Professional Documents
Culture Documents
2.రుద్రమదేవి 7th-2L lesson
2.రుద్రమదేవి 7th-2L lesson
రుద్రమ దేవి
ఉపవాచకం
జ) కాకతీయ రాజ్యానికి పశ్చిమ దిశలో మహదేవరాజు పాలిస్తు న్న దేవగిరి రాజ్యం ఉంటుంది. మహాదేవరాజు కాకతీయ
రాజ్యం మీదికి దండయాత్రకు బయలుదేరిన సమయంలో రుద్రమదేవి దైవ దర్శనానికి వెళ్ళింది.. రుద్రమకు దండయాత్ర
విషయం తెలియగానే దేవగిరి రాజు ఓరుగల్లు కు చేరకముందే కోటలోపలికి వెళ్ళి కోట తలుపులను మూయించింది.
కోటలోపలనే సైనికులకు అన్ని సౌకర్యాలను కల్పించింది. దేవగిరి సైన్యానికి చెందిన ఏనుగులు కోట తలుపులను బద్ద లు
కొట్ట లేక పో యినవి. కాకతీయ సైన్యాన్ని తట్టు కోలేక మహాదేవరాజు యుద్ధ ం ఆపి దేవగిరికి పారిపో యాడు. ఈ విధంగా
రుద్రమదేవి శత్రు రాజులను తన పరాక్రమంతో పారద్రో లి కాకతీయ సామ్రా జ్యాన్ని నిలబెట్టు కుంది.
జ) రుద్రమదేవి ప్రజలను కన్న బిడ్డ ల వలె చూసుకుంటూ దానధర్మాలు చేస్తూ రాజ్యపాలన చేసింది. పటిష్టమైన
గుఢాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకున్నది. వర్త కం, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేసింది. గుడులను నిర్మించింది.
చెరువులను తవ్వించింది. తన సైన్యంలో అన్ని కులాల వారిక,ి వారి శక్తి సామర్థ్యాలను బట్టి అవకాశం కల్పించింది.
దేవగిరి రాజు యుద్ధ సష్ట పరిహారం కింద చెల్లి ంచిన కోటి రూపాయల్లో మూడవ భాగం వంతు డబ్బును సైనికులకు పంచి
పెట్టింది. సామంత రాజులను గౌరవించేద.ి సమర్థు లైన మంత్రు లను, ఉద్యోగులను నియమించుకుంది. తన రాజ్యాన్ని
వాసులుగా, స్థ లాలుగా గ్రా మాలుగా విభజించి, వాటి నిర్వహణ కొరకు అయ్యవార్లు ,కరణం, పెద్దకాపు, తలారి,
పురోహితుడు మొదలగు పన్నెండు మంది గ్రా మసేవకులను నియమించి గొప్పగా రాజ్యపాలన చేసింది.