్ము కాలిివేయగా, ఈయనతో కొంచెముగా వ్యదులాడిత్తని.”
కోడలిమాటను, కొడుక్క పలుక్కను విని కోస్లరాజు ఇద్దర్షకి మేలైనదియు,
శుభమైనదియు అగునటుీగా ఇటుీ పలికెను. “స్రపమును చంపగా నక్కలమును చంపత్తని
అనుచునిది. ఇంక ఇచట కోపమేల చేయవలయునో నాక్క చెపుపము. కొడుకా! ముంగిస్
చచినది. ఇంక నీక్క కోపమేల? రాజపుత్రీ! ప్పము చచినది. నీకిచట కోపమేల?” అంత్
త్ండ్రి మాట విని కోస్లేశ్వరుని నంద్నుడు, గొపప కీర్షతశాలి, రాజపుత్రుడు తయని
పలుకిటుీ పలికెను. “అటీయినచో నీవు ననిడగనేల? మహాతాై! ఆమెనే అడుగుము.
దానితో ప్రాణ్యలంద్రు ఆ విషయ మెరుగుదురు.” కొడుక్కమాట విని కోస్లరాజు
వ్యర్షరువుర్ష ధ్రైపు కలయికను సాధించు తయని పలుకిటుీ పలికెను.” నాయనా!
నాయయముగా నీ హృద్యమున ఏమునిదో చెపుపము. మీ ఇద్దరక్క ప్రీత్తని తెంచవేసిన
కారణమెయయది? కొడుకా! నినుి కంటని, పెంచ పెద్ద చేసిత్తని. స్రవకరైముల యందును
నేరుపను అలవరచత్తని. త్ండ్రి అడుగగా రహస్యములు దాచయుంచువ్యరు నరాధ్ములు.
స్త్యమో అస్త్యమో ఉనిదునిటుీ త్ండ్రికి చెపపనివ్యరు మండుచుని యిసుకగల
ఘోరమైన రౌరవ నరకమున పడుదురు. అది మేలైనను కీడైనను త్ండ్రి అడిగినపుడు

334
శ్రీవరాహ మహాపురాణము
స్త్యమునే చెపుపవ్యరు స్త్యమును పలుక్కవ్యరేగు సుగత్తకి పోవుదురు. క్కమారా! నీవు నా
యెదుట, మంచ గుణములక్క గనియైన కోడలియందు ప్రీత్త యేల త్పపత్తవో దానిని త్పపక
చెపపవలయును.”
త్ండ్రి మాట విని కోస్ల రాజనంద్నుడు, ఆ స్భయందే మెత్తని పలుక్కనిటుీ
పలికెను. “నాయనా! ఈ జనమంత్యు వ్యర్షవ్యర్ష యిండీక్క అరుగుదురు గాక!
మీకిషిమైనచో రేపు ఉద్యమున మీక్క ఉని విషయమును చెపుపదును.”
తెలీవ్యరుచుండగా కోస్లరాజు శ్ంఖములు, దుందుభులు మ్రోగచుండగా సూతులు,
మాగధులు, వందులు సోతత్ర ప్పఠములు చేయుచుండగా మేల్కకనెను. అంత్ కమలముల
రేక్కల వంట కనుిలు కలవ్యడు, గొపప యశ్సుస కలవ్యడునగు రాజక్కమారుడు సాినము
చేసి మంగళ కారయములు ముగించుకొని రాజుని తావునక్క వచెిను. అంత్ కంచుకి
వడివడిగా రాజుకడ కర్షగి” రాజా! నీ క్కమారుడు నినుి చూచు కోర్షకతో దావరమున నిలిచ
యునాిడని” నివేదించెను. కంచుకి మాట విని కోస్లరాజు “నా క్కమారుడు, నా
క్కలమున పుటినవ్యడునగు అత్నిని వెంటనే ప్రవేశ్పెటుి”మని పలికెను. రాజపుత్రుడు
ప్రవేశంపగా అందుని జనులంద్రు ఆనంద్మొందిర్ష. త్ండ్రి కొడుక్కలు నాలుగు వరోముల
వ్యర్ష సిిత్తగతులను గూర్షి కొంత్ వడి ముచిటంచర్ష.
“నాయనా! జనులు నిండుగా ఉని తావున నా రహస్యమును అడిగిత్తవి.
అందువలన ఆ రహస్యమును చెపపజాలక పోవుచునాిను. మహారాజా! మా ప్రీత్తని
త్రుంచవేసిన కారణమగు రహస్యమును మొత్తముగా నేను నీక్క త్పపక చెపపవలయును.
మహారాజా! ఈ గొపప రహస్యమును నీవు వినగోరుదువేని నాతోప్పటు క్కబాజమ్రకమను
క్షేత్రమునక్క శీఘ్రముగా రముై, కోస్లరాజా! నీవడిగిన ఆ పరమ రహస్యమును,
ఏదోషము లేనిదానిని, నీకచట చెపెపద్ను.” అంత్ ఆ రాజక్కమారుని పలుక్క విని రాజు
నాలుగు వరోములవ్యరుని ఆ తావున ‘స్రే’యని పలికెను. రాజపుత్రుడు అచట
మంత్రులకడ నిలిచ యుండగా రాజు అచట నుని జనులతో తయగా “మేము ఆ
క్కబాజమ్రక క్షేత్రమునక్క పోయెద్ము. వెళ్తీటక్క నిశ్ియము చేసికొంటమి. ఎవవరును
మముై వ్యర్షంపరాదు” అని పలెకను.అంత్ ఏడు దినములు గడచన త్రువ్యత్ మంత్రులు
రాజుతో “స్రవద్రవయములను సిద్ధము చేసిత్తమి. త్మ ఆజియేమి?” అని పలికిర్ష. మంత్రుల

335
శ్రీవరాహ మహాపురాణము
మాట విని కోస్లరాజు మంత్రుల స్ముదాయమునందు 'బాగు బాగు' అని పలికెను.
ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, వ్యహనములు, చకకగా సిద్ధపరుపబడిన ధ్నాగారము,
శలుపలు, వంటవ్యరు, వేశ్యలు మొద్లగు వ్యరంద్రు బయలుదేర్షర్ష. అంత్ ఆ
రాజోత్తముడు పెద్దకొడుక్కతో, “క్కమారా! నేను చేయవలసినదేమి? ఈ రాజయమిపుపడు
శూనయమైనది. (రాజు లేనిదైనది)” అని పలికెను. అంత్ త్ండ్రి మాట విని కీర్షతశాలి యగు
రాజపుత్రుడు త్ండ్రి ప్పద్ములపై పడి తయగా ఇటుీ పలికెను. “ఈత్డు నా త్ముైడు.
మేమిరువురము ఒకక గరభము నుండి వెలువడిన వ్యరము. నాయయము ననుస్ర్షంచ ఈ
రాజయము నీత్నికొస్గుము.” కొడుక్క మాట విని ధ్రైమున నిషుగల ఆ రాజు, “నీవు
జీవించయుండగా చనివ్యడు రాజయమునక్క ఎటుీ అరుహడగును?” అని పలికెను. అంత్
త్ండ్రి మాట విని కోస్లరాజు క్కలమును ఉద్దర్షంచు ఆ క్కమారుడు ధ్రైమును
అనుస్ర్షంచ త్ండ్రితో ఇటుీ పలికెను. త్ండ్రీ! నీవు త్ముైనికిచెిడు భూమిని నేను
అంగీకర్షంతును. ఆత్డు ఈ మేదినిని అనుభవించుట ధ్రైముచేత్ ఉచత్మైనది అగుగాక!
నేను క్కబాజమ్రకమున కర్షగి ఎనిటకిని త్తర్షగిరాను. ఇది స్త్యము, ధ్రైము, నేను నొకిక
చెపుపచునాిను.”
రాజోత్తముడగు ఆ కోస్ల జనాధిపుడు కొడుక్క అనుమత్తమేరక్క అంద్ర్షముందు
త్న రండవ క్కమారుని మహారాజయమున అభష్టక్కతని గావించెను. అంత్ చాలా కాలమునక్క
రాజు అంత్ుఃపురముతో, స్కల వసుతవులతో కూడినవ్యడై క్కబాజమ్రకమునక్క చేరుకొనెను.
వ్యరంద్రు అచట కర్షగి ఆ క్కబాజమ్రకమున క్షేత్రమున ఉండిర్ష. పెక్కకధ్నములను,
రత్ిములను దాన మొస్గిర్ష. చాలా కాలము గడచెను. ఇటుీ వ్యరచట నివసించుచుండగా
ఒకనాడు రాజునక్క కొడుక్క కోడళీ ప్రీత్త చెడుటక్క గల కారణము అడుగవలయునను బుదిద
పుటెిను. అంత్ సూరుయడు అస్తమింపగా, రాత్రిరాగా కోస్ల రాజు త్న పుత్రుని ఇటీడిగెను.
“బిడాడ! విష్ోప్పద్ములక్క నెలవైన క్కబాజమ్రకమును చేరుకొంటమి.
పెక్కకదానములు చేసిత్తమి. దానిని గూర్షి విచార్షంపను. నిజము చెపుపము. కోడలు
అంద్మైనది. త్పుప పనులెనిటకిని చేయనిది. యోగుయరాలు. క్కలము, శీలము, గుణము
నిండుగా కలిగినది. ఆమె యెడ నీవు విముఖుడవైన కారణమును దాపక చెపుపము.” అంత్
నత్డు త్ండ్రితో మధురముగా ఇటుీ పలికెను “నాయనా! ఈ రాత్రి నీవకకడవు ఇచట

336
శ్రీవరాహ మహాపురాణము
నిద్రింపుము. తెలీవ్యర్ష నంత్నే మునుపు జర్షగిన ఆ ఘోరమైన వృతాతంత్మును
తెలిపెద్ను.” ఆ రాత్రి గడచన పమైట సూరుయడు ఉద్యించన త్రువ్యత్ రాజపుత్రుడు
గంగలో సాినమాడి, పటుివస్త్రములు కటుికొని, యోగయమగు విధానముతో పూజలు
గావించ, త్ండ్రికి ప్రద్క్షిణము చేసి ఇటుీ పలికెను.” రాజా! పోద్ము రముై. రముై నీవు
ననిడిగిన రహస్యమును గూర్షి ఉనిదునిటుీ చెపెపద్ను. వినుము.” ఆ రాజపుత్రుడు, ఆ
రాజు, ఆ పద్ైలోచనయు వ్యరంద్రు మునుపు ప్పత్కథ జర్షగి, నిరాైలయపు గత్దినము
నాట తొలగించన పూజా ద్రవయములుపోవు ద్గార కర్షగిర్ష. గొపప త్పస్సంపద్గల ఆ
రాజపుత్రుడు నిరాైలయము ద్ర్షజేర్ష, త్ండ్రి రండు ప్పద్ములను పటుికొని ఇటుీ పలికెను.
మహారాజా! నేను మునుపక ముంగిస్ను. ఈ అరటతోటలో ఉంటని. కాలము త్రోసికొని
రాగా ఈ నిరాైలయపు ప్రోవుకడక్క వచిత్తని. అపుపడచటకి ఒక విషస్రపము వచి మంచ
సువ్యస్నలు గల మేలైన పూవులను త్తనుచుండెను. ఆ పెనుబామును చూచ కోపముతో
ఎరుపెకికన కనుిలతో ఒకకపెటుిన దాని పైకి దుమికిత్తని. దానికిని నాక్కను, మాఘ
మాస్ము దావద్శ నాడు ఘోరమైన పోరు సాగెను. దాని నెవరు చూడరైర్ష. అటుీ
పోరుచుండగా ఆ ప్పము నా ఒడలెలీ పెన వైచుకొని ముక్కకపై కాటు వేస్ను. విషము పై
కొని నేనును ఆ నాగుబామును చంపవైచత్తని. ఇటుీ ఇరువరము ప్రాణములను వద్లిత్తమి.
ఇటీరువురము క్రోధ్ము చేసిన త్పుప పైకొనగా ఆ స్మయమున మరణించత్తమి. నేను
కోస్లాధిపత్తవైన నీక్క పుత్రుడనై పుటిత్తని. అపపట కోపము మనసున ఉండుటవలన నేనా
ఆడుప్పమును చంపత్తని. రాజా! నీవు మునుపు అడిగిన దాని రహస్యమిది.”
రాజపుత్రుని మాట విని కోడలు ఆ నిరాైలయపు ప్రోవు కడకర్షగి మామతో ఇటుీ
పలికెను. “మహారాజా! ఆ ముంగిస్ చంపన త్ప్చుప్పము నేనే. నేను ప్రాగోజయత్తష పురమున
పుటి నీక్క కోడలనైత్తని. అటుీ నేను మరణించత్తని. ఆ కోపముతో ఒడలెరుగని దాననై
యింటలోని ముంగిస్ను చంప వైచత్తని. ఈ రహస్యమును ఇపుడు నీక్క చెపుపచునాిను.”
కోడలు, కొడుక్క చెపపన మాటలు విని నిషుగా చేసిన వ్రత్ములు గల ఆరాజు
మాయాతరిమును చేరుకొని అందు ప్రాణములు విడచెను. ఆ రాజపుత్రుడును, కీర్షతశాలిని
యగు రాజపుత్రియు పౌండరీక క్షేత్రమున ప్రాణములు వద్లిర్ష. ఆ రాజును,
రాజక్కమారుడును, యశ్సివని యగు ఆ రాజపుత్రికయు జనారధన దేవుని పరమ

337
శ్రీవరాహ మహాపురాణము
సాినమును చేరుకొనిర్ష. నా అనుగ్రహము వలనను, వ్యర్ష త్పసుస బలముచేత్ను
చేయనలవి కాని కరైమాచర్షంచ వ్యరు శేవత్దీవపమునక్క చేరుకొనిర్ష. వ్యర్ష పర్షజనము
కూడ చకకని త్పసుస చేసి పరమసిదిధని పంది శేవత్దీవపమున కర్షగిర్ష.
దేవ! నేనా బ్రాహైణముఖుయడగు రైభుయనక్క చెపపన క్కబాజమ్రక మహత్యమును
నీక్క తెలియజేసిత్తని. ఈ కథ జపంపద్గినది పుణయమైనది. నాలుగు వరోముల
వ్యర్షయందును నిలుపద్గినది. కారయములలో మహాకారయము. శ్రద్ధతో చేస్డు క్రయలలో
ఉత్తమమైనది. వెలుగులలో గొపప వెలుగు. త్పములలో గొపప త్పసుస. మూరుఖల మధ్య
దీనిని ఎనిటకిని చదువరాదు. కసాయివ్యర్ష నడుమను, వేద్ములను, వేదాంగములను
నిందించువ్యరుని తావునను దీనిని పఠంపరాదు. గురువులను, శాస్త్రములను
నిందించువ్యర్షకడ దీనిని చదువరాదు. స్తాకరయ దీక్షల యందు నిషు కల భాగవతులకడ
చదువవలయును. ఉద్యముననే లేచ మానవుడు దీనిని పఠంచనయెడల వెనుక
పదిత్రముల వ్యర్షని, ముందు పదిత్రముల వ్యర్షని త్ర్షంపజేయును. ఇది చదువుచుండగా
ప్రాణములు విడిచన వ్యడు నాలుగు భుజములు కలవ్యడై నా లోకముల యందు
సిిరనివ్యస్ము చేయును. భూదేవ! క్కబాజమ్రక సాినమును గూర్షి నా భక్కతల సుఖమునకై
దీనిని నీక్క చెపపత్తని. మర్షయేమి వినగోరుదువు? (125)
126 వ అధ్యాయము - సనాతన్ ధరమము, ద్వక్షావిధ్యన్ము
సూతుడు శౌనకాది మహామునులతో ఇటుీ చెపెపను. పెక్కక మోక్ష ధ్రై
సాధ్కములగు ధ్రైములను విని భూదేవి లోకనాథుడగు జనారదనునితో ఇటుీ పలికెను.
“అహో! నీవు చెపుపచుని ధ్రైప్రభావ మెంత్ గొపపది. నేనెంతో బరువు పైబడిన
దాననయుయను అది విని తేలికగా అయిపోయిత్తని. లోకమున ప్రశ్సిత కెకికన ఈ
ధ్రైములనిింటని నీ ముఖమునుండి వెలువడు చుండగా వినుచుని నేను మోహము
లేనిదానను, పర్షశుదుధరాలను అయిత్తని. ఎఱుకగలవ్యర్షలో శ్రేష్ుడవగు నినుి మర్షయొక
స్ంశ్యమును గూర్షి అడుగుదును. ఎటి ధ్రై విధానము చేత్ నరులు పంద్డు నిండైన
దీక్షలను పందుదురు? ఇటేీ, నాక్క మికికలి వేడుకగా నునిది. ధ్రైమును పర్షరక్షించు
నిమిత్తము రహస్యమును గూర్షి నినిడుగుదును. నీవు దానిని చెపపవలయును.”

338
శ్రీవరాహ మహాపురాణము
మేఘము వంట దుందుభనాద్ము వంట గంభీరమగు భూదేవి పలుక్కవిని
వరాహ రూపుడగు భగవ్యనుడు భూదేవి కిటుీ బదులు పలికెను. “దేవ! స్నాత్నమగు నా
ధ్రైమునుగూర్షి స్మూలముగా వినుము. యోగ వ్రత్మున నిషుగా నుండు దేవత్లు
సైత్ము దీని నెరుగజాలరు. సుంద్రీ! నా దేహము నుండి వెలువడిన నా ధ్రైమును
నేనొకకడనే చకకగా ఎరుగుదును. నా భక్కతలగు జనులు కూడ ఎరుగుదురు. స్ంసారము
నుండి విముకితని కలిగించు కరైమునక్క స్ంబంధించన దీక్షను, కథను నీక్క చెపెపద్ను.
దానిని ఆలకింపుము. స్ంసారము నుండి విముకిత కలిగించు దీక్షను ఒకకడును
పంద్జాలడు. సుఖమును చేకూరుి దీక్షను, నేను చెపుపదానిని ఎవవడును సులభముగా
పంద్జాలడు. ఓ కీర్షతశాలినీ! నాలుగు వరోముల వ్యర్షకి స్ంబంధించన దీక్షను తెలిపెద్ను.
దీనివలన వ్యరు జనైమనెడు స్ంసార స్ముద్రమును దాటుదురు. సుంద్రీ! నరుడు
మొద్ట 'మహా సాంత్స్నము' 'త్పకృచఛము' అను వ్రత్ములను ఆచర్షంచ 'నేను త్మ
శష్యడను, ననుి శాసింపు'డని పలుక్కచు గురువు కడ కరుగ వలయును. పద్ప ఆత్డు
గ్రహింపగా యోగయమైన పదారధములను భుజించుచు గురువు చెపపన ద్రవయములను తసికొని
రావలయును. పేలాలు, తేనె, ద్రభలు, అమృత్ము వంట నెయియ, ధూపము, గంధ్ము,
మాలయములు, మోదుగుకర్ర, నలీలేడి చరైము, క్కండ, కమండలువు, వస్త్రములు,
ప్పదుకలు తెలీని జనిిద్ము, చనికత్తత, పూజాప్పత్రము, అనిము వండుటక్క ప్పత్ర, గర్షటె,
నూవులు, బియయము, పెక్కక విధ్ములగు పండుీ, నీరు - వనిని తెచుికొన వలయును. నా
కరైము నందు మికికలి శ్రద్ధగల దీక్షితులు త్తనుటక్క యోగయములైన భక్షయములు,
ప్పనీయములు తెచుికొనవలయును. లభంచన విత్తనములు, పెక్కకవిధ్ములగు
రత్ిములు, బంగారము మునిగు వ్యనిని కూడా తసికొని రావలయును. ప్పయస్ము,
బెలీము మొద్లగు అమృత్ము వంట వసుతవులను కరైమునందు మికికలి శ్రద్ధ కలవ్యడై
కొనిరావలయును. ఇంకను ఈ కరైమునందు చకకగా వినియోగించుటక్క వలైన
పదారధములను కూరుికొనవలయును. బంగారు, వెండి, రాగి, మటి ప్పత్రలను కూరుికొని
వ్యనిననిింటని గురువు ప్పద్ముల కడ నిలుపవలయును. సాినము చేసి, మంగళ
వసుతవులతో కూడిన, దీక్షను కోరడి బ్రాహైణ్యడు గురువు ప్పద్ములను చకకగా పటుికొని
‘నేను చేయవలసినదేమి?’ అని అడుగవలయును.

339
శ్రీవరాహ మహాపురాణము
పద్ప గురువు అనుమత్త పంది ఒకొకకక వైపు పదునారు మూరలుగల చద్రపు
అరుగును దీక్షాకాముడైన బ్రాహైణ్యడు నిర్షైంచుకొనవలయును. ఆ వేదికయందు నా
ప్రత్తమను నిలుపవలయును. శాస్త్రము చెపపన కరాైచరణముతో ననుి అర్షింపవలయును.
గురువు చెపపన ధ్రై నిరోయమును బటి నా అరిన కావించ, తెచుికొని వసుతవుల
ననిింటని వేదిక నడుమ ఉంచవలయును. ఆవేదిక నాలుగు ప్రకకలను నీటతో నింపన
వ్యనిని మామిడి మండలతో ఒప్పపరుచుని వ్యనిని నాలుగు కలశ్ములను, శుద్ధములైన
వ్యనిని నిలుపవలయును. పుణాయతుైలారా! ఆ కలశ్ములక్క అనిివైపుల తెలీని
దారములను చుటివలయును. అటి పూరోప్పత్రములను నాలుగు వైపుల నిలుపవలయును.
అటుపై మంత్రమును పఠంచ దీక్షను స్ఫలము చేయు ద్క్షిణను స్ముచత్ముగా గురువు
తుష్టి నందునంత్గా ఒస్గవలయును. అటుీ గురువు నుండి మంత్రమును చకకగా గ్రహించ
దీక్షను కైకొను కోర్షక కలవ్యడు విష్ోవుపై ప్రమాణమును చేయవలయును. అంత్ గురువు
త్తరుపనక్క మొగము పెటి నీటతో త్గు విధ్ముగా నోటని శుభ్రపరచుకొని దీక్షా
నియమములను శష్యలంద్రక్క వినిపంపవలయును.
భగవద్భక్కతని గాంచ, తాను భాగవతుడై, శుచయై, త్నాిత్డు హింసించనను
అత్ని పైకి విరుచుకొని పడరాదు. త్ండ్రి త్న బిడడను ఒకనికి భారయగానిచి, మరల
ఆమెనత్ని కడక్క పంపనిచో, ఆత్ని యెనిమిది త్రముల పత్ృగణములు హింస్
నొంద్ద్రు. ఇందు స్ంశ్యము లేదు. త్నక్క మికికలి ప్రియమైన స్ఖ, మంచ నడవడి
కలదియునగు భారయను ద్యలేని వ్యడై హింసించు వ్యనికి పుటిగతులుండవు. అది
భూదేవిని హింసించునటి నీచమగు కారయము. బ్రాహైణ్యని, మేలుచేసిన వ్యనిని, ఆవును
చంపనవ్యరును, ఇంకను అటి ప్పపములను చేయువ్యరును అగు శష్యలను వద్లివేయ
వలయును. మదిదచెటీ ఆక్కనందు భుజింపరాదు. దానిని నర్షకి వేయరాదు. రావిచెటుిను,
మదిదచెటుిను ఎనిటకిని నర్షకి వేయరాదు. మారేడు, మేడిచెటుిలను ఎనిటకిని
కొటివేయరాదు. అటేీ యజికరైములక్క పనికి వచుి వృక్షములను బుదిధమంతులు
నరుకరాదు. నాయనా! శష్ట్రయ! నీవు పరమసిదిధని, స్నాత్నమగు మోక్ష ధ్రైమును
కోరుదువేని త్తనద్గినదేదో, త్తనరాని దేదియో చకకగా తెలిసికొనవలయును. ముండీ చెడీను
కూలిివేయుట మంచది. మేడిపండీను కూడ రాలిి వేయవలయును. వ్యనిని అపపటకపుపడు

340
శ్రీవరాహ మహాపురాణము
త్తనక్కనిచో అవి చెడుకంపు కలవియై త్తనరాని పదారధములగును. పంది మాంస్మును,
చేపలను దీక్షితుడగు బ్రాహైణ్యడు ఎనిటకీ త్తనరాదు. ఇత్రులను నిందింపరాదు.
హింసింపరాదు. ఎంత్ట కషిము నందున ఎనిటకిని చాడీలు చెపపరాదు. నాయనా!
ఎంతో దూరమునుండి వచిన అత్తధినిచూచ ఎంతోకొంత్ అత్నికి అనిము మొద్లగు
దానిని స్మర్షపంప వలయును. గురుపత్తిని, రాజపత్తిని, బ్రహైజాిన స్ంపనుిని పత్తిని
ఎనిటకిని, మనసుసతో కూడ పంద్రాదు, ఇటీని విష్ోవు వకాకణించెను. బంగారు
వసుతవులు, రత్ిములు, వయసుననుని స్త్రీ అనువ్యని యందు మనసు ఉంచరాదు. ఇటీని
విష్ోవు గటిగా చెపుపచునాిడు. ఇత్రుల స్ంపద్లను, త్న ఆపద్లను త్లచ శోకింపరాదు.
ఇది స్నాత్నమగు ధ్రైము.
వసుంధ్రా! గురువు దీక్షను కోరువ్యర్షకిటుీ ధ్రైములను వినిపంచ దైవమునక్క
గొడుగు,ప్పదుకలను మనుఃపూరవకముగా స్మర్షపంపవలయును. రండు మేడిఆక్కలను వేది
నడుమ నిలుపవలయును. చురకత్తతని, నీటతో నిండిన ప్పత్రను ఉంచవలయును. విధి
పూరవకముగా ననుి అచిటకి ఆహావనింప వలయును. శాస్త్రయుకతముగా
అర్షపంపవలయును. “సావమీ! ఏడు దీవపములు, ఏడు పరవత్ములు, ఏడు స్ముద్రములు,
పదివేల స్వరాములు స్మస్తమును నీ హృద్యమున నునివి. నీక్క నమసాకరము. నీవే వని
ననిింటని వెలువర్షంతువు. మరల లోనికి గ్రహింతువు. ఓమ్, ఓ వ్యసుదేవ భగవ్యనుడా!
నేను పలికిన దానిని స్ైర్షంపుము. నీవు వరాహరూపుడవై భూమి నుద్ధర్షంచనపుడు పలికిన
మంత్రములను కూడ స్ైర్షంపుము. నీవు మా అజాినమును త్లపోసి, మాకడక్క
ద్యచేయుము. దీక్షను కోరుచుని విప్రుడు నీ ప్రసాద్మును ప్రతక్షించుచునాిడు” అను ఈ
మంత్రమును పఠంచ త్లతో మోకాళళతో నేలను స్పృశంచ ఉండవలయును. “సావగత్ము.
నీవు విచేిసిత్తవి” అని పలుకవలయును. పద్ప, ఓ వసుంధ్రా! ఈ మంత్రముతో
విధిపూరవకముగా అర్యమును, ప్పద్యమును స్మర్షపంప వలయును. “చేసిన మేలు
మరువని దేవత్ల విషయమున రకకసులు కృత్ఘుిలైర్ష. బ్రాహైణ్యడు రుద్రుని వలన
పందిన ఈ ధ్నము భగవంతుని కొరక్క అగుగాక! లోకనాథ! నేనొస్గిన దానిని ద్యతో
గైకొనుము.” ఇటుీ అర్యమును, ప్పద్యమును ఒస్గి క్రమము ననుస్ర్షంచ చురకత్తతని కైకొని
ఈ మంత్రమును పలుకవలయును. “శష్ట్రయ! విష్ోవు అనుగ్రహించన నీటతో త్డుపుచుని

341
శ్రీవరాహ మహాపురాణము
నీ శరసుసను వరుణ్యడు రక్షించునుగాక! ఈ దీక్ష స్ంసారమును పోకారుినది.” ఇటుీ
పలుక్కచు కలశ్మున దీక్ష పందువ్యనికి (సాినము కొరక్క) ఈయవలయును. పద్ప
శరసుసను వెంట్రుకలు లేక్కండ చేసి, రకతము లేనిదిగా నొనర్షి మరల వెంటనే సాినము
చేయింపవలయును. ఇటుీ దీక్షను పంద్గోరు వ్యనికి ఆయా పనులు అనిియు కావించ
స్ంపూరోమగు నిశ్ియముతో స్ంసారమును విడుద్ల గావించు దీక్షను ఒస్గవలయును.
మోకాళళను భూమి కానిి, ఈ మంత్రమును పలుకవలయును. “ఇంత్క్కముందే మంచదీక్ష
పందినవ్యరై గురువులై ఉని భాగవతులంద్రక్క మ్రొకెకదును. విష్ోవు ద్యతో దీక్షను
పందిన వ్యరంద్రు నాయందు ప్రస్నుిలగుదురుగాక! వ్యరంద్ర్షకి నమస్కర్షంతును.”
ఇటుీ గురువు శష్యనిచేత్ నమసాకరము చేయించ అగిిహోత్రుని ప్రజవలింపజేసి తేనె,
కలిపన నేయితో, పేలాలతో నలీని నువువలతో ఏడు మారుీగానీ యిరువది పరాయయములు
గాని హోమము చేయవలయును. మరల మోకాళ్తళ నేల కానించ ఈ మంత్రమును
పలుకవలయును.
“అశవనీ దేవత్లు, దిక్కకలు, చంద్రుడు, సూరుయడు ఈ మాకారయమునక్క
సాక్షులగుదురు గాక! ప్రస్నుిలై నేను పలికెడు స్త్యమగు వ్యకయమును వినుడు. స్త్యమే ఈ
భూమిని పటి నిలుపుచునిది. భూమి నిలిచయునిది. స్త్యము చేత్నే సూరుయడు
కద్లుచునాిడు. స్త్యము చేత్నే భూమి వృదిధ పందుచునిది.” అని ఇటుీ స్త్యము మీద్
ఒటుి వైచ దీక్ష గొనెడు బ్రాహైణ్యడు గురువును చూచ ప్రస్నుిని చేయవలయును.
భగవద్భక్కతడగు గురువునక్క మూడు మారులు ప్రద్క్షిణము గావించ ఆత్ని చరణము లను
పటుికొని ఈ మంత్రమును పలుకవలయును. “గురుదేవుని ద్యవలన నేను దీక్షను
పందిత్తని. ఓ గురుదేవ్య! నీక్క నేను ఏదేని అపకారమును చేసిఉనిచో దానిని త్మరు
క్షమింపవలయును.” ఇటుీ గురువును ప్రస్నుినిచేసికొని శష్యడు మంత్రములను
పలుక్కచు త్తరుపముఖముగా వేదిక మీద్ గురువును కూరుిండ పెటివలయును. అంత్
గురువు శష్యనే చూచుచు కమండలువును, తెలీని జనిిద్మును పటుికొని ఈ
మంత్రమును పలుకవలయును.
“విష్ోవు ద్యవలననీవు సిదిధనిపందిత్తవి. నీక్క దీక్షయు,కమండలువును
లభంచనవి. దీనిని రండు చేతులతో పటుికొని నీవు ఇటుపై దీక్షా కారయమునక్క

342
శ్రీవరాహ మహాపురాణము
యోగుయడవైత్తవి.” ఇటుీ గురువుచేత్ దీక్షపంది ముఖమునక్క గుడడకటుికొని
స్రవప్రద్క్షిణము చేయుచు ఈ మంత్రమును పలుకవలయును. “నేను గ్రుడిడనై ఇచట
త్తరుగుచునాిను. నాక్క గురువును, దీక్షను లభంచెను. గురుదేవ్య! ఇది యంత్యు నీ
ద్య వలననే కలిగినది” అని యీ మంత్రమును చెపుపచు ముఖమునక్క గుడడ
కటుికొనవలయును. అపుపడు గురువిటుీ పలుక్కను “ఒక కడవ నీటతో సాినము
చేయుము. దేవత్లక్క వస్త్రము నొస్గుము. ఇటుీ దీక్షితుడు విష్ోవుని గ్రహించును.
నాయనా! కమండలువును కైకొనుము. ఈ కమండలువు లోకములయందు ప్రసిద్ధమైనది.
వనులయందు కలిగించునది. సుఖమును కలిగించు సువ్యస్నగల ఆక్కలను కూడా
గ్రహింపుము. ఇది శుద్ధమైనది. నిలువెలీ విష్ోవే అయినది. స్మస్తమగు స్ంసార
లంపటము నుండి విముకిత కలిగించునది. శుదిద అయిన పద్ప మధుపరకమును
పుచుికొనుము.” అని యిటుీ గురువు చెపపగా శష్యడు గురువు రండు ప్పద్ములను
పటుికొని త్లతో ప్రణమిలిీ, మనసును క్కదుట పరచుకొని అర్యమును చేత్ బటుికొని యీ
మంత్రమును పలుకవలయును. “భాగవతులంద్రు ద్యచేసి వినుడు. గురువు నాక్క
కరైదీక్ష నాచర్షంచెను. సావమీ! నేను త్మకే శష్యడను, దాసుడను. నాక్క దేవునక్క
సాటయగు గురువు లభంచెను.”
వరోములనిింటలో మొద్ట వ్యరగు బ్రాహైణ్యలక్క స్ంబంధించన దీక్ష యిటిది.
భూదేవ! త్కికన మూడు వరోముల వ్యర్షకి మర్షయొక విధ్మగు దీక్ష విధింపబడినది.
వసుంధ్రా! ఈ విధానముతో దీక్ష ఒస్గినచో ఆచారుయడును, శష్యడును ఇరువురును
సిదిధని పందుదురు. (126)
127 వ అధ్యాయము - క్షతి
ీ యాద్వ ద్వక్షా విధ్యన్ము
శ్రీ వరాహదేవుడు ఇటుీ పలికెను. ఓ వసుంధ్రా! ఇపుపడు క్షత్రియునక్క
స్ంబంధించన దీక్షను గూర్షి చెపెపద్ను. వినుము. ఆత్డు ముందు నేరుికొని
ఆయుధ్ముల ననిింటని వద్లివేయవలయును. పమైట అత్నికి ముందు చెపపన
మంత్రముతో దీక్షనొస్గవలయును. నలీజింక చరైమును, మోదుగ కర్రను ఈ దీక్షయందు
ఎనిటకిని ఉపయోగింపరాదు. నలీని గొర్రె చరైమును, మదిదచెటుి ద్ండమును ఈ దీక్ష
కొరక్క స్మకూరుికొన వలయును. పండ్రండు మూరల చద్రపు స్ిలమును ఏరపరచుకొని

343
శ్రీవరాహ మహాపురాణము
చకకగా అలుకవలయును. పద్ప నేను మునుపు చెపపన విధానముల అనిింటని
చేయవలయును. ఇటుీ దీక్షను పంద్డు క్షత్రియుడు విధానమంత్యు కావించ ననేి
శ్రణ్య పందుచు ఈ మంత్రమును పఠంపవలయును.“విష్ణో! నేను ఆయుధ్ముల
ననిింటని వద్లివైచత్తని. క్షత్రియ కరైమును వద్లిత్తని. అనిియు వద్లి విష్ోదేవుడవైన
నినుి చేరుకొంటని. ఇటుపై స్ంసారము కొరక్క, మర్షయొక జనైము కొరక్కను
పుటింపక్కము.” ఇటుీ పలికి క్షత్రియుడు నా ప్రకకను ఉండి నా రండు ప్పద్ములను
పటుికొని యీ మంత్రమును “దేవదేవ్య! నేను ఆయుధ్మును ముటిను. పరులను గూర్షి
చెడుమాటలను పలుకను. స్ంసారము నుండి ముకిత కలిగించు కరైమును, నీవు
వరాహరూపుడవై ఉపదేశంచన ప్రకారము ఆచర్షంతును” అని పలుక వలయును. ఇటుీ
అచట పలికి పెక్కక విధ్ములగు గంధ్ములను, ధూపములను మునుి చెపపన విధ్ముగా
స్మర్షపంప వలయును. భూమి! అటుపై ఆత్డు అదేవిధ్ముగా పర్షశుదుధలగు భాగవతులక్క
అనిమిడ వలయును. దేవ! క్షత్రియుడు ఉత్తమ సిదిధని కోరునేని నా అనుగ్రహముతో ఇటి
దీక్షను స్ంసార ముకితకై పంద్ వలయును. వైశుయనక్క దీక్ష ఎటిదో చెపెపద్ను. వినుము.
మూడవ వరోముననుని వయకిత, నా పూజయందు శ్రద్ధ కలవ్యడు అగు వైశుయడు
సిదిధని పందుటకై వైశ్య కరైములను విడనాడవలయును. నేను మునుపు తెలిపన
వసుతవులను అనిింటని కూరుికొనవలయును. ఇరువది మూరలమేర అలికి మునుపట
వలెనే చేయవలయును. పసుపు వనెి గొర్రె చరైము నందు మేడిచెటుి కర్రను క్కడిచేత్
పటుికొని పవిత్రులగు భాగవతులక్క మూడు మారులు ప్రద్క్షిణ నమసాకరము
గావింపవలయును. మోకాళళపై నిలబడి ఈ మంత్రమును పలుకవలయును. “నేను
వైశుయడను త్మకడ కరుద్ంచత్తని. వైశ్యజాత్త కరైములను అనిింటని వద్లి వైచత్తని.
భగవంతుని ప్రసాద్ము వలన దీక్ష నాక్క లభంచనది. ప్రస్నుిలై నాక్క స్ంసార
మోక్షమును ద్యసేయుడు.” ఈ విధ్ముగా ననుి గూర్షి పలికి నా అనుగ్రహమును
పంది గురువు ప్పద్ములను పటుికొని ఈ మంత్రమును పలుకవలయును. “నేను
వయవసాయము, గోప్పలనము, వ్యణిజయము కొనుగోలు, అమైకము అను వ్యనిని వద్లివైచ
నీ ద్యవలన కోర్షన విష్ో దీక్షను పందిత్తని.” ముందు భాగవతులక్క, పద్ప దేవునక్క
మ్రొక్కకలు చెలిీంచ ఏ దోషమును లేని విధ్ముగా భోజనము పెటివలయును. నా మారాము

344
శ్రీవరాహ మహాపురాణము
అనుస్ర్షంచు వైశుయలక్క ఇది దీక్షా విధానము. దీనితో ఆత్డు ఘోరమగు స్ంసారము
నుండి ముకిత పందును.
నా భక్కతడగు శూద్రునక్క దీక్ష యెటిదియో చెపెపద్ను. ఇది పందిన అత్డు అనిి
ప్పపముల నుండియు విముకిత పందును. నేను ముందు చెపపన విధ్ముగా అనిి
వసుతవులను, అనిి స్ంసాకరములను దీక్షను కోరడు శూద్రుని కొరక్క కూరపవలయును.
ఏడు మూరల నేలను ఆవుపేడతో అలికి స్ిండిలమును చేయవలయును. నలీని గొర్రె
చరైముతో ఆత్ని అంగములను అనిింటని కపపవలయును. ఖదిర ద్ండమును గురువు
ఆత్నికి కూరపవలయును. ఇటుీ దీక్షక్క స్ంబంధించన వసుతవులు అనిింటని
త్గువిధ్ముగా తెచుికొని ననేి శ్రణ్యపందుచు ఈ క్రంది మంత్రములను పలుక
వలయును. “నేను శూద్రుడను శూద్రకరైములననిింటని వద్లుచునాిను. మునుపు శూద్ర
కరైములను చేయుచు త్తనరాని వసుతవులను త్తనెడివ్యడను. ఆ త్తండిని కూడ
వద్లివేయుచునాిను. ఆ త్తండిమొద్లగు వ్యనినంత్టని వద్లివేయగోరుచునాిను. ఇటుపై
విష్ోని ఆరాధ్నమునే చేయుదును. దేవ్య! చూడు. నేను శూద్రుడను. గురువు ద్యవలన
నినుి స్రవభావముతో చేరుకొంటని” అనుచు దీక్షను పంద్డు శూద్రుడిటుీ
పలుకవలయును. ఆత్డు ప్పపములనిింట నుండి విముక్కతడగును. జాినము పందును.
ఆశ్లుడిగినవ్యడగును. త్రువ్యత్ గురువు ప్పద్ములను రండింటని పటుికొని అత్ని ద్య
పంద్గోరుచు ఈ మంత్రమును పలుకవలయును. “గురుదేవ్య! విష్ోవు ప్రసాద్ము వలన
రహస్యమైన దీక్షను స్ంసారముకిత కొరక్క నేను పందిత్తని. దాని కనుగుణమగు కరైమునే
ఆచర్షంతును. నాయందు ప్రస్నుిడవు కముై.” ఇటుీ మంత్రమును పలికి నాలుగుమారులు
ప్రద్క్షిణము చేసి మరల త్గు విధ్ముగా అభవ్యద్న మాచర్షంపవలయును. పద్ప
గంధ్ములతో, మాలలతో అరినము గావింపవలయును. మనసులో ఏ చెడు భావములు
లేక్కండ భోజనము స్మర్షపంప వలయును. శూద్రుని దీక్ష ఇటిది. ఉపచారము (సేవ) ఈ
విధ్మైనది. నాలుగు వరోముల వ్యర్షకి దుుఃఖ రూపమైన స్ంసారము నుండి ముకిత కలిగించు
దీక్షను గూర్షి తెలిపత్తని.
వసుంధ్రా! నీక్క మర్షయొక విషయమును తెలిపెద్ను వినుము. నాలుగు
వరోముల వ్యర్షకి గొడుగుల నొస్గు విధానమును గూర్షి చెపెపద్ను. బ్రాహైణ్యనక్క తెలీనిది,

345
శ్రీవరాహ మహాపురాణము
క్షత్రియునక్క ఎర్రనిది, వైశుయనక్క పచినిది, శూద్రునక్క నలీనిదియగు గొడుగు
నొస్గవలయును. నిరైములగు వ్రత్ములను గుర్షంచ ఆ భూదేవి నాలుగు వరోముల వ్యర్ష
దీక్షలను విని వరాహరూపుడగు దేవునితో "కేశ్వ్య! నాలుగు వరోముల వ్యర్షకి
స్ంబంధించన దీక్షలను గూర్షి వింటని. నీ పూజలయందు శ్రద్ధ కల ఆ దీక్షితులక్క
కరతవయమెటిది?” అని పలుకగా, అంత్ భూమి పలుక్కలు విని మేఘదుందుభ నాద్ము
వంట కంఠధ్వని గల వరాహరూప దేవుడు భూమితో ఇటుీ పలికెను. “కలాయణీ! నీవు
ననిడిగిన దానికి నిజమైన స్మాధానము చెపెపద్ను, వినుము. దీక్ష పందిన వయకిత ననుి,
గుహయమైన గణాంత్తక(జపమాలా) దీక్ష వహించ భావించుచుండవలయును.”
నారాయణ్యని పలుక్క విని దోషములేని వ్రత్ములు గల ధ్రణి మికికలిగా స్ంతోషముతో
ఉపపంగిన హృద్యము కలది ఆయెను. గొపప శ్కితగల ధ్రైమును విని భాగవత్
శ్రేషియగు ఆమె భక్కతల యందును, భక్కతలు కానివ్యర్ష యందును వ్యత్సలయము కలదియై
చేతులుమోడిి నారాయణ్యనితో మరల ఇటుీ పలికెను. “దేవ్య గణాంత్తకమనగా ఎటుీ?
నాక్క వివరముగా తెలుపడు. దానిని దీక్ష పందిన వయకిత ఎటుీ ఆచర్షంప వలయును దేవ్య?”
“దేవ! నీవు ననిడిగిన దానికి స్ర్షయైన స్మాధానము చెపెపద్ను. నా భకిత
కరైమున శ్రద్ధ కలవ్యడు ననెిటుీ భావింపవలయునో తెలియజెపెపద్ను. ఇది భగవంతుని
క్కడి పద్ైము నుండి వెలువడినది. దీని పేరు 'గణాంత్తక'(జపమాల) మికికలి గుటుిగా
ఉంచద్గిన దీనిని మానవుడు భావించుచుండవలయును. శాస్త్రము చూపన విధానమును
బటి పర్షశుదుధడై దీక్షగొని వయకిత దీనిని మంత్ర విధితో గ్రహింప వలయును. భగవంతుని
యందు భకిత గలిగి ఈ గణాంత్తక దీక్షను కైకొని వయకిత జనుల ద్రశనమును స్పరశను,
ముఖయముగా ఎడమచేత్త స్పరశను పందినచో అత్నికి ధ్రైము కలుగదు. అటివ్యడు
దీక్షితుడుగా చెపపబడడు. మంత్రము చేత్ పవిత్రమైన ఈ గణాంత్తక దీక్షను సాధారణ
బుదిధతో గ్రహించన వ్యనికి అది ఆసుర (రాక్షస్ స్ంబంధ్మైన) దీక్ష అగును. అటివ్యడు నా
ధ్రైమున ప్రవర్షతంచు వ్యడు కాదు. ఈ గణాంత్తక దీక్షను గ్రహించ ఎవర్షకి తెలియరాక్కండ
భావించుచుండు మేధావి వేయి జనైములలో ననుి భావించువ్యడగును. ఈ మంత్రమును
గ్రహించు విధానమును, శష్యనకొస్గు విధానమును లోక సుఖము కొరక్క వివర్షంచ
చెపెపద్ను. భూదేవ! దానిని వినుము.

346
శ్రీవరాహ మహాపురాణము
కారీతకము, మారాశరము, వైశాఖము నెలలో శుకీపక్ష దావద్శనాడు మూడు
రోజులు మాంస్ము లేని భోజనము తసికొని, ధ్రైము నిరోయించన ఈ గణాంత్తక దీక్షను
మంత్ర పూరవకముగా గ్రహింపవలయును. నా ముందు అగిిహోత్రమును ప్రజవలింపజేసి
ద్రభలతో స్ంస్తరణమును ఏరపరచ గణాంత్తకను దానిపై నిలుప వలయును. (స్ంస్తరణము
- వెడలుపగా పరచుట) అంత్ శష్యడును గురువును శుచగా దీక్షితులై “ఓం నమో
నారాయణాయ” అనుచు మంత్రమును పలుకవలయును.
మొద్ట లోక పతామహుడు, బ్రహైణయ దేవుడు, భవోద్భవుడు అగు బ్రహై
నారాయణ్యని క్కడి భాగము నుండి పుటిన దీనిని ధ్ర్షంచెను. అటి వశ్యము, అమృత్ము
అయిన దీనిని మేము గ్రహించు చునాిము. పద్ప ఈ మంత్రముతో గురువు మరల
'గణాంత్తక'ను గ్రహించ శష్యన కొస్గుచు మరల ఈ మంత్రమును పలుకవలయును.
“శష్ట్రయ! నారాయణ్యని క్కడివైపున జనించన ఈ దేవిని ప్రత్తజి చేసి కైకొనుము.
ఎలీపుపడు దీని భావన యందు శ్రద్ధ కలవ్యడవగుము. దీనిని భావించనవ్యడు మరల
స్ంసారమున పుటిడు.”
మరల వసుంధ్ర శ్రీ వరాహ భగవ్యనుని “మాధ్వ్య! సాినము మొద్లగు
కారయములందు చేయద్గిన విధి ఏమి? అలంకరణమును ఏ మంత్రముతో
చేయవలయును? నీ పనుల యందు శ్రదాధస్క్కతలు కలవ్యడు ఇత్ర కారయములు
చేయక్కనిను ముకిత పందును కదా!” అని ప్రశించెను.
లోకనాథుడగు జనారదనుడు భూదేవి పలుక్క విని ధ్రైముతో కూడిన పలుక్కలతో
వసుంధ్ర కిటుీ బదులు చెపెపను. “దేవ! నీవు ననిడిగిన దానికి యథారధమైన
స్మాధానము చెపెపద్ను. ఈ కరైము నందు సాినము, ఉపచారములు ఎటుీ చేయుదురో
వివర్షంచెద్ను. ఉపచారములు, సాినక్రయలు అనువ్యనిని ముగించన వయకిత దువెవన,
కాటుక, అద్దము మునిగు వ్యనిని ఆయా మంత్రములతో కూరుికొనవలయును. నా
అంగముల ననిింటని పటుి వస్త్రముతో కపప కాటుకను, దువెవనను
ఉపయోగింపవలయును. పద్ప మోకాళళపై కూరుిండి, శ్రద్ధ కలవ్యడై దువెవనను మోడిిన
చేతులతో పటుికొని ఈ మంత్రమును పలుకవలయును. “నారాయణ! దేవ్య! ద్యచూడు.
ఇదిగో దోసిలి. ఇదిగో దువెవన. దీనితో నీ శరసుసను చకకదిదుదకొనుము. మహాను

347
శ్రీవరాహ మహాపురాణము
భావములైన మీ కనుిలను స్రవలోకములును చూచును. ఓ లోకప్రభూ! లోకప్రధానా! ఈ
కాటుకను కనుిలక్క పెటుికొనుము. ద్యజూడుము. గ్రహింపుము. గ్రహింపుము. ననుి
మంచ భావముతో చూడుము.” పద్ప 'నమో నారాయణాయ' అని పలికి ఈ మంత్రమును
పఠంపవలయును. “మాధ్వ్య! నీ ద్యవలనను, గురువు ద్యవలనను, నేనీ మంత్ర
పూజగల గణాంత్తక దీక్షను పందిత్తని. నాక్క ఎనిటకిని అధ్రైము కలుగక్కండు గాక.”
ఈ విధ్ముగా దీక్షితుడై నా పూజా విధానములను గురువుతో కూడి
గ్రహించువ్యడు నాలోకమున కరుగును. మంచ నడవడి లేని శష్యనక్క, క్రూరునక్క,
మొండివ్యనికి ఈ దీక్ష నొస్గరాదు. ఉత్తమ శష్యని చేతులయందే ఈ గణాంత్తక
కరైమును స్మర్షపంప వలయును. ఇది శుభములతో కూడినది. శుభమైనది. సిదిధ
కలిగించునది. భక్కతని స్ంసారము నుండి విముకిత చేయునది. దీని పర్షమాణమును
చెపెపద్ను. ఓ మాధ్వ! వినుము. నూరుగింజల జపమాల ఉత్తమమైనది. ఏబదింటతో
అయినది మధ్యమము. ఇరువది అయిదింటతో అయినది త్క్కకవది. ఈ విధ్ముగా కొలత్
నిరోయింపబడినది. రుద్రాక్షలతో చేసిన మాల ఉత్తమమైనది. పుత్ర జీవకములతో చేసినది
మధ్యమము. అషికములతో గ్రుచినది అధ్మము. దేవ! దీనిని నీక్క చెపపత్తని.
స్రవలోకములక్క మేలు చేయునదియు, శుద్ద అయినదినయు, మోక్షమందు
కోర్షక పుటించునదియు నగు ఈ గణాంత్తక దీక్షను నూరు జనైములకైనను ఎవవడును
తెలియ జాలడు. దీనిని ఎంగిలితో తాకరాదు. స్త్రీ చేత్తయందు ఉంచరాదు. పరమగత్తని
కోరువ్యడు దీనిని మికికలి ఎతుతన నిలుపవలయును. ఇది రహస్యములలో మికికలి
రహస్యమైనది. స్ంధాయ కాలముల యందు ఉప్పసింపద్గినది. ఈ మంత్రము మికికలిగా
పూజింపద్గినది. జపంపద్గినది. ఈ జపమాలను విధిపూరవకముగా ప్పలింప వలయును.
అటుీ చేసిన నా భక్కతడు మికికలి శుదుదడై నా లోకమున కరుగును. రత్ిముల
అలంకారములు గల భూదేవి, విష్ోవు వ్యక్కకను విని, లోకనాథుడు, మహాశ్కితశాలి అయిన
పరమ పురుష్నితో మరల ఇటుీ పలికెను. “ప్రభూ! మాధ్వ్య! నీక్క అద్దము నెటుీ
పటివలయును. ఎటుీ పటినచో నీ నిజరూపమును చూచుకొని త్ృపత నంది భక్కతని భావనల
కందుదువు?” భూదేవి పలుక్క విని శ్రీవరాహదేవుడు ఇటుీ పలికెను. దేవ! నాక్క అద్దము
చూపుట యెటోీ ఉనిదునిటుీ తెలిపెద్ను. వినుము. “నమో నారాయణాయ" -

348
శ్రీవరాహ మహాపురాణము
నారాయణ దేవునక్క నమసుస అనుచు ఈ మంత్రమును పఠంపవలయును. “దేవ్య! నీ
పూజల యందు శ్రద్ధగల భాగవతులంద్రు శ్రేష్ులు. “సావమీ! ఇవిగో నీ అంగములు.
అనిి లోకములలో ముఖయమైన నీ ముఖము చంద్రుని సూరుయని వెలుగులు గల కనుిలు.
ఇదిగో లోకనాధుడవగు నీక్క అద్దము. అనిివైపుల నుండియు నీ స్వరూపమే అయిన
జగతుతను ద్ర్షశంపుము.” నా పూజా కరైమునందు శ్రద్ధ కలవ్యడు ఈ విధానముతో నా
కరైములను ఆచర్షంచనచో అత్ని ఏడు త్రముల బంధువులు త్ర్షంతురు.ఆశ్రయించన
దీక్షితునికే ఇవ్యవలి. భూమీ! ఈ మంత్రముతో, ఈ విధ్మగు ఉపచారముతో ఆనంద్ము,
త్ృపతకల వ్యడు, పరమగత్తని కోర్షనచో చేయవలయును. (127)
128 వ అధ్యాయము - సంధ్యారచనాద్వ విధ్యన్ వర
ణ న్ము
వరాహదేవుడు ఇటుీ అనెను. “నా పనుల యందు శ్రద్ధ కలవ్యడు,
నాకలంకారములను స్మర్షపంచ తొమిైది వరుస్లు గల తెలీని జనిిద్మును నాక్క
అర్షపంవలయును.” త్లపై అంజలి ఘటంచ భూదేవి మరల ఇటుీ పలికెను. “ప్రభూ! ఈ
పరమరహస్యమును నీవు నాక్క చెపపవలయును. నినిర్షించు పనులలో శ్రద్ధయు, చకకని
వివేకమును కలవ్యడు పవిత్రము, భగవంతునక్క స్ంబంధించ నదియునగు స్ంధ్యను ఏ
మంత్రముతో మొకకవలయును?”
అంత్ భూదేవి పలుక్క విని భూత్ముల పుటుికక్క, కారణమైనవ్యడు, అవయయుడు
అగు వరాహరూప భగవ్యనుడు బదులు పలికెను. “మాధ్వ! నీవు ననుి అడిగిన ఆ పరమ
రహస్యమును పుణ్యయలు, మంచవ్యరుఅగు భాగవతులు ఎటుీ చెపుపదురో అటుీ చెపెపద్ను.
త్న పనులనిింటని చకకగా చేసికొని పర్షశుదుధడై స్ంసారమోక్షమునకై ప్రాత్ుఃస్ంధ్యను,
సాయం స్ంధ్యను ఎటుీ నమస్కర్షంపవలయునో చెపెపద్ను. నా భకితతో ఉనినాడు
జలాంజలి పటుికొని ఒక ముహూరత కాలం ధాయనించ (ఈచెపపబోయే అరింకల) మంత్రం
ఉచిర్షంచాలి. "భవోద్భవుడు, ఆదినయకతరూపుడు, ఆదితుయడు అయిన వ్యసు దేవుని నినుి
నీవంట బ్రహై, రుద్రుడు మొద్లైన స్రవదేవత్లూ నీధాయనయోగసిితులై, సింధాయసిితులై
నమస్కర్షసాతరు. మేము దేవుడవు, ఆదివి, అవయకతరూపుడవు అగు నినుి ఆత్ైగా చేసుకొని,
దేవభావనలో ఉనిపపటకీ, స్ంసారవిముకితకోస్ం స్ంధాయసిితులమై ఉప్పసిసుతనాిము.
వ్యసుదేవ్య, నీక్క నమసాకరం" అని. మంత్ప్లలో పరమమంత్రం, త్పసుసలలో

349
శ్రీవరాహ మహాపురాణము
పరమత్పసుస అయిన ఈ ఆచారం ఇలా చేసినవ్యడు నా లోకం వెళతాడు. ఇది గుహాయలలో
పరమగుహయమైనది. అతుయత్తమమైన రహస్యం. దీనిని నిత్యమూ పఠంచన అత్నిని ప్పపం
అంటదు. దీక్షితుడు కానివ్యనికి, ఉపనయనం కానివ్యనికి ఏ విధ్ముగానూ ఇవవగూడదు.
మాధ్వ! భగవంతుని భకితగల స్జజనులు ఒస్గెడు దీపమును నేనెటుీ గ్రహింతునో
ఆ విషయమును విడమరచ చెపెపద్ను, వినుము. నా పూజా కరైము లనిింటని చకకగా
ఆచర్షంచ మేలైన దీపమును గ్రహించ దానిని మోకాళళపై నిడుకొని ఈ మంత్రమును
పఠంపవలయును. “అనుగ్రహ రూపమైన తేజసుసగల భగవంతునక్క నమసాకరము. ఓ
విష్ణో! దేవత్లంద్రు ఈ అగిియందు ప్రవేశంచ ఉనాిరు. అటేీ అగిియందుండు
శ్క్కతలనిియు ఇందు ప్రవేశంచనవి. ఈ అగిి నీ తేజసుసనందు ప్రవేశంచనది. ఈ తేజసుస
ఆత్ైరూపమై ననుి చేర్షనది. నీవు మంత్రములతో కూడినవ్యడవై ఈ ప్రపంచము కొరక్క
దీనిని గ్రహింపుము. ఈ దీపకాంత్త, మంత్రమూర్షత మంత్రమై గరభవ్యస్మున పడి
క్కములుచు, నేను ఏదేది చేసిత్తనో అది యెలీ ప్పపములేనిద్గునటుీ చేయుగాక!” అనుచు
ఈ విధ్ముగా చరుదివెవల స్మర్షపంచు నరుడు త్న పత్ృదేవత్లను త్ర్షంపజేయును.
వంశ్మున పూరవమువ్యర్ష నంద్ర్షని ప్పపరహితులను చేయును. లోకమునక్క సుఖమును
కలిగించు మర్షయొక పనిని, భూదేవ! నీక్క చెపెపద్ను. నా నొస్టపై త్తలకమెటుీ ఏ
మంత్రముతో దిద్దవలయునో తెలిపెద్ను. వ్య”సుదేవ్య! నీవే స్మకూర్షిన ఈ ముఖ్యలం
కారమును నేను తెచిత్తని. దీనితో నీ ముఖము నలంకర్షంతును. దీనిని దేవ్య! ద్యతో
స్వవకర్షంపుము. నాక్క స్ంసారమును కూరుి ప్పపము నుండి మోక్షము ననుగ్రహింపుము”.
నారాయణ్యని పలుక్కవిని భూదేవి అచెిరువంది “భగవంతుడా!” అనుచు
వరాహరూప దేవునితో ఇటుీ పలికెను. “నీ అరినల యందు శ్రద్ధగల భాగవతులు నీ
పూజలను గూర్షి విని చకకగా ఆచర్షంతురు. అటి నీ సేవ్యకరైములయందు నీ భక్కతలు
నీవు తుష్టి పందు విధ్ముగా ఉపయోగింపద్గు ప్పత్రలెటివి? దీనికి నాక్క చకకగా
చెపుపము.” భూదేవి పలుక్కలు విని ఆలోకనాథుడు ఇటుీ పలికెను. దేవ! నీవు
ననిడిగినదానికి స్మాధానముగా నాకెటి ప్పత్రలు ప్రియములగునో వ్యనిని తెలిపెద్ను
వినుము. బంగారు, వెండి, కంచు ప్పత్రలలో నాకర్షపంపవలసిన వ్యనిని అర్షపంతురు. కాని
నేను వ్యనిని అనిింటని వద్లి రాగిప్పత్రను ఇషిపడుదును.” నారాయణ్యని ఈ మాటవిని

350
శ్రీవరాహ మహాపురాణము
ధ్రైకామ అగు వసుంధ్ర లోకనాథుడగు జనారధనునితో తయని ఈ పలుక్కలతో
“జనారధనా! బంగారు, వెండి, కంచు ప్పత్రలను వద్లి నీవు రాగిప్పత్రలను ఎటీషిపడుదువు.
ఆ రహస్యమును నాక్క చెపుపము” అని పలికెను.
అంత్ట భూదేవి మాటలను విని మొద్టవ్యడు,అవయక్కతడు, అవయయుడు,
లోకములలో అంద్ర్షకి కోరద్గినవ్యడు, శ్రేష్ుడు అగు నారాయణ్యడు భూదేవి కిటుీ బదులు
పలికెను. “పుణ్యయరాలా! నాక్క రాగిప్పత్ర ఏల ప్రియమైనదో చెపెపద్ను, మనసుసను
చెద్రక్కండ చేసికొని వినుము. ఓ ప్రియద్రశనా! ఈ రాగి పుటి ఏడువేల యుగములైనది.
కమలపత్ప్క్షి! ఆ స్మయమున గుడాకేశుడనెడు మహారాక్షసుడు రాగి రూపు ధ్ర్షంచ ననుి
కొలుచుటక్క సిద్ధపడెను. పదునారువేల ఏండుీ అత్డటుీ ధ్రైకామముతో ననాిరాధింపగ
నేనాత్నిని త్పసుసనక్క ప్రీత్తనొందిత్తని. అంత్ ఆ రాగిపుటిన రమయమగు తామ్రాశ్రమమున
నేనాత్నిని గాంచ కొంచెముగా మాటలాడిత్తని. అంత్ అత్డు మోకాళళ పై నిలిచ ననేి
చంత్తంచుచుండగా నేనాత్ని గాంచ “గొపప ప్రజిగల ఓ గుడకేశా! నీవు నా పూజయందు
నెలకొని ఉనాివంటని.” ప్రస్నిమగు హృద్యముగల నేను ఇంకను అత్నితో నిటీంటని.
“మహాభాగా! గుడాకేశా! నేను నీకేమి చేయవలయునో చెపుపము. భక్కతడవగు నీయెడ నేను
మికికలి స్ంత్సించత్తని. కరైముతో, భావముతో నీవేది త్లతువో, నీ హృద్యమున
ఇషిమగు కోర్షక యేదో ఆ వరమును అడుగుము.” ఇటి నా మాటను విని గుడాకేశుడు
చేతులతో దోసిలిపటి మికికలి శుద్దమగు అంత్రాత్ైతో ఇటుీ పలికెను. “దేవ్య! నీవు నిండు
హృద్యముతో నా యెడల తుష్ిడవైనచో నాక్క నీయంద్లి భకిత వేలకొలది జనైముల
వరక్క గటిదై నిలుచుగాక! నీవు వద్లిన చక్రముతో నా చావును కోరుచునాిను. నీ
చక్రముతో కూలిన నా యీ మజజయు, మాంస్మును 'తామ్రము' అను పేరు గలదియై,
పవిత్రము చేయు శుభద్రవయమగు గాక! దానితో చేసిన ప్పత్ర యందుంచ నీ కర్షపంచన
వసుతవు పవిత్రమైనద్గు గాక. లోకనాథా! దేవ్య! ఇది నా చెద్రని హృద్యము. ఈ నా
త్పసుస గొపపదిగా తవ్రమైనదిగా నీవు భావింతువేని నాయందు ప్రస్నుిడవైత్తవేని నాకీ
వరము ప్రసాదింపుము.”
“స్ర్షయే, అది యటేీ యగును. ఓయి మహారాక్షసా! లోకములుండు నంత్వరక్క
నీవు రాగియందు నిలుచువ్యడవై నాలో నెలకొనివ్యడవగుదువు అని పలికత్తని. గుడాకేశుని

351
శ్రీవరాహ మహాపురాణము
త్పమిటిది. అత్డే రాగి ఆయెయను. ఆత్నిద్లీ ప్పపములేనిది, శుభమైనది, పవిత్రమైనది,
స్ంసారమోక్షణము కలిగించునటిది అగును- అని అచట నేను పలికిత్తని. అత్డును
త్పసుసన నిషుకల వ్యడాయెను. “వైశాఖమాస్మున శుకీ పక్షమున దావద్శనాడు
మధాయహిమున సూరుయడు వెలుగొందుచుండగా నా చక్రము నత్డు చూచుచుండగా
అగిిదీపత గల ఆ నా చక్రము అత్నిని వధించును. స్ందేహము లేదు. అత్డు నా లోకమున
కరుగును. ఇందు స్ంశ్యము లేదు.” అని యీ మాట పలికి అచిటనే అంత్రాినము
చెందిత్తని, చక్రముతో చచుి కోర్షకతో అత్డును, శుద్ధములు, శ్రేషుములు నాక్క
స్ంబంధించనవి అగు పనులు చేయుచుండును, లోకమునుండి మరలిన అంత్రంగముతో
ఆత్డు ఆ నెల ఎపుపడు వచుినో, చక్రము రాక ఎనిడో, అది నా మాంస్ములను చీలిి
ననెిపుపడు విష్ోవునందు ల్లనము చేయునో అని త్లపోయుచు ఉండగా ఆ వైశాఖ
మాస్ము ఏతెంచెను. శుకీపక్ష దావద్శనాడు సూరుయడు నడిమింట నుండగా ధ్రైమున
చకకని నిశ్ియముగల అత్డు మనసుసను విష్ోవునందు చకకగా నిలిప “ప్రభూ! అగిివలె
మంటలు క్రక్కకచుని నీ చక్రమును నా పై వద్లు, వద్లు. వెంటనే నీ చక్రము ననుి
చీలిివైచ నా ఆత్ైను ఒకకపెటుిన నీ కడక్క తసికొనిపోవుగాక!” అనిభావించెను. ఆత్ని
మాంస్మంత్యు రాగి, రకతము త్గరము, ఎముకలు బంగారము, మలము కంచు
అయెయనని చెపుపదురు.
దేవ! ఎవవడైనను గాని రాగి ప్పత్రతో నాక్క నైవేద్య మిడినచో దాని ఒకొకకక
మెతుక్క వలన కలుగు గొపప ఫలమును గూర్షి వినుము. ఆ రాగి ప్పత్రలో ఉని
మెతుక్కలెనోి అనిి వేల ఏండుీ ఆత్డు నా లోకమున ఆనంద్మందును. భాగవతుడు నాక్క
ప్రియమొనర్షంప గోరునేని ప్రత్తదినము నాకొఱ్క్క రాగి ప్పత్రను ఉపయోగింప వలయును.
దీనివలన ధ్రైము కలుగును. రాగి ఇటుీ పుటినది. కావున నాక్క మికికలి ఇషిమైనది. దాని
స్వరూపమును గూర్షి విశ్ద్ముగా నీక్క చెపపత్తని. రాగి పవిత్రములలో పవిత్రము.
మంగళముల కెలీ మంగళము. శుద్ధములలో శుద్ధము. స్ంసారము నుండి ముకిత
కలిగించునది. దీక్షితులు, విశుదుధలు అగువ్యరు నా స్ంబంధ్మగు కారయములలో నాక్క
ప్రియమగు రాగినే ఉపయోగింపవలయును. ఇది దీక్షా విధానము. రాగి పుటుిక ఇటిది.
దీనిని నిండుగా నీక్క చెపపత్తని. మర్షయేమి అడుగుదువు? (128)

352
శ్రీవరాహ మహాపురాణము
129 వ అధ్యాయము - రాజన్ిద్రష పా
ీ యశిచత
ా క్థన్ము
సూతుడు ఇటుీ పలికెను. ఇటుీ భూదేవి దీక్షను నారాయణ్యని ముఖము నుండి
విని పవిత్రమైన మనసుస కలదియై మరల విష్ోవుతో “దీక్ష మహిమ ఎంత్ గొపపది! దాని
స్మృదిధ ఎంత్ మేలైనది! దీనిని విని మేము పవిత్రులమైత్తమి. ఆహ! లోకముల ప్రభువగు
ఈ దేవుని మాహాత్ైయము ఎంత్ గొపపది! ఆ మహిమ నాలుగు వరోముల వ్యర్షకి సుఖము
కలిగించెడి దీక్షను నిర్షైంచనది. ఇటేీ, పరమేశా! నీ హృద్యమున ఏదేని పరమ
రహస్యముని యెడల నీ భక్కతల సుఖము కొరక్క దానిని నాక్క చెపపవలయును. దేవ్య! నీవు
మునుపు ముపపది రండు దోషములను గూర్షి చెపప ఉంటవి. బుదిధ త్క్కకవ మనుజులు ఈ
అపరాధ్ములు చేసి, ఏ పనితో పర్షశుదుధలగుదురు? నాయంద్లి ప్రీత్తతో దానిని నాక్క
ద్యతో చెపుపము” అని పలుకగా,
అంత్ గొపప కీర్షతగల శ్రీమనాిరాయణ్యడు మికికలి శ్రేషుమగు ధాయనమును తాలిి
భూమికిటుీ బదులు పలికెను. ఏ దోషములు నెరుగని నాభక్కతలు, నా పూజలయందు ఆస్కిత
కలవ్యరు, లోభము చేత్నో, భయము వలననో లేక ఆపద్లు వచినపుడో రాజుల అనిము
త్తనిచో పదివేల యేండుీ నరకమున మ్రగిాపోవుదురు. భగవంతుని ఆ మాట విని వసుంధ్ర
వణకిపోయెను. పదునేడు దినములు ఆమెక్క తవ్రమైన భయము కలిగెను.
ఆమె దిగుల్కందిన మనసుసతో అనిి లోకములక్క సుఖము కలిగించు తయని
పలుకిటుీ పలికెను. “దేవ్య! నా హృద్యమున నుని దానిని వినుము. రాజుల త్పేపమి?
దీనిని నాక్క నీవు తెలుప త్గుదువు.” అంత్ భూదేవి పలుక్కవిని స్రవధ్రైములను
ఎర్షగినవ్యర్షలో మినియగు నారాయణ్యడు ధ్రైమును వినగోరుచుని భూదేవితో ఇటుీ
పలికెను.
“సుంద్రీ! శ్రద్ధతో వినుము. ఇది రహస్యము, దోషములు లేని భాగవతులు
ఎనిటకిని రాజుల కూడు త్తనరాదు. రాజు లోకమున నా అంశ్ముతో మెలగువ్యడే
అయినను రజసుస, త్మసుస అను గుణములతో మికికలి దారుణమగు కరైములు
చేయువ్యడగును. అందువలన ఓ వరారోహా! రాజానిములు నింద్యములగుచునివి.
స్ంశ్యము లేదు. ధ్రైము నిలుపు విషయమున అది నాక్క రుచంపదు. వసుంధ్రా!
రాజుల అనిము పవిత్రులగు భాగవతులు త్తనద్గినదియు కలదు. దానిని గుర్షంచ

353
శ్రీవరాహ మహాపురాణము
వివర్షంచ చెపెపద్ను వినుము. విధి చూపన కరైముతో ననుి నెలకొలిప భగవద్భక్కతలైన
రాజులు ధ్నధానయములతో స్మృద్ధములైన పదారదముల నొస్గినచో సిదుధలైన భాగవతులు
నాక్క నివేదింపగా మిగిలిన ఆ అనిమును త్తనిను వ్యర్షకి ప్పపము అంటదు.” మేలైన
వ్రత్ములు గల భూదేవి విష్ోవు వచనము విని ఆ వరాహరూప దేవునితో మరల ఇటుీ
పలికెను. “శుదుదడగు భాగవతుడు రాజానిమును త్తని ఏ కరైముతో పర్షశుద్ధడగునో,
జనారధనా! అది నాక్క చెపుపము.” దేవ! రాజానిమును త్తనివ్యరు ఎటుీ త్ర్షంతురో అని
నీవడుగుచుని దానికి స్మాధానము చెపెపద్ను వినుము.
ఒక చాంద్రాయణము, ఒక నిండైన త్పతకృచఛము, ఒక సాంత్పనము
అనువ్యనిని చేసినచో ఆ ప్పపము నుండి వెనువెంటనే ముక్కతలగుదురు. (చాంద్రాయణము
- చంద్రుని క్షీణత్ను బటి కృషో పక్షమున ఒకొకకక ముద్దను త్గిాంచుచు, శుకీపక్షమున
ఒకొకకక ముద్దను పెంచుచు ఆహారము త్తనుచు చేస్డి వ్రత్ము, త్పతకృచఛము, వేడినీరు,
ప్పలు, నెయియ మూడు రోజులు నియమముతో పుచుికొనుట, వేడి గాలి పీలుిట
అనువ్రత్ము. సాంత్పనము, మూడు దినములు పండుీ మాత్రమే త్తనుట,
మూడుదినములు రాత్రులందే భుజించుట, త్రువ్యత్ మూడుదినములు అడుగుకొనక్కండా
లభంచన దానిని మాత్రమే ఆహారముగా కొనుట, అటుపై మూడు దినములు
ఉపవ్యస్ముండుటగా చేయు వ్రత్ము.) ఒకవేళ రాజుల అనిమును త్తనిను ఈ కరైమును
ఆచర్షంపవలయును. అటి వ్యని అపరాధ్మును నేను పర్షగణింపను. ఇదిగో ఇది నా మాట.
నాక్క ప్రియమాచర్షంపగోరువ్యడును, పరమగత్తని కోరువ్యడును, ఎనిటకిని రాజు
అనిమును త్తనరాదు. (129)
130 వ అధ్యాయము - ద్ంతధ్యవన్ పా
ీ యశిచత
ా ము
శ్రీవరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. ఉద్యమున పలుదాము పులీను
ఉపయోగింపక (పండుీ తోముకొనక) నా కడక్క వచుివ్యని పూరవపుణయ మంత్యు ఆ
ఒకకప్పపముతో నశంచును. నారాయణ్యని మాట విని ధ్రైమునందు నిలుకడగల భూదేవి
విష్ోభక్కతల సుఖముకొరకై విష్ోవుతో ఇటుీ పలికెను. “ఎంతో కషిపడి స్ంప్పదించన
స్రవకాల స్ంబంధ్మగు పుణయమంత్యు ఒకక త్పుపతో ఎటుీ నశంచును?”

354
శ్రీవరాహ మహాపురాణము
“సుంద్రీ! ఒకక త్పుప చేత్ పూరవ పుణయమంత్యు ఎటుీ నశంచునో నేను
చెపెపద్ను వినుము. మనుష్యడు స్హజముగా దోషములు కలవ్యడు. కఫము, పత్తములతో
కూడిన వ్యడు. క్కళ్లీన రకతముతో నిండిన అత్ని ముఖము చెడువ్యస్న కలదియై యుండును.
పలుదోము పులీను వ్యడుటవలన, ఆ దోషము నిలువదు. ఆచారము వద్లిన భక్కతనికి శుదిధ
కలుగును.
“పలుదోముపులీను నమలక, నీ పూజాకరైములను ఆచర్షంచువ్యనికి
ప్రాయశిత్ మేమి? దేనివలన నాత్ని ధ్రైము నశంపక్కండును?” నాక్క చెపుపము.
“పుణాయతుైరాలా! నీవు ననుి అడిగిన దానికి స్మాధానముగా మానవులెటుీ శుదిధ
పందుదురో చెపెపద్ను. ఏడుదినములు ఆరుబయట పడుక్కనిచో పలుదోమని ప్పపము
నుండి మానవుడు శుదిధ పందును.” ఈ విధానముతో ప్రాయశిత్త మొనర్షంచనవ్యనికి
దోషము కలుగదు. స్ంశ్యము లేదు. (130)
131 వ అధ్యాయము – పూజాపరాధములు, పా
ీ యశిచత
ా ములు
మరల శ్రీవరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “మిథునకరైమును కావించ
సాినము చేయక నా వసుతవులను తాక్క దుషిబుదిధ పదునాలుగువేల యేండుీ రేత్సుసను
త్ప్వును.” అంత్ నారాయణ్యని పలుక్క విని శ్రేషుమగు వ్రత్ములు గల భూదేవి
దిగుల్కందిన మనసుస కలదియై మధుసూద్నునితో “దేవ్య! భయము గొలుపు ఘోరమగు
ధ్రైమును ఏల పలుక్కదువు? ఆ పురుష్డు రేత్సుస త్ప్వు వ్యడెటుీ అగును? ఇది నా
పెనుదుుఃఖము, దీనిని గూర్షి నీవు వివరముగా చెపపవలయును” అని పలికెను.
“దేవ! ఇది మికికలి రహస్యము. మికికలి గొపపది. వయభచారమును నిరోయించు
గురుతను చెపెపద్ను. వినుము. జాలి ఏ కొంచెము లేనివ్యరై, పురుష్లు స్త్రీల యందు చేస్డు
ప్పపపు పనుల ఫలమును త్పపక పందుదురు. వరారోహా! నీవడిగిన ఈ దోషమునక్క
పర్షశుదిధయు లేదు. నా పూజల యందు శ్రద్ధగల గృహసుిలగు పురుష్లు స్త్రీల
విషయమున పందిను రాగమనెడు దోషమునక్క ప్రాయశిత్తమెటిదో చెపెపద్ను. మూడు
దినములు అలస్ంద్ల పండిని, మర్ష మూడు దినములు బియయపు పండిని, ఒక దినము
గాలిని త్తను నియమము వలన ఈ ప్పపము నుండి విముక్కతడగును. శాస్త్రము చూపన
విధానముతో, చేసిన దోషమును తెలిసికొని ఈ విధ్ముగా ప్రాయశిత్తము చేసికొనువ్యనికి

355
శ్రీవరాహ మహాపురాణము
ఆ ప్పపము అంటదు. ధ్రై విరుద్ధమగు స్త్రీ స్ంపరకమును పందినవ్యనికి ప్రాయశిత్త
మెటిదియో నీక్క చెపపత్తని. అది నా లోకసుఖమును కూరుినది అగును. మరణించనవ్యని
దేహమును తాకి, నాశాస్త్ర విధానములను ప్పటంపక వలీకాటకి చనువ్యని త్ండ్రులు,
తాత్లు, త్నతోప్పటు వలీకాటలో నకకలై శ్వములను పీక్కకొని త్తనుచుందురు. అంత్
హర్ష మాట విని ధ్రైమున వ్యంఛగల వసుంధ్ర లోక్కలంద్రక్క సుఖమును కలిగించు
తయని పలుక్కనిటుీ పలికెను. “నాథా! నీవే గత్తయని నమిై కొలిచెడివ్యర్షకి ఈ
విషయమున దార్షయేది? ఆ ప్పపమును వదిలించు కొనుటక్క ప్రాయశిత్తమెటిది? నాక్క
చెపుపము.”
“సుంద్రీ! ననిడిగినదానికి ఇదిగో ప్పపమును పోకారుి శుభ్రమును గూర్షి
చెపెపద్ను. ఏడు దినములు ఒంటపూట భోజనము, మూడు దినములు ఉపవ్యస్ము,
అటుపై పంచగవయము పుచుికొనుట అనువ్యనితో ఈ ప్పపము నుండి ముకిత పందును.
(పంచగవయములు : ఆవుప్పలు, పెరుగు, నెయియ, పేడ, మూత్రము) శ్వమును తాకగా
కలుగు దోషమునక్క స్ంబంధించ చేయద్గు దానిని నీక్క చెపపత్తని. భాగవతులంద్రు అనిి
విధ్ములుగా ఈ దోషమును వద్లి వేయవలయును.ఈ విధ్ముగా ప్రాయశిత్తమును
చేసికొనువ్యడు ప్పపము లనిింట నుండి విడివడును. వ్యనికి దోషము ఉండదు.
ముటిత్ను తాక్కట అను దోషమునక్క ప్రాయశిత్తము:
“దేవ! ముటియిన స్త్రీని ముటుికొని భయములేనివ్యడై ననుి తాక్కవ్యడు, రాగ
మోహములతో కూడినవ్యడై కామమునక్క వశ్మై పోయినవ్యడు, ఒక వేయి యేండీకాలము
రజసుసను త్ప్వుచుండును. గ్రుడిడవ్యడు, ద్ర్షద్రుడు, జాినహనుడు, మూరుఖడు అగును. ఈ
అపరాధ్ము చేసి నరకమున పడుచునివ్యడు త్నుి తాను గుర్షతంపజాలడు. ఇందు
స్ంశ్యము లేదు” అనిన శ్రీ వరాహ భగవ్యనునితో భూదేవి ఇటుీ పలికెను. “జనారధనా!
నినేి శ్రణ్య పంది నీ పనులయందు శ్రద్ధ కలిగినవ్యడు పరప్పటున ఈ దోషముతో
కూడిన వ్యడైనచో ఏ పనిచేసి శుదుధడగును? దానిని నాక్క చెపుపము” అనగా శ్రీ
వరాహమూర్షత “దేవ! ముటుి అయిన స్త్రీని ముటిన నా భక్కతడు మూడు త్రులు
ఆకాశ్శ్యనము(ఆరుబయట నిద్రించుట) చేయవలయును. అంత్ నాత్డు
పర్షశుదుదడగును. ఆచారమునక్క వెలియైనవ్యడు ఈ విధ్ముగా ప్రాయశిత్తము చేసికొని ఆ

356
శ్రీవరాహ మహాపురాణము
ప్పపము నుండి విడుద్ల పందును. ఓ కాంతా! ఇటుీ ముటుి అయిన స్త్రీని తాక్కట అను
దోషమును, దాని ప్రాయశిత్తమును నీక్క చెపపత్తని. ఇది స్ంసార దోషములను
పోగొటుినటిది.”
శ్వము తాక్క దోషమునక్క ప్రాయశిత్తము:
“చచినవ్యనిని తాకి నా క్షేత్రములలో నిలుచువ్యడు నూరువేల యేండుీ
గరభములలో పడి దొరలు చుండును. పదివేల యేండుీ చండాలుడై పుటుిను. ఏడువేల
స్ంవత్సరముల గ్రుడిడవ్యడగును. నూరేండుీ కపపయై ఉండును. మూడేండుీ ఈగ యగును.
పదునొకండు వత్సరములు లక్కముకిపటి అగును. పదునేడేండుీ తొండయై పుటుిను.
వంద్యేండుీ ఏనుగు, ముపపది రండేండుీ గాడిద్, ఇరువది నాలుగేండుీ ఎదుద,
పండ్రండేండుీ క్కకక, తొమిైది ఏండుీ పలిీ,పదునై దేండుీ కోత్తయగును. నా పనుల యందు
శ్రద్ధ కల భక్కతడు ఇటి త్న దోషము చేత్ పెను దుుఃఖము పందును. స్ంశ్యము లేదు.”
అంత్ హర్ష మాట విని క్కమిలిపోయిన భూదేవి అంద్ర్ష స్ంసారదుుఃఖమును
పోగొటుిటకై యిటుీ పలికెను. “ప్రభూ! మనుష్యలక్క పంద్నలవికానిది, వెరపు
గొలుపునది, నా ఆయువుపటీను పగులగొటుినది అగుపలుక్క పలికెద్వేల? నీకరైము
లందు నిషికలవ్యరు ఆచారముల నుండి పర్షభ్రష్ిలై ఈ మహాఘోర సిితుల నెటుీ
దాటుదురో ఆ ప్రాయశిత్త విధానమును నాక్క తెలుపుము.” అనుచు భూదేవి పలికిన ఆ
మాటవిని లోకనాధుడగు జనారదనుడు ధ్రైమును పర్షరక్షించుట కొరక్క ఇటుీ పలికెను.
“నా భక్కతడు శ్వమును ముటి పదునైదు దినములు ఒంటపూట భోజనము చేయుచు
నుండవలయును. ఈ విధానము నాచర్షంచ పద్ప పంచగవయ ప్రాశ్నము చేయవలయును.
మనసులో మలినము లేనివ్యడిటుీ పర్షశుదుధడై ప్పపమంటని వ్యడగును. చచిన వ్యనిని
ముటిన దోషమునుండి మనుజుడెటుీ పర్షశుదుధ డగునని నీవడిగిన దానికి స్మాధానము
చెపపత్తని.” ఈ విధ్ముగా ప్రాయశిత్తము చేసికొనువ్యడు దోషము నుండి విముక్కతడై
నాలోకమునక్క చేరుకొనును. (131)
132 వ అధ్యాయము - అపాన్వాయు ద్రష పా
ీ యశిచత
ా ము
శ్రీవరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను.“భూదేవ! ననుి తాక్కచు మలము వంట
అప్పన వ్యయువునువద్లువ్యడు, వ్యయువుచే పీడింపబడిన మనసుస కలవ్యడై అయిదేండుీ

357
శ్రీవరాహ మహాపురాణము
ఈగయై, మూడేండుీ ఎలుకయై, మూడేండుీ క్కకకయై, తొమిైదేండుీ తాబేలై పుటుిను. ఈ
ప్పపమునక్క ఇది నేను విధించెడు శక్ష. ఈ త్పుప చేసినవ్యడు శాస్త్ర మెర్షగిన వ్యడు, నా
భక్కతడైనను ఇదియే అత్నికి శక్ష.” ఈ మాట విని భూదేవి హృషీకేశునితో ఇటుీ పలికెను.
“నీ భక్కతలు స్ర్షకాని పనిచేసి పర్షశుదిద నెటుీ పందుదురు? అటివ్యర్ష సుఖము కొఱ్క్క
దీనిని నినిడుగుచునాిను.”
“దేవ! పుణ్యయరాలా! ఏ పనిచేసి ఈ దోషము నుండి దాటుదురో దానిని
మొత్తముగా చెపుపచునాిను వినుము. అలస్ంద్ల పండితో మూడు దినములు, రాత్రి
భోజనముతో మూడు దినములు కడప ప్రాయశిత్తము చేసికొనువ్యడు నాక్క దోషము
చేయనివ్యడగును. అనిి అంటులను వద్లివైచ నాలోకమున కరుగును. మంచదానా!
మలవ్యయువునక్క స్ంబంధించ అపరాధ్ము చేసిన వ్యని దోషమును, ప్రాయశిత్తము
వలన కలుగు గుణమును నీక్క చెపపత్తని.” (132)
133 వ అధ్యాయము - మల విసర
ా న్ ద్రష పా
ీ యశిచత
ా ము
శ్రీ వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “భూమీ! నా అరినము చేయుచు,
మలమును విస్ర్షజంచు దోషమును గూర్షి నేను చెపుపచుని దానిని వినుము. అటివ్యడు
రౌరవ నరకమున దేవత్ల వేయియేండుీ మలము త్తనుచు మహాదుుఃఖము ననుభవించును.
చెడిన బుదిధతో నా ధ్రైము నుండి పర్షభ్రష్ిడైన వ్యడు ప్పపము నుండి విడివడు
ప్రాయశిత్తమును చెపెపద్ను వినుము. నీటలో ఒక దినము, బయలున ఒక దినము
నిద్రించ ఈ అపరాధ్ము వలన విడుద్ల పందును. పూజా విధాన స్మయమున మలము
విస్ర్షజంచు నా భక్కతల అపరాధ్మును, ప్రాయశిత్తమును నీక్క తెలియజెపపత్తని.” (133)
134 వ అధ్యాయము - మఱికొనిి ద్రషములు, పా
ీ యశిచత
ా ములు
శ్రీవరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “నా భక్కతడు నా మంత్రములను వద్లి
చెడు పలుక్కలు పలికినచో అటివ్యడు పండ్రండు జనైములు మూరుఖడగును. నా భక్కతడు
అటి ప్పపము నుండి ముకిత పందు ప్రాయశిత్త విధిని చెపెపద్ను. పదునైదు దినములు
బయలున పవవళ్లంచవలయును. అపుపడే దోషము నుండి ముక్కతడగును. స్ంశ్యము లేదు.
ఇది మౌనమును విడచన దోషమునక్క ప్రాయశిత్తము.”
నలీని వస్త్రము తాలిిన దానికి ప్రాయశిత్తము - శుదిధ అపరాధ్మునక్క ప్రాయశిత్తము:

358
శ్రీవరాహ మహాపురాణము
నలీని వస్త్రముతో ననుి స్మీపంచువ్యడు అయిదువంద్ల యేండుీ పురుగై
యుండును. ఓ విశాలాక్షీ! సుశ్రోణీ! ఈ దోషము నుండి శుదిధ చేయునటి ప్రాయశిత్తమును
తెలిపెద్ను. దాని చేత్ నరుడు ప్పపమునుండి విడివడును. శాస్త్రమున కానవచుి. పద్దత్త
ప్రకారము చాంద్రాయణ వ్రత్మును ఆచర్షంచ మానవుడు ఈ ప్పపము నుండి
ముక్కతడగును. స్ంశ్యము లేదు. ఇది నలీని వస్త్రము ధ్ర్షంచ స్మీపంచన దానికి అను
ప్రాయశిత్తము. అంతేకాక కాని పద్ధత్తలో ననుి తాకి నాకడక్క చేరువ్యడు మూరుఖడు,
ప్పపకరుైడు, నాక్క అప్రియము కలిగించు వ్యడును అగును. అత్డొస్గిన గంధ్ములు,
మాలలు మొద్లగు వ్యనిని నేను గ్రహింపను. వ్యడు తాకిన దానిని కూడ నేను
అందుకొనను. అంత్ నారాయణ్యని పలుక్క విని శ్రేషుమగు వ్రత్ములు గలదియు,
ధ్రైమున వ్యంఛ కలదియు అగు వసుంధ్ర తయగా నిటుీ పలికెను. “నాథా! ఆచారమున
వైపరీత్యము కలిగినపుడు జరుగుదానిని చెపపత్తవి. ఇపుపడు నీవు ముఖశుదిధని గూర్షిన
రహస్యమును చెపపద్గును. ఈ భూమిపై భాగవతులు నీ పనుల యందు శ్రద్ధకలవ్యరు ఏ
కరై విధానముతో శుదిద చేసికొని నీ కడ కరుద్ంతురు? దేవ్య! ఇది స్ంశ్యము. నాక్క
మికికలి వేడుకగా నునిది. నీ భక్కతల సుఖము కొరక్క నీవు లోపము లేక్కండ
చెపపవలయును.”
శ్రీ వరాహ దేవుడు ఇటుీ చెపెపను. “దేవ! భీరూ! నీవు ననుి బ్రత్తమాలుచు
అడుగుచుని ఆ రహస్యమును నీక్క చకకగా తెలిపెద్ను. స్రవకరైములను పర్షత్యజించ
ననుి చేరుకొనువ్యడు శుదిధ ఎటుీ చేసికొని వలయునో చెపెపద్ను వినుము. త్తరుపనక్క
మొగము పెటి కాళ్తళ నీళళతో కడుగుకొని, నీటని త్గువిధ్ముగా గ్రహించ మూడు మటి
ముద్దలను గ్రహించ చేత్తని వ్యనితో నీళళతో కడుగుకొనవలయును. పద్ప ఏడు పుడిస్ళళ
నీటతో ముఖమును శుదిధ చేసికొనవలయును. అయిద్యిదు ప్పత్రల నీటతో రండు కాళళను
కడగుకొనవలయును. పద్ప ఆ ప్పత్రలను శుదిధ చేయవలయును. ఇది నా ప్రియమును
కోర్షనచో చేయద్గుపని. మూడు ప్పత్రల నీటని శ్రీర శుదిధ కొరక్క పుచుికొనవలయును.
చేతులతో ముఖమును తుడుచుకొన వలయును. ఇంద్రియములపై అదుపు
ఉంచుకొనవలయును. స్ంసారమోచనము ఫలముగా, విధివిధానముననుస్ర్షంచ
భావించుచు ప్రాణాయామము నాచర్షంప వలయును. పరబ్రహైమును మనసుననిలిప

359
శ్రీవరాహ మహాపురాణము
త్లనుముమాైరు తాకవలయును. పద్ప చెవులను,ముక్కకను మూడేసి పరాయయములు
స్పృశంపవలయును. తాను కూరుినిచోటును మూడు మారులు నీళ్తీ చలిీ
తాకవలయును. ననుి స్మీపంచునపుడు భక్కతని కరతవయ మిటిది. కడపట త్న దేహముపై
నీళ్తీ చలుీకొనవలయును. నా ప్రియమును కోరు భక్కతని కరతవయ మిటిది. నా అరిన యందు
నిలుకడ కలిగి యిటుీ చేయువ్యనికి ఏ దోషమును అంటదు. దేవ! ఇందు స్ందియము
లేదు.” అంత్ నారాయణ్యని పలుక్క విని వసుంధ్రాదేవి భాగవతులంద్రక్క ప్రియమైన
మాటను తయగా ఇటుీ పలికెను. “ఈ శుదిధ విధానముతో శుభకరైముల నాచర్షంచువ్యడు
ప్రమాద్పడుట, ప్రాయశిత్తము పందుట ఎటోీ తాము చెపపవలయును.”
శ్రీ వరాహ దేవుడు ఇటుీ చెపెపను. “నా శాస్నమునక్క వెలిగా ప్రవర్షతంచు
వ్యరేగత్తని పందుదురో ఆ గుటుిను నీ కెర్షగింతును వినుము. ఈ విధానమును
అత్తక్రమించ ననుి స్మీపంచువ్యడు పురుగై పదివేల పదివంద్ల ఏండుీ ఉండును. ఇందు
స్ంశ్యము లేదు. ఆ మూరుఖనికి ప్రాయశిత్త మెటిదో చెపెపద్ను. దానితో ఆత్డు మరల
కృత్కృతుయడగును. అత్డు బ్రాహైణ్యడు కానీ, క్షత్రియుడు కానీ, వైశుయడు కానీ, నా
బుదిధయందు నిలుచువ్యడెవవడు గానీ, మహాసాంత్పనము, త్పతకృఛఛము అనువ్యనిని
నిరుదషము
ి గా చేసి ఈ ప్పపము నుండి విముకిత పందును. పరమగత్తని పందును ఇది.
శుదిద అపరాధ్మునక్క ప్రాయశిత్తము. ఎవవడు గాని నా పనులయందు శ్రద్ధ కలవ్యడు,
మనసుసను చపలము చేసికొని క్రోధ్ముపై కొనివ్యడై నా దేహమును తాక్కనేని అది
మహాదోషము. నేను రాగము గలవ్యనిని, తవ్రమగు కోపము కలవ్యనిని ఇషిపడను.
ఇంద్రియములపై అదుపుగల వ్యనిని, మంచవ్యనిని, పర్షశుభ్రత్ కలవ్యనిని, భక్కతని
ఎలీపుపడు ఇషిపడుదును. అయిదు ఇంద్రియములను త్న ఆధ్వనమున నిలుపగలవ్యనిని,
ద్వంద్వములను వద్లిన వ్యనిని, అహంకారమును పూర్షతగా దూరము చేసికొనినవ్యనిని, నా
పనులయందు మికికలి ప్రీత్త కలవ్యనిని నేను ఇషిపడుదును. (ద్వంద్వములు - జంటలు -
లాభము - నషిము, గెలుపు - ఓటమి; సుఖము - దుుఃఖము మొద్లగునవి). పర్షశుదుధడైన
భాగవతుడు క్రోధ్ము కలవ్యడై ననుి తాకినచో ఆత్డేమి పందునో ఆ విషయమును నీక్క
చెపెపద్ను. వరాననా! వినుము. అత్డు నూరేండుీ మిడుత్ అగును. నూరేండుీ డేగ అగును.
మూడువంద్ల యేండుీ కపప అగును. పదియేండుీ రాక్షసుడగును. అరువదియేండుీ

360
శ్రీవరాహ మహాపురాణము
నపుంస్క్కడగును. రేత్సుస త్తనువ్యడగును. ఇరువదియొకక ఏండుీ గ్రుడిడవ్యడగును. ముపపది
రండేండుీ గ్రద్ద అగును. పద్ప పదియేండుీ నాచును త్తనుచు ఆకాశ్మున స్ంచర్షంచు
చక్రవ్యకమగును. చటిచవరక్క కొనాిళ్తళ కపప బ్రతుక్క గడప బ్రాహైణ్యడగును. తాను
చేసిన దోషము వలన స్ంసార సాగరమున పడును.”
“అయెయ! నీవు పలికిన ద్ంత్ ఘోరముగా నునిది! నా చత్తము వికలమై
పోయినది. నిలువక్కనిది. నీ పలుక్క నీ భక్కతలక్క ఎంతో భయంకరమైన పంద్రాని
ఆపద్. దాటనలవికాని స్ంసార స్ముద్రమున గూర్షి విని వణకిపోవుచునాిను.
క్కమిలిపోవు చునాిను. కానీ దేవదేవ్య! జగత్పత! నీకేమియు చెపపజాలక్కనాిను. దేవ్య! నా
ప్రీత్త కొరక్కను, స్రవలోకముల సుఖము కొరక్క, పూజలయందు త్గులముగల నీ భక్కతలు
క్రోధ్ము, లోభము కలవ్యరైనచో వ్యరు ఆ ప్పపము నెటుీ వద్లించుకొందురో స్లవిముై.
ప్పపము వరు ఒకప్పట స్తుతవ కలవ్యరు. భయము పందినవ్యరు. రాగలోభములతో
కూడు కొనివ్యరు, ఇటి వరు ఈ మహాకషిము నెటుీ దాటుదురో ఆ ప్రాయశిత్తమును నాక్క
చెపుపము.”
స్నతుకమారా! అపుపడు తామరరేక్కల వంట కనుిలు కలవ్యడు,
వరాహముఖముతో కూడినవ్యడు అగు నారాయణ్యడు నా భకితకి స్ంత్ృపత చెంది ఇటుీ
పలికెను. అంత్ భూదేవి మాట విని బ్రహైక్కమారుడు, మునియు, యోగత్త్వమెర్షగినవ్యడు
నగు స్నతుకమారుడు వసుంధ్రతో నిటీనెను. “భూదేవ! నీవు ధ్నయవు, భాగయవత్తవి.
ఏలయనగా వరాహరూప భగవ్యనుడు, స్రవమాయలక్క పేటక అయిన శ్రీహర్షని ఇటుీ
అడిగిత్తవి. దేవి! యోగములు, యోగ అంగములు అనిియు నిండుగా ఎర్షగినవ్యడు,
స్రవధ్రైములు ఎర్షగినవ్యర్షలో శ్రేష్ుడు అగు నారాయణ దేవుని ఇంకేమేమి అడిగిత్తవి?”
స్నతుకమారుని మాట విని ఆ భూదేవి యిటుీ బదులు పలికెను.
“బ్రాహైణోత్తమా! ఆ దేవుని నేనేమేమి అడిగిత్తనో చెపెపద్ను వినుము. నేను శ్రీ
మనాిరాయణ దేవుని పూజా కారయములు, విధానములు, యోగము, అధాయత్ై విద్య, భౌత్తక
సిిత్తగతులు అనువ్యనిని గూర్షి అడిగిత్తని. అంత్ మాయల పెటెి ఆ విష్ోవు క్రుదుధలగు
భాగవతులు దేనితో ప్పపము నుండి పర్షశుదుధలగుదురో దానిని నాక్క తెలిపెను. “నా
అరినల యందు శ్రద్ధ కలవ్యడు ఇటి వ్రత్మును చేయవలయును. ఇంటంట

361
శ్రీవరాహ మహాపురాణము
బిచిమెత్తవలెను. (ఆరవ కాలము అనగా సాయంకాలము. పగటభాగమును ఆరుగా
భావింతురు. 1.ప్రాత్ుః కాలము, 2.స్ంగవకాలము, 3, పూరావహము, 4. మధాయహిము,
6. అపరాహిము, 6, సాయాహిము. )బ్రాహైణా! ఈ విధానముతో కరైములను
చేయువ్యడు ప్పపము నుండి విడివడునని జనారధనుడు చెపెపను. బ్రాహైణోత్తమా!
పరమమైన సిదిదని, విష్ోలోకమును నరుడు కోరునేని వెనువెంటనే విష్ోవును ఈ
విధ్ముగనే ఆరాధింపవలయును. అటుీ చేసినవ్యరు త్ర్షంతురు.”
అంత్ భూమి మాటవిని బ్రహైమానస్ పుత్రుడైన స్నతుకమారుడు
ధ్రైకామయగు వసుంధ్రతో నిటీనెను. “ఆహా! దేవ! నీ పలుక్క ఎంత్ గుహయము ఎంత్
రహస్యము. ఏకాంత్మున జర్షగినది ఆ విష్ోవు ముఖము నుండి వెలువడిన ధ్రైములను
నాక్క చెపపద్గును.” భూదేవి ఇటుీ పలికెను. “ఎఱ్ఱని కమలముల వంట కనులు కలవ్యడు,
శ్ంఖము చక్రము గద్లను చేపటిన వ్యడు, లోకనాధుడు, జనారదనుడు అగు వరాహరూప
భగవ్యనుడు మేఘము, దుందుభ నాద్ము వంట కంఠధ్వని కలవ్యడై భక్కతల కరైములక్క
సుఖమునక్కగాను గుణస్ంపద్తో నిండిన మధురమగు వ్యకయమునిటుీ పలికెను.
ఆచారముతో కూడినవ్యడై ఈ విధానముతో నాఅరిన చేయువ్యడు నాలోకమున కరుగును.
పరమగత్తని కోరువ్యడైనచో కోపముతో, లోభముతో తొంద్రత్నముతో నా పూజనము
చేయరాదు. క్రోధ్మును విడనాడి యింద్రియములను గెలిచ ననిర్షించువ్యరు దోషములు
లేనివ్యరై స్ంసారమున పడక్కందురు ఇది క్రోధ్దోష ప్రాయశిత్తము.”
పనికిరాని పూలతో నర్షించు త్పుపనక్క ప్రాయశిత్తము:
“భూదేవ! పూజక్క పనికిరాని పూవుతో ననిర్షించువ్యని ప్పటు ఎటిదో
చెపెపద్ను, వినుము. మూరుఖలు, నాక్క అప్రియమును కలిగించువ్యరునగు భాగవతులు
ఒస్గిన అటి దానిని నేను గ్రహింపను. అటివ్యరు నాక్క ప్రియులు కారు. వ్యర్ష అజాిన
దోషముచేత్ ఘోరమైన రౌరవ నరకమందు పడుదురు. దుుఃఖములు అనుభవింతురు.
పదియేండుీ కోత్తగా, పదుమూడేండుీ పలిీగా, అయిదేండుీ ఎలుకగా, పండ్రండేండుీ
ఎదుదగాను అగును. ఎనిమిదేండుీ మేక, ఒకనెల ఊరకోడి, మూడేండుీ దుని అగును.
స్ంశ్యము లేదు, మంచదానా! విశాలాక్షీ! నాకిషిము కాని పనికిరాని పూవు నా కొస్గిన
దాని ఫలమెటిదియో నీక్క చెపపత్తని.”

362
శ్రీవరాహ మహాపురాణము
“నిరైలమగు మనసుసతో నీవు నాయెడ ప్రస్నుిడవగుదువేని నీ పూజాస్కిత గల
ఆ భక్కతలు ఎటుీ శుదిధ పందుదురో నాక్క తెలుపుము.” అనిది ధ్రణి. “దేవ!
ననిడిగినదానికి బదులు చెపెపద్ను. మానవులు ఈ త్పుపనక్క ఏ ప్రాయశిత్తము చేసికొని
శుదుదలగుదురో దానిని వివర్షంచెద్ను. వసుంధ్రా! ఒకనెల కాలము ఒంటపూట
భోజనము చేయవలయును. పదునాలుగు దినములు వరాస్నమువేయుచు
నుండవలయును. ఒకనెలరోజులు నాలుగవవంతు భోజనము మాత్రము చేయుచు నేత్త
ప్పయస్మును త్తనవలయును. అటుపై మూడు రోజులు యవల అనిమును, మూడు
రోజులు గాలి భోజనము చేయవలయును. (గాలి భోజనము - ఉపవ్యస్ము) ఈ
విధానముతో నా పూజలు చేయువ్యడు అనిి ప్పపముల నుండి విడివడి లోకమున
కరుగును. (134)
135 వ అధ్యాయము – మఱికొనిిద్రషములు, పా
ీ యశిచత
ా ములు
ఎరుపు బటిలను కటుి దోషమునక్క ప్రాయశిత్తము:
శ్రీవరాహ భగవ్యనుడు ఇటుీ పలికెను. ఎర్రని వస్త్రముతాలిి నా కడక్క
అరుద్ంచువ్యని స్ంసారముకిత విధాన మెటుీండునో, ఓ భూదేవ! వినుము.తెలిసి చేసిన
కరైదోషము చేత్ మానవుడు ముటుిత్లైన స్త్రీల రజసుసను తాకిన వ్యడగును. ఎఱ్ఱని
వలువలు తాలిిన వయకిత పదునైదు వత్సరములు అటి రజస్మస యుండి పోవును. అటుీ
శాస్త్రవిధిని వద్లి ప్రవర్షతంచు పురుష్లు శుదిధ పంద్డు ప్రాయశిత్త విధానమును
వకాకణించెను. పదునేడు దినములు ఒంటపూట భోజనము చేయవలయును. మూడు
దినములు గాలిని, ఒక రోజు నీటని పుచుికొనవలయును. ఈ విధ్ముగా నాక్క
అప్రియము చేసినవ్యడు అటి ప్రాయశిత్తమును చేసికొని దోషము నుండి విడివడును. నాక్క
ప్రియుడును అగును. భూమీ! ఎఱ్ఱని వస్త్రములు (నా పూజా స్మయమున) తాలుిట, దాని
ప్రాయశిత్తము అనువ్యనిని నీక్క తెలిపత్తని. ఇది స్ంసార మోక్షణమును కలిగించునటిది.
చీకటలో దైవస్పరశక్క ప్రాయశిత్తము:
సుంద్రీ శాస్త్రమును ప్పటంపక చీకటలో దీపము లేక్కండ త్వరపడుచు, విజిత్
లేక ననుి తాక్కవ్యని పత్న మెటుీండునో చెపెపద్ను వినుము. ఆ ప్పపము చేత్ ఆ
నరాధ్ముడు కషిములలో నలిగిపోవును. వ్యడు ఒకక జనైకాలము గ్రుడిడవ్యడై చీకట

363
శ్రీవరాహ మహాపురాణము
గుయాయరమున అడడమైన గడిడని త్తనువ్యడై ప్రవర్షతంచును. ఎపుపడు త్న త్పుప తెలిసికొని
ననుి చెద్రని మనసుసతో స్ైర్షంచునో అపుపడు నా భక్కతడై పుటుిను. ఇది ఆత్నిని చకకదిదుద
విధానము. చీకటలో ననుి తాక్కవ్యనికి ప్రాయశిత్త మెటిదో, దేనితో అత్డు త్ర్షంచునో,
నాలోకమునకరుగునో దానిని చెపెపద్ను.పదునైదుదినములు కనుిలక్క గంత్లు
కటుికొనవలయును. ఇరువది దినములు శ్రద్ధతో ఒంటపూటభోజనము చేయవలయును.
ఏదో ఒకనెలలో దావద్శనాడు నీరు మాత్రము త్ప్వుచు ఉండవలయును. పమైట గోవు
మూత్రముతో వండిన యవల అనిమును భుజింపవలయును. ఇటి ప్రాయశిత్తము చేత్ ఆ
ప్పత్కము నుండి అత్డు విడుద్ల పందును.
నలీని వలువలు ధ్ర్షంచు దోషమునక్క ప్రాయశిత్తము:
నలీని బటిలు కటుికొని నా పూజల యందు ఆస్కిత కలవ్యడై ఆయాపనులు
చేయువ్యని ప్పటెీటిదో వినుము. చెటీపై పురుగై అయిదేండుీ, దోమయై మూడేండుీ, ఈగయై
మూడేండుీ, చేపయై పదియేండుీ, లక్కముకి పటియై పదునైదేండుీ, ముంగిస్యై యైదేండుీ,
తాబేలై పదియేండుీ ఈ ప్రపంచమున త్రిమైరు చుండును. ననుి ప్రత్తష్టుంచన తావులలో
పదునాలేాండుీ ప్పవురమై నా పర్షస్రములలో నిలిచ యుండును. నలీని బటిలు తాలిిన
దోషమునక్క ప్రాయశిత్తమును చెపెపద్ను. దీనితో అత్డు సిదిధని పందును. స్ంసారము
నుండి మోక్షము పందును. ఏడుదినములు యవల పండిని, మూడు రాత్రులు
పేలాలపండిని రాత్రికి మూడు చొపుపన త్తనుచు ప్పపము నుండి విడుద్ల పందును. ఈ
పద్దత్తతో కరైములు చేయువ్యడు శుచయగు భాగవతుడై నా దార్షననుస్ర్షంచువ్యడై
స్ంసారమునక్క పోక్కండును నాలోకమునక్క పయనించును.
ఉతుకని వస్త్రముల దోషమునక్క ప్రాయశిత్తము:
ఉతుకని వస్త్రము తాలిి నా భక్కతడు నాపూజలు చేసినదో ఆ దోషమునక్క
శక్షయేమో తెలిపెద్ను. అటుీ మాసిన బటిలు తాలిి పూజ చేయువ్యడు స్ంసారమున
పడిపోవును. ఒక జనైమున పక్షియు, ఒక జనైమున ల్కటిపటియు, ఒక జనమున
గాడిద్యు, ఒక జనైమున నకకయు, ఒక జనైమున గుఱ్ఱమును, ఒక జనిమును లేడియు
అగును. ఇటుీ ఏడు జనైముల త్రువ్యత్ మానవుడై పుటుిను. నాక్క భక్కతడు, గుణము
లెర్షగిన వ్యడు, నా పూజలయందు శ్రద్ధకలవ్యడు, దోషములు లేనివ్యడు, స్మరుిడు

364
శ్రీవరాహ మహాపురాణము
అహంకారము లేనివ్యడు అగును. అంత్ భూదేవి, “మాసిన వలువలు కటి పూజచేయు
మానవులు పంద్డు దుుఃఖమును నీవు చకకగా వివర్షంచ చెపపత్తవి. స్రవకరైములక్క మేలు
కూరిడు ప్రాయశిత్తమును కూడ నాక్క చెపుపము. నీ పూజ యందు చెద్రని ఆస్కిత కల
భక్కతలు ఏమిచేసి యీ ప్పపము నుండి ముకిత పందుదురో దానిని నాక్క స్లవిముై.”
అనెను. “దేవ! నీ అరినలక్క సుఖమును కూరుినటి ప్రాయశిత్తమును చెపెపద్ను.
వినుము. యవల పండితో మూడు దినములు, పండితో మూడు దినములు, నూకలతో
మూడు దినములు, ప్పయస్ముతో మూడు దినములు, ప్పలతో మూడు దినములు,
ఏమియు త్తనక్కండ మూడు దినములు- ఇటుీ మాసినగుడడలు కటుికొని పూజచేయువ్యడు
ప్రాయశిత్తము చేసికొనినచో అత్నికి దోషముండదు. స్ంసారమునక్క ప్రవేశంపడు.”
క్కకక ఎంగిలి దోషమునక్క ప్రాయశిత్తము:
క్కకకముటిన పదారధమును నాక్క నివేద్న మొస్గువ్యడు. ఆ ప్పపము వలన
స్ంసారమను మహాభయమున చక్కకకొనును. ఏడు పుటుికలు క్కకకయు, ఏడు పుటుికలు
నకకయు, ఏడేండుీ గ్రుడీ గూబయునై పద్ప మానవుడుగా పుటుిను. అంత్ భాగవతులలో
శ్రేష్ిడైన వ్యని యింటయందు విశుద్ధమగు బుదిధ కలవ్యడు, వేద్ముల నెర్షగిన వ్యడు నా
భక్కతడునై పుటుిను. పకకటలిీన శ్కితగల ప్రాయశిత్తమును చెపెపద్ను. మానవులు దానితో
ప్పపమును వద్లి స్ంసారమను స్ముద్రమును దాటుదురు. దుంపలు, పండుీ, కూరలు,
ప్పలు, పెరుగు, ప్పయస్ము, గాలి - వనిని మూడేసి దినముల చొపుపన త్తనుచు ఇరువది
యొకక రోజులు చెద్రని దీక్షతో, మంచ లక్షణములతో గడుపవలయును. అపుపడా
దోషము ఉండదు. నా లోకమునక్క ప్రవేశంపడు.
పందిమాంస్ము త్తనిన దానికి ప్రాయశిత్తము:
పంది మాంస్ము త్తని నా కడక్క వచుి వ్యని ప్పపమెటిదో, సుంద్రీ! చెపెపద్ను.
పందియై పదియేండుీ అడవిలో త్తరుగును. పదునాలుగేండుీ బోయవ్యడగును. పద్ప
ఏడేండుీ మటియై నీట మునుగుచుండును. పద్ప పదునాలుగేండుీ ఎలుకై, అటుపై
పందొమిైదేండుీ రకకసుడు అగును. ముళళపందియై ఎనిమిదేండుీ అడవిలో త్తరుగు
చుండును. ముపపదియేండుీ మాంస్ము త్తండిగా గల పులియై పుటుిను. ఇటుీ యాత్నల
ననిింట ననుభవించ పంది మాంస్ము త్తనివ్యడు పుణయముకల క్కలమున భాగవతుడై

365
శ్రీవరాహ మహాపురాణము
పుటుిను. నిండైన లక్షణములు గల హృషీకేశుని మాట అంత్యు విని భూదేవి త్లపై
దోసిలి యొగిా ఇటుీ పలికెను. “పందిమాంస్ము త్తనివ్యనికి ప్రాయశిత్త మెటిదియో
భక్కతలక్క సుఖమును కూరిడు ఆ పరమ రహస్యమును నాక్క తెలుపుము.” శ్రీ వరాహ
భగవ్యనుడు ఇటుీ చెపెపను. పశువుల పుటుిక అనెడు స్ముద్రము నుండి మానవులెటుీ
దాటుదురో చెపెపద్ను. అయిదు దినములు ఆవు పేడతో, ఏడు దినములు నూకలతో,
ఏడుదినములు నీటతో, ఏడు దినములు ఉపుపకారములు లేని చపపడి కూటతో, మూడు
దినములు పేలాలపండితో, ఏడు దినములు నూవులతో, ఏడు దినములు ఉపుపతో, ఏడు
దినములు ప్పలతో గడప త్నక్క శుదిధని కలిగించుకొనవలయును. క్షమ, ఇంద్రియ
నిగ్రహము కలవ్యడగును. అహంకారమును విడనాడును. ఇటుీ చెద్రని దీక్ష కలవ్యడై
నలుబది తొమిైది రోజులు ప్రవర్షతంచువ్యడు ప్పపములనిింట నుండియు ముకిత పంది
జాినము కలవ్యడై, ప్రమాద్ము లేనివ్యడై నా కరైము లాచర్షంచ నా లోకమున కరుగును.
బాతు మాంస్పు దోషమునక్క ప్రాయశిత్తము:
బాతు మాంస్ము త్తని నాకడ కరుద్ంచువ్యడు పదునైదేండుీ బాతు అగును.
పదియేండుీ మొస్లి యగును. అయిదేండుీ పంది యగును. నా యెడల చేసిన ఈ
త్పుపనక్క స్ంసారమున పడి పరలుచుండును. కడక్క చేయరాని పుణయకరైము చేసి
శ్రేషుమగు క్కలమున పుటుిను. పర్షశుదుధడు, శ్రేష్ుడు, దోషములేనివ్యడు అగు భాగవతుడై
స్రవధ్రైములను వద్లిచ నా లోకమున కరుగును. మనుజుల ఘోరమైన దుుఃఖమనెడు
స్ముద్రము నుండి దేనివలన దాటుదురో అటి ప్రాయశిత్తమును, బాతుమాంస్ము త్తని
ప్పపమునక్క చేయవలసిన దానిని చెపెపద్ను. మూడు దినములు యవల అనిము, మూడు
దినములు గాలిని, మూడు దినములు పులుపు, ఉపుప లేని అనిమును- ఇటుీ పదునైదు
దినములు భోజన నియమ మును పెటుికొని ప్రాయశిత్తము చేసికొన వలయును.
మనోజిమైన గత్తని కోరువ్యడగునేని చకకదిదుదకొని బుదిధ కలవ్యడై బాతుమాంస్ము త్తని
త్పుపనక్క ప్రాయశిత్ము చేసికొనవలయును.
దీపపు దోషమునక్క ప్రాయశిత్తము:
దేవ! దీపము ముటుికొని నా పూజలు చేయుట అను దోషము వలన మానవుడు
ప్పటునొందును. పుణాయతుైలారా! దానిని గూర్షి చెపుపచునాిను. వినుము. అటివ్యడు

366
శ్రీవరాహ మహాపురాణము
అరువది యేండుీ క్కషిరోగియై చండాలుని యింట ఉండును. ఇందు స్ంశ్యము లేదు.
ఇటుీ ఆ కరై ఫలము ననుభవించ నా క్షేత్రమున మరణించెనేని నా భక్కతడై పవిత్రమగు
భాగవతుని యింట జనిైంచును. దీపమును తాకిన దానికి ప్రాయశిత్తమును చెపెపద్ను.
దీనితో మానవులు నీచములగు చండాల యోనుల నుండి బయటపడుదురు. ఏదో ఒక
మాస్మున శుకీపక్ష దావద్శనాడు నాలుగవ కాలమున ఆహారమును కొనుటయు,
ఆరుబయలున నిద్రించుటయు చేయవలయును. విధి ననుస్ర్షంచ నాక్క దోష
పర్షహారముగా దీపము నొస్గి పవిత్రులైనా పూజా మారామున నిలుతురు. దీపము తాక్కట
అను దోషము నుండి శుదిధ కలిగించు విధానమును నీక్క చెపపత్తని. దీనివలన నరుడు
శుభమును పందును. (135)
136 వ అధ్యాయము – మఱికొనిిద్రషములు, పా
ీ యశిచత
ా ములు
వలీకాటకి పోయి సాినము చేయనందుక్క ప్రాయశిత్తము:
నరుడు వలీకాటకి వెళ్లళ సాినము చేయకయే ననుి తాకినచో అటి దోషము ఫలమును
స్పషిముగా చెపెపద్ను వినుము. పదునాలుగేండుీ భూమిపై నకకయగును. ఏడేండుీ
పక్షిరాజగు గ్రద్దయగును. అవి రండును మనుషయ మాంస్మును త్తనుచుండును. పద్ప
పదునాలుగేండుీ పశాచమగును. అటుపై ముపపది యేండుీ శ్వముల ఎంగిలిని
త్తనుచుండును. నారాయణ్యని వలన అటి మాట విని ధ్రణి యిటుీ పలికెను. “లోకనాధా!
జనారధనా! నాక్క మికికలి ఉత్కంఠ కలుగుచునిది. ఈ రహస్యమును మొత్తముగా
చెపపద్గును. పుండరీకాక్షా! వలీకాడు ఈశ్వరుని మెపుప పందినటిది. అటి పవిత్రము,
శవుడు మెచినది యగు వలీకాట యంద్లి దోషమేమి? గొపప తేజసుస గల భగవ్యనుడు
శవదేవుడు కాంతులు చముైనది, గొపప శ్కిత కలదియు అగు పుర్రెను చేత్బటి
అందు ప్రత్తదినము క్రీడించుచుండును. రుద్రుడు మెచినది, రాత్రులయందు ఆత్నికి
ప్రియమైనది అగు శ్ైశానమును నీవు నిందింపనేల?”
శ్రీ వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “దేవ! ఈ కథను శ్రేషిమైన దానిని
బాగుగా వినుము. ఉత్తమములగు వ్రత్ములు కలవ్యరు కూడ స్రవభూత్ములక్క నాథుడైన
శ్ంకరుని, అత్డొనర్షిన మికికలి దుషకరమైన కారయమును ఎరుగక్కనాిరు. త్రిపురాసుర
స్ంహార స్మయమున పసివ్యర్షని, ముదుస్లులను, ఆడువ్యర్షని చంప ఆ ప్పపము చేత్

367
శ్రీవరాహ మహాపురాణము
కటుివడి శవుడు కాలుచేతులాడని ద్శ్లో నుండెను. మనసుస మహిమ చెడిపోగా, త్నద్గు
యోగమాయ పనికిమాలినది కాగా ఆ మహేశ్వరుడు త్న ప్రమథ గణములు చుటి
యుండగా మొగము వెలవెలపోయి అచట సాినేశ్వరుడు అయి నిలిచ పోయెను.
వసుంధ్రా! అటుీ మాయ నశంచన ఈశ్వరుని నేను ధాయనించత్తని. ఈశ్వరుడు మరల త్న
శ్కితని పంద్వలయునని నా భావన. నేను దివయమగు చూపుతో ఆ దేవుని చూచునంత్లో ఆ
స్రవభూత్ మహేశ్వరుడు నశంచన మాయాబలము కలవ్యడై యుండెను. నేనందుపోయి
యజించు కోర్షక గల ముకకంటని చూడగా అత్డు చైత్నయము లేనివ్యడు జాినము
కోలోపయినవ్యడు, యోగబలము నశంచనవ్యడు, బలము లేనివ్యడునై కనపటెిను. అపుపడు
నేను సుఖమును గూరుి పలుక నిటుీ పలికిత్తని. రుద్రా! ఇదియేమి? ఇటుీ ప్పపభావము
చుటుికొని యునాివు. నీవు కరతవు. వికరతవు. వికారమైన ఆకారము కలవ్యడవు.సాంఖయము,
యోగము నీవే. లోకముల పుటుికక్క పరగత్తకి కారణమవు నీవే. (సాంఖయము -
జాినమారాము - యోని - పుటుిక సాినము . పరాయణమ్ - పరమగత్త) ఓయి ఉగ్రా!
నీవు దేవదేవుడవు. మొద్టవ్యడవు. సోముడవు. దిక్కకలనిియు నీవే. ఈ ప్రమథగణములు
చుటుికొని యుండగా నినుి నీవేల తెలియక్కనాివు. దేవదేవ్య! ఈశా! ఇదియేమి?
ప్పలిపోయిత్తవి. మిడిగ్రుడీవ్యడవైత్తవి. నిజమునకిది యేమో అడుగుచునాిను. చెపుపము. నీ
యోగమును, మాయను గురుత తెచుికొనుము. మహాతుైడగు విష్ోవును ననుి చూడుము.
నీ ప్రియము కొరకే ఇదిగో నేను ఇచటకి వచిత్తని.
అంత్ నా మాట విని మహేశ్వరుడు కొంత్ తెలివిని పంద్ను. ప్పపముతో
వేడెకికన కనులు కలవ్యడై, తయగా ఇటుీ పలికెను. “దేవ్య! ఉనిదునిటుీ చెపెపద్ను.
వినుము. స్రవలోకములలో శ్రేష్ుడు, మంగళ్తడు అయిన నారాయణ్యడు కాక మర్ష
యింకొకడు ఇటుీ చేయగలడా? ఓ విష్ణో! నీ అనుగ్రహము వలన నేను పవిత్రుడనైత్తని. నా
యోగము, నా జాినము నాక్క లభంచనవి. మాధ్వ్య! నా జబుబ పోయినది. నీద్య వలన
నిండు చందురునివలె నిరైలుడనైత్తని. నీవు ననెిరుగుదువు. నేను నినెిరుగుదును. మన
యిరువురను మర్షయొకకడెవవడును ఎరుగడు. ఎలీపుపడు అంట పెటుికొని యుండువ్యడే
అయినను బ్రహైయు ఆ విధ్ముగా మనల నెరుగడు. మేలు! విష్ణో! మహాతాై! నీవు
మాయలనిింటకి పెటెివు.” ఆ హరుడు నాతో ఇటుీ పలికి ఒకకక్షణ కాలము ధాయనమున

368
శ్రీవరాహ మహాపురాణము
నిలిచ మరల నాతో ఇటీనెను. “విష్ోదేవ్య! నీ ద్యవలన నేను త్రిపురములను కూలిి
వైచత్తని, ఆ రకకసులను చంపవైచత్తని. గరభవతులగు స్త్రీలును నాచేత్ మడిసిర్ష. బాలురు,
వృదుధలును పది దిక్కకలక్క పరువులు తయుచు నా వలన చచిర్ష. ఆ ప్పపము వలన నేను
కాలుచేతులాడింప జాలక్కనాిను. నా యోగము, నా మాయ, నా ఐశ్వరయము, అనిియు
చెడిపోయినవి. కృష్ట్రో! మాధ్వ్య! ఇటి ప్పపద్శ్లో ఉని నాక్క ఇపుపడు కరతవయమేమి?
విష్ణో! నికకముగా నా ప్పపమును పర్షమారుి ప్రాయశిత్తమెటిది? ఏది చేసినంత్ నేను
దోషము నుండి ముకిత పందుదునో దానిని నాక్క చెపుపము.” ఇటుీ చంత్పై కొని మనసు
గల శవునితో నేనిటీంటని. “శ్ంకరా! పుటెిలమాలను చేత్బటి నీవు (స్మల) అనుచోటకి
అరుగుము.”
శ్ైశాన ప్రవేశ్ దోషపు ప్రాయశిత్తము:
నా మాట విని భగవ్యనుడగు పరమేశ్వరుడు నాతో ఇటుీ పలికెను. “జగత్పత!
మరల నాక్క చకకగా తెలియజెపుపము. నేను పోవలసిన ఆ 'స్మల' ఎటిది?” అంత్ ఆ
శ్ంకరుని పలుక్క విని, ఆత్ని ప్పపము శుదిధయగుటకై నేనిటుీ పలికిత్తని. “రుద్రా!
శ్ైశానమే స్మల. క్కళ్తళతో నిండినది. గాయముల చెడు వ్యస్నతో కూడి యుండును.
అందు మనుజులు చైత్నయము లేనివ్యరై పడియుందురు. శ్ంకరా! అచట పుటెిలను గైకొని
వేలకొలది దివయములగు ఏండుీ చెడని వ్రత్ము కలవ్యడవై విహర్షంపుము. పమైట
మాంస్ములను త్తనుచుండుము. ప్పపక్షయము కలుగు పనులను జేయగోరుము.
హింసించు స్వభావము గలవ్యని నంజుడులు నీక్క ప్రియమైన భోజనములు అగును. నీ
ప్రమథ గణములనిింటతో ప్పటు అచట చెద్రని నిశ్ియము కలవ్యడవై నిండుగా వేయి
యేండుీ నిండిన పద్ప గౌత్మ మహాముని ఆశ్రమమున కరుగుము. చకకని విధులతో
నెలకొని ఆ ఆశ్రమమున నినుి నీవు తెలిసికొనగలవు. గౌత్మముని ద్యవలన నీవు
ప్పపములు పోయిన వ్యడవగుదువు. ప్పపముల పుటిఅయిన నీ నెత్తతనుని పుటిను ఋష్ట
పడగొటుిటక్క స్మరుిడగును. స్ంశ్యము లేదు.” ఇటీత్నికి వరమిచి నేను
అంత్రాధనము చెందిత్తని. రుద్రుడును ప్పపములు చుటుిముటిన ఆ శ్ైశానమున
త్తరుగుచుండెను.“భూమీ! అందువలననే వలీకాడని నాకిషిముండదు. రుద్రుడు చేసిన
ప్పపముని తావు కదా! దానికి స్ంబంధించన రోత్ పనిని గూర్షి నీక్క చెపపత్తని.

369
శ్రీవరాహ మహాపురాణము
స్ంసాకరము పంద్క్కనిను నా పూజా కారయముల యందు శ్రద్ధ కలవ్యడు ప్పపము నుండి
విడివడు ప్రాయశిత్తమును చెపెపద్ను. పదునైదు దినములు దినము నాలుగవ భాగమున
భోజనము చేయుచుండవలయును. ఒక వస్త్రమును తాలి ద్రభల చాపపై బయలున
నిద్రించుచుండ వలయును. తెలీవ్యరుజామున పంచగవయమును త్ప్వవలయును. ఇటుీ చేసి
అనిి ప్పపముల నుండియు విడివడి నా లోకమున కరుగును.
తెలకపండి త్తనిదానికి ప్రాయశిత్తము:
సుశ్రోణీ! తెలకపండి త్తని ననుి స్మీపంచు వ్యని ఆ గొపప ప్పత్కమును గూర్షి
చెపెపద్ను వినుము. పదియేండుీ గుడీగూబయు, మూడేండుీ తాబేలును అయి నా
పూజాపరాయణ్యడు మరలమానవుడుగా పుటుిను. గొపప శ్కితగల ప్రాయశిత్తమును అటి
వ్యనికి చెపెపద్ను. దానిచేత్ అత్డు ఆ ప్పపము నుండి ముక్కతడై మోక్షమునక్క అరుగును.
యవలపండిని మజిజగతో కలిప ఒకక ముద్దను ఒక దినమునక్క చొపుపన నీటతో కలిసి
తసికొనవలయును. నా పూజలయందు ఆస్కిత కల నరుడు ఇట్టీ విధినాచర్షంప వలయును.
రాత్రియందు బయలున వరాస్నము వేసికొని యుండవలయును. ఆరుబయలున నిద్రించ
వేక్కవజామున ఆ సాధ్క్కడు పంచగవయమును సేవింప వలయును. ఇట్టీత్డు ఆ ప్పపము
నుండి విముక్కతడగును. భూదేవ! ఇటి పద్ధత్తతో ప్రాయశిత్త కరైము లాచర్షంచువ్యడు
మరల స్ంసారమున పంద్డు. నా లోకమున కరుగును.
పందిమాంస్పు నివేద్న త్పుపనక్క ప్రాయశిత్ము:
అనుచు మరల వరాహ భగవ్యనుడు ఇటుీ పలికెను. “పంది మాంస్ముతో నాక్క
నివేద్న మిడువ్యరు మూరుఖలు, ప్పప కరుైలు. వ్యరు నా అరిక్కలైనను వ్యర్ష గత్త
అటిదియే. ఓ భూదేవ! ఎటి దోషములను చేసి స్ంసారమున చక్కకకొందురో వ్యనిని
తెలిపెద్ను. వినుము. వరాహరూపుడనగు నా అంగములయందు ఎనిిరోమములు కలవో
అనిివేల యేండుీ నరకమున పడుదురు. వసుంధ్రా! నీక్క మర్షయొక విషయమును కూడ
చెపెపద్ను. వినుము. పందిమాంస్ముతో నాక్క నివేద్నము చేయువ్యడు, ఆ ప్పత్రలయందు
ఎనిి మెతుక్కలుండునో అనిి వేల యేండుీ పంది కడుపున పడియుండును. నా
ఆరాధ్నయందు శ్రద్ధ కలవ్యరు ఇటి దోషము చేత్ ఎటి గత్తని పందుదురో
తెలియజెపెపద్ను. చకకగా వినుము. అటివ్యరు ఒక జనైము కాలము గ్రుడిడవ్యరై ఉందురు.

370
శ్రీవరాహ మహాపురాణము
పందిమాంస్మును నివేద్న మిడిన ప్పపము వలన ఇటివ్యరై మరల స్ంసారమును
పందుదురు. అపుడత్డు పెద్దది, శుద్ధము, భగవద్భకిత కలది అగు క్కలమున పవిత్రుడై
జనిైంచును.వినయము కలవ్యడగును. స్ంసాకరము పందినవ్యడగును. ధ్నవంతుడు,
గుణవంతుడు, రూపవంతుడు, శీలవంతుడు, శుచయు నగును. అత్ని శ్రీరమును శుదిధ
యొనర్షంచు ప్రాయశిత్తమును చెపెపద్ను. దానివలన ఆ నా అరిక్కడు ప్పపము నుండి
విడివడును. ఏడు రోజులుపండుీ, ఏడు రోజులు దుంపలు త్తనవలయును. ఏడు రోజులు
ఏమియు త్తనక్కండ ఉండ వలయును. మరల ఏడురోజులు ప్పయస్ముతో గడుప
వలయును. ఏడుదినములు మజిజగతో, ఏడుదినములు జావతో ఏడు దినములు పెరుగుతో
గడుపవలయును. ప్రత్తదినము అహంకారము లేక మెలగవలయును. ఇటి నేను చెపపన
కరైపద్ధత్తలో ప్రాయశిత్తమును ఆచర్షంచువ్యడు ఓ పుణయశీలా! నా లోకమున కరుగును.
మద్యప్పన దోషమునక్క ప్రాయశిత్తము:
ఓ వరారోహా! మద్యము త్ప్వి నా కడక్క అరుద్ంచు వ్యని దురాత్తని తెలిపెద్ను.
సుంద్రీ! దానిని త్త్తవముతో వినుము. అటివ్యడు పదివేల యేండుీ ద్ర్షద్రుడై పుటుిను.
మరల అత్డు సాధారణ మానవుడై నా భక్కతడగును. స్ంశ్యము లేదు. ఓ వసుంధ్రా!
నీకొకక విషయమును చెపెపద్ను. నిపుపరంగు గల మద్యమును త్ప్వినచో అటి వ్యడీ
ప్పపము నుండి ముక్కతడగును. (అగిివరో మద్యము - ప్రాయశిత్మునకై ఏరపరచన పవిత్ర
వసుతవులతో కూడిన ద్రవ పదారధము.) ఈ విధానముతో ప్రాయశిత్తము నాచర్షంచు వ్యనికి
ప్పపమంటదు. మరల స్ంసారమున పడదు.
క్కసుమల ఆక్క త్తనిదానికి, నివేద్న మిడుదానికి ప్రాయశిత్తము:
నా పూజక్కడు క్కసుమ ఆక్కల కూరను త్తని పదునైదేండుీ ఘోరమగు నరకమున
పందియై మ్రగిాపోవును. పద్ప మూడేండుీ క్కకకకడుపునను, ఒక యేడు నకకకడుపునను
పుటుిను. పద్ప పర్షశుదుధడై నా కరైముల యందు ప్రీత్తగల వ్యడగును. నా లోకము
నందుకొనును. క్కసుమలను త్తనిచో చాంద్రాయణ వ్రత్మును శ్రద్ధతో చేయవలయును.
నివేద్నము చేసినచో పండ్రండు దినములు ప్పలు మాత్రమును పుచుికొను వ్రత్ము
నాచర్షంపవలయును. ఈ పద్ధత్తతో ప్రాయశిత్తము నాచర్షంచువ్యడు ప్పపము అంటనివ్యడై
నా లోకమున కరుగును.

371
శ్రీవరాహ మహాపురాణము
ఉతుకని, ఇత్రుని వస్త్రము ధ్ర్షంచ పూజ చేసినందులక్క ప్రాయశిత్తము:
మాధ్వ! చకకగా ఉతుకని, ఇత్రుని వస్త్రము ధ్ర్షంచ నా పూజ చేయు మూరుఖడు
ప్రాయశిత్తమును పంద్వలయును. అంధ్కారమున మునిగి ఆ విధ్ముగా నా పూజలు
ఆచర్షంచువ్యడు పదియేండుీ మృగమై పోవును. ఒక జనైము కాళ్తళలేనివ్యడై, మూరుఖడై,
కోపము గలవ్యడై యుండును. నా భకితయందు నిలుకడ కలవ్యడగు అటివ్యనికి మికికలి
శ్కితగల ప్రాయశిత్తమును తెలిపెద్ను. మాఘమాస్ శుకీపక్ష దావద్శనాడు నా పూజల
యందు ఆస్కిత కలవ్యడై ఎనిమిది కాలముల త్రువ్యత్ భుజించ (రండు రోజులు
ఉపవ్యస్ముండి అనితాత్పరయము) లోని యింద్రియములను, వెలుపలి యింద్రియములను
అదుపున నుంచుకొని కొలనులో నిలిచయుండి చెద్రని మనసుసతో నా భావనయే
చేయుచు ఉండవలయును. ప్రాత్ుఃకాలమున సూరుయడుద్యించన త్రువ్యత్
పంచగవయమును (ఆవుప్పలు, నెయియ, వెని, మూత్రము, పేడల కలిపన పదారధమును)
త్ప్వి నా పూజలు కావింపవలయును. ఈ విధ్ముగా ప్రాయశిత్తము చేసికొనినవ్యడు,
ప్పపములనిింట నుండి విడివడి నాలోకమున కరుగును.
కొత్త ధానయముల అనిమును త్తను దోషమునక్క ప్రాయశిత్తము:
నా అరినలు చేయువ్యడు క్రొత్త భోజనములను త్నవికాని, ఇత్రులిచినవి
కాని, నాక్క స్మర్షపంపక త్తనునేని అటివ్యనిని నేను ఇషిపడను. అటుీముందుగా నాక్క
స్మర్షపంచుట అత్ని కరతవయము. దీనిని నేను లోభముతోడనో, రాగముతోడనో చెపుపటలేదు.
భగవంతుని భక్కతడై క్రొత్తధానయముల అనిములను నాక్క స్మరపణము చేయని వ్యని
పత్ృదేవత్లు పదునైదేండుీ వ్యని అనిమును త్తనరు. క్రొత్త అనిములను నా కర్షపంపక
ఎనిడు గాని త్తను నరునక్క ధ్రైము కలుగదు. ఇందు స్ంశ్యము లేదు. ఆ ప్పపము
నుండి ముకిత పంది నా భక్కతడు సుఖముగా నుండెడు ప్రాయశిత్తమును ఓ మహాభాగా!
తెలిపెద్ను. మూడు రాత్రులు ఉపవ్యస్ము చేయవలయును. ఆరుబయలున
నిద్రింపవలయును. నాలుగవరోజున ఆత్డు శుదుదడగును. ఇటుీ విధిని ఆచర్షంచ
సూరోయద్య కాలమున పంచగవయమును పుచుికొని ఆ దోషము నుండి విడివడును. ఈ
విధానముతో కొత్త ధానయముల అనిమును త్తను దోషమునక్క ప్రాయశిత్తము చేసికొని
అనిి త్గులములను వద్లివైచ నాలోకమున కరుగును.

372
శ్రీవరాహ మహాపురాణము
గంధ్ మాలయముల నొస్ంగక ధూపదానమిచుిట అను దోషమునక్క ప్రాయశిత్తము :
గంధ్ములను, మాలయములను ఒస్గక ధూపమును నాక్క అర్షపంచువ్యడు క్రుళ్లళన
శ్వములను త్తను రాక్షసుడై పుటుిను. స్ంశ్యము లేదు. ఇరువదియొకక యేండుీ
నింద్యమైన తావులలో నివసించుచుండును. ఇందు స్ంశ్యము లేదు. వసుంధ్రా! ఇటి
ప్పపమునక్క ప్రాయశిత్తమును నీక్క వకాకణించెద్ను. దేనివలన ఈ ప్పపము నుండి
ముక్కతడగునో తెలిపెద్ను. ఏదో ఒక నెలలో శుకీపక్షము దావద్శనాడు రండు రోజులు
ఉపవ్యస్ముండి, పది పదునైదు దినము లుండవలయును. పద్ప తెలీవ్యర్షన పద్ప
సూరుయడు ఉద్యించన అనంత్రము పంచ గవయమును పుచుికొని ఆ ప్పపమును
పోగొటుికొనును. ఈ విధ్ముగా ప్రాయశిత్తము చేసికొనువ్యడే కాదు. ఆత్ని త్ండ్రి
తాత్లును ప్పపముల నుండి దాటుదురు.
చెపుపలు తాలిి దేవుని ఆరాధించన దోషమునక్క ప్రాయశిత్తము:
చెపుపలు తొడిగికొని, నా ద్గారక్క వచుివ్యడు పదుమూడేండుీ చరైకారుడగును. అందు ఆ
జనైము నుండి జార్ష పందియై పుటుిను. పంది జనైము నుండియు పర్షభ్రష్ిడై క్కకకయై
పుటుిను. క్కకక జనైమును వద్లి మరల మానవుడై పుటుిను. నాక్క భక్కతడు, వినయము
కలవ్యడు, దోషములు లేనివ్యడునై స్ంసార దోషములనిింటని వద్లి నాలోకమున
కరుగును. వసుధా! ఈ విధానముతో కరైము నాచర్షంచువ్యడు ప్పపపు అంటు
లేనివ్యడగును. స్ంశ్యము లేదు.

భేరీతాడనాపరాధ్ ప్రాయశిత్తము:
భూమీ! భేరీనాద్ము చేయక ననుి మేల్కకలుపువ్యడు ఒక జనై కాలము చెవిట
వ్యడగును. స్ంశ్యము లేదు. ప్రియా! ఆ భేర్షని మ్రోగించు పనిలో ప్రమాద్పడిన ప్పపము
నుండి ముకిత పంద్డు దానికి ప్రాయశిత్తమును చెపెపద్ను. ఏదో ఒక నెలలో శుకీపక్ష
దావద్శనాడు ఆరుబయలున నిద్రించ వెనువెంటనే ఆ ప్పపము నుండి విడివడును. ఈ
పద్ధత్తలో, ఓ వసుధా! అరినలను చేయువ్యడు అపరాధ్మును పంద్డు. నా లోకమున
కరుగును.

373
శ్రీవరాహ మహాపురాణము
భేరీతాడనాపరాధ్ ప్రాయశిత్తము:
పటి పగులునటీనిము త్తని అజీరోముతో అవస్ిపడుచు క్రక్కకకొనుచు, సాినము
చేయక నాకడ కరుగుద్ంచువ్యడు ఒక జనైమున కోత్తయగును. వేరొక జనైమున
నకకయగును ఇంకొక జనైమున మేకయగును. త్రువ్యత్ ఒక జనైమున గ్రుడిడవ్యడగును.
మరల ఎలుక యగును. అటివ్యడు ఆప్పపము నుండి త్ర్షంపజేయబడినవ్యడై గొపప
క్కలమున శుదుధడు, శ్రేష్ుడు, అపరాధ్ము లేనివ్యడునగు భాగవతుడై పుటుిను. నా భక్కతని
సుఖమును కూరుినది, నా కరైమున శ్రద్ధ కలవ్యనిని ఆ ప్పపము నుండి విడుద్ల
చేయునదియునగు ప్రాయశిత్తమును చెపెపద్ను. యవలపండితో మూడు రోజులు,
దుంపలతో మూడు దినములు, పండీను త్తనుచు మూడు రోజులు, పులుపు ఉపుపలేని
చపపడిని త్తనుచు మూడు దినములు, ప్పయస్ముతో మూడు దినములు, పేలపండితో
మూడు దినములు, గాలి త్తనుచు మూడు రోజులు గడుపవలయును. ఆరుబయట పడుకొని
మూడు దినములు గడుపవలయును. త్రువ్యత్ తెలీవ్యర్షన వెనుక పండుీ తోముకొని
పంచగవయమును పుచుికొన వలయును. శ్రీరమును శుదిద చేసికొనవలయును. ఈ
విధానముతో ప్రాయశిత్తము చేసికొనువ్యనికి ప్పపముండదు. అత్డు నాలోకమున
కరుగును.
మహేశ్వరీ! ఇది ఆఖ్యయనములలో మికికలి గొపప ఆఖ్యయనము. త్పసుసలలో
శ్రేషుమైన త్పసుస. దీనిని నేను బ్రాహైణ్యలక్క చెపుపచునాిను. ఇది ధ్రైము, ఇది కీర్షత,
ఆచారములలో గొపప శ్కిత కలది. గుణములలో మికికలి శ్రేషుమైనది. కాంతులలో గొపప
కాంత్త కలది. ప్రాత్ుః కాలమున నిద్రలేచ ప్రత్తదినము దీనిని పఠంచువ్యడు ముందు
పదిత్రముల వ్యర్షని, వెనుక పదిత్రముల వ్యర్షని పత్ృదేవత్లను త్ర్షంపజేయును.
ఆరోగయములలో, మహారోగయము మంగళములలో గొపప మంగళము, రత్ిములలో
పరమమైన రత్ిము. అనిి ప్పపములను అణగారుినది. ఏ భాగవతుడు చెద్రని
నిషుకలవ్యడై ప్రత్తదినము దీనిని చదువునో అత్డు స్రవ ప్పపములు చేసినవ్యడైనను ఆ
ప్పపములు అంటులేని వ్యడగును. ఇది జపంపద్గినది. ప్రమాణమైనది. స్ంధ్యను
ఉప్పసించుటయేయైనది. ప్రాత్ుఃకాలమున నిద్రలేచ దీనిని పఠంచువ్యడు నాలోకమున
కరుగును.

374
శ్రీవరాహ మహాపురాణము
మూరుఖల నడుమ దీనిని పఠంపరాదు. చెడు శష్యలక్క దీనిని బోదించరాదు. నా
అరిన యందు శ్రద్ధగల భాగవత్ శ్రేష్ునికి దీనిని ఒస్ంగవలయును. దేవ! ఆచార
నిశ్ియమును గూర్షి మునుి నీవు ననిడిగిన దానిని వివర్షంచ చెపపత్తని. మర్షయు నీవు
దేనిని వినగోరుచునాివు? అనగా (136)
137 వ అధ్యాయము – సౌక్రక్క్షేత
ీ (సోర్మన్, ఉత
ా రప
ీ దేశ్) మహిమ
వసుంధ్ర ఇటుీ పలికెను. “సావమీ! ఈ అపరాధ్ విశోధ్నమును విసాతరముగా
వింటని. ఇవి భగవంతునికి స్ంబంధించనవి. శ్రేషుమైనది. ఆశ్ిరయకరమైనది.
భాగవతులంద్రక్క మికికలి ప్రియమైనది. నా ప్రియము కొరక్క, నీ భక్కతల సుఖము కొరక్క
నీవు తెలిపత్తవి. స్రవ ధ్రైములను సాధించునటి దీనిని నేను వింటని. స్రవ ప్పపముల
నుండియు పూర్షతగా విడివడిత్తని. చంద్రునివలె నిరైలనైత్తని. అనిి ధ్రైముల
సుఖములక్కను తావలమైన ఒక పరమ రహస్యమును గూర్షి నినిడుగుదును. నీ భక్కతల
సుఖము కొరక్క నీవు దానిని చెపపవలయును. శ్రేషుమైన వ్రత్మని దేనిని చెపుపదురు?
శుభమైన క్కబాజమ్రక మెటిది? భకతజనులక్క సుఖమును కూరిడు క్షేత్రములలో మేలైనదేది?
శ్రీ వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “భూమీ! నీవు ననిడిగినదానికి
బదులుగా పరమ రహస్యమును చెపెపద్ను. నాక్క ప్రియమైనదియు, భాగవతులక్క
ఇషిమైనదియునగు క్షేత్రమును గూర్షి తెలియజెపెపద్ను వినుము. కోకా ముఖము గొపప
క్షేత్రము. అటేీ క్కబాజమ్రకము కూడ గొపపదియే. సౌకరకము కూడ మినియే. స్మస్తమగు
స్ంసారమును విడిపంచునటిది. దేవ! నినాి తావునందే రసాత్లము నుండి నేను
ఉద్దర్షంచత్తని. ఆ సౌకరకమున భాగీరథీ యగు గంగయును ఉనిది. పృధివ ఇటుీ
ప్రశించెను. “లోకనాధా! సౌకరకమున మరణించనవ్యరు ఏ లోకముల కరుగుదురు?
అందు సాినము చేసిన వ్యనికి, ప్పనము చేసిన వ్యనికి ఎటి పుణయము లభంచును? విష్ణో!
పదాైక్షా! నీద్గు ఆ సౌకరక క్షేత్రమున ఎనిి తరిములు కలవు. ధ్రై స్ంసాిపన కొరక్క
దానిని నాక్క నీవు చెపపద్గును.”
శ్రీ వరాహ దేవుడు ఇటుీ పలికెను. “దేవ! నీవు ననిడిగిన దానికి బదులు
చెపెపద్ను. సౌకరకమున మరణించువ్యరు ఎటిగత్త పందుదురో, సాినము చేసిన వ్యనికిని,
మరణించన వ్యనికిని ఎటి పుణయము లభంచునో, ఆ స్ంసాినము నందుని తరిము లేవియో

375
శ్రీవరాహ మహాపురాణము
చెపెపద్ను వినుము. సుంద్రీ! పుణాయతుైరాలా! నా క్షేత్రములలో సౌకరకమునక్క పోయి
పంద్డు పుణయ మెటిదియో వినుము. వెనుకట పదిత్రముల వ్యర్షని, ముందు పదునైదు
త్రముల వ్యర్షని అచట కరుగు వ్యరు ముకిత చెందింతురు. ఆ క్షేత్రమునక్క పోయినంత్
మాత్రమున, నా ముఖమును చూచనంత్ మాత్రమున మానవుడు ఏడు త్రములు గొపప
క్కలమున జనిైంచును. ధ్నము, ధానయము నిండుగా గల క్కలములందు, నా భక్కతడు,
చకకని రూపము, గుణములు, పవిత్రత్ కలవ్యడై జనిైంచును. మనుజుడై పుటి ఎటి
దోషములు లేనివ్యడు కావలయును. అందువలననే అత్డా క్షేత్రమున కరుగటయు, అందు
మరణించుటయు స్ంభవించును. సుశ్రోణీ! నా ద్గు సౌకరక క్షేత్రమున మృత్త
చెందినవ్యడు స్ంసారమంత్టని వద్లి వైచ, ధ్నుసుస, అంపపదులు, ఖడాము, గద్, గొపప
తేజసుస, నాలుా భుజములు కలవ్యడై శేవత్ దీవపమున కరుగును. వసుంధ్రా! నీక్క
మర్షయొక విషయమును కూడ చెపెపద్ను. అంద్లి తరిములందు సాినము చేసినవ్యడు
పరమగత్తని పందును. చక్రము ప్రత్తష్టుత్మైన చక్రతరిమును సేవించన నరులు ఎటి
పుణయమును పందుదురో చెపెపద్ను వినము. అదియే పనిగ చక్ర తరిమున కర్షగినవ్యడు
మేలుగా, పవిత్రత్తో విధి ననుస్ర్షంచ వైశాఖ దావద్శనాడు సాినము చేసినేని పదివేల
పదివంద్ల యేండుీ ధ్నధానయములు పుషకలముగా గల గొపప క్కలమున పుటుిను. అటి
క్కలమున నా భక్కతడు, నా అరినల యందు శ్రద్ధ కలవ్యడు పుటుిను. ప్పపములను
విడనాడును. దీక్షకలవ్యడగును.
అటుీ మంచక్కలమున పుటి స్ంసారమను స్ముద్రమును దాట ఆ క్షేత్రమున
కర్షగి అందు మరణించును. అటి నరుడు ప్పపములనిింట నుండి విముకిత పంది ధ్నుసుస,
చక్రము, గద్, ఖడాము గల నాలుగు భుజములు గలవ్యడై అలరారును. చక్రతరిము
పుణయము వలన అత్డు శేవత్దీవపమున కరుగును. సౌకరక క్షేత్రపు పుణయమిటిది.
చక్రతరిమున చచుిట అనగా అదియే కృత్కృత్యత్. వసుంధ్రా! మఱియొక విషయమును
చెపెపద్ను. దానిని వినుము. నాదైన సౌకరక క్షేత్రమున రూపతరిమని ప్రఖ్యయత్త చెందిన
దొకట కలదు. నా అరినల యందు శ్రద్ధగల నా భక్కతడు, అకకడ సాిన మాడినచో,
మరణించనచో పంద్డు పుణయమెటిదియో వకాకణింతును. త్తనరాని త్తండి త్తనివ్యడైనను,
గటి నియమముతో ఇచట కారీతకమాస్ శుకీపక్ష దావద్శనాడు సాినము చేసినచో అత్ని

376
శ్రీవరాహ మహాపురాణము
త్ండ్రులు, తాత్లు వెనుకట పది త్రముల వ్యరు, ముంద్ట పండ్రండు త్రముల వ్యరు
త్ర్షంతురు. అత్ని ఒడలిపై ఎనిి నీట చుకకలు నిలుచునో అనిివేల యేండుీ ఆత్డు నా
భక్కతడగును. రూపవంతుడు, గుణవంతుడు,ధ్నవంతుడు నగునటి నా భక్కతడు చకకని
రూపముగల పత్తవ్రత్ యగు భారయను పందును. అత్డు దాత్యగు ఆ క్రోధ్రాగములు
లేనివ్యడగును. వివేకవంతుడు, చకకని శీలము కలవ్యడు, నా భక్కతల యందు వ్యత్సలయము
కలవ్యడును అగును. స్ంసారమును మొద్లంట్ట దాట ఆ నా అరిక్కడు నా ద్యవలన
అచటనే మరణమును పందును. స్ందియము లేదు. గొపప శ్కితగల ఆ రూపతరిమున
మరణించ ఆత్డు గొపప తేజసుస, కాంత్త, నాలుగు చేతులు కలవ్యడై శేవత్దీవపమును పంది
వ్యయుభక్షుడై నిలిచపోవును.
సుంద్రీ! ఆ రూపతరిపు గురుతను చెపెపద్ను వినుము. దానితో నా భక్కతడు
దానిని చకకగా తెలిసికొనును. అచట ద్క్షిణపు ప్రకకభాగమున మికికలి లావుకానిది, పెద్దగా
ఎతుతగా లేనిది అగు ఒకప్పట ఎఱ్ఱగోరంట వృక్షము కలదు. వైశాఖ మాస్మున
మానవతుల హృద్యములను ఆకర్షించుచు అది పూచును. అటేీ కారీతకమాస్ము
దావద్శనాడును అది పుష్టపంచును. ఓ మహాభాగా! ఆ నా సౌకరక క్షేత్రమున త్తరుగాడు
నరుడు ఈ గురుతతో దాని నెరుగును. స్ంశ్యము లేదు. ఆ నా సౌకరక క్షేత్రమున
మర్షయొక దానిని గూర్షి చెపెపద్ను. అచట యోగతరిమని చెపపబడునది ఒకట కలదు.
దానిని దేవత్లును ఎరుగజాలరు. నా భక్కతలు, నా అరినయందు మికికలి నేరుప కలవ్యరు
ఆ యోగ తరిమున సాినమాడి యెటి గత్తని పందుదురో చెపుపదును. వినుము. వ్యరు
పదునొకండు వేలయేండుీ ఎటి దోషములు లేనివ్యరు. క్రోధ్రాగములు వద్లిన వ్యరు,
అహింస్యందు గటి పటుిద్ల కలవ్యరునగు నా భక్కతలుగానే అయి పుటుిదురు. ఓ
మహానుభావ్య! దొడడదైన ఆ యోగతరిమున ఒక దినము నివసించనవ్యడు
స్ంసారబంధ్ముల ననిింటని త్రుంచుకొని నా అరినల యందు శ్రద్ధ కలవ్యడగును.
యోగమునందు నిషు కలవ్యడు ఆ తరిమును వెద్క్కచుండును. నా ద్యవలన దానిని
పందును. ఆ సౌకరకమున పుణయమైన సాినము నాచర్షంచును. అటి నా ఆరాధ్క్కడు
అందు ప్రాణములను వద్లి యోగియై కడక్క శేవత్దీవపమున కరుగును. మంచదానా!
యోగతరిపు గొపప ఫలమును యోగులైన నా భక్కతలు అరుగు తావును గూర్షి నీక్క

377
శ్రీవరాహ మహాపురాణము
చెపపత్తని. ననుి శ్రద్ధతో అర్షించువ్యరు ఆ యోగతరిము నెటుీ తెలిసికొందురో ఆ గురుతను
చకకగా వివర్షంతును. మారాశీరి శుకీపక్ష చతురదశనాడు ఆ తరిపు తావులందు ఒకకపెటుిన
చీకట ఏరపడును. మూడువేల మూడువంద్ల మూడుమూరల కొలత్ ఆ తరిమునక్క
చేయబడినది. ఈ గురుతను పటుికొని అందు మరణించుటయో, సాినమాడుటయో
చేయువ్యడు మునుపు చెపపన గత్తకరుగును. ఓ మహాభాగా! నేనుని యోగతరిపు గుర్షతటది
ి .
అందు సిదిధని కోరువ్యడు, పరమగత్తని అపేక్షించువ్యడును ననుి పూజింపవలయును.
వసుధా! సౌకరకతరిము నంద్లి మర్షయొక విశేషమును చెపెపద్ను. అందు
చంద్రుడు త్పసుస చేస్ను. అయిదువేల యేండుీ ఒంటకాలిపై నిలిచయుండెను. అయిదు
వేలయేండుీ చేతులు పైకెత్తతకొని నిలిచెను. త్లవంచుకొని అయిదువేల యేండుీ, త్ల పైకెత్తత
అయిదువేల యేండుీ, గాలిని త్తనుచు అయిదువేల యేండుీ, ఆహారములేనివ్యడై
అయిదువేలయేండుీ ఆత్డు వ్రత్మున నిలిచయుండెను. ఇటుీ వేలకొలది యేండుీ త్పసుస
చేస్ను. నా ఆరాధ్న యందే త్గులుకొని యుండెను. బ్రహైజాిన స్ంపనుిల హిత్ము
నందు ప్రీత్తకలవ్యడై యుండెను. ఆత్ని ఈ పలుక్క విని వసుంధ్ర ఏదో అడుగగోర్షనదై
త్లపై దోసిలియొగిా పద్ప మెలీగా ఇటుీ పలికెను.
“జనారధనుని ఆ చంద్రుడే కారణమున మెపపంచెను? ప్రభూ! దీనిని నాక్క చకకగా
తెలుపవలయును. నాక్క దానిని వినవలయునను ఉత్కంఠమిక్కకటముగా నునిది.”
భూదేవి పలుక్క విని మాయల పెటెి యగు విష్ోవు ఉరుమువంట కంఠధ్వనితో తయగా
నిటుీ పలికెను. “భూమీ! నేను ప్రయత్ిపడి చెపుపచుని దానిని వినుము. ఆత్డు ననేిల
ఆరాధించెనో ఆ కారణమును చెపెపద్ను. ఆత్ని విశుద్ధమగు అంత్రాత్ైతో నేను
ప్రీతుడనైత్తని. దేవత్లక్క దురీభమైన నా ఆత్ై నాత్నికి చూపత్తని. చంద్రుడు నా
రూపమును చూచెను. వెంటనే మూరినంద్ను. నా తేజసుసచే మికికలి మోహము
నందినవ్యడైనా రూపమును మొత్తముగా చూడజాలకపోయెను. అటేీ మోడుప కనుిలు
కలవ్యడై త్లతో దోసిలిఒగిా, మాటలు పెకలిరానివ్యడై బెద్రు కనుిలతో దిగులు దిగులుగా
ఉండెను. ఇటుీ త్తరుగుళ్తీ పడుచును బ్రాహైణాధిపత్త యగు సోమునితో నేను మెలీని చలీని
వ్యక్కకతో ఇటీంటని. “సోమా! నీవు ఏమి చేయద్లచత్తవి? నీ త్పమునక్క కారణమేమి?
ఉనిదునిటుీ చెపుపము. నీవు కోర్షనదేదో దానినంత్టని అనుగ్రహముతో చేస్ద్ను.

378
శ్రీవరాహ మహాపురాణము
స్ంశ్యింపక్కము. సోమ తరిమున నుని ఆ గ్రహపత్త నా మాటవిని తయగా నిటుీ
పలికెను. ప్రభూ! జనారధనా! లోకనాధా! లోకస్రష్ట్రి! స్రవయోగేశ్వరేశ్వరా! నా విషయమున
నీవు తుష్ిడవైనచో ఈ లోకములుండునందాక, నీవు ఉండునంత్వరక్క నీయందు నా భకిత
సాటలేనిదై నిలువ వలయును. నీవు నాయందు నెలకొలిపన ఆ నా రూపము. ఏడు
దీవపముల యందును ఎకకడి కకకడ నిలుచుచు నంద్రక్క కానవచుి గాక! యజిములందు
బ్రాహైణ్యలు సోమమను పేరున నా అమృత్మును త్ప్వుదురు. అది దేవత్ల
కమృత్మువలె పరమగత్తకి కారణమగు గాక! అమావ్యస్యనాడు నేను క్షీణించనపుపడు
బ్రాహైణ్యలు చేయు పండపత్ృ యజిము విధి త్పపనిదై జరుగుగాక! నేనపుపడు చకకని
ద్రశనము కలవ్యడ నగుదును గాక! విష్ణో! నా బుదిద ఎనిటకిని అధ్రైమున నిలువ
క్కండుగాక! నేను ఓషధులక్క పత్తనగుదును గాక! ఈ విధ్ముగా నీవనుగ్రహింపుము. నా
యెడల నీవు తుష్ిడవైనచో అవయకతమగు మాయతో నా ప్రియము కొరక్క దేవ్య! నీవు నాకీ
వరము ననుగ్రహింపుము.”
స్వచఛమగు వ్రత్ములు కల ఆ చంద్రుని మాట విని నేనాత్నితో “సోమా! అటేీ
అగును. నీవు కోర్షనది నెరవేరును. స్ందేహము లేదు అని పలికిత్తని. అంత్ ఆ బ్రాహైణ్యడు
(సోముడు)నిరైలమగు అంత్రాత్ైతో 'స్ర్ష స్ర్ష' అని పలుక్కచు నా మాటను
అనుగ్రహముగా భావించెను. అంత్ నా సోముని మాట విని అత్నికి వరమనుగ్రహించ,
సోమా! పోయి రమైని పలికి అద్ృశుయడనయిత్తని.” మహాభాగా! ఇటుీ చంద్రుడు చెద్రని
బుదిధతో సోమతరిమున త్పమాచర్షంచెను. పరమసిదిధ నంద్ను. ఆ తరిమున సాినము
చేయువ్యడు, నాలుగు దినములు ఉపవ్యస్ముండు వ్యడునగు నా ఆరాధ్క్కడు పందు
ప్రయోజనము చెపెపద్ను వినుము. మూడువేల మూడు వంద్ల స్ంవత్సరములు ఆత్డు,
వేద్ములయు, వేదాంగములయు ప్పరమును ముటిన బహజాిని యగును. ఆత్డు
ద్రవయవంతుడు, గుణవంతుడు, వివేకము కలవ్యడు, దోషములు లేనివ్యడు నగు నా
భక్కతడగును, స్ంసార సాగరమున నునిను బ్రహై జాినము కలవ్యడగును. నా మారాము
ననుస్ర్షంచు భక్కతడు తెలిసికొనెడు సోమతరిపు గురుతను తెలిపెద్ను. వైశాఖమాస్ కృషోపక్ష
దావద్శనాడు చీకటుీ క్రముైకొని యుండగా అందేమియు కానరాక్కండును. అపుపడు ఆ
నేల చంద్రుడు లేకయే చంద్రుని కాంత్తతో మెరసిపోవు చుండెను. వెనెిల కానవచుిను.

379
శ్రీవరాహ మహాపురాణము
చంద్రుడు కానరాడు. దార్షయందు నిలిచయుండగా త్ననీడ కానవచుిను. ఇది మికికలి
ఆశ్ిరయము. పుణయమగునా సౌకరక క్షేత్రమున సోమతరిపు గుర్షతటది
ి . మానవులిందు ముకిత
పందుదురు. భద్రురాలా! స్ంసారమను స్ముద్రమున చకికన నరులు ఎచట త్ర్షంతురో ఆ
సోమ తరిమును గూర్షి నీక్క వివర్షంచత్తని. వసుంధ్రా! ఈ క్షేత్రము ప్రభావమును గూర్షి
మర్షయొక విషయమును చెపెపద్ను వినుము. అది పరమాశ్ిరయమును కలిగించును. త్న
పూరవకరై నిరోయమువలన త్న కోర్షక లేకయే ఈ క్షేత్రమున చచిన ఆడునకక మనుషయ స్త్రీ
అయినది. ఆమె విశాలమైన కనుిలు కలది. దోషములు లేనిది, నిలువెలీ సౌంద్రయము
కలది. రూపవత్త, గుణవత్త, అరువది నాలుగు కళలలో ఆర్షతేర్షనది అగు రాజపుత్రి
అయినది. ఆ సోమ తరిమునక్క త్తరుప ప్రకకగా గృధ్రవటమను తరిము కలదు. అచట
అనుకొనకయే మరణించన గ్రద్ద మనుషయత్వమును పంద్ను. నారాయణ్యని వలన పై
మాట విని శుభలక్షణ యగు భూదేవి విష్ోభక్కతల సుఖమునక్క అస్పద్మైన వ్యకయమును
తయగా ఇటుీ పలికెను. “ఆ తరి ప్రభావము ఎంత్ గొపపది? నీవెంత్ శుభలక్షణ్యడవు! అటి
నీ ప్రభావము చేత్ పశుపక్షాయది జనైములను పందిన గ్రద్దయు నకకయు మానవ
దేహమును పందినవి. జనారధనా! అచట తరిములంద్లి సాినము, మరణము
పందినవ్యరు ఎటి గత్తని పందుదురో నాక్క చకకగా తెలియజెపుపము. వ్యర్షని గుర్షతంపద్గు
చహిమెటిది? విష్ోభక్కతలక్క సుఖమును కూరిడు నీ క్షేత్రము నంద్లి తరధములెటివి? ఎటి
కరై పర్షప్పకముతో, కోరుకొనక్కండియు గ్రద్దయు, నకకయు నీ క్షేత్రములందు మరణించ
గొపప ప్రియమును పందినవి?” అని ప్రశింపగా అంత్ట ధ్రైవేత్తలలో శ్రేష్ుడగు విష్ోవు
శ్రీ వరాహ దేవుడు భూదేవి మాట విని ధ్రైమెరుగగోరు వసుంధ్రతో తయగా ఇటుీ
పలికెను.
“భూమీ! ఆ రండును ఏ కారణమున మనుషయ దేహము పంద్నని ననుి
నీవడిగిత్తవి. దానిని చకకగా తెలియజెపెపద్ను వినము. ఆ కృత్యుగమునా ఏరాపటు వలన
గడచపోగా యుగముల వరుస్లో త్రేత్ రాగా, కాంపలయ నగరము నందు స్రవకరైముల
చకకని జాినము కలవ్యడు, పుణయమూర్షత బ్రహైద్తుతడని ప్రసిదిధ కనివ్యడునగు ఒకరాజు
ఉండెడివ్యడు. అత్ని క్కమారుడు సోమద్తుతడు, స్రవ ధ్రైములలో నిషు కలవ్యడు.
పుణాయతుైడు శుభమైన లక్షణములు కలవ్యడు. అత్డు పత్ృక్రయ కొరక్క (శ్రాద్ధము

380
శ్రీవరాహ మహాపురాణము
కొరక్క) ఒక అమావ్యస్యనాడు మృగమును పంద్గోర్ష పులులు, సింహములు త్తరుగాడెడు
అడవికి వేటకై అర్షగెను. కాని ఆ రాజు అందొకక మృగమును కూడ శ్రాద్ధమునకై
పంద్జాలక్కండెను. ఇటుీ త్తరుగుచుండగా అత్ని క్కడివైపున నిలిచన ఒక నకక
కానవచెిను. స్రవశుభములు కల ఆ నకక వేగముగా పోవుచుండగా ఆత్డు దానిని
దేహము నడుమ బాణముతో కొటెిను. అటుీ ఆ బాణము త్న దేహమును కాలిివేయు
చుండగా నిలువెలీ వేద్నతో కూడిన ఆ ఆడునకక సోమ తరిము కడ యాద్ృచికముగా
ప్రాణములను వద్లెను. ఇంత్లో ఆ రాజ పుత్రుడు ఆకలిగొనివ్యడై గృధ్వట తరధమునక్క
చేర్ష అచట విశ్రాంత్త గొనుచుండెను. అంత్లో రావిచెటుి కొమైపైనుని ఒక గ్రద్దను చూచ
ఒక బాణముతో దానిని కూలనే స్ను. బాణముతో ముకకలైన గుండెగల ఆ గ్రద్ద
ప్రాణములు పోయినదై, చైత్నయము లేనిదై ఆ రావిచెటుి మొద్ట కూలెను. రాజపుత్రుడు
అటుీ కూలిన గ్రద్దను కాంచ,తెగి పడిన రకకలు గల ఆ గ్రద్ద నెతుతటతో ఎరుపెకికన
బాణములతో దాని రకకలను తొలగించ దానిని ఆ వటమున నుంచ త్న పురమునక్క త్తర్షగి
వచెిను. అదియు పెక్కకకాలమునక్క, కోరకయే అచట కూలి, కళ్లంగరాజు క్కమారుడై
పుటెిను. స్రవశాస్త్రములను చకకగా తెలిసిన దాయెను. అత్డు పండితుడు, గుణవంతుడు.
త్న దేశ్మునక్క ప్రియము చేయువ్యడు. ఆయాస్ మెరుగడు.దుుఃఖమాత్నికి ఎనిడు
కలుగదు.
భూమీ! ఆ నకక ఉనిదే, అది కాంతరాజయ ప్పలక్కని క్కలమున రాజపుత్రియై
మనోరమ అను పేరుతో పుటెిను. చకకని రూపము కలది. గుణములు కలది. స్మరధ
స్రావంగ సుంద్ర్ష. అరువది నాలుగు కళలలో ఆర్షతేర్షనది. కోకిలవలె చకకని కంఠస్వరము
కలది. ఇటుీ కాగా, మంచ భావనల వలనను, ఒకర్ష కొకర్షకి ఏరపడిన ఆతైయత్ వలనను,
పరస్పరము క్కలములు కలసినందువలనను, నా అనుగ్రహము వలనను కాంతరాజయ
కలింగరాజయ ప్పలక్కలక్క స్ంబంధ్ము ఏరపడెను. అంత్ కొంత్కాలమునక్క కాంతరాజ
కళ్లంగరాజులు శాస్త్రము చూపన పద్దత్తతో వ్యర్షరువురక్క వివ్యహము చేసిర్ష. కళ్లంగరాజు
క్కమార ద్ంపతులక్క స్మృద్ధములైన ధ్నములను, రత్ిములను, రమణీయములను,
యోగయములునగు ఆభరణములను, వసుతవులను కానుకగా ఇచిర్ష. కళ్లంగ రాజు
వివ్యహము కావించ త్న త్నయునితో కూడియుని కోడలిని కైకొని మికికలి స్ంతోషము

381
శ్రీవరాహ మహాపురాణము
నొందిన మనసుసతో వేగముగా త్న పురమునక్క వచెిను. ఇటుీ ఆ ద్ంపతులక్క
అనుకూలముగా కాలము గడచుచుండగా ఒకర్ష యెడ నొకర్షకి ప్రీత్తయు, రోహిణీ
చంద్రులక్కవలె వృదిధ పందుచుండెను. వ్యర్షరువురు చకకని రమణీయ ప్రదేశ్ములందును,
దేవ్యలయములందును, నంద్నముతో స్ర్షత్తగెడు ఉదాయనవనముల యందును ప్రీత్తతో
విహర్షంచర్ష. చకకని ప్రత్తషుగల రాజపుత్రి ఏ క్షణము నందైనను, భరత త్న ప్పరశవమున
కనబడనిచో తాను మరణించనటేీ భావించెడిది.
అత్డును, స్రవమైన రూపముచేత్ మికికలి సౌంద్రయము కల త్న భారయను ఒకక క్షణమైన
చూడక్కండెనేని తానును మరణించనటేీ భావించెడివ్యడు. ఇటుీ వ్యర్షరువురక్క ప్రేమ
పెరుగుచునే యుండెను. స్ముద్రపు అలలవలె వ్యర్ష ప్రీత్త పెరుగుచునే యుండెను. ఆమె త్న
హృద్యమున మర్షయొక పురుష్ని త్లచ యెరుగదు. ఆమెయు త్న చకకని
శీలముచేత్ను, నడవడిచేత్ను, కళ్లంగరాజును, పౌరులను, జానపదులను స్ంతోషపరచు
చుండెను. కళ్లంగరాజు అంత్ుఃపురము నంద్లి కాంత్లు, రాజును వ్యర్ష నడవడితో,
పనులతో,మనినలతో పరమానంద్మందిర్ష. ఇటుీ వ్యర్షరువురక్క, శ్చీపురంద్రులక్కవలె,
ఒకర్షయెడనొకర్షకి ప్రీత్త పెరుగుచుండెను. ఆనంద్మందు చుండిర్ష. అంత్నొకనాడు ఆ
బాల ఏకాంత్మున ప్రేమతో, సిగుాతో ఆ రాజపుత్రునితో ఇటుీ పలికెను.
“రాజపుత్ప్! యశోధ్నా! నినొికక చని విషయమడుగ గోరుచునాిను. నా
యంద్లి సేిహముతో, ప్రియముతో నీవు దానిని గూర్షి చెపపవలయును.” అంత్
కళ్లంగరాజు క్కమారుడు, పద్ైపత్రముల వంట కనుిలు కలవ్యడు ప్రియురాలి మాట విని
తయగా నిటుీ పలికెను. “మంచదానా! నీవేదేది కోరుదువో దానినంత్టని చేస్ద్ను.
స్త్యము మీద్ ఒటుివేసి చెపుప చునాిను. రాణీ! స్త్యము బ్రాహైణ్యలక్క క్కదురు. విష్ోవు
స్త్యమునందే నెలకొనియుండును. దాని క్కదురు త్పసుస. రాజయము స్త్యమునందే
ప్రవర్షతంచును. నేను ఎనిటకిని అస్త్యము పలుకను. సుంద్రీ! ఇంత్వరక్క
అస్త్యమాడలేదు. చెపుప. నీ కొరక్క నేనేమి చేయవలయును? ఏనుగులు, గుఱ్ఱములు,
రథములు, వ్యహనములు, మికికలి శ్కితకల రత్ిములు- నీక్క వలయునా? లేక
అనిిటకంటే మినియయినది నా పటిబంధ్మును (రాజలాంఛనమగు కిరీటము) నీ
కొస్గుదునా?” కాంతరాజ పుత్రియగు ఆమె భరత పలుక్క విని ఆత్ని ప్పద్ములను చకకగా

382
శ్రీవరాహ మహాపురాణము
పటుికొని భరతకిటుీ బదులు చెపెపను. “నేను రత్ిమును కోరను, ఏనుగులు, గుఱ్ఱములు,
రథములు నాకకకరలేదు. నా భరత జీవించయునింత్వరక్క నాక్క కిరీటముతో పనిలేదు.
నేను మధాయహిమున ఒంటర్షగా నిద్రింపగోరుచునాిను. ఎక్కకవ సేపు కాదు. చాలా
త్క్కకవ కాలము. అటుీ నేను నిద్రించునపుడు ననెివవడు చూడరాదు. మామకాని, అత్తగాని,
మర్షయెవరు కాని నేను నిద్రించుచుండగా చూడరాదు. ఇది ఒక ముహూరత కాలము నాక్క
వ్రత్ము. ఇంట పర్షచారక్కలు గాని, బంధుజనులు గాని ఎవవరుగాని నేను
నిద్రించుచుండగా ననుి చూడరాదు.” కళ్లంగ స్ంపద్ల పెంపందించు ఆ
రాజక్కమారుడు భారయ మాట విని అటేీ అని పలికెను. “సుశ్రోణి! నమైకముతో నుండుము.
శుభముగా నీ వ్రత్మును చేసికొనుము. నీశ్యనీయ మహా వ్రత్మును ఎవవడును
చూడడు.”
ఇటుీ వ్యర్షరువురక్క కాలము గడుచుచుండగా కళ్లంగుడు ముస్లిత్నము పంది
పుత్రుని రాజయమున అభషేకించెను. వంశ్పు మొలక అయిన కొడుక్కనక్క నాయయము
ననుస్ర్షంచ తాను నిషకంటకముగా అనుభవించన రాజయమును ఒస్గి కళ్లంగుడు
మరణించెను. ఇటుీ త్ండ్రి ఒస్గినదియు, త్న కీర్షతచే చేత్తకంది నదియునగు రాజయమును
ఆత్డు అనుభవించు చుండెను. ఆమెయు త్నెివవరు చూడని తావున ఒంటర్షగా
నిద్రించుచుండెను. అంత్ చాలాకాలమునక్క ఆ కళ్లంగ వంశ్వరధనుడు సూరుయనితో
స్మానమగు తేజసుసగల పవిత్రులగు అయిదుగురు పుత్రులనుపంద్ను.ఈ విధ్ముగా
నామాయతో మోహిత్మైన మనుషయలోకము త్మత్మ కరైములతో చకకగా కూడుకొని
చక్రమువలె త్తరుగుచునిది. జనుడు పుటుిచునాిడు. పుటి బాలుడగుచునాిడు. త్రువ్యత్
త్రుణ్యడగుచునాిడు. వెనుక నడిమి వయసుస కలవ్యడగు చునాిడు. అటుపై ముదుస్లి
యగుచునాిడు. బాలుడై తెలియక చేయు కరైములనుబటి ప్పపముతో అంటు పంద్డు.
ఇందు స్ంశ్యము లేదు. అనిి విధ్ములగు అడడంక్కలతో కూడిన రాజయము
నత్డేలుచుండగా డెబబది యేడేండుీ కడచనవి. డెబబది యెనిమిద్వ ఏట ఆ రాజు
ఏకాంత్మున సూరుయడు మధాయహిమున నుండగా ఆమెను గూర్షి ఆలోచంచెను.
వైశాఖమాస్ శుకీపక్ష దావద్శనాడు ఆత్నికి ప్రియురాలిని చూడవలయునను
బుదిధపుటెిను. ఇందు ప్రయోజనమేమి? ఈ వ్రత్మెటిది? ఈమె జనులు లేనిచోట నిద్రించెడు

383
శ్రీవరాహ మహాపురాణము
వ్రత్మేమి? ఏ ధ్రైశాస్త్ర గ్రంథమునను ఇటి నిద్రించు వ్రత్మేదియు కానరాదే! ఇది విష్ోవు
చేసిన కరైము కాదు. ఈశ్వరుడు ఉపదేశంచనది కాదు. మనువు ఏరాపటు చేసిన
ధ్రైముగా కానరాదు. కాశ్యపుడు చేసిన ధ్రైము కాదు. మహాయోగులెవవర్ష వ్రత్ము
కాదు. ఈ వ్రత్ము నాచర్షంచన వ్యడెవవడు ఇంత్వరక్క కానరాడు. బృహస్పత్త చెపపన
ధ్రైములందు గాని, యముడుబోధించన ధ్రైములందు గాని, యిదికానరాదు. ఈమె
నిద్రించుచు ఈ వ్రత్ము నాచర్షంచుచునిది. ఇషిమైన భోగముల ననుభవించుచు, చకకని
మాంస్ భోజనములు చేయుచు, తాంబూలము వేసికొని, ఎర్రని వస్త్రములను, స్నిిని
వలిపెములను ధ్ర్షంచ, రత్ిమయములగు ఆభరణములతో నిండిన శ్రీరమున
సుగంధ్ములందుకొని ఆ వెడద్కనుిల నాకాంత్ ఏవ్రత్ము చేయుచునిది? కమలముల
వంట కనుిలు గల నా ప్రియురాలు కోపగించనను త్పపక ఆమె ఎటి వ్రత్మును
చేయుచునిదో చూడనే వలయును. ఇత్రులను వశ్పరచుకొనెడు కినిరుల వ్రత్ము
చేయుచునిదా? కాక యోగీశ్వర్షయై యిచి వచిన తావున కరుగుచునిదా? అటుీ కాక
ఇత్రుని మర్షగి కామరోగముతో పైకొనియునిదా? లేక ముహూరత కాలము చెడిపెయై
మర్షయొక పురుష్ని అంట పెటుికొని యుండెనా? ఇటీత్డు త్లచుచుండగా సూరుయడు
అస్తమించెను. జనులంద్రక్క సుఖము కలిగించు రాత్రి అరుద్ంచెను. అంత్ రాత్రి
గడువగా వేక్కవజామురాగా వందులు మాగధులు, వైతాళ్లకలు సోతత్ర ప్పఠములు చేయ
మొద్లిడిర్ష.
స్రవలోకముల మేలుకొరక్క సూరుయడు ఉద్యింపగా రాజు శ్ంఖములయు,
దుందుభులయు నాద్ములతో మేలాకంచెను. త్న ప్రియురాలిని (నిద్రించుచుండగా)
చూడవలయునని తాను వెనుకట దినమున త్లచన ఆ త్లపే త్కికన అనిి చంత్లను
ప్పరద్రోలి త్తరుగసాగెను. సాినముచేసి స్ంధ్యవ్యర్షి త్గు విధ్ముగా పటుిపుటిములు గటి
అంద్రను తొలగించ త్గువిధ్ముగా ఇటుీ ఆజిను ప్రకటంచెను. వ్రత్మున నుని ననుి
స్త్రీగాని, పురుష్డుగాని చూచనచో ధ్రై యుకతమైన ద్ండముతో ఆ వయకిత నాక్క
చంపద్గినది అగును అని. ఇట్టీపంచ ఆ కళ్లంగనృపత్త తొంద్రతో ధ్వరుడై యాచోట కర్షగి
అందు ప్రవేశంచెను. ఆమెను చూడవలయునను ఆశ్ కల ఆ రాజు ప్పనుపపై నుని ఆ
సుంద్ర్షని చూచ చంతాస్క్కతడాయెను. ఆ కమలపత్ప్క్షి వేద్నతో, ఆయాస్ముతో,

384
శ్రీవరాహ మహాపురాణము
త్లనొపపతో రోగపీడిత్యై ఏడుిచుండెను. “నేను పూరవజనైమున ఎటి చేయరాని పని
చేసిత్తనో, నా పుణయము త్ర్షగిపోగా ఇటి ద్శ్ను పందిత్తని. దిక్కకలేని దానివలె
ప్పటుపడుచుని ననుి నా భరత యెఱుగడు. నా భరత ననుి గూర్షి యేమి
అనుకొనుచునాిడో? అత్ని జనుల భావము లెటివో? ఇచట పడియుని నేను చెలులకేమి
చెపుపదును? నేను త్లచెడు తరు స్ర్షకాద్నుకొందును. కోర్ష తెచుికొని దానికి ఈ
దుుఃఖము త్గదు. భరత ననుిగూర్షి యేమి త్లచునో? త్కికన జనులు
ఏమనుకొనుచునాిరో? స్ర్షకాని విధ్ముగా నేనీ వ్రత్మును చేపటిత్తని. ఇది అనిియెడల
వికటంచనది. ఏనాటకైన సౌకరక క్షేత్రమునక్క పోవలయును. అపుపడు నా మదిలో ఉని
మాటను చెపపవలయును.” అంత్ ప్రియురాలి మాట విని రాజులేచ చేతులతో భారయను
కౌగిలించుకొని యిటుీపలికెను. “ప్రియా! నినుినీవు ఏల నిందించుకొందువు.
మెచుికొనవేల? శోకింపరానిదానవు. శోకింపద్గిన దానవేల అయిత్తవి? ఎనిమిది
అంగములు గల వైద్యమున నేరుపగల వైదుయలు లేరా? పెర్షగిన నీ త్లపోటును మెలీగా
తొలగింపగలరు కదా! ఏదోస్గుచేత్ నీవు దీనిని ఇంత్ గుటుిగా నుంచత్తవి? త్లపోటు
నినుి పీడింపగా ఏల నలిగిపోవుచునాివు? వ్యత్రోగమా? కఫముతో కూడిన
పైత్యదోషమా? రకత దోషమా? శేీషై దోషమా? స్నిి ప్పత్మా? దేనితో నీత్ల
నొచుిచునిది? కాలము, అకాలము అనువ్యని త్త్తవమెర్షగినవ్యరు, ఉప్పయములు
తెలిసినవ్యరు ఎంద్రో కలరు. మాంస్పు కూడు త్తనుచునాివు. దానివలన నీత్ల
నొచుిచునిదేమో? త్లనరములను గటిగా పడిచనచో చెడురకతము వెలువడును, త్లక్క
తైలము మర్షదంచనచో త్లనొపప పోవక్కందునా? దీనినింత్ గుటుి చేసిత్తవి. నాక్కను
మునుపు చెపపవైత్తవి. వ్రత్మను నెపముతో నినుి నీవు హింసించుకొంటవి. నీలో నీవు
సౌకరమునక్క పోవుటను గూర్షి మాట్టడు కొనుచునాివు. అందు నీవే గుటుిగా
చేయవలసినది కలదేమో! దానిచేత్నే వేద్న నినుి పీడించుచునిది.” అంత్ ఆ
కమలపత్ప్క్షి సిగుాతో దుుఃఖముతో క్కమిలిపోవుచు ఆత్ని రండు ప్పద్ములను పటుికొని
యిటుీ పలికెను.
“రాజేంద్ర! నీవు అనుగ్రహముతో ననిడుగద్గదా? ఇది నా పూరవకరై
ననుస్ర్షంచ వచిన విషయము. దీనిని విడువద్గును.” అంత్ భారయ మాటను విని

385
శ్రీవరాహ మహాపురాణము
కళ్లంగజనేశ్వరుడు మనసు క్కదుటపరచుకొని తయగా నిటుీ పలికెను. “ఓ కీర్షతశాలినీ! ఈ
రహస్యమును నాక్కను దాచెద్వేల? అడుగుచునిను నాక్కను చెపపవేల?” భరత మాట విని
విస్ైయముతో విప్పపర్షన కనులు గల ఆమె కళ్లంగ జనాధిపునితో మెలీగా ఇటీనెను.
“భరతయే ధ్రైము, భరతయే యశ్సుస, భరతయే అనిింటకంటే ప్రియముతో చూడద్గిన వయకిత.
ననుి నీవడిగిన దానిని త్పపక చెపపవలసినదే. కానీ రాజా! నా హృద్యమున ఏమి
త్తరుగుచునిదో, ఈ దుుఃఖమేమో నేను నీక్క ఇందు ఎనిటకిని చెపపజాలను. నీవు
మహారాజవు. నిత్యము సుఖముతో ఉనివ్యడవు. అంద్గాడవు. నావంట భారయలు నీక్క
అంత్ుఃపురమున పెకకండ్రు కలరు. మాంస్ భోజనములు చేయుచుందువు. ప్రజలు నీ
మాటపై నడతురు. నీవు నాక్క దేవుడవు గురువవు. సాక్షాతుత భరతవు. స్నాత్నమైన
యజిమవు, ధ్రైము, అరిము, కామము కీర్షత, స్వరాము, ప్పలక్కడు- అనిియు నీవే. రాజా!
నీవు అడిగినపుడు ఇది యంత్యు నేను చంత్తంపద్గినది. రాజేంద్రా! స్మస్తమగు
రాజయమున కోర్షక గల సుముఖుడవగు నీక్క ఆ కారణమును త్పపక చెపపవలయును. నీక్క
పెకకండ్రు భారయలు కలరు. నీవు వ్యర్షని నా వేద్నను గూర్షి అడుగద్గును. ఇక నేనో
మాంస్పు కూడులను త్తనుచునాిను. నా మాట చెలుీచునిది. గంధ్ములు, భోగములు
కలవు. అటి ననుి త్ను అడుగరాదు.” అంత్ భారయ పలికినది విని కళ్లంగ దేశ్ మహారాజు
కమలములవంట కనుిలుగల ఆమెతో తయగా ఇటుీ పలికెను.
“మంచదానా! శ్రద్ధగా వినుము. అది శుభమో, అశుభమో, నీవు త్పపక
చెపపవలయును. ఇది ధ్రైము, స్ంశ్యము లేదు. ధ్రై మారామున నుని స్త్రీలక్క
గ్రహింపద్గిన వెనిియునిను, భరతను పందిన పమైట వ్యరు రహస్యములను దాచరు.
ఎంత్ దుషకరమగు పనిచేసినను రాగ లోభములక్క కక్కకర్షతపడి రహస్యమును దాచునేని
ఆమెను పండితులు ‘స్త్త’ అనరు. దీనిని బాగుగా విచార్షంచ ఓ యశ్సివనీ!
పుణాయతుైరాలా! స్త్యమును చెపుపము. ఆ రహస్యమగు విషయమును నాక్క చెపుపట వలన
నీక్క అధ్రైము కలుగదు.” అంత్ భరత మాట నాలకించ కాంతరాజ క్కలమున పుటిన
ఆమె కళ్లంగాధిపత్తకి ప్రియమగు మాట నిటుీ చెపెపను. “రాజే దైవము రాజు గురువు. రాజు
చంద్రుడని గ్రంధ్ములందు చదువుదురు. త్పపక చెపపవలయును. ఇది స్నాత్నమగు
ధ్రైము. నీతో రహస్యము చేయరాని ద్గునేని, రాజస్త్తమా! విను. నీ పెద్ద క్కమారుని

386
శ్రీవరాహ మహాపురాణము
రాజయమున నభషేకింపుము. నాయయము ననుస్ర్షంచ క్కలమునక్క త్గినటుీగా రాజయమును
పుత్రున కొస్గి నాతోప్పటు రముై. సౌకరక్షేత్రమునక్క పోద్ము.” అంత్ త్న యిలాీలి
పలుక్క విని కళ్లంగరాజు అటేీ అని పలికి ఆమె మాటక్క అంగీకర్షంచెను. “నేను నా త్ండ్రి
నుండి క్రమమైన మారామున మునుపు పందిన రాజయమును, నీ మాట మీద్ క్కమారున
కొస్గెద్ను.” అంత్ రాజును, రాజుపుత్రియు వెలుపలికి వచిర్ష. అచట జనులను గాంచర్ష.
అంత్ రాజు పెద్ద కంఠధ్వనితో, “ఎవరకకడ దావరము కడ నిలిచనది?” అని కంచుకిని
త్వరగా రమైని పలిచెను. “ఈ జనులంద్రను, నా పర్షచారక్కలను ఇకకడ నుండి
పంపవేయుము. ఒక వింత్ జర్షగినది. ఈ కీర్షతశాలిని త్వరగా వెడలుగాక! అంత్
హలాహలా అను శ్బదము, నవువలు అంత్ుఃపురజనము నుండి వెలువడినవి “మముైలను
తోలి వేయుటక్క కారణమేమని వ్యరు పలికిర్ష. రాజులక్క పెక్కకచంత్లు. పెక్కకపనుల
తొంద్రలు కనుక మముైల నెందులక్క తొలగ ద్రోయు చునాిరో మేము వినరాదా?” అని
అడిగిర్ష.
పమైట రాజు పెక్కక విధ్ములగు అనిప్పనములను తసికొనెను. అభషేకమునకై
మంత్రులను ఆయా కారయములక్క నియోగించెను. రాజధానికి వచిన మంత్రుల నంద్ర్షని
చూచ వెడద్కనుిలు గలవ్యడు. రాజనీత్తలో ఆర్షతేర్షనవ్యడునగు కళ్లంగుడు ధ్రైముతో
కూడినది, శ్బదశాస్త్ర మరాయద్లు త్పపనిద్గు మధురమగు మాట నిట్టీడెను. “రేపు
ఉయమున పుత్రుని రాజయము నంద్భషేకింప గోరుచునాిము. క్కమారుని అభషేకము నక్క
చేయవలసిన దానిని వెంటనే సిద్ధపరపుడు.” అంత్ మంత్రులు రాజుతో అంత్యు సిద్ధమే
అనిర్ష. రాజా! నీవు పలికినది మాక్కను ప్రియమే అనియు పలికిర్ష.
ఇటుీ పలికి మంత్రులు వెడలిపోయిర్ష. సూరుయడు అస్తమించెను. ఆ రాత్రి
ఆటప్పటలతో సుఖముగా గడచపోయెను. సూతులు, మాగధులు, వందులు, వైతాళ్లక్కలు
సోతత్రప్పఠములతో మంగళ గీత్ములతో రాజును మేల్కకలిపర్ష. రాత్రి గడచన పద్ప
సూరుయడు ఉద్యించనంత్ శుభముహూరతమున రాజు క్కమారుని అభషేకించెను.
క్కమారునక్క రాజయమొస్గి అత్ని శరసుస మూరొకని పుత్రులు కలవ్యర్షలో శ్రేష్ుడు,
ధ్రైవేత్తయునగు ఆ రాజు కొడుక్కతో నిటీనెను. క్కమారా! రాజయ పద్వి యందుని నీక్క

387
శ్రీవరాహ మహాపురాణము
కరతవయమెటిదో నా వలన వినుము. పరమ ధ్రైమును, పత్ృదేవత్ల ముకితని కోర్షనచో నీవిది
వినవలయును.
“ఈయద్గిన వ్యర్ష యందు ఆర్షతని కలిగించరాదు. పరుల భారయలను
చెరచువ్యర్షని, బాలురను, స్త్రీలను హింసించువ్యర్షని కఠనముగా శక్షింపవలయును. పరుల
భారయలయందు, ముఖయముగా బ్రాహైణ స్త్రీల యందు లోభము ఎనిటకి చేయవలదు.
చకకని రూపముగల పరస్త్రీని చూచ కనుిలు మూసికొనవలయును. ఇత్రుల ధ్నము,
అనాయయముగా స్ంప్పదించు ధ్నములందును లోభము కూడదు. మంత్రులంద్రు
స్రవకాలముల యందును ఒకకతరున నిలువరు. క్కలధ్రైమును బటియు, కీర్షతని బటియు
నీవు సాధించన దేశ్మును రక్షించుకొనవలయును. ఏమరుప్పటు లేక నిలువవలయును,
మంత్రుల మాటలు ప్పటంపవలయును. మంత్రులు చెపపన దానిని బాగుగా విమర్షశంచ
చేయవలయును. శ్రీర రక్షణమును త్పపనిస్ర్షగా చేయవలయును. నాక్క ప్రియమును,
హిత్మును కోరడు నీవు ప్రజలను స్ంతోషపెటివలయును. వేద్వేత్తలను ఆనందింపజేయ
వలయును. క్కమారా! ఇది నీక్క కరతవయము. ఏడు వయస్నములను రాజు విడువవలయును.
రాజసుతులలో దోషములు మెండుగా నుండును. వ్యనితో ఎంత్ స్ంపద్గల వ్యడైనను,
ఎంత్ట తేజశాశలి అయినను రాజు నశంచును. (1. స్త్రీ, 2. జూద్ము, 3. ప్పనము, 4.
వేట, 5. పలుక్కలలో పరుస్ద్నము, 6. కఠనమైన ద్ండనము. 7. సొముైను వయరధముగా
వెచించుట ఇవి స్పత వయస్నములు) మద్యము త్ప్వుటను వద్లి వేయవలయును. వేటను
ఎలీపుపడు వద్లవలయును. పరుషమైన పలుక్క పలుకరాదు. చొలుీ వ్యగుడు ఎనిటకిని
చేయరాదు. రాజయ స్ంబంధ్మగు రహస్యమును రటుి సేయరాదు. దూత్ మనసు విరుగ
గొటిరాదు. ద్ండమున పరుస్ద్నమును, చెడువ్యర్ష స్హవ్యస్నమును వద్ల వలయును.
ధ్నమును వయరిపరుపరాదు. రాజకారయము నెరవేరవలయునని కోర్షక యునిచో మంత్రితో
అప్రియము పలుకరాదు. వెడలిపోవుటక్క దార్షయందుని ననుి వ్యర్షంపవలదు. అది నా
కిషిము కాదు. నా యందు నీ కిషిమునిచో వెంటనే దీనిని ఆచర్షంపుము. నా యాత్రక్క
అంగీకర్షంపుము.” అంత్ త్ండ్రి మాట విని రాజపుత్రుడు “ఓ యశ్స్వవ! రండు
ప్పద్ములను పటుికొని దీనముగా ఇటుీ బదులు పలికెను. నాయనా! నీవు లేనపుడు నాక్క
రాజయమేల? కోశ్మేల? బలమేల? నేను కాలుచేత్ లాడించుటక్కను చాలను. అభషేకము,

388
శ్రీవరాహ మహాపురాణము
రాజశ్బదము వనిని నాక్క నీవంటగటుిచునాివు. నీవు లేని నేను వనిని గొపపవిగా
భావింపను. ఏదో ఆటలాడుట మాత్ర మెరుగుదును. బాలక్కలు క్రీడింతురు గదా! రాజులు
చేస్డు రాజయ చంత్ అననేమో నాక్క తెలియదు”. కళ్లంగమహపత్త ఆ మాటను విని మెత్తని
మాటలతో ఇటుీ పలికెను. “క్కమారా! ఇట్టీడుదువేమి? నేను నీ పలుక్కను
తెలియక్కనాిను. పౌరులు, జానపదులు నీక్క అనిియు నేరుపదురు.” ఇటుీ
ధ్రైశాసాతనుసారము ఆ రాజు క్కమారుని బోధించ గటి నిశ్ియము చేసికొని
బయలుదేరుటక్క సిద్దమాయెను. అటుీ బయలుదేర్షన రాజునుగాంచ పౌరులు, జానపదులు
ఆలుబిడడలతో ప్పటు ఆ రాజును వెంటనంటర్ష. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు,
వ్యహనములు, స్త్రీలు, అంత్ుఃపురము - పంగులెతుత ఆనంద్ముతో అంద్రు రాజు
వెంటపోసాగిర్ష.
ఇంకను శ్రీ వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “మాధ్వ! పెద్దకాలమునక్క
అత్డు సౌకరక క్షేత్రమును చేరుకొనెను. ధ్నములను, ధానయములను, పెద్ద యెతుతన
దానమొస్గెను. వసుంధ్రా! ఈ విధ్ముగా ధ్రైస్ంబంధ్ములగు కారయకలాపముతో
నాయయము త్పపని రీత్తతో అత్నికి కాలము గడచుచునిది. అంత్నొకనాడు పద్ైముల
రేక్కల వంట కనుిలుగల ఆ కళ్లంగరాజు కాంతరాజసుత్తో తయగా ఇటుీ పలికెను.
సుంద్రీ! నా జీవిత్మున వేయి యేండుీ నిండినవి. నినుి నేనడిగిన ఆ పరమ రహస్య
మేమియో చెపుపము. అంత్ పత్తమాట విని నవివ ఆ శుభేక్షణ ఆత్ని రండు ప్పద్ములను
పటుికొని రాజుతో ఇటుీ పలికెను. “పుణాయతాై! నీవడిగినది అది అటేీ అగును. మూడు
రాత్రుల ఉపవ్యస్ము త్రువ్యత్ దానిని విందువు.” “ఓ యశ్శవనీ! పద్ైపత్ర విశాలాక్షీ!
నిండు చంద్రుని బోలు మోము కలదానా! స్రే” అని ఆమెక్క ఆ రాజు బదులు పలికెను.
పండ్రండంగుళముల పలుధ్ము పులీను గ్రహించ చకకగా కూరుిండి విధిననుస్ర్షంచ
ఆమె ఉపవ్యస్మును ప్రారంభంచెను. మూడు రాత్రులు కడచన పమైట ఆ ద్ంపతులిద్దరు
సాినమాచర్షంచ తెలీని వస్త్రములు ధ్ర్షంచ విష్ోదేవునక్క ప్రణమిలిీర్ష. అంత్ చకకని
మోముగల ఆ సుంద్ర్ష త్న రతాిభరణములు అనిింటని త,సి నా ఆయా అవయవముల
యందు స్మర్షపంచెను. ఆభరములనిింటని తసి వైచన ఆ కాంత్ రాజుతో “నాథా! రముై,
రముై నీవు కోర్షనచోట కరుగుద్ము” అని పలికెను. అంత్ ఆ కీర్షతశాలిని భరత చేత్తని చేత్తతో

389
శ్రీవరాహ మహాపురాణము
పటుికొని లేవ తయగా ఆ కళ్లంగరాజుతో ఇటుీ పలికెను. “రాజా! నేను పూరవజనైమున
ఆడునకకను. పశుజాత్తదానను. మృగమును పంద్గోర్షన సోమద్తుతడు బాణముతో ననుి
కొటెిను. రాజా! ఇదిగో నా త్లయందు నాటుకొని యుని ఈ బాణమును చూడుము. దీని
దోషము వలన నేను రజసుస, త్మసుసలక్క వశ్మై పోయిత్తని. కాంత రాజక్కలమున నా
పుటుిక అయినది. నా త్ండ్రి ననుి నీ కొస్గెను. నేను నీక్క అప్రియనైత్తని. రాజా! పద్ధత్త
ప్రకారము నీవు పరమసిదిధ కరుగుము. నీక్క నమసాకరము.”
అంత్ తామరరేక్కలవంట కనుిలుగల కళ్లంగరాజు ఆ మాట విని విశుద్ధమైన
అంత్రంగముతో మనోహరమగు నవువగల త్న ప్రియురాలితో తయగా ఇటుీ పలికెను.
“మహాభాగా! నేను గ్రద్దను, అడవియందు త్తరుగుచుని ఆ సోమద్తుతడే ఒకక బాణముతో
ననుి కూలనేస్ను. ఓ సుశ్రోణీ! అందువలన నేనును కళ్లంగదేశ్పు నృపత్తనైత్తని. గొపప
భాగయము, రాజయము నాక్క లభంచనది. స్రావంగ సుంద్రీ! సిదిధయు నాక్క దొర్షకినది. గొపప
స్తుతవతో త్తరుగుచు నేనొకనాడు కోరుకొనకయే ఇచిట మరణము పంది పరమ సిదిదని,
రాజయలక్ష్మిని పంద్గలిగిత్తని. కాంతా! రముై నాతోప్పటు పూజలను చేయుము” అని
పలికెను. శ్రేష్ులైన భగవద్భక్కతలు, నారాయణ ప్రియులు, పౌరులు, పలెీలవ్యరు అంద్రు
లాభనషిములను లెకకగొనక పూజలు చేసిర్ష. వ్యరంద్రు పెద్దకాలమునక్క త్మ గత్తని
కూరుికొనుచు నిరైలమగు కరైము లాచర్షంచ దేహములను వద్లిర్ష. వ్యరంద్రు నాలుగు
భుజములవ్యరు, శ్ంఖచక్రములను దాలిినవ్యరు, ఆయుధ్ములతో కూడినవ్యరునై
శేవత్దీవపమున కర్షగి (విష్ో సారూపయమును సామీపయమును పందిర్ష. అంద్లి స్త్రీలంద్రు
శేవత్ దీవపమున అనిి భోగములతో కూడినవ్యరై సుతతులచే మనిింపద్గినవ్యరు. గొపప
దేహశ్కిత కలవ్యరునై పరమానంద్ మందిర్ష.
భూదేవ! సౌకరక క్షేత్రమునంద్లి మహాభాగయమును గూర్షి నీక్క చెపపత్తని.
కోరకయే అందు మరణించనవ్యరు కూడా శేవత్ దీవపమున కరుగుచునాిరు. ఈ
విధానముతో ఆ తరధమున నివ్యస్ము కలిపంచుకొని మరణము పంద్డువ్యడు. విశాలాక్షీ!
త్పపక శేవత్దీవపమున కరుగును. వసుంధ్రా! మర్షయొక విషయమును చెపెపద్ను.
వినుము. శాఖోటక తరిమున సాినము చేసిన పుణయ ఫలమెటిదో చెపెపద్ను. వినుము.
అటివ్యడు పదునొకండు వేల యేండుీ నంద్నవనమును పంది ఎలీపుపడు ఆనంద్మందు

390
శ్రీవరాహ మహాపురాణము
చుండును. అటుపై స్వరాము నుండి త్తర్షగి వచి గొపప క్కలమున నా భక్కతడై పుటుిను.
స్ంశ్యము లేదు. మర్షయొక విషయమును చెపెపద్ను. గృధ్రవటమున సాినము చేసి
నీరు పుచుిక్కని మాత్రమున నరుడు పందు ఫలమెటిదో చెపెపద్ను. తొమిైదివేల తొమిైది
వంద్ల యేండుీ ఇంద్రలోకమున నుండి దేవత్లతోప్పటు ఆనంద్ము పందు చుండును.
ఇంద్రలోకము నుండి త్తర్షగివచి నాతరి ప్రభావము వలన త్గులములనిింటని వద్లి వైచ
నా భక్కతడై పుటుిను దేవి. వసుంధ్రా! నీవు మునుి ననిడిగిన సాినమాత్ర ఫలమును,
స్ంసార లంపటము లనిింటని వద్లించు దానిని నీక్క వివర్షంచత్తని.”
శుద్ధమగు వ్రత్ములుగల భూదేవి నారాయణ్యనివలన ఈ విషయములనిింటని
విని లోకనాధుడగు జనారధనునితో మధురముగా ఇటుీ పలికెను. “అత్డు చేసిన విశషి
కరైమెటిది. దానివలన అత్డు తరిత్వమును పంద్ను గదా! ఈ ఉత్తమమైన పరమ
రహస్యమును నా కెర్షగింపుము.”
స్రవలోకములక్క ప్రభువైన హర్ష భూదేవి వ్యకయమును విని ధ్రైమునందు
కోర్షకగల వసుంధ్రతో ఇటుీ పలికెను. “దేవ! నీవు ననిడిగిన దానికి బదులు చెపెపద్ను
వినుము. ఆ గ్రద్దయు, నకకయు పశు జనైమును పందినవి కదా! పెక్కక జనైములలో
స్ంప్పదించన పుణయములచేత్ను, తరిసాిన జప్పదులచేత్ను, మహాదానముల చేత్ను, నా
భక్కతలు తరధమున మరణము పందుదురు. వెనుకట జనైములలో చేసిన కరైము
త్క్కకవదియో ఎక్కకవదియో అది ఎపపటకైనను ఫలించయే తరును. దానికి పూర్షతగా
నశంచుట అనునది యుండదు. ఒకపుపడు పుణయతరధములు మొద్లగు వ్యనిని ద్ర్షశంచుట
వలన కలిగిన పుణయము మర్షంత్ తోడు తెచుికొని ప్రబలమైనది దురబలమగును. కరైపు
గత్త అరధము కానటిది. చాల త్క్కకవదిగా కనపటుినది, గొపపది అగుటక్కను స్మరధమగును.
అందువలననే తరధము ప్రభావము వలన ఆ నకకక్కను, గ్రద్దక్కను మనుషయత్వమే కాదు,
రాజత్వము కూడ ప్రాపతంచనది. తరధమున కేవలము చనిపోయిన మాత్రమున వ్యరు
నశంచన ప్పపము కలవ్యరై, పూరవజనై స్ైరణము పంది శేవత్దీవపమునక్క చేరుకొనిర్ష.
వసుంధ్రా! నీవు దీనిని తెలిసి కొనుము.
వసుంధ్రా! మర్షయొక విషయమును చెపెపద్ను. ఆదితుయడు త్పసుస చేసిన
తావు వైవస్వత్ తరిమను పేరు పందినది. యశ్సివనీ! అత్డు పుత్రునికొరక్క త్పము

391
శ్రీవరాహ మహాపురాణము
నాచర్షంచెను. పదివేల యేండాీత్డు చాంద్రాయణ వ్రత్మున శ్రద్ధ కలవ్యడాయెను. పద్ప
ఏడువేల యేండుీ వ్యయుభక్షుడై త్పము చేస్ను. అంత్ గొపప శ్కిత కల ఆ సూరుయని
విషయమున నేను తుష్ిడనైత్తని. అటుపై ఆదితుయని వరము కోరుకొమైంటని. “ఓయి
మహాతేజశాశలి నీ మనసున నుని కోర్షకయేమో తెలుపుమని” మహానుభావుడు. నా
ఆరాధ్నయందు శ్రద్ధకలవ్యడునగు వివస్వంతునితో పలికిత్తని. అంత్ నా మాటవిని
మహాబలము గల కశ్యప పుత్రుడు చకకని కంఠస్వరముతో గొపప మాటనిటుీ పలికెను.
“దేవ్య! నాయెడ ప్రస్నుిడ వైత్తవేని ఈవరమొస్గుము. నీ ద్యవలన నాకొక పుత్రుడు
కలుగ వలయును.” వరము కోరడు సూరుయని పలుక్క విని, సుంద్రీ! నిరైలమగు
మనసుసతో నేనిటీంటని. “మహానుభావ్య! అది అటిదే అగును. నీక్క యముడు, యమున
అనుస్ంతానము కలుగుదురు. స్ంశ్యము లేదు.” వసుంధ్రా! ఇటుీ ఆ సూరుయనక్క
వరమొస్గి నాదైన యోగము ప్రభావముతో అకకడనే అంత్రాధనము చెందిత్తని. ఎవవర్షకిని
చేయనలవి కాని కరైమును సౌకరక క్షేత్రమున చేసి ఆదితుయడును గొపప విలువ కల త్న
గృహమున కర్షగెను. రండు రోజులు ఉపవ్యస్ముండి ఆ తరిమున సాినము చేయువ్యడు
పదివేల యేండుీ ఆదిత్య లోకములలో ఆనంద్మందును. లేదా, ఆ వైవస్వత్ తరధమున
మరణించనవ్యడు యమునింటకి ఎనిటకిని పోడు. “భూదేవ! చలీని చూపులదానా!
వైవస్వత్ తరిమున సాినము, మరణము లభంచువ్యడు పంద్డు ఫలమును గూర్షి నీక్క
చెపపత్తని. పదునైదు దినములచట ఉపవ్యముండినవ్యడు అనిి త్గులములను వద్లివైచ నా
లోకమున కరుగును. మంచదానా! వైవస్వత్ తరిఫలమును నీక్క చెపపత్తని. సౌకరక
క్షేత్రమున జర్షగిన వృత్తమును నీక్క వివర్షంచత్తని.
ఇది ఆఖ్యయనములలో గొపప ఆఖ్యయనము. క్రయలలో మహాక్రయ. ఇది
జపంపద్గినది. ప్రమాణమైనది. స్ంధ్యను ఉప్పసించుట వంటది. ఇది వేద్ములు,
మంత్రములు. ఇది యంత్యు భాగవతులక్క ప్రియమైనది. దీనిని పసినిగొటుినక్క
ఒస్గరాదు. భాగవతుడైనను మూరుఖడైనవ్యనికి, అటి వైశుయనక్క, శూద్రునక్క,
ననెిరుగనివ్యర్షకి ఒస్గరాదు. పండితుల స్భనడుమను, భాగవతుల కడను, వేద్మెర్షగిన
వ్యర్షలో శ్రేష్ులగు బ్రాహైణ్యల కడను దీనిని చదువవలయును. చకకగా శాస్త్రముల నెర్షగిన
నిషు కలవ్యర్షకి మాత్రమే దీని నొస్గవలయును. మంచదానా! సౌకరక క్షేత్రపు గొపప

392
శ్రీవరాహ మహాపురాణము
పుణయమును నీకెర్షగించత్తని. ఉద్యమున లేచ ప్రత్త దినము దీనిని ప్పరాయణము
చేయువ్యడు పండ్రండు స్ంవత్సరములు ననుి భావించన వ్యడగును. అత్డు మరల
గరభములయందు పుటిడు. స్ంసారమున చకకడు. ఒక అధాయయమును పఠంచుట వలన
పదిత్రముల వ్యర్షని త్ర్షంపజేయును. స్మస్తమగు స్ంసారము నుండి విముకిత పందును.
వసుంధ్రా! ఇంకనేమి అడుగుదువు. (137)
138 వ అధ్యాయము - సౌక్రక్క్షేత
ీ మహిమ, మఱియొక్ క్థ
సూతుడు ఇటుీ చెపెపను “సౌకరక తరిమునంద్లి ఈ పుణయమును, గుణసుతత్తని,
మాహాత్ైయమును, జాతుల మారుపను విని కమలపత్ప్క్షి, స్రవధ్రైముల నెర్షగినవ్యర్షలో
మినిఅయిన భూదేవి పరమాశ్ిరయమును పంది, ఆనంద్మందిన అంత్రంగముతో
మరల ఆ దేవుని ఇటీడిగెను. “ఆహా! ఏమి నీ సౌకరక క్షేత్రమునంద్లి ఈ తరి మహిమ!
కోరక మరణించనదానికి మనుషయత్వము సిదిధంచనది. దేవ్య! సౌకరకమునందు జర్షగిన
మర్షయొక వింత్ ఏదైననుని నాక్క తెలుపుము. నాక్క విను వేడుక మిక్కకటముగా నునిది.
అచట నేల అలికిన దాని పుణయవిశేష మెటిది? ఆవు పేడ ఫలమేమి? నీట నొస్గినచో
కలుగు పుణయమెటువంటది? దేవ! నీ భక్కతడు నిండారు స్ంతోషము గల మనసుసతో అచట
నేలను ఊడిినచో దాని పుణయమెటిద్గును? అచట ప్పడినచో, వ్యద్యములు
మ్రోయించనచో, నృత్యము చేసినచో, జాగరణము చేసినచో కలుగు ఫలమెటిది?
పుషపమును భకితతో ఒస్గినచో అనేక పుషపముల మాలలను కానుకగా ఇచినచో,
అటివ్యరేగత్త పందుదురు? ఈ పరమ రహస్యము నెరుగు కోర్షక నా హృద్యమున
నునిది. భక్కతల సుఖము కొరకై దీనిని నీవు చెపపవలయును.”
అంత్ భూదేవి పలుక్కవిని స్రవదేవమయుడగు హర్ష ధ్రైకామ అయిన
వసుంధ్రతో తయగానిటుీ పలికెను. “సుంద్రీ! ననుి నీవు అడిగిన దానికి ఉనిదునిటుీ,
బదులు చెపెపద్ను. ఆ పుణయమెటిదో, అది రహస్యమైనను, సుఖమును కలిగించునది, కనుక
అంత్యు నీక్క తెలిపెద్ను. ఆ సౌకరక క్షేత్రమున శ్రతాకలమున కాటుకపటి యొకట
పురుగులను పక్షులను త్తనుటక్క పటుి కొనుచుండెను. ఆహార దోషముచేత్ అజీరోముతో
బాధ్పడినదై గిలగిలలాడి స్పృహ త్పప అది చనిపోవుటక్క నిశ్ియించెను.
అజీరోదోషముచేత్ చనిపోయెను. ఆ పటిను చూచ అచట ఆడుకొనుటక్క వెళ్లీన బాలక్కలు,

393
శ్రీవరాహ మహాపురాణము
ఆటలు ముగిసిన పద్ప దానిని పటుికొని యిషిము వచినటుీ కద్లింపసాగిర్ష. అంత్ నా
బాలురు దాని రకకలను తసికొన ద్లచనవ్యరై, నాది నాది అని పలుక్కచు వ్యర్షలో వ్యరు
కలహామాడజొచిర్ష. అంత్ బాలుడు ఆ పక్షిని పటుికొని ఇది మీది కాద్నుచు గంగనీటలో
దానిని విస్ర్షన, నేను నీక్క మునుపు వివర్షంచ చెపపన ఆదిత్య తరిము నందు గంగ నీటలో
పడి, అది నీటతో త్డిసిన రకకలు కలదాయెను. వసుంధ్రా! అంత్ ఆ పక్షి పెక్కక
యజిములాచర్షంచు వైశుయని యింట, ధ్నరత్ిములు నిండుగా గలచోట, రూపవంతుడు,
గుణవంతుడు, పవిత్రుడు విశుదుదడునగు నా భక్కతడై జనిైంచెను. అత్డు పుటిన
పండ్రండేండుీ గడచన పమైట ఒకనాడు అత్డు త్లిీద్ండ్రులతో ఇటుీ పలికెను. అత్డు
మనసు క్కదుట పరుచుకొని, నా ప్రియము నెర్షగిన వ్యరైనచో నా హృద్యమున నుని
దానిని చెపెపద్ను. నాకొక వరము నొస్గవలయును. ననుి అమైగాని, నానిగాని ఎనిటకి
వ్యర్షంపరాదు. గురువుపై ఒటుివేసి చెపుపచునాిను. అది మీ రంగీకర్షంచనటేీ భావింతును.
కొడుక్క పలుక్క విని ఆ ద్ంపతులిద్దరు కమలముల వంట కనుిలుగల ఆ బాలునితో
మేలైన పలుక్క నిటుీ పలికిర్ష.
“త్ండ్రీ! నీ మనసున నునిదేదో, నీవేమి చెపుపదువో దానినంత్టని
చేయుదుము. ఇందు స్ంశ్యము లేదు. చకకని ప్పలిచెిడు ఇరువది వేలగోవులు మనక్క
కలవు. ఎచట ఏది నీకిషిమగునో అచట దానిని దానమిముై. నీ కడుడ చెపపము. నాయనా!
మర్షయొక మాట చెపెపద్ము. మామాటలు వినుము. మనము వైశుయలము. వరతకము మన
వృత్తత. అది ఏమగును? నీ వెనుకబడి ఆడుకొనెడి మిత్రులు పెర్షగిపోవుచునాిరు. కనుక
త్గువిధ్ముగా మిత్రులక్క ధ్నమొస్గుము. ధ్నములను, ధానయములను, రత్ిములను
ఇముై. నీక్క అడుడలేదు. చకకని అంద్చంద్ములు గల మనక్కలవు కనెిలు కలరు. వ్యర్షని
తసికొని వచెిద్ము. క్రమముగా పెండిీయాడుము. లేక నీవు కోరుదువేని వైశుయలు చేస్డు
యజిములను శాస్త్రపూరవకముగా చేసి దేవత్లను పూజింపుము. ఎనిమిది వంద్ల నిండు
బలముగల ఎదుదలు గల నాగళ్తళ మనక్క గలవు. వయవసాయము వైశ్య కరైము కనుక
వ్యనిని గొని సేద్యము చేయగోరుదువ్య? ఎంద్రు నీతో మాట్టడుదురో అంద్రు అత్తధులక్క
అనిమిడుదువ్య? భోజనముతో త్ృపతపడిన బ్రాహైణ్యలక్క ధ్నములిచి త్ృపతపరుతువ్య? నీ
యిషిము ననుస్ర్షంచ అది అంత్యు నీవు చేయవచుిను.” ధ్రైమును చకకగా వినియుని

394
శ్రీవరాహ మహాపురాణము
ఆ బాలక్కడు త్లిీద్ండ్రులు మాటలు విని వ్యర్షరువుర్ష చరణములు పటుికొని మరల ఇటుీ
పలికెను.
“గోదానమున నాక్క పనిలేదు. మిత్రములను గూర్షి నేను భావించుట లేదు.
కనయల పందులో నాక్క కోర్షకలేదు. యజిఫలము నందు ఆశ్లేదు. వ్యణిజయము,
వయవసాయము, గోరక్ష నాక్క పటివు. అత్తధులంద్ర్షని మెపపంచుట నా హృద్యమున ఉని
విషయము కాదు. నాదైన పరమ రహస్య మొకకటయే. దానియందే నా కోర్షక
త్తరుగాడుచునిది శ్రీ నారాయణ క్షేత్రమైన సౌకరమునక్క పోవుటయే నా భావన. నా అరిన
యందు పరమానురాగము గల ఆ క్కమారుని మాట విని అత్తదీనముగా ఆ ద్ంపతులు
విలపంపదొడగిర్ష. “కొడుకా! నీవు పుటిన పండ్రండేండేీ అయినది. ఇపుపడే నీవు
నారాయణ్యని ఆశ్రయమునక్క పోవుచంత్ చేసిత్తవి. ఇదియేమి? నీక్క మేలగుగాక! ఆ
వయసుస వచినపుపడు త్పపక దానిని గూర్షి ఆలోచంపవచుిను. ఇపపట నుండియే నీ
వెనుక భక్షాప్పత్రను గొని మముైలను పరుగెతుతమందువ్య? సౌకరమున కరుగు భావన ఇది
ఏమి నాయనా! నీకొస్గిన గొపప శ్కితగల ఔషధ్ము మొద్లగు వ్యని ఫలమైన మేము
గాంచము కదా! చకకగా అనిము త్తనువేళ అత్తక్రమించుచుండగా హఠతుతగా నారాయణ
క్షేత్రమునక్క పోవు బుదిధ నీక్క పుటినది. ఇది ఏమి? ఈనాటకిని రాత్రింబవళ్తీ నా చనుిలు
చేపుచునివి. బిడాడ! అటి నీ స్పరశను రూపు మాపెడు ఆలోచనను నీవేల చేయు చునాివు.
రాత్రివేళ నిద్రించ ప్పనుపన పరలాడుచు 'అమాై' అని పలుక్కచుందువు. అటి నీవిటేీల
చంత్తంచత్తవి? చనిి నాయనా! నీ వ్యటలాడుకొనుచుండగా నీ రూపమున కచెిరువడు
స్త్రీలును, పురుష్లను నినుి తాక్కచుందురు. బాలకా! ఎపుపడైన నీయెడల చరాక్క
కలిగినను, నినుి నొపపంచెడు మాట ఇంత్వరక్క పలుకము. ఎవర్ష దోషము వలన నీవు
వెళ్లీపోవుటక్క చంత్తంచత్తవి? ఇలుీ వ్యకిండీలో ఏ దోషము లేదు గదా! ఇంటలోని
వ్యరవవరు నీయెడల పరుషముగా పలుకరు కదా! ఎపుపడైనా నీపై కోపము వచి చేత్నొక
కర్ర పటుికొనియు నినుి కొటుిటక్క నాక్క మనసు వచెిడిది కాదు. నీ యంద్లి
అనురాగము ననుి ఉకికర్షబికికర్ష చేస్డిది.” అంత్ త్లిీ మాటవిని ఆ వైశ్యక్కల నంద్నుడు
త్లిీతో మెలీగా ఇటుీ పలికెను. “అమాై! నీ కడుపున పడుకొని నీ అంగములలో
నిలిచయుంటని. నీ ఒడిలో ఆడుకొంటని. చకకగా పంగారడు నీ స్తనములయందు నేను

395
శ్రీవరాహ మహాపురాణము
ప్పలుత్ప్విత్తని. దుముై కొటుిక్కని ఒడలితో నీ ఒడిలో నేను పరలాడిత్తని. అమాై!
ఏడువక్కము. పుత్ర దుుఃఖమును విడిచ పెటుిము. కొడుక్క కోర్షకను తరుపము. ననుి గూర్షి
దుుఃఖపడవలదు. మనుజులు వచుిచునాిరు. పోవుచునాిరు. కొంద్రు వచిర్ష. కొంద్రు
వతుతరు. ఇపుపడు కనపటుిచునాిరు. మరల నశంతురు. త్తర్షగి ఎనిటకిని కానరారు.
ఎకకడనుండి పుటిత్తని? ఏమి స్ంబంధ్ము? నీవు త్లిీవి. ఆయన త్ండ్రి. ఈ యోనిలో ఈ
ఘోర స్ంసార సాగరములో పడిత్తని. వేలకొలది త్లిీద్ండ్రులు, వంద్లకొలది భారయలు
కొడుక్కలు, ప్రత్తజనైము నందును ఇటి బంధ్ములు గలుగుచునే యునివి. వ్యరకకడివ్యరో,
మేమెవర్ష వ్యరమో! అమాై! ఈ విచారమును పంది నీవు దుుఃఖంపరాదు.”
ఇది విని త్ండ్రియు త్లిీయు ఆశ్ిరయముతో మరల ఇటుీ పలికిర్ష. “అయోయ!
ఇదియేమి? ఏదో పెద్ద రహస్యము. నాయనా!” చెపుపము. ఈ మాట విని ఆ వైశ్యక్కల
బాలక్కడు త్లిీద్ండ్రులతో మరల నిటీనెను. మీరు గటి నిరోయముతో ఈ రహస్యమును
వినగోరుదురేని సౌకర క్షేత్రమున కర్షగి అచట ననిడుగుడు. ఈ అమై ననుి కడుపున
పెటుికొని కనినటిది. త్ండ్రితోప్పటు మనము సౌకర క్షేత్రమున కరుగుద్ము. అచటక్క
పోయి నాగొపప శ్కితగల గుటుిను తెలియజేస్ద్ను. సూరయతరిమును చేరుకొని, నాయనా!
నీవడిగిన దానిని చెపెపద్ను.” ఆ ద్ంపతులు అటేీ అని కొడుక్కతో పలికి సౌకరక
క్షేత్రమునక్క పోవుటకై స్ంకలిపంచర్ష. “నాయనా! నీవు ఈనెల మొద్ట పక్షమున
కృత్కృతుయడవు కాగలవు” అని వలసినవసుత సామగ్రితో వ్యరు సౌకరక క్షేత్రమునక్క
పయనమైర్ష. అంత్ ఆ పద్ై పత్రముల వంట కనుిలు గల ఆ భీరప్రభువు (వైశుయడు)
ముందుగా వడివడిగా ఇరువదివేల గోవులను త్రలించెను. ఆ గోవులు ముందుగా త్గు
ద్రవయములతో కూడినవై బయలుదేర్షనవి. ఇంటనుని వసుతవు స్మస్తము నారాయణ్యనికి
స్మర్షపత్మైనది.
అంత్ మాఘమాస్ శుకీ పక్షమున త్రయోద్శనాడు త్మ వ్యర్షకి, చుటిములక్క
పోయి వతుతమని చెపపర్ష. సాినము చేసి, శౌచకారయములు ముగించుకొని నారాయణ్యనికి
ప్రీత్తయగునటుీగా దోషములు లేని ముహూరతమున బయలుదేర్షర్ష. అంత్ పెద్ద కాలమునక్క
నాయందు చెద్రని భకిత కలవ్యరు వైశాఖ దావద్శనాడు నా క్షేత్రమును చేరుకొనిర్ష.
గంగయందు సాినముచేసిర్ష. శుభ్రమైన వస్త్రములను తాలిిర్ష. ఇరువదివేల గోవులను

396
శ్రీవరాహ మహాపురాణము
నాక్క స్మర్షపంచర్ష. అచట భాంగురసుడను నా భక్కతడు విధిపూరవకముగా ఆ గోవులను
నాకొరకై గ్రహించెను. గొపప వెలగల యిరువది గోవులను శుభమైనవి. పవిత్రములైనవి.
ఎక్కకవ ప్పలిచుినవి యగు వ్యనిని నా నుండి గ్రహించ ఆత్డు దానమొస్గెను. ప్రత్త
దినము ధ్నములను, రత్ిములను దానమిచుిచుండెను. ఇటుీ క్కమారునితో, భారయతో,
త్నవ్యర్షతో ఆ వైశుయడు ఆనంద్ముగా కాలము గడుపుచుండెను. ఇటీచట అత్డు
నివసించుచుండగా వరాికాలము వచెిను. అనిి పంటలను పెంపందించు వరములు
చనుద్ంచెను. కడిమిచెటుీ క్కటజములు, అరుజనకములు విర్షయబూచనవి. ప్రియుల
ద్గారలేని స్త్రీలు క్కమిలి పోసాగిర్ష. మేఘములు మెరుపులతో బెగుారుపక్షులనెడి
అలంకారములతో ఉర్షమిర్షమి క్కండపోత్గా క్కర్షసినవి. నెమళీ క్రంకారములతో,
బెగురుపక్షుల కలకలారావములతో కడిమి మొద్లగు పూలచెటీ సువ్యస్నలతో ఆతావు
నిండిపోయెను. నెమిళీక్క సుఖము కలిగించునవియును, భరతల ఎడబాటుకల వనిత్లక్క
దుుఃఖము కలిగించునవియును అగు చకకని గాలులు వచుచునివి. మేఘములు దుందుభ
నాద్ములతో కాలము గడచుచునిది. పద్ప శ్రతాకలము వచినది. అగస్తయ మహర్షి
ఉద్యించెను. చెరువులనిియు ప్రస్నిములైనవి. తామరలతో కలువలతో
కలకలలాడుచునివి. పద్ైముల వనములు కనుిలకింపుగా చకకగా పూచయునివి. తెలీని
పద్ైముల చలీద్నమును, కరూపర పుటనటుల సువ్యస్నను కలుపుకొని కామిజనులక్క
ప్రియములైన సుఖకరములగు మెలీని వ్యయువులు వచుచునివి. ఇటుీ శ్రతాకలము
నడచుచుండగా కారీతకమాస్ శుకీపక్ష ఏకాద్శనాడు ఆ ద్ంపతులు సాినములు చేసి తెలీని
పటుిపుటిములు ధ్ర్షంచ క్కమారునితో ఇటుీ పలికిర్ష. “పుత్ప్! ఇచట ఆరు నెలలుంటమి.
రేపు దావద్శ, మముైలను ఇంత్వరక్క నిలువర్షంచన ఆ రహస్యమును మాకేల
చెపపక్కనాివు?”
త్లిీద్ండ్రుల మాటనాలకించ ధ్రైమున నిషిగల ఆ క్కమారుడు, మరణమునక్క
నిశ్ియము చేసికొని మెలీగా వ్యర్ష కిటీనెను. “నాయనా! నీవు పలికినది అటిదే. రేపు
ఉద్యమున నీక్క నా పరమరహస్యమును చెపుపదును. త్ండ్రీ! ఇదిగో ఈ కారీతక దావద్శ
ప్రభువగు నారాయణ్యనక్క ప్రియమైనది. మంగళకరము. విచత్రమయినది. విష్ోభక్కతలక్క
సుఖము కూరుినది. స్ంతోషముతో కూడిన హృద్యముతో ఈ కారీతక దావద్శనాడు

397
శ్రీవరాహ మహాపురాణము
దానము ల్కస్గువ్యరు యోగుల క్కలమున దీక్షకలవ్యరు, విష్ోభక్కతలలో వృదిధ
పందినవ్యరు అగుదురు. ఆ దానము మహిమచేత్ విష్ోభక్కతలు ఘోరము, విసాతరము
అయిన స్ంసారమును దాటుదురు. ఇటుీ మాట్టడుకొనుచుండగా వ్యర్షకి ఆ రాత్రి కడచ
తెలీవ్యరను.స్ంధాయకాలము కడచ సూరయమండలము ఉద్యింపగా ఆ బాలుడు శుచయై
పటుి వస్త్రమును తాలెిను. దేవునక్క త్లతో ప్రణమిలిీ ప్రద్క్షిణమాచర్షంచ త్లిీద్ండ్రుల
ప్పద్ములక్క నమస్కర్షంచ వ్యర్షతో ఇటుీ పలికెను. “త్ండ్రీ! మనమీ సౌకరక క్షేత్రమునక్క
ఏలవచిత్తమి? అనినీవడుగు దానికి స్మాధానము వినుము. నేను కాటుక పటిను.
త్తరయగాజత్తకి చెందిన పక్షిని. పురుగులను త్తంటని. అజీరోముతో మికికలి బాధ్నొందిత్తని. అదే
దోషముచేత్ నేను మెద్లుటక్క చాలని వ్యడనైత్తని. అటుీ విలవిలలాడుచుని ననుి
బాలక్కలు పటుికొని ఆడుకొనజొచిర్ష. ఒకని చేత్తనుండి మర్షయొకని చేత్తకి విస్ర్షవైచుచు,
కేర్షంత్లు కొటుిచు. దీనిని నీవు చూచత్తవి. కాదు నేను చూచత్తని అని వ్యర్షలో వ్యరు
కలహించర్ష. అంత్ ఒక బాలుడు త్రుగువోని నీటలో గిర్షకీలు కొటుిచు, నీది కాదు,
అనుచు ఆదిత్య తరిమును చేరుకొని తవ్రమగు క్రోధ్మును పూని గంగనీటలో ననుి
విస్ర్షవైచెను. గొపప శ్కితగల ఆ సూరయ తరధమున నేను కోరుకొనకయే ప్రాణములను
విడిచత్తని. అమాై! నీ కొడుక్కనై పుటిత్తని. ఇపుపడు ఆ కాలము నడుచుచునిది. ఇదిగో
దావద్శ కోరుకనకయే మరణించన నాక్క పదుమూడేండుీ నిండినవి. నాయనా! ఇచిటకి
వచుిటలో రహస్యమగు దీనిని నీక్క చెపపత్తని. నేను నాపని చేసికొందును. నీవు ఇంట
కేగుము. నీక్క నమసాకరము. అంత్ అత్ని త్లిీద్ండ్రులు కొడుక్కతో మరల నిటీనిర్ష.
నాయనా! విష్ోవు చెపపన కరైములు నీవు చేస్డివేవి కలవో మేమును శాస్త్ర మారాము
ననుస్ర్షంచ వ్యర్షని చేస్ద్ము. దానివలన మాక్క స్ంసార బంధ్ము వద్లిపోవును.
వ్యరును పెద్దకాలము నా ఆరాధ్నయందు శ్రద్ధ కలవ్యరై విపులముగా పూజల నాచర్షంచ
పద్ప మరణించర్ష. నా క్షేత్రము ప్రభావమువలనను, వ్యర్ష కరైపర్షప్పకము వలనను
స్ంసార బంధ్ములనిింటని తెంచుకొని వ్యరు శేవత్దీవపమున కర్షగిర్ష. వ్యర్ష యింటనుండి
వచిన పర్షచారక్కలను, చకకని పూజాకరైములను ఎవర్షకి తోచన విధ్ముగా
వ్యరాచర్షంచర్ష. అటుీ నా పూజల యందు శ్రద్ధగల వ్యరంద్రు స్ంసారబంధ్ము నుండి
ముకితపంది, క్షేత్ర ప్రభావము చేత్ స్కలైశ్వరములతో కూడినవ్యరై వ్యయధులు, రోగములు

398
శ్రీవరాహ మహాపురాణము
లేనివ్యరై శేవత్దీవపమును చేరుకొనిర్ష. అంద్ంద్రు యోగులే. అంద్రు కలువలకమైని
వ్యస్నలు కలవ్యరే. నా అనుగ్రహము వలన అంద్రు క్షేమమును, ఆనంద్మును
పందువ్యరే. దేవ! ఇది గొపప శ్కితగల మహాఖ్యయనము. నీక్క చెపపత్తని. సౌకరక క్షేత్రమున
జర్షగిన మర్షయొక విషయమును కూడ నీక్క చెపెపద్ను. (138)
139 వ అధ్యాయము - మంద్వర పో
ీ క్షణ, సంకీర
ా న్ల మాహాతాము
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. దేవ! నా మందిరమును గోమయము చేత్
అలుక్కవ్యనికి లభంచు ఫలమును చెపుపచునాిను. బహుశ్రద్ధగా నేను చెపపబోవు
విషయమును వినుము. భగవంతుని మందిరమును గోమయముచే అలుక్క మనుష్యడు
ఎనిి అడుగులు వేయునో అనిి వేలస్ంవత్సరముల వరక్క అత్డు దివయలోకమున
ఆనందించును. నా భక్కతడు ఎవరైననూ, పనెిండు స్ంవత్సరముల కాలముప్పటు
మందిరమును అలుక్కటను చేయునో, అత్డికి ధ్నధానయములు, స్ంపద్చేత్ సుఖంచు
శ్రేషుమైన పెద్ద క్కటుంబమునందు జనిైంచ, దేవత్ల దావరా అభనందింపబడి
క్కశ్దీవపమునందు జనిైంచు అవకాశ్మును లభంచును. నా సేవ మహత్ైయము వలన, ఆ
క్కశ్ దీవపమునందు జనిైంచన త్రావత్ పది వేల స్ంవత్సరముల వరక్క అచటనే వసించు
భాగయము లభయమగును. పమైట క్కశ్దీపమునందు రాజుగా జనిైంచ ధ్రైపరుడై
దీర్కాలము జీవింపగలడు. శుభురాలా! దేవ! ఎవరు నా గరభగృహమును స్వయముగా
గోమయము చేత్ లేపనము చేయునో లేక పద్ధత్త ప్రకారము ఇత్రుల చేత్ చేయించునో
అత్డు నా లోకమును పంద్గలడు. వసుంధ్రా! ఇపుపడు నేను గోమయము యొకక
మహిమను తెలుపచునాిను. ఆలకింపుము. మందిరమునుంచ, ఏజీవి దేని స్మీపసాినము
నుంచ, లేక దూరముపోయి గోమయము తెచుిటక్క ఎనిి అడుగులు వేయునో, అత్డు
అనిి వేల స్ంవత్సరముల వరక్క స్వరాలోకమున గౌరవముతో వ్యస్ము చేయును.
స్వరాలోకమున నివసించు అవధి పూర్షతయైన త్రావత్ అత్డు శాలైల్ల దీవపమున జనిైంచ
ఆనంద్మును అనుభవించుచూ అచటనే 12,100 స్ంవత్సరముల వరక్క వ్యస్ము
చేయగలడు. మరల పుణయభూమియైన ఈ భారత్ వరిమునందు రాజుగా జనిైంచ,
ధ్రైజుిలంద్ర్షలోనూ శ్రేష్ునిగా ఖ్యయత్తగాంచ నా భక్కతడు కాగలడు. త్రావత్ జనైమునందు
కూడా త్న పూరవజనై స్ంసాకరము, అభాయస్ముల కారణముల చేత్ మరల గోమయమును

399
శ్రీవరాహ మహాపురాణము
తెపపంచ నా మందిరమును పర్షశుభ్రముగా అలికించును. ఆ స్త్కరాైచరణ ఫల
స్వరూపముగా నాలోకముక్క శాశ్వత్ముగా చేరుకొనగలడు. ఎవరైననూ గోవును సాినము
చేయించ, ఆ గోవు యొకక గోమయము చేత్ అలికించన యెడల ఆ స్మయమున నీటని
తసుకొని వచుి మనుష్యడు అత్డు తసుకొని వచిన నీట బిందువుల స్మాన స్ంఖయగల
అనిి వేల స్ంవత్సరముల వరక్క స్వరాలోకమున గౌరవముతో నివసించును. అంతేకాక
స్వరాలోకమున వ్యస్ము చేయు అవధి పూర్షతయైన త్రావత్ ఆత్డు క్రంచ దీవపమునక్క
పోయి అచట త్గినంత్ కాలము వసించన కాలము అయిపోయిన త్రావత్
భూమండలముపై ధ్రైపరుడైన రాజుగా జనిైంచును. అంతేగాక సిదుధడు ఆ పుణయ
ప్రభావము చేత్ అత్డు నా శేవత్ దీవపమును చేరుకొనును.
వసుంధ్రా! స్త్రీ యైననూ లేక పురుష్డైననూ నా మందిరమునందు మారజనము
(చముైట) అను పనిని చేయువ్యరు, తాము చేసిన స్రవఅపరాధ్ముల నుంచ ముక్కతలై
స్నాైన పూరవకముగా స్వరాలోకమున నివసింపగలుాదురు. పమైట మారజనము చేయు
స్మయమునందు ఎగిర్షపడు ధూళ్ల కణములు ఎనిి కలవో అనిివంద్ల స్ంవత్సరముల
వరక్క స్వరాలోకమునందు వసించుటయే, కాక ఆ స్వరాలోకచుయత్త జర్షగిన త్రావత్ వ్యరు
శాకదీవప దానమును ప్రాపతంచుకొనగలుదురు. అటి వయకిత అచట బహు దీర్కాలము
నివ్యస్ముండి, పమైట పవిత్రమైన భారత్ భూమియందు ధార్షైక్కడైన రాజుగా
జనిైంచును. అంతేగాక స్మస్త విధ్ములైన భోగములను అనుభవించ, ననుి ఉప్పసించ
శేవత్ దీవప వ్యస్మును పంద్గలుాను.
దేవ! ఇపుపడు నీక్క మర్షకొనిి విషయములను చెపుపచునాిను. శ్రద్ధగా
ఆలకింపుము. నా ఆరాధ్నా స్మయమునందు పద్య గానము చేయు ప్రాణికి లభయమగు
ఫలమును చెపుపచునాిను వినుము. ప్పడిన పద్య పంక్కతలయందు ఎనిి అక్షరములు కలవో
అనిి వేల స్ంవత్సరముల వరక్క ఆ గాయక్కడు ఇంద్రలోకమున ప్రత్తష్టుతుడగును.
ఎలీపుపడు నా సుతత్త గానమునందు నిమగుిడగు నా భక్కతడు ఇంద్రలోకమునంద్లి
రమణీయమైన నంద్న వనము నందు దేవత్లతో కూడి ఆనంద్మును పందిన త్రావత్
అచట నుండి చుయత్తచెందు కాలము రాగా భూమండలమున వైషోవ క్కలమునందు జనిైంచ
వైషోవులతోనే కలిసి నివ్యస్ముండును. అచట నాపై భకితతో నా యశోగానమున లగిమైన

400
శ్రీవరాహ మహాపురాణము
మనసుసకలవ్యడై ఉండును. పమైట ఆయువు పూర్షతయైనత్రావత్, శుద్ధమగు
అంత్ుఃకరణము గల ఆ పురుష్డు నా ద్యచేత్ నా లోకమునకే చేరుకొనును. అని ఈ
విధ్ముగా భగవంతుడు వరాహమూర్షత చెపపగా, వసుంధ్ర “ఆహా! భకితకి స్ంబంధించన
విషయములు ఎంత్ విస్ైయకరమగు ప్రభావము కలవియో కదా! అందుచేత్ ఈ కీరతనము
యొకక ప్రభావము చేత్ ఎంద్రు జీవులు సిదిధ ప్రాపతంప చేసికొనిరో వినవలయునని నాక్క
కోర్షక కలదు” అని ప్రార్షించనది.
వరాహమూర్షత విష్ోభగవ్యనుడు ఇటుీ చెపెపను. “దేవ! వరాహ క్షేత్రమునందు నా
మందిర స్మీపమున ఒకానొక చండాలుడు నివసించుచుండెను. అత్డు నాయంద్లి భకిత
చేత్ పరవశుడై రాత్రి అంత్యు మేలుకొని ఉండి, భకితచే నా యశోగానమును
చేయుచుండెను. ఒకొకకకపుపడు అత్డు సుదూరములోఉని ఇత్ర ప్రాంత్ములక్క
త్తరుగుచూ నా భకిత గీత్ములను గానము చేయుచుండెను. అనేక స్ంవత్సరములప్పటు
ఈవిధ్ముగా అత్డు చేయుచుండెను. ఒకానొకపుపడు జర్షగిన విషయము. కారీతక మాస్
శుకీపక్ష దావద్శ నాట రాత్రియందు జనులంద్రును నిద్రపోవుచుండగా, అత్డు త్న
వణను చేత్తలోనికి తసికొని, ఆర్రదాత్తో భకిత గీత్ములను ప్పడుచు త్తరుగుట ప్రారంభంచెను.
ఆ విధ్ముగా త్తరుగుచుండగా ఒకచోట అత్డిని ఒక బ్రహై రాక్షసుడు పటుికొనెను.
ప్పపము ఆ చండాలుడు ప్పపము బహు నిరభలుడు. బ్రహైరాక్షసుడు చూచనంత్నే
భయమును కలిాంచు ఆకారము, రూపము కలవ్యడు. ఆ కారణముచేత్ ఆ రాక్షసుని
పటుినుంచ అత్డు త్నను తాను విడిపంచుకొనలేకపోయెను. బలహనుడై,శోకము చేత్
దుుఃఖము కలిగి వ్యయక్కలుడై త్పపంచుకొను ఉప్పయము గానక నిశేిష్ిడుగా నిలబడి
పోయిన చండాలుడు బ్రహైరాక్షసునితో “ఓయి! నా వలన నీక్క ఏమి కోర్షక
సిదిధంపగలదు? ఎందుక్క నీవు ఈ విధ్ముగా ననుి లోబరుికొంటవి” అని ప్రశించెను.
అత్ని మాటలు విని మనుషయ మాంస్మనిన మికికలి ఆపేక్షగల ఆ బ్రహైరాక్షసుడు
చండాలునితో “గత్ పది దినముల నుంచ నేటవరక్కను నాక్క ఆహారము ఏమియు
దొరకలేదు. అటి స్మయమున బ్రహైదేవుడు నాక్క ఆహారమగుట కొరకే నినుి పంప
ఉనాిడు. ఇపుపడు నేను మజెజమాంస్ము రకతములతో పూర్షతగా నిండి ఉని నీ శ్రీరమును
భక్షించెద్ను. అంత్టతో నా ఆకలి నశంచ త్ృపత కలుగగలదు” అని చెపెపను.

401
శ్రీవరాహ మహాపురాణము
వసుంధ్రా! చండాలుడు నా గుణగానము చేయుట యందు చాలా ఆస్క్కతడై
యుండెను. అందుచే అత్డు బ్రహై రాక్షసునితో “మాహాభాగా! నేను నీ పలుక్కలను
గౌరవించెద్ను. బ్రహై నీ భోజనము కొరకే ననుి పంపంచెను. కాని పరమాతుైడు
విష్ోదేవునిపై గల భకిత స్ంపనుిడనైన నేను ఈ జాగరణ స్మయము నందు దేవ్యధిదేవుడు
అగు జగదీశ్వరుని గుణగానము కొరక్క స్ంపూరోముగా ఉదుయక్కతడనైయునాిను. అందుచేత్
స్మీపమున గల తోట యందుని ఆ పరమేశ్వరుని ఆవ్యస్స్ిలము ద్గారక్క పోయి, ఆయన
గుణగానమును జగదీశ్వరునక్క వినిపంచ త్తర్షగి రాగలను. అపుపడు నీవు ననుి
త్తనవచుిను. కాని ఇపుపడు ఆ భగవంతుని స్నిిధికి పోవుటక్క నాక్క అనుమత్త ఇముై.
ఎందుకనగా నేను రాత్రియందే శ్రీహర్ష భగవ్యనుని ప్రస్నుిని చేసుకొనుట కొరక్క భకిత
స్ంగీత్ము వినిపంతునని వ్రత్మును పూనియునాిను. నా వ్రత్ము పూర్షతయైన త్రావత్ నీవు
ననుి భక్షించవచుిను” అని ప్రార్షధంచెను. క్షుధారుతడగు బ్రహైరాక్షసుడు ఈ మాటలను విని
కోపముతో కఠోరమైన వ్యక్కకలతో ఇటుీ “ఓరీ మూరుఖడా! ఇటి అస్ంబద్దములైన మాటలు
మాట్టీడుటక్క నీక్క తెలివి ఎటుీ వచినది. ఇటి అబద్ధములను ఎందుక్క పలుకదువు. నీవు
నా ద్గారక్క మరల వచెిద్నని చెపుపచునాివు. ఆహా! ఏమి నయగారపు పలుక్కలు.
మృతుయముఖమున ప్రవేశంచ త్తర్షగి బ్రతుకగలనని అనుకొను మనుష్యడు ఎవడైననూ,
ఎచటనైననూ ఉండునా” పలికెను బ్రహైరాక్షసుని నోటయందు చక్కకకొని కూడా
త్పపంచుకొని పోవలయునని కోరుకొనుచునాివు. ఇది ఎటుీ జరుగును?” అని బ్రహై
రాక్షసుడు పలికెను. ఆ మాటలను విని చండాలుడు “బ్రహైరాక్షసుడా! నేను పూరవ
జనైమున చేసిన నిందిత్ కరైల ప్రభావముచేత్ ఈ జనైలో చండాలుడనైత్తని. కాని నా
అంత్ుఃకరణమందు ధ్రైము నిలిచయే ఉనిది. నేను ధ్రాైనుసారము మరల త్పపక నీ
వద్దక్క రాగలను. అందులక్క నా ప్రత్తజిను వినుము. నా జాగరణ వ్రత్మును పూర్షతచేసి
అవశ్యము నేను నీ వద్దక్క రాగలను. ఈ ప్రపంచము అంత్యూ స్త్యముపై ఆధారపడియే
నిలిచయునిది. మిగిలిన లోకములనిియూ స్త్యముపై ఆధారపడినవే. బ్రహాైదులైన
ఋష్లు స్త్యము వలననే కారయసిదిధ పందినటివ్యరు. కనయ స్త్యప్రత్తజి పూరవకముగానే
దానము చేయబడును. బ్రాహైణ్యలు కూడా ఎలీపుపడూ స్త్యమునే పలుక్కదురు. దేశ్మును

402
శ్రీవరాహ మహాపురాణము
పర్షప్పలించు రాజులు స్త్యభాషణము యొకక ప్రభావము చేత్ మూడు లోకములందును
విజయమును ప్రాపతంచుకొనగలుగుచునాిరు. అందుకే
స్త్యమూలమ్ జగత్సరవం లోకాుః స్తేయ ప్రత్తష్టితాుః
స్తేయన దీయతే కనాయ స్త్యమ్ జలపంత్త బ్రాహైణాుః
స్త్యమ్ జయని రాజానవణేయతా బృవనిృతామ్
అని చెపపబడినది. స్త్యప్రభావము చేత్నే స్వరా మోక్షములను ప్రాపతంచుకొనుట
సులభమగుచునిది. సూరుయడు కూడా స్త్యము యొకక ప్రతాపము చేత్నే ఉషోముచే
త్పంపజేయుచునాిడు. ఇంకనూ చంద్రుడు స్త్య ప్రభావము వలన ప్రపంచమును
రంజింపజేసి ఆనంద్మును కలిాంచుచునాిడు. (స్తేయనగమయతే స్వరోా మోక్షుః స్తేయన
చాపయతే స్తేయన త్పతే సూరాయ సోముః స్తేయన రంజయతే) నేను స్త్యపూరవకముగా ప్రత్తజి
చేయునదేమనగా ఒకవేళ నేను త్తర్షగి నీ ద్గారక్క రాకపోయిన యెడల రండు
పక్షములలోని షష్టు, అషిమి, అమావ్యస్య చతురదశ ఈ త్తధులయందు సాినము కూడా
చేయని వ్యనికి ఏ దురాత్త కలుగునో నాక్కను అదే గత్త కలుగు గాక! మిధాయ యజిమును
చేయువ్యడు అటేీ, మిధాయభాషణములు చేయువ్యర్షకి ఏ గత్త ప్రాపతంచునో నాక్కను అదే గత్త
కలుగుగాక! బ్రాహైణ వధ్ చేయుట చేత్, మదిరాప్పనము చేత్ దొంగత్నము చేయుట,
వ్రత్ భంగముల చేత్ పురుష్నికి ఏ దురాత్త కలుగునో త్తర్షగి నేను నీ వద్దక్క రాని యెడల
నాక్కను అదే గత్త కలుగు గాక!” అని పలెకను.
దేవ! వసుంధ్రా! ఆ స్మయమునందు చండాలుని మాటలను వినిన బ్రహై
రాక్షసుడు మికికలి ప్రస్నుిడయెయను. అందుచే అత్డు మధురములగు మాటలచే “ఓయీ!
నీవు చెపపనది వింటని. నీవు పముై. నీక్క నమసాకరము” అని ఈ విధ్ముగా పలిక
నిశ్ియముతో చలింపని చండాలుని పంపుటక్క బ్రహైరాక్షసుడు అనుమత్తంచెను. దేవి
వసుంధ్రా ఆ చండాలుడు నా యశోగానము చేయుటయందు ల్లనమయెయను. అత్డు
ననుిగుర్షంచ గానము చేయుచూ నాటయము చేయుచూ ఉండగా రాత్రి స్ంపూరోముగా
గడచపోయినది. ప్రాత్ుఃకాలమున సూరయ భగవ్యనుడు ఉద్యించు స్మయమునక్క
చండాలుడు బ్రహైరాక్షసుని వద్దక్క త్తర్షగి వచుిచుండగా దార్షలో ఒక పురుష్డు అత్ని
వద్దక్క వచి ఎదుట నిలబడి, “సాధూ! నీవు ఇంత్ వేగముగా ఎచటకి పోవుచునాివు. నీవు

403
శ్రీవరాహ మహాపురాణము
ఆ బ్రహైరాక్షసుని వద్దక్క ఎటి పర్షసిితులలోను పోవదుద. ఆ బ్రహై రాక్షసుడు శ్వములను
కూడా త్తనునటివ్యడు. అందుచేత్ అత్ని వద్దక్క నీవు పోవుట మృతుయవు ముఖమునందు
ప్రవేశంచుటయే అగును” అని పలెకను.
ఆ మాటలను వినిన చండాలుడు “మొద్టనే ననుి చూసిన బ్రహైరాక్షసుడు
త్తనుటకే సిద్ధపడెను. నేను అత్నికి త్తర్షగి వతుతనని ప్రత్తజి చేసిత్తని. స్త్యమును ప్పటంచుట
పరమ ఆవశ్యకమగు విషయము” అని చెపపగా ఆ పురుష్డు ఆత్నికి హిత్ము
చేయవలెనను కోర్షకచే, “చండాలా! అచిటక్క పోవదుద. ప్రాణమును రక్షించు
కొనుటయందు స్త్యమును వద్లివేసిననూ అందు దోషము లేదు” అని పలెకను. కాని
చండాలుడు త్న వ్రత్మును వడద్లచుకొనక సిిరమగు భావము గలవ్యడై నిలిచెను.
అందుచే అత్డు మధురవ్యక్కకలతో “మిత్రుడా! నీవు చెపుప మాటలు నాక్క అభీషిములు
కావు. నేను స్త్యమును వద్లుకొన లేను. ఎందుకనగా నావ్రత్ము సిిరమైనది. ప్రపంచము
యొకక సిిరత్వము స్త్యమైనది. స్త్యము పైననే ఈ లోకము మొత్తము నిలిచయునిది.
స్త్యమే పరమ ధ్రైము. పరమాత్ై కూడా స్త్యము పైననే ప్రత్తష్టుతుడై ఉనాిడు. ఆ
కారణము చేత్ నేను ఎటి విధ్ముగానైననూ అస్త్యమును ఆచర్షంపను” అనిచెపప ఆ
చండాలుడు బ్రహైరాక్షసుని వద్దక్క పోయి ఆత్నితో గౌరవముగా “మహాభాగా! నేను
వచిత్తని. ఇపుపడు నీవు ననుి త్తనుటయందు ఎటి ఆలస్యమును చేయవదుద. నీ కృప చేత్
ఇపుపడు నేను విష్ోభగవ్యనుడు వసించు ఉత్తమ సాినమునక్క పోగలను. అందుచే నీ
ఇషిమును అనుస్ర్షంచ నా శ్రీరము నంద్లి అంగ ప్రత్యంగములను భక్షింపవచుిను”
అని పలెకను.
అంత్ట ఆ బ్రహై రాక్షసుడు ఇంపు కలిాంచు పలుకలచే “సాధు, వతాస నేను నీ
స్త్యస్ంధ్త్ చేత్ స్ంతుష్ిడనైత్తని. నీవు స్త్యధ్రైమును చకకగా ప్పలించత్తవి.
సాధారణముగా చండాలురక్క ధ్రైమును గూర్షిన జాినము ఉండదు. కాని నీవు అత్యంత్
పవిత్ర బుదిధ గలవ్యడవు. భద్రా! నీక్క జీవించవలెనను కోర్షక ఉని యెడల విష్ో
మందిరమునక్క పోయి గత్ రాత్రియందు నీవు చేసిన గానము యొకక ఫలమును నాక్క
ధారపోయుము. నేను నినుి వద్లివేయుదును. అటియెడ నినుి భక్షింపను, భయపెటిను”
అని పలుకగా చండాలుడు “బ్రహైరాక్షసా! నీ పలుక్కలలోని అభప్రాయము ఎటిదో. నేను

404
శ్రీవరాహ మహాపురాణము
కొంచెమైననూ తెలుసుకొనలేక్కనాిను. ముందు నీవు ననుి త్తనుటయే నేను
కోరుకొనుచునాిను అని ఇంత్క్క ముందుపలిక ఇపుపడు భగవద్ గుణగానము వలన
పుణయమును ఏల కోరుచునాివు?” అని చండాలుడు ప్రశింపగా, ఆత్ని పలుక్కలను విని
బ్రహైరాక్షసుడు నీవు గానము చేసిన ఒక గీత్ము చరణము యొకక పుణయమును నాక్క
ప్రసాదింపుము. నినుి నేను వద్లివేయుదును. అందుచే నీవు భారాయపుత్రులతో సుఖముగా
జీవింప గలుాదువు. అనగా ఆ చండాలుడు గీత్గానము యొకక పుణయముయెడ లోభము
గలవ్యడై నందున మరల అత్డు బ్రహైరాక్షసునితో “నేను స్ంగీత్ఫలమును నీక్క
ఇవవలేను. నీవు నీ నియమమును అనుస్ర్షంచ ననుి త్తనివేయుము. ఇంకనూ నీ
మనోభలాషను అనుస్ర్షంచ నా రుధిరమును త్ప్గుము”అనగా ఆ బ్రహైరాక్షసుడు
చండాలునితో “త్ండ్రీ! నీవు విష్ోమందిరమున గానము చేసిన గానఫలమునందు ఒక
గీత్ము యొకక ఫలమును నాక్క ఇచుిటక్క ద్య చూపుము. నీవు ఇచుి ఒక గీత్ ఫలము
చేత్నే నేను త్ర్షంప గలుాదును. అంతేగాక నా క్కటుంబమును కూడా త్ర్షంపజేయును”
అని పలెకను. అంత్ట చండాలుడు బ్రహైరాక్షసుని సాంత్వనపరచుచూ ఆశ్ిరయచకితుడై
“బ్రహైరాక్షసా! నీవు ఏమి వికృత్ కరైమును చేసి ఉంటవి. బ్రహైరాక్షసునిగా అగుటక్క
కారణమైన ఆ వికృత్ కారయమును నాక్క తెలుపము” అని పలెకను.
చండాలుని మాటలక్క స్మాధానముగా బ్రహై రాక్షసుడు “నేను
పూరవజనైమునందు చరక గోత్రియుడనైన సోమశ్రై అను పేరు గల ఒక యాయవ్యర
బ్రాహైణ్యడను. నాక్క వేద్ సూత్రములు గాని, మంత్రములుగాని స్క్రమమైన పద్దత్తలో
తెలియవు. అయిననూ యజాిదికరైములలో నేను నిమగుిడై ఉండెడివ్యడను. లోభ
మోహముల చేత్ ఆకృష్ిడైన నేను మూరుఖలక్క పౌరోహిత్యమును కూడా
నిరవర్షతంచుచుండెడివ్యడను. వ్యర్షకి యజిము, హవనము మొద్లగు కారయములను
చేయించుచుంటని. ఒకపుపడు జర్షగిన విషయము వినుము. నేను స్ంయోగ వశ్మున
ప్పంచరాత్రము అను పేరు గల యజిమును చేయించుచుంటని. ఆ కారయమును
నిరవర్షతంచుచుండగానే నాక్క ఉద్రశూల కలిానది. ఆ శూలయొకక బాధ్ చేత్ నేను
ప్రాణరహితుడనైత్తని. ఆ స్మయమునక్క ఆ ప్పంచరాత్ర యజిము యొకక పూరాోహుత్త
జరుగలేదు. అందుచేత్నే నాక్క ఈ సిిత్త కలిానది. ఆ దూష్టత్ కరైయొకక ప్రభావము చేత్

405
శ్రీవరాహ మహాపురాణము
నేను బ్రహైరాక్షసుడనైత్తని. నేను ఆ యజిమునందు మంత్ర హనము, స్వరహనము,
నియమ విరుద్ధమైన ప్రాగవంశ్ నిరాైణమును సాిపంప జేసిత్తని. (ప్రాగవంశ్ము అనగా
యజివేదిక యొకక త్తరుప దిశ్యందు పరోముల చేత్ నిర్షైంపజేయబడిన ప్పక వంట
గృహము. దీనియందు యజిము చేయించువ్యర్షకి చెందిన స్త్రీలు పలీలు కూరుిండెద్రు)
అది నియమ విరుద్ధము. హవనమును కూడా విధి ప్రకారము చేయించుటలో
విఫలుడనైత్తని. ఆ కరై దోషము యొకక ఫలిత్ముగా నాక్క రాక్షస్ జనైము
స్ంప్రాపతంచనది. యిపుపడు నీవు నీ గీత్ ఫలమును ఇచి ననుి ఉద్ధర్షంపుము” విష్ో
గీత్ము యొకక పుణయము చేత్ నా వంట అధ్ముని శీఘ్రముగా ఈ ప్పపము నుంచ విముకిత
కలిగిన వ్యనిగా చేయుము” అని వినుత్తంచెను.
దేవ! ఆ చండాలుడు ఉత్తమ వ్రత్మును ప్పటంచు వయకిత. బ్రహై రాక్షసుడు
చెపపన వృతాతంత్మును విని ఆ వచనములను స్హరిముగా ఆమోదించ ఇటుీ పలెకను.
“రాక్షసుడా! నీవు నా గీత్ ఫలముచేత్ శుద్ధ మనసుకడవై కేీశ్ముక్కతడవు కాగలిగిన యెడల
ఆ ఫలమును తసుకొనుము. అత్యంత్ సుంద్ర స్వరముల చేత్ నేను చేసిన స్రోవత్కృషి
ఫలమును నీక్క దానము చేయుదును. శ్రీహర్ష ఎదుట భకిత స్ంగీత్మును గానము చేసిన
నరుడు ఇత్రులను అత్యంత్ కఠన పర్షసిితులయందు కూడా ఉద్దర్షంపగలడు” అని చెపప ఆ
చండాలుడు త్న గీత్ము యొకక ఫలమును బ్రహై రాక్షసునికి ప్రదానము చేస్ను. భద్రే!
వసుమత! ఆ గీత్ ఫలమును స్వవకర్షంచన బ్రహైరాక్షసుడు త్క్షణమే ఒక దివయ పురుష్ని
రూపమును దాలిి నిలెిను. అత్డు శ్రద్ృతువు చంద్రుని వలె ప్రకాశంచెను. నా
గుణయుకతమైన గీత్ముల ఫలము అనంత్మైనది. భూదేవ! నేను నా భకిత స్ంగీత్ము
యొకక గానము చేత్ కలుగు ఫలమును నీక్క వర్షోంచ తెలిపత్తని. ఆ గీత్ము నంద్లి ఒక
శ్బద ప్రభావము చేత్నే మనుష్యడు స్ంసార సాగరమును త్ర్షంపగలడు.
ఇపుపడు నేను వ్యద్యము వలన కలుగు ఫలమును తెలుపుచునాిను. ఆ వ్యద్య
ఫలము చేత్నే వసిష్ుడు దేవత్ల నుంచ కామధేనువును ప్రాపతంచుకొనగలెాను. రాగ,
తాళముల చేత్ లేక వ్యని స్ంయోగ ప్రయోగము చేత్ మనుష్యడు తొమిైదివేల తొమిైది
వంద్ల స్ంవత్సరముల వరక్క క్కబేర భవనమునందు నివసించ, ఇచాినుసారముగా
ఆనంద్మును అనుభవింపగలడు. అకకడ నుంచ విముకిత పందిన త్రావత్ తాళ రాగముల

406
శ్రీవరాహ మహాపురాణము
స్ంపనుిడై స్వత్ంత్ప్పూరవకముగా నా లోకమును చేరగలడు. నా ఆరాధ్న స్మయము
నందు నృత్యము చేయు మనుష్యనికి లభయమగు పుణయమును తెలియ జేయునాిను.
వినుము. ఆ నృత్య ఫల స్వరూపముగా అత్డు స్ంసారబంధ్ములను తెంపుకొని నా
లోకమును చేరుకొనగలడు. ఏ మానవుడు జాగరణము చేసి వ్యద్యములతో, గీత్ములతో
నా యెదుట నృత్యము చేయునో, అత్డు జంబూదీవపమునందు జనిైంచ రాజులక్క కూడా
రాజగు సామ్రాటుి కాగలడు. అంతేగాక స్మస్త ధ్రైముల చేత్ స్ంపనుిడై స్మస్త పృథ్వవకి
ప్రేక్షక్కడు కాగలడు. నా భక్కతడు నాక్క పుషపములు, ఉపహారములను అర్షపంచన నా
లోకమును చేరుకొనగలడు. వసుంధ్రా! స్త్కరైలు చేయుచూ ననుి ఉప్పసించువ్యడు,
అటేీ పుషపములను తసుకొని వచి నాపై చలెీడివ్యడు ఘనమైన ఉత్తమ సిిత్తని పంద్గలడు.
అందుచేత్ నా లోకమును చేరుకొను అధికారము గలవ్యడగును.
భూదేవ! ఏ నరుడు ప్రాత్ుఃకాలమునందే లేచ ఈ వృతాతంత్మును పఠంచునో
అత్డు పది పూరవ జనైలు, పది రాబోవు జనైలలో కలుగు కషిములనుంచ త్ర్షంపగలడు.
మూరుఖడు, నింద్క్కల ఎదుట ఈ వృతాతంత్ ప్రవచనము చేయరాదు. ఇది ధ్రైములలోనే
పరమ ధ్రైము. క్రయలలో పరమక్రయ. శాస్త్ర నింద్ చేయు వయకిత ఎదుట ఈ కధ్నమును
ఎనిడూ వినిపంపరాదు. ఎవరు నాయందు శ్రద్ధ కలిాయుందురో, ఎవర్షయందు ముకిత
యెడ అభలాష కలదో వ్యరే దీని పఠన ప్పఠనములను చేయవలయును. (139)
140 వ అధ్యాయము – కోకాముఖ క్షేత
ీ మాహాతమాము
ధ్రణి ఇటుీ ప్రశించెను.“భగవ్యన! మీరు ఇంత్క్క ముందు తెలిపన తరిముల
మాహాత్ైయమును అనిింటనీ నేను విని ఉంటని. అయిననూ ఇపుపడు మీరు స్గుణసాికార
విగ్రహ రూపమును ధ్ర్షంచ నిత్యము ఏ క్షేత్రమునందు సుశోభతులై ఉందురో నేను
మీనుంచ తెలుసుకొనవలయునని కోరుకొనుచునాిను. అటి క్షేత్రములలోనే మీ ఉత్తమ
కరైను స్ంప్పదించ శ్రేషుగత్తని పందుటక్క అవకాశ్ము కలుానుగదా!
ధ్రణితో వరాహమూర్షత ఇటుీ చెపెపను. “దేవ! కోకాముఖము అను పేరుగల
తరిము యొకక పేరును ఇంత్క్క ముందే నీక్క తెలిప ఉంటని. అది గిరులలో శ్రేషుమైన
హిమాలయా పరవత్ లోయయందు కలదు. అంతేగాక లోహారాళము అను పేరు గల
మర్షయొక స్ిలము కూడా కలదు. ఆ రండు క్షేత్రములను ఒకకక్షణము కూడా నేను వద్లి

407
శ్రీవరాహ మహాపురాణము
ఉండను. అటేీ జాిన ద్ృష్టితో పర్షశీలించన చరాచరముల చేత్ నిండిన ఈ
ప్రపంచమంత్యు నాచే ఆవర్షంచ ఉనిది. అంతేగాక ఏ స్ిలమైననూ నేను ఉండనిది
ఉండదు. కాని నా గూఢగత్తని తెలుసుకొనవలయునని కోర్షక లేనివ్యరు ననుి
ఆరాధించుటక్క వలైనంత్ త్వరగా కోకాముఖమునక్క పోవుటక్క ప్రయత్ిము చేయవలెను”
అని చెపపగా “ధ్రణి జగత్రపభూ! నీవు స్రవత్ప్ వ్యయపంచ ఉండెడివ్యడవు అయినను ఆ
కోకాముఖ క్షేత్రము మికికలి శ్రేషుమైనద్ని ఎటుీ చెపపగలవు?” అని ప్రశించెను. ధ్రణి
యొకక స్ందేహమును తరుిటక్క భగవ్యనుడు ఆది వరాహమూర్షత వసుంధ్రా!
కోకాముఖమును మించ ఏ సాినమును దానికంటె శ్రేషుము, పవిత్రము, ఉత్తమము లేక
నాక్క ప్రియమైనది లేదు. ఏ మనుష్యడు కోకాముఖ క్షేత్రమునక్క చేర్ష నా ద్రశనము
చేసికొనునో అత్డు మరల ఈ ప్రపంచము నందు జనిైంచడు. కోకాముఖ క్షేత్రముతో
స్మానమైన మర్షయొక సాినము లేదు. భవిషయతాకలములో రాదు. అచట నా మూర్షత
గుపతరూపముతో నివసించ ఉండును” అని తెలుపగా.
పృధివ ఇటుీ ప్రశించెను.“దేవేశ్వరా! నీవు స్రోవపర్షదేవుడవు. భక్కతలక్క
అభయప్రదానము చేయుట నీ స్వభావము. ఇపుపడు ఈ కోకాముఖ క్షేత్రమున ఎనిి
గోపనీయ సాినములు గలవు వ్యర్షని గుర్షంచ ద్యతో నాక్క తెలియజేయ ప్రారిన” అనగా
వరాహమూర్షత ఇటుీ చెపెపను. “దేవ! ఎచిట ఈ శ్రేషుమైన హిమవత్ పరవత్ము నుంచ
నిరంత్రము జలబిందువులు భూమిపై పడుచుండునో, ఆ సాినమును జలబిందు తరిము
అందురు. అచట పృథ్వవపై రోకలితో స్మానమైన నీటధార పరవత్ము నుంచ
పడుచుండును. ఆ ధారను విష్ోధార అని పలుతురు. అచట ఒక రాత్రి పగలు ఉపవ్యస్ము
చేసి, యథాపూరవకముగా సాినము చేయవలెను. అటివ్యనికి అగిిష్ణియ యజిమును
అనుష్టించన ఫలము లభంచును. ఇంకనూ అత్డి మనసుసనందు కరతవయ నిరాధరణ చేయట
యందు ఎనిడునూ వ్యయమోహము కలుగదు. అంతేగాక అంత్మునందు ఆత్డు విష్ోధార
యొకక ఒడుడన మరణించగలుా అద్ృషిము కలిగి నిత్యము నా ఈ రూపమును ద్రశనము
చేసుకొనుచుండును. ఇందు స్ందేహము ఆవంత్యు వలదు. ఆ కోకాముఖ క్షేత్రమునందు
విష్ోఫలము అను పేరు గల ప్రదేశ్ము కలదు. అచట కూడా నా విగ్రహము కలదు. కాని
ఈ రహస్యము ఎవర్షకిని తెలియదు. భూదేవ! ఏ నరుడు అచట సాినము చేసి ఒక రాత్రి

408
శ్రీవరాహ మహాపురాణము
అచట నివ్యస్ముండి నాయందు శ్రద్ధ కలిగినవ్యడైన యెడల ఆత్డికి క్రంచ దివపమున
జనిైంచు భాగయము కలుాను. ఇంకనూ చవర్షలో ప్రాణతాయగము జర్షగినపుపడు స్మస్త
కోర్షకల నుండి ముక్కతడై నా లోకమునక్క చేరుకొనగలడు.
ఈ కోకా మండలమునందే చతురాధర అను సాినము కలదు. అచట ఎతెమతన
పరవత్ము నుంచ ధారగా నీరు పడుచుండును. ఏ మానవుడు ఐదు దినముల వరక్క అచట
నివ్యస్ముండి, సాినము చేసిన యెడల అత్డికి క్కశ్ దీవపమునందు జనిైంచ,
నివ్యస్ముండి పమైట నా లోకమును చేరుకొను భాగయము కలుగును. అచిటనే అనిత్యము
అను పేరు గల ఒక ప్రసిద్ధ క్షేత్రము కలదు. కరైఫలమును సుఖవంత్ మగునటుీ
పర్షవర్షతంప దాని ఉనికిని దేవత్లు కూడా తెలియజాలరు. ఇక మానవుల స్ంగత్త
చెపపవలసినదేమి? శ్రేషు సువ్యసితురాలవైన ధ్రణీ అచిట ఒక రాత్రి ఒక పగలు
నివ్యస్ముండి సాినము చేసిన పురుష్డు పుషకర దీవపమునందు జనిైంచును. ఇంకనూ
స్మస్త ప్పపములనుండి ముక్కతలై నా లోకమునక్క చేరుకొనును. అచట అత్యంత్
గోపనీయమైన బ్రహైస్రము అను పేరుతో ప్రసిదిధ చెందిన ఒక సాినము కలదు. అచట
కలత్లముపై పవిత్ర ధారగా జలము క్రంద్క్క పడుచుండును.నా భక్కతడెవరైననూ అచట
ఐదు రాత్రుల కాలముప్పటు నివసించ, సాినము చేసిన అత్డి సూరయలోకమును
చేరుకొనగలుాను. సూరయధారను ఆశ్రయించ ఉండు వయకిత ప్రాణము పోయినపుపడు నా
లోకమును ప్రాపతంపజేసుకొనును. దేవ! అచట పరమ రహస్యమైన నా సాినము ఒకట
కలదు. దానిని “ధేనువటము” అని పలెిద్రు. అచట ఎతుతగా గల శలనుంచ నిరంత్రము
బాగుగా లావుగా ఉండు నీటధార పడుచుండును. నా కరైమునందు అనగా ననుి
ఆరాధించుటయందు స్ంలగుిడైన ఏ నరుడైనను ప్రత్త దినము సాినము చేసి, ఏడు
రాత్రుల కాలము అచట ఉండునో అత్డు స్పత స్ముద్రముల యందు సాినము
చేసినవ్యనిగా పర్షగణింపబడును. ఆ ఫలముచే అత్డు నా ఉప్పస్నయందు ఉండి
స్పతదీవపములయందు విహారము చేసిన వ్యనిగా పర్షగణింపబడి అంత్మున నా ధాయనము,
భజన చేయుచూ, చనిపోయిన పమైట స్పతదీవపములను అత్తక్రమించన వ్యడై నా
లోకమును ప్రాపతంపజేసికొనివ్యడు అగును. దేవ! అచట “కోటవటము” అను పేరు గల
మర్షయొక గుపత క్షేత్రము కలదు. అచిట గల వటవృక్షము యొకక వేరు నుంచ వెలువడిన

409
శ్రీవరాహ మహాపురాణము
ధార నిరంత్రము పడుచుండును. ఆ ప్రదేశ్మున ఒక రోజు రాత్రి ఉండి సాినము చేసిన
మనుష్యడు ఆ పరవత్ శ్ృంగముపై గల వటవృక్షము యొకక ఆక్కల స్ంఖయక్క వేయిరటుీ
స్ంఖయగల స్ంవత్సరముల వరక్క రూపము, స్ంపద్ల చేత్ స్ంపనుిడుగా ఉండగలడు.
త్రువ్యత్ మరణించ అగిికి స్మానముగా తేజోవంతుడై నా లోకమును చేరుకొనును.
దేవ! నా ఈ క్షేత్రమునందు “ప్పప ప్రమోచనము” అను పేరు గల మర్షయొక
గుపతసాినము కలదు. అచట ఒక రోజు రాత్రి సాినము చేసి వసించన నరుడు నాలుగు
వేద్ముయందు ప్పరంగతుడై జనిైంచును. అచటనే కౌశకి అను పేరుగల నది ఒకట
కలదు. ఈ ఆప్రదేశ్మున ఐదు రాత్రులు నివ్యస్ముండి సాినము చేసినవ్యడు
ఇంద్రలోకమునక్క చేరుకొనును. కౌశకీనది నుంచ ఒక ధార ప్రవహించుచుండును. ఏ
నరుడు ఒక రాత్రి పరయంత్ము అచట వసించ సాినము చేయునో అత్డికి యమలోకమున
ఘోరకషిములను అనుభవింపవలసిన అవస్రము రాదు. ఆ నా భక్కతడు ప్రాణములను
త్యజించన త్రావత్ నా లోకమునక్క చేరుకొనును.
భద్రే! నా బద్రీ క్షేత్రమునందు మర్షయొక విశషి గుణము కలదు. దాని
ప్రభావము చేత్ స్ంసార సాగరమును త్ర్షంపగలరు. దానిపేరు "ద్ంష్ట్రాంక్కరము”.
అదియే కోకానదికి జనైసాినము. ఆ గుహయ సాినమును తెలుసుకొనుటయందు
స్మరుధడైనవ్యడు ఎవడునూ లేడు. ఆ కారణము చేత్ జనులు అచటకి చేరుకొనలేరు. భద్రే!
అచట సాినము చేసి ఒక పగలు, రాత్రి పవిత్రమైన భావముల చేత్ నివ్యస్ము
ఉండగలిగిన మానవుడు శాలైల్ల దీవపమునందు జనైను పందును. అంతేగాక ననుి
ఉప్పసించ ఆ ఉప్పస్న స్ంలగిము గలవ్యడై ఆ నరుడు ప్రాణతాయగమొనర్షంచన త్రావత్,
శాలైల్ల దీవపమును పర్షత్యజించ నా స్మీపవర్షతయై వసించును. మాహాభాగే! అచట
పరమఫలదాయకమైన మర్షయొక గుపతసాినము కలదు. దానిని “విష్ో తరిము" అందురు.
అచట పరవత్ముల మధ్యనుంచ వెలువడిన జలధార కోకానది యందు కలియును. ఆ
జలమును “త్రిస్రోత్స్ము” అందురు. ఇది స్మస్త స్ంసార బాధ్లను తొలగించునటిది.
పృథ్వవదేవ! అచట సాినముచేయు మనుష్యడు స్ంసార బంధ్నములను ఛేదించుకొని
వ్యయుదేవ లోకమునక్క ప్రాపతంచుకొనును. అంతేకాక వ్యయు రూపమును ధ్ర్షంచ ఆ
లోకముననే నివ్యస్ము ఉండును. నా ఉప్పస్న యందు స్ంలగుిడై ఆ నరుడు

410
శ్రీవరాహ మహాపురాణము
ప్రాణోత్రమణము చెందిన త్రావత్, ఆ వ్యయు లోకమునుండి వెలువడి నా లోకమును
చేరుకొనును. ఇచిట కౌష్టకీ, కోక రండు జలధారల స్ంగమము జరుగు విశషిమైన
సాినము కలదు. దాని ఉత్తర భాగమునందు స్రవకామిక అను పేరు గల ఒక శల
శోభంచుచుండును. అచట ఎవడు ఒక రోజు రాత్రియందు నిద్రించ సాిన పూరవకముగా
నివసించునో, వ్యనికి ప్రశ్స్తము విశాలమగు క్కలమునందు జనిైంచు యోగయత్
సిదిధంచును. అంతేగాక అత్నికి జాత్తస్ైరత్ అనగా పూరవజనైము యొకక స్మస్త
విషయములను గురుతలో ఉంచుకొనుట లభయమగును. ఈ కౌశకీ, కోకా స్ంగమము నందు
స్రవ కామిక అను శల స్మీపమున సాినము చేయుట చేత్ మనుష్యడు స్వరాము, లేక
భూమండలమునక్క ఏనాడునూ పోవలయునని కోరుకొనునో లేక, వ్యనిని అనిింటని
ప్రాపతంపజేసుకొనునో అత్నికి స్మస్త మనోవ్యంఛిత్ములు స్మకూరును. నా
ఆరాధ్నయందు త్త్పరుడైయుండు మానవుడు ఆ సాినమునందు ప్రాణపర్షతాయగము చేసిన
త్రావత్ అనిి విధ్ములైన ఆస్క్కతల నుంచ ముక్కతడై నా లోకమునక్క చేరుకొనును.
కోకాముఖ క్షేత్రమునందు "మత్సయశల" అను పేరు గల ఒక గుహయసాినము కలదు.
శ్రేషుమైన ఆసాినమునందు కౌశకీ నది నుండి వెలువడిన మూడుధారలు పడుచుండును.
దేవ! ఆ జలమునందు సాినము చేయు స్మయమున నీటయందు చేపలు కనిపంచన
యెడల అత్డు శ్రీమనాిరాయణ్యడే త్నక్క కనిపంచనటేి భావించుకొనవలయును. సుంద్రీ!
చేపలను చూచన త్రావత్ యజన (పూజ) చేయు పురుష్డు తేనె, లాజలు కలిప
అర్యప్రదానము చేయవలయును. ఎవడు నా ఈ ఉత్తమమైన, అటేీ పరమ గుహయమైన
క్షేత్రమునందు సాినము చేయునో అత్డు మేరుపరవత్ ఉత్తర భాగమున గల పద్ైపత్రము
అను పేరు గల సాినమున వసింపకలుాను. కొంత్కాలము అచట వసించన పద్ప నా ఆ
గోపనీయ సాినమున వద్లిన పమైట నా లోకమునక్క చేరు కొనగలుాను.
వసుమత! ఐదు యోజనములు విస్తర్షంచన ప్రదేశ్మునందు కోకాముఖము
అనుపేరు గల నా క్షేత్రము కలదు. దానిని తెలుసుకొనివ్యడు ప్పపకరైమునందు
మునగడు! ఇపుపడు ఒకట రండు సాినములను గుర్షంచ తెలియజేయుచునాిను వినుము.
పరమ రమణీయమైన నేను ద్క్షిణ దిశ్వైపు ముఖము నుంచ కూరొిను ఈ కోకా
క్షేత్రమునందు “విశాల చంద్నము” అను పేరు గల సాినము కలదు. అది దేవత్లక్క

411
శ్రీవరాహ మహాపురాణము
కూడా పరమ దురీభమైన క్షేత్రము. పురుష్ట్రకృత్తని పందిన త్రావత్ కూడా నేను అచట
వరాహరూపమునే ధ్ర్షంచ ఉందును. అచిట సుంద్రమైన ఎతెమతన ముఖము, పైవరక్క లేచ
ఉని గడడముతో కూడి స్మస్త విశ్వమును వక్షించుచుందును.
పృథీవ! నాపై ప్రేమ గల భక్కతలు ననుి నిత్యము స్ైర్షంచువ్యరు, నా స్ైరణ
చేయుచూ ఉప్పస్య కరైములందు నిరతులై ఉండువ్యర్షకి ప్పపములు స్రవధా
నశంచుపోవును. అందుచేత్ వ్యరు పవిత్ప్తుైలైన పురుష్లైనందున స్ంసారబంధ్నముల
నుంచ ముక్కతలగుదురు. ఆ మహత్వపూరోమగు కోకాముఖసాినము గుహయములలో కూడా
పరమగుహయము. అంతేగాక సిదుధలక్క అది పరమసిదిధప్రదాత్. సాధ్క్కలైన పురుష్లు
సాంఖయయోగ ప్రభావము చేత్ సిదిధని పంద్లేనపుపడు కూడా అదే సిదిధ కోకా
ముఖక్షేత్రమునక్క పోయినపుపడు కూడా స్హజ సులభముగా సాధించుట జరుగును.
వసుంధ్రా! ఈ రహస్యమును నీక్క తెలిపత్తని.
మహాభాగురాలా! నీ ప్రశ్ిక్క జవ్యబుగా నేను శ్రేషుమగు సాినములను వర్షోంచ
చెపపత్తని. ఇపుపడు ఇంకనూ నీవు నా నుంచ ఏమి తెలుసుకొనద్లచుచు ఉనాివు.
పృథ్వవదేవ! నాచే నీక్క తెలియజేయబడిన ఈ కోకాముఖము, తరిములు
అనిింటలో స్రోవత్తమమైనది. అచటకి పోయి ద్రశన సాినాది కృత్యములను
చేసుకొనినవ్యడు త్నక్క ముందు పది త్రముల వ్యర్షని త్న త్రావత్ పది త్రముల వ్యర్షని
క్కటుంబస్హిత్ముగా ఉద్ధర్షంపగలరు. అంతేగాక అచట దైవ యోగము చేత్ ఎపుపడైననూ
శ్రీర పర్షతాయగము చేసిన అత్ని పరమ పవిత్రమైన భగవద్భక్కతని క్కలములో జనిైంచును.
అత్ని చత్తము నా యంద్ లగిమగును. అత్డు నా ధ్రై ప్రచారక్కడు కూడా అగును. ఏ
నరుడు ప్రాత్ుఃకాలముననే లేచ ఈ వృతాతంత్ము స్రవమును వినగలుానో, అత్డు ఈ
శ్రీరమును వద్లిన త్రావత్ నా లోకమునక్క చేరుకొనగలడు. అత్నికి ఐదువంద్ల
పూరవజనైముల యంద్లి ప్పపము పర్షహారమగును. నాక్క ప్రియమైన భక్కతడు కూడా
కాగలడు.
ప్రాత్ుఃకాలమునందే ఈ ఉప్పఖ్యయనమును నిత్యమును పఠంచనవ్యడు నా
లోకమున ఉత్తమోత్తమమైన సాినమును పందును. ఇందు స్ంశ్యము లేదు. (140)
141 వ అధ్యాయము - బ్ద్ర్తకాశ్
ీ మ మహాతాము

412
శ్రీవరాహ మహాపురాణము
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! ఆ హిమాలయా పరవత్ముల
పైన అత్యంత్ గుహయమైన సాినము ఒకట కలదు. అది దేవత్లక్క కూడా దురీభమైనది.
దానినే బద్ర్షకాశ్రమము అందురు. దానికి స్ంసార బాధ్ల నుంచ ఉద్దర్షంచు దివయశ్కిత
కలదు. నాపై శ్రద్ధ కలవ్యరు మాత్రమే ఆ బద్ర్షకాశ్రమమును చేరుటయందు
స్ఫలులగుదురు. ఆ ఆశ్రమమును చేరుకొనుట చేత్ మానవులక్క గల స్రవ మనోరథములు
పూరోములగును. ఆ ఎతెమతన పరవత్ శఖరములపై బ్రహైక్కండము అను పేరు గల అత్యంత్
ప్రసిద్ధమైన సాినము కలదు. అచట నేను హిమమునందే సిిరుడనై నివసించుచునాిను.
అచిట ఏ మనుష్యడు మూడు రాత్రుల పరయంత్ము ఉపవ్యస్ము ఉండి సాినము చేయునో
అత్డికి అగిిష్ణిమ యజిఫలము ప్రాపతంచును. నా వ్రత్మునందు ఆస్కిత కలిగిన
జితేంద్రియుడైన మనుష్యడు అచట ప్రాణతాయగము చేసిన అత్డు స్త్యలోకమును కూడా
ఉలీంఘ్నంచ నా లోకమును పంద్ గలడు. ఆ నా ఉత్తమ క్షేత్రమునందు అగిిస్త్యపథము
అను పేరు గల సాినము కలదు. అచట హిమాలయముల యొకక మూడు శఖరముల
నుంచ విశాలమగు జలధారలు క్రంద్కి పడుచుండును. నాక్క ఇషిమగు కారయములందు
పరాయణ్యడైన మానవుడు అచట మూడు రోజుల ప్పటు నివ్యస్ముండి సాినము
చేయునెడల అత్డు స్త్యవ్యది, అత్యంత్ కారయక్కశ్లుడు కాగలడు. అచట జలమును
స్పృశంచన ఏ నరుడైనను ప్రాణమును త్యజించన యెడల అత్డు నా లోకమున
ఆనంద్పూరవకముగా నివ్యస్ముండగలడు.
దేవ! ఈ బద్ర్షకాశ్రమమునందే “ఇంద్రలోకము” అను పేరు గల నాక్క
స్ంబంధించన ప్రసిద్ధ ఆశ్రమము కలదు. అచట దేవత్లక్క అధిపత్తయైన ఇంద్రుడు ననుి
చకకగా స్ంతుష్ిని చేస్ను. అచట ఎతెమతన హిమాలయ శఖరముల నుంచ నిరంత్రము
పెద్ద ధారలుగా జాలువ్యఱు నీరు పడుచుండును. ఆ విశాల శలాత్లముపై అనగా ఆ
పరవత్ముపై నా ధ్రైము స్దా వయవసాిపత్మై ఉండును. ఏ నరుడు ఒక రాత్రియైననూ
అచిట వసించ సాినము చేయునో అత్డు పరమ పవిత్రుడు, స్త్యవ్యదియై స్త్య
లోకమునందు నివసించు గౌరవమును పందును. అచిట నిత్యవ్రత్ము చేసిన త్రావత్ త్న
ప్రాణములను త్యజించన మానవుడు, నా లోకమునక్క నేరుగా పోగలుాను.
బద్ర్షకాశ్రమముతో స్ంబంధ్ము కలిగిన “పంచశఖ” అను పేరు గల ఒక తరిము కలదు.

413
శ్రీవరాహ మహాపురాణము
హిమాలయముల యొకక ఐదు శఖరముల నుంచ ఆ ప్రదేశ్మున జలధారలు
పడుచుండును. ఆ ధారలు ఐదు నదుల రూపమున పర్షవరతనము చెంది ప్రవహించును.
అచిట సాినము చేసిన మానవుడు అశ్వమేధ్యాగం చేసిన ఫలమును పంది దేవత్లతో
ప్పటు ఆనంద్మును అనుభవించును. దుషకరమైన త్పసుస చేసిన త్రావత్ అచిట
ప్రాణతాయగము చేసిన నరుడు స్వరాలోకమును దాట నా లోకమున ప్రత్తష్టుంపబడును. ఆ నా
క్షేత్రమున చతుుఃశ్రోత్ అను పేరుతో ప్రసిద్ధమైన ఒక స్ిలము కలదు. అచట
హిమాలయముల యొకక నాలుగు దిశ్ల నుంచ నాలుగు జలధారలు పడుచుండును.
అచట రాత్రియందు కూడా నివ్యస్ముండి సాినము చేసిన నరుడు స్వరామునక్క ఊరధవ
భాగమందు ఆనంద్పూరవకముగా వ్యస్ము చేయును. కాలము అయిపోయిన త్రావత్
భ్రష్ిడై మనుషయ లోకమునందు జనిైంచ, అత్డు నా భక్కతడగును. మరల ఈ ప్రపంచమున
దుషకరకరై చేసి ప్రాణములను తాయగము చేసి, స్వరామును అత్తక్రమించ నా లోకమును
చేరుకొనగలడు.
ధ్రణీ! ఆ నా క్షేత్రమునందు “వేద్ధార” అను పేరు గల తరిము కలదు.
అచిటనే బ్రహై యొకక నాలుగు ముఖముల నుంచ నాలుగు వేద్ములు వెలువడినవి. ఆ
క్షేత్రమున నాలుగు విశాలమైన జలధారలు ఎత్తయిన శలాత్లముపై పడుచుండును.
ఇచిట నాలుగు రాత్రులు వసించ సాినము చేసిన మానవుడు నాలుగు వేద్ములను
అధ్యయనము చేసిన అధికారము పందినవ్యడు అగును. నా ఉప్పస్క్కడైన ఏ నరుడు
అచట ప్రాణ తాయగము చేయునో అత్డు నా లోకమునందు ప్రత్తష్టుతుడగును. అచిటనే
దావద్శ్ దివయక్కండములుఅను పేరుగల నీ స్ిలము కలదు. నేను అచిటనే 12 దావద్శ్
సూరుయలను సాిపంపచేసిత్తని. అచిట గల ఆ స్ిలమును ప్రత్తష్టుతుడై యుని
పరవత్శ్ృంగములపై ఉండు తరిములు చాలా విశాలమైనవి. ఏ నరుడు దావద్శ త్తథ్వనాడు
సాినము చేయునో అచట గల దావద్శ్ సూరుయల అభమానమును పందును. అత్డు
దావద్శ్ సూరుయల లోకములక్క చేరుకొనగలడు. ఇందు ఆవంత్యు స్ందేహం లేదు.
ఇంకనూ నా ఆరాధ్నయందు సిిరముగా నిలిచ ఉండు మనుష్యడు ప్రాణపర్షతాయగము
చేసిన త్రావత్, ఆదితుయల వద్దనుండి విడిపోయి నా లోకమునక్క చేరుకొనును.

414
శ్రీవరాహ మహాపురాణము
ఇచిటనే “సోమాభషేకము” అను పేరుచే ప్రసిదిధచెందిన మర్షయుక తరిము
కలదు. అచట నేను రాజ యొకక, బ్రాహైణ్యల రూపమును ధ్ర్షంచ చంద్రునికి అభషేక
మొనర్షి ఉంటని. ఆ అత్రినంద్నుడైన చంద్రుడు, ననుి ఇచటనే స్ంతుష్ిని చేస్ను. 14
కోటీ స్ంవత్సరముల వరక్క త్పో అనుష్ట్రునము చేసినందుక్క నా ద్యతో చంద్రునికి
పరమసిదిధ లభంచనది. ఈ మొత్తము ప్రపంచమున అంద్లి ఉత్తమమైన ఔషధ్ములు
అనిియూ చంద్రుని అధికారమునందే ఉండును. ఈ సాినమునందే ఇంద్రుడు, స్కంధుడు,
మరుద్ాణములు, ప్రత్యక్షములై విల్లనములైనవి. దేవ! నాతో స్ంబంధ్ము ఉని అచిట గల
వసుతవులనిియు సోమమయములై అంత్మున నాయందు ల్లనసిిత్తని పందును. సోమగిర్ష
అను పేరుతో ప్రసిద్ధమైన ఇంకో సాినము కలదు. అచిటగల భూమి మీద్ ఉని
క్కండమునందును అటేీ విశాలమైన అరణయమునందు కూడా జలము ధారలుగా
పడుచుండును. ఇది మీక్క చెపపయుంటని. ఏ మానవుడు మూడు రాత్రుల ప్పటు అచట
ఉండి సాినము చేయునో, అత్డు సోమలోకమునక్క పోవు అరహత్ను పంది, ఆనంద్మును
అనుభవించును. దీనియందు ఏ మాత్రము స్ందేహము లేదు. దేవ! అటు పమైట అత్యంత్
కఠోరమైన త్పము చేసిన త్రావత్ అత్డు మరణించన యెడల అత్డు చంద్రలోకమును
ఉలీంఘ్నంచ నా లోకమును పంద్గలడు.
ధ్రణీ! నా ఈ బద్ర్షకాశ్రమ క్షేత్రమునందు “ఊరవశీ క్కండము” అను పేరుతో
ఒక గుపతక్షేత్రము కలదు. అచట ఊరవశ అను పేరుగల అపసర నా క్కడిజంఘను
భనిముచేసి ప్రకటంచుకొనినది. దేవత్లక్క చెందిన కారయసాధ్నము చేయుట కొరక్క
అచిట నేను నిరంత్రము త్పముచేయుచునాిను. కాని ఎవడును ననుి తెలుసుకొనలేడు.
నేను స్వయముగా ననుి నేను ఎరుగుదును. అచట నా త్పసుస చేసి చాలా స్ంవత్సరములు
గడచపోయిననూ ఇంద్రుడు, బ్రహై, మహేశ్వరుడు మొద్లగు దేవత్లు కూడా ఆ
రహస్యమును తెలుసుకొనలేకపోయిర్ష. దేవ! బద్ర్షకాశ్రమమునందు త్పసుస యొకక
ఫలము సునిశత్మైనది. అందువలన స్వయముగా నేను కూడా చాలా స్ంవత్సరముల
ప్పటు త్పము చేసిత్తని. భూదేవ! అచట నేను నూటపది కోటీ పద్ైవరిముల వరక్క
త్పముచేయుటలో త్త్పరుడనైయుంటని. ఆ స్మయములందు నేను దేవత్లు కూడా ననుి
తెలుసుకొనలేనటి గుపతసాినమున వసించత్తని. ఆ కారణము చేత్ దేవత్లక్క విసాతరముగా

415
శ్రీవరాహ మహాపురాణము
దుుఃఖము కలిగి, అత్యంత్ విస్ైయులైర్ష. పృథీవదేవ! నేను త్పమునందు పూర్షతగా
నిమగుిడనై చూచుచూ ఉంటని. యోగమాయా వృతుడనగుట వలన ఆ ప్రభావము చేత్
వ్యర్షనంద్ర్షకీ ననుి చూచు శ్కిత లేకపోయెను. అపుపడు ఆ దేవత్లంద్రునూ బ్రహైతో
“పతామహా! విష్ో భగవ్యనుడు లేక్కండా ఈ జగములనిింటయందు శాంత్త లభయమగుట
లేదు.” అని పలుకగా దేవత్లంద్ర్ష వినిపమును విని లోకపతామహుడగు బ్రహై నాతో
మాట్టీడుట కొరక్క ఉదుయక్కతడయెను ఆ స్మయమునందు యోగమాయా పర చేత్
కపపబడి ఉంటని. అందుచే వ్యర్షకి నేను కనిపంచలేదు. ఆ కారణము చేత్ దేవత్లు
గంధ్రువలు, సిదుధలు అటేీ ఋష్టగణములు మహాప్రస్నుిలై ననుి సుతత్తంచుటక్క
ప్రారంభంచర్ష. ఇంద్రాది దేవత్లంద్రునూ ననుి ప్రార్షధంచర్ష. వ్యరు “నాథా! నీవు
కనిపంచక పోవుటచే మేమంద్రమును మహాదుుఃఖము కలిాన వ్యరమై
ఉతాసహహనలమైత్తమి. ఎటి ప్రయత్ిము చేయుటక్క మాక్క చేత్కాదు. ఋష్టకేశా! నీవు
మాపై అనుగ్రహము కలవ్యడవై మముైలను రక్షింపుము”అని ప్రార్షధంచర్ష. శోభాస్పద్మైన
విశాలాక్షీ! పృథీవ! దేవత్లు ఈ విధ్ముగా ప్రార్షించన త్రావత్ వ్యర్షపై నా కృప్పద్ృష్టి
పడినది. నేను చూచుట తోడనే వ్యరు పరమ శాంతులైర్ష. ఇది ఈ ఊరవశీ తరిము యొకక
విశేషత్. ఈ ఊరవశీ క్కండమునందు ఏ నరుడు ఒక రాత్రి వసించ సాినము చేయునో,
అత్డు స్రవప్పపముల నుండి ముక్కతడగును. ఇందు ఎటి స్ంశ్యము లేదు. అత్డు
ఊరవశీ లోకమునక్క పోయి అనంత్కాలము వరక్క క్రీడించ త్రావత్ విరామమును
పందును. దేవ! నా ఉప్పస్న పరాయణ్యలైన వ్యర్షలో ఎవరైననూ అచట ప్రాణతాయగము
చేసినఎడల అత్డు స్మస్త ప్పపముల నుండి ముక్కతడై నేరుగా నాయందు ల్లనము
కాగలడు.
పృథీవదేవ! ఈ బద్ర్షకాశ్రమము యొకక మాహాత్ైయము ఎకకడెకకడ ఉండి
స్ైర్షంచబడునో అచట విష్ో సాిన భావన ఉత్పనిము కాగలదు. అటుీ చేయు నరుడు త్తర్షగి
ఈ ప్రపంచమునక్క రాడు. ఏ నరుడు దీని పఠనము, శ్రవణము మునిగునవి చేయునో
అత్డు బ్రహైచార్ష, క్రోధ్మును జయించనవ్యడు, స్త్యవ్యది, జితేంద్రియుడు,
నాయందుశ్రద్ధ గలవ్యడు అయి, ధాయనము యోగములందు స్దా నిరతుడై ముకిత ఫలమును
పంద్గలుాను. ఎవడు ఈ విషయములను తెలుసుకొనునో అత్డు స్మస్త ధాయన

416
శ్రీవరాహ మహాపురాణము
యోగమును తెలిసినవ్యడే అగును. అత్డు త్న ఆత్ైత్త్తవమును ఎర్షగి పరమగత్తని
ప్రాపతంపజేసుకొనును. (141)
142 వ అధ్యాయము - ఉపాసన్క్రమ, నారీధరమముల వర
ణ న్ము
పృథీవదేవి ఇటుీ ప్రశించెను. “మాధ్వ్య! స్త్రీలయందు ప్రాణము బలము చాలా
త్క్కకవగా ఉండును. వ్యరు ఉపవ్యస్ము చేయుట లేక ఆకలి త్వరగా కలుాటలయందు
ఓరుపను ప్రద్ర్షశంచుటలో అస్మరుిలుగా ఉందురు. అందుక్క గల కారణములు నాక్క
ఎర్షంగింప నీ భృతుయరాలనైన నేను ప్రారినపూరవకముగా వినత్త చేయుచునాిను.”
భూదేవి యొకక ఈ వినత్తకి వరాహమూర్షత ఇటుీ చెపెపను. “మాహాభాగే!
మొద్టగా, నత్డు ఇంద్రియములను వశ్పరచుకొని నా యందు మనసుస లగిము చేసి,
స్నాయస్ యోగమును స్వవకర్షంచ అనిి కరైలను నావిగానే భావించవలెను. ఇంకనూ
చత్తమును ఏకాగ్రమొనర్షి తాను ప్పటంచుచుని వ్రత్మునందు మనసుక్క ద్ృఢముగా
నిలిప అనిి కరైలను నాక్క అర్షపంపవలెను. అటుీ చేయుటచే స్త్రీ, పురుష, నపుంస్క్కలు,
వేరవర్షకైనను కూడా జనై మరణరూపమైన స్ంసార బంధ్నముల నుంచ పూర్షతగా విముకిత
లభంచును. అంతేగాక పరమగత్త పంద్వలయునను కోర్షక ఉని యెడల
జాినరూపముగల స్నాయస్యోగమును ఆశ్రయింపవలెను. ఒకవేళ ప్రాణి యొకక చత్తము
స్మాన రూపముచే నాయందే నిలిచపోయినయెడల, అత్డు అనిి రకములైన భక్షాయభక్షయ
పదారధములను త్తనుచూ, త్ప్గుటక్క యోగయములు కాని పదారధములను త్ప్గుచూ, ఉనిను
ఆ కరై దోషము చేత్ కటివేయబడిన వ్యడు కాదు. దానియందు అనురక్కతడు కాడు.
మనసుస, బుదిధ, చత్తము స్మానరూపముతో నాయందే సిిరపరచబడి ఉండినటెమన
ీ ఎటి
కరైను చేయుచునిను, అత్డు అదే రకమైన ఆస్కిత కలవ్యడు కాడు. ఇది ఎటిద్నగా కమల
పత్రము నీటయందే ఉండికూడా ఆ నీటనుంచ విభనిముగా ఉండును. స్మత్వము యొకక
ప్రభావము చేత్ కరై స్ంయోగము కలవ్యడైననూ, ప్రాణి దానియందు అనురక్కతడు
కాక్కండకనే ఉండును. ఇందు ఎటువంట విపరీత్భావమును చేయరాదు. దేవ! రాత్రులు,
పగళ్తళ ఒక ముహూరతకాలముచేత్ ఒక (క్షణ కాలము) ఒక కళ. ఒక నిమేషము. కనీస్ము
ఒక ఫలము ఖ్యళ్ళ లభంచననూ చత్తమును స్మరూపముగా నాయందు నిలబడునటుీ
చేయవలెను. ఒకవేళ చత్తము వయవసిిత్ (సిిర) రూపముగా స్మానముగా ఉండగలదో అటి

417
శ్రీవరాహ మహాపురాణము
యెడ రాత్రింబగళ్తళ ఎలీపుపడూ మిశ్రిత్ కరైలను చేయుచుండినను, వ్యర్షకి కూడా
పరమసిదిధ ప్రాపత కలుగగలదు. మెలక్కవతో ఉనిపుపడు, నిద్రపోవనపుపడు, వినునపుపడు,
చూచునపుపడు కూడా ఏ వయకిత నాయందు చత్తమును లగిము చేయునో అటి చత్తము గల
పురుష్నికి భయమెందుక్క? దేవ! దురాచారుడు అయిన నరుడు చండాలుడైననూ లేక
స్దాచారము గల బ్రాహైణ్యడైననూ వ్యర్షయందు నాక్క ఎటి భేద్మును ఉండదు. నేను
ఎలీపుపడు అననయ చత్తము నాయందు లగిము చేసి పూర్షతగా నా భక్కతలైన వ్యర్షని
ప్రశ్ంసింతును. స్ంపూరో ధ్రై జాినము గల జాినరూపుడైన పురుష్డు స్ంసాకరముచే
పవిత్రుడై ననుి ఉప్పసించునో నా సేవ్యకరైములందు త్త్పరుడై యుండునో అటి వయక్కతల
యొకక చత్తము నిరత్ము నాయందే లగిమై ఉండును. ఎవరు త్న హృద్యమునందు
స్ంపూరోముగా ననుి సాిపంచుకొని కరైలను నిరవహింతురో అటివ్యరు స్ంసార కరైముల
యందు లగిమై ఉండి కూడా సుఖముగా నిద్రింపగలరు. దేవ!
ఎవని చత్తము పరమశాంత్ముగా ఉండునో వ్యరే నాక్క ప్రియప్పత్రులు. ఎందుకనగా వ్యరు
త్మ శుభాశుభములచే కరైలను చేసి వ్యట అనిింటని నాయందు అర్షపంచ నిశింతులు
అగుదురు. ధారుణీదేవ! ఎవర్ష చత్తము నిరత్ము చంచలముగా ఉండునో, అటి ఆ అధ్మ
మానవులు దుుఃఖభాగులు అగుదురు. చంచలచత్తమే నరులక్క నిజమైన శ్త్రువు. అటేీ
శాంత్ చత్తము ఆత్డికి మోక్షసాధ్న కారకము. అందుచేత్ నీవు నీ చత్తమును నాయందు
లగిము చేయుము. జాిన యోగములను ఆశ్రయించ మనసుసను ఏకాగ్రము చేసి నీవు
ననుి ఉప్పసింపుము. ఎవరు నిరంత్రము నాయందు చత్తమును కేంద్రీకర్షంచ తాను
చేయు వ్రత్మునందు నిశ్ియముగా నిలిప, నాక్క అర్షపంతురో వ్యరు నా ననిిధిని
పంద్గలిా అంత్మున నాలోనే ల్లనమగుదురు.
దేవ! మరల ఇంకొక విషయము తెలుపచునాిను వినుము. జాినము చత్త
స్ంబంధ్మైనది. క్రయ యోగము చేత్ జాినియగు పురుష్డు కరై ప్రభావము చేత్ నా
సాినమును పంద్గలుాచునాిడు. యోగసిదుధడు, త్ర్షంచన పురుష్డు కూడా అచిటక్క
చేరుకొనగలడు. నా మారామును అనుస్ర్షంచు మానవుడు జాిన, యోగ, సాంఖయములను
చత్తము నందు చంత్తంపలేకపోయిననూ, పరమసిదిధని పంద్గలుా అధికారము
కలవ్యడగును.

418
శ్రీవరాహ మహాపురాణము
ఋతుకాలము వచిన స్మయమునందు నా యందు శ్రద్ధ యుంచెడి స్త్రీ ఆ
మూడు దినముల వరక్క నిరాహారాలై ఉండుట కరతవయము. ఆమె వ్యయువును మాత్రమే
ఆహారముగా తసికొని, కాలమును గడుపవలెను. నాలావరోజు గృహస్ంబంధ్మైన
కారయములను నిరవర్షతంపవలెను. ఆ స్మయమున ఇత్ర స్ిలములక్క పోవుట నిష్టద్ధము.
అనిింటకంటే ముందుగా త్లసాినము చేసి పమైట నిరైలమైన శేవత్ వస్త్రధారణ
చేయవలెను. త్న చత్తముపై త్న అధికారమును నిలిప, అనగా త్న చత్తమును స్ర్షయైన
విషయములపై కేంద్రీకర్షంచ, మనసుస, బుదుధలను, స్మములుగా ఉంచ కరైచేసినయెడల
ఆమె ఎలీపుపడూ నా హృద్యమునందే వసించును. భోజన సామాగ్రిని నా నైవేద్యముగా
భావించ స్వవకర్షంపవలెను. ఇంద్రియములను వశ్మునందు ఉంచుకొని చత్తమును ఎలా
పరచవలెను. అంత్ట స్నాయస్ యోగ సాధ్నమును చేయవలెను. స్త్రీ, పురుష్లు
నపుంస్క్కలు ఎవరైననూ కానిముై వ్యరు కూడా నిత్యము ఇటేీ చేయవలెను. జాినస్ంపనలు
కూడా నాకరై స్ంబంధ్ముగా ఎవరు యోగమును స్హాయముగా తసుకొనరో అటేీ
స్ంసారస్ంబంధ్ కారయములందు జీవనమును గడిప వేయుదురో, అటి మానవులు నేడు
కూడా నా విషయములందు అజాినులే. వ్యరు సాంసార్షక మోహమునందు మునిగి ననుి
తెలియరు. వ్యర్షయందు త్లిీ, త్ండ్రి, భారాయపుత్రుల వంట వంద్లకొలది లేక వేలకొలది
మోహము కలిాంచు శ్ృంఖలలు నిరంత్రము పర్షభ్రమించుచూ, ననుి తెలుసుకొన
లేకపోవుదురు. మోహము చేత్, అజాినము చేత్ నిండి ఉనిఈ ప్రపంచము
అనేకవిధ్ములైన ఆశ్క్కతల చేత్ బంధింపబడి ఉనిది. దీని చేత్ మనుష్యలు నాయందు
విత్తమును నిలుపుకొనలేక పోవుచునాిరు. మృతుయస్మయము స్మీపంచనపుపడు, అంద్రు
వదిలివేసే ఈ ప్రపంచమున పృథక్ పృథక్ సాినములక్క పోవుచునాిరు. ఇంకనూ
అంద్రునూ కరైలను అనుస్ర్షంచ జనైలను పందుచునాిరు. పృథీవదేవ! ప్రపంచము
యొకక మోహము నందు పడిన మానవులు అంద్రూ అజాినులుగానే ఉండుచునాిరు.
దీనియందే వ్యర్ష పూర్షత స్మయము గడచపోవుచునిది. మరల పునరజనై, మరల మృతుయవు
కలుగుచునివి అయిననూ నా సానిిధ్యము కొరక్క ఎవరునూ ప్రయత్ిము చేయుట లేదు.
క్షితదేవి! ఇది అంత్యు స్నాయస్యోగమునక్క స్ంబంధించన విషయము. ఈ
జాినము నిరంత్రము రహస్యముగా ఉంచద్గినది. మనుజుడు ఎలీపుపడునూ యోగము

419
శ్రీవరాహ మహాపురాణము
నందు ల్లనమై స్ంసార బంధ్నముల నుంచ ముక్కతడు కావలెను. ఇందు స్ంశ్యము లేదు.
ఏ నరుడు ప్రాత్ుఃకాలమునందే లేచ నిరంత్రము ఈ విషయములను వినుచుండునో,
అత్డికి పుషకలముగా సిదిధ ప్రాపతంచును. చవరలో నా లోకప్రాపత కలుగును. (142)
143 వ అధ్యాయము - మంద్వర మహిమా నిరూపణము
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను “సుంద్రీ! గంగానది ద్క్షిణ త్టమునందు
అనగా వింధ్య పరవత్ వెనుక భాగము నందు నా పరమ గుహయమైన ఒక ఏకాంత్ సాినము
కలదు. నా ప్రియభక్కతలు 'మందారము' అను పేరుతో పలుచుచుందురు. అచట
త్రేతాయుగము నందు రాముడు అను పేరుతో అత్త ప్రసిదుధడైన మహాప్రతాపము గల ఒక
పురుష్ని పరాక్రమము ప్రకటంపబడును. ఆయన అచట నా విగ్రహమును
ప్రత్తష్టింపగలడు. ఇందు స్ందేహము లేదు.”
పృథీవదేవి ఇటుీ చెపెపను. “దేవేశా! నారాయణా! నీవు ధ్రైము అరిములతో
స్ంయుకతమైన మందారము అను పేరు గల సాినమును గుర్షంచ వర్షోంచత్తవి. అచట
మనుష్యడు చేయవలసిన కరతవయ కరైలు ఎటివి? అందుచేత్ ఆ మానవులక్క ఏయే
లోకముల ప్రాపత జరుగును? ఈ వివరములను తెలుసుకొనవలెనని నాక్క మనమున గొపప
ఉతుసకత్ కలుగుచునిది. ఆ కారణము చేత్ నీవు నాపై ద్యతో విసాతరముగా ఆ ప్రదేశ్ము
యొకక మహిమను నాపై ద్యతో వర్షోంపుము.”
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను.” దేవ! మందారము అను ఆ స్ిలము యొకక
రహస్యము అత్త గోపనీయము. ఒకసార్ష, ఆ మందారములోగల పుషపములనిియూ
వికసించ ఉని స్మయమున నేను మనసుసనందు ఎక్కకవగా స్ంత్సించుచుంటని. ఆ
స్మయమున ఒక సుంద్ర పుషపమును కోసి నేను నా హృద్యమునక్క హతుతకొంటని.
అపపటనుండి వింధ్య పరవత్ము పై గల ఆ మందారక్షేత్రమునందు నా చత్తము లగిము
అయిపోయినది. వసుంధ్రా! అచట గల పద్కొండు క్కండములు ఆ పరవత్ము యొకక
శోభను ఇనుమడింప చేయుచునివి. శుభగురాలా! భక్కతలపై నా కరుణ క్కర్షపంచవలెనను
కోర్షక చేత్ నేను ఆ మందారము అను పేరు గల వృక్షము క్రంద్ నివసించుచుంటని,
వింధ్యపరవత్ము స్మీపమున ఉని ఆ లోయ పరమ సుంద్రమైన ప్రదేశ్ము. అత్యంత్
ద్రశనీయమైనది. ఆ మహా వృక్షము మందారమునందు చాలా ఎక్కకవ ఆశ్ిరయచకితులను

420
శ్రీవరాహ మహాపురాణము
చేయు ఒక విషయము కలదు. దానిని కూడా వినుము. ఆ విశాల వృక్షము పువువల యొకక
దావద్శ, చతురదశ త్తధులనాడు మాత్రమే వికసించును. అచట మధాయహి స్మయమునందు
జనులు ఆ విషయమును చకకగా ద్ర్షశంపగలరు. ఇత్ర దినములలో ఆ వృక్షము ఎవర్షకిని
కనిపంచదు. అచిట ఒకకసార్ష మాత్రము భోజనము చేసి నివ్యస్ము ఉండువ్యర్షకి అందు
సాినము చేసిన తోడనే ఆత్ై పర్షశుద్ధము అగును. ఇంకను వ్యరు పరమగత్తని
ప్రాపతంపజేసుకొందురు.
దేవ! దాని ఉత్తర భాగమునందు "ప్రాపణ” అను పేరు గల పరవత్ము కలదు.
అచట ద్క్షిణ దిశ్ నుంచ వచుి నీట యొకక మూడు ధారలు పడుచుండును. మేరు
పరవత్ము యొకక ద్క్షిణ శఖరము పై “మోద్నము” అను పేరు గల ఒక సాినము కలదు.
దానికి త్తరుప దిక్కకన, ఉత్తర దిశ్ల మధ్యలో "వైక్కంఠ కారణము” అను పేరు గల ఒక
గుహయ సాినము కలదు. అచట పసుపు రంగులో ఉండి, భ్రాంత్తతో ప్రకాశంచు నీట యొకక
ధార ఒకట పడుచుండును.ఏ నరుడు ఒక రాత్రి అచట ఉండి సాినము చేయునో అత్నికి
స్వరాము ప్రాపతంచగలదు. అచిటక్క పోయి, దేవత్లతో కలసి ఆనంద్ అనుభవమును
పంద్గలుాను. అటేీ అత్డి మనోరధ్ములనిియు స్ంపూరోముగా నెరవేరును. అంతేగాక
అత్డు త్న స్మస్త క్కలమును ఉద్దర్షంపగలడు. వింధ్య గిరుల యొకక శఖరములపై మేరు
శఖరము నుండి “స్మశ్రోత్” అను పేరు గల ధార క్రంద్క్క ప్రవహించ ఒక గొపప స్రసుస
రూపములో ఏరపడుచునిది. అచట మనుష్యలు సాినము చేసి ఒక రాత్రి మాత్రము
నివసించనచో స్రవ అభీషిములు సిదిధంచును. ఉనిత్ములైన శలలు గల మేరు పరవత్ము
యొకక పూరవదిశ్లో ఉని ఆ ప్రదేశ్మున చత్తమును సిిరముగా చేసి ఎవరు త్న
ప్రాణమును పర్షత్యజింతురో ఆత్ని భవబంధ్ములు స్ంపూరోముగా తెగిపోవును, అత్డు
నా లోకమునక్క చేరుకొనును. మందారమునక్క పూరవ (త్తరుప) భాగమున కోటర
స్ంసిిత్ము అను పేరు గల ప్రదేశ్ము నందు ముస్లపు ఆకారములో అనగా రోకలి యొకక
ఆకారములో ఒక పవిత్ర జలాధార పడుచుండును. అచట సాినము చేసి ఐదు దినములు
మాత్రము నివ్యస్ము ఉండుటచేత్ మేరు గిర్షకి పూరవ భాగమున స్వరా సుఖములను
పంద్గలడు. మరల అచట కూడా అత్డు అత్యంత్కఠనమైన కరైము నుంచ త్గిన
లాభమును పంది నా లోకమును పంద్గలడు. యశ్సివనీ! మందారమునక్క ద్క్షిణము,

421
శ్రీవరాహ మహాపురాణము
పశిమ భాగములో సూరుయనికి స్మానమైన కాంత్త గల ఒక జలధార పడుచుండెను.
అచట సాినము చేసి ఒక రోజు రాత్రింబగళ్తళ నివసించుట నరునక్క ఆవశ్యకము. ఈ
సుకరై చేత్ మేరు పరవత్ము యొకక పశిమ భాగమున ధ్రువుని సాినమున నిలిచ భకిత
పరాయణ్యడైన మనుష్యడు భౌత్తక శ్రీరము నుండి వేరుపడినపుపడు అనగా
మరణించనపుపడు నా లోకమును పంద్గలడు. ఆ మహాయశ్సివయైన మానవుడు
చక్రవర్షతయగు రాజుతో స్మానముగా ప్రాణములను పర్షత్యజించ మేరు పరవత్
శఖరములను వద్లివేసి, నా స్నిిధానమునక్క చేరుకొనును. దానికి మూడు క్రోసుల
దూరమున ద్క్షిణ దిశ్లో గల “గభీరకము” అను పేరు గల ఒక గుహయసాినము కలదు.
అచట కూడా లోతైన జలములు గల మహాస్రోవరము కలదు. అచిట సాినము చేసి
ఎనిమిది రోజులప్పటు నివ్యస్ము ఉండుట చేత్ స్వచఛంద్ గమనము చేయగల శ్కిత
లభయమగును. చవరక్క అత్డు నా లోకప్రాపత పంద్గలడు. దేవ! ఇపుపడునేను నీక్క ఆ
క్షేత్రము యొకక పర్షస్రములను గుర్షంచ తెలుపచునాిను వినుము. మేరు పరవత్ముపై గల
మంధ్రము అను పేరుతో ఉని ఆ సాినము “శ్యమంత్ పంచకము” అను పేరుచేత్ నేను
ఎలీపుపడును అచటనే నివ్యస్ముందును. వింధ్య పరవత్ము యొకక ఎతెమతన శలలపై
ద్క్షిణము, వ్యమభాగములలో గద్, ముందు భాగమున నాగలి, (ముస్లాయుధ్ము),
శ్ంఖువులను చేత్ పూని విరాజమానుడనై ఉందును. దేవ ఈ గుహయము, రహస్యమైనటి ఈ
పరమ పవిత్ర రహస్యములను ఏ నరుడు ననుి శ్రణ్యకోరునో అత్డు మాత్రమే
తెలుసుకొనగలడు, అది తెలిసికొనుట ఇత్ర మనుష్యలక్క సాధ్యము కాదు. అందుక్క నా
మాయయే వ్యర్షబుదిధని మోహితులను చేయును. ఈపవిత్రమైన విషయమును, సుంద్రక్షేత్ర
రహస్యమును నీక్క తెలిపత్తని. మర్ష ఇంకేమి తెలుప వలయునని కోరుదువు? (143)
144 వ అధ్యాయము - తి
ీ వేణి ఆద్వ క్షేత
ీ ముల మాహాతమాము
వసుధ్ ఇటుీ పలెకను. “ప్రభూ! నీ ద్యతో మందారము యొకక వరోనను
వింటని. అందు దీనికంటెను ఎక్కకవ శ్రేషిమైన సాినము ఉనియెడల దానిని గుర్షంచ నాక్క
తెలుపవలెను అని వేడుకొనుచునాిను. నాపై ద్యయుంచ ఆ తరిమాహత్ైయమును
వివర్షంపుడు.” వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. దేవ! శాలగ్రామము (ముకితనాథ
క్షేత్రము) అను పేరుతో నాక్క పరమ ప్రియమైన ప్రసిద్ధమైన సాినము కలదు. పూరవము

422
శ్రీవరాహ మహాపురాణము
దావపరయుగమున యదువంశ్మునందు శూరసేనుడు అను పేరుగల ఒక చతురుడు,
నిపుణ్యడు అయిన వయకిత కలడు. ఆయనక్క వసుదేవుడు అను పుత్రుడు కలిగెను. వసుదేవుని
స్హధ్రైచార్షణి దేవకి. మహాభాగే! ఆ దేవకి యొకక గరభమున ఉద్భవించన నేను అవతార
మెతుతదును. దేవత్లక్క శ్త్రువులైన వ్యర్షని మర్షదంచుటయే నా అవతారముల ముఖయ
ఉదేదశ్ము. ఆ స్మయమున వ్యసుదేవుడు అను పేరుతో నాక్క కీర్షత కలుగును. యాద్వుల
యొకక వంశాభవృదిధకి కారణమగు శూరసేనుడు అచట ఉండు స్మయమున
శాలంకాయనుడు అను పేరు గల శ్రేష్ుడైన మహర్షి వచెిను. మహర్షి ననుి ఆరాధించుట
కొరక్క ద్శ్దిశ్ల యందును త్తరుగుచుండెను. ముందుగా ఆయన మేరుగిర్ష శఖరము పైకి
పోయి పుత్రుని కొరక్క త్పసుసను ఆరంభంచెను. వసుంధ్రా! దాని త్రావత్ పండారకము
(ఇది మహా భారత్ములోనూ, భాగవత్ంలోనూ పలుమారుీ ప్రశ్ంసింపబడిన క్షేత్రము.
ఇపుపడు దీని పేరు పండార్. ఇది దావరక నుంచ 20 మైళళ దూరములో జాయ్ నగర్ జిలాీ
యందు కళ్యయణపురము తాలూకాయందు కలదు) మర్షయు లోహరాళము (ఇది
రాజసాినములో నావరమడ్
ి నుంచ 20 మైళళ దూరమున కలదు. అయిననూ నందాలాల్
తెలిపన దానిని అనుస్ర్షంచ, ఇది హిమాలయాపరవత్ములలో కూరాైచలము (క్కమయున)
యొకక అంత్రాత్ముగా ఉండు చంప్పవత్త నుండి 3 మైళళ ఉత్తరముగాగల లోహాఘాట
అనునది. ఈ లోహరళము వరాహపురాణమున వర్షోంపబడినది.) అను క్షేత్రమునక్క పోయి
అచిట ఒక వేయి స్ంవత్సరముల వరక్క త్పసుస చేయుచునే ఉండును. దేవ!
బ్రహైర్షియగా శాలంకాయనుడు అచిట అటునిటు త్తరుగుచూ ఆ ప్రదేశ్మునందుననే
ననుి అనేవష్టంచుచూ ఉండును. కాని నేనుండు ఆ స్ిలమునందు ఉండినను, ఆత్డికి నా
ద్రశనం లభంపలేదు.
శ్ంకర భగవ్యనుడు కూడా శలారూపములో విరాజితుడై ఉండును. ఆయన
అచట సాలగ్రామ శలారూపము నందు విరాజితుడై ఉనాిడు. చక్రాంకిత్ములు గల అచట
శలలు అనిియూ నా స్వరూపములే. అంతేగాక, అచిట కొనిి శలలు శవనాథ అనియు,
కొనిి చక్రనాభము అను నామములో ప్రసిద్ధములుగా ఉండును. ఈ శవరూప పరవత్ము
సోమేశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధమైనది. చంద్రదేవుడు నా శాపమును పోగొటుి కొనుట
కొరక్క అచట వేయి స్ంవత్సరముల కాలము త్పసుస చేస్ను. ఆ త్పసుస చేత్ ఆయన

423
శ్రీవరాహ మహాపురాణము
శాపవిముక్కతడై, మహాతేజసివ అయెయను. అపుపడే ఆయన శ్ంకరభగవ్యనుని సుతత్తంచెను.
ఆయన దివయసుతత్త చేత్ ప్రస్నుిడైన వరమునిచుి భగవంతుడు శ్ంకరుడు మూడుకనులతో
స్ంపనుిడై సోమేశ్వరలింగము నుంచ ఉద్భవించ పరమశవుని ద్ర్షశంచన స్మీపమున
సిితుడై ఉండగా చంద్రుడు ఇటుీ సుతత్తంచెను.
“సౌమయ స్వరూపము కలవ్యడును, ఉమాదేవిని పత్తిగా కలవ్యడను, భక్కతలపై
నిత్యము ఆత్ృత్ వహించ యుండువ్యడును అగు పంచముఖములు గల భగవంతుడు
త్రిలోచనునికి, నీలకంఠునికి, శ్ంకరునికి నేను నమస్కర్షంచుచునాిను. నిశ్ిల భకితతో
చంద్రుడు సుశోభతుడై యుండు లలాటము కలవ్యడును, చేత్త యందు పనాకము అను
పేరు గల ధ్నసుస ధ్ర్షంచ ఉండువ్యడను, భక్కతలక్క అభయదాన మిచుి దివయ రూపధార్ష
అగు దేవేశ్వరుడైన శ్ంకరునికి నేను నమస్కర్షంచుచునాిను. త్న చేత్త యందు త్రిశూలము
డమరుకము కలవ్యడు, అనేక విధ్ములైన ముఖములు గల గణములు నిరత్ము
సేవించుచుండువ్యడును గాక వృషభ ధ్వజుడగు భగవంతునికి నేను నమస్కర్షంచు
చునాిను. త్రిపురములను, అంధ్క్కడు మహాకాలుడు మొద్లగు పేరుీ గల భయంకరులైన
అసుర స్ంహారక్కడు గజచరైమును ధ్ర్షంచు వ్యడును ప్రళయము నందు కూడా అచల
స్వభావము గలవ్యడును అగు శ్ంకర భగవ్యనునికి నేను నమస్కర్షంచు చునాిను
స్రపరూపమగు యజోిపవత్మును ధ్ర్షంచువ్యడును, రాక్షసుల యొకక రుద్రక్షమాల ఎటుీ
సౌంద్రయమును నలుదిశ్లా వెద్జలుీనో, భక్కతల యొకక ఇచాఛపూర్షత చేయుటయే ఎటుీ
సావభావిక గుణమో ఎవరు అనిింటకి శాస్క్కడుగా ఉండునో ఆ అదుభత్ రూపం
శ్ంకరునికి నేను ప్రణామము చేయుచునాిను. “
దేవ! చంద్రుడు శ్ంకర భగవ్యనుని ఈ ప్రకారము సుతత్తంచన త్రావత్ శవుడు
చంద్రునితో” నీవు అభలష్టంచు వరమును కోరుకొనుము. ప్రసాదింతును” అన చంద్రుడు
ఇటుీ పలెకను. “భగవంతుడా! నీవు నాక్క వరమును ఇవవవలెనని కోరుకొనిచో నాక్క
అభలాషకల వరము ప్రసాదింపుము. నీవు ఈ సోమేశ్వర లింగమునందు శాశ్వత్ముగా
నివ్యస్ముండుచూ దీనియందు శ్రద్ధనుంచ ఉప్పస్న చేయు పురుష్ల మనోరథములను
తరుినటుీగా ద్య చూపుమ” అని అడుగగా దేవేశ్వరుడగు శ్ంకరుడు ఇటుీ చెపెపను.
శీత్కిరణములు గల సావమి “విష్ోభగవ్యనునితో నేను కూడా ఇచట ఎలీపుపడు

424
శ్రీవరాహ మహాపురాణము
నివ్యస్ముండుటకే వచి ఉంటని. నీవు కూడా నా స్వరూపము కలవ్యడవు. కాని నేను
ఇచట ఈ రోజు నుండి విశేష రూపము కలవ్యడనగుదును. అందుచే ఈ లింగపూజ చేయు
శ్రద్ధ గలవ్యరైన పురుష్లక్క ఎలీపుపడు నా పూజయొకక ఫలము ప్రాపతంచుచుండును గాక!
నీక్క శుభమగును గాక! నేను నీక్క దేవత్లక్క కూడా దురీభమైన వరమును ఇచుిచునాిను
వినుము. ఇచట పూరవము శాలంకాయన ముని మహాగొపప త్పసుస చేసి ఉండెను. ఆయన
త్పసుస చేత్ ప్రస్నుిడై విష్ోభగవ్యనుడు ఆయనక్క త్న వెంట ఉండుటక్క వరము నిచెిను.
అందుచేత్ ఓ కళ్యనిధి! మనమిద్దరము ఇచట ఉండుట ముందే నిశిత్మైన విషయము.
శ్రీహర్ష దావరా అధిష్టిత్ముగా ఉని పరవత్ము యొకక పేరు 'శాలగ్రామగిర్ష'. అటేీ నేను
ఇచిట నీ పేరు కూడ కలిసి ఉండునటుీ సోమేశ్వరుడు అను పేరుతో నిలిచ యుందును.
ఈ రండు పరవత్ములక్క స్ంబంధ్ బంధ్ం కలిాంచు ఈ శలలును విష్ోశీల, శవశీల అను
పేరీతో ప్రసిద్ధములు అగును. పూరవకాలమున ఒకానొకపుపడు రేవ్య (నది) కూడా ఇచిటనే
ననుి ప్రస్నుిని చేసుకొనుటక్క త్పసుస చేసుకొని ఉండినది. వ్యని మనసుసనందు నేను
శవభగవ్యనునికి స్మానుడుగా పుత్రులను కావలయుని కోర్షక గలదు. అందుకై నేను
ఎవనికి పుత్రుడను కాను. ఇపుపడు ఏమి చేయవలెనో? సోముడా!” ఆ స్మయమున
మికికలిగా ఆలోచంచ, చర్షించ నేను ఆమెతో ఇటుీ చెపపత్తని, దే”వ! నీక్క నాపై అప్పర
భకిత కలదు. అందుచేత్ నేను నీక్క పుత్రుడునై గణేశ్స్హిత్ముగా లింగరూపమున నీ
మందిర గరభత్లము శ్యయగా నివసించెద్ను! అని చెపప ఈ విధ్ముగా రేవ్య నా
సానిిధ్యమును పంది ఇచటక్క వచి ఉనిది. అపపట నుంచ ఈ కారణము చేత్
రేవ్యఖండము అను పేరుతో ప్రసిద్ధమైనది. దానికి స్మీపముననే గండకీ నది కూడా ఎండిన
ఆక్కలను త్తనుచూ వ్యయువును పీలుిచూ వంద్ దేవ వరిములు వరక్క త్పసుసయందు
త్త్పరులై యునిది. ఆ స్మయమున ఆమె నిరంత్రము విష్ో భగవ్యనుని సోతత్రము
చేయుచునిది. చవర్షలో జగదీశుడు శ్రీహర్ష అచిటక్క స్వయముగా పోయి, “పుణయమయీ
గండకీ! నేను నీ భకితకి ప్రస్నుిడనైత్తని. నీవు ననుి వరమును కోరుకొనుము” అని పలెకను.
ఈ వృతాతంత్ము జరుగుటక్క ముందు కూడా గండకికి ఒకసార్ష శ్ంఖ చక్రగదాధార్షయగు
భగవంతుని ద్రశనము ప్రాపతంచనది. మరల ఒకమారు ఆ దేవదేవుని మాటలను విని
గండకీ, ఆయనక్క సాష్ట్రింగ ప్రణామము చేసి “ఈశ్వరా! నేను నినుి ఏ ద్రశనము

425
శ్రీవరాహ మహాపురాణము
చేసుకొంటనో అది దేవత్లక్క కూడా దురీభమైనది. ఈ సాివర జంగమమైన స్ంపూరో
లోకముల స్ృష్టి నీవు కృపచేత్ ప్రసాదించనటిదే. నీవు కనుిలు మూసుకొనిన
స్మయముననే విశ్వమంత్యూ నశంచపోవును. శ్ృత్తయందు చెపపబడిన ప్రకారము
అనాది అనంత్ అస్వమస్వరూపమగు బ్రహైవు నీవే. మహావిష్ణో! నినుి తెలుసుకొనినవ్యరు
వేద్త్త్వజి పురుష్లు. మీ ఆదిశ్కిత యోగమాయ, ప్రధాన ప్రకృత్త అను పేరుతో
ప్రసిద్ధమైనటిది. నీవు అవయకత చత్త రూప, నిరుాణ, నిరంజన, నిర్షవకార, ఆనంద్స్వరూప
పరమశుద్ధ పరమాతుైడవు. నీవు స్వయముగా స్ృష్టిని నిరాైణము గావించనను ఆ
స్ృష్టికంటే వేరుగా ఉందువు. అంతేగాక నీ యోగమాయ స్మస్త కారయములను
లభంచునటుీ చేయును. నీ నిరంజన రూపము అత్త గొపపది. ఒక మూరఖ అబలను అగు
నేను దానిని యధారిత్ుః ఎటుీ తెలుసుకొనగలను?” అని ప్రసుతత్తంచెను.
గండకి చేసిన సుతత్త చేత్ ప్రభావితుడై విష్ో భగవ్యనుడు “దేవ! నీక్క గల కోర్షక
ఏదైననూ ఇత్రులక్క అనిి విధ్ములా దురీభమైనది, ప్రాపతంచుకొనలేనిది అయినను అటి
వరమును నా నుంచ కోరుకొనుము. ననుి ద్ర్షశంచుకొనిన త్రావత్ ఏ ప్రాణికైననూ ఎటి
మనోరథము అస్ంపూరోముగా మిగులదు.” అనాిడు. ఈ మాటలను విని జనులను
ప్పపముల నుంచ త్ర్షంపజేయ గండకీదేవి శ్రీహర్ష ఎదుట చేతులు జోడించ
నమ్రతాపూరవకముగా మధుర వచనములతో ఇటీనెను. “భగవంతుడా! నీవు నాయెడ
ప్రస్నుిడవైన నేను కోరుకొనిన వరము ప్రసాదించు ద్య చూపుము. నీవు నా గరభము
నందు నిలిచ నివ్యస్ము చేయవలెను అని నా కోర్షక” అని పలుకగా. ఆమె మాటలక్క
విష్ోభగవ్యనుడు స్ంతోష్టంచ “నాతో ఎలీపుపడును కలసి ఉండుట కొర్షకను తరుికొనెడి
ఈ గండకీనది ఎంతో అదుభత్మైన వరమును కోరుచునిది. స్మస్త ప్రాణ్యలయొకక
బంధ్నము తెగిపోవును కదా!” ఈ కారణము చేత్ నేను ఈ వరమును ఈమెక్క త్పపక
ఇచెిద్ను అని ఆలోచంచ ప్రస్నితాపూరవకముగా ఆయన నేను
సాలగ్రామశలారూపమును ధ్ర్షంచ నీ గరభమునందు (నదీత్టము) నివసించెద్ను. నీ
ద్రశనము, స్పరశ, జలప్పనము మొద్లగు అవగాహన చేసుకొనుటచే మనుష్యల యొకక
మనసుస, పలుక (వ్యణి), కరైల చేత్ ఏరపడినస్మస్త ప్పపములు నషిములై పోగలవు. ఏ
నరుడు నీ జలము నందు సాినము చేసి దేవత్లక్క, ఋష్లక్క, పత్రులక్క

426
శ్రీవరాహ మహాపురాణము
త్రపణములిచుినో అత్డు త్న పత్రులను ఉద్దర్షంచ, వ్యర్షని స్వరామును చేరునటుీ
చేయును. అంతేగాక నాక్క ప్రియమైనవ్యడై స్వయముగా బ్రహై లోకమునక్క
చేరుకొనగలడు. నీ త్టముపై మృత్తచెందిన ప్రాణి నా లోకమును ప్రవేశంచు ప్రాపత
కలుగును. అకకడక్క పోయి చంత్తంపవలసిన అవస్రము కలుగదు.”
అని ఈ విధ్ముగా గండకీదేవికి వరమునిచి విష్ోభగవ్యనుడు అంత్రాిను
డయెయను. శ్శాంక! అపపట నుంచ నేనును విష్ో భగవ్యనుడు ఈ క్షేత్రమునందు (ఈ
శాలగ్రామ క్షేత్రము నేప్పల్ దేశ్ము యొకక ముకితనాథ క్షేత్రము) వసించుచునాిను. పమైట
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. “వసుంధ్రా! ఈ విధ్ముగా చెపప శ్ంకర భగవ్యనుడు
చంద్రునికి తేజసుసను ప్రదానము చేసి ఆయన అంగములపై త్న చేత్తతో నిమిరను. దానిచే
శ్శాంక్కడు మహా స్వచఛమైన దేహము కలవ్యడయెయను. అపుపడు శ్ంకర భగవ్యనుడు
అచటనుంచ వెడలిపోయెను. ఈ సోమేశ్వర లింగము యొకక ఎడమ భాగమున రావణ్యడు
బాణము చేత్ పరవత్మును ఛేదించెను. అపపట నుండి దానినుంచ పవిత్రమైన జలధార
వచుిచుండెను. ఇది సాినము చేయువ్యర్ష ప్పపములను హర్షంచ వేయును. అంతేగాక
వ్యర్షకి మహాపుణయ ప్రదానము కలిాంచును. దాని పేరు వ్యణగంగ. సోమేశ్వరునికి
త్తరుపభాగము నందు రావణ్యని త్పోవనము కలదు. అచట మూడు రాత్రులు వసించ
రావణ్యడు త్పసుసను, నృత్యమును చేస్ను. ఆయన నృత్యము చేత్ స్ంతుష్ిడైన
ఈశ్వరభగవ్యనుడు ఆయనక్క వరప్రదానము చేస్ను. ఆ కారణము చేత్ ఆ సాినమును
నరతనాచలము అందురు. వ్యణగంగయందు సాినము చేయుట, వ్యణేశ్వరుని ద్ర్షశంచుటచే
నరులక్క గంగలో సాినము చేసిన ఫలిత్ము లభంచును. అంతేగాక దేవత్లవలె వ్యర్షకి
స్వరామునందు భోగములను అనుభవించ గల సౌభాగయము, ఆనంద్ము లభయము అగును.
పృథీవ! ఆ స్మయమున శాలంకాయన ముని కూడా నా శాలగ్రామ క్షేత్రమునక్క
వచి ఘోరమైన త్పసుస చేయుట మొద్లు పెటెిను. ఆ స్మయమున ఆయన మనసుస
నందు నాక్క శవునితో స్మానమైన పుత్రుడు కలుగవలెను, అనుకోర్షక గలదు. మునియొకక
వ్యంఛిత్మైన ఈ శ్రేషుభావమును తెలిసికొని శ్ంకరుడు ఒక సుంద్రము సుఖప్రద్మైన
రూపమును నిర్షైంచెను. అంతేగాక త్న యోగమాయచేత్ వ్యరు శాలంకాయనుని పుత్రులై
వ్యర్షయొకక ద్క్షిణ భాగమునందు విరాజమానులైర్ష. అయిననూ, ఈ విషయమును

427
శ్రీవరాహ మహాపురాణము
శాలంకాయ ముని. తెలిసికొనలేకపోయెను ఆయన ననుి ఆరాధించుట యందు
ఏకాగ్రచతులై ఉండెను. అపుపడు శ్ంకరుని యొకక ఈ రండవ ఆకారమైన నంది నవువచూ
శాలంకాయనునితో "మునిశ్రేష్ుడా! ఇపుపడు మీరు ఆరాధ్న నుండి విరమింపుడు. ఎపుడో
మీ మనోరథము స్ఫలమైనది” అని చెపెపను.
దేవ! నంది పలికన ఈ మాటలను విని మునిశ్రేష్ుడైన శాలంకాయనుని
ముఖము స్ంతోషముతో వికసించెను. ఆయన ఆశ్ిరయంతో “ఆహా! నా ఈ త్పము యొకక
ఫలము లభంచన యెడల విష్ోభగవ్యనుడు కూడా త్పపక ద్రశనము ఇవవవలెను.
ఆయనను చూచువరక్కను నేను త్పసుసను మానుకొనను” అని యోగమును
ఆశ్రయముగా తసుకొనినవ్యడై నందితో ఆలోచంచ “నీవు మధురక్క పోముై. అచట
నాయొకక పవిత్ర ఆశ్రమము కలదు. అందు నా మహిమచేత్ భూస్ంపత్తత కలదు. ఆ
ప్రదేశ్మున ముష్ట్రయయణ్యడు అను పేరుగల శష్యడు కూడా కలడు. అత్డిని తసుకొని నీవు
యథా శీఘ్రుముగా ఇచిటక్క రముై” అని చెపపగా శాలంకాయన మహర్షి యొకక ఆజిచేత్
నంది వెంటనే మధురక్క పోయెను. అచిటక్క చేరుకొని, నంది ఋష్ల యొకక
ఆశ్రమమును అనేవష్టంచెను. అంతేగాక ఆముష్ట్రయయణ్యడు ఆయనక్క కనిపంచెను. మరల
క్కశ్ల ప్రశ్ిలు అడిగిన త్రావత్ ఇంటయందు గల గోవులు మొద్లగు స్ంపత్తత యొకక
విషయములను కూడా స్ంభాష్టంచ తెలుసుకొనెను, ఆయన “సాధు త్పో మహాధ్నుడైన
నా గురుదేవుని ద్య చేత్ యిచట అంత్యునూ క్కశ్లమే. యిపుపడు మీరు మా
గురువరుయల యొకక క్కశ్లము తెలుపగలందులక్క ద్యచూపుడు. ఈ స్మయమున
ఆయన ఎచట విరాజమానుడై యునాిడు. మీరు ఎచటనుండి వచుిచునాిరు. అటేీ మీరు
ఇచటక్క ఏ కారణము చేత్ వచిర్ష? ఈ విషయమును విసాతరపూరవకముగా నాక్క
ఎర్షంగించ నేను ఒనరుి అరా్యది కృత్యములను స్వవకర్షంచుడు. ఆముష్ట్రయయణ్యడు ఈ
విధ్ముగా చెపపన త్రావత్ నంది ఆయన చేత్ ఇవవబడిన అర్యము, ప్పద్యములను
స్వవకర్షంచన త్రావత్ శాలంకాయన మునియొకక వృతాతంత్మును వివర్షంచెను. అటేీ తాను
వచిన విషయమును గుర్షంచ స్పషిముగా తెలిపెను. అనంత్రము నంది
ఆముష్ట్రయయణ్యనితో గోధ్నమును తసుకొని అచట నుంచ త్తర్షగి వచిర్ష. చాలా రోజుల
గడచపోయిన త్రావత్ అవి గండకీ నదీ తరమున త్రివేణీ స్ంగమము వద్దక్క చేరుకొనినవి.

428
శ్రీవరాహ మహాపురాణము
దేవిక అను పేరు గల (ఇచిట చెపపబడుచుని దేవిక ముకితనాధ్ పరవత్ముపై గల ఒక చనిి
నది) ఒక నది కూడా అచిటకి వచి త్పసుస చేయుచునిది. పురస్తయముని ఇంకనూ
పురుఃముని యొకక ఆశ్రమము (పురుః ఆశ్రమము వరోనము శ్రీ మదాభగవత్ములో 5వ
స్కంధ్మున, 11వ స్కంధ్మున ఇవవబడునది. అది ప్రసుతత్ నేప్పల్ దేశ్మునక్క
అంత్రాత్మైన ముకితనాధ్ పరవత్మే) నక్క స్మీపమున ఇకకడ గంగానది కూడా వచి
కలియుచునిది. ఈ మూడు నదులును ఒకచోట, కలసిపోవుచుని కారణము చేత్ దీనిని
త్రివేణీ స్ంగమము అందురు. ముందుక్క పోయి ఈ మహాతరిము యొకక పేరు “కామిక”
అయినది. ఈ తరిము వలన పత్ృగణములు, మహా స్ంతోష్టత్ సావంతులగుదురు. ఇచటనే
శవదేవుని అత్త పెద్ద లింగము కలదు. అచట ఆయనను త్రిజలేశ్వర మహాదేవుడు అందురు.
ఆ దేవుని ద్ర్షశంచుట చేత్ భుకితముక్కతలు రండునూ సులభములగును. స్మస్త ప్పపములు
నశంచపోవును.
వరాహభగవ్యనుని పలుక్కలు విని పృథ్వవ మరల ఇటుీ ప్రశించనది. “ప్రభూ!
త్రివేణి అనునది ఒక ప్రయాగలోనే వింటని. అచట మహేశ్వరుడు శూలాఠంకము అను
పేరుతోనూ, సోమేశ్వరుడు అనుపేరుతోను ప్రసిదుధడు. అంతేగాక అచట శ్రీహర్ష
స్వయముగా వేణీమాధ్వుడు అను పేరుతో విరాజిలుీచుండును. అచట గంగ, యమున,
స్రస్వత్త అను మూడు నదులు కలవు. అచట స్ంపూరోముగా దేవత్లు, ఋష్లు, నదులు
అటేీ తరిములు అనేకములు విరాజిలుీచుండును కదా! ఆ తరిరాజమునందు సాినము
చేయువ్యడు, ప్రాణతాయగము చేయువ్యడు అగు వయకిత మోక్షభాగుడు అగును. అయిననూ
మీరు గండకీనది యొకక త్రివేణీ విషయమును గుర్షంచ చెపుపచునాిరు. ఇది ఆ
త్రివేణియేనా? లేక వేరొకటయా? మహాభాగా! నీవు అఖల జగతుతక్క హిత్ము చేయు కోర్షక
చేత్ ఈ విషయమును నాక్క తెలుపుటక్క ద్య చూపుడు. ద్యానిధ్వ! నా కలుష్టత్మైన
బుదిధపై ఎక్కకవ ద్ృష్టి ప్పరనీయక స్పషిము చేసి ద్యదాలివలెను.”
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను! “దేవ! ఈ విషయమును వివర్షంచు ఒక
ప్రాచీన ఇత్తహాస్ము ప్రసిద్ధముగా కలదు. హిమాలయా పరవత్ముల యొకక రమణీయ
స్ిలమునందు దేవత్లు నివ్యస్ముండువ్యరు. చాలా కాలము క్రంద్ట ఈ జగతుతక్క
హిత్ము కూరివలెనను ఆలోచనచే విష్ోభగవ్యనుడు అచటనే త్పసుస చేయుచుండెను.

429
శ్రీవరాహ మహాపురాణము
కొంత్కాలము త్రావత్ విష్ోవు యొకక పవిత్ర విగ్రహము నుంచ అత్యంత్ దివయతేజము
వెలువడినది. దానిచేత్ చరాచరములు, స్ంపూరో లోకములు ద్హించపోవుట మొద్ల
యెయను. అందుచే విష్ోవు యొకక గండ స్ిలము (చెకికళ్తళ) చెమటతో త్డసి పోయినది. ఆ
సేవద్ము చేత్నే పవిత్ర గంగానది ప్రవహించనది. ఈ అదుభత్ ఘటన చేత్ జనలోకము,
మహరోీకము మొద్లగు అనిి లోకములును ఆశ్ిరయమున మునిగిపోయి, గంగ
ప్రాదురాభవ స్ిలమును వెతుక్కటక్క మొద్లు పెటిర్ష. కాని ఎచిటను కనుగొనలేకపోయిర్ష,
చవరక్క బ్రహైతో కూడిన దేవత్లంద్రునూ శ్ంకర భగవ్యనుని వద్దక్క చేర్ష, ఆయనక్క
నమస్కర్షంచ ఒక ప్రకకగా నిలబడిర్ష. ఇందుక్క శ్ంకరభగవ్యనుడు ధాయనము చేసినవ్యడై,
“మీక్క స్ంగమము యొకక ఉత్పత్తత స్ిలమును చూపంచెద్ను అని చెపప ఉమాదేవ,
శవగణములు, దేవత్ల స్హిత్ంగా విష్ోభగవ్యనుడు త్పసుస చేయుచుని ప్రదేశ్ము వైపు
నడుచుట మొద్లు పెటెిను. అచటక్క పోయి ఆయన “భగవ్యన! నీవు స్రవస్మరుిడవు. ఈ
జగతుత అంతా నీ చేత్నే నిర్షైంపబడినది. నీ మనమునందు ఏ అభలాష కలదు? మీరు
ఎందుక్క త్పసుస చేయుచునాిరు? స్ంపూరో లోకములు నీ ఆశ్రయము చేత్నే పందినవి.
నీవు స్రేవశ్వరుడవు. నీక్క దురీభమైన విషయము ఏమి కలదు? అంత్ట నీవు ఎలా ఈ
కఠోరమైన త్పసుస చేయుచునాివు?” అని ప్రశించర్ష. దీనిపై జగత్రపభుడగు విష్ోవు వ్యర్షకి
నమస్కర్షంచ ఇటుీ చెపెపను. “నేను ప్రపంచము యొకక హిత్ కామనచేత్ త్పము
చేయుటక్క ఉదుయకతడనై ఉంటని. మిముైలనంద్ర్షని చూడవలయునని నా మనసుసలో
హెచుి ఉతుసకత్ కలిగినది. జగత్రపభో! ఈ స్మయమున మీ ద్రశనము పందుట చేత్ నా
మనోరథము స్ఫలమైనది.” అని చెపెపను.
అంత్ట శ్ంకర భగవ్యనుడు భగవ్యన! ఇది ముకిత క్షేత్రము. ఈ క్షేత్రద్రశనము
చేత్ మనుష్యడు ముకితని పందు అధికారము గలవ్యడగును. ఎందుకనగా ఇచిట మీ
కపోలముల నుంచ వెలువడిన గండకీనది నదులలో శ్రేషిమైనది కాగలదు. ఆ నదీ
గరభమునందు నీవు సుశోభతుడవై ఉండగలవు. ఇందు ఎటి స్ందేహము లేదు. నీవు
జగతుతనక్క అధికారము గలవ్యడవు. కేశ్వ్య! నీవు ఇకకడ నివ్యస్ము ఉనిపుపడే కేశ్వ్య! నీ
స్ంపరకము చేత్ నేను, శవుడు, బ్రహై స్మస్త దేవత్లు, ఋషలు, యజిములు, తరిములు
దాదాపు అనిియు, ఈ గండకీ నదియందు వసించును. ప్రభో! ఏ నరుడు కారీతక

430
శ్రీవరాహ మహాపురాణము
మాస్మున పూర్షతగా ఇచిట సాినము చేయునో ఆత్ని ప్పపములు స్ంపూరోముగా
నశంచపోవును. అత్డు ముకిత పందుట నిశ్ియము. తరిములందు అతుయత్తమమైన
తరిమిది, స్మస్త మంగళములందు మహాశుభకరమైనది. ఇచట సాినము చేయుటచేత్
మానవుడు గంగాసాిన ఫలమును పందినవ్యడు అగును. దీనిని స్ైర్షంచుట, చూచుట,
స్పృశంచుట చేత్ మనుష్యడు ప్పపవిముక్కతడగును. దీనితో స్మానమగు ఫలమును
ఇచుినది ఏ నదియునూ లేదు. దీనితో స్మానమైన పవిత్ర నది కేవలము గంగానది ఒకకట
మాత్రమే.
భుకిత ముకిత ప్రసాదించునది, పరమపుణయకరము అయిన గండకీ అచిట 'దేవికా'
అను పేరుతో మర్షయొక నది కూడా గండకితో కలసిపోవుచునిది. ఇకకడ నుంచ కొంత్
దూరంలో పులసుతయడు, పులహుడు అను మునులు ఆశ్రమమును నిర్షైంచుకొని స్ృష్టి
విధానమును స్ంపనిపరచుటకై గొపప త్పసుస చేసిర్ష. త్పసుస యొకక ఫలస్వరూపముగా
ఆయనక్క స్ృష్టి చేయు శ్కిత సులభము అయినది. అదే స్మయమున బ్రహై శ్రీరము
నుండి వెలువడిన పుణయశాలియైన నది గంగ ఏ నదులయందు ప్రధానమైనదిగా
పర్షగణింపబడుచునిదో అటేీ మర్షయొకక నది దేవిక వచి గండకియందు కలసిపోవు
చునిది. అందుచేత్ ఆ పవిత్రమైన గొపపనది యొకక పేరు త్రివేణి అని పెటిబడినది. ఇది
దేవత్లక్క కూడా దురీభమైనది. పవిత్రము, ముకితప్రద్మైన ఈ క్షేత్రము ఒక యోజన
విసాతర ప్రదేశ్ము నందు కలదు.
దేవ! పూరవకాలమున జర్షగిన విషయము. వేద్ విదాయ విశారదుడైన
కరధమమునికి ఇద్దరు పుత్రులు కలరు. వ్యర్ష పేరుీ క్రమముగా జయవిజయులు అనునవి.
వర్షద్దరూ యజి విద్యయందు నిపుణ్యలు. అంతేగాక వేదాంగముల యందు కడముటి
అధ్యయనము చేసినవ్యరు పండితులలో శ్రేష్ులు. విదావంసులు. వ్యరు భగవంతుడు
శ్రీహర్షయందు కూడా బహునిషు గలవ్యరు. ఒకనొకపుపడు ఆ యిద్దరు మహాక్కశులులైన
బ్రాహైణ్యలను మరుత్ మహారాజు యజిము చేయించుట కొరక్క పలిపంచెను. యజిము
స్మాపతము అయిన త్రావత్ రాజు వ్యర్షద్దరు సోద్రులను పూజించ, విసాతరముగా
ద్క్షిణలను ఇచెిను. ద్క్షిణగా లభయమైన స్ంపద్ను పంచుకొనుట మొద్లయెయను. ఆ
స్మయమున వ్యర్షద్దర్ష యందు పరస్పరము స్ంఘరిణ జర్షగెను. పెద్ద క్కమారుడు

431
శ్రీవరాహ మహాపురాణము
జయుడు ధ్నమును ఇద్దరక్క స్మాన వ్యట్టలలో పంచవలెనని చెపెపను. రండవవ్యడైన
విజయుడు ఎవర్షకి వ్యరు స్ంప్పదించన ధ్నమును అత్డిదే అగునటుీ పంచవలెనని
చెపెపను. అపుపడు జయుడు విజయునితో ఏమి నీవు ననుి శ్కితహనుడుగా త్లంచ ఈ
విధ్ముగా చెపుపచునాివు. స్రవస్ంపత్తతని తసుకొని నీవు నాక్క ఇచుిటక్క ఇషిపడని యెడల
మొస్లివి కముై” అని శ్పంచెను. ఇందుక్క విజయుడు కూడా జయునితో ధ్నలోభము
చేత్ నీవు పూర్షతగా గుడిడవ్యనివి అయిత్తవ్య? నీవు మదాంధుడవై నాతో చెపుపచునాివు. నీవు
మదాంధ్మగు ఏనుగువు అగుదువు గాక! అని శాపమిచెిను.
ఈ విధ్ముగా ఒకర్షకి ఒకరు శాపములు పెటుికొనిన కారణములచేత్, వేరు
వేరుగా ఆ బ్రాహైణ్యలు మొస్లి, గజములుగా మార్షపోయిర్ష. వ్యర్షలో విజయుడు జాత్త
స్ైరణ కలిగిన మొస్లిగా మార్ష గండకీ నదిలోనూ, అటేీ జయుడు త్రివేణీ నది యొకక
పర్షస్ర అరణయములందు జాత్తస్ైరణ కలిగిన ఏనుగుగా అయెయను. ఆ ఏనుగు, త్న పలీలు,
ఆడ ఏనుగులతో క్రీడలాడుచూ, అచటనే అడవిలో నివసించుచుండెను. ఈ విధ్ముగా
మొస్లి, ఏనుగులు అచట ఉండగా కొనిి వేల స్ంవత్సరములు గడచపోయెను. ఆ ఏనుగు
ఒకానొకపుపడు ఆడ ఏనుగుల గుంపుల వెంట పోయి సాినము చేయుచుండెను. ఆ ఆడ
ఏనుగుపై నీరు చముైచుండగా ఆ ఆడ ఏనుగు మగ ఏనుగుపై అటేీ చేయుచుండెను. అది
తొండము చేత్ స్వయముగా నీటని పీలిి, ఆ ఆడ ఏనుగును చేత్ కూడా నీటని
పీలిపంచుచుండెను ఈ విధ్ముగా ప్రస్నిమైన మనసుస కలవ్యడై దానితో క్రీడించుచు, త్న
వెంట గల ఆడఏనుగును స్ంతోషపరచుచుండెను. దాని క్రీడయొకక యోగమున ప్రేర్షత్మై,
మొస్లి త్న పూరవ వైరమును స్ైరణక్క తెచుికొని ఆడ ఏనుగులతో క్రీడించుచుని ఏనుగు
వద్దక్క వచెిను. అంతేగాక దాని ప్పద్ములను ధ్ృఢముగా పటుికొనినది. అందుచేత్ ఆ
ఏనుగు మొస్లిని త్న ద్ంత్ములతో కొటెిను. ఇటువైపు మొస్లి ఆ ఏనుగును
జలములోనికి లాగుచుండెను. ఏనుగు మొస్లిని బయటకి లాగవలెనని
కోరుకొనుచుండెను. అటుీ ఆ రండింట యందు భయంకరమైన పెనుగులాట జరుగుచు
వేల స్ంవత్సరముల వరక్క యుద్ధము జరుగుచుండెను. ఈ విధ్ముగా మత్సరము
(దేవషము, కోపము) చే పర్షపూరోమైన మనసుస గల గజము, మొస్లి ఈ రండిట పరస్పర
విరోధ్ము అచటగల ఎనిియో ప్రాణ్యలక్క చాలా గొపపబాధ్ కలిగించనది. అనేక

432
శ్రీవరాహ మహాపురాణము
జీవములు త్మ ప్రాణములపై ఆశ్ వదులుకొనిన అపుపడు ఆ క్షేత్రము యొకక యజమాని
జలేశ్వరుడు శ్రీహర్షకి ఆ వృతాతంత్మును తెలియజేస్ను. అందుచే భగవంతుడు త్న
సుద్రశన చక్రము చేత్ మొస్లి ముఖమును చీలిివేస్ను. వసుంధ్రా! మహావిష్ోవు,త్న
చక్రమును అనేకమారుీ ఉపయోగించుచుండెను. అందువలన శలలపై కూడా ఆ చక్రము
రాచుకొనిన గురుతలు పడినవి. దీనిచేత్నే శలలపై గాటుీ ఏరపడినవి. అందుచే చక్రము
యొకక ద్బబల చేత్ శలలపై కూడా గురుతలుగా పడుట జర్షగినది. ఆ గురుతలు శలలను
వజ్రకీటము దావరా త్తనినటుీగా కనపడుచునివి. సుంద్రీ! ఈ త్రివేణి క్షేత్రము యొకక
విషయమునక్క స్ంబంధించ నీవు స్ందేహపడుట స్ర్షయైనది కాదు. ఈ క్షేత్రమునక్క గల
ఇటి మహిమను నేను నీక్క పూర్షతగా తెలిపత్తని. (ఈ కథ శ్రీ మదాభగవత్ము అషిమ
స్కంధ్ములో ఉనిదానికిని, వ్యమన పురాణములోని గజేంద్ర మోక్ష కధ్క్కను, ఈ
పురాణమున ఉని దానికిని కొంత్ భేద్ము కలదు.) దేవ! భరత్మహారాజు కూడా
పులస్తయముని యొకక ఆశ్రమ స్మీపమునక్క పోయి త్రిజలేశ్వర దేవుని పూజయందు
స్ంపూరోముగా మగుిలగుటచే వ్యరు ప్రపంచము నుంచ ఎలీపుపడు ఇషిము లేనివ్యరై, లేడి
యొకక శ్రీరము వద్లివేసిన త్రావత్ జడభరతుడయెయను. (ఈ కథావృతాతంత్ము
శ్రీమదాభగవత్ము పంచమ స్కంధ్మున కలదు) ఈ జనైము నందు మరల ఆయన వ్యనిని
పూజించెను. అందుచేత్నే వ్యరు జలేశ్వరుడు లేక జడేశ్వరుడని కూడా
పలువబడుచునాిరు. భకితపూరవకముగా ఆయన పూజ చేయుట చేత్ యోగసిదిధ
ప్రాపతంచును. శుభగురాలా! జలేశ్వరుడు (జడ భరతుడు) ననుి సుతత్తంచనను విషయము
నేను శ్రేషుమైన శాలగ్రామ క్షేత్రమునందు ఉండుట చేత్, అచిట నాక్క ఈ విషయము
తెలిసినది. వసుధా! భక్కతలపై ద్య చూపంచుటక్క నేను వివశుడనై పోవుచుందును.
అందుచేత్నే నేను నా సుద్రశన చక్రమును కద్లునటుీ చేస్ద్ను, మొద్ట నా చక్రము
పడిన ప్రదేశ్ము చక్రతరిమైనది. అకకడ సాినము చేయుట చేత్ నరుడు తేజోస్ంపనుిడే
సూరయలోకమునందు ప్రత్తషిను పంద్గలడు. అంతేగాక మరణించన త్రావత్ నా
లోకమును పంద్గలడు. నావలెనే శ్ంకరుడు కూడా అచట వసించన కారణమున ఈ
తరిము హర్షహర క్షేత్రము అని పలువబడుచునిది. ఇచటనే 'త్రిధారకము' అను పేరు గల
తరిము కలదు. దానికి పూరవభాగమున హంస్ తరిము అను పేరు గల ప్రసిద్ధమైన ఒక

433
శ్రీవరాహ మహాపురాణము
సాినము కలదు. అచట జర్షగిన ఒక కౌతుకపూరోము (మహాస్కితని కలిగించునది,
స్రోవత్కృషిమైనది అగు) వృతాతంత్మును ఒకదాని చెపుపచునాిను వినుము. ఒకానొక
కాలమున శవరాత్రి నాడు ఈ మందిరము నందు ఒక ఉత్సవము జరుగుచుండెను. అనేక
ప్రకారములైన నైవేద్యములు అర్షపంచ ఇంకను శ్ంకరుని యొకక ఉప్పస్న జరుగుచు
ఉండెను. ఇంత్లోనే కొంద్రు ఆకలిగొని ఎవరో ఒకడు ఆ అనిముపై అత్త వేగముగా
పడెను. అంతేగాక ఒక కాకి అనిమును ముక్కకతో పటుికొని పైకి ఎగిర్షపోయెను.
అంతేగాక ఇంకొకడు దానిని లాగుకొని పోవుటక్క దానిపై ఉర్షకెను. ఈ విధ్ముగా
వ్యర్షరువురు పరస్పరము ద్బబలాడుకొనుచూ, ఒక క్కండముపై పడిర్ష. అచట పడిన
వెనువెంటనే ఆ హంస్ల ఆకృత్త స్మానముగా అగుటచే అవి బయటకి వచినపుపడు
వ్యనికి చంద్రునితో స్మానమైన ప్రకాశ్ము వ్యయపంపదొడగెను. అచట జనులు ఈ
స్ంఘటనచూచ మహాశ్ిరయ భర్షతులైర్ష. అపపట నుంచ జనలు ఆ సాినమును హంస్
తరిము అని పలిచర్ష. చాలాకాలము క్రంద్ట ఇచిటనే యక్షుడు శ్ంకరుని ఆరాధించెను.
అచిట సాినము చేసిన మనుష్యలు పవిత్రులై యక్షలోకమున ప్రత్తషును పంద్ద్రు.
(144)
145 వ అధ్యాయము - శ్రలగా
ీ మ క్షేత
ీ మాహాతాము
వరాహుని వివిధ్ విషయములను గుర్షంచ ప్రశించుచుని ధ్రణి త్తర్షగి
ఇటీడిగెను. “భగవ్యన! మీరు స్రవదేవత్లక్కను అధిపత్త. మునులలో శ్రేష్ుడైన
శాలంకాయనుడు మీ ముకితప్రద్ క్షేత్రములో త్పసుస చేయుచూ, ఇంకనూ ఇత్ర
కారయములందు చేసిన మహాకారయములను, ఏయే సిదుదలను పంద్ను అనునవి
తెలిసికొనవలెనని నాక్క కోర్షక గలదు. ద్యతో తెలియజేయుడు.” అనగా
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. “వసుంధ్రా! శాలంకాయన ముని అచిటనే
సుదీర్కాలము త్పము చేయుచూ ఉండెను. ఆయన స్మీపముననే శాలవృక్షము కలదు.
దాని సుగంధ్ము పర్షస్రములక్క వ్యయపంచుచుండెను. శాలంకాయనుడు నిరంత్రము
త్పము చేసి అలసిపోవుచుండెను, ఆయన ద్ృష్టి ఆ శాలవృక్షము పై పడినది. ఆయన ఆ
విశాల వృక్షము క్రంద్కి పోయి విశ్రమించుచుండెను. ఆయన మనసుసలో ననుి
ద్ర్షశంచుకొనవలెనను అభలాష ఎక్కకవగు చుండెను. ఆ స్మయమున శాలవృక్షము

434
శ్రీవరాహ మహాపురాణము
యొకక పూరవభాగము నందు పశిమదిశ్క్క ఎదురుగా కూరొిని ఉండెను.
నా(విష్ో)మాయ ఆయనను జాినశూనుయనిగా చేసివేస్ను. ఆ కారణము చేత్ ఆయన ననుి
ద్ర్షశంపలేకపోయెను. సుంద్రీ! కొనిి దినముల త్రావత్ వైశాఖ మాస్మున దావద్శ త్తథ్వ
వచుిటచే ఆయనక్క త్తరుపదిశ్యందు మాత్రమే నా ద్రశనము లభయమయెయను. ఆ
స్మయమున ఉత్తమమైన వ్రత్మును ప్పటంచు వ్యడగు త్పసివయగు ఆ ముని అచట
ననుి చూచ అనేకమారుీ ప్రణామము చేస్ను. అటేీ వేద్ మంత్రములచే ననుి
సుతత్తంచుచుండెను. ఆ స్మయమున నా తక్షణ తేజముచేత్ ఆ ముని నేత్రములు
మెరయుచుండెను. అందుచేత్ అత్డు నెమైదిగా త్న నేత్రములను మూసుకొని నను
సుతత్తంచుచుండెను. త్రావత్ అత్డు కనుిలు తెర్షచన వెంటనే, ఆ వృక్షము యొకక ద్క్షిణ
భాగమునక్క నిలబడి నేనుండుటను చూచెను. అపుపడు ఆ ఋష్ట నా ముందుక్క వచి
కూరొిని ఋగేవద్ము చేత్ ననుి సుతత్తంచుచుండెను. ఆ స్మయమునక్క నేను
శాలవృక్షము పశిమ భాగమునక్క వెళ్లళత్తని. ముని కూడా అచట పశిమ భాగము వైపు
పోయి కూరొిని యజురేవద్ మంత్రముల చేత్ ననుి సుతత్తంచెను. అటు త్రావత్ నేను
ఆయనక్క ఉత్తర దిశ్క్క పోయిత్తని. అకకడ కూడా ఆయన సామవేద్ మంత్రములను
గానము చేయుచూ ననుి సుతత్తంచుచుండెను. పమైట ఋష్ట ప్రవరుడు అగు
శాలంకాయనునియొకక సుతతుల చేత్ స్ంతుష్ిడనై, నేను ఆయనయెడ అత్యంత్
ప్రస్నుిడనైత్తని. అందుచే ఆయనతో “మునివరా! శాలంకాయనా! నీవు చేసిన ఈ త్పో
ప్రభావము చేత్ నేను మహా స్ంతుష్ిడనైత్తని. నీవు చేసిన త్పసుస యొకక ఫలిత్ము చేత్
నీక్క పరమసిదిధ ప్రాపతంచనది” అని పలికత్తని.
ఆ మాటలక్క శాలంకాయ ముని వినియపూరవకముగా నాతో హర్ష! నేను
భూమండలముపై నిరంత్రము భ్రమణము చేయుచూ త్పసుస చేయుచూ ఉంటని. కాని
నిశిత్ముగా నేడు మాత్రమే నాక్క నీ శుభ ద్రశనము ప్రాపతంచనది. నీవు నా యెడ
ప్రస్నుిడవై నాక్క వరమును ఇవవవలెనని కోరుచుని యెడల కృపతో నాక్క
శవభగవ్యనునితో స్మానముగా పుత్రులను ఇచుినటుీ చేయుము అని అడిగెను. అపుపడు
“మునీశ్వరా! నా యొకక రండవ రూపము నందికేశ్వరుడు అను నామము చేత్ ప్రసిదుధడై
యునాిడు. నీ క్కడివైపు శ్రీరాంగము నుంచ పుత్ర రూపమున ఇపపటకే ప్రత్యక్రమై

435
శ్రీవరాహ మహాపురాణము
ఉనాిడు. ఓ బ్రాహైణ్యడా! ఇపుపడు నీవు త్పము చేత్ విరకిత చెందియునాివు. యోగమాయ
యొకక శ్కిత స్ంపనుిడవై ఈ స్మయమున నాతో వ్రజభూమినందు వర్షధలుీచుని నీ
శష్యడు ఆముష్ట్రయయణ్యని మధుర నుంచ పలిపంచ ఆయనతో శూలప్పణి (శవుడు)
రూపమున అచట నిలిచ ఉనాిడు. ఇపుపడు నేను నీక్క ఒకట రండు గుపత విషయములను
కూడా తెలుపుచునాిను. శ్రద్ధగా ఆకర్షోంపుము. నేటనుంచ ఈ ఉత్తమ క్షేత్రము సాలగ్రామ
క్షేత్రము అని పలువబడును. అంతేగాక నీవు చూచన ఈ వృక్షము కూడా నిస్సందేహముగా
నేనే. ఈ విషయము శ్ంకరభగవ్యనుడు త్పప వేరు ఇత్ర వయకిత ఎవర్షకినీ తెలియదు. నేను
నా యోగమాయ చేత్ దీనిని ఎలీపుపడు దాచ ఉంచుచునాిను. అయిననూ నీ త్పోశ్కితకి
స్ంత్సించ నేను రూపమును ధ్ర్షంచ ప్రత్యక్షము అయిత్తని.” వసుధా! ఆ స్మయమున
శాలంకాయన మునికి ఈ విధ్ముగా వరమును ఇచి, ఆయన చూచుచుండగనే
అంత్రాధనమైత్తని. ఆ వృక్షమునక్క ప్రద్క్షిణము చేసి శాలంకాయన ముని కూడా త్న
ఆశ్రమమునక్క వెళ్లళపోయెను.
భూదేవ! ఇపుపడు ఇంకను మహాశ్ిరయపూరోమైన మర్షయొక సాినమును గుర్షంచ
తెలుపుచునాిను. ఇచట శ్ంఖుప్రభ అను పేరుతో ప్రసిదిద చెందిన నా పరమగుహయ క్షేత్రము
ఒకట కలదు. అచట దావద్శీ పరవము నాడు, అరిరాత్రి స్మయమున శ్ంఖ ధావనము
వినిపంచును. ఆ క్షేత్రము యొకక ద్క్షిణ దిశ్యందు 'గదాక్కండము' అను పేరుతో
విఖ్యయత్మైన నాసాినము మర్షయొకట కలదు. అచటనుంచ నిరంత్రము ఒక జలధార
ప్రవహించుచుండును. అచట మూడు దినముల ప్పటు ఉండి సాినము చేయవలెనను
నియమము కలదు. దానియందు సాినము చేసిన వయకిత వేదాంత్వ్యది, బ్రాహైణ్యలతో
స్మాన ఫలభాగి అగును. ఒకవేళ శ్రదాధళ్తవు, గుణవంతుడైన మనుష్యడు ఆ క్షేత్రమున
ప్రాణతాయగము చేసిన యెడల త్న చేత్తయందు గద్ను ధ్ర్షంచ విశాలకాయము గలవ్యడై
నా లోకమును పందును.
వసుంధ్రా! ఇచట ‘దేవప్రద్ము’ అను పేరుగల నా మర్షయొక క్షేత్రము కూడా
కలదు. ఇది అగాధ్ జలములు కలిగిన శ్రేషిమైన దేవస్రోవరము అది సుంద్రము,
శీత్లము అగు జలముచే స్ంపనిమగుచూ అంద్ర్షకినీ సుఖము కలిాంచును. దేవత్లు
కూడా దీని కొరక్క త్హత్హలాడుదురు. ఆ ప్రద్ము నిరంత్రము స్వచఛమగు జలము చేత్

436
శ్రీవరాహ మహాపురాణము
పర్షపూరోముగా ఉండును. దానియందు చక్రచహాింత్ములైన అనేక రకములైన
మత్సయములు కూడా వ్యయపంచ ఉండును. సునయనా! ఇపుపడు అచట గల మర్షయొక
విషయమును చెపుపచునాిను వినుము. ఆశ్ిరయయుకతమైన ఘటన నిరంత్రమును అచట
జరుగుచు ఉండును. నాయందు శ్రద్ధగా ఉండు మానవుడు మాత్రమే ఈ అలౌకిక
ఆశ్ిరయమయ ద్ృశ్యమును చూడగలుాను. ప్పపులైన నరులు దానిని చూడలేరు. ఆ పరమ
పవిత్రమైన దేవప్రద్మునందు సూరోయద్య స్మయమున బంగారు వరోములు గల
ముపపదియారు స్వరో కమలములు కనిపంచును. దానిని అంద్రునూ మధాయహికాలము
వరకూ చూడగలుాదురు. దానియందు సాినము చేనిన త్రావత్, మానసిక, వ్యచక ఇంకనూ
శారీరక మలములు వద్లిపోవును. అంతేగాక శుద్దములై స్వరామునక్క వెడలిపోవును. పది
రోజుల ప్పటు అచిట నివసించ, సాినముచేసి విధి పూరవకముగా అనుష్ట్రునము
చేసినవ్యడు పది అశ్వమేధ్యజిముల ఫలమును పంద్గలడు. నా చంత్నమునందే
పూరోము లగిమైన మనసుస గల ప్రాణి, అచిట ప్రాణతాయగము చేసిన అత్డు అశ్వమేధ్
యజిఫలమును అనుభవించ నా సారూపయ మోక్షప్రాపత పందును.
దేవ! ఇచటనే శ్రీ కృష్ోని విగ్రహము నుంచ కృషోగండకీ అను నీటధార
ప్రాదురభవించనది. అదేవిధ్ముగా త్రిశూలగంగ అను పేరు చేత్ ప్రసిద్ధమైన శవ
శ్రీరముచే వెలువడిన నది కూడా ఇచటనే కలదు. ఈ విధ్ముగా రండు నదుల మధ్యగల
ప్రదేశ్ము తరముగా ఏరపడినది. ఈ సాినమును స్రవతరి కద్ంబకము అందురు. ఇచట
గల కద్ళ్ళవనము (అరటతోట) శవవనముయొకక సౌంద్రయమును అథుఃకర్షంచుచునిది.
నిచుల(ఒకరకమైన వెదురు),జాయఫల(జాజికాయ),నాగకేశ్ర (పగడ), ఖరూజర
(ఖరూజరం), అశోక(అశోకం), వక్కల, ఆమ్ర(మామిడి), ప్రియాలక, నార్షకేళ (కొబబర్ష),
సోప్పర్ష, చంప (స్ంపెంగ),జామున (నేరేడు), ద్వ, నారంగి (నార్షంజ), బేర
(గంగరేగిపండుీ), జంబీర(నిమై), మాతురంగ(మాదీఫల), కేత్కి (మొగలి), మలిీక
(మలెీ), యుథ్వక (అడవి మొలీ), కూయి (తెలీ కలువ), కూరయా, క్కఠన, దాడిమ
(దానిమై) మొద్లగు అనేక ఫలములు, పూలుగల వృక్షముల చేత్ దాని అనుపమ శోభ
నిరంత్రము మనసుసను లోగొనుచుండును.

437
శ్రీవరాహ మహాపురాణము
దేవత్లు త్మపతుిలతో కూడి అచటక్క వచి ఆనంద్మును పందుదురు. ఈ
పరమ పుణయమయమైన స్రోవరమునందు ఆ రండు మహానదుల యొకక స్ంగమము
జరుగును. అచిట సాినము చేయుట చేత్ నరునక్క నూరు అశ్వమేధ్ యాగములు చేసిన
ఫలము లభంచును. వైశాఖమాస్ము నందు సాినము చేయుటచే నరునక్క ఒకవేయి
దానములు చేసినటి ఫలమును, మాఘమాస్మునందు సాినము చేయుట చేత్
స్ంక్రాంత్తనాడు ప్రయాగయందు సాినము చేసిన ఫలమును లభంపగలదు. కారీతక
మాస్మునందు సూరుయడు తులారాశలో ప్రవేశంచనపుపడు విధిపూరవకముగా సాినము
చేసినవ్యడు నిశ్ియముగా ముకిత ఫలము పందుటక్క అధికారము కలవ్యడగును. దేవ! ఈ
విధ్ముగా ఇది హర్షహరాత్ైక క్షేత్రము. ఇచిట శ్రీరతాయగము చేసినవ్యడు, నా కరైలను
అనుస్ర్షంచు వయక్కతలు ఉత్తమ గత్తని పందుదురు. మొద్ట ముకిత క్షేత్రము, త్దుపర్ష
రురుఖండము, పమైట ఆ రండు దివయస్ిలముల చేత్ నిర్షైత్మైన ప్రవ్యహములు. త్రివేణీ
స్ంగమము. ఈ తరిములయందు ఉత్తరోత్తర క్రమముగా ఒకటని మించ ఒకట
శ్రేషుములుగా పర్షగణింపబడుచునివి. గండకి నుంచ స్ంగమక్షేత్రము వరక్క గల
ప్రదేశ్ము పరమ ప్రమాణము అని ఎరుగవలెను. ఈ విధ్ముగా నదులయందు ఆ
గండకీనది స్రవశ్రేషుమైనది. భగవత్సవరూపమైన గంగతో ఆ గండకీనది ఎచిట కలియునో,
అచిట సాినము చేయుట చేత్ అపర్షమిత్ ఫలము లభయమగును. ఇది హర్షహర క్షేత్రము
అని పలువబడు మహాక్షేత్రము. ఇచట పవిత్ర గండకీనది భగవంతురాలైన భాగీరథ్వతో
కలియుచునిది. ఈ తరిమాహాత్ైయమును దేవత్లు కూడా స్ర్షగా ఎరుగరు.భద్రే! నేను నీక్క
శాలగ్రామ క్షేత్రమును గుర్షంచ (ముకితనాధ్ క్షేత్రము) అటేీ స్రవప్పప పర్షహారకమగు
గండకీ మాహాత్ైయమును వర్షోంచ తెలిపత్తని. ఏ నరుడు ప్రాత్ుఃకాలమున లేచ దీనిని
ఎలీపుపడు ప్పఠము చేయునో అత్డు త్న ఇరువది యొకక పీడల నుంచ త్ర్షంపగలడు.
అటి మానవుడు మృతుయ స్మయమునందు ఎనిడునూ మోహమునందు పడడు. అత్డు
పరమసిదిధ పంద్వలెనని కోరుకొని యెడల నా లోకమునక్క పోగలడు. మహాదేవ! నేను
శాలగ్రామ క్షేత్రము యొకక శ్రేషిమైన మాహాత్ైయమును వరోన చేసి తెలియజేసిత్తని. ఇపుపడు
మర్షయొకట వినవలయునను కోర్షక ఏ విషయముపై గలదో తెలుపుము. (145)

438
శ్రీవరాహ మహాపురాణము
146 వ అధ్యాయము - రురుక్షేత
ీ ము, హృష్ఠకేశ్ మాహాతాము
ధ్రణి ఇటుీ పలెకను. “ఈశ్వరా! నీవు చెపపన శాలగ్రామ క్షేత్ర మాహాత్ైయము
వినుట చేత్ నాక్క చత్తశాంత్త లభంచనది. ఇపుపడు నేను రురుఖండము నీనుంచ ఈ
క్కరుక్షేత్రము కూడా విష్ోపురాణాను సారము ముకితనాథ పరవత్ స్మీప ప్రాంత్ము నంద్లి
పరవత్మునక్క ప్రసిదిధ ఎటుీ కలిగినది? ఆ ఉత్తమ క్షేత్రము మీ పవిత్రమైన ఆశ్రయము
అగుట ఎటుీ జర్షగినది అని విషయములను తెలిసికొనకోరుచునాిను. వనిని ద్యతో నాక్క
తెలుప వేడెద్ను.” వరాహ భగవ్యనుడు అటుీ చెపెపను.
“దేవ! పూరవము భృగు వంశ్మునందు దేవద్తుతడు అను పేరు గల వేద్వేదాంగ
ప్పరాంగతుడు, విదావంసుడు అయిన బ్రాహైణ్యడు ఒకడు కలడు. ఆయన త్న పవిత్ర
ఆశ్రమమునందు ఉండి, పదివేల స్ంవత్సరముల ప్పటు కఠోరమైన త్పసుస చేయుచూ
ఉండెను. దీనితో ఇంద్రుని మనసుసనందు గొపప చంత్ ఉత్పనిమైనది. అందుకే ఆయన
ప్రమోీచ అను పేరుగల అపసరస్ను పలిపంచ, కామదేవుడు(మనైథుడు),వస్ంతుడు
ఇంకనూ కొంద్రు గంధ్రువలను వెంట తసికొని పోయి ఆ దేవద్తుతని త్పసుసను విఘిము
కలిపంపవలసినద్ని వ్యర్షని పంపంచెను. ఆ అపసర వరంద్ర్షతో కలిసి వెంట మునిశ్రేష్ిడైన
దేవద్తుతని ఆశ్రమమునక్క పోయెను. అకకడ అనేక ప్రకారములైన లత్లు, వృక్షములు
పూరవము నుండి ఆశ్రమమునక్క గల సౌంద్రయమును పెంపందించుచుండినటుీ కోకిలల
స్మూహము మధురమైన కూజిత్ములు చేయుచుండెను. మామిడి చగుళ్తీ, తుమెైద్ల
ఝుమైను శ్బదము, గంధ్రువల స్ంగీత్ము, సుగంధిత్ములగు శీత్ల మంద్ వ్యయువులు
ఇవనిియు ఒకదానిని ఒకట మించన రాగోదీదపకములుగా ఉండెను. అత్యంత్ స్వచఛమైన
సుగంధిత్ పూర్షత్మైన మధుర జలముచే ఆ స్రోవరము నిండియుండెను. ఆ
స్రోవరమునందు కమలముల స్ముదాయము. విప్పపర్ష ఉండెను. అదే స్మయమున ఆ
పరమ సుంద్ర్షయగు ప్రమోీచ అను అపసర అత్యంత్ మధుర స్ంగీరత్మును ప్పడుట
మొద్లుపెటెిను. అపుపడే కామదేవుడు కూడా బాణములను ఎక్కకపెటి శాంత్చతుతడైన
మునీశ్వరుడు దేవద్తుతని త్న లక్షయము చేసుకొనెను. రమయముగు ఆలాపనముల చేత్
సుస్ంపనిము సుమధురము అగు ఆ స్ంగీత్మును విని, ఉత్తమవ్రతుడైన ఆ
మునివరుడగు దేవద్తుతని చత్తము కలత్ చెంద్ను. అపుపడు ఆయన ఆశ్రమమునందు

439
శ్రీవరాహ మహాపురాణము
త్తరుగుచుండెను. ఇటు అటు చూచుచూ అంత్లో సుంద్రమగు అంగముల శోభ చేత్
ప్రకాశంచుచుని ఆ అపసర ప్రమోీచ శ్రీరము పైనుంచ వచుచుని మలయానిలముగల
గంధిత్ పూర్షత్మైన సువ్యస్న, మనసును చలింప చేయునటుీండెను. అంత్ ఆ అపసర
కూడా మునీశ్వరుడు ఉని దిక్కకక్క పోయెను, ఆమె పై ద్ృష్టి పడగనే మునివరుడు
దేవద్తుతడు మనైధ్ బాణముల చేత్ బంధింపబడెను. అంత్ట ముని త్నను తాను
స్ంభాళ్లంచు కొనలేక, ఆమెతో “సుభగే! నీవెవరవు? ఈ ఉపవనము నందు ఎటుీ
ప్రవేశంచత్తవి?” అని అడిగెను. చవరలో ఆమె స్మైత్త చేత్ ఆమెతో కలిసి ఉంట్ట, ఆ
ముని త్న త్పుఃప్రభావము చేత్ మనోహరమైన అనేకానేక భోగములను అనుభవించెను.
భోగములయందు ఆస్కిత గలవ్యరై వ్యరు పగలు రాత్రుళ్తళ నిద్ర కూడా పోక,
భోగములయందు మునిగి తేలిర్ష. ఈ విధ్ముగా అనేక దినములు గడచపోయినవి.
ఒకనాడు ఆయన జాగృతుడై వివేకము కలిగి, అజాిన రూపయైన నిద్రను వద్లి
వెనువెంటనే మెళక్కవ కలిగిన వ్యడయెయను. ఆయన “ఆహా! శ్రీహర్ష భగవ్యనుని మాయ
ఎంత్ ప్రబలమైనది. దాని ప్రభావము చేత్ నేను కూడా మోహసాగరమునందు
మునిగిపోత్తని. ఇది తెలిసి కూడా ఇందు నా త్పసుసనక్క నషిము కలిగినది. దీనిచేత్ నా
త్పసుసక్క ఆటంకము వచినది. ప్రబలుడైన దైవము యొకక అధ్వనమునందుని కారణము
చేత్నే నేను ఈ క్కత్తసత్మైన పనిని చేసిత్తని. ప్రసిద్ధమైన సుభాష్టత్ము ఈ ప్రమాద్ము. స్త్రీ
అగిిగుండము వంటది. పురుష్లు ఘృత్ప్పత్రలతో స్మానమైనవ్యరు. ఇది తెలిసికొనిన
వ్యడనైననూ నేను ఈ మూరుఖల నింద్యందు పడిత్తని. అని ఆలోచంచ, చూచనటెమీన
వసుతత్ుః దీని యందు పెద్ద అంత్రము కలదు. ఎందుకనగా పచిక్కండను నిపుపపై ఉంచన
అది విడిపోవును. అంతేగాని కేవలము చూచుట చేత్ విడిపోదు. కాని పురుష్డు స్త్రీని
చూచన మాత్రముననే కరగిపోవును. అంతేగాక ఇచిట ఈ స్త్రీ చేసినటి అపరాధ్ము
ఏమియునూ లేదు. ఎందుకనగా నేను స్వయముగా నా ఇంద్రియములపై విజయము
ప్రాపతంపు చేసికొనుటలో అస్మరుధడనైత్తని.”
అని ఈ విధ్ముగా పశాితాతపపడుచూ, ప్రమేీచను అత్డు అచట నుండి
పంపంచ వేసి, ‘అయిననూ ఈ సాినము ఉనిందుచేత్నే నాకీ బాధ్ కలిగినది. అందువలన
నేనిపుపడు ఈ ఆశ్రమమును పర్షత్యజించ, వేరే ఎచిటకైననూ పోవుటయే గాక అచట

440
శ్రీవరాహ మహాపురాణము
తవ్రత్పసుసను ఆశ్రయించ ఈ శ్రీరమును శుష్టకంపచేయుదును’ అని ఈ విధ్ముగా
నిశ్ియించుకొని, ఆ దేవద్తుతడు భృగుముని యొకక ఆశ్రమమునక్క పోయెను. అచిట
గండకీనదీ స్ంగమమునందు సాినము చేసి దేవత్లక్క పత్రులక్క త్రపణములు వద్లెను.
అంతేగాక విష్ోవు శవులను ఉత్తమమగు విధానములో పూజించెను. అంతేగాక ముని
శ్ంకర భగవ్యనుని ద్రశనమును చేసుకొనవలెనను అభలాష చేత్ గండకీ నదీ త్టమున
నిలిచ భృగుతుంగముపై ( ఈప్రదేశ్ము గండకీగనది యొకక ఈశానయ దిక్కకయందు గల
నేప్పల్ లోని ముకితనాధ్ పరవత్మే). కఠోరత్పసుస చేయుట మొద్లిడెను. ఈ విధ్ముగా
చాలా కాలము గడచ పోయినది. ఆయన త్పసుసనక్క మెచిన శ్ంకరభగవ్యనుడు ఆయన
త్పము చేత్ స్ంతుష్ిడయెయను. శ్ంకరుని లింగరూపము నుండి తవ్రముగా పైన, క్రంద్
జలధారలు వెలువడుట మొద్లయెయను. అంత్ట ఆ శ్ంకరుడు, “మునీ! ఇట ననుి
చూడుము. నేను శవుడను. విష్ోవు కూడా నేనే అని నీవు తెలుసుకొనుము. మా ఇద్దర్షలో
త్త్తవమును అనుస్ర్షంచ ఎటి భేద్మును లేదు. ఇంత్క్క పూరవము నీవు చేసిన
త్పసుసనందు, నా యందు విష్ోవుయందు నీక్క భేద్ద్ృష్టి కలదు. అందుచేత్ నీవు
విఘిములను ఎదురొకన వలసి వచినది. అందుచే నీ గొపప త్పసుస క్షీణించనది. ఇపుపడు
నీవు మా ఇద్దర్షని స్మంగా చూడుము. అటెమన
ీ యెడల ఇందు నీక్క శీఘ్రముగా సిదిద
లభంచును. నీవెచట త్పసుస చేసిత్తవో అచట అనేక శవలింగములు వెలసినవి. ఈ స్ిలము
స్ంగమము అను- పేరుచే ప్రసిదిధకెక్కకను. ఈ గండకీ తరిమునందు సాినము చేసి,
ఇచిట లింగ రూపమున గల ననుి పూజించన వ్యనికి యోగము యొకక ఉత్తమ ఫలము
లభయమగును. ఇందు స్ందేహము ఏమాత్రము లేదు” అని పలిక మునికి వరము
ప్రసాదించ, శ్ంకర భగవ్యనుడు అచటనే అంత్రాజనుడయెయను. పమైట ఆ ముని
భగవంతుడు, శవుడు తెలిపన మాటలను అనుస్ర్షంచెను. అందుచే ఆయనక్క పరమ
సాయుజయప్రద్ము ప్రాపతంచనది.
ముని స్ంపరకము చేత్ ప్రమేీన గరభవత్త అయినది. ఆశ్రమ స్మీపమునందే
ఆమెక్క ఒక ఆడబిడడను జనించనది. ప్రమేీన ఆ బిడడను అకకడనే వద్లివేసి స్వరామునక్క
వెడలిపోయెను. ఆ బిడడ 'రురు' అను పేరు గల మృగముల చేత్ పెంచబడి నెమైది
నెమైదిగా పెర్షగి పెద్దద్యెయను. అందుచేత్ ఆ కనయ పేరు కూడా “రురు”గా అయెయను. ఆమె

441
శ్రీవరాహ మహాపురాణము
త్న త్ండ్రి దేవద్తుతని ఆశ్రమమునందే ఉండుచుండగా అనేకమంది యువక్కలు ఆమెను
త్మ భారయగా చేసుకొనవలెనని కోరుకొనుచుండిర్ష. అయిననూ ఆమె ఎవర్ష మాటలను
వినక విష్ోభగవ్యనుని ప్రస్నిత్ చేసుకొనుటక్క త్పసుస చేయుట ప్రారంభంచనది. ఆమె
కఠోర త్పము చేయచూ కేవలము ఎండిన ఆక్కలను మాత్రమే త్తనుచూ, కొంత్కాలము
గడువగా పమైట ఆక్కలు త్తనుట కూడా వద్లివేసి కేవలము వ్యయువును మాత్రమే
ఆహారముగా జీవించుచూ, శ్రీహర్ష యొకక ఆరాధ్న యందు త్త్పరురాలై యుండెను. ఈ
విధ్ముగా నూరు స్ంవత్సరముల వరక్క ద్వంద్వములను స్హించుచూ నిశ్ిలభావము
చేత్ భగవధాయనమునందు స్మాధి సిిత్తని పంది, సాిణ్యవు వలె నిశ్ిలముగా
ఉండుచుండెను. అంత్ట ఆమె శ్రీరము నుండి వెలువడిన దివయప్రకాశ్ము ప్రపంచ
మంత్యూ వ్యయపంచెను.
అపుపడు నేను ఆమె ఎదుట ప్రత్యక్షమైత్తని. నియంత్రిత్ ఇంద్రియములు గల ఆ
కనయ ఎదుట, నియంత్రిత్ రూపము చేత్ నేను ప్రత్యక్షమైత్తని. అందుచేత్ అపపట నుంచ
హృష్టకేశుడు అను పేరుచే ఇచిట నిలిి ఉంటని. మరల నేను ఆమెతో “బాలా!
ఉత్తమోత్మమైన నీ త్పసుస చేత్ నేను పర్షపూరో స్ంతుష్ిడనైత్తని. నీ మనసుసనందు ఏమి
కలదో అది నానుండి కోరుకొనుము. వేరు ఇత్ర వయక్కతలక్క అత్యంత్ దురీభమైనది.
ఏదియైననూ పటి ఇవవద్గని వరమైననూ నేను ఇపుపడే నీక్క ఇచుిటక్క సిద్ధముగా ఉంటని'
అనాిను.
అంత్ట “రురు” అను పేరు గల ఆ దివయకనయ శ్రీహర్షకి అనేకమారుీ ప్రణామము
చేసి ఇటుీ చెపెపను. “జగత్పత్త నీవు నాక్క వరమును ప్రసాదింపవలెనని కోరుకొనుచుని
యెడల దేవ్యధిదేవ్య! నీవు ఈ రూపముతోనే ఇచట వెలసి ఉండునటుీ ద్య చూపుము”
అనగా అంత్ట నేను ఆమెతో “బాలా! నీక్క శుభము కలుగును గాక! నేను ఇచటనే
ఉంటని గదా! అందుచే ఇపుపడు నీవు వేరు ఇత్ర వరమును కోరుకొనుము. త్పపక
ప్రసాదింతును”. అని చెపపగా ఆమె నాక్క నమస్కర్షంచ “దేవేశా! నీవు నాయెడ
ప్రస్నుిడవైన యెడల ఈ క్షేత్రము నా పేరుతోను ప్రసిద్ధము అగుగాక! ఇంత్క్క మించ
నాక్క వేరు ఇత్ర అభలాష ఎటిదియునూ లేదు”. అని పలెకను. అందుక్క విష్ోవు
“శుభగురాలా! అటేీ అగు గాక! నీ ఈ శ్రీరమే స్రోవత్తమము అయిన తరిము అగుగాక!

442
శ్రీవరాహ మహాపురాణము
అంతేగాక ఈ స్మస్త క్షేత్రము కూడా నీ పేరుతోనే ప్రసిదిధకెక్కక గాక! దానితోప్పటు ఈ
తరిమున మూడు రాత్రుల వరక్క నివ్యస్ము చేసి సాినము చేసిన నరుడు నా ద్రశనము
చేత్ పవిత్రుడు కాగలడు. ఇందులో ఎటి స్ందేహము లేదు. ఇది తెలిసియో తెలియకనో
చేసినను అనిి ప్పపములు నశంచపోగలవు. ఇందు స్ందేహము వలదు” అని తెలిప
వరమిచెిను. దేవ! ఈ విధ్ముగా “రురు”క్క వరమునిచి, నేను అచిటనుంచ
అంత్రాధనమైపోత్తని. ఆ స్ిలము కూడా స్మయానుసారముగా పవిత్రమైన తరిముగా
అయినది. (146)
147వ అధ్యాయము - గోనిషకరమణ తీర
ా మాహాతాము
ధ్రణి ఇటుీ ప్రశించనది.“భగవ్యనుడా! నీ ద్యచేత్ నేను “రురు” క్షేత్రము,
హృషీకేశ్ము యొకక మహిమను వరోనమును వింటని. దేవేశా! ఇపుపడు అచిట ఇత్ర
పవిత్ర క్షేత్రములు ఉనియెడల వ్యనిని తెలిప నాపై కృప చూపుము.”
వరాహభగవ్యనుడు ఇటుీ పలెకను. “దేవ! హిమాలయాపరవత్ శఖరముపై నా
ప్రసిద్ధము, పుణయవంత్మైన క్షేత్రము ఒకట కలదు. దానిపేరు “గోనిష్కకామణ క్షేత్రము.” ఆ
క్షేత్రమునందే గడచన కాలమునందు కామధేనువు మొద్లగుగోవులు ఈదుకొనుచూ
స్ముద్రము నుండి బయటకి వచినవి. చాలాకాలము క్రంద్ట 'ఔరవ'నాముడు అను
పేరుగల ప్రసిదుధడైన ఒక ప్రజాపత్త కలడు. ఆయన ఇచిట సుదీర్కాలము ప్పటు
నిష్ట్రకమభావము చేత్ త్పసుస ఆచర్షంచెను. కొంత్కాలము త్రావత్, ఆయన త్పసుస
చేయుచుండిన ఎతెమతన ఆ పరవత్ముపై పూలు పండీ రూపముచేత్ పర్షపూరుోరాలైన లక్ష్మి
కూడా అచట రూపము దాలెిను. అందువలన మర్షకొంద్రు త్పసువలు అయిన
బ్రాహైణ్యలు అచిటక్క వచి చేర్షర్ష. స్ర్షగా అదే స్మయమున త్తరుగుచూ
మహాతేజసివయగు శ్ంకరభగవ్యనుడు కూడా అచటకి వచెిను. ఒక పరాయయము
“ఔరవముని” కమలపుషపములు కొరక్క హర్షదావరము వెళ్లళన స్మయమున, మహాదేవుడు
శ్ంకరుడు త్న ఉగ్రతేజము చేత్ ఔరవముని ద్గు ఆ ప్రియ ఆశ్రమమును భస్ైము చేసి
వైచెను. అనంత్రము శీఘ్రముగా త్న వ్యస్సాినమైన హిమాలయా పరవత్ములపైకి
చేరుకొనెను. దేవ! స్ర్షగా అదే స్మయమున ఔరవముని పత్రములు, పుషపములు గల ప్పత్ర
కొరక్క హర్షదావరము నుంచ ఆ ఆశ్రమమునక్క వచెిను. ముని శాంతుడు, మృదు

443
శ్రీవరాహ మహాపురాణము
స్వభావుడు, క్షమాశీలుడు, స్త్యవ్రత్ త్త్పరుడు అయినపపటకిని పూలు, పండుీ నీటతో
సుస్ంపనిముగా వెలుగుచుండవలసిన ఆ ఆశ్రమము ద్గధమగుటను చూచ ఆ ముని
క్రోధ్భర్షతుడయెయను. దుుఃఖముచేత్ ఆత్డి కనుిలు ఎఱ్ఱబార్ష అశ్ృవులు ధారగా క్కర్షసినవి.
క్రోధ్ము నిండిన మనసుసతో వెనువెంటనే ఆ ముని “శ్రేషుమైన పూలు ఫలములు జలముల
చేత్ స్ంపనిమైన నా ఈ ఆశ్రమమును త్గులబెటిన వ్యడెవడు? అత్డు కూడా దుుఃఖము
చేత్ స్ంత్పుతడై ప్రపంచమంత్టయందు త్తరుగుచు ఉండునుగాక!” అని శాపము ఇచెిను.
అందుచేత్ శ్ంకర భగవ్యనుడు స్మస్త ప్రపంచమునక్క అధిపత్తయై నను, ఆ
క్షణములోననే వ్యయక్కలుడై, జగనాైత్ ఉమాదేవితో ఇటుీ పలెకను. “ప్రియురాలా! ఔరవముని
యొకక కఠనమైన త్పసుసను చూచ దేవస్మూహముల హృద్యమునందు భయము
కలిగినది. అందుచే వ్యరు అంద్రూ ననుి ‘భగవంతుడా! స్మస్త ప్రపంచము
కాలిపోవుచునిది. అయిననూ ఆ ఔరువడు ఈ అగిినుంచ రక్షించుటక్క ఏమియూ చేయుట
లేదు. మీరు దాని నివ్యరణ కొరక్క అంద్రునూ సురక్షితులు అగునటుీ ఏదో ఒక
ఉప్పయమును చేయుడు’ అని ననుి ప్రార్షధంచర్ష. దేవత్లంద్రూ ఈ విధ్ముగా చెపపగా
నేను ఔరువని ఆశ్రమమునందు నా మూడవ కంటని తెరచత్తని. ఆ ద్ృష్టి చేత్ ఆయన
ఆశ్రమము భస్ైమైపోయినది. మేము ఆప్రదేశ్మునుండి బయటకి వచిత్తమి కాని
ఆశ్రమము కాలిపోవుటచే, ఔరువనికి మహాదుుఃఖము, స్ంతాపము కలిగినది. శవ్యనీ!
అత్డు క్రోధ్ము చేత్ నిండిన హృద్యము గలవ్యడై ఉనాిడు. ఇపుపడు ఆత్డి
రోషయుకతమైన శాపము చేత్ మా మనసుసల యందు తవ్రమైన వయధ్ కలుగుచునిది.”
ఇటుీ చెపపన మహాభాగుడు శ్ంభుడు అశాంతుడై ఇటు అటు త్తరుగుట మొద్లు
పెటెిను. కాని క్షణములో కొదిద అంశ్ము మాత్రమైననూ ఆయన శాంతుడుగా ఉండలేక
పోయెను. నేను కూడా ఆయన ఆత్ైను అగుటచే ఆ స్మయమున కలిగిన దుుఃఖముచే
దుుఃఖతుడను, స్ంత్పుతడనై నిశేిష్ిడనైత్తని. అంత్ట ప్పరవత్త శ్ంకర భగవ్యనునితో
“ఇపుపడు మనంద్రము భగవంతుడు విష్ోని వద్దక్క పోవుదుము. ఆయన పలుక్క,
పరామరశల చేత్ మనక్క శాంత్త లభంచుట స్ంభవము కావచుిను. లేని యెడల
భగవంతుడు నారాయణ్యని వెంట పెటుికొని మనమంద్రము ఔరువని వద్దక్క పోయి
అత్డిచిన శాపమును వెనుకక్క తసుకొనవలసినదిగా ప్రార్షించెద్ము. అటుీకానిచో

444
శ్రీవరాహ మహాపురాణము
మనము అంద్రము కాలిపోవుచునాిము” అని ప్పరవత్త శవునితో పలికనది. అంత్ట ఆ
స్మయమున అనిి రకములైన ప్రయత్ిములును జరుపబడుచూనే ఉనివి. కాని ఔరువడు
నా పలుక్క ఎనిడునూ వంధ్య అగునటిది కాదు. నేను ఉప్పయము చెపుపచునాిను.
కామధేనువులను తసుకొని మీరంద్రునూ అచటకి పోయి ఆ గోవుల దుగధముచే రుద్రునికి
సాినము చేయించన మీరంద్రూ ఈ శాపము చేత్ విముక్కతలు కాగలరు. ఇందులో
స్ందేహము లేదు. అని ఉప్పయము చెపెపను.
కళ్యయణీ! ఆ స్మయమున నేను మహాశ్కిత శాలినిలగు డెబబది ఏడు
కామధేనువులను స్వరాము నుంచ క్రంద్క్క దింప, వ్యని ప్పలచే అభషేకించన త్రావత్
రుద్రుడు ఇత్రులు అంద్రూ ద్గధమగుట శాశ్వత్ముగా శాంత్మయెయను. అపపట నుంచ ఆ
స్ిలము పేరు “గోనిష్కకామణ తరిము” అని అయెయను. ఏ నరులు అచట ఒకక రాత్రియైననూ
నివ్యస్ము ఉండి సాినము చేయుదురో వ్యరు గోలోకమునక్క చేరుకొని ఆనంద్భోగమును
అనుభవింతురు. ఉత్తమ ధ్రాైచరణము జర్షపన త్రావత్ ఆ తరిమున వ్యర్ష మృతుయవు
జర్షగిన యెడల వ్యరు శ్ంఖుచక్రగధా స్ంపనుిలై నారాయణ లోకమునందు ప్రత్తషును
పందుదురు. అచట ఆవుల నోటనుండి వెలువడిన అత్యంత్ శ్ృత్తసుఖద్శ్బదము ఒకట
వినబడు చుండును. ఒకసార్ష జేయషుమాస్ శుకీపక్ష దావద్శీ త్తథ్వకి నేను స్వయముగా అటి
సుస్ంస్కృత్ శ్బదమును విని ఉంటని. అందుచే ఇందు స్ందేహపడవలసిన అవస్రము
లేదు. గోస్ిలము అను పరమ పవిత్ర క్షేత్రము యొకక ప్రసిదిధ ఇది. అచట నాయందు శ్రద్ధ
ఉంచునటి పవిత్ప్తుైలైన పురుష్లు శుభకరైలను ఆచర్షంపవలెను. ఆ ప్రభావము చేత్
అత్డు ప్పపములనుంచ వెనువెంటనే విముకిత పంద్గలడు. శ్ంకర భగవ్యనునికి
ఔరవముని యొకక శాప ప్రభావము కలిగిన స్మయమునందే దాని వలన మండుచుండిర్ష.
ఆ స్మయమున మరుద్ాణములతో అచటకి వెళ్లళన వెంటనే అత్నికి శాపము నుండి
విముకిత కలిగినది. దీని చేత్ ఆ క్షేత్రమునక్క అటి మహిమ కలిగినది. ఈ గోస్ిలకము అను
పేరు గల క్షేత్రము మహాశ్రేషుమైనది. అంతేగాక అనిి విధ్ములుగను శాంత్తని
కలిాంచునటిది."
మహాభాగే! ఈ ప్రస్ంగము స్ంపూరోముగా శుభములను ప్రదానము చేయునది.
ఇంకనూ నా మారామును అనుస్ర్షంచు భక్కతలక్క శ్రద్ధను వృదిధ పందించునవి. ఇది

445
శ్రీవరాహ మహాపురాణము
ఉత్తమమైన వ్యటలో పరమోత్తమమైనది. శుభములలో పరమ శుభమైనది. లాభములలో
మహాలాభకరము. ధ్రైములలో ఉత్తమ ధ్రైము. యశ్సివని నా నిర్షదషి పధ్మును
అనుస్ర్షంచు పధిక పురుష్లు దీనిని చదివిన ప్రభావము చేత్ తేజసుస, శోభ, లక్ష్మియే గాక
స్మస్త మనోరథములను ప్రాపతంచునటుీ చేయును. మనసివని! దీనిని చదువు ప్పఠక్కడు ఈ
అధాయయమున ఎనిి అక్షరములు కలవో అనిి స్ంవత్సరముల వరక్క నా లోకమునందు
సుశోభతుడై వర్షధలుీను. ప్రత్తదినము దీనిని చదువు మానవునికి ఎనిడునూ పత్నము
ఉండదు. అటేీ దీనిని ఇరువది యొకకసారుీ చదివిన ఇరువది యొకక పీడల నుండి
విముక్కతడగును. నింద్క్కలు, మూరుతలు, దుష్ిల యెదుట దీనిని ప్రవచనము చేయరాదు.
దీనిని సావధాయయము చేయు యోగయత్ కలవ్యని పుత్రుడు లేక శష్యనికి దీనిని వినిపంచ
వలెను. వసుంధ్రా! ఐదు యోజనముల దూరము విసాతరముగా ఈ క్షేత్రముపై నాక్క
అత్తశ్యమైన ప్రేమ కలదు. అందుచేత్ నేను ఇచిట ఎలీపుపడు నివ్యస్ము ఉందును.
ఇచట గంగా ప్రవ్యహము త్తరుపదిశ్ నుంచ పశిమ దిశ్ వరక్క విపరీత్ వేగముగా
ప్రవహించుచుండును. (ఈ స్ిలము హృషీకేశ్మునక్క పైగా వ్యయస్ఘటిమునక్క కొదిద
దూరములో కలదు) ఇటి గుహయమైన రహస్యమును తెలిసిన వ్యరు అంద్రును అనిి
స్త్కరైలయందు సుఖమును పంద్గలుాదురు. మహాభాగా! ఇదియే నీవు అడిగిన ఆ గుపత
క్షేత్ర మాహాత్ైయము. (147)
148 వ అధ్యాయము - సు
ా తస్వామి మాహాతమాము
పృథ్వవ ఇటీనెను. “జగత్రభూ! గోవుల మహిమ చాలా విచత్రమైనది. ఈ మాటను
విని నాక్క గల శ్ంకలనిియూ తర్షనవి. నారాయణా! ఇటువంటవే మర్షకొనిి
గుపతతరిముల గుర్షంచ నాక్క తెలియజేయవలసినదిగా మిముై ప్రార్షించుచునాిను. ప్రభూ!
ఈ క్షేత్రము కంటే విశషిము, శ్రేషుము అయిన క్షేత్రము ఉని యెడల దాని మహిమను
కూడా నాక్క వివర్షంపుడు.”
ధ్రణి ఈ ప్రారిన చేయగా వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను.
“మహానుభావురాలా! ఇపుపడు నేను నీక్క సుతత్సావమి అను పేరు గల క్షేత్రమును గుర్షంచ
తెలియజేయుచునాిను. శ్రద్ధతో వినుము. సుంద్రీ! రాబోవు దావపర యుగమున అచట
నేను నివ్యస్ము ఉందును. అపుపడు వసుదేవుడు నా త్ండ్రి కాగలడు. పవిత్రురాలగు దేవకి

446
శ్రీవరాహ మహాపురాణము
దేవి త్లిీ అగును. నా పేరు కృష్ోడు కాగా ఆ కాలమున నేను అసురులను అంద్ర్షనీ
స్ంహర్షంప గలను. ఆ స్మయమున శాండిలయ జాబాలి కపల ఉపసాయక భృగువు అను
ధ్రైనిష్ట్రిపరులు అయిన ఐదుగురు శష్యలు అగుదురు. అంతేగాక నేను వ్యసుదేవ
స్ంకరిణ ప్రదుయమి అనిరుద్ద అను ఈ నాలుగు రూపములలో ఎలీపుపడు ప్రత్యక్షునిగా
ఉందును. ఆ స్మయమున కొంద్రు ఈ చతురూవయహములను ఉప్పసించుటచేత్, కొంద్రు
జాినప్రభావము చేత్ మర్షకొంద్రు వయక్కతలు స్త్కరై పరాయణ్యలై ముక్కతలగుదురు.
సుశ్రోణి, ఎవర్ష వ్యర్షచే ఇచాఛనుసారము నిరవర్షతంపబడిన యజిమును అనేక
కరైయోగక్రయలు ఈ స్ంసారము నుంచ వ్యర్షని ఉద్ధర్షంపగలవు. కొంద్రు స్జజనులు
యోగఫలమును అనుభవించ నాలో గల లోకములను చూడగలరు. నాయందు
విధిపూరవక నిషును ఆచర్షంచు వ్యరు ఎంద్రో మనుష్యలు అనిి జీవములందును నా
రూపమునే చూడగలుాదురు.
భూదేవ! అనేక రకములైన పురుష్లు స్మస్త ధ్రైములను ఆచర్షంచుచు,
స్రువలతో కూడి భోజనము చేయుదురు. అంతేగాక అనిి పదారదముల విక్రయము కూడా
జరుపు చుందురు. అపుపడైననూ అటి వ్యర్ష చత్తము నాయందు ఏకాగ్రమై ఉండిన
యెడలవ్యరు ఉత్తమమగు విధానములను అనుస్ర్షంచుచు ఉండిన యెడల వ్యర్షకి ననుి
ద్ర్షశంచుట సులభము కాగలదు. “దేవ! ఈ వరాహపురాణము ఈ ప్రపంచం నుంచ
జనులను ఉద్ధర్షంచుటక్క పరమ సాధ్నము, మహాశాస్త్రము నా భక్కతలు స్ర్షయైన జీవనము
గడుపగలిాన యెడల వ్యర్షకి నేను అండగా ఉందును. అందుచేత్నే నేను ఈ పరమ
ప్రియమైన విధానమునువ్యర్షకి తెలుపచునాిను. శాండిలుయడు మొద్లైన నా శష్యలు నా
ఇచాినుసారము ఈ సాధ్నములను ప్రచారము (ప్రవచనము) చేయుదురు. నా ఈ
సుతత్సావమి అను క్షేత్రము నుంచ దాదాపు ఐదు క్రోశ్ముల దూరములో పశిమదిశ్
యందు ఒక క్కండము కలదు. అంద్లి నీరు నాక్క మహా ఇషిమైనది. ఆ అగాధ్మైన
జలములు గల స్రోవరము నంద్లి నీరు స్వరోము, స్వరోకాంత్తతో లేక మరకత్మణికి
స్మానమైన కాంత్తతో ప్రజవలించుచుండును. ఈ నా స్రోవరమందు ఐదు రోజుల ప్పటు
సాినము చేసిన మనుష్యలక్క స్రవప్పపములు మటుమాయమగును. దీని స్మీపముననే
'ధూత్ప్పపము' అను పేరు గల మర్షయొక తరిము కలదు. అది మణిపూరక గిర్షకి పైన

447
శ్రీవరాహ మహాపురాణము
కలదు. అచట నివసించు ప్రాణ్యలపై ఆ తరిపు జలధార పడనంత్ వరక్క వ్యని
స్రవప్పపములు నశంచవు. ఇది చాలా ఆశ్ిరయకరమైన విషయము. సుంద్రీ!
స్రవప్పపములు నషిములైన త్రావత్ అచట గల ప్రాణ్యలపై ఆ నీరు క్కర్షసినపుపడు వ్యర్ష
స్ంపూరో ప్పపములు నషిములగును. ఇటి ఆ స్ిలమునందు అచట ఒక రావిచెటుి కలదు.
పృథీవ ఇటుీ ప్రశించెను. “దేవదేవ్య! నీవే సిిత్సావమివి అని నేను వింటని.
ఇపుపడు ఈ సుతత్సావమి పేరుతో మీ అభప్రాయము ఏమి? ఆ విషయము ద్యతో నాక్క
ఎర్షగింపుడు.” వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! నేను మణిపూరము అను
సాినమునందు ఉనిపుపడు, మంత్రప్రవచనము చేయు బ్రహాైది అనేక దేవత్లు ననుి
సుతత్తంచుచుండిర్ష. సౌభాగయవత్తయగు దేవి! ఈ కారణము చేత్నే నారదుడు, అశతుడు,
దేవలుడు ఇంకనూ పరవతుడు అను నామములు గల మునిగణములు భకిత స్ంపనుిలై, ఆ
స్మయమున ఆ మణిపూర పరవత్ముపై ఉని స్మయమున నా పేరు సుతత్సావమి అని
పెటిర్ష.
అపపటనుంచ నాక్కస్ంబంధించన స్త్కరైల వలన నాక్క సుతత్సావమి అను పేరు
ప్రసిదిద చెందినది. నేను నీక్క స్రవ ధ్రైములక్క ఆశ్రయమిచుివ్యడైన ఈ శ్రీ
సుతత్సావమియొకక మాహాత్ైయమును తెలిపత్తని. ఇపుపడు నీవు మర్షయొక వృతాతంత్మును
దేనిని వినుటక్క కోరుకొనుచునాివో తెలుపుము. (148)
149 వ అధ్యాయము - ద్వారకా మాహాతమాము
పృథీవ వరాహ భగవ్యనుని ఇటుీ ప్రార్షించెను. “దేవేశ్వరా! నీ ద్యతో
సుతత్సావమి యొకక మాహాత్ైయమును విను అద్ృషిము నాక్క కలిగినది. కృప్పనిధ్వ! ఇపుపడు
ఆ సుతత్సావమి యొకక గుణములు మాహాత్ైయములను వినిపంచుటక్క ద్య చూపుడు.”
వరాహభగవ్యనుడు ఇటుీ పలెకను “దేవ! దావపర యుగమునందు యాద్వ క్కలమునందు
క్కలోదాదరక్కడైన శౌర్ష వ్యసుదేవుడు అను పేరుచే నా త్ండ్రి కాగలడు. ఆ కాలమున
విశ్వకరై చేత్ నిర్షైంపబడిన దివయపటిణమగు దావరకయందు నేను ఐదు వంద్ల
స్ంవత్సరముల వరక్క నివసించ ఉందును. ఆ కాలముననే దూరావసుడు అను పేరు గల
విఖ్యయతుడైన ఒక ఋష్ట ఉండును. ఆయన నా క్కలము మొత్తమునక్క శాపము పెటుిను. ఆ
ఋష్ట యొకక శాపము వలీ వృష్టి అంధ్క్కడు భోజుడు మొద్లైన క్కలపెద్దలు అంద్ర్ష

448
శ్రీవరాహ మహాపురాణము
స్ంహారము జరుగగలదు. ఆ కాలముననే జాంబవత్త అను పేరు గల ఒక స్త్రీ నాక్క
ధ్రైపత్తి కాగలదు. ఆమె నా సుఖమునక్క మూలము కాగలదు. ఆమె భాగయశాలియైన
గొపప పుత్రునికి జనైను ఇచుిను. రూపయవవన గరీవకృతుడైన ఆ నా పరమ సుంద్ర
పుత్రుడు సాంబుడు అను పేరుతో విఖ్యయతుడై, నాక్క అత్త ప్రియమైన పుత్రుడు కాగలడు.
ఇపుపడు నేను వైషోవ జనులక్క శ్రవణ సుఖము కలిగించు దావరక యొకక వివిధ్
సాినములను వర్షోంచుచునాిను. వినుము. 'పంచస్ర' అను పేరుతో విఖ్యయత్మగు ఒక
గుహయ క్షేత్రము కలదు. స్ముద్రపు తరము నుంచ కొదిదదూరము పోయి నా భకితయందు
స్ంలగుిలైన మానవులక్క సుఖమును ప్రసాదించు ఆ క్షేత్రమునందు ఆరు రోజుల ప్పటు
నివ్యస్ముండి సాినము చేయవలెయును. అందుక్క ఫలస్వరూపముగా సాినము చేసిన
మనుష్యలు అపసరస్లచే నిండి ఉండు స్వరాలోకమునందు ఆనంద్మును
అనుభవించగలరు. ఆ పంచస్ర క్షేత్రమునందు ప్రాణతాయగము చేసిన మనుష్యడు నా
లోకమగు వైక్కంఠమునందు ప్రత్తషు గలవ్యడు అగును. అచట స్ముద్రము నందు
మకరాకృత్తలోగల ఒక ప్రదేశ్ము గలదు. అచట అనేక మత్సయములు, మొస్ళ్తళ ఇంకనూ
ఇత్ర జలజంతువులు ఇటు అటు త్తరుగుచూ కనబడుచుండును. కానీ ఆ నీటయందు
సాినము చేయుచుని వయక్కతలక్క విరుద్ధముగా అవిఎటి అపరాధ్పు పనులను చేయవు.
నరుడు ఆ విమల జలములందు పండములును కలిపనపుపడు, వ్యరు దూరమునందు
ఉనినూ ఆ జలచరములు పండములను లాగుకొని తసుకొని పోవును. కాని త్మక్క ఇవవని
వ్యటని ఆ జంతువులు ముటుికొనవు. ఈ విధ్ముగా ప్పపయైన నరుడు ఎవరైననూ
జలమునందు పండములను ఇచిన యెడల వ్యనిని అవి తసుకొనవు. ధ్రాైతుైడైన
పురుష్లు పండములును వద్లిన వ్యనిని ఆ జలజంతువులు స్వవకర్షంచును.
దేవ! నా ఈ దావరకా క్షేత్రమునందు “పంచపండకము” అను పేరుతో
ప్రసిద్ధమైన ఒక గుహయ సాినము కలదు. దానియందు అగాధ్మగు జలము ఉండును.
దానిని దాటపోవుట ఎటి మనుష్యలకైననూ అత్త కఠనమైన కారయము. అది ఒక క్రోస్డు
దూరము విస్తర్షంచ వ్యయపంచనది. మనుష్యడు ఐదు రాత్రుల ప్పటు అచట నివసించ,
నాక్క అభషేకము చేసినయెడల అత్డు నిస్సందేహముగా ఇంద్రలోకమునందు
ఆనంద్మును అనుభవించును. యశ్సివనీ! ఒకవేళ అకకడే అత్డు ప్రాణతాయగము చేసిన

449
శ్రీవరాహ మహాపురాణము
యెడల త్తర్షగి అత్డు అచిట నుంచ నా లోకమునక్క చేరుకొనగలడు. ఆ దావరకా
క్షేత్రమునందే హంస్క్కండము అను పేరుతో ప్రసిదిధకెకికన ఒక తరిము కలదు. అచట
'మణిపూరకము' అను పరవత్ము నుండి జలధార పడుచుండును. ఆ తరిమునందే ఆరు
రోజుల ప్పటు వసించ సాినము చేసిన గొపప మహిమ లభయమగును. అందు సాినము
చేసిన వయకిత ఎటి దానియందును ఆస్కిత రహితుడైన, యెడల అత్డు వరుణ లోకమునందు
ఆనంద్మును పంద్గలుాను. శ్రేష్ురాలా! ఆ హంస్ తరిమునందు ప్పంచ భౌత్తకమైన
శ్రీరమును వద్లిన యెడల అత్డు వరుణలోకమును పర్షత్యజించ నా లోకమునక్క
చేరుకొని, అచట ప్రత్తష్టుతుడగును. ఆ ప్రసిద్ధ దావరకా క్షేత్రమునందు కద్ంబము అను
పేరుతో ప్రసిదిధ చెందిన ఒక సాినము కలదు. ఆ సాినమున వృష్టి క్కలమును పర్షశుదుధలైన
వయక్కతలు, నా ధామమునందు అలంకర్షంచ ఉందురు. నరులు అచట నాలుగు రాత్రుల
వరక్క నివ్యస్ము ఉండి, నా అభషేకము చేయవలెను. అటుీ చేయుటచే ఆ పుణాయతుైడగు
పురుష్డు నిస్సందేహముగా ఋష్ట లోకమును ప్రాపతంప జేసికొనగలడు.
భాగయవత! ఆ నా దావరకా క్షేత్రమునందు 'చక్రతరిము'అను పేరుతో ప్రసిదిధ
చెందిన శ్రేషిమైన సాినము ఒకట కలదు. అచట మణిపూర పరవత్ము నుండి వెలువడు
ఐదు నీటధారలు పడుచుండెను. ఐదు రోజులప్పటు అచట ఉండి అభషేకము చేయువ్యడు
పదివేల స్ంవత్సరముల వరక్క స్వరాములో సుఖమును అనుభవించును. లోభమోహముల
నుండి విముక్కతడై, అచట ప్రాణము వద్లిన మానవుడు స్ంపూరోముగా స్రవ ఆస్క్కతలను
పర్షత్యజించనవ్యడై నా ధామమందు ప్రవేశంచగలడు. ఆ దావరాకా క్షేత్రమునందే
'రైవత్కము' అను పేరు గల మర్షయొక తరిము కలదు. అచట నా ల్లలను ప్రద్ర్షశంతును.
ఆ సాినము స్మస్త లోకములయందును ప్రసిద్ధమైనదే. నానారకములైన లత్లు, తగలు,
పూలు, దాని శోభను వెద్జలుీచూ ఉండును. దాని అనేక దిశ్లయందును అనేక వరోములు
కలిగిన రాళళవంట గుహలు కలవు. ఆ ప్రదేశ్ము అనేక బావులతో గుహలతో కూడి
యుండును. అదే విధ్ముగా అది దేవస్మూహములక్క కూడా దురీభమైనది. మనుష్యలు
ఆరు దినముల వరక్క అచట ఉండి అభషేకము చేయవలెను. దాని ఫలిత్ముగా ఆ నరుడు
కృత్కృతుయడై, నిశ్ియముగా చంద్రలోకమును చేరుకొనును. నా పూజయందే నిరత్ము
నిలిచన నరుడు అచటనే ప్రాణతాయగము చేసిన యెడల ఆ లోకము నుంచ నా ధామములో

450
శ్రీవరాహ మహాపురాణము
నివ్యస్ము కొరక్క చేరుకొనును. ఆ ప్రదేశ్మునక్క స్ంబంధించన ఒక అలౌకిక
విషయమును తెలుపచునాిను వినుము. ధ్రాైభలాష గల ప్రత్తవ్యడును ఆ ద్ృశ్యమును
చూడగలడు. ఈ విషయమునందు ఎటి స్ందేహమును లేదు. అచట గల ప్రత్త వృక్షమును
అనేక రకములైన ఆక్కలను పడవేయును. కాని ఒకక ఆక్క కూడా ఎవర్షకిని కనిపంచదు.
అనిి ఆక్కలు స్వచఛమైన నీటలోనికి చేరుకొనును. ఒక విశాలమైన వృక్షము నాక్క
పూరవభాగము నందు కలదు. అటేీ అదికాక కొనిి వృక్షములు నా ప్పరశవభాగమునందు
ఉనివి. దేవత్లు కూడా ఈ వృక్షములను చూచుట యందు అస్మరుధలుగానే ఉందురు.
ఐదు క్రోశ్ముల విసాతరము గల ఆ స్ిలము, మహావృక్షములు అత్యంత్ శోభనీయములుగా
ఉండును. సుగంధ్వ! పద్ైములు, ఉత్పలములు ఆ స్ిలముయొకక నాలుగు వైపులలోను
వ్యయపంచ ఉండును. హెచుిగా జలములు, జలముతో నిండిన స్రసుసలు, దానికి అనిి
భాగముల యందును ఉండును. నరులు ఎనిమిది రోజుల వరక్క అచట ఉండి అభషేకము
చేయవలెను. ఆ స్రసుస నందు సాినమాచర్షంచు వ్యడు అపసరస్లక్క త్గిన దివయమైన
నంద్నవనమున విహారము చేయగలుాను.
వసుంధ్రా! నా ఈ దావరకా క్షేత్రమునందు 'విష్ోస్ంకామము' అను పేరు గల
ఒక సాినము కలదు.అచట జర అను పేరు గల వ్యయధుడు(వేటగాడు) ననుి త్న
బాణముతో కొటెిను. నేను అత్డిని త్న ఆకారమును సాిపంచుకొనుటక్క
అవకాశ్మిచిత్తని. అచట దానియందు మణిపూర పరవత్ముపై జలము యొకక ధార
పడుచుండును. లోభము, హాని చేత్ నిశితుడై అచట నివసించు నరుడు సూరయలోకమును
దాట నా లోకమునందు ప్రత్తష్టితుడగును” అని జనులు చెపుపకొనుచుందురు.
భూదేవ! ద్శ్ల కొలది దిక్కకలయందు నాలుగు వైపులా వ్యయపంచ ఉని ఈ నా
దావరకా క్షేత్రము ముపపది యోజనముల ప్రమాణము గలది. వరారోహ! అచట ఏ
పుణాయతుైడైన మనుష్యడు అయినను భకిత పూరవకముగా ననుి ద్ర్షశంచనచో అత్డికి
చాలా త్వరగా పరమగత్త ప్రాపతంచగలదు. ఇది ప్రస్ంగ ఆభాయనములందు అత్త గొపప
ఆఖ్యయనము. శాంతులయందు పరమ శాంత్ము. ధ్రైముల యందు పరమ ధ్రైము.
ద్యతులయందు మహాదుయత్త. లాభమునందు ఉత్కృషి లాభము. క్రయల యందు
పరమక్రయ. శ్ృతులయందు పరమ శ్ృత్త. అటేీ త్పసుసలయందు మహాత్పసుస. ఏ నరుడు

451
శ్రీవరాహ మహాపురాణము
ప్రాత్ుఃకాలమున లేచ దీనిని అధ్యయనము చేయునో అత్డు త్న క్కలము యొకక ఇరువది
ఒకటవ పీడను కూడా దాటగలడు.
దేవ! దావరకా క్షేత్రము యొకక పునీత్మైన ఈ ప్రస్ంగమును నేను నీక్క
తెలియజేసిత్తని. ఇపుపడు నీవు ఉచత్ము, లోకోపకార్ష అయిన ఇత్ర విషయము ఏదైనను
ననుి అడుగద్లచుకొనిన యెడల అడుగవచుిను. (149)
150 వ అధ్యాయము - స్వన్ందూర మాహాతమాము
భూదేవి, సూతుడు దావరకామాహాత్ైయమును విని "ప్రభూ! నీ కృప చేత్ దావరకా
మాహాత్ైయమును వర్షోంపగా విని ఉంటని. ఈ పరమ పవిత్రమైన దావరకామాహత్ైయ
విషయమును వినుట చేత్ నేను కృత్కృతుయరాలనైత్తని. జగత్రపభూ ఆ దావరక కంటెను
మాహాత్ైయము గల ఏదైననూ రహస్య ప్రదేశ్ము ఉండిన యెడల, దాని మాహాత్ైయమును
కూడా వినవలయునని నాక్క కోర్షక గలదు. అప్పరద్యస్ముద్రుడవగు నీవు నాపై కృప
చూప, దానిని కూడా విను భాగయము కలిపంపుము” అని ప్రార్షధంచనద్ని సౌనకాది
మహామునులక్క తెలెపను.
అనగా కమలలోచనుడగు వరాహ రూపవిష్ో భగవ్యనుడు ఇటుీ చెపెపను. దేవ!
సానందూరు అను పేరుతో ప్రసిద్ధమైన పరమ రహస్యమైన నా నివ్యస్ స్ిలము ఒకట
కలదు. ఆ క్షేత్రము స్ముద్రమునక్క ఉత్తరముగను, మలయగిర్షకి ద్క్షిణముగాను కలదు. ఆ
గిర్షకి ఉత్తరభాగమున ఎక్కకవ ఎతుత, అంత్ చనిది కాక మధ్యమ ప్రమాణములు గల
అత్యంత్ ఆశ్ిరయమైన రూపము గల నా ప్రత్తమ ఒకట కలదు. కొంద్రు ఆ ప్రత్తమ
యినుము చేత్ త్యారు జేయబడినద్ని కొంద్రు రాగి చేత్ త్యారు చేయబడినద్ని,
మర్షకొంద్రు వయక్కతలు కంచు లోహముతో త్యారుచేయబడినద్ని త్లంతురు. అటేీ
మర్షకొంద్రు అది యశ్ద్ము, కొంద్రు స్వస్ముతో త్యారు చేయబడినద్ని కూడా
అనుచుందురు. నా ఆ ప్రత్తమను కొంద్రు రాత్తచేత్ త్యారు చేయబడినద్ని కూడా
చెపుపచుందురు. భూదేవ! ఆ క్షేత్రమునంద్లి వివిధ్ సాినములను గుర్షంచనేను నీక్క
తెలియునటుీ వివర్షంచు చునాిను. ఆకర్షోంపుము. యశ్సివనీ! ఈ సానందూరు క్క పోయిన
మనుజుని, స్ంసార సాగరము నుంచ దూరముగా పోవునటుీ చేయు మహిమ కలద్ని
అందురు. ఆ సానందూర క్షేత్ర మాహాత్ైయమును తెలుపచునాిను వినుము.

452
శ్రీవరాహ మహాపురాణము
వరాననా! అచిట రామగృహమను పేరుగల గుహయప్రదేశ్ము కలదు. ఆ
స్ిలమున అదుభత్మైన విషయము ఒకట జరుగుచుండును. దానిని చెపుపచునాిను
వినుము. అచిట ఒక పెద్ద మహావృక్షము కలదు. ఆ వృక్షము లత్లు, తగలతో చుటుి
కాచబడి ఉండును. దానివేళ్తళ స్ముద్రలోనికి వ్యయపంచ ఉండును. కానీ అవి ఎవర్షకిని
ద్ృష్టి గోచరము కావు. కానీ నిరంత్రము నిశ్ిల భకితతో త్మ మనసుసను నా పైనే లగిము
చేసి ఉనివ్యర్షకి అవి కనిపంపగలవు. వేలకొలది, కోటీకొలది మత్సయములు ఆ స్ముద్రమున
జీవించుచుండును. దురాైరా కారయము ల్కనర్షంచు పురుష్డు, అచిటగల చక్రాకార
మత్సయములను, ఇత్ర జలచరములక్క ఆహారమును వేసినను అవి ముటుికొనవు.
అంతేకాక సానందూర క్షేత్రమునందు స్ంగమనము అను పేరుతో ఒక పరమోత్తమమైన
గుహయ క్షేత్రము ఉనిది. ప్రియా! అది ఉపుపనక్క స్ముద్రమునక్క స్మాగమము కలిపంచన
సాినము. అచట స్వచఛమైన నీరు గల ఒక క్కండము కలదు. అనేక విధ్ములైన తగలు,
లత్లు, పక్షుల చేత్ ఆ ప్రదేశ్ము విచత్ర శోభ కలిగినదిగా ఉండును. స్ముద్రము యొకక
స్మీపమునగల కొదిద యోజనముల దూరములోనే ఆ ప్రదేశ్ము గలదు. అనేకములైన
సుగంధ్ములు గల ఉత్తమ పుషపములు, కమలములు ఎలీపుపడూ దాని శోభను పెంచుచూ
ఉండును. నరుడు ఎవరైననూ ఆరు రోజుల వరక్క నివ్యస్ముండి అచట సాినము
చేయవలెను. ఆ ప్రభావము చేత్ అత్డు కొంత్కాలము స్ముద్రలోక భవనమునందు
నివసించ పమైట నా లోకమును చేరుకొనును.
దేవ! సానందూర క్షేత్రమునందు రామస్రము (స్రసుస) అను పేరుతో
విఖ్యయత్మైన నా పరమగుహయ క్షేత్రమొకట కలదు. అచటక్క పూరవభాగమునందు కొనిి
యోజనముల దూరము పైఆసాినము కలదు. ఆ స్రసుసను నాపై భకిత గలవ్యరు మాత్రమే
వక్షింపగలరు. అనుయలక్క అది ద్ృగోాచరము కాదు. ఆ స్రసుస ఒక క్రోశ్ము విస్వతరము

కలదై అనేక విధ్ములగు నీట తగలతో నిండి ఉండును. దానిచుటుిను ద్టిమైన పద్లు,
లత్లు అలుీకొని ఉండును. ఆ స్రసుస ద్శ్దిశ్ల యుండును. పద్ైములు వికసించ
శోభను కలిపంచుచుండినను, అచిట ఒక తెలీని సువరోనిర్షైత్ పద్ైమును కూడా
చూడవచుిను. ఆ క్కండము యొకక మధ్యభాగము నందు విషమ రూపముతో నీట యొకక
నాలుగు ధారలు పడుచుండును. కళ్యయణీ! ఆ ధారల యొకక జలము అత్యంత్ నిరైలముగా

453
శ్రీవరాహ మహాపురాణము
ఉండును. నాలుగు రోజుల ప్పటు అచట ఉండి సాినము చేయవలయును. ఈ పుణయము
చేత్ అత్డు నాలుగు లోకముల లోకప్పలుర యొకక ఉత్తమమైన నగరములక్క పోవు
అధికార్ష అగును.
అచట గల స్రసుసలయందు బ్రహైస్రము అను పేరు గల స్రసుస కలదు.
అచట ఏ నరుడు ప్రాణతాయగము చేయునో అత్డు లోకప్పలుర యొకక సాినములను వద్లి
నా ధామమునందు ఆనంద్ముతో నివ్యస్ము చేయును. అచట మహాశ్ిరయము కలిగించు
విషయము ఒకట కనిపంచుచునిది. దానిని చెపుపచునాిను వినుము. ఎవని అంత్ుః
కరణము పవిత్రమైనదో అటేీ ఎవడు నాయందు శ్రద్ధ కలిగి ఉందురో వ్యరు మాత్రమే ఆ
ద్ృశ్యమును చూడగలరు. ఆ ద్ృశ్య ప్రభావము చేత్ స్ంసార సాగరము నుండి ఆ
పురుష్లు ఉద్దర్షంపబడుదురు. అచట నాలుగు దిక్కకలయందు నాలుగు ధారలుగా
జలము పడుచుండును. అచట పడుచుండు జలము ఎక్కకవ త్క్కకవలుగా ప్రవహించదు.
దాని సిిత్త ఎలీపుపడునూ స్మానముగా ఉండును. భాద్రపద్ మాస్ శుకీ పక్ష దావద్శీ
త్తథ్వనాడు హెచుి పుణయము చేసినవ్యర్షకి మనోహరముగా ఉత్తమమైన గీత్ము వినబడుచూ
ఉండును.
వసుంధ్రా! నూరావరక అను పేరుతో ప్రసిద్ధమైన ఒక గుహయమైన నా క్షేత్రము
కలదు. అది నాక్క పరమ పవిత్రమైనది అటేీ దివయమైనది. ఆ దేవుడు పరశురాముడు,
శ్రీరాముని ఆశ్రమముల చేత్ సుశోభత్మైనది. దేవ! ఆ పరమ పవిత్రమైన సాినము స్ముద్ర
త్టముపై కలదు. నేను అచట శాలైల్ల వృక్షము క్రంద్ నివ్యస్ము చేయుచునాిను. అచట
ఐదు దినములవరక్క మనుష్యలు సాినమాచర్షంపవలెను. దాని ఫల స్వరూపముగా
మనుష్యలు ఋష్టలోకమునక్క పోయి, అరుంధ్త్తని ద్రశనము చేసుకొన గలుాదురు. నా
భకితయందు స్ంలగిమైన పురుష్లు త్మ ప్రాణములను తాయగము చేసినచో ఋష్ట
లోకమును వద్లి నా సాినమునక్క చేరుకొందురు. ఇది చాలా ఆశ్ిరయకరమైన విషయము.
ఇచిట ఏమనుష్యడు నాక్క ఒకసార్ష నమసాకరము చేయునో అత్డు పనెిండు
స్ంవత్సరముల వరక్క తాను చేసిన నమసాకరము ఫలిత్మునక్క భాగసుతడు కాగలడు. ఈ
సూరపరక కేత్రము (సూరపరక క్షేత్రము ప్రసుతత్ము బొంబయి నగరము యొకక ధాణా అను
సాినమే). ఈ ప్రదేశ్ వరోనము మహాభారత్ము మొద్లగువ్యని యందు కలదు) నందు

454
శ్రీవరాహ మహాపురాణము
నిషుగల పురుష్డు మాత్రమే నా ద్రశనము చేసికొనగలడు. మాయా మోహితుడగు వయకిత
ఎవరునూ నా ద్రశనమును చేసికొనలేరు.
దేవ! ఈ సానందూర క్షేత్రమునందు మర్షయొక పరమగుహయమైన క్షేత్రము
కలదు. ఆ క్షేత్రమునక్క వ్యయవయ (పశిమోత్తరము) మూలయందు విరాజిలుీతుని ఆ
క్షేత్రము పేరు జట్టక్కండము. ప్రియా! నాలుావైపులను పదియోజనములవరకూ వ్యయపంచ
ఉండును. ఆ ప్రదేశ్ము మలయాచలమునక్క ద్క్షిణముగను, స్ముద్రమునక్క ఉత్తర
భాగమునందును కలదు.ఇచట నిలిచ నరుడు ఐదు దినములు సాినమాచర్షంచవలెను. ఆ
ఫల స్వరూపముగా ఆ వయకిత ఆగస్తయముని యొకక ఆశ్రమమునక్క చేరుకొని నిశ్ియముగా
ఆనంద్పూరవక నివ్యస్మును పంద్గలుాను. లేక ఒక వయకిత నా స్ైరణ చేయుచూ అచటనే
ప్పపవిస్రజన చేయగలుాను. అందుచేత్ అత్డు ఆ సాినమును వద్లి, నా లోకమునక్క
పోగలుా స్ంపూరో అధికారమును పంద్గలుాను. ఈ క్కండమునక్క తొమిైది జలధారలు
ఉండును. ప్రియురాలా! ఈ సానందూర క్షేత్రమహిమను నీక్క వర్షోంచ తెలిపత్తని. దీనిని
వినుటచే శ్రీహర్షభగవ్యనునిపై భకితశ్రద్ధలు వృదిధ పందును. ఈ క్షేత్రము గుహయములలో
పరమ గుహయము. సాినములలో స్రోవత్తమ సాినము గలది. నవ విధ్ములైన భకితయందు
స్ంలగుిడైన వయకిత ఈ సానందూర క్షేత్రమునక్క పోయిన నరునికి, నేను చెపపనటుీగా
పరమసిదిద ప్పత్రుడగును.ఏ మనుష్యడు ప్రత్తదినము ప్రస్నిత్తో దీనిని చదువునో, లేక
వినునో అత్డు పద్దనిమిది విధ్ముల పీడలను తొలగించుకొని పూరోపురుష్డై త్ర్షంచును.
(150)
151వ అధ్యాయము - లోహార
ా ళ క్షేత
ీ మాహాతమాము
సూతుడు ఇటుీ పలికెను. సానందూర మాహాత్ైయమును వినిన ధ్రణి చేతులు
జోడించ ఇటుీ చెపపనది. “ప్రభూ! విష్ణో! నీవు స్కల లోకాధిపత్తవి. నేను సాటలేని
సానందూర క్షేత్ర పరమోత్తమమైన రహస్య పూరోమహిమను ఇపుపడే నీ నుంచ వినగలిాత్తని.
దానిని వినుటచే నాక్క పరమ ప్రాపత లభంచనది. ఇది కాక్కండా వేరొక సుఖమును కలిాంచు
గుపతక్షేత్రము ఉని యెడల నేను దానిని కూడ తెలుసుకొన వలెననుకొనుచునాిను. ద్యతో
దానిని కూడా తెలియజేయుడు.” అని ధ్రణి వినిపముచేయగా వరాహ భగవ్యనుడు ఇటుీ
పలెకను. “దేవ! ఇపుపడు నేను త్త్వపూరవకమైన మర్షయొక గుపత క్షేత్రమును గుర్షంచ నీక్క

455
శ్రీవరాహ మహాపురాణము
తెలుపుచునాిను. - శ్రద్ధగా ఆకర్షోంపుము. “సిద్దవటము” అను పేరుగల ప్రదేశ్ము
సానందూరము నుండి ముపెమప యోజనముల దూరములో హిమాలయముల వద్ద కలదు.
అది మేీచుఛలచే నిండిన దేశ్ము. ఆ దేశ్ మధ్యముగా ద్క్షిణ భాగమునందు హిమాలయా
పరవత్ము మధ్య లోహారాళము అను పేరుతో ప్రసిదిధ చెందిన ఒక గుపత క్షేత్రము కలదు.
(లోహారదళ క్షేత్రము లోహానదిపై ఉని లోహాఘాట అనునదే. ఈ లోహాఘాట లోహానది పై
గల చంప్పవట క్క ఉత్తరమున 3 మైళళ దూరమున క్కనావూ ప్రాంత్మున కలదు.) అది
పదునైదు రహస్య సాినములు గల క్షేత్రము. అది నాలుగు దిక్కకలలోను ఐదు యోజనముల
వరకూ వ్యయపంచ ఉనిది. చతుర్షదశ్ల యందును పర్షవేష్టించ ఉని ఆ సాినము ప్పపులక్క
దురామమైనది, దుస్సహమైనది కూడా. కానీ ఎవరు నిరత్ము నా చంత్నయందు త్త్పరులై
యుందురో ఎవర్ష కాలమంత్యూ పుణయకారయములలో వినియోగపడబడుచుండునో వ్యర్షకి
ఆ క్షేత్రము పరమసులభమైనది. ఆ ప్రదేశ్ము యొకక ఉత్తర దిశ్యందు నేను
నివ్యస్ముందును. అచట బంగారముతో చేయబడిన నా ప్రశ్స్తమైన విగ్రహరూపముతో
నేను నెలకొని ఉండును.
వసుంధ్రా! ఒకానొక స్మయమునందు ఆ నా ఉత్తమోత్తమమైన సాినమును
దానవులంద్రునూ స్ంపూరోముగా ఆక్రమించుకొనిర్ష. మాయాబలము చేత్ వ్యరు ననుి
అవహేళనము కూడా చేసిర్ష. అపుపడు బ్రహై రుద్ర స్కంద్ మరుద్ాణ ఆదిత్య వసుగణ
వ్యయు అశవనీక్కమార చంద్ర బృహస్పత్త మొద్లగు స్మస్త దేవ స్మూహములను అచిట
నేను సురక్షితులను చేసి, తేజోవంత్మైన నా సుద్రశన చక్రమును పైకిలేప ఆ నిశాచరులను
స్ంహర్షంచత్తని. ఆ కారయము చేత్ దేవగుణములు మహానంద్ భర్షతులై విహర్షంచుట
మొద్లిడిర్ష. అపపటనుండి నేను ఆ ప్రదేశ్మునక్క లోహారాళము అని పేరు పెటిత్తని. అంతే
గాక ప్రబల శ్కిత శాలురగు దేవస్ముదాయములను అచట ప్రత్తష్టించ నా ప్రత్తమను కూడా
ప్రత్తష్టిపంజేసిత్తని. ఆ సాినమున ప్రత్తష్టింపబడిన నా విగ్రహమును యత్ిపూరవకముగా
ద్రశనము చేసుకొనిన వయకిత నాభక్కతడగును. మూడు రాత్రుల వరక్క అచిట నివ్యస్ముండి
శాస్త్ర విహిత్కరైలు చేయువ్యడు, నియమ పూరవకముగా అచిటక్కండమున సాినము
చేయువ్యడుగు మానవుడు వేలకొలది స్ంవత్సరముల ప్పటు స్వరామున వసించ,
ఆనందించును. ఇందు ఆవంత్యు స్ందేహము లేదు. ఒకవేళ త్న కరైలయదు ఉత్తమ

456
శ్రీవరాహ మహాపురాణము
విధ్ముగా త్త్పరుడైయుండు వయకిత ప్రాణతాయగము చేసినయెడల అత్డు స్వరాలోకమునక్క
పైభాగమునగల నాలోకమునక్క చేరుకొనును. ఒకమారు నేను ఒక అశ్వమును స్ృష్టించ
దానిని స్కల ఆభరణములతో అలంకృత్ము చేసిత్తని. ఆ అశ్వము తెలీని కమలమును,
శ్ంఖము లేక క్కంద్ పుషపములక్క స్మానమగు తెలీని కాంతులతో ప్రకాశంచుచుండును.
ధ్నుసుస, అక్షసూత్రము (జపమాల) కమండలమును తసుకొని దానిపై నేను ఆస్వనడనై
యాత్రను ఆరంభంచపోవుచుండగా మారామధ్యమున శేవత్ పరవత్మునక్క చేరుకొంటని.
అచట క్కరువంశీక్కలు నివసించుచుండిర్ష. నేను అచటనుంచ వ్యర్షని పడద్రోయుట
ఆరంభము చేసిత్తని. అంతేగాక ఆకాశ్ము నుండి అనేక్కలు ఇత్రులను కూడా చంప
పడవేసిత్తని. ఈ విధ్ముగా ఎంద్ర్షనో నషిపర్షచననూ ఆ అశ్వము ఆకాశ్మునందు
శాంత్ముగా ఉండి యధావిధిగా మొద్ట ఎటుీండెనో అటేీ సురక్షిత్ముగా సుసిిరముగా
ఉండెను. మరల వరాహభగవ్యనుడు ఇటుీ తెలెపను: సుమధ్యమా! అపపట నుంచ
పురుష్లు ఉత్తమ జాత్తకి చెందిన అశ్వములను అధిరోహించ స్వరాము వరక్కనూ నేరుగా
యాత్రను చేయుట మొద్లిడిర్ష. దేవ! పంచసారము అను పేరుతో ప్రసిదిధకెకికన మర్షయొక
నా పరమ గుపత క్షేత్రము కలదు. అచట శ్ంఖమునక్క స్మానముగా తెలీని కాంత్తతో అత్త
వేగముగా ప్పరునటి నాలుగు నీటధారలు పడుచుండును. ఆ క్షేత్రమునందు నాలుగు
దినముల వరక్క ఉండినటి వ్యడు చైత్ప్ంగద్ లోకమునక్క పోయి గంధ్రువలతో ప్పటు
విహర్షంచును. అటేీ అచట ప్రాణతాయగము చేసిన జీవుడు నా లోకమును
పంద్గలుాచునాిడు. ఇచటనే నారద్క్కండము అను పేరుతో ప్రస్దిధకెకికన నాక్క
స్ంబంధించన మర్షయొక ఉత్తమ క్షేత్రము కలదు. అచట తాళవృక్షమునక్క స్మానమైన
లావైన ఐదు నీటధారలు పడుచుండును. ఆ తరిమునందు ఒకక రోజుప్పటు నివ్యస్ముండి,
సాినము చేసి, పురుష్లు దేవర్షి నారదుని ద్ర్షశంచు సౌభాగయము కలుగుటచే అచిట
మరణించననూ త్తర్షగి నా ధామమును చేరును. అచటనే వశషు క్కండము కలదు. నా
కరైలయందు అనగా ననుి ఆరాధించు విధానములందు నిమగుిడై ఉండు ఆ పురుష్డు
అచట ప్రాణము విడిచన, ఆనంద్మును పంద్గలుాను. నా కరైలయందు ఉండిన ఆ
పురుష్డు ఒకవేళ ప్రాణములను వద్లివేసిన ఆ లోకమును వద్లివేసి నా ధామమునక్క
చేరుకొనును.

457
శ్రీవరాహ మహాపురాణము
దేవ! ఈ లోహారాళ క్షేత్రమునందు నాక్క స్ంబంధించన 'పంచక్కండము' అను
పేరు గల ముఖయ తరిము కలదు. అచట హిమాలయముల నుంచ వెలువడు ఐదు
జలధారలు పడుచుండును. ఆ ప్రదేశ్మునందు ఐదురోజులప్పటు నివసించ సాినము
చేసిన మనుష్యడు పంచశఖ్యసాినముపై నివ్యస్ము ఉండును. అత్డు ఇంద్రియములపై
ఆధిపత్యము పంది, నా భక్కతడై అచట ప్రాణతాయగము చేసిన యెడల ఆత్డికి నా లోకము
ప్రాపతంపగలదు. ఈ లోహారాళ క్షేత్రమునందు 'స్పతర్షి క్కండము' అను పేరు గల మర్షయొక
తరిము కలదు. ఆ క్కండము నందుగల జలమునందు సాినము చేసిన పుణయము చేత్
నరులు ఋష్ల లోకమునక్క పోయి స్ంతోషపూరవకముగా నివ్యస్ము ఉందురు. దేవ!
అచట అగిిస్రము అను పేరుతో విఖ్యయత్త చెందిన మర్షయొక క్కండము కలదు. ఆ
సాినమందు ఎనిమిది రాత్రులు వసించ ఆ క్కండమునందు సాినము చేసిన నరుడు
స్రవసుఖములను అనుభవించ అంగిరాముని లోకమును పంద్గలుాను. ఇందు ఎటి
స్ంశ్యమును అకకరలేదు. ఒకవేళ నాతో స్ంబంధ్ము గల కరైలయందు అనగా నా
ఆరాధ్నయందు త్త్పరుడైన పురుష్డు అచిట ప్రాణములు వద్లిన అత్డు అగిి
లోకమును వద్లివేసి నా ధామమును పంద్గలుాను.
ధ్రణీ! ఆ లోహారాళ క్షేత్రమునందు ఉమాక్కండము అను పేరుతో ఒక ప్రసిద్ధ
సాినము కలదు. ఆ సాినము నందే ఒకపుపడు శ్ంకర భగవ్యనుడు త్న పత్తి
పరమసుంద్ర్షయైన గౌరీదేవిని ద్ర్షశంచెను. అచట పదిరాత్రులప్పటు వసించ నరులు
సాినము చేయుట అవస్రము. దీనితో అత్డికి గౌర్ష యొకక ద్రశనము స్ంభవమగును.
అటేీ ఆ లోకమున అత్డు మికికలి ఆనంద్ముతో నివసించును. ఒకవేళ ఆయుక్షీణము
అయిన ఎడల ఆ నరుడు ఆ సాినమునందే ప్రాణతాయగము చేసిన ఆ లోకము నుంచ తొలగి
నా ధామమును చేర్ష శోభంచును. శ్ంకర భగవ్యనునితో ఇచటనే ఉమాదేవి యొకక
వివ్యహము జర్షగినది. దీనియందు హంస్ కారండవ, చక్రవ్యక, సారస్ము మొద్లగు
పక్షులు ఎలీపుపడు నివసించుచుండును. హిమాలయా పరవత్ముల నుంచ నిరైలమైన
మూడు నీట ధారలు ఇచట పడుచుండును. నరులు పనెిండు దినముల వరక్క ఇచట
నివసించ సాినము చేసిన యెడల అత్డు రుద్రలోకమున ఆనందింపగలడు. ఒకవేళ
అత్డు అచట అత్యంత్ కఠనమైన కరైలను చేసి ప్రాణములను వద్లిన,

458
శ్రీవరాహ మహాపురాణము
రుద్రలోకమునుండి కూడా వేరుపడినవ్యడై నా సాినమునక్క బయలుదేరును. అచటనే
బ్రహైక్కండము అను పేరు గల సాినమునందు నాలుగు వేద్ముల ఉత్పత్తత జర్షగినది. దీని
ఉత్తర దిశ్యందు సువరోముతో స్మానమైన రంగు గల స్వచఛమైన జలధార
పడుచుండును. అచట ఋగేవద్ ధ్వని వినిపంచును. ఇచట పశిమ భాగమున యజురేవద్
యుకతధార, అటేీ ద్క్షిణ దిశ్లో అధ్రవవేద్ స్మనివత్ ధార పడుచుండును. ఏడు రాత్రుల
వరక్క మనుష్యడు ఇచట సాినమాచర్షంచన యెడల అత్డు బ్రహై లోకమును
పంద్గలడు. అహంకార శూనుయడై, ఆ నరుడు ప్రాణములను తాయగము చేసిన అత్డు ఆ
లోకమును పర్షత్యజించ నా లోకమునక్క చేరుకొనును. మహాభాగురాలా! నా ఈ లోహారాళ
క్షేత్ర వృతాతంత్ము చాలా రహసాయత్ైకమైనది. సిదిద కోరుకొను మనుష్యలు అచటక్క
పోవుట ఆవశ్యకము. వరాననా! ఆ క్షేత్రము ఇరుది అయిదు యోజనముల దూరమునందు
నాలుగు దిక్కకలయందు వ్యయపంచ ఉనిది. అంతేగాక అది స్వయముగా వెలసినటిది. ఈ
విషయము ఆఖ్యయనములలో పరమాఖ్యయనము. ధ్రైములయందు స్రోవతుకృషి ధ్రైము,
అటేీ పవిత్రములయందు పరమ పవిత్రమైనది. శ్రదాధళ్తలైన పురుష్లు దీనిని పఠంచన
వ్యరు లేక కనీస్ము వినినవ్యరు వ్యర్ష త్లిీద్ండ్రులు ఈ రండు వంశ్ముల పదిపది
త్రముల పూరవపురుష్లు యొకక స్ంసార సాగరము నుండి ఉద్దర్షంపబడుదురు. (151)
152వ అధ్యాయము - మధురాతీర
ా ప
ీ శ్ంస
సూతుడు ఇటుీ చెపెపను: “ఋష్లారా! భగవంతుడగు శ్రీహర్ష దావరా లోహారాళ
క్షేత్రము యొకక మహిమను వినిన పృథ్వవ ఆశ్ిరయచకితురాలై మరల ఇటుీ పలికనది.”
“ప్రభూ! నీ కృపచేత్ లోహారాళ క్షేత్ర మాహాత్ైయమును వింటని. ఈ
క్షేత్రముకనినూ శ్రేషుమైనది, తరిములలో స్రోవత్తమమైనది. అంద్ర్షకీ శుభములను
స్మకూరుినది వేరేదైనను తరిము ఉని యెడల నాపై కృప ఉంచ దానిని గుర్షంచ
తెలియజేయవలసినది" అనగా వరాహ భగవ్యనుడు ఇటీనెను. “వసుంధ్రా! మధురతో
స్మానమై నాక్క ప్రియమైన ఆకాశ్ ప్పతాళ, మరతయములను ఈ మూడు లోకములలోను
ప్రియమైన తరిము లేదు. ఈ నగరము నందే నా శ్రీకృష్ట్రోవతారము జర్షగినది. అందుచేత్
అది పుషకరము, ప్రయాగ, ఉజజయిని, కాశీ, నైమిశారణయముల కంటే అధికమైన
మాహాత్ైయము గలది. ఇచట విధి పూరవకముగా నివసించు మానవులు నిస్సందేహముగా

459
శ్రీవరాహ మహాపురాణము
ముక్కతలగుదురు. మాఘమాస్ము నంద్లి ఉత్తమ పరవ స్మయమున ప్రయాగయందు
నివసించుట చేత్ నరులక్క, పుణయఫలము ప్రాపతంచునో, అది మధురలో ఒక దినము
ఉండుట చేత్నే లభయమగున ఈ విధ్ముగా వ్యరణాశయందు వేయి వత్సరములు
నివసించుట చేత్ ఎటి ఫలప్రాపత లభయమగునో అంతే ఫలము మధురయందు ఒకక క్షణము
నివ్యస్ము ఉండుట చేత్ సులభముగా లభంచును. దేవ! కారీతక మాస్మునందు పుషకర
క్షేత్రమునందు నివసించు వ్యనికి లభయమగు సువిఖ్యయత్ పుణయఫలము మధురయందు
నివ్యస్ముండు వ్యనికి జితేంద్రియులైన నరులక్క, స్హజముగా స్ంప్రాపతంచును.
ఎవరైననూ ‘మధురా మండలము’ అను పేరును ఉచిర్షంచననూ లేక ఆ శ్బదమును
మర్షయొకడు వినినూ, వినినవ్యడు కూడా అనిి ప్పపములనుండి విముక్కతడగును.
భూమండలముపై స్ముద్ర పరయంత్ము ఎనిి తరిములు లేక స్రోవరములు కలవో అవి
అనిియూ మధురానగరమునక్క అంత్రాత్ముగా ఉనివి. అందుక్క కారణమేమనగా
సాక్షాత్ భగవంతుడు శ్రీహర్షయే గుపత రూపముతో అచట నిరంత్ర నివ్యస్ము ఏరాపటు
చేసికొని ఉనాిడు. క్కబాజమ్రకము, సౌకరకము, మధుర ఈ మూడును పరమ విశషి
తరిములు. అచిట ఆ ప్రదేశ్ము యోగులక్క త్పోసాధ్కముగా ఉండకపోయిననూ కూడా,
ఈ సాినములందుండు నివ్యసి, సిదిధని పంద్గలుాను. దీనియందు స్ందేహము ఏమియు
లేదు.
దేవ! దావపరయుగము వచిన త్రావత్ అచట నేను యయాత్త మహారాజు
వంశ్మునందు అవత్ర్షంచెద్ను. నాది ఆ కారణము చేత్ క్షత్రియక్కలము కాగలదు. ఆ
స్మయమున నేను నాలుగు అవతారములు కృషో, బలరామ, ప్రదుయమి, అనిరుదుధలుగా
మార్ష చతురువయహ రూపములందు వంద్ స్ంవత్సరముల వరక్క అచట నివ్యస్ముందును.
నా ఈ నాలుగు విగ్రహములు క్రమముగా చంద్న, సువరో, అశోక, కమలములను పోలిన
రూపము కలవ్యరుగా ఉందురు. ఆ స్మయమున ధ్రైమును దేవష్టంచువ్యరగు కంసుడు
మొద్లగు మహా భయంకరులు ముపపది రండుమంది దైతుయలు ఉద్భవించెద్రు. వ్యర్షని
అంద్రను నేను స్ంహర్షంచగలను. అచట సూరయపుత్రియగు యమున యొకక సుంద్ర
ప్రవ్యహము ఎలీపుపడు స్మీపములో శోభాకరముగా ఉండును. మధురయందు నాక్క
స్ంబంధించన అనేక గుపత తరిములు కలవు. ఆ తరిములయందు సాినము చేయుట చేత్,

460
శ్రీవరాహ మహాపురాణము
మనుష్యలు నా లోకమునందు ప్రత్తష్టుతులు అగుదురు. ఇంకను అచట చనిపోయిన
త్రావత్నాలుగు భుజముల కలవ్యడై నా స్వరూపమును పందును. దేవ! మధురా
మండలము నందు 'విశ్రాంత్త' అను పేరు గల ఒక తరిము కలదు. అది మూడు
లోకములందును ప్రసిదిధ చెందినటిది. అచిట సాినము చేయు మానవుడు నా లోకమున
నివసించుటక్క అవకాశ్మును, సాినమును పందును. అచిట నా ప్రత్తమను ద్ర్షశంచ
స్మస్త తరిములోను సాినము చేసిన ఫలమును పందును. ఎవరు రండు మారుీ దాని
ప్రద్క్షిణము చేయుదురో వ్యరు విష్ోలోక భాగసుతలు అగుదురు. ఇంతేగాక ఇదే విధ్ముగా
'కణకల' అను పేరుగల అత్యంత్ గుహయసాినము కలదు. అచట మనిష్ట కేవలము సాినము
చేయుట చేత్నే స్వరా సుఖము పందుటక్క అధికారమును ప్రాపతంచు కొనును. అటిదే
'విందుక' అనే పేరు గల విఖ్యయత్మైన ఒక పరమగోపయమగు మర్షయొక క్షేత్రము కలదు. ఆ
క్షేత్రమున సాినము చేసిన వయకిత నా లోకమున ప్రత్తష్టితుడగును.
వసుంధ్రా! ఆ తరిమునక్క స్ంబంధించన ఒక ప్రాచీన ఇత్తహాస్మును ఇపుపడు
చెపుపచునాిను వినుము. ప్పంచాల దేశ్ము నందు ప్రసిదిద చెందిన కాంపలయ (ఇది
ఫరూకాబాద్ జిలాీలోని కంపల నగరము) నగరమునందు బ్రహైద్తుతడను రాజు వసించు
చుండును. అచట అత్ని వద్ద త్తందుక్కడు అను పేరు గల ఒక మంగలి నివసించు
చుండును. చాలా దినములు ప్పటు అచిట నివసించన త్రావత్ అత్డి
బంధుమిత్రులంద్రూ క్షీణించపోయిర్ష. అంత్ట త్తందుక్కడు దుుఃఖము చేత్
పీడింపబడినవ్యడై అచట నుండి మధురక్క పోయి ఒక బ్రాహైణ్యని ఇంటయందు
నివసించుచుండెను. అచిట అత్డు ఆ బ్రాహైణ్యని యొకక వంద్లకొలది పనులు
చేయుచూ, ప్రత్తరోజూ యమునాసాినము కూడా చేయుచుండెను. ఈ విధ్ముగా
చాలాకాలము గడచపోయిన, త్రావత్ అత్డు ఆ తరిమునందే మృతుయవు ప్పలయెయను.
త్రావత్ జనైలో అత్డు జాత్త తెలిసిన బ్రాహైణ్యడుగా జనిైంచెను. ఈ మధురయందు
'సూరయతరిము' కలదు. అది స్రవప్పపముల నుండి విముకితని కలిగించునటిది. అచట
విరోచన పుత్రుడగు బలి మొద్ట సూరయదేవుని ఉప్పసించెను. ఆయన ఉప్పస్న చేత్
సూరయభగవ్యనుడు ప్రస్నుిడై అత్ని త్పమునక్క కారణమేమని ప్రశించెను. అందుక్క బలి
“దేవేశ్వరా! ప్పతాళమునందు నా నివ్యస్ము కలదు. ఈ స్మయమున నేను

461
శ్రీవరాహ మహాపురాణము
రాజయభ్రష్ిడను, ధ్నహనుడను అయిత్తని.” అని చెపెపను. ఆ త్రువ్యత్ సూరయ భగవ్యనుడు
బలికి త్న కిరీటము నుండి చంతామణి అను వజ్రమును తసి ఇచెిను. ఆ మణిని తసుకొని
బలి ప్పతాళలోకమునక్క వెడలిపోయెను. అచట సాినము చేయుట చేత్ మనుష్యల
స్మస్త ప్పపములు స్మాపతమై పోవును. అచిట మరణము కలిగిన యెడల ఆ ప్రాణికి నా
లోకప్రాపత కలిగెను. దేవి! ప్రతేయక ఆదివ్యరము నాడు, స్ంక్రాంత్త స్మయమున, అటేీ
సూరయచంద్ర గ్రహణములందు ఆ తరిము నందు సాినము చేయుట చేత్ రాజసూయ యజి
నిరవహణ ఫలము లభయమగును. ధ్ృవుడు కూడా ఇచిట సాినాది పూరవక కఠోర త్పము
చేస్ను. అందుచే నేటకి ధ్ృవలోకమునందు ప్రత్తష్టుతుడుగా ఉనాిడు. వసుధా! ఏ నరుడు
ఈధ్ృవతరిమునందు శ్రద్ధ కలిగినవ్యడు అగునో అత్డి స్రవపత్రులు ఉద్ధర్షంపబడుదురు.
ధ్ృవతరిము యొకక ద్క్షిణ భాగమునందు తరిరాజము అను సాినము కలదు. అచట
సాినము చేసిన మానవులు నా ధామమును పంద్గలుాదురు. మధురయందు కోటతరిము
అను పేరు గల ఒక సాినము కలదు. దాని ద్రశనము దేవత్లక్క కూడా బహుదురీభమైనది.
ఆ కోట తరిమందు సాినము చేసి పత్రులు, దేవత్లక్క త్రపణము అర్షపంచవలెను.
ఇందుచే పతామహాది పత్రులంద్రూ త్ర్షంపబడుదురు. ఆ తరిమున సాినముచేయు
మనుష్యడు బ్రహైలోకము నందు ప్రత్తషును పందును.
ఇచటనే పత్రులక్క కూడా దురీభమైన వ్యయుతరధము కలదు. ఇచట
పండదానము చేయుటచే నరుడు పత్ృ లోకమునక్క పోగలుాను. దేవ! గయయందు
పండదానము చేయటచే మనుష్యనక్క లభంచెడిన ఫలము, ఇచిట జేయషుయందు
పండదానము చేయుటచే లభయమగుచునిది. ఇందు ఎటి స్ంశ్యము లేదు. ఈ పనెిండు
తరిములను కేవలము స్ైరణ చేయుట చేత్ ప్పపము దూరముగా పోవుచునిది. అంతేగాక
మనుష్యని స్మస్త కోర్షకలు పర్షపూరోము కాగలవు. (152)
153, 154, 155 వ అధ్యాయములు - మధుర, యమున్,
అకూ
ు ర తీర
ా ముల మాహాతమాము
వరాహ విష్ోభగవ్యనుడు ఇటుీ చెపెపను. “వసుంధ్రా! శవక్కండమునక్క ఉత్తర
భాగమున నవకము అను పేరు గల పవిత్ర క్షేత్రము కలదు. అచట సాిన మాత్రము చేత్నే
ప్రాణికి సౌభాగయము సులభముగా లభయమగును. అటేీ ప్పపులైన వ్యరు కూడా నా

462
శ్రీవరాహ మహాపురాణము
ధామమున ప్రత్తషును ప్రాపతంచుకొందురు. ఇపుపడు ఈ తరిము యొకక ఒక ప్రాచీన
ఘటనను వినుము. ప్రాచీన కాలమున నైమిశారణయము నందు దుష్ిడైన నిష్ట్రదుడు
వసించుచుండెను. ఒకసార్ష అత్డు ఒకానొక మాస్ము నంద్లి చతురదశనాడు మధురక్క
వచెిను. అత్డి మనసుసనందు యమునా నది యందు ఈదులాడవలెనను కోర్షక
ఉత్పనిమైనది. అందుచే అత్డు యమున యందు ఈదుచూ స్ంయమన తరిము వరక్కను
చేరుకొనెను. అంత్ట దైవయోగము చేత్ అత్డు ఆ తరిము నుండి బయటక్క
రాలేకపోయెను. అందుచే అచటనే అత్డి ప్రాణములు పోయినవి. రండవ జనైలో కూడా
అత్డే (నిష్ట్రదుడు) క్షత్రియ వంశ్మునందు ఉత్పనుిడై స్ంపూరో భూమండలమునక్క
అధిపత్త అయెయను. అత్డి రాజయరాజధాని సౌరాష్ట్రములో కలదు. అటేీ కాలాంత్రమునందు
అత్డే యక్షమధ్వనుడు అను పేరుతో ప్రఖ్యయతుడయెయను. అత్డు త్న ధ్రైములు అగు
(క్షత్రధ్రైము, రాజధ్రైము) లను చకకగా ప్పలించుచుండెను. అటేీ రాజయ
రక్షణమునందును ప్రజారంజకముగా ప్పలించుటయందు స్మరుధడు, స్ఫలుడు అయెయను.
అత్డి వివ్యహము సుంద్ర్షయైన కాశీ రాజక్కమారత పవర్షతో జర్షగెను. యక్షమ ధ్వనునికి
మర్షకొంద్రు రాణ్యలు కలరు. అయిననూ అత్నికి అంద్రు రాణ్యలయందును పవర్షయే
మెచిన భారయ అగుటచే ఆమెనే అత్నికి అంద్ర్షకంటెనూ అధికముగా ప్రేమించుచుండెను.
అత్డు ఆమెతో భవనములు ఉదాయనవనములు, ఉపవనములు నదీనద్త్టములపై
విహర్షంచుచూ, రాజయసుఖములను అనుభవించుచుండెను. కాలాంత్రమున అత్డికి
ఏడుగురుపుత్రులు,ఐదుగురు పుత్రికలు జనిైంచర్ష. ఈవిధ్ముగా యక్షమ ధ్వనునికి
డెబబదియేడు స్ంవత్సరముల వయసుస గడిచెను. ఒకానొక స్మయము నందు అత్డు
నిద్రించునపుపడు అకసాైతుతగా అత్డికి మధురయంద్లి స్ంయమన తరిము యొకక స్ృత్త
కలిగినది. అపపట నుంచ అత్ని ముఖము నుండి హాహా అను శ్బదము వెలువడుట
మొద్లయెయను. ఆ రాజునక్క స్మీపములోనే నిదుర్షంచుచుని అత్ని పటిపురాణి పవర్ష
“రాజా! నీవు ఏమి చెపుపచునాివు?” అని ప్రశింపగా “ప్రియా! ఏదో ఒక మాద్క వసుతవున
సేవించుట చేత్ స్పృహ లేనివ్యడనై ఉంటని. నదియందు ఉండు ఆత్ని చత్తము చలించుచూ
ఉండును. ఆత్డి ముఖమునుండి అస్ంబద్ధ శ్బదములు వెలువడుట సావభావికములే. నేను
నదియందు ఉంటని. అందుచేత్ ఈ శ్బదములు నా నోటనుండి వెలువడినవి. ఈ

463
శ్రీవరాహ మహాపురాణము
విషయము నందు నీవు ననుి అడుగవలసిన అవస్రం లేదు” అని జవ్యబివవగా రాణి
అనేకమారుీ ఆగ్రహావేశురాలు అయినందున యక్షమధ్వనుడు “దేవ్య! నా మాట నీవు వినుట
ఆవశ్యకము అని అనిపంచన యెడల మనమిరువురము మధురాపుర్షకి పోవుదుము గాక!
అచటనే నేను నీక్క ఈ విషయమును తెలుపదును. గ్రామములు, రత్ిములు, కోశ్ము
(ఖజానా) జనులను స్ంభాళ్లంచుట కొరక్క పుత్రుని సింహాస్నముపై అభష్టక్కతని చేయుట
అవస్రము. దేవ! విద్యక్క స్మానమైన కనుి ఏదియు లేదు. ధ్రైమునక్క స్మానమైన
బలమును ఉండదు. అనురాగమునక్క స్మానమైన దుుఃఖము వేరేదియూ లేదు.
తాయగమును మించన సుఖము మరేదియును లేదు. ప్రపంచమంత్టని స్ంగ్రహించన వ్యని
కోర్షక కంటే తాయగవంతుడైన పురుష్డు ఎలీపుపడు ఉత్తముడుగా పర్షగణింపబడును.”
అని రాజు యక్షమధ్నుడు ఈ విధ్ముగా త్న పత్తి పవర్షని స్ముదాయించ త్న
జేయషుపుత్రునికి రాజాయభషేకము చేస్ను. అంతేగాక అత్డితో శ్రేష్ులైన మంత్రి మొద్లగు
స్తుపరుష్లు ఉండునటుీ వయవస్ిను కలిపంచెను. పమైట ఆ పురవ్యసులైన ప్రజల నుండి
వడొకలు తసికొని ఏనుగులు, గుఱ్ఱములు,కోశ్ము (ధ్నము) తసుకొని, కాలినడకన పోవు
కొంద్రు పురుష్లను త్న వెంట చేరుికొని భారయతో కూడుకొని వ్యర్షరువురు మథురక్క
బయలుదేర్ష చాలా రోజులు గడచన త్రావత్ మధురను చేరుకొనిర్ష. ఆ కాలమున
మధురాపుర్ష దేవత్ల ముఖయపటిణమగు అమరావత్త వలె ప్రసిదిధకెకిక ఉండెను. దావద్శ్
తరిముల చేత్ స్ంపనిమైన ఆ పుణయనిలయమగు పటిణము ప్పపులను నషిపరచుటకొరక్క
త్నను మనోహరముగా చేసుకొనినదా అనునటుీ ఉండెను. వసుంధ్రా! రాజు
యక్షమధ్నుడు, పవర్ష మధురాపుర్షని ద్ర్షశంచుట చేత్నే వ్యర్ష హృద్యములు
ప్రస్నిములైనవి. మరల ఆ రాణి వ్యరు ఎందుకొరక్క మధురక్క వచిరో ఆ విషయమును
త్న భరతయగు రాజుక్క గురుతచేసి, ఆ రహస్యమును తెలుపవలెనని అడిగెను. దీనిపై
యక్షమధ్నుడు ముందు నీవు నీ రహస్యమైన విషయమును తెలుపుము. త్రావత్ నేను
తెలెపద్ను అని పలెకను.
పవర్ష ఇటుీ చెపెపను. “పూరవము నా నివ్యస్ము గంగాతరమునందు కలదు.
అచట కూడా నా పేరు పవర్షయే. ఒక పరాయయము నేను కారీతక దావద్శనాడు ఈ
మధురాపుర్షని ద్ర్షశంచుట కొరక్క ఇచిటక్క వచిత్తని. అదే స్మయమున నావ దావరా

464
శ్రీవరాహ మహాపురాణము
యమునను దాటంచు స్మయమున అకసాైతుతగా నేను ధారాపత్నము అను తరిము
యొకక లోతైన జలమునందు పడిత్తని. అందుచే నా ప్రాణములు పోయినవి. ఈ తరిము
యొకక ప్రభావము చేత్ నేను కాశీరాజు వద్ద జనిైంచుటయు, అటేీ నీతో
వివ్యహమగుటయు జర్షగినది. సుంద్ర్షయగు రాణి పవర్ష ఈ విధ్ముగా చెపపన త్రావత్
యక్షవధ్నుడు స్ంయమన తరిమునందు ఏ విధ్ముగా తాను మృతుడైయెయనో మొద్లైన
కథనంత్యు పవర్షకి వినిపంచెను. అంత్ట వ్యర్షద్దరును మధురయందే ఉండుట
ప్రారంభంచ యమునయందు సాినము చేయు నియమము ఏరపరుచుకొనిర్ష. ప్రత్తరోజు
వ్యరు నియమముతో నా ద్రశనము చేసుకొనుచుండిర్ష. కొంత్కాలము గడచన త్రావత్
అచటనే వ్యరు శ్రీర తాయగము చేసి అనిి బంధ్నముల నుండి ముక్కతలై నా లోకమునక్క
చేరు ప్రాపతము కలుగువ్యరు అయిర్ష, ఆ మధురా నగరమునందే మధువనము అను పేరు
గల అత్యంత్ సుంద్రమైన సాినము ఒకట కలదు. అందు క్కంద్వనము అను పేరుతో నా
ప్రసిద్ధసాన
ి ము కలదు. అచటకి వెళ్లళన వెంటనే నరుడు స్ఫల మనోరధుడు అగును.
అచటనే గల వనమునందు ముఖయముగా కామయకవనము కలదు. అందు సాినము
చేయుటచే మనుష్యడు నా లోకమును చేరుకొనగలడు. ఇచట గల విమలక్కండ
తరిమునందు సాినము చేయుటచే నరుల స్ంపూరో ప్పపములు విడిచపోవును. అంతేగాక
ఎవరు అచట ప్రాణపర్షతాయగము చేయుదురో వ్యరు నా లోకమునందు ప్రత్తష్టుతులగుదురు.
ఒక వనము వక్కళ వనము అని పలువబడును. అచట సాినము చేసిన మనుష్యడు
అగిిలోకమును పంద్గలుగుచునాిడు. యమునానదికి రండవ ఒడుడన భద్రవనము అను
పేరు గల ఆరవ వనము కలదు. నా భకిత పరాయణ్యడైన నరుడే అచిటకి పోగలుాను.
అందుచే అత్డికి నాగలోకప్రాపత కలుగుచునిది. ఖదిరవనము అను పేరు గలది
ఏడవదియగు వనము, ఎనిమిద్వ వనము పేరు మహావనము. తొమిైద్వ వనము పేరు
లోహజంఘ వనము. ఎందుకన లోహజంఘుడే దీనిని రక్షింపగలడు. పద్వ వనము పేరు
బిలవవనము. అచటకి పోయినప్రాణి బ్రహైలోకమున ప్రత్తషును పందును. పద్కొండవ
వనము పేరు భాండీరవనము. దాని ద్రశన మాత్రము చేత్నే మనుష్యడు మాతాగరభమున
చొరలేడు. పనెిండవది బృందావనము. ఆ వనమునక్క అధిష్ట్రిత్త బృందాదేవి. దేవ! స్మస్త
ప్పపములను స్ంహర్షంచునది అగు ఈ సాినమునక్క నాక్క చాలా ఇషిమైనది.

465
శ్రీవరాహ మహాపురాణము
బృందావనమునక్క పోయి గోవిందుని ద్రశనము చేసుకొనిన నరుడు యమపుర్షయందు
ఎనిడునూ ప్రవేశంపడు. అత్డికి పుణాయతుైలగు పురుష్ల గత్త స్హజ సులభము
అగుచునిది.
యమునేశ్వర తరిము యొకక ధారాపత్నమునందు సాినము చేసిన త్రావత్
మనుష్యనికి స్వరాములో కలుగు ఆనంద్ము కలుగ గలదు. అచిట ప్రాణము తాయగము
చేయువ్యడు నా ధామమునక్క పోగలడు. దీనికి ముందు నాగ తరిము, ఘంట్టభరణ
తరిము కలవు. దీనియందు సాినము చేయు మనుష్యడు సూరయలోకమునక్క
పోవుచునాిడు. వసుధా! ఇచిట సోమతరిమునక్క చెందినది అగు పవిత్ర సాినము కలదు.
దావపర యుగమునందు ఇచిటనే చంద్రుడు నా ద్రశనము చేసుకొనుచుండెను. దీనికి
అభషేకము చేసిన మనుష్యడు చంద్రలోకము నందు నివసించును. ఇచిట స్రస్వత నదిపై
నుంచ క్రంద్క్క దిగు పవిత్రసాినము కలదు. అది స్ంపూరో ప్పపములు హర్షంచునటిది.
మధురక్క పశిమముగా ఋష్టగణములు నిరంత్రము నా పూజ చేయుచుందురు. ప్రాచీన
కాలమునందు స్ృష్టి స్మయమున బ్రహైదావరా మనసుస చేత్నే నిర్షైంపబడిన కారణము
చేత్ దీనికి మానస్తరిము అని పేరు పెటిబడినది. ఇచిట సాినము చేయువ్యర్షకి స్వరాము
లభంచును.ఇచట శ్రీ గణేశ్ భగవ్యనుని పుణయమయ తరిము కలదు. దాని ప్రభావము చేత్
ప్పపములనిియూ దూరమై పోవును. ఇచిట చతుర్షధ, అషిమి, చతురదశ దినములందు
సాినము చేయుటచే శ్రీ గణేశుని ప్రభావము వలన మనుష్యల ఎద్లో దుుఃఖము ద్గారక్క
చేరుకొనదు. విదాయరంభము చేయబడుచునాినూ లేక యజిము దానము మొద్లగు
క్రయలు స్ంపనిము చేయబడుచునినూ అనిి స్మయములందు గౌరీనంద్నుడగు
గణేశుడు, ధ్రైకరతయగు పురుష్నికి స్మస్త కారయములు ఎలీపుపడు నిర్షవఘిములుగా పూర్షత
చేయించ ఇచెిద్రు. ఇచటనుండి అరధకోశ్ము దూరమున పర్షమాణము నందు
మహాదుషకరమైన శవక్షేత్రము కలదు. అచట ఉండి శ్ంకరభగవ్యనుడు మధురాపుర్షని
నిరంత్రము రక్షించుచుండును. దాని జలమునందు సాినము, ఆ జలము యొకక ప్పనము
చేసి మనుష్యలు మధురావ్యస్ ఫలప్రాపత పందుచునాిరు.
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. “దేవ! ఇపుపడు నేను మర్షయొక దురీభమైన
అక్రూర తరిమును వర్షోంచుచునాిను. అయన (సూరుయడు కరాకటక రాశలోనికి

466
శ్రీవరాహ మహాపురాణము
వచినపుపడు ద్క్షిణాయనము అటేీ మకర రాశలోనికి ప్రవేశంచనపుపడు ఉత్తరాయణము
జరుగును. సూరుయని ఈ ష్ట్రణాైసిక కద్లిక లేక సిిత్తని అయనము అందురు), విష్వత్
(రాత్రింబగళ్తళ స్మానము ఎపుపడు అగునో దానిని విష్ోపది అందురు. ఇటి సిిత్త మార్షి
15వ తేదీన, స్పెింబర్ 23వ తేదీన వచుిను.) అటేీ విష్ోపది (వృష, సింహ, వృశిక
క్కంభరాశలలో వచుి సూరయస్ంక్రాంత్తని విష్ోపది అందురు) ల శుభస్మయములందు
నేను శ్రీకృషోస్వరూపముతో అచట ఉందును. ఇచిట సూరయగ్రహణ స్మయమునందు
సాినము చేయుటచే మనుష్యడు రాజసూయము, అశ్వమేధ్యజిముల ఫలమును
పంద్గలుాను. ఇపుపడు ఈ తరిము యొకక అత్త పురాత్న ఇత్తహాస్మును చెపుపదును
వినుము. పూరవము ఇచట సుధ్నుడు అను పేరుగల ధ్నవంతుడు భక్కతడైన వైశుయడు
ఉండుచుండెను. అత్డు భారాయపుత్రులు త్న బంధువులతో కలసి నిరత్ము నా ఉప్పస్న
యందు గడుపుచుండెను. గంధ్ పుషప ధూప దీప నైవేద్యముల కొరక్క నియమాను
సారముగా నిత్యము నా(శ్రీహర్ష యొకక) పూజ చేయుచుండెను. అత్డు దాదాపు ఏకాద్శకి
ఈ అక్రూర తరిమునక్క వచి నా యెదుట నృత్యము చేయుచుండెను.
ఒకమారు అత్డు రాత్రి జాగరణము, నృత్యము, అటేీ కీరతనము మొద్లగు
చేయవలెనను ఉదేదశ్యముచే నా వద్దక్క వచుిచుండెను. ఆ స్మయమున భయంకరుడైన
ఒకానొక బ్రహై రాక్షసుడు ఆత్డి కాళ్తళ పటుికొనెను. ఆ బ్రహైరాక్షసుని ఆకృత్త హెచుిగా
భయపెటినది. వెంట్రుకలు పైకి నికకపడుచుకొని ఉండెను. అత్డు సుధ్నునితో ఇటుీ
చెపెపను. వైశాయ! నేను నినుి భక్షించ త్ృపతపంద్గలను. అని అనగా సుధ్నుడు ఇటుీ
చెపెపను. రాక్షసా! చాలును. నీవు కొదిదసేపట వరక్క ప్రతక్షించుచుండుము. నేను నీక్క
స్ంపూరో భోజనమును పెటిగలను. త్రావత్ నీవు ఈ నా శ్రీరమును కూడా భక్షించెద్వు.
కానీ ఈ స్మయమందు నేను దేవేశ్వరుడైన శ్రీహర్ష ఎదుట నృత్యము, రాత్రి జాగరణము
చేయుటక్క పోవుచునాిను. నా ఈ వ్రత్ము పూర్షత చేసుకొని నేను ప్రాత్ుఃకాలమున
సూరుయడు ఉద్యింపగనే నీ వద్దక్క త్తర్షగి రాగలను. అపుపడు నీవు నా ఈ శ్రీరమును
త్పపక భక్షింపుము. భగవంతుడగు నారాయణ్యని ప్రస్నుిడిని చేసుకొనుటకై పోవుచుని
నా ఈ వ్రత్ము భంగము చేయుట నీక్క ఉచత్ము కాదు అనెను. ఆ మాటను వినిన
బ్రహైరాక్షసుడు ఆద్రపూరవకముగా మధురమైన పలుక్కలుతో ఇటుీ పలికెను. “సాధూ!

467
శ్రీవరాహ మహాపురాణము
నీవు అస్త్యపు మాటలను ఏల మాట్టీడుచునాివు. భళ్య! ప్రపంచములో రాక్షసుని
నోటయందు పడవలసిన వ్యనిని వద్లి మరల సేవచిగా అత్డి వద్దక్క త్తర్షగి రానిచుి
మూరుఖడు ఎవరైననూ ఈ ప్రపంచంలో ఉండునా?” అని పలెకను.
ఆ మాటలక్క వైశ్యవరుడు “స్ంపూరో ప్రపంచమునక్క పునాదియేస్త్యము.
స్త్యముపైననే అఖల జగతుత ప్రత్తష్టుంపబడినది. వేద్ములను కడముటుి వరక్క ఋష్లు
స్త్యముయొకక బలము వలననే సిదిధ ప్రాపతంపజేసి కొనుచునాిరు. ఒకవేళ పూరవజనై
కరైవశ్మున నా జనైము ధ్నిక్కలైన వైశ్యక్కలమున జర్షగినది. అయిననూ నేను
నిరోదష్డనే. బ్రహైరాక్షసుడా! ప్రత్తజాి పూరవకముగా చెపుపచునాిను వినుము. అచట
భగవంతుని స్నిిధిలో జాగరణము, నృత్యము చేసి సుఖపూరవకముగా నేను త్పపక త్తర్షగి
వచెిద్ను. స్త్యము వలననే కనాయదానము జరుగుచునిది. బ్రాహైణ్యలు ఎలీపుపడు
స్త్యమునే పలుక్కచునాిరు. స్త్యము చేత్నే రాజులు రాజయపర్షప్పలనను
నడుపగలుాచునాిరు. స్త్యము వలననే ఈ పృథ్వవ సురక్షిత్ముగా ఉనిది స్త్యము చేత్నే
ప్రాణిస్వరామునక్క సులభముగా చేరగలుాచునిది. అంతేగాక స్త్యము చేత్నే మోక్షము
లభయమగుచునిది. ఈ కారణముల చేత్ నేను నీ యెదుటక్క త్తర్షగి రాని యెడల భూమి
దానమిచి త్తర్షగి దానిని అనుభవించుట చేత్ ఏ ప్పపము త్గులునో ఆ ప్పపమునందు
నేను భాగసుతడను అగుదును. త్రువ్యత్ క్రోధ్ము లేక దేవషవశ్మున ఎవడు భారయను
వద్లివేయునో వ్యని ప్పపము నాక్క కలుగు గాక! ఒకవేళ నేను మరల నీ యెదుటక్క రాని
యెడల ఒకచోట కూరొిని భోజనము చేయు వయక్కతలయందు పంకిత భేద్ము చేత్ ఏ
ప్పపము త్గులునో ఆ ప్పపము నాక్క త్గులు గాక! లేనియెడల నేను నీ వద్దక్క మరల రాని
యెడల ఒకమారు కనాయదానము చేసి మర్ష రండవది దానము చేయుట లేక బ్రాహైణ
హత్య చేయుట లేక మధిరాప్పన మొనరుిట, దొంగత్నము చేయుట, వ్రత్భంగము చేసిన
త్రావత్ ఏ నీచగత్త కలుగునో ఆ దురాత్త నాక్క కలుాను గాక!” అని చెపెపను.
వరాహభగవ్యనుడు ఇటుీ పలెకను. దేవ! సుధ్నుని మాటలును విని ఆ
బ్రహైరాక్షసుడు స్ంతుష్ిడయెయను. అత్డు “సోద్రా! నీవు వంద్నీయుడవు. ఇపుపడు నీవు
కోర్షనటుీ యథేచఛగా పముై అని అనుజినిచెిను.” అటుపమైట ఆ కళ్యమరైజుిలైన
వైశుయడు నా యెదురుగా వచి నృత్యగానములు చేయుచూ ప్రాత్ుఃకాలమున “ఓం నమో

468
శ్రీవరాహ మహాపురాణము
నారాయణ” అని ఉచఛర్షంచుచూ యమున యందు మునకలు వేసి సాినము చేస్ను.
పమైట మధురక్క పోయి నా దివయరూపమును ద్ర్షశంచెను. దేవ! నేను ఆ స్మయమున
వేరొక రూపమును ధ్ర్షంచ అత్డి ఎదుటనే ప్రత్యక్షమై ఇటుీ ప్రశించత్తని. “అయాయ! నీవు
ఇంత్ శీఘ్రముగా ఎచటకి పోవుచుంటవి?” అని అడుగగా సుధ్నుడు నేను నా ప్రత్తజిను
అనుస్ర్షంచ బ్రహైరాక్షసునితో నీక్క ఆహారముగా మరల వతుతనని ఇటుీ చెపపత్తని. నేను నా
ప్రత్తజాినుసారము బ్రహైరాక్షసుని వద్దక్క పోవుచునాిను అనెను. అపుపడు నేను (విష్ోవు)
అత్డిని (సుధ్నుడు) అడడగించ ఇటుీ పలికత్తని. “ప్పపరహితుడా! నీవు అచటక్క పోవుట
మంచది కాదు. బ్రత్తకి ఉని యెడలనే ధ్రాైనుష్ట్రునము చేయుట స్ంభవము అగును”. అని
చెపపన నా మాటలను విని వైశుయడు “మహాభాగా! నేను బ్రహైరాక్షసుని వద్దక్క అవశ్యము
పోవుదును. దాని వలన నా (స్త్య) ప్రత్తజి సురక్షిత్ముగా కాప్పడినవ్యడను అగుదును.
జగత్రపాభుడైన విష్ోభగవ్యనుని నిమిత్తము రాత్రి జాగరణము, నృత్యము చేయుట నా
వ్రత్ము. ఆ నియమము సుఖపూరవకముగా పూర్షతయైనది.” అని ఈ విధ్ముగా పలిక అత్డు
అచట నుంచ బయలుదేర్షపోయి బ్రహైరాక్షసునితో ఇటుీ పలెకను. “రాక్షసుడా! ఇపుపడు
నీవు నీ ఇచాఛనుసారము ఈ నా శ్రీరమును త్తని ఆకలి తరుికొనుము.”
ఇటుీ చెపపగా బ్రహైరాక్షసుడు “వైశ్యవరా! నీవు వసుతత్ుః స్త్యము, ధ్రైములను
ప్పటంచు సాధుపురుష్డవు. నీక్క శుభమగు గాక! నేను నీ నడవడిక చేత్
స్ంతుష్ిడనైత్తని. ఇపుపడు నీవు నాక్క నృత్యము, జాగరణముల పూర్షత పుణయమునునాక్క
ఇచి ద్యచూపుము. నీ ప్రభావము చేత్ నేను ఉద్దర్షంపబడుదును గాక!” అనగా వైశుయడు
“రాక్షసా! నేను నీక్క రాత్రి జాగరణము నృత్యముల పుణయమునందు భాగమును
ఈయయజాలను. అరధరాత్రి ఒక జాము లేక అరజాము పుణయమును కూడా నీక్క ఇచుిటక్క
నేను స్మరుధడను కాను” అనగా ఆ వైశుయని మాటలక్క రాక్షసుడు ఒక నృత్యము యొకక
పుణయమును నాక్క ద్యతో ఇముై. అని అడిగెను. ఆ మాటలక్క వైశుయడు “నేను నీక్క
పుణయమును గాని మర్ష ఏదియును గాని ఈయలేను. అయిననూ ఒక మాట చెపుపచునాిను.
అందుకే నేను ఇచిటకి వచిత్తని. నీవు ఏ కరై యొకక దోషము చేత్ బ్రహైరాక్షసుడవు
అయిత్తవి? ఈ విషయము రహస్యము కాని యెడల నాక్క తెలుపమని” వైశుయడు అడిగెను.
అపుపడు బ్రహైరాక్షసుని ముఖముపై స్ంతోషము ఏరపడినది. అత్డు “వైశ్వవరా! నీవు ఇటి

469
శ్రీవరాహ మహాపురాణము
మాటలు ఎందుక్క చెపుపచునాివు. నేను నీక్క ద్గారగా ఉండువ్యడనే. నా పేరు అగిిద్తుతడు.
నేను పూరవజనైము నందు వేదాభాయసుడనైన బ్రాహైణ్యడను. అయిననూ చౌరయదోషము
చేత్ నేను బ్రహైరాక్షసుడను కావలసి వచినది. దైవయోగము చేత్ నీతో కలయిక
కలిగినది. ఇపుపడు నీవు నాక్క ఉపకారము చేయు ద్య చూపుము. వైశ్యవరా! నీవు ఒకే
నృత్యము లేక గానముల యొకక పుణయమును నాక్క ఇముై. అటెమిన నేను
ఉద్ధర్షంపబడుదును.” అని ప్రార్షధంచగా వైశుయడు “రాక్షసుడా! నేను ఒక నృత్య పుణయము
యొకక ఫలమును నీక్క ఇచిత్తని” అని పలెకను అందుచేత్ ఆ నృత్యము చేసిన పుణయము
యొకక ఫలముచేత్ ఆత్డికి వెంటనే ఉద్దరణ జర్షగినది. బ్రహైరాక్షసునికి ముకిత
లభయమైనది” వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. దేవ! ఆ స్మయముననే బ్రహై రాక్షసుని
స్ిలములో శ్ంఖచక్రగదా పద్ైములు ధ్ర్షంచన శ్రీహర్ష భగవ్యనుడు ప్రత్యక్షమయెయను. ఆ
స్మయమున నా విష్ోరూపము (శ్రీవిష్ో రూపము) శ్రీ విగ్రహము యొకక కాంత్త మహా
దివయముగా ఉండును. భక్కతల కోరకలను తరుివ్యడనగు నేను (శ్రీ విష్ో స్వరూపుడు) ఆ
వైశుయనితో మధురమగు మాటలచేత్ “ఇపుపడు నీవు స్పర్షవ్యరముగా ఉత్తమ విమానము
అధిరోహించ దివయమైన విష్ోలోకమునక్క పముై.” అంటని.
“వసుంధ్రా! ఈ విధ్ముగా తెలిప నేను అచటనే అంత్రాధనుడనైత్తని. సుధ్నుడు
కూడా త్న పర్షవ్యర స్హిత్ముగా దివయమగు విమానము దావరా స్శ్రీరముగా
విష్ోలోకమునక్క పోయెను. దేవ! అక్రూర తరధము యొకక ఈ మహిమ నేను నీక్క
తెలిపత్తని. కారీతక మాస్ము నందు శుకీ పక్ష దావద్శ త్తథ్వనాడు ఈ తరిమున ఎవడు
సాినమాచర్షంచునో అత్నికి రాజసూయ యజిఫలము లభంచును. ఇంకనూ అచట
శ్రాద్ధము మొద్లగు వృష్ణరము చేయు పురుష్డు త్న క్కలము అంత్నూ అటేీ
ఉద్దర్షంచును.” (153,154,155)
156, 157 వ అధ్యాయములు – బ్ృంద్వవనాద్వ తీర
ా ముల మాహాతమాము
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. ధ్రణీ ఇపుపడు నీక్క మధురా మండలము
యొకక మర్షయొక పరమపుణయప్రద్ము, మహాపవిత్రము అయిన ‘వత్సక్రీడనకము’ అను
పేరుగల మర్షయొక అత్త పవిత్ర తరి మాహాత్ైయమును వర్షోంచుచునాిను. అచట ఎర్రరంగు
గల అనేక విశాల శలలు గలవు. ఒకమారు అచిట సాినము చేసినంత్ మాత్రముననే

470
శ్రీవరాహ మహాపురాణము
నరులక్క వ్యయుదేవుని లోకము ప్రాపతంపగలదు. ఆ ప్రదేశ్మున మరణించనంత్ ఆ వయకిత
నా లోకమునక్క చేరుకొని గౌరవము పంద్గలడు. వసుంధ్రే నేను అచిట గల మర్షయొక
స్ిలమును గుర్షంచ తెలుపదును. అది ఇచటనే గల భాండీరక వనము అనునది. అది పవిత్ర
తరిస్ిలము. మదిద, శాల, తాళ, త్మాల, అరుజన, ఇంగుదీ, పీలుక, కీరీల అటేీ ఎఱ్ఱని పూలు
గలిగిన అనేక వృక్షములు ఆ స్ిలము యొకక శోభను పెంచుచుండును. ఆ భాండీరక
తరిమునందు త్నమనసును, ఆహారమును నిగ్రహింపజేసికొని ఇచట సాినము చేయుటచే
మనుష్యనికి స్ంపూర్షతగా ప్పపములు నశంచ ఇంద్రలోకప్రాపత పంద్గలడు. ఈ
ప్రదేశ్ములో ప్రాణమును త్యజించన నరుడు నాలోకమును చేరుకొనగలడు. లత్లు, తగలు
మొద్లగువ్యనితో ఆచాిదిత్మై ఇచట గల రమణీయ బృందావనము దేవత్లు దానవులక్క
సిదుధలక్క కూడా దురీభమైనటిది. ఆవులు, గోప్పలుర వెంట ఇచిట నేను కృష్ట్రోవతారము
నందు ఆటలాడిత్తని. ఇచట ఒక రాత్రి నిద్రవ్యస్ము, ఉపవ్యస్ము చేసి కాళ్లందీనది యందు
సాినము చేసిన మనుష్యనక్క గంధ్రవ లోకప్రాపతము కలిగి, అపసరస్లతో సుఖంచు
యోగము కలుగును. అంతేకాక ఆ తరిమున ప్రాణతాయగము చేసిన మనుష్యడు నా
ధామమునక్క చేరుకొనగలడు.
సుమధ్యమా! ఇచటనే పవిత్రమైన, స్రవప్పపకనాశ్మగు మర్షయొక తరిము కేశ
అనునది కలదు. బృందావనము యొకక ఈ సాినమునందు నేను కేశ అను రాక్షసిని
స్ంహర్షంచత్తని. అది గంగానదికంటె నూరురటుీ అధిక పవిత్రమైనది. అటేీ శ్రీహర్ష
విశ్రమించన అచిట గల ప్రదేశ్ము కాశ నగరము తరిము కంటే వేయిరటుీ అధిక
మాహాత్ైయము గలది. ఆ కేశ తరిమునందు పండ ప్రదానము చేయుట చేత్ గయలో
పత్ృవులక్క పండప్రదానము చేసినదానితో స్మాన ఫలము లభయమగును. అంతేగాక ఇచట
సాినదానము, హవనములను చేయుటచే అగిిష్ణిమ యజిఫలము లభంచును. ఇచట
దావద్శాదిత్య తరిము వద్ద యమున (నది) ప్రవహించుచుండును. ఇచిట కాళ్ళయ స్రపము
ఆనంద్ముగా నివసించుచునిది. ఇచటనే (కాళ్ళయహ్రద్ము నందు) నేను దాని ద్మన
కృత్యములను అణచ, భూమిపైకి రాగా చలిచేత్ బాధింపబడిత్తని. అంత్ట,
దావద్శాదితుయలు త్మ ప్రకాశ్మును నా చుటుిను ప్రస్ర్షంపజేసిర్ష. నేను కాళ్ళయుని
గరవమణచన త్రావత్ దావద్శ్ ఆదితుయలును అచిట నెలకొనిర్ష. పమైట నేను దావద్శ్

471
శ్రీవరాహ మహాపురాణము
ఆదితుయలను వరము కోరుకొనుడనగా వ్యరు “దేవ్యధి దేవ్య! నీవు మేము వరము కోరుకొను
అరహత్ గలవ్యరమని భావించన యెడల మాక్క ఈ తరిమున సాినము చేయగలుా వరమును
ప్రసాదింపుమని” కోర్షత్తమి. వ్యర్ష ఆ అభయరధనను విని నేను “ఈ తరిము దావద్శ్ ఆదిత్య
తరిము అని పేరుపంద్గలద్ని” వరమునిచిత్తని. ఈ తరిమునందు సాినముచేయుట
చేత్ మనుష్యడు స్ంపూరోముగా సిదిధంచన కోరకలు గలవ్యడై ప్పపములనుండి విముక్కతడు
కాగలడు. అటేీ ఏ నరుడు మనోనిగ్రహము కలవ్యడై, ఆదివ్యరమునాడు కానీ లేక
స్ంక్రమణ కాలమునందైనను,సాినమొనర్షిన యెడల ఆత్డికి ఎటి కోర్షకయైనను
స్ఫలము కాగలదు. అటుీ చేయలేకపోయిన యెడల మనసుసనందు ఆ విధ్ముగా
భావించనను కోరకలు సిదిధంచనవ్యడగును. అటేీ ఏ వయకిత ఇచిట ప్రాణ పర్షతాయగము
చేయునో అత్డు నా ధామమున ప్రవేశంచగలడు. సూరయ తరిము లేక ఆదిత్య తరిమున
సాినము చేసి అచిట గల దావద్శ్ ఆదిత్య మందిరమును ద్ర్షశంచన నరుడు ఆదిత్య
లోకమునక్క చేరుకొనును. అచిట ప్రాణము పోయినవ్యడు నా లోకమునక్క చేరుకొనును.
ఈ సాినము యొకక పేరు హర్షదేవ క్షేత్రము, కాళ్ళయ హ్రద్ము అని పలువబడుచునిది. ఈ
హర్షదేవ క్షేత్రమునక్క ఉత్తరమున, కాళ్ళయ ప్రద్ము యొకక ద్క్షిణ భాగమునందు ఎవడు
త్న ప్పంచభౌత్తకమైన శ్రీరమును వద్లివేయునో అత్నికి ఈ ప్రపంచమున పునరావృత్తత
జనైము కలుగదు. బృందావనము యొకక పేరు గ్రీక్క గ్రంథములలో కలికావరతము, అనగా
కాళ్ళయ నాగసాినము అని చెపపబడినది. ఈ బృందావనము యొకక అధిక వరోనక్క
భాగవత్ము, పద్ైపురాణము రఘువంశ్ము మొద్లగు గ్రంథములలో చూడవచుిను.
శ్రీ వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను: దేవ! యమున యొకక ఆవలి త్టముపై
యమలారజకము అను పేరు గల తరిము కలదు.అచిట నా చేత్ శ్రీకృష్ట్రోవతార
స్మయమున శ్కటము (పెద్ద పెద్ద భాండములచే నింపబడిన బండి) భనిము
చేయబడినది. అంతేగాక భాండములు అనిియూ ఛినాిభనిములై పోయినవి. అచట
సాినఉపవ్యస్ములు చేయుటచే కలుగు ఫలము అనంత్ము.
వసుంధ్రా! జేయషుమాస్ము యొకక శుకీపక్ష దావద్శీ త్తథ్వనాడు ఆ తరిమందు
సాినము, దానములు చేయుటచేత్ మహాప్పత్క్కడైన నరునక్క కూడా పరమగత్త
ప్రాపతంచును. ఇంద్రియ నిగ్రహము గల మనుష్యడు యమునా జలమున సాినము చేసి

472
శ్రీవరాహ మహాపురాణము
మధురయంద్లి శ్రీహర్షని ద్ర్షశంచన పవిత్రుడగును. అంతేగాక స్మయక్ ప్రకారముగా
అచుయతుడగు శ్రీహర్షని అర్షించన వ్యడు పరమగత్త ప్రాపతము కలుగజేసుకొనును. దేవ!
స్వరామునక్క పోయిన పత్ృగణములు “మా వంశ్మునందు జనిైంచన ఏ పురుష్డు
మధురయందు నివ్యస్ముండి,కాళ్లంది యందు సాినము చేయునో, భగవంతుడు
గోవిందుని పూజించునో అటేీ జేయషుమాస్ శుకీపక్షము దావద్శీ త్తథ్వ స్మయమునందు
యమునానది ఒడుడన పండదానము చేయునో అత్డు పరమ కళ్యయణ సుఖజక్కడు అగును.”
అని పత్ృదేవత్లు ఎదురుచూచుచుందురు. బృందావనము స్మీపమునందు ప్రద్క్షిణము
చేయుచు, అచిటనే ఉండి, ఒకరాత్రి జాగరణము చేసి గోవిందుని స్ైర్షంచు చుండిన
నరుడు త్నక్క గల కోరకలనిింటని తరుికొనును.
పృథీవ! మధురా తరిము మహా పవిత్రమైనది. అనేక పేరుీ గల తరిములు ఆ
వనము యొకక శోభను పెంపందునటుీ చేయుదురు. అచిట గల అరణయములో బహుళ
అను పేరుగల తరిము కలదు. ఆ తరిమునందు సాినమాచర్షంచనవ్యడు రుద్ర భగవ్యనుని
లోకమునందు ప్రత్తషు కలిగిన వ్యడగును. చైత్రమాస్ము యొకక శుకీ పక్ష దావద్శీ త్తథ్వ
పుణయస్మయము నందు అచిట సాినము చేయు మానవుడు నిశ్ియముగా నా
లోకమునక్క పోవును. యమున రండవ తరమునందు ‘భాండహ్రద్ము’ అను పేరు గల
ప్రసిదిదకెకికన పలువురక్క దురీభమైన ఒక తరిముకలదు. అచిట దివుయలక్క ఆదితుయలు
ప్రత్యక్షమగుచుందురు. ఈ ప్రపంచమంద్లి అలౌకిక కారయములను సుస్ంపనిము చేయు
ఆ దివయ గణములు అచట ప్రత్తదినము కనిపంచుచుందురు. అచట సాినము చేసిన నరుడు
ప్పపముల నుండి స్ంపూరోముగా ముక్కతడై సూరయలోకమునక్క చేరగలును. ఒకవేళ అచిట
మరణించనా నా లోకమునక్క చేరుకొనగలుాను. ఆదితుయలు వసించు ప్రదేశ్ స్మీపముననే
స్వచఛమైన నీటచే నిండియుండు స్పతసాముద్రకము అను పేరు గల ఒక కూపము కలదు.
అచట సాినము చేయుటచే మానవులు అనిి లోకములు యందును స్వచఛంద్ముగా
విహర్షంపగలుాదురు. అచటనే 'వరస్ిలము' అను పేరుతో నా ఇంకొక పరమ గుహయక్షేత్రము
కలదు. అచిట నిరంత్రము వికసించ యుండు కమలములు, ఉత్పలములు జలముల
యొకక శోభను నిరంత్రము అధికము చేయుచుండును. సుమధ్యమా! ఒక రోజు రాత్రి
ఇచట నివ్యస్ము ఉండి, సాినమాచర్షంచన మనుష్యడు నా కృపచేత్ వరలోకమందు

473
శ్రీవరాహ మహాపురాణము
చేరుకొని అచిట కూడా ఆద్రము పందును. ఆ స్ిల స్మీపముననే క్కశ్స్ిలము అను
పేరు గల స్రవప్పపహరమగు మర్షయొక తరిము కలదు. అచిట యధావిధిగ
సాినమాచర్షంచన నరుడు బ్రహై లోకమునక్క చేరుకొనును. అచిట మరణించనటెమన
ీ నా
లోకమును చేరుకొనగలుాను. దానికి స్మీపమున పుషపస్ిలమను మర్షయొక తరిము
ఉనిది. దానియందు సాినమాచర్షంచన నరుడు శవలోకమునక్క చేరుకొనును.
ఈ మధురా మండలమునందు గోపీశ్వరము అను పేరుతో విఖ్యయత్మైన తరిము
కలదు. అచిట పదునారువేల గోపకలు అంద్మైన రూపములను ధ్ర్షంచ శ్రీకృషో
భగవ్యనుని ఆనంద్ పరవశులను చేయుటకై జనిైంచ, నృత్యము చేయుచు ఉండగా నేను
శ్రీకృషో రూపముతో వ్యర్షతో రాస్ల్లలను చేసిత్తని. అటేీ నేను శ్రీకృష్ోడనై బాలయమునంద్
యమలారజనులు అను పేరుగల రండు వృక్షములను శ్కటమును, క్కటీరమును,
క్కంభములను కూడా విరగత్నిిత్తని. ఇచిటనే గోవిందుడు గోపకలతో ఆటలాడి, వ్యర్షకి
కనిపంచ, అద్ృశ్యమై త్న ల్లలలను చూపెను. ఇచిట ఇంద్రుని సారథ్వ మాత్లి దేవత్ల
ప్రారధన మనిించ, గోపబాలక్కని వేషములో గల శ్రీకృష్ోనికి ఒక కూపము వద్ద
రత్ిములు, నిండి జలపూరోములైన కలశ్ముల చేత్ అభషేకము చేసిర్ష, మాత్లి దేవదేవుని
అభషేకించుచుండగా, శ్రీకృష్ోనితో గల గోపభామినులు కృష్ట్రో! కృష్ట్రో! అనుచు ఆయన
చుటుిను నాటయమాడిర్ష. అపుపడే మాత్లి ఆ స్ిలములో గోపీశ్వరుడను పేరుతో శ్రీకృష్ోని
ప్రత్తష్టించెను. అంతేగాక అచిటనొక బావిని త్రవివంచ, అందు స్పతస్ముద్రముల జలమును
పవిత్రములగు భాండములలో తెపపంచ నింపంచెను. అపపటనుండి ఈ కూపము యొకక
పేరు ‘స్పత సాముద్రిక కూపము’ అయెయను. ఈ స్పతసాముద్రిక కూపము వద్దక్క పోయి
పత్రులక్క ఎవడు శ్రాద్ధము పెటుినో ఆ నరుడు త్న క్కలములోని డెబబదియైదు త్రముల
వ్యర్షని స్రవ పీడలనుంచ ఉద్దర్షంపగలుాను. సోమవత అమావ్యస్య అనగా అమావ్యస్య
త్తథ్వగల సోమవ్యరము రోజు అచట పండప్రదానము చేయువ్యని పత్రులు కోట
స్ంవత్సరముల వరక్క త్ృపత చెందిన వ్యరగుదురు. వ్యర్షకి గండోపండ స్ద్ృశ్ఫలము
లభంచును. ఇచిట గోవింద్ తరిము, గోపీశ్వర తరిముల మధ్య గల రపదేశ్మున
మరణించన వయకిత ఇంద్ర లోకము చేరుకొనును. రుద్ర తరిము, గోవింద్ తరిమును, బ్రహై
గోపీశ్వర తరిములక్క మధ్య మరణించనవ్యడును అదే ఫలము అనుభవించగలడు.

474
శ్రీవరాహ మహాపురాణము
అంతేగాక అచిట, సాినదానములు ఆచర్షంచనవ్యడు త్నక్క పదిత్రముల ముందువ్యర్షని,
పదిత్రముల త్రువ్యత్ వ్యర్షని ఉద్దర్షంపగలడు. వసుంధ్రా! ఇచట 'వత్సయపుత్రక' అను
పేరుతో ప్రసిదిధకెకికన ఒక తరిము కలదు. అది నా పరమ పవిత్రమైన, అటేీ ఉత్తమమైన
సాినము. మధుర యొకక ద్క్షిణ భాగమునందు ‘ప్పలుాణక’ అను పేరుగల తరిము కలదు.
దాని జలమును త్ప్గిన, ఆ జలమునందు సాినమొనర్షంచన నరుడు వరులు చేరుకొను
సాినమునక్క పోగలడు. ఫాలుాణకము గల ప్రదేశ్మునందే వృషభాంజనకమను ప్రదేశ్ము
కలదు. అచిట జలకమాడిన జనుడు దేవత్లతో కూడి సుఖంచెను. ఆ స్ిలమునక్క
దాదాపు స్గము యోజనముల దూరమున, పశిమ దిశ్లో ధేనుకాసురుని 'తాళవనము'
అను పేరు గల ప్రసిద్ధ సాినము కలదు. అది ధేనుకాసురునిచే రక్షిత్మైన స్ిలము.
ఇచిటను పవిత్రమగు తరిము కలదు. విశాలాక్షీ! ఇచిట ‘స్ంపీఠక క్కండము’ అను
పేరుతో శ్రేషుమైన నా తరిము మర్ష ఒకట కలదు. ఆ క్కండము నిరంత్రము పవిత్రము,
స్వచిమైన జలముచేత్ నిండి ఉండును. ఒకరోజు రాత్రి ఇచిట నివ్యస్ము ఉండి సాినము
చేసిన నరులక్క అగిిష్ణిమ యజిఫలము లభయమగును. ఇందు ఆవంత్యు స్ందేహము
లేదు.
పద్ైముఖీ! కృష్ట్రోవతారమునందు దేవకీవసుదేవుల గరభమునందు జనించన
నేను గొపప పవిత్ర భావముతో సూరయదేవుని క్కమారుని కొరకై ఆరాధించ ఉంటని. దానిచేత్
నాక్క రూపవంతుడు, గుణవంతుడు, జాిని అయిన పుత్రుడు (సాంబుడు) జనిైంచెను.
ఇచట ఆరాధ్నా స్మయమునందు నాక్క హస్తమునందు కమలమును ఉంచుకొని
సూరయభగవ్యనుడు ద్రశనము కలిాంచెను. దేవ! అపపటనుంచ భాద్రపద్ మాస్ కృషోపక్ష
స్పతమీ త్తథ్వని తవ్రతేజముగల వ్యడగు సూరుయడు అచట నిరంత్రము విరాజిలుీచుండును.
ఆ క్కండము నందుసావధానచతుతలై సాినము చేయు నరునికి ప్రపంచమునందు
దురీభమైన వసుతవు ఉండదు. ఎందుకనగా సూరుయడు స్ంపూరో స్ంపతుతలక్క దాత్ అయిన
వ్యడు. దేవ! ఆదివ్యరము నాడు స్పతమీ త్తథ్వ రాగానే ఆ శుభ స్మయమునందు సాినము
చేయు పురుష్డైననూ,స్త్రీ అయిననూ,లభయమగు ఫలమును స్మగ్రముగా ప్రాపతంపజేసు
కొందురు. ప్రాచీన కాలమునందు శ్ంత్న మహారాజు త్పసుస చేసి భీష్ైడు అను పేరు
గల పరమ పరాక్రమవంతుడైన పుత్రుని పంద్ను. అటేీ ఆయనను తసుకొని వ్యరు

475
శ్రీవరాహ మహాపురాణము
హసితనాపురమునక్క ప్రయాణమైపోయిర్ష. అందుచేత్నే అచిట సాినదానములు చేయుటచే
నిశ్ియముగా మనోభలాష్టత్ ఫలమును పందుచునాిరు. (156,157)
158,159,160 వ అధ్యాయములు - మధురా తీర
ా పా
ీ దురాావము,

ీ ద్క్షిణ విధి, మాహాతమాము
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “వసుంధ్రా!నా మధురా క్షేత్రము యొకక
హదుద ఇరువదియోజనముల మేరలో కలదు. (మధురా మాహాత్ైయము ప్రసుతత్ వరాహ
పురాణమునందే కాక నారద్, పద్ై, సాకంద్ పురాణములలో కూడా కలదు.) ఇది స్పత
మోక్షపురులలో ఒకట. దీని ప్రాచీన నామము మధుర, మధుపుర్ష, మహోలి. ఇచిట దాని
క్షేత్ర స్ర్షహదుద ఇరవై యోజనములుగా చెపపబడినది. ఇచట మందిరములు, వనములు
విస్తృత్ముగా ఉనివి. అచిట ఎకకడైనను సాినము చేసిన లేక మరణించన మానవుడు
స్ంపూరో ప్పపములనుంచ విడివడును. వరిఋతువునందు మధురయొకక చుటుిప్రకకల
గల ఏ స్ిలమునందైనను నా భక్కతలక్క అతాయనంద్ప్రద్ముగా ఉండును. హర్ష-సుష్పత
(హర్షశ్యనము) త్రావత్ నాలుగు నెలలక్క స్పతదీవపములందు పుణయమయమైన
తరిములనిియు, పుణయస్ిలములుగా మధురకే వచి చేరును. నా దేవోతాిన
స్మయమునక్క, నేను మేల్కకనిన త్రావత్, మధురయందు ననుి ద్ర్షశంచన నేను నిరత్ము
ఉందును. ఇందు ఎటి స్ందేహము లేదు. పృథీవ! ఆ స్మయమున నా ముఖపద్ైమును
చూచన మనుష్యలు ఏడుజనైలలో చేసిన ప్పపము నుండి త్క్షణమే ముక్కతలు కాగలరు.
అందుచే మధురయందు నివసించు జనులంద్రును ముకిత పందిన వ్యరే అగుదురు.
మధురయందు ప్రవేశంచ కాళ్లంది (యమున)నదియందు సాినమాచర్షంచ నిరత్ము
ననుి త్లచుకొనిన వ్యడు రాజసూయ, అశ్వమేధ్ యాగములు చేసిన ఫలమును
పందును. అంతేగాక నా విగ్రహమునక్క ప్రద్క్షిణము చేసినవ్యడు ఏడు దీపములలో గల
పృథ్వవ యొకక ప్రద్క్షిణము చేసినటుీ అగును. ఇంకను ఒక వస్త్రముతో పత్తతని చేసి, నేత్తతో
నింపన ప్పత్రయందు దానిని ఉంచ, ఆ వత్తతని వెలిగించ భగవంతుని స్నిిధిలో ఆ
దీపమును ఉంచన వయకితకి అంత్య స్మయమున ఐదు యోజనముల పడవు, ఐదు
యోజనముల వెడలుప గలిా పూర్షతగా దీపములతో అలంకర్షంపబడిన విమానము అందులో
గల అపసరస్లు సావగత్ము పలుకచుండగా, దేవ, గంధ్రవ, యక్ష, సిద్ధ, నాగ

476
శ్రీవరాహ మహాపురాణము
వైతాళ్లక్కలతో సావగత్తంతురు. కాలాంత్రమున అత్డి పుణయము క్షీణించన పద్ప స్ంపద్
గల దివజ క్కటుంబమున జనిైంచెద్రు.”
అంత్ట ధ్రణి ఇటుీ ప్రశించనది. “భగవ్యన! ఒకవేళ అనిి తరి క్షేత్రములు
పశువులు, భూత్ పశాచములు నాయక్కడు లేక్కండా ఈ ఉపద్రవములు కలిాంచు ప్రాణ్యల
నుంచ బాధితులు అయి ఉండవచుిను. అయిననూ ఇచట మధురాపుర్ష ఏ దేవుని చేత్
సురక్షిత్ముగా ఉండి అనంత్ ఫల ప్రదానము చేయుటయందు స్మరధముగా ఉండును?”
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “దేవ! పృథీవ! నా ప్రభావము చేత్ విఘికారులగు
శ్క్కతలు నా ఈ క్షేత్రమునందు, భక్కతలపై ఎనిడునూ ద్ృష్టి సార్షంచలేరు. వ్యనియందు గల
నా భక్కతలైన వ్యర్షకి ఎటి కీడును కలిగించజాలరు. వ్యని రక్షణ కొరకై నేను పదిమంది
దికాపలక్కలు, నలుగురు లోకప్పలక్కలను నియమించ ఉంచత్తని. వ్యరు నిరంత్రము ఈ
పురము యొకక రక్షణయందు త్త్పరులై ఉందురు. దీనిని పూరవదిశ్యందు ఇంద్రుడు
ద్క్షిణ దిశ్యందు యముడు పశిమమున వరుణ్యడు ఉత్తరమున క్కబేరుడు అటేీ
మధ్యభాగములో ఉమాపత్తయగు మహాదేవుడు రక్షించుచుందురు. ఏ నరుడు మధుర
యందు ఇంటని నిర్షైంపచేసికొనునో, అటి జీవనుైక్కడగు పురుష్డు, నిరంత్రము అచిట
వసించు చతురాబహుడగు విష్ోవు యొకక రూపము అని తెలిసికొనవలెను.
ఇచట గల నిరైలమైన జలము కలిాన ‘మధురాక్కండము’ అను ఒక
జలాశ్యమును గూర్షి ఆశ్ిరయపరచెడి విషయమును చెపుపచునాిను వినుము. దీని
జలములు హేమంత్ఋతువునందు నా మహాత్యము చేత్ వేడిగా ఉండును. గ్రీషై
ఋతువునందు మంచువలె చలీగా ఉండును. అంతేగాక వరశఋతువునందు ఇచట నీరు
ఎక్కకవ కాదు. గ్రీషై ఋతువు నందు ఎండిపోదు. మధురయందు అడుగడుగునక్క
తరిములు ఉండును. వనియందు సాినము చేసిన మనుష్యడు స్మస్త ప్పపములు
నశంచనవ్యడు అగును. అచిట మరణించన యెడల, విష్ోలోకమున ప్రవేశంచ, స్కల
ఆనంద్ములను పంద్గలుాను.
‘ముచుక్కంద్ తరిము’ అను పేరు గల నా మహిమా ప్రభావము గల
దివయక్షేత్రము కలదు. అచట దేవ్యసుర స్ంగ్రామమైన పద్ప ముచుక్కంద్ మహారాజు
నిద్రించెను. అచట సాినము చేయువ్యర్షకి అభీషిఫలప్రాపత కలుగును. అటేీ వ్యర్ష

477
శ్రీవరాహ మహాపురాణము
అద్ృషివశ్ముచే అచిట మరణించువ్యర్షకి నా లోకప్రాపత కలుగును. ఆ ప్రదేశ్మున స్రవం
స్హా భగవంతుడగు కేశ్వుని నామమును స్ంకీరతనము చేయుట చేత్, ఈ జనైలో చేసిన
ప్పపములే కాక పూరవజనైమున చేసిన ప్పపములు కూడా ఆ క్షణమునందే నషిపరచు శ్కిత
కలిగినది. అనేక నామములను పలుమారుీ ఉచిర్షంచనంత్ మాత్రమున కారణముచే
కారీతక శుకీ అక్షయ నవమినాడు భగవనాిమ కీరతన చేయుచూ మధుర నగర ప్రద్క్షిణము
చేయుట చేత్ మనుష్యడు స్రవప్పపముక్కతడు అగును. దీనికి పద్ధత్త కలదు. కారీతక శుకీ
అషిమి నాటకి మధురా నగరమునక్క పోయి బ్రహైచరయమును ప్పటంచుచూ నివ్యస్ము
ఉండి, “ఈ రాత్రియందు ప్రద్క్షిణము చేయుదును”, అని స్ంకలపము చేసికొనవలయును.
ప్రాత్ుఃకాలమునందు ద్ంత్ధావనాదులు చేసుకొని సాినము ముగించ, ధౌత్ వస్త్రములను
ధ్ర్షంచ పమైట మౌనియై దీని ప్రద్క్షిణము ప్రారంభం చేయవలెను. ఇందుచే మనుష్యడు
చేసిన ప్పపములనిియూ నశంచ పోవును. ప్రద్క్షిణముచేయు స్మయమునందు
మనుష్యనికి ఎవరైననూ మరొకవయకిత త్గిలిన యెడల అత్డి మనోరథములు కూడా పూర్షత
అగును. ఇందు కించతుతను ఆలోచంచవలసిన ఆవశ్యకత్ లేదు. ప్రద్క్షిణము చేసిన త్రావత్
లభయమగు పుణయము మధుర యందు పోయి స్వయముగా ప్రత్తష్టించుకొనగలిగిన శ్రీహర్ష
యొకక ద్రశనము చేత్ సులభము అగును.
భూమి యొకక ప్రద్క్షిణ గణనము కూడా యోజనములతో ప్రమాణముగా
ఇవవబడినది. పృథ్వవయందు నెలకొనిన అరవై వేల కోటుీ, అరవై వంద్లకోటీ తరిములు
కలవు. దేవత్లు, ఆకాశ్ము నందుండు తారాగణముల స్ంఖయ కూడా ఇంతే ఉండును. ఈ
గణనము ప్రపంచమునక్క ఆయు స్వరూపులైన వ్యయు, బ్రహై, లోమశుడు నారదుడు,
ధ్ృవుడు జాంబవంతుడు, బలి, హనుమంతుడును చేసినటిది. వరంద్రూ వన, పరవత్
స్ముద్రస్హిత్ ఈ భూమి యొకక బయటరేఖనుంచ అనేక మారుీ ప్రద్క్షిణము చేసి ఉండిన
వ్యరే సుగ్రీవుడు, పంచప్పండవులును మారకండేయ ప్రభృత్త. కొంద్రు యోగసిదుధలైన
వ్యరును భూమికి లోపల భ్రమణము చేయుచూ తరిములను లెకికంచర్ష. కానీ ఇత్రులు
కొదిదప్పట ఓజోబలమును, కొదిద బుదిధ బలమును కలవ్యరు. వ్యరు మనసుసనందు కూడా
నీట అనిింట పర్షభ్రమణము చేయుటయందు అస్మరుధలు. ఇక ప్రత్యక్షముగా
గమనమును చేయుటను గూర్షి చెపపవలసినది ఏమి? అయిననూ ఈ స్పత దీవపములు,

478
శ్రీవరాహ మహాపురాణము
తరిములయందు భ్రమించుట చేత్ కలుగు పుణయమున కంటే అధిక ఫలము మధుర యొకక
ప్రద్క్షిణము వలన లభయమగును. మధుర యొకక ప్రద్క్షిణము చేయువ్యరు స్పతదీవపములు
గల పృధివయొకక ప్రద్క్షిణము చేసినవ్యరే అగుచునాిరు. కోర్షకలనిింటని కోరుకొను
మనుష్యలు అనిి విధ్ముల ప్రయత్ిము చేసి, మథురక్క పోయి అచట విధి పూరవకముగా
ప్రద్క్షిణము చేయవలెను. ఒకమారు స్పతఋష్లక్క బ్రహై ఇటుీ చెపెపను. “స్మస్త
వేద్ముల అధ్యయనము, అనిి తరిముల సాినము, అనేక విధ్ములైన దానము,
యజియాగాదులను చేయుట ఇంకనూ బావులు, స్రసుసలు,ధ్రైశాలలు నిర్షైంప
జేయుటచేత్ లభయమగు పుణయము, వ్యని వలన లభయమగు ఫలమునక్క మధురా ప్రద్క్షిణము
చేత్ వంద్రటుీ అధిక ఫలము కలుగును. బ్రహై ఈ విషయమును విని స్పతరుిలు
ఆయనక్క ప్రణామము చేసి, అచిట నుండి మధురను చేరుకొని అకకడ ఆశ్రమ నిరాైణము
చేసికొనిర్ష. ఆయనతో ప్పటు ధ్ృవుడు కూడా కలడు. పమైట వ్యరంద్రును త్మ
కామనలను ఫలవంత్ములగుటక్క, కారీతక మాస్ శుకీ పక్ష నవమి త్తథ్వనాటకి
మధురానగరమునక్క విధి ప్రకారము ప్రద్క్షిణము చేసిర్ష. ఇందుచేత్ వ్యరంద్రునూ
ముక్కతలు అయిర్ష.
వరాహ విష్ో భగవ్యనుడు ఇటుీ చెపెపను. విశ్వంభరా! కారీతక మాస్ము యొకక
శుకీ పక్ష అషిమి త్తథ్వ వ్రత్ము చేయవలయుననుకొను సాధ్క్కడు మధురక్క చేరుకొని
విశ్రాంత్త తరిమునందు సాినము చేసి, దేవత్లక్కను అటేీ పత్రులక్క అర్షించుటయందు
లగిము వ్యరు కావలెను. పమైట విశ్రాంత్తకి ద్రశనము చేసికొనిన త్రావత్, దీర్ విష్ోని
భగవంతుడు అగు కేశ్వదేవుని యొకక ద్రశనము చేసుకొనవలయును. ఆ రాత్రికి
బ్రహైచరయ పూరవక ఉపవ్యస్ము లేక అలాపహారమును తసుకొనవలెను. అటేీ
అంత్ుఃకరణమును శుదిధపరచుకొనుట కొరక్క సాయంకాలము కూడా ద్ంత్ధావనము
చేసుకొనవలెను. పమైట సాినము చేసి ధౌత్ వస్త్రములను ధ్ర్షంచ మౌనవ్రత్మును
ప్పటంచ చేత్తయందు త్తలలు, బియయము, క్కశ్ (ద్రభ)లను తసికొని పత్రులను,
దేవత్లను పూజింపవలెను.
పమైట నవమినాడు ప్రాత్ుఃకాలము బ్రాహైముహూరతమునందు స్ంయమ
పూరవకముగా పవిత్రుడై సూరోయద్యము కాకముందే ప్రద్క్షిణముకొరక్క యాత్రకారయమును

479
శ్రీవరాహ మహాపురాణము
ఆరంభము చేయవలెను. ప్రాత్ుఃకాల సాినము ‘ద్క్షిణ కోట’ అను పేరు గల తరము నందు
చేయుట విధి అగును. ముందుగా రండు ప్పద్ములను కడుగుకొని, ఆచమనము చేసి
మంగళ స్వరూపములు కలవ్యడు, బాలబ్రహైచార్ష అగు, హనుమంతుని ప్రస్నుిని
చేసుకొనుటక్క ఉదుయక్కతలు కావలెను. ఆ హనుమంతుని స్ైరణ చేత్నే స్మస్త
ఉపద్రవములు శాంత్ములు అగును. మరల భగవంతుని “భగవ్యనుడా! నీవు ఏ
విధ్ముగా శ్రీరామచంద్రునికి యాత్రయందు సిదిదప్రదానము చేసి ఉంటవో, అదే విధ్ముగా
నా ఈ ప్రద్క్షిణ యాత్ర స్ఫలమగునటుీ ద్య చూపుము” అని ప్రార్షింపవలెను. ఇంతేగాక
పమైట గణేశ్వరుడు, విష్ోభగవ్యనుడు, హనుమానుడు మొద్లగు కార్షతకేయుని
విధిపూరవకముగా ఫల, మాల, దీపములు మొద్లైనవ్యని చేత్ పూజ చేసి, యాత్ప్రంభము
చేయవలెను. యాత్రయందు వసుమత్త దేవి యొకక ద్రశనము చాలా ముఖయమైనది.
అచటనే రాజులు ఆయుధ్ములు నిక్షిపతము చేయు సాినమునందు స్ంపూర్షతగా భయమును
ప్పరద్రోలు భగవత అపరాజిత్ యొకక ద్రశనము చేయవలెను. దేవి కంస్వ్యస్నికా,
ఔగ్రసేనాచర్షికా వంట వధూటదేవుల ద్రశనము చేయవలెను. ఈ దేవులు దానవులక్క
పరాజయమును, దేవత్లక్క విజయము ప్రదానము చేయునటివ్యరు. మరల దేవత్లచేత్
సుపూజితురాలైన అషిమాత్లు, గృహదేవులు, వ్యసుతదేవుల ద్రశనము చేసుకొని పమైట
వ్యర్ష నుండి అనుజిపంది యాత్రను ఆరంభంపవలెను. ప్రద్క్షిణమునందు ద్క్షిణ కోట
తరిము లభయమగునంత్ వరక్కను మౌనముగా ఉండి యాత్రను చేయవలెను.
పమైట ద్క్షిణకోట తరిమునందు సాినము, పత్ృ త్రపణము దేవ ద్రశనము
చేసికొని ప్రణామము చేసి భగవంతుడగు శ్రీకృష్ోని చేత్ పూజింపబడిన భగవత్త 'ఇక్షువ్యస్'
క్క నమస్కర్షంపవలెను. అటు త్రావత్ వ్యస్పుత్ర, అరకస్ిల, వరస్ిల, క్కశ్స్ిల,
పుణయస్ిలములు అను గొపప ప్పపములను నశంపజేయు మహాస్ిలములక్క పోవలెను. ఈ
తరిములనిియూ స్ంపూరో ప్పపములను దూరముగా ప్పరద్రోలును. త్రావత్ హయముకిత,
సింధూర, స్హాయకము అను పేరుగల ప్రసిద్ధ సాినములక్క పోవలెను. ఈ విషయములను
గుర్షంచ ఋష్ల చేత్ చెపపబడిన ఒక ప్రాచీన గాథ వినవచుిచునిది. ఒకానొక
కాలములో ఒకానొక రాజక్కమారుడు గుఱ్ఱముపై నెకిక సుఖముగా మధురానగర
ప్రద్క్షిణము చేయుచూ, ఉండెను. కాని మారామధ్యముననే సేవక్కలతో కూడిన గుఱ్ఱము

480
శ్రీవరాహ మహాపురాణము
మృతుయవు ప్పలైనది. అది మధురా ప్రద్క్షిణము చేయుచు మరణించుటచే శీఘ్రముగా
ఉత్తమ లోకప్రాపత చెందినది. అయిననూ ఆ రాజక్కమారుడు మాత్రమే ఈ లోకమునందే
ఉండెను. ఆ కారణము చేత్నే, ఎవర్షకి శ్రేషుమైన ఫలము పంద్వలెనను కోర్షక ఉందునో
వ్యరు గుఱ్ఱమునెకిక మధురక్క ఎనిడునూ ప్రద్క్షిణము చేయరాదు. ఎందుకనగా అటుీ
చేసిన యెడల ముకిత కలుగదు.
ఇపుపడు చెపపన ఆ హయముకిత తరిము యొకక ద్రశనము, స్పరశనము చేయుటచే
ప్పపములనుండి ముకిత లభయమగును. ఆ ప్రద్క్షిణ మారా మధ్యన ‘శవక్కండము’ అను
పేరుతో ప్రసిద్ధమైన ఒక గొపప తరిము కలదు. విజయము కావలెననుకొనువ్యరలక్క నీ
కృషో భగవ్యనుని, మలిీకాదేవిని కూడా ద్రశనము చేసుకొనవలెను. అంతేగాక
‘కద్ంబఖండము’ యొకక యాత్ర చేసి, స్పర్షవ్యరముగా 'చర్షిక' అను యోగినిని
ద్ర్షశంచవలెను. పమైట ప్పపములను హర్షంచు 'వరిఖ్యత్ము' అను పేరు గల శ్రేషుమైన
క్కండమునక్క పోయి, సాినము త్రపణము చేసికొనవలెను. దేవ! వసుమత్త! ఇచిట
భూత్ములక్క ప్రభువైన మహాదేవుని దివయవిగ్రహము కలదు. దానిముందు 'కృషో క్రీడా
సేతుబంధ్ము' అటేీ 'బలిహరణము' అను క్కండములు గలవు. అవి శ్రీకృష్ోడు
జలవిహారము చేసిన క్కండములు. వ్యని ద్రశన మాత్రము చేత్నే మనుష్యడు స్రవ
ప్పపముల నుండి ముకితని పందును. వని త్రావత్ కొదిద దూరమున సుగంధ్ము చేత్
సువ్యసిత్మగు ‘స్తంభోచియము’ అను పేరు గల శఖరము ఉనిది. దీనిని శ్రీకృషో
భగవ్యనుడు అలంకర్షంచ, పూజించెను. ఈ ప్రయత్ిములోనే ఆ శఖరమునక్క
ప్రద్క్షిణము, పూజలను కూడా చేయవలెను. దీని చేత్ అనిి ప్రాణ్యలు ప్పపములు నుండి
విముకతములై విష్ోలోకమునక్క చేరుకొందురు. దీని త్రావత్ ‘నారాయణసాినము’ అను
తరిమునక్క పోయి, త్రావత్ క్కబిజక అను మర్షయొక వ్యమన సాినమునక్క పోవలెను.
ఇదియే విజయేశ్వరీదేవి యొకక సాినము. ఆమె శ్రీకృష్ోని రక్షణ కొరక్క ఇచట
ఎలీపుపడునూ త్త్పరురాలై ఉండును. కంసుని స్ంహర్షంచుటను కోరుకొనిన శ్రీ కృష్ోడు,
బలభద్రుడు, గోప్పలురు దేవి యొకక స్ంకేత్మును ఇచిటనే అందుకొనెను. అపపట నుంచ
ఈమెను 'సిదిధధా', 'గోవధా', లేదా 'సిదేదశ్వర్ష' అని కూడా పలువబడుచునిది. మర్షకొంద్రు
ఆమెను 'స్ంకేతేశ్వర్ష' అని పలుచుచునాిరు. ఆమె ద్రశనము చేత్ త్పపక సిదిధ ప్రాపతంచును.

481
శ్రీవరాహ మహాపురాణము
ఇచిటనేగల క్కండమునందు గల స్వచఛమైన జలము నరుని ప్పపములనిింటని
నశంపజేయును. దీని త్రావత్ గోకరేోశ్వర్ష యొకక ద్రశనము చేసికొని స్రస్వత్తదేవి
విఘిరాజగు, గణేశుని ద్రశనము చేత్ నరుడు శ్రేయప్రాపుతలను పందును.
మరల పుణయములను కలిగించు గారవతరిము, భద్రేశ్వరతరిము,
సోమేశ్వరతరధములక్క పోవలెను. సోమేశ్వర తరిమునందు సాినము చేసి, సోమేశ్వర
భగవ్యనుని ద్రశనము చేసికొని అటుపమైట 'ఘంట్టభరణక', 'గరుడకేశ్',
'ధారాలోపనక', ‘వైక్కంఠ’ , ‘ఖండ వేలక', 'మందాకినీ', స్ంయమన', 'అస్కొండ',
'గోపతరి', 'ముకితకేశ్వర', 'వైలక్ష గరుడ', మహాప్పత్క నాశ్నము’ అను తరిములక్క కూడా
పోవలెను. ఆ పమైట శవభగవ్యనునికి ఈ విధ్ముగా ప్రారధన చేయవలెను. “దేవేశా!
ముకితని ప్రసాదించు ప్రదాన దేవుడవు నీవే. స్పతరుిలు కూడా పృధివకి ప్రద్క్షిణముచేయు
స్మయమునందు నినుి సుతత్తంచెద్రు. ఇదే విధ్ముగా నేను కూడా నినుి
ప్రార్షించుచునాిను. నీ ఆజిచేత్ మధురక్క ప్రద్క్షిణము చేయుటయందు నాక్క స్ఫలత్
ప్రాపతంపజేయుము” అని ఈ విధ్ముగా ఆ క్షేత్రసావమి దేవ్యధిదేవుడగు శవుని ప్రార్షించ
‘విశ్రాంత్త స్ంజిక’ అను తరిమునక్క పోవలయును. అచటక్క పోయి, సాినము త్రపణము
భగవద్రినము చేయవలెను. త్ద్నంత్రము శ్రీకృష్ోని సోద్ర్ష భక్కతల ఆరుతలను
హర్షంచునది అగు భగవద్ స్మంగళ్యదేవి యొకక మందిరమునక్క పోయి ఆమెను
మధురయాత్ప్ సిదిధ కొరక్క ఈ విధ్ముగా ప్రార్షధంచవలెను. “శవే! నీవు స్ంపూరోముగా,
మంగళపూరోముగా కారయములను స్ంపనిము చేయుటయందు క్కశ్లు రాలవు. నీ ద్య
చేత్నే ప్రాణ్యల స్రవమనోరథములు పూరోములగుచునివి. నీవు ప్రస్నుిరాలవై నాక్క కూడా
ఈ యాత్రయందు స్ఫలత్ సిదిధంచునటుీ వరమిముై”ఈ సుమంగళ్యరిన అయిన త్రావత్
పపపలేశ్వరమహాదేవుడు ఉండు సాినమునక్క పోవలెను. పపపలాదుడు అను ముని ఇచిటనే
ఆ మహాదేవుని అర్షించెను. ఆ మహాత్పసివయగుముని ప్రద్క్షిణము చేయుటచే
అలసిపోయెను. అందుచేత్ ఈ సాినమునక్క శవభగవ్యనుడు వచి ఆయన అలస్టను
తరిను. ఆ స్మయమున పపపలాద్ముని అచిట గల భూమిని చదును చేసి, దానిపై
త్నయొకక గురుత గల శ్ంకరభగవ్యనుని ప్రత్తమను సాిపంచెను. అందుచేత్ ఆయనక్క
యాత్రయందు సాఫలయము సిదిధంచెను. అందుచేత్ ఆయన ద్రశనము శుభమునక్క

482
శ్రీవరాహ మహాపురాణము
సూచకము. మందిరమునందు ప్రవేశంచు స్మయమున ద్క్షిణ భాగము యొకక శ్బదము
కారయ అనుకూలత్ను సూచంచును. శ్రీకృష్ోడు కంస్వధా స్మయము నందు సాఫలయము
కలుగుటకై స్వయముగా ప్రారధన చేసి, ఈ దేవి యొకక శుభసూచకమగు ఉత్తమమైన
ద్రశనము ముందుగాను, అంత్మునందు మర్షయొక మారు ప్రాపతంపజేసికొనెను.
అందుచేత్ ఆయన ద్రశనము చేసుకొనుటచే మనుష్యనికి స్రావభీషి కారయములు
పూరోములు అగును. ఆ స్మయమున కంసుని యొకక పెద్ద పెద్ద మలుీలను చంపవలెనను
ఆలోచనచే శ్రీకృష్ోడు వజ్రముతో స్మానమగు రూపము గలిాన సూరయభగవ్యనుని కూడా
ధాయనించెను. ఆ స్మయమున మలుీంద్రునూ నశంచపోయిర్ష. అపుపడు శ్రీకృష్ోడు
స్వయముగా ఆ స్ిలమున వజ్రాస్న సూరుయని ప్రత్తష్ట్రిపంచెను. అపపట నుంచ మధుర
యందు నివ్యస్ముండు వయక్కతలు ముందు అభీషివరము లిచుి సూరుయని త్మ ప్రధాన
దేవత్గా పర్షగణించుచునాిరు. అంతేకాక సూరయ తరిముపై ఆయనను ద్ర్షశంచుకొనుటతో
ప్రద్క్షిణ యాత్ర స్మాపతము చేసుకొనవలెను. మధురా ప్రద్క్షిణ స్మయమునందు
మనుష్యని అడుగులు పృథ్వవపై పడుతునిపుడు ఎనిి అడుగులు పడినవో, అనిి వేల
స్ంవత్సరములు అత్ని వంశ్మునంద్లి స్నాత్న సూరయలోకమునందు సాినము
స్ంప్పదించుకొందురు. మధురా ప్రద్క్షిణము చేసికొని వచుి మనుష్యని ఎవరుచూచన
వ్యరు ప్పపములనుంచ ముకిత పందుదురు. ఎవరు ప్రద్క్షిణమునక్క స్ంబంధించన
విషయములను విందురో వ్యరుకూడా, అపరాధ్ముల నుంచ ముక్కతలై పరమపద్ ప్రాపత
పంద్గలరు. (158,159,160)
161, 162 వ అధ్యాయములు - దేవ వన్ము, చక్ీతీర
ా ముల మాహాతమాము
పమైట భగవ్యనుడు వరాహమూర్షత ఇటుీ చెపెపను. నరుడు మధురానగరమునక్క, కార్షతక
మాస్ శుకీ పక్ష అషిమినాడు చేరుకొనవలెను. అచటకి చేర్షన త్రావత్ విశ్రాంత్త
తరధమునందు సాినము చేసి పత్ృదేవత్లను దేవత్లను ఆరాధించవలెను. అచట విశ్రాంత్త
తరధ సాినములో గల కేశ్వుని ‘దీర్ విష్ో’ అను పేరు గల ఆ విగ్రహమును
ద్ర్షశంచుకొనవలెను. పమైట ఆ నరుడు అనిి చరయలయందును ఓరుపను ప్పటంచవలెను.
ఆ దినము చవర్ష వరక్క విశ్రాంత్త అను ఆ పవిత్ర సాినమున అచట గల వనములను
ద్ర్షశంచవలెను. లేని యెడల ఆ నగరమునక్క ప్రద్క్షిణము చేసిన నరక కేీశ్మునక్క నుంచ

483
శ్రీవరాహ మహాపురాణము
ముకిత పందుదురు. ఆ విధ్ముగా స్వరోభోగమును అనుభవించుటక్క యోగయత్ సిదిధంచును.
దేవ! ఈ మథురా మండలమునందు 12 వనములు కలవు. క్రమములో అవి
'మధువనము', 'తాళవనము', 'క్కంద్వనము', 'కామయకవనము', 'బహువనము',
'భద్రవనము', 'భదిర వనము', 'మహావనము', 'లౌహవనము', 'బిలవవనము',
'బాండీరవనము', 'వృందావనము' అనునవి. ఇవి అనిియూ పరమశ్రేషుములే గాక నాక్క
అత్యంత్ ప్రియప్పత్రమైనవి. లౌహవన ప్రభావము చేత్ ప్రాణి యొకక స్మస్త ప్పపములు
దూరములగును. అటేీ బిలవవనము దేవత్లచేత్ కూడా ప్రశ్ంసింపబడిన వనము. ఏ
మానవుడు ఈ వనములను ద్ర్షశంచునో అత్డికి నరకబాధ్లను అనుభవింపవలసిన గత్త
త్పుపను.
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! ఇపుపడు మధురక్క ఉత్తర
భాగమునందు గల చక్రతరిము యొకక మహిమను తెలుపచునాిను. దానిని ఆకర్షోంపుము.
పూరవము జంబూదీవపముయొకక ఆభరణము వలె శోభను పెంచునటి 'మహా
గృహోద్యము' అను పేరు గల అత్త ప్రసిద్ధమైన ఉత్తమమైన నగరము ఒకట ఉండెను.
శుభురాలా! ఆదివయ నగరమునందు వేద్ములను తుద్ముటి అధ్యయనమొనర్షినవ్యడు
యశోధ్రుడగు బ్రాహైణ్యడు వసించుచుండెను. ఒకపుపడు జర్షగిన విషయము. అత్డు త్న
పుత్రుని, పుత్రికను వెంట తసుకొని శాలగ్రామ (ముకితనాథుడు) తరధమునక్క పోయి,
అచటనే త్న నివ్యస్ము ఏరపరచుకొనెను. ఎలీపుపడు నియమితానుసారము అచిట గల
పవిత్రనదియందు సాినముచేసి, దేవత్లను ద్రశనము చేసికొని తరిస్ిలములను
స్ంద్ర్షశంచుటయే అత్డి నిత్య కారయక్రమముగా ఉండెను.
అచిట అత్డికి కానయక్కబజమునక్క చెందిన సిద్ధపురుష్ని ద్రశనమయెయను.
సిద్ధపురుష్డు అనేక పరాయయములు కలపగ్రామమునక్క కూడా ప్రయాణము చేయ
చుండెను. మాటల ప్రస్కిత స్ంబంధ్ముగా ఆ సిదుధడు ప్రత్తదినము కలపగ్రామమును
ప్రశ్ంసించుచుండెను. ఆ గ్రామము యొకక స్ంపద్ను గూర్షి విని, ఆ శ్రేషు బ్రాహైణ్యడు
మనసుసనందు ఆలోచంచ, తాను కూడా ఆ కలపగ్రామమునక్క పోయిన బాగుండునని
త్లచ సిద్ధపురుష్ని ఇటీని ప్రార్షధంచెను. “మిత్ర శ్రేష్ుడా! నీవు సిద్ధపురుష్డవు. అందుచేత్
ఒకమారు ననుి కూడా ఆ కలపగ్రామమునక్క తసుకొనిపోయి, నాపై ద్యచూపుడు.”

484
శ్రీవరాహ మహాపురాణము
ధారుణీదేవ! ఆ శ్రేషి బ్రాహైణ్యడు అడిగిన విషయమును విని సిద్ధపురుష్డు
“దివజవరా! అచిటక్క కేవలము సిద్ధపురుష్లు మాత్రమే పోగలరు. సామానయ పురుష్లక్క
అచిటక్క పోవుటక్క వలుకాదు” అని చెపెపను. ఆ మాటలపై బ్రాహైణ్యడు పలుమారుీ
ప్రార్షింపగా సిదుధడు "అయాయ! నాక్క ఆత్ైయోగ శ్కిత సులభమైనదే. అందుచేత్ నినేి కాక
నేను నీ పుత్రుని వెంట తసుకొనిపోగలను. అని చెపపగా, ఆ సిద్ధపురుష్డు త్న క్కడిచేత్త
యందు ఆ వేద్జి బ్రాహైణ్యని అటేీ ఎడమ చేత్తయందు మహామత్త అను పేరుగల గొపప
బుదిధమంతుడైన ఆయన కొడుక్కను తసుకొని పైకి ఎగిర్ష కలపగ్రామమును చేరుకొనెను.
అచట చేరుకొని త్రావత్ ఆ పతాపుత్రుల చేతులను త్న చేత్తనుండి వద్లి వేస్ను. ఆ
పతాపుత్రులిరువురు ఆ ప్రదేశ్మున చాలా కాలము ఉండిర్ష. స్మయము గడచపోవుట
చేత్, ఆ బ్రాహైణ్యని శ్రీరమునందు వ్యయధి ఉత్పనిమైనది. అందుక్క తోడుగా వృదాధపయవస్ి
కూడా ఉనిది. అందుచే అత్డు మరణించవలెనని నిశ్ియించుకొని ఆ ధ్రైవిశారదుడైన
బ్రాహైణ్యడు మహాయోగుయడైన త్న పుత్రుని కూడా పలిచ ఇటుీ చెపెపను. “వతాస! నాక్క
మరణకాలము ఆస్నిమైనది. ననుి గంగాతరమునక్క తసుకొని పోముై” అని
ఆదేశంచెను. అంత్ట పుత్రుడు త్ండ్రి సిిత్తని చూచ భాషపములు కారుచుండగా, త్న త్లిీని
గంగానది యొకక ఒడుడనక్క చేర్షి, అత్డు కూడా త్న త్ండ్రియెడల గల అప్పర
శ్రదాదభక్కతలు గల కారణముచేత్ అచటనే అత్నితో కలసి నివసించుటను, వేదాధ్యయనము
చేయుటను కూడా ప్రారంభంచెను. ఈ విధ్ముగా కొంత్కాలము గడిచెను.
భద్రే! ఒకమారు జర్షగిన వృతాతంత్ము. దైవవశ్మును కానయక్కబజ
దేశ్నివ్యసియగు ఆ బ్రాహైణ క్కమారుడు ఆ సిద్ధపురుష్ని గృహమునక్క భోజనము
చేయుటకై వచెిను. కలపగ్రామ నివ్యసియగు సిదుధనికి గొపప అంద్గతెతయగు కూతురు
కలదు. సిదుధనిచే అడుగబడిన ఆ బ్రాహైణక్కమారుడు త్న వృతాతంత్మునంత్టని సిదుధనికి
తెలియజేస్ను. త్న దివయద్ృష్టిచే ఆ బ్రాహైణ క్కమారుని గుర్షంచ తెలిసికొని అంత్ట ఆ
సిదుధడు బ్రాహైణ క్కమారునికి సావగత్ స్తాకరములు విధిపూరవకముగా అత్నిని అరిన
చేసి, ఆత్డికి త్న కనయను ఇచి వివ్యహము చేస్ను. అపపటనుంచ ప్రత్తదినము
బ్రాహైణక్కమారుడు త్న అత్తగార్ష ఇంటకే పోయి భోజనము చేయుచుండెను. త్న త్ండ్రి
యొకక ద్యనీయమైన సిిత్తని చూచ, ఆ బ్రాహైణక్కమారుడు త్న త్ండ్రి యొకక కేీశ్ము

485
శ్రీవరాహ మహాపురాణము
కలిగించు శ్రీరమును గుర్షంచ, సిద్ధపురుష్లైన త్న మామను ఇటుీ ప్రశించెను. సావమి!
మీరు నాక్క ఎపుపడు నా త్ండ్రి శాంత్ముగ ఉండునటుీ చేసి, ఆ విషయమును తెలిప
ద్యచూపుడు” అని అడిగెను. అందుక్క ఆ సిద్ధపురుష్డు చరునవువ నవివ “దివజవరుడా!
నీ త్ండ్రి అపవిత్రమైన అనిము త్తనెను. ఈ ఆహార దోషము చేత్నే ఇటి దురాత్త
అనుభవింప వలసి వచెిను. ఆ అనిము ఇపుపడు ఆయన ప్పద్ముల మీద్ పడి ఉనిది”
అని తెలెపను. ఆ క్కమారుడు ఒకనాడు త్న త్ండ్రికి ఈ విషయమును తెలియజేస్ను.
అందుచేత్ శ్రీరము యొకక జరజరత్ చేత్ అత్యంత్ దుుఃఖము కలిగినవ్యడై ఆ
శ్రేషిబ్రాహైణ్యడు ఒకనాడు గంగాత్టముపై పడిఉని అనిదోషయుకతమైన ఒక రాత్తతో త్న
రండు కాళళను విరుగగొటుికొనెను. ఆ చరయచేత్ ఆత్ని ప్రాణములు పోయి మరణించెను.
ఆ స్మయమున అత్ని పుత్రుడు త్న అత్తగార్షంట సాినము, భోజనము మొద్లగు వ్యని
కొరక్కపోయి ఉండెను. త్తర్షగి వచిన త్రావత్ అత్డు త్న త్ండ్రి యొకక శ్వమును
చూడగానే విలపంచుట ప్రారంభంచెను. ఆపస్తంబముని స్ర్షగానే ఇటుీ చెపెపను. "స్రపము
కాటు వేయుట చేత్, కొముైలు ద్ంత్ములు గల జంతువులను చంపుట చేత్, చాలా
త్వరగా త్న ప్రాణములను తాయగము చేయుటచేత్- అనగా ఆత్ైహత్య చేసుకొనుటచేత్
ఎవని ప్రాణములుపోవునో ఆమనుష్యడు ప్పపమునందు భాగసుతడగును. అనగా అత్నికి
కొంత్ ప్పపము త్గులును”.
అపుపడు ఆ బ్రాహైణ క్కమారుడు మరల త్న మామగార్ష యింటకి పోగా
అత్నిని చూచన వెంటనే మామ “ఓయీ! నీక్క బ్రహైహత్య త్గులకొనినది. నీవు ఇచట
నుంచవెడలిపముై.” అని చెపెపను. మామ పలికిన మాటలు వినగానే జామాత్
“మహానుభావ్య! నేను ఎనిడునూ ఏ బ్రాహైణ్యని హత్య చేయలేదు. అయిననూ నీవు నాపై
బ్రహైహతాయ దోషమును ఆరోపంచుచునాివు. ఇది ఎటుీ జరుగును” అనెను. శ్వశ్రుడు
పుత్రకా! నీవు నీ త్ండ్రి యొకక మృతుయవునక్క కారణభూతుడవైత్తవి. అందుచేత్
బ్రహైహత్యయందు భాగము కలవ్యడవు అయిత్తవి. ‘ఒకవేళ ఒక పత్తతుడితో, అత్డి
స్మీపములో ఒక స్ంవత్సరము వరక్క శ్యనము, భోజనము లేక కనీస్ స్ంభాష్టంచనను
శుద్ద పురుష్డు పత్తతుడు అగును.’ అని ఒక నియమము కలదు. ఆ కారణము చేత్
ఇపుపడు నీవు నాయింట యందు ఉండుట కొరక్క సాినము లేదు” అని చెపెపను. మామ

486
శ్రీవరాహ మహాపురాణము
యొకక ఈ మాటలను విని ఆ అలుీడు “విశారదుడా! నీవు ననుి వద్లి వేసినందున నా
దోషము పోవుట ఎటుీ?ఇపుపడు నా కొరక్క ఏ రకమైన ప్రాయశిత్తము కలదు? ద్యతో
ఈ విషయమును తెలుపడు” అని అర్షధంచెను. ఇందుక్క శ్వశురుడు “ఇపుపడు నీవు
కలపగ్రామమును త్యజించ మథురక్క పముై. మథుర త్పప నీవు శుదుదడవు అగుటక్క
వేరచిటను స్ంభవము కాదు” అని పలెకను. అంత్ట ఆ బ్రాహైణ్యడు మరుక్షణము
కలపగ్రామము నుండి వెడలి మథురక్క చేరుకొని, నగరమునక్క బయటనే తాను
వసించుటక్క నివ్యస్ము కొరక్క ఏరాపటు చేసికొనెను. ఆ స్మయమున మధురయందు
కానయక్కబజ మహారాజగు క్కశక్కని యొకక నిత్య స్త్రము (నిత్యము చేయు అనిదానము)
జరుగుచు ఉండెను. ఆ స్త్రమునందు ప్రత్తరోజూ రండువేల మంది బ్రాహైణ్యలు
భోజనము చేయుచుందురు. అచట బ్రాహైణ్యలు భుజించుస్మయమున వ్యర్ష నోటనుండి
జార్షపడు చని చని మెతుక్కల (ఉచఛషిము) అనిమును త్తనుట చేత్ ఆ బ్రాహైణ
క్కమారుడు ప్పపమునుండి ఉద్దర్షంపబడిన వ్యడయెయను. అత్డు నిత్యము చక్రతరిమునక్క
పోయి సాినము చేయుచుండెను. ఎవర్ష ఇంటను అత్డు భక్షను అర్షధంపడు. అటేీ
అనయప్రదేశ్మునక్క ఎచిటక్కను అత్డు పోడు.
పృథీవ! చాలా కాలము గడచన త్రావత్ ఆ బ్రాహైణ్యని మామక్క ఆత్డిని
గుర్షంచన చంత్ కలెాను. అత్డు త్న దివయ ద్ృష్టిచే జామాత్ యొకక సిిత్తని తెలుసుకొని త్న
క్కమారతక్క “నీవు ఇపుపడు భోజనము తసుకొని మధురాపుర్షకి పముై. నీ భరత అచటనే
గలడు” అని చెపెపను. ఆ స్త్రీ యోగసిద్దదివయజాినము చేత్ స్ంపనుిరాలు అయినటిది. ఆ
హేతువు చేత్ త్న భరతక్క భోజనము చేయించు ఆలోచనచేత్, ఆమె ప్రత్తదినము భరత వద్దక్క
రాకపోకలు సాగించుచుండెను. అదియే ఆమెక్క నిత్యకారయక్రమ మయెయను. సాయంకాల
భోజనమును తసుకొని రాబడిన భోజనము చేసి రాత్రియందు ఆ స్త్రశాలయందే పడి
ఉండుచుండెను. ఈ విధ్ముగా ఉండుచుని బ్రాహైణ్యనికి మర్షయొక ఆరు నెలలు గడచ
పోయెను. కొంత్కాలము గడచన త్రావత్ అచట వసించు బ్రాహైణ్యలు అత్నితో “నీవు
ఇచిట ఎకకడ నిద్రించుచునాివు? అంత్గాక ప్రత్తరోజు నీక్క భోజనము ఎచిట నుండి
లభయమగుచునిది" అని ప్రశించర్ష.

487
శ్రీవరాహ మహాపురాణము
అంత్ట ఆ బ్రాహైణ్యడు వ్యర్షతో త్మ స్ంపూరో వృతాతంత్మును తెలియునటుీగా
పలెకను. ఆ విప్రుని మాటలను విని, ఆ బ్రాహైణ్యలంద్రూ ఒకచోట చేర్ష అత్నితో
“బ్రాహైణ శ్రేష్ుడా! ఇపుపడు నీవు అనిి విధ్ములుగా శుదుధడవు అయిపోత్తవి. ఈ చక్రతరి
ప్రభావము చేత్ నీ ప్పపములనిియూ దూరమైనవి, ఇంకనూ మా అంద్ర్ష శ్రీర
స్ంపరకము కలుగుట చేత్ నీ పలీప్పపలు లేని ప్పపము కూడా పోయినది" అని పలికిర్ష, ఆ
బ్రాహైలు చెపపన మాటలు వినిన ఆ బ్రాహైణ్యని మనసుస ప్రశాంత్మైస్ంతోషము
కలిగినద్యేయను. అంత్ట అత్డు సాినారధము మరల చక్రతరిమును వచెిను. అపపటకి
అత్డి భారయ ముందుగానే భోజనము తసుకొని వచి అచట ఉనిది. ఆమె హర్షత్
మనసుగాలై త్న పత్తతో "సావమీ! నాక్క మీరు బ్రహైహత్య నుంచ అనిి విధ్ముల
ముక్కతలైనటుీ అనిపంచుచునిది" అని పలెకను, భారయ మాటలను విని అత్డు “ప్రియా! నీవు
చెపపన విషయమును మరల ఒకసార్ష స్పషిముగా వివర్షంచుము” అని అత్డు పలికిన
మాటలను విని భారయ “అంత్క్క ముందు నీవు మాట్టీడుటక్క కూడా అయోగుయడవై
ఉంటవి. అందుక్క కారణము నీవపుపడు బ్రహైహతాయగ్రసుిడవు, దివజశ్రేష్ిడా! ఇపుపడు నీవు
చక్రతరి ప్రభావముచే ప్పపముక్కతడవు అయిత్తవి. ఇపుపడు నీవు పరమ పవిత్రమైన
కలపగ్రామమునక్క పముై” అని పత్తి పలెకను. త్ద్నంత్రము ఆ బ్రాహైణోత్తముడు త్న
భారయతో స్హాకలపగ్రామమునక్క పోయెను, వసుంధ్రా! ఆ పరమ పవిత్ర చక్రతరిము
నేనునూ, భగవంతుడు భద్రేశ్వరుడునూ విరాజితులుముగా ఉందుము, మముైలను
ద్ర్షశంచుట చేత్ తరిఫలము లభయమగును. చక్రతరిమును సేవించుటచే స్మగ్రమైన
కలపగ్రామ సేవనము కంటే వంద్ రటుీ ఎక్కకవగా ఫలము లభంచును, ఒక పగలు రాత్రి
అచట ఉపవ్యస్ము చేసిన త్రావత్ మనుష్యడు బ్రహైహతాయ ప్పత్కము నుంచ
ఉద్దర్షంపబడును.(161,162)
163 వ అధ్యాయము - క్పిలవరాహ మాహాతామాము
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. “వసుంధ్రా! మిధిలా ప్రాంత్మునందు
జనక మహారాజు యొకక జనకపుర్ష అను పేరుగల ఒక ప్రాచీనము, పరమ రమణీయమైన
నగరము కలదు. అచట బ్రాహైణ జయత్యతులు అను నాలుగు క్కలములవ్యరు
నివ్యస్ముండుచూ ఇంకనూ తరియాత్రలు మొద్లగు వ్యని కొరక్క ఇత్ర ప్రాంత్ముల

488
శ్రీవరాహ మహాపురాణము
నుండి కూడా వచుిపోవుచూ ఉండిర్ష. ఇంకనూ అచటకి స్మీపమున గల సౌకరక
తరిమునందు సాినము చేసి, వ్యరు మధురాపుర్ష యాత్ర చేయుచుండిర్ష. అంతేగాక అచిట
కొంత్కాలము - నిలిచ ఉండుచుండిర్ష. ఆ జనబాహుళయంలో, శ్రీరమునందు
బ్రహైహతాయ చహిములు గల ఒక బ్రాహైణ్యడు ఉండెను. అత్డి చేత్త నుండి నిరంత్రము
రుధిరధార పడుత్త ఉండినది. అంద్రూ ఆ ధారాప్పత్మును చూచుచు ఉండిర్ష. ఆ
బ్రాహైణ్యడు ఆ హతాయప్పపము నుండి ముక్కతడగుటకై అంత్క్క ముందు అనిి
తరిములక్కను పోయి, సాినముచేసి ఉండెను. అయిననూ అత్నికి బ్రహై హతాయప్పత్కము
దూరము కాలేదు. కానీ దాని త్రావత్ అత్డు వైక్కంఠ తరిమున సాినము చేసినంత్నే
చేత్తనుండి వచుి ఆ రుధిరధార దానంత్ట అదే ఆగిపోయినది. అంత్ట ఆయన
స్హవ్యసులంద్రూ ఆశ్ిరయముతో “ఇటుీ జర్షగినదేమి? ఇది ఎటుీ జర్షగెను” అని ఒకనితో
ఒకరు చెపుపకొను చుండిర్ష. ఆ స్మయమున బ్రాహైణ రూపము ధ్ర్షంచ ఒక దివయ
పురుష్డు అచిటకి వచి అచిట గలవ్యర్షనంద్ర్షని "ఇకకడి నుంచ బ్రహైహత్య ఈ
బ్రాహైణ్యని వద్లివేసి ఏ విధ్ముగా పోయినది?” అని అడిగెను. దీనిపై ఆ ప్రజలంద్రూ
వ్యనిని ఆ బ్రాహైణ్యని బ్రహైహత్య ప్పత్కమునుంచ విముకిత కలుగుటక్క చేసిన
ప్రయత్ిము, అటేీ చవర్షలో వైక్కంఠ తరిమునందు చేసిన సాినము దావరా హతాయముకిత
జర్షగిన విషయమంత్యు చెపపవేసిర్ష. ఆ కారణము చేత్ ఈ తరిము యొకక మాహాత్ైయము
నందు కించత్ స్ందేహమును పెటుికొనవలసిన అవస్రము లేదు అని చెపపర్ష.
సూతుడు ఇటుీ చెపెపను. ఋష్లారా! దాని త్రావత్ వరాహభగవ్యనుడు మరల
పృథ్వవతో దేవ! ఇచట అమిత్పుణయమును ప్రసాదించునదియగు అశక్కండము అను పేరు
గల మర్షయొక క్షేత్రము కలదు. దానిని గుర్షంచ ఇపుపడు నేను చెపుపచునాిను.ఆ
క్షేత్రమునందు మర్షయొక క్కండము కూడా కలదు. దానిని 'గంధ్రవక్కండము' అందురు.
అది తరిములనిింటలోను ప్రముఖ మైనది. అచట సాినము చేయువ్యడు గంధ్రువలతో
ప్పటు ఆనంద్భోగమును అనుభవించును. అంతేగాక ఆ స్ిలమునందు ప్రాణతాయగము
చేసినవ్యడు నా లోకమునక్క చేరుకొనును. వసుథా! మథురామండలము యొకక
స్ర్షహదుదక్క ఇరువది యోజనముల దూరము కలదు. ఆ పుర్ష ఆకృత్త కమలముతో
స్మానముగా ఉండి, ఎలీరక్క ముకితని ప్రసాదించుటక్క సామరధయము కలదిగా ఉండును.

489
శ్రీవరాహ మహాపురాణము
దాని కర్షోక యొకక మధ్యభాగము నందు స్మస్త కేీశ్ నాశ్క్కడైన కేశ్వ భగవ్యనుడు
విరాజిలుీచుండును. ఈ సాినమునందు ఎవని ప్రాణ తాయగము జరుగునో, అత్డు
ముకితభాగుడు అగును. ఇకకడనే కాదు అత్డి మృతుయవు మథుర యందు ఎచిట
జర్షగిననూ వ్యరంద్రూ ముక్కతలు అగుచునాిరు. ఈ తరిము యొకక పశిమ
భాగమునందు గోవరధన పరవత్ము కలదు. శ్రీ కృషోభగవ్యనుడు అచిటనే నివసించును.
అచిట ఆ దేవేశ్వరుని ద్రశనము ప్రాపతంచుకొనుటచేత్ మనసుసనందు ఎటి స్ంతాపమును
మిగిలి ఉండదు.
పృథీవ! పూరవకాలమునందు మాంధాత్ అను పేరు గల ఒక రాజు కలడు.
ఆయన చేసిన భకితపూరవక సుతత్త చేత్ ప్రస్నుిడనైన నేను, ఈ విగ్రహమును అపపగించత్తని.
మాంధాత్ మహారాజు యొకక మనసుసనందు ముకిత పంద్వలయునని అభలాష కలదు.
అందుచేత్ ఆయన ప్రత్తనిత్యము ఈ ప్రత్తమను అర్షించుట చేయుచుండెను. మధురయందు
లవణాసురుని వధ్ జర్షగిన స్మయమునందే ఈ విగ్రహము ఈ తరిమునందు సాిపంప
బడినది. ఈ విగ్రహము మహా దివయము, పుణయ స్వరూపము, అదుభత్ తేజో స్ంపనిముగా
ఉండును. ఇది (విగ్రహము) మధుర వచుిటక్క గల కారణము తెలుపు వృతాతంత్ము
విచత్ర మైనది. కపలుడు అను పేరు గల ముని అప్పర శ్రద్ధ మనోయోగపూరవకమైన నా ఈ
వ్యరాహి ప్రత్తమను నిర్షైంపజేస్ను. ఆ విప్రవరుడు కపలుడు, ప్రత్తరోజు ఈ ప్రత్తమక్క
ధాయనము, పూజయు చేయుచుండెను. పమైట ఇంద్రుడు ఆ మునివరుడు అగు కపలుని
దీనిని త్నక్క ఈయవలసినద్ని ప్రార్షించెను. అంత్ట కపలుడు ప్రస్నుిడై, ఈ
దివయరూపము గల ప్రత్తమను అత్నికి అర్షపంచెను. ఈ ప్రత్తమ లభయమైన వెనువెంటనే
హృద్యమునందు స్ంతోషము నిండినవ్యడై ఇంద్రుడు నిత్యము భకితతో ననుి
పూజించుచుండెను. దీనికి ఫలస్వరూపముగా శ్క్రునికి (ఇంద్రుడు) స్రోవత్కృషిమైన
దివయజాినము ప్రాపతంచనది. ఇంద్రుడు నా ఈ కపల వరాహుడు అని పేరుగల ప్రత్తమను
చాలా స్ంవత్సరములప్పటు పూజించెను. దీని త్రావత్ రావణ్యడు అను పేరు గల
దురాాంతుడగు రాక్షసుడు కలడు. ఆ మహాపరాక్రమశాలియైన నిశాచరుడు
ఇంద్రలోకమునక్క పోయి స్వరామును జయించుటక్క ప్రయత్ిము చేయుచుండెను. అత్డు
దేవత్లనంద్ర్షనీ ఓడించెను. మహాపరాక్రముడగు ఇంద్రుడు కూడా అత్ని చేత్తలో

490
శ్రీవరాహ మహాపురాణము
ఓడిపోవుటచే రావణ్యడు అత్డిని బంధితునిగా చేసి, ఆ ఇంద్రుని భవనములోనికి
చొచుికొని పోయెను. ఆ రాక్షసుడు రత్ిముల చేత్ సుశోభత్మైన ఇంద్రభవనమునందు
ప్రవేశంచగనే వ్యనికి భగవంతుడగు ఆ వరాహుని ద్రశనము కలిగెను. చూచన వెంటనే
అత్డు త్న మస్తకమును నేలపై కొటుికొని దీర్కాలముప్పటు ఈ శ్రీహర్షని సుతత్తంచెను.
అందుచే విష్ోభగవ్యనుడు సౌమయరూపధారణ చేసి, పుషపక విమానారోహుడై ఆ రాక్షసుని
వద్దక్క వచెిను. వెనువెంటనే ఆ విగ్రహమునందు అత్డు ప్రవేశంచుట జర్షగిపోయెను.
రావణ్యడు ఆ విగ్రహమును పైకెత్తవలెనని అనుకొనెను. కాని దానిని పైకి లేపలేకపోయెను.
అందుక్క అత్డు హదుదలేని ఆశ్ిరయమునందు మునిగిపోయి అత్డు “భగవంతుడా! చాలా
కాలము నాట మాట నేను శ్ంకరస్హితుడనై కైలాస్పరవత్ము వరక్కను నా చేతులతో పైకి
లేపత్తని. నీ రూపము చాలా చనిది. అయిననూ దానిని పైకి లేపుటయందు నాశ్కిత
చాలలేదు. నీక్క నమసాకరము. నాపై ప్రస్నుిడవై ద్యచూపుము. ప్రజల పుర్షయగు లంకా
నగరమునక్క నినుి తసుకొని పోవలెను. దేవేశ్వరా! నాపై ప్రస్నుిడవై ద్య చూపుము.
ప్రభూ! నా హార్షదక కోర్షక ఒకట కలదు.” అనగా వరాహాభాగవ్యడు ఇటుీ చెపెపను.
“విశ్వంభరా! ఆ స్మయమున నేను కపలవరాహుని రూపములో రావణ్యనితో
“రాక్షసా! నీవు అవైషోవ వయకితవి. నీక్క ఇటి మహత్తర భకిత ఎచట నుంచ ప్రాపతంచనది.” అని
ప్రశించత్తని. అంత్ట ననుి కపల వరాహునిగా తెలిసికొని రావణ్యడు “మహాతాై! నీ
పవిత్ర ద్రశనముచే నాక్క ఇటి అననయ భకిత కలిగి, ఈ పని సులభము అయినది. దేవేశ్వరా!
నీక్క అనేక మారుీ ప్రణామము చేయుదును. నీవు ద్యతో నా పుర్షయందు త్తరుగుము”
అని ప్రార్షించెను. పృథీవ! అపుపడు నా ఈ ప్రత్తమ తేలిక అయిపోయినది. అంతేగాక
రావణ్యడు మూడులోకములందు విఖ్యయతుడైన, నా కపలవరాహ విగ్రహమును
పుషపకవిమానమునందు ఉంచ లంకక్క తసుకొని పోయెను. లంకలో ఆ విగ్రహమును
ప్రత్తష్టుంపజేస్ను. త్ద్నంత్రము శ్రీరాముడు రాక్షస్రాజు రావణ్యని చంప, లంకారాజయ
సింహాస్నముపై విభీషణ్యని ప్రత్తష్టుంపజేసి, పట్టిభషేకము చేస్ను అయిననూ విభీషణ్యడు
శ్రీరామునితో "ప్రభూ! ఈ రాజయము అంత్యూ మీదే! మీరే దీనిని తసుకొనుడు” అని
ప్రార్షించెను. అంత్ట శ్రీరాముడు ఇటుీ చెపెపను. “రాక్షస్రాజా! విభీషణా! ఇంద్త్యూ
నీక్క చెందినదే! దీని వలన నాకెటి ప్రయోజనము లేదు. కానీ రాక్షసేశ్వరా!

491
శ్రీవరాహ మహాపురాణము
ఇంద్రలోకమునుండి రావణ్యడు తసికొని వచిన కపలవరాహ విగ్రహము ఇచిట కలదు.
దానిని మాత్రమే నాక్క ఇముై. ఆ వరాహభగవ్యనునికి నేను ప్రత్తదినము పూజ
చేయవలెనని కోరుకొనుచునాిను దానవేశ్వరా! నేను దానిని అయోధ్యక్క తసుకొని
పోవుదును” అని అడిగెను. అపుపడు విభీషణ్యడు ఆ దివయ విగ్రహమును శ్రీరామునికి సాధ్క
స్భకితకముగా స్మరపణము గావించెను. శ్రీరాముడు దానిని పుషపకవిమానము నందుంచ
త్న నగరమైన అయోధ్యక్క తసుకొనిపోయెను. అయోధ్యక్క చేర్షన త్రావత్ దానిని
ప్రత్తష్ట్రిపంచెను. ప్రత్తరోజు పూజాచేయవలెనను నియమమును వహించెను. ఈ ప్రకారము
పది స్ంవత్సరములు గడచ పోయిన త్రావత్ శ్రీరాముడు లవణాసురుని వధించుటకై
శ్త్రుఘుిని ఆజాిపంచెను. స్మయమున ఆ రాక్షసుడు మధురయందు నివసించుచుండెను.
శ్త్రుఘుిడు మహాతుైడగు శ్రీరామునికి నమస్కర్షంచ త్న చతురంగ బలములను తసుకొని
మధురక్క ప్రయాణమై పోయెను. లవణాసురుని రూపము చాలా భయంకరమైనది.
రాక్షసులంద్రూ అత్డిని మహాభయంకరుడుగా భావించుచుండిర్ష. అనిి జాతుల
రాక్షసులు అత్నిని త్మనాయక్కనిగా పర్షగణించుచుండిర్ష. అయినను, శ్త్రుఘుిడు
లవణాసురుడిని వధించవైచెను. ఆ త్రావత్ శ్త్ృఘుిడు మధురానగరము యొకక లోపలికి
పోయి అచట అత్యంత్ తేజసువలు, ఇరువది ఆరువేల వేద్ప్పరాయణ్యలగు బ్రాహైణ్యలను
ఉండునటుీ చేస్ను. అచిట నాలుగు వేద్ములను ఎర్షగిన పురుష్లు కలరు. ఇపుపడు ఆ
సాినము పవిత్రము అయినది. అచిట ఒకక బ్రాహైణ్యనికైననూ భోజనము పెటిన కోటీ
కొలది బ్రాహైణ్యలక్క పెటిన దానితో స్మాన ఫలము లభయమగుచుండెను.
మేదినీ! త్తర్షగి వచిన శ్త్రుఘుిడు లవణాసుర వధావృతాతంత్మును ఉనిది
ఉనిటుీగా శ్రీరామునితో వినివించెను. అంత్ట ఆ అసురుని మృతుయవు యొకక
వృతాతంత్మును విని భగవంతుడగు రాఘవేంద్రుడు ప్రస్నిచతుతడై, “శ్త్ృఘి! నీ
మనసునందు ఏ వసుతవు మీద్నైననూ అభలాష ఉని యెడల దానిని నీవు నా నుండి
వరముగా కోరుకొని తసుకొనుము” అని చెపపగా, ఆ స్మయమున శ్రీరాముని మాటలను
వినిన శ్త్ృఘుిడు “భగవ్యన! నీవు నాక్క పూజుయడవు. నీవు నాయెడ ప్రస్నుిడవైన కపల
వరాహప్రత్తమను నాక్క ద్యతో ప్రసాదింపుము” అని ప్రార్షించెను. అపుపడు శ్త్ృఘుిని
మాటను విని శ్రీరాముడు “శ్త్ృఘాి! నీవు ఈ వరాహ భగవ్యనుని ప్రత్తమను తసుకొని

492
శ్రీవరాహ మహాపురాణము
పోద్గుదువు. నినుి అనుస్ర్షంచన వ్యరంద్రక్క ధ్నయవ్యద్ములు తెలుపచునాిను.
ప్రపంచమునందు పవిత్రమైన ఆ మధురాపుర్షకి ధ్నయవ్యద్ము. ఎలీపుపడూ ఆ కపల
వరాహుని ద్రశనము, స్పరశనము, ధాయనమును చేయువ్యరు, ప్రత్తదినము ఈ
విగ్రహమునక్క సాినము చేయించుచు వ్యనిని అనులేపనములను చేయువ్యరు చేసిన
ప్పపములనిియూ హర్షంచపోవును. దీనికి పూజచేసి ద్రశనము చేసికొనువ్యర్ష స్మస్త
ప్పపములు నాశ్నముచెంది మోక్షమును గూడా పంద్గలుాను.
ఉరవరా! ఈ విధ్ముగా చెపప, శ్రీరాముడు కపలవరాహ ప్రత్తమను శ్త్ృఘుినికి
ఇచి వేస్ను. దానిని తసికొని శ్త్ృఘుిడు మధురాపుర్షకి పోయెను. అచిట అత్డు నాక్క
ద్గారలోనే ఆ విగ్రహమును ప్రత్తష్టుంచెను. మధురా నగర మధ్యభాగమునందు ప్రత్తష్టించన
ఆ విగ్రహమునక్క విధి ప్రకారము పూజ చేస్ను. గయలో జేయషుమాస్ము నందు, పుషకర
క్షేత్రము నందు పండదానము చేయుటచేత్ అటేీ సేతుబంధ్మున రామేశ్వరుని యొకక
ద్రశనము చేసుకొనుటచే మనుష్యలు ఏ ఫలమును పందుదురో, వ్యరు ఈ విగ్రహమును
ద్రశనము చేసికొనుటచే పందుచునాిరు. అదేవిధ్మగు ఫలము విశ్రాంత్తస్ంజిక, గోవింద్
కేశ్వ, దీర్విష్ోల యెడ శ్రద్ధ కలిగినయెడల లభయమగుచునిది. నా తేజము ప్రాత్ుఃకాల
విశ్రాంత్తస్ంజికమునందు మధాయహి స్మయమున దీర్ విష్ోవుయందును అటేీ పగట
స్మయ చతురధ భాగమునందు అనగా సాయంకాలమందు కేశ్వునియందు ప్రత్తష్టుంప
బడియునిది. దేవ! ఈ బ్రహైవిద్య (వరాహ పురాణము) పరమ ప్రాచీనమైనది. (163)
164,165 అధ్యాయములు
అన్ికూట (గోవర
ధ న్) పరాతము యొక్క ప
ీ ద్క్షిణ మాహాతామాము
వరాహభగవ్యనుడు భూదేవితో ఇటుీ చెపెపను. “దేవ! మధురక్క స్మీపముననే
పశిమదిశ్యందు రండు యోజనములు విస్తర్షంచ గోవరధనము అను పేరు గల ప్రసిద్ధ
క్షేత్రము కలదు. అచిట చుటుిను వృక్షములు, లత్లచేత్ శోభాయమానముగా ఉండు
సుంద్ర స్రోవరము కూడా కలదు. మధుర యొకక త్తరుపదిశ్యందు ఇంద్రతరిము,
ద్క్షిణమునందు యమతరిము పశిమమున వరుణతరిము, ఉత్తర దిశ్యందు క్కబేర
తరిము అను నాలుగు తరిములు గలవు. ఇచటనే అనిక్కండము అను పేరు గల ఒక
క్షేత్రము కలదు. దీనికి ప్రద్క్షిణము చేయువ్యడు మానవలోక స్ంసార గుంజాటనమందు

493
శ్రీవరాహ మహాపురాణము
త్తర్షగి జనిైంపడు. అంతేగాక మానస్వగంగయందు సాినము చేసి గోవరధన గిర్షపై శ్రీకృషో
భగవ్యనుని ద్రశనము చేసుకొనవలెను. ఈ గోవరధన పరవత్ ప్రద్క్షిణము చేసిన వ్యర్షకి ఏ
రకమైన బాధ్యత్లు, కరతవయములు మిగిలి ఉండవు. సోమవత్త అమావ్యస్యనాడు అనగా
సోమవ్యరముతో కూడిన అమావ్యస్య త్తథ్వనాడు ఇచిటక్క పోయి పత్రులక్క
పండప్రదానము చేసిన యెడల, అత్డికి రాజసూయ యజిఫలము ప్రాపతంచును. గయా
తరిమునక్క పోయి పండప్రదానము చేయు మనుష్యనికి లభయమగు ఫలము అదే
గోవరధనపరవత్ముపైన చేయు పండదానము చేత్ సులభము కాగలదు. ఇందు
ఆలోచంపవలసిన ఎటి ఆవశ్యకత్యును లేదు. గోవరధన భగవ్యనునికి ప్రద్క్షిణము
చేయుటచే రాజసూయ, అశ్వమేధ్ యజిములక్క లభయమగు ఫలము లభంచును.
గోవరిన ప్రద్క్షిణము చేయు విధానము ఇది : ఈ విధి ప్రకారము భాద్రపద్
మాస్ శుకీ పక్ష బహు పుణయమైన ఏకాద్శీ త్తథ్వనాడు ఈ పరవత్ము వద్ద ఉపవ్యస్ము
ఉండి, ప్పత్ుఃకాలముననే సూరోయద్య స్మయమున సాినము చేసి, పరవత్ము పైననే ఉని
శ్రీహర్ష యొకక పూజ చేయవలెను. దీని త్రావత్ పుండరీక తరధమునక్క వెళ్లళ, అచిట గల
క్కండమునందు సాినము చేసి దేవత్లు పత్రుల యొకక స్మయక్ పద్దత్తచే అరిన చేసి,
పుండరీక భగవ్యనుని పూజింపవలెను. అచట నిరైలమైన జలముతో నిండి ఉండు అపసర
క్కండము ఒకట కలదు. అచిట సాినము చేయుటచే ప్పపములనిియు నశంచును. ఆ
క్కండము నందు త్రపణము విడుచుటచే రాజసూయము, అశ్వమేధ్ యజిముల ఫలము
నిశ్ియముగా లభయము కాగలదు. మధురయందు స్ంకరిణము అను పేరుతో విఖ్యయత్త
చెందిన ఒక తరిము కలదు. దానికి బలభద్రక్కడే రక్షక్కడు. అకకడికి పోవుట, సాినము
చేయుట అనువ్యనిచే పూరవమునందే చుటుికొని ఉని గోహతాయ ప్పత్కమునుండి విముకిత
లభయమగును.
ధారుణీ! గోవరధనమునక్క స్మీపమునందు శ్క్ర తరిము అనునది ఒకట గలదు.
అచిటనే శ్రీకృష్ోడు ఇంద్రుని పూజించుట కొరక్క చేయబడిన యజిమునక్క నషిము
కలిగించనది. ఆ యజి స్మయమునందు భోజయములైన (త్తనద్గిన) అనేక రకములైన
పదారధములు పెద్ద ఎతుతన గుటిలుగా పోయబడి ఉంచబడినవి. ఆ స్మయమున
ఇంద్రునితో శ్రీ కృష్ోనికి వివ్యద్ము కలిగెను. అంత్ట ఇంద్రుడు మహాభయంకరమైన

494
శ్రీవరాహ మహాపురాణము
వృష్టిని (వరిము) క్కర్షపంచెను. ఆ జలము ప్రజమునందు నివసించు వ్యర్షకి అటేీ గోవులక్క
ఎనోి కషిములను గలిగించుట జర్షగెను. శ్రీ కృష్ోడు వ్యర్షని అంద్ర్షనీ రక్షించు నిమిత్తము
ఈ శ్రేషుమగు పరవత్ము (గోవరధనగిర్షని) చేత్తపై లేప నిలబెటెిను. అపపటనుంచ ఈ
పరవత్ము అనికూట పరవత్ము అను పేరుతో విఖ్యయత్త చెద్ను. ఇచిటనే ముందు
కొదిదప్పట దూరమున స్వచఛమైన జలము గల కద్ంబఖండము అను పేరు గల క్కండము
కలదు. అచిట సాినము చేసి, పత్రులక్క త్రపణము చేయుట చేత్ బ్రహైలోకప్రాపత
కలుగును. దీనికి త్రావత్ వంద్ శఖరములు కలిగిన దేవగిర్ష పైకి వెళళవలెను. అచట
సాినము ద్రశనము చేయుట చేత్ వ్యజపేయ యజిము చేసిన ఫలము లభయమగును.
దేవ! మానస్వ గంగ యొకక ఉత్తర త్టముపై చక్రధారణము చేయువ్యడు
దేవేశ్వరుడైన శ్రీహర్షకి అర్షష్ట్రిసురునితో మహాభయంకర యుద్ధము జర్షగెను. అపుపడు ఆ
అసురుడు త్న రూపమును మార్షి వృషభము (ఎదుద) రూపమును పంద్ను. అత్డి
జీవనల్లల శ్రీకృష్ోని చేత్తలో స్మాపతమైనది. అత్డు క్రోధ్ముతో మడమతో త్నుిట చేత్
భూమిపై ఒక తరధము ఏరపడెను. ఈ వృషభాసురవధ్ చేత్ నిర్షైత్మైన తరిము అత్యంత్
అదుభత్మైనది అని తెలుసుకొనద్గిన విషయము. ఆ వృషభరూపుడైన మహాసురుని
చంపన త్రావత్, శ్రీకృష్ోడు ఆ తరిమునందే సాినమొనర్షంచెను. శ్రీకృష్ోడు
మనమునందు “ఈ ప్పప అర్షష్ట్రిసురుడు వృషభ రూపములో కలడు. నా చేత్తతో ఈ హత్య
జర్షగినది” అను చంత్ ఉత్పనిమై ఆలోచంచుచుండగా, ఇంత్లోనే భగవత్త శ్రీ రాధాదేవి
శ్రీకృష్ోని స్మీపమునక్క వచినది. ఆమె త్న పేరుతో స్ంబద్ధమైన ఆ సాినములో ఒక
తరరూప క్కండమును ఏరపడునటుీ చేస్ను. అపపట నుంచ స్మస్త ప్పపములను హర్షంచు
వేయునటి ఆ శుభసాినము” రాధాక్కండము” అను పేరుతో ప్రసిదిధకెకికనది. త్మ
ప్రస్ంగమునందు జనులు దానిని అర్షషుక్కండము, రాధాక్కండము అనియు కూడా
పలుచుచునాిరు. అచట సాినము చేయుటచే రాజసూయయాగము, అశ్వమేధ్
యజిములు చేసిన ఫలము లభయమగును. మధుర యొకక పూరవదిశ్యందు ఇంద్రధ్వజము
అను పేరుతో విఖ్యయత్మైన ఒక తరిము గలదు. అచట సాినము చేయువ్యరు
స్వరాలోకమునక్క పోవుదురు. ఇచిట ప్రద్క్షిణము లేక యాత్ర చేయుటచే వచుి పుణయము
భగవంతునికే స్మర్షపత్ము చేయవలెను. ఏమనగా ప్రారంభము చేయు స్మయమున

495
శ్రీవరాహ మహాపురాణము
చక్రతరిములో సాినము చేయుట మనుష్యల కరతవయము. యాత్ర స్మాపత చేయు
స్మయమున పంచక్కండ తరిములో సాినము చేయవలెను. ఇచట రాత్రి జాగరణము
చేయవలసిన నియమము కూడా కలదు. ఇందుచే మనుష్యల యొకక ప్పపములనిియూ
పట్టపంచలు కాగలవు.
భద్రే! అనికోట పరవత్ము యొకక ప్రద్క్షిణ విధానము నీక్క నేను
తెలియజేసిత్తని. ఇదేవిధ్ముగా ఇదే వరుస్లో ఆష్ట్రఢమునందు కూడా ప్రద్క్షిణము చేయుట
జరుగును. భకితపూరవకముగా శ్రీహర్ష భగవ్యనుని ఈ తరిమునందు ప్రద్క్షిణము చేయు
స్ంద్రభమున, అటేీ గోవరధనము యొకక మాహాత్ైయమును వినుట చేత్ను గంగయందు
సాినము చేసిన ఫలము లభంచుచునిది. పమైట వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను.
పృథీవ! ఇపుపడు నీవు ఇత్తహాస్యుకతమైన మర్షయొక విషయమును వినుము. మధురక్క
ద్క్షిణముగా గల ఒకానొక నగరమునందు సుశీలుడు అను పేరు గల ధ్నవంతుడగు ఒక
వైశుయడు నివసించుచుండెను. ఆ వైశుయడు బహుశా త్న జీవిత్మంత్యూ క్రయ
విక్రయములలోనే గడిప వేస్ను. అందుచే ఏనాడును అత్నికి ఏ రకమైన స్త్సంగము
ప్రాపతంపలేదు. అటేీ అత్డు ఏరకమైన దానధ్రాైది స్తాకరయములు చేయలేదు. ఈ
విధ్ముగా ఆయన గృహమునందు క్కటుంబమునందు ఆస్కిత కలిగిఉండియు, ఆ వైశుయడు
పలు స్తాకరయములను చేయలేదు. కాలవశ్మున ఆయువు కర్షగిపోవుటచే, ఈ లోకమును
విడిచ పోయెను. అంత్ట అత్డికి మరుజనైమున ప్రేత్యోనియే లభయమైనది. ధ్నము
లేనివ్యడు, అటేీ చాయారహిత్మైన అడవియందు ఆకలిద్పుపల చేత్ వ్యయక్కలప్పటు
కలిగినవ్యడై, అటునిటు త్తరుగుచూ ఉండెను. ఆ విధ్ముగా త్తరుగుచూ ఉండగా, అత్డు
భయంకరమైన ప్రేత్ములు కలిగిన మరుస్ిలము (ఎడార్ష) నక్క చేర్షపోయెను. అచిట
అత్డు చాలా దినముల వరక్క ఒక వృక్షముపై నివ్యస్ము చేయుచుండెను.
ఉరవరా! ఈ విధ్ముగా చాలా కాలము గడచపోయిన త్రావత్ దైవయోగము చేత్
అత్డు వసించుచుని ప్రదేశ్మునక్క అమైకము చేయు వైశుయడు ఒకడు వచెిను. వ్యనిని
చూడగానే ఆ ప్రేత్మునక్క చాలా స్ంతోషము కలిగి నాటయము చేయుచూ, అత్డితో ఇటుీ
పలెకను. “ఓహో! నీవు ఇపుపడు నాక్క ఆహారముగా అయి ఇచటకి వచిత్తవి. అహా! ఏమి
జర్షగినది” అని పలెకను. ప్రేత్ము యొకక మాటలు విని ఆ వ్యయప్పర్ష వైశుయడు అత్యంత్

496
శ్రీవరాహ మహాపురాణము
భయభీతుడై, పర్షగెత్తత పోవుచుండెను. అయిననూ ప్రేత్ము వ్యనిని వెంబడించుచూ అత్నిని
పటుికొని “ఓరీ! ఇపుపడు నేను నినుి త్తనివేయుదును” అని చెపెపను. ఆ ప్రేత్ము అనిన
మాటలను విని, ఆ వైశ్యవ్యయప్పర్ష “రాక్షసుడా! నేను నా పర్షవ్యరము యొకక భరణము,
పోషణముల చేత్ కలిగిన దుుఃఖముచే, ఈ ఘోరారణయమునక్క వచిత్తని. నా యింటయందే
ముస్లివ్యరైన త్లిీద్ండ్రులు కలరు. పత్తవ్రత్యైన భారయ కూడా ఉనిది. నీవు ననుి త్తనిన
యెడల వ్యరంద్ర్షకినీ మృతుయవు త్పపదు” అని పలుకగా వైశుయని మాటలను విని "ప్రేత్ము
మహామత! నీవు ఎచిటనుంచ ఇచటక్క వచిత్తవి స్రవమూ ఉనిది ఉనిటేీ స్త్యమును
తెలుపుము” అనెను.
వైశుయడు ఇటుీ చెపెపను. "ప్రేతా! నేను వివిధ్ పరవత్ములలో శ్రేషిమైన
గోవరధనము, మహానది యమున ఈ రండింటకిని మధ్యనగల మధురాపుర్ష యందు
నివసించుచునాిను. నేను మొద్ట నుంచ స్ంచత్ము చేసిన స్ంపత్తత ఉండెడిది. అయిననూ
దాని నంత్టని దొంగలు దోచుకొని పోయిర్ష. అందుచే నేను అనిి విధ్ములా నిరధనుడను
అయిపోత్తని. ఆ కారణము చేత్ కొదిదప్పట ధ్నమును తసుకొని వ్యయప్పరము చేయుట
కొరక్క ఈ మరు స్ిలమునక్క వచిత్తని. ఇటి నా సిిత్తయందు నీవు ఏమి చేయ
త్లచుకొంటవో దానిని చేయుము”
అని చెపపగా ప్రేత్ము ఇటుీ చెపెపను. "వైశుయడా! నీపై నాక్క ద్య కలిానది.
అందుచేత్ నేను నినుి ఇపుపడు త్తనద్లచు లేదు. నేను చెపపబోవు వచనములను
ప్పటంచగలిానటెమన
ి యెడల ఒక షరతు పై నేను వద్లివేయుదును. నీవునా కారయము
ఒకదానిని సిదిధంప చేయుట కొరక్క ఇకకడ నుంచ త్తర్షగి మధురానగరమునక్క పముై.
అచిటక్క పోయి చతుుఃసాముద్రికము అను పేరు గల కూపము వద్దక్క పోయి,
విధిపూరవకముగా సాినముచేసి నాపేరును ఉచిర్షంచ, నీఇంట యందుండు ధ్నముతో,
విధిపూరవకముగా పండదానము చేయును. పమైట ఇక సాిన, దానాది అనిి కరైల
యొకక ఫలము నాక్క ఇచివేయవలయును. చాలును అదియే నీవు చేయలసిన పని.
అపుపడు నీవు ఎటి భయమును లేక సుఖపూరవకముగా పోగలవు" అని పలికన ప్రేత్ము
యొకక మాటలను విని వైశుయడు “ప్రేతా నా వద్ద ఒక ఇలుీ త్పపంచ, ఎటి ధ్నమును లేదు"
అని పలుకగా అందుకై ప్రేత్ము చరునవువతో అత్డితో 'వైశాయ! నేను నీక్క చెపపనది, నీ

497
శ్రీవరాహ మహాపురాణము
ఇంటయంద్లి ధ్నమును గుర్షంచ, దాని భావము ఏమనగా నీ ఇంటయందు ఒక గోయి
కలదు. దానియందు పెద్ద పెద్ద స్ంచత్మైన బంగారపురాశ కలదు. నేను నీక్క మధురక్క
పోపు మారామును కూడా తెలుపుచునాిను.. అని పలెకను.
సూతుడు శౌనకాది మహరుిలతో ఇటుీ చెపెపను. మహరుిలారా! ప్రేత్ము ఆ
విధ్ముగా చెపపన త్రావత్ దానిపై ఆ వైశుయడు మరల “ప్రేతా! ఈ యోనియందు జనిైంచ
కూడా నీక్క ఇటి దివయ జాినము ఎటుీ లభయమైనది.” అని ప్రశించెను. ప్రేత్ము ఇటుీ
చెపెపను. "వైశుయడా! నేను కూడా దీని ముందు జనైలో మధురా నివ్యసిని. అచట సాక్షాతుత
శ్రీ కృషో భగవ్యనుడే విరాజిలుీచుండెను. ఒకనాడు ప్రాత్ుఃకాలమున ఆ భగవంతుని
మందిరమునక్క బ్రాహైణ్యలు, క్షత్రియులు, వైశుయలు, శూద్రజనులు అనేక్కలు వచి
గుమికూడి ఉండిర్ష. అచట శ్రేష్ుడైన కథావ్యచక్కడు(పురాణము చెపుపవ్యడు) కూరొిని
ఉండెను. ఆయన పవిత్రమగు పురాణముల యంద్లి కథను వినిపంచుచుండెను. నా
మిత్రుడొకడు ప్రత్తదినము అచిటకి పోవుచు ఉండెను. ఆ రోజు మిత్రుని ప్రేరణచే నేను
కూడా అచటకి పోత్తని. అత్యంత్ ఆద్రముగా ఆ భక్కతలంద్రునూ అనేకమారుీ ననుి
స్ంతుష్టిపరచుటకై ప్రయత్తించర్ష. ఆ ప్రయత్ిములయందు అచట ఒక పవిత్రమైన
కూపము గలద్ని వింటని. ఆ కూపము ప్పపములను కడగివేయును. అని వ్యర్ష దావరా
తెలుసుకొంటని. ఈ కూపమునందు నాలుగు స్ముద్రములు వచి నిలచ ఉండును. ఈ
కూపము యొకక మాహాత్ైయమును వినుట చేత్ గొపపఫలము లభంచును. ఆ స్మయము
నందు శ్రేష్ులంద్రునూ కథావ్యచక్కనికి ధ్నమును స్మర్షపంచర్ష. కాని నేను మాత్రము
మౌనముగా ఉంటని. అపుపడు నాతో ఆ మిత్రుడు మరల “ప్రియవరా! నీ శ్కితని
అనుస్ర్షంచ కొంత్ అవశ్యము ఇవవవలెయును” అని చెపెపను. అందుకై నేను ఆ
కథావ్యచక్కనికి ఒక సువరోమాల (8 రతుల బంగారముతో కూడిన నాణెము) ప్రదానము
చేసిత్తని. అటుపమైట మృతుయవు కలిగినపుపడు నా పూరవకరైను అనుస్ర్షంచ యమరాజు
యొకక ఆజి దుుఃఖయోజకమైన ఈ ప్రేత్యోని లభయమైనది. పూరవజనైము నందు నేను
ఎనిడునూ తరధ సాిన దాన హవనకవనములను గానీ, కనీస్ము పత్రుల కొరక్క
త్రపణమును కూడా చేయలేదు. ఈ కారణము చేత్నే నేను ప్రేత్ము కావలసి వచినది”
అని తెలుపగా దీనిపై వెశుయడు “నీవు ఈ వృక్షము యొకక మొద్ట భాగమున ఉండి ఎటుీ

498
శ్రీవరాహ మహాపురాణము
ప్రాణధారణము చేసికొనుచునాివు” అని ప్రశించెను. అందుపై ప్రేత్ము మొద్ట జర్షగిన
విషయములు నేను నీక్క తెలిుయే ఉంటని. నేను ఆ కథా వ్యచక్కనికి ఇచిన సువరోముద్రల
యొకక ప్రభావము చేత్ ఈ వృక్షముపై ఉండుచునిను, త్ృపత కలిగినవ్యనిగా
ఉండుచునాిను. వ్యస్తవమునక్క దానిని కూడా నేను ఇత్రుల యొకక ప్రేరణ చేత్నే
ఇచిత్తని. దాని పర్షణామమే ఈ ప్రేత్ యోనియందు కూడా నేను దివయజాినమును కలిగి
ఉంటని” అని తెలెపను.
వసుంధ్రా! ప్రేత్ము చెపపన మాటలను విని ఆ వైశుయడు మధ్రాపురమునక్క
పోయి, ప్రేత్ము నిరేదశంచనటుీగా స్మస్తమును అచిటనే చేస్ను. అందుచేత్ అత్డు
ప్రేత్ముక్కతడై స్వరామునక్క పోయెను. దేవ! ఇది ఈ మధురాపుర్ష యొకక మాహాత్ైయము,
ఇచిట చతుుఃసాముద్రిక కూపముపై పండదానము చేయుటచే పరమగత్త ప్రాపతంచును.
మధుర యొకక ఏ సాినమునందైననూ ఆఖరుక్క దేవ్యలయము, నాలుగు బజారులు
కలియుబాట యందును, మరచిటనైననూ ఎవనికి మృతుయవు కలిగినను అత్డు ముక్కతడు
అగును. ఇందు స్ందేహము లేదు. ఇత్ర ప్రదేశ్ములందు చేయబడిన ప్పపములు ఈ
తరిమునక్క పోయినపుపడు నషిములై పోవును. కానీ ఆ తరిసాన
ి ములలో చేయబడిన
ప్పపములు వజ్రలేపమునందు నశంచపోవును. అయిననూ ఈ మధురాపుర్ష యొకక
విశేషం ఇచిట ఒకవేళ ప్పపము చేసిననూ, అత్నికి అచిటనే నషిము కలుగును.
ఎందుకనగా ఈ పటిణము పరమ పుణయమయమైనది. ఇచిట ప్పపమునక్క ఎచటనూ
సాినము లేదు అందుచేత్నే

అనయత్రహీ కృతం పాపమ తీరథమసథుగచాత్థ|

తీరేదత్య యతకృతం పాపమ వజ్రలేపో భవిషయత్థ ||

మధురాయం కృతం పాపమ తత్రైవం వినశయత్థ|

విష్ట్పురి మహాపుణయ యసయంపాపం నవిదయతే||


అని చెపపబడింది. ఒకవేళ ఒకానొక పురుష్డు వేయి యుగముల వరక్కనూ
ఒంటకాలిపై నిలబడి త్పసుస చేసినను అటేీ ఒక వయకిత నివ్యస్ము చేసిన మధురా
నగరవ్యసికి వచుి పుణయమే అధికమైనది. క్రోధ్రహితుడైన మానవుడు మథురయందు
దేవత్లను పూజించన యెడల తరధములందు సాినము చేసిన వ్యరు దేవయోనియందు

499
శ్రీవరాహ మహాపురాణము
జనిైంతురు. వేరొక సాినమున వేయిమంది మహాభాగులైన బ్రాహైణ్యలక్క పూజ చేయుట
చేత్ ఏ ఫలము లభయమగునో, అదియే ఫలము ఒక బ్రాహైణ్యనికి చేసిన పూజతో
స్మానము. ఎందుకనగా దేవత్ల యొకక సిద్ధ స్మాజము మధురక్క వచి సామానయ
ప్రాణ్యలవలె నివసించుచునాిరు. దేవత్లు, సిదుధలు భూత్ముల స్ముదాయము అంత్యూ
ఇచట చతురాభహుడైన విష్ోస్వరూపమును, మధుర వ్యసులైన ప్రాణ్యలను ద్ర్షశంచు
కొనుటక్క వచుిదురు. ఆ కారణము చేత్ మధురయందు నివసించు మనుష్యలే విష్ో
స్వరూపులు. (164,165)
166,167 వ అధ్యాయములు -అసిక్కండ తీర
ా ము, విశ్ర
ీ ంతి మాహాతమాము
ధారుణి ఇటుీ పలెకను."ప్రభూ! మహాదేవ్య! స్ంపత్కరమైన నీ ముఖమునుండి
వెలువడిన అనేక విధ్ములైన తరిముల వరోన విని ఉంటని. ఇపుపడు మీరు నాక్క అసిక్కండ
తరి ప్రస్ంగమును వినిపంచ నాపై ద్య చూపుడు.” వరాహభగవ్యనుడు ఇటుీ పలెకను.
“వసుంధ్రా! సుమత్త అను పేరుగల ధార్షైక్కడు, ప్రఖ్యయత్త పందిన రాజు కలడు. ఒక
తరియాత్ప్ ప్రస్ంగమందు ఆయనక్క మృతుయవు కలిగెను. అంత్ట ఆయన పుత్రుడగు
విమత్త రాజయభారము వహించెను. ఇంత్లో ఒక రోజు అచిటకి నారద్ మహాముని వచిర్ష.
విమత్త ఆయనక్క అర్య ప్పద్ములిచి సావగత్ము కలిపంచెను. వ్యర్ష ప్రస్ంగ మధ్యమున
ముని రాజుతో “రాజా! త్ండ్రి ఋణమును తర్షిన త్రావత్నే పుత్రుడు ధ్రైమునందు
భాగసుతడు కాగలడు” అని చెపప నారద్ముని అచటనే అంత్రాధనుడైపోయెను. ముని
వెడలిపోయిన త్రావత్ రాజు మంత్రులను నారదుడు చెపపపోయిన విషయము యొకక
అరిము ఏమి అని అడిగెను. మంత్రులు త్మ తరియాత్రల యొకక ఫలమును మీరు
మహారాజుక్క స్మర్షపంచన మీ త్ండ్రి యొకక ఋణము నుంచ విముక్కతలు అగుదురు.
ఎందుకనగా తరియాత్ర ఎలీపుపడునూ స్గమే పూర్షతయగుచుండును. ఇదియే నారదున
కధ్నము యొకక ముఖయ ఆశ్యము” అని చెపెపను. ధారణీ! మంత్రులు చెపపన దానిని
వినిన విమత్త మధురాపుర్షయందు నివసించువ్యర్ష యొకక విషయములను వివర్షంచుచూ
ఆలోచంచెను. ఎందుకనగా అచిట అనిి తరిములు అస్మరింగా ఉనాియి. అందుచేత్
ఎచట వరాహభగవంతుడు విరాజిలుీచుండునో, మనమంద్రమూ ఆ కలప గ్రామమునక్క
పోవుద్ము. అటుీ చేయుటయే ఉచత్ము అని భావించనవి. వసుంధ్రా ఈ విధ్ముగా

500
శ్రీవరాహ మహాపురాణము
పరామర్షశంచ తరిములనిియూ కలపగ్రామమునక్క పోయెను. వరాహరూపమును ధ్ర్షంచ
అచట నేను కూడా ఆనంద్ముగనే నివసించ ఉంటని. వ్యరంద్రూ నా యెదుటక్క
కలపగ్రామమునక్క వచి ఇటుీ చెపపర్ష. “భగవ్యన! స్వయముగా మీరు శ్రీహర్ష. మీరు
అచంతుయలు, అచుయతులు. అటేీ ప్రపంచమును శాసించు వ్యరు, స్ృష్టి చేయువ్యరు. ప్రభూ
మీక్క జయము, మీక్క జయము కలుగుగాక!”
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుధా! ఆర్షధక్కలంద్రునూ ఈ విధ్ముగా
ననుి సుతత్తంచర్ష. అపుపడు నేను వ్యర్షతో “తరివరులారా! మీక్క శుభమగును గాక! మీరు
కావలసిన వరమును కోరుకొనుడు. తరిములు ఇటుీ చెపెపను. వరాహరూపమును
ధ్ర్షంచనవ్యడా! దేవేశ్వరా! మీరు స్ంతోష్టత్సావంతులైన యెడ మముైలను ఈ మాహాపద్
నుంచ రక్షింపగలుా అభయ ప్రదానము చేసి కృప జూపుడు.”
ఆ మాటలు విని నేను మధురక్క ప్రయాణమై ఇచిటక్క చేరుకొని, నా దివయఅసి
(ఖడాము) చే విమత్తకి శరచేఛద్ము చేస్ను. కత్తతయొకక ద్బబ చేత్ అచిట భూమిపై ఒక
పెద్ద గరతము పడినది. అది ఒక దివయ క్కండము యొకక రూపములో పర్షవరతన చెంది,
అసిక్కండము అను పేరుతో ప్రసిదిధ చెందినది. దాని ప్రభావము చేత్ సుమత్త విమతులు
ఇద్దరును ముక్కతలు అయిర్ష. దేవ! ద్క్షిణము నుంచ ఉత్తరము వరక్క గల తరిములు
ఇంత్క్క ముందు నేను చెపపన వ్యని గణన చేత్ లెకికంపవలెను. ఈ అసిక్కండముతో గణన
ఆరంభంచుట శ్రేషుము. ఏ మనుష్యలు దావద్శ రోజున ప్రాత్ుఃకాలమున పడక నుంచ
లేచన వెంటనే అసిక్కండమున సాినము చేయుదురో వ్యర్షని ఇచట వరాహ, నారాయణ,
వ్యమన, రాఘవల సువరో విగ్రహముల దివయద్రశనములు కలుగును. వ్యనిని ద్ర్షశంచన
వ్యరు ఎవరును మరల ఈ ప్రపంచమును చేరుకొనరు.
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “దేవ! ఇపుపడు విశ్రాంత్త తరిము యొకక
మహిమ వినుము. పూరవము ఉజజయినిలో ఒక దురాచారుడైన బ్రాహైణ్యడు
వసించుచుండెను. అత్డు దేవత్లు యొకక పూజ చేయడు, సాధుస్ంతులక్క
నమస్కర్షంచడు. ఇంకనూ తరిములక్క పోయి ఎనిడునూ సాినమాడడు. ఆ మూరుఖడు
సాయంకాలము ఇరుస్ంధ్యలందు నిద్రపోవుచు ఉండును. బ్రహై ఆశ్రమములనిింటలోనూ
గృహస్ిజీవనమే ఉత్తమమైనద్ని చెపెపను. పృథీవయంద్లి జంతువులనిియూ

501
శ్రీవరాహ మహాపురాణము
గృహసాిశ్రమమును ఆశ్రయించ ఉండును.అటేీ శశువులయొకక ప్రాణము త్లిీపై
ఆధారపడిఉండును.అదేవిధ్ముగా స్ంపూరోములైన ప్రాణి స్మూహములు గృహసుినిపైననే
ఆధారపడి ఉనివి. ఈ విధ్ముగా ఆ అధ్మ బ్రాహైణ్యడు ఈ ఆశ్రమమునందే
నివసించుచూ ఎలీపుపడూ దొంగత్నము మొద్లగు వ్యనిలో నిమగుిడై ఉండెను. దేవ!
అత్డు ఒకనాడు రాత్రియందు చౌరయము చేయుటక్క ఇటు అటు త్తరుగు చుండెను. ఆ
స్మయమున రాజు యొకక సైనిక్కలు అత్నిని పటుికొనుటకై గస్వత త్తరుగు చుండిర్ష.
అందువలన ఆ సైనిక్కలు వేగముగా పరుగెతుతచు అచిట గల ఒక బావిలో పడి
మరణించర్ష. ఈ విధ్ముగా అత్డు త్రావత్ జనైలో ఒక అడవియందు బ్రహైరాక్షసుడుగా
జనిైంచెను. అత్ని రూపము మహాభయంకరముగా ఉనిది. ఒకనాట విషయము.
కారయవశ్ము చేత్ అచిటక్క జనులస్మూహము వచినది. దానియందుగల ఒక
బ్రాహైణ్యడు రక్షోఘిమంత్రము చదివి అంద్ర్షనీ రక్షించుచుండెను. అపుపడు ఆ
స్మయమున ఆ రాక్షసుడు ఆ బ్రాహైణ్యని వద్దక్క వచి “విప్రుడా! నీ మనసుసనందే ఏ
వసుతవుపై ఇచఛ కలదో దానిని నీక్క స్మకూరుిటలో నేరుపగలవ్యడను. చాలాకాలము
త్రావత్ నాక్క కడుపునిండా, మనసుస కోర్షన భోజనము లభయమైనది. విప్రా! నీవు లేచ
ఇచిట నుంచ పోయివేరచిటనైననూ నిద్రింపుము. అందుచే నేను వర్షనంద్రును త్తని
త్ృపుతడను అగుదును.” అని పలుకగా బ్రాహైణ్యడు “రాక్షసా! నేను వర్ష వెంటనే ఇచిటక్క
వచి చేర్షత్తని, వరంద్రూ నా బంధువులే. ఆ కారణము చేత్ నేను వర్షని వద్లిపోలేను.
నీవు ఇచట నుండి వెళ్లళపముై. నా మంత్ర ప్రభావము చేత్ నీవు వర్షపై కనుి కూడా
మెద్లపలేవు. అటిశ్కిత నాక్క కలదు. అందుచే వెంటనే ఇచిట నుండి వెళ్లళపముై, అసుత
(అగుగాక!) ఇపుపడే మనమే మాట్టీడుకొంద్ము. నీవు ఈ జనైను ఎటుీ పందిత్తవి? ఆ
విషయము నాక్క తెలుపుము.” అని ప్రశించెను.
అందువలన ఆ రాక్షసుడు ఇటుీచెపెపను. “విప్రా! కేవలము అనాచారపు
కారణము చేత్నే నాక్క ఈ దురాత్త ప్రాపతంచనది.” ఈ విధ్ముగా ఆ రాక్షసుడు త్నక్క
స్ంబంధించన అనిి విషయములను ఉనిది ఉనిటుీగా బ్రాహైణ్యనికి స్పషిము చేస్ను.
దానికై బ్రాహైణ్యడు “రాక్షసా! ఇపుపడు నీవు నా మిత్రుల శ్రేణికి వచిత్తవి. ఏమి కావలెనో
కోరుకొనుము” అని అనెను.

502
శ్రీవరాహ మహాపురాణము
రాక్షసుడు “విప్రా! నా మనసుసనందు ఉనిమాటను చెపెపద్ను. నీవు
మధురాపుర్షయందు విశ్రాంత్త తరిమున సాినము చేసినపుపడు లభయమైన ఫలమును నాక్క
దానము ఇముై. దానిచే నేను ముక్కతడను అగుదును” అని తెలెపను. అంత్ట ఆ రాక్షసుడు
దుసుసహమగు దుుఃఖము గలవ్యడై ఉండగా, ఆ కృప్పళ్తడైన బ్రాహైణ్యడు “రాక్షసా!
విశ్రాంత్త అను పేరు గల తరిమును గుర్షంచ నీక్క ఎటుీ తెలిసినది? దానికి ఆ పేరు ఎటుీ
వచినది? ఆ విషయమును ద్యతో నాక్క తెలుపము" అని అడిగెను.
అందుక్క “రాక్షసుడు బ్రాహైణా! నేను మొద్ట ఉజజయినీ నగరమందు
నివ్యస్ముండు వ్యడను. ఒకపుపడు నేను స్ంయోగవశ్మున మహావిష్ోని మందిరమునందు
ప్రవేశంచత్తని. ఆ మందిరము యొకక సింహదావరమున ఒక కథాకారుడు, వేద్మునందు
విదావంసుడైన బ్రాహైణ్యడు కూరొిని ఉండిర్ష. ఆయనక్క ఆ విశ్రాంత్త తరిము యొకక
మహిమను తెలుపుట ప్రత్తదినము చేయవలసిన వ్రత్ము. దాని మాహాత్ైయమును
వినుటచేత్ను నా హృద్యమునందు భకిత జనించనది.” అనగా విప్రుడు “ప్పపరహితుడా!
నీక్క ఇపుపడు అచిటనే దానిని వినవలసిన అవస్రము ఎటుీ కలిగినది? ఈ తరిమునక్క
విశ్రాంత్త అని పేరు ఎటుీ వచినదో స్పషిముగా చెపుపము.’ అని అడిగెను. “ఈ సాినము
వద్ద ఈశ్వరుడైన శ్రీహర్ష విశ్రాంత్త తసుకొనెను. ఆ విశాల భుజములు గలిాన ప్రభువునే
వ్యసుదేవుడు అని కూడా అందురు. అందుచేత్ ఈ తరిము “విశ్రాంత్త"అను పేరుతో
విఖ్యయత్మయెయను” అని రాక్షసుడు చెపపన ఈ మాటలను విని ఆ బ్రాహైణ్యడు “రాక్షసా! ఆ
తరిమునందు ఒకమారు సాినము చేయగా లభంచు పుణయఫలము నేను నీక్క
ఇచివేసిత్తని” అని తెలెపను. ప్రియే! బ్రాహైణ్యని ముఖము నుండి ఆ మాట వచిన వెంటనే
రాక్షసునికి విముకిత కలిగినది. (166,167)
168, 169 వ అధ్యాయములు - మధుర అవాంతర తీర
ా ముల మాహాతమాము
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను.“ధారుణీ! పరమాతుైడగు శవుడు ఈ
మధ్రాపుర్షని నిరంత్రము రక్షించుచుండును. ఆయన ద్రశన మాత్రము చేత్నే మధుర
యొకక పుణయఫలము సులభము అగును. ప్రాచీన కాలములో రుద్రుడు వేయి
స్ంవత్సరములు పూర్షతయగునంత్వరక్క ననుి గుర్షంచన కఠనత్పమొనరిను. నేను
స్ంతుష్ిడనై శవునితో హరా! నీ మనసుసనందు కావలెననుకొని వరమును నాక్క

503
శ్రీవరాహ మహాపురాణము
తెలియజేయము" అనగా మహాదేవుడు ఇటుీ పలెకను.“దేవేశా! నీవు స్రవత్ప్ వ్యయపంచ
విరాజమానుడవై ఉనాివు. నీవు నాక్క మధుర యందు ఉండుట కొరక్క సాినమునిచి
ద్య చూపుము”. మహాదేవుని మాటలను విని అందుపై నేను “దేవ్య! నీవు మధురయందు
క్షేత్రప్పలక సాినమును తసుకొనుము. ఇది నాక్క స్మైత్మైనది. ఎటి వయకితయైననూ
ఇచిటక్క వచి నీ ద్రశనమును చేసుకొనని వ్యనికి ఎటి సిదిధయును ప్రాపతంపదు.” అనెను.
స్వరామున ఇంద్రుని అమరావత్త పురము ఎటుీండునో అటేీ జంబూదీవపమునందు ఈ
మధురాపుర్ష ఉండును. ఎటెమన
ీ నూ మధురామండలము యొకక విస్తరణము
ఇరవైయోజనముల వరక్క గలదు. అయినను అచిట ఒకొకకక అడుగును ఉంచుట చేత్
కూడా అశ్వమేధ్యాగము చేసిన ఫలము లభంచుచునిది. ఈ క్షేత్రమునందు అరవై కోటీ
ఆరువేల తరిములు కలవు. గోవరధన పరవత్ము అటేీ అక్రూర క్షేత్రములు, ఈ రండునూ
రండుకోటీ తరిములతో స్మానమైనవి. ఇంకనూ ప్రస్కంధ్నము, భాండీరము ఇవి ఆరు
క్కరుక్షేత్రములక్క స్మానములు. సోమతరిము, చక్రతరిము, అవిముకతము, యమునము,
త్తందుకము, అకౄరము అను పేరుీ గల తరిములక్క దావద్శాదిత్య తరధములు అని పేరు
గలదు. మధురయంద్లి అనిి తరిములు క్కరుక్షేత్రమునుంచ వంద్రటుీ మాహాత్ైయము
గలవి. ఇందు ఎటి స్ంశ్యము లేదు. ఎవరు మధురాపుర్ష యొకక ఈ మాహాత్ైయమును
స్మాహిత్చతుతడై పఠంచునో లేక వినునో అత్డు పరమపద్మును తాను స్వయముగా
ప్రాపతంపజేసుకొనుటయే గాక త్న త్లిీ త్ండ్రి ఇరువుర్ష పక్షముల యందుండు రండు
వంద్ల ఇరవై పీడల నుండి ఉద్ధర్షంచనవ్యడగును.
మధురయంద్లి సాినములనిింటలోనూ శ్రీకృష్ోని యొకక చరణ చక్రముద్రల
చహిములచే సుశోభత్ములై ఉండును. వ్యనికి మధ్యన ఒక తరిము కలదు. దానియందు
చక్రము యొకక స్గము మాత్రమే ద్ృగోాచరము అగును. అచిట నివసించు వ్యరు ముకిత
పందుటక్క అధికారము కలవ్యరగుదురు. ఆవంత్యు ఇందు స్ంశ్యము లేదు.
శ్రీకృష్ోని యొకక క్రీడాభూమికి కూడా రండు హదుదలు కలవు. ఒకట ఉత్తరమున, రండవది
ద్క్షిణమున ఆ హదుదలు ఉండును. ఆ రండింట మధ్యభాగమున అవి విరాజిలుీచుండును.
ఆకారమునందు అవి విదియనాట చంద్రునికి స్మానముగా ఉండును. అచిట సాినము,
దానము చేసిన మనుష్యలక్క దివయ తరిములగు మధురాక్షేత్ర ద్రశన ఫలము ప్రదానము

504
శ్రీవరాహ మహాపురాణము
చేయుట కొరక్క స్దా ఉదుయక్కతలై వ్యరు ఉందురు. అచిట గల నియమానుసారము
జీవించు శుద్ధభోజనమును చేయువ్యరు, సాినము చేయువ్యరు ఉందురు. అటి వ్యర్షకి
అక్షయ లోకప్రాపత సిదిధంచును. ఈ విషయమునందు ఎటి స్ందేహము అకకరేీదు. ద్క్షిణ
కోటనుంచ మొద్లు పెటి ఉత్తరకోట పై యాత్ప్స్మాపత చేయవలెను. ఇచిట
యజోిపవత్ము యొకక ప్రమాణభారము భూమిపై నడచువ్యర్షని వ్యర్ష దావరా అనేక
క్కలములవ్యర్షని రక్షింప గలుాచునాిరు.
పృథ్వవ ఇటుీ ప్రశించెను. “ప్రభూ! యజోిపవత్ము యొకక ప్రమాణము ఏమి?
నాక్క ఈ విషయమును గుర్షంచ ద్యతో స్పషిముగా తెలియజేయుడు. వరాహ
భగవ్యనుడు ఇటుీ చెపెపను. “వరవర్షోనీ! ఇపుపడు నేను యజోిపవిధిని తెలుపుచునాిను
వినుము. నా క్రీడాభూమి యొకక ద్క్షిణ స్ర్షహదుద ఉని ప్రదేశ్ము నుంచ మొద్లు పెటి,
ఉత్తర స్ర్షహదుద వరక్క గల హదుద యజోిపవత్ హదుద అనబడుచునిది. ఇదే పద్ధత్తలో
ద్క్షిణము నుంచ ఆరంభంచ ఉత్తరదిశ్యందు గల హదుదపై యాత్రను స్మాపతము
చేయవలెను. ఇంటకి బయట అయినపుపడు సాినము చేయనంత్వరక్క మౌనముగా
ఉండవలెనను నియమము కలదు. వసుంధ్రా! సాినము చేసిన త్రావత్ శ్రీ కృషో
భగవ్యనుని పూజ చేయుట పరమ ఆవశ్యకము. దీని త్రావత్నే మాట్టీడవలెను. సాినము
స్మాపతమైన త్రావత్, క్రమవిధానములో దేవ్యధి దేవుడగు శ్రీకృష్ోని పూజ, యజిము,
ప్పలుఇచుి గోపూజ చేయుట పరమ ఆవశ్యకమైన విషయము. ఈ క్రయ పూర్షతయైన
త్రావత్ మాట్టీడవలసి ఉండును. పమైట సువరోము, ధ్నవిత్రణ, బ్రాహైణ్యలక్క
భోజనము త్తనిపంచవలెను. ఈ విధ్ముగా చేయు వయకిత మరల త్తర్షగి వచి
స్ంసారమునందు పడడు. అత్డు నా ధామమును పంద్గలడు. ఈ అరధచంద్ర
తరిమునందు ఎవర్షకి మృతుయవు వచుినో లేక ఎవని ఔరవదైహికక్రయ జరుగునో, వ్యరు
అంద్రునూ స్వరామునక్క పోయెద్రు. ఈ తరిమున పురుష్ని ఎముకలు ఎపపట వరక్క
నిలిచ ఉండునో అపపట వరక్కనూ అత్డు స్వరాలోకమునందే ప్రత్తష్టుతుడై యుండును.
ఇంత్క్క ఎక్కకవగా చెపపవలసినది ఏమియు లేదు? ఇచిట గాడిద్ శ్రీరమును అయినను
అగిికి ఆహుత్త చేసినపుపడు అది కూడా విష్ోరూపమును ప్రాపతంచుకొనగలుాను.

505
శ్రీవరాహ మహాపురాణము
మధురయంద్లి ప్రాణ్యలు నా రూపముననే ఉండును. అవి త్ృపత చెందిన
యెడలనే నేను త్ృపుతడను అగుదును. ఇందు స్ంశ్యము ఏమియు లేదు. దేవ! ఈ
విషయమునందు గరుడుని ఆఖ్యయనమును వినుము. ఒకమారు అది శ్రీకృషో
ద్రశనాభలాషతో మధురక్క వచినది. అచిట నివ్యసితులంద్రునూ కృష్ోని రూపములో
ఉండుట చూచనది. చవరలో అది ఏదో విధ్ముగా భగవంతుని వద్దక్క పోయి ఆయనను
సుదీర్ముగా సుతత్తంచనది. గరుడుడు చేసిన సుతత్తని విని భగవంతుడు “గరుడా! నీవు ఏ
ఉదేదశ్యముచే మధురక్క వచిత్తవి? ఎందుకొరక్క ఈ నా సుతత్తని చేయుచునాివు? ఈ
విషయములనిింటనీ విశ్ద్ముగా తెలుపుము” అని ప్రశించెను.
గరుడుడు ఇటుీ పలెకను. “భగవ్యన! నేను మీ కృషో రూపమును ద్రశనము
చేసుకొనవలెనను కోర్షక చేత్ మధురక్క వచి ఉంటని. కాని ఇచట వసించు
ప్రజలంద్రయందును నాక్క మీ స్వరూపమే కనబడినది. నా ద్ృష్టియందు మధురయంద్లి
ప్రజలంద్రును ఒకే విధ్ముగా కనిపంచుచునాిరు. అంద్రును ఒకే రకముగా ఉండుటను
చూచ నేను మోహమునందు పడిపోయిత్తని” అనగా గరుడుని ఈ మాటలు విని శ్రీహర్ష
చరునవువ నవివ మధుర వ్యక్కకలచే ఈ విధ్ముగా చెపెపను.
“గరుడా! మధురా నివ్యసులంద్ర్షకి రూపము వేరు కాదు. అది నా రూపమే.
పక్షిరాజా! ఎవనియందు ప్పపము నిండి ఉనిదో వ్యరు మధురా నివ్యసులకంటెను
భనిముగా కనిపంచును.” అని చెపప శ్రీకృషో భగవ్యనుడు అచిటనే అంత్రాధనుడయెయను.
గరుడుడు కూడా అచిటనుంచ వైక్కంఠమునక్క పోయెను. ఇచిట మరణించన
మనుష్యడు, పశువులు, పక్షులు వంటవే గాక త్తరయగోయనులగు కీటకములు పక్షులు కూడా
అనిియును నాలుగు భుజములు గల విష్ో రూపమును పందును. ఇది స్ంపూరోముగా
నిశిత్మైన విషయము.
దేవ! ఇచిటక్క వచి, శ్రీకృష్ోని భగవత్త ఏకాంశ్, ఆమె త్లిీ యశోదాదేవి,
అటేీ మహావిదేయశ్వర్ష దేవుల యొకక ద్రశనము కూడా చేసికొనుట ఆవశ్యకము. ఇచిట
విశ్రాంత్త తరధము, దీర్విష్ోవు, కేశ్వుల ద్రశనము చేసికొనుటచే అంద్రూ దేవత్ల
ద్రశనము అరినము చేసిన పుణయఫలము ప్రాపతంచును. (168, 169)

506
శ్రీవరాహ మహాపురాణము
170 వ అధ్యాయము - గోక్ర
ణ , సరసాతీ తీర
ా ముల మాహాతమాము
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. “దేవ! ఇపుపడు నేను నీక్క రండవ ప్రాచీన
ఇత్తహాస్మును తెలుపుచునాిను. దీనిని శ్రద్ధగా వినుము. చాలాకాలము క్రంద్ట
మధురయందు వసుకరుోడు అను పేరు గల ప్రసిద్ధ వైశుయడు నివసించుచుండెను. ఆయన
భారయ సుశీల అను ఆమె గొపప స్దుాణవత్త. చాలాకాలము ప్పటు వ్యర్షకి స్ంతానము
లేక్కండెను. ఒకరోజు ఆ వైశ్యపత్తి స్రస్వత్త త్టము పైన పుత్రవతులు అయిన చాలామంది
స్త్రీలను చూచ ఖనుిరాలై ఏకాంత్ము నందు ఏడుిచుండెను. అది చూచన ఒక ముని
హృద్యమునందు ద్య పంగి పరలి, ఆమెతో “శుభగురాలా! నీవు ఎవరవు? ఎందుక్క
రోదించుచునాి”వని ప్రశించెను. అందుక్క సుశీల ఆ మునితో “మహాతాై! నేను
పుత్రహనురాలనైన స్త్రీని. కాని నా స్ఖులంద్రునూ పుత్రులు కలవ్యరే! ఇది నేను
రోదించుటక్క కారణము” అని చెపెపను. ఆ మాటలను విని ముని “దేవ! గోకరో
భగవ్యనుని కృప చేత్ నీక్క క్కమారుడు లభయమగును. నీవు నీ భరతతో ఆ గోకరోభగవ్యనుని
ఆరాధింపుము. అంతేగాక సాినము, దీపదానము, ఉపహారము వంట అనేక విధ్ములైన
జపములు సోతత్రముల చేత్ ఆయనను ప్రస్నుిని చేసికొను ప్రయత్ిము చేయుము” అని
చెపెపను.
ముని చెపపన ఆ ఉపదేశ్మును విని ఆ వైశ్యపత్తి ఆయనక్క నమస్కర్షంచ త్న
యింటకి పోయి ముని చెపపన మాటలను త్న భరతతో చెపప, ఆత్నికి అవగత్ము చేస్ను.
అందుచే వసుకరుోడు భారయతో దేవ! ముని చెపపన మాటలు నాక్క కూడా అనుకూలము
గాను, ఆశాప్రద్ముగాను అనిపంచుచునివి అని భారయతో పలెకను. అంత్ట ఆ వైశ్య
ద్ంపతులు ప్రత్తదినము స్రస్వత నదిలో సాినము చేసి పుషప, ధూపదీప్పదుల చేత్
గోకరోమహాదేవుని ఆరాధించుట ప్రారంభంచర్ష. ఈ విధ్ముగా పది స్ంవత్సరములు
గడచపోయిన త్రావత్ శ్ంకరభగవ్యనుడు వ్యర్షపై ప్రస్నుిడై ఆ ద్ంపతులక్క
రూపవంతుడు, గుణవంతుడు అయిన పుత్రప్రాపత కలుగునని వరమునిచెిను. పమైట
పద్వనెలలో సుశీలక్క ఒక సుంద్రుడైన పుత్రుడు జనిైంచెను. పుత్ర జనోైత్సవ
స్మయమున వసుకరుోడు వేయి గోవులు, హెచుిగా బంగారము, అటేీ వస్త్రములు
దానమిచెిను. అత్డు గోకరో భగవ్యనుని ద్యచేబిడడ పుటిన కారణము చేత్ ఆ పలీవ్యని

507
శ్రీవరాహ మహాపురాణము
పేరు గోకరుోడు అని పెటెిను. పమైట ఆయా స్మయములందు ఆ బిడడ అనిప్రాస్న,
చూడాకరణము, యజోిపవత్ము మొద్లగు స్ంసాకరములను జర్షపంచ, వైవ్యహిక
గోదానము చేయించెను. అంత్ట వసుకరుోని స్మయము భగవంతుని పూజ,
ఉప్పస్నాదులందు గడచుట ముద్లయెయను. గోకరుోడును క్రమముగా పెర్షగి
యవవనావస్ిక్క చేరుకొనెను. అత్నికి పుత్రులు ఎవవరునూ కలుగలేదు. అందుచేత్ అత్డికి
త్ండ్రి మర్ష మూడు వివ్యహములను చేయించెను. ఈ విధ్ముగా అత్నికి నలుగురు
భారయలు కలిగిర్ష. వ్యరు అంద్రునూ సౌంద్రయము గలవ్యరే. అటేీ రూపవయో ఉత్తమగుణ
స్ంపనుిలు. అయిననూ వ్యర్షకి స్ంతాన సుఖము కలుా ప్రాపతము కలుగలేదు. అంత్ట
గోకరుోడు కూడా పుత్రప్రాపతకై కారయములు చేయుట ప్రారంభంచెను. అంతేగాక అనేక
వ్యపకూప త్ట్టక మందిరములు మొద్లగువ్యనిని నిరాైణము చేయించెను. మంచనీళళ
కొరక్క బావులు, భోజనము కొరక్క నితాయనిదానముల ఏరాపటు చేయించెను. అత్డు
గోకరో శవునికి స్మీపములో పశిమ దిశ్యందు భగవంతుడు చక్రప్పణి యొకక అత్త పెద్ద
పంచాయత్నము (దేవ్యలయము) నిర్షైంపజేసి దాని చుటుిను విశాలమైన
ఉదాయనవనమును నాటంచెను. ఆ వనములలో అనేక విధ్ములైన వృక్షములు,
పుషపలత్లను వేయించెను. ఆ నలుగురు భారయలు మందిరమునక్క పోయి భగవ్యనుని
పూజా పునసాకరములు చేయుచుండిర్ష. ఈ విధ్ముగా ధ్రైనిషుయందు ప్రవృతుతడైన
గోకరుోనికి ధ్నధానాయదులనిియూ నెమైది నెమైదిగా ఖరుి అయిపోయెను. అందుచేత్
గోకరుోనికి చంత్ కలిగినది. దానిని గుర్షంచ ఆలోచంచ “ఇపుపడు నేను ఏమి చేయగలను?
నాక్క అత్త గొపప కషి స్మయము కూడుకొని వచినది. ఎందుకనగా త్లిీ,త్ండ్రి అటేీ
ఆశ్రిత్ పర్షవ్యరముల భోజన ఏరాపటుీ నాపైనే ఉంచబడినవి. అంతేగాక ధ్నము లేక్కండా
ఆ పని సుకరము కాదు” అని ఆలోచంచెను. అత్డు మరల వ్యయప్పరము చేయవలెనను
కోర్షకచే మనసుసలో నిశ్ియించుకొని, త్దుపర్ష కొంద్రు స్హాయక్కలను వెంటనిడుకొని
మధురామండలం నుంచ వెడలిపోయెను. అంతేగాక కొంత్ క్రయవిక్రయ సామానును
తసుకొని అత్డు త్న ఇంటకి పోయెను.
ఒకరోజున గోకరుోడు కొదిదప్పట విశ్రాంత్తని తసుకొనవలెనను కోర్షకచే పరవత్
శఖరము పైకి పోయెను. అచట చాలా అంద్మైన గుహలు కలవు. అత్డు ఇటునటు

508
శ్రీవరాహ మహాపురాణము
త్తరుగుచుండిన స్మయమున అత్డి ద్ృష్టి అనుపమైన ఒక చోట పడెను. అచిట
స్వచఛమైన జలము నిండి యుండినది. ఇంకను అచిట ఫలము గల వృక్షములు,
సుగంధ్ములగు లతాపుషపములతో బరువెకిక ఉండెను. ఒకచోట రండు పరవత్ములు
కలిసిన చోట 'మాల' (ద్ండ) వలె గోళ్యకారముగా ఖ్యళ్ళస్ిలము పడి ఉండెను. అచిటనే
అత్నికి ఎవరో అత్తధి సావగత్మునకై పలుచుచునిటుీ అనిపంచెను. ఇంత్లో అత్డి ద్ృష్టి
ఒక రామచలుక పై పడినది. ఆ చలుక ఒక పంజరంలో ఉనిది. గోకరుోడు గాని ద్గారక్క
పోయిన వెంటనే అది “ప్పంథా! ద్యతో మీరు మీమీ స్హచరులతో ప్పటు ఈ రండు
ఉత్తమ ఆస్నములందు కూరొినుడు అర్య ప్పరవ ఫల పుషపములను స్వవకర్షంచుడు. ఇపుపడే
నా త్లిీద్ండ్రులు ఇచిటక్క వచి మీకంద్రకూ విశేషముగా సావగత్తంతురు. కారణము
గృహసుిడెవరైననూ రాగా, వచిన అత్తధికి సావగత్ము ఇవవని యెడల అత్ని పత్రులు
త్పపక నరకమునందు పడుదురు. ఎవరు అత్తధులుగా వచినవ్యర్షకి గౌరవముగా
ఆత్తథయమిచెిద్రో వ్యర్షకి అనంత్కాలము వరక్కను స్వరామునందు ఆనంద్ము
అనుభవించు అవకాశ్ము లభంచును. ఏ గృహసుత యొకక ఇంటకి అత్తధి వచి నిరాశ్తో
త్తర్షగిపోవునో వ్యని యొకక ప్పపమంత్యూ ఆ గృహసుినక్క ఇచి అత్డి పుణయమును
తాను తసుకొని పోవును. అందుచేత్నే అనిి విధ్ములా ప్రయత్ిము చేసి, అత్తధి యొకక
సావగత్మునక్క సిద్ధమగుటయే గృహసుిడు చేయవలసిన పని.”

అత్థధిరయసయ భగాాసో గృహాత ప్రవరేతేయధి |

ఆతమన్ద దషకృతం తస్మమతదావ తత్యికృత్ హరేత ||

తసమత సరవప్రయతేాన పూజ్యయతై గృహమేధనా|

కారే ప్రాపిేసవకాలే వాయథా విష్ణణసేథైవసహాః ||


భావము: అత్తధి స్మయమునక్క వచినా లేక అస్మయమున వచినా అత్డు విష్ో
భగవ్యనునితో స్మానముగా పూజించుటక్క అరుహడు.
దీనికి గోకరుోడు చలుకతో “పురాణములలో చెపపబడిన రహస్యములను తెలిసిన
వ్యడవు నీవు ఎవరవు? ఇచిట మనుష్యలు ధ్నుయలు. ఎందుకనగా వ్యర్షవద్ద నీవు
నివసించు చునాివు.” అని పలుకగా ఇందుక్క ఆ చలుక త్న పూరేవత్తహాస్మును తెలుపుట
ప్రారంభంచెను. ఆ చలుక ఇలా చెపపనది “ప్పంథుడా! చాలా పురాణకాలము నాట మాట.

509
శ్రీవరాహ మహాపురాణము
ఒక పరాయయము సుమేరుగిర్ష యొకక ఉత్తర భాగమునందు మహరుిల నివ్యస్ము కలదు.
మునులలో శ్రేష్ులైన శుకదేవుడు త్పసుస చేయుచుండెను. ఆయన ప్రత్తదినము పురాణ
ఇత్తహాస్ములను ప్రవచనము చేయుచూ ఉండగా దానిని వినుటక్క అసిత్, దేవర,
మారకండేయ, భరదావజ, యవక్రత్, భృగు, అంగీరస్, తైత్రి, రైభయ, కణవ, మేధాత్తథ్వ,
కృత్త్ంతు, సుమంతు, వసుమాన, ఏకతా, దివత్, వ్యమదేవ, అశవర, త్తతరి ఇంకనూ
గోత్మోద్ర మొద్లగు మునులు కూడా అనేక వేద్జిములైన ఋష్ట మహర్షి సిద్ధ దేవతా
పనిగ గుహుయలక్క మొద్ట వచుి ధ్రైస్ంకేత్ విషయమున శ్ంకలను తరుికొనుటక్క
వచాిరు. ఆ స్మయమున నేను వ్యమదేవముని యొకక దురాచార్ష అయిన శష్యని
సుఖోద్రుడు అనుదానిగా ఉంటని. నాక్క చనిత్నము నుండియే ధ్రైకథ లేక నీతులపై
చరి జర్షగెడిది. అచిట నేను అశ్రద్ధ కలవ్యడనై ముందు నాక్క గలిగిన అటేీ మాటమాటకి
త్రకవిత్రకములు చేయుచుండు స్వభావము ఏరపడినది. గురువు నేను అనాయయవ్యదిని అని
చెపప ననుి అడడగించుచుండెను. అయిననూ నా ఈ పద్ధత్త పోలేదు. అచిట కూడా నేను
ఒక రోజు జర్షగినటేీ చేసిత్తని. అయినపపటకీ నా గురువునూ, ఇంకనూ అనేక
ప్రధానమునులును అనిి అడడగించర్ష. అయినపపటకీ నేను వ్యర్ష మాటలను అవహేళనము
చేసిత్తని. అంత్ట శుకదేవుడు క్రోధావేశ్ముచే వచి, నాక్క శాపము ఇచుిచూ “ఇత్డు
మహాబకవ్యది. అందుచేత్ ఇత్డి పేరు ఎటుీనిదో దానిన అనుస్ర్షంచ ఇత్డు శుకపక్షి
అగునుగాక”, అని శాపమిచెిను. ఇంకేమి కలదు. నేను వెంటనే చలుకను అయిపోత్తని.
అయినను మరల మునుల ప్రారధనపై అత్డు ఇటుీ చెపెపను. “దీని రూపము పక్షిరూపమే
ఉండుగాక! లేక ఇత్డు పురాణములనిియు తెలిసినవ్యడు అగుగాక! అటేీ శాస్త్రముల
అరధము అవగత్ము అగును. చవర మధురానగరము నందు చనిపోయి, బ్రహైలోకమును
ప్రాపతంపజేసుకొనును.” ప్పంథుడా! అటు త్రావత్ నేను అచట నుండి ఎగిర్షపోయి ఈ
హిమాలయ పరవత్ముల మీదికి వచి ఈ గుహయందు ఉండుట మొద్లుపెటిత్తని.
సావధానముతో ఎలీపుపడూ మధుర అను పేరును జపము చేయుచూ ఉందును. మరల
నేను ఒక పక్షి స్మూహముల గోళళయందు ఇరుకొకంటని. అందుచేత్నే ఈ పక్షులయందు
ఉండుట ఏరపడెను. అపుపడు గోకరుోడు ఇటీనెను. “భద్రుడా! నేను ప్పపనాశనియగు
మధురాపురమునందు నివసించుచునాిను. వ్యయప్పరమునక్క కొంత్ విశ్రమము తసుకొని

510
శ్రీవరాహ మహాపురాణము
ఆలోచనతో ఇచటక్క వచిత్తని. ఇచట ఈ రండింటని గుర్షంచ ఈ విధ్మైన చరి
జరుగుతునిది. ఇది ఏదో ఒక పద్ధత్త ప్రకారము జరుగుచు ఉనిది. ఎటీనగా శ్బరుని స్త్రీ ఆ
స్మయమున నిద్రించుచునిది. కొంద్రు అలికిడి అగుటచే నిద్రనుంచ మేలుకొనిర్ష.
చలుకవ్యర్షతో “త్ల్లీ! వరు అత్తధులుగా ఇచటక్క వచి ఉనాిరు. అందుచేత్ మనక్క
పూజుయలు.” అనగా ఆమె సావగత్మునక్క అవస్రమగు వసుతవులను స్మకూరుిట మొద్లు
పెటెిను. ఈ మధ్యనే శ్బరము అచటక్క వచెిను. చలుక ఆమెక్క కూడా ఆత్తథయ స్తాకరము
చేసుకొనవలయునని స్లహా ఇచినది. అత్డు గోకరుోనికి నమస్కర్షంచ, ఆమెను పూజించ
సావదిషిములైన ఫలములు, సుగంధ్పూరోపేయములు మొద్లగునవి స్మర్షపంచ కొదిదసేపు
మాట్టీడి “అత్తథ్వ దేవ్య! మీక్క నేను ఇంకనూ ఏమి చేయవలెను చెపుపడు?” అని అర్షించెను.
గోకరుోడు “మిత్రమా! నీవు సావగత్ స్తాకరములక్క విరుద్ధముగా నాక్క ఇత్రములైన వేరు
పదారధములను ఇవవవలెననుకొనుచుని యెడల నాక్క ఈ చలుకనే ఇచివేయుము. నేను
దీనిని మధురక్క తసుకొని ప్పటు దానిని నా పుత్రుని రూపమున ఉంచుకొందును.” అని
చెపపగా విని శ్బరుడు “నీవు దీనికి బదులుగా యమునా సాినము చేసిన ఫలమును నీవు
ఇవవగలవ్య?” అని ప్రశించెను. ఆ మాటక్క ఈ చలుక “ఎవరైననూ నీచ యోనియందు
పుటినవ్యడైనను లేక జనైతో రాక్షసుడైననూ కానిముై. అత్డు మధురవ్యసియై స్ంగమ
సాినము లేక దావద్శీ వ్రత్ము చేయువ్యడైనను అత్డికి అభీషిము ప్రాపతంచగలదు. ఎవరు
స్ంగమము నందు సాినము, భగవంతుడు గోకరేోశ్వరుని ద్రశనము చేయునో అత్డు
యమపుర్షయందు ప్రవేశంచడు. అత్డికి శ్రీహర్ష భగవ్యనుడు త్న లోకమును
ప్రాపతంపజేయును” అని చెపపగా అందుక్క గోకరుోడు స్వవకృత్తని ఇచివేస్ను. (170)
171 వ అధ్యాయము – చిలుక్, వసుక్ర
ణ సంభాషణ
అనంత్రము వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! ఈ విధ్ముగా
గోకరుోడు శ్బరునితో (మధురా సాినమునక్క బదులు) ఈ చలుకను ప్రాపతంచుకొని,
మధురానగరమునక్క ప్రయాణించెను. అటు త్రావత్ అచిటక్క చేరుకొని ఆ చలుకను త్న
మాతాపత్లక్క అపపగించ అటేీ వ్యర్షకి పర్షచయమును కూడా చేస్ను. మరల కొనిి
దినములైన త్రావత్ అత్డు వ్యయప్పరము చేయుటకొరకై ఆ చలుకను త్న వెంట తసుకొని
త్న స్హకరుైలతో స్ముద్రమారాము దావరా పోయెను.

511
శ్రీవరాహ మహాపురాణము
ఈ మధ్యలో ఒక రోజు ప్రత్తకూల వ్యయువు వచుట చేత్ స్ముద్రమునందు వెను
వెంటనే భయంకరమైన తుఫాను వచెిను. ఆ కారణము చేత్, అంద్రూ పడవ
ప్రయాణిక్కలు భయపడిపోయి గోకరుోని లక్షయముగా చేసుకొని “ఎవడో నికృష్ోడు, ప్పప
అయిన వయకిత ఈ ఓడపై ఉనిందువలన మన ఈ యాత్ర అంత్క్కను దురధశ్ కలిగినది.
మనమంద్రమూ చావవలసి వచుిచునిది” అని అనుట మొద్లిడిర్ష. గోకరుోడు చలుక
ఎదుట త్న ద్యనీయ సిిత్తని తెలిప, “ఇంకనూ పుత్రహనుడైన వయకితకి బహుదురాత్త
ప్రాపతంచును. ఇచిట ఓడలో ఉని ఎంద్రు వయక్కతలు కలరో వ్యర్షమధ్య, అంద్ర్షకంటే నేను
పెద్ద ప్పపని. ఇపుపడు ఏమి చేయుట ఉచత్ము? ఇద్ంత్యూ నీక్క తెలియునా?” అని
అడిగెను.
చలుక ఇటుీ చెపెపను. “త్ండ్రీ! నీవు దుుఃఖపడవదుద. ఇపుపడే నేనొక
ఉప్పయమును పనుిచునాిను. అని ఈ విధ్ముగా గోకరుోని ఓదార్షి, ఆ చలుక ధ్ృవము
వైపుగా ఉత్తర దిశ్క్క ఎగిర్షపోయెను. ముందు ఒక యోజనము ఎతుతలో పరవత్ము యొకక
ఒక శఖరము కనపడుచు ఉండెను. దానిని దాట అది విష్ో భగవ్యనుని సుంద్రమైన
మందిరమునక్క చేరుకొనెను. దాని ప్రభావము చేత్ అనిి వైపుల నుంచ గొపప శోభ
కలిగెను. దానికి లోపల ప్రవేశంచ,అత్డు “ఇచట ఏ దేవుడు విరాజిలుీచునిది? నేను
ఆయన నుంచ తెలుసుకోవ్యలనుక్కంటునాిను. అప్పరకషిములను అధిగమించ
పుణాయతుైడైన నా త్ండ్రి ఈ ఘోర స్ముద్రమును ఎపుపడు దాట రాగలడు?” అని
అనుకొనెను. పృథీవ! ఆ చలుక ఈ చంత్యందు ఉండగనే, అచిటక్క ఒకదేవి వచినది.
ఆమె చేత్త యందు ఒక సువరోప్పత్ర కలదు. ఆమె విష్ోవునక్క పూజ చేసి "నమో
నారాయణాయ” అని పలికి ఒక ఉత్తమమైన ఆస్నముపై కూరొినెను. అంత్లో, అత్త
త్క్కకవ స్మయము మాత్రమే గడచపోగా, మరల అచటక్క పూరవ స్త్రీ వలెనే ఉని
అస్ంఖ్యయయులైన రూపవతులైన సుంద్ర దేవులు వచిర్ష. వ్యరు అంద్రూ నృత్యగాన
వ్యద్యముల చేత్ దేవ్యరినము చేసి త్తర్షగి వెళ్లళపోయిర్ష. అచిట జట్టయువుయొకక
వంశ్మునక్క చెందిన కొనిి పక్షులు కూడా ఉండెను. వ్యరు ఆ చలుకను “నీవు ఇచటకి
ఎటుీ చేర్షత్తవి? ఎందుకనగా, అగాధ్ జలపర్షపూరోమైన స్ముద్రమును దాటుట
సాధారణ్యలక్క సాధ్యము కాదు.” అని ప్రశింపగా, అందుక్క రామచలుక” నా త్ండ్రి

512
శ్రీవరాహ మహాపురాణము
వ్యయువు యొకక తేజముచే, స్ముద్రము ఓడపై గొపపకషిములను ఎదురొకనుచునాిడు.
ఆత్నిని రక్షించుట కొరక్క నేను ఇచిటకి వచి ఉంటని. మీరు కొంత్ ప్రయత్తించుడు. ఆ
ప్రయత్ిముతో వ్యర్షకి సుఖము కలుగవచుిను” అని చెపెపను.
పక్షి గణములు ఇటుీ పలికనవి. “ఏ మారాము గుండా మీరు వచిరో దానిని
అనుస్ర్షంచుడు. మేము కాలి కద్లికల చేత్ మాత్రమే స్ముద్రము నందు నడచ
ముక్కకలతో మొస్ళ్తళ మొద్లగు వ్యనిని స్ంహర్షంతుము. అందుచేత్ నీతో ప్పటు మీ
త్ండ్రి కూడా స్ముద్రమును దాటగలడు” అని చెపెపను. అంత్ట ఆ చలుక ఆ పక్షుల
వెంటనే పోవుచూ గోకరుోని వద్దక్క వచెిను. పమైట గోకరుోడు అత్తప్రయాస్ చేత్
స్ముద్రము బయటక్క వెలువడెను. అచటక్క చేరుకొని, అత్డు దైవమందిరమునక్క
ఎదురుగా పోయెను. అకకడుని కమలములచే సుశోభత్మైన ఒక స్రోవరము కలదు. దాని
సోప్పనములు (మెటుీ) మణ్యలు,రత్ిములచే త్యారైనవి. గోకరుోడు ఆ స్రోవరములో
సాినముచేసి దేవత్లక్కను, పత్రులక్కను త్రపణములు వద్లెను.మరల మందిరమునక్క
పోయి కేశ్వ భగవ్యనుని ఆరాధించ, అత్డు గొపప రత్ిముల దావరా స్ంపనుిడై ఆ
పంచాయత్న మందిరమునందు చలుకతో ఒక వైపున ఉండిపోయెను. ఇంత్లోనే ఆ
మందిరమునందు దేవ్యరినలు చేసిన దేవులు అచటకే త్తర్షగి వచిర్ష. దేవపూజ చేయుట
మొద్లిడిర్ష. త్రావత్ వ్యర్షలో ఒక ప్రధానదేవి “స్ఖయలారా! బ్రహైయందు నిషుగా
ఉండువ్యరు గోకరుోడు త్తనుట కొరక్క ఫలములు, జలముల కొరక్క ఉత్తమమైన జలమును
ప్రదానము చేయుడు. వ్యటచే మూడు నెలల వరక్క దీని త్ృపత నిలిచ ఉండును. శోకము,
మోహము పోయి వ్యనితో ప్పపము కూడా నషిమై పోవును.” అనెను.
పమైట అంత్యునూ అత్డు చెపపనటేీ చేసి “నీవు నిశిత్ముగా, నిరభయముగా
ఈ స్వరామునంద్లి సామానులు సుఖమగు సాినములయందు ఉంచ, నీ కారయము సిదిధంచు
వరక్క అచిటనే నివ్యస్ము ఉండుము” అనిచెపప పమైటవ్యరు అచిటనుంచ వెళ్లళపోయిర్ష.
అంత్ట గోకరుోడు మరల ఈ ప్రకారము ఉండుచు, మధురాపుర్షయందు వలెనే ఉండిర్ష.
కొంత్కాలము త్రావత్ అత్ని ఓడకూడా స్ంయోగవశ్ముచే ఒడుడనక్క వచెిను. అపుపడు
ఇచిట ఓడపైగల అత్డి స్హచరులు అత్నిని చూడక త్మలో తాము “అయోయ! గోకరుోడు
ఎచటకి పోయెనో తెలియనే లేదు. అత్డు మరణించెను. జలములందు మునిగిపోయెను.

513
శ్రీవరాహ మహాపురాణము
ఇపుడు మనవ్యర్ష కరతవయమేమనగా అత్ని త్ండ్రికి ఎదురుగా మనము కూడా పుత్ర
రూపములో నిలువవలెను. ఉప్పర్షజత్ రత్ిములనుంచ ఎంత్భాగము గోకరుోనికి కలదో
దానిని అత్ని త్ండ్రికి అపపగించెద్ము” అని అనుకొనిర్ష. అచిట గోకరుోని మనసుస
విపరీత్మైన శోకాక్కలము కలద్యెయను. అత్డు చలుకను త్లిీద్ండ్రుల క్షేమము
విషయము అడిగెను. చలుక నే”ను తుచిమైన పక్షిని ననుి అచిటకి తసుకొనిపోవుము.
ఇది నా శ్కితకి మించనది. నేను నీ ఆజిచే ఆకాశ్ మారామునందు మధురానగరమునక్క
పోయి, అచిట నీ విషయమును వ్యర్షవద్ద చెపప మీ స్ందేశ్ మంత్యు నీ వద్దక్క
చేరిగలను” అని పలెకను. గోకరుోడు కూడా పుత్ప్! మంచది నీవు మధురక్క పముై.
అచట నా అవస్ి త్ండ్రికి తెలియజేయుము. పమైట అచటనుండి శీఘ్రమే త్తర్షగిరముై”
అనెను.
ఇపుపడు ఆ చలుక మధురక్క చేర్ష, గోకరుోని సిిత్త అంత్యును అత్డి త్ండ్రికి
చెపప ఇటి విషమ పర్షసిిత్తని, విని దారుణమైన దుుఃఖము కలుగగా, మాతాపత్లు చాలా
స్మయము వరక్క వ్యర్ష కనుిల నుంచ అశ్రుధారలు కారుచుండెను. అయినను ఆ చలుక
యెడ వ్యర్ష మనసుసనందు గొపప సేిహము కలిగినది. “విహంగమా! నీవు ధ్రైమునక్క
అనుకూలమైన వృతాతంత్మును తెలిప, మా ప్రాణరక్షణ కొరక్క ఈ ఉత్తమ కారయమును
చేసిత్తవి” అని పలికర్ష. వసుంధ్రా! ఈ విధ్ముగా ఆ పక్షి త్న బుదిధ విదాయబలము చేత్,
పుత్రశోకమునక్క కారణమైన అత్యంత్ దుుఃఖకరమైన గోకరోము నుంచ వృదుధలైన
మాతాపత్రులక్క పూరోశాంత్త ప్రదానము చేస్ను. ఇచిట గోకరుోని యొకక ఇరవైల కొలది
స్హచరులు కూడా వసుకరుోని వద్దక్క శ్రేషుమైన రత్ిములను తసుకొనివచిర్ష. వ్యర్ష వద్ద
తులలేని రత్ిరాశ కలదు. అందుచే వసుకరుోనితో వ్యరంద్రునూ క్కమారుని వలనే
వయవహర్షంచ పమైట అత్ని ఆజి తసుకొని త్మత్మ ఇండీక్క పోయిర్ష. (171)
172, 173 వ అధ్యాయములు - దేవులతో గోక్రు
ణ ని సంభాషణ
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. శుభురాలా! గోకరుోడు దివయదేవుల
ఆదేశ్ముతో ఆ మందిరమునందు పద్మూడు దినముల ఆరాధ్న ఆరంభంచెను. ఇంత్లో
ఆ దేవ గణము స్ర్షయైన స్మయమునక్క వచి నృత్యము చేసిర్ష. ఆ మధ్యలోనే ఒక రోజు
గోకరుోడు ఆ దేవులను అంద్ర్షనీ అత్యంత్ మాీనులు, నిసేతజులు, దుుఃఖభాగులుగా

514
శ్రీవరాహ మహాపురాణము
ఉండుటను చూచెను. అత్డు పుత్రహనుడు అయిన పురుష్నికి స్ద్ాతులు కలుగవు.
అయోయ! ప్పప్పతుైడనైన నా వలన గల దోషము చేత్ ఈ దేవులు కూడా అటి సిిత్తలోనికి
వచిర్ష. వర్షకి ముస్లివ్యరగు లక్షణములు చుటుి కొనుచునివి. శాస్త్రములందు స్ర్షగానే
చెపపబడినది అని పలుక్కచూ ఆలోచంచు చుండెను. ఇంకను సాహస్ము చేసి, గోకరుోడు
“ఉదాస్వనులుగా ఉండుటక్క కారణము ఏమి” అని వ్యర్షని అడిగెను. అంత్ట ఆ దేవులు
“మహాభాగా! మీరు ఈ విషయము ప్రశించుటక్క అరహత్ లేనివ్యరు. అనిి పనులయందును
కాలాతుైడైన ఆ దేవదేవుని హస్తము ఉండును” అని జవ్యబు చెపపర్ష. కాని గోకరుోడు
మరలమరల ఆద్రపూరవకముగా వ్యర్షకి నమస్కర్షంచుచూ, ఆ ప్రశ్ినే అడుగుచుండెను.
వ్యరు దానికి స్మాధానము రానందున గోకరుోడు తాను స్ముద్రమునందు దూకి
ప్రాణతాయగము చేసుకొందునని దానితో చెపెపను.
వ్యరు ఆ విధ్ముగా ప్రాణతాయగము చేసుకొందుమని చెపుపటచే గోకరుోడు ఆ
స్త్రీలలో పెద్దద్యిన జేయష్ట్రుదేవి దుుఃఖముతో “ఎవరు దుుఃఖమును దూరము చేయగలుాదురో
అటి వయకిత ఎదుటనే చెపపవలెను. అయిననూ చెపుపచునాిను వినుము” అని జవ్యబిచెిను.
“మధుర అను పేరుతో ప్రసిదిధ చెందిన ఒక దివయ పటిణము కలదు. ఆ పటిణ ప్రభావముచే
మనుష్యడు ముకిత పందుటక్క అధికారము గలవ్యడుగా అగును. ఇపుపడు అయోధాయ
నరేశుడు చాతురాైస్య వ్రత్ము చేయవలెనను ఆలోచనతో త్న చతుర్షవధ్ సైనయములతోను
అచిటక్క పోయివునాిడు. అచిట విష్ోవు యొకక అనేక మందిరములు, పూలతోటలు
కలవు. అయిననూ ఆయన సేవక్కలు ఆ తోటలను భ్రషినషిములు కావించర్ష”.
అని ఇంత్వరకూ చెపప, ఆమె, మిగిలిన దేవులు ఒక్కకమైడిగా విలపంచుట
మొద్లిడిర్ష. దీనితో గోకరుోడు అత్యంత్ దుుఃఖము గలవ్యడయెయను. అత్డు మరల ఆ స్త్రీలక్క
నమస్కర్షంచ, చేతులు జోడించ వ్యర్ష యెదుట నిలబడి అంద్ర్షనీ ఓదారుిచూ మధురమగు
పలుక్కలతో ఇటుీ పలెకను. “దేవులలారా! త్పపక ఆపవేయుదును. కాని ఈ స్మయమున
నాక్క ప్రత్తకూల ప్రారబదము అనిి చోటీ కోరవలసినదిగా ఉనిది” అని చెపెపను. గోకరుోడు
ఈ విధ్ముగా చెపుపటచే ఆ దేవులు ఆ వైశుయని “నీవు ఎవరు? ఎచట నుండి వచిత్తవి?”
అని ప్రశించర్ష. గోకరుోడు త్న పేరు ఇత్ర విషయములను తెలిప, మరల వ్యర్ష
పర్షచయమును అడుగగా వ్యరు త్మను “ఉదాయనాధిష్ట్రుత్రిదేవి” అని చెపపర్ష. దీనిపై

515
శ్రీవరాహ మహాపురాణము
గోకరుోడు దేవులారా! “ప్రపంచమునందు తోటనాటువ్యనికి ఏమి ఫలము లభంచును? అటేీ
బావులు, దేవమందిరములు కొంద్రు నిరాైణము చేయుచుందురు. అటి వ్యర్షకి ఏ రకమైన
పుణయము లభయమగుచునిది? మీరు ఈ విషయములనిింటనీ ద్యతో తెలుపడు.” అని
పలెకను .దీనిపై వ్యరంద్రూ “ఆరాయ! బ్రాహైణ క్షత్రియ, వైశుయలు అను దివజాత్త వరాములక్క
ధ్రైప్పలనమే సాధ్నము. మొద్ట సాధ్నముగా కోరకలను నెరవేరివలెను. (ఇష్ట్రి
పూరతమును ప్పటంచవలెను.) ఇషిమునక్క గల ప్రభావము చేత్ స్వరాము లభంచును.
నేరము చేత్ మోక్షము లభంచును. ఏ పురుష్డు జీరోమగుచుని వ్యప కూప త్ట్టకము
లక్క దేవమందిరములను జీరోోదాధరణ చేయుచునాిడో వ్యడు పూరతము యొకక పుణయఫలము
నందు భాగము కలవ్యడు అగును. భూదానము, గోదానములు చేయుటచే పురుష్లక్క
ఎటి పుణయము చెపపబడినదో అటిదే ఫలము వృక్షములను నాటుట చేత్ కూడా మానవుడు
ప్రాపతంపజేసికొనును. ఒక రావిచెటుి, లేక కనీస్ము పచుమంద్ వృక్షము, వేప చెటుి ఒక
మర్ష చెటుీ, పది పూవులు గల వృక్షము, రండు దానిమై, రండు నార్షంజ ఐదు మామిడి
వృక్షములను ఎవడు నాటునో అత్డు నరకమునకే పోడు.
అశ్వతాిమేకమ్ పచుమంద్ మేకమ్ నయగ్రోధ్మేకమ్ ద్శ్పుషపజాతుః
దేవదేవత్ధా దాడిమ మాతులుంగే పంచామ్రాననోప నరకమ్ నయాత్త||
సుపుత్రుడు ఏ విధ్ముగా క్కలమును ఉద్ధర్షంచునో అటేీ ప్రయత్ిపూరవకమైన
నియమముల చేత్ చేయబడిన అత్తకృత్యవ్రత్ము ఉద్ధర్షంచునది అగును. అటేీ పుషపఫల
స్ంపనిమగు వృక్షము త్న యజమానుని నరకము నుంచ ఉద్ధర్షంచును” అని పలెకను.
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. “పృథీవ! మాలత మొద్లగు పుషపజాతులు,
అటేీ వృక్షముల యొకక యజాిహ సాధ్ కభూత్ములు ఫల ప్రదాత్ నీడ ఇంకనూ
గృహోపయోగము మొద్లగు వ్యనిచేత్ స్ంబదుధడై జేయష్ట్రిదేవితో ఈవిధ్ముగా స్ంభాష్టంచన
త్రావత్ గోకరుోడు ఇటుీ చెపుపట మొద్లు పెటెిను. “అయోయ! మహాదుుఃఖము కలిగించు
విషయము నేను నా త్లిీద్ండ్రులను మరచపోత్తనే” అనుచుండగా అత్డికి స్ైృత్త త్పపనది.
అయిననూ పమైట ఆ దేవులు గోకరుోని ముఖముపై నీటని చలకర్షంపగా అత్నికి త్తర్షగి
స్ైృత్త వచెిను. మరల దేవులు ఆయనను ఓదారుిచు ఇటుీ ప్రశించర్ష. "ఆరాయ! నీవు ఎచట
నుండి వచుిచునాివు? అచట వృతాతంత్మును తెలుపుము.

516
శ్రీవరాహ మహాపురాణము
గోకరుోడు ఇటుీ చెపెపను.
దేవులారా!నా నివ్యస్ము మధురానగరంలో కలదు.వృదుధలైన నా త్లిీద్ండ్రులు,
పత్తవ్రత్యైన నా నలుగురు భారయలు అచిటనే ఉందురు. అచిట నాకొక ఉదాయవనము,
దైవమందిరము కూడా కలవు.
ఈ విధ్ముగా చెపపగా, జేయష్ట్రిదేని “అనఘుడా! నీవు మధురానగరమునక్క
పోవలయునని ఉత్కటమగు అభలాష ఉని యెడల, నేను నినుి అచిటక్క ఇపుపడే
తసుకొనిపోగలను. దీనిచే మాక్క కూడా మధురాపుర్షని ద్ర్షశంచుట సులభము కాగలదు.
నీవు ఈ సుంద్రమైన విమానముపై ఇపుపడే కూరొినుము. ఈ దివయమగు రత్ిములను,
ఆభూషణములను ఫలములతో ప్పటు తసుకొని రముై” అని చెపెపను. అపుపడు గోకరుోడు
విమానముపై కూరొిండి, భగవంతుడగు శ్రీహర్షకి నమసాకరము, అటేీ ఆ దేవులక్క
అభవ్యద్ము చేసి మధురక్క ప్రయాణమయెయను. పమైట అచటక్క చేరుకొని ఆయన
అయోధ్య యొకక రాజుక్క ఆ రత్ిఫలపుషపములను స్మర్షపంచెను. అచట గోకరుోడు త్తర్షగి
వచుిట చూచ రాజు యొకక మనసుసనందు అప్పర ఆనంద్ము కలిగెను. అత్డు ఒక
రత్ిధాత్ ధ్నిక్కడయిన వయకితకి ఆస్నము ఇచిన పద్ధత్తలో, గోకరుోని త్న సింహాస్నముపై
కూరుిండబెటుికొని చాలా ప్రేమతో గౌరవించెను. అపుపడు గోకరుోడు రాజుతో “కొదిద
స్మయము మీరు ఈ సాినము నుంచ బయటక్క పండు. వెంటనే నేను ఆశ్ిరయమయమైన
ద్ృశ్యమును మీక్క చూపుటయే గాక మీక్క కొనిి విషయములను నివేదింతును” అని
చెపెపను. ఆ ఏరాపటు అయిపోయిన త్రావత్ వ్యరంద్రూ దేవులు విమానము నుంచ
అచిటకి వచిర్ష. అనిి విషయములు తెలిసిన త్రావత్ రాజు, త్న సేనను మధుర నుండి
అయోధ్యక్క త్తర్షగి పంపంచ, గోకరుోనికి అనేక పరాయయములు ధ్నయవ్యద్ములు చెపప,
అత్నిని పగడి ఇచాఛనుసారముగా వరములిచెిను. దేవులు కూడా గోకరుోనితో నీక్క
శుభమగుగాక! అని చెపప దివయలోకమునక్క వెడలిపోయిర్ష. అయోధాయ నరేశుడు గోకరుోనికి
ఎనోి ఆవులు, అమూలయ వస్త్రములు, గజ తురగములే గాక ఇంకనూ అప్పర ధ్నమును
ఇచెిను. తోటలు, వనములను వేయుట పరమధ్రైము. దీనితో ఆశ్ిరయనుగునటుీ గొపప
ఫలములు ప్రాపతంచుట జరుగును. ఇది విని ఆ నరేశుడు వేరు ఉదాయవనములు నాటుటక్క
కూడా ఏరాపటుీ చేస్ను.

517
శ్రీవరాహ మహాపురాణము
వరాహభగవ్యనుడిటుీ చెపెపసు. “వసుధా! గోకరుోడు నాయయబద్ధముగా
పర్షప్పలించుచూ,మధురయందే నివ్యస్ముండెను. అత్డు ఇంటకిపోయి త్న మాతాపత్ల
చరణకమలములపై శరసుసవంచ, ప్రణామములు అర్షపంచెను. ఆచలుకను కూడా గోకరుోని
యొకక త్లిీద్ండ్రులు, నలుగురు స్హధ్రైచారణ్యలైన భారయలు త్మశ్కిత వైభవములను
అనుస్ర్షంచ స్నాైనించ వ్యర్షనిపూజించర్ష. మధురయందు నివ్యస్ముండు ప్రజలక్క
తోటలు వేయించుటను ప్రేరణ ఇచిర్ష. మరల గోకరుోడు ఒక యజిము చేయుటక్క
ప్రారంభంచెను. బ్రాహైణ్యలక్క ఉత్తమమైన భోజనము ఇంకను ఇత్రములగు అనేక
దానములను ఇచెిను. చలుకను హృద్యమునక్క హతుతకొని, ప్రేమతో దానిని చూచ,
గద్ాద్ కంఠస్వరముతో ‘ఇది ఎవర్ష కృపచేత్నో నాక్క ప్రాణమును, స్ద్ధరైమును
ఉత్తమగత్తని ప్రాపతంపజేసిన జీవము’ అని అనుకొనెను.
గోకరుోడు మధురయందు ఒక మందిరమును నిర్షైంపజేసి దానికి శుకేశ్వర
మందిరము అని పేర్షడెను. ఆ మందిరమునందు సుకేశ్వరుడు అను పేరుతో ఒక
విగ్రహమును ప్రత్తష్టింప చేసి, నిత్యము అనిదానము చేయు విధానమును కూడా ఏరాపటు
చేస్ను. అంతేగాక అనేక అనివిత్రణ స్ంస్ిలను ఏరాపటుచేస్ను. ఆఅనిదాన మందిరము
లందు రండువంద్లమంది బ్రాహైణ్యలక్క ప్రత్తరోజు అనిదానము చేయుచుండిర్ష.
గోకరుోడు ఆ స్ంస్ిక్క చలుక పేరుతో శుకస్త్రము అని పేర్షడెను. ఆ శుకేశ్వరసాినములో
ఎవర్షకి మృతుయవు కలుగునో, అత్డు ముక్కతడు కాగలడు. చవరక్క ఆ చలుక కూడా
విచత్రమైన విమానమునెకిక స్వరాలోకమునక్క చేరుకొనెను. ఏ శ్బరుని కృపచేత్ గోకరోము
నంద్లి చలుక లభయమైనదో, ఆ శ్బరుని, ఉద్ధర్షంచుటక్క గోకరుోడు త్రివేణీ సాినముల
యొకక ఫలములను అత్డికి అరపణము చేస్ను. అంత్ట ఆ శ్బరుడు త్న భారయతో
కూడుకొని త్రివేణి సాినము యొకక ఫలమును పందుటచే పతిస్హిత్ముగా స్వరామునక్క
చేరను. శుకోద్రుని వెంట వ్యరంద్రూ దివయ విమానమునెకిక స్వరామునక్క చేర్షర్ష.
వసుంధ్రా! ఈ విధ్ముగా నేను మధుర యొకక స్రస్వత్త స్ంగమములో
సాినము, గోకరేోశ్వర శవుని యొకక ద్రశనము, గోకరుోడు అను పేరు గల వైశుయనికి
స్ంతానప్రాపత వంట అనేక సుఖసుఖోపభోగములను ముకితని కలిగించు విషయములను
వినరముగా తెలిపత్తని. (172,173)

518
శ్రీవరాహ మహాపురాణము
174 వ అధ్యాయము - బ్జ
ీ హమణ ప్ర
ీ త సంవాద్ము, సంగమ మహిమ
భగవంతుడు వరాహుడు ఇటుీ చెపెపను. “వసుంధ్రా! త్రివేణీ స్ంగమముతో
స్ంబంధ్ము గల మర్షయొక విషయమును చెపుపచునాిను వినుము. పూరవకాలమున
ఇచిటనేగల మహానామ వనమునందు, ఉత్తమ వ్రత్మును ప్పటంచువ్యడు, మహానాముడు
అను పేరు గలవ్యడు, యోగాభాయసి, అయిన బ్రాహైణ్యడు కూడా నివసించు చుండెను. ఒక
పరాయయము తరియాత్ర చేయవలెనను కోర్షకచే అత్డు మధుర యాత్రక్క పోయెను. దార్షలో
అత్నికి ఐదు భయంకరమైన ప్రేత్ములు కలిసినవి. వ్యర్షని బ్రాహైణ్యడు “అత్యంత్
భయంకర రూపము గల మీరవరు? అంతేగాక మీక్క ఇటి భీభత్సరూపము ఏమి చేయుట
చేత్ జర్షగినది?” అని ప్రశించెను.
అంత్ట ప్రధ్మప్రేత్ ఇలా అనిది. మేము ప్రేతాలము. మా పేరుీ వరుస్గా
పరుయష్టతుడు, సూచీముఖుడు, శీఘ్రగాముడు, రోధ్క్కడు, లేఖక్కడు. నేను స్వయముగా
రుచకరమైన భోజనము చేసికొని ప్పచన అనిమును బ్రాహైణ్యలక్క ఇచుిచుంటని. ఈ
కారణము చేత్నే నా పేరు పరుయష్టతుడు అయెయను. ఈ రండవ వ్యని ద్గారక్క
అనిప్పనములను గూర్షిన కోర్షక చేత్ వచిన బ్రాహైణ్యలక్క అత్డు పెడతానని సూచంచ
పెటిలేదు. అందుచేత్ ఇత్ని పేరు సూచీముఖుడు, మూడవ వ్యని ద్గార ఇవవగలుగు శ్కిత
కలదు. అయిననూ ఎవరైననూ బ్రాహైణ్యడు వచి ఇత్నిని యాచంచగానే, వేగంగా వేరు
ప్రదేశ్మునక్క ప్పర్షపోవును. అందుచేత్ ప్రజల్లత్డిని శీఘ్రగాముడు అందురు. నాలావవ్యడు
అడుగుదురను భయముతో ఒంటర్షగా ఎలీపుపడు ఉదివగి మనసుస గలవ్యడై ఇంటయందే
కూరొిని ఉండుచుండెను. అందుచేత్నే ఇత్నికి రోద్క్కడు అని పేరు వచినది.
బ్రాహైణ్యడు యాచన చేసిన త్రావత్ మౌనుడై, ఎలీపుపడు కూరొిని ఉండిపోవుచూ నేలపై
గీత్లు గీయుచు ఉండువ్యడు మాయంద్ర్షయందును అధికప్పప. అందుకే అత్నికి త్గు
పేరు లేఖక్కడయెయను.మా ప్పపం వలన లేఖక్కడు మద్ం కలవ్యడు, రోద్క్కడు త్లవంచుక్క
పోయేవ్యడు, శీఘ్రగామి క్కంటవ్యడు, సూచీముఖుడు సూది వంట ముఖం కలవ్యడు, నేను
కొంగమెడ, వేళ్యీడే పెద్వులు, పెద్ద కడుపూ, బృహతుత, చకికన మోము కలవ్యడ నయాయను.
“విప్రుడా! ఒకవేళ నీక్క మానుంచ ఇంకేమైనా వినవలయునని కోర్షక ఉని యెడల లేక
అడుగవలయునని కోరుకొనుచుని యెడల అడుగుము” అని పలెకను. మరల ఆ

519
శ్రీవరాహ మహాపురాణము
బ్రాహైణ్యడు "ప్రేతా! భూమి యొకక అనిి ప్రాణ్యల జీవనము ఆహారము మీద్నే ఆధారమై
ఉండును. అందుచేత్ నేను మీక్క లభయమగు ఆహారము ఏది అని అడుగవలయు
ననుకొనుచునాిను” అని ప్రశించెను.
ఆత్డితో ప్రేత్మిటుీ చెపెపను. “ద్యానిధివైన బ్రాహైణ్యడా! మా ఆహారమును
గుర్షంచ తెలుపుచునాిను వినుము. ఆ ఆహార పదారధములు ఇటివి. వ్యనిని నీవు వినిన
యెడల నీవు నాపై అత్యంత్ముగా అస్హయపడుచుందువు, ఏ ఇళళయందు పర్షశుభ్రత్
ఉండదో, స్త్రీలు అనేక పదారధములను అపపటకపుపడు ఉమిైవేయుచుందురో, అటేీ
మలమూత్రములు అనేక ప్రదేశ్ములలో పడి ఉండునో, అటి ఆ గృహములందు మేము
నివసించుచు భోజనము చేయు చుందుము, అచిట పంచబలులు జరుగవు, మంత్రములు
చదువబడవు,దానధ్రైములు జరుగవు,గురుజనులక్క పూజనిరవహింపబడదు,భాండములు
(వంటప్పత్రలు) అంత్టను దొరుీచుండును, అకకడ స్ర్షగా పకవము కాని ఆహారము పడి
ఉండును, ప్రత్తదినము పరస్పరము జగడములు జరుగుచుండును అటి ఇండీ నుంచ మేము
ప్రేత్భోజనములు స్ంప్పదించుకొందుము, విప్రవరా! నీవు త్పసుస అను మహాధ్నము గల
పురుష్డవు. మనుష్యని ప్రేత్ముగాక్కండా నిరోధించుటక్క ఏరకమైన పనులు చేయవలెనో
వ్యనిని మాక్క ద్యతో తెలుపము”.
అనగా బ్రాహైణ్యడు ఇటుీ చెపెపను. “ఏకరాత్ర, త్రిరాత్ర, చాంద్రాయణ, కృత్య,
అత్తకృత్యము మొద్లగువ్రత్ములు చేయుటచేత్ పవిత్రుడైన మనుష్యనక్క ప్రేత్యోని
యందు జనిైంచుట ఉండదు. శ్రద్ధతో మృష్ట్రినిము, మధురములైన పదారధములు జలము
దానము చేయుటయును, స్నాయసిని గౌరవించుటయును చేయువ్యడు ప్రేత్ము కాడు.
అయిదు, నాలుగు లేక కనిషిముగా ఒక వృక్షమును నిత్యము జలము చేత్ పోష్టంచువ్యడు,
అటేీ అనిి ప్రాణ్యలయెడ ద్యచూపు వ్యడు ప్రేత్ము కాడు. దేవత్లు, అత్తధులు, గురువుల
పత్రుల యొకక నిత్యపూజ చేయు వయకిత ప్రేత్ము కాడు. కోపమును జయించ, పరమ
ఉదారము కలిగి, ఎలీపుపడు స్ంతుష్ిడై విషయముల యెడ ఆస్కిత శూనుయడై, క్షమాశీలుడు,
దానగుణముగల వయకిత ప్రేత్ము కాలేడు. ఏ వయకిత శుకీపక్షము కృషోపక్షములయందు
ఏకాద్శీ వ్రత్మును ఆచర్షంచునో అటేీ స్పతమి, చతురదశ త్తథులయందు ఉపవ్యస్ము
చేయునో, ఆత్డు ప్రేత్ము కాడు. గోబ్రాహైణ తరి పరవత్ నదులు, అటేీ దేవత్లక్క ఎవరు

520
శ్రీవరాహ మహాపురాణము
నిత్యమూ నమసాకరము చేయుదురో వ్యరు ప్రేత్ స్త్రీ గరభమునందు చేరరు. కాని ఏ నరుడు
ఎలీపుపడూ వేద్విరుద్ధ ప్రవరతన కలిగియుండునో, మద్యప్పనము చేయునో, చర్షత్రహనుడు,
మాంసాహార్షయగునో, అత్డు ప్రేత్మగుట జరుగును. పరుల ధ్నమును వశ్ము చేసుకొను
వ్యడు, అటేీ ధ్నము తసుకొని కనయను అముైకొనువ్యడు, ప్రేత్ము అగును. నిరోదష్లను,
మాతాపత్రులను, సోద్రీసోద్రులను భారయ లేక పుత్రుని పర్షత్యజించువ్యడు కూడా ప్రేత్ము
అగును. ఈ విధ్ముగా గోబ్రాహైణ హత్య చేసినవ్యడు, కృత్ఘుిడు, భూమిని కనయను
అపహర్షంచన ప్పప్పతుైడు కూడా ప్రేత్ము అగును.”
ప్రేత్ము మరల బ్రాహైణ్యని ఇటుీ ప్రశించెను. “శ్రేషు బ్రాహైణ్యడా! ఎవడు
మూరఖత్వమునక్క లోబడి ఎలీపుపడు అధ్రైము, ధ్రైవిరుద్ధమైన పనులు చేయునో అటి
ప్పపయైన వయక్కతలక్క ప్రేత్త్వమునుండి ముకిత చెందుటక్క ఏమి ఉప్పయము కలదు?
ద్యతో దీనిని చెపుపము”.
బ్రాహైణ్యడు ఇటుీ చెపెపను. “మహాభాగుడా! చాలా కాలము క్రంద్ట మాంధాత్
మహారాజు ఈ విధ్మైన ప్రశ్ిను అడిగినంత్ వశష్ుడు అత్డికి ఇటుీ ఉపదేశ్ము చేస్ను.
ఈ పుణయమైన ప్రస్ంగము ప్రేతాలక్క ముకితకలిగించ వ్యర్షకి ఉత్తమగతులను ప్రాపతంచునటుీ
చేయును. భాద్రపద్ మాస్శుకీ పక్షమునందు శ్రవణా నక్షత్రముతో కలిసి ఉని
దావద్శయందు చేయబడిన దానము, హవనము, సాినము ఇవి అనిియూ లక్షరటుీ అధిక
ఫలమును ఇచుిచునివి. ఆనాడు స్రస్వత స్ంగమమునందు సాినము చేసి, వ్యమనవిష్ో
భగవ్యనునిపూజ విధిపూరవకముగా ఆచర్షంచ, కమండలదానము చేయవలెను. ఈ వ్యమన
దావద్శ వ్రత్ము చేత్ మనుష్యడు ప్రేత్ముకాడు. అంతేగాక మనవంత్ర పరయంత్ము అత్డు
స్వరామునందు ఉండును. ఆ పమైట అత్డు వేద్ములను కడముటిగా అధ్యయనము చేసి
జాత్తస్ైరణ గల బ్రాహైణ్యడు కాగలడు. ఇంకనూ నిరంత్రము బ్రహైచంత్న చేయుట చేత్
ముక్కతడగును.
ఆనాడు భగవంతునికి ష్ణడోశోపచార పూజను విధిగా చేయవలెను. అందుకై,
అత్డిని ఆవ్యహనము చేయుస్మయమున “శ్రీపత్త నీవు నీఅంశ్ చేత్ అనిి లోకము
లందును విరాజమానుడవై ఉంటవి. నా పై కృపయుంచ ఇకకడికి రముై! ఈ సాినమును
సుశోభత్ము చేయుము! మరల నీవు శ్రవణా నక్షత్ర రూపములో సాక్షాతుత భగవంతుడవే

521
శ్రీవరాహ మహాపురాణము
అగుచునాివు. నేడు దావద్శ, ఆకాశ్మునందు సుశోభత్మై యునిది. నీ అభలాష సిదిధ
కొరక్క నేను నీక్క నమసాకరము చేయుచునాిను” అని చెపప శ్రవణా నక్షత్రమునక్క కూడా
పూజను, వంద్నములను చేయవలెను. మరల “కేశ్వ్య! నీ నాభనుంచ కమలము
జనిైంచనది. ఈ విశ్వమంత్యూ నీపైనే అవలంబిత్మైయునిది. నీక్క నమస్కర్షంచు
చునాిను.” అని చెపప వ్యమన భగవ్యనునికి సాినము చేయించవలెను. “నారాయణా! నీవు
నిరాకార స్వరూపముచేత్ స్రవత్ప్ విరాజిలుీచునాివు. జగదోయనీ! నీవు స్రవమున వ్యయపంచ
ఉనివ్యడవు. స్రవమయుడవు. అటేీ అచుయతుడవు. నీక్క నమసాకరము.” అని చెపప
చంద్నము చేత్ ఆయనను పూజింపవలెను. “కేశ్వ్య! శ్రవణా నక్షత్రము దావద్శీ త్తథ్వయుకత
పుణయమయమైన స్మయమునందు నేను చేయుచుని పూజను స్వవకర్షంచ ద్యచూపుము.”
అని చెపప పుషపములను చలీవలెను. “శ్ంఖ చక్ర గద్లను ధ్ర్షంచనవ్యడా! భగవ్యన! నీవు
దేవత్లక్క కూడా ఆరాధుయడవు. ఈ ధూపమును నీ సేవకై స్మర్షపంచుచునాిను.” అని చెపప
ధూపము వేయవలెను. దీపస్మరపణ కొరక్క “అచుయత్, అనంత్, గోవింద్, వ్యసుదేవ
మొద్లగు నామములను అలంకృత్ము చేయువ్యడా ప్రభో నీక్క నమసాకరము. నీ కృప
చేత్ ఈతేజము దావరా విస్తృత్ అఖలవిశ్వము నషిము కాక్కండ నిరంత్రము ప్రకాశ్ప్రాపతని
కలిగించుచు ఉండుము.” అనీ, నైవేద్యము అరపణము చేయు స్మయమునందు “భక్కతల
యాచనను స్ంపూర్షత చేయువ్యడా! భగవంతుడా! నీవు తేజోరూపమును ధ్ర్షంచ స్రవత్ప్
వ్యయపుతడవై ఉనాివు. అటి నీక్క నమసాకరము. ప్రభూ! నీవు అదిత్త యొకక గరభమునందు
పెర్షగి, భూమండలముపై అడుగిడిత్తవి. నీ మూడవ అడుగుచేత్ స్మస్త లోకమును
ఆక్రమించత్తవి. అటేీ బలి యొకక ప్పలనను స్మాపత చేసిత్తవి. నీక్క నా నమసాకరము.”
అనవలెను. “భగవంతుడా! నీవు అనిము, సూరయచంద్ర బ్రహై విష్ో రుద్రయమ అగిి
మొద్లగు రూపములను ధ్ర్షంచ స్దా విరాజిలుీచునాివు” అని చెపప కమండలమును
ఈయవలెను. మరల “ఈ కపలాగోవు యొకక అంగముల యందు చతురదశ్ భువనములు
ఉనివి. దానిని దానము చేయుటచే నా మనుఃకామన పూర్షతయగు గాక” అని చెపప
కపలధేనువును దానము చేయవలెను. చవరగా ఈ విధ్ముగా చెపప విస్ర్షజంచవలెను.
“భగవంతుడా! నినుి దేవగరభము అని అందురు. నేను చకకని పద్ధత్తలో నీ యొకక పూజ
చేసిత్తని, ప్రభూ! నీక్క నమసాకరము.” విజుిడైన మనుష్యడు శ్రదాధ స్ంపనుిడై, ఏదో ఒక

522
శ్రీవరాహ మహాపురాణము
భాద్రపద్ మాస్మునందు వ్యమన భగవ్యనుని ఈ విధ్ముగా ఆరాధింపవలెను. దానికి
త్పపక సాఫలయత్లభంచును. బ్రాహైణ్యడు మరల ఇటుీ చెపెపను. ఎచిట యమున స్రస్వత్త
నదుల స్ంగమము జరుగుచునిదో, ఆ సారస్వత్ తరిముపై ఎవరు ఈ విధిననుస్ర్షంచ
శ్రదాధపూరవకముగా ఈ వ్రత్మును చేయుదురో వ్యర్షకి వంద్రటుీ ఫలము ప్రాపతంచును.
నేను కూడా శ్రద్ధతో ఆ తరిమును సేవించత్తని. అంతేకాక క్షేత్ర స్నాయసి రూపమున అచిట
చాలా దినములవరక్క నివ్యస్ము ఉంటని. దానిచేత్ మీరు ననుి పరాజితుడుగా నిరోయించ
లేకపోయిర్ష. ఈ తరిము యొకక మహిమ అటేీ దాని మాహాత్యము వినుట చేత్ మీక్క కూడా
శుభము కలుగును”.
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! ఆ బ్రాహైణ్యడు ఈ విధ్ముగా
చెపుపచు ఉండగానే ఆకాశ్మునందు దుందుభులు మ్రోగినవి. పుషపవృష్టి క్కర్షసినవి.
వెనువెంట ఆ ప్రేత్ములను తసుకొని పోవుటక్క నాలుగువిమానములు వచి నిలబడినవి.
దేవదూత్లు ప్రేత్ముతో ఇటుీ చెపపర్ష. 'ఈ బ్రాహైణ్యనితో స్ంభాష్టంచుట, పుణయమయ
చర్షత్ర వినుట, మొద్లగు వ్యనిని, తరి మహిమను శ్రవణము చేయుట చేత్, ఇపుపడు
మీరంద్రునూ ప్రేత్యోని నుండి ముక్కతలైపోయిర్ష. అందుచేత్ ప్రయత్ిపూరవకముగా
నైనను సాధుపురుష్లతో స్ంభాష్టంచవలెను”.
ఈ విధ్ముగా దేవతరిమునందు అభషేకము చేయుట, అటేీ స్రస్వత
స్ంగమము యొకక పుణయ స్ంపరకము చేత్ దురాతుైలైన ప్రేత్ములక్క అక్షయ స్వరాప్రాపత
కలిగినది. ఇంకనూ ఆ తరిము యొకక మహిమా శ్రవణమాత్రముచేత్ వ్యరుముక్కతలై
అందులో భాగము కలవ్యరైర్ష. అపపట నుండి ఈసాినము ‘పశాచ తరిము’ అను పేరుతో
విఖ్యయత్త చెంద్ను. ఆఐదు ప్రేత్ములక్క ముకితనిచినటి ఈప్రస్ంగము స్ంపూరో ధ్రైమునక్క
త్తలకము వంటది. ఎవరు పరమభకితతో త్త్పరతా పూరవకముగా ఈ చర్షత్రను చదువుదురో
లేక విందురో అటేీ దానిపై శ్రద్ధ కలిగి ఉందురో వ్యరు ఎనిడును ప్రేత్ము కారు. (174)
175 , 176 వ అధ్యాయములు - బ్జ
ీ హమణక్కమార్త ముక్త

భగవ్యనుడు వరాహమూర్షత ఇటుీ చెపెపను. దేవ! ఇపుపడు కృషో (మానస్వ) -
గంగక్క స్ంబంధించన మర్షయొక ప్రస్ంగమును వినుము. (సోమ తరిము, వైక్కంఠ
తరధములక్క మధ్యన కృషో గంగా సాినము కలదు) ఒకపుపడు శ్రీ కృషో ద్మవప్పయన మహర్షి

523
శ్రీవరాహ మహాపురాణము
మధురయందు ఒక దివయ ఆశ్రమమును నిర్షైంచ, పనెిండు స్ంవత్సరము కాలము వరక్క,
యమునా నది ధారలలో నియమపూరవకముగా సాినము చేయవలెనను నియమమును
ఏరపరచుకొనెను. అందుచేత్ అచిట చాతురాైస్య దీక్ష కొరక్క అనేకమంది వేద్త్త్వజుిలు
అటేీ ఉత్తమముగా వ్రత్ములను ప్పటంచు మునుల యొకక రాకపోకలు జరుగుచుండెను.
వ్యరు వచిన వ్యర్షతో శ్రౌత్, సాైరత పురాణాదుల అనేక శ్ంకలను అడిగిన తోడనే ముని
వ్యర్ష శ్ంకలను నివృత్తత చేయుచుండెను. అచిటనే ‘కాలంజర’ అను పేరుతో ప్రసిద్ధమైన
తరిము కలదు. దానికి ప్రధాన దైవము శవుడు. ఆయనను ద్రశనము చేసుకొనుట చేత్నే
కృషో గంగలో సాినము చేయుటచే కలుగు ఫలము లభయము కాగలదు.
ఇంత్లో ధాయనయోగమునందు నిరత్ము మునిగియుండు మునివరుడు అగు
వ్యయసుడు ఒకమారు హిమాలయాపరవత్మునక్క పోయి, పమైట బద్ర్షకాశ్రమమునందు
కొంత్కాలము వరక్క అచిటనే నిలిి ఆగిపోయెను.ఆ త్రికాలద్రుశడు సిద్ధముని అయిన
వ్యయసుడు త్న జాిననేత్రముచే కృషో గంగ యొకక త్ట్టకముపై మహాశ్ిరయజనకమగు
ద్ృశ్యమును చూచెను. ఆ ద్ృశ్యము ఇటుీ కలదు. నది యొకక అవత్ల త్టముపై ప్పంచాల
వంశ్మునక్క చెందిన 'వసు'అను పేరు గల ఒక బ్రాహైణ్యడు నివసించుచుండెను. తవ్ర
దుర్షభక్షము చేత్ పీడింపబడినవ్యడగుటచే అత్డు త్న భారయను వెంటనిడుకొని, ద్క్షిణా
పథమునక్క పోయెను. అంతేగాక శవనది యొకక ద్క్షిణత్టమునందు గల ఒక నగరము
నందు బ్రాహైణవృత్తతచే జీవించుచుండెను. అచట ఆయనక్క ఐదుగురు క్కమారులు,
త్తలోత్తమ అను పేరుగల ఒక కనయ జనిైంచర్ష. ఆ బ్రాహైణ్యడు ఒక బ్రాహైణ్యనికి ఆ
కనయనిచి వివ్యహమును చేస్ను. పమైట ఆ బ్రాహైణ్యడు స్పత్తికముగా మరణించెను. ఆ
స్మయమునందు త్తలోత్తమ అను ఆ కనయయే మాతాపత్ల అసితకలను తసికొని
తరియాత్రిక్కలతో మధురక్క చేరను. అనగా ఆమె పురాణములయందు మధురానగర
మంద్లి అరధచంద్ర తరిమునందు ఎవర్ష ఎముకలు పడునో వ్యరు ఎలీపుపడు స్వరాముననే
నివ్యస్ము ఉండగలుాదురు అని వినెను. ఆ బ్రాహైణ పుత్రి ఆ బ్రాహైణ్యనికి గల
స్ంతానములో అంద్ర్షకంటే చనిది. ఆమె వివ్యహమైన కొదిద కాలమునకే భరత చనిపోయిన
కారణమున విధ్వ అయినది. అందుచేత్ ఆమె త్లిీద్ండ్రుల అసితకలతో మధుర
చేరుకొనినది.

524
శ్రీవరాహ మహాపురాణము
ఆ రోజులలోనే కానయక్కబజము యొకక రాజు మధురలోని మహాదేవుని కొరక్క,
అని స్త్రమును సాిపంచెను. అచట నిరంత్రము అనిదానము జరుగుచుండెను. ఆ
నరేశునివద్ద నృత్యగానములు కూడా నిరవహింపబడుచుండెను. అచట గణికల దుుఃచక్రము
నందు పడి, ఆ కనయ కూడా అదే పనిలో చక్కకకొని పోయెను. కొదిద కాలములలోనే ఆమె
కూడా రాజు యొకక పర్షజనములలో ఒకట అయెయను. వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను.
వసుంధ్రా! ఆ వసు బ్రాహైణ్యని యొకక కనిషు పుత్రుని పేరు ప్పంచాలుడు. అత్డు
మహారూపవంతుడు. అత్డు కొంద్రు వ్యయప్పరుల వెంట అనేక దేశ్ములు, రాజయములు,
పరవత్ములు, నదులనుదాట, ఈ యాత్రచేయుచు, మధురక్క చేరుకొని అచటనే నివసించు
చుండెను. అత్డు ఒకరోజు ప్రాత్ుఃకాలమున కొంద్రు పురుష్లతో కూడి సాినము
చేయుటకొరక్క అచిట గల ఉత్తమమైన కాలంజన తరిమునక్క పోయెను. అచిటసాినము
చేసి శ్రేషుమైన వస్త్రములు, అలంకారములతో అలంకృతుడై, ధ్నగరవముతో ఒక
వ్యహనముపై కూరొిని దేవత్ల ద్రశనము చేసుకొనుటకై త్రిగరేతశ్వర మహాదేవుని
సాినమునక్క చేరుకొనెను. అచిట అత్డి ద్ృష్టి త్తలోత్తమపై పడినది. ఆ త్తలోత్తమను
చూడగనే అత్డు స్ంపూర్షతగా ముగుధడయెయను. మరల అత్డు ఆ కనయయొకక స్ంరక్షక్కరాలి
దావరా క్రొత్తవస్త్రములను, వంద్లకొలది సువరో ఆభరణములను రత్ిహారములను ఆమెక్క
కానుకలుగా పంపెను. అంత్ట ఆ స్త్రీపై గల ఆస్కితచే అత్డు ఆ ఇంటయందే అదే
ఉండుచు, ఆమెను చూచుచు ఇంకనూ రోజులో స్గభాగము జర్షగిపోగా పమైట త్న
ఇంట మీద్క్క పోయి కూరొిని, అటేీ స్మీపమున ఉని కృషో గంగోద్భవ తరిమునందు
సాినము చేయుచు గడపసాగెను. ఈ విధ్ముగా ఏడు నెలలు గడచనవి. ఒకమారు అత్డు
సుమంత్ముని ఆశ్రమము ద్గార సాినము చేయుచుండగా, ముని యొకక ద్ృష్టి అత్నిపై
పడెను. అత్ని శ్రీరమునందు క్రములుపడినవి. ఆ క్రములు రోగకూపమునుండి బయటక్క
వచుిచూ నీటయందు పడుచుండెను. అయిననూ సాినము చేసిన త్రావత్,అత్డు మొత్తం
మీద్ ఎటి రోగము లేనివ్యడయెయను. ముని ఈ ప్రకారమైన ద్ృశ్యమును చూచనవ్యడై
అత్డితో “సౌముయడా!నీవెవరవు? నీత్ండ్రి ఎవరు? ఎచట ఉండువ్యడవు? నీది ఏ వంశ్ము.
అటేీ నీవు రాత్రింబగళ్తళ ఏపని కొరక్క నిమగిమై ఉంటవి? అద్ంత్యు నాక్క తెలుపుము”
అని అడిగెను.ప్పంచాలుడు “నేను ఒక బ్రాహైణ్య బాలక్కడను.నా పేరు ప్పంచాలుడు.

525
శ్రీవరాహ మహాపురాణము
ఇపుపడు నేను వ్యయప్పర కారయముపై ద్క్షిణ భారత్దేశ్ము నుంచ ఇచటక్క వచి ఉంటని.
ప్రాత్ుఃకాలముననే ఇచట సాినముచేసి త్రిగరేతశ్వర మహాదేవుని ద్రశనము చేసికొను
చునాిను. మరల కాలంజర క్షేత్రమునక్క వచి మీ చరణములను ద్రశనము చేసికొను
చునాిను. అటు పమైట సేనలు ఉండు స్ిలము నుండి త్తర్షగిపోవుదును” అని చెపెపను. ఆ
మాటలు వినిన ముని “బ్రాహైణా! నీ శ్రీరముపై ప్రత్తరోజూ నేను ఒక మహాశ్ిరయకరమైన
విషయమును చూచుచునాిను. సాినముక్క ముందు నీ శ్రీరము క్రమిపూరోముగా కలదు.
సాినము చేసిన త్రావత్ స్వచఛత్ను పంది ప్రకాశ్మయమైనదిగా మార్షపోవుచునిది. నీవు
ఎవర్ష ప్పప ప్రపంచము నందు పడిత్తవి? ఈ తరిమునందు సాినము చేసిన ప్రభావము
చేత్ అవి దూరము అగుచునివి. ఇపుపడు నీవు బాగుగా ఆలోచంచ దాని జాడ ఎర్షగి నాక్క
తెలుపము” అని పలెకను.
దీనిపై ప్పంచాలుడు ఆ కనయ ఇంటకి పోయి ఆమెతో ఆద్రపూరవకముగా
“శుభగురాలా! నీవు ఎవర్ష క్కమారతవు? నీది ఏ దేశ్ము? ఇచిటక్క నీవు ఎటుీ వచిత్తవి?
ఎటుీ జీవించుచునాివు?” అని ఆద్రపూరవకముగా ప్రశించెను. ఆ స్మయమున
ప్పంచాలుడు అనురాగపూరవకముగా అడిగినంత్ట ఆ కనయ అత్నికి ఎటి జవ్యబు
చెపపలేదు. కొంత్ స్మయమునక్క త్రావత్ ప్పంచాలుడే మరల "అమాైయీ! చూడుము.
నీవు ఇపుపడు నిజమును తెలుపకపోయిన, నేను ప్రాణతాయగము చేయుదును” అని పలుకగా
అత్డి నిశ్ియమును చూచ ఆ కనయ త్న త్లిీద్ండ్రుల సోద్రులు, దేశ్ము, జాత్త మొద్లగు
పూర్షత వివరములను యథావిధిగా తెలియునటుీ చెపెపను. ఆమె నాత్ండ్రికి ఐదుగురు
పుత్రులు, నేనును ఆరుగురు స్ంతానము ఉంటమి. వ్యర్షలో అంద్ర్షకంటే చనిబిడడను నేనే.
వివ్యహమైన త్రావత్ నా పత్తదేవుని మరణము శీఘ్రమే స్ంప్రాపతంచనది. ఐదుగురు
సోద్రులలో అంద్ర్షకంటెను చనివ్యడు ధ్నత్ృషో చేత్ చనిత్నములోనే వ్యయప్పరుల వెంట
విదేశ్ములక్క వెళ్లళపోయెను. అత్డు ఇలుీ వద్లిపోయిన త్రావత్ నా మాతాపత్రులు
కూడా మరణించర్ష. అందుచేత్ కొంద్రు స్హాయక్కలు వెంట వచి నేను ఈ తరిమునందు
మా త్లిీద్ండ్రుల అసుతలను ప్రవ్యహమునందు కలుపటక్క వచి ఉంటని. ఇచట నేను
కొంద్ర్ష వేశ్యల యొకక దురాైరాపు వూయహమునందు చక్కకకొనుటచే నాక్క ఈ ద్శ్
స్ంప్రాపతంచనది. నేను క్కలట్టస్త్రీల యొకక ధ్రైమును నాదిగా చేసికొని, నా క్కలమునక్క

526
శ్రీవరాహ మహాపురాణము
నషిము కలిగించత్తని. ఇంతేగాక మాత్ృపత్ృపత్త ఈ ముగుార్ష క్కలమును ఇరువది యొకక
పీడలు గల ఘోరనరకమునందు పడవేసిత్తని” అని చెపెపను. ఈ మాటలను విని
ప్పంచాలునికి మూరఛ వచినది.
వెంటనే అత్డు భూమిపై పడెను. అకకడ గల స్త్రీలు దీనవద్నురాలైన ఆ బ్రాహైణ
యువత్తని చూచ స్ముదాయించ ఓదార్షి, ప్పంచాలుని నాలుగు దిక్కకలలోను నలుగురు
నిలబడిర్ష.అంతేగాక అనేక ప్రకారములైన ఉప్పయములను ప్రయోగించుచూ, వ్యరంద్రూ
ఆత్డి మూరిను దూరమగునటుీ చేసిర్ష. అత్డి శ్రీరములో చైత్నయము కలిగిన తోడనే,
ఆమె ఆత్డిని, స్ైృత్త పోవుటక్క కారణమడిగినది. అందుకై ఆ బ్రాహైణ క్కమారుడు త్న
పూర్షత వృతాతంత్మును తెలియజేస్ను. మరల ఈ ప్పపముచేత్ ఆత్డి మనసుస నందు
ఘోరచంత్ వ్యయపంచెను. అంత్ట అత్డు ప్రాయశిత్తము గుర్షంచ ఆలోచంచెను. అత్డు
ఇటుీ చెపెపను. మునులంద్రును ఆలోచంచ ఒకవేళ ఎవరైననూ దివజాత్త బ్రాహైణ్యని
హత్య చేసిన యెడల లేక అధ్వ్య మదిరను త్ప్గినను, అందుక్క అత్డికి విధించవలసిన
ప్రాయశిత్తము శ్రీర పర్షతాయగము ఒకకటే కలదు. త్లిీ, గురుభారయ, సోద్ర్ష, క్కమారత,
కొడుక్క భారయ, వర్షతో అక్రమ స్ంబంధ్ము పెటుికొనిన వ్యర్షకి మండుచుని అగిియందు
ప్రవేశంచుటయే ప్రాయశిత్తము. దానికి విరుద్ధముగా అత్డి శుదిధ కొరక్క వేరు ఇత్ర
ఉప్పయమే లేదు అని చెపెపను.
ప్పంచాలిని త్న అని నోటనుండి ముని చెపపన ఈ ప్రాయశిత్తము వినినది.
అందుచే ఆమెకూడా త్న సౌభాగయమునక్క కారణమైన ఆ భూషణములు, రత్ిములు,
వస్త్రములు, ధ్నము, ధానయము మొద్లైన స్ంచత్ముచేసి పెటుికొనిన ఏయే వసుతవులు
కలవో వ్యనిననిింటని బ్రాహైణ్యలక్క పంచవేస్ను. వెనువెంటనే ఈ ద్రవయముతో కాలంజర
క్షేత్రమున శ్ృంగారవనము అటేీ ఒక ఉదాయనవనముల నిరాైణము చేయించబడుగాక, అని
చెపపనది. త్తర్షగిఅత్డు త్న ఆత్ైశుదిధ కొరక్క కృషోగంగోద్భవ తరిమునక్క పోయి విధి
పూరవకముగా చతాయరోహణ చేయుదును అనుకొనినది.
అకకడ ప్పంచాలుడు కూడా స్మంత్ముని ద్గారక్క వెళ్లళ ఆయనక్క నమస్కర్షంచ
మృతుయవునక్కపయోగపడు కరైలనిింటనీ స్ంప్పదించ,మధురానివ్యసులైన బ్రాహైణ్యలను
పలిపంచ వ్యర్షకి స్క్రమముగా పద్ధత్త ప్రకారము దానములను చేసి, త్నక్క మిగిలిన

527
శ్రీవరాహ మహాపురాణము
ధ్నరాశని అంత్టనీ స్త్రమును ప్రారంభంచుట కొరక్క ఇచివేసి, విధిని అనుస్ర్షంచ త్న
ఔరధవదైహిక స్ంసాకరముల కొరక్క ఏరాపటుీ కూడా చేయించుకొనెను. కృషో గంగయందు
సాినము చేసి ఇషిదేవత్లను ద్ర్షశంచుకొని వ్యర్షకి ప్రణామములు అర్షపంచ సుమంత్ముని
యొకక చరణములను స్పృశంచ” భగవ్యనుడా! నేను అగమాయగమన దోషము చేత్ చాలా
ప్పపమును పందిత్తని. నేను క్కలనాశ్క్కడను. స్వంత్ సోద్ర్షతో దురోయగము చేత్ అక్రమ
స్ంబంధ్ము పెటుికొనివ్యడనైత్తని. ఇపుపడు నేను నా శ్రీరమును తాయగము చేయవలెను
అని కోరుచునాిను. మీరు ఆజాిపంపుడు.” అని చెపెపను.
ఈ విధ్ముగా సుమంత్ మునికి త్న ప్పపమునంత్యును విడమరచ చెపప,
చత్తపై నేత్తని చలకర్షంచ ఆ అగిియందు ప్రవేశంచవలెనని కోరుకొనుచుండెను. అటి
స్మయమున వెనువెంటనే ఆకాశ్వ్యణి “ఈ విధ్ముగా దుసాసహస్ము చేయవలదు.
ఎందుకనగా మీ ఇద్దర్ష ప్పపములు అనిి విధ్ములుగా నశంచనవి. ఇచిట భగవంతుడు
శ్రీకృష్ోడు సుఖపూరవకముగా త్న ల్లలను ప్రద్ర్షశంచెను. ఇచిట ఏ సాినమునైనా, ఆయన
చరణములచే చహిిత్ములై ఉనిందున ఆ సాినము అత్డు బ్రహై లోకముకంటే అధికత్ర
శ్రేషుము. వేరు సాినము నందు చేసిన ప్పపము ఈ తరిమునక్క వచిన తోడనే నశంచ
పోవును. మనుష్యనికి గంగాసాగరమునందు ఒకమారు సాినము చేయుటచే బ్రహైహత్య
వంట ప్పపము నశంచపోవును. ఈ పృథ్వవపై ఎనిి తరిములు కలవో, ఆ తరిములు
అనిింటయందు సాినము చేసినందుచేత్ ఏ ఫలిత్ము లభయమగుచునిదో, అటి ఫలమే
పంచతరిమునందు సాినము చేయుట చేత్ లభయమగుచునిది. ఇందు స్ందేహము లేదు.
శుకీ కృషో పక్షముల ఏకాద్శ త్తథులనాడు, విశ్రాంత్త తరిమునందు దావద్శనాడు సౌకరక
తరమునందు, త్రయోద్శనాడు నైమిశారణయనందు, చతురదశనాడు ప్రయాగయందు అటేీ
కారీతక మాస్ ఏకాద్శనాడు పుషకరమునందు సాినము చేయవలెను. దీనిచేత్ ప్పపములనీి
దూరముగా తొలగిపోవును. వరాహ భగవ్యనుడు, వసుంధ్రా! ఈ విధ్మైన ఆకాశ్వ్యణి
మాటలను విని ప్పంచాలుడు సుమంతుని “ముని! నేను అగిియందు ప్రవేశ్ము
చేయుదునా? లేక త్రిరాత్ర కృత్య చాంద్రాయణ వ్రత్ములను చేయవలెనా? అను ఈ
విషయమును నాక్క తెలిస ద్య చూపుడు” అని పలెకను. ముని ఆకాశ్వ్యణి చెపపన త్రావత్
విశావస్ముంచ ఆయనక్క కేవలము ధ్రాైచరణము నందు ఆదేశ్ము నిచెిను.

528
శ్రీవరాహ మహాపురాణము
పృథీవదేవి! ఏ మనుష్యడు శ్రద్ధతో ఈ మాహాత్ైయమును వినునో లేక చదువునో,
అటివ్యడు ఎనిడునూ ప్పపము చేత్ లిపుతడు కాలేడు. అంతేగాక అత్డి ఏడు జనైలలో
చేసిన ప్పపములు, దూరములై పోవును. అత్డు జరామరణముల నుండి ముక్కతడై
స్వరాలోకమునక్క పోవును. (175,176)
177 వ అధ్యాయము - స్వంబుని శ్రపము, సూరాారాధన్ వ
ీ తము
అనంత్రము వరాహ భగవ్యనుడు ధ్రణీదేవితో శుభాంగీ! ఇపుపడు నేను నీక్క శ్రీకృష్ోనికి
స్ంబంధించన కథయొకక అదుభత్ పర్షణామము చెపుపచునాిను. వినుము. అది దావరకా
పుర్షకి స్ంబంధించన వృతాతంత్ము. దానితో ప్పటు సాంబుని శాపవృతాతంత్మును కూడా
వినుము. ఒకమారు భగవంతుడు సానందుడు దావరకయందు విరాజమానుడై ఉండగా
నారద్మహాముని అచిటక్క వచెిను. శ్రీ భగవ్యనుడు ఆయనక్క ఆస్నము అర్యము,
ప్పద్యము, మధుపరకముతో ప్పటు గోవులను కూడా స్మర్షపంచెను. త్ద్నంత్రము ముని
ఆయనక్క “నీతో ఏకాంత్ముగా స్ంభాష్టంచవలెనని కోరుచునాిను” అని శ్రీకృష్ోనికి
సూచంచెను. పమైట ఏకాంత్ములో నారదుడు “ప్రభూ! నీ నవయువక్కడైన పుత్రుడు
సాంబుడు గొపప వ్యగిై, రూపవంతుడు, పరమసుంద్రుడు. అటేీ దేవత్లయందు కూడా
విశేష ఆద్రము పందినవ్యడు. దేవేశ్వరా! దేవత్లతో స్మానులైన నీక్క స్ంబంధించన
వేలకొలది స్త్రీలు ఆయన సౌంద్రయమును చూచ ఆశ్ిరయచకితులు అగుచునాిరు. నీవు
సాంబునికి ఆ దివయస్త్రీలను ఇచటక్క పలిచ వసుతత్ుః వ్యర్షయందు కలత్ కలదో లేదో
పరీక్షింపుము. అని తెలపగా, శ్రీకృష్ోని ఆజిపై త్రువ్యత్ శ్రీకృష్ోని వద్దక్క (సాంబునితో
స్హా) ఆ స్త్రీలంద్రూ వచి చేతులు జోడించ కూరొిని పోయిర్ష.” కొదిద క్షణములు గడచన
త్రావత్ సాంబుడు శ్రీకృష్ోని “ప్రభూ! మీ ఆజి ఏమి?” అని అడిగెను, వసుతత్ుః సాంబుని
అంద్మునుచూచ శ్రీకృష్ోని ఎదురుగాఉని ఆస్త్రీల మనసులయందు కలత్ ఉత్పనిమైనది.
శ్రీకృషో భగవ్యనుడు “దేవులారా! ఇపుపడు మీరంద్రూ లేచ నిలబడి మీమీ
సాినములక్క పండు” అని ఆజాిపంచెను. శ్రీకృష్ోని ఆజిను పంది, ఆ స్త్రీలు త్మ త్మ
సాినములక్క వెడలిపోయిర్ష. కాని సాంబుడు అకకడనే కూరొిని ఉండెను. అత్డి
దేహమునందు కంపము కలుగుచుండెను. అంత్ట శ్రీకృష్ోడు “నారద్ముని వరాయ! స్త్రీల
స్వభావము చాలా విలక్షణముగా ఉండును.” అని పలెకను. అంత్ట నారదుడు “ప్రభూ!

529
శ్రీవరాహ మహాపురాణము
వర్ష ఈ ప్రవృత్తత చేత్ స్త్యలోకమునందు కూడా మీపై నింద్లు వేయబడుచునివి. అందుచే
ఇపుపడు సాంబుని పర్షత్యజించుటయే ఉచత్మైనపని. దేవ్య! ఈవిశ్వమునందు మిముైలను
పోలినవ్యడు మర్షయొకరు లేడు. కావున ఈ పనిని మీరే చేయగలరు.” అని చెపెపను.
వసుంధ్రా! నారదుడు ఈవిధ్ముగా చెపపగా, శ్రీకృష్ోడు సాంబుని ‘రూప
హనుడు అగునటుీ’ శాపమును ఇచెిను. ఆ శాపముచేత్ సాంబుని శ్రీరమునందు క్కష్ి
రోగము ప్రవేశంచనది. అంతేగాక ఆత్ని శ్రీరమునుండి భయంకరముగా దురాంధ్ము
వచుిచుండగా, రకతము బొటుీబొటుీగా పడుచునిది. ఇపుపడు అత్డి శ్రీరము ఛినాి
భనిములైన అంగములు కలిగిన పశువులవలె కనిపంచుచునిది.
పమైట నారదుడే సాంబునికి శాపవిముక్కతడగుట కొరక్క సూరాయరాధ్న
చేయవలెనని ఉపదేశంచెను. అంతేగాక “జాంబవత నంద్నా! నీవు వేద్ము ఉపనిషతుతల
యందు చెపపన మంత్రములను ఉచిర్షంచుచూ విధిననుస్ర్షంచ, సూరయనమసాకరములు
చేయవలెను. అందుచేత్ సూరుయడు స్ంతుష్ిడు కాగలడు. ఇంకనూ సూరుయనితో నీక్క
స్ముచత్ముగా స్ంవ్యద్ము జరుగగలదు. ఆ ప్రస్ంగము చేత్ భవిషయపురాణము
రచంపబడును. దానితో బ్రహై లోకమునక్క పోయి నేను బ్రహై ఎదుటగా ఎలీపుపడునూ
పఠంచుచుందును. సుమంత్ముని మరతయ లోకములో మనువు ఎదురుగా దానిని చెపుపను.
ఈ విధ్ముగా, ఆ పురాణము యొకక స్మస్త లోకములందునూ ప్రచారము, పంది వ్యయపత
చెందును. “
సాంబుడు ఇటుీ చెపెపను. “ప్రభో! నా సిిత్త మాంస్ము యొకక ముద్దవలె
ఉనిటుీగా అనిపంచుచునిది. త్తర్షగి యాచలము పైకి నేనుఎటుీ పోగలను? మీ కృప చేత్నే
నేను ఈ దుుఃఖమును అనుభవింప వలసివచుిచునిది. లేనిచో త్త్వత్ుః నేను దోష
రహితుడనుగా ఉందును గదా!” సాంబుని మాటలను వినిన నారదుడు ఇటుీ చెపెపను.
“సాంబా! ఉద్యాచలము పైకిపోయి సూరుయని ఆరాధ్న చేయుటచేత్ ఏ ఫలము లభయ
మగునో, అటిఫలమే మధురయందుగల షట సూరయతరధమునందు కూడా సులభముగా
పందుటక్క వలగును. అచిట సూరయభగవ్యనుని విగ్రహములక్క ప్రాత్ుఃమధాయహి
సాయంకాలములందు చేయబడు పూజ, సామ్రాజయము లభయమగుటతో స్మానమగునటి
ఫలమును కలిగించ గలదు. ప్రాత్ుఃమధాయహి సాయంకాలము అను ఈ మూడు పవిత్ర

530
శ్రీవరాహ మహాపురాణము
స్మయములందు, సూరయమంత్రమును జపంచ అటేీ పలెకడి స్వరము చేత్ ఆ సూరుయని
సోతత్ర ప్పఠ పఠనము చేత్, స్రవ ప్పపములును విడిచపోయి క్కష్ి మొద్లగు రోగముల
నుంచ కూడా విముకిత లభంచు చునిది.
వరాహభగవ్యనుడు వసుంధ్రా! మునిశ్రేష్ుడగు నారదుడు ఈవిధ్ముగా చెపపన
త్రావత్ మహాభాగుడైన సాంబుడు శ్రీకృష్ోని యొకక ఆజిను పంది భకితముకిత ఫలమును
ఇచుినటిదైన మధురక్క చేరుకొని దేవర్షి నారదుడు చెపపన విధివిధానములను అనుస్ర్షంచ
మంత్రములను ఉచిర్షంచ ప్రాత్ుఃమధాయహి సాయంకాలమునందు ఆ షట సూరుయలక్క
పూజ, దివయసోతత్రముల దావరా ఉప్పస్న చేయుట ఆరంభంచెను. సూరయభగవ్యనుడు త్న
యోగబలము చేత్ సుంద్రమైన రూపమును ధ్ర్షంచ, సాంబుని వద్దక్క వచి ఇటుీ పలేకను.
“సాంబా! నీక్క శుభమగు గాక! నీవు నా నుండి ఏదైననూ వరము కోరుకొనుము. శుభము
కలిగించు నా వ్రత్ము, ఉప్పస్నా పద్ధతుల ప్రచారము కొరక్క ఇవి చేయుట పరమ
ఆవశ్యకము” అని చెపపగా మునివరుడగు నారదుని చేత్ నీక్క ఏ సోతత్రములు చెపపబడినవో,
అంతేగాక నీవు దేనిని నాముందు వయకతపరచత్తవో, ఆ నీ సాంబపంచాశక యందు
వేద్ముల అక్షరములు, అటేీ పద్ములు చేత్ కూరిబడిన ఏబది శోీకములు కలవు. వరా!
నారదుని దావరా నిరేదశంపబడిన ఈ శోీకముల దావరా నీవు చేసిన నా ఈ సుతత్త చేత్ నేను నీ
యెడ స్ంపూరోముగా స్ంతుష్ిడనై ఉంటని. “
వసుధా! ఈ విధ్ముగా చెపప సూరయభగవ్యనుడు సాంబుని స్ంపూరో శ్రీరమును
స్పృశంచెను. సూరుయడు స్పృశంచన వెంటనే, సాంబుని స్రావంగములు వెంటనే రోగము
పోయి ప్రకాశంప దొడగెను. ఇంకనూ అత్డు రండవ సూరుయని వలె ప్రకాశంచు దేహము
గలవ్యడాయెను. అదే స్మయమున యాజివలకయముని మధాయహికాలమునంద్లి యజిము
చేయుటక్క ఉవివళ్ళళరుచుండెను. సూరయభగవ్యనుడు సాంబుని తసుకొని ఆత్ని యజిము
వద్దక్క ప్రవేశంచెను. అపపట నుంచ సాంబుని మధ్యందిన స్ంహిత్ను అంద్రునూ
అధ్యయనము చేయుచుండిర్ష. అపపటనుంచ సాంబునికి ‘మధ్యందినుడు’ అను పేరు
ఏరపడెను. వైక్కంఠ క్షేత్రము యొకక పశిమ భాగమున ఈ యజిము గౌరవింపబడుచునిది.
అందువలననే అపపటనుంచ, ఈ సాినమునక్క ‘మధ్యంద్నయ తరిము’ అనిపేరు వచినది.
అచట సాినము, దానితో ప్పటు ద్రశనము చేసికొనుటచే ఆ ప్రభావము చేత్, మానవుడు

531
శ్రీవరాహ మహాపురాణము
స్మస్త ప్పపముల నుండి ముక్కతడు కాగలడు. సాంబుని ప్రశ్ి వేసిన త్రావత్ సూరుయడు
చేసిన ప్రవచనము ఆ ప్రస్ంగము భవిషయ పురాణము అను పేరుతో ప్రఖ్యయత్మైన పురాణము
అయినది. ఇచిట సాంబునిచే కృషోగంగ యొకక ద్క్షిణ త్టముపై మధాయహి కాలపు
సూరుయని విగ్రహము ప్రత్తష్టింపబడినది. ఏ నరులు ప్రాత్ుఃమధాయహిసాయం స్మయాలలో
సూరుయని ద్రశనము చేసుకొందురో వ్యరు పరమ పనిత్రులై బ్రహైలోకమునక్క పోవుదురు.
దీనికెదురుగా సూరుయనిమర్షయొక ఉత్తమమైన ప్రాత్ుఃకాల్లన విఖ్యయత్ విగ్రహము
‘కాలప్రియుడు' అనుపేరుతో ప్రత్తష్టుంపబడినది. త్ద్నంత్రము పశిమభాగము మూల
సాినమునందు అసాతచలమునక్క స్మీపమున, ‘మూలసాినము’ అను పేరుతో మర్షయొక
విగ్రహము ప్రత్తష్టింపబడినది. ఈ విధ్ముగా సాంబుడు సూరుయని మూడు విగ్రహములను
ప్రత్తష్టుంచ, వ్యనిని ప్రాత్ుఃమధాయహి స్ంధ్య మూడు కాలములందును ఉప్పస్న చేయుటక్క
ఏరాపటు చేస్ను.
దేవ! సాంబుడు భవిషయ పురాణమునందు చెపపబడిన నిర్షదషి విధిని అనుస్ర్షంచ
ప్రసిద్ధమైన ఒక విగ్రహమును అచట ప్రత్తష్టుంపజేస్ను. మధురయంద్లి ఆ శ్రేషుమైన
ప్రదేశ్ము ‘సాంబపురము’ అను పేరుతో ప్రసిదిధకెకికనది. సూరుయని ఆజిను అనుస్ర్షంచ
అచిట రథయాత్ర ఏరాపటు చేయబడినది. మాఘమాస్మంద్లి స్పతమీ త్తథ్వనాడు ఆ
దివయసాినమునందు రథయాత్ర ఏరాపటు చేయబడును. ఆ రథయాత్రను ఏరాపటు చేయు
వ్యరు సూరయ మండలమును ఛేదించుకొని, పరమపద్ము చేరుకొందురు. దేవ! సాంబుని
శాపము గల ఈ వృతాతంత్మును నేను నీక్క తెలియజేసిత్తని. దీనిని వినుట చేత్ స్మస్త
ప్పపములు నషిములై పోవును. (177)
178, 179 అధ్యాయములు - శ్తృఘ్ని చర్తత
ీ , మధురా మాహాతమాము
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. దేవ! నేను చెపపబోవునది ప్రాచీన
కాలమునక్క చెందిన విషయము. శ్రద్ధగా ఆలకింపుము. మధురయందు లవణ్యడు అను
పేరు గల రాక్షసుడు ఒకడు ఉండెను. బ్రాహైణ్యల రక్షణ కొరక్క మహాతుైడైన శ్త్రుఘుిడు
అత్నిని వధించెను. ఆ సాినము చాలా మహిమ గలది. మారాశీరిమాస్ దావద్శీ త్తథ్వనాడు
అచిట స్ంయమపూరవకముగా, పవిత్రముగా ఉండి సాినము చేయుట, అటేీ శ్త్ృఘుిని
చర్షత్రను వర్షోంచుట చేయవలెను. లవణాసురుని వధించుట చేత్ శ్త్ృఘుినికి త్న

532
శ్రీవరాహ మహాపురాణము
శ్రీరములో ప్పపము ప్రవేశంచనద్ని శ్ంక కలిగెను. దానిని దూరము చేసుకొనుట కొరక్క
అత్డు బహురుచకరమైన అనిము చేత్ బ్రాహైణ్యలను త్ృపుతలను గావించెను. ఈ
స్మాచారమును వినిన శ్రీరామచంద్రునక్క అత్యంత్ ఆనంద్ము కలిగెను. ఆ కారణము
చేత్ త్న సైనయము వెంటనిడుకొని శ్రీరాముడు అయోధ్య నుండి మధురానగరమునక్క వచి
దానికి లక్షయముగా మహోత్సవమును చేస్ను.
మారాశర మాస్పు శుకీపక్షము యొకక ద్శ్మిత్తథ్వనాడు భగవంతుడు శ్రీరాముడు
మథురక్క చేరుకొనెను. అచిట ఏకాద్శత్తథ్వ యొకక పుణయమైన స్మయమునందు
ఉపవ్యస్ముచేసి విశ్రాంత్ తరిమునందు స్పర్షవ్యరముగా సాినముచేసి గొపప ఉత్సవమును
జర్షపెను. అంతేగాక, బ్రాహైణ్యలక్క త్ృపత కలిగించుటకై, స్వయముగా తానే భోజనము
చేస్ను. ఆ రోజు అచిట ఎవర్ష చేత్ ఉత్సవము జరుపబడునో వ్యరు ప్పపముల నుండి
స్ంపూరోముగా విముక్కతలై, పత్రులతో కూడి దీర్కాలము వరక్క అనగా ప్రళయ
పరయంత్ము వరక్క స్వరాలోకమున నివసింతురు.
వరాహభగవ్యనుడు వసుధ్తో ఇటుీ చెపెపను. మనసు, పలుక్క, పని వనిని
అనుస్ర్షంచ ప్పపకారయములందు ఇషిమును చూపుట అపరాధ్ము. ద్ంత్ధావనము చేయక
పోవుట రాజానిము త్తనుట, శ్వమును తాక్కట సూత్కముగల చేత్తనుండి జలమును
స్వవకర్షంచుట, ఇంకనూ అత్నిని ముటుికొనుట, మలమూత్ప్ది విస్ర్షజంచు క్రయలయందు
కూడా ప్పపము కలుగును. పలుకకూడని మాటలు మాట్టీడుట, త్తనకూడని వసుతవులను
త్తనుట, ఇంగువను వేసిన పదారధములను త్తనుట, ఇత్రులు ధ్ర్షంచన మలిన వస్త్రములను
నీలపు రంగుగల వస్త్రములను ధ్ర్షంచుట, గురువునక్క అస్త్యమును చెపుపట పత్తతుడైన
వయకిత యొకక అనిమును త్తనుట, అటేీ భోజనము పెటిరేమోనను భయము ఉతాపదించుట,
వని అనిింటని సేవ్యపరాధ్ములు అందురు. ఉత్తమ భోజనము స్వయముగా తానే త్తనుట,
బాతు మొద్లగు వ్యని మాంస్మును త్తనుట,దేవుని మందిరమునందు ప్పద్రక్షలు ధ్ర్షంచ
పోవుట కూడా అపరాధ్ములే. దైవముల ఆరాధ్నమునందు ఒకనిని పనిలోకి తసుకొనుట,
ఏ పూలను శాస్త్ర ప్రకారము నిష్టద్ధములని నిరోయింపబడినవో వ్యనిని ఉపయోగించుట,
విగ్రహముపై నిరాైలయమును తొలగించక్కండా అస్తవయస్తముచేయుట, చీకటలో భగవంతుని
పూజచేయుట కూడా అపరాధ్ములే. మద్యములను త్ప్గుట, అంధ్కారము నందు ఇషి

533
శ్రీవరాహ మహాపురాణము
దేవత్ను మేల్కకలుపట, భగవంతునికి నమసాకరము, పూజలు వంటవి స్మర్షపంపకనే
ఇహలోకపు పనులయందు ప్రవృతుతలై పోవుట ఇవి అనిియూ అపరాధ్ములే. వసుధా! ఈ
రకమైన ముపపది మూడు అపరాధ్ములను నేను నీక్క స్పషిపరచత్తని. ఈ అపరాధ్ము
లతో కూడిన పురుష్డు పరమ ప్రభువైన శ్రీహర్ష యొకక ద్రశనము పంద్లేడు. అత్డు
దూరముగాఉండి పూజానమసాకరములు చేసినా ఆకరై రాక్షస్కరైగా భావించబడును.
క్రమముగా ఈ అపరాధ్ములను పగొటుికొని శుద్ధపరచుకొనువిధ్ము అది.
మాసిన వస్త్రములచే దూష్టతుడైన వయకిత ఒక రాత్రి, రండు రాత్రులు లేక మూడు రాత్రుల
వరక్క వస్త్రములను ధ్ర్షంచయే సాినము చేసి, పంచగవయమును తాగిన యెడల అత్డికి
శుదిద జరుగును. నలీని వస్త్రములను ధ్ర్షంచుట చేత్ కలిగిన ప్పపము నుంచ రక్షింపబడు
టక్క గోమయమును త్న శ్రీరమునక్క బాగుగా పూసుకొనవలెను. పమైట ప్రజాపత్య
వ్రత్మును ఆచర్షంచన అత్డు పవిత్రుడగును. గురువునక్క విరుద్ధముగా వయవహర్షంచన
ప్పపమునుంచ ముక్కతడగుటక్క రండు చాంద్రాయణ వ్రత్ములను చేయవలెను. నరులు
పత్తతుని యొకక అనిమును త్తనిన యెడల చాంద్రాయణ వ్రత్ము (చాంద్రాయణ వ్రత్ము
నందు పపలికా, యవమధ్య, శశుచంద్రాయణము మొద్లగునవి కలవు. శుకీపక్షము
యొకక ప్పడయమినుంచ భోజనము పెంచుకొనుచూ పోయి అమావ్యస్యనాడు అనిి
విధ్ములుగా ఉపవ్యస్ముండుట ‘యవమధ్యము’ అను స్రోవత్తమమైన చాంద్రాయణ
వ్రత్ము అగును. ) ఇంకనూ పరాక వ్రత్ము (పనెిండుదినముల ప్పటు పూర్షతగా
ఉపవ్యస్ము చేయుట పరాకవ్రత్ము అనబడును. యధాత్ైనో ప్రమత్తస్య దావద్శ్ుః
మభోజనమ్ పరాకోనమ కృతోయయమ్ స్రవప్పప్పప నోద్నుః) చేయుట చేత్ సిదుధలగుదురు.
ప్పద్రక్షలు ధ్ర్షంచ దేవ్యలయమునక్క పోవు మానవుడు కృత్యప్పద్వ్రత్ము, రండు
రోజులప్పటు ఉపవ్యస్ము చేయవలెను. పూలు మొద్లగు నైవేద్యములు లేకపోవుటచే
కూడా పంచామృత్ముతో భగవంతునికి సాినము, స్పరశ చేసి, నమసాకరము చేయుటచే
ప్పపము నశంచును. మదిరాప్పనము చేసిన ప్పపము చేత్ శుదుదడై బ్రాహైణ్యడు,
క్షత్రియుడు, వైశుయనికి నాలుగు చంద్రాయణ వ్రత్ములు అటేీ పనెిండు స్ంవత్సరముల
వరక్క మూడు ప్రజాపత్య వ్రత్ములను చేయవలెను. లేని ఎడల సౌకరనకక్షేత్రమునక్క
పోయి ఉపవ్యస్ము ఉండి, గంగయందు సాినము చేయవలెను. దాని ప్రభావము చేత్

534
శ్రీవరాహ మహాపురాణము
నరుడు శుదిధ కలవ్యడగును. ఇటి మధురయందు కూడా సాిన ఉపవ్యస్ములు చేయుటచే
కలుగు శుదిధ స్ంభవమైనది. ఏ మనుష్యడు ఈ రండు తరిములందు చెపపబడిన
ప్రకారముగా ఒకమారైననూ ఆచర్షంచన ఎడల అత్డు అనేక జనైలలో చేసిన ప్పపముల
నుంచ ముక్కతడగును. ఈ తరిముల యందు సాినము, జలప్పనము వంట భగవంతునికి
ధాయనధారణ కీరతన మనన శ్రవణ ద్రశనము చేయుటచే ప్పత్కములు పలాయనము
చెందును” అని చెపపగా మరల ధారుణీ దేవి భగవంతుని ఇటుీ ప్రశించెను.
“సురేశ్వరా! మధుర, సుకరము ఈ రండే తరిములు నీక్క అధికప్రియములుగా
ఉనివి. కాని వని కంటెను ఎక్కకవైన వేరు ఇత్ర తరిములు ఉండిన యెడల వ్యనిని గుర్షంచ
ద్యతో నాక్క తెలుప ప్రారిన”. ధారుణీదేవి ప్రశ్ిక్క జవ్యబుగా వరాహ భగవ్యనుడు ఇటుీ
తెలిపెను. “వసుధా! చని చని నదులు మొద్లు పెటి స్ముద్ర పరయంత్ము ఈ పృథ్వవపై
ఎనిి తరిములు కలవో, వ్యని అనిింటలో క్కబాజమ్రక తరిము శ్రేషుముగా పర్షగణింప
బడుచునిది. నా శ్రద్ధ చేత్ స్ంపనుిలైన స్తుపరుష్లు ఎలీపుపడును వ్యనిని ప్రశ్ంసించు
చుందురు. క్కబాజమ్రకము కంటెను కోటరటుీ అధికమైన పరమ రహస్యమైన సౌకరక
తరిము కలదు.
ప్రాచీన కాలము నాట వృతాతంత్ము. మారాశీరి శుకీ పక్షము దావద్శీ త్తథ్వన నేను
‘సిత్వైషోవ’ తరిమునక్క వెళ్లళత్తని. అచట పురాణములలో శ్రేషుముగా పర్షగణింపబడిన
గంగాసాగరీకము అని పలువబడిన ప్రాచీనమైనదానిని చూచత్తని. ఇందు నా మధురా
మండల తరిముల కంటెను అత్యంత్ రహస్యములైన మహిమలు వర్షోంపబడినవి. సిత్
తరిము నుంచ పదారధ గుణముల ఫలము ఇచిట సులభముగా కలుగదు. ఇందు ఎటి
మాత్రము స్ంశ్యము అకకరేీదు. క్కబాజమ్రకము మొద్లగు స్మస్త తరిములను త్తరుగుట
కంటే నేను మధురక్క వచి ఒక సాినము నందు కూరొింటని. నా ఆ తరిమును ‘విశ్రాంత్త
తరిము'అని అందురు. ఆ సాినము గోపనీయములలో కూడా పరమ గోపనీయము. అచిట
సాినము చేయుట చేత్ పరమ ఉత్తమఫలము లభంచును. తాము చెంద్బోవు గత్తని
అనేవష్టంచు వ్యర్షకి, మధుర పరమగత్త అయినది. మధుర యందు ముఖయముగా
క్కబాజమ్రకము, అటేీ సౌకరక క్షేత్రములు అధిక మహిమ కలవి. సాంఖయయోగము,
కరైయోగములను అనుష్టుంచుట లేక్కండా ఈ తరిముల యొకక కృపచేత్ మానవుడు

535
శ్రీవరాహ మహాపురాణము
ముక్కతడు అగుచునాిడు. ఇందు ఎటి స్ంశ్యమును లేదు. యోగస్ంపనుిడు, పండితుడు,
అయిన బ్రాహైణ్యల కొరక్క ఏ పద్ధత్త చెపపబడుచునిదో అదే గత్త మధురయందు
ప్రాణతాయగము చేసినవ్యర్షకి, సాధారణ వయక్కతలక్క కూడా ప్రాపతంచగలదు. సువ్రతురాలా!
మధుర నుంచ ఉత్తమమైన ఏ ఇత్ర తరిమును, అటేీ కేశ్వ భగవ్యనుని కంటే శ్రేష్ుడైన
వేరు ఇత్ర దైవమును లేడు. (178,179)
180 వ అధ్యాయము - అగసు
ా ాని ఉద్
ద రణ, శ్ర
ీ ద్ధ విధి, ధృవ తీర
ా మహిమ
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! ఇపుపడు నేను ఇత్రులతో
స్ంబంధ్ము కలిగిన మర్షయొక వృతాతంత్మును చెపుపచునాిను. దానిని కూడా వినుము.
మధురాపురము నందు పూరవము ధార్షైక్కడు,శూరుడు అయిన ఒక రాజు కలడు. అత్డి
పేరు చంద్రసేనుడు. ఆయనక్క రండువంద్ల మంది రాణ్యలు కలరు. వ్యర్షలో చంద్రప్రభ
అను రాణి అంద్ర్షకంటే గుణవత్త. ఆమెక్క వంద్మంది దాస్దాస్వ జనులు కలరు. ఆ
దాస్వజనములో ఒక దాని పేరు ప్రభావత్త. ఆ దాసి యొకక క్కటుంబము నందు పురుష్లు
స్దాచార విహనులు. ఆ దోషకారణముచేత్ అంద్రూ చనిపోయి నరకయాత్నలలో
పడిపోయిర్ష. అందుక్క కారణము వ్యర్ష వంశ్మునందు వరోస్ంకరము ఉత్పనిమగుటయే.
దేవ! ఒక స్మయము నందు వ్యర్ష పత్రులు ధ్ృవతరిమునక్క వచిర్ష. వ్యర్షపై
త్రికాలద్ర్షశయైన ఒక ఋష్ట యొకక ద్ృష్టి పడినది. వర్షలో కొంద్రు దివయరూపము గల
పత్రులు ఆకాశ్గమన శ్కిత కలవ్యరగుటచే వ్యర్షకి త్గిన శ్రేషుమైన వ్యహనములను
అధిరోహించ వచిర్ష. త్మ వంశ్మునందు వ్యర్షని ఆశీరవదించ వెడలిపోయిర్ష. ధ్ృవ
తరిమునక్క వచిన మర్షయొక పత్ృగణము వ్యరు త్న క్కమారులు శ్రాద్ధము చేయనందు
వలన వ్యర్ష పటియందు ముడుత్లు ఎక్కకవగా పడెను. అంత్ట వ్యరు త్మ పుత్రులను
శ్పంచ వెడలిపోయిర్ష. త్రికాలజ ముని దూరము నుంచ ఇది అంత్యూ చూచుచుండెను.
పత్ృగణములు వెళ్లళపోయిన త్రావత్, ఆ మునులు ఒంటర్షగా ఆశ్రమమునండు
ఉండిపోగా, ఒక సూక్షమశ్రీరధారుడైన పత్రుడు ఆయనతో “మునీ! వరోస్ంకర స్ంబంధ్
దోషము కారణము చేత్ నాక్క నరకమునందు సాినము లభయమైనది. నేను నూరు
స్ంవత్సరముల నుంచ ఆశ్ అను తాళళతో బంధింపబడినవ్యడనై ఎదురుచూచుచునాిను.
కాని ఇపుపడు నిరాశోపహతుడనై మీ ద్గారక్క వచిత్తని. మూడు తాపముల చేత్

536
శ్రీవరాహ మహాపురాణము
అత్యంత్ముగా భయపడి, వివశుడనై మీ శ్రణ్యజొచి వచి ఉంటని. ఎవర్ష పుత్రులు
పండదానము త్రపణము చేయుదురో వ్యర్ష పత్రులు త్ృపత చెందినవ్యరై పుష్టిగా ఉండి,
ఆకాశ్గమనము చేయు శ్కితచేత్ స్వరామునక్క పోయిర్ష. కాని నేను బలహన వయకితని
అగుటచే ఎచిటక్కను పోలేకఉంటని. ఎవర్ష స్ంతానము త్మ బిడడలు ప్పపలతో ఎలీపుపడు
స్ంపనుిడుగా ఉండునో,వ్యరు అత్డిదావరా పందిన హవిసుసలతో బాగుగా పూజింపబడిన
వ్యరై పరమగత్త పందుటక్క అధికార్షగలవ్యడగును. త్రికాలజుడు మునిశ్రేష్ుడా! మీక్క
దివయద్ృష్టి సులభమైనది. దాని ప్రభావము చేత్ ఎవర్ష పత్రులు స్వరామునక్క పోవుచుండగా
చూచుచుండిరో వ్యరంద్రూ ఈనాడు చంద్రసేన మహారాజుచే స్త్కృతులైనారు.
అనిపలకగా, పత్రులు ఇటుీ చెపెపను.
ఎవరు పత్రుని కొరక్క శ్రాద్ధము చేయునో, అత్డికి నిశిత్ముగా ఉత్తమ
ఫలము లభంచును. కాని అటుీ శ్రాద్ధము చేయని యెడల విపరీత్ ఫలిత్ము ముందు
వచుిను, అంతేగాక పత్రుడు నరకమును పందినవ్యడగును. దీనికి కొంత్కారణము
కలదు. అదికూడా నీక్క చెపుపచునాిను వినుము. శ్రాద్ధ స్ంబంధ్మైన ఏ పదారధము త్గిన
దేశ్ కాలప్పత్రునక్క ఇవవబడకపోయినయెడల, విధియొకక రక్షణ ఉండదు. వెనువెంటనే
ద్క్షిణ నదికి పోయిన అత్డు ప్రత్యవ్యయక కారణ్యడు అగును. ఎవరు శ్రాద్ధ శ్రాద్ధమునక్క
మధ్య స్ంపనుిడు కాలేదో, దేనిపై దుషిప్రాణి యొకక ద్ృష్టి పడినదో, దేనియందు త్తలలు,
క్కశ్లు లభంచక ఉనివో కనీస్ము మంత్రములు కూడా చదువబడవో ఆ శ్రాద్ధమును
అసురులు తసుకొని పోవుదురు. ప్రాచీన కాలమునుంచే భగవ్యనుడగు వ్యమనుడు ఇటి
శ్రాద్ధ అధికార్ష బలియను రాజును చేస్ను. అటేీ ద్శ్రధ్నంద్నుడగు భగవంతుడు రాముని
దావరా త్న గణములతో క్రూరుడైన రావణ్యడు మరణించనపుపడు, ఆ త్రిభువన భరతయగు
శ్రీరాముడు కొనిి ఇటి శ్రాద్ధముల ఫలిత్ములు త్రిజటక్క ఇచి వేస్ను. శ్రీరామభగవ్యనుడు
భగవత్త స్వత్తో కూరొిని ఉండెను. స్వత్ ఆయనతో ‘త్రిజట మీయందు భకిత కలిగియునిది.’
అనగా స్వత్ యొకక మాట విని శ్రీరాముడు ప్రస్నుిడయెయను. అందుచే ఆ పరమప్రభువు
రాక్షసికి ఈ వరమునిచెిను. “త్రిజట్ట! ఎవర్ష శ్రాద్ధము చేయు వయకిత యొకక గృహమునందు
శ్రాద్ధమునక్క స్ంబంధించన ఉత్తమ హవిషయ పదారధములు మొద్లగు సామాగ్రి ఉండదో,
శ్రాద్ధవిధి ప్పత్రలు త్గినవి ఉనినూ శ్రాద్ధము చేయు స్మయమనందు కోపము వచెినో,

537
శ్రీవరాహ మహాపురాణము
అటేీ పక్షమునక్క చెందిన, మాస్మునక్క చెందిన శ్రాద్ధమును స్ర్షయైన స్మయమునందు
నిరవర్షతంచకపోయినను, అటి స్మయమున ద్క్షిణ ఇవవలేదో, ఆ ఫలమును నేను నీక్క
ఇచుిచునాిను.ఈ విధ్ముగా భగవంతుడు ఈశ్వరుడు కూడా నాగరాజు వ్యసుకి యొకక
భకితచేత్ ప్రస్నుిడై, అత్డికి వరము ఇచుి స్మయమునందు ఇటుీ చెపెపను. నాగరాజా! ఏ
మనుష్యడు వ్యర్షిక శ్రాద్ధముచేయు స్ంద్రభమున ముందుగా భగవంతుడగు శ్రీహర్ష
యొకక ఆజిను పంద్లేదో, శ్రాద్ధక్రయను స్ంపనిముచేసిననూ, యజిస్మయమునందు ఆ
ద్క్షిణ ఇవవలేదో,దేవబ్రాహైణ్యల యెదుట ఇచెిద్నని ప్రత్తజిచేసి,దానిని నెరవేరుికొనలేదో,
శ్రాద్ధమునందు మంత్రములు చదువకనే క్రయలను చేస్నో, ఇటి యజోమును, శ్రాద్ధమును
స్ంపూరో ఫలమును నేను నీక్క అర్షపంచుచునాిను” అని చెపప మునీ, ఇవి అనిియు
పురాణములు ఇత్తహాస్ములలో వివర్షంపబడినవి. “మునివరాయ! ఎవనిని త్న ద్యనీయ
ద్శ్యందు చూచెనో, అత్డి శ్రాద్ధము విధిపూరవకముగా అనుష్టింపబడదో దాని ఉత్తమ
ఫలము ఆ పత్రులక్క ప్రాపతంప వలుకాదు. ఈ కారణము చేత్నే వరు పనికిరాని
కాలక్షేపము చేయుచునాిరు. వర్ష పుత్రులు చేసిన శ్రాద్ధములయందు దోషములు
ఉండిపోయినవి. అందుచేత్నే పత్ృగణములు మా వంశ్మునందు ఎవరో ఒక వయకిత
జనిైంచ హెచుిగా జలముగల నదులలో 'త్రుపయరధవం ఉదీరతామ్, అయంతుమ్' మొద్లగు
మంత్రములచే మాక్క త్రపణము, దాని ఒడుడన శ్రాద్ధను చేయుదురో అని గాథలను
ప్పడుచుందురు. మహాప్రాజుిడా! నీవు ననుి దేనికై ప్రశించత్తవో ఆ ప్రశ్ిక్క స్ంక్షేపముగా
ఇది నా జవ్యబు” అనెను.
వసుంధ్రా! దీనినంత్యూ విని ఆ ఋష్లు చంద్రసేన రాజు వద్దక్క వచిర్ష. ఆ
ఋష్లను చూచ రాజు సింహాస్నము నుంచ లేచ భూమిపై నిలబడినవ్యడై వ్యర్ష
చరణముల యందు శరమును వంచ, మునిశ్రేష్ులారా! మీరు నా యింటకి వచిత్తర్ష.
దానిచేత్ నేను ధ్నుయడను, కృతారుిడను అయిత్తని. మీరు ఇచటక్క వచుిట చేత్ నా
జనైము స్ఫలమైనది. ప్పద్యము, అర్యము, మధుపరకము ఇంకనూ గోవులు మొద్లగు
అనిి వసుతవులను మీసేవకై స్మర్షపంచుచునాిను. వనిని మీరు స్వవకర్షంచ నాక్క పూరో
స్ంతోషము కలిగించ, ననుి కృతారుిని చేయుడు అని పలెకను. దేవ! ఆ స్మయమునందు
చంద్రసేన రాజు చేత్ స్మర్షపంపబడిన అరా్యదులను స్వవకర్షంచ త్రికాలజుిలైన ఆ మునులు

538
శ్రీవరాహ మహాపురాణము
వెంటనే ఆ రాజుతో “రాజా! నేను వచుిటక్క ఒక విశేషమైన కారణము కలదు. దానిని
మీరు వినుడు” అని పలుకగా అందుపై రాజర్షి చంద్రసేనుడు త్పోధ్నుడైన ఆ ఋష్టని
ఇటీడిగెను. “త్పోధ్నా! అది ఎటి కారయము. మీరు ద్యతో తెలుపుము. నేను దానిని
స్ముచత్ముగా చేయుటక్క ఉదుయక్కతడునై యునాిను. దానితో మీ మనోరధ్ సిదిద జరుగు
గాక!” అని పలెకను. అందుక్క ముని “రాజా! నీవు నీ పటిపురాణి వ్యర్ష దాసిజనమునందు
ప్రభావత్త అని పలువబడు దాసిని ఇచిటక్క పలువుడు” అని చెపెపను. రాజు త్న రాణిని,
ఆమెను పలువనంపెను. పరమసాధివయైన రాణి వచి, దాసితో నేలపై కూరొిండెను. ఆ
స్మయమున ఆమె శ్రీరము భయము, దుుఃశ్ంకలచేత్ కంపంచుచుండెను. వచిన తోడనే
ఆమె వినయపూరవకముగా ఋష్టకి నమస్కర్షంచెను.
ఆమె కూరొినాికా, ముని “అమాై! నేను ధ్ృవతరిమునందు అతాయశ్ిరయమైన
ఒక విషయమును చూచత్తని. దానిని మీ అంద్ర్ష ముందు బయటపెటి త్లచుకొంటని. ఆ
విషయము ఏమనగా ఈ రోజు జీవుల పత్ృగణములు ధ్ృవతరిమునందు చేరుకొనిర్ష.
శ్రాద్ధము పెటుిటయందు నేరపరులు అయిన పుత్రులు విధి ప్రకారము త్మ పత్ృల
శ్రాద్ధమును నిరవర్షతంచర్ష. అటి వ్యర్ష పత్రులు త్ృపుతలై స్వరామునక్క పోయిర్ష. కాని
అచిటనే నాక్క అత్యంత్ దుుఃఖభాగుడగు ఒక పత్రుడు కనిపంచెను. ఆయన శ్రీరము
ఆకలి ద్పుపలచేత్ శుష్టకంచ ఉండెను. ఆత్డి ముఖము వ్యడిపోయి, కనుిలు చాలా
చనివిగా ఉనివి. స్వరామునక్క పోవునటి ఆశ్ దూరమగుట చేత్ ఆయన మరల
అపవిత్రమైన నరకమునకే పోవుటక్క సిద్ధమై వివశుడై యుండెను. ఆయనను చూచ నాక్క
చాలా ద్య కలిగినది. ఆ కారణము చేత్ నేను వ్యర్షని “సోద్రా! నీవు ఎవరు? నీక్క ఏమి
కావలయును? ద్యతో నాక్క తెలుపము” అని ప్రశించత్తని. అపుపడు ఆయన స్రవమును
త్న సిిత్తని వివర్షంచెను. ఆ స్మయమున ఆయన మాటలు వినిన వెంటనే, ద్యతో నేను
వివశుడనైత్తని. మహారాణీ! ఆ విషయము ఏమనగా, మీ ఈ దాసికి ఒక పుత్రిక కలదు.
ఆమె పేరు విరూపనిధి. ఆ పేరుతో ఆమె ప్రసిదుధరాలు అయినది. నీవు ద్యతో మీ దాసికి
చెపప ఇపుపడు ఇచిటక్క పలువనంపుము”అని పలెకను.
వసుంధ్రా! ఈ విధ్ముగా మునిశ్రేష్ుడగు త్రికాలజుిడు తెలిపన విషయములను
విని, చంద్రసేన మహారాజు యొకక రాణి ఆ క్షణమునందే ఆ దాసిపుత్రికను పలిపంచుమని

539
శ్రీవరాహ మహాపురాణము
ఆజి ఇచెిను. ఆ స్మయమున ఆమె మద్యప్పనము చేసి ఉనైతుతరాలై ఉనిది. ఏదో ఒక
విధ్ముగా రాజసేవక్కలు ఆమెను స్ంబాళ్లంచుకొని చేత్తతో పటుికొని అకకడకి తసికొని
వచి, ఆ ముని ఎదుట నిలువబెటిర్ష. ముని ధ్రైమును పూర్షతగా ఎర్షగినవ్యడు, అయిననూ
మద్యప్పన ప్రభావము చేత్ చెదిర్షన మనసుసగలదైన, ఆ దాసిని చూచ అత్డు ఆమెను ఇటుీ
ప్రశించెను. “ఓస్వ! నీవు పత్రుల కొరక్క కనీస్ము పండదానమును, అటేీ జలములతో
'స్వధ్' అని పలికి త్రపణమును ఇచిత్తవ్య లేదా? నీవు పత్రులక్క ముకితని కలిగించేది
పండము త్రపణములను విడచు విధులను స్ంపూర్షతగా చేయలేద్ని తెలియుచునిది.
వసుధా! దీనిపై ఆ దాసి మునితో ఇటుీ చెపెపను. “అయాయ! నేను ఇటి ఏ విధానపూరవక
విధిని నిరవర్షతంపలేదు. నా త్ండ్రి ఎవరో, ఆయన స్వరాప్రాపతకి ఎటి క్రయలను ఆచర్షంప
వలెను అను విషయము కూడా తెలియదు” అని చెపెపను.
పృథీవ! ఈ విషయమును చెపపన ఆ దాసితో త్రికాలజుిడైన ముని ఇటుీ చెపెపను.
మన ఈ నగరమును ప్పలించుచుని మహారాజు, మహారాణి, ఇంకనూ ఇచిట నివసించు
ప్రజలు అంద్రూ స్జజన పురుష్లు, ధ్ృవతరిమునక్క చేరుకొందురు. అచిట పత్రులక్క
పుత్రుల దావరా చేయబడిన శ్రాద్ధ మహిమ యొకక ఫలము మీ కంద్రక్కనూ కళళ ఎదుటనే
స్పషిము కాగలదు అని పలకగా అదివిని నగరవ్యసులంద్రునూ ఇంకనూ ఎవర్షకి శ్రాద్ధము
జరుపుటయందు ఏ మాత్రము ఆస్కిత కూడా లేదో వ్యరు ఇంకను శ్రాదాధధికారముగల
బ్రాహైణ్యలును ధ్ృవతరిమునక్క చేరుకొనిర్ష. అచిటక్క పోయిన త్రావత్ అంద్ర్ష ద్ృష్టి
త్మ స్ంతానము దావరా స్త్రుతులుగా కాక అస్తవయస్తముగా గల జీవులపై పడెను.
దిక్కకలేని అటి జీవులపై జీవులు నాలుగు దిక్కకల నుంచ వ్యనిపై వ్యలుచుండినవి.
దానితోప్పటు ఆ జీవులు ఆకలిచేత్ మికికలి బాధ్పడుచుండినవి. ఆ స్మయమున
త్రికాలజుిడు అచిట చేర్షన జీవులు అంద్ర్షతో” చూడుడు. ఈ స్త్రీలంద్రూ నీ స్ంతానము
చేత్నే ఉత్పనుిలైర్ష. మీరు అంద్రు పర్షపుష్ులు అగుడు. ఈ రాజు యొకక కృపచేత్ ఈ
ప్రజలంద్రు ఇచిటకి వచుిట జర్షగినది” అని చెపపగా, అంత్ ఆ పత్రులు ఇటుీ చెపపర్ష.
“ఈ దాసి మొద్టగా ఈ ధ్ృవతరిమునందు సాినము చేయవలెను. పమైట
వేద్ములయందు నిరేదశంపబడిన పద్ధత్తలో త్రపణము విడువవలెను. త్ద్నంత్రము ప్రాచీన
ఋష్లు ఏ విధ్ముగా చెపపరో, దానిని అనుస్ర్షంచ, పండదానాది శ్రాద్ధకరై చేయవలెను.

540
శ్రీవరాహ మహాపురాణము
అచిట ఉపయోగింపవలసిన ప్పత్రలు అనిియూ రజత్ప్పత్రలు కావలయును. వ్యనితో
వస్త్రములు, చంద్నము, ఉండుట అవస్రము. అంతేకాక భకితపూరవకముగా, పండారిన
చేసి పత్రుల యొకక పూజను జర్షపంపవలెను. స్జజనులగు మీరంద్రునూ ఇచటనే ఉండి
పమైట దాని పర్షణామమును అపుపడే ద్ర్షశంచుడు. మేము పరమ సుఖము చేత్
స్ంపనుిలము కాగలము. ఈ విధానమునందు ఈ స్ంతానము దావరా నా శ్రాద్ధమును
చేయుట మీ అంద్ర్ష ద్యపై ఆధారపడి ఉనిది” అని పలెకను.
వసుంధ్రా! రాణి చంద్రప్రభ అగసిత అను పత్ృడు యొకక మాటలను విని, దాసి
దావరా ఆ ప్రాణి యొకక శ్రాద్ధమును ఆచర్షంచుటలో త్త్పరురాలు అయెయను. ఆ శ్రాద్ధము
నందు అనేక ద్క్షిణలు ఇవవబడెను. పండదానము చేయు స్మయమున పటుివస్త్రములు,
జపము, కరూపరము, అగురు, చంద్నము, నువువలు, అనిము మొద్లగు వివిధ్ వసుతవులు
ఉపయోగములోనికి తసుకొని రాబడినవి. ఫలస్వరూపముగా పండదానము యొకక
క్రమము స్మాపతము కాగానే, ఆ వికృత్ద్శ్ కలిగిన అగసిత ఇటుీ దేవత్ల రూపము వలె
ఉనిటుీగా మార్ష అడవిలోనికి పోయిర్ష. అత్డి శ్రీరము మహా తేజోమయమయెయను.
ప్పరశవవర్షతగా గల మశ్కముల (దోమల) ఆకృత్తయందు కూడా అటి మారేప జర్షగెను.
ఇపుపడు ఆయనచుటుి కముైకొనుని ప్రాణ్యలుకూడా ఇటిశోభను పందుట మొద్లయెయను.
యజిదీక్షితుడైన ఏ పురుష్డు అంత్మునందు అవబృధ్ సాినముచే స్ంపనుిడు అయెయను
అనునటుీ వ్యర్ష రూపములు మార్షపోయెను. ఆ స్మయమున స్వరామునుంచ ఆకాశ్ము
నిండిపోవుననిి విమానముల అచటకి వచి చేర్షనవి. అపుపడు అగసాతయది మహాఋష్లు
అంద్రును ఇటుీ చెపపర్ష. “మహానుభావ్య! మేము బాగుగా త్ృపత చెందాము. అందుచేత్
ఇపుపడు పరమధామమునక్క పోవుచునాిము. ధ్ృవతరిము యొకక మహిమను గుర్షంచ
నేను అనేకమారుీ మీ ఎదుట తెలియజేసిత్తని. మహాముని, నేను చెపపవలసిన విషయము
ఏమికలదు? మీరంద్రును స్వయముగా కూడా దీని మహిమను చూచత్తర్ష. మముై
ఉద్దర్షంచుట పూర్షతగా అస్ంభవము. అయినను మీ కృపచేత్ మేము ఈ దుషకరమైన
ప్పపపుంజములను దాటవేసిత్తమి.
పృథీవ! మునివరుడు, త్రికాలజుిడగు ఆ ముని, అగసిత అను పేరు గల ఆ జీవి
చంద్రసేన మహారాజు, రాణి చంద్రప్రభ అచిట ఉని జనులంద్రూ, “ప్రభావత్త ఆమె

541
శ్రీవరాహ మహాపురాణము
పుత్రికలక్క, పమైట మీ అంద్ర్షకీ శుభము కలుగుగాక” అని ఈ విధ్ముగా చెపుపచూ త్మ
స్హచరులతో ఉత్తమమైన విమానము ఎకిక స్వరామునక్క పోయిర్ష.
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. భద్రా! అటు పమైట చంద్రసేన మహారాజు
ఆ తరిము యొకక మహిమను చూచ, మహర్షి త్రికాలజుినికి నమస్కర్షంచ త్న పర్షజన
పురజనస్హిత్ముగా నగరమునక్క త్తర్షగి పోయెను.
పృథ్వవ!మధురామండలమందు అంత్రాత్ముగానుని తరిముల మాహాత్ైయమును
నేను నీక్క తెలియజేసిత్తని. ఈ తరిము శ్కిత స్ంపనిమైనది. అందుచేత్ దాని
మాహాత్యమును వినినంత్నే లేక స్ైర్షంచ చేసినంత్లోనే మనుష్యనికి పూరవజనైములో
చేసిన ప్పపములు నషిములైపోవును. బ్రాహైణస్నిిధియందు కూరొిని ఈ వృతాతంత్మును
చదివినవ్యడు లేక స్ైర్షంచనవ్యడు గయాక్షేత్రమునక్కపోయి త్న పత్రులను త్ృపత
పరచును. మహాభాగా! ఎవనికి వ్రత్మునందు శ్రద్ధ లేదో, ఈ ప్రస్ంగమున వినుటలో
ఉదాస్వనుడుగా ఉండునో, అటేీ శ్రీహర్ష భగవ్యనుని అర్షించుటయందు విముఖుడు అయిన
వ్యనికి ఎదురుగా దీనిని వర్షోంచుట చేయకూడదు. అత్నిఎదుట వర్షోంచుట విముఖ
పరచుటయే అగును. అటేీ ఈవృతాతంత్ము తరిములయందు పరమతరిము, ధ్రైములందు
శ్రేషుధ్రైము జాినమునందు స్రోవతుకృషి జాినము అటేీ లాభములయందు మహోత్కృషి
జాినము. పుణ్యయరాలా! శ్రీహర్ష భగవ్యనుని యందు నిరంత్రము శ్రద్ద గలవ్యనికి,
పుణాయతుైనికి మాత్రమే ఈ విషయముల ప్రవచనమే చేయవలెను.
సూతుడు ఇటుీ చెపెపను. ఋష్లారా! వరాహభగవ్యనుని ఈ వ్యణిని విని ధ్రణి
దేవియొకక మనసుస ఆశ్ిరయముతో నిండిపోయెను. ఇపుపడు ఆ దేవి ప్రస్నితా
పూరవకముగా విగ్రహమును సాిపంచు విషయమునందు ప్రభువుతో పునుఃపున ప్రశ్ిలు
అడుగుట ప్రారంభంచెను. (180)
181, 182 వ అధ్యాయములు - విగ
ీ హనిరామణము, ప
ీ తిష
ీ , పూజావిధి
సూతుడు ఇటుీ చెపెపను. “ఋష్లారా! జగనాైత్ వసుంధ్రా తరిముల
మాహాత్ైయము వినినంత్నే చాలా ఆశ్ిరయము చెంది స్ంతోషభర్షత్ సాంత్నము కలదియై
వరాహభగవ్యనుని మరల ఇటుీ ప్రార్షించెను. “భగవ్యన! నీవు మథురా క్షేత్రము యొకక
మాహాత్ైయమును వర్షోంపగా, దానినివిని నాక్క మహాస్ంతోషము కలిగినది. అయినపపటకినీ

542
శ్రీవరాహ మహాపురాణము
నా మనసుసనందు మర్షయొక విషయమును తెలిసికొనవలెనని జిజాిస్ కలిగినది.
విష్ోదేవ్య! దానిని స్విస్తరముగా కృపతో తెలుపుము. కొయయ, ప్పష్ట్రణము మృత్తతకలతో
విగ్రహమును త్యారుచేయుటలో మీరు ఏ రకమైన విగ్రహమునందు విరాజిలుీచునాిరు?
అను దానిని తెలుసుకొనవలెనని కోర్షక కలదు. అంతేగాక రాగి, కంచు, వెండి, బంగారము
మొద్లగు వ్యనిలో కూడా దేనిచేత్ ఈ అరాివిగ్రహముల స్వరూపము మీ యధారధరూపము
కాగలవో తెలుపుము. గోడలపైన లేక భూమిపైన మీ శుభకరములైన విగ్రహములను
త్యారుచేయుచునాిరు. వ్యటని గుర్షంచ జేయవలసిన విధానములను కూడా నేను
తెలిసికొనవలయునను కొనుచునాిను” అనిప్రశింపగా వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను.
“వసుంధ్రా! ఏ వసుతవు లేక పదారధము చేత్ విగ్రహమును లేక ప్రత్తమను
త్యారు చేయవలయునో ఆలోచంచ మొద్ట దానిని శోధ్న చేసి లక్షణములను
అనుస్ర్షంచుచూ చహిములను గుర్షతంపవలెను. పమైట దానిని శుదిధచేసి, విధి ప్రకారము
ప్రత్తష్టుంప వలయును. దేవ! ఇది కాక పమైట జననమరణ రూప భయముచే ముక్కతడు
అగుటకొరక్క ఆ విగ్రహమునక్క పూజ చేయవలయును. ఒకవేళ కొయయతో చేయబడిన
విగ్రహమును చేయింపవలెననిచో అనిింటలోను ఇపపకొయయ స్రోవత్తమమైనది.
విగ్రహము త్యారైన త్రావత్ దానికి విధిప్రకారము ప్రత్తషు, పూజ చేయవలెను. ప్రత్తషు
చేయునపుపడు నేను తెలిపన వసుతవులను, గంధ్ము మొద్లగు పదారధములు విగ్రహమునక్క
అర్షపంచ వలెను. కరూపరము, క్కంక్కమ, అగురు, దాసినచెకక రస్ము, అత్తరు, చంద్నము,
వటివేరు మొద్లగు సామానుల చేత్ వివేకశీలుడైన పురుష్డు ఆ ప్రత్తమక్క లేపనము చేసి
పూజ చేయవలెను. స్వసితకము వృదిధకి సూచకము. అందుచేత్ విగ్రహముపై శ్రీ వత్సము లేక
కౌసుతభమణి యొకక చహిములు ఉండుట ఆవశ్యకము. త్తర్షగి విధిపూరవకముగా పూజ
చేసి అరినక్క ప్పలచేత్ సిద్ధము చేయబడిన ప్పయస్మును భోగముగా అర్షపంచవలెను.
ఇది అత్యంత్ మంగళప్రద్మైనది. నువువలనూనె లేక నేత్త దీప్పరాధ్న పూజకొరక్క
ఉత్తమమైనవి. ఇందు ఏమాత్రము స్ందేహము లేదు.
ప్రాణాయామము చేసి మంత్రమును ఉచిర్షంపవలెను. ఆ మంత్రము యొకక
భావము ఇటుీండును. “భగవంతుడా! ఈ స్ంపూరో విశ్వము నీ స్వరూపమే. అటీయునను
కూడా నీ స్పషిమైన రూపము అందుకనిపంచదు. ఇపుపడు నీవు సుస్పషిమైన రూపముతో

543
శ్రీవరాహ మహాపురాణము
భూమండలముపై నడుచుచూ ఈ కొయయచేత్ చేయబడిన విగ్రహమునందు ప్రత్తష్టితుడవు
కముై.” కొయయచే చేయబడిన విగ్రహములయందు భగవ్యనుని ప్రత్తష్టుంచుటక్క ఇది విధి.
ప్రత్తష్టుంచన త్రావత్ భగవంతుని ఆరాధించెడి పురుష్ల వెంట ప్రద్క్షిణము చేయవలెను.
పూజ చేసిన త్రావత్ కూడా దీప్పరాధ్న వెలుగుచూ ఉండవలెను. మనసుసలోనే “ఓం నమో
నారాయణాయ” మంత్రమును ఉచిర్షంపవలెను. ప్రత్తష్టుంపబడిన విగ్రహమును నిత్యమూ
పూజింపవలెను. దానితో “భగవంతుడా! నీవేనాక్క ఆశ్రయమును కలిపంచు ఏకైక మూర్షతవి.
వ్యసుదేవ్య! నీవు ఈ సాినమును ఎనిడును పర్షత్యజింపక్కండుటను ప్రార్షించుచునాిను”
అని మొక్కకకొనవలెను.
వసుంధ్రా! ఆ స్మయమున అచిట ఎంద్రు భగవంతుని భక్కతలు కలరో వ్యరు
ఇదే విధానము చేత్ అరాివిగ్రహము యొకక పూజచేయవలెను. అంద్ర్షతో చంద్నము,
పుషపము అనులేపనములతోను నైవేద్యములతో విధిప్రకారము పూజ చేయవలెను. సుంద్రీ!
ఇపపచెటుికొయయ చేత్ ప్రత్తమను చేయించుటక్క, ప్రత్తష్టించుటక్క ఇదియే విధానము.ఏ
నరుడు కొయయప్రత్తమను ప్రత్తష్టుంచ ఆ విధితో పూజించునో అత్డు త్తర్షగి ఈ లోక
జంజాటమునందు పడక నా లోకమునక్క చేరుకొనును.
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! ఇపుపడు ప్పష్ట్రణము (రాయి)
చేత్ చేయబడిన విగ్రహమునందు నేను ఏ విధ్ముగా నివసించుచునాినో అది
తెలుపుచునాిను. ప్పష్ట్రణము చేత్ శ్రేషుమైన విగ్రహము త్యారు చేయుటక్క, చూచుటక్క
అంద్ముగాను, శ్లయరహిత్ముగాను, అటేీ చకకగా శుద్దముగా ఉని రాత్తని చూచ
దానియందు ద్క్షుడైన కళ్యకారుని నియుకితని చేయవలెను. స్రవప్రథమముగా ఆ శలపై
తెలీని వత్తతతో ప్రత్తమ యొకక గురుతలు ఉంచ దానిని అక్షత్లు మొద్లగువ్యనితో పూజించ,
దీప్పరాధ్న చూపంచ ఇంకనూ పెరుగు, బియయములతో బలియిచి, ప్రద్క్షిణము
చేయవలెను. అటుపమైట “నమో నారాయణాయ” అను మంత్రమును చదివి
“భగవంతుడా! నీవు అనిి ప్రాణ్యలలో శ్రేష్ుడవు. పరమప్రసిదుధడవు సూరయచంద్రులు అటేీ
అగిి నీ రూపములు. నీవు కాక ఈ చరాచర ప్రపంచమునందు అధిక విజుిడు వేరవవరూ
లేనేలేరు. భగవ్యన వ్యసుదేవుడా! ఈ మంత్రము యొకక ప్రభావము చేత్ ప్రభావితుడవై,
నీవు ఈ ప్రత్తమయందు నెమైదినెమైదిగా ప్రత్తష్టుంపబడిన వ్యడవై, నా కీర్షతని

544
శ్రీవరాహ మహాపురాణము
పెంపందింపుము. అటేీ స్వయముగా కూడా వృదిధకి ప్రాపుతడను అగునటుీ చేయుము. నీవు
నీ అభీషిమైన విగ్రహమును స్వయముగా నిర్షైంచబడునటుీ చేయింపుము. స్రవప్రపంచము
పరమప్రభువైన భగవ్యన నారాయణ్యని స్వరూపమే”, అని మరల మంత్రధారణ
చేయవలెను. విగ్రహము పూర్షత అయిపోయిన త్రావత్ ఆయనను త్తరుప దిక్కకక్క ఎదురుగా
ఉంచవలెను. అంతేగాక ఉజజవలముగా ఉండు వస్త్రములను కటి రాత్రియందు ఉపవ్యస్ము
చేయవలెను. మరల ప్రాత్ుఃకాలమున ద్ంత్ధావనము చేసి, తెలీని యజోిపవత్ము ధ్ర్షంచ
చేత్తయందు చంద్నము మొద్లగువ్యనిని తసుకొని “భగవ్యన! ఎవని స్రవరూపమును
మాయా శ్బరుడని చెపపబడుచునాిడో, స్రవజగద్రూపము లో విరాజిలుీవ్యడవు నీవే! ప్రభూ
ఈ విగ్రహమునందు కూడా నీక్క వ్యస్ము కలదు. ప్రపంచ కారణము చేత్ జగతుత యొకక
ఆకారము వంట అరాివతారము ధ్ర్షంచ లోకనాథా శోభ పందుము.” అని “ఈ
విధ్ముగా నేను నీ ఆరాధ్నను చేయుచునాిను. ఈ విగ్రహము కూడా నీవు లేనిది కాదు.
ఆద్యంత్రహితుడవైన ప్రభూ! ఈ జగతుత యొకక శ్కిత సిిరముగా ఉండుటయందు నేనే
నిర్షైంచనవ్యడవు. నీవు ఓటమి లేనివ్యడవు.” అని ఈవిధ్ముగా భగవంతుని విగ్రహమును
పూజించ “ఓం నమో వ్యసుదేవ్య” అను మంత్రమును పఠంచ విగ్రహముపై జలమును
చలికించవలెను.
సుంద్రీ! ఈ విధ్ముగా ప్పష్ట్రణమయమగు ప్రత్తమయందు నా ప్రాణప్రత్తషుచేసి,
పూరావభాద్ర నక్షత్రమునందు అనాిదులయందు అధివ్యస్ము చేయించవలెను. నా
ఉప్పస్న యందు ఉతాసహము గల వయకిత నా ప్రత్తమాసాిపన చేయును. అత్డు శ్రీహర్ష
భగవ్యనుని లోకమునక్క పోవును. ఇది నిశ్ియము. ప్రత్తషుయైన రోజులలో సాధ్క్కలు
యవలు లేక ప్పలచే చేసిన ఆహారముచే రాత్రింబగళ్తళ గడుపవలెను. ఇషిదేవుని విగ్రహము
ప్రత్తష్టుంపబడిన త్రావత్ సాయంకాల స్ంధాయ స్మయమునందు ప్రజవలించు నాలుగు
దీపములు ఏరాపటు చేయవలెను. భగవంతుని ఆస్నమునక్క క్రంద్ పంచగవయము,
చంద్నము నీటతో పర్షపూరోమైన నాలుగు కలశ్ములను సాిపంపజేయవలెను. ఈ
స్మయమున సామవేద్గానము చేయు బ్రాహైణ్యలచే వేద్పఠనము చేయింపవలెను. దేవ!
ఏ బ్రాహైణ్యలు వేద్మునంద్లి వేలకొలది మంత్రములను చదువుదురో వ్యర్ష నోటనుంచ
వెలువడుచుండు ఈ శుభప్రద్మైన సామవేద్ స్వరమును విని నేను అచిటకి పోవుదును.

545
శ్రీవరాహ మహాపురాణము
ఎందుకనగా వేద్మంత్ర పఠనము నాక్క పరమప్రియమైనది. అయిననూ, అచిట
అనరాళమైన భాషణము చేయకూడదు. పుణయవ్రత్ములు చేయు పూజాస్మయము నందు
ఈ అరధమువచుి మంత్రములు చదివి ఆవ్యహనము చేయవలెను. “భగవంతుడా! ఆరు
విధ్ములైన కరైలయందు నీ ప్రాధానయత్ కలదు. నీవు అయిదు ఇంద్రియములతో
స్ంపనుిడవై ఇచటక్క వచుి ద్యను ప్రద్ర్షశంపుము. జగత్రపభో! నీయందు స్రవవేద్
మంత్రములు సాినమును పంది ఉనివి. స్మస్త ప్రాణ్యల ఉనికి కూడా నీయందే కలదు.
ఈ అరినము నీవు ఉండుటక్క సురక్షిత్ సాినము” అను ఈ అరధము గల మంత్రము
యొకక ఉచాిరణ చేయుచూ, నువువలు, నెయియ, స్మిధ్లు, తేనెలతో ఒక వంద్ ఎనిమిది
ఆహుతులను కూడా ఇవవవలెను. నేను ఈ విధి దావరా ప్రత్తమా ప్రత్తష్ుడను కాగలను.
ఇంకనూ ప్రాత్ుఃకాలమున స్వచఛమైన జలమునందు సాినము చేసి, మంత్రములను చదివి
పంచగవయప్పనమును చేయవలెను. అనేక విధ్ములగు గంధ్ములు, పుషపములు, లాజలు,
మొద్లగువ్యనిని ఉపయోగించ త్తర్షగి మాంగళ్లకగీత్ము, వ్యద్యములతో కలిప మధ్య
భాగమునందు ఎతెమతన సాినముపై సాిపంపవలెను. అనిి విధ్ములైన సుగంధ్ములను
తసికొని, మరల ప్రారిన చేసి “భగవంతుడా! ఎవనికిని స్రవలక్షణముల చేత్ లక్షితురాలైన
లక్ష్మిదేవిచేత్ సుశోభతుడైన స్నాత్న శ్రీహర్ష అందురో ఆత్డు నీవే. ప్రభూ! పరమ
ప్రకాశ్ము చేత్ సుశోభతుడవై నీవు ఇచిట విరాజిలీవలెను. నీక్క నా అనేక సాష్ట్రింగ
నమసాకరములు” అని ప్రారిన చేయవలెను.
ఈ విధ్ముగా భగవ్యనుని సాిపంచ దానికి అనులేపనము (శ్రీరమునక్క
రుదుదట) చేయవలెను. చంద్నము, క్కంక్కమ మొద్లగునవి కలిపన యక్షకరమమును
పూయుట మంచది. ఈ విధ్ముగా ఉరదవరతనము అర్షపంచ “ప్రభూ! స్కలవిశ్వములందునూ
నీవు ప్రధానుడవు. అటేీ బ్రహై బృహస్పత్త నీక్క ఉత్తమ పద్ధత్తలో పూజ చేస్ను. నీవు అఖల
లోకములక్క మంత్రయుక్కతడవు. నేను నీ ఈ మంత్రము దావరా సావగత్తంచుచునాిను. నీవు
ఇచట విరాజిలుీ కృపను ద్యచేయుడు” అను యరధము గల మంత్రమును చదువవలెను.
ఈ విధిచే బాగుగా ప్రత్తషు చేయించ గంధ్ములు పూలతో పూజ చేయించవలెను. నా
విగ్రహముపై మొద్ట శేవత్ వస్త్రమును కపపవలెను. వస్త్రము స్మర్షపంచన త్రావత్ “దేవేశా!
భకితపూరవకమైన వస్త్రమును నీక్క స్మర్షపసుతనాిను. విశ్వమూర్షత! ఈ వస్త్రములను నీవు

546
శ్రీవరాహ మహాపురాణము
స్వవకర్షంచ నాపై ప్రస్నుిడవు కముై. నీక్క పలుమారుీ నమసాకరము చేయుచునాిను అను
ఈ అరధము గల మంత్రమును పఠంపవలెను.
ఆ పమైట క్కంక్కమ అగురు చేత్ కలుపబడిన ధూపము స్మర్షపంపవలెను.
ధూపము ఇచుి స్మయమున “దేవేశా! ఆద్యంత్ములు లేని పురాణ పురుష్డవు నీవు.
అటేీ స్మస్త విశ్వమునందును అంద్ర్షకంటెను పైన శోభంచుచునాివు. భగవంతుడా!
నారాయణా! నీవు చంద్నమాలలు ధూపదీపములు స్వవకర్షంచ మిముై కృపజూపుము.
నీక్క నిరంత్రము నా నమసాకరములు.” ఈ అరధము వచుి మంత్రము చదువవలెను.
అనుచూ ఈ విధ్ముగా పూజ చేసిన పమైట భగవత్ ప్రత్తమ యొకక ముందు భాగమున
నైవేద్యమును స్మర్షపంవలెను. ప్రాశ్న, అరపణ చేయు మంత్రము ఇంత్క్క ముందే
చెపపబడినవి.వ్యనిని ఉచిర్షంచ విజుిడగు పురుష్డు అర్షపంపవలెను. శ్రీర శుదిధ కొరక్క
నైవేద్యము త్రావత్ ఆచమనము ఇపపంచుట ఆవశ్యకము. అటేీ శాంత్త ప్పఠము
చదివింపవలెను. ఎందుకనగా శాంత్త ప్పఠము చదివించుటచే, స్మస్త కారయములందునూ
సిదిద సులభమగును. ఆ మంత్రభావము ఇది. “జగత్రపభో! ఓంకారము నీ స్వరూపము,
రాజు,రాష్ట్రము, బ్రాహైణ్యడు, బాలక్కడు, వృదుధడు, గోవులు, కనయలు పత్తవ్రత్లు
వరంద్రునూ చకకగా శాంత్తగా ఉండవలెను. ఇచట రైతులక్క మంచపంట ఉత్పనిము
కావలెను”. వసుంధ్రా! వ్రత్ము ఆచర్షంచు పురుష్డు ఈ విధ్మైన విధి దావరా
దేవేశ్వరుడైన భగవ్యనునికి చకకని విధానము దావరా ఆరాధ్న చేయవలెను.
దేవేశ్వరా! భగవ్యనుని యొకక మేలుకై అనిి విధ్ములుగా ఆరాధ్న చేయాలి.
అంతేగాక బ్రాహైణ్యలక్క నిరహంకార భావముతో భోజనము చేయించవలెను. త్మలో
శ్కిత ఉనిచో పేద్వ్యరు అనాధులు కూడా త్ృపత కలిగించు ప్రయత్ిము చేయువ్యరే! ఈ
విధిచేత్ నా అరిక సాిపన చేయవలెను. దీని పర్షణామాత్ైక స్వరూప పురుష్డు నా
లోకమునందు ప్రత్తషు పందుదురు. వ్యరు నా లోకమునందు ప్రత్తషు పందును. ఇంకనూ
వ్యరు నా లోకమునందు జలములోని ఎనిి నీట బిందువులు క్రంద్ పడుచునివో అనిివేల
స్ంవత్సరముల వరక్క విష్ోలోకమునందు ఉండుటక్క సిద్ధముగా ఉండవలెను. భూమీ!
అహంకారరహితుడైన ఏ వయకిత చేత్ నా ప్రత్తషు చేయబడుచునిదో ఆ వయకిత ముపపది తొమిైది
పీడలనుంచ ఉదాదరక్కడై ఉండుచునాిడు. (181, 182)

547
శ్రీవరాహ మహాపురాణము
183, 184 వ అధ్యాయములు - మృణమయము, త్మ
ు ప
ీ తిమల ప
ీ తిషా
ణ విధి
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! ఇపుపడు మృత్తతక చేత్
చేయబడిన నా ప్రత్తమను ప్రత్తషు చేయు విధానము తెలుపుచునాిను. ఆలకింపుము.
మృణైయమూర్షత(మటిచేత్ త్యారుచేయబడిన విగ్రహము) అంద్ముగాను, స్పషిముగాను
అఖండిత్ముగాను ఉండవలెను. కాషిము (కొయయ) దొరకని యెడల మటి లేక ప్పష్ట్రణ
విగ్రహము త్యారుచేయు విధానము కలదు. శుభము కలుగవలెనని కోరుకొను
పండితులు రాగి, కంచు, వెండి, బంగారము లేక కనీస్ము స్వస్ము ఈ వసుతవుల చేత్
కూడా నా అంద్మైన విగ్రహమును నిరాైణము చేయించుకొందురు. కరైకాండను
గుర్షంచన స్ంకోచములపై ఇచి ఉని యెడల నాపూజ వేదిక మీద్నే జరుపబడవలెను.
కొంద్రు ఈ జగతుతయందు కీర్షత వ్యయపంపవలెనను కోర్షకచేత్, నా ప్రత్తమలను ప్రత్తష్టుంచు
చుందురు.మర్షకొంద్రు త్మ అభీషుము సిదిదంచుటకొరక్క ప్రత్తమలను ప్రత్తష్టుంతురు. లేక
నా ప్రకాశ్ము కాంత్త చేత్ ప్రకటంపబడు సూరయమండలమునందును ననుి ఆరాధింతురు.
దేవ! నేను విభని వయక్కతలయొకక భావనలను అనుస్ర్షంచ అచిటనే ఉండి
పోవుదును అను విషయమును తెలియవలయును. ఇంకనూ పూజ ప్రాపతయైన త్రావత్
ఉపవ్యస్మునక్క స్ంపూరోముగా అంద్రునూ హాజరు కావలెను. ఆ విధ్ముగా ప్రత్తషును
పూర్షత చేయవలెను. ఇందు ఎటి స్ందేహము లేదు. మనుష్యలు ఏయే ఫలమును ఆశంచ
మంత్రములను ఉచిర్షంతురో, లేక విధిపూరవక కరైలను ఆచర్షంచుట దావరా నా
ఉండిపోదురో, అత్డు కోరుకొనిన ఫలప్రాపతయే అగును. ఇంతేకాదు నా కృపచేత్ అత్డికి
స్రోవత్తమమైన సిిత్త కూడా ప్రాపతంపగలదు. నా భక్కతలు నిత్యము నియమిత్మైన పనులలో
ఎలీపుపడూ ఉండి, మనసుతో కూడా నా ఆరాధ్న చేయుచుందురు. నాక్క ఎవరైనను
శ్రదాదపూరవకముగా కనీస్ము ఒక దోసిలి జలమైననూ అర్షపంతురో అటి స్మయమున నేను
ఆత్ని ఆ భకితతో స్ంతుష్ుడను అగుచునాిను. అందుకై చాలా పుషపములు, జపములు,
ఇంకనూ నియమములు ఆచర్షంపవలసిన అవస్రము ఏముండును? ఏ నరుడు త్న
అంత్ుఃకరణమును స్త్యముగా ఉంచుకొని నిత్యము నా చంత్న చేయుచుండునో, అత్నికి
కూడా నేను స్ంపూరోముగా కోర్షకలు తరునటుీ చేయుచునాిను. అంతేగాక ఆత్డికి

548
శ్రీవరాహ మహాపురాణము
దివయమైన, సుంద్రమైన అనుభవము, అటేీ ధానయము, మోక్షము కూడా సులభముగా
లభయమగుచునివి.
వసుంధ్రా!ఈ విషయములనిియూ అత్యంత్ గోపనీయములు. నా ఆరాధ్న
యందు శ్రద్ధ కలిగిన వయకిత మృణైయ ప్రత్తమను త్యారు చేసి శ్రవణా నక్షత్రమునందు
దాని సాిపన, ప్రత్తషు చేయించుట కొరక్క సిద్ధపరచవలెను. దీనియందు కూడా, ఇంత్క్క
ముందు చెపపబడిన మంత్రముల ఉచాిరణ చేసి అదే విధ్ముగా ప్రత్తషు చేయవలెను.
నీటతోప్పటు పంచగవయము, చంద్నములను కలిప దానిచేత్ ఆ నా విగ్రహమునక్క
సాినము చేయించ వలెను. ఆ స్మయమునందు "అచుయతా! నీవు ప్రపంచమంత్టనీ
నిర్షైంచువ్యడవు. ఎవని ద్యచేత్ ఈ జగతుతయొకక శ్కిత సురక్షిత్ముగా ఉండునో
అటివ్యడవు నీవే. భగవంతుడా! నీవు నాయందు ద్యయుంచ ఈమృణైయ ప్రత్తమయందే
ప్రత్తష్టుతుడవు అగుము. ప్రభూ! నీవు కారణమునకే కారణ్యడవు. ప్రచండ తేజోవంతుడవు,
పరమ ప్రకాశ్మానముల గల మహాపురుష్డవు. అటినీక్క ఇవియే నా నిరంత్ర
నమసాకరములు.” అని చెపేప ఆ ప్రత్తమను మందిరము నందు ప్రత్తషు చేయవలెను. ఇందు
కూడా ఇంత్క్కముందు వలెనే నాలుగు కలశ్ములను సాిపంపవలెను. ఆ నాలుగు
కలశ్ములను తసుకొని చెపపబోవు భావము గల మంత్రమున చదువవలెను.
“భగవంతుడా! నీవు ఓంకార స్వరూపుడవు. నీ రూపమే స్ముద్రము. వరుణదేవుని యొకక
కృప ప్రాపతంప చేసికొని, స్ంపూరో అరిన పందువ్యడవు. అటేీ జలరాశ, ప్రస్నిత్లచే
నిండిన హృద్యము గలవ్యడవు. ఈ భావములను ముందుంచుకొని, నేను నీక్క
ఉత్తమమైన అభషేకమును అర్షపంచు చునాిను. ఎవనికి విశాల భుజములు కలవో, అగిి,
పృథీవ రస్ము ఇవి అనిియూ ఎవనిచే శ్కితవంత్ములు అయినవో అటి నీక్క నేను
నమస్కర్షంచుచునాిను.
అరాివిగ్రహమునక్క ఈ విధ్ముగా సాినము చేయించ, ఇంత్క్క ముందు
చెపపబడిన నియమములను అనుస్ర్షంచ, చంద్నము, పుషపములు, పుషపహారములు,
అగురు, ధూపము, కరూపరములతో ప్పటు, క్కంకమయుకత ధూపము చేత్ “ఓం
నమోనారాయణాయ” అను ఈ మంత్రమును ఉచిర్షంచుచు, పూజచేసి విధానాను
సారముగా పత్ృత్రపణము చేయవలెను. మరల వస్త్రము అరపణ చేసి, అదే స్మయమున

549
శ్రీవరాహ మహాపురాణము
“ఓం నమో నారాయణ" అను మంత్రమును ఉచిర్షంచ పూరోవకత మంత్రము చేత్ మరల
ఆచమనము చేసి శాంత్తప్పఠము పఠంపవలెను. మంత్రము యొకక భావము ఇది:
“దేవత్లు, బ్రాహైణ్యలు, క్షత్రియులు, వైశుయలక్క శాంత్త సులభము అగుగాక! వృదుధలు,
బాలబృంద్ములు ఉత్తమమైన శాంత్తని పంద్ద్రు గాక! పరజనయభగవ్యనుడు (మేఘము)
నీటధారలను క్కర్షపంచ, పృథ్వవ ధానయముల చేత్ పర్షపూరోము చేయబడు గాక!” ఈ అరధము
వచుి మంత్రము చేత్ విధిపూరవకముగా శాంత్త ప్పఠము పఠంపవలెను. ఆ పమైట
శ్రీహర్షయందు శ్రద్ధ గలవ్యరగు బ్రాహైణ్యల పూజ చేసి వ్యర్షకి నమస్కర్షంపవలెను. పమైట
పూజయంద్లి లోపములక్క క్షమను కోరుచూ ప్రార్షించ, విస్రజన చేయవలెను.
విస్రజనము త్రావత్ అచిట ఎంద్రు కలరో వ్యరంద్రని త్గిన విధ్ముగా
స్త్కర్షంప వలెను. ఒకవేళ ఎవర్షకైనను నా సాయుజయప్రాపత పంద్వలెనను కోర్షక ఉనిచో
వ్యరు గురువును కూడా విధిపూరవకముగా పూజింపవలెను. ఏ వయకిత శాస్త్ర విహిత్ కరైను
స్ంపనిము చేసి, భకితతో గురుపూజ చేయునో,అత్డు నిరంత్రమూ నా పూజయే చేయు
చుండును అని భావింపవలెను. రాజు ఎవర్ష పైననూ ప్రస్నుిడు అయిన యెడల అత్డు
గొపప కషిముతో ఒక గ్రామమును పంద్గలడు. కాని గురువు ప్రస్నుిడు అయిన యెడల
ఆయన కృపచే బ్రహాైండ పరయంత్ము పృధివ సులభము అగును. శుభగురాలా! నేను
చెపపన విషయము మొత్తము శాస్త్రములలో ఇమిడి యునిది. స్రవ శాస్త్రములలోను గురువు
యొకక పూజకొరక్క స్ముచత్ములైన ఏరాపటుీ తెలియజేయబడి ఉనివి. ఈ విధి
ప్రకారము నా ప్రత్తషు చేయు మనుష్యని రండు వంశ్ములవ్యరు ఇరువది యొకక
పీడలనుంచ త్పపంచుకొనగలుాదురు. పూజ చేయు స్మయమునందు నా విగ్రహముపై
ఎనిి జలబిందువులు పడుచునివో అనిి వేల స్ంవత్సరముల వరక్క ఆ వయకిత నా
లోకమునందు ఆనందించును. భూమీ! నేను నీక్క మృత్తతకలతో చేయబడిన విగ్రహ
ప్రత్తషును వర్షోంచ ఉంటని. ఇపుపడు నా భక్కతలైన పురుష్లక్క ప్రియమైనది అగు
లోహవిగ్రహ ప్రత్తషు విధానమును గుర్షంచ నీక్క తెలియజేస్ద్ను.
పమైట వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. “వసుంధ్రా! తామ్రముతో చేసిన
నా సుంద్రమైన మెర్షస్డి అరాివిగ్రహమును నిరాైణము చేయించ, స్ముచత్ ఉపచార
పూరవకముగా ఉత్తరాభముఖముగా గల విగ్రహమును తసుకొని రావలెను. మరల

550
శ్రీవరాహ మహాపురాణము
చతాతనక్షత్రమునందు దానిని అనాిధివ్యస్ము చేసి, అనేక విధ్ములైన సువ్యస్నలు,
పంచగవయముల చేత్ మిశ్రిత్ జలముతోనా ప్రత్తమక్క సాినము చేయించవలెను. సాినము
చేయించన త్రావత్, చదువు మంత్ర భావము ఇది. “భగవంతుడా! జగతుత యొకక ఏకైక
త్త్వము, అటేీ దాని ఆశ్రయము అనిియునూ నీవే అగుచునాివు. నీవు నా ప్రారధనను
స్వవకర్షంచ ఇచిటక్క చేరుకొనుము. పంచభూత్ములతోప్పటు ఈ తామ్రముచే చేయబడిన
ప్రత్తమ యందు ప్రత్తష్టుంపబడినవ్యడవై, నాక్క ద్రశనము ఇముై" అని పలుకవలెను.
యశ్సివనీ! ఈ విధ్ముగా ప్రారధనాపూరవక విగ్రహప్రత్తషు చేసి, ఇంత్క్క ముందు
తెలుపబడిన విధిక్రమము చేత్ అధివ్యస్ముతో కూడిన పూజను స్ంపనివంత్ము
చేయవలెను. రండవ రోజు సూరోయద్యమైన త్రావత్, వేద్బుక్కకలచేత్ విగ్రహమును
శుదిధచేయించ మంత్ర పూరవకముగా ఆ విగ్రహమునక్క సాినము చేయించవలెను. అచిట
గల బ్రాహైణ స్మూహములతో వేద్ధ్వని చేయింపవలెను. మరల మంగళకరమైన
వసుతవులను మండపమునందు ఉంచవలెను. పూజ చేయు వయకిత సుగంధ్ ద్రవయములచే
యుకతమైన జలమును తసుకొని ఈ భావము గల మంత్రమును చదువుచూ, నా ప్రత్తమక్క
సాినము చేయింపవలెను. భావము ఇది. “ఓంకారస్వరూప్ప! ప్రభూ! నీవు అనిింట
యందు విరాజమానుడవై ఉనాివు. నీవు స్రవస్మరుదడవు. నీయంద్లి శ్కితని పందియే
మాయ, బలమును పందినది అయెయను. అటేీ యౌగిక శ్కితకి నీవు శరోమణివి. ఆ
పురుష్లు అంద్రునూ నీవే! ప్రభో! నా క్షేమము కొరక్క శీఘ్రముగా ఇచిటక్క రండు.
ఇంకనూ ఈ తామ్రమయమైన ప్రత్తమయందు ద్యతో విరాజమానుడవు కముై. ఓంకార
స్వరూప భగవంతుడా! నీవు పరమ పురుష్డవు సూరుయడు, చంద్రుడు, అగిి, వ్యయువు,
శావస్ ప్రశావస్లు, అనిియూ స్వయముగా నీవే అయి ఉనాివు” అని చెపప గంధ్ పుషప
దీపముల చేత్ అరిన చేయవలెను. ఈ విధానము ప్రకారము ప్రత్తషుచేయు మంత్రము
యొకక భావము ఇది. “ములోీకములక్క ప్పలక్కడవైన పురుష్ణత్తమా! నీవు ప్రకాశ్మునక్క
ప్రకాశ్క్కడవు. అంతేగాక విజాినమయ, ఆనంద్మయ ప్రపంచ ప్రకాశ్క్కడవు.
భగవంతుడా! ఇచిటక్క రండు. ఈ ప్రత్తమయందు శాశ్వత్ముగా విరాజితుడవై ద్యచేసి
ననుి రక్షింపుడు. వైషోవ శాస్త్రములలో చెపపబడిన నియమములను అనుస్ర్షంచ ఈ
మంత్రమును చదివి సాిపన చేయవలెను. పమైట చేతులయందు నిరైలమైన శేవత్

551
శ్రీవరాహ మహాపురాణము
వస్త్రమును స్వవకర్షంచ "స్ంపూరో విశ్వమునక్కపైన పర్షప్పలించువ్యడా? నీవు ఓంకార
స్వరూపపరమపురుష్డవు. పరమాత్ై! జగతుతయందు ఏకమాత్ర త్త్వజుిడవు, శుద్ద
స్వరూపుడవు నీవే! ఈ విధ్మైన పురుష్ణత్తమునికి నా నమసాకరములు. నేను నీక్క ఈ
సుంద్ర వస్త్రమును అర్షపంచుచునాిను. నీవు దీనిని స్వవకర్షంచ నా పై కృప జూపుము.”
పృథీవ! నా కరైయందు పరాయణ్యడైయుండు మానవుడు ఆ ప్రత్తమను
వస్త్రములతో కపప, మరల విధిపూరవకముగా ననుి అర్షింపవలెను. గంధ్ము, ధూపము
మొద్లగు వ్యనిచే పూజ చేసిన త్రావత్ నైవేద్యము అర్షపంచవలెను. దాని అనంత్రము,
శాంత్తప్పఠమును పఠంపవలెను. శాంత్త మంత్రము యొకక భావము ఇది. “దేవత్లక్కను,
బ్రాహైణ్యలక్కను ఉత్తమమైన శాంత్త సులభముగా లభయమగును గాక. రాజు, రాజయము,
వైశ్య, బాలక, ధానయ వ్యయప్పరము ఇంకనూ గర్షబణీ స్త్రీలక్క అనిింట యందునూ స్దా
శాంత్త నిలిచ ఉండుగాక! దేవేశా! నీ కృపచేత్ నేను ఎలీపుపడునూ అశాంతుడుగానే
ఉండక్కందును గాక!”
శాంత్తప్పఠము త్రావత్ బ్రాహైణ్యలను పూజించ, భోజనము, వస్త్రములు, వంట
అలంకారములతో గురువు పూజ చేయవలెను. ఎవరు గురుభకితతో పూజ చేయునో, అత్డు
నాక్క పూజ చేసినటేీ అగును. ఎవర్ష ప్రవరతన యందు గురువు స్ంతుష్ిడు కాడో వ్యనికి
నేను కూడా చాలా దూరములో ఉందును. మనుష్యలు ఈ విధ్ముగా నా ప్రత్తషు
చేయవలయును. అటివ్యరు ఈ కారయము చేత్ ముపపది ఆరు పీడలను వదిలించుకొందురు.
భద్రా! రాగి విగ్రహమునందు ననుి సాిపంచుటక్క విధానమును నీక్క వివర్షంచత్తని. ఈ
విధ్ముగానే అనిి విగ్రహములక్క పూజలు చేయు విధానము నీక్క తెలుపదును. పృథీవ నాక్క
సాినము చేయించు స్మయమునందు విగ్రహముపైన ఎనిి జలకణములు పడునో ప్రత్తషు
చేయించన వయకిత అనిి స్ంవత్సరముల వరక్క, నా లోకమునందు నివ్యస్ము పందును.”
(183,184)
185 వ అధ్యాయము - క్ంచు విగ
ీ హమును ప
ీ తిష్ట
ీ ంచు విధి
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. “సుంద్రీ! కంచుధాతువు చేత్ స్వచిమైన,
సుంద్రమైన అనిి శ్రీరాంగములచే పూర్షతగా స్ంపనిమైన విగ్రహమును త్యారు
చేయించ జేయష్ట్రు నక్షత్రమునందు ఆ విగ్రహమును ఇంటకి తసుకొని వచి మంగళ

552
శ్రీవరాహ మహాపురాణము
వ్యయిద్యముల ధ్వనితో దానిని ప్రత్తషు చేయవలయును. నా విగ్రహ ప్రవేశ్కాలము నందు
విధిప్రకారముగా అర్యమును స్వవకర్షంచ, మంత్రములను పఠంపవలెను. ఆ మంత్రము
యొకక అరిము “జగత్రపాభో! స్ంపూరో యజిములలో పూజను పందినటేీ, యోగిజనులు
ఎవర్షని ధాయనము చేయుచుందురో ఎవరు ఎలీపుపడు అంద్ర్షనీ రక్షించుచుందురో ఎవర్ష
ఇచి చేత్ విశ్వస్ృష్టి ప్పటంపబడుచునిదో అటి మహాతుైడు ఎలీపుపడు ప్రస్నిముగా
ఉండునో అటి దేవదేవుడవు. నీవే. భగవంతుడా! నీవు శ్రేషుమైన విధానముతో నా ఈ
పూజను స్వవకర్షంచ ప్రస్నితా పూరవకమైన ఈ విగ్రహమునందు విరాజిలుీడు” అని
ప్రార్షధంచ అనంత్రము అర్యము ఇచి శాస్త్రీయ విధిని ప్పటంచుచు, ఆ విగ్రహము యొకక
ముఖమును ఉత్తరము వైపునక్క ఉంచవలెను. ప్రత్తష్ట్రుస్మయమునందు పంచగవయము,
ఇంకనూ అనేక విధ్ములైన చంద్నము, లాజలు, మధువుతో గల నాలుగు కలశ్ములను
సాిపంపజేయవలసిన విధి. పవిత్ప్త్ైలు గల పురుష్లక్క సురాయస్తమయమును
తెలుసుకొని నా ఆ ప్రత్తమను పూజ చేయుటక్క, అవస్రమగు ఏరాపటుీ చేసికొనవలెను.
వెంటనే భగవ్యనుని నివ్యస్ము నిమిత్తము కలశ్మును పైకెత్తత విగ్రహమునక్క ద్గారగా
ఉంచ “ఓం నమో నారాయణాయ” అనవలెను. ఆ త్రావత్ అంగముల యొకక
మంత్రములను చదువవలెను. పవిత్ప్తుైడైన పురుష్డు, సూరాయస్తమయమైన త్రావత్ నా
ఆ ప్రత్తమను పూజ చేయాలని భావముతో అచటనే ఉంచ వేయవలెను. దాని వెంటనే
భగవనిిమిత్తము ఆ శుద్ద కలశ్మును పైకెత్తత విగ్రహము వద్ద “ఓం నమో నారాయణాయ”
అని పలికి ఉంచవేయవలెను. త్రావత్ చెపపబోవు మంత్రమును పఠంపవలెను. మంత్రము
యొకక భావము. “భగవంతుడా! బ్రహాైండము ఇంకను యుగము యొకక మొద్లు తుది
నీ రూపములే నీవు కాక ఈ విశ్వమునందు మరేమియూ లేదు. లోకనాథా! ఇపుపడు నీవు
ఇకకడ వచి ఉనిందున ఇచిటనే శాశ్వత్ముగా విరాజిలుీము. ప్రభూ! నీవు ఈ ప్రపంచ
రూపములో వికారము పరమాత్ై రూపమునందు నిరాకారము, నిరుాణ్యడవగుటచే ఆకార
శూనయము అగుచునాివు. అటేీ విగ్రహరూపములో ఉండుటచే సాకారము కూడా కలవు.
నీక్క నా ప్రణామములు.
పృథీవ! రండవ దినము ప్రాత్ుఃకాలమునందే సూరోయద్యమైన త్రావత్ అశవని,
మూల లేక మూడు ఉత్తర నక్షత్రయుకత ముహూరతమునందు పూరోవకత విధానమును

553
శ్రీవరాహ మహాపురాణము
అనుస్ర్షంచ ననుి మందిరము యొకక దావరప్రాంత్మునందు సాిపంపవలెను. అనిి
విధ్ములైన శాంత్త చేయుట కొరక్క జలము, గంధ్ము పండుీ, ఫలములతో “ఓం నమో
నారాయణాయ” అని ఉచిర్షంచ ప్రత్తమను లోపలికి తసుకొని పోవలెను. కలశ్ముల
యందు చంద్నముతో కూడిన నీటని నింప, అభమంత్రింపవలెను. మరల అదే నీటతో
విగ్రహమునక్క సాినము చేయింపవలెను. స్రావంగములను శుదిధపరచుట కొరక్క మంత్ర
పూరవక జలమును ఆవ్యహన చేయవలెను. మంత్రము యొకక భావము: “పురుష్ణత్తమా!
నీక్క నమసాకరము. భగవంతుడా! నీక్క నమసాకరము. భగవ్యన! స్మస్త సాగరములు
స్రసుసలు, స్రోవరములు అటేీ పుషకరము మొద్లగు ఎనిి తరిములు గలవో అవి
అనిియూ ఇచిటక్క రావలెను. ఆ జలములతో నీ అంగములు శుద్ధములు కావలెను. ఇది
జరుగుటక్క నీవు నాపై ద్య ఉంచుము" అని పలకవలెను.
ఆ పమైట ఉప్పస్క్కడు భకితపూరవకముగా ప్రత్తమక్క సాినము చేయించ, అరిన
చేసి గంధ్ ధూప దీపములు మొద్లగువ్యనితో పూజ చేయించ, వస్త్రములు స్మర్షపంప
వలెను. దానితోనే “ఓంకార స్వరూప దేవేశా! ఈ సూక్షమ, సుంద్ర, సుఖమును కలిగించు
నటి వస్త్రము నీ సేవయందు నీ వద్ద ఉంచబడినవి. మీరు వనిని స్వవకర్షంపుడు. మీక్క నా
నమసాకరము. వేద్ము, ఉపవేద్ములు, ఋగేవద్ము, యజురేవద్ము, సామవేద్ము,
అధ్రవణ వేద్ము ఇవి అనిియూ నీ రూపములే. అటేీ అంద్రును నినేి అర్షించుదురు”.
పృథీవ! మంత్రములను బాగుగా తెలిసికొనిన వయకిత, విధితో ప్పటు పూజచేసి ననుి
అలంకర్షంచన త్రావత్ నైవేద్యము అర్షపంచ, పమైట శాంత్తప్పఠము పఠంచవలెను.
శాంత్తప్పఠములోని మంత్రము యొకక భావము “విద్య, వేద్ము, బ్రాహైణము, స్ంపూరో
గ్రహణము, నదులు, స్ముద్రములు, ఇంద్రుడు, అగిి, వరుణ్యడు, యముడు, శుక్రుడు,
శ్ని, ఎనిమిదిమంది లోకప్పలక్కలు మొద్లగు దేవత్లు అంద్రునూ ఈ మొత్తము
విశ్వమునక్క శాంత్తని ద్యజేయుడు. భక్కతల కోర్షక పూర్షతచేయు భగవంతుడా! నీవు
స్రవత్ప్ వ్యయపుతడవు. ఈ విధ్ముగా ఓంకారమయుడవైన నీవు పరమపురుష్డవగుటచే
నేను నమస్కర్షంచుచునాిను. ఓంకారమయమైన నీవు పరమ బ్రహైచరయ స్వరూపుడవు.
అటి కొరక్క నేను నమస్కర్షంచుచునాిను. నేను ప్రద్క్షిణము, సుతత్త, అటేీ అభవ్యద్ము
చేయుచునాిను.” వనిపమైట భగవంతుడగు శ్రీహర్షయందు శ్రద్ధకలవ్యరు, బ్రాహైణ్యలను

554
శ్రీవరాహ మహాపురాణము
పూజించ వ్యర్షని త్ృపతపరచ వలెను. కమలనయనా! విప్రవరాము శాంత్త కలశ్ము నుంచ
జలము తసుకొని విగ్రహముపై జలీవలెను. సాధ్క్కలు నా భక్కతలు వంట గురుజనులను
నిందించకూడదు. ప్రత్తష్ట్రి స్మయమునందు నా అంగములపై ఎనిి జలబిందువులు
పడినవో అనిి వేల స్ంవత్సరముల వరక్క ఆ వయకిత విష్ోలోకమునందు ఉండుటక్క
అధికారము గలవ్యడు అగుదురు. ఏ మనుష్యడు ఈ విధిచే ననుి ప్రత్తష్టుంచెద్రో వ్యరు
త్న మాత్ృపక్షము, పత్ృపక్షము రండువంశ్ములు వ్యర్ష పత్రులను ఉద్దర్షంచన
వ్యరగుదురు. భద్రే! కాంస్యధాతువు చేత్ నిర్షైంపబడిన నా ప్రత్తమను ఎటుీ ప్రత్తషు
చేయవలయునో ఆ విషయమును నేను నీక్క ముందే వినిపంచత్తని. ఇపుపడు వెండితో
త్యారు చేయబడిన మాత్ృమూరుతలను ప్రత్తష్టుంచు ఆ విధానమును త్రావత్ చెపెపద్ను.
(185)
186 వ అధ్యాయము - రజత, సార
ణ ప
ీ తిమా ప
ీ తిష
ీ , పూజా విధ్యన్ము
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. వసుంధ్రా! ఇంత్క్కముందు చెపపబడిన
విధానము ప్రకారము వెండి, బంగారములతో చేయబడిన నా విగ్రహము త్యారుచేయుట,
దానిని ప్రత్తషుచేయుట మునుపట విధానముగానే ఉండును అని తెలిసికొనవలయును.
విగ్రహ నిరాైణము అటేీ ప్రత్తషులను చేయుటక్క రాగి, కంచు వ్యనికి చేసిన విధానమే వనికి
కూడా ఇంత్క్క ముందు తెలిపనటేీ చేయవలెను. దీనియందు పూజ, అరినము కలశ్
సాిపనములే, గాక శాంత్త ప్పఠపఠనము కూడా ఇంత్క్కముందు చెపపబడిన విధానములోనే
అనుష్టుంపవలెను.
వరాహమూర్షత ఇటుీ చెపపగా మరల పృథీవ “మాధ్వ్య! నీవు సువరోము
మొద్లగువ్యనితో త్యారుచేయబడిన విగ్రహముల పద్ధత్తని తెలిప్పవు. కాని సాలగ్రామ
శలయందు నీవు స్వభావత్ుః ఎలీపుపడు నివ్యస్ము ఉందువు. ప్రభూ! గృహము
మొద్లగువ్యని యందు సాధారణముగా ఎవని పూజ చేయవలయును లేని యెడల
విశేషముగా ఏ దేవత్ను పూజింపవలెను, అను విశేషములను నీ నుండి తెలుసుకొనద్లచు
కొనుచునాిను. నీవు ఈ రహస్యమును నాక్క ద్యతో తెలుపము. అంతే గాక శవపర్షవ్యర
పూజయందు ఏవి ఎంత్ స్ంఖయలో ఉండుట ఆవశ్యకమో ఆ విషయమును కూడా
తెలపవలెను అని కోరుచునాిను” అని ప్రార్షించగా, వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను.

555
శ్రీవరాహ మహాపురాణము
వసుంధ్రా! గృహసుిల యొకక ఇంటయందు రండు శవలింగములు, మూడు సాలగ్రామ
విగ్రహములు, రండు గోమత చక్రములు, రండు సూరుయని విగ్రములు, మూడు
విఘ్నిశ్వరుడు, మూడు దురాాదేవి విగ్రహములను పూజచేయుట నిష్టద్ధము.
విషమస్ంఖ్యయయుకత సాలగ్రామ పూజ చేయకూడదు. అయినను విషమ స్ంఖయలో కూడా
ఒక సాలగ్రామము యొకక పూజ చేయత్గినదే. దీనియందు విషమత్క్క గల దోషము
ఏదియు ఉండదు. అగిి చేత్ కాలపబడిన, అటేీ విర్షగి ముకకలైన విగ్రహము యొకక పూజ
చేయరాదు. ఎందుకనగా గృహమునందు ఇటి లోపము గల విగ్రహములను పూజించుట
చేత్ ఇంట యజమానుని మనసుసనందు ఉదేవగము హెచుిగానుండి అర్షషిము
జరుగవచుిను. సాలగ్రామ విగ్రహము చక్ర చహిము చేత్ యుకతమై యుని యెడల అది
విర్షగినను దానినే పూజింపవలెను. ఎందుకనగా అది విర్షగి ముకకలై కనిపంచననూ,
దానిని శుభప్రద్ముగా పర్షగణింపవలెను.
దేవ! సాలగ్రామముల యొకక పనెిండు రకములైన విగ్రహములు విధిప్రకారము
పూజించన యెడల ఎటి ఫలిత్ము కలుగునో, ఆ పుణయమును నేను తెలుపుచునాిను
వినుము. పనెిండు కోటీ బంగారముతో చేయబడిన శవలింగములను కమలపుషపములపై
ఉంచ పనెిండు కలపముల వరక్క పూజచేయవలెను. దానితో ఎంత్ పుణయము ప్రాపతంచునో
అంత్ పుణయము కేవలము పనెిండు సాలగ్రామములక్క ఒక రోజు చేసిన పూజతో
స్మానమగును. శ్రద్ధ కలిగి నూరు సాలగ్రామములను అర్షించనవ్యడు ఏ ఫలమును
పందునో దానిని వర్షోంచుట వంద్ స్ంవత్సరములక్క కూడా నాక్క జరుగునది కాదు.
ఇత్ర దేవత్ల విగ్రహములను అటేీ మణ్యలు మొద్లగువ్యనితో త్యారు చేసిన
శవలింగముల పూజ స్రవసాధారణ వయకిత కూడా చేయవచుిను. కాని సాలగ్రామము
యొకక పూజ స్త్రీలు, హనులు, అపవిత్రులైన వయక్కతలను చేయనీయరాదు. సాలగ్రామము
యొకక చరణామృత్మును స్వవకర్షంచుటచే స్ంపూరో ప్పపము భస్ైమగును. శవునికి
అర్షపంచన ఫలములు, పుషపములు, నైవేద్యము, పత్రి, నీరు తసుకొనరాదు. ఒకవేళ
సాలగ్రామశలతో దానిని స్పృశంచన అటివ్యడు ఎలీపుపడు పవిత్రముగా పర్షగణింప
బడును. దేవ! ఏ వయకిత స్వరోముతో భగవద్భక్కతడైన పురుష్నికి సాలగ్రామమూర్షతని దానము
చేయునో అత్డికి కలుా పుణయము చెపుపచునాిను వినుము. అత్డికి స్ంత్సర్షత్ స్ముద్ర

556
శ్రీవరాహ మహాపురాణము
పరయంత్ము వరకూ వ్యయపంచన స్ంపూరో పృథీవ స్తాపత్రుడైన బ్రాహైణ్యనికి ఇచిన
పుణయము లభయమగును. సాలగ్రామ విగ్రహము మూలయమును నిశ్ియించ ఎపుపడైననూ
ఎవరైననూ దానిని అముైటయో, కొనుటయో చేసిన ఎడల వ్యరు ఇద్దరును నరకమునక్క
పోవుట నిశ్ియము. వసుతత్ుః సాలగ్రామ పూజయొకక ఫలమును వర్షోంచు ఎవరును వంద్
స్ంవత్సరములు వరకూ కూడా స్ంపూర్షతగా చేయలేరు”. (186)
187 వ అధ్యాయము - సృష్ట
ి , శ్ర
ీ ద్ధ ముల ఉతపతి
ా , పితృ యజ
ఞ ములు
ధ్రణీ ఇటుీ ప్రశించెను. సావమీ! నేను మీ వరాహ క్షేత్రము, మధురా క్షేత్రముల
మహిమను ఇంత్క్కముందే వినిఉంటని. ఇపుపడు నేను పత్ృయజిస్ంబంధ్ విషయములను
తెలిసికొనవలెనని కోరుచునాిను. అది ఏమి? దానిని ఏ విధ్ముగా ప్రారంభంపవలెను?
స్రవప్రథములుగా ఈ యజిము యొకక శుభారంభమును ఎవరు చేసిర్ష. అటేీ దీని
ప్రయోజనము స్వరూపములను నాక్క తెలియజేయుడు.”
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. దేవ! స్రవప్రథమముగా నేను స్వరా
లోకమును స్ృష్టించత్తని. స్వరాలోకమే దేవత్లయొకక మొద్ట నివ్యస్ము అయినది. జగతుత
అంత్యూ ప్రకాశ్శూనయముగా ఉండి, అంత్టనూ అంధ్కారము వ్యయపంచ ఉండెను. ఆ
స్మయమున నామనసుసయందు ‘చరాచరప్రాణ్యలతో మూడులోకములు స్ృష్టింప
వలయునా?’ అను ఆలోచన ఉత్పనిమైనది. ఆ స్మయమున నేను ప్రపంచముయొకక
స్ృష్టికి విముఖుడనై శేషత్లపమున శ్యనించుచుంటని. ఈ విధ్ముగా నా అనంత్
శ్యనము జర్షగినది. మాయా స్వరూపణియగు నిద్ర నాక్క స్హచర్ష. ఆమె స్ృష్టి నా
ఇచఛపై ఆధారపడి ఉనిది. అందుచేత్ నిద్రనుంచ లేచుచునాిను. స్ృష్టి ప్రారంభ
దినములలో స్రవత్ప్ జలమే, జలము ఉండెను. ఏదియూ ఏ మాత్రమును తెలిసికొన
లేక్కండెను. ఆ జలములయందు ఒకక వటవృక్షము త్పప అనయమైనది ఏదియూ లేదు. ఆ
వటవృక్షము కూడా విత్తనము నుండి పుటినది కాదు. అయిననూ నాక్క విష్ోవు దావరాయే
ఉత్పనిము కలిగినది. మాయయొకక ఆశ్రయమును తసుకొని ఒక బాలక్కని రూపములో
నేను దానికి పైన నివ్యస్ము ఉండియుంటని. నా ఆజిను తసుకొని మాయ చరాచరములతో
పర్షపూరోమై, మూడు లోకములను అలంకర్షంచనది. ఇద్ంత్యూ నా కనుిల ముందే
జర్షగినది. శుభే! నేనే వివిధ్ విచత్రములతో కూడిన చరాచర విశ్వమునక్క ఆధారము.

557
శ్రీవరాహ మహాపురాణము
స్మయానుసారము నేనే “బడబాముఖుడు” అను పేరుగల అగిిని త్యారుచేసుకొందును.
మాయ కూడా ఆశ్రయము పంది పని చేయుచుండెను. ఆ మాయ చేత్ జలమంత్యూ
బడబానలము నుంచ వెలువడి నాలోనే – ల్లనమైపోయినది. ప్రళయము యొకక అవధి
పూర్షతయైన త్రావత్ లోకపతామహుడగు బ్రహైదేవుడు నేను ఏమి పని చేయగలుాదును, అని
ననుి ప్రశించెను. అపుపడు నేనే ఆయనతో బ్రహాై! నీవు యధాశీఘ్రముగా సురాసురులను
మానవులను స్ృష్టింపుము అని తెలిపత్తని.
దేవ! ఈ ప్రకారముగా నేను చెపపనంత్ట బ్రహైచేత్తలోని కమండలమును పైకెత్త
అంద్లి జలముచేత్ ఆచమనముచేసి దేవత్లను స్ృజించు కారయమును ఆరంభంచెను.
పతామహుడు (బ్రహై) దావద్శదితుయలను, అషివసువులను, ఏకాద్శ్ రుద్రులను, ఇద్దరు
అశవనీ క్కమారులను, నలుబది తొమిైది మరుద్ాణములు మొద్లగు అంద్ర్షనీ ఉద్దర్షంచుట
కొరక్క బ్రాహైణ్యలు మొద్లైన సురస్ముదాయములను స్ృష్టిచేస్ను. ఆయన భుజముల
నుంచ క్షత్రియులను, ఉరువుల నుంచ వైశుయలను, ప్పద్ముల నుంచ శూద్రులు ఉత్పత్తత
అయెయను. ఆయన చేత్నే దేవత్లు, అసురులు, అంద్రునూ భూమిపై ప్రకాశంచుట
మొద్లయెయను. దేవత్లు, దానవులయందు త్పము మొద్లగు శ్కిత స్ంబంధ్మైన
విషయములలో ఆధికయ స్పరధ కలిగెను. అదిత్త దేవిచేత్ ఆదితుయలు, వసుగణము,
రుద్రగణము, మరుద్ాణము, అశవనీ క్కమారుడు మొద్లగు ముపపది మూడు కోటీ దేవత్లు
ఉత్పనుిలైర్ష. దిత్తదేవి వలన దేవత్లక్క విరోధులైన దానవుల ఉత్పత్తత జర్షగినది. అదే
స్మయమున ప్రజాపత్త (బ్రహై) త్పోధ్నులక్క ఋష్లను స్ృజించెను. వ్యరంద్రూ తవ్ర
తేజసుసచేత్ సూరుయని స్మానులగుచు, ప్రకాశ్ముతో జవలించుచుందురు. వ్యర్షకి అనిి
శాస్త్రముల యందును స్ంపూరో జాినము ఉండినది. ఇపుపడు వ్యర్ష పుత్రులు అటేీ పౌత్రుల
స్ంఖయక్క హదుదలు లేవు. వ్యర్షలో ఒకడు నిమి. ఆ నిమికి కూడా ఒక పుత్రుడు కలిగెను. ఆ
పుత్రుడే ఆత్రేయుడు అను పేరుతో ప్రసిదుధడయెయను. అత్డు పుటుికతోనే బహు అంద్ము
గలవ్యడుగను, స్ంయత్ చత్తము గలవ్యడై ఉదారస్వభావము చేత్ ప్రకాశంచెను. అత్డు
మనసుసనక్క ఏకాగ్రత్, చలింపని భావములచేత్ శాంత్ముగా ఉండి త్పసుస చేయు
చుండెను. వసుంధ్రా! పంచాగిి యొకక తవ్రత్, వ్యయువుతో మాత్రమే జీవించుట,
భుజమును పైకి లేప ఒకే కాలి మీద్ నిలబడుట, ఎండిన ఆక్కలు, జలమును ఆహారముగా

558
శ్రీవరాహ మహాపురాణము
స్వవకర్షంచుట, శీతాకాలమునందు నీటయందే పరుండుట, ఫలములు ఆహారముపై
ఉండుట, అటేీ చాంద్రాయణ వ్రత్మును ప్పటంచుట, ఇవి అనిియూ ఆయన త్పసుస
నంద్లి అంగములుగా కలవు. ఈ నియమములనిింటనీ ప్పటంచుచూ ఆయన పదివేల
స్ంవత్సరముల వరక్క త్పసుసనందు ల్లనమై పోయెను. ఇంత్లోనే కాలవశ్ము చేత్
ఆయన మరణము జర్షగినది. ఇటి సుయోగుయడగు పుత్రుని మృత్తచేత్ నిమియొకక
హృద్యము శోకపూరాోక్కలమయెయను. ఈ విధ్ముగా పుత్రశోకము కారణము చేత్ ఆ నిమి
రాత్రింబగళ్తళ చంత్ చేత్ ఉండెను.
మాధ్వ! ఆ స్మయమున నిమి మూడు రాత్రులప్పటు శోకమును ప్పటంచెను.
ఆయన బుదిధ విస్తృత్మైనది. అందుచేత్ ఆయన శోకమునుంచ ముక్కతడు అగుట కొరక్క
ఒక విధానమును ఆలోచంచెను. అందుక్క మాఘమాస్ దావద్శీ దినము ఉపయుకతము
అయినద్ని భావించ, మరల ఆ రోజు పుత్రుని కొరక్క శ్రాద్ధమునకై ఏరాపటు చేస్ను. ఆ
బాలక్కడగు ఆత్రేయునికి త్తనుటక్క, త్ప్గుట కొరక్క ఎనిి భోజన పదారధములు కలవో అనిి
ఉండుటయే గాక అనిము, ఫలములు, వేళ్తళ రస్ములు కూడా కలవు. వ్యనిని అనిింటనీ
ఒకటగా చేసి మరల స్వయముగా పవిత్రుడై సావధానముగా త్నతో గల బ్రాహైణ్యలను
ఆహావనించెను. పమైట అపస్వయ విధానము చేత్ అంద్రను శ్రాద్ధకారయ స్ంపనుిలను
చేస్ను. సుంద్రీ! దీని త్రావత్ ఏడు రోజుల ప్పటు కృత్యను ఒక విధ్ముగా స్ంపనుిని
చేస్ను. శాకములు, ఫలములు, వేళ్తళ మొద్లగు ఈ వసుతవుల చేత్ పండ దానము చేస్ను.
ఏడుగురు బ్రాహైణ్యలక్క విధి ప్రకారము క్కశ్లను ద్క్షిణము వైపునక్క, అగ్రభాగముగా
ఉంచ పేరుగోత్రముల ఉచాిరణనుచేసి మునివరుడు నిమి ధ్రైపూరవకమైన ఆలోచనలతో
త్న పుత్రునిపేరుపై పండములను అరపణము చేస్ను. మాలినీ! ఈ విధ్ముగా విధానమును
పూర్షతగా అనుస్ర్షంచుచు, దినములు స్మాపతములు అయినవి. ఈ విధ్ముగా శ్రాద్ధ
విధానమును పూర్షత చేసిన వెంటనే పగలు కూడా స్మాపతమయెయను. సూరయభగవ్యనుడు
అసాద్రికి చేరుకొనెను. ఈ పరమదివయ ఉత్తమకరైము శ్రేషుభావము చేత్ స్ంపనిమయెయను.
అత్డు మనసుస, ఇంద్రియములను వశ్మందుంచు కొని, ఎటి ఆశ్లను ఉంచుకొనక
తాయగముచేసి ఒంటర్షగానే శుద్ధభూమి యందు ముందు క్కశ్లు, అంత్ట మృగ
చరైములను, వస్త్రమును పరచ కూరుిండిపోయెను. ఆయన ఆస్నము అత్త ఎత్తయినది

559
శ్రీవరాహ మహాపురాణము
కాదు. అత్త క్రంద్ ఉనిది కాదు. చత్తము,ఇంద్రియక్రయలను వశ్మందుంచు కొని
ఏకాగ్రుడై త్న అంత్ుఃకరణములచే శుదుదడు అగుటక్క యోగాస్నమును వేస్ను. అటేీ త్న
శ్రీరము ఇంకనూ శరమునక్క స్మానముగా ఉంచ భూమిపై నిలబెటెిను. ఆయన ద్ృష్టి
నాశక యొకక అగ్రభాగమున కేంద్రీకర్షంచబడినది. చత్తమునందు ఏ ప్రకారమైన
క్షోభమును లేక్కండెను.మర్షయు నిరీభతుడై బ్రహైచరయము నందుండి శ్రాద్ధముతో ప్పటు ఒక
నిషుకలవ్యడై ఆయన నాయందే త్న చత్తమును ఉంచెను. ఈ విధ్ముగా సాయంకాలపు
స్ంధ్య స్మాపతమైనది. కానీ రాత్రియందు మరల చంత్, శోకముల కారణము చేత్ ఆయన
మనసుస వెనువెంటనే క్షుఖమైనది. అంతేగాక ఈ విధ్మైన పండదానక్రయ చేయుటచే
ఆయన మనసుసలో మహాపశాితాతపము కలిగెను. ఆయన ఆలోచంచుచూ, “అయోయ! నేను
చేసిన శ్రాద్ధత్రపణము క్రయ ఈ రోజు వరక్క ఏ మునులను చేసినటిది కాదు. జనై
మృతుయవు పూరవకరైము ఫలిత్ము చేత్ స్ంబద్ధము. పుత్రుని యొకక మృతుయవు త్రావత్
నేను త్రపణములు విడువరాదు. అది అపవిత్ర కారయము. అయోయ! సేిహము, మోహముల
కారణము చేత్ నా బుదిధ నశంచపోయినది. దాని చేత్నే నేను ఈ కరైను ఆచర్షంచత్తని.
పత్ృపద్ముపై సిితుడైయుని ఏ దేవదానవ గంధ్రవ పశాచ ఉరగ రాక్షసులు
మొద్లగువ్యరు మొద్టనుండియు ఉనాిరు గదా. వ్యరు ఇపుపడు ఏమైననూ చెపెపద్రేమో!
అని ఆలోచంచెను.
వసుంధ్రా!ఈవిధ్ముగా నిమి రాత్రంత్యూ ఆలోచంచుటలో మునిగిపోయెను.
మరల రాత్రి గడచనది. సూరుయడు ఉద్యించెను. మరల నిమి ప్రాత్ుః స్ంధ్యలు ఆచర్షంచ
ఉనిదిఉనిటుీగా అగిిహోత్రమును వెలిగించెను. కాని ఆయన చంతాదుుఃఖము చేత్ మరల
అస్ంత్ృపుతడయెయను. లేచ ఒంటర్షగా కూరొిని ప్రలాపంచుట మొద్లు పెటెిను. అత్డు
ఇటడిగెను. “ఓహో! నా కరై, బలము మర్షయు ప్రాణమునక్క ఇది ధికాకరము. పుత్రుని
చేత్ ఏ దుుఃఖమైననూ సులభము అగును. కాని నేడు నేను ఆ సుపుత్రుని చూచుటలో -
అస్మరుధడను. వివేక్కలైన పురుష్లు చెపుపనది ఏమనగా “పుత్”అను పేరు గల నరకము
ఘోరకేీశ్దాయకమైనది. కాని పుత్రుడు దాని నుంచ రక్షించును. అందుచేత్ మనుష్య
లంద్రూ ఈ లోకము పరలోకముల కొరకే పుత్రుని కోరుకొను చునాిరు. అనేక దేవత్ల
పూజ, వివిధ్ ప్రకారములైన దానములు, అటేీ విధివత్ అగిిహోత్రము చేయుట చేత్

560
శ్రీవరాహ మహాపురాణము
ఫలస్వరూపుడగు మనుష్యడు స్వరామునక్క పోవుటక్క అధికారము కలవ్యడగుచునాిడు.
కానీ అదే స్వరాము త్ండ్రికి క్కమారుని దావరా స్హజముగానే లభంచుట తేలికగును.
ఇదియే గాక పౌత్రునిచే పతామహుడు, అటేీ ప్రపౌత్రునిచే ప్రపతామహుడు కూడా
ఆనంద్మును పందుచునాిరు. అందుచేత్ ఇపుపడు నా కొడుక్క లేని జీవనము నాక్క
ఉండక్కండుగాక! అని కోరుచునాిను” అని విచారపడెను. దేవ! ఈ విధ్ముగా ఆయన
చంత్తో అత్యంత్ దుుఃఖము గలవ్యడగుచూ ఉండగా దేవర్షియగు నారదుడు వెనువెంటనే
ఆ నిమియొకక ఆశ్రమమునక్క చేరుకొనెను. అలౌకికమైన ఆ ఆశ్రమమునందు
ఋతువులనిియూ అనుకూలముగా ఉనివి. అనేక రకములైన ఫలపుషపజలములు
లభంచుచునివి. స్వయంప్రకాశ్ము చేత్ ప్రకాశ్మానుడగు నారదుడు నిమి యొకక
ఆశ్రమమునక్క ప్రవేశంచెను. ధ్రైజుిడైన నిమి నారదుడు వచుిట చూచ ఆయన సావగత్
స్తాకరములక్క ఏరాపటుీ చేసి పూజించెను. దేవ! ఆ స్మయమున నిమి దావరా ఆస్నము,
ప్పద్యము, అరయము మొద్లైనవి ఇవవబడినవి. నారదుడు ఆయనను పటుికొని మరల
ఆయనతో ఈ విధ్ముగా చెపుపట ఆరంభంచెను.
నారదుడు ఇటుీ పలెకను. “నిమి! నీ వంట జాినపురుష్నికి ఈ విధ్ముగా
శోకము ఎనిడునూ రాకూడనిది. ప్రాణములు పోయినవ్యర్ష కొరక్క పండిత్ జనులు
శోకింపరు. ఒకవేళ ఎవరైనను మరణించనచో నషిము కలుగును. కనీస్ము ఎచిటకో
పోయిన వ్యని కొరక్క ఏ వయకిత శోకించునో అత్డు త్తర్షగివచుి గాక! ఇకకడది స్ంభవము
కాదు. చరాచరులగు ప్రాణ్యల చేత్ స్ంపనిమైన ఈ మూడు లోకములయందు నేనే కాదు
ఎవరునూ అమరుడైన వ్యనిని చూడలేదు. దేవత్లు, దానవులు, గంధ్రువడు, మనుష్యలు,
మృగములు ఇవి అనిియు కాలాధ్వనములు. నీ పుత్రుడు శ్రీమంతుడు. అత్డు మహాతుైడు.
అది నిశ్ియము. ఆయన నిండు పదివేల స్ంవత్సరముల కాలము అత్యంత్ కఠనమైన
త్పసుస చేసి పరమదివయగత్తని ప్రాపతంచుకొనెను. ఈ విషయములనిింటనీ తెలిసి కూడా
నీవు శోకించుట కూడదు”.
నారదుడు ఈ విధ్ముగా చెపుపట చేత్ నిమి ఆయన చరణములక్క శరసుస వంచ
ప్రణామము చేస్ను. అయిననూ ఆయన మనసుస పూర్షతగా శాంత్తంపలేదు. ఆయన అనేక
పరాయయములు దీర్ నిశావస్ములు తసుకొనుచుండెను. అంతేగాక ఆయన హృద్యము

561
శ్రీవరాహ మహాపురాణము
కరుణ చేత్ వ్యయపతము అయెయను. ఆయన లజిజతుడై కొంత్భయముతో గద్ాద్మైన స్వరముతో
ఇటుీ చెపెపను. "మునిశ్రేష్ట్రు! నీవు మహాధ్రైజాినివగు పురుష్డవు. అది స్త్యము. నీవు నీ
మధురమగు కంఠధ్వనితో నా హృద్యమును శాంత్త పరచత్తవి. అయిననూ ప్రేమ
సౌహారదము, సేిహముల కారణముచే నేను నీకొక మనవి చేయకోరుచునాిను. ద్యచేసి
నీవు ఆ విషయమును విని, నాపై ద్యచూపుము. నా చత్తము, హృద్యము ఈ
పుత్రశోకము చేత్ వ్యయక్కలమైనది. అందుచేత్ నేను వ్యని కొరక్క స్ంకలపము చేసి
అపస్వుయడనై శ్రద్ధ త్రపణాది క్రయలను నిరవర్షతంచ ఉంటని. దాని వెంటనే ఏడుగురు
బ్రాహైణ్యలక్క అనిము, ఫలములు మొద్లగు వ్యనిచే త్ృపత పరచత్తని. ఇంకనూ నేలపై
క్కశ్లను పరచ పండములను అరపణము చేసిత్తని. కాని అనారయ పురుష్డే ఇటి కరైను
చేయును. దీనివలన స్వరాము, లేక కనీస్ము కీర్షత లభయము కాదు. నా బుదిధ ద్బబత్తనినది.
నేను ఎవరను? ఇది నాక్క స్ైరణక్క వచుిట లేదు. అజాినము చేత్ మోహితుడమైన
కారణము వలన ఈ పనిని నిరవర్షతంచత్తని. ఇంత్క్క ముందు దేవత్లు, ఋష్లు ఎవరునూ
ఇటిపని చేసి ఉండలేదు. ప్రభూ! నేను ఊహపోహలయందు పడి ఉంటని. అందుచే నాక్క
ఎటువంట శాపమును ఇవవక్కందురు గాక! అని పలెకను.
అంత్ట నారదుడు దివజశ్రేష్ుడా! నీవు భయపడవలసిన అవస్రం లేదు. నా
ద్ృష్టిలో ఇది అధ్రైము కాదు. ఇది పరమధ్రైమే అగుచునిది. దీనియందు ఎటి
స్ంశ్యమును పడవలదు. ఇపుపడు నీవు నీ త్ండ్రి యొకక ఆశ్రమమునక్క పముై” అని
పలెకను,
నారదుడు ఈ విధ్ముగా చెపపన త్రావత్, నిమి త్నత్ండ్రి యొకక మనసుస,
వ్యక్కక, కరైల చేత్ ధాయన పూరవకముగా శ్రణమును స్వవకర్షంచెను. స్ర్షగా అదే
స్మయమున ఆయన త్ండ్రికూడా ఆయన ఎదుటక్కవచి నిలబడెను. ఆయన పుత్రశోకము
చేత్ దుుఃఖంచుచుని నిమిని చూచ ఏనాడునూ వయరిముకాని అభీషు వచనముల దావరా
ఓదారుిటక్క ఆరంభంచెను. “నిమి! నీ దావరా స్ంకలిపత్మైన కారయము అయిపోయినది.
త్పోధ్నా! ఇదియే పత్ృయజిము. బ్రహైయే స్వయముగా దీని పేరు పత్ృయజిము అని
పెటెిను. అపపట నుండి ఇది ధ్రైవ్రత్ము లేక క్రతువు అను పేరుతో వయవహర్షంప
బడుచునిది. చాలా కాలము క్రంద్ట స్వయంభువుడైన బ్రహై దీనిని ఆచర్షంచెను. ఆ

562
శ్రీవరాహ మహాపురాణము
స్మయమున విధిని ఉత్తమమైనదిగా భావించ బ్రహై ఏ యజిమును చేస్నో, అందు
శ్రాద్ధకరై యొకక విధి, ప్రేత్కరై విధానములు కలవు” అనిచెపప వ్యనిని నారదునికి తెలెపను.
వరాహభగవ్యనుడు ఇటుీ పలెకను. సుంద్రీ! ఇపుపడు నేను బ్రహైదావరా
ఉపదేశంపబడిన ఆ శ్రాద్ధ విధిని ఉత్తమ విధానములో చేయుటను ప్రత్తప్పదించుచునాిను.
దీని వలన తెలియబడు విషయమేమనగా పుత్రుడు త్ండ్రి కొరక్క ఏ రకమైన శ్రాద్ధమును
చేయునో, ఎనిి ప్రాణ్యలు ఉత్పనిముల గుచునివో, అవి అనిియూ స్మయానుసారముగా
మృతుయవులే అగుచునివి. చీమ పుటుిక నుంచ చూచన బహు చని జంతువులౌ ఆ
చీమలను కూడా నేను అమరునిగా చేయలేను. ఎందుకనగా పుటిన వ్యనికి గిటిక త్పపదు.
అటేీ ఎవని పుటుిక నిశిత్మో అత్ని మృతుయవు కూడా నిశిత్మే. కొనిి విశేష కరైలు
కనీస్ము ప్రాయశిత్తము వంటవి ప్రాపతంచుట - చేత్, మోక్షము కలుగుట కూడా
నిశిత్మే. స్త్వరజోస్తమోగుణములు ఈ మూడును శ్రీర గుణములుగా చెపపబడుచునివి.
కొనిి రోజులు పోయిన త్రావత్ యుగాంత్ములో మనుష్యడు అలాపయుష్కడు కాగలడు.
త్మోగుణ ప్రదానుడైన మానవుడు కరైదోష ప్రభావము చేత్ సాత్తవక విషయములపై శ్రద్ధ
చూపలేడు. అందుచేత్ కరైయొకక ప్రభావముచే అత్డే నరకమునక్క పోవలసివచుిను.
త్తర్షగి రాబోవు జనైమునందు అత్డికి పశు, పక్షి ఇంకనూ రాక్షసుల గరభములు
లభయమగుచునివి. వేద్ములు తెలిసిన సాత్తవక జాినుల ధ్రైజాిన వైరాగయము ఊత్గా ముకిత
మారాము వైపు పోవుదురు. క్రూరులు, భయభీతులు, హింస్క్కలు, నిరీజులు, అజాినులు,
శ్రదాధహనులు మనుష్యలతోనూ, పశాచములతోనూ ఒకే విధ్ముగా వయవహించువ్యరు అని
తెలుసుకొనవలెను. అత్నికి ఏదైనా మంచ విషయము తెలుపబడిన యెడల, అత్డు
అరధము చేసికొనలేకపోవచుిను. ఇదే విధ్ముగా పరాక్రమ వంతుడు త్న వచనములను
ప్పటంచువ్యడు, సిిరబుదిధ, స్ంయమశీలుడు, శూరుడు, వరుడు మొద్లగు ప్రసిదుధడైన
వయకితని రాజస్పురుష్డని మనసుసలో భావించవలెను, అటేీ క్షమాశీలుడు, ఇంద్రియవిజయి,
ఉత్తమజాినవంతుడు, శ్రదాధళ్తవు, త్పము లేక సావధాయయమునందు స్దా స్ంలగుిడుగా
ఉండువ్యరు ఈ సాత్తవక్కలు.
బ్రహై నిమితో ఈ విధ్ముగా చెపెపను. పుత్ప్! ఈ విధ్ముగా బాగుగా
ఆలోచంచన నీక్క ఇటుీ శోకించుట అనుచత్మైనది. ఎందుకనగా శోకము అంద్ర్షనీ

563
శ్రీవరాహ మహాపురాణము
స్ంహర్షంచును. అది ప్రజల యొకక శారీరక సుఖమును కాలిివేయును. దాని ప్రభావము
చేత్ మనుష్యని బుదిధ నశంచును. లజజ, ధ్ృత్త, ధ్రైము, శ్రీ, కీర్షత, నీత్తవంట వ్యని చేత్
స్ంపూరోముగా పరమ సుఖవంతుడవు అగుటక్క ప్రయత్ిము చేయవలెను. మూరుఖలైన
మనుష్యలు మోహవశ్ము చేత్ హింస్ మిధాయవ్యక్కకలు పలుకటయందు త్త్పరులు
అగుదురు. ఇటి మనుష్యలు వ్యర్ష దోషముల కారణము చేత్ ఘోరమైన నరకమునందు
పడుట త్పపనిది అగును. ఇపుపడు నేను ధార్షైక జగతుతనక్క శుభము కలుగుటకై స్త్యమును
చెపుపచునాిను. దానిని నీవు వినుము. స్ంపూరోమైన స్ంసారముయెడ ఆస్కిత తొలగి,
ధ్రైమునందు బుదిధని లగిము చేయవలెను. అది సారము గలది. స్వయంభువుడగు
మనువు చెపపనది, అటేీ నీవు నిరవహించన శ్రాద్ధము గుర్షంచ ఆలోచంచ నేను నాలుగు
వరోముల వ్యర్షకిని విధానమును తెలుపచునాిను. దానిని ఆలకింపుము.
ఏ స్మయము ప్రాణము కంఠసాినములోనికి వచి చేరుతో ఆ స్మయమున
మనుష్యడు భయభ్రాంతులక్క వశుడై మికికలిగా భయము చెందును. అపుపడు అత్డు అనిి
దిశ్లయందును ద్ృష్టి సార్షంచుటక్క అస్మరుధడగును. ఏ క్షణములోనైననూ స్ైృత్త కూడా
వచి పోవును. జీవునికి ఎపపట వరకూ కనుిలు తెరుచుకొని ఉండునో అపపట వరకూ
భూమియందు దేవత్లగు బ్రాహైణగణములతో సేిహపూరవకమైన శాస్త్రములనిింటనీ
చదివి యధాయోగయముగా దానాదికరైలను చేయుట స్ముచత్ము. మర్షయొక లోకమున
ఆ ప్రాణికి శుభము జరుగును. కావున గోదానమును త్పపక చేయవలెను. దీనికి ప్రతేయక
మహిమ గలదు. ఈ ధ్రాత్లముపై స్ంచారము చేయుట అమృత్తులయమైన ప్పలను
దానముగా ఇచుిట ఇవి అవు యొకక సావభావిక ధ్రైములు. అందుచే దీని దానము వలన
మానవుడు వెనువెంటనే తాపమునుండి విడిపోయినవ్యడగును. దీని త్రువ్యత్ మరణాస్ని
మైన కాలమున ప్రాణి యొకక చెవియందు దివయ మంత్రమును వినిపంచవలెను. ప్రాణి
హెచుిగా స్ైృత్త కోలోపయినపుపడు మనుష్లు అత్నిని చూచ మరణాకాలోచత్ కరైమును
నెరవేరివలెను. ఆ మంత్రము చేత్ ఈ ప్రపంచమునంద్లి అనిింటతో ప్రాణి విముకిత
చెందును. శాంత్త కలుగును. ఇంకనూ త్తాకల మధుపరకము చేత్తయందు తసుకొని
“ఓంకార స్వరూప్ప! భగవంతుడా! నీవు నేను అర్షపంచన మధుపరకమును స్వవకర్షంచ ద్య
చూపుము. ఇది పరమ స్వచిమైన లోకమునందే స్మానమగు భగవత్ ప్రేమ గల వయక్కతల

564
శ్రీవరాహ మహాపురాణము
లోకమును నారాయణ్యని చేత్ రచంపబడిన దాహమును పోగొటుినది, అటేీ
దేవలోకమునందు పరమపూజనీయము” అని చెపప, మరణాస్నిమైన ప్రాణియ
నోటయందు పోయవలెను. దీనికి ఫలస్వరూపముగా వయకిత పరలోకమున సుఖమును
పందును. ఈ విధ్ముగా విధిని పూర్షత చేసిన త్రావత్ అత్డు మరల స్ంసారములో పడడు.
మృత్ ప్రాణికి స్ద్ాత్త కలుగ వలెనను ఉదేదశ్ముచే అత్నిని వృక్షము క్రందికి తసుకొనిపోయి
అనేక విధ్ములైన సుగంధ్ములు, ఘృత్ము, నూనె దావరా ఆ ప్రాణి యొకక శ్రీర శోధ్ము
చేయవలెను. వెంటనే తైజస్ లేక వినాశ వంట కారయములు ఆత్డికి చేయుట ఉచత్ము.
జలమునక్క స్మీపమున ద్క్షిణమువైపు ప్పద్ములు ఉంచ పరుండబెటివలెను. తరాధదులను
ఆ వ్యహనము చేసి ఆ జీవికి సాినము చేయించుట స్ర్షయైనది. గయాది అనిి తరిములు
ఎత్తయిన, విశాలమైన పుణయమయములైన పరవత్ములు, క్కరుక్షేత్రము గంగా, యమున,
కౌశక, పయోష్టుని, గండకీ, భద్ర, స్రయూ, బలదా ఇంకనూ అనేక వనములు, వరాహ
తరిములు, పండారక క్షేత్రములు, పృథ్వవయంద్లి స్ంపూరో తరిములు అటేీ
చతుస్సముద్రములు వనిననిింటని మనమునందు ధాయనించ మృత్ప్రాణికి ఆ నీటచే
సాినము చేయింపవలెను. పమైట విధిని అనుస్ర్షంచ అత్నిని చత్తపై పరుండబెటివలెను.
అత్ని ప్పద్ములు ద్క్షిణ దిక్కకయందు ఉండవలెను. ప్రధానమైన దివయజుిలను ధాయనము
చేసి, చేత్తయందు అగిిని తసుకొని దానిని ప్రజవలిత్ము చేసి విధి ప్రకారము మంత్రమును
చదువవలెను. “అగిిదేవ్య! ఈ మానవుడు తెలిసి, తెలియక ఏమైననూ కఠనమైన పనులు
చేసి ఉండవచుిను. కాని ఇపుపడు మృతుయకాలాధ్వనుడై అత్డు ఈ లోకము నుంచ వెడలి
పోయెను. ధ్రాైధ్రై ములు, లోభమోహములు ఇత్నియందు స్ంపూరోముగా కలవు.
కావున నీవు ఇత్ని శ్రీరమును భస్ైము చేయుము. ఇత్నిని స్వరాలోకమునక్క పోవునటుీ
చేయము" అని ఈ విధ్ముగా చెపప ప్రద్క్షిణము చేసి, మండుచుని అగిిని అత్ని
శరసాినమున ప్రజవలిత్ము చేసి పమైట త్రపణము వద్లి, మృత్వయకిత యొకక పేరు
తసుకొని భూమిపై అత్నికొరక్క పండము వద్లవలెను. పుత్ప్! నాలుగు వరోముల
యందును ఈ విధ్ముగానే స్ంసాకరము జరుగవలెను. మరల శ్రీరములను వస్త్రములను
శుభ్రపరచుకొని, అచిట నుండి త్తర్షగి వచి వేయవలెను. ఆ స్మయముననే పది దినముల
పరయంత్ము స్వగోత్రీక్కలంద్రును అశౌచమునందు భాగము కలవ్యరు అగుదురు. ఆ పది

565
శ్రీవరాహ మహాపురాణము
దినములు అయిపోవు వరక్క ఆయనక్క దేవ కరైలు చేయుటయందు ఎటి అధికారమును
ఉండదు” అని తెలపగా (187)
188 వ అధ్యాయము - అశౌచము, పిండక్లపము, శ్ర
ీ ద్వ
ధ తిపతి
ా పీ క్రణము
వరాహ విష్ోవును ధ్రణీ దేవి ఇటుీ ప్రశించెను. "ప్రభూ! మాధ్వ్య! ఇపుపడు
నేను నీ నుండి అశౌచ స్ంబంధ్ కరైను విధిప్రకారము చేయుటను వినవలయునని
కోరుకొనుచునాిను. ద్యతో దానిని గుర్షంచ చెపప వినత్త”. ధ్రణి ప్రశ్ిక్క వరాహ
భగవ్యనుడు ఇటుీ చెపెపను.
“కళ్యయణీ! మనుష్యలక్క అశౌచము నుండి శుదిధ అగుటక్క ఏమి చేయవలయునో
చెపుపచునాిను. వినుము. కృషోపక్షము యొకక మూడవరోజు శ్రాద్ధ కరత నదియొకక
జలములందు సాినము చేసి పండి చేత్ త్యారు చేయబడిన మూడు పండములను
మూడు అంజల్ల జలములను స్మర్షపంచవలెను. నాలావ, ఐద్వ, ఆరవ, ఏడవ దినము
లందు కూడా ఇటేీ ఒకొకకక పండమును పండజలమును అర్షపంచుట స్ర్షయైన పద్ధత్త.
పండములు ఉంచు స్ిలములు వేరు వేరుగా ఉండవలెను. పది రోజుల వరక్క క్రమముగా
ఈ ప్రకారమైన విధికి ప్పటంచుట ఆవశ్యకము. పద్వరోజు క్షురకరై చేయించుకొని వేరొక
పవిత్ర వస్త్రమును ధ్ర్షంచవలెను. స్గోత్రీక్కలైన అంద్ర్ష బంధువులు త్తలలు, ఉసిర్షక పటుి
నూనె పూసుకొని సాినము చేయవలెను. పద్వరోజున వెంట్రుకలను తొలగించుకొని
విధిపూరవకముగా సాినము చేసిన త్రావత్ బంధుమిత్రులతో కలిసి త్న ఇంటకి
చేరుకొనవలెను. పద్కొండవ దినమున స్ముచత్మైన విధి చేత్ ఏకోదిదషి శ్రాద్ధము
ప్రేత్మును ఉదేదశంచ చేయు ఒక అపరకరై చేయుట నియమము సాినము చేసి శుదుదడైన
పద్ప త్న ప్రేత్ము యొకక ప్రపతామహ, పతామహ త్ండ్రులయందు స్మిైళ్లత్ము
చేయుట కొరక్క పండమును ఇవవవలెను. స్మిైళ్లత్ము త్రావత్ స్పండ (స్పండీకరణము)
దానము చేయవలెను.
మాధ్వ! నాలుగు వరాములక్క చెందిన మనుష్యలక్క ఏకోదిషి విధానము
స్మానము. పద్మూడవ రోజున బ్రాహైణ్యలక్క శ్రాదాధపూరవక పకావనిము గల భోజనము
ఏరాపటు చేయవలెను. దీనియందు దివంగత్ వయకిత కొరక్క శ్రాద్ధము ఆచర్షంపబడుచునిదో
ఆయన పేరుతో స్ంకలపము చేయుట ఆవశ్యకము. ఇందుకొరక్క మొద్ట బ్రాహైణ్యని

566
శ్రీవరాహ మహాపురాణము
ఇంటకి పోయి, ఏకాగ్రచత్తముతో నమ్రతాపూరవకముగా శ్రాద్ధమునక్క రావలసినదిగా
నియంత్రణము ఇచుిట చేయవలెను. దేవ! ఆ స్మయమందు మనసుసలోనే ఈ
మంత్రమును పఠంపవలెను. దాని భావము ఇది: “విప్రశ్రేష్ుడా! నీవు ఈ స్మయమున
యమధ్రైరాజు యొకక ఆదేశానుసారము దేవతాలోకమునందు చేరుకొని ఉంటవి.
ఇపుపడు వ్యయు రూపమును ధ్ర్షంచ, మానసిక ప్రయత్ిము దావరా ఈ బ్రాహైణ్యని
శ్రీరమునందు సిిరముగా ఉండునటుీ ద్యచూపుము.” పమైట ఆ శ్రేషు బ్రాహైణ్యనికి
నమస్కర్షంచ ప్పదాయరపణము చేయవలెను.
సుంద్రీ! ఆ స్మయమున బ్రాహైణ్యని శ్రీరమున ప్రేత్ము యొకక రూపమును
కలిపంచుకొని ఆయనక్క మేలు చేకూరుి ఆలోచన చేత్ ప్పద్స్ంవహనము (కాళ్తళ వతుతట)
మొద్లగు పనిచేయుట మహా ఉపయోగకరమైనది. పృథీవ! మనుష్యని కరతవయము ఏమనగా
అశౌచము కలిగిన దినములలో నా శ్రీరమును స్పృశంచవదుద. రాత్రి గడచపోయిన
త్రావత్ ప్రాత్ుఃకాలమున సూరోయద్యమైన త్రావత్ శ్రాద్ధకరతక్క విధిపూరవకముగా జుటుి
గొర్షగించ నూనె మొద్లగునవి అంట సాినము చేయవలయును. మరల స్ిలశుదిధ
అనంత్రము శుభ్రమైనదిగా చేసి అచిట వేదికను త్యారు చేయవలెను. ఇందుక్క
అవస్రమైన స్ిలము నదీ తరము లేక శ్రాద్ధకరై కొరక్క ప్రతేయకముగా ఏరపరచన స్ిలము.
ఇటి స్ిలమునందు పండదానము చేయుట ఉత్తమమైనది. 64 పండములను ఇచుిట చేత్
యథారామైన సుకృత్ము సులభము అగును. సుంద్రీ! ద్క్షిణము, త్తరుప దిక్కకగా
ముఖమును ఉంచ అనిి పత్ృభాగములను స్ంపనిములైనవిగా చేయవలెను.
నదీత్టముపై వృక్షము క్రంద్ లేక మర్రి చెటుి యొకక నీడయందు ఈ పని చేయుట
పద్ధత్తగా వచుిచునివి. ఆ స్ిలము వద్ద హనప్రాణ్యల ద్ృష్టిపడకూడదు. ఏ ప్రదేశ్మునందు
ప్రేత్ స్ంబంధ్మైన కారయము చేయబడునో అచట మురా, క్కరకర, కోడి, క్కకకలు,
సూకరములు (పంది) మొద్లగు పశుపక్షుల ప్రవేశ్ము లేక ఉండవలెను. అవి నేత్రమునక్క
కనిపంచుట నిష్టద్ధము. అటి స్ిలమునందు వ్యని శ్బదము కూడా ఉండరాదు.వసుంధ్రా !
కోడి యొకక రకకలక్క చెందిన గాలి నుంచ అటేీ చండాలుని ద్ృష్టి నుంచ యకతసాన
ి ము
నందు శ్రాద్ధము చేయుట చేత్ పత్రులక్క బంధ్నము జరుగును. అందువలన అవి
లేక్కండునటుీ చూచుకొనవలెను.

567
శ్రీవరాహ మహాపురాణము
సుంద్రీ! అందు కొరక్క వివేకము గల మనుష్యడు ప్రేత్కారయమునందు వని ఉపయోగము
లేక్కండా చేయుట పరమ కరతవయము దేవ, దానవ, గంధ్రవ, ఉరగ, నాగ, యక్ష, రాక్షస్,
పశాచములే గాక, సాివర జంగమాది ఎనిి విధ్ములైన ప్రాణ్యలు కలవో వ్యరు అంద్రూ నీ
పృషు భాగమునందు ప్రత్తష్టుతులు అయి, సాినము మొద్లైన క్రయలను అవస్రమును బటి
చేయుచూ ఉందురు. ఈ ప్రపంచము అంత్యూ విష్ోభగవ్యనుని మాయాక్షేత్రము.
చండాలుని నుంచ బ్రహైపరయంత్ము అనిి వరాములక్క చెందిన మనుష్యలు శుభమైన లేక
అశుభమైన పనులు చేయుటకొరక్క స్వత్ంత్రము గలవ్యరే. భూమీ! ఇందుకై ఆవశ్యక
ప్రేత్కారయము చేయు స్మయమునందు సాిన పూరవక సాినశుదిధ చేయుట ఆవశ్యకము.
భూమిని ముందు పవిత్రము చేయక్కండుట, శ్రాద్ధకరై చేయుటక్క అనుపయుకతము
అగును. పృథీవ! ఈ జగతుత నీపై ఆధారపడి ఉనిది. స్వభావత్ుః నీవు పర్షశుదిధ కలదానవే.
కానీ అపవిత్రకారయముల వలన నీవు దూష్టతురాలవుగా చేయబడు చునాివు. అందుచే
ఎపుపడైననూ పవిత్రము చేసిన సాినమునందే శ్రాద్ధము నిరవర్షతంప వలెను. లేనియెడల
దానిని దేవత్లు, పత్రులు, స్వవకర్షంచరు - ఇకకడి వరక్క ఆ ఉచి, సాినము యొకక
ప్రభావము చేత్ అత్డు ఘోరనరకమున పడిపోవలసి వచెిను. ఆ కారణము చేత్ సాినశుదిద
చేసిన త్రావత్నే ప్రేత్మునక్క పండస్మరపణ చేయవలెను.
మాధ్వ! పేరు, గోత్రములతో ప్పటు స్ంకలపము చేసి పండ అరపణము విధిగా
ప్పటంపవలెను. ఈ కారయమంత్యూ పూర్షతఅయిన త్రావత్ త్మ గోత్రము, క్కలస్ంబంధ్
స్జజనులంద్ర్షతో కూడి ఒక సాినముపై వ్యర్షని కూరుిండబెటి, భోజనము చేయవలెను.
నాలుగు క్కలముల వ్యర్షకిని ప్రేత్ నిమిత్త కారయములందు ఇదియే నియమము. ధ్రణీ! ఈ
విధ్ముగా పండదానము చేసిన త్రావత్ ప్రేత్లోకమునక్క పోయిన ప్రాణి స్ంపూర్షతగా
త్ృపుతడు అగును. పండులు కాని మనుష్యలు పండదానము చేయరు. అయిననూ
అశౌచగ్రసుతడగు వయక్కతల భోజనమునందు స్మిైతుళ్తలై ఉండిన యెడల వ్యర్షకి కూడా శుదిధ
ఆవశ్యకముగా చేయవలెను. అటివ్యడు ఏదో ఒక నది వద్దక్క పోయి వస్త్రస్హిత్ముగా
అందు సాినము చేయవలెను. ఒకవేళ అత్డు అచటక్క పోవుటక్క అస్మరుిడైన యెడల
మానసిక తరియాత్ర చేసి, మంత్రమారజన పూరవక జలముతో ఆచమనము చేయవలెను. ఆ
స్మయమునందు స్ంపూరో ఆరోగయముగా ఉని పురుష్నికి బ్రాహైణ్యల కొరక్క

568
శ్రీవరాహ మహాపురాణము
అర్యప్పనములను అరపణము చేయవలెను. అనిింటకంటే ముందుగా మంత్రమును
ఉచర్షంచ (చదివి) విధిపూరవక ఆస్నము ఇచుిట నియమము. ఆస్నము ఇచుిటకై చెపుప
మంత్రము ఇది. “దివజవరా! మీ సేవ కొరక్క ఇవవబడిన ఆస్నము ఇచిట కలదు. మీరు
దానిపై విశ్రాంత్త గైకొనుడు. దానితో పరమ ప్రస్నుిలై ననుి కృతారుిని చేయుట మీ
ద్యపై ఆధారపడి ఉనిది”. బ్రాహైణ్యలు ఆస్నముపై కూరొినగానే, స్ంకలపపూరవక
ఛత్రమును స్మర్షపంపవలెను. ఆకాశ్మునందు అనేక్కలు దేవతా గంధ్రవ యక్ష సిదుధల
గణములు, అటేీ పత్రుల బృంద్ము హాజరై ఉందురు. వ్యరు అత్యంత్ తేజమూ కలవ్యర్షగా
ఉందురు. అందుచేత్ వ్యర్షచే ఆత్పవరాిదులనుండి రక్షణ పందుటక్క ఛత్రమును
ధ్ర్షంచుట ఆవశ్యకము. వసుంధ్రా! ప్రేత్ము యొకక హిత్ము కొరక్క అను ఆలోచనతో
కూడా ఛత్రదానము అనివ్యరయము. మొద్ట ప్రశాంత్ముగా ప్రేత్ భాగమును ఇవవవల
యును. ప్రేత్ము ఏ ఆవరణమునకైననూ క్రంద్ ఉని యెడల కూడా అత్డి నిమిత్తము
బ్రాహైణ్యనికి ఛత్రము దానము ఇచుిట పరమ ఉపయోగకరమైనది. దేవతా దానవ సిద్ధ
గంధ్రువలు ఇంకనూ మాంస్భక్షక్కలైన రాక్షసులు ఆకాశ్ము నందుండి క్రంద్క్క
చూచుచూ ఉందురు. వ్యర్ష అంద్ర్ష ద్ృష్టి పడిన త్రావత్ ప్రేత్ము ఎక్కకవగా లజిజతుడుఅగు
అనుభవమును పందును. ఎపుపడు ప్రేత్ము లజిజత్ము అగునో దానిని చూచ అసురులు
రాక్షసులు ఎగతాళ్ల చేయుదురు. అందుచేత్ చాలావరక్క మొద్ట నుండియూ ఆదిత్య
భగవ్యనుడు దీనిని నివ్యర్షంచు కొరక్క ఛత్రమును ఇచుి ఏరాపటును చేసి ఉంచెను.
దేవ! పూరవకాలమున జర్షగిన ఒక స్ంఘటన: ఒకమారు అనేకమంది దేవత్లు
ఋష్లు, ప్రేత్లోకమునక్క చేరుకొనిర్ష. కాని అచిట వ్యర్షపై అగిి, రాళ్తళ, మండుచుని
జలము భస్ైమములు రాత్రింబగళ్తళ వరిమువలె క్కరవసాగెను. ఆ ఉపద్రవమును
శాంత్తంపజేయుటకై ఆదిత్య భగవ్యనుడు గొడుగు యొకక దానవిధిని ఏరాపటు చేయుట
జర్షగెను. ఆ కారణముచే ప్రేత్ కారయమునందు బ్రాహైణ్యనికి ఛత్రదానము చేయుట
ఆవశ్యకమయెయను.
శుభురాలా! దీని త్రావత్ ప్పద్రక్షలు దానము చేయుట కూడా పద్ధత్త. దీనిని
ధ్ర్షంచుట చేత్ ప్పద్ములక్క విశ్రాంత్త లభంచును. దానిని దానము చేయుట చేత్
లభయమగు ఫలమును చెపుపచునాిను. యమధ్రైరాజు పురమునందు పోవునపుపడు,

569
శ్రీవరాహ మహాపురాణము
ప్పద్రక్షలు దానము చేయుటచే ప్రేత్ము యొకక ప్పద్ములు బాధ్పడవు. యమలోక
మారాము అత్యంత్ అంధ్కారములతో వ్యయపంపబడి ఉండి, మహాకషిములను కలిగించుచు,
చూచుటక్క భయావహముగా ఉండును. ఆ మారాము నుండియే ప్రాణి యమలోకమునక్క
ఒంటర్షగానే పోవును. అచట యమధ్రైరాజు దూత్లు ద్ండమును చేత్తలోనికి తసుకొని
వెనుక వెనుక నడచుచూ త్మ ఆజి ప్పటంచునటుీ చేయుటలో నిరంత్ర త్త్పరులై
ఉందురు. మాధ్వ! రాత్రింబగళ్తళ ప్రేత్మును యమపుర్షకి తసుకొనిపోవుటక్క సిద్ధముగా
ఉండుటయే యమదూత్ల పని. అందుచే వ్యర్ష ప్పద్ములు సుఖపూరవకముగా ఉండి
కారయమును నెరవేరుిట అత్యంత్ ఆవశ్యకము. యమపుర్ష యొకక మారాము భూమిపై
వేడితో ఉండి, ఇసుకతో వ్యయపంచ ఉండును. ముళ్తళ కూడా వెద్జలీబడి ఉండును. అటి
సిిత్తయందు అత్డు ఇవవబడిన ప్పద్రక్షల స్హాయము చేత్ కఠనమారాము కూడా
దాటగలుాను.
భూమీ! ఇదియే గాక మంత్రమును చదివి, ద్పపక, దీపము దానమిచుి పద్ధత్త
కూడా కలదు. ప్రేత్ము వెంట వేరువేరుగా వ్యనిని ఏరపరచుట ఉపయుకతమైనది. పేరు,
గోత్రముల ఉచాిరణ చేత్ వ్యనిని ప్రేత్ము ప్రాపతంచుకొనగలదు. దీని త్రావత్ భూమిపై
క్కశ్లను పర్షచ, ప్రేత్మును ఆవ్యహన చేయవలెను. ఆవ్యహన చేయు మంత్రము యొకక
భావము ఇది. “ప్రేతా! నీవు ఈ లోకమును పర్షత్యజించ పరమగత్తని ప్రాపతంచుకొంటవి.
నేను భకితపూరవకముగా నీ కొరక్క ఈ గంధ్మును ఉంచత్తని. ప్రస్నుిడవై నీవు దీనిని
స్వవకర్షంపుము” అని చెపప వెంటనే విప్రునికి ఎదురుగా “విప్రవరా! నేను పడిన కషిము చేత్
అనిి విధ్ములు గంధ్ పుషప ధూప, దీపములు అనిింటని ప్రేత్ము యొకక సేవ్యరిము
స్మర్షపంచుచునాిము.”
వసుంధ్రా! ఇదే విధ్ముగా ప్రేత్ నిమిత్తము సిద్ధపరుపబడిన అనిము,
వస్త్రములు, ఇంకను ఆభరణములు, బ్రాహైణ్యనికి దానము ఇవవవలెను. ప్రేత్ము
అనుభవించుటక్క యోగయమైన అనేక ద్రవయములు, దానములు చేసిన పమైట మూడుమారుీ
త్నక్క ప్రస్నిత్ ప్రాపతంచలేకపోయినందుచేత్ మనుష్యడు దేనియందు దానధ్రైముల
యొకక లోపము జరుగదో అటి పనులను చేయవలెను. జాత్తవ్యరు, స్ంబంధ్వక్కలు మధ్య
ప్రస్నిమైన మనసుసతో ఏ బ్రాహైణ్యడు విశేషముగా ప్రేత్ భాగ భోజనము కొరక్క

570
శ్రీవరాహ మహాపురాణము
ప్రదానము చేయవలెను. అచిట దానిని ప్రత్తషు చేయవలెను. కేవలము చూచనంత్
మాత్రము చేత్నే ఎవరునూ త్ృపతపడరు. ఈ విధ్ముగా ప్రేత్మును మనసుసలో త్లచుకొని
నరులక్క భోజనము మొద్లైన పదారధములను త్తనిపంచ అర్షపంచవలెను. సామానయ
ప్రభావము చేత్ యోనిప్రాణి చాలా వేగముగా ప్పపము నుండి ముక్కతడైపోవును.
శాంత్త కొరక్క జలముతో విధి ప్రకారము సాినము చేసి త్లవంచుకొని
నమస్కర్షంప వలెను. ఆ పమైట పత్రుల కొరక్క దానములు ఇచుి సాినము వద్దక్క
చేరవలెను. దేవ! నీ భకితలో నిషులు ప్పటంచుచూ మానవులక్క ఈ మంత్రమును చదివి
సుతత్త చేయుట విధి. మంత్రభావము ఇది. "వసుధా! నీవు జగనాైత్వు. అటేీ మేధినీ, ఉరీవ,
శలాధార మొద్లగు నామములతో నీవు విభూష్టత్వుగా ఉనాివు. నీవు జలమునక్క త్లిీవి.
అటేీ దానికి ఆశ్రయ ప్రదానము చేయుదానవు, జగతుత నీపై ఆధారపడినది. నీక్క ఎలీపుపడూ
నమస్కర్షంతును. సుంద్రీ! ఈ విధిచేత్ భక్కతలు పండదానము చేసినపుపడు అత్డికి
మహాపుణయము ప్రాపతంచును. త్రావత్ ప్రేత్ము యొకక పేరు, గోత్రములను పలికి
త్తలోద్కములు ఇవవవలెను. దాని వెంటనే రండు బొటనవ్రేళళను నేలపై ఆనించ శ్రేష్ులైన
బ్రాహైణ్యలక్క నమసాకరము చేయవలెను. మంత్రపూరవకముగా త్న చేతులతో
బ్రాహైణ్యని చేయి పటుికొని పైకి లేప అత్డి శ్యయపై కూరొినబెటి, అంజనము మొద్లైన
వసుతవులను అర్షపంచవలెను. కొనిి క్షణముల వరక్క అచిటనే విశ్రాంత్త తసుకొని మరల
శ్రాద్ధ సాినమునక్క వచి వేయవలెను. పమైట గోవు యొకక తోక పటుికొని బ్రాహైణ్యని
చేత్తయందు దానిని దానము ఇవవవలెను. మేడిచెటుి కొయయతో చేసిన ప్పత్రయందు
నలీనువువలు, త్తలలు తసుకొని దివజులు "సౌరభేయుః స్రవహితా” అను ఈ మంత్రమును
ఉచఛర్షంచవలెను. మంత్రముతో జలశుదిధ అగుచునిది. అందుక్క దానిని ఉపయోగించుట
వలన స్ంపూరో ప్పపము నశంచపోవును. దీని త్రావత్ ప్రేత్మును విస్ర్షజంచ బ్రాహైణ్యనికి
దానము ఇచుిట త్గిన కారయము. చవరలో అపస్వయ రూపము చేత్ ‘కా బలి’ ఇవవవలెను.
దీని త్రావత్ ప్రేత్ము కొరక్క త్యారు చేయబడిన పదారధముతో చీమలు మొద్లగు
ప్రాణ్యలక్క స్ర్షయైన విధ్ముతో బలి యిచి త్రపణము చేయుట విధానము. మాధ్వ!
జనులంద్రు భోజనములు చేసిన త్రావత్ అనాథలను, పేద్వ్యర్షని కూడా స్ంతుష్ిలను
చేయవలెను. అందుచే వ్యరు యమపుర్షకి పోయి మృత్ప్రాణికి స్హాయము చేయుదురు.

571
శ్రీవరాహ మహాపురాణము
అనాథలక్క ఇవవబడిన స్ంపూరో అనిము అక్షయమగును. ఆ కారణము చేత్
ప్రేత్స్ంసాకరము త్పపక చేయవలెను.
ఈ విధ్ముగా నాలుగు వరోముల వ్యర్ష కొరక్క నిమి మొద్లగు ఆద్రశ
ఋష్లక్క స్వయంభువ మొద్లగు మనువులు అనిి విధ్ములా శుదిధ అగుటక్క
నియమమును ప్రద్ర్షశంచర్ష. ఆకారము చేత్ దీనివలన పురుష్లు శుదిధ పందుదురు.
ఇందు స్ందేహము ఏ మాత్రమును లేదు. ప్రేత్ స్ంబంధ్ కారయమునందు ధ్రైపూరవక
స్ంకలపము చేయుట ఎక్కకవ ఆవశ్యకమైనది. ఆత్రేయుడు కూడా నిమికి ఇటుీ చెపెపను.
"పుత్ప్! నీవు చెపపన ప్రేత్కారయక్రయ, దాని స్ంబంధించన భయము యొకక అనుభవము
చేయుచునాిము. ఈ కారయము అనుచత్మైనది. ఈ ప్రస్ంగమును నేను నారదుని ఎదుట
విసాతరముగా వయకతము చేసి ఉంటని. పుత్ప్! నీ కొరక్క నేను ఒక యజి ప్రత్తషు చేసి
ఇచెిద్ను. నేటనుండి ప్రారంభంచన ఈ యజిము అఖల జగతుతయందు పత్ృయజిము
అను పేరుతో ప్రసిద్ధ కాగలదు.
వతాస! ఇపుపడు నీవు పోవచుిను. శోకించుట నీక్క శోభనీయదు.
బ్రహై, విష్ో, మహేశుల లోకములందు ఉండునటి నీక్క మంచ అవకాశ్ము
లభంచగలదు. ఇందు ఎటి స్ందేహమును లేదు.
ఈ విధ్ముగా పత్ృస్ంబంధ్మైన కరైను వివర్షంచ ఆత్రేయ మహాముని నిమికి
ఊరడింపు కలిగించెను. అందుచేత్నే మూడవ, ఏడవ, తొమిైద్వ, పద్కొండవ
మాస్ములలో సాంవత్సర్షక క్రయల నియమము ఏరపడినది. ఈ మాస్ములలో పండ
దానముచేయుట విధి అయినది. ప్రేత్ము యొకక ఈకారయము పూర్షతగా ఒక
స్ంవత్సరములో స్మాపతము అగును.ఎనిి ప్రాణ్యలు ఈ లోకము నుంచ పోవుచునివోఅటేీ
పోయి చాలామంది అనయలోకమునందు కూడా చేరుకొనుట జరుగుచునిది. పత్,
పతామహుడు, పుత్రవధు (క్కమారుని భారయ) స్త్రీ త్మ క్కలము వ్యర్షకి స్ంబంధించనవ్యరు,
బంధువులు ఇంకనూ బాంధ్వులు ఈ బహుస్ంఖ్యయక ప్రాణ్యల చేత్ స్ంబంధ్ము
ఉంచుకొనువ్యరు ఈ స్ంసార స్వపిము యొకక స్మాన మిథాయ సారహనము అగును.
ఎవర్షదో మృతుయవు అయిపోయి దాని స్వజనులు కొంత్కాలము ప్పటు ఏడుిచూ ఉందురు.
త్రావత్ ముఖమును వెనుకక్క త్తపపకొని త్తర్షగి వచుిదురు. సేిహరూపమైన బంధ్నము

572
శ్రీవరాహ మహాపురాణము
చేత్ ప్రాణి కటివేయ బడినది. అయిననూ అత్డు అరక్షణములోనే సేిహబంధ్ము
ఖండింపబడి కూడా పోవును. ఎవర్షకి ఎవరు త్లిీ? ఎవనికి ఎవరు త్ండ్రి? ఎవర్షకి ఎవరు
భారయ? అటేీ ఎవర్షకి ఎవరు పుత్రడు ప్రతేయక యుగమునందు దీని స్ంబంధ్ము కలియుచూ
తెగిపోవుచూ ఉండును. అందుచే దీనిపై ఏ ప్రవేశ్మును పెటుికొనరాదు. ఈ లోకము
మోహము యొకక బంధ్ము చేత్ బంధింపబడి ఉనిది. మృతుడైన వయకిత కొరక్క
స్ంసాకరవిధి, శ్రద్ధ సేిహపూరవకముగా జరుపబడుచునిది. అందుచేత్ అది శ్రాద్ధము అని
పలువబడుచునిది.
మాతా, పతా, పుత్రుడు,భారయ మొద్లగు స్ంసారమునందు వచుిచుండును.
అటేీ పోవుచూ కూడా ఉండును. అందుచే వ్యరు ఎవర్ష వ్యరు? మనక్క వ్యర్షతో ఎటి
స్ంబంధ్ము? మృత్ప్రాణికి ప్రేత్ స్ంసాకరము స్మాపతము అగుగాక! పోవు స్మయము
నందు అత్డు పత్రుల శ్రేణియందు స్మిైళ్లతుడు అయిపోవును. మరల ప్రతేయక మాస్ము
యొకక అమావ్యస్య త్తథ్వనాడు అత్డికి త్రపణము వద్లవలెను. బ్రాహైణ్యని యొకక
నోటయందు హవనము చేయుటచే బ్రాహైణ్యనికి భోజనము చేయించుటచే పతామహుడు,
ఇంకను ప్రపతామహుడు శాశ్వత్ముగా త్ృపత కలిగిన వ్యడు అగును. పత్ృయజిము
యొకక ప్రత్తనిధి యగు ఆత్రేయ మహాముని ఈ విధ్ముగా నిశ్ియాత్ైకమైన మాటలు
తెలిప కొంత్కాలము ప్పటు శ్రీహర్ష భగవ్యనుని ధాయనించ,పమైట అచటనే అంత్రాధనము
చెంద్ను.
నారదుడు ఇటుీ చెపుపచునాిడు: మునివరా! మేము ఆత్రేయునికై ఏ స్ంసాకర
స్ంబంధ్ విషయములు తెలుపబడినవో, అటేీ నీవును వ్యనిని విని వుంటవో అవి నాలుగు
వరాములక్క స్ంబంధ్మును కలిగి ఉండును. అందుచే విధిపూరవకముగా చేయవలెను.
అపపటనుంచ త్పసుస యొకక పరమ ధ్నుయలగు ఋష్ల దావరా ప్రత్తమాస్ము యొకక
అమావ్యస్యనాడు నాయయమును అనుస్ర్షంచ ఇది పత్ృయజిము అగుచూ వచుిచునిది.
నిమి దావరా నిర్షదషిమైన ఈ యజిము దివజాతుల వ్యర్షకి మంత్ర స్హిత్ముగాను, శూద్ర
వరాము వ్యర్షకి మంత్ర రహిత్ముగాను చేయించవలెను. ఇది విధి. అపపటనుంచ దీని పేరు
“నేమి శ్రాద్ధము” అని పలువబడుచునిది. దివజాత్త వరోముల వ్యరు మాత్రము ఎలీపుపడు
దీనిని చేయుచూ వచుిచునాిరు. మహాభాగా! నీవు ముని గణములలో మహా

573
శ్రీవరాహ మహాపురాణము
ప్రత్తష్టుతుడవైయిత్తవి. నీక్క శుభమగుగాక! ఇపుపడు నేను పోవలయునని అనుకొను
చునాిను”. ధ్రణీ! ఈ విధ్ముగా చెపప, నారద్ముని అమరావత్తకి ప్రసాినము చేస్ను.
(188)
189 వ అధ్యాయము - శ్ర
ీ ద్ధ మున్ందు ద్రషములు, వానిని రక్షించు విధి
ధ్రణి ఇటుీ చెపెపను. “భగవ్యన! బ్రాహైణ క్షత్రియ వైశ్య, శూద్ర ఈ నాలుగు
వరోముల వ్యరును ఏ విధ్ము చేత్ శ్రాద్ధమును పెటివలెను. వర్షకి అశౌచము ఎటుీ
కలుగును? అటేీ శుదిధ ఏ విధ్ముగా జరుగును? ఇంకనూ ఏ విధిచేత్ ప్రేత్ము యొకక
స్ద్ాతుల కొరక్క భోజనము మొద్లగునవి చేయుట పద్ధత్త. వటని గుర్షంచన నీవు చెపుప
వివరణను నేను వినవలయునని కోరుకొనుచునాిను. “ప్రభూ! ఇపపట వరక్క నాలుగు
వరాములక్క చెందిన అంద్రు వయక్కతల కరతవయము ఉత్తమ బ్రాహైణ్యనికే దానము ఇవవవలెను
అని వివరణ లభయమగుచునిది. అయిననూ దానము ఎవర్షకి ఇచుిట ఉచత్ము? ప్రేత్
శ్రాద్ధమునక్క ఇచుి దానము స్వవకర్షంచుట నిందిత్, గర్షహత్ కారయము అని చెపపబడుచునివి.
అందుచేత్ పురుష్ణత్తమా! బ్రాహైణ స్మాజమునందు ఏ బ్రాహైణ్యడు ప్రేత్ భాగమును
స్వవకర్షంపవలెనో, ఎటి కరైను చేయునో, ఆత్డు చేసిన కరైలక్క ప్పపము ఎటుీ
దూరమైపోవును? దాత్క్క కూడా శ్రేయము ఏ విధ్ముగా కలుాను?” అను విషయములను
కూడా నేను నీ నుంచ తెలుసుకొనుట కరతవయముగా భావించుచునాిను.
సూతుడు ఇటుీ చెపెపను. ఋష్లారా! పృథీవదేవి ఈ విధ్ముగా పరమాతుైడు
ప్రభువు అయిన వరాహునికి వేసిన ప్రశ్ిచేత్ శ్ంఖ, దుందుభుల ధ్వని వెలువడుచునిటుీ
వినబడినది. ఆ స్మయమునందు వ్యరాహరూపధారుడైన నారాయణ భగవ్యనుడు
భాగయవత్త అగు వసుంధ్ర ప్రశ్ిలక్క స్మాధానములు ఇటుీ చెపెపను. వరాహభగవ్యనుడు
ఈ విధ్ముగా పలెకను. “దేవ! బ్రాహైణ్యలు ఏ విధ్ముగా దాత్ను ఉద్దర్షంపగలరో, ఆ
విధానమును నీక్క తెలుపచునాిను. ఏ బ్రాహైణ్యడు అజాినము చేత్ ప్రేత్ నిమిత్తము
ఇవవబడిన అనిమును స్వవకర్షంచునో, అత్డు త్న శ్రీర శుదిధకొరక్క ఒక పగలు, ఒక రాత్రి
నిరాహారుడై ప్రాయశిత్తము చేసికొనవలెను. ఇటుీ చేసుకొనుటచే ఆ బ్రాహైణ్యడు శుదుధడు
అగును. వ్యనికి త్తరుప దిశ్యందు ప్రవహించునటి నదియందు విధి ప్రకారము సాినము
చేసి ప్రాత్ుః స్ంధాయ వంద్నము చేసుకొనిన త్రావత్ త్రపణములు వద్లి, అగిియందు

574
శ్రీవరాహ మహాపురాణము
త్తలల హవనము, శాంత్త ప్పఠము, మంగళప్పఠములను పఠంపవలెను. అంతేగాక
పంచగవయములను స్వవకర్షంచుట మధుపరక సేవనము పరమశుదిధకి కారణములు అగును.
త్ద్నంత్రము మేడి కర్రతో చేసిన ప్పత్రయందు శాంత్తజలమును తసుకొని ఆ
బ్రాహైణ్యడు త్న యింటకి మారజనము చేయవలెను. ప్పపరాశని భస్ైము చేయుట కొరక్క
దేవత్ల ముఖము అగిి చేయు కారయమును చేయును. అందుచేత్ స్మస్త దేవత్లక్క
క్రమము ప్రకారము త్రపణము, భూత్ బలి నిరవర్షతంచ త్రావత్ బ్రాహైణ్యలక్క భోజనము
పెటివలెను. గోదానము చేయుట చేత్ ప్పపములనిియూ నషిమగును. అందుకై గోదానము
కూడా చేయవలెను. ఇటి విధానమును ప్పటంచుట చేత్ నరుడు పరమ గత్తకి చేరుకొనును.
ఎవర్ష పటియందు ప్రేత్ నిమిత్తమైన అనిము ఉండునో,అటేీ కాలధ్రైమును అనుస్ర్షంచ
అత్డి ప్రాణములు ఎటుీ ప్రయాణము చేయునో, అటి బ్రాహైణ్యలు కలపపరయంత్ము
భయంకరమైన నరకమునందు నివసింపవలసి వచుిను. అంతేగాక అత్డు కఠన
దుుఃఖమును అనుభవించవలసి వచుిను. పమై టవ్యనికి రాక్షస్ యోనియందు
జనిైంచవలసి వచుిను. ఇందువలన దాత్-భోకత ఇద్దర్షకిని త్మ త్మ క్షేమము కొరక్క
ప్రాయశిత్తము చేసుకొనుట చాలా ఆవశ్యకమైనది. గోవులు, ఏనుగులు, గుఱ్ఱములు అటేీ
స్ముద్ర పరయంత్ము స్ంపూరోమైన స్ంపతుతలను దానముగా తసికొని బ్రాహైణ్యడు కూడా
మంత్రపూరవక ప్రాయశిత్త కారయమును స్ర్షగా నిరవర్షతంచగా, నిశ్ియముగా దానియందు
దాత్ను ఉద్ధర్షంచుటక్క కావలసిన శ్కిత వచుిను.
ఏ పురుష్ని జాిన స్ంపనిత్ ఇంకనూ వేదాభాయస్ము చేయుటయందు నిరత్ము
లగిమైయుండునో, ఆ బ్రాహైణ్యడు స్వయముగా త్నను అటేీ దాత్ను ఉద్ధర్షంచుటయందు
పూర్షత స్మరుధడు అగును. ఇందు స్ంశ్యము లేదు. వసుంధ్రా! మూడు వరాముల వ్యరు
ఎనిడునూ బ్రాహైణ్యని అనాద్రము చేయక్కండా ఉండుటయే పరమకరతవయము.
దేవకారయము యొకక ఆవశ్యకముగా, జనై నక్షత్రమునందు శ్రాద్ధత్తథ్వయందు, ఏదైనను
పరవకాల స్మయమున లేక ప్రేత్ స్ంబంధ్కారయమునందు ప్రవణ్యడైన బ్రాహైణ్యనితో
స్మిైళ్లత్ము కావలెను. వైదిక విద్యను తెలిసిన వ్యనికి, ప్రత్నిషు కలిగిన వ్యనికి నిరత్ము
ధ్రైమును ప్పటంచువ్యనికి శీలవంతుడు, పరమ స్ంతోష్ట ధ్రైజాిని, స్త్యవ్యది, ఓరుప
కలవ్యడు, శాస్త్రమును తుద్ముటి ఎర్షగినవ్యరు ఇంకను అహింసావత్త అయిన వ్యడు వంట

575
శ్రీవరాహ మహాపురాణము
బ్రాహైణ్యలను స్ంప్పదించ అత్డికి వెంటనే దానము ఇవవవలెను. ఆ బ్రాహైణ్యడే దాత్ను
ఉద్దర్షంచుటయందు స్మరుధడు. క్కండుడు (త్ండ్రి బ్రత్తకి ఉండగనే జారపురుష్ని వలన
జనించనవ్యడు) లేక గోలక్కడు (భరత మరణించన త్రావత్ స్త్రీ అనయ పురుష్ని వలన
జనిైంచనవ్యడు గోలక్కడు) అయిన బ్రాహైణ్యలక్క ఇవవబడిన దానము నిషులము అగును.
అత్డు దాత్ను నరకమునందు పడునటుీ చేయును. పత్ృ స్ంబంధ్మైన లేక
దేవకారయములలో ఒకడు కూడా క్కండక్కడు లేక గోళక్కడు అయినబ్రాహైణ్యడు ఉండిన
యెడల అత్నిని చూచ పత్రులు నిరాశోపహతులై త్తర్షగి వెళ్లళ పోవుదురు.
యశ్సివనీ! అప్పత్రునికి ఎనిడునూ దానము ఇవవరాదు. ఈ విషయమును
గుర్షంచన ఒక ప్రాచీన ప్రస్ంగమును తెలుపచునాిను వినుము. అవంతపురమున
పూరవకాలమున మనువంశ్మునందు పుటిన పరమధార్షైక్కడైన రాజు ఒకడు కలడు.
ఆయన పేరు మేధాత్తథ్వ. ఆయన పురోహితుడు, అత్రి గోత్రక్కలోద్భవుడైన చంద్రశ్రై.
అత్డు నిరంత్రము వేద్ పఠనమునందు స్ంలగుిడై ఉండుచుండెను. రాజు మేధాత్తథ్వ
మహాదానపరుడు. ఆయన ప్రత్తదినము బ్రాహైణ్యలక్క గోవులను దానమిచుిచుండెను. విధి
ప్రకారము వంద్ ఆవులను ఒక రోజున దానము చేసిన పమైటనే అత్డు భోజనము
చేయవలయునను నియమమును పెటుికొనెను. వైశాఖమాస్మునందు, ఆ మహారాజు త్న
త్ండ్రి యొకక శ్రాద్ధ దినమునాడు అనేకమంది బ్రాహైణ్యలను ఆహావనించెను. ఇంకనూ ఆ
బ్రాహైణ్యలు గురువు (రాజ పురోహితుడు)వచిన త్రావత్ ఆ గురువునక్క రాజు
నమస్కర్షంచెను. అటేీ విధి ప్రకారముశ్రాద్ధ కారయమును ప్రారంభంచెను. పండ ప్రదానము
త్రావత్ అనిదానమునక్క స్ంకలపము చేసి బ్రాహైణ్యలలో భోజనమును పంపణీ
చేయబడెను. త్రావత్ ఆ విప్రుల స్మూహములలో ఒక గోళక బ్రాహైణ్యడు కూడా కలడు.
రాజు శ్రాద్ధమునందు స్ంకలిపంపబడిన అనిము ఆ బ్రాహైణ్యనికి కూడా ఇవవబడెను.
అటుీ చేయుటచే శ్రాద్ధమునందు మహా దోషము ఉత్పనిము అయినది. ఈ కారణము చేత్
మేధాత్తధి మహారాజు పత్రులు స్వరామునుంచ క్రందికి పడవేయబడుటచే వ్యర్షకి ముళళతో
నిండి ఉని అడవియందు పడిపోవలసి వచెిను. త్దుపర్ష రాత్రింబగళ్తళ ఆకలి ద్పపకల
బాధ్చేత్ ఆయన బాధింపబడెను. ఒకపపట మాట, స్వయముగా రాజు మేధాత్తథ్వ
స్ంయోగవశ్ముచే ముగుారు నలుగురు పర్షజనులతోప్పటు వేట కొరక్క ఆ అడవియందు

576
శ్రీవరాహ మహాపురాణము
ప్రవేశంచెను. రాజు అచట త్న పత్రులను చూచ “మహానుభావ్య! మీరవరు? మీక్క ఇటి
ద్శ్ ఏల కలిగినది. మీరంద్రునూ ఏ కరై కారణముచేత్ ఈ దారుణ దుుఃఖమును
అనుభవింపవలసి వచుిచునిది. ఆ విషయమును ద్యతో నాక్క ఎర్షగింపుడు” అని
పలెకను.
పత్రులు ఇటుీ చెపపర్ష. “మా వంశ్మును నిరంత్రము వృదిధ చెందించువ్యడైన
మహాశ్కిత స్ంపనుిడైన పురుష్డు ఒకడు కలడు. జనులు అత్ని మేధాత్తథ్వ అందురు.
మేము అంద్రమూ అత్ని పత్రులము. అయిననూ ఈ స్మయమునందు నరకమున పడి
ఉనాిము.” అని చెపెపను. భూదేవ! ఆ స్మయమున పత్రుల యొకక ఈ మాటలను విని
రాజు మేధాత్తథ్వ యొకక హృద్యమునందు వర్షోంపలేని దుుఃఖము కలిగెను. అత్డు
పత్రులను ఓదారుిచూ ఇటుీ పలెకను. “పత్ృగణములారా! నేనే మేధాత్తథ్వని. మీరు ఎలీరు
నా పత్రులు. ఏ కరై యొకక దోషము చేత్ మీక్క ఈ నరకమునక్క చేరవలసిన సిిత్త
కలిగినది?” అని ప్రశించెను.
పత్రులు “పుత్ప్! నీవు మా కొరక్క శ్రాద్ధమునందు అనిస్ంకలపము చేసిత్తవి.
దైవవశ్మున ఆ అనిము ఒక గోళక బ్రాహైణ్యనికి చేరను. అందుచేత్ శ్రాద్ధకరై
దూష్టత్మైనది. దానికి ఫలస్వరూపముగా మేము నరకములో పడవలసి వచినది. అటేీ
అదే స్మయము నుండి మేము దుుఃఖమును కూడా అనుభవించుచునాిము. మాక్క ఏ
ప్రకారముగా మరల స్వరాము సులభమగునో తెలిసికొనవలయునను కోర్షక కూడా
కలుగుచునిది. పుత్ప్! నీవు స్మస్త ప్రాణ్యలక్క హిత్మును కలిగించుటలో నిరత్ము
మునిగి ఉండువ్యడవు. దానము చేయుట నీ సావభావిక గుణము. నీ దావరా లెకకలేననిి
గోవులు దానముగా ఇవవబడినవి. ద్క్షిణలు కూడా నీవు పరాయపతముగా ఇచిత్తవి. ఆ
పుణయప్రభావము చేత్నే మేము స్వరామును పంద్గలిాత్తమి. కానీ మేము ఇపుపడు త్తర్షగి
స్వరామును పంద్గోరుచునాిము. అందుచే నీవు మరల ఒకమారు శ్రాద్ధమును
చేయవలెను. దానివలన మేమంద్రమూ ఉద్ధర్షంపబడుదుము” అని చెపపర్ష. -
వసుంధ్రా! పత్రుల యొకక మాటలను విని మేధాత్తథ్వ రాజు ఇంటకి త్తర్షగి
వచెిను. పమైట ఆయన త్న పురోహితుడైన చంద్రశ్రైను పలిపంచ ఆయనతో ఇంత్క్క
ముందు చెపపబడిన వృతాతంత్మును వివర్షంచెను. అటేీ మరల శ్రాద్ధము పెటివలయునను

577
శ్రీవరాహ మహాపురాణము
కోర్షకను వయకతపరచ ఈ శ్రాద్ధము కొరక్క క్కండక, గోళక్కలను ఎవర్షనీ పలువవలదు అని
ఆయనక్క నివేదించెను.
దేవ! రాజు మేధాత్తథ్వ యొకక ఆదేశ్ము చేత్ పురోహితుడు చంద్రశ్రై
బ్రాహైణ్యలను పలిపంచ పండదానము చేత్ శ్రాద్ధమును స్క్రమముగా నిరవర్షతంపజేస్ను.
అంతేగాక బ్రాహైణ్యలక్క భోజనము పెటి, ద్క్షిణలను ఇచి వ్యర్షని పూజించెను. దీని
త్రావత్ అంద్ర్షని వడొకలిప పమైట తాను స్వయముగా ప్రసాద్మును గ్రహించెను.
అటుపమైట రాజు మరల అడవిలోనికి పోయి ఆ అడవిలో త్న పత్రులు స్ంతోష
స్ంత్ృపుతలుగా ఉండుటయూ అటేీ పరమ పరాక్రమ రూపమునందు ఉనివ్యర్షని చూచెను.
అంత్ట ఆ రాజు యొకక స్ంతోషమునక్క హదుదలు లేక్కండా పోయెను. ఆ స్మయము
నందు పత్రుల యందు శ్రద్ధను ఉంచు మేధాత్తథ్వని చూచ పత్రుల యొకక ముఖ
మండలముపై అలముకొని ప్రస్నిత్తో వ్యరు “నీక్క శుభమగుగాక! నీవు మాహిత్ము
కొరక్క గొపప కారయమును చకకగా నిరవర్షతంచత్తవి. ఇపుపడు మేము స్వరామునక్క
పోవుచునాిము” అని చెపపర్ష.
దేవ! శ్రాద్ధమునందు స్ంకలిపంపబడిన అనిప్పత్ర బ్రాహైణ్యలు లేకపోవుటచే
ఆవులక్క పెటివచుిను. లేని యెడల ఆవులు లభంచని యెడల యత్ిపూరవకముగా దానిని
నదిలో వద్లివేయవలెను. అంతేగానీ ఏదో ఒక ప్రకారము అప్పత్రులు, నాసితక్కలు,
గురుద్రోహులు, గోళక్కలక్క, క్కండక్కలక్క ఆ భోజనమును ఇవవకూడదు. భామినీ! ఈ
ప్రకారముగా త్ను ఉద్దరణను ప్రద్ర్షశంచుచూ పత్రులంద్రును స్వరామునక్క పోయిర్ష.
మేధాత్తథ్వ మహారాజు బ్రాహైణ్యలతోప్పటు త్న నగరమునక్క త్తర్షగి వచెిను. ఆయన
పత్రుల యొకక ఆజిను యధావిధిగా ఆచర్షంచెను.
దేవ! ఇది దీనికొరకే నేను నీక్క వివర్షంచత్తని. అనగా ఒక ఉత్తమ బ్రాహైణ్యడు
లభంచననూ, ఆయనయే మొత్తము అగును. ఆయన కృపచేత్నే యజికరత కషిముల నుండి
ఉద్ధర్షంప బడును. దీనియందు ఎటి స్ంశ్యమును అకకరలేదు. అచిట ఒకరే విప్రదాత్క్క
ఈ విధ్ముగా పంపంచ వేయుటలో స్మరుధలు. అటేీ అగాధ్ములో ఉని జలమును
ప్పరజేయుటక్క ఒక నావ అగును. వసుంధ్రా! అందుచేత్నే సుప్పత్రుడైన బ్రాహైణ్యనికి

578
శ్రీవరాహ మహాపురాణము
మాత్రమే దానము ఇవవవలెను. దేవత్లు, దానవులు, మానవులు, రాక్షసులు, గంధ్రువలు,
ఉరగములు అంద్ర్షకినీ ఈ విధానము వర్షతంచును. (189)
190 వ అధ్యాయము - శ్ర
ీ ద్ధ ము, పితృయజ
ఞ విధి, ద్వన్ ప
ీ క్రణ
ధ్రణి ఇటుీ పలికనది, భగవ్యన! దేవత్లు, మనుష్యలు, పశువులు, పక్షులు,
ప్రభృత్తగల అనిి ప్రాణ్యలు కాలవశ్మున ప్రేత్ములు అగును. అవి ఎనిడునూ
నరకమునక్క పోవు. అయిననూ మరల స్ంసారమున ప్రవేశంచుచునివి. ఇపుపడు నేను
ఒక విషయమును నీ నుంచ తెలుసుకొనవలయుననుకొనుచునాిను. అది ఏమనగా
పత్రులుఎవరు? వ్యర్షకి విధిపూరవకముగా అరపణ చేయుటచేత్ శ్రాద్ధ స్ంబంధ్
పదారధములు భోజనముకొరక్క లభయములు అగుచునివ్య? ప్రతేయక మాస్మునందు స్ంకలప
పూరవకముగా అర్షపంచబడిన పండము ఏపద్దత్తచే పత్రుల వద్దక్క చేరుచునిది? పత్ృక్రయ
చేత్ స్ంబంధ్ము ఉంచుకొనువ్యరు శ్రాద్ధమునందు ఏ పత్రుడు భోజనము గ్రహించుటక్క
అధికారము గలవ్యడై ఉనాిడు. ఈ విషయమును తెలిసికొనవలయునని నాక్క మహా
క్కత్తహలముగా ఉనిది. ద్యతో నిరోయపూరవకముగా తెలియజేయుడు” అని కోరను.
వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. దేవ! నీవు ననుి అడిగిన విషయమును
చెపుపచునాిను. పత్ృ స్ంబంధ్ యజిములందు భాగము పందుటక్క ఎవరు అధికారము
కలవ్యరో చెపుపచునాిను. ఆ విషయములను వినుము. త్ండ్రి, పతామహుడు (త్ండ్రి
త్ండ్రి) ప్రపతామహుడు (ముతాతత్) వరు పత్రుల కొరక్క పండ స్ంకలపము చేయవలెను.
పత్ృపక్షము వచిన యెడల నక్షత్రము, త్తథులను తెలుసుకొని పత్రులక్క దానిని పుణయ
పరవముగా భావింపవలెను. ఆ స్మయములందు పండదానము చేయుట చేత్ విశేషమైన
ఫలము లభయమగును. శుభలోచనా! ఏ జాినవంతుడగు పురుష్నికి, ఏ విధ్ముగా శ్రదాధ
పూరవక శ్రాద్ధము ఆచర్షంచు విధానముకలదో దానిని అంత్టని నేను నీక్క తెలుపచునాిను.
నీవు సావధాన చతుతరాలవై తెలిసి కొనుము. బ్రహైయజిము, దేవయజిము, భూత్యజిము,
మనుషయయజిము అను అనేకవిధ్ములైన యజిములు కలవు. కొంద్రు దివజాత్త
బ్రహైయజిమునందు, కొంద్రు గృహసాిశ్రమమునందుండి భూత్యజిము, అటేీ
మనుషయయజిము చేసి ఇషి దైవమును ఉప్పసించుచునాిరు. ఇపుపడు నేను పత్ృయజిమును
వివర్షంచుచునాిను. వరారోహా! దానిని వినుము. ఎవరు నూరు యజిములు చేయుదురో

579
శ్రీవరాహ మహాపురాణము
వ్యరు ననేి ఆరాధ్ననే చేయుచునాిరు. నీక్క నేను ఈ పూర్షత స్త్యమైన విషయమును
చెపుపచునాిను. వసుంధ్రా! హవయకవయములను గ్రహించుట కొరక్క దేవత్ల యొకక
ముఖము అగిి. యజిమునందు ఉత్తరాగిి, ద్క్షిణాగిి, ఆహవనీయాగిి అను మూడు
అగుిలు ప్రయుకత పడుచునివి. ఈ అగుిలనిింట యందును నేను వ్యయపంచ ఉనాిను.
ఇంకను స్మస్త కారయములందు అటేీ దేవ యజిములందు కూడా పవిత్రమైన రూపములో
నేనే వయవసిితుడనై ఉనాిను. దేవ తరిములలో భక్షుక్కలు, వ్యనప్రసుిలు, స్నాయసులు అగు
వ్యర్షని స్త్కర్షంచుట త్గినది. కానీ శ్రాద్ధమునందు వర్షకి భోజనము ఏరాపటు చేయరాదు.
ఎందుకనగా దేవత్ల నిమిత్తమే వర్ష పూజ చేయు విధానము కలదు. ఇపుపడు ఏ వ్రత్ము
చేయువ్యడు బ్రాహైణ శ్రాద్ధము స్ందు నియంత్రణము చేయుట కొరక్క యోగుయడో, ఆ
నిరేదశ్ములను చెపుపచునాిను వినుము. ఎవరు త్న ఇంటయందు ఎలీపుపడూ
స్ంతుష్ిడుగా ఉండునో అటేీ క్షమాశీలురు, స్ంయములు, ఇంద్రియ విజయులు,
ఉదాస్వనులు, స్త్యవ్యదులు, క్షత్రియులు, శ్రోత్రియులు వరు ధ్రైప్రచారక్కలు. ఇటుీ
బ్రాహైణ్యలను శ్రాద్ధము కొరక్క తసుకొనువ్యర్షగా పర్షగణింపవలెను. మైథ్వల్ల! వేద్
విదాయప్పరంగతులు, స్వచఛము, మధురమైన అనిమును త్తనువ్యర్ష యొకక స్వభావము
కలవ్యరు అయిన బ్రాహైణ్యలను పత్ృయజి స్ంబంధ్ము గల శ్రాద్ధమున భోజనము
చేయు ఏరాపటు చేయుట హిత్కరము. శ్రాద్ధమునందు అనిింట కంటే ముందుగా
దేవతరిమునందు సాినము చేయుట అవశ్యము. ముందుగా అగిియందు, హవనము
వ్రేలిి త్రువ్యత్ విధిని ప్పటంచుచూ, పత్రుల నిమిత్తము బ్రాహైణ్యల ముఖమునందు
హవనము చేయుట ఉచత్మైనది.
దేవ! బ్రాహైణ, క్షత్రియ, వైశ్య శూద్రులు అను ఈ నాలుగు వరోమలు శ్రాద్ధము
నిరవహించుటక్క అధికారము గలవ్యరు. శ్రాద్ధపదారధములను క్కకకలు, జింకలు, పందులు
మొద్లైన అపవిత్ర జంతువులు, వయక్కతలు చూచుటక్క వలు లేదు. త్మ శ్రేణి నుంచ
చుయతులైనవ్యరు, స్ంసాకరము పంద్ని వ్యరు అనిి విధ్ములైన అకారయకరైములు చేయు
చుండువ్యరు అటేీ స్రవభక్షక్కలు ఇటి బ్రాహైణ్యలను పత్ృయజిములక్క స్ంబంధించన
శ్రాద్ధమును చూడనీయరాదు. ఒకవేళ ఇటి బ్రాహైణ్యల ద్ృష్టి శ్రాద్ధముపై పడిన యెడల
దానిని ఆసురీశ్రాద్ధము అందురు. చాలాకాలము క్రంద్ట నేను ఇంద్రుని కారయము సిద్ధము

580
శ్రీవరాహ మహాపురాణము
చేయుట కొరక్క వ్యమనావతారమును ఎత్తతత్తని. ఇటి శ్రాద్ధములను నేను బలికి
ఇచియుంటని. అందువలన విదావంసులైన పురుష్లు కావలెను. పత్ృయజిమునందు
ఇటి బ్రాహైణ్యలను కలిపవేయరాదు. ఎచట స్రవసాధారణ ద్ృష్టి పడదో అటి సాినము
నందు పవిత్రులై త్రపణ పూరవకముగా బ్రాహైణ్యనికి శ్రాద్ధమున భోజనమును చేయనీయ
వలెను. భూదేవ! మంత్రమును చదివి, పత్రులను ఆవ్యహనము చేసి మూడు పండములను
ఇవవవలెను. ఈ పండములక్క అధికార్ష త్ండ్రి, తాత్, ముతాతత్లే. ప్రత్త నెలయందు
అపస్వయముగా వనికి త్తలోద్కము, పండ దానములను కలిపంచవలెను. మరల వైషోవ,
కాశ్యప, అజయ, ఈ పేరీను ఉచఛర్షంచ త్లవంచుకొని మీక్క కూడా ప్రణామము
చేయవలయును.
దేవ! ఈ విధ్ముగా పండదానము చేయుటచే పత్రులు ప్రస్నుిలై పోవుదురు.
ఇందు ఎటి స్ందేహము లేదు. స్ృష్టి యొకక ప్రారంభమునందు ముగుారు పురుష్లు
పత్రుల రూపములో ప్రత్యక్షమైర్ష. పండములే వ్యర్షకి ఆహారముగా ఉండెను. దేవత్లక్క
అసురులు యక్ష, రాక్షస్, గంధ్రవ పనిగులు వరంద్రూ వ్యయురూపమును ధ్ర్షంచ
పత్ృయజిము చేయువ్యరగు పురుష్ల శ్రాద్ధక్రయ యొకక దోషములపై ద్ృష్టి సార్షంచ
ఉంచుదురు. ఇది నిశ్ియము. వివేకి అయిన వయకిత, పత్ృయజిమును చేసిన అత్నిని
పత్రులు కృపతో ఆయువు, కీర్షత,బలము, తేజసుస, ధ్నము, పుత్రులు, పశువులు, స్త్రీలు అటేీ
ఆరోగయము ఎలీపపటకిని సులభము అగును. ఇందులో ఎటి స్ంశ్యము లేదు. ఇదియే
కాదు. త్న ఈ ఉత్తమకరై యొకక ప్రభావము చేత్ ఆ మనుష్యడు పరమ పవిత్రమైన
లోకములక్క అధికారుడు అయిపోవుదురు. ఇంకనూ ఆ ప్రేత్ములు పశుపక్షుల యోని
యందుపడవు. అటి పురుష్డు నరకమునక్క పోయి ఉని త్మ పత్రులను ఉద్దర్షంచుట
యందు స్ంపూరోముగా స్మరుధలగుదురు. దేవత్లను అటేీ పత్రులను ఉప్పసించు
మనుష్యడు గృహసాిశ్రమము నందు ఉండుచు కూడా పూర్షత విధితో దివజాత్త వరాము వ్యర్ష
యొకక పత్రులను త్ృపతపరచుదురు. శ్రాద్ధమునందు త్ృపుతలైన పత్రులు ఆ ప్రాపత
వసుతవును నాశ్నము లేనిదానిగా పర్షగణింతురు. ఎవర్షకి పత్రులపై శ్రద్ధ కలదో వ్యర్షకి
కూడా పరమగతులు కలుాను. ఈ విధ్ములైన జాినపూరోజనులు, మృతుయవునక్క త్రావత్
స్త్తవగుణముచే స్ంపనుిలై శుకీమారాము వెంట ప్రయాణము చేయుదురు.

581
శ్రీవరాహ మహాపురాణము
ధ్రణీ! ఎవర్ష మనసుసపై అజాినపు ఆవరణ కలదో ఎవరు కృత్ఘుిలు, ప్రచండ
మూరుఖలు, అయి ఉండిరో అటి మనుష్యని సేిహమయములైన వంద్లకొలది తాళళతో
బంధించ భయంకరమైన నరకములో పడవేయుదురు. ఇంకనూ ఏ మానవుడు
కలపపరయంత్ము వరక్క నరకమునందు పడవేయుదురో వ్యర్ష పుత్రులు కూడా లేక పౌత్రులు
చెపపబడిన శ్రాద్ధక్రయను చేసిన వ్యర్ష ప్రభావముచే ఆ ప్రాణ్యలక్క స్ద్ాత్త కలుగును.
అమావ్యస్యక్క ఎవరు జలాశ్యమునక్క పోయి పత్రుల నిమిత్తము బిందు మాత్రమైననూ
జలమిచుిచునాిరో అత్నికి, నరకమునందు గల పత్రులక్క కూడా త్ృపత లభయము
కాగలదు. ఏ దివజాత్త వరో పురుష్లు పత్రుల కొరక్క భకిత పూరవకముగా త్రపణ,
త్తలాంజలి అటే పండప్పత్ము మొద్లైన శ్రాద్ధకారయమును నెరవేరుినో అటి వ్యర్ష
పత్రులక్క నరకము స్ంభవించుదు. ఇంకనూ వ్యరు శాశ్వత్ముగా త్ృపుతలు అగుదురు.
శ్రాద్ధమునందు మేడి కటెితో చేయబడిన ప్పత్రయందు త్తలలు, జలముచేత్ త్రపణము
వద్లుటయందు గొపప మహిమ కలదు. పత్రుల యొకక ఉద్ధరణ చేయుటచే బ్రాహైణ్యల
యొకక మాటలపై శ్రద్ధ వహించ అటేీ త్మ వైభవమును అనుస్ర్షంచ వ్యర్షకి ద్క్షిణలు
ఇచుిట పరమ ఆవశ్యకము. నలీనిది, వేగము గలది, పరుగెతుత ఒంటెను వద్లుటచే
లభయమగు పుణయము భూమండలముపై కలుగు పుణయము యొకక ప్రభావము చేత్ పత్రులు
అరవై ఆరువేల స్ంవత్సరముల ప్పటు చంద్రలోకమునందు ఆనంద్పూరవకముగా
నివ్యస్ము ఉందురు. వ్యర్షకి ఆకలి ద్పపకలు కలుగవు. శ్రాద్ధత్రపణము గృహసుిలక్క
అత్యంత్ము నిరవర్షతంపవలసిన ధ్రైము. చీమలు మొద్లగు జంగమ ప్రాణ్యలు, అటేీ
ఆకాశ్మునందు విహర్షంచు జీవములు గృహసుిల యొకక ఆశ్రయముపై
బ్రదుక్కచుండును. ఇందులో స్ంశ్యము లేదు. గృహసాిశ్రమమే అనిి ధ్రైములక్క
మూలము. అనిి వరోముల వ్యరును అటేీ ఆశ్రమముల వ్యరును గృహసుిల పైననే
ఆధారపడి ఉనాిరు. ఈ ఆశ్రమమునందు ఉండు వయక్కతలు ప్రత్త మాస్ము పరవముల
యందు అటేీ ప్రతేయక నిర్షదషి విధిపై శ్రాద్ధము చేయుచుందురు. వ్యర్ష దావరా పత్రులక్క
నిశ్ియముగానే ఉద్ధరణ జరుగును. గృహసుిని యొకక ఇంటయందు ధ్రైపూరవక
శ్రాద్ధమును నిరవర్షతంచుట చేత్ ఎటి ఫలము లభయమగునో అటి ఫలము యజిదాన
అధ్యయన ఉపవ్యస్ తరి సాిన అగిిహోత్రము వంట విధిపూరవక మైన అనేక విధ్ములైన

582
శ్రీవరాహ మహాపురాణము
దానముల చేత్ కూడా లభయము కావు. బ్రహై, విష్ో, రుద్రుల యొకక శ్రీరమునందు
ప్రత్తష్ులైయుని పత్ృగణములు, త్ండ్రి, పతామహ, ప్రపతామహుల రూపము చేత్
కనిపంచువ్యరై విరాజిలుీదురు. కశ్యపుడు వ్యర్ష జనక్కడు. మొద్ట ఎనిడునూ అగిియందు
హవనము చేయక్కండా, బ్రాహైణ ముఖమునందు హవనము చేయబడిన, అనగా
బ్రాహైణ్యనిచేత్ భోజనము చేయింపబడినది, భూమిపై క్కశ్లు పరచ పండ స్ంకలపము
చేసి వ్యనిపై ఉంచబడును.ఆ పండము చేత్ పత్ృదేవత్లక్క అజీరోము ఏరపడెను. వ్యర్షకి
గొపప బాధ్ కలిగెను. వ్యరు భోజనము త్తనుటను వద్లివేసిర్ష. దుుఃఖము చేత్ అత్యంత్
అస్ంత్పుతలై వ్యరు సోమదేవుని వద్దక్క పోయిర్ష. సుశ్రోణి! అజీరోము చేత్ దుుఃఖతులైన ఆ
పత్రులపై చంద్రుని ద్ృష్టి పడినది. అందుచే చంద్రుడు మధురమైన వ్యకయము లతో వ్యర్షని
సావగత్తంచెను.
సోముడు ఇటుీ అడిగెను.“పత్రులారా! మీ ఈ దుుఃఖమునక్క కారణమేమి?
దానిపై పత్రులు సోమదేవ్య! మీరు మా మాటలు విని ద్య చూపుడు. బ్రహై, విష్ో,
శ్ంకరుని శ్రీరము నుంచ ఉత్పనిములైన మేము మువువరము పత్ృదేవత్లము.
శ్రాద్ధమునందు మేము నియుక్కతలము కాబడిత్తమి. పుత్రులు మొద్లగు వ్యర్ష దావరా
అర్షపంపబడిన పండముల చేత్ మేము అత్యంత్ త్ృపుతలము అయిత్తమి. కానీ నేడు మాక్క
అజీరోము కలిగినది. దీని వలన మేము దుుఃఖము పందుచునాిము.” అని పలికర్ష.
సోముడు ఇటుీ చెపెపను. “పత్ృగణములారా! నేను మీ మిత్రుడను అగుదును.
ఇపుపడు మీరు ముగుారునూ ఉండరు. ఒక నాలావ పత్రుడనుగా నేను చేయబడిత్తని.
ఇపుపడు మనము అంద్రమును ఎచిట మనక్క క్షేమము కలుానటి అవకాశ్ము కలదో
అచటకి పోవుదుము.” వసుంధ్రా! సోముడు ఈ విధ్ముగా చెపుపట చేత్ ఆ పత్రులు
ఆయన వెంట సుమేరు పరవత్ శఖరమునక్క పోయిర్ష. అచట లోకపతామహుడగు బ్రహై
బ్రహైరుిల చేత్ సేవించబడుత్త సుశోభతుడుగా ఉండెను. అంద్రునూ ఆయనక్క
ప్రణామము చేసిర్ష. మరల సోముడు వ్యర్షతో “భగవ్యన! ఈ పత్రులు అజీరోము చేత్
పీడింపబడుచూ, మిముైలను శ్రణ్య వేడుటక్క వచిర్ష. నీవు ద్యతో వ్యర్ష కేీశ్మును
నాశ్నము చేయు విధ్ము తెలియ చేయుడు.” అపుపడు ఒక ముహూరతకాలము వరక్క
పరమ యోగీశ్వరుడైన భగవంతుడు శ్రీహర్ష యొకక ధాయనమునందు బ్రహై నిమగుి

583
శ్రీవరాహ మహాపురాణము
డయెయను. అంత్ట శ్రీహర్ష భగవ్యనుడు ప్రత్యక్షమై వ్యర్షతో “ఇది నా వైషోవమాయ యొకక
ప్రభావము. ఇంత్క్క ముందు గల దేవత్లు ఇపుపడు పత్రుల రూపములో కనిపంచు
చునాిరు. నా అంగముల నుండి వెలువడిన పత్బ్రహై యొకక రూపము, పతామహుడు
విష్ోవు యొకక రూపమును, అటేీ ప్రపతామహుడు రుద్రుని యొకక రూపమును పందిర్ష.
మరతయ లోకమునందు శ్రాద్ధ స్మయమునందు వరు పత్ృ దేవత్ల యొకక రూపములో
నియమింపబడుట జర్షగెను. బ్రాహైణ్యల యొకక హిత్ము కొరక్క విష్ోమాయ యొకక
ఆజిచేత్ ప్రజలు వర్షని పత్ృయజిముల దావరా త్ృపతపరచు చునాిరు. ఇపుపడు నేను వ్యర్ష
అజీరోము దూరమగు ఉప్పయమును తెలియజేయుచునాిను. ధూమ్రకేతువు, విభావసుడు
(అగిికి మర్షయొక పేరు) అను పేరుచే శాండిలయ మహామునికి తేజశ్వంతులైన ఇద్దరు
పుత్రులు కలరు. మానవ మాత్రుల కొరక్క వ్యరు శ్రాద్ధము చేయు స్మయమునందు
ముందుగా అగిికి భాగమిడి, శేష పండమును ఆ తేజశ్వంతుడైన విభావసునితో కలిప
పత్రులక్క అరపణము చేయుదురు గాక!
పరమప్రభువైన విష్ోవు యొకక కథనముపై బ్రహై మనసులోనే హవయవ్యహను
డైన అగిిని ఆవ్యహనము చేస్ను. ఆయనను స్ైర్షంచనంత్ మాత్రము చేత్నే స్రవభక్షక్కడైన
అగిిదేవుడు వ్యర్ష వద్దక్క వచెిను. అగిి యొకక శ్రీరము ప్రచండ తేజముతో ఉదీదపమగు
చుండెను. నా ప్రేరణచేత్ బ్రహైవ్యర్షని ఐదువిధ్ములైన యజిములలో భాగము పందుటక్క
అధికారము గలవ్యర్షగా చేసి అగిితో ఇటుీ చెపెపను. “హుతాశ్నా! నీవు బ్రహై
స్వరూపుడవు.” పత్రుల నిమిత్తము శ్రాద్ధమునందు స్మర్షపంపబడిన పండభాగము నందు
“ఓం అగియే కవయవ్యహనాయ సావహా” అను ఈ మంత్రము దావరా స్రవ ప్రధ్మముగా
నీవే భాగము పందుటక్క అధికారము ఇవవబడుచునాివు. నీ త్రావత్ మరుద్ాణ స్హిత్
దేవత్ల యొకక భాగమును పందుటక్క అధికారము పందుదురు. మీరంద్రునూ
స్వవకర్షంచ తసుకొనిన త్రావత్, అనిము పత్రుల కొరక్క పథయస్వరూపముగా అగును.
ఇంకనూ సోమస్హిత్ పత్రుడు దానికి అధికారులు అగుదురు.
వసుంధ్రా! బ్రహైయొకక ఈ ఏరాపటుచేత్ అగిిదేవుడు, పత్రులు,
శ్రాద్ధమునందు భాగము కలవ్యరైర్ష. అపపట నుండి అగిి సోమునితో పత్ృయజిమునందు
అంద్రు పత్రులతో భోజనము చేయుటక్క శాశ్వత్మైన నియమముగా ఏరపర్షచర్ష.

584
శ్రీవరాహ మహాపురాణము
జగతుతనక్క ఆశ్రయము ఇచుినటి పృథీవదేవ! ఈ నియమమును అనుస్ర్షంచ పత్రుల
నిమిత్తము శ్రాద్ధము పెటుి స్మయమున స్రవ ప్రధ్మ పండము అగిికి స్మర్షపంచ,
పమైట పత్రులను త్ృపత చెందింపవలయును. వసుంధ్రా! ఈ విధ్ముగా ఏ మనుష్యడు
మంత్రములను ఉచిర్షంచ, విధానము ప్రకారము పత్రుల కొరక్క శ్రాద్ధము
నిరవహించుచునాిడో అటి ఆ పత్రులు త్ృపుతలై త్మ కరుణ చేత్ నిరంత్రము సుఖ
స్మృదిధయందు భాగము కలవ్యరు అగుచునాిరు.
దేవ! ఇపుపడు శ్రాద్ధము యొకక శ్రేణియందు నిందింపద్గినవ్యరు ఆ
బ్రాహైణ్యలను వివేచనము చేయుచునాిను వినుము. నపుంస్క్కలు, చత్రకారులు,
పశుప్పలురు, చెడు మారామునందు పోవువ్యరు, నలీని ద్ంత్ములు కలవ్యరు, ఏకాక్షులు
(ఒక కనుి మాత్రమే కలవ్యరు) లంబోద్రులు, నాటయము చేయువ్యరు, గాయక్కలు,
వస్త్రములక్క అద్దకము వేయుట దావరా జీవనము గడుపువ్యరు, వేద్విక్రయులు (వేద్మును
ధ్నము తసుకొని నేరుపవ్యరు) అనిి వరోముల వ్యర్ష చేత్ యజిము, చేయించువ్యరు, రాజ
సేవక్కలు, వ్యయప్పర నిమిత్తము కొనుగోళ్తళ, అమైకము చేయువ్యరు, బ్రహైయోనియందు
ఉత్పనుిలైనవ్యరు, నింద్క్కలు పత్తతులు, స్ంసాకర రహితులైన గణక్కలు, గ్రామములలో
త్తర్షగి యాచంచు వ్యరు, దీక్షితులు, కాండపుష్లు అనగా శాస్త్రమును తసుకొని
త్తరుగుచుండు వ్యరు వడీడ పై ఆధారపడి జీవించువ్యరు, రస్పదారధములను అముైవ్యరు,
వేశాయవృత్తతచే జీవించువ్యరు, చోరులు, వ్రాయస్గాండుీ, యాచక్కలు, శాండిక్కలు, అనగా
సారాయి త్యారు చేయువ్యరు, గైరుక్కలు, ఒకరకమైన వస్త్రములు త్యారుచేయువ్యరు,
ద్ంభ, అనిి వరాములక్క స్ంబంధించన కారయమునందు నిమగుిలై అనిి వసుతవులను
అముైటయందు నేరుపకలవ్యరు. ఈ బ్రాహైణ్యలంద్రూ శ్రాద్ధకరైము కొరక్క నిందుయలుగా
భావింపబడుచునాిరు. వర్షకి పత్రుల నిమిత్తము ఉదేదశంపబడిన శ్రాద్ధమునందు
భోజనము చేయించుటక్క అరహత్ గలవ్యరు కారు. పండిత్ వరామువ్యరు ఎవరు జీవనము
కొరక్క దూరముగా పోవుదురో, రస్పదారధములను అముైదురో అటేీ ధూరుతలు,
నలీనువువలను అముైవ్యరు మొద్లగు వృతుతలలో ఉని బ్రాహైణ్యలు శ్రాద్ధమునందు
స్మిైళ్లత్ము అయిన యెడల ఆ శ్రాద్ధము రాజస్ము అని చెపపబడెను. దేవ! ఇవికాక నేను
ఏఏ నిందితులైన బ్రాహైణ్యలను తెలిపత్తనో ఆ అంద్రు బ్రాహైణ్యలు రాజస్గుణములు

585
శ్రీవరాహ మహాపురాణము
కలవ్యరు. మాధ్వ! శ్రాద్ధ స్ంబంధ్మైన క్రయలయందు పత్రులక్క పండదానము చేయు
స్మయమున ఇటి పంకిత దూష్టతులు (పంకిత బాహుయలు) అయిన బ్రాహైణ్యలను
చూచుటక్క కూడా రానివవకూడదు. ఒకవేళ ఇటి బ్రాహైణ్యలు శ్రాద్ధమునందు భోజనము
చేసిన ఎడల వ్యనిపై శ్రాద్ధకరత యొకక ద్ృష్టి పడిన, ఆయన పత్రుడు ఆరు నెలల
పరయంత్ము దారుణ దుుఃఖమును అనుభవించును. వసుధా! ఎచటనైననూ ఇటి త్పుప
జర్షగిన యెడల శ్రాద్ధకరత, భోకత ఇద్దర్షకినీ ఎంత్ తొంద్రలో వలైన అంత్ త్వరగా
ప్రాయశిత్తము చేసుకొనుట అత్యంతా వశ్యకము. ప్రాయశిత్తము స్వరూపము ఏమనగా
బాగుగా మండుచుని అగిియందు ఘృత్మును హవనముగా చేసి సూరయద్రశనము,
శరోముండనము, పతాపతామహులు మొద్లగువ్యర్షకి మరల గంధ్, పుషప, ధూపము
మొద్లగు వ్యనిచే పూజ అర్యము, త్తలోద్కముల దానము చేయవలెను. ఇటి వ్యనిని
విధిప్రకారము చేసి తాను పవిత్రుడై ఆ బ్రాహైణ భోజనము మొద్లైనవి చేయించవలెను.
సుంద్రీ! ఇపుపడు మరల వేరొక విషయమును తెలుపచునాిను వినుము.
జాినము చేత్ ఎవని అంత్ుఃకరణము పవిత్రమైనదో ఆ బ్రాహైణ్యడు విధిని అనుస్ర్షంచ
మంత్ర శుదిధ చేసుకొనవలెను. ఎవరైననూ ఎనిడైననూ మృతుడైన స్ంబంధిత్ వయకిత యొకక
అనిమును త్తనక్కండా ఉండునో, అటి బ్రాహైణ్యనికి వైశ్వ దేవ నిమిత్తమైన భాగమును
ఇవవవలెను. అత్డిని శ్రాద్ధమునందు భోజనము చేయించుట అనుచత్ము. ఏ బ్రాహైణ్యడు
శ్రాద్ధము నందు ప్రేతానిమును త్తనునో అత్డికి కలుగు దోషమును చెపుపచునాిను
వినుము. ప్రేతానిమును త్తనిన ప్రభావముచే ఆ ద్ంభ మనుష్యనికి నరకమునక్క పోవలసి
వచుిను. అటేీ దివజాత్త పురుష్ని కరతవయము ఏమనగా మాఘమాస్మునంద్లి దావద్శీ త్తథ్వ
యొకక పుషయ నక్షత్రమున తేనె, పండీతో పత్రులను త్ృపతపరచ, ఘృత్యుకత
ప్పయస్మును త్తనవలెను. “నాక్క పవిత్రతాప్రాపత కలుగుగాక!” అను స్ంకలపము చేత్
అత్డు కపలగోవును దానము ఇచి, అటేీ త్న శుభము కొరక్క కోర్షకతో పత్ృశ్రాద్ధమును
నిరవర్షతంపవలెను. ఇద్దరు బ్రాహైణ్యలక్క భోజనము పెటించ ప్పపవిస్రజనము చేయవలెను.
విశాలాక్షీ! అమావ్యస్య త్తథ్వకి ద్ంత్ధావనము చేయుట సుమారుగా అంద్ర్షకినీ
నిష్టద్ధమైనదే. బుదిధహనుడైన వయకిత అమావ్యస్యనాడు ద్ంత్ధావనము చేసిన వ్యనికి ఈ
కరైచేత్ చంద్రుడు, దేవత్లు, పత్రులు కషిమును అనుభవింతురు. రాత్రి గడచపోయిన

586
శ్రీవరాహ మహాపురాణము
త్రావత్ ప్రాత్ుఃకాలమున సూరుయని కిరణములు ప్రకాశంచుట మొద్లైన స్మయమున
పగటపూట చేయవలసిన పనులను ఆరంభంపవలెను. ఈ పని చేసి బ్రాహైణ్యని విధులు
చేయుటయందు స్ంపనుిలుగా చేయవలెను. పత్రుల యెడ శ్రద్ధను ఉంచు మానవుడు
జుటుి క్షౌరము చేయించుకొనుట, గోళ్తళ తసుకొనుట నూనె పూసుకొని సాినము చేయుట
త్రావత్ పకావనిమును త్యారు చేయించుట చేయవలెను. వంట పూరతయిన త్రావత్
పగట మధ్యకాలమునందు శ్రాద్ధక్రయ నిరవర్షతంచుట విధి. మరల తరిము యొకక శుద్ధ
జలముచేత్ బ్రాహైణ్యనికి ప్పద్యమిచి మండపమునందు ప్రవేశంపజేసి విధిపూరవకముగా
అర్యపూరవకముగా చంద్నము పుషపమాలలు, ధూపము, దీపము, వస్త్రములు, త్తలలు,
ఇంకనూ జలము చేత్ పూజింపవలెను. మరల భోజనము కొరక్క ఎదుట ప్పత్రను ఉంచ
భస్ైము చేత్ మండలమును త్యారు చేయవలెను. వేరు వేరుగా మండలములు ఉండుట
చేత్ పంకితదోషము ఏరపడదు. మరల అగిి స్ంబంధ్కారయములను పూర్షత చేసి అని
పర్షవేషణము చేయవలెను.స్ప్పత్రక శ్రాద్ధమునందు పత్రులను ఉదేదశంచ స్ంకలపము
చేయనవస్రము లేదు. దీనియందు కేవలము బ్రాహైణ్యనికి “దివజదేవ్య! విదావంసులైన
పురుష్లు భోజనము చేయు స్మయమునందు “రక్షోఘి” మంత్రమును కూడా పఠంప
వలెను. బ్రాహైణ్యడు త్ృపత పడిన త్రావత్ అని విత్రణ చేయుట విధానము. దీని పమైట
మర్షయొక ఆస్నము ఇచి పండమును ఈయవలెను. భూమి మీద్ క్కశ్లను పరచ
ద్క్షిణము వైపు ముఖమును ఉంచ పతా, పతామహుడు, ప్రపతామహులు ఈ పత్రుల
కొరక్క పండమును అర్షపంచవలెను. మరల త్న స్ంతానవృదిధ కావలెనను ఉదేదశ్ముతో
విధిపూరవకముగా వ్యర్షని పూజింపవలెను. పూజక్క చవరగా బ్రాహైణ్యని చేత్తయందు
అక్షయోయద్కమును ఇవవవలెను. బ్రాహైణ్యడు స్ంతుష్ిడైన పద్ప స్వసితవ్యచన పూరవక
విస్రజనము జరుపవలెను. వసుధా! మూడు పండములు నేలమీద్ ఉనింత్కాలమును
పత్రులక్క సుఖము లభయమగుచుండును.
మరల శ్రాద్ధకరత ఆచమనము చేసి, పవిత్రుడై శాంత్త నిమిత్తక జలమును
ఈయవలెను. ఎచిట పండప్పత్ము జర్షగినదో, ఆ భూమిని వైషోవి! కాశ్యపీ, అక్షయ అను
పేరీను ఉచఛర్షంచ త్లవంచ నమసాకరము చేయవలెను.మొద్ట పండమును స్వయముగా
గ్రహింప వలెను. రండవది భారయక్క ఇవవవలెను. మూడవ పండమును నీటలో పడవేయ

587
శ్రీవరాహ మహాపురాణము
వలెను. ఇటుీ పత్రులక్క ప్రణామము చేసి, పత్రులను, దేవత్లను విస్ర్షజంపవలెను. ఈ
విధ్ముగా పండదానము చేయుటచే పత్ృదేవుడు ప్రస్నుిడు కాగలడు. ఇందు ఎటి
స్ంశ్యమును లేదు.ఆ పత్రుల ద్యచేత్నే దీరా్యుష్ి, పుత్రపౌత్ర వంశాభవృదిధ, అటేీ
స్ంపద్ అభవృదిధ కలుగును.స్మయమునందు ఉత్తములైన జాినులైన బ్రాహైణ్యలు, అటేీ
యోగులను కూడా పలిచ శ్రాద్ధ స్ంబంధ్ వసుతవులను స్మర్షపంచవచుిను. లేని ఎడల
అత్డు శ్రాద్ధఫల ప్రదానము చేయుటయందు అస్మరుధడు అగును. ఇందు ఎటి
స్ంశ్యములేదు. (190)
191, 192 వ అధ్యాయములు - మధుపరక విధి, శ్రంతిపాఠ మహిమ
పృథ్వవ ఇటుీ అనినది. “భగవ్యన! నీ నుంచ నేను అనేక విషయములను విని
ఉంటని. ఎంత్ వినిననూ నాక్క త్ృపత కలుగుట లేదు. ఇపుపడు నాయందు ద్య ఉంచ నీవు
మధుపరకము అనగా ఏమి? దానిని ఏ ఏ పదారధములతో, ఏ పర్షమాణములో కలుపుదురో
దానిని అర్షపంచు విధానము ఎటిదో ద్యతో నాక్క తెలియజేయుడు.”
ఆ మాటలను విని వరాహుడు ఇటుీ చెపెపను. “దేవ! నేను మధుపరకము యొకక
ఉత్పత్తత, దానిని ప్రదానము చేయు విధానము తెలుపచునాిను. వినుము. మధుపరక
ప్రదానము వలన స్మస్త అర్షషిములు దూరమైపోవును. ఈ విశ్వమును స్ృష్టించనపుపడు
నా ద్క్షిణ శ్రీరమునుండి ఒక పురుష్డు ప్రాదురాభవ మయెయను. అత్డు గొపప
రూపవంతుడు, దుయత్తమంతుడు, శ్రీమంతుడు, కీర్షతదాయక్కడుగాను ఉండెను. అత్నిని
చూచ స్ృష్టికరతయగు బ్రహైదేవుడు “ప్రభూ! ఇత్డు ఎవరు? అని అడిగెను. అపుపడు నేను
ఇత్డు మధుపరకము. నా శ్రీరము నుండియే ఉత్పనిమైనవ్యడు. అందుచే ఇత్డు నా
భక్కతలను స్ంసార జంజాటము నుంచ ముకిత కలిాంచును. నా ఆరాధ్నా స్మయమున, ఈ
మధుపరకమును అర్షపంచు మనుష్యనక్క అత్డు స్రవశ్రేషు సాినము ప్రాపతంపజేయును.
ఎచిటక్క పోయినను, ప్రాణికి శోకము కలుగదు.” అనాిను. ఇపుపడు నేను మధుపరక
నిరాైణము, దానవిధిని కూడా తెలుపచునాిను. ఈ మధుపరకప్రదానము చేయుట దావరా
మానవుడు నా దివయ ధామమునక్క చేరుకొనగలడు. స్రవశ్రేషుమైన సిదిధని పంద్వలెనను
అభలాష ఉండిన యెడల, తేనె, పెరుగు, నెయియ మొద్లగు వ్యనిని స్మాన భాగములుగా
తసుకొని, మంత్రములను చదువుచూ విధిపూరవకముగా కలుపవలెను. ఏ మానవుడు ఈ

588
శ్రీవరాహ మహాపురాణము
మధుపరక విధాన విధిని ప్పటంచెనో అత్డు నాక్క పరమప్రియుడు అగును. పమైట
మధుపరైమును చేత్తయందు ఉంచుకొని, “ఓంకారస్వరూప్ప! భగవ్యన! ఈ మధుపరకము
నీక్క స్మర్షంప బడుచునిది. మీరు దీనిని స్వవకర్షంచ, ననుి మీ ద్యక్క ప్రాపుతని చేయుడు.
ఇది మీ విగ్రహము నుంచయే ప్రత్యక్షమైనది. ఈ ప్రపంచమునుండి ముకిత పందుటక్క ఇది
పరమసాధ్నము. భకితపూరవకముగా నేను దీనిని త్మ సేవకొరక్క స్మర్షపంచుచునాిను.
దేవేశ్వరా! నేను మీక్క వంద్మారుీ నమసాకరములు అర్షపంచుచునాిను” అనెను.
సూతుడు ఇటుీ చెపెపను. “ఋష్లారా! మధుపరకము యొకక ఉత్పత్తత దీనిని
దానము చేయుటచే లభయమగు పుణయఫలము, అటేీ దానిని అనగా మధుపరకమును
స్వవకర్షంచవలసిన ఆవశ్యకత్ను విని శాంత్తప్పఠ స్హిత్ముగా ఉత్తమ వ్రత్మును ప్పటంచు
ధ్రణీమాత్క్క చాలా ఆశ్ిరయము కలిగెను. అనంత్రము ఆమె వరాహమూర్షత ప్పద్ములను
స్పృశంచ ఇటుీ పలికెను. “భగవంతుడా! మీక్క ప్రియమైన మధుపరకము అను
పదారధమును మీ యందు అధికశ్రద్ధగల భక్కతడు ఏ విధ్ముగా అరపణ చేయవలెను? భకితతో
ఈ మహాకారయమును చేయు విధానవిధిని తెలుపగోరుచునాిను” అని ప్రశింపగా
వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను.
“మహాభాగురాలా! నేను స్మస్త వృతాతంత్మును చెపుపచునాిను. వినుము. దీని
ప్రభావము చేత్ మానవుడు దుుఃఖరూపుడై ఈ లోకమునుండి ముకిత పందును. నీవు
మొద్ట ఏ విషయమును చర్షించత్తవో దానిని నాపై భకితగల వయకిత స్నాైనము చేసి శాంత్త
ప్పఠమును చదివి స్ంపనిము చేయును. శాంత్తప్పఠము పఠంచన త్రావత్ నాపై భకిత
నిమగుిలైన పురుష్లు నాక్క జలాంజలిని స్మర్షపంచ, మరల ఈ భావము వచుి
మంత్రమును పఠంపవలెను. మంత్రము యొకక భావము ఇది. “భగవంతుడా!ఎవని దావరా
లోకస్ృష్టి జరుగుచునిదో, దేవస్ంబంధ్ యజిములందు జరుపు కరైక్క ఎవరు సాక్షియో
అటివ్యడవు నీవే. నాక్క శాంత్త ప్రదానము చేయుటచే, వెనువెంటనే స్ంసారము నుంచ
చేయు రాకపోకల నుండి ముకితని కలిగింపుము.” పృథీవ! ఇది సిదిధ, కీర్షత, బలములయందు
మహాబలము, లాభములయందు పరమ లాభము, గతులయందు పరమగత్తగా ఉండును.
ఇటి శాంత్తప్పఠమును అరిపూరవకముగా ఎవరుపఠంతురో, వ్యరు నాలో ల్లనమైపోవుదురు.
అత్నికి ఈ ప్రపంచమునక్క మరల వచుిట జరుగదు. ఈ విధ్ముగా శాంత్తప్పఠమును

589
శ్రీవరాహ మహాపురాణము
పఠంచ నాక్క మధుపరకము నివేదింపవలెను. “ఓం నమోనారాయణాయ” అని
ఉచిర్షంచుట మంత్రము విధానము. మంత్రము యొకక భావము ఇది. “భగవ్యన! నీవు
స్రవశ్రేష్ులైన దేవత్లను కూడా స్పంచువ్యడవు. మధుపరకమను పేరు గల పదారధము నీక్క
స్ంబంధ్ముగలద్. అనిి పదేశ్ములలో, అనిి స్మయములలో అంద్ర్షచే బాగుగా
పూజింపబడువ్యడువు. నీవే! నీవు స్ంసార సాగరమునుండి ననుి ఉద్దర్షంచుట కొరక్క
ఇచిట ఉండుటకై ఈ ప్పత్రలయందు విరాజమానుడవు కముై.”
సుశ్రోణీ! మేడికర్రతో త్యారు చేయబడిన ప్పత్రయందు నేయి, పెరుగు,
తేనెలను స్మాన ప్పళళలో కలిప మధుపరకమును త్యారు చేయవలెను. ఒకవేళ తేనె
దొరకని యెడల, కలుపలేకపోవుటచే దానికి బదులుగా బెలీమును కలుపవచుిను. నేయి
లేని స్మయమునందు దానికి బదులు ధానయము యొకక పేలాలను కలుపవచుిను. పెరుగు
లభయము కాని యెడల ప్పలనే కలుపవలెను. ఈ విధ్ముగా పెరుగు, తేనె, ఘృత్ములను
స్మాన ప్పళళలో కలిప మధుపరకము త్యారుచేయవలెను. కొనిి గ్రంథములలో పెరుగు,
తేనె, జలము, బెలీము, నేయి. ఈ అయిదింటచే మధుపరకము చేయవలెనని కలదు.
మనుస్ైృత్త, ఆపస్తంబధ్రై సూత్రములు, మొద్లగువ్యనిలో ఇటుీ కలదు. అంతేగాక దానిని
ఈ విధ్ముగా భగవంతునికి అర్షపంచవలెను. “దేవేశా! రుద్రుడు కూడా నీ రూపమే. నేను,
పెరుగు, నేయి, తేనెలతో త్యారు చేయబడిన ఈ మధుపరకమును నీక్క స్మర్షపంచు
చునాిను” అని పలుకవలెను. ఒకవేళ అనిి వసుతవులు లేనిచో అపుపడు శ్రదాధళ్తవైన భక్కతడు
కేవలము నీటని మాత్రమే చేతులలోకి తసికొని ఈ మంత్రమును పఠంపవలెను. “ఏ
ప్రభువు యొకక నాభ నుంచ వెలువడిన కమలముపై ప్రపంచ స్ృష్టి ఆధారపడి ఉనిదో అటేీ
యజిములు, మంత్రములు, రహస్య యుకత జపములతో ఎవర్ష అరిన చేయబడుచునిదో
వ్యడవు నీవే! భగవంతుడా! ఈ మధుపరకము నీతో స్ంబంధ్ము కలది. ఈ దివయ
పదారధమును నీవు స్వవకర్షంచ మాపై ద్యచూపుము”. భగవత! ఈ మధుపరకమును
అర్షపంచన వ్యనికి యజి స్ంబంధ్మైన స్రవ ఫలములు ప్రాపతంచును. పద్ప అత్డు నా
లోకమునక్క వెడలిపోవును.
పృథీవ! ఇపుపడు మర్షయొక విషయమును వినుము. నా కరైయందు నిమగుిలై
ఉని వయక్కతలక్క ప్రాణము పోవు స్మయమునందు ఈ విధ్ముగనే చేయవలెను. అత్డి

590
శ్రీవరాహ మహాపురాణము
ప్రాణయాత్ర స్మయమునందు విధిపూరవకముగా మంత్రములను ఉచిర్షంచుచూ ఈ
ప్రపంచములోనే ఇది మధుపరకము ఇచుి విధానము. ప్రాణము పోవు స్మయమునందు
అనేక కరైలను చేయవలసి ఉండును. నా భక్కతడు మరణాస్ని (మృతుయవు స్మీపంచ
ఉని) వయకితకి స్ంపూరోముగా లోకమునుండి ముకిత కలిాంచు మధుపరకము త్పపక
ఇవవవలయును. ఎపుపడు ఒక వయకిత మరణాస్నుిడై ఉండునో అపుపడు చేత్తయందు
ఉత్తమమైన మధుపరకమును ఉంచుకొని ఈ భావము కల మంత్రమును చద్వవలెను.
“దేవలోకమునక్క అధిపత్తవగు సావమీ! భగవంతుడగు నారాయణ్యడవు నీవే. ప్రభూ! నేను
మిముై సేవించుటక్క భకితపూరవకముగా మధుపరకమును స్మర్షపత్ము చేయుచునాిను.
దీనిని నీవు స్వవకర్షంచవలెను.” మృతుయ స్మయమునందు ఈ మంత్రమునే చదివి
మధుపరకము ఇవవవలెను. పృథీవ! మధుపరకమునక్క గల మాహాత్ైయమును ఎవరునూ
ఎరుగరు. అందుచేత్ సిదిధని కోరుకొనుచునివ్యరు ఆ స్మయమున స్రవప్రథమముగా
స్ంసారసాగరము నుంచ ముక్కతని చేయువ్యడవైన భగవంతుడగు శ్రీహర్షని అర్షించుట
కూడా ఆవశ్యకమైనదే. మధుపరకమును స్మర్షపంచు వ్యనికి పరమగత్త లభంచును. ఈ
విధానము పవిత్రము, స్వచఛము, స్ంపూరోముగా ఉండి కామనలను తరుినటిది.
దీక్షితుడైన వ్యడిని గురువుయందు భకిత ఉంచునటి శష్యలు కావలెను. అత్నికి ఎదురుగా
అత్ని ప్రస్ంగమును వినవలెను. ప్పపములను నశంపజేయునదియగు ఈ మధుపరక
ఆఖ్యయనమును ఎవరు పూర్షతగా విందురో, అత్డు నా ద్యచే పరమ దివయ సిద్ధప్రాపతని
ప్రాపతంచుకొనగలడు.
భద్రా! మధుపరకమును పర్షచయము చేయు ఈ స్ంగ్రహము నేను నీక్క
వినిపంచత్తని. రాజద్రాభరులయందును, శ్ైశానభూమియందు లేక భయము, దుుఃఖ
పర్షసిితులు ఎదురుపడినపుపడు ఈ శాంత్తదాయకమగు ప్రస్ంగమును అధ్యయనము చేసిన
పుత్రహనులక్క, భారాయహనులక్క, భారయయు లేక పత్తహనుడైన స్త్రీకి అంద్మగు భారయ
లభంచును. మానవునికి గల ఇహలోక బంధ్ములు విడిపోవును. ఈ విషయము
ప్రపంచమును ఉద్దర్షంచు పరమ రహస్యపూరోమైనది .ఏ వయకిత విధితో ఈ ప్రయోగమును
ఆచర్షంచునో అత్డు ఈ లోకముపై ఆస్కితని వద్లి, నా లోకమును ప్రాపతంపజేసికొనును.
(191, 192)

591
శ్రీవరాహ మహాపురాణము
193 వ అధ్యాయము - న్చికేతుని యమపూరీ యాత

సూతుడగు రోమహరిణ్యడు ఇటుీ చెపెపను. వేద్వేదాంగప్పరంగతుడైన వ్యయసుని
శష్యడగు వైశ్ంప్పయనుడు, జనమేజయ మహారాజ ఆసాినమునక్క వెళ్ళళను. కానీ ఆ
స్మయమున రాజు అశ్వమేధ్ యజిమునందు దీక్షితుడుగా ఉని కారణము చేత్ ఆయన
సింహదావరం వద్దనే ఆగిపోవలసి వచెిను. యజిము స్మాపతమైన త్రావత్, జనమేజయుడు
హసితనాపురమునక్క త్తర్షగి వచిన త్రావత్, ఆయనక్క పరమజాినియైన వైశ్ంప్పయన
మహర్షి అచిటకి వచెినని తెలిసినది. గంగా త్టము పై రోమహరిణ్యడు రాజు కొరక్క వేచ
ఉండి అచటనే వసించుటక్క త్గిన సాినమును ఏరాపటు చేసుకొనెను. ఋష్ట త్నను
కలియుటక్క వచెినని తాను ఆ మహర్షితో కలవలేకపోత్తనని ఇది కూడా ఒక విధ్మైన
అవమానమునక్క గుర్ష చేయుటయే అని భావించ జనమేజయుడు చంత్తో వ్యయక్కలప్పటు
చెంద్ను. ఆయన శీఘ్రముగా వైశ్ంప్పయన మహర్షి వద్దక్క వెళ్ళళను. ఆయనక్క సావగత్ము
తెలిపన త్రావత్ “భగవ్యన! నా చత్తము వ్యయక్కలప్పటు చెందినది. యమలోకము ఎటిది?
ఎంత్దూరము వ్యయపంచ ఉండును. ఈ ప్రేత్పుర్షకి ఈశ్వరుడగు ధ్రైరాజు గొపప ధ్వరుడని
వినాిను. ఈ స్ంపూరో జగతుతను ఆయన ప్పలించుచుండెను. అని అందువలన ఎటి
కరైలచేత్ అచటకి (యమలోకమునక్క) పోవలసిన అవస్రం కలుగక్కండా ఉండును
అను విషయమును తెలిసికొనద్లచన నాక్క ఆవిషయములను తెలుపడు.” అని ప్రశించెను.
అంత్ట వైశ్ంప్పయనుడు “రాజా! ఈ విషయమును గుర్షంచ ఒక పురాత్న
ఇత్తహాస్ము తెలిపెద్ను వినుము. దీనిని వినుట చేత్నే నరులు స్ంపూరోముగా ప్పపముల
నుండి ముక్కతలగుచునాిరు. ఆ వృతాతంత్మును వినుము. ప్రాచీన కాలమున ఉదాదలక్కడు
అను పేరు గల ఒక వైదిక మహర్షి కలడు. ఆయనక్క నచకేతుడు అను పేరు గల
తేజసివ,యోగాభాయస్ పరుడు అయిన పుత్రుడు కలడు. స్ంయోగవశ్మున ఆయన త్ండ్రి
ఉదాదలక్కడు ఒక రోజు రోషము వచినవ్యడై త్న పరమధార్షైక్కడైన పుత్రుని “దురైత! నీవు
యమపుర్షకి పముై!” అని శాపము నిచెిను. ఇందుపై నచకేతుడు కొనిి క్షణములు
ఆలోచంచ మరల గొపప నమ్రత్తో ఉదాదలక మహర్షితో "త్ండ్రీ! నీవు మహాధార్షై క్కడవైన
పురుష్డవు. మీరు చెపపన మాటలు ఎనిడునూ మిధ్య కాలేదు. అందుచేత్ నేను ఇపుపడే మీ

592
శ్రీవరాహ మహాపురాణము
ఆజిచేత్ మహాతేజోవంతుడైన యముని యొకక అంద్మైన నగరమునక్క వెళ్తళచునాిను”
అని పలెకను.
అంత్ ఉదాదలక్కడు తాను చేసిన అకృత్యమునక్క పశాితాతపపడుచూ “నాయనా!
నీవు నాక్క ఒకడవే పుత్రుడవు. నీక్క సోద్రులు ఎవరునూ లేరు. నీకంటే వేరు ఇత్రుడు
ఎవరును సోద్రుడు లేడు. నేను క్రోధ్ముచేత్ మాట్టీడిత్తని. అందుచే ననుి అధ్రుైనిగా
భావించక్కము. నింద్ మిధాయవ్యది అని చెపపబడు దోషము నాపై బాగుగా పడగలదు. కానీ
వతాస! ఇపుపడు నీ ప్రవరతన ననుి ఉద్దర్షంచునటిదిగా ఉండవలయునని కోరుకొను
చునాిను. నేను నీవంట నిత్యధ్రాైచరణపరాయణ్యడైన పుత్రునికి ఇచిన శాపము
స్ర్షయైనది కాదు. నీక్క యమపుర్షకి పోవుట ఉచత్మైనది కాదు. ఆ పటిణమునక్క రాజు
వైవశ్వత్దేవుడు. నీవు సేవచిగా అచిటకి పోగలిగినటెమీన, మహాయశ్సివ అయిన రాజు
యొకక క్రోధ్కారణము చేత్ నినుి ఎనిడునూ రానీయడు. పుత్ప్! నీవు నీ వంశ్ము యొకక
భవిషయతుతను స్ంహారము చేయువ్యడవు లేక నషిపరచువ్యడవు కారాదు. నరకము యొకక
ఒక శ్బదము “పుత్” ఆ పద్మునక్క “త్ప్ణ” కలిపన కారణము చేత్, క్కమారుని
“పుత్రుడు” అని పలుచుదురు. స్ంతానహనుడైన వయకిత చేత్ చేయబడిన హవనము,
ఇవవబడిన దానము, చేసిన త్పసుస పత్రుల త్రపణము మొద్లగునవి అనిియూ
వయరధములై పోవును.
“పుత్ప్! నేను సేవ్యపరాయణ్యడగు శూద్రుడు, వయవసాయము చేత్ జీవనము
గడుపు వైశుయడు,ధ్నమును రక్షించువ్యడగు క్షత్రియ స్మూహము, ఉప్పస్నా కరైమునందు
నిరతుడగు బ్రాహైణ్యడు, గొపప త్పసుస చేయు త్పసివ ఇంకనూ గొపపదానములను
చేయువ్యడగు దానపరుడైన వయకిత, ఒకవేళ స్ంతాన హనుడైనచో అత్డు స్వరాప్రాపతని
పంద్లేడు. పుత్రుని చేత్ త్ండ్రికి, పౌత్రునిచే పతామహునికి, ప్రపౌత్రుని చేత్ ప్రపతా
మహునికి పరమానంద్ము లభయమగును. అందుచేత్ నేను నా వంశ్ము యొకక వృదిధని
చేయునటి నీ వంట పుత్రుని తాయగము చేయను. అందుచే నేను నీవు యమపుర్షకి వెళళవద్దని
అర్షధంచుచునాిను” అని చెపెపను.
వైశ్ంప్పయనుడు ఇటుీ చెపెపను. “రాజా! మునిశ్రేష్ుడగు ఉదాదలక మహర్షి
మాట విని నచకేతుడు "త్ండ్రీ! నీవు విచార్షంచవదుద. త్తర్షగి నేను ఇచిటక్క రాగలను.

593
శ్రీవరాహ మహాపురాణము
అంతేగాక నీవు ననుి నిశ్ియముగా మరల చూడగలవు. ఈ లోకమంత్యూ
నమస్కర్షంచునటి దివయ పురుష్డగు యమ ధ్రైరాజు యొకక ద్రశనము చేసికొని నేను
త్తర్షగి ఇచిటక్క త్పపక తాగలను. నాక్క మృతుయవు యెడ ఎటి భయమును లేదు. జనకా!
స్త్యమునందు గొపప శ్కిత కలదు. ఆ స్త్యము స్వరామునక్క సోప్పనము. సూరుయడు కూడా
స్త్యము యొకక బలము చేత్నే మండుచునాిడు. అగిికి స్త్యము చేత్నే దాహకశ్కిత
లభంచనది. స్త్యము పైననే పృథ్వవ నిలబడుచునిది. స్త్యమును ఆచర్షంచుట కొరకే
స్ముద్రము త్న హదుదలను అత్తక్రమణము చేయక చెలియలి కటిక్క లోపలనే ఉనిది.
ప్రపంచమునక్క హిత్ము చేయుట కొరక్క సామవేద్ము, స్త్యమంత్రముల గానము
చేయుచునిది. స్త్యము పైననే అంద్ర్ష ప్రత్తషు ఆధారపడి ఉనిది. స్వరాము, ధ్రైము ఈ
రండునూ స్త్యము యొకక రూపములు, స్త్యము కాక్కండా వేరైన రండవది ఏదియునూ
లేదు. త్ండ్రీ స్త్యము అనిింటతో కలసి పోవునని ఒకవేళ దానిని పర్షత్యజించన ఏ ఉత్తమ
వసుతవును చేత్తతో తాకలేము అని విని ఉంటని.
బ్రహై కూడా స్ృష్టికి ప్రారంభకాలమునందు యత్ిపూరవకముగా స్త్యదీక్షను
కొనెను. స్త్యమును ఆశ్రయించయే ఔరుయడను ముని అగిిని బడబాముఖమునందు
విస్ర్షవేస్ను. జనకా! ప్రాచీన కాలమునందు స్రవశ్కిత స్మనివతుడైన స్ంవరుతడు దేవత్లను
ద్యత్లచుటకై స్ంపూరోముగా లోకములక్క ఆశ్రయమును ఇచెిను. ప్పతాళమునందు
నివ్యస్ము ఉండు బలి చక్రవర్షత కూడా స్త్యమును రక్షించుట కొరకే బంధ్నమును
స్వవకర్షంచెను. వంద్లకొలది శఖరములతో శోభంచునటి మహావింధ్యపరవత్ము పైకి
ఎదుగుచూ పెరుగుచుండగా స్త్యమును ప్పటంచుట కొరక్క పెరుగుట ఆగిపోయెను.
స్ంపూరోముగా చరాచరముల చేత్ స్ంపనిమైన ఈ జగతుత స్త్యము చేత్నే శోభంచును.
గృహసుిడు, వ్యనప్రసుిడు, ఇంకనూ యోగులు అంద్రును ఎంతో ఉత్తమముగా ప్పటంచు
నది ధ్రైమే. అటుీ వేయి అశ్వమేధ్ యజిములు చేయుటచే వచుి ధ్రైమును స్త్యము చేత్
పోలిిన యెడల స్త్యమే అనిింటకనినూ ఎక్కకవగా కనిపంచగలదు. స్త్యము చేత్
ధ్రైరక్షణము జరుగును. అటుీ రక్షింపబడిన ధ్రైము ప్రాణ్యలను రక్షించును. అందుచేత్
నీవు ఈ స్మయమందు స్త్యమును రక్షింపుము". సువ్రతా! ఈ విధ్ముగా చెపప ఋష్ట
పుత్రుడగు నచకేతుడు యముని యొకక ఉత్తమమైన నగరమునక్క పోయెను. త్పసుస,

594
శ్రీవరాహ మహాపురాణము
యోగము యొకక ప్రభావము చేత్ కొదిదకాలములోనే అత్డు యమపుర్షకి చేరుకొనగలెాను.
యమపుర్షకి చేర్షన త్రావత్ యముడు అత్డికి యధోచత్మైన సావగత్స్తాకరమును
చేస్ను. పమైట కొనిి దినముల త్రావత్ అచట నుంచ అత్డు త్తర్షగి వచుిటక్క
స్మైత్తంచెను. అందుచేత్ ఆ ఋష్ట క్కమారుడు త్తర్షగి త్న గృహమునక్క రాగలెాను.
యముపుర్షనుండి త్తర్షగి వచిన పుత్రుని చూచ ఉదాదలక ముని త్న రండు బాహువులతో
ఆలింగనము చేసుకొనెను. అత్డి శరము మూరొకనెను. ఆ స్మయమున అప్పరమైన
హరికారణముగా భూమి ఆకాశ్ములలో కూడా హరిధ్వని వినబడెను.
అనంత్రము ఉదాదలక్కడు క్కమారునితో "వతాస! యమపుర్షయందు నీక్క
ఏమియునూ కషిములు కలుగలేదు కదా!” అని ప్రశించెను .ఆ స్మయమునందు
యమపుర్ష నుంచ త్తర్షగి వచిన నచకేతుని చూచుటకై ఋష్లు, మునులు ఎంద్రో
దేవత్లు కూడా అచిటకి వచిర్ష. ఆ ఋష్లయందు చాలా మంది నగుిలు (నగిముగా
ఉనివ్యరు). ఆ ఋష్లయందు మర్షకొంద్రు రాత్తతో ద్ంచన అనిమునే త్తనుచుండిర్ష.
అనేక్కలు మౌనవ్రత్మును ప్పటంచుచూ, ఉండిపోయిర్ష. కొంద్రు ఋష్ల
వ్యయుభక్షక్కలై ఉండిర్ష. అనేక్కలైన ఋష్లు యొకక నియమము అగిిసేవనము, ఆ
వ్రత్మునుప్పలించు ఋష్లు పగను మాత్రమే పీలిి జీవించుచుండిర్ష. స్మస్త
స్ముదాయము ఆ ఋష్ట క్కమారుడైన నచకేతుని చుటుినూ నిలబడి అత్నిని చూచు
చుండిర్ష. కొంద్రు వ్యర్షలో కూరొినినవ్యరు, మర్షకొంద్రు నిలబడినవ్యరు కలరు. వ్యరు
అంద్రునూ శాంతులు, శష్ులు, అనునాసితులు, శాల్లనులు. వ్యరు అంద్రు ఋష్లును
వేదాంత్మును సాంగోప్పంగముగా అధ్యయనము చేసినవ్యరు. ప్రధ్మముగా యమ
లోకము నుంచ వచిన నచకేతునిపై కొంద్ర్ష ద్ృష్టి ప్రస్ర్షంచుట చేత్ వ్యర్షలో కొంద్రు
భయము కలిగి ఆత్ృత్తో అచిటనుండి వెడలిపోయిర్ష. అటేీ కొంద్రు అత్తగొపప
కౌతుహలము కలిగినవ్యరైర్ష. దానితో వ్యర్ష హృద్యములందు స్ంతోషము కూడా
కలిగినది. కొంద్రు ఋష్ల మనసుసల యందు వ్యయక్కలత్ ఉత్పనిమైనది. అటేీ కొంద్రు
స్ందేహాస్పద్మైన చరి జరుపుట యందు నిమగుిలై ఉండిర్ష. ఇంకనూ ఆ ఋష్లు
మహాత్పోధ్నుడైన ఋష్టక్కమారుడగు నచకేతుని అంద్రూ ఒకకసారే ప్రశ్ిలను అడుగుట
ఆరంభంచర్ష.

595
శ్రీవరాహ మహాపురాణము
అనేకమారుీ స్ంబోధించుచూ ఋష్లంద్రూ నచకేతునితో “వతాస! నీవు గొపప
విజుిడవు. అటేీ గురువు యొకక పరమసేవక్కడవు. ఇంకనూ స్వధ్రైముపై కద్లక నిలబడు
వ్యడవు. నీవు యమపుర్షయందు ఏ విషయములను చూచత్తవి? అటేీ ఏ విషయములను
వింటవి? ఇచిటగల ఋష్లంద్ర్ష మనసుసలయందు ఈవిషయములను వినవలయునను
కోర్షక గలదు. నీ త్ండ్రి ఉదాదలక్కడు కూడా ఈ విషయమునంత్టనీ స్ంపూరోముగా
వినవలయునని కోరుకొనుచునాిడు. త్ండ్రి! మేము అడిగిన వ్యనియందు ఏవైననూ
రహస్య విషయములు ఉని యెడల వ్యనిని ప్రతేయకముగా భావన చేసి స్పషిముగా మాక్క
తెలియునటుీ పలుక్కము. ఎందుకనగా ఆ యమలోకము నుంచ అంద్రునూ భయ
భీతులుగా ఉందురు. ఈ విషయము అంద్ర్షకీ తెలిసినదే. ఈ మాయా రాజయమునందు గల
స్ంపూరో జగతుత లోభము, మోహముల వలన కలిగిన అంధ్కారముతో వ్యయపంచ ఉనిది.
చంత్నము అటేీ అనేవషణము అను కరైములు ఉండియే ఉండును. కాని హిత్మైన మాట
చత్తమునక్క స్ర్షగా ఎకకకపోవచుిను. యమపుర్షయందు చత్రగుపుతని కారయశైలి
ఎటుీండును. మరల అత్డి కధ్నము ఏ రూపములో ఉండును. యమధ్రైరాజు, ఆయన
కాలము యొకక స్వరూపము ఎటిది? అచట వ్యయధులు ఏ రూపముచే ద్ృష్టి గోచరములు
అగును? కరై విప్పకము యొకక స్వరూపము కూడా తెలుసుకొనవలయునని మేము
కోరుకొనుచునాిము. అంతేకాక ఏ కరైము చేత్ అత్డు విముక్కతడగునో ఆ విషయములను
కూడా తెలుసుకొనుట నా కోర్షక. విప్రశ్రేష్ుడా! అచిట నీక్క ఎటువంట ద్ృశ్యములు
కనబడినవి? లేక వినబడినవి? నీవు వ్యనిని ఎటి రూపములో వినగలిాత్తవి. అది
అంత్యును స్ంపూరోముగా విస్తరపూరవకముగా ఉనిది ఉనిటుీగా వర్షోంచుము”.
వైశ్ంప్పయనుడు ఇటుీ పలెకను. “జనమేజయా! నచకేతుడు గొపప మనసుస గల
ముని. మహారాజా! ఋష్లు ఈ విధ్ముగా నచకేతుని ఎపుపడు ప్రశించరో అటేీ శ్రేష్ులైన
ముని పుత్రుడు ఏమి జవ్యబిచెినో వ్యనిని నేను ఇపుపడు తెలుపచునాిను వినుము.
(193,194)
195, 196, 197 వ అధ్యాయములు - యమపుర్త వర
ణ న్ము
నచకేతుడు ఇటుీ చెపెపను. “నిరంత్రము త్పసుసనందు త్త్పరులై ఉండు
దివజశ్రేష్ులారా! మీక్క అంద్రక్క యమపుర్ష వృతాతంత్మును తెలుపుచునాిను. ఎవరు

596
శ్రీవరాహ మహాపురాణము
అస్త్యమాడుదురో, స్త్రీలు పలీలు మొద్లైన ప్రాణ్యలను వధింతురో, బ్రాహైణ్యలను హత్య
చేయుటయందు త్త్పరులై ఉందురో, ఇంకనూ విశావస్ ఘాత్క్కలో, ఎవర్షయందు
మౌఢయము, కృత్ఘిత్, అటేీ లోలుపత్ పూర్షతగా ఉండునో ఎవరు ఇత్రుల భారయలను
అపహర్షంచుదురో అటేీ నిరత్ము ప్పపకారయరతులై ఉందురో వ్యరు యమలోకమునక్క
పోవుదురు. వేద్ములను నిరంత్రము నిందించుచు, వైదికమారామును చెడగొటుిచు,
మధిరాప్పనము చేయుచు, బ్రాహైణ వధ్ చేయుచు, క్కస్వద్ వృత్తతని అనగా వడీడకి ధ్నము
నిచి దానితో జీవనము గడుపువ్యరు, కపటముగా ప్రవర్షతంచువ్యరు, త్పపక నరకమునక్క
పోవుదురు. గురువును దేవష్టంచువ్యరు. ఘోరమైన పనులను ఆచర్షంచనవ్యరు, కపటముతో
కూడిన మాటలను మాట్టీడువ్యరు, త్పుపడు పనులలో నిమగుిలైనవ్యరు, గృహములు,
గ్రామముల హదుదలను ధ్వంస్ం చేయువ్యరును, అదేవిధ్ముగా వయరిముగా పూలు, పండీను
కోయువ్యరును, పత్తవ్రత్లైన స్త్రీల యెడ ద్యచూపక కఠనముగా ప్రవర్షతంచువ్యరును, అటేీ
ప్పపులు, హింస్క్కలు, వ్రత్ భంజక్కలు, సోమరస్ విక్రత్లు, స్త్రీ పై ఆధారపడి
జీవించువ్యరు, అబద్ధమును చెపుప అలవ్యటు కలవ్యరు, అటేీ దివజుడై యుండియు
వేద్మును అముైవ్యరు, ఇంటంటకి త్తర్షగి నక్షత్ర చన చేయువ్యరు, త్పపక నరకమునక్క
పోవుదురు. అంతేగాక అచట త్మ చెడు పనుల యొకక ఫలమును అనుభవింతురు”.
వైశ్ంప్పయనుడు ఇటీనెను “రాజా! నచకేతుని ముఖము నుండి వెలువడిన ఈ
ప్రకారమైన మాటలను ఆ పరమ త్పసుసలైన మునులు ఆశ్ిరయమునక్క లోనైర్ష. వ్యర్ష
ఆశ్ిరయమునక్క హదేద లేకపోయెను. అందుచేత్ వ్యరు నచకేతుని త్తర్షగి ప్రశించుట
మొద్లిడిర్ష”.
ఋష్లు ఇటుీ ప్రశించర్ష. “మునీ! నీవు గొపప జాినవంతుడవైన పురుష్డవు.
నీవు యమపుర్షయందు ఏమేమి ద్ర్షశంచత్తవో ఆ విషయములను అనిింటనీ ద్యతో
మాక్క తెలియజేయుము. సూక్షమ శ్రీరము యమ యాత్నలయందు అనేక కేీశ్ములను
భర్షంచవలెనని, నిపుపచేత్ త్గులబెటి బడుదురని, అస్త్రముల చేత్ కోసిననూ కూడా వ్యర్ష
శ్రీరమునక్క నషిము ఏమి జరగద్ని విదావంసులు చెపుపదురు. విప్రుడా! వైత్రణీ నది
యొకక రూపము ఎటుీ ఉండెను? అటేీ దానియందు జలము ఏ విధ్ముగా ప్రవహించును.
రౌరవనరకము యొకక సిిత్త ఎటుీండును. అంతేగాక కూటశాలైలిక ఆకారము ఎటిది?

597
శ్రీవరాహ మహాపురాణము
యమధ్రైరాజు యొకక దూత్లు ఎటుీందురు? వ్యరు చేయుపని ఏమి? వ్యర్షయందు ఎటి
పరాక్రమము ఉండును? ఆ యమలోకమున ఉండు దూత్లు ఏ విధ్ముగా పనుల యందు
ఉదుయక్కతలుగా ఉందురు. వ్యర్ష ఆచారమెటిది? వ్యర్ష అపూరవ తేజముతో కపపబడిన
కారణము చేత్ ప్రాణ్యలు త్రచుగా అచేత్నులై పోవుదురు. ప్రాణ్యల దావరా పలు
రకములైన, పలుపరాయయములు దోషములు జరుగుచూనే ఉండును. అత్డు రాజస్ము
కలిగి ఉండును. అందుచే ధైరయము ఉండదు. ఇది ఎవర్ష మాయ? ఎవర్ష ప్రభావము చేత్
ప్రాణ్యలు పరమేశ్వరుని మరచ స్ంసారము యొకక జంజాటమునందు విహవలులై
ఉందురు. అనేకమంది నరులు మూరఖత్ కలిగిన కారణము చేత్ ప్పపము చేయుదురు. ఆ
విధ్ముగా వ్యనికి ఫలరూపముగా వ్యరు కషిములను అనుభవించవలసి ఉండును. "వతాస!
నచకేతా! నీవు యమలోకమునక్క పోయి స్రవవిషయములను స్వయముగా చూచ ఉంటవి.
అందుచేత్ ఈ విషయములనిింటని ద్యతో మాక్క తెలియజేయుము” అని ఋష్లు
నచకేతునికి వినుత్తంచర్ష.
వైశ్ంప్పయనుడు ఇటుీ చెపెపను. “రాజా! ఆ అంద్రు ఋష్ల యొకక
అంత్ుఃకరణము అత్యంత్ పవిత్రములుగా ఉండినవి. ఆ ఋష్ల మాటలను వినిన త్రావత్
వ్యక్కకలయందు పరమ నైపుణయము కలిగిన నచకేతుడు అంద్ర్ష మాటలను స్పషిము
చేయుచూ “దివజవరులారా! యమధ్రైరాజు యొకక ఆ నగరము రండు ప్రాకారముల
మధ్యయందు చుటుికొని ఉండి సువరోముతో చేయబడిన ఒక వేయి యోజనముల
పరయంత్ము వ్యయపంచ ఉండును. అటేీ మేడపై ఉండు గదులతో దివవభవనముల చేత్
సుశోభత్మై ఉండును. వ్యనియందు ఒకొకకకచోట భీషణ యుద్ధము, మర్షయొకక చోట
స్ంఘరిణము జరుగుచుండును. కొనిిప్రదేశ్ముల యందు జీవులు వివశులై బందీలుగా
పడి ఉందురు. అచిట పుష్ణపద్కము అను పేరుగల నది కలదు. ఆ నది ఒడుడన అనేక
విధ్ములైన వృక్షములు కలవు. దానికి గల సోప్పనములు బంగారముతోను అటేీ
వ్యకిలులు సువరోము రంగుతో ఉండును. అచట వైవస్వత్త అను పేరు గల ప్రసిద్ధమైన
చాలా పెద్ద నది ఉండెను. ఆ నది ఆ యమలోకమున గల నదులనిింటకంటే పవిత్రము
శ్రేషుమైనదిగా చెపపబడును. అదేవిధ్ముగా త్లిీ ఎటుీ త్మ పుత్రుని రక్షించుటయందు
త్త్పరురాలై ఉండునో, అటేీ ఆ నది పరమ రమణీయమైన స్ర్షతా పురము యొకక మధ్యన

598
శ్రీవరాహ మహాపురాణము
వ్యయపంచ ఉండును. దాని జలము అంద్రక్క సుఖము కలిాంచునదియే కాక మనసుసలను
ముగుదలను చేయునటివి. ఎలీపుపడు ఆ నది దివయజలములతో నిండి ఉండును.
క్కంద్పుషపములు, చంద్రునితో స్మానము అయిన తెలీని రంగు గల హంస్లు ఆనంద్ము
వలన కలిగిన ఉతాసహముతో ఆ నదీ త్టములపై నిరంత్రమూ త్తరుగుచు ఉండెను. వ్యర్ష
ఆకారము, అటేీ రంగు మహా ఆకరిణీయముగా ఉండును. అంతేగాక వ్యనికి చెవులు
ఉషోము చేత్ సువరోము వలె ప్రకాశంచుచుండును. అటి రమణీయమైన సువరోముతో
స్మానముగా మెరయుచుండును. ఇటి రమణీయ కమలముల చేత్ ఆ నది పెద్దది
అయిననూ మనోహరముగా కనిపంచును. సువరోము చేత్ చేయబడిన మెటుీ కలిగిన
కారణము చేత్ దాని సౌంద్రయము ఇతోధికముగా పెర్షగినది. దాని యంద్లి నిరైలమైన
జలము,సుగంధ్పూరోముగా అమృత్ముతో త్తగునటుీ ఉండును. దాని తరమున గల
వృక్షములపై పూలు, అటేీ పండుీ ఎపుపడు అభావమును చెంద్వు. భూలోకమునందు
మనుష్యల దావరా పత్రులక్క జలము స్మర్షపంపబడును. వ్యటతోనే ఈ నది సుంద్ర
రూపమును ధ్ర్షంచనది. ఆ నది యొకక తరముపై అనేక ఎతెమతన భవనములు కలవు. దాని
కాంత్త చేత్ రమణీయత్ బహు అధికముగా పెర్షగి ఉండును.
ఆ పురము అనేక విధ్ములైన యంత్రములు, ప్రకాశ్క సాధ్నములు అటేీ
ఆవశ్యకములైన ఇత్ర ఉపకరణముల చేత్ పర్షపూరోమై ఉండును. దేవత్లు, ఋష్లు,
ధ్రైముపై నిరంత్రము ద్ృష్టి ఉంచువ్యరగు జనులక్క అచిట వేరు వేరుగా నివ్యస్ము
ఏరాపటై ఉండును. ఇచిట గల భవన గోపురములు శ్రద్ృతువు మేఘములా అనునటుీ
ప్రకాశ్ముతో ఉండును. ఇచిట పుణాయతుైలైన మనుష్యలక్క ఈ దావరముల నుండియే
ప్రవేశ్ము కలుాను. అగిి పగ కలిగిన ఇచిట దోషములనిియూ నశంచ పోవును. కానీ ఈ
నగరము యొకక ద్క్షిణ దావరము అత్యంత్ భయంకరముగ లోహమయమైనది. ఇది.
ప్పపకరుైలచేత్ ఎలీపుపడు స్ంత్పతముగా ఉండును. ప్పపమునందు ఇషిము కలవ్యరు.
ఇత్రులతో శ్త్రుత్వము కలవ్యరు, మాంస్మును త్తనువ్యరు, అటేీ నిందింపబడుస్వభావము
కలవ్యరగు మహాప్పపులకొరక్క ఔధుంబర, అవచమాన, ఉచాిను అను పేరుగల మహా
కంద్కములు ఉండును. యమపుర్ష యొకక పశిమదావరములక్క ద్గరగా అగిిశఖలు

599
శ్రీవరాహ మహాపురాణము
నిరంత్రము పైకి ఎగయుచూ ఉండును. ప్పపులైన జీవులక్క ఒక మారామునుంచే
ప్రవేశ్ము కలుగును.
ఆ పరమ రమణీయ పురమునందు ఒకవైపు స్రోవత్కృషిమైన స్భాభవనము
నిర్షైంపబడి ఉండును. దానియందు అనిి రకములైన రత్ిములు ఉపయోగింపబడి
ఉండును. ధార్షైక్కలు, స్త్యవ్యదులు అయిన వయక్కతలచేత్ అంద్ర్ష సాినములనిియు
నింపబడి ఉండును. క్రోధ్లోభములపై విజయము ప్రాపతంచుకొనినవ్యరు అటేీ విత్రాగులైన
త్పసువలు ధ్రాైతుైల, మాహాతుైలచేత్ అటి ఆ స్భ, నింపబడి ఉండును. ఈ స్భయందు
ప్రజాపత్త మనువు, మునిశ్రేష్ుడైన వ్యయసుడు, అత్రి, ఔదాదలకి, అంతులేని పరాక్రముడైన
మహర్షి ఆపస్తంభుడు, బృహస్పత్త, శుక్రాచారుయడు, గౌత్ముడు, మహా త్పసివ అయిన
శ్ంఖ లిఖతుడు, అంగిరాముని, భృగువు, పులసుతయడు, అటేీ పులహుని వంట ఋష్లు,
మునులు, మహారాజులు నివసించ ఉందురు. ఇంత్తయే గాక ధ్రైప్రప్పఠక్కల యొకక
స్మూహము అచిట విచారణ చేయుచుందురు.
దివజవరులారా! యమధ్రైరాజు ప్రకకన స్ంచర్షంచు ఇటి మునులు అనేకమంది
కలరు. వ్యరు ఛంద్శాశస్త్రము, శక్ష, సామవేద్ములను పఠంచుచూ ఉందురు. అటేీ
ధాతువ్యద్ము, వేద్వ్యద్ము, నిరుకతవ్యద్ము, చేయుచుండు వ్యర్షకి అచిట లోటే ఉండదు.
విప్రులారా! యమధ్రైరాజు యొకక భవనముపై ఉత్తమమైన కథలను ప్రవచనము
చేయువ్యర్షని, ఉత్తములైన ఋష్లను, పత్రులను అనేక మందిని నేను ద్ర్షశంచత్తని.
మహరుిలారా! అచిట ఒక శుభకరమైన దేవి యొకక ద్రశనము కూడా నాక్క లభంచనది.
ఆమె స్రవతేజములను ఒక చోట రాశ పోసినటుీగా ఉనిది. యమధ్రైరాజు స్వయముగా
దివయగంధ్ములతోను, అనులేపనములతోను, ఆమెక్క పూజ చేయుచుండెను. స్మస్త
లోకము యొకక స్ృష్టి ప్పలనక్క స్ంభారము ఆమె చేత్తయందే కలదు. విశ్వగతులలో
ఆమెనే స్రోవత్తమ గత్త అందురు. విజుిలైన పురుష్లు ఏ కరతవయ సాధ్న యందైననూ ఇంత్
శ్కిత లేద్ని,ఆమెతో స్మానముగా చేయలేరని, ఆమె చేత్నే స్మస్త ప్రాణ్యలు భయము
చెందుదురు. కాలము కూడా అచిట ఆకారముగా విరాజిలుీచుండును. ఆ కాల ప్రకృత్త
యొకక స్హాయము పంది అత్యంత్ భయంకరులు, క్రోధ్ము కలవ్యరు అటేీ దుర్షవనీతులు
అగుదురు. ఆమెయందు స్గము బలము తేజము కలవు. ఆమె ఎనిడునూ వృదుధరాలు

600
శ్రీవరాహ మహాపురాణము
కాదు. అటేీ ఆమె శ్కితకి అంతులేదు. ఆమెను ఎటి విధ్ముగానైనను త్తరస్కర్షంచలేరు.
దివయచంద్నము వంట అనులేపనము ఆమె శోభను పెంచుచునివి. ఆమె స్హవ్యస్ములో
కొంద్రు వయక్కతలు గీత్ములు ప్పడువ్యరు, స్ంతోష్టంపజేయువ్యరు, స్మస్త ప్రాణ్యలను
ఉతాసహితులు చేయుటలోను ఉదుయక్కతలుగా ఉండిర్ష. ఆమె కాల రహస్య జాిత్గా ఉండెను.
అంతేగాక ఆమె స్మైత్తకి వ్యరు స్మరధక్కలు. యమధ్రైరాజు యొకక నగరమునందు
క్కష్ట్రైండము (పెద్ద గుమైడికాయ), యాతుధానము వంట మాంస్భక్షక్కలైన రాక్షసుల
యొకక పెద్ద స్మూహము కలదు. కొంద్ర్షకి ఒకటే కాలు, కొంద్ర్షకి రండు కాళ్తళ,
మర్షకొంద్ర్షకి మూడు కాళ్తళ, కొంత్మందికి అనేక కాళ్తళ కలవు. అచట ఒకే బాహువు,
రండు బాహువులు, మూడు బాహువులు కలవ్యరును ఇంకను పెద్ద పెద్ద చెవులు, చేతులు,
కాళ్తళ కలవ్యరు కూడా ఉండిర్ష. ఏనుగు, గుఱ్ఱము, వృషభము, శ్రభము, హంస్లు,
నెమళ్తళ సారస్ములు చక్రవ్యకములు మొద్లైన పశుపక్షులు మొద్లగునవి అనిియును
మీరంద్రునూ యమధ్రైరాజు యొకక నగరమునందు పరమశోభతులై ఉండిర్ష.
(195,196,197)
198, 199, 200 వ అధ్యాయములు - యమయాతనా సారూపము
త్దుపర్ష మహరుిలతో నచకేతుడు ఇటుీ చెపెపను. దివజవరులారా! నేను
యమపుర్షకి ప్రవేశంచనపుపడు ఆ ప్రేత్పుర్ష సావమియగు యమధ్రైరాజు ననుి ఒక ముని
అనుకొని ఆస్నము, ప్పద్యము, అర్యముల అరపణ పూరవకముగా ననుి గౌరవించ త్దుపర్ష
నాతో ఇటుీ పలెకను. “మునిశ్రేష్ట్రి! ఇది సువరోమయమైన ఆస్నము. నీవు దీనిపై
కూరుిండుము” అనెను. ఆయన ననుి చూడగానే పరమ సౌమయమూర్షతగా అయెయను.
త్దుపర్ష ఆయనను సుతత్తంచుచూ, “మహాభాగా! నీవే శ్రాద్ధమునందు దాత్గాను, విధాత్ల
రూపములో కనిపంచుచుందువు. పత్ృదేవత్ల స్మూహమునందు నీవు ప్రధాన దేవుడవు.
వృషభ స్వరూపుడవగుటచే నీవు చతుష్ట్రపదుడవు అని చెపుపచునాివు. నీవు కాలజుిడవు,
కృత్జుిడవు, స్త్యమే పలుక్కవ్యడవు. అటేీ ద్ృఢవ్రతుడవు. ప్రేత్ములను శాసించునటి
యమధ్రైరాజా! నీక్క నిరంత్రము నమసాకరము చేయుచునాిను. ప్రభూ! నీవు కరై
ప్రేరక్కడవు. భూత్ భవిషయ వరతమాన కాలములతో నీవే విరాజిలుీచుందువు. శ్రీమంతుడా!
నీవు రండవ సూరుయని వలె ప్రకాశ్మును కలిగి ఉనాివు. నీక్క నమసాకరము. ప్రభవిష్ోడా!

601
శ్రీవరాహ మహాపురాణము
హవయకవయములను పందు అధికారము కలవ్యడవు నీవే! నీ ఆజిచేత్ వయకిత కఠోరమైన
త్పసుస, సిదిధ, వ్రత్ములయందు స్దాత్త్పరుడై ఉండి ప్పపముల నుంచ విముకిత
పంద్గలుాచునాిడు” అని పలెకను,
ఆ స్మయమున వైశ్ంప్పయనుడు ఇటుీ చెపెపను.“రాజా! ఋష్టపుత్రుడైన
నచకేతుని పవిత్ర ముఖమునుండి వెలువడిన అటి నుత్తని విని యమధ్రైరాజు అత్యంత్
స్ంతుష్ిడై ఋష్టక్కమారునితో త్న అభప్రాయమును స్పషిముగా వినిపంచుటను
ప్రారంభంచెను”.
నచకేతునితో యముడు ఇటుీ పలెకను.“ప్పపరహితుడా! నీ వ్యక్కక యదారధముగా
ఉండి, అటేీ మహామధురముగా ఉనిది. నేను నీ వ్యక్కకలతో అత్తశ్య స్ంతుష్ిడనైత్తని.
ఇపుపడు నీక్క దీర్ఆయుషయము, నిరోగత్, ఇంకనూ ఏయే ఇత్ర వరములు కోరుకొను
చునాివో వ్యనిని నాక్క తెలియజేసి పంద్గలవు.
ఋష్టక్కమారుడగు నచకేతుడు ఇటుీ పలెకను. “ప్రభూ! నీవు ఈ లోకమునక్క
అధిష్ట్రిప్పత్రుడవు. మహానుభావ్య! నేను జీవనము, మరణము దేనిని కోరుకొనను. నీవు
ఎలీపుపడూ స్మస్త ప్రాణ్యల యొకక హిత్మునందు స్ంలగుిడవై ఉందువు. భగవంతుడా!
నీవు నాక్కవరము ఇయయవలెననియే కోరుక్కనిచో నీలోకమును స్ంపూర్షతగా చూడగలుాటక్క
వరము ఇచుిటయే నా కోర్షక. ప్పప్పతుైలు మర్షయు పుణాయతుైలక్క ఏది గత్తయో అవి
అనిియు ఇచట పూర్షతగా ద్ృష్టి గోచరములు అగుచునివి. రాజా! నీవు నాక్క వరదాత్వు
కావలెనని కోరుకొనిచో నాక్క ఈ అనిింటని చూడగలుానటుీ ద్యచూపుము. నీ విధి
కారయమును నిరవహించు ఏరాపటీను చేయుటయందు నేరపరుడు, శుభమును చంత్తంచు
వ్యడగు చత్రగుపుతని చూపంచునటి నీ ద్యను నాక్క ప్రసాదింపుము.
అని ఈ విధ్ముగా నేను చెపపన త్రావత్ మహాతుైడు, తేజసివ అగు
యమధ్రైరాజు దావరప్పలక్కనికి “నీవు ఈ బ్రాహైణ్యని స్ముచత్ రూపములో చత్రగుపుతని
వద్దక్క తసుకొని పముై. ఆ మహాతుైనితో ఈ ఋష్ట క్కమారుని యెడ మృదువుగా
వయవహర్షంచవలెనని, అటేీ స్మయోచత్మైన అనిి ఇత్ర విషయములను ఆయనక్క
తెలియజేయవలెనని చెపుపము” అని ఆజి ఇచెిను. దివజవరులారా! అటుీ యమధ్రైరాజు
దూత్క్క ఆజి ఇవవగానే వెంటనే అత్డు ననుి చత్రగుపుతని వద్దక్క తసికొని పోయెను. ననుి

602
శ్రీవరాహ మహాపురాణము
చూచ చత్రగుపుతడు త్న ఆస్నము నుండి లేచ నిలబడెను. అచిట గల వ్యస్తవ సిితులను
విచారణ చేసి ఆయన నాతో “ముని శ్రేష్ుడా! నీక్క సావగత్ము. నీ ఇచాినుసారము ఇచట
పర్షభ్రమింపవచుిను” అని చెపప అంతేగాక త్తర్షగి ఆయన దూత్లతో ఇటుీ చెపెపను.
“దూత్లారా! మీరు ఎలీపుపడు నా మనసుసను అనుస్ర్షంచ వివిధ్ కారయములను
ఆచర్షంచుచుందురు. మీరు ఈ మునిపుత్రుని ఎవరునూ తెలిసికొనలేనటుీగా
యమలోకమును చూపుడు. ఈయనక్క శీతోషోములు, ఆకలి, ద్పపకల కేీశ్ము
కలుగక్కండునటుీ చూడుడు” అని ఆజాిపంచెను.
ఋష్ట క్కమారుడు నచకేతుడు ఇటుీ చెపెపను. “మునిశ్రేష్ులారా! చత్రగుపుతని ఆజి
ప్రకారము దూత్ల వెంట, నేను అచిటకి చేర్షత్తని. అనేకమంది దూత్లు గొపప వేగముతో
అటునిటు పరుగెతుతచుండుటను చూచత్తని. వ్యరు కొంద్ర్షని పటుికొనుట, కొంద్ర్షని
ద్బబలు కొటుిట, ప్పపులను బంధించుట, అగిియందు కాలుిట, మొద్లగు ద్ండనల చేత్
మరల మరల శక్షించుచుండిర్ష. కొంద్ర్ష శరములు పగిలిపోవుచుండెను. అనేక్కలు
భయంకరముగా ఛీతాకరములు చేయుచుండిర్ష. కానీ వ్యర్షకి అచిట రక్షణనిచుివ్యరు
ఎవరును లేక్కండిర్ష. అటి అనేకమంది ప్రాణ్యలు చీకటతో నిండి ఉని అగాధ్మైన
నరకమునందు వండబడుచుండిర్ష. కొంద్రు ప్రాణ్యలు ఆ నరకములో ఉడికించబడు
చుండిర్ష. వ్యర్షతో అగిికొరక్క ఇంధ్నముగా చేయబడుచుండిర్ష. అటేీ ఉండిన అధిక
ప్పపకరుైల ప్రాణములు తెరుీచూ ఘృత్ము, నూనె క్షారవసుతవులు ఉని నరకమునందు
పడి ఉండిర్ష. వ్యర్ష దేహములు ఉడుక్కచుండి నూనె, నేయి ఇత్ర క్షారపదారధములతో
కాలిబడుచుండెను. భయంకరమైన యాత్నలతో వ్యర్ష దేహములు కాలిబడుచుండెను.
తాము చేసిన కరైలను అనుస్ర్షంచ అపుపడపుపడు వివశులై వ్యరు పెద్దగా ఏడుిచుండిర్ష.
ఎంద్రో ప్రాణ్యలు త్తలలవలె గానుగలయందు పడవేసి త్తపపబడుచుండిర్ష. ఆ ప్పప్పతుైలైన
ప్రాణ్యలయొకక రకతము, నుజజ మొద్లగు వ్యనితో దుస్తరమై దాటరానిదైన వైత్ర్షణీ నది
కనిపంచుచుండెను. భయంకరమైన ఆ వైత్రణీనదియందు నురుగుతో మిశ్రిత్మైన రకతపు
సుడిగుండములు పైకి వచుిచుండెను. వేలకొలది దూత్లు ఇటుీ ద్ృష్టి గోచరము
అగుచుండిర్ష. వ్యరు ప్పపులను శూలమునక్క గుచి పైకి పటుికొని ఉండిర్ష. ఇంకనూ
స్వయముగా వృక్షముల పైకెకిక ఆ జీవులను అత్యంత్ భయంకరమైన వైత్రణీనదియందు

603
శ్రీవరాహ మహాపురాణము
పడునటుీ విస్ర్షవేయుచుండిర్ష. ఆ నది రుధిరముచేత్ నురుగుచేత్ నిండి మికికలి వేడిగా
ఉండినది. దానియందు అనేక స్రపములు కలవు. ఆ స్రపములు అకకడ పడి ఉని
ప్రాణ్యలను కరుచుచుండినవి. ఆ నది నుండి బయటకి వచుిట ఎవర్షకిని సాధ్యము
కాక్కండెను. ఆ జీవులు రకతముతో నిండిన జలమునందు మునుగుచూ తేలుచూ ఉండిర్ష.
వ్యర్ష నోటనుండి చొలుీ కారుచుండెను. వ్యర్షకి ఎవరును రక్షక్కడు అగువ్యడు
దొరుకక్కండెను.
అచిట ఇటువంట ప్రాణ్యలు ఎంద్రో కలరు. వ్యర్షని దూత్లు కూటశాలైల్ల
(గొపప బురుగు చెటుి) అను పేరు గల వృక్షము పై వ్రేలాడదీసి ఉండిర్ష. ఆ వృక్షమునందు
ఇనుము చేత్ చేయబడిన అస్ంఖ్యయకమైన ముళ్తళ (మేక్కలు) కలవు, దూత్లదావరా
కతుతలు, బలెీములతో మాటమాటకి వ్యర్ష పై ద్బబలు వేయుట జరుగుచుండెను. ఆ వృక్షము
యొకక కొమైలు గగురాపటు కలిగించునవిగా ఉండెను. ఆ వృక్షముపై వ్రేలాడదీసియుని
వేలకొలది ప్పపజీవనులను చూచత్తని. కూష్ట్రైండులు, యాతుధానులు అనువ్యరు
యమధ్రైరాజు యొకక అనుచరులు. వ్యర్ష ఆకారము దీర్ముగా, భయంకరముగా ఉండి
వ్యర్షని చూచన తోడనే ప్రాణ్యలు భయపడుచుండిర్ష. సూదియైన ముళళతో నిండి ఉని
శాలైల్ల వృక్షము యొకక కొమైలపై వ్యరు చాలా వేగముతో ఎక్కకచూ ఎటి శ్ంకను
లేనివ్యరై ప్పపులైన ప్రాణ్యల యొకక మృదువైన శ్రీర అవయవములపై ద్బబలు
కొటుిచుండిర్ష. వ్యరు కూష్ట్రైండులు మొద్లైన ప్రాణ్యలను చంప వ్యర్ష మాంస్మును
త్తనుటయందు అధిక ఆస్కిత కలిగి ఉండిర్ష. అందుక్క కారణమేమనగా, వ్యర్షది భయంకర
రాక్షస్జాత్త. కోత్త వృక్షములపై గల ఫలము ఎంత్ ఆస్కితగా త్తనుచుండునో అంత్ ఆస్కితతో
వ్యరు ప్పపుల యొకక మాంస్మును త్తనుచుండిర్ష. మనుష్యలు వనము నందు బాగుగా
పండిన మామిడి పండీను ఎటుీ త్తందురో అటేీ పడవు ముఖము కలిగినవ్యరు ఆ ప్పపులను
త్తనుచుండిర్ష. కూష్ట్రైండులు, యాతుధానుల నోటయందు గల ప్పపప్రాణ్యలను లాకొకని
త్మ ఉద్రమునందు వేసుకొనుచుండిర్ష. వ్యరు వృక్షముల పైననే ఆ ప్పప ప్రాణ్యలను
చపపర్షంచ త్తనుటచే కేవలము ఎముకలు మాత్రము మిగులుచుండెను. అటుీ మిగిలిన
వ్యర్షని నేలపై విసిర్ష కొటుిచుండిర్ష. నేలపై పడిన త్రావత్ ఆ అరణయమున కొనిి జంతువులు
లటుక్కకన అచిటకి వచి ఇంకనూ మిగిలి ఉండిన మద్య మాంస్ములను మరల

604
శ్రీవరాహ మహాపురాణము
నములుచుండిర్ష. ఇంకనూ మిగిలి ఉని కరైయొకక క్రమమున యధాశీఘ్రముగా శక్షలను
నెరవేరుిచుండిర్ష. అచట ఒకొకకకపుపడు దుముై, రాళీ వరిములు పడుచుండెను. ఆ
వరిమునక్క భయపడిన ప్పప్పతుైలైన ప్రాణ్యలు వృక్షముల క్రంద్ చేరుచుండగా, అచిట
కూడా వ్యర్ష శ్రీరములను అగిి కాలుిచుండెను. ఎవరైనను జీవములు వేగముగా
పరుగెతుతటక్క ప్రయత్ిము చేసినను దూత్లు వ్యర్షని స్మరధముగా పటుికొని బంధించు
చుండిర్ష. భయంకరమైన ప్రదేశ్ములలో వ్యరు అగిి చేత్ ఉడకబెటుిచుండిర్ష. దుుఃఖతులైన
ప్రాణ్యలతో వ్యరు “మీరంద్రూ కృత్ఘుిలు, లోభులు, పరస్త్రీలను అనుభవించనవ్యరు, మీ
మనసుసలయందు నిరత్ము ప్పపమే నిండి ఉనిది. మీరు ఏ రకమైన సుకృత్మును
చేసినవ్యరు కారు. మీరు ఎలీపుపడు ఇత్రులను నిందించుచుండిన వ్యరే. ఈ యాత్నలను
అనుభవించన త్రావత్ కూడా త్తర్షగి మీరు ప్రపంచములో జనైనెత్తతన త్రావత్ అచిట
కూడా మీక్క కషిములే కలుగగలవు. అందుక్క కారణమేమనగా ప్పపకరైలు చేయువ్యడైన
ప్రాణి మరల అత్యంత్ ద్ర్షద్రమగు క్కటుంబమునందు జనైను పందును. స్దాచారులైన
వ్యర్షకి ఇటేీ స్త్యమునే పలుక్క ప్రాణ్యలక్క ద్య చూపబడును. వ్యరే ఉత్తమ వంశ్మును
పంద్గలవ్యరు. వ్యర్ష మనసుసల యందు ఏ రకమైన దుుఃఖమును ఉండదు. వ్యరు
ఇంద్రియములను త్మ వశ్ము నందుంచుకొని, శ్రేషిమైన పద్ధత్తలో జీవిత్ము గడుపుచూ
అంత్యకాలమందు పరమగత్తని పందుదురు” అని బెదిర్షంచుచుండిర్ష.
నచకేతుడు ఇంకనూ ఇటుీ చెపెపను. “మునిశ్రేష్ులారా! యమలోకమునందు
ఇనుప సూదులు పరచబడిఉనివి. అంత్యూ అంధ్కారము వ్యయపంచ ఉనిది. అయిననూ
అచిట ఒక సాినము కూడా కలదు. అది మహా విషమ సిిత్త కలది. అచట ప్పపచారులైన
ప్రాణ్యలు పడియుందురు. వరే కాక కాళ్తళ ఖండించబడిన వ్యరు కూడా కొంద్రు ఉందురు.
వ్యర్షలో ఎక్కకవ మంది చేతులు లేనివ్యరు, శరసుసలు లేనివ్యరు. ఆ యమపుర్షయందు
ఇనుముతో త్యారు చేయబడిన ఒక స్త్రీ ఉనిది. ఆమె శ్రీరము అగిితో స్మానముగా
మండుచుండెను. ఆమె భయంకరమైన ఆకారము గలది. ఆమె ఎవడైననూ ప్పపయైన
పురుష్ని త్న శ్రీర అవయవములతో కరుచుకొనిన ఎడల కాలెడి గుణము ఉనిందుచేత్
వ్యడు పరుగెత్తత పోవును. అపుపడామె వ్యని వెంట పరుగెతుతచూ “ఓర్ష ప్పప! నేను నీక్క
సోద్ర్షని. ఇటేీ ఇత్ర స్త్రీలు కూడా కలరు. నేను నీ పుత్రికను. ఓరీ మూరుబడా! నేను పనిిని,

605
శ్రీవరాహ మహాపురాణము
అత్తను, గురుపత్తిని, మిత్రుని భారయను. నీ సోద్ర్షని అటేీ రాజు యొకక భారయను.
శోత్రియుడగు బ్రాహైణ్యని పత్తిని. అందుచేత్ నాక్క సౌభాగయము కలిగినది. ఆ
స్మయమున నీవు మముైలను బలాత్కర్షంచత్తవి. ఇపుపడు నీవు ఈ కేీశ్ము నుంచ
త్పపంచుకొనలేవు. ఓర్ష నిరీజుడా
జ ! ఆపద్లచేత్ భయపడి ప్పర్షపోవుచునాివెందుక్క?
దుష్ిడా! నేను నినుి త్పపక చంపుదును. నీవు ఎటి పనులను చేసిత్తవో వ్యటకి అనిింటకి
ఇపుపడు ఫలమును అనుభవింపుము" అనుచు వెంట పరుగెతుతను.
దివజవరులారా! ఇంకనూ పెద్ద పులులు, సింహములు, తోడేళ్తళ, గాడిద్లు,
రాక్షసులు, క్రూరమృగములు, క్కకకలు, కాక్కలు, ఈ జంతువులనిియూ ఆ ప్పపులను
త్మ పటుిలోనికి తసుకొనుటక్క త్త్పరులై ఉందురు. అటేీ యమధ్రైరాజు దూత్లు వ్యర్షని
అసిపత్రవనము, తాళవనము అను పేరు గల నరకమునందు విస్ర్ష పడవేయుదురు.
అచిట దుముై, మంటలచేత్ నిండి ఉండి, దావ్యనలము వలె అగిి ధ్గధ్గ మండుచూ
ఉండును. ప్పప్పతుైలైన ప్రాణ్యలక్క అగిిజావలలు భర్షంచలేనివిగా ఉండును. అపుపడు
వ్యరు వృక్షముల క్రంద్ విశ్రాంత్త తసుకొనుటకై పోవుచుందురు. అచిట కతుతలతో
స్మానమైన ఆక్కలచేత్ వ్యర్ష శ్రీరములు ఛిద్రమగుట జరుగును. మరల
ఛినాిభనిములగుట, కాలుట వంట ఘోరములైన ద్బబలు త్తనిన కారణము చేత్ వ్యరు
మూలుగుచూ ఉందురు. వివిధ్ బాధ్లచేత్ శ్రీరమంత్యూ ద్బబలచే త్టుికొనలేక వ్యరు
ఆరతనాద్ము చేయుచుందురు. అసిపత్రము, తాళవనము అను పేరు గల నరక దావరముల
యందు మహారధులు అయిన వరులు పహరా కాయుచుందురు. వ్యర్ష భయంకరమైన
ఆకారము వర్షోంప వలుకానిది.
విప్రులారా! నేను యమపుర్షయందు అనేక అగిిజావలలక్క స్మానమైన
మండించు శ్కితగల పక్షులను చూచత్తని. వ్యనిశ్బదము అత్యంత్ తక్షణముగాను,
కరకశ్ముగను ఉండును. వ్యర్ష స్పరశ త్గిలిన వెంటనే ప్రాణ్యలు మండిపోవును. వ్యని
ముక్కకలు ఇనుము చేత్ త్యారు చేయబడి ఉండును. మర్షయొక ప్రదేశ్మందు అత్యంత్
భయంకరమైన పెద్ద పులులు గుంపు ఉండును. కొనిి చోటీ మాంస్భక్షులగు క్రూరమైన
క్కకకల మంద్ ఉండెను. అటేీ అనేక కూరజంతువులు క్రోధ్ముతో మండుచు, ప్పపులైన
ప్రాణ్యలను త్తనివేయుచుండును. ఒక ప్రదేశ్మున అసిపత్రవనము ఎలుగుబంటుీ,

606
శ్రీవరాహ మహాపురాణము
ఏనుగులతో నిండిఉండును. యమలోకమునందు మేఘములు, ఎముకలు, ప్పష్ట్రణములు,
రకతము, బూడిద్ యొకక వరిము పడుచుండును. ఆ స్మయమున ప్పపులగు ప్రాణ్యలు
వ్యటకి ఆహుత్తయై ఎగురుచూ, పరుగెతుతచూ, చందులు తొక్కకచూ ఉందురు. మికికలి
ఎక్కకవగా ఆహుతులైన కారణము చేత్ వ్యని నోళళ నుండి దారుణ శ్బదములు వెలువడు
చుండును. ప్రత్త ప్రాణి “అయోయ! ఇపుపడు నేను చచిత్తని” అని అరచుచుండును. వ్యర్ష
కరుణాక్రంద్నముల చేత్ అనిి దిక్కకలు భయంకర శ్బదముతో నిండి ఉండును. ఒకచోట
కొంద్రు ఏడుిచుందురు. మర్షయొక చోట కొంద్రు చెడు పద్దత్తలో బాధ్పడుచుందురు.
ఒకచోట కొంద్రు మోటైన రాళళ చేత్ వత్తబడు చుందురు. అటేీ కొంద్రు లేచుటక్క
ప్రయాస్పడుచుందురు. అనిిచోట్టీ హాహాకారములతో నిండిన అత్యంత్ దీనమైన
అరుపులు వినబడుచుండెను.
ఋష్టక్కమారుడు నచకేతుడు ఆ మహరుిలను ఉదేదశంచ, ఆ నరకలోకమును
గుర్షంచ ఇంకనూ ఇటుీ తెలెపను. "మునివరులారా! త్పత, మహాత్పత, రౌరవ, మహారౌరవ,
స్పతతాళ, కాలసూత్ర, అంధ్కార, కరీషక, క్కంభీప్పకము వంట అంధ్కార రారవములు
అను ఈ పది భయంకరమైన ప్రసిద్ధ నరకములు. వ్యనియందు క్రమక్రమముగా రటింపు,
మూడురటుీ, పదిరటుీ కషిములు, యాత్నలను అనుభవింపబడవలసి వచుిను. ప్రేత్ము
అచట నుంచ రాత్రింబగళ్తళ మారాముపై పోవుచూనే ఉండి యమపుర్షకి చేరుకొందురు.
దుుఃఖతుల యొకక దుుఃఖము క్రమముగా ఎక్కకవగుచు ఉండును. అటేీ అచిట
మారాములందును కేవలము దుుఃఖమే దుుఃఖము ఉండును. సుఖము ఎదురువచుి
అవకాశ్మే ఉండదు. దుుఃఖమే దుుఃఖము చుటుికొనుచూ ఉండును. కొదిదమాత్రమైననూ
సుఖము లభంచు ఎటి ఉప్పయము ఉండదు. క్కటుంబ స్ంబంధ్మైన బంధ్ములు
తెగిపోయి ఉండును. పంచభూత్ములు వేరై పోవును. అత్డికి మృత్త చెందినవ్యడు లేక
ప్రేత్ము అను పేరు కలుగును. ఈ దుుఃఖమునక్క ఎచటనైననూ అంత్ము లభంచుట
అనునది అస్ంభవమైన విషయము. శ్బద, స్పరశ, రూప, రస్, గంధ్ములు అనునవి సుఖ
సాధ్నములు, ఇవి ఉండినపపటకినీ, ఆ జీవికి కొదిద కూడా సుఖము లభయము కాదు.
దుుఃఖము యొకక చవర్ష హదుదపై చేరుకొనిన వయకితకి శ్రీరము మనుః స్ంబంధ్ములైన అనేక
కేీశ్ములు, కషిములు కలుగుచునే ఉండును. ఒక ఇనుముతో త్యారుచేయబడిన

607
శ్రీవరాహ మహాపురాణము
వ్యడియైన ముళ్తళ అటేీ అత్యంత్ము వేడితో ఉండు ఇసుక చేత్ నిండిన నేలపై
కాలుమోపవలసి ఉండును. మండుచుండిన అగిి వలె ఉండు అనేక పక్షులు ఆకాశ్మును
నిండి ఉండును. అందుచేత్ వ్యనికి అచిటకూడా కషిములను ఎదురొకనవలసి వచుిను.
ఆకలి ద్పుపల పర్షసిిత్త చరమ హదుదలక్క చేరుకొనును. ఎచిటనైననూ ఈ సిిత్తయందు నీరు
లభంచన యెడల అది కూడా చాలా వేడిగా ఉండును. కొనిి ప్రదేశ్ములందు చలీట
స్ిలము దొర్షకి ననూ ఆ శీత్లత్వము కూడా చాలా భర్షంచలేనటుీ ఉండును. ప్పప్పతుైడైన
ప్రాణి త్ప్గుటక్క జలము లభంచనను కోర్షకతో ఉనినూ అచటగల రాక్షసులు ఆ ప్రాణిని
చెరువు ద్గారక్క తసుకొని పోవుదురు. హంస్లు, బెగుారు పక్షులచేత్ నిండి ఉని ఆ
జలాశ్యము నంద్లి కమలములు, క్కముద్ములు, జలాశ్యశోభను వృదిధ చేయు
చుండును. ప్రాణికి జలము త్ప్గవలయునని హెచుికోర్షక ఉండినను పరుగెతుతకొనుచూ
అచటకి చేర్షననూ అకకడ గల జలము అత్యంత్ వేడిగా ఉండును. దానియందు పడిన
వెంటనే వ్యని మాంస్ము ఉడికిపోవును. అటేీ రాక్షసుడు ఉద్రము పూర్షతచేయుటయే వ్యనికి
సాధ్నము అగును. ఇంకనూ ప్పప్పతుైలైన మనుష్యలు క్షారజలము గల మహా
స్రసుసనందు పడవేసినపుపడు, దానియందు ఉండు అనేక జల జంతువులు ప్రాణిని
త్తనుచుండును. కొంత్కాలము ఈ విధ్ముగా గడచన త్రావత్ ప్రాణి అచిట నుంచ
ఎచిటక్కనూ ప్పర్షపోలేడు. ఈ విధ్ముగా శ్ృంగాటక వనము అను పేరు గల
నరకమునందు తోడేళ్తళ అధికముగా త్తరుగుచూ ఉండును. అత్యంత్ వేడిగా మండుచుండు
ఇసుక చేత్ అచిట భూమి నిండిపోయి ఉండును. అందుచేత్ ప్పపకరైముల యొకక
పర్షణామ స్వరూపములైన ఆ ప్రాణ్యలు ఆ నరకముల ముందు మండుచూ, ముక్కకచూ,
చచుిచూ, క్రంద్పడుచూ, ద్బబలు త్తనుచూ ఉండును. అంతేగాక అచట విషము గల
స్రపములు, చాలా దుుఃఖమును కలిగించు క్కకకలు కూడా కరుచుచుండును. భర్షంపలేని ఆ
క్కకకల ఆకృత్త నలీగా అటేీ శాయమవరోముగా ఉండును. అవి నిరంత్రము, క్రోధావేశ్ము
నందు ఉండును. ఇచటనే కూటశాలైల్ల అను పేరు గల ఒక వేరొక నరకము కూడా
కలదు. అది ముండీ చేత్ పర్షపూరోముగా ఉండును. యమధ్రైరాజు దూత్లు దాని
యంద్లి నరకజీవులను ఈడుిచూ ఉందురు. ఎపుపడు కేవలము వ్యని ఎముకలు మాత్రమే
మిగిలి ఉండునో అపుపడు వ్యర్షని ఇత్ర ప్రదేశ్ములక్క పంపుదురు. అకకడ కరంభవ్యలుక

608
శ్రీవరాహ మహాపురాణము
అను పేరు గల ఒక నది కలదు. దాని వెడలుప వంద్యోజనములు. వైత్రణీ నదియొకక
విసాతరము ఏభై యోజనములు, దాని లోతు ఐదుయోజనములు. దానియందు చరైము,
మాంస్ములు, ఎముకలను ఛినాి భనిములను చేయునటి అనేక హింసాప్రవృత్తత గల
ఎండ్రకాయలు నివసించు చుండును. ఆ పీత్ల ద్ంత్ములు వజ్రముతో పోలిద్గినవి.
అచిట ధ్నుసుసనక్క స్మానమైన ఆకారముగల గుడీగూబలమంద్లు వ్యయపంచ
ఉండును. వ్యని వజ్రాకార నాలుకలు ఎముకలను ఖండఖండములు చేసి వేయును. అవి
చాలా విషపూర్షత్ములగును. మహాక్రోధ్ముతోను ఉండి అత్యంత్ భయంకరములుగా అటేీ
ఎవర్షకినీ స్హింపరానివిగా ఉండును. చాలా కషిముతో ఆ నదిని దాటన త్రావత్ ఒక
యోజనము బురద్ మారామును స్ర్షచేయవలసి ఉండును. అపుపడు కొనిి ప్రాణ్యలు
స్మత్లముగా ఉని నేలమీద్క్క చేరును. అయిననూ వ్యనిని ఉంచుటక్క ఎటి గృహమును
దొరకదు, ఆశ్రమమును లభయము కాదు.
వైత్రణీ నదికి దూరముగా ద్క్షిణ దిశ్యందు మూడు యోజనములు ఎతుతగల
ఒక వటవృక్షము కలదు. దానిని స్ంధాయకాలమునంద్లి మేఘము వలె నిరంత్రము
కాంత్తని వెద్జలుీచుండును. దాని ముందు ‘యమచులిీ’ అను పేరు గల నది కలదు.
దానికి కూడా లోతు మూడుయోజనములే. దాని ముందు వంద్ యోజనములు
దూరముతో వ్యయపంచ ఉని శూలత్రహా అను పేరు గల నరకము కలదు. అది పరవత్ము
వంట ఆకారము కలది. అచిట మొకకలక్క ఏ మాత్రము సాినము లేదు. అచిట
అంత్యూ కేవలము రాళ్ళళ ఉండును. ఇచిటనే శ్ృంగాటక వనము నందు అనేక
రకములైన గడిడ కలదు. క్కటుినటి నలీని రంగు గల ఈగలు ఈ విశాల వనము యొకక
ప్రతేయక భాగమునందు ముసురుకొని ఉండును.ఆ స్మయమున ప్పపులైన ప్రాణ్యల యొకక
ఆకారము కీటకముల వలె ఉండును. ఈ హింసించు ఈగలు ప్రాణిపై ఆక్రమించ క్కటుిను.
ఇచిట అత్డికి త్లిీ, త్ండ్రి, పుత్రుడు అటేీ భారయ మొద్లగు జనులంద్రూ నాలుగు
దిశ్లయందును బంధ్నములతో పడి ఉందురు. ఇంకనూ వ్యని కనుిల నుండి కనీిరు
ధారగా పడుచుండును. అచిట అచేత్నముగా వ్యరు పడి ఉందురు. స్ైృత్తవచిన త్రావత్
వ్యరంద్రూ “పుత్ప్! రక్షింపుము పుత్ప్! రక్షింపుము” అని ఏడుిచూ ఉందురు. ఇటి
సిిత్తయందు యమదూత్లు కర్రలు, ముద్ారములు, ద్ండములు, గుఠనములు, వేణ్యవులు,

609
శ్రీవరాహ మహాపురాణము
స్రాపకారములైన తాళ్తళ, కొరడాలు, ముష్ిలతో వ్యర్షని మర్షధంచుచుందురు. అందుచే ఆ
ప్రాణి ఎలీపుపడునూ మూర్షఛతుడుగా ఉండిపోవును”. (198,199,200)
201, 202, 203 వ అధ్యాయములు - న్రక్ ేకేశ్ములు
అనంత్రము ఋష్టపుత్రుడగు నచకేతుడు ఇటుీ చెపెపను. “విప్రులారా! ఒకసార్ష
యమదూత్లంద్రూ అలసిపోయి, పనిచేత్ విసుగుచెందిన వ్యరై కూరుిండిపోయిర్ష.
పమైట చేతులు జోడించ చత్రగుపుతనితో “దేవ్య! మా శ్కిత అంత్యూ అయిపోయినది.
మీరు వేరు ఇత్ర దూత్లను ఈ పని చేయుట కొరక్క యుక్కతలను చేయుడు” అని
ప్రార్షధంపగా చత్రగుపుతడు కనుబొమైలు ముడిచ తవ్ర కోపమును పంద్ను. వెనువెంటనే
ఆయన మందేహ రాక్షసులను పలువగా ఆ రాక్షసులంద్రూ అనేక విధ్ములైన
రూపములను ధ్ర్షంచ ఆయన ఎదుట నిలబడిర్ష. ఆ రాక్షసుడు ఆయనతో “ప్రభూ!
యథాశీఘ్రముగా ద్యతో నాకరతవయమును ఆజాిపంపుడు” అని ప్రార్షించెను. అంత్ట
చత్రగుపుతడు “మీరు నా ఆజిక్క వయత్తర్షకతముగా ప్రవర్షతంచుచుని ఈ దూత్లను పటుికొని
వెంటనే వర్షని బంధించవేయుడు” అని ఆజాిపంచెను. వెంటనే రాక్షసులు అలసిపోయి
ఉని వ్యర్షని, బంధించబోయిర్ష. అంత్ట యమదూత్లు “ఆకలి చేత్ బాధ్పడుచుని
వ్యర్షని, దుుఃఖంచుచుని వ్యర్షని, లేక త్పసుస చేయుచుని వ్యర్షని, ద్యనీయ వయక్కతలను
సేవక్కలు, లేక ఆతైయులను స్ర్షగా గ్రహించ వ్యర్షపై ద్యచూపుట ధ్రైము. నీవు
మహాపురుష్డవు. ఆ కారణము చేత్ నీవు మముైలను బంధింపవలసినద్ని ఇటి ఆజిను
ఇవవక్కందురు గాక” అని వినత్త చేసిర్ష. కానీ చత్రగుపుతడు వ్యర్ష మాటలను లెకకచేయలేదు.
అందుచేత్ చవరలో దూత్లక్క మందేహులగు రాక్షసులక్క భయంకర స్ంగ్రామము
మొద్లయెయను. దూత్లు, మహాఘోరమగు పరాక్రమము గల వరులు. వ్యర్ష యుద్ధముచేత్
మందేహ రాక్షసుల సేన చంద్రవంద్ర అయినది. మర్షయొక వైపు “నాప్రాణములను
రక్షింపుము, ప్రాణములను దానము చేయుము” అను అరుపులు, ఇంకొకవైపు “నిలునిలు
పటుికొనుము, నర్షకి ప్పర వేయుము” వంట శ్బదములు పెద్దగా వ్యయపంచుచుండెను. త్మ
శ్రీరాంగములు ఛినాిభనిములగు పశాచముల యుద్ధభూమి నుంచ విముఖులై
ప్పర్షపోవుట మొద్లిడిర్ష. అటి స్మయమున యమదూత్ల సైనయములు క్రోధ్ము చేత్
కనుిలు ఎర్రగా చేసి, వ్యర్షని పెద్ద కంఠధ్వనితో “నిలువుడు నిలువుడు ఎకకడికి

610
శ్రీవరాహ మహాపురాణము
ప్పర్షపోవుచునాిరు ధైరయముగా ఉండుడు. ఇపుపడు మేము మిముైలను ల్కంగదీసుకొన
వలయుననుకొనుట లేదు” అని ఉచెమిస్వరముతో అరచుచుండిర్ష. స్ర్షగా అదే స్మయమున
యమధ్రైరాజు త్వరగా అచిటక్క ప్రవేశంచెను. ఆయన అచిటక్క వచిన వెంటనే
ఆజాిపంచుట చేత్ ఆ యుద్ధము స్మాపతమైనది. అంతేగాక ఆయన చత్రగుపుతనితో
దూత్లక్క స్ంధి చేస్ను.
అపుపడు యమధ్రైరాజు “దొంగసాక్షయము ఇచుివ్యడును, ఇత్రులపై చాడీలు
చెపుపవ్యడును అగు నీత్తబాహుయలు ఉని యెడల ఆ మానవునికి రండు చెవుల యందును
కాగిద్రవరూపములో ఉని మేక్కలను కొటుిడు. అబద్దము చెపుపవ్యనికి కూడా ఇదే ద్ండన
వేయవలెను. గ్రామముల యందు త్తర్షగి యజిములను చేయించువ్యడు, ఏదో ఒక
సిదాధంత్ము పై సిిరముగా నిలువనివ్యడు, ద్ంబాచారములు చేయువ్యడు, అటేీ ఎవర్ష
మనసుసయందు మూరఖత్వము నిండి ఉండునో అటి బ్రాహైణ్యని తాడుచే బంధించ ఒక
భయంకర నరకమునందు పడవేయుడు” అని ఆదేశంచెను. “ఎవని నోటనుండి
ఎలీపుపడును, దుషివ్యక్కకలు వెలువడునో ఆ ప్పప యొకక నాలుకను వెంటనే కోసివేయుడు.
ఎవడు బంగారమును దొంగత్నము చేయునో ఎవడు ఇత్రులు చేసిన ఉపకారమును
మరచ పోవునో, త్ండ్రిని ఎవడు హత్య చేస్నో వ్యడు, కౄరుడు, ప్పప్పతుైడు, అగు
మానవుని బ్రహైఘాతుల యొకక (బ్రాహైణ్యలను హత్య చేసినవ్యడు) వరుస్ యందు
కూరొినబెటుిడు. ఇంకనూ వెంటనే వ్యని ఎముకలను ఖండించ, శఖలతో పైకి రేగుచుని
అగిి కీలల యందు కాలిి వేయుడు” అని భటులను ఆదేశంచెను.
పరమరుిలారా! చత్రగుపుతని యొకక ఆజిలను అనుస్ర్షంచ అస్త్యము
చెపుపటయందు నాలుగు భేద్ములు కలవు. అవి 1)ఇత్రులను నిందించుట, 2) కటువుగా
మాట్టీడుట 3) హింసాప్రజుడై ఎలీపుపడు అస్త్యములాడుట, ఇటుీ అస్త్యములాడువ్యడు
కఠనుడు, మూరుఖడు, ద్యలేనివ్యడు, సిగుాలేనివ్యడు, మూఢుడు, ఇత్రుల మనసుస
నొచుికొనునటుీ మాట్టీడువ్యడు, అటేీ ఇత్రవయక్కతలను ప్రస్ంశ్నీయులు, ఉత్తమగుణములు
కలవ్యర్ష యెడ ఓరుప కలిగియుండుటలో అస్మరుధడు, క్కత్తసత్మైన మర్షయు కఠోరమైన
విషయములను మాట్టీడువ్యరు, త్న మనసుసనందు మూరఖత్వము నిండి ఉండినటి
అథములైన మనుష్యలు బంధ్నములతో నరకమునందు పడుదురు. అటుపమైట

611
శ్రీవరాహ మహాపురాణము
పశుయోనియందు అటేీ పురుగుల, పక్షులు మొద్లగు అనేక యోనులయందు
జనిైంచుటను అనుభవించును. దీనికి తోడుగా ప్రపంచమునందు దోషపూరోమగు
పనులను చేయువ్యడు స్మస్త ప్రాణ్యలను దేవష్టంచుటయందు నిమగిమైయుండు
స్వభావము కలవ్యడు, అటి ప్పపకరుైలగు ప్రాణ్యలు చాలాకాలము వరక్క భయంకరమగు
నరకములో పడి ఉందురు. నరకములో ఉండవలసిన కాలావధి పూర్షతయైన పద్ప వ్యర్షకి
మనిష్ట యోనియందు జనిైంచుట ప్రాపతంచును. ఆ జనైమునందు కూడా, కొంద్ర్షకి
వికృత్మైన శ్రీరము, కొంద్ర్షకి క్షీణించన శ్రీరము, కొంద్ర్షకి వికారమగు పటి
మొద్లైనవి కలుాను. కొంద్ర్ష త్లకాయ, శ్రీరాంగములయందు ప్రణములు, కొంద్ర్షకి
అంగహనత్ అటేీ వ్యత్ రోగములు కలుగును. కొంద్ర్షకి కనుిల నుండి కనీిరు
నిరంత్రము కారుచుండును. అటేీ కొంద్ర్షకి భారయ లభయము కాదు.
ఒకవేళ భారయ ఉనినూ స్ంతానశూనుయలగుట లేక త్నవంట సుంద్ర
లక్షణములు గల స్ంతానము లభయము కాక, క్కరూప, వికారుడు కొట్టీటలు
చేయుగుణములు కలవ్యడు అగు పుత్ప్దులు లభయమగుదురు. అటేీ కనుిలు లేనివ్యరు
కూడా కావచుిను” అని చెపెపను.
అంత్ట యమధ్రైరాజు “దూత్లారా! ఎవరు దొంగనత్ము చేయుటయందు
నిరంత్రము త్త్పరులై ఉందురో వ్యడు పశువులు లేక హనమనుష్యల శ్రీరము ప్రాపతంచు
కొందురు. ఇంకనూ ఎలీపుపడూ దుుఃఖము కలిగి ఉందురు. ఎవడు ధ్రైశీలాది స్ంపనుిడైన
వ్యర్షని శుభలక్షణములు కలిగి ఉని వయకితని అవహేళన చేయునో, వ్యర్షని కొనిి వేల
స్ంవత్సరముల వరక్క నరక యాత్నలు అనుభవించుటకై నరకములలో పడవేయుడు.
ఇంకనూ నరక యాత్నలను అనుభవించన త్రావత్ కూడా ఏ వయక్కతలు నిరీజజ,
చంద్రవంద్రైన శ్రీరాంగములు, దురబలమగు గాత్రము, స్త్రీ స్మానమైన వేషము కలిగి
స్త్రీకి లోబడి నిరంత్రము స్త్రీల యందు ఆస్కిత, కలిగి స్త్రీల అధికారము చేత్ పెద్దవ్యడు
అగువ్యడు, స్త్రీ కొరకే ప్రాపతంచన పదారధములను సొంత్ము చేసుకొనువ్యడు, కేవలము స్త్రీని
దేవత్గా గౌరవించుటలో విముఖుడు, స్త్రీలు ప్పటంపవలసిన నియమముల వేషమును
అనుస్ర్షంచ తాను స్వయముగా స్త్రీకి లోబడువ్యడు లేక వ్యర్ష ఆలోచనలను తసికొని
స్ంసారమునందు ఉత్పనుిడైన జనైను పందును. (201,202,203)

612
శ్రీవరాహ మహాపురాణము
204, 205, 206 వ అధ్యాయములు - క్రమవిపాక్ నిరూపణము
ఋష్టపుత్రుడు నచకేతుడు ఇటుీ చెపెపను. మిత్రులారా! ఇపుపడు నేను
యమధ్రైరాజు చత్రగుపుతల స్ంభాషణగా మీక్క మర్షయొక ముఖయ విషయమును
చెపపబోవుతునాిను. ద్యతో దానిని ఆకర్షోంపుడు, చత్రగుపుడు యమధ్రైరాజునక్క ఇటుీ
చెపెపను. “ఈ మనుష్డు స్వరామునక్క పోవును. ఈ ప్రాణి వృక్షయోనియందు జనిైంచెను.
అత్డు పశుయోనియందు ప్రవేశంపవచుిను. అటేీ ఈ ప్రాణికి ముకిత కలిగింపుము. ఈ
వయకితకి ఉత్తమగత్త ప్రాపతంపవలెయును ఈ జీవునికి త్న పతామహ ప్రభృత్త పూరవ
ఋష్లతో కలియవలెను. త్రువ్యత్ ఆయన ఇత్ర దూత్లతో “మహాపరాక్రమము గల
వరులారా! ఈ నరుడు నిరంత్రము ధ్రైవిముఖుడుగానే త్న జీవిత్మును గడిపవేస్ను.
ఇత్డు సాధివ అయిన త్న భారయను పర్షత్యజించెను. ఇత్ని వద్ద పుత్రపౌత్రులు ఎవరునూ
నశంపక్కండిర్ష, అందుచే ఇత్డిని రౌరవనరకమునందు పడవేయుదురు గాక” అని
ఆదేశంచెను.
పమైట మరల చత్రగుపుతడు “వరంద్రు మహా ధ్రాైతుైలు అయిన వయక్కతలు.
ఇటి నరులు ఇంత్క్క ముందు కాలమునాడు లేక్కండిర్ష. అంతేగాక భవిషయకాలమున
ఉండరు. వర్షయందు ప్పపము లేశ్మాత్రము లేదు. అందుచేత్ మీరు వర్షనే వెనువెంటనే
ఇచట నుండి పంపవేయవలసినదిగా తెలుపుడు. ఈ వయకిత త్న జీవిత్కాలము అంత్యును
ఎవర్షని ఎనిడును నిందింపలేదు. స్ంపద్ గల కాలమునందు, అటేీ వితుతలు ఏరపడినందున
కాలమునందుగాని ఎటి సిిత్తనందును వరు త్మ విదుయకత ధ్రైములందును స్ంపూరోముగా
యధావిధి ప్పటంచర్ష. ఆ కారణముచే వరు స్వరామునక్క పోయి అనేక కలపముల
పరయంత్ము అచటనే వసింతురు గాక! ఈ నరుడు పూరవకాలమునందు పరమధార్షైక్కడిగా
ఉండెను. కాని ఇత్డు మహా స్త్రీ వయస్నలోలుడు, అందుచే ఇత్నికి కలియుగమునందు
మనిషయయోని ప్రాపతంపజేయుదురు గాక! అటు పమైట స్వరామునందు వసించు భాగయము
లభయమగును ఈ వయకిత యుద్ధభూమి యందు శ్త్రుమూకలను చీలిి చెండాడి, వధించన
పమైట తాను స్వయముగా అసువులు బాస్ను. బ్రాహైణ్యలు, గోవులు ఇంకను దేశ్ము
కొరకూ యుద్ధమొనరిను. ఆ స్ంగ్రామమునందే త్న ప్రాణములను చాలించెను. అందు
చేత్ మీరు ఇత్డితో వినయముతో ప్రవర్షతంచ అభయర్షధంపవలెను. అంతేగాక ఈ వయకితని

613
శ్రీవరాహ మహాపురాణము
విమానమునందు అధిరోహింపజేసి ఇంద్రపుర్షయగు అమరావత్తకి చేర్షి అచట అత్డు ఒక
కలపమునందు నివసింపజేయునటుీ చేయుదురు గాక! ఇచటనే ఉని మర్షయొక జీవి కూడా
అత్డి వలెనే ధ్రాైతుైడగు పురుష్డు. పరమ భాగయశాలియగు ఈ ప్రాణి నిరంత్రము
ధ్రైప్పలనము చేస్ను. ఇత్డి కాలమంత్యు ప్రత్తక్షణము ధాయనము చేయుట యందే
గడిపవేస్ను. స్మస్త ప్రాణ్యలను ద్యతో ఆద్ర్షంచెను. ఇత్నికి సుగంధ్ములతోను
పుషపమాలికలతోనూ వెనువెంటనే స్నాైనపూరవకముగా గౌరవింపుడు. ఈ మహాతుైడగు
వయకిత యొకక శరముపై గంధ్మాలాయలు చలిీ వింజామరములతో వచుచూ అత్డిని
మహోత్తమ విధ్ముగా పూజించ గౌరవింపవలసినది అని నా ఆజి.
మర్షయొక ధ్రాైతుైని ద్రశనము చేసుకొనుచూ చత్రగుపుతడు ఇత్డును మహా
యశ్సివయైన పురుష్డు. ఇత్ని వలన స్రవప్రాణ్యలను సుఖము పంద్గలిగిర్ష. అందుచే
ఇత్డికిని సుఖమే కలుగుట అవశ్యకము ఇత్డిని అనేక గుణముల చేత్ శోభస్కరముగా
వెలుగొందుచుని ఇంద్రుని నగరము అమరావత్త నందు ప్రవేశ్పెటుిదురు గాక!
మహాధ్రాైతుైడగు ఈజీవి దేవేంద్రుడు స్వరాలోకమునందు ఎంత్కాలము వరక్క
వసించునో అంత్వరక్క ఇత్డిని దేవేంద్రలోకమునే ఉంచవలెను. ఇత్డికి ఎపపట వరక్కను
ధ్రైము వెంట ఉండునో అపపటవరక్క, స్వరామునందు భోగములను అనుభవించు
అవకాశ్ము లభంచును గాక! కాలము అత్తక్రమించన త్రువ్యత్ అత్డు స్వరాము నుంచ
దిగి రావలసిన స్మయము ఆస్నిమైన యెడల మనుషయయోనియందు జనైము పంది
సుఖములను అనుభవించును గాక! ఇత్డు రత్ిములతో చేయబడిన వేణ్యవును త్యారు
చేయించ దానము ఇచియుండెను. అంతేగాక స్మస్త ధ్రైములను విధిపూరవకముగా
ఆచర్షంచయుండెను. ఇత్డు అశ్వనీక్కమార లోకమునక్క తసుకొని పోబడును గాక.
ఇందులక్క హేతువు ఆ అశ్వనిక్కమార లోకమునందు స్మస్త విధ్ములైన సుఖములను
పంద్గలుగు ఏరాపటుీ సులభముగా లభయమగును. మర్షయొక జీవివైపు చూచుచూ
చత్రగుపుతడు ఇత్డు మహభాగయశాలియగు పురుష్డు. నిరంత్ర శ్రీహర్షభక్కతడు, వైషోవ
ఆచారవిధిగతుడు ఇత్డు చేసిన పుణయకారయములు ఇంత్తంత్ని చెపుపట వలుపడదు. ఆ
హేతువుచే ఇత్డు దేవ్యధిదేవుడు స్నాత్నుడు అగు శ్రీహర్షకి ప్పరశవమున ఉండద్గినవ్యడు
అందుచే ఇత్డిని వైక్కంఠలోకమునక్క చేర్షిదురు గాక! ఇత్డి తాయగవృత్తత అంతులేనిది.

614
శ్రీవరాహ మహాపురాణము
ఇత్డు ఎక్కకవగా ప్పలిచుి అనేక గోవులను, ఎంద్రో అవస్రము గలవ్యర్షకి దానముగా
ఇచెిను. త్న స్రవశ్క్కతలను వినియోగించ ఇత్డు నిత్యమును బ్రాహైణ్యలక్క గోదానము
చేయుటయందు ఉతాసహము గలవ్యడై ఉండెను. అంతేగాక మర్షయొక విషయము కూడా
కలదు. ఇత్డు మహా నిష్ట్రిగర్షష్ిలు, పరమ పవిత్రులగు అనేకమైన బ్రాహైణ్యలక్క
నిరంత్ర అనిదానము చేయుచుండెను. రుద్రధేనువుతో (కామధేనువు) ఉపమింపద్గు
మనోహరములైన ఆ గోవులు కలాపంత్ము వరక్కను. ఇత్డి వెనువెంటనే ఉండగలవు. ఈ
నరుడు ఒక కలపము వరక్కను రుద్రలోకము నందే వసింపగలరు. ఇందు ఆవంత్యు
స్ందేహము లేదు. ఇత్డు మధురములైన పదారధములను సుగంధిత్మైన వసుతవులను
రస్దుగధపర్షపూరోములు స్వతాసయుత్ గోవులను అనేకములను బ్రాహైణ్యలక్క ఇచి
యుండెను. ఆ గోవుల స్రావంగములను సువరోము చేత్ సుశోభత్ములై యుండెను. ఈ
మహా దానపరుడైన పురుష్నికి స్ంబంధించన వృతాతంత్ములను లిఖంచయుండిన
గ్రంథపుటని నేను చూచత్తని. దానియందు మూడు కోటీ స్ంవత్సరములు పరయంత్ము
స్వరామునందు నివసించగలడని లిఖంపబడినది. అటు పమైట మహాపురుష్ల ఋష్ల
వంశ్మునందు జనిైంచ ప్రవర్షతంపగలడు అని చెపెపను.
పమైట మర్షయొక ప్రాణిని గుర్షంచ తెలుపుత్త చత్రగుపుతడు ఇత్డు సువరోదాన
మొనర్షినవ్యడు, ఇత్డు దేవత్ల వద్దక్క పంపబడును గాక. పమైట వ్యర్ష ఆజిలను పంది
ఉమాపత్త, కైలాస్మునక్క అధిపత్తయగు రుద్రభగవ్యనుని లోకమునక్క పంపబడును గాక!
ఇత్డు మహాతేజశ్వంతుడని తెలియుచునిది. ఇదే నిశ్ియము. రుద్రలోకమున ప్రవేశంచ
ఇత్డు త్న ఇచాఛనుసారము కోరకలను నెరవేరుికొను గాక! అని పలుక్కచు మర్షకొనిి
ప్రాణ్యలవైపు చూచయూ ఈ వయక్కతలంద్రూ దానము చేయవలయుని నిరోయమును
నెరవేరుికొనువ్యరు. అనేక్కలైన ప్రాణ్యలు వర్షకి అభవ్యద్ములు చేయుదురు అందుచే వర్షకి
స్వరాప్రాపత కలుగు గాక! అనిపలికి మర్షయొకర్ష వైపు చూచుచూ ఈ జీవి
మహాబుదిధశాలియగు ఈపురుష్డు ఇత్ని వలన స్రవజనుల అవస్రములనిియు తరపబడు
చునివి. ఇత్డు స్రువల హిత్ము కొరక్క స్ంలగుిడై ఉండుచూ అటి కారయములను
స్ంధించుచుండెను. స్రవజనుల కోరకలను నెరవేరుిచుండెను. ఈ ప్రాణి అంద్ర్ష
ఆద్రాభమానములక్క ప్పత్రుడైనవ్యడు. ఇత్డు స్దాభహైణ్యలక్క ఎంద్ర్షకో పృథీవదానము

615
శ్రీవరాహ మహాపురాణము
చేయుచుండెను. ఇత్డు స్వరాములందు ప్రవేశంచ బహుకాలము వరక్కను అచట
ఉండుటక్క అరహత్ కలవ్యడు, పమైట త్న అనుయాయులతో కలిసి బ్రహై లోకమునందు
ప్రవేశ్ము పందును. మహాశ్రేష్ుడగు ఈ మానవునికి కోరుకొనిన భోగములతో ప్పటు
సేవలు కూడా లభయము కావలయును. ఆ బ్రహైలోకమున ఇత్డు అక్షయమగు సాినమును
పంది అజరుడు కాగలడు. బ్రహైలోకమునంద్లి బ్రహైఋష్ట గణములు అంద్రును ఈ
జీవిని ఆద్ర్షంపగలరు.
మర్షయొక పురుష్ని చూపుత్త చత్రగుపుతడు ఈ ప్రాణి అంద్ర్షకినిఅత్తధి
రూపములో ఇచటకి చేర్షయుండెను. స్రేవంద్రియములనిియు ఇత్ని ఆధ్వనములో
నుండెను. ఇత్డు స్మస్త ప్రాణ్యలయందు ద్య కలిగియుండెడివ్యడు. అంతేకాక అంద్ర్షని
స్మానముగా చూచుచూ నిరంత్ర అనిదానము చేయుటక్క ప్రవృతుతడు అయి
ఉండెడివ్యడు. త్న పర్షవ్యరము నంద్లి మనుష్లంద్రూ భుజించు వరక్క తాను ఎనిడు
అనిగ్రహణము చేయువ్యడు కాడు. నా ప్రియమైన భృతుయలారా! ఇత్నిని వెనువెంటనే
ఇచటనుండి పంపవేయ బడును గాక!” అని యమధ్రైరాజు త్న నిరోయమును
తెలిపయునాిరు.
ఈ ప్రాణి అనేక కనాయదానములు ఒనర్షంచయునాిడు. అంత్మాత్రమే గాక?
బహుయజిములను చేసి వ్యనిని స్ంపనిముల్కనర్షంచెను. ఆ హేతువుచే ఇత్నికి పదివేల
స్ంవత్సరముల ప్పటు స్వరాసుఖములను అనుభవించు అవకాశ్ము కలిపంపుము.
అటుపమైట ఇత్డు స్రవప్రధ్మముగా మత్సయ లోకమున నివసించు ఒకానొక ఉత్తమ
క్కలమునందు జనిైంచునుగాక. పరమద్యాళ్తడగు ఈ పురుష్డు పదివేల
స్ంవత్సరముల ప్పటు దేవత్లతో స్మానముగా స్వరాలోకమునందు సుఖపూర్షత్ముగా
విరాజితుడై వసించును గాక! త్ద్నంత్రము ఇత్డు మనుషయని యందు జనిైంచ స్రవ
భూప్రజల గౌరవమును పందును గాక! అని పలుక్కచు, మర్షయొకని గుర్షంచ ఇత్డు
ఛత్రము, ప్పద్రక్షలు, కమండలములను అనేకమారుీ దానమొనర్షినవ్యడు. మీరు ఇత్డిని
గౌరవింపుడు. వేలకొలది స్భామండపములు ఏ దేశ్ములో కలవో, ఆ దేశ్మునందు
ఇత్డిని విదాయధ్రుని గావించ నాలుగు మహాపద్ై వరిముల పరయంత్రం నిరంత్ర
నివ్యస్మొనర్షంపజేయుడు అని త్న సేవక్కలను ఆజాిపంచెను.

616
శ్రీవరాహ మహాపురాణము
పమైట నచకేతుడు విప్రులతో విప్రులారా! చత్రగుపుతడు చెపపన వేరొక
మహాత్ైయము గల విషయమును వివర్షంచుచునాిను, దానిని కూడా సావధానులై వినుడు
అని పలికి ఇంకను ఇటుీ చెపెపను. గోవులు దివయప్రాణ్యలు. వ్యని స్రావంగములయందును
స్రవదేవత్లు నివసింతురు. త్మ శ్రీరమునందు అమృత్మును ధ్ర్షంచ ఉండి ఈ ధ్ర్షత్రిపై
ఆ అమృత్మును స్రువలక్క ఇచుిట గోవుల సావభావిక గుణము. అవి తరిములలో పరమ
తరిములుగాను, పవిత్రముచేయు పదారదములలో పరమపవిత్రముగాను ఇంకను పుష్టి
కారకములలో మహాపుష్టి ప్రధానములై ఉండెను. వ్యర్షచే ప్రాణ్యలు సిదిధ పందుచుండెను. ఆ
హేతువుచే ప్రాచీన కాలమునందును గోదానముల పరంపర కొనసాగుచునే ఉనిది. గోవు
పెరుగుచే, స్మస్త దుగధము చేత్ శ్ంకర భగవ్యనుడు, ఘృత్ముచే అగిి భగవ్యనుడు,
ప్పయస్ముచే పతామహుడగు బ్రహై త్ృపత పందుచునాిరు. గోపంచగ్రవయ ప్రాశ్నము
చేత్ అశ్వమేథ యజిపుణయఫలము ప్రాపతంపగలదు. గోద్ంత్ములందు మరుద్ాణములు,
జిహవయందు స్రస్వత్త, గిటిలయందు గంధ్రువలు, ఖరాగ్రభాగములందు నాగగణములు,
స్రవస్ంధుల యందును సాధ్యగణము, చక్షులయందు సూరయచంద్రులు కపుద్ము (శరోగ్ర
భాగము) నందు స్రవ నక్షత్రములు, తోకయందు ధ్రైము, ఆప్పనమందు అఖల
తరిములు యోనియందు భాగిరధి నది, ఇంకను అనేక దీవపములు దీవపస్ంపనిమైన
చతుస్సముద్రములు, రోమకూపములందు ఋష్ట స్ముదాయము, గోమయమునందు
పద్ైజయగులు, రోమములందు స్మస్త దేవతాగణములు అటేీ చరైము, కేశ్ములయందు
ఉత్తర ద్క్షిణ అయనములు వసించుచుండును. ఇంతేగాక శౌరయధ్ృత్త, కాంత్త, పుష్టి వృధి,
సుత్త,వేద్, లజజ, వపు, కీర్షత, విద్య, శాంత్త, మత్త, స్ంత్త్త, ఇవి అనిియు గోవు వెనుక
అనుస్ర్షంచ నడుచుచుండును. ఇందు ఎటి స్ంశ్యము లేదు. గోవులు ఎచిట
నివసించునో అందే స్రవజగతుత, శ్రీలక్ష్మి, ఇంకను జాినద్రశనము స్రవములును
వసించును. గోమహత్వమును గుర్షంచ వరాహపురాణములో మహత్వపూరవకముగా
వివర్షంపబడినది.
వరాహపురాణ వరోన :

దంతేష్ణ మరుతో దేవా జ్ఞహావయంత్య సరసవతీ

ఖురమధ్యయత్య గంధారావః ఖురాగ్రేష్ణత్య పనాగా |

617
శ్రీవరాహ మహాపురాణము

సరవసంధిష్ణ సధాయశచ చంద్రాదితౌయత్య ల్యచనే

కకుదే సరవనక్షత్రా లాంగూలే ధ్రమ ఆశ్రిత్ః |

ఆపానే సరవతీరాథనీ ప్రస్రవే జహావీ నదీ

నానాదీవప సమాకీరాణశచత్వరః సగరాసేథా |

ఋషయో రోమ కూపేష్ణ గోమయే పదమధారిణీ

రోమే వసంత్థ దేవాశచ తవకేక శేషవయనదవయమ |

ధైరయం ధ్ృత్థశచ కాంత్థశచ పుష్ఠవ వృదిధశచ సేథైవ చా

సృత్థరేమధా తథా లజి వపుః కీరిే సేథైవ చ |

విదాయ శంత్థరమత్థ శ్చచవ సనాత్థః పరమాతథా

గచానే మనుగచానిే ఏత్గావో న సంశయః |

యత్రగావో జగతేత్ర
త దేవదేవ పురోగమాః

యత్రగావ సేత్ర లక్షీీః సంఖాయధ్రమశచా శశవతః

సరవరూపేష్ణ త్ గావస్మేషఠనయభిమత్ః సదా ||


ఈ ధేనువును గుర్షంచన పవిత్రవరోన చాలామాహాత్ైయము కలది. (204,205,206)
207 వ అధ్యాయము - ద్వన్ధరమ మాహాతాము
పమైట ఋష్టపుత్రుడగు నచకేతుడు ఈ విధ్ముగా మహాఋష్లక్క
వివర్షంచెను. “విప్రులారా! నారద్ మహాముని పరమ సాత్తవక్కడైన మహాపురుష్డు.
అయినపపటకినీ ఆయన మనసుసనందు కలహములను చూడవలయునను అభలాష
హెచుిగా ఉండుచుండెడిది. ఈ విధ్ముగానే ఒకమారు ఆయన కౌత్తహలచతుతడై పరయటన
గావించుచు, నేనచట ఉండగా, యమధ్రైరాజు స్భయందు ప్రవేశంచెను. మహర్షి వచిన
విషయము తెలియగనే యముడు ఆయనక్క పరమ ఆద్రముతో సావగత్తంచ
స్తాకరములనుచేస్ను. పమైట మునివరుయడు సుఖ్యస్వనుడై విశ్రాంత్త తసుకొనుచుండగా
నారదునితో “దివజశ్రేషు! మీరు నా అద్ృషిము వలన ఇచటక్క నేడు వేంచేసి ఉనాిరు.
మహామునివరాయ! మీరు స్రవజుిలు. స్రవద్రుశలు. స్ంపూరో ధ్రైముల యందు శ్రేష్ిలుగా

618
శ్రీవరాహ మహాపురాణము
పేరనిిక గనివ్యరు. అంతేకాక గాంధ్రవ విద్య (స్ంగీత్ము) ను, చార్షత్రక విషయములను,
పూరోముగా తెలిసినవ్యరు. మీరు ఇచటక్కవచి మముై అనుగ్రహించుట చేత్ మీ ద్రశనము
మాక్క లభంచనది. మీ ద్రశనము చేత్నే మేమెలీరమును పవిత్రమైత్తమి. నిరంత్ర
కలత్లక్క ఆవ్యస్మగు మా అంత్ుఃకరణములు శుద్ధములైనవి. మునివరాయ! ఇంత్ మాత్రమే
గాక మీ ప్పద్స్పరశచేత్ మా రాజయమంత్యు పునీత్మైనది. భగవత్సవరూపుడా! ఇపుపడు
మీరు మీ మనోరథమును తెలుపడు.” అనెను.
నారదుడు “రాజేంద్రా! నీ ప్రజాప్పలన ధ్రాైను సారమే కలదు. నీవు స్త్యము,
త్పము, శాంత్త, ధైరయముల చేత్ స్ంపనిములైన గుణ స్వరూపుడవు. సువ్రతుడా! నా
మనసుసనందు ఒక గొపప స్ందేహము కలుగుచునిది. దానిని ద్యతో నీవే వివర్షంపుము.
సురోత్తమా! నా స్ంశ్యము ఏమనగా ప్రాణ్యలు ఏయే వ్రత్ధారణల చేత్ నియమ, దాన,
ధ్రాైది త్పసుస యొకక ప్రభావముచే అమరత్వము పంద్గలుాచునాిరు? అందుక్క వ్యరు
ఆచర్షంపవలసిన విధి, కృత్యములు. ఎటువంటవి? ఎంద్రో మాహాతుైలు ఈ లోకమున
అతులనీయమగు శ్రీకీర్షత మహాఫలములనే గాక పరమ దురీభములగు స్నాత్న పద్మును
కూడా పంద్గలుాచునాిరు. ఇందుక్క విరుద్ధముగా కొంద్రు త్మ జీవిత్ములు అంత్యు
కేశ్ములను అనుభవించ మరణించన పద్ప నరకమును చేరుకొనుచునాిరు. త్మరు
త్త్వపూరవకముగా ఈ స్రవవిషయములను మాక్క కరుణతో స్పషిముగా వివర్షంపుడు”
అని ప్రశించెను.
అంత్ట యమధ్రైరాజు నారదునితో ఇటుీ పలెకను. “త్పోధ్నా! నీవడిగిన
స్ందేహములక్క స్ంబంధించన స్రవ విషయములను స్మూలముగా వివర్షంచుచునాిను.
వినుడు. అధ్రైము చేసినవ్యర్ష కొరక్క నరకము నిర్షైంపబడి ఉనిది. ప్పపులగు మానవులే
అచిటక్క చేరుకొందురు. అగిిహోత్రము చేయనివ్యరు, స్ంతానహనులు, భూదానము
ఒనరపనివ్యరు, ఇంకనూ మర్షకొనిి విధులను ఆచర్షంపని నరులు మరణించన పద్ప
నరకమునక్క వచుిదురు. వేద్ములను తుద్ముటి చదివిన విదావంసులు, శూరులు,
వరులగు పురుష్లు, నూరు స్ంవత్సరముల ఆయురాదయమును గడుపుదురు. ఏ
మానవుడు సావమి ఆజిలను యధాక్రమముగా ప్పటంతురో ఎవరు నిత్యము స్త్యభాషణము
చేయుదురో అటివ్యరు నరకమున ప్రవేశంపరు. ఎవరు ఇంద్రియములను త్మ వశ్మందు

619
శ్రీవరాహ మహాపురాణము
ఉంచుకొనిరో, త్మ సావమికారయములను శ్రద్ధగా నిరవహింతురో, అహింస్ను ప్పటంతురో,
యత్ిపూరవకముగా బ్రహైచరయప్పలన మొనర్షంతురో, ఇంద్రియ నిగ్రహమును, బ్రాహైణ
భకితయును కలవ్యరో, వ్యరు ఎనిడునూ నరకము దిశ్యే చూడరు. పత్తవ్రత్లైన స్త్రీలు,
ఏకపతివ్రత్ మాచర్షంచు పురుష్లు శాంత్స్వభావులు, పరస్త్రీ విముఖులు, స్రవప్రాణ్యలను
త్న వలెనే భావించువ్యరు, స్మస్త జీవులయెడ ద్య కలిగి ఉదుయక్కతలైయుందురో అటివ్యరు
ఏనాడునూ అంధ్కారావృత్మై ప్పపులచే నిండబడియుండు నరకము అను పేరుగల
ప్రదేశ్మునక్క ఎనిడునూ రానేరాడు.
ఈ విధ్ముగా ఏ దివజుడు జాినియై, సాంగోప్పంగముగా విదాయధ్యయనము, ఈ
ప్రపంచముపటీ ఉదాస్వనద్ృష్టి కలవ్యడు నరకము చూడడు. త్న యజమాని కొరక్క త్న
ప్రాణములను బలిపెటుివ్యరు, నిరంత్రము దానము చేయుచూ స్రవప్రాణ్యల హిత్ము
నందు స్ంలగుిలగువ్యరు, త్మక్క జనైనిచిన మాతాపత్లక్క ఉత్తమ పద్ధత్తలో సేవ
చేయువ్యరు నరకమునక్క చేరుకొనరు. త్గు మాత్రమున త్తలలు, గోవులు, పృథీవదానము
చేయువ్యర్షకిని, నరకప్రాపత కలుగదు. ఇది నిశ్ియము. శాసోతకత విధిననుస్ర్షంచ యజిము
చేయుట, చేయించుటయందును, చాతురాైస్య వ్రత్మును, ఆహితాగిివ్రత్ నియమములను
ప్పటంచుచూ, మౌనవ్రత్మును ఆచర్షంచువ్యరును, నిరంత్ర సావధాయయపరులును, అటేీ
శాంత్స్వభావులై ఉండువ్యరును అగు దివజులు యమపుర్షయందు ననుి ద్ర్షశంపరు.
జితేంద్రియులు, పరవముల కంటే భనిములైన కాలములందు కేవలము ఋతు
కాలమునందు మాత్రమే త్న భారయ వద్దక్క పోవువ్యడు కూడా నరకమునక్క చేరడు. ఇటి
బ్రాహైణ్యలే దేవతా స్వరూపులు అగుదురు. ఇందు ఎటి స్ంశ్యమును లేదు. ఎవరు
స్రవకామనల నుంచ నివృతులై ఎవర్ష నుంచయునూ ఎటి ఆశ్ను కలిగి ఉండరో,
నిరంత్రము త్న ఇంద్రియములను వశ్మునందుంచుకొందురో అటివ్యరు కూడా ఈ
ఘోరమైన ప్రదేశ్మగు నరకము నందు ఎనిడునూ ప్రవేశంపరు.” అని యమధ్రైరాజు
వివర్షంపగా నారదుడు మరల సూరయపుత్రుని ఇటుీ ప్రశించెను.
“సువ్రతుడా! దానములందు ఎటి దానము ప్రశ్స్తమైనది. ఎటివ్యడు
దానస్వవకరణక్క ప్పత్రుడగును. దానము చేయుట చేత్ ఎటి ఫలము ప్రాపతంచుచునిది?
అంతేగాక ఎటి కరైము శ్రేషుకరైము అగుచునిది. నరుడు ఎటి ధ్రైమును స్ంప్పదించుట

620
శ్రీవరాహ మహాపురాణము
చేత్ స్వరాలోకము నందు ప్రత్తషును పంద్గలుాచునాిడు. ఎటి దానము యొకక మహిమ
చేత్ పర్షణామ స్వరూపముగా నరుడు సుంద్రరూపమును, ధ్నదానయములను,
దీరా్యువును, అటేీ ఉత్తమ వంశ్మును పంద్గలుాను. ఈ విషయమును ద్యతో నాక్క
తెలియజేయుము.” అని ప్రశించెను.
ధ్రైస్వరూపుడగు యమధ్రైరాజు నారదునికి ఇటుీ చెపెపను. “దేవర్షి! దానము
చేయు విధులు, దాన విధానములు అగణిత్ములు. అవి శ్త్వరిముల కాలము తెలిపనను
పూర్షతయగుటక్క స్మరధములు కావు. అయినను మనుష్యడు ఉత్కృషి ఫలమును పందు
దానముల ప్రభావమును స్ంక్షేపముగా తెలుపచునాిను వినుము. త్పసుస ఒనర్షంచుట చత్
స్వరాప్రాపత సులభమగుచునిది. త్పసుసచే దీరా్యువు, భోగోపకారులగు వసుతవులు
లభయములగును. జాిన విజాినములు, ఆరోగయము, రూపము, సౌభాగయము, స్ంపద్, ఇవి
అనిియు త్పసుసచే ప్రాపతములగును. కేవలము మనసుసనందు స్ంకలపము చేత్ మాత్రమే
ఎవర్షకిని ఎటి సుఖభోగములు ప్రాపతంపవు. మౌనవ్రత్మును ప్పటంచుట చేత్ అవ్యయహత్
ఆజాిశ్కిత లభంచును. దానమొనరుిట చేత్ అనుభవించుటక్క త్గిన వసుతవులును, అటేీ
బ్రహైచరయమును ప్పటంచుట చేత్ దీర్కాలము జీవించుటయును ప్రాపతంచును. అహింసా
ఫలస్వరూపముగా సుంద్రమైన రూపము, దీక్షను వహించుట చేత్ ఉత్తమ వంశ్మునందు
జనిైంచుటయును లభయమగుచునివి. ఫలములు, దుంపలను త్తని జీవించువ్యరు, కేవలము
ఆక్కలు, జలములు ఆహారముగా స్వవకర్షంచువ్యరు, స్వరాప్రాపత పందుదురు. పయోవ్రత్ము
(ప్పలుమాత్రమే స్వవకర్షంచుట)ను ప్పటంచుటచే స్వరాప్రాపత, గురుసేవ్యరతుడగుటచే
మహత్తవ స్ంపద్ లభయములగును. శ్రాద్ధము, దానముల్కనర్షిన ప్రభావముల చేత్
పురుష్లు పుత్రవంతులగుదురు. ఎవరు త్గిన విధ్ముగా దీక్షా స్వవకారము చేసి, త్ృణాది
శ్యయపై పరుండి త్పము చేయువ్యనికి గోస్ంపద్, ఇత్ర స్ంపద్లు లభయములగును.
ప్రాత్ుఃమధాయహి స్ంధాయకాలములందు, త్రికాలములలోనూ సాినమొనర్షంచు అభాయసి
బ్రహైప్రాపత పంద్గలుాను. కేవలము జలము మాత్రమే స్వవకర్షంచ త్పసుస చేయువ్యడు త్న
అభీషిములను ప్రాపతంపజేసుకొనును.
మహరీి! యజిశీలుడగు పురుష్డు స్వరామే కాక ఇంకనూ అనేక ఫలములను
పందుటక్క అధికార్ష యగును. పది స్ంవత్సరముల కాలము ప్పటు కేవలము జలములు

621
శ్రీవరాహ మహాపురాణము
మాత్రమే త్ప్గి త్పసుస చేయుచు, లవణాది రసాయనిక పదారధములను స్వవకర్షంపక
ఉండునో వ్యనికి స్రవసౌభాగయ ప్రాపత కలుగును. మాంస్మును త్యజించన నరునికి
స్ంతానము, దీరా్యువు కలద్గును. చంద్నము, పుషపమాలలు లేక్కండా త్పోవంతుడగు
మానవుడు సుంద్రమైన స్వరూపము కలవ్యడగును. అనిదానము చేయుట చేత్ నరునక్క
జాినము, స్ైరణ శ్కిత స్ంపనిత్ కలుగును. ఛత్ర దానము చేయుటచే ఉత్తమ గృహము,
ప్పద్రక్షల దానముచే చకకని రథము అటేీ వస్త్రదానము చేయుటచే సుంద్ర రూపము,
విశేష ధ్నము, స్ంతానప్రాపతలచే స్ంపనుిడగును. ప్రాణ్యలక్క నీటని త్ప్గుటక్క ఇచుిట
చేత్ నరుడు నిరంత్రము త్ృపత కలవ్యడగును. అనిము, జలము రండింటనీ దానము
చేసిన ప్రభావము చేత్ ప్రాణ్యలక్క స్రవకామనలు స్ంపూర్షతగా పూరోములగును.
సుగంధిత్ములైన పూలు, ఫలములచే నిండియుండిన వృక్షములను దానమిచిన వ్యనికి
అనిి విధ్ములైన భోగవసుతవులు నిండిన గృహము లభయమగును. అత్డు ఇంటయందు
సుంద్రులైన స్త్రీలు అమూలయమైన రత్ిముల చేత్ పర్షపూరోముగా నిండియుండిన అనిము,
వస్త్రములు, కలుగును. జలములు, ఫలరస్ములను దానమిచిన వయకితకి మరుజనైము
నందు స్రవములును సులభములగును. బ్రాహైణ్యలక్క చంద్నము, అగురు ధూపమును
దానము చేసిన వ్యనికి సుంద్రమైన రూపము, నిరోగమగు జనైము లభయమగును.
బ్రాహైణ్యనికి అనిము, స్మస్త ఉపకరణములతో కూడిన గృహదానము చేసిన వ్యర్షకి
జనాైంత్రమునందు అనేక గజములు, అశ్వములు, స్త్రీలు, ధ్నము మొద్లగు వ్యనిచే
నిండియుని ఉత్తమగు సుంద్ర నివ్యస్ము ప్రాపతంచును. ధూపదానము చేయుట చేత్
నరునక్క గోలోకమునందును, అటేీ వసులోకమునందు వసింపగలిాన అవకాశ్ము
సులభముగా లభయమగును. ఏనుగులు అటేీ బలిషుములగు వృషభములను దానము
చేయుట చేత్ ప్రాణి స్వరామునక్క పోయి, అచిట అంతులేని, ఎనిడును త్రగని దివయ
సుఖములను అనుభవించును. ఘృత్దానము చేసినవ్యనికి సుక్కమారత్వము, అటేీ
తైలదానము చేసిన నరునక్క సూుర్షత, శ్రీర కోమలత్వము ఉపలబధములగును. తేనెను
దానము చేయుట చేత్ ప్రాణి మర్షయొక జనైమునందు అనేక రకములగు రస్ముల చేత్
నిరంత్రము త్ృపత చెందియుండును. దీపదానము చేయుట చేత్ అంధ్కార కషిము
కలుగదు. అటేీ ప్పయస్దానము చేసిన వయకితకి శ్రీరము ద్ృఢంగా ఉండును. పులగము

622
శ్రీవరాహ మహాపురాణము
దానము చేసిన వయకితకి కోమలత్వము, సౌభాగయము లభయమగును. ఫలదానము చేత్
పుత్రవంతుడు, భాగయశాలికాగలడు. రథదానము చేయుటచే దివయ విమానమును పందును.
ద్రపణదానము చేత్ ఉత్తమ భాగయమును పందును. ఇందు ఎటి స్ంశ్యమును లేదు.
భయభీతుడైన ప్రాణికి అభయ ప్రధానము చేయుటచే మనుష్యనక్క స్రవకామనలు
సిదిధంపగలవు. (207)
208 వ అధ్యాయము - పతివ
ీ తోపాఖ్యాన్ము
అనంత్రము ఋష్టపుత్రుడు నచకేతుడు మునులతో ఇటుీ చెపెపను.
విప్రవరులారా! యమునికి ఒకనాడు, ముహూరత కాలంలో ఆకాశ్ంలో విమానాలలో
వెళ్తతుని బ్రాహైణ్యలు కనిపంచారు. వ్యరు దివయభరణాలు అలంకర్షంచుక్కనాిరు. వ్యరు
ఎకికన విమానాలు సూరుయనిలా మెరుసుతనాియి. వ్యరు త్పుఃసిదుధలు. వ్యర్షతో వ్యర్ష
పతుిలూ, బాంధ్వులు పరస్పరానురాగంతో ఉనాిరు. వ్యర్షని చూచన వెంటనే
యమధ్రైరాజు ముఖం వివరోమైపోయింది. క్రోధ్ము, మికికలి దుుఃఖము కలిగి ప్రభను,
తేజసుసను కోలోపయాడు. అలా ప్రభాహనుడైన ఆ ధ్రైరాజును చూచ నారదుడు "నీవు
అపర శవునిలా వెలిగే వ్యడవు. నీముఖం క్షణంలో వివరోమైపోయింది ఎందువలీ?
బాధ్పడుతునివు, భయపడుతునాివు ఎందుకని? ఇది చెపుప" అనాిడు. యముడు
"మహాముని! యాయావరులనే విప్రులు ఉనాిరు. వ్యరు ఉంఛవృత్తత పరాయణ్యలు,
అసూయరహితులు, నిత్య యోగులు, అత్తథ్వ మరాయద్లు చేసేవ్యరు, జితేంద్రయులు. వ్యర్షకి
తామంటే గరవం. వ్యరంతా నామీద్గా వెళ్తతునాిరు. కానీ ననుి మెచుికోలేదు. నా
వశ్ంలో ఉండేవ్యరు కూడా కాదు. వివిధ్ గంధాలు, ఆభరణాలు ధ్ర్షంచ, పర్షవ్యర
స్మేత్ంగా వెళ్తతుని వ్యరు, నా మీద్క్క ద్ండలు వదులుతునాిరు. మృతుయస్వరూపుడైన
నేను త్పసిసదుధలక్క ఉనాి లేనటేీ! మహాతుైలను నేను ఆపనూ లేను, అనుగ్రహించనూ
లేను. అందుకే బాధ్పడుతునాిను" అనాిడు.
ఇంత్లో అకకడికి విమానంలో ఒక పత్తవ్రత్ వచింది. ఆమె గొపప కాంత్తతో
మెర్షసిపోతోంది. ఆమెతోప్పటు భరత, పర్షచారక్కలు, స్ంరక్షక్కలు ఉనాిరు. చూడ
ముచిటగా ఉని ఆమె థరుైరాలు, పుణయస్త్రీ. ఆమె విమానంలో మంగళ వ్యయిదాయలు
మ్రోగుతునాియి. ఆమె విమానంలో నుండే ధ్రైరాజుతో "మహాబాహు! నీవు

623
శ్రీవరాహ మహాపురాణము
స్త్యవంతుడవు, కృత్జుిడవు. ఇలా బ్రాహైణ్యలపై త్పసువలపై ఈరి పడక్క. వ్యరు
వేద్ప్పరంగులు. వ్యర్ష త్పోబలము, మహత్యము ఊహించలేము. పూజుయలు స్రవదేవతా
స్వరూపులైన దివజులపై మాత్సరయము, క్రోధ్ము కూడదు. రాగం, రోషం, మోహం స్జజనుల
పటీ ఎనిడు వహింపద్గినవి కావు”, అనిది. ధ్రైరాజు పూజించగా గగనంలో మెరుపుల
త్తరుపగా ఆమె వెళ్లళపోయింది. నారదుడు ధ్రైరాజుతో "రాజా! ఈ మహాభాగు రాలెవరు?
చకకని రూపంతో ఉనిది. ఆమెను నీవు పూజించావు. నీక్క హిత్ం చెపప వెళ్లళంది. ఆమె
ఎవరో తెలుసుకోవ్యలని క్కత్తహలంగా ఉనిది. నాక్క వివరంగా చెపుప" అనాిడు.
యమధ్రైరాజు ఇటుీ చెపెపను. “దేవర్షి! నేను ఏ మహాస్త్రీని పూజించత్తనో ఆమె
కథ పరమసుఖద్మైనది. ఆ వృతాతంత్మును నీక్క విసాతరముగా వివర్షంచెద్ను. త్ండ్రీ!
పూరవకలపమునంద్లి కృత్యుగమునందు జర్షగిన వృతాతంత్మిది. నిమి అను పేరు గల
ప్రసిదుధడైన మహాతేజసివ, స్త్యవంతుడు, ప్రజానురంజక పర్షప్పలక్కడగు నొక రాజు కలడు.
ఆయనక్క ఒక పుత్రుడు ఉండెను. అత్డి పేరు మిథ్వ. కేవలము త్ండ్రి వలన జనిైంచన
కారణము చేత్నే ఆత్డిని జనులు జనక్కడు అని పేరుతో పలుిచుండిర్ష. ఆత్డి భారయ
మహాసుంద్ర్షయగు రూపవత్త అను పేరు గల గుణవత్త. ఆమె నిరంత్రము త్న భరత
హిత్మును కోరుటయందే త్త్పరురాలై ఉండెను. భరత ఆజిలను ప్పటంచుట, ఆత్డియందు
నిరంత్ర శ్రదాధభక్కతలు కలిగియుండుట అటేీ శుభకరైములందు నిమగుిరాలై యుండుట
ఆమెక్క సావభావిక గుణములుగా ఉండెను. త్న సావమి (భరత) వచనములను అనుస్ర్షంచ
ఎంతో ప్రశాంత్చతుతరాలై వెనువెంటనే ఆత్డాదేశంచన కారయములందు త్త్పరురాలై
ఉండెను. మిథ్వ మహారాజు కూడా గొపప త్పసివ, స్త్యస్మరధక్కడు. ఇంకనూ స్రవప్రాణ్యల
హిత్మునందే త్న స్ంపూరో కాలమును వినియోగించుచుండెను. ఆయన శ్రమ
ధ్రైపూరవక కృష్టతో స్ంపూరో భూమండలమును ప్పలించుచుండెను. ఆయన పర్షప్పలనా
కాలమునందు రోగములు, ముస్లిత్నము, మృతుయవులు లేనందున మృతుయవు యొకక శ్కిత
క్కంఠత్మయెయను. పరమ తేజోవంతుడైన జనక్కని రాజయమునందు దేవత్లు
స్కాలమునందు వరిములు క్కర్షపంచుచుండిర్ష. ఆయన రాజయమునందు దుుఃఖవంతుడు
మరణాస్ని కాలము స్మీపంచన వ్యడు, వ్యయధిగ్రసుతడు, ద్ర్షద్రముచే పీడింపబడినవ్యడు
అగు వయకిత చూచుటకైన కనిపంచక ఉండిర్ష.

624
శ్రీవరాహ మహాపురాణము
మహరీి! చాలాకాలము ఈ విధ్ముగా జర్షగిన త్రావత్ ఒకనాడు ఆయన భారయ
రూపవత్త నమ్రతాపూరవకమైన పలుక్కలతో భరతతో “రాజా! మన స్ంపత్తత అంత్యూ
భ్రుతుయలు, బ్రాహైణ్యలు, పర్షజనులయొకక సుఖమునకై ఏరాపటుీ చేయుటలో
నెమైదినెమైదిగా స్మాపతమగుచునిది. ప్రసుతత్ము మన కోశాగారమునందు కొదిదప్పట
అవశేష ధ్నమును లేదు. ఎక్కకవగా చెపుపట ఎందులక్క? ప్రసుతత్ము మన భోజనము
కొరక్క కూడా అవస్రమగు ధ్నము నిండుకొనిది. మన వద్ద ఇపుపడు గోధ్నము,
వస్త్రములు, ప్పత్రలు కూడా మిగిలి లేవు. మహారాజా! ఇటి పర్షసిితులలో నా కరతవయము
ఎటిదో ద్యతో తెలియజేయుడు. నేను త్మ ఆజిను ప్పటంచు దాసిని గదా!” అని
వినివించెను.
భారయ మాటలను వినిన మిథ్వ “భామినీ! నీ ఆలోచనక్క విరుద్ధముగా నేను
ఎనిడునూ ఏమియును చెపపవలయుననుకొనుట లేదు. అయినను ఒకకమాట వినుము.
శ్త్ స్ంవత్సరముల పరయంత్ము మనము హవిషయ భోజనము పైననే గడుపుచూ కాలము
పుచిత్తమి. ప్రియురాలా! ఇపుపడు మనము గుద్ధలి (భూమిని త్రవువ సాధ్నము)కటెిల
స్హాయము చేత్నే వయవసాయము చేయుద్ము. ఈ విధ్ముగా శ్రమించుట చేత్ జీవనము
గడుపుట వలన మనక్క శుద్దమగు ధ్రైప్రాపత కలుగగలదు. దీనియందు ఎటి స్ంశ్యము
లేదు. ఇటుీ చేయుటచే మనక్క భక్షయ, భోజయములక్క, ఆవశ్యకమగు వసుత స్ంభారము
లభయము కాగలదు. అంతేగాక మన జీవిక కూడా సుఖమయముగా ఉండగలదు” అని
పలెకను.
మిథ్వ మహారాజు ఈ విధ్ముగా చెపపన పద్ప రాణి రూపవత్త “మహారాజా!
మీరు మహాయశ్సువలగువ్యరు, మీ సౌధ్మునందు సేవక్కలు, శూరులగు వరులు
అశ్వగజములు, ఒంటెలు, మహిషములు, ఖరములు అనేకములు వేల స్ంఖయలో గలవు.
మీ ఇచాినుసారము వరంద్రునూ కృష్ట కారయమును చేయలేరా?” అని ప్రశించెను.
అంత్ట మిథ్వ మహారాజు త్న రాణితో “వరాననా! నా వద్ద గల సేవక్కలు ఈ రాజయమును
రక్షించుట యందు త్మ త్మ పనులలో నియుక్కతలై ఉండిర్ష. ఇంకను అంద్రును త్మ
త్మ పనులయందు స్ంలగుిలై ఉనాిరు. దేవ! మన వద్ద గల స్రవపశువులు,
బలిషిములైన ఎదుదలు, కంచరగాడిద్లు, అశ్వములు, గజములు, ఒంటెలు మొద్లగునవి

625
శ్రీవరాహ మహాపురాణము
కూడా రాజయ విధులయందు నియుకతములై ఉనివి. శ్రేష్ురాలా! ఇదే విధ్ముగా ఇనుము,
రాగి, ఇత్తడి, బంగారము, వెండి మొద్లగు లోహములతో త్యారు చేయబడిన
ఉపకరణములు కూడా రాజయ కరైములయందే కలవు. అందుచేత్ వ్యనిని అనిింటనీ
వద్లివేసి ఇపుపడు మనము ఎచటకైననూ పోయి ఉపయుకతమగు ప్రదేశ్మునందు భూమి,
యినుము మొద్లగు పదారధములను అనేవష్టంపవలయును. ఎచిటకైనను ఉపయుకతమగు
భూమి ఒక గుద్దలి లభయమైన యెడల తేలికగా నేను కృష్ట కారయము (వయవసాయము)
చేయగలను. అని పలకగా రూపవత్త “రాజా! నీక్క ఇషిము వచినటుీ పోవుద్ము. నేను
కూడా నీ వెనువెంటనే వచెిద్ను” అని పలెకను. ఈవిధ్ముగా వ్యర్షరువుర్ష మధ్య స్ంభాషణ
జర్షగిన త్రావత్ మిథ్వ మహారాజు త్న స్హధ్ర్షైణితో కలసి అచిటనుండి వెడలిపోయెను.
స్ర్షయగు సాినము, క్షేత్రము మొద్లగువ్యనిని అనేవష్టంచుచూ వ్యర్షరువురునూ
పరాయపతముగా మారామును పర్షశీలించుచూ పోవుచుండిర్ష. అంత్ట రాజు ఒక ప్రదేశ్ము
వద్ద ఆగి “వరవర్షోనీ! ఈ క్షేత్రము కళ్యయణ ప్రద్మైనద్ని అనిపంచుచునిది. ఇచిట నీవు
ఆగిపముై. నేను ఇచిట గల గడిడగాద్ములను కోయుచుండగా, అనంత్రము నీవు ఇచిట
త్ృణపత్రములను దూరముగా ప్పరవేయుచూ శుభ్రము చేయుచుండుము” అని చెపెపను.
రూపవత్త మిథ్వ మహారాజు రాజు చెపపన మాటలను విని నవువచూ
మృదుమధురమైన పలుక్కలతో “ప్రభూ! ఇచట కేవలము వృక్షములు, మనోహరములగు
వివిధ్ వరోములు గల లత్లు మాత్రమే కనిపంచుచునివి. అయిననూ స్మీపమున
కించనాైత్రము కూడా జలము కనిపంచుట లేదు. ఇచిట వయవసాయము చేయుటచే
హృద్యమునందు చంత్యే మిగులును. అందుచే కృష్ట కారయమును మనము ఎటుీ
చేయగలము? ఇచటక్క ద్గారలో వేగవత నది ప్రవహించుచునిది. అంతేగాక ఇచిట గల
భూమి కూడా గులక రాళళమయముగా ఉనిది. ఇటి సాినము నందు వయవసాయము
చేయుటచే మనక్క ఎటి స్ఫలత్ లభయము కాగలదు” అని ప్రశించెను.
రూపవత్త పలికన మాటలను విని మిథ్వ మహారాజు మధురవచనములతో
ప్రియా! ఇంత్క్క ముందువలెనే ఇచిట కూడా స్ంపద్లను స్ంగ్రహింపగలదు. చాలా
స్మీప ప్రాంత్మునందే జలము లభయము కాగలదు. అంతేగాక నలుగురు మనుష్యలు
ఇచిట చేర్షనయెడల ఇచిట కూడా కించనాైత్రమైననూ ఎటి కషిమును ఉండదు.

626
శ్రీవరాహ మహాపురాణము
మహాదేవి అటు చూడుము. అది గృహము. ఇచిట ఎటి బాధ్లను కలుగుటక్క
అవకాశ్ము లేదు. అని ఇంత్ మాత్రము చెపపన పద్ప రాజు త్న భారయతో కలిసి ఆ
క్షేత్రమును శోధించుట మొద్లిడెను. క్రమముగా సూరుయడు, ఆకాశ్ మధ్యభాగమునక్క
చేరుకొనుటచే ఆ సూరుయని ఉగ్రమగు ఎండ వ్యయపంచగా రాణి ద్పపక చేత్ మిగుల
ప్రయాస్నొంద్ను. త్పసివనియైన ఆ వనిత్క్క ఆకలి కూడా బాధింప మొద్లిడెను.
కోమలమైన ఆమె ప్పద్ములు కాలినరాగి ప్పత్రవలె ఎర్రగా కమిలిపోయెను. ఎండ యొకక
వేడిమి చేత్ వ్యరు మికికలిగా బాధింపబడిర్ష. అంత్ట రాణి అత్యంత్ వయధితురాలై, పత్తతో
“మహారాజా! నేను ఎండ వేడిమి చేత్ పీడితురాలనై ద్పపక వలన వ్యయక్కలప్పటు
పందుచునాిను. రాజా! ద్యతో శీఘ్రముగా నాక్క జలమునిచుి ఏరాపటు కలిపంపుము.”
అని వినుత్తంచెను. అంత్ట రూపవత్త బాధ్చే, దుుఃఖముచే అత్యంత్ స్ంత్పుతరాలైన
కారణము వలన త్న చైత్నయమును కోలోపయెను. ఆ కారణము చేత్ ఆమె భూమిపై
పడిపోయెను. భూమిపై పడిపోవు స్మయమున ఆమె మనసుసన క్రోధ్ము అంక్కర్షంచనది.
అపుపడే ఆమె ద్ృష్టిపథము స్వత్ుఃగా సూరుయనిపై పడినది. పమైట ఆకాశ్మునందుండి
కూడా సూరయభగవ్యనుడు భయము చేత్ కంపంప తొడగెను. ఆ మహాతేజశ్వంతుడగు
దేవునికి ఆకాశ్మును వదిలి ధ్రాత్లముపై వచి వివసుడు కావలసి వచినది. ఈ ప్రకృత్త
విరుద్ధమైన విషయమును చూచ జనకమహారాజు (మిథ్వ) “తేజోవంతుడా! నీవు
ఆకాశ్మును త్యజించ ఇచిటక్క ఎటుీ చేరుకొంటవి? నీవు మహాతేజశ్వంతుడవగు
దేవుడవు కదా! స్రవప్రజలను నీక్క అభవ్యద్ము చేయుదురు. నేను నినెిటుీ
సావగత్తంపగలను?” అని సూరుయని ఉదేదశంచ పలెకను.
సూరయభగవ్యనుడు వినయపూరవకముగా మిథ్వ మహారాజుతో “రాజా! మహా
పత్తవ్రత్యగు రాణి రూపవత్త నాపై అత్యంత్ కోపము వహించనది. ఆ కారణము చేత్నే
నేను మీ ఆజి ప్పటంచుట కొరక్క ఆకాశ్ము నుండి దిగి ఇచిటక్క వచి యుంటని.
ఇపుపడు భూమండలమున స్వరమునందును ఇంకనూ మూడు లోకములందునూ ఈమెతో
స్మానమైన పత్తవ్రత్యగు స్త్రీని ఎచటను ద్ృష్టి గోచరము అగుట లేదు. ఈమె యందు
అంతులేని శ్కిత యునిది. ఈమె త్పము, ధైరయము, నిషు, పరాక్రమము ఒకదానిని మించ
ఒకట ఉండి ఆశ్ిరయము కలిాంచుచునిది. ఈమెక్క గల ఇత్ర విశషి గుణములు కూడా

627
శ్రీవరాహ మహాపురాణము
ప్రశ్ంస్నీయములు. మహాభాగుడా! ఈమె చత్తము కూడా నిరత్ము నీ చత్తమును
అనుస్ర్షంచ ఉండును. సుప్పత్రుడగు వయకితకి సుప్పత్రునితోనే స్ంబంధ్ము కలుాను. ఇది
అత్డిలో గల పుణయ మహాఫలమని తెలియవలెను. మీ భారాయభరతలివురునూ శ్చీ
దేవేంద్రులక్క స్మానముగా నిరత్ము ఒకర్షకి మర్షయొకర్షకి అనురూపముగా కలరు.
రాజా! ఏ విధ్ముగానైనను నీ అభలాష వయరధము కాకూడదు. నీ మనసుసనందు భోజనము
కొరక్క త్గిన ఏరాపటును చేయుటకై వయవసాయము ఉత్తమమైనది అని అనిపంచుచుండిన
దానినే అవశ్యము చేయుము. ఈ ఆలోచన చేయు వయకిత నాక్క వయత్తరేక్కడు ఎపుపడునూ
కాదు. నీ ఈ ప్రయాస్ స్ఫలము, కీర్షతవంత్ము, అభలాషను పూర్షత చేయునది కాగలదు.”
అని చెపప సూరయభగవ్యనుడు ఆ మహారాజుక్క జలముతో నిండిన ఒక ప్పత్రను నిర్షైంచ
ఇచెిను. ఆ ప్పత్రయే గాక ఒక జత్ ప్పద్రక్షలు దివ్యయలంకారములతో అలంకృత్మైన ఒక
ఛత్రము మొద్లగు వసుతవులను ఆ మిథ్వకి ప్రసాదించెను. అంతేగాక ఆ వసుతవులనిియూ
ఈ స్త్రీ చేసిన పుణయకరై యొకక ఫలిత్ములని తెలెపను. అంత్ట వ్యరు చైత్నయవంతులై
అభయసిదిధని గాంచర్ష. అంత్ట ఆ రూపవత్త ఆశ్ిరయకరమైన ఈ స్ంఘటనను చూచ
“రాజా! ఈ శీత్ల జలమును ఈ దివయ ఛత్రమును, ప్పద్రక్షల జత్ను ప్రసాదించనది
ఎవరు? తెలుపడు” అని ప్రార్షధంపగా జనకరాజు (మిథ్వ) “మహాదేవ! ఇవి నీపై ద్యతో
గగనమండలము నుంచ ఇచటక్క వచి ఈ విశ్వమునక్క ప్రధానుడైన భగవంతుడు
వివశ్వంతుని చేత్ ప్రసాదింపబడినవి. ఇవి అనిియూ ఆయన కరుణా ఫలిత్ములే” అని
చెపపగా మిథ్వ మహారాజు వచనములను వినిన రాణి రూపవత్త “ప్రాణనాథా! ఈ సూరయ
దేవుని ప్రస్నుిని చేసుకొనుటక్క నేను చేసిన పని ఎటిది? ఈ విషయమును తెలుసుకొను
ప్రయత్ిము చేయుడు.”అని వినుత్తంపగా జనకరాజు మహాతేజోవంతుడు అయినందు
వలన సూరుయనికి ఎదుట రండు చేతులు జోడించ నమస్కర్షంచ “భగవ్యన! నేను నీక్క ఎటి
ప్రియకారయమును చేయగలను.” అని ప్రశించగా రాజు ప్రారధనను వినిన భాస్కరుడు
“గౌరవవంతుడా! స్త్రీలతో నాక్క ఎటి భయము కలుగకూడదు అనునది నా మనసుసనంద్లి
కోర్షక” అని చెపెపను.
మిథ్వ మహారాజు ఎవర్షని ఎటుీ గౌరవింపవలెనో అను విషయమునందు మికికలి
క్కశాగ్రబుదిధ కలవ్యడు. రూపవత్తయగు మహారాణి నిరంత్రము ఆయన హృద్యమును

628
శ్రీవరాహ మహాపురాణము
ఆహాీదిత్ము చేయుచుండెను. సూరయదేవుని మాట వినిన పమైట రాజు త్న భారయక్క స్రవ
విషయములను వివర్షంచెను. ఆయన మాటలను విని ప్రస్నుిరాలు పరమ క్కశాగ్ర బుదిధ
గల రాణి ఆనంద్ముతో పంగిపోయినది. ఆ కారణముచే ఆ రాణి త్న అభప్రాయమును
వయకతపరుచుచూ “దేవ్య! నీ తవ్ర కిరణముల నుంచ రక్షణ పందుటకై నాక్క గొడుగును
దానము చేసిత్తవి. దానితో దివయజలప్పత్రమును ఇచిత్తవి. ఈ రండే గాక ప్పద్ములను
క్షేమముగా ఉంచుటకై ప్పద్రక్షలను ప్రసాదించత్తవి. ఇవనిియూ పరమ ఆవశ్యకములగు
వసుతవులు. అందుచేత్ మహాభాగా! నీవు ఎటి వరమును కోర్షత్తవో అటేీ జరుగును గాక!
నీవు స్త్రీల నుంచ ఎటి భయమును పంద్క్కందువు గాక! నీ కోర్షకను అనుస్ర్షంచ
కారయములను చేయుటయందు నీవు స్రవస్వత్ంత్రుడవు” అని రాణి పలికనది.
యమధ్రైరాజు “మహర్షి ఇదియే ఆ రూపవత్తయను మహాపత్తవ్రత్క్క
స్ంబంధించన వృతాతంత్ము. అపపట నుంచ ఇటి పత్తవ్రత్లను గౌరవించుట,
నమస్కర్షంచుటలను నేను చేయుచునాిను” అని తెలెపను. (208)
209 వ అధ్యాయము - పతివ
ీ త్ మాహాతమావర
ణ న్ము
యమునితో నారదుడు ఇటుీ చెపెపను. “ధ్రైరాజా! త్పోధ్నులైన స్త్రీలు ఏ
విధ్మైన కరైల చేత్ లేక త్పముల చేత్ స్రోవత్తమమై స్ద్ాత్తని పందుటక్క అధికారము
కలుగజేసుకొందురో ఆ విషయమును తెలుసుకొనవలయునను క్కత్తహలము నాక్క
హెచుిగా కలదు. అందుచేత్ నీవు ఈ విషయమును కరుణతో తెలిప ననుి కృతారుధని
చేయుము.”
నారదుని వచనములక్క యమధ్రైరాజు ఇటుీ జవ్యబిచెిను. “సువ్రతుడవైన,
ఉత్తముడవైన దివజవరా! నారద్ మహాముని నీవు అడిగిన ప్రశ్ిక్క స్మాధానముగా స్త్రీలు
అటి సిిత్తని పందుటక్క ఎటి నియమములు, త్పసుసల వలన ఉపయోగసాధ్నములు
కాజాలవు. మహాముని ఉపవ్యస్ము, దానము, అటేీ దేవతారిన కూడా కోర్షన విధ్మును
ప్రసాదించుటలో స్మరధములైనవికావు. ఇది ఏ విధానమును అనుస్ర్షంచుట చేత్
సులభముగా లభయం కాగలదో ఆ విషయమును స్ంక్షిపతముగా వివర్షంచుచునాిను
ఆకర్షోంపుడు. ఏ స్త్రీ త్న భరత నిద్రించన త్రావత్నే నిద్రించునో ఆత్డు నిద్రనుంచ లేవక
ముందేతాను స్వయంగా మేలుకొనునో, అటేీ భరత భోజనము చేసిన త్రావత్నే తాను

629
శ్రీవరాహ మహాపురాణము
భోజనము చేయునెడల ఆమె మృతుయవునే జయింపగలదు. ఇది స్త్యము. అంతేగాక
మహర్షి భరత మౌనముగా ఉని యెడల తాను మౌనముగా ఉండిపోవునో అత్డు
కూరుిండుటక్క ఆస్నము స్వవకర్షంచన త్రావత్నే స్వయంగా తాను కూరొినునో, అటి స్త్త
చేత్, త్న పత్తపైనే ద్ృష్టి కేంద్రీకర్షంపబడి ఉండి నిరంత్రము త్న మనసుస పత్తయందే
నిమగిమగుచూ త్న భరతయొకక ఆజిలను నిరంత్రము ప్పటంచుటయందు త్త్పరురాలైన
పత్తవ్రత్ చేత్ మేము అంద్రమును, అటేీ ఇత్ర దివుయలును భయము చెందుదుము. త్న
పత్తయొకక వచనములను శ్రద్ధగా వినుచూ, వ్యనిని ప్పటంచుచూ ఎనిడునూ
ఆజోిలం
ీ ఘనము చేయని సాధివ యొకక స్ంసారము పరమ సౌభావహముగా ఉండును.
స్రవదేవత్లును ఆమెతో స్ంభాష్టంతురు. అంతేగాక ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని
అనయ పురుష్ని ఎనిడునూ త్న మనసుసన త్లంచని స్త్రీ పత్తవ్రత్ అనబడును. అటి స్త్రీకి
మృతుయవు కూడా వెరచ ఉండును. నిరంత్రము త్న స్మక్షమునందుగాని పరోక్షము
నందుగాని అనయపురుష్ని ఎవర్షని కనీస్ం మనసుసలోనైనూ త్లంచని స్త్రీ పత్తవ్రత్ అని
చెపపబడును. అటి స్త్రీకి మృతుయభయము కూడా ఉండదు. స్దా, త్న సావమి హిత్మునందు
నిరంత్రము మగుిరాలై ఉండు స్త్రీ నిరభయముగా ఉండగలదు. స్దా పత్త ఆజిలను
అనుస్ర్షంచు పత్తవ్రత్యగు స్త్రీ మృతుయవు చేత్ జయింపబడదు. అనగా ఆమె నరకలోక
ఛయలను కూడా చూడదు.”
ఇంత్యే కాక యమధ్రైరాజు నారదునితో “బ్రహైనంద్నా! ఏ స్త్రీ త్న భరతను
గుర్షంచ ఇత్డే నా త్లిీ త్ండ్రి సోద్రులు ఇంకనూ పరమ దైవము అగునని ఊహించునో,
అటేీ స్దా పత్త శుశ్రూషయందు స్ంలగుిరాలై ఉండునో అటి పత్తవ్రత్పై నా శాస్న
ప్రభావము ఏ మాత్రమును ఉండదు. త్న సావమిని నిరంత్రము ధాయనించుట, ఆత్నిని
అనుస్ర్షంచుట, అనుగమించుటక్క వయత్తరేకముగా ఒకకక్షణముకూడా వయరధ ఆలోచనలందు
నషిము కాక్కండా ఉండునో ఆమె పరమసాధివ. నేను ఆమె ఎదుట చేతులు జోడించ
నమస్కర్షంతును. త్న పత్త గుర్షంచన ఆలోచనల త్రావత్ త్నక్క తోచన ఆలోచనను
వయకీతకర్షంచునో ఆ పత్తవ్రత్క్క మృతుయవు యొకక ఆభాస్ము చూడవలసిన అవస్రము
పడదు. నృత్యము, స్ంగీత్ము, వ్యద్యములు, ఇవి అనిియు చూచుట, వినుటయందునూ ఏ
స్త్రీ యొకక నేత్రములు, కరోములయందు చొరక్కండా పత్తసేవయందే నిరంత్రములగిమై

630
శ్రీవరాహ మహాపురాణము
ఉండునో అటి స్త్రీ మృతుయ దావరమును ద్ర్షశంపదు. ఏ స్త్రీ సాినము చేయునపుపడు,
స్వచఛంద్ముగా కూరొినియునిపుపడు అటేీ కేశ్స్ంసాకరము చేసుకొను చుని
స్మయమునందు మనసుసలో కూడా అనయ వయకితపై ద్ృష్టి రానీయక్కండిన ఆమెక్క
మృతుయదావర భీత్త ఉండదు. మహర్షి వరాయ! పత్తదేవుని ఆరాధ్నయందు నిత్యము త్న
కాలమును నియోగించుచూ భోజన స్మయమునందును ఆత్ని క్షేమమునే కాంక్షించుచూ
ఇత్ర స్మయములందు కూడా త్న చత్తమున నిరంత్ర భరతృ చంత్న చేయు స్త్రీ
మృతుయముఖ ప్రవేశ్మునక్క ఎటి అవకాశ్మును ఉండదు. నిత్యము సూరోయద్యమునక్క
ముందే లేచ గృహపర్షస్రములను పర్షశుభ్రము చేసికొనుటయందు ఉదుయక్కతరాలై ఉండు స్త్రీ
ద్ృష్టి మృతుయదావరమునందు పడదు. త్న నేత్రములు, శ్రీరము, భావములు స్దా
సుస్ంయుత్ములై ఉండునో అటేీ త్న పవిత్ర ఆచారములు, ఆలోచనల చేత్ కూడి
ఉండునో ఆ స్త్రీ మృతుయ దావరమును ద్ర్షశంపదు. త్న భరత యొకక ముఖమును చూచుట
యందును, ఆయన చతాతనుసారము ప్రవర్షతంచుటయందు స్మయమును సారధక
మొనర్షంచుట యందు త్త్పరురాలగు పత్తవ్రత్క్క ఎదుట మృతుయవు నిలబడుటక్క కూడా
భయపడును. మహర్షి వరాయ! ఈ ప్రపంచము నందు యశ్సివనులైన మనుష్యల యొకక
అనేక మంది స్త్రీలు స్వరామునందు వసించువ్యరు కలరో అటేీ ఎవర్షని దేవత్లు కూడా
ద్ర్షశంచుచుందురో అటి పత్తవ్రత్లే నాయెదుట విరాజమానులై ఉందురు. సూరయభగవ్యనుని
దావరా పత్తవ్రత్ మాహాత్ైయమును విను అవకాశ్ము నాక్క లభంచనది. ఆయన కృప చేత్నే
ఈ గోపనీయములు, రహస్య మయములైన విషయములను యధాప్రకారము నాక్క
కరోగోచరములైనవి. అపపట నుంచ నేను పత్తవ్రత్లను చూచన తోడనే భకిత భావముతో
వ్యర్షని పూజించుచునాిను. (209)
210 వ అధ్యాయము - క్రమ విపాక్ము, పాపవిముక్త
ా క్త ఉపాయములు
నారదుడు త్ద్నంత్రము ఇటుీ చెపెపను. యశోవంతుడా! నీవు
సూరయభగవ్యనుని ఆదేశ్మును అనుస్ర్షంచ పత్తవ్రతా స్త్రీల యొకక ఉత్తమ ధ్రైములను
వివర్షంచు రహస్యమైన ఉప్పఖ్యయనములను తెలియజేసిత్తవి. దానిని నేను అత్యంత్
శ్రదాధస్క్కతడనై వినగలిాత్తని. కానీ స్రవప్రాణ్యలక్కను స్ంబంధించన కరై ఫలములు అనగా
సుఖదుుఃఖముల విషయములను గుర్షంచ తెలుసుకొనవలయునని నాక్క చాలా ఉత్కంఠ

631
శ్రీవరాహ మహాపురాణము
కలదు. మహాత్ప్ప! నేను ఆ వృతాతంత్మును నీనుంచ తెలుసుకొన వలయునని
కోరుచునాిను. ద్యతో దానిని తెలుపుము. దుుఃఖము, తాపము చేత్ స్ంత్పుతలై
మనుష్యలు సుఖము కొరక్క కఠోరమైన త్పసుసను చేయువ్యరు కలరు. కానీ వ్యర్ష
మనోరథము ఈడేరునటుీ కనిపంచుట లేదు. వ్యరు అనిి విధ్ములైన సాంసార్షక స్ంబంధ్
ప్రియాప్రియములు, సుఖప్రాపత కొరక్క అనేక వ్రత్ములు ఉప్పయములను ఆచర్షంచు
చునాిరు. అయినపపటకినీ కృత్కృతుయలు కాక్కనాిరు. ఏదో ఒక విధ్ముగా వ్యర్ష కోరకలు
విఫలములే అగుచునివి. లోకమునందు ధ్రాైచరణ వలన సుఖప్రాపత లభయము కాగలద్ని
ప్రసిద్ధమైన శ్ృత్తవ్యకయము కలదు. కానీ పర్షశీలింపగా ఇది నెరవేరుచునిటుీ కనిపంచుట
లేదు. గొపప ప్రయత్ిముతో కఠోరమైన త్పసుస చేయువ్యరు కూడా కేీశ్ములను
అనుభవించుచునాిరు. ఏ కారణము వలన ఇటుీ జరుగుచునిది? ఈ లోకములోని
ఉదిభజ, సేవద్జ, అండజ, జరాయుజము అను నాలుగు విధ్ములైన ప్రాణ్యలు ప్రపంచము
నందు స్ంచర్షంచుచునివి. ధ్రాైతాై! ఎవరు ఏ కారణము చేత్ ఎటి దోష కారణము చేత్
మనుష్యని బుదిధని ప్పపకారయముల వైపు ప్రేరేపంచుచునివి. అవి ఎటివి? ఈ లోకము
నందు అత్యంత్ కఠోరమును దుుఃఖమును కలిగించునవి, సుఖము కలుగజేయునవి అగు
కరైలు ఎటివి? అను ఈ విషయమును నాక్క తెలియజేయుము” అని నారదుడు ఈ
విధ్ముగా ప్రశింపగా ఘనుడగు యమధ్రై రాజు ఇటుీ పలెకను. “మునివరాయ! మీరు
అడిగిన ఈ ప్రశ్ి పరమపుణయకరమైనటిది, నేను దానికి స్మాధానముగా చెపపబోవు
వృతాతంత్ము స్రవమును ధాయనపూరవకముగా ఆకర్షోంపుము. ఈ ప్రపంచమునందు దేనికినీ
కరత గోచరము కాడు అటేీ కరై ప్రేరకమును చేయువ్యడు ద్ృష్టి గోచరము కాడు. ఎవర్ష
యందు కరై ప్రత్తష్టుంపబడి ఉండునో ఎవర్ష అధ్వనమున కరై కలదో, ఎవర్ష పేరు
కీర్షతంపబడునో ఎవని చేత్ ప్రపంచమంత్యూ ఆదేశంపబడునో ప్రేరణ పందుచునిదో,
ఎవర్ష వలన స్రవకారయములను స్మకూరుచునివో ఆయనను గూర్షి తెలుపుచునాిను
వినుడు. బ్రహైపుత్ప్! ఒకానొక స్మయము నందు ఈ దివయ స్భయందు అనేక్కలగు
బ్రహైరుిలు విరాజమానులై ఉండిర్ష. అచిట జర్షగిన సాకలయ చరిను నేను ద్ర్షశంచత్తని. ఆ
చరి వివరములను వినగలిాత్తని. వ్యనిని కూడా తెలుపచునాిను. త్ండ్రీ! నరుడు ఏ
కారయములను త్న స్వయంశ్కిత చేత్ చేయగలుాచునాిడో అదియే అత్డి స్వకరై ప్రారబధము

632
శ్రీవరాహ మహాపురాణము
కాగలదు. దాని పర్షణామ రూపముగా అనుభవించవలసి వచుిను. అది సుకృత్మైనను
కావచుిను లేక దుషకృత్మైననూ కావచుిను. సుకృత్మైన యెడల సుఖము లభంపగలదు.
దుషకృత్మైనందు చేత్ దుుఃఖమును కలుాను. ఏ వయకిత స్ంసార దుుఃఖ్యది
ద్వంద్వములయందు పడి పీడింపబడునో అటి వయకిత త్నను తానే ఉద్దర్షంచుకొనవలయును.
ఎందుకనగా నరుడు త్నక్క తానే త్న శ్త్రువు, మిత్రుడు అగుచునాిడు. జీవులు త్నక్క
తానే పూరవము ఆచర్షంచన కరైల యొకక నిశిత్ రూపము చేత్ ఈ ప్రపంచమునందు
వేలకొలది గరభములయందు జనించును. ‘ఈ ప్రపంచము నిరత్ము స్త్యమైనది.’ అని
గ్రహించన కారణము చేత్ అత్డు త్న రాబోవు జనైములందు స్రవత్ప్ త్తరుగుచుండును.
ప్రాణి కరైను చేయుచుని కొలది అది అత్డికి స్ంచత్మగుచుండును. ఇంకనూ పురుష్ని
ప్పపకరైములు క్రమక్రమముగా క్షీణించుచుండగా, అదే క్రమమును అత్డికి శుభవృదిధ
ప్రాపత కలుగుచుండును. దోషయుక్కతడగు వయకిత శ్రీరధార్షయై ఈ లోకమునందు జనైను
పందును. ఈ జగతుతయందు పడిన ప్రాణ్యల చెడుకరైము యొకక అంత్మైన పద్పనే
శుద్ధమగు బుదిధ లేక జాినము ప్రాదురాభవము అగును. ప్రాణి యొకక పూరవశ్రీర
స్ంబంధ్మును కలిగియుండు శుభా శుభముల బుదిధ ప్రాపతయగును. నరుడు స్వయముగా
ఉప్పర్షజంచన దుషకృత్ సుకృత్ములు మరుజనైమునందు వ్యనికి అనురూపముగానే
స్హాయకములు అగుచుండును. ప్పపము అంత్ము కాగానే కేీశ్ములు నశంచును. దాని
ఫలస్వరూపముగా ప్రాణి శుభకరైమునందు నియుక్కతడగును.
ఈ విధ్ముగా మనుష్యడు స్త్యకరైల యొకక ఫలమును శుభముగాను, అటేీ
దుషకరైల ఫలము అశుభముగాను అనుభవింపవలసి వచుిను. అంత్ట అత్డి విస్తృత్త
కరైల యందు నిరైలత్వము కలిగి స్త్సమాజమునందు ఆత్డికి గౌరవప్రాపత లభయమగును.
శుభకరైల ఫలస్వరూపముగా స్వరాము అటేీ అశుభకరైల ఫలప్రాపతముగా నరకమునక్కను
పోవును. వసుతత్ుః అత్డు ఎవర్షకిని ఏమియునూ ఇచుినది లేదు. అటేీ ఇత్రులనుండి
తసుకొనునదియు ఉండదు.
ఈ విధ్ముగా యముడు వివర్షంచగా నారదుడు ఆత్నిని ఇటుీ ప్రశించెను.
“అరకనంద్నా! ఎవరు చేసిన శుభాశుభకరైలక్క ఫలిత్ముగా అభుయద్యము, అశుభ
కరైల చేత్ పత్నము, కలుగును అను నియమము ఉని యెడల ప్రాణి త్న మనసుస,

633
శ్రీవరాహ మహాపురాణము
వ్యక్కక కరై లేక త్పము వేని స్హాయమును స్వవకర్షంచుట చేత్ ఈ స్ంసార రూపడగు
కేీశ్ముల నుంచ రక్షించుకొనగలుాను? నీవు దీనిని కూడా తెలియజేయుము.”
అనగా యముడిటుీ చెపెపను “స్ంయమివరా! ఈ మన ప్రస్ంగము అశుభము
లను కూడా శుభమొనర్షంచునదియు, పరమ పవిత్రమైనది, పుణయ స్వరూపమైనదియు. అదే
విధ్ముగా ప్పపములు, దోషములను నిరంత్ర స్ంహారకమును అగుచునివి. ఇపుపడు నేను
ఆ జగస్రష్ిడు, జగదీశ్వరుడు, ఎవని ఇచఛ చేత్ స్రవ ప్రపంచము చలించుచునిదో అటి
వ్యనికి ప్రణామపూరవకంగా నమస్కర్షంచ నీ ఎదుట స్ంపూరోముగా వర్షోంచుచునాిను
వినుము. చరాచరములు అగు ప్రాణి స్మూహముల చేత్ స్ంపనిమగు ఈ త్రిలోకములను
ఎవరు స్ృజియించరో ఆత్డు ఆదిమధాయంత్రహితుడు. దేవత్లు, దానవులు మర్షయే
ఇత్రులయందును ఇటిశ్కిత లేదు. దీనిని ఎవరును ఎరుగరు. ఎవరు స్మస్త ప్రాణ్యల
యందును స్మానద్ృష్టి కలిగియునాిడో అత్డు వేద్త్త్తవమును ఎర్షగినవ్యడై, స్రవ
ప్పపముల నుండి ముక్కతడు అగును. ఎవనికి త్న ఆత్ైవశ్మందుండునో, మనసుసనందు
నిరంత్రము శాంత్త విరాజిలుీచుండునో, ఎవడు జాినియై స్రవజుిడగునో అత్డు ప్పపముల
నుంచ ముక్కతడగుచునాిడు. ధ్రైము యొకక సారము అరధము, దాని స్వభావము అటేీ
జీవుల విషయములందు ఎవనికి స్రవజాినము కలదో, జనిైంచన త్రావత్, ఎవరు త్తర్షగి
ప్రమాద్మును కొని తెచుికొనడో అత్నికి స్నాత్న పథము సులభము అగును. గుణ
అవగుణములు, క్షయాక్షయములను ఎవడు స్ంపూర్షతగా ఎరుగునో అటేీ ధాయన ప్రభావము
చేత్ ఎవర్ష అజాినము నశంచపోవునో ఆత్డు ప్పపములనుండి విముకిత అగును. ఎవడు
ప్రపంచమునంద్లి స్రవ ఆకరిణల నుంచ ప్రలోభముల నుంచ చక్కకకొనక శుద్ధజీవనము
గడుపునో అటేీ ఇషిమగు వసుతవుల యంద్లి కోర్షకలు ఎవని మనసుసను ప్రలోభపరచవో
ఎవని ఆత్ైను స్ంయమనములో ఉంచ ప్రాణములను తాయగము చేయునో అత్డు స్ంపూరో
ప్పపములనుంచ ముక్కతడగును. త్న ఇషిదేవత్లయందు శ్రద్ధ కలవ్యడును, క్రోధ్ముపై
విజయము సాధించనవ్యడు ఇత్రుల స్ంపత్తతని అక్రమముగా గ్రహింపని వ్యడును, ఎవనిని
దేవష్టంచని వ్యడును అగు మనుష్యడు స్రవప్పపము నుండి ముక్కతడగును. గురుసేవయందు
స్దా స్ంలగిమై ఉనివ్యడు, ఎనిడునూ ఏ ప్రాణికి హింస్త్లపెటినివ్యడు, నీచవృతుతలను
ఆచర్షంపనివ్యడును స్రవప్పపముల నుంచ విముకిత పందును. ఎవరు స్రవధ్రైములను

634
శ్రీవరాహ మహాపురాణము
ఆచర్షంచునో అటేీ నిందిత్ కరైల నుండి దూరముగా ఉండునో, అత్డును ప్పపములక్క
దూరుడే అగును. త్న అంత్ుఃకరణమును పరమశుద్ధముగ గావించుకొని తరిములను
సేవించువ్యడును, నిరంత్రము దురాచరణముల నుండి దూరముగా ఉండువ్యడును, అగు
మనుష్యనికి స్మస్త ప్పపములును ముకతములే అగును. బ్రాహైణ్యలను చూచనంత్నే భకిత
భావము చేత్ ఏ మనుష్యడు లేచ నిలబడునో స్మీపమునక్క పోయి నమస్కర్షంచునో ఆ
మనుష్యడు ప్పపవిముక్కతడగును.
పమైట నారదుడు ఇటుీ ప్రశించెను. “పరంత్ప్ప! స్ంపూరో ప్రాణ్యలక్క
శుభప్రద్ము, క్షేమప్రద్ము, హిత్ము, పరమ ఉపయోగమగు వ్యనిని గుర్షంచన వరోన నీ
నుంచ సాకలయముగా వినియుంటని. సూరాయత్ైజా! త్త్తవద్రుశల యొకక స్మయక్
విధానముగా దానిని ప్పటంచుట అవశ్యము చేయద్గినదే అగును. నీ కృపచేత్ నా
స్ందేహము ధ్ృవకృత్మైనది. అందుచేత్ ఇపుపడు నీవు యోగమును అనుస్ర్షంచుటచే
ప్పపము నుండి దూరము చేయు ఏదైనను చని ఉప్పయము ఉని యెడల దానిని ద్యతో
నాక్క ఎర్షంగింపుము. నీవు యోగధ్రై స్ంబద్ధ సాధ్నములను ఇంత్క్కముందే నాక్క తెలిప
యుండుటచే ప్పపమును దూరము చేయుట మహా కఠన కారయమని తెలియుచునిది..
అందుచేత్ ఏదైన ఇత్ర మారామును అనుస్ర్షంచ, ఈ ప్రపంచమున సుఖప్రాపత పంది
లక్షయసిదిధ చేసుకొనుటయందు కొదిదప్పట శ్రమగల దానిని వివర్షంపుము. ఈ లోకము లేక
పరలోకమునందు కూడా ఆత్ైను జయించన వయకిత అటేీ అనేక విధ్ములుగా సుగుణముల
ఆధికయత్ గలవ్యడు అగు స్జజనుడు, నిత్యము దేనిని సాధ్న చేయుట చేత్ కారయసాఫలయము
పందుచునాిడో దానిని వినుటక్క నేను ఇషిపడుచునాిను. మహాత్పసివయగు ధ్రైరాజా!
అనేక యోనులందు ప్రాణ్యల ఉత్పత్తత జరుగుచునిది. వ్యని చేత్ అనేక అశుభకారయములు
చేయబడుచునివి. అందుచేత్ వ్యనిని దూరము చేయగలిాన ద్గు స్రళము, సుగమము
అగు ఉప్పయములను తెలుపడు.”
యముడు “మునివరాయ! స్వయంభువుడగు బ్రహై ప్రజాస్ృష్టికరత. ఈ ధ్రై
విషయమునందు ఆయన ఏ విధ్ముగా తెలెపనో దానిని చతురుైఖునికి నమస్కర్షంచ నేను
నీక్క చెపుపచునాిను. ప్రాణ్యలక్క శుభమును, ప్పపములను నాశ్నము చేయుట దాని
ప్రధాన ఉదేదశ్ము. క్రయ యొనర్షంచుట అత్త ముఖయమైనదే. అందుచే దానిని గుర్షంచ

635
శ్రీవరాహ మహాపురాణము
చెపుపచునాిను వినుము. కైవలయము యెడ శ్రదాధవంతుడైన త్రావత్ మనుష్యలక్క జాినము
కలుాచునిది. త్న అంత్ుఃకరణము పరమశుద్ధముగా ఉంచుకొని ధ్రైము యెడ స్ంపూరో
ఆస్కిత కలవ్యడే ఈ విషయమును వినవలయును. అత్నికి స్రవ కోర్షకలు పూరోములు
కాగలవు. అటేీ ప్పపముల నుంచ విముకిత పంది త్న ఇచాినుసారముగా సుఖప్రాపత
పంద్గలడు.
బ్రహై చెపపన ఉపదేశ్ప్రద్ వ్యకయములు ఇవి. శంశుమారక చక్రము దాని
స్వరూపము. దాని రూపమును ప్రత్తమగా చేయించ, త్న శ్రీరమునందు భావించుకొని
దానిని అర్షించ, అభవ్యద్ము చేయు మనుష్యనికి స్రవప్పపములు నషిమగును. అటేీ ఆ
వయకిత ఉద్దర్షంప బడును. త్న వ్యకకరైల చేత్ ప్పపమొనర్షిన వయకిత నిందితుడగుట యందు
స్ందేహములేదు. ఆ చక్రమునందుగల సోముడు, గురుడు మొద్లగు స్రవ గ్రహములక్కను
అత్డు మానసిక ప్రద్క్షిణచేసి ధాయనము చేసినయెడల అటి మానవుడు అనేక ప్పపముల
నుంచ ముక్కతడగును. శుక్రుడు, బుధుడు, శ్నీశ్వరుడు, మంగళ్తడు అను ఇవి అనిియూ
బలమైన గ్రహములు. చంద్రునిది సౌమయ రూపము. హృద్యమునందే ఈ రూపములను
భావించుకొని ప్రద్క్షిణము, ధాయనములను చేసుకొనినపుపడు మనుష్యని ప్పపములు
శాశ్వత్ముగా సిదిధ పందును. అటి స్మయమునందు శుద్ధత్ ప్రాపతంచగలదు. ఆ
స్మయమున శ్రద్ృతువు యొకక చంద్రుని వలె పురుష్ని ఆత్ై శుద్ధమునొందును.
వంద్మారుీ ప్రాణాయామము చేయుట చేత్ స్ంపూరో ప్పపవిముకిత కలుగును. మునివరాయ!
మనుష్యడు యత్ిపూరవకముగా శుదుధడై జఘన సాినమునందుండు చంద్రుని ద్ర్షశంచ
నమస్కర్షంప వలెను. దీని ఫలస్వరూపముగా అత్డు స్మస్త ప్పపములనుంచ ముక్కతడు
కాగలడు. శంశుమారక చక్రము 800 అక్షరములచే స్ంపనిము అయినది. దీనిని
నీటయందు ప్రక్షేపంచ స్వయముగా ఆర్ధ్ధడై
ా ధాయనము చేయవలెను. చంద్రుడును,
సూరుయడును ఇరువురు స్వయముగా స్వచిమైన దేవత్లు. త్మ తేజసుస చేత్ ప్రకాశంచు,
ఈ ఇరువురు ఒకర్షనొకరు చూచుకొను స్మయమునందు హృద్యమున వర్ష ధాయనము
చేయవలెను. ఇందుచేత్ స్ంత్త్ము ప్పపశ్మనము అగును. మహామునీ! మానవులు ఈ
విధ్ముగా కలపన చేసికొనగా శ్రీహర్షయే శంశుమార చక్రమయ వ్యమన రూపమున
అవత్ర్షంచునటుీ, అటేీ ఆయనయే వరాహరూప ధారణ చేసి జలముపై ద్రశనము

636
శ్రీవరాహ మహాపురాణము
ఒస్ంగినటుీ మర్షయు ఆయన యొకక ద్ంష్ట్రలపై పృథ్వవ శోభంచుచునిటుీ ఇంకనూ
ఆయనయే నసింహ రూపమున అవత్ర్షంచునటుీను భావించ ప్రార్షధంపవలెను. నీరు లేక
ప్పలను ఆహారముగా తసుకొనుచు ఆయనను ఆరాధింపవలెను. అందుచే ఆ ఆరాధ్క్కడు
స్రవప్పపములు నుండి ఉద్దర్షంపబడును. విధిపూరవకముగా ఆయనక్క నమస్కర్షంచన
యెడల స్రవప్పపముకిత లభంచును. (210)
211, 212 అధ్యాయములు - పాపనాశ్ విధ్యన్ వర
ణ న్
నైమిశారణయమున స్మావేశ్మైయుని శౌనకాది మహామునులతో ఋష్ట
పుత్రుడగు నచకేతుడు ఇటుీ చెపెపను. “మహరుిలారా! యమధ్రైరాజు యొకక
శుభకరమైన పలుక్కలను విని నారదుడు భకితపూరోభావము చేత్ మరల ఆయనను ఇటుీ
ప్రశించెను. మహానుభావ్య! యమధ్రైరాజా! నీవు నా త్ండ్రితో స్మానమైన శ్కితశాలివి.
అటేీ సాివర జంగమాది స్మస్త ప్రాణ్యలయెడ స్మానద్ృష్టితో వయవహర్షంచువ్యడవు. ఇపపట
వరక్కను నీవు దివజాత్త వ్యరల అనగా బ్రాహైణ, క్షత్రియ, వైశుయలక్క స్ంబంధించన
ప్పపవిముకితకై స్రళమారాములను తెలియజేసిత్తవి. ఇపుపడు ద్యతో ఇత్రులక్క
స్ంబంధించన ఆ విషయములను గుర్షంచ కూడా నాక్క వివర్షంపుము.
నారదుని పలుక్కలు వినిన స్మవర్షతయగు యమధ్రైరాజు ఇటుీ చెపెపను.
“మహామునీ! గోవులక్క గొపపమహిమ కలదు.అవి పరమపవిత్రము, శుభకరము దివుయలగు
దేవత్లక్క కూడా దేవత్ల వంటవి. వ్యనికి సేవ చేయువ్యరు ప్పపముక్కతలగుదును
శుభకాలమునందు గోవుల పంచగవయములను త్ప్గు నరులు త్క్షణమే త్మ ప్పపముల
నుండి విముక్కతలగుదురు. గోపుచిము (ఆవు తోక) నుండి జాలువ్యరు జలమును
శరసుసపై చలుీకొనువ్యడు ధ్నుయడగును. అటి వ్యనికి నమసాకరము చేయువ్యరంద్రును
తరిములు సేవించన ఫలమును పంది, ప్పపములనిింట నుండి ముక్కతల అందుచేత్
స్రవసాధారణములైన జనులంద్రును గోసేవను త్మ శ్కాతయనుసారము చేయవలయును.
అంతేగాక ఉద్యకాల సూరుయని, అరుంధ్త్త నక్షత్రమును, అటేీ స్పతరుిలంద్ర్షని వైదిక
విధిని అనుస్ర్షంచ పూజింపవలెను. అటేీ పెరుగుతో కలుపబడిన అక్షత్ల చేత్ వ్యర్షని
పూజించ అర్షించుట నిరేదశత్ విధానము. అంతేగాక మనసును ఏకాగ్రము చేసి చేతులు
జోడించ, ప్రాణాయమము చేయు మానవులక్క కూడా త్క్షణమే స్ంపూరో ప్పప విముకిత

637
శ్రీవరాహ మహాపురాణము
కలుగగలదు. శూద్రుడైన వయకిత బ్రాహైణ సేవ చేయుట, ఆత్డిని త్ృపత పరచుట, భకితతో
ప్పటు యత్ిపూరవకముగా ప్రాణాయామ మొనర్షంచన యెడల అత్డికి శీఘ్రమే ప్పప
విముకిత జరుగును. విష్వ యోగ కాలమందు అనగా ఏ దినమున రాత్రింబగళ్తళ
స్మానముగా ఉండునో (మార్షి 21 లేక 22, స్పెింబరు 22 లేక 23) ఆ దినమునందు
పవిత్రుడై, గోవుప్పలను దానము చేసినవ్యడు త్న జనైకాలమునంద్ంత్యు చేసిన
ప్పపములనీి అదే క్షణమున నషిమై పోవును. పూరావర దిశ్గా క్కశ్లను పరచ వ్యనిపై
వృషభమును నిలబెటి దానము చేసిన పురుష్డు బ్రాహైణ్యలతో కలసి స్వయముగా
ప్రాణాయామ మొనర్షంచనటెమీన, అత్డు ప్పపముల నుంచ స్ంపూరోముగా తొలగిన
వ్యడగును. త్తరుప దిశ్గా ప్రవహించు నది యందు యజోిపవత్మును స్వయముగా ధ్ర్షంచ
ప్రద్క్షిణ చేయుచు విధిప్రకారము అభషేకముచేసిన మనుష్యడు ప్పపముక్కతడగును. ఏ
బ్రాహైణ్యడు పవిత్రుడై ప్రస్నితా పూరవకముగా ద్క్షిణావరత శ్ంఖము నుంచ త్న
చేత్తలోనికి జలమును తసుకొని దానిని శరముపై చలుీకొనునో ఆత్నికి జనైమంత్యూ
చేసిన ప్పపములు అపుపడే నషిమై పోవును. బ్రహైచార్షయగు నరుడు త్తరుప దిశ్యందు
ప్రవహించు నది యందు ప్రవేశంచ నాభద్ఘుి (బొడుడ వరక్క వచుి) జలమునందు
నిలబడి సాినము చేయుట విధిగా నిబంధింపబడినది. సాినానంత్రము నలీని త్తలలు
కలిపన ఏడు దోసిళళ జలము చేత్ త్రపణము అర్షపంచవలెను. పమైట మూడు
పరాయయములు ప్రాణాయామము చేయవలెను. ఇందుక్క ఫలస్వరూపముగా జీవిత్
పరయంత్ము అత్డొనర్షిన ప్పపములు అదే క్షణమున నషిములై పోవును. చలుీలు లేని
తామరాక్కలయందు నీటని ఉంచ స్ంపూరో నవ రత్ిముల స్హిత్ముగా మూడు
పరాయయములు సాినము చేసిన వయకిత స్మస్త ప్పప విముక్కతడగును.
దేవరీి! నేను నీక్క మర్షయొక అత్యంత్ గోపనీయమైన మారామును వివర్షంచు
చునాిను. కారీతక మాస్ శుకీ పక్షమున వచుి ప్రబోధినీ ఏకాద్శ త్తధి వ్రత్ముచేత్
భకితముక్కతలు రండును అత్త సులభములగును. అవి విష్ోభగవ్యనుని వయకాతవయకత రూప
ఆకారములు. అందువలన అవి మరతయలోకమునందు ప్రవర్షతలుీచునివి. వనిని ఉప్పస్న
చేయువ్యనికి కోటీ కొలది జనైలయందు అశుభములు తొలగిపోవుచుండును. ప్రాచీన
కాలమునందు జర్షగిన విషయము చెపుపచునాిను వినుము. శ్రీహర్ష భగవ్యనుడు

638
శ్రీవరాహ మహాపురాణము
వరాహరూపములో అవత్ర్షంచెను. అటి స్మయమునందు, స్ంపూరో లోకముల క్షేమము
కొరక్క ఆలోచంచన పృధ్వవదేవి ఏకాద్శనే త్న మనసుసనందు ఉంచుకొని భగవంతుని
ఇటుీ ప్రశించెను. “ప్రభూ! ఈ కలియుగము సాధారణముగా అంద్ర్షకినీ భయోతాపత్ము
కలిాంచునది. ఈ యుగమునందు మనుష్యడు ఎలీపుపడును ప్పపమునందే మునిగి
ఉండును. ప్రభూ! బ్రాహైణ్యని ధ్నమును అపహర్షంచ వేయుట, వ్యర్షని వధించుట కూడా
జనులక్క సాధారణ విషయమే అయిపోయినది. కలియుగమునంద్లి జనులు గురు, మిత్ర,
సావమిలక్క విరుద్ధముగా వైరము వహించుట యందే త్త్పరులై ఉందురు. పరాయి స్త్రీతో
అనుచత్ స్ంబంధ్ము పెటుికొనుటలోవ్యరు ఇహలోక పరలోక భయమును ఉంచుకొనుట
లేదు. సురేశ్వరా! ఇత్రుల స్ంపద్పై అధికారము చలాయించుట, అభక్షయ భక్షణము
చేయుట అటేీ దేవత్లను, బ్రాహైణ్యలను నిందించుట వ్యర్ష స్హజ స్వభావమగును.
కలియుగ ప్రజలు సాధారణముగా డాంబిక్కలు, మరాయద్హనులు అగుదురు. కొంద్రు
అనీశ్వరవ్యదులుగా కూడా అగుచుందురు. ఇందు మనుష్యడు నిందిత్ దానములను
తసుకొనుట చేత్ కూడా అగమాయగమనము నందు ఇషిమును పెంచు కొందురు. వ్యరు
ఇవియే గాక ఇంత్కంటెను అధికముగా అనేక ప్పపములను చేయుదురు. అందువలన
వ్యర్షకి శుభము ఎటుీ కలుగగలదు?
ధారుణీదేవి ప్రశించన ఈ ప్రశ్ిక్క వరాహభగవ్యనుడు ఇటుీ చెపెపను. విష్ోభగ
వ్యనుని స్రోవత్కృషి శ్కితకలదు. కలియుగమునంద్లి నానా ప్రకారములైన ఘోర
ప్పపమునందు మునిగిఉండు మనుష్యల క్షేమము కొరక్కనేను ఏకాద్శీ రూపధారణమును
చేసిత్తని. అందుచేత్ అనిి మాస్ముల యొకక రండు పక్షములందును ఏకాద్శనాడు ఈ
వ్రత్మును చేయవలెను. దీని చేత్ ముకిత సులభముగా లభయము కాగలదు. ఏకాద్శ నాడు
భోజనము చేయుట నిష్టద్ధము. పూర్షతగా ఉపవ్యస్ వ్రత్మును ఆచర్షంపవలెను. ఏదైనను
విశేషకారణము చేత్ పూరో ఉపవ్యస్ము చేయుటక్క వలుకాని యెడల నకతవ్రత్ము
చేయవలెను. (నకతవ్రత్ము అనగా సాయంత్రము సూరాయస్తమయము అగునంత్ వరక్కను
ఏమియునూ త్తనక, నక్షత్ర ద్రశనము అయిన త్రావత్నే భుజింపవలెను) మనుష్యలక్క
ప్రబోధినీ ఏకాద్శీ వ్రత్ము త్పపక ఆచర్షంపవలసినది. సోమ, మంగళవ్యరములు, అటేీ
పూరవ ఉత్తరాభాద్ర నక్షత్ర యోగములందు ఈ ఏకాద్శ వ్రత్ము యొకక మాహాత్ైయము

639
శ్రీవరాహ మహాపురాణము
కోట గుణిత్మగును. ఆనాడు స్వరోముతో విష్ో ప్రత్తమను చేయించ, ఆయన
ద్శావతారములను కూడా విధి ప్రకారము పూజ చేయుట విధానము అగును. ప్రబోధినీ
ఏకాద్శ త్తథ్వయొకక మహిమ వేయి ముఖములతో కూడా చెపుపటక్క వలుపడదు.
వేలకొలది జనైములయందు శవోప్పస్న చేయుటచే లభయమైన వైషోవత్, విశ్వమునందు
ఎటి పర్షసిితులలోను దురీభమైనది. అందుచేత్ విదావంసుడైన పురుష్డు
ప్రయత్ిపూరవకముగా విష్ోభక్కతడగుటక్క ప్రయత్తింపవలెను.యమధ్రైరాజు మరల
నారదునితో ఇటుీ చెపెపను. మునివరాయ! ఉత్తమ వ్రత్మును ప్పటంచుటయందు
స్దాత్త్పరురాలైయుండు మహాభాగురాలైన ధ్రణి వరాహభగవ్యనుడు చెపపన ఈ
మాటలను వినిన వెంటనే జగత్రపభుడగు విష్ోవును విధివిధానముగా ఆరాధించ
ఆయనయందు ల్లనమై పోవును. నారదుడు ఇటుీ చెపెపను. “యమధ్రైరాజా! నీవు
స్ంపూరో ధ్రైజాినులయందు శ్రేష్ుడవు. నీవు చెపపన ఈ దివయ కథ ధ్రై విషయములతో
కూడి ఉనిది. అందువలన నేను కూడా నీ నుంచ తెలుసుకొనిన నిర్షదషిమైన ధ్రైమారా
వ్యయఖ్యయనము చేత్ స్ంతుష్ిడనైత్తని. ఇపుపడు నేను యధా శీఘ్రముగా ఆ లోకములక్క
పోవలయునని కోరుకొనుచునాిను. దానిచే నా మనసుసనక్క ఆనందానుభూత్త
కలుగగలదు. యమధ్రైరాజా! నీక్క శుభమగు గాక!”
అనంత్రము నచకేతుడు ఇటుీ చెపెపను. “విప్రులారా! ఈ విధ్ముగా చెపప
నారదుడు యమలోకమునుంచ ప్రయాణమై వెడలిపోయెను. ఆ మునివరుడు త్న
ఇచాినుసారము స్రవత్ప్ పర్షభ్రమించగలిాన సామరధయము గలవ్యడు. ఆయన ప్రయాణమై
పోవు కాలమున ఆకాశ్మునందు ఆయన తేజము రండవ సూరుయని వలె వెలుగొందినది.
యమధ్రైరాజు ధ్రై విషయములపై మిగుల శ్రద్ధ కలిగినవ్యడు. ముని త్న వద్ద స్లవు
తసుకొని పోయిన త్రావత్ ఆయన మర్షయొక మారు మికికలి ప్రస్నుిడై నాక్క ప్రణామము
చేసి ఆద్ర స్తాకర పూరవకముగా ప్రియవచనములతో “సువ్రతుడా! నీవు కూడా ఇపుపడు
ఇచిట నుంచ వెడలి పోవచుిను” అని పలెకను. ఆ స్మయమునందు శ్కితశాలియగు
సూరయనంద్నుడు అగు యమధ్రైరాజు యొకక అంత్రాత్ై ప్రశాంత్త్తో నిండిపోయినది.
మహామునులారా! నేను కూడా యమధ్రైరాజు యొకక ఉత్తమమైన పురమును చూచ విని
ఆ విషయములననిింటనీ మీక్క సాకలయముగా ఎర్షగించ యుంటని”.

640
శ్రీవరాహ మహాపురాణము
అనగా వైశ్ంప్పయనుడు ఇటుీ చెపెపను. “రాజా! ఆ బ్రాహైణ్యలంద్రునూ
త్పమునే త్మ ధ్నముగా పర్షగణింతురు.” అనగా నచకేతుడు ఈ మాటలను విని ఆయన
మనసుసనందు ప్రశాంత్త్ ఏరపడెను. కనుిలు ఆశ్ిరయముతో నిండినవి. అందులో కొంద్రు
మునులక్క దేశాంత్రములలో భ్రమించుటయందు విశేషమగు అభరుచ కలదు. అటేీ ఇత్ర
బ్రాహైణ్యలు అరణయమునందు నివసింపవలెనను కోర్షకతో వచి ఉండిర్ష. కొంద్రు
బ్రాహైణ్యలు శాల్లన లేక యాయవ్యరవృత్తతని, కపోత్వృత్తతని కోరుకొను వ్యరు కలరు.
స్ంపూరో ప్రాణ్యల యెడను ద్యఉంచుటనే శుభకరమని, ఎవని నోట నుండి శుభవ్యక్కకలు
వెలువడుచునివో, అటి బ్రాహైణ్యలు ఎంద్రో కలరో, వ్యరు అంద్రునూ అనేక
పరాయయములు నచకేతునికి ధ్నయవ్యద్ములు స్మర్షపంచర్ష. వ్యర్షలో కొంద్రు బ్రాహైణ్యలు
శలోంఛ వృత్తతని అవలంబించువ్యరు కలరు. (పలములో పండిన పైరును కోసుకొనిన
త్రావత్ నేలపై పడిన గింజలను ఏరుకొని వ్యనితో జీవిత్ము గడుపుట శలోంఛవృత్తత అని
అనబడును.) కొంద్రు మహాతేజసుకలైన బ్రాహైణ్యలు కాషువృత్తతని అవలంబింతురు.
అంద్రునూ భనిభని వృతుతలను అవలంభంచువ్యరే. కొంద్రు స్దా ఆత్ై చంత్నము
నందే మునిగి ఉందురు. కొంద్రు విప్రులు మౌన వ్రత్మును ప్పటంచుచూ జలాశ్య
వ్రత్మును అవలంబింతురు. కొంద్రు శరసుసను పైకెత్తత నిద్రించుచుందురు. మర్షకొంద్రు
బ్రాహైణ్యలు మృగము వలె ఇటునటు స్వచింద్ముగా త్తరుగవలెనను నియమము
కలవ్యరు. ఇంకనూ కొంద్రు పంచాగిివ్రతులు. కొంద్రు కేవలము ఆక్కలను మాత్రమే
త్తని జీవనము గడుపువ్యరు. కొంద్రు కేవలము జలము చేత్ మర్షకొంద్రు గాలిని
పీలుిటను అవలంబించువ్యరు. కొంద్రు శాకములను త్తని గడుపువ్యరు. వరేకాక
ఇంకనూ కొంద్రు ఘోరత్పసువలు, జాిన యోగులు కలరు. వ్యరంద్రును జనిైంచుట,
మరణించుటయే త్పప వేర్షత్ర విషయములే ఉండవు అని పలుకదురు. వ్యరే ఇదే
విషయమును అనేకమారుీ ప్రకటంచుచుందురు. వ్యర్ష మనసుసలయందు నిరత్ము
స్ంసార భయము ఘనీభవించ ఉనిది. అందుచేత్ సావధానులై విధింపబడిన
నియమములను నిరత్ము ప్పటంచు చుందురు. ఉదాదలక మహర్షి క్కమారుడగు
నచకేతునియందు కూడా ధ్రైప్రబలత్ కలదు. ఈ త్పసుసలంద్ర్షని చూచన త్రావత్
నచకేతుని మనసుసనందు అప్పరహరిము కలిగెను. అంతేగాక ఆయన నుంచ స్దా ధ్రై

641
శ్రీవరాహ మహాపురాణము
చంత్నము జర్షగినది. మనసుసనందు అమిత్మైన వేదారదము, శుద్ధ స్వరూపుడగు శ్రీహర్ష
చనైయ భగవదివగ్రహమున ఉండిపోయెను. పమైట ధ్రాైతుైడగు నచకేతుడు
సావధానుడై శుద్ధత్పోమారామునే ఎనుికొనెను.
రాజా! ఈ ఉత్తమ ఉప్పఖ్యయన ప్రభావము చేత్ ఎలీరక్క భగవంతుని యెడ శ్రద్ధ
ఉత్పనిమగును. దీనిని ఎవరు విందురో లేక చదివి వినిపంతురో వ్యర్షకి స్రవకామనలు
సిదిదంపగలవు. (211,212)
213 వ అధ్యాయము - గోక్ర్ణ
ణ శ్ార మాహాతమాము
సూతుడు శౌనకాది మహామునులతో త్న ప్రస్ంగమును కొనసాగించుచూ ఇటుీ
చెపెపను. “మహరుిలారా! అత్త ప్రాచీన కాలమున జర్షగిన ఒక విషయమును
తెలుపచునాిను. ఆ కాలమున తారకామయము అను పేరు గల మహాఘోరమైన దేవ్యసుర
స్ంగ్రామము జర్షగెను. ఆ మహోగ్ర యుద్ధమునందు దేవత్లు రాక్షసులు ఒకొకకకర్ష
పక్షమున ఇరుసేనల యందును ఒకర్షని మించన మర్షయొకకరు మహావరులగు శూరులు
కలరు. యుద్ధస్మాపతమున దేవత్లు దానవుల సేనను స్ంపూర్షతగా ఓడించర్ష. అందుచేత్
దేవేంద్రుడు మరల స్వరాసింహాస్నమున అధిష్టుతుడయెయను. మూడు లోకములయంద్లి
చరాచర ప్రాణ్యలక్క సుఖశాంతులు లభంచ స్ంతోషముతో జీవించుచుండిర్ష. ఆ కాలము
నందే పరవత్ముల యందు అగ్రేశ్వరుడగు మేరుపరవతుని ఒక సువరోమయ శఖరముపై
అనేక విధ్ములైన రత్ిములు అనిి దిశ్లయందును త్మ కాంతులను వెద్జలుీచుండగా
కొనిి స్ిలముల యందు విద్రుమ మణ్యల గనులు ఉండగా, ఒక విశాల కమల
దివ్యయస్నముపై బ్రహై కూరొిని యుండెను. ఆ ఆస్నముపై బ్రహై ఏకాగ్రచత్తముతో
సుఖపూరవకముగా ప్రత్తష్టుతుడై యుండెను. ఒకనాడు స్నతుకమారుడు అచటకి వచి
వెనువెంటనే పతామహుడగు పరమేష్టుకి ప్రణామముచేసి గోకరోమును గుర్షంచ
తెలుసుకొను క్కత్తహలము గలవ్యడై ఇటుీ ప్రశించెను.
“మహాదేవ్య! పరమేష్టు త్త్వజుిలగు పురుష్లయందు శరోమణిగా ఉనివ్యడవు
నీవు. శుభకరమగు నీ వ్యక్కకల నుంచ ఋష్ల దావరా వివర్షంపబడిన పురాణ
వృతాతంత్మును వినవలయునను కోర్షక గలదు. మహావిభో! ఉత్తర గోకరోము, ద్క్షిణ
గోకరోము, శ్ృంగేశ్వరము అని చెపపబడు మూడు శవలింగములు పరమోత్తమములుగా

642
శ్రీవరాహ మహాపురాణము
స్వవకర్షంపబడుచునివి. ఈ ఉత్తమములగు మహా లింగములు ఎందుక్క, ఎటుీ, ఎవర్షచే
ప్రత్తష్టింపబడి ఉనివి? మహేశ్వరుడగు శ్ంకర భగవ్యనుడు మృగరూపమును ధ్ర్షంచ ఏ
కారణము చేత్ అచట విరాజిలుీచునాిడు? దేవతా ప్రముఖులంద్రునూ ఎటుీ అచిట
నివ్యస్ము చేయుచునాిరు. శ్ంకరుడు మృగరూపమును ధ్ర్షంచుటక్క కారణమేమి? అంతే
గాక ఆ శవలింగ విగ్రహప్రత్తషు ఏకాలమునందు జర్షగెను?” అను ఈ విషయములను
జిజాిసుడవైన నాక్క కృపతో తెలుప ప్రారిన.
స్నతుకమారుని ఆస్కితకరమగు ప్రశ్ిను వినిన చతురుైఖుడు ఇటుీ చెపెపను.
“వతాస! ఈ పూరవకాల్లన విషయము మికికలి రహస్యపూరోమైనది. నేను విని ఉని
ప్రకారము యధానుసారము నీక్క తెలుపుచునాిను. శ్రద్ధతో ఆకర్షోంపుము. గిర్ష శ్రేష్ుడగు
మంధ్రా చలము యొకక పరమ పవిత్రమగు ఉత్తర భాగమునందు ‘ముంజవంత్’ అను
పేరుతో ప్రసిద్ధమగు ఒక శఖరము కలదు. ఆ శఖరశోభ చేత్ నంద్నము అను పేరుతో
ఉపవనము ఒకట పెరుగుచుండెను.అచట సాధారణశల కూడా ఆక్కపచిగా స్ుటకమణితో
స్మానముగా ఉండును. మర్షకొనిి శలలు పగడ స్ద్ృశ్యముగా ఎఱ్ఱని లోయల చేత్
సుశోభత్ములై ఉండును. కొనిి శలాఖండములు నీలముగాను, మర్షకొనిి స్వచఛమగు
తెలీని కాంత్తతోను ప్రకాశంచుచుండును. ఆ పరవత్మునంద్లి ప్రత్తసాినము వద్దను
శ్రేషుములగు గుహలు, స్లయేరులు ఉండెను. ఆ పరవత్ రాజము యొకక శఖరములనిియు
విచత్రములు, చత్రవరో శోభత్ములు అగు పుషపములచేత్ నిండియుండెను. వివిధ్ములగు
పుషపఫల భారము చేత్ నిండియుండు ఆ శఖరముల శోభ అత్యంత్ మనో
మోహకములుగా ఉండును. అచిట దేవతాగణములు త్మ భారయలతో విహారమును
చేయుచుందురు. వివిధ్ వృక్ష శాఖల పై కూజిత్ములు చేయుచుండు పక్షులు ఆ పరవత్
శ్రేష్ుని యొకక ముఖశోభను సుశోభత్ములుగా చేయుచుండెను. అచట ఉపవనముల
యందు అచిటచిట కాంచనవృక్ష పుషపములు, కొనిిచోటీ హంస్లు సారస్ (బెగుారు
పక్షులు) పక్షులు త్తరుగుచుండును. కొనిి ప్రదేశ్ములందు స్ంపూరోముగా వికసించన
పద్ైముల చేత్ నిండిన జలాశ్యములు, నిరైల స్వచఛపూరో జలములచే నిండి ఉండి, వ్యని
శోభను ఇనుమడింప జేయుచుండును. పశుపక్షులు నదులనుండి త్మ జోడు ప్రాణ్యలతో
కలిసి త్తరుగుచూ, అత్యంత్ శోభాశీలములగు ఉదాయనవనములతో నిండి ఉండిన ఆ

643
శ్రీవరాహ మహాపురాణము
ప్రదేశ్ము త్పసువల కొరక్క స్రవధా ఉపయుకతముగా ఉండెను. అది ధ్రాైరణయము అని
పలువబడును. అదియే సాిణ్యనగు మహేశ్వర భగవ్యనుని నివ్యస్సాినము. మహేశ్వరుడు
స్ంపూరో సురగణములక్క అధిపత్త. భక్కతలయందు స్దా కృప్పరస్ము ప్రస్ర్షంప
జేయువ్యడు. మహాశ్కిత శాలియైన శ్రీకంఠునితో గిర్షరాజ కనయ గౌర్ష నిరంత్రము
విరాజమానురాలై ఉండును. త్న సేవికలతోను, క్కమారుడగు కార్షతకేయునితోను జగనాైత్
భరతతో కూడి శ్రేషుమగు ఆ పరవత్ముపై వసించుచుండును. ఆ దేవేశ్వరులు జనైరహితులు,
వినాశ్రహితులై పరమపూజుయలగు వ్యరు. వ్యర్షని సేవింప వలెనను కోర్షకచే స్రవదేవత్లు
దివయవిమానములను అధిరోహించ అచిటక్క పోవుచుందురు.త్రేతాయుగమునందు జర్షగిన
ఒక విషయము. నంది అను పేరుతో విఖ్యయతుడగు ఒక మహాముని శ్ంకర భగవ్యనుని
ఆరాధింపవలెనను కోర్షకతో అచటక్క వచి తవ్రము కఠనమైన త్పసుస చేయుట
ప్రారంభంచెను. ఆయన గ్రీషైకాలమునందు పంచాగిి మధ్యమున నిలబడి తాపము
చేత్ను, వరిఋతువునందు నీట మధ్యయందు నిలబడియు త్పసుస చేయుచుండెను. ఎటి
అవలంబనము లేక చేతులు పైకెత్తత నిలబడి త్పమాచర్షంచు చుండెను. ఆయనక్క జలము,
అగిి,వ్యయువులు మాత్రమే ఆధారముగా ఉండెను. ఆయన అనేక విధ్ములుగా వ్రత్ములు
త్పోనియమమును స్ంపూరోముగా అనుస్ర్షంచు చుండెను. అచిట గల బ్రాహైణ్యలు
అంద్ర్షయందును ఆ నందికి పరమ ఆద్రము గౌరవము కలదు. ఆయన
స్మయానుకూలముగా జలమును ఫలములను ఇంకనూ ఇత్ర ఉపచారముల చేత్
ఈశ్వరుని అర్షించుచుండెను. ఉత్తమ వ్రతానుష్ట్రునము చేయుచుని ఆ దివజవరుడు
ఉగ్రమగు త్పసుస చేత్ త్నను తాను జయించెను. అంత్మునందు శ్ంకర భగవ్యనుడు
ఆయన యెడ పరమప్రస్నుిడై మునిశ్రేష్ుడగు నంది యెదుట సాక్షాత్కర్షంచ త్నద్రశన
భాగయమును కలిాంచ “మునివరాయ! నేను నీక్క దివయనేత్రములను ప్రసాదించు చునాిను.
ఇపపటవరక్కనూ నీక్క నా రూపమును అద్ృశ్యముగా కలదు. కాని ఈ స్మయమున నేను
నీ యెడ ప్రస్నుిడనగుటచే ఈ నా రూపమును ద్ర్షశంపుము. ఈ లోకమున విదావంసులగు
నరులు మాత్రమే నా ఈ అప్రత్తమ ఓజస్వవ రూపమును చూడగలుాదురు.” అనెను.
రాజా! ఆ స్మయమున స్రోవత్కృషిము, శుభకరమగు శ్ంకరుని స్ంపత్కర రూపము
వేలకొలది సూరుయలతో స్మానమైన తేజమును వెలువరుచుచుండెను. ఆ ప్రభుని

644
శ్రీవరాహ మహాపురాణము
మేలికాంత్త పుంజములు స్పషిముగా కనిపంచుచుండెను. జటలు ఆయన శరోకాంత్తని
పెంపందించుచుండగా, శరసుసన చంద్రకళ లలాటమును సుశోభత్ము చేయుచుండెను.
మహాదేవుని నేత్రములు రండునూ పరమ ప్రకాశ్మానముగా ఉండగా మూడవ నేత్రము
అగిితో స్మానముగా వెలుగుచుండెను. ఆయన పవిత్ర అంగములపై పద్ైపుషపములు
విరాజిలుీచుండగా, చేత్తయంద్లి కమండలము ప్రకాశంచుచుండెను. వ్యయఘాంబర ధార్షయై
స్రపయజోిపవత్ములను ధ్ర్షంచ త్న ఎదుట ప్రత్యక్షమైన మహాదేవుని ద్రశన ప్రాపతచే
వెనువెంటనే మహాత్పసివ నందికి రోమాంచము కలిగెను.
రాజా! ఆయన స్నాత్నుడు, పరబ్రహై, పరమాతుైనియొకక రూప్పంత్రము.
ఆయనుి ద్ర్షశంచనంత్నే మునిశ్రేష్ుడగు నంది అంజలిఘటంచ త్రయంబకేశ్వరుని ఇటుీ
సుతత్తంచెను. ఏ దేవదేవుడు తాను స్వయముగా ఉద్భవించ ఈ స్రవలోకములను తానే
ధ్ర్షంచ, పోష్టంచుచునాిడో త్న భక్కతలను కరుణించ వరప్రదానము చేయు మహాదేవుడు
ఎవరో, అటి జగత్రపభువునక్క నమస్కర్షంచుచునాిను. ఏ భగవంతుడు త్రినేత్రుడు, శవుడు,
శ్ంకరుడు, భౌముడు అను నామము చేత్ విఖ్యయతుడో ఈ లోక స్ృష్టి, రక్షణ,
స్ంహారములక్క ఎవరు కారణభూతు డగుచునాిడో, చరైమయ వస్త్రమును ధ్ర్షంచ, ముని
రూపములో ఎవరు ద్రశనమిచుినో ఆ మహేశ్వరునక్క నమసాకరము. నీలకంఠుడు,
భీముడు, భూత్, భవయ, భవప్రలంబభుజ కరాళ అర్షనేత్ర కపర్షద విశాల ముంజకేశ్ ధ్వమంత్
శూలప్పణి పశుపత్త విభుడు సాిణ్యవు గణేశ్వరుడు స్రషి స్ంక్షేపత భీషణ సౌమయ సౌమయత్ర
త్రయంబక, శ్ైశాన నివ్యసి వరదుడు కప్పలమాలి హర్షత్శ్ైశ్రుధ్రుడు మొద్లగు
మహానామముల చేత్ స్ంబోధింపబడువ్యడు అగు అటి రుద్రభగవ్యనునికి నా ప్రణామము.
భక్కతలక్క స్దా ప్రియము కలిాంచువ్యడును, అగు పరమాతుైడైన శ్ంకరునికి మరల మరల
నమస్కర్షంచుచునాిను.
అని ఈ విధ్ముగా విప్రవరుడగు నంది రుద్రభగవ్యనుని సుతత్తంచ ఆయనను
స్మయక్ విధానములతో ఆరాధించ, శరము వంచ మరల మరల నమసాకరము చేయుచూ
పుష్ట్రపంజలి అర్షపంచెను. అంత్ట శ్ంకరభగవ్యనుడు భకాతగ్రేశ్రుడగు నంది యెడ
స్ంతుష్ిడై స్వయముగా ఋష్టతో వరదుడగు మహేశ్వరుడు “విప్రవరా! నీ త్పమునక్క
స్ంతుష్ిడనైత్తని. వరమును కోరుకొనుము. నీ మనసుసనందు గల అభలాషను స్ంపూర్షతగా

645
శ్రీవరాహ మహాపురాణము
తరుిటక్క నేను ఉదుయక్కతడనైయునాిను. అందుచేత్ నీ కోర్షకను నాక్క తెలుపము” అని
ఆదేశంచెను.
రాజా! శ్ంకరభగవ్యనుడు మునివరుడగు నందికి ఈ విధ్ముగా ఆదేశంపగా
ఆయన అంత్ుఃకరణము స్ంతోషముచే నిండగా అనంత్రము కాలకంఠునితో ఇటుీ
వినివించెను. “ప్రభూ! నాక్క ప్రభుత్వము, దేవత్వము, ఇంద్రత్వము, బ్రహైత్వము,
లోకప్పరత్వము, అపవరాము అణిమాది అషిసిదుధలు, ఐశ్వరయము, నానాపతాయది సిదుధలు ఏ
ఒకకటయునూ అవస్రము లేదు. దేవేశ్వరా! నీవు కళ్యయణస్వరూపుడవు. నీ భక్కతల క్షేమము
కొరక్క స్దాస్ంలగుిడై యుండువ్యడవు. అందుచేత్ నీవు నాపై ప్రస్నుిడవైన యెడల
దేవేశ్వరా! కృపతో నీ భకితని నాక్క ప్రసాదింపుము. మహేశ్వరా! నీవు త్పప అనుయలైన ఏ
దేవత్ల యందును నాక్క భకిత కలుగక్కండు గాక! అటేీ స్రవజీవులక్కను ఆశ్రయము
కలిాంచువ్యడవు, ప్రభుడవు అగు నీయందే నాక్క సిిరమగు భకిత నిరంత్రము నిలుి గాక!
ఇది నా స్త్యమగు హృద్య పూరవక అభలాష. దీనికి ఫలస్వరూపముగా నీకై నిరంత్రము
త్పసుసనందే నిమగుిడనై ఉండు శ్కితని కలిాంచ, నా ఈ కారయమునందు ఎటి విఘిములు
కలుగక్కండా నేను రాత్రింబగళ్తళ నీ నామమునే జపంచునటుీగా కరుణింపుము. ఇదియే
నా కోర్షక. అని ప్రార్షించెను. రాజా! విప్రవరుడగు నంది కోర్షన ఈ కోరకను విని శ్ంకర
భగవ్యనుని ముఖము మధుర మంద్హాస్ముతో ప్రకాశంచెను. ఆయన ప్రస్నుిడై
మధురములగు వ్యక్కకలతో నందితో “విప్రఋష్ట! లెముై. సువ్రతా! నీ త్పసుస చేత్ నేను
మహాప్రస్నుిడనైత్తని. నీవు శుద్దచత్తముచే భకితపూరవకముగా నా ఆరాధ్న స్లిపత్తవి.
త్పోధ్నా! నీ త్పశ్ిరయచేత్ నాక్క పరమ స్ంతోషము కలిానది. వతాస! నీవు నా ఆరాధ్న
యందు చత్తపూరుోడవై నిరంత్రము ఉందువు గాక! రుద్రుల స్మక్షమునందు నీవు నాకై
మూడు కోటీ జపము చేసిత్తవి. ఒక వేయి స్ంవత్సరముల ప్పటు నీవు తవ్ర త్పసుస
చేసిత్తప. నీవు చేసినటి త్పసుసతో తులయముగా ఇపపటవరక్కనూ ఏ దేవదానవ ఋష్లును
చేసి ఉండలేదు. నాచే చేయబడిన ఈ అత్యంత్ కఠన త్పము మహాశ్ిరయ జనకముగా
ఉనిది. దీని ప్రభావము చేత్ చరాచర ప్రాణ్యలచే వ్యయపత్మైన ఈ మూడు లోకములును
అత్యంత్ క్షుభత్ములైనవి. నినుి చూచుటకై ఇంద్రునితో కూడి స్రవదేవలోకవ్యసులును
ఇచిటక్క వచి ఉనాిరు. సురాసురుల కొరక్క నీవు అక్షయము, అవయయము, అత్రకయము

646
శ్రీవరాహ మహాపురాణము
అయిన శ్కితని పందిత్తవి. నీ శ్రీరము నుండి దివయతేజము వెలువడుచునిది. అలౌకికమైన
ఆభరణముల చేత్ అలంకర్షంపబడినవ్యడవై, నీవు, మహాసుశోభతుడవు అగుచునాివు.
నీయందు నాతో స్మానమైన శ్కిత వచి ఉనిది. దేవదానవులంద్రునూ నినుి అదివతయ
పురుష్నిగా గణించుచునాిరు. ఇపుపడు నీవు నాతో స్మానమైన రూపమును ధ్ర్షంచెద్వు.
ఇంకను నావంట తేజుఃప్రాపత కలుగగలదు. నీక్క త్రినేత్రములు ఏరపడును. స్రవగుణముల
యందును నీయందు ప్రాధానయము కలుగును. అంతేగాక దేవదానవులు నినుి
ఆరాధింతురు. ఇంద్టి స్ందేహమును లేదు. నీవు ఇదే శ్రీరముతో శాశ్వత్ముగా
అమరుడవై ఉండగలవు. జరామృతుయవులు నీ వద్దక్క రాలేవు. దీనిని గాజేశ్వరగత్త
అందురు. అది నీక్క లభయమగును. దేవత్లక్క కూడా ఎనిడునూ ఇటి శ్కిత అలభయము.
దివజోత్తమా! నా ప్పరిదులయందు నిక్క ప్రధాన సాినము లభంచగలదు. జనులు నినుి
నందీశ్వరుడు అని పలెిద్రు. ఇందు స్ందేహము లేదు.
త్పోధ్నా! నీక్క సాత్తవక ఐశ్వరయము లేక అణిమ మహిమాది అషిసిదుధలు
ప్రాపతంపగలవు. అంతేగాక నీవు నా మర్షయొక స్వరూపముగా భావింపబడుదువు. దేవత్లు
నీక్క ప్రణామములు అర్షపంచెద్రు. నా కృపచేత్ లోకమునందు నీవు సావమి పద్విని
పంద్గలుాదువు. నేటనుంట దేవకారయములందు అనిింటయందును నీక్క ప్రథమ పూజ
జరుగగలదు. నీవు నా ప్పరిదుల(సేవక్కల)లో ప్రధానుడవు అగుటయే కాక నా కృపక్క
ప్పత్రులైన స్రవమానవులు చకకగా నినుి కూడా అర్షింతురు. నీవు నా గణమునందు
ఒకడవు అగుదువు. నా దావరప్పలక్కడుగా ప్రత్తష్టుంపబడుదువు. అటేీ విషమ పర్షసిితుల
యందు నా శ్రీరరక్షణమును చేయువ్యడవగుదువు. ఈ మూడు లోకములయందును వజ్ర,
ద్ండ, చక్ర, అగిి అను వేనిచేత్ను నీక్క ఎటి బాధ్యును కలుగదు. దేవ, దానవ, యక్ష,
గంధ్రవ, కినెిర, కింపురుష, పనిగ, రాక్షసులలో గల నా భక్కతలు అంద్రునూ నీ
ఆశ్రయమును పందుదురు గాక! ఇపుపడు నీవు స్ంతుష్ుడవైన త్రావత్నే నేను
స్ంతుష్ిడను అగుదును. నీవు క్కపతుడవైన యెడల నా మనసుసనందు కూడా క్రోధా
విరాభవము కలుగగలదు. భకతవరా! ఎక్కకవ ఎందులక్క నినుి మించ ఈ విశ్వమునందు
ఇత్రుడు ఎవరునూ నాక్క ప్రియమైన వ్యడు కాడు” అని చెపెపను. ఈ విధ్ముగా!
భకతవరుడగు నందికి ఉమాపత్తయగు శ్ంకరభగవ్యనుడు ప్రస్నితా పూరవకముగా

647
శ్రీవరాహ మహాపురాణము
స్వయముగా ఆకాశ్ములో ప్రత్తధ్వనించు మధురమగువ్యక్కకలలో స్పషిముగా “భకాత! నీక్క
శుభమగుగాక! నీవు కృత్కృతుయడవైత్తవి. మరుద్ాణములతో ప్పటు స్రవదేవతా గణములను
నినుి ద్ర్షశంచుటకై ఇచిటకి వచుిచునాిరని తెలుసుకొనుము. వతాస! ఆ సురాసుర
స్ముదాయములు అంద్రును ఇచిటక్క వచి ననుి ద్ర్షశంచుటక్క అవకాశ్ము లభయము
కాకముందే నేను ఇచిట నుంచ వేరు ప్రదేశ్మునక్క పోవలెనని అనుకొనుచునాిను” అని
చెపప శ్ంకరభగవ్యనుడు అచిటనే అంత్రాధనుడయెయను. (213)
214 వ అధ్యాయము - గోక్ర
ణ మాహాతమాము, న్ంద్వ క్త వర ప
ీ ద్వన్ము
అనంత్రము బ్రహై ఇటుీ చెపెపను. “స్నతుకమారా ! ఈ విధ్ముగా చెపపన
త్రావత్ భూత్భావనుడగు శ్ంకర భగవ్యనుడు అచిట నుంచ అంత్రాినమైపోయిన
వెంటనే, గణాధ్యక్షుడగు నందియొకక శ్రీరము మహాతేజోవంత్ము, దివయము అయినది.
ఆయన నాలుగు భుజములు, మూడు నేత్రములతో విరాజమానుడై, ఒక దివయసాినమున
సిితుడైయుండెను. ఆయన శ్రీరవరోము కూడా దేదీపయమానముగా ప్రకాశంచుచూ,
అగురుసుగంధ్మును పర్షస్రములలో వ్యయపంపజేయు చుండెను. త్రిశూలము, పర్షఘ,
ద్ండము పనాకము అను విలుీ ఆయన చేతులయందు సుశోభత్ములై కనుపంచు
చుండెను. ఆయన ధ్ర్షంచన ముంజమేఖల ఆ పర్షస్రముల శోభను ఇనుమడింప
జేయుచుండెను. త్న తేజముతో ఆయన రండవ శ్ంకరునివలె కనపటుిచుండెను. ఇంకను
వ్యమన భగవ్యనుని వలె ఉదుయక్కతడై ఆయన త్న ప్పద్ములను ముందుక్క చాచెను.
దివజవరుడవగు స్నతుకమారా! మూడు అడుగులతో పృథ్వవని ఆక్రమించు ఉదుయక్కతడై
ఆయన ఒక అడుగు ముందుక్కవేస్ను. ఆ నందికేశ్వరుని ద్ర్షశంచ, ఆకాశ్చారులగు
స్మస్తదేవత్లును పృథ్వవని ఆక్రమించవలెనని ఆలోచంచుచుండిర్ష. ఆయనను చూచ,
ఆకాశ్చారులగు దేవత్లు, స్మస్తదేవత్ల యొకక మనసుసలు ఉవివళ్ళళరుచుండెను. ఆ
దేవత్ల ఆశ్ిరయమునక్క హదుద లేక్కండెను. అందుచేత్ ఇంద్రునికి తెలుపవలెనని
వ్యరంద్రూ స్వరాము వైపునక్క కద్లుట మొద్లిడిర్ష. దేవత్ల దావరా ఈ స్మస్త
వృతాతంత్మును తెలుసుకొనిన ఇంద్రునక్క ఆయనతో లోకప్పలురక్క దీర్మైన విష్ట్రద్ము
కలిగినది. వ్యర్షకి త్మ మనసుసలయందు చంత్ విస్తృత్ముగా ఏరపడినది. వ్యరంద్రును
ఈయన ఎటి వయకిత. ఈయన ఉమాకాంతుడగు శ్ంకరభగవ్యనుని నుంచ వరప్రాపత

648
శ్రీవరాహ మహాపురాణము
పంద్ను కదా! ఆ కారణముచేత్ ఆయన అప్పరశ్కిత స్ంపనుిడయెయను. ఇపుపడు త్న
శ్కితని అనుస్ర్షంచ ఈయన మూడు లోకములయందును అవశ్యము విజయమును
ప్రాపతంచు కొనగలడు. ఈయన యందుగల ఉతాసహము, తేజము,బలములు స్పషిముగా
ప్రతత్ములగు చునివి. అందుచే ఈత్డు దేవత్లయందు ముఖయ సాినమును కూడా
త్నదిగా చేసుకొన గలడు.ఆ హేతువు చేత్ త్న తేజుః ప్రభావముచే స్వరాలోకమునక్క
ప్రవేశంచునంత్ లోపల వరమును ప్రసాదించుటయందు మహానిష్ట్రోతుడగు శ్ంకర
భగవ్యనుని మనము ప్రస్నిము చేసుకొనుటయందు నిమగిము కావలయును” అని
త్మలో తాము ఆలోచంచర్ష.
మునివరాయ ! ఆ దేవత్లు ఈ విధ్ముగా పరస్పరము స్ంభాష్టంచుకొనుచు
శ్రేష్ులగు ఆ దేవత్లు నా వెంట ముంజవ్యన పరవత్ శఖరము పైకి చేరుకొనిర్ష. అచట
స్మస్త జగమునక్క ఆశ్రయమును కలిపంచువ్యడును, శ్కితవంతుడును అగు శ్రీ కృషో
భగవ్యనునికి ఈ విషయమును తెలియజేయుదుము అని భావించ సురస్ముదాయము
అచట నుంచ వేగముగా వెడలిపోయినది. ఇపుపడు అందుక్క కారణము శ్ంకరుని కృపయే,
అని ఆయన కృపచేత్ దేవత్లు, మునులు, అంద్ర్షకిని ఆ విషయము స్పషిమైనది. అంత్ట
విష్ో భగవ్యనుడు స్వయముగా దేవత్లవెంట నాతో స్మానమైన నంది వద్దక్క చేరుకొనెను.
నంది వ్యర్షతో ఇటీనెను. “ఆహా! నేడు నా జీవనము స్ఫలమైనది. ఇపపటవరక్కను నేను
చేసిన పర్షశ్రమ అంత్యు నేడు స్ఫలము అయినది.నా శ్రమ ఫలించనది. ఎందుకనగా
స్కల దేవ్యధ్వశుడగు ఇంద్రుడును, అటేీ స్ంపూరోలోకముల శాస్క్కడగు శ్రీహర్ష యొకక
ద్రశనము నేడు నాక్క లభయమగుటచే నా భాగయము పండినది. నేడు నా జీవిత్ము
స్రవపర్షపూరోమై నామనోరథములనిియూ ఈడేర్షనవి. ప్పపస్ంహారక్కడగు శవభగవ్యనుడు
శాంత్స్వరూపుడై అనుగ్రహించాడు. నేను స్ంతోషముతో ఉకికర్షబికికర్ష అగుచునాిను. ఆ
దేవదేవుడు నాక్క కోర్షన వరములనిియు ప్రసాదించ ననుి త్న ప్పరదునిగా చేసికొనెను.
నాపై ఆయనక్క గల ద్యక్క హదుదలు లేవు. ఆ కారణము చేత్నే నాలో గల స్మస్త
కలైషములు శుభకరములైనవి. శ్ంకరభగవ్యనుడు మహామహిమానివతుడు, ఆయన
దేవత్ల గుర్షంచ నా యెదుట ఏమి చెపెపనో ఆ చెపపన విషయమును స్రవప్రపంచమునక్క
హిత్కరములై స్త్యసిద్ధములైనటివి. ఇందు ఆవంత్యును స్ందేహము లేదు. ఆయన

649
శ్రీవరాహ మహాపురాణము
"ప్రియనందీ! దేవరుిలు నీయెడ ప్రస్నుిలై నినుి చూచుటకై ఇచటక్క వచి యునాిరు.
నేడు పరమేష్టియగు బ్రహై నినుి ఆశీరవదింపవలెనని త్లచుచునాిరు. అందు వలన నేడు
పరమేష్టి యొకక కట్టక్షమును నీవు పంద్గలవు. ఆ కారణముచేత్ మీ అప్పరమగు కరుణ
చేత్ నా హృద్యము నిండిపోయినది” అని చెపెపను.
దేవత్లు ఇటుీ పలికర్ష. శ్ంకరుడు ఇటుీ పలుకగా, దేవత్లంద్రునూ “విప్ర
శ్రేష్ుడా నందీ! మేమును నీక్క వరదాయియగు శ్ంకరుని ద్రశనమును కోరుకొను
చునాిము. నీ త్పసుస చేత్ స్ంతుష్ిడై స్రేవశ్వరుడు నీక్క సాక్షాతుతగా తానే
ద్రశనమిచుిను. ఆయనను ద్ర్షశంచుకొనవలెనని మాక్క కూడా అభీషిముకలదు.” అని
పలికి పమైట దేవత్లంద్రునూ నందిని మర్షయొక మారు కప్పలధారణ చేయునటి
మహేశ్వరుడగు శ్ంకరుని ద్రశనము మాక్క ఎచట లభయముకాగలదు అని ప్రశించర్ష.
వ్యర్షకి నంది ఇటుీ చెపెపను. “ఆ ఈశ్వరుడు నాపై ద్యతో ద్రశనమొస్గి,
అచిటనే అంత్రాధనము చెంద్ను. అందుచేత్ ఆ పరమేశ్వరుడు ఎచిట విరాజమానుడై
యుండునో నాక్కను తెలియదు. ఆ కారణము చేత్ ఆయన ఎచిట ఉనినూ మీరు
దేవత్లైనంద్ను స్వయముగా అనేవష్టంచవలెనని నా కోర్షక” అని చెపెపను.
ఆ మాటలక్క స్నతుకమారుడు “భగవ్యన మహాభాగుడగు శ్ంకరుడు నందితో
ఏమి చెపెపను? దేనిచేత్ ఆయన విరాజమానుడై ఉండు స్ిలమును మేము కనుగొనగలము?
దేవేశా! మీరు మాక్క ఈ విషయమును చెపప పుణయము కటుికొనుడు. ఈశ్వరా!
భగవంతుడు శ్ంకరుని విషయమున ఏదియును గోపనీయము కాదు” అని పలెకను.
స్నతుకమారుని మాటలక్క బ్రహై ఇటుీ పలెకను. “వతాస! శ్ంకరుడు దేవత్లక్క చెపపన
విషయములను వ్యర్షకి స్పషిపరచుట నా యెడల ఉచత్ము కాదు. దానిని నేను మీక్క
చెపుపచునాిను. అయిననూ వ్యరు నందికి ఏమి చెపపరో దానిని నేను మీక్క తెలుపచునాిను.
విప్రవరా! హిమాలయములక్క ఆవలివైపున పృథ్వవపై స్ంకటగిర్ష అను పేరు గల
విఖ్యయత్మైన ఒక సిద్ధసాినము కలదు. దాని అనేక వనములు ఉపవనములు మికికలి
శోభావంత్ములుగా ఉండును. అచట 'శేష్ట్రత్ైక' అను పేరు గల శ్రేషుమైన ఒక స్రపము
నివసించుచుండును. ఆ స్రపము తవ్రమైన త్పసుస చేసినది. ఆ కారణము చేత్ దాని
స్రవప్పపములును భస్ైమైపోయినవి. ఇపుపడు వ్యనిని అనుగ్రహించుట నాక్క

650
శ్రీవరాహ మహాపురాణము
అత్యంతావశ్యకము. అచట సుంద్రమైన ఆశ్రమము ఒకట గలదు. మర్షయు నిరజన
సాినమునందు ఆ స్రపము నివసించుచుండును. అటి దివయసాినమునందు వ్యస్ము
ఉండుటలో చాలాకాలము గడచపోయినది. ఆ పవిత్రమైన పరవత్మునక్క పైన ఉనిత్మైన
శఖరమే అధివసించ ఉండును. శేీష్ట్రైత్కస్రపము యొకక నివ్యస్ము ఆ పరవత్
సాినమగుటచేత్, ఆ పరవత్మునక్క శేీష్ట్రత్ైకవనము అను పేరు వచినది. ఒకానొక
కాలమునందు జర్షగిన విషయము. నేను మృగరూపమును ధ్ర్షంచ అచిట విహారము
స్లుపచుంటని. అచిట ననుి దేవతాగణములు పటుికొనుటక్క ప్రయాస్పడుచుండుటను
చూచత్తని. నేను అచట గల ఒక రహస్య సాినమునందు దాగుకొంటని. వ్యరు ననుి
వెతుక్కటయందు నిమగిమైర్ష. వతాస! నీక్క ఈ ప్రస్ంగము దేవత్లక్కను, అపసరస్లక్కను
తెలియనీయరాదు. నేను వ్యర్షక వరములనిచి అంత్రాధనమైత్తని”.
స్నతుకమారునితో బ్రహై ఇటుీ చెపెపను. “నందికి వరమునిచి మహేశ్వరుడు
అంత్రాధనమైపోగా ఆయన తేజముచేత్ దిక్కకలనిియూ వెలిగిపోవుచుండెను. ఆయనవద్దక్క
అనేక్కలు దేవత్లువచి ద్ర్షశంచర్ష. ఆయన దివయశ్రీరము విదియ నాట చంద్రునివలె
ప్రకాశంచుచూ పూజనీయము అయెయను. ఆయన మరుద్ాణములను వెంటబెటుికొని
మనోగామియగు అనగా ఇచాఛనుసారము ప్రయాణించుటక్క వలగు ఇంద్రుని రథమును
అధిరోహించ అచిటక్క చేరుకొనెను. ఆయన చేరుకొనిన మరుక్షణమే, ఆ
పరవత్మంత్యూ దివయతేజముతో ప్రకాశంచెను. వివిధ్ జలచర జీవులక్క సావమియగు
వరుణ్యడు కరుణావరమును ప్రసాదింపవలెనను కోర్షకతో త్న గణములను వెంటనిడుకొని
అచిటక్క వచెిను. ఆయనక్క గల అత్యంత్ తేజసివయగు విమానము వజ్రమువలె
స్ుటకమణి విధ్ముగా తేజోవంత్మై యుండెను. ఆ పరవత్ శఖరముపై ధ్నమునక్క
అధిపత్త యగు క్కబేరుడు కూడా అచిటక్క వచి చేరుకొనెను. విచత్రమైన ఆయన రథము
ప్రకాశంచెడి బంగారము చేత్ నిర్షైంపబడి ఉండెను. ధ్నాధ్యక్షుడగు క్కబేరునితో అనేక్కలు
యక్షరాక్షస్ గంధ్రవకినెిర కింపురుష్లతో రాక్షసులు కూడా అచిటక్క చేరుకొనిర్ష.
సూరుయనితో స్మానమగు ధ్గధ్ధగీయమానముగా ప్రకాశంచెడి విమానములయందు
వ్యరంద్రు అచిటక్క చేరుకొనిర్ష. ఆ విమానముల శోభ అలౌకికమైనటిది. వ్యర్ష అంద్ర్ష
మధ్యగల ఉత్తమ పుణయశోీక్కడు, సుశోభతుడైన క్కబేరుడు రండవ సూరుయనివలె వెలిగిపోవు

651
శ్రీవరాహ మహాపురాణము
చుండెను. సూరయచంద్రులు అటేీ స్మస్త గ్రహమండలము నక్షత్ర స్మూహములు అగిి
స్మానముగా తేజసువలై విమానములను అధిరోహించ ఆకాశ్ము నుంచ ధ్రాత్లమునక్క
దిగి వచిర్ష. ఏకాద్శ్ రుద్రులు, దావద్శ్ సూరుయలు కూడా అచిటక్క చేరుకొనిర్ష. అశవనీ
క్కమారులు ఇరుపురును ఆ మహాతేజస్వంత్మగు ముజజవన పరవత్ము పైకి దిగి వచిర్ష.
విశేవదేవులు, సాధ్య గణములు త్పోవంతులు అగు బృహస్పత్త మొద్లగువ్యరు కూడా ఆ
స్మయమున అచిటకి వచెిను. విశాఖుడు అను పేరుతో విఖ్యయతుడగు కార్షతకేయుడు అను
భగవ్యనుడు క్కమారసావమి, భగవంతుడగు వినాయక్కడు ఆ మహాపుణయవంత్మగు
ప్రాంత్మునక్క చేరుకొనెను. వంద్లకొలది నెమళ్తళ క్రీంకారములు చేయుచుండగా నారద్,
తుంబుర, విశావవసు, పరావసు హాహాహుహూ, ఇంకనూ అనేక్కలగు ప్రసిదుధలగు
గంధ్రువలు ఇంద్రుని ఆజిప్రకారము వివిధ్ విధ్ములగు విమానముల దావరా అచిటక్క
చేరుకొనిర్ష. అంతేగాక పవన, అగిి, ధ్రై, స్త్య, ధ్ృవుడును ఇంకను దేవరుిలు సిద్ధ, యక్ష
విదాయధ్ర గుహయక స్ముదాయములు ఆ ప్రదేశ్మునక్క వచిర్ష. విశేష మాహాత్ైయము గల
ఆద్రశకారులగు ఋష్లు కూడా వచిర్ష. గంధ్కాళ్ల, ఘృతాచ, బుద్ధ గౌర్ష, త్తలోత్తమ,
ఊరవశ, మేనక, రంభ, పుంజకస్ిల వంట ఇత్రులు కూడా అపసరస్లు ఆ ముజజవ్యన
పరవత్ముపైకి చేరుకొనిర్ష. పులస్తయ, అత్రి, మరీచ, వసిషి భృగు, కశ్యప, పులహా,
విశావమిత్ర, గౌత్మ, భరదావజ అగిివేశ్య, వృద్ధపరాశ్ర, మారకండేయ, అంగీర, గర,
స్ంవరత, క్రతు, జమద్గిి, భారావ, చయవనాది మహామునులంద్రునూ విష్ోకథలను వినుచూ
స్వరాాధ్యక్షుడగు దేవేంద్రుని ఆజి చేత్ అచిటక్క సామూహికముగా చేరుకొనిర్ష.
స్త్రీ పురుష రూపములలో సింధుమహానది, స్రయు, తామ్రపరో, చారుభాగ, మిత్
సిిత్, కౌశకి, పుణయ, స్రస్వత్త, కోకా, నరైదా, బాహుధా, శ్త్ధ్రు, విప్పశ్, గండకీ,
స్ర్షద్వరా, గోదావర్ష, వేని, తాప, కశోీయ,స్వత్, చీరవత్త,నంద్, చంద్న, చరైణవత్త, పరాశ్,
దేవిక, ప్రభాస్, సోమ, లౌహిత్య, గంగాసాగరాది నదులును ఇంకనూ ఎనిి పుణయ
తరిములు కలవో అవి అనిియుసూ ఆ స్మయమున పృథీవత్లమునక్క వచి చేర్షనవి.
ఇంద్రుని ఆజిచేత్ ముంజవంత్ అను పేరు గల ఆ ఉత్తమమైన పరవత్మునక్క అంద్రునూ
చేరుకొనిర్ష. పరవత్ములలో మహాఉత్తమమగు మహామేరు కైలాస్, గంధ్మాద్న,
హిమవంత్, హేమకూట, నిషధ్పరవత్ ప్రవర, వింధాయచల, మహేంద్ర, స్హయమలయగిర్ష,

652
శ్రీవరాహ మహాపురాణము
ద్గుార, మాలయవంత్, చత్రకూట అనిిటకంటే ఎతైన ద్రోణాచల, శ్రీ పరవత్ములు లత్లతో
పర్షపూరోములై, పరవత్రాజ ప్పర్షయాత్ర అను ఈ పరవత్ములలో ఉత్తమమైన
పరవత్ములుగా పర్షగణింపబడుచునివి. ఇవి అనిియును అటేీ లత్లచే పర్షపూరోములగు
ఇవి శ్రేషిముగా పర్షగణింపబడుచునివి. వని అనిి పరవత్ముల కథ పరవత్ములలో
ఉత్తమముగా గణింపబడినవి. వట అనిింటతోప్పటు అనేక అరణయములు కూడా మనుషయ
రూపధారణము చేసి అచిటక్క ఆగమించనవి. స్ంపూరోయజిములు, స్మస్తవిద్యలు,
చతురేవద్ములు, మహాభాగుడగు స్రపరాజు వ్యసుకీ, స్రపరాజు, అమృతాశ వేలకొలది
ప్రాణ్యలతో ప్రకాశ్వంతుడైన అనంత్శేషనాగు, ధ్ృత్రాష్ట్ర స్రపరాజగు కిరీైరుడు,
శ్రీమంతుడగు అంభోధ్రుడు, మహాతేజస్వంతుడగు నాగరాజు కూడా అచటక్క
వచియుండెను. వరేకాక స్రావధ్యక్షుడును వేలు, లక్షలకొలది స్రపరాజములును ఆ
ప్రదేశ్మునక్క చేరుకొనెను. విదుయజిహవ, దివజిహేవంద్ర, శ్ంకవరయ, అనిమేశ్వర,
మూడులోకములందును విఖ్యయత్ములగు శ్రీమంతులైన అనుస్మేశ్వరుడు, పలోచన
క్కమారుడు స్వచఛము, సోుటమణి, స్తైచతుడు, పరవత్ము వలె అచలుడుగా నుండు
వ్యడును అటేీ వంద్లకొలది స్రపములతో ఎతుతలగు అర్షమేజయుని వెంట స్రపరాజగు
పరాక్రమవంతుడైన నాగరాజు వినత్, భూర్ష, కంబలర, అశ్వత్ర అటేీ స్రపరాజగు
పరాక్రమవంతుడు ఏకాపత్రుడు నాగుల అధ్యక్షుడగు కరోకటక్కడు, ఇంకనూ ధ్నుంజయుని
వంట మహాపరాక్రమశాలురగు అనేక్కలు భుజగేంద్రులు ముజజవన పరవత్ముపై
చేరుకొనిర్ష. దివ్యరాత్రులు, పక్షమాస్ములు, స్ంవత్సరములు, ఆకాశ్ము, పృథ్వవ, దిశ్లు,
విదిశ్లు, అచిటక్క వచిర్ష. ఆ స్మయమున అచిటక్క చేరుకొనిన దేవత్లు, యక్షులు,
సిదుధలచే ఆ ముంజవంత్ పరవత్శఖరము స్ంపూరోముగా నిండిపోయి నది. ప్రళయకాల
మందు స్ముద్రము యొకక ఒడుడ జలముచే పర్షపూరోము అయినటుీ ఆ పరవత్శఖరము
వరంద్ర్షచే నిండిపోయినది. అపుపడు ఆ పరవత్ రాజగు ముంజవంత్ సురమయ శఖరము పై
దేవతాస్మూహముచే నిండిపోవుటచేత్, వ్యయుప్రేర్షత్మై వృక్షములు వ్యర్షపై పుషపవరిము
క్కర్షపంచుట ప్రారంభము చేసినవి. ఆ స్మయమునందు దివుయలగు గంధ్రువలు ఉత్తమ
స్ంగీత్ముతోను, అపసరస్లు ప్రశ్ంస్నీయ నృత్యములతోనూ, పక్షులు స్ంతోషముతో
మధుర స్వరములతో కలకూజితారావములు చేయుట ప్రారంభంచనవి. పవనములు

653
శ్రీవరాహ మహాపురాణము
పవిత్రములగు సుగంధ్ములను త్మతో తసికొని వచనవి. వ్యని స్పరశచేత్ స్రవజనుల
మనసుసలు ముగధములై పోవుచుండెను. ఈ విధ్ముగా దేవత్లంద్రును, వ్యర్ష ముందు
విరాజమానుడై ఉని విష్ోభగవ్యనుని ముందిండుకొని ప్రకాశంచెను. అటుీ దివ్యయభరణ
ములచేత్ వ్యర్ష ఆకారములు విదోయదిత్ములగుచునివి.
ఇంకనూ అచటక్క చేర్షన గంధ్రువలు, అపసరస్లు గణములపై నంది
ద్ృష్టిసార్షంచెను. ఆయన స్రవదేవత్లను, ఇంద్రునితో కూడా అచిటక్క చేరుకొనుటను
గమనించెను. అయిననూ నంది సావధానుడై చేతులు జోడించ శరసుస వంచ, ఇంద్రునికి
నమస్కర్షంచెను. వెనువెంటనే స్రవదేవతాగణములును వచుిటను చూచ నందికి
మహాశ్ిరయము కలిగినది. అందుచే ఆయన వ్యరంద్ర్షని సావగత్తంచుటయందు
నిమగుిడయెయను. అచట ఉపసిితులైయుని స్మస్త దేవతాగణములును క్రమముగా
నమసాకరము చేయుటయందును, పమైట వ్యరంద్ర్షకిని యథాశీఘ్రముగా ఆస్నము,
ప్పద్యము, అర్యము మొద్లగువ్యనిని అర్షపంచుటయందును స్ంలగుిడయెయను. అటేీ త్న
అనుయాయులక్క ఆదేశ్ములను ఇచుిట ప్రారంభంచెను. నంది చేసిన సావగత్స్తాకరము
లను స్వవకర్షంచన మాస్, రుద్ర, మరుద్, అశవనీ క్కమార, సాధ్య, సిద్ధ విశేవదేవ, గంధ్రవ,
గుహయకాధి దేవత్లు, గణదేవత్లు, నందిని ప్రశ్ంసించర్ష. విశావవసు, హాహాహూహూ,
నారద్, తుంబుర, చతురంగసేనలు మొద్లుకొని అనుయలైన గంధ్రువలును నందిని
ప్రశ్ంసించర్ష. వ్యసుకీ ప్రభృతులగు నాగస్రపములు రాజులని పలువబడును. వ్యనియందు
అంతులేని శ్కిత కలదు. సౌమయమూర్షతయగు నందీశ్వరునిచూచన వ్యరంద్రును ఆయనను
యథాశ్కిత అర్షించర్ష. వ్యరంద్ర్షయందును సిద్ధ, చారణ, విదాయధ్ర మొద్లగు అపసరస్ల
యొకక గణములు దేవేశ్వరుడగు ఇంద్రునిచే స్నాైనింపబడిన నందీశ్వరుని అర్షించుట
మొద్లిడిర్ష. యక్ష, విదాయధ్ర,గ్రహ, స్ముద్ర పరవత్, సిద్ధ బ్రహైర్షి గణములు, గంగాది
నదులు,వర్ష అంద్ర్షయందును అప్పరస్ంతోషము ఉత్పనిమయెయను. అందుచే అంద్రునూ
నందీశ్వరునికి త్మ ఆశీరావద్ములను ఇచుిట ఆరంభంచర్ష.
ఇటుీ జరుగుచుండగా, దేవత్లు ఈ విధ్ముగా పలికర్ష. “మునులారా!
భగవంతుడు పశుపత్త శ్ంకరుడు నిరంత్రము మీయందు ప్రస్నుిడై ఉండునుగాక!
అనవదుయలారా! మీక్క స్రవత్ప్ అబాధ్గత్త లభయమగుగాక! దివజవరులారా! మీక్క దేవత్ల

654
శ్రీవరాహ మహాపురాణము
కంటెను అధిక శ్రేషిమైన శ్కిత సులభముగా లభయమగు గాక! విభో! రోగములు, వ్యయధులు
మిముైలను అంటక్కండు గాక! మీరు అమరులై చర్షంతురు గాక! అచుయతులారా!
శ్ంకరభగవ్యనునితో స్పతలోకములయందునూ సుఖముగా నివసించు శ్కిత మీక్క
లభయమగు గాక !” అని పలుకగా దేవత్ల ఈ మాటలను విని నందీశ్వరుడు మరల వ్యర్షతో
త్న ఉదేదశ్ములను ఈ విధ్ముగా వయకతపరచుట ప్రారంభంచెను.
నంది ఇటుీ చెపెపను. “మీరంద్రూ ప్రధానులగు దేవత్లు. మీరంద్ర్షతోను నాక్క
అగాధ్మగు సేిహముకలదు. మీరు మహానుభావులు. అందుచేత్ ప్రియమగు
స్ంభాషణలతో నాక్క ఆశీరావద్ములను ప్రసాదించత్తర్ష. అటి ప్రియవ్యకయములను చెపపన
మీక్క నేను అత్యంత్ము ఋణపడి ఉనాిను. మీక్క నేను ఏమి చేయగలుాదును? అందుకై
మీరు నాపై ద్యయుంచ ఆజాిపంపుడు. నేను మీ ఆజిలను శరసామనసా స్వవకర్షంతును.”
అని చెపపగా, నందీశ్వరుడు పలికిన పలుక్కలు విని ఇంద్రుడు ఆయనక్క ఈ విధ్ముగా
స్మాధానమిచెిను.
శుక్రుడు ఇటుీ చెపెపను. “భద్రుడా! ముందుగా శ్ంకర భగవ్యనుడు ఎచిటక్క
పోయెనో మాక్క తెలుపుడు. ఈ స్మయమునందు ఆయన ఎకకడ గలడో తెలియజేయుము.
విప్రవరా! దేవత్లంద్ర్షకిని అధ్యక్షుడు మహాశ్కితశాలియగు శవుని చూడవలెనని
మేమంద్రము క్కత్తహలముగా ఉనాిము. మునివరాయ! సాిణ్యవు, ఉగ్రుడు, శవుడు,
శ్రుయడు, మహాదేవుడు, అని పలువబడు శ్ంకరభగవ్యనుని గూర్షి నీవు మాత్రమే తెలిసిన
వ్యడవు. ఆయన గల స్ిలమును వెంటనే తెలుపుము” అని ప్రార్షధంచెను. వజ్రప్పణి ఇంద్రుని
పలుక్కలు బుదిదపూరోములై, ఉండగా ఆ పలుక్కలను వినిన నంది శ్ంకరుని మనసుసనందే
స్ైర్షంచెను. వెనువెంటనే ఆయన ఇంద్రునికి స్మాధానమిచుిటక్క ఉదుయక్కతడయెయను.
నందీశ్వరుడు “దేవేంద్రా! నీవు స్వరామునక్క అధిపత్తవి. నీవడిగిన స్ందేహ
విషయమునందు యదారధ విషయమును ద్యతో ఆకర్షోంపుము. ఈ ముంజవంత్
పరవత్ముపై నేను స్దా శవశ్ంకరుని పూజించత్తని. ఆయన పరమశ్కితశాలి పురుష్డు.
అటి మహానుభావుడు నా యెడ ప్రస్నుిడై అనేక దివయవరములను ప్రసాదించెను.
అనంత్రము ఆయన ద్యాపూరుోడై ఇచిట నుంచ వేరు ప్రదేశ్మునక్క వెడలిపోయెను.
ఇపుపడు ఆయనను గుర్షంచ తెలుపుటక్క నాక్క సామరధయము లేదు. వ్యస్వ్య! నేను నీ

655
శ్రీవరాహ మహాపురాణము
ఆజిలను స్వవకర్షంచు గలవ్యడును. నీవు శ్ంకరుని గూర్షి ననుి ఆజాిపంచన యెడల
ప్రభువును అనేవష్టంచు కారయమును స్వవకర్షంతును.” అనెను. (214)
215 వ అధ్యాయము - గోక్ర్ణ
ణ శ్ార జలేశ్ార మాహాతామా వర
ణ న్ము
పరమేష్టియగు బ్రహై ఇటుీ చెపెపను. అటు త్రువ్యత్ స్రవదేవత్లతో ఆలోచంచ
ఇంద్రుడు త్రినేత్రుడు శ్ంకరభగవ్యనుని వద్దక్క పోవలెయునని నిరోయించుకొనెను.
దేవత్లంద్రునూ నందీశ్వరునితో స్హా ఆ పరవత్ము ఎతెమతనదిగా ఉండుటచే ఆకాశ్
మారాములో ప్రయాణము చేసిర్ష. రుద్రభగవ్యనుని అనేవష్టంచుచూ త్మ మనసుసలను ఆ
కారయము పైననే లగిము చేసి, దేవత్లంద్రునూ స్వరాలోకము, బ్రహైలోకము,
నాగలోకము మొద్లగు స్రవలోకములను అనేవష్టంచర్ష. ఇటుీ నిరంత్ర అనేవషణము చేత్
వ్యరంద్రునూ అలసిపోయిర్ష. కానీ పరమేశ్వరుని కనుగొన లేకపోయిర్ష. వ్యరు
చతుస్సముద్ర వేలాపరయంత్, స్పతదీవప పర్షవేష్టిత్, భూమిపై వెద్క్కట ప్రారంభంచర్ష. పమైట
వ్యరు వరములతో కూడిన మహాపరవత్ముల పైనను ఆ పరవత్ముల గుహలయందును
ఉనిత్ములైన వ్యర్ష శఖరముల పైననూ అటేీ అత్త గహనముగా ఉని వన
నిరంజనములలోను క్రీడాస్ిలములయందునూ అనిి దిక్కకల యందును, అనేవష్టంచుచునే
ఉండిర్ష. వ్యరంద్రు అనేవషణలో నిరంత్రము మునిగి యుండుటచేత్ పృథ్వవపై గల
త్ృణములు కూడా ముకకలు ముకకలై పోయినవి. కాని ఎంత్ ప్రయత్ిము చేసినను,
త్రినేత్రుడగు పరమేశ్వరుని జాడలు కనుగొని ఆయన ద్యను ప్రాపంచుకొనుటయందు
దేవత్లు సాఫలయమును పంద్లేకపోయిర్ష. అందుచే వ్యర్షకి శ్ంకరుని ద్రశనము లభయము
కాలేదు. ఆ కారణము చేత్ దేవత్లు అత్యంత్మ నిరుతాసహ పడి దుుఃఖమును పందిర్ష.
త్రావత్ చేయవలసిన కరతవయమును గూర్షి వ్యరంద్రునూ ఒకర్షతో ఒకరు సుదీర్ముగా
చర్షించ, ఒక నిరోయమునక్క వచిన త్రావత్ ఆ దేవత్లంద్రునూ ననుి (బ్రహై)
శ్రణ్యవేడిర్ష. అంత్ట నేను మనసుసను సిిరముగా నిలిప ఏకాగ్రచతుతడనై ఈ ప్రపంచ
క్షేమమును ప్రసార్షంచువ్యడగు శ్ంకరుని స్మాహిత్ బుదిదతో ధాయనించత్తని. ఆయన
రూపము అలంకారములు మొద్లైన వ్యర్షని గుర్షంచ ధాయనపూరుోడనై ఆలోచంచుటచేత్
నాక్క ఒక ఉప్పయము త్టినది. అందుచే దేవత్లతో మనము నిరంత్రము పరమేశ్వరుని
కొరక్క అనేవషణ జర్షపయు, మూడు లోకములను శోధించ వదిలిత్తమి. కానీ ఈ

656
శ్రీవరాహ మహాపురాణము
భూమండలముపై శేీష్ట్రైత్కవనము అను వనమును శోధింపలేదు. (ఈ శేీష్ట్రైత్కవనము
ఉత్తర గోకరోక్షేత్రమునక్క మర్షయొక పేరు. ఇది పశుపత్తనాధునికి (నేప్పల్ దేశ్ము)
కేవలము రండు మైళళ దూరములో కలదు. ఇచట బాగమత్త నది ప్రవహించుచునిది. )
అందుచేత్ ప్రధానులైన దేవత్లారా! మనమంద్రమును వెంటనే ఇచిటనుంచ ఆ
ప్రాంత్మునక్క పోయెద్ము గాక అని ఈ విధ్ముగా చెపప దేవత్లంద్ర్షనీ త్న వెంట
నిడుకొని శేీష్ట్రైత్కపరవత్ దిశ్యందు ప్రయాణించర్ష. శీఘ్రమే త్మ త్మ విమానములను
అధిరోహించ, అచిటక్క పోయినందువలన వ్యరు శేీష్ట్రైత్కవనమునక్క చేరుకొనిర్ష. ఆ
మహాపుణయ సాినమగు శేీష్ట్రైత్కపరవత్ము అనేక గుహలతో కూడియునిది. ఆ పుణయమయ
సాినము సిదుధలు, చారణ్యలు మొద్లగు వ్యర్షచే నిండియుండెను. అచిట గల
కంద్నములు, ఇంకనూ అనేక విధ్ములగు పవిత్రము, పరమ రమణీయమైన సాినములు
ధాయనము చేసికొనుటకై అతుయత్తమమైనవిగా వ్యర్షకి తోచెను. వ్యనియందు అనిి గుణములు
ఆధికయము కలదు. అనేక సుంద్ర ఆశ్రమములు, ఉదాయనములు, స్వచిమైన జల
ప్రవ్యహముచేత్ నిండియుండి, నదులతో అలరారుచుండెను. ఆ వనమునందు అత్త
శ్రేషుములైన సింహ, శ్లభ, శారూదలము, మతేతభ, మహిష, నీలగోవులు, మరకటముల
గుంపులు శ్బదము చేయుచుండెను. సిదాధదులగు పురుష్ల చేత్ ఆ పరవత్ము నిండి
యుండెను. దేవత్లంద్రునూ ఇంద్రుని త్మముందుంచుకొని ఆ వనమునందు
ప్రవేశంచర్ష. వన ప్రారంభమునందే రధాది త్మత్మ వ్యహనములను వద్లివేసి,
నడచుచూ పోయిర్ష, అయిననూ వ్యరంద్రునూ గుహలు, వృక్షములు, అటేీ వృకములతో
నిండియుని ద్టిమైన అరణయములను స్రవదేవత్లు మూరీత స్వరూపుడైన రుద్రభగవ్యనుని
అనేవషణ చేయుట యందు స్ంలగుిలైర్ష. కొంత్ ముందుక్క పోయిన త్రావత్ వ్యర్షకి
అత్యంత్ మనోహరమగు వనము కనిపంచనది. ఆ వనము స్రవవనములక్క అలంకారముల
వంటది. అచిట అనేకములైన పరవతయ నదులు, స్రసుసలు, అనేక వృక్షములు,
పుషపములు, ఫలములతో నిండుగా ఉండినవి కలవు. వ్యనిచేత్ ఆ వనశోభ
దివగుణీకృత్మైనది. దేవత్లంద్రునూ ఆ వనమున ప్రవేశంచర్ష. ఆ నదులత్టములందు
క్కంద్ పుషపములు, చంద్రునితో స్మానమైన స్వచఛమగు వరోము గల హంస్లు
త్తరుగాడుచునివి. పుషపముల నుంచ మధుర మనోహర సుగంధ్ము వెలువడుచునివి. ఆ

657
శ్రీవరాహ మహాపురాణము
కారణముచేత్ ఆ వనము సుగంధ్పూర్షత్ముగా ఉండెను. అచిటచిట వ్యయపంచ ఉని
సైకత్స్ిలులు ముత్యముల క్కపపల వలె సుంద్రముగా హృద్యములను ఆకర్షించుచునివి.
ఇటుీండగా ఆ ప్రదేశ్ము నందు స్కల దేవత్ల మనసుసలను ముగధములనొరుి
సుంద్రమగు ఒక కనయ వ్యర్షకి కనిపంచనది. ఆమెను చూచ దేవత్లంద్రునూ నాక్క
(బ్రహైక్క) స్ంజి దావరా తెలిపర్ష. ఎందుకనగా నేను స్మస్త దేవత్లలోను అగ్రగణ్యయడను
గదా! ఈమె ఎవరు అని నేను ఆలోచంచుచుంటని. త్తర్షగి ఒక ముహూరతము ప్పటు
ధాయనమగుిడనైత్తని. అంత్ట నాక్క ఆ కనయ యొకక విషయము బోధ్పడినది. ఆమె ప్రపంచ
శాస్క్కడగు శ్ంకరుని మూల శ్కితయు, గిర్షరాజగు హిమవంతుని పుత్రియు అగునని నాక్క
తోచనది. అది నిశ్ియమే. ఆమె భగవత్త ఉమాదేవి. ఆ త్రువ్యత్ దేవత్లంద్రునూ ఆ
పరవత్ శఖరము పైకి పోయి వెనువెంటనే క్రందికి చూచుట ప్రారంభంచర్ష. అపుపడు
సురస్త్తముడు త్రినేత్రుడు, కరుణామయుడు అగు శ్ంకరుని ద్రశనము వ్యరంద్రకి
ప్రాపతంచనది. ఆ స్మయమందు శ్ంకరుడు మృగస్మూహ మధ్యమునందు వ్యనికి
రక్షక్కడా అనునటుీ విరాజిలుీచుండెను. ఆయన శరసుసపై ఒక కొముై, ఒకటే ప్పద్ము
కలదు. అవి జవలించుచూ సువరోము వలె ప్రకాశంచుచుండెను. ముఖ, నేత్ర, ద్ంత్ములు
మొద్లగు ఆయన శ్రీరాంగము లనిియు బహు సుంద్రముగా కలవు. ఆ
స్మయమునందు అటి మృగరూపధారుడైన రుద్రునిచూచ దేవత్లంద్రునూ ఆ కొండ
నుంచ దిగిపోయి పరుగెత్తతర్ష. ఆ మృగేంద్రుని పటుికొనవలయునని వ్యరంద్ర్ష
మనసుసలయందును తవ్రమైన అభలాష కలిగినది. ఆ హేతువుచేత్ వ్యరు తవ్ర వేగముతో
అనిి విధ్ములైన ప్రయత్ిములు చేయుటక్క సిద్ధపడి ఉండిర్ష. పమైట ఇంద్రుడు ఆ
కొముైపై భాగమును పటుికొనెను. ఆ స్మయమున నేను కూడా అచిటనే ఉంటని. నేను
ఎక్కకవ శ్రదాధభక్కతలతో ఆయన కొముై యొకక మధ్యభాగమును నా చేత్తతో స్పృశంచత్తని.
అంతేగాక ఆ మహాతుైని కొముైను భగవంతుడగు శ్రీహర్ష కూడా త్న చేత్తతో పటుికొనెను.
ఈ విధ్ముగా ముగుారును ఆ శ్ృంగమును పటుికొనుటచేత్, మూడు భాగములయందును
మేము మువువరమును పటుికొనుటచేత్ ఆ శ్ృంగము మూడుగా విభాజిత్మైనది. ఇంద్రుని
చేత్తయందు శీరిభాగము, నా చేత్తయందు మధ్యభాగము విష్ోవు చేత్తయందు
మూలభాగము ఉండి శోభాయమానముగా కనిపంచుచుండెను. ఈ విధ్ముగా అది

658
శ్రీవరాహ మహాపురాణము
మూడురూపములుగా అయెయను. ఇటుీ మేము కొముై యొకక మూడు భాగములను
ఎపుపడు మావిగా చేసికొంటమో అపుపడు ఆ ప్రధాన మృగరూపధారుడగు శ్ంకరుడు
శ్ృంగరహితుడై అచటనే అంత్రాధనుడయెయను. అయిననూ ఆయన మా కొరకే అంత్రాధనుడై
ఆకాశ్మునందు ప్రవేశంచ మాక్క ఉప్పలంబనము కలిపంచుచూ, “దేవత్లారా! నేను
మిముైలను ఆశ్ిరయపరచత్తని. మీక్క స్వయముగా ననుి పందుటక్క సామరధయము
కలుగదు. నేను శ్రీరధారుడనై మీతో చేయి కలిపత్తని. అయిననూ వదిలించుకొని వచి
వేసిత్తని. ఇపుపడు మీరంద్రునూ నా శ్ృంగముతో స్ంతోషము పందుదురు. నేను
శ్ృంగస్హితుడనై ఉండగలిాన యెడల ధ్రైము కూడా త్న నాలుగు ప్పద్ములపై త్పపక
నిలువగలదు. ఇది నా సిదాధంత్ము” అని చెపెపను. ఇంకను కరుణావత్సలుడగు శ్ంకరుడు
“దేవత్లారా! ఇది శేీష్ట్రైత్కవనము ఇచటనే నా కొముైను విధిపూరవకముగా
ప్రత్తష్టింపుడు. ఆ స్తాకరయము చేత్ ప్రపంచమునక్క క్షేమమగును. ఈ వనము అత్యంత్
మహాపుణయక్షేత్రము కాగలదు. నా మహిమచేత్ ప్రభావిత్మై ఈ సాినమునందు
మహాయజిము స్ంభవించగలదు. భూమండలము పై ఎనిి తరిములు, స్ముద్రములు,
నదులు కలవో అవి అనిియు నా కొరక్క రాగలవు. హిమవంతుడు పరవత్రాజు. ఆయన
ఉండు శుభప్రదేశ్ము పేరు నేప్పలము. నేను అచట గల భూమినుంచ స్వయంభూ
రూపములో స్వత్హా నాక్క నేను ద్రశనము ఇచెిద్ను. నా ఆ విగ్రహమునక్క నాలుగు
ముఖములు ఉండును. ఆ విగ్రహమునందు నా త్లపై ద్ండము ప్రచండ తేజముతో
ప్రకాశంచును. మూడు లోకములయందునూ అగిి స్ిలములయందు శ్రీరేశుడు (పశుపత్త
నాథుడు) అను పేరుతో నేను కీర్షతవంతుడను కాగలను. అచట నాగప్రద్ము అను పేరుతో
ప్రసిద్ధమగు విశాలమగు స్రసుస ఏరపడగలదు. స్రవప్రాణ్యలక్క హిత్ము
కలిాంచవలయునను ఆలోచనతో, నేను దాని జలమునందు ముపపదివేల
స్ంవత్సరములవరక్క నివసించ ఉందును. ఆ కాలమునే వృష్టి వరిమునందు శ్రీకృషో
భగవ్యనుడు అవత్ర్షంపగలడు. ఇంద్రుని ప్రారధన చేత్ ఆయన త్న చక్రము దావరా
పరవత్ములను పైకి లేప రాక్షస్ స్ంహారమొనరుిను. మేీచుఛలచేత్ నిండి ఉని
ప్రదేశ్ములను శుదిదయొనరుిను. సూరయ వంశ్ క్షత్రియులు అనేక్కలు జనిైంచ
సూరయవంశ్ము వలె వ్యర్ష కషిముచేత్ మేీచుఛల శ్కితని అణచ వేయుదురు. వెనువెంటనే

659
శ్రీవరాహ మహాపురాణము
క్షత్రియ గుణములు ఈ దేశ్మున బ్రాహైణ్యలను ప్రవేశంపచేసి వ్యర్ష స్హాయము చేత్
ప్రచలిత్ముగు ధ్రైమును సాిపంపజేయుదురు. వ్యర్షకి నాశ్ములేని సిిరమగు రాజోయపలబిధ
కాగలదు. మొద్ట కొనిి రోజుల వరక్క, ఈ ప్రాంత్ము జనరహిత్మై శూనయముగా
అగును. పమైట క్షత్రియ వంశ్ములందు ఉత్పనుిలైన రాజులు ననుి ఆ
శూనయప్రదేశ్మునందే లభంపజేసుకొని నా అరాి విగ్రహమును ప్రత్తష్టింతురు. పమైట ఆ
సాినము ప్రసిదుధలగు బ్రాహైణ్యలు, అటేీ స్ంపూరోముగా వరాోశ్రమములను నిలుపజేసి
మహత్తరమైన జనపద్ముగా మారిగలరు. అచిట ప్రజలంద్రునూ వివిధ్ విధ్ములుగా
నివ్యస్ము ఉండుచు స్రువలక్క సుఖమును కలిాంతురు. అపుపడే జీవులంద్రును ప్రతేయక
స్మయములందు ననుి ఆరాధించుచుందురు. నాక్క విధి ప్రకారము నమస్కర్షంచ
ద్ర్షశంచన స్జజనులక్క స్ంపూరో ప్పపము భస్ైము అగును. దానితోప్పటు వ్యరు శవపుర్షకి
చేరగా వ్యర్షకి నా ద్రశనము లభయము కాగలదు. నా ఈ సాినము గంగక్క ఉత్తరముగా
అశవనీముఖముతో ద్క్షిణము నందు పదునాలుా యోజనముల దూరమున వ్యయపంచగలదు.
అని తెలిసికొనవలెను. ఎతెమతన హిమశ్ృంగముల నుంచ జాలువ్యరు బాగమత్త అను
పేరుగల ఒక నది ఆ స్ిల శోభను ఇనుమడింప జేయును. ఆ బాగమత్త యొకక శుద్ధ
జలములను భాగీరథ్వయగు గంగాజలము కనినూ అధిక పవిత్రముగా చెపపబడును.
దానియందు సాినము చేసిన ప్రభావముచేత్ నరులు విష్ో, ఇంద్రలోకములక్క చేర్ష
శ్రీరములను తాయగము చేసిన పమైట నేరుగా నా లోకమున ప్రవేశంపగలరు. ఇందు
ఆవంత్యునూ స్ందేహము లేదు. ఈ క్షేత్రమునందు నివసించు నరులక్క ఘోర ప్పపముల
నుండియే కాదు, అనేక దురాతులనుంచ విముకిత కలుగుట సులభము కాగలదు.
ఇంద్రలోకమునందు ఎవరు నియమపూరవకముగా నివసించుదురో వ్యరు దేవదానవ
గంధ్రవ, సిద్ధ విదాయధ్ర ఉరగ ముని అపుర యక్షప్రభృతులు అంద్రును నా మాయా
మోహితులైన కారణము చేత్ ఆ నా రహస్య సాినమును కనుగొనుటయందు అస్ఫలులు
అగుచునాిరు.
సురోత్తమా! త్పసువల కొరక్క ఈ త్పోభూమి సిద్ధ క్షేత్రముగా చెపపబడినది.
విదావంసులగువ్యరు ప్రభాస్క్షేత్రము, ప్రయాగ, నైమిశారణయము, ఇంకను పుషకర
క్కరుక్షేత్రముల కంటే అధికమైనదిగా ఈ క్షేత్రమును గుర్షంచ చెపుపచునాిరు. ఆ నా

660
శ్రీవరాహ మహాపురాణము
మామయగు పరవత్రాజైన హిమవంతుడు స్వయముగా విరాజిలుచునాిడు నదులయందు
స్రవశ్రేషిముగా చెపపబడు గంగానది, ఇంకను ఇత్ర శ్రేషు నదులు ఆ హిమాలయముల
నుండియే పుటుిచునివి. ఆ ఉత్తమ క్షేత్రము మహాపణమయమైనటిది. అనిి ఉత్తమములగు
నద్ములు, నదులు అటేీ తరిములు అచిటనుండియే వెలువడుచునివి. అచిట
పరవత్ములనిియు పుణయస్వరూపములు అగుచునివి. అచిటనే నా ఆశ్రమము కలదు.
సిదుధలు, చారణ్యలు ఆ ఆశ్రమమును సేవించుచుందురు. అచట నా విగ్రహము
శ్యనేశ్వరము అను పేరుతో విఖ్యయత్మగుచునిది. ప్రవ్యహములయందు ధారగా
ప్రవహించు శ్రేషుమగు బాగమత్త అను పేరుగల నది మహాపుణయద్మైనటిది. అది కూడా
హిమాలయముల నుంచే వచుిచునిది. భాగీరధి, వేగవత అను ఈ రండు నదులును
నదులయందు పరమపవిత్రములైనటివి. వనిని కీర్షతంచుట చేత్ మనుష్యల యొకక ప్పపము
భస్ైమై పోగలదు. అంతేగాక వ్యనిని ద్ర్షశంచుట చేత్నే ప్రాణ్యలు స్ంపూరో ఐశ్వరయమును
పందుచునాిరు. ఈ శ్రేషుమైన నదుల యొకక నీటని త్ప్గుట చేత్, సాినమొనరుిట చేత్
పురుష్డు త్నతోప్పటు ఏడు త్రముల వ్యర్షని ఉద్దర్షంపగలడు. ఆ తరిము యొకక
మహిమను లోకప్పలుడగు విష్ోవు కూడా స్వయముగా కీర్షతంచును. అచిట సాినము
చేసినవ్యరు స్వరామునక్క చేరుకొందురు. ఇంకనూ అచిట మరణించన వ్యర్షకి మరల
జనిైంచవలసిన అవస్రము లేదు. ఎవరు అచిట మాటమాటకిని సాినము చేయుదురొ
వ్యరు పునరజనై పంద్రు. అంతేగాక, స్వరామును చేరుకొందురు. నేను వ్యర్షయెడ పరమ
ప్రస్నుిడనై, స్ంసార సాగరము నుండి వ్యర్షని ఉద్దర్షంపగలను.ఆ నదుల యొకక జలముచే
నిండిన ప్పత్రను తసికొని వచి, దానిని పర్షశుద్ధమొనర్షి పూర్షతగా నిండిన ప్పత్రతో
పర్షశుద్ధమగు మనసుతో శ్రదాధపూరవకముగా నాక్క సాినము చేయించన (అభషేకించన)
వ్యడు, వేద్వేదాంగములను తెలిసిన శ్రోత్రియ బ్రాహైణ్యల స్హాయముచే అభషేకము
చేయునో, అత్డు అగిిహోత్రుని ఫలమును సులభముగా పంద్గలుాను. ఆ నదుల యొకక
త్టములపై జలభేద్నము చేసి మృగశ్ృంగోద్కము అను పేరుతో ప్రసిద్ధమగు నా
విగ్రహము అచిట కలదు. ఆ విగ్రహము అత్యంత్ ప్రియమైనది. అచిట సావధాన మగు
మనసుసతో శరసుసపై జలమును పోయుచూ, సాినము లేక అభషేకము చేయవలెను.
అందుచేత్ జీవిత్ము అంత్యు చేసిన స్రవప్పపములను అదే క్షణములో నషిము అగును.

661
శ్రీవరాహ మహాపురాణము
అచటనే పంచనదులు అను పేరు గల ఒక పవిత్ర తరిము కలదు. ఆ తరి స్మీపమున
బ్రహైర్షి గణములు నివ్యస్ముందురు. కేవలము అచిట సాినమాత్రము చేయుటచేత్
జీవులు అగిిష్ణిమ యజిఫలమును పంద్ద్రు. భాగమత్తనది ఇచట అరువదివేల
దివయగోవులను కాప్పడుచుండెను. ఆ కారణముచేత్ దానిని కృత్ఘుిలు లేక ప్పపులగు
మనుష్యలు పంద్జాలరు. నిరంత్రము పవిత్రుడైయుండి ఇషిదేవత్లయెడ శ్రద్ధ ఎవరు
కలిగి ఉందురో, అటేీ స్త్యప్పలనము చేయుదురో, అటి మానవులక్క మాత్రమే బాగమత్త
నదియందు సాినము చేయు అద్ృషిము కలుగగలదు. అంతేగాక వ్యరు ఉత్తమ గతులను
పంద్గలుాదురు. దుుఃఖముచే బాధింపబడువ్యడు, భయభీతుడు, స్ంత్పుతడగు
మనుష్యడును, వ్యయధుల చేత్ స్త్త్ము కషిము పందువ్యడును అగు వయకిత కూడా ఈ
బాగమత్త నదియందు సాినము చేసి పశుపత్త నాథుడు అను పేరుగల నా ద్రశనము
చేసుకొనిన వ్యరు పరమపవిత్రులై శాశ్వత్ శాంత్తని పంద్గలుాదురు. ఇందు ఆవంత్యూ
స్ందేహము లేదు. ఆ నదియందు సాినమొనర్షిన పురుష్డు స్ంపూరోముగా నా కృప
పంద్గలుాను. అంతేగాక అత్తవృష్టి, అనావృష్టి, శ్లభములు, ఎలుకలు, చలుకలు
స్మీపమునక్క చేరుకొనిన రాజులచే కలుగునవి ఈత్త బాధ్లు మొద్లగు అనిి
ఉగ్రఉపద్రవముల నుంచ స్రవదా శాంత్తని పందుచుండును. బాగమత్త స్రవనదుల
యందును ప్రధానమైనది. దాని జలమునందు సాినము చేసి, నా ద్రశనము చేసికొనిన
కారణముచేత్ శుదుదడును, పవిత్రుడును కాగలడు. ఈ భాగమత్తనది యొకక జలములో
ఎచిటెచిట ఎవరవరు సాినము చేయుదురో, అచిటచిట, ఆ నరునికి రాజసూయము
అశ్వమేధ్ యజిములను చేసిన ఫలము స్ంప్రాపతంచును. ఈ క్షేత్రమునందు చేసిన ఫలము
ఒక యోజనము దూరమధ్యమున నాలుగువైపులను వ్యయపంచ ఉండును. నేను స్వయముగా
నాగేశ్వర రుద్ర రూపమున విరాజమానుడనై యుందునో ఆ మూలక్షేత్రము గుర్షంచ
తెలుసుకొనవలయును. దాని త్తరుప ద్క్షిణ భాగమునందు నాగరాజగు వ్యసుకి వసించు
సాినము కలదు. (ఈ వ్యసుకీనాధ్ దేవత్సాినమగు దేవధ్ర వైద్యనాధ్ ధామమునుంచ
ఇరువది ఎనిమిదిమైళళ దూరములో ధుంక అను ప్రదేశ్ము నక్క పోవు మారాముపై కలదు.
ఇచిట నాగేశ్వరుడు జోయత్తర్షీంగముగా ఉండును.) ఆ నాగేశ్వరుడు వేయిమంది ఇత్ర
నాగులతో కలసి, నా దావరముపై స్రవధాసిితుడై ఉండును. నా క్షేత్రమునందు

662
శ్రీవరాహ మహాపురాణము
ప్రవేశంపగోరువ్యర్షకి వ్యసుకి వలీ విఘిములు కలుగును. అయినపపటకినీ ఎవరు
ఆయనక్క మొద్టగా నమసాకరము చేసి పమైట నాక్క ప్రణమిలిీన ఎటి విఘిములును
కలుగవు. ఆ క్షేత్రమునక్క పోయి నరుడు పరమ భకిత చేత్ ఎలీపుపడును నాక్క
నమస్కర్షంచుచుండును. అత్డిని పృథ్వవపై నాక్క నిరంత్రము వంద్నము చేయును. ఈ
పృథ్వవపై రాజు అగుటక్క ఉత్తమ యోగయత్ లభయము కాగలదు. అంతేగాక అనిి ప్రాణ్యలు
అత్డికి అభవ్యద్ము చేయుదురు. ఏ మనుష్యడు గంధ్ము, మూలయము మాలలచేత్ నా
విగ్రహమును అభయరినము చేయునో అత్డు ‘తుష్టతులు’ అను పేరు గల దేవత్ల యొకక
యోనియందు జనిైంచును. ఇందు స్ంశ్యము లేదు. ఏ వయకిత నా ఆ పరవత్ము పై
శ్రదాధపూరవకముగా ప్రజజవలిత్మగుచుని దీపమును దానము చేయునో అత్డు సూరయప్రభ
అను పేరు గల దేవత్ల యోనియందు ఉత్సనుిడగును. స్ంగీత్ము, వ్యద్యము , నృత్యము.
సుతత్త అటేీ జాగరణము చేసి నా సేవను ఉప్పసించునో ఆ జీవికి పెరుగు, ప్పలు, తేనె,
ఘృత్ము లేని ఎడల కనీస్ము నీటతో నైనను నాక్క సాినము చేయించునో అత్నికి
ముస్లిత్నము, రోగము, మృతుయవులు వశ్ములో ఉండును. ఏ మానవుడు శ్రాద్ధ
స్మయము నందు భకితపూరవకముగా బ్రాహైణ్యలను ఈ సాినమునందు భోజనము
చేయించునో, అటి వ్యనికి స్వరామునందు అమృత్ప్పనము చేయగల అవకాశ్ము
లభంచును. అంతేగాక దేవత్లు ఆత్డిని గౌరవింతురు. బ్రాహైణ్యడు అనేక విధ్ములగు
వ్రత్, ఉపవ్యస్ములు ఉత్తమముగా చేసి హవనము, సావధిషిము, నైవేద్యము మొద్లగు
ఉపచారముల దావరా స్వరామునందు నివసించు, స్ముచత్మైన శ్రద్ధతో స్ంపనుిడై ననుి
సేవించునో అత్డికి వేయి స్ంవత్సరములు నివసించుటక్క అవకాశ్ము ఉండును. ఈ
ఎనిముది సేవలు అయిన త్రావత్ అత్టయందు ఎటి స్ందేహము లేదు. ఇంతేగాక మరల
మృతుయలోకమునందు వచుిటజరుగదు.ఇంకనూ అత్నికి స్రవఐశ్వరయములు ప్రాపతంచును.
ఇచట శైలేశ్వరము అను ఒక సాినము కూడా కాగలదు. బ్రాహైణ, క్షత్రియ, వైశ్య, శూద్ర,
స్త్రీ అననేల? ఎవరైనూ అచటక్క పోయి భకితతో నా ఉప్పస్న చేసిన యెడల వ్యర్షకి నా
ప్పరిదులు అగునటి అవకాశ్ము సులభముగా లభంచును. అంతేగాక వ్యరు నిరంత్రము
నా గణములయందునూ, దేవత్లతోనూ ఆనంద్భోగమును అనుభవించ గలరు. ఈ
శైలేశ్వరము మహారహస్యసాినము. ఈ భూమండలమందు దానిని మించన శ్రేషిమగు

663
శ్రీవరాహ మహాపురాణము
సాినము వేరొకట ఎచిటనూ లేదు. బ్రాహైణ్యలు, గురువులు, కనీస్ము గోవులు, హత్య
చేసినటి మానవులక్క కూడా ఈ క్షేత్రమును ద్ర్షశంచుట చేత్ స్రవప్పపముల నుండి విముకిత
లభంచును. ఇచట అనేక విధ్ములగు తరధములు కలవు. అటేీ అనేక దేవతా నివ్యస్
సాినములగు పవిత్ర స్ిలములను కలవు. ఈ తరిజలము వ్యని అనిింటకీ స్ంబంధ్ము
కలవియే. ఆ కారణము చేత్ ఎవరు ఆ జలమును స్పృశంచుదురో వ్యరు స్రావఘముల
నుండి విముకితని పంద్గలుాచునాిరు. శైలేశ్వర సాినమునక్క రండు క్రోశ్ముల దూరమున
కోశోద్కము అను పేరుతో విలసిలుీచుని ప్రసిద్ధ పవిత్ర తరిము ఒకట కలదు. అది
దేవత్లచే నిర్షైంపబడినది. ఆ కోశోద్కము మహామునులంద్రక్కనూ చాలా ప్రియమైన
తరిము. ఇచిట సాినము చేయుట చేత్ మనుష్యడు పవిత్రుడు కాగలడు. అంతేగాక త్న
మనసుసను వశ్మునందుంచుకొని నిరంత్రము స్త్యమునందే ఇషిము కలవ్యడు అగును.
మర్షయు ఆ నరుడు స్మస్త ప్పపముల నుండి విముకితని పంది అనిి విధ్ములైన ఉత్తమ
ఫలముల యందు భాగసుతడగును. శైలేశ్వర భగవ్యనుడి ద్క్షిణ భాగమునందు అవినాశ్ము
అను తరధము కలదు. అచిటక్క పోయి ఆ తరిమున సాినమాచర్షంచన నరునక్క ఉత్తమ
గత్త ప్రాపతంచగలదు. అచిటనే భృగుపత్నము అను పేరుగల సాినము విరాజిలుీచునిది.
ఆ భృగుపత్న ప్రభావము చేత్ నరులు కామక్రోధ్రహితులై విసూనముపై స్వరామునక్క
చేరుకొనగలరు. అపసరస్ల స్ముదాయము వలన అటి నరునక్క స్హాయము
లభంపగలదు. భృగుపత్నమునక్క కొంత్దూరములో బ్రహోైదేభద్ము అను విఖ్యయత్
తరిము ఉనిది. దానిని స్ృష్టి ప్రదాత్ యగు బ్రహైయే స్వయముగా నిర్షైంచెను. ఆ
తరిమును సేవించనందు వలన కలుగు ఫలిత్మును చెపుపచునాిను వినుము. ఏ నరుడు
స్ంయమశీలుడై ఒక స్ంవత్సరము పరయంత్ముఅచట సాినమొనర్షంచునో అత్డు 'విరజ'
అను నామముగల బ్రహై లోకమును చేరుకొనును. ఇందు ఆవంత్యు స్ందేహము లేదు.
అచిటనే 'గోరక్ష' అను పేరుగల మర్షయొక తరిము గలదు. ఆ తరిసాినమునందు గో,
వృషభముల అనేక ప్పద్ చహిములు ఉండును. ఆ ప్పద్ చహిములను ద్ర్షశంచుట చేత్నే
నరునక్క వేలకొలది గోదానములు చేసిన ఫలము లభయము కాగలదు. అచట గౌరీశఖరము
లేక గౌరీశ్ంకర అను పేరు గల మహాభగవత్త గౌరీ శఖరము కలదు. ఆ శఖరమునందు
సిద్ధ పురుష్లు నివసింతురు. ఆ శఖరము ఎడల మిక్కకటమగు ప్రేమగల జగనాైత్

664
శ్రీవరాహ మహాపురాణము
ప్పరవతదేవి అచిట నిరంత్రము విరాజమానురాలై ఉండును. ఆసితక్కలు అచిటక్క కూడా
పోవలయును. ప్రపంచమును రక్షించుటయందు నిరంత్రము ఉదుయక్కతరాలగు జగనాైత్
భగవత్త ఉమ అచిట కొలువై ఉండును. ఆ మాత్ృదేవత్ను ద్ర్షశంచుట, ప్పద్ములను
స్పృశంచుట, నిండు మనసుసతో కొలుచుటచేత్ నరులక్క అనేక లోకములక్క పోగలుగు
అధికారము సిదిధంచగలదు. ఆ సాినమునుంచ క్రందుగానే బాగమత్త నది ప్రవహించు
చునిది. ఆ భాగమత నదీత్టముపై త్న ప్రాణతాయగము చేయువ్యర్ష ఎదుట ఆకాశ్
మారాగామియగు విమానము వచుిను. ఆ విమానముపై అధిరోహించ ఆ నరుడు వెంటనే
భగవత్త ఉమాదేవి యొకక లోకమునక్క చేరుకొనగలుాను. అచిట ఉమాదేవికి
స్ంబంధించన ఒక సాిన క్కండము కలదు. ఆ క్కండమునందు సాినమాచర్షంచన వయకిత
అగిి స్మానముగా ప్రకాశ్మానుడై, కార్షతకేయ (క్కమారసావమి) లోకమునక్క పోవును.
ఇచటనే పంచనద్ము అను పేరుగల మర్షయొక పుణయతరిము కలదు. అచిట బ్రహైర్షి
గణములు నివ్యస్ము ఉండును. అచిటక్క పోయి కేవలము సాినము చేయుటచే ప్రాణికి
అగిిహోత్ర యజిఫలము లభయము కాగలదు. ఒక పరాయయము ఒక ముంగిస్ మనసుస
నందు స్దుబదిధ ఉత్పనిమైనది. అందుచేత్ అది సావధానముగా ఆ తరిమున సాినము
చేస్ను. అందుచేత్ దాని మనసుస పరమపవిత్రమై త్న పూరవజనై వృతాతంత్మును
స్ైర్షంపగలెాను. దాని ఉత్తర భాగమునందు సిద్ధపురుష్లచే సేవింపబడు ఒక శ్రేషుమైన
తరిము గలదు. గుహయమగు మాహాత్ైయము గల ఆ ప్రాంత్ము ప్పనీయము. దానిని
గుహయకగణము నిరంత్రము రచంచుచుండును. అచట పూర్షతగా ఒక స్ంవత్సరము ప్పటు
సాినమొనర్షంచన నరునికి ఉత్తమమగు బుదిధ స్ంప్రాపతమగును. అంత్తయేగాక అత్డు
గుహయక శ్రీరమును పంది రుద్రభగవ్యనుని అనుచరుడు కాగలుాను. ఈ శఖరము పైననే
నివ్యస్ము ఉండు భగవత్త ఉమయొకక పూరవ ఉత్తర, ద్క్షిణ భాగములయందు
భాగమత్తనదియొకక ప్రవ్యహము నిరంత్రము ప్రవహించుచుండును. ఈ పుణయనది
హిమాలయముల యొకక కంధ్రముల నుండి వెలువడుచునిది. అచట బ్రహోైదేబధ్ము
అను పేరు గల మర్షయొక పవిత్ర తరిము కూడా కలదు. అటక్క పోయి నరులు ఆ పుణయ
నదీజలముచే ఆచమనము, సాినము త్పపక ఆచర్షంపవలెను. ఇందుక్క ప్రత్తఫలముగా
అటి మానవుడు ఎనిడునూ మృతుయలోకమును ద్ర్షశంపడు. ఏ విధ్మైన బాధ్లను ఆ

665
శ్రీవరాహ మహాపురాణము
మానవునికి కషిమును కలిాంపవు. అచిటనే సుంద్రీకా అను తరిమును కలదు.
మొటిమొద్ట బ్రహై ఆ తరిములను నిరాైణము గావించెను. ఆ తరి జలమునందు
సాితుడైన నరుడు మంచ అంద్గాడు, తేజసివ కాగలడు. మూడు స్ంధాయకాలముల
అందును అచటక్క చేరుకొని స్ంధోయప్పస్న చేయుట మనుష్యనక్క అవస్రమగునటిది.
ఇందుచే అత్డు ప్పపములనుండి విముక్కతడు అగును. బాగమత్త, మణివత్త అను ఈ రండు
పవిత్ర నదులు హిమాలయములను ఛేదించుకొని వెలువడుచునివి. ఈ రండు
నదీమత్లుీలక్కను ప్పపనాశ్నము చేసి మనుష్యని ఉత్తమగతులు ప్రాపతంచునటుీ చేయు
శ్కిత కలదు. వేద్ములయందు పూరోమగు వైదుషయమును పందిన విదావంసుడగు దివజుడు
పవిత్రుడై రాత్రింబగళ్తళ అచట వసించ రుద్రుని జపము చేసిన యెడల ఆ నరునక్క
అగిిష్ణిమ యజిఫలము లభంపగలదు. స్రవరాజయప్పలక్కలును అటి విదావంసులను
స్నాైనింపగలరు. ఇటి కరై ప్రభావము చేత్ అత్నిచే స్మస్త వంశ్మంత్యూ ఉద్దర్షంప
బడును. ఎటి వయకిత అయిననూ అచిటసాినము చేసి త్తల త్రపణములు స్మర్షపంచన
యెడల వ్యర్ష పత్రులు విముక్కతలగుదురు. ఇందు స్ందేహించవలసిన పనిలేదు. బాగమత్త
నది ప్రవహించు స్రవప్రాంత్ములయందును శ్రేష్ులగు పురుష్లు ఆ నదీజలముల
యందును సాినముచేయవలెను. ఇందుక్క ఫల స్వరూపముగా ఆ నరుడు త్తరయగోయని
యందు జనైను పందుట నుంచ ముక్కతడు కాగలడు. అంతేగాక ఒక స్మృద్ధమగు
వంశ్మునందు జనిైంపగలడు. బాగమత్త, మణివత్త అను ఈ రండు నదుల యందు
కొదిదప్పట భేద్ము కలదు. బుదిధమంతులగు మహరుిలు వ్యని త్టములయందు
నివసింతురు. యోగుయలగు మనుష్యలు కామక్రోధ్రహితులై విధాన పూరవకముగా
గంగాదావరమందు సాినమొనరప వలెను. అచట సాినము చేసినందువలన కలుా
మహాపుణయ ఫలము చెపుపచునాిను వినుము. అచిట, మిగిలిన నదులనిింటయందు
సాినము చేసిన దానికి పదిరటుీ అధికముగా ఆ రండు నదుల యందునూ సాినమొనర్షిన
యెడల పుణయము లభయము కాగలదు. ఇందు ఆవంత్యూ స్ందేహింపవలసిన అవస్రము
లేదు. ఈ క్షేత్రమున విదాయధ్ర, సిద్ధ, గంధ్రవముని దేవత్ యక్షులు మొద్లగువ్యర్ష
స్ముదాయములు వచి సాినించుచుందురు. అంతేగాక భగవంతుడు ముకకంట ఉప్పస్న
యందు స్దా స్ంలగుిలై ఉందురు. ఇచిటనే బ్రాహైణ్యలక్క కొలదిప్పట ధ్నమును

666
శ్రీవరాహ మహాపురాణము
దానముగా ఇచిననూ అది పది రటుీ దానముగా ఫలము స్ంప్రాపతంచ అక్షయమగును.
అందుచేత్నే ఓదేవత్లారా! అచిట సాినమొనర్షి ధ్రైకారయ స్ంప్పద్న చేయవలయును.
ఈ శేీష్ట్రైత్కవనము పరము - పుణయధామము. అచిట దేవత్లు వసించుచుందురు. దీనిని
మించన ఇత్ర ఇటి ఏ పుణయ క్షేత్రము లేదు. ప్రియులైన దేవబృంద్ములారా! నేను
మృగరూపధారణము చేసి ఎచిటెచిట విచార్షంచత్తనో లేక ఆస్వనుడనైత్తనో ఎచిట నా
భక్కతలను నిద్రపుచిత్తనో, అచిటచిట అంద్రు స్త్రీల యొకక స్మూహముల చేత్ అది
పుణయక్షేత్రమయెయను. సురగణములారా! నా శ్ృంగమే ఈ మూడు రూపములుగా
అవత్ర్షంచనది. అందుచే దీనిన మనసుసంద్ను ధారణ చేయుడు. ఈ నా క్షేత్రము
పృథ్వవయందు గోకరేోశ్వరము అను పేరుతో ప్రసిదిధ చెంద్గలదు. అని ఈ విధ్ముగా
స్నాత్నుడగు రుద్రభగవ్యనుడు, దేవత్లక్క ఆదేశ్ములిడి, త్నరూపమును
ఉపస్ంహర్షంచెను. అంత్ట దేవత్లు ఆయనను ద్ర్షశంచుటలో అస్మరుధలై ఉత్తర
దిశ్వైపునక్క వెడలిపోయిర్ష. (215)
216 వ అధ్యాయము - గోక్ర్ణ
ణ శ్ార, శ్ృంగేశ్ారాద్వ తీర
ధ మాహాతమాము
పృథీవ దేవితో వరాహ భగవ్యనుడు ఇటుీ చెపెపను. మహామునులారా! మృగ
రూపమును ధ్ర్షంచన శ్ంకరభగవ్యనుడు అచటనుంచ వేరు ప్రదేశ్మునక్క వెడలిపోగా
నాతోస్హా అచిట గల ప్రధాన దేవత్లంద్రును మరల నొకమారు పరస్పరము
ఆలోచంచుకొనుట ప్రారంభంచర్ష. అపపటవరక్కనూ శ్ంకర భగవ్యనుని శ్ృంగము మూడు
భాగములుగా విభజింపబడినది. దేవస్ముదాయము ప్రయత్ిపూరవకముగా వైదిక
కరైలను అనుస్ర్షంచ చకకని విధ్ముగా మరల మరల వ్యనిని ప్రత్తష్టుంచుటక్క ఏరాపటుీ
గావించర్ష అని తెలిప, భగవ్యనుడు వరాహమూర్షత ధ్రణీ దేవితో ఇటుీ చెపెపను. “దేవ!
వజ్రప్పణియగు ఇంద్రుని చేత్తయందు పరమేశ్వర శ్ృంగము యొకక అగ్రభాగము కలదు.
శ్కితశాలియగు శ్ంకరుని శ్ృంగము యొకక విచలమైన భాగము నేను (అనగా బ్రహై
)తసుకొని ఉంచత్తని. మర్షయు దేవరాజగు ఇంద్రుడు, నేనునూ ఆ భాగములను అచటనే
విధిపూరవకముగా ప్రత్తష్టుంచత్తమి. అపుపడు దేవత్లు, సిదుధలు, దేవరుిలు, బ్రహైరుిల
ప్రయాస్చేత్ ఆ పరమ విశషుయగు విగ్రహము ‘గోకరుోడు’ అను నామముచేత్
ప్రత్తష్టుంపబడును. శ్రీహర్ష యొకక చేత్తయందు శ్ృంగము యొకక మూలభాగము పడి

667
శ్రీవరాహ మహాపురాణము
ఉనిది. ఆయన దేవతరిమునందు దానిని ప్రత్తష్టుంచెను. ఆ విశాలశీలమగు విగ్రహము
శ్ృంగేశ్వరము అను పేరుతో అచిట సుశోభత్మై యుండెను. శ్ృంగమునందు మూడు
రూపములు ధ్ర్షంచనవ్యడై పరమ శవుడు విరాజిలెీను. ఆయనయందును అవి అనిి
సాినముల యందునూ ప్రత్తష్టుంపబడినవి. వసుతత్ుః ఆయన ఒకడే అయిననూ అనేక
రూపములలో అభవయక్కతడయెయను. ఆయన ఆ మృగశ్రీరమును త్న వంద్భాగములుగా
సాినమును కలిపంచెను. అయిననూ ఆ శ్ృంగమునందు మూడు విధ్ములుగా
విభకతములైన భాగములను సాిపంచ స్ంపూరో ఐశ్వరయములతో స్ంపనుిడగు శ్ంకర
భగవ్యనుడు ఆ మృగరూప శ్రీరముతో వేరై హిమాలయ పరవత్ శఖరము పైకి
చేరుకొనెను. పరవత్రాజగు హిమవంతునిపై స్రవస్మరుదడగు శవుని వంద్లకొలది
రూపములు సుప్రత్తషిములై ఉనివి. మూడు విధ్ములైన విగ్రహములు ఆ ప్రభువు యొకక
ఒక శ్ృంగమునందే స్రవప్రథమునందే స్రవప్రథమముగా సుశోభత్మయెయను. శ్ంకర
భగవ్యనుడు స్మస్త విశ్వశాస్క్కడు. దేవదానవులు అంద్రును ఆయనను త్మ ప్రభువుగా
పర్షగణింతురు. ఆ స్మయమున వ్యరంద్రును అత్యంత్ కఠన త్పము దావరా
శవభగవ్యనుని ఆరాధించర్ష. అంతేగాక ఆయన నుంచ అనేక విధ్ములైన వరములను
పందిర్ష. శేీష్ట్రైత్క వనము యొకక స్మస్త భూభాగము నాలుగు వైపుల నుంచ దేవత్లు,
దానవులు, గంధ్రువలు, యక్షులేగాక ఇంకనూ మహోరగముల చేత్ నిండిఉండినవి.
తరియాత్రలను సేవించుట కొరకై వ్యరంద్రును అచిటక్క వచుిట, ప్రద్క్షిణ
మొనరుిటయందే స్ంలగుిలై ఉండుచుండిర్ష. తరిద్రశన ఫలము వ్యర్షకి లభయమగు
చుండెను. వ్యర్ష మనసుసలయందు ఈ ఆశాభావమే పూర్షతగా నిండియుండుటయే గాక ఈ
క్షేత్రద్రశనము చేత్ లభయమగు మహాఫలము కూడా వ్యర్షకి తెలిసినదే. అంద్రూ సుర
గణములు, ఎచిటెచిట తరిములు కలవో అచిటక్క పోయి ఆ సాినముల నుంచ
పునుఃశేీష్ట్రైత్క తరిమునక్క చేరుకొనిర్ష. ఒకనాడు పులస్య బ్రహైర్షి మనుమడు రావణ్యడు
కూడా అచటకి చేరుకొనెను. అత్డు అతుయగ్రమైన త్పమొనర్షంచ, శ్ంకర భగవ్యనునికి
అర్షపంచెను. ఆ స్ిలమునందు పరమశవుడు గోకరేోశ్వర నామముతో ప్రత్తష్టుతుడై ఉండెను.
రావణ్యడు ఆయనక్క అతుయత్తమమగు శుశ్రూషను చేయుటచే వరములిచుిటయందు
పరమేశ్వరుడు స్వయముగా ఆత్ని సేవలచే స్ంతుష్ిడు కాగా, అదే సిిత్తయందు ఆ

668
శ్రీవరాహ మహాపురాణము
శ్ంకరుని రావణ్యడు మూడు లోకములను జయించుటకై వరము వేడెను. చవర్షలో
శ్ంకరభగవ్యనుని కృపచేత్ ఆత్డి మనుఃకామనలనిియూ పూర్షతగా నెరవేర్షనవి. ఆ పరమ
ప్రభువు రావణ్యనికి అనేకమారుీ ద్రశనమిచి కృపతో స్హాయమొనర్షంచెను. మరల అదే
క్షణములో త్రిలోకముల పైననూ విజయవంత్మగుటక్క త్న నగరము నుంచ
జైత్రయాత్రక్క వెళ్ళళను.మూడు లోకములను జయించవలెనను కోర్షకచేత్ త్న నగరములను
చేరుకొనెను. అత్డు మూడు లోకములను జయించ ఇంద్రుని కూడా యుద్ధమున ఓడించ
త్న అధికారమును పంద్గలెీను. ఇంద్రజితుత అను పేరుగల రావణాసురుడు క్కమారుడు
అత్నికి స్హాయము ఒనర్షంచుచుండెను. ఆ స్మయమునక్క చాలా ముందే ఇంద్రుడు
శవభగవ్యనుని కొముైయొకక అగ్రభాగమును తసుకొని త్న వ్యస్ సాినమున ప్రత్తష్టుంచెను.
దానిని పుత్ర స్హితుడైన రావణడు పెకలించ వేస్ను. అయిననూ రాక్షసుడగు రావణ్యడు
దానిని తసుకొని త్న పురమునక్క పోవుచుండగా స్ముద్ర త్టమున చేర్షన పమైట దానిని
నేలపై ఉంచ క్షణకాలము స్ంధాయవంద్నము ఆచర్షంచుటకై పోయెను. స్ంధాయ వంద్నము
స్మాపతమైన త్రావత్, త్తర్షగివచి లింగమునుంచన ప్రదేశ్మున దానిని బల పూరవకముగా
పెకలించవేయుటక్క ప్రయత్తింపగా, అది ఎంత్ ప్రయత్తించననూ రాలేదు. ఆ విగ్రహము
కూడా వజ్రస్మానముగా కఠోరమైనద్యెయను. రావణ్యడు ఆ విగ్రహమును అచటనే
వద్లివేసి లంకక్క ప్రయాణమయెయను. వరాహమూర్షత పృథ్వవతో ఇటుీచెపెపను. మహామత!
నీవు ఇటి మూర్షతని ద్క్షిణ గోకరేోశ్వరునిగా తెలుసుకొనుము. భూత్పత్త శ్ంకర భగవ్యనుడు
అచట స్వయముగా వెలసియునాిడు. మహరుిలతో బ్రహై ఇటుీ చెపెపను. “మహా
మునులారా! నేను మీక్క విస్తర పూరవకముగా స్రవ విషయములను వివర్షంచత్తని. ఇటేీ
గోకరుోని ఉత్తర దిశ్యందు కూడా ప్రత్తషుచేయుట జర్షగినది. విప్రరుిలారా! ద్క్షిణము
నందు శ్రీ శ్ృంగేశ్వరుని ప్రత్తషు ఎటుీ జర్షగినదో అదే విధ్ముగా ఉత్తరమునందు శ్రీ
శైలేశ్వర భగవ్యనుడు విరాజిలుీచునాిడు. వతాస! నేను నీతో ఈ క్షేత్రము, తరిముల యొకక
పవిత్రమగు ఉత్పత్తత, ప్రస్ంగమును చెపప ఉంటని. ఇపుపడు మీరు నా నుండి ఏమి
పుణాయత్ైకమగు విషయమును వినుటక్క క్కత్తహలపడుచునాిరో తెలుపుడు. (216)

***

669
శ్రీవరాహ మహాపురాణము
217 వ అధ్యాయము - వరాహపురాణ ఫలశ్ృతి
స్నతుకమారుడు ఇటుీ చెపెపను “భగవ్యన! మీరు యదారధముగా ఉనిది ఉనిటుీ నా
శ్ంకలను తర్షి స్మస్త విషయములను స్పషిముగా విశ్దీకర్షంచర్ష. నేను నా స్ంశ్య
విషయములను ప్రశించుచూ పోయిన కొలది మీరు అతుయత్తముగా వ్యనిని గూర్షిన
స్పషిత్ను కలిగించర్ష. విశ్వస్వరూప సాిణ్యవు జగదీశ్వరుడు అగు శ్ంకరభగవ్యనుడు
అప్రత్తముడగు తేజోవంతుడు. ఆయన జంగల పుణయక్షేత్రమునందు కలడు. మహాభాగా!
జగతుత యొకక కళ్యయణముకొరక్క ఆయన విగ్రహము లేక శ్ృంగము ఎటుీ ప్రత్తష్టింప
బడవలెనో అటేీ వ్యరుండు స్ిలము తరిము అయినది. నేను వ్యని అనిింటని గూర్షి
వినగోరుచునాిను. జగత్రుభూ! నీవు యథారద రూపముగా దాని వివరణ తెలుపద్యను
నాపై ప్రస్ర్షంపజేయుము” అనిి ప్రార్షధంచెను. బ్రహై ఇటుీ చెపెపను. “మహాముని! ఈ
స్రవతరిముల ఫలమును నీక్క స్ందేహరహిత్ ముగా తెలియజేయబడినది. దానిని
గుర్షంచన మిగిలిన విషయములను నీవు పులసుతయని దావరా గ్రహింపగలవు. (వరాహ
పురాణంలోని ఈ అంశ్ము ఖల రూపము. అనగా శేషభాగము. అందువలన ఆ
విషయములను త్రావత్ గ్రహింపవలెను). నీవు ఇపుపడు మునులందు అగ్రేశ్వరుడవై ఈ
వనమునందు వర్షధలుము
ీ . తాతా (త్ండ్రీ)! నీవు నాతో స్మానుడవుగా వేద్ వేదాంగ
ములను, త్త్వ విషయములను, అతుయత్తముగా తెలిసిన పుత్రుడవు. ఎవరు ఈ
విషయములననిింటనీ వినునో, అత్డు స్ంపూరోముగా ప్పపములనుండి విముక్కతడు
కాగలడు. ఇదియేకాక అత్డు యశోవంతుడు, కీర్షతమంతుడుగా అయి ఈ లోకమునందు,
పరలోకమునందు కూడా పూజుయడగును. నాలుగు వరోములక్క చెందిన వయక్కతల యొకక
కరతవయము ఏమనగా, వ్యరు త్మ మనసుసను, ఇంద్రియములను నియంత్రించుకొని
నిరంత్రమూ ఈ విషయములను వినుచుండవలెను. ఈ వృతాతంత్ము అంత్యూ పరమ
మంగళ స్వరూపము, కలాయణమయము, ధ్రై అరధ కామ సాధ్కమై పరమ పవిత్రమై,
ఆయురవరధకమై విజయ ప్రధానము కలిాంచును. ఇది ధ్నమును, యశ్మును కలిాంచునది.
ప్పపనాశ్కము, క్షేమకార్ష. శాంత్కారకము, ఈ పుణయమగు వృతాతంత్మును వినుటచే
మరతయ లోకమునందును, పరలోకమునందును దురాత్త కలుగదు. ప్రాత్ుఃకాలమునందే నిద్ర
మేల్కకని దీనిని శ్రవణ కీరతనము చేయు మనుష్యడు స్వరామునందు ప్రత్తష్టితుడు కాగలడు.

670
శ్రీవరాహ మహాపురాణము
విప్రవరా! పరమేష్టి, ప్రజాపత్త అయిన బ్రహై స్నతుకమారునికి ఈ స్రవ విషయములను
తెలిప చాలించెను. ఋష్టవరులారా! వరాహభగవ్యనుడు పృథీవదేవి, స్ంవ్యద్ముగా ఈ
పురాణసారము వివర్షంపబడినది.ఎవరు భకితపూరవకముగా నిరంత్రము దీని శ్రవణము
లేక కనీస్ము మననము చేయుదురో వ్యరు స్రవప్పప విముక్కతలై పరమగత్త పందుదురు.
ప్రభాస్క్షేత్రము, నైమిశారణయము, హర్షదావరము, పుషకర తరధము, ప్రయాగ, బ్రహైతరిము,
అమరకంటకములయందు దీనిని తెలుసుకొనినవ్యరు పుణయ ఫలప్రాపతని పందుదురు.
దానికంటెను కోటరటుీ ఈ వరాహ పురాణ పఠనము కలుగ చేయును. శ్రేష్ులగు
బ్రాహైణ్యనికి కపలగోవును దానమిచుిట చేత్ ఎటి ఫలము లభయమగునో, ఆ ఫలము
వరాహపురాణమంద్లి ఒక అధాయయ శ్రవణం చేత్ కలుగగలదు. ఇది నిశ్ియము. ఇందు
స్ందేహము లేదు. పవిత్రుడై సావధానముగా ఈ పురాణమునంద్లి పది అధాయయములను
శ్రవణము చేయుటచే మనుష్యనికి అగిిష్ణిమము, అత్తరాత్రము యజిముల ఫలము
లభయము కాగలదు. బుదిధమంతుడైన వయకిత ఉత్తమమైన భకిత చేత్ నిరంత్రము దీని శ్రవణము
చేసిన యెడల వరాహ భగవ్యనుని వచనము ప్రకారం అత్డికి యజిములు,
స్రవదానములు అఖల తరధములయందు అభషేకము చేసిన ఫలము ప్రాపతంపగలదు.
పుత్రహనుడగు వయకిత దీనిని వినుట చేత్ పుత్రులను, సౌంద్రయవంతులగు పౌత్రులను
పంద్గలరు. ఎవని ఇంటయందు వరాహపురాణము లిఖత్రూపములో
ఉంచుకొనబడునో, అంతేగాక అది పూజింపబడునో, అత్ని యెడ ద్యామూర్షతయగు
నారాయణ్యడు పర్షపూరో స్ంతుష్ిడు కాగలడు. ఈ పురాణమును వినాికా
విష్ోభగవ్యనుని చంద్నము పుషపములు, వస్త్రముల చేత్ పూజింపవలెను. అంతేగాక
బ్రాహైణ్యలక్క భోజనము స్మర్షపంపవలెను. అటివ్యరు రాజైన యెడల త్న శ్కితని
అనుస్ర్షంచ గ్రామము మొద్లగు వ్యనిని దానమివవవలెను. ఏ మనుష్యడు పవిత్రుడై
స్ంయత్ చత్తము చేత్ ఈ పురాణ శ్రవణము చేయునో, దీనిని పూజించునో, అత్డు
ప్పపములనిింట నుంచీ స్ంపూరోముగా విముకిత పంది శ్రీహర్ష సాయుజయప్రాపతని
పంద్గలుాను. (217)
శ్రీ వరాహ మహాపురాణము స్మాపతము. స్రేవజనాసుసఖనోభవంతు.

671
శ్రీవరాహ మహాపురాణము
ైచె తన్ా అగ్నై జ్యాతి - శ్ర
ీ గురూజీ

శ్రీశ్రీశ్రీ వి.వి. శ్రీధ్ర్ గురూజీ ప్రసిద్ధ నృసింహోప్పస్క్కలు. అషి మహా సిదుదలు పందిన
సిద్ధపురుష్లు, ఛయా అథరవణవేద్ం, కృషో మోహన విద్యలలో ఏకైక నిష్ట్రోతులు. శ్రీ
జావలా స్ంట్రల్ ట్రస్టి కి అధిపతులు, గురూజీ వ్యతావరణంలోని దుష్ట్రిక్షరలను (ఒక
విధ్మైన ఆధాయత్తైక శ్కితస్వరూప్పలను అక్షరలు అంట్టరు). నిరూైలించ స్ంఘంలో శాంత్త
సౌభాగాయలు పెంపందించడానికై ఛయా అథరవణవేద్ం, కృషో మోహన విద్య, నృసింహ
తాపనోయపనిషతుత వంట శాసాాల ఆధారంగా నృసింహ ధ్నవంత్రీ యజి ప్రక్రయను
త్యారు చేసి ఇపపటవరక్క 125 యజాిలను, ఎనోి యంత్ర పూజలను నిరవహించారు.
వివిధ్ మూలికలు హవిసుసగా ఉపయోగించ చేసే ఈ యజి ప్రక్రయలోని ధ్నవంత్రీ త్త్వం,
ఆరోగయ వ్యతావరణానిి పెంపందించ, కేనసర్, ఆస్తమా, గుండె వ్యయధులు, జలోద్రం,
మానసిక వ్యయధుల వంట భయంకర వ్యయధులను నిరూైలించడంలో ఉపయోగపడుతుంది.
యజింలో క్కల, మత్, జాత్త వివక్షత్ లేక్కండా అంద్ర్షకీ హోమం చేసే అవకాశ్ం
ఉంటుంది. ఇందుక్క ఏ రకమైన రుసుము వసూలు చేయరు.
శాసాాలు 'మాత్ృ దేవోభవ! పత్ృ దేవోభవ!' (త్లిీకి, ఆమె పత్ృ దేవత్లక్క నమసాకరం
త్ండ్రికి, ఆయన పత్ృదేవత్లక్క నమసాకరం) అని ఘోష్టసుతనాియి.
గురూజీ ఇలా అంట్టరు: "త్లిీ ద్ండ్రులను భకితతో సేవించు. వ్యరు పరమ పదిసేత, శాస్త్ర
విధిగా పత్ృకరైలను శ్రద్ధతో ఆచర్షంచు. పత్ృదేవత్ల కృపను స్ంప్పదించుకొని త్ర్షంచు.
పత్ృదేవత్ల కృప ఉంటే ఏ స్మస్యనైనా ఎదురోకగలుగుతావు. వ్యళీ కృప లేకపోతే
నీవేంచేసినా ఫలించదు”.
పత్ృ శాపం ఒక వయకితతో ఆగక వంశ్ంలో పుత్ర పౌత్ప్దులక్క కూడా కష్ట్రిలను
కలిగిసుతంది. స్రప పూజలో ప్పల్కానడం వలీ పత్ృశాపం వలీ కలిగే దుషులితాలు...
వివ్యహం కాకపోవడం, పలీలు లేకపోవడం, అనారోగయ స్ంతానం, మనశాశంత్త
లేకపోవడం, క్కటుంబంలో అకాలమరణం, క్కటుంబ స్ంబంధాలు ప్పడవడం, కోరుి
వయవహారాలు తెమలకపోవడం వంటవి త్గుాతాయని చెబుతారు. గురూజీ యజాిలలోనూ,
యంత్రపూజలలోనూ ప్రయోగశాస్త్ర విధిని స్రప గదోయచాఛరణతో చేసే స్రప ఆరాధ్న వలీ
పత్ృశాంత్త జర్షగి భక్కతలక్క ఉపశ్మనం కలుగుతుంది.

672

You might also like