Professional Documents
Culture Documents
జీవామృతం - వికీపీడియా
జీవామృతం - వికీపీడియా
జీవామృతం - వికీపీడియా
వానపాము
ఆవుమూత్రం-10 లీటర్లు ,
బెల్లం-2 కిలోలు,
గట్టు మట్టి-గుప్పెడు.
తయారు చేయువిధానం
మొదట డ్రమ్ములో 200 లీటర్ల (సుమారుగా 15 బిందెలు) నీటిని తీసుకొని దానిలో 10లీటర్ల ఆవుమూత్రం
తీసుకోవాలి. 10 కేజీల ఆవు పేడను డ్రములో కలుపుకోవాలి. 2 కేజీలు పప్పు దినుసుల పిండిని కలుపుకోవాలి.
2 కేజీల బెల్లం వీటితో పాటు కలుపుకోవాలి. గట్టు మట్టిని గుప్పెడు కలుపుకోవాలి. ఈ అన్ని కలుపుకున్న
మిశ్రమాన్ని కర్రతో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. దీనిని నాలుగు రోజులు మురగనివ్వాలి. దీనిని
నాలుగు రోజులు రోజుకు మూడుసార్లు ఉదయం, మధ్యానం, సాయంత్రం కర్రతో కలుపుకోవాలి. నాలుగు
రోజులు మురిగిన తర్వాత పంటకు వాడుకోవచ్చు. ఈ విధంగా చేయటం వలన లాభాలు పంటకు
బలాన్నిస్తుంది. దీనిని తయారు చేయుటప్పుడు ముందు జాగ్రత్తచర్యలుగా ఆరోగ్యకరమయిన దేశీయ ఆవు పేడ,
ఆవు మూత్రం తీసుకోవాలి. దీనిలో ఏమియు కలుపకూడదు. ఈ విధంగానే వాడుకోవాలి. మనం పంటకు నీరు
పెట్టె కాల్వ దగ్గర లేదా పంటలో దీనిని పోసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమం ఒక ఎకరాకు
పనిచేస్తుంది. బెల్లపు మడ్డి ఉపయోగించి జీవామృతం తయారుచేసే విధానం:
బెల్లపు మడ్డి అనగా బెల్లం తయారు చేసేటప్పుడు వ్యర్ధంగా మిగిలే పదార్ధా న్నే బెల్లపు మడ్డి అని అంటారు
బెల్లపు మడ్డిని ఉపయోగించి జీవామృతం తయారు చేసేటప్పుడు బెల్లా నికి బదులుగా 4 లీటర్ల బెల్లపు మడ్డిని
ఉపయోగిస్తా ము. మంచి నీరు, ఆవు మూత్రము, ఆవు పేడ, పప్పు ధాన్యాల పిండి, పొలంమట్టి అన్నీ
జీవామృతం తయారీలో ఎంత నిష్పత్తిలో వాడుతామో, అంతే నిష్పత్తిలో ఉపయోగిస్తా ము.
రెండో సారి : (మొదటి సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత ) 10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటితో
పిచికారి చేయాలి .
మూడో సారి : (రెండో సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత )20 లీటర్ల జీవామృతం,200 లీటర్ల నీటితో
పిచికారి చేయాలి .
నాలుగో సారి : (గింజ ఏర్పడే టప్పుడు -మిల్కింగ్ స్టేజి )5 లీటర్ల మజ్జిగ,200 లీటర్ల నీటితో పిచికారి
చేయాలి .చివరి సారి జీవామృతం అవసరం లేదు .
మూలాలు
ఇతర లింకులు
"https://te.wikipedia.org/w/index.php?
title=జీవామృతం&oldid=3275962" నుండి వెలికితీశారు