Professional Documents
Culture Documents
Raakaasi Pindam
Raakaasi Pindam
నిశాచర: “దాము నేను చెప్పినట్టు చెయ్యు..ఇదే నీకు ఆఖరి అవకాసం..ఈ సారి నిన్ను ఆ భగవంతుడు కూడా
కాపాడలేడు..అర్ధమయ్యిందా..?”
మీసాల తాత: “అర్ధమయ్యింది గురుదేవా..మీ ఆశీస్సులు ఉంటే తప్పక నేను విజయంతో తిరిగి వస్తా ..నేను బయలుదేరుతా
స్వామి..?”
మంత్రాల అవ్వ: “నిశాచర గురు దేవా ఎలా ఉన్నారు..బేతాళ కొండ నుండి వెళ్తూ..వెళ్తూ..మిమ్మల్ని పలకరించి వెళ్దాం అని
ఇలా వచ్చా..”
మీసాల తాత: “హో..పెద్దమ్మ..మీ కోసం,మీ గొప్పతనం కోసం చాలా కధలు విన్నా..మిమ్మల్ని కలిసినందుకు చాలా
మంత్రాల అవ్వ: “ఎవరు నిశాచర ఈయన..వయసులో నాకన్నా పెద్దగా ఉన్నాడు..నన్నే పెద్దమ్మా అని పిలుస్తు న్నాడు..”
నిశాచర: “వాడు ఇప్పుడు గుప్తా (రహస్య) జీవనంలో ఉన్నాడు..వాడి సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తా ..”
కొన్ని రోజులకి సోంపేట్ ఊరు నుండి పిల్లోడు పరుగున మంత్రాల అవ్వ దగ్గరకి వచ్చి..
(only hands ఒక్కటే claps కొడుతున్నట్టు చూపిస్తాం..చెట్టు పక్క నుండి or green screen shot)
పిల్లోడికి పట్టిన దెయ్యాన్ని వదిలించి (action shot) దానిని గాజు సీసాలో బంధించింది..
మంత్రాల అవ్వ: “వెంటనే వెళ్లి ఇత్తడి బిందెతో నీళ్ళు తెచ్చి అందులో బొగ్గులు వెయ్యండి..ఇది స్త్రీముఖ ప్రేతం..మగవాడిని
narration: “బొగ్గుతో నింపిన ఇత్తడి బిందెలో నీళ్ళు వేసి మంత్రం చదవగానే బిందెలో నుండి మంటలు వస్తు న్నాయి..”
narration: “నీటితో తడిసిన బొగ్గులు పెళ పెళ మంటూ మండుతూ ఉంటే అందరు ఆశ్చర్యం తో చూస్తూ ఉన్నారు..ఆ
బిందెలో నుండి వచ్చిన పొగ దెయ్యం పట్టిన వాడిని కమ్మేసింది..వాడు ఎగిరి వచ్చి బిందెలో కాళ్ళు పెట్టి బందీ అయ్యాడు..”
narration: “వాడిలో ఉన్న ప్రేతాత్మ పొగ లాగా బయటకి వచ్చి సీసాలో దూరింది..దానిపై మూత పెట్టి ప్రేతాత్మని
బంధించింది మంత్రాల అవ్వ..ఇదంతా చూస్తు న్న గ్రామపెద్ద, మంత్రాల అవ్వ శక్తికి దాసోహం అయ్యాడు..”
గ్రామపెద్ద: “అవ్వ..అవ్వ..మీ శక్తి అద్బుతం..ఇలా దెయ్యం పట్టి గత 5 సంవత్సరాల్లో సుమారు 50 కి పైగా మా ఊరి వాళ్ళు
మంత్రాల అవ్వ: “అది సరే కానీ దీనితో మీ ఊరుకి పట్టిన సమస్య పూర్తిగా పోయినట్టు కాదు..అసలు మీ ఊరుకి సమస్య
narration: “చీకటి పడ్డా క ప్రతి ఇంటినుండి వెలిగించిన నూనే కాగడా ఊరి చుట్టూ పొలిమేరలో పాతి పెట్టి..ఊరు లోకి
వచ్చే మార్గంలో జ్వాల స్తంభాలు పెట్టి ఊరు మధ్యలో కపాల ముగ్గు వేసి అవ్వ కూర్చుంది..”
మంత్రాల అవ్వ: “అందరు ఇళ్ళలోకి వెళ్లి తలుపులు మూసుకోండి..ప్రేతాత్మని వదలబోతున్నా...బుడ్డోడా నేను చెప్పినట్టు
narration: “అలా అనగానే పరుగున ఊరులో వాళ్ళు ఇల్ల లోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు..ఒక్క సారిగా నిశ్శబ్దం..
బుడ్డోడు అవ్వ ఇచ్చిన మంత్ర దండం తీసుకుని..బుజాన పెట్టు కుని ఊరు మొత్తం తిరుగుతూ..డమరు కొడుతూ..”
narration: “అని ప్రతి ఇంటిని చూసి..అందరు తలుపులు మూసుకున్నాక అవ్వ దగ్గరకి వచ్చి..”
narration: “అలా మంత్రం చదువుతూ సీసా మూత తియ్యగానే..అందులో ప్రేతాత్మ తప్పించుకుందాం అని..ఎవరో ఒకర్ని
ఆవహిద్దాం అని ప్రతి ఇంటిని వెతుకుతూ..తలుపులు కొడుతూ ఉంది..కానీ ఎవరు తలుపులు తియ్యడం లేదు..”
మంత్రాల అవ్వ(voice over): “ఈ రాత్రి ఎవరు పిలిచినా పలకడ్డు ..తలుపులు తియ్యోద్దు ..తలుపులు తీస్తే ఈ ప్రేతాత్మని
narration: “ప్రేతాత్మ ఎంత తలుపులు కొట్టినా ఎవరు తలుపులు తియ్యకుండా దుప్పటి కప్పుకుని పడుకున్నారు..ప్రేతాత్మ
రాకాసి పిండం
ఊరులో ఏదో ఒకమూల దాక్కుందాం అని చుట్టూ తిరుగుతూ ఉంది..కానీ దీపాలు వల్ల ఎటూ వెళ్ళలేక పొలిమేర దారిలో
జ్వాలా స్తంభాలు దాటి పొలిమేరలో వెళ్తూ ఉంది..అవ్వ దాని వెనుకే వెళ్తూ ఉంది..ప్రేతాత్మ పొలిమేరలో పాడు బడ్డ మొండి
narration: “అని అవ్వ మొండి గోడలి ఇంట్లోకి వెళ్ళగానే చాలా ప్రేతాత్మలు ఎగిరిపోయాయి..మూడు ప్రేతాత్మలని సీసాలో
మరుసటి రోజు పొలిమేరలో శిధిల పడ్డ ఇంటి గోడపై ప్రమాదం అని రాయించి..”
పిశాచి 2: “అయినా ఆ గర్భక గాడిని వదిలేసి మమ్మల్ని పట్టు కుంటే ఏంటి ఉపయోగం..?”
మంత్రాల అవ్వ: “సరే వదిలి పెడతా..ఆ గర్భక ని బంధించడం ఎలా..? వాడిని కనిపెట్టడం ఎలా..?”
పిశాచి 1: “వాడు మనిషిని ఆవహించాడు..మనిషిలో జీవిస్తా డు..21 సంవత్సరాల వరకు వాడికి కూడా తెలియదు..వాడు
మంత్రాల అవ్వ: “హమ్..అదీ చూస్తా ...మనుషుల జోలికి వస్తే మీ అంతు చూస్తా ..మీరు పొండి..”
narration: “అని సీసాల మూతలు తియ్యగానే మూడు పిశాచాలు తుర్రు మంటూ ఎగిరిపోయాయి..”
రాకాసి పిండం
గ్రామపెద్ద: “ఆ పాడు బడ్డ ఇంట్లోకి ఎవరు వెళ్ళకుండా నేను చూసుకుంటాలే అవ్వ..అయితే మా ఊరుకి పట్టిన దెయ్యం పీఢ
పోయినట్టేనా..?”
మంత్రాల అవ్వ: “మీ ఊరుకి పట్టిన పీడ ప్రస్తు తానికి పోయినట్టే..కానీ మీ ఊరుకి వచ్చే దారిలోనే అసలు ప్రమాదం ఉంది..ఈ
గ్రామపెద్ద: “హ..దెయ్యాలా పొలిమేరా...?ఇప్పుడెలా అవ్వ..చుట్టూ కొండలు..మాకు ఉన్న ఒకే ఒక్క సులువైన మార్గం ఇది
ఒక్కటే...”
మంత్రాల అవ్వ: “మరేం పరవాలేదు..పొలిమేర నియమాలు పాటిస్తే సరిపోతుంది..జ్వాలా దీపాలు నిరంతరం వెలిగేలా
చూసుకోండి..అలాగే పొలిమేర లో గ్రామ దేవత శక్తి మండపం నిర్మించండి..నేను మళ్ళీ రెండు వారాల్లో మీ ఊరు వస్తా ..”
జమరి: “తెలుసు..!!జన్మ జన్మల వరకు వెంటాడి..వేదించే శక్తి కల పిశాచి శక్తి అది..దానితో తలపడడం చాలా ప్రమాదం
అవ్వ..”
మంత్రాల అవ్వ: “అవును..లమషి ఉనికి సొంపేట్ పొలిమేర దారిలో ఉంది..శిధిల మండపంలో ఉండి..దానిని మేల్కొపిన
జమరి: “అయితే ఇప్పుడెలా అవ్వ..?వాడు ఎవరినైనా ఆవహిస్తేనే కానీ మనం వాడిని అంతం చెయ్యలేము..”
మంత్రాల అవ్వ: “నేను బేతాళ తంత్రం తో వాడిని ఆవాహన చెయ్యడానికి ప్రయత్నించా..కానీ వాడు నా తంత్ర ముగ్గులోకి
రాలేదు..అంజనం లో చూసా..కానీ కనిపించలేదు..ఇంకో మార్గం ఉందేమో అని తెలుసుకోవడానికి నిశాచర తాంత్రిక్ దగ్గరకి
వెళ్తు న్నా..”
narration: “అని చెప్పి జమరి దర్పణంలో నుండి మాయం అయిపోయాడు..మంత్రాల అవ్వ ఒక్కర్తే నిసాచార్ తాంత్రిక్
దగ్గరకి వెళ్లి సొంపేట్ ఊరి సమస్య అంత చెప్పి..లమషి ని మేల్కోకుండా చేసే మార్గం ఉంటే చెప్పమని అడిగింది..”
నిశాచర: “లమషిని నిద్దు ర లేవకుండా చూడాలి..పొరపాటున లేస్తే దాని రక్త దాహానికి నువ్వు చెప్తు న్న సొంపేట్ ఊరు
నిశాచర: “ఉంది..ఆత్మ త్యాగం చెయ్యాలి..బేతాళ కిరీటం ఉన్న వాడు బలి అవ్వాలి..ఇదిగో ఈ బేతాళ గొడ్డలి తీసుకో..ఆ
అక్కడ సొంపేట్ ఊరులో రహదారి మండపం కట్టించి..ఊరులో వాళ్ళందరూ అవ్వ కోసం ఎదురు చూస్తు న్నారు..
అవ్వ చెప్పినట్టే రెండు వారాల తరవాత వచ్చి మండపంలో మహా జ్వాల దీపం వెలిగించింది..”
మంత్రాల అవ్వ: “మీ ఊరు పొలిమేర లో ఉన్న దుష్ట ప్రేతాలు అన్నీ ఆ శిధిల పడ్డ లమషి మండపంని ఆవాహం చేసుకుని మీ
మీ ఊరి చుట్టూ జ్వాలా కంచె వలన, ఈ పొలిమేర మండపం వలన మీ ఊరుకి ఏ సమస్య ఉండదు..కానీ కచ్చితంగా చీకటి
ఒకటి: “మీరు పొలిమేర లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మల మూత్ర విసర్జన చెయ్యకూడదు..కనీసం ఉమ్ము కూడా
రెండు: “మిట్ట మధ్యానం,అర్ధరాత్రి పొలిమేరలో వెళ్ళే తప్పుడు మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలిచినట్టు చప్పట్లు కొట్టి పిలుస్తు న్నట్టు
మూడు: “పొలిమేర దాటి ఊరు లోకి వచ్చే ముందు తప్పని సరిగా జ్వాలా మండపంలో అడుగు పెట్టి కాని ఊరు లోకి
మంత్రాల అవ్వ: “వాటంతట అవి తలుపు వేసి ఉన్న ఇంట్లోకి కూడా రాలేవు..కానీ మనిషిని ఆవహిస్తే..వాడిలో నుండి అవి
ఎక్కడికైనా వెళ్ళగలవు..
పొలిమేర లో లమషిని పూర్తిగా అంతం చేసే వరకు మీ ఊరుకి ఈ నిబంధనలు తప్పవు జాగ్రత్త..!!
సొంపేట్ లో అవ్వ చెప్పిన నియమాలని అన్నింటిని ఒక చెక్కపై రాయించి పొలిమేర మండపం పక్కనే పెట్టించారు..”
కుమార్: “అమ్మ బాబోయ్ నన్ను పిలుస్తు న్నారు అంటే తప్పకుండా దెయ్యం అయి ఉంటుంది..తిరగను..”
మంత్రాల అవ్వ చెప్పిన నియమాలు పాటిస్తూ అందరు బయం బయం గా జీవిస్తూ ఉన్నారు..
(ఊరిలో ఒకడు)
ఇంకొకడు: “అలా అని ఊరు బ్వదిలి వెళ్లిపోలేము కదరా..సొంత ఇల్లు ,పొలం,గొడ్లు వదిలి పోలేము..తప్పదు మరి..”
narration: “అలా చీకటి పడకుండానే కాగడాల కంచె వెలిగించి..జ్వాలా స్తంభాలు కూడా వెలిగించి అందరు ఇళ్ళలోకి
వెళ్ళిపోతారు..ఎంతో అవసరం ఉంటే తప్ప ఆఉరులో వాళ్ళు ఇళ్ళు వదిలి బయటకి రారు..ఇది ఇలా ఉండగా ఒక రోజు
సోము: “అరేయ్ బాబోయ్ చాలా జోరుగా వచ్చేసింది..ఇక్కడే ఎక్కడో పని కానిచ్చేయ్యాలి..లేదో పంచె తడిసిపోఎలా
ఉంది..”
రాకాసి పిండం
వాదిలోకి ప్రేతాత్మ దూరిపోయింది అన్న ఆవిషయం కూడా తెలియదు వాడికి..సొంపేట్ కి ఇదే మొదటి సారి వాడు
రావడం...అందు వలన ఈ ఊరు కట్టు బాట్లు తెలియక పొలిమేర లో మూత్రం పోసాడు..సరిగ్గా పొలిమేర మండపం
ఒకడు: “ఎవరు బాబు నువ్వు..ఈ ఊర్లోకి అడుగు పెట్టా లి అంటే ఖచ్చితంగా మండపం లో అడుగు పెట్టి కానీ రాకూడదు..”
(వికృతంగా అరుపులు)
గాలిలో గిల గిల కొట్టు కుంటూ..అంత ఎత్తు లేచి ఎగిరి పడ్డా డు..వాడిలో ప్రేతాత్మ పొలిమేర లోకి ఎగిరిపోయింది..
ఆ విషయం తెలియని భువన్ భార్యతో కలిసి అత్తవారి ఇంటినుండి వాళ్ళ ఊరు సొంపేట్ బయలుదేరాడు..
భువన్: “ఇదేంటి ఈరోజు త్వరగా చీకటి పడింది..మూడు నెలల తరవాత ఇదే రావడం మా ఊరుకి..త్వరగా నడువు
శ్యామలా..”
అని సీసాలో మంచి నీళ్ళు తాగి..నీళ్ళు పుక్కిలించి ఉమ్మి ఇద్దరు బయలు దేరారు..
(ఉమ్మిన చోట నీటిని కాంచన movie లో లాగా దెయ్యం ప్రత్యక్షం అయ్యి నాలుకతో నాకింది)(scary sound)
రాకాసి పిండం
ఊరంతా నిర్మానుషంగా ఉంది..దీప స్థంభం,మండపం,కాగడాలు చూస్తూ పక్కనే ఉన్న గమనిక చదవకుండా మండపంలో
శ్యామలకి తెలియకుండానే తనతో పాటు బయంకరమైన ప్రేతాత్మని తనలో ఊరు లోకి తీసుకు వచ్చేసింది..
మరుసటిరోజు తను ఊరులో లేనప్పుడు పొలిమేరలో జరిగింది అంతా స్నేహితుల ద్వారా తెలుసుకుని భువన్ పరుగున
ఇంటికి వచ్చి..
భువన్: “శ్యామలా మనం పొరపాటు చేసాం..జ్వాలా మండపంలో అడుగుపెట్టి ఊరు లోకి రావాలంట..ఎవరు అడిగినా
శ్యామల: “ఓస్..దీనికి బయపదాల్సింది ఏముంది..ఈరోజే మనిద్దరం వెళ్లి మండపంలో అడుగు పెట్టి వద్దాం..ఒక వేల మనకి
narration: “శ్యామల అడుగు పెట్టబోతుండగా ఆమె లోనుండి ప్రేతాత్మ బయటకి వచ్చేసింది..వాళ్ళు మండపం నుండి
మండపంలో అడుగు పెట్టినా కూడా ఏమీ అవలేదు కనుక వాళ్లకి ఏ దెయ్యం పట్టలేదు అన్న బ్రమతో ఇంటికి వెళ్లిపోతు
ఉన్నారు..”
back ground voice(మంత్రాల అవ్వ): “ఒక సారి పొరపాటున పిశాచి ఆవహించిన వాళ్ళు పొలిమేర మండపంలో అడుగు
తరవాత ఎన్ని సార్లు మండపంలోకి వెళ్లినా కూడా ఉపయోగం ఉండదు..ఊరు లోకి అడుగు పెట్టనంత వరకే మండపంలో
రాకాసి పిండం
తనలోని ప్రేతం ఉన్న విషయం తెలియని శ్యామల ఎప్పటిలానే భర్తతో సంతోషంగా ఉంది..
నెలలు గడుస్తు న్నాయి..తన కడుపులో ఉన్న కవల పిండాల్లో ఒక దానిలో గర్భక ప్రవేశించింది..
నెలలు గడుస్తు న్న కొద్ది రెండో పిండాన్ని కొద్ది కొద్దిగా తినేస్తు ఉంది..
మంత్రసాని: “ఇదేంటి ఇది ఈ పిల్లోడు విచిత్రంగా ఉన్నాడు..అమ్మో వీడేదో దుష్ట శక్తి లా ఉన్నాడు..”
ఆ మంత్రసాని మాటకి బయపడుతూ బాబు వైపు చూసింది శ్యామల...చాతిలో నుండి అదనంగా ఇంకో చెయ్యి ఉంది..”
narration: “అని మంత్రసాని మూడు చేతుల బాబు కోసం ఊరిలో అందరికి చెప్పింది..అలా విచిత్రంగా పుట్టిన పిల్లోడి వల్ల
ఊరుకి ముప్పు వస్తుంది అని కంగారు పడ్డ గ్రామపెద్ద పరుగున మధిర వెళ్లి ఈ విషయం మంత్రాల అవ్వకి చెప్పి..వెంట
మంత్రాల అవ్వ: “కంగారు పడకండి..ఇదేమి అరిష్టం కాదు...గ్రహణం లో బయట తిరగడం వలన ఇలా పుట్టి ఉండచ్చు..”
(అంజన తంత్రంలో)
మంత్రాల అవ్వ: “ఆ రోజు మీరు చెప్పినట్టే విచిత్ర పిండం పుట్టింది నిసాచర..ఇప్పుడు ఏం చెయ్యడం..”
నిశాచర: “గర్భక పిసాచి జననం జరిగిందా..?21 స్సంవత్సరాల లో వాడు లమషి ని మేల్కొలుపుతాడు..అది జరగకుండా
చూడాలి.”
నిశాచర: “చెయ్యలేము..పుట్టిన వాడికి కూడా తెలియదు వాడే గర్భక అని..20 వ సంవత్సరం లో వాడికి పరిపూర్ణ బలం
వస్తుంది.అప్పుడు వాడు వాడి శవాన్ని బద్రపరిచిన చోటుకి వెళ్తా డు..అప్పటి వరకు వేచి ఉండి వాడిని ఒక కంట కనిపెట్టా లి..”
మంత్రాల అవ్వ: “ఈ విషయం ఎవరికీ తెలియకూడదు..మీరు మాత్రమే మీ ఊరుని లంషి నుండి కాపాడగలరు..”
వాళ్ళు వెళ్ళిపోయారు..
సంవత్సరాలు గడిచి పోతున్నాయి..కురూపిగా పుట్టి బయంకరంగా పెరుగుతున్న మోహన్ ని చూసి అందరు బయపడే
వాళ్ళు..
వాడితో ఎవరు స్నేహం చెయ్యలేదు..కానీ విమల్ మాత్రం చిన్నప్పటి నుండి మోహన్ తో స్నేహంగా ఉంటున్నాడు..”
మోహన్ కి వాళ్ళ తల్లి దండ్రు ల తరవాత తనని అర్ధం చేసుకుని తనతో స్నేహం చేసిన వాడు విమల్ మాత్రమే..చూస్తూ
ఒక రాత్రి (కలలో)
చీకటి అవ్వడం వలన ఊరంతా నిర్మానుషంగా ఉంది..జ్వాలా స్తంభాలు ధాటి..పొలిమేరలో ఉన్న శిధిల గోడల మధ్యలోకి వెళ్లి
అక్కడే పడిపోయాడు..”
narration: “అని ఆ శిధిల ఇంట్లోకి అడుగు పెట్టకుండా గోడ పక్కనుండి గమనిస్తూ ఉన్నాడు..పడి ఉన్న మోహన్ మూడో
చెయ్య పొడుగ్గా సాగుతూ ఉంది..దాని పైన లమషి ఆత్మ మెరుస్తూ కూర్చుని ఉంది..
narration(లమషి voice): “నువ్వు నాగ శాపం వలన ౩౩ జన్మల నుండి కురూపిలా పుడుతున్నావ్..నీ ౩౩ వ జన్మలో
ఇంజుఖ తాంత్రికుడు సహాయంతో నన్ను ఈ ఊరులో నెలకొలిపావు..కానీ నన్ను నిద్ర లేపే లోపు పాము కాటు వల్ల
రాకాసి పిండం
చచ్చిపోయావు..”
ఇంజుఖ: “చెప్పా కదా మీ వంశం లో ఎవరో ఒకరు ప్రతి తరంలో ఇలా వికృతంగా కురూపి లా పుడతారు..21 సంవత్సరం
ఇంజుఖ: “లమషిని మేల్కొలిపి దాని ఆకలి తీరిస్తే మీ శాపం పోగొడుతుంది..కానీ దాని ఆకలికి ఒక ఊరు ఊరే బలి
అవుతుంది.”
తల్లి: “అయితే అవ్వనివ్వు..నాకేంటి..నా బిడ్డని చూసి నవ్వినాస్ ఊరు వాళ్ళు చస్తే నాకేంటి..?తరవాత తరంలో నా బిడ్డలా
ఇంజుఖ: “అయితే ఒక ఉపాయం ఉంది..వీడి ఆత్మని ప్రేటంగా మార్చి..ఎవరో ఒకరి కడుపులోకి ప్రవేశ పెడతా..వాడు పుట్టి
20 వ సంవత్సరం తరవాత ఈ శరీరం లోకి వచ్చి కొత్త శరీరంని ఒక ఆడపిల్లతో కలిపి లమషికి బలి ఇస్తే..నీ కొడుకుకి కుర్రోపి
చచ్చిన నీ శరీరం చుట్టూ తిరుగుతున్న నీ పంచ ప్రాణాలలో ఒకదానిని ప్రేతత్మగా చేసి ఈ మండపంలో ఉంచాడు..
నీ తల్లి తో కలిసి పనస లోయల్లో క్షుద్ర పూజలు చేసి మిగతా నాలుగు ప్రాణాలని గాడిద లోప్రవేస పెట్టి గాడిద కి పుట్టేలా
చేసాడు.
అనుదుకే నువ్వు గర్భక పిసాచివి అయ్యావు..వెళ్ళు..త్వరగా వెళ్లి నిన్ను నువ్వు నాకు బలిఒ ఇచ్చుకో...నన్ను మేల్కొలుపు..
కలలో వాడి వృత్తాంతం అంతా విన్న మోహన్ కి వాడి అసలు జన్మ గుర్తు కు వచ్చి..
క్షణం ఆలస్యం చెయ్యకుండా పనస లోయలలోకి బయలుదేరాడు..16 గంటలు ప్రయాణం చేసి పనస లోయలలోకి
చేరుకున్నాడు.
గాడిదకి పుట్టిన దేహం అక్కడే గుహలో కుళ్ళి ఎముకల గూడులా ఉంది..తల్లి,ఇంజుఖ మాంత్రికుల శవాలు కూడా కుళ్ళి
మోహన్(self): “అమావాస్య అవ్వడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది..అప్పటివరకు ఓపిక పట్టు లమషి..”
విమల్(self): “వామ్మో ఇదేంటి రాక్షసుడిలా మాట్లా డుతున్నాడు..ఈ విషయం వెంటనే ఊరులో చెప్పాలి...”
(మంజుమ్మల్ boys)
విమల్ కనిపించడం లేదు అని విమల్ తల్లి తండ్రి పరుగున మధిర వెళ్లి మంత్రాల అవ్వకి చెప్పారు..
మంత్రాల అవ్వ: “రమా,నరసింహ మీరు కంగారు పడకండి..నేను చిన్నప్పుడే విమల్ మెడలో కట్టిన తాయత్తు ఉన్నత వరకు
వాడికి ఏమీ కాదు...నేను చెప్పడంతోనే విమల్ ఇన్నాళ్ళు వాడి తో స్నేహంగా ఉన్నాడు..నాకు తెలిసి వాడి వెనుకే వెళ్లి
ఉంటాడు..”
అని అనజనంలో విమల్ ఉన్న ప్రదేశం చూసి..విమల్ ని తీసుకు రమ్మని పొట్టి దెయ్యంని,పిల్లి దెయ్యాన్ని పంపించింది..
పొట్టి దెయ్యం: “నా ప్రేమని అర్ధం చేసుకోలేని నీ మనసు కాకి మనసు..కుక్క మనసు”
విమల్(గుహలో నుండి): “మీ పకోడి ప్రేమ తగలెయ్యా..ముందు నన్ను కాపాడండి..పిల్లి దెయ్యం లోయలోకి వెళ్లి విమల్ ని
బయటకి తీసుకువచ్చి..”
పిల్లి దెయ్యం: “బాబు మూత్రం పోసుకోవడానికి ఇంత లోతుకి వెళ్ళాల..ఇంకో చోటే దొరకలేదా..బాబు ఇంత సిగ్గు అయితే
ఎలా..”
విమల్: “సిగ్గు లేదు సింతకాయ లేదు..చాలా ప్రమాదంలో ఉన్నాం..ముందు నన్ను అవ్వ దగ్గరకి తీసుకువెళ్ళు..”
అని పొట్టి దెయ్యంపై కూర్చుని పనస లోయలలోకి వెళ్లి చూస్తే..అమావాస్య చీకటిలో..మోహన్ శరీరం,మొండెం విడిగా పడి
కళేభరం: “హహహ...ఆలస్యం చేసావే ముసలి...నాకు ప్రాణం వచ్చింది...నాకు పూర్తి శరీరం రాగానే అక్కడ లమషి నిద్ర
లేస్తా డు..”
narration: “క్షణం ఆలస్యం చెయ్యకుండా నిశాచర ఇచ్చిన గొడ్డలితో ఆ కళేభరాన్ని ముక్కలు ముక్కలు గా నరికేసింది..”
(బూడిద గా మారిపోయింది)
మంత్రాల అవ్వ: “పొట్టి త్వరగా సొంపేట్ వెళ్ళాలి..నేను బలి అవ్వాలి..లేదో లమషి నిద్ర లేస్తా డు..వేల మంది చస్తా రు..”
పొట్టి దెయ్యం: “నువ్వు బలి అవ్వడం ఏంటి అవ్వ...?నేను ఒప్పుకోను..జమరి,లోఖిని పిలుస్తా ..అందరం కలిసి వాడిని
హతమారుద్దాం..”
మంత్రాల అవ్వ: “అలా అవ్వదు రా...వాళ్లకి చెప్పకు..నా బదులు వాళ్ళు బలి అవుతాం అంటారు..నేను చాలా సంవత్సరాలుగా
narration: “అని పొట్టి దెయ్యాన్ని ఒప్పించి..గాలిలో ఎగురుతూ బయలుదేరారు..ఇదంతా పిల్లి దెయ్యం చూస్తూ ఉంది..”
పొట్టి దెయ్యం,అవ్వ పొలిమేర చేరుకునే లోపే నెల బీటలు అయ్యి..అందులోనుండి లమషి లేచి అరుస్తూ ఉన్నాడు
మంత్రాల అవ్వ: “నా బలితో లమషి అంతం అవ్వ్వుతాడు..నేను వెళ్లి వస్తా రా పొట్టోడా..”
అని వెళ్ళబోతుండగా..పిల్లి దెయ్యం మీసాల తాతని తీసుకువచ్చింది..(వాడి నెత్తిన బేతాళ కిరీటం ఉంది)
(action scene)
మంత్రాల అవ్వ: “అసలు ఈ ముసలి తాటకి బేతాళ కిరీటం ఎక్కడిది..?ఇంతకి ఇతను ఎలా వచ్చాడు..?ఎవరు పంపారు..?”
లమషి నాసనంతో సొంపేట్ కి పట్టిన దెయ్యాల పీడ పోయింది..ఊరు చుట్టూ పెట్టిన కాగడాల కంచెని ఆర్పేశారు...
రాకాసి పిండం