TM October 2023 Current Affairs - AKSIAS

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 55

అక్టోబరు

2023
Monthly
Booklet

G20 సదస్సు - విశేషాలు

INS మహేంద్రగిరి జల ప్రవేశం

8 మందితో
జమిలి కమిటీ ఏర్పాటు US open 2023 విజేతలు
జకోవిచ్, కో కో గాఫ్
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


2
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ముందుమాట

మరింత వినూత్నంగా ఎ.కె.ఎస్. కరెంట్ అఫైర్స్


ఎ.కె.ఎస్.ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మాస పత్రిక, వివిధ వార్తా పత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని
రూపొందించడం జరిగింది.

S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.
K
పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.

TSPSC విడుదల చేసిన గ్రూప్ 1 తో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా సమగ్రంగా, పూర్తిగా పోటీ పరీక్షల
దృక్కోణం తో రూపొందించిన ప్రత్యేక బుక్ లెట్స్ అతి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి, పాఠకులు గమనించగలరు.

M.S. Shashank

Founder & CEO

Team AKS www.aksias.com 8448449709 


3
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన............................................................................................ 6-7
మహిళా బిల్లుకు రాజ్యసభలో ఏకగ్రీవం..........................................................................................6
8 మంది ప్రముఖులతో జమిలి కమిటీ ఏర్పాటు................................................................................6
సివిల్‌న్యాయస్థానాల సవరణ బిల్లుకు ఆమోదం...............................................................................7

2. ఆర్థిక వ్యవస్థ ...................................................................................................................8-10


2023 - 24 భారత్‌వృద్ధి రేటు యథాతథం: ఎస్‌అండ్‌పీ..................................................................8
20,000 పాయింట్ల శిఖరాన నిఫ్టీ..................................................................................................8
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లు. .......................................................................................8
భారత్‌వృద్ధి రేటు 6.7 శాతానికి పెంపు: మూడీస్‌............................................................................8
2022లో ఆర్థిక ఉత్పత్తిలో వాటాగా ప్రపంచ రుణం తగ్గింది...............................................................8
పెరుగుతున్న నగదు నిల్వల నిష్పత్తి (I-CRR)ని దశలవారీగా తొలగించనున్న RBI...........................10

3.
S
‘మేరా బిల్ మేరా అధికార్’ ఇనిషియేటివ్......................................................................................10

అంతర్జాతీయ సంబంధాలు.............................................................................................. 11-17


నేపాల్‌- చైనా మధ్య 12 ఒప్పందాలు.........................................................................................11
K
స్విట్జర్లాండ్‌లో బురఖాలపై నిషేధం..............................................................................................11
దివాలా తీసిన బర్మింగ్‌హామ్‌......................................................................................................11
ఉక్రెయిన్‌రక్షణ మంత్రిగా ఉమరోవ్‌ఎంపిక..................................................................................11
సింగపూర్‌ఎన్నికల్లో షణ్ముగరత్నం ఘన విజయం..........................................................................11
భారత్, సింగపూర్‌సుప్రీంకోర్టుల మధ్య అవగాహనా ఒప్పందం.........................................................12
A
జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, తుర్కియే అధినేతలతో మోదీ సమావేశాలు..........................................12
దిల్లీ డిక్లరేషన్‌కు జీ20 ఆమోదం.................................................................................................13
రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం...................................................................................17

4. పర్యావరణం................................................................................................................... 18-21
ఆగస్టులో ఉత్తరార్ధ గోళంలో రికార్డు ఉష్ణోగ్రతలు............................................................................18
నీటిని మాత్రమే ఉద్గారం చేసే హరిత హైడ్రోజన్‌బస్సు.....................................................................18
కొత్త సముద్రపు సూక్ష్మజీవికి ‘కలాం’ పేరు....................................................................................18
వైల్డ్‌లైఫ్‌స్టాండింగ్‌కమిటీ ఏర్పాటు.............................................................................................18
హరిత ఇంధనాలతో లోహ కాలుష్యం...........................................................................................18
భారతదేశం అంతటా ఎలిఫెంట్ కారిడార్లలో 40% పెరుగుదల.........................................................19
2023 WMO గాలి నాణ్యత మరియు వాతావరణ బులెటిన్............................................................19
ఊహించిన దాని కంటే వేగంగా వేడెక్కుతున్న అంటార్కిటికా............................................................20
భారత రాష్ట్రాలలో విపరీతమైన ఉష్ణోగ్రత పెరుగుదల.......................................................................20
క్లైమేట్ షిఫ్ట్ ఇండెక్స్ (CSI) దేనిని కొలుస్తుంది?............................................................................21
కాంతి కాలుష్యాన్ని మరింత పెంచుతున్న కొత్త LED లైట్లు ............................................................21

5. సై న్స్ & టెక్నాలజీ........................................................................................................... 22-26

Team AKS www.aksias.com 8448449709 


4
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

చికున్‌గున్యాపై సమర్థంగా పనిచేస్తున్న యాంటీబాడీలు....................................................................22


ప్రఖ్యాత హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్‌మరణం...............................................................22
మూలకణాలతో అల్జీమర్స్‌కు చికిత్స.............................................................................................22
క్యాన్సర్‌చికిత్సకు మైటోకాండ్రియాతో ఇమ్యునోథెరపీ మెరుగు...........................................................23
భూమిపైకి నాసా తొలి గ్రహశకల నమూనాలు...............................................................................23
స్మార్ట్‌ఫోన్‌లో దగ్గు విని వ్యాధి నిర్ధారణ.........................................................................................24
మూత్రపిండ మార్పిడి జరిగినా జీవితకాలం ఔషధాలు వాడాల్సిన పనిలేదు!..........................................24
డెంగీ నిరోధానికి వోల్‌బాకియా దోమలు.......................................................................................24
నానో పార్టికల్స్‌సాయంతో క్యాన్సర్‌కణితుల గుర్తింపు.....................................................................24
కొవిడ్‌-19 ముప్పు పెంచే 28 కొత్త జన్యువుల గుర్తింపు....................................................................24
పిత్తాశయ క్యాన్సర్‌ను కచ్చితత్వంతో గుర్తించిన ఏఐ........................................................................25
మూడోసారి ఆదిత్య-ఎల్‌1 కక్ష్య పెంపు విజయవంతం.....................................................................25
అంగారకుడిపై ఆక్సిజన్‌తయారీ విజయవంతం.............................................................................25
వీర్యం, అండం లేకుండానే మానవ పిండం!..................................................................................25

S
కవ్వళ్లు జాతి చేపల జన్యుక్రమం ఆవిష్కరణ...................................................................................26
ఆదిత్య-ఎల్‌1 రెండోసారి భూకక్ష్య పెంపు విజయవంతం.................................................................26
చంద్రుడిపై మరోసారి విక్రమ్‌ల్యాండింగ్‌: ఇస్రో..............................................................................26
K
6. వార ్తల్లో వ్యక్తు లు............................................................................................................. 27-28
7. ప్రభుత్వ విధానాలు......................................................................................................... 29-30
8. క్రీడలు...........................................................................................................................31-37
9. రక్షణ............................................................................................................................ 38-38
A
10. అవార్డులు......................................................................................................................39-41
11. నివేదికలు..................................................................................................................... 42-43
12. చరిత్ర సంస్కృతి............................................................................................................. 44-44
13. ఇతర అంశాలు.............................................................................................................. 45-48
14. తెలంగాణ..................................................................................................................... 50-52
15. ఆంధ్రప్రదేశ్................................................................................................................... 53-53

Copyright @ by AKS IAS


All rights are reserved. No part of this document may be reproduced, stored in a retrieval
system or transmitted in any form or by any means, Electronic, Mechanical, Photocopying,
Recording or otherwise without prior permission of AKS IAS.

this Material is for Internal Circulation Only


Team AKS www.aksias.com 8448449709 
5
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

1. భారత రాజ్యాంగం - పరిపాలన


మహిళా బిల్లుకు రాజ్యసభలో ఏకగ్రీవం సంబంధించిన విధివిధానాలను అదే రూపొందించుకోవచ్చు. ఇది
ప్రజలందరి సూచనలనూ వింటుంది. వినతులు, లేఖలు స్వీకరించి,
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు
అవసరమైన వాటినితుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు
లభించింది. పార్టీలకు అతీతంగా సభ్యులంతా స్పందించారు.
కల్పించారు. ఒక కమిటీకి మాజీరాష్ట్రపతి నేతృత్వం వహించడం
సుమారు 11 గంటల పాటు చర్చ తర్వాత జరిగిన ఓటింగ్‌లో
ఇదే తొలిసారి. ఈ కమిటీలో ఉండేందుకు కాంగ్రెస్‌నేత అధీర్‌
బిల్లుకు అనుకూలంగా 214 మంది సభ్యులు ఓటేశారు.
రంజన్‌చౌధరి తిరస్కరించారు.
వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు
పలికినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓటింగ్‌ నిర్వహించారు. సభ్యులు వీరే..
బిల్లు 2/3 వంతు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు ఓటింగ్‌ 1. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
అనంతరం సభాపతి జగదీప్‌ధన్‌ఖడ్‌ప్రకటించారు.
2. లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్‌రంజన్‌చౌధరి
లోక్‌స భలో సెప్ట ెం బరు 20న ఆమోదించిన మహిళా

S
రిజర్వేషన్ల 128వ రాజ్యాంగ సవరణ బిల్లునుకేంద్ర మంత్రి
అర్జున్‌రామ్‌మేఘ్‌వాల్‌రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా
ఆయన మాట్లాడారు. గత తొమ్మిదేళ్లుగా మహిళల సాధికారత
3. రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌

4.

5.
15వ ఆర్థిక సంఘం ఛైర్మన్, మాజీ ఐఏఎస్‌అధికారి ఎన్‌కే సింగ్‌

లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ కోవిదుడు సుభాష్‌


K
కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇదొకటని ఆయన సి.కశ్యప్‌
తెలిపారు. బిల్లులో హారిజంటల్‌గా , వర్టికల్‌గా రిజర్వేషన్లు
6. సుప్రీంకోర్టు సీనియర్‌న్యాయవాది, న్యాయ కోవిదుడు హరీష్‌
ఉంటాయని, ఎస్సీ, ఎస్టీల కోటా 33 శాతానికి అనుగుణంగా
సాల్వే
ఉంటుందని చెప్పారు. డీలిమిటేషన్‌ కమిషన్‌ మహిళలకు దక్కే
సీట్లపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బిల్లుకు ఉభయ సభలు 7. మాజీ సెంట్రల్‌విజిలెన్స్‌కమిషనర్, విశ్రాంత ఐఏఎస్‌అధికారి
A
ఆమోదం తెలపడంతో ఇక తదుపరి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. సంజయ్‌కొఠారీ.
రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టంగా మారితే 2024 ఎన్నికల కేంద్రన్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ
తర్వాత జన గణన, డీలిమిటేషన్‌ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. కమిటీ సమావేశాలకు ప్రత్యేకఆహ్వానితునిగా హాజరుకావడానికి
ఆ తర్వాత అమల్లోకి రానుంది. ప్రభుత్వం వీలు కల్పించింది. కార్యదర్శిగా న్యాయ శాఖ కార్యదర్శి
నితెన్‌చంద్ర వ్యవహరిస్తారు.
8 మంది ప్రముఖులతో జమిలి కమిటీ ఏర్పాటు
విధివిధానాలు..
దేశవ్యాప్తంగా లోక్‌స భ, శాసనసభ, పట ్ట ణ స్థా ని క
సంస్థలు, పంచాయతీల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంలో కమిటీకి ప్రభుత్వం ఏడు విధివిధానాలను నిర్దేశించింది.
సాధ్యాసాధ్యాలఅధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 8 మంది 1. రాజ్యాంగం, చట్ట ప రమైన నిబంధనలను దృష్టిలో
ప్రముఖులతో కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి ఉంచుకొని అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అంశంపై
రామ్‌నాథ్‌ కోవింద్‌ ఛైర్మన్‌గా ఒక కమిటీని నియమించాలన్న అధ్యయనం చేపట్టి సిఫార్సులు చేయాలి. జమిలి ఎన్నికలకు
నిర్ణయానికి అనుగుణంగా ఆయనతో పాటు సభ్యుల నియామకంపై వీలుగా ఏయే చట్టాలకు సవరణలు చేయాలో సూచించాలి.
కేంద్ర న్యాయ శాఖగెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. వెంటనే
2. ఒకవేళ రాజ్యాంగ సవరణలు చేస్తే వాటిని రాష్ట్రా లు
పని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేయాలని
ఆమోదించాల్సి ఉంటుందా? లేదా? అన్న అంశంపై
పేర్కొంది. స్పష్టమైన గడువు మాత్రంనిర్దేశించలేదు. దిల్లీ ప్రధాన
అధ్యయనం చేపట్టి తగిన సిఫార్సులు చేయాలి.
కేంద్రంగా కమిటీ పనిచేస్తుంది. సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు

Team AKS www.aksias.com 8448449709 


6
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
3. జమిలి ఎన్నికల వల్ల త్రిశంకు సభలు, అవిశ్వాస తీర్మానాలు, వరకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. తర్వాత ఆ వరుస
పార్టీ ఫిరాయింపుల్లాంటి సందర్భాలు తలెత్తినప్పుడు ఏం గాడితప్పింది. ఇప్పుడు ఏడాది పొడవునా ఏదో ఒకరాష్ట్రంలో ఎన్నికలు
చేయాలో పరిష్కార మార్గాలుచూపాలి. జరుగుతున్నాయి. దానివల్ల ఖర్చు, వనరుల వినియోగం పెరగడమే
కాకుండా అభివృద్ధి పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.
4. అన్నింటికీ ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని
అందుకే ఏకకాలంలో అన్ని ఎన్నికలు ముగించాలనే కసరత్తు
పరిస్థితి వస్తేమిగిలిన వాటిని జమిలి ఎన్నికలతో
తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. సిబ్బంది వ్యవహారాలు,
అనుసంధానించడానికి ఎన్ని దశల్లో, ఎప్పుడెప్పుడు
ప్రజా ఫిర్యాదులు, న్యాయ శాఖ పార్లమెంటరీస్థాయీ సంఘం
ఎన్నికలు నిర్వహించాలో సూచించాలి. అవసరమైన చట్టాల
2015 డిసెంబరులో ఇచ్చిన నివేదికలో ‘లోక్‌సభ, అసెంబ్లీలకు
సవరణల గురించీ చెప్పాలి.
ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాల’పై అధ్యయనం
5. జమిలి ఎన్నికలు గాడి తప్పకుండా నిరంతరం తీసుకోవాల్సిన
చేసి జమిలి ఎన్నికలనురెండు దశల్లో నిర్వహించడానికున్న
జాగ్రత్తలను సిఫార్సు చేయాలి.
ప్రత్యామ్నాయ, ఆచరణీయ విధానాలపై సిఫార్సులు చేసింది. ఈ
6. జమిలి ఎన్నికల నిర్వహణకు సదుపాయాలు, మానవ నేపథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది.
వనరులు, ఈవీఎంలు, వీవీప్యాట్‌ల అవసరం ఎంత మేరకు
సివిల్‌న్యాయస్థానాల సవరణ బిల్లుకు ఆమోదం

7.
ఉంటాయో అధ్యయనం చేయాలి.

S
ఒకే ఓటర్ల జాబితా, ఐడీ కార్డు ఉపయోగించడానికి
విధివిధానాలు సిఫార్సు చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ న్యాయస్థా నా ల సవరణ బిల్లుకు
శాసనసభ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ తరఫున పురపాలక
శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ఈ బిల్లును సభలోప్రవేశపెట్టారు.
K
నేపథ్యం ఇదీ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ ఒకే తీరున
లోక్‌స భ, అసెంబ్లీలకు 1951 - 52 నుంచి 1967 ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
A

Team AKS www.aksias.com 8448449709 


7
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

2. ఆర్థిక వ్యవస్థ
2023 - 24 భారత్‌వృద్ధి రేటు యథాతథం: ఎస్‌అండ్‌పీ రూ.1.43 లక్షల కోట్లుగా ఉన్నాయి. పన్ను ఎగవేతలు తగ్గడం,
మెరుగైన జవాబుదారీతనం ఇందుకు దోహదపడ్డాయి. కేంద్ర ఆర్థిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్‌వృద్ధి రేటు అంచనాల్లో
శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో స్థూలంగా
ఎలాంటి మార్పు చేయకుండా 6 శాతంగానే కొనసాగిస్తున్నట్లు
జీఎస్‌టీ వసూళ్ లు రూ .1,59,069 కోట్ లు గా నమోదయ్యాయి.
ఎస్‌అ ండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. ప్రపంచ వృద్ధి
ఇందులో కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ )రూ.28,328 కోట్ లు ,
నెమ్మదించడం, వర్షాభావ పరిస్థితులతో ఏర్పడే ప్రతికూలతలు, కీలక
రాష్ట్రాల జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.35,794 కోట్లు, ఐజీఎస్‌టీ
రేట్ల పెంపు ప్రభావం చూపించడం ఆలస్యం కావొచ్చనే అంశాలను
రూ.83,251 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన
ఇందుకు కారణాలుగా పేర్కొంది. అయితే అంతర్ జా తీ యంగా
రూ.43,550 కోట్లతో కలిపి), సెస్సు రూ.11,695 కోట్లు (వస్తువుల
చమురు ధరలు పెరగొచ్చనే కారణంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి
దిగుమతులపై వసూలు చేసినరూ.1,016 కోట్ల తో కలిపి)గా
ద్రవ్యోల్బణం అంచనాను 5.5 శాతానికి పెంచింది. ఇంతకుముందు
ఉన్నాయి. ఈ ఏడాది జులైలో జీఎస్‌టీ వసూళ్లురూ.1.63 లక్షల

S
5 శాతంగా అంచనా వేసింది. 2022 - 23లో భారత ఆర్థికవ్యవస్థ
వృద్ధి 7.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. అలాగే 2024
- 25, 2025 - 26 ఆర్థిక సంవత్సరాలకు వృద్ధి రేటును 6.9
కోట్లుగా నమోదయ్యాయి.

భారత్‌వృద్ధి రేటు 6.7 శాతానికి పెంపు: మూడీస్‌


K
శాతంగా ఎస్‌అ ండ్‌పీ అంచనావేసింది. 2023కు వృద్ధి రేటు
ప్రస్తుత సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు అంచనాను
అంచనాను 3.9 శాతానికి పెంచింది.
6.7 శాతానికి పెంచుతున్నట్ లు మూడీస్‌ ఇన్వెస ్ట ర్ స్‌ సర్వీస్‌
20,000 పాయింట్ల శిఖరాన నిఫ్టీ తెలిపింది. ఇంతకుముందు 5.5 శాతం వృద్ధిని అంచనా వేసింది.
ఆర్థిక వ్యవస్థ ఆకర్షణీయ పనితీరు ఇందుకు ఉపకరించొచ్చని
వరుసగాఏడు రోజుల పాటు ‘బుల్‌’ రంకె వేయడంతో
A
తెలిపింది. అయితే 2024కు భారత వృద్ధి రేటు అంచనాలను 6.5
చరిత్రలోనే తొలిసారిగా నిఫ్టీ సూచీ 20,000 పాయింట్ల
శాతంనుంచి 6.1 శాతానికి తగ్గించింది. అధిక బేస్‌రేట్‌ను ఇందుకు
శిఖరాన (ఇంట్రాడేలో) నిలిచింది. మరోవైపు, సెన్సెక్స్‌మ ళ్ లీ
కారణంగాపేర్కొంది. సేవా రంగంలో బలమైన వృద్ధి , అధిక
67,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 10,000 పాయింట్ల
మూలధన వ్యయాల అండతో 2023 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్
నుంచి 20,000 పాయింట ్ల కు కేవలం ఆరేళ ్ల లో నే పరుగులు
- జూన్‌) జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదు కావచ్చనిగ్లోబల్‌
తీయడం విశేషం. జంట సూచీల రికార్డుల హోరులో మదుపర్ల
మాక్రో అవుట్‌లుక్‌(2023 - 24) నివేదికలో మూడీస్‌ఇన్వెస్టర్స్‌
సంపద దూసుకెళ్లింది. జీ20 సమావేశాలు విజయవంతం
సర్వీస్‌ వివరించింది. దేశీయంగా గిరాకీ పరిస్థితులు బలంగా
కావడం, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లకు
ఉన్నందున, ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగితే కీలక రేట్ల పెంపు
కొనుగోళ్లువెల్లువెత్త డ ం ఇందుకు కారణం. డాలర్‌తో పోలిస్తే
ఉండకపోవచ్చని మూడీస్‌తెలిపింది.
రూపాయి 1 పైసా తగ్గి 83.03 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి
చమురు 0.23 శాతం నష్టంతో 90.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2022లో ఆర్థిక ఉత్పత్తిలో వాటాగా ప్రపంచ రుణం

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లు తగ్గింది

ఆగస్టులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 11% అంతర్ జా తీ య ద్రవ్య నిధి (IMF) 2022లో ఆర్థిక

పెరిగి రూ.1.59 లక్షల కోట్లకు చేరాయి. 2022 ఆగస్టులో ఇవి ఉత్పత్తిలో వాటాగా ప్రపంచ రుణం వరుసగా రెండవ సంవత్సరం

Team AKS www.aksias.com 8448449709 


8
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
తగ్గిందని నివేదించింది, అయితే కోవిడ్ అనంతర వృద్ధి పెరుగుదల గృహ రుణాలు మరియు ఆర్థికేతర కార్పొరేట్ రుణాలను
క్షీణించడంతో ఈ ధోరణి ముగుస్తుంది. IMF యొక్క గ్లోబల్ పరిష్కరించడంతో పాటు రుణ దుర్బలత్వాన్ని తగ్గ ించేం దుకు
డెట్ డేటాబేస్ అప్‌డేట్ ప్రకారం, ప్రపంచ మొత్తం రుణం-GDP వ్యూహాలను అనుసరించాలని ప్రభుత్వాలను కోరింది. వాస్త వ
నిష్పత్తి 2022లో 238%కి పడిపోయింది, ఇది 2021లో 248% జిడిపి వృద్ధిలో క్షీణత పుంజుకోవడం మరియు మధ్య కాలానికి
మరియు 2020లో 258%కి తగ్గింది. అయితే, గత రెండేళ్లలో తక్కువ ద్రవ్యోల్బణం అంచనా వేయడం వంటి కారణాలతో IMF
క్షీణించినప్పటికీ, ప్రపంచ రుణం GDPలో 2019 స్థాయి 238% అటువంటి చర్యల అవసరాన్ని నొక్కి చెప్పింది
కంటే చాలా ఎక్కువగా ఉంది.
ఫ్యూచర్ ఆఫ్ మనీ రిపోర్ట్
నివేదికలోని ముఖ్యాంశాలు:
వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ ద్వారా "ఫ్యూచర్
• 2022లో GDPలో 272%కి రుణ భారం పెరగడంతో ఆఫ్ మనీ" పేరుతో వచ్చిన నివేదిక, రాబోయే దశాబ్దంలో సెంట్రల్
ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ రుణాల పెరుగుదలకు చైనా బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు (CBDCలు) భౌతిక నగదును భర్తీ
ప్రధాన దోహదపడింది. చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి. బిజినెస్-

S
• యునైటెడ్ స్టేట్స్ దాని మొత్తం రుణ-GDP నిష్పత్తిలో
2021లో 284% నుండి 2022లో 274%కి క్షీణించింది.

• మధ్యకాలంలో అప్పులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని


టు-బిజినెస్ మరియు బిజినెస్-టు-కన్స్యూమర్ దృష్టాంతాలలో
CBDC అడాప్షన్ మరియు స్టార్టప్ యాక్టివిటీలో వచ్చే 6-18
నెలల్లో గణనీయమైన త్వరణాన్ని నివేదిక అంచనా వేసింది. గ్లోబల్
K
IMF హెచ్చరించింది మరియు ప్రభుత్వ రుణాలు, గృహ రుణాలు GDPలో 95%కి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 114 దేశాలు

మరియు ఆర్థికేతర కార్పొరేట్ రుణాలతో సహా రుణ దుర్బలత్వాన్ని CBDCలను అన్వేషిస్తున్నాయని, 60 దేశాలు అభివృద్ధి, పైలట్

తగ్గించడానికి వ్యూహాలను అనుసరించాలని ప్రభుత్వాలను కోరింది. ప్రాజెక్ట్‌లు లేదా లాంచ్‌లలో అధునాతన దశల్లో ఉన్నాయని కూడా
ఇది హైలైట్ చేస్తుంది. ఉదాహరణకు, భారతదేశం డిసెంబర్
వాస్త వ జిడిపి వృద్ధి లో పుంజుకోవడం క్షీణిస్తోందని
A
2022లో CBDC పైలట్‌ను ప్రారంభించింది.
మరియు ద్రవ్యోల్బణం మీడియం టర్మ్‌లో తక్కువ స్థా యి లో
స్థిరీకరించబడుతుందని IMF పేర్కొంది. గ్లోబల్ రుణం దాని పైకి ముఖ్యంగా సాంప్రదాయ బ్యాంకింగ్ సేవలకు ప్రాప్యత
ఉన్న ధోరణిని తిరిగి ప్రారంభిస్తే, మహమ్మారి నుండి గమనించిన లేని వ్యక్తులకు సురక్షితమైన మరియు సరసమైన లావాదేవీలను
రుణ తగ్గింపు దాని దీర్ఘకాలిక పెరుగుదల ధోరణి నుండి తాత్కాలిక నిర్వహించడం ద్వారా ఆర్థిక చేరికను మెరుగుపరచగల సామర్యాథ్ న్ని
విచలనంగా చూడవచ్చని IMF హెచ్చరించింది. CBDCలు కలిగి ఉన్నాయని నివేదిక సూచిస్తుంది.

గత రెండు సంవత్సరాలలో ప్రపంచ రుణంలో క్షీణత రాబోయే 6-18 నెలల్లో CBDC అడాప్షన్ మరియు స్టారప్
్ట
బలమైన ఆర్థిక వృద్ధి మరియు ఊహించిన దాని కంటే అధిక యాక్టివిటీలో గణనీయమైన త్వరణాన్ని నివేదిక అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం కారణంగా నడపబడింది. అయినప్పటికీ, క్షీణత
CBDCలు వాణిజ్య బ్యాంకులు అందించే సాంప్రదాయ
ఉన్నప్పటికీ, COVID-19 మహమ్మారి సమయంలో సంభవించిన
డిజిటల్ మనీ కంటే ఎక్కువగా ఉన్నాయని మరియు బ్యాంక్ ఫర్
అప్పు పెరుగుదలలో మూడింట రెండు వంతులు మాత్రమే తిరిగి
ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) మరియు ఇంటర్నేషనల్
పొందబడింది.
మానిటరీ ఫండ్ (IMF) వంటి అంతర్తీ
జా య సంసల
్థ సహకారంతో
మీడియం టర్మ్‌లో ప్రపంచ రుణం పుంజుకునే అవకాశం అభివృద్ధి చేయబడుతున్నాయని నివేదిక పేర్కొంది.
గురించి IMF ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రుణాలు,

Team AKS www.aksias.com 8448449709 


9
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పెరుగుతున్న నగదు నిల్వల నిష్పత్తి (I-CRR)ని I-CRR కొలతను సమీక్షించి, దశలవారీగా తొలగించాలని RBI

దశలవారీగా తొలగించనున్న RBI ఎందుకు నిర్ణయించింది?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్ట్ 10, 2023న లిక్విడిటీ స్థిరత్వాన్ని కొనసాగిస్తూ నే పండుగ సీజన్‌కు

ప్రవేశపెట్టిన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (I-CRR) ముందు బ్యాంకింగ్ వ్యవస్థకు జప్తు చేయబడిన నిధులను తిరిగి

ని దశలవారీగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సమీక్ష తర్వాత, ఇవ్వాల్సిన అవసరం కారణంగా లిక్విడిటీ పరిస్థితులు మరియు

షాక్‌లను నివారించడానికి RBI క్రమంగా I-CRR నిధులను బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి రావాల్సిన అవసరం కారణంగా RBI

విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సిస్టమ్ లిక్విడిటీ మరియు I-CRRని సమీక్షించింది.

క్రమబద్ధమైన మనీ మార్కెట్ పనితీరును నిర్ధారించడం. I-CRR నిధుల దశలవారీ విడుదల బ్యాంకులను మరియు క్రెడిట్

విడుదల షెడ్యూల్‌లో 25% నిధులు సెప్టెంబర్ 9న, మరో డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

25% సెప్టెంబర్ 23న మరియు మిగిలిన 50% అక్టోబర్ 7న I - C RR ఫ ండ్‌ల దశ ల వారీ విడుదల రాబో యే
ఉన్నాయి, ఇది రాబోయే పండుగ సీజన్‌లో క్రెడిట్ డిమాండ్‌ను పండుగ సీజన్‌లో అధిక క్రెడిట్ డిమాండ్‌ను తీర్చడానికి, ఆర్థిక

నిష్పత్తి (CRR), ఈ నిరయ


వద్ద కొనసాగుతుంది.
S
తీర్చడానికి బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నగదు నిల్వల
్ణ ం ద్వారా ప్రభావితం కాకుండా, 4.5%
కార్యకలాపాలకు మరియు రుణ కార్యకలాపాలకు మద్ద తు
ఇవ్వడానికి బ్యాంకులకు తగినంత లిక్విడిటీని అందిస్తుంది.

'మేరా బిల్ మేరా అధికార్' ఇనిషియేటివ్


K
ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (I-CRR) అంటే ఏమిటి?
అన్ని కొనుగోళ్లకు ఇన్‌వాయిస్‌లను అభ్యర్థించే కస్టమర్ల
I-CRR బ్యాంకింగ్ వ్యవస్థ లో అదనపు లిక్విడిటీని సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా
గ్రహించడానికి ప్రవేశపెట్టబడింది, ప్రధానంగా రూ. 2,000 నోట్లు అధికార్' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. సెపెం
్ట బర్
తిరిగి రావడం, ప్రభుత్వానికి RBI యొక్క మిగులు బదిలీ మరియు
A
1 నుండి 12 నెలల పాటు పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి,
ప్రభుత్వ వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల ఏర్పడింది. అస్సాం, గుజరాత్, హర్యానా, పుదుచ్చేరి, దాద్రా & నగర్ హవేలీ
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితులపై I-CRR ప్రభావం ఏమిటి? మరియు డామన్ & డయ్యూతో సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో
ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది.
I-CRR బ్యాంకింగ్ వ్యవస్థ నుండి రూ. 1 లక్ష కోట్లకు
పైగా అదనపు లిక్విడిటీని గ్రహించి, తాత్కాలికంగా లిక్విడిటీ ఈ పథకం కింద, వస్తువులు మరియు సేవల పన్ను (GST)
లోటుకు కారణమైంది. అయితే, ఆర్‌బి ఐ మిగులు లిక్విడిటీని ఇన్‌వాయిస్‌ల యొక్క 800 నెలవారీ లక్కీ డ్రాలు ఉంటాయి,
గ్రహించడంతో లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఒక్కొక్కటి రూ. 10,000 బహుమతి విలువతో పాటు, ఒక్కొక్కటి
రూ. 10 లక్షల విలువైన 10 డ్రాలు ఉంటాయి. కోటి రూపాయల
I-CRR నుండి నగదు నిల్వల నిష్పత్తి (CRR) ఎలా భిన్నంగా ఉంటుంది?
చొప్పున రెండు బంపర్ బహుమతుల కోసం త్రైమాసిక డ్రా కూడా
CRR అనేది బ్యాంకులు తప్పనిసరిగా RBI వద్ద
నిర్వహిస్తారు. కనిష్ట ఇన్‌వాయిస్ విలువ రూ. 200 మరియు
నిర్వహించాల్సిన తప్పనిసరి రిజర్వ్ మొత్తం, ప్రస్తుతం 4.5%గా
ఒక వ్యక్తికి నెలకు గరిష్టంగా 25 ఇన్‌వాయిస్‌లతో సహా అర్హత
సెట్ చేయబడింది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని
ప్రమాణాలతో ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయడానికి ఈ చొరవ
నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది మరియు రుణాలు లేదా
వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. విజేతలు బహుమతి బదిలీ
పెట్టుబడుల కోసం ఉపయోగించబడదు.
కోసం అదనపు సమాచారాన్ని అందించాలి.

Team AKS www.aksias.com 8448449709 


10
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

3. అంతర్జాతీయ సంబంధాలు
నేపాల్‌- చైనా మధ్య 12 ఒప్పందాలు మరోపక్క లోకల్‌ గవర్నమెంట్‌ అసోసియేషన్‌ అదనపు సాయం
అందించాలని సిటీకౌన్సిలర్లు జాన్‌ కాటన్, షెరెన్‌ థాంప్సన్‌లు
ప్రస్తుతం బీజింగ్‌లో పర్యటిస్తున్న నేపాల్‌ ప్రధానమంత్రి
కోరారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 109
పుష్పకుమార్‌దహల్‌(ప్రచండ)తో 12 ఒప్పందాలు కుదుర్చుకుంది.
మిలియన్‌ పౌండ్లు అవసరం దీనికి ఉంది. తమకు అందాల్సిన
ఇందులో వాణిజ్యం, రహదారుల అనుసంధానం, ఇన్‌ఫర్మేషన్‌
1.25 బిలియన్‌పౌండ్ల నిధులను కన్జర్వేటివ్‌ప్రభుత్వం లాక్కొందని
టెక్నాలజీ తదితర రంగాలు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో
థాంప్సన్‌ఆరోపించారు. ఈ పరిస్థితిపై బ్రిటన్‌ప్రధాని కార్యాలయం
ప్రచండ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఒప్పందాలపై
10 డౌనింగ్‌స్ట్రీట్‌స్పందించింది. తమకు అక్కడి ఆర్థిక సమస్యలు
సంతకాలు జరిగాయి. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య
తెలుసని పేర్కొంది. అక్కడి ప్రజల విషయంలో ఆందోళన వ్యక్తం
సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అవసరమైన సహకారం
చేసింది. అదనంగా తాము సాయం అందిస్తామని ప్రధాని అధికార
పెంపొందించుకోవడానికి, వాణిజ్యం, ప్రజా సంబంధాల
ప్రతినిధి పేర్కొన్నారు. స్థానికప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారుల
మెరుగుపరచుకోవడం తదితర అంశాలపై ఇరు దేశాలు తమ
సొమ్ము నుంచి వచ్చే బడ్జెట్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని
అభిప్రాయాలను పంచుకున్నాయి.

స్విట్జర్లాండ్‌లో బురఖాలపై నిషేధం

S
స్విట్జర్లాండ్‌లో ముస్లిం మహిళలు ధరించే బురఖాలపై
సూచించారు.

ఉక్రెయిన్‌రక్షణ మంత్రిగా ఉమరోవ్‌ఎంపిక


రష్యాతోయుద్ధం నిరంతరాయంగా కొనసాగుతున్న
K
నిషేధం విధించారు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ దిగువ
తరుణంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అనూహ్య నిర్ణయం
సభలో నిర్వహించిన ఓటింగ్‌లో 151-29తో ఆమోదం తెలిపారు.
తీసుకున్నారు. కీలకమైన రక్షణ మంత్రిని మార్చేశారు. ప్రస్తుతం ఆ
ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లు ఎగువ సభలో ఆమోదం
పదవిలో ఉన్న అలెక్సీ రెజ్నికోవ్‌స్థానంలో రుస్తెంఉమరోవ్‌ (41)
పొందింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వారికి వెయ్యి డాలర్ల
ను ఎంపిక చేశారు. రెజ్నికోవ్‌ 550 రోజులకు పైగా యుద్ధాన్ని
జరిమానా విధిస్తారు. మరోవైపు ఇరాన్‌ బురఖా ధరించడంపై
A
పర్యవేక్షించారు. కొత్త విధానాలు అవసరం అయినందువల్లే
నిబంధనలు కఠినతరం చేసింది. ఇస్లామిక్‌డ్రెస్‌కోడ్‌ఉల్లంఘనకు
ఆ బాధ్యతలను రుస్తెంఉమరోవ్‌కు అప్పగిస్తున్నామని జెలెన్‌స్కీ
పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.
పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెజ్నికోవ్‌ తన పదవికి రాజీనామా
దివాలా తీసిన బర్మింగ్‌హామ్‌ చేశారు. రక్షణమంత్రి పదవి చేపడుతున్న ఉమరోవ్‌ప్రతిపక్ష హోలోస్‌
పార్టీ నాయకుడు. 2022 సెప్టెంబరు నుంచిఉక్రెయిన్‌ ప్రభుత్వ
బ్రిటన్‌లోని రెండో అతిపెద్దదైన బర్మింగ్‌హామ్‌నగరపాలక
ఆస్తుల నిధికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పాశ్చాత్యదేశాల మన్ననలు
సంస్థ (సిటీ కౌన్సిల్‌) దివాలాతీసింది. లక్షల పౌండ్ల వార్షిక బడ్జెట్‌
పొందారు. అంతేకాదు, తుర్కియే అధ్యక్షుడు రెసిప్‌ఎర్డొగాన్‌కు
లోటుతో ఈ నిరయ
్ణ ం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నగరం
ఉమరోవ్‌సన్నిహితుడు.
కౌన్సిల్‌ను ప్రతిపక్ష లేబర్‌ పార్టీపాలిస్తోంది. ఇది ఐరోపాలోనే
అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ. దాదాపు 10 లక్షల మందికి సింగపూర్‌ఎన్నికల్లో షణ్ముగరత్నం ఘన విజయం
సేవలు అందిస్తుంది. నిధుల లోటు కారణంగా సెక్షన్‌ 114
భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్‌షణ్ముగరత్నం
నోటీస్‌ను ఫైల్‌చేసింది. అందులో అత్యవసరం కాని అన్ని ఖర్చులను
(66) సింగపూర్‌ అధ్యక్షఎన్నికల ఫలితాల్లో ఘన విజయం
నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దీని ఆదాయం సుమారు 4.3 బిలియన్‌
సాధించారు. ఈ మేరకు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికి
పౌండ్లు. సమాన చెల్లింపు బాధ్యతకు ఇప్పటి వరకూ సుమారు 650
పైగా ఓట్లు ఆయనకు దక్కటం విశేషం. పోలైన 20,48,000
మిలియన్‌ పౌండ్ల నుంచి 760 మిలియన్‌ పౌండ్లను చెల్లించాల్సి
ఓట్లలో మాజీమంత్రి షణ్ముగరత్నంకు మద్దతుగా 70.4 శాతం
ఉంది. అయితే ఈ మేరకు నిధులను సమకూర్చుకోవడానికి
ఓట్లు (17,46,427) పడ్డాయి. ఆయన ప్రత్యర్థులైన చెనా సంతతి
కౌన్సిల్‌కు మార్ గా లు లేకపోవడంతో దివాలా ప్రకటించింది.

Team AKS www.aksias.com 8448449709 


11
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అభ్యర్థులు ఎన్జీ కాక్‌సాంగ్, టాన్‌కిన్‌లియాన్‌లకు వరుసగా 15.72 అజలి అసౌమనిలతో ఆయన విడివిడిగాభేటీ అయ్యారు. శుద్ధ
శాతం, 13.88 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల విభాగం తెలిపింది. ఇంధనాలు, నవ్యావిష్కరణల్లో కలిసి పనిచేయడాన్ని కొనసాగించి,
రిటర్నింగ్‌ అధికారి ప్రకటించిన ఈ ఫలితాలతో సింగపూర్‌కు భూగోళాన్ని మెరుగుపరచడంలో ఎలాంటి సమన్వయంతో
భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం వ్యవహరించాలో వారిచర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఉత్తరాది,
ఎన్నిక ఖరారైంది. గతంలో భారతీయ సంతతికి చెందిన ఎస్‌. దక్షిణాది మధ్య సరికొత్త ముఖాముఖికి వేదికగా నిలవడంలో సదస్సు
రామనాథన్, దేవన్‌నాయర్‌సింగపూర్‌అధ్యక్షులుగా పనిచేశారు. విజయవంతమైందని షోల్జ్‌చెప్పారు.

ఆర్థికవేత్త నుంచి అధ్యక్షుడిగా.. ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ భారత్‌: ట్రూడో

సిం గ పూ ర్ కు
‌ 9 వ అ ధ ్య క్షు డి గా ఎ న్ ని కై న థ ర ్మ న్‌ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే రీతిలో కెనడాలో ఖలిస్థాన్‌
షణ్ముగరత్నం 2011 నుంచి 2019 దాకా సింగపూర్‌ ఉప అనుకూల వాదులు వ్యక్తం చేస్తున్న నిరసనలపై మోదీ ఆందోళన
ప్రధానిగా సేవలందించారు. 2019 - 2023 మధ్యకాలంలో వ్యక్తం చేశారు. హింసను ప్రేరేపించేలా వేర్పాటువాదులు
సీనియర్‌ మంత్రిగా కేబినెట్‌లో విధులు నిర్వహించారు. ప్రముఖ వ్యవహరిస్తున్నారని కెనడా ప్రధాని ట్రూడోదృష్టికి తీసుకువెళ్లారు.
ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరున్న షణ్ముగరత్నం సింగపూర్‌లో వ్యవస్థీకృత నేరాల్లో, మాదకద్రవ్యాల చేరవేతలో, మనుషుల
స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957లో పుట్టారు. లండన్‌స్కూల్‌ అక్రమ రవాణాలో భాగస్వాములైన అలాంటి వారితో కెనడాకూ

యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో మాసర్

S
ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా పొందారు. తర్వాత కేంబ్రిడ్జి
్ట ‌ఆఫ్‌ఫిలాసఫీ, హార్వర్డ్‌
యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ఇన్‌పబ్లిక్‌అడ్మినిస్ట్రేషన్‌చేశారు.
ప్రమాదమేనని పేర్కొన్నారు. భారత్‌ తమకు అత్యంత ముఖ్యమైన
భాగస్వామి అని ట్రూడో అభివర్ణించారు. తమ దేశంలో ఓ వర్గం
ఆధ్వర్యంలో సాగే కార్యకలాపాలు, ఆ వర్గంమొత్తా ని కి, లేదా
K
కెనడాకు ప్రాతినిధ్యం వహించబోవని స్పష్టం చేశారు.
భారత్, సింగపూర్‌సుప్రీంకోర్టుల మధ్య అవగాహనా
రక్షణ రంగంలో ఫ్రాన్స్‌చేయూత
ఒప్పందం
భారత్‌ - ఫ్రాన్స్‌ సంబంధాలను సమున్నత శిఖరాలకు
భారత్, సింగపూర్‌ అత్యున్నత న్యాయస్థా నా లమధ్య
చేర్చేందుకు వివిధ అంశాలపై మెక్రాన్‌తో ఫలప్రదంగా చర్చించినట్లు
న్యాయ సహకార ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అవగాహన
A
మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య రక్షణరంగ సంబంధాలను
ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత
బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధునాతన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)జస్టిస్‌డి.వై.చంద్రచూడ్,
సాంకేతికతలను వినియోగించుకుని, భారత్‌లో తయారీని పెం
సింగపూర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేశ్‌
పొందించడానికిప్రాధాన్యమివ్వాలని భావించినట్లు సంయుక్త
మేనన్‌పాల్గొన్నారు.
ప్రకటన పేర్కొంది. రక్షణ రంగపరిశ్రమల మార్గసూచీని త్వరగా
జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, తుర్కియే అధినేతలతో ఖరారు చేయాల్సిన అవసరాన్ని రెండు దేశాలూతెలిపాయి. విద్య,
మోదీ సమావేశాలు ఆరోగ్యం, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనవ్యావిష్కరణలు
వంటి రంగాల్లో సంస్థ ల మధ్య అనుసంధానత పెంచాలని
పరస్పరంఆసక్తి ఉన్న అంశాలపై కలిసి పనిచేద్దామని
నిర్ణయించుకున్నాయి. జైతాపుర్‌ అణువిద్యుత్‌ కర్మాగారం,
వివిధ దేశాల అధినేతలకు ప్రధానినరేంద్ర మోదీ ప్రతిపాదించారు.
మాడ్యులర్‌రి యాక ్ట ర ్ల విషయంలో పురోగతిని ఇద్ద రు నేతలూ
ద్వై పాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకునేందుకు
ఆహ్వానించారు. ఐరాస భద్రతామండలిలో ఐదు శాశ్వత
ఉమ్మడిగా కృషి చేయాలని సంకల్పించారు. జీ20 శిఖరాగ్ర
దేశాలకు, 15 తాత్కాలిక దేశాలకు సభ్యత్వం ఉండాలనిఎర్దోగాన్‌
సదస్సులో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు
అభిప్రాయపడ్డారు.
ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్, కెనడా
ప్రధానిజస్టిన్‌ ట్రూడోలతో మోదీ విడివిడిగా సమావేశమయ్యారు. వాణిజ్య అంశాలపైనా..
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్, తుర్కియే జీ20లో చేరినందుకు ఆఫ్రికన్‌ యూనియన్‌ను మోదీ
అధ్యక్షుడు రెసెప్‌తయ్యిప్‌ఎర్డోగాన్, ఆఫ్రికన్‌యూనియన్‌అధ్యక్షుడు

Team AKS www.aksias.com 8448449709 


12
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
మరోసారి అభినందించారు. కొరియాతో సాంస్కృతిక, వాణిజ్య ఉ క్రె యి న్ లో
‌ న్యా య బ ద ్ధ మై న , దీ ర ్ఘ కా ల శాం తి కి చ ర ్య లు
సంబంధాలపై యోల్‌తో చర్చించినట్లు తెలిపారు.వాణిజ్యం, అవసరం. ఐరాస నిబంధనలను గౌరవించాలి. అణ్వాయుధాలను
మౌలిక సదుపాయాలపై తుర్కియేతో; వ్యవసాయం, సాంకేతిక ప్రయోగిస్తామని బెదిరించడం సరికాదు. ఇతర దేశాల ప్రాదేశిక
రంగాల్లోసహకారంపై బ్రెజిల్‌తో సమాలోచనలు జరిపినట్లు సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ దురాక్రమణలకు
వివరించారు. పాల్పడకూడదు.
రాజ్‌ఘాట్‌లో శాంతి కుడ్యంపై జీ20 నేతల సంతకాలు ఆహార, ఇంధన భద్రత ప్రాముఖ్యత గుర్తించి..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ప్రధాని రిషి సునాక్, సైనిక విధ్వంసాన్ని, సంబంధిత మౌలిక వసతులపై
ఐరాస ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌సహా జీ20 నేతలు దాడులను నిలిపివేయాలి. అంతర్జాతీయ మానవత్వ చట్టాలకు
మహాత్ముడి సమాధి రాజ్‌ఘాట్‌వద్ద గాంధీకి నివాళులర్పించారు. కట్టు బ డాలి. సంక్షోభాలు, ఘర ్ష ణ లను శాంతియుతంగా
లీడర్స్‌లాంజ్‌లో గల శాంతి కుడ్యంపైసంతకాలు చేశారు. అంతకు పరిష్కరించుకోవాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై యుద్ధం వల్ల పడే
ముందు వారందరికి ప్రధాని మోదీ అంగవస్త్రాలను బహూకరిస్తూ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే అంశంలో మేం కలిసికట్టుగా
ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సబర్మతి ఉన్నాం. ‘ఒక పుడమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్‌’ నినాద
ఆశ్రమం నమూనాను చూపుతూ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో స్ఫూర్తికి అనుగుణంగా దేశాల మధ్య శాంతియుత, స్నేహ

వరకూ సబర్మతి ఆశ్రమంలో నివసించారు.

దిల్లీ డిక్లరేషన్‌కు జీ20 ఆమోదం


S
దాని ప్రాధాన్యతను వివరించారు. గాంధీ 1917 నుంచి 1930 సంబంధాలను మెరుగుపరచుకోవాలి. ఉక్రెయిన్‌లో దీర్ఘ కా ల
శాంతికి చేపట్టే నిర్మాణాత్మక చర్యలను స్వాగతిస్తాం. ఉక్రెయిన్‌
యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతర్జాతీయ ఆహార,
K
ఇంధన భద్రత, సరఫరా వ్యవస్థలు, ఆర్థిక సుస్థిరత, ద్రవ్యోల్బణం,
దిల్లీలోని భారత్‌ మండపంలో జీ20 దేశాలశిఖరాగ్ర
వృద్ధిపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కొవిడ్‌-19 మహమ్మారి
సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్ష హోదాలో
నుంచి కోలుకుంటున్న వర్ధమాన, పేద దేశాలకు అది శరాఘాతం.
సదస్సుకుశ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో జీడీపీ
ఈ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు, అంచనాలు ఉన్నాయి. రష్యా,
ఆధారంగా కాకుండామానవాళి కేంద్రంగా సరికొత్త అభివృద్ధి
ఉక్రెయిన్‌నుంచి ధాన్యం, ఆహారపదార్థాలు, ఎరువులు, ఇతర ముడి
A
సూత్రానికి ఆయన సంకల్పం చెప్పారు. యుద్ధం కారణంగా దేశాల
పదార్థాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా సరఫరా చేయాలి.
మధ్య పెరిగిపోతున్న అపనమ్మకాలకు స్వస్తి చెప్పిపరస్పర విశ్వాసం
అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆఫ్రికాలోని పేద దేశాల అవసరాలు
దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సదస్సుకు చైనా,
తీర్చుకోవడానికి ఇది అవసరం.
రష్యా అధినేతలు మినహా అందరూ హాజరయ్యారు. ప్రధాని మోదీ
ముందు ఇండియాకు బదులుగా ‘భారత్‌’ అనే నేమ్‌బోర్డు ఉంచారు. ఉగ్రవాదంపై..

నేతలు పలు అంశాలపై చర్చించారు.ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాదు.
ఆఫ్రికన్‌ యూనియన్‌ సభ్యత్వానికి ఆమోదంతెలిపారు. దిల్లీ ముష్కరులకు సురక్షిత ఆవాసాలు, స్వేచ్ఛ, ఆర్థిక, వస్తు తోడ్పాటు,
డిక్లరేషన్‌కు ముక్తకంఠంతో మద్దతు పలికారు. పీటముడిగా ఉన్న రాజకీయ మద్ద తు లభించకుండా అంతర్జా తీ య సహకారం
ఉక్రెయిన్‌పైనా ఏకాభిప్రాయం సాధించడంలో భారత్‌ విజయం మరింత బలపడాలి. ఏ ఉద్దేశంతో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డా
సాధించింది. దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని అది సమర్థనీయం కావు. ఉగ్ర నిధులపై కన్నేసి ఉంచే ఆర్థిక చర్యల
జీ20 తీర్మానించింది. భారత్‌సంకల్పం సాకారమైంది. 37 పేజీల కార్యదళానికి (ఎఫ్‌ఏటీఎఫ్‌) వనరులను పెంచాలి. చిన్నపాటి
డిక్లరేషన్‌లో ప్రస్తావించిన అంశాలివీ.. ఆయుధాల అక్రమ రవాణా కట్టడికీ అంతర్జాతీయ సహకారం

దీర్ఘకాల శాంతికి చర్యలు అవసరం అవసరం.

అంతర్జా తీ య న్యాయ సూత్రాలకు అన్ని దేశాలూ వాతావరణం.. భూతాపం

కట్టుబడాలి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. భూతాపాన్ని కట ్ట డి చేయడానికి పారిస్‌ ఒప్పందంలో

Team AKS www.aksias.com 8448449709 


13
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు నిర్దేశించుకున్న ప్రపంచ దుర్వినియోగం చేయకుండా క్రిప్టో అసెట్‌ రిపోర్టింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌
హామీలు, వాటిని అమలు చేస్తున్న తీరుసరిపోదు. ఉద్గారాల (సీఏఆర్‌ఎఫ్‌)ను రూపొందిస్తున్నాం.
తగ్గింపునకు దేశాలు ఇచ్చిన హామీలను పారిస్‌ఒప్పంద లక్ష్యాలకు
కృత్రిమమేధ (ఏఐ)పై అంతర్ జా తీ య నియంత్రణలకు
అనుగుణంగా దేశాలు మార్చుకోవాలి. 2050 నాటికి నెట్‌
సంబంధించిన అంశంలో సహకారాన్ని పెంపొందించాలి. సేవల
జీరో ఉద్గారాలను సాధించడానికి, 2030 నాటికి శుద్ధ ఇంధన
బట్వాడా, నూతన ఆవిష్కరణలపై భద్రమైన, విశ్వసనీయమైన,
పరిజ్ఞానాలను సాధించడానికి వర్ధమాన దేశాలకు లక్షల కోట్ల
జవాబుదారీతనంతో కూడిన డిజిటల్‌మౌలిక వసతుల (డీపీఐ)ను
డాలర్లు అవసరం. వాతావరణ మార్పులప్రభావం మహిళలు,
సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో మానవ హక్కులు,
బాలికలపై ఎక్కువగా పడుతోంది. అందువల ్ల వాతావరణ
వ్యక్తిగత డేటాను, గోప్యత, మేధో హక్కులను గౌరవించాలి. డిజిటల్‌
కార్యాచరణను వేగవంతం చేయాలి. అందులో మహిళా
ఆర్థిక వ్యవస్థ భద్రతను మెరుగుపరచాలి. ఏఐని అందరి శ్రేయస్సుకు
భాగస్వామ్యాన్ని పెంచాలి.
ఉపయోగించాలి.
వి చ ్చ ల వి డి గా బొ గ్గు వి ని యో గా న్ ని ద శ ల వా రీ గా
ఆర్థిక వృద్ధి
తగ్గ ిం చడానికి కట్టు బ డి ఉన్నాం. శిలాజ ఇంధన రాయితీల
వాణిజ్యం, పెట్టుబడులతో ఆర్థిక వృద్ధికి దోహదపడేలా
ఉపసంహరణ, హేతుబద్ధీకరణకు 2009లో పిట్స్‌బర్గ్‌లో ఇచ్చిన

S
హామీకి దేశాలు కట్టుబడాలి. తక్కువ ఉద్గారాలను వెలువరించే
ఇంధన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసి, వినియోగంలోకి
తీసుకురావాలి. శుద్ధ ఇంధన ఉత్పత్తినివిస్తరించాలి.
విధానాలను రూపొందించడానికి అంగీకారం. నిబంధనల
ప్రాతిపదికన సాగే, వివక్షకు తావులేని, పారదర్శక, సమ్మిళిత,
సమానత్వంతో కూడిన, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ అవసరం.
అందులో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కీలకంగా ఉండాలి.
K
జీ20 సదస్సులో 5 కీలక విజయాలివీ..
ఈ సంస్థ పనితీరు మెరుగుపడేలా సంస్కరణలు అవసరం. 2024
1) జీ20 కూటమిలో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత నాటికి సభ్య దేశాలన్నింటికీ అందుబాటులోకి వచ్చేలా వివాద
సభ్యత్వం. పరిష్కార వ్యవస్థకు కట్టుబడి ఉన్నాం.

2) అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, అరబ్‌ కొవిడ్‌- 19 మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక
A
దేశాలను కలుపుతూ రైలు, నౌకాయాన అనుసంధానత కల్పన. సమస్యల నుంచి ప్రపంచం కోలుకుంటున్న తీరులో అసమానతలు
ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి, దీర్ఘకాల సరాసరి కన్నా తక్కువగా
3) ప్రపంచ జీవ ఇంధన కూటమి ఆవిర్భావం.
ఉంది. బలమైన, సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధనే దీనికి సమాధానం.
4) ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు కీలక సమస్యలపై
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంస్కరించాలి. అసమానతలను
పోరాటానికి దిల్లీ డిక్లరేషన్‌.
తొలగించడానికి, ఆర్థిక సుస్థిరతను కొనసాగించడానికి ద్రవ్య, ఆర్థిక,
5) పర్యావరణం, వాతావరణ మార్పులపై పరిశీలనకు సంస్థాగత విధానాల ఆవశ్యకత ఉంది.
జీ20 శాటిలైట్‌మిషన్‌.
వి ధా నా ల్లో వి శ ్వ స నీ య త ను కా పా డ టా ని కి క ేం ద్ర
ఏఐ, క్రిప్టోపై పరస్పర సహకారం బ్యాంకులకు స్వతంత్రత అవసరం. పేదలు, దుర్బల వర్గాలను

దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సదస్సులో పలు రక్షించడానికి తాత్కాలిక, లక్షిత ద్రవ్య విధానాలుచేపట్టాలి.

కీలకాంశాలపై నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు దిల్లీ జాంబియా, ఘనా, శ్రీలంక సహా వర్ధమాన దేశాల్లో రుణ
డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపారు. అందులోని ప్రధాన అంశాలివీ.. ఇబ్బందులను తక్షణం పరిష్కరించడానికి నిర్ణయం.

క్రిప్టో ఆస్తులను వెల్ల డి చేసే కార్యాచరణకు సత్వరం బహుళపక్ష బ్యాంకులు..


ఆమోదం తెలపాలని నిర్ణ య ం. ఇలాంటి ఆర్థికేతర ఆస్తులకు
మరింత మెరుగైన, విస్తృత, సమర్థ బహుళపక్ష బ్యాంకుల
సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ 2027
ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి ప్రభావాన్ని గరిష్ఠ స్థాయికి
కల్లా ప్రారంభం కావాలి. ఈ ఆస్తులను పన్ను ఎగవేతదారులు
తీసుకెళ్లేందుకు కొత్త భాగస్వామ్యాలను స్వాగతిస్తున్నాం. బహుళపక్ష

Team AKS www.aksias.com 8448449709 


14
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అభివృద్ధి బ్యాంకులపై జీ20 స్వతంత్ర సమీక్ష కమిటీ చేసిన సూచనల మతం, విశ్వాసం ఆధారంగా అసహనం, వివక్షను ఎదుర్కోవడానికి
అమలుకు ఉద్దేశించిన మార్గ సూచీని సమర్థిస్తున్నాం. ఇవి దోహదపడతాయి.

సీమాంతర చెల్లింపులు అవినీతి

2 0 2 7 నా టి కి వే గ వ ం త మై న , చౌ కై న , మ రిం త అవినీతిని ఏ మాత్రం సహించబోం. దీన్ని ఎదుర్కోవడానికి


పారదర్శకమైన సీమాంతర చెల్లింపుల వ్యవస్థను సాకారం చేసేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. అవినీతిపై
కట్టుబడి ఉన్నాం. ఈ దిశగా జీ20 మార్గసూచీలోనిరెండో దశ పోరు కోసం ఆస్తుల స్వాధీన యంత్రాంగాలను పటిష్ఠపరచాలి.
కార్యాచరణ అమలు చేస్తాం. ఈ దిశగా స్టాండర్డ్‌సెట్టింగ్‌బాడీలు నైపుణ్యాల పరంగాఉన్న వైరుధ్యాలను అధిగమించ డానికి,
(ఎస్‌ఎస్‌బీ) చేపట్టిన చర్యలను స్వాగతిస్తున్నాం. అందరికీ మెరుగైన పని కల్పించడానికి, సమ్మిళిత సామాజిక
సంరక్షణ విధానాలను సాకారం చేయాలని నిర్ణయం. ద్వైపాక్షిక,
మానవ వనరులు..
బహుళపక్ష ఒప్పందాల ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాల
మానవ వనరుల అభివృద్ధికి తోడ్పాటు కోసం పెట్టుబడులు పోర్టబిలిటీకి ఉన్న అవకాశంపై చర్చించాలి. బాల కార్మిక వ్యవస్థ,
పెట్టాల్సిన అవసరం ఉంది. సమ్మిళిత, సమానత్వంతో కూడిన, వెట్టిచాకిరీని నిర్మూలించడానికి చర్యలను ముమ్మరం చేయాలి.
నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణను అందరికీ అందించేందుకు జాతీయ గణాంక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ

S
కట్టుబడి ఉన్నాం. డిజిటల్‌ అంతరాన్ని అధిగమించడం కోసం
డిజిటల్‌పరిజ్ఞానాలను వినియోగించుకోవడానికి కట్టుబడి ఉన్నాం.
సాంకేతిక పురోగతికి అనుగుణంగా విద్యా సంస్థలు, అధ్యాపకులను
తీర్చిదిద్దేందుకు అవసరమైన తోడ్పాటు ఇస్తాం. స్వేచ్ఛాయుత,
కార్మిక సంస్థ (ఐఎల్‌వో) పరిధిని విస్తరించడం, ఆర్థికసహకార,
అభివృద్ధి సంస ్థ (ఓఈసీడీ) జాబ్‌ డేటాబేస్‌ల ద్వారా దీన్ని
సాధించొచ్చు.
K
వాతావరణ పరిశీలనకు జీ20 ఉపగ్రహం
సమానత్వంతో కూడిన, భద్రమైనశాస్త్రీయ భాగస్వామ్యాలకు
వాతావరణ పరిశీలనకు ‘జీ20 ఉపగ్రహాన్ని’ ప్రయోగిస్తామని
మద్దతిస్తాం. పరిశోధన, విద్యా సంస్థల మధ్య విద్యార్థులు, నిపుణులు,
భారత్‌ప్రతిపాదించింది. దక్షిణార్ధ గోళ దేశాలకు సాయం చేయడం
పరిశోధకులు, శాస్త్రవేత్తల బదిలీలను ప్రోత్సహించేందుకు కట్టుబడి
దీని ఉద్దేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్‌ మిషన్‌
ఉన్నాం.
నుంచి వచ్చిన డేటా తరహాలోజీ20 ఉపగ్రహం వల్ల మానవాళికి
A
వ్యవసాయం ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

సరకుల ధరల పెరుగుదల వల్ల జీవన వ్యయాలు సదస్సుకు హాజరైన నేతలు


పెరుగుతున్నాయి. ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు జో బైడెన్‌(అమెరికా), రిషి సునాక్‌(బ్రిటన్‌), ఒలాఫ్‌షోల్జ్‌
అనుగుణంగా వ్యవసాయం, ఆహారం, ఎరువులవాణిజ్యంలో (జర్మనీ), మెక్రాన్‌ (ఫ్రాన్స్‌), ఆంథోని ఆల్బనీస్‌ (ఆస్ట్రేలియా),
న్యాయబద్ధ, అంచనాలకు అనుగుణమైన విధానాలకు కట్టుబడి ఆల్బర్టోఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా), జార్జియా మెలోని (ఇటలీ),
ఉన్నాం. ఎగుమతి నియంత్రణలను విధించబోం. ఆహార భద్రత, మహమ్మద్‌ బిన్‌స ల్మాన్‌ (సౌదీ అరేబియా), లూలా డ సిల్వా
సవాళను
్ల ఎదుర్కోవడంలో వర్ధమానదేశాలకు తోడ్పాటు అందిస్తాం. (బ్రెజిల్‌), షేక్‌మహమ్మద్‌బిన్‌జాయెద్‌అల్‌నహ్యాన్‌(యూఏఈ),
ప్రపంచ ఆహార భద్రత, అందరికీ పోషకాహారం సూత్రాలకు జస్టిన్‌ ట్రూడో (కెనడా), జాకో విడోడో (ఇండోనేసియా), యూన్‌
కట్టుబడి ఉన్నాం. సుక్‌ యేల్‌ (దక్షిణ కొరియా), సిరిల్‌ రమఫోసా (దక్షిణాఫ్రికా),
ఉర్సులా వోన్‌ డెర్‌ లియాన్‌ (ఈయూ), సెర్గీ లవ్రోవ్‌ (రష్యా), లీ
మతం
కియాంగ్‌ (చైనా), రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ (తుర్కియే), లీసీన్‌
వ్యక్తులు, మత చిహ్నాలు, పవిత్ర గ్రంథాల లక్ష్యంగా మత లూంగ్‌ (సింగపూర్‌) , బోలా అహ్మద్‌ తినుబు (నైజీరియా),
విద్వేష చర్యలను గట్టిగా ఖండిస్తాం. మత, సాంస్కృతిక భిన్నత్వాన్ని, మార్క్‌రూట్‌(నెదర్లాండ్స్‌), అబ్దుల్‌ఫతా సయీద్‌హుస్సేన్‌ఖలీల్‌
సహనాన్ని ప్రోత్సహించే దిశగా ఐరాస సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఎల్‌ సిసి (ఈజిప్టు), సయ్యిద్‌ అసాద్‌ బిన్‌ తారిక్‌ అల్‌ సయ్యద్‌
సమర్థిస్తున్నాం. మత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం, (ఒమన్‌), నడియాకాల్వినో (స్పెయిన్‌), షేక్‌హసీనా (బంగ్లాదేశ్‌),
శాంతియుతంగా గుమికూడే హక్కు వంటివి పరస్పర ఆధారితం. ఆంటోనియో గుటెరస్‌ (ఐరాస), క్రిస్టాలినా జార్జీవా (ఐఎంఎఫ్‌),

Team AKS www.aksias.com 8448449709 


15
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అజయ్‌ బంగా (ప్రపంచ బ్యాంకు), ఎంగోజీ ఒకోంజో-ఐవీలా డాలర్లను ఇస్తామన్న విషయాన్ని గుర్తుచేశారు. సర్క్యులర్‌ ఆర్థిక
(డబ్ల్యూటీవో). వ్యవస్థలో జీవ ఇంధనాలనేవి మార్కెట్లు, వాణిజ్యం, సాంకేతికత,

జీ20లో ఆఫ్రికన్‌యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం పాలసీలు, అంతర్జాతీయ సహకారంలో కీలక పాత్ర పోషిస్తాయని
మోదీ తెలిపారు.
భారత్‌ నేతృత్వం వహిస్తున్న జీ20 కూటమి ఓ పెద్ద
ముందడుగు వేసింది. ఆఫ్రికన్‌యూనియన్‌(ఏయూ)ను శాశ్వత జీవఇంధన కూటమిలో వ్యవస్థాపక సభ్యులుగా అర్జెంటీనా,

సభ్యురాలుగా కొత్తగా చేర్చుకుంది.దీనిపై అంగీకారం కుదిరింది. బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, దక్షిణాఫ్రికా, యూఏఈ,

1999లో ఆవిర్భావం తర్వాత జీ20 కూటమిని విస్తరించడం ఇదే అమెరికా ఉన్నాయి. కెనడా, సింగపూర్‌ పరిశీలక దేశాలుగా

తొలిసారి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినప్రతిపాదనకు చేరాయి.

సభ్య దేశాలన్నీ ఆమోదం తెలిపాయి. తద్వారా ప్రపంచంలో నూతన ఆర్థిక నడవాపై కుదిరిన అవగాహనా ఒప్పందం
దక్షిణభాగంలో ఉన్న కీలక కూటమిని, ప్రపంచంలోని అగ్రశ్రేణి
ప్రపంచ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కీలక పరిణామానికి
ఆర్థిక వ్యవస్థలను ఒకేచోటుకు చేర్చినట్లయింది.
జీ20 సదస్సు వేదికగా నిలిచింది. కొన్నేళ్లుగా చర్చల దశలో
ఈయూ తర్వాత పెద్ద కూటమి ఇదే ఉన్న నూతన ఆర్థిక నడవా ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

S
జీ20లో 55 సభ్య దేశాల ఆఫ్రికన్‌యూనియన్‌(ఏయూ)
చేరికతో ఐరోపా సమాఖ్య (ఈయూ) తర్వాత రెండో అతిపెద్ద
బహుళ దేశాల కూటమిగా విస్తరించినట్లయింది. ఆఫ్రికాఖండంలోని
దేశాలతో 2002లో ఏయూ ఏర్పడింది. అంతకు ముందు 32
భారతదేశం నుంచి ఐరోపాను అనుసంధానం చేసే ప్రతిష్ఠాత్మక
భారత్‌ - పశ్చిమాసియా - తూర్పు ఐరోపా ఆర్థిక నడవా
ప్రణాళికను భారత్, అమెరికా సహా పలు దేశాలు ఆవిష్కరించాయి.
అంతర్తీ
జా య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయగల ప్రాధాన్యం గల ఈ
K
దేశాలతో ‘ఆఫ్రికాఐక్య సంస్థ’గా ఇది ఉండేది. ఆఫ్రికన్‌యూనియన్‌ నడవాను చైనా నిర్మిస్తున్న బెల్ట్‌అండ్‌రోడ్‌ఇనీషియేటివ్‌ప్రాజెక్టుకు

జీడీపీ విలువ 3 లక్షల కోట్ల డాలర్లు కాగా జనాభా 140 కోట్లు. ప్రత్యామ్నాయంగా అభివర్ణిస్తున్నారు.

జీ20 విషయానికి వస్తే ఆవిర్భవించిన కొత్తలో ఇది ఆర్థిక మంత్రులు, ఈ ప్రాజెక్టు ను అమెరికా, భారత్, సౌదీ అరేబియా,
కేంద్ర బ్యాంకు గవర్నర్ల వేదికగా ఉండేది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం యునైటెడ్‌అరబ్‌ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా సమాజం
A
తర్వాత 2008లో దానిని ప్రభుత్వాధినేతల కూటమిగా మార్చారు. నేతలు సంయుక్తంగా ప్రకటించారు. దీనిని పట్టలకెక్కించడానికి
2009లో అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రముఖ వేదికగా ఉద్దేశించిన అవగాహనా ఒప్పందంపై వారంతా సంతకాలుచేశారు.
అవతరించింది. జీ20 కూటమిలో ఇప్పటివరకు ఏయూ నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు
ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్య దేశంగాఉంది. జోబైడెన్‌నేతృత్వం వహించారు. ఈ నడవాతో ఆసియా, అరేబియన్‌

జీవ ఇంధన కూటమికి శ్రీకారం గల్ఫ్, ఐరోపా దేశాలమధ్య విస్తృతమయ్యే అనుసంధానత, ఆర్థిక
ఏకీకరణతో ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.
జీ20 వేదికగా ప్రధాని మోదీ జీవ ఇంధన కూటమి
ఈ నడవాలో రెండు ప్రత్యేకమైన కారిడార్లు ఉండబోతున్నాయి.
ఏర్పాటును ప్రకటించారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌మిశ్రమ
యజ్ఞంలో పాలుపంచుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. అందులో తూర్పు నడవా భారత్‌ను పశ్చిమాసియాతో

ప్రత్యామ్నాయంగా ఇతర మిశ్రమాలపైనా పని చేద్దామని కోరారు. అనుసంధానిస్తుంది. ఉత్తర నడవా ఐరోపానుపశ్చిమాసియాను

పర్యావరణ, వాతావరణాలను పర్యవేక్షించేందుకు జీ20 శాటిలైట్‌ కలుపుతుంది. ఇందులో రైల్వే లైను నిర్మాణం కూడా ఉంది. ఈ

మిషన్‌ను ప్రారంభిద్దామని సూచించారు. ఇంధన పరివర్తన అనేది నడవాపూర్తయితే భారత్‌నుంచి పశ్చిమాసియా వరకూ వస్తువులు,

21వ శతాబ్దంలో ముఖ్యమైన అంశమని చెప్పారు. దీనికి లక్షల సేవల రవాణాను మెరుగుపరిచే ప్రస్తుత బహుళవిధ రవాణా

కోట్ల డాలర్లు అవసరమవుతాయని, అభివృద్ధి చ ెందిన దేశాలు మార్గాలకు అనుబంధంగా విశ్వసనీయ, చౌకఖర్చుతో కూడిన

ఇందులో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ ఏడాదిలోనే ఈ సరిహద్దు నౌకా రవాణా వ్యవస్థ నుంచి రైల్వే రవాణా నెట్‌వర్క్‌

విషయంలో ముందుకు రావాలని దక్షిణార్థ గోళ దేశాల తరఫున అందుబాటులోకి వస్తుంది. రైల్వేలైనుతో పాటు విద్యుత్‌ లైన్లు,

కోరుతున్నానని చెప్పారు.అభివృద్ధి చెందిన దేశాలు 100 బిలియన్‌ డిజిటల్‌ అనుసంధానత, శుద్ధ హైడ్రోజన్‌ ఎగుమతికి పైపులైన్లు

Team AKS www.aksias.com 8448449709 


16
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
నిర్మించాలని భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. నూతన ఆర్థిక పరిష్కరించేందుకు భారత్‌ నేతృత్వంలో జీ20 తీసుకున్న
నడవాతో ప్రాంతీయ పంపిణీ గొలుసు వ్యవస్థ భద్రంగా ఉండనుంది. చరిత్రాత్మక నిర ్ణ యా లను, అందించిన స్ఫూర్తిని ముందుకు
అంతేకాకుండా వర్త క అవకాశాలు, వాటి సదుపాయాలు తీసుకెళ్తామని పేర్కొన్నాయి. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో కలిసి
మెరుగుపడతాయి. మరింత ఉత్తమమైన, పెద్దవైన, ప్రభావవంతమైన బహుళపక్ష
స్వేచ్ఛా వాణిజ్యంపై ద్వైపాక్షిక చర్చల్లో భారత్, బ్రిటన్‌అంగీకారం అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు
నిర్ణయాన్ని నాలుగు దేశాలు స్వాగతించాయి. తమప్రజల ఉజ్వల
చరిత్రాత్మకంగా నిలిచిపోయే రీతిలో సాధ్యమైనంత త్వరగా
భవిత కోసం సమష్టిగా కృషి చేస్తామని సంయుక్త ప్రకటన పేర్కొంది.
‘స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కలిసి
అంతకు ముందు భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్,
అడుగులు వేయాలని భారత ప్రధానినరేంద్ర మోదీ, బ్రిటన్‌ప్రధాని
బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా, దక్షిణాప్రికా అధ్యక్షుడు సిరిల్‌
రిషి సునాక్‌ నిర్ణయించుకున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం
రమఫోసా భేటీ అయ్యారు.
దిల్లీకి వచ్చిన సునాక్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలుజరిపారు. ఇంకా
మిగిలి ఉన్న అంశాలను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకువచ్చి, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం
పరస్పర ప్రయోజనదాయకమైన పురోగమన ఒప్పందాన్ని
భారత్‌ - అమెరికా మధ్యనున్న స్నేహ బంధం ఇకపైనా
కార్యరూపంలోకి తీసుకురావాలని తీర్మానించారు. ఆర్థిక, రక్షణ,
ప్రపంచ మానవాళికి మేలు చేయడంలో గొప్ప భూమిక పోషిస్తుందని
సాంకేతిక, హరిత ఇంధనం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం

S
తదితర రంగాల్లో పురోగతిపై వారు సంతృప్తి వ్యక్తంచేశారు.
ముఖ్యమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైనా అభిప్రాయాలు
ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీ20 కూటమి శిఖరాగ్ర
సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన బైడెన్‌తో మోదీ
తననివాసంలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం నేతల
K
పరస్పరం వ్యక్తీకరించుకున్నారు.
సంయుక్త ప్రకటన విడుదలైంది.
జపాన్‌తో వాణిజ్యం పెంపు
జీ20కిభారత్‌ సారథ్యం, అణు ఇంధన రంగ సహకారం,
జపాన్‌ప్రధాని ఫుమియో కిషిదతో కూడా మోదీ ద్వైపాక్షిక 6జీ/కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలు, అంతర్తీ
జా య
చర్చలు జరిపారు. అనుసంధానత, వాణిజ్యం, ఇతర రంగాల్లో బ్యాంకుల పునర్నిర్మాణం వంటి అంశాలు వీరి మధ్యచర్చకు
సహకారం పెంపొందించుకోవడానికి రెండుదేశాలూ ఆసక్తిగా
A
వచ్చాయి. తమ దేశానికి చెందిన జనరల్‌ ఆటోమిక్స్‌ నుంచి
ఉన్నాయని మోదీ తెలిపారు. జీ7 కూటమికి జపాన్‌నేతృత్వంతోపాటు ఎంక్యూ-9బీరకం డ్రోన్లు 31 కొనుగోలు చేసేందుకు భారత రక్షణ
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించామని ఆయన ట్వీట్‌ శాఖ లేఖ అందజేయడాన్ని బైడెన్‌స్వాగతించారు.
చేశారు.వాణిజ్యం, రక్షణ రంగం, ఆధునిక సాంకేతికతలు వంటి
జీ20 కూటమి ముఖ్యమైన ఫలితాలను ఇవ్వడంలో భారత్‌
అంశాలపై ఇటలీ ప్రధానిజార్జియా మెలోనీతో మోదీ చర్చలు
సారథ్యం దోహదపడుతోందని ప్రశంసించారు. 2028 - 29లో
జరిపారు. ప్రపంచ సుసంపన్నతకు ఇకపైనా కలిసి పనిచేయాలని
ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంకోసం
నిర్ణయించుకున్నారు.
మద్ద తు ఇస్తా మ ని ప్రకటించారు. సాంకేతికత బదలాయింపు
అంతర్జాతీయ ఆర్థిక సహకార ప్రధాన వేదికగా జీ20ని తీర్చిదిద్దుతాం ద్వారా జీఈఎఫ్‌- 414 జెట్‌ ఇంజిన్ల ను జీఈ ఏరోస్పేస్,
ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సంయుక్తంగా
నిబద్ధులమై ఉంటామని, అంతర్తీ
జా య ఆర్థిక సహకారానికి ప్రధాన ఉత్పత్తి చేయాలన్న వాణిజ్య ఒప్పందాన్నివేగంగా ముందుకు
వేదికగా జీ20ని తీర్చిదిద్దుతామని భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తీసుకువెళ్లడానికి తమ కట్టుబాటును ఇద్దరూ పునరుద్ఘాటించారు.
అమెరికా దేశాలు ఉద్ఘాటించాయి. ఈ మేరకు శనివారం ఒక 2024లోభారత్‌ ఆతిథ్యం ఇవ్వబోయే క్వాడ్‌ సదస్సుకు
సంయుక్త ప్రకటన వెలువరించాయి. జీ20కి ప్రస్తుతం భారత్‌ బైడెన్‌ను మోదీ ఆహ్వానించారు.స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ
నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ అధ్యక్ష స్థానాన్ని హక్కులు, బహుళత్వం, ప్రజలందరికీ సమానావకాశాలు వంటివి
2024లో బ్రెజిల్, 2025లోదక్షిణాఫ్రికా, 2026లో అమెరికా తమ బంధాలను విజయవంతం చేస్తాయని నేతలిద్దరూ పేర్కొన్నారు.
చేపట్టనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశాయి. ప్రపంచ సవాళ్లను

Team AKS www.aksias.com 8448449709 


17
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

4. పర్యావరణం
ఆగస్టులో ఉత్తరార్ధ గోళంలో రికార్డు ఉష్ణోగ్రతలు కొత్త సముద్రపు సూక్ష్మజీవికి ‘కలాం’ పేరు

ఈ ఏడాది ఉత్తరార్ధ గోళంలో ఆగస్టు లో రికార్డు రామేశ్వరం సమీపంలోని మండపం సముద్రతీరంలో


ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ పరిశోధన శాస్త్రవేత్త లు ఇటీవల కనుగొన్న కొత్త స ముద్రపు సూక్ష్మజీవి
(టార్డిగ్రేడ్‌) కి మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌క లాం పేరు
సంస్థ (డబ్ల్యూఎంవో), ఐరోపా వాతావరణ సంస్థ కొపెర్నికస్‌
పెట్టారు. ఈ జీవికి ‘బాటిలిప్స్‌కలామీ’ అని నామకరణం చేశారు.
ప్రకటించాయి. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది
హిందూ మహాసముద్రంలో మెరైన్‌ టార్డిగ్రేడ్‌ మైర్రోబయోమ్‌ను
జూలైలో నమోదయ్యాయి. ఆగస్టు లో ఉష్ణోగ్రత పారిశ్రామిక
మొదటిసారిగా 2021లో కేరళలోని వడకరలో కనుగొన్నామని,
విప్లవానికి పూర్వమున్న స్థాయి కన్నా 1.5 సెల్సియస్‌ డిగ్రీలు
ఆ తర్వాత మండపం సముద్రంలో గుర్తించామని చెప్పారు. కలామీ
ఎక్కువ. ఈలెక్కన భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల వద్ద
సగటు పొడవు 170 మైక్రో మీటర్లు (0.17 మి.మీ), వెడల్పు 50
పట్టి నిలపాలన్న పారిస్‌వాతావరణ సభ తీర్మానం ఏమవుతుందనే మైక్రో మీటర్లు (0.05 మి.మీ) అని తెలిపారు.
ఆందోళన పెరిగింది.
వైల్డ్‌లైఫ్‌స్టాండింగ్‌కమిటీ ఏర్పాటు
మూడు నెలలుగా సముద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు

S
భూమిపై 70 శాతం సముద్రాలే ఉన్నాయి. అవి ఈ ఏడాది
మూడు నెలల పాటు గతంలోఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతను
వన్య ప్రాణుల సంరక్షణకు వైల్డ్‌ లైఫ్‌స్టాండింగ్‌ కమిటీ
స్టేట్‌బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం జీఓ 140
జారీ చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖమంత్రి
K
నమోదు చేశాయి. వాటి ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. వైస్‌ ఛైర్మన్‌గా ఉంటారు. పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌)సభ్య కార్యదర్శిగా
దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియోగు టెర్రెస్‌ వ్యవహరిస్తారు. ఈ కమిటీలో 9 మంది సభ్యులను నియమించారు.
స్పందిస్తూ వాతావరణ విచ్ఛిన్నం మొదలైందని హెచ్చరించారు.
హరిత ఇంధనాలతో లోహ కాలుష్యం
నీటిని మాత్రమే ఉద్గారం చేసే హరిత హైడ్రోజన్‌బస్సు లో హా ల కో స ం గ ను ల త వ ్వ క ం వ ల ్ల వి ష తు ల ్య
A
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ఆయిల్‌కార్పొరేషన్‌ రసాయనవ్యర్థా లు నదుల్లో, వాటి వరద ప్రాంతాల్లో చేరి
(ఐఓసీ) దేశంలోతొలిసారిగా కర్బన ఉద్గారాలు కాకుండా నీటిని ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రపంచమంతటా 2.3 కోట్ల
మాత్రమే వ్యర్థ పదార్థంగా బయటకు వదిలే హైడ్రోజన్‌ బస్సును మంది ప్రజలు ఇటువంటి వరద ప్రాంతాల్లోనివసిస్తున్నారని
ఇటీవల సైన్స్‌ పత్రికలో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది.
ఆవిష్కరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారావచ్చే
1,85,000 లోహ గనులను విశ్లేషించిన మీదట ఈ నిర్ధారణకు
విద్యుత్‌ను ఉపయోగించి 75 కిలోల హైడ్రోజన్‌ను ఐఓసీ
వచ్చింది. ఈ గనుల నుంచి సీసం, ఆర్సెనిక్, జింకు, రాగి వ్యర్థాలు
ఉత్పత్తిచేయనుంది. నీటిని వ్యర్థ పదార్థంగా వదులుతుంది. ఈ
నదుల్లో, ఏరుల్లో కలసిపోతున్నాయి. ఇవి ప్రజారోగ్యాలనే కాక
హైడ్రోజన్‌ను రెండుబస్సులకు ఉపయోగించనున్నారు. దిల్లీలో
57 లక్షలకుపైగా పశువులను, 65,000 చదరపు కిలోమీటర్ల
ప్రయోగాత్మకంగా తిరిగే ఈ బస్సులను కేంద్ర చమురు శాఖ మంత్రి
సాగు భూములకు చేటు తెస్తూ ఆహార భద్రతను దెబ్బతీస్తున్నాయి.
హర్‌దీప్‌సింగ్‌పురి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ లోహ గనుల కాలుష్యం ప్రపంచమంతటా 4,79,200 కిలోమీటర్ల
ప్రయోగం విజయవంతమైతే శిలాజ ఇంధనాలను భారీ వ్యయంతో పొడవున నదీ మార్గాలనూ, 1,64,000 చదరపు కిలోమీటర్ల
దిగుమతి చేసుకునే దేశం నుంచి పునరుత్పాదక ఇంధన వనరులను వరద మైదానాలనూ ప్రభావితం చేస్తోంది. ప్రజల తాగునీటి
పెద్దఎత్తున ఎగుమతి చేసేదేశంగా భారత్‌ అవతరిస్తుందన్నారు. వనరులు, వారు పీల్చే గాలి కలుషితమవుతున్నాయి. ప్రపంచం
ఫరీదాబాద్‌లోని ఐఓసీపరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కేంద్రం హరిత ఇంధనాలకు మళ్లే కొద్దీ లిథియం, రాగి వంటి లోహాలకు
ఈ సంవత్సరం చివరికల్లా హరితహైడ్రోజన్‌బ్యాటరీలతో నడిచే 15 గిరాకీపెరిగి దానితో పాటే గనుల నుంచి నదుల్లోకి విడుదలయ్యే
బస్సులను తయారు చేయనుందని పురి తెలిపారు. రసాయన వ్యర్థాలూ పెరగనున్నాయి. దీనికి నివారణోపాయాలను
అత్యవసరంగా కనిపెట్టాలని శాస్త్రజ్ఞులు హెచ్చరించారు.

Team AKS www.aksias.com 8448449709 


18
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

భారతదేశం అంతటా ఎలిఫెంట్ కారిడార్లలో 40% ఈశాన్య రాష్ట్రాలలో ఏనుగుల శ్రేణుల విస్తరణను నివేదిక పేర్కొంది.
పెరుగుదల ఇది ఏనుగుల పంపిణీ మరియు నివాస వినియోగంలో మార్పులను
ప్రతిబింబిస్తుంది కనుక ఇది గమనించదగినది.
భారతదేశంలోని ఏనుగు కారిడార్‌లలో గణనీయమైన
పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక సిఫార్సులు
హైలైట్ చేసింది. ఏనుగు కారిడార్‌ల సంఖ్య 2010లో 88 నుండి ఏనుగుల జనాభా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో దీర్ఘకాలిక నివాస
150కి పెరిగింది, ఇది 40% పెరుగుదల. ఈ కారిడార్లు వివిధ సాధ్యత మరియు డేటా ఆధారిత విధానాల అవసరాన్ని నివేదిక నొక్కి
ఆవాసాల మధ్య ఏనుగుల కదలికను సులభతరం చేసే భూమి చెప్పింది. అదనంగా, ఏనుగుల కదలికను సులభతరం చేయడానికి
యొక్క ముఖ్యమైన స్ట్రిప్స్. 19% కారిడార్‌లు వినియోగంలో మరియు వివాదాలను తగ్గించడానికి బలహీనమైన కారిడార్‌లను
తగ్గుదలని చూశాయని, 10 ఇతర వాటికి బలహీనతల కారణంగా పునరుద్ధరించాలని ఇది పిలుపునిచ్చింది.
పునరుద్ధ ర ణ అవసరమని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర,
మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మరియు ఈశాన్య రాష్ట్రాలలోని విదర్భ
2023 WMO గాలి నాణ్యత మరియు వాతావరణ
వంటి ప్రాంతాలలో ఏనుగుల శ్రేణుల విస్తరణ గమనించవచ్చు. ఈ బులెటిన్
ప్రాంతాలలో ఏనుగుల సంరక్షణ కోసం దీర్ఘకాలిక ఆవాస సాధ్యత ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) యొక్క నివేదిక

నొక్కి చెప్పింది.

ప్రాముఖ్యత
S
మరియు డేటా ఆధారిత విధానాల యొక్క ప్రాముఖ్యతను నివేదిక వాతావరణ మార్పు, వేడిగాలులు, అడవి మంటలు మరియు
ఓజోన్‌తో సహా పెరుగుతున్న వాయు కాలుష్యం మధ్య సంబంధాన్ని
హైలైట్ చేస్తుంది. WMO వాతావరణ మార్పు మరియు గాలి
నాణ్యత యొక్క పరస్పర అనుసంధానాన్ని నొక్కి చెబుతుంది,
K
ఏనుగు కారిడార్‌ల పెరుగుదల ఏనుగులకు వివిధ ఆవాసాల
రెండు సవాళ్లను పరిష్కరించడానికి సమగ్ర పరిష్కారాల కోసం
మధ్య వెళ్లేందుకు సురక్షితమైన మార్ల
గా ను అందించడం, మానవ-
పిలుపునిచ్చింది.
ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడం మరియు వాటి పరిరక్షణలో
సహాయం చేయడం వంటి ప్రాముఖ్యతను సూచిస్తుంది. నివేదిక యొక్క ఫలితాలు

ఎలిఫెంట్ కారిడార్లను నిర్వచించడం • వాతావరణ మార్పు హీట్‌వే వ్‌ల ఫ్రీక్వెన్సీ మరియు


A
తీవ్రతను పెంచుతుందని, ఇది అడవి మంటల ప్రమాదాన్ని మరియు
ఏనుగు కారిడార్‌లు రెండు లేదా అంతకంటే ఎక్కువ
తీవ్రతను పెంచుతుందని నివేదిక పేర్కొంది.
స్నేహపూర్వక ఆవాసాల మధ్య ఏనుగుల కదలికను అనుమతించే
భూభాగాలు. ఏనుగుల సహజ కదలికను సులభతరం చేయడం, • ఈ అడవి మంటల నుండి వచ్చే పొగలో గాలి నాణ్యత,
వనరులను యాక్సెస్ చేయడం మరియు మానవ నివాసాలతో ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థలు మరియు పంటలపై ప్రతికూల
విభేదాలను నివారించడం వారి ఉద్దేశ్యం. ప్రభావం చూపే కాలుష్య కారకాలు ఉంటాయి.

అత్యధిక సంఖ్యలో ఏనుగు కారిడార్లు ఉన్న రాష్ట్రం • హీట్‌వే వ్‌లు గాలి నాణ్యత సమస్యలను మరింత
తీవ్రతరం చేస్తాయి, ఓజోన్ మరియు పర్టిక్యులేట్ మ్యాటర్ ఉత్పత్తికి
పశ్చిమ బెంగాల్ 26 ఏనుగు కారిడార్‌లను కలిగి ఉంది,
దారితీస్తాయి.
ఇది మొత్తం కారిడార్‌లలో 17%. ఏనుగు సంరక్షణ ప్రయత్నాలలో
ఈ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. • అధిక ఉష్ణోగ్రతలు మరియు ఏరోసోల్ స్థాయిల కలయిక
ప్రపంచవ్యాప్తంగా మానవ ఆరోగ్యం మరియు వ్యవసాయాన్ని
ఎలిఫెంట్ కారిడార్ వినియోగం తగ్గడానికి కారణాలు
ప్రభావితం చేసింది, భారతదేశం మరియు చైనాలలో గణనీయమైన
కారిడార్ వినియోగంలో తగ్గుదల ఆవాసాల ఫ్రాగ్మెంటేషన్, పంట నష్టాలు నమోదయ్యాయి.
సంకోచం మరియు విధ్వంసంలు కారణాలుగా చెప్పబడ్డాయి .
యూరప్‌లో రికార్డు స్థాయి హీట్‌వేవ్స్
ఏనుగు శ్రేణుల విస్తరణ
నివేదిక 2022 యూరోపియన్ వేసవి నుండి ఉదాహరణలను
మహారాష్ట్రలోని విదర్భ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మరియు ఉదహరించింది, ఇది రికార్డు స్థా యి లో వేడి తరంగాలను

Team AKS www.aksias.com 8448449709 


19
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఎదుర్కొంది, ఫలితంగా ఓజోన్ మరియు పర్టిక్యులేట్ పదార్థం గతంలో ఆర్కిటిక్‌లో గమనించ బడింది మరియు ఈ అధ్యయనం
యొక్క సాంద్రతలు పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అంటార్కిటికాలో కూడా జరుగుతోందని "ప్రత్యక్ష సాక్ష్యం"
ఓజోన్ వాయు నాణ్యత మార్గదర్శక స్థాయిని వందలాది గాలి అందిస్తుంది.
నాణ్యత పర్యవేక్షణ సైట్‌లు మించిపోయాయని పేర్కొంది. ఇది
పోలార్ యాంప్లిఫికేషన్ అంటే ఏమిటి?
ఐరోపా యొక్క నైరుతిలో ప్రారంభమైంది మరియు తరువాత
ఖండం అంతటా వేడిగాలుల కదలిక కారణంగా మధ్య మరియు పోలార్ యాంప్లిఫికేషన్ అనేది ఇతర గ్రహాల కంటే ధ్రువ
ఈశాన్య ఐరోపాకు వ్యాపించింది. ప్రాంతాలు వేగవంతమైన వేడెక్కడం అనుభవించే ఒక దృగ్విషయం.
ఈ దృగ్విషయం ఆర్కిటిక్ మరియు అంటార్కిటికా రెండింటిలోనూ
అదనంగా, మధ్యధరా మరియు ఐరోపాపై ఎడారి ధూళి
జరుగుతోందని అధ్యయనం రుజువు చేస్తుంది.
అసాధారణంగా అధిక చొరబాటు, గాలి నాణ్యతను మరింత
ప్రభావితం చేసింది. ఈ పరిస్థితులు మానవ ఆరోగ్యం మరియు వె స్ ట్ అ ం టా ర్కి టి కా లో , ము ఖ ్యం గా వే డె క ్క డా ని కి
వ్యవసాయాన్ని ప్రభావితం చేశాయి, ముఖ్యంగా భారతదేశం అవకాశంగా పరిగణించబడుతుంది, అధ్యయనం వాతావరణ
మరియు చైనాలో గణనీయమైన పంట నష్టాలు సంభవించాయి. నమూనాలు అంచనా వేసిన దానికంటే రెట్టింపు వేడెక్కడం రేటును
గుర్తించింది. దాని మంచు ఫలకం, కూలిపోయినట్లయితే, ప్రపంచ
వాతావరణ మార్పు మరియు గాలి నాణ్యత మధ్య సన్నిహిత
సముద్ర మట్టం పెరుగుదలకు గణనీయంగా దోహదపడుతుంది,

S
సంబంధాన్ని గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను నివేదిక నొక్కి
చెబుతుంది. హీట్‌వేవ్‌లు మరియు అడవి మంటలు వంటి వాతావరణ
మార్పు-ఆధారిత ఓజోన్ మరియు పర్టిక్యులేట్ దృగ్విషయాలు
మ్యాటర్‌తో సహా వాయు కాలుష్యానికి నేరుగా దోహదం చేస్తాయని
సముద్ర మట్టాలను అనేక మీటర్లు పెంచే అవకాశం ఉంది.

ప్రస్తుత వాతావరణ నమూనాలు అంటార్కిటికాలో


మంచు నష్టాన్ని తక్కువగా అంచనా వేయవచ్చని పరిశోధనలు
K
ఇది హైలైట్ చేస్తుంది. ఈ ఇంటర్‌కనెక్టడ్‌ని అర్థం చేసుకోవడం సూచిస్తున్నాయి, ఇది భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదల,
చాలా కీలకం ఎందుకంటే వాతావరణ మార్పులను పరిష్కరించడం సముద్రపు వేడెక్కడం మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలకు
మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడం తప్పనిసరిగా చేయి చిక్కులను కలిగిస్తుంది.
చేయి కలిపి ఉండాలని ఇది నొక్కి చెబుతుంది. అంటార్కిటిక్ వేడెక్కడం వల్ల సముద్రపు మంచు మరింత
మానవ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థలు, వ్యవసాయం నష్టపోతుంది, సముద్రపు వేడెక్కడం, ప్రపంచ సముద్ర ప్రసరణ
A
మరియు మొత్తం శ్రేయస్సుకు ప్రయోజనం చేకూర్చే విష చక్రాన్ని మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది.
విచ్ఛిన్నం చేయడానికి సమర్థ వ ంతమైన పరిష్కారాలు రెండు ఇది హిమానీనదాలను రక్షించే తీరప్రాంత మంచు అల్మారాలు
సవాళ్లను ఏకకాలంలో పరిష్కరించాలి. ఈ ఒకదానితో ఒకటి కరిగిపోవడానికి దారితీస్తుంది, హిమనదీయ తిరోగమనాన్ని
అనుసంధానించబడిన విధానంపై నివేదిక యొక్క ఉద్ఘాటన వేగవంతం చేస్తుంది మరియు సముద్ర మట్టం పెరుగుదలకు
ఈ సంక్లిష్ట పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర దోహదం చేస్తుంది.
విధానాలు మరియు చర్యల అవసరాన్ని హైలైట్ చేస్తుంది. భారత రాష్ట్రాలలో విపరీతమైన ఉష్ణోగ్రత పెరుగుదల
ఊహించిన దాని కంటే వేగంగా వేడెక్కుతున్న కేరళ, పుదుచ్చేరి మరియు అండమాన్ మరియు నికోబార్
అంటార్కిటికా దీవులలో ఈ సంవత్సరం జూన్ నుండి ఆగస్టు వరకు మూడు డిగ్రీల
కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా నమోదయ్యాయని క్మే లై ట్
వాతావరణ మార్పు నమూనాల అంచనాలను అధిగమిస్తూ,
సెంట్రల్ ఇటీవలి నివేదిక వెల్లడించింది. మానవ-వాతావరణ
ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే దాదాపు రెట్టింపు
మార్పులకు కారణమయ్యే నమూనాలతో గమనించిన లేదా
వేగంతో అంటార్కిటికా వేడెక్కుతున్నట్లు కొత్త శాస్త్రీయ అధ్యయనం
అంచనా వేసిన ఉష్ణోగ్రతలను పోల్చడానికి నివేదిక క్లైమేట్ షిఫ్ట్
వెల్లడించింది. పరిశోధకులు 78 అంటార్కిటిక్ మంచు కోర్లను
ఇండెక్స్ (CSI)ని ఉపయోగిస్తుంది. ఈ ప్రాంతాలు CSI స్థాయి
1,000 సంవత్సరాలలో ఉష్ణోగ్రత డేటాను పునర్నిర్మించడానికి
3 లేదా అంతకంటే ఎక్కువ 60 రోజులకు పైగా ఉన్నాయని, ఇది
విశ్లేషించారు. ఖండం అంతటా గమనించిన వేడెక్కడం సహజ
వాతావరణ మార్పుల ప్రభావాన్ని సూచిస్తుంది.
వాతావరణ వైవిధ్యానికి మాత్రమే కారణమని వారు కనుగొన్నారు.
పోలార్ యాంప్లిఫికేషన్ అని పిలువబడే ఈ దృగ్విషయం అదనంగా, పదకొండు భారతీయ రాష్ట్రా లు సగటు

Team AKS www.aksias.com 8448449709 


20
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఉష్ణోగ్రతలు దీర్ఘ కా లిక సగటు కంటే 1 0C కంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, కీటకాల జనాభాను ప్రభావితం
ఉన్నాయి, కేరళ, పుదుచ్చేరి మరియు అండమాన్ మరియు నికోబార్ చేస్తుంది మరియు మిలియన్ల పక్షుల మరణానికి దారితీస్తుంది.
దీవులతో సహా ఐదు రాష్ట్రాలు వేసవి సగటు CSI 3 కంటే ఎక్కువగా
LED లైటింగ్ కాంతి కాలుష్యానికి ఎందుకు దోహదం చేస్తుంది?
ఉన్నాయి. నివేదిక ప్రపంచ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. తీవ్రమైన
ఉష్ణోగ్రతలపై వాతావరణ మార్పు మరియు ప్రపంచవ్యాప్తంగా దాని LED లైట్ లు , ప్రత్యేకించి ప్రకాశవంతమైన తెల్లని
అసమాన పంపిణీని నొక్కి చెబుతుంది. వేరియంట్‌లు , వాటి విస్తృత వినియోగం కారణంగా కాంతి
కాలుష్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయి, ఎందుకంటే అవి సాంప్రదాయ
క్లైమేట్ షిఫ్ట్ ఇండెక్స్ (CSI) దేనిని కొలుస్తుంది? లైటింగ్ మూలాల కంటే మరింత ప్రభావవంతమైన కాంతిని విడుదల
CSI గమనించిన లేదా అంచనా వేసిన ఉష్ణోగ్రతలను చేస్తాయి మరియు మరింత ప్రభావవంతంగా వెదజల్లుతాయి.
మానవుని వల ్ల కలిగే వాతావరణ మార్పులకు కారణమయ్యే పెరుగుతున్న కాంతి కాలుష్యం మానవ ఆరోగ్యంపై ఎలాంటి
నమూనాలతో పోలుస్తుంది. పరిణామాలను కలిగిస్తుంది?
సుమారుగా 7.95 బిలియన్ల మంది ప్రజలు లేదా ప్రపంచ రాత్రిపూట అధిక కాంతి నిద్ర విధానాలకు అంతరాయం
జనాభాలో 98% మంది, నమోదైన చరిత్రలో అత్యంత వేడిగా కలిగిస్తుంది, ఇది కొన్ని క్యాన్సర్లు మరియు గుండె సమస్యల వంటి
ఉండే వేసవి కాలంలో కార్బన్ కాలుష్యాన్ని వేడి-ట్రాపింగ్ చేయడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది మన సర్కాడియన్ లయలు

నివేదిక కనుగొంది.

S
ద్వారా కనీసం రెండు రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతలు అనుభవించినట్లు

అతి తక్కువ చారిత్రక ఉద్గారాలు ఉన్న దేశాలు ప్రపంచంలోని


మరియు మొత్తం శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది.

కాంతి కాలుష్యం రాత్రి ఆకాశాన్ని అస్పష్టం చేయడంతో పాటు


పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
K
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే మూడు నుండి నాలుగు రెట్లు అధిక
నావిగేషన్ కోసం చీకటిపై ఆధారపడే రాత్రిపూట కీటకాలు
కాలానుగుణ ఉష్ణోగ్రతలను అనుభవించాయని నివేదిక హైలైట్
మరియు పక్షులను అస్తవ్యస్తం చేయడం ద్వారా కాంతి కాలుష్యం
చేస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా
పర్యావరణ వ్యవసల ్థ కు అంతరాయం కలిగిస్తుంది. ఈ అంతరాయం
సమానంగా పంపిణీ చేయబడలేదని ఇది నొక్కి చెబుతుంది.
కీటకాల జనాభా క్షీణతకు మరియు సంవత్సరానికి వందల
నివేదికలో పేర్కొన్నట్ లు గా , కేరళ సగటు కంటే అధిక మిలియన్ల పక్షుల మరణానికి దోహదం చేస్తుంది.
A
ఉష్ణోగ్రతలు, బలహీనమైన నైరుతి రుతుపవనాలు మరియు
రిజర్వ్‌లో ని కమ్యూనిటీలు కాషాయం-రంగు LED
వాతావరణ మార్పుల కారణంగా సంభావ్య కరువు పరిస్థితులను
వీధిలైట్‌ల కు మారుతున్నాయి మరియు కాంతి పరిక్షేపణను
ఎదుర్కొంది.
తగ్గించడానికి క్రిందికి సూచించే కవర్‌లను ఉపయోగిస్తున్నాయి.
కాంతి కాలుష్యాన్ని మరింత పెంచుతున్న కొత్త LED లైట్లు నిబంధనలు పాటించని వ్యాపారాలు, ఇళ్లపై జరిమానాలు కూడా
విధిస్తున్నారు.
విద్యుత్ ని ఆదా చేయడం మరియు ఖర్చులను తగ్గించడం
లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్‌లో LED లైటింగ్‌ను వేగంగా పెద్ద నగరాలు కూడా చీకటి ఆకాశానికి అనుకూలమైన
స్వీకరించడం కాంతి కాలుష్యం యొక్క పెరుగుతున్న సంక్షోభానికి ప్ర త్యామ్నా యా ల కో స ం ప్ర కా శ వ ం త మై న వీ ధి లై ట ్ల ను
దోహద పడుతోంది. ఇంధన-సమర్థ వ ంతమైన లైటింగ్‌ను మార్చుకుంటున్నాయి, కాంతి కాలుష్యాన్ని పరిష్కరించడం చిన్న
తప్పనిసరి చేసే ప్రభుత్వ నిబంధనలు అనుకోకుండా సమస్యను సంఘాలకు మాత్రమే పరిమితం కాదని నిరూపిస్తుంది. ఈ
మరింత తీవ్రతరం చేశాయి. సమస్యను పరిష్కరించడానికి అవగాహన మరియు చర్య కీలకం.

ఇటీవలి పరిశోధన ప్రకారం రాత్రి ఆకాశం ప్రధానంగా కాంతి కాలుష్యం రివర్సబుల్. అవగాహన పెంచడం, చీకటి
చౌకైన మరియు ప్రకాశవంతమైన LED లైట్ల విస్తరణ కారణంగా ఆకాశానికి అనుకూలమైన లైటింగ్‌ను అమలు చేయడం మరియు
ప్రతి సంవత్సరం 10% ప్రకాశవంతంగా మారుతోంది. ఈ ప్రవర్తనలను మార్చడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. అనేక
మితిమీరిన కృత్రిమ కాంతి నక్షత్రాల గురించి మన దృష్టిని అస్పష్టం ఇతర రకాల కాలుష్యాల మాదిరిగా కాకుండా, లైటింగ్ పద్ధతులను
చేయడమే కాకుండా నిద్ర చక్రాలకు అంతరాయం కలిగిస్తుంది, ఇది సవరించడం ద్వారా దీనిని గణనీయంగా మెరుగుపరచవచ్చు.

Team AKS www.aksias.com 8448449709 


21
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

5. సైన్స్ & టెక్నాలజీ


చికున్‌గున్యాపై సమర్థంగా పనిచేస్తున్న యాంటీబాడీలు దానికి హోమియో మందులను అందించి చాలా మందికి
స్వస్థతచేకూర్చారు. ఎన్నో మొండి వ్యాధులను తన వైద్యంతో నయం
దోమకాటు వల్ల వచ్చే చికున్‌గున్యా వ్యాధి కీళ్ళు, కండరాల
చేశారు.
నొప్పులు, తలనొప్పి వంటిబాధలను కలిగిస్తుంది. వాంతులు, నీళ్ల
విరేచనాలు, ఇతర లక్షణాలూ కనిపిస్తాయి.సాధారణంగా ఏదైనా హై ద రా బా ద్ ‌హో మి యో క ళా శా ల లో చా లా కా ల ం
వైరస్‌ లేక బ్యాక్టీరియా రోగి శరీరంలో ప్రవేశించినప్పుడురోగ అ ధ్యా ప కు డి గా ప ని చే సి న సో హ న్ ‌సిం గ్ ప్రి
‌ న్ సి ప ల్ ,
నిరోధక వ్యవస్థ పెద్దఎత్తున యాంటీబాడీలను విడుదల చేస్తుంది. సూపరింటెండెంట్‌గా అక్కడే బాధ్యతలు నిర్వర్తించారు.
అయితేచికున్‌ గున్యా వచ్చిన వెంటనే కాకుండా రోగి కోలుకునే రామంతాపూర్‌ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో రోగుల
దశలో యాంటీబాడీలు ఎక్కువ సమర్థంగా పనిచేస్తాయని భారతీయ కష్టాలను చూసి చలించిన ఆయన రూ.20 లక్షల సొంత నిధులతో
శాస్త్రజ్ఞుల అధ్యయనం తేల్చింది.దీనికోసం తమిళనాడు, కర్ణాటక, 2004లో 80 పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించివైద్యశాలకు
అస్సాం తదితర రాష్ట్రాల్లో 13 చోట్లక్లినికల్‌ప్రయోగాలు జరిపారు. అంకితం చేశారు.

S
ఏఐఐఎంఎస్, మణిపాల్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌వైరాలజీ, అంతర్తీ
జా య
జన్యు, బయోటెక్‌ కేంద్రానికి చెందిన పరిశోధకులు జరిపినఈ
అధ్యయన వివరాలు లాన్సెట్‌పత్రికలో ప్రచురితమైంది.
మూలకణాలతో అల్జీమర్స్‌కు చికిత్స
అల్జీమర్స్‌వ్యాధి వల్ల మెదడులో ఉత్పన్నమయ్యే లోపాలను
K
తగ్గించడానికి మూలకణాలు ఉపయోగపడతాయని అమెరికాలోని
ప్రఖ్యాత హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్‌మరణం స్ టా న్ ‌ఫ ర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త లు తేల్చారు. ఈ మేరకు
హోమియోవైద్యం పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి.
దేశవ్యాప్తంగా ఇట్టేగుర్తుకొచ్చే ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్‌ అల్జీమర్స్‌కు సంబంధించి చాలా రకాల చికిత్సలు మెదడులో
సోహన్‌సింగ్‌(80) గుండెపోటుతో హైదరాబాద్‌బంజారాహిల్స్‌లోని ఎక్కువగా పేరుకుపోతున్న అమైలాయిడ్‌ను తొలగించడంపై
A
తన నివాసంలో మరణించారు. కుమారుడిపేరుతో ధర్మకిరణ్‌ట్రస్టు దృష్టి సారిస్తున్నాయి. ఈ లక్షణమొక్కటే అల్జీమర్స్‌కు సంకేతమా
ఏర్పాటు చేసి పేదలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోసోహన్‌ అన్నదానిపై స్పష్టత లేదు. అయితే వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్‌కు
ముందుకు సాగారు. ఎన్నో ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజుతో వైద్య మెదడులోని మైక్రోగ్లియా అనే ఒక రకంకణాల్లో జరిగే ఉత్పరి
సేవలుఅందించారు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని వర్తనలకు మధ్య విస్పష్ట సంబంధం ఉందని వెల్లడైంది.
రావులపాడులోజన్మించారు. ఆయన తండ్రి వేణుగోపాలరావు బ్యాక్టీరియా, వైరస్‌తదితరాల బారి నుంచి మెదడు కణాలను
స్వాతంత్య్ర సమరయోధుడు. కమ్యూనిస్టుపార్టీ తరఫున చురుగ్గా మైక్రోగ్లియా రక్షిస్తుంది. మెదడులో పేరుకుపోయే జీవక్రియ పరమైన
పనిచేసేవారు. వ్యర్థాలనూ తొలగిస్తుంది. మైక్రోగ్లియాలోకొన్ని జన్యు వైరుధ్యాలకు
సోహన్‌బాల్యమంతా గుడివాడలోనే గడిచింది. పీయూసీ అల్జీమర్స్‌ ముప్పు పెరగడానికి మధ్య గట్టి సంబంధం ఉందని
తర్వాత హోమియోపతిలో డిప్లొమాపూర్తి చేసి, ఉపాధి వెతుక్కుంటూ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో ట్రెమ్‌2 జన్యువు కూడాఉందని
హైదరాబాద్‌ చేరారు. ప్రభుత్వ కళాశాలలోజూనియర్‌ లెక్చరర్‌గా గమనించారు. ప్రయోగంలో భాగంగా లోపభూయిష్ట ట్రెమ్‌2
ఒక పక్క ఉద్యోగం చేస్తూనే చదువుకున్నారు. హోమియో వైద్యంలో జన్యువు కలిగినఎలుకలను ఎంపిక చేసుకున్నారు. సాధారణ ట్రెమ్‌2
అంచెలంచెలుగా ఎదిగారు. తన జీతంలో 25 శాతం పక్కనపెట్టి కలిగిన మూషికాల నుంచి సేకరించిన మూలకణాలను వాటిలోకి
హైదరాబాద్‌హో మియో కాలేజీ అభివృద్ధి కి వినియోగించారు. ప్రవేశపెట్టారు. ఆ కణాలు ‘లోపభూయిష్ట’ ఎలుకల మెదళ్లలోకి వెళ్లి,
డాక ్ట ర్ ‌ సోహన్‌సింగ్‌ను ‘హోమియోకింగ్‌’గా భావిస్తుంటారు. మైక్రోగ్లియాగా మారిపోయాయని గుర్తించారు. దెబ్బతిన్నకణాల
1979లో మెదడువాపు వ్యాధితో ఎంతో మంది చనిపోయేవారు. స్థానాన్ని చాలా వరకూ ఆక్రమించాయి. ఫలితంగా ఈ ఎలుకల్లో

Team AKS www.aksias.com 8448449709 


22
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సాధారణట్రెమ్‌2 చర్యలను పునరుద్ధరించడానికి వీలైంది. దీనివల్ల భూమిపైకి నాసా తొలి గ్రహశకల నమూనాలు
అమైలాయిడ్‌ పరిమాణంతో పాటు అల్జీమర్స్‌కు సంబంధించిన
భూమి, సూర్యుడు సహా సౌర కుటుంబం ఎలా పుట్టింది?
ఇతర లక్షణాలూ తగ్గిపోయాయి.
పుడమిపై నీరు, జీవం ఎక్కడి నుంచి వచ్చాయి? మానవాళికి
క్యాన్సర్‌చికిత్సకు మైటోకాండ్రియాతో ఇమ్యునోథెరపీ చిక్కుముడిగా ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు

మెరుగు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్ఠా త ్మకంగా


ప్రయోగించిన ‘ఒసైరిస్‌-రెక్స్‌’ వ్యోమనౌక దిగ్విజయంగా తన
క్యాన్సర్‌పై పోరుకు ఉపయోగపడే సమర్థ సాధనం
బాధ్యతను నెరవేర్చింది. ఏడేళ ్ల పా టు రోదసిలో ప్రయాణించి
ఇమ్యునోథెరపీ. రోగి స్వీయ రోగ నిరోధక వ్యవస్థను యుక్తిగా
ఒక గ్రహశకలం నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చింది.
వాడుకుంటూ కణితి కణాలను నిర్మూలించడం ఇందులో కీలకం.
సుమారు 8.30 గంటల సమయంలో ‘శాంపిల్‌ క్యాప్సూల్‌’
అయితే కొందరిపై ఇది ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో
పుడమిని చేరింది.
ఇమ్యునోథెరపీని మెరుగు పరచడానికి కొత్త మార్గా ల ను
శాస్త్రవేత్త లు అన్వేషిస్తున్నారు. ఈదిశగా అమెరికాలోని సాల్క్‌ ఇదీ ప్రస్థానం..

ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త లు ఒక కీలక ముందడుగు వేశారు. బె న్ను అ నే గ్ర హ శ క ల ం నుంచి న మూ నా ల ను

S
కణంలోని మైటోకాండ్రియన్‌ (బహువచనం మైటోకాండ్రియా)
నులక్ష్యంగా చేసుకున్నారు. ఇది శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో
తొలి అంచెలో మార్పులు చేయడం ద్వారా కణితి పరిమాణాన్ని
సేకరించేందుకు ఒసైరిస్‌-రెక్స్‌ను 2016 సెప్టెంబరులో నాసా
ప్రయోగించింది. ఈ ప్రాజెక్టు వ్యయం 100 కోట్లడాలర్లు.
K
2018లో అది బెన్నును చేరింది. రెండేళ్ల పాటు దాని చుట్టూ
తగ్గించొచ్చని తేల్చారు. రోగనిరోధక వ్యవస్థ సులువుగా కణితులను
పరిభ్రమించింది.
గుర్తించగలిగేలా, ఇమ్యునోథెరపీకి మరింత సమర్థంగా స్పందించేలా
2020 అక్టోబరు 20న అది, బెన్ను ఉపరితలం వద్దకు వెళ్లి
చేసే ఒక విధానాన్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
రోబోటిక్‌ హస్తం సాయంతోవాక్యూమ్‌ను ప్రయోగించడం ద్వారా
ఎలా చేశారంటే..
నమూనాలను సేకరించింది. వాటిని కారు టైరుపరిమాణంలో ఉండే
A
ఏటీపీఉత్పత్తి కోసం మైటోకాండ్రియాలో ఎలక్ట్రాన్లు రెండు శాంపిల్‌ క్యాప్సూల్‌లో భద్రపరిచింది. కనీసం 250 గ్రాములమేర
మార్గాల్లో పయనిస్తాయి. అలా కాకుండా ప్రధానంగా ఒకే మార్గం నమూనాలను సేకరించినట్ లు అంచనా. ఆ తర్వాత భూమికి
గుండా ఈ పయనం సాగేలా శాస్త్రవేత్తలు కొన్ని మార్పులు చేశారు. తిరుగుప్రయాణమైంది.

దీనివల్ల సక్సినేట్‌ అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తయింది. 2004లోనాసా జెనెసిస్‌వ్యోమనౌక సౌర గాలి నమూనాలను
ఫలితంగా కణ కేంద్రకంలోరోగనిరోధకతకు సంబంధించిన తీసుకొచ్చింది. అయితే దానిపారాచూట్‌విచ్చుకోకపోవడంతో అది
జన్యువులు క్రియాశీలమయ్యాయి. ఇదే క్రమంలో కణితి ఉపరితలంపై బలంగా భూమిని ఢీ కొట్టింది. దీంతోవ్యోమనౌకలోని నమూనాల
ఎంహెచ్‌సీ అనే ప్రొటీన్‌పరిమాణం కూడా పెరిగింది. స్వచ్ఛత దెబ్బతింది.

ఎంహెచ్‌సీ పెరుగుదల వల్ల కణితి కణాలు రోగనిరోధక 2006లో నాసా స్టార్‌డస్ట్‌వ్యోమనౌక ఒక తోకచుక్క నుంచి
వ్యవసలో
్థ ని ‘హంతక’ టి కణాల దృష్టిలోఎక్కువగా పడుతున్నాయి. ధూళి నమూనాలను తీసుకొచ్చింది.
క్యాన్సర్‌కణాలు కంటపడితే వాటిని చంపేసే సామర్థ్యంవీటికి ఉంది.
ఇప్పటి వరకు జపాన్‌ మాత్రమే ఒక గ్రహశకలం నుంచి
రోగనిరోధక వ్యవస్థ కంటపడకుండా తప్పించుకుంటున్న శాంపిళ్లను తీసుకురాగలిగింది. ఇప్పుడు అమెరికా కూడా ఆ ఘనత
కణితి గుట్టురట్టు చేసి, దాన్నిదుర్బలంగా మార్చడానికి ఈ విధానం సాధించింది.
పనికొస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Team AKS www.aksias.com 8448449709 


23
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
స్మార్ట్‌ఫోన్‌లో దగ్గు విని వ్యాధి నిర్ధారణ వోల్‌బాకియా అనే బ్యాక్టీరియా ఉండే ప్రత్యేక దోమలను అమెరికా
శాస్త్రవేత్త లు పెంచుతున్నారు. డెంగీ విస్త రి స్తున్న ప్రాంతాల్లో
దగ్గులోతేడాలను స్మార్ట్‌ఫోన్‌లో విని వ్యాధి స్థా యి ని
వీటిని భారీ సంఖ్యలో విడుదలచేస్తున్నారు. వీటితో డెంగీ
అంచనా వేసే విధానాన్నిస్పెయిన్‌శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొవిడ్‌
వ్యాప్తిని నిరోధించవచ్చని తేలింది. అంతేకాదు ఈదోమలు
కారణంగా బార్సిలోనాలోనిడెల్‌మా ర్‌ ఆసుపత్రిలో చేరిన 70
తమ సంతానంలోకి కూడా ఈ బ్యాక్టీరియాను పంపుతున్నాయి.
మంది రోగుల దగ్గును తొలి 24 గంటల్లోనే స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు
దీంతోభవిష్యత్తులో డెంగీ వ్యాప్తిని ఇవి అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు
చేశారు. వాటి హెచ్చు తగ్గులను బట్టి వ్యాధితీవ్రతను విశ్లేషించే
చెబుతున్నారు. ఈ ప్రత్యేక దోమల వ్యూహాన్ని గత పదేళ్లుగా కొన్ని
విధానాన్ని, అల్గొరిథమ్స్‌ను రూపొందించారు. దీనివల్ల వ్యాధిని
దేశాల్లో అమలు చేస్తున్నారు. తాజాగా హోండురస్‌రాజధాని తెగెసి
ఆరంభ దశలోనే కనిపెట్ట డ ంతో పాటు దూర ప్రాంతాల్లోని
అల్పాలో ఈ దోమలనువిడుదల చేశారు. రానున్న ఆరు నెలల్లో
రోగులకు రిమోట్‌చికిత్స చేయడమూ సాధ్యపడుతుంది. అత్యవసర
ఇక్కడ 90 లక్షల వోల్‌బాకియా బ్యాక్టీరియా దోమల విడుదలకు
పరిస్థితుల్లోనూ, వైద్య వసతులులేని ప్రాంతాల్లోనూ దూరం నుంచి
సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకూడా ఈ
చికిత్సకు తోడ్పడే విధానమిది. దీన్ని ఇతరశ్వాసకోశ వ్యాధుల
పరిశోధనపై దృష్టిసారించింది. ఇతర దేశాల్లోనూ ఈ వ్యూహాన్ని
చికిత్సకూ ఉపయోగించవచ్చు.
అనుసరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మూత్రపిండ మార్పిడి జరిగినా జీవితకాలం ఔషధాలు
వాడాల్సిన పనిలేదు!

S
బ్రిటన్‌వైద్య చరిత్రలో జీవితకాలం ఔషధాలు వాడాల్సిన
నానో పార్టికల్స్‌సాయంతో క్యాన్సర్‌కణితుల గుర్తింపు
క్యాన్సర్‌కణితులను స్పష్టంగా, సులువుగా గుర్తించేందుకు
K
సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ విధానాలకంటే సమర్థమైన విధానాన్ని
అవసరం లేకుండానే అవయవ మార్పిడి జరిగిన తొలి వ్యక్తిగా
బెంగళూరు భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ)తయారు చేసింది.
భారత్‌ మూలాలున్న అదితీ శంకర్‌ అనే 8 ఏళ్ల బాలికనిలిచింది.
ఈ వివరాలు ఏసీఎస్‌ అప్లై డ్ ‌ నానో మెటీరియల్స్‌ జర్నల్‌లో
ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న అదితికి ఆమె తల్లి దివ్య
ప్రచురితమయ్యాయి. దీని గురించి ఐఏపీ విభాగం అసిస్టెంట్‌
శరీరంనుంచి తీసుకున్న ఎముక మజ్జను ఉపయోగించి మూలకణ
ప్రొఫెసర్‌జయప్రకాశ్‌మాట్లాడుతూ.. బంగారం, కాపర్‌సల్ఫైడ్‌లతో
A
మార్పిడి చికిత్సను చేశారు.అదితి మూత్రపిండ సమస్యలను
తయారు చేసిన హైబ్రిడ్‌నానోపార్టికల్స్‌క్యాన్సర్‌కణాలను గుర్తించే
ఎదుర్కొంటుండటంతో ఆరు నెలల తర్వాత దివ్య తనకుమార్తెకు
స్పష్ట మై న వెలుగు, ధ్వనితరంగాలను సృష్టించగలవు. కాపర్‌
మూత్రపిండాన్ని దానం చేశారు. సాధారణంగా అవయవ
నానో పార్టికల్స్‌ అప్లికేషన్లు క్యాన్సర్‌ను గుర్తించగలుగుతుండగా,
మార్పిడిచేయించుకున్న వ్యక్తులు తమ దేహం కొత్త అవయవాన్ని
రసాయనీకరణం చేసిన బంగారు రేణువులకువాటిని నియంత్రించే
తిరస్కరించకుండా ఉండేందుకు రోగనిరోధక వ్యవస్థను అణచివేసే
బాధ్యత తీసుకుంటాయి. ఈ హైబ్రిడ్‌ నానోరేణువులపైకి కాంతిని
ఔషధాలను దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉంటుంది. అయితే అదితికి ఆ
పంపగానే అవి వేడిని పుట్టించి క్యాన్సర్‌ కణాలను చంపేస్తాయని
అవసరం లేకుండానే కిడ్నీ సమర్థంగా పనిచేసేలా లండన్‌లోనిగ్రేట్‌
పేర్కొన్నారు. ప్రస్తుతం చేపడుతున్న సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌
అర్మాండ్‌ స్ట్రీట్‌ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయగలిగారు.అదితికి
విధానంలోనూ ఈతరంగాలు సృష్టించి కణాలను గుర్తించే
దివ్య మూత్రపిండాన్ని అమర్చడానికి ఆరు నెలల ముందు ఆమె
వీలుందని మెటీరియల్స్‌ఇంజినీరింగ్‌విభాగం ఆచార్యులు అశోక్‌
ఎముక మజ్జను ఉపయోగించి మూలకణ మార్పిడి చేయడం ద్వారా
రాయచూర్‌తెలిపారు. త్వరలో క్లినికల్‌పరీక్షలు చేపడతామన్నారు.
అవయవ గ్రహీత రోగనిరోధక వ్యవస్థనుదాత నిరోధక వ్యవస్థలాగే
పునఃవ్యవస్థీకరించారు. దీనివల్ల అదితి రోగనిరోధక వ్యవస్థ కొత్త కొవిడ్‌-19 ముప్పు పెంచే 28 కొత్త జన్యువుల గుర్తింపు
కిడ్నీపై దాడి చేసే పరిస్థితిని నిర్మూలించినట్లు వైద్యులుతెలిపారు. కొవిడ్‌-19 ముప్పును పెంచే 28 కొత్త జన్యువులను

డెంగీ నిరోధానికి వోల్‌బాకియా దోమలు అంతర్తీ


జా య శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో ఇప్పటివరకూ
వెలుగు చూసిన ఈ తరహా జన్యువుల సంఖ్య 51కిపెరిగింది.
డెంగీకి కారకమైన దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి

Team AKS www.aksias.com 8448449709 


24
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
కొవిడ్‌తో మనం తీవ్ర అనారోగ్యం బారినపడతామా అన్నది అనేక మూడోసారి ఆదిత్య-ఎల్‌1 కక్ష్య పెంపు విజయవంతం
అంశాలపై ఆధారపడి ఉంటుంది. వయసు, ప్రస్తుత, మునుపటి
సూర్యునిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-
రుగ్మతలు, జన్యు కారణాలు వంటివి ప్రభావితం చేస్తాయి. జన్యు
ఎల్‌1 ఉపగ్రహ మూడో విన్యాసాన్నిశాస్త్రవేత్తలు విజయవంతంగా
రిస్కు గురించి తెలుసుకోవడం ద్వారా కొత్త ఔషధాలను అభివృద్ధి నిర్వహించారు. దీని ద్వారా ఉపగ్రహాన్ని 296 కి.మీ. ×
చేయడానికి, ఒక రోగికి పొంచి ఉన్న ముప్పు గురించిమెరుగ్గా అర్థం 71767 కి.మీ. కక్ష్యలో ప్రవేశపెట్టారు. మొత్తం అయిదు
చేసుకోవడానికి పరిశోధకులకు, వైద్యులకు వీలు కలుగుతుంది. సార్లుకక్ష్య పెంచిన తర్వాత ఉపగ్రహం ఎల్‌1 పాయింట్‌ వద్దకు
ఇలాంటి జన్యువులను గుర్తించడానికి భారీ సంఖ్యలో రోగుల ప్రయాణించనుంది. కక్ష్య పెంపు ప్రక్రియను బెంగళూరులోని
బృందాలు అవసరం. అయితేవీరంతా ఒకే ప్రదేశంలో, ఒకే ఇస్ట్రాక్‌నుంచి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో పేర్కొంది.
సమయంలో దొరకడం కష్టం.ఈ నేపథ్యంలోశాస్త్రవేత్తలు భారీ మారిషస్, బెంగళూరు, ఎస్‌డీ ఎస్‌సీ షార్, పోర్ట్‌ బ్లెయిర్‌లో ని
స్థాయిలో కొవిడ్‌-19 హోస్ట్‌ జెనిటిక్స్‌ ఇనీషియేటివ్‌ (కొవిడ్‌-19 ఇస్రో గ్రౌండ్‌స్టేషన్లు ఈ ఆపరేషన్‌సమయంలోఉపగ్రహాన్ని ట్రాక్‌
హెచ్‌జీఐ) ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగావేర్వేరుగా చేశాయి.
నిర్వహించిన 82 అధ్యయనాల్లో సేకరించిన డేటాను ఇందులో
అంగారకుడిపై ఆక్సిజన్‌తయారీ విజయవంతం
క్రోడీకరించారు. తద్వారా వాటన్నింటినీ ఉమ్మడిగా శోధించారు.

పసిగట్టారు.

S
ఈ క్రమంలో కొవిడ్‌ ముప్పును పెంచే 28 జన్యువుల ఆచూకీని అంగారకుడిపై ఆక్సిజన్‌ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రయోగం
విజయవంతంగా ముగిసినట్లు అమెరికాఅంతరిక్ష సంస్థ ‘నాసా’
ప్రకటించింది. పర్సెవరెన్స్‌ రోవర్‌లోని మాక్సీ (మార్స్‌ ఆక్సిజన్‌
K
పిత్తాశయ క్యాన్సర్‌ను కచ్చితత్వంతో గుర్తించిన ఏఐ ఇన్‌- సిటు రిసోర్స్‌ యుటిలైజేషన్‌ ఎక్స్‌పెరిమెంట్‌) పరికరం
పి త్ తా శ య క్యా న ్స ర్ ‌ను గు ర్తిం చ డ ం లో క ృ త్రి మ తుది అంకంగా 16వ సారి ప్రాణవాయువును ఉత్పత్తి చేసిందని
మేధ (ఏఐ), అనుభవజ్ఞులైన రేడియాలజిస్టు ల కు దీటుగా నాసావెల్లడించింది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..
వ్యవహరించిందని భారత్‌లో నిర్వహించిన ఒక పరిశోధన 2021లో అంగారకుడిపైదిగినప్పటి నుంచి ఆక్సిజన్‌ను మాక్సీ
A
తేల్చింది. ఈ వివరాలు ‘ద లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌-సౌత్‌ ఉత్పత్తి చేస్తోంది. ఈ పరికరం ఎలక్ట్రోకెమికల్‌ప్రక్రియ ద్వారా అక్కడి
ఏషియాజర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. పిత్తా శ య క్యాన్సర్‌ వాతావరణంలోని కార్బన్‌ డైఆక్సైడ్‌ అణువుల్లోని ఒక్కో ఆక్సిజన్‌
చాలా ఉద్ధృతంగావ్యాపిస్తుంది. బాధితుల్లో మరణాల రేటు కూడా పరమాణువును వేరు చేసింది. ఆ తర్వాత ఆవాయువులను విశ్లేషించి
చాలా ఎక్కువ. దీన్ని మొదటిదశలోనే గుర్తించడం సవాళ్ల తో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌పరిమాణం, స్వచ్ఛతను పరీక్షించారు. ఈ
కూడుకున్న వ్యవహారం. క్యాన్సరేతర గాయాలు కూడా ఇమేజింగ్‌లో పరికరం ఇప్పటివరకూ మొత్తం 122 గ్రాముల ప్రాణవాయువును

క్యాన్సర్‌ తరహాలోనే కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లోని తయారుచేసింది. ఇది ఈ ప్రయోగ నిర్దేశిత లక్ష్యానికి రెట్టింపు

పీజీఐఎంఈఆర్, దిల్లీలోని ఐఐటీకి చెందిన నిపుణుల బృందం, కావడం విశేషం. ఉత్పత్తి అయిన ప్రాణవాయువు 98 శాతం

ఉదర భాగానికి తీసిన అల్ట్రాసౌండ్‌చిత్రాలతో పిత్తాశయ క్యాన్సర్‌ను స్వచ్ఛతతో ఉంది. అంగారకుడిపై వ్యోమగాములు జీవించడానికి,

గుర్తించే డీప్‌ లెర్నింగ్‌మో డల్‌ను అభివృద్ధి చేసింది. దాన్ని అక్కడి వనరులను వినియోగించుకోవడానికి ఈసాంకేతికత వీలు
కల్పిస్తుందని నాసా పేర్కొంది. మాక్సీ లాంటి పరికరం ద్వారా
రేడియాలజిస్టుల పనితీరుతో పోల్చిచూసింది. డీప్‌లెర్నింగ్‌అనేది
ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను ద్రవీకరించి నిల్వ చేయగలిగే పూర్తిస్థాయి
ఏఐలో ఒక విధానం. మానవ మెదడు నుంచిస్ఫూర్తి పొందుతూ
వ్యవస్థ నిర్మాణంపై తదుపరి దృష్టి పెట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
ఇది డేటాను ప్రాసెస్‌చేసే తీరుపై కంప్యూటరకు
్ల శిక్షణ ఇస్తుంది. ఈ
ఏఐ నమూనా దాదాపుగా రేడియోలజిస్టులకు దీటుగా పిత్తాశయ వీర్యం, అండం లేకుండానే మానవ పిండం!
క్యాన్సర్‌ను గుర్తించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
వీర్యం, అండం, గర్భాశయం లేకుండా మానవ పిండం
నమూనాలను పెంచినట్లు ఇజ్రాయెల్‌శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Team AKS www.aksias.com 8448449709 


25
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పుట్టుకతో తలెత్తే జన్యులోపాలను, వివిధ రకాల వంధ్యత్వాలకు దూరంలోని ఎల్‌-1 పాయింట్‌ను చేరుకోవాలంటే ఆదిత్య ఎల్‌-
కారణాలను కనుగొనడంలో తాము తయారు చేసిన ఈ నమూనాలు 1కు నాలుగు నెలలు పడుతుంది.
కీలక పాత్రపోషించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నమూనాలను
చంద్రుడిపై మరోసారి విక్రమ్‌ల్యాండింగ్‌: ఇస్రో
రూపొందించేందుకు శాస్త్రవేత్త లు , మానవ మూలకణాలను,
ప్రయోగశాలలో వృద్ధి చేసిన కణాలను తీసుకున్నారు. వీటిని చంద్రుడిపై సాఫీగా దిగి పరిశోధనలు సాగించిన భారత
అంతకు మునుపటి దశకు తీసుకువెళ్లారు. ఈ దశలో ఇవి విక్రమ్‌ ల్యాండర్‌ను ఇస్రో నిద్రాణస్థితిలోకి పంపేసింది. అది
ఏరకమైన కణంగానైనా రూపాంతరం చెందే అవకాశం ఉంది. దిగిన ‘శివ్‌శక్తి పాయింట్‌’ వద్ద పగటి సమయం ముగిసి, చీకట్లు
వాటితోనే మానవ పిండ నమూనాలనురూపొందించారు. అలముకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు
ఈ పిండాన్ని గర్భాశయం బయటే 14 రోజులు పెంచారు. ఈ వ్యోమనౌకతోఒక అద్భుత విన్యాసాన్ని నిర్వహించింది.
త్వరలోమరిన్ని పరిశోధనలు చేసి ఈ సమయాన్ని 21 రోజులకు ల్యాండర్‌లోని ఇంజిన్లను కొద్దిసేపు మండించి, స్వల్పంగా దాన్ని
పెంచనున్నామని తెలిపారు. ఈప్రయోగంలో ఎక్కడా ఫలదీకరణం పక్కకు తీసుకెళ్లింది. ఆ విధంగా ఆవ్యోమనౌక చంద్రుడిపై రెండోసారి
చెందిన అండాలను లేదా గర్భాశయాన్ని ఉపయోగించలేదు.ఈ నెమ్మదిగా (సాఫ్ట్‌ ల్యాండ్‌) దిగింది.ఆగస్టు 23న చందమామ
పరిశోధనను ‘జర్నల్‌నేచర్‌’ ప్రచురించింది. దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ల్యాండర్, ప్రజ్ఞాన్‌రోవర్‌లు కాలుమోపిన

S
కవ్వళ్లు జాతి చేపల జన్యుక్రమం ఆవిష్కరణ
భారతదేశతీర సముద్ర జలాల్లోనూ, ఒమన్‌ సింధు
సంగతి తెలిసిందే. అవి చంద్రుడిపై ఒక పగలు (భూమిపై 14
రోజులతో సమానం) పనిచేసేలా రూపొందాయి. ల్యాండింగ్‌
ప్రదేశంలో 14 రోజులు నిడివి ఉండేరాత్రి సమయం ప్రారంభమైన
K
శాఖలోనూ పెరిగే ఆయిల్‌ శార్డై న్ స్‌ (కవ్వళ్లు ) చేపల పూర్తి నేపథ్యంలో అక్కడ సౌరశక్తి లభ్యం కాదు. సూర్యరశ్మిలేకుంటే ఈ
జన్యుక్రమాన్ని కొచ్చిన్‌లోని ‘కేంద్ర సముద్రమత్స్య పరిశోధన సంస’్థ వ్యోమనౌకలు తమ బ్యాటరీలను రీఛార్జి చేసుకోలేవు. దీనికితోడు
(సీఎంఎఫ్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. భారత ఉపఖండానికి అక్కడరాత్రి సమయంలో ఉండే మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌
చెందిన ఒక మత్స్య జాతి పూర్తి జీనోమ్‌ను ఆవిష్కరించడం ఇదే ఉష్ణోగ్రతనూవ్యోమనౌకల్లోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు తట్టుకోలేవు.
మొదటిసారి. దీనివల్ల కవ్వళ్లు జాతి చేపల సంరక్షణ, నిర్వహణ అందువల్ల అక్కడ మళ్లీ సూర్యోదయమయ్యే వరకూ అంటే
A
మెరుగవుతుందనీ, వాటిపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని సెప్టెంబరు 22 వరకూ వాటిని నిద్రాణ స్థితిలోకిఉంచాలని ఇస్రో
అర్థం చేసుకోగలుగుతామని సీఎంఎఫ్‌ఆర్‌ఐడైరెక్టర్‌ డాక్టర్‌ ఏ. నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 2న ప్రజ్ఞాన్‌రోవర్‌
గోపాలకృష ్ణ న్ ‌ తెలిపారు. ఇది భారతీయ మత్స్యపరిశోధనలో నిద్రలోకి జారుకుంది. ఈ మేరకు విక్రమ్‌నూ విశ్రాంత స్థితిలోకి
మైలురాయి అని వివరించారు. భారత సముద్ర మత్స్య సంపదలో తీసుకెళ్లినట్లు ఇస్రో తెలిపింది. దీనికన్నా ముందు హాప్‌ప్రయోగాన్ని
ఈ చేపలు 10 శాతం వాటా ఆక్రమిస్తాయి. విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.

ఆదిత్య-ఎల్‌1 రెండోసారి భూకక్ష్య పెంపు విజయవంతం హాప్‌ప్రయోగం ఎందుకంటే..

సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య భవిష్యత్తులో చంద్రుడి నుంచి నమూనాలను భూమికి తెచ్చే
ఎల్‌-1 ఉపగ్రహానికి రెండోసారి భూకక్ష్యపెంపు విన్యాసాన్ని భారత మిషనకు
్ల , మానవసహిత యాత్రలకు సన్నాహకంగా ‘హాప్‌’ ప్రయోగం
అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టింది.బెంగళూరులోని ఉపయోగపడనుంది. ఆ రెండు సందర్భాల్లోనూవ్యోమనౌకలు
టెలిమెట్రీ, ట్రాకింగ్‌అండ్‌కమాండ్‌నెట్‌వర్క్‌ద్వారా ఈఆపరేషన్‌ను పుడమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో
విజయవంతంగా నిర్వహించింది. మారిషస్, పోర్ట్‌బ్లెయిర్‌లోని వాటిఇంజిన్లు అంతరిక్ష వాతావరణాన్ని, జాబిల్లి ధూళిని తట్టుకొని
ఇస్రోగ్రౌండ్‌ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. ఈ సాఫీగా ‘కిక్‌స్టార్ట్‌’ కావాలి. హాప్‌ ప్రక్రియకు ముందు, తర్వాత
విన్యాసంతోఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం 282 కి.మీ.లు 40,225 ల్యాండర్‌ కెమెరా-1 తీసిన చిత్రాలు ఆసక్తిగొలిపాయి. మరో
కిలోమీటర ్ల కక్ష్యలోకి ప్రవేశించింది. 15 లక్షల కిలోమీటర ్ల వీడియోలో ల్యాండర్‌ పైకి లేచినప్పుడు ఉపరితలం నుంచి
దుమ్ములేవడం, ఆపై సద్దుమణిగిన దృశ్యం కనిపించింది.
Team AKS www.aksias.com 8448449709 
26
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

6. వార్తల్లో వ్యక్తులు
నాస్కామ్‌ఛైర్‌పర్సన్‌గా రాజేశ్‌నంబియార్‌ నందిని ప్రస్తుతం లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆధునిక
లిటరేచర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె రచించిన ‘కోర్టింగ్‌
టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్‌ ఛైర్‌పర్సన్‌గా రాజేశ్‌
ఇండియా: ఇంగ్లండ్, మొఘల్‌ ఇండియా అండ్‌ ది ఆరిజిన్స్‌
నంబియార్‌ నియమాతులయ్యారు. ప్రస్తుతం ఆయన కాగ్నిజెంట్‌
ఆఫ్‌ఎంపైర్‌’ అనే పుస్తకం అవార్డుకు పోటీ పడుతోంది. కరీబియన్‌
ఇండియా ఛైర్మన్, మేనేజింగ్‌డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
దీవుల్లో జన్మించిన ప్రొఫెసర్‌మంజప్ర ప్రస్తుతం అమెరికా బోస్టన్‌లోని
గతంలో ఆయన వైస్‌ఛైర్మన్‌గానూపనిచేశారు. ప్రస్తుత సంవత్సరానికి
నార్త్‌ఈసర్్ట న్‌విశ్వవిద్యాలయంలో ప్రపంచ చరిత్రను బోధిస్తున్నారు.
గాను నాస్కామ్‌నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.
ఆయన రచించిన ‘బ్లాక్‌ ఘోస్ట్‌ ఆఫ్‌ ఎంపైర్‌: ది లాంగ్‌ డెత్‌ ఆఫ్‌
రైల్వే బోర్డు ఛైర్‌పర్సన్‌గా జయవర్మ బాధ్యతల స్వీకరణ స్లేవరి అండ్‌ది ఫెయిల్యూర్‌ఆఫ్‌ఎమాన్సిపేషన్‌’ అనే పుస్తకం సైతం
రైల్వేబోర్డు ఛైర్‌ప ర్సన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి అవార్డు రేసులో ఉంది. ప్రపంచవ్యాప్త రచయితలకు కాల్పనికేతర
(సీఈవో)గా జయవర్మ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత రచనల విభాగంలో ఈ అవార్డుతో పాటురూ.25.84 లక్షలను
ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లహోటీ పదవీకాలం ఆగస్టు 31న బ్రిటిష్‌ అకాడమీ 11 ఏళ్లుగా అందిస్తోంది. విజేతను అక్టోబరు

S
పూర్తికావడంతో ఆ స్థానంలో జయవర్మ సిన్హాను నియమించిన
విషయం తెలిసిందే. 1988లో రైల్వేలో చేరిన జయవర్మ బోర్డు
తొలి మహిళా ఛైర్‌పర్సన్‌.
31న ప్రకటిస్తారు.

ఉమ్లింగ్‌లా పాస్‌ప్రాంతానికి అతిపిన్న వయస్కుడిగా


జజీల్‌రెహ్మాన్‌రికార్డు
K
19 రోజుల్లో 570 కి.మీ.ల పరుగుతో బిహార్‌మహిళ నేపాల్‌లో సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో
ప్రపంచ రికార్డు ఉన్న ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కన్నా ఎత్తయిన ఉమ్లింగ్‌ లా పాస్‌
బిహార్‌లో నిఛపరా ప్రాంతానికి చెందిన సబితా మహతో (19,024 అడుగులు)కు వెళ్లివచ్చిన అతిపిన్న వయస్కుడిగా
అనే మహిళ 19 రోజుల్లో 570 కి.మీ.ల దూరం పరుగు తీసి మనాలీ కర్ణాటకకు చెందిన మూడున్నరేళ్ల బాలుడు ఘనత సాధించాడు.
నుంచి లద్దాఖ్‌లోని ఎత్తయిన మోటారు రహదారి ఉమ్‌లింగ్‌ లా దక్షిణ కన్నడ జిల్లా సూలియాకు చెందిన జజీల్‌ రెహ్మాన్‌ అనే
A
పాస్‌చేరుకోవడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించారు. గతేడాదిదిల్లీ చిన్నారి, తనతల్లిదండ్రులు తౌహీద్‌రెహ్మాన్, జష్మియాలతో కలసి ఈ
నుంచి ఒంటరిగా సైకిలు తొక్కుతూ ఇదే కేంద్రానికి చేరుకున్న సాహసం చేశాడు. ఈముగ్గురూ ఆగస్టు 15న బైక్‌పై సూలియాలో
ఈమె 173 రోజుల్లో 29 రాష్ట్రాలు చుట్టేసి, ఈ రికార్డు సాధించిన బయలుదేరారు. 19 రోజుల్లో దాదాపు 5వేలకిలోమీటర్లు
తొలి మహిళగా నిలిచారు. ఈ ఏడాది పరుగు ద్వారా మరో రికార్డు ప్రయాణించి లద్దాఖ్‌లోని ఉమ్లింగ్‌ లాకు వెళ్లారు. అక్కడజాతీయ
సాధించడం విశేషం. ఛపరాసమీపంలోని పానాపుర్‌ గ్రామవాసి జెండా, కర్ణాటక జెండా, తులునాడు పతాకాలను ఆవిష్కరించారు.
అయిన సబిత ఆగస్టు 19న మనాలీలో తన పరుగునుప్రారంభించి ఉమ్లింగ్‌లా ప్రాంతం భౌగోళికంగా ఎంతో సంక్లిష్టమైంది. ఇక్కడ
సెప్టెంబరు తొలి వారంలో ఉమ్‌లింగ్‌ లా పాస్‌కు చేరుకున్నారు. చిషుమ్లే నుంచిదెమ్‌చోక్‌ వరకు ఉండే 52 కిలోమీటర్ల మార్గం
ఈకేంద్రం సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తున ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినరహదారిగా పేరుగాంచింది.
ఈమె ప్రయత్నానికి సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ ఇక్కడ ఆక్సిజన్, సాధారణ స్థాయితో పోల్చితే 43 శాతంమాత్రమే
ఆర్గనైజేషన్‌అండగా నిలిచింది. ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లిన జజీల్‌ రెహ్మాన్‌ ఈ ఘనత
సాధించిన అతిపిన్న వయస్కుడిగా గతంలో గురుగ్రామ్‌కు చెందిన
బ్రిటిష్‌అకాడమీ బుక్‌ప్రైజ్‌జాబితాలో ఇద్దరు భారత ఏడున్నరేళ్ల చిన్నారిపేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.
సంతతి రచయితలు
ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా తొలి భారతీయ సంతతి
ప్రఖ్యాతబ్రిటిష్‌ అకాడమీ బుక్‌ ప్రైజ్‌ జాబితాలో ప్రపంచ
మహిళ
వ్యాప్తంగా ఆరుగురు రచయితలు నిలిచారు. వారిలో భారత
సంతతికి చెందిన నందిని దాస్‌(బ్రిటన్‌), క్రిస్‌మంజప్ర (అమెరికా) ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రం సిడ్నీ నగరంలోని
ఉన్నట్లు అవార్డు ఎంపిక కమిటీ వెల్లడించింది. భారత్‌లో జన్మించిన స్ట్రాత్ఫీ
‌ ల్డ్‌ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా తొలిసారిగా

Team AKS www.aksias.com 8448449709 


27
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు. గణేశ నాట్యాలయాన్ని స్థాపించి ఎంతో మందిని నాట్యకారిణులుగా
ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగాఆమె తీర్చిదిద్దారు. ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2002లో
గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన పద్మశ్రీ, 2013లోపద్మభూషణ్‌పురస్కారాలతో గౌరవించింది.
ఆమె స్థానికస్టాన్లీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ వరకు చదివారు. ‘డాలీ’ సృష్టికర్త ఇయాన్‌విల్మట్‌మరణం
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయవాద పట్టా
క్లోనింగ్‌ నిపుణుడు, బ్రిటన్‌ శాస్త్రవేత్త ఇయాన్‌ విల్మట్‌
పొందారు. ఉస్మానియాలో ఎంఏ చేశారు. ఆస్ట్రేలియా జాతీయ
(79) మరణించారు. స్కాట్లండ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం
విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్‌ లా డిగ్రీ పొందారు. తర్వాతఆమె
ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. 1996లో క్లోనింగ్‌పదతి ్ధ లో డాలీ
ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాదిగా పనిచేశారు. స్థా ని కంగా ఉంటూ
అనే గొర్రెను సృష్టించడంలో ఇయాన్‌ కీలకపాత్ర పోషించారు.
విస్తృతంగా సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె చొరవతో
ఎడిన్‌బ రో వర్సిటీలోని రోస్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌యా నిమల్‌
భారత మాజీ ప్రధాని పీవీనరసింహారావు కాంస్య విగ్రహం
బయోసైన్సెస్‌ఇందుకు వేదికైంది. ఒక గొర్రె కణంలోని కేంద్రకాన్ని
స్ట్రాత్‌ఫీల్డ్‌లోని హోమ్‌బుష్‌కమ్యూనిటీసెంటర్‌లో ఏర్పాటైంది. ఆమె
ఉపయోగించుకోవడం ద్వారా విల్మట్‌ బృందం ఈ ఘనత
సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్‌ఆఫ్‌దిఇయర్‌పురస్కారం
సాధించింది. ఇది అప్పట్లో పెనుసంచలనం సృష్టించింది. ఇలాంటి
లభించింది. స్థానిక లేబర్, లిబరల్‌ పార్టీల అభ్యర్థులపై స్వతంత్ర
ప్రయోగాలు అనైతికమన్న విమర్శలు వచ్చాయి.విల్మట్, సుశిక్షిత
అభ్యర్థినిగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు.

దాస్‌
S
అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఆర్‌బీఐ గవర్నర్‌శక్తికాంత
ఎంబ్రియాలజిస్టు . వైద్య అవసరాల కోసం మూలకణాలను
తయారుచేయడానికి ఆయన క్లోనింగ్‌ విధానాలపై పరిశోధన
సాగించారు. పార్కిన్‌సన్స్‌వ్యాధిపైనా దృష్టి సారించారు.
K
అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా రిజర్వ్‌ ప్రముఖ కార్టూనిస్ట్‌అజిత్‌నినాన్‌మరణం
బ్యాంక్‌ఆఫ్‌ఇండియా (ఆర్‌బీఐ)గవర్నర్‌శక్తికాంత దాస్‌నిలిచారు.
ప్రముఖ కార్టూనిస్ట్‌ అజిత్‌ నినాన్‌ (68) మైసూరులోని
అమెరికాకు చెందిన గ్లోబల్‌ఫైనాన్స్‌మ్యాగజీన్‌ఇచ్చిన ర్యాంకుల్లో
తన నివాసంలో మరణించారు. ‘ఇండియా టుడే’లో సెంటర్‌స్టేజ్‌
ఆయనకు అగ్రస్థానం దక్కింది. ‘గ్లోబల్‌ఫైనాన్స్‌సెంట్రల్‌బ్యాంకర్‌
పేరిట, ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’లో నినాన్స్‌వరల్డ్‌ పేరిట ఆయన
రిపోర్ట్‌కార్డ్స్‌2023’లో శక్తికాంత దాస్‌కు ‘ఏ+’ రేటింగ్‌లభించింది.
వేలాది వ్యంగ్య చిత్రాలు వేశారు. బాలల మ్యాగజైన్‌టార్గెట్లో డిటెక్టివ్‌
A
ఏ+ రేటింగ్‌ముగ్గురు కేంద్ర బ్యాంక్‌గవర్నర్‌లకు ఇవ్వగా అందులో
మూల్‌చంద్‌పాత్ర చక్కని పాఠకాదరణ అందుకుంది. అజిత్‌నినాన్‌
దాస్‌అగ్రస్థానం పొందారు. ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు,
హైదరాబాద్‌లో జన్మించారు. చెన్నైలో పొలిటికల్‌ సైన్స్‌లోఎంఏ
ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగాఏ నుంచి ఎఫ్‌వరకు
పూర్తిచేశారు.
గ్రేడ్‌లను కేటాయించారు. అద్భుతమైన పనితీరుకు ఏ, అధ్వాన
పనితీరుకు ఎఫ్‌రేటింగ్‌ఇచ్చారు. దాస్‌తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్‌ జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌హీత్‌స్ట్రీక్‌మరణం
(స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌) గవర్నర్‌ థామస్‌ జె.జోర్డాన్, వియత్నాం జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్‌హీత్‌స్ట్రీక్‌
కేంద్ర బ్యాంక్‌అధిపతి ఎన్‌గుయెన్‌థి హాంగ్‌ఉన్నారు. (49) మరణించారు. 1993 - 2005 మధ్యలో 65 టెస్టులు,
భరతనాట్య దిగ్గజం సరోజా వైద్యనాథన్‌మరణం 189 వన్డేల్లో జింబాబ్వేకుస్ట్రీక్‌ ప్రాతినిధ్యం వహించాడు. 90వ
దశకంలో ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన స్ట్రీక్‌టెస్టుల్లో 216
ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు, ప్రతిష్ఠాత్మక
వికెట్లు తీయడమే కాక 1990 పరుగులుకూడా చేశాడు. ఓ శతకం
పద్మభూషణ్‌ పురస్కారగ్రహీత సరోజా వైద్యనాథన్‌ (86)
(వెస్టిండీస్‌పై)తో పాటు 11 అర్ధ సెంచరీలు సాధించాడు.వన్డేల్లో
కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ దిల్లీలోని తన నివాసంలో
239 వికెట్లు, 2943 పరుగులు సాధించాడు. 13 అర్ధ సెంచరీలు
మరణించారు. భరతనాట్యంతో పాటు కర్ణాటక సంగీతానికి ఆమె
చేశాడు. 21 టెస్టులు, 68 వన్డేల్లో జింబాబ్వేకు స్ట్రీక్‌ సారథ్యం
ఎనలేని సేవలు అందించారు. భారతీయ పురాణాలు, సామాజిక
వహించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రంజీ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్,
అంశాలతోపాటు మాజీప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయీ కవితల
గుజరాత్‌లయన్స్‌తో కలిసి పనిచేశాడు.
ఆధారంగా సరోజా వైద్యనాథన్‌సుమారు 2 వేల నృత్య రూపకాలు
ప్రదర్శించి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దిల్లీలో

Team AKS www.aksias.com 8448449709 


28
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

7. ప్రభుత్వ విధానాలు
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పొడిగింపు ఇ -కోర్టుల ప్రాజెక్ట్ ఫేజ్ IIIకి ఆమోదం తెలిపింది, ఇది నాలుగు
సంవత్సరాల పాటు సాగే కేంద్ర రంగ పథకానికి రూ. 7210
ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (PMUY) పొడిగింపునకు
కోట్లు , 2023 నుండి ప్రారంభమవుతుంది. న్యాయస్థా నా లు,
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం
వ్యాజ్యదారులు మరియు వాటాదారుల మధ్య కాగిత రహిత
పచ్చజెండా ఊపింది. ఈ పొడిగింపు ఆర్థిక సంవత్సరం 2023-
పరస్పర చర్యల కోసం ఏకీకృత సాంకేతిక వేదికను ఏర్పాటు
24 నుండి 2025-26 వరకు మూడేళ్లపాటు ఉంటుంది. ఈ
చేయడం, పారదర్శకత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం
చర్యతో మొత్తం PMUY లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు
ప్రధాన లక్ష్యం.
చేరుకుంటుంది. ఈ పథకం, “సబ్కా సాత్, సబ్కా వికాస్, మరియు
సబ్కా విశ్వాస్” విజన్‌కు అనుగుణంగా, లబ్ధిదారులకు మొదటి eCourts ప్రాజెక్ట్ ఫేజ్ III యొక్క ప్రాథమిక లక్ష్యం ?
రీఫిల్ మరియు స్టవ్ను
‌ ఉచితంగా అందించడం కొనసాగిస్తోంది. “సబ్కా సాత్, సబ్‌కా వికాస్ మరియు సబ్‌కా విశ్వాస్” అనే
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పొడిగింపు యొక్క ప్రాథమిక దార్శనికతతో సమలేఖనం చేయబడిన ఈ మిషన్ సాంకేతికత ద్వారా
న్యాయానికి ప్రాప్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది
లక్ష్యం ?

S
పొడిగింపు మూడు సంవత్సరాలలో అదనంగా 75 లక్షల
LPG కనెక్షన్‌లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది, అర్హులైన
కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందుబాటులోకి
డిజిటల్, పేపర్‌లెస్ కోర్టులను సృష్టించి సమర్థవంతమైన సేవలను
అందించడానికి ప్రయత్నిస్తుంది.

న్యాయ వ్యవస ్థ లో ప్రాప్యత, స్థోమత, విశ్వసనీయత,


K
వస్తుంది. ఊహాజనితత మరియు పారదర్శకతపై దృష్టి సారించడం ద్వారా
ప్రాజెక్ట్ ఈ దృక్పథంతో సమలేఖనమైంది, అందరికీ న్యాయం
PMUY వినియోగదారులు లక్షిత సబ్సిడీని రూ. 14.2
జరిగేలా చూస్తుంది.
కిలోల ఎల్‌పిజి సిలిండర్‌కు సంవత్సరానికి 12 రీఫిల్‌ల వరకు రూ.
200, అర్హులైన కుటుంబాలకు స్థోమత మరియు శుభ్రమైన వంట దశ III కోర్టు రికార్డు ల ను డిజిటలైజ్ చేయడం,
A
ఇంధనం అందుబాటులోకి వస్తుంది. యూనివర్సల్ ఇ-ఫైలింగ్ మరియు ఇ-పేమెంట్ సిస ్ట మ్ ‌ల ను
పరిచయం చేయడం మరియు నిర్ణ య ం తీసుకోవడంలో
PMUY సాంప్రదాయ ఇంధనాలను సేకరించే భారాన్ని
న్యాయమూర్తులు మరియు రిజిస్ట్రీలకు సహాయపడే తెలివైన
తగ్గించి, LPGని సులభంగా యాక్సెస్ చేయడం ద్వారా మహిళలకు
వ్యవస్థలను అమలు చేయడంపై దృష్టి పెడుతుంది.
సాధికారత కల్పించింది. ఇది సమాజ జీవితంలో మరింత చురుగ్గా
పాల్గొనడానికి మరియు ఆదాయాన్ని సంపాదించే అవకాశాలను ఈ పథకం న్యాయ శాఖ, న్యాయ మరియు న్యాయ
వెతకడానికి వీలు కల్పించింది. మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు ఈకమిటీ, సుప్రీం
కోర్ట్ ఆఫ్ ఇండియా, సంబంధిత హైకోర్టుల సహకారంతో ఉమ్మడి
కోవిడ్-19 మహమ్మారి సమయంలో LPG కవరేజీని
భాగస్వామ్యం ద్వారా అమలు చేయబడుతుంది.
మెరుగుపరచడానికి మరియు ఉద్దేశించిన లబ్ధిదారులకు సబ్సిడీలు
అందేలా చేయడానికి పహల్, గివ్ ఐటి అప్ మరియు ఉచిత రీఫిల్ ఢిల్లీ ప్రభుత్వ EV విధానం 2.0
పథకం వంటి కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి.
ఢిల్లీ ప్రభుత్వం తన EV పాలసీ 2.0ని ఆవిష్కరించడానికి
ఇ - కోర్టుల దశ IIIకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం సిద్ధంగా ఉంది, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రెట్రో-ఫిట్‌మెంట్‌కు
క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి మరియు ఇప్పటికే ఉన్న
నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్లాన్‌లో భాగంగా 2007లో
వాహనాల జీవితకాలాన్ని పొడిగించడానికి కీలకమైన వ్యూహంగా
ప్రారంభించబడిన ఇ-కోర్టుల ప్రాజెక్ట్ ఇప్పుడు "యాక్సెస్ మరియు
ప్రాధాన్యతనిస్తుంది. ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది
ఇన్‌క్లూజన్"ని నొక్కిచెబుతూ మూడవ దశలోకి ప్రవేశిస్తోంది.
అయినప్పటికీ, సబ్సిడీలు లేదా ప్రోత్సాహకాల ద్వారా మరింత
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్,
అందుబాటులోకి మరియు తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను

Team AKS www.aksias.com 8448449709 


29
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అన్వేషించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెట్రోఫిట్ కిట్‌లకు ప్రభుత్వం సబ్సిడీలు లేదా ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టవచ్చు.
నియమించబడిన టెస్టింగ్ ఏజెన్సీల నుండి అనుమతి అవసరం అదనంగా, రెట్రోఫిట్ కిట్‌లకు నియమించబడిన టెస్టింగ్ ఏజెన్సీల
మరియు ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి పరిశోధన నుండి అనుమతి అవసరం. ఈ సవాళ్లను అధిగమించడానికి,
మరియు అభివృద్ధిలో పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాంకేతికతను అభివృద్ధి చేయడానికి పరిశోధన మరియు
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు స్థిరమైన రవాణాను అభివృద్ధిలో పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రోత్సహించడానికి ఢిల్లీ చేస్తున్న ప్రయత్నాలతో ఈ చర్య జతకట్టింది
పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లో అధికారికంగా చేర్చడం మరియు
ఎలక్ట్రిక్ వెహికల్ రెట్రో ఫిట్‌మెంట్ అంటే ఏమిటి? పరిశోధన మరియు అభివృద్ధిలో పై BESS పథకం పునరుత్పాదక
శక్తిని ఉపయోగించడం ద్వారా స్వచ్ఛమైన, విశ్వసనీయమైన
ఎలక్ట్రిక్ వెహికల్ రెట్రో-ఫిట్‌మెంట్ అనేది సంప్రదాయ
మరియు సరసమైన విద్యుత్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే
BESS సామర్థ్యంలో కనీసం 85% డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు
ప్రక్రియ. ఇది అసలు అంతర్గ త దహన యంత్రం మరియు
(డిస్కమ్‌లు ) అందుబాటులో ఉంటుంది, గ్రిడ్ ఏకీకరణను
అనుబంధ భాగాలను ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో భర్తీ చేస్తుంది. ఈ
మెరుగుపరుస్తుంది మరియు విద్యుత్ వృధాను తగ్గిస్తుంది.
మార్పిడి వాహనాలు స్వచ్ఛమైన ఇంధన వనరులతో నడపడానికి
వీలు కల్పిస్తుంది మరియు స్వచ్ఛమైన వాతావరణానికి దోహదం BESS డెవలపర్‌ల ను పారదర్శకమైన పోటీ బిడ్డింగ్
చేస్తుంది.

S
ఢిల్లీ ప్రభుత్వం స్వచ్ఛమైన గాలి మరియు స్థిరమైన
రవాణాను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. EV రెట్రో-
ఫిట్‌మెంట్ ఇప్పటికే ఉన్న వాహనాల జీవితకాలాన్ని పొడిగిస్తుంది
ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఇది ఆరోగ్యకరమైన పోటీని
పెంపొందిస్తుంది మరియు పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది, అనుబంధిత
పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తుంది మరియు స్థాయిని కలిగి
ఉండేలా చేస్తుంది.
K
మరియు వాయు కాలుష్యం మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను ప్రసార నెట్‌వర్క్‌ల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా
తగ్గించడానికి ఢిల్లీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా వాటిని మరియు పునరుత్పాదక శక్తిని సమర్ధవంతంగా సమగ్రపరచడం
స్క్రాప్ చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది. ద్వారా, BESS పథకం ఖరీదైన మౌలిక సదుపాయాల నవీకరణల
అవసరాన్ని తగ్గిస్తుంది, చివరికి వినియోగదారులకు మరియు
సవాళ్ళలో ఒకటి రెట్రో-ఫిట్‌మెంట్ ఖర్చు, ప్రారంభ స్థాయి
పర్యావరణానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
A
కార్లకు కూడా దాదాపు రూ. 4-5 లక్షల కిట్‌ల ధర ఉంటుంది.
రెట్రో-ఫిట్‌మెంట్‌ను మరింత సాధ్యమయ్యేలా చేయడానికి

Team AKS www.aksias.com 8448449709 


30
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

8. క్రీడలు
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌స్టేడియం (204.852 శాతం)తర్వాతి స్థానాలు సాధించాయి. ఈక్వెస్ట్రియన్‌లో
భారత్‌కు చివరగా పతకంవచ్చింది 1986లో. అప్పుడు కూడా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో అంతర్జాతీయ
డ్రెసేజ్‌విభాగంలోనే కాంస్యంవచ్చింది.
క్రికెట్‌స్టేడియానికి శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో రూ.450
కోట్లతో ఈ స్టేడియాన్ని అంతర్తీ
జా య హంగులతో నిర్మిస్తున్నారు. ఈ 1982లోదిల్లీ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కు
స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్‌చేశారు. త్రిశూలాన్ని పోలిన ఈక్వెస్ట్రియన్‌లో స్వర్ణం వచ్చింది. అప్పుడు ఒకేసారి మూడు పసిడి
ఫ్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలోపెవిలియన్‌ పతకాలు దక్కాయి. డ్రెసేజ్‌ పోటీలో వివిధ దశల్లో పరీక్షలు
స్టాండ్‌ నిర్మించనున్నారు. గంగా ఘాట్‌ మెట్ల మాదిరిగాప్రేక్షకుల ఉంటాయి. గుర్రం, రైడర్‌ కదలికల ఆధారంగా ఒక్కోదశలో 0
గ్యాలరీ ఉండనుంది. స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం నుంచి 10 మార్కులు ఇస్తారు. మొత్తం స్కోరును అనుసరించి
ఆకును పోలిన మెటాలిక్‌ షీట్‌ల ను ఏర్పాటు చేయనున్నారు. పాయింట్లశాతం లెక్కిస్తారు. ప్రతి జట్టు నుంచి టాప్‌-3 స్కోరర్లను
పైకప్పు అర్ధచంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది. సుమారు 30,000 పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయిస్తారు. అత్యధిక శాతం

ఉత్తర్ప్ర

S
సీటింగ్‌సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు.

‌ దేశ్‌లో అవసరార్థ పిల్లల కోసం 16 గురుకుల


పాఠశాలలను ప్రధాని మోదీ ప్రారంభించారు. వాటికి మాజీ ప్రధాని
స్కోరు సాధించిన జట్టు ఛాంపియన్‌అవుతుంది.

సెయిలింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. 17 ఏళ్ల


నేహా ఠాకూర్‌ఐఎల్‌సీఏ-4 విభాగంలో రజతం సాధించింది. భారత్‌
K
వాజ్‌పేయీ పేరు వచ్చేలా ‘అటల్‌ ఆవాసియా విద్యాలయాస్‌’అని ఖాతాలో చేరిన తొలి పతకం ఇదే. పోటీలో నేహా 27 పాయింట్ల నెట్‌
పెట్టారు. రూ.1,115 కోట్లతో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నారు. స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. నొపసార్న్‌ (థాయ్‌లాండ్‌),
10 నుంచి 15 ఎకరాల్లో ఉండే ఒక్కో పాఠశాలలో 1,000 మంది మేరీ కార్లిల్‌(సింగపూర్‌) వరుసగా స్వర్ణం, కాంస్యంసాధించారు.
విద్యార్థులను చేర్చుకుంటారు. కూలీలు, నిర్మాణ రంగ కార్మికుల మరో భారత సెయిలర్‌ ఈబాద్‌ అలీ ఆర్‌ఎ స్‌:ఎక్స్‌ ఈవెంట్లో
పిల్లలతో పాటు కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కాంస్యం సాధించాడు. అతను 52 పాయింట్ల నెట్‌స్కోరుతో మూడో
A
అనాథ పిల్లలకు ఇందులో ప్రవేశం కల్పిస్తారు. వీటిని జాతికి స్థానం సాధించాడు.వాంగ్‌ వూ (కొరియా) స్వర్ణం, నతఫాంగ్‌
అంకితం చేశారు. (థాయిలాండ్‌) రజతం గెలిచారు.

ఆసియా క్రీడల్లో మూడో రోజు మూడు పతకాలు హాల్‌ఆఫ్‌ఫేమ్‌కు నామినేటైన తొలి ఆసియా పురుషుడిగా

ఆసియాక్రీడల మూడో రోజు భారత్‌కు మూడు పతకాలు పేస్‌ఘనత


దక్కాయి. ఈక్వెస్ట్రియన్‌లో 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత ఇంటర్నేషనల్‌టెన్నిస్‌హాల్‌ఆఫ్‌ఫేమ్‌ప్లేయర్‌విభాగంలో
క్రీడాకారులు దేశానికి స్వర్ణం అందించారు.డ్రెసేజ్‌ విభాగంలో నామినేట్‌అయిన తొలి ఆసియా పురుషుడిగా భారత టెన్నిస్‌దిగ్గజం
భారత బృందం అగ్రస్థా న ంలో నిలిచి పసిడి సాధించింది. లియాండర్‌పేస్‌ఘనత సాధించాడు. అతడితోపాటు కారా బ్లాక్,
సెయిలింగ్‌లో నేహా ఠాకూర్‌ రజతం గెలవగా ఈబాద్‌ అలీ అనా ఇవనోవిచ్, కార్లోస్‌ మోయా, డేనియల్‌ నెస్టర్, ఫ్లావియా
కాంస్యందక్కించుకున్నాడు. పెనెట్టాలకు నామినేషన్స్‌ దక్కాయి. ఈ ఆరుగురులో అత్యధిక

ఆసియాక్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. వోట్లువచ్చిన ప్లేయర్‌కు హాల్‌ఆఫ్‌ఫేమ్‌లో చోటు కల్పిస్తారు.

సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్, విపుల్‌ హృదయ్, అనూష్‌ తొలిసారిగా భారత మహిళల క్రికెట్‌జట్టుకు స్వర్ణం
అగర్వాలాలతో కూడిన భారత బృందండ్రెసేజ్‌ విభాగంలో పసిడి
ఆసియాక్రీడల రెండో రోజు భారత క్రీడాకారులు
సాధించింది. భారత జట్టు 209.205 శాతం పాయింట ్ల తో
షూటింగ్‌లో పసిడితో పాటు రెండుకాంస్యాలూ సాధించగా క్రికెట్లో
అగ్రస్థానంలో నిలవగా చైనా (204.882 శాతం), హాంకాంగ్‌

Team AKS www.aksias.com 8448449709 


31
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
మహిళల జట్టు స్వర్ణం గెలిచింది. రోయింగ్‌లోనూ భారత్‌కు మరో ఇరుక్కుపోవడంతో భారత్‌0.77 సెకన్ల తేడాతో మూడో స్థానంలో
రెండు కాంస్యాలు దక్కాయి. మొత్తంగా 11 పతకాలుభారత్‌ నిలిచింది. ఉజ్బెకిస్థాన్‌ (6:04.96 సె), చైనా (6:10.04 సె)
ఖాతాలో చేరాయి. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌జట్టు వరుసగా తొలిరెండు స్థానాలను దక్కించుకున్నాయి.
అంచనాలను అందుకుంది. ఫైనల్లో శ్రీలంకను 19 పరుగుల తేడాతో
క్వాడ్రపుల్‌స్కల్స్‌ ఫైనల్లోనూ సత్నామ్‌ సింగ్, పర్మిందర్,
ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. బౌలర్లకు పూర్తిగా అనుకూలిస్తూ
జకార్, సుఖ్‌మీత్‌ తోకూడిన భారత్‌ కంచు పతకం గెలిచింది.
పరుగులు చేయడం కష్టంగామారిన పిచ్‌పై మొదట బ్యాటింగ్‌చేసిన
రేసులో 6 నిమిషాల 08.61 సెకన్లలోలక్ష్యాన్ని చేరుకుంది. చైనా
భారత్‌7 వికెట్లకు 116 పరుగులే చేయగలిగింది. స్మృతి మంధాన
(6:02.65 సె), ఉజ్బెకిస్థాన్‌ (6:04.64 సె) వరుసగా స్వర,్ణ రజత
(46; 45 బంతుల్లో 4×4, 1×6), జెమీమా రోడ్రిగ్స్‌ (42; 40
పతకాలు గెలుచుకున్నాయి. భారత రోయర్లు ఈ సారి 2018 క్రీడల
బంతుల్లో 5×4) రాణించారు. లంక బౌలర్లలో ఉదేశిక (2/16),
(ఓ స్వర్ణం, రెండు కాంస్యాలు) కంటే ఎక్కువ పతకాలు గెలిచారు.
ఇనోక (2/21), సుగందిక కుమారి (2/30) సత్తా చాటారు.
ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు 69 స్వర్ణాలకు పోటీలు
అనంతరం 14 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. దీంతో
జరిగితే అందులో 39 చైనానేకైవసం చేసుకుని ఆధిపత్యాన్ని
ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులే చేయగలిగింది.
చాటింది. రెండు రోజుల్లోనే ఆ దేశం ఖాతాలో 69 పతకాలు
ఆ సి యా క్రీ డ ల్లో షూ ట ర్లు దే శా ని కి తొ లి ప సి డి ని
చేరాయి. రోయింగ్‌లో చైనా హవా కొనసాగుతోంది. అందుబాటులో

S
అందించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌
ప్రపంచ రికార్డు ప్రదర్శనతో బంగారు పతకం గెలిచింది. ప్రపంచ
ఛాంపియన్‌రుద్రాంక్ష్, ఐశ్వరీ ప్రతాప్‌సింగ్, దివ్యాంశ్‌సింగ్‌పన్వర్‌
ఉన్న 14 స్వర్ణాల్లో ఆ దేశం 11 గెలుచుకుంది. ఈ ఆసియా క్రీడల్లో
తొలి స్వర్ణాన్నిరోయింగ్‌ఈవెంట్లోనే చైనా సాధించింది.
K
ఉత్తర కొరియాకు ఓ పతకం: 2018 ఆసియా క్రీడల
కలిసి 1893.7 స్కోరు చేసి అగ్రస్థానం కైవసం చేసుకున్నారు.
తర్వాత ఓ పెద్ద ఈవెంట్లో పాల్గొంటున్న ఉత్తర కొరియా తొలిసారి
- అర్హతరౌండ్లో టీనేజీ సంచలనం రుద్రాంక్ష్ 632.5, ప్రతాప్‌
పతకాన్ని సొంతం చేసుకుంది. జూడోలో క్వాంగ్లిన్‌ (60 కేజీ)
631.6, దివ్యాన్ష్‌629.6 పాయింట్ల చొప్పున సాధించారు. దీంతో
ఆదేశానికి పతకాన్ని సాధించి పెట్టాడు.
ఈ ఏడాది బాకులో చైనా నెలకొల్పిన ప్రపంచ రికార్డు (1893.3)
ను భారత షూటర్లు తిరగరాశారు. దక్షిణ కొరియా (1890.1), ఆసియా క్రీడల్లో భారత్‌కు 5 పతకాలు
A
చైనా (1888.2) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గాయి. -
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తొలి రోజే భారత్‌
వ్యక్తిగతవిభాగంలో ప్రతాప్‌ కాంస్యం సాధించాడు. చైనా షూటర్‌
అయిదు పతకాలు సాధించింది. రోయింగ్‌లో రెండు రజతాలు, ఓ
షెంగ్‌ (253.3) ప్రపంచరికార్డు స్కోరుతో పసిడి నెగ్గాడు. పార్క్‌
కాంస్యం, షూటింగ్‌లో ఓ రజతం, ఓ కాంస్యం దక్కాయి. రోయింగ్‌
(దక్షిణ కొరియా - 251.3) వెండిపతకం దక్కించుకున్నాడు.
పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్, ఎయిట్‌ విభాగాల్లోమన
మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ఫైర్‌పిసల్
్ట ‌టీమ్‌విభాగంలో
అథ్లెట్లు వెండి పతకాలు సొంతం చేసుకున్నారు. పెయిర్‌లో కాంస్యం
దేశానికి కంచు పతకం దక్కింది. చైనా (1765) స్వర్ణం, దక్షిణ
సొంతమైంది. షూటింగ్‌ మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌
కొరియా (1734) రజతం అందుకున్నాయి.
విభాగంలో రజతం వచ్చింది. వ్యక్తిగత విభాగంలో రమిత కాంస్యం
అ యి దు ప త కా ల తో : ఆ సి యా క్రీ డ ల ను భా ర త కైవసం చేసుకుంది.
రోయర్లు అయిదు పతకాలతో ముగించారు. పోటీల తొలి రోజు
రోయింగ్‌లో మూడు..
రెండురజతాలు, ఓ కాంస్యం నెగ్గిన రోయర్లు రెండో రోజు మరో
రెండు కాంస్యాలు సొంతంచేసుకున్నారు. ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకం రోయింగ్‌లోనే
వచ్చింది. లైట్‌ వెయిట్‌ పురుషుల డబుల్‌ స్కల్స్ విభాగంలో
మొదటపురుషుల ఫోర్‌విభాగం ఫైనల్లో జస్విందర్‌సింగ్,
అర్జున్‌లాల్‌- అర్వింద్‌సింగ్‌రజతంతో భారత్‌ఖాతా తెరిచారు.
భీమ్‌ సింగ్, పునీత్‌కుమార్, ఆశిష్‌ గోలియాన్‌తో కూడిన భారత
ఫుయాంగ్‌వాటర్‌స్పోర్ట్స్‌కేంద్రంలో జరిగిన ఫైనల్‌‘ఎ’లో భారత్‌
జట్టు 6 నిమిషాల 10.81 సెకనలో
్ల రేసు ముగించి మూడో స్థానంలో
రెండో స్థానంలో నిలిచింది.
నిలిచింది. చివరి 20 మీటర్లు ఉందనగా ఒక తెడ్డు (ఓర్‌) బూయ్‌లో

Team AKS www.aksias.com 8448449709 


32
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అర్జున్‌ - అర్వింద్‌ జోడీ 6 నిమిషాల 28.18 సెకన్లలో రెడ్‌బు ల్‌రే సర్‌ మ్యాక్స్‌ వెర్‌స్ టాపెన్‌ జపాన్‌ గ్రాండ్‌ ప్రీ
రేసు ముగించారు. చైనా జోడీజుంజి - సన్ (6:23.16 సె) స్వర్ణం ఫార్ములా-1 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు జరిగిన
గెలిచింది. నుర్మతోవ్‌ - సోబిర్జాన్‌ (ఉజ్బెకిస్థాన్‌ - 6:33.42 సె) ఫైనల్‌ రేసునువెర్‌స్టాపెన్‌ అగ్రస్థానంతో ముగించాడు. మెక్‌లారెన్‌
కాంస్యం నెగ్గారు. అనంతరం పురుషుల ఎయిట్‌ఫైనల్‌‘ఎ’లో మన రేసర్లు లాండోనోరిస్, ఆస్కార్‌ పియస్త్రి వరుసగా రెండు, మూడు
దేశానికి మరో వెండి పతకం దక్కింది. స్థానాలతో పోడియం ఫినిష్‌చేశారు. గతవారం సింగపూర్‌రేసును
పోడియం ఫినిష్‌చేయడంలో విఫలమైన వెర్‌స్టాపెన్‌ఈ టైటిల్‌తో
నీరజ్, నరేశ్, నీతిష్, చరణ్‌జీత్, జస్విందర్, భీమ్, పునీత్,
ఈ సీజన్‌లో తన విజయాల సంఖ్యను 13కుపెంచుకున్నాడు.
ఆశిష్, ధనంజయ్‌తోకూడిన భారత జట్టు 5:43.01 సె టైమింగ్‌తో
ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకుంది. పసిడి కోసం భారత్‌గట్టిగానే ఇండియన్‌జీపీ విజేతగా బెజెకీ
పోరాడినప్పటికీ 2.84 సెకన్ల తేడాతోచైనా (5:40.17 సె) స్వర్ణం
భారత్‌వేదికగా తొలిసారి జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ
నెగ్గింది.
మోటో జీపీ రేసులో ఇటలీకిచెందిన మార్కో బెజెకీ ఛాంపియన్‌గా
ఇండోనేసియా (5:45.51 సె) కాంస్యం అందుకుంది. నిలిచాడు. 21 ల్యాప్‌లతో కూడిన 105.21 కిలోమీటర్ల దూరాన్ని
అంతకంటే ముందు పురుషుల పెయిర్‌ ఫైనల్‌ ‘ఎ’లో బాబులాల్‌ బెజెకీ అందరికంటే వేగంగా 36 నిమిషాల 59.1570 సెకన్లలో
- రామ్‌ లేఖ్‌ జోడీ దేశానికి కాంస్యం అందించింది. ఈ జంట

S
6:50.41 సె లక్ష్యాన్ని చేరుకుంది. హాంకాంగ్‌ (6:44.20 సె),
ఉజ్బెకిస్థాన్‌(6:48.11 సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం
చేసుకున్నాయి.
ముగించి అగ్రస్థా నా న్ని దక్కించుకున్నాడు. ఉత్త ర్ ‌ప్ర దేశ్‌లో ని
బుధ్‌ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో జరిగిన ఈ రేసులో మొత్తం
20 మంది రేసర్లు పాల్గొన్నారు. జార్జి మార్టిన్‌ (స్పెయిన్‌) రెండో
స్థా న ంలో, ఫాబియోక్వార్టారారో (ఫ్రాన్స్‌) మూడో స్థా న ంలో
K
షూటింగ్‌లో రెండు.. నిలిచారు.

రోయర్లు పతక ఖాతా తెరవగా అదే ఉత్సాహాన్ని షూటర్లు స్టేట్‌సబ్‌జూనియర్‌బ్యాడ్మింటన్‌టోర్నీలో భవేశ్‌- క్రిషవ్‌కు
కొనసాగించారు. మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్‌టీమ్‌విభాగంలో టైటిల్‌
దేశానికి రమిత, మెహులి, ఆశి రజతం అందించారు. ఆసియా
A
స్టేట్‌సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భవేశ్‌ రెడ్డి,
క్రీడల రికార్డు సృష్టిస్తూ చైనా (1896) పసిడి నెగ్గింది. మంగోలియా
క్రిషవ్‌ డబుల్స్‌లో ఛాంపియన్స్‌గా నిలిచారు. ఈ మేరకు జరిగిన
(1880) కాంస్యం నెగ్గింది.
అండర్‌13 బాయ్స్‌ఫైనల్లో భవేశ్‌- క్రిషవ్‌(హైదరాబాద్‌) 21-
అనంతరం వ్యక్తిగత విభాగంలోనూ రమిత పతకం 18, 21-19తో హృషికేత్‌ - ఉదయ్‌ (మెదక్‌)నుఓడించి టైటిల్‌
సాధించింది. చైనా షూటర్లు యూటింగ్‌ (252.7), జియాయు నెగ్గారు.
(251.3) వరుసగా స్వర్ణ, రజతాలు ఖాతాలో వేసుకున్నారు.
యూటింగ్‌ఆసియా క్రీడల రికార్డు నమోదు చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో భారత్‌
నంబర్‌వన్‌
రమితకు డబుల్‌..
భారతక్రికెట్‌ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ
ఆసియా క్రీడల మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌లో
ర్యాంకింగ్స్‌లో మూడుఫార్మాటలో
్ల నూ అగ్రస్థానం సంపాదించింది.
మొదటిసారి బరిలో దిగిన 19 ఏళ్ల రమిత జిందాల్‌అంచనాలను
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో విజయం సాధించడంతో ఈ ఫార్మాట్లో
మించి రాణించింది. మొదట మెహులి, ఆశితో కలిసి టీమ్‌రజతం
నంబర్‌వన్‌ర్యాంకు భారత్‌సొంతమైంది. ఇలా మూడుఫార్మాట్లలో
నెగ్గిన ఆమె అనంతరం వ్యక్తిగత కాంస్యం ఖాతాలో వేసుకుంది.
నంబర్‌వన్‌కావడం ఇదే తొలిసారి.
19వ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత
క్రీడాకారిణిగా నిలిచింది. ఒకేసమయంలో క్రికెట్లోని మూడు ఫార్మాట్ల లో నూ
నంబర్‌వన్‌ జట్టుగా టీమ్‌ ఇండియా అవతరించింది. ఇప్పటికే
జపాన్‌గ్రాండ్‌ప్రీ టైటిల్‌వెర్‌స్టాపెన్‌సొంతం
టెస్టులు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ఆస్ట్రేలియాపై తొలి

Team AKS www.aksias.com 8448449709 


33
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
వన్డేలో విజయంతో ఈ ఫార్మాట్లోనూ నంబర్‌వ న్‌ అయింది. కోహ్లి రెండు స్థానాలు మెరుగయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న
పాకిస్థాన్‌(115)ను ఒక్క పాయింట్‌తేడాతో వెనక్కి నెట్టి భారత్‌ రోహిత్‌ కూడారెండు స్థానాలు ఎగబాకాడు. ముగ్గురు పాకిస్థాన్‌
(116) అగ్రస్థాన ం సాధించింది. నిజానికి ఆసియా కప్‌లో నే బ్యాటర్లు కూడా టాప్‌- 10లోఉండడం విశేషం. గిల్‌ కన్నా
భారత్‌వన్డే నంబర్‌వన్‌కావాల్సింది. కానీ బంగ్లాదేశ్‌తో సూపర్‌-4 100 రేటింగ్‌ పాయింట్లు ఎక్కువతో బాబర్‌ అజామ్‌ నంబర్‌వన్‌
మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో అగ్రస్థానం త్రుటిలో చేజారింది. బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇమాముల్‌హక్‌5, ఫకర్‌జమాన్‌
ఇప్పుడు ఆసీస్‌ను ఓడించడంతో నంబర్‌వ న్‌ భారత్‌ చెంతకు 10 స్థానాల్లో ఉన్నారు. గత ఎనిమిది వన్డేల్లో మూడు శతకాలు,
చేరింది. దక్షిణాఫ్రికా (2012) తర్వాత మూడు ఫార్మాట ్ల లో రెండు అర్ధ శ తకాలు సాధించిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌ టెంబా
నంబర్‌వన్‌అయిన జట్టు భారతే. బవుమా టాప్‌- 10కు చేరువయ్యాడు. అతడు 21 స్థా నా లు
ఎగబాకి 11వ ర్యాంకు సాధించాడు. ఆస్ట్రేలియా స్టార్‌డేవిడ్‌వార్నర్‌
ప్రపంచ రెజ్లింగ్‌లో అంతిమ్‌కు కాంస్యం
నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆసియాకప్‌తో పునరాగమనం చేసిన
భారతయువ రెజ్ల ర్ ‌ అంతిమ్‌ పంగాల్‌ సాధించింది. కేఎల్‌రాహుల్‌10 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ స్థానంలో,
బరిలో దిగిన తొలి ప్రపంచ రెజ్లింగ్‌ఛాంపియన్‌షిప్స్‌లోనే పతకం ఇషాన్‌కిషన్‌రెండుస్థానాలు మెరుగై 22వ స్థానంలో నిలిచారు.
అందుకుంది. సెమీఫైనల్లో ఓడి కాంస్యపతక పోరుకు పరిమితమైన
ఏడో స్థానంలో కుల్‌దీప్‌:వన్డే బౌలర్ల జాబితాలో భారత

S
ఆమె పతక మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. కాంస్యం
గెలిచిన ఆమె దేశానికి ఒలింపిక్‌కోటా స్థానాన్ని కూడా అందించింది.
ఈమేరకు జరిగిన పోరులో అంతిమ్‌16-6తో ప్రపంచ నంబర్‌-
3 ఎమ్మా మామ్‌గ్రెన్‌ (స్వీడన్‌)ను ఓడించింది. దీంతో భారత్‌కు
ఎడమచేతి వాటం స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌టాప్‌-10లో చోటు
సంపాదించాడు. తాజాగా అతడు అయిదు స్థానాలు ఎగబాకి
ఏడోర్యాంకుకు చేరుకున్నాడు. ఆసియాకప్‌లో అతడు రెండు
K
మ్యాచ్‌ల్లో 9 వికెట్లు ప డగొట్టాడు. కుల్‌దీ ప్‌తో పాటు సిరాజ్‌
ఒలింపిక్‌ కోటా స్థానం దక్కింది.పారిస్‌ ఒలింపిక్స్‌కు రెజ్లింగ్‌లో
టాప్‌-10లో ఉన్నాడు. జోష్‌హేజిల్‌వుడ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా
భారత్‌కు ఇదే తొలి కోటా స్థానం కావడం గమనార్హం. రెండు
కొనసాగుతున్నాడు. బుమ్రా 27వ స్థానంలో, హార్దిక్‌పాండ్య 56వ
సార్లు అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌అంతిమ్, ఎమ్మాపై పూర్తి
స్థానంలో నిలిచారు.
ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం
A
గెలిచినభారత ఆరో మహిళగా 19 ఏళ్ల అంతిమ్‌నిలిచింది. ఆమె ప్రపంచ క్రికెట్లో రోహిత్‌కు 15వ స్థానం
కన్నా ముందు గీత ఫొగాట్‌(2012), బబిత ఫొగాట్‌(2012),
టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డే క్రికెట్లో మరో
పూజ దండ (2018), వినేశ్‌ ఫొగాట్‌ (2019) కాంస్యాలు
గొప్ప ఘనత సాధించాడు. అతను పది వేల పరుగుల మైలురాయిని
గెలిచారు. అన్షు మలిక్‌(2021) రజతం గెలుచుకుంది.
అందుకున్నాడు. శ్రీలంకతో ఆసియా కప్‌సూపర్‌-4 మ్యాచ్‌లో
టాప్‌-10లో ముగ్గురు భారత బ్యాటర్లు రోహిత్‌ఈ ఘనత సాధించాడు. రజిత వేసిన ఏడో ఓవర్లోసిక్సర్‌తో
అతను 10 వేల మైలురాయిని దాటాడు. భారత్‌తరఫున ఈ ఘనత
టీమ్‌ఇ ండియా ఓపెనర్‌ శుభ్‌మ న్‌ గిల్‌ కెరీర్‌లో నే
సాధించినఆరో బ్యాటర్‌రోహిత్‌. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో అతడి
అత్యుత్తమంగా వన్డేల్లో రెండోర్యాంకు సాధించాడు. ఐసీసీ తాజా
స్థానం 15. రోహిత్‌ 241 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగులు పూర్తి
ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాటర్లకుచోటు దక్కడం విశేషం.
చేశాడు. కోహ్లి (205) తర్వాతఅత్యంత వేగంగా ఈ మైలురాయిని
రోహిత్‌శర్మ 8వ స్థానంలో నిలవగా కోహ్లి 9వ స్థానంసాధించాడు.
అందుకుంది రోహితే. వన్డేల్లో అత్యధిక స్కోరు (264) రికార్డును
చివరిసారి 2019 జనవరిలో భారత్‌ నుంచి ముగ్గురు భారత
నెలకొల్పడంతో పాటు మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన
బ్యాటర్లుటాప్‌- 10లో ఉన్నారు. అప్పుడు రోహిత్, కోహ్లీలతో
ఏకైకఆటగాడు రోహితే.
పాటు శిఖర్‌ధావన్‌తొలిపది మందిలో నిలిచాడు. ఆసియా కప్‌లో
పాకిస్థాన్‌పై 58 పరుగులు చేసి, రోహిత్‌తో తొలి వికెట్‌కు 121 హలెప్‌పై నాలుగేళ్ల నిషేధం
పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గిల్‌.. తాజార్యాంకింగ్స్‌లో ఓ
డోపింగ్‌నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు సార్లు
స్థానం ఎగబాకాడు. పాకిస్థాన్పై
‌ అజేయంగా 122 పరుగులుచేసిన
గ్రాండ్‌స్మ్
లా ‌విజేత సిమోనాహలెప్‌పై నాలుగేళ్ల నిషేధం విధించినట్లు

Team AKS www.aksias.com 8448449709 


34
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అంతర్జాతీయ టెన్నిస్‌ ఇంటిగ్రిటీఏజెన్సీ చెప్పింది. 31 ఏళ్ల హలెప్‌ దక్కించుకున్నాడు.
2022 యుఎస్‌ ఓపెన్‌ సందర్భంగా డోప్‌పరీక్షల్లో విఫలమైంది.
యుఎస్‌ఓపెన్‌ గెలిచిన జకోవిచ్‌ వయస్సు 36. ఓపెన్‌
ఆమె అథ్లెట్‌బయోలాజికల్‌పాస్‌పోర్టులో కూడా తేడాలు ఉన్నాయి.
శకంలో అతి పెద్ద వయస్సులో ఈటోర్నీ పురుషుల సింగిల్స్‌టైటిల్‌
హలెప్‌2022 అక్టోబరులో ప్రొవిజినల్‌సస్పెన్షన్‌కుగురైంది. ఆమె
గెలిచిన ఆటగాడిగా జకో నిలిచాడు.
2017లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.
యుఎస్‌ఓపెన్‌విజేతగా నిలిచిన జకోవిచ్‌కు దక్కే నగదు
2018లో ఫ్రెంచ్‌ఓపెన్, 2019లో వింబుల్డన్‌టైటిళ్లు గెలుచుకుంది.
బహుమతి రూ.24.93 కోట్లు.
జకోవిచ్‌దే యుఎస్‌ఓపెన్‌
యుఎస్‌ఓపెన్‌లో కొకో గాఫ్‌కు తొలి గ్రాండ్‌స్లామ్‌టైటిల్‌
యుఎస్‌ఓ పెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో రెండో
యుఎస్‌ఓపెన్‌మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్‌విజేతగా
సీడ్‌ జకోవిచ్‌ 6-3, 7-6 (7-5), 6-3 తేడాతో మూడో సీడ్‌
నిలిచింది. మహిళలసింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ గాఫ్‌ 2-6,
మెద్వెదెవ్‌(రష్యా)ను వరుస సెట్లలో ఓడించేశాడు.సెమీస్‌లో టాప్‌
6-3, 6-2తో రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌) పై విజయం
సీడ్‌అల్కరాస్‌కు షాకిచ్చిన 27 ఏళ్ల మెద్వెదెవ్‌ఫైనల్లోనూ బేస్‌లైన్‌
సాధించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడంతోపాటు
దగ్గర బలంగా నిలబడి, పూర్తి శక్తి ఉపయోగించిజకోవిచ్‌కు గట్టి
ఫ్రెంచ్‌ఓపెన్, వింబులన్
్డ లో
‌ సెమీస్‌వరకూ వెళ్లిన 25 ఏళ్ల సబలెంక

S
పోటీనిచ్చాడు. కానీ అతడు ఓటమివైపు నిలబడ్డాడు.మెద్వెదెవ్‌
అత్యుత్త మ ప్రదర్శనే చేశాడు. జకో అంతకు మించి ఆడాడు.
ఏకంగాగంటా 44 నిమిషాల పాటు సాగిన ఈ సెట్‌ఆటగాళ్లిద్దరికీ
పరీక్ష పెట్టింది.చివరకు 6-6తో సెట్‌ టై బ్రేక్‌కు దారితీసింది.
దూకుడు కొనసాగించింది. తొలి గేమ్‌లోనే బ్రేక్‌ సాధించిన ఆమె
2-0తోఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఆ తర్వాతి రెండు గేమ్‌లు నెగ్గిన
గాఫ్‌ స్కోరుసమం చేసింది. అక్కడి నుంచి సబలెంక ఎలాంటి
K
అవకాశం ఇవ్వలేదు. గాఫ్‌తప్పిదాలను ఉపయోగించుకుంటూ
ఇందులో 5-4తో మెద్వెదెవ్‌ పైచేయి సాధించేలా కనిపించాడు.
అయిదు, ఏడు గేమ్‌ల్లో ఆమె బ్రేక్‌సాధించింది. వరుసగా నాలుగు
మూడో సెట్‌లో జకోవిచ్‌ మళ్లీ దూకుడు ప్రదర్శించాడు. 4-2తో
గేమ్‌లు నెగ్గి సెట్‌ముగించింది.
ఆధిక్యంలోకి వెళ్లిన అతను సెట్‌తో పాటు మ్యాచ్‌గెలుచుకున్నాడు.
మధ్యలోఆరో గేమ్‌లో సబలెంక సర్వీస్‌ను రిటర్న్‌ చేసిన
జకోవిచ్‌యుఎస్‌ఓపెన్‌టైటిళ్ల సంఖ్య 4. 2011, 2015,
A
గాఫ్‌.. ఆ తర్వాత బంతినితిరిగి పంపించడంలో గొప్ప పట్టుదల
2018లోనూ అతనిక్కడ విజేతగా నిలిచాడు. 10 ఆస్ట్రేలియన్‌ఓపెన్‌
చూపించింది. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచికుడికి
(2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020,
పరుగెత్తుతూ అయిదు సార్లు బంతిని తిరిగి పంపించింది. కానీ
2021, 2023), 3 ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2016, 2021, 2023), 7
చివరకునెట్‌ దగ్గ ర నిలబడి సబలెంక బంతి బౌన్స్‌ అయ్యేలా
వింబుల్డన్‌ (2011, 2014, 2015, 2018, 2019, 2021,
ఫోర్‌హ్యాండ్‌ స్మాష్‌విన్నర్‌ కొట్టి పాయింట్‌ సాధించింది. మళ్లీ
2022) టైటిళ్లూ అతనిఖాతాలో ఉన్నాయి.
వరుసగా రెండు గేమ్‌లు గెలిచిగాఫ్‌ విజేతగా నిలిచింది. టైటిల్‌
జకోవిచ్‌గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు 24. ఓపెన్‌ శకంలో ఇన్ని
దక్కకపోయినా సబలెంకకు మాత్రం నంబర్‌ వన్‌ర్యాంకు
టైటిళ్లు సాధించిన ఏకైకప్లేయర్‌ అతనే. పురుషుల సింగిల్స్‌లో
లభించనుంది.
అత్యధిక టైటిళ్లూ అతనివే. ఓవరాల్‌గా అగ్రస్థా న ంలో ఉన్న
యుఎస్‌ ఓపెన్‌ విజేత కొకో గాఫ్‌ అందుకున్న నగదు
మార్గరెట్‌కోర్ట్‌(24)ను సమం చేశాడు.
బహుమతి మొత్తం రూ.24.93 కోట్లు
2005లో జకోవిచ్‌ అరంగేట్రం తర్వాత జరిగిన 72
యుఎస్‌ఓపెన్‌గెలిచిన టీనేజర్లలో గాఫ్‌స్థానం 10. అలాగే
గ్రాండ్‌స్లామ్‌టోర్నీల్లో మూడో వంతు (24) అతనే గెలుచుకోవడం
సెరెనా (17 ఏళ్,లు 1999) తర్వాత ఈ టైటిల్‌నెగ్గిన తొలి అమెరికా
విశేషం.
టీనేజీ అమ్మాయి గాఫే.
ఓసీజన్‌లో మూడు గ్రాండ్‌స్ లా మ్ ‌ టైటిళ్ల ను నాలుగు
సార్లు గెలుచుకున్న తొలి ఆటగాడు జకోవిచ్‌. 2011, 2015, ఇండోనేసియా మాస్టర్స్‌కిరణ్‌సొంతం
2021లోనూ అతను మూడేసి చొప్పున గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు భారతయువ షట్లర్‌ కిరణ్‌ జార్జ్‌ ఇండోనేసియా మాస్టర్స్‌

Team AKS www.aksias.com 8448449709 


35
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

సూపర్‌100 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ సెట్‌తో పాటు టైటిల్‌ను దూరం చేసుకున్నాడు. ఆ ఏడాది ఏప్రిల్‌లో
ఫైనల్లో కిరణ్‌ 21-19, 22-20తోప్రపంచ 82వ ర్యాంకర్‌ రోమ్, జులైలో టాంపెర్‌ టైటిళ ్ల ను నగాల్‌ గెలుచుకున్నాడు.
తకాహషి (జపాన్‌)ను ఓడించాడు. కెరీర్‌లో అతడికిది రెండో ఈ ప్రదర్శనలతో 33 స్థా నా లు ఎగబాకిన అతడు ప్రస్తుతం
సూపర్‌-100 టైటిల్‌. 156వర్యాంకులో ఉన్నాడు.

ఆర్చరీ ప్రపంచకప్‌లో ప్రథమేశ్‌కు రజతం


ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత కాంపౌండ్‌ఆర్చర్‌ప్రథమేశ్‌ ప్రపంచకప్‌తొలి మ్యాచ్‌కు అంపైర్‌గా నితిన్‌
జాకర్‌ రజతం సాధించాడు.ఫైనల్లో అతడు డెన్మార్క్‌కు చెందిన
వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ - న్యూజిలాండ్‌ మధ్య
మతియాస్‌ ఫులెర్టాన్‌ చేతిలో ఓడిపోయాడు.షూటాఫ్‌లో ఫులెర్టాన్‌
అక్టోబర్‌ 5న జరిగే తొలిమ్యాచ్‌లో భారత అంపైర్‌ నితిన్‌ మేనన్‌
పైచేయి సాధించాడు. ఆర్చర్లు ఇద్దరూ 148-148 (10-10)
బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నితిన్, కుమార ధర్మసేన ఈ
తో నిలిచినా తన బాణం సెంటర్‌కు దగ్గ ర గా ఉండడంతో
మ్యాచ్‌కు ఫీల్డ్‌అంపైర్లుగా వ్యవహరించనున్నారు.పాల్‌విల్సన్‌టీవీ
విజయం ఫులెర్టాన్‌ సొంతమైంది. అంతకుముందు సెమీఫైనల్లో
అంపైర్‌గా, జవగళ్‌శ్రీనాథ్‌రిఫరీగా ఉంటారు.
ప్రథమేశ్‌ 150-149తో ప్రపంచ నంబర్‌వన్‌మైక్‌ స్కూసెర్‌కు

చేతిలో ఓడిపోయాడు.

S
షాకిచ్చాడు. సెమీస్‌లో అభిషేక్‌ వర్మ 147-150తోఫులెర్టాన్‌

బాక్సింగ్‌టోర్నీలో భారత్‌కు 9 స్వర్ణాలు, ఓ రజతం


ఆసియా టీటీలో భారత్‌కు కాంస్యం
ఆసియాటేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షి ప్‌లో భారత
పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్‌0-3తో
K
చైనీస్‌తైపీ చేతిలో ఓటమి పాలయ్యింది.తొలి సింగిల్స్‌లో ఆచంట
ముస్తఫాహజ్రుల్లాహోవిచ్‌ స్మారక బాక్సింగ్‌ టోర్నీలో
శరత్‌కమల్‌6-11, 6-11, 9-11తో చువాంగ్‌యువాన్‌చేతిలో
భారత బాక్సర్లు ఏకంగా 9 స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నారు. ఓ
ఓడాడు. రెండో మ్యాచ్‌లో సత్యన్‌5-11, 6-11, 10-12తో లిన్‌
రజతం సహా మొత్తం 10 పతకాలతో భారత్‌పోటీలను ముగించింది.
యున్‌చేతిలో పరాజయం పాలయ్యాడు. మూడో పోరులో హర్మీత్‌
మహిళల 50 కేజీల విభాగంలో ముంజు రాణి ఛాంపియన్‌గా
దేశాయ్‌ 6-11, 7-11, 11-7, 9-11తో చెంగ్‌ కావొ చేతిలో
A
నిలిచింది. బోస్నియాలో జరిగిన ఫైనల్లో మంజు 3-0 తేడాతో
ఓడటంతో భారత్‌0-3తో పరాజయం పొందింది. సెమీస్‌లోఓడిన
సాదియా (అఫ్గానిస్థా న్ ‌) పై గెలిచింది. పురుషుల 51 కేజీల
భారత్‌కు కాంస్యం లభించింది.
ఫైనల్లో బరుణ్‌ సింగ్‌ 3-0తో జాకబ్‌ (పోలెండ్‌)పై, 63 కేజీల
ఫైనల్లో మనీశ్‌ కౌశిక్‌ 3-0తోమహమ్మద్‌ సాద్‌ (పాలస్తీనా)పై, ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ర్యాంకింగ్స్‌టాప్‌-3లో గిల్‌
92 కేజీల ఫైనల్లో నవీన్‌ కుమార్‌ 2-1తోబెరెజ్నిస్కి (పోలండ్‌) ఐసీసీవన్డే బ్యాటింగ్‌ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌శుభ్‌మన్‌
పై గెలిచారు. 57 కేజీల ఫైనల్లో ఆకాశ్‌ 1-2తో హాది (స్వీడన్‌) గిల్‌టాప్‌-3లోఅడుగుపెట్టాడు. ఈ మేరకు ప్రకటించిన జాబితాలో
చేతిలో ఓడిపోయాడు. గిల్‌750 రేటింగ్‌పాయింట్లతో కెరీర్‌లోనే అత్యుత్తమంగా మూడో
ర్యాంకు సాధించాడు. విరాట్‌కోహ్లి 10, రోహిత్‌శర్మ 11వ స్థానాల్లో
ఏటీపీ టులాన్‌ఛాలెంజర్‌టెన్నిస్‌టోర్నమెంట్లో రన్నరప్‌
నిలిచారు. ఇషాన్‌ కిషన్‌ 12 స్థానాలు మెరుగై 24వ ర్యాంకు
నగాల్‌
సాధించాడు. బౌలింగ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ 9, కుల్‌దీప్‌ యాదవ్‌
ఏటీపీటులాన్‌ ఛాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో భారత 12వ స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్లలో హార్దిక్‌ పాండ్యపదో
ఆటగాడు సుమిత్‌ నగాల్‌ర న్నరప్‌గా నిలిచాడు. పురుషుల ర్యాంకు సాధించాడు.
సింగిల్స్‌ఫైనల్లో అతడు 2-6, 2-6తో విట్‌కోప్రివా (చెక్‌) చేతిలో
ఓడిపోయాడు. సర్వీసులో బాగా ఇబ్బందిపడ ్డ సుమిత్‌వ రుస
ప్రపంచకప్‌తర్వాత వన్డేలకు డికాక్‌వీడ్కోలు
తప్పిదాలతో తొలి సెట్‌ కోల్పోయాడు. రెండో సెట్లోనూ నగాల్‌ దక్షిణాఫ్రికావికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ వన్డే క్రికెట్‌కు
ఆట మారలేదు. ఆరంభంలోనే సర్వీస్‌ చేజార్చుకుని ఆ తర్వాత వీడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్‌ప్రకటించిన

Team AKS www.aksias.com 8448449709 


36
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
డికాక్‌ ప్రపంచకప్‌ తర్వాత వన్డేలకూ గుడ్‌బై చెప్పనున్నాడు. వన్డే భారత్‌దే హాకీ ఆసియా కప్‌
ప్రపంచకప్‌కు జట్టును ప్రకటిస్తూ క్రికెట్‌దక్షిణాఫ్రికా ఈ విషయాన్ని
పురుషుల ఆసియా కప్‌ ఫైవ్స్‌ హాకీ టోర్నమెంట్లో భారత్‌
ధ్రువీకరించింది. 30 ఏళ్ల డికాక్‌టీ20ల్లో మాత్రమే దక్షిణాఫ్రికాకు
షూటౌట్లో పాక్‌ను ఓడించిటైటిల్‌ అందుకుంది. ఫైనల్లో నిర్ణీత
అందుబాటులో ఉంటాడు.వన్డే క్రికెట్‌ నుంచి వైదొలగాలన్న
సమయంలో రెండు జట్లు 4-4తో సమంగా నిలిచాయి. అబ్దుల్‌
డికాక్‌ నిర్ణయాన్ని అర్థం చేసుకున్నాం.ఎన్నో ఏళ్ల అతని సేవలకు
రెహ్మాన్‌(5వ) గోల్‌తో పాక్‌1-0తో నిలిచినా వెంటనే పుంజుకున్న
కృతజ్ఞతలు. టీ20 క్రికెట్లో అతను దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం భారత్‌ జుగ్‌రాజ్‌ (7వ), మణిందర్‌ సింగ్‌ (10వ) సఫలం
వహించడం కోసం ఎదురుచూస్తున్నామని క్రికెట్‌ దక్షిణాఫ్రికా కావడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పాక్‌తగ్గలేదు. అబ్దుల్‌
డైరెక్టర్‌ ఇనోక్‌ ఎన్‌క్వే తెలిపాడు. 2021 డిసెంబరులో డికాక్‌ (13వ), హయత్‌(14వ), హర్షద్‌(19వ) స్వల్ప వ్యవధిలో చేసిన
టెస్టులకు వీడ్కోలు పలికాడు. గోల్స్‌తో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. షూటౌట్లో పాక్‌ తరఫున
టాటా స్టీల్‌చెస్‌టోర్నమెంట్‌రన్నరప్‌గా హంపి అర్షద్, ముర్తజా విఫలం కాగా గుర్‌జ్యోత్‌సింగ్, మణిందర్‌సింగ్‌
గోల్స్‌ చేయడంతో భారత్‌ విజేతగా నిలిచింది. అంతకుముందు
టాటాస్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల బ్లిట్జ్‌లో కోనేరు
సెమీఫైనల్లో భారత్‌ 10-4తో మలేసియాని ఓడించింది. వచ్చే
హంపి రన్నరప్‌గా నిలిచింది. చైనాకు చెందిన జు వెంజున్‌ 12.5
ఏడాదిజరిగే హాకీ ఫైవ్స్‌ప్రపంచకప్‌కు కూడా అర్హత సాధించింది.

S
పాయింట్లతో టైటిల్‌చేజిక్కించుకోగా హంపి (12) అర పాయింటు
తక్కువతో రెండో స్థానంలో నిలిచింది.చివరిదైన 18వ రౌండ్లో అనా
ఉషెనినా (ఉక్రెయిన్‌)పై వెంజున్‌ విజయం సాధించింది. హంపి
ఆఖరి రౌండ్లో దివ్య దేశ్‌ముఖ్‌పై నెగ్గింది. ద్రోణవల్లిహారిక (10.5)
ఫిడె రేటింగ్‌జాబితాలో గుకేశ్‌కు అత్యుత్తమ ర్యాంకు
చెస్‌దిగ్గ జ ం విశ్వనాథన్‌ ఆనంద్‌ను భారత యువ
K
గ్రాండ్‌మా స్ట ర్ ‌ దొమ్మరాజుగుకేశ్‌ (2758) అధికారికంగా
కు మూడో స్థానం దక్కగా దివ్య దేశ్‌ముఖ్‌ (10.5) నాలుగో అధిగమించాడు. ఫిడె రేటింగ్‌ జాబితాలో గుకేశ్‌భారత్‌ తరఫున
స్థానంలో నిలిచింది. అత్యుత్త మ ర్యాంకు సాధించాడు. 37 ఏళ్ల కు పైగా భారత్‌
తరపుననంబర్‌ వన్‌గా కొనసాగిన ఆనంద్‌ (2754)ను వెనక్కి
ఇటాలియన్‌గ్రాండ్‌ప్రి విజేతగా వెర్‌స్టాపెన్‌
నెట్టి 8వ ర్యాంకు కైవసంచేసుకున్నాడు. ఇటీవలి ఫిడె ప్రపంచ
A
ఫార్ములావన్‌లో సూపర్‌ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెర్‌స్టాపెన్‌ కప్‌లోనే అతడు రేటింగ్‌లో ఆనంద్‌నుదాటేసిన సంగతి తెలిసిందే.
రికార్డు స్థాయిలో వరుసగాపదో విజయం సాధించాడు. ఈ రెడ్‌బుల్‌ అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ప్రస్తుతం
డ్రైవర్‌ ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రిలోవిజేతగా నిలిచాడు. అతడి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 1986 జులై 1 నుంచి ఇప్పటి వరకు
సహచరుడు సెర్జియో పెరెజ్‌ రెండో స్థానం సాధించాడు.కార్లోస్‌ ఫిడెరేటింగ్స్‌లో భారత్‌ తరఫున ఆనంద్‌ ఆధిపత్యం కొనసాగింది.
సెయింజ్‌(ఫెరారి) మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద (2727) 19వ

23 ఏళ్లలో తొలిసారి మోహన్‌బగాన్‌కు డ్యూరాండ్‌కప్‌ ర్యాంకు సాధించాడు. విదిత్‌సంతోష్‌ గుజరాతీ (2712) 27,
అర్జున్‌ఇరిగేశి (2712) 29, పెంటేల హరికృష్ణ (2711) 31వ
ప్రతిష్ ఠా త ్మక డ్యూరాండ్‌ కప్‌లో మోహన్‌ బగాన్‌
స్థానాల్లో నిలిచారు.
సూపర్‌ జెయింట్‌ 23 ఏళ ్ల లో తొలిసారిగా ఈఫుట్‌బా ల్‌
టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మేరకు జరిగిన ఫైనల్లో 24వ కార్గిల్‌విజయ్‌దివస్‌
బగాన్‌జట్టు 1-0తో ఈస్ట్‌ బెంగాల్‌ను ఓడించి కప్‌ను నెగ్గింది. 24వకార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా లద్దాఖ్‌లోని
10 మంది ఆటగాళ్లతో ఆడిన బగాన్‌ జట్టుకు దిమిత్రి పెట్రాటోస్‌ కార్గిల్‌లో తొలి మహిళా పోలీస్‌స్టేషన్‌ను అడిషనల్‌డైరెక్టర్‌జనరల్‌
71వ నిమిషంలో గోల్‌చే సి విజయాన్ని సాధించాడు. 2000 ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌.డి.సింగ్‌ జామ్వాల్‌ ప్రారంభించారు. ఈ పోలీస్‌
సంవత్సరంలో చివరిగా ఈ టోర్నీలో విజేతగా నిలిచిన మోహన్‌ స్టేషన్‌లో ప్రత్యేకంగా మహిళలపై నేరాలను పరిష్కరిస్తుందని
బగాన్‌కు ఇది ఓవరాల్‌గా 17వ డ్యూరాండ్‌కప్‌టైటిల్‌. ఆయన తెలిపారు.

Team AKS www.aksias.com 8448449709 


37
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

9. రక్షణ
వాయుసేనలోకి అత్యాధునిక సి-295లు అంకురం ఆరోబోట్‌ నుంచి దీన్ని ఆవిష్కరించినట్లు పేర్కొంది.
తెలంగాణ ఐటీ శాఖముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ దీన్ని
భారతవాయుసేన అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం
విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆరోబోట్‌సహ వ్యవస్థాపకుడు,
చేరింది. అత్యాధునిక సైనికరవాణా విమానం సి-295ను
సీఈఓ రవి ఆచంట మాట్లాడుతూ.. క్లిష్టప్రాంతాల్లో నిఘా; చిన్న
స్పెయిన్‌లో ని సవేల్‌ నగరంలో జరిగిన కార్యక్రమంలోభారత
వస్తువుల రవాణాకు ఇది తోడ్పడుతుందని తెలిపారు. 200 కిలోల
వైమానిక దళాధిపతి, ఎయిర్‌చీఫ్‌మార్షల్‌వీఆర్‌చౌధరి, ఎయిర్‌
బరువును మోయడంతో పాటు, 600 కిలోల బరువును లాగగలదని
బస్‌స ంస్థ నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన
పేర్కొన్నారు. 30 డిగ్రీల వీక్షణతో ఇతర విధులనూ ఇది సులభంగా
మాట్లాడుతూ.. భారత వైమానిక చరిత్రలోనే ఇది మహత్తర క్షణమని
నిర్వహిస్తుందని తెలిపారు.
పేర్కొన్నారు. వాయుసేనను ఆధునికీకరించాలన్న లక్ష్యంతో రెండేళ్ల
క్రితం ఎయిర్‌బస్‌ డిఫెన్స్, స్సేస్‌ సంస్థతో భారత్‌..రూ.21,935 మహేంద్రగిరి యుద్ధనౌక జలప్రవేశం

S
కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 56
సి-295 విమానాలను ఆ సంస్థ అందించాలి. ఇందులో తొలి
16 విమానాలను స్పెయిన్‌ నుంచి సరఫరా చేస్తుంది. మిగిలిన
భారతనౌకాదళ అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం చేరింది.
అత్యాధునిక యుద్ధనౌక ‘మహేంద్రగిరి’ని ఉపరాష్ట్రపతి జగదీప్‌
K
ధన్‌ఖడ్‌ సతీమణి సుదేశ్‌ ధన్‌ఖడ్‌ ముంబయిలో ప్రారంభించారు.
40 సి-295లను టాటా సంస్థతో కలిసి వడోదరాలో తయారు
ఈ జలప్రవేశ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా
చేయనుంది. ఇందుకోసం భారీ తయారీ కేంద్రానికి గతేడాది ప్రధాని
హాజరయ్యారు. సముద్ర జలాల్లో భారత్‌ శక్తికి మహేంద్రగిరి
మోదీ వడోదరాలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఈ విమానంలో
ప్రతీకగా నిలుస్తుందని, మహాసముద్రాల మీదుగా తివర్ణ పతాకాన్ని
వినియోగించే విడి భాగాల తయారీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
A
సగర్వంగా రెపరెపలాడిస్తుందని ఆయన పేర్కొన్నారు. మజ్‌గాన్‌
71 మంది సిబ్బందిని లేదా 50 మంది పారాట్రూపర్లను సి-295
డాక్‌షిప్‌బిల్డర్స్‌లిమిటెడ్‌(ఎండీఎల్‌) ఈ యుద్ధనౌకను అభివృద్ధి
విమానాలు మోసుకెళ్లగలవు.
చేసింది. దాని పొడవు 149.03 మీటర్లు. వెడల్పు 17.8 మీటర్లు.
సాయుధ దళాల కోసం మానవ రహిత వాహనం బరువు దాదాపు 6,670 కిలోలు. గంటకు 51.856 కిలోమీటర్ల
వేగంతో ప్రయాణించ గలదు. 17ఎ ప్రాజెక్టు కింద రూపొందించిన
రక్షణ, ఏరోస్పేస్‌రంగంలోని ఉత్పత్తులను తయారు చేసే
ఏడో, చివరి యుద్ధనౌక ఇది. ఇందులో అత్యాధునిక ఆయుధాలు,
రఘు వంశీ గ్రూపు సాయుధ దళాల అవసరాల కోసం మానవ
సెన్సర్లు, రెండు గ్యాస్‌టర్బైన్లు, మరో రెండు డీజిల్‌ఇంజిన్లు ఉన్నాయి.
రహిత గైడెడ్‌వాహనాన్ని (యూజీవీ) విడుదల చేసింది. యాంత్రిక
పరిష్కారాలను అందించే పార్‌ఈస్ట్‌తో కలిసి తాము ఏర్పాటు చేసిన

Team AKS www.aksias.com 8448449709 


38
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

10. అవార్డులు
ఆరుగురు భారతీయ కళాకారుల చిత్రాలకు ప్రపంచ రికార్డు ఏఎన్నార్‌ నటించిన తెలుగు చిత్రం ‘రోజులు మారాయి’

ధరలు (1955)తో వెండితెరపై మెరిసిన వహీదాఅందులో ‘ఏరువాకా


సాగారోరన్నో చిన్నన్నా..’ అనే పాటకు చేసిన నృత్యంప్రేక్షకులను
ఆన్‌లై న్‌ వేలం సంస్థ ‘అస్త గు రు’ ఇటీవల ముగించిన
కట్టిపడేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి ‘జయసింహ’లో
‘మోడరన్‌ ట్రెజర్స్‌’ అమ్మకాలు కొత్త ప్రపంచ రికార్డు ను
నటించాక హిందీ చిత్రసీమలోకి ఆమె అడుగు పెట్టారు. కొంత
సృష్టించాయి. ఆరుగురు భారతీయ కళాకారుల చిత్రాలకు
విరామం తర్వాత ‘బంగారు కలలు’, ‘సింహాసనం’, ‘చుక్కల్లో
రూ.64.71 కోట్లు రావడంతో ఈసంస్థ వైట్‌గ్లొవ్‌ఫలితాలను (అన్ని
చంద్రుడు’ వంటి తెలుగు సినిమాల్లోనూ వహీదా నటించారు.
లాట్లు అమ్ముడుపోవడం) సాధించింది.గణ్‌శ్‌పైన్, కె.హెచ్‌.ఆరా,
తెలుగు చిత్రంతో పరిశ్రమకు పరిచయమైనా హిందీలోనే
హోమీబాబా, బి.ప్రభ, తోట వైకుంఠం, ధన్‌రాజ్‌భగత్‌ల చిత్రాలు
ఎక్కువగా నటించి కొన్నేళ్ల పాటు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా
ఈ ఘనతను సాధించాయి.
కొనసాగారు. ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే ఫూల్‌’, ‘కాలా బాజార్‌’, ‘బాత్‌

ర్యాంకులు

S
తెలంగాణ ఫింగర్‌ప్రింట్‌బ్యూరోకు జాతీయ స్థాయిలో 26

వేలిముద్రల నైపుణ్యం గుర్తింపు కోసందిల్లీలో నిర్వహించిన


ఏక్‌రాత్‌కీ’, ‘సాహిబ్‌బీబీఔర్‌గులామ్‌’, ‘నీల్‌కమల్‌’, ‘చౌదవీ కా
చాంద్‌’, ‘రామ్‌ఔర్‌శ్యామ్‌’, ‘సీఐడీ’, ‘ఖామోశీ’ ఇలా ఎన్నో చిత్రాల్లో
తనదైన నటనతో మెప్పించారు. ‘రేష్మాఔర్‌షేరా’తో తన నటనను
K
శిఖరాగ్రానికి తీసుకెళ్లిన వహీదా అందులోని పాత్రకుజాతీయ ఉత్తమ
జాతీయ స్థాయి పరీక్షలో తెలంగాణ ఫింగర్‌ ప్రింట్‌బ్యూరో 26
నటిగా ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం నుంచి 1972లో పద్మశ్రీ,
ర్యాంకులు సాధించింది. రెండో ర్యాంకు మినహా మొదటి పది
2011లో పద్మభూషణ్‌అవార్డులను స్వీకరించారు.
ర్యాంకులూ ఈబ్యూరోకే దక్కడం విశేషం. వేలిముద్రల నైపుణ్యం
గుర్తింపునకు జాతీయ నేరాలనమోదు సంస ్థ (ఎన్సీఆర్బీ) మాతా అమృతానందమయికి ప్రతిష్ఠాత్మక అవార్డు
A
ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో (సీఎఫ్‌పీ బీ) ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయి 2023
జాతీయ స్థా యి లో పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఆగస్టు 19 సంవత్సరానికి గాను ‘వరల్డ్‌ లీడర్‌ఫర్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ’
నుంచిమూడు రోజుల పాటు దిల్లీలో నిర్వహించిన ఈ పరీక్షలో అవార్డుకు ఎంపికయ్యారు. బోస్టన్‌గ్లోబల్‌ఫోరమ్‌(బీజీఎఫ్‌), మైఖేల్‌
24 రాష్ట్రాలఫింగర్‌ప్రింట్‌ బ్యూరోలకు చెందిన మొత్తం 112 డుకాకిస్‌ఇన్‌స్టిట్యూట్‌ఫర్‌లీడర్‌షిప్‌అండ్‌ఇన్నోవేషన్‌(ఎండీఐ)
మంది పాల్గొన్నారు. ఇందులోతెలంగాణ ఫింగర్‌ప్రింట్‌బ్యూరోకు ఈ అవార్డును ప్రకటించాయి. ప్రపంచ శాంతి, ప్రేమ, ఆధ్యాత్మికత
చెందిన ఏఎస్పైలు 26 ర్యాంకులు సాధించినట్లు డీజీపీ కార్యాలయం రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తారు.
తెలిపింది.
సైన్స్‌సేవకులకు కొత్త అవార్డులు
వహీదాకు ఫాల్కే పురస్కారం
శాస్త్రసాంకేతిక రంగంలో పురస్కారాల ప్రదానానికి
తమిళనాటపుట్టి, తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అనుసరిస్తున్న విధానాన్ని కేంద్రప్రభుత్వం తాజాగా ప్రక్షాళన
అడుగుపెట్టి, హిందీ చిత్రసీమనుఏలిన అందాల అభినేత్రి వహీదా చేసింది. వివిధ సైన్స్‌విభాగాలు ఇప్పటివరకుఅందిస్తున్న దాదాపు
రెహమాన్‌ (85). అయిదు దశాబ్దాల పాటు భారతీయసినీ 300 అవార్డులను రద్దు చేసింది. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల
ప్రేక్షకుల్ని అలరించి, చిత్రసీమకు ఆమె చేసిన సేవలకుగాను రంగంలో విశిష్ట సేవలు అందించే వారిని గౌరవించేందుకు
భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ఫాల్కే ‘రాష్ట్రీయవిజ్ఞాన్‌ పురస్కార్‌’ పేరిట కొత్త జాతీయ అవార్డులను
అవార్డును ప్రకటించింది. ఆవిష్కరించింది. ఈమేరకు ఓ అధికారిక ప్రకటనలో వివరాలు

Team AKS www.aksias.com 8448449709 


39
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
తెలియజేసింది. రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారాల్లో నాలుగు రకాలు ఏడాదికిగాను క్షేత్ర పరిశోధన, అన్వయాలకు నార్మన్‌బో ర్లా గ్‌
ఉంటాయి. అవి, విజ్ఞాన్‌రత్న, విజ్ఞాన్‌శ్రీ, విజ్ఞాన్‌యువ - శాంతి అవార్డును ప్రకటించారు. ఆమె అద్వితీయ యువ శాస్త్రవేత్త అని
స్వరూప్‌భట్నాగర్, విజ్ఞాన్‌బృందం. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల రాక్‌ఫెల్లర్‌ఫౌండేషన్‌నిధులతో నడిచే వరల్డ్‌ఫుడ్‌ప్రైజ్‌ఫౌండేషన్‌
రంగంలో దక్కే అత్యున్నత గుర్తింపుల్లో ఒకటిగా రాష్ట్రీయవిజ్ఞాన్‌ ప్రశంసించింది. డాక్టర్‌ స్వాతి దిల్లీ ఐఆర్‌ఆర్‌ఐ కేంద్రంలో విత్తన
పురస్కారం నిలవనుంది. కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ పరిశోధన విభాగాధిపతి. ఈమె వరి పంట సాగుచేసే చిన్న
సలహాదారు నేతృత్వంలోని కమిటీ 13 విభాగాల్లో శాస్త్రవేత్తలను రైతులకు అందించిన సేవలకు ఈ అవార్డు ప్రకటించినట్ల్లు వరల్డ్‌
వీటికి ఎంపికచేస్తుంది. విదేశాల్లో ఉంటున్నప్పటికీ భారతీయులకు ఫుడ్‌ ఫౌండేషన్‌ తెలిపింది. హరిత విప్లవ పితామహుడు, నోబెల్‌
ప్రయోజనం చేకూరేలా అద్భుతసేవలందించే భారత సంతతి గ్రహీత నార్మన్‌ఇ.బోర్లాగ్‌పేరిట నెలకొల్పిన ఈఅవార్డును ఆకలిని
వ్యక్తులు కూడా ఈ అవార్డులకు అర్హులే. రాష్ట్రీయవిజ్ఞాన్‌పురస్కారం నిర్మూలించి ఆహార భద్రతను సాధించడానికి తోడ్పడే 40 ఏళలో
్ల పు
కింద ధ్రువీకరణ పత్రంతోపాటు పతకాన్నిఅందజేస్తారు. యువ శాస్త్రవేత్తలకు ఇస్తారు. డాక్టర్‌ స్వాతి నాయక్‌ ఒడిశాకు
చెందినవారు.
విజ్ఞాన్‌రత్న:ఇది జీవన సాఫల్య పురస్కారం. శాస్త్ర సాంకేతిక
రంగంలోని ఏ విభాగంలోనైనా మహోన్నత సేవలందించినవారికి 12 మంది శాస్త్రవేత్తలకు శాంతి స్వరూప్‌భట్నాగర్‌
ప్రదానం చేస్తారు.

S
విజ్ఞా న్ ‌ శ్రీ:శాస్త్ర సాంకేతిక రంగంలో విశిష ్ట సేవలకు
గుర్తింపుగా ఇస్తారు.
అవార్డులు
దేశంలోని 12 మంది యువ శాస్త్రవేత్త లు 2022
ఏడాదికి సంబంధించిన శాంతి స్వరూప్‌భట్నాగర్‌పురస్కారాలకు
K
విజ్ఞా న్ ‌ యువ - శాంతి స్వరూప్‌ భట్నాగర్‌:శాస్త్రీయ, ఎంపికయ్యారు. ఈ మేరకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌అ ండ్‌
పారిశ్రామిక పరిశోధన మండలి 1958 నుంచి ఏడు విభాగాల్లో ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐ ఆర్‌) ప్రకటించింది. 45 ఏళ ్ల
శాంతిస్వరూప్‌భ ట్నాగర్‌ అవార్డు ల ను అందిస్తోంది. వాటిలో లోపుశాస్త్రవేత్తలకు అందించే ఈ అవార్డు కింద రూ.5 లక్షల
ప్రస్తుతం మార్పులు చేశారు.శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. అవార్డుకు ఎంపికైన వారిలో
A
సేవలందించే యువ శాస్త్రవేత్త ల కు (45 ఏళ ్ల వ యసు వరకు 1. రోగనిరోధకత శాస్త్రవేత్త దీప్యమాన్‌ గంగూలీ (సీఎస్‌ఐఆర్‌ -
ఉన్నవారు) 13 విభాగాల్లో విజ్ఞాన్‌యువ పురస్కారాలు అందిస్తారు. ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌కెమికల్‌బయాలజీ, కోల్‌కతా); 2.

వి జ్ ఞా న్ ‌ బ ృం ద ం : సై న్ స్ ‌ అ ం డ్ ‌ టె క్నా ల జీ లో ని ఏ మైక్రోబయాలజిస్టు అశ్వనీ కుమార్‌ (సీఎస్‌ఐఆర్‌ -ఇన్‌స్టిట్యూట్‌

విభాగంలోనైనా విశిష్ట కృషి చేసే బృందాలకుప్రదానం చేస్తారు. ఆఫ్‌మైక్రోబయల్‌టెక్నాలజీ, చండీగఢ్‌); 3. బయాలజిస్టు మద్దిక

బృందంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిశాస్త్రవేత్తలు/ సుబ్బారెడ్డి (సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌డైగ్నోస్టిక్స్,

పరిశోధకులు/ఆవిష్కర్తలు ఉండాలి. హైదరాబాద్‌); 4. అక్కట్టు టి బిజు (ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌


సైన్స్, బెంగళూరు); 5. దేబబ్రత మైతేయ్‌ (ఐఐటీ -బాంబే); 6.
ఎవరు అర్హులు?
విమల్‌ మిశ్ర (ఐఐటీ - గాంధీనగర్‌); 7. దీప్తి రంజన్‌ సాహూ
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే శాస్త్రవేత్తలు, (ఐఐటీ - దిల్లీ); 8. రజనీశ్ కుమార్‌ (ఐఐటీ - మద్రాస్‌); 9.
పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్త ల తో పాటు అపూర్వ ఖరే (ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌సైన్స్‌- బెంగళూరు);
సొంతంగా పనిచేసుకునేవారూ ఈపురస్కారాలకు అర్హులే. 10. నీరజ్‌ కాయల్‌ (మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ ఇండియా -
భారతీయ శాస్త్రవేత్త స్వాతికి బోర్లాగ్‌అవార్డు బెంగళూరు); 11. అనింద్యా దాస్‌(ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌
సైన్స్‌- బెంగళూరు); 12. బసుదేబ్‌దాస్‌గుప్త (టాటా ఇన్‌స్టిట్యూట్‌
అంతర్జా తీ యవరి పరిశోధన సంస ్థ (ఐఆర్‌ఆ ర్‌ఐ )కు
ఆఫ్‌ఫండమెంటల్‌రీసెర్చ్‌- ముంబయి)ఉన్నారు.
చెందిన భారతీయ శాస్త్రవేత్త డాక ్ట ర్ ‌స్ వాతి నాయక్‌కు 2023

Team AKS www.aksias.com 8448449709 


40
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
స్వామినాథన్‌అవార్డు అందుకున్న విజయ్‌కుమార్‌ విద్యాలయాల నిర్వహణలో తమ ప్రత్యేకతలను చాటుకున్న 75
మంది గురువులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఈ
ప్రకృతివ్యవసాయ విస్తరణకు కృషి చేస్తున్న రైతు సాధికార
ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకొన్నారు. ఇందులో
సంస్థ కార్యనిర్వాహక వైస్‌ఛైర్మన్‌ టి.విజయ్‌కుమార్‌కు ఎంఎస్‌
స్కూల్‌టీ చర్లు 50 మంది ఉండగా, ఉన్నత పాఠశాలలకు
స్వామినాథన్‌ పర్యావరణ పరిరక్షణఅవార్డు దక్కింది. చెన్నైలో
చెందినవారు 13 మంది, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ
జరిగిన కార్యక్రమంలో ఎంపీ కనిమొళి చేతుల మీదుగాఆయన
శాఖ పరిధిలోని వారు 12 మందిఉన్నారు. ఈ ఏడాది నుంచి
అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ
ఈ అవార్డుల పరిధిని మరింత విస్తరించి ఉన్నతవిద్యావిభాగం,
పరిరక్షణకుసేవలందించే వ్యక్తులు, సంస ్థ ల కు మద్రాస్‌ ఈస్ట్‌
నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖలను కూడా చేర్చారు.
రోటరీ క్లబ్‌ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. 2023 సంవత్సరానికి
తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి..
విజయ్‌కుమార్‌ను ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8.5 లక్షల
మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సురక్షితఆహార మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ న్ ‌ జయంతిని
పురస్కరించుకొని ఇక్కడి విజ్ఞా న్ ‌ భవన్‌లో ఏర్పాటు చేసిన
ఉత్పత్తులు అందిస్తున్నారని ఈ సందర్భంగా విజయకుమార్‌
కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ
పేర్కొన్నారు.

పురస్కారం
S
ప్రొఫెసర్‌చౌడూరి ఉపేంద్రరావుకు ఎంజీ ధడ్‌ఫాలే
అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాలనుంచి ముగ్గురు
చొప్పున ఉన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటరెబ్బనపల్లి మండల
పరిషత్‌ పాఠశాలకు చెందిన అర్చన నూగూరి, ఆదిలాబాద్‌
K
జిల్లాభీంపూర్‌మండల పరిషత్‌ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన
దిల్లీజవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)
సంతోష్‌కుమార్‌భెదోద్కర్‌ఉన్నారు. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి
లో సంస్కృతం, ఇండిక్‌స్టడీస్‌ శాఖలో ప్రొఫెసర్‌గా ఉన్న చౌడూరి
ఉత్తమ బోధన చేసినందుకు హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని
ఉపేంద్రరావు 2023 సంవత్సరానికిగానూ ఎంజీ ధడ్‌ఫాలే ఎక్స్‌లెన్స్‌
స్కూల్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రై జ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఫ్యాకల్టీ
పురస్కారం దక్కించుకున్నారు.పాళి భాషలో సృజనాత్మక రచనలు మెంబర్‌ దిబ్యేందు చౌధరి రాష్ట్రపతి నుంచి ఉత్త మ ఇన్‌స్ట్రక్ట ర్‌
A
చేసిన వారికి ఈ అవార్డును ఇస్తారు. ఈ భాషపై ఆయన రాసిన అవార్డు అందుకున్నారు. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
కావ్యానికి ఈ పురస్కారం ప్రకటించారు. మహబూబ్‌నగర్‌జిల్లాకు జిల్లాకు చెందిన మేకల భాస్కర్‌రావు, విశాఖపట్నంలోని
చెందిన ప్రొఫెసర్‌ చౌడూరి ఉపేంద్రరావు ఉస్మానియా, బెనారస్‌ శివాజీపాలెంజీవీఎంసీ పాఠశాలకు చెందిన ముహరరావు
హిందూవిశ్వవిద్యాలయాల్లో సంస్కృతం, పాళీ భాషలతో పాటు ఉమాగాంధీ, అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్‌ఆ ర్‌ఆ ర్‌
బౌద్ధ సాహిత్యాన్ని అభ్యసించారు. కంబోడియా, ఉక్రెయిన్‌తదితర జడ్పీ హైస్కూల్‌కి చెందిన సెట్టెం ఆంజనేయులు పురస్కారాలు
దేశాల్లోని పలు వర్సిటీల్లో సంస్కృతంతో పాటు బౌద్ధతత్వాన్ని స్వీకరించారు.
బోధించారు. ఆయన రాసిన మూడు సంస్కృత కావ్యాలను రష్యన్,
‘బుకర్‌ప్రైజ్‌’ తుది జాబితాలో భారత సంతతి రచయిత
బల్గేరియన్, కజఖ్‌భాషల్లోకి అనువదించారు.
నవల
75 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు బ్రిటన్‌రాజధాని లండన్‌కు చెందిన భారత సంతతి
గ్రంథాలయఆధునికీకరణ, సైన్స్‌ మ్యూజియం ఏర్పాటు, రచయిత చేత్నా మరూ తొలి నవల ‘వెస్ట్రన్‌లేన్‌’ 2023 బుకర్‌ప్రైజ్‌
వరుసగా 11 ఏళ్ లు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా తుది జాబితాలో చోటు దక్కించుకుంది. బ్రిటన్‌లోని గుజరాతీల
పాఠశాలకు హాజరుకావడం, స్కూలు ఆవరణతో పాటు నేపథ్యాన్ని ఆ నవలలో ప్రస్తావించారు. 11 సంవత్సరాలగోపి అనే
మరుగుదొడను
్ల స్వయంగా శుభ్రం చేయడం, ఇలా భిన్న పోకడలతో బాలిక, తన కుటుంబంతో ఆమెకు ఉండే అనుబంధాలను నవల
ఆవిష్కరిస్తుంది.
Team AKS www.aksias.com 8448449709 
41
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

11. నివేదికలు
ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్‌కు 87వ స్థానం శాతం బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వారిలో 70
శాతం గ్రామీణులే. కనీసం ఇద్దరు పిల్లలున్న టీనేజ్‌ యువతుల్లో
ఆర్థికస్వేచ్ఛా సూచీలో మొత్తం 165 దేశాల్లో భారత్‌కు
రక్తహీనత ఎక్కువ. పిల్లలు లేని యువతుల్లో ఆ సమస్య తక్కువగా
87వ స్థానం లభించింది.ఏడాది క్రితం 86వ ర్యాంకు సాధించగా,
ఉంది. బిడల
్డ కు పాలిచ్చే తల్లుల్లో రక్తహీనత ఎక్కువగా కనిపించడం
ప్రస్తుతం ఒక స్థానం తగ్గింది. కెనడాకు చెందిన ఫ్రేసర్‌ఇన్‌స్టిట్యూట్,
ఆందోళనకరం. విద్యావంతులైన యువతులు ఆరోగ్యం, ఆహారంపై
దిల్లీకి చెందిన సెంటర్‌ఫర్‌సివిల్‌సొసైటీతో కలిసి రూపొందించిన
ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి, వారిలో రక్తహీనత తక్కువగానే
‘ఎకనామిక్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ద వరల్డ్‌: 2021’ వార్షిక నివేదికను
కనిపిస్తోంది. దళితులు, ఇతర బలహీనవర్గాల్లో సామాజిక, ఆర్థిక
విడుదల చేసింది. దీని ప్రకారం, 1980 నుంచి ప్రస్తుతఏడాది
వెనుకబాటుతనం వల్ల ఈ సమస్యఎక్కువే.
వరకు భారత్‌ రేటింగ్‌ 4.90 శాతం నుంచి 6.62 శాతానికి
పెరిగినా, ర్యాంకు మాత్రం స్వల్పంగా తగ్గింది. భారత్‌ పరిస్థితి దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య భారత

వెనుకంజలో ఉందని తెలుస్తోంది. అయితే దక్షిణాసియాలో

S
మెరుగవుతున్నా, ఇతరదేశాలతో పోలిస్తే ఆర్థిక స్వేచ్ఛలో కాస్త

మాత్రం భారత్‌మెరుగ్గా ఉంది. సూచీలో సింగపూర్‌అగ్రస్థానంలో


రాష్ట్రాల యువతుల్లో రక్తహీనత తక్కువగా ఉంది. వీరు ఇనుము
పుష్కలంగా ఉండే ఎర్ర బియ్యాన్ని వాడటం, మాంసం ఎక్కువగా
భుజించడం రక్తహీనతను నివారిస్తోంది. ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.ఎస్‌- 4
K
నిలిచింది. హాంకాంగ్, స్విట్జ ర్లాం డ్, న్యూజిలాండ్, యూఎస్, (2015 - 16)తో పోలిస్తే, ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.ఎస్‌-5 (2019 - 21)
ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, యూకే, కెనడాలు తర్వాత కాలంలో 28 రాష్ట్రాలకుగాను 21 రాష్ట్రాల్లో రక్తహీనత పెరిగింది.
స్థానాల్లోఉన్నాయి. చైనా 111వ స్థానంలో ఉండగా, వెనిజువెలా అస్సాం, త్రిపుర, హరియాణాల్లో రక్తహీనత కేసులు 15 శాతం
చివరి స్థానంలో నిలిచింది.జపాన్‌ 20, జర్మనీ 23, ఫ్రాన్స్‌ 47, పెరగ్గా ఈ పెంపుదల తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, బిహార్,
A
రష్యా 104 స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లలో 5 శాతం లోపే ఉంది. కేరళ, ఉత్తరాఖండ్‌లలో
మాత్రం రక్తహీనత కేసులు తగ్గాయి.
యుక్త వయసు తల్లుల్లో రక్తహీనత జాస్తి
వాతావరణ మార్పులపై ఐరాస నివేదిక
దేశంలోయుక్త వయసు (టీనేజ్‌)లోని ప్రతి 10 మంది
బాలికల్లో ఆరుగురు రక్తహీనతతోబాధపడుతున్నారని జాతీయ వాతావరణ మార్పులపై విధించుకున్న దీర్ఘకాల పారిస్‌
కుటుంబ ఆరోగ్య సర్వేలు (ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.ఎస్‌)తెలుపుతున్నాయి. లక్ష్యం గతి తప్పిందని ఐక్యరాజ్యసమితి సాంకేతిక నివేదిక ఒకటి
1 5 - 1 9 ఏ ళ ్ల వ యో వ ర ్గం లో ని భా ర తీ య బా లి క లు , తేల్చింది. ఈ లక్ష్యంలో అంతర్తీ
జా య పురోగతిపై రెండు సంవత్సరాల
యువతుల్లోపోషకాహార లోపం, సామాజిక - ఆర్థిక స్థితిగతులు, పాటు అధ్యయనం చేసి గ్లోబల్‌ స్టాక్‌టేక్‌ పేరుతో ఈనివేదికను
విద్యాపరమైన వెనుకబాటుతనం రక్తహీనతకు కారణమవుతున్నాయి. రూపొందించింది. 2015లో వాతావరణ మార్పులపై ప్రపంచ
ముఖ్యంగా టీనేజిలోనే పెళ్లిళ్ లు జరిగిగర్భవతులైన బాలికల్లో దేశాల మధ్యపారిస్‌ ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందాన్ని
రక్త హీ నత ఎక్కువగా కనిపిస్తోందనిఎన్‌. ఎఫ్‌. హెచ్‌. ఎస్‌. అమలు చేయడంలో పలు అసమానతలుకనిపించాయని
సమాచారాన్ని విశ్లేషించిన బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఐరాస నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పుల ప్రభావం
తదితర సంస్థలు తెలిపాయి. అభివృద్ధిచెందుతున్న దేశాలపై అధికంగా కనిపిస్తోందని తెలిపింది.
శిలాజ ఇంధనాల స్థానంలో పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి
18 ఏళ్లు నిండకముందే పెళ్లయిన వారిలో 8 నుంచి 10

Team AKS www.aksias.com 8448449709 


42
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పెడితేనే సున్నా స్థాయికి కర్బన ఉద్గారాలను తీసుకెళ్లగలమని 1990 నుంచి శ్వాసనాళం, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు
అభిప్రాయపడింది. వేగంగా పెరిగాయి. రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగు,
ఉదర క్యాన్సర్ల వల్ల మరణాలు అధికంగా నమోదవుతున్నాయి.
స్వచ్ఛ వాయు సర్వేలో అగ్రస్థానాన ఇందౌర్‌
తక్కువ వయసులోనే గుర్తించిన క్యాన్సర ్ల లో రొమ్ము
కేంద్రప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో
క్యాన్సర్‌ కేసులు 2019లోఅత్యధికంగా నమోదయ్యాయి. తక్కువ
పది లక్షలు మించి జనాభా గలనగరాల్లో మధ్యప్రదేశ్‌లో ని
వయసులో క్యాన్సర్‌ వచ్చే సంభావ్యత 2030లో 31 శాతానికి
ఇందౌర్‌ ప్రథమ స్థా న ంలో నిలిచింది. తరువాత వరుసలో
పెరగనుంది. అలాగే సంబంధిత మరణాల సంఖ్య సైతం 21 శాతం
ఆగ్రా (ఉత్త ర్ ‌ప్ర దేశ్‌) , ఠాణె (మహారాష్ట్ర)లు చేరాయి. ఈ
పెరుగుతుందని అంచనా.
మేరకుకేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. స్వచ్ఛ వాయు
సర్వేక్షణ్‌ పేరిట కేంద్రకాలుష్య నియంత్రణ సంస్థ (సీపీసీబీ) 40లలోఉన్న వారికి ముప్పు అధికంగా ఉండే అవకాశం

ఈ సర్వేను నిర్వహించింది. జాతీయ స్వచ్ఛవాయు కార్యక్రమం ఉంది. అయితే, కాలేయ క్యాన్సర్‌ కొత్త కేసుల నమోదు మాత్రం

(ఎన్‌సీఏపీ) కింద 131 నగరాల్లో నగర కార్యాచరణ ప్రణాళిక, ఏటా దాదాపు 2.88 శాతం తగ్గింది.

వాయు నాణ్యత కింద ఆమోదించబడిన కార్యకలాపాల అమలు


ఆధారంగా నగరాలకు ర్యాంకులు కేటాయించింది. రెండో
విభాగంలో మూడు నుంచి 10 లక్షల లోపు జనాభా గల
S ప్రపంచ వ్యాప్తంగా 50 ఏళ్లలోపు వారిలో క్యాన్సర్‌ వల్ల
2019లో పది లక్షల మందికి పైగా మరణించారు. 1990తో
పోలిస్తే ఈ సంఖ్య 28 శాతం ఎక్కువ.
K
నగరాల్లో మహారాష్ట్రలోని అమరావతి తొలి స్థానం దక్కించుకోగా,
రొమ్ముక్యాన్సర్‌ తర్వాత అత్యధికులు శ్వాసనాళం,
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మొరాదాబాద్‌ రెండు, ఆంధ్రప్రదేశ్‌లోని
ఊపిరితిత్తులు, ఉదరం, పేగుక్యాన్సర్‌తో మరణిస్తున్నారు. కిడ్నీ,
గుంటూరు మూడో స్థా న ంలోనిలిచాయి. మూడు లక్షల లోపు
అండాశయ క్యాన్సర్‌ వల్ల మ రణిస్తున్నవారి సంఖ్య పెరిగింది.
జనాభా గల నగరాల్లో హిమాచల్‌ప్ర దేశ్‌కు చెందినపర్వానూ
అల్పాదాయ దేశాల్లో కొత్త క్యాన్సర్‌కేసులు పురుషుల కంటే
A
మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఆ రాష్ట్రానికే చెందిన కాలా అంబ్,
మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.
ఒడిశాలోని అంగుల్‌రెండు మూడు ర్యాంకులు పొందాయి. 2024
నాటికి దేశంలోపీఎం2.5, పీఎం10 సూక్ష్మధూళి కణాల స్థాయిని జాతీయ పార్టీల ఆస్తులు రూ.8,829 కోట్లు
20 నుంచి 30 శాతం తగ్గించాలనిఎన్‌సీఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోగుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీల
ఆస్తుల విలువ 2021 - 22లోరూ.8,829.16 కోట్ లు గా
50 ఏళ్లలోపు వారిలో 79% పెరిగిన క్యాన్సర్‌ముప్పు
ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)
ప్రపంచవ్యాప్తంగాక్యాన్సర్‌ కేసులు రోజురోజుకూ
తన తాజా నివేదికలో పేర్కొంది. - ఆ ఆస్తుల విలువ 2020
పెరుగుతున్న తీరుపై తాజాగా ఓ అధ్యయనంఆందోళనకరమైన
- 21లోరూ.7,297.62 కోట్లుగా ఉందని తెలిపింది. భాజపా,
విషయాలను వెల్లడించింది. 50 ఏళ్లలోపు వారిలో కొత్తగాక్యాన్సర్‌
కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్‌కాంగ్రెస్‌లకు
బారినపడిన వారి సంఖ్య 79 శాతం పెరిగిందని ప్రముఖ జర్నల్‌
చెందిన 2020 - 21, 2021 - 22 ఆర్థిక సంవత్సరాలకు
బీఎంజే ఆంకాలజీ తెలిపింది. గత 30 ఏళ్ల అధ్యయన వివరాలను
సంబంధించిన ఆస్తి, అప్పులను విశ్లేషించింది. ఆప్రకారం..
ఈ నివేదిక వెల్లడించింది.స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయ
పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఇందులో కనుగొన్న
అంశాలు ఇలా ఉన్నాయి..

Team AKS www.aksias.com 8448449709 


43
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

12. చరిత్ర సంస్కృతి


ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరుల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘అష్ట ధాతు’ పద్ధతిలో
విగ్రహావిష్కరణ నటరాజ విగ్రహం తయారీ
ప్రఖ్యాతజ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల జీ-20 శిఖరాగ్ర సదస్సు వేదిక ఎదుట దేశ సంప్రదాయానికి
ప్రతీకగా నిలిచే 28 అడుగులఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు
ఆదిశంకరాచార్యుల లోహవిగ్రహాన్ని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి
చేశారు. ఈ విగ్రహ విశిష్టతను ప్రధానిమోదీ ట్వీట్‌ చేశారు. ఇది
శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు. నర్మదానది ఒడ్డున ఉన్న
భారత్‌కు ఉన్న గొప్ప చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలకు
మాంధాత కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఓంకారేశ్వర్‌లోని మరింత జీవం పోస్తుంది. ప్రపంచమంతా భారత్‌కు తరలివస్తున్న
మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహాన్ని నిర్మించడానికి వేళ భారతదేశ కళాత్మకత, సంప్రదాయాలకు ఇది నిదర్శనమని
రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,141.85 కోట్ల బడ్జెట్‌నుకేటాయించింది. ప్రధానితెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘అష్ట ధాతు’
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆదిశంకరులు కేరళలోని విగ్రహాలను తయారు చేసినపద ్ధ తి లో దీన్ని రూపొందించారు.
కాలడిలోజన్మించినప్పటికీ ఆయన ఓంకారేశ్వర్‌లోని అడవులు, వెండి, బంగారం, జింకు, రాగి, సీసం, తగరం, పాదరసం, ఇనుము
మిశ్రమంతో తయారైన విగ్రహాలను అష్టధాతు విగ్రహాలంటారు.

తర్వాత కాశీకి వెళ్లారని తెలిపారు.

S
పర్వతాలలో ప్రయాణిస్తున్నప్పుడు జ్ఞానోదయం పొందారు. ఆ
చోళులకాలం నాటి మైనపు కాస్టింగ్‌(మధుచిష్ట్‌విధాన్‌) అనే శిల్ప
పద్ధతిని ఉపయోగించి దీనిని నిర్మించారు. అంటే ఎక్కడా కూడా
అతుకులు లేకుండా విగ్రహాన్ని రూపొందించారు.
K
A

Team AKS www.aksias.com 8448449709 


44
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

13. ఇతర అంశాలు


పిన్‌పాయింట్‌ల్యాండింగ్‌టెక్నాలజీ
అమెరికాలో భారతీయులు 47 లక్షలు
ఇ క ఇ దే ప్ర యో గ ం లో జా బి ల్లి ర హ స్ యా ల ను
అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దాదాపు 47 లక్షల
తెలుసుకునేందుకు స్లిమ్‌ (స్మార్ట్‌ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌
మంది అని తేలింది. ఈ మేరకు 2020 నాటి జాతు లవారీగా
మూన్‌) పేరుతో ఓ తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ను కూడా
సమగ్ర జనాభా లెక్కల వివరాలను విడుదల చేశారు. పదేళ్లకోసారి
పంపించారు. ఈ ల్యాండర్‌ మూడు - నాలుగు నెలల తర్వాత
రూపొందించే లెక్కల్ని ఈసారి మూడేళ్లు ఆలస్యంగా వెల్లడించారు.
చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అంటే వచ్చే ఏడాది జనవరిలో
కరోనామహమ్మారి తీవ్రత, గోప్యత పరిరక్షణ చర్యలే దీనికి
ఈ స్లిమ్‌ల్యాండర్‌జాబిల్లిపై దిగనుందని స్పేస్‌ఏజెన్సీ వెల్లడించింది.
కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనాభా లెక్కల ప్రకారం
జాబిల్లి, ఇతర గ్రహాలపైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం
అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో చైనీయులుఎక్కువ. ఆ దేశానికి
‘పిన్‌పాయింట్‌ల్యాండింగ్‌టెక్నాలజీ’తో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు.
చెందిన వారు 52 లక్షల మంది అగ్రరాజ్యంలో ఉన్నారు.తర్వాత

S
స్థానం భారతీయులదే. ఫిలిప్పీన్స్‌ వారు 44 లక్షలు, వియత్నాం
ప్రజలు 22 లక్షల మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, వెనెజువెలాకు
చెందినవారు వేగంగా పెరుగుతున్నారనీ, వీరి జనాభా 35 లక్షలు
సాధారణంగాల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలోమీటర్లు
అటుఇటుగా దిగుతుంటాయి. కానీ, నిర్దేశిత ప్రాంతానికి కేవలం
100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్‌అయ్యేట్లు దీనిని డిజైన్‌చేశారు.
K
మొత్తంగా చంద్రునిపై అధ్యయనానికి ప్రయోగాలు చేపట్టిన దేశాల
ఉందని తేలింది.
సంఖ్య జపాన్‌తో కలిసి 5కు చేరుకుంది.
నింగిలోకి జపాన్‌లూనార్‌ల్యాండర్‌
దేశవ్యాప్తంగా 9 వందేభారత్‌రైళ్ల ప్రారంభం
జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం
దేశంలోని 140 కోట ్ల మంది ప్రజల ఆకాంక్షలకు
A
చేసుకునేందుకు జపాన్‌ కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు
అనుగుణంగా మౌలిక సదుపాయాలను భారీస్థాయిలో అభివృద్ధి
వాయిదా పడిన ఈ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది.
చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌
నైరుతి జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్‌-
సహా 11 రాష్ట్రాల మధ్య వేర్వేరు ఆధ్యాత్మిక, పర్యాటకప్రదేశాలను
రే టెలిస్కోప్‌ (ఇమేజింగ్‌ అండ్‌ స్పెక్ట్రోస్కోపీ మిషన్‌), లూనార్‌
కలిపే తొమ్మిది వందే భారత్‌హైస్పీడ్‌ఎక్స్‌ప్రెస్‌రైళ్లను ఆయనవీడియో
ల్యాండర్‌ను తీసుకొనిహెచ్‌-2ఏ రాకెట్‌నింగిలోకి దూసుకెళ్లింది.
కాన్ఫరెన్స్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించి, ప్రసంగించారు.
జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థజక్సా ఈ ప్రయోగాన్ని లైవ్‌
ఇప్పటికే 25 రైళలో
్ల 1.11 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు.
స్ట్రీమింగ్‌ చేసింది. నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత
పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత విశ్వసనీయ నేస్తం భారతీయ
ఎక్స్‌ఆర్‌ఐఎస్‌ఎం (ఎక్స్‌-రే ఇమేజింగ్‌ అండ్‌స్పెక్ట్రోస్కోపి మిషన్‌)
రైల్వే. మన రైళ్లలో ఒకరోజులో ప్రయాణించే వారి సంఖ్య ఎన్నో
ఉపగ్రహాన్ని హెచ్‌-2ఏ రాకెట్‌ భూకక్ష్యలోకి విజయవంతంగా
దేశాల జనాభా కంటే ఎక్కువ. రైల్వేలో మేంతీసుకువస్తున్న
ప్రవేశపెట్టినట్లు జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థవెల్లడించింది.
మార్పులు అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మారుస్తాయి. రైల్వే
గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనేందుకు ఈ
మంత్రుల సొంత రాష్ట్రంలోనే రైల్వేను అభివృద్ధి చేయాలనే స్వార్థపర
ఉపగ్రహాన్ని ప్రయోగించారు. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు,
ఆలోచన దేశాన్ని ఎంతో నషప
్ట రిచింది. ఏ రాష్ట్రాన్నీ విస్మరించకుండా
ఖగోళ వస్తువులుఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ
అందరితోకలిసి అందరి అభివృద్ధి కి పాటుపడాలనేదే మా
సమాచారం ఉపయోగపడుతుందని జపాన్‌చెబుతోంది.
విధానమని వివరించారు.

Team AKS www.aksias.com 8448449709 


45
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
నీళ్లు లేకుండానే పంటతో ప్రకాశ్‌వినూత్న ఆవిష్కరణ
జీ-20 దేశాధినేతలకు సిల్వర్‌ఫిలిగ్రీ అశోక చక్ర బ్యాడ్జీలు
వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయి ఆత్మహత్యలు
జీ-20 సదస్సు నేపథ్యంలో కరీంనగర్‌కు అరుదైన గౌరవం
చేసుకునే రైతులకు తన ఆవిష్కరణతోమార్గం చూపించాడో
దక్కింది. కరీంనగర్‌ వెండి తీగనగిషీ ప్రపంచ దేశాధినేతలు
యువకుడు. మొక్కజొన్నతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే
ధరించే కోటుపై బ్యాడ్జిగా మెరియనుంది. దేశరాజధాని దిల్లీలో
మరోపదార్థంతో ఓ మిశ్రమాన్ని తయారు చేశాడు మహారాష్ట్ర
సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ-20 దేశాల శిఖరాగ్రసమావేశాలు
జల్‌గావ్‌ జిల్లాలోని బ్రాహ్మణ్‌షెవ్‌గే గ్రామానికి చెందిన ప్రకాశ్‌
జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని వివిధ
సునీల్‌పవార్‌. దీని సాయంతో సుమారు రెండు నెలల వరకు నీటి
రాష్ట్రాలకళాత్మక చేతి నైపుణ్య కళాఖండాలను ప్రదర్శించుకునేలా
లభ్యత లేకున్నా పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. లేత
స్టాళ్ల ఏర్పాటుకుభారత ప్రభుత్వం ఆహ్వానించింది. కరీంనగర్‌
ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పేస్ట్‌ను మొక్కల వేర్లపైభాగంలోని
నుంచి సిల్వర్‌ ఫిలిగ్రీ కళాత్మకవస్తువుల ప్రదర్శనలకు ప్రత్యేకంగా
మట్టిలో కలపాలని ప్రకాశ్‌ తెలిపాడు. ఇలా కలిపిన చోట 45
ఒక స్టాల్ను
‌ కేటాయించారు. శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యే
నుంచి 60 రోజుల పాటు నీరు లేకపోయినా పంటలు ఎండకుండా
ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులు వేసుకొనే కోటుకుఅశోకచక్ర
ఉంటాయని వివరిస్తున్నాడు. ఈఆవిష్కరణపై 20 ఏళ్ల పాటు

S
రూపంలో ఉన్న బ్యాడ్జి ధరింపజేస్తారు. ఈ మేరకు కరీంనగర్‌లో
తయారైన దాదాపు 200 అశోక చక్ర బ్యాడ్జీలు ఇప్పటికే దిల్లీకి
తీసుకెళ్లారు. జీ20 సదస్సు జరిగే ప్రాంగణంలో కరీంనగర్‌సిల్వర్‌
పేటెంట్‌హక్కులను పొందినట్లు ప్రకాశ్‌వెల్లడించాడు.

ఏడాదిలో 777 చిత్రాలతో జాక్‌స్వోప్‌గిన్నిస్‌రికార్డు


K
ఫిలిగ్రీ స్టాల్‌నిర్వహణనుఎర్రోజు అశోక్‌చూస్తున్నారు. అమెరికాకు చెందిన జాక్‌ స్వోప్‌ (32) అనే యువకుడు

భారత్‌లో అతి పొడవైన గాజు వంతెన ఒక ఏడాదిలో ఏకంగా 777 సినిమాలుచూశాడు. తన


ఉద్యోగం చేస్తూ నే థియేటర్ల లో ఈ సినిమాలు చూడటం
కేరళలోవిహారానికి వచ్చే పర్యాటకులకు సరికొత్త
విశేషం. సినిమాపిచ్చి ఉన్న జాక్‌ ఆ అభిరుచితోనే వరల్డ్‌ రికార్డు
A
అనుభూతిని పంచేలా ఇడుక్కిజిల్లాలోని వాగమన్‌ ప్రాంతంలో
సృష్టించాలనినిర్ణయించుకున్నాడు. ఉదయం 6.45 నుంచి
గాజు వంతెన ప్రారంభమైంది. ఇది దేశంలోనే అతిపొడవైన గాజు
మధ్యాహ్నం 2.45 దాకా ఉద్యోగానికివెళ్లే వా డు. ఆ తర్వాత
వంతెన కావడం విశేషం. సముద్ర మట్టానికి 3,600 అడుగుల
వీలునుబట్టి రోజుకు 2 లేదా 3 సినిమాలు చూసేవాడు.సెలవు
ఎత్తులో, 40 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెనను రాష్ట్ర
రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగేది. ఇలా 2022 మే నుంచి
పర్యాటక శాఖ మంత్రిపి.ఎ.మహమ్మద్‌రియాస్‌ప్రారంభించారు.
మొదలుపెట్టి 2023 మే నెల పూర్తయేసరికి 777 సినిమాలు
ఈ వంతెనపై ఏకకాలంలో 15 మంది ఎక్కిప్రకృతి అందాలను
చూశాడు. ‘మిలియన్స్‌రైజ్‌ఆఫ్‌గ్రూ’అనే సినిమాతో ప్రారంభించి
ఆస్వాదించొచ్చు. రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనకు
‘ఇండియానా జోన్స్‌ అండ్‌ డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’తోపూర్తి చేశాడు.
ప్రవేశ రుసుమును రూ.500గా నిర్ణయించారు. దీంతో పాటు
సినిమాలు చూసే సమయంలో ఫోన్‌ చూడటం, నిద్రపోవడం
స్కై వింగ్, స్కైసైక్లింగ్, స్కై రోలర్, రాకెట్‌ ఇంజెక్టర్, జెయింట్‌
చేసేవాడుకాదు. ఈ ఘనతతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం
స్వింగ్‌ వంటి అనేకసాహసోపేతమైన విన్యాసాల్లో పర్యాటకులు
చేసుకున్నాడు. గతంలో 715 సినిమాలు చూసిన ఫ్రాన్స్‌కు
పాలుపంచుకునేలా అడ్వంచర్‌టూరిజం పార్కును ప్రారంభించారు.
చెందిన విన్సెంట్‌ క్రోన్‌ పేరు మీద ఈ రికార్డుఉండేది. ఆటిజం
దీని నిర్మాణం కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 35 టన్నుల
(మనో వైకల్యం)పై అవగాహన పెంచడం కోసం జాక్‌ ఈ పని
స్టీలును వినియోగించినట్టు అధికారులు తెలిపారు.
చేయడంగమనార్హం. ఈ రికార్డు ను సాధించినందుకుగాను
అమెరికాలోని ఆత్మహత్యల నివారణసంస్థ జాక్‌కు 7,777.77

Team AKS www.aksias.com 8448449709 


46
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
డాలర్లను (దాదాపు రూ.6.5 లక్షలు) బహుమతిగా ఇచ్చింది. తరహారహదార్ల కోసం ప్రభుత్వానికి చౌకగా విద్యుత్‌ను ఇవ్వడం
విద్యుత్‌ మంత్రిత్వశాఖకూ పెద్ద కష్టమైన పని కాదని చెప్పారు.
ముంబయిలోని గిర్‌గావ్‌గణేశుడికి 131 ఏళ్లు
ఎలక్ట్రిక్‌తీగల నిర్మాణం ప్రైవేట్‌రంగ పెట్టుబడిదార్లు చేపడతారని,
దక్షిణ ముంబయిలోని ఇరుకైన సందులతో కూడిన గిర్‌గావ్‌ టోల్‌మాదిరిగా విద్యుత్‌ఛార్జీని ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల
ప్రాంత వినాయక చవితి వేడుకలమండపాలకు 131 ఏళ్ల చరిత్ర ప్రాధికారిక సంస్థ) వసూలు చేస్తుందని మంత్రి వివరించారు.
ఉంది. ‘సార్వజనిక్‌ గణేశ్‌ ఉత్సవ్‌ సంస్థ’ ఏటాఇక్కడ ఏర్పాటు నాగ్‌పూర్‌లో మొదటి ఎలక్ట్రిక్‌హైవే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా
చేసే వినాయక మండపాలది నగరంలోనే అత్యంత పురాతన ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రాశస్త్యం. ఓశతాబ్దం కిందట 1893లో రావ్‌బహదూర్‌లిమాయె,
విద్యుత్‌రహదార్లు అంటే..
గాడ్సే శాస్త్రి ఈ సంస్థనుప్రారంభించి స్థానిక ఖాదిల్‌కర్‌రోడ్డులోని
కేశవ్‌జీ నాయక్‌చావిడిలో ‘బప్పా’ ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం విద్యుత్‌ రైళ్ల పట్టాలకు సమాంతరంగా ఎలాగైతే పైన

చుట్టారు. ఆడంబరాలకు వెళ్లకుండా రెండడుగుల మట్టి గణపతితో విద్యుత్‌సరఫరా తీగలు ఉంటాయో ఆ తరహాలోనే రహదారులపైనా

సంప్రదాయ బద్ధంగా వేడుకలు జరుపుతూ రావడం వీరిప్రత్యేకత. తీగలను అమరుస్తారు. వాహనాలు ఈ తీగల నుంచి ప్రసారమయ్యే

ఫరూక్‌అబ్దుల్లా రాజకీయ జీవిత కథ

S
జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌
విద్యుత్‌ సాయంతో రహదారులపై నడుస్తా యి . ఆ విధంగా
వాహనాల్లోనూ, విద్యుత్‌ తీగల లైన్లలో సాంకేతికతను ఏర్పాటు
చేస్తారు.
K
(ఎన్‌సీ) పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా రాజకీయ జీవిత కథ
సైబర్‌నేరాలకు కొత్త కేంద్రాలుగా భరత్‌పుర్, మథుర
‘ఫరూక్‌ ఆఫ్‌ కశ్మీర్‌’ పుస్తకంవిడుదలైంది. పాత్రికేయులు అశ్వినీ
భట్నాగర్, ఆర్‌సీ గంజూలు రాసిన ఈ పుస్తకాన్ని ప్రకాశ్‌ బుక్స్‌ దేశంలోసైబర్‌ నేరాల కేంద్రం అనగానే గుర్తొచ్చే పేరు

ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఫింగర్‌ప్రింట్‌ పబ్లిషింగ్‌ సంస్థ ఝార్ఖండ్‌లోని జామ్‌తాడా. ఇప్పుడు రాజస్థాన్లో
‌ ని భరత్‌పుర్‌

ప్రచురించింది. ఎన్‌సీ వ్యవస్థా ప కుడు, జమ్మూకశ్మీర్‌ మొదటి దాన్ని మించిపోయింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్‌
A
ప్రధాని షేక్‌ అబ్దుల్లా కుమారుడైన ఫరూక్‌ బాల్యం, ఆయన నేరాల్లో 18 శాతం ఇక్కడి నుంచే జరుగుతున్నట్ లు తేలింది.

రాజకీయ ప్రస్థానం గురించి ఈ పుస్తకంలో వర్ణించారు. ఫరూక్‌తో ఉత్తర్ప్ర


‌ దేశ్‌లోని మథుర (12 శాతం) కూడా సైబర్‌నేరాలకు కొత్త

పాటు వివిధరంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలను ఇందులో కేంద్రంగామారింది. ఇదిలా ఉండగా కేవలం 10 జిల్లాల నుంచే

పొందుపరిచారు. గడిచిన 45 ఏళ్లలో ఫరూక్‌వ్యక్తిగత, రాజకీయ ఏకంగా 80 శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నట్లు వెల్లడైంది.

జీవితాలను చిత్రించారు. ఐఐటీ కాన్పుర్‌ సహకారం ఉన్న ఫ్యూచర్‌ క్రైమ్‌రీసెర్చ్‌ ఫౌండేషన్‌


(ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌) చేసిన అధ్యయనం ఈ వివరాలనువెల్లడించింది.
త్వరలో విద్యుత్‌రహదార్లు!
‘భారత్‌పై ప్రభావం చూపుతున్న సైబర్‌ నేరాల విధానాలు’ పేరిట
విద్యుత్‌రహదారుల అభివృద్ధికి మార్లు
గా , సాంకేతికతలపై ఈసంస్థ ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నివేదికలోని వివరాల
ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ప్రకారం..భరత్‌పుర్, మథురతో పాటు నూహ్‌ (హరియాణా, 11
ఆర్థికంగానూ వీటి వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. శాతం), దేవ్‌ఘర్‌(ఝార్ఖండ్, 10 శాతం), జామ్‌తాడా (ఝార్ఖండ్,
విద్యుత్‌రహదారుల ప్రాజెక్టులో పెట్టుబడులుపెట్టాలని అనుకుంటున్న 9.6 శాతం), గురుగ్రామ్‌ (హరియాణా, 8.1 శాతం), అల్వర్‌
ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదార్లకు పూర్తి స్వేచ్ఛనుఇస్తామని ఇక్కడ (రాజస్థాన్, 5.1 శాతం), బొకారో (ఝార్ఖండ్, 2.4 శాతం),
జరిగిన ఏసీఎంఏ వార్షిక సదస్సులో ఆయన తెలిపారు. పైగా ఈ కర్మాటాండ్‌(ఝార్ఖండ్, 2.4 శాతం), గిరిడీహ్‌(ఝార్ఖండ్, 2.3
శాతం)ల నుంచే 80 శాతంసైబర్‌నేరాలు జరుగుతున్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


47
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
శాకాహారంతో ప్రకృతి పునరుద్ధరణ! తల్లిపాలతో మేధో సామర్థ్యం మెరుగు
మానవులు భుజించే మాంసం, పాల ఉత్పత్తుల్లో సగం తల్లిపాలలోమాత్రమే ఉండే కొన్ని పదార్థాలతో కలిపి
తగ్గించుకుని శాకాహారానికి మారితేవ్యవసాయ, భూవినియోగ తయారు చేసిన ఆహారం పొందిన చిన్నారులకు దీర్ఘకాలంలో
జనిత కర్బన ఉద్గారాలు 2050కల్లా 31 శాతం తగ్గిపోతాయనినేచర్‌ విషయ గ్రహణ సామర్థ్యం మెరుగుపడుతున్నట్లు వెల్లడైంది.
పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. దాంతో పాటు అటవీ అమెరికాలోని కన్సాస్‌విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన
క్షయం, భూక్షీణత కూడా 50 శాతం తగ్గుతాయని, మాంసాహారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్తన్యంలో లభించే మిల్క్‌ఫ్యాట్‌
90 శాతం తగ్గించి శాకాహారానికి మారితే 2030-40 కల్లా గ్లోబ్యూల్‌మెంబ్రేన్‌ (ఎంఎఫ్‌జీఎం), ల్యాక్టోఫెరిన్‌లను శిశువుల
జీవవైవిధ్య పునరుద్ధరణ జరుగుతుందని వెల్లడించింది. పాలు, ఆహారంలో కలిపారు.దాన్ని 12 నెలలు పాటు చిన్నారులకు
మాంసానికి శాకాహార ప్రత్యామ్నాయాలను వాడితే పశువులు, అందించారు. ఐదున్నరేళ్ల వయసు వచ్చేసరికి ఆపిల ్లల మేధో
గొర్రెలు, మేకలమేత కోసం వాడుతున్న భూమిని అటవీకరణకు సామర్థ్యం (ఐక్యూ) 5 పాయింట్ల మేర మెరుగుపడినట్లు వెల్లడైంది.
మళ్లించవచ్చు. ఇలా ప్రపంచమంతటా 25 శాతం భూ పునరుదర
్ధ ణ సమాచారాన్ని ప్రాసెస్‌చేసే వేగానికి సంబంధించిన అభ్యాసాల్లో ఈ
జరుగుతుంది. మాంసానికి శాకాహార ప్రత్యామ్నాయాల సృష్టిలో ప్రభావం కనిపించినట్లు తేలింది. చిన్నతనంలో పోషక పదార్థాలను

S
నిమగ్నమైన ఇంపాజిబుల్‌ఫుడ్స్‌అనే సంస్థతో కలసి ఆస్ట్రియాలోని
అంతర్జాతీయ అన్వర్తిత యంత్రాంగాల విశ్లేషణ సంస్థ నిర్వహించిన
అధ్యయనంపై ఆసక్తికరమైన సంగతులను వెల్లడించింది. మానవుల
తీసుకోవడం వల్ల దీ ర్ఘ కా లంలో మెదడు నిర్మాణం, పనితీరుపై
సానుకూల ప్రభావం పడుతుందనడానికి ఇదినిదర్శనమని తాజా
పరిశోధనలో పాలుపంచుకున్న జాన్‌ కొలంబో పేర్కొన్నారు.
K
ఆహార అలవాట్ల లో మార్పులు తెస్తే కర్బనఉద్గారాలు బాగా అన్ని జంతువుల పాలల్లో భారీ ఫ్యాట్‌ గ్లోబ్యూల్స్‌ ఉంటాయి.
తగ్గిపోతాయని చాటింది. గొడ్డు మాంసం, పంది, కోడి మాంసాలు, వాటి చుట్టూ పలుపోషకాలతో కూడిన ఒక పొర ఉంటుంది.
పాలకు శాకాహార ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తే అవి మానవ ఆరోగ్యానికి, మెదడు అభివృద్ధికిఅవసరం. శిశువుల
ఉద్గారాలు ఏమాత్రం తగ్గుతాయో పరిశోధకులు లెక్కగట్టారు. కోసం పాల ఆధారిత ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు
A
ఈ పొరనుతొలగిస్తున్నారు. దీని ప్రాముఖ్యతను పెద్దగా ఎవరూ
దేశవ్యాప్త భూసార క్షయంపై మ్యాపు
గుర్తించలేదని కొలంబోచెప్పారు.
మొదటిసారిగా దేశవ్యాప్త భూసార క్షయంపై మ్యాపును
రూపొందించామని ఐఐటీ-దిల్లీ బృందం ప్రకటించింది. ఇంతవరకు
ఉత్తమ పర్యాటక గ్రామం కిరీటేశ్వరి
నదీ పరీవాహక ప్రాంతాల్లో, కొన్ని నిర్దిష్టప్రదేశాలలో మాత్రమే దేశఉత్త మ పర్యాటక గ్రామంగా పశ్చిమబెంగాల్‌
ఇలాంటి క్షయాన్ని అంచనా వేసి మ్యాపులు తయారు చేస్తూవచ్చారు. ముర్షిదాబాద్‌జిల్లాకు చెందిన కిరీటేశ్వరి ఎంపికైంది. ఈ విషయాన్ని
వర్షపాతం, నీటి ప్రవాహం వంటి కారణాల వల్ల నేల పైపొరలోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీవెల్లడించారు. ఈ గ్రామంలోని
సారవంతమైన రేణువులు కొట్టుకుపోతాయి. దేశంలో వేర్వేరు కిరీటేశ్వరి దేవాలయానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ కోవెలను
నేలల్లో భిన్నవిధాలుగా భూసారక్షయీ కరణ జరుగుతోంది. భూసార 51 శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత
క్షయం, భూమి కోత అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్దపర్యావరణ ప్రాంతాలకు చెందిన 795 గ్రామాలను వెనక్కు నెట్టి కిరీటేశ్వరి
సమస్యగా మారిందనీ, తాము తయారు చేసిన మ్యాపు దేశంలో ఈగౌరవాన్ని దక్కించుకుందని మమత తెలిపారు. సెప్టెంబరు 27న
భూసార రక్షణకుతగు ప్రణాళికను రూపొందించడానికి ఉపకరించి, దిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ ఈ అవార్డును
వ్యవసాయ రంగానికి మేలుచేస్తుందని ఐఐటీ - దిల్లీ పరిశోధక అందించనుందన్నారు.
బృంద సారథి మానవేంద్ర సహారియావివరించారు.

Team AKS www.aksias.com 8448449709 


48
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
అక్టోబరు - 2023

Free BookLet Telugu


UPSC / APPSC / TSPSC
Coaching & Test Series
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

14. తెలంగాణ
హైదరాబాద్‌విమానాశ్రయానికి 4 స్టార్‌రేటింగ్‌ పోటీలో శంషాబాద్‌ విమానాశ్రయం ‘నేషనల్‌ ఎనర్జీ లీడర్‌’,
‘ఎక్సెలెంట్‌ఎనర్జీ ఎఫిషియెన్సీ యూనిట్‌’ అవార్డులను గెలుచుకుంది.
జీఎంఆర్‌హైదరాబాద్‌అంతర్జాతీయ విమానాశ్రయానికి
ఇంధన పొదుపు, సమర్థనిర్వహణపై శంషాబాద్‌విమానాశ్రయానికి
అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థస్కైట్రాక్స్‌ నుంచి 4 స్టార్‌ రేటింగ్‌
7 సంవత్సరాల నుంచి వరుసగా అవార్డులు వస్తున్నాయి. ఇంధన
లభించింది. ఇటీవల నిర్వహించినఆడిట్‌తర్వాత దీన్ని ప్రకటించినట్లు
సామర్థ్య పనితీరును స్థిరంగా పెంచుకుంటున్నామని, పర్యావరణాన్ని
జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ఎ యిర్‌పో ర్ట్ స్ ‌ లిమిటెడ్‌
రక్షిస్తున్నామని శంషాబాద్‌ విమానాశ్రయ సీఈఓ ప్రదీప్‌ఫణికర్‌
(జీహెచ్‌ఐఏఎల్‌) వెల్లడించింది. ప్రపంచంలోని విమానాశ్రయాల
తెలిపారు.
నాణ్యతకు స్కైట్రాక్స్‌రేటింగ్‌లను ప్రామాణికంగా తీసుకుంటారని
పేర్కొంది. విమానాశ్రయం నిర్వహణ, ప్రయాణికులకు అందిస్తున్న ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్‌
సేవలు, పరిశుభ్రత ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని,
ఉత్తమ పర్యాటక గ్రామాలుగా జనగామ జిల్లా పెంబర్తి,
ఈ రేటింగ్‌ను అందిస్తుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టు కొ ని
సిద్దిపేట జిల్లాచంద్లాపూర్‌లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

S
అధునాతన డిజిటల్‌టె క్నాలజీలను అమలు చేయడం ద్వారా
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామని, దీని ఫలితమే
ఈ రేటింగ్‌అని జీహెచ్‌ఐఏఎల్‌సీఈఓ ప్రదీప్‌పణికర్‌వెల్లడించారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రెండు
గ్రామాలకు సెప్టెంబరు 27వ తేదీనదిల్లీలో అవార్డులు అందజేస్తారు.
కాకతీయుల కాలం నుంచి ఇత్తడి, కంచు లోహాలతోకళాకృతులు
K
తెలంగాణ టెస్కాబ్‌కు నాఫ్కాబ్‌పురస్కారాలు చేయడంలో పెంబర్తికి మంచి గుర్తింపు ఉంది. ఈ కళాకృతులు
అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్‌ తదితర దేశాలకు ఎగుమతి
దేశంలోఅత్యుత్త మ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు
అవుతాయి. ఏటా ఈ గ్రామాన్ని 25 వేల మంది పర్యాటకులు
పురస్కారాన్ని తెలంగాణ టెస్కాబ్‌ (సహకార అర్బన్‌ బ్యాంకులపై
సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలుచెబుతున్నాయి.
టాస్క్‌ఫో ర్స్‌) అధ్యక్షుడు కొండూరురవీందర్‌రావు, ఎండీ నేతి
చంద్లాపూర్‌లోని రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక
A
మురళీధర్‌లు జైపుర్‌లో స్వీకరించారు. నాఫ్కాబ్‌దేశంలోని రాష్ట్ర,
కొండలుతెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ ప్రాంతంలో
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాలు,
నేసే, యునెస్కోగుర్తింపు పొందిన ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళా
శిక్షణ సంస్థల రెండేళ్ల పనితీరుపై అధ్యయనం చేసి పురస్కారాలను
సంస్కృతికి, తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దంలా
ప్రకటించింది.ఈ మేరకు టెస్కాబ్‌ 2020 - 21లో ప్రథమ,
నిలుస్తాయి.
2021 - 22లో ద్వితీయ, శిక్షణ సంస్థలవిభాగంలో తెలంగాణ
సహకార అపెక్స్‌ బ్యాంకు శిక్షణ సంస్థ 2020 - 21, 2021 - తెలుగు వ్యక్తి ప్రవీణ్‌కుమార్‌కు జేమ్స్‌డైసన్‌అవార్డు
22లో ప్రథమ పురస్కారాలకు ఎంపికయ్యాయి. కరీంనగర్‌ జిల్లా
ప్రతిష్ఠాత్మక జేమ్స్‌డైసన్‌అవార్డు (ఇండియా) - 2023ను
సహకార కేంద్రబ్యాంకు, చొప్పదండి సంఘం ప్రథమ పురస్కారాలు
తెలుగు యువకుడైన ప్రవీణ్‌కుమార్‌ గెలుచుకున్నారు. వినూత్న
దక్కించుకున్నాయి. జాతీయస్థా యి కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లో
ఉత్పత్తుల తయారీ, పనితీరులో ఆయన చూపించిన ప్రతిభకు ఈ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంకుకు ప్రథమ స్థా న ం
అవార్డు అందించినట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది.అవార్డు
లభించిందని ఆప్కాబ్‌ ఛైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీ రాణితెలిపారు.
కింద రూ.5 లక్షల నగదును గెలుచుకున్నట్ లు తెలిపింది. -
పారదర్శక విధానంతోనే ఇది సాధ్యమైందన్నారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన ప్రవీణ్,
శంషాబాద్‌విమానాశ్రయానికి రెండు అవార్డులు ఐఐటీ మద్రాస్‌రీసెర్చ్‌పార్క్‌ఇంక్యుబేటర్‌కేంద్రంగా మౌస్‌వేర్‌అనే
అంకురసంస్థను నిర్వహిస్తున్నారు. సాంకేతికత, ఇతర డిజిటల్‌
శంషాబాద్‌ విమానాశ్రయానికి రెండు ప్రతిష్ఠా త ్మక
పరికరాలు సైతం వాడలేనిస్థితిలో ఉన్న దివ్యాంగుల కోసం ఈ
అవార్డులు వరించాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)
సంస్థ ప్రత్యేక పరికరాలను రూపొందించింది. ‘డెక్స్‌ట్రోవేర్‌డివైజెస్‌’
ఇటీవల నిర్వహించిన 24వ జాతీయ స్థాయి సమర్థ ఇంధన నిర్వహణ

Team AKS www.aksias.com 8448449709 


50
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అని పిలిచే ఈ పరికరాలు తల కదలికల ద్వారాసెన్సర్లు సేకరించే పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.
సమాచారాన్ని స్వీకరించి అందుకు అనుగుణంగా పనిచేస్తాయి.జేమ్స్‌
టెస్కాబ్‌కు జాతీయ పురస్కారాలు
డైసన్‌అవార్డు యజమాన్యం ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో పోటీలు
నిర్వహిస్తోంది. దివ్యాంగుల సమస్యలకు ఇంజినీరింగ్‌ ద్వారా తెలంగాణరాష్ట్ర సహకార అపెక్స్‌బ్యాంక్‌(టెస్కాబ్‌) జాతీయ
సులువైనపరిష్కారాలు ఆవిష్కరించే యువతను ప్రోత్సహిస్తోంది. స్థాయిలో ఉత్తమపురస్కారాలకు ఎంపికైంది. ముంబయిలోని రాష్ట్ర
జేమ్స్‌డైసన్‌అవార్డుకు సంబంధించి భారత్‌విజేతగా నిలిచిన ప్రవీణ్‌ సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్స్కాబ్‌) దేశంలోని
ప్రపంచస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అంతర్తీ
జా య పోటీల్లో ఉత్తమ సహకార బ్యాంకుగా టెస్కాబ్‌ను 2020 - 21 సంవత్సరానికి
టాప్‌-20 విజేతల జాబితాను అక్టోబరు 18న, ప్రపంచ విజేతను గాను ప్రథమ పురస్కారానికి, 2021 - 22లో ద్వితీయ
నవంబరు 15న ప్రకటిస్తారని ప్రవీణ్‌తెలిపారు. పురస్కారానికిఎంపిక చేసింది. ఏటా జాతీయ సమాఖ్య దేశంలోని
రాష్ట్ర సహకార, జిల్లా సహకారకేంద్ర బ్యాంకులు, ప్రాథమిక
తెలంగాణ జీవన్‌దాన్‌కు స్టేట్‌ఆర్గాన్‌అవార్డు సహకార సంఘాల, సహకార శిక్షణ సంస్థల పనితీరుపై అధ్యయనం
అవయవదానంలో విశిష్ట సేవలు అందిస్తున్న తెలంగాణ చేసి ఉత్తమ ప్రతిభా పురస్కారాలను అందజేస్తోంది. దేశవ్యాప్తంగా
జీవన్‌దాన్‌కు ఉత్తమ స్టేట్‌ఆర్గాన్, టిష్యు ట్రాన్స్‌ప్లాంట్‌ఆర్గనైజేషన్‌ 34 రాష్ట్ర సహకార బ్యాంకులు ఉండగా ఇందులో తెలంగాణ

S
(ఎస్‌వో టీటీవో) అవార్డు లభించింది.ట్రాన్స్‌ప్లాంట్‌ అథారిటీ
ఆఫ్‌ తమిళనాడు (ట్రాన్స్‌స్థాన్)‌ ఈ అవార్డును ప్రకటించింది.
తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి వైద్య ఆరోగ్య
శాఖమంత్రి తిరుమా సుబ్రమణ్యం ఈ అవార్డు ను తెలంగాణ
2020 - 21లో ప్రథమ, 21 - 22లో ద్వితీయ పురస్కారాలకు
ఎంపికైంది. సహకార శిక్షణ సంస్థల విభాగంలోతెలంగాణ రాష్ట్ర
సహకార అపెక్స్‌ బ్యాంకు శిక్షణ సంస్థ 2020 - 21, 2021 -
22 రెండు సంవత్సరాలకు ప్రథమ పురస్కారాలకు ఎంపికైంది.
K
జీవన్‌దాన్‌ఇన్‌ఛార్జీడాక్టర్‌జి.స్వర్ణలతకు అందజేశారు. దేశంలోని 351 జిల్లా సహకార బ్యాంకులలో కరీంనగర్‌ జిల్లా
సహకార కేంద్ర బ్యాంకు, దేశంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ
కవి, గాయకుడు జయరాజ్‌కు కాళోజీ పురస్కారం
సహకార సంఘాలలో చొప్పదండి సొసైటీ ప్రథమ పురస్కారాలకు
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ‘కాళోజీ ఎంపికయ్యాయి. అవార్డులను సెప్టెంబరు 26న రాజస్థాన్‌రాజధాని
నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ జైపుర్‌లోప్రదానం చేస్తారు.
A
కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు దక్కింది.సాహిత్య,
సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ అందించే కాళోజీ
పెద్దపులులు, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీ
అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సుల మేరకు సీఎం కేసీఆర్‌ వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్‌ కమిటీ
జయరాజ్‌ను ఎంపిక చేశారు. సెప్టెంబరు 9న కాళోజీ జయంతి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద పులుల
ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో సంరక్షణకు ఈ కమిటీ ప్రాధాన్యం ఇవ్వనుంది. ముఖ్యమంత్రి
ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈఅవార్డు ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో అటవీ శాఖ మంత్రి వైస్‌ఛైర్మన్‌గా, అటవీ
ద్వారా రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందించి దుశ్శాలువాతో సంరక్షణ ప్రధాన అధికారి (వైల్డ్‌లైఫ్‌) కార్యదర్శిగావ్యవహరిస్తారు.
సత్కరించనున్నారు. మహబూబాబాద్‌జిల్లాకు చెందిన జయరాజ్‌ మరో 12 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల పదవీకాలం
చిన్ననాటి నుంచిఎన్నో కష్టా ల ను అధిగమించి కవిగా పేరు మూడేళ్లు.అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, అటవీ సంరక్షణ
తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన ఆయన వివక్ష అధికారి (పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌), గిరిజన శాఖ కమిషనర్,
లేని సమసమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుద్ధుడి అమ్రాబాద్‌టైగర్‌రిజర్వు ఫీల్డ్‌డైరెక్టర్, కవ్వాల్‌టైగర్‌రిజర్వు ఫీల్డ్‌
బోధనలకు ప్రభావితమై అంబేడ్కర్‌ రచనలతో స్ఫూర్తి పొందారు. డైరెక్టర్, హైదరాబాద్‌టైగర్‌కన్జర్వేషన్‌సొసైటీ అధ్యక్షుడు, లాకూన్స్‌
తెలంగాణ ఉద్యమకాలంలో పల్లెపల్లెనా తిరుగుతూ ప్రజల్లో సైంటిస్ట్‌ డాక్టర్‌కార్తికేయన్, రాష్ట్ర ట్రైబల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ నుంచి
తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించేందుకు ఇద్దరు సభ్యులు, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళా
జయరాజ్‌కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్నివర్ణిస్తూ, పర్యావరణ శిశు సంక్షేమ శాఖ కమిషనర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌రాష్ట్ర డైరెక్టర్‌ఈ
పరిరక్షణ కోసం పలు పాటలు రాశారు. ఆయన రాసిన పలు కమిటీలో ఉన్నారు.

Team AKS www.aksias.com 8448449709 


51
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
బందాల అడవిలో వేలల్లో రాకాసి గూళ్లు! ఆరోగ్య తెలంగాణ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల
ఆదిమానవుల సమాధులుగా భావించే రాకాసి గూళ్లు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో వైద్య, ఆరోగ్య శాఖ
తెలంగాణలో అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ములుగు జిల్లా కొత్త చరిత్రను సృష్టిస్తోందని రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ మంత్రి
తాడ్వాయి మండలం దామెరవాయి, కామారం గ్రామాల పరిధి టి.హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల పనితీరు
అటవీ ప్రాంతంలోనూ గతంలో ఈ గూళ్లను గుర్తించారు. అదే ఎంతో మెరుగైందని, రాష్ట్రంలో మారుమూల పేదప్రజలకు కీలకమైన
మండలంలోని బందాల, బొల్లెపల్లి సమీప అడవుల్లో పెద్ద సంఖ్యలో అత్యవసర వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు వైద్య,
వీటిని తాజాగా గుర్తించినట్లుబందాల సర్పంచి ఊకె మోహన్‌రావు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిమ్స్‌ కేంద్రంగా ఎయిర్‌ అంబులెన్స్‌
తెలిపారు. ఇక్కడ దాదాపు 2 వేల వరకు ఉన్నట్లు ఆయన చెప్పారు. సేవలను త్వరలోఅందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి
అవి 2500 - 3000 ఏళ్ల నాటి ఆదిమానవుల సమాధులు. ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 82 డయాలసిస్‌ కేంద్రాలు
గోదావరి పరీవాహక ప్రాంతాలైన జయశంకర్‌ భూపాలపల్లి, ఉన్నాయని, త్వరలో నియోజకవర్గానికో కేంద్రాన్నిఏర్పాటు
ములుగు, భద్రాద్రి కొత్తగూడెంజిల్లాల్లోని 22 గ్రామాల్లో ఇలాంటి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌
సమాధులు ఉన్నాయని చరిత్రకారుడు, టార్చ్‌కార్యదర్శి అరవింద్‌ రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక
ఆర్య తెలిపారు. విడుదలచేశారు.

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


52
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

15. ఆంధ్రప్రదేశ్
అనంతపురం, వైయస్‌ఆర్‌జిల్లాల సరిహద్దుల్లో లిథియం రేటింగ్‌కు దోహదం చేసిన అంశాలు..

నిల్వల గుర్తింపు స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం పైకప్పుపై స్టార్‌ రేటింగ్‌ విద్యుత్‌

అరుదైనఖనిజం అయిన లిథియం నిల్వలు ఏపీలోనూ పరికరాల ఏర్పాటు, ఎల్‌ఈడీ చిత్రాలు, బీఎల్‌డీసీ ఫ్యాన్లు, డేలైట్‌

ఉన్నట్లు గుర్తించారు. జమ్మూకశ్మీర్‌రాష్ట్రంలో పెద్దఎత్తున లిథియం సెన్సర్లు, ఎనర్జీమానిటరింగ్, సౌరశక్తి హీటర్ల ఏర్పాటు.

నిల్వలను కొద్ది నెలల కిందట గుర్తించగా, ఏపీలోనూ అనంతపురం, నీటి వినియోగాన్ని తగ్గించడానికి బోగీల శుభ్రతలో అధిక
వైయస్‌ఆర్‌జిల్లాల సరిహద్దులో ఈ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్‌ పీడన జెట్‌వ్యవస్థలు, వ్యర్థనీటి శుద్ధి, వ్యర్థ జలాల పునర్వినియోగ
సర్వే ఆఫ్‌ఇండియా (జీఎస్‌ఐ) నివేదిక ఇచ్చింది. ఈ రెండుజిల్లాల్లోని చర్యలు.
లింగాల, తాడిమర్రి, ఎల్లనూరు మండలాల్లో దాదాపు 5 చదరపు
స్టేషన్‌లోవైఫై, టికెట్‌ బుకింగ్‌లు, పర్యాటక సమాచారం,
కి.మీ. (500 హెక్టార్ల) మేర ఈ నిల్వలు ఉంటాయని జీఎస్‌ఐ
బుకింగ్‌కేంద్రాల్లోస్మార్ట్‌కార్డ్‌టికెటింగ్, ఏటీవీఎంలు, ఫుడ్‌కోర్టులు,

జలాశయం (గతంలో చిత్రావతిబ్యాలెన్సింగ్‌ జలాశయం)

S
ప్రాథమికంగా అంచనావేసింది. ముఖ్యంగా పెంచికల బసిరెడ్డి

చుట్టుపక్కల ఈ నిల్వలు ఉన్నట్లు అంచనావేస్తున్నారు. ఆయా


ఔషధ దుకాణాలు, 24 గంటలూ సీసీటీవీ నిఘా, టచ్‌ స్క్రీన్‌
కియోస్కుల ఏర్పాటు, కామ్‌టెక్‌డిజైన్‌ద్వారా కోచ్‌వాటరింగ్, ఫుట్‌
ఓవర్‌బ్రిడ్జిలు, అన్ని ప్లాట్ఫారాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, లగేజీ కోసం
K
మండలాల్లోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు, ఇతరప్రాంతాల్లో
ట్రాలీ ఆధారిత సేవలు, వాహనాల కోసం పికప్, డ్రాప్‌పాయింట్లు,
ప్రాథమిక సర్వేలో లిథియం నమూనాలను గుర్తించారు. కొన్ని
ఛైల్డ్‌లైన్, వైద్య సదుపాయాలు తదితర అత్యాధునిక వసతులు గ్రీన్‌
నెలలకిందట జీఎస్‌ఐ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి
సర్టిఫికెట్‌వచ్చేందుకు దోహదం చేశాయి.
అందజేసింది.
A
డిజిటల్‌రికార్డుల తయారీలో ఏపీకి తొలి స్థానం
గ్రీన్‌రైల్వేస్టేషన్‌గా విజయవాడ
ఆయుష్మాన్‌భారత్‌డిజిటల్‌మిషన్‌(అభా)కింద డిజిటల్‌
గ్రీన్‌రైల్వేస్టేషన్‌గా విజయవాడ ఎంపికైంది. ఇండియన్‌గ్రీన్‌
రికార్డుల తయారీలో ఏపీకి ప్రథమ స్థానం లభించిందని వైద్య
బిల్డింగ్‌కౌన్సిల్‌ (ఐజీబీసీ) నుంచి అత్యున్నత ప్లాటినం రేటింగ్‌ను
ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు దిల్లీలోని విజ్ఞాన్‌
కైవసం చేసుకుంది. గతంలో గోల్డ్‌ రేటింగ్‌ పొందగా తాజాగా
భవన్‌లో జరిగిన మంథస్‌- 2023 ఉత్సవాల సందర్భంగా జరిగిన
ప్లాటినం సర్టిఫికెట్‌సాధించింది. స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన
ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
వసతులు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఇంధన సామర్థ్య వినియోగం,
డాక్టర్‌మన్‌సుఖ్‌మాండవీయ నుంచిరాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ
నీటి సామర్థ్యం, స్మార్ట్, పర్యావరణ హిత అంశాలను విశ్లేషించి
శాఖ కమిషనర్‌జె.నివాస్‌అవార్డును స్వీకరించారు.
దీనిని అందించారు.

Team AKS www.aksias.com 8448449709 


53
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


54
అక్టో బరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


55

You might also like