Professional Documents
Culture Documents
2015.329516.bhavishya Puranam Text
2015.329516.bhavishya Puranam Text
రచయిత:
జాగా! పమ న స ATTN AR A
LEHE = Ras Sy
ia అసత ₹ ౬,
| Ace. క. వకు...
Trot ee me * ఇ అ (ఉచ
* కళ త * "క ఈ ప 4 ఇ
std HH K AHR moe
షా
టే శీ చందగిమాళీశ్యిరా యనభుః xt
x నే
శ
డీ ను బు ము
ళ్లు
చ శీ మర్చరమసాంస పరివారిజుకాచా ర్యవర్య (శీమచ్చంకగ ఛభేళవత్నాద క్ష
స్త పితిస్టిత శ్రీ కాంచీ కామకోటి పీకాధిప జగద్దుక క్షే
శ శ్రీమచ్చం[దశేఖలేందం) సరస్వతీ శ్రీపాదై ః అస్మదత్యంత పియశిమ్య +
త్త +
x పక్కిలంక శాామాఖిజన కల్లూరి చేంక టసుబిన్మాణ్వదీక్రి తవిమయే ళ్లు
సర్వాఫీస్ట్ర సిద్ధ్యైక్రియతేవారాయణ 'స్మృతిః, క్ష
+
3
x
ఇచట తికుక్కు_రుకానూూర్ ఆను మాధవీ వనక్షేత్రంలో శ్రీస్వామి
పూజా చాాన్మాణసంతర్పళాది. సత్కారముల నొనర్చుచు అడ
రే
త్ల
శ తానంద భరితులై యున్నారంం క్షే
x ళే
+
* ఆస్ టాద
మహా పురాణములయ ందు. సారమై 'సర్వజనులును అతి క్ష
x
x సులభముగా పరాపేక్ష బేకుండా పుఠరాణార్థమాల “బేర కృళార్థులగు
x రీతిని శేరమహీమ్క తీర్ధ్థముహిమ్మ భతముల్కు ఆచారము ధర్మము, క్ష
క్ష
x భగవత్ స్తుత్తి యోగము ఇత్యాది ప్రధా నాంశములను బోధించు ముఖ +
X కళథాభానములను సంగంహించ్వి నులలిత పదపియోాగములబచే రసనీయ న
x మగు అంధం) భాషా వడనరూపమయిన గంధమును తాము రచించి న్
స్తం నిదితమై చాలా సంరేసీంచు క్షా
కల
ప్రచురింప బూనియుండు అంశము
క్ష
శ చున్నాము, ఇట్టి లోకోప'కారమునందు ప్రవర్పించియుండు భగవ
న్
x ద్భక్ల్షశిరోనుణి యగు తాము యీలాటి సర్ప్రవృత్తి గలవారై నక్ష
RRR
LR
IR
WIR
NWR
NR
TRO
RIES
లా
WW
RR
TR
PRR పతనం
వీషయసూచిక
ల బాహాఎ నరయు. వి వృతిసర్లపర్వము
ఒనరిచి తీర్చిదిద్దిన
రలు
మహో'త్తమ
అనీ
నంస్కృత నాహితీ విలా
వనియిప్ బ్రహాచారులను 'జేం గృవాస్థులనునీ వనస్గ్లుతా”
మునుల పింక్కులం బీణయముం జమరిం-ది హారించ చి త్త
భవిస్యపురాణ
లీ
(ప్రశంగ
ఒక సముద)మథనకథగాని నసూర్యచం(దగ)హణములు
గాని జేవాసుర యుద్దములుగాని యహల్యాశాప వృత్తాంతము
గాని తీసికొన్న వుడు వినీవినగనే మనకు వానియందు. గథాద్భషి
(చారిత)కశృస్థి) కలుగుట సహజము. కొని యీ క థలస్ని యు
నశ్ష( పుంజముయొక సన్ని వేశమున క నయిం చునని వాని
నాకాశమునం (బ్రత్యవమముగం జూడవచ్చునని వాని కన్నిటికిని
ఖగోళవిజ్ఞాన పరమైన పరమ 'తొత్చిర్య మొకటి కలదని యత్య
3
ద్భుతముగా నిరూపెరిపయగల బస 3) గొబ్బూరి వెంక టొనంద
రాభఘుపరాస్రుగారివంటి మేధావులను జూదుచున్నాము. ఇంత
మున్ను ఏపి ముర గై నుసమనుకొస్న యాజు గల్చములలో సే
“నక్షతేకల్పముిసకు నంబంధించిన విషయము, ఒకచిన్న
యుదాహారణము,. అన్న చేస్పసి “మేసూగూఢం జటాబద్దంి ఆను
శోకముచే మనము స్తుసింతుము. ఇందు మేపారూఢుడనగా
నన్ని మేశ నెక్కు._నని (మేక యన్నికి నాహాసమనసి యండరికి
నగ సహ యు ఇది చారిత్ర కార్థము. కాని నక్షత)కల్ప
వేత్తలు''అగ్నియనగాం గృ త్తికా నక్షలే)ము, అదియశ్వినిభరణేి
క త్రికా పాదరూపమయిన మేషరాశికి మింద నున్న దనియు,
( మేపారూఢమ్ అనువర్ణ నమగ్నిదైవత్యమగు కృల్తికానక్షుత్రము
మేషరాశిమిందుగ నుండునను శా న్ర్రరవాస్యముణే ఇెప్పు
చున్నడి” అనియందురు. అశ్విని భరణి కృత్తికా పాదరూపమున
నాకాశమంచలి యా ప) చేశములో నా చుక్కల యానికిం బట్టి
చూచిన నది “మేక” యాకారమున నున్నట్లు కనిపి రచునుగాన
దానికి మేషరాకియనుపేకును బుషులు నిర్భ్యచించిరనియు
పల్కు-దురు. చూచితిరా! చారిత్రిక దృన్టితో మనమనుకొన్న
యర్థమంతయు నిందు. చారుమారై పోయినది. ఈ "=
నిజము) చరిత్ర (కథ) యనత్యమందుమా 1 అట్టన ఏలు లెదు.
అగ్ని చేవతను మేపువావానునిగానే ధ్యానించి యుపాసింపుమని
శా స్త్రమనును, నవగహోరాధనకు సంబంధించిన యుపాననా
కాండలో నాయాగ/హాముల వాహసములు, రూవములు నొరు
ధరించు నాభరణములు మొదలగు నవన్ని యు నళ్లు ఛ్యాసీంపః
బడి ప్రూజింపబడి యైహిక ఫలముల నొసంగుచున్నవి,అది మన
4
శ్వా న్ర్రమునకు (యాగా సము) నంబంభించిన యగాభ
రహస్యము. కాన యిం చేయర్థమును వ్యర్థమన రాదు. వినాయక
చతుక్థినాడు మనము హా స్తిముఖుని విఘ్నెశ్వరునిగాం జబూజిం
తుము. ఈ పండుగకు సంబంధించినకథలు బోలెడున్నవి. కాని
యిందు మనము పూజించు వి'ఘ్నేశ్యరుం జెక్క_యడో లేండుం
హస్తానక్షత) గతుంైన సూర్యుని ముందిడుకొని చందు డేంయా
పెరం బృత్వకుమగుచున్నా (డు.
విసిలాకాశమునవా స్తిముఖుండను
'సూర్వచందిగతివలన చేర్పడెడు నాయాపండుగులు వానికి
సంబంధించిన చరితులతో సమన్వయ పటిచుకొని యందలి
పరమ 'తాత్ప్సర్యమును ఖగోళమునం బత్యక్షముగాం జూడ
వచ్చును. ఇదంతీయు వేదములకు వేదోప బృంహశములగు
ఫురాణములకు నక్షత /కల్పపరనుయిన వ్యాఖా నమువలన నేమన
కవగావాన మగును. ఈ దృష్టితో దశావతార చరిత)లు, కాలీ
గయా, పియాగాదిశ్నేత) తీర్థకథలు బహుగీతులస మన్య
యించును. + వి స్తరభీతిచే నిట వివరింపనై తిని.
పురాణములలో. గొన్ని కథలు పరస్పర విరుద్ధములు,
విక్సుతములు నయి కనిపించును, అట్టవాని సమన్వ్యయమార్షము
మతి పెక్కు-విశేషములు నా మొదటి యవగాహనమున (బవ్మా
వి్షు శివప్రురాణవీకికలో నిచ్చియుంటిని. బ్రహ్మ కుమా -రైను
నని యూమెయంచే మోహితుండై నట్టు చెప్పగా నూతుంగని
బుషు లీ విపరీత మేపి? తండి కూతుకుం గలియుట 'యెమని
ఫ్రీ పండుగులు_ శ్షేత) వీరములు మొదలగు వానింగరార్చిన యో పెళేవు
“ఆపోఒతవవ'”
అను నూత)ముకి)ండ వ్యాఖ్యానములో “ఆపః అనగా
సృష్టైకొరణమైనది వట్టి యా వీరుకాదు. అది విద్యు దాపస్వు.
దానినే వైద్యుశోదకమని ప) కాళోదక్ష మపి త త్త వేత్తలందురు,
ఆ యుదకమున నీశంరుండు వీర్యముంచుటయనలా “న ఈక్షత
బహుస్వ్యాం పిజా మేయి అను 'వేదమంతో) క్మైన యో
శణా శక్తిని బ్రవేశింపంజేయుటయే, అందువై నా విదుదుదక
మునందు నంక్షభము పుశ్లైను. ఆ సంక్షోభమున తమః
ప)కాశరూవములయిన రెం డావరణ లేర్పడినవి. ఆ రెండిటి
సంఘర్ష ణమున నత్త్వరజ స్తమోగుణములు మూడును గలిగి
వానిపాళ్ళ నుబట్జి తగుణాత్మకమయిన యోాభౌాతిక జగతం త్తయు
పుట్టినది.” అని వా/యంబడి 4 అభాతికమయిన ఆత్మత_త్త్యమును
ఇంపమానడ
ద ులుు
భాతల
ి ఫ్ర
విజ్ఞాననంంధములు (56192066 texts) పా9-చినమవార్డులు రచించిన
వి నలుబటి
బెగొ నుదాపారింవం బడినవి, ఈ అంశుబోధిని యూలము భరద్వాజ మహర్షి
రచించిన నూత్ళగింథము. ఇందు బండ డ ధ్యాయములున్న వి. ఇది
నూర్యకిరణముం గహర్చినకాన్ర్రము, ఇందులో నొక్క.
య ధ్యాయముమ్మాత్రము
శ్రీ బోధానంద సరస్వతీ స్వామివారు రచించిన వృత్తితో
నొక వాృతపితి
వేదార్థభాస్క_ర బ్రవ్మా శ్రీ కుప్పా లక్ష్మకావధానుల
వారియొద్దనుండి నాకు
లభించినది, ఇందుట్లంకితమాలయిన మణి నలుబది
(గంథమలలో భరద్యాజాల
ఛారు కఛించిన యంత) సరషస్టము (విమానాదుల
కు సంబంధిం చిన శ్యాస్త్రశు)
(|
బోధించుటరే మని మహర్షుల లక్ష్యము. సర్భశాశ్రములకు
నా వరబిహ నుంచే తాత్పర్యము. సర్వవిద్యలకు (బవ్నావిద్య
యండే విశ్రాంతి. సర్వవిజ్ఞానములకు జ్ఞానమం బే విలీనత.
అయినను భౌకికద్భఫికల మందమతుల మగు మనకు భౌతిక్రము
లయిన దృష్టాంతములతో నే యాత్మేనిరాపణము చేయుటకు
అతి వళివ్ట భరద్యాంజూది మహష్తులు భాతికాభాతిక శాన్త
ములసుపేర నిట గ్రంథము అన్నో రచించినట్లు తెలియుచున్నది.
ప్రకృతి ముపలబ్బమయిన యంభతుబోధివిలో జీవాత్మ పరమాత
లకులల బింబపు్రతిబింబ భావమును బుజువు చేయుటకు మహార్షి
న్థూలోపకరణమగు రూపాకర్ష ణ యంగతేవిధానమును(Ph0t0 -
graphy) నిదర్శనముగా. జూవినారు. అంతియకాదు, రూపా
కర్ణణఇయంగత్ర నిరా సవాముకూడ సవిన్మరముగ నిందుం చేర్కొవి
నారు* వినిమూలమున మహోఫురాణ రత్నాకర ములగాంభీర్యము
చూచాయగ నిప్పుడిప్పుడు నామనసునకుం దట్టుచున్న
ది. మన
చార్భాగ్యమున నిట్టి!సారవ త్తరములయిన గ)థములు ఖండాంత
ములకు బోయియో పండితపుతు)లయింట చచెదపుర్వుల
కాహారవుయియోా మన కపరూపములయి పోయినవి. ఇది
వీపాదకర ఘట్టము. ప్రుకృతము.
యూ మధ్యమ పర్య ము 2
ఇందు ఇతిహోనపురాణములు వారివారిమనస్సుల "కొట్టె
పరిణామము గల్లించునో వర్శితమైనది. ఆ భట్టములలోం బురా
ణము వ్రాయుటయెొస్లు, వాృ్రయుటకుందగు నాకులు గంటములు
సిరాలు (పసరులు, జిగురులు) పంక్తులు, అక్షరములనంఖ్య
ప్రురాణపవచనము చేయువారి నే యే పురాణముల. నెక్సైట్లు
సత్క-రింపవలసినది, వారు పాడవలసిన రాగములు, ఫుగాణాను
కూలములయిన చేశకాలపాత)ములను 'ార్చి లు ౦దు వివులీక
సింపయుడీనది, ఇం దుదాహృృతమైన అంక మహోత్య స్తో (సంఖ్యా
10
శా, నము) వివిధహోమద్రన్న్వముల వరిమాణములు, తూక్త
ములు కొలతలు నద్భుతము 7” నున్నవి. ఇష్టాపూ_రృములు
( అనగా చెరువులు, తోటలు, చాొబిలు "దేవాలయములు,
--+పితిసర్లపర్వ ము 6
+ ఇందు వైవస్వత మనంంతరములోని యిప్పటి యీ
యిరువది యొనిమిదవ మహాయుగములో శృతయుగమునుండి
యెతి,కోని యా రాజుల చరిత్రలు, రాజ్య కాలములు తెలుప
బడినవి. చంద) నూర్యాగ్ని వంశీయులగు రాజుల వంశము
భవిష్య మహాపురాణము
గ పర్వము ౧.
సూర్య ప్రశంస $—
నను చెనమండుగు
నలుడు, ప్రత్యూషుండు, ప్రభాతుండు
ద రశ్వినులు. క్రతువు
స్థ్రవసువులు. నాసత్వుండు, ద(సుండునను నిద్ ుండు
“కాముడు ధృతి కుర
క్షుడు వసువు సత్వుడు కాలుడు
్వేడేవులు పదిమంది.
'ంకుమా(త్రుడు వామనుడు ననువారు బిశ పేర్లుకాణా
భ్విష్య ట్రేవబ్బందము
ఎరు వర్తమౌన "దేవబ్బందము.
ాణాంతమున సీవరేశే
బుక్క-డ యివ్యబడినవి. (అవి నా పుర
యించేచూడుడు, నవగ్ళవా
బువ బడినవి) పితృగణముకూడా
భావా భావని వేదక ములు. ఆదిత్యుడు
ములు ముల్లోకముల
గహములు. రాహువు ఛాయా
సోముడు ననునవి మండల.
నక్ష తాధిపతి
గN్గవాము. మిగిలినవి” తారాగవాములు.
సోముడు. గహోధిపతి దివాకరుంయం, అన్ని అదిత్యుండని,
ుండు బహ్మయని
ఉదకము చంద్రండని తెల్పబడినది. ఆదిత్య
మహేశ్వరుండు తృతీయ
చందు)6డు ఏష్ణు వనియుం గలదు
కావలయును కశ్యపుని
తా రాగహము. (అనగా కుజుడు
ారుండు. గురు శుక్కులు
సుతుండు సూర్యుడు. సోముడు ధరకుమ ుడు
ికుమారులు. బుధ
-జీవాసుర గురువులు. వీరిద్దరు పృజాపల కొడుకు
గ్రని నూర్యకుమారుండు. బింహిక
సోమపుత్యుండు.
అన్ని గవాములకు
రాహువు. శేతువు బ)హ్మకుమారు(డు. దూరమున
నథోభాగమున రవి చరించును. డానికి గొంత
ు. నశ్షత)ములకు కొంత
జందు)(డు నక్షత మండలముం గలవ
శ తాశ్వుడు, వోని మోద
న కుజ బుధులు, వారిమోద
నతేనిమై కృష్ణుడు, అటు
మహేశ్వరుడు, నటుమోద ధిషణుడు,
తోదివము. బుకుము
మోద చిత్రశిఖండిజుండు గలరు. ఇదే
96 భవివ్యమహాపురాణము
లన్నియు బుధునంత ప/మాణము గలవి. కేతు వనియతుండు,
అతసిగతి తెలియదు. బహు చంచలుండు, బహు రాపభరుడు,
“భూః” అనేలోకము పృథివి, భువర్లోకము అంతరిక్షము,
స్వర్లోకము (తిదివము. త్రిదివము ధు)వువియం దాన క్షమయి
యున్నది. భూపతి అడ వాయును నభన్పతి, సూర్యుడు దెవ
స్సతి. (న్వర్శాక పతి) గంధర్యాప్పరనలు గువ్యాకులు సిద్దులు
రాతసులు భూర్లోకవాసులు,. అంతరిక్ష వాసులు మరుత్తులు,
(స ప్తవాయున్మ-ంధములు) రుదు)లు అశినులు. ఆదిత్యులు,
వసువులు గోగణములు. నాబ్లవదియగు మహార్లోకమున
కల్పాయుష్ము-లు వసింతురు. అక్కడనే (పజాపతులుందుకు.
అయిదవడియగు జనలోకమున భూదాతలుందురు. బుతున్ర,
ననత్కు_మారాదులు వెరాజులు. నత్వవును న ప్పమలోకమున
నపురావృత్తులుందురు. దీనికే బ)వ్మాలోకమని చేరు. ఇతిహాస
విదు లందు. గ్రడింతురు. పురాణ వేత్తలు నట వసింతురు. మొ త
మిదంతయు వ్యోమ మనంబడును. ఇదె సర్వ వేదమాయము, సర్వ
(గగ్రహమయమునని న్మరింపబడియున్న
ది. కావున వ్యోమము
నర్చించినవారు నర్వ బెవార్చన చేసినవార
లే. వో్యోమోపానన
వేసినవారు వృషధ్వజుని లోకమున కేగుదురు,. నంశయము
లేదు,
126 అ. ఆకాశము ఖము దిశలు, వ్యోమము,
అంతేరికుముు నభము, అంబరము, పుష్కరము, గగనము,
మేరువ్ర, ఏపులము, బిలము, ఆవోచ్చిద్యము, శూన్యము,
తమము, రోదసి యనునవి వ్యోమమునకు పర్యాయపదములు,
శ్రా మ నన 97
ధా లది (బాహవరము న
(8)
మధ్యము పర్వము ౨
పథమభాగము
1.5 అ, బృహ్మాండోత్ప త్తి : లోకపరిమాణములు'
(నో యితరపురాణములందుం జూడవచ్చును.)
6 అ, చావా షణ గురుపైశంస,
“స్వన్హాపవర్షపుద మేకమాంద్యం
బృహ్మాస్యరూాపం పితరం నమామి
యతోజగత్సశ్యతి చారురూపం
తం తర్పయామి స్పలిలై స్మిలైర్యుతెః'
(6) మగధ్యమవర్యముం= ౧ 41
దా చబ్రాహ్మణగురువందనము $
గురుదేవ ప్రసాదేన లబ్దా విద్యా యశన్కరీ
శివరూప! నవు న్తమ్మై సంసారార్జవ 'సీత్రవే
"వేదవేదాంగ శాస్తాణాం తత్వం యత) (పతిషితం
ఆధార స్సర్యభూ తానా మగ్గజన్న ల్లా నమోస్తుతే
(బాహ్మణో జగ తాం తీర్థం హవ పరమం క.
భూదేవ హరమే పాపం విష్ణురూప! నమోస్తుతే |
పితృవంశములో 7 తరాలు
TT sa
మాతృవంశములో
14
పెన 90 ౩,
వితృకులంలో
మాతృకులంలో చున £0 39
ర్ స,
భార్యవంక పితృవర్తము
వూతృవర్లము ర్ ,
ఫ్
వితృమా తామహవర్షము ధి. స్మ
మూాతృమా తామహవక్షము న
గురువుయొక్క వితృవంశము వ
కా మాతృవంశము ర్ “ఈ
కులము 7 IE
ఆచార
(వితృవర్లము 10 ౨,
రాజకులము
తొముహకులం 5
రాజమా
101
గురునం తానవర్షము 2 3
యాదవ వితృమాతృ వర్గము 2 ,,
సాత్వత పీతృమాతృ వర్షము 5
పరపతము lL, ఈ
ర్య లకక యదాదాజదాుతా.
21
సీటిమో6ంద గృహాని ర్మాణము చేయరాదు. చంద్యరళ్ళి ప్రసార
మున్న నీ రమృశోపమము. తీరముననున్న చెట్లు SR
పువ్వు తెంతకాలము నీటంబడునో యంతికాల స్ట క ప్రతిష్ట
చేసిన వాండు న్యర్గమునం దుండును. శివలింగము సరియైనవోట
నున్నను లేకపోయినను దానిని గదల్పరాదు. కదల్సిన రౌరవ
నరకమందును. నగర గా)మములకు నాశము కలిగినపుడు సాన
(భ ంశము తేటస్థిం చినపుడు రాజ్యాది ఏ ప్థవమునందును వునః
పతివ్వ చేయవచ్చును. మోదుగ, * శకేశరము, వారివృక్షము,
విప్పచెట్టు, కింశుకము, ననువెట్లను కదల్బ్ప రాదు. చేవాఅఖయము
ముందు, బ్రాహ్మణ సమాజమందు, రాజ ద్యారమందు, నాబ్లు
దారులు కలియుచోట, పువ్వు_రిణిం దవ్యింపపలయును, దశ్రి.
ణపు దిక్కు-న స్య్వోప
పయూగమునకు పుష్క-.రిణి ద్యవ్వింపరాదు.
పడమట దెస య ఉత్తరదిశ sa
జా విశేవ వోహదములు 4
'జీపనీరు మామిడి చెట్లకు, మామిడిపండు, రకము
దానిమ్ములకు గోమాంసముతోడి యవోదకము ేతకికి (మొగలి
మంచియెటజువులు. క్రీరకవృశ్షుమునకు కిందుకము (విషముష్టి
కరమర్లకము (వాక్కాయ) దోహాదములు. మాంసము, రస,
మజ్జ అనునవి అశోకము, తాడి, గువాకకము (పోక) లకు
దోహదములు, నిలువయున్న మాంసము నేతితో వేసినను
రోహితవును చేపనీరు, మధుయస్థ్రి (యప్టీ మధుకము) నానవే
సిన నీరుపోసినను కొబ్బ3 తేగకాయును. వెలగ, మా శేడునకు
జెల్లపుసీ రుతృమము. జాజి, మల్లి, మొల్ల గంతికమునకు పరిమ
భోదకము, పాముకూనము పొగవేయుట దోవాదములు.
తాంబేటిమాంనము, అన్నరసము, వీడంగమపు పువ్వులు ర్యా
వృక్షమునకు (తినిశ) "వేసిన ఫలించును. వాతనర్పము (త్రాచు)
గ 9ంధితగరము అజగరము (కొండచిలువ) అనువాని కూనము
భూపము వేసినచో ధాన వృద్ధి యగును. నెమలిరెక్క-, ' మేక
రోవుమువేడు కలిపి యాముదములో ముంచి ఇంగువ, కుసువు
నూనె కలిపి ధూపమువేసిన నెలుకల బాథ తప్పును. వనుపలద్ది
యెలుగుగొడ్డు' మలమును కృతి కానక్షత)/మందు డెచ్చి' పసువు
సళ్ళలో కలిపి వేసినచో మొదటనున్న ప్రచ్చుసోవును. రావి
మొదలు పదిచేతులమేర విష్లు శేతుమంత పపిత్రామై యుండును.
రావిచెట్టు నీడనున్న నీకు గంగానదియే. ఇరువది చేతుల కోక
టిగా దీయమామిడి, పదునా ఏచేతుల యంశరముళో నుసిరి,
వకోలము, వంజులము, (శ్రీపర్టి ప్రన్నాగము, (శ్రీవృక్షము
64 భవివ్యమహాస్రురాణము
— 4 మధ్యమపర్వము - రెండవభాగము $—
అనుబ౦ధము
రివ ప్రటలోని పదముల వివరణము
1. సౌవీరము = “యవలు” అనే బియ్యంలోనుంచి తీసిన
మద్యము,
భ క్షము = మెతుకులు
పవిలేపిక == చిమిడీన యన్న ము (అన్న పుగుజ్జు)
కోవిదారము = చేవకాందనము
రాజవృక్షము = శేల చెట్టు
సప్త ధాన్యములు = 'స_ప్రపీహీగణము
వికంకతము = అరెబెట్టు (వూలచెట్టు)
సుచందనము '= మంచిగంధములో (భేదము)
అగ్ని మంభము = చెల్లిచెట్టు
ఆరగ్వధము = రేల
దారువు = దేవదారువు
విఫీతకము = తాడికాయ (తిఫలాలలోది
గై రికము = (జేగురురాయి)
న్యగో9ధము అ మళ్లి
బ9హ్మావృత్షము = మోదుగ
(పుట 7%
పంచపల్లములు = నేరేడు, "వెలగ, మాదీఫలము, వమా బీడు
ఏ్నచిగుళ్లు (ఆమ)ీజంబూక పి క్ఞానాం వీజపూరక బిల్వ
యాః! గంధకర్శణి నర్యతి) పతౌణి పల్ల వం) మట్టి,
రావి, జువ్వి. కళ్ళరావి, మేడి, ఏటి చిగుళ్ళు (పల్ల వాః
శ్రీరివ్భ శ్రూణాం పీ తాః పితాతిసారిణామ్ ఏ) పంచ
వల్య-లములలో పేము ఒకటిశా చేరినది. మజీయొక మత
ముళో రావి, మట్టి, జువ్వి, అత్తి నేనేడు, చేరి
యున్నవి. ఈ ఆకులలో భోజనము చలువచేయును.
వెత్యము
ల
నణచున్సుు. బుద్దిని "హాచ్చించును. కొడి
: 0
కఫము. వాతను చేయును. అని వస్తుగుణదీపిక.
(11)
తసర్షపర్యము-క
(ల్ని C3
నొకడని తాత్పర్యము.
న
2116 386 B. C.
వముహానుర వి
2719 388 B. C.
డవాపి 8
2722 880 B. C.
డేవదూత 8
2725 877 B. C.
శకులవల్ల శ్పడిపోయి శ్రీశ
లంలో రాజంచేసిన కెౌలమూ
(దక్షిణదేశమంతా) |
106 భవివ్యమహావురాణము
క.
2970 1892 B. C.
శంఖు డం 8000 102 ౨. C.
కంఖుని మరణానంతరం 98)
5
గలరు గా
శరులజయిం-బి ఊజయినిలో |మి
20 82 B. C,
భాగాన్ని ఫ్రీపిక్రొ న్నాడు) 8020
— 4 వికుమాదిత్యుండు థీ
వికమాదిత్యు. డయిదవ యీటనేతపముసేయ వనమున
శీను. పిమ్మట నతం “డంబావతిొ యను ఫురమున శేతెంచెను,
అందు ద్యాత్రింశన్నూస రులు (లి2 సాలభంజికలు) కల దివ్య
వింహోననము శివుడంపగా నమోావించెను. బేతాళుని నతేనికి
రకగాం బార్యతి పంపెను. ఒక నాడత:డు “మహోకా లేశ్వరుని”
సన్నిధి కణిగి యట నవ్పినాకిని దేవదేవుని బూజించెను. అట
ధర్మ్మమయి యను “*నొకసభ * చక్కగా నేర్పరుపంబడి
యుండెను. అందలి స్తంభములు నానా ధాతుమయములు
నానా మణిభూపితములు, అది నానాదు)మల తౌాకీర్లము,
ప్రప్పవల్లీ సముల్లసితము. అందొక దివ్వసింహాసనము ప్రతిష్టిత
మయియుండెను. వేదవేజాంగ వారంగతులగు బ్రావ్మాణుల
నాహాో(నించి పూజించి విధివిధానమున ధర్భ గాధలను విక)మా
దిత్యుండు శ్రవణము చేయుచుండెను. ఇంతలో భేతాళుండను
చేవత బాహా ఇహరూపమున నే తెంచి జయాశీర్యాదములను
రాజునఖినందించి యానన మున. గూర్పుండి రాజుతో ర్ విక)
మాదిత్యపుభూ ! నీకు వినవలయునను శ్యద్ధయున్న చో సితి
పోనసముచ్చయరూపమైన యొక యాఖ్యానము చెప్పెదను
వినుము. అనెను.”
+ పితిసర్ష పర్వము - ద్వితీయ ఖండము =
బేతాళు(డు విక)మాదిత్యునకు కథలు చెప్పుట.
(1 అ.) వేశాళుండట్లు పలికి మహాకా లేశ్వర తతి
చైపతమగు శివుని మనమున నిలిపి వికమాదిత్యునిత నిట్ల
110 భవిమవ్య మహాపురాణము
సియె, “ఓయీ 1!రాకుమార ! మనోరమ మయిన కథ తెల్ప
దను, వినుము. (శ్రీశివాధిపితమయిన వారణాసి యందు. జతు
న్యరప్బజలు ప తాపముకుటుని పరిపాలనమున సుఖముండిరి.
ఆరాజుభార్యమహో బేవి- వారికి నజ్భ/మకుటుండను కుమారుడు
కలడు. అతడు పదునాజవయీటహయమెక్కి- వనము ౫ను.అతని
వెంట మంతికుమారుడు బుద్దిదక్షుండు చేగాను. వజంముకుటుం
డరణ్యకోభగాంచి కామవశుండై సంకోషించుచు నచటం జక్క-ని
దవ్యనరస్సును, డాని తీరమున మునిబృందములు పూజించు
శివస్థానమును గాంచెను. వార లా దిన్య శ్లేత )ముంగని పరమా
నంద భరితులైరి. అంతలో గర్లాటక పతి దంతవక్తు). డ నువాని
కుమార్తె పద్మావతి యట కరుదెంచి కామపూజ గావించుకొని
ఇలికత్తెలతో నా నరోవరమున జలక్రీడ లొనరించెను వజ)
ముకుటుం డాయంగన సౌందర్యాతిశయమును, నందుల కనునైన
గుణసంపదను గని మూర్చితుండై భూమివై పడెను. మరియు
నంతలో లేచి శివా! శంకరా ! నన్ను పాలింఫువుని పలుకుచు
మరల నానుందరిం గనెను. ఆమె యొక పదము గని తలపై నిడి
కొని చెవులం దానించి, పాదములందు వాలించి పిమ్మట దంత
ములచే గట్టిగా నొక్కను. మరల యా కుసువురాజము నెత్సి
కాని వాదయమునం 'జేర్చెను. ఇట్లు తన భావప్రకటన మొన
ర్చి నఖులతో గృహమ్మున కరి7ను. తండితో గిరిజావనముూ
నకు దీర్ధార్థ్ధముగా నేతెంచినది గావున నతనితో మరలి ఇంటికి
వెళ్ళక తెప్పినది గాదు. ఆ నన్ని వేశము గన్నది మొదలుగ నా
'రాకుమారుండు మదనబాణవశం పదుంజై మనోవ్వధనంది విచ్చి
యుత్సినవానివలం జరించుచు నాహార పానీయములు విడచి
ప్రుతిసర్ణపర్య్వము-కి ti
0 2 మధుమతిక
ధ $4
---4 8. రూపసేనుని కథ +
సూతుం డిట్లనియె. * ఓ నవక, మా! వినుము. మి
యొకనిమ నోహర మైన కథ తెల్బెదను.” బీతాళుండు విక మా
దిత్యునినో కతు నిట్లనియె. నానాజన నివానమగు వర్ధమాన
నగవమున రూపసేను కను మజోబలవంతుం కొకు రాజుం
చాకు ఆతపికి *aon యను నుత్తమ పతి
పతివ్రత భార్య
యయ్యను. ఒకస్తంకు వీరనరుండను క్షతొయు: డు దారనుతు
పు) కాదు*వో. శీననమునై యా ప్రర బున కేసడెంచెను.
అ చను'దెం చి వినయవినమితుం_డై రూప సేనుఏ దర్శించిన
నతండు దినదిన మొక చేయి సువర్ణము లిచ్చుచుండెను. ఫర
చేను డా ధనము నగ్ని హోత్ర)ములకు, బ్రాహ్మ ణులకు విని
యోగించి శేమించిన దానిని దా ననుభవిం- EE ఇటు
లొక ఈడు గడచినంతట నివాజ చే రాజ్యలక్ష్మిశ్ర చయరుజెంచి
న్న ళొనమున రోదనము చేయుచుండెను. ఆడివిసి రా జర్లరాతి)
మెళుకువగొని, నీకవరుఃడను సేనకుని బిల్చి యాయేీడుపు విని
పించు బాయశగి కారణమరసి రముని పంపెను. ఏరవకుండు
రాజాజ్ఞ గొని కస్త స్ర్రములం దాలిచి .శుభవదనయగు నా
'రాజలన్ష బ్రకమున్న 'తావ్రనక దిగి “వల దుఃఖంచు చున్నావు
అంతటి కస్ట మేమి వచ్చినది? తేలుప్రు” మని యామెను బ్యశ్నిం
చెను. రాజ్యలక్ష్మి పిరసేనుని కిటనియె- నేను రూపసేనుని
'రాజ్యలక్షిపం ఈ సెల తుదలోనే ప/లయ మందవలసి యున్నా
ను. అందులకు శోకించుచున్న దానను. అనిన విని యాబలశాలి
కవీ! సీ యల్పాయున్రు సంగతి కెల్పితివి సరియే నీవు దీర్తాయు
ప్రుతినర్షపర్వ ము-క8 iit
--+ఉ. చందూవతికథ
€ాా
(క) హాోదేవికథ:
మహో
(5 అ) సూతుండిట్టనియె:- జ తాళుండు సుషుసన్నుండై
విక)మార్క- భూపాల కుమారునికిట్లు తెలుపం దొడం7ను.
ఉజ్జయినీనగరమున మహాబలుండసి విశ్ఫుతి కెక్కి_న చంద)
కంప చేండొకం డుంజెను. అతడు ప్రాజ్ఞుండు. 'వేదశాస్రు
విశారదుడు. వాని దూత ణల. స్వామిభకండు.
వాని భార్య భుశ్రిమాల. అది సాధుసేవాపరాయణ. వారికి
మహాదేవియను ' నొక కన్యక మిగుల నందకత్తే జన్గించెను,
ఆమెయు సర్వవి ద్యానివుణ. ఆమె తనకంకు నన్ని విధముల
నధికుండై న వకునకిచ్చి వివాహము 'సేయుమని తండికిద
128 rt
ఘిస్యుమసోపురాణము
అ 0 కామాంగి కథ =
— రి చిరం దేవునిక థ=
(8 అ) బేతాళుం డిట్లనియె. విదేవారాజ్యమున మిథిలా
వతి యను నగరమున గుణాధివుండను రాజుండెను. ఒకనాడు
చిరం చేవుడను రా జటకు జీవనార్థము వచ్చెను. వర్షర బుతువు
గడచిన తరువాత గుణాధివుడు -వేటిశేగి యొక్ శార్దూల రాజ
మును వధించెను. అటనుండి యింకను లోనియడవికి చిరం
దేవునితో నతం జేగను. అందు మిగుల శ్రమపడి యలసి యాకలి
గొని నాశేదైన నాహారము సమకూర్పుమని రా జడుగ చిరం
దేవు డేగి యుక వేడిని జంపి నంస్క-రించి రాజునకు బజుళ్లైను.
అందులకు భూపతి సంతసించి వరము కోరుమనిన నాతడు
“రాజా ! నీవు నా సొమ్ము చేయిముద్రలు విలువగలది యనుభ
'వించితివి కావున నెలనెల నూరువంతున నాకది చెల్లింపు మసియ్యె
1832 భవివ్య్వమహోప్పురాణము
ఆతం క్ట ఆం వా OD FY వా
19 వారిస్యామిక థా
'బీళతాళుండు నవ్వి మజీయు నిట్లసియె. చూడాపురము
చేలు చూడామణియను రాజుండెను. అతసిగురువు దేవస్వామి
యను బాాహ్మాణుండు. అతడు వేదవేదాంగపారంగతుండు.
వానిభార్య విజాలాక్షి పతివుత. ఆమె ఫు_తార్థినిమై శివు
నారాధించెను. ఆచదేవు ననుగహాముచే హరిస్వామి యను
కుమారుడు మనృథునంత యందము గలవాండు కలిగను.
అతడు దేవాంశ సంభూతుడు బలకౌెలియు నెయుండెను.
రూపలావణ్యక యనునది చేవకన్యయయ్యును దేవలశాపముచే
మానవకన్యయె జనించి వానికి భార్యయయ్యిను. ఒకనా డామె
భ_ర్తతోంగాడి వనంతమునం గుసుమాపచయ మొనరించి
బడలి భర్తతో చేకాంతమున నిడురించియుండెను. సుకలుండను
గంధర్వు. డొకం డామెరూపమునెడ మోహీంచి దానిని దన
విమాన మెక్కి.ంచుకొని తననగరమున శేగను. అంతట హారి
స్వామి 'మేల్క-ని ఛార్యకై. 'వెదకినెదకి యెందును గానక పరి
తపించి యడవికి లేచివోయిను, సన్యాసమును స్వీకరించి సర్వ
విషయములను విడిచి హారిధ్యానప రాయణుండై తిరుగుచుండను.
ఒకనా డొకళాహ్మూణుని యింటి కేగగా నావిపండు పాయసము
వండుకొని యొక మజ్జిచెట్టుపై నుంచికొని నదీస్నానమునకు
వెళ్ళేను. అంతట నొక సర్ప మా పాయసమును విషమయ
పుతినర్జ్ద పర్య ముఎకె 141
— + జీమూతచవావానుని కధ +
15. బేతాళుండు విక మేశుసై బ్రశంసించి ముజియు
నిట్లనియె. కాన్యకుబ్దమున దాన, న క్వసంథుండు,. బేపిభ్యైండు
నగు నొక విప్పు డుడెను. తాను బా హాము పట్టిన ధన
మెబ్బ డానములకు వినియోగించెను. శరద్భతువునందు నవ
దుర్తా వ్రతము వచ్చెను. కాని యెంచును దానము పట్టుటలో
దృవ్యలాభము కలుగక పోయిను. అయ్యా! కన్యలను వలిచి
కొంటిని. వారికి భోజన మెహ్టు పెట్టగలను? వమిచేయుదునని
పరితపించను. అంతట ేవ్ ప?సాదముచే ,నెదు ముద్రలు
(నాణెములు) లభించెను. వానిచే దున్గావీతము సాగించెను.
నవరాత/ములందు నిరాహార వ్రత మా పూనెను. ఆ నత
ప్రభావముచే నతడు చనిపోయి బేవభావము నంచెను. మటీయు
నాతడు జీమూతె కేతు వను విద్యాధరుం డయ్యును. హిమాచల
మున నువష్న వ్ద్యాధరపురమునం గాన్నళ్ళు నివసించెను.
అందు నిత్యము కేల్పదు)మమును బూజించుచుం'డెను. ఆపూజా
ప్రభావముచే వానికి జీమూతవావానుం డను నొక కుమారుం
డుదయిం చెను. ఆతండు పూరంజనుమున నుకేమువుగు భారత
ఖండ మధ్య చేశమున శూ సేను౯ డను తత్స)ియుజై యుం
డెను. ఒకనాడు వేటమిడది యు త్పాహముచే నాజేండు వాలీ
కులవారు వసించు “ఉత్స్పలారణ్యము” మ వనన. చైత్యశుద్ధ
ప్రతిసర్లిపర్య ము 3౩ 149
—+ 18. మోహీనీకుమారునికథ
*—
బేతాళుం డిట్లనియె. సుదక్షడనురాజు కంబ కమను
ఫురమందుం డెను. అతండు న్యాయధనృృపరుండు, శూరుడు, దాత,
శివభక్తుండు, వానిరాజ్యమునధ నాధ్యక్షుండను రోమటియుండెను.
వాని కూతురు “ధనవతి చాల చక్క-నిది. ఆమెను గారీదత్తుం
డను వణిజ బాలున కిచ్చి ఏవాపహాముచేసెను. వారికి * మోహిని"
యను ఫుత్రిక కలి7ను. అమెకు: బండ్రెండజే 'డ్ల పా9యమునం
తండి) గతించెను. ధనవతి కూతురుతో నర్ధరాత్సి _వుట్టింటికి
వెళ్లను. న్యాయశర యును నొక ద్విజుండు బ్రహశ్రన్వమును
హాఠించి ళూలమున _ కెక్కింపంబడియు జావండయొను.
వాశాత్తుగా కూతురుతో నాదారినే వచ్చుచున్న యావైశ్వ్యి స్త్రీ
తన చేతితో వానిని స్పృశించెను. ఆ తాకిడికి వాడు శూలము
నందు కదలి మిక్కి. లిబాధ నొంది రోదనము చేసెను. రాము!
హోకృష్ణ! ప్రద్యుమ్న! అనిరుద్ద! యని మాటిమాటికి వాండు
ఫఘోవపెళ్తైను. ధనవతి విని నీ వెవ్యండవని జాలిగొని యడిగెను.
ననొక (బావా శ్రాండను. వూ:ండువోజులయి యీ మూలమున
గ్రచ్చంబడినాండను, పీ కూతురును నాకిత్తు'వేని కోటి బంగా
రము నిత్తును అనెను. ధనవతి విని యనే కూతురునిచ్చి
వివాహము గావించెరు. ఒక మట్టి మొదటం పాతినధనము
చెల్లగించి యింటికి కొనివచ్చెను మోహిని వానింగని నీవ్ర్ర
156 భదివ్ష్న్వుమహోపురాణము
mn ne ng
168 భవిప్యమహాపురాణము
— 4 80, చంద్రగుప్తుడు +
సిప్పపడి కీర్థా
ణి
ంతరమువోగి స్నానముచేసి వీళ్ళ బేవతర్పణముచేసి
-శీదారమునందలి యుదకము న )లె,.శివధ్యాన పకుండయ్యిను.
ఆకులుడిని యేడురోజులుండి యామోద జలభతుణముచేసెను.
అట్లు పదికోజులుండి వాయుభకుణ మారంభించెను. ఇరువది
నిమదవవోజున రుదు*ండు సాశ్షాత్క-రించి వరము కోరు
వము జను. మూ య మ్యుచోపమానమెన పలుకు వుని గద్గద
WOT
Mart
Ts
సు pat
ప/కంన వలా
డా
వాయు at క, వీ
కాగ నూదు )నివలన జస్నిం'చిణాంక్లు, (తిపాగి
యను వాసిభాౌై ముని దాబొక్ర గ స్రులవా సనారము
చేయు eee మోాహీంచి వానివలన నొక కుమారుని
ననెను. వోడు వ్యాఘండయ్యెను. తృిపాశి భార్యను నాసి
కొడుకును నిల్లు నెడలగొట్టి బ్రహ్మ చర్వ్యువుతమూని చండికా
శతు జుయుచుండను. వ. నత "డు జీవన్ను కః
డయ్యెను, తవ్మయుం గొడుకును వ్యాభునియింట నసించి బహు
సీచవృ త్తి వేసికొని జీవించు చుండిరి. ఒకప్పుడు డానికొడుకు
(బాహ్మఈులు చెప్పుకొనుచంకగా తన తేల్చి జండు " జ మొదటి
కథ వాడు వినుట య. "జీఏవామము చానికి వినబడెను,
ఆ ఫుణ్యముచే వాసికి ఢ్ళబువై కాను, తనమయొద్దనున్న దొంగ
కు
సొ మెల్ల (తపాఇస్స్కైచ్చి
= సమ్ములా
వ జ నుంత ee సాక దాను,
ఆ పిభావమువే నాయ పాపము వాసెను. ఒం ంజేంద్దు
కాళీఫ్రరమున నన్నపూర్షను భజించెను. అన్న పూన్లాహకము
పఠించెను. ఒకనాడు స్వప్న మున జీవి దర్శనమిచ్చి వానికి
“బు గ్రృదయి మకుగహీంచెను. ఆవిద్యా(పభి'వముచే వాండు
విక ముని యజ్ఞమున నధ్వర్యుం డైతుదకు యోగమునంది పరమ
గతి నందెను, ఇచే యజ్ఞ మునియం దొకహింసాపకుండు మహో
లకు నర్చించి యు త్తమగతి నందెను. (చూ, ఫ్ర్క్వ అ
ధా శృ స్త్టకృుతశివస్తుతి
“నమః శాంతాయ రు[దాయ హా తకేశాయ కపర్దినే
కాలక ్తే9 జగదృక్త) పాపహర్త్ర నమోనమః
పాండవా నక్ష భగవ నృద్భక్రాక్ మాతభీకు కాన్ ””
ఈ స్తుతి విని కుదు)(డు నంది వాహనమునెక్కి. శూలము
దాల్చి పాండవ శిబి నంర క్షణము సేయ నతెంచెను. కృమ్షుంకు
గజసనగరమునకు వెళ్ళిపోయెను. పాండవులు సరస్యతీ తీరమున
వసించిరి. రాతి) డ్రాణి (అశ్వశ్లాము కుఎతిభోజుండు కృపా
చార్యుండును వచ్చి ర్ముదుని స్తుతెంచిరి. రుదు/౬డు వారికి మార్ష
మిచ్చెను. అశ్వత్థామ శివుడు తనకిచ్చిన ఖడ్డముచే దృష్టద్యు
మ్నాదుల నుపపాండన్ఫలను నంహారిం చెను. అంతట భీమా
దులునిని యీ (పలయమునకుం గారణము శివుడు కారణనుని
యతనిపై దండెత్తిరి. వారు వినరినయాయుధములు రుదు?ని శరీ
రము నందు లయ మయ్యెను. అంతట వారు వఏింతపడి విడికిలివోటుల
నతని నలయింపం దొడయగిక. అప్పుడు రుదు?ండు “ఓరీ మోకు
కృష్ణభకులు. మి మ్మిప్పుడు చంపంగల్లియు కృష్టభక్తులగుటచే
చేను రక్షైంపవలసి యున్నది. కాన పునరన్న మెత్తి
యీ నేరము ననుభవింతుకుగాక ! * అని వారిని శపించెను.
అంతట భీమాదులు వారిని శరణొంది యతనికోం గూడ రుదుని
స్తుతించిరి. శివుడు సాక్షాత్క రించి వరము కోరుకొనుం డనెను.
కృష్ణుండు స్వామో! ఇంతకుమున్ను ఏకువినరిన యాయుఫములు
సీ శరీమున లయించినని. అవి మజుఎ వారికి దయసేయుము.
అన నత డనుగ హిం చను. మజియు నేను ద్యరపడి సీ భక్తులసు
176 ఛభవివ్యమనోపురాణము
WER
HIREInHERR Rin teen a బాత ఎల యల లాలా వ వనాలతయ... అకా లా ను? అతా త. ఈ జాతి.మాడుకు. మ మలల పనలేలలుఅలాల. తాలాలు పరర లం లంలో డాటా నపలునన కరసనల వతు నలయగన్యన్నన్ను
ఏవీఅ. భోజుడు 3
ww లా నాల. ఆకనననాలు!
అనాలని షూ on పా
— త అ, కలివిపాదము
*
య a అ
prema oy 6 RD క జై (4 *
eae యం తు”
ల లు వ net
pen ae IE
హ్
9
అం
సే గ
p*
చా అరా
శే a
Tagen
ul
అ
+ Do
my
అ బు వంతం సూాోొంచను. శంకరాను
అ హాముడే జయంత 2 "సివి మొల మూర్ఫృవ్యెను. పృ
ఆటా. నంయు క్త నస థి క యూమె నాందర్యమునకు
హమాతుడయమ్యను. ఆమెయు సతీనిం గాంచి యకుయయ్యను.
అతం జామను బల్లకిలో నెక్కి ంచుకీొని ఢిల్తే వంక్రకు పోయిను.
ఆంతట జయి చం[దునిసేన మూర్చృనుండి "లేచెను. నంటనే
రాజును దకిమిరి. పృష్వరాజు తనసేనను సగ మచట నావీ సగము
సేనతో సంయు క్షణో థో సాను అన్వల నా సైన్యములకు
సూకర శత) మున 'బెద్దయుద్రమయ్యును. రాత్రిపడగ-నే సేనలు
చెదరి ఢిన్లీకి. చారివోయెను. దుంధు కారుడు కృష్ణకుమూరుడును
ప్రదోోతునితో: దలపడిరి. ఆతడు భూవిపె నొరిగాను. అంత
విద్యోతుండు వారి నెదిరించి వారేం గూల్చబడెను. అవగ్గల రత్న
భానువు. లక్షణుండు మొదలగువారు త్మీనముగాం బోరిరి.
రత్న భానుడును గూలెను. తుదకు మూర్భితులయిన
ముగ్ల్గురను గాసి పనలు కాన్యకుజ్ఞమునకు వెళ్ళిపోయెను. ఉభయ
పక్షములవారు బంధువుల కూర్భ లోక క్రియ లాచరించరి. ఆ
పృథ్వీ రాజ జయ చందు/ల యుద్రమును పృథ్విరాజు జయమును
జయచంద్యుసి విక)మకీ ర్వియు సింటింట నెల్లగు చెప్పీకొొనసాగిరి.
దా జా
శకాబునుసి బల్లి
“em
కుమారుడు
కుమారుడు పుకును
పుకును.
PT న. న. న.
ఆఫ ప అ సిమరవంశిము ఫా
ఇట్టు ద్వాపరసంధిలో సూతు(దు నైమిశారణ్య వాసులగు
మును “తెనిమిడివేలముండి సూర సచంద,) వంశముల చర్మత యంతే
యుం చెల్ఐ, కృష్ణానతారముతిజువాతి ప్ర ల
సి వాలనము
ధర్భయు క్తముగా వడవచెనని యని తెలిపెను. “మూడు యుగ
ములలో నవతరించిన హక యీ నాబల్లపదియగు కలీయుగములో
చేరూపమున నవతశంచి యెఒనులు శసెనో తెలుపుము, అిగ్బా
వంశ్యులగు నోలతుగుడి నంశేము చకెతె) వివరముగా వినంగోకేది
మను మునులపా,ర్థననైసె సూపంకిట్టనియె. అగ్నివంశులలో.
బ్రమరు(డను రాజు ద క్లిఅదికకేగి. యంబచే 6వ బడిన
Ra OTP pe warp అణ
తెవస్సుచే
పసి నెవ్రసి యాజ్ఞ చేవమజిలపచ్చి రాజ్య మేలను,
అపుడు విక) మా దిత్యుండు కలిగను, అ నూకేండ్లు
పాలింపను. లు జేవభక్తు డు వటదేండ్లుపొలించి శకులవలన
మరణించెను. అతెని కుమారుడు శాలివాహనుండు శకులను
జయితచీ యణువది యేండ్లు పాలించి స్వర్షమం దెను. సాకు వాకా
నుని కుమారుడు శాలిహోతుుడు. వాసి తరువాత ఇాలివర్ధ
న.
కహ,
అనగా వూరు హా హాం భనం. కతుకేెందియు. 4
పేతినిను? జ నం యం వ
ప్కసిస్ట కెక్కె-ను. ౬..౬”* |
.
ఖ్ i
“సామం జేవవం౦ంన
ము 3
కాడు,
క క న క న ల re వ,
త "1
ఏఐ. శుక్రవంకము వ
(చామిక్ష వంశము
క్మ్ సా
బృజ్టువర్రమున వసించు అ బ్రాహ్మణుని
స్ భార్య యుంెను. అ వంతాబకుం బదిముండి
కుమారులు గళ్ళిరి, అత: డు మిశ, చక ముగ (ఈజిఫ్హు) వన దా
వామర్లర్ధ్యముచే. మిశి జేశమందలి "తెలివిగల soot
భోంబటిచుకొని న్య దేశమునకు నచ్చి వారిని ఛావనుటానాలో
(మరు దేశములో) నుంచెను. వొందజు శిష్యులతో సరస్వకీ
ద్భి వద్యాతుల మ ధ్యమం దుస్న warn రమందు వసింవాను,
II లు న a వా శల ఆ
లి టీటీ
కీగిడావిభని గమేక్టకుతు
a అ
btవూతవ
“ అన్యాయము 1 కోక ముకం
సప
ii ei క మయువదు కో
i = A
టు
లలు
శల ఆ
కః జక
3 "క
తేల్ప్బబడినడ.
గెస్టు
అది ౨౫ ప్రకా యుకే
wo, pe
IEE
ఖో
+ జో న
జే",
జా
కుమారుడు పి
పంధా కును తెండియంత కాలము వపాలీంవా
వొనికువూ'పండు (క్రిపకి, DIES 'శాతమవంశమున bam
'కాచ్నపి యను నాను వివాహమాడెను. స్రీలు డేకి
కచ్చ దేశమున శేాను, ఆంద“ పులిందులను యవనులను
నతంయ జయించి యచట వ్ లే రావి జను, ఆదేశము
వు / ఖ్ శ
ష్ wa
he a
Fae నీ hip Fe p మి శ
జే » నష ‘ సక్ ల్ న
క.
శ్ ౯ సం
శత,
క | ల్ cme ఇ on
wr ఇ a శ + Mens, పా గ్
2 సన ఆ
క్ల శ
విం సల
స. సం ్ ఆట Pa
వై స్నో సడ,
* బ్లు" ]
Fr Pn
ng mi శ అ
a శు జి బస. ఫల.
గ్య న్ యi
శం
శ
కక
ణా వే నే ల హు i a ను
x ణ్ +
గ
ప ళా re
ea
ల క లో
చలు... తా
రాజసు జో
మైనం.
కా
అన
త్త నా
1
నా
న సా . 9
Ys wap may ue బబ్యాలజ క శ
శై PE వం & ఫలు అమ న జ య SFY
agg పనలి Die ర్స ఇ తదసను
ఇ
న్ పవ] చందమ
చాలా
ae
జ మపట
CR
' n ౫¥
CEI!
బలో "my గో Ww ne | .
". ఘురసగరవయిు
WH earn ఆ x Wee ఛే 4 dr
“నమ్మ యు ళోrw:
“es WO spe wis
స
అ పూనా
am EN ya | ఇ జ
లాడ్ న శా ళా చ చ్
విప. న. మప శ వననమరం మున ENE క్రాబామునందునా పే,
“si = ot
అరు CFE on
న
Ma
మ పృ. Wan: ఒమున
Fi శిల
సించున్న ద. అ జ
ఇకుణమివ్రుకంక A
అస
సొంక్రరుం షెనంను
చే యమా ద కొత్త “క చమునొ పడు. Fe EA
అ ఉం G2 క
సంవ సుం సపయముంను ఎం్యదయములు ఆహాంకారము ని
ఆగారా తెర స సహా ము సొంపు పిధి కములు.
ప pe
యున్నది. జనల
Cal ఫసల్
నాకాయంలటవను...
రా
తం
pn
ననాతను "ఉను
శో
క అందరు
(ళు
శ్A వా
if వరల క్ష౭ములు కానిపంచను. చు
~
+ ర
లు
యూ మూసి
ul
శిలామయ నుబున
నిన్యాయము! మూరు ఫఠిందు పదములు సకెలశొస్త్రములు
వ 0 సూర్యమహిమ-ఈశ్వరపురియను భక్తుని
జన నృ త్తాంతము (బృహస్పతి యిందునకుం డెల్పుట్ర పాలా
బర్జ్హిష్టృతీపుగమున థాతృశర్ట్యయను పిప్పుుండు నం కౌ
నార్గియె వృజా పతింగూ్జూ తవ మొనరించి 'మెప్పీం చెను, అయి
"దేండ్రకుం బినన్నుడై బ్రాహ్మ కుమారుని కన్యను మరల నొక
కుదూరుని నొనంగను. వారికి పవాహములగటకు గంధర్య
రాజగు చుంబుకుని దపంబువేసి మెప్పించి యిష్థసిద్ధి వడసెను,
అవ్వల నల్లుడు కూతురు విహారింపగా జూచి నంతసించి వారికి
నూతనాంబరాభరణాదులు సమృద్ధిగా ఆభింపంచేయ నెంచి
యనశ్షమయయగు నొక విద్య నుపాసింశాను. అందువలన
స్వర్థలాభము గజ్హాను. ఇంతలో నతసికి మరణ కాల మానన్నమై
రోగవశుండయెను. రోగశాంతికై శంకరు నర్చించెను. హారు
ననుగంహూ మండి చెతువూసమున భానువార వుతములచే
సూర్వునారాధించి సాక్రాత్య-రింపం జేసికొని యిట్లు నుతించెను.
ఓనూర్య దేవ! ఈశరీరమందున్న మనస్సునకు ప్రియమైన బవ త్తి
నివ త్తి రూపములమయమున కెండవస్థలు నీవలన "నేర్పడును.
తొగుణశక్తులపు నీ వాధార ఘాతుండవు నాకు మోశ్షము
దయచేయుము అనిన భానుబేవుం డిట్లవియె. మోకము నాల్లు
విధములు అందు సాలోక్వము, తపస్సాధ్యము. సామిావ్యము,
alక్కిసాధ్యము. సారూవ్యము ఛ్యానసాధ్యము. సాయుజ్యము,
జ్డానెక గమ్యము. వాసికి స్వామి పగమాత 2" సగుణుడు,
నిర్దుణుండు, శోయుడు ఆనందరూపుండు నని రగా నాబ్లువిధము
బగు మోక్షములకు నాల్గు పిధాల నుపాన్యుండై యున్నా (డు.
పకి ప్లై పర్య ము=లళీ 219
చీవతలునూప తడిని
శ
ఆట శనల పినాకీ, సాని యొక్క కే
నతిగ్రా దు. అతి:కు నోవ్రురాంమే విష్ణుబదిము, పెక్కు మను
రౌబము వరా సై ఇను. మాక సూర్య బేవ్పుకంత క్థాల
వుంచెను, బాహా
హః ఫెరి మె క్స్ము రర డెను. ఉట్టు తనక్౫ తెల్పు
నున్న బృవాన్పకొకి "వై
స తమానమున సిరాకర్మిఉండు నాశ్రాత్కె-కలిచి
నంగ బేశిమున సావంక4ే 'జేవకార్యార్థ. వంవతరింత.నసి తే
ముఖమునుండి "నేంస్సును గ్యహాంచి తెన ఛక్తుతాలప క వ్య
నును Sed క అంతమున్కు ము Er Tran
థాతృశర్శుయ కాష్టుకాయు: లి. నా విపిబత్ని యం దపతేసం
జను, ఈశ్వర పు సున్ తం వేరొందను,. అతడు మంచి
"వెదపం. యా. టవ వణ తన వినుము,
— నింబార్క చరిత్ర వా
ఇందు)నితో బృవాన్నతి యిట్లనియె, కృతయుగమునం
దర్యమ యను బ్యాహ్మాణుండుం డెను అతండు వేదవేదాంగ
కుశతలుండు= ధర్శశా స్త్ర పరాయణుండు. అతండు ధనా యె
జ్యేష్టమానమున సూర్యు నారాధించెను. పిభాతమున "శ్వేత
కుసుమ చందనాదులచేతను, మధ్యాహ్నమున రక్త కుసుమ
దులచేతను సాయంకాలము వీతకుసుమూదులచేతను బూజిం చెను.
ఇట్లొక నెల చేసెను. అంతట రవి యొకమణి నాతని కొసంగెను.
"౩ రత్నమురొక్క.. మహిమచే దినదిన మొక కుంచెడు బంగార
మతనియింట నుత్పన్నమయ్యెను. దానిచే నతండు వాపీకూప
తటాకాది పొతిషలు కావించెను, వేయియీండ్లు సుఖముగా
పుతినర్ష పపర్య ము = త్రీ 1
జ్ఞవించిరి
ఇ గ
/ పిహ్లుచక మును)
ళ్ బా 2 న
ళ్ ల్లా వ # చ
బ్రహ్మ ఇక మంది,
ఈూాతి బిసీ
పాకుంకాలము సొ సూావపీన
కొనలు
ఇ వేపధారియ్ యపర సూర్యునట్లు చెలుంగు నమ్ముని బాలునికి
పాహ్తాంగ దండబిణామ మాచకంచి బాగు బాగు 1 ని పూజకు
ంతసించిడిసి. ' నింజార్ము (ఉను ” పేరు శకం పృసిద్దమగునః
తేల్చే యనుగబాంచి యంతేగ్గాన మంచదెను,
జావ *
ర అ. మధ్వాచార్యులు వలా
జన. 2 ము స్వా మి కథ కా
అ పురో మిపహీరాచామ్యలు pn
బృవాస్పతి యిట్లనియె. రమ్యమగు కాంచీప్రురమునే
మునుస్ఫు సత్యదత్తు డను 'చేదపరుడైన రాజునొద్ద నొక గణకులడు
(చ్యాలిపికు(డు ) బ్రాహ్మ కుం డుండె స యు "రాజుతో
ఇది యభిజిన్నుహు ర్హము. ఫువ్యమి నక్షత్రము “రాజూ!
ఇ్రవుడు బహు _క్రికరముగా బంగాగమును "సేకరింపుము' అనాను.
శా జదివిని డిండిముము వాయించి యిస్లు బాకేింప జేసెను
వైశ్యులు బంగారమునువెల n=పెట్టికొసఅనెఆనియెడల'సేనది
అద నంలో
కొ నెదను,
ఎంతజంగార మైనను నేను గ్యహీంచును. ఇది నిజము” అంతట
శూదు)లు శ్నకరించిన బంగార ముంతయు (సలు రొ విలు
— 2 ప ఆ, థనస్యంతెరి జూ
న్
ఇ యముగా “సుందరి! నన్ను చేంట్టుము. సి మాపు
శా కై f
ఆవి జయ దే వ్రు మ ఏ
సింహా
విధిపర్యయము ( పింసయను' పదము తారుమారు వేసిన
శబ్దనముగునన్న మాట ఖకోడశొది శబ్లములందు వికారము.
సతతం సిర్భాచి
చింశను. నాగవర యు న. కూదు లం పికుక్త
హు? స్థనం ఛ)హ్హ" ముస సిత ళ్లు పునరుద్ధగం చెను. పాక్ళతి
ఛా పూక్ట EC కు సీడసుంగు మంతా వావపి జయించు
వానోసి పరిశుద్ధమను జ కరా, న్మృమును రచించ యున్నాను
ఒక సాడు సొంగలహ్యాదయ
ఎమముని సరెవ్యకొస్ను భూ మ్తుండగు
కలిపురుషుడు రాశొసంగిన రూ తాహ్మ్నయుసిథనము నొబ్ట
గా పదా నలి పతొివ/తెయగుట దలంచి యింటికి” బోయెను.
క్ల! యూ వారుసీ వా స్తయులను శాడములను ఇఖఇండించెను.
పడ్మానక యొక నూపలోం ఒడియిన్న భర్తను గస శూఖంచి
వెలువరించి “పక్కు-రడేల వాపోయును. దుక నాడు రాజు
"వటవై ఎదుకు షం పచ్చి శాలుసపషులు. లేవి ముసీయుప నా
జయ చేవుంగసు కారణమకిన్న జయ చేవుంకు *నా యో యయవస్థకం:
గర్శమే వారము. సుక మన్య సర అణ నెము, ధర్జవాలు.2
డను నా నాజువిని, యాతెసి భార్య*గాడ |టల్లకి నెక్కంచు
కాని యింటికి, గొంవోయిను. అతని నొక ధర్మ శాలయందు
నీకిపను. ఓక ప్పుడు కలిషేరితులగు చొంగలు చెప్పవరూప్పులైె
రాజును. దర్శించి మేము ఇాశ్రు పారంగతులము, మేము
సివెడించిన భత్మ్యుమును స్వయముగా హారి యారగించును.
చూడుము,” అని కలిభక్తులగు నా వైష్ణవులు చతుర్భుజ
డగు విమ్లుసి రాజునకు మాయచే జూపించిరి. ధర సాలు:
డాశ్చర్యపడి జయ బేవుని దరిశేగి “ గురూత్తమ ! నాయింటికి
విచిత)మహీముల/ప విష్ణుభక్తులు విచ్చేసి ఏమ్లు సాశాత్య-
రము నాకు జేబుించిరకి. దానమును ద్యరగారండు” అన జయ
284 భవనవివ్యమహాపురాణము
ఫ్రవయ వింతపకను
"దేవుంము వ్
సంను. అవంల సల నాచోరులు నవిం స్నా
ఈ బాస
బుండు గొడ బేశమున నుండు నొక వంట బాహ్నణు(డు. తన
లోభముతే బాషండరూపుండడనసు పీండు వంటలో విషము
చెకైను. రా జది గ్రహించి వాని శళూలమున కొజుత వేయిం
హాను. అంతలో మేమచటికిం బోయితిమి. నేరమువేసిన
నానింగా చెటింగి వానికి బుద్ధిచెప్పి రాజుచే కూలమునుండి
పీనిం దప్పించితిమి. రాజు విని కాలుసేతులు ఖండించెను.
మాకు వీడు శిష్యుండు. ” ఇట్లు వారు చెప్పు చుండగనే దారిత
దుఃఖంచెను. వెంటనే యా దొంగలను పాతాళమునకు దించి
"వేసెను. జయ బేవుం డట్టు దురవస్థంబడిన దొంగలంగసి దయచే
విలవిం చెను. అట్టతండు విలపించుచుండగా నాతని కాలుసేతు
'కెవ్పటియు వచ్చెను. అవ్యల జయదేవుడు నిజవ్భ త్తాంతము
నాతసి శెణింగించెను. రాజు సంతసించి జయ'దేవముఖోద్రతమగ
గీతనోవిందమును గానముచేసి మో,క్షనమందెను.
— 3 10 అ, కృవ్ణ్వదెతెన్యులు es
బృహాన్సతి యిట్లనియె. విమ్ణుశరయను నొక బ్రాహ్మ
ణుడు వెద పారంగతుడు. సర్వ చేవమయుండగు పము నారాధించి
నర్వ దేవతలకు బూజ్యుండయ్యాను. అతండు భికాూవ్భ ల్రిచే
జీవించును భార్యతో వసించెను. వానికి సంతానము లేదయ్యెను.
అతనియింటి ఫ్ొర్ర (పతనిష్టుండగు 'యోగివచ్చి 'స్సరగ వేది” యను
మణినిఛ్చెను. నుఠరాండునోజులకు సరయూ స్నా నముసేసి మజల
నీకడకు వత్తునని యేను. ఏష్ణుశర్మ తన భార్య మేనిన్తిండ
వీతినర్లపపర్వము - ర లికి?
ఆం ఆట నందగిరి ఫా
— వ్రురీశ ర్య :—
పయాగయందు వారి సేవకు డను విపు)(డుండను,
అతడు దరిద్యుండు, , హరిభక్తుడు. వానిపేరు నై రృతుండని,
ప్రతినర్ద పర్య ము-_లీ బైశ్డీప్ట
దురు. వాతె
లోకము లందుదురు. వారు అతలాడి లోశములందు
న అలాల
శివానుగహము
వాల్లు సంనత్సగము లొ గుకుసేన చేసను కాని
లఫెంపదయ్యెను. అయ్యెడం జింతొంచు యాబాహా ణుండు తన
— 18 అ. భారతపీశులడు వా
బృ వాస్పతి ప)యాగలో 'దెల్చు కథ ఏనుము, హీర్చు
వను నొళ రాశక్షనసుండు నికుంభుని వంశమువాం డుండెను. వాడు
వేయేండ్లు తపముసేసి చేవతలను జౌధించెను. అయ్యెడ (బహ్మ
లోకరశణరుండై వరము కోరుకొమ్తున వాడు తనకు
మృత్యువు "లేనట్లు వర మిమ్ము నెను, అట్టువరమంది పాతాళవాసు
లగు రాశ్షనులను న్వర్షమున శెక్కి.ంచి. స్వర్ణ వాసులగు "దేవత
లను భూమిమోాందికి. దో? లెను. అప్పుడొశ లశక్షనంవత్సరములు
నానాబాధలు గుడిచిరి. ఒక నాడు నారదయమోగి చేవతలను బిల్లి
“మారు బ్రహ శ జాధిసతియగు శంకరుని "సేవింపుండన,
వేల్పు లాశ్చర్య చకితులై యుమాపతిని నూటపదకొండు సంవ
తరము లర్చించిరి. అయ్యెడ శివుండు జ్యోతిర్లి౦ వటుంటై
మూండు లోకములను దహించెను. -చేవభక్కులగు వారు కొందజే
-జీవతలు ేపించిరి. మిగత వారు కూడ రక్కసులతో నళించిరి,
ఇంతలో బ్రవ్మా విష్ణువుతో ( గూడ సామవేద మంత్రముల చే
నుతించెను. దిననాధథు(డు మిధునరాశియం దుండగా చంద)
మండలాధిప్తుండగు హిర్పుఘ్నుని మహాకుదుుని ' గావించెను,
ఈ మాట హర్చుఘ్నుండు వీని 'దెవకా ర్యార్థము పాివమూాలయ
మున సాధ్యశ ర్శ్మయను వాని కుమారుడై మంచి కలాభిజ్ఞుండై
250 భవిమ్వమహాపురాణము
mE త) శర 2 ఫా
వ్యాళ్ట్రవ మన్వంతరమున' బండెండవ ద్యాపరమున తాల
జంఘీయులగు తతియులచే భృగువంశ భవ్చలు నశింపం జేయ?
బడి వారిధనమును హరించిరి. ఒక మువిభార్య గర్భిణియై హిమ
తుంగమున నూశేండ్లు తపము చేసెను. ఆ తల్లి తొడలను
భేదించుకొని యొక ఫుతు. డుదయించెను: వాని తేజముచే
లోకమంతయు భన మయ్యెను* అంతట చేవతలు బ్యహ్మదగ్గర
కేగి మొజపెట్టిరి అతని యాజ్ఞ చే వా రా తేజమును సముద)
మున కారవేసి8, అందలి జలచేవత బడబయె యా తేజమును
జా)వి యాకౌద కేజము భరింపలేక కక్కి. వేసెను... ఆంతట
బ్రహఅ స్యయముగాం ది)కోటగిరికివచ్చి యాపర్వతము కందు
భాగమున సాగరవుం దాతేజము నుంచెను సూర్యుండు మేవ
కుందుండ్లగా ' చంద మండల గతుద్హైా న రుదు నిగా నాఠన్మిబహ్హా
పోతినర్ష పర్వము = REE
ఆం శాలళశర లో
బృహాస్పతి యిట్లనియె. త్రోవురాధిపతి చెల్లెలు మయువ
ి
కుమా రె “మండోదరి యను నామె యుండెను. ఆమె గు ప్త
భావనచేసి తిఫప్రరాసుర సంహారమయిన తకువాత మహోవి
మ్లుని
భక్తిచే సంతుష్టు నొనర్చెను. ఆ భక్రియోగముచే నామె
వింథ్యాద)కందరమున నంతర్థానమయ్యెము. ఆమె సమాధి
కాలము సెండుపందల మహోయుగములు. నివస్వతమన్వంత
రమురాగ బండ్వెండన కృతయుగమున బహ కుమూకుండు
ఫులస్త్యుండు విశ్శవసుండను వాండు నూశేండ్లు తపముచేసి
సుమాలికూతుకు కైకసిని బెండ్లాడి గంధమాదన పర్వతము
మిద సరటితోటలో నానెతో వివారించను. అంత రానణ
కుంభరక రులు పుట్టిరి. రావణుడు మాతృభ
కుడు, వానితమ్ముడు
పితృభక్తుండు. 'వేయేండ్లు ఘోరతపము చేసిరి, వారికి బ్రహ్మ
హపతీనర్లపర్యము=- కీ 959
ఫి కక అ, రామానుజులు4:—
వసుమపహపహా
మే
— 16 అ, నాము బేవుండు 3
బృహాన్పతి మయుక్టుప యె ధుువ్రుని వంశము వాం ణకు
బా-నబకి. యను రాజు స్యాయంభు వమస్యంతరమున ననేక
యజ్తము లాచరించను. నారదోపచేశముచేం దుద కాతండు
హింసామయమయిన యజ్ఞము మాని జ్ఞానిమె నెవువుంజ నూ వూ గ. ఫూ
పదిమంది కువూకులం గ నను, సచేతను లనుసుక వారందరు
నొక్క-కై తండి) యోడ్డ్బచే సముద్భ మధ్యమున దపము చేసిరి,
వారి తపమునకు మెచ్చి బివాఅ యేడు సముద)తిరములందు
నేడుగరను స్థాపించి యొనిమిచవవాని ర త్నాశరమందును, నవ
ముని మానసో త్తరమందు:, బదియవవానిని మేకుశాఖయందు,
నుంచి నంతసించెను. మొదటినాండు అఆపస్పు=౭ను వహించును
గాన ఆపవ్రుడు అనంబడెను, రెండవవాడు వకుణుండు. యాద.
సములకుంబతి. అతనికి (బహ 3 డైత్యుల బంధించు పాశమిచ్చెను,
Lz
దా క్ర టీ రు ఫా
దిడిఖైశుకులు విష్ణునివే నంహంంపంటడగా దితి కశ్యపుని
బూజించెను. పగ జెం దేండ్లు "పేవమయెనతరువాతం గక
భార్యను వరము కోరుమునెను, నా నవజికల బండి వండుగురు
ప మూరులుః నా కిద్దజే, వారైనను పిష్షునిపఏ నిహతుైరి. కాన
సాకు ద్యాద శాదిత్యనాశకుండగు se సిము,.
1. అనిన విసి
కశ్యపుడు బ్రహ్మ లోకమున, ధరము - అధర్మమునను రెంటిని
సిర్చిం చెను. ధర్జ్దపత్నమువా రతనికి- ప్రియులు. ais
సతుంవ్ర్చలు. అధర పతుమువారు కాన పీ కుమారు లిద్దరుసశించిరి.
కావున సీవు శుద్దభావము నూనుము. నీకు ss
కుమారుడు నల్తును. అనిన విని దితి శుభ వత మూనెను. అంత
నామె గర్భమున నుత్తము: డుంకెను.. ఇందుొంయ భయపడి
దితియింట సేవకుండై. వసించుచు, నేడవనెల రాగా దితి
యశుచియై నిదురించిన వేళ నంగుష్టమాత్సుండై వజా)/యుధను
గి యా మెగర్భమున. బ్ర)వేశించి గర్భము చేదుగా నొనరిం
చను, ఆన ప్తఖండములు జీవముగల్లీ మిక్కి-ర బలవంతములయి
యుండగా నొకొంకఖండమును మణుల నేజేడుగా నొనరించెను.
అవ్యల వారితో చెలికి వచ్చి దితికి నమస్కా-రము చేసెను, దితి
యతేనియెడ ననుగవామంది యా సంతానము ఇందుసికి
సేవకులయిన మరుద్దణములుగా నొసంగాను. ఇందు9ండు పూర్వ
జన్మమున “ఇిలుడను” వేదపండితుండై జసించెను. ఇలుండను
పేర రాజునే. విష్ణుభక్కుండై మటి మనుకుమారు(డై బన్ఫించెను.
అతం శొంటరిగా గుజ్డిమెక్కి- మేరువుమోంది వనమున కేగెను,
20 3 హాపుక
ఛవిసమ రాణము
( అశ్వినీకుమారుల అవతారములు )
ధా 19 అ, రోవుణుండు
ఏ
ఇట్లు బృవాన్నతీ తెలిపి తన యంశమువే ఇ్థక యను
పురమున గురుదత్తుండను విప్రుని కుమారుండు రోవణుండను
చేర
జన్నించెను. బ్రహ్మా మార్ల(వదర్శకుడై యాను, నూత)
గఫంథవమయి యగు మాలను జలనిర్మితమగు తిలకమును
వాసు బేదమంతిమునే గలియుగమునం బ్రతి మానవునికి నందించి
కృవ్వవైతన్యుని సన్నిధికేగి యతని యాజ చేం గంబళమునునొని
తేన యింటిశేగెను ఇకవిద కృష్ణచైతన్యుని చరిత)వినుము.
(87) సుతిసక్ష పర్య ముఃజర 288
జ లు వ
కృష్ణ చైతన్యు
కలిలో నెవ్వని చరిత) విన్నవారికి భయము కల్లదో
యిట్టి కృష్ణ వైతన్యుల దివ్యచరిత వినుమని యిట్లు సూతుండు
శెనకాదులకుం చెలుపందొడంగెను. యజ కర్హయు యజ్ఞాంశ
మును నగు కృష్ణ చెతన్యు' డై దవయేడు వయసుగల్టియుండగా
వంగ చేశమున శారదా జేపీ భక్కుండగు సీశ్వరుండను విపు
డుండెను, అతండు నరన్వతీ వరమండి శాంతిప్రగమున వసించుచు
సక లపండితులను శా శ్ర నాదములం దోడించి విలసిల్లుచుం డెను;
అతండు గంగాతీరమున డివ స్తవముచేసి -పేరొంజెను. అంతట
యజాంసుం. డచట “కీకేంచి న్తవముచేయుచున్న యీశ్వరుని
వ. “నీను చేయు స్తుతియందు సుకృతము ఇష్టాపూర్త
ములు (వావీకాపతటా కాది pm ణము) అర్లము వేదసారము
లి వర్ణింఛితివి. ఇది దూపణమా లేక నక యని
యకుగ నాతడు దూషణ మించుకయు నిందు లేదు. అంతయు
భూపషణమే యనెను. కాదు కాదు సీ- చెప్పినదంతీయు నింద యే
(దూషణమే యి చైతన్యుడు నాదిం చెను. మజణియు సుకృత
మనున బే ధర్మము పూర్త మనగా జై!
చైతన్యము (జ్ఞునకళయన్న
మాట) అర్జమనగా పక ము, ఈ మైూండు చేదేముల సార
భూతములు న దిది దూపణణను. శరీరమునం దిది
భూవణము అనెను. ఆమాటవిని నరస్వతీ భక్కుండు భిక్షుకుడు
నగు సీశ్వరుం డాశ్చర్వపజెను, శారద తన వాడగు సీశ్వరుండు
వాదమున నోడిళోయి సిగ్గుపడుటకని సీ ఏక్ళవ్ల చైతన్యుని శిష్య
డన కమ నెను, అత జాక్లు వైతన్యుని శిష్యుండయ్యును,
వ్లర్రిగ్ర భవిష్యమహాపురాణము
లా బల భో దుం డు ఏ౮
శంక రార్చనపరుండగు రామశర్శయను బాహా ణుండు
కాశీని వాసియె యుండెను. అవిముగ్తోశ్యరమున శీవరాతి) నా
డతండొెంటరిగా. బంఇాన్షర జపతత్పరుండయ్యెను. లోక శంక
రుండగు శంకరుండాతనికి సాక్షాత్కరించి నరము కోరువమునియె,
అంతట నాతడు సమాధిగతులయిన మునుల శేచేవుండు పర
ముండై ధ్యానగొచరుండగునో యా బేవ్చండే నా హృదయమున
వసించున ట్లనుగ)హింప వేయని యడిగెను, అవ్యయు(డగు పురు
మని యర్థతేజమై యొక్క తెయయ్యు మూండువిధముల గోచ
పుతిసర్ణ పర్వ ము=ళీ 291
—* జీవానందుండు = రూవానందుండు
sm ఇ స్యా మి ఏలా
— వ రాహమిహ్ిరుండు
= వాణీ భూపణుండు =
బేన్సం డు
జయ
జయ "దేవుండు బొద్దధరశ్రసరుం కై యుండి కృష్ణ చైతన్యుల
వారి యిరువదియైదవయేట వచ్చి నమస్కరించి ఎవ్వని నాభి
నుండి బ్రహసోయాడ కమల ముదయించెనో యా దేవుడు
బివ్మాసూః (బహ సువు) అని సామ వేదములందు. గీర్హింపం
బడెను. అతని జెండాయందు విశ్వుండగు నారాయణుడు వసీం
ఇను. కాన విశ్వకేతువని యతనికిం జేరుగలదు. నిరోధము
వేనివాండుగాన “అసిరుద్దుండు అనంబజగును. ఆతని భార్య
(బాహ్మముసహూ రము, ఆమె నిత్య, ఉషయనియు నా మెకుంబేరు
గలదు. ఆ బేవుండు స్వయముగా లోకపీతమునకై యర్వావ
తారుండయ్యను. అన విని చైతన్యులు వేదమే నారాయణుడు.
దానినుండి కాలము, దానినుండి కర ము, దానినుండి ధరము,
కమముగా బవ ర్తిల్లుచున్న వి. ధరమునుండి కామము,
కామమునుండి రతి యను భార్యయు 'నేర్పడెను. రతియందు(
గామమునకు జనించినవా6 డసిరుద్దుండు. వాని చెల్లెలు ఉప,
ఇద్దరు నొశేమా రుదయించిరి. కాలమే కృష్ణుండు. ఆతని సహో
దరి రాధ, బ్రహ్మ కర్మరూపి- వాని సోదరి నియతి. ధర్శరూ
పుడు మహాదేవుడు. శ్రద్ద వాసి సోదరి, అనిరుద్ధుండు నర్వశుం
జెట్లం కని, బ్రహ ్రండమందలి సృష్టి స్థూలము, సూక్ష దము,
కారణము నని మూడు విధములు. స్థూలసృప్టికి నారాయణుడు
నారాయణియను శక్తి జచించిరి. వారినుండి సీరు పుళ్టును..
అందుండి శేషుడు జసించెను, నారాయణుడు సుపు జైన తతి
నాతని నాభినుండి పద్మ మనంతయోజన విశెలమయి జనించెను.
పొతినర్లవర్వ ము _-౪ీ 999
అందురడీ బ్రహ్మా, వానినుండి స్థూలనృష్టి నంభవించను, ఇంక
నూక్ష శ్రనుప్ క్షసిరుద్ధుండు (ఉపాపతి) యతేనినుండి బ్రంహపండ
మృస్తకమున వీర్యమయమైన నీరు, అందు శేషుడు నుండిరి,
నారి నాభీనుండి బ్రహ న జనిం చెను. సూత్మనృష్ట్ర స్వప్నమందు
వల జసింవెను. ఇంక కారణసృస్త్మేకె "వేదరూవుండై. నారా
యణు: డవతరించెను. వేదమునుండి కాలము, చాసినుండి
సరము, దానినుండి ధర్మాదులు నేర్పడినవి. సీ గురువును
కీఢ్ళ దేశ వాసియగు జగన్నాధుం డవతరింవెను, నేను శిష్య
లతో నట శేగవలయును. అనిన విని కృష్ణ చైతన్యస్యామిశిష్యులు
తమతమ శిష్యుల నావ్యానించి యెల్లరు నట"ేగిరి. శంకర
శిష్యులు పంజె్రండుసంఘములవారు రామానుజుని దరికగిరిం
సామ దేవాదులు యేడుగురు శివ్యికకాటములవాకు రామానం
దులవారికి "మొక్కి యటనుండిరి, రోపణుండు తన శిష్యులతో
వచ్చి కృష్ణవెైతన్యప్రభువును 'సేవించెను. భక్తిపరులగు వారెల్ల
జగన్నా థపురమున గిరి, నిధులు సిద్ధులును నట వారిని సేవింప
వచ్చి యుండెను. శేవతొ క్ర మతములవారు వైష్ట్రవులు కలిసి
పదివేలమంది కృష్ణ చెతన్యపభుని సేవించుచు జగన్నాథమున
వసించిరి. ఆపూపతియగు ననిరుద్దస్వ్యామియం ద రావ తారుండ్రై
యున్నాడు. అతండు భక్షవరుల రాక గని ఏీపముని వేవము
దాల్చి కృప చైతన్యులవా రున్న -చోటి కేగెను. వచైతన్యస్వామి
యాతనింగసి మొక్కి. “పుభూ!భ యంకరమయిన యూోకలిలో
మాకేమి మత ము త్రమమని భావింతురు? కృపతోం జెల్పుండు-]
అనిన జగన్నాధస్వామి స్వయముగా నిట్లనియె, మిక) చేశమందం
800 భవివ్యసుహావురాణను
జనించిన స్టేచులు సాశ్విఫ్రనిశో. శాసింపయబడి శీగొడ)నర్ణ ము
నుండి _సంస్కరింపఃబడినవా'రై బాహా గకావర్ణ మును. శేరి
(బాహా ఇణధథరశే మనున3ంచి సాత్సికలయియన్న మాట) న్స్రా
యజ్లోపవితముల ధరించి వేదము పఠించుచు యజ ములు
చేసయిందుని బూజబజించిది. అందుల కిందు)(డు దు!ఖంచి
శ్వేతద్వీపమున శీ కంచి సన్ను స్తుతించి "జీవనుంగ భార్థము
మేల్కొఒల్సి “దయాసిద్స్ | శూద్యనంస్కృృతిమయిన యన్న
మును
ద్విజుండు భ ఫీ_ంప నర్శముగాదు,
సోరాదు)లు చేయించు
యజ ములచే భగవంతుడు తృ_$్నో"ందండు* కాశ్యపుడు స్వర్ణ
స్థుండు కాగా మాగధుండు రాజై యుండగా నా శత్యువ్రు బలి
కరిపయమునం చేరి నన్ను నిస్తే జస్కు-ని గావించెను, మి)
"దేశమందు జనించిన మేచ్చునిచే సంసకాతభా ష సనంస్క-రింప
బడినది. ఆ పని కేవలము చేవతల వినాశనమునకు దై త్యుల
వర్థనమునకు6 దల పెట్టంబడినది, ఆర్యులకు దూవ్యుమైన
పాక ఖ్రతీ |
మునువాండు దెచ్చిపెట్టనాండు. కాన సన్ను శరణొంబెడు నన్ను
రక్షింపుము. అనిన విని నేనవు డిండు)నిశో నంటేవి, ద్యాదశా
దిత్వులు భూమిపై నవతరింపుండు. నేను లోక శేమ మాసించి
కలిలో నవతరింతును. (ప్రవణుండు. నిపుణుడు _అభిజుండ
ు
కుశలుడు కఖతి నుఖ నిప్లాతుడు శిక్ష తుండు
సర్వజ్ఞుడు
సుగతుండు పృబుద్దు(డు బుద్దుఃడు ననుపేర ధాత మితు)(డు
అర్యమ శక్కుండు మేఘుడు పోంశున్ర భగండు వివస్యంతుండు
పూష సవిశ త్వష్ట విష్షువు అను నాదిత్యులు కీకటబేశమున
తననమందిరి.
స గావించుచు
వేదనిందను
తక
న న్
ప్రతినగ్ల్గపర్యము-= ౪ 801
న ర్హకుడ్కురుచి, మాంధాత,
మాన కారి, కేశవుడు, మాధవ్రండు,
మధువ్ఫు; చేనాపి, సోవముపుండు, చూరుండు, వమదనుండు, నను
వారికి గురువైన ముకుందుండు నీ యింట జనించినాండు” అని
యువశరీరవాకి 'హుమాయూనుకుల ెల్బెను, అడి విని
వాండు దానములు చేసెను. అక్సమవకు. బదియేండ్ల యీడున
వాని తండి) చేహలికి వచ్చి (ఢిల్లికి చేషశాకుని జయించి
రాజయ్యను. అవ్వల నత ఉక యేడు పాలించెను. పిమ్మట
“అక్షరు” రాజయ్యను. అకృరునకుం బూార్యజన ముందు శిష్యు
అయినవనా రాతీసి రాజరిక మున మంతు)లుగా ఎసరి. శేశవ్రండు
గానసేనుండు (ఈా౯ చకా అను సంగీత పండితుండు) వెజవొక్కు-
మూాధవుండు హరిదాసు మధ్యాచార్య వంశీయుండగు
మధువు (సర్య'రాగజ్ఞాప) నతేని యాస్థానమం దుండిరి,
గతజన్నమున 'జీవాపి యను వాఃడు పవీరబలు6ం డనుపేర
నుంజెను. అతనికీ పాశ్చిమాత్యుండు, సోమపుండు, మౌానసిం
— వానరులు - గురుండులు 3.
ట్టుత్రో
ల కపుడున్న
+ నాడు (జాలంధరములు' అనుపీరు కొన్ని దీవు
ద్వీపపాోం౦ంతములకు రామ్యాచే
చున్న పి+ రామభక్తులగు వానరు లా జాలంధర
డా యా వానరులపేరు లా యా ద్వీపములకు 6
వెళ పరిపాలన వేసినపు
వికటద్వీపమ్యు వృజిలద్వీపమ్ము జాలద్వీపము)
దరువాత వచ్చియుండును.
సింహలక్వీపమ్సు జూవాద్వీపమ్యు సునత) (సుమత)
వరలీనద్వీపషమ్ము
ద్వీపము,
సంబంధింపంబడినది, మున్ను
4 కే తాయుగము నాటీ కథ యిక్కడ
చేసినపుడు నందినీ ధేమవుయొక్క
విశ్వామితుు (డు వశిస్టునితో యుద్ధము
సప్రరాణములలో నున్నడి,
శరీరమునుండి పెక్కుమంది మ్లేచ్చులు జనించినట్లు
చినవారు మ్ల్లుచ్భులలో నొకరశ
నంధినీభేనువుయొక్క-- “ఈరండేము నుండి జనిం
భారతము ఆదిపర్వము 1165 అధ్యా
మగు “గురుండులు' అన్న మాట, శ్రీనుహా
యములో నిట్లున్న ది
్ దా్రావిడాన్ స కాన్
న్లో ఆస్పజ త్పప్లవాన్ ఫుచ్చాత్ ప్విసి;వాన
త శృబరాన్ బహూన్
ఇఆమోని బేశాచ్చ యవ నాన్ ఫకృ
భాం సేచే పౌళ్గుతేః
మనూత్రతే శ్చాస్ఫజత్యా-ంశ్చి చరి
సీందాలాన్ బర్న్సకాన్ ఖకాన్
పెౌండాన్ కిరాతాన్ కాంభేజాన్
హూాకోాన్ పశేశరాన్
చిబుకాంశ్చ ఫులిందాంశ్చే వనాన్
నషి, నీర్ క కిక్,
పస్ట్ ఫేసత స్స గా నష్ట బవ్హాస్ఖా
ప్ శ్వ భవివ్యమవోపుశాణము
1992
జేవకర్థుని తరువాత నాన
వంశమువారు( 8గురు పరి
పాలించిన కాలము 200 900
పన్న గారి(11వ వకొను(డు, 94.
ఇతడు పన్న గులబజే ద
మరణించునట ) | 2216
అ 28 అం నాగుల పరిపాలనము షా కా
--ఏివువ్యుమిత్యుం వ
ఫుష్వమితుడు రాజ్యము చేయునాటికి విక)మశకము
2772 సంవత్సరములయ్యెను. సువ్యమి తుడు నూ ేండ్లు పాలిం
చెను. అయోధ్య, మధుర, మాయ ,కొన్సి కాంచి, అవంతిక,
ఢాగకావలి యను మోతువఫురముల నతడు పునరుధ్తారణ
చేసెను, కుఠు సూకరవద్మ వ్నేైత్సములు నై మికోత్సల బృందాడి
“వనశ్లేత)ములు నానాతీర్థములును నాతని పాలనమున మణిల
యుద్దరింపంబడినవి. అయ్యెడ “కలి” గంధర్వుడై "దేవ పితృదవూప
కుడ చాహ్మృణ వేషమున వుషు మిత్రుని దగ్గరకు వచ్చి
మక్కి రాజా! సీన్స దయాశాలివి, “ఆర్య బేశమున పితృ
గణములు (కౌద్ధతళ్ళఏణాదులచేం ఖభూజింవబడవలసినవారు '
అనుట
కట్ టి యుజ్ఞునము, ఫ్లూర్యకర్మను నన్గుసరిర్లచి భూమి
పై 6 ఇచ్చిన
(41) పుకిసర్ల్ణపర్వమను=ళీ ప్రీల్లీష
మ తప క
సంవత్సరము లగు
యాకుంలును నశించిరి. కలిలో తొ ంబదివేల
ు. ఎల్లిరయందును అలక శ్ర
నరికి భూమి నుచ్చమయ మయ్యిన
(దరిద) దేవత) గోచరించెను*
ూనములు సేసి
ల అ, దైత్యులు క్షలిశోం గూడి జలర
గిరి. హరిఖంఢము (చెనాపోంతేము)
ఫొని హరిఖండమున
చేవతుల్యులు.
ఆ ఖండమునం డంతకు ముందున్న మానవులు
లాయునర్లా యము గలవారు. వారం
వారు పదివేల సంవత్సరము
వాలెల్ల రాత,
దరు డైత్యులక ౧ బోరాడిరి. పది యేండ్లలో
దిరి. ఇందుండు విశ్వేకరశ
సులవేనోడింవంబడి యిందు ?నిశరణొం
యంత)ము
కడ “కేగి సప్త సింధువులందుం గల భ్రమి యను
లకు6
సీవ్ర స్థాపించితివి. దాని మహిమచే మానవు లితరఖండము
మయుడు
ఆ యంత"మును పాూయాని యగు
బో తేకుండిరి.
సర్వ ద్వీపములందును
జబచి నాదు, అప్పటినుండి మానవులు
దిజుంగ నేర్చిరి. కావున మాకు శతువులగ వారినందరిని
సంహరించి యొక హాద్దున నిలిపి మమ్ము గాపొడుము” అనిన
ముకటి సిరిరజను: దానివలన
ముసి విశ్వకర్మ(2 దివ్వయంత)
చెల్ల చెద రైపోయిరి. ఆ తుంత)మునుండి
కా దైత్యులు
సెను.
గొప్ప వాయువు జనించి మేచ్చులను నశింపంజే
ఆ వాయువునకు “వాత్యుండను. పెద్ద సుడిగాలి జనిం
మేచ్చులను, యశ్షులను, పిశాచులను
చేను. ఆవాత్యుండు
గ్
జయించెను. అతండు మంచి జని, బలవంతుడు, ' బాహా
నాతడు గార
తృత్రోయ, వైశ్యు లను మరోండు వర్ష్మములవారి
నొనరిం
వించెను. మ్రేచ్చులను బలా త్కా-రముగ వర్షమయుల
(42) ప్రుతిసర్షపర్య్వ్యము-ళ $29
ప్రగాణప్రుకుము(డు మశరమందున్న
పుడు స్వ్యాయంభోవమన్యంతర
మున వరాహమయ్యును. పురాణపురుషుండు సీంవామునందున్న
తజిస్వారోచిపషమన్వంతరమున నృసించాు6 డయ్యెను. అతడ
వృషభ మందున్న వేళను త్తమ మన్వంతరమున గణములతో రదు
డయ్యెను. మోానరాశళినున్న వేళ చామస మన్వంతరమున
మత్స ్రమయ్యెను= మిధునవాందున్న తతి వై వస్యతమన్యంతర
మున గృమ్లుడయ్యెను. కర్మా-టమున నున్న తతి రైవత మన్యం
తహమున? గూో ప్మయ్యెను. కన్యా రాశియందున్న
తణి చాక్ష్రుహ
మన్వంతరమునజామదగ్ను ఫ్రడయ్యెను. వృత్తిక మందున్న సమయ
మున వైవస్వత వునం6ంతరమున వామును. డయ్యెను, తులారాశి
యందున్న
వేళ వైవస్వత మన్యంతరమున కల్కి యయ్యెను,
కుంభరాశియం దున్న తతి సొవర్టిక మన్వంతరమున బుధు
డగును, పురాణపురుముండు ధనస్సున నున్న తతి వైవన్వత
మన్యంతరమున దశరథ రాము డయ్యెను. కొలి ముప్పది రెండు
"వేల/నంవత్సరములు మిగిలియుండగా నే నవతరింతును,. (కల్కి)
ఈ చతుర్యుగ ఖండము పఠించినను విన్నను పాపములు నశిం
చును, విష్ణుక ల్పమున, విష్ణుపురాణము పింపబడినది. ఆకల్పము
నం చే పూర్యార్థము విష్ణునాభికమలమున బ్ర)హాయుదయిం చెను,
పరార్గమున విష్ణు వవతరించెను. మూడవ కల్పము శివకల్పము,
అందు శివుని పూర్వార్థమునవిస్టువు పళార్థమున విధి(బ/హాయ్యు
జనించిరి. శివపురాణము కల్పనమునకు సంబంధించినది, నాల్లవది
పాద్దుకల్పము, డానికధివతి గణపతి. గణేశునుండి రుదుండు,
రుదు)నినుండి విష్ణువు నుదయించిరి. విష్ణునాభినుండి పరమే్టీ.
ల88 భవివ్యమహాపురాణము
యవతెగిం చెను, అయిదవ వజ+ిక్ష లము పొయవ్వ్నము, అంగు,
బురాణపుకుుముండు మహేందు)6దు, మొహేందు)న్లి నుం
యిందింయములు, ఇంది) యములనుండి యింది )యాధిష్టాః
చేవతలు గల్లిరి, వారినామములు
శని బుధుడు రవి శుకు)డు
విశ్వకర్మ బృహస్పతి బందు)(డు విష్ణువు
బ్రహ్మ రుదు9ండు
సోయుడు ననువాము. [కమముూాా నింది)యా
ధిస్థాన జేవతలు,
గించెంద్రియమునుండి పట్టిన బ)హ్మనృష్టీక ర్త, రశ్షకుండ
ు
ఏమ్షువ్లు అతం డిగువదినాల్లు త _క్యములందు నతండ
ు ప్రజికల్ప్బము
నందుండును. సనమ్కు_ణూరుండు హూంనవారాహ
ుండ్తు నారదుండు
నొ రౌాయణుంయు. కపిలుడు, ఆ తేయుండు, యిజ్ఞాశ్వుండు,
కంటకుండు, వృషభుండు, పృథువు మత్సు వండు, కుంర్ముడు,
ధన్వంతరి, మోపీ-ని, నృసింహుడు, వామనుడు, భార్లవు(డు,
రాముడు, వ్యాసుడు, బలుండు, క్చృమ్ణుండు,
బుదుండు, కల్కి,
న్యతమగుడు, గువ్యా జన్మ, మహో
దేవుండు, నృ్య్యదెత్య వినాశ
కుడు నని ముసురు మూర్తులు
నైదవ కల్పమున జనించి.
ఆబ్రవక్ లము వ హ్నీ క్ర లము అందు. బురాణప్రకుువుండు
స్కందుండు, వఫుచముహాోవయనవమునుండి
న్యన్నుండుగాన సందు
డనబడైను, అతనియందుంగల సూర్యరూపమయిన అర్చిస్సుం
(జాల) యందు హరీ యుదయిం చెను. వహ్ని రూపవుయిన
యుర్చియందుం బితావుహుండు. జనించను. చంద్రరూపార్చి
యందు వారు డుదయిం చెను, వీతామపహునివలన జముమలు
మునులు వర్ణములు లోకములు జనించెను, ఆదిత్యులు విశ్వులు
వసువులు తువీతులు భాసనగరానిలులతు
గ
గజాల. దల
పతిసర్షపర్వ్య ము =రీ 889
విహ్హువ్రవలన జనిం'చిరి. యక్షరాశ్రన గంధర్వ పిశాచ కిన్న
రాదులు దైత్యదానవులు భూతములు రుదు)నివలన జనిం చెను,
న ప్పముకల్పము బహ ండము. అందు కవావకుండు పురాణ
పురుషుడు. వానినుండి వహ్ యుడయింవెను. వానినుండి అవి
పుమైను. అందుండి విరాణ యమైన బ)హళ్ళుండము రోమకోవు
ములజనించెను. బ)హోగ్పెండమునుండిబహ్మూ, వానినుండి విషమ్ణువ్ర,
వానినుండి హరుండు కల్లిరి. బృహోాండస్రురాణ మాకల్పము
నాటిది, అష్టమము లింగక లము, అందు ధర్ముండు పురాణ
పురుషుడు. ధర్నునినుండి కాము డుదయించెను, వానినుండి
మూడు లింగము 'లేర్చడెను. వుంలింగమునుండి విమ్షువు; స్త్రీ
లింగమునుండి యిందిర, _సప్రుంనక్షలింగమునుండి “శేషుడు
నుడయించిరి. ఆ ముగురు తమ్హమోామయులనుండి జగ మేకార్ల వ
మయ్యెను, నారాయణుడు నిదురించినతజి నతని నాభినుండి
కొముల ముదయిం వెను. అందుండి బ్రహ్మ వానినుండి విరాట్టు
నుదయిం చెను, లింగప్రురాణ మాకల్ప చరిత)ము. తె మ్మిదవ
మహోకల్పము మాత్స్యము, కుబేరుం డందుం బురాణపురుషుండుం
అవ్యయునినుండి ధూలళిబ్బందము పుక్లైను, అందుండి కుబేరుండు
జనిం చెను, వానినుండి "వేదనురా _ర్రియగు మత్స ఫ్రము కళ్లను.
ఆ మత్స వము కడుపులోనుండి నారాయణుండు, నతనినాభినుండి
బ్రహ్మా యుదయించిరి, (బవ్మానుండి చేతవలు, వారినుండి
యిరువదినాల్లు త్ర_ల్యేములు జనిం చెను. కూర్శక ల్చమున మహో
మత్స ప్రమునుండి కూర గను జసిం చెను, అందుండి త) మరార్తులు
గల్టిరి శ్వేతవారావాకల్పమున వఠాహమునుండి విష్ణు వృుద్భ
లీక భవివ్యమహాప్రుశాణము
కల్కి-మూ గ్ర
రి దివ్యాశ్వము నధిష్టాంచి ఖడ్డము దాల్సి
కవచము దొడిగి చర్మముపూని దైత్యభూతులగు మేచ్చులను
సంహరించి ఊయూగమూనును. పదునాజువేల సంపత్సరము
లాతసి 'యోగాగ్ని జేం దహింపజేయంబడి కర్రభోమి భనశ
పా్రాయమగును, అవ్వల పృళయ మేఘములు జలమయము నొన
రు ను. అంతం గలియుగము బలిదగ్గరకుC బోవ్రను. అంతట
వారి కరభామిని మెట్టగా నొనరించి యజ్ఞ్ఞృములచే జీవతలను
యజి' చును. చేవతలు. యజ్ఞ భాగముల నంది వె
వైవస్వతమనువు
కడకేగి యా పృ తాంతము కల్లం "జెలుఫుదురు. కల్కి. మోము
నుండీ బ్రాహ్మ౯లను, చాహువులనుండి శతజాతిని
మోక ళ్ళనుండి సై శ్యులను, పాదములనుండి శూద్రులను
జనింగ జేయును. అవర్ష ములవారి రంగులు (వర్ణములు వరుసగా
గారము (ఆెలుపు) రక్తము (ఎజుస్రు, వీతము (వచ్చను,'
శ్యామము (చామనచాయ, చారు దేపి శక్తిచే ననేకులను
గుమారులను జనింపం జేయుదురు, వారి పీమాణము ఇరునది
యొక్క కిమ్కువ్రులుండును,
ఆఫ కర అ. మరల కృతయుగారంభము 3
ఆమనుజులు స్వస్వధర్ముపరులయి జాశిధర్మా నుసారము
"దేవతల యజింతురు, అంతట సైవై వస్వతమనువు కల్కి_ని
నమన్క-రించి యతని యాజ్ఞచే యయోాధ్యయం౦ందు రాజ్యము
చేయును. అతనిశిక్షనొంది ఇవ్ర్యూకువు రాజగును. అతండూ
ఫ్శ్లర భఛవిస్య మహాపురాణము
శూరు దివ్యసంవత్సరములు పొలీంచును. కల్కి బ్రహ
నత్గేము వేయుత ౪ి నాల్గు వేదములు సాంగకములయి
పదునెనిమిది ప్రురాణములశో మూ ర్తీభపించి హర్ష ముకోవచ్చి
కలికిని స్తుతించును. కార్తిక భుద్ధనవమి గురువారమున
యజ్ఞ కుండమునుండి మ హో చ మ ప్రరుహుడు సత్య
యూపుడను నాతడు సత్యమార్ష పదర కుడ యుదయించును,
అతనింగని బ)వళ్ళిది చేవత లాతనికి లోబడి యాతిథిని మనువు
యొక్క. కర్న్వఠుయము సేయుదా' నిగా బృ్రశంసింతురు. ఈ
తిధియంచేమనుజుం డుసిరిచెట్టు కింద దేవతల నర్చించునో బొడు
డానికి వకుండగును. డానికి అక్షయనవమి యుగాదినవమి
యనసి వేకుగలన్ర. అది లోకకల్యాణదాతి). ఉసిరిచెట్టు మొదట
మాలతిని తులసిని స్థాపించి వేదవిధిచే సాల గాామార్చన
వేసినవారు జీవన్నుక్తులగునురు. అందువేం కితృతృ ప్రక లును,
ఉసిరి చెట్టుకింద (ఆౌద్రముచేసిన చేయి గయా ళా)ద్దములు చేసిన
ఫలము గల్లును, దానికి)ంద హోమము చేసిన వేయి యజ్ఞముల
ఫలము లభఖించును.కల్కి. యీరీతి గ ేవతలకుపుల మనుగ హిం
చెను. ఇట్లు జెల్పినమాందట నతండు దేవతలు చూచుచుండగనే
యంతర్థాన మొంది నిదుర వోవును, అవ్యల కర భూమి దుఃఖ
పాయమై విరహాన్నిచే దపించి బీజములను నళింపంజేయును.
ఆసమయమున పాతాలవాసులప దైత్యులు పిహ్హాదునితో
జేవతల మిాందికి ఖరాదివాహానముల నెక్కి. (వొనాది సాధనము
లతో యుద్ధమున శేగెదరు. అంతట ముప్పది మూడు దేవగణముల '
“వాకు లేమ యాయుధములంబూసి యుద్దము సేయుదుకు. పెక్కు
డివ్యవర్ష ము లాబేవాసుర నంగాామము జరుగును, అందు: జని
పుతిన ర్లపర్య ము - '్రో ప?
—- డడ త్తరపపర్వ ము :--