Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

వై.యస్.

ఆర్ పించను కానుక

పెన్షన్ పెంపు రూ.3,000/-

పెన్షన్ల పంపణీ పై వివరణ

ప్రభుత్వం పెన్షన్ మొత్తా న్ని రూ.2,750/- నుండి రూ.3,000/- వరకు పెంచడం

జరిగింది.. 2024, జనవరి 1 నుండి 8 వరకు అన్ని మండల మరియు మునిసిపల్ హెడ్

క్వార్టర్స్‌లో పెన్షన్ పెంపు మహోత్సవాలు పండుగ రీతిలో జరుపుకోవాలని ప్రభుత్వం

నిర్ణయించింది. మండల/మున్సిపల్ స్థా యి కార్యక్రమము 1 వ తేదీ నుండి 8 జనవరి, 2024

వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని, 1 జనవరి, 2024

నుండి జనవరి 8, 2024 వరకు పెన్షనర్లకు రూ.3,000 పెంచిన పెన్షన్ మొత్తా న్ని అందజేస్తా రు.

వాలంటీర్లందరూ ఎప్పటిలాగే పింఛనుదారుల ఇంటి వద్దకే పెన్షన్ మొత్తా న్ని పంపిణీ

చేస్తా రు. పెన్షన్‌ల పంపిణీ సమయంలో గౌరవ.ముఖ్యమంత్రి వర్యుల లేఖను పెన్షనర్‌లకు

అందజేయబడుతుంది.ఈ నెల పెన్షన్ పంపిణీ 1 జనవరి, 2024 నుండి ప్రారంభమవుతుంది

మరియు పెన్షన్ పంపిణీ పూర్తయ్యే వరకు పెన్షన్ పంపిణీ జరుగుతూనే ఉంటుంది.

పెన్షనర్లందరూ ఈ మార్పును గమనించవలసిందిగా కోరడమైనది.

You might also like