Professional Documents
Culture Documents
Telangana Geography
Telangana Geography
తెలంగాణ
తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షి ణాపథం అని పేర్కొంటారు.
దక్షి ణాపథం అంటే నర్మద-తుంగభద్ర నదుల మధ్యగల ప్రాంతం. దక్షి ణ భారతదేశానికి దారి అని అర్థం
ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న గోళార్ధం – ఉత్త రార్ధ గోళం
ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న ప్రాంతం – దక్షి ణాసియా
ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న భారత ప్రాంతం- దక్షి ణ భారతదేశం
ఉనికి రీత్యా తెలంగాణ ప్రాంతం విస్త రించి ఉన్న పీఠభూమి – దక్కన్ పీఠభూమి
దక్కన్ పీఠభూమి అతి పురాతనమై నది. అగ్ని, నీస్, సిస్ట్ శిలలతో ఏర్పడింది.
జూలై 17 న ఆంధ్ర ప్ర దేశ్ పునర్వ్యవస్థీ కరణ చట్ట సవరణ ప్ర కారం ఖమ్మం జిల్లా లోని 5 మండలాలను పూర్తి గా, 2 మండలాలను పాక్షి కంగా
ఏపీలో కలిపారు.
తెలంగాణలో గ్రా మీణ జనాభా – 2,13,95,009; గ్రా మీణ జనాభా శాతం- 61.12 శాతం
రాష్ట్రంలో పట్ట ణ జనాభా – 1,36,08,665; రాష్ట్ర మొత్తం జనాభాలో పట్ట ణ జనాభా శాతం – 38.88 శాతం
2001-11 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల – 13.58 శాతం
2001-11 మధ్య పట్ట ణ జనాభా పెరుగుదల – 38.12 శాతం
జనాభా పరంగా రాష్ట్రంలో చిన్న జిల్లా – రాజన్న సిరిసిల్ల (5,43,694)
జనాభా పరంగా పెద్ద జిల్లా – హై దరాబాద్ (39,43,323)
వై శాల్యం పరంగా పెద్ద జిల్లా – భద్రా ద్రి కొత్త గూడెం
వై శాల్యం పరంగా చిన్న జిల్లా – హై దరాబాద్
4. జిల్లా లు – వై శాల్యం
తెలంగాణాలోని మొత్తం జిల్లా లు 31. వాటి వై శాల్యం అవరోహణ క్ర మంలో:
పశ్చిమం వై పు – కర్ణా టక
ఉత్త ర వాయవ్యం వై పు – మహారాష్ట్ర
ఈశాన్యం వై పు – ఛత్తీ స్గఢ్
తూర్పు ఆగ్నేయం వై పు – ఆంధ్ర ప్ర దేశ్
గమనిక: ఖమ్మం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలో ఉన్న ముంపు మండలాలను ఆంధ్ర ప్ర దేశ్లో కలపడంతో తెలంగాణ ఒడిశాతో
సరిహద్దు ను కోల్పోయింది.
కామారెడ్డి
సంగారెడ్డి
వికారాబాద్
మహబూబ్ నగర్
జోగులాంబ గద్వాల
మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లా లు
నిజామాబాద్
నిర్మల్
అదిలాబాదు
కుంరం భీం ఆసిఫాబాద్
మంచిర్యాల
జయశంకర్ – భూపాలపల్లి
ఛత్తీ స్గఢ్తో సరిహద్దు గల జిల్లా లు
జయశంకర్ – భూపాలపల్లి
భద్రా ద్రి – కొత్త గూడెం
ఆంధ్ర ప్ర దేశ్తో సరిహద్దు గల జిల్లా లు
నిర్మల్ పంక్తు లు
సత్నాల కొండలు
గోతి కొండలు
సిర్పూర్ కొండలు
కరీంనగర్, జగిత్యాల, పెద్ద పల్లి జిల్లా లు:
రాఖీ కొండలు
రామగిరి కొండలు
వరంగల్, జయశంకర్ – భూపాలపల్లి జిల్లా లు:
కందికల్ కొండలు
హన్మకొండ
పాండవుల గుట్ట లు
ఖమ్మం, భద్రా ద్రి – కొత్త గూడెం జిల్లా లు:
పాపికొండలు
యల్లండ్ల పాడు గుట్ట లు
రాజుగుట్ట లు
గోదావరి నది పాపికొండలను చీలుస్తూ ప్ర వహిస్తుంది.
నల్ల గొండ, యాదాద్రి – భువనగిరి జిల్లా లు:
యాదాద్రి గుట్ట లు
భువనగిరి కొండలు
నాగార్జు న కొండలు
నంది కొండలు
నందికొండ వద్ద నాగార్జు న సాగర్ ప్రా జెక్టు ను నిర్మించారు.
నాగార్జు న కొండ వద్ద బౌద్ధు ల మ్యూజియం ఉంది.
యాదాద్రి గుట్ట పై శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉంది.
మహబూబ్నగర్, వనపర్తి , జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లా లు:
నల్ల మల కొండలు
అమ్రా బాద్ కొండలు
షాబాద్ కొండలు
నల్ల మల కొండలు కృష్ణా -పెన్నా నదుల మధ్య విస్త రించి ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 520 మీ.
షాబాద్ కొండలు డిండి నదికి జన్మస్థ లం.
రంగారెడ్డి , వికారాబాద్ జిల్లా లు:
అనంతగిరి కొండలు
అనంతగిరి కొండలు మూసీ నదికి జన్మస్థ లం. ఇది వికారాబాద్లోని శివారెడ్డి పేట వద్ద ఉంది. ఇది వన మూలికలకు
ప్ర సిద్ధి చెందింది. ఈ కొండల్లో అనంతపద్మనాభస్వామి దేవాలయం ఉంది.
హై దరాబాద్ జిల్లా :
గోలకొండ
రాచకొండ
రాచకొండ దక్షి ణ-తూర్పు దిశలో నల్ల గొండ జిల్లా దేవరకొండ తాలూకా వరకు, పశ్చిమ దిశలో వికారాబాద్ జిల్లా అనంతగిరి
కొండల వరకు, దక్షి ణ దిశలో మహబూబ్నగర్ జిల్లా షాబాద్ కొండల వరకు విస్త రించి ఉంది.
నోట్ : హై దరాబాద్-మహబూబ్నగర్ జిల్లా ల్లో వ్యాపించిన కొండలు బాలాఘాట్ పర్వతాలకు చెందినవి.
బూజు గుట్ట లు
లక్ష్మిదేవునిపల్లి కొండలు
లక్ష్మిదేవునిపల్లి కొండలు తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తై న కొండలు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా లు:
బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల గల రాష్ట్రాలు ఉత్త రప్ర దేశ్, పంజాబ్, బీహార్, రాజస్థా న్.
రాష్ట్రంలో దాదాపు 23 లక్షల ఎకరాలు బావుల ద్వారా సాగవుతుంది.
2.కాలువలు
కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదలగల రాష్ట్రాలు- తెలంగాణ, ఉత్త రప్ర దేశ్, రాజస్థా న్, హర్యానా.
రాష్ట్రంలో కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న జిల్లా లు- కరీంనగర్, వరంగల్, ఖమ్మం
రాష్ట్రంలో మొత్తం 4.7 లక్షల హెక్టా ర్లు కాలువల ద్వారా సాగవుతున్నది.
3.చెరువులు
రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగవుతున్న భూమి 2.83 లక్షల హెక్టా ర్లు . అత్యధికంగా సాగవుతున్న జిల్లా వరంగల్.
అత్యధికంగా చెరువుల ద్వారా నీటిపారుదల అవుతున్న రాష్ట్రాలు- ఆంధ్ర ప్ర దేశ్, తమిళనాడు, కర్ణా టక, యూపీ.
12. నేలలు
భూమి ఉపరితలంపై వదులుగా ఉన్న పొరనే ‘నేల’ అంటారు.
నేలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజి’ అంటారు.
శిలలు శై థిల్యం చెందగా ఏర్పడే పదార్థా న్ని ‘మృత్తి క అంటారు.
తెలంగాణ రాష్ట్రం భారత ద్వీపకల్పంలోని ఈస్ట్రన్ సీ బోర్డ్ మధ్య పేలికలో దక్కన్ పీఠభూమిపై ఉంది.
తెలంగాణ రాష్ట్రం అధిక సారవంతమై న ఒండ్రు నేలల నుంచి నిస్సారమై న ఇసుక నేలల వరకు పలు రకాల నేలలను కలిగి ఉంది.
తెలంగాణలో ఎగుడు, దిగుడులుగల పెనిప్లే యిన్లు కలిగి ఉన్నప్పటికీ ఎర్ర నేలలు, నల్ల నేలలు, లాటరై ట్ నేలలు విస్త రించి
ఉన్నాయి.
రాష్ట్రంలో ప్ర ధానంగా ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్ల రేగడి నేలలు, లాటరై ట్ నేలలు విస్త రించి ఉన్నాయి.
-మృత్తి కల నిర్మాణం ఎలా జరుగుతుందో తెలిపే శాస్త్రం – లిథాలజి
ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి కల్చరల్ రిసెర్చ్) న్యూఢిల్లీ సంస్థ దేశంలో నేలలను 8 రకాలుగా వర్గీ కరించింది.
ఎర్ర నేలలు
రాష్ట్రంలో అధిక భాగం ఎర్ర నేలలు ఉన్నాయి.
ఈ నేలల్లో మొక్కలకు కావాల్సిన పౌష్టి క, సేంద్రి య పదార్థా లు తక్కువ, భాస్వరం అధికంగా ఉంటుంది.
తెలంగాణలో ఈ నేలలను చెల్క, దుబ్బ నేలలుగా వర్గీ కరించారు. అందులో చెల్క నేలలు క్వార్ట్జై ట్, ముడి గ్రా నై ట్ రాళ్లు
రూపాంతరం చెందడంవల్ల ఏర్పడుతాయి. చెల్క నేలలు చాలా దిగువగా అంటే గుట్ట ల మధ్య భాగం వాలు భూముల్లో
ఎక్కువగా ఉంటాయి.
దుబ్బ నేలలు తక్కువ సారవంతం కలిగి ఉండి పాలిపోయిన బూడిద రంగులో ఉంటాయి.
ఈ ఎర్ర నేలల్లో ప్ర ధానంగా వేరుశనగ పండుతుంది.
ఎర్ర నేలలు వదులుగా ఉంటాయి.
ఈ ఎర్ర నేలలు రాష్ట్రంలోని మహబూబ్నగర్, వనపర్తి , నాగర్ కర్నూల్, గద్వాల్, నల్ల గొండ, సూర్యాపేట, ఖమ్మం,
కొత్త గూడెం, వరంగల్, భూపాలపల్లి , కరీంనగర్, జగిత్యాల, పెద్ద పల్లి , రంగారెడ్డి , వికారాబాద్, కామారెడ్డి , నిజామాబాద్లలో
ఎక్కువగా విస్త రించి ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా లో ఈ నేలలు తక్కువగా ఉన్నాయి.
ఈ నేలలు రాష్ట్ర విస్తీ ర్ణంలో 48 శాతం విస్త రించి ఉన్నాయి.
నల్ల రేగడి నేలలు
అర్ధ శుష్క పరిస్థి తులు ఉండే దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రా నై ట్ శిలలపై ఈ మృత్తి కలు ఏర్పడుతాయి.
ఇవి ఎక్కువగా బంకమట్టి తో ఉండి, తేమను నిల్వ ఉంచుకునే శక్తి కలిగి ఉంటాయి.
ఈ నేలలను ‘రేగర్ నేలలు’ అంటారు.
ఈ నేలల్లో ఇనుము, కాల్షి యం శాతం ఎక్కువగా, భాస్వరం, నై ట్రో జన్, సేంద్రి య పదార్థం శాతం తక్కువగా ఉంటాయి.
ఈ నేలలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి , నిజామాబాద్, కామారెడ్డి లలో ఎక్కువగా కరీంనగర్, వరంగల్,
మహబూబ్నగర్లలో తక్కువగా విస్త రించి ఉన్నాయి.
ఈ నేలల్లో ప్ర ధానంగా పత్తి , పొగాకు, పసుపు, మిరప, సజ్జ , జొన్న పంటలు అధికంగా పండుతాయి.
రాష్ట్రంలో ఈ నేలలు 25 శాతం విస్త రించి ఉన్నాయి.
ఈ నేలలు తేమను చాలా కాలం నిల్వ ఉంచుకుంటాయి.
రాతి నేలలు (లాటరై ట్ నేలలు)
ఈ నేలలు నదులు అనేక ఏండ్లు గా తమ ప్ర వాహ క్ర మంలో తీసుకొచ్చిన ఒండ్రు మట్టి ని నిక్షే పణం చేయటం వలన ఏర్పడుతాయి.
ఈ నేలలు తెలంగాణ విస్తీ ర్ణంలో 3 వ స్థా నాన్ని ఆక్ర మించాయి.
ఈ నేలలు నీటిని నిలువ చేసుకుంటాయి.
13. అడవులు
FOREST అనే ఆంగ్ల పదం ‘FORES’ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది.
‘FORES’ అంటే గ్రా మం వెలుపలి ప్రాంతం అని అర్థం.
ప్ర పంచ అటవీ దినోత్సవం – మార్చి 21
1952 జాతీయ అటవీ విధాన తీర్మానం ప్ర కారం మొత్తం దేశ భూభాగంలో 33.3 శాతం అడవులు కలిగి ఉండాలి. కానీ దేశ
భూభాగంలో 20.5 శాతం మాత్ర మే అడవులున్నాయి.
2011 ను UNO అటవీ సంవత్సరంగా ప్ర కటించింది.
రాష్ట్రంలో ఎక్కువ విస్తీ ర్ణం అడవులుగల జిల్లా ఖమ్మం, తర్వాత స్థా నం ఆదిలాబాద్ జిల్లా ది. అడవులు లేని జిల్లా హై దరాబాద్.
నల్ల గొండ జిల్లా లో 6.03 శాతంతో అతి తక్కువ అడవులున్నాయి.
ప్ర స్తు త ధరల ప్ర కారం 2014-15 లో రాష్ట్ర GSDP లో అటవీ సంపద, కలప రంగం 0.9 శాతం వాటాను కలిగి ఉండగా,
వ్యవసాయ రంగం 5.02 శాతం వాటాను కలిగి ఉంది.
రాష్ట్రంలో సామాజిక అడవులతో కలిపి అటవీ విస్తీ ర్ణం 29,242 చ.కి.మీ.
అటవీ విస్తీ ర్ణంలో రాష్ట్రం 12 వ ర్యాంకులో ఉంది.
-రాష్ట్రంలో సామాజిక అటవీ విస్తీ ర్ణ శాతం – 30 శాతం
రిజర్వ్డ్ అటవీ విస్తీ ర్ణం – 21,024 చ.కి.మీ.
రక్షి త అటవీ విస్తీ ర్ణం – 7,468 చ.కి.మీ.
అత్యధిక అటవీ విస్తీ ర్ణంగల జిల్లా లు – 4 (1. ఖమ్మం 2. ఆదిలాబాద్ 3. వరంగల్ 4. మహబూబ్నగర్)
అత్యల్ప అటవీ విస్తీ ర్ణంగల జిల్లా లు – 4 (1.హై దరాబాద్ 2. రంగాడ్డి 3. నల్ల గొండ 4. మెదక్)
ప్ర స్తు త ధరల ప్ర కారం వ్యవసాయ రంగంలో అటవీ వాటా – 5.02 శాతం.
నిజామాబాద్ జిల్లా లో దొరికే రూసా గడ్డి నుంచి సుగంధ తై లాన్ని తీస్తా రు. ఏజెన్సీ ప్రాంతాల్లో నూ తెలంగాణ అడవుల్లో అడ్డా కులు,
బంక, తేనె, చింతపండు, ఉసిరి, కుంకుడు లభ్యమవుతున్నాయి.
రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి గుండా కొత్త గూడెం జిల్లా వరకు గోదావరి నది ఒడ్డు వెంట
దట్ట మై న అడవులున్నాయి.
సవరించిన 2002 రాష్ట్ర విధానం ‘విజన్ 2020’ ప్ర కారం అటవీ శాఖ ప్ర స్తు తం ఉన్న అడవుల సంరక్షణ, అభివృద్ధి ,
ఉత్పాదకత, ఆర్థి క విలువ పెంపుదల కోసం పలు రకాల అభివృద్ధి కార్యక్షి కమాలను అమలు చేస్తోంది.
రాష్ట్రంలో 2,939 కి పై గా మొక్క జాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీ రద జాతులు, 28 సరీసృపాలు, 21 ఉభయచర
జాతులు వీటితోపాటు పెద్ద సంఖ్యలో అకశేరుకాలు ఉన్నాయి.
అడవులు – రకాలు
రాష్ట్ర స్థా యిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి ఏజెన్సీ (స్టే ట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ – SFDA)
డివిజన్ స్థా యిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఫాస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ – FDA)
గ్రా మ స్థా యిలో వన సంరక్షణ సమితి (VSS)
రాష్ట్రంలో అటవీ సంబంధిత సంస్థ లు
తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి
అటవీ క్షే త్ర పరిశోధన కేంద్రం, దూలపల్ల్లి
ఫారెస్ట్ రిసెర్చ్ డివిజన్ హై దరాబాద్, వరంగల్
స్టే ట్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్, హై దరాబాద్
ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం, ములుగు
రాష్ట్ర చిహ్నాలు