తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది. చాలా రోజుల కిందటే ఆరు గ్యా రంటీల్ని ప్రకటించి..విస్తృతం గా ప్రజల్లో కి తీసుకెళ్లింది. అదే సమయంలో వివిధ వర్గా లకు డిక్లరేషన్లు ప్రకటించింది. అన్నీ కలిపి తాజాగా మేనిఫెస్టో ప్రకటించనుంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ( Mallikarjoun Kharge ) హైదరాబాద్ వస్తున్నా రు. ఆయన మేనిఫెస్టో ను విడుదల చేయనున్నా రు.
పేదల పెళ్లిళ్లకు తులం బంగారం హామీ !
కాంగ్రెస్ మేనిఫెస్టో ను ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నా రు.
ఇప్ప టికే పేదలకు పెళ్లిళ్లకు సాయం కింద రూ. లక్ష వరకూ నగదు ఇస్తున్నా రు. ఆ నగదుతో పాటు ఇక నుంచి తులం బంగారం ( Gold ) ఇవ్వా లని భావిస్తున్నా రు. ఈ అంశాన్ని మేనిఫెస్టో లో పెట్టనున్నా రు. అలాగే. చాలా కాలం నంచి ధరణని రద్దు చేస్తా మని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణి స్థా నంలో భూభారతి అనే విధానాన్ని తెస్తా మని.. ధరణిలో ఉన్న లోపాలన్నింటనీ సవరిస్తా మని కాంగ్రెస్ పార్ట హామీ ఇవ్వ నున్న ట్లుగా తెలుస్తోంది. అలాగే సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత కల్పించే ఆలోచనచేస్తు్న్నా రు.
ఇక రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ
బీఆర్ఎస్ మేనిఫెస్టో లో తామ మూడో సారి గెలిస్తే
సన్న బియ్యం పంపిణీ చేస్తా మని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే హామీ ఇస్తోంది. తెల్ల రేషన్ కార్డు ( White Ration Card ) కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తా మని మేనిపెస్టో లో పెట్టే అవకాశం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మొదట్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించుకుంద. ప్రకటనలు, సంచులు కూడా ఆర్డర్ ఇచ్చింది. కానీ సన్న బియ్యం పంపిణీ సాధ్యం కాదని తేలడంతో సన్న బియ్యం ఇస్తా మని తాము ఎప్పు డూ చెప్ప లేదని అప్ప టి మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఆ తర్వా త సన్న బియ్యం ప్రస్తా వన వైసీపీ తీసుకు రాలేదు. ఇప్పు డు తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు సన్న బియ్యం హామీ ఇస్తున్నా యి. కర్ణా టకలో కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ బియ్యం లేకపోవడం వల్ల డబ్బు ల ఇస్తోంది. పేదలకు మేలు చేసే పలు సంక్షేమ పథకాలు
అలాగే.. అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యా వసర సరుకుల
పంపిణీ చేయాలని నిర్ణయించకున్నా రు. ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం , వార్డు సభ్యు లు గౌరవ వేతనం, ఎంబీసీ లకు ప్రత్యే క కార్పొ రేషన్ , ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యే క సంక్షేమ పథకాలు , జర్న లిస్టుల సంక్షేమం కోసం ప్రత్యే క పథకాలను పెట్టనున్న ట్లుగా మేనిఫెస్టో లో కాంగ్రెస్ హామీ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కన్నా మెరుగైన హామీైలు ఇవ్వా లని ప్రజల్ని ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ అంటే సంక్షేమ రాజ్య మని మరోసారి నిరూపిస్తా మని అంటున్నా రు.