Professional Documents
Culture Documents
April Current Affairs 2023
April Current Affairs 2023
అంతర్జా తీయం :-
~ శత్రు క్షిపణులను మార్గ మధ్యంలో నేలకూల్చే అస్త్రా న్ని విజయవంతంగా పరీక్షించినట్లు చైనా ప్రకటించింది. ఈ
క్షిపణిని నేల మీద నుంచి ప్రయోగించినట్లు తెల్పింది. - ఈ తరహా వ్యవస్థ ను Ground Based Midcourse
Defence (GMD) గా అమెరికా లో పిలుస్తా రు.
జాతీయం :-
~ బిహార్ కు చెందిన మిథిలా మఖానా, మహారాష్ట క ్ర ు చెందిన అలీబాగ్ తెల్ల ఉల్లిపాయలు, తెలంగాణలోని తాండూర్
కందిపప్పు, లద్ధా క్ కు చెందిన రాక్సే కాప్రో ఆప్రికాట్, అస్సాంలోని గమోసా హస్త కళలు జియో ట్యాగింగ్ సాధించాయి.
★ జాతీయ హో దా ప్రయోజనాలు
~ జాతీయ పార్టీ హో దా ఉన్న పార్టీలకు దేశవ్యాప్త ంగా ఒకే ఎన్నికల గుర్తు లభిస్తు ంది. ఎక్కువ మంది ప్రచార
తారలను నియమించుకోవచ్చు.
~ జాతీయ ప్రసార మాధ్యమాల్లో ఎక్కువ సమయం కేటాయిస్తా రు.
~ ఢిల్లీ లో పార్టీ కార్యాలయానికి స్థ లం కేటాయిస్తా రు.
❖ దేశంలోనే తొలిసారిగా రీట్స్, ఇన్విట్స్ సూచీ ఆవిష్కరణ
~ నేషనల్ స్టా క్ ఎక్చేంజీ (NSE) అనుబంధ సంస్థ NSE Indices Ltd, దేశంలోనే తొలి Real Estate
Investment Trusts (రీట్స్), Infrastructure Investment Trusts Index (ఇన్విట్స్) సూచీని ఆవిష్కరించింది.
~ NSE లో నమోదై, ట్రేడవుతున్న రీట్స్, ఇన్విట్స్ పని తీరును ఈ సూచీ ప్రతిబింబిస్తు ందని NSE తెల్పింది.
~ అలాగే జస్టిస్ M.S రామచంద్రరావును హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తిగా కూడా
నియమించాలని సిఫార్సు చేసింది.
~ మొత్త ం 5 హై కోర్టు లకు CJ ల పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY. చంద్రచూడ్ నేతృత్వంలోని
కొలిజియం సిఫార్సు చేసింది.
~ అందులో రాజస్థా న్ కు అగస్టీన్ జార్జ్ మాసీ, మద్రా స్ కు జస్టిస్ S.V.గంగాపూర్ వాలా, బొ ంబాయి కి జస్టిస్ రమేష్
D ధమాకాను గా నియమించాలని సిఫార్సు చేసింది.
ఆర్థిక రంగం :-
~ దీరక్ఘ ాలిక మూలధన లాభాలను గణించేందుకు ఉపయోగించే ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (CII - Cost
Inflation Index)ని ఈ ఆర్థిక సంవత్సరానికి 348 గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బో ర్డ్ (CBDT - Central Board of
Direct Taxes) వెల్లడించింది.
~ సాధారణంగా CBDT ఈ వివరాలను జూన్ లో తెలియజేస్తు ంది. ఈ సారీ ఏప్రిల్ లోనే దీన్ని ప్రకటించింది. 2002 -
23 ఆర్థిక సంవత్సరంలో CII 331 ఉండగా, 2021-22 లో 317 పాయింట్లు గా ఉంది.
అవార్డ్స్ :-
~ జాతీయ పంచాయితీ అవార్డు ల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్
పురస్కారాల కింద తొమ్మిది కేటగిరీల్లో గ్రా మ పంచాయతీలకు అవార్డు లు ప్రకటించింది. ఇందులో 8 కేటగిరీల్లో రాష్ట ్ర
పంచాయతీకి అవార్డు లు రాగా వీటిలో నాలుగు కేటగిరీల్లా మొదటి ర్యాంకులు వచ్చాయి.
~ వీరిలో మిషన్ కమాండర్ రీడ్ వైస్ మాన్, విక్టర్ గ్లో వర్, క్రిస్టీనా కోచ్, కెనడాకు చెందిన జెరేమి హాన్సెన్ ఉన్నారు.
వ్యోమగాముల్లో క్రిస్టినా కోచ్ సుదీరక ్ఘ ాలం అంతరిక్షయాత్ర చేసిన మహిళగా గుర్తింపు పొ ందారు.
~ నాసాకు చెందిన ఒరాయన్ క్యాప్సుల్ లో వీరు యాత్ర చేపడతారు. అయితే వీరు చంద్రు నిపై దిగరు. చంద్రు ని
కక్ష్యలోకి మాత్రమే వెళ్లి , తిరిగి భూమిని చేరుకుంటారు.
~ అంతర్జా తీయ టేబుల్ టెన్నీన్ క్రీడాకారిని నైనా జైస్వాల్ 22 సం.ల వయసులో రాజమహేంద్రవరంలోని నన్నయ
విశ్వవిద్యాలయం నుంచి PhD పూర్తి చేశారు.
~ గవర్నర్ అబ్దు ల్ నజీర్ విజయవాడలోని రాజ్ భవన్ లో నైనా జైస్వాల్ కు PhD పట్ట అందజేశారు.
~ భారతదేశంలో అతి చిన్న వయసులో డాక్టరేట్ పొ ందిన అమ్మాయి కావడం విశేషం.
సదస్సులు - సమావేశాలు :-
నివేదికలు - సర్వేలు :-
~ నేరాలపై వెలువడిన World of Statistics నివేదిక ప్రకారం ప్రపంచదేశాల్లో భారత్ 77వ స్థా నంలో నిలిచింది.
~ అత్యధిక నేరాలతో వెనిజులాకు మొదటి స్థా నం, అమెరికాకు 55, ఇంగ్లా ండ్రకు 65 ర్యాంక్లు లభించాయి.
క్రీడలు :-
~ చైనా ఆటగాడు డింగ్ లిరెన్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు 14 గేమ్ ల పాటు సాగిన ఈ సమరంలో
ఇయాన్ నెపో మ్నిషి (రష్యా)ని ట్రై బ్రేక్ లో 2.5-15 తేడాతో ఓడించాడు.
~ ప్రపంచ విజేత అయిన తొలి చైనా ఆటగాడిలా లిరేన్ చరిత్ర సృష్టించాడు.
~ మహిళల ప్రపంచ ఛాంపియన్ టైటిల్ (వెన్ జువాన్) కూడా చైనా ఖాతాలో ఉండడం విశేషం.
~ విశ్వనాథ్ ఆనంద తర్వాత లిరెన్ మాత్రమే ఆసియా నుంచి ప్రపంచ విజేత కావడం గమనార్హం.
దినోత్సవాలు :-
~ ఇస్రో ప్రతిష్ఠా త్మకంగా భావిస్తు న్న మానవసహిత అంతరిక్షయాత్ర 'గగన్ యాన్' ప్రా జెక్ట్ లో ఉపయోగించనున్న
హ్యూమన్ రేటెడ్ L110-G వికాస్ ఇంజిన్ ను తాజాగా తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొ పల్ష న్ కాంప్లెక్స్ లో
240 సెకన్ల పాటు విజయవంతంగా మండించారు.
మరణాలు :-
రాష్ట్రీయం - తెలంగాణ :-
రాష్ట్రీయం - ఆంధ్రపద
్ర ేశ్ :-
~ విపత్తు ల నిర్వహణ సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా ఏపీ రెడ్ క్రా స్ శాఖ విపత్తు ల
నిర్వాహణ నిధి (Climate Action Fund)ని ఏర్పాటు చేసింది.
~ రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ నిధిని AP రెడ్ క్రా స్ అధ్యక్ష హో దాలో గవర్నర్ జస్టిస్ అబ్దు ల్ నజీర్
అధికారికంగా ప్రా రంభించారు.
~ తొలి చందాగా ఆదిత్య సంస్థ ల తరుపున చైర్మన్ N. శేషారెడ్డి, డాక్టర్ సుగుణ 40 లక్షల చెక్కును గవర్నర్ కు
అందజేశారు.
~ మన దేశంలో ఈ నిధిని ఏర్పాటు చేసిన తొలి శాఖగా AP రెడ్ క్రా స్ నిలిచింది.