Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 382

రోపురాణము

రచయిత:

శ విద్యాజా కల్లూరి వెంకట సుబిహ్మణ్య దికీతులు


వ్యాస వాజ్మయ సమితి - విజయవాడ.

పవి ప్న ర్పు =

ఎంకటావు అండ్‌ కో.,


మదాను - విజయవాడ
1954
a స ఆ.al

I TERRక మ నా. జు whe

జాగా! పమ న స ATTN AR A
LEHE = Ras Sy
ia అసత ₹ ౬,

| Ace. క. వకు...

Trot ee me * ఇ అ (ఉచ
* కళ త * "క ఈ ప 4 ఇ
std HH K AHR moe
షా
టే శీ చందగిమాళీశ్యిరా యనభుః xt
x నే

డీ ను బు ము
ళ్లు
చ శీ మర్చరమసాంస పరివారిజుకాచా ర్యవర్య (శీమచ్చంకగ ఛభేళవత్నాద క్ష
స్త పితిస్టిత శ్రీ కాంచీ కామకోటి పీకాధిప జగద్దుక క్షే
శ శ్రీమచ్చం[దశేఖలేందం) సరస్వతీ శ్రీపాదై ః అస్మదత్యంత పియశిమ్య +
త్త +
x పక్కిలంక శాామాఖిజన కల్లూరి చేంక టసుబిన్మాణ్వదీక్రి తవిమయే ళ్లు
సర్వాఫీస్ట్ర సిద్ధ్యైక్రియతేవారాయణ 'స్మృతిః, క్ష
+
3
x
ఇచట తికుక్కు_రుకానూూర్‌ ఆను మాధవీ వనక్షేత్రంలో శ్రీస్వామి
పూజా చాాన్మాణసంతర్పళాది. సత్కారముల నొనర్చుచు అడ
రే
త్ల
శ తానంద భరితులై యున్నారంం క్షే
x ళే
+
* ఆస్ టాద
మహా పురాణములయ ందు. సారమై 'సర్వజనులును అతి క్ష
x
x సులభముగా పరాపేక్ష బేకుండా పుఠరాణార్థమాల “బేర కృళార్థులగు
x రీతిని శేరమహీమ్క తీర్ధ్థముహిమ్మ భతముల్కు ఆచారము ధర్మము, క్ష
క్ష
x భగవత్‌ స్తుత్తి యోగము ఇత్యాది ప్రధా నాంశములను బోధించు ముఖ +
X కళథాభానములను సంగంహించ్వి నులలిత పదపియోాగములబచే రసనీయ న
x మగు అంధం) భాషా వడనరూపమయిన గంధమును తాము రచించి న్‌
స్తం నిదితమై చాలా సంరేసీంచు క్షా
కల
ప్రచురింప బూనియుండు అంశము
క్ష
శ చున్నాము, ఇట్టి లోకోప'కారమునందు ప్రవర్పించియుండు భగవ
న్‌
x ద్భక్ల్షశిరోనుణి యగు తాము యీలాటి సర్ప్రవృత్తి గలవారై నక్ష

వే శ్రీ చంద్రమౌళీశ్వర వూర్లకృషాపాత్ఫులై శ్వేయఃపరంపరకు +


x ణి
x బొందగబరు, +
Xx మకాము : బ్రతి నారాయణస్థృరిః
t+
Fa +
x తికుక్క
గుకావూర్‌ . | పౌర్థివ ఆశ్వయుజ కు ౫ బుధవారం
x
x క్ష
WOO OPOY
POA x
+ 5 ప స్ట్‌
ప్రశంస“టీ
అధ

ఆదర మొప్ప వ్యాసుని దయామృతవర్ష ము తెల్పుసీను నా


నాదిశలందు నందుకిొన్క, నాకృషికిం దగు దోవాదమ్ముగా
మోదముత్రోడ ముద్భోణకు బూన్మి యొనశ్చెను వ్యాసవూజ ని
య్యూదరవంళరళ్న ము కృతీకు ననుగవా పాతమయ్యెడున్‌,

వ్యాసపవితుభారతి పదాబ్దములన్‌ మకరందధార ను


ల్లాసముతో ౬ బడదేండు లపవిలంబముగా రుచిచూచీ మాత్సభా
పాసరణీన్‌ మహాజనవళేంవదముం బొనరించునట్టి నొ
తో సరిగా కమంపడు బుధున్‌ మన వెంళటరాయు "నన్నె దన్‌.
ఐహిక మాముష్మిశ మ
వ్యాహతి సంపాలు కొంద మని నాతో, చా
సోఒవామని వ్యాసభారతి
కీవాంగును గూర్చు సుకృతి నీతని "నెంతున్‌.
ఆచం[దార్కము వ్యాసవాణి యిడి యి
య్యాంధా9వనిం బల్బు న
టాచందార్క_ము నీదరాన్వయుల దీ
వ్యద్చోన భాశ్యాయు రు
తో శామ్చైశ్వేర్యము చంద శేఖరయతీం
దు? పాంభవాశీర్వచ
శ్రీచర్యన్‌ బొలుఫూని, నాకృతికి6 బూ
ర్‌ గీరి చేకూర్చుతన్‌ .

పక్కి లంక | కల్లూరి వెంకట నుబివ్మాణ్యదీ క్రీతులు.


ముకాం: విజయవాడ.

RRR
LR
IR
WIR
NWR
NR
TRO
RIES
లా
WW
RR
TR
PRR పతనం
వీషయసూచిక
ల బాహాఎ నరయు. వి వృతిసర్లపర్వము

పాోరంభము 1.6 పిథమఖండము


నూర్యహుకంస గ్గ కరయ గాడి రాజవంకావళి 81
నూర్య స్తవము 10 (పద్యోతుని మేచ్ళయజ్ఞి వృత్తాంతేము 9
సౌంబునిచకిక) 1 కళ్వపకథ _ అన్నివంశ చరిత) 98
విక్రమాదిత్యుడు 109
2 మధ్య య పర రము
ద్వితీయఖండము
పిభమభాగము
'చేతాళుండు విక్ళమాదిత్యున కో కథలు
బా 9న్నాణగురుప0ళంస శిరి
చెప్పుట 109
మాళ్ఫే నమస్క్మా-రము 41 1 వజముకుటునిక ధ
భాగివ్మాణ గురువందనము శి
2 నుధుమతీకధ uu
ఇతీహోసప్రురాణముల మహీమ రి శీ రూపసేనునికథ 18
అంక మాహాల్మ న్ట్రము రజ
ఓ చంద్భోవతి కథ 120
అంతర్వేది బహిీ"ర్వేది విమర్శనము గలి
ర్‌ నుహాదేవి కథ 125
' ఆరామ (పకిస్థ
ఈ కామాంగికథ 128
ఎఆంవులు-సొమా న్యదోహాదములు 62
7 తిలోళసుందరికథ 180
విశేషవదోవహాదములు 68
తి చిరందేవునికథ 181
యజ్ఞ'భీదమునుబట్టి యన్ని భేదము 64
9 కామాలస కధ 188
వోమదంవ్యముల పిమాణము 65
10 గుణకేఖరునికథ . 186
శిండేవ భాగము (వెదిక ధర్మహిశంప)
శీల్బులరు వేఠనాదినిర్షయము 10 1 బుద్దిప్రకాకునికథ 188
కలకేస్థాపన వివయము 15 12 హరిస్వామికథ 140
మాన నిరూపణము 76 18 వాళరుండను వానరునికథ
స. 142
మూడవ ఫాగము
14 మూాలదేవునికథ 144
ఆరామ, పఠిస్థాడి విశేసము + 1ర జీమూతేవావానునికధ 148
అనుబంధ ము-పదముల అరవికరణము 18 16 చేవశర్మకథ 151
Hh
11 గుణాకరుసికథ 158 సొనులదేవవంశేము 199
18 మోహీనీ కుమారునికథ 155 శుక్లవంశేము (చాళుక్య) 20}
19 ర్యూప సేనునిక థ 158 పరిహారుని వంశము వ్తం
20 సువర్హనికథ 159
వైవస్టత మన్వంతర పొరంభ
21 విష్ణుస్వామి కుమారునికథ 161
చరిత 210
22 "చేతాళుని పూర్వవృత్తాంతము. 262
మహాకిల్పములు 214
విక్రమాదిత్యుని నిర్యాణము 166
తిమిరలింగుని చరిత ఒతేమార్‌' లంగ్‌ 216
సల్య నారాయణ వతకథ ' 167
నూర్యమపీను (ఈశ్వరఫురి
చంద్ర గుస్త్రు(డు 168
యను భక్తునిచరిత 218
మానస తీ పిశంస 169
రామానందునికధ 219
పాణిని కృతిశివస్తుతి 110
బోపదేవుండు _ భాగవత పీశంస 171 జ్యేస్టమాస నూర్యపహభావము |
నించార్క_చరిత) . 220
దేవీమహిమ 172
మధ్వాచార్యులు 222
పతంజలి చరిత 1178
శీ) భరస్వామి చరిత 222
తృతీయఖండము విష్ణుస్వామికథ 224
(చతుర్యుగ ఖండము) వాణీచూవణు(డు 226
పాండవుల యుర్తర జన్మము 214 భట్టోజి దీక్షితులు 221
కృష్ణకృత శివస్తుతి 1175 వరావామిహీ రాచార్యులు 229
శఛాలివావానుండు 177 ధన్వంతరి 281
భోజుండు 1s1 జయదేవుడు 288
కలివిషాచము 285 క్లఎప్పచెళేన్యులు 286
పృథ్విరాజు 186 వార్మీకి 240
పృధ్ధీరాజ జయచందు9ల యుద్దము189 జగద్దురు శంరాచార్యులు బి41
జయచందు “వైభవము 191 గిరిశర్న (రుదాిివతారము
కాలింయుడు 193 క. | 245
ప్రరీళర్మ 244.
చశుర్ధఖండము
భారతీశుండు
పిమరవంశము 195 మండన మిశుండు | క
చయహాని వంకేయు 198" నాథశర్మ
ili
క తశర్మ 252 మధ్యా్యాచార్యు లు 298

డుం౦కి కాజు 258 భట్టోజి ద్‌క్షిఈంలు 294


శపాలి'భైెగవుడ విరర వరావా మహిరుండు జర్‌
బాలకర్మ 2౨68 వాణీభూనణుడు 296
రానూనుజు ౫ 260 భనషంతేరి 2౪1
వనుమహీవమ 2 sds జయ టబేవురడు £98
కృలోచన. వైళ్వుండు ( వౌద్ధమత విధ్యంసనము
నామచేవుండు 2714 ఆర్యమకే పరవరవము 01
భంకణబుయడు 277 అక్పరు-ఆతని యాస్థానపండితులు 8017
క పీకు 279 జోరంగజేబు - శివాజీ Sit
సర శ్రి 281 వానరులు - గుకుండులు | క
పొళ్యండు= నాన కుండు | కకక (చిటిమ్‌వార్సు
మూనులు 317
నిత్యావందుండు
సధనుండు - 3 దానుండు ? me వాగుల పరిపొలనము 218

అశ్వినీకుమారుల యవతారములు $_ పుష్యుమ్మతుండు ౭90


సోవణుడు ఇతి ఆంధు%లు శప
బి89 శాత సారి త్రి
క్టృసన్లవెకన్య్యులు
290 భో పింహుయండు - శలిపిందుడు 881
బలభదు9ండు
ఖీవొనందు*డు . మూపొనందు.ండు 291 కఠి చతురపాదము 84
292 కల్పములు = మజ్వంళచరములా 88
బిహు స్వామి

డా వ్యాస వాజ్బుయసమిలి PTE


పిడాన్టన్‌ కల్లూరి వెంకట సుుబస్మ్మాణ్య దీక్షితులు విజయవాడ..2
వ్యానులవారి మహాపురాళాములలో
న్‌ శేత్రములు అ తీర్థములు
శి పండుగలు
ఓ సర్వదేవతా స్తోత్రములు
ఆను వానిగూర్చ ి చ్మితయులత్రో గరింథనూలు పరచురింతుము,
సర్వసాధారణ పా౭తోషికము రు 5-0-0.
శ్రుగురుజేవాయన మ?
(శ్రీపర మేళ్వరాహ్యాయము చిన్నయ నూగమణేయముక్‌ బురా
ణోపనిష న్నిరూపిత రసోదయ మభ్యుడయైక సాధన
మ్మాపదనీక సంహరణ మైన జగద్దురు
తేజమాత్వ ని
ద్యాసరిపాక సిద్ధికి నదా భజియింతును వ్యాసరూపముక,

అదివ్యాసాత్నిక మో కు క్రాత్రసశ మొ (బహ ఇక్వైత్చకమో శుభా


స్సడ మనస్తగ్లద్దురుచేవ తాశపణ రూప మె i నామోల న
ప్లదె లేనవ్వులు పూయుచున్నడి 'కటామ్షాలోలపీయూపష సం
పడ నాపైం గురివించుచున్నదిపురాణానీక సారస్య మై,
హరిహర దివ్యనామ మహిమానుభవంబునం గాక్‌ యీక్రలికా
వరులు తరింప లేరు, యజనంబులు దీవ)తపస్సమాధులున్‌
రుగవటంచు వ్యాసగురు చారుప్రురాణ మహాగభీరసా
(రభునగర్భనంబు వినగా వినగా సజ మర మయ్యెడిన్‌,
ొరిహరభేదభావ విలయ మంది (బహృలయం బటంచ
ు న
(రమగు త శ్వ్‌ముం చెలువ జాలిన దక్షరమంచు
డై గితేసరి
హరణము దృక్కు-దృశ్యమను నంతరము౯ వారియించ
ునంచు సె
వ్యరియుప
చేశ మా ప్రభువు వ్యాసుడు మాకు. చంికన్ను(
SE ||
న్యాసమపహార్షి శేఖరుల వాజశనయవర్పణనుంద
ు న్నవేచ్చి
స్యాసము 'కేవలమ్ము జడనుయ్యును జీవక
ళౌవిలాన మే
దో సమకూర్శికొన్న దిప్రు డుండ్రి మరుతృణముంణనట
్టి య్యా
డోనము దీసిశంట దిద్లితో(చ్లున్లు నిత్యవిన్తూతనమ్ముగళాం
లి
శ్షణముక్షణమ్ము నవ్యతయె చక్క-దనంబనినారు విజ్ఞ లీ
కణమధురమ్ము లాకృతులు సాధుళృతుల్‌ మజియన్నొ కర్ణ భూ
పణములు సేసియుకొ నవరనంబులు నించి యపూర్వవాననల్‌
ఫుణిక్‌ ఘటించి నృర్శనుఖము౯ సక లేం దియతర్పణమ్ముగా.

ఒనరిచి తీర్చిదిద్దిన
రలు
మహో'త్తమ
అనీ
నంస్కృత నాహితీ విలా
వనియిప్‌ బ్రహాచారులను 'జేం గృవాస్థులనునీ వనస్గ్లుతా”
మునుల పింక్కులం బీణయముం జమరిం-ది హారించ చి త్త

ముజన్‌కృత మింద్రజా లము నపూర్వపురాణపలాన మె న్నెదః


అజ్‌
పదో (పొక్తన జనఆటపుణ్యఫల
ఇ అని కే
మ్‌ క్ష్‌ కంఇన లయ ఆవే
నవాబు భా

స్వాదం బం చోకనిహ గూర్చినది భాషా జీవి వాదోడుగా


నీదం గల్లితి నిమ్మహోర్డ వము తండి) ! సీకటాశ్రూమృత
(పాదు ర్భావముచే సుపర్వబుధపర్వహొ ర నాజబానయుక్‌,

భవిస్యపురాణ
లీ
(ప్రశంగ

కఇదియము 'భ్రపిష్యుదర్థ నముపేతముగా. బదునాల్లు వేణు


నొదవ యఫఘోరకల, కథయుం గల నాలుగు ఇరగముల్‌ శుభా
స్పృ్రదముబు గాగ సూర్య పభవం జలరళొ మనుాపూా గీక్టీకా
“బురాొ
త క జి రాం అల్‌ వట 4 Me vag A
టదిత మునర్చె శైవము భవిహ్యవురాణము బృహ్మా సేష్యతి

క్రో ప్రతి పర్యగసోదయ మై


శుంతిపర్వ
ఖై సుపర్వ సుమధుంభాబూ
కృతియె యీ కృతి క్షితిపై
స్తుతిషాత)ంబగుతే సిందు చూూడుసిక రుణళా,
=: భవిష్యమహాపురాణ స్వరూపము =

వ్యానభగ వానులు రచించిన పదునెనిమిది పురాణములల
దొక్కొ-క్క-యద్భుతేము గోచరించు
నాక్ళొ-క్కు-దాసియం
చున్నది. వికృతము భవిష్యమహో “పురాణమున' రాబోవు
కాలముయొక-- చరిత వర్మింపంబడినది. త్రికాలజ్ఞాన నంపన్ను
దప్ప యిట్టి దివ్యదర్శనము కలుగదు. ఈ
లగు బుషులకు6
బ్రహ a
ఫృరాణమునందు ౧౮౦౦౦ ల క్లోక్రములు గలవు, ఇందు
పర్వము మధ్యమపర్వము ప్రతినర్షపర్వ్యము ఉ _త్తరపరషము నను
వి. సృష్టి కెల్ల కారణము సూర్యభ గ వానుం
నాల్గు పర్యములున్న
ింప:
డని, యదియే బ)హ్మాపదవాచ్యమగు త్తతమని నిరూప
బడినది, కాన మొదటిపర్వమునకు “బంహ్మూాసర్వము. అనుపే
ది. బ్రందంతట సూర్యవుహిమ వర్థిత
రుచితమగు. గన్పట్టుచున్న
మైనది. మూండవదియగు పృతినర్లపర్భ్యమున మనువు దగ్గర
నుండి యారంభమైన సృష్టీక9మము వర్థితమైనది బృహ్మాదగ్డర
నుండి కాక, బహ్మమా నసవుతు)డగు మనువుదగ్గరనుండి
జరిగిన సరము (స్పప్టీ) ప్రతినర్ణము అనబడును, ఆరామూాడి
ప్యతిప్పలను గూర్చి 'కెల్పును,
భవిష్యపురాణములు జేశములో నాల్టురకములు గా.
గనిపింయచున్నవి. పికృతము నేనొకదాని ననువదిం చితిని.
మహోాపురాణములో నొకటిరెండు చదివినంతమా(తేమున
వాని తాత్పర్యము మనకందదు. వానిలో బదునాల్లు పురాణము
లను చబొరాయణచేసి యపాసించిన నాకిపుడు పోనుపో నవి
యగాధరత్నా కరములవలెం గన్పట్టుచున్నపి. వానిలో నవ
గాహించి సర్వపురాణసమన్వయముగ నొక విపులమైన పీకిక
)వ'క్యేకముగ వ్యాయుచు న్నాను,
అనవగాళటానము
గుకుప్యసాదసంలజ ప్రసాద గురు యోగత్త
తనోమి తీర్గకల్పేషు పురాణే వ్యవగాహనమ్‌.
(శ్రి) వేదవ్యాసభట్టారకులవేం బ్రసాదింపంబడిన
మహో
పురాణములు జ్ఞానవిజ్ఞునభాండారములు, అపి సరగమానవ్రలకు
ధర్మార్థ కామమోతము లనెడి పురుహార్థములను బోధించు
చున్నవి. ద్వాపరము చివర నిప్పటికి రమారమి యాజువేల
సంవత్సరములకు మున్న వతరించి కృష్ణదె పాయను లను పేర
సవీఠము నధిప్టీంచిన యమ్మాహర్షి వాగ్దర్చణమునందు
ఖభూతభ విష్యద్య_రమానములు మూడును బితిబింబించి
యున్నవి. అదృష్టవశమున నా సవితృ) వాజ్బయమును దల్లిభాష.
లోని శనువదించు కుతూవాలము నాక్షుం గబ్లీనది. గురుకృప
యీ సొయభిలాషను నెర వేర్చినది. ఇప్పటికి బ్యవ్మా, విమ్షు,
శివ, 'ేవీ భాగవత, వామన, మార్కండేయ, ' మత్స్య, కూర్మ
వరాహ, నారద, భవిష్య మహోపురాణములను చేట తెలుంగు
వచనమున రచించి (శ్రీ, కాంచీకామకోటి పీఠాధీశ్యరులగు
జగద్దురు శంక రాచార్యసామివారి పాదారవింద నన్ని ధానమున
సమర్పించు భాగ్యము గంటిని, ఈ నేంచేయు వాజ యతపస్పులో
వ్యాససేవలోం చాల్లొని (శ్రీ) ఈదర వెంకటరావుపంతులుగారు
నారచనలను ముదించి యాబాలగోపాలమున కందించి
కృ తార్ధలగుచున్నారు-
మొదట మొదట సులభమై తోంచిన యీ కృషి. పోను
పో నగాధమైపోయినది. న్యాసవ్యాదయ మందుకొొనుటకు
2
.
నా తపస్సు చాలుట లేదు, సంసారముకూడ విశంతి నీయదు
గదా! కొంతకాల మేకాంతముగ నెక్కడనైన నుండీ
వ్యాసవాణి శుపాసించి “నర్వపురాణ సమన్వయము గ నొక్క
విమర్శగంభము రచింపవలెనను నామనోరథము మనోరథము
గనే నడచుచున్నది.

ఫుఠతాణములలో భాష, సుబోధము, భావమగాధము. అర్థమయి


నట్లుండి యర్థము కాదు. “-వేదోపబ్బంహకములు ఫు రాణములూు

అని యందుమేకాని వేదము లందలి యేవిషయము లెట్లు


పురాణము లుపబ్బంహణముసేసి (విస్తరింపంజేసి వ్యాఖ్యానించి)
ఛెప్పినవో నిరూపించుకొనశేకున్నాము. నిజముగ వేదార్థము
మన కందినట్లు లేదు. వేదమంత్ళముల కర్గముసెప్పు పట్టున
వై తానిక, శాంతి, నక్షుత్స), వారణ, భౌొతిక, బారిత క
కల్పముల పరముగ నాజు విధముల దాత్సర్య నిర్ణయము
చేయవలెనని తపోవృద్ధులు యోగులు నగు మహానుభావులు
పలుకుచున్నారు.

ఒక సముద)మథనకథగాని నసూర్యచం(దగ)హణములు
గాని జేవాసుర యుద్దములుగాని యహల్యాశాప వృత్తాంతము
గాని తీసికొన్న వుడు వినీవినగనే మనకు వానియందు. గథాద్భషి
(చారిత)కశృస్థి) కలుగుట సహజము. కొని యీ క థలస్ని యు
నశ్ష( పుంజముయొక సన్ని వేశమున క నయిం చునని వాని
నాకాశమునం (బ్రత్యవమముగం జూడవచ్చునని వాని కన్నిటికిని
ఖగోళవిజ్ఞాన పరమైన పరమ 'తొత్చిర్య మొకటి కలదని యత్య
3
ద్భుతముగా నిరూపెరిపయగల బస 3) గొబ్బూరి వెంక టొనంద
రాభఘుపరాస్రుగారివంటి మేధావులను జూదుచున్నాము. ఇంత
మున్ను ఏపి ముర గై నుసమనుకొస్న యాజు గల్చములలో సే
“నక్షతేకల్పముిసకు నంబంధించిన విషయము, ఒకచిన్న
యుదాహారణము,. అన్న చేస్పసి “మేసూగూఢం జటాబద్దంి ఆను
శోకముచే మనము స్తుసింతుము. ఇందు మేపారూఢుడనగా
నన్ని మేశ నెక్కు._నని (మేక యన్నికి నాహాసమనసి యండరికి
నగ సహ యు ఇది చారిత్ర కార్థము. కాని నక్షత)కల్ప
వేత్తలు''అగ్నియనగాం గృ త్తికా నక్షలే)ము, అదియశ్వినిభరణేి
క త్రికా పాదరూపమయిన మేషరాశికి మింద నున్న దనియు,
( మేపారూఢమ్‌ అనువర్ణ నమగ్నిదైవత్యమగు కృల్తికానక్షుత్రము
మేషరాశిమిందుగ నుండునను శా న్ర్రరవాస్యముణే ఇెప్పు
చున్నడి” అనియందురు. అశ్విని భరణి కృత్తికా పాదరూపమున
నాకాశమంచలి యా ప) చేశములో నా చుక్కల యానికిం బట్టి
చూచిన నది “మేక” యాకారమున నున్నట్లు కనిపి రచునుగాన
దానికి మేషరాకియనుపేకును బుషులు నిర్భ్యచించిరనియు
పల్కు-దురు. చూచితిరా! చారిత్రిక దృన్టితో మనమనుకొన్న
యర్థమంతయు నిందు. చారుమారై పోయినది. ఈ "=
నిజము) చరిత్ర (కథ) యనత్యమందుమా 1 అట్టన ఏలు లెదు.
అగ్ని చేవతను మేపువావానునిగానే ధ్యానించి యుపాసింపుమని
శా స్త్రమనును, నవగహోరాధనకు సంబంధించిన యుపాననా
కాండలో నాయాగ/హాముల వాహసములు, రూవములు నొరు
ధరించు నాభరణములు మొదలగు నవన్ని యు నళ్లు ఛ్యాసీంపః
బడి ప్రూజింపబడి యైహిక ఫలముల నొసంగుచున్నవి,అది మన
4
శ్వా న్ర్రమునకు (యాగా సము) నంబంభించిన యగాభ
రహస్యము. కాన యిం చేయర్థమును వ్యర్థమన రాదు. వినాయక
చతుక్థినాడు మనము హా స్తిముఖుని విఘ్నెశ్వరునిగాం జబూజిం
తుము. ఈ పండుగకు సంబంధించినకథలు బోలెడున్నవి. కాని
యిందు మనము పూజించు వి'ఘ్నేశ్యరుం జెక్క_యడో లేండుం
హస్తానక్షత) గతుంైన సూర్యుని ముందిడుకొని చందు డేంయా
పెరం బృత్వకుమగుచున్నా (డు.
విసిలాకాశమునవా స్తిముఖుండను
'సూర్వచందిగతివలన చేర్పడెడు నాయాపండుగులు వానికి
సంబంధించిన చరితులతో సమన్వయ పటిచుకొని యందలి
పరమ 'తాత్ప్సర్యమును ఖగోళమునం బత్యక్షముగాం జూడ
వచ్చును. ఇదంతీయు వేదములకు వేదోప బృంహశములగు
ఫురాణములకు నక్షత /కల్పపరనుయిన వ్యాఖా నమువలన నేమన
కవగావాన మగును. ఈ దృష్టితో దశావతార చరిత)లు, కాలీ
గయా, పియాగాదిశ్నేత) తీర్థకథలు బహుగీతులస మన్య
యించును. + వి స్తరభీతిచే నిట వివరింపనై తిని.
పురాణములలో. గొన్ని కథలు పరస్పర విరుద్ధములు,
విక్సుతములు నయి కనిపించును, అట్టవాని సమన్వ్యయమార్షము
మతి పెక్కు-విశేషములు నా మొదటి యవగాహనమున (బవ్మా
వి్షు శివప్రురాణవీకికలో నిచ్చియుంటిని. బ్రహ్మ కుమా -రైను
నని యూమెయంచే మోహితుండై నట్టు చెప్పగా నూతుంగని
బుషు లీ విపరీత మేపి? తండి కూతుకుం గలియుట 'యెమని
ఫ్రీ పండుగులు_ శ్షేత) వీరములు మొదలగు వానింగరార్చిన యో పెళేవు

ములు “వ్యాసవాబ్మయసమితి' పక్షయనం బంచురింపంబడు గంంథములందు.


జూడవచ్చును.
వ్‌
యడిగిరి. అపుడు సూతుడు ఈ పిషయము బహు గంఫేరము.
ఇది అతీందియేందియకము, ఈ బేవరహన్యముంగూర్చి శేం
కింపం దగదు. అని యొక పురాణములో నమాధానింఛను. ఇట్టె
కథలు చర్భచక్షువులగు మనకు నచ్చకున్నను విజ్ఞునదృష్టీతో
వేదములకు వ్యాఖ్యానముచెప్పుటలో నారువిధముల/స కల్ప
ములలో నేదోయొక డానిం బట్టి యీక థలకుం బర మకొత్సర్యము
మంత)ద)వ్హలగు బుహుల కవగతమై యుండును. అట్టి బుషుల
యన్నుగవాపాతు)ల మైనవుడు మనకును నవి. యందవచ్చును.
మహోపతివ)ితా శిరోమణియగు 'నహల్య చర్మితవంటి కథ
లట్టినిగూఢ తాత్పర్యము కలవియై నకుత)కల్పమును బట్టియో
నానిక కల్పమును బట్టయో+ కొండొక వైజ్ఞానిక రహస్య
మును జూటుననై యున్న వి.

అంతవణ కెందులకు? వురాణములలో. బునరు క్రిగ


వర్థి౦పయిడు సృష్ట ఏభానము అదలా నది యెట్టును
నా+ మనసునకు నరిపడక పోయెను,
క్లో! అపవవ నస ర్ట తాసు వీరు మవాసృజత్‌
తదండ మభవ ద్ధెమం సహసాాంశు సమపభమ్‌.

అసి యున్న ది.pr మేశ్వేరుండు సృవ్రీకిముం దాపస్సు

ఖను సృజించెను. అందు6 దన ఏర్యముం చెను. అది సూర్యునట్లు


వెలు౧స నొక బంగారు గండ్డయ్యును. (అడే బ)హో ండము)
అని దీని యర్థము. పౌరాణికు లిక్క_డ ఆపః? అనగా “నీరు
అని చెపెబ్పదేరు. ఆమోద వీర్వముంచుట యేమో, అది
ఖంగారు గుడ్డగుట యేమో! మొత్త మందులో బ్రహ సం
6
డము పుట్టిన నందుకు. ఇది వారిత)కొర్లము, కాని యీ వ్‌
మునకు వ్యాఖ్యానరూపముగ భరద్వాజ మహర్షి రచించిన
4 అంశుబోధిwen
ని” యను గ)ంభనుం
CO
దపూర్య
అక
సృష్ట రహాన్యము
శని న we

బయలు పడినది. అందు;

“ఆపోఒతవవ'”
అను నూత)ముకి)ండ వ్యాఖ్యానములో “ఆపః అనగా
సృష్టైకొరణమైనది వట్టి యా వీరుకాదు. అది విద్యు దాపస్వు.
దానినే వైద్యుశోదకమని ప) కాళోదక్ష మపి త త్త వేత్తలందురు,
ఆ యుదకమున నీశంరుండు వీర్యముంచుటయనలా “న ఈక్షత
బహుస్వ్యాం పిజా మేయి అను 'వేదమంతో) క్‌మైన యో
శణా శక్తిని బ్రవేశింపంజేయుటయే, అందువై నా విదుదుదక
మునందు నంక్షభము పుశ్లైను. ఆ సంక్షోభమున తమః
ప)కాశరూవములయిన రెం డావరణ లేర్పడినవి. ఆ రెండిటి
సంఘర్ష ణమున నత్త్వరజ స్తమోగుణములు మూడును గలిగి
వానిపాళ్ళ నుబట్జి తగుణాత్మకమయిన యోాభౌాతిక జగతం త్తయు
పుట్టినది.” అని వా/యంబడి 4 అభాతికమయిన ఆత్మత_త్త్యమును
ఇంపమానడ
ద ులుు
భాతల
ి ఫ్ర
విజ్ఞాననంంధములు (56192066 texts) పా9-చినమవార్డులు రచించిన
వి నలుబటి
బెగొ నుదాపారింవం బడినవి, ఈ అంశుబోధిని యూలము భరద్వాజ మహర్షి
రచించిన నూత్ళగింథము. ఇందు బండ డ ధ్యాయములున్న వి. ఇది
నూర్యకిరణముం గహర్చినకాన్ర్రము, ఇందులో నొక్క.
య ధ్యాయముమ్మాత్రము
శ్రీ బోధానంద సరస్వతీ స్వామివారు రచించిన వృత్తితో
నొక వాృతపితి
వేదార్థభాస్క_ర బ్రవ్మా శ్రీ కుప్పా లక్ష్మకావధానుల
వారియొద్దనుండి నాకు
లభించినది, ఇందుట్లంకితమాలయిన మణి నలుబది
(గంథమలలో భరద్యాజాల
ఛారు కఛించిన యంత) సరషస్టము (విమానాదుల
కు సంబంధిం చిన శ్యాస్త్రశు)
(|
బోధించుటరే మని మహర్షుల లక్ష్యము. సర్భశాశ్రములకు
నా వరబిహ నుంచే తాత్పర్యము. సర్వవిద్యలకు (బవ్నావిద్య
యండే విశ్రాంతి. సర్వవిజ్ఞానములకు జ్ఞానమం బే విలీనత.
అయినను భౌకికద్భఫికల మందమతుల మగు మనకు భౌతిక్రము
లయిన దృష్టాంతములతో నే యాత్మేనిరాపణము చేయుటకు
అతి వళివ్ట భరద్యాంజూది మహష్తులు భాతికాభాతిక శాన్త
ములసుపేర నిట గ్రంథము అన్నో రచించినట్లు తెలియుచున్నది.
ప్రకృతి ముపలబ్బమయిన యంభతుబోధివిలో జీవాత్మ పరమాత
లకులల బింబపు్రతిబింబ భావమును బుజువు చేయుటకు మహార్షి
న్థూలోపకరణమగు రూపాకర్ష ణ యంగతేవిధానమును(Ph0t0 -
graphy) నిదర్శనముగా. జూవినారు. అంతియకాదు, రూపా
కర్ణణఇయంగత్ర నిరా సవాముకూడ సవిన్మరముగ నిందుం చేర్కొవి
నారు* వినిమూలమున మహోఫురాణ రత్నాకర ములగాంభీర్యము
చూచాయగ నిప్పుడిప్పుడు నామనసునకుం దట్టుచున్న
ది. మన
చార్భాగ్యమున నిట్టి!సారవ త్తరములయిన గ)థములు ఖండాంత
ములకు బోయియో పండితపుతు)లయింట చచెదపుర్వుల
కాహారవుయియోా మన కపరూపములయి పోయినవి. ఇది
వీపాదకర ఘట్టము. ప్రుకృతము.

"మేఘాోత్ప త్తి (శృతిమ మేఘుమును సృష్టించు విధానము "తెల్పు గంధము)


బెంగుళూరు కాస్ర్రపరికోధ నాలయము నందున్న ట్లీనడుము పతికలలోం
జూ-చితిని-) తక్కి.న వానికై యన్వేషించు చున్నాను. ఈ యద్భుతశా(స్త్ర
గ9౦ంథములను గూర్చిన వివరములు నుణీ యితర ఫురాణరవహాస్యములను
“సర్వపురాణ సమన్వయము” అను నా|గంథమున. విప్రలముగా 'వెలువరింతును,
శ్రీ

+ భవిష్య ప్రరాణ స్వరూపము ఖీజాన


భవిష్య మహోపురాణ మనుపేర మూండు రకములైన
గృంథము లున్నట్లు తెలియుచున్నది. బావము, మధ్యమము,
పృతినర్లము, ఉత్తరము నను నాల్లు పర్వములు కలదియొకటి,
బ్రహ్మము, -వెష్టవము, వము, త్యాష్ట్రోము పితినర్హము
నను నైదు పర్వములు కలది యొకటి. నారద మహోపు
రాణమునుబట్టి బావా ఎ వైప్టవ, శెవు సౌర, ప్రతిసర్ల
(కేవ) ములను నైదు పర్వములు కలది మతజియొకటియు నై
యున్నది. పికృతము నాకు దొరకిన మొదటి రకములో పతి
సర్ష పర్వము నాట్లు ఖండములుగా నున్నది. ఇందు క్లకసంఖ్య
పదునాల్లు'వేల యిదువందలు. చే ననుసరించిన పురాణ
ములో “భవిష్యోత్త రము అనుపేర ధర్మ శాస్ర విషయము
లను తెల్పు నుత్త రసర్భము శకివలము భవిప్యోత్స రపురాణమే
కాని యవాంతర భాగము కాదు. కాన మొదటి మూండు
పర్యముల గ్రంథములో నడిమి భాగమునకు మధ్యమపర్యమను
చేరు సార్గకమెయి యున్నది. “షట్యా్య.ండాని తథోత రమ్‌"
అని రామాయణము పట్కా-ండలుగా6 బీర నయిడి యుత్త ర
కాండ మేడవ కాండగా గణింపంబడక ప ల్యేకము “ఉత్తర
రామాయణము” అని పేర్ణినం బడినది. అశక్లు విస్తుపురాణ
పరిశిష్ట్రవెంన ధర్మశాస్త్ర భాగము “విన్లు ధర్మోత్త రము అను
"పేరం బ్ర)త్యేకముగా నెన్న (బడినది. ఇంతియ కాదు. మహాభార
తమున కుత,రభాగమగు “హరివంశము” పందొమ్మిదవ పర్వ
ముగాం గాక “ఖలపర్యముగాంి 'జెప్పంబడినది. ఇన్ని నిదర్శనము
లను బట్టి యార్హ గ)ంథ సంపీదాయమునుబట్టి భ ఏిహ్యమున
(౨) 9
మూూ౭డే పర్వములని భవిపోోత, రము స) తేక భాగమని తెలియ
నగును. ఈ ధర్శశాన్ర్ర భాగముదప్ప మిగిలిన భాగమును
చేను బెనిగించితీని. ఇందలి విశేవముల నరయుండు.
జో బ్లా) వ్ల వు ర్య ము 1-౮
బాహ్మపర్యము సూర్యోపాననకు సంబంధిం చియున్న డి -
ఇది అరుణమంత/)మునకు (సూర్యనమస్కా_రమంత యులకు)
వ్యాఖ్యాన మనవచ్చును. సూర్యకిరణములలోని
భేదము వాసి
పిభావము, యజ్ఞ్ఞములఎదు "దేవో వేశ్వముగా నివ్వయిడిన
హవిర్భాగములు భువర్లోక సువర్లోకములం జే యే పరిణామము
లంది పర్ష కారణమై సస్యాదిపాకరూపమున జీవకోటి కెట్రందు
చున్నదియు నీ పరము వివరించును. దీనిని సవీనఖనోళ
విజ్ఞానముతో సూర్యకిరణ శాశ్ర్రృములతో నమన్వయించి
భాతి కాభాతిక (సయోజనముల వెల్లడించి సూర్యో పాననయొక్క._
విశిష్టతను బ)చారము 'సేయవలసియున్న ది

యూ మధ్యమ పర్య ము 2
ఇందు ఇతిహోనపురాణములు వారివారిమనస్సుల "కొట్టె
పరిణామము గల్లించునో వర్శితమైనది. ఆ భట్టములలోం బురా
ణము వ్రాయుటయెొస్లు, వాృ్రయుటకుందగు నాకులు గంటములు
సిరాలు (పసరులు, జిగురులు) పంక్తులు, అక్షరములనంఖ్య
ప్రురాణపవచనము చేయువారి నే యే పురాణముల. నెక్సైట్లు
సత్క-రింపవలసినది, వారు పాడవలసిన రాగములు, ఫుగాణాను
కూలములయిన చేశకాలపాత)ములను 'ార్చి లు ౦దు వివులీక
సింపయుడీనది, ఇం దుదాహృృతమైన అంక మహోత్య స్తో (సంఖ్యా
10
శా, నము) వివిధహోమద్రన్న్వముల వరిమాణములు, తూక్త
ములు కొలతలు నద్భుతము 7” నున్నవి. ఇష్టాపూ_రృములు
( అనగా చెరువులు, తోటలు, చాొబిలు "దేవాలయములు,

ప్రృహ్కరిణులు, ప్రజెష్టించుట. గొప్పపుణ్య కార్యములుగా


వర్ణింపంబడి ప్రజలకు బో త్పావా హపూయంబడి యారిక
సమస్యాపరిపూ-రము వేయలుడినది. శోటలలో, ఛొడ్లలో,
వొస్తు శాస్తానుసార ముగ నే యే వృక్షములు స్థాపించిన నేమేమి
లాభములు గలుగునో వేనివేసే శేమేమి దోహదములు (ఎరు
వులు) చేయవలెనో చక్క గాః చెప్పబడినది. ఇదంతయు ఉద్బిజ్ఞ
విదకు (Botany) కి సంబంధించిన విషయము. మధ్య
ఫురాణమునందు నిందు నాయా ఓవధులు మొదలగువానసి

యర్థ నిర్ణయము పట్టున నాకు సహాయపడిన ఆయు ర్వేదా


భార బృవ్మాశ్రి) ముక్కా. మల వంకట శౌత్ర్రుగారి "కం తేని
కృతజ్ఞుడను. ఇంక శిల్చవఏద్య, శిల్పుల జీతములు, రోజుకూలి

మొదలగువాసి నిర్ణ యమిందు బాగుగ నుదాహృత మయినది,

--+పితిసర్లపర్వ ము 6
+ ఇందు వైవస్వత మనంంతరములోని యిప్పటి యీ
యిరువది యొనిమిదవ మహాయుగములో శృతయుగమునుండి
యెతి,కోని యా రాజుల చరిత్రలు, రాజ్య కాలములు తెలుప
బడినవి. చంద) నూర్యాగ్ని వంశీయులగు రాజుల వంశము

ఈ పండిత బివ్మాశ), కోట వెంకటా


నా యల్గిపొాయములతో
చలంగారి యభిపా) కము అేశీభవించు. చున్నవి. వారు పురాణములను
పొొచ్య పాశ్చాత్యులు రచించిన నవీనచరితలను సమన్వయించి వూర్వో తగ
విరోధముల బరివారించి సక్శిమముగాల "గాల నిర్ణయము లొనర్చుచు సృష్ట్యాది
il
లో ఖా జ న్‌

నిందు వక్తితములు, పె హ్యరమునగ దున్న వంశే “రాజులు, వారి


ర్‌ం జ స్స
రాజ్య కాలములు, పరివాలన పద్దతులు నిందు. బూరి గ
ఖల
కలి 9710 యొనలు కని ఉ'౪5 వరకు
స క ఏివరింవబడినవి. అన్ని
వంఠరీయులలోో ముట్కులయి యూజేచుప్‌- కాచలము. బేక స
తాాధిసమేలయి. వాఠించి యనా మేధము లొనర్చి శకక రలైన
విక్రమాదిత్య, శాలివాహనుల చరిత్రలు సంపూర్షముగ నిందు
వర్ణితములయి యున్నవి, వికమాదిత్యుని పట్టాభి పేకనమయ
ములో నతినికి రాజనీతి శాన వేక్రయగు పండితునిచే (భితాళుని
pm క క రస ప ప TP! tre cree tii

నుండి “నేటివరకు. ఇల యనంతే యుగముబు మన్వంతరము లందలి మానవ


జాతీ చరిత్రను అందు విశేషించి కర్మచూమియగు భారతవష్ష చరితను విపుల
ముగా రమారమి యిరువది గంథములుగా రచించి ముదింపించి. భారతీ
యుల కెండించి యున్నారు. మనకు జరిత లేదని దుర్వాద మో వీరి గంధ
ముల మూలమున ఖండింపం బడివది. ప్రరాణముబను జరిత) దృకృథముతో
చుట కింత విప్రలమయిన పిమాణ గంధము లింతవరకు
సమన్వయపర వెలు
వడలేదు. పాశ్చాత్యుల కూడ భారత దేళ్ల చరిత వెొయుటకు ఫురాణము
లనే యాధారము చేసికొనియు అందులోని వివయములను దారుమూరుబేసి
ఫురొణము లనోోన్య వికుద్దముఖుగా నున్న పుక్కిటి. పురాణములను న సత్య
పిబారముతో పురాణ వాబ్భయముమోయద నున భారత ప్రజకు వైమనస్యము
కొల్దీంచిరి, ఎటు చూచినను జరితలందలి కాలములను వ్యక్తులగూర్చి ప్రరాణ
ములలో జెప్పిన ట్లనుసరించిననే 'సక్యమయిన భారతచరిత్ళో లభించునుగాని
పొశ్చాత్యులచే వాాయబడి “నేటి. పాఠకాలలోే. 'బాఠ్యము లయియున్న
చరిత్రల వలన గాదు, ఆని న్‌. సంకులములై మున నాగరికతను సభ్య
తను తగ్టించి మజపించి మనకీర్మికిం గళేంకసా)యము'లై యున్నవి.
వీర చరిత)కృషి యపారమని గుర్తించి విజయవాడపౌరులం విద్శత్సభా
ముఖమున £భారతచకిత్సభాస్క_రి యను విరుదమిచ్చి సతక్క_రించియు న్నారు.
12
వవ తోరము డెల్పంబడిన కథ లత్యద్భుతములై యొక కథ
యొక్కొంక్క- పిల్యేకరాజనీకి చతురతను జూటునదై యున్నది.
అందు నిగూఖథమైన రాజనీతి యిమిడియున్నది. అది పాలకులకుం
బా లెల్ల కు దినిని బఠించి మననము
బరీశ్రైూఘట్టము. రాజ్యాంగ వే
సేయవలసియున్న ది. శ్రీ కృష్ణుడే క్రఅప్ప్రచైతన్యులుగాం గలి
యుగమునం దవతరించి యీ యుగమందలీ మానవుల కష్ట
"జేవతమై నాయకుండై రాబోవు చరిత) నడుపుచున్నబ్లు
ప్‌స్తారముగా వని తమైనది. అక్బరు, కూరంగజేబు మొదలయిన
రాజులను చెల్లీ శివాజీ పిసంగముచేసి, వీమ్మిట ఢిల్లీరాజ్య
మునకు రాజులుగ వానరజాతివారగు గురుండులను వర్ణించిన
పిమ్మట మహానులు రాజులగుదురని యున్నది. ఈ గురుండులను
శే” సమన్వయింప
"పీకు *“నీమదొరల పీలగుచున్న ది ఈ వరునళో
ఏకటావతి (విక్టోరియా) వాణిజ్యార్థముగా దొరలువచ్చుట,
కలికాతాయందు (కలక తాలో) రాజ్యస్థాపన చేయుట, అష్ట
కౌళలమార్షమున (ఎనమండుగురు నిఫవుణులుగల సంఘము
పార్ల మెంటు) రాజ్య మేలుట మొదలయిన వార్త లిందున్నవి,
ఇందలి భాపారీతినిబట్టి భావగతినిబట్టి మటీ యితరఫురాణ
సమన మునుబట్టి యాభుసికములయిన యూ పేరులు చరి
ది. అవిగాక
తె)యు బ్రతి_వ్హములనసి తో (చుచున్న విక్టోరియా
రాజుపాలనడాక యుండి యామోంద కథ (జార్జి ముదలగు
వారి పేరు భారతస్వ్యాతంత వా ర మచ్చునకైన లేని కారణ
ముచే వికోరియారాణి పాలన సమయముననో కొంచెము
వెనుకనో ముద) మయిన యో స్రరాణములో నెవరో యివి
చొక్పించియుందు రనుట నిర్వివాదము, భవ ష్య పురాణిమసి
13
యున్నది కడా యని భోమపడి యిందే యీ చేర్చులు మా
ర్పులు విశేషముగా జేసియుందురు. కాన యా భాగమున
కంత వీలువ కట్టుటకు పిలు లేదు.

సరుండుల తరువాత నికముందు తుంగ వనివాసులాప


మానులు భారతివర్ష మునకు పక్ళమశకము 2264 వరకు
(కీ). శ. 2207 వరకు) రాజు లగుదురని భవివ్యత్తు చెప్పబడి
నది. ఈ మానులు బభు)వర్టులని చిన్నచిన్న ముక్కులు గల
వారని, గుండ)నివారని, పొడ,వెన తల గలవా రసి, బౌద్ధ ధర్మ
పరులని తెలుపబడినది, ఈ వర్లననుబట్టి మానులు అనగా
చీనావానేమో అని అనిపించుచున్నది.) మానుల పరిపాలన
మున వైదిక ధర వ్వవస్థ, చేవపూజ మొదలయిన సద్ధర్శములు
ఫునకుద్గరింప బడునని యున్నది. అటుమోూందట పదునొకండవ
మౌానుండగు 'పన్నగారిి యను నాతడు నాగులచే జయింపం
బడును. అంతట విక) మశకము 2964 నుండి త్షత్రియులగు
నాగుల (అస్పాముపాంతీయులు) పరిపాలన యారంఛమగును.
వారి కొలమున మరల తేదధర్శము, యజాదులు, ఉపాసనయు
సాపను. వారిని జయించి ప్రుహ్యమితు)(డు రాజగను. అతండు
భారత చేశ వైదిక ధర్మోద్రరణము చేయును. అతనికాలను
వికమశశము 2772. (క్రీ. శ, 8715) అటుపైన ఆంధు)ల పరి
పొలనము మూడువందల పది నంవత్స్పరములు నడువంగలదు,
సుగదు డను వాంధ్ర-రాజు రొవ్షసులచే జయింపం బడును.
రాశుసులు బంగారమును హారింతురు, అటుమోందట నాంధ్యు
వంశములో సూ ర్యాంశతో "'రావతనారి యను రాజు జనించి
“ఖంగారు నాకెమును' చలామణి లోనికిం డెచ్చును, వాస్‌ తను
14
వాతి నరువదిముంది రాజులు వేదపరాయణులయి పాలీంతుకు,
పిమ్మట కఠి 8800 A. D. లో విశ్వస్ఫూరి యనువాండు వేద
ధర్మ పరాయణుండు, "బేవపూజాతత్పరుండు రొజుగా వచ్చును,
అతడు బాహా ణవర్లమును బునరుద్దరించును. ఇట్టు కలిలో
1లవ ¥5 వేలు దాటిన తరువాత భోగసింజూుుండు, శేలిసిం
ముదు నను. నిద్దరు సోదరులు వచ్చి మానుల జయించి ధర
వ్యవస్థ చేయుదురు. వారు వామునమూరి, యంశచే యోగు
లయి కల్ప శ్నేత మున వసింతురని యున్నది. అటుమోంద కలి
తృతీయ [చతుర్థ పొదములందల్‌ మానవ్చుల న్యరూపస్యభావ
ములు వర్ణతములు (శ్రీమద్భాగవతము, పాదివంశము మొద
లగు గంథములందును, నిందును వర్ణంపబడిన కలికాల లత,
ణము లన్నియుంబేర్చి విపులముగా "నర్వవు రాణ నమన్యయము”
అను నా గ)ంథమున బ్రకటించాదను. కలి ప్రథమ పాదములోనే
మన కవి నేడు స్పష్ట్రపడి మహారుల జ) కాలజ్ఞానము నెడ పింతే
గొల్పుచున్నవి. ఇది విని కాలపభొవ మిబట్లున్నపుడు మన
"మేమి చేయయగ్లలనుని కొందు నిస్సృవా చెందుదుగరు. కొని
యది తగదు. రాలి) చీకటి యానరించుట స్వాభావిక మయి
నను నేదో చిన్నదీపము వెలిగించుకొని యిల్లు చక్క-బెట్టు
ఫొనుచునే యున్నాము. అంధకారము గాఢమయిన కొలది
యేపాటి చిన్నదివ్యెయెనను నెంళో సాయపడు చున్నది. అశ్లే
తక్కిన కృతాది పుణ్యయుగములకంకుం కలియుగము పాప
భూయిస్టుమైనను నిందు చేసిన యీ కొలదిపాటి ధరమైనను
ననంతఫలము నౌసంగునని, యందువేం కలియుగమే తక్కి.న
వానికంకు శే)వతరమని యందు వ్యాసులు చెప్పినారు. పోను
15
పోను మపోకలిలో పాప మత్యుత్క-టమై సర్వ వ్యవహార వులు
కట్టుపడి ప్రజలు నిర్వేదము పాందుకురు. ఆదుఃఖ మోర్వరాసి
'దెనపుడు మటల ప్రణ్యచింత యారంభ మగును. అబే కృత
యుగారంభము, అపుడు మరల సూర్యవంశ మూలపురుషు6
డగు నిత్ష్యూకువు చక్ళవర్శియె ధర వ్యవస్థ చేయును. ఈ రా
బోవు చరికేసాడ బకాత కొల క్రియలచే జరిగివోయినట్లు
వర్ణింప బడినది. ఇది యార్ష గంంథముల”ో భాపానంపిడా
యము కాన యిది విరుద్ధ మని యొవరును శంకింపరాదు. కృష్ణు
"మన
సిర్వాణనై వెంట కలి పిథమపాదములో సంధికాల మిప్పు

డిప్పుజే గడచుచున్నది. నేటి కారువేల సంవత్పరముల


లోఫుగానైనది. అనేక విపరీత మతాఘాతములకు శిథిలమ
నేటికిని భారత నంస్కృృతి న్యరూపభంగము పొందలేదు.
ర్ధమత యాత్సలని, ప్రజ లింకను
పండుగలని, వ్ర/తములసి, త్రీర్ర
ధర్మాసక్సి కలిగి యే త్‌ కావున సీమాత్స్రువు వెలు
గులో మనము జాగ్ళత్శ పడవ లయును. అందులకై ప్రభు
త్వము డేవాడదాయ ధర్మాణాయ దృవ్య్వమును సద్వినియోగ
పరుప వలయును, విశ్వవి ద్యాలయములందును, బ్యాచ్య
పుస్తుకక భాండాగారములందు. బ్ర క్యేక ఛాఖ నెలకొొల్సీ

గుడ్డిగా జరుగుచున్న మన యాచార సంపండదాయములకుం


బందునులు, శత) తీర్థయాత్రలు మొదలణగవాని వలన

గలుగు వైహిశాముమ్మికో లాభముల కుపవత్తుల మాపి నచ్చ

చెప్పి, శ్రద్ధ కల్పించుటకు. బండితుల నియమింపవ లెను. (పాచీన


భారతీయ “విజ్ఞానమును చేడు యాంతిక పరిశోధనకు సంబంధిం
చిన నవీన విజ్ఞానముతో సమన్వయ పణజచుట కుభయవీథ విజ్ఞా
16
నులను నొకచో జేర్చి వారి వాదములను నమనస్వ్యయపజచు
గ్రంథములను వాసి యండింపవణెను. వొని నూరూర,
యింటింట: బిచారము చేయవలెను. అందులకు సర్వక ₹"
నిలయము లయియున్న చేవాలయములే యుత్తమ రంగస్థల
ములు. బహు శ)మలోర్చి శాంతిచే గడీంచుకొన్న స్వాతం (త్య
మిట్టు మన సంస్కృతిని, సభ్యతను బునరుద్ధరించుకొన్న నాడ
సంపూార్లము, సర్యాంగసుందరము కాగలదు.
అట్టి సుభోదయమునకు మన వ్యాసవాజ స్రాయసమిలెవక్షమున
నిబే పుష్పాంజలి. ్క
శీ) మజోగి ఇకిశ్స పతయ సమక = శ్రీ శుటదిచాయ సమః

నీ నమః

భవిష్య మహాపురాణము
గ పర్వము ౧.

(శ్రీయుతుండగు శ తానీకప్రభుని దర్శింప మహాత్ములగు


మహాద్తు లందరును దయచేసిరి. వారు భృగువు, అత, వశిష్టుడు,
ఫులస్తుండు, పులహుడు, క)తువు, పరాశరుండ్కు వ్యాసుడు,
సుమంతుండు, జెమిని పెలుండు, యాజ్ఞ వల్ట్యుండు, గౌతముండు,
భారద్వాజుండు, నారదపర్యతులు, వెశంపాయనుండు, మహో
త్నుండు, మహాతపస్వియగు శ "నకుండు, దక్షుడు, అంగిరస్సు
నరుండు, గాలవుంయు, మొదలగువారు. శతానీకు. డట్టరుడెం
చిన
మునివరుల కెదురేగి యథావిధి నర్హ్మాదు లొసంగి వూజిం
చెను, మరియు వుగోహీ
హిత ఫప్రురస్కృ్యృతంబుగ గోవు నొనంగి
స్వాగత మ్మృఢిగి సాస్థాంగ వందన మాచరిం-ది సుఖాననము
నమరిం పెను, సహ పట మార్లశ)మము వాసి సుప్ఫనన్ను
లయి యున్న యమ్మునివుంగ వుల నా రాజపుంగవు(డు దక్షణ
శాహు నెత్తి యిట్లు ప్రశ్నించెను. “ఓ మునిస త్రములారా!
ఇ్షపూడు నొపుట్టువు'ధన్యముయినదని భానిం ముచుంటిని, కేరి,యు
యశమ్మును, బలమ్మును నాకిపుడు లభించినవి. నన్ను per
వలయునని 'తామందను మన్నందిరమునకు వచ్చేయుటవలన
ల్లీ భవివమమహాపురాణ ము

చేను ధన్ముండృనెతిని. ణా నిపుడు పుణ్యాత్ముండ నైతిని. మిమ్ము


న్ఫృరించిన మాత మున నరుండు పవితుగండగుం గాదె! మహా
బలనంపన్ను
లగు మిీవలన ధర 14 న్ర్రరహన్య ములను విన
వలయునని యున్న*. అట్లొనరించి నే ను త్తమగతి కేగయగలను.
మా తండ) మున్ను భారతము విని యు త్రమస్థానము నలంక్ష
రించెం గాబె!” అబ్బు పలికిన విని యా చ్యాహ్మణు లందరు
నన్య్యూన ము సమా వేశమయి విమర్శించి వ్యాసుని బూజించి
యిట్లు పలికిరి. రాజూ! స్‌వు వ్యాసభగ వానుల ననుుగహీంసం
చేసికొనుము. ఈతడు నీకుం డెలుఫపును. ఈయన యుండగా
మేము బోధింప న ర్లు లము గాము, గుకువన్ని ధిని
శిష్యుండు విద్యాబోధచేయ.ట యుచితమగునే ? సానశ్రూ
న్నా రాయణుం డగు సి వ్యాసుడే ' మూ కందరకును గురువు,
ఇతడు పరమకృపాళువు. దివ్యవిఛాన మెటీంగినవాండు. ధర్నాది
పుగుపార్థసమన్వితీ మగు ధర్మ శాశ్ర్రమును జాతుర్వర్శ్య
(ప్రజలు పవ్నితులగటకై యిీాతండు చెప్పియున్నాడు. కెవధ
మునకు రోగము భయపడినట్టు గహనమగు శాన్ర్రను నకు
లోకము భయపడుచుండును, రమ్యమును, నాను
(శౌసకమును) గూడ యనునట్లు భారతము సీతండు గచిం
చెను. వ్యరు రుచికరమును, పథ్యమునయిన మా వము

నిచ్చునట్ల్టు ముని వపుండగు సీతండు భారతను) విసరించి యిచ్చి


యున్నాడు. భారత మా స్తిక్యసౌధము నెహ్కూటకు సోపానము.
అద్దానిని విసిన యతండు స్వర్ణనరక ముల స్వరూపమును (బత్వేక్ష,
ముగా జూడగల్టును. "దేవతలు తీర్థములు తపస్సులు మొదలగు
జా) హా క్‌ ర్య ace 3 ఫ్రీ

వాని నిశ్చియజ్ఞాసము భారతము పలననే యగును, భౌోరతాొ


ర్ధ
ము లను ఏిమర్శించినవా జెన్ష(డును నాస్టికుడు గాడు,
భారతము వలననే ఏష్షువునందూ, -దేవతలయందు, వేదముల
యందు, గురువులయందు, (గావ గాణులయందు కల్య్యాణక రమగు
ధ్‌ వె యుదయించును, భారతమువలననే ధర్మార్థ కామమోత్ష్మ
ములు సిష్టంచును. మోతశ్రపథగాములగువారి క్రకృణిమమగు
మార్షము భారతము, పురుషార్థములు భారతమునందు బ్రపం
చింపంబడి యున్న పి, అసిత్యములగు తాపత /యములచే నంతప్పు
లగు వారికీ శాంతి లభించుట యొక్క- భారతమువలన నే. వృష్షి
పాండనపంశేముల సంపదలకు వినాశనము గట్టిన తీరు విన్న
రరాతింకు దుుఖావసానములగ నిహలోకసుఖముల బండార
మెజింగికెపి పుణ్యాచంణపరుండగును. ఇట్ట మహాగ)౦థమును
బలికిస మహోాళ్ళుడు వ్యాసుండు, వ్యాసరూపము ధరించిన యా
వమహోనుభావుడు సాక్షూన్నా రాయణుండు, అసి పలికిన బుషుల
పచనమ్ములాలించి (ప్రతాప శాలియగు నాన్ఫప శేఖరుండు శాస్ర
ఏ శారదుండగు వాసు సిట్టు (పసన్ను నొనరించుకొ నెను.
“బహ జా! తవు పాదములందు వాలి యిదిగో నముస్క-గించు
చున్నాను. నేను పవిత్రుండ నగునట్టు థరఉగౌత్రుచు తెలుప
నర్జింతును శుధపనంగము సేసి నన్నీసంనారమునుండి యుద్ధ
రింపుము. నా తేండికి భారతమును జెల్పి యుద్ధరించితివికదా!.
అనిన విని వ్యాసుడు “రాజా! ఇదిగో! ఈతండు నా శిష్యుడు
సుమంతుడు. నికోరినడెల్ల తేల్పయలండు. భారతవంశ వర్ణన
అద్భుతమును (పీకికరమును శుభదము నగు కథ వినవలతు వేని
సర్యపాపభయహరంబును మున్ను వైశంపాయన ముసీందుని
వలన మో తం డికిం "జెలుపంబడినదియు బ్రహఇవా త్యాది మహో
పాపవ్యపోహనంబునగు మహాభార తవ్యాఖ్యానమును వినుము.”
అనిన మునికులంబు బుపీ_ప్రుంగవుని రాజును జూచి పశంసించిరి,
బుద్ధివొాలియగు నీ వ్యాసుండు తెల్పినట్టు సుమంతుని పృచ్చ
చేయుము. అతడును సర్వశాస్త్ర విశారదుండు. మాకును నిట్టి
యంశము వినవలయు నను బుద్ధిసాడముచున్నది. అంతట
చాదరాయణుండు తనశివ్వుండగు సుమంతునితో “తాత! ఈ
రాజు సంతోషీంచునట్లు కథలను చెలుప్రుము” అనిన సుమం
తుండు గురుహృదయము గమనించి యందరకును డెలుప సమ
కట్టినంతట అజమోాథుం డగు శతాసీకుం డతనికి వెక్కి.
'విపేగింద) | సర్వపాపములు వాసి. నేను పవి్మితత నందుటకు(
బంక న మే బేసి నాకుందెలుపుము” అని యడిగిన సుమం
తుం డిట్లు పలుకందొడం7గాను. “భారతా ! వుణ్యములగు వాన్ర్ర
ములు నానావిధములుగ నున్నవి. అవి సర్వకిల్చిషహరంబు త్ర
అందు సీవేది వినందలచెద వది యడుగు మన ధర కౌ ప్ర్రుమత ము
లెన్నెన్ని కలవో యవి విని తెలిసికొనందలచితిని. వివ్షు, యమ,
అంగిరో వశిష్థ దక్షు నంవర్త శాతాతప పరాశర, ఆవనస్తంబ,
ఉశనః, కాత్యాయన, బృవాన్పళి, గౌతమ, శంఖలిఖత, హోరీత,
అత్నిపభృతు లగు బుషులు రచించిన ధర ఇల న్ర్రములు
సుక్కు-లు గలను అవి (బాహా pe క్షత్రియ వైశ్యుల (శ్రేయస్సు
కోరి చెప్పంబడినవి- అవన్నియు వింటిని, కాని చతుర్థవక్హులగు
శూూదు9లు ధర్మార్థ కామసంరక్షణమెట్లు చేసిపొనగలరో విని
చఛ్యాహ్మాపర్వము-౧ ర్‌

యుండ లేదు. నారి కాగమములం దధికారము తేదుగదా !


ఇట్టివారికి త్రవర్షసాధనమగు నాగము మేమున్నదో, వారి
కష్టము వారించుట కు మార్లము ననుగహింపు” మన
సుమంతుండు “రాజా! చక్కని ప్రశ్న చేసితివి, అష్టాదశ
పురాణకర యగు వ్యాన బేవుండు ఛూద్ర)నంరతక్షణవై భారత
మును రచించెను. అందు 'వేదార్థనుంతయు ధర్శళా న
మును గూడ యిమిడించెను. సంసారవార్థిం బడి కొట్టుకొను
బాతుర్భర్ణ కము నుద్దరించుట కడియొక నౌక. వ్యాసుండు పదు
చెనిమిది పురాణములను, నెసిమిది వ్యాక ర ణములను "జెలిసి
భారత నంహితను నంతరించెను, అది వినిన యతండు బ్రహ
హత్యను దరించును. పదునెని ది పురాణములు సుప్యసిద్ధములు.
బ్రాహ్మ ము, వంద్య ము, యావ్యుము, రౌదము, వాయవ్యము
వారముణము, సావితము, వెప్టవము నని ఎనిమిది వ్యాకరణ
ములుగలను. ఇందు నీవేది వినదలంచితి వన “ముసీ! నీ చెప్పిన
వన్నియు మున్న వినియున్న వాండను. భ విస్యమహో పురాణ
ముక్కటి కొజువడ్‌ యున్నది. అన సుమంతుడు “నృపాగ్ళణి |
అది తొ మ్నిదవ మహాపురాణము, అదివినినయతేం డశ్వ మేధసల
ము మూరి గొనునూ. సూర్యలోకమున క్కపను. ఇది విద్య్వాంసుం
డగు (బాహ ణునిచే నధ్యయనము వేయదగినది. బ్రాహ్మ
ణఖుండు ' శొమ్యు లెన చతుర్వర్హ ప్రజలకుం 'దెలుపవచ్చును.

బాాాహ్మణుండు తప్రాయు:ండు తెప్ప యితరులు దిని నధ్యయనము


చేయరాదు. శూదు9ండు వినుటకేయర్హుడు. దీనినతండు చదువ
శాదు. ఇందు కతస్మార్య ధర్మములు "రెండును 'చెల్పంబడీి
6 భఛభవిపస్య మహాపురాణము

యున్నవి. ఇదివిసిన యాతసికి( (దికరణదోషములు నరించును,


ష్‌షని జతుర్వస్ష ప్రజలకు వినిపించినయాత
డు “గరువు అనం
బడును. అతడు సర్వపూజ్యుండు. భామండలమంతయు సత
నికి సమర్పంచినను జాలని చేయగును. ఆచారము మొదటి
థగ్శము. అది యీ గ్రంథము నందున్నది. అచారహీనుండు
వెదఫలము నందలేండు. భర్భగతి యాచారముమోం౭6ద నాభార
పడియున్న ది. సర్వత పమ్ములకు న మూలము, కావున
నిమ్ముహాపురాణమునం చాణచారము కర్తింపంబడుచున్న ది. దాసి
కవసరములగు కథలు, నృ తంత ములు నిందు బేర్కొనబడును,
బృస్మా శంకరునికి శంకరుండు విష్తునికిని, ఏమ్షున్రు నారదునికిని,
నారదుం డిందు తిని, బందుండు పరాకరుసకి, పరాళకమంథ్రు
వ్యాసులకును, నారు నాకును సరంపకగా నీ గ్రంథము నుపచే
శించియున్నారు. నావలన నీవు వినుము. స్కా_ందము లక్షయని
యొరుంగుదుము. భవివ్య మిందు సగమున్నది. ఇది వినిసవారికి
బుద్ది, వృద్ది, (శ్రీయుకు కలుగును.

2 అ. సుమంతుం డిట్లనియె :- ఈ మహాపురాణ మైదు


లక్షణములు గలది. దీనిని వినుము. బ్రిది బహ్మవా త్యాసినార
కము. ఇందు పర్వము బైదున్నవి. బాహా ము, నైస్ట్రవము,
నము, త్యాష్ట్రము;ు పృకిసర్లము నని వాని ేకులు,, ఇందు
చతుర్షశవద్యలుం గలను. అందు తొలుత సృష్టిక )మము వరి
తము, శి అధ్యాయము నుంచి 47 వరకు ధర్మ శాశ్ర్రవిష
యము. వ్యతవిధులు మొదలాపనవి,
మ్మ నిల ga
బావా పక్ణముా౧ 7

సూర్య ప్రశంస $—

4కి అ. సుమంతుం డిట్లనియె వా మున్ను సొంబుండు


తన తండి యగు కృష్ణుని నైహికాముష్మికశేయ స్పాధన
మేమని పీశ్నించిన (శ్రీహరి యతని కిట్టపయి. దేవతా
(పసాదము కంక మించిన పరమలాభము లేదు. విశిష్టుడంగు
"దేహిచే విఠిష్టులగు "దేవత లా రాధింపంబకి విశిష్టఫల మిత్తురు.
ఆగమము లన్ని టియందు చేవతలున్నా రను సిద్దాంతము నిక్సిత
మయినది. ఆగమపుమాణముచేతనేకాక యనుమానప వా
ణమువేతయాడ యిది సరిపడుచున్నది. సర్భదేవతలు ప్కత్యశు
మున కందరు. ఒక్క- సూర్యభగ వానుండే ప్యుత్యత్ష, చేవత..
అతనికి జగచ్చతక్షువు అని పేరు గలదు. అంతకంకు నధికమశగు
"జీవత లేదు. ఈ జగత్తు యొక్క. సృష్టిసితిలయము లతినివలనచే
యగుచున్నవి. _సర్వభూతగా్రామమున కతండే హేతువు.
కృృతయుగాది రూపమయిన కాలము సూర్యుడే ఇంద్యాది
చేవత అతని రూపములే, వేదములు ' పరమాత్మ ” యను
శబ్బముచేం బేరొ-న్నది సూర్యునే. ఇతిహోన పురాణము లతనినే
“అంతేరాత్శ ' యని “సీరొన్నవి. ఇతండే సర్వ దేవాయుల
యందు ప్రేరక (డై యున్నా (డు, మండోలన్థుం డగు సిత్రనిని

గూర్చి జపీించినవారెకి సర్వసిద్దులు కరతలామలక ములు, తన


"చేహమునందును, మండలమునందును నున్నవాసి నేకరూప
మున (గహించినవాం జెవండో యతండే చాచిన
వాండు. అంగకవచాదులకో సీ ఏ జేవు నారాధింపుము. నీకు
ఆదిఫాతి కాధిడైవి కాధ్యాత్నిక దుఃఖములు గలుగవు. 49 అ,
శీ భవిష మ వను తాణ ము!

మొదటే సూర్యోపానన చెప్పబడినది, ఈ సందర్భములో


గవాళోంతి వర్షితమైనది, సూర్యువికి జిల్లేడుసమిథలు, చందు)
నికి మోదుగ కుజునికి ఖదిరములు (చండ్ర), బుధునికి ఉత్త
రేణు, గురునికి రావి, శుకు9నికి శ్లౌదుంబరములు (మేడి,
శనికి జమ్మి, "రాహువునకు దవూర్యలు, శితువునకు కుశలు,
షెప్పంబడినవి. సూర్యునికి దీ ణభరువు, చందునికీ శంఖము,
కుజునికి ఎజ్జయెద్దు , బుధునికి బంగారము, గురునికి వృస్త్రాముఖు,
శుకునికి ౌల్లగుజ్జము, శనికి కవిలధేనువు, రాహువునకు
భాండపాయనము _( కుంజెడు పరమాన్నము ) శేతువునకు
మేకయు నీయవలెను. సూర్యునికి బెల్లపన్నము, చంద్యునికి
నేతిపాయనము, కుజునికి హవిప్యూన్న ము, బుధునికి న్న రా
న్నము, గురునికి పెపుగన్నము, : శుకు “నికి నేతియన్న ము, న్రనికి
తిలవిష్టము. (చిమ్మిలి, మినుము, రాహువునకు మాంనము,
శేతువునకు చితాన్నము నివేదన చేయవలను. సౌవీరము,
ఆండాలము, స్విన్న బీజము, కాంజికము అనేవిగ్రుహ శాంతు
లందు సమర్పించవలసిన వారణములు (మద్యములన్న మాట.
నరుల పతనోత్సతనములు గ్రహోధీనములు కావున గీహోరా
ధన చాలవ)ధానము. గ)హములు, గోవులు, రాజులు,
గురువులు (చాహ్మాణులు పూజింపయిడుదు
శేనిపూజ నిచ్చెదరు.
అవవమానింపంబడుదు
నేనియవమానించెదరు. చెలేగిన యొక
యంత్రమును యంత)ము చేత నే యణంచవలసియున్నట్లు
చెలరేగిన పీడను గ)వాశాంతిచేతనే వారించవలసి యుండును.
యజ్యలు, సత్యవ్యతులు, నితోఫ్రసనాసులు, జపహోవు
(క్రి m3) సా పే ర్య ము జం ట్ట

వరులు నగు న౦దరికిని గ్రహా కాంతి అవసరము


సూర్యరథయాత్రచేసి సూర్య చేవతను చేవాలయమునకు గొం
వోయి ర థాధిస్టితులగు రథచదేవతలను గూడా పూజింపవలెను.
అపుడు బ్రహ్మకు వాలు, యవాగువు (గంజి) పరమాన్నము
సమర్పింపవలెను. "కొ ర్తి
కేయునికి పండ్లు, నివస్వంతునికి మధువు,
మాంసము, మద్యము; పృురుహూతునికి భక్ష్యుములు, అగ్ని కి
హవిప్యాన్నము, విష్ణునికి అగాన్నము, రాతుసులకు మైెరేయ
ములో కలిపినయన్నము, శేవతునికి సంశ్కృతమైన విళితా
న్నము, పితృపతికి తిలాన్న ము, ఆశ్వినుల కప్పములు, వసువులకు
మాంసము, పితరులకు పాయసము, నేతియన్న ము, మధువుతో
నహా, కాత్యాయినికి యవాగువు, శ్రిబేవికి పెరుగు, సరస్వతికి
(త్రిమధురము, వరుణ బేవునికి చెజికురసము కలిపిన యన్నము,
కుబేరునికి మితునికి ఖండనాన్నము, మరుత్తులకు నూనెతో
కూడిన మజ్జిగ ||మాతృక లకు మాంసాన్న ము, భక్తము, పప్పు,
భూతములకు ల్లైపికలు, సూర్యునికి వీరు, గణపతికి మోదకములు
(ఉండములు), నెక్‌ బుతికిచ క్కెలములు, విశ్వేచేవతలకు నర
భక్ష్యుములు, బుషులకు నాగులకు వీరాన్నము నివేదితములు
చేయవలయును. రథవాహకులకు వైన పూసికొనుటకు కల్లు
మాంసము, (బసకు నేయి, (త్యంబకునిక్‌ తిలలు, సాహో
కుమారునికి లాజలు (పేలాలు, సూర్యునికి (కోవిదారము
ఇందు)ికి 'రాజవృత్షము, పావకునికి హావిష్యము, చకికి
స పధాన్యము, గరుడునికి మత్స్యాన్నము, యక్షులకు
ఫా ఇటిపదముల కరములు చివరపుటలలో.( జూడుండు,
చ ఫు
iy oe జ శ
10 భపిస్యు పు రాణ ము

వివిధొన్నములు, శేవతునికి నిర్యాసము (జిగురు), యముస్పీక్తి


వికంకతమూలికలు, అశ్విన్‌ దేవతలకు కర్ణి కారము (గోగు)
లకి పదములు, చండికకు సుచందనము, సరస్వతికి నవనీతము
(వెన్న, ఏినతకు మాంసము, అప్పర సలకు మాలతీకసుమములు,
వకుణునికి అన్ని మంథ ము, నిర్‌ బుతికి భలమూలములు, కుబేరునికి
బిల్వము. మరుత్తులకు' వెలగ, గంఢమ్యలకు ఆరగ్వధము, వానవులకు
కర్పూరము, గణాధిసలికి దారువు, పితరులకు పిండమూలములు,
భూతములకు విభీతేకము, గోవులకు యవలు మాత్భకలకు
అక్షతలు, విన్ను పతికి గుగ్గులు. విశ్వులకు ఓదనము, బుషులకు
బవ్మావృక్షము, నాగులకు విషము, భాొస్కరునికి తేచి నెయ్యి,
గైరికము, గుణములకు న్యగో)ధము నివేదింపనగును. దిండికి
నూర్యునికి జరిగిన సంవాదము సూరొ సపాసనకు నంబంధించి
యిందు. వర్ణిత మైనది. సూరో్యోపాననవల్ల దిండియను గణ
నాయకుడు బ్రహ హత్యాదో పమునుండి ముక్తుండయ్యెనంట.
వరాడుడు 61 అధాాయమునుండి 70 సూర్యోపాననావి మయము,
(బహువి స్తరముగా నున్నది.)

వాల్‌ సరో న స్త వ ము$—


11 అ. బ్బహ్మ యుప చేనించినది.
నమస్సూ ర్యాయ నిత్యాయ రవయ్‌ కార్య భాన వే
భాస్క-రాయ మతంగాయ మారాండాయ వివసం శే
ఆదిత్యా యాది దేవాయ నవుస్తే రశ్శవాలి నే
డివాక రాయ దీప్తాయ అన్న యె మిహీరాయ చ
ప)భాకరాయ మిత్రాయ నమస్తేదితిసంభవ!
బ్ర హృవర్యము- 11

నమో గోపతయీ నిత్యం దిశాంచపతయే నమః


నమోభా జే) విధా తే) చ్‌ అర్య స్తై వకుణాయ చ
పూస్తే ఖగాయ మికాయ పర్జన్యాయాంక వే నమః
నమోహితక తే నిత్యం ధర్మాయ తపనాయ చ
హరయే భాదిఆ? క (ఈ విశ్వస్యపత యే నమ?
విప్లవ బ్రహ్మణ నిత్యం కంబ కాయ తథాలత్మనే
కేశ నమస్తే నప్తస ప్రయ
నవుస్తే సప్తలో
వకసె్మైెహి నమ స్తుభ్య మేవ చకరథాయ చ
జ్యోతిపాం పతయే నిత్యం నర్యపాణభ్ళ తె నము?
ఫీ తాయ సర్యభూ తానాం వివా యార్తిహరాయచ
నమః పద్భవ్య బోధాయ నమో వేదాదిమూర్తయే
కాదిజాయ నమస్తుభ్యం నమస్తా రాసు తాయచ
భీమజాయ నమస్తుభ్యం పావకాయ చనవై నమః
ధిషణాయ న మోనిత్యం నమః కృెస్ణాయ నిత్యదా
నమో స్త ఏదికిపు కాయ నమో లకమ్యాయ నిత్వశః॥
అధ్యాయము 71.

ఈ సోత్రము పఠించినవారు సర్వ్యాభిష్టములు పడయు


దురు? సాయంపా)తేః కాలములం దిది పఠింపవలయును.
--4సాంబునిచరిత్స +=
మున్ను దుర్యానమహా గి ద్యారపతి కరుబెంచిన నతని
యాకృతి చూచి. సాంబుండు రూపగర్వితుం డై వెక్కిరించి
యతనిసి గోపింపంజేసెను, అంత నమ్ముని (పచండు.డై నన్ను
వెక్కి_రించితివి గావున కుష్టురోగివి కమ్ము 7” అని కృష్ణకుమా
12 భవివ్యసనురాణము

రుండగు నా సొంబుని శపించెను. ఈనవుయముననే నారద


మహర్షి (తిలోకనంచార మొనరించుచు వాసు దేవసందర్శ
నార్థముగ ద్యారవతికి వచ్చెను. యదుబాలు రతనిని యథా
న ముగ సత్మ_రించిరి. కాని సాంబుడు రూపగర్వంబున (క్రీడా
రతుండై యమునిని గణింపండయ్యాను. అంతట నారదభగవా
నుండు వీని గరగభంజనము చేసెద గాకయని నంకల్పించి కృషమ్షుని
దర్శనమున శేగి, ప్రభూ! నీ పదునారునేలమంది గోపికలును
సాంబకుమారునిె మోహము గొనియున్నారు. అతనిని
జూ-చినగాని వారికి మనమ్ముులు నిలునకున్నవి యని తెలిపెను.
(శ్రీపతి యొకనాడు గోపికలతో జలక్రీడ లొనరించి
పస్తా/లం కార భావీతు లైన యా యంగనాజనముశో కూడి
విహరించు చున్నతజణి, నారదుండు సాంబునిదగ్గర ేతెంచి,
సాంబా! సీతండి) కృష్ణుడు నిన్ను€ దొందరగాం విలువ
బంచినా(డు. వదిరవరా కరర నల కలిగినదని
గొనివచ్చెను. సాంబకువమూారు. డది నిజమని నమ్మి వచ్చి
తండి)కి నమస్క-రించి నిలువబడినంతట నాతని సుందరాతి
సుండరవముణు నాకారము చూచి రుక్మిణి, సత్యభామ,
జాంబనతియుం దప్ప మిగిలిన వారందరి చితృములు సంచలిం
ఇను. అల్లంత డూరముననే యాతేనింజూచి గోవికలు తత్మరించి
నిలువబడిరి. వాసు బేవ్చండు చూచుచుండగనే వారు చీరలువీడి
యొడలు మణచిపోయిరి, అంత యదుస్యామి (శ్రీవారి కోపించి
యయ్యింతులను మిరు దొంగల స అసి
సవించెను. అరే కృష్ణనిర్యాణానంతర ము చారు పాంచనదులను
బ్ర) హృపర్యము-౧ 18

చోరుల వశేమయిరి. కృష్ణుండు సాంబునిగూడ * కుష్పరోగి వగు


దువ” అని శపించెను. జాంబవతీ కుమూరుండగు సాంబుసి
కంతేట కుష్టురొ"గ మావహించను. దుర్యాసుని శాప మందుకు
తోడయ్యాను. సెద్దలువఠించు రెండు కోక్షములు గలవు. ఎవడు
ధర్మశీలుడై, మానోషములు లేక, విద్యావినియనంపన్ను డై
పరులను బాధింపక, న్వభార్యానిరతుం డై యుండునో వాని
కెందును భయము లేదు. మంచునీకు గాని, చందనరనంబు
గాని, మధురమైన మాటనలె నంతోపము నీయజాలవు. ఇట్టు
ఇాపోపహతుం-డైన సాంబుండు సూర్యారాధన మొనరించి
విముక,పాపుండై యొప్పటియట్లు సుందరుండయ్యెను. చందా)
నదీ తీరమున సూర్య చేవ తా స్థాపన "మొనరించి సాంబం డారా
ధనచేసెను. కాని యాప్రతిస్టకు మున్నే యిది సూర్యశ్నేతమై
యుండెను. మిత్రనామమున సూర్యుని పంజ్యెండవమూరి, ఈ
శ్నేతి/మందున్న ది. సూర్యుని మొదటి మూర్తికి ఇందు9ండని
చేరు. అది 'దేవరాజ్యాధిపతిత్వము నంది దానవాసుర నాశన
మునరించుచున్నది. నెండవ మూరికి “ఛాతి యని పేరు.
అది జగత్స ప్రిస్తీకర్త్రత్యేము వహించియున్న ది పర్షన్యమూ
మూండవది అమృతము వర్షించును. పూష యనునది నాల్లవ
మూరి, మంత్రములయందుండి యది ప)జాపుప్తీ చేయును.
త్యష్టయను నైదవమూర్తి వనన్పతులందు నోషధులయందు
నుండును. అర్యమయను నాజివమూర్తి పుజూ సంవర ణార్థము
శరీరములందున్నది. * భగ” యను సప్వమమూరి, పర్వతము
లందు భూమియందు నుండును, * వివస్యతము ' అను మూర్తి
14 భవిష్య పురాణము

యగ్ని యందుండి శరీరులు తిను నన్నమును పచనము చేయును.


న్‌అంశువు = అను తో మ్మైిదవ మూర్తి చందుూనియందుండి
జగముల నాప్యాయనము చేయును. * వివ్వావు * అను పదియవ
మూరి దేవశ(త్రులను నరింప చేయుచు (పాదుర్భావ మొందును.
వరుణనామకమగు పదునొకొండవమూారి, జగములను సేఏవింప
చేయుచున్నది.
75, 76 అ. సాంబుండడుగగా నారదమహార్షి సూర్య
చైభవముంగాూర్చి యిట్లు వర్హించెను. సాంబా ! ఒకప్పుడు వేను
ముల్లోకంబులందు సంచరించుచు సర్వ దేవగణ పరివృతుండనగ
సూర్యుంగాంచితిని. అతని నన్ని ధిని గంధర్వులు గానము చేయు
చుండిరి. అప్పరనలు నృత్య మా చరించుచుండిరి. యక్ష రాక్షస
పన్నగు లాయుధముల క్తి యతెనిని గాయుచుండిరి, బుగగజు
స్పామములు రూపము ధరించియున్నవి. బుషు లీతని స్తుతించు
చుండిరి. పాత రభ్యాన్నా సాయం సంధ్యా చేవతలు మూర్తి
ధరించి యాశేని నన్ని ధినుండీరి. అందు ప్రాతస్సంధ్య్వ యరుణ,
మధ్యమాసంధ్య చంద 1)నదృశయు, సాయంసంధ్య వృక్ష సమా
నయు ,నెయుండిరి. ఆదిత్యులు, వసువులు, రుదులు, మరుత్తులు,
అశ్లిసీ చేవతలు మూాడుసంధ్యలందు నర్కు-ని పూజించు చుందురు.
ఇంన్రుడు జయజయ నినాదములుచేయుచు నక్క-డ చేయున్నా డు.
కలియు, తశ్యంబకుండును, తి)నంధ్యంబు నర్కు- నర్చించు
చుండిరి. ప్రాతస్సమాయమున6 డామరపూవువలె నున్నట్లును,
మధ్యాహ్నము చకా) కారముగ నున్న ట్టును, రాతి) చతిరం7స
లో నున్నట్లును సూర్యుని బూాజింపవ తను. సూర్యుని ముందుండి
బు) స్నా స ర్య భము= ౧ 15

యనూరుండు సారథ్యము షేయుచుండును*, కాలము యొక్క...


యవయవములచే నిర్తింపబడిన సూర్యరథము నతంయ నడువు
చుండును. ఆ రథికుడు గుజ్ణిములతకో నుండును. అవే ఛందస్సు
లని తెలియవ లను, సూర్యుని కిరువంకల రాజ్ఞ, నిక్షు్ణభ యను
సిర్యురు భార్యలుందురు. దేవత లతనిచుట్టును నంచరింతురు.
మ డచట 'ేఖకుడుంగా నున్నాడు. దండ నాయకుడు మటి
యొకడుండును. రాజా కోమషులను నిద్దరు కలా ఇ హపక్షులు దార
మందుందురు. చతుశ్శృంగమగు నాశాశము మేరువు పో
నమాన ఎతణములు కలిగి యవ్యలనున్న ది. దిండి యచట నగ
భాగమందుండును. దశలయందు మరికొందరు ేవతలుందురు.
ఇట్టె సర్వగతుండయి, గ ర్యాణసంస్తుతుండగు డసశుని, గో
నుని, భువనేఘని శరణొందుము.
77 ఆం మరియు వినుము, అవ్వ కము, నదనదాపష్నికము
నగు నొకవస్తువ్రగలదు. దానినే పురుషు(డందుకు. తదాత్శక మై
యూ జగమంతేయు వ్యా ప్తిచెంది యున్న ది* అతడే సృప్పక ర్మ
యె బ్రహ యనంబడును. అంతకర్హయె కాలుండనంబడును.
రత్సకుండె విమ్లు వనంబడును. అతేండు హార ణ్యాండగతుం డై
యుండుటచే పారణ గర్భుం డనబడును. నారములనగా నాప
స్సులు. అం దయను (గతి) కలవాండు నారాయణుడు. “అరి

అనేది విఘా9ర్ధక వైన నిపాత. ఆపస్సులే నముదిములయి నీఘు)


గమనము లేనివగుటచే వానికి “నారము లని పేసుగలిగినదిం
వకార్షవపుళయమైన తరి నా యాపస్సులందు రు
సహన
సకీష్షడగ నాది చేవునకు నారాయణ శబ్దము సార్ధకమ
Il: శ్‌ పీ స్య ప్ర శా ఆ ను

యుండును వేదములం దేతండే పురుషుడని చీర్కోనయెకీ


యున్నాడు. అతడు యుగసహసు పర్యంతమైన ర్మాతి గడపి,
రాతి) చివర సృష్థీ కారణమయిన బువాలేము నంగీకరించును,
అతడు భూమియంతయు జలమగ్న మైనట్టు గమవించి వరాహా
మూ ర్రిధరించి యుద్దరిం చును. ఆ వరాహరూపముమొక్క_ శరీ
రము వేదమయము. అతడే మననస్నుశచే భృగ్యంగిరః ప్రభృతు
లగు బుపీ.సంతతింగన్న వాండు. దతకన్యకయగు నదితి కశ్యపుని
వలన భూర్ఫువస్వ్వర్షాక . సమిప్తి, రూపమైన నొక యండముం
గనెను. అందుండి జ్యాదశేస్యరూపు(డు సవానరూపు(డగు
దివొకరుండను “పేరొంది యుదయించెను* ఆతని విస్తారము
తొమ్మిదివేల యోజనములు. ఆ విస్థారముకంకు మూడు
శెట్టతేని పరిణాహాము. (నైశాల్యనున్న మాట). కదంబకుసునుము
శీసరములణో నిండినట్ల తడు శేజన్స్నము దాయము శో నిండి
యుండును. ఆ పౌరతేజస్సు నముదాాదులనుండి నీటి నాకర్షిం
చును. రా(తి యా 'తేజం బగ్ని యందు (బవేశించును, (వకాకోర్ల
భావము లీరెండిటియం దుండును, సూర్యకిరణములకు పర్యాయ
పదములుగా వేదళా,న్తములందు వాడబడుపదము లికువడి
కనిపించుచున్నవి. హాతి, కిరణము, గోవు, రళ్ళి గభస్తి,
అభీషువు, ఘనము, ఉన, వసువు మరీచి నాడి దీధితి సాధ్యము
మయూఖము భానువ్పు, అంశువు సప్తార్చె సువర్ణము, కరము,
పాదము, అనునివి సమా నార్థకములు. చందనాగిభేదముగా
నీ కిరణములు శీతవర్దాతపాది కారణములయి యనంతసంఖ్యలో
గణింపయఖడియున్నవి. (ఇతరఫురాణములలో వీనిని వివరించి.
(8) బ్రా) హ్మవ ర్య ము=౧ 17

యున్నాడు.) గృవహారాజైన సూర్యభగవానుడు వొయువువలె


సర్యగతుండై యున్నాండు. ఇతని మూడువందల కిరణములు
భూలోకమును, మణి భూడువందలు భువర్లోకమును, మతి
మూడు వందలు సువర్షోక మును వెలీగించుచున్న వి. నూరు
కిరణములు క్రింద పాతాళమును తవీంపజేయును. ఈ శుక్ష
మండలమునకు *“హేలి యను “వేరుగలదు. నక్షత)గవా
పోమవింబముల కిది పృతిస్థా యోని యయి యున్నది. సూక్యుని
"వేయికిరణములలో పా జయము లని యుదాహరింపబడిన
వానిలో శేష్థములయిన కిరణములే[గహము లని పేరొంథినవి.
సప్పజము, కంజజము, 'తారేయము, దేవుఫరువు, ఉగాహ్లాము
కసి కనంజి తము నని వానిని వాడుదురు. అన్ని యందు వేల్య
బడిన యాహుుతి ఆదిత్యుని చేరును. ఆదిత్యుని వలన వర్షము
పడును, వృష్టి వలన నన్నము, దానివలన బ్రజలు నేర్పడుభురు.
లోకముయొక- యుునికివునుకులు వినాశముకూడ యాదిత్య
నిమి త్తకము
లే. సర్వజగద్వ్య్యవ హారమునకు మూలమైన బుతు
మాస నంవశ్పరాది విభాగమంతయు సూర్నునివలననే యగు
చున్నది. అగస్న్యపాసనయంతయు కాలము మోదనే యాధార
పడియున్న ది. అదిత్యుండు పం(డెండు మాసములందుం బం డెండు
చీరులతో వెలుంగుచున్నాడు. ఆపేరులు సర్భపురాణములందుం
బృసిద్దముగా వాడంబడి యున్నవి. స్యయంభు వని విలువబడి
యెకై కమయిన సూర్యాత్మ గుణవశమున నానాత్యము నొంది
నానా నామరూపములం బేరొ-నంబడి యున్నాడు. మేఘ
మొుక్క-టియే యయ్యు రంగుచేత రూపముచేత నానావీధమయి
18 భవివ్యమ హావఫురాణము

నట్లు, ఆకాశమునుండి కురిసిన సీరాయాచోట్ల భూమియొక్క- రస


భేదమును బట్టి నానారుచియయినట్లు, అగ్ని పలువిధములయిన
క క్రైలచేత వర్షముచేత రూపముచేత గుణమువేత పలురకము
లయినట్లు, వాయువు ద్రవ్య విశేషములయుక్క.. స్పర్శే
పెక్కువానన లండినట్లు, గార్హ్యప త్యాగ్నీ భయుక్క_కు దక్రి_ణాహావ
నీయ బ్రహ్మ్ళాదిరూపములగు నగ్నులుగా వివిథమైనట్లు దివాకర
రూపమున తత్త్వ మొక కు “నానాత్త్వ మందినది. ఇతండే
"వేదములు, యజ్ఞములు సర్వన్వమును. సూర్యునికిగ ల వేరులలో
నే యొక్క పేరును ధాత్వర్థమును, నిగమారమును బరిశో
ధించి సమన(యించి లెన్సగా. డెలిసికొనునో యాతండు నర
రోగ వర్టితుండై యప్పుడే నర్వపాపవిముక్స్తుం డగును. నీకు
గలిగిన యా భయంకర వ్యాధి సూర్య చేను ననుగహమునం
బటాపంచలగును. సందియమువలదు, నీతం[డియు, బహ ఇయు,
శ్రివ్రడును నెట్లూ
శేత_త్స్వమున కర్గములో సూర్యుండు నశ్తు,
79. సుమంతు డిట్లనియె; నట్లు నారదుండు సాొంబున
'కెజీంగించుచు వెండియు నిట్లు నూర్యచరిత) "తెలుపందొడం7ను.
సూర్యుని భార్య రాజ్ఞియను నామెయే ద్యులోకము. నిక్షుభ
యను శెండవ భార్య పృధథిపీలోక మే. పుష్య శు॥ నప్పమి
(సొమ్యసప్తవి) యందు నూర్యుడు ద్యులోకముల్‌ గూడుకొ
నును. మాఘ కృష్ణసప్తమి నాడు భూలోకముతో నతడు
నమా వేశమందును. అప్పటికి భూమి బుతుస్వాతమై యప్త్పూడు
గర్భధారణము వేయును, ద్యులో కము గర్భవతియై వ నమాన
ములందు వర్షించును. భూమి త్యిలోవై శ్వర్యమున కనువుగ
చాాహ్మాపర్యము-౧ 16

నములను బండును,. ;నస్యోపయోగమున కోనందించి ఆహిొ


తాగస్న్న లాహుతులను -వేల్తును. సహో కార సభా కారము
౨కే డేవతలను, వీత చేవతల నర్చింతుకు. అన్నము, ఓ మధులు
సుధ, * అమృతము ఆనువానిచే చేన మనుష్య పితృనంఘమును
గనునది గావున భూమికి * నిక్షుభ ” యనువేకు గల్లినది. ఇటు
మింద రాజ్ఞి యనశు ద్వితియభార్య బ్రహ్మా మరీచి కశ్యపాది
పరంపరగా బేవతానంతతిని గన్నడి. వారి సంతానము చేవ
తావర్లముగా వరునగా చురు చేర వరితమయినది. (చూడుడు
మూలము) అటనుండి యముడు యమున, అశ్టిసీచేవతలు వని
ముదల నూర్యనంతతియొక్క- యుత్స్సె వర్ణి తము. (నా తక్కి-న
ఫురాణములందు. జూడవచ్చును.) సంజ యను నూరఫార,
రేవతుండను కుమారుం గాంచెను. అతండు తండ్నియొక్క.. ఎని
మిదవ గుబజ్దము నెక్కి పుట్టగనే పారివోయను. అతడా. గుజ్తము
చప్పటికిని విడిచిపెట్ట కుండెను. అంతట నర్కు-_(డు దండనాయక
వింగలుల నా గసజ్జముం గొనిరండని పంపెను. వాకు రేవతుం
డెప్పుడైన గుజ్తిము వదలునా? గొనువత్తు మని ఛిద్బమ'న్వేవిం
చుచు నతని వెంబడించిరి. కాని యిప్పటికిని వారి కట్టి యవకొ
శము దొరకనే లేదు. “ శేవృస్తుచ గతౌ ” అని యీ ధాతువు
నకు ఎగురుచు పోవువాండసి యర్థము . వచ్చినది గాన * శేవ
తుడు ” అని రేవంతుడని యీతసికి పేరు సార్థకము, మనువు,
యముడు, యమి (యమున) సావర్ణి, శని, తపతి, అశ్వినీ చేవతలు
రేవంతుఒడు ననువారు సూర్యుని నం తాౌనము. ఈ సంజ్ఞా దేవియే
మొదటి భార్య. ఆమ్‌ రాజ్ఞి. పృథివి, నిక్ష్రుభ, యను వేర
20 ఛవిహ్యమహాపురాణము

సూర్యుని ద్వితీయ భార్య యె ఛాయ. * రాజుకాదీపౌ, యనుటచే


రాజనగా నూర్యుండు, సర్యోత్క్చష్టుండై "వెలుల వాండన్న
మాట. రాజుఫారగకాన రాజ్ఞి యయినది. ' కుభనంచలచే ”
అనుటచే నిశ్చలన యగునది నిక్షుభ. న్యర్గవాసులే భూమివలన
నాకలి దప్పులు లేనివాశై నిశ్చలులుగా. 'చేయంబడుచున్నారో
ఆ భూమికి “నిక్షుభ * యను చేరు చెల్లుచున్నది. వారందరు సీ
ఛాయను (నీడను ఆశ్చయించుచున్నారు కాన సీముకు ఛాయా
నామము సార్గక మయి యున్నది. ఎల్ల ప్పుడు వీడితులయిన జవ
మును ధర్నముచే రంజింపంజేయువాండుగాన ధరశ రాజా అను
నామము యమునియం దన్వర్శమైనది. పరిశుద్ధకర్శము చే పరమ
'లేజస్యియయి వీతృవన్రాధిపత్నమంది లోకపాలుండయి, యిపుడు
లోకము నందు మనుచుండుటవే * మనువు” అను వేకు గలిగి
నది. అతని వంశమంచే శంఖ చక) గదాధరుం డవతరించినా6డు.
యముని చెల్లెలుగాన * యఘి” యను పేర యమున యప్పి
నది. సావర్ణి పిజాపతి. అతడు కాంబోవు మనువు. (ఎని
మిదవ మనువన్న మాట) అతండిప్పుడు నమేరు సపృష్టమున
తపము చేయుచున్నాడు. ఆతని భ్రాత శని యనువేకు
గ)హభావ మంది యున్నాండు. తపతి యను కన్య వింధ్య
మూూలనుందు 'వెడలునదియై నంవరణుండను రాజునకు
భఛార్యమొనది. “తాపి యవియు సనీమెం విలుతుకు. పశ్చిమ
సమువుగామినియై యున్నది. వైవస్వతియగు 'సీనది శివకాం
తతో (శివగంగతో) సంగమమంది సర్వపావ భయ నివారిణియై
యున్న ది. అశ్విసీ'చేవతలు స్వర్ణవై ద్యులై యున్నారు. వారి
బాాహ్మపర్వము-౧ లి]

నాభారముచేనిసికోొని లోక మందలి వెద్యులు జీవింతురు. రేవతుం


డను సూర్యనమహుభుండగు సూర్యకుమూారుండు గుజ్జముల కధి
పతిగా చేయబడినాండు. అతనిని బూజించువారుపీయాణము

శ్షేమముగాం చేయగలరు. త్వష్ట వూరాండుని యాజ చే
భోజలను గాంచెను. సూర్య చేవునిరయొక్య- యు నతని సంతానము
యొక్క-యు చరిత) మిడి విన్న వారు నర్భ పాపము కుల సర్వ
సంపద్యుక్తులయి ము కులయ్యెదరు 80 అధ్యాయమునుంచి
89 వరకు ఆదిత్యకల్పము అనుపేర నంద, భద్ర, జయ, జయంత,
విజయ, విధివర్లన మను పేర స _ప్రమిావ్రుత విధానము వర్లితము.
ఆపైన “ఆదిత్యవారకల్పము. అనువేర 939 అధ్యాయము
వర్మితము.

94 అ. ధనపాలుండను వైశ్యుడు బా)హ్మణుల వలన


నితిహానప్రురాణములను విని ధన్యుడయ్యాను. సూర్యాలయమున
శ)వణరూపమైన పుణ్యవి శేపమువలన ననంతపఫలము కలుగు
ననియు, కర్షశా)ద్లమని దినికి పేరనియు, భోజ్య (శొద్దము కంకు
నిడి యొక్కు వది యనియు సిరూపితమయినది. ఇతిహోన పురాణ
నొచకుని సర్వపూజ్యుండని యా కథ నిరూపించుచున్న ది.
నక్షత పూ జావిధితో మొత్తము 96 నుంచి జయ, జయంతి,
అప రాజిత, మహోజయ, నంద, భద) నక్షత ST మ
కా మ్యోపవాన, కామదా, పాపనారిసీ భాను, ధాన
సలా” వాపి మార్తాండ సప్తమి, ar fs
సప్తమి, తృతీయపదపు తాదులు 114 అక
వర్లితములు, 115 కొనల్యా గౌతమి
29 భవివ్యమహాపురాణము

ఫ్రీతికరమునగు ఫలపుప్పు భయ్య లేపనాదులు వరి తములు.


116 అ. స తాజిత్తు సూరోంపొననబేసి యనుగవాము నడ
యుట వర్ణితము. స తాజిత్తుభార్య విమలపతి, తనభ_ర్శకు గల్లిన
యనంతకోటి గసుణితవముగు చైశ్యర్యమునకు సివింపై మేమని
యడిగిన నతడు పరావసునను మునిని సేవించిన నతండు మున్ను
కూదుండవై పతివితయగు నీ భార్యతో సూర్యు నారాధించి
యిపుడు రాజునైతివని చెప్పెను, అనంత చేవాలయార్చకులు
"జీవలకు లనంబడుదురనియు, నందు భోజకులను జాతివారు
వర్ణముచే బాహా ణులనియు, ననుస్థాన శూన్యులయినవో
వారు నరకమందుదురనియు 117 అధ్యాయము తెల్పుచున్న ది.
నానిమిత్తముగా దానముచేసిన సొత్తునకే భోజకు లర్జులని
సూర్వుు డిందు అెల్పినాండు. 118 అ. సూర దీపదానపశంన
నుంచి సూర్యుని తీవ్రత కొర్య లేక సంజ్ఞా దేవి తన తండిఆయగు
విశ్వకర్యగక జెప్పుకొనగా నతడు సూర్యుని యంత్రమున
కెక్కి ంచి తరణిపక్రైను. ఆకథ యిందు వర్ణితము (చూడుడు 199
అ. మొదలు 128 అ, వరకు.)

194. పరమ కారుణికుండగు సూర్నభగవానుండు దేవరా


రము దానవులతో 6 బోరు చుండును, సూర్యుని కెడమపక- స్క-౦
దుండు దండనాథుండను బికుదునొంది రతృుణయిచ్చుచుండును,.
అగ్ని కుడిపక్క - నంగరవతకుండయి యుండును. అతే(డు వీంగల
వన్తులడెయుండుట చేం వింగలుండను పేరొంజెను. అశ్వరూపము
నందిన నూరుంనివలన జనించినవాడుగావున నళ్వినీ చేవతలనబడిన
యిర్వురు. చేవవైద్యులు సూర్యునికి పార్య్యవర్వులై యుందురు.
బ్రాహ్మాపర్య ము -౧ జి
శ ర్రీకేయు(డు హరుడు ననువారు సూర్య ద్యార పాలకులయి
యుందురు, “'రాజ్యదీప్తా” అనే ధాతువు సర్వ'సేనానాయకుండుగా
రాజిల్లువాడుగావున కా ర్తికేయునికి రాజశబ్దమును, “సుగతా”
అనే ధాతువుచే రవాన్యగతి గలవాడుగావున సౌొమండను
చేరొందిన వహారుండును ద్యార పాలురు. సూర్యుని ప్రథమ
ద్యారము ధర్మము, అర్ధము నను సుకు పార్గముల కాశ)యము.
ఆ శెండుద్యారములందు కార్తి శేయుడు సౌఛవుండు ననువా
రుందురు. ద్వితీయ జ్యారము పేతాధిపతియు. పక్రియు
నుందుకు. వారికి కల్మాహ పక్షులని వాడుక, కల్హాహవర్లము
కలవాడగుట కలా ఎషుండని (పేతపతి విలువబడుచుండును. “పక్షి.”
యనగా రెక్క-లుగలవాము. అతడే గరుడుడు. గరుదునికి దక్షిణ
ముగా దండవాస్తుండుండును, సూర్యుని కు త్రరముగా కుత్సిత
కరీరియు హా స్తిరూపుండునగు వినాయకుడు కుజేరనామమున
నధిపించి యుండును, నరంన _త్త్వనాయకుండు గాన యతేనికి
నాయకుడను వేరుగలదు. “వివిధం నయ తే” వివిధమును బొందిం
చువాండుగాన వినాయకుండనంబడును. రై వతుండు దిండియను
“వారు” రవికిం దూర్పుననుందురు. దిండి రుదు,)౦డనంబడును.
“రేవతుండు నూరు(నికిం దనయుండు. ఇతయ దుముకుచు నడచును
గాన “ోశేవృప్తవగతౌ” అనే థాతువుమోద నితని పేశేర్పడినది.
“టేజతా”” అనేధాతువుమోద _దిండిశబ్బము నిపతింపంబడినది.
“డయ తే” ఎగురువాండు గావున దిండి” యమయ్యెననియుం
చెప్పవచ్చును. “డివ్‌-కీ/డాయాం” అనుధాతున్రమోడ దివం
బున (కీడించువారు గావున “దేవతలు” అనబడుదురు, బుగాదులు
24 భవివ్య మహాపురాణము
సూర్యునావరించియున్నవి. ఇట్లు బ్రహ శ తెల్పిన సూర్యుమహిమ
సవి స్తరముగా విమర్శించికొని బుము లా చతుర్ముఖి నర్శ్చించి
దినంబున గిరి.
125. అ. సుమంతుండిట్లనియె. వో్యోమ(ఆ కాశముమును
గూర్చి తెల్బద నిక వినుండు. ఈ యొదుట కనిపించు వ్యోమము
చతుళ్ళ ఫ్రంగము**వో్యోమ అనగా శబ్లము. అది చతుళ్ళ ఫ్రంగము]!

అది సర్వ చేవమయము. అది గై రికార్హ వమం దుద్భవించినది'


అఆయర్జ వముయొక్క- గర్భరూపమే యో వోంవుడు. వరుణు
నికి పాశము, వేధకు హుంకారము, విష్షునకుం జకశము
(త్యంబకునికి తి)శూలము, ఇంద్యునికి వజమువలె రవికి “వ్యోమ
ఆయుధము. (పృహారణము అసి వర్ణింపబడి ) వ్యోమకు

“సూర్వపిహరణము అని వాడుక య ఫురాణమునందు


గన్పించుచున్నది.) క్షలియుక్క-_ వో వమ మహియట. అనగా
కలికి ఆయుధము భూమియని తెలియుచున్నది. సర్వ దేశ
వుయమనంబడిన యావోోమమున యజ్తీయులగు దేవతలు

ముప్పదిముగ్చురు _ క్రీడించుచున్నారు. వారే. ,హరుండు,


వర్షశుద్దుండు, (త్యంబకు(డు, అపరాజితుండు, వృపూాక ష్స్‌
శంభువు, కపర్షి, రై వతుండు, ఈశ్వరుండు, భువనుండు, వకాదశ
రుద్ఫులు ద్వాద శాదిత్యుల పేను విమష్తుచక్యఎమున కన్వయించును.
అర్యమ, మిత్రుడు, భగుడు వరుణుండు, వివస్వంతుడు, సవిత,
పూష, త్వష్ట అంధుడు, భగుండు, అతిబేజుండు సనువారు ద్వాద
శాదిత్యులు . ధు)వుడు, ధరుడు, సోముడు, ఆపుడు, అనిలుండు,
1 “దత్వారిశళ్చంగా” అనే మంఠ్రుమున కీ గింథము వ్యాఖ్యానము,
బ్రో) హ్మ న ర్య నయణ (౧
put
సిల్‌:

నను చెనమండుగు
నలుడు, ప్రత్యూషుండు, ప్రభాతుండు
ద రశ్వినులు. క్రతువు
స్థ్రవసువులు. నాసత్వుండు, ద(సుండునను నిద్ ుండు
“కాముడు ధృతి కుర
క్షుడు వసువు సత్వుడు కాలుడు
్వేడేవులు పదిమంది.
'ంకుమా(త్రుడు వామనుడు ననువారు బిశ పేర్లుకాణా
భ్‌విష్య ట్రేవబ్బందము
ఎరు వర్తమౌన "దేవబ్బందము.
ాణాంతమున సీవరేశే
బుక్క-డ యివ్యబడినవి. (అవి నా పుర
యించేచూడుడు, నవగ్ళవా
బువ బడినవి) పితృగణముకూడా
భావా భావని వేదక ములు. ఆదిత్యుడు
ములు ముల్లోకముల
గహములు. రాహువు ఛాయా
సోముడు ననునవి మండల.
నక్ష తాధిపతి
గN్గవాము. మిగిలినవి” తారాగవాములు.
సోముడు. గహోధిపతి దివాకరుంయం, అన్ని అదిత్యుండని,
ుండు బహ్మయని
ఉదకము చంద్రండని తెల్పబడినది. ఆదిత్య
మహేశ్వరుండు తృతీయ
చందు)6డు ఏష్ణు వనియుం గలదు
కావలయును కశ్యపుని
తా రాగహము. (అనగా కుజుడు
ారుండు. గురు శుక్కులు
సుతుండు సూర్యుడు. సోముడు ధరకుమ ుడు
ికుమారులు. బుధ
-జీవాసుర గురువులు. వీరిద్దరు పృజాపల కొడుకు
గ్రని నూర్యకుమారుండు. బింహిక
సోమపుత్యుండు.
అన్ని గవాములకు
రాహువు. శేతువు బ)హ్మకుమారు(డు. దూరమున
నథోభాగమున రవి చరించును. డానికి గొంత
ు. నశ్షత)ములకు కొంత
జందు)(డు నక్షత మండలముం గలవ
శ తాశ్వుడు, వోని మోద
న కుజ బుధులు, వారిమోద
నతేనిమై కృష్ణుడు, అటు
మహేశ్వరుడు, నటుమోద ధిషణుడు,
తోదివము. బుకుము
మోద చిత్రశిఖండిజుండు గలరు. ఇదే
96 భవివ్యమహాపురాణము
లన్నియు బుధునంత ప/మాణము గలవి. కేతు వనియతుండు,
అతసిగతి తెలియదు. బహు చంచలుండు, బహు రాపభరుడు,
“భూః” అనేలోకము పృథివి, భువర్లోకము అంతరిక్షము,
స్వర్లోకము (తిదివము. త్రిదివము ధు)వువియం దాన క్షమయి
యున్నది. భూపతి అడ వాయును నభన్పతి, సూర్యుడు దెవ
స్సతి. (న్వర్శాక పతి) గంధర్యాప్పరనలు గువ్యాకులు సిద్దులు
రాతసులు భూర్లోకవాసులు,. అంతరిక్ష వాసులు మరుత్తులు,
(స ప్తవాయున్మ-ంధములు) రుదు)లు అశినులు. ఆదిత్యులు,
వసువులు గోగణములు. నాబ్లవదియగు మహార్లోకమున
కల్పాయుష్ము-లు వసింతురు. అక్కడనే (పజాపతులుందుకు.
అయిదవడియగు జనలోకమున భూదాతలుందురు. బుతున్ర,
ననత్కు_మారాదులు వెరాజులు. నత్వవును న ప్పమలోకమున
నపురావృత్తులుందురు. దీనికే బ)వ్మాలోకమని చేరు. ఇతిహాస
విదు లందు. గ్రడింతురు. పురాణ వేత్తలు నట వసింతురు. మొ త
మిదంతయు వ్యోమ మనంబడును. ఇదె సర్వ వేదమాయము, సర్వ
(గగ్రహమయమునని న్మరింపబడియున్న
ది. కావున వ్యోమము
నర్చించినవారు నర్వ బెవార్చన చేసినవార
లే. వో్యోమోపానన
వేసినవారు వృషధ్వజుని లోకమున కేగుదురు,. నంశయము
లేదు,
126 అ. ఆకాశము ఖము దిశలు, వ్యోమము,
అంతేరికుముు నభము, అంబరము, పుష్కరము, గగనము,
మేరువ్ర, ఏపులము, బిలము, ఆవోచ్చిద్యము, శూన్యము,
తమము, రోదసి యనునవి వ్యోమమునకు పర్యాయపదములు,
శ్రా మ నన 97

లవణ, శీర, దధి, ఆమ్ల, ఘృత, మధు, ఇక్షు, స్వాదూదకము


లనునవి నప్తనముదిములు. హీమవంతము, సామకూటము,
నిషధము, నీలము, శ్వేతము, శృంగవంతము, ననునవియారును
వర్షపర్యతములు. వీనికి పర్వతముల నట్టనడుమ నున్నది
మహా రాజతపర్వతము, మౌహేంద)పిముఖము లయిన దిక్సాల
చేవతల పురము లెనిమిదివైఫుల నున్నవి. పృథివియందు
లో కాలోక మను పర్యతమున్నది.డానికవ్వల “దండక పాలముి
అను నావరణమున్నది. దానికి మాద నన్ని, వాయువు,
ఆకాశము, డానికి మోద భూ తాది, దానికవ్యల మహాత్తు,
అహంకారము, ప్రకృతి గలవు. దానికవ్వల పురుషముండు
గలడు. వానికవ్యల సీశ్వరుం డున్నాడు. ఆ యీాశ్యరునిచే
జగమంతయు నావరింపంబడియున్న ది. క యిీశ్వ్యరుండే
భానుండు. అతనిచే నీ జగమంతయు నిండియున్నది. ఈ అండ
మున కావరణము గూర్చునవి భూర్గోకము,. భువర్గోకము,
సువర్లోకము, మహార్లోకము, జనోలోకము, తపోలోకము,
నత్వలోకము ననునవి స ప్పలోకములుగలవు. భూమి కధోభాగ
వి. భూమధ్యమున చతురన)మ్య్ము
మున తలాదిలోకము లేడున్న
చతుశ్ళృంగము నైన మేరువున్నది. 'దానియెత్తు ఎనుబదినాల్లు
వేల యోజనములు. డాని శిఖరమున నొకడానికి సౌమునసము
అను వేరు గలదు. అది కాంచనమాయము. రెండవది పద్మ
రాగము రంగగలది. జ్య్వాతిపష్క_ము అని డాని నామము.
మూడవది చిత)” మను పేరు గలది. సర్వ చేవమయము.
నాల్లవది తెల్లనిది. వెండిది- “ చందాజన్క-ము అని దాని
28 భవిష్యమహాఫపురాణము

నందురు. మేరున్రుయొక్క_ గాంగేయశృంగ ము(బంగారుశృంగ మ్బ


సౌమననము. దానికే ఉదయశృంగ మని ఉదయపర్యత మసి
సరు గలదు. అచ్చటనే సూర్యు. డుదయించినట్టు కానివించును,
సూర్యుడు జంబూద్వి పమున న త్తరముగా నడచి భూతములకు
గోచరించును. బంగారుకొండయొుక్క
యు, నర్కు-నియొక్కయు,
'తేజస్సుచేతను నేర్చడి రెండు సంధ్యలు నరుణవర్లముతో స
బ్ర)కాశించుచుండును, డ్‌త్తీరాయణమున సౌమనసశ్ళంగమం
దును, దశకి ణాయనమున జోసతిళ్ళృంగ మందును సూర్యు డుద
యించును. విషువమున నా శెండింటికి నడుము నుదయమం
దును. ఇంద్రాదులు దీని కెనిమిదిదిశలం దున్నారు. "నడుము.
పద్మజుండు, బహ 2 యున్నా6డు.. గవాములు, జోవ్రతిస్సులు
సడుమ'నే యున్నవి. బృ్రహ్మారూపమున నాదిత్యుండే నడుమ.
నున్నవా(డు. ఈ కారణముచే నీ వ్యోమము, చేవమయనమని,
లోకమయమని చెప్పబడినది. దీనికీ పూర్యకోణమం దున్న
శిఖర మందు శుకుడున్నాడు. శని రెండవకోణ మందలి నిఖర
మందున్నాడు. మూండవదానం గుబేరుడున్నాడు. నాబ్లవ
శృంగమందు సోముండున్నా (డు. నడుమ శేశముబందు పినాకి
హుంకారమున్నది. పూర్యో త్తరముగానున్న చంద)లోకమున
మహాబేవు. డున్నా (డు. పూర్వాగ్నేయి యగు శృంగమున
'శాండిలుం. డున్నాడు._అవ్యలిమాల్బ కీనాశుండు గలం.
అతడు సూర్యకుమూరుండు. ' వైబుతిమూలనున్న శిఖరమందు
విరూపాక్షుడున్నా(డు. అతని కవ్యలిమాల యాద౭పతి (వరు
ణుండు)ు గలడు అవ్వలిదెస మిత్తుండున్నాడు. (వాయవ్య
బ్రా వ్మాపర్యము=౧ 99

మూల నన్న మాట) అవ్వలిజెన నరవావహానుండగు దశబలుం


డున్నాండు. మధ్యమందు బృహ్మయున్నా (డు కిందుగా వనంతు
డున్నా (డు. ఉపేంద?శంకరులు (బహ్మకు మోదుంగానున్నారు.
ఇటే మేరువు. ఇచే వ్యోమము, ధర్శమనియు దీనికి జేరు.
ఇది సరగచేవమయము. సర్వ 'వదమయము. మేరుశ్ళంగములు
నాల్డును నాల్టు వేదములే.
127. సాంబుడు సూర్యసా శ్రా త్కార మండి రోగ
విముకినందెను.' 12 అ, సూర్య భగ వాను డాతేసికి సూర్య
సహస్యనామముల కంకు మించిన యిరువదియొక్క_ నావు
ముల నుపదేశించెను.

పం! ర్తనో వివస్వాంశ 3 మారాంజో భాన్క_రో రవిః


లోకప)కాశకః (న్రీమా౯ా లోక చక్షు ర్ల)హేశ్వరః
లోకసావ్లీ. తలో శేశః కరా వార్తా తెమిసహో
తపన స్తాపన _క్చెవ శుచి సృప్తాశ్ళవాహనః
గభ స్పిహసో (బహ్మా చ సర్వ చేవనమస్తతః
ఏకవింశతి ఠిల్వేషస్తన ఇష్టన్సదా మమ
శరీరారోగ్యద లేన ధనవృద్ధి యశస్క-రః
స్తవరాజ ఇతి ఖ్యాత్యక్ర్రిషులో కేషు విశుతః,.”

ప్రిది సం ధ్యా కాలములందు. బరఠించినవారు సరగపాప విముక్త


లగుదురు. ఇది హోమాదులందన్నిట నుపయోగించవచ్చును.
సాంబుం ఢదివిని పారాయణ "మొనర్చి యారోగ్యవంతుం డయ్యె
నుం సాంజుండు చండ)భాగానడియందు స్నానము చేయుచుం
ల) భవివహమహాపురాణము

డగా నొక యద్భుతమయిన ప్రతిమ లభించను. అది సూర్య


భగవానుని రూపము. సూర్యుండే స్వయముగా దానిని నిర్మించి
సాంబున కనుగ హిం చెను, విశ్వకర్శ కల్పవృత్తమునుండి
తయారు వేసిన యంత్ర మునందు సూర్యుని తరణిపట్టినాండు.
ఆసౌమ్యుమూ రియే సాంబువికి. జందభాగానదియందు లభిం
చెను. సాంబుండు సూర్యపులిష్థ చేసెను. 180 అధ్యాయమున
సూర్యప్యతిస్టాకల్పము. శిల్చ విషయము వరి తము. 181 అధ్యా
యము 'మొదలు నారదో క్ష ప్రతిమా లక్షణాదికముకలదు.
పృతిస్థా విషయమైన జ్యోతి శాస్త్రము 182 అధాకియమునందు
గలదు, 15కి అధాణాయముదాకా సూ ర్యార్బనాద్య నేక పిష
యములు వర్ణి తములు. త్రిమూర్తులు నహంకారదర్చంబున.
దామే సృష్టికాధారభూతులమనుకొని రయొండొరులుం గలియ.
బలుకుకొనియుండగా జగమ్ముల గాధాంధకార మూావరించాను.
వారి గర్భ్యమువారించుటకు శతయోజన వి స్తీర్ణమగు నొక గోళ
ముదయించి యందొక పద క ర్లిక యందు నెలుంగొందు
"లేజముచే నీజగమంతయు సుపికాశము నొందెను. ఆలేజము,.
మోందు తెలియవలెనని బవ్మా మిం దికిని శివుడు కి)ందికిని నడ్డ
ముగా విన్లువును చేగిరి. కాని వారికి డాని యంతు పట్టద
య్యిను. అంత నా త్రిమూర్వుల సెక్కురీతుల స్తుతించిర
వారీ భకిభావము గ్యహించి నహస్ఫ)కరుండు న్వరూప సాక
'త్కా-రము వారి కనుగ్ళహించెను. . ఆరూప మెట్లుండె ననగా
ఉక త్రికలచే నంస్పృశింపంబడక, వానికి దుర్భ్ణయమునై, వాస్త
రహితమై, నప్పర్షి విరహితమై, వర్షాబ్బాదులు లేనిదై, సప్మన్యర
బ్యాహ్మాపర్వ్య ము-౧ లీ]

వర్టితమై సకలము నిష్క-_లముం గూడనై యేకరూపమై యేక


శిరస్సులు పాదములు గలడియె అనేక బాహూదరము ననేక
కిరటాది భూషణ భూవమితయొ సహననయనాభిరామమై
యుండెను, త్రిమూర్వులు వేర్వేర నా సవాసకరుని నర్వలోక
శుభకరుని వినుతించిరి. నూర్య దేవుండు ప్రనన్నుండై జగదోక్షణ
నిమితృమయిన తన యవతార విశేషము వారికి బెలివీ తనను
ఏనుతించువారును నమస్క_రిం చువారును సర్యరోగములు బాసి
సర్వవిధనంపద లందుదు రని యనుగ్య)హిం చెను.
154. మరియు నా సూర్యభగవానుం డిట్లు తేలిసెను,
చను నాలుగుమూర్తులతో లోకమును వ్యాపించియున్నా ను.
నా సాత్విక రాజన తామస మూర్తులు విష్ణువు, బృహ్ముయు
రుదు)ండు నని, సేగొందిరి, నాబ్లవమూ ర్తి నిర్ణుణము. అంత
టను నిండియున్న
ను నింది;యముల కది యందదు. అది
నిహ్మలయు సకలయు సురూపయు, రూపవర్టితయు,
లోకములం దంతర్యామిగానున్న నది యందు నంటదు.
అరింటినంటక యెడింటిని చాటియున్నది. (ఆరనగా షడ్భావ
వికారములన్న మాట.) అది వ్యోమరూపము. భూపదమున కది
దుద్దువలె నున్నది. అది సర్వలోక ప కాళక్రనైం జాగలామాలా
వృతమయి రాణించుచున్నది. గగనోపమయిన యీ నాల్దవ
మూర్తిని మీ రుపాసింపుండు. ఆ వ్యోమమందు సర్వభూత
ములు క్రల్పాంతమున లీనమగును. థానికి దశ్షిణమున “బ్రవ్మా
యు, వామభాగమున జనార్షనుండు, శివుడు శిరమునను లీను
లగుదురు. దాని హృదయమున గాయతి) లయ మొందును. పద
వి భవిష్య మ సహాప్టళశాణము

కనముయుకమును షడంగమునగు "వేదము మూర్గమున లయి6


చును, స్థావరజంగమాత్శకస)పంచ మంతయు జఠరమున లీన
మగును. తీరిగి యివన్ని యుం బుట్టుచుండును. ఆకాశమును
వ్యోమమందురు. పృథివి నిక్షుభ య నే నాకాశ
స్వరూఫుండను. నాకు( వ్రియురాలు పృథివి, నేనును నిక్షుభ
యుం గలిసి సచరాచరమగు జగమ్ము లయితిమి. కావున సొ
న్‌గమరూపమయిన మూ రిని మా రారాధింపుండు. శివుండు
గంధమాదనమం దుండి నామూర్తినుపాసించి సిద్ది వడయుం
గాక, విష్ణువు కలాపగా/మమం దుండి యారాధించుగాక!
బ్రహ్మ పుష్క-రమనంబకు నా వ్యోనుమూ ర్థీ
రీ నుపొసించును
గాక! 155 అ. ఈ చెప్పినరీతి నతనిం బూజించి మువ్వురు
మూర్తులు నుపొసించి జగత్సృప్టి సితిలంయవిధానము వరముగా
బడసిరి., (156 నుంచి 181 వరకు సూర్యవిత విధులు వర్ణిత
ములు, 161 నుంచి ఆశమధర్నవివరణము. 198 నుంచి ష్టం
సూర్యవిత విశేషములు, సోతిములు, ఫలములు సమగ)
ముగా వన్టితములు, 215 అధ్యాయము వరకు)

ధా లది (బాహవరము న
(8)
మధ్యము పర్వము ౨

పథమభాగము
1.5 అ, బృహ్మాండోత్ప త్తి : లోకపరిమాణములు'
(నో యితరపురాణములందుం జూడవచ్చును.)
6 అ, చావా షణ గురుపైశంస,

వర్ధములు మూండింటికి జన ముచే బ్రాహ్మణుడు


పృభువు. బ్రహ్మ తపస్సుచేసి (బావా కాజాతిని. సృష్టించెను,
వితృ "దేవతలు కవ్యములను, దేవతలు వావ్యములను, (బ్రాహ్మణ
ముఖమున భుజించుచుందురు. జన్మమాత్సముచే (ాహ్మ
ణుండు సర (విధములగు నర నలు వొంద నర్లు(డు. బొౌహా నుండు
సర్వమును స్యీయముగా ననుభవించును: ఆయనుభవసారమును
మిగిలిన తెవర్టికోలకుం బంచిపెట్టును. నంతుష్షుండై న బ్రావ్మా
ణుండు లోకమును నిలుపగలండు. అసంతుష్షుండె క/ద్భుండై
నచో లోకములను నశింప జేయలలండు. అందుచే విపు) నెల్ల
యెడల బూజింపవలయును. గర్భాధానాదిసంస్కా-రము
లిజువదినాల్టింటిచేత శాశ్ర్రువిధిచేం బరిపూతుండైన బాహా [1

ణుండు బ్యవ్మాస్థానమును బడయును. సంస్కా-రవూతు(డు


మొదటివాడు. వేదపూతుండు రెండవవాడు. విద్యాపూతుండు
మూండవవాండు, తర్ధపూతుండు నాల్దవవా(డు, త్నత)పూతుం
ర్ట భవిన్యనుహాప్రుశాణము
డును గలడు. పీ ఏచక్షణ “తేలిసీ పూజింపవలయును, అట్ట
నారు స్యర్గాపవర్లఫలమంచుదురు. లేనిచో వట్టిశమకుం బౌత్తు,
లయ్యెదరు. ఈ చెప్పిన పూతులందరిలోః బరమపూతుండు
గురువు, గురుల కెల్ల గురుం డైనవాండు పరమన _త్వీమూ ర్తిఅతడు
బ్రహనే నిర్భితు(డై యుండును. ద్భిజ పూజ చేసిన వార లక్షయ

స్వర్లసుఖమందుదురు. అట్టద్విజుం డేరా జేలు చేశమందుండునో


యా రాజు దేవభావము నందంగలండు. ఎవనిమెడల బ్బాహ్మ
ణులు పసన్ను లయ్యెదరో వాసిమెడ పెష్టువు ప్రిసన్నుండగును.
విప్రపూజచే విష్ణువు సంతుష్టింజెందును. నిస్ణుముఖమునుండి
విపు) లుదయించిరి. సృష్టికి సంహోరమునకుం గారణములయిన
వేదములును నక్క-డనే యుదయించినవి. పరమాత శి వ్మ్‌ప
ముఖమునంబే వేదముల నుంచుట కిదియీ. కారణము, సర్వ
జ్ఞానార్థలాభమునకు వేదముఖులగు వ్యఫుల నిందు చేతనే పూజింప
నగును. పితృయబ్ఞ ఏినావాములందు, వహ్ని కార్యములందు,
ఇాంతిపాస్టిక (కియలందు సర్భమంగ భాచారములందును (బాహా
ణులు పూజింపయలడ వలసిననారు. విప్రుని ముఖముననె
ప్రేతాదులగు నసుకులు బలిని గ్యహింతురు. పిళ్ళ చేవతేలు
వావ్యశవ్యముల _నందికొందురు. (బాహ్మణుండు "లేకుండ
యిచ్చిన హావ్యక వ్యాదులు, దానములు, హోమములు,
బలులు, నిహృలములు. విప్పుడు లేకుండ చేసిన కరము
నసురులు భూత ప్రేతపిశాఖూదులు భుజింతురు. చేశకాలపాత)
తెణింగి వివులం బూజంపవలయును, బాహా నికి శుద్ద
ఫీ నమన్క-రించినవారి కాయువ్రు వవృద్ధి పొందును. అట్లు
మొ)క్క-నివారి కాయురాయ నాశనము, భూనా*శేనము దుర్గతి
కలు గును, విపిపాదోదక కర్ణమములును, 'వేదతా శ్ర ప్రతిగర్జి
తములును, స్వాహా స్వథాన్వస్తిభరితంబులు గాని చ.
క్లశాన తుల్యంబులు. నరకభీరువు లయినవారు పడ్వింశతి
దోషములు (26 విధములయిన పాపపములు) విడిచి తీర్థమందు
గాని, గాామమునందుగాని, పత్తనమునగాని, కన సోన
నివసింపవలయును. అట్టివారు స్యర్హమునందు, వితృలోకమునందు
బ్రహ్మ లోకమునందును వసింపలలరు. రుష్షుడు, దుష్టుడు,
ఫుష్టకండు, అధముండు, విషము(డు, పశున్రు పిశునుండు, పాపి
ష్టుండు, నష్ణు(డు, కష్టుండు, హృృష్టుండు, కుంకుడు, అంధుండు,
'కాణుండు, చండుండు, ఖండుండు, వక్త, ఇచ్చినది మరల హరిం
చినవాండు, నీచుడు; ఖలుండు, దొంగ, వావాలుండు, కద

ర్యుండు, చపలుండు, మలీమసుండు అనువా రిరువదియాకు విధ


ములయిన దోషములు కలవారు. వీరందరు మరల యునుబది
మైదు రకము లగుదురు. అడెట్లనిన పీరిలో నభము(డు మూడు"
రకములుగా నుండును. విషము(డు రెండు, పశథువ్రు నాలుప,
కృృపణుండు రెండు, పాపిష్టుండు రెండు, నష్ష్టుండేడు, కష్టులడెదు
రుప్తుండు "రెండు, దుష్టుండాబు, ఫుమ్టండు "రెండు, హృష్షం డెని
మిడి, కుంళుండు మూడు, అంధుడు రెండు, కాణుండు రెండు,
చండుండు రెందు, చపలుడొక్కటి, చండుండుు ఖండుండు
ఫ్ర్‌గ్ర భవివ్యమ హాపురాణము

రెండు, దండపండులు రెండు ఖలుండు నాలుగు, నీచుండు


రెండు వాచాలు(డు మూడు, క దర్యుండు మూడు, మలీమ
సుండు మూడు, చతురుడు రెండు దొంగ. యొకటియు
నని యిట్లు పలురకములయి యుందురు. వీరి లక్షణములు
వేర్వేర, తెలిపెడ వినుండు. ఈ పరిజానము గల నరుండు చేవ
భావమును బొందును. పాదుకలు, గొడుగు ధరించి గురువుల
సన్నిధిని, చేవతల సన్నిధిని జరించుట, గురునికంకు నెత్తుగా
గూరుచుండుట్క, వాహానముకి... తీర్థయాత్రలు చేయుట యను
నవీ యొకరకమైన యధముని లక్షణములు. తీర్గస్నా నముచేయు
నపుడు మూత్రవురీపోత్సర్జనము చేయుట "రెండవరకమైన యధ
ముని లక్షణము, ఇాస్ర్రీయము బువీ.సమ్మతము నైన "యాగా
భ్యాసము వీకుచుట మూడవ యధముని పని, మాట మథు
రము మనసు హోలావాలము నగుట యొక విషమువి లవణము,
చెప్పునది యొకటి. చేయునది యొకటి యగుట రెండవ వివ
ముని గుణము. మోతుచింత సేయక వారిసేవవిడిచినవా(డు పశున్ర.
ప్రయాగ యుండగా మరియొక-వో స్నా నము చేయుట, యెదుట
నున్న చేవుని విడిచి .యక్కడనోయున్న చేన్ర నారాధించుట
పశుత్వము. బహుశా శ్ర్రగ)౦థములలోని సారము గ్రహింప
కుండుట జంబుకపశుత్యము. బలము, .మోొసనము, మాయ అను
వానిచే ధనమును విగించుట పిీశాచత్యము; పీణయముచే
చేసిన బిగువు రెండవరకము. మధురాన్నమును గాక చేదుతో
గూడిన యన్న మును చేవ వితృ కార్యములయం దుపయోగించిన
ఖౌండు కృపణుండు, సంతోఘముు లేక్ష కో)ధియయి యజించ్చిన
వాడు పూజించినవాండు రెండవరకపు కృపణు(డు. దోవము
లేమియు తేకుండనే శుభాచారములు చేయుట మానినవాండు
శుభజన్నము నొందియు కూడని వస్తు విక్రయము చేయు నా(డు,
పిత్భమాత్భ గురు త్యాగి, కె”బాబారములు వేనివాండు, త నాదం
డు/లను విడిచిప్మె) ముందు భుజించిన వాడు పాపిస్టుండు.
తండి) జీవించియుండగా వానిని విజీచినవాండు రెండవ పాపి
ష్టుండు, హోమములు మాసినవాండు మూండవరకము. సాధు
సమాచారము విడిచి దాస్యవృత్తై కొడంబడిన వాడు నష్టుండు.
పడువువృత్సి (వెలయాలితనము చేవల వృతి ( తలుకలవృత్సి )
ఛార్యనమ్మి జీవించుట కన్యాశుల్య_ము (స్రేధనముచే జీవించు
టయు సలురకములయిన నష్టుల లతుణములు. దీనులను జూచి
యెవని మనస్సు కపితమగునో వాడు నొకరకము. అకార్యాచ
రణమం టే నిమగ్చు 6డయి ధ ర్మార్థములను విడచువాంక్షు, నిదా)
స్వభావుడు, ప్యసనపరుండు, మద్యవానము చేయువాడు, నీ
రతుండు, దుష్టుల నెల్ల వుడు నంభావుంచువాండు నని
యేడురకములయిన దుష్టు లుందురు. ఒంటరిగా మధురాన్నము
లను దినువాండు, వంచకుండు, సాధునింద వేయువాండు నయి
పందివలె నూరినవాండు ఫుష్టుం డనంబడును. ఏ విప్రు(డు సిగ
మాగమ మంతిముల నితరులచే. జదిపింపండో, పనలో
వాండు దుష్టుండు. శ్రుతి స్మృతి యనునవి రెండు కన్నులు.
ఈ రెండింటిలో నొక కన్ను లేని చ్రాహ్మణుండు కాణుండు. రెం
డును లేనివాం డంధుండు, సోదరులతో వివాద పడువాండు,
తల్లిదండు)ల కప్రియ ముసేయునాండు నయినద్విజుండు చండుండు,
చిం భవిష్యుమహాసురాణము

రాజసేవాపరుడు ళూదునిసేవించువాండు * నొకరక్రమయిన


ఏశునుండు. శూదాం౦గనా సంగమము చేయువాడు చండు(డు.
శూద/గృహామున వండిన యన్న మొకమాేస తిన్న వాండు,
అయిదురోజులు శూదు /నింట నివసించినవాడు చందడుంయు,
ఎనిమిదిరకముల కుష్టు, మూడురకములయిన కుష్టుకలవాండు,
వసో చలల్ల ప్పుడు మాటలాడువాండు త్రికువ్యి వ
పురుగు జివించినట్టు, వదిలభించిన నది తిని జీవించువాండు,
అట్టి నీచమైన వ్యాపారము చేయువాడు, కుపండితుండు, తెలి
యకయే ధర్జుముంజెప్తువాండు, అవిము క్రశ్షేతిమును (కాళీని
విడిచి మరియొక చోటికి బోవ్రవాండును, శూకరపశువ్రగా
నిరురక ముల నెన్నంబడును, కనుబొవులు ముడివడ రాజువా
నితముల దండించువాండు దండు(డు. బాహా ణభధనము, రాజ
ధనము, "చేవధనము హరించి దానితో నితర చేవ “బాహా
ణుల” కు సంతర్పణము. చేయు వాడును, దినువాండును
గాడిద. వట్ట యత్షరములను వల్సించి, వేదము లందలి పదము
గాని, వదశాస్ర్రమును (వ్యాకరణమును) గాని పఠింపక యర్ధ
మరుంగక యుండువాండును బనువే, ఏరు చేవ జా సన్నిధిని
జెప్పునదియొకటియు చేయునది యొకటియు నెనవాడు నీచుడు.
పుహ్పఫల సమృధ్ధనైన వనమునందు ముండ్లకనే వెదకు మిడుత
వలె నెవ్వండు షడ్డుణ సంపన్నుడయిన సాధువునందు దోషము
లనే వెదకునో వాండు ఖలుండు. _దెవదృష్టి లేక యాడరాని
వమాటలాంయడయచు సిగ్గులేనివాడు వావాలుండు. చండాలురతో
సంభాషణము, పక్షులను బెంచుటయందు ఆన _కృగట్లి యుండుట,
నుధ్యమసర్యము-_ ౧ స్ట్‌

వీల్టనో౮సాడీ భోజనము చేయుట, గక్టపోచలు_ తంచుట,


మన్ను మర్షించుట, వృధామాంసాశనము చేయుట, పరభార్యా
రతియు గలవా(డు చపలుండు- అభ్యంజనము 'లేనివాండు, చంద
నాదిసుగంధద్యవ్యసేవ చేయనివా:ంద్రు, నిత్య కర్మ త్యాగము
చేసినవాండు, నిత్యము మలినులైనవాండు, అన్యాయార్టితము
లయిన గృహోరామాదులు గలవాండు , ఇతరుల ఇండ్లను, మం
తములను హారించు వాడు, బహ ఘాతకు(డు. "బేవపఫున్న క్ర
రత్నాదులు, మణిముక్తాదులు, గుల్జములు గోభూమిసువర్ల
ములు దొంగిలించినవా:డు స్తేయి (దొంగ. దేవమనుష్యు
లన్యొన్య భావన శేయవలసినవారు. అనగా యజ్లాదుల ద్యారా
"జీవ తారాధన చేయగా వారు యజ్ఞ కరణబయిన వారిని భావించి
శుభము ' లిత్తుకు. అట్లు భావింపక న్యలాభాపరు(డై తన్నశె
"తానుడికిం చుకొసి తిన్న వాండును స్తేయి (దొంగ). గురుపితృ
ప్రసాద ముత్తృవము లోకముల నిచ్చును. గురువులను, దలిదం
డ్ఫులను బోేవింపనివాడును దొంగయీ. ఉపకారులను గౌర
వించసివాండు తప్తనరక మందును. రక నదిలోం బడును, సర్వ
వర్షములకు ధర్రప/భువు బ్రాహ్మణుడు. పృథిపీపాలకు డైన
రాజు ధర్మచక్షువు. బ్రహ్మా చెప్పిన హోేరాతంత/ము ెలిసిన
బ్రాహ్న్మణు(డు గణకుండుత్తముండు. గంగలేని దేశము, విఫుండు
లేని కియాకలాపము, హోరా శాస్ర వెజింగినవాండు (జాతి
వీ.కుండు) లేని దేశము విప్పవప్పవము. అనగా సర్వవిధ విప్లవ
ములతో మునిగి తేలుచుండునని భావము. దీపములేని రాతి)
వలె సూర్యుండు లేని యాకాశమువలె సాంవత్ప్సరుండు (జ్యోతి
4) భవిషవ్యమపహావురాణ ము

ము ేలీసినపాల్వు) లేని రాజు గాఢాంధ కారమున నున్న ట్లు


డును, విప్రుడు శశు )వులు గలవాడే పూజనీయుడు (అనగో
గడ్డము పెరిగిన నాండు, సూర్యుండు నట్టివాండుగానే పూజనీ
యుయ వ్రాత్యుండగు విప్రుని జూచి వెంటనే సూర్యదర్శనము
చేసినచో నాపాపము పోవును. ద్విజులలో భోజకుండు,. కథ
కండు, శివవిప్రుండు, సూర్య వివ్రు)ండు నని పలు తెరంగు లయిన
వారుందురు. కథకుండు మధ్యముండు, సూర్యవిపు)C డుతృముండు,
శీవలింగార్చనపరుండయిన శినవిఫు9ండు నిందితుడు. 'దేశచళ)
ము హోరాచకము లెలిసినవారిని రాజు మిక్కిలి పూజింప
వలను,
6 అ. చతుర్యర్లముల వారికి. దండికంచు బంధువ్రు
పూజనీయుడు మటణీయొక(డు లేడు. గురువులు ముగ్గురు.
అందులో? దల్లి పరమగురువు. సోదరులలోం బూర్య పూర్వులు
గురువులు. ద్వాదశీ, అమావాస్య, రవిసంక )/మణము, అయన
ములు, విషువము, చంద్యసూర్య గ్రహణములు వ స్త్రభోజ
నాదులు దక్షిణ లొనంగి గురుపితేరుల బూజింప వలయును:
ల తండ్రికి నమస్కా-రము.

“స్వన్హాపవర్షపుద మేకమాంద్యం
బృహ్మాస్యరూాపం పితరం నమామి
యతోజగత్సశ్యతి చారురూపం
తం తర్పయామి స్పలిలై స్మిలైర్యుతెః'
(6) మగధ్యమవర్యముం= ౧ 41

వీతరో జనయంతీహా పతరశ పాలయంతీచ


పితరో బ)వ్మారాపాహీ - నిత్యం నమోనమః.
యస్మా న నో లోక న సృస్మా ద్లర్శః వీపర్క "తే
నమ స్తుభ్యం పిత స్సాకాద్భ)హ్మరూప నమోస్తుతే.
మ మోక్షమును దయచేయుచు, నాద్యమును చేకమును
ఎనెన (బహ ముమయొక్క- స్వరూపమై, సనరాంంగసుందర మయిన
యయా జగత్తును జూచుటకు6 జాలిన చాపునిచ్చిన తండి)కిం
దిళలోదకములచే తర్పణము చేసెదను. తండ్చులు జని0 పం జేయు
దురు. పాలింతుకు. కావున వారే (బహ్మారూపులుగాన వారికి
నమస్కొా_రము. లోక విజయము చేయుటకు. దండి కారణము.
భర పవర రన కతండు కారణము. కావున నట్టి బ్యహ్మారూపు
త తండి)కి వందనము,
—ా+ తల్లీ కి నమ స్కా రము $4---
యా కుక్లి వివ కృ తాాన యం రక్షతి సర్వతః
నమామి జననీం ేఏం పరాం ప్రకృతిరూపిణిం
కృృచ్చే/ణ వుహాూతె "దేవ్యా భారితో ఒహాం యథోదశే
త చ్స్ర/సాదా జ్ఞగదృష్టం మాతేర్ని త్వం నమోస్తుతే.
పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః
వసంతి యత) "తాం నౌమి మాతరం భూతిహేతవే.

ఏ తల్లి కడుపున నన్ను భరించి, రక్షించినదో యా తల్లికిం


బుక ఎతిరూవిణిమైన యమ్ముకు నమస్క-రింతును. మిగుల శ)మల
కోర్చి నన్ను గర్భమున మోసినదానను నీవు. సీ యనుగ)వా
క్షీ భపివ్యమహాపురాణము

ముచే నేను గండ్లుందెబచి లోకమున జూడగంటిని, అమ్మా!


నీకు నిత్యము నమస్యా-రము, భూమండలమున నెన్ని తీర్థము
లున్నవొ, యెన్ని సాగరము లున్నవి యవ్నియు fs తల్నియం
దున్నవొ యట్టయవా కు స్‌ వెశ్వర్య కాముండనై నమన్క-రించు
చున్నాను.

దా చబ్రాహ్మణగురువందనము $
గురుదేవ ప్రసాదేన లబ్దా విద్యా యశన్కరీ
శివరూప! నవు న్తమ్మై సంసారార్జవ 'సీత్రవే
"వేదవేదాంగ శాస్తాణాం తత్వం యత) (పతిషితం
ఆధార స్సర్యభూ తానా మగ్గజన్న ల్లా నమోస్తుతే
(బాహ్మణో జగ తాం తీర్థం హవ పరమం క.
భూదేవ హరమే పాపం విష్ణురూప! నమోస్తుతే |

గురుదేవుని దయచే యసనస్క-రియగు విద్య లభించినది. సంసార


సముద్ర తొరణమునకు 'నేతువలస శివరూవునకు గురునకు నమ
స్కా-రము. వేదములు, వేదాంగములు, శొ,న్రములు మొద
లగువాసి తత్యమెందు (బతిస్టత మైయుండునో | , సర్వ భూతాధార
మెవ్యండో, లోకముల కెల్లశీర్ణణాతుడు, పరమపావనుండు నైన
భూ దేవుడు విష్ణురూ పుండు ప నట్టిసీక నమస్కారము.
ఏ తామహాని, తల్లిని మా తామహుని, ఆచార్యుని,
బుత్విజుని, అన్నను, పెద్దతండి)ని నమస్క-రింపవలెను. గురువులు
దృష్టులు (కనబడువారు) అదృష్టులు (కనబడనివారు) దృష్టా
దృష్టులు (కనపడి కనపడనివారు) అని మూడు తెజంగులుగా
ము స్వ మపర్యము-౧ 4

నున్నారు. తల్లిదండ్రులు. దృష్టగుకువులు. దృస్ట్రాదృష్టులు


సూర్యుడు, చంద్రడు, అగ్ని యనువాకు. మంత్యదాత గరువు
ప్రత్య క్షదృష్టులగు గురువులనువదలి యద్భుష్ట్రగునునులను సేవించు
వాడు పాది, పకుపపక్ర్యాది జన ములెత్తును. తండి), పెదతండి,
వినతండి్రవలెనే జే
వ్వప్టభాత పితృనమానుంకు, 'గారవారు
రుడు.
నత్క-_ రింపవలసినవా(డు. ఆచారుండు ఆః "తండి?
పజాపతిమూ ర్హి. తల్లి భూమూరి. భ్రాత లాత్స్శుమూర్తులు
తండి) మేరువు. ధర్మమూర్తి. అతండు పృత్యశక్ష దెవతముకాన
నతని వాక్యము పాలింపవఠఅను. వితొమహులను హావ కవ్యా
దులచేం దృ ప్టిపరచుటకంశు మించినదిలేదు. వితామవాపాదో
దకస్నానము గంగాస్నా నముకం కు గొప్పది. వితామహానండ
ర్భనము జ్యోతిర్హి ంగదర్శనము కంక మిన్న మైనది. ముప్పది
కుండములందలి శిలానంస్సర్శమువలన కలిగెడు ఫలముకంకు
కోటిగుణితమైన పుణ్యము పితామహ ప్రదక్షిణము చేం గల్లును.
నూర్హురు తల్లుల బోవించుటవంటిడి యొక వీతామహిని
బోవీంచుట. ఆమె దర్శనము నటువంటి బే. అట్టివానికి సంసార
ముండదు

జాలీ బ్రిలెహోన పురాణముల మహిమ ళీ


(7 అ) సూతుం డిట్లనియ:--ఓ ద్విజొత్త ములారా!
ఇతిహానపురాణములు వినుటవలన సర్వపాప. విముక్షి కలు
గును. బ్రవా వాత్యాపాతేకములు నూరయినను 'బోవును.
సాయంప్తాాతనస్సమఎయములు రాతి) శుచి యె వినవలయును,
అట్టవాని యెడ విమ్లువుః బ్రహశ శంకరుండును సంతుమ్హులయి
44 ఛవిష్యమహాపురాణము
ప్రునన్ను లయ్యుదరు. పా)ఈ కాలమున బృహ్మయు, సాయం
కాలము హరి, రాతి) మహా బేవుండును నితిహాస పురాణ పఠన
శ)వణములవలన ననుగవాము నొందుదురు. పురాణవక్కయగు
గురునికి నమస్య-రించి, శుభ్రవ, స్త్రభారియయిన కోత చేలా
జినకుశోత, రముగా నెక్కు-వ యెత్తును నక్కువ పల్లముగాని
యాననమునం చానీనుండయి వినవలయును, దిక్సతులకు, రం
కారాధిస్థానులయి న "దేవతలకు, ధర్మ శాస్ర) గంంథమునకు
నమన్క-ర0చి పురాణాదులు పఠింపవలయును. వినవలయును,
ఆగమములకు శివుడు, తం తాాదులకు శారద, (యా) జామ
లములకు గణపతి, డామరములకు నిందు)౦డు, భారతమునకు
నారాయణుండు, రామాయణమునకు వాసుదేవుడు నథిచేవత
లయియున్నారు. సప్మపర్యములకు వరుసగా ఆదిత్యుడు,
వాసుదేవుడు, మాధవుండు, రామ కేశన్చలు, వనమాలి, మహో
చేవుడు ననువా రథిస్టాన "చేవతలు. విష్ణుధర్మాదికములకు
న్లివ్రండు, ఆదిఫురాణమునకు విరించి (బహ శ "దేవతలు, శుద్ధ
మైన యన్నము, యవశ్షీ రము పాయసము, పులగము బలీ
పెట్టవలెను. బలి యివ్యదగిన పదార్భములకు “బలిగణము” అని
చేరు. వరియన్నము, గోధుమయన్నము, తిలలు అక్షతలు
కలిసినది, గవ్యము, పండ్లు ననునవి ఏరికి బలిగా నర్పింప వల
యును, ఇవి వేరువేరు కంచుగిన్నె లలోంబెట్టి నలుదిక్కు-లనుంచి
మోందటంఈ బురాణపఠ నము చేయవలను. ఈలా చేసి చదివిన

యో వురాణ పఠన రూపవుయిన యాగము “పణ్మయము.


అనయడును. చల్లనినీరు, లేన పాలు, పంచదార చెణికురసము
మధ్యమపర్వము-౧ 45

జెల్లము ననునవి పుణ్మయ దేవతలకు బలిద/వ్యములు. వరిబియ్య


ము కుంచెడుగాని అడ్డడుగాని శ్రీరముగలివీ వండిన నది యవ
శీర మనంబడును. ఎనిమిది భాగములు పాలు, వడు
భాగాలు “*సితము ” అనే పెకుగల పామంతికము (ఒకా
నొక పంచదార యేమో) కలిపి బియ్యము కలిపి పరమాన్నము
వండవలయును. దీనికి * చకును” అని వేరు. ఎనుబది పలాల
“చరువులో నాలుగు పలాల అేనెకాని పంచదారగాని కలుస
వలెను, బెల్లము కలిపిమైన నిది చేయవలెను. లేదా లేనెచే
సంప కృము కావచ్చును. ఈ గ్రంథములను వఏినువారు గాసి
చదువువారుగాని నిలువబడి యందుకొన వలను. నమస్కరింప
వలెను. వినిపించునతండు తూర్పుగా 6గూరుచుండి పశ్చిమాభి
మ. ఖుండై తర్జని బొటనవేలిని గూర్చి లెదా పృన్మర రూపమైన
వాస్తముతో పురాణ పోవచనము సేయనలెను. వేడాంతాగమ
విధానమంతయు నట నిలచి పావమానీసూక్తము జపించి, విన
వలయును. దకశ్షిణాభిముఖుడై వినువా(డును ఉత్తరా భిముఖుడై
వాచకుండును పురాణములు, భారతము మొదలయిన గ్రంథ
ములు వినవలయును. రామాయణము, ధర్నతోొ,న్రము, హారి
వంశము మొదలయిన గ)ంథముల కదే పద్దతి. ఇంతకు పీపరీత
ముగా విన్నవారు ఫలము నందం జాలరు. ఈ ఫుణ్యగ/౦థములు
వినుచు మాంసము తిన్న వాడు గార్హభ మై పుట్టును, (త్రీ సం
గముకూడ పనికిరాదు. చేవాలయములందు . దీర్థములందును
బఠింపవలెను. వినవలయునుు వయే త్రర్ధములం చేయే వుణ్య
శ్నేత)ములం చేయే తీర్ధవేత మహివులు వినునో దానివలన
46 భవఏమ్వమ హోపురాణము

గోదాన ఫలము లభించును. తలిదండు)ల ముందు మహోగుళన్ర


యొక్క- మహీమ వర్ధింపరాదు. తలిడండు)ల మహిామనుగూ్యూూ
సదస్సులలో పర్యములందు( గుమారు(డు వర్తింపవ చ్చును,
వాసు బేవ్రుని సన్నిధిని రుదుమహిమను రుద)నన్నిధిని విషుమహి
మను వర్టి ంచుట వలన. టుర్‌ యగును, దుర్గ సన్ని ధిని
శివ సూర్యుల చరిత), నైష్టవ చరిత్ర కీర్కించువా(డు సీచజన్ముము
లందును. గురువు ననుజ్ఞ్జగాని తల్లిదండు్రలకు నమస్కరింప
నగును, వారియనుజ చేతన వారికి బ)దశక్రీ ణము చేయవలను.
విష్ణువు, బ్రహ్మ, రుదు)(డు, ఇ్రందు)(డును నర్వ వేదములకు
సమముగారు. వేదరాశి సర్వధర్మ్మ పరాయణము* అది సర్వజ్ఞూన
మయము. అది నర్వజ్ఞమూ రియగు సదాశిన్రపితో నమా
నము. అందుచే బాహా ఎ పీతృవర్లముమొక్క-_ సేవవలన
బృహ్నలాభమగును. తండి)కిం దర్పణము" సేయనివా(డు గురు
నకు వందనము సేసినను వ్యర్థమే యగును. భాగవతము విడిచి
మిగిలిన పురాణములు వినుటవలన. బుణ్యము శూన్యము. నర
సింహావతారము విడిచి మిగిలిన భాగవతమువినుటయు వ్యర్థమే.
ఆదిపర్యముమాని భారతము ధారణం చేయరాదు. అశ్య'మేధి
కము యజ్ఞముఖము లేకుండ భారతము ధారణ చేయరాదు.
(లేదా యకశ్య మేధమును విడిచి మిగిలిన య జ్రోకాండను జదువ
రాదు అని కావచ్చును.) దానధర్శమును విడిచి మోాక్షధర్శ
మును బఠించుట ధారణవేయుట వ్యర్థము. భారతమున న్వన్తా
రోవాణ పర్వము ధారణచేయుటచేం బరమపదలాభ మందును.
వాయువురాణము వినక యోగశాన్ర్రము వినక ఇం శేది విన్నను
మధ్యమపర్వము-౧ 47

ప)'యోజనము లేదు. సుందరకాండ లేకుండ అరణ్యకాండ


భారణ చేయరాదు: లంకను విడిచి యాది కాండమును వాసి
కొని ధారణ చేయరాదు. పారాశేరుని విడిచి వ్యాసుని,
యాజ్ఞ వలు్కుల్యనివిడిచి ముఖమును, దక్షుని విడచి శంఖుని, శంఖిని
విడచి బృహస్పతిని వినరాదు. భారణ చేయరాదు. అనగా
నాయా బుముల గ్రంథములు కలివి చదువవ అనని తాత్పర్యము.
పురాణ, గీంథములనుగాని, యందలి యతురములను గాని
( బిహ్మోక్షరములని వానికి సంకేతము) దొంగిలించినవాడు
రారవనరక మందును. భారతము, సోత)రూపములబిన గ్రంథ
ములను, స్త్టోత)రూపములయిన వేదాగమములను పుస్తకము
మోదం బఠింపవచ్చును. వేద (గంథములను, తంత్రగంథము
లందున్న మంత్రములను, నిగమ (గంభములను, మంత
వ్యాఖ్యాన సంగహమును వాసికొసి చదువగూడదు. ఆయా

గ)ంథములను వెల్బడి చేసినచో ఘోరనరక మందును. గ్రంథ


పఠనమునకు మొదటను నడువును జివరను బ్రణవ ముచ్చ
రింపనలెను. గంథపఫుప్పాదులచే (గంథమునకు. బూజ చేయ
వలను. గ్రంధము త్రిమూ ర్యాత్శక ము. గంథమునకుC గట్టిన
నూతిము (దారము) వాసుకి. కావున గ్రంథమును బేవతా
రూపవుని గారవింపవ లెను, గంథమందలి పత్రములు బ్రహ సై
అక్షరములు విష్ణువు. మాత పకృతి. లిపి శివుండు. దానిమాగత
సరస్వతి. ఏక శేఖ వకాళ్శ, ( ఒక్కొ-క్క- పాదము చివర
ఒకక -- నిలువ్రగీతయన్న మాటృనాల్లుపాదముల చివర రెండు
గీతలుండవ వెను. జ్లోకముముదటను రెండునిలువుగీంతేలుండును,
శీలి భనీ వ్యమహాపురాణము

యుగ పంక్తి పఏపత్క_రము. అయుగ్భపప బ్మీ- స్వర్షసోధనము.


(అనగాఒకపపత్రములో బేసిపంక్కు లుండవలను. Seo
పజ్బు-లండరాదని భావము శానోపును. ) భారతము, పురాణ
ములు మొదలైన వానియెడల నీనియ మము pu * పజ్క్కీ-
ఫళోదయము చూచు విధాన మిట్టున్నది.ప్రుస్కకము నౌలుగు
ది.నశెవములయిన పురాణములు (బేహాం(ద
విధములయియున్
'నైష్ట్రవములు నని. శకిక్రిప్రతిపాదకమగు ఫు రాణము మహేశ్వరీ
'చేచతాకము. ఇతిహాసనమైన భారతము బృహ్మరూపము, 'రొమో
యణ మిం ద) దేవ తాకము, ఆతాళప తా)దిగ)ంభములకుం
ద్యాళ్ళు గట్టుటకు వేయవలసిన రంధ)ములు, వాని సంఖ్యను

బట్ట ఫలము, వాని కింద మోందను వేయవలసిన చెక్కలు


చారుముయములుగానే యుండవలయుననియు; లోహమయములు
పనికిరావసనియు గంటము రాగిడిగాని, నెండిదిగాని యైయుం౦డవ లె
ననియు నిట్టి వెన్నో నియమము లిందు వర్షిత మైనవి. + గ్రంథము
బిహచర్వ నియమము పాటించుచు వా్రాయవలయ్యిను. వారి
వం తాదిగ )ంథములు వ)తనియమములయూని వా9యవ ఆను,
రామాయణము కూడ యేSE .గృహాన్థు గంథము
వ్రాయరాదు* పతితుండు, నాస్పికుండు) గ్ర దుర్విచామండు,
దుష్టభార్య గలవా6ండు, దుర్మతి యైనవాడు పురాణాది గ్రంథ

చేఖకుడుంగా నుండరాదు. జీవంతీ రన ముచేంగాని యొకరకము


జేగురు కాటుక కలిపిన వానిచేయగాని Gh ఏ &a
4+ఈపట్టున 'మాలక్‌ోకములు 'చాలతప్పులత్రో నున్నవి. కావున శాత్సర్య నిర్ణ
యమా చేయుటకు ఫీలులేక పోయినది, [ ఇక్కు-డేను మూలము సరిగాలేదుం
Q మధ్యమవర్యము=౧ 49

ముఖుండై గంంధము వ్రాయవలెను. క్లీలాభము గలు/పను.


తూర్పుగానుండి వాసిన భనహేోని, దక్ష ణాస్యుడయి వాాసిన
మరణము, పడమటముఖ
మైన ధనహోనియు గల్లును. పితృ మేధ
మందు భూకంపమయినపుడు, జన్మదినమున, అశెెచసమయ
మున, అమావాస్య యందు, సంక )మణమందు గంధము
వ్రాసిన దారిద్యుము కలుగును. ఆయువు శ్రీణించును. లిపి,
ఛందస్సు, శబ్దళా న్ర్రము 'తలిసినవాండుు యువకుడు, బుడి
మంతుడు ఆననసిద్ది గలవాడు, (దృఢముగా నొకచోట
కకూార్చుండగలవాండు ) వేగముగా వ్రాయగలవాండు, తేజస్వి
యైనవాండు, "లేఖకుండు భావము పరిశుద్దముగానుండి సమా క్షుర
ముగా వాయవలెను. నాంప్‌ీనాగరము లేక శుద్ధ నాగరము
నను లిపులుగాని, కామరూపచేశ లిపిచేగాని వ్రాయవలెను.
ఆచేతనముచేత వా్రాసినవాాతకూడ యెంతకాలము భూమియం
దుండునో యంతకాలము వాంతగాండుకూడ స్వర్లలోకమున
వసించును. పతితులు, 'మ్లేచ్భులు, రోగులు, కుహ్ష్వంలు, క్షయ
వ్యాధివీడితులు, బోదకాళ్ళుగలవారు మూగవాండు, అధర్మ
పరులు వ్రాసిన గ్రంథమును గృహస్థు వర్షింపరాదు. అట్లు
చేసిన నాయువు శ్నీణించును. అంగలోపమైన పితిమయ్యా
మానహీనమైన పుస్తకము నాయునాయయమునుదగ్తించును. పుస్త
కముపొడన్రు ముప్పదిరెం డంగుళము లుండవలను. అది నారా
యణ స్వరూపము, ఇరువదినా బ్రంగుళములు కలది న్యధన
మనంబడును. అది శంకరరూపము. ధర్మ కామ ఫలప్రదము.
ఎనిమిది అంగళములుగలది కనిష్టము. అడి బ్రహ్మ దేవతా
ర్ట భవిపస్యు మహాపురాణము

కము త్రవర్షఫలమిచ్చును. 'తాలపత్రము, జలపత)ము, అగరు


పట్ట 'మొదలగువానితోం జేసిన యాకులకు లెక్కయున్నది.
కాని భూర్జపత్రుములకు బ)ిమాణనియమము లేదు. తాటియాకు
భూర్గపత)ము పంజెండంగుళము లుండవచ్చును. ఏని రచనకు
వేతిననిర్ణయము గూడ యున్నది. కుటుంబభరణమునకయి వేత
నము తీసికొనరాదని యున్నది. మొదట, మధ్యమున, చీవర
మిని వ్యాస, శంకర, విమ్షువులను ఛ్యానింపవ లెను. మొక్క
వలెను. వాచకండు నిశ్లేయొనర్చి, యనందిగ్ధముగ, స్పష్ట్రముగ
గంథోచ్చారణ చేయవలెను. నప్తస్వరములు, సప్వృనాదములు
ననువుపడునట్లు గ౦ంథము చదువవలయును. సొమగొథల ననుస
రించి రాగయు కృముగాం బురాణ పఠన మొనర్పవలయును.
మణివారము, గారాంధము, ఆసంతిక, (శ్రీరాగము, హీిల్లోల
రాగము, వొజానికము, మొదలయిన రాగములు వాడవలెను,
శూద్ర), ముఖమున ధర్మసంహితలు వినరాదు. ళూదుండు మై
వారివలన వినుటచే శుద్దుడగును. శూ దుండు. వ్యాకరణము
చదివిన నశుచి యగును. _వెదికాగమధర మును శరాదు (డు
కోరరాదు. కోరినచో రాజుచే దండ్యుండ ు (గంథము
కావ లెను.
యొక్క నంపూర్త భావము గ హించి పురాణము చెప్పువాడు
సాశ్షూద్య్వ్యాసుండే. అట్టివాండు పట్టణమున, గా)మమున పుణ్య
"దేశమున నివసింపవలెను. అతండులేని తావు సూర్యుండు లేని
యాకాశము. చందుు(డు లేని 'రాతివంటిది. అట్టి వ్యాసుండు
లేని నభ రాణింపదు. శిశువులు
లేని యిల్లువలెనట్టిపౌరాణికు(డు
లేసిచోటు శూన్యము. గవాము లన్నియు ఒకయిత్తు. నూర్యు
= బు రైంతి


మధ్యహమపర్యము-౧ ఫ్‌]

డొౌకయిుత్తు. అశు పండితులందరు నొకయిత్తు. వౌ-రాణ్‌కుం


వెకయెత్తు.

8 అ. పురాణము చదువుతేజి నక్కకో)తలకు నడుమ


మనుజుడు నడచిన నొకగాతి (యొక రోజు) పురా
ఆము మూానివేయవలెను. మేకగాని గొణగాసి వచ్చిన త్‌ శా
త్ర మావి వేయనగును. కప్పయొగిరిన వైదు రాత్రులు, సర్పము
పాకిన నాల్లురోజులు, గుజ్జము నడచిన సంవత్సరము, ఏను
వచ్చిన పండండు సంవత్సరములు, గాడిద, కాకి వచ్చిన నొక
మానసము మానవళను. ఆ-వోటు వదలిపోవలనుగూడా. పిల్లి,
ముంగిస, ఎలుక వచ్చిన మూడురాతులు విరమింపవ అను.
పహంసయైనచో నొకదిన మనధ్యయనము గావింపవలెను. పరా
ఇశాదులను గురుపుత్సునికి, జ్ఞాసీక్‌, ధర్మపరునికి, శుచికి, భక్తు
సిక్రి శాంతునికి, విష్ణుభక్షునిక, కోపము లేనివానికిం 'జెలివి చది
వింపవలయును. జిలేందిియునకుం గూడ తెలుపనచ్చును.
అధ్యాత్మవిద్యోప బేశమునకుంగూడ పీరర్షులు. శకుండు, " బ్వేవ్‌.
సిర్భయుండు, అనాగయము చేయు వాడు, డం బముగలవాండు,
నిరర్థకు(డు, శుశరాహచేయని వాడు, నపుంసకుడు, వక్శబుద్ధి
గలవాండు, కోవి, వీచుండు, వ్యసని, నిందకుండు, విధినిపేహభములు
'తలీయనివాండు నగు నారిని దూరదూర ముగ విడువ వలయును,
వాండ)కు పురాణ సంహీతాదు లుపెదేరింవరాదు వేత సత |

రాదు. అందులకే విద్ను యిట్లనునంటట భక హో టన:


నికి దుహీతు నికి నన్నివ్వకుము. _పొరస్రోబుపథక్ష కటుక కై
రజి భవివ్య్వమ హాపురాణము

బృవ్మాచారియయి, సార్థకుండై విధి నెరింగి సాధువయిన విపు)


నికి నన్నొ సంగుము” అని. నిపిద్లునకు విద్యాధన మిచ్చినచో
నంబెనండో యొకండు వెంటనే యవమమందిరమున శ్షేసను,
లొకికము, నెదికము, ఆ ధ్యాత్నికము నయిన జానమును నమ
స్క_రించి విధేయుండై యభ్యసింపవ లెను. కర్శ'కాండను జ్యోతి
పషము లేకుండ నేర్చుకొనరాదు. + చూత భాగాభ్యానము
దారిద్య/మును, వాదభాగాభ్యాసము ధననాశనము, నిధిభాగా
భ్యాసము నరకమును గూర్చును. మేచ్భ్చోక్త ములు, ననుక్త్కము
లయిన శాన్త్రృముల నభ్యసింపరాదు. లోకముణ జానాభివృ
ద్ధిరైధర్న సంగవాము చేసి పృవరి, ౦సంజేయు నతడు జ్జున
దాతయగు తండి) యనంబడును. నిగమములు, జ్యోతిషము,
"వేదములు, నాటకము ననుపానికి వా ఖ్యానసంగ వాము వేసి
కలియందు నాశనము పొందును. (ఇటనుంచి ౧౦ శ్లోకములు
సరిగా లేన
== అంకమాహాతం ౧ము ళీ
ఏకాక్షర మంత్రము బవ్మారూపము. "రెండక్షరములు
గలది పుకృతిరూపము, నవాత్షర మంత్రము “భెరవము. పది
యక్షరములు జనార్లనము. పదుకొండతరముల మంత్రము
రుదన్వరూపము, ద్యాదశాతురమంత)ము నూర్యరూపము.
పదమూడశకురములది భాతరూపము. పదునాల్లకురములది మను
స్వరూపము. పదు నైదశురములలున తిధథెరాపము. పదునారు
రములుగలది కలాత్మృకము. పదునేడయిన వాయురూపము.
పదునెనిమిది యశురములయినం బురాణరూపము. పందొమిడి
ఎననాం అర్థము కాలేదు, .
మధ్యమపర్యము-౧ ర్ట

యతరములుగలది చందిరూవపము, ఇకువది యతరములయిన


నారాయణస్వరూపము. ఇరువదియొక టిమైన వా వతీరశ్రయము=
ఇరువదిరెండయినచో శేశవార్చనరూపము. ఇరువదిమూడయి
నచో నతతురూపము. ఇరువదినాల్దకురమ'ల మంతిమయినచో
తానకము. ఇరువదియైదయిన తీర్థముల స్వరూపము. ఇరువది
యారయిన త్య)ంబకరూపము. ఇరువది యెనిమిదియెనC గుబేర
రూపము. ఇరువదితొ మ్మిదియయిన సరస్వతి. ముప్పదిమైన
శిపస్వరావము. ముప్పదియొక్క-టియయిన పా తాలరూసము.
ముప్పదిరెండయిన సహోరాత)రూపము. ముప్పదినాల్లయిన
గంగానది. ముస్పదియైదయిన గంగాంతము (గంగా సాగరనంగ
మము) కావలయును. నిండుగా నూరకతురములయిన దివాకర
రూపము, నహసాత్షుర రూపమయిన శినరూపము, పదివేలకు
రములయిన (గంథసంఖ్య యని యనుకోవలెను) మేరువు. లక్ష
యయిన బ్రహ్మరూపము. కోటియైన నారాయణ చేవతా
రూపము. శారదాలిపిమాతృక పఫుంపుకృతిరూపము. అది శుద్ధ
బహ్మస్యరూపము. నిత్యము. జ్ఞానరూపము. శుచియైనను
నశుచియెనను చేచోట. నదియుండునో యది తుణములో
బహ శ్రమయ మగునని మనువు చెప్పినారు.
0 అంతర్వేది బహిస్వేది వమర నము fe

(9 అ.) బువా యొకానొక యుగమున బెలిపిన విషయ


మిట్టున్నది. బహిర్వేదియైన కియాకలావము ద్వాపరయుగ
మున. బ్రశస్తము. అంత న్వేదియైన కర కలావము కృతయుగ
ప్రశస్తము. అది జ్ఞాన సాధ్యము. "దేవ తాస్థాపనము, పూజ, చలి
ర్‌ భవిష్య మహాపురాణము

విందలి పూర్తాదికము, బ్రాహ్మాణగురుపరిచర్య యనునవి బహి


దికి సంబంధించినవి. రాజు ధరHEE కావున రాజు
నాశ్రయించి బహి్వేది కియాకలాపము నిర్యహింపబడును.
టికి సార
బహిర్వేదియగు కర్ణతంతే)ము లెనుబదియేడు. అన్ని
భూతము దేవ తాప్రతిష్ట. చేవాలయ నిర్మాణము. తటాక ప్ర
తిష్ట, గురుపూజ వితృపూజ, అధివాసము, "చవ తాపితిష్థ
పృతిమానిర్మాణము, వృ క్రారోపణము. ప్రతిష్టా విధానము
నూండు విధములుగా నున్నది. పూజా హోమాదులు దాన
ములు మొదలయిన వానినిబట్టి యీాఖేద మేర్పడినది. మూండు
రోజుల దీక్షలో నిరువది యెనమండుగురు చేవతల యారాధ
నతో జరిగేది. అందు జాసకులు పదునార్లు రుండవలెను. ఇది
యుత్తమ విధానము. అశ్వమేధఫలదము. నల్జుశే యాజకులు,
పదుముగ్గుశే "దేవతలు. గ్రహములు, దిక్స్పాలురు, వరుణుడు

పృథివి, శివుడు. ఒకరోజు దీక్షతో జరిపించేది మధ్యమ విథా


నము. గణేశ, గహ, దిక్సాల వరుణ శివదేవతాకము కనిప
విధానము. (ఈ మో6ందట ప్రతిష్టా విభానము విస రింపంబడి
యున్న
చి.)వావీకూప తటాకపితివ్టలలో విశేషము. వర్షకాల
ములో వీనియందు నీరున్న
చో నగ్నిష్టోమఫలము గల్గును. శర
ద్భృతువునందున్న చో యజ్ఞతీర్థముకం మె నుత్తమఫల మొసం
గును- (అవబృథ స్నానము చేయుటవలనం గలిగే ఫలముకంు
మించిన ఫలమిచ్చునేని తాత్సర్యము.) ఎండకాలమున నున్న
స్యర్ణము నొనంగును. తనతో వకోత్తరశతకులములు వావీ
మధ్యమపర్వము-౧ ద్‌

డును. వకో త్తర శతము (101


క్యూ పాది పితిస్టలచే నుదదింపంబ
కులములు) అనగా లెక్క యీ కిందివిధముగా వీయంబడినది.

పితృవంశములో 7 తరాలు
TT sa
మాతృవంశములో
14
పెన 90 ౩,
వితృకులంలో
మాతృకులంలో చున £0 39
ర్‌ స,
భార్యవంక పితృవర్తము
వూతృవర్లము ర్‌ ,
ఫ్‌
వితృమా తామహవర్షము ధి. స్మ

మూాతృమా తామహవక్షము న

గురువుయొక్క వితృవంశము వ
కా మాతృవంశము ర్‌ “ఈ

కులము 7 IE
ఆచార
(వితృవర్లము 10 ౨,
రాజకులము
తొముహకులం 5
రాజమా

101

వకఏంశతివంశముల అక్క- 21 తరాలు


పితృ వర్షము ధర తరాలు
మాతృవర్షము ర్ట్‌ స్ట
పితృమా 'తామహవర్ల్షము 25
వూాతృమా "తామహపర్లము 2 9?
కర్ర భపవ్యమజవోపురాణము

గురునం తానవర్షము 2 3
యాదవ వితృమాతృ వర్గము 2 ,,
సాత్వత పీతృమాతృ వర్షము 5
పరపతము lL, ఈ
ర్య లకక యదాదాజదాుతా.

21
సీటిమో6ంద గృహాని ర్మాణము చేయరాదు. చంద్యరళ్ళి ప్రసార
మున్న నీ రమృశోపమము. తీరముననున్న చెట్లు SR
పువ్వు తెంతకాలము నీటంబడునో యంతికాల స్ట క ప్రతిష్ట
చేసిన వాండు న్యర్గమునం దుండును. శివలింగము సరియైనవోట
నున్నను లేకపోయినను దానిని గదల్పరాదు. కదల్సిన రౌరవ
నరకమందును. నగర గా)మములకు నాశము కలిగినపుడు సాన
(భ ంశము తేటస్థిం చినపుడు రాజ్యాది ఏ ప్థవమునందును వునః
పతివ్వ చేయవచ్చును. మోదుగ, * శకేశరము, వారివృక్షము,
విప్పచెట్టు, కింశుకము, ననువెట్లను కదల్బ్ప రాదు. చేవాఅఖయము
ముందు, బ్రాహ్మణ సమాజమందు, రాజ ద్యారమందు, నాబ్లు
దారులు కలియుచోట, పువ్వు_రిణిం దవ్యింపపలయును, దశ్రి.
ణపు దిక్కు-న స్య్వోప
పయూగమునకు పుష్క-.రిణి ద్యవ్వింపరాదు.
పడమట దెస య ఉత్తరదిశ sa

సింపబడినది. కావుననుు ద్య్వాపరమునం బురాణవచన జరుగుటను బట్టి


యప్పటి రాజవంశాలయిన యాదవస్తాత్వత వంశాలను వ్యాసు లిందులోం
'జేర్చిరని తోంచుచున్నది. ఇది తక్కిన , యుగాలలోని రాజవంశాల కుప
లక్షణముగా గహొంచవలెననియు తోంవెడిని. ఇ శేళవము,
(8) మధ్యమవర్యము-౧ ఫీ?

సృహ్క-రిణియందు యూపము శ్రీవరి (పెగ్దుమ్ముండ్సు; చండ్ర,


ఉసిరిక కర్రలతోం జేసిన పాశన్మము, అది పదునారు హస్తముల
పాడవుండవ లను, ర త్నాదులనో నది ప్రతిష్టింప వలయును,
నూతిలో శాల్లు హస్తముల పమాణముగల స్తంభము పళ
సృము, యూపము నీటిలో నెల్ల పుడు మునుగునట్టుండ కూడదు.
జాలీ ఆ రాము ప్రతిష్ట, 4—
(10 అఎ మొదట భూశోధన చేయవలయును. ముందు
వృషభములచేం దొక్కించ వలయును. చెబును త్రవ్వునపుడు
దేవాలయ పితిస్టలందు. నిటులే చేయవలెను. తెల్పనిమిడే
పనికి వచ్చును. గహయాగ నిమిత్తమయిన భూమిసనిమాత్రము
వృషభములు తొక్కకూడదు. నూతులు, తోటలు పితి
ప్లీంపం దలచిన భూమిని నల్లనియెడ్డు తొ)క్క-వచ్చును. దున్న
వచ్చును. మూడు రోజులు దున్నించిన తరువాత నెదుర కాల
గింజలు జల్ల వలెను. పం ధాన్యములు అనగా పెనలు, మిను
ములు, థాన్యము, నువ్వులు, చామలు, వారలు, బటాొణీలు
కలిసి స ప్తపీ)హిగణ మనంబడును. ఆవాలు, బటాణీలు, పెనలు
మినుములుక లిసీ చతు ర్వీపహిగణ మనంబడును. మినుములు, పెనలు
బావులు కలిసి ప్రీహిత)య మనంబడుసు. మాషహగణమని
కూడా దీనికి జేరు. బాం ణులకు సువర్షమృత్సిక (పచ్చ
మన్ను), | థుతీ)యులకు _అఆల్లవున్ను; వైశ్యులకు ఎర)మన్నుు
శూదు/లకు న ల్రమన్ను ప్రశ నములు. గాకబాచ్చుతో నాలు
పత్తులుచేసి శ్లీరదారువులో పండేండంగుళముల గుంట చేసి
ముంచినూనెకాని, కుసుమనూ నెగాని, పోసి నెలిగించవ లెను,
రి భవినవముహాపుశాణ ము

అజ్యూల తూర్పుగా వెళ్ళిన కార్యసిద్ధి. పడముటగా డికిగీనను,


శుభము. దక్రీణముగా దిరిగిన మరణము. ఉత్తరముగాం దిరిగిన.
హోని, నలుమూలలనుపోలే విపత్కరము యిని తెలియవలెను.
వీవుణు వాస్తుబలి యొసంగి గునపమును బూజింపవ అను,
1 ఆబ్రవాక్‌ అనే మంత)ముచే నట్టనడుమ. దవ్యవలయును,
యజమాని యావునేయి మధూ క్రముగా శరీరమునకు. బూసి
కొని, బంగారము, రత్నములు ముంచిన నీటితో స్నానము
చేయవలను, ఈ శాన్యదిశగా వాస్తు తడాగాది "దేవతల నిట్లు
స్నానము చేయింపపలెను, ఇదిచేయక గృహారామ తటాకకూప
వావీ ముఖప్రతివ్టలు వేసిన ధర్శలోపమగును. యూప నిర్మాణ
విధిగూడ తెలిసి చేయవలెను. ఆ యూప స్తంభము చెరున్చునకు
సర్పాకారముగను, నూతికి కుంభాకారముగను, తోటలకు పద
రూపముగను , మండలని ర్భాణమున ఛతాా కారముగను, వంతె
సలానకట్టలు నిర్భించునవుడు శునకా కారముగను, విష్టా(ల
యము నిర్శించునపుడు గదా కారముగన్సు, అశ్వ మేధమున
గుజ్జమురూపునను, నరమేథమున నరాకారముగను, గోయాగ
మున వృషభా కారముగను, గృహయాగమున ధ్యజరూవము
నను, లక్షహోమమున చక్రాకారముగను, కోటిహోవమమున
నాగలిరూపమునను నిరింపవలెను. యూపస్తంభమునకు
సాలము (ఏప్రి, ఖాదిరము (చండ్ర, మోదుగ, మారేడు,
వకులము (పొగడగర్ర), కేశరము (నాగ శేశరము) నను క్రర)లు
పనికివచ్చును. దు్రమూరోపణమునకుం దూర్చు పల్లమైన"నేల
పనికివచ్చును. వనపాలుండు శిఖధ్యజుండు, కువూరస్వామి యన్న
మధ్యమపర్యము=౧ స్ట్‌

వూట. సోముండు, నాగరాజు ననువారు వనపాలుకుగా నర్చ


సీయులు. పిమ్మట వీజకోధన సేయవౌోను. కాద కాపముచే
(మండు కొండలో) విత్తుల నెండించవలయును. శెండురోజుల
ముందే వానిని మం తింపనగును. విమ్ణుమం(తిముచే గర్భాధానము
వీజనిశేపము చేయవలెను, “ఏవమన్య' అనేమంత)ము మూండు
మారులు జపించి మార్హన చేయవలను. ' చేహుమే” అనే
మంత)ముచే పదిమారులు పోగిక్షణచేయవ
లెను. “ఇత్యగృహీత”
అనుమంత)ముచే గైదుసార్లు మంతించవ లెను. 'త్సంబక” అను
మంతిముచే బీజారోవణము చేయవలెను. ఇట్లు వృత నంస్కార
ములుచేయుచు నడుమబుతుమతియై స్నానముచేసిన భార్యనయి
దవరోజు తొొడమోా(యద గూర్చుండ బట్టుకొని చుంబించి మంతో గ
చారణ చేసిన ఫుతులాభము గలుగును. వాపీకూ పాదులు
వృతరోపణాదులను విధి విథానముగా జేయనివానికి ఫలము
లభింపదు. విన్హుచేవతాకమయిన నక్షత్రమున తులనీవీిజము
నాటి గనోమూత్రము'చే సేచనముచేసిన న్యర్లలాభము కలుగును.
ఒక రాతి) దానిని పంచడార నించిన పాత్రలో నుంచవపను.
నదీతీరమున, శకా నమున, యింటికి దక్సిణమున తులసిని
నాటరాదు, అట్టుచేసిన యజమాని నశించును. పత్సువువ్వ్న
ఫలాదులు పుట్టు టారంభించిన మొదలు సపితృచేనత లు త్తీర్ణు
లగుదురు. వృశ్షారోవణమువలన సంతానము లేనివారికి శంతతి
గల్గును. అశ్వకారోపణము (రావిచెట్టు) మహాఫలదము. డాని
వలన ధనికుం డగును. అకోకము శోకనాశకము. స్రశ్షము
(జువ్వి) 'భార్యాలాభము గూర్చును. బ్రహ్ముదము (బిల్వము)
60 భవిష్యమహాపురాణము

(మాశేడు) ఆయుషప్కా-రకము. జంబువు (నేశేడు) ధనప)దము,


తిందుకము (విషముప్రి కులాభివృద్ధిదము. _దానివ శ్ర(స్రీలా
భము కూర్చును. వకులము (పొగడ), వంజులము (మెట్టడా
మర) పాపము పోగొట్టును. థాతకి (ఆరా, వటము (మళ్లి)
మోవతదము, నవాకారము (తియ్యమామిడి) కామవృద్ధి
చేకూర్చును. గువాకము (పోక ) సిద్ధినిచ్చును, బలవలము
(మధుకము) అతిమధురము* అగర్జునము (మద్ది) నరో త్తమ
ఫలమునిచ్చును. కదంబము. (కడిమి గొప్ప కీర్తిన్చును.
తింత్తాడి (చింత) ధర శదూపకము కౌన్రన కూడదు. జీవంతి
(పాలచెట్టు) రోగశాంతి నిచ్చును. నాగకేసరము శతు్రమర్ష
నము, వటము, శ్వతవటము (కెల్తమజ్ణి) ధనపిదము. పనన
చెట్టు బుద్ధినాంద్యము నొనంగును,. కలివృతము (అవిసె.
లశ శ్రప్రదము. శాఖోటము. (మొక్క-సుచ) ఉదరావ ర్తి
(నువివడ) మర్య-టి (దూలగొ విల, సేపము (కలిమి) నాటిన
సంతానము నగించును. శింశప (బూడిద), అస్టనము (మద్ది).
జయంతి (సోమెంత), పహాయమారగకము (గన్నేరు, (శ్రీవృక్షము
(మారేడు). కింశుకము (మోదుగ), లోరకము నాటిన స్యర్ల
లాభము. సమిథవృక్షము (మోదుగ, కిటంకిని (జమ్మి), "రేస,
కుశలను (దర్భ) పద్భము ననువానిని నాటరాదు. నాటిన దుర్లతి
కల్పును,మందారము నాటిన కుల హానియగసను. (మనము సాధార
ణముగా జూచే మందారము. జపాకుసువుము మందారముకాదు.
శా_లృలము(బూరుగ్యుశ (తువృద్ధి చేయును. నింబము(వేపుపళుహోని
మ నవం మ 61

జేయును. ఛతాకము (తుమ్మలో రకము) కుల హోనిచేయును,


ఉతల్పము (నల్లకలువు కులక్షయము: పశువాశనము చేయును.
(కాకిదొండ) శతువృద్ది. బలపూగము (పోకలో
“కాశకనాదము
ు వేయికంకు
నొక రకము ఐశ్యర్యనష్టము. తియ్యమా మిడిచెట్ల
అవి చవేయికంశు నొక పాటలము
నొక్క లండు ఆరె చెట్టు,
నూతణింటికంకు నొక ర క్త
(కలినొట్టు) "స్రష్టములు. పాటలము
ంకు
వటము (ఎజ్జమరి)) శేస్థము. అట్టివటములు రెండు వేలక
వృతుము,
నెదు నాగ కేసరము లు త్తమములు. డానికంకు శ్రీ
హిమము (పెను
జంబూనృతు.ము పశ స్తములు, దానికంకు
తిందుక
"వేము దానికంకు (శ్రీపర్షి (పెస్టమ్మూడు) గొప్పది.
ర్టున నారి
త)యము(వి పషముపి.శిజంబూవృక్ష పంచకము,కదంబా
. వమూూండుజన [ల
జశీళములు మూడేసి యు త్తమో త్రమములు
సుఖము కలుగును,
పాపము వృక్రూరోపణముచే నశించును. స్వర
న విషము
నూరు వెట్లునాటిన బ్రవాశత్వమును, -వేయిచెట్లు నాటి
నాదివ్యాధులు నతిం
త్వమును బాందును. తులవీరోపణముచే
చును. వైశాఖమానము కీ_ర్థిని జ్యేష్టమాసము మరణమును,
ధన
ఆపాఢము కీర్తిని శావణము పరమగతిని, భాదిపదము
ను
లాభమును, ఆశ్వయుజ కారీ,కములు తమేయమును చేయు
తులసి మూండు రకములు. తెల్లతులసి కృత యుగ ప్రశనస్రముః

మరి), రావి, మూాెేడు చెట్ల 'నేమాత్యము తు)ంచరాదు.


వవచ్చ
దో పము-
త్యామ
అందువలన బవ్ ాును. మూలచ్చేదము
ను.
వేసిన కులనాశమగును. చెట్టు నరకినవాండు మూగవాండగు
ఆధి వ్యాథులు నందును.
62 భవివ్యమహాపురాణము

+ ఎతువులు, సామాన్య దోహాదములు 4.


సాయం పాతఃకాలములందు గ్రోమ్మము లేనప్పుడు,
చల్లని వేళ పచ్చియులవలు (నాన వేశివవి) మినుములు, పెనలు,
నువ్వులు, యవలు, నెజువు వేయవలెను. నృత్యము, గీతము,
పాలు పోయుటవలనయహాడ పండ్లు, పువ్వులు సెంపొందును,
గార) పెంట, కాకిపెంట, యవపిండి, గోమూంనము, పీత,
నేడురోజులు "వేసిన నన్ని చెట్లుఫలపుష్పాది వృద్దినొందును. ఇడి
నర్యవృతు సాథారణమైన దోహదము. రోహి” యను చేప
యొక్క విత్తము (రొయ్యపీతు, ధాన్యాకము (ధనియాలు) వేసి
సీరుపోసిన పెంపొందును. చింతగింజలను చెజకు దండముతో
వర్షించి యా రసము నశోకమునకు (నరమౌమిడికి); తీయ
మామిడికి వేసిన నది పెంపొందును* కొబ్బనసీళ్ళు లేన. అన్ని
చెట్లకు నుత్తమమైన యెరువు. పోకచెట్టకు నది విశేవీంచి పని
చేయును. దశశిరాబీజములు కలిపి యభిపేకించిన మంచిది.
ఈనుముందు మేకలు, గోవులు, గేదెల జరానలిలము (మావి
యన్నమాట) వృక్షము మోదపోసిన తీయమామిడి బాగుగం
గాయును. మినపగంజికాని వితానము (ధనియాలగంజైి) గాని
తీసి ఆవాలు వేసి మర్దించి గువాకువృక్షము (పోకలో రకము)
గూడా వేసి నూరి ఆముద్ద వేసినవో చచ్చిన చెట్టుకూడ చిగిరిం
చును. వేవాకు, యోగపత్య్రము, (గంజాయి) శతావర్శి పి(లి
'వేళ్ళఆకు), పునర్నవ (గేరు, శీరిక (పాలఆకు), తా(మకము
(ఎర్ర)చందనము) నను నాకులతో తీయమామిడి మొదలున
ధూపము వేసిన ఫురుగుచచ్చిపోవును.
మధ్యవావనర్యము-౧ ర్‌

జా విశేవ వోహదములు 4
'జీపనీరు మామిడి చెట్లకు, మామిడిపండు, రకము
దానిమ్ములకు గోమాంసముతోడి యవోదకము ేతకికి (మొగలి
మంచియెటజువులు. క్రీరకవృశ్షుమునకు కిందుకము (విషముష్టి
కరమర్లకము (వాక్కాయ) దోహాదములు. మాంసము, రస,
మజ్జ అనునవి అశోకము, తాడి, గువాకకము (పోక) లకు
దోహదములు, నిలువయున్న మాంసము నేతితో వేసినను
రోహితవును చేపనీరు, మధుయస్థ్రి (యప్టీ మధుకము) నానవే
సిన నీరుపోసినను కొబ్బ3 తేగకాయును. వెలగ, మా శేడునకు
జెల్లపుసీ రుతృమము. జాజి, మల్లి, మొల్ల గంతికమునకు పరిమ
భోదకము, పాముకూనము పొగవేయుట దోవాదములు.
తాంబేటిమాంనము, అన్నరసము, వీడంగమపు పువ్వులు ర్యా
వృక్షమునకు (తినిశ) "వేసిన ఫలించును. వాతనర్పము (త్రాచు)
గ 9ంధితగరము అజగరము (కొండచిలువ) అనువాని కూనము
భూపము వేసినచో ధాన వృద్ధి యగును. నెమలిరెక్క-, ' మేక
రోవుమువేడు కలిపి యాముదములో ముంచి ఇంగువ, కుసువు
నూనె కలిపి ధూపమువేసిన నెలుకల బాథ తప్పును. వనుపలద్ది
యెలుగుగొడ్డు' మలమును కృతి కానక్షత)/మందు డెచ్చి' పసువు
సళ్ళలో కలిపి వేసినచో మొదటనున్న ప్రచ్చుసోవును. రావి
మొదలు పదిచేతులమేర విష్లు శేతుమంత పపిత్రామై యుండును.
రావిచెట్టు నీడనున్న నీకు గంగానదియే. ఇరువది చేతుల కోక
టిగా దీయమామిడి, పదునా ఏచేతుల యంశరముళో నుసిరి,
వకోలము, వంజులము, (శ్రీపర్టి ప్రన్నాగము, (శ్రీవృక్షము
64 భవివ్యమహాస్రురాణము

ననువానిని వాతవలఅను. రాతినేలలో నింతకు రెట్టింపు నెడ


ముండవలయును,
గ అధ్యాయము మొదలు తంత్స)విషయము.,
వృతిమానిర్మాణము, కుండని"రా ము, లక్షకోటిహోేమపద్దరి,
అగ్నిని వురుపూకారముగా భావించి యాయా యవయనము
లందు హోమము చేయుటవలన నాయా సుక్కతదు హత
ములు గలుగునని యా యధ్యాయము చెప్పుచున్నది. అన్ని
ధ్యానము, స్తుతికి నంబంధించిన శ్లోకములు పోడశోపణార
సమర్
'శ్లోకములు
పణ 16వ అధ్యాయమునం గలవు.
sen అప భేదమును బట్టి యగ్ని భేదము t=
(17 అ ఇది వేదానుసారముగా. డెల్పబడుచున్న ది.
శ తార్గమున నగ్ని “వహ్ని” యనుచేరను మిగిలిన శ తార్థమున
గాళ్యపుండుగను, మృతదీపమున వమ్షువు, తిలయాగమున వన
స్పతి, సవాస హోమమున చ్యాహ్మ్‌ణుండు, పది వేలహోవమమున
హరి, లక్ష్షృహోమమున వహ్న, కోటిహోవుమున హుతాశ
నుండు, కాంటికర్సయందు వరుణుడు, మారణమున నరుణుండు,
నిత్వ్యహాేమమున అనలుండు, పా/యశ్చిత్త మున హు తాశనుడు
గ)హనంబంధమయిన అన్నయజ మున లోహితుండు, చేవప్సతి
స్థాయాగమున 'లోహీతుండు, వాస్తుయాగమునం బ)జా పతి,
మండపమున, పద్మక ప్యతిష్ట్రయందు, చలివిందలి ప్రతిప్పీంచు
నపుడు నాగుండు మహాదానమున హవిర్ఫుజుండు; గోడానమున
రుదు/ండు, కన్యాదాసమందు గోఒజకుండు. తులాపురుషదాన
లలితలు FTIR ERIN గోన ఆ ఇ ETI ఆఆఆ ner, TR de

ఇది యర్థము కాలేదు,


(5) మధ్యమపర్య ముం౧ రక్‌

మున ధాత, వృహాత్పర్జనవమందు సూర్యుండు; అవసొనాంతమున


రవి వైశ్య చేవమునం శ్రావకుండుు దీక్షూపక్షమున జనార్టనుండు,
తాననమ'న (భయసెను మంత)ప)యోాగములో) కాలుండు,
శవదాహానమునం గ)వ్నాదుడు, పర్ల దాహమున (ఆకులు
మాడ్చు నొశకానొక చేతబడి యన్న మాట) యముడు, అస్థి
దావామున (ఎముకలు గాల్చ్బుటలో) రిఖండికుడు, గర్భాధాన
మున మరుతుండు, నీమంతమున6 బింగలుండు, పృుంసవనమున
నిందు)(డు, నామకరణమున పన్యస్తృమున పార్థివుడు న్యహ్క-
మణమున పహోటక్రుండు, అన్న పాాశనమందు శుచి, చూడాకర
యందు వడానను(డు, వ) తా దేశమందు సముద్భవుండు? ఉద్యాన
వనపతిష్థయందు వీతిహోతు గడు సమావర,నమున ధనంజ
యుండు; ఉదరమున జఠరాగ్ని, సముద్రమున బడబానలము, శిఖ
యందు విభువ్ర, స్వరమునకు సరీసృపుండ, అశ్వమున కగ్నిమంథ
రుడు, రథమున కగ్ని జూతవేదుండు, గజమునకు మందరుండు.
సూర్యాగ్ని వింధ్యుడు, నీటియగ్ని వరుణుడు, బావ్మాణాగ్ని
హావిర్భుజు(డు, పర్వ తాగ్ని క)తుభుజాడు, దావాగ్ని యందలి
యగ్ని సూర్యుడు. దీపమందలి యగ్ని పావకు(డు. గ్య
గ ధరణీపతి, ఘృ తాగ్ని అనిలుః డనే వాయువు, సూతికానగ్ని
రాశుసు(డు. |
—+ హోేమద)వ్యముల ప్రమాణము +4
(18 అ) హోమము వేయవలసిన వస్తువుల పరిమో
ణము గమనించి చేయవలెను. హెచ్చుగాని తక్కువగాసి
66 భవివ్యమహాపురొణము

మైనచో హోమము వ్యర్థము. నెయ్యి +కర్షమాత్రము. పయస్సు


శు క్తిమాత్రము (2 రకములు పంచగవ్యము నంటే, పాలు,
"పెరుగు, కేనెయు నంటే. అటుకులు, పేలాలు, ముష్టిపిమా
ణము. (అనగా రీ తులములు). శర్యర (చక్కెర) బెల్లము
మూడు తోలకములు + (తులాలు అసి త్రోచుచున్న ది) చెటకు
ఒక్క కణుపు. ఆకుగాని పువ్వుగాని యుక్కొ-క్క-టి, శాలూ
కము (దుంప) మూడు ముష్టులు (24 తు). ఇది రెజక్క-టిగానే
హోమము చవేయవలనుగాని, కొొంచెముకొంచముగా చేయ
రాదు. మంకెన (జపాపుప్పము), తొడిమితో హోమము
చేయవలెను. కేశరము (నాగశేనరము) కూడా అంతే. పద్శ
ములు, జలజములు నొక్కొక్క-టిగానే చేయవలెను. జీవంతి
(పాలకూర ఒక పలము, విండిపదార్థముల సంఖ్యకూడా
పలము ప్రమాణమే. వసంతకము (పెద్ద యుసిరి కాయంత గాని,
కుడుమంత గాని), మాతులుంగము (మాదీఫలము) తి)ఖండకము
(పల్లేరు) ఒక్కొక్క పలము వంతున. కొబ్బరి యెనిమిది
పలాలు, పనస పది పలాలు, కూప్ఫూండము (గుమ్మడి) "తామర
గింజలు, ఉఆర్వారుకము (కర్బూజా) ర పలములు, గుడూచి (తిప్ప
తీగ) నాల్లంగుళములు, మాంసమును మూడుభాగములు చేసి
1 భాగము చేయవలెను. పోకలున్ను, బె శ్రమంత (క తులములు)
లేడా శేగుపండంత;తిందుకమునంతే (విషముప్రి). సమిధ పా దేశ
{ కరము= 2 తులాలు. _మాగథమానీపి)కారము. కళింగమానము
1 తులము, 4 త్రోలకము జ తులము. ముస్ట్రి = సలము 8 తులాలు, అంగు
భము = యజమానియొక్క.. మధ్యమాంగుళియొక్క_ మధ్యను పర్వమంత. బిల్వము
కంచము వరక, అమ9ము, ఇవి ముస్టికి పర్యాయపదాలు,
మధ్యమపర్యము-౧ 67

మాత/ము. దూర్వ మూండుపోచలుగలది. భుజపత)ము,


జమ్మి పా)చేశమాత)ము. '(ప్రహులు ముష్టి. (పలము)
ప్రమాణము. ఆవాలు శు _క్రిమాత్రము (4 తులములు). మరిచ
ములు (మికెయాలు) విమానంగా (న్యల్బ్పంగ్యా. "తావమురతూండు
(మూలకము) ముల్లంగి, వారాకము(వంకాయ) ఏడుముక్క-లు,
తవుషము (దోస) మూడవవంతు, చందనము, అగరు, కర్పూ
రము కసూరి, కుంకుమపుప్వు చింతగింజంత చేయవలెను, పేల
పిండి, యవవీండి హోమము చేయవలసివచ్చినపుడు మూండు
రెట్లు నువ్వులలో స్పవనముచేసి (గుచ్చియెత్తి హోమము
చేయవలెను, పదిరెట్లు హోమము జరుపవలసినపుడు నూరురెట్ల
తోను, నూరురెస్లు హోమమునకు వేయిశెట్టుగాను ఈ ప్లవ
నము చేయవలెను, ఛాన్యహోమములోగూండ యిట్లు ఫ్లావ
నము చేయవలెను. చెటుకు సామాన్యసమిథలనువ లెనే చేయ
వలను. మాచేడాకు హోమము చేయువప్రుడు తొడిమి తీసివేసి
చేయవలెను. తొడిమితో సంప్టవము చేసినచో నా ఫలము
రాక్షసుడు హరించును. మాెరేడుదళము ( మూడాకులు)
ఛిన్నము భిన్నము కాకుండా చూచి చేయవలెను. ఒకవస్తువ్రనకు
రెండు మూండుమారులు పవనము చేయరాదు. చేసినచో
నథోగతి నందును, శిష్యులతో కుమారులతో జాగ్రత్తగా నిది
చేయవలెను. మృదువులయిన పువ్వులు, లతలు _మొదలయిన
వానికి నిశ్లే పోశ్షణము చేసి హోమము చేయవలెను. పాయసా
న్నము, అన్నము, మోదకము, పిండి, శాలిధాన్యముశ గలిపి
చేయరాదు. అభా చేసినచో కర(్రవ్వత్యయము కల్లును, హోను
68 భవిష్య్వమ హావురాణము

ముల లెక్క చిటికిన వేలిదగ్గరనుంచి కాని వేలి కణుపుల


నుంచిగాని "లక్క పెట్టవలెను. మణియు నొకజారము చేతి మణి
కట్టునకుం దోరమువల కట్టుకొని 'లెక్క- పెట్టవలయును.
(శ్ర్రీపచ్లీ శింశుప, బాడిదు శీర, బిల్యము, ఖదిరము,
స్రువములకుం బనికివచ్చు దారువులు. తటాకాది ప్రతిస్టలకు
థాతి) (ఉసిరి ఖదిర కేశరము లు త్రమములు. నంస్కారము
లందు శశి మారేడు, ధాత్రి వృక్షము లు త్తమములు, రికాది
తిథులను విడచి తక్కినవానియం దుపవానముంకి మాంసము
మాట స్థరింవ్వనైన న్మరింపక మాేడుకరతో |సుక్ను)వములు
తయారు వేయవలెను. కర) ముప్పదిభాగములు చేసి యం దిరు
వది యంగుశముల అగ్నికుండముయొక్క_ వేదికతో సమమైన
యుదరముంచవ
లను. సు)వము కటాహాము (కాగురూపముగా)
లోతుండవలను* ఆ లోతు ఛా(తీఫలమంత యుండవలెను. అగ్ని
వేదిక ళూర్చాకారముగా నుండవలెను. (చేటవలె జేవకేతర
కార్యములందు స్ఫువము అరువదియంగుళము లుండవఅను, నా
బ్రంగుళములు ఐట ల్పుండవలను, చివర గరిటవఠల నుండవలిను.
సు)వదండమునకు మొదట కంకణము చెక్క_వ'లెను, “మృగ
పదము” "లేడియొక్ర్య- కాలువంటి గురు చవర-ముదట యుండ
వలెను. దర్వి "రెండంగులముల మండలము కలిగి యుండవలను,.
అది బంగారము, రాగి, (శ్రీపర్టి ఇందు వృక్షము (గార శీర
వృశ్తముతో చేయవలెను. సండెొండంగుళముల పొడ వుండవల
f కేశి = ఇందువృశ్షము. భిన్నము (a అళ్ళంతము = గారచెట్టు
అంగము = అంగుళము యే యర్గములో వాడంబడినట్లున్న ది,
మధ్యమపర్వము - ౨ 69

యును. రాగిది యునచో నిరువది నాల్హుతులముల బరువుండ


వలను. డాని కైదు అంగళముల (మండలము) చిప్ప యుండ
వలెను, ఎనిమిదంగుళముల కాడి అన్నాదులు పాయసాదులు
గ)హీించుటకు వీలుగా నుండవలెను. ఆజ్యాదులు గ్రహించు
టకు పదితులాల బకువయినది చాలును. బంగారముగాని రాగి
గాని మతి యేవిగాని లేనప్పుడు వదునారంగుళముల పీమాణ
ముగల పిప్పలి (రావి దర్శి వాడవచ్చును. ఆజ్యస్థాలి (నేతి
పాత) "నేతి చెంబు గాని, మట్టి పాత్సగాని గ్రహింపవచ్చును.
ఆపైన పూర్ణవిధి (పూక్షాహుక్సి క్రమము నిర్వహింపవల
యును. అయుత్త లక్ష, కొటి హోమాదులలో బుత్యిజులసంఖ్య
"మొదలగు వివరములు మూలమున6 జూడనగును. (అధ్యాయ
ము 20) మండల విధానము (21 అ).
ఇది మధ్యమపర్వమున మొదటి భాగము.

— 4 మధ్యమపర్వము - రెండవభాగము $—

కాంచమండలా ద్యుద్ధారము వర్ఫితము (1 అ) అంటు


బ్రసంగవశమున నెమలి, యెద్దు, సింవాము, కౌాంచపక్షి,
కోతి అనువానిని పొరబాటుగా
నైన నింటిలోంగాన్మి శేత)మం
దునగాని చెట్టుకొన గాని చూచిన వెంటనే నిలువబడి వందనము
చేయవనలను. అందువలన బృవ్నావాక్యాదోవముగూడ నళిం
చును. వానిని బోవీంచుటవలనం గీరి కలుగును. దర్శనము
చేసిన పాపము వోవును. లక్షి వృద్ధి యగును. ఆయుర్భాగ్య
మును పట్టును, నెమలి బావా ణరూసము, వృషభము సదా
70 భవిస్య మహాపురాణము

న్రివరూపము, సింహము దున్రారూపము, కౌ/ంచము నారా


యణ నంరూపము, వ్యాఘ)ము తి్రపురసుందరి, కృష్ణన్యాఘు
ము శకాళిక్క చిత)కపోతకము లక్రీస్ణరాపము, స్నానముచేసి వీని
దర్శనము నింటిలోం చేసినను బోపీ.ంచినను గ?హాదోషములు
శాంతించును, మహాకొంచము మధ్యకౌ)ంచము నను మండ
లములు (పట్టుపెట్టుట) వానిలో జూపవలసిన రంగులవివరములు
నిందు. గలవు. అందు వాడవలసిన బియ్యపుపిండి మొదలయిన
వానిని గురించియు నిందు గలదు. సుభదము, సర్యతోభదము
"మొద. లెన మండలములు వాని నిరా ణమునుగూర్చి యిందు
విస్తరింపం బడినది
---+ శిల్పులకు వేతనాది నిర్ణయము 4—
(2 అ.) దశ్చిణాహీనమయిన, మానహీనమయిన గృహారా
మాది పతిష్టలు ఫలళూన్యములు కావున వాని మానము మొద
లయినవి “తెలుపంబడుచున్నఏ ప్రతిష్పలలో నాచార్వుండు,
హోత యజమాని బ్యాహ్మాణుండై యుండవ లెను* ఎనుబదిగవ్వ
లొక పణము. పదునాటు పణము లొక పురాణము. వడు
పురాణము లొక రజతము. ఎనిమిది రజతము లొక సువర్ణము,
ఆరామపతిష్టలలో కండు సువర్తములు దనశ్నిణ యాయవలను,
నూయి త్యవ్వుటకు సగము స్యర్లము, తులసి, ఆములకి (ఆసిరి)

యాగముల నొక సువర్గము. లక్ష హోవమమ.న నాల్లు సువర్ణ


ములు కోటిహోవమమునC తొమ్మిది సువర్లములు, "దేవతా
పితిష్టలో, "దేవాలయప్రతిష్టలోం బదునాటు సువర్ల ములు,
తటాకపువ్య-ర పికిస్టలందు సాబ్దవవంతు, మహాదానము,
మధ్యమపర్వము- 5 71

దీక్ష వృహోత్సర్ణనము, గయా శా /ద్దమూ ననువానియందు విలువ


గట్టరానంతే దక్షిణ యివ్యవలయును. దంపతులుసేయు వృష
భోత్సర్షనమున నొక సువర్ణము, రాజు పన్ను వసూలు చేయు
టకు, దీక్షుయందు; దానమందు నెనుబది రతికముల బంగా
రము వేతనము. భారతము విన్న వుడు, గహయాగమందు,
పతిష్టయందు నూరు రతి కశముల బంగారము నొనంగవలను.
అయుత); లక్ష, కోటి, హోవుములందు నింతే దక్షిణ. వచేవత
కింద నేబ్బావ్మాణునిం గల్సింతురో నాని కే యాెదేవతకీయవల
కిన చాన మోాయవలయును. యజ్ఞ దానవ తాదులలో దక్షిణ
ప్రత్యక్షముగా సీయవలెను. (గుప్తదానము చేయరాదని
భావము చాసీచాసొదిదానములు గోదానము మొదలయినవి

మనసా సంకల్పించి వాసికి బరివర్శనముగా


దృవ్యముగాని మరి యెదిగాని యాయవచ్చును. ఒక్క-సిశే

యనేక దానములు వేరే వేలే చేయవచ్చును. రత్నదానము


నకు బంగారము దక్షిణ యాయనలెను, బంగారు దానమునకు
వెండి దశ్నిణ- వెండికి బంగారము దక్షిణ, భూమికి భూమియే
దశ్రి_ణ. వృన్ర్రమునకు వ్రు) మే. పానీయమునకుం బానీయ మే*
థాన్యమునకు ధాన్యమె+ గజదానమునకు భాగము, గుణ్జము
నకు మేక, పశువులకు నాల్వకాళ్ళ జంతువులు, దేవునికి
దేవుడే దక్షిణ. య శ్ఞోమునం దాచార్యునకు నొకభాగము,
బుత్విక్కు-లకు మూడు భాగములు నసీయవలయును. + ఈ
మామల లాడ నాననా లాలా

t పొపశై స్తుకలశాణాం భాగకం తదనంతరం


పాతాణా మృత్విగాదీనాం భాగ త్రయ ముదాహాతం
సర్వసక్వ స్యభ్యాగకం స్వల్పం చోచ్చిష్టగారవాత్‌ . (అర్థంకాలేదు.)
7§ భవివ్యనుహాోవ్రురాణము

చెప్పిన 'తెక్కపకారము చేయలేకపోయినచో య జసీద్షి


కొరకు "దేవతను (చేవ తామూర్తులయిన సాలగామాదులను)
ఫుస్తకము రత్నము, గోవులు) ధాన్యము నువులు, నమేకు
ఫలములు పువ్వులు సీృయవలను, నాల్లుచకగములు గల జనా
ర్షనమూ ర్తియెన సోలగాావు మీాయవలెను. శ్వెతలింగము,
రత్న లింగము: ఇందనీలాదికముగాని, దక్సి ణావరృశంఖముగాని,
హారివంశముగాని యి వ్యవలయు ను. సోమాన్యలింగము,
(శీధరమూ ర్తి అనంతమూర్తి బాణలింగము పుస్తకము, నను
నవీ యెనిమిదవవంతు స్వరముతో దానమియ్యవ'ెను,
బోోతిషమునకు సగము సువర్ణము, వృపోత్సర్ణనమున రజతములో
సగము హరివంశేమున నూరుక్లోకములకు నొక సువర్ణము
సీయవలయును. ధర్మ శాస్ర్రశ్లోకములు వేయి చెప్పించుకొన్న
మూడు రజతము లివ్యవలయును, కపిలాగోదానమున సగము
సువర్లము, సామాన్య భేనుదానమునకు పాయల్సి త్రార్లముగ
చేయు గోదానమునందును “పురాణ” పరిమాణమయిన
బంగా రము నీియవలయును. నల్లనియెద్దును విడిచినపు డారు
ఫురాణముల్సు తల్లని వృషభమును వదలినపుడు తొమ్మిది
పురాణములు దక్రిణ యాయనలెను. సిలవృహభోత్సర్ణనము
దశిణ యాయనలను. సీలవృహభోత్సర్షనమునందు ముప్పది
రెండు పురాణముల బంగారము సీయవలను. నమేరువుయుక్క-
పృతిచకమును దానమిచ్చునపుడు పంజె)౦డు బంగారు
రత్తికము లొసంగవలెను, వమా? రేడుపండు దానమిచ్చినంత
(10) మధ్యమవర్వ్య ము = ౨ 78
మాత్రమున మూడు పురాణముల బంగారము దన్నిణ యివ్య
వలెను. ఒక యుసిరిపండుకు. బ్ర త్యేకము మావమెత్తుగల
వెండి దక్షిణ యివ్యనగును. బ్తెది మూల్యపద్ధతి. ఆమోద
పూర్ల్ణపాత)ము విషయము తెబ్బంబడినది (చూడుడు క అ.)
చతురస్సాదికుండని ర్మాణమున కీయ వలసిన "వెల వర్తింప
బడినది. రోజుకూలిని గురించి కూడా యున్నది. బంగారపు
పనికి రోజుకొక్క పణ మివ్యవలయును. రత్న కుట్ణిను నిర్మాణ
మున రోజుకు పురాణ మిన్వనగును. "వెండి కుట్టిమమునకు
దానిలో నగము. స్పటికము నొజయుటకు రోజుకు రెండు పణ
ములు, రత్న పుపనికి, రత్నమునక. దొలవేయుటకు * కాకిణి ”
పరిమాణమైన నెల యివ్యవలెను. స్ఫటికము, మణి'వేధకు
నాల్టు వరాణికలు. కంచు, మొదలయినవాని నిర్తాణమునందు
కంచు నూదుటకు మూడు పణములు. ఒక్క-పనికి చానిలో
సగము. గోవులపాలు పిదుకుటకు నాల్లు వరాటములు. వన్య
"వులు చేయుటకు, మూడు పణములు. అవివన్ర్రనిర్మాణము
నకు పదికాకిణులు, పిధానవ(స్త్రైమునకు మూడు పణంములు,
(దుప్పటికి అని తోచుచున్నది). కట్టుబట్టకు, కండువాకు "రెండు
పణములు. వెదురుపంకి రోజునకు పణముమోాద నొక కాకిణి.
లోహవుపనికి నం లే. మంగలికి శిరోవపనమునకు బదికాకిణులు
గడ్డము గోళ్ళుమాత) మున కయినచో ెండుకాకిణులు,
గ్ర్రీల గోళ్ళమిగద చి త్తర్యులు రంగులు వేయు పనికి పణముమె
నొక కాకిణి కూలి. _స్తనములమిోద చేసిన పత్రరచనకు నంతే.
పొాపీడియందుః అలకలయందు (ముంగురులయంద్యు చేసిన
74 భవివ్యమహావురాణము

రచనకు నాల్లు పణములు. పాదములకు, మెడకు గుహోంవ


యవములయందు. వేసిన చిత)ములకు రంగులకు మూడు
న్నరపణముల వేతన మాయవలయును. ధాన్యము చల్లి
కకు రోజునకు నొక్క. పణము. ఉప్పుపంటకు నంతే. పో
చెట్లు నాటుటకు నంతే? దండపత/మునకుం జేయు నంస్కార
మునకు, మిియాలకు రెండు పణములు. పతి దుక్కికి నొక
పణముమోయద నొక కాకిణి, చక మునకు (బండికి నంబం
ధించిన పనిలో) మూండు పణములు, దున్న పోతుల బండికి
నాల్లు పణములు. నరులు మోయు వాహనమునకు నొక్క
పణము, పయిన పదికొకిణులు. దానీలకు, గర్భభములకు
రండు కాకీణు లెక్కువ. నూసె, కారము నంటిన వస్ర్రము
లుదుకుటకు పయిరీతిగా'నే. పెద్దవి, వెడల్పుగలవి యగు వన్య
ములకు వానినిబట్టి పెంచవలయును. పొద్దున అప్పటికప్పుడు
జూడించి యిచ్చుటకు పెదానిలోనగము, తెల్లనిబట్టకు కొంచెము
తగ్గించవచ్చును. మరీ సన్ననిబట్ట యైనచో పెంచవలయును. .
బెల్లు విజచుటకు, చెజకు నరకుటకు, సుష నంస్కారమునకు
పది కాకిణులు. మాలకట్టుట కొక కాకిణి, కంథమాల కట్టుటకు
రెట్టింపు. రెండంగుళములు గట్టిన శిరోమాల యగును. మూడు
హాస్తములున్న కంఠమాల యగును, అది నాభికమలముదాక
యుండును. దీనికి మూడు కాకిణులు.. మాలతి, తులసి, జాజి,
మల్లీ, దవనము, మరువము, వకులము, కలిపికట్టిన స్‌ వలలో
నగమిన్యవలను. నేతిదీపమునకు (పతియా+మమునకు మాష మెత్తు.
రజతము,. నూగెయయిన నొక్క కాకిని జాలును, అంగుళన్నర
మధ్యమపర్వ ము- ౨2 75

గుడవ తి కేయవ లెను, ఆజంగళములకంకు మించరాదు. ఇరు


వదియిదు డారప్ప్ర పోగులనో వైదంగుళముల పొడవైన వర్తి
చేయవలను. ఒక వాన్తముయొత్తు సెమా మైన నీచము.
వా స్తముమోద గుప్పెడున్న మధ్యమము. మూండు నాలుగు
హా స్తములున్న నుత్తమమానము,. బంగారు "సెమ్మామిోాద దీప
ముంచిన రాజు నశించును. వెండిదయినచో సర్వ కామప/దము.
రాగిదయిన నాయుతయము.ఇనుపది దుర్గతి నిచ్చును.కరమర్షము
చాలమంచిది. కంచుసెమ్మాగాని, రీతి (ఇత్తడి మయముగాని
"లేనప్పుడు మట్టిసెమ్మాగాని యుత్మమములు. వుట్టి సెమ్మాకు
హొలతలేదు. దశాంగము ధూపము వేయుటకు మూడుపవణములు
పండె్రండంగుళముల వత్తిని ధూపమున కువయోగింపపచ్చును.
అయిదు వాస్తముల ప్రమాణము కూడా ధూపవర్షి చేయ
వచ్చును. ఇరువదియైదు వా స్తములపొడవయిన నది మహావర్థి
యనంబడును.

— శ కలశ స్థావన విప


యక ము శా

| (15 అ సచ్హాంగము, పంచాంగము అని కలశ స్ధైవన


రెండు విధములు. మంగ ళౌ చారములందు, యా త్సాసిద్ధి కలు
గుటకు కలశ స్థాపన యవసరము. కలశలు లేనిపతమున నక్ష
తలయందుగాని, పూయందుగాని దేవతాహ్యానము చేసి పూ
జింపవలయును*, మజతీయెక్క-డను బేవతాహ్వానము చేయరాదు.
వేసిన ఫలింపదు. మజ్జి, రాని, ధఛాతకి (ఆశ జుప్వ్‌ బిలము.
76 భవిపష్యమహాఫపురాణము

ఇవి పంచపల్టనములు- ఇవి కలశమిాద నుంచవలెను. సువర్ష


రజత తామ)మృణ యములు కలశలు యథావిభవముగా
గావ్యాములు. వివరములు మూలము చూడవలెను.
0 మా సననిరూవపవణము 4.
(6అ.) కాలమానము-చాందుము, సౌరము, సావనము
నాతుతోము నని నాల్టు విథములు. శుద్ద పాడంమి
మొదలు
అమావాన్యదాక చాంద/మానము, సూర్యుం
డొక్క రాసిళో
నున్న ంతకాలము సౌరమానము. ముప్పదిరోజులు మాసమైన
సావనమాసన మనంబడును. అశ్విని మొదలు రేవతివరకు
నక్షత)
ములను బట్టి నాక్షత మానము అనయిడును, సూర
్యోదయము
నుండి మజుల సూరో్యోదయముదాక్ర సావన దినము. ఒక
తిథి
యొక్క. భాగకాలము చాంద) దవనము. రాసియొక్కం ముప్ప
దెయవ భాగకాలము సౌరదినము. గృహోరంభాదులలో సావన
మాసము గావహ్యాము. 'పా/యశ్చిత్త కి'యలయందు, మంత్రో
వాసనాదులందు అన్న పా9శనమునకు, పన్ను వసూలుచేయుటకు
'రాజవ్యవహార ములందు,యజ్ఞ ములందు సావనము గాావ
్యాము,
వినాహాోదులు సౌళవమూనముచేం "చేయవలయును, మ. ములు,
' వ్రతములు, స్నానాదులందును సౌరము గావ్యాము. పార్య
ఇవుందు, వార్షి కములందు, అష్టక లశ్సాద్దాదులందు
తిథికార్య
ములయందు (_వతములందు చాం(దము (గావహ్యా
ము, సోమయాగ
కరల యార్యభాగవి చారణమందు, పన్నువస్తూలునం దు
య కణ
స్ట మపర అం వం.
= 77

నాత(తము (గాహ్యాము. చతాది మాసో కమైన (కియాకలా


పము, తిథులయందు చెప్పబడిన కరములు చాంద/మానము
చేతనే చేయవలను, అధికమాన మలమా సాది లక్షణము సీమోంద
చెప్పినారు (8 అ.). తిధివిశేపముఆః (వతాదులు, (9 వ అథ్యా
తుము) ప్రవర, ఖండ, గోత్ర వొవరలు, అవి తెలియనపుడు
కాశ్యపగోత్రమని చెప్పవలయును. కశ్యప(జహ్మయొక_ సంతా
నే జగ త్తంతేయు నగుటచే యీవ) కారము చెప్పవ పెననెయు
న్నది. 10అ. అంకురార్పణవిధి వ చ్లీతము, (గృవాసాధవాశ్శాది
పృతిస్థావిషయము 11 అ. పూజాక్రమము. 12 అర్హ్హ్యదాన
విధి. 18, 14 హోోేమాదివిధానము. 15 ధ్యాననిధి. 16 ప్రీతి
ఫ్రాపూర్వ ర్‌నకృత్యము. 17 హోతలు ముదలయినవారి వివ
యము, వారి స్తుతులు. 18, 19 చేవతా ప్ఫతిస్థా విషయము,
20 సప్తాన్ని హ్రైోమకము అను యజ్ఞ నిధానము వరి తము. ఇందు
సీటీలోం పల్కు తాబళ్ళు, కప్పలు మొదలయిన నానిని
వదలుట మొదలై న విశేషములు, విథానములు వర్హింపంబడినవి.
మధ్యమ పర్వము - మూడవ భాగము
1 అ. ఆరామపితిష్టలో విజేవములు. ౨ గోపచా
రము. (:గోవుల తిరుగుటకు వదలే భూమికి గోభూామియని వేరు.
అది వదలునఫుడు చేయవలసిన శాన వీథాన మిందు వర్హి
తము.) అనాధ మండప నిర్మాణము, ( దిక్కు- లేనివాళ్ళు నిన
ఫిలచుటకు నిర్ణుంచు నిండ్ల విషయము ) చలిపందిలి,
78 భవివ్య్వమహాపురాణము

కి 4 అ. శక్ర్రుదారామ హతిష్థా విధానము. దిగుడు


బావ్రల మడుగులలో తామర చెరువుల పితిస్ట. (మా రేడువన
పృతిష్థ.) క. 6. 7. అ. 8 అ, అశ్వత్ధ పతి. 9 అ. వట
పతిస్థ. 10. 11 బిల్వవపితిష్టు (మారేడు) 12, 18 రాతితోను
దారువుతోను నిర్మించు మండపముల ప్రతిష్టా విషయము. 14
పుప్పారామ పృితిస్థ. 15 తులసీ పితిష్ట. 16 వనవ)తిష్టా వివ
యము. 17 గోభూమి విషయము. 18, 19 వకావా ప్రక్రియ
లోప్రతిస్ధ. 20 దుళ్ళకున విషయము, శాంతి విషయము విన
రింప బడినది.
ఇద్‌ మధ్యమ పర్వము.
"నా

అనుబ౦ధము
రివ ప్రటలోని పదముల వివరణము
1. సౌవీరము = “యవలు” అనే బియ్యంలోనుంచి తీసిన
మద్యము,

2 ఆరనాళము = “యవలు అనే వడ్లు (పొట్టుతీయకుండా


)
ఉడికించి తీసిన మద్యము.
లి, కిణ్యాబీజము = ( స్విన్న బీజము కాదు ) అన్న ములోనుండి
తీసిన సురమిోంద తేరిన జేటకు ' ప్రసన్న ” అని చేలు,
దానికింందకు జేరిన చిక్కని గుజ్జుకు * కాదంబరి * అని
అనుబ౦ధము ' 79

చేరు. డానిక్నిందకు ఇంకాతేరిన చిక్కనిగుజ్జుకు


“జగలము * అని పేరు. అది కాచివడగట్టి కేర్చిన
గట్టిపదార్థమునకు కిణ్యబీజము అని పేరు.
ఓ, వారుణి = తాటికల్లు, ఖర్జూరపు కాయలు కలిపి నిలవ
చేసి తయారుచేసిన సుధ.
5. కాంజికము (గంజి)= గుగ్గిళ్ళు, ధాన్యం, గంజి కలివి చేసినది.
6. యవాగువు = 6 రెట్లు నీళ్ళుపోసి తీసిన చిక్కని గంజి.
మండము = 14 'రెబ్లు నీళ్ళుపోసి తీసిన గంజి,
9వ ఫుట
'మైరేయము = మద్యవి శేవము.
వీథి తొన్నము = మాంసాన్నము.
త్రిముధురము = నెయ్యి) తెన్క పంచదార.
ఖాండవము న. దీనికి “ పాడవము ” అని పేరు
రాగ నాడవము కస్పించుచున్న ది. పంచదార, సౌవర్చలవ
ణము, “సెంధవలవణము, చింతపండు, చిట్లేతపండు,
నేరేడు, వీసీ రనములతో గలిపి అవపెట్టి తయారుచేసి
నది “రాగము” అనబడును. ఇందులోనే తీపి, పులుపు
కూడా కలిపి చేసినదానికి ఖాండవమని పేరు. మామిడి
ముక్క-లు చెక్కు-తీసి చేతితో వేయించి వీటికి పంచదార
పాకం బట్టి ఉడక బెట్టిన ఆ ముక్క-లువేసి అందు మిరి
యాలు, వలకులు, పచ్చకర్పూరము తగుమాత్రంగా
వేసి చమురుపూసిన కుండలో నుంచినదానికి రాగ
ఖాండవము లేక *రాగపాడవము” అని పేను.
80 అనుబంధము

భ క్షము = మెతుకులు
పవిలేపిక == చిమిడీన యన్న ము (అన్న పుగుజ్జు)
కోవిదారము = చేవకాందనము
రాజవృక్షము = శేల చెట్టు
సప్త ధాన్యములు = 'స_ప్రపీహీగణము
వికంకతము = అరెబెట్టు (వూలచెట్టు)
సుచందనము '= మంచిగంధములో (భేదము)
అగ్ని మంభము = చెల్లిచెట్టు
ఆరగ్వధము = రేల
దారువు = దేవదారువు
విఫీతకము = తాడికాయ (తిఫలాలలోది
గై రికము = (జేగురురాయి)
న్యగో9ధము అ మళ్లి
బ9హ్మావృత్షము = మోదుగ

(పుట 7%
పంచపల్లములు = నేరేడు, "వెలగ, మాదీఫలము, వమా బీడు
ఏ్‌నచిగుళ్లు (ఆమ)ీజంబూక పి క్ఞానాం వీజపూరక బిల్వ
యాః! గంధకర్శణి నర్యతి) పతౌణి పల్ల వం) మట్టి,
రావి, జువ్వి. కళ్ళరావి, మేడి, ఏటి చిగుళ్ళు (పల్ల వాః
శ్రీరివ్భ శ్రూణాం పీ తాః పితాతిసారిణామ్‌ ఏ) పంచ
వల్య-లములలో పేము ఒకటిశా చేరినది. మజీయొక మత
ముళో రావి, మట్టి, జువ్వి, అత్తి నేనేడు, చేరి
యున్నవి. ఈ ఆకులలో భోజనము చలువచేయును.
వెత్యము

నణచున్సుు. బుద్దిని "హాచ్చించును. కొడి
: 0
కఫము. వాతను చేయును. అని వస్తుగుణదీపిక.
(11)
తసర్షపర్యము-క
(ల్ని C3

—¢ కృతయుగాది రాజ వంశావళి +

భవి ప్యమహోక ల్పమున, (బవ క యువుయొక్క. పరార్ధ్థ


మున మొదటి యబ్దమున + మూడవ రోజగు వైవన్వత మన్వం
తరము నిరువదియెసిసిుదవ నత్యయుగమున రాజా లెవ్వరు శ్‌ అని
సెనక మవా ని యడుగగా నూతుం డిట్లు తెలుపం దొడం౫.
శ్వేతవరాహ కల్పమున బ్రవోబ్ల్రమున మూడవరోజులో చేడవ
ముహూర్తమున వైవస్వతుండు మనువయిను. అతండు నూరు
సంవత్సరములు నరయూా తీరమున దపముచేసి " ఇక్యాకువు ”
అను కుమారుని బడెను. ఇశ్ర్య్యాళువు బ/హ్మావరముచే దివ్య
రథము నంది నారాయణు నారాధించి రాజ్యము హారినవుర్చ
ణము చేసి ముప్పదియారువేలేండ్లు పాలించెను. అతనికి వికుక్రి_
యుదయించెను. అతనికి కిప్రంజయుండు, వానికి కకుత్తుండు, వాని
కనేనాంనుతు, ఆతనికి బృథువు, నతనికి వివ్వగశ్యు డు, వాని
కార్దుండు, నతసికి భడాాశ్వుండు, వాసికి యవనాశ్వుండు,
వానికి శవన్గు(డ, వానికి సత్యపాదుండు నుదయించి భారత
దేశము పాలించిరి. సూరోోడయ సూర్యాస్తమయము. జరుగు
నంతవరకు భూవముండలవముంతయు వాచేలిరి, బృవాదళ్వుండు,
కువలయాశ్వుండు నను నీ పైవారందరు శతహీనముగా నూ
"రేండ్లు తక్కు. వగా రాజ్య మేలిరి. దృథాశ్వుండు, సికుంఛంయడ్కు
సంకటాశ్వుండు, ప) సేనజిత్తు, రవణాశ్వుండు, మూంభాత నను

చున్నవి. సంకల్పములోే నే చెప్పుచు న్నా ము.


స్రీ భవిమ్యమహాోప్రుఠశాణము

వీరందరు నహాస్రహీనముగా (వేయేండ్లు తక్కువగా) రాజ్యము


నేలిరి. మాంధాత కొడుకు ఫురుకుత్సుడు, (త్రింశదళ్యుడు
కతహీానమేలిరి. ఈ తీగంశదశ్యువికి రథమునకు గల గుజ్దములు
ముప్పదియుండెడివట. అనరుణ్యుడు ఇరువది యెనిమిది వేలు,
(ఇతండు కృతయుగ ముయొక్క.. రెండవపాదము వా(డు)వానికుమా
రుడు సృవదశ్వు. డారువేలేం డ్లేలను. హర్యశ్వ్యుండు వసువుం
తుండు తిధనుగంండు నను వారు నహసహీనముగా చేల చనేలిరి.
ఇంతటితో భారత జేశమున రెండవ పాదము నమావృ మైనది,
తి)ధన్వునికమారుడు త)పారణ్యు(డు, తశంకువు వేయేసీం
డ్లలిరి: ఈ తశంకువు మోనముచేం దక్కు వ జాలీవాడయ్యిను.
ఇతని కుమారుడు హరిశ్చందు)(డు; వాసికుమూారుండు
రోహితుండును నిరువది వేలేండ్లు పాలించిరి. అతని తరువాత వారీ
తుడు, చంచువ్రు విజయుడు, రురూకు(డు, సగరుడు నిరువది
వేలేసి యేండ్లు పాలించిరి. ఇటుమిద బాహు సీనునిదాక విహ్హు
ఛక్కులని చేరింది వైవస్వతుండు "'మొదలుగ నీరాజులు క్సత
యుగము మా(డవ పాదము నగముదాకా పాలించిరి. నగ
రుండు కృతయుగము మూండపపాదము మధ్యమునకు వచ్చెను.
అతండు శవభ కుండ. వాని కుమారులు సాగరులు. వారి
రాజ్య కాలము ముప్పది వేల యేండ్లు. సాగరులు నఠింపగా
వారి
కుమారుడు అసమంజసుడు రాజయ్యెను. వానితరువాత ఆంధు
మంతుడు, దిలీపుడు, భగీరథుడు, శ్ఫుతసేను(డు, నాథా
డు, అంబరీమ్షండు. వేలి. కత సీనునిదాక యందను కవులు.
నాభాగుండు వైష్ణవుడు. ఇంతటితో కృతయుగతృతీయపాదము
ప తిసక్షప ర్భ ము- 3 8కి

సను, అంబరీషుడు నరిగాOh నాలవవాదము


మొదట నుండెను.అతని రాజ్య కాలము పదు నెనిమిది చేల యేండ్లు.
అతసికొొడుకు సింథుద్వి పుండు.అయు తాళ్ళు (డు, బుతుపర్దుండు,
సరగ కాముడు, కలాావపాదోఃడు, త నవుకుండు
(ముదయంతికి వసిష్హునికిం గ లిగినవాండు). ఆంబరీవునినుండి సుదా
సునిదాక యేడుగురు వైష్ణవులు. కవీరు శతహీనముగా నేలినవారు. ఓ
సౌదాసుండు (ఆశగృకుండన్న మాట) గురుశాపముచే రాజ్యాంగ
మును గుకున కిచ్చెను. గోకర్టలింగభక్తుండు. శమకుని కొడుకు
హరివర్శ వైశ్యునివల సాధుభ కుడు, మూడు వేలయేండ్లు
లోపుగా పరిపాలించెను. వాని కుమారుడు దశరథుడు. తం
డి)వలె నేలినవా(డు. వాని కుమారుడు దిల్టీవయుండు. ఇట్లు
విశ్వసహు(డు, నియజుండు చేలిరి, నియజుండు సామాన్నుండు.
వాని యధర ముచే వానలు కుకియకుండను. నూశేం డ్రనా
వృష్టీవలన సర్వ'రాజ్యము నళిం చెను. వళిష్టుండు రాణివకాట
ననుసరించి యజ ము వేసెను. అందు ఖటాం6౦ంగుల. డుదయిం
జాను. అతండు శ శ్రృముదాల్చ ముప్పది వేతేండ్లు చేవేందునికి
సహాయ మొనర్చి వరమంది -బేవతల యనుగహముచే ముక్తి,
నందెను. ఖట్యాంగుని తరువాత ముప్పది వేలేండ్లు దీరబాహు
'జేళను. వానివలన సుదర నుండు జనించెను. అతండు ఊపీపూజా
తా
తత్పరుండు. దశరథుని కుమావనివరకు వామ వైష్ణవులు,
ఖట్యాంగుండు, దీర్చ బాహువును వెష్టవులే- సుదర్శనుండు పా)'
ఖా ము ౬.౬౩

జూడు. కా శిరాజు "కుమా ర్తనుఏవవోహామాడి రాజులజయించి


రంల కాలూ wed om

"చసీవ)సాడనుచే భరతఖండాన్తమః 'రాజ్యమును -ధర్మముగ్గా.


84 భపివ్యమ పురాణము

చేఇను. అతం డయిదు వేలవండ్లు రాజ్యము చేసెను. వముహో కాలి


యతనికి స్వప్న మందు “వత్సా సీవ్రు పియురాలితో, వశిస్టాది
మవార్దులతో పీమాలయమున శకేగియుండుము. మహామాయ
ప్రభావముచే భరతఖండమున నాశనముకల్టును. పశ్చిమసముద)
మైన'*రత్నాకరము” "5 నశించును. పూర్యనముద)
మగు య దానిద్విపములు నశించును, దశ్చి ణనము
(దమగు “బాడబము అందలి దీంపములు నశించును. ఉతర
సముద/మగు ' హిమాబ్ది " సగరులు త్రవ్వినది ద్వీపములశో
లయించును. ఈ భౌరతవర్థ
రము నేటి Sin జీవకోటితో
'పీళయమందును. కావున “సీవు జీవించియుండుము. ”* అని వివ
రించెను. రాజు మహాకాళి పచనమ్ముుల నంగీకరించి హీమగిరి
శేగాను. ఆ యీగునఫవుడు ముఖ్యులగు "రాజులను, న.
లను ద్విజులను వెంటదీసిక్లాని వెళ్ళను. పంచవర్ష పప )మాణముగ
వాయున్ధు, తేజస్సు; ఇసుక, భూమిమైం గురిసి ళు క్షయిం
చిరి. అయి టేండ్లు నేల జలమయ
మయ మయ్యును. అది శొంతించి
వాయున్రు రేగి యాః నీటినెల్ల యొండించెను, పడియెండ్లలో భూమి
మరల తేలను.
(2 అ) వైశాఖకశుక్షపకు తృతీయా గుగువారమున
సుదర్శను(డు పరివారముతో నయోధ్యకు వచ్చెను. మాయా
"చెవీ ప్రభావముచే ప్రురమెల్ల మనోహంమై యన్న సమృద్ధమై
రి తస్నఢ్యయయ్యెను. పదివేలేం డతడు రాజ్యమేలి శాక్వేత
లోకమంచడెను. అతని కుమారుడు దిలీపుడు. నందినీభేను వర
ప్రసాదముచే నతని కుమారు(డు రఘువయ్యెను. పీరిద్దరు పది
పతినర్షజర్యమి-కి కరీ

చేలేండ్దు యేలిరి. ఆ రఘువు వేర “రఘువంశము ఖ్యాతికలిగాను.


ఇది త్రేతాయుగ మే. బావ్మాణవరముచే నతనికి “ అజుండు”
జన్మించెను. ఇ్రితండును తండి)యంత కాలమేళను. అతనికి దశ
రభథు( డుదయించెను. + ఆతడు తండి )యంత కాలమేరఆను.
అతని కుమారుడు రాముడు పదపొండు వేల నంవత్సర ములు
పాలించెను. అతడు సాొశళ్లూ ద్విష్హు వే. అతంస కుమారుడు
కుశుడు పదివేలేంగ్లేలెను. అతని కొండు కతిధి, మరి నిబంధుండు,
నలుడు (శక్తి పూజకుండు), నాఖభుండు, ఫుండరీకుయ, శమ
ధనుు(డు, ద్యారకుంజు, అహీనజుండు, కురువు ననువారు కమ
ముగా పదివేలేసి యేండ్లు పాలించినవాశే. ఈ కురువు పేరనే
పది ఆయోజనములమేర కరుశ్నేతి)దుని చేరొండెను, ఇంతటితో
(త్రేతాయుగము పిధమపాదవ ూ
భార తాంతరమున ముగిసెను.
కురువు కొడుకు పారియాతుడు, అటుమోద దలపాలుడు,
ఛద్భు కారి, ఉక్టుండు, వజ)నాభి, శంఖనాభి, వ్యుత్ణనాభి, పిశపా
లుండు, స్వర్తనాభి, పప్ప సేనుడు, (థువసంధి, రాజ్యవరగ్‌ న్‌ు
గుండు, మకుపాలుండు, పీసూవస్సుతు(డు, సునంధి అనువా
రును పదివేలేండ్డు పాలించినవాశే. ఇంతలో త్రేతాయుగ
పాదము మజియొకటి వ
ముగిసెను. అటుమోద సుసంధి కుమారు.
స ప
డు మామక్స్చుండు, మహోశ్యుండు, బృహద్బ్చలుండు, బృహ్మదెశా

నుండు, మురుశ్నేఫుండు, వత్పపాలు-డు, పత్పవ్య్యూహుండు, పతి


వ్యోముండు, చేవకరు(డు, సహదేవుడు, మకు దేవుండు, సునత.
* రామాయణమున నితం డరువదివేలేం డ్లెలినట్లున్న ది. ఈ భేదము కల్ప
"భేదము చలననేమూ |
86 భవివ్యమ హాపురాణము

తుండు, ేగీనరుండు, దుంతిరక్షు(డు, సువర్తాంగుండు, అమి


త్యజిత్తు బృహదా)జు, ధర్మరాజు, కృతంజయుండు, రణంజ
యుండు, సంజయుడు, ఇాక్య్యవర్థనుండు, కో)ధడాను(డు,
అతులవిక) ముండు, ప్రసేనజిత్తు, శరాదకుండు పదివేలేల్సిరి,
తర్వాత సురథుండు అనువాడు అయిదు వేలయేంగ్లే పాలిం
చెను. వీరందరు రఘువంశ రాజ
రాజులే, వీరందరు మొత. మిరువది
యైదుమంది. ఆందరు డిపీపూజాకత్సరులు. హింసాయజ్ఞ ములు
చవినవా చే. ఈపరంపరలోని పొందరు బద్దులయి వర్ణ సంకరు
లయి తేతాయుగము మూండవపాదము మొదట వరి,ంచిరి,
రోహిణీ పతియయిన చందు డిందునిచే భూమికి బంపఈ.
బడెను. పృయాగనగరమం దతండు రాజయ్నును. అతండు విషు
భక్కు (డు, శివపూజూ తత్పరుండును, మాయాశ క్రి ప)సారమున
కయి నూరు యజ్ఞము లాచరిం చెను. పదునెనిమిది వేలేండ్లు
పాలించి స్యర్లస్థుడయ్యెను. అతేని ఫుతుండు బుధుడు, అతః
డిలా చేవిని వివాహమాడి ఫురూరవ్చనిగాంచెను, అతండు పదు
నాల్లు వేలయేండ్లు భూమిని బభాలించెను, అత డ్తూర్వశిని భోగిం
భా
ఇను. అతని కమహాతటు ఆయువు వైెప్టవుడు, ఫురూరవ్చండు
ముప్పదియారు వేలేండ్లు పరిపాలన చేసెను, గంధర్వ నగరము
నేగను. వాని కుమూారుండు నహ
హాము అత డింద)త్యమును
గూడ నంపాదిం చెను. ఒక్క-- చేయేండ్లు మూడులోక్రములను
వశముచేసికొొని వలను.. దుర్వాసుని ల గొండచిలువ
లాలా
యయ్యెను. తర్వాత యయాతి. ఆతనక్రై
దుగురు కొడుకులు.
ముగ్గురు మేచ్చులయిరి- ఇద్దరుమాతే,) మోార్యత్యమం దె యు
పృకినక్షపర్యము=కి ప్ర

డీరి. అందు యదువు _ెద్దవాండు. పూరువు చిన్నవాండు


అతండు లక్ష
క్ష సంవత్సరాలు "రాజ్యమేలి వ్‌మ్లు పీసొదముచే
వెకుంఠము పొౌంచెను. యదువు కొడుకు కోరష్టుండు. అరువది
చేలేండ్లు పాలించెను. అతని కొడుకు వృజినఘ్ను (డు. ఇరువది
వేలు పాలించెను. స్వాహోర్చనుండు, చిత)రథు(డు, అరవిం
దు(డు నిరువదివేలు పాలించిరి. అర్థశ్చవు(డు, శకేజశ్ళాలి, వైప
వుండు పదివేలు పాలించిరి. తామసుండు, ఉశనుండు, నీతాంతు
కుడు, కమలాంగుండు, పారావతుండు భామఘుండు, విద
ర్భుండు, (కోధుండు, కృుంతిభోజుండు, పురు దైత్యుని కూతురుకొొ
డుకు పాతాళమున వృషపర్వుని. పట్టణమున వసించి మాయా
విద్య సంపాదించి ప్రయాగ ప్రతిష్టానప్రురమున రాజ్య మేలెను,
అతని రాజ్య కాలము పదివేలు. అతడు చదేవీభకుతు. వాని
కుమారుడు జన మేజయుండు. ' మిోాందట ప్రొచిన్వంతుండు,
ప్రవరుండు, నభసస్యుండు, భ వదుండు, సుద్యుమ్ను (డు, బాహు
గరుడు, సంయాత్కి ధనయాత్సి, ఐంద్యాశ్వు (డు రంతినరుండు,
సుతఫ్రండు, నంవరణుండు పదివే లేలినారు. నసంవరణుడయు హీ
మాలయమున నూరేండ్లు తప మొనర్చెను. సూర్యుని కుమారే
యగు తపతి నితని కొసంగను, ఆరాజు తుదకు రవితోక మం
చను. అవ్వల హత కా బ)ళయ మయ్యెను.
భారతదేశము నాల్గు సముద)ములు నశించెను. రెండేండ్లు సము
ద/మునందు భూమి యుండి మహో వాయుప భావము'చే నవి
యింకి యగనస్య పృభా'వవముచే మరల ములు పడెను. అయి
"దండ తర్వాత భూమి వృశ్షిములు, గడ్డి మొలచి రాజిల్లను,
8 భవిన్వముహాపుకాణము

సూర్యాజ్ఞ చే సంవరణుండు తపతితో వళిష్టమునితో, తివర్ల


ముఖ్యులనో మరల యకరకుదెంచను.

(8 అ.) సంవరణుడు వచ్చిన కాలమేమి ? అటుమోం౭ద


ద్యాపరయుగ రాజులెవ్యరు 2 తెలుపుమని శేెనకుం డడుగ
నాతేనికి నూతుం డిట్లనియె. భాద)పదబవుళ తియోదశీ
శుక్రవారము సంవరణుడు పితిష్టాన నగరమునకు మరలి
వచ్చినరోజు. అప్పు డైదువేల యోజనములు విశాలమైన యా
నగరము మిగుల రవుుముగా నలంకరింపంబడెను, అందు రాజ
నాధ మర్లకోళ మెత్తుగా విశ్వకరచే నిరు"పబ డెను. బుద్ధివంశ
మున. బీసేనుడు గ్‌క్త ఆనుష్తరమున కధిపతి కావింపబ డెను,
యదువంశమందు సాత్వతుడు మధురాధిపతిగా నొనరింపబడను,
'మ్లేచ్చవంశమున వ+(గుపాలుండు మరు దేశమున ేలిక యయ్యెను.
క్రమముగా ఫ్‌రు ప్రజూవృద్ధినందిరి. సంవరణుని "రాజ్య కాలము
పడి వేలు. వాని కు క నం తేకాలమేలెను.
తర్వాత నూరిజాపి యెదువేలు పాలీంజెను, వాని కుమారుడు
సూర్యయజ్ఞాండు (సూరో పానకుడు) శతహీానముగా రాజ్య
మేలను. నానితర్యాత ఆదిత్యవర్గను(డు, ద్వాద శాత్ముండు,
దవాకరుండు, పి భాకరుండు, భాన్వరతుండు, న రాం హారి
దశ్యార్చనుండు, నెక రృసుండు, అ క్కే-స్ట్ర్రిమంతుండు, “మార్తాండ
వత్స్పలుండు, హా కు త యు ద్యుమణివత్స
లుండు, తరణియజజ్ఞికుండు, మై ల్రేస్ట్రివర్ధనుండు, చితాభానూర్హ
కుడు, _వెరోచనుండు; హాసన్యాయి, పేదపప్రవర్థనుండు, సావి
తడు, ధనపాలుండు,. న్లేచ్చహాస్తుండు? ఆనందవర్థనుండు,
(12) ప)తినర్లవర్య ము-కి రఫి

ధర్ముపాలుండు, బ్రహ్మభక్రుండు; బేహ్నేప్టీవర్ణను(డు, ఆత్మ


వ)పూజకు(డు, పరముష్నీసుతుడు హైరణ్యవర్థనుండ్సు ధాతృ
యాజి దు)హిణ వైరంచ్యుండు, కమలాసనుండు శమవ ర్తి, (తోద్ద
"దేశ్రండు, పితృ వర్ధనుడు? సోమదత్తుండు, సౌమద త్తి, సోమవర్గ
నుండు అవతంసుండు పతంసనుడు, పరాతంసుండ రాజ్యమయ
తంసుండు నమూతంసుండు, అనుతంసుడు, అధితంసుండు అభి
తంసుండు, నము త్తంసుండు, తంసుండు, దుష్సుంతుండు= ఏరందరు
ఫతహీనమగా నేలినవాశే. దుష్యంతుడు శకుంతలాపి)యు౯డు.
ఆమెయందు భరతునిం గన్న వాడు. ఇతండు చేవపూజాతత్ప
రుడు. మహామాయామహిమచే నతని ముప్పదియాశేండ్ల
యాయున్రాయము ముప్పదియ్యార్తువేల 'యేండ్లుగాం బెంపబడి
నది. అలేనిపేరనే యిది “ భరతఖండము ” అని చేరొందినడి.
అతనిచే భావిభాగము చేయబడినది. అతడు నూరు దివ్య
వర్షము శేలినవాయడు* వాని కుమారుడు మహాబలుండుః
భరద్వాజుడు. నూరు దివ్య శ్నేతములు పాలించిరి. అతని
కుమారుడు భ వనమన్యువు పదు నెన్నిది వేలేండ్లు పాలించెను.
బృహత్‌ వెతు్రండు, శక్ళహోతు(డు. నక్ష యీలిర. ఈ
చివరివా. డిందు) ననుగ్ళవాముచే స్యర్లమందిన వాండు, అపుడు
ప తామేబం(దు డయోధ్యను బద వేలేండ్లు పాలం చెను. తర్యాత
మండలకుండు, విజ యేందు)ండు ఫన్‌ (డు పదివేలేండ్లు
పాలింఛచిరి. శక )ఏహోో(త్రుండు న్ఫుకాచితో దనుర్లీప్పు6 డను
నానిని జయించి రాజ్య మేలను. వాస్తియను రాకుమూరుం
డైరావతుని పిల్హయగు నేనుంగు చెక్కి- పడమటి దెస'హస్తినా
90 భవివ్నుమహాపురాణము

వురము" ద అది యేబది యోజనముల వి స్లీర్ణము.


గంగానది మొద్డున నున్నది. అతని కుమూరుం డృజమాథంండు
నంతే కాలమేలెను. వాని పొడుకు సుశర పు కురువు
నంతే యేలిక, అకం కింద) వరమున సశరీరస్యర్లమందిన వాయ.
అపుడు సాత్త్యతివంశమున వృష్యయను బలనంతుండు మధుర
నేకచ్చత్యముగ పాలించను, హాికృపచే నతసి నై దూవేలేంక్లు
రాజము వశేమయ్యిను. వాని కుమారుడు నిరావృ
త్తి,దళారి,
వియామునుండు, జీమూచతుండు, వికృతి, వీవమురథుండు, నవర
జండు, దళశరథుండు, ఫక్షుని, కుశుంభుండు, దేవరథు(డు, దేవ
క్షేత్రుండు, మధువు, నవరథుండు, కురువ్రుడు, అనురథుండు,
మరుహోత్వ్రుండు, విచిత్రాంగుడు సా క్వతవంతుడు, భజ
మానుండు, విడదూరథుండు. సురభక్తుండు, సువునసుండు, తది
వ్షేతు)ండు, ' స్వాయభువ్రండు, హరిదీపకుఃడు, ేవమేధ,
సురపాలు య దెదువే వేలిరి. కురువిందు నాజ్ఞచే దాంపర బు
మూండనపాదము __గలించినపుడు దేవ వెళ్ళ యగు సుేవికిం
బియుండై భారతఖండమున శేతెంచను. అపఫ్రకు దిసికి
కురుశ్నేత) మని “పేరు గల్లెను. ఇది యిరువది యోజనముల
వె ₹్లల్యముగల వ్రుణకేశ)ము. పండెండు వేలు కురురాజు
దీని నేలినవాండు. స జహ్నవు తిరువాత సురథుండు,
టన
వ ప.

విదూరథుండు, సార్వభౌముగేడు; జయ'ేనుండు, అర్హవుండు


పండెండు వేలేండ్లు పాలీంచిననారు. అరర్లవుండు చతున స ముద్రు

ముద్చితధరామండలమునకుC జక)వ ర. వాసి కొడుకు


పతినర్షపర్య ము-3 91

బుక్షసుతుండు, భీమసేనుడు, దిలిప్పుడు, నంకే యీలిం. దిలీప


పుత్ఫుడు పీకీన్రం జైదువేలు పాలించెను. వానికళొడుకు
శంతను6 డొక వేయి యేండ్లు 'పృభువయ్యెను. వాని కొొడుకు
విచిత్సపేర్యు డు. రెండువందల యీండ్లు పాలించెను. పాండురా_
'జై దువందలు పాలించెను. వాని కుమారుడు యుధిప్టిరుండు.
సేబది వర్ష ములు దొరయయ్యెను. అతనిముందు సుయోధనుం
డవవద యేండ్లు పాలించెను,
హాలీ కురు క్నేత)ములో నతడు కురుశ్నే
తగమునం లెను. మున్ను 'చేవాసురయుద్ధమున నే రాశుసులు
"దేవతలచే సీల్చీకో వారందరు శంతనుని ba జన్మించిరి,
వార లెక్క "యొక లక్షయశక్రా దేహీణులుగాం "తేలినది. వారి
బరువుచే భూమి ముందుని శరణాండైను. అంతట కృృష్టోవ
తార మయ్యెను అతడు శరారవంశమున వసుదేవునకు దేవకి
యం దుద్భవిం చెను. అటుపై రోహిణి గృృవామ్ము చా చ్చెనుం
నూటముప్ప దియొ చేండ్లు Ss జరించి కృష్ణ చం[దు(డు
గోలోకము నధ్ధిప్టిం చెను జ్యాపరము నాబ్ద్లవ పాదము చివర
కృస్థావ తారముజరెగినట్లు పండితులు తెల్సు చున్నా రు.ఆమో దట
నభిమన్యునికుమారు(డు పరీక్రితువా స్టినాపురము నధిష్టించి ఒక
వేయి యెండ్లు పాలించెను. ఆమోదట జనమేజయుడు మూడు
వేలేండ్లు పిభుత్వము గావించెను. మీదట శ
శ తాసీకుండు నంశే
కాల మేలను. మిదట యజ్ఞ దత్తు డైదువేలు, నిశ్చకు9ండు
వేయి;;ఉప్ల)పాలుండు, చిత్రరథుడు, ధృతిమంతుడుసుడేఎయిండు
సునీథుండు మఖపాలుండు నచక్షును సుఖవంతుండు, పారిష్ప
వుండు, సునయుడు, మేధావి రిఫప్రుంజయుండ్యూ మృదువు, తగ్గు
99 శ్రమ వష్ట వానో వు కాయము

నవసుచాముండు, శ తానీకుండు, ఉద్యా


జ్యోతి, జ్‌
శేమకు(డు, వీరందరు
నుండు, ఆహీనరుండు, సరితడు,
రాజ్యము వాసి కలాప
వెదువేలు పాలించినవాగే. క్షేమకుండు
జంపయబజెను. అటుమోాదట
గాొమమున వసించి. మ్లేచ్చులకేం
డేశమునే మ్లేచ్చ
వాని కుమారుడు 3హాద్యోనందు. నారదోప
ి జంపవచ్చిరి.
యజ్ఞము నేచేసెను. అప్పుడు మేచ్చు లితన
నుచ్చయజ్ఞ నృ త్తౌాంతము భీ
జాకీ విద్యోతుని న్లే

4 అ. స యోతుం డెబ్లు యజ్ఞము చేసెనో


తెనకుండుదాద్
తాము ఓ) కాలజ్ఞులు గాన నా నంగతి నా కెజింగింపుండన
డు
సూతుం డిట్లనియె, ఒకనాడు హాస్పినాఫురమున ప)దో్యోతుం
సంగమున
కొండొక వినం నున్నతజి నారదులవా శే తెంచిరి.
లాజువేం బూజితులయి య ము నిందలు సుఖాసనముండి
రాజా! మో తండి స్లేచ్భులచే సంహారింపం
యిట్లనియె.
బడెను. అందుచే నతనికి నరకము వచ్చెను. సీవు మ్లేచ్భయజ్ఞము
చేసిన సరము పొందంగలండు. అనిన విని చాల కోవముగాని
నారదోషసజీశముచే బాావాగగోత్క ముల “రావించి మైచ్చయల్ల

మారంభించెను. అందు యజ్ఞకుండము చతుప్క్కాాణఅముగాం బది


"యోజనముల వైశాల్యముగలది రచించి చేవ తాభ్యాన మొనర్చి
మేచ్చులను హోమముచేధాను, హోరులు, సహూూణులు, బర్బ

Hn గురుండులు, శకులు ఖనులు, యవనులు, పల్లవులు,

రోవముజులు, ఖరజులు, ద్వీపస్టితులు కావమురూప్రలు సాగర


మధ్యగు లయిన 'చీనావారిని ( న్తేద్భులనంబడు సీ యందరిని
పుతిసర్షపర్వము-3 98

హోమము చేసెను. వేదమంత)పభావముచేతనే ఆ యాహ్యా


నము చేసెను. పిమ్మట బ్రాహ్మణులకు దకశ్షిణయిచ్చి యఖిసే.
కము గావించెను. విమ ఖు. నతెని తండి యా యబ్బద్దప)భావ
ముచే సరయు
న నందెను. ఈ యపకిమమయిన క ము
బద్యో తనికి “మేచ్చహంతకు౬ డను బరుదు వచ్చెను. ఆమ
హోను భాన్ఫండు పదివేల యేండ్లు రాజ్యము చేసను పిమ్మట
స్వర్ష వుంజెను. అతని ముంత -వేదవంతుండు. చెండు వేల
యెండ్లు పాలించినవా(డు. అప్పుడు మేచ్చుడయిన కలి స్వయ

ముగా నారాయణుని బూజించి యిట్లు స్తుతిం చెను, సర్వలోక
పవర్శకుందు, అనంతుడు, చతుర్యుగవి భాగకర్యయు నగు
వాసుబేవునకు నీకు నమస్కా-రము. నీవు సాశ్షిమాతు?ండవు.
దశావతారధరుండవు. నీవే వక్రపి. రామకృష్ణుడవు నీవ. గౌర
వాసివి. మత్స్యమూర్శి వి సీను. భకావతారుడవె కల్పతెత)
నివాసివై న సీకునమస్కా_రము."వేదవంతుండైనయీ రాజుచే నాకు
నిలువనీడ లేకపోయినది. నాకు(బి)/యుడై న మ్లేచుని నితని తండి)
నాశనము చేసినాడు.” బ్లు స్రుతింపబడి హారి "దేపీన మేతుండై
'స్లుచ్భునియెదుట దర్శన 'ముసం7ను. ోమణీియు నీఫొజకు
చేను బహురూపమైన యొకానొక యుగేప్పమును గల్పించి
సీకోంక్ర పూరిం చెదను. ఆదముండనెడి ఫురుషుండు భార్య హావ్య
వతి యను భార్యయు ప్‌
పిస్హుకర్చ్పమునివలన జనించి నుచ్చవంళ
వృద్ధిచేయుదురు. =” అని కెలిపి హారి యంతర్జాన మందెను, కలి
యానంద నంకులుండయ్యెను. సు కొంత కాల
ముంజెను. వేదవంతునికి సునందుండను రాజు కళ్లిను, తండి)
94 భవిమ్యుమ మహాపురాణము

మళ జంతకాలము వతం చేలి నం తానము 'లేశ్రయే మృతినొండిను,


ఉంచేటు నార se aరించి వేచ్చవంశములు బలాస్విత

ములు కాగలవు. థీ ఓ భృ “వదా! అందువలన |హీమనత్సర్యతై


నే “స్ట
నకు: బోయి ఖా సం పమ చేసి వారిలోక మందు
దము.” అనెను. ఆమాట విసి నై మిశారణ్యవాసు లెనుబడి
యనిమిదిజేల మండి తుహనాచలమున శేగిరి. _విశాలానగర
మున శేగి విష్తుగాథను వెల్లడించిరి. కలివిశారదమైన యీ
వాక్యము వ్యాసునిచేం జెప్పంబడినది. వ్యానభగవానులు వినెడి
బుముటు Gr తేమ మనస్సు నేశ్రతగా నొనరించు
కొని మనస్సు ను శైశించియే య్యా భవి వ్యుక థ చెప్పిరి. వ్యాసుం
డిట్లనియె. 'ఓ మనమా ! వినుము. సూతుడు వర్ణించిన భావి
గాథను వినుము. కలియుగముయమొక్య. పరిపూర్ణతను విని తృప్తి
చెందుము.” సూతుండిట్లు 'తెల్పినా(డు. చాషపరిమున పదునారు
వేల సంవత్సరములు మిగిలియుండగా భూమండలము బహు.
రిమతియ ఉరొాంబెను.
క్రీ కొన్ని "దేశముల విప్రులు కొన్ని
యెడల క్షత్రియవంశీయులు, కొన్ని తావుల వైశ్యులు, కొన్ని
వోబ శూద్రూలు, మజిఫొన్ని మరాూాలల వర్ణ సంక రులు రాజు

లయెందరు. ఎనిమిది వేల యెనుబదినాల్హుసంవత్సరములు


డార్ట్రపరయుగము మిగిలియున్న దనంగా % మెచ్చ "దేశమంతయు:
నీర్లివంతేమగును.
అహి వ
ba inns Waal as
TERT ARTITh0TTDI

నొకడని తాత్పర్యము.

+ భృగుమవాక్షి అక్కడ విసే బుషులలోే


బైబిలు లో
x4 అ. 28 న్లోశమునుంచి “ఆదాము వావ్వ” అసేవారి పేరులు
పగతిసర్లపర్యము-= 39 రిస్ట్‌

జేర్చరి అని నా సంవూర్ష్మ విశ్వాసము. కస్తవమతము “చాలాపోచీనముి


ని “పవిత్రము అని [పచారము చేయుటకు వచ్చిన *ఫాదరీలి డబ్బిచ్చి
మన పండితులను గొని యిట్టి యప భంశములు బాలాబేసీరి చరితగయంతయు
తారుమారు చేసిరి ప్రరాణములలో అలా హా నిట్టి యపాతుపు పని
జరిగినది. ఈ అధ్యాయము “భాహి తీరు చూచినను ree బలపడు
చున్నది, ఆ కథ యిట్టు నడినడి.

Es దమించ్చి ఆత్మధ్యాన పరాయణుండయినవాం దగు


&తవే “ఆదాము అనే పేక గలవా. డొక 'మేచ్చుడుండేను, వాని భార్య
“వావ్యవతి” యెర్ర. “వావ్యి అనేదాని కృతిమ సంస్క్బతరూపమిదిం పథాన
నగరమునకు. దూర్పునణగల మహావనము నాల్టు కో9సులమేర నీశ్వరునిబే
నిర్శికమయినది. పెండ్ఞాము దర్శనము కోరి పొప వృక్ష తేలమున నుండెను. కలి
యటకు సర్పరూపపమున వచ్చెను. ఆ ధూర్తునిచే మోసగింపబడి 4ఆదాముి
విష్ణు నాజ్ఞను భంగ పరచెను. ఆ పాపపవృక్ష ఫలము తినవద్దని విష్ణువు శాసించి
నను నందముగానున్న యా పండును భార్యాభకర్శలిద్దరు తినిరి ఆ మేడియా
కలు తిని వాయువు ఛక్షణముకూడా చేసిరి. అంత “వాండంకు కొడుకులు
కలిగిరి. అంతా మచ్చు లే. ఆదాము తొ మ్మిది వందల ముప్పది'సం వత్సరములు
.జీవించెను. ఆపండ్లను భార్యతో హోమముచేసి స్వగ్రమందెను. వానికి.
బుట్టనవాండు శ్వీతుండు. వాడు తండికం కు మరి పండెంండేం (క్కువ
వాలించెను. వానికొడుకు ౪అనువరుండు' వానికంకె నూ శేండ్లు తక్కువ
జీవించెను. తరువాత కీనాశుడు నంతే జీవించెను, మవాల్లలు డెదేండ్లు
తక్కువగా తొ మ్మిదివందలు జీవించెను. వాండు తనెపీర నగరము నిర్మించెను.
వాని తరువాత విరదుండు తొమ్మిదివందలజువదియేండ్లు బ్రితికెను. తనేర
నగరము నిర్మించెను. హానూకుండు విష్ణుభక్సిపరుండు. పండ్లను హోమముచేసీ
తత్త్వమసి జ్ఞానముపొందెను. న అకువదియేండ్లు 1జీవించెను. వాడు
స్లుచ్చధర్మ పరాయణుండై 'స్వర్ణమందెన టు. ఆచారము, “వివేకము, ద్యిజత్వము
'దేవవూజ ఆనునవి చీయువాండు కాన “మేచ్చుడు? అనుపేరు వచ్చెనని
పండితులందురు (ఎటో) విష్ణుభక్ష్య, అన్ని భక్షి, ఆహీం'స, తపపస్సు దమము
ఆ-నేవి స్లుచృథర్మములని మునులన్నారు. వానూకుని కొడుకు మతో
చ్చబుడు తొెచకవందలడెు యం సాకతింెను, పిమ్మట లోమకు డు
ఏడువందల. స డవేడేంష్థు ఊాలించెకు. వాని కొడుకు న్యూహుండు.
విశేసైూనము. "ఊహా. గలవాఃనని ౨౫ా పేరువచ్చినద(టు,. ఆయిదువం
డలరెమీంస్లు సౌాలించాకు. సీముడ్కు శముండు భావుండు అనువారు వాని
ముగురు కొడుకులు, వూహుండు పెహ్హు భక్తుండు 6నోఒపహాం” ధ్యానపరా
యందు ఒక నాకం విష్టుభగవానుండు వాని కలలో కనిపించి ** వత్స!
శటి శడవకోజా పిలయము వచ్చును. నీవు నీ జనులతో నావయెక్కి_!
బృతుకుమ్ము సర్వశేష్టుల వయ్యెనవు. ”అనెవంట.యాడువందల పహాస్త్పములు
పొడవు బడి వాసములు వెడల్పు, ముప్పది వాస్తముల యెత్తుగల నావ
చనెక్కె_ను. సలుబది వోజులు సౌంవర్తక ( పృళయ) మేఘములు సర్వఫారత
వ్షమును నీట ముంచెత్తును. (ఈ పళ మోకాలములోే జరిగినట్లు
సంస్క్పకేవాజ్మయములోే. సెక్కు_డనులేదు. మనువులు మారినప్పుడు తప్ప
మజియెప్పుడు జలపఎళేయము వచ్చవట్లులేడు. కనుక యీ కథ యబద్దము.)
ఆపుడు న్యూహుండు నెనుబడివేలమంది మునులు విశాలానగరమునకు వచ్చి
జీవించిరి. మిగిలిన జీవకోటి నళించెను. అప్పుడు వివ్గుమాయను వారు
నుతిం-చిరి. అపుడు మరల నేల బయలుపజేను. శిషిణములనెడి హిమాద్రి
ప్రదేశముల ద్యర నావనెక్కి. జల |పళేయమయిన తరువాత నచట నివా
సము చేసికొనెను. (ర్‌ఆ, న్యూహానికి విష్ణువు దయదూపి వంశవృద్దిచేసెను.
“దేవభావి కు వత రేక్రియగా మేచ్చభావ వృస్థిచేసెను. కలివృద్దియగుటుచే
యీపని చేసెను. “బాహో భావ. నశించెను, నూ్య్యూహూుని కొడుకులు
స్‌ముండుు హాముడ్కు యాకూత్‌ ఆనే ముసురు. యాకూత్తుకు జాముడు,
మాజూజ్‌ , మాద్మీ యానానుడు, తూవలుడు, మసకుడు, తీరసుడు అనే
కొడుకు లేడుగురు పుట్టిరి. వాళ్ల చేర్ణత్రో దేశము లేర్పజెను. జుము)నికి
క నాద్టైశ్వుండు రిఫతుడు తిజరుముడు యూనాదులు ఇనీళుడు తరలీకుడు
కిత్తీ హదాని అనే వాళ్ళ-పేరుతో నాలుగు దేశము శేర్చడెను. (ఈ ఇలీళు
“కర్రే కఇంగ్లీవి కాబోలు) వావీల్కు సవతిక్క నిమమాహుండు. అనే వాత
వాళ్ళే సంతానము. కులనుడు, సీనారోరకుడు, అకృదుండుు బావునుండు
రసనుండు ఆబేశకుండు అనేవారు వారిసంతానము. ఇంతవరకుం జెప్పి
(మానులక్సు విష్ణువు యోగనిది హాందిను,. ళండువేలయేుండక
Go ు మరలలేచి

(18) పకతిసర్షపర్యము-క8ి ర
#

సీమవంకేము వివరము చెప్పెను, సిముడు ెద్దవాండు. ఆయిదువందలేండ్లు


న కానాసాదా. రాయల
తతా అలలా. ప పకట ద. నక న.

పాలించెను. వానికొడుకు (అర్క_న్సదు


డు” నాలుగువందల ముప్పదియేండ్లు?
వానికొడురు సింహుడు నాబ్దువందడల యిరువదియేండ్లు. ఇవితుండు... వాని
కొడుకు నంతే కాల మేలెను. ఫలజుండు- వానికొడుకు నలుబదిరెండువంద
లేలెను. వాని తరువాత (రఊో” అనేవాండు రెండువందల ముప్పదియేడేండ్లు
పొలించెను. వానికి జూజుండు నంతే, వానికి నహారారుండు నూటయరువది
యేండ్లేలెను. శతు) సంహారకుండు తాహారుండు తండొవిలి -నేలెను- విరా
ముండు నహూరుండు, హారనుండు అనేవాండు? వానికి ముగ్గురు కొడుకులు.
సరస్వతీ కాపముబే మైచృభావ. నాశ్శయించి షంపాలించిరి. కలిలో నీ
మైచ్చులు వృద్ధి పొందిరి. సంశేపముగా నీకథ చెప్పితిమి. భారతదేశ భావు
సంస్కృ మనియే యెజుంగునది, ఆ సంస్కృతే భావ యితేరదేశములపొ-లె
పోయినది. ఓ భా! నీ కిదంతయు తెల్పినాము. అనగానే విశాలయందు
నివసించు నమ్మునులు విష్ణుని బూజించి ధ్యానించి శిండువందల పది వత్సర
ములు తపస్సుచేసి 'సంధ్యాతర్చణ జేవార్చనాదుల నొనరించి లోమహార్ష ణుని
దర్శించి “వ్యాస శిష్యా! మహానుభావా? ఇప్పు డేరాజున్నాడో తెలుపుము
ఆన నూతు. డిట్లనియె. కలిలో మూడువేల సంవత్సరములు గతింపగా ఆవం
తిలో శఖుండు” అనేరాజు పొలించుచున్నా డు. మచ్చ దేశమును నరకుడు”
అనేరాజు ఏలుచున్నాడు, కారణము వినుడు. కలిలో రండు వేలు అగునప్పు
టికి మైచ్భవంకేము "పెంపొంది భూమియెల్ల మైచ్భమయ మయినది. ఒక్కొ.
బహ్మోవర్శము (సరస్వతీ దృవద్వతీనదుల మభ్యభాగము) సరస్వతీ తటుము
(అలహాబాదు పంతము _ కరు శ్షేతుముు పవిత్రముగా నుండేను. మూశుల
డే స్టేచ్భ గురువుబే సర్వము వ్యాప్త మయ్యెను. దేవతార్చన 'దేవఫావ
లోపించెను. మేచ్భభావు నాలుగు విధములు, విజభాప. - మహారాష్ట్రీ9) _
"యావని గురుండిక. వాని యవాంతర భాపాఖేదములబే నాబ్దులత్షల భాహ
లయినని. పానీయము = పానీ బుభుక్ష = భూఖ్‌ా పానీయము = పాపడీ
భోజనము = కక్క_నహ్క్‌ ఇస్టిశుద్దరవయమ = ఇస్తీన్సీ ఆహుతి = ఆజా,
దదాతి = దధాత్కి పితృ = పతర్‌ (ఫాదర్‌) భా9త = బోదర్‌, (బందర్‌
అశ్వము = అస్ఫస్‌, (హార్స్‌) జానువు జూ చైను సప్తసీంధు = సప్తహిందు
ఇవన్నీ యావనీభాహయొక్క.. రూపాంతరములు, ఇక గురోండిక ఛానల్లో

న!
98 భవి మహాపురాణము
a
శీ కళ్న్వపకథ; అన్ని వంశ చరిత) 4
a

6 అ. శౌనకుం డడుగ సూతుం డిటుసియె.ా కలిలో


"వేయి సంవత్సరములు గడువగా స్యర్ల్షమునుండి కాశ్వపు(డను
ద్విజుడు టేవాజ్ఞచే భూమికి బ్యహస్టివర్హమునకు వచ్చెను. అతని
భార్య ఆర్యావతి. * వానికి పదిమంది కుమారులు గలిగిరి,
ఉపాధ్యాయుడు, వీక్షితుండు, పాఠకుడు, శుక్షుండు, మిశ)కుండు,
అగ్ని హోత్సో,ద్వి వేది,8 వేది, పాండ్యుండు, చతుస్వేది అనువారు
చేరులకుం దగిన గుణము గలవారు. అందు కాశ్యపుడు కాశీన్‌
రమున కేగి సరస్వతిని ఎర్సుని పుప్పాత్షతలచేం బూజించి ధూప
దిపాదులచే నైవేద్యములచే దృప్మిపరచి స్తుతించి మొక్కు
కొనెను. *'అమ్మా! శంకరాన్దాంగ్‌ ! నాయెడనీకేల దయరాదు?
నీవు జగదడంబన్రకదా !వల జగమ్ముల కరుబేరవు. నీవు సుర
కార్య నిమితృముగా దోహియగు మైచ్చునేల నంహారింపవ్ర?
ఉత్తమ సంస్క్భతమును చాలింపుము. మైచ్చులను వేగమే
(ఇంగ్లీషు)భానువారము
(సండే - 5102౪ ) ఫాస్టుణమాసము (ఫ్రిబవరి _
February ), వస్టి (స్వాన) (ఏయూ) అని యీలా మారినది. పవిత్శ
ములయిన తీయోభ్య, మభుర, మాయ కాళి, కాంచ్చి అవంతిక ద్వారావత్కి
ఆనేనానియందు హింస ఎక్కు_వయ్యెను. దశ్యులు, - శబయలు్యు ఫిల్లుల్ఫు

ఘూర్జులు ఆర్యదేశమున వసీంచిరి. బుద్దిమంతులయిన వా కెల్ల 'మ్టేద్భృ దేశము


నందు. మ్లేచ్చులయిరి. ఖారతదేశమందును, దానినంటిన _ద్వీపమలందును
మైచ్చరాజ్యము స్థిరప డెను. ఇది యొరింసి మునీందా” హరిం భజింఫుమ్సు అనిన
విని మునులందరును మిక్కిలి రోదన మొనరించిరి. ఈ కధ యంతయు పర
స్పర విరుద్దముగాన్కు చాలా ఆఈసందర్భముగాన్కు అపా9ళరణకముగాను
నున్నది. ఇదంతయు బక్షి పృమని పండితుల యభిపా)యము,
ప్రతి సర్షవర్వ్య ము - 3 99

చూహీంపం జేయుము. న్‌వుబహురూపన్రు. ఒక్కహుంకారముచే


ఢూమీలోచనుం గడ 'ేర్చితివి. భయంకరుంలడెన యా బెత్యుని
దుర్గ్షవయి యేల నంహారించి జగము లకు సుఖంబు సేయవ్రః
పంగ; వోహము, ఘోరమైన గర్భమును హొరించి సుఖము
నెల్లయడల చేయుదాన వు. జగదో/హులను వంటనే కకాల్పుము,
అమ్మా లెమ్ము ! అని యిసఘ్టులసిన నయ్యంబ వాని మనమున
వసించి యుత్తవు జనము ననుగహించెను. ' అంతట నమ్మని
మిశ్ళ దేశమున (ఈజిఫ్రు శ్ర 'మైచ్చులందరిని విద్యాబలముచే
మోాహాపెట్లి అందు బదివేలమందిని దన శిష్యులను గావించు
హొ నెను. రెండు వేలవుంది వైశ్యులను, మిగిలిన వారిని శూూదు)లను
గావించుకొ నెను. వారిం దీసికొని యార్నచేశమునకు సరన
పృసాదమువలన నే కెంచను, న ేఏపిసాద
మున గమముగా నాలుగు కోట్లమంది (స్ర్రీవుగుములుగా
వృద్ధి గాంచిరి. కాళ్వపుంజే వారికి రాజయ్యెను. అఅతడు నూట
యిరువది యేండ్లు పాలకు డయ్యెను. థీ రాజపుత్సస్థాన మన
బడు నా డేశమున శరాదు) "అనిమిది వేలమంది నా డుండిరి.
ఇంతవరకు భృగు క్రేఘండు వినెను. శౌనకుండు ఫార్షించెను.
నూతునికి మొక్కి విష్ణుధ్యానపరుండయ్యను. మరల నాళ్లే
ఢకు మునులు తపస్పులనుండి లేచి నిత్వనైెమి త్రికము అరం
లోమహార్ష ణునాదరముతోం “సూతా ! మూగధుని తర్వాత
+ రాజు పెద్ద కొడుకు రాజగుటయ్సు మిగతా రాజఫ్యుతులు చెదురు
చెదురుగా చిన్న చిన్న రాజ్యభాగములు పొంది నివసించుటుయా ఫూర్వ ముం
డెడిది. అట్టు చెదరిన రాజఫుతుంలందరు నివసించిన చోటు రాజప్రుత
ఫుళంస్థానము
ఆని "పేరు 'సొందెనని తెలియయుడు.
100 ఛవిప్యమహాపురా ణము

"గాబా లెప్యరు శీ కలిలో రాజ్యము వేయగ వారవ మాకు తెలుపవే.


స్వ వా సంష్యుండవుక దా "అనిన నసూతుండిట్టు వచిం చెను,
కాశ్యపకువూరు:డు మాగఘుండు “మగభకుి దొరయయ్యెను.
తండి) రాజ్యమున “కార్య దేశమని చేరు, జానిని మాగధు (డు
-ండుగా విభూాంచి తానే వాలించాను. ఆ ాండు ముక్క- తే
మగధయని, రాజపుత స్థానమని తర్పునాత స్వవహారమందినవి.
ఈ 'రెండిటికిని హద్దులు : తూర్పు పాంచాలము. మాగభమున,
కాన్ని యదిశ కలింగము, దశ్నిజము “అనండి” (ఉేజ్జయిస్సి,
చెబుకెదిశ అన ర్త్వము, పడమర సింధు దేశము.” వాయవ్యము కక
యము. ఉత్తరమున * మది దేశము.” ఈ శాన్య్వమున “ రోణిం
దము ” గలవు. మగథుని పేరుతో నాబేశమునకు “మాగధము”
అని పేరు వచ్చెను. ఇటు మాగథుని కుమారు లా మగధ
రాజ్య భాగములను జాలించిరి. మగధు(డు విను స్రట యజ్ఞ
ముకటి చేసెను. బలరామమూ ర్తి యందు భావితుండై సంతు
షి నంది * శిశునాగుడను ” చేర బలరాముని యంశభూతుండై
యొక బాలుడు క/తుపంభావమునం గలైను. 1 శిశునాగుండు
(౧౦౦), 2 కా ఇర్గ (౯౦), క్‌ వెమధక్నుండు (౮౦), 4
వేతొజుడు (౯9, $్‌ వేదమిశు?(డు (౬౦, 6 అజాత
శత్రువు (0), 7 దర్భకుండు (రం), ర ఉదయాశళ్యుండు (30),
9 నందవర్థనుండు (౨0) నం॥ పరిపాలిం చికి, ఆటుమోద నందవర్ల
నునికి శూది స్రీ యందు జన్మించిన, 1 నందుడు (౨౧),
2 ప్రువందుండు (౧౦), శ్‌ పరానందుండు (౧౦), శీ నమా
నందుండు (౨౦), 5 పి)యానందు(డు (౨0), 6 చేవానందుడు
పుతిసర్షపర్యము-3 101

(౨౦), 7 య శాభంగుడు (౧౦), 8 మార్యానందుండు (౧౦),


9 మహోనందు(డు (౧౦), ఇట్లు నవవందులను అపు పిరి రాజ్య
కాల మిట్లు నడచెను. 4 ఈ సమయములోనే కలిచే న్నృరింపం
బడి హరి కాశ్యపునివలన (క్రశ్య్వపవంకియునివలన) రాజవుత)
చేశములో శూదు)ల జెనిమిదివేల మంది నుంచి రాజధానికి
రాజుగా తన కుమారుడైన యార్యపృృథువును నియమించెను.
ఈ ఆర్యపృథువు కాశ్యపుని యారసుండు కోడు. కాసి అకార
శ్మేతిమునందు. బుట్టినవా(డని తాత్పర్య మగుచున్నది. వాస
కుమారుడు మూగభుండు. ఆ మాగధు౨ రాజ్యమున నభిషే
కించిన తరువాత కాశ్యపుడు మరల వెళ్ళిపోయెను. వానికి

ు (పఖ్యాతితో నొకడు జనించెను. * బొద్ల


(1) “గాతము(డఅను
ధరము సీతండు నంన్క-రించెను. అతడు పదేండ్లు పాలిం చెను,
WI నక | pn
GE,
వుంటున తం.
వ ల

% ఈ మగధ శిశు నాగవంశేయుల కాలనుల్ఫు వంశీయుల “పేపలు సరి


పడుటలేదు. శిశునాగ వంశముల రాజ్య కాలము లితర ఫురాణములతో (మత్స్య
ప్రరాణాదులత్రో) సరిపడుటలేదు.. శ్‌కునాగ వంశము 10 మండి రాజులు
సం॥ 860 లున్నూ నందవంశము 9 మంది 100 'సంవత్సరములునూ పాలించి
వి.పురాణముల
నట్లు ఇతర పురాణము లన్నియు "నేకగీఎవముగా6 జెప్పుచున్న
తగ్గులుగా చే
పొ),మాణ్యము త్యంచుటకు కాలనిక్టయము లన్నియు హెచ్చు
యబడినట్లు కనిపించు చున్నది.
క బుద్దుడు తెల్పినదె చొద్దభర్మము. ఈ బుదు6 డీనాటివాండు కాండం,
ఇది యుగాంతరముల నాటినుండి వచ్చు
ఈ చౌద్దధర్మము ఈనాటిదికాదు.
చున్నది. ఈ ధర్మము ననుసరించువారిలో గొప్పవానికి *బుద్గుండు* అనేది
వికుడు-గా పొరువునావముముూగా వ్యవహరింపండుచుండినది. దళావతారము
లలోం 'బేర్కొన్న బుద్ధుం డీ బుద్ధుండేయని చాలమంది భమ పీమాదములకు
లోనగు చున్నారు. అది సరికాదు, బుద్భావతారము ఓ తిప్రురానుర సంహార
102 భవిష్య మహాపురాణము
అతని వకువాత (2) వొక ఖ్ట్‌ముని (.-౨౦) , (కృిశుక్షోదనుంకు(3ం),
(క) Casక్యసింహుండు, కలిలో పస “వు పొదంలో ౧౨౦౦ సంవ
నాకనా టల లుగోండిగౌరులపల కాలాక నా
సకస జా TT. saeL02020.onsen iment తసుతుతినంటుటుతతతతులఎవనియలం నాకగండుకుమువకలాతనానితు

మున గాక్షస యూవహానముంకై వచ్చినది ఆది చాలపా). చీన మైనది,


రామాయ?) ముల జూదాలి యీ బౌెదభర్యాలను ప్రసంగించి నారు. న
కామశ్చరామశ్చ, బుద్ధఃకల్కి_ కేవచ' అనెడి న్లోకము మనము వినుుచున్నాముం
ఇందులో రాములు మోగ్డురెన తరువాత బుస పినిపించును. ఇతనిగరువాత
కలు.” వినివించును. అ కల్కి. ఆవతారమునకు ముందు “బుద్దు
పుండు
శాసోదనుడే కుర్టోదనుని “కుమారుండే” అనుటకిది పామాణముగా నున్నగి,
ముడు నమమ! Trసర్వట్ఞన్సుగతో బుష్‌” మాయాడేవీ సుతక్నసః-
కౌెడ్లీదనః ఆని పర్యాయ పదము లివ్వంబడిెనపి. వీయువతారమునకుం బర్యాయ
పదము లివ్వని యనుర కారుడు ఒక బు్టునిక్‌( బిర్యాయసదమూ లిచ్చుట
మొుదటివింత. దానినిబట్టి అమరసింహులడు ' చౌదముతానుయాయి యనియు
నిర్ణయింపనగుచున్న ది. ఆదంతయుం నొక రగడ. ఆది యిట్టుండగా పక్ళ తము
“అవతారబున్దుండూ మనము వాడుకొసే wae శానేకాండు. ఇది “బుద్ధుని
అనుకరించు స్యా ఫ్రకి" నాటక పాతోమువంటిీది.? బుప.భావతారమైన తరువాత
బుహభుని ముముక్షువేప.మయును కాపీనధారణము శిరోముండనము మొదలయిన
లక్షణములను మొదటిఆరర_న్తుడనుకరించెను, ఆటు పెన అర్హన్‌ ముతమను
పేర నీ చేవములు వేయు చాళందరో బయలు చేరిరి, వారె జె
జై నులయిరి. ఆశే
సగరుని యజ్ఞములో” ఇందు9ండు బుద్ధుని వేహుముని జేసికొనివచ్చి యజ్ఞాశ్యమును
దొంగిలించెను. వానిని జూచి బౌద్దమత పవర్తకులందరు నజేజేవము ననుక
రించుచుండినచారు. ఇది భాగవతమునండే యున్న ది. ఎవిభము-గా6జూా చినను
తిపురాసుకసంహారము నాటి బుజావతారమును కఛపహ్టైావతారము తరువాతి-గా
నెట్టుకుకు వలను పడదు. ఆదడిగాక “రామా రామశ్చ రామశ్చి అను
శ్లోకములో మొదటిది పరశురామావతారము రెండవది దళర్రథరామావతారము
పోగా మూడవ రామశబ్బమునకు కబలరామావతొార మర్ధమనుచు న్నారు.వూర్ల
స్రుక్య్యావశారమగు” కృష్ణావతారమ వదలి కృష్ణనామము విడిచి యంశమగు
శామమునిందు జేద్చటక్‌ం గారణము కశనిపింపదు, కాన యీ న్‌కము వట్టి
శట్టున్లోకమాగగనిపించుచున్నది,
పోతినర్గపర్వము= 3 108

తరములు గతించిన తరువాత "వేదమార్ష నాశకుండై జనిసృంచెను.


వాని పొలనమున నందరు బౌదులయిరి. వాసి _కౌల మరు
వది సంవత్సరములు. రాజెటులో పజలట్లు (యథారాజా తథా
పిజా అన్నట్లు విమ్ణువీర్యానుసారము జగత్తులలో ధర్శము
నడక సాగుచుండును కాన విష్ణుని శరణొంది పజలందరు పాపు
లయి కూడ మోవ్రవంతు లనివించుకొందురు, శాక్షసింహునికి

బుద్దసింహుడు పుట్టి 80 సంవత్సరము. లీలను. వాని కుమా


రుడు చంద్యగుప్తు(డు, చందిగున్తునిగురించి యీ వ్రాసిన
దంతయు తప్పుగా నున్నవి, మార్యవంశమంతా లేనేలేదు.
పౌరసారధిపుండు 'సులూవు డను (సెల్యూకన్‌ )కావచ్చు. వాని
కూతురును 'బెండ్హియాడి యావనీ బౌద్దధర్శ తత్సరుడయి యరు
వది యేండ్లు పాలించెను. వాని కుమారుడు బిందుసారుడు
యరువది యేండ్లు రాజయ్యను. వాని కుమారుడు అశోకుడు
పిమ్ముటం బభువయ్యెను. ఇతని కాలములో కన్యాకుబ్ద చేశవాసి
యగు బావాకోత్త ముండు అర్బుదమను పర్వత శిఖరమునందు
(రాజపుటానాలో నిది యున్నది బ్రాహ్మ హోమము చేసెను,
అం దుపయు కృములయినే వేదమంత)ముల ప్రభావముచే నల్లురు
తతయులు జస్నించిరి ( శుతియులు కాకు, మోత్రథర్ములగు,
బ్రాహలే.) వారు (1) పీమరు(డు (సామవేదము తెలిసిన
వాడు), (వ) చాపహోని (యజుర్వేది), (8) శుకుడు (త్రివేది
(ఉ) పరిహారకుండు(అధర్వ వేది).వీర రావతగజ మెక్కి-వచ్చిఅకోకు
నిలోంయజచుకొనిరిబొద్భులందరిని నాలుగు లతు,లమందిని డివ్యా
యుధములచే సంహారింపించిరి. ప)మకు(డు నాలుగు యోజన
104 ఛవివ్యమహాోప్పురాణము
+

ముల వైశాల్యము కల “అంకాొవతి యను పురమునకు బ్ర)భువ


య్యెను. (7 అం పరిహోరుండు చిత్రకూట పర్వత ప) చేశము
నకు కోండయ్యెను. (ఇది యిప్పుడు జెంగాల్‌ అని వ్యవహరింహం
బోదె) క ముఖ్యప ప్రాణము (కోోసుమేరనున్న 6 కలింజర
పురము. చావహాోని రాజపుత్యస్థానమున అజ మేరపఫురము
అ) ముఖ్య పట్టణముగా నఠను. అది చతుర్యర్ల వ్యవ
స్థశ"నున్న నగరము. శుకుడు. (చాళుకు గడు) ఆనర్హమండ
లము (గుజరాత్‌ ) నకు వచ్చి ద్యారక రాజధానిగా నేలను.
శౌనకుం డిట్లనియె. ఆ అగ్నినంభవులగు రాజులు రాజ్య
నత్కా_.రము లందినవారయి యెవరెవగకు పాలకులయిరో
'తెలువుమనునంతళో సూతు(డు రెండు
వేలేండ్లు యోగనిదా)
వశుడయ్యె. అయ్యెడ మునులు విష్ణుథ్యానపరులయిలరి. విమ టి
సూతుడు సమాధి చాలించి యిట్లు తెలుప దొడంౌను
కలిలో 2710 నంవత్సరము లయిన తరువాత పీమరుం డారే
డులు రాజయ్యును. 2 మహావుదుండు కి, చేనాపి ఉ, చేవ
దూతేశి, 5 గంధర్భసేను(డుక్‌రి, 6 శంఖుండుకి0, యెండ్డుపాలిం
చిరి. గంధర్య'సెనుండు శంఖుసి కభిపే.కించి తాను తపస్సుకు
"వెళ్ళేను, శంఖుడు 80 ఏండ్లు పాలించెను. పిమ్మట చనిపోయెను.
అరాజకమయినదని విని గంధరర'సేనుండు తిరిగి రాజ్యమునకు
వచ్చెను. ఆ వచ్చేబప్పుడు వీరమలిని తీసికొనివచ్చి వివాహము
చేసికొనెను, ఆమెయం దతని కొక కుమారుడు జన్మం చెను.
అతఃజే విక )మాదిత్యుండు.
అతండు జన్మించిన వేళ నాకసమునుండి ఫుష్పవర్షము
గురిసెను. చేవదుందుభులు మోోసెను, సుఖ వాయువులు
పృతినర్లపర్య ము-కి 105
(14)

ఏీచెను. శివదృ్భప్వీ యను విప్రుడు. శిష్యులతో వనమున "కీని


కలిలో రెండువేల యేండ్లు కర్షయోగానుసారముగ శివు నా
రాధించెను, కలిలో మూడువేలు పూర్ణ మగుసరికి “శకులను”
వారి సంహోరమునకును, ఆర్యధర్మవృద్ధికిని నివాజ్ఞచే గువా
కౌలయమయిన కై లాసమునుండి వచ్చి భూమిపై + నవతరిం

చెను. అతండే గంధర్వ 'సేనుని కుమారుడు. అతనికి విక/మాది


పి.ంచెను.
త్యుండు: అను నామకరణ మొనర్శి తండి) సంబో
న తత
ిపే.కము
+ వికంమాదిత్యుని జన్మ కాలము కలి. 8001 (B. ౮.103) పట్టాభ
పొరిపోయి న్టీంెల (పొంతములో 195
కలి 8020 (B. C. 82) రవ వాడు
సంవత్సర మేలిరి,

ప్రమరపారంభము కలి 2710 B.C..


ప్రిమరుండం 6 = alo : 892 BC.
6

2116 386 B. C.
వముహానుర వి

2719 388 B. C.
డవాపి 8

2722 880 B. C.
డేవదూత 8

2725 877 B. C.
శకులవల్ల శ్పడిపోయి శ్రీశ
లంలో రాజంచేసిన కెౌలమూ
(దక్షిణదేశమంతా) |
106 భవివ్యమహావురాణము
క.

2920 182 EB. C.


గంధర్వ సేనుడు 50

2970 1892 B. C.
శంఖు డం 8000 102 ౨. C.
కంఖుని మరణానంతరం 98)
5
గలరు గా
శరులజయిం-బి ఊజయినిలో |మి
20 82 B. C,
భాగాన్ని ఫ్రీపిక్రొ న్నాడు) 8020

ఇంతవరకు నీ రాజవంశముల కథలు మెత్స్య్వపు రాణము


మొదలయిన వానితో నరిపడుట లేదు. రాజులు, వారి రాజ
కాలములు తారువమూరుగా నున్నవి. అవి యన్నియు పరస్పర
ము సమన్వయించుకొని చాల శంమచేసి నిర్ణయింప బడిన
విదాంత మోారీతిగా నున్నది. కలిలో 100 సంవత్సరము లయిన
తరువాత కాశ్య పుడను బ్రాహ్మణుడు వచ్చినాడు, అతండు
120 నంవత్సరము "లేలెను. వాని తరువాత మగధుండు రమా
రమి 80 నంవత్సరములు పాలించెను. (ఏసిరాజ్య కాలము వుఠా
౯ణములో సరిగా లేదు) తరువాత నిశునాగవంశమువారు తొమ్మిది
మంది $40 సంవత్సరములు పాలించినట్లు దీనిలో "లెక్క. కనబడు
చున్నది. ఇతర పురాణాలలో 860 సంవత్సరము లే యున్నది,
ఇందులో నంకె తప్పు. $60 సంవత్సరము లగెడిది నరియైనది.
అటుపైన నందవంశేము (నవనందులు) 180 సంవత్సరాలు "రొ
జ్యము చేసినట్లే పురాణములో నున్నది. ఇదికూడా తచ్పేం
వారు మొత్తము నూరు సంవత్సరములు మాత)మే యీలినట్లు
పృతినర్గపర్యము.-3 107

మశక్స్యాది వురాణముల లెక్క తేలినది. కావున నది వంద


గానే గ/హింపవలయును. మజీయొక తేడా. ఇందులో గెౌతవు
వంశము తరువాతిదిగాం బేర్కొనం బడినది. గొతమనంశము
సూర్యవంశముగా నెంచవలసి యున్నది. అది రిశునాగ నంద
వంశముల తరువాతిదిగా నెంచకూడదు. వానికి సమ కాలిక
మైన
సూరంవంశముగా గణింప6 దగినది. తరువాత వకార్యచంద గు
పుండు, వింబిసారుండు, అశోకుండు అనువారి పేరు లిందున్న ని.
ఏరు ముగ్గురు మొత్తము 180 సంవత్సరములు రాజ్య మేలిన
బున్న ది. ఈ మౌర్య వంశములో పండెండుగురు వ్‌16 సంవత్సర
ముల కాలము రాజ్య మేలినట్లు సర్వ పురాణములు పేర్కొ-న్న ని.
వాని కన్నిటికి నీఫవురాణ మీ భాగములో విరుద్ధముగా నున్నది.
ఇందులో “సులూకుండు” అనువాని కువూర్తెను చంద్రగువ్తుండు
పెండ్లి యాడి యవన మ్లేచ్భాచారము లవలంబించినట్లూ ఒక్‌
వాక్నము కనిపించుచున్నది. ఈ సులూకుం డనెడిపరు
'సెల్యూకన్‌ ’ అనేవాని వేరుగా నెంచవచ్చును. ఇది. ఇక్కడ
పూర్తిగా బ్రక్షిప్త మే. కశ్యపుని మొదలు నందశిశు నాగులను
కలుపుకొని చందగున్రుని వరకును రాజ్య కాలము మొత్తము
1610 వచ్చినది. కలియుగ పారంభము ౨108 లో నీయంకే
తీసివేసిన 1492 B. 0. భో చందగుప్రు డున్నట్లు కనిపించు
చున్నది. సెల్యూకన్‌ 800 కె. ౮. వాడు. కనుక ఏనికి చంద్యగు
వునికి లం కెపెట్టుట కేవలము దురాగతము. పాశ్చాత్యులు
చంద్రగుప్త మౌర్యుని కాలమును 9820 5. C. 8 తీసికొని
వచ్చి దానిని ధ్రూవపరచుట కీవిమయ విందులో దూర్చినారు
108 భపివ్వుమహాపురాణము

అవి స్పష్టముగా కనివించుచున్న


ది. ఈ విధముగా నీ పురాణ
ములో పథాన ఏహయముగాంయ బేప్పంబడిన “అగ్ని వంశపు
రాజుల చరితనుబూ గిగా చె త్తివేయునిమిత్త మిపురాణములో
క్రైజ)మపు వాక్యములు చేర్చి మొత్త మో పురాణమే యప
వమూాజణిముగాం చేయుటకుం స్రయత్నములు జరిగినట్టున్న ది,
ఈ పురాణములో ఆగ్ని నంశరాజులచరిత్ర ముఖ్యముగా నున్నది,
వారు నాలుగువంశములనాకు, క పృమర - చేహాని _ శుక్ష
(ఇచే చాళుక్య పరిహార వంగములు. వీసి పుబ్బుక మొదలు
వంశముల చివరదాకా సరిగా నిందున్న
ది. ఇందులో 'విక)మా
దిత్య, వాలివాహనుల చరిత) పూర్తిగా నివ్వబడినది. పాశా
త్యులు కల్పించిన తప్పుచరిత) కాలములను గ ప్పిపుచ్చు
కొనుటకు
శకక ్రరృలయిన యో యిద్దరు చక్ష)వర్తులను జారిత)క పురుషులు
కారని తో సివేసినారు. అందులకు సాధనముగా నీ పురాణ
మసలే యహపిమాణమనిపించుటకుం దగిన ప/యత్నము చేసిరి.
అందుచే సీ గంథమం దంతేటను బండితులచే శ్లోకములు
కూర్చించి చేక్పించినాకు. ఈ విధముగా నిందు పాశ్చాత్యులు
వాస్త పృత్నేవము చేసినారు. మొన్నటివరకు సీ గ్రంథము
"కాటాకులమిోద వ్రాయబడి యుండుట చేతను, ప్రతులు
విస్తారము వ్యాపిలో శలేకపోవుటవలనను స్వేచ్చగా చెడగాట్ట
వీలయినది. అట్లు చెడగొట్టబడి మొ తే మో గ్రంథ
మప
నూణమనుట కవకాశము గల్స్పిత మైనది.
ప్రుతిసర్షపర్వ ము-3 109

— 4 వికుమాదిత్యుండు థీ
వికమాదిత్యు. డయిదవ యీటనేతపముసేయ వనమున
శీను. పిమ్మట నతం “డంబావతిొ యను ఫురమున శేతెంచెను,
అందు ద్యాత్రింశన్నూస రులు (లి2 సాలభంజికలు) కల దివ్య
వింహోననము శివుడంపగా నమోావించెను. బేతాళుని నతేనికి
రకగాం బార్యతి పంపెను. ఒక నాడత:డు “మహోకా లేశ్వరుని”
సన్నిధి కణిగి యట నవ్పినాకిని దేవదేవుని బూజించెను. అట
ధర్మ్మమయి యను “*నొకసభ * చక్కగా నేర్పరుపంబడి
యుండెను. అందలి స్తంభములు నానా ధాతుమయములు
నానా మణిభూపితములు, అది నానాదు)మల తౌాకీర్లము,
ప్రప్పవల్లీ సముల్లసితము. అందొక దివ్వసింహాసనము ప్రతిష్టిత
మయియుండెను. వేదవేజాంగ వారంగతులగు బ్రావ్మాణుల
నాహాో(నించి పూజించి విధివిధానమున ధర్భ గాధలను విక)మా
దిత్యుండు శ్రవణము చేయుచుండెను. ఇంతలో భేతాళుండను
చేవత బాహా ఇహరూపమున నే తెంచి జయాశీర్యాదములను
రాజునఖినందించి యానన మున. గూర్పుండి రాజుతో ర్‌ విక)
మాదిత్యపుభూ ! నీకు వినవలయునను శ్యద్ధయున్న చో సితి
పోనసముచ్చయరూపమైన యొక యాఖ్యానము చెప్పెదను
వినుము. అనెను.”
+ పితిసర్ష పర్వము - ద్వితీయ ఖండము =
బేతాళు(డు విక)మాదిత్యునకు కథలు చెప్పుట.
(1 అ.) వేశాళుండట్లు పలికి మహాకా లేశ్వర తతి
చైపతమగు శివుని మనమున నిలిపి వికమాదిత్యునిత నిట్ల
110 భవిమవ్య మహాపురాణము
సియె, “ఓయీ 1!రాకుమార ! మనోరమ మయిన కథ తెల్ప
దను, వినుము. (శ్రీశివాధిపితమయిన వారణాసి యందు. జతు
న్యరప్బజలు ప తాపముకుటుని పరిపాలనమున సుఖముండిరి.
ఆరాజుభార్యమహో బేవి- వారికి నజ్భ/మకుటుండను కుమారుడు
కలడు. అతడు పదునాజవయీటహయమెక్కి- వనము ౫ను.అతని
వెంట మంతికుమారుడు బుద్దిదక్షుండు చేగాను. వజంముకుటుం
డరణ్యకోభగాంచి కామవశుండై సంకోషించుచు నచటం జక్క-ని
దవ్యనరస్సును, డాని తీరమున మునిబృందములు పూజించు
శివస్థానమును గాంచెను. వార లా దిన్య శ్లేత )ముంగని పరమా
నంద భరితులైరి. అంతలో గర్లాటక పతి దంతవక్తు). డ నువాని
కుమార్తె పద్మావతి యట కరుదెంచి కామపూజ గావించుకొని
ఇలికత్తెలతో నా నరోవరమున జలక్రీడ లొనరించెను వజ)
ముకుటుం డాయంగన సౌందర్యాతిశయమును, నందుల కనునైన
గుణసంపదను గని మూర్చితుండై భూమివై పడెను. మరియు
నంతలో లేచి శివా! శంకరా ! నన్ను పాలింఫువుని పలుకుచు
మరల నానుందరిం గనెను. ఆమె యొక పదము గని తలపై నిడి
కొని చెవులం దానించి, పాదములందు వాలించి పిమ్మట దంత
ములచే గట్టిగా నొక్కను. మరల యా కుసువురాజము నెత్సి
కాని వాదయమునం 'జేర్చెను. ఇట్లు తన భావప్రకటన మొన
ర్చి నఖులతో గృహమ్మున కరి7ను. తండితో గిరిజావనముూ
నకు దీర్ధార్థ్ధముగా నేతెంచినది గావున నతనితో మరలి ఇంటికి
వెళ్ళక తెప్పినది గాదు. ఆ నన్ని వేశము గన్నది మొదలుగ నా
'రాకుమారుండు మదనబాణవశం పదుంజై మనోవ్వధనంది విచ్చి
యుత్సినవానివలం జరించుచు నాహార పానీయములు విడచి
ప్రుతిసర్ణపర్య్వము-కి ti

పదా గవతిని భ్యానించుచు మౌనము చాలాను. అంతట బరి


వార మెల్ల రల డమొకో యిట్టి విపరీత దళ
నందినాండన * పోహాకార మొనర్చిరిం ళం! రోజు
లయిన తరువాత మంత్రికుమారుండగు దక్షుడు బుద్ధిని కార
దుండు కావున వజముకుటుని దరికరిగి నిజము తెల్పుమని
యడిగెన నాన్ఫపనందనుండు సర స్తీరమునం దానొక నృపనందనిని
గనినది మొదలుగ డెండము, త త్రరించెనని విన్న వించెను. అంత
నమ్మంతి)కుమారుడుC “సీ! ఇదియా! సరినరి! ఆచేవి మిగుల
శమపడిన విాందట నీకుం జెలి కాణలదు. ఆమె కర్తాటపతి
కుమారిత పద్శావటి. సీపై నామెకు మోహము కలదని
యామెచూవీన పద్ధులిలచే నేను గహించితిని. ఆమెనన్ని
ధికినేను
నిన్ను గొనిపోయెది నని పలికి ప్రతావముకుటుని కీజరిగిన
చెల్ల విన్నవించి యాతని యాజ్ఞంగిొని యా రాచవీడ్డంగాసి
కర్ణాట నృపతి పట్టణంబున కశ్యారూఢుండై యత చెను.
అశని నాటి నిశీధమున నానగరమం దొక వృద్ధురాలి యింట
బసచేసి యామెకు విశేవ ద్రవ్య మొసంగను. పాతఃకాల
మయిన తర్యాత నది "రాజాంతఃప్ర్రరమున కేంచున్నం దానిం
గని అమా, నీ వేకాంతమునందు. 'జని పదా వతితో నా
మాట లిట్లు పలుకుము, జ్యేష్ట శుక్ల పంచమి సోమువారమున
సరస రమున నీనువరాచిన సుందరుడు నిను వలచి వచ్చినాడు.”
అని = కలస మున నాయవ్వ రాచక న్యక కా చెప్పినది చెప్పినట్లు
పద్యము వప్పగిం చాను, పద్మావతి పప రోమను
గావు “బ్రో పో దుమ రాలా! *” యని యా ముదునలినిం
బలికి చందనపంకముచే దడిసిన వ్రేళ్ళుగల తన క రపద్మమున
112 భవివ్యమహవోపురాణము

దన వాదయమున: గొట్టుకొనను. ఆ వృద్ధ యారాచకన్నియ


చెక్కిలి వుణికి బుద్ధిదక్షునికడ "కేతెంచి సర్వము వివేదించెనుం
అది విని మిగుల పరితపించు రాజకుమారునిం గని * మిత)మ!
శోకింపకు. ఆమె నీ కిప్పుడొక సంచేశ మంపినది. నీవు తన శకెప్పు
డు నఖుండ వయ్యెదవో కదా యని యామె పహృదయమునం
దట్టుకొన్నది. నీవార, మధురముగా వినినంతన నాబదేహమున
రజస్పంటినది. రజస్యలాస్నాన మాచరించి తరువాత నీ
నెమ్మోము ముద్దుబెట్టుళొనెది అను భావము నామె తేన
చేష్టలచే వ్యకృపజచినది. అనిన రాజబాలకుండు మిక్కిలి
యూనందిం చెను. మూూండురోజు లయిన తరువాత మణజల నా
ముసలిది పోయి రాజకన్యకకడ కేన “భూపాలబాలుండు నీపై
మజులుకొని నీ దర్శనము నేక్రించి యున్నాండు. సుందరీ!
సీ వా జగనోవానుని చెట్టవట్టుము. నీ జీవితసాఫల్య మొనరిం
చుకొనుము. అనిన విని యా చిన్నది మిగుల సంతసించి మసిచే
నంటిన 'వ్రేలిచే గవాక్షద్యారమున నంటి పిరుదుపై కరతల
మున గొట్టుకొ నను "వెనువెంటనే ముసలియవ్య చను'బెంచి
మంతలి)సూనున క ది యెజింగించెను, బుదిదక్షుడు మిగుల
బ్రసన్నుండయి వి్యత్రుని చెంత కేగి “పి)యమిత)మ! ఆ నృప
కన్యక యంతఃప్రరమున6 బడమటిదాంరమున వీకొొక గవాతము
నిర్శింప బడినది. అర్లరాత)మున సీవ్రు నాకడకు విచ్చేసి నన్నుం
బొందవచ్చును”” అను భావము తెలివిన దన నా రాజసుందరుం
డానాటిరాతి) యయ్యిందువదనం జేరి వివారించెను. ఒకనెల
గడచిన తకువాత్క, తమిదీరి, నెచ్చెలి యేమయ్యె ననితలంచి,
వాలితో “రమణ! నీ వే బుద్ధివిశారదుని యనుగవాముే
(15) పృతినర్లనర్యము-కి 105

నాకు లభించితివో యా మంతికుమవూరుండు నా ప్పియమితు


జెందుండెనో తెలిసికొని తిరిగి వచ్చెద నాజ్జ్ఞ యిమ్ము | అసిన
నా బాలిక విని యామాట తన హృదయమున కెంబేని సిర
మయి తొకినం గనలి వడ్రసోపేతమయిన యన్న మున విషము
పుట్టించి యా మంత్రిసుతున కంపించెను. అయుండ బుద్ధి
దక్షుడు చిత)గుప, పూజకుం * డగుటచే నా యన్నమందలి
దోవము గమనించి యది తినండయెొంను. అంతలా -రాజకుమా
రం డట కేతెంచి వివేకవంతు. డయిన యమౌాత్సబాలునిం గని
రోవముతో “వల నా పియురాలంపిన యన్న మారగింవ
వైతివి”? అని యడిగను. మంత్రికువూరుండు నవ్వి యా
యన్నము నక్క-డనే యతండు చాచుచుండగనే యొక కుక్క-కు
వెచిన నది యక్క-డనే విలవిల దన్ను కొొని పాణములు విడ
చను. రాకమూారుం డచ్చెరువు నొందెను (స్రీజనము నడవడి
యిట్లుండుంగదా యని యెణింగికొొని యయ్యంగన్నపె మోవాంబు
విడిచి స్నేహితునిం గని నే నా పావీనిని విడిచితిని ఇంటి కేగ
వలయు రమ్ము. అనిన మంత్రిసూనుండు “రాజా! నీవు శీఘ్రమే
ప్రియురాలి దరి కరుగుము. సీ వామ ధరించు నొక బంగారు
నగ కొనివచ్చి దాని పిక్క-మై నొక త్రళూలపు ముద వేసి
యది నిద్రుబోవు చుండగా దీసికొనిరమ్ము అనిన నాతడు
యరుజం చెను. విమ్మట నా మంతి బాలుడు మిత్ఫునితో
వ2 కౌనమున కన రుదమండపమునం గూరుచుండెను. -రాజకు
మారు నొక శిష్యునిగా నటింపం జేసెను. మరియు నా భూషణ
మును బురమున నమ్ముకొని రమ్మని పంపెను. వజ)మకొటుం
106 భవిహ్వమహోపురాణము

డతని యాన గొని యటుతే నగరఏీధుల నమ్మకము నూపినం


తట రాజళటు లాతసి బంధించి రాజు నెదుటం 'బెట్టిరి. అతం
డడిగినవంతట * నాజూ ! నాగుబు నొకానొక యోగి కలండు,
అతండు జడలు డాలిచి యీీయూరి నఎఛొనమునంబే యున్నా 6
డు. అతండు దీని నమ్ముకొని రమ్మని నాకిచ్చినాండు- * అంతే
అనెను. రాజు విని యా యోగిని రప్పించి యడి”ను. “నేనొక
యోగిని. నేను మంత ముకటి యనునంధించి యొక పిశాచిని
రప్పించితిని. నే డామె కొక త)ిళూలముతో నెడమ విక్క-పయి
నొక ముద)కూడ వేసి పంవికెని.” అనిన నదియెల్ల గమనించి
యా రాజు తన కుమార్తె నింటినుండి వెడలించెను. అంత వజ)
మకుటుం డా బాలికను గొని యింటి కనుదెంచిను, ? అని
యీ కథ తెల్పి బేతాళుండు నవి “వికిమాదిత్య! వింటివి
కడా! ఇక్కథలో సీ నల్వురలో 'నెవ్వరి కేపాపము పంచెదను?
తెలుపుము.” అని అడి7ను. వికంముకు “ఈ పాపమెల్ల రాజుది.
మంతి) మిత కార్య సిర్యాహకుండు. నెకరులు ప్రభు కార్యము
చేసినవారు. రాజకుమారు( డర్థసిద్ధి సాధించినవాండు కావున
నిందు రాజే నరకము నంద నర్లు (డు. రజస్వల యయిన కన్వ్నకు
వివాహము చేయనివాడు మహాోపావి. వాని కరువది వేలేండ్లు
నరకము తప్పదు -రాజపుణ గాంధర్వ విధిచే వివాహ మూడి
నది. డాని కభ్యంతరము చేసినవాండు యమలోక మందును.
ఎట్టి పాపము నెనుంగని బాలిక నింటినుండి తరిమెను. అది లక్ష
సంవత్సరములు నరకయాతన ననుభపింపం జేయును. అని రాజు
పల్కిన విని జేతాళుండు మిగుల ప్రనన్న హృదయుం డై ధర్మ
తత్సరుం డయిన యా జేనినో వెండియు నిట్లనియె.
ప్యతినర్షపర్వ్య ము-కి 107

0 2 మధుమతిక
ధ $4

(2 అ) సూతుం డిట్లనియె. పృనన్న మనస్కు_(కై మహో


సింహోసనాధిప్టితుండయిన పక్ష)మాదిత్య భూపాలునింగని ద్విజ
రూపధరుండగు 'చేతాళుండును పృనన్న మనస్కుడై ఇట్లనియె.
యమునా తీరమందు * ధర్మస్థలి * యను పురము చాతు
ర్వర్శవ్యవ సుందర మై ధనధాన్య సమృద్ధ మై యుండెను.
గుణాధిపుం డను రా జూ పుర మేలుచుండెను. అతనికడ “హరి
శర్మ ” యను పఫురోహితుండు స్నానపూజూావి సదాచార తత్స
రుం డొకరుం డుండువా(డు. ఆతని ధర్భపక్ని సుశీల. పతివ)తా
తిలకము, వారికి సత్యశీలుండను కుమారుండు కలిగను. అతండు
విద్యాధ్యయన తత్పరుడు, వానికి “ మధుమతి * యను నీలరూ
పొది లక్షజాలక్షిత యగు నొక చెల్లెలుండెను ఆమెకు బంజెం
డేండ్డు శాగాచే వివాహ పీయత్న ము గావించిరి. తండి యు,
నన్న యును చేశ దేశముం గాలించిరి. ఒకతరి రాజపుతు)ని వివా
షామునకయి యూ పుగోహిణుం డేను. వాని కుమారుడు
సత్యశీలుండు జదువుకొనుటకు కానీపురమున కేగెను. ఆనడుము
వామనుండను నొక ఛ్రాహ్మణుం డనుకూల ధూప నీల వయస్సుం
దరు6 జేగుదెంచిన నాతనిం గని మధుమతి మోహపథడెను.
నిదాహోరము ఆెటుంగక, యొడలివలువను మణచి చందు)
నికై తపించు చకోరివలె నతని యెడ గోరికగొని యా సుశీల
స్వర్ణ ద)వ్యాదులలతో 6 గూడిన తాంబూల మొనంగి యుగ
కుండ నాపెను, అంతట వారిశర స్‌ పీయాగయందు త్రివిక)
_ముండను నొక విస)బాలకునింజూచి, యతేడు ' చేద వేదాంగ
108 భవిష్యమహావురాణము

పారగుండని కని కుమా3 కనుకూలుండగు వరునిగా వరించెను.


నత్వశీలుండును గాశీపట్టణమునం దన గురుని కుమారుడగు
“శేశవ్రవి జళ్లెలి కనురూపుండగు వరుండని కోరుకొని యింటి
శీశెంచను. మాఘ బహుళ త)యోదశి శుక)వారమున
ఏవావాలగ్నము నిర్ణయించిరి. క న్యారూప మోహాతు.౨
మువ్వురు వరులు మూండుదారుల నేతెంచిరి. సరిగా నచే
నమయమున బాము కజుచి యా థవాలిక పూరంకర శ బలమున
మృృతినొం దను. ఆ బాహా ణు లామెం బ్రుతికింప నెం తేని
శమపడిరి. కాని లాభము లేకపోయెను. వారిశర్శ యావిల్ల
కౌర్వ్వదైహిక క్రయ లాచరించెను. త్రివిక్యముం డామెనై
దుఃఖైంచి బొంత దాల్చి దేశదేశాంతరములందుం దిజుంగ
జొచ్చను. కేశవ్చండు కోకించి యామె యస్థికలగొని తీర్ధముల
వెంట జరించను. వొమనుంతు బూడిదంజల్లుకొని, వరవా
వశుండై తదేకధ్యానపరుండై నిలిచెను. ఒకపుడు సరయూూ తీర
మున లక్ర్షుణపురమున తి)విక్శముం టర విప్రునియింటికి
ఫిశ్షూర్థ మేగాను. “రామశర 3 యను ద్భజుం డొనాండు దన
యింటి కాహోాంనించియుంజెను. వాని భార్య విశొలాశి
యతని బిలిచి భోజనపాత్రము నుంచెను. అచే సమయమున
వారి పిల్లవాండు పాపవశుండై చనిపోయెను. దాది యేడ్చాను,
విశాలాశ్టి_ శోకముచే మూర్చిల్లెను. శామశర్శ వచ్చి నంజీవన
మంత్రము పఠించి మం(తవు నీళ్ళు చల్లి శిశువును బ్రతికించెను.
అవ్వల సవినయముగ నా సన్యాసికి భితసేసి పిమ్మట సంజీవనీ
మంతము నాతని కుప దేశించెను. తివిక ముం డామంత)
అం తలు. ఇలు. కటక్‌
పుతిసర్షపర్యము=_కె 109

మును జపించి యాహరిశర్శకుమా ను బ్రతికించెను. ఇంతలో


నట రాజకుమాగు(డు మృతినొం దెను. అకుమాముయడు దహూాఆపం
బడెను. కొని మంత)ప)భావముచే మరల బ్రతికెను. భరa
స్థలియను రాజ్యమునకు. ప్రభువైన గుణాధిపుని కుమారుడగు
న (తివిక్రమునితో నాకుం చొాణదానము. చేసిన
బాడవ కౌన వర మేదియీని కోరుము అనెను. అంతట నా
విప్రుడు “రాజా! కేశవుండను (బాహా గ డస్థికలను గొని
తీర్ధముల నెంటనేగినాండు అతని వెదకింపుము.” అన నాతం
డౌక దూతను బంపి వెదకించిన శేశవ్చండు. వారికి. గనంబడి
యస్టికలతో నరుబెంచి యవి వారికొనం7ను, అంతట నా
oe బతికింపంబడెను, అట్టు బ్రతికి యా బాలిక యా
మువ్వురు విపకుమారులను గన ధర్మానుసారముగ నె
- నెన్న తకు
భార్యగాందగుందునో "తెల్పుండు. అతని నే వేొ నెదను” అనెను.
అది విని మువ్వురును హూనముపట్టిరి. న్డ్‌విక్రమాదిత్య నృపాలా!
సీవ్రు ధర్రఖ్గెండవు, ఆమధునుతి యోమువ్రురలో నెవ్వనికి ధర్మ
పత్ని గాందగినది ? తెలుపుము. అని బేతాళుడు పృశ్నింప
రాజు నవ్వి సవినయనముగ “మనాలి వామనుసికి భార్య

“కాందగనది. ఇక(పాణదానము మనస్‌ చ్యావ్మా ణు6ండు తండి


వంటివాండు. అస్థులనిచ్చిన యాతడు tees
అని నిర్ణయము చేసి తెల్పను.
110 భవిహ్యమహావురాణమను

---4 8. రూపసేనుని కథ +
సూతుం డిట్లనియె. * ఓ నవక, మా! వినుము. మి
యొకనిమ నోహర మైన కథ తెల్బెదను.” బీతాళుండు విక మా
దిత్యునినో కతు నిట్లనియె. నానాజన నివానమగు వర్ధమాన
నగవమున రూపసేను కను మజోబలవంతుం కొకు రాజుం
చాకు ఆతపికి *aon యను నుత్తమ పతి
పతివ్రత భార్య
యయ్యను. ఒకస్తంకు వీరనరుండను క్షతొయు: డు దారనుతు
పు) కాదు*వో. శీననమునై యా ప్రర బున కేసడెంచెను.
అ చను'దెం చి వినయవినమితుం_డై రూప సేనుఏ దర్శించిన
నతండు దినదిన మొక చేయి సువర్ణము లిచ్చుచుండెను. ఫర
చేను డా ధనము నగ్ని హోత్ర)ములకు, బ్రాహ్మ ణులకు విని
యోగించి శేమించిన దానిని దా ననుభవిం- EE ఇటు
లొక ఈడు గడచినంతట నివాజ చే రాజ్యలక్ష్మిశ్ర చయరుజెంచి
న్న ళొనమున రోదనము చేయుచుండెను. ఆడివిసి రా జర్లరాతి)
మెళుకువగొని, నీకవరుఃడను సేనకుని బిల్చి యాయేీడుపు విని
పించు బాయశగి కారణమరసి రముని పంపెను. ఏరవకుండు
రాజాజ్ఞ గొని కస్త స్ర్రములం దాలిచి .శుభవదనయగు నా
'రాజలన్ష బ్రకమున్న 'తావ్రనక దిగి “వల దుఃఖంచు చున్నావు
అంతటి కస్ట మేమి వచ్చినది? తేలుప్రు” మని యామెను బ్యశ్నిం
చెను. రాజ్యలక్ష్మి పిరసేనుని కిటనియె- నేను రూపసేనుని
'రాజ్యలక్షిపం ఈ సెల తుదలోనే ప/లయ మందవలసి యున్నా
ను. అందులకు శోకించుచున్న దానను. అనిన విని యాబలశాలి
కవీ! సీ యల్పాయున్రు సంగతి కెల్పితివి సరియే నీవు దీర్తాయు
ప్రుతినర్షపర్వ ము-క8 iit

ప స్రంతుశా లెట్టగుదువో యాయుపాయముకూడ స్‌వే "తెల్ప వే”


యని యడిగాను. అంతట నా రాజ్యరమ “వీరాణ్యేసర! బుద్దిళా
లివి, నీ కుమారుని కపాలమును జండిక కర్పింతు వేని చేను దీరా
యువ్మ- నయ్యెదను. దీన సా మికార్యము నిర్వహించిన వాం
డవు నయ్యిదవు. చేతనైన నిది సాధింపుము.” అనను, ఈమాట
విసీవినగానే వీరవరుం డింటికిం జని భార్యతో నీవు నిండు మన
నుళోం గుమారు నర్పింపఫపుము, అని యడిగను. ఆమెయు నం
దుల కొ ననెను. మరియు నా మహాసాధ్వి పసివాసిం బిల్చి
“నాయనా! నీవు రాజునిమిత ముగా దేహమును సమర్ప్చింపుము
అనిన నా బాలుండు సోదరితోం దల్లితో విమర్శించి వెంటనే
బయలువెడలి చండికాలయమునం దున్న తం|డినన్ని ధికే తెంచి
“తండి! నా శరీరమును జండికకు బలియిమ్ముు, దీనివలన మన
జేని రాజ్యలవ్మికి సుస్థిరమైన యాయువు గలుగున ట్లూ”నరిం
ఫుము అనెను. ఏరసేనుండు సుతుని మాటవిని వెంటనే వాని
శిరము ఛేదించి దేవికి సమర్పిం'చెను. మరియు నటనే యాబాలుని
చెల్లెలు, తల్లి, తుదకు దండియును శరీరము లర్పించిరి. రూప
సేనుండది చూచి తన'సేవకుండింత రాజభక్తుండనియు, నత్యసంధు
డనియు గ్రహించి తానును తన శిరమ్ము నట సమర్పించెను.
అంతట నా చండిక పరవు (పనన్న యె రాజుం బ్రతికించి పరము
కోరుకొమ్మని తెల్పెను. అతండును “ వీరసేనుండు. సకుటుంబ
ముగా జీవించుంగాకి” యని కోరిన నాబేవి యనుగోహమున
నందటు నావెంటనే జివించిర. చేవి యంత ర్థాన “మొంచెను.
రూపసేనుండు మిగుల పినన్నమైన చిత్తముతో కామరూపిణి
సామేసుమీస్తూ ఛవివ్న్గమసాపురాణము
యగు తన కుమాగౌను పేరసేనునికుమూరున కొనంగినుం
జేళాళుండు ఏక )మాదిత్యునింగని “ఈ నల్ఫురలో ముఖ్య మైన
చ్నేహాము చూపిన వారెవరో తెలుఫవుము రాజా!” యని
పిశ్నించెను. వికముండు తన “సేవకునికై తనశరీరమును బలి
యిచ్చిన రా జిందులో నక (తము 'న్నేవామును జూపినవాండుం
వెకవకుండు సువర్ణ ముమోాండి ప్రీతిని వాని భార్య పతివ)త ధర
ప్రతిని, చెల్లెలు బంధుకీతిని కుమారుడు పితృపీతిని
జూపినవారు. వీరి పీతెియంతయు సనిమి త్రము. అనిమి త్తమైన
మహోస్నే వాము చూూవినడి యొక్క_ రూపసేనుంజే యనెను.

--+ఉ. చందూవతికథ
€ాా

(4. అం) జ్‌తాళుండు రాజున కిట్టనియె. భోగవతియను


నగరము కలదు. “రూపవర్శ” యా రాజ్యము నేలుచుండెను.
బుద్ధిక శలము గల “చూడామణి యను నొక చిలుక యా
“రాజుసింటం బంజరమున వసించుచుఐజెను. ఒకనాడు రూపవర 2
ముస్పది యెండ్ల పా/యముగలవాండై “ర్‌ చిలుకా? నాకం
దగిన సుందరి యెవ్వతియేని యున్న దా?” వెల్సుమన నాశుక్రము
మగధథధచదేశాధిపతి కుమారిక “చందవడి” యను కన్యక సర్య
విధముల. నీకనురూపమై యున్నది. ఆమెను .[గహింఫుము.
అనిన నాన్ఫపతి గణేశుడకు నొక వివోత్తముని నముచిత
సువర్ణ మణిభూహణము లిచ్చి యాపిల్ల కొొరకుం బంకింఇను.
అతండును మగధ కేగి మహో దేవసందర్శనము సేసి యిట్లునుతిం

జను గోనివా! నమన్యా-రము, సీవ్ర్ర శాంతుడవ్ర, షో హ్‌
సర్వాభీష్ట
(16) ప్ర తిన పర్య ము = ప్ర క్ర

ప)దాతేను, భవుండవు, శంకరుండవు. రుదు్రండవు నగు నీ కెల్ల


వేళల నమస్కా-రము. మృడుండును ఆనందరూపవుండును న ర్వ
దుఃఖహరుండవు నగు హరునకు నీకు వందనము. ఇట్లు
వినుతించునంతలో చం(ద్రవతి కామా ర్ల్షయై మదనమంజరియను
చెలిక
త్తం బిలిచి నాకనురూప్పుండగు వరుండెవ (డేని యీధరణి"
మండలమున గలండే” యని యడిగిన నది 'భోగఫురీఘుండగు
రూపవర్శ్మ్మ సీ కుచితుండనియె. ఆ మాటవిని యాకన్నియ
వాంఛి కొర దాయిని యగు దుర్గను సకలభువనైక జనని
నారాధించెను “పట జగదంబ! నీకు నమస్కారము,
నా వాంఛితముల గెరవేప్పు తల్లివి. మాయమ్మవు
సీవ్రు తలిజ్ఞజననివి. వర్ల మూ ర్వివి. సనాతనివి. నీవు స్వాహో
స్వధాసంధ్యాదిరూపవు; పీకు నమస్కారము” అని వందన
మాచరించి “రూపవర్శను నాకు బతిగావింపువుమ్మా' యని
కోరుకొనెను. ఈ నమస్కా-రమునకుం బసన్నయై జగన్మాత
మగధరాజును వాని ధర్శపక్నిని మోహింపం జేసి సిద్రస్వరూప
యగు నాబేవి యొకమాసనము దాటకుండ నామెకు విదాహము
సంఘుటింపం జేసెను. అంతట రూపవర చంద వతిం గూడి
యెస్థ్రభోగము ట్‌ వించుచుంజెను. ఒకనాడు రాజు మేనక
యగు మదనమంజరినిం గని నీవు శుకముతో వివాహము. చేసి
కొమ్మ నెను. అంత నమ్మేనక యిట్లనియె. ఇలావురమున
లక్షి పతి యను వైశ్యుడు మిగుల ధనవంతుం డుండెను. అతనికి
నంతానము లేకపోగా చేవతారాధన మాచరించెను. అతని
భార్య పతివ్రత. వారి కెట్టకేల కొక కుమారుడు గలను, కౌబ్ల
192 భపుష్తు మహాపురాణము

వాండు సివాతినిచుం, ఎల్లప్పుడు జూదవమాండువాండు. సురా


పానగచుండు. వెశ్యాలోలుఃడు, మాంసాశనుండు. దుష్టుండు,
వొసినడవడి గని త న్రిదండు) లసహ్యాంచుకొని యడవి పాలయి
పోయి నననారాయణుల ” ధ్యానించి పరమపద మందిర,
వారి తనయుడు వుదనపాలుడు దుర్మార్గుండు. ధనమెల్ల
న డేశాంతరమున జీవితము గడుప చనేగాను.
ఘామపతి ” యను వైశ్యుడు నివసించు చంద)వురమున
. తన వృత్తాంతమెల్ల ఇెవ్పికొనెను. నేను న్యల్పఢథనము
గాని చేశాంతశవ్యాపారము చేయుట కరోడమిాంద బయనించి
వచ్చితిని. సెనుగాలి కోడ మునింగి దృవ ము సోల్పోయితిని.
నే నెట్లో బ్రతికి మొడ్డునం బడితిని. ధన pee సిగ్గుపడి
మూ తండ మొగము చూడలేక త. చిరుగుచున్నా ను”
“అనిన ఏని హేమపతి యను నా వణిజుందు తేన భార్యయగు
కామవంజరిం బిలిచి, ఓపీ! _దెవవశమున స్‌ టైళ్వేబాలుండు
మనకు సమకూరినాండు. వున" చంద్రకాంతి ” యను బాలిక
సీతనికిచ్చి యథావిధిగా వివాహము శేయుదును, నీ వంగీ
కరింతు వేనియనుకూలపడు ననిన నది యా ననియె. అంత నా
యిర్యురకు వివాహము కావించి యల్లుని గూతునిం దన
యింటనే నిలుఫుకొ నెను. కొన్నాళ్ళకు మదపాలుండు మామ
గారి యనుమణొం గొని సరె
వ్వైశ్యర్య సమస్వతముగ నా బాలిక్రం
గ్గని చాసడాసీజనమ్ముతో నింటికి బయలుదేరెను, అట్లు
వెడలి తోవలో
4 పల్లకిబోయీాలను బొమమమని, డాసీపరివారము
లను , జావమోాది, భార్య్వనువిడచి యా దుమ్ము డా ధనమెల్ల
ప్రతిసర్షపర్యము = 3 199

ఫొలగొని యొంటరిగా నింటి శేతెంచును. వెమ్మట నొక


సంవత్సరము నిండకయె యా బంగారము నెల్ల న య మొనర్చి
విండికిం గుడ్డకు గ రై మరల శోక వశుండయ్యిను, జరిగి
తిరిగి మరల య త్తవారింటికి6 బర తెంచిన: జంద) కాంతి
యను నా చాలిక. భర్తం గని “* దారిలో మన ధనము
దొంగల పాలైనది” 'అసి మా తిలిదండు)లగోం బెల్పితిని.
కావున సీప్ర సిగ్గుపడక యిచ్చటశే యుండు మని పలికెను. అది
విని యా మహాథూర్తుండు కొన్నాళ్ళటనే యుండెను. ఉండి
యుండి యొకనాటి నికీభమున గాణాంధకార మావంంచినతణి
భార్య నిదురలో నుండగా నామెను హత మొనర్చి నగకస్థు నెల్ల
మూటగట్టుకొని పారిపోయెను. కావున శుకమునకు నాకును
నీ వన్నట్లు వివాహ మంతవాగుండదు” అని మేనక పలికెను.
ఆమాటవిని యా చిలుకయు ““అధమురాలగు నేనక నాకుం
దగదు. నల్లసిమొద్దు.. కురూవిణి. నేనుత్తముండను. సీకుం
గారణముం “దెలుపుదును వినుము. కొంచనప్రురమున శంఖపతి
యను నొక్క- వర్తకుం డుంజెను. వాని సుతుండు సింధుగువ్తుండు.
వాండు ధనవంతుండు, గుణవంతుండును, బుద్ధిమంతుండును. వాని
భార్య పృభావతి, i) దత్తుడు వారికిం బుతు)(డు. “జయలీ)”
ర వానికి విహాపాక గావించెను. సోమదత్తుని కుమా
రిక “జయలక్రీ)”
త వానికి భార్యయయ్యిను. క్రీదత్తోండు వాణి
జ్యార్థము తు చేశమున కేగెను. పండెంజేండ్లకు
సమృద్ధమైన ధనముతో నింటి శేతెంచెను. జయలక్ష్మి మోహ
వశమై భఛర్తయేగిన తరువాత పుట్టింట సివసించుచు దూత
124 భవివ్వ్ను
మ ౩౪౭పురాణము

ముఖమున హోవదత్తునితోంజేరి ఇన మెల్ల న్యయించి విచ్చల


విడి నంచరించెను. seer ee వ తన భర్త
పచ్చినంగని యది మహాదు౩ఖ మొందెను. సిలీధమునం దల్లిచే
సంపంబడియు. దనభర్తదరి కతికోధమున చేగాను పిమ ఇట
దూతిక్రయింటి కను, హోమదళత్తుం డట పామువేం గాటువడి
గృహమునం జచ్చియుంగను, విషనహాతుండైన యా
జారునినోడనే యది మోాసహోంగనయ క)డించను. 'అటనున్న
యొక "రావి చెట్టుపెనున్న పిళాచ మా జారిణింగని యాశవ
దేహమున నావేనించి చానిశో ఐమించెను. మజీయు వా(డు
దంతములచే డానిముక్కు_ గజచి తిరిగి రావిచెట్టుపెం గూరు
చుండెను. కఫల్లుడను దొంగ యదెల్న కనిపెట్టి యా కామిని
వెంటబడి దానియిల్లు వొచ్చియుం డెను. జయలక్ష్మి యిట్లు
గృహమ్ము సొచ్చి "తన రేరను సమోాపఫించి గట్టిగా నేజ్చెను.
లోకులు గుంపుగూడీరి. సోమదత్తుండు ట్ర
తన కన్యంగని కినిసి యల్లుని బంధించి రాజనన్ని ధిని
బ్యెక్టైసు. రాజాజ్ఞచే ఛటులు వానిం బంధించిరి, అంతట
చఫల్లుండు ( వోరుండు ) తాము మె.దటినుండి చూచు
చున్న వృత్తాంత మంతయు రాజునకు నివెదించెను అంతట
"రాజు సర్వపాప న్యరూపిణియు నధమాధమురాలు నగు జయ
లక్ష౭ గాడిదపై చెక్కించి .నగరము వెడలగా మెను రాజూ!
'వింటివికదా! ఇందుచే మేనక నా కోర్టురాలు గాదంటి నని చిలుక
""తెత్పినని తెల్పి బేతాళుం డీ తెల్సిన కథలా *నాడుది యెక్కువ
"ాపాత్తురాలా+వప్రరువుండా! తెలుప్రుమని యడిగిన విక)మార్క-
ప్రతినగ్గవర్యము-కి 125

ధరణిపాలుం డెట్లనియెం “అ౫సణము అరూవపమునగు పూబ్బహ్హా


యుక్క- మాయ వర్ణ రూవిణి స్చత్హరము పృుంరూపము. రజస్సు
(స్ర్రీరా పము, క ప నఫుంనకరూపము. ఈ తిలా
ముల నమిష్టీ యవ్యయమయిన బ9వహా ము. అవ్యయము బ్రహ
ధామము. మాయ తిలిజ్ఞరూపిణి. ఆ మాయచేతనే యీభువన
ను. జనించినది. అట్టి తల్లీకి నమన్కా-గము. నపుంనకము
కంకు (హ్రీ యు త్తమురాలు క "కు బుకుము డు త్తృముండు.
ను (డు పురువుండు. కర చే నధికురాలు (ప్రీ “అజ్ఞానాధి
కము క్షీ బము(నపుంసకము)అసి కోవిదులగు పూర్వులు పల్కి_ర.
పురుషులకు కర శ్రమే బంధనము. జ్ఞానము బంధరాహిత ము.
అందుచే స్రీ పాపాధిక. పురువుండు పాపరహీతుండు.”” అనిన
విని జేతాళుండు సంతోపి.౦చెను.

(క) హాోదేవికథ:
మహో
(5 అ) సూతుండిట్టనియె:- జ తాళుండు సుషుసన్నుండై
విక)మార్క- భూపాల కుమారునికిట్లు తెలుపం దొడం7ను.
ఉజ్జయినీనగరమున మహాబలుండసి విశ్ఫుతి కెక్కి_న చంద)
కంప చేండొకం డుంజెను. అతడు ప్రాజ్ఞుండు. 'వేదశాస్రు
విశారదుడు. వాని దూత ణల. స్వామిభకండు.
వాని భార్య భుశ్రిమాల. అది సాధుసేవాపరాయణ. వారికి
మహాదేవియను ' నొక కన్యక మిగుల నందకత్తే జన్గించెను,
ఆమెయు సర్వవి ద్యానివుణ. ఆమె తనకంకు నన్ని విధముల
నధికుండై న వకునకిచ్చి వివాహము 'సేయుమని తండికిద
128 rt
ఘిస్యుమసోపురాణము

కిహాను, అతిెకనాడు _రాజసభ కేగెను. రాజు త్రైలింగ


చేశా ఫగుంవగు వాకశ్చందుగని కడకేగి యాతని, యోగ
శ్లేతుము
సొరైొస్రికొషి నాకు" దెలుఫ్పువుని కోరను, అతడు నశ్లే యెగి
యచటికుశలవా ర్త తన రాజునకు మామాగారగు హరిశ్చందు)
నకు. చెైలిఫన నతండు వా ర్చించె. మరియు నతండు
వాడిదాసుం గని “అయ్యా! కలి యప్పుడు వచ్చును? =
అసి పృక్నించెను. హరిదాసు + న్య్యూహుం డనువాండు
రాజ! మేలునప్రుడు కలి రాణగలండుం బ్ర హ్లయు క్క
పొలిముఖమ న “ఏం” కారము జనించెను. రెండవముఖమున
లోకవిమోాహీది యగు మ్రేచ్చభామ పుట్టినది. అది యమలోక
కారణము. ఎపుడు వేదో కైన ధర్మము విపరీతముగం
దోచునో యపుడు కలిరాజ్య మారంభమయ్యెనని యెరుంగ
నగును కలికి (మ్లుచ్చులు ప్రియులు. అధర్మమిత)మగు కలి
సర్వ బెవ ఆతాతిరస్కా-రము గావించును. పాపమును ఫురువ్వునికి
భార్య అబద్ధము. దుఃఖము వాని కుమారుండుం దుర్లతి వాసి
కోడలు. ఇట్లిల్లు నిక్లే యుంకును నృవు లెల్లరు కోధవశులు.
బ్రాహ్మణు లెల్లరు కామకింకరులు. ధనికులు లోభవశులు,
శూదు)లు మహా _త్వభావితులు, (స్రీలు సిగ్గు విడుతురు.
కింకరు లెల్ల స్యామిఘాతుకులు. భూమి నిస్పారము, కలిలో
నెవ్వరు హరిశరణుచొత్తురో వాకు సంతోష. మందుదురు.”
అనిన విని హరిశ్చంద్రుడు సంతోషించి యా వివునికి దక్షిణ
యొనంగను. బావా సం డతని శిబిరమున శేగాను.. ఇంతట
న. గానా!

వీని పీత మ్లేచ్చులలో మొదలు నున్నది * చూడు(డుం


పిజిసర్లవర్వ ము-కి 127

నక బుద్ధిశాలి యగు బ్రాహ్మణుడు తేన విద్యావి శేషమును


హారిదాసువికిం ఉెలుపవలయునని, తన జపమునకు నంతసించి
"దేవి యనుగహించిన కామనంచారము చేయగల విమాన
మొకటి యత శ్చర్యక రమైన దానం జూావపీంచెను, అదిచూచి
యా విపునిం దన కూతురున కనుకూలుండగు వకునిగా
వరించి స్వపురమున శీతెంచాను. హరిదాసుని కుమారుడు
ముకుందు డనువాండు విద్యలు నేర్చి “గురుదక్రిణి యేమి కోరు
దురని గురువు నడిగిన నతడు “సీ చెల్లెలిని నా కుమారున కిచ్చి
పినాహము చేయింప్రుము” అని కోరిన నత డశ్లే చేయుదునని
మాటయిచ్చి యింటికి వచ్చెను. ఆ సమయమున మహో బేవి
యశ్వ (మకు శిష్యు డై కబ్బవేధి యను విద్యను సాధించిన
వావమునుండను బ్రాహ్మణ బాలుని తన కీడుజోడగు వరునిగాం
గోరుకొ నెను. ఇ ట్లూక్కబాలికవై ము/ప్టరువరు లొకరికి చెలియ
కుండ నొకరుగా నమా వేశమైరి. ఇట్లుండగాం గాముకు. డైన
యొక్క రాక్షసుడు చేవమోహితు..డై వచ్చిపడి మసో దేవిని
హారించికొొనిపోయి వింధ్యపర్యతేమునం జె ము ను. వచ్చిన
“పెండ్లకొడుకులు దిగులుగుడిచిరి. అఫుడు ధీమంతు. డను
బ్రావ్మాణకుమూరుండు జ్‌సీలిపికుడు కావున వి
పర్వతముపై చాలికయున్నది. ఒకరాశక్షసునిచేతం. జిక్కి నది.
అని తెలిపిన బుద్ధికోవిదుండంతటం దక్కి-న యిద్దరను దన
విమాన మెక్కి-ంచుకొని యట కేగను. అంతట శ్దైవేధి తెలిసిన
విపు)డు వి '్లైక్కి-డి యొకబాణముచే నారక్క. సునిం గూల్చెను.
ఇట్లమ్మువ్వురు .బ్రావ్మాణ శాలకులు నమ్ముద్దియం గాని
128 భవిష్య్యమహాపు రా ణము

తద్దయు సానందంజున నింటిమొగము వట్టిరి. తో9వలోనే


వా రాక్రన్నియ నాదినాది యని తగవులాడం జొచ్చిరి. విక)
మార్క-నృపాల! ఈ తగ వెట్టులు దిదెదవో తెలుపు మన
చతాళభునకు తేండిబ్బనియెం సామి! తన జ్యోతి శ్ళాన్ర్రబల
మున గన్ని యజాడ 'దెల్పిన యాతం డాముకు వితృనమానుండు.
విమానమునం గొనివచ్చిన యతడు భాతృతుల్యుండు. రావ.
సుని గూల్చిన వ్‌ డక్క-న్యను వివావామాడందగిన వరుడు,
అనిన బే తాళస్వామి మిగుల యామోాదిం చెను.

అ 0 కామాంగి కథ =

6 అ. ధర్మపురమసు నందమైన యొక గాామమున


ధరనిలు డను రాజుండెను. వానిభార్య లజ్ఞాదేవి. వాని మంతి)
న్యాయ శాస్ర్రవిశారదుం డగు నంధకుడు. _ ధర్మ నీలు. డోక
యాలయము నిర్నించి యందు దుర్దాపతిప్ల గావించెను సం
తానార్థియై యామె కుత్సవములును గావించెను. వరము
కోరుకొమ్మనగా నాతండిట్లు వినుతించెను. అమ్మా! నీ వేక
రూపవవు- _సర్వవర్ణస్వరూపిణివి. (ప్రకృతివి. నిత్యవు. నీవు
సాక్షూదృగవతివి. నీచే సీచరాచరభూతజాల మల్లుకొనియున్న
ది.
స్‌ యానతిచే నీ జగజ్ఞాలముల రచించి (బవ్మా వినోదించును.
మహోలశకీనమేతుండై విన్లువు దీనిం బాలించును. నీవు మహో
కాలివై యీ జగమ్ముల భన్న మొనరింతువు. నీవు సనాతేనివి
సురాసురవర్షమెల్ల నీ లీల చే, నవతరించిరి. జగన్నాతా/!
నమస్కారము. అనిన విని యశరీరవాణి యిబ్లనియె.' నీక
(17) పు తినర్ల పర్య ము-క 196
మహాబలుండగు తనయుంతు గల్లును, సీస్తు సుతికి నేను బ్రనన్న్న
నైతిని. వివిధఫలము లిచ్చెదను.” అన నా రాజు నిజమందిరమున
కరుగుదెంచెను. రాణి క్రీచేవికృప తెలిపెను ఇట్లుండగా నొక
నా డొక వోకలి కలిభోజ నుండనువాండు కానీదానునినోం గూడి
యాధర్శఫుర మేతెంచను. రాజమార్లమునం తండ్రితో నేగు
చున్న యొక సుందరిని మిగుల నలసియున్న దాసిం గని మోహా
విపశుండై చండికకుం చన తల బలి యిళ్తునని మొంక్కికొని
యామె యనశ్ముగహముచేం దనకులములోని యాహబాలికను బాం
డెను. వీవుటం తన తలను జంగీకకు నవుర్పించెను. వానియెడలం
గలస్నే వాముచే గాతిదాసుదాసుండును బలియయ్యెను. వారితో.
చాటు పతివీతయగు కామాంగియుం దన పాణముల చండిక
కర్పించి ేవేసారూప్సుమవుంబజెను. చండిక దయచూపి వారిని
మువ్వురను బున రుజ్జీవింపం జేసెను. మిోామిోా కోరిన వరమ్ము
లిత్తుననియి. కావిదాసుండు నాకు గామాంగి నొనంగుమని
కోరెను. కామాంగి తన భర్త నిమ్మని కోరను. ఇట్టుండగా గలి
భోజనుండు నా స్నేహీతుని యందమైన శరీరము నాకిమ్మానెను..
వారి మాటలు విని దుర్ల యీలనో భ్‌లుక్‌ కూరకుండెను. కాని
వారు కోరిన వరము లొనం7గను. అని తెల్సి బేతాళుండు
నవి రాజు నిందు చండిక గావించిన విజేషమేమి + తెల్పు
మనియె. వికమార్కు-౦ డిట్లనియె. ఆ యిద్దరు వురుషుల
శిరమ్ముులు "ఉండును ఖండించి యుకరి తల యింకొకరి కతికిం
చెను. అందువలన వారువారు కోరినవరములు వారివారికి లభిం
చినవి.” అనెను. బేతాళుడు సంతసిం చెను, (కలిభోజనుండు
180 భవిమృమహోపురాణము

చండికనరముచే కాశిడాసుని చక్కని శరీరమును బడసెను. కాళి


దాసుడు నరలాభమున: గామాంగిని 'బడసెను. కామాంగి
కోరిన భర్హను బడసెను. పరస్పరవిరుదములయిన కోరికలను
నమన్యయపరుచుటలో చేవతానుగ)వా మెంత చమత్కార
ముగా నుండునో చూఫుటయే యీ 'కథయందలి యద్భుతము.)

ఆవి గ తిలోకసుందరి కథ:


(Te) -వేతాళుండు విక మార్క నృపళిఖామణికి
మణియు నొక విచిత్స)మగు కథ నిట్లు తెలుపం దొడంగెను.
చంపాప్తురమున జంపకేశియను బలవంతుండగు రాజుంజెను.
వాని భార్య సులోచన. వారికి తిలోకసుందరి యను కూతు
రుంజెను ఆమె స్యయంవరమునకై యిందుండు, యముడు,
కుబేరుడు, వరుణుడు నను దిక్సాలుుు మానుపూకారమున
నకతెంచిరి. రాజునకు, “చే నింద్రదత్తుండను సర్వ శాస్ర నిఫప్రుణు6
డను, సుందరుండ ” నని యిందు/(డును, నను ధర్బదత్తుండను,
ధనుర్వేద పండితుండ ” నని యముండును, * నేను ధనపాలుం
డను సర్వజీవ్రల భావల నాకం చెలియును, గుణతాలిని రూక
శాలి” నని కుబేరుడును, “నేను సర్వకలాకోవిదుండను, నా
యొద్ద పంచరత్నములు కలవు, ఒకటి పుణ్యవృద్ది హోమకార్య
ములకు, నొకటి న్యభోగమునకు, నొకటి భా-ర్యాభోగములకు,
నొకటి ధననమృుద్ధికి మజియొకటి మృష్టాన్న భోజనమునకు
నేను విసియోగంతును. ఇట్టి నాకు నీతనయారత్న
సమొసంగు” మని వరుణుండును గోరరి. రాజు కన్యకం బిలిచి
పతిసనర్షిపర్వ ము-3 181

యిందు నీవెవరిం వరింతువని యడిగిన నామె ధర నలిని, లజ్ఞావతి


గావున దైవమోహీతణ్లై యేమియు బృత్యుకర మింయ
కుండెను. అని తెల్సీ చేతాళుండు A ఇం
చనరి కీ నృపకన్యక యుచితమై యున్నదో నిశ్చయింవు” మన
నా భూపాలుం డిట్లనియె. ఆమె ధర దత్తుని వరింప నరు రాలు,
అతడు సర్భశాన్ర్ర నిపుణుడు, వర్ణముచే నాతండు ద్విజుడు.
పక న వం అం ఇన సమృద్ధియుంగల యాతడు వై
సుయడు. కలలు కోలిసి ధను ర్యేవము 'జెలిసిన వాండు ళూదుండు,.
కన్యక “తనతో సీడగు వర్షము కలవాని కరులనుట యు కము
ర్‌ం య్‌ జాలి
కాదా!” యనెను. బేతాళుడు సంతేసించెను.

— రి చిరం దేవునిక థ=
(8 అ) బేతాళుం డిట్లనియె. విదేవారాజ్యమున మిథిలా
వతి యను నగరమున గుణాధివుండను రాజుండెను. ఒకనాడు
చిరం చేవుడను రా జటకు జీవనార్థము వచ్చెను. వర్షర బుతువు
గడచిన తరువాత గుణాధివుడు -వేటిశేగి యొక్‌ శార్దూల రాజ
మును వధించెను. అటనుండి యింకను లోనియడవికి చిరం
దేవునితో నతం జేగను. అందు మిగుల శ్రమపడి యలసి యాకలి
గొని నాశేదైన నాహారము సమకూర్పుమని రా జడుగ చిరం
దేవు డేగి యుక వేడిని జంపి నంస్క-రించి రాజునకు బజుళ్లైను.
అందులకు భూపతి సంతసించి వరము కోరుమనిన నాతడు
“రాజా ! నీవు నా సొమ్ము చేయిముద్రలు విలువగలది యనుభ
'వించితివి కావున నెలనెల నూరువంతున నాకది చెల్లింపు మసియ్యె
1832 భవివ్య్వమహోప్పురాణము

జే డంగీకెంచెను. ఒకప్పుడు తన భృత్యుండగు చిరం బేవుని


నముద పాంతేమునకుం బంవిన నాత౭కోగి కుసుమదయను నొక
దేవి మార్క ండేయ శత )మున నున్న డానిం గంధర్వ తన
యను బూజించి పాంజలియె సెలువంబడెను. ఆమె వరము
కోరుమిత్తునన నీ రూపమునెడ మోవాము పడియున్న వాండను,
నన్ను 'జీప్టుమనియొ. ఆమె “*యిజిగో యూ కుండమున
స్నానముజేసి రమ్మానియె. వాంజేగి స్నానముచేసి విథిల కేగి
యా చితువృ త్తాంతము గుణాధిపున శకెజింగించిన నాతండును
బయలు జేరి యా చేపీమందికముచ శకేకేంశాను. ఆమె
'గుణాధిప! నన్ను గంధరక్య వివాహపద్దతిని గ్రహింపు మన
నతండు”” దేవి! నే నొక మాటచెప్పెదను. అందులకు నీ వంగీక
రంతు వేని నిన్ను జేకొందు” ననియె. ఆము వల్లె యనియె. అతండు
“నా భృత్యుండు చిరం బేరి చేకొనుట యే నాకోరికి యనియె.
అంత గంధర్వకన్య సిగ్గునం దలవాంచి “భూనాథ! నీవు దయా
సింధుడవు. నాకు నాథుండవుకము ఇ నే నిందు9నిచే నంపంబడిన
దానను, పువ్పదంతుని కూతురను, నా కొకానొక శాపముచే
నరవమాతు9లనోడి భోగము తటస్థించినది” అని నామెపలుకులు
విని ధరమరా ర్హియగ నా రాజు నేనెట్లు నిన్ను గైెఫొందును.
నీవు నాఖం గోడలివరుసడానవు చిరంచేవుడు నాకుం గుమా
రుని యట్లు వర్తించుచున్నవాండు. నీ వాతనికి భోగకాంతవు
కొందగినదానవు.] అన నామె మిక్కిలి. లజ్ఞవడి యత డని
నట్లు కోడలేయయ్యెను. “వికళమార్య-నృపశేఖరా ! ఇం చే
ధర్జుమో సత్యమో నిన్ధారణచేస్తి తెల్పునూ! ” అనెను,
పృతిసర్లపర్యము-3 1883

రాజు చిరునవ్వు నవ్వి యిట్లనియె. ఇందు చిరం బేవుని యెడల


సత్యధర్శము లున్నవి. నర్వజనో పకారము చేయుట రాజ
ధర్మము. రాజున కత డెంతెని యుపకరించినవాండు. వృత్తి
చేరు సెప్పి తాను రాజ్యా ర్టుండయ్యు నొకరాజునకు సేవచేసిన
బొడు. రాజనత్కా-రము నందినవాంకు. కావున నతనియంబే
ధర(్రమున్నది అనిన జేఆతాళుం డనుమోదించెను.

ఆతం క్ట ఆం వా OD FY వా

నిఫుణాతినిపుణుండగు బేతాళుండు నృపమణి కిట్లనియె.


కామపురముస ఏరసింహుం డను ధర ]వ)భు వుండెను. అంబే
ధనమత్తుండగు హిరణ్యదత్తుండను షత నుండెను. వాని
కూతురు కామాలస యనునది రూపయావననాలిని, కుసు
మాపచయమునశకై యుడాగనవనమున శేగాను. ధరదత్తుం
డను వైశ్యుని కొడుకు సోమగత్తు: డా సుందరిం గని దరిచేరి
యాముశేలు పట్టుకొనెను. జనసంచారము' లేని యా కుసువువని
నా బాలిక తుం “నేను గన్యను, న్యాయము కాదు, వదలు
మని వివావామైన తరువాత నేటికి. బదియవ రోజున నిన్ను
గలిసెద నంతదనుక నా కనుజ్ఞ యిముప వేడుకొనెను. వాడు
సరియనియె. అవ్వల దాని తండ్రి యాకన్యను మణిగ్రివుని
కుమారుడగు మదపాలుని కిచ్చి పెండ్సి చేసెను. అత్తవారింటి
శిగియు నానుందరి తన చెలికానినే నరించుచుండెను.
తొమ్మిదవరో జున భర్త యా బాలికం గదిసి కౌగలించుకొనగా
నది యడున నారంభించెను అపుడు వైశ్యుతు శాంతముగా
184 భవివ్యమహసోపురాణము

దానితో “కల్యాణి! ఏల దుఃఖం చెడన్ర. నిజము తల్పుమన నది


సత్యవచనగావున “నోమద త్త! నీదరికి పదియవరోజు నేనురాకున్న
వైధవ్య్వము పాండి శతు మనుభవింతు” నని ప్యతెజ్ఞ్హ చేసితిని,
అమాటకు నేను గట్టునడి వానిదరి కేగద ననిన డాని భర్త
పొమ్మని యూాెరేయి “స్వన్థుండై బఎదురవోయిను. అది యిల్లు
వెడలి పి)యునియొద్ద శకేసచుండగా నోకదొంగ సర్వాభర
ఆములు పెట్టుకొని చెళ్లు స సుందరి ! నీ వెందు.
పీల్లంజూచి “సు
బోవుచున్నావు? ఎవండు నిన్ను గోరినవాడు? రాతి?
వేళ సీవెట్లు
పోయెదవు 1 నిజము తేల్పుము అనెను. అది వాని కున్నది
యున్నట్లు తెలిపెను. వాండు నాకీ నగలిచ్చి పొమ్మనెను. అది
నా యుపభ రను జేరి విగికాగలింజేంచి తిరిగివచ్చి యీ యాభర
ఇముల నిత్తును” అని తెల్సి సోమదత్తుని వజ్జకరిగినవాం “కోసి!
సీవెట్లు రాంగల్లితివి. నిజము తెల్పుము పిమ టు నిన్ను జేకాందుి”
ననియె. కామాలన జరిగినదెల్ల వివరించెను. వాండు విమ్షు దేవు
ననుగహామునం 'బెలివి తెచ్చుకొని యది మహాపతివతయని
యూ మెకు( బ్యదక్షిణము గావించి స్వయముగా నామె భర్త
సన్నిధికి గొనివచ్చి దిగవిడ చెను. అదియు విమ్ణుదత్తములగు
నకల నంజఒదలను జూరలాణను. బేతాళుం డిం చెవరిడి సత్యము
ఎవరు త్తములసని యడిగిన రా జిట్లనియె. ఇందు దొంగ చూవీన
నత్యనిష్టు మెచ్చుకోదగ్గది. రాజువలన భయముచే నావెశు
డామె ననుభవింపలేదు. ఆ యాడుది వైధవ్యభీతిచేం దనమితుని
యొద్ద "శే ఇను. ధర శ్రభిపచే నాయంగన మగడు దాని ననుభ
వింపండయ్యెను. దొంగ కేవలము సత్యమునకు -వజచి
యామెను పిడి నంతసించెను.
ప జినర్షసర్యము-3 135

విసు ణ శేఖ కనిక థ లా

(వై దెకధర్భృ ప్రశంస)


(10 అ) బేకాళుండు రాజున కిట్ట్రనియె. ధరస్రపరుండగు
గుణేఖరుండను రాజుగలండు. వానిమంతి) జై నధర 2 పరుడు.
నిర్బయానందు( డని యతని వేకు. ఒకనాడు రాజు శివాలయమున
"కేగి గరిజాపతి నర్పించుయండగా నొక'తే లతనిం గుశ్లైను.
ఆభబాధకు “రాజు మూర చెం దెను. "ఎంటనే మంతి) వాని విషము
నకు జికిత్సచేసి యాతని బాధనుమాన్సి జై న ధరములు గొప్పవి
యని యాతేనికడ నిట్లు కొనియాడ నారంఖించెసు. కామము,
కోళధము, లోభము, మోహము మదము మాత (్స్‌ర్యము నను
నాబుగుణములుం రజోగుణమునుండి జనించినవి. ఆగుణములను
బట్టి య'నేకగుణభేదములు పుట్టినవి. విమ్తువు కాముకుడు.
రుద్ఫు(డు కో. బ్రహ్మా లోభి. ఇందు360డు దంభపరుండు,
యముండు మోపి. యక్ష రాజగు కుబేరుడు మదోన తుండు.
ఈ దేవత లనంబడు వారందరును మాయకు లో౭బడీన వారు.
అట్టి మా యావశులను బూజించుటవలన నీకేమిలాభము గల్టును?
ఈ చెప్పిన యాబుగుణము లనెడి శతుు)వ్రులను జయించిన
బాం డొక్క జినుండుసుమా ! అతనిని జయింపగలవనారు వేరు.
డైకతేవాదములో నత(డు గొప్పవాడు. అతనిని ధ్యానించిన
వారు మోకము నందుదురు. ఆ జనదేవుని యనుగిహమునశై
నీవు నిత్యము గోపూజ చేయుము. గోపూజవలన నర్వ దేవతాను
గ్రహము గల్టును. హీంన యొన్నండును చేయరాదు. కల్లు
(కావ్రట నిపిద్ధము, మాంనము, పానము నింద్యములు. న్యాయా,
186 భవివ్యమహావురాణము
రితమైన సొమ్ము నాకలిశో నున్నవారికిం 'బెట్టవలయును. జినుని
మతమున నూక్నుండే యాత్మరూపుండు. కావున సూర్యుం డ స్త
మింపకున్నపుడే భోజనము చేయవలెను. భోజనము పెట్ట
వలయును. ఇట్లు పలికిన విని రా జామతమునం దభిమానము
గలవాడై శేదధర్శమును విడిచి జై నభర్మమును స్వీకరించెను,
అంతట నాతనిభార్య యా యక//మమునకు దుఃఖపడి శివుని
కరణం దను. శెవ్రుని యనుగ్రహముచే నామెకు “భరరాజు
అను స్ప/సిద్ధిగల కుమారుడు ప్రుక్ణును. అతండు వైదికమార్ల
పరాయణుండై యుండెను. కొంతకాలమునకు గుణ కేఖరుండు
చనిపోయి నరకము పొందెను. ధర్మరాజు 'రాజ్యపాలనము
గావించెను. అతని ధర గన ర్ల్షనచే వాని తండి) స్యర్లమును
బడసెను. ధర్మరాజునకు ముగ్గురు భార్యలుండిరి. వారితో
నతండొక వనంతకాలమున నుడ్యాన వనమున విహరింప
సాగాను. వారితో సరోవరమున జల్యకీడ లొనరించెను. పిమ్మట
నొక తామరపూవును రాజు పెద్ద భార్య చేతి కందించెను.
అది యామచేకినుండి జారి పాదము మోందపడగా నామె
పాదము విరిగిపోయెను. రా జామెకుం. జికిత్స చేయించెను.
అటుపై రాతి) చందోదయము కాగా వాని నెండవ భార్య
వెన్నలకోకి మూర్భపోయెను. ఆమె నేల మోంద వడుచుండగా,
నైన చప్పుడు విని మూండవ భార్య జ్వరము నొందెను. రాజు
తనవహా స్తమునం దాకినంతనే యామె జ్వర తాపము చల్లా రెను.
"కెల్లవారగనే యా రా జా సుకుమారలగు భార్యలతో గృహ
మున శే7ను, ఇట్లు పలికి బేతాళుడు,
“ఈ ముగ్దురిలా" నవ్వతే
(18) వ్ర) తి న కస ర్య ము=_ 3 187

మిక్కి-లి సుకుమారురాలో నిర్ణయింపు' మని రాజు నడీ7ను,


అందులకు ఏక) మాదిత్యుం డిట్టవియె. వాతప)కృతికలది
కావున పెద్దభర్య తామగపువ్వు తగిలినంత మాతిముచే
నొచ్చినది. .క్రేష్నప్రకృతి యయినది కావున శెండవభార్య
. వెన్నెలకు వాడిపోయినది. పిత్తప్రకృతి యయినది గాన మూండవ
భార్య శబ్బమాత)మున శే మూర్భపడినది. ఈ మువ్వురలో
తుదియామెయే యెక్కువ సుకుమారురాలు, అనిన విని జేతా
భుడు జెనధర ము గొప్పదియా ? 'వేదధర్శ్మము గాప్ప దియా?
'తెలుప్రు మని యడిగిన విక/మూదిత్యుండు “వేదధర్గము సనాతన
మైనది, దానిలో గూడ యెనిమిది మెట్టున్నవి. అవి వకునగా
శోరాదు(డు, వైశ్యు(డు, వత్తియుండు, వాావ్మాణుండు, (బ్రహ్మ
మూరి, గృవాస్థు, వానప్క/స్థు, యతి యనుస్థానములు, అందులో
నొకదాసికంకు నొకటి యుత్తమములు. ఎవండు భార్యను
ఏివాహమాడియు సన్వాసివ లె: జరించునో వాండు పావీ, నరక
మందును. గృహమం దుండియు సన్యాసిధర్య(ము ననుసరింప్రమని
చెప్పునది జైనమతము. అందుచే నది పాషండమత మనిపించు
కొన్నది. అది యనుసరింపం దగినదికాదు. ఇట్లు తెలిపిన
సిద్ధాంతవాక్యములకు జుతాళుడు మిగుల వార్షించెను,
183 భనిహ్యమ హోపురోణము

— 2 11. బుద్ధిపు కాశునికథఃా

జ తాళుంకు ధర్మనమ్మిత మైన చేతొక గాథ విక


మార్ము-_సికి వినిపించెను. “రాజా! పుణ్మపురమును ధరవల్ల భుం
డేలుచుండెను. వానిమంతి సత్యప కాశు: డనువాండు. ఆ
మంత్సి భార్య క్స్‌ శి యను పేరుగలది. "రాబొక
నా “డానంద మెన్నివిధములు?ి అని యడిగెను. మంతి బవ్మా
చర్యాశ్య్ర మము [బసహా్చనందము, అదియు త్రమము. గార్ల స్ట్యము
విషయానందము, అని మథ్యమము. మవాన(ప్రస్థ్రము ధర్థానందము.
అది యధమము. కర్మ కాండము ననునరించి చేయుకర్మము,
దాసివలనంగల్బు నానందము సత్యధ రానందము. సన్యాసా
నందము శివానందము. అది నో తమో త్తవుము. విషయా
నందము (్రేపవిధానము. నంసారెకి ,వ్హ్‌ లేవిజే సుఖము
"లేదు. అనిన వివి యానరాజు ేశచేశములందు. జరించి యోగు
రాలు ధర్శతత్సరు రాలు నగు నిల్లాలికై వెదకి వెదకి, వేసారి
యి(కం బాణములు విడి చెదనని మంతివోం దెల్చను. అంతట
నమ్మం తి బయలు చేరిపోయి. సింధుదేశమున
ేగి సముదునిం
గాంచి యాతని నుతించి శరణొంబెను. అంతట నాసాగరుం
డాతని వినుతికి హర్షించి పూవులు కాయలు పండ్లతో నిండిన
యొక బంగాసవృశక్షమును సముద/మధ్యమునం ఊచామంకొకిం
జూాపించెను. ఆ చార్టువిరాంద నొక బాలిక సర్యాంగసుందరి
యుండెను, మంతి) రాజున కాౌయందమెల్ల( జూపిన నా రాజా
బాలతోం బాతాళలోకమున కే7ను, అం దానమును గంధర్వ
విధాననుచే “నన్ను జెండ్లియాడు మని కోరెను, ఆమెవిని “యీ
పృతిసర్లవర్యము-కి 159

కృష్ణపక్ష చతుర్లశిరోజున నిన్ను జేబక్షైదలాక యని పలిశెనుం


నదిగా నానాటికి రాజు క త్రి వెం బూని యా సుందరియంతః
ఫురమున కేగను. అక్కడ నొక రాక్షసుడు బకవావానుం డను
వాం డా భాలికను బలాత్క-రించి స్పృృశించుచుండ గా "రాజు
చూచి కోపించి వాసిని సంహరించెను. మజీియు నాయింతిం గవి
pu: డెవ్వ(డు 1 ఎందుల కిటువచ్చినాఃడు? అసి ప్రశ్నించెను.
అంత నాబాల “రాజా! వినుము, నేనొక ఏిద్యాధరునికూతురను.
నాయెడ నాతండి) శం లేన వాత్సల్యము గలదు. కామవివళ నై

ఎనశనొంటరిగా వనమున శే తెంచితిని. నేను భోజననమయమునకు


మరలి యింటికం బోకున్న నాతండి ధ్యానమువలన నాయుసికే6
జెలిసికొని '““ఈకృప్ప్రచతుర్షళి నాడు నిన్నొక రాతుసుండు బలాత్కే-
రించుగాక ! ”” యని శాపమి చ్చెను. చేను నాతండి పాదముల
పై లబడి యేడ్యగా నతండు కరుణించి'నిన్నొక ఏరుండు వరించును.
అప్పుడు శొపమోశ్రమగు"నని తల్పెను. నా తండి తెలిపినట్లుగా
చేడు నీచేత శాపము క్కి యిపుడు గాంచితిని. అని తెలిపి యా
సుందరి రాజుతో రాజధాని కే కెం చెను. అంతట నానగరమందుం
పిజ లుక్పాహముతో నుత్సవము నాచరించిరి. మంతయగు
బుద్రిప) కాశుండు రాణిశోవచ్చిన రాజుం గని యింక రాజ్య

నాశనము కాక తప్పదని ఛభయమంది వెంటనే (పాణములువిడచి


న్యర్లమున కిశాను, అట్లు మంతి వాణములు బిడచుటకు ౯గార

ణము తెల్పయలవా * యని బేతాళుం డడిగిన విక)మాది

త్యుండు రాజు విషయాసనక్తుండు. గాకూడదు. ప్ర్రీవ్యామో


వామం గలవాడు రాజ్యభ్రష్టుడు. గాక తప్పుదు.” అని
140 ఛవిహష్యమహాపురాణ ము

(గహాంచి రాజభక్తుండగు మం(తె శరీర త్యాగము వేసెను. ఇటీ


యిందలి యర్థమని తీర్పు చెప్పెను. అందులకు బీతాళుండు
నంతసించెను,

19 వారిస్యామిక థా
'బీళతాళుండు నవ్వి మజీయు నిట్లసియె. చూడాపురము
చేలు చూడామణియను రాజుండెను. అతసిగురువు దేవస్వామి
యను బాాహ్మాణుండు. అతడు వేదవేదాంగపారంగతుండు.
వానిభార్య విజాలాక్షి పతివుత. ఆమె ఫు_తార్థినిమై శివు
నారాధించెను. ఆచదేవు ననుగహాముచే హరిస్వామి యను
కుమారుడు మనృథునంత యందము గలవాండు కలిగను.
అతడు దేవాంశ సంభూతుడు బలకౌెలియు నెయుండెను.
రూపలావణ్యక యనునది చేవకన్యయయ్యును దేవలశాపముచే
మానవకన్యయె జనించి వానికి భార్యయయ్యిను. ఒకనా డామె
భ_ర్తతోంగాడి వనంతమునం గుసుమాపచయ మొనరించి
బడలి భర్తతో చేకాంతమున నిడురించియుండెను. సుకలుండను
గంధర్వు. డొకం డామెరూపమునెడ మోహీంచి దానిని దన
విమాన మెక్కి.ంచుకొని తననగరమున శేగను. అంతట హారి
స్వామి 'మేల్క-ని ఛార్యకై. 'వెదకినెదకి యెందును గానక పరి
తపించి యడవికి లేచివోయిను, సన్యాసమును స్వీకరించి సర్వ
విషయములను విడిచి హారిధ్యానప రాయణుండై తిరుగుచుండను.
ఒకనా డొకళాహ్మూణుని యింటి కేగగా నావిపండు పాయసము
వండుకొని యొక మజ్జిచెట్టుపై నుంచికొని నదీస్నానమునకు
వెళ్ళేను. అంతట నొక సర్ప మా పాయసమును విషమయ
పుతినర్జ్ద పర్య ముఎకె 141

మొనర్చెను. అది మయొబుంగకయ యూ బావ్మాణు జౌ


పాయసము నీ యతికం జెళ్లైను. పెట్టిన వెంటనే నన్వాసి
పొణములువాసి శివలోకమంబెను. అక్క-డ రూప శీల
నంపన్ను రాలగు తనభార్యను బడసి సుఖంచెను. * రాజూ! ఈ
బ్రహ్మహ త్యాదోవ మిందరిలో చెవరిది ? వివరింపుము ” అన
విక)మార్కు_ండు జేతాళునిశో “సర్పము న్యభావముచే విష
జంతువు. అది తెలియకయే పాయసమును విహమయ
మొనరి నది. అందుచే చాము చెడ తప్పిదము లేదు. ఆకలి

గొన్న వానికి భితుపెట్టెిన బ్రాహ్మణుడు స్వధర్యశ్రము నిర్వహిం


చినవాండు కాన బవానినిగూడ యా బృహ ఆహ త్యాపాతక

మంటదు. ఎవండుచేసిన పాపము వాం డనుభవింపక తప్పదు


ఆత్మ త్యాగము అతిథి నవమాసనించుటయు బ్యవ్మాహ త్యా
తుల్యములయిన పాపములు. అట్టిపని చేయనివాండు కావున
నా గృవాన్థు నెడ దోషమున్న దనరాదు. ఇంక నీపాప మెవ్వరిది!
అన్న -చో తి హా పాయసము నలిథికి బెట్టి యతి
థిసి జంపినాండు ” అని యా బ్యావ్నాణుని పై నిందమోాపి

యానోట నానోట నాపాపమును చెప్పికొన్న లోకులందరికి


నా పాపము పంచందగినది అనెను. బేతాళుం డా రాజవరుని
నమున కెంతయు సంతసిం చెను.
142 భవిహ్యమహాప్రురాణము

18. వాశేకుడను రాక్షసుని కథ ( హరిమహివము)


బీళాళుం డనుగంహాదృన్టితో నృపఫున కిట్లుని యె, చంద్ర
హృదయమను నగరమున రణవీరుడను రాజుండెను. అందు
భర ఫ్యజుం డను నొక నైశ్యుండు నుండెను. వానికొక చక్కని
కుమా రె కలిగను. ఆనగరమున నొక జూదరి మద్నవాన
రతు(డు నగు యాతుభక్తుడను నొక్రండుండెను. ఆచోటనే నాశరుం
డను రాతసుండు సంచరించుచుండను. యాతుభ' కుడు దినదిన
మా రాశ్లసుసికిం: గావలసిన మద్య మూాంసాదుల నొనంగు
చుండెను. అందులకు వాయు వరముగా దొంగలు దాగుకొను
టకు వీలబున రహస్యమయిన సొరంగ మొకటి కల్పించెను. అది
మనుజుల బుద్గిసి మోహింపబేయునదిగా నుండెను. అందు
వానిశోంగలిసి తానును నివసించెను. ఒక నాటిరాతి) రాజ దాసి
దొంగిలింపబడి యా గువాలో డదాచబడెను, దానియొద్ద చాలా
ధనముంజెను. వాస కంతకుC బూర మేడుగురు భార్యలుండీరి.
అందులో నీ రాజడదాసి మికి-లి ప్రియురాలయి యుండెను.
ఆ రాక్షసుం డచట పెద్ద కోటంత యిల్లు నిరించెను. అందు
దొంగతనము వేసి కొనివచ్చిన ధనరాసులుకొల్ల లుగా నుండెను.
రాకుసనునిచే ధనము గోల్పోయిన గృవాస్థులందరును దమ
యిడుములను రాజునకు6 దెల్పుకొనిరి, అంతట నారాజు నిలీథ
మున నా నగరమున నొంటరిగా నంచరించెను. వానిని వోరుండు
చూచి సీ వెవ్యండ వని యడిగాను. రాజు “చే నొక దొంగను.
ధనవంతుల యిండ్హం గన్నము వేయబోన్రచున్నాను పీళ్పను
నావెంబడి వచ్చి సహాయము చేయుము. సీకును లాభము
వుతినగ్షపర్య ము =కి 148

గల్గును. _సుఖమందుదువు * అని తెల్పెను. అవ్వల నయ్యి


ర్వురుం గలిసి ధనవంతుల యిం ఢై ధనమును దొంగిలించి సరిగా
నా సొరంగమునకుం బోయిరి, ఆ వొంగ యా గువావెలుపల
రాజునుంచి లోసకింబోయెను. అంతట నా రాజడాసి వెలికివచ్చి
“రాజా ! నీవు వెంటనే గృహమ్మున కేపము. విడు దొంగ,
నిన్ను జంపు తలంపుతో నున్నాడు, అని మాకరుదారి చూపం
పగా రాజు తన సౌధమునకు వెళ్ళేను. పోతఃకాల మగునరికి
సేనతో నా సొరంగమును జుట్టు మున్చైను. దొంగ భయభా)ం
తుండై వాశరండను రాశ్షసునిబూజించెను. వాండు సర్వమానవ
సైన్యమును భక్రీంచెదను. నాకు మంచి భోజనము సెట్టితివని
'రొజుమోాందికి జ్‌చ్చి సర్వసేనను భక్రించెను రాజుకూడ
పారిపోవ నెంచుచుండ గ రాక్షసుండు పట్టుకొని పారిపోవ రాచ
పాడి గాదు. నిలు నిలు వమన నా నృపాలు(డు మహాోశకాళిని
ధ్యానించెను. కాళీపిభావముచే నాగువా యె ఖ్రరతోంగాడ
దహింపబజెను. రా జూదొంగను నంకెలలచే బంధించి వైెచెను,
ధనమును, (స్ర్రైపరివారమును గొని రాజథాని శేతెంచెను. ఈ
చర్య పట్టణమునం దంతటం జూటింపించెను. మజేయు నా రక్కా
సుని గాడిదమిోద నెక్కి--చి నగరమునం దంతటను ది)ప్పిం చెను.
ఆదొంగ. ధరధ్వుజుని యింకోముందరకు రాగా వాని రూపము.
జూచి, వాని కూతురు సుఖభావిని యనునది దుఃఖవశయై- తం
డితో సీ దొంగను వెంటనే విడిపింప్రుమని ప్రార్థించెను.

అతండు రాజసన్నిధి కేగి “చే నైదు లక్షల ధనమిత్తును. ఈ


దొంగను విడిచి పెట్టుము, లేనిచో నా కూతురు పాణములు
144 జ మిక ము పా ౫వ

విడుచును” అనను, నాజునపిం “పిండు చొంగ. మనుష్యులందిను

వాడు. ఎన్న డైన నేను పనిని విడువను.” అని తెల్పి వానినిగొరత


చేయించెను. ఆ కొరతవేయుముం దాదొంగ నవ్వి యంతలో

యేడ్చి ప్రాణములు విడిచెను. ధరస్రధ్వజాని కుమార్తె వానిపై


మోహము గొని వాసిచేహమును బడి యీడ్చి వానితో.
శ్రాటు నగ్నిలో ౧ బడెను. అంతట దుర్ష వా రిద్దరిని (బతికించి

భుక్ని ముక్తుల ననుగ్యహించెను, అని కెలిపి బేతాళుండు


“రాజా! ఆ దొంగ ముం చెందుబకు నవ్వెనో, తరువాత నెందుల
శేడ్చానో తెలుపం గలవా? అని పిశ్నింప వికిమాదిత్యుం డి
ట్రనియె. దొంగ “యీమె నాశై పణములనుగూడ నమ
బే- ఇట్టి వియురాలి శే నేమి చవేయంగలి నని
ర్పించు చున్న
'యేడ్చినాండు. హరిలీల చిత్రము గడా! ' అధర్మపరునికి స్వర్గము
ను, ధర్మాతు నికి నరకము నీయగల హారిమహీవాకు నమస్కా-
రము అని నవ్వెను. అట్టు శూలాగ) మందున్న వేళ హారి
హరిని శరణొందాం గావున వాసికి "దేవి
థ్యాన పరుడయి
పాణముల నొసంాను ఇదే యిందలి సారాంశము, అనిన
జీతాళుం డతని ధర్న సిద్ధాంతమునకు నంతసించెను.

14. మాూలదేవుని కథ.


బేతాళుండు నృపవర్యున కిట్లనియె. సుప్పావతియను
నగరమున సువిచారుండను రాజుంజెను. రూప యావనశాలిని
యగు “చంద్భ పభ యనునాను వాసి భార్య యయ్యును.
ఆమెకు “ఇం దా వలి యను కూతురు జన్మించెను,
(19) పుతిసర్లపర్వము-=-కి 145

చందా)వలి చెలికజెలణో జూలసోటకుం బుప్ఫూపచయముూ


సేయ నేగను. అచ్చట, సుదేవుడను విపికుమారునిం గాంచి
మోహాపణను ఆమెంగని యాతడును మూర్భవోయిను. అవ్వల
నాకన్నియ యింటికి. జనను. అచటికి యిద్దరు వివ)బాలకులు
మూల దేవుడు, శశి యనువారు సర్వవిద్యా విశారదులు వచ్చి
ప్‌వేల మూర్భవోయితి వసి యాహాహ ఒకా కుమారుని బ్రశ్నిం
చిరి. అంతట నాతండు రోదనము చేయుచు జరిగిన వృత్తాంతము
"జెలిపెను. మూల దేవు డతనియెడ జూలివడి యింటికి. గొని
వచ్చి వాముండీవీజమును మేళవించి మంత్రమును జపము
చేసెను. ఒక రనగుటిక చేసి సుబేవునికి సమర్పించెను. ఒక
దానిచే బండెండేండ్ల జబాలయు, రెండవడాన నొక ముసలి
వాండుగను మూల బేన్రం డయ్యెను. అట్లయి రాజదర్శనమున
"కేగి యాశీర్యదించి నాయిల్లు తాంతోగికమను నగరమున
నున్నది! అది రమ్యాతిరమ్యము, విలా పధ్యజు డను వాడు
నాయింటంబడి సొత్తు హారిం చెను. నామమారుండు, భార్యయును
నెటకో పారిపోయిరి. ఈ కన్నియ నా పుత్ఫునిసై మోవాము
గొని వరించి యున్నది. కొన్నాళ్ళు నీ వీమెను నీ గృహమునం
దా-చియుంచుము, అనిన ఏపని రాజు తన .కువమూరిశకను వీల్చి '
యామెకు జతగా నా బాలికను సమకూర్చి జాగ) త్త పణిణెను,
పిమ్మట బ్బాహ్మాణవృద్ధు డింటికి నెడలి పోయెను. అంతట నర్ణ
రాత)ము జడుపు విడిచి యా రమణిం గదిసి “సఖీ ! సీ మన
సెవవియెడల ననురక్త మయినది, నిజము తెలుపుము.” అనిన
నామె “నా వృాదయము. సుబేవుం డను నిపికుమారునిపై.
146 ఛవిష్యమహాపురాణము

లగ్నమయి యున్న” దని చెప్పెను. అంతట నామె సన్ను


నుబేవ్చవికి నమర్చింవంగలనేని నా కేమి బహుమాన మిత్తు
వని
పన్నించిన నామె, నీకు సర్వదా దాసినయి యుందు”న నెను,
ఆ మాట విన్న వెంటనే తన పూర్వరూపము ధరించ
ి యెదుట
గన్పట్టును. మజియు నామెళం గీ)డించను. ఆమె గర్భవతి
యయ్యెను, అవ్వల నాలుగుమానములు గడచిన తరువాత
మంత్రకుమూరుడు మదనాలసుయ తేనకూతురు
గెడ వమోహవశుం
డేనట్టు విని రాజతని కామెకు సమర్సించెను.
అటుమిోంచట నా
బాలిక “ఓ మంతికుమాం! నీను మూండుమాసములు తీర్థ
స్నానములు చేసి రము, అటుమిోందట నన్ను గలియ_ నర్హుయడ
వగుదు వనెను. మదనాలసుం డే తీర్ధాటనమున "కేఇను.
సు దేవుడు యథాపూర(ముగా దానిశో వినోదించుచుండెను.
అమెగగ్భవతిమైనవిమ్మట సుదేవుడు మనుష్యా కారముపూని
మూల దేవ్రు నింటికేష యీ జరిగిన వృ తొంతమంతయు.
'దెల్పెను.
మూలబ ేవుండు ప/సన్ను.డై శశియను నిరువది
యేండ్ల వయస్సు
వానిని తేన 'స్నేహాతుని వెంట నిడుకొొని తాను వృద్ధరూపము
డాల్చి రాజుకడ కేగి నీకుమారికను శశ్లికిముని
యడిగను. రాజు
వాపక్‌ భయపడి మె త్తనిమాటలభో నామంతి) రాజక
రుడు
గలడు. అతని కుమారుడు వముదనాలసుం
డు నావిల్లను వరించి
యున్నాడు. నేను నతని కిచ్చితిని. కావు
న సాయెడ నెట్టి
య్మాగవాము చరాపక్ర యన్నుగహము
చూపమని వేడుక చెను.
మూలచేవ్రండు వివము గ)క్కు_చ్లు'హారాజా!
నాకు నీకూతుక
సీయక తప్పదు! అని జెదరిం చెను
రొజు జెదరిపోయి బహువిధ
పుతిసర్ల్ణపర్వ్య ము-3 147

సంపదలతోంవాడ తనకూతురును వాసికి సమార్పించెను. శశి


యను రాజుకు వమూరికంగొని యింటికి వచ్చెను. సుబెవ్రం డం
దులకు దుఃఖించి మూల బేవ్చనినో నీజాలిక్ర నా సొత్తు నాభోగ
ప్ని” అని చెప్పుకొనాను. ఇట్లు తెల్పి బేతాళుండు నృసమణేీ!
రాజనుత ధర్శముగా నిందెవరి సాత్తగునో నిర్తారణచేయు మన
“చాలిక తల్లిదండులు "దేవతా సమ్ముఖమాన నెవికి నవు
ర్పింతురో వాసికి చెందును. శాన్త, ములందు/౧హాడ యిట్లున్న ది.
ఒకని శ్లోేత)మున నింకొక(డు బీజారోపణము చేయు నను
కొనుండు. అంతమాతముచే నాశ తము బీజశ్నేపము చేసిన
వాసిది కాజాలను. అది కృవి. కారుని బే యగును. అందుచే
రాజకుమారిక శనినే వింపగలదు. దానికీ పుట్టినకుమారు(డు
మాత్రము సు బేవ్రవిశే చెందును. ఇది శా న్త్రసిద్దాంతము” ఆని
"తెలిపి వికమాదిత్యుండు మంతి) పుతు (డగు మద నాలసుండేమి
చేసెనో తెల్పుమన, బేతాళుం డిట్లనియె. మదనాలసుండు
బృందావనమున శేగి రాధాకుండమునందు బహులాష్టమినాడు
స్నానముచేసి మోహరూప పాపమెల్ల భన్మమయి, గోవిందుని
హృదయ పుండరీకమున నిల్పుకొని, మెల్లనిమాటల నిట్లు విను
తించెను. ఓ దయాసింధూ! కఎప్ప దేవా! సముద్ర) మంతగానున్న
యా విశ్వమును రాధాదేవి సమేతుండవె విలాసముగా ధరించి
యున్నావు. రక్షించుచున్నాను. కాలమూ ర్షివై నీవే దీనిని గబ
లింతువును. హృషీకేశ 1 నా బుద్ధి నిరఇలమగునబ్లు సేయుము.
అని యిబ్లు నుతించి చేవచేవుని యనుగ)హవి శేషముచే మదన
148 ఛవిషమహాపురాణము

వికారమునెబం బాసి నంకీయథ్ధం ఎస్షంగూడి యానం


దించెను, మతీయు సుబేవ్చుం బిలిచి తన ఇవెలైలి నాతనికిచ్చి"లు
గగ
వివావాము కావించెను.

— + జీమూతచవావానుని కధ +
15. బేతాళుండు విక మేశుసై బ్రశంసించి ముజియు
నిట్లనియె. కాన్యకుబ్దమున దాన, న క్వసంథుండు,. బేపిభ్యైండు
నగు నొక విప్పు డుడెను. తాను బా హాము పట్టిన ధన
మెబ్బ డానములకు వినియోగించెను. శరద్భతువునందు నవ
దుర్తా వ్రతము వచ్చెను. కాని యెంచును దానము పట్టుటలో
దృవ్యలాభము కలుగక పోయిను. అయ్యా! కన్యలను వలిచి
కొంటిని. వారికి భోజన మెహ్టు పెట్టగలను? వమిచేయుదునని
పరితపించను. అంతట ేవ్‌ ప?సాదముచే ,నెదు ముద్రలు
(నాణెములు) లభించెను. వానిచే దున్గావీతము సాగించెను.
నవరాత/ములందు నిరాహార వ్రత మా పూనెను. ఆ నత
ప్రభావముచే నతడు చనిపోయి బేవభావము నంచెను. మటీయు
నాతడు జీమూతె కేతు వను విద్యాధరుం డయ్యును. హిమాచల
మున నువష్న వ్‌ద్యాధరపురమునం గాన్నళ్ళు నివసించెను.
అందు నిత్యము కేల్పదు)మమును బూజించుచుం'డెను. ఆపూజా
ప్రభావముచే వానికి జీమూతవావానుం డను నొక కుమారుం
డుదయిం చెను. ఆతండు పూరంజనుమున నుకేమువుగు భారత
ఖండ మధ్య చేశమున శూ సేను౯ డను తత్స)ియుజై యుం
డెను. ఒకనాడు వేటమిడది యు త్పాహముచే నాజేండు వాలీ
కులవారు వసించు “ఉత్స్పలారణ్యము” మ వనన. చైత్యశుద్ధ
ప్రతిసర్లిపర్య ము 3౩ 149

నవమి యగుటచే నానాడు జంతువా చయ:డయ్యెను. మ౭కియు


నా వుణ్య సమయమున “రామోత్పవము” నాచరిం చెను.
వాల్మీ క్యాశమ కుటీుమున నొక రాతి) జాగరణముకూడ
చేసెను. రామాయణము వినెను. ఆ పుణ్య ప) భావముచే
నిం దుసివల సర్వ భోగసగమ్మ్థుండయి యచట వినోదించెను.
కల్చవృయమును బూజించి యున్న వాయ గావున “నా దేశము
నా నగరము ధనధాన్వ సమృుద్దమగున ట్లూనరింపు"” మని కోరి
వరములను బడసి, యా కల్పతరు కరుణావిశేషముచే నట్టి
వైభవము నచిక శాలముననే పొందెను ఆ నగ౭మున నున్న
వారెల్థకు రాజాశే యము లేకయే రాజుతో నమానులయిరి.
అవ్వల నాతండి), కుమామ[శును తపమునకై వనమున శేగిరి.
మలయగిరిపై తీవిమయిన తపమాచేంచిరి. ఒకనాడు మలయ
ధ్యజుండను రాజున శనుంగు బడ్డ కమలాశ్షి యనునది సఖురా
లిఖో పూజార్థము శివమండెరమున కరుదెంచెను. జీమూత
వావానుండును నరిగా నబేనమయమున కచటికి శివపూజకుం
జనియెను. దవ్యాంగిప, సర్య్వాభ రణభూవితేయు నగు నాకన్ని
యం గప, కనినమాత్రన సుమశరములు చాకి మన్న్శృథుసనిం
జెక్కు_ తెటుంగుల వినుతించెను. ఆమెను దనకం బొయురాలి
నొనర్పుమని యర్హించెను. మదన దేవత యనుగ్రహీంచి యాతని
కోరిక నంఘటి .చరు. ఆ రాజుకొడుకు “విశ్వావసువు” అను
వాడు చెబ్లెలి భర,గో గంధమాదనగిరికి వివోరమున ేగాను.
అచట నర నారాయణుల నర్చించి “గరుకోత్తంగె మను గిరికి
జనను. అచట శంఖ చూడుని తల్లి దు౩ఖంచుచుండెను. జీవమోాత్ర
150 భదవిమ్వయమహోపురాణము

వావాను .డు త్యం గా నట క్మి _కాబుఃగొని యానృగ్తురాలి


నోదార్చి, డా ఎ-దుల కశేరు చున్న దానవని యడిగిన
నామె, చేవా! నాకమాఘలయస గభుదుసిచే (మింగంబడనున్నా ండు,
అంనులకు దు౭ఖాసనయి య.న్న దానను. అసిన వని రాజు
చరచర గరుకొత్తుంగమున కెక్సాను. వెంటనే గరుడుడు
జీమూతివాహానుని గూడ ముక్కున గజఅచుకొని యాకనమునం
బక కోను. కెమలాక్సి తెలు భర ల నల్‌నన యా దురవస్థ గని
దు౩ఖ' చుచుండెను. గకుడుం జు జీమూతవావానుని గొని
పోయి నిలిపి, నివు నాశకెందూలకు ఛత్ష్యుమయితి వసి యడిగను.
జీమూ తవావానుండు “ప్రభూ! నా పలుకులు వినుము శంఖ
చమూడుని తల్లి ప్ముత్రుపికై మిగుల దు3౩ఖంచుచున్నది. ఆ బాలుని
నీవలన విడికింప వలయునని యిచటికి సీవన్ని ధికి వచ్చితిని నన్ను
సీవ్ఫ భక్షించి యీ పన్నగుని శంఖ వూడుని వదలి వేయుము ?
అని నివేడించను. శంఖచూడుండు వైన కేయునిగని నన్నే
భక్షించి రాజును విడువు మనెను. ఆమాటల కతండు (పనన్ను.
డయి శంఖచూడునే కాదు, వాని కులముో నెవ్యరినింగాడ
భక్షింపనని, నీవు విద్యాధరపురమున క ధీశ్యరుండనై లశ్షనంవ
తరములు రాజ్యభోగములు చరారలాడెద వసి, అవ్యల -వెకుం
రమును బాొండెదవని మూడు వరము లోొౌనంగను. అట్లానంగి
గరుండు డంతేర్థాన మండిన తరువాత జీమూతవాపహానుండు
వితృ'రాజ్యమును, స్వాన్టిత సామ్రాజ్యమును గూడ వడసి చిర
కాల మేలి నైకుంఠము నందెను. ఇట్లు 'తలివీ భీతాళుండు
విాందంజెప్పిన మువ్వురలో నెవ్యరి కుత్తము ఫలము గల దని
పృ తిన ర్లవర్వ్య ము = ప్త 1$1

యడీగిన eh డిట్లనియె. “స్వామి! శ్రందు శేంఖచూ


డునికిం బూ}ణదాన ఫ్‌ వచ్చినది. రాజు పరోసకారుండ
కావలయునని Noe pha కాన జీమూతవాహానుని
యెడ పిశేవము నేదు. పలివ)త పార్ధనాపుభావముచే గరు
డుండు నంతుష్టుండయి పాణదానము వపా శంల్షుచూా
డుండు తన శతు)నియిదుట నిలిచి శరీర మర్తి ంతునవి చెప్తూటచే
నిందరిలో నతండే యుత్తేమ ఫలభాజనుఃడని తీర్పు చెప్పెను.
భేతాళుం డానిర్టయమునకు నంపూ ర్ఞామోాద మందెను.
—+ 16. దేవశర్శకథ షాపు
బేతాళుం డిట్లనియె. దక్రిణ ేశమునం జంద) శేఖ
రుండను రాజు రాజ్య మేలు చుండెను. ఆవని రాజధాని యందు
రత్న దత్తుండను చైశ్యుండు భర ఎకు ధనభాన్య వంతుడు నివ
నించు చుండెను. వానికి. గామావరూధిని యను కుమార
యుండ, రత్న దత్తుండు "రాజునకు. దన కూతురు నిత్తునని
తేల్సెను. చంద) శేఖరుండు ముడి! మంతియగు విదురుని నా
శ్రాలిక సౌందర్య మరసినమ్మువి పంపెను. అవ్యల నా రొజు
భార్య శ్యామల యంతఃప్రుగమున శే తెంచిన భరను ధూప
దీపాదులచే నర్చించెను. ఈ సమయవమంబే యొక గోవు పులి
నోటం జిక్కి అంబా! అంబా ! అని యార్వుచుండెను. రాజూ
యాక )ందన ధ్యనివిని తటాలున ఖడ్గహాస్తుండై యురికి యా
ఇార్దూలమును వధించి గోరక్షణము “సేసి నంథోవ మందెను.
కూలిన పులి శరీరమునుండి ముకులుండను నొక రాశ్షసుండు
రూపొంది వచ్చి రాజుతో సవినయముగ ' నృపతీ ! నీ దయచే
152 ధథవిస్నుమహోపురాణము

ము క్కిసంచిని. నరుణలోకమున అన్నాము పస్హోదు6


డిచి స
క శావముడే చేను వ్యాఘ) మయిడి?. * అని రాజునకు
బిదక్షిణ మాచరించి పిస్లాదుని స్నాధి కే7ను భూపతి
sae జి సుఖనిద) నం చెను, సాభాతనమయమున వంది
మాగధగానములచే మేల్కౌ- లుపంబడి వలను దీర్చి యలం
కరించుకొని నభ కేగెను, మజీయి నారాజు కామానరూధిని
రూపమునకు భ్‌)మించి యెల్ల పుడు నామెకే తలంచికొను చుం
జను. అడి మాచి మంతి) నీకది య సురాలు గాదని తెలిపెను.
రా జామాట విశ్వసించి రత్న డత్తుప కుమాెను దన 'సేనాధి
పతియగు బలభదు)సి కిచ్చి వవావాము చే సను. అసత.
నక
నాడు రాజు కామూావరూధిని జూచుట తటస్థింపగా నామెవిలా
నమునకు మోహాపడి మూధర్చితుండై యీ సుందరి యెవ్వని
భార్య ఎవని కుమార్తె? అని యకిగిన బలభదు)ండు విని
వినయవినమితుండై ఈము నా భార్య: రత్న దత్తుని కుమారిత,
సీ మంతి” నీ పిమె సౌందర్యమునకు మోాహీంచి రాజ కార
ములు మరచిన రాజ్యభంగ మగునను భయముచే నీమరూపలా
వణ్యము లున్నవి యున్నట్లు న్‌కు వర్ణించి we
పోనిమ్ము, ఇప్పాడయిన సీ వీముం జేకొనుము. నీకు చేను దాసు
డనుగాన దాసుని భార్యను సీవ్ర as దోషము గాదు.
"నేసిచ్చుటయు. దప్పుగాదు. నాయఖిలాప పూరింప్రముః సీన్ర

దయమూపుము. అని పార్థించెను- ఆమాటలు విని క్రోధ


"తామావ్చు-డై “ఈము సీకు థర్మపక్ని. చేసీముం (గహించిన చో

యమకింకరులు నన్ను నరకమునం దొరసి దుఃఖ పెట్టుదురు. ””


ey పుతినర్షపర్య ముఎ=క 158

అని విరహార్ము"జ కృకించి కేచి పాోణములు వ.


రాజా! ఇసు రాజు మృపేనొందగా నాని భార్య నతీధర్ష
తపము చేసను. సేనాపతియు కోకించి పాణములు వికి
చను. బారందరు పుణ్యశీలులయి స్వర్షము జందిరి, అని తెల్సిన
విక )మార్క- చక్కనరి. రాజు కొజువై పాణములు వాయుట
విధవిపాతిము.. భరతో సనుగమించుట పతివితకు
హజభర్శము. రాజు కింకరుని భక్ముపక్ని గొన కుండుటులో
నతనియెడ ' కశామజయము ”* ధర్దువాలనము ఏచేవీంచి కాన
వచ్చుచున్నది. కావున నిందరిలో రాజు ఉత మోత ము:డని
నివ్ధారణ వేసెను. బేతాళుండు మోాడిం చెను.
— +17 గుణాకరునికథ
ళా
బ్రావ్మాణరూపుండగు బుతాళుంకు చెండియు నిట్లు
తెలుపందొడం7ాను. మహాభాగ ! విక్కమపప్రభూ! వినుము.
ఉజ్జయినియందు వముహాసేనుండను రాజుండెను. వాని 'రాజ్యమున
-దేవశరయను విప్ఫు(డుండెను. వాని కుమారుడు గుణాకరుండు.
వాడు మద్య మాంసపరాయణుడు జూదమాడి ధనమెల్ల
గోల్చోయెను. బంధువులు వాసిని వెళ్ళంగొట్టిరి. వాండు
భూమిం దికుగాడుచు నొక నాడొోక సిద్ధాశ (మమునకుం జ నెను.
అందు కపర్షియను యోగి వానికి కపాలముననున్న యన్నము
పెక్షును. అక పిశాచాన్న మనవి (గ్రహించి వాండు (గహీంపం
డయ్యను. అవ్యల క్‌పర్షి యొక యశ్సిణిని విలిచెనుం
ఆ బ్రాహ్మ లుం డారాతి) సతో సుఖం చెను. పాతః కాలము
కాంగా నే గ న్లైలానమేగను, యక్షిణి నెడబాసి విప్రుడు
154 భవిమవ్యమహోవృరాణము
యోగి దరికే తెంచెను. యూగియగు కస ష్‌యక్షిణీకర్షి ణియను
నొక విద్యను వాని కొనంగను. నలుబదివోజులు సిలీధమున
వీటితో నిలిచి యా మంతగమును జపింఇిను. కాని యక్షిణి
'రాదయ్యెసు. అందుల. సోకు యోగ యోూజ గొని మోహ
మును విడిచి యింటి కగి త్యాదందు)-)ను మొక్కి. రాతి
యటనే యుండెను. పా/తుకాలమువ నా
న్యాసివస నయి తన
వారు దుుఇతులనసుచుండగా వారి పకిచి పేతిబోఫి యను
వాని వనమున కేగి పమ్యుడయ్యును... సంబాన్న మధ్యనుందు
నిలిచి మరల నా మంత్రము౫1. జపించౌను. ప.
రాదయ్యెను. అందులకు వాం డెంకేస ఎంతెంచాను. ఇట్లు తెల్పి
జుతాళుండు యక్షిణి రాకపోవ్రటకుం గారణము తెలుపయలవా?
యన విక)మార్కు-౦డు ES జేతాళునిశో * విప!
కరము మూ:డు తెజింగులు, నస్సుకో కలిపి చేసిన కర్ణము
పరలొ కమునందు సుఖపృదమగును. శరీరము, మాట కలిపి
చేసిన కర్ణము న్వల్పసిద్ధి నిచ్చును. అది యిహలోకముననే
ఫలించును. పిండ చేహూము (సు
స్తూల "జేహాము) చే: 'జేసినది పర
లోకమున ఫలించును, మనశృరీరముచేతం చేసినది పరజన్న
మందు ఫలించును. మనోవాక్కాయములు మూండును జేర్చి
వేసినది యిహజన్టృమం దిప్పుడే ఫలించును. అది పరలోక
మందు౯(7హాడ పరమసిసిద్ధినియంగలదు. కావున సాధకులు (తికరణ
శుద్ధిగా నిక్క_డనే కర3 మా-చరింపవలయును. వాడు వేటు
చిత్తమునోం జేసెను గాన వేజుజన మంచే వానికి యశ తము
వుతినర్తపర్వము-39 155

గల్లును. అని సిద్ధాంచికరం చెను. చేళతాళుండు విని ప)నన్న


ముఖుండయ్యెను. బాగు బాగని పృశంసిం చెను. మజియు నొక్క.
యితిపోనమును పరీశ్రార్థముగా విక)మునికి వినివించెను.

—+ 18. మోహీనీకుమారునికథ
*—
బేతాళుం డిట్లనియె. సుదక్షడనురాజు కంబ కమను
ఫురమందుం డెను. అతండు న్యాయధనృృపరుండు, శూరుడు, దాత,
శివభక్తుండు, వానిరాజ్యమునధ నాధ్యక్షుండను రోమటియుండెను.
వాని కూతురు “ధనవతి చాల చక్క-నిది. ఆమెను గారీదత్తుం
డను వణిజ బాలున కిచ్చి ఏవాపహాముచేసెను. వారికి * మోహిని"
యను ఫుత్రిక కలి7ను. అమెకు: బండ్రెండజే 'డ్ల పా9యమునం
తండి) గతించెను. ధనవతి కూతురుతో నర్ధరాత్సి _వుట్టింటికి
వెళ్లను. న్యాయశర యును నొక ద్విజుండు బ్రహశ్రన్వమును
హాఠించి ళూలమున _ కెక్కింపంబడియు జావండయొను.
వాశాత్తుగా కూతురుతో నాదారినే వచ్చుచున్న యావైశ్వ్యి స్త్రీ
తన చేతితో వానిని స్పృశించెను. ఆ తాకిడికి వాడు శూలము
నందు కదలి మిక్కి. లిబాధ నొంది రోదనము చేసెను. రాము!
హోకృష్ణ! ప్రద్యుమ్న! అనిరుద్ద! యని మాటిమాటికి వాండు
ఫఘోవపెళ్తైను. ధనవతి విని నీ వెవ్యండవని జాలిగొని యడిగెను.
ననొక (బావా శ్రాండను. వూ:ండువోజులయి యీ మూలమున
గ్రచ్చంబడినాండను, పీ కూతురును నాకిత్తు'వేని కోటి బంగా
రము నిత్తును అనెను. ధనవతి విని యనే కూతురునిచ్చి
వివాహము గావించెరు. ఒక మట్టి మొదటం పాతినధనము
చెల్లగించి యింటికి కొనివచ్చెను మోహిని వానింగని నీవ్ర్ర
156 భదివ్ష్న్వుమహోపురాణము

నృత్య కమం. నున్నా వు. నాకు గుమారుండెట్టు కల్లును?


అనిన వాడు " ఓపీ! నీశెపుడు శామవికారము. కలుగునో
యపు డొక విద్వాంసుని (బార్జించి ప్రత)లాభమందుము” అని
యాజ్ఞబుచ్చి వాండు యమలోక ముందెను. నిత్యము నరక
యాతన ననుభవించెను. మోహిని తేల్లీయింటవసించుచు
యావనము రాగా, భ _ర్హయాజ్ఞ ను మనసునం దెంచుకొనుచు,
Tr భోగాశ్చ కిమాశ్చర్యం కోజాూగరి. ఛంయాత కః
పొవో వ్యాధిశ్చె దు౭ఖంచ కుతోజాతం హృది స్థితమ్‌

భోగము లేవి? ఆశ్చర్య మేది! ఎవండు మేల్కౌ-నియున్న వాండు?


ఎవండు నిద్రించినవాండు! పాపము, వ్యాధి, దుఃఖము, కామ
ము నెట్లు పుట్టును! అను నర్థముగల యా కోకము నెల్ల బా
హూణులకు వినిపించి యడుగుచుండెను. కాని యొక్క-డును
సమాధాన మోయ లేకుంజెను మేథావి యను నొక కాళ్ళీర
బాాహ్మాణుండు భ్‌. ఆతం డామెశో “మోహిని! సుందరి!
వినుము. సుగంధము, ED వన్ర్రము, గీతము, పానము, భోజ
నము, శయ్య, భూషణము, నని భోగ మెసిమిదిపధములు (ఆప్ట
భోగములు). దినదినము భూతములు (జీవులు) పుజ్టుచున్న
వి.
గిట్టుచున్న వి. అట్టి వానియందు మమ కారము పెట్టుకొనుట యే
వింతలకెల్ల వై. ఎవడు వివేకియె ఫఘాోరతమోరూపమయిన
చీకటిలో కర ్రసంగ/హము చేయునో వాడు మేల్కొని
యున్న వాండు సంసారమను కొండచిలువ నెజింగి యుదాసీనుం
డయి సమాధినిష్టను బొండినవాండు సుఖముగా నిది)ంచిన
ఎవ”ండు, సంకల్పము వలనం గామము, కామమువలన లోభము,
ప)తిసర్షవర్వ ము-కి 157

లోభమువలన తృవ్వ జనించును. ఆ తృన్లయే నరకపిదము.


౨ఎవండు జలపుక,లకీ కలవాడై జన్మించునో వాని శరీకమందు
వ్యాధి జన్మించును రనవికారమే వ్యాధి. అది కర్శుమయము.
అమంగళము. అదే పాపము. రుదుపివలన కాళియందు
మోవాము జనించెను. అడే లోక సంహోరకము. రుద్రండు
సురపూజితేయగు మహోదేవిని నుతించి మోహానికి భార్యగా
మిథ్యాదృష్టి యనుడానిని సంపాదించెను. వారికి స్నేహమను
బిడ్డ జన్మించెను. స్నేహము 'భార్య మమత. మజల నామముతా
చ్చీవాములకు శోక దుఃఖములు జన్మించెను. ఇది విని యా
యంగన మరార్భవోయెను. మాననంతుండు, శూరుడు, బాతు
రకము గలవాడు, అధికారి, గుణవంతుడు, నఖుండు, (స్ర్రీరక్ష
కుడు నయిన ఫురుషుంజే న్ర్రీని వశము చేసికొన గలడు. అట్లు
తెల్సి యా విప్పు డామెకు సంతతి నొసంగి యామెకడ నున్న
బంగారముం గొనెను. ఒకనాడు శివుడు గర్భవతియగు మో
పీానికిల గలలోం గానివించి చెప్పిన విధముగా, నుయ్యెలలో
వేయి బంగారు వాతాముల నుంచి బాలు నందు బరుండ బెట్టె
రాజ ద్యారమం దుంచి తాను సుఖముగా నిదివోయెను. నిన్ర
నిచే మేల్లాలుపంబడి "రాజు పారదత్తుం డనువాండు వ్రు కార్థియ
శివపీసాదము చే నా మోహిని కుదయించిన బాలకుని బడెను.
వాని జాతేకర ము గావించెను. దానములు చేసెను. తండి)

గతింపగా నా రాజ్యమునకు మోాహిానీ కుమారు౭డే రాజయిన్యు.

మణియు సొతండు ఫల్లునదీతీరమునం దండి)కి గయా శా)ద్దము


నాచరించెను. అప్పుడు వానికి మూండుచేతులు వచ్చెను. దాని
168 భవిస్యమహాఫవురాణము

కత డాశ్చర్య మంటెను. ఇట్లు 'దెలిపి బేతాళుండు ఈ బౌలుండు


నై చిన పిండ మెవరికి ముట్టునో తెల్పుమన వికుమార్కు-ండు
వివు)ండు ద్యవ్యార్థి. "రాజు గురుతుల్యుండు. న్యాయశర్శ్మయను
దొంగశే యీ పిండము చెందును. వానిభార్య మోహిని ఆపిండ
ప్రభావముచే బ్ర)హ్మడ)వ్యాపవా రయగు ద్వ్యొజుండు నరక్‌ముం
బాసి న్యర్లలోక మంచడెను.
— 19 రఠరాపసీనునికథ :--
చిత)కూటమున రూపసేనుండను రాజుండెను, ఒకప్పు
డతడు "వేటకు; బోయెను. మధ్యావ్నా
వేళ నొకసరోవరతీరమున
నొక మునికన్యను జూవెను, ఆభాలిీక రూపయావన శాలిని,
ఒక పద్నముకొజకు వెదకుచుండెను. ఒళరిదూపులొకరి చూపు
లతో సరిడాకెను. అంతలో నాకన్యక తండి'యగు ముని
యచటి కేతెంచి యిద్దరిని గాంచెను. అబ్రావ్మాణుని దర్శన
మగుటనో టనే నృపతికి జ్ఞానోదయ మయ్యెను. వినయావన
తుంజై ధర్మపుశ్నము. చేసెను. దయయే ధర్శపోవణము,
అభయదానముకంకెమించినది లేదు. డండనాహ్లల దండించినచో
బూాజానలయిన వారిని బూజించుటవలని ఫలము కల్లును. గో
చ్రాహ్మాణులయెడ మిత) భావము నిగ)హోనుగవాములందు
నివ్పక్ష పాతత్య్వము, -దేవపూజయ:దు నత్యత్వము, గురుపూజ
యందు ఇంది/యని[గవహాము, దానమునందు వృదుభావము,
నింద్యక ర్శమునందు సంతుష్ట్య ( మోహపివృత్హియందు తగు
మా(తముతోందృ ప్రి
దందుటయని భావము ౩"నోఫును) అనునవి
యు త్తమ భర శ్ర లని తెలిపి యాముని తనకుమారిక నారాజు
పితిసర్ణపర్వము-3 159
కొసంగి చనియెను* రా జూసుందరితో నవ్యనమం దొక మట్టి
వీణను విశ)మిం చెను, అంతట నొకరావ్షసుండు రాజుభార్యను
దినవలయునని వచ్చి రాజును "లేవి బలియిమ శని యాచిం చెను,
రొ జేడేండ్ర శ్రాలకుని గొనివచ్చి బలియిత్తునని చెప్పీ యింటి

శీను. వగి, మంతు)లతో నమాలోచనముసేసి యొక బా)హ్మ


ణునికి లక్షుసువర్ల ముదల నొనంగి మధ్యముండగు కుమారుని
దెచ్చి రాశుసున క ర్పించెను. బలియిచ్చు నవమయమున,; బా
హ్మణబాలు(డు మొదటనవ్వ్‌ పమ్ముట యేడ్చెను. బేతాళభుండు

విక )మునిగని యాపిల్ల వాడు తొలుత నవ్వుటకను చిమ్మట


రోదనము చేయుటకును గారణ మేమస యడిగను. విక)
మార్కూు.౦ డిట్లనియె. రీంయా |! బ్రాహ్మణో త్తమ! పెద్దవాడు
తండికిని, చిన్న వాడు తల్లికిని మిక్కి-లి మున్దుగూర్చు వారని
తాను మధ్యముండగుట చే నిం 'దెవ్వరికిని బట్ట లేదని యొ౭కింగి
రాజును శరణొంబెను. రూవసేనుండు సిర్షయుం డె లేన భార్య
శమము నర్టించినవాం డయ్యెను. వాడు. ఖడ్డహస్తుండె బలి
యిచ్చుటకు కిదవుగుట మూచి బాలుడు తొలుత నవ్వెను.
వివభ_క్షిపరుండనైన నా శరీరము రాత్షమనిపాలయ్యెం గదాయని
రోదన మొనర్చెను.
4 20. సువరక్టునికథ
+
బీతాళుండు రాజునకు మజియొక కథ చెప్పందొడంగను.
విశాలానగరమున విపులేశుఃడను రాజుండెను. అం దర్ల
దత్తుండను వైశ్యుడు కూడ వసించుచుండెను. అతండు
వ్యాపారమునం దభినివేశము గలవాండు. వాని కనంగమంజరి
యను కన్యక జనించెను. ఆ సుందరిని దండి) సువర్టుండను వైశ్య
160 భవిష్యమసాపురాణము
బాలునకిచ్చి పపణయము గావించెను ఒకమారు కమలవును
గాామమ-నుండి సుపక్తుడు ద్వీపమున శీను. అందు దగ/వ్యార్డ
నకె చిరకాలము వసిం చెను... ఒక ద్విజో_కముండు కమలా
కకుండను వాం డనంగమంజరి నివాసమున కొకానొకి పనిమోద
వచ్చెను. హేమంతబుతువున ననంగమంజరి కూతుకు కామ
కలక స్నానారక్షినియె యాచాయకు నచ్చిన చానింగసి కమలా
కరుందును మోహించెను. అదియును వాపికొక సమయము
సంశేతించి తెల్పను. అది తెల్సిన యర్హ రాక్‌) నమయమునకు
వాండు ని దావశుం డె “రాం డయ్యెను. దైవిక ౫ గా నదివెంటనే
మరణేెం చెను. అవ్వలం గవులాకరు:ండు మలకువగాొని వచ్చెను.
వాండును డనపిియురాలి మరణముంగని తోడ నే మృతినొంచెను.
సువర్షుండువచ్చి తన భార్యనై మిగుల దుఃఖంచెను. ఇట్లు తెలిపి
బేతాళుండు నృపతింజూచి “విక మేశ్యరా |! అందరిలో నెవ్వరి
పేమగాప్పడి ? * అసిన నతేం డిం దనంగ మంజరిభ' ర్ల యగు
సువర్టువి స్నేహమే యు త్తమము. అనంగమంజరీ కవములాకచుల
స్నేవావృత్త్‌ మధ్యమము. ఆ వనిత ద్విజుని మోందివలపుచే
స్వర్ణమునందెను. బహ శ్రమూూ_ర్రియగు బ్బాహ్మణుండు వై శ్యు
లకు మిగుల బూజనసీయుండు, బాహా ఇ డా సుందరింబడయ
నేరక హరినిధ్యానించుచు మరణించి స్వర్లమునం దెను. సువర్షుండు
నా ప్రియురాలు (బవాఆ భ కురాలయి నన్నువిడిచి న్వర్హము
నందలోప్ష్‌నదని సంతృ వీపడి తాను నామె ననుగమించినవాండు.
కావున వాని మనళ్ళుద్ధియే యు తేవుమంటి నన బీతాళుం
డనుమోదించెను,
(21) సతినర్లపర్యము-కి 161

wat The ఏష్షున్వామి కుమూరులకథ ----

బేతాళుం డిబ్బనియె. జయస్టలవమను పురమున వర్షమానుః


డను రాజుంజెను. వాసి పృరంబున వేదవేదాంత పారగుండగు
“విష్ణుస్వామి' యను పాజుండు రాథాళక్చప్ప భ క్మోండు వసించెను.
వానికి నల్హుకు కుమూకు లుండిరి. ద్య్య్యూతకర్చుండు, కులటుండు,
విహయి, సొ స్తికుండు నని వారల పేరులు, ఒక ప్పుడు వాండందరు
దరిదు)లయిరి. వినయాన్యితుకై వారు విమ్ణుశర్శకు మొొక్కి-
మా యైశ్వర్య మేలవోయినది ? తెల్పు మనిరి. జూదము, ధన
యమునకు గారణము. వాపమూలము ఆపె వ్యభిచార బుద్ధి
గలును. దానివలన దొంగతనము, ee నిర్ణయత్వము
చేర్చడును. కావున తీర్ధయాత] చేసిన నీ పాపము పోవునని
జూదరి తోం చెల్సెను. చేశ్యాసంగమము మహాపాపము. నీ వడి
వై (బహ శచర్యము పూనుమని జారునితోం
విడిచి బ్బవ్మా పరుండ'నె
'జెల్పెను. స మద్యము, పాపవృద్ధి చేయునవి అందు చేం
షు సీకు వచ్చినది. అదినంక హేతువు. అందుచే నీ వీశా
నుని, విష్ణుని, జిష్తున్‌ జగత్సతిని సేవించి నీద్బవ్య మాతసికి
నివేదించి యనుభవింపుమని చోరునిశో. బెల్పెను. ేవనింద
మాని స ర్వాభయమగు నాత్మ నాశ )యింపుము, ఆయోాత్లు
యొక్క- శ క్తిరూపమే చండిక, సర్వ దేవతలు నాత్మయొక్క-
యవయవరూఫవులు. ఈయంశ మెటింగి నీవు పాపళాంతికై వారిం
బూజింపుము. అని నా స్తికునికి బోధించెను. వా రాయుప బేశము
ననుసరించిరి. తీర్రాటనముల సేయుచు శిన్ర నారాధించిరి. ఒక
యేడగుసరికి భవానీపతి పసన్ను6౯డై పృసన్నులయిన యా
162 భవిపష్తమహాపు రలాణము

పస 9బాలురకు “గంజీవః "యను విద్య ననుగంికి


న కంచెను. వారడి
వడసీ వనమునకు. జని దానిది పకీక్లి ంపందలచీరి. మొదటివాడు
చనిపోయిన యొక పలియొక్క- యెముశమాద మంతో?దక
ముం జలైను. వెంటశే యది యొముకలగాడుగా నేర్పడెను.
రెండవవాడగు వ్యభిచారి ఊాకమాంద నుదకముం జల్లగా
ర కముతోనిండిన మా:౭నమేర్పడెను. మూండవవాండగు విషయి
యశ్షే మంవో9దకము: జిమ్మంగా నది పొణములం బొంబెను.
నాస్తికుం డది నిదహోవుచున్న దనుకొని జలమును జల్లగా నది
తటాలున లేచి వారిపై
పెబడి యందరిని దినివేసెను. బేతాళుం
డిట్లుపలికి, క మూష్ట్రండెవ్వందు! తెల్పుమున ఏక)మ
భానుండు, వులిని లేవినవాం డిందరిలో మూర్ట్రండని నిశ్చయము
చృీసను. బేతాళుండు సంతసించి మజియు నిట్టనియి.

—+ ౨౨, బేతాళుని పూర్వవృ త్తాంతము 4----


గంగాయముసా సంగ మస్థానమున బెల్వతియను నూర
చను బూరంజననృృమందు క్షతసింహు:డను రాజయి యుంటిని,
అందు వేదవేదాంగ పారగుండగు ఫంభుదత్తుండను శివభక్సు
డుండువాండు. వానికి లీలాధరుండను కుమూకుండు. పెద్దవాండు
విష్ణుభక్తుండు. బలశాలి. రెండవవాడు శాక్రుండు. వాని వేరు
మోవహానుం డందురు. తయత్య/సింహుం డొక డు యజారి యె
శంభుదత్తు నాహ్వోసించి యజ మేధ మొనరింపిం వెను. ప
తుడు శివభ క్రిపరాయణుండయి నాలుగు చక్రముల రచించి
చడుము కార్యసిద్ధి రముగ కలక స్థాసనముసేసిసి సంస్కృతము లు
పుతిసర్షప ర్వ ము 168

రమ్యములునగు హవ్యములచే హాోవుము గావించెను, లిలా


ధమయండు మరణోను కో మయిన మేకనుజూచి విష్ణుభక్తుండు
కావున దయాళువై “ఈ జీవహీంనచే డారుణ నరకము గలు
గును. భగవంతుడు న ర్వశ్వరుండు విష్ణువు హీంసాయజ్ఞము
కు మెచ్చండు.”' అనెను. అది మోహనుండు విని గట్టిగానవ్వి
మెల్లగా నిట్లనియె అన్నా ! మున్ను సత్యయిగమునం డెల్ల
బ్రాహ్మణులు యజ్ఞ్వపకులు. అప్పు డజమేధము చేసి తీరవల
నని శ్ఫుకొయున్న ది. విలాదువే అజముగా, తిలాదులనే హోమ
ద్రవ్య మొనరించిరి. అప్పు డించా?దిదేవత లకుదెంచి యగ్ని
టి క నడుమ నిల్చి సీమతము నిష్ఫలము. అజమనగా భాగ
మని వేదములు "తెలుపు చున్నవి. కావున దానిచే యజ, ము
చేయవలె ననిరి. ఆమాట విని మునులందరు నాశ ర్య పడిరి.
ఈ లోగా నచట పితృయోనియగు నమావసువను వాండు
విమానమెక్కి-వచ్చి మునులంగాంచి నిర్భయముగా ఛాగ మేథ
మునే చేయవలయు ననెను. వారటులే యాచరించి శుభమం
దిరి. కావున నీవు నావ్‌ 6 గూడ యజ్ఞము చేయు మనెను.
లీలాధరుం డుడారబుద్ధి యగువాండు కావున నామాట విని
మోహనునింగసి యిట్లనియె. కే తాయుగమునందు యజ్ఞము
రజోగుణమయవమయి నడచినది. కాని 'సత్యయుగము నందు
( కృతయుగమం దన్న మాట మాత ము శకివలము హింసా
రహితముగానే జరిగినది. అప్పుడు ధర్శము నాలుగు పాదముల
నొప్పెను. అపుడు రక్త మాంసాదులచేం గాక కేవలము వావ్య
మాత)ముచే దేవతలు తృప్తి నందింపం బడికి. అనిన నీ మాట
164 భ ని ప్ల కు హో పుచాణము

లను విని క్షత)సించాంకు భయభాాంతమై యున్న (మేకను


భాగమును నదిని వేసి సండ్లు మొనల బుస వానిచే బూర్జా
బులి నడిపించెను. అరకు. తామసీశకి, కోధమూర్భితమొ
చెలశోగి నునా! నమనింతముగ వా నగరయెల్ల దహిం చెను,
శంభుదత్తుం డను నా శివభికండు మహో క ప భావ
ముచేం బచ్చియెత్సి జేహాము వాసి స్వం మండను. లీలాధ
రుడు పదిమంది కుమారులను బోేప.ంచుకొనుచు: బద్మ్మఫుర
మున వారి కధ్వయనము చెప్పుకొ నెను. తమత్యుసింహుండు మో
హనుని డరికేగి చేవమాత యనుగగహాము. లభింపంజేయుమని
కోరను. మోవాను: డిట్లనియు. బాం మంత)జపముచే
బాహూ వక్తి నండెళు. అట్టి are కి మహాోవిరయు
నగు నకల నమస్కా-ర ము. విష్ణువు నప్పశతిని జపించి వైప్ట్రవీ
శక్తిని బడసెను. అట్టి మహాలక్షి గ్‌నా తల్లికి సీకు పక
రము. ఏ తల్లిక్రి పరమపుకుబూార్థి ని) యగు (సణవరూపక శ్రి
కుమా _రెయో అట్టి నా తనికి ఫఇవరూవిణికి నమస్కారము.
ఈ దృశ్య మెల్ల యెతల్లి చే జనింపంజేయం౭బడునో, పాలింప
బడునో యే యమ్మ తనువ్రున సీవిశ్వ మెల్ల యుండునో యా
యమ్ముకు నమస్కారము. శచి. సిద్ధి మృత్యువు, ప్రభ, గీ
ర్వాణి, స సెనికులు, స్వాహా, నిక్‌ముకి, రాతి), బుద్ధి భుక్తి
సీయం దుద్భవించినవి. నీవ లోకపాలపి) నువు. లోకమాతవు.
నీకు నమస్క్మా-రము. తృహ, తృప్తి, రతి నీతి, హింన, శాంతి,
మతి, గతి, నింద, స్తుతి ఈర్ష వ్ర లజ్జె నీవే. అట్టి నీకు నమస్సులు.
అని యీ యంబాఫ్ట్రక ముం జపించి తత్స) భావముచే తుత్ససిం
క తిన పర్య ము-౨ 165

హు:డు శివలోక వుంబెను. ఈ జేళాళుం డను వేర జన్తిం


వెను. ఆ బేతాళుండనే నేను. అందుచే నో విక/మాదిత్య
చక)వ్మే ! సనాతనియగు దుర్గను నీవు భజింపుము. నేను శివా
జ్జచే ఏ నమాపమునకు వచ్చితిని. పః స త్యరములచే నేను

'లెక్పగాల బరీక్రి_ంచిడిని. నీ భుజములం దధిషించి నేనుందును.


కాన నర్వ శతు)వులను సంవారింపుము. సర్వ పురములు,
వివిధ న్నేత్సములు చోకులచే నష్టములయి యున్నవి. శాస్తా
భారముగ మరల స్టాపనము సే
సేయుము ప్రతిజ్ఞ సేయుము.
ఏ రాజు నష్టములయిన న్య తీర్థములను పునరుద్దరించునో,
83విక)మారు-డవగు సీ పరిపాలన కాలము వచ్చోనది. $
యట్టి
సూతాదులు నైమిశారణ్య వాసులగు మహామునులు
విశాలకువచి ్ప చకికీర్థ నివాసులయి
5 పురాణ శ్రవణ కతూవాలు
లయ్యెదరు. అని పలికిE తాళుం డక్క-డచే యంతరానమండెను.
విక్రమాదిత్యుడు పరమానంద భరితుం డయ్యెను. అందుచే
“ముని క్రేష్టులార ! మో రందరు సంధ్యాసమయ మయ్యెనని
యెణింగి శివుని న ర్వేశుని ధ్యాననిష్టాగరిష్టులె భజింపుండు”
అని సూతుండు కౌెన కాదులకు. జెలిపెను
శ యోన్ఫప స్సర్వ తీర్థాని“ప్రనకుద్దారయిన్యుతి
నహీ వార్‌ స్థాపితం సర్వం విపీతం శరివ్యతి
విక)మాఖ్యాన కాలోఒయం ఫ్రునర్ధర్మం కరోతి హీ
దాషదశాబ్దశ కం వగ్గం ద్వాపరోహి (ప్రవర్త
రే
శదంలే భువి క హ్లాంకో భవివ్యతి మహాబలీ
కలే రద్ధర ణార్ధాయ మ్రేచ్భవంశ వినృద్ధయే.
థి
(పతిసర్ద.ప.28 అధ్యా. ల8.-85 క్లో.
టువెనీ శ్లోకయ లున్నవి. భావము సరిగా సమన్వయ మగుటలేదుం
166 భవివ్యమహాపుచాణము

ma ro విక్యివవాదిత్యుని నిర్యాణము శీ...

దుం వ్యాసభగువాను లిట్టనిరి. విశాలానగరమందున్న


యామును బీ కథ విని శేదారకుండమున స్నానములు'నేసి
శివనిబూజించి సమాధినిషులె యొకనంవత్సరము గడిపరి,
విక )మా దిత్యుండు వారికి నమస్క్మ-రించి స్తుతించెను. అణ్బుండి
యా బువులు సూతునికడకేగి 'సీవుచెప్పిన వికమాదిత్యుండు
స! డు, ఇడుగో ! ఈతనిచే నశ్వ మేధము చేయింతుము.
సి మాకాబ్హయిచి ఏ చక్రత్థమునః దము అనిన పని
నసూతుండ క్లే యశ్చ వ న జేసెను. యజ్ఞ శ్యము
తూర్పున కవిలస్థానేము వరకును దక్షిణమున సేతువుడాకను
పడవుర సింధునది వజకును ను_త్తరమున బదరి కావనము దను
కను వెళ్ళినది. అక్క- డనుండి శ్రి ప్రనదికింబోయి శరీరము నగ్ని
యందువిడిచి స్వర్ణమున కేగెను. అయ్యెడ చేవతలు భార్యలతో
నృపఫుసి తుద మునకు వచ్చియుండిరి. కాసి యందు జందుండు
మాత్రము 'రాండాయెను. రాజు మనస్సు చిన్న వోయెను. యజ
సమాప్తికాంగా జేతాళునితోడం గూడి యున్నో దానములు'సే
విక )మాదిత్యుడు చం(దలోక మున కేగెను.-చందుండు సంతుష్షుం
డయ్యెను. మజియు నాతండు “రాజా ! భూమిసై భయంక్ష
రుంజైన కలివచ్చి యాక్ళమించి యున్నాడు. కాన నేనా
లోకమునకు సీ యజ్ఞమునకు నీవు పిలిచినను రాకుంటిని,”” అని
"కల్సి యమృతోదకమును రాజునకొసంగియంతద్ధానుండయ్యెను.
నిందు?)ండు బావా ౯ వేషియై వచ్చి యాయమృత
మును దనకిమ్మని విక)ముని యాచింఛచెను. అతండడి శకున
ప్రుతిసర్లపర్య ము-కి 167

హొనంగాను. ఇందు,)0డు న్వర్షమునకు వెళ్ళిపోయెను. ఆ యిచ్చిన


సుకృతముచే రాజునకు లక్షనంవత్సరము లాయుర్జాయము
సిదించెను. ఆసమయమున జయంతు" డను ద్విజుండు తపస్సు
చేసి యింద్ఫునివలన నీ చెప్పిన ఫలము సాధించి యింటికి
వెళ్ళెను. మజీయు నా జయంతు:డు సృైహరికి లకు బంగా
రమున కాపఫల మమ్మును: 'భ ర్లృెహారి యాసిది నన భవించి
యోగారూథుఃడై వనమున కగెను. విక)మా దిత్యు(డు నిహ్క-ం
టక మైన రాజ్యభోగము ననుభవించి నూరేండ్లు పాలించి సర్లే

మందెను. శౌనకాది మహర్షులు “రాజు స్యర్లగమనచా ర్తవిని


సూతునికడ శేగి మొక్కి. పుణ్యసారమగు విషయము తెలుపు
మన నతండు వారికి. బురాణము నైదులక్షల శ్లోకముల గ్రంథ
మును నూరేండ్లు వినిపించెను. వా రానంద భరితు-లై తమదారిం
జనిరి.

—: 24. సత్యనారాయణ వ)తకథ వాం

అనై మిశారణ్య వాసులయిన బుషులు పొ రాణేకుం


డగు సూతు నడుగగా చతుర్వుగములందు? బూజనీయుండు
సత్యనారాయణస్వామియని శతెలికి సత్యనా రాయణ వతకథ
నతే(డు బుపీ మండలికి ఇెలిపెను, అద్ర మైవధ్యాయము లున్న
ది.
(ఇది సుష్యసిద్ధముగాన యిందు 'ెనింగింపక విడిచితిని

mn ne ng
168 భవిప్యమహాపురాణము

— 4 80, చంద్రగుప్తుడు +

బుహు లడుగ నూతుం డిట్లు తెలుప దొడంగాను,


కలియుగమున: బతృశర్శయను బావ్మాణుం డుండెను. అతండు

కలిలో దంభులు పాషహండులుకూడ సన్యాస వేపషధారులగు


చున్నారు. వానప స్టధర్మము కలిలో లేదు. బ్రహ్మచర్య మచ్చ
టచ్చట గనివించును. గా ర స్థ్యమే యు తేమ ధర మట్టున్న ది
యని మహాకాళిని స్తుతించి యామె యనుగ హలభ్య యైన
బ్రవా వ్రారిణ్‌ యను కన్యను వివాహమాగణను. ఆమె యం
దతనికి చతుశ్వేడాధి కారులగు నల్లురు కుమారులు గల్లిరి.
బుగ్వేదాధికారి వ్యాడి యనువాండు. అతండు న్యాయశాస్త్ర
పండితుడు. యజుర్వేదాధి కారి మిావూాంసాపండితుండు.
సామాధికారి పాణిని. అతండు వ్యాకరణ పండితుండు. వరరుచి
యను కువూరుం డధర్యణాభథి కారి. వారు మగధ రాజగు చంద)
గువ్రుని సభలోని శేగిరి. _శాజు బృవ్మాచర్య మన్నిటి కంచు
నుత్తమమా ! యని పృశ్నించెను. వ్యాడి బ్రహ్మచారి సరో
త్తముండు. అతండు స్తుతితత్సరుండై చేవతానుగవాము సంపా
దించు ననెను. (బుూ్వోదాధికారి కాన, బుగ్వేదము దేవతా
స్తుతి రూపమని యున్నది కాన, యతడు స్తుతిని బ్రశంసించెను.
విరామాంసకు(డు * రాజా! చేవతలను గూర్చి యజ్ఞములు
చేసిన యాతండే బృవ్మాచారి. అతడు దేవతలను గర శ్రము
జేసి తృప్పిపరుపపలెను. హోమము తర్పణముచేసి ేవతా
ప/సాదము పొందవలెను. అబే నిజమైన బొహ్మచర్యమగున నెను,
(#2) Sy కనన వ ర్య ము- కె 169

అంతటం చాచి “చం, దస ప్తమహారాజా |! శుద్దశబ్దమయము


లైన వమూూండు స్వక ముం 2చేశను (ఉదా త్తానుడాత
తోన్యరితములు)
అష్టాధ్యాయ సూతే పకనము చేతను, లింగ థాతు గణములు
వర్షించుటచేతను నెష్యం వు భగవదారాధనము ( యజ్ఞము )
చేయునో యతండు ఒర్మబకహ్మాము నందును. ” అంతట వరరుచి
రీ మగ భేశ్వరా | యజ్హాపఏతము వేసికొని (ఉవనయము చేసి
వ్‌ొని యన్న మాట గుస లమున వసించుచు దండము ధరించి,
గోళ్లు జుట్టును బెంచుకొని భికూర్థియై వేదతత్సరుండై. గురు
నాజ్ఞావశుండై చరించినవాంజే బ్రివో బారి. అచే బ్రహ్మచర్య
మచను. వారిమూటలు విని వారి తండి పితృశర్శ, 5. గృహాస్టుగ
నుండీ పితృ బేవాతిఖి తృ వేయుచు, బుతు కాలమున మాత్రము
శ్రీని సేవించుచు నష్తెంచువాండు. నిజమైన బ్రహ బారి
యనెను. రాజు పిత్యీశిర్య ప "కము ప్రస 'ద్విజో తతము ! మీరు
"తెల్పినబేనాకు నచ్చినది. ఈ పాడు కలిలో నింతకంకు నుత్తమ
న్‌ రలు "లే జలేదు” అని యాతేనికి( మొక్కి. యాతంజే గురువని
యొంచుకొని యుపాసించి చంద/గుప్తుండు ధన్యుం డె న్వర్లోక
మంచెను, పిత్చశర్యగూడ చా మోదకుని భ్యాసించి పిామా
లయమున కేగి 'యోగనిషస్టయీ
నెను.

——1 B81 అ, నసతీర్థ ప్రశంస ఫా


జుముబు కలిలో నేది యు తృవకీర్థము 1 వది యుత్తమ
దానము! తెలుపుమున సూతుం డిట్టపియె. పాణిని సావు
వేదాధి కార. అతదు కణభుక్కను పండితుని శిష్యులచే నోడింపం
బడెను. (కణభుబ్బతము న్యాయశాన్ర్రృము) అందులకు పాణిని
170 భవిప్నామహళవునా ణము

సిప్పపడి కీర్థా
ణి
ంతరమువోగి స్నానముచేసి వీళ్ళ బేవతర్పణముచేసి
-శీదారమునందలి యుదకము న )లె,.శివధ్యాన పకుండయ్యిను.
ఆకులుడిని యేడురోజులుండి యామోద జలభతుణముచేసెను.
అట్లు పదికోజులుండి వాయుభకుణ మారంభించెను. ఇరువది
నిమదవవోజున రుదు*ండు సాశ్షాత్క-రించి వరము కోరు
వము జను. మూ య మ్యుచోపమానమెన పలుకు వుని గద్గద

కంకుడై సశ్వేశుని సర్వగంగాశుని గరిజాకల్లభు సిట్లు స్తుతించెను.


జా విడ పాణిని క్నతరివసుతి 3
శ్రి అలాన్‌

ఫ్లా! నమో రుదా్శాయ మహే నర్వే శాయ పీతెవీ_ణే


నందీశస్థాయ జచేవాయ విద్యాభయక రాయచ
పాఫాంతే కాయ భర్లాయ నమో౭ఒనంతాయ వేధసే!
నమో మాయావహారేకాయ నమో లోకశంకగ!
యదివినన్నోచేవశ! విద్యామూలప్రిదోభవ!
పరం శీర్ణంహిమేచేహ దై (మాతుర విత ర్నమః
బట్టు నుతింప బాణనిస్తుతి కుని మహో దేవుడు శంకరు.
డతని సర్వవర్ష్మ మయములగు “అఇఉణ్‌ * అను మంగళ పారంభ
ముగల నూత్రముల నాతనికి దయ చేసెను, రాగ బ్వేషములను
మలమును పహారించునట్టియు, సత్యమును, జలముగలదియు నగు
జ్ఞానహృృదయము మావసరతీఎ ము. ఆ తీరమును సేవించిన సర్వ
తీర్ధప్టలము లభించును. బ*వహా సామా
త రమునకు మానస
కరమ యు త్తమము. పాణినీ! నీకది యనుగ్రహించుచున్నాను.
జాన సర్వథా కృతక్ళ త్ముండవ్రుగమ్ము, అని తెలిపి శివుం డంత్పర్షి
ప్రూతినర్ష సర్వము -క 174

తుండయ్యను. పాణిని గృహమున శేతేంచను. మజియు


నా పాణిని సూత)వాళమును ఛాతుపాకమును, గుణపాఠము
నొనరించి లింగనూతోమును "చించి పరమ సిర్యాణము
సంబెను. కానన నోభె"ర్లవ చేష్ట! నీవు మూనసతీర్ణసేవయొన
రింపును. సర్వతీర్థ మయ: కకక “NM ుునుండి యె సిర్షమించిన ది.

అట్టి తీర్థ మోవ)కు కేసు. ము డి కొకటి గల్లయోదు.


అ BO,
.

WOT
Mart

Ts
సు pat

ప/కంన వలా
డా

సూతుండి బనియె. నో శారి నకు పట్టణమున జప


'జీవుండను విప్ర్ర[కు వేదవేదాంగ పాంగుడు కలండు. అతండు
కృషహ్ణభకు (డు. గోవగోపీ సిెపేవితమగు బృందావవమున శేగి
యాతడు చేవ డేవుండగు జవార్షనుని మునసులో" మూంజించెను.
ఒక సంవత్సగమున నచుంతుండు దయవమాని య త్తమ న
మొనంగను, ఆజ్ఞానముచే నతని హృదయమున “భాగవతేకథి
స్ఫురించెను. శీ శుకులు పరీక్షిత్తున"కే కథను దెల్పిరో మోక్ష
మూర్తియగు నా కథనేయతండు వర్జించెను. అది పూ ర్తియై
నంతట జానార్షనుండు (వత్వక్ష్రమయి మధురముగ వరము
కోరుకొమ్మని పలుకరించెను. “భోకానుగవాశకారక ! వారి!
సీవ్రు విశ్వమయుండవు. సీ నామము నుచ్చరించిన మాత్రమున
లోకులు తరింతురు. కలిలో నింతకు మించినది లేదు. స్పయన్ముగ
హామున వ్యాసులు రచించిన భాగవతముయొక్క.. మాహో
తరము నాకు బెల్పుము. అటే సాకు వరము. అదే యను
గంహము. అని బోఫచేవుడు విన్నవించెను. మున్ను భవానీ
సంవగా విధానమున భాగవ
వ న్‌
గ న సిద్దాంపీకరించిరి.
eee చండిక కడకు గహన కా ఏహుది రక్షణమున
అ . సంకరునవలన భాగాక గ “ళు దోబులలో నిష
ఖో నిజను, శంకరుండు కనుయుననూతా నిన పంచు చుండెను,
విమిదనదిన మున: గన్నులు ళాల మట త గతినినా)

రాకాయుండెను. భగవంతుడా మెను సు శ్య్మౌా కర్ని "జీవ! సీవెంత


నజికో వింటివి?!? యవి యడిగిన నామె ఆహ్మాత మథఢనముదాక
పంటిన నెను. ఆ నమాపయున।ః దో Si శుఘంతు చిరంజీవి
యయ్యెను. పార్యతియే క కపి వష సుుంసరుని నటు సంక క్రించు
చుండెను. అతండు శివనదనవుందుండ్‌ కొవధ్యాక5 నిష్టాగరిస్షుం డై
యున్నవాండు. అతండు "శేవలకివాను న త 3 భాగ వత
మును బడసినాఃడు, నీవు విక మా తః డిరియుు. గంధర్వ
చీనునకు నరృడానదీరమున నీ పవమవమంగళ కభను ఏిసిపింప్రుము.
'హరిమహిమ చానముసేయుటకంశు నుత్తటడానము లేదు,
ఉత్తమ పాతు)ండు విష్ణుభక్తుండు. అకలి గొన్నవాని కన్నము
పెట్టుటయు నిదియు నవముములు.” అని పలికి హరియంతర్దాన
మంచెను.
ఆ 98, 84, అ. చేది మహిమ
వేదపాఠము వాచనికమైన కర్శము. "వేదములు
బహులములు. సర్వ వేదములు పఠనముచేసినపలము చేవివలనం6
గల్లును? తెలుపు మని బుషులు (వళ్నింపగా సూతుండి ట్లనియె,
విశమాదిత్యువి రాజ్యమున వ్యాధకర్ముండను వాం దుండాను.
పుతిగరర్ణవరక్యము-3 17

వాయు at క, వీ
కాగ నూదు )నివలన జస్నిం'చిణాంక్లు, (తిపాగి
యను వాసిభాౌై ముని దాబొక్ర గ స్రులవా సనారము
చేయు eee మోాహీంచి వానివలన నొక కుమారుని
ననెను. వోడు వ్యాఘండయ్యెను. తృిపాశి భార్యను నాసి
కొడుకును నిల్లు నెడలగొట్టి బ్రహ్మ చర్వ్యువుతమూని చండికా
శతు జుయుచుండను. వ. నత "డు జీవన్ను కః
డయ్యెను, తవ్మయుం గొడుకును వ్యాభునియింట నసించి బహు
సీచవృ త్తి వేసికొని జీవించు చుండిరి. ఒకప్పుడు డానికొడుకు
(బాహ్మఈులు చెప్పుకొనుచంకగా తన తేల్చి జండు " జ మొదటి
కథ వాడు వినుట య. "జీఏవామము చానికి వినబడెను,
ఆ ఫుణ్యముచే వాసికి ఢ్ళబువై కాను, తనమయొద్దనున్న దొంగ
కు
సొ మెల్ల (తపాఇస్స్‌కైచ్చి
= సమ్ములా
వ జ నుంత ee సాక దాను,
ఆ పిభావమువే నాయ పాపము వాసెను. ఒం ంజేంద్దు
కాళీఫ్రరమున నన్నపూర్షను భజించెను. అన్న పూన్లాహకము
పఠించెను. ఒకనాడు స్వప్న మున జీవి దర్శనమిచ్చి వానికి
“బు గ్రృదయి మకుగహీంచెను. ఆవిద్యా(పభి'వముచే వాండు
విక ముని యజ్ఞమున నధ్వర్యుం డైతుదకు యోగమునంది పరమ
గతి నందెను, ఇచే యజ్ఞ మునియం దొకహింసాపకుండు మహో
లకు నర్చించి యు త్తమగతి నందెను. (చూ, ఫ్ర్‌క్వ అ

కిర్‌ అ. పతంజలి చరిత PTET

చిత)కూటగిరిసై పతంజలియను పండితుండుండెను.


అతడు వేవవేదాంగములను గీతాశా,న్త్రమును 'దెలిసినవాండు.
విళ్షుభక్తుండు భాష్యకర్శ. అతనికి కాలీ పండితుండగు కాత్యా
174 భవిన్ననుసహోఫప్రురాణము

యనునిశో వాదము నచ్చెను, కాత్యాయనుడు టేవీభక్తుండు


కావున పతంజలి టేని నిట్లు స్తుతించెను.
Al క్‌ నమో దేవ్యై
చెం ము మహామూెె
మకార ౧నసర్వమూ రై నమోనమః
శివాయై సర్య్వమాంగలై
హ్‌ బే
౪ ఏిష్తుమాయే చ లే నమః
ము 2 ధా

త మవ కనా బుద్ధి స్త్వం


స జ


మేధా

అ వి శాక నర్మ బైవంక్షద్‌!|
వొంటి ర్యాణే తం మేవాసి నారాయణి నమోనవుః,

ఇ చేసిబస్తుతి శకికవాశ “ఓ విపశేష్ట! నాచరితిము


పారాయణము నీయుము, దాన నీక, జ్ఞానోదయ మగును,
కాత్యాయన జముంపంగలను. అని వినివీంచెను. అశ్లేయా
జప క ఏంచిన మహీమచే నతండు శతు)సండితుని గాలి ఇను.
నుజియు మహో భావ్యమును రచి:పంలగ భ్రైను,
ప్తది ద్వితీయ ఖండము

ప్రతిసర్షపర్యము లా తృతీయఖండము (చతుక్యుగ ఖండము)

—: 1 అ. పాండవ్రుల యు త్తర జన్నృములు వాలా

సూకతుండు కౌనకాదుల కిట్టనియొ. భవిష్య వముపహాక్ర ల్ప


మున నిరువది యెసెమిదవ ద్యాసరముచివర కురు శేత)సంగా?)
మము జరిగను. కౌరవ్రు లోడిపోయిరి, పదుగెనిపిదవ రోజున
పాండవులు జయించిరి. భగవంతుడగు. శీ కృష్ణుడు సంగా)
మము తుడిదినము సాయంకాలము కాలగతిని గు రించి శివుని
'యోగరూవుని ననాతనుని వినుతించెను.
పీ తిగర్లభక్య తము - డ్‌ కేట్‌

ధా శృ స్త్టకృుతశివస్తుతి
“నమః శాంతాయ రు[దాయ హా తకేశాయ కపర్దినే
కాలక ్తే9 జగదృక్త) పాపహర్త్ర నమోనమః
పాండవా నక్ష భగవ నృద్భక్రాక్‌ మాతభీకు కాన్‌ ””
ఈ స్తుతి విని కుదు)(డు నంది వాహనమునెక్కి. శూలము
దాల్చి పాండవ శిబి నంర క్షణము సేయ నతెంచెను. కృమ్షుంకు
గజసనగరమునకు వెళ్ళిపోయెను. పాండవులు సరస్యతీ తీరమున
వసించిరి. రాతి) డ్రాణి (అశ్వశ్లాము కుఎతిభోజుండు కృపా
చార్యుండును వచ్చి ర్ముదుని స్తుతెంచిరి. రుదు/౬డు వారికి మార్ష
మిచ్చెను. అశ్వత్థామ శివుడు తనకిచ్చిన ఖడ్డముచే దృష్టద్యు
మ్నాదుల నుపపాండన్ఫలను నంహారిం చెను. అంతట భీమా
దులునిని యీ (పలయమునకుం గారణము శివుడు కారణనుని
యతనిపై దండెత్తిరి. వారు వినరినయాయుధములు రుదు?ని శరీ
రము నందు లయ మయ్యెను. అంతట వారు వఏింతపడి విడికిలివోటుల
నతని నలయింపం దొడయగిక. అప్పుడు రుదు?ండు “ఓరీ మోకు
కృష్ణభకులు. మి మ్మిప్పుడు చంపంగల్లియు కృష్టభక్తులగుటచే
చేను రక్షైంపవలసి యున్నది. కాన పునరన్న మెత్తి
యీ నేరము ననుభవింతుకుగాక ! * అని వారిని శపించెను.
అంతట భీమాదులు వారిని శరణొంది యతనికోం గూడ రుదుని
స్తుతించిరి. శివుడు సాక్షాత్క రించి వరము కోరుకొనుం డనెను.
కృష్ణుండు స్వామో! ఇంతకుమున్ను ఏకువినరిన యాయుఫములు
సీ శరీమున లయించినని. అవి మజుఎ వారికి దయసేయుము.
అన నత డనుగ హిం చను. మజియు నేను ద్యరపడి సీ భక్తులసు
176 ఛభవివ్యమనోపురాణము

సఫించిపిప, అమి'ననను నా మాట న్వస్థముశాదా, లమ యుడు


వత్సేరాజుసి కుమారుడై జన్మింప లు కు. "బలఖాని యిని
ఉేరొందురు. అతడు. శిీమ్‌మను ప్రరమేలును. భీముడు
న్లుచ్చుండై జన్నించును, వాని పేక *వీరణుండు అసి కలుగును.
వనరసాభవ్రు( డగును, బరివులు :డనువాస కువూరుం డై
యర్జునుండు పుష్టును. బిెహ్ళోనందుం డనబడును.. నకులుడు
"కా న్య వు పె మున రత్న భాను కుమారుడి పుట్టి లక్ష
ణుండను పరొందును. నహాబేవ్రండడు భీవదెసింహుని సుతుం
డయి దేవసింహు డని పేరు పొందును. ధృతరాష్ట్రుని యంశము
అజ మేరపురమున పృథినీరాజును జేర జన్మించును. వానికిం
గుమార్తెయయి చా)పది పుట్టును. ఆమె “వేలి” యని
పేరొందును. క్ణుడు 'తారకుం డగును. రక బీజుడు రుదు)ం
డగును. కురుపాండవ వర్షములనారు పీరాధివీరు-ై జ“ ంతురు.,
అనిన విసి కృష్ణుండు గే చేను శ కిగా నవతరించి మహోవతి
యను ప్రరమునం చుండి వారల రక్రీంతును. నా భాగముయి
దేకరా జరు రాజకుమావ(ంకు జర్మించురు. జయసింహు: డని
యతని నందురు, అల్లాదు డనువాండు నాయంశవుయి యగ్ని
వంశ రాజులను నంవారించును. '” అనిన విని రుదు. డంత
రాన మయ్యెను.

2 అ; పాండవులు పుత)కో కార్తులయి మేతకృత్యములు


నిర్భ రించి భీమ్మని నన్ని ధానమున శేగిక, అతనివలన రాజ
ధర్మములను మోశ్ష ధర్మములను బ్రిశ్నించి శెలిసికొనరి,
మజియు నశ్వమేధములు చేసి ముప్పది యాశేండ్లు పాలించి
(28) సక నర్లపర్య్వము-కి 117

స్యర్ష మందిరి. వారి యంశములు కర్‌ ధర్మము వృద్ధినొందిన


తటిని వేజు'వేజు రూసముల సవతరించును. అని యింతవరళుం
డెలిసి వ్యాసభగవానులు చక )జిర్ధమున యోాగనిడా)వశు
లయిరి. మునులును మోగే మ సంనీకరించి పండెోండు
వందల యేండ్లు గడువగా వమజుల లేచి చేవఖాతమందు స్నాన
సంధ్యాదులు నిర్వ ర్రించుకొని సూతుని నన్నిధిశేగి నంభావణ
మారంభించిరి. వారికి నూతుండిట్లు తెలువందొడం గౌను.
జాడ వాలి వాఫహ నుండు".

nn ినాజ్ఞ చే ద్యాపరయుగ ధర్మ


ములుకలిగి నడవెను. జ నక్రిమాోర్యు.డు స్వర్లన్థుః డ్రెనంతేట
నాతని రాజ్యము భిన్న భిన్న
మై ఒదు నెనిమిది రాష్ట్రములయి
పదు నెసిమిదిమంది
రాజులు వాలకులైరి. పడమట సింధునది
వరకు, దక్షిణమున సేతువువంకు, ఉత్తరమున బదరీశ్లేత)ము
దనుకను, తూర్పున కవిలాంతకముదాకను వ్యాపించి పదునెనిమిది
'రాష్ట్రుముబుండెను నాసి పేరు ఇంద్ర ప్రస్థము, వాంచాలము,
(పంజాబు) కరు కైతే )ము, కాలము, (అస్వ్పాముకు పడమర)
అంతర్వేది, వ్శజఫె (బృం దావనవా )ంతమూ), అజమేరము (ఆజ్‌
మోర్‌ ), మరుధన్యము, (శాషరస్త తాతా) గూర్జము, (గుజరాత్‌
మహాశరాష్ట్ర)ము, డ్రావిడముః?. కిలింగక్రము, ఆవంత్యము,
ఈడుపము (కోస రః కరాటకము, వంగము అ)
కాంర న అన. నకం మనలా నాారాలాాడాాా! Comey కతాకు. అలా నంకాతపతన ఎటలా

ఫి పిక ఎమార్కు.డు కెశ 82180 లే స్పర్ష


రృన్లుడయ్యెను. 81179లో ఆతని

మనునుడు (డు వచ్చినాడు.
కాలీవాపొను
178 భవివ్యమహాపురాణము

గాడము, మాగధము, (బీహారు కౌసలము, (హిమాలయము


నకు దక్షిణముగా నానుకొని యున్నది). వానికి రాజులు వేరు
వేరుగా నుండిరి అందు నానా భాషలు, నానా ధర్నబోధక
ములుగా నుండెను. ఇట్టాక నూరేండ్లు జరిగిన తరువాత శకులు
మొదలగు మైచ్చులు భా: తేభూపిభలో € ధర ము నాశనమయ్యె
నని తెలిసికొని సింధునది దాటి గాంప్రులుగుంవ్రులు
గా
నార్య దేశమునకు నచ్చిరి. హీమవత్ప్సర్వతము లోయనుండి
సింధునది మార్లమునుండి వారు వచ్చినారు. వా రార్వుల
జయించి బహు ధనములను దోచుకొని తమ చేశమునకుం
బోయిరి. మరియు నార్య రాజుల భార్యలను దొంగిలించుకొని
వోయిరి, విక /మౌదిత్యుని మునిమనువుండు శాలివాహనుండు
పితృ రాజ్యమునకు. జబాలకుం డయ్యెను, అతండు చీనా, తితెరి
చేశస్థులగు శకులను. బాహ్హీకులను _(హిమాలయమున కు తర
మున “బాక్‌ అసి నేడు పిలువబడు చేశమువారు) కామరూప
లను (అస్సామువాకిని 5ోవుకులను (సింధునదికి పడమటినుండు
రోమక చేశవాసులను) వీరికే రామకులనియు పేరున్నది.
శరులయిన ఘిరజులను (కురాసాక౯ా దేశమువారు. కురాసాకా
అనునది పశ్చిమూసిసియా గో నున్నది) గూడ జయించి వారు
కొల్ల గెట్టుకొనిపోయిన ధనసంపదలన్నింటిని మజల
భారత బేశమునకుం దరలించుకొని వచ్చెను. అతండే మచ్చ
స న Daas Ce బైకటాశ ఒజటళతలతు ఇచి DIR RIA ఇస కలల ఉనా reermotel

4బారక్‌ హాము వెదికభర్మనాళన మెప్పుడగునా యని కనిపెట్టి


చూచి ఆదియయిన సమయములో వచ్చిపడి యీ చేశమును విచేశీయు లాకం?
మించుకొను చుండిరి. నాటికిని “నేటికిని యిచేపని జరుగు చున్న జి,
ప$తినర్ష సర్వము - 5 179

జేశమునకు నార్యటేశమునకు హాసు బేర్చ్పజ చెను. అతని నిర్ణయము


క సింధునకుల దహాక్సుచ నున్న మయా” వ్రఫానము
“సింధుస్థానము. అవీయు, సి-ంధునచికం బక్చిమభాగము మెచ్చ
సాను అనియు కోరొండొనవి. సింధుస్టా: మను
న్‌ మలక లో ాందుస్తానమను wre పొందినది
ప్రతిసస్షపర్వము 8వ ఖండము _ 2 వ ఆధ్యాయము, 20 వ కోకము
నుండి యా కథ త. ఇ మునక రాయరు క్ర చ్హునూసార్చి
వాగియబడినడి, కిస మతేస్ట్థులెదో తపతి పచానోముననడ కని ని క
కములాేం జకేక్సియుందువని యురి క్రూ౯౫6eR జా ఫిషాెకు
ఆకభథ యిఎబ్లున్న ది.

ఒక పుడు కకా, కుండం (కాలివా విచ్చే జే శావివా కాన ఫేక మీస్పుడి


నది. కాన యితనికి క కాధీకుందడ.ట ఉరుకుసజ. కక కలకు కాజు” అన మాత్రము
శాదు) కీఆయవంతమున చెయ. అచటు 'హూాణ రాజ్యమునకు నడుమను వొక
పర్వతముమోంద నొకపురుషుని జూచెను. (ఆమరపర్వతేయు పాంంతమువ యవ
నుల రాజ్యమున్నది. ఆయవనులం మొదట భారత తతిగయ జూతికిం జెందిన
వారే. ఈ యవనులత రాజ్య మున కే “రామరఠకము” అను పేరున్నది దానికి
వూరషప్రుపేకు 6రామకము ఈ యవనులే ఇటులీ నాకమించి రామవగ రము
నిర్మించిరి. దానినే యిప్పుడు ౪ గోకా * నగరమని పిలుచుచున్నారు. దీనిఫవూర్వ
నామము రాటునగరమని రోము చరిత)ళలోనే యున్నది. "వెంక్టు మెందతు!
ఆమర పర్వత పాింతమున నుండిన యవనరాజ్యమగు రామఠమున కుత్తర
ముగా 4 హోర * రాజ్యమును డాని కుత్తరముగా హూణరాజ్యము నున్నది.
పహూూణులుకూణా మొదట భారతచేశక్షతిియుంలే అయియుండి వైరికథ ర్మమ
విడిచినారు. వీకే తరువాత “యూరప్‌” జేళఠ మాక9మించిరి. అందుచేతజే
“యూరప్‌? చేళమువారికి *ీహరాజులవి అనుషేను నిల్పిపోయినది. యవనుల
రాజ్యమునకు 6 రామురము * అని “పేరు. రామనమున క త్తరముగా 6 వ్లకిత్ర *
రాజ్యమా, దాని కు తరముగా పహాూూణటబేళమున్న ది. హూణుంలు కాకా మొదతు
భార తీయులై తరువాత చేదధర్మము. విడిచి దూరజేళముల కేగినవారు.
130 భి స మహా పురాణము

WER
HIREInHERR Rin teen a బాత ఎల యల లాలా వ వనాలతయ... అకా లా ను? అతా త. ఈ జాతి.మాడుకు. మ మలల పనలేలలుఅలాల. తాలాలు పరర లం లంలో డాటా నపలునన కరసనల వతు నలయగన్యన్నన్ను

ఆ దేశమునకు + Meee ఆను వాడుక కలుగుటకు నిజే కారణము,


ఆప్టే రామజులు ఇటుని ఆక మించి నోవా నగరమును నిర్మించికి.
ఆట కాలివాహానముండు చాచా నంతంబంచి “నీ 'వవ్వండవు “ ఆని
యడిగను. ఆ పురుషుడు “* కమా" నర్భమున॥ బుట్టనవాండు కళ వతు
సము, మేచ్చృభర్మపివర కుండను
కు సళ్వోవత పాయ. నాలక 9 అని పచ్నైన,
ఆంతట మరల రాణా వీ ౩ గ మేమి? ఆలి కైన, ఆతండట్టకె కృతయుగము
శతయింపగా, వ్వేచ్చ సళ ము హాూసుకవ్విపో వ ఫాఖస పీ చలండు" శిరసు “మజ
సచరరించుతిని. చచుక్టైబగ నకి జాతు " తంషభాఫుని్‌ యును నొక తె

పుట్టరని ఆమెకు. మై వలనో శం ుహ్యాంకరు అయితిని,


జ్‌ when! ras my

సేన సుచ్చమనవా. సాపించి. సు


ras
ఇకో వనన. ఫేసికొని. బేవాయుందలి
కుభాొకుభ రూపమగు మకిలి వొలించుోెన్సి_ సళమముం. వెప్పిన: జపము
శయం చు నాస్రయము సత్యము నమసకరించి సూర్యమండలకుందక పురుషుని
ధ్యానింపవలెను. నూర్య్టడు చలనములేని ప్రభువు, చలపన్వభావము లయిన
తత్ష్వముల నతం డాకక్షించును.” ఈవిధమయిన యాచరణముచే. * మసీహా
లయ'మొం'బెను. ఈశ్వరమూ- 3 శుభమును గహార్పున దై హృదయమందు నిలిచి
నది. ఈశామసీహుండనికూడ నాెపీకు పపంచయున ఖ్య్యూతి ఇ క్క_ను. ఈ
మాటులు విని శొలిబావాను జు “స్టైెచ్చులకు గగ వాన వానికి వమస్క_రించి
యా భయంశర మైన మ్షేచృకాజ్యమున స్థాపించి స్వరాజ్బ్యమున శేతెంచెను,
మరియం చాత డళ్వమేధము గావించి యరువదియేండ్లు రాజ్య మేలి సంగ
మందను.

జ్ఞాపిక :_ఈ యీకశపుతు౨నికి ఇాలివాహానునికి చెనట్లు వర్ణింపబడిన


యీ సమావేశ మబద్ధము. క్రీస్తు చనిపోయిన తరువాత కీ. 0. 78లో శాలి
వోపొను€ చువ్యాడా, కాన యీాళపఫుతునికి నితనికిని సంబంధము లేనేలేదు,
ఇజాలివానానుండం పక్ష్యాదాకా
ప వెళ్ళి యిక్క_డనున్న శకస్టానానమును ముస
డించి వాండం9) పట్టుకొనిపోయిన ధవభుంత్తంయు౬ ఫలం తెచ్చినాండంం
పుతిసర్ద సర్వ ము-3 1వ]

ఏవీఅ. భోజుడు 3

సూతుండు బుముల కిట్లనియి. శాలివావానుని నంశ


మున బదిమందిరాజు వైమువందల మేంద్లు పాలించికి, అంతట
ఇకామియందు న్యా 3పాడిన యునూ. వొలివాహానున జదియవ
కుమారుడు భోజుంకు దెగ్వబలక
యయాత) చాను, కాళిదాసు
మొదలగు భాహ్మాణుంో ' నముద్ధాశరము దాక సాను,
గాంభారము (కు దష కాము్నశు.. జాలాది
స్థానమునకు కు త్తర -జేశము గాంఖారము)
కాన్టీరము, ౪ ఆరవము (ఇది కాశ్మీర ముసకు దక్షిణముగా
సింధునది, దాని యుసనదుబ మస్మృముననున్న ప) మొదలగు
చేశములందలి కకులగు. మేద్భులను జయించి. గరిబుకొట్టి వారి
వద్దనుండీ ధనరాసులను మణుల రుం చను. *
PPT TI
aaa కనా. జా న ల. లాట. mre మనల గ వ పటాకా

4 ఆరవమువ క దక్షిణము చాహ్లీకము. ఖా మూక జేళస్థుతే గూ!


+ కమించి
సది ఊఉత్తరబాహ్హాకము. ఇడి ముప్పటీ ఆఫభునిస్టానమున' కీశాన్యముగా
నున్నది, అడి యిప్పుడు రవ్యున్‌ టర్కీ_స్థానములోే "రప
ప ఇక 3 ఆ. రవ క్లోక్రయునుండీ. శిల న్లో. వరకు : పక్షి ప్రమని
నా యభిపాయముం అది మహమ్మదు చరిత,
ఈ సమయమున సుచ్చుండు మహామదురడ నువా (డు శిష్యపరంపరతోం
గూడి యుండెను. భోజుడు మరుస్థలమందున్న మహాదేవుని (శివుని) దర్శించి
మ్లేచ్చులచేం డాచబడిన యాస్వామిని గంగాఖిమేకము చేసి మనస్సుళోే
ధ్యానించి సంతుష్టు నొనచ్చెను. శివుం డనుగంహించి భిరాజా! న్‌వు
ముహాశాలేశ్వరమును "క్షేత్రమున కేగుము, బాహ్లీకమను ఆదేశము మేచ్చ
దూసితమై యున్నది. అచట నార ధర్మ మన్నది లేదు. మున్ను చాచే
దగ్గుడయిన తపు రాసుకు డక్కడ బలిచేంబింపంబడి యు న్నా (డు, వాడు
122 2 విష్నువుహరా ణము
ాపు
ళు
{

ww లా నాల. ఆకనననాలు!
అనాలని షూ on పా

వళములంఎడసీ, యున్నా ండు. మహామదుండనుపేక వాయు పిశాచ


aes
కర్మములు శేయుచుం” కు. ఆపిళాణాకా ము. జేశమునకునీ జేగవలడు.
నా యకుగ్ఫోవాముజే నకు శుద్చిళస్థును. అనిన విని ఇ “జుండు తన దేశమునకు
మలిన, మహిముమంణా ఫొ జూనిత్లో సిందు కిము దాక వెన్నంటి వచ్చెను,

మజీయు వాడు ఒక శివలింళమును జూపి కభోజా ! నీకు దేవుండయినవా(డు


వారు చానుడె యుక్నాయు. చాడు నాయుచ్చి? స్ప్రము నతడు దెనును.' "అని

తెలిపిన ౪ కహ వాని మాతుల కాళ్ళే స్ట్‌మందెను. ముచీయు నతని కామేచ్చ


చళ్మములమి ద నాపీక్ష ణకు. కాళిడా సకివిని కోప ముఇొని6వాకా.
శాజును మూహీంప ఏక్‌ మూయక కన్ని తిని. హూక్ర దేశ సుచ్చుండవగు
నిన్ని దిన చంపెనను.” అలి పదివేలు నచాత్నేనన జపీంచి యిందు
దశాంకము హోమము. చేసీసంతట మహామదు:శు భస్మమయ ి ఘేచ్చులకో
జీన యడరమ్యనః, భయభాంతులయిన వాని _ ఇాజ్లాకమునకుం బాకి
పోయిరి, వారు ముహేముదుని బూజిదవ కొనిపోయి భూమిలో నుంచి
భ్రూ డించిరి. జేవరూపుం డయిన యా మవోనిందు బహుమాయలు నేర్చిన
వాడు గావున నెళాచికాపము దాల్చి యర్ధరాతృ:మున వచ్చి జ “జునితో
నిట్లనియె. శాజా! నీది అక్యభర్యము. అగి స్వత మము. "నే నీళశ్వరాజ్ఞచే
నీ'వైళాదసర్మమును విస్తరింప జేసెదను బెంగము SG జుట్టు
సీసిచేయుంట యు, గడ్డము పెంచుకొ కుటు గట్రైగా నార్పుకుయు
(నమాజు చేయుట కున్నమాట) అన్నియు డినుటయు నా మతమువారి ధర్మ
ములు. పశువఫయుం,ం బకుమాంస భక్షణము నిత్యక ర్మము, ఆక్యుబు దర్భల
చే సంస్కారము చేసికొన్న ట్లు నా మతమువారు *“ముసలమూుబే సంస్కా
రము చేసీకొందురు. అందుచే నావార ముసలవంచులు (ముసలమానులు)
ఆను పేర భర్య మూపకు అగుదురు ఇది నేను సా పించుముతేము. ఇట్లు
తెల్సి ముహానునుం డేగాకు రా జింటికేగకు.. తిివన్లణనులకు సంస్కృతము
వాడుకభావగా భోేజుంకొనరించెను. శూదయులకు. బాం ఎీము భాహ
యయ్యొను, భోజు6 డేబదియేండ్లు పాలించి ససైపమంటెను. వింధ్య హీ మవన్న ౫
ముల మధ్యనుం డార్యావర్త
రమను పఎబేశమునం చాతండు దివ్యమయిన మర్యాద
నిభిచెను. అచట వర్ణవ్యవస్థ చక్కగా చనేర్పడెకు. వింధ్య [పాంతమున వర్ల
పతిసర్జిజర్యము-కి 1౪£

— త అ, కలివిపాదము

భోజుండు నం! తరువాత నతని వంశలీయు


'లేడుగురు సామాన్యరాజులు మూండునందల యేండ్లు పాలించి
చనిపోయిరి. వారి కాలములో సామి ఖం కషప లయి చిన్న
చిన్న పాలకుల వశెమయ్యెను. వాకిలో నేడవయీతండు విర
సింహుడు, వాని తరువాత ముసును రెండువందల యేండ్లలో
గతెంచిరి. గంగాసింహుండు పదియవవా:డు కల్ప శ్లేత)ము
"నేలను. అంత రగ యందు, కాన్యకజ్జ
బమునందును జయచం,దుండు
ఎను. ఇండ పస వునంగపాలుని రాజ శ్రమయ్యెనా.
Mis హోమనగనంశమువాందు. ఇంక నెందకే రాష్ట్ర"పతులు,
గాామపతులు (బవిగాం దారులు) వః అన్నీ వంశరాజులు

తూర్పున కలదానవు, జ౫మురె జభాషూాక ము, ఈ త్రేరమున


చీనా దక్షి మున సేతువ్రుడాక గల నే నేలిరి వారిభెక్క
లలల లతలా శాఖా. ౮ జ తలు. మనలన

సంకరులను సము ద హొరమున ముససలమానలకు నతం డుంచెకు. బర్తరమున కును


తుపుదేశమునకును నానావిధ న్వీపములకు సతడు పీసుమతేస్తులను వెడల
దోం'లెను. (బర్నర జము అమక పర్వతమున కుం బడమరగా నున్నది.) వీకే
యాఫి) కావెళ్ళి యూన మించి నారు శ్‌ కాక్రమించిన నగా భాగముల ే
బర్బర రాజ్యములు (Burbara States) అని పిలువండుచున్న
వి.
జాపీక :--మహమ్మదునకు “"జునకు న మునట్లు వర్షింపబడిన య్‌
సమావేశము సక్వాబద్ధము. మహమ్మదు ఆశెలియాలో క్ర), శ్ర. 620 నుండి
యున్నాండు.. కొని ఇండియాకు మహమ్మదు వచ్చినట్టు “కురాకో
మొదలయిన గంంథాలలో “నెక్కి_డను చేదు. వానితో ఫోజుని సమావేశపరచి
క్రీస్తుయుక్క... యున్నతిస్టిరము చేయుట కీకబ్వనయింతంము. క్రంచ్శవమతము
వారు చేసీరని తెలియు చున్నిది,
i184 భి విబఖ్ను వమ హాోపురాొణము

యకతవన అక్ష లుండునట, వాచే చిన్న చిన్న గామపాలకులు


గూడ నయికి.. వారందరు నగ్ని హోత)ములు సేయువారు.
గోబ్బాహ్నణభక్తలు, ద్యాపరయుగ ధర కేత్పరులు చై
భరయు క్తముగా; ఛచాలించిరి. వారి పాలనమున సర్వత్ర
Ms ప్రవర్తిల్ణను. ఇంటింట ధనము జనజన
మందు భరము,
: గా)మగాగ మమున దేవాలయము, దేశ చేశ
మున యజ్ఞములు ప్రవ _ర్థిలినవి, మేచ్భులుకూడ యార
ధర్మము పైవభ క్రినొందిరి. ఇదిచూచి కలి మేచ్చ (గ్ర్రీతో౭గలిసి
సీలాది?యందు వారిని బంజెెం డేం డ్ఞువాసించి రా థాకృషప్ట్ర
నాశూత్క-రము వడసి * నాకు నాబ్లు నివాసముఒక
లవు. అవి
జూదము, మద్యము, బంగారము, (స్ర్రీహాన్యము అనునవి ఈ
నాల్లును నగ్ని వంశ్యులగు క్షత్రియులు (త(త్రియధర్శము నను
నసరించు (నాహ్మాణులన్న మాట. అన్ని వంశము వారందరు (బాహ్యా
ణులే. నైదికధస్మి విఫ్టవముచూచి వారు క త్తిషట్టుకొని నుచ్చా
చులను సంహారించి ధర్న రాజ్య?
స్లాపవన చేసి వేదధర్శోద్దరణ చేసిరి,
వృ _త్తినిబట్టివారు క్షతియులుగాని జన్మము వే బ్రాహ్మణులే
స షా ల కలి నోన నాకు నిలువవీడ లేకుండ చేసినారు.
మేసి-పై సం. కులము చెడి, రాజ్యము వేయి నేను
భ్యాష్టుండవై సీ పాదముల నీడం జేరతిని అని కలి వాపోయిన
విని కృష్ణుడు చిజునవ్వునవ్వి, “ఓళలీ! నేను నిన్ను రక్షించుటకు
“మహోవకి యందు జన్మింతును, నా యంశేము భూమిె
నవతేరించి మహాబలులయిన యగ్ని వంశీయులను _నకింపంజేసి
(24) వృకినక్షవర్యముం3 1కిక్‌

మచ్చ రాజులను స్టాపించును. అసె రాథాస్యామి పలికి యంత


కా మండాను. కలి స్లుచ్చ (ప్ర్రేనోం బరమూానంద మంజెను.

ఈలోన “వాక్సరము అను గాామమున “వృతపి అను


చేరుగల “ఆని” (గొల్లపడుచు) 4 నవదున్హావుతము నవవర్ష ము
లాచరించెను. చండిక ప్రసన్నమై బల రామశృమ్ణులకు నమాను
లయిన కుమారులు నీ వంశమున గబ్లుదురని వర మనుగహించి
మయ్‌7ను. వసువంతుండను రా జాగోపిసౌందర్యమును చూచి
ముచ్చటపడి యామెను యథావిధిగా వివాహమై యామెం
దనయింటేకిం డెచ్చికొ నను. ఆమెయం దతనికి "దేశరాజు, వత్స
రాజు నను సిర్యురు కొమూకులు గై. వారు మగధ దేశములను
జయించి రాజాలయిరి. వన సాఫెపుండగు శతయత్తుండను నొక
మేచ్భుడుండెను. వానికమూమ:డు పెరణుండు. శివ్సునియాజ్ఞ చే
నతిండు భీముని యంశమున. బుక్తైను = వానికి "తాలవృశుమంతే
యుత్తును నూర్ష(వేగమును గల తాలనుండను కుమారుడు
గ్రాను. వానికి దేశరాజు నత్సిరాజులనో యుద్ధము తటస్థిం
చెను. త'"లనుం కోడిపోయి వార” నంధి చేసిళొ నను. వారు
మువ్ఫురు “జయసింహూునె బలపరీక్ష కరుజెంచిరి.
న. a న. న. న.

4+ ఆఫీరుల్కు గొౌల్లలం యాదవ ఇాఖ గోనివారు. వీరు తతోయులే.


గొల్లవృత్తి నాళ9యించిరి. కంసుని పరిపాలనలో చానికి భయపడి నందాదు
లగు యాదవులు రాజ్యము చేయుటకు ప్‌లుబేకు నొల్లవృత్తి నాశ్ళయించి
గోపోవణ ననుసరించి పాలు "పెరుగు లమ్ముకొని జీవించిరి ఆపద్ధర్మముగా
వీరీవృత్సి గంహించిరి. అప్పుడుకూడ వీరొక్క గోవులను కాచినేగాని గ్యొశ్టెత
లను "మేకలను శా చినట్లు లేదు. భాగవతమున నాఫీరులు యాదవులని
పీర్కొ_నబడి యున్నది.
186 కస నన శ కల

wins స క సయ సం తానార్థియై లేవ


యజ్ఞ ముకటి చేసెను. వానికి చంద్ర కాంతి, Es
మాలిని
యను నిద్దరు కూతురులు గలిగిరి. చండ కాంతిని కాన్యకుబ్ద
సా రాష్ట్రుపాలుని వంశమునాండు, ఛభాపసహాూనికులు.ండు
నగ నో మేళ్యర రాజునకు క్ట
రిమాకరీని నొనంగి వివావాము
గావింపంబ డెను. సో మేశ్వరు= డజమిారు రాజ్యాధిపతి. పీ*వూా
లయమున6 దప మా వరించు జయశర యను ద్యిజుండు రొజు
నివాహోత్సవము, రాజనవెభవము గాంచి తాను రాజు కావల
నని కుతూపహాలపడి చేవాము విడిచి, చంద) కాంటికిం గుమోారుం
డయి జన్మించెను. ఆ బాలుడే జయచందు డను పేదొం
"డెను. వాని తమ్ముండు రత్న భానుడు. రత్న భానుడు గొడ
వంగ మరుబేశములందలి రాజులను దండించి యింటికివచ్చి
యన్నయాజ్హ ననువర్తించెను. గంగాసింహుని చెల్లెలు. పీరవతి
రత్న భానుని భార్య యయ్యాను. (ఈ గంగాసింహుడు భోజుని
పరంపరలో వాండ్లు వారికి నకులుస యంశమై లక్షణుం డను
కుమారుడు పుకును. అత డేడేంప వచ్చునంతశే తండి
సమమయిన బలము గలవా? డయ్యను, ఇంక కీ ర్రిమాలిన క్రి
ముగ్గురు పుతు) లుదయించిరి. దుంధుకాకుండు, కృష్ణకుమూ
రుడు, పృ్పథిప్‌ రాజు నని వారి పేకులు, పృధివి రాజు పండె/0
డేండ్ల పా/యమందే సెంపహూముమిోద సా రెచేయువాండయ్యెను.
అనంగవా. లుం డతని విక్ళ)వముము విని యా డాహితునికిం దన
రాజ్య మిచ్చెను. ప నతండు హీమగిరియందు యోగనిష్థ
పె2 స సవ
ళీ
ష్‌? కుల తై 187

బూసెను. దుంధువనాసంటలు వసస కాను, అజమేగమున కప్ప


కవూరులకువు రాజసం. చా ౩దికి. జంద"వంశజుబయిన
ప్రదొోోతుండు, విన్న? “నో : మంగలి గ్ర కద్యోత
మంతోతనయుం6కు సరివొలు.దు. జఅితేండు లల్ల సేనకు నాయ
కుండె రాజుకొలువ్రుఛో నుండెను. విదో్యోతుని కుమారుడు
భీముసింహుండు గజపేవ కధిపసి యయ్యును. అనంగ వాలుండు
(తాత స్వర్షస్థుండు కాగా సృ రాజు తనకు శతువులసి గమ
సించి ప్రదోో తాదు లను నబ్షుును తేన రాజ్యమునుండి వెడల
గొశ్లైరు. వారు కెండునందలమంది ూరుం-చ గాన్వక బ్దమున
శేగి “జయచందుినసి నాశ)యించికి. జయచండా)! సీ పినతల్లి
కొొడుకు పృథెపి రాజు మాతామహాని రాజ్యము వడసి గర్వించి
యున్నాడు. మేము న్యాయము శా నడిగితెమి. అర్హభాజ్య
మిమ్మంటిమి. కాని యతండు కాదనను. అనిన జయ చందు)(డు
దుంధుమారునికుమారుని దసయశ్వ సైన్యమున కధిపలిం గావించి,
వాని మంతియగు పీద్యోతుని కుమారుడగు పరిమలుని
డన మంతి )ం గావించుకొ నెను. కృృష్టకుమూరుని కుమారుని గజి
మైన్య నాయకునిగను, విద్యోతనుని కుమూరుండు భీమ్యసింహునని
తనకు మజియొక మంప్కొగను నిలుఫుళొనెను. వారి జీవన
ముననై “మహావతి' యను పుర మొనం7ను. ఆది జయచం
ద్ఫునకు మిక్కి-లి ప్రియమైన పురము. అతండు మజిమయొక్ష
పట్టణము గట్టుకొ నెను, జయచందునికి అగమ, మలన యను
నిద్దరు చెల్లెండు)ండిరి. అగమును పృథివీ రాజున కిచ్చెను. మల
నను పరిమలునకిచ్చి వివాహము గాసించెను, వవావామయిన్ల
188 భి
స్థా
దత వలను కాయా క

పోరు పొతే Nr చరనం. సిలభొన వున) యమగ్తమును


m0

సుముకాూూాా. మరు? ౪%స వను. చాంకి “పాకు War se


అలో

డె ొంచెను, క దహన పవన సనవాచకముయివదిాగా రాజు


గమనించి యా పురమున “-ేవాగి ను పీకు పటును.

డాని జహాలి గాామమవి నాడు “లువ జో చ MED (అజే?


"నేకు
“థి” యవి సీలుపబడు
దుననిం) అవ్వల జఫ జేంత్తకు జయ
చందుండు సదువాజసల,న్లు ఆ నము కాాకమ్చుకొనినవిాందట
వృథ్వీ రాజునకు * మనమా తొమహాుని రాజ్యములో నాకును
భాగమున్నది. ఇకత్తువా? సగము నా కిషవలయును ” అని
యుత్తరము (వాసెను. అది మాచి పృథ్వి రాజు "తా నికువది
లక్షల పైన్యమువాండ నని గర్వించి, జయచందుని కు
దూత నంపెను. “ జయచం(ద ! చంద్రవంశ రాజులను "నేను
వెడలగొట్టునప్ప టికి నా సేన పదుశాకు లత్ష లుండెను, ఇప్పటి
కిరువదిలక్షలుగా నది పెంచిడిని. నీ సేన యింత వేదు. భారత
చేశమునండలి రాజు లందరిని నేను దండింటలలను- కాని
నిన్ను దండించుట నాకు పీతి కాదు. నాకు స్‌వు పన్ను గట్టుము.
లేనిచో నా బాణముల నిన్ను జీల్చీ పెండాజెద ” నని వా ర్త
వంపెను. వా రిక్వురకు నిట్లు వైరము పుశ్ణైను. జయచందు.
డార్యదేశము సగము జయించెను. పృథ్వీరాజు సగము
కబలించెను. 9 ట్ర్‌యిద్ద రుద్ధతులవలన నగ్నివంశ రొజుల రాజ్య
నాశనమున కంకురార్పణమయ్యెను.
గ్య ( ఆ ,
నకి సిర
మవ పం ము=కి feeళా
కంక
జ XR శు!

*
య a అ
prema oy 6 RD క జై (4 *
eae యం తు”
ల లు వ net

2పైపపాడు కత్స భానుడు (దెయచందు/: తవ”ము) పప్ప ఫ్య


రాజు పాలించు జుక్సి క కేగిజయించి “నాBR fa నా
గాబ్టుకొని వచ్చెను. పృ నాలి వీని వాల వింత": సస.
గత ధానునికం బంగం: జ ల. భార్యలుండి? ల హాప్‌ సజయ
యందరిలో: దిలకవుయిు యుంాను. ఆ " కసిత్శి,
నో యచందు, సెనికిం బదునాకమగుకు భార్యలుండి3. కాచి వారకి
సంతతి. లేద
దయ్యెను. గౌడ దేశరాజు కూంమైకు చెవ్వవి భావగి
న్న జయచం(దుని సిభార్యలలో న్‌ క్ర ap ఆమె జాసి
సురభానవి* యనుదాని యందమునకు మోపహావడి జయ
చందు"ండామెంగూకి ీరంయు క్ర యను కుమా క్ష్‌ బడెను,
ఆ సంయు క స్వయంవ: ము తాత చెను, పృశ్యరా జా వార్త
క్‌ “చందొభట్టి అను మంతి)వలనం దన బం "ము విగవామును
గాన్యకుబ్దముసకుం బంవి Wi మండపమున సేల్పీంచెను.
సంయుక్త యా విగవాము మెడలో స్యయంనం పుష్ప హోరము
నుం చెను. జయ చందు" డదిచూచి “మో రాజు న్య సైన్య
ముతో వచ్చి యీ బాలికను గెలుచుకొని పోయినచో నా
కం'తేని పీయమగును” అని చంద్రభిబ్టునిచే వార్త నంపెను.
పృథ్వీరాజు తన యిద్దరు బంధువులనో జయచంము సె
జెత్తెను, బయ చందుగండును నన్నద్దుండయ్యోను. ఈశనది వల్‌
యొడ్డున యుద్ధ మారంభ మయ్యెను! (ఈశనదియనగా సింధునది,
జేవనదియని దీనికి బృ/సిద్ధి. మనున్నృతిలో నున్నది - సింధునది
డాని యుపనది దృవద్యతియను "చేవనదుల నుధ్యభాగము
బాన ము జప వుమున్సు ప నా ప ) లన్ని భానువుం
అపకు. అనూ టం మచమొముంుంంసనయు గె, అ ముగుగోజులుం
| a జు స్తే mo అల్లా ల లో వీ శక సళ

pen ae IE

నకు. క్షనం మప ముంజ ంగబంబుకు వాల నిం కాను.


ఒట్టు సలా

హ్‌
9
అం
సే గ
p*
చా అరా
శే a
Tagen
ul

+ Do
my
అ బు వంతం సూాోొంచను. శంకరాను
అ హాముడే జయంత 2 "సివి మొల మూర్ఫృవ్యెను. పృ
ఆటా. నంయు క్త నస థి క యూమె నాందర్యమునకు
హమాతుడయమ్యను. ఆమెయు సతీనిం గాంచి యకుయయ్యను.
అతం జామను బల్లకిలో నెక్కి ంచుకీొని ఢిల్తే వంక్రకు పోయిను.
ఆంతట జయి చం[దునిసేన మూర్చృనుండి "లేచెను. నంటనే
రాజును దకిమిరి. పృష్వరాజు తనసేనను సగ మచట నావీ సగము
సేనతో సంయు క్షణో థో సాను అన్వల నా సైన్యములకు
సూకర శత) మున 'బెద్దయుద్రమయ్యును. రాత్రిపడగ-నే సేనలు
చెదరి ఢిన్లీకి. చారివోయెను. దుంధు కారుడు కృష్ణకుమూరుడును
ప్రదోోతునితో: దలపడిరి. ఆతడు భూవిపె నొరిగాను. అంత
విద్యోతుండు వారి నెదిరించి వారేం గూల్చబడెను. అవగ్గల రత్న
భానువు. లక్షణుండు మొదలగువారు త్మీనముగాం బోరిరి.
రత్న భానుడును గూలెను. తుదకు మూర్భితులయిన
ముగ్ల్గురను గాసి పనలు కాన్యకుజ్ఞమునకు వెళ్ళిపోయెను. ఉభయ
పక్షములవారు బంధువుల కూర్భ లోక క్రియ లాచరించరి. ఆ
పృథ్వీ రాజ జయ చందు/ల యుద్రమును పృథ్విరాజు జయమును
జయచంద్యుసి విక)మకీ ర్వియు సింటింట నెల్లగు చెప్పీకొొనసాగిరి.

జయచందు)డు కాన్యకుబ్బమునను పృథ్వి రాజు “ఢిల్లీ"యందు


నుత్పవములు గావించి పరమానంచవమందిది,
ప న స వ్వ ము = వ 191

దా 7 అ. జయచంవ) వైభవము :--


విద్యోతుని కుమాకు దం ఎష్ముసింహుంకు గంగా కీకమున
నిందు)ని సూర్యాంతక్షడువింగా.. భావనవేసి పూజంచ్చి యతని
వలన దివ్యాశ్వమును (బడబన్వు టప సను, ఆ సమయము"
పరిమలు6ండు తన తండి) కగు పద్యోతు:డు పృ రాజుని యుద
3 +

మున వహాతుండగుటకు. ఇండించి శివుని బ్యాన లింగా పమున


నర్చించెను. శంకకరుం డని సపక్సించుట కతని సర్పకోగ కూప
మున గసించెను. అముదుమూానము లా రోగపకీడ “ండియు
నతండు పూజ మాన(డయ్యెను, పుదకి3 భార్యతో గాన్హి కేన
వవావవలనవి్‌ వటమాలము నుండగా నా మొదటనున్న
వామొకటి మధురముగా. ్ననివెసెను. అంతట కదినర్చ

మొకటి యటక వచ్చను. దానింజూచి సర్పము “సేవు సిర్ష


యుండవు, శివభ కుని బీడించుదుంటివి. ఈ రాజు వట్టిమూార్జుడు.
ఆరనాలమును డా/వుట యెజుంగండు.” అనిన నంతట
రుద)సర్పము “ఓరి! పన్నగాధమ! నేను రాజుదేవామున
నిత్యము నుండి యెంతో నంతోవీ.0చుదుంటిని. నా కిది నివా
నము. దీని నెట్టు విడువమందువు. ఈ రాజు ' లెళోన్లము ”
నొనంగండయ్యెను. తెలివితక్కువవాండు అని పలికి శరీరము
లోనికి బోయెను. పరివుల్తుని భార్య ' మలన * యా మాటలు
విని సర్పము చెప్పిన చికిత్స చేసెను, వెంటనే పరిమలుండు
సర్పరోగము వాసి స ర్యాంగ సుందరం డయ్యును. ఎలేలోప్పను
లచే సర్పవిలము నింపి స్యయముగా. ద్ర వ్వెను. అందుండి
బొటన వ్రేలంత శివలింగ మావిర్భవించెను. అది జ్యోతిరూపముం
19: భవి మ్ల వ సో హృ, భూ క షు

విచా సందవమము అద గాడాంధ కారము నమ్మిన యా యర్‌


రాత మున సూర్వునఫ్లు వెలునొంజెను. రాజు మహిమ్న
స్తవము సక నిడిజూన ల్రభుని - బూజించెను. మరియు నాశేంకరు
ననుగహాముశో.. దనయింట (శ్రనివాసుండు నిత్యనివానము
వేయును వరవముంచిను. గారిశుం డే యమని యంతర్హితుం

ఉరెను. అది మొదలుగ నాతని యింట వినడినము ఒక పుటి


వ ఎఅఫించుచుండను. అతిండు వ
“శ2ెంచిను.. కేవుసింహుసి గలిసికొని యతడు చాల నంతన
మంజెను. అవ్వల పరిమలుఃడు జయసింహుని ప్రు3 మున కేగెను.
అతడును నంతసించి సీవు నీ ప్రరమేగి నాకు విఘ్న మేమేని
వచ్చిన నసహాయపడుచుండు మనసి పంపెను. అఫుడు లక్షణు:ండు
శిన్ర నర్చించి * ఐరావకి” యను శక్తిని బడసెను. ఆశ క్తిఐరా
వతేమను గజమునుండి జనించినది. ఆ శక్తి నధ్యించి లతుణుం
డింటికి వచ్చెను. సదిముబుండు ముసానజెకి నళ్ళపోయెను. ఈ

లోపున "తాంనుండు మొదల బున వీకుబు మహాోవతి -శ తెంచి

పరిమబుని దర్శించి యతినినో నానందముగ వసించిరి. వారొక


మాసముండి తేమ పురముల శేగుతరి పరిమలుండు నా వుతు
లకు రాజ్యాధికార ముసనంగి మిమ్ము గలిసికొందు నని వాదిని

బంపించెను. "దేశరాజు తమ్మునిశోయగూడి ద్యిజులకుం దనవుర

మిచ్చెను. తాలనుండు కాకీప్రురకమును దన కుమారుల కొనం

నను. మరియు నతడు రాక్షసపి) యుండు. రాక్షనముయుండగు


దేవుని మ్తేచ్భుల విధానమునం బూజిం చెను. అయే
Mn?
వసుమంతుని
dat:
(25 పతి సర్షవర్య ము క 198

కుమారులు దేశరాజవత్స రాజు లింద)చూపుడని సూర్యునెంచి


కృతకృ్క'్యులయిరి. సింహినియను నొక దెవ్యాశ్వము చెక్కి. యు
పంచశబ్దమను మహోాగజము నెక్కి. దేశరాజు వెడలందల చెను,
వచ్పరాజు పపీవాక మను సూర్వద త్తమయిన గుజ్ఞము నెక్కి.
= యనింపనెం చెను. అట్లు మువ్వురు వీరులు మహాోవతీ పరమందు
నత్వా, తులై వినోదించిరి. అకువదివేల సేనలకు నాయకుండగు
వా ంసుడు మంక్రొసోదరులు కూడికొలువ నా జయచంద్రూడు
త జ లా

కలు ఈ ఖ్‌ డ య్యిను క్ష


జా” 8 అ. కాలీయుండు

జంబుకుండను రాజు పృ స్వరాజునకు భయపడి కాలియు


డను స గోేనాడి నర్గుచాతీరమున జరిన పూజలో
కవు ననున పాము వడ పను. ఎవంరడేంగాసి సలం నాకుందు
పరమం చెను, నర్వ సేనమనూర్న చేయంగలక క్తని గాలియుండు
"దేవునివలనం బడెసిను. తండి) యూనతి నతండు గంగాయోాత)
కాను. మణతేయు నతడు తన చళ్లైలిం గని యేమికావలెనని
యుడు నమొ యుక్‌ కంథవహోరము గావలెనని కోరెను,
శాలీయు వడు గంగాయాత్న) కృషి జ్ఞానములు గానించి
జయచందుని పురమున శేతెంచెను. అత్త గాన్యకు బాధ
కుండను దంధుచందు6డు నిర్షనుంచై యుండెను, అతనికి:
గావలపిన హారము 'లభింవదయ్యెను.. అంత పరిములుం డేలు
వుహోవటెశే2 పట్టణమును ముబ్రడిం చెను. ఆరాజు కంకరుని
కశరణాం'డను. కెబానుగ ) వామునే నరువది వేల మెన్యముతో,
కరాజు వత, రాజుల. ససాయమునో, తకాలసునినతో దండ
{ft జ్‌ Wh సు హాక్‌ స్క రాణా ము

$f 4 యుష్టమయ్యి శు, కానోయయుసి సేనలు


IU ji Te కాళకియుంకు తెాాధుసి కలంచి మోా్యాహానా, శతృృమును
శ్ర
ప/ యోగం చెను. స్తవ ప ప సమూ మెత మెన
సంజ్ఞ యను భాణముచే సేనలను బేపె భెరవకును బశాముే
శతు గాను, అంత ఘూ: ఇస asమ.
కాలి త తేచి గుక 'జైము కే
లై ప్ముసించూుని సరము
ఖండించెను. అంతట: డాల” | కాళీియుసి నోడించిరి.
పసిమలుయడు శజునో కించి ముప్పును గాగెంచుకొని న్యగ్భహా
మున కాను.

దా జా
శకాబునుసి బల్లి

చనిపోయిన ప వాని ఛాన్స మదాలన


(ఘూర్జ్హర రాజు as) ఆయొుక కుమా రుదింగా చెను. అతంయ
నహహజేవాంకమునఏవాజ్ఞ చే
నె నవతివం-దిరకనాణు. గాం ససిమలుడు
జన గోత్ప నయము జ క్రపిం-నను. శీ డేరాలు క్యేపూంశమున నకి
బాస hg

“em

కుమారుడు
కుమారుడు పుకును
పుకును.
PT న. న. న.

+ ఈ కృష్ణాంకునిపేర సరిగా కృష్ణచరి తపోలికలోం ఖలు మూలమందు


వర్శితములయినవి. కన్న చరిత) కులoss యనుక రణములం. కృష్ణుడు
చిన్నవయసులో చాణూార ముష్ట్రికులకు మఖ్లురను కంససభలాోం జంపినకథకు
సరిగా నీ కృస్ణాంకుడును మల్లంయుద్ధము దేసి"జయించెను, ఇక్షు యూతని కథలు
చాల యధ్యాయములందు మెంపయుడినవి. ఇవి యొవవో యిందు6 చేర్చిరని
నా యభిపాాయమా, కావున వీనిని విడచితిని. చూడుడు- మూలము
95 అధ్య్యాయమానుండి £1 ఆ. వరకు,
ఈ పతిసర్షపర్టము తృతీ యఖండ మున ముప్పడిరెం డధ్యాయములలో౬
శృష్టాంకుండను నొకరాజు చరిత వర్ణితమైనది. ఇది సరిగా కృస్లావతార
గళ ర్‌ం మయము చ లన i స జమ

ఆఫ ప అ సిమరవంశిము ఫా
ఇట్టు ద్వాపరసంధిలో సూతు(దు నైమిశారణ్య వాసులగు
మును “తెనిమిడివేలముండి సూర సచంద,) వంశముల చర్మత యంతే
యుం చెల్‌ఐ, కృష్ణానతారముతిజువాతి ప్ర ల
సి వాలనము
ధర్భయు క్తముగా వడవచెనని యని తెలిపెను. “మూడు యుగ
ములలో నవతరించిన హక యీ నాబల్లపదియగు కలీయుగములో
చేరూపమున నవతశంచి యెఒనులు శసెనో తెలుపుము, అిగ్బా
వంశ్యులగు నోలతుగుడి నంశేము చకెతె) వివరముగా వినంగోకేది
మను మునులపా,ర్థననైసె సూపంకిట్టనియె. అగ్నివంశులలో.
బ్రమరు(డను రాజు ద క్లిఅదికకేగి. యంబచే 6వ బడిన
Ra OTP pe warp అణ

చరితను బోలియున్న ది, ఈక ్రమ్లంకునికే “ ఉదయసీంహుడు * అను “పీఠ


కెనిపించుదున్నడి. వికి)మాదిత్యుని తెరువాతే నితండు కృష్ణుని యంక మె
యితే. డేవలికించెని యున్నది. ఇకనియెడ( గృవ్హుని లీలలన్ని యు సమన
యించుట. చిత్తము గానున్న పు చరితిద్యృష్ట్రలో నీ కథల యా థార్థ్యమును
గూర్చి సంశయము గలుచున్న ఓద కావున "సేను వీని ననువదింపక విడిచితని,
ఈ తరువాత క్రుతుబుద్దీను క కరప మభహమ్మ వయుల చరితలు సుస
య శ ప్రాణము. ప్ర్రక్కి_టిపుపంక మనిపించుట కితరులబేం
చేర్చబడిన అ సు సుదుచున్నది. ఇట్ట పర దేశిచర్మిత్రిబు మన పురాణములో ౦
చొసప్పించు ససంపగిడాయము మచ యేయితిర ప్రురౌణములండు నింతెగ
౫ నిపీంపదు, భా రతణకి )వస్మలై నస విక మాదిత్య్ట శాభీవావానులను సంభూర్ష
ముగా జెప్పుటయు యాహపుతిస్తై పర్వముయొక్క ముఖ్య తాత్చిర్యముగా౬
గనిపించుచున్నప, అసవసరిములయిన యికర దేశ చరితలు కవిలో ముడి వెట్టి
భౌంళజేక చితి కెలుజ మొనర్చి నిజము బయల్ఫడకుండున 'క్షువరో యిట్లు
్రసర్గి,
196 భవివ్వమకోప్రురాణము

* ఆంబావణి * పము రాజభాసిగ నారీండ్లు వారీంచాను,


జఅతండు సామ వేది. గొప్ప శూకుండని వ)ఖ్యాతినంటెను.
ప వాని
కుమారుడు మహామరకు(ండు. వానిపుతు డు డేవాపీ, వాని
సుతుడు చేవదూతయు రాజ్యముసేసిరి. బౌద్దమ తానుయాయి
యప నకోకుండు యుదమునం జంపంబడినతకువాత కలి సూర్యో
పాననచేసి రవి యనుగహూమున నై బేండ్రకు శకుండను నొక
పురుషుని బడసి వానికి “తై త్తిరము ” అను నగరము సిచ్చెను,
వాం డందు గోవులు బస్సులు ననువారిని భోయబలి చుకొస
యార్య చేశ ఏ నాశమునకుం బలుమారులు యత్నించి యగ్నీ నంజ
ఈాజులను సంవాకించెను. అల్పాయుష్రు-లయి చక్కు వుంది
సళించిరి. "దేవదూతుని నొడుకు గంధర్య'సేరుం డేబది మేండ్ల్లు
పాలించి + తపస్పునకు బోయను.

తెవస్సుచే
పసి నెవ్రసి యాజ్ఞ చేవమజిలపచ్చి రాజ్య మేలను,
అపుడు విక) మా దిత్యుండు కలిగను, అ నూకేండ్లు
పాలింపను. లు జేవభక్తు డు వటదేండ్లుపొలించి శకులవలన
మరణించెను. అతెని కుమారుడు శాలివాహనుండు శకులను
జయితచీ యణువది యేండ్లు పాలించి స్వర్షమం దెను. సాకు వాకా
నుని కుమారుడు శాలిహోతుుడు. వాసి తరువాత ఇాలివర్ధ
న.

+ ఈ తపస్సునకు వెళ్లుముందు. 'బెద్దకుమారుండగు సంఖునికి రాజ్యము


పట్టమున స్వైను. ఆ శంఖుడు ముప్పది యేండ్లేలి గతించెను. రాజ్య మరాజక
నుయ్యెనని విని ఇంభగష్ట సేనుడు తపము వాలించివచ్చి మజల రాజ్యభారము
వహించెను. ఆ సమయమున గంధర్వ సేనునికి వీరవతింయను మ సల
కలి 8001 కి సరియైన 101 3.6లే నొక కుమాకుండు గభిను, అతండే
సమాదిత్యు(డు. వివరము చూడుడు ఫుటు, 105,
పవన3 జే
దస పము
1 197

నుండు, శకపాంత, సుహోసుంం డు హా ప్‌“చ్చు?డు, ఇంద్ర


వాలుండు వమనగా బాలకా
రి. 3 ద వాళ౫? డిందా?వతియను
పురము నిర్మించిన వా:కు. త అకు "పరు, వారిలో
మాల్వవంతు:డు యను నగరము సిరిచెను.
అతపి కాలమున నాశ్షేం మం వానలు బేక్‌ పంటకు పండవయ్యెను.
నొప్పు కజువ్రవశ్చాను. రాజు డ యాహోరమునకు? గష్ట్మపడీ
కిక్క పంట మెజున్మగా వెసి నండించిన ధానవము నింటనున్న
'దేదతార్చునకు ఓ వేదింప స బసవచ్చెను. అంతట భగవానుడు
నన్ను గ్లకీ వంసవాం క ముందు కజువురాదు. సువృ సమె
సస్య నమవృ్యృడి యగు నె మరా క “మురునడి వినపండాను, మాల్య
వంకా కమా సదు కొంగున కంప స్‌వాను? ,ోముచే
పంచెను. అరకు ప. లి టో. “ముఏ జేసెను.
వానికుమూానుండు పోయా, మ ప్రసా
CO , భోజరాజు,
నేబది యేండ్లు ree భోజునికువకాసుంతు ens
“ఖుబది_ గంవణ్చేగము దేలెను._ శంభుదిత్తు: కొడుకు ఏందు
వపాలుందడు, అతడు "పదవే త్త తండి, యింత కాల మేలినవాండు
బందుఖండము ( బుఎజేల్‌ ఖం!) బసు పేకున "రాష్ట్రము
సిర్టిం చెను. విందుపాలుని కుమారుడు రాజపాలు(ండు తండి/వలె
నలుబది యేండ్ల లను. వాసనికొడుకు మహేవరుండు, తర్వాత
సోమవర్శ, కామనర్శ్క ఘూమిపాలుండు, నలుబది యండ్లలినాకుం
భూమిపాజు డు 'భూసరస్సు' అను నొక సరస్సు త్యవ్విం చెను,
అచట నొక నగరము కట్టించెను, అతని కుమారుడు రంగ
పాలుండు, భూమిపాలుండు పెక్కుమంది రాజులను గెలిచి
198
£
భి ప్‌లప్యావుహావపురాణము
pw ఇ

స్‌లింయలుండు. అను బకుదునంది పృఖ్యాకిశెక్కె_ను, అతడు


సంగ బాలుని బట్టాఖిశేముకంచి వనమేగి తపమాచరించి న్వర్ణము
నంజను. వానికీ కల్పవింభ్యాుందడు జనించెను. అతడు తంగపాలుసి
ప్‌ నలుబదియేంక్తేలినాడు. వాసికి సంతపి లేకుండెను, జక
జూ ఊతండు గంగాస్నా నమునెకేగ సెక్కు_దానము లాచకించి
కల్ప తేత)ము (కోరుశ్నోత)మున కేన) యీ పుణ్యభూమి
యంతయు నూన కామయి దిబ్బయయినదని చూచి యక్కొ-డ
“కలాసపనగ రము" నిర్మించి యచట రాజము చేసను.
ఇ వాసితరు
వాత గంగాసింహూుడు రాజయ్యను, అతడు తొంబది యేండ్లు
చాటినతమువాత కాయస యుద్ధమున కేగి వముపహాముద్‌ గోరీకిం బృశ్వే
శాజునకు జగన యుద్దములో (2వ న తలు)
పాాణములు వాసి స్వర్షమంటెను. ఇంతటితో é బ/మరునివంశము
నవా ప్ప మయ్యెను.
వ వ అ, చయహోని వంశము 3?
చయ హోసి కు రాజయ్యను. బ్రహ్మా
లు “అజ మేరీ మనుపుర మతిని ముఖ్యపట్టణము. అజుం
జనగా బ్రహ్మ అతని “మా యనగా లశ (సంపద) ఆడి
యందుంగలదు గాన యది “అజమేరి మని "పరొంజను,
(దీనినే యిపుడు 'అడ్‌మోర్‌' అనుచున్నారు) చయహోసి రాజ్య
కాలము + పదియీండ్లు. వాని కుమారుడు తోమిరుండు అతండు
మెరి ంగ పూజసేసి యొక సంవత్సరములో ననుగహము
డసి'“ఇం దపృస్థము” అను పుర మా దేవునివలన నంపాదిం చెను.
డసి
అతో
మరుని వరేశమువారు తోమరు లనఃబడు మేలి)యులయిరి..
క ర II

+ ఈ రాజ్యకాలనున లెక్కలు సరిగాలేవు,


పితిసర్షనర్య యు రీ 199

కహ,
అనగా వూరు హా హాం భనం. కతుకేెందియు. 4

వ రాజ్య శాలను తకు న టా పులు... ము. 15


వ య శమ గ శల *

భిక్షు డెము స “ధావముాగా ఇను చి


ఫ్‌ ప్న ర మదం
బావము. “ము. వ?౫ దాము రవ కు. కంక మగ
ఖాకీ ల్‌ శా ల్ని శ వ్‌ స క్రీ ఇ

పేతినిను? జ నం యం వ
ప్కసిస్ట కెక్కె-ను. ౬..౬”* |
.

“దము అను విన్నశనావుము వహాం ప వొవముం


£] అంతో

ఖ్‌ i

“సామం జేవవం౦ంన
ము 3

నామబ జేవుండు anePee Es


ప. సర్టాష
మరువను
గాక న కక్నుపకపాబనము సే జను. నాని కుమాకుడు
తుహశజేవృంు. వాసి పరరానకలో. అజిలపులా, సరపింపాంయ
చెందుసనరుండు. సరుసణా మహద్‌ ములక a Barat
హాస్తులగు. కవలి”.లుల గక అకు క యను కన్యను
వికముసి కచ్చి "సేదవివినా వివావాము. పాక కం నాకు కే
మ 'మధ్య రాష్ట్రా)" రాజ్యము [గ
నానంౌను
పీకవిహోంతకుని పరంపరలో మాణిక్యుండు, మహాసింహుయయు
4 చంద)గుప్తుడు పృ)తాపవంతుండు. (2వ చందగువ్తుండు)
మోవాను:ండు కరాయండు నసాగవావానుండు, తోకా
గ.
భారుడు పెరసిం టు; విజబుధుండు, చంద) రాయ: డు
పారిపవారుండు, వనంతుండు, బలాంగప-'డు, న్రమధుండు,
ఆఅంగ-రాయందు, పినొలుయు, శార్హ్ల చేవ్రంయ, నంత) చేవ్చండు,
ap

జయసింహుండు ననువారు పాలకులబురి. జంుసింహుం శా ర్వా


వ _ర్లడేశములను గెలిచి ఫనరాసులను దెచ్చి బహుపల ప్రద
200 భవపివమ్నమహాోప్ప్తురాణము

మగు 1 యాగముచేసి యున్నాండు. జయసింహుని కుమా


కుండు ఆనంద దేవుండు. అతవి కుమారుడు సోమేశంకుండు,
మంచిహమాకుండు. పతం డవంగవాలుని కూతురా కీర ూలిన
జెండ్లాడి యామెయందు మువ్వుకుకుమారులను బడ సెను. అందు
'బెద్దవాండు దుంధు కారుడు .మధు రారాష్ట/ మేలెరు. మధ్యముడు
కుమారు: డనువాండు (కృష్ణ కుమూమండనియు వాడుక ఎ)
ఆజ్‌మోా5్‌ లో దండి) సింపశనవమెక్కెను. మూడవ యతండు
మహీరాజు (పృశ్వేరాజు) ఇతలే ee hes యనంగ
పాలుని కఫ రాజ్యమునకు (ఇంద ప్పక్టమునకు, ఢిషిపాంతమే
ఇంద్శప/స్థపురమునున్నచోటని తెలియుచున్నది.) రాజయ్యను.
"జీ

శ అనంగ వాలుంకు జాహత్రుండైన ప్ప వ్వ రాజును చ తృత చేసికొని


తన రాజ్యము సే యతసికి చ్చెను. ఈ పృథ్వి రాజు మహముద్‌
గోరీ తోడియుద్ధములోం జనివోయెను. (1198 &. D. లో)
ఇంతటితో చాపహానివంశము ముగెను. ఆ వంశములో
"జీవించిన రాజులు, నారి భార్యలు పిళాచవ్లాయులయిన

* ఇతడు వౌార్యచందం) గుప్తుండును గుష్తడందంగుష్తండును


ల న.

కాడు,
క క న క న ల re వ,

సామలడేవుని వంశమునందలి యన్ని వంశపుకాజు,


+ ఈ జయసింహుంకు. చేసినది ఆక్టమేధయాగము, జయనీంహాళ్య
మేధము అనుపేర శ్రీ ఊడ శృంగగిర విరూపొక్ష పేళాధిక్యయలు
( శ్రరాతీచయనులుగారు. ఆని ఫూర్యా శమ నానుధేయముగఇ సుప్రసిద్ధ
పండితులు ) ఈ టయకింహాని యక మేధక థనే సంస్కృతే నాటకముగా
రచించియ న్నారు. వికి పథము లోగడ పీనుగులమపాటునం దుండెడపి, విత
శిష్యులు క్రిక్‌ 4) కల్యాణానంద భారతీ మాంతాచార్య స్వామివారు
పికృత ఇకా పీథమును శుంటాకుపందు స్థాపించి యూశ్నాకు
మేము లవె ను ఏితెతుపంబకి ఇ కంకి అయికి, వాండ 06
మేను నం తోనము మ్హుచ్ను లుగా. చవూార్కులుగాని కత
జాలు 'మేవానులు నను కంక జ జామ బలిం. అందు చువానులు
యీ
[3
ముస్తి వి
ధర్మా ము
యర్యూాూాయులుగాగర... *
"జూ b >
చూ
వాళు
వస రా ను నో

త "1

చాపు గాను నైరి. చాషహోని శ ముక వంకమందళ క్రంద


wa 3 ళీ చ్‌ a

ముండి తెప్పించుకొన్నవా నచ్చటచ్చట


be hs
చక్కియులుగానేజే
యుంతినోయిుని,

ఏఐ. శుక్రవంకము వ
(చామిక్ష వంశము
క్మ్‌ సా
బృజ్టువర్రమున వసించు అ బ్రాహ్మణుని
స్‌ భార్య యుంెను. అ వంతాబకుం బదిముండి
కుమారులు గళ్ళిరి, అత: డు మిశ, చక ముగ (ఈజిఫ్హు) వన దా
వామర్లర్ధ్యముచే. మిశి జేశమందలి "తెలివిగల soot
భోంబటిచుకొని న్య దేశమునకు నచ్చి వారిని ఛావనుటానాలో
(మరు దేశములో) నుంచెను. వొందజు శిష్యులతో సరస్వకీ
ద్భి వద్యాతుల మ ధ్యమం దుస్న warn రమందు వసింవాను,
II లు న a వా శల ఆ

ఫి ఆనంళపొాలుండు మతియకులము లో జే వవాండ్తు ఇందంప్రళఎ


త్య నక సప
కల యునుగోమరుని వంకీముళలోగివా(కు. అంంగపాాబుని కిస
కడా చలు, కర్తిమాలిన్సి చంద్భో కాంత యలు.
ee er)

లి టీటీ
కీగిడావిభని గమేక్టకుతు
a అ

ముం “రు, షా పుట 200.

btవూతవ
“ అన్యాయము 1 కోక ముకం
సప
ii ei క మయువదు కో
i = A
టు
లలు
శల ఆ
కః జక
3 "క
తేల్ప్బబడినడ.
గెస్టు
అది ౨౫ ప్రకా యుకే
wo, pe
IEE
ఖో
+ జో న
జే",
జా

అ" ప్రత 2710 {892 LE. న. తుగిక వెంత చున


ష్‌er
చక్షుక న
జతే”) చప్పబడుచున్న ది,
202 భక ము
షః
వు శ వురా ణము
అనీ

అపని కుమారులు తమ్ము" కసుగకు, నతని శిష్యులు నతనిలో-చ్వ్‌


వసించి3. నాబ్రవ కుమూారుండగు శుష్లని చూతము రాజపుటా
నాలో నున్న యకర్సుదవ క్యతము (ఆచూపర్వతమని 'నేటివాడుక)
లోనున్న చ నతదును శిఖరముంమోద దపముచేయుమని పం
ఇను, మిగత కుమారులకు శిష్వ్షులకు మనుస్థు ఖతి ధర్శములను
బోధించెను. శుకుడు సచ్చిదానందవిగ సుకు, జగనన్నా ధుండు
నగు వాసు బేశ్చని బానన్నుు ని జేసిపొాజను. ద్యార కాపతియగు
నా చేవ్రం 4 డావి పుని చేయిహ్మ్రుకోొని తీసికొని వెళ్ళినము దాంతె
భాగమునకు నచ్చి డవ్యకోభా నమన్వితమగు ద్యారకను
జూపిం చెను. కలిలో సించుమించు రెండువేల సంవత్సరము
లయినతేరువాత నన్నిహో[తు నన్ముగహమున నరుర్చమున
శీగి తనతోడివారగు పిమరచేహోని పరిహోరులను ముగ్గురణో
బొాధ్దులను జయించి హారికృపచే ద్యారకను సిర్హించెను.
థారతవర్ష పక్న్చిమభాగమునం బబేండ్లు పాలించెను. అతని
సం వమారుండు విష క్పెనుడు అతండు హరికృపచే లభించిననాండు.
అతిం డిరువదియేండ్షు, వానికుమూరు:డు జయ'సేనుండు ముప్పది
యేంస్ల్లు వానికోడుప్తు విసేను డేబది యేండ్లు పాలీంచిరి, వాసికిక్ష
మీథ్టుసము పుక్టైను, అం దాడుదాని వేకు స)మోొదయనియు,
కుమారునిపేకు మోదసింహుండు ననియు
,నేర్పడెను. విసేనుండు
ప్రవోదను విక్రముని కొనంగెను, రాజ్యమును గుమారుని
కిచ్చెను, అతిండు తండ్‌యంతికాల మేతను. మోదసింహుబనికి
సింధువర్శ జన్మించి తెండ్నియంత కాల మేలను, సింధువర్శ
౪ కుక్టుండు (చాళుక్యుండు ॥ ఆగ్ని వంక్యుండగు చాంన్మాణుండేయని
యిచట స్పష్టముగా “*విప్రిమి అను పదము “తెల్పుచున్ది.

ప)కికర్ణ ప క్యుముం క ల్లగ్రిళ్సి

కుమారుడు పి
పంధా కును తెండియంత కాలము వపాలీంవా
వొనికువూ'పండు (క్రిపకి, DIES 'శాతమవంశమున bam
'కాచ్నపి యను నాను వివాహమాడెను. స్రీలు డేకి
కచ్చ దేశమున శేాను, ఆంద“ పులిందులను యవనులను
నతంయ జయించి యచట వ్‌ లే రావి జను, ఆదేశము

సింధుశిరమున నున్నని. వాసి కువ్యూరు కం దుభజనకు కబుకులను


భిల్లులను 3బిచి రాష్ట్ర+నిర్మా అము చేసాను, వండి” యంత కొల
మేశౌను. వానికమూరుండు భుజదేశుకు. అతడు మంచి పిసి
వెను కేం డియంత కాల శేకళను,. వాని కుమారుడు
రణవరకు, వాదితకువాత చిక్స)వర్ణు రాజు బెక, చితానర్థు శే
లే
చిత్తుననరము వనమునకుమ నిస్ఫతమైనది. నాని కుమారుడు
ధగవర్గ, వాసి కుమారులు కృష్ణవర్న, ఉదయు:డు
ననువాము తండి)యంత కొల మేలి, డదయుని వేర నుదయ
పురము నిర్శితమయ్యిను. అప్‌ వనమధ్యమం దున్నడి. అతండు
Mids మేలను, వానికుమాకరుడు వాప్యక రఅ
అతడు వాపీకూప తటాకాదులు, చక్కని మేడలు, ధర్హార్థ ముగ
నిర్మించెను. అతఃడు చాల ధర్శవరుంతు. అంతట బందుండను
రాజు లక్ష మైన్యముతోేవఐచ్చను, పాండు మహామద మతస్థుండు,
వాపష్వకర్శ వాసతోం బోరాడి పెశాచకులగు మేచ్చులను
జయించి కృష్లోత్సవము చేయించెను. అతండు తండియంత కాల
మేతెను,. వాని సుతుడు గుహీలుండు, తరువాత కాలభోంజుడు.
రాష్ట్ర)పాలుడు నను వారు పైవారితో నమానముగ నేలిరి.
రాష్ట్ర్రపాలుండు పతృ సై తామహామయిన రాజ్యము విడిచి,.
వెష్టవీయగు శక్తిని దపముచే నారాధించెను, సర్వమంగళయు,
wr Hy Te a 8
1
హు క జ
సాపు.
|
కము.


గ హు ఈ ఆ
పూక్‌
స bi

వు / ఖ్‌ శ
ష్‌ wa
he a
Fae నీ hip Fe p మి శ
జే » నష ‘ సక్‌ ల్‌ న
క.

శ్‌ ౯ సం

త By ToT, ry వాను ఇద పోర మమ


ణో అయన జ of క

శత,

క | ల్‌ cme ఇ on
wr ఇ a శ + Mens, పా గ్‌
2 సన ఆ
క్ల శ
విం సల
స. సం ్‌ ఆట Pa
వై స్నో సడ,
* బ్లు" ]
Fr Pn
ng mi శ అ
a శు జి బస. ఫల.
గ్య న్‌ యi
శం

కక
ణా వే నే ల హు i a ను

x ణ్‌ +

ప ళా re
ea
ల క లో

చలు... తా

రాజసు జో

మైనం.
కా

అన
త్త నా

1
నా

my * ot జ క me hy" ora x వమ ఖా. ళా


జ న్‌ ప ఖై స్స న tes ళ్లు ఇ వ్‌ శీ వష జ త నన్న సస వవ వై సెస్స్‌ ఆ చ
~ స్‌ు న స్త ళో శ!
Ye

me WT జో శ Su ae "i ఇ మి అది 3 <


అలలను వము ల రహ
క్ష న. m౫

న సా . 9
Ys wap may ue బబ్యాలజ క శ
శై PE వం & ఫలు అమ న జ య SFY
agg పనలి Die ర్స ఇ తదసను

న్‌ పవ] చందమ
చాలా

ae
జ మపట
CR
' n ౫¥

CEI!
బలో "my గో Ww ne | .

". ఘురసగరవయిు
WH earn ఆ x Wee ఛే 4 dr

“నమ్మ యు ళోrw:
“es WO spe wis


అ పూనా
am EN ya | ఇ జ

వు, వొాకొన్స వ ఖో త్న

రాజధాసి నాన ౧౦చి గరి అటి

ముమ్ము. నకు. వుస్కానము అనను. ఆమెవిది యాతని


కొక గజము నొనంగిను. మజటియు: దానుదక్షి ఆదిశగా
మంగళ వాద్నుములు వొయించుచు నడ చెను. ఆ రాజు
హాయ మధభివోహాంచి రెండు కన్నులు మూూసికొని వెంట చను.
అవ్వల పడమట్‌ దిశకు నక్ష యాను. భుదకాతండు పకి రాజగు
గరుత్భంతుం డున్న 'తాన్రనకం జేరెను, ఆ పశ్షియున్న "కావున
భయపడి కన్నులు తటాలున: బెజుచెను. ఎదుట నతని కొక
రమ్యమైన నగరము కానివించెను. అది కన్యచే నిర్మితమై
యుండెను. జానికు _త్తరమున గంగయు దన్సణమునల బాండు
రానదియు పడమట సీశనదియు తూర్పున మర్కణుండను నా
పక్టీయు నుంజెను. ఆ గా)మము కుబ్దరూపవుయి యుండను.
క న్యానిర్మితమై కుబ్దమయినది (ఐొట్టియెనది) కొన యది కాన్య
కుబ్బ మను 'వేగొంచెను. జయపాలుండందు: బది యేండ్లు
పరతినర్లవర్య ము-ళ
Ca wh,
ఏ0
అయాను... శావికుమాకడు వణువు
ష్‌ స ba
నూదువా. డగుటచే
షురు కను. ర బాకీ ఎదందెను. అరకు. దేపీడ త యను కల్యా
జిం ను నొక వపిద్రిడికా పైదాకా మూడెను, ఆమయం దాత
అకులు స7 వమా శ.కలమయొక్క..
ణే /
వమాంగకక్రకకాక.
యు
కుమ్యాైా
లు
అలీ
జదించికి, వితల, వార్వతి, కన్య, పుష్పవతి, వోవరవి, సిందూర,
లియా వాసనానుములు. వాకువకునగా నాఫహ్మి,యా హేశ్యరి,
wn అ శ 3
కౌమూాడి, అ హవి, వారాహా, వందా గిణి, గాక్ర మంద డీంకు నకు
=
ఇ నస
శశొత్ముకల
క్ర యంతలుం. ఒకవాడు రాజలొరం జారముకళి దుక
ఫ్ర 6
నాకిక వను నూంపితో నెప్పుటింయుట్టు వడలెను. అంతట నానా
“నా హహాభ్రూాపి నటు. మిం నాకండి సుంపకుల నందు" జూ చెను,
నారిములను కృ ఇ త్రూ. పూూతిమునో నుగ్నట్లును నాభర
యు బేవియు. చేనిదాల” ను ననన వాను ..- చి మనస్సు చిన్న
పృద్చుళొనను. ఆమె సీకునోడుచున్న యాకడవ యెంతలాగినను
మాం డికి రాడయ్యేను. ముం పేతు క న్యాపతి కుండ బేకయీ యింట
"కైన సచునప్పటి కాము కుమార లేడుగురు శిలలయి యుండిరి.
'పణువువచ్చి తేన భార్యను గారణమేమని తర్జించెను. మజియు
వతందు బహ్మచర్య నియమమును విడిచి ఆమెకో? గ్రీడించెను.
అంతట నావెయం దతేనికి యశకోవిగ)హుడను కుమారుడు
జన్మించెను. అతండు మంచిబలశాొలియు ధరశిలియునై
యుండోను. అతః డార్యానర్హను నిరువది యేండ్లు పాలించెను.
వానికుమారుండు మహీచందు)ండు వానితకు వాత చంద దేవుండు
ముందపాలుండు ననువారు తలకొక యిరువదియేండ్లు పాలించిన
వాకు, మందపాలుని కాలములో చెల్ల రాజులు నతనిని విడి
2౧6 వివిన
ను వో భా ఆ ము

ముడత శోనం క లరుుంట ఇ వెందివంయు. వతండు పడియెండే


ఏంజ్ఞ పొల" 6కు జని? చెను. 4 రాజసీాయ
మను నగరము ; న నున్న ది. దానిలో మహామదుం
డను మ్మేచ్సమెశాచధఫర్నపకండు “పెక్కు చేశములను జయిరచి
దవనము కొల్లగొట్టి మేచ్చ,వ్‌ ను జేంచెను. వాండు తెనపై
ఇ కః తారని wr పాంవు కలిచే క్భృజిఅంపబడినవానింగా
ల కొలిఏగలవాండు గాన వానికి లోంబడి సోయిను. మహో
మదుండు నంశోవ్‌ంచి వానికి ధనరాసులన్నియు' నిచ్చి వేసెను
వాండయు మూ ర్తిఖండకమందలి తన రాజనీయనగరిమునకు. వెళ్ళి
వోయెను. కుంభపాలు6 డిర్వది యెండ్లు పొాలించెను. వాసి
కుమారుడు చేవపాలు. + డెినంగుపి కూతుకును జంద, కాంతి
యను దాసిని వివావామాడెను. మజియు నతడు క న్యాకుబ్ద
మునంగల గృహామునకువచ్చి రాజుల నందరిని జయించి తండి
యంతకాల మేలను. వానికి జయచందు)ండు రత్న భానుండు నను
సిద్దము కుమారులు గీరి, ఆర్యావ _రృమునం తూర్పు భాగమును
నుత్తర భాగమును జయించి రత్న భానుని కుమారుడు లక్ష్షణుం
డను వాడు విష్ణుభ కుడ రాజ్య మేలను. అతడు కురు వ్నేత)
మున యుద్ధముచేసి ప్రొణములువాసిసిస్వర్ణమంబెను. ఇంతటితో
శుకుని నం జనిసంచి వైశ్యులకుం చాలకుండై న కుంభ
పొలుని వంశము నమా వ! విష్వ క్పెనుని వంతము
నందు జనిశ్రంచినవారు విష్వ క్సేనులనియు, ( బావా ఇణులై
తత్స) యధర్శము గొన్న వారుస్‌ విసేనుని కులమందుస పుట్టినవారు
—_—_—

+ ఇదిగోరీ మవామ్మదు వృత్తాంత మేం.


అనా జంటల నాకాలని లాను త. ఆ టు! ఆనటతా,
gg = hi

ప్కతినర్లన స ము ౪ 207

ఏిసేనులను కైజొోయులియు, గుహీూలుది నంశమునందకి వారు


ఇాెకాలులను కుత )యులనియుు, వరొందిక, రాస్ట్ర్రావాల. ని
వంశమువాకు రాష్ట్రావాలురను శాజాలనియు (ఏకు శఈతిెయ
ధర్మానునాకులు గాసి యన్న నంళ్‌యులన్న
మాట ) వైళ్నపాలకుం
జన
ర కుంభపాలుసి వంశములోనివారు వెశృ్వపాలురనియు
బస్స
చరొందిరి. శుక్ష నంశభురంధరుడగు లతుణుండు మరణింబగా
నా తుతి)యులందరు (శ కోయధర్ముపరాలయియున్న యగ్నీ
వంశే రాజులన్న
మాట ) కుకు క్లేత)మునందు నకించిరి, మిగిలిన
కొలదివుండి కుద)రాజులు వగ్గసంకరమునొంది నేచ్చులచేం
"జెరుపంబడి భయానక రకవెన htమచ్చ దేశమున జన్మించిరి.

ఆఆ శీ జ. పసహాకుని నంనము "-ాాా

ఓ భృగువర ! పరివారుని వంశము జెల్పద వినుము.


పఠిహూనుండు ధర్మ వేదప రాయణుం డై వొద్దులను జయించి సర
మయియగు త కిని ఛ్యాపించిన నామె సారయమోజనవి శాల
మయిన యొక నగరమును జిత)కూట గిరిపై (బెంగాలులో
నుష్న
ది) నిరిఉంచి యాతనికిచ్చెను. కలియానగరమున బంధింపః
బడెను గాన దానికీ 'గలినిర్ణరము'” అను పేరు గలిగాను. అడే
కలింజరప్రుర మను ప్రఖ్యాతి చెందినది. అంచాత:డు పంజె/0
'జేండ్లు పాలించెను. వాని కుమారుడు గౌారవర్శ, ఆతడు తండి
యంతకాల మేళాను. గౌర వర్మ తన తముండగు ఘోరపర్శ్మ
నారాజ్యమున నునిచి తాను గాడదేశమున కేగి పాలించెను.
ఇాళవర౫* కుమూారుండు సుపక్టుండుం వాని తకువాత రూపణుడు
కారవర్శ పాలించిరి. శకంండు మహాోలక్రిపూజ గావించిన
208 భవిపషు మహో సు రాణ ము

మూండేండ్లైయిన తరువాత నా వేది కామూ, హూసముః


భక్తుని కాలింప నచట వెలసెను. శామవర్శ యేజదియేంప్ల
పాలించెను. వానిక్‌ భోగుడు భోగవకియను మిథునబము
జన్మించెను. అందు భోగవతి నతండు విక్శముని కిచ్చెను. తః,
రాజ్యము భోగుని కిచ్చెను. భోగవర కు కాలివర = జసించెను.
అతడు మహోకాలి కుత్పవములు సేమించెను. ఆమెపనన్న యొ
యనేకవిధములయిన ప్రుప్పములకు నిలయమైన “కలిక (ఒక
మొగ్గను నృజించి యిచ్చెను. ఆ పువ్వుములచే నేర్పడిన
నగరమునకు *కలికాతా యను వేకు గాను. (కలకత్తా
యున్న చోట) కళివర కుమారుడు కొనికుండు. తండి!యంత
కాల ములను, వాని కుమారు(డు కా త్యాయను(డు, తరువాత
హేమవవతుండు, శివవర్శ, భవవర్శ, _రుద)వర్శ, భోజవర్శ
యనువారు వరునగా నేబదియేండ్ల చాలించిరి.
భోజవర ఎ వనోదేశమున (వనమధ్య భాగమందు) భోేజరాష్ట్ర)
మను నొక రాష్ట్రిమును నిర్మించెను. వానితరువాొత గవవ
వింధ్యవర్శ్మ, యనువా రేబది యేండ్ల వంతునం చాలించినవాశే.,
వింధ్యవర్శ తన రాజ్యమును దమ్మునికిచ్చి వంగ జేశమున కేగెను.
వాని కుమారుడు సుఖసేనుండు, తెండి)యంతే
కొల మేగాను.
వానికుమారుడు బలాకుండు సదియేంక్లు వానితకువోత లు a
ణుండు, మాధవుడు, వేశవ్రండు, సురశేనుండు, నారాయణుండు
తాంతివర యనువారు పదియండ్ల వంతున: బొలించి5ి, శాంతే
వర శె గంగాసీరమునందు శాంతిపురమును నిడిన వాసు
కువూరుడు నడివర్శ, ఆతడు గంగా బేఏచే వరమువడసి గెడ
(జ) వేక్‌ జతవ రం ముర $09
ల్‌ ళా తీ

( ఒరిన్నా ) రాష్ట్రామునందు ఈష వమా యను నగరమును ఐఏ


ప్త ౮
వెను. ఆపుకము వేదఫ రములకు నిలయనై గంగా దేవి
పెలుపువే రప్పింపంబడిన యొ కానొక విద్యాధకునిచే సంర క్షి0పం
బాను. నవవరా యిరువడిరో
యెండు పారింాను. నాసి నుండిదోే
గంగావంశ మును ప్రసిద్ధమైన ~ొసనంశే మ డిన సి, wore
మది పిలంవంయబకుచునాద) వదివవర్శ కు
ws కు శార్డడేవ:డు

మతండు బలవాలి, వాడిభ్ల కోయు.అతంయ గౌడ జేశము(ఒ౭స్పాన


న్న క్ర హరిధ్యానపరుంజై పది యేం డు పాలించెను.
వాసి కుమారుడు గంగా దేవుండు బ్రకువడేంశ్లు పారించాను.
వానికుమారుం డనంగుయకు గొడచజేవపపై యయ్యెను. నొ
కంమారు౭6డు రా చేశ్య్వరుండు. తకువాత నృసింహుడు, కఠివద ఎ
పతి యను వారు పాలించిరి. (మహీపతి 2న
త జయచందుని యాజ్ఞ చే యను
నగరము నిరించి యందు నివసించెను. చంద్రనంశజులయిన
“రాజులందకు నం. జనిపోయిరి (మవామ్మద్‌
గోరీ యుద్దమన్న మాట. అవ్వడు ప్పుథ్వ్యరాజు మవోవతియను
నగరమునకు రాజై యుండెను. అత: డీరునదియేం ద్లేలను.
అవ్వల “సహోద్దీను (నహాబుద్దీను) అను మహమ్మాదీయువి చే.
గురు'కేత)మున సుయోధనుని యంశమున జన్మించిన రాజు
ఎంసి నలించిన. పరివారుని కుమారుడు ఘాోేరవర్శ కలింజర
సర మేలెను. వాని సుతుడు శార్దూలుండు. ఆశార్లూలుని
సంస్‌మువారు శార్టూలీయులనిఖ్యాతికెక రి. మహామాయా వa
యనుగవాముకోచా శార్దూలీయుల "రావజము క
¥10 జ్‌ పి మృమకోపురాణము

న వేi లీ వక చన్నివంశరాజుల చరిత/ నారద


ష్య లశరితే?నతె
14 i *శ

వంకరాజుల నకల పాపవారమయినది నీకు దెల్సిజిని,


వ్రగాసోాద పారి యనా నెట్లవతరించెనో యది జలం
నిసి నూతుండు భృగునరునివో. బక్కె_ను,
విల్‌ అ, నైవన్యతమన్యంతర పా/రంభ చక్కిత్ర
అన క జనుగు జబఛహ్మూకు స wa
చాల్యుమమన్యదతరమేన వముహావాయువు విసరెను. లా
పామిగిరికూటే కెంపంచెను. ననప్తద్విససములు, నముద)ములు
కలిసి యొెకే జఅలమయములయెను. భూమి యా జలప)ళయ
మున మునింగను. చేయి యేండ్లయిన తరువాత విహ్టుమూ ర్తి
శివునితో, బ్రహ్మశోహాడి శింశుమార చక)ము పూశారు
Ware నరిచేసెను. అనగా నాయా గ్రహములను
నక్ష(త్రమండలమును నుండవలసినసితిలో నుంచెను. అటుమోంద
జ్యోజిశ్చకములచే భూమియంతయు నెండి గట్టిపడెను. అవ్వల
బ్రహ ముఖమునుండి సోముని ది్భజులకందరకు రాజుగా నృజిం
చెను. అతండు సర్వ వేద విశారదుండయ్యెను. భుజములనుండి
శుతోయ రాజగు సూర్యుని రాజసీతివిశారదునిగా సృజించెను,
తొడలనుండి వె్యేరాజుగా నన్న కరుండగు నముదుని బుట్టిం
విను, పాదములనుండి విశ్వ్యన సు దక్షు డనువేఠ కూడి
రాజుగా జనింపంజేసెను. సోముసికలన బావా ణులు, సూర్యుని
వలన రాజవంశజులు, నముద/మునలన నై శ్యులు, దశునివలన
శూ దులును గల్లీరి, సూర్యమండలమం దుండి వై వన్యతేమను
వృదయిం చెను. అతని రాజ్యకాలము 'డెబ్బదియొక్క._. మజా,
పృతినర్లపర్యము-ర 211

యుగముల కాలము, అయ్యొడ భగవంతు:డను ఏిష్టువు


Sls ఫరించెను. అందు: హ్‌
సస్తానైవ
క్ష పరార్థమున వామను(ండని, కృతయుగమున కాలు డం
యుంచేను, స తెయిు మునం దప్పుడు ముల మాయు ర్ల
యము నాల్దునందల యేండ్ల. Ps రిమందు pans
Cage aసతాయు" మున =జమున అప్పుడు మాన
వగా భుగాయము మూడుగొందలు, ద్వాపరమున శాలి వార్థక
ఘం నాను, అయ్యెవి సుసాలంగాయుప్తు చెందునందలు, కలియందు
న ట్ర. యా? డెను, అయ్యెడ సరులయాయువు
పంద యంక్ష[స్‌ మూతి. ముం జుజడ మెసును "న కొలదిమండి ధర
వకు లకోతప్ప ఎముక పం ముక శయుగ పరార్థమున
నిందానుఇండగు CRIS 7G చతుర్ఫుజుండు మహో శా
ముడునై గరుడు నెక్కి. విశ్వెషాఎహాతిము చేయువాండై (అయో
స్వ్యరూవుడై వివారిం చెను. అపఓిననముస వామనుడు తీయు
న్యరూప్రుడై శ్వేతవర్థియై కృతయుగమున హంస నామము వ
స ్క్తంభెను. శేతాయేగమున్‌ 5 క్తమూాప్పుండై యజ్హండను
పేర
నలరెను. ద్యావరమునః బీతిరూప్పుడై స్వర్షగర్భుండై యుండెను.
కలికాలము రాబోవుతజి దాంపరయుగ సంథ్యాకాలమున
వామనుని కళ యంతయు నేకీభూతమై చేవకీగర్భమున నుద
యించెను. అతండు వసు బేవ్చని కువూరుండై మధురయం
డావిర్భవించుతటి బ్రహ్మో దిదేవత Ree To వినుతిం చిరి.
అయ్యెడ స్వామి. ప్రసన్నుడై -జేవతిలతో బేవహితమునకు
డై త్యెసధనమునకు చేనవతరింతును, కలియుగమందును బహుుపిఢ
215 శపవివువుపహోప అన
రాణ ము
rr

ముం న ఎంచ: న్కు. చామ ట్‌ బృందావనము నొ దెవ్యథావుము


యకక పనావము, అందు నేను
+ వాన్యక్రీడభొనరెండతును,
వమన ము గోవకలమి వాతో చం గ్రడించును. కలియు
గా ల
తిమున నేను రాఖివా డేవి పా
/డ్ధన సననునరించి బృందాను
వం సల యారహఃక)డను ౩సమా పసి
సెక్సి “కల్కి గా నవతెరి ంచును.

నం Sn సయ మునకెంచి రండుమూర్తులు దంంచి


వా యుగమున నత్వ ఫర (పవర్త కష ండనరు
యడ అనిన పిపి
ట్‌. దారకులందరు iat
ఫ్రై నాం
నంతరం” అద్బుతె చర్యా కొల మాసు
మమొుక్క యూ యాట తమను ముందు సము జమునససచుందును,
వమ్ముభ్గ కులే విశ్వాంత ర్యామిమై వర్తించు నవ్విమ్షువును జెలిసి
కొొనగలరు రాజునకు దాసులయినవారు తమ రాజుయొక్క -
గారవమును గుర్తింపనేర్తురుగాని తదితరులు "కిలియ'నేర్తురా!
వీస్టువాంఛానుసారము సనాతనియగు వమ్టమాయ వివిధలోక
రచన నొనకించును. ఆముహో కాళీయే సర్వమును గాలమయ
మొనరించి మూ వెనుక తానే మింగి మహాగారియనంబడును.
అట్టి విష్ణుమా యాశ క్తియగగ మహోకాళికి నమస్కారము,
అమా! భయభా )ంతులగు మమ్ము దయచూడుము.
ర్‌, అవ్యలిరా బులను దెలుప్రుమన మహర్షి అుట్ల్లు తెలుపు

చొడంగను. పెళాచుండగు కుతుకోద్దీను (కుతుబుద్దీను) అను


వాడు ఢి రాజయి యాడవులచేం బాలింపంబడు బలీగథము
మోందికిదం డెల్రైను. (శహాబుద్దీను తరువాతబానినవంశము వాండగు
ముతుబుక్షిను రాజయ్యెన్సు వా:డు వీరసేనుని పౌత్రుడు ఘాస
ఇను ఎయింశు ౨. వాకేమింజిను, వాసి కాఎములో నానా
Sd ఇక వులయి నొనిసి జయించి. అనసిని శహాయున్దను
స ఎ,కనచ్చి శతం రాలను జయించి “మూ ర్రిఖ కము” జాను
నాట్య?
భాగముకు వ సజు వెను, వాసి తపవాత మేచ్చులు

ము్యునముపచ్చి వపా చదు, తిక, న్‌ు నంవత్సెరములు

పాలించి చసిోయిరి. నేడు మువలుగ నొక శ ఆా్ప్చములో


చ్రాచ్చరా విలు జవతర్థ నాశన మొనర్చి ఆుల్చొయువపుు
పయి
శం వము కాన బుషులానా! మూ రందణు విశొలానగరము
నకు నాగోం గూడరెండు.. అప నూతుండు జెటుపగా మును
అందకు నతఫినోో పూయు ఇలు మందున్న పిపొాలాననవమున
"కేన్‌
కనవా 3వా మాత 4;a SE TSS ౫ తాబ్దములో
టై తోక ముత లవ gr ey వ్యాసగగవానులు “ఇంత
క "నాంజబోవు చరిత, ను యో గా భ్వాన బలము చే నముత
మగా: దెల్పితిమి. re వినగోకెద'వన మను విట్లనియె.
. వేదత _త్వేజ్ష!' భగవంతుడా! నీవు సర్వలోక నివంకరు'“డవు
సు క 1 1 తాము వేదనంభవులు. నాజ్ఞానము
సర్వము నవిద్యచే నావరింపంబడి యున్నది. అందుచే సన నిక

జన్నములంది గోకమునకు వచ్చితివి. పర బ్రహ్మయే కృపతో


దురదృష్టవంతుని a గని నయము గా ప్యాసరూపము
దాల్చి దయచేసె ముసీందు9ండగు నా వేదవ్య్వాసునకు
పం ఆ దొలగంచి. ర,క్నంచు స్వామికి
నమస్క్మా-రము. అవల
యీ
నూతొదు లేమి మొనరంచివో యది
య్‌ల్ల తేలుహ్నము, అన వ్యాసుం డిట్లనియె. బృహ్మాండనో భయమూ
214 భి విప్నుిమహాోపురాణము

లాడ్‌ న శా ళా చ చ్‌
విప. న. మప శ వననమరం మున ENE క్‌రాబామునందునా పే,
“si = ot
అరు CFE on

Ma
మ పృ. Wan: ఒమున
Fi శిల
సించున్న ద. అ జ
ఇకుణమివ్రుకంక A
అస

సు ల ఇలా =TOWNES oe యమువైదు ఎ వమునస్సు


సు మజాకామWe శా

శ భు జను పవ శుముఎయిచ్చు, కయు=డెగు జీవ ంకీశ్యరగుంం బం


ప్ప తట
యయా క ఎావముస నున్నా: స్మా జీస్తుల కెట్ట
౨ సుఖ్లుకరుండగు
శో

సొంక్రరుం షెనంను
చే యమా ద కొత్త “క చమునొ పడు. Fe EA
అ ఉం G2 క
సంవ సుం సపయముంను ఎం్యదయములు ఆహాంకారము ని
ఆగారా తెర స సహా ము సొంపు పిధి కములు.
ప pe
యున్నది. జనల
Cal ఫసల్‌
నాకాయంలటవను...
రా
తం
pn
ననాతను "ఉను
శో

w స జ జీ అభా we" జ బా ఖే అన్ను


ty శ దేవు. ERS Rote రా నతయ నా "మాతీం౯డో

యున్నాడు. అసి. నక్క డరమ్సు త)గుణము లను పాశములచే


బంధింసంబడి "బహురూపకిం డైసాడు. అతడు మహోకల్పముల
రూపమున కాబరాప్రుండై యున్నాడు.

ఆను ఘా క్ర లృ ము లు --౮


శవకల్చృము,
nn
బ్మవ్మాక ల్పము,
SPD 7 ళీ
వీమ్లుక ల్పము,
నా
ననునవి
లో
మూడును సీశ్వరుని త్రినేతములు. బంభకల్చము, వాయు
కల్పము, వహీన్న కల్పము, మ లము లీింగకల్పము
నను నై దును నయ్య్యాాశ్వరుసి పంచముఖములు. భ సనిహ్యక ల్పము,
గరుడము, భాగవతము చూక్క_ంజేయము, వామనము,
నృసింహూము, వరాహము, మత్స్యము, కారము, ననునవి
జ్ఞానన్వరూపుండగు మ హాశ్వరుని భుజములని బుధు అందురు.
అవ్యక్త జన్నుండగు బ్యహ్మయొక్క- పదుచెనిమిది దినములు సీ
పదునెనిమిది కల్చ్పములయియున్నవి. ఇవే విలోమముగాో (చివరి
ని వేసు సర్య వముం రో 215

నుండీ మొడటికన్న మాటి) నడచినపుడు మరల వదు నెనిమిడి


ముహోకల్పము లగును, బహ
వల స్టా ముగను నూకు ముగను
చెండు విఫ్రములయి యున్నా వడు. సఘ్టూలమయినపుడు, నసణిగను,
సట స సిష్తుణముగాను నా జ వాతి త్యమున్న ద్‌,
నగుణుండెన పుడు “విరాట్టు” అనయుకును.. అతడే విష్ణువాభి
కమలమం దుదయించినవాఃడు.. నిరుణుడయినప్పుకు 'న్యయం
భువు” అనబడును, అత్రండవ్యయు-డు, అన్య _కృజన్నుండు. నగుణ
(బహ కే నూజేండ్లాయురాయము కాలనిర్హితమయి యున్న ది.
ఒకలకై భొంబదివేల మనుష్న్వు సంవత్సరము లావిరాష్టున కొక
పగలు. సిష్ణణుం ప కాలమునకుంబరుండు,
అవ్య క్తమనగాం (కృతి,
దాసి కిం బం'జెండంగములు కలవు. GEN బంది; యమ్లులు.
వంది! యముల విషయములు, మః స్సు, బుద్ధి యనునపి. అన మ
ముక ౦కు బర మైన బక ము సాకు జో ణి hans wg
బద్రి నక్త
కృస్థితినందినవ్రుడు ఎవ్య
* క్ర
న్‌ యని పిధువబడును,
యోగినూ తేండ్లునమూధినిష్టసాధించునో వానివమునసు ws
గాలిమొ బ్రహ్మ పదమున శెగరిపోవును. ఆన్థానము సత్యలోకమని
అది సనాతనము. అదియాగముకే నందందగినది.
సమాధినిష్థులగు మును లటకేగుదురు. అచట నొక శుణమున్న
మునులకుభూలోకము చెక్కతో లక్ష సంనత్సరము బయ్యెను,

అవ్యల మణిల వాస సగీరము సగందుదుపు, ఇ


అట్లు పొంగి కన్ను

జెఆచునంతభో వానికి బగ స్మారెమొక్‌ ద్వితీయాహ్నో క ము


పా పృంచెను. వాగు చగాచునప్పటికి మనుజణాలు సశుతుల్యు లె

యుండిన. వారి కరునది రం డకంశు వాయువు లేకుండెను, బొటను


916 ఛపిస్యమసోపవురాణము
-వెలంత వొడవుండిం వర్ణములు సంకరములమ్నును, చౌడు
నీ శి ఇ

క అందరు
(ళు

శ్‌A వా
if వరల క్ష౭ములు కానిపంచను. చు
~
+ ర
లు

నాస్లీకులయి వోయిరి సర్వ వేదములు స్య్యకీర్ణములు భూమండ


బలమును విడిచి పోయెను. అవి గోపిశాగూజముడాల్సి హరిణ
రానపీళోత్స్యవము నొనరిండాను. వాషండులు బహుజాపెయులు,
సానామౌర్ష దర్శకులయి కలిసే సిర్జితేములయిన వర్జ్యములను
నంచించిరి, ఇది చూచి మునులు కేన.
కోవుహర్ష ణుని నన్నిధ
పాంజలులై స్తుకొంచిరి, అంకట నా సూతుండు యోగవిదను
బాసి కల్పాఖ్యానమును మునుల శెశింగింశాను. ఆ యంగము
జేలుప్రుచన్నాను వినుము,

— తిమిరలింగుని చరిత). ((తెమూర్‌ లంగ్‌) ఏ


సూతుండిబ్లనియె. $ముసీందు)లారా! ద్వాపరము తరువాత
లతనంవత్పరములలో జరిగిన వృత్తాంతము చెప్పుచున్నాను.
వినుడు. ముకొలవంశము వాలైన పిశాచకుయకు స్తేచ్చ రాజు

తిమిర నింంపండను వాడు మధ్య చేశమునకు నచ్చెను. బా జారు

లను మేచ్చులనుగనూాడ జయించి కాలరూప్పుకే చేహాలీనగరము


నందలి యందడో రాజులను జంపెను. మటణియు నార్య చేశ
వాసులయిన నిప్పుల బిల్చి “మరు మూ ర్తపూజకలు మూరు
నిరించిన మూ రి మాకు కూతుకువంటిది. అట్టి సాలగాగను
సో
మోరు పూజించుటయే
=: Gl

యూ మూసి
ul

శిలామయ నుబున
నిన్యాయము! మూరు ఫఠిందు పదములు సకెలశొస్త్రములు

లోకమును నంచించుటకు మునులు పనిలేక కబ్పించినవి. సిగాకు


కెలువు విష్ణువు భగవంతుడు కాడు.)
అస t సొ 33
అసి
ఛా
జోల్సి వాలిని
Ta
స్ట న నా .
(25) ర! శ ర్‌ న్‌ గ ర్వ వష జూ త్ర 217

బలాత్మా-కముగ. నన్నీ భోసనికిం (గోసెను. వా రోరాఫించు


నాలగాాచమము అన్ని టిని వనాలు క జుంశులమిోందం దో
అంచుకొసివోయి ష్‌త్త్‌రము జను జేగమున నొకకోట గట్టకొని,
యం దా సాలగాామములడే దన సింహోవననుకు మెట్టు
గట్టంచుకొ నెను. అంతట ేవతలందలు దుఃఖాల లు (కభునగు
సిం(దుసెక డ్‌ 'మొొంజపెట్టుకొనిరి, అతండీదంతేయు విసి బలిచ, క్రవర్తి
చేసినసనిగా. నెణింగి వజాేయుఫముగొని తెకిర చేశముడు
నెచెను. ఆ మాఘాతమున భీమిరలింగు:డు వాసి సభలోని
వై విడ్వాంసు లా సాళ్యగామములనస్ని జీప్‌న్సి
వామును జచ్చిరి. అటుపై
విగవైచి సము వం. ల
గాని గండకీనదిలోనికి
చేవతలశోం గలిసి చేవప్తపూజ్యుండును గుది 5"* వేదధర్శ నశ
నముచే: గలీలో: గలుగుబోవు కష్టములను చెప్పుకో నెను.
అంతట బృవాన్పతి గాడదేశమున ae Te వొంటిమయి

యను పురమున కావా ఎగుడంనై యవతకింతును, నీవును


బ్రాహ్మ ణాకృతిడాల్సి యచటికి వచ్చి డేన కార్యము నిర్వ
హింపుమని తెల్పను, అంతట నిందు,6ండు గురువాక్యానుసాక
మేకాదశరుదు)లకో నహ వసువ్రబతో నక్సినీ దేవత లిద్దరి* c

బఫియాగ యను తీరమునకు వచ్చి మాఘమానమున మకర


రాశిలో నుండగా సూర్యభగవాను నర్చించెను. అయ్యెడ
బృహాన్నతి యిందాదులకు సూర్యమహిమ వండెం డథ్యాయ
ముల కథగా బెల్ప్బను,
218 భవిమ్ష్వమహాప్రురాణము

వ 0 సూర్యమహిమ-ఈశ్వరపురియను భక్తుని
జన నృ త్తాంతము (బృహస్పతి యిందునకుం డెల్పుట్ర పాలా
బర్జ్హిష్టృతీపుగమున థాతృశర్ట్యయను పిప్పుుండు నం కౌ
నార్గియె వృజా పతింగూ్జూ తవ మొనరించి 'మెప్పీం చెను, అయి
"దేండ్రకుం బినన్నుడై బ్రాహ్మ కుమారుని కన్యను మరల నొక
కుదూరుని నొనంగను. వారికి పవాహములగటకు గంధర్య
రాజగు చుంబుకుని దపంబువేసి మెప్పించి యిష్థసిద్ధి వడసెను,
అవ్వల నల్లుడు కూతురు విహారింపగా జూచి నంతసించి వారికి
నూతనాంబరాభరణాదులు సమృద్ధిగా ఆభింపంచేయ నెంచి
యనశ్షమయయగు నొక విద్య నుపాసింశాను. అందువలన
స్వర్థలాభము గజ్హాను. ఇంతలో నతసికి మరణ కాల మానన్నమై
రోగవశుండయెను. రోగశాంతికై శంకరు నర్చించెను. హారు
ననుగంహూ మండి చెతువూసమున భానువార వుతములచే
సూర్వునారాధించి సాక్రాత్య-రింపం జేసికొని యిట్లు నుతించెను.
ఓనూర్య దేవ! ఈశరీరమందున్న మనస్సునకు ప్రియమైన బవ త్తి
నివ త్తి రూపములమయమున కెండవస్థలు నీవలన "నేర్పడును.
తొగుణశక్తులపు నీ వాధార ఘాతుండవు నాకు మోశ్షము
దయచేయుము అనిన భానుబేవుం డిట్లవియె. మోకము నాల్లు
విధములు అందు సాలోక్వము, తపస్సాధ్యము. సామిావ్యము,
alక్కిసాధ్యము. సారూవ్యము ఛ్యానసాధ్యము. సాయుజ్యము,
జ్డానెక గమ్యము. వాసికి స్వామి పగమాత 2" సగుణుడు,
నిర్దుణుండు, శోయుడు ఆనందరూపుండు నని రగా నాబ్లువిధము
బగు మోక్షములకు నాల్గు పిధాల నుపాన్యుండై యున్నా (డు.
పకి ప్లై పర్య ము=లళీ 219

చీవతలునూప తడిని

ఆట శనల పినాకీ, సాని యొక్క కే
నతిగ్‌రా దు. అతి:కు నోవ్రురాంమే విష్ణుబదిము, పెక్కు మను
రౌబము వరా సై ఇను. మాక సూర్య బేవ్పుకంత క్థాల
వుంచెను, బాహా
హః ఫెరి మె క్స్‌ము రర డెను. ఉట్టు తనక్‌౫ తెల్పు
నున్న బృవాన్పకొకి "వై
స తమానమున సిరాకర్మిఉండు నాశ్రాత్కె-కలిచి
నంగ బేశిమున సావంక4ే 'జేవకార్యార్థ. వంవతరింత.నసి తే
ముఖమునుండి "నేంస్సును గ్యహాంచి తెన ఛక్తుతాలప క వ్య
నును Sed క అంతమున్కు ము Er Tran
థాతృశర్శుయ కాష్టుకాయు: లి. నా విపిబత్ని యం దపతేసం
జను, ఈశ్వర పు సున్‌ తం వేరొందను,. అతడు మంచి
"వెదపం. యా. టవ వణ తన వినుము,

అం. తనతో నరుని. స శై.కతా

మాయావతీపుర మున మిత్సశిర్మయను కావ్యపద్యా


పరుడు రసికు: డొకండుంజెను. నేను (గురుడు గుంభరాశి
యందుండగా గంగాద్యారమందు గొస్ప యుత్సవమయ్యెను.
సెక్కు మంది రాజులు తీర్థయాత్ర కరుదెంచిరి. ఆ యుత్సేవమున
మితశర్శ దాశ్చి గాత రాజగు కామసేనుని కుమా రెను
బండెం డెండ్ర పాోయము దానిసి క అని
యెజటింగి యామును మోాహించెను, చిత్సిణి యను పేరుగల
యూ రాజకుమారికయు మిత్సశర్శను వలచెను. అట్లు వలచి
యా బాలిక యింటి శేగి సూర్యు నారాధించెను. అతండును
గంగాతీరమున వెశాఖమున భాను నాఠాధించెను, ఆదిత్య
220 భవిప్యమహాపురాణము

హృదయ పారాయణ మునరించెను. నూ ర్వానుగహమునచే


వారిద్దకికిని వినాహము జరిగను. వారు నూరేండ్లు ముదిమి
ఆతుల శీమయనునది యేమో తెలియక "యోరోగ్య
వంతులయి. వివారించి రవిసామోస్య మందిరి. బ్రక్కాథ విని
యిందుడు సూర్యు సారాధించిన నతని రక్షింప భాస్కర
స్వామి రామూనందుం డను పేరం గాశ్‌పురమునం దవత-ం చెను.

రామానందుడు క్రనరు దైనాలతుగు దేవలుడను బ్బాహ్మ


ణుసికి జన్మించెను, అత్ర: డా బెల్యబ్షానిః "రావమునావు పాం
ణుడు, తల్నిదండు/లను కాసి రాఘవ్రుని శరణొంటబెను. చతుర్లశ
కలాత్యకుండగు సీతాపతి యతని హృదయమం౦దిరమున వసించెను,
జ్యే స్థ మాస
అడ ఆలో
సూర్య ప్ళభావము
అష

— నింబార్క చరిత్ర వా
ఇందు)నితో బృవాన్నతి యిట్లనియె, కృతయుగమునం
దర్యమ యను బ్యాహ్మాణుండుం డెను అతండు వేదవేదాంగ
కుశతలుండు= ధర్శశా స్త్ర పరాయణుండు. అతండు ధనా యె
జ్యేష్టమానమున సూర్యు నారాధించెను. పిభాతమున "శ్వేత
కుసుమ చందనాదులచేతను, మధ్యాహ్నమున రక్త కుసుమ
దులచేతను సాయంకాలము వీతకుసుమూదులచేతను బూజిం చెను.
ఇట్లొక నెల చేసెను. అంతట రవి యొకమణి నాతని కొసంగెను.
"౩ రత్నమురొక్క.. మహిమచే దినదిన మొక కుంచెడు బంగార
మతనియింట నుత్పన్నమయ్యెను. దానిచే నతండు వాపీకూప
తటాకాది పొతిషలు కావించెను, వేయియీండ్లు సుఖముగా
పుతినర్ష పపర్య ము = త్రీ 1

(యతీః యతేయు నూర్యలోకము వడసెను. అచట లక్ష యేంచ్లుండి


నూర్యరాపుడయ్యెను. అనిన విని యిందా)దులు hs
నర్చించిరి. సూర్యభగవాను: వడు ప్రత్నా Bs Mima
సువర్శనుండు దా్యాపరాంతిమున: గృృహ్హాజచే సనత*ం పి వర్గ
చానిని వారించును. అసి తల్పెను, సత కృస్తుసి
యాజ్ఞాను సారము మేకుదక్చణ పార స్రమున సర సు
“తెలంగకమను చేశమున ననవనంచి నారనోపేశము పొండి
మధుర వైమిశము, ద్యాగపతి, సుదర స నాశ్గాముము మొదలయిన
శ్నే(తముల వసించి సష్ట్రవా్రా.ములగను మానవుల నుద్దరిం చెను,
సుదర్శనాశ/మమున భృగువం'స. 'భవ్పుంంగు. నరుణుండను "వేద
“వీదాంగపారగుండగు (బాజాణుః సుంర్కనుం అతండు బుమిరూప
ధరుడు. అతనిభార్య జయంకి, ఆమెయం దాతినిచే విష్ణుచక)
సంభాతమగు దివ్య తేజము నుంచెను. జయంతి మహాపతివ)త
గావున నా దివ్యతేజమును దన గర్భముస ధరించి చందునిచే
రాణించు దిశవఠ నెంభేని "తేజరిళ్లైను. కా ర్తికశుక్ష పూర్ణిమ
యందు చందు)ండు వృషభమందుండగా నైదు గృవాము
లుచ్చస్థములయియుండగా ససూర్యాస్తసమయ సమయమున మేవ
లగ్న మందు నించార్క- స్వామి యవతారము నీసిరి, ఈ విశ్వమున
వారు 'వేదధర్శమును (బవర్హింపంజీసిరి. ఒకప్పుడు (బహ వారి
యాశ )మమున శకితెంచి “సూ
సూర్యా స్హ
సమయము కాకుండ నాకు
భోజనము పెట్టుము. మిక్కి-లి యాక ల్రినో వచ్చితిని” అనను,
వారే మకు ననిరి. అంతలోనే సూర్యాస్తమయము కొం
జ్‌ చ్చెను అదిహమూాచి ఎనూము ని సెంబవ్బ్ఫవెము పె { వేప నట్టు
పల ఛభవిమ్యమహాపుశోణము

మాద) దన షపుభఖావనంపదచేః 'జేజ్నస్తత్వమగు సుదర్శనమును


మిడ్‌ సూర్యునట్లు ఫ్‌ లుంగుచు
= (| భో

జ్ఞవించిరి
ఇ గ

/ పిహ్లుచక మును)
ళ్‌ బా 2 న
ళ్‌ ల్లా వ # చ

బ్రహ్మ ఇక మంది,
ఈూాతి బిసీ
పాకుంకాలము సొ సూావపీన
కొనలు
ఇ వేపధారియ్‌ యపర సూర్యునట్లు చెలుంగు నమ్ముని బాలునికి
పాహ్తాంగ దండబిణామ మాచకంచి బాగు బాగు 1 ని పూజకు
ంతసించిడిసి. ' నింజార్ము (ఉను ” పేరు శకం పృసిద్దమగునః
తేల్చే యనుగబాంచి యంతేగ్గాన మంచదెను,

జావ *

ర అ. మధ్వాచార్యులు వలా

బృహాస్పతి యిట్లనియె. బేవేశ్వరా ! మున్ను తేశా


యుగమున శశక్ళకరశైయను విప్పుండుండెను. అయోధ యతసి
నివాసము, అతడు ేవపూజాపరుండు. రుదులను, నూగ్వు
లను, అశ్విని దేవతల నతం డర్చిం చెను. యజుర్వేదమయ
మంతిములచే నతని యా రాధన జరిగను, ముప్పదిముగ్దురు
చేవతలు క్షుదగణములతోంగూడి యాతని మనొ రథము తీర్చిరి.
అతండు పదివేలేండ్లు ముదిమి, రోగము దెబుంగక యీ లోక
మున సుఖంచి శరీరమువాసి సూర్యుండయ్యెను. ఒక లర
యేండ్లతండు నూర్యమండల మం దధి కారము సాగించెను, అవ్వల
బివ్మాలోక మేగను. అట చెమిదివేల యండ్లు పఏపపహారించెను.
ఈ యంశము సిని యిందుడు, భాస్క-రు నర్చించి యాహాఢ
పూర్మినుయందు_ సూర్య సాశ్షాత్కార మం'దెను, వుజీయు
బృందావనమున కలియుగమున చే నవరింతు ననియె. అళ్లే రవి
మాధవు(డను విపునికి మధు వను పేర -వేదనూర్లతత్సరుండై
పుతినర్షపర్య ము-౪ీ 995

ఇునతరిం చెను. ఆతం స ఒ ఆతేయ భు శి ముక్షీ


పదమైన వెప్పపీశ
క క్తి
కి నొనంే క భక - ంభామణవిముఖులను
వూానవృబును భ క్థిపపులను గావించెను,
lsd (స్తీధరస్వామి చ వత: లా

దచ్యాపరమున మేఫఘశర స్రయను బాన యుండెను, ఆ


బ్రాహ్మణుడు బుద్చిమంతుఃడు,. ధర్శపుండు, నవారు
జీవనుండు. కృపి లబ్బనైన ధనముఖభో' బదియన భాగముే 2వ
ద్‌నము 'జీవళా-జీవ 3సమర్చనము లొన్కాను. అతు. పవ
వై చేండ వాండయి యుండగా కోంతను:కు ఈర కాలము
ననావృష్ట్‌ యయ్యెను. ౨తండున్న వృదేశమున ళొక వేస
మేరలో వర్షము కురిసి ధాన్యము వను. మేఘశేర్య
మాతిమారోజులలో f=
నైశ్వర్యవంతు:రైై యుంనెను, తక్కిన
ప్రజలు రాజును ఫరణొందిరి. రాజు మేఘశర నాహ్యానించి
గురువుగా వరించెను,. అతండు తేనితో పండెండు లక్షలు
సూర్యజపసము చేయింప్రుము. వాంావణపూర్ణి మయం దీ జపము
జరుగవలెను, అనిన నా నృఫతి య్‌ కావించి లస,
నంతర్పణము శకావించెను. సూర్య టేవ్రండంతబ హో ంచి సువృష్టి
నురిసి నన శ్యామలము గా నాతని రాజ్యము నొనర్చెను.
కంతనుండంతట చే వృద్దున్మినెనం గరంబునందా
కిన నతడు యువకుం
డగుచుండెను. అతం డైదువండలయేండ్లు సుఖముగా జీవించి
కాయమువాసి రవిమై “అక్షయేం డ్లధికారమూని బవ్మా కోక
వుండెను, ఇట్లు కెలుఫ బృహాన్పికి సగార్య దేవు:డు పాయా
గలో సాశ్రాతరించి 'కలియుగమందు మేచ్భ రాజ్యనము
224 భవివ్యమవో పురాణము

బృందావనమున నవతరించి "దేవకార్యము నిర్వర్తింతును అని


"వ్రాలు (శ్రీఢర స్వామెయను వేర వేదశర కుం గుమాకుడై
జన్ఫిం చెను, శ్రి) మద్భాగవత
శాన్ర్రమున కాతండు పండితుల
వొఆనై వ్యాఖ్యానము రచించెను,

జన. 2 ము స్వా మి కథ కా

గురుండిట్ల్టనియె. కలియుగమున (పొంశుశర శ్రయను (బాహూ


ణుండు వేదవే త్రయ చేనతాతిథిపూజ లాచరించుచుండె. అతడు
నత్యవాది. మహాసాధువు. సేయము పీంస యెణుంగని వాడు,
చారప్రుతాదులః బోపీంచుకొన నతండు రాజుకడ భికమడుగం
జూోగాం గలి క్ర్రాాహ్మాణుండై యచటికివచ్చి “విపా | ఇదినో !
ఇది నా ప్రదేశము. “'వాలసుందరము. ఇందు వసించి సుఖం
ఫుము అనిన నా బాప డానపడి యా వాటికయందుం బవే
నించను. కలి యా తోటలో రమ్యాములయిన పండ్లు కోసి
యాతనికి భుజింపుమని యిచ్చెను. ఇవి క లీందమను సండ్లు.
నాతో సీ వారగింపుమని ప్కాగర్థిం చెను. అంత నా వీప్రు(డు
ఏభీతకఫలమందును కలిందఫలమందును గలి యా వేనించి
యుండునని పండితులందురు. ఒకవేళ నీవు వీనిని నాకు భక్‌
విశ్వానములక్‌ో నిచ్చితివేని మంచిడే ! నంచోవము. కొని
పీనిని సాలగ్రామమునకు నివేదింపక తినను. సొలగాామము
స్వయముగా (బవ్మారూపము, సచ్చిదానండ ఏగ వాము.
అద్దాని దర్శనమాత్యముచే నభక్ష్యుమైన పదార్థమయినను,
భత్యు మే కాగలదు, అనిన విని కవి సిరాశచెంది మిగుల
(29) పీతిసక్షవర్యము-లో 2825

సిప్పపడెను. బావ్మాణుండుమాతె) మా పండు (గహీంచి


ఇభాసుగా 'మమున కరుాంచు అచటి రాజున కా ఫలము

నొనం7ాను. ఆఅంతంటు గలియ రాజుగనుండి తూ (బాహ్మాణుస్‌

గట లోపహమయమనమిన :కజసాలయం దుంచెను. వొంతు


కర్శ మణునా శుదయమున సూర్నోదయము కాగా భాస్కర
స్వామిని బుద వుంతములచే నుతిం వెను. రవి సాశ్రాత్క-
ఇంచి యీ విఫు)స చెవిలో నాకాశవాణిరూపమున “వివో!
హరి కాలగ్యాతాప్పడు... పిక్వెపా ుసమునశై యూతసిచేం జతు
రక్టిగములు నిర్మింప బడికి. కట కాలము విశ్వములను నబశింప
బరి ం౦పబడిసరా. తె. కలి వ”స్వాను గిన విస్తుమొయిాసిర్తి
మగు కబింజరపుచము?. "కనుము. “అసి యాతనికి రశ్షకట్టి
పంవను. నూటయికువన మరం శ్షచట నలే-డుండీ భార్యా
ప్పృతా)దులకో భాను సక్పించి నూర్విలోశ్‌ మంబెను. అతండు
భాద్శిపదమున సూర్యుండై పదివేలయేం డ్లధికారము వహించి
బువాఇలోకముం గాం చెను. ఆతడే యిరువదియెనిమివవ

కలియుగమున స్వయముగా వచ్చి ఛాద)వద పూర్ణిమనాడు


కలింజరపురమం దవతేరించెను. అతండు శివవత్తుని నుతుండు
ఏిమ్హుశరగ యని ఖ్యాతీకెకె-ను. అతడు వేదశ్ళాన్ర్ర కలాభిజ్ఞండు.
వైన్షవుడు ( విష్ణు భక్తుండు)చేవభక్తు(డు. విప్ల్యాలయమునకుం
జాతుర్యర్థ్య స్‌ప్రజలను బిలిచి ఏిమ్ష్లువు నర్వప/భువని తప్పను.
మణియు నాతండు విశ్వ కారణము, చతుర్వింశతి తక్త్యాతకండు,
సాశక్రాత్పచ్చి దానంద విగంహుండు. అతండు లోకరక్షణకు
"దేవతలను సృష్టించినాండు, అందుచే నతంబే స న్వేశ్వరుండు:
హల్లోఇ జ్‌ బావి ప్త మహాపురాణము

మున్ను హు.ఖ్‌ నర్చించి ఏమ ను విస్షునర్చింపవలయును, స


అని ఒ“టోఫంహాను. డ్‌ విసి వారందటు నతనిం గెనియాకి
' పమ్రున్యాని" యని స్‌. గానియాడిరి.
--- వాణీ హా వమణుండు ఫా
నెండియు గురుం డిట్లనియె. చెత)రథభును దేశమున
ఫ్‌ ర్ట యను
బన్‌ స్త్‌ ండుండెను. అతండు
విప్పు” మేథావి యను మునికి
మంపాహరో వయందు' he అతడు వాలృముంచే తల్లి
ఎవడే వికువ బడి
వండు Je సూర్యు నారాధించెను. నూజేండ్లకు
సూర్యమండలాంతగ్షతియగు నావిత్తియను ేవత సర్వ నూర్యు
లకు సూర్యుడయినవాని జనసియు, నొ సూర్యమండలముయొక్కృ_
కుమారియు నయిన యామె యాతనితపమునకు మెచ్చి ప్యత్య్ష
మయ్యెను. ఆశ్వయుజ మాసమున సూర్యమండలమున కధిపతిగా
నా(బఛాహ ఎ నొనరించెను. లత వేల సంవత్సరము లత డాశ్వ
యుజమాసములం దన్నింట మండలాంతర్వ ర్విరియ వెలుంగుచు
లోకవాసు లందణి పూజ లందుకొొచను. ' కాన “దేవేందా !
నీవ సూర్యు నా రాధింపు' మన నట్లానరింప సూర్యుడు ప్రత్యగ
మై చేవతలణో * కాన్యకుబ్ద చేశమున వాణీభూపణుండను “పేర
సత్యచేవుని కుమారుండనై జసింతును.” అని యై యవత
రించి మాంనభక్షకులయిన పాషండులను నా స్తికులను జయించి
ఛందోగ9ంథ మొకటి రచించెను. లేళ్ళు, మేకలు మొదలగు
వానిం జంపి తినువారును మత్స్యభుక్కు-లు నొక చోయహాడి
యాతనితో శాస్త్రార్థము చేసిరి, వారందరు నధర మితు/ండగు
. శలిర్మణలోనుస్న నోరు. వారి నందజినివిష్ణుభక్తుండగు వొణే
వేతి స క ప నగ వల ఫు?
గ జ
ఘాహూముండు నెప్పిని యగు క కసి తన ముఖమునుండి రప్పించి
వాస్‌ నోళ్ళు కట్టి మాను. ముెంయయు ప బడికి ను. అంతట
నొ రాశ్చర్నానడి యాూాతసికి సము "వసషనమి కాకము
బె ప స్‌
రం!
అజా భట్టోజి వ శ్చ కులు =

చెండియు జ్య వాస్పడి బిట్టనసియె; నవా డకమున


“జేవయాజి' యను ను త్రమభక్తుడు, వేదపరాయణుంషగు హాహా
సుండుం జను. వానికొక కొడుకు పు, స్య గాక మృృన చెను,
ఆంత నా బాహా న రతా 'సనార్యు వాశానం ఎను, అంతట నా
శాలుంయడు బ్రతికి విపస్వంతు “డను “ెంనదాముు
శ పయమనాజు
సంనత్వాకముల యాడు వచ్చు నటి కాక. నర్వప్‌ ద్యాస సైమై
శి

సంతానము గాంచి సూర్యవుత కరా చరిం చెను, ఐరాస? వాడు


వాని భార్య భూషణములన్న మక్కువగలది సుఫీల యనునది
భ్రర్సృ'సేవ శకేతెంచెను. అతండు శ్రివవీతపకుండై కూడ యా
సుందరినింగని మోవావళులై యా శివరాత్రియందు బలాత్క-_
రించి యామెనో వివారించెను. ఆదోవమున వాండు కుష్టుకోగి
యమయ్యును. ఒకమహానుభావు నుపదేశముచే నత డు సూర్యో
పాసనచేసి యారోగమునుండి వఏిముక్తిగాంచెను. ఆదిత్య
హృదయ పారాయణ మొనర్చి యాతడు మన్నథ సుంద
డయ్యెను, ఇంతమున్ను వననితలచే నసహ్యించుకొన:బడీన
యాత: డిపుడు వారిచే: వ్యార్భెంపంబడుచుండెను. కాని
యాతండు బృవ్మాచర్య( వతమూాని బృహ్మాధ్యానపమండ మెను.
శతాయు వై జ్ఞునిమై నీరోగియ సుఖంచి కొంతకాలమునకు
328 భవిప్యువమపహాపురాణము

శాలవశుంజె నూర్యమండలము: జీఠను. కా శర్రికమాన


సూక్యుండె లయయేండ్లు రాజిల్లైను. ఈ మాటవిని యిందు9ండు
మానవమొాత'/ము సూర్యునర్చించి పూూర్ణి మనాడు సూర్యునా శూ
తరము వడ్వౌను. రవి యాతనింగని * జను 'డేవశార్యము
నిర్భర్తించెద, విద్యాంసులగు భట్టులు ధూర్తులై నూత్స)పాశము
ఖండించిరి. భాతుపాఠము పఠింపం బడుటవేదు. స్వర వర్ణము
భష్టుమైేనది. ఆ భట్టు “పావండుల జయించి వేదము
నుద్దరింతును అని యాతండు కార్తి కేగి వేదశర్శయను
విప్పని గృహమున _ దీక్సితులవంశేమున కార్యగుణుండను
దేర నవతరిం చెను. పంజెండవ యేడు వచ్చునంతకు సర్వ శాన
విశారదుడై శివారాధన మొనర్చను. మూడేండ్లలో
విశ్వనాథుల డతనికి ప్రత్యత్షమై యుత్తమ జాన మొసం
గను. ఆ జ్ఞాన ప్రభావముచే వ్య'కావ్య కమయిన సర్వము
హృదయగోచరమయ్యును. అవ్యక్త కృవివయమైనబుద్ది ద్యాదశాంగ
ములుగలవిద్య. అహంకార రూపమై వ్యక్త కృవి షయకమైన బుద్ధి
అజ-అవిద్య యనుజేరునం వ తాల విద్యయ యు
న్నది. అవ్య శకము వరబ)హా ము. వ్వకము ఫబ్బమయము. అవహాం
కారము లోక కారణము. అది వ్య క్రము. అష్టైాద శాంగకయు.
అది నందివొవానము. వృషరూపద్ధరవాని పండితుల చే వర్ణిత
మైనది. దానికి నాల్లు శృంగములు, మూడు పాదములు,
రెండు శిరస్సులు, స ప్తవహా స్తములు తి) ధాబద్ధము,. ఆ 'నండి
వాహనమునకు సుబరితము తెగంతముక్‌, దంతము అవ్యయము నని
'రండులిండుగా గూడి మొత్తము నాల్గుకొమ్మలు. భూతభవిమ్య
వ)నిసగ్గవగ్వ ము జగ 229
వర్తమానములు మూకుపాదముబ. రూడి యోగా కియను
“రెంకున జములు శిరస్సులు. కర్త్కకర్శ, కరణము, నంస )దానము,
అవాదానము, సంబంధము, అధ కాము ననుేడును భుజములు,
న్యరాన్వితము వాక్యమనంబడును. వ్‌గ్లక్తవంతము పడమని
యజణుంగ నగును. వాక స్ప్రము. పదము నను =ండిటిచే సావృష
భము _బద్దమయియున్నది. దానిమాంద సిత్వము. నున్నది
యవ్య క్షము లింగమావి, ఆ వృషభిింగములు చెండింటినుండి
జనించిన యహాంకానమే హం. అతడే నాశనాయణు"డుం. గోడ
శాత్శకుండు, బహుమరా క్త అమూ్తాయు. ఇట్టి జ్ఞాశమును
వాదయమందు( గస సికాంత ₹ eg చించి పాపం ములను
భట్టుల జయించి భప్త
3g En కుం పను ఖ్నాకనంజును.

అ పురో మిపహీరాచామ్యలు pn
బృవాస్పతి యిట్లనియె. రమ్యమగు కాంచీప్రురమునే
మునుస్ఫు సత్యదత్తు డను 'చేదపరుడైన రాజునొద్ద నొక గణకులడు
(చ్యాలిపికు(డు ) బ్రాహ్మ కుం డుండె స యు "రాజుతో
ఇది యభిజిన్నుహు ర్హము. ఫువ్యమి నక్షత్రము “రాజూ!
ఇ్రవుడు బహు _క్రికరముగా బంగాగమును "సేకరింపుము' అనాను.
శా జదివిని డిండిముము వాయించి యిస్లు బాకేింప జేసెను
వైశ్యులు బంగారమునువెల n=పెట్టికొసఅనెఆనియెడల'సేనది
అద నంలో
కొ నెదను,
ఎంతజంగార మైనను నేను గ్యహీంచును. ఇది నిజము” అంతట
శూదు)లు శ్నకరించిన బంగార ముంతయు (సలు రొ విలు

సిరి. ఒకపుడు లోపాకారుండు దర్మ దయును ( పేదరక నును


280 శ విపస్య'మహాపురాణ ము

కో జకాహరాపమున సొనివచ్చి దానికి నూరు బంగాతునా హాము

లిమ్మని రాజును యాచించెను. రా జన్తు యిచ్చి యా లోవా


మూ ర్తియైన దారిద్యుము దింఠీకిC 'జెచ్చెను. అర్థరాత)మున
జకటిలో కర 2 ధరుారూసములు రెండును రాజగృహామునుండి
చరాచుచుండగడ తొలగిపోయిను. అనంతరము సత్యపురుషుండు
రాజుతో దరిదిరూప వురుషుం డెచ్చబనుండునో యచట కర్మ
సనులుంతడరు. కర్శము లేనపుడు ధర్మముకూడ భాతలమునందు
స్థిరముగానుండదు. భరసము "లేనియెడల లకశ్త్రిఅ యన్న శును
నోలింపదు. చేమ లక్షశ్రిలేనిచోట నెప్పుడు నుండను. ఇట్లు
పలికి వెళ్ళివోననున్న _సత్వపురుషుని జేత్త పట్టుకొని వినము)ం
డయి, రాజు “చేవా! నన్నువిడిచి పోందలచితివి. ఇట్లు చేయ
వలను అదెను. అతండంగీశరించి యతనియింటనే వసించెను.
పిమ్మట లకీ, యు నెడలిపోనున్న నావెనుగూడ పాొర్టించి
రా జాపెను. అంతట చెంతిపికుడగు పురోహితుని బిలిచి యీ
జరిగిన దెల్ల 'దెలివి యాతనికి లకుబంగారము నోసంగను. అంతట
నతనికిల గుమూరుం డుదయింపగా వాసి జనోశ్రనమున సర్వ
ధవము వ్యయించెను. అవ్వల మొర్షలీర్షమున పూహయను
సూర్యు నారాజుకుమారుండు సేవించి మోాఠుమలదెను. కోన
నీవును మార్షశీర్షమున రవి నర్చంపుమన నిందు) డట్టు సేవిం
చను. అంతట సూర్యభ గవానుండు పృత్వశతుమై “ యుజ్ఞయిని
యందు రుదిపశువను వాని యింట మిహిరాచార్యుండ నను"పేర
జ్యోతిశ్నా శ్ర్రప్ళవర్రకుడనై యవతరింతు.నని తెల్పెను. తెల్సి
నక్షై నూలగండాంతమున నభిజిద్యోగమున జన్మించిన నాకిశు
ప్రుకినర్షపగ్వుము= ళీ ప్త్‌స్ట్‌!

సను కజ్ఞపక్తులోనుంచి తర్మడి ౫ చిమ మున సలా పుకు


నముదోమునకుం బోయెను. అచట రాఖజ్రనన్న్‌
ం దాసిం
గావాడిరి, ఆతండు లంకకు. ఎది యచట తళా త్రము
నధ్యంయనము చేసెను. జాతక వవీతము మూకశస వ. మొద
లయిన భాగము లాచ: డామూలాగ్రముగ "నర్చి లం కాధిఫు
కణ విఖీపణుని స మ, “భఛకాగుణి! షారివియ! నమస్కా-
రము, రాక్షనడ్ర్రీలచే నంగ క్ల తుండై చేను మము ఫర రాండి
కది.” అనిన విం విభివణుండు విన్ణుభక్య
కొనిగా నాతెసిం గోహాంచి
యతని నాతెని జన్మఘోామి కంపంచెను. మేచు.సలు నాశవము
చీసిన వేదాంగజ్యో తిషమును పుంవికముంతు. యున్న దానిని
బునరుద్దరించెను.

— 2 ప ఆ, థనస్యంతెరి జూ

ఇట్లు బృహస్పతి చేవతలకు నిందు)నకుం “దెలిసి పంయాగ


ఇేతమున వెండియు నిట్లనియి. సూర్వ్య్యుండు హరునాజ్ఞ చేం
బృ్రతిష్టానవురమునం జే)తాయుగము చివర జన్మించెను. ఆ కథ
"తెల్పిద వినుండు. సెంవాలద్వీపమునం బరీక్షి తుండను రొజు వేద
ధర్మువరుండు, దేవకాతికి పూజకుండు నగువా. డుండెను. వానికి
భానుమతియను కన్యశ్‌యుండెను. ఆము సూర్యవుతప లాయళల,
దినదినము మధ్యాహ్న సమయమున సూర్య బేవుం డామెని వేదించు
భత్యుము నారగించువాండు. ఆమె యొక భానువారమున
సాగరస్నా వచున శే7ను. నారద మహర్షి యాసుందరి నొంటరిగా
సముదిమూన స్నానము చేయుచుండగాం జూచి యామె చేశ
232 భవీప్తు మహాపురాణము

న్‌
ఇ యముగా “సుందరి! నన్ను చేంట్టుము. సి మాపు
శా కై f

నశ మకన్‌. అనాను. కుమారి యాదివిని నమృనుఖగనె


డీఐరీ ! నేను గన్వను. సీవు సుతునొసంగ గలణాయడవు. న్వర్ష
"జేనసుందరులు నిన్ను వలతురు. మేనక రంభ
వుంచలమున
మొదలయిన వాక్కెడ ! మనుస్యాంగన నేనెక్కడ ? నవద్వార
ములుగల యూ డేహాము దుగ్గంధ ఇనాయిప్టము. డేవసురదకుల

సెవరము కతు చ్చుములు "కావు, అందుచే నీకు పెక్కునమస్కా-


రములు" అనను. ఏని సురముసి సిగ్గుపడి కంక్రరుసికడ కేగి సర్వము
ఏసి వింశోను. తోకశంకరులడే న ెంగ్రరుడు ప్రిష్వయయియున్న
వొసింగా నమ్ముఎని నెజీంగి తాను భాస్కరుని స్తుతించి (్రత్వేత్షుము
జసికొచెను. _సభాకమంయ నారదుని శరీరమును నారోగ్య
నంతము నొనర్చి శంభుని గని “ప్రభా! మజి యేమియాజ్ఞ
యిత్తువన శివుడు నీవు భూమిపై ద్విజుండవై జనించి యారాజు
కూతురును జేప్యఖుమనెను. నూర్వ్యుం జడకు కావించెను. సపిత

ఛానుమతిశో( గూడ తపముచేసి తిరిగి సూర్యలోకమున కేగెను.


అతని సీవర్సింఫుమన నిందు)(డు పౌహషమాసమున సూ ర్యాశాధన
జేసి యనుగ్ళోవాము వడసెను. అయ్యడ భానుండు “దేశు కాకీ
పురమున ధన్యంతేరినై యవతరించి కలిచే రోగపీడితులగు
మావన్రలను నంరక్షించును. ఆవిధముగా చేవ కార్యమును నిర్వ
కాంతి” నని కల్పదత్తుండను వి వునికి గుమారుండై యవతరిం చెను,

మణియు నాతిండు బ్రాహ్మణ వృద్దులనోం గూడిన సుశ్ఫుతు


డను రాజకుమారుని శిష్యుని గావించికొని కల్ప వేదము
భచించెను. రోగములా లేని శరీరము కల్చమనంబడును, ఆ కొాధు
(80) ప మణ రి గం వం లో బ్లిక్షినె
ళు లి

కల్పజ్డ్ఞాన మిందు జెల్లు బడినది peg న్ను వేదనను


పేకగళ్చాను. థన్వంతి స్యోసిస్టినం చెను. అతెలి దున మాతు
వనే శ్రవియుగమున నో భాంక్‌ః యమ్నును, ఫర్వంతకి శిర చిత
మణ నా కల్ప వేదమును సుశుంళావార్ను కు పకంచి దానిపె
నూరభ్యాయముల సుకుిత తెంత)మును రచించెను.

ఆవి జయ దే వ్రు మ ఏ

వు౭కీయు బృహాస్ప్సతి యూటనసి మే. మున్ను సం వాస్కో


pw

హేలియను బ్రావ్మాణుం డుండను. అతేంకు సూక్నోపానకు "డు


అజూవదినాల్లు కళలయందు విప్పు. దానము పట్టుటమాని
షక)ంగమను వృ తిచే కతిండు శపిం వెను, మంతయు ననశ్ర్రక ళ,
లోసహాకన, చితొకళి, భాతుమూ శ సనా పకక. కారుకళ
(వడంగమూ) నెర్సి యాడంణతో ' పటి యొుదుపల బంగా
|
క La) టాం
నాజానుల సంపాదిం చెను, ఒక్లొక-మాన మొకొ_క్య- కళే
నిట్లు కూడంజెట్లిన దవ్యముచే సూర్యోపాసన చేయుచుండెను,
ఆ యర్పనము మాఘమానమున జరుపుచుండెను. మాఘ
మానమున . కధిష్టైానమగు రవి విశకి a యసువేరం. బగు
వాడు జ్యోతరూప్పుడై నచ్చి పంపాపురముననున్న రవ్యుమైంన
= Ds శ న్‌ పము
చమ్వొంక్ట నంభమున: బింఖంచాను. మధ్యావ్నా వళ సలి

సబేదించు భోజనము నారగించి సర్వ చేవమయు :డగు నా


భగవంతుడు కలోక్యమూనను(గగహమున భావించెను. ఆ లి
యను విప్పుడు పొణములువనాసి సూర్నుండై మాఘమున'
బ)శాశము గల్పించుచుం డెను. అతనిని నీవు భజింపు మన
హ్‌ మ
భనిహ్య జూ వపురాణ స్థయు
284

-జీవతలనో విశ్వకరయను న సూర్య బేవు


నా
నిందు)ండు
భానుమూర్తి వంగ దేశమున బిల్వగా్రామమున
నర్చించెను.
కి
జయ'ేవు:డనై కవి శిగోమణినై యవతరించునసి చెప్పి కందు
యట్లుసేసెను.ఐ బేండ్ల
యను శ్రాహ ఇణుసియింట నవతగింతునసి
వోం దేండ్లు
యీడుననే యితడు పితృమాతృ్క భ కృుడెయుండి పండ్
వారికి సనవేసను-, వారు చనిపోయి కువూరుండగు జయ
డన్‌ ne దృస్త్రవ గయా శా ద్దము సేసిన ఫలమున సర
ముప్పది
మందిరి. జయ దవుఃడు విరాగియ యట” జరించుచు
ఓక (దాబా నాలా
యేండ్ల పాయము నొందెను అయ్యెడ నే
సేసెను. పూజా
తనకుమా శెను జగన్నాథస్వామి కంకితము
జగన్నాథుడు
నంతేర మసిరుద్దుండు దారుబ)హా శమయుండునగు
యా
స్వయముగ రీ సత్యవ్యతే ! జయదేవుడు నామా రి. స్‌
కుమారికను పద్మావతి నాతసికి నిజేదింఫప్రము ' అనెను,
అతడును. విరాగిమె యున్న యా జయదేవునికిం. దన కన్య శ
బి...
నించి తనయింటి క్షకాను. ఆ పదాాన పి యతిసి ం దన సుంద
ి పరిచరించెను.. అతడు
కునిగా భావించి జెక్కే-ండతని నన్నఫనే
వేదాంగమగు నిరు కృమును దృఢసమాధికో రచించెను
లయందు వరాగ వుము,సింహశబ్(గరమంచు వర్ల
గ "వేం దాది సబము
ల మ
a)

సింహా
విధిపర్యయము ( పింసయను' పదము తారుమారు వేసిన
శబ్దనముగునన్న మాట ఖకోడశొది శబ్లములందు వికారము.

సృషోదరాది గణనుందు వర్లనాశనము, నుయూర భమరాడి


శబ్బ్వములందు ఛాతువుయొక్క- వర్మ వికార వర్షనాశనములచే
నగు యోగమునను నీ మైదువిధములయిన కుక్క (ప్రక్రియ లను
వక్‌ న లేటెస
తనన పక ము

సతతం సిర్భాచి
చింశను. నాగవర యు న. కూదు లం పికుక్త
హు? స్థనం ఛ)హ్హ" ముస సిత ళ్లు పునరుద్ధగం చెను. పాక్ళతి
ఛా పూక్ట EC కు సీడసుంగు మంతా వావపి జయించు
వానోసి పరిశుద్ధమను జ కరా, న్మృమును రచించ యున్నాను
ఒక సాడు సొంగలహ్యాదయ
ఎమముని సరెవ్యకొస్ను భూ మ్తుండగు
కలిపురుషుడు రాశొసంగిన రూ తాహ్మ్నయుసిథనము నొబ్ట
గా పదా నలి పతొివ/తెయగుట దలంచి యింటికి” బోయెను.
క్ల! యూ వారుసీ వా స్తయులను శాడములను ఇఖఇండించెను.
పడ్మానక యొక నూపలోం ఒడియిన్న భర్తను గస శూఖంచి
వెలువరించి “పక్కు-రడేల వాపోయును. దుక నాడు రాజు
"వటవై ఎదుకు షం పచ్చి శాలుసపషులు. లేవి ముసీయుప నా
జయ చేవుంగసు కారణమకిన్‌న జయ చేవుంకు *నా యో యయవస్థకం:
గర్శమే వారము. సుక మన్య సర అణ నెము, ధర్జవాలు.2
డను నా నాజువిని, యాతెసి భార్య*గాడ |టల్లకి నెక్కంచు
కాని యింటికి, గొంవోయిను. అతని నొక ధర్మ శాలయందు
నీకిపను. ఓక ప్పుడు కలిషేరితులగు చొంగలు చెప్పవరూప్పులైె
రాజును. దర్శించి మేము ఇాశ్రు పారంగతులము, మేము
సివెడించిన భత్మ్యుమును స్వయముగా హారి యారగించును.
చూడుము,” అని కలిభక్తులగు నా వైష్ణవులు చతుర్భుజ
డగు విమ్లుసి రాజునకు మాయచే జూపించిరి. ధర సాలు:
డాశ్చర్యపడి జయ బేవుని దరిశేగి “ గురూత్తమ ! నాయింటికి
విచిత)మహీముల/ప విష్ణుభక్తులు విచ్చేసి ఏమ్లు సాశాత్య-
రము నాకు జేబుించిరకి. దానమును ద్యరగారండు” అన జయ
284 భవనవివ్యమహాపురాణము

నిందు9డు చేవతలకో విశ్వకర్శయను నా సూర్య'ేవ్ర


నర్చించెను. భానుమూర్తి వంగ దేశమున బిల్యగ్యామమున
జయ'ేవ్టు:డనై కవి శిరోమణినై యవతరింతునని చెప్పి కందుకి
యను శ్రాాహ ణునియింట నవతరింతునసి యట్లుసే సెను.ఐ బేండ్త
యీడుననే యితడు వితమాతృ 'భ కులడెయుండి పండెం డేండ్లు
వారికి సేనచేసెను. వాకు చసివోయి కుమారుడగు జయ
"జేవ్రుపించేం దృవులె గయాశ్యాద్ధము. సేసిన ఫలమున స్టోర్ల
మందిర. జయ బెన్చండు విరాగియై యట: జరించుచు ముప్పది
యండ్ల ప్రాయము నొంబెను. అయ్యెడనే ఒక (బావా డు
తనకుమా ్లెను జగన్నాథస్వామి కంకితము సేసెను. పూజా
నంతేర మసిరుద్దుండు దారుబ్యృహృ్మమయుండునగు జగన్నాథుడు
స్యయముగ 'ఓ నత్యేవృత ! జయ బేన్చండు నామా ర్తి. నీ యీ
కుమా రిక ను పద్మాపజి నాతసికి నివేదింపుము ” అనెను.
అతడును. విరాగియైయున్న యా జయబేనునికి దన కన్య
నించి తనయింటి కే7ను. ఆ సద్మ్శావజె యతసిం దన సుంద
రునిగా భావించి జెక్కే-ంఢతని నన్ని ధనే పరిచరించెను. అతండ్లు
చేదాంగమగు నిరుక్షమును దృఢనమాధితో రచించెను.
న 'వేందాది శబ్బములయందు వర్ణాగమము,సింహశబ్దమందు వర్ష
విధిపర్ణయము ( హింసయను' పదము తారుమూరు చేసిన సింహా
శబ్బమగునన్న మాట) పోడశొది శబ్దములందు ఏకారము,
పృషోధరాది గణమందు వక్లనాశనము, వముయూర భ)నురాది
శబ్దములందు ధఛాతువుయుక్క_ వర్ణవికార వర్లనాశనములచే
నగు యోగమునను సీ మైదువిధములయిన కుక్క (ప్రక్రియ లను
ళో గో
సీకే జ ఇ
పర్వ ము = ర అ లే
జిక

నతంయడు నిర్వచిం=కను, గాగ


వం ముక ప. కూద “లు వకు క్త
మర్యాదను ఛ/హ్రముకా దత పెనరుదెంచెన.. వాక్ళతె
శ్రానినాక్ర మైలు ఘ్మప్‌ ములగ వు వాపి జయించి
వానను పరిశుద్ధము వ్యాడరణ
ఇ జా స్ర్రైమును రచించి యున్నాము
బక నాడు దొంగలవ్యాదపదయమున సిరవ్పకొవ్న ఘాకర్తుడగు
కళుపవుపుుముండు "రాజొనం నే యయా. గాహూ బణునిధధనము నొబ్ల
న్‌ా బచ్యానటి పతొవ;తెయగుట పలంచి యింకికిం బోయెను.
శక! యూ పారుసి వాస్తములను భాడములను ఇండిం చెను.
పడ్యానతి ద్‌మొక' నూపతోం బడియున్న భర్తను గస శూఖంచి
వలువరించి పెక్కు_రతుల వాహాయెను. డక నాడు రాజు
"వెటనై యటబకు వచ్చి, కాలు సేములు. తేసి ముసియగ నా
జయేజేవుంగసి కావవావండిన్‌న జయ చేవ్రుండు “నా యా యవస్థకు'
గర్భమే కారణము. నుర న! అ నెను, ధర్మవాలు,
డను నా రాజుపిని, యాతని భార వోేంహాడం బల్లికి చెక్కే.ంచు
కొని యింటికి గొంపోయెను. అతని నొక ధర్మ శాలయందు
నీలపును. ఒకపుడు కలిమేరితులగు చొంగలు చెప్తనరూప్తుల
తాజును దర్శించి * మేము శా శత్రుపారంగతులము, మేము
నివేడించిన భత్యుమును స్వయముగా హారి యారగించును.
చూడుము,” అసి కలిభక్తులగు నా వైష్ణవులు చతుర్భుజుం
డగు విమ్లుని రాజునకు మాయచే, జూపించిరి. ధర్ముపాలు:
డాశ్చర్యపడి జయ ేవుని దరికేగి * గురూ త్తమ 1 నాయింటేకి
విచిత)మహీాముల/ప విష్ణుభ కులు వచ్చేసి ఏమ్షు సాఖాత్కా-
రము నాకుం జేయించిరి. దానమును ద్వరగారండు. అన జయ
236 భఛభవిష్యమహాపురాణము

క వింతషైను. అవంల నాచోరులు నవ సః చ్వాహ్మ


ణుండు గాడ దేశమున నుండు నొక వంట బాహ్మణుఃడు. ధన
కోధమునే చాషవండరూపుడను పిండు వంటలో విషము
చెడును. రా జది గహంచి వాని ళూలమున కొజుత చేయిం
వను. అంతలో మేమచటేకిం బోయితిమి. నేరమువేసిన
వాసింగా చెటింగి వానికి బుద్ది"చెప్పి రాజుచే నూలమునుండి
పీనిం దప్పించితిమి. రాజు ఏవని కాలుసేతులు ఖండించెను.
మాకు పీ:డు శిమ్య:డు,” ఇట్లు వారు చెప్పు చుండగనే దారిత
దుఃఖంచెను. సనెంటనే యమా దొంగలను పాతాళమునకు దించి
"వేసెను. జయ బేవ్రం డట్టు దురవస్థంబడిన డొంగలంగసి దయచే
ఏలవీం చెను. అట్లతండు విలపించుచుండగా నాతేసి కాలుసేతు
లెవ్పటియు వచ్చెను. అవ్వల జయ దేవుండు సిజవృ త్తాంతము
నాతి కెజింగించెను. రాజు సంతసించి జయ బేనముఖోద్దతమగః
గీతనోవించమును గానముచేసి మోక్షమంబెను.
లావ 10 అ. కృష్ణ్యనెతెన్యులు ర
బృహాన్పతి యిట్టనిరు. ఏమ్షుశరయను నొక బ్రాహ్మ
ణడు వేద పారంగతుడు. నర్వ దేనమయు(డగు విమ్లు నారాధించి
సర్వ దేవతలకు బూజ్యుండయ్యును. అతండు భికూన్భ శ్లిచే
జీవించచు భార్యతో వసించెను, వానికి సంతానము లేదయ్యెను.
అతనియింటి కొక (వతనిష్యండగు 'యోగివచ్చి “స్పర్శవేది యను
మణినిఛ్చెను. నురూండువోజులకు సరయూ స్నా నముసేసి మజల
సీకడకు వత్తునని యేగాను. ఏవిషుశర్శ తన భార్య మేనిన్తిండ
వః శ స
పశకంము- ఈ!
ఈ 227

బంగారు నగనలుందముటమాచి గి! మవవతి! వామ్ము! వ్‌సిక "


కెచ్చటనున్నా డో యటకుం బొమ్ముు. నను విమ్మభక్యోండను
దినుందగు చోరఫీకఘుండను. మదమెక్కి-యుసన్న సన్ను. నేనెట్లు
గగహింప నేర్తును? అసినప్‌ని యూ షీనా"తె శదరి తెవకు
లభించిన స్పర్శవేదినో బంగా మంతయు న ఫొనంగిను.
బాావ్మాణుండు బలముశొలది యా ధనమును స్సర౧ వేదిసి
త్‌టుగ ఘర రానదిభోం వారవేసెను, మరా "డుకోజులకు పచ్చి
యతి త? నృరృ వది స _ యు తేమ
బాహా కలిసికొని. మిక్కి ప్‌ కోపంచి యూమెభ ర
ent 'కీంయూా! నా స్పర్శకి ము నె కిమ్ము. heels
ముల వడతు' సనియె. అంత విమ్హుశక, “సీవు ఘర రానదితో
నున్న నీ స్పర్శకము .జెచికొమ్ము ని బలికి యా యతితో
నదీతీరమున శేగి కొన్ని ముండ్లనుజూపి యివిగో స్పర్శవేదులస
చూపెను. అవీ నిజముగా స్పర్శ వేదులగుట మాచి యా యతి
మూ ఏవోత్తమునికి నమస్కరించి నేను బండేండేడులు శివా
రాధన సేసితిసి. శివానుగ్ళవాముచే నీ యమూల్వ స్పర్శమణి
లభించినది. అది సీదర్శన భాగ్యుముచే బహురూపమయినడి.
ఇది నీ మహిమయుయనసి పలికి కుధజ్ఞూనము. వడసి మోతు
మంచెను. విమ్లుశర్శ వేయేం డ్పైలపై వసించి సూర్యు నారాధించి
విషు సన్ముగవాముచే మోాకమందను,. ఆ బాహా గుడే విష్ణు
వేదము :చాల్చి ఫాల్దున మానమున చేవ కార్యుపరుం డై ముల్లో
కముల నెలిగించెను. ఇక్షు సీవును నారాధింపు మన గురు
'నాక్యము ననునరించి యిందుండు సూర్యమయు: డైన మార
236 భవిష్యమపహావునాణము

ఫ్రవయ వింతపకను
"దేవుంము వ్‌
సంను. అవంల సల నాచోరులు నవిం స్నా
ఈ బాస
బుండు గొడ బేశమున నుండు నొక వంట బాహ్నణు(డు. తన
లోభముతే బాషండరూపుండడనసు పీండు వంటలో విషము
చెకైను. రా జది గ్రహించి వాని శళూలమున కొజుత వేయిం
హాను. అంతలో మేమచటికిం బోయితిమి. నేరమువేసిన
నానింగా చెటింగి వానికి బుద్ధిచెప్పి రాజుచే కూలమునుండి
పీనిం దప్పించితిమి. రాజు విని కాలుసేతులు ఖండించెను.
మాకు వీడు శిష్యుండు. ” ఇట్లు వారు చెప్పు చుండగనే దారిత
దుఃఖంచెను. వెంటనే యా దొంగలను పాతాళమునకు దించి
"వేసెను. జయ బేవుం డట్టు దురవస్థంబడిన దొంగలంగసి దయచే
విలవిం చెను. అట్టతండు విలపించుచుండగా నాతని కాలుసేతు
'కెవ్పటియు వచ్చెను. అవ్యల జయదేవుడు నిజవ్భ త్తాంతము
నాతసి శెణింగించెను. రాజు సంతసించి జయ'దేవముఖోద్రతమగ
గీతనోవిందమును గానముచేసి మో,క్షనమందెను.

— 3 10 అ, కృవ్ణ్వదెతెన్యులు es
బృహాన్సతి యిట్లనియె. విమ్ణుశరయను నొక బ్రాహ్మ
ణుడు వెద పారంగతుడు. సర్వ చేవమయుండగు పము నారాధించి
నర్వ దేవతలకు బూజ్యుండయ్యాను. అతండు భికాూవ్భ ల్రిచే
జీవించును భార్యతో వసించెను. వానికి సంతానము లేదయ్యెను.
అతనియింటి ఫ్‌ొర్ర (పతనిష్టుండగు 'యోగివచ్చి 'స్సరగ వేది” యను
మణినిఛ్చెను. నుఠరాండునోజులకు సరయూ స్నా నముసేసి మజల
నీకడకు వత్తునని యేను. ఏష్ణుశర్మ తన భార్య మేనిన్తిండ
వీతినర్లపపర్వము - ర లికి?

బంగారు నగలుండుటమాచి ఓసీ! మదవతి ! పొమ్ము! నీరసికుం


ఢచ్చటనున్నాడో యటకుం బొమ్ము. నేను విమ్హభక్తుండను.
దీనుడగు చోరభీతుడను. మదమెక్కి-యున్న నిన్ను నేనెట్లు
గ్రహింప నేర్తును? అనినవిని యూ' పతివుత 'బెదరి తనకు
లభించిన స్పర్శజేదితో బంగార మంతయు నాతని కొసనంగాను.
చావ్మా ణుడు బలముకొొలది యా ధనమును స్పర్శ వేదిని
మిజు ఘర్డ“రానదిళో. చబారవేసను, మూడురోజులకు వచ్చి
యతి. తానిచ్చిన న్నర్శ వేది యేమయ్యెనన యా యు తేమ
బ్రాహ్మణి నడిగి తెలిసికొని మిక్కిలి కోపించి bis
కడ కేగి“ఓయీ! నాస్పర్శకము నా కిమ్ము. ఈయ వేనిపాణ
ముల విడతు' ననియ అంత. వనుక ర్య “న్స ఘుర్హరానదిలో
నున్న సీ స్పర్శము -దెచ్చికొమ్ము” అని పలికి త యలితో
నదీతీరమున శేగి కాన్ని ముండ్ల నుజూవీ యివిగో స్పర్శ వేదులని
చూసెను. అవి నిజముగా స్పర్శ వేదులగుట చాచి యా యతి
థూ విపో త్తమునికి నమస్కరించి. నేను బండెఫండేడులు శివా
రాధన 'సేసితిని. శివానుగంహూముచే సీ యమూాల్య న్పర్శమణి
లభించినది. అది సీ దర్శన భాగ్యముచే బహురూపమయినది.
ఇది నీ మహిమయేయని పలికి శుభజ్ఞానము వడసి మోత
మంబెను. విష్ణుశర౯ 'వేయేం డ్లిలపై వసించి సూర్యు నారాధించి
వము నన్న్ముగవాము'చే మోక్షవముంబెను, ఆ బావా గుడే విస్లు

వేదముందాల్చి ఖాల్లున మూసనమున. దేవ కార్యపరుండై ముల్లో


కముల నేలిగించెను. ఇక్లే సీవును నొరాధింపు మన గురు
నాకము ననుసదించి యిం[ద్రుండు సూర్యమయు* డైన పాది
bhచ ల. Hr ష్య మ ఫశ పురాణము
ప సా! ఖీ

జం చిన సూర్యమండలము నుండి సూర్యభ గవానుండు


పొనన్ను (డై
# నాల్దుభుజములు గల్లి యిజ్జని'మేనితో యశ్వ్సునివళ
నచ్చి యివదు)బమేనం బ్ర వేశించెను, ఆ తేజసు
స్పుచే నిందు)(డు
తేన వున తనలో లిన మొనరించుకొని తొనును శచీేవియు
నయోనినంభవ్లవై విభునరూవులె నైప్లవాగ్ని పిపీడితునై
యొక నంవత్సర _పర్యంతము గంగాతీర మహావనమునం
నిండీంచిరె, (బాహాషె రూపమున నున్న శెచిజేవి గ ర్భపకే
యను. భాదోపద శుద్దద్యాదనీ గరువారమున హారీయయొక్కో...
నరంకి లలు. ధరించి చతుక్కుజు: డు రీ కాంగుండునివె
దు ర్య్ళావమం డెను. రు దు లు, సకల... స. చే ఫ్రలప,
మరుత్తులు హి. చ్యాదశసూర్యులు, సిద్దులు నాతని
స్తుతించిరి, ' నాథా! వజ్యాయుధము, ధ్వజము, వద్ముము గద,
యంకుశము నను శుధలక్షుణములు గల్లీ మహాభరణమై విధి
సెంఠరాదులచే మునులచే నానందమున సేవింపంబడుచు సంసార
భయహారణంబగు నీచరణమునకు మొక్కు-చున్నాను: ఫంళ్లు
చక గడా వనమాలాధరుండవె సురనై రివ కలళోరశరీకుడనై.
చరాచరలోకభ
రవ ఖలనాశకుండవై సుర కార్యనిర్వాహ
కుండవైన నీకు సమస్యా-రము. శచీనందనానంద కారిచై మహో
పాప నంతాపహోరివె లోకఛారివై స్వభక్తాఘకోటిప్రువోరివైన
నీకు మొ వందనము, హంసరూప్రుడ నీచే
చ నత్యిమును (నత్య
యుగమసియు: భావము) యజజ్హరూపుండవగు సీనే “వేదము
రక్రీతములు. నీవే యజ్ఞరూపివై"లోకమును ధరింతువు, శచీనం
దనా! శక్కునికి శైవాము సేయందలచి కరుణావిగ)హుడ వె
పూతిసర్ణపర్యముంర 289

కలిలో నున్నతోజ్ఞంలమగు భక్తినంపద ననుగహింప నవత


రించితివి, సుందరద్యుతికద'దంబ నందీవీతుండగు శచీనందనుండు
మా హృదయములం జెల్ల వేళల స్ఫురించు.గాక ! కరుణచే నరులం
చాలించి. వుడవింవై నిలిపి సీ పరాత్సరమైన వదమును వాం!
నివేదింప నెంచి నీయంతట నీవై యవతరింతువు. కలిలో
క్రైత్యులవలన వ్యధాబ్దీమగ్ను లగు సురల నుద్దరింప్రుము.
మపహాప)భూ ! సీవ్ర కృష్ణచెతన్య నామమున సచచీనందనుండ నై
యవత రించితివిగ
చే ! మాధుర్యమధువుచే సుగంధనదనుండనై
కారు అష్టమ తనరురముల జాల్యొర్చి స్వన్లాంబుజవనములక్షు
వికాసము గల్పించుచు ను త్రమేబు /వుకు సూమాచలమె కాం
బోధరభారివై విజయివైే మా యిలవేల్పునై చెతీన్వ కృృష్షుంఎన
హరివై సర్వోన్నతుండవై యున్నావు. చెవద్వేషుల యధర్శ
వర్తనముచేం బీడితయై యీ భూబేవి తన శరీరమును నంకోచ
పజిచుకొని చిక్కి నక్కిసక్కి. తిజుగుచున్నది. నీ నామ
షూ(తముచే నసురకోటి విదళితమైరి. న్లుచ్భులు పాతాలమునకు
దగిపోయిరి. ధర పరులు! న నా. బుట్టి కీష్ట
సర్వ వ్యాపికినమస్కొా-రము. ఇట్టు యశ్ఞైశుని వినుతించి క
బృహస్పతి నన్ని ధిశే తెంచి మేము కుదులము. ఇకుగో వసువ్రులు

క్‌రశ్వినీ చేవతలు. ఏయేయంశముల నెచట మే మనతరింప


వలయునో యానతిమ్ముని యడిగిరి. అంత గురుండు వారికిట్లు
"వెలిసెను,
24) భవిష్వ మహాపురాణము
న.

పూర్వజన్న మున నొక్ల ద్విజుడు బోయ మె ధనుర్చాణ


ముల: దాల్చి బాహా ణహింన యొల్లవుడు సేయుచు నారి
జందెములం 'దెంచుచు. హేళన చేయుచు నల్లరి 'పెట్టుచుంజెను.
వానికి న్రాహ్మణ దడృవ్యమన్న నమృత పొాయమె
యుండెను, శ్షత్మియద్యవ్యము మధురము. వై.శ్యునన్న మన్న'మే
యయ్యిను. శూదు/సి ధనము ర క్స్‌ము. ఇట్టు వాండు తివర్ణ్య
(పజలను వేంచికొని కినుచుండెను. అంతట చేవతలు భయ
భాంతు'లై రి, బ్రవ్మాకు మొజపెట్టుకొనిరి. బ్రహ్మ న ప్ప
గులతో సీ యంశ మెటిగించెను. మరీచి మహర్షి విని వళిష్టా
దులతో శేగి యా వేటకానివనమునం జదించెను. వండు వా
నందటెని జంపుదునని యెత్తివచ్చెను. వారు వానిం గని “ ఓరీ :
కిరాతుండ! పోరా! (బహ్మవాత్యాపాప మివం డనుభవించును'
ఆలోచించుకోరా ! యనికి, వాడు వారి దృష్టీవ)సార
మాత్రమువే పరిశుద్ధుండై తన వంశీయుల దగ్గరకుంబోయి '
నేను జాలవాతకములను చేసితిని నా పొపమును నా సొత్తును
బంచిక్‌ "న్నట్లు విరారు పంచికొనక తప్పదు.” అనిన వాండు) “మా
"కేమిపట్టినది ? నీ పాపము మేమనుభవింపం బని వేదు, ఈభూమి
సాక్షీ, ఈ రవిసాక్షి* అనిరి. వా డామాటలు విని మునులదరిని
వినతుండై మొక్టు చు నా పాపము తజుగునుపాయమఘు సెలవిం
డని వేడికొచను. వారును రామనామమును మించినది జేదు.
అది సర్యాఫౌఘ వీనాశకము, మేము లిజిగె సీ యొద్దకువచ్చు
నందాక జపింపుము, అని యానతిచ్చి తీర్థమునుండి తీర్థమునకు
(81) పితిసర్టపర్యము- ర 241

చెడలిః. వాడు “మరామరామశాి యని వేయేంక్షు జపించెను.


వసి జపమహివముచే నవంన ముత్సలనంకులమై యుత్పలారణ్య

మను పృసిద్ది నంబెను, వలిక మునుండి (పుట్టనుండి) వెలువ


రింపయిడి పరిశుద్ద తేజమున వెలుంగు చున్నట్టి నవ్విపు)ని జూడ
వచ్చి స్తర్దులు విస్నయభరితులై“వల్మీకమునుండి _వెలువడిన
కతన వాల్మీకి యనంబంర గదను, పీవ్ర తి)కాలజ్ఞాండ నయ్యెద నని
తెలిపి నంలోకములకు నేగిరి. అమ్మని రామాయణము నా
దశకల్పయు క్షముగను శతకోటిపవి స్తరముగను సర్వాఘౌొఫు
రచించెను, అవ్వల నవండు శివం యటనే
నిక్భంతనంబుగ
నివసించెను. అము ని మృుగవ్యాధస్వామియను పెర నిపలింగ
మయి యిప్పటికి 'నట నధిష్టించియున్నా (డు,

వ (శ్రీ జగద్దురు శంకరాచార్యులు హా


ఆద్యమగు సత్యయుగమున వై వస్వ తాంతొరము న
బ్రహ్మ యుత్సలార ణ్యముస నొక యజ్ఞము చేసెను. అయ్యెడ

సరస్యతి నదియై యటకు వచ్చెను. ఆ నదీసందర్శనముచే


బ్రహముఖము నుండి బో హ ణు ని, భాహువ్రలనుండి
క్షతియుని, ఊరువులనుండి నైశ్యుని పాదములనుండి శూదుి
జనింపంజేసెను, ద్విజుల కెల్ల రాజగు సోముడు చందు)ండను
కళ్యమును
“బేర డి(జాండై. యొస్పె. సర్వాతపుండగు సూర్యుండు
(నీర్వమును) = పాతి రన్షించువాండుగాన కళ్యపుండను పేర

మదీచియను క్షతిఆయుండయ్యను. రత్నముల కాకరముగాన


ర త్నాకరుండు, లోకముల ద్రవ్యములచే ధరించువాడు
444 భవిషహష్యనువో పురాణము

గాన ధరుడు గంభీరమై (లోతైన కోశముగలవాండు) లోక


ములను 'వనకృత్యములచే దక్సించువాండు. (రశించువాండని
భాపము) గాన దకుపజాపతి, బ్రహ్మ మేనినుండి పుట్టినవారుగాన
వారు బాాహ్మాణులనంబడిరి. వస్లిధర గముచే వారెల్ల కమముగ
నర్ధాల్మకులు నై యొపిరి. దక్షుని మనసున జనించిన కన్య
నైదువందలమిండి పుడమిపై విష్టుమాయామెహీమచే కాల
భాతుతై యున్నారు. అయ్యెడ (బహ్మ్‌ సోమునికి అశ్వినీమండ ,
లము నికువది యేడు నకతే)ముల గణమును లోక వృద్ధికై
యొనం గను. కశ్యపుని కదితిగణమును నతుత)రూపమైన దానిని
బవమూడింటి సమాహాము నొనంగెను.. ధర్మునికి కీర్తి పిభృ
తుల నొసం7ను, నైవస్వ్యతాంతరమున నానావిధములు స్పష్టమ్ను
లయ్యును. బ్య)హ్మయానతిచే వారికిం బతి దక్షు డయ్యెశు.
భూమిపై నాదక్షుడు యజ్ఞతత్పరుండై స్వయమగా నివాస
మేర్పజచుకొ నెను, సర్వ దేవతలు దక్షునికి నమన్మ- రించుచుం
జరింతురుగచా ! భూతనాథుండగు మహాదేవుడు మాత
మెన్న (డు మొ)క్క-(డయ్యెను. దానికి గోపించి దక్షుడు అ |
మున శివ్సనకు హావిర్భాగ మాయండయ్యి. మృగవ్యాథుండగు
నివ్టండు కోపించి పీఠరభదావ తారమె ల్‌ తెశిరస్కు-ండు తినే
తుడు తి)పదుడునె యటకు వచ్చెను, అతనిచే దేవముని వితృ
కోటి పీడితులైరి. యజ్ఞ 6వురుషుడు భయభ్రాంతుడై లేడిమై
చరచరం కారిపోవుచుండగా గిరాతుంజై శివుడు వానింగొ గ్రానుః
అంతట బ్రహ్మ నుధురస్యరంబుల నప్పరమశివుని నుతించెను,
శంభుడు మిగుల నుబ్బీ యాతని యజ్ఞము సంపూర్ణ మొనరిం
చెను. తులారాశియందు సూర్యుండుండ గా సొ చందుని
పృతినర్లపర్యముంరో 948

చందమండలమందు స్థాపిం చెను. అంతట కుదు)ండు చండ)


రూపుడై నస్తళోకములందు. జరించెను. ఈమాటవిని రుద
రూపు డైన వరభదు?౦డు సంతసించి తనయంశమును నేనసినుండి
మేర్బజచి ద్విజునియింట. నిలిపెను. _ శైరవవిపు)ఏ యింట
నాయంశమేగి యాతని కనూరుండై. కలియందు “శంకరు లను
నామమున విశుతనుయ్యెను. అచాలుండు గుణశాలి, వే త్త
బృహ్మచణారి యయ్యెను. న్రైవమార్ల పృదర్శకమగు శంకర
భొ ప్యము నొనరిం చను, కిప్రుండ)ము, అక్షమాల పంచాకుర
మంత్రమును శెవ్రులకు మంగళకరముగా శంకరా చార్యుల
వారిచే నేర్భజుపంబడినవి,

— 2 11 అ, గిశర్చ (రుదా)వ తారము) —

ఆం ఆట నందగిరి ఫా

నైమిశారణ్యమున నజగరుం డను బాహా గుండు


చేదాంతశొ,న్ర,పండితుండు, శంభుపూజకుండు నగు జ్ఞాని యొక
డుండెను. అతండు చేసిన పార్థివలింగ పూజకు సంతసించి
జీవను౨ ర జ్ఞానమును శంకరుడు దయచేసను. ఆజ్ఞానముచే
నతండు సంకర్నణు నర్చించి యిట్లు ఫపుష్కులములయిన స్తుతులు
గాపిం చెను.

నదైవ్యము ప్రధానము, పరంజ్యోతిరూపను సిరా


కారము, అవ్య క్రము ఆనందనిత్యము, త)లింగ్రైక్యభిన్న మయిన.
యా వస్తువు తి)ఛారూపమయినది. అందు స _క్ల్యము ఫ్రుంరూ
సము, రజస్సు త్ర్రీరూపము, తక్కి-నది తవెగారూవము, అట్టి
ఖే... భపిమమహాన్తురా ణము

కేవ నాయకే న మూ రిక నమస్యా-రము,. ఆదిఢాత మన నజస్ప్సే


మాయ, ముస్టుభూతు క న నరుంయన త్త రూపము. అన్య భూతము
తమామయము, నప్పుంసకము. అట్టి నాగౌశ్వర |! స్‌కు వంద
నములు- పుంరూపథధారినై నివు కాలకర్తనుు, నరుల నాక్షర్తించు
నీవ్ర సంకర్ళి ణుండవు, బృహ్మూధామమగు సీయందు ముసీందు)లు
రమిండుకు, నమస్థారము, నీకు ముణిలవముణిల నముస్తారము, సతుల
సరీ ములం దా భారాాతయంప శివాశబ్దవాచ్వయగుశ క్తి యోగ
సిద) సీశ క యే. ఇట్లు నుతించు నజగరునికి మృత్యుంజయు(డు తిన
దివ్యమంగళశరీరమున సాయుజ్యము ననుగపీం చెను, అం డా
తండు సర్పమయ్యెను. వేయిపడగలు గలిగి శారాంగుంై. గార
వ్మ్‌గహుండై నీ రాబ్దయందు సివానము నొంజెను. ఆ సర్పాఖ్య
మగు మహారుదుని నన్ని ధికి స్వయంభువు వచ్చి సూర్యుండు
కర్క_టకరానిళో నుండగా జందు6ండు నక్షత)మండల గతుం
డైన తేజి నారుద్రని స్థాపించెను. అతు చందుండుకూడ
యయ్యెను. ఈ యంశమును ేవుండు బృపహాస్పతి ముఖమున
వివి (పనన్ను.2ై. తన మోమునుండి తన యొకానొక తేజమును
సృజించి వింధ్యగిరి సె చేవదత్తుండను విపు/నింట నావిర్భవింపం
జేసెను, గిరికర్శ్గయనుపేర నా జనించిన బాలుండు విద్యాంసు
లను 7లిచి కాళ్లీపరమున "శేతెంచి శంకరుని శమ్మండయ్యెను.
బృహన్పతి వెండియు సిట్టనియె.

— వ్రురీశ ర్య :—
పయాగయందు వారి సేవకు డను విపు)(డుండను,
అతడు దరిద్యుండు, , హరిభక్తుడు. వానిపేరు నై రృతుండని,
ప్రతినర్ద పర్య ము-_లీ బైశ్డీప్ట

సాయంకాలమున కతికష్టముమోంద నాతసికి భీత లభించు


చుండెను. ఒకనాడు నా'రదయోగి దయచేసి యాతని పూజలంది
నిమ్షులో కమున కేగి నారాయణ సందర్శనము చేసి భగవంతునితో
“స్వామి ! సీ పూజయందు నిష్థ్రగల చేవతలకు భక లయిన
నారు భూమియందు ధన భాన్య సమ్భృుద్దులయి యున్నారు, సేకు
భక్కులలునవారు దరిదుూూలుగానే యున్నట్టు నేను జూచితిసి.
జనార్దనా | ఇందులకు గారణము తెలుసవేి య నెను. భక్త
పత్సలుండగు నారాయణమూూర్హి యిట్లనియె. నా భక్తుండు
బ్రహ ఇ నౌ ప్రియులగు భక్కలను వశవజఅచుకొని లోకతం తము
నడువును. అతసిచే ధర్మము, అధరము 'చేయంబడినదిం ధర్మము
వేదదమయము. నప్తలోకములు థర స్రమూలకముగా నా బుద్ది
మంతుడు సనిర్నించినాండు. భూర్లోకము భువర్షోక ము స్వర్ణ
కము మహార్లోకము జనోలోకము తపోలోకము నత్యలోకము
నను నీలోకములం దోొకదానికంకు నొకడానియందు రెట్టింపు
సుఖముండును. అధర్మము వేదభిన్న ము. అది శస్టాన్యక_ర్హ్భృకము.
అనగా వేదబోధిత కర్న్వముగాక వేచేతర బోధితమైనది. మహో
వాణిచే దూపితములయిన (వేడదూరములయిన వన్న మాట.
మహో వాణి = వేదము) శబ్దములు లౌకిక్రములు, అవి ప్తాపమయ
ములు. అవి దైత్యులను జెంచునవి. అవే యధర్శము. దానికి
నంబంధించిన వే న ప్తలోకములు, భూమియొక్క- కింది గర్భము
అందు పధినిర్మితముల మున అతలము వితలము సుతలము తలా

తలము మహోతలము రసాతలము పాతాళము. ననునపి యన్య


ధరస్రముచే నేర్పడినవి. అవికూడ సుఖభూము లే, అన్యధర మే
246 భవివ్యమ హానవ్రురాణము

భిన్ను లయిన యసుకు లా యన్య


యం ము. జేవతలంకంటి
అధర గ్‌
ధిగ్మామున కధే వతలు, ధర్మపక.మువారు "జీవతలు.
ని
ళమువా ఏసుకులుః "చవతలకు 'చైత్యులకుం సూడ చెంద
విధర్మము అనబడును. ఆవిధర ము నాభారపడి
rheదము
యన్న లోకములు దుఖప్రాయములు, అవి తామిసంను
మహారొరవమను
అంధ తొమ్మినము కుంఫీపాకము రొరవము
వనము నని
మూ ర్తిరయము ఇమ్షుయం(త్రము శాల్మలము అసిపత)
కమయము,
యివి యికవది మొక్క-టి. ఈ బ్రహ్మాండము లో
నాపదమందుదురు.,
దానిమిోంద నొ స్ఞానమున్న ది, నా భక్కులు
తామన
"జీవభకులు స పలోకము లందుదుకు. దైతే భకులు అలంటి

దురు. వాతె
లోకము లందుదురు. వారు అతలాడి లోశములందు
న అలాల

(క్రిందిది యధథోలోకము. విధరశ్ర


లముకంెకు లక్షయాజనములు
పరు లాయథోలోక మందుదురు. విధిభష్టులు నా భక్తులెవరు
మున్నున్ను చేవతలను బూజించి మాండ నన్ను భ జింతురో
సంపన్నులయి భుక్తిముక్తు లను రెండింటిని సాధిం
వారు లకీ
తురు, వై రృతుండు పయాగయందు నా పియులగు చేవతలను
బూజించువాండు గాన దరిదుం
విడిచి న న్ననన్య భావమునం
భ వఏంప
డయ్యెను. చేవత లనుగహించిన ద్రవ్యమును జను లను
వలయును, నే ననుగ్యహించు వస్తువు బ్రహ్మాండమున లేదు,

(అడి బిహ్మాండాతీతమైన త _త్వమన్నమాట). కావున నా


యాజ్ఞ చేనా విపునికి వరమిమ్ము. అనిన నారదయోగి యరు
బా/వ్మాణునిభార్య యింటనుండగా వర మేచేని
"ఇంచి యా
కోరు మనిన నామె సుఠర్షిని గని “నేను రాణిని గావలయునసీ
వ్రీతీనరక్ష్లప ర్వ ము - ef వ్ర

యున్నది” అని యముని దయచే డివ్యరూపిణి యష్పూడే


యయ్యును. సాయం కాలమునకు ద్యిజుః డింటి కేతెంచెను,
'నారదుండు “హరిప్రియా ! సీభార్య వరలాభమున రాణియెనది,
సీ చేమి కేోరది వన నాతండు దై'వవకుండై నోషముచే నా
భారం యాడునక్క. కావలెననెను, అమె యు ము పై
అంతలో చవారికుమూరకుండు గురుభక్కు 6డు వచ్చి “సాొంమోా |!
జేవమాయా విమోహితులగు పీరి కీయవస్థనచ్చినది. వీరి కీ గతి
యెట్లు తప్పునో యట్లనుగ హింపుము" అనెను. నారదు డాస్థితికిం
జింతిలి నై రృతునినతో “ఈ బ్రహ్ళుండము చేవమయము, డాని
క ధీశ్యరుండు శంకరుడు. కాన నీవతని శరణొందుము”
' అనెను. అంతట నా విప్ప్రండు పార్థివపూజచేసి పరమభక్షి
క్రివ్లో
నొక్క- సంవత్సరము సేవించెను. క్రక్రవత్పలుండు శంభుండు
కుజేరునంత మైశ్వర్యము దయ సేసెను. స్లో నా ద్యొజుండు
ధర్మాచరణము సాను. స్రణ్యజనుం డను పృసిద్ధి నందిను.
శివభ కీ
కిపీభావముచే వేయియేండ్లు సుఖములంది మేనువాసి
స్యర్లవాందెను. సూర్యుడు వృషభరాశిలో నున్నతరి సోమము
నకు రాజగు చందుినివలె నై రృతుండను చేర రుద్ఫు(డై
యొప్పెను. గుడు “తెల్సిన యీ మాటవిని నై రృతుండు తన
యంశముతో నవనిశేకెంచి గిరినాలగిరియందు సిద్ధసాంఖ్యుండను
యోగికి గసువమూారుండై నసుశర్శయను పేర వేదళాత్ర్ర పారం
గతుయను విఖ్యాతినొం దెను. పండెండవ యేటనే యశనండు
పండితులను .బెక్కుమందిని జయించి కాలీనగర చేతెంచి
లత
్ట ల ల శంక రాచార్యులవారి rనర్చించి దీం
ష్యుండై యురువది
న్య
248 ఛవిష్యమసోవురాకొము

శివానుగహము
వాల్లు సంనత్సగము లొ గుకుసేన చేసను కాని
లఫెంపదయ్యెను. అయ్యెడం జింతొంచు యాబాహా ణుండు తన

చేసాను. కాని రుదు)ండు


కుని మాంనఖండములను హోమము
ను 'బెచ్చి సంసా,-రము
సా క్రూత్య-రింపండయ్యును. శుచియై మేక
చేసను. అంతట కుదిభగవానుం డామేషముశో నరుబెంచి
ూపము
స్యయాపనుు దర్శింప సను శుద్దస్ళటిక సుందరముగా నార
వతి నల్లభ.! నాకు:
జూచి ససుశర్శ “థరణాగతవత్సల ! పార్
ి ప్రత) దాత
గుమాకరు నిమ్ము అని యడిగిన శంకరుండు నవ్వ
నాంతేముల కాతండు
బాహ్మ. భ్రాగ్నక ర్త పరాత్ప్సరుండు. నతజ
యంశముచే నేను సీకు
ఫుతు? ననుగిహింప లేదు. అందుచే నా
నొసలౌదను. అని తన ముఖమునుండి తేజము
ప్రతు)
నంయోజించెను. పదియవ
నాకర్షించి యాతని భార్యయందు
నామెకు సుతుం డుదయించెను. వాసి యొక కౌలు
మాసమున
వుశకాలును బోలియుంజెను. కాన అజై క పాదు డను ఖ్యాతి
నందెను. నాళల్లేండ్ల యోడున నతనిని మృత్యువు మి్రింగంబోగా

నతండు మృత్యువుతో యుద్ధముచేసి యొక్క సంవత్సరములో


మజ్టునెట్టి మృత్యువునుగాల్చి మృత్యుంజయుం
నరంరోగములను
డను వబివుదొందిను. మృత్యువు తన యధి కారభంగమునకు

దుఃఖంచి బ్రహ్మాకడ ముజసపెట్టుకొ నెను* అయ్యెడ బహ
సర్యదేవగణములకో రపి కుంభరాశిలో నున్నతణి చంది
మండల మఫ్యస్థుండైన యతని రుదు్రనిగా నొనరిం చెను. ఈ
మహిష్మతీపురమునకు నచ్చి
వాక్యము విని యడై కపాదుండు
కలిదో వహరుండై పుకోర్మ యనుశేర యతిదత్తుం డనువాని
(82) పుతినర్షపర్వ్యము-ళ 94

కుమారుడన పదువాజతేండగ పాోయమువాండె


7 వు
తేదపరాతణు
అను జయించి శంక రాచార్యులవాన శిష్యుండయ్యును.

— 18 అ. భారతపీశులడు వా
బృ వాస్పతి ప)యాగలో 'దెల్చు కథ ఏనుము, హీర్చు
వను నొళ రాశక్షనసుండు నికుంభుని వంశమువాం డుండెను. వాడు
వేయేండ్లు తపముసేసి చేవతలను జౌధించెను. అయ్యెడ (బహ్మ
లోకరశణరుండై వరము కోరుకొమ్తున వాడు తనకు
మృత్యువు "లేనట్లు వర మిమ్ము నెను, అట్టువరమంది పాతాళవాసు
లగు రాశ్షనులను న్వర్షమున శెక్కి.ంచి. స్వర్ణ వాసులగు "దేవత
లను భూమిమోాందికి. దో? లెను. అప్పుడొశ లశక్షనంవత్సరములు
నానాబాధలు గుడిచిరి. ఒక నాడు నారదయమోగి చేవతలను బిల్లి
“మారు బ్రహ శ జాధిసతియగు శంకరుని "సేవింపుండన,
వేల్పు లాశ్చర్య చకితులై యుమాపతిని నూటపదకొండు సంవ
తరము లర్చించిరి. అయ్యెడ శివుండు జ్యోతిర్లి౦ వటుంటై
మూండు లోకములను దహించెను. -చేవభక్కులగు వారు కొందజే
-జీవతలు ేపించిరి. మిగత వారు కూడ రక్కసులతో నళించిరి,
ఇంతలో బ్రవ్మా విష్ణువుతో ( గూడ సామవేద మంత్రముల చే
నుతించెను. దిననాధథు(డు మిధునరాశియం దుండగా చంద)
మండలాధిప్తుండగు హిర్పుఘ్నుని మహాకుదుుని ' గావించెను,
ఈ మాట హర్చుఘ్నుండు వీని 'దెవకా ర్యార్థము పాివమూాలయ
మున సాధ్యశ ర్శ్మయను వాని కుమారుడై మంచి కలాభిజ్ఞుండై
250 భవిమ్వమహాపురాణము

భారతీకుడను చేరొండి వండితులను జయించి కాన్సీప్టర మేగి


ఫంక రాచాక్యుల వారిచే వాదమున జయింపంబడి నారికి శిష్యుం
డయ్యెను.
ఆ వారై శ స్యా
మయునికొడుకు మాయి యనువాండు సూర్యుని గూర్చి
"వేయేండ్లు తపముచేసెను, నాని తపస్సుచే లోకములన్ని యు:
డదషించాను. అంతట బ్రహ్మ వాసిక్‌6 బ్రీనన్ను డై ముడు
ప్రరముల సిర్భించి యిచ్చెను, ఒకటి సువర్ణ మయము- న్వర్ష
తుల్యము. పదునాజు యోజనములు వైశొల్య్వము గలది.
దానికొక యోజనము కిందుగా భువర్శ్మయ మయిన యొక
రజతమయమైనపృురము. దానికింద నొక యోజనములో భూర్లో
కము-అయోమయము (ఇనుముతో (గృనడి) నూజుకోట్లమంది
దైత్యులు ధర్మాచరణపరులయి యందు సుందర గ్రీలకో
స్తీ విహా
రించుచు యజ్ఞృములయందు వావిర్భాగముల గసహాంచుచు
చేవతలట్లు ప్ర కాశించిరి, అయ్యెడ "దేవతలు దుర్చలుై
యాకలి చేం బీడ్తితులై మహావిష్ణువును నుతించిరి. మేము పదు
నారు మహాయుగము లధికారము గోల్పడియుంటిమి. తామన
మన్వంతర మునం దీ పదునాజు మహోయుగములు మాయకు
అగు రాక్షసులు సుఖ మనుభవించిరి. అనిన విని దైత్యులు
సంస్కృతవారయందు (వేదవిపిత సంస్కా- రాచరణ మందు
ధర్భపరులము యుండుట గని తాను బౌద్ధరూవుం,డై భయంకర
మయిన కలిరాగా నజినుండను బ్రాహ్మణు ని కువూరుంజై
యవతరించెను, వేదధరశ్రపరులయిన గే మోనపఫుచ్చెను,
స) తిసనర్ల పర్య ము-కీ £51

అంతట త్రవర్టులగు నా విప్ర్రలు వేదబాహ్యు లై కర్శదూరుబై


'తామసమన్వంతరమునం బదునాణివ కలియుగము వచ్చినవుడు
యజ పర్టితులయి పోయిరి? అంతట త్రిపురవాసులగు దైత్యులు
రోపముగొని వేదయజ్ఞ శూన్యులయిన మానవులను బీడింపం
జొచ్చిరి. ఆ కల్పముచివర నందరు దై త్యులచే భశేంపంబడి
నళించిరి, తిరిగి నత్వయుగము రాగా గుహ్వాకాలయమనగు
క లానమందు బేవతలచే నారాధితుండై శంభుండు నర్యలోక
శివంకరుండు గావున జ్యోతిర్లింగ 'న్యరూవము భరించి యచట
మున చేవతలు
నావిర్భవించనుః ఈ లోపున. డామసమన్యంతర
పినన్నుఖై భూమిసారమంతయుంగొని యథావిధిగా రథము '
నొనరించి చంద సూర్యుల సారముచేం జక్ళము లొవరించి
సుమేరువ్రుయుక్క- సారమును జండాగా నెత్తి స్యందనరూపమైన
యా వొాహనమును శివ్చనకిచ్చిరి. అందు బ్రహ్మ సారథి

యయ్యైను. "దేవతలు గుజ్జునబులయిరి, లోశకాలోక పర్వతము

యొక్క_- సారము శివధను వయ్యెను- అజగవవమును పేరు దాసికిం


బ్రసిద్దమైనది* ఆ కఠినమైన విల్లును భగవంతుం జెక్కు- నెను.
జేవచేవుని రోషమాతిముచే నా విల్లు భగ్నమైపోయిను.
విమ్షువు వింతపడి స్వర్ణలోకసారమును సమకూర్చి పినాకమను
మజియొక _ ధనువు నొనరించి శివున కందించెను. ఆ వింటికి
శేషుడు నారియయ్యెను, అగ్ని వాయువులు జెక్కలైరి. ములికి
సనాతనుండగు నిమ్షువయ్యెను* ఆ బాణముచే కోటకోలది రక్కా
సులు వాతులైరి. అంతట నుగుండు మాయిపాలించు త్రువుర
నును గాల్బ్చినై చెను అది యట్లు ఛన్ముము కాగా లోకపతి
ల్రిక్టశ భవిహ్యమసాపురాణము

యిట టోహా ఇ సూమ్యడు పోనరాలియందుండగా దవముఖ్త్లుము


నుండి తన యంశీము నాకర్షి ంచి హారుపి ద్వారమున సీంమవ
త్పర్వతను చరియయం దుంచెను. అంతట మచ్చందు:డను
నినయోగి నోరఖుండను యోగికి గుకువునై న మహానుభొవ్చసి
ముఖమున సనా తేజము బ్రవేశించెను. రంభయను స్వర్ణ
వేశం శామరూవిణి ముచ్చందుని పశీశరించుకొని- యాతేనిణ్‌"6
గ్రడించెను. ఆమెయందు సుందరుండగు కుమూరుండుదయిం
ఇను,
నాధఫకర యను మహాపండితుండయి సండితులజయించి కాశీప్రుర
మేగి శంక రజగద్దురువుల నిమ్యడయ్యెను,

mE త) శర 2 ఫా
వ్యాళ్ట్రవ మన్వంతరమున' బండెండవ ద్యాపరమున తాల
జంఘీయులగు తతియులచే భృగువంశ భవ్చలు నశింపం జేయ?
బడి వారిధనమును హరించిరి. ఒక మువిభార్య గర్భిణియై హిమ
తుంగమున నూశేండ్లు తపము చేసెను. ఆ తల్లి తొడలను
భేదించుకొని యొక ఫుతు. డుదయించెను: వాని తేజముచే
లోకమంతయు భన మయ్యెను* అంతట చేవతలు బ్యహ్మదగ్గర
కేగి మొజపెట్టిరి అతని యాజ్ఞ చే వా రా తేజమును సముద)
మున కారవేసి8, అందలి జలచేవత బడబయె యా తేజమును
జా)వి యాకౌద కేజము భరింపలేక కక్కి. వేసెను... ఆంతట
బ్రహఅ స్యయముగాం ది)కోటగిరికివచ్చి యాపర్వతము కందు
భాగమున సాగరవుం దాతేజము నుంచెను సూర్యుండు మేవ
కుందుండ్లగా ' చంద మండల గతుద్హైా న రుదు నిగా నాఠన్మిబహ్హా
పోతినర్ష పర్వము = REE

"మఘునరించాను. ఊరువ్రులనుండి (తొడలనుండి) పుట్టుటే నాతేం


డోరు అను సన్ని యయ్యెను- బడ బాముఖమున6 బుట్టిన
వాండగుటచే బాడబుం డనంబజగాను. ఈమాట విసి బడబాగ్ని
తనముఖమునుంగి శోజము నుత్చాదంచి కురు నేత) ముం
గాప్‌ ంచెను*- ముజింము సార ర్వతే బాహా కమెవియింకు నొ
రుదు9ండు వేత్రశర్దయను పండితుండై జసించెను, శంకరుని
శమ్యుం డై యాత్తండు (బహ్మాచగ్యవతియై కంభుభ కుం
యతండు కాళశీనగరమున వసించెను.

మున్ను జలప్రళయ మైనతేటీ స్థావర జంగమూాత [క్‌


(ప్రపంచము నశింసగా బ)వ్మాక నూజన సంవత్సరము
వయస్సు రాగా (పకృతి యను మాయాశ క్రి సర్వజలమును
డా)7౫ను. అ త్తజిం బ్రకృతి మహో కాళియను వర నంధకార
నరూపిణియై యేకాకినియై యుండెను, మూడుకోట్ల యిరు
వదిలతల మహాయుగములు గడఛివోయిను. సిత్యశుద్ధ ననాతని
“యగు నాబేవి మహాగెరమగు స్వరూపమును పంచముఖములు
చదిభుజములు, మూండునేతుములు - గల్షునట్లు ధరించెను.
ఆమ ఫొబనేతుమున నొకానొక సూత శైతేజము గోచర
మయ్యును. అయ్యెడ దిశలయందున్న బవ మును బక ఖతి
తన భుజములం . బట్ట నెంచియు సమర్ధత లేనిదయ్యెను.

అంతట నాశ్చర్యపడి యమా త తన పంచముఖములచేతను

పరచుభ క్రితో 'పరాళ్చరు నుతించెను. తూర్పుగానున్న ముఖము


254 భవనీమ్లనుహోప్రురాణము

నుండి వడలు భాతుశ్వుబ్రములశోతను వన్నీఇముఖమందుదయించిన


సె “త్యయముల చేతను, పడమటి జననగానువ్న ముఖమందుంగల్లిన
విధ కి మయశేబ్లముల చేతను, & తేరముఖమునం దోదపీన తెజ్య్‌
భశ్శి మయములమిన శబ్దములచేతను నభోముఖనంభ వములగు
వర్ద మాతోలచేతను నా నిరంజను సచ్చిదానంద ఘనమైన
వూకర్మబహ్నమును స్తుతించి సంతుస్ట్రపటుచెను- అంతట నా
బ్రహ్మము స్వయంభువు డనుసేరం స రి ధరించును.
అవ్యక్త యము పక్ళతినుండి పుట్టుట చే నాతం డవ్య కృజన్ను:
డనంబడెను. వాసికి నరదసైై లోకరూవిణియగు నాచేవి యాతని
పూర్వార్థభాగమునుండి పోడ ఇాత్మక మై మహోలక్రి మె
యవతేరిం చెను. ఆమె పదుగెపిమిది భుజములు లోకరశ్షణ
సరాయణ ము లయ్యెను., స్వయం ఫో వుం ఉజా రూపముగని యా
శ్చర్యపడి యామె యంతు దరి వెదకి గానండయ్యును. బృవా
_తమువలన బహురూపమగుటవల్ల బృహ్మ యని వేరొంది,
నత్యలోక మం దధ్యి.౦చెను. తన ల యుద్భ
వించిన నాబ్దు వేదములే నతడు శంకరు వినుతించాను. ఆతని
మేనినుండి నదీనదములు జనించి మేకా శ్రవమయ్యెను. ఆందుం
బ)భువు స్యయముగా శేయనించును. అవ్య కృజన్నుండగు నతండు
సవాసయుగబర్యంతముండి సత్యలోకమును జేరి మజుల సృష్టి
కాపిం చెను. గుషరూసములయిన సృృష్షు లనంతములు, వాసనే
సర్వము is జగత్తు వ్యకృమయ్యెను. మవ
లఫై యాతని సృష్ట చాహుళ్యముగాంచి స ర్వేశ్వరుండగు ఖగ
వంతుని జేరి మొక్కి.' యవ్య క్రమంగళుండగు . కృష్ణునితో
పితినర్గపర్య ము = లకక

నిట్లనియె “స్వామి t! నిత్వశుద్దాత్శ1! నరులు మహ త్తరులయి


యున్నా రు. వారి లెక్క. యెట్లు చేయవలెనో మును అనిన
నవ్యయుండగు నా భగవంతుం "రెండువిధములుగా నై పూళ్యా
రముచే రకాంగుండును, పరార్థ్రమువే గెారాంగుండు నయ్యెను.
బ్లఠరురు చతుర్భుజులు. సర్యసనృృష్టీగణములకు నాతం డశుండు.
అకండే గ తేశుండను చేరొంజెను. అతడు యోగులకు భ్వేయుండుం
ఒకప్పుడు విధివలన '"నుదయించి పార్యతీవల్ల భుండగు శివుడు
గణేకు నర్చించెను, వేయేండ్ల శాతెేనికి గణపతి పృనన్ను౯జై
వరము కోరుమనియె. అయ్యిడ శివుండు శుద్ధ. చిత్తుండై వనము)
బుద్దియై యిస్రు స్తుతించెను, వివ్థున్వరూపుండు పరమాత్మ
చతేమ్భజుండు, రక్తం, యజ్ఞ పూర్జ్మకరుడు; పిఘ్న హరుడు,
ర,
జగద్భర్త సర్యానందపి దాత, సిదిపతి, నిధశ్వరుండు నగు నీకు
నమస్కారము, నాకుం గునూరుండవు కమ్ము నామెడ ననుగి
హాము చూపుము? అనిన వని భ క్షవత్సలుడగు గణపతి సర
తేజోభూతనుయి పార్వతీ శరీరమునుండి జన్మించి కైలాసమున
సర్వ దేవత లొనరించు మంగళౌభారము లంది విరాజి లెను,

అయ్యుడ మహోత్సవమయ్యును. అంతలో నూర్యపుతు డగు


దూరదృష్టిగల వని స్వయముగా నచటికి వచ్చెను అతసి

నర్శనమయినంత నే గణపతి ఫిఛువైయుండీి శిరస్సును గోల్రో

యును. అంతట హాహాకారమయ్యెను. రవి తులా రాశియందున్న


తతి నిరువదియేడు రాజులు మాత)మే భూమిపై చంద్యగోక
మున నౌ శిరస్సు ప్ర కారిం చెను. “దేవతలు స్తుకింప సూర్యసంభ
వుండు జనభఆయం॥రుండగు శని యేనుగు తలయొక్క- దంతముగల
లకర భపీవమహాపురాణము

దానిని రాగరూపమయిన డానిస వోడించి తెచ్చి యూ ' శిశు


చెటినిసుడ కతికించెను. గజజాతివే నుషింపంబడీ బ్రహ్మ కర్కట
శిరమును దాని కతెకించెను. అంతటం గర్క-టము శిరోహీన
మయ్యెను... + ఇట్లు గణేశ్వరుడు. గజాననుండయ్యను. ఇట్లు
తేలుప్రు బృహస్పతి వాక్యము విని గణేశుండు తన ముఖము
నుండి తేజము నాహరించి కాళీశ్లేతిమున టెసజ్ఞాండను విప్పని
కుమారుడే జన్మించెను. అతడే డుంఠిరాజను
పేరం బృసిద్ది
కెక్కె_ను. అతడు ఫలాళ్ళకమయిన జాత కాభరణమను జ్యోతి
శ్యాన్ర్ర మును వేదరక్షణకు రచించి కంక రాచార్య స్వామివారి
సన్ని ధి. శేతంచి శివ్యందై (పసన్నత్ముండై గురుసేవాపకుం
డయ్యెను. .

ద 1కిఅ కపాలిశై రవ్రండు 3


బృహస్పతి యిట్లనియె :
అవ్య క్రజన్ముడంస (బవ్మాకు సదునాజు సంవత్సరములు
రాగా నతడు కమలమునుండి సృష్టినంకల్లము చేయగా
నాతని మోమునుండి ఇరద యవతేరించెను. ఆ సుందరిని గని
బృహ్మా కామాప్య (డై బలాత్క-రించి రతి నర్గించెను, ఆమె
రోవముగొని “సీ కైదు ముఖములుండుట యశుభముగా
వమ!

4 ఈ కథ ఖగోళ₹ములోం గనిపించు. నక్షకిమాలభో రొనులు


మొదలగు, లేచబోమండలము లందలి పరిణామములను సంబంధించిన భాగముగా
గనిపించుచున్నషి. దీని సమన్వయ మార్గము ప్రిక్ళతము ఖనోళనిప్రుణులగు
శ గొబ్బూరి జెంకటానంద రాఘవచావుగారికి వదలుచున్నా ను,
(88) వృతినర్లపర్య ము = రో లీక్ట'?

నున్న ది. నాల్లు వేదములుగా నాల్లుముఖము లుండుటయీ


యోగ్యము,.' అని యంతర్భ్థాన మయ్యెను. బ్రహ్మ కోప
మందెను. వావకో పొగ్నినుండి రుదుండు భయంక
రు డై
ించెను. అతడు ఇైరవుం డనుపేర కాలరూవుండై నప
వాహనుండయ్యెను. నృసింహుని గోళ్ళంబోలిన గోళ్ళచే బ్రహక్‌
మైదవతల గిల్లివేసెను. ఆతస గర్టనమున కడలి బ్ర)వ్లా రుద్యుని
శరణొండెను. పాప్రలమగు "నా ధీ వృత్తులను (బుద్ధి వృత్తులను)
పి-ోదన చేయువాం జెవ్వకు! అని శ్రైరవుండు స్వామి బృవ్మా
వైన నిన్ను వరేణ్యుసి ఫ-ఛొందితిని. నవితయొక్క- యా వరేణ్య
మగు భర్షమును ఛ్యానించుచున్నాము, అని గట్టి రోదనము
చేసెను. ఆకాశమునుండి యశుబిందువులు ఈాలెను. అంతట
ర్యుదాక్షలు జనసిం చెను. శివుండు బ్రహశ్రవధచే భయపడి
కపాలము వేతయబట్టుకొన “కపాలి” అసి సేరొం'దెను, విశ్వమునం
గల సర్వ వృత) తీర్ణములకు యాత్రచేసెను. కాని యా (బహ్మ
వాత్యాపాపము తొలంగదయ్యెను. కాని రుదా?క్ష వృక్షముల
కడనున్న తటి నాతని దోషము దూరముగా దొలగివోయిను.
అది మొదలు శంభుండు రుదొతక్షల ధరించుచు కాలీఫ్రురమునకు
వచ్చెను. అంత చేతిలో కపాలము విమోచన మండెను. అట
కపాలమోచనము అను తీర్ధమేర్చడెను. అంతలో బ్రహ్మా సర్వ
దేవతలతోయహాడి మహో బేవుని నుతించెను, సూర్యుండు మకర

ములోనుండగా చం(దున కధీశ్వరునిగా బ్రహస్తకపాలియగు


మహారుదు ని గావించెను. ఈ బృహాస్సతెమాట విసి భైరవుడు

తన ముఖమునుండి తన యంశము నాకర్రి ంచి నానీయం


ల్రిర్ధర్రి భవిష్యమహాఫపురాణము
దయోనిజుఃడై కపాలమో-చనకుండమునుండి యావిర్భనిం చెను
అతడు యతిరూపుడై వేదనిధియై భైరవుం డను పేరొంది
అఘోరమగు కశినమయిన మార్లమునందు దన శిష్యులను
(బేశేపించెనుం తుద కతండు శంక తాతారలై స్వామివారి శిమ్యుడై
డామర మను మం[తభూతమయిన తంత్య)ము నొనరించెను,
కీలితములయిన మంతిముల నాతం డుక్కీ_లితము లొనరిం చెను,
(అనగా రవాస్యసం కేతములుగా నుండి వినియోగమునకు రాని
కొన్ని మంత్రముల నాతడు వినియూగమునకు బెచ్చెనని
తో (చెడిన్సి

ఆం శాలళశర లో
బృహాస్పతి యిట్లనియె. త్రోవురాధిపతి చెల్లెలు మయువ
ి
కుమా రె “మండోదరి యను నామె యుండెను. ఆమె గు ప్త
భావనచేసి తిఫప్రరాసుర సంహారమయిన తకువాత మహోవి
మ్లుని
భక్తిచే సంతుష్టు నొనర్చెను. ఆ భక్రియోగముచే నామె
వింథ్యాద)కందరమున నంతర్థానమయ్యెము. ఆమె సమాధి
కాలము సెండుపందల మహోయుగములు. నివస్వతమన్వంత
రమురాగ బండ్వెండన కృతయుగమున బహ కుమూకుండు
ఫులస్త్యుండు విశ్శవసుండను వాండు నూశేండ్లు తపముచేసి
సుమాలికూతుకు కైకసిని బెండ్లాడి గంధమాదన పర్వతము
మిద సరటితోటలో నానెతో వివారించను. అంత రానణ
కుంభరక రులు పుట్టిరి. రావణుడు మాతృభ
కుడు, వానితమ్ముడు
పితృభక్తుండు. 'వేయేండ్లు ఘోరతపము చేసిరి, వారికి బ్రహ్మ
హపతీనర్లపర్యము=- కీ 959

"దేవదానవ్రుల కజయ్యత్వము నొనం7ను, వాండు) వుప్పక


విమానము నగొసీ విహారించుచు లోకముల గడగడ లాడించిరి.
పార్టివలింగ పూజచేసి శంకరునివలన వరములందిరి. మానససనరో
నరమున కుత్తరమున గౌతముని కుమాశె “అంజన *
శేనరి యను వానరుని భోగిని యయ్యెను, శివుడు తన పూ
ర్థాంశముచే నా వానరుసియందు బ్ర)వేరించెను, అతడు
న్నరాతురుండై యంజనను గూడెను. ఇంతలో వాయు దేవు(డు
స్వాంకము వే FEసరి మేన బి వేశించి యంజన దేవీ నలరిం చెను.
అట్లాదంపతులు పండె? జేండ్లు క్రీడించిరి. అంతట నంజని గర్భ
వతియె కువూారుంగా వెను, రుదు)౭జే వానరముఖుం.ై యవత
రించెను. అతని కురూసముగని తలిల్లిపర్వతముకిగందం బడచై వెను,
ఆశిశువు సూర్యునివంకంజూచి పండని (మింగుటకు పట్టుకొనెను.
ఇందుండు వజా/యుధము, వై వెచిన నతేసిని విడిచిపెట్టడయ్యెను.
నూరుషడు 'మొజ్లోయని యార్చెను. అంతట రావణుండు
తోకతో నా కనిశిశునును గ్రహించి యతనితో ముష్టియుద్ధము
చేసను. వానితో:బోరాడుట కాంజనేయుండు సూరుంని విడిచి
పెక్సైను. అంత రావణునితో నొకయీడు పోశళెను. చివరకు
రు భయ భా్రాంతుండై పారిపోయిను. అంతట విశ)
వసుడు వేదమయీస్తుతులచే రుడాావతారమగు వానరుని కొని
యాడణెను. అంతట రావణుని వదలి యాంజ'నేయుండు సంపాతీర
స్టాణువై యుం'ైను'
మున నివాస మేర్చజచుకొ నెను, అచ్చట స్థ
గాన “స్థాణువు' అను పేర రుదుండగు షు డుండెను:
అతండు “తకు బాధించు రావణాని గంద్దులచే నలయించు
260 భవిన్యునుహాపురాణము
వాడే హనుమంతు డలరాశను. అతసతపమునకు మెచ్చి
బ్రహ్మా సాక్షాత్క-రించెను, వినయమితుంం డై యున్న
యూతేనిగని నై వస్యతమన్యంతరమున సిరువదియెనిమిదవ యుగ
మున శే —— రాము. డవతరింపంగా
నాతని భక్తి
కితో సేవించి తాకు కాగలండు, అని భాద)పధ
మునం బ్రకాశించు చందు) నాతసికొనంగి రావణునికి సుందరి
యగు. మండోదరిని బ్రహ్మ యునం7ను. నైర్భతు(డను
దిక్సాలునికి “రావణుడు ప అల్వాయునై రామునిబే
మరణ మందెను. ఈమాట యయోానియ/ప హానువముంతుండు
శదలీవనమున విని దేవాము ధరించి భూమిపై "బాలశర గ్ల యను
వేరజనించెను. కాళీపురికేగిమణికర్లి కాఘట్టమున రామపక్షు
మున చాలశరు్యయు శివసకమున శంకర జగద్దురువులునుగా
నిర్వురును ఇాస్త్రార్థముచేనసిరి. శంక రాచార్యస్వామివారిచే సాల
శర్మ యోడించబడేను, శిష్యుండై యట నే గుకుసేవచేసి సర్య
జాతీ వధామయమైన
వ మంత)తంత)ముల నొనరిం ఇను,

ఫి కక అ, రామానుజులు4:—

బృహస్పతి యిట్లనియె ఈ దృశ్యము (ప)పంచము )జేని


యప్పుడు సవసనదాత గళము, నతరమయము, పరము,. నిత్యము,
4 ఈ కథ కొంతదాక శివకల్యాణ వృత్తాంతమయి యుండి మీదట
కొనూశుజాచార్య చరితగా మారినది. రానూనుజాచార్యూల వారి పాదమునకు
శంశరాచార్యుల వారోడిరని యిందు వరిర్లితనమయినద్ది. శంకర రామానుజు లేక
శాలికలనుటు .దురూదాయు. అదిగాక రామానుజుల వారితో శంకరులు సానా
జూ వాచముజేసి రౌకాడినట్లు నెక్క_డను వీ చరిత్రలు చెప్పుటలేదు. ఇడి
స్థ్యవఫపక్షపాళతుం _లెవరో యందు జేర్చిరన్లి తో చుచున్న
ది,
వ్ర తిన ర్లపర్య ములో 261

శరాన్యభూతము పరాత్సరము ననునది ఇుక్క-టియే యోగీ


దృశ్యనై యుండును. అడి వ్యాప
పరూపము, అచింత్య్వము,. అది
న్థూలముకాదు, సూక్ష్ణముగాద్గు. నీతముగా దుష్టముకాదు.
అది యాదిమధ్యాంత రహితము. ఆకారనర్టితము, డానికి
గింందుగానున్న శేఖ పక ఏతి, అచేమాయ. మహ _తత్వమయి
దానికి (గిందుగా రజస్పత్వత మో భూతలములగస లేఖ లూర్థ్వ
ములయి యున్నవి. “ఓం అను సులతణమైన .యా బ్రవాశ్‌
పరముని యజుంగనగునది. అందు కొంత కాలమున కొశఠ యిచ
జనించెను. అందుండి యహంకారము, డానినుండి తనా గాత)లు
నందుండి పంచభూతములు జ్ఞానవిజ్లానములు జసిం చెను. SHOR
రెండు జడభూత త తంములనుజూచిసే
స్వేచ్బామయుండగు ప్రభువు
ద్వంధ్వభూతుండై. బుద్ధియనుపేర జీవుడై. యు ప్పెను,
పూర్వార్థమునుండి నసుణుండు పరారమునుండి నిర్దణుండు
ను ఆ శండింటిచే సర్వము గృహీతమైంనది. అందువల్ల _
వైతన్య మేర్ప్చడెను. ఆ వైతన్యమే విరాట్టు అను "బరొంజెను.
విరాట్టు. నాభినుండి పథము నూరుయోజనములు విశాలమైనది
జనించెను. ఆపద శ్రమునుండి కుసుముము యోజనాయామమైనది
జన్మించెను. ఆవద్భమునుండీ ఏరిజ్సి (పాడుర్భవిం చెను. ఆతడు
"రెండుభుజములు నాబ్దుమోాములు రొండు పొదములుగలఅ వాడు.
అర 'జడేడుజూనల సరీరముగలవాండు, అట్లు. జనించి యతండు

దీర్చచించలోం బడెను. నే నెవ్వండను! ఎక్కడినుండి ఎందులకు

వచ్చితిని? నా తల్లి యెన్య తే ? నా తండి) యొవ్వండు ? అని


హృదయమున నాలో చించుచుండగా నతవికొక శరము
262 భవివ్యమషసాోప్రుశాణము

వినిపించెను. నీ యీ సం చేహానినారణకు. దసముచవేయుమూీ


అను నా శబ్లమువిని యతండు మహా త్తరమైన తపముసేసెను,
వేయేండ్లు విష్ణుధ్యానము “ససెను. యోగగమ్యు(డు, నిర్చుణుండు
గుణవి స్తరుండు, చతుర్భుజు(డు, శ్వ్యామాంగు(డు, బలవంతు.డు
అన్ర్రథారి, 'దివ్యభూపషణ భూమీతుండు నగు హరి బాలుడే
బృవ్మాత" డె తండి/తొ" డమిా:దం గువూరుండట్లు కూరుచుం
'జెను అంతట విధి మేల్క-ని యతేనింజూచి మోహపడి వత్నా!
వత్సా!యనివిలిచెను. విష్ణుండు నవ్వి “నేను నీతండిసి" అనెను.
చేను తండిిని చేను తండి)నని వారిర్వురు వివాదపడుచుండగా
రుదు)(డు జనించెను. ఆ రుదుYడు శీవల తమోమయుండు,
బోలిర్లింగరూపు(డు, భయంకరుడు, నన౦ంతరోాజనవి స్తరుండు నై
యుండెను. బ్రహ్మా హాంసరూపుంజై వారి వరాహరూఫుండై
యిర్వురు నూతేండ్లు క్రిందును మూందును సంచరించిరి. కొని
-యంతు దరి గానళవచ్చి సిగ్గుపడి యిద్దరు నా' లింగమూర్తిని
స్తుతించిరి. వారిచే వినుతుండై సాశ్రాత్తు హరుండు పృత్యతు
మయ్యెను, అతండు నైలాననిలయుండై నమాధిగతుం డయ్యెను.
ఆరుద) యోగి కైదు డిన్నయుగము లట్టు గడచెను, ఈలోనున
ఘోరుండగు కారకానుకుడు వేయేండ్లు తపముచేసి (బహ్మ
వలన వరముపొంబెను. శివవీర్సముచే గలిగిన కుమారుడు
నీకు మూరకుం డగునని బ్రహ్మ తెల్పను. అంత వాడు చేవత
లను దండిం చెను. ఇందు)డు శై లానవాసియగు రుదు నాశ
యించెను. అతడు ప్రత్యక్షమై నరము కోరువునంగా సీ వీర్య
మున గలిగినబాలుండు తోకకుని సంహరింపవలయునంట-*
కావ్రన
భీ తీసర్ణవర్యము=
న = ౪ 968

వివాహము చేసికనుము,' దష్టునికుమా రె నతీ'జేవి వాని యజ్ఞ


మున దేహము వాసెను ఆమెశేజమే హీమగీరియం దవత
రించను. హీమపంతు. డక్నముని కుమార్తె మేనయను దానిని
బరీణ డెను.
యమాహిమవంతుండు మనువ్యరూపుడై యామెళో
గ్రీడించెను. అంతట. మేన తోమ్మిదిసంవత్సరములు వ
మోసి గొరియను కన్యం గనెను. ఆమె వుట్టినపుడే తోని
యేండ్ల చాలయయ్యెను, ఆనె కకం. ్వ తపము ల్‌.
"జీవత లానును శంకరునికి. జూపి వివాహము చేసి
ప స
అంతట మహో బేవ్రండు చేవతలశో “సురలారా ! మో పలు
కనుచితము, నాశంకెం బెద్దలగు రుదు)లు మృగ వ్యాధాదులు
కుమార వత ధారులయి పదిమంది యున్నారు. వారు జ్యోతి
సముద్భవులు. వారిలో చేరుజిన్న వాడను, నాపేరు భవుడందురు.
యోూగరాజును. నేను మాయారూపయగు నంగనను లోక్ష
దా(ి సెట్లు నినాహమాడుదును?! ఆమె సాతాద్భగవతి,
ఆమెచే విశ్వమెల్ల నిండియున్నది. ఆమె లోకనుందలి యందటు
యోగులకు. ఢల్లీ. "సీను. యోగిని. నే నామె నెట్లు వకింతును ?
అందువలన చేను మూకొజకు నా వీర్యమును ధరింతును.
డాని నగ్నీపొంది మో కార్యము నిర్వహాంచును. అని
చేవు(డు తన విర్వమును వహ్నీ కెసంగాను, వారుండు

తాను మాత ము సమాధినిష్టుం డయ్యెను. అంతట నిందా)


దులు వహ్ని తో సత్యలోక మేగి ప్రజూపతికి సర్వము నిచేదించిరి*
సేసెను,
అతడు పరబ్బహ్మ మునకు నమస్కరించి కృష్ణధ్యానము సే
శ పరమస్థానమున కేగిసంక రుని భానీ తము
ధ్యానమౌార్లమున స్‌ో
264 భవివ్యమభబోపురాణము

సవేదెంశును. అంత విష్ణువు తన మోమునుండి తేజము నుళ్చా


దింపంజేసెను, అందుండి సుందరముఖుండు బ్రహ డ్‌ పక్టుండు
నగు (ప్రద్యుమ్ను( డుదయించెను. జోసితోంపాడ వనము
యూ. చేవత లాతనిని సమర్సిం'చెను. ఆతని తేజస్సు
పురుషులు ముట్లోకములందు ననై కథముయిరిం స్థావరములు కూ
సౌన్మ్యుము లయి కామాగ్ని పీడితములయి నదులతో లతలనోం
గలిసికొనినవి. బపహళ్లోండాధివతి శివు(డు సాశ్రాదు)[దుఃడు
కాలాన్ని తుల్యుండై తేన మూడవ నేత)మునుండి వస
నొందించి యూ న్యథను ఫమంసబేసను, అంతట కంవీచుండై
కృస్తాంగుడు (పగద్యుమ్నుండు) కుసుమువాపమునొని పంచ
దివ్యశరములను మ. బంధువుడు నగు వానిపై
వదలెను. ఉచ్వాటవమను బోణమువే లోకశలకరుండు గమన
నీలుండయ్యను. వరీకరణ చాలాముచే శ్‌వ్రండు నారీవశుండయ్యిను.
స్తంభనమను బాణముచే హరుడు పార్యతిపజ్జ స్థిరండయ్యును.
ఈ కర్త ణముచే శివాకర్ష లతే త్సరుండై యొ ప్పెను మారణమను
చాణముచే మూర్తి తుండయ్యెను. ఇంతలో నా దేవి మహా _త్రత్య
మున నున్నదై మూర్చితుండై. న శివ్రనింగని యట నే యంతర్థాన
మందెను. అంతట శంభుండు లేచి మిక్కి-లి విలవించెను, అంతేట
యోగినియగు 'గిరిజ యటకువచ్చి శంకరునకు మొక్కి. “నేను
శన్యను, తల్లి౨ కంక ల వును. వారియొద్దనుండి సీవ్రు నన్ను
జేళొనుముి న్రివ్చండకుయని న_ప్పరులను ప కంపిన
వోరు సంబంధము సంఘటింపం స. బ్రహ ఎండమునందున్న
"చేవతలకు స్వామి మహేళ్వరుండు. ఆతని వివాహామునకు
(84) పుతీనర్ల్ష్ల పర్వము -ళో 365

వా రనంతగణములుగా వచ్చిన హీమనంతుండు గని గిరిజను శర


ణొం'దను. అప్పుడు పార్యతియె ల్లెడల నిధులనుసి దులను గోట్లకొల
డిగనందు వెల ముంవెను, బ్య/వళ్ళుదిచేవత లందుకు హార్షించి పార్వ
తిసి స్తుతించిరి, “ఉిఅనగా న మూ యనగా లక్షీ ౧. ఆమె
బహురూప. అందుచే ఉమయను పద మాతల్లి శేర్చడినది.
బట్టి శక్తికి నమస్కారము. గౌరవర్థ్మ మువే గారి, శ్యామవర్డ్మ
ముచేం గాళిక్క ర క్షవర్ణము'చే పహైమనతియు నైన యాేవికి
వందనము. చండికవగు నీయంతుదెలియ లేను. సీవంబవు (తల్లివి.
అని యిట్లు నుతింప విని వరద, సర్యమంగళయగు నా జేవీ మోకు
గాక్షనభీతియెల్ల హారింతును. నేను ఫభోమిపై నవతేరింతుననీ
కంభునిశో కైలాసమున గుహలో మిధున భొవమున వేయేండ్లు
ఏహారిం చను, ఇంతలో "దేవతలు వరికివా పై సంకళతుస మ.
చిది, అంతట నా పార్వతీపర మేశ్వరులు వొ) కంట:బడితికుని

సిగ్గుపడి విమ్ముటం బక్హ్చా క్రాపపడిరి. వారికోపముచే సురలు


పారిపోయిరి. (పద్యుమ్నుడు మాతము చెదరి పారివోక వృ
భమునలె నిలువబడి రుదుకోపాగ్నిచేచ. మజేయు
నాతడు భన శ్రరోవమును బొసి పిమ్మట సూడ శ దేహీయై
యనంగుం డను పేరొందెను. స్థూలరూపయగు రతి నూశే డు
శంకరుని ధ్యానవశయె యా రాధించెను. అంతట నత డాముకు
“రతీచేవి ! నీవు లోకులకు యావనారంభమున లోకుల వాదయ
ములం దుండి నాకొజకు నీభర్తయగు ప్రద్యుమ్నుని గూడే
సుఖంతున్రః ఇపుడు స్వారోచీషమన్యంతరము జరుగుచున్న
ది,
వైవన్యతమన్యంతేరమురాగా, ద్యాపరాంతేమున శృష్ణుం తనా
966 భవిష్య మహోపురాణము

కించును. అప్పు డాతనికుమూరుండగు ప్రద్యుమ్నుని మేరుశిఖర


మున రమ్యమయిన నందనవనమున భజింతువు. ఇతర ద్యాప
రాంతేములం చా మన యుండు స్వర్ణగర్భుండై కృష్ణుని వలెనే
యతండును భూమియందు వర్తించును. బువారకా

మధ్యాహ్న మగునప్పుడు ప్రలికల్పమున వారి జనులకు లోక


కలాాణ మొనరించును. అసి శంకరుం డంతర్థానమం బెను,
రుదాణి గిరిజ యయ్యెను, గిరిజావల్ల భుండు భ వుండయ్యెనుం
ఈ మాట బృహాన్పతి పలుకగా విని 'ఛభవుుడు తనముఖమునం
దనయంశము నుత్పాదింపంజేసి భూమియందు నోదావరీ నదీతీర
మున ఆఛార్నుశర్శ యింట శంకరాంశుడై యవతరిం చెను,
అతంజే రామానుజుడు. రామకశర గ్‌కతండు తము డు. ఒక ప్పుడు
రామశరు పతంజలి యోగమతము ననునరిం చినవాండై తీర్రాట
నము చేయుచు శివపిియులగు కాళీపుర మేగి శంకరాచార్యుల
నర్చించి శిష్యుండయ్యెను. అతండు సు ములగ నంతా,
శంక్రరులతో వాదించి యోడిపోయి. సిగ్గుపడి రాలీ) యెవరికి
'జెలియకుండ యింటికి వచ్చి వేసెను. రామానుజు డా మాటవిని
నర్వ శాస్తార్థవి శారదుండు కాన భా9తృశిష్యులతోం గారీపురి
కేగి
శంకరులతో వాదించెను. ఒకనెల వా దాడినతరువాతి నతండు
-వేదాంతమునందు. (బతిపాదితమైనవాండు హరి యని 'తెల్పెను.
అతంజే వాసుదేవుడు. వసుబేవుండను నాతడు వసువ్రలయం
దంశవ్లేం బ్ర)కాత్తించుచున్నాండు. ఆ వసు దేవుడే బ్రహ్మా. వాని
సారము వాసుదేవుడు. అతంజే వారి. అతడు శివపూజకుండుం
అదివిని శంకరాచార్యులవారు సిగ్గుపడి యొక. పక్షుము భాహ్య
పితినర్లవర్వ్య ము - శో వ్ర

Ca స్ర్రుమునందు శివుడు పతీ వాయ్యుడని వర్టిమెను,


ఈభరామానుజ ర లన. స చూవీం వును, గోవిందు?
జను చేనత వైయ్యాక రణ దేపతి పరా = పరయనెడు గాం =
వాక్కును (సరాజ సు. అన్నమాబ,. అది యోగిజనైనై ళపుత్య
తము డాని బొందువా:డు నోపందుండు 'గికశుండు? గోవిం
దుడుకొయు. అతిండు గిరుల కీళశుండుు గోపాలుడు, బుదుడు
కాండు. అతడు గవారూఢథుండు. శేంభువ్రు పశుపతిగాని గోపతి
కాండు. ఇదిస్‌ని శంకరులు సిగ్గుపడి మామాంసాశా న్హ్రృవాదము
నకు వచ్చిరి. ప్‌ వాదమయ్యెను. రామానుజ
మతమష్రియుం జై న యజ్ఞ పురుషుండు మృగభూతుల్రై నవాండు
ఫంకరులచే విచ్చిన్ను డయ్యను. ఆచార ప)భవమైన ధర్భము
యజ్ఞ దేవునిచే నిర్మితము. యజ్ఞ మున ప్రజాపతి పక్షము భ్యష్టై
చారముయ్యెను, అన విసి రామానుజుడు యజ్ఞ ము కరము
కొఆేర్పడినది. అది విశంపరిపాలన చేయంగలది. కర్ణము
బ్రహో ఇద్భువము (వేదమువల్ల _నేర్పడునది యన్నమాట .
బ్రహజము (వేదము) మం మ ఆయతశ్షరము
సా శ్రాచ్చివుండే. అతండు . శబ్దబ్యవ్మా మధివ్ఫంచియున్నా (డు.
పురాణపురుషుండు, యజజ్ఞరూపుడు, అతడే యత్షరుండు,
అక్షరముకం కు వ. శ యు తముడు. అశ్షరతృ ప్తి
ప్తివల్ల
యజ్ఞ ములో తృిష్తండుకాండు. తత యబ పురుషుడు, అతని
చేరు వేదవుందు లోకమందు. (సిద్దమై యున్నది. శివుండు (ప్రవే
చ్యుని క భివృద్ధిగని మృాగరూపియై దివ్వబాణములచే నతని
తృప్తిపజుచెను, సమద్థండగు యజ్ఞవురుషుడు. గ్రురుమయునిగా
262 భవివ్యమహోప్రురాణము

నివ్ర నెజేంగీ పారిపోయిను. అతసిచే ధర్మ్మవ్యవస్థ గావ్పదిగాః


శెయబడెను. శంకకుండు సిగ్గుపడి నొెష్టయ ఈ"(ప్రునాచమునకు
వచ్చెను. భవుండనగా నగువాండు (భవతి మృడుండనగా
(మృడత్సి సుఖెట్టువాండు,. లోకములను భరించువాండు కాన
నతడు “భర్లుండు. "వారించువాండు హూకుండు, పాపమును రోచింప:
జేయువాడుకాన రుదు9ండు స్వయముగా శివ్రడు. కర్త భర్త
హార్తయును. సెవ్రునుండి విష్షుండు, నిష్ణునుండి బ్రవ్మా చాటుకి
వచి
రి. అని క కంభునిమహీకామ వీమ్ళుతను.
ఇతడు. నిజముగా ఫన్యుండు నిజము నిజము నాయాజ్ఞ
యిదే. కర్త కారయితేయు శంభుజే, రామనామము పరము.
బాసిసి కంభుంజేల జపించును? ఎవని 'ేజముచే ననంతసృవ్వి
జనించెనో యత డనంతుండు. జేమీంచువాండుకాన జీవుడు
అతవియందు లోకములు రమించు గాన రాముడు. అచే నా
(వభోవుయొక్క_ ధామము (తేజము. ఈ మాట విని శంకరుడు
సిగ్గువణెను. అంతట నతడు యోగ శాస్ర మెత్తుకొ నెను. కాలరూ
పుడు యోగేశ్వరుండు కృష్ణుడే యసి సాంఖ్య శా,స్ర్రృమునయ
గవిలుండు హరియేయనియె, కల = వీర్యమును పాతి == రశ్లించు
వాడు కవీ. వాని రుదుని “లాతి, యాకర్షించువాండు కోవీలు(డు.
అతండు సర్వజ్ఞండు సర్యరూపు(డు, దానికి శంకరుండు లజ్జతుడై
శుక్లాంబరములు దాల్చి గోవిందనామము జపించి శుద్ధుండై
రామానుజునకు శివ్యు(డయ్యెను. రుద)మహీమ చెప్ప పసం
గములో సీకథ "జెల్సితిని. ఇది విన్నవ్లార్లు ధనధాన్న సుత
ఫాతాది సమృద్ధి గలవా రయ్యెదము,
పుతినరక్లపర్య ము -గో తిరి!

వసుమపహపహా
మే

వారి కవీ అం విలోచనచై కుం డు వా


యె ట్ర
బృహాన్పతి యిట్లనియె. 'వై వన్వతాంతరమున గృతయున
మందు విశ /;వసుముని భార్య యిల్యుల వీవు హారాధించెను,
ఆభోన దీక్షితుల వంశమున యతుశర్శయను ధవార్వుండు
యశ్షిణీపూజ చేయువాడు జనించెను. వా డొక స్నేహితుని
కోడలిసిసాడి యా దోపమువే గుమ్టరోగి యయ్యెను. మంత)
వత్సలయను యిశ్చిణి యా రోగిని విడిచి కైలానమున శేగనుం
యతుశర్మ యాకలినొని యొక శినరాత్రిపర్యమున త్ర లొన
రించిన శివపూజ దూది వారి యుపదేశముచే నుదయము
పారణ మొనరించెను. ఆ శివాలయములో నా యుదయమే
వాడు మరణించెను. ఆ పుణ్యముచే కర్లాటకమునకు రాజై
ఫ్రుక్షును. రాజ రాొజను “పేరొందను,. తతః తన రాజ్యమున

నింటింబ దినదినము శివార్చనముసేయించెను. అట్లు నూ ేండ్లు


పాలించి కువూరునికి. బట్టాఖిపేకము చేసి "కాశీపురమేగి
విశ్వేశ్ళరు నారాధించెను. మూం౭డేం ఢ్ర యిన తరువాతే పరమ
చవుడు జ్యోతిర్లిగ రూపుడై రాజరా జెశ్వరుం డను పేర
సావ్షాత్క-రిం:చెను. ఆ శివుని యనుగ)హా మంది యా రాజు
పా?ణములు వాసి యిల్వలా గర మున జన్మించెను. అతడు
పుట్టిన
వెళ మంచిది గాదయ్యెను. అందునే కు బేరుండను పేరొం
ఉను- అతడు తపము బ్రహ్మను నంతృప్తిపజ చెను. బ్రహ్మ
వచ్చి “అలక” యను వరమిచ్చెను. యన్ష్రులు మూండు ల
మంది యని లెక్క కనిపించును, వారి శారండు శాజయ్యును.
27౧ భవిమ్నమహోవురాణము

మలిత్రని యాజ్ఞావకులయి కన్న రులు బహుమాపులయి యతసిని


బలులవే నర్చెంచిరి, అం ము మేం గిన్న రేశుండని చరొంజెను.
టట మ సన సక దివ్య మూల్యముల చే న్యాపారము
చీకి వారికి నతేండు పృభువయ్యెను. Ms యాతండు
రత్నములను సేకరించి లోకములకు ర్యాళ్టుసుల ద్యారిమున
సింటింటః జనము జనముర కందింఇను, వేదపరాయణులు
భర్భ కార్య పనులయిన వాది ధనాగారము లాతపచేతసనే నింప
బడుచుండెను. లోభపరులు, ధూర్తులు నూరక పోగుచేయు
వారికి కుబేరుడి సోదకుండు (రావణుడు) రాతనపతి ద్రన్యము
నమకూర్పుచుంజెను. వై వులయిన నరులు వహ్న దగ్గు లయిన పుడు
వారి మాంసము నగ్నిమాలమున రాక్షసు లనుభవింతురు.
అ భకర వసంపన్ను (డైన కుబేరుని రావణుడు జయించి వెడల

గొట్టి లంకాపకి యయ్యెను. అంతట గుబేరుండు శంకరు


నర్చించి యాతనికి హీతుం డయ్యెను. నానికి “అలకాపతి యను
ప్రరము విర్బంకా విశ్యకరఆం యిచ్చెను. ఆవ్యల రావణుడు
కైలాసగిరి కెగి నలకూబరభోగిని మైన రంభను జూచి మోహిం
చిన నామె “ఓరీ! నీకు శేను గోడలిని (కుబేరుని కుమవూరుండు
నలకూబరుకుగాను దాకితివిగాన కుష్టురోగి వగుదు” వని శపించెను
అదిగాక నీవు సీ యన్న ఫుపష్పకము లాగికొంటివి కాని యది నీకు
సిప్బలమగుగాక !యనియు ననిన రావణుండుదుఃఖంచి శివునిపార్థివ
లింగపూజలచే నర్చించి పండె))ం డేండ్లు భకకి సేసినను శంకరు
ననుగ హాము క లుగదయ్యెను, అంతట వాడు తన ఛిరస్సుల
నగ్ని హోమము సేసెను. న్లూలదేహావ్షుంతయు నశ్హుకావ్‌ం చెన్ను.
ప్రతినసర్ణపర్యము_లే 271

భస్తమయ్యును వాడు బిహ్మవరముబే నశింపండయ్యానుః


అవ్వల నగ్నిసంభవమయిన దివ న బొంబెను. వాయు
రూపుండగు రుదు)న కాదేవామును గూడ నమర్పించెను,
వాయురూపులగు పిశాచు లా మేనిం దిని వై చిరి. కాని వాండు
వరలాభమువేం జావక వాయు బేవునిచే లభించిన కళేబరమును
గొని యది యాకాశరూసప్రండగు రుదు)న కర్చించెను. అప్పుడు
ఘోరములగు మాతృగణములచే భక్షింపంబడియు చావక
నభమునుండి మజిల జన్మించిన శూన్యభూతమైన శరీరమును
సో౭.వాం భూతుండగు కివునశే సమర్పణము చేసెను. అంతట
నహాంకార చేవతయగు రుదు)ండు ప్రనన్నుండై కుజీమునికివలె
రావణునికి మిత్ఫుండయ్యెను. ఒకొక్క తలకు గోటికోటి శిరస్సు
లుత్సన్న ములయ్యెను. వాని శరీరము వ్యజకఠిన మయ్యెను. వాండు
బ్రహా ండమం చెల్ల విహరించి చేవదై తగ్గ మనుష పన్న గుల
భార్యలను బెండ్లిడికాతుండినే హరించిన.క్రీడించెను. పతివితా
నుతమయిన రమ్యుమగు "వేదధరము వానిచే భగ్న మయ్యెను.
ఆకలిదప్పులు లేక వాండు శంకరునిచేం దర్పితుండై లా ముల
దితర దేవతల విడిచిపెకైను. వారు క్ష్రధార్తుై రె. వారందరు
చేకమయి శ్రీరాబ్టీకేగివిమ్షు నర్చించిరి. అంతట నా విష్ణుదేవుం
డిట్లనియె. క్వేతవరావాకల్పమున నింతటిదానవుం డింతమున్ను
పుట్టలేదు. మార్క_-ండ కల్పమున శుంభనిశుంభులు, కుంభ
కర్ణుడు జనించిరి. రావణులును బెక్కు-రు జనించిరి. కాని
తట్టి రావణు డెన్న (డు జనింప లేదు: నేను బ్రహశ రుదు?డు
Mane గారణమైన ప్రకృతి మాయాశ క్తి కొటిఏశ్వ
972 భవివ్యముహాఫవురాణము

ఏధాయిసి. చేవతలకు సంకటము వచ్చినపు డది తీర్పగలవాండు


భగవంతుడు వారుడు. రుద్రులకు సంకటము వచ్చినవుడు
నేను దీర్చ నమర్థుండను. నాకు సంకటమయినపుడు హొరుండు
తీర్చనర్హుండు. బ్రహ్మకు దుఃఖమయినపుడు పరాపికృతి యది
నవరింప్‌ నర్లురాలు. మున్ను మధుకై టభులను జానవులు
జస్నించితి. స్‌ దుఃఖవముంది బివా జగదంబికను
స్తుతించెను. అంతట నామె బలముచేతనే నే నా మధుకైటభుల
నంవారించితిని. కావున నా యాజ్ఞ చే మారు సనాతనీయగు
విష్టుమాయను శరణందుండు. మ మాటవిని జేవత లాబేవి
నర్చించిరి. అంతట బ్రహ్మ జ్యోతిర్శయి యగు శివ రెండ
సీతారామరూపముల నవని eS (తిలిజ్ఞజనని సీత,
ఆమెచే రెండుగా విభజింపంబడిన (బహోంశేము శబ్దారూపము
లయి రామలత్ముణు లై నది. శబ మాత) స మరూవాములకు
రాముడు స్వామి. seh స్వామి క్ష్‌
నీ జుం
డైన లమ్మణుండు. ఎవని పేర్యము వజమయమై బ్రహ్మ
చర్యము దృఢ మైనదో యతండు న్హ్‌బుండు. అతని తరువాత
వానరులు గూడ క్షీబులే మెరి: వారిద్దరికి మంగళదచాయిని యగు
పరాపికృతి సీత, ఆమె యయూనిజమయై భూమినుండి యుద
యించినది. ఆమె సర్వమునకు యోసి కారిణి, సీ ఆ రామ
సీతారామ యని వేయివూరులు జపించిన బుద్గిముంతుండు నను
పమ ఫల మందును. ఆ యిర్వురు కారణభూతులయిన "దేవతలు
'రాభేయుని యింట వెలసిరి. ఈ దృశ్యప)పంచము గోచరించసి
"వేళ పకృతి యశరరూపయె "శేవించి స్వేచ్చచే మూడు
(కిక్‌) ప్రుషినర్ష పర్య ము-=ర లిపీ

అర కః అందు తేషుసి DR 'రాముంను. మధ్యాం


సము లక్షవ మూూూండనసయంశిముచె. పృలనపుంనరూపులగ
పేశ్వరు లుదయించి3. అందు పంభాగము యోగసిదగ్శ. ఇతర
కల్సములందు. క్రీరనాగరిశయను:
వగు హాకిదసే రామును,
"కేషుండు ముదా రాప్పుం ఎమ్మిణుండు, ఛగవకాయగ లశ 2
సవ. జనకు సింట నావిర-వించినది. _సుదర్శనాయుధము
(చక్రము భరతుడు వహూంశెంఖము. శెటుఘ్ను
డు. శ్వేత
వారాహకల్పమున రాముడు పశాత్శాముంకు.._ ప్రోద్నుమ్నుండు
భరతుడు. అసిరుద్ధు:డు శతుంషుడుం.. వారిచె. రాక్షసులు
విదళితుైరి. రాముడు తసక్‌ కిని లోకమున వెలమించి
పుష్పుకము కుజేతున కొనంగాినుం కుదళనంఖ్యలో 'వేయేండ్లు
రాజ్యుముచేసి రామచంద్ర పుభువు పరమస్థాన మంజెను. ఈ
వాక్యములు విని కుబేరుడు మొదటి వసు జేవత గావున తన
మోామునుండి యంశము గెహంచి
ళో
నెశ్నుండి
చు ప్రై
ధనదత్తుండను
యున్‌
వారి. కుమారుడ త)లోచను డనుపేం మధురయం దవత
రించెను. అతండు సర్వద,/వ్యమును తీర్ణములందు డాన మొనంగ్ని
కాకి కేగి రామానందు:డను వైప వునిక SE వశుడై.
ముండయ్నను.
శిష్యుం యును గురు నాజచే నవ
జా సన్యా 0
ంటికెతెంచి ఈశామభ క్తి
కి
పరుండ సాధు'సేవియెై యుండెను. రాము డాతనియింట
చాసుడై పదుమూండవహమూానమున సర్వవాంఛల నతసికొనం గం
Gry
వముణర ఈ్నా దుల జ
అల్‌ బళ శ్‌
సార గామా
జలం
మారు
వై మోప్పవయతులకు

బ్యాహ్మాణుల కంొనంగను, మతియు నా రామప్యభువు “నేను


రాముడను నిభ కికి డాంసుడనైతిని. సీయింట నున్నాను,
జీ "అమ పస యు
ఖు
వహి
పస్ట్‌ మహా
ఇప
ఈ!
షీ
భే
టీ శా,
974

ఇంతటినుండి వీ 'స్భాగయమ:దు నసి చును, అం యంతర్తి


| న స సా J
తుండ య్యును. ఆ నై శ్యుండు భార్యను బుతుని బాసి వైరాగ్య
మంది నసరయూతీరమున
ల జో pon
౮ మభ్యానపరుండై
ప ఇబ ముర సళ్ళ బ్రో
వసింపాను
ది వ

— 16 అ, నాము బేవుండు 3
బృహాన్పతి మయుక్టుప యె ధుువ్రుని వంశము వాం ణకు
బా-నబకి. యను రాజు స్యాయంభు వమస్యంతరమున ననేక
యజ్తము లాచరించను. నారదోపచేశముచేం దుద కాతండు
హింసామయమయిన యజ్ఞము మాని జ్ఞానిమె నెవువుంజ నూ వూ గ. ఫూ
పదిమంది కువూకులం గ నను, సచేతను లనుసుక వారందరు
నొక్క-కై తండి) యోడ్డ్బచే సముద్భ మధ్యమున దపము చేసిరి,
వారి తపమునకు మెచ్చి బివాఅ యేడు సముద)తిరములందు
నేడుగరను స్థాపించి యొనిమిచవవాని ర త్నాశరమందును, నవ
ముని మానసో త్తరమందు:, బదియవవానిని మేకుశాఖయందు,
నుంచి నంతసించెను. మొదటినాండు అఆపస్పు=౭ను వహించును
గాన ఆపవ్రుడు అనంబడెను, రెండవవాడు వకుణుండు. యాద.
సములకుంబతి. అతనికి (బహ 3 డైత్యుల బంధించు పాశమిచ్చెను,
Lz

అందుచే నతండు పాఠశియనంబడెను. అతడు మునుపటిజన మున


బ్యావ్మాణుండై శ క్రిపూజకుండై యుండెను, ఆపవుండు వారుణి
తా్రావువాండై భద్యకాలికి భ కండయ్యాను. నానారత్న ములచేేం
గుచ్చంబడిన ర_క్తమాలిక్రలను రక్ష చందనమును గొని మంత్ర
సంయుతుంరై భద కాలికి సమర్పించి నవాక్షురమం[తజపపరుం
డయ్యెను. వి్థునిక్నాతమగు శేసీచకిత)ము నిత్యము పారాయణ
ప్రుతిసర్షపభ్య ము-ళీ 27

చేయ;చుండెను.. ఇట్లు మూలోండ్రణనసరికి చేది పృసన్నయె


దర్శన మొనంగను. సవ్యం ఏ గ యాపిరమిడుండై యుట్ల్రుస్‌ యె.
విష్ణుకల్బవ స మపీి-పూసుపం్డ6 దుండెన. నాడు ముళోకముల
జయించి ఇందు_ం4య్యును. స్వాగోచిపవున్వంతు మున ఏష్ణువు
తనముఖమునుండి తేజము నుక్చాదించి జ్యాలావకాలియగు
జో్యోల్‌ర్లింగమూ రై వాసిని సంహరించెను. కుద)కల్పమున
రోదనముచేయు శంభుముఖము నుండి రావణుడు వేయి
శింస్వులు కల పాడు బ్రహ్మాండ రావణు: డన జనించెను. బాతు
లోకాలోకగిరికిం గ)ందుగా వసించెను. వాం డాణిన మన్యం
తనమున బ్రహ ండాధిపతి యయ్యును. అవ్వల చైవస్యతమన్యం
తర 'తేతాయుగమున రాముండు రఘువంశేమున జవిం'చెను.
అతండు సంకర్ష ణుండే, పదునాజేండ్ల యీాడువాండై యత
డిశ్వరధనువగు నాజగవ మను ధనుస్సును విజిచెను. అంత
బ్రహ్మాదులు సహస్ర)ముఖుండను రావణునికథ వినివీంచిరి. అది
నిని సీతతో రాముడు వాంనయాన మెక్కి. లో కాలోకగిరి శేగి
వానితో భూోరముగం బోరాణజను. ఆతని హాంసరభముమిోాంది
పతాకమున పహానుమంతు. డుండిను. దానికి వేదములు గుజ్జి
ములు, నారథి బ్యహ్మా. రావణుండు ఆెండు కాలవేతులవోంబోరి
రానులక్షు ఎణులను మూర్చగా కును, అంతట బ్రహ్మ స్తుతింస
బృహ్మారూపిణియగు కీత్ర శొంతయయి యా బ్రహ్మోండరావ

ఇని సంహారిం చెను. (బహ క ల్పమున "తొాలజంఘుని వంశమున


ము'రాసుగులడం రుద్కుని జయించి రు ద్రాననాధిపత్యము వహిరి
చెను. ఈ విషయము మహాదేవుడు శ్నీరసముదుశౌెయియగు
వ్ల్‌గ థభిపీహ్సు వముపోన్త్స శా ణము

విన్తునికిందెలిపెను, అంతట హరి గరుడారూఢుం2ై యేగి యుద్దము


చేసను. వేయేం డు నంగరమయినం గసి బ్రహ్మ చెఅిచి పరా
ప్రకృతిని స్తుతించెను. ఆ చేవి కుమారియై సవాహినిమై
నాల్లు భుజములు గొసివచ్ళ్చు వాసినో “ర్చీర్రీ[ నీ పీచేవుని బరా
జయ మందించిడిపి, నేనువిజయ యను శ క్తినిం ఉన్నలిని ఎఏింజులి,
వి స్ప, పక్షపషస, జయ, జయంతి, పిజయ యనుపేర నను
పాఠివర్భ మందు స గాదకీ రూవిణియుయుందును. నా కుమారుడు
వై సవ్రుడనువా(డు. వకాదళి యనుపేర నేను 'వేదమధ్యమం. చుం
దును. నన్ను నీవు జయించి నా పాణిగ్ళోవాణము చేయుము.
అంతట నీవు సర్యపూజ్యుండ పయ్యెదవు. అనిన మురాసురుం శామె
రూపమునకు మోహాపడి యామెళోంబోరి యొక్క. యఆకుణ
ములో నశించెను. వానితమ్ముండు నర కాసురుఃడు యుద్ధము
చేసెను. నకాదకీచేవి హుం కారమాత)ము నేం బోను.
వొ రిర్యుర తేజము నన్న మధ్యమందుం (బవేశించిను- అంతట)
నన్నము దుష్టమై మానవ్రలకు రోగభయము కూర్చెను. అది
చూచి యేకాదశి రవిశ్నుకుల నాయన్నము పరిశుద్దిచేయుం
డనెను. వారట్లుచేసి చేవపూజ్యులయిరి. ఇదంతయు సీ లీల యిని
దేవిని నుకించెను. భద) కాళి యిది విని యావవునింగని “పళ
య వెళ పీన నా యనుగవాముచే నెట్ట యాపద పెందవు, సుఖ
' వగుము అసియె, అంతట నా విప్పుడు వరుణుండయ్యెను. ఇట్లు
'తెలువు బృహనస్పతిపలుకు విని రెండవవసువ్రు వరుణుడు తన
యంశముచే చేహలియందు (ఢిల్లీ) ధర శ్ర కునియింట జసించెను.
విధనయై గర్భిణిమై ధర్శభ క్తుని కమాన్మైయందు నామ టేవ్రం
సుళతీనర్ష పరు ములో ఫ్ర

డను సాంఖ్య యోగపరాయణుండై జస్టించేను, అతః శాబ్ర)హా


_స్తంబపర్యంతమైన జగ మెల్ల, విష్టుముయ మని గుర్తించి కాళి కేగి
రామానందుం డను విస్గుభ కుని సేవించి శిష్యుండయ్యెనుం
'వికందర్‌ అను మేచ్చరాజు చేహలిరాజయి నామ బేవుని

విలిచి యరకోటి ధనమహమునంగను. వాండు కలిపి) యు౯డు.


నామ బేవ్రం డాధనముశో గంగకు మెట్టు క ట్రించెను. ఆయోగి
పదిమంది విప్రులను నైదుగుణు రాజులను, ఐదుగురు వైశ్యు
లను, నూరుగోవులను, చనిపోయినవారిని బ్రతికించెను.
పా. డై 0 క్ల hen యం మామ్‌

బృహాన్సతి యిట్రనియె. నిశ్వానరుండను బాహా గణు: తుం


జను. అతండు వేదపండిచుండు. అతడు నంతొనము లేక బ్రహగాను
ఇుతాజిం చి పక లిక్‌ ంకు౧ బపండగు కుమాగునిమఇనిప్ఫార్టిం'చెను,

విస యాశ్చర్యపడి బృ్రహాయిట్లనియె. (పకృతికం చుం బకుండొక్క_


సరమాత్న. ఉతేం డబుద్దియై బోధం యను. అశు)కియి శ్రవణము

వేయును, అచేహియై స్పృళించును, అచక్చువై చూచును. అజి


హ్వ్‌మొ రుచిచూచును.. అఘాణిమై. యూఘాిణిందును,
అముఖయె వేదము చెప్పును. అకర్ముండై కరశ్రముచేయును. ఆప
దుడై నడచును. అలింగియై భోగించును. అగహ్యుండె గువ్యా
భూమిమైన యీ తత్త్వమును చేయును. శబ్ద్బబహ్మమై స్పర్శ
మయమై రూప్టబహ్మ్‌మై రసాత్మక మై గంధబ్యుహ్మామై సర మైం
878 భవివ్యమహావురాణము

జ్ల్లేయమైన యూత _త్వీమునకు నమస్కా-రము. పకృతి వు


ముత విధి అనాదియు వికారములు గుణములు a
సంభ వములు. ప్రకృతి ఫుగుషు లిద్దరు నేకార్గులు, ఏక శఃబులు.
వకరూపులు, నిళ విగ )హులు, అదెముధ్యాంకేరహీతుణు, త్య
శుద్ధులు. సం క్రీవవంగకజంని స “కృ. కసూయ, సృరుహుడు

కవీ సూక్ష్మ్హుండు, కరాటస్థుండు, జ్ఞూనతత్సరుండు అజన్మయై


జన్మించును. అట్టివాండు సీకు కుమారు డెట్టగును ? అందువలన
మయాభూతుండగు హరి నీ కృమూారుండగును. ఇట్టని జ )వ్మా
యంతేరాన మందెను. అగ్ని యంతట పసువులకెల్ల పతియయిన
వొండు విశ్వాన రునికి గుమారుండై వైశ్వానరుం డనువేర
జన్మించెను. 'అతండే పూర్వకల్పమున “అనలుండు” ఆనంబడెను,
నైవధుం డను చ్రాహణుండు నలునిపోలిక నుండెను. నలవియోగ
మంది పతివ్రుతయగు దమయంతి తిన తండ్షియింటి శితెంచి
భర్తను వెదకించుటలో నలునిబోలికలో నున్న (బాహ్మాణుని గని
వూహాపజెను. అంతట నశరీరవాణి * ఇతడు నలుడు గాడు,

బ్రవాశ్రవరముచే జనించిన అనలుండుం, ఇతండు sens

నారాధించిన వాండు, ఆవుహీమచే విశ్యానరునికొడుక్రే నొందు”


అనను. ఈ మాటవిని పావకుండు తన యంశముచే రంక్రణుం
డను పేర లత దత్తుని కుమారుడై 'కాంచనపఫురమున నవతరిం
చెను. చానిభార్య “యంకణ' యనునాము. వారిద్దరు ధర కార్య
ములకు ధనము వ్యయించి కై లమ్ముకొని జీవంచిరి. అతిని
గురువు రామానందుండు,
ప్రతినర్ద పర్య ముర 979

దా క్ర టీ రు ఫా
దిడిఖైశుకులు విష్ణునివే నంహంంపంటడగా దితి కశ్యపుని
బూజించెను. పగ జెం దేండ్లు "పేవమయెనతరువాతం గక
భార్యను వరము కోరుమునెను, నా నవజికల బండి వండుగురు
ప మూరులుః నా కిద్దజే, వారైనను పిష్షునిపఏ నిహతుైరి. కాన
సాకు ద్యాద శాదిత్యనాశకుండగు se సిము,.
1. అనిన విసి
కశ్యపుడు బ్రహ్మ లోకమున, ధరము - అధర్మమునను రెంటిని
సిర్చిం చెను. ధర్జ్దపత్నమువా రతనికి- ప్రియులు. ais
సతుంవ్ర్చలు. అధర పతుమువారు కాన పీ కుమారు లిద్దరుసశించిరి.
కావున సీవు శుద్దభావము నూనుము. నీకు ss
కుమారుడు నల్తును. అనిన విని దితి శుభ వత మూనెను. అంత
నామె గర్భమున నుత్తము: డుంకెను.. ఇందుొంయ భయపడి
దితియింట సేవకుండై. వసించుచు, నేడవనెల రాగా దితి
యశుచియై నిదురించిన వేళ నంగుష్టమాత్సుండై వజా)/యుధను
గి యా మెగర్భమున. బ్ర)వేశించి గర్భము చేదుగా నొనరిం
చను, ఆన ప్తఖండములు జీవముగల్లీ మిక్కి-ర బలవంతములయి
యుండగా నొకొంకఖండమును మణుల నేజేడుగా నొనరించెను.
అవ్యల వారితో చెలికి వచ్చి దితికి నమస్కా-రము చేసెను, దితి
యతేనియెడ ననుగవామంది యా సంతానము ఇందుసికి
సేవకులయిన మరుద్దణములుగా నొసంగాను. ఇందు9ండు పూర్వ
జన్మమున “ఇిలుడను” వేదపండితుండై జసించెను. ఇలుండను
పేర రాజునే. విష్ణుభక్కుండై మటి మనుకుమారు(డై బన్ఫించెను.
అతం శొంటరిగా గుజ్డిమెక్కి- మేరువుమోంది వనమున కేగెను,
20 3 హాపుక
ఛవిసమ రాణము

మేమవ్పుకి-ంవభాగ మున స్వర్ణ గర్భమును ఖండమున రాజ్య


లా గ, ము చేసిఖొప యందు నసించెను. ఇటుసివె నావనీంసం
బడినది శావ్రువ నాఖండమున కిలావృతమను పేకు గ బ్రైను.
భారతేమున నే ;లోకము లున్నవో యివి యస్నియు సిలావృత
మున నువ్నప, నక్ష ములో సిండి మేకు వొ యిలావృతెమందు
బహ ఇచే సిర్శితమైనప. అందు బంగారు మెట్టు సిగ్గించిన వారు
మానవులు. ఆ సోవానములనెక్కి. క్రమముగా తోకము స్వర్ణ
లోకమును. చేరును. అబ్బు సదేహులయి వచ్చు మానవులను
న్వర్షిమండలమునం గని సురలెల్లరు'' పిస్పితులై మహేశ్యకుని
ఫరణందిరి. భవాసీనహితుండగు శంకరుల. డది యెటేంగి యిలా
వృతవసమునం న్రిడించెను. ఇంతలో నై వస్వతకుమారుండగు
సిలుయను నతండు ప్యాజ్ఞండు వేటనశై వచ్చి దిగంబరిమయైన నడా
శివుసింగసి కనులు మూాసికొ నెను, వానింగసి సిగ్గుపడిన గారింగని
శంకరుండిట్టు శేపించెను. “ఈ ఖండమున నేను గాక యే మగవాం
డన త్రీరూపమందును" ఈ శాషమువే సిలు: ఉల యను నంగన
యయ్యెను, ఆమె మేరుశిఖంమున బహు కాలము తెపముచేసను,
అట్టు ఇరువది యేడు మహాయుగములు జరిగను. ఆమె కే)'తా
యొగ మధ్యమున చండ కుమారుడై నబుధుని వివాహమాడెను,
మున్ను అయాఖా నాం యిలావ్యత 'మేగను, అతనిభార్య మద
వతి వార్యతీవతము చేసను, అ నకి ఏలుడను (చాహ త్‌
డామెంగని మోహపజెను. ఆమెను దాశను. అంతట నశిదీర
వాణి యా యిలుండను వ్‌ప్టు)ండు కేవలము బ్రాహ్మణుడు
గాడు. ఇతం డనిలుండు (వాయువు). ఇతండగ్న సేవచేయగా నగ్ని
(కర వృతినర్దనర్య ముక 28
పృనన్ను (డై కీయోా నీవు నలుబది తోమి్నిది రకముల వొయు
ఫవులను జనింపంజేయుదువు. నేను నలుబదితొమ్మిది రూపములు
ధరించి నీకు సహాోయపడుచుందును. కుబేరుం డిజువదియాఆు
భాగములయి వరుణునికి సహాయపడు న్నేహితు. డయిన్నక్లే
చేను నీకు మిత్ఫుడ నయ్యెదను. అనునంతట నా విఫ్రుండు దితి
గర్భమున వాయువై జనించెను. ఇట్లు బృహస్పతి తెలుపు
చుండగా ఛాన్యపాలుండను నైశ్యుని యింట మూలగండమున
నొక చాణుడు జనించి తలిదండులచే ఏడువంబడి కాకీనగర
మున వింధ్యవనమునందు * అలికుండను ” పేళ మ్రేచ్చుండై
యుండెను. అతండు నంతతిలేనివాండై బట్టలు చసికొనుచు కలీ
రుండను పేరొంబెను. అతడు చాలచక్క-నివొ(డు. అతం డేడన
యేట గో క్రీ రములు తఈా)వుచు రోవూనందుడను గురువు
నాశ యించి రామభాైనపరుం డయ ను. తన చేతులార
సంస్మ్కృతమైన యన్నమునే విమ్షునివేదన చేయుచుండెను, హరి
సాశ్రూాత్కార మతని కయ్యిను.
fe
ఉత్తానపాదుని కుమారుడు ధ్ఫువ్రుండు. భగనదనుగవా
మంది యుంజెనుగ దా! అతడు (ధువస్థాన మంది (పశాళించెను,
అతండే దిక్పతి, అతడే భగణాధిపతి, నభఃపతి, కాలక ర్త.
కింశుమారచకమున కతండే ప్రభువు. పంచతత్త్వాత్మికయగు
మాయారూపయ/స ప్రకృతి కతండే స్వామి. వానికి భూదేవి
యందు గసజుండు (భాముండు జనిసం చెను. ధూవునకు జల చేవి
యందు శుక(డును, వహ్ని చేవియందు "నేనును (బృహాన్పతి
యన్న మాటు) వాసు బేవియందు కేతువును, నభో బేవియందు
£82 గపిస “te ము

రాహువును జనించిరె, అతనికి పూర(దిశీయం బైరావతము,


ఆగ్నో యదిశేయందు పుండరీకము, అడే తక్కిన దిశలందు
వరుసగా వామనము, కుముదమయు, పుష్పదంతము, సార
భౌమము, సుప్ఫతీకము నను దిగ్గజములు, _నభోదిశలందు
జనించినవి. అభబమున్ర, కపిల, పింగల, తామ)కర్షి, శుభ)
దంతి అంగన, అంజనావతి యను, నాడ యేనుపలు భూమి
దిశలయం దుదయించినవి. సోదరి, తల్ళి, కూతురు, కోడలు
పళుయోానియందు జనించిన వారికి భార్య లఅగపదురు.
చేవయోానియందు జనించిన నగులకు చెల్లలు థ"ర్యయగును,
మనువువంశమున జనించినవారికి (మానవుల కన్న మాటు అన్యు
లకు జన్నించిన త్ర్రీలు భిర్భలగుదుకు. ఈ ధర్భరవాస్యము
బ్రహ్మయే చెప్పినారు. నేను మోకు ెల్పితిని. భూమికి
మీదను కి)ందుగాను (ధువుండు రెండు విధములుగా నుండును.
అతండు దివారూప్రు: డైనపుడు స _క్ర్యమయుడుగను రాతి)
రూపుడై నప్పుడు తమాూపణమయు(డుగను నుండును. అమో
ధ్యువునం డెల్ల. కాలము రాతియేకాని పగలనునది లేదు.
అక్కడ నరకములున్నవి. ఊర్ట్వధు)వమం జెల్ల వుడు పగలే
కాని రాత్రియుండదు, 4 భూధు)వమందు రాతి)/యు పగలు
సమభాగములయి యుండును (తపోలోకమందన్న మాట)
మహాము జనము తపము సత్యము నను లోకము లంచెల్ల పుడు
ఛీ 'కపోమధ్యే నిశాదివా అని మూలము. కానియిది సరిగాదని నేను
న =.
న... వదం
చననాలంలలనానాకానగా
కాలాలనుయయాదపా నాకలా

కొని యిక్కడ భూధు)వమని వాసితిని. తపోలాోేకము నిత్యము పగభేంయని


తరువాతి పాదములో నున్నదిం కనుక యిట్టు భావించితిని.
పుతినర్ల పర్వ మళ 883

దినమే (పగ లే. కౌరవము, అంధకూపము, 'తామిసుమునకు


నరకలోకము లంధకార బంధురములు. వాసియం౦దు కల్చ్పమాన
మంతయు ర్మాతియే.(ధువుఃడు పూర్వజన్న మందు విష్ణుభ క్తడగు
బ్రాహ్మణుడు. అటువదియేం ధ్‌న్ని తీర్ణములందు నతడు
పాోత్కస్నానము సేసెను. ఆ పుణ్యముచే సునీతియందు
ధునుడై జి ంచెను. అతడు ముస్పదియాటు వేలేండ్లు
రాజ్యము "సేసి భ్ఫువస్థాన మందెను. ఈ బృవాస్పతి వచనము
విని యైదవ వసువగు ధ్రువుడు గూర్భర దేశమున నొక నై గ్‌
(స్త్రీ యందు జన్మించెను. అతడు బృందావనమందు పతి
దినము శివానుగహముచే విస్తుక్సిోడలు మాచి సంతసించు
చుండెను. అతసి కుమారుని ఏివాహమునందు భ_క్షవత్సలు
లుండగు హారి యాదవులజోవచ్చి వాంఛితము లొసంగెను,
అతడు కాశీఫుర మేగి “నరకీ” యను భక్తుడై రామానందుసి
శిష్యుడై విష్ణుధర విశారదుండయ్యెను. బృహాన్నతి యిట్లనియె.

వీప్రుండు =. నానకు(ండు = సిత్య్వానందుండు.

ఒకప్పుడు గంగాతీరమున ననసూయతో నతి తీవితప


మునరింపగా న్యన్య వాహనారూఢులై త)మూర్తులు దయచేసి
వరము కోరుమన నతంజేవియు పలుకక పరమాత్మ తత్పరుండై
యుండెను. అతని భావము గహించి వారనసూయ దరి కేగిరి,
ర్క దుయడు లింగహాస్తుంజై విష్ణువు రనవర్లను౯డై బ్రహ్మ కామ

బృ్రహ్మాలో పుడై (అక్థముకా లేదు. మాకు భోగసుఖు మిమ్మని


యడిగిరి, పత్మివతి వారి మాటవిని యేమియు సలుకదయ్యెను.
284 ఛివిప్స్తు
+ ధి
మహాపురాణము

వాకు మాయావఐకుకా యామెను బలాత్క_రించిరి. అంతట


నామ కోపంచి మోకు నాకు గుమారు లగుదుకుగాక యను.
అందుచే మసోచదేవుని లింగము, బ్రహక శిరస్సు, వాసు చేన్చని
చరణములు మానవులకే ఫూజసీయము లగుననియె, అంతట
వారు విని భక్తినమ్ఫుజై యామెను నుడొంచిరి. అనసూయ
మిరు నా పుతు).లె నా శాపము వాసెద రనెను. అంతట బ్రహ
చందు డయ్యెను. హారి దత్తా సేయు డయ్యెను, హారుండు
సామ్రాద్దూర్యాసుం డయ్యెను. వారందరు ఊయోగులయిరి.
ఇంతలో. బ్రకృతి వారిగుణవంతుల నొనరించెను. అంతట
మన్వంతర పవృ త్తి యయ్యెను. వారి దరికి హృషితులను చేవ
తేలు ముస్టరువచ్చి చంద్రండు సోముండను నాజణువ వసు నణును.
రద్రాంశుండగు దూర్యాసుండు స_ప్పమ వసువగు (పత్య్యూమషుండు.
దత్తాత్రేయ మహాయోగి ప్రభాసుండను నెనివిదవ వసువు,
ఇట్టు తెల్పగా విని ముగ్గురు వసునులు తమ యంశలచేం గలి
దోషము వారించుటకు భూమిపై నవరితరించిరి. దక్షిణాత్య
చేశమున రాజు గృహమున వై శ్యజాతియందుం వీపి అనుపేర
సోముందు సుదేన్చని కుమారుం డయ్యెను. అతడు రాజ్య
మేలి
'రామానందునసి శిమ్యుండై ద్యారకయందు వసించాను. అతడు
కృష్ణునివలన బంగారపు విషుముద) వడసి వై వ్రవుల కొనంగను.
అతని ప్రేత_త్వీమును నశింపజేయును, (పత్యూషుండు పాంచాల
నైశ్య్వజాతిలో మార్షపాలుని కుమారుడై నానకుండను వేర
(గురునానక్‌ ) రామాసందుని వష్ముంటై మ్లైచ్భులను లోయటజచయు
పీతిసర్ల్షవర్యము-రో బిపి

కొని సూతే, శ్రమొక్షము మూసపెను. వ భాసుడు తాంతిపురమున


బ్రహ జాతియందు జసించి శుక్ష దత్తుని కుమూరుంజై నిత్యా
నందూడను పేరొంచెను,

ఆవ నధనుండు, రై దాసుడు ean

( అశ్వినీకుమారుల అవతారములు )

ఇట్లు బృహస్పతి పలికి యశ్వినీబేవతలను జూచి వారి


కథ యిట్లు తెలుపం బ్రారంభించెను. వై వన్యతేమన్యంతెరమున
విశ్వకరశ చిత)గుప్రుల చిత లేఖన సౌందర్యముగాంచి యసూయ
పడి మసామాయను భజించిన నామె “నంజ” యనుపేర నవత
రించెను. పదునాజివ నంవత్సరమురాగా నామె తెండి) మేరు
వుపై సర్వ చేవతల నాహ్వానిం చెను. బ్రబునదియాజుగురు
యక్ష రాజులు కుబేరాదులు వచ్చిరి. పదిమంది యాదఃపతులు
(వరుణులు), నలుబది తో మ్మండుగురు వావకులు (అగ్నులు,
అందే వాయువులు, ఇద్దరు ధు)వులు (ఊర్థ్వధువుండుం- అధో
ధ్రవ్రండ్యు, సదునాజుగసతము సోములు, పదుముగురు ప్రత్య్యూ
షులు, విపచి త్తి పముఖులగు దానవు లెనుబదినాల్లుకు, |
పృహ్తాదాదిడై త్యులు, వాసుక్యామలగు పన్నగులు, శేషుడు
“మొదలయిన నాగులు, తార్హ్య్యాదులగు గరుడులు నంజా స్వయం
వరమున కరుదెంచిరి. గొప్ప కోలావాలముగా నుండెను,
అంతట జేవకన్యలతో సంజ యాకాశమునం బ్యత్యక్షమయ్యుశు.

ఆమెం గని బలవంతుండగు బలి యందరు ఏలు కాండు, చూచు


చుండగనే చేయిపట్టుకొని దీసికొనిపోయెను. అంతట చేవడానవ
286 భపష్యమహాపురాణము

యుద్ధ మయ్యెను. ఉభయ పైన్యములందు హాతు'లెనవారిచే


నిలావర్తము దుర్గమ మయ్యెను. పదునేనురోజు లాసంగరము
జరిగను. పాంచజన్యుండు ధాతయు, హయగీ)వు(డు, మిత్ఫకుం
డును, అఘాసురు(డు, అర్యముండును, బలుండు, ఇందు)ండును,
బకాసురుడు, వకుణుండును, శకటుండు, పాంశువును, వత్వా
సుకుడు, భగుండును, వీవన్వంతుండు, బలి, ప)లంబు(డు,
పూప్కు గర్లభుడు, సవిత, విశ్ళకర(1: మయుండును, కాల
నేమి, హరియును విజయకాంక్ష్రులై యొండొరులుపోరాడిరి,
దైత్యు లోడి పారిపోయిరి. వివన్యంతు(డు సంజూ చేవిని గొని
రభ్గమం 'దెక్కి-ంచుకొని విశ్వకర్య2 కొొసనం7గాను. సంజ వివన్వంతు'నే
వరిం చెను. నీవు పరాకమముచే నన్ను 7₹ెల్చికొంటివి. సోదరుని
కుమార్తెను బరిగ౦హించిన దోషము నీకురాదు, స్త్రీఏరభోగ్య
సి మునులు 'తెల్పీయున్నారు. ప్రకృతి గుణభిన్నయని గుణా
కిక యని రెండు ఏధములయి యున్నది, గుణసామ్య యయిన
(పకృతి మాత యనిపించుకొనును. న _త్యభూతయెన యో పక ఖతి
భగిని, రజోభూత గహిని, తమోభూత కన్య. అట్టి ప్రకృతికి
నమస్కా-రము* అశ్షే పురుషులును నిప్షణులు. సగుణులు నని
యితు తెబుంగులు, నిర్తుణు 'లేకరూప్రలు, జ్ఞానులు. సగుణులు
బహుమూపఫులు, అజ్ఞానులు: పీకు 'బేవబ్యాహ్మణ రూఫులుః
జ్ఞానమయి. మొన (ప్రీ పుత్రుంతైన తంశిమైన సోదరుండైన
నగు6 గాక యొవ్వని'నేని వరించును. అతం డామెకు భ రః
యగును. బ్రహ్మ స్వకీయమగు కుమార్తెను విళ్షువు తనతల్లిని
శంభుడు తన భగినిని పరిగహీంచి (సోమల మరి, బబు వేదో చ
పతీనల్ల పరము ళ కీర?

జుయిన యామె వాక్యము వీసి యదితి కుమారుండణు వివ


న్వంతుండు భాతృ కుమాన్నెయగు నంజ్ఞ్హను గ్రహించి శేషు
డయ్యను. వారికి యముడు యమునయు జనించిరి. సంజ్ఞ
భర్తను కేవలము ేజోమయునిగా నెన్ని ఛాయను సృజించి
తాను తేసమున కేగను. ఆ ఛాయయందు సావర్థిమనున్ర, శని,
తపతియనువారు సూర్యుని కూ,రదృష్టిచే జన్మించిరి.ఛాయ వారి
యడ పక్షపాతము చేయుట చూచి రోషీంచి యామును వివ
న్యంతుండు భన స్రముచేసెను. అంతట శని సావర్ణియు తండితో
యుద్దముచేసి యోడిపోయిరి. వారు హీమగిరిపై తీనతపము
చేసిరి. మహోకాలి వరము నిచ్చిన వారు వచ్చి మరల రవితో .
బో రాడిరి. సూర్వుడు జడిసి పారిపోయిను, సంజ్ఞ బడ బాక్ళతి
చాల్చీ కురుఖండమున తపస్వినిమై యుండెను. ఆవును జూచి
తాను హయమై తూమెక గీడించెను. అంత నామె
కిద్దరు కుమారులు గల్లీరి. వామ సూర్వ్యమండలము దరి కేగణా
శేతు)లని యెంచి వారిని లోవాదండములచేం గొను, వారి
కాళ్లు విరిగి పోయెను. కాని ఆశ్వి నేయులగు వారిని సూర్యుండు
గని జీవుడు ఈశ్యరుండు నెట్లో నరుండు నారాయణుండు. సెట్ల
యట్లు మోరొకే నామమున “నాసత్యు' లనంబజగుదురు. సోను
భక్తి యగు ఇడాబేవి మోకు పెద్దభార్యయు నూర్యశ క్రీ పింగల
మోకు చిన్న భార్యయు నగుంగాక! మోలో మొదటివాం డిడాపతి
'ఎండవనాండు పింగలాపతియు నగుదురుగాక ! పండెండవ రాశికి
గదూంరదృష్టియగు శని రాజై మానవులు చేయు శాంతికి శుభుం
డగుగాక! సావర్థి మానవుల రాశిచక )మునకు భమ కారకుండై
89౪ భవీవ్యమహాపురాణము
'శొంతికరుండనగును. తపంతి జన లగ్నమందుండును. ఆ పాప
క్రీరికి ఇడయుం వీంగలయు శాంతి కూర్తురు. ఈ మాట విని
యాశ్యనులు చేవనై ద్యు లయిరి, సావర్ణి శనియు రాహువు
శేతున్రనైరి. వారికి శాంతికరులై యశ్విసీ దేవతలు వ ర్తించిరి.
అనిన విని యశ్వినీ బేవతలు తిమ యంశలచే శ్యూద(్ర్రీయందు
జన్మించిరి. మేశలంజంసు చండాలునియింట నిడాపతి నధనుండను
చేర వితృభక్తు (డై జనించెను. అతడు కబీరుశిమ్యండై వెలు
గెండెను. వాండు కిందటి జన్గమున సత్యనిధియను బ్రాహ్మ
ణుడై భయముచేం బారిన గోవును చండాలుసికి6 జూవీం చెను.
దాన నతసి పుణ్యము నిండెను. రెండవ వాండగు వింగలాపతి
వమూనదాసుం డను చరు కాఈని కుమారుడు ౫ దాసుండను పేర
జన్మించెను. కాళీప్రరమున కబీరుతో మతవాదముసేసి శంకరా
చార్యుల వారిదగ్గర
కేగి వాదించి .వారిచే నోడింపంబడి వారికి
"మొక్కి. రామానందుల సన్నిధిని శిష్యుడయ్యెను. ఈచరిత్రలు
"రండును కలిపాపహారములు.

ధా 19 అ, రోవుణుండు

ఇట్లు బృవాన్నతీ తెలిపి తన యంశమువే ఇ్థక యను
పురమున గురుదత్తుండను విప్రుని కుమారుండు రోవణుండను
చేర
జన్నించెను. బ్రహ్మా మార్ల(వదర్శకుడై యాను, నూత)
గఫంథవమయి యగు మాలను జలనిర్మితమగు తిలకమును
వాసు బేదమంతిమునే గలియుగమునం బ్రతి మానవునికి నందించి
కృవ్వవైతన్యుని సన్నిధికేగి యతని యాజ చేం గంబళమునునొని
తేన యింటిశేగెను ఇకవిద కృష్ణచైతన్యుని చరిత)వినుము.
(87) సుతిసక్ష పర్య ముఃజర 288
జ లు వ
కృష్ణ చైతన్యు
కలిలో నెవ్వని చరిత) విన్నవారికి భయము కల్లదో
యిట్టి కృష్ణ వైతన్యుల దివ్యచరిత వినుమని యిట్లు సూతుండు
శెనకాదులకుం చెలుపందొడంగెను. యజ కర్హయు యజ్ఞాంశ
మును నగు కృష్ణ చెతన్యు' డై దవయేడు వయసుగల్టియుండగా
వంగ చేశమున శారదా జేపీ భక్కుండగు సీశ్వరుండను విపు
డుండెను, అతండు నరన్వతీ వరమండి శాంతిప్రగమున వసించుచు
సక లపండితులను శా శ్ర నాదములం దోడించి విలసిల్లుచుం డెను;
అతండు గంగాతీరమున డివ స్తవముచేసి -పేరొంజెను. అంతట
యజాంసుం. డచట “కీకేంచి న్తవముచేయుచున్న యీశ్వరుని
వ. “నీను చేయు స్తుతియందు సుకృతము ఇష్టాపూర్త
ములు (వావీకాపతటా కాది pm ణము) అర్లము వేదసారము
లి వర్ణింఛితివి. ఇది దూపణమా లేక నక యని
యకుగ నాతడు దూషణ మించుకయు నిందు లేదు. అంతయు
భూపషణమే యనెను. కాదు కాదు సీ- చెప్పినదంతీయు నింద యే
(దూషణమే యి చైతన్యుడు నాదిం చెను. మజణియు సుకృత
మనున బే ధర్మము పూర్త మనగా జై!
చైతన్యము (జ్ఞునకళయన్న
మాట) అర్జమనగా పక ము, ఈ మైూండు చేదేముల సార
భూతములు న దిది దూపణణను. శరీరమునం దిది
భూవణము అనెను. ఆమాటవిని నరస్వతీ భక్కుండు భిక్షుకుడు
నగు సీశ్వరుం డాశ్చర్వపజెను, శారద తన వాడగు సీశ్వరుండు
వాదమున నోడిళోయి సిగ్గుపడుటకని సీ ఏక్ళవ్ల చైతన్యుని శిష్య
డన కమ నెను, అత జాక్లు వైతన్యుని శిష్యుండయ్యును,
వ్లర్రిగ్ర భవిష్యమహాపురాణము

'వెండియు నూతుండిట్లనియె, శ్రీధరుండను 'శివభక్కు ఉఊొకం


డుండెను. ఆ బా)హ సుం డొకరాజు పార్లనచే భాగవత
సపాహము కావించెను. అందు లభించిన ధనముంగిెసి స్రోధరుం
డత్త వారింటిశేగను. అట కొంత కాలముండి భార్యతో స్వగా)
మము వెళ్ళు చుండగా దారిలో దొంగలుకొట్టి యాతని సొమ్ము
హారించిరి, అతనిజంపి యాతని గోరథమును (ఎడ్ల బండి యన్న
మాట) భార్యను ధనమునునూడ యా చోరులు తీసికొని
పోయిరి. ఇంతలో సచ్చిదానంద విగహు(డై న రాముండా
దొంగల చేడ్గురను సంహరించి బ్రాహ్మణుని బ్రతికించెను.
క్రీధరుం డదిమొదలుగ బృందావనమున నివసించి వైష్షవాశ్యే
సరుండయ్యెను. కృప వైతన్యుం డేడవనంవత్సరములో నుండగా
క్రీధరుండాతని సన్ని ధికేగి బ్రహ్మజ్ఞానము వడసెను. అవ్యల
నాతడు భాగవతమునకు టీక రచించెను.

లా బల భో దుం డు ఏ౮
శంక రార్చనపరుండగు రామశర్శయను బాహా ణుండు
కాశీని వాసియె యుండెను. అవిముగ్తోశ్యరమున శీవరాతి) నా
డతండొెంటరిగా. బంఇాన్షర జపతత్పరుండయ్యెను. లోక శంక
రుండగు శంకరుండాతనికి సాక్షాత్కరించి నరము కోరువమునియె,
అంతట నాతడు సమాధిగతులయిన మునుల శేచేవుండు పర
ముండై ధ్యానగొచరుండగునో యా బేవ్చండే నా హృదయమున
వసించున ట్లనుగ)హింప వేయని యడిగెను, అవ్యయు(డగు పురు
మని యర్థతేజమై యొక్క తెయయ్యు మూండువిధముల గోచ
పుతిసర్ణ పర్వ ము=ళీ 291

రించునడై శూన్యభూతయయ్యు బ్యవ్నాన్య రూవిణియై యలరు


ది,ఆమె పురువ తేజము
పకృతి మాయ యను నొక శ క్తియున్న
డి,
గ్రహించి ప్రంన ప్రుంసకరూప్రులగు నిర్వురు కుమారులను గన్న
అందు పురుషుండు నారాయణుడు. అతండు గరవక్టుండు
(కెలువ్రు. ఎనిమిది బాహువులుగలవాండు. విశ్వర.క్షకుండగు
నా భగవంతుండు స్వేచ్చగా “మూడు తెటుంగులయ్యాను.
అందు సగము తేజము వాండు వనమాలి చతుర్ఫుజుండునగు
విష్ణువు, అతండు క్రీరశేయను(డు. అతండే ఆదిత్యుండు. అతంజే
సద్దుణ దేవత, ఆశ క్తియొక్క- మిగిలిన సగభాగము నరనారా
యణులను బుషులు. జిష్టుండు వీష్ణుండుం నస్క వారికుురు గంధ
మాదనపర్యతమునం దున్న వారు. క్లీబుండు_ (నపుంసకుడు,
"కేవలము బ్రహ్మరూపము. అబే సంకర్ష ణమూ్షి. అందు
పూర్యార్థము గార శేషుడు ( తెల్లని శేవషమరా_ర్లియన్న మాట.
పరారము రామలవక్షణులు. గెరజేషమూ ర్తియే ద్య్వాపరాంత
మందు బలభదుుండై యవతరిం చెను. రామలకుణభ్యానము
బలభిదోపూజనము నేను జేయుదును. నీవు నది పొంది సుఖం
:ప్రము. అని యంతర్థానమై రామానందునికిం గువూరుం
డయ్యెను, అతడు పండెం డేండ్లు వయసువాండగు కృష్ణు

చైతన్యుని జేరి శిష్యుండయ్యెను- అతం డధ్యాత్శరామాయణము


రచిం చెను.

—* జీవానందుండు = రూవానందుండు

జీవానందుండు లూ పానందుండనువానితో c గృహ్లనైతన్థి


చరిత) విని శాంగిప్రుర మేగి వైతన్యుండు పదునా జేండ్లు యీాడులో
292 భవిన్యమహావురాణము
నున్న తతి ఆర్యా! తమ మత మేవుని ప్రశ్నించెను. అంతట
నవ్వి చైతన్ఫు(డు చేను శాక్కుడను, నక్రిపూజుకుండను, చోవుః
డను, లోకతే మమునశై శివదీకుంగొని శైవుడ నగుదును, విన్లు
ధ్యానపరుండనై. వెతౌక్కపుడు వై వ్లవుండు నయ్యెద, నేను
పాపస్రరుషునికి బలియెన భ క్లియను మత్తును దా)వి యది శక్తికి
సమర్పించి జ్ఞానాగ్నియందు హోమముచేయుదును, * అనిన
నతనికడ వారు శిషు లైరి. అవ్యల నర్వులకు( బూజనసీయుబై ద్ర్మి
రూపానందు(డు కృష్ణఖండమను పురాణాంగమును రచింఇను,
జీవానందుండు షట్సందర్భము అను నొక గ్రంథము రచించెను,

sm ఇ స్యా మి ఏలా

విష్ణుస్వామియను నిఫు/60డు శాంతిపురమేగి పందొమ్మిది


యేండ్ల ప్రయముగల వైతన్యుని దరిశేగి ఏ చేవ్రండు సర్వ దేవ
తలకుం బూజ్యుండు! అని యజీగిన నాతండిట్టనియె. సర్వ దెవత
లలో శంశరుం డు తమో త్హముండు, అనుగ్రహ కారకుడు. భగ
నంతుండు, హరుండు, విష్ణువునకు, రుదు/నకు, బహ్మకుంగూడ
ప్రభువు. అట్టి హరుని పూజసేయక యేమి'సేసినను వ్యర్థమే,
వైవ్రవులయ్యు నెవ్యరు శివు నర్చింతురో వారికి విమ్ణుభక్తి
సుస్టిరమగును. అనిన విని విష్ణుస్వామి, చైతన్యునకు శిమ్యుండై
కృష్ణమంత్రో పాసన వేయుచు. శివారాధన తత్పరండయ్యి.
గురుని యాజ్ఞ చే వైష్ణవసంహితను నిర్మించెను,
స)తిసర్లపర్వ ముఎ=ళీ 298

జ క వరి థ్యా జనా రు లు ఫం

క్భప్వభ క్రుండగు మభ్యాచార్యులు యజ్ఞాంశుని (కృష్ణ


వైతన్వుస్సి మహోనుభావుండని గుర్తించి ఫాంతిప్రరమున కేగి
ముక్క కృష్ణుండు సాశ్రూదృ్భగవంతుండు, తక్కిన బృహర్లీది
'చెవతలు సృష్టి కారకులు కాన వారిని బూజించిన నేమి
శాక్తేయులు వృథాగా హీంసామయము'తై న యశ్య మేధాదులచే
"దేవతల నర్చింతురు. అనినవిని శచీకుమారు౯డై న యజ్ఞాంశుండు
స్‌ఖహ్షుండు భగవంతుడు గాడు, బతండు 'తామసుండు. దొంగ,
భోగి, పూంనకుండు, మాంనభక్షకుండు. (పకృతికంకు. బరుండై న
యు _త్తమలకణసనసంపన్నుంజే “ భగవంతుడు. బుగ్షిగలవాండు
బ్రహ + అపహాంకారము గలవా(డు శివుడు,
_శబ్బమాతు)ండు
గణపతి, స్పర్శమాతు)(డు యముడు, రూపమాతు)ండు
కుమారుడు. రసమాతుు(డు కుబేరుడు. గంధనూతు)ండు
విశ్వకర్మ. శవణమాతు)(డు శని, త్వజ బృతు;ండు బుధుండు,
చక్షుసౌగాత) ండు సూర్యుండు, ఘా)ణ మశ్వినులు,. బృహాన్పతి
ముఖము, హస్త మిందు)(డు, కృష్ణుండు పాదములు. లింగము
దత్నపజావతి. గుదము మృత్యువు. పీింసాయజములచే నతేడ
తృ_ప్పినందును. యజ్ఞములం దుపయు కృమైన పశువు బ్యవ్మాత్వ
మందును. దానికి మోతము గలిగించిన మహీమచే యజమాని
పుణ్యమందునుం ఆ౨ఎవండు శాత్ర్రువిధిచేం గాక వృథాగా హింసా
యజ్ఞము చేయునో వాండంధ తామిశలోకము లందును. హింసా
యజ్ఞ ములందు మహోపాపముగలదు మహావుణ్యమును గలదు.
ఇందులే కృష్ణుండు కలియుగమునందు హీంసొయజ్ఞము నాపి
294 భవివ్యమజోవురాణము

కౌ ర్తికశుద్ద పాడ్యమినాడు అన్న కూటనుయమైన యజ్ఞ మును


సాపించెను. అంతట నిందు) డుపేందు్రనియెండ గోవించి వ్రజ
్‌
నోటము ను వీచే
దడారావృప్బ ముంచత ెను.
౦చెల్తన ు. అయుుడ లమ డు
$ ం గృమగం

లోకరక్షణకు ననాతేనియగు ప్రకృతిని సంతుష్టి పజ చెను.


ఆ (పకృతి తన పూ ర్వార్థ లేజముచే రాథారూపము డాల్ఫి
కృష్ణుని హృదయమునందు వసిం చెను. ఆమెశ క్తిచే ఛభగవంతుండు
గోవర్లనపర(తము గొడుగుగాం బట్టి రాళ్ళవానను నారించెను,
అయ్యెడ గిరిధబుండను పేరు కృస్టునికి గళైెను. ఆ 'రాధాకృష్ట్రుండు
పూర్ణ బ్రహ్మము, ఇందుచే -ేవలకృష్ణుడు భగవంతుడు
గాడు, రాధాకృష్ణుండే భగవంతుడు. అతడే పరమాత్శ. ఈ

మాటవిని మాధవాచార్యులు కృష్ణ నైతన్యుల శిష్యుం డై వారి


సన్ని ధానమున వసించెను,

—— | కృష్ణ చెతన్వుల చరిత) sen

జావ 20 అ. భట్టోజి దీక్రితులు సల


ఒకప్పుడు భట్టోజి దీక్షితులు కృష్ణనుతన్యుల వారికి
నమన్య.రించి మహోటేవుం డొక్క-ంజే శరీరులకాత్స సంరూపుండు
అతండే గురువు. నర్వసమష్థుండు. విష్ణువు బృహ్మయు నతని
డాసులు. కాన వారిని బూజింపనేల ? అనినవిని కృష్ణమై తన్యు
'డిలువదియేండ్తవాండు చిజునవ్వునవ్వి భట్టోజితో “ఓయీ!
ఈ శంభుడు మహేశ్వరుండు గాడు. అతండు క్రర్తయుగాండు.
.ఫిహ్టవుకంకు మజియెవ్వంరును భురృలులేరుం వివ్రండు సంహోర
కండు మాళ్ళమే, ఒక్క-కు మూర్తి మూండుతీరు బ్రయినది.
ప)తినర్గవర్యము = 295

శా క్ర్షతంత)ముల భూలమున( జేయు పూజే బ్రహ్మ మోక్ష


పిదాయకుండు.వైష్ణవ మౌర్షముచేం జేయు పూజలకు విమ్లువు
మారాకు &]వమార్షమునం బూజీంచు నారికి శంభుడు
మోతపుదుండు. శాకడు 'సృహాస్థాశ్రమి యజ్ఞ భో క్ర
క పితృ
జేవతావ)సాదభాజనుండు. వానవస్థు వైప్లవుడు, అతండు
కందమూలాశనుండు. రౌదు)ందు (పదిభక్పు(డు))శుద్ధరూపుండు.
ee బ్రహ్మ చరా సశ )నుము నుండియే తురీయాశ)మ
సరుకే వ ఈ ల విని చైతన్యులకు శిష్యుండై
భట్టోజి వ్యాశరణముమిోంద వ్యాఖ్యానము రచించెను. అబే
సిద్ధాంత కౌముది యని 'ేరందియున్నది.

— వ రాహమిహ్‌ిరుండు

సూర్యభక్తుడు వరావానిహీరుండను పండితుండు కృష్ట


చెతన్యులను వారియిరువదిరెండవ మెట దర్శించి ఈ నూర్య
భగవానుండే పాాంతః కాలమున బ్రవ్మాయు మభ్యాహ్నా మున
విష్ణువు, సాయంనమయమున మయన్‌నె యున్నాడు,
కాన సూరోంపొనన తి)మూర్తుల యుపాననయీశాని వేటు

కాదు. అనిన విని కృష్ణ చెతన్యులు పకృతి పర-అపరయని


'కెండువిధములు. పరాక్ళతి నామమాతి వుష్పమాత్య)
తనాత) శబ్ద్బమాత్ర న్యర్శ్మమాత) రూపమాత) రసమాత)
గంధమాత) యని యెనిమిది మూర్తు లయియున్న ది. అపరా
(పకృతిశేవలము జీవభూత, నిత్యశుద్ధ, జగ న్గయి, భూమ్యాదులు,
మనోబుద్ధ్య హంకారములు నపరాపికృతి కెనిమిది మూర్తులు
296 భవఏివ్యనుహోవ్రురాణము

గలవు. వీవ్షువు బ్రహ్మ మపాోడేవుడు గణవతీ యముడు


గుహుడు కుబేరుడు మర్న యనువారుం. బరాపకృతికి "దేవ
తలు, సుమేరువు వరుణుడు వహ్ని వాయువు (ధువుండు
సోముడు రవి శేషుడు అపరాపుక, ఖీ "చీవతలు., కాన సోవు
పతి రుద్రూండు; సూర్యపతి సాకూ(ద్బహ్మ. శేషపతి పారి.
అట్టి వానికి నమస్కారము. ఈ వాక్రష్ట్షములు వ్‌సి శిష్యుండై
వరావామిహిరుండు నొల్లంగములుగల జ్యోతిళ్శాన్ర్రము రచిం
జను. వరాహా నంహీత, బృహాజ్ఞాతకము, మరి యితర ముద,
తంత ములను వరాహమిహి రాచార్వ్యులు రచించుచు నా శాంతి
పఫురమం బే వసించిరి.

= వాణీ భూపణుండు =

శివఛక్తుండై న వాణీభూమణుండు కృష్ణచెతన్యుల వారితో


“విష్ణు వూయ ప్రకృతి ఆమెవలన విశ్వము, విశ్వమువలన
విశ్వదేవుడు జనించెను. రం మూలమైన వ కీ
యుక్క_ తెయీ పూజ్యురాలు" అనిన విసి వైకన్యు(డు జడ
రూపయు తి)గుణమయియు నగు (పకృతి యొక్కకు తనంతట.
దానీ విశ్వమును సృజింపంజాలదు. పురుపనహాయము లేనిది
యది సాధ్యముకాదు. జేపీభాగవతమున నొక కథ ప్రసిద్ధ
వముయియున్నది* వినుము. ఈ జగత్తు పుట్టియు జడమె కదలిక
మెదలిక లేకున్న ంజూచి ప్రకృతి శూన్యాళ్ళకుం డైన పుపముని
'మెచ్చ'జేసిన నాతడు మాయాజనిత
మైన - విశ్వగోలకమున
భగవంతు డనుప్ర) వేశము సే
'సీసెను. ఫుంలింగ న/కృతి యందు
(88) వృ)కినర్లవర్యము-ళ 297

జొచ్చి యత(డు. ఫుంలింగుండను ప్రీలింగ పికృతియందు


(స్ర్రైలింగుండును నపుంసక ప/కృతియందు నపుంనకుండు నైయాత
యున్నా “డు, అవ్య కృప్రకృతియం దున్నప్పు డితం డే నిర్దుణుండుం
అధోత్షుజుండు నను -వేరొందినాండు, అట్టి శూన్యరూవుండు సాశ్తి
"యు నగు పరమునికి నమస్కా-రము. అనిన విని కృష్ణ ఇైతన్యులు
ముప్పదియేండ్ల యీడున నున్నతతి వారికి శిష్యుం డయ్యను,
ES S(O
ధన్వంతరియను బా్రాహ్మాణుండు బ్రవ్మాభ కుడు. కృష్ణ
ఇైతన్వ్యుల వారి యుద్దశకేగి నీవు పురువశేహ్య(డవు, నిత్యశుద్ధుం
డవు, మాయ జడము. నిత్యుండు అన్యక్కుడునగు నాత్మ వలన
బ్రకృతి జనింఛచినది. కాన పరుః డొక్క-జే పూ-జ్వుండు అనిన విని
చైతన్యస్వామి వురుషుండు శెవ్టుండు కాన ప్రకృతి 'లేక యత
డేబియు చేయనేరండు. నరాహఫపురాణమున6 గథ యిట్లున్న ది.
నిత్యుండగు పురాణపురుషుండు స్వేచ్చచే బహూుురూవి యయ్యును.
కాని జగదచన యతనిచేతం గాదడయ్యెను. చిరకాల మతండు
ప్రకృతిని స్తుతించెను. ఆమెవచ్చి మవా 'త్తత్యమును రచించెను.
అందుండి క)మముగా నహాం కారము పంచతన్న్మాత లు మహో
భూతములు వానినుండి యా జగత్తు కమముగా జనించెను.
కాన పఫురుషునిక ౦కు. బక తి పరురాలు. (పకృతికం కుం బుకు
షుండు పరుడు. అ ట్లనో్యోన్యపరమగు నాద్యంద్యమునకు వంద
నము. ఈమాట ధన్వంతరి ఏసి శిమ్యుండై గురునన్ని ధిని వసించి
వేదాంగమగు కల్ప వేదమును (ఆయుర్వేదము) రచించెను,
శుళు తాదు లాతని శిమ్యులయిరి.
298 భవివ్యనువాోనురాణము

బేన్సం డు
జయ
జయ "దేవుండు బొద్దధరశ్రసరుం కై యుండి కృష్ణ చైతన్యుల
వారి యిరువదియైదవయేట వచ్చి నమస్కరించి ఎవ్వని నాభి
నుండి బ్రహసోయాడ కమల ముదయించెనో యా దేవుడు
బివ్మాసూః (బహ సువు) అని సామ వేదములందు. గీర్హింపం
బడెను. అతని జెండాయందు విశ్వుండగు నారాయణుడు వసీం
ఇను. కాన విశ్వకేతువని యతనికిం జేరుగలదు. నిరోధము
వేనివాండుగాన “అసిరుద్దుండు అనంబజగును. ఆతని భార్య
(బాహ్మముసహూ రము, ఆమె నిత్య, ఉషయనియు నా మెకుంబేరు
గలదు. ఆ బేవుండు స్వయముగా లోకపీతమునకై యర్వావ
తారుండయ్యను. అన విని చైతన్యులు వేదమే నారాయణుడు.
దానినుండి కాలము, దానినుండి కర ము, దానినుండి ధరము,
కమముగా బవ ర్తిల్లుచున్న వి. ధరమునుండి కామము,
కామమునుండి రతి యను భార్యయు 'నేర్పడెను. రతియందు(
గామమునకు జనించినవా6 డసిరుద్దుండు. వాని చెల్లెలు ఉప,
ఇద్దరు నొశేమా రుదయించిరి. కాలమే కృష్ణుండు. ఆతని సహో
దరి రాధ, బ్రహ్మ కర్మరూపి- వాని సోదరి నియతి. ధర్శరూ
పుడు మహాదేవుడు. శ్రద్ద వాసి సోదరి, అనిరుద్ధుండు నర్వశుం
జెట్లం కని, బ్రహ ్రండమందలి సృష్టి స్థూలము, సూక్ష దము,
కారణము నని మూడు విధములు. స్థూలసృప్టికి నారాయణుడు
నారాయణియను శక్తి జచించిరి. వారినుండి సీరు పుళ్టును..
అందుండి శేషుడు జసించెను, నారాయణుడు సుపు జైన తతి
నాతని నాభినుండి పద్మ మనంతయోజన విశెలమయి జనించెను.
పొతినర్లవర్వ ము _-౪ీ 999
అందురడీ బ్రహ్మా, వానినుండి స్థూలనృష్టి నంభవించను, ఇంక
నూక్ష శ్రనుప్‌ క్షసిరుద్ధుండు (ఉపాపతి) యతేనినుండి బ్రంహపండ
మృస్తకమున వీర్యమయమైన నీరు, అందు శేషుడు నుండిరి,
నారి నాభీనుండి బ్రహ న జనిం చెను. సూత్మనృష్ట్ర స్వప్నమందు
వల జసింవెను. ఇంక కారణసృస్త్మేకె "వేదరూవుండై. నారా
యణు: డవతరించెను. వేదమునుండి కాలము, చాసినుండి
సరము, దానినుండి ధర్మాదులు నేర్పడినవి. సీ గురువును
కీఢ్ళ దేశ వాసియగు జగన్నాధుం డవతరింవెను, నేను శిష్య
లతో నట శేగవలయును. అనిన విని కృష్ణ చైతన్యస్యామిశిష్యులు
తమతమ శిష్యుల నావ్యానించి యెల్లరు నట"ేగిరి. శంకర
శిష్యులు పంజె్రండుసంఘములవారు రామానుజుని దరికగిరిం
సామ దేవాదులు యేడుగురు శివ్యికకాటములవాకు రామానం
దులవారికి "మొక్కి యటనుండిరి, రోపణుండు తన శిష్యులతో
వచ్చి కృష్ణవెైతన్యప్రభువును 'సేవించెను. భక్తిపరులగు వారెల్ల
జగన్నా థపురమున గిరి, నిధులు సిద్ధులును నట వారిని సేవింప
వచ్చి యుండెను. శేవతొ క్ర మతములవారు వైష్ట్రవులు కలిసి
పదివేలమంది కృష్ణ చెతన్యపభుని సేవించుచు జగన్నాథమున
వసించిరి. ఆపూపతియగు ననిరుద్దస్వ్యామియం ద రావ తారుండ్రై
యున్నాడు. అతండు భక్షవరుల రాక గని ఏీపముని వేవము
దాల్చి కృప చైతన్యులవా రున్న -చోటి కేగెను. వచైతన్యస్వామి
యాతనింగసి మొక్కి. “పుభూ!భ యంకరమయిన యూోకలిలో
మాకేమి మత ము త్రమమని భావింతురు? కృపతోం జెల్పుండు-]
అనిన జగన్నాధస్వామి స్వయముగా నిట్లనియె, మిక) చేశమందం
800 భవివ్యసుహావురాణను
జనించిన స్టేచులు సాశ్విఫ్రనిశో. శాసింపయబడి శీగొడ)నర్ణ ము
నుండి _సంస్కరింపఃబడినవా'రై బాహా గకావర్ణ మును. శేరి
(బాహా ఇణధథరశే మనున3ంచి సాత్సికలయియన్న మాట) న్స్‌రా
యజ్లోపవితముల ధరించి వేదము పఠించుచు యజ ములు
చేసయిందుని బూజబజించిది. అందుల కిందు)(డు దు!ఖంచి
శ్వేతద్వీపమున శీ కంచి సన్ను స్తుతించి "జీవనుంగ భార్థము
మేల్కొఒల్సి “దయాసిద్స్‌ | శూద్యనంస్కృృతిమయిన యన్న
మును
ద్విజుండు భ ఫీ_ంప నర్శముగాదు,
సోరాదు)లు చేయించు
యజ ములచే భగవంతుడు తృ_$్‌నో"ందండు* కాశ్యపుడు స్వర్ణ
స్థుండు కాగా మాగధుండు రాజై యుండగా నా శత్యువ్రు బలి
కరిపయమునం చేరి నన్ను నిస్తే జస్కు-ని గావించెను, మి)
"దేశమందు జనించిన మేచ్చునిచే సంసకాతభా ష సనంస్క-రింప
బడినది. ఆ పని కేవలము చేవతల వినాశనమునకు దై త్యుల
వర్థనమునకు6 దల పెట్టంబడినది, ఆర్యులకు దూవ్యుమైన
పాక ఖ్రతీ |
మునువాండు దెచ్చిపెట్టనాండు. కాన సన్ను శరణొంబెడు నన్ను
రక్షింపుము. అనిన విని నేనవు డిండు)నిశో నంటేవి, ద్యాదశా
దిత్వులు భూమిపై నవతరింపుండు. నేను లోక శేమ మాసించి
కలిలో నవతరింతును. (ప్రవణుండు. నిపుణుడు _అభిజుండ

కుశలుడు కఖతి నుఖ నిప్లాతుడు శిక్ష తుండు
సర్వజ్ఞుడు
సుగతుండు పృబుద్దు(డు బుద్దుఃడు ననుపేర ధాత మితు)(డు
అర్యమ శక్కుండు మేఘుడు పోంశున్ర భగండు వివస్యంతుండు
పూష సవిశ త్వష్ట విష్షువు అను నాదిత్యులు కీకటబేశమున
తననమందిరి.
స గావించుచు
వేదనిందను
తక
న న్‌
ప్రతినగ్ల్గపర్యము-= ౪ 801

గావించిరి. వారినడ్డనుండి "వేదనులను గొని నురగలు ముసివకల


కిచ్చిరి. చేడనిండాప) భావము చో చేవతలు కష్టముల పారి,
బొద్దరూపియెన విన్గువును నుకించిరి. హారి యోగబలము చేతనే
వారి (శమ వారించెను. ఆ దోపముబే బౌన్టుండు నగ్ను "డు
(దిగంబర్కి యయ్యను. అందు. ఒబా'ర్యార్థముచే 'సేమినాథు.
జనియు పరార్థముచే బౌద్దు:డనియు పూతేడు రెండు విధము
లయ్యెను. బొద్లరాజ్య వినాశమునకే చారుపాసూణ రూపుడై
సింధుతీరమున లోకరశ్రార్థము జగన్నాధమూ ర్తియె యవత
రిం చెను, స్వర్గలోక మునుండివచ్చిన యింద/ద్యుమ్ను డను రాజూ
బాంమికాలయము క ట్రం చెను. ఇట కృష్ణ చెతన్యులవారి మాహివు
శేందీ)కృతమైయున్న ది. అది స ర్యాభీష్టదము, మోశ్రదమును,
ఇచట వర్ణధర్శముగాని వెదధర్శముగాని పాటింపంబడదు. ఈ
ర్‌ఎ్రహ్లమెతన్య మండల మందొక యాజనము మేర వృతనియవు
పరిపాటియుండదు. యవనభాష మాటలాడువారిని బౌదులను
జా చినవారిని బవిత)ము చేయుట కే నేనిట్టు జగన్నా థవేరార్తి
నయ్యెదనని భగవంతుడు 'తెల్ప్బను. కలి కాలమున నా దర్శనము
చేయునారు శుద్దులగుదురు.

ఎ=ఏ లే అ. ద్ధమతవిధ్యంసనము - ఆర్యమతప్ర)వ ర్హనము :__


జగన్నా థుల వాక్యము విసి కృృష్టచెైతన్యులు “హుభో |
మో మతము ననుసరించి యుతేమ జే్రేయస్పేదియో ెలుపుం
డన జగన్నాధుం డిట్లనియె. కలిలో వేయెండ్లు గడచిన తరువాత
కణుడనుముని కశ్యపుని కుమారుడై యుదయించును, వాని
802 భవివ్య మహాపురాణము

స్ట “ఆ నో” యను 'దేవకన్వక, వారు సరన్వతీతీరము
రడు “వేదసూ కము
ని.దాక్జ్మ చెదం; తులము ఎ ర్తించిరి, కణుం
లచే సఎనంతీన దిని నుంచెను, ఒక నంవత్పరములో “జీవ
ెను* వారికీ(
, పనన్న మొ యార్యసంకతి వృద్ధి నందునట్లువరమిచ్చ
బదపుంది కుమారులు కలిగిరి, వారి పేరులు ఉపాధ్యాయుండు
దీక్సితుండు. పాఠకుండు. శుకుడు. మిశకండు అగ్ని హోత
వి
ి: వాకు సరన్వతీ బే
ద్వివేది త్రివేది పొండుండు చతు ర్వేదియన
కి
నారాధించిరి. ఆమె పండెంచేడ్త యీడువారై న తటి వారి
్ళణి అగ్ని
గొమముగా నుపాధ్యాయి దిశితపాఠకి శుక్సిక మిశ్చ
ని యను
పహోతిణి ద్వివెదిని తి)వేదిని పొండాయిని తుర్య వేది
నాజు
కన్యలను భార్యలనుగా నొనంగను, ఆ దంపతులకు బదు
పేరులు
గురవంతున గోత్సక ర్తలగు కుమారులు గల్లిరిః వారి
జమదగ్ని
కశ్యపుడు భరద్య్వాజుండు విశ్వామిత్రుడు గాతముడ
అతి)
వశిష్టుడు వత్సు(డు శాతముండు పరాశరుడు గర్టుడు
డు యాజ్ఞ వల్క్యూ (డు
భృగువు అంగిరస్సు శృంగి కాత్యాయను
దేశ
నని యేర్చడినవి. కణ్యుండు సరస్యతీశాసనముచే విశ
మున ేగి మేచ్చులచే సంస్కృతము భావీపజేసి పదివేలమంది
దాక వారిని స్యాధీనపజిచుకొని (బహ న శతెంచను,

వారందరు తపస్సుచేసి సరస్వతిని బిసన్నం చేసికొనిరి, అయి


చేండ్రకు చేపి పఫ్యాదుర్భవించి యా మైచ్చులను శూద్ర
్సంగము
వన్తాంతరులను గావించెను. వారందరు కారువృ త్తి (వడ
నాశ )యించిరి, వారిలో చెండు వేలమంది వై శ్యులయిరి,

వారిలో నాచార్యపృృథువు అనునాతండు కశ్యప సేవకుండు పం


పతినర్షపర్వము=ళ 803
'జొంజేండ్లు తసముచేసి కణ్యుని యనుగ)వా మంబెను, వానికిం
గణ్వుండు తూర్పుదిశ నొక గామమిచ్చెను, అది మాగధ మను
చీరొందను, కణ్వుండు స్వర్షస్థుండైన తరువాత ఛూద్యవక్టులయిన
'మ్లేచ్చులు యజ్ఞము లొనరించి యింద్యూని సేవించిరి.' ఇందు)
డందులకు దుఃఖంచి చేవతలతో వేదములను హరింప బావా
ణుండై. యవని నవతరించెను. అతంటజే జినుండను పేరొంజెను.
వాని భార్య “జయని? యను నామె. వా రదితికశ్యపుల యంశము
లచే కకటస్థలమందు? బుట్టిరి వారివలన నాదిత్యులు భోకశేమ
కాొరణులయి జనించిరి, కరునాశ యను నదీతీరమున బోధగయ
యను పురము గలదు. వారచట నివసించి బౌద్ధశాహ్హ్హార్ధములు
గావించిరి. వేదములను కళ దులపరముబేసి విశాల 'ేగిరి,
సమాధినున్న మునులందణకు నొ ధర ముల నేర్పి జడలివోయిరి,
అదిమొదలు భూమిపై చేవతలు ేకుండ వెడలిపోయిరి.
'స్తుచ్భులు బె'ద్దులరూరిః మజి యితరులు వేదతక్సరు ఆయి

సరన్యత్మీ పభావముచే వా రార్యు _ లనబడిరి, నారు చేవకితరు

లకు వావ్యకవ్యములు నమర్పించిరి. కలిలో సిరువది యుడు వేల

యేండ్రయిన తరువాత బలిపంపగా మయాసురుం డవని


శేతెంచెను. _శాక్యసింహగుకువై పసిద్దికెక్కె ను. అతండు
బహుుమాయావి. గాొతము డను పేర నతండు స ధరమును
వ్యాషింపం జేసెను" వానిచే నన్నితీర్ణములందు యంతే)ములు
సావీంపంబణెను, శిఖాయజ్ఞి పపీతములు వీడి వర్ణ సంక కులయి

పదికోట్లమంది యారు లయ్యడ చా లయల అయిదు లతుల


804 భవిప్యమహాప్రురాణము

మంది మిగిలినవారు పర్వతములకు బోయిరి. చతు ర్వేదసభావ


ముచే వహ్ని వంకీయులగు "రొజు లీకువదినాల్లు కుటుంబముల
వారు యోాధులయి బొద్దులను జయించిరి, వారిని సంస్కరించి
వింధ్యద క్రీ ఇమున స్థాపించిరి, అచట మజిల వర్ణ వ్యవస్థ
యేర్పజెను, అయిదు లక్షలమంది యార్వ్యులు చరించిన నేల
యార్యావ ర్త వునంటడెను. ఈ మాటవిని కృష్ణ వెతన్యు(డు
జగన్నాథుని శిష్యుడయ్యెను. శుక్షదత్తుని కుమారుండు నిత్యా
నందుండను విప్పుడు జగన్నా భునకు శిష్యుడయ్యెను. అంతట
నయ్యుపాపతి యనిరుద్దుండు వారిద్దరి యెడం బ్యనన్నుండయ్యెను.
మార్క-ం౦డే మవటమున జగన్నాధుని దర్శించి సముదమందును
నిందుద్యుమ్నుసరస్సున స్నానము చేసిన బు;క్టన్నము కలుగదు,
ఈ కథయు ననంతేఫలదము. ఇట్లు నడచిన కథ విని కలిచేం
జ్యాగర్థితుండై బలి దుఃఖతుండై మయునితో సుకందరుండను మ్రైచ్చ
రోజు: నొ యభివృద్ధి కోరువాండు, వానికి నీవు సహాయము
చేయుము. అనిన మయుడు నూరుగురు బెత్యులః 6 గూడి
కర్ణభూమి "కేతెంచి యేడు మోతక్షపురములందును యంత్రము
లను నిర్మిం చెను. నానికి గ్నిందుగానున్న లోకములన్ని యు
మ్లేచ్చమయము లయిపోమెను. అంతట నార్యులకు న్గోక్ట
కారణమై “పెద్ద కోలాహాలము బయలు బేలెిను, కృష్ణ చైతన్య
భక్తులగు వైైప్ణవు లది విని గురూపడిష్ట దివ్యమంత/ము జపించి
ధన్యులయిరి. రామానందుని శష్యుం డా మంత)మునూ దల
క్రిందుగా నుప చేళించి రూ స్తుచ్చు లందరిసి వైవ్రనులను
గావించెను, ఫాలమునం ద్యిళూలచిహ్నుముగ (నామములు
(89) ప్ర తిసర్షపర్యము- శ 805
కంఠమున దులసిమాల నాలుక సె రామనామము వొదికిం
బాధఛానము లయ్యను. రామానందుల వహీమచే మెచ్చు
లందరు వెప్లవు అలయిపోయిరి. రామానందవుతమున వారు
“'గంయోగులు” అను పేరందిరి. ముఖ్య _వైప్టవులగు నార్యు
లయోధ్యయందు వసించిరి. నింబాదిత్యుండు. (నింబార్కు-ండన్న
మాట) శిష్యులన్‌ 6 గంచిశేగను. అచట రాజమార్షమున
నున్న న్తుచ్చ యంత)మును జాచి తన గుదుముంత)మును
విశోమనుగా: (తలక్రిందుగా) జేసి యువబేిశించి యచటనే
యుంజెను., అంతట నచటివారందరు వైప్టైవ్వులమినిం విష్ణున్వామ
హరిద్యారమునం దన నర్షమునో వేగి యచటి బౌద్ధయంత)
మును దలక్రిందులు చేసను, ఊక్థ్యఫృందా ము (కెండుశేఖలనో)
డానినడువు బిందువునుంచి తులసిమాల దాల్చి మోమున
మాధవ మంత్రము జపించుట నారి లక్షణమయ్యును,. మభుంకు
వాధవాచార్యులు వచ్చి రాజమార్లమునందలి బౌద్ద యంత
మును దలకి)ందుచేసి లలాటమున ముక్కు- సగభాగము, చివరి
దాక కరి పత్శతుల్యమయిన బొట్టు, తులసివేకు, రాధాకృవ్ల
మంత్రము తేన ముఖ్యలతుణములుఃగా బ)చారము చేసాను,
శంకరాచార్యులవారు శ్రైవమార్లపరాయణులయి రామానుజుల
యాజ్ఞ చేం గాశివురమున
కేగియచట బౌద్దమంత)మును డారు
మారు వేసి మోమున తి)వుండ)ము, రుదాక్షమూాల, గోవింద
మంతిము నువబేశించెను. రామానుజులు తోతొదరి యను
పురమునశేగి లలాటమునం గంఠమందు నూర్ధ్వ శేఖలనడును
పసుపుపచ్చని యార్థ్వ రేఖయొక టియు తులసిమాలయు నుసచే
$06 భవీమ్యమహాఫపురాణము

సించెను. ఉజ్జయినియందు వరాహామిహీరులు యంత)ము


నివృలముచేసి యందరిని 'శైవులను గావించెను. ఫాలమున
చికాభస్థము, కంఠమున రుదా)కుమాల, శివనామజపము
నాతని మతచిహ్నము లయ్యెను. కాన్యకుబ్దమున వొణీభూవ
ణుండు అర్షచందాికృతియైన నామము, ర క్రచందనమాల, చేసీ
నావుము నాతని లక్షణములయ్యెను. ధన్వంతరి ప్రయాగలో
యంతే)ము నశింపంజేసి అర్థభాగ 'మెట్లిని ప్రుండ)ము, నొక పెం
దువును ర క్షచందనమాలయు తన చిహ్న ములుగా నుంచెను,
భట్టజి యుత్సలారణ్య మేగి లి)పుండ)ము, కశంతమున
రు చాతశ్నమాల విశ్వనాథ నామజపము లకుణము నొనరెంచెను,
రోహణుం డిస్తీకయను ప్రురమేగి యచటి యంతే)మును దల
కీంముచేసి జనమునకు బవ్మామార్ల ముపదేళించను. జయ
"దేవుడు ద్యారకలో విష్ణుభక్తి యొక యెజ్లిని నామము ఫాల
ముస్క మెడలో. దామరపూనలమాల గోవిందమం[ తము ముఖ్య
చిహ్నములు గావించెను, ఇట్లు (శేవులు వైష్ణవులు శాక్తులుగాః
బలురీతులయిరి. శాక్ష్తులు నిర్గుణులు, నైవ్లవ్రులు సగుణులు
శైవులు సగుణనిద్దణులు నై యొప్పిరి. నిత్యానందుండు శాంతి
ఫురమందును నదీహానగరమున హారియు, కబీకు మాగధమందు,
సై దాసు కలింజరమున, సధనుండు నై మిశమున నమాధి నండిరి,
ఇప్పటికిని నెప్టవసంఘము లటనున్న వి, 'యజ్ఞ వృద్దియయ్యెను.
ఇంతవరకుం గృష్లచెతన్యులవారి దివ్యచరితు మోకు 'దెల్సితిని.
మయాసురాదులు న్లివ్ఫలులై. బలిదగ్గరకుం భోయిరి,
పూతినర్లవర్య ము-ళీ 807

—: 89 అ. అక్షరు - అతని యాస్థానపండితులు వలా

బలి యూ కథ విని రోవణుండను మజియొక రక్క-సుని


విల్సి “తిమిరలింగుని కొడుకు నరుముండనువాండు కలండు. నీవు
వానికడకేగి రాకున కార్యము చక్క బెట్టుము" అనిన వాండు
వేదమార్ల గాముబయిన చేహలిపురవాసులను జాడుచేసాను.
నపషుః డోదేండ్లు పాలించినతకువాత వాని కుమారుడు +
“శగాబకు” ఇరువ దేండు పాలిం చెను. అవ్యల హోమాయువు
+ (హుమాయూకా) మదాంధుండై "దేవశ్యతునై పాలించెను,
"జేవవలప్పుడు నదీసహోవనవాసియగు కృప చతన్యుల శరణు?
బొందిరి. అంతట నాసాంమి కోపముగాని వాని రాజ్నమునకు
భంగముచేసెను, అంతట మహాశామ్ట)లు శేష శాకునికి: (ఆతడుం
సూర్‌వంశమువాండుు బట్టముగట్టిరి" బొడు 'సుచ్చుడయ్య
ఢిల్లిని న్యాయముగానే (15 సంవత్సరములు) యేళ్శిను. (ఏనిని
హుమాయూన్‌ మరలజయించి యొక్క. సంవత్సరము పాలించి
నట్టు చర్మిత కన్సించు చున్న ది.) శంక-రాచార్యులవారి శిష్యుంయ
బిహ్మచారియు నగు ముకుందుండు ప యాగలోం దసమువేసి
యిరునడిముంది నిష లవోం గూడియుండి బాబరువే చేవతలు
ఛఫష్టులగుట విని తన 'జేహూము నన్నిలో హోమము గావించెను.
వాని శిష్యులు నగ్నియం దురికిరి, ఆవుపాలతో రోమముతో
"+ బాబరు కాలము
కీ శ 1526-80 మధ్యం 1 బాబరు కుమారుడు
సుమాయూన్‌ క్ట శ 1580 నుంచి 1556 దాకా. హుమాయూన్‌ కొడుకు
ఆకర క). 1556-1606 వరకు పాలించినాడు. అశ్చర కొడుకు సలీమ్‌,
ట్లిం
వీనికి “ జహంగీర్‌ ' అను బిరుధున్నది. ఇతండు ఏబది యేళ్లు పరిపాలించిన
806 భవిహ్యమహోప్రురాణము
గూడ "తొ విన వోషముచే ముకుందుండు ముచ్చుండై
జె! జసనిం
జాను. సుుమూయూను కుమారుడేడే కాక్స్‌రమందు జసిం చెను,
అతని జన్ననమయమున నశరీరవాణి * వీ: డక స్మాత్తుగా నుడ
యించినొండు, మంచి భాగ్య తాలి, వసెశాచమార్లమున నింత
వాడు మజిమొకండుండండు. వండు “అకొబరు? (అక్సరు అని
జిలువంబడును. (శ్రీధనుండు, (శ్రీపతి, శంభువు, వశేణ్యు(డు,
మథువుతి, విమలుంతు, చేవవంతుండు సోముండు, నర్థనుండు,
అమలా
జారాను
ం మటలు గంకలలా రారాటామలునును! అటుల. నాకూడానా
నంట ర రా దాకా. వనన చలం. నంట ప కరనా దాకా
నామ మాపక తాలులాంలంలల.. నాకలా
తరాతల రాలినా.

దున్న డికొని ఇకువదిళెంచేండ్లకం కొం బాలించినట్లు న. కని


వించుటలేదు. జనాంగీర్‌ కుమారుడు ఖుర్షకుయి. అని యీ ఇజ్రృరాణములోం
గనిపించు చున్న ది. వీనిశే “షాజహాన్‌ అను బిరుదున్నట్టును అపేలే పిసీష7
వ్యాపిం చివట్టున్న ది, వీని రాజ్య కాలము పదియేండ్ల * “సాబవాోస్‌ ' కుమారు
లలో నొకడు నవరంగుండు. వీనిసే ిరంగజీబు ప ఆని వాడుచున్నారు. వీని
శాజ్యకాలము.. కీ), క. 1658-17107 చెరంగజీబు కొడుకు అలోముండు
(ఆలీమ్‌) “బహుదూర్‌ఫూ * యిని వీని నందురు ,శివాజి పె రం౫జీబును జంపీ
పిముటు నా రాజ్టమున వీనిని బన పక్షమున బ9తినిధిగా నుంచెను, ఈ
బహుదూక్‌ పా [కీ క్ర, 2718 దాకా (అయిదేండ్లు) పాలించెను. ఫలరుషుండు
(పకుల్‌ పియర్‌ యని చరిత్రలో వాడుక) 6 సంవత్సరములు పొలించెను.
వండు బహుదూర్‌ హై కొడుకగు జవాందర్‌ సా యనే వాణ్ణి చంపి రాజ్యానికి
వచ్చి నాడు. (ముకులుడను పేరు. పురాణముల గన్నించుచున్నది. వాంజే
* జదాందర్‌ ఫూ * అయి యుండును.) 'జవాందర్‌ హా కొడురు నువోనమదు(డు
(మదామ్మద్‌హెవా యని చరితకలో వాడుక) వీయ క్ర). శ. 1777-18306
వరకు. బాలించెను. వీనికొలములోనే పారరీకరాజు నాదర్‌ సా దండె జా
వచ్చి ఢిల్లీ నాశకంమించుకొన్నాండు. మసహామ్మద్‌సొను ఖైదు కేసి నాండు.
వీడు ఢిల్లీశాజ్యమందు బాలా దుండగములుబేసీ ధసము కొల్లగొట్టి మురయూూ
ఛాభనమును దీసికొని షారసీశమున కురాసాన్‌కు వెళ్ళిపోయి నాయడు. ఈ
“కరాసాన్‌? పదమే యో పురాణములో “ఖురజముి అనీ వాడబడినది. ఈ
యవాన్ముకుపా కొడుకు “ మహామత్చుుండు * అని యీ ఫురాణమునందున్న ది.
ఈ "పేరు చరిత్రలో తొరకబేదు.
ప/తిసర్గపర్వముం-ర 909

న ర్హకుడ్కురుచి, మాంధాత,
మాన కారి, కేశవుడు, మాధవ్రండు,
మధువ్ఫు; చేనాపి, సోవముపుండు, చూరుండు, వమదనుండు, నను
వారికి గురువైన ముకుందుండు నీ యింట జనించినాండు” అని
యువశరీరవాకి 'హుమాయూనుకుల ెల్బెను, అడి విని
వాండు దానములు చేసెను. అక్సమవకు. బదియేండ్ల యీడున
వాని తండి) చేహలికి వచ్చి (ఢిల్లికి చేషశాకుని జయించి
రాజయ్యను. అవ్వల నత ఉక యేడు పాలించెను. పిమ్మట
“అక్షరు” రాజయ్యను. అకృరునకుం బూార్యజన ముందు శిష్యు
అయినవనా రాతీసి రాజరిక మున మంతు)లుగా ఎసరి. శేశవ్రండు
గానసేనుండు (ఈా౯ చకా అను సంగీత పండితుండు) వెజవొక్కు-
మూాధవుండు హరిదాసు మధ్యాచార్య వంశీయుండగు
మధువు (సర్య'రాగజ్ఞాప) నతేని యాస్థానమం దుండిరి,
గతజన్నమున 'జీవాపి యను వాఃడు పవీరబలు6ం డనుపేర
నుంజెను. అతనికీ పాశ్చిమాత్యుండు, సోమపుండు, మౌానసిం

హు(డను- గాతమవంశీయుండు సేనాపతు లయిరి. నూరుంయ,


దశ్చిణుండు ననువా రాతేని యాస్థాన పండితు లయిరి. బిల్య
మంగలుం డను నభినయ శాస్త్ర వేత్త యక్సరునకు మిత్రం
డయ్యిను. మదనుండను చావ్మాణుండు పూర్య'చేశీయాయడు
నర్శకు డయ్యెను., చందలుండు రహస్య క్రీడా పండితు.

డయ్యెను (కామశాశ్ర్ర పండితుం డన్న మాట. తులసీశర్శ


పౌరాణికు డయ్యెను. రాధువానందు డను నతండు (స్రీలకు
శిక్షణ గణిప్రువా? డయ్యిను, అతడు 'రామానందమతము
810 భవివ్యమపహాపురాణము

వాడు. (శ్రీపతి గుడ్డివాడు. మధ్యమతమువాడు. సూర


దాసు కృష్ణలీల యను గింథము రచించిన కవి. చందభట్టుని
కులమున శంఖుండు జనించెను. అతడు రామానంద మెతస్థుండు,
వ రేణ్యండు నంతియే. కలికుం డనువాడు భాసా ఛందశ్నాన్త్ర
కడు మధ్యమతమువాండు. అతండు రామలీల యను గంభ
మును రచించెను. “కేశవుడు విష్ణున్వామి మతస్థుండై జనిం చెను,
క్‌వివిియము మొదలయిన గ)ంథముల నాతడు రచించెను.
'రామజ్యోత్స్న యను గంథమునుగూడ యాతడు రచిం
చెను. సోముడు నించార్క.మతము వాడై
జనించి రవాన్య
కీడాశా నము రచించెను, వర్గనుడు చరణడానకుంై జనించి
జ్ఞునమాల యను గ్రంథము చేసెను. అతండు రైదాసన మతము
వాండు. వర కుడు రోపణ మతస్థుండు, రత్న
భానుండు జ మిని
నూత)ములసె భాసాటీక్ష (హిందీ టీక రచించెను. భుచి
మధ్వాచార్య మతమున జనింవెను, అతడు నానాగానమయ
మైన “లీలి యను గృంథము రచిం చెను. మాంధాత కాయస్థ
బ్రావ్మాణుఃడు, మధ్యా చార్యుండు, భాపమాభాగవతము
రచిం
చెను (హిందీ భాగవత మన్న మాట). మానకరుండు (ప్ర్రీరూప
భారియె “మీరా యనువేర రాజకుమారికయె కృష్ణ
భ కి
నొందెను. “మాి యనగా శోభ. “ఈ అనగా గమనమ

(నడక) యేను బోలినది. కొన మరా” యను పేశేర్ప
్చజె
నంట. ఆమె మథ్యావార మతస్థురాలు. ఇదంతయు భాషా
గృంథముల చరిత9గా న్లీక్షం చెల్ఫికిస, ఇది కలిఫాపహరము,
ప)తీినర్షపర్యము-ర $11

ఎలాం కైరంగజీబు = నివాజీ ౩


అక్బరు యేబదియేండ్లు పాలించి స్వర్ణ మంటెను. వాని
కవూరుండు సలోముండు (సలిము) ఏబది యేండ్లు . పాలించెను,
వొనికొడుకు ఖుర్షకుండు పదియేండగ్షు పాలించెను. వానికి నల్లురు
కొడుకులు, అందు నవరంగుండు మధ్యముండు (జెరంగజీబు
అన్నమాట) వాడు తండి)ని యన్న దమ్ములను జయించి రొ
జయ్యెను, పూర్వజన్మమున వాడు అంధకుండను వాడు
వాని యంశము'ేం గర స్రభామియందు. బుక్షైను. "వేదములను
చేవతలను భ్రష్ట మొనర్చి రాశ్షసపక్షుము వృద్ధి చేసినాడు,
ఆమాటవిని కృష్ణ చైతన్యులు వంశతుయ మగునని వానికి శొప
మీచ్చిరి. వాంయ. నలుబది తొమ్మిది యేండ్లు వాలిం చెను,
శీవాజయు: డను రాజు (శివాజీ యన్నవాట్య దేవన పక్షము
వాండు. మహారాష్ట్ర) బ్యాహ్మణుండై వానిని జంపి వాని కొడు
కును ఢిల్లీకి రాజు గావించి తొను దక్తిణ'బేశమునకు
వెడలిపోయెను. కొెరంగజీబు ఫోోడుకు అలోము(డు
(అలీము) _ ఐబేండ్లు పాలించెను. వీమ్మట వాడు
విద) భమ రోగమువేం జనిపోయెను.. వికమార్య- శకము
సదునేడువందల డెబ్బదిలో (క్రీ. శ. 1718 లో) అలోముండు
చనిపోయిను. “తాలనుని కులమున నైచ్చుడగు ఫలరుషుడు
జనించి ముక లుడను వాని కులము నంత మొందించి రాజ్య మేలను.
అతడు పదియెం డ్లైేలి శతువులచే మరణించి దైత్యలోక మున
కీగను, వాని కొడుకు మహామదుం డిరువది యేండ్లు వాలించెను,
వానిరాష్ట్రమున*నాదర్‌ పా అను డెత్యుండువచ్చి యార్యులను'
19 భవివ్యమహాపురాణము

నంహారించి ఖురజమను ేశమునకు వచ్చెను. మహామదుని


కొడుకు మహామత్స్యుడు తండి) రాజ్యముగొని మైదేండ్లేలను.
వాడు తాలనుండను శ్లుచ్చుని వంశములోనివాండు, మహో
రాష్ట్రలచే సంహరింపబడెను. * శిపీతో నపుడు పదియేండ్లు
మాధవుండను మహారాష్ట్ర పాలించెను. అపుడు అలో
ముండు (వీడు మరియొక ఆలీము) రాజ్యమును బడసెను. వాని
రాష్ట్ర)మున స్వదేశ రాజులు గా/మముల కధిపతులయిరి.
(చిన్న చిన్న జమిోందారు ,లరన్న మాట) మాండలీకు లప్ప
'డెక్కు.వయిరి.

— వానరులు - గురుండులు 3.

ఇట్లు ముస్పది యేండ్లు చిల్లర రాజ్యములు వ్యాపించెను;


అయ్యెడ డేవతలందరును కృష్టచైతన్యునికడ కేపదెంచిరి.
కృ స్టాంశభాతుండగు నతం డందరిదుఃఖము గమనించి ముహూ ర
మాత్య)ము థ్యానించి చనతల నిట్టనియె. మున్ను రామచంద)
పభువ్రు రావణుని సంహరించి కోతుల నమృతవర్ష ముచేం
బునర్జీవింపంజేసెను. వికటుండు, వృజిలుండు, జాలుండు,. వర
లీనుండు, సింహులుండు, జవుండు, సుమాతు్ఫండు నను తక్కువ
రకపు వానరుల ప్రార్థనచే వారికి చేవాంగనలకు రావణుని వలన
నానాకా చానా క నాననా
నత నునా నాలా.

జ మాధశ్ర(డను నీ మహారాష్ట్రంండు ఢిల్లీకి వీజంటుగానున్న ట్లుచరిత


శన్నించుచున్న
ది.
స)తినక్షపర్య్వ ముక కీ18
(40)

కన్యల నౌనంగి వెండియు వారితో సట్టసియె,


గలిగిన
న ద్వీపముల
+ మోామాపేకులతో జాలంధననిచే సిర్మితములము
మోరు మోరు రాజా లయ్యదరుగాక | నందిసీ
యందు
ఛేనువునకు ( గోవునకు) 4 రుండము (తల) నుండి జన్మించిన
అ త నాకాక PT
నం. న.
నన

ట్టుత్రో
ల కపుడున్న
+ నాడు (జాలంధరములు' అనుపీరు కొన్ని దీవు
ద్వీపపాోం౦ంతములకు రామ్యాచే
చున్న పి+ రామభక్తులగు వానరు లా జాలంధర
డా యా వానరులపేరు లా యా ద్వీపములకు 6
వెళ పరిపాలన వేసినపు
వికటద్వీపమ్యు వృజిలద్వీపమ్ము జాలద్వీపము)
దరువాత వచ్చియుండును.
సింహలక్వీపమ్సు జూవాద్వీపమ్యు సునత) (సుమత)
వరలీనద్వీపషమ్ము
ద్వీపము,
సంబంధింపంబడినది, మున్ను
4 కే తాయుగము నాటీ కథ యిక్కడ
చేసినపుడు నందినీ ధేమవుయొక్క
విశ్వామితుు (డు వశిస్టునితో యుద్ధము
సప్రరాణములలో నున్నడి,
శరీరమునుండి పెక్కుమంది మ్లేచ్చులు జనించినట్లు
చినవారు మ్ల్లుచ్భులలో నొకరశ
నంధినీభేనువుయొక్క-- “ఈరండేము నుండి జనిం
భారతము ఆదిపర్వము 1165 అధ్యా
మగు “గురుండులు' అన్న మాట, శ్రీనుహా
యములో నిట్లున్న ది
్‌ దా్రావిడాన్‌ స కాన్‌
న్లో ఆస్పజ త్పప్లవాన్‌ ఫుచ్చాత్‌ ప్విసి;వాన
త శృబరాన్‌ బహూన్‌
ఇఆమోని బేశాచ్చ యవ నాన్‌ ఫకృ
భాం సేచే పౌళ్గుతేః
మనూత్రతే శ్చాస్ఫజత్యా-ంశ్చి చరి
సీందాలాన్‌ బర్న్సకాన్‌ ఖకాన్‌
పెౌండాన్‌ కిరాతాన్‌ కాంభేజాన్‌
హూాకోాన్‌ పశేశరాన్‌
చిబుకాంశ్చ ఫులిందాంశ్చే వనాన్‌
నషి, నీర్‌ క కిక్‌,
పస్ట్‌ ఫేసత స్స గా నష్ట బవ్హాస్‌ఖా
ప్‌ శ్వ భవివ్యమవోపుశాణము

విశటు(ంతు అనే వానరుండు రామాజ్ఞణే జూలంభర ద్వీపములకు చెల్లీ


యంతకు వ్రూర్టమే యక్క_డున్న గురుండు లనెడి ప్రుచ్చులను జయించెను,
ఆ వికట వానరుని పరంపర యక్క్యుడకే యుండి గురుండులతో. గలిసీపోయి
సంతానమును గని యుందురు, వాశే కోతిముఖములు గలవారుగా పుట్టి

యిీబేశమునకు వర్షకమునక్షై వచ్చి కలకత్తా లో స్థావర "మేర్పజచుకోొని


యుందురు. మొదట గురుండులు ఇద్ధమకస్థులయి యుండి ఏనుకీ9స్తు

తఈవాతే కై సవమత మనఖంబించిరని యీ ఫురాణమునుబట్టి తెలియుచున్నది,

ోవిశటమను పడమటి ద్వీపమున వానిభార్య విశటావతి అస్ట్రకాళల


మౌక్షమున (ఎనమండుగురు కుశలురు గల ఒక నిపుణ'సంభుము పార్లమెంటు
అన్నమాట) ద్వారా పరిపొలించినది. ఆమె భర్త ఫులోమార్చి కలికాతా
(కలకత్తా) యం దుండెను. అతడు వికొమార్క_ శకము. 1824 లో అనగా
క్రీ. శం 1166 లే (విక్రమార్క శకంలో 58 తీసివేస్తే క్రీస్తుకకము వచ్చును)
రాజు గానుండెను” ఆని మూలములో నున్నది, ఇడి విక్టోరియాకథ గా ముడీ
'పెట్టుటుకుం గుదురుటలేదు. విక్టోరియా కాలము 1766 (క్రీశ+ ఆనుతి పొసగదు.
ఈశాలానికి సరిపడుటలేదు. ఇక్క_ డను డి యున్న కథకు పాఠ
భేదము లుండి తీరవలెను. పోస్తుతము ముదితమైన యో భవివ్యుఫ్రురాణ
పృతినిబట్టి యాశథ చరితుతో సరిపడుట లేదు. విక్టారియా కాలము కీ), శ,
1858 ఆయి యున్న డి. అదిగాక యామె భ ర్త 6ప్రులోమార్చి" అని తరువాతి
శ్లోకములోనున్న డి, అది “ఆల్బర్ట్‌ వికర్‌” అనేవాని అఆసలూపీరుతో "నెట్లును
సిపడుటలేదు. విళ్కారింటా రాజ్య కాలమును భవివ్యు పురాణములో "నెవరో
చేర్చియుందురు. శేదా అంతకు ఫూర్వమున్న శ్లోకములు తీసి చేసి
ఇనప. ఆ పసన వాత గుపంతులు వీకుసో పిపొలింశరన్న మాట,
పుతీసర్షపర్వ్యము-ళీ క్‌15

ప్రుచ్చులు గురుండు లనంబడుదురు. ఆ జూతివారు మోందం


"జెప్పిన ద్వీపములం దుందురు. మారా గురుండులను గెలిచి
యచట రాజ్యము చేయుడు” అనిన హరివాక్యము నిని యా
వానరులు నంతోవపడి యీగిరి, వికటుని వంశమువారగు వాన
కులకు నచట జనించిన గురుండులు వానర ముఖము గలవా
రయి వాణిజ్యమునశై యిక్క-డికి (భారత బేశమునకు వచ్చిరి,
ఆ నచ్చిన గురుండులు బౌద్ధ మతస్థులు. ఈశ స్రత)మతమున
నున్న వారు. (వనుకీస్తుమతము న్వీకరించిరన్న మాట. వారి
హృదయ ముతృమ మయినది. సత్యవతము, కామజయము,
కోపము లేకపోవుట, సూర్యభకి వారిలశ్షణములు. ఆగురుండు
లలో ఆర్చికుండనువానిని(హీస్టింగ్సు ఏమో) కనీకా తాయందు
స్టాపించిరి. విశ్రటుం డనువాని భార్య ఏకటావతి పశ్చిమ
ద్వీపమునకు రాణియయ్యెను, ఆమె అష్ట కౌశలమార్లమున
రాజ్యమునే లను. ఆమె భర్త పులోమార్చి కలక త్తాయందుం
డను. విక)ముని తరువాత కలిలో 1824 నంవత్సరము తరువాత్ర
ఫులోవమార్చి రాజయ్యను. వారి వంశమున నేడుగురు గురుండు
యి. శారా లా న నాను. అల. మ కాలాగారాడాళలడానకళాణాలాత

కూడా కుదురలేదు. ఆమె తర్వాత సప్తమ ఎడ్వళ్లు పందచమజార్జి అష్టమ


ఎడ్వర్దు ప్రస్తుతము ఆరవజార్ణి పరిపాలన మాత్యమే జరిగినది. ప్రస్తుతము
జారి పరిపొలనకాలములో భరతదేశమునకు వచ్చిన స్వాతం, త్రము మాట
లేశేలేదు. కాన యిక్కడి శ్లోకములన్నియు పక్షి ప్తములేయని నా యఖి
పాయమా,
§16 భవివ్యమజశోఫురాణము

పృస్తుకము కీ, శ, 1958 దీనికి 58 కలుపగా వికిను శకము 2011


నడచుచున్నది. ఈ బ్రురాణమునుబట్టి యిప్పటి పరిపాలకుల కిమమిట్టున్నది,
వికంిమ శకం 1824 సం[లో మార్చి విశటావతి.

వికోరింయాభ నై విక్టర్‌$
64 'సం॥!రములు ఏడుగురు గురుండులు

విశంను కేఎ, 1888


ర వ వాడు బార్టిలుడు ఎంతేశాలమోా లేదు,
12 బేకలుండు 9 వ శురుండుడు
82 లార్జలుడ్తు 10 వ గురుండుడు,

నిక9ను శశం. 1982


ఇట మోద వొనులు,
వారిలో 1 ఆర్షికు(డు
ఇతని రాబ్య'కాల మెంత|
మయూపురాణములో లేదు,
లి దేవకర్లుండు, 80

1992
జేవకర్థుని తరువాత నాన
వంశమువారు( 8గురు పరి
పాలించిన కాలము 200 900
పన్న గారి(11వ వకొను(డు, 94.
ఇతడు పన్న గులబజే ద
మరణించునట ) | 2216

ఇక్కడినుండి నాగులు పరిపొలింతురు.


ప)తినరక్షపర్వము -ళీ $17

లకువదినా లేండు రాజ్యముసేవేసి నశించిరి, గుకుండులలో వెనిమిదవ


రాజు న్యాయముగా నేలుచుండగా. గలిపకము పూనిబలిడాన
వుడు మురాసురుని చేవచేశమునకుం బంపెను. (భారత దేశమున
శన్నమాట) ఆ మురాసురుండు చార్లిలుడను రాజును వశము
చేసికొని యార్యధర్శ నాశనమునకై. వ కభివృద్ధి చేకూళల్చెను.
మూర్తిని ధరించిన "జీవతలందరు నయ్యెడ యజ్ఞాంతుండయిన
యోాగికడ శేగి నమస్కరించి మురానురుండు వచ్చిన సంగతి
తెల్సికి. అంతట కృృష్ణాంచుండు బౌద్దులగు గురుండులు నాశన
వుగుదురుగాశ్‌ యని శపించెను. అంతట గురుండులు కాల
'ప్రేరితులై యొక్క- సంవత్నరములోనే తృయమువాొందిరిం అట్లు
నళించినవారిసంఖ్య ముప్పదివేలదాక యుండెను, చార్జి లుడను
నామేచ్చ రాజుశాపదండనముచే నశించెను. తొమ్మిదవగురుండుడు
కోక్ట లుడు అను వీరుడు న్యాయముగా బండెండేండ్లు
పాలించిను. వాని పరిపాలన మార్య చేశమునందును నడ చెను.
పదియవ గురుండుడు లార్శలుండు ముప్పది రెండేండ్లు ధర్మ
యు కృముగాం ఇాలిం చెను.
ఆఆఆ మూ నులు "”ాాా
వు

లార్జలుండు చనిపోయిన తరువాత మశరందకులమున జనించిన


యార్యజాతీయులు పాముతుంగచాసులునగు హోనులు రాజ్యము
per were చడానికి ర ————™

4 ఈ పురాణములో శాబోవు 1రాజులచరితి చెప్పునభ్రడు కూడా


భవివ్యతి%ి_యా పీియోగము చేయబడలేదు. భూతకాల కి)యలే. కనిపించు
చున్నవి, చదువరులు వానిని భవిమ్యత్కి యలు గానే అన్వయ పజచుకొన
వలెను. మూలానుసరణము7 నాంధి కరించుటులో మూలనులో నున్న క్లే
భూతకాల కి
యల నేవాడితిని.
818 ఛవవపహ్యమహాపురాణము

నకు వచ్చిరి. వారు బిభు)వర్ణులు (బూడిదరంగువారు) చిన్న


ముక్కులు గలవారు. గుండ్రనివారు. వొడవైన తలలుగలవారు,
ఇట్టవారు ఢిల్లీయందు రాజులైరి, విరు బ్‌ధ్రధర్యసరులు. వారలకు
ఆర్టికుడనువాడు రాజయ్యెను. వానికొడుకు ' చేవకర్దుడు
గంగోతిగిరి విఖ్రరమున. బండెం డేడులు రాజ్యూభివృద్ధిత్తై
ఫఘోరతప మునరించెను. వాని తపమునకు భగవతి యప
గంగాదేవి స్వరూపమును స్వేచ్చ గాలబడసి స్యర్లలోకమున
కేగెను. అపుడు కుబేరుడు వచ్చి వానికి మహాపదము నొనంగి
ఆర్యమండల పరిపాలనము నొసంగి యంతేగ్థానమండెను,
అంతట చేవకర్లుం డరువది యేండ్లు మాండలీిక్షుండై యొసప్పెను,
వాసివంశేమునం చెనమండుగురు రాజులు చేవపూజావరులా
"రెండువందల యేండ్లు పాలించి స్యర్లమందిరి* పదునొకొండవ
మానుండు పన్న గారియను -ేకగలవాం డిరువదినాబ్లు వర్షములు
పాలించి సన్న గులచే మరణమంది స్వర్ల మొం దెను, ఇంతదనుక
మౌానుల పరిపాలనము నడచినడి.

అ 28 అం నాగుల పరిపాలనము షా కా

ఏిక)మశకము 2264 సంవత్సరముల తరువాత భూతనంది


రాజయ్యను. ధనధాన్య సమృద్దులగు లక్షన్నర కుబేర యక్ష
లగు మహౌానులను కిల్కి లానగరముందు జయించి నాగవంశలీయులు
రాజ్యము చేసిరి. ఆగ్నేయ దిశయందు ఫుండరీకునిచే నిర్మితమై
కిల లయను పురముండెను. వుండరీకాదులగు నాగు లట పరి
పాలన చేసినపుడు వారింటింటం బూజింపంబడింి. స్వాహాన్వథా
చషట్యా-రములు చేవపూజయు, "దేవతలను విడిచి మేరు శిఖ
పి తీ గ్ల్షవర్గము=క §19

రమునం దుండిపోయినేపి. క్రచోరుల శింద్రవియాబ్హ చ శాక


థాన్యమం దాజివ ఫెగమును గ్రహించి డేవతల హపొనంగను.
మణి స్వర్హాదివస్తువులు నానరాజ్యమునం 'జీవేవి హరింప
బడినవో యవన్నియు ఘూాతనంది మజల రప్పించి కోశములం
దుంచ మాండలికుడై పాలించెను. వానితకువాశ తిశునంది
యేబది యేండ్లు రాజయ్యను, అతండు నాగపూజ చేయుచూ దేవ
తలను డిరన్క-రించి యిరువదియేండ్లు పాలిం చెను. వానితరు వాత
యశోనంది సోదరుని సింహానన మాకమించెను. అతండును
నాగభక్తు.డే- అతం డిజువది మొ బేండ్లు పాలించెను. అవ్వల
వాసికుమూారుండు పవీరకు(డు రాజయ్యను. అతని రాజ్య
"కాలము పదకొొండేండ్లు. ఒక పుడు చాహ్రీకుండు సేనతో వచ్చిపడిన
నాపిశాచమేచ్భులకో నొక నెల పోరాడి ప్ఫపిరకుడు మేచ్చు
లను లక్షమందిని సంహరించెను. అయ్యడ నజువదివేలమంది
నాగభుక్తు లును నవించిరి. రోముజదేశవాసియు వమహాబలుండు
నగ బాదలుఃడనురాజు యశోనందిని బిలిచి జూలావతియను
తన కుమార్తె నిచ్చెను. అతం డావెం గ్రహించి యింటికి
వచ్చెను. ఆమె కొక కుమారుడు శ్రాప్తూకుండను బలశాలి
కలిగను. వాని వంశమున జనించిన రాజులు బాహ్హీకులు
పదముగ్గురు నాల్టువందల యేం డ్లేలి మృతులయిరి. అయో
ముఖుండను శాహ్లీకుండు పాలించుతణి వితృగణములందరు కృప
వైతన్యువి దర్శించి మొ)క్కి- "వేము వితృగణములము, నాగ
వంశ్యులగు రాజులు మమ్మునిర్ల త్యముచేసిసిరి, (ఆాద్ధతర్పణాదులు
మాకు జరుగుట లేదు, పిత్ళవృద్ధివల్ల సోనువృద్ధియు, నందువల్ల
820 భఏవ్య మహాపురాణము

'జేవవృద్ధియు, చేవవృద్ధివల్ల లోకవృద్ధియు, లోకవృద్ధివల్ల


ప)జావతియగు బ్రహ్మువృద్ధియు బృవ్మావృద్ధివలన సింటింట
పతిమానవ్రనియందు నానందము కల్లుట నిక్క-ము. కావున
మమ్ము రక్రింప్రుము. మే మనాది పీజలము” అనిన విని
యజూాంగుండు ఆర్యవంశే వర్గను(డగు పుష్యుమితు ని వుట్టి పుట్ల
గనే పదునాజేండ్ర ప్రాయము వానింగా నవతరింపం జేసెను.
అతం డయోసనిజుండు. అయూముఖాదులను "దేశమునుండి
వెడలగొట్టి లాజయ్యెను. శివాంశమున జనించినవిక/మార్కు_(డు _
శకులను గంధర్వ పక్షము వారిని జయించి పూజ్యుండై నట్లు
నాగపక్షి యులగు రాజులను గోలకాన్యులను జయించి పువ్యు
మితు)డును బూజ్యుండయ్యెను,

--ఏివువ్యుమిత్యుం వ
ఫుష్వమితుడు రాజ్యము చేయునాటికి విక)మశకము
2772 సంవత్సరములయ్యెను. సువ్యమి తుడు నూ ేండ్లు పాలిం
చెను. అయోధ్య, మధుర, మాయ ,కొన్సి కాంచి, అవంతిక,
ఢాగకావలి యను మోతువఫురముల నతడు పునరుధ్తారణ
చేసెను, కుఠు సూకరవద్మ వ్నేైత్సములు నై మికోత్సల బృందాడి
“వనశ్లేత)ములు నానాతీర్థములును నాతని పాలనమున మణిల
యుద్దరింపంబడినవి. అయ్యెడ “కలి” గంధర్వుడై "దేవ పితృదవూప
కుడ చాహ్మృణ వేషమున వుషు మిత్రుని దగ్గరకు వచ్చి
మక్కి రాజా! సీన్స దయాశాలివి, “ఆర్య బేశమున పితృ
గణములు (కౌద్ధతళ్ళఏణాదులచేం ఖభూజింవబడవలసినవారు '
అనుట
కట్ టి యుజ్ఞునము, ఫ్లూర్యకర్మను నన్గుసరిర్లచి భూమి
పై 6 ఇచ్చిన
(41) పుకిసర్ల్ణపర్వమను=ళీ ప్రీల్లీష

నరు తెనుబడినాల్లులకుల జీవరాసులతో కేదో రూపమున


జనింతురు. మయుంజీదో మిష పెట్టి యా వితృపూజశల్సించెను.
జ్రదంతయు వృథాశ మము వృధాకర్శము. అనిన ఏసి రాజు
నవ్వి “సీను మూర్టుండవు. మూఢు(డనవు. పర మెణుంగవ్ర,
భుపర్లోకమునం గ౭టికిం గనిపింపక శూన్య్యలట్లుండి భాస్యరులై
( తేజోరూవులై 'వెలు౭గువారు అన్న మాట) పిండరూపమయిన
ఏమానములమో(ద సంచరించ నారు వితృగణములు. ఉ త్రము
లగు కువారులు పిండదానము చేసి
సినపఫు డా విండమే "నభో
మార్లమున పితృదేవతలు విహరించుట కనువైన విమానమై
సర్యానంద ప దాయకమగును.ఒక్క- సంవత్సరము పీండపాయస
రూపమున వారి కునికి కన్పించుచున్నది. భగవద్రీత యందలి
పదునెనిమిది యభాయములు, స ప్తశతి మొదలయినవొోనసి
పొరాయణచే: విండము పవిత)ము చేయబడిన దేని యదిమూం:డు
నందల యేండ్ల దాక యుండును ఇ్యాద్ధతర్పణణాదులు చేయక
భూమిమె జరించు నరులు నారకులు.వారి నూటయొక్క_తరముల
వారు నరక మందురు. శాద్ధకర్ణ ము గొప్పధర్శము. శాద్దము
సర 1 కారణము. అనినవిని కర్వా న కల్‌ రాజునకు ముగీక్కి.
రాజా ! నీవు నాకు మితు)డవుకమ్ము. నీక్షు నేను కింఠరుండ
నయ్యెదను. అని యతండు పువ్యమితుని చేకొని తన ఏఫుపై న
క్కించుకొని న ప్తద్వీపములిను నభోమార్షములను స ప్తఖండ
ములను నతనికింజూ పెను. సువ్యమితు) డంతట నార్భధరశ
వ్యనస్థ పునరుద్ధరించి పా)ణములువాసి యజ్ఞాంశునియందు
ఫీనమయ్యెను.
ఫ్రీల భవిష్య మహాపురాణము

మ తప క

ఆంధ) దేశమందు? బుట్టిన సుగదుండను బలవంతుండు


ప్రవ్యమితు (డు చేకపోయినని చూచి తాను రాజ్యము
పాలించెను. కర్మభూమి యం దాత డిరువది యేం చద్లేలెను.
వాని వంశశుం దజువదిమంది బహుమారులయి సువ్యమితుని
తరువాత మూడువందల పదియీండ్లు పాలించిరి. అవ్యల నాంధ)
రాజులు నశించిరి. అవ్వల చేబది యేండ్లు భూమి యరాజక
మయ్యెను. అయ్యడ క్షుదు)లయిన షు లుభ్బులయి దొంగ
తనములు మొదలయిన దారుణమైన పనులచే ద్రవ్యముల గొల్ల
గొట్టి దరిదు)లయిరి, మ నశించెను.
అవ్యల భగవంతుడు (వార్టింపంబడి వారితో కీ కౌశలకము
అను చేశమున సూర్యాంశ చే “రాతసారి యను రాజుగ
సెంచును. అతండు దేవమారక్షపరాయణుం డు,
నా యాజ్ఞ చే నతండు మహీశలమం దవతరించును” అని
వవ భష న Mae
తెల్పి విష్ణుం డంతేర్గాన మందను. అంతట ట)జలు రాత
సారిని * అయోధ్యయందుం బట్టాఖియే.కించిరి. ఆంధ) రాష్ట్రము
నుండి శాతసులు కొలల్లగొనిన ధనమంతయు నాతండు మరల
రప్పించెను. తులు జయించి యా ధనమును గామ
గామమందు నిలిపెను. అతండు ఒక బంగారుకాసున శెనిమిది
చెండినాకౌముల పఏలువను నిర్ణయిం"చను. ఒక వెండినాణాము
నకు నూరు ఆర (ఇత్తడి నాణెములు. అయిదురాగినాణౌాములొక
పుతినర్గవర్య ము -౪ీ 828

ఆరనాకౌము, నాగము (సీసము లైదింటి కొక -రాగినాణాము


నని యిట్లు నాశాముల చెలామణీ యతని రాజ కాలమున
నేర్పజెను. ఈ రాగి, నాగము (సీసము) వంగము (తగరము)
నని యిట్టొకదానిమోడ నొకటి యు త్రమములుగా నాతడు
నిర్హయించెను. నూరు లోవానాచ్తాము లొక వంగనాహముగానతం
జేర్చర చెను. వబడియేం డతండు పాలించి నూర్యలోకమందెను.
వానివంశవుం దరువదిమందిరాజులు వేడప రాయణులులగు వారు
ప్రువ్యమితుని తరువాత 700 సంవత్సరములయిన తరువాత
“కాజులయిరి. వారందరు కశలాన్వ్యయనంభవు లే, అవ్వల చేబదడి
య్‌ండ్లు మండలీకుండైన రాజు లేక చిన్న చిన్న జమిందారులు
పాలీంచిరి. అవ్వల బైదర్‌ 'బేశీయుండు విశారదుం డను రాజు
ఆర్య చేశమున శేశతెంచి లక్షమైన్యముతో శ్రుద)రాజుల నందకిని
గెల్చి మండలీకుండయెొంను. అయొడనరులు నానాక ళలయందుం
జిత)వఏి చిత)ములయిన పను లూరూర చేసి, వర్ల సంశరులయిరి.
బ్రహతు(తియ వర్ణములు నామమాత)ములయి కన్సించను.
ఆర్యులు వెశ్వపా్రాయులు శరాద)పాయులు నయి నావుమా(త
ముగా దేవతల నర్చించుచారై యుండిరి. శారదుం డరువతి
యేం చ్లేలెను. వాని వంశమువా రారుగురు తరువాతి రాజు
లఅయిరి, పుష్యమి(త్రుని తరువాత నూటపదునా జేండ్లు వై దవారులు
. పాలించి నళించిరి. అవ్వల నాల్లువందల యేండ్లు శ్ష్య్రదులగు
“రాజు లేలిరి. అవ్వల _నైెవధ రాష్ట్రామున కాలామాలి యను
నాయడు రాజయ్యను. అతడు చిల్లరి “రాజులను జయించెను.
యమునగ్లాతీరమున *యమాభూయము) అను నగరము
క్రిలశ భఛభవిష్యమహావురాణ ము

యోజననై శాల్యముగలది కాలకాౌలము అను పేర నిర్శితమ


య్యను, అం దా “కాలావూాలి యార్య'శాజులక జబూజసీయు.
డైన రాజయ్యను. అపుడు జేవతలను బితరులను పూజించుట
మాని జన మెల్ల (పేతపూ'జ సేయంజొచ్చిరి, వై పధ 'బేశీయు లొక
నూ ేండ్లు దాక పాలించిరి, అవ్వల వేయేండ్లు పీచులగప
రాజు
చేలిరి, చేవ తార్పనము 'వేదమార్లము శ్ఫుతమాత) ముగా
నుండెను, (అనగా వినివించునేకాని యందును కనివింపదని
యర్థము). కలిలో వువ్యమితు)ని తరువాత 8182 తరువాత
దేవతలు దుఃఖతులై కృష్ణృవెతన్యుని దరి ేగి మొక్కి.
“భగవంతుండా! ఇది కలికాలము. నాల్లువర్థ ములు భ్రస్టాచార
ములయి వేతమయములయి యేబదియేంగ్లే పరమాయుర్దా
యము గలిగి ేవవీతృతిర స్కారము చేయుచు వీశాచములను
బూజించుచున్నా ఈ, ప్రతి గా)మముందును “కుఘ్ను ములు”
((సేఠములు) పూజింపంబకుచున్న వీ, నరు లెల్లరు దుఃఖ[పాయులు
గా కనిపించుచున్నాకు. భూత పే3తవీశాచములుడాకీన ీ గణ
శాకినీ
ములు నరులు తనమును బూజించుచుండుటచే మదాంధులయి
దేవపితృగణములను నిందించుచున్నారు. కాన మేము దుర్చలు
లమై భూతనాయకులు బలవంతులయి యున్నారు. శరణాగత
వత్సలు(డన్ర కాన మమ్ము దయతో రక్షింపుము. అనిన విని
యజ్ఞాంఛుండు నదీహోపవనమందు నివసించువాండు ేవతలం
గని యిట్లనియె. మాగధుండగు రాజు వురంజనుండు
బ్రహ స
పరుం డై యుండును. వాని భార్య ఫురంజని. వారికి
నాయాజ్ఞ్యజ్‌
విశ్వన్ఫూర్డి యను బలశాలి కుమారుడు గల్గును. అతండు
హాతిసర్ల్గపర్యము-ర ఫిలిప్‌.

బృవ్మా మార్షపరుండు.” అని యిట్లు తెల్పిన పడిమాసముల కా


ప. గల్లెను. అతడు జనించిన వేళ “నశరీరవాణి”
పుహ్యమితు6 జెబ్లు వర్ణ థశవనరరనముసేసెనో యై యా
బాలుడు పనా.మార్లనమిము కలింద యదు నుదికములను
దేశములను జాతుర్వర్ష్య గ్రవ్టవస్థ కలవానినిగా నొొనరించును,
ప్రజలు బ్రహ భూయిస్టు లగుదురు, దుర్మార్షులగు రాజుల
నికీ చును, పద్భవతీ పురమును బిథాన నగర మొనరించును,
అనిన ఫురంజయఃండు మ్రథార్తులకు దానములు గావించెను.
అయ్యిడ కలిలో 8,800 గడచెను. అపుడు విశ్ళృస్ఫూర్ది రాజ
య్యెను. అతండు శ్ష్రదురాజుల వశపరచుకొని కాం హ్మూణవర్ష్య
వ్యవస్థ చేసెను. అయ్యెడ తతోయ వైశ్య శూద్యూలు, విశాయులు
గుకుండులు మొదలయిన వనర్షనంకరు లందరు జాహ “బబులయి
పోయిరి. సంధ్యాతర్పణ చేవపూజాదులు పవ ర్హిల్లెను, వేద
విధు లాచరణకు వచ్చెను. అందరు నొశే భోజనము చేయు
వారు శొశే స్వభావము కలవారు నయిరి. అతం డట్లరువది
యేండ్లు రాజ్య మేలెను. వాని వంళమువాఠు వేయిమంది రొజు

లలురి. వారి పరిపాలన కాలము పది వేలయెండ్లు. వారందరు


యజములందు దేవతలకు రాతుసులకు నవుముగానే యజ
భాగము లిచ్చికి. చేనత లాశ్చర్యపడి యజణ్ఞాంశని శరణండిరి,
అడి విని కృష్ణ చైతన్యుడు 6౯ "వేదము సాశ్రూన్నా రాయణుండుం
జ్ఞానరూపము, పహాంసరూపము, ఆ వేదము యుగభేదము
ననుసరించి వ శ్లఖేద మేర్చరచిసది. సత్యగుణుడు (చాహ్నాణుండు,
రాజసుదు తత్రియుండు, "తాముసుండు వైశ్యుడు; ఈ
$26 ఖవివ్వమహాఫురాణము

మూడు గుణములు సమానాంశేములుగాం గలవాడు


శూదుండు, బాహా జణులచేం వితృ చేవతలు క్షుత్రియులచే
సురలు, వైశ్యులచే యతరత్తస్సులు ళభూదులచే దైత్యదాన
వులు దృష్తికినొందుదురు. వాయసుండను వర్ణ మువానియందు
నాల్లువర్ణ ములునుం గలవు, కాన కాయన్థుల చేభూత పే
ప్రేత కనా
వాదులు. తృప్తి
వీచెందును, ఇప్పూడు బివ్మావర్ల మందే నాల్లు వర్ల
ములు నిమిడియున్నవి. బ్రహ్మ క సీవర్లమందుచాన
వులు నగమును స్వర్షవాసులు Ces దృ ప్పినందుదురు. కాన
చేను సౌరాష్లరాజునింట నవతరించెదను. అని తేల్సియొక కళచే
సోమనాథుండనువేర నట నుదయిం చెను. రాజులగల్సి సమువ,
తీరమున స్వయముగా రాజ్యముచేసెసెను. అయ్యడ భూమి
క్షతవర్ష మయమయ్యెను.సోమనాథుండు యజ ముచే సురతృ ప్రి
చేసి యేబది యేండ్లు రాజ్య మేలెను, వానివంశము నూట యేబడి
మంది రాజులు చేవ తాపియుై రాజ్య మేలిరి. వారి రాజ్య
కాలము కొంచెమెకు్కు-వగా ముప్పది వేల యెండ్ల య్యిను. అంతట
దైత్యులు దుఃఖంచి కలితో “మేము నూజేండ్లు శివునర్చించిన
నిన్ను మా కనుగహిం చెను. నలో నగము వజ)మయము, నగ
భాగము కోమలము, నీశరీరము సుందరము. కాన మమ్ము
రక్లి ంఫుమూ అనిన నా కలి గూర్హరమున నవతరించి సింహిక
యను మాంసాశనియగు నొక ఆభీరి (గొలది గర్భమున రాహు
వను పేరజసిం చెను. ఆరాహువుచంద వైరియైన కై యా రాహువు
సుర నైరియయె
య్యను. వా(డుపుట్టిన తరిభామి కంపిం చెను.గగ వాము
లన్ని యా నిపరీతములయ్యెను, అంతట 'వేల్చులు మూ రులను
పుతిసర్లపర్యము-ళ 27

ఏడిచి పారిపోయిరి. సుమేరుగిరియం దిందుని ఫరణొందిరి.


ఇందుండు జగదంవికను నొనియాడెను, కన్యామరా ర్‌యై "జీవి
“నాదర్శనముచే చేవతలగు మో రాక లిదప్తూలు లేనివారై
తపస్సులచే నన్నే యెల్లపుడు దర్శింతురుగాక, అనియె. అంతట
చేవతలు హర్షించిరి. ఆ అభీరకుమూరుండు రాహువు నూరేండ్లు
పాలించి పాణములువాసి కలిలో లీనమయ్యెను. వాని వంశ
మున నూట యేబదిమంది పదివేలయేండ్లు పాలించిరి. మహో
మదుని మతము చిర కాలము క్రిందట నశించినది మజల వా
రుదరించిరి. అంతట నెల్ల రు మేచు లయిపోయిరి. వేదములు
లేవు. దేవతలు లేరు. వర్షములు లేవు. “హద్దు అనునదిలేదు.
ద్విజులన్న వారు "లేరు. వారుపోగా మిగిలిన జనము లర్బుద
పరంతవముందు సం(డెం'డేండ్తు చేవతల నర్చించిన నాగిరినుండి
మొక మహాభూతముదయించి క తీయు పలకయుగొని మ్లేచ్భు
లను గూల్చెను. ఆతసిపేకుు “అర్వబలి" యని. అతం జైదు
'ఊయూజనములమేర అర్యరీయను ఫురము నిర్మించెను. అక్కడ
మజల మెల్ల మెల్లగా నార్యవంశేము వృద్దిపొందెను, అతం డేబడి
"యేండ్లు పాలించెను. వానివంశమున నూటయేబదిమంది పది
“వేలేండ్లు పాలించేర. వారందరు నంకరులు మేచ "స్నేహితులు
నైరి. మేచ
౧౧
కన్యలం బెండ్లాడి నామమాత/ముచే నార్యులుగా
నుండిరి. అంతట' మాలవ చేశీయులగు మ్రేచ్భులకును నర్పుద
పర్వత ప్రాంతము వారగు నార్యులకును ఘోరమైన యుద్ధము
జరిగను. ఫ్రేచ్చుల నొక్క- సంవత్సరములో నార్యులు జయిం
చరి, ఇరువడిలాల్లు “వేలమంది ముచ్చులు నెదు వందలముండి

శరర భవిమ్షమహాపురఠాణమ

సంవత్సరము లగు
యాకుంలును నశించిరి. కలిలో తొ ంబదివేల
ు. ఎల్లిరయందును అలక శ్ర
నరికి భూమి నుచ్చమయ మయ్యిన
(దరిద) దేవత) గోచరించెను*
ూనములు సేసి
ల అ, దైత్యులు క్షలిశోం గూడి జలర
గిరి. హరిఖంఢము (చెనాపోంతేము)
ఫొని హరిఖండమున
చేవతుల్యులు.
ఆ ఖండమునం డంతకు ముందున్న మానవులు
లాయునర్లా యము గలవారు. వారం
వారు పదివేల సంవత్సరము
వాలెల్ల రాత,
దరు డైత్యులక ౧ బోరాడిరి. పది యేండ్లలో
దిరి. ఇందుండు విశ్వేకరశ
సులవేనోడింవంబడి యిందు ?నిశరణొం
యంత)ము
కడ “కేగి సప్త సింధువులందుం గల భ్రమి యను
లకు6
సీవ్ర స్థాపించితివి. దాని మహిమచే మానవు లితరఖండము
మయుడు
ఆ యంత"మును పాూయాని యగు
బో తేకుండిరి.
సర్వ ద్వీపములందును
జబచి నాదు, అప్పటినుండి మానవులు
దిజుంగ నేర్చిరి. కావున మాకు శతువులగ వారినందరిని
సంహరించి యొక హాద్దున నిలిపి మమ్ము గాపొడుము” అనిన
ముకటి సిరిరజను: దానివలన
ముసి విశ్వకర్మ(2 దివ్వయంత)
చెల్ల చెద రైపోయిరి. ఆ తుంత)మునుండి
కా దైత్యులు
సెను.
గొప్ప వాయువు జనించి మేచ్చులను నశింపంజే
ఆ వాయువునకు “వాత్యుండను. పెద్ద సుడిగాలి జనిం
మేచ్చులను, యశ్షులను, పిశాచులను
చేను. ఆవాత్యుండు
గ్‌
జయించెను. అతండు మంచి జని, బలవంతుడు, ' బాహా
నాతడు గార
తృత్రోయ, వైశ్యు లను మరోండు వర్ష్మములవారి
నొనరిం
వించెను. మ్రేచ్చులను బలా త్కా-రముగ వర్షమయుల
(42) ప్రుతిసర్షపర్య్వ్యము-ళ $29

చెను. అతం డేబది యేండ్లు భూమివై మండలికుండయి యేలెను.


వాని వంశమున వాయుపత.మువారు తివర్ణ ములకు జెందినవా
రొక వేయిమంది పదునాణు వేలేండ్లు మూండలికు లయిరి,
వాయున్రనుండి బ్యహ్మయు, హారియు, శళివ్చండును జనించిరి,
సర్వజగత్తును చాయుమయము. వాయువ్రలేనిచో నందరు
మృతులగుదురు.* అని భావించి. వారందరు వాయువును
బూజించిరి. కలి బలికి నమన్క-రించి తన దుఃఖమును నివేదిం
చిన బలి వామనమూ రికి మొక్కి, “స్వామి! సీవ్రు కలిని సృష్టం
చిలివి. అతడు కరఖా మియందలి వాత్యులగు ద్విజులచే
నిరాకరింపంబజెను. ఇవ్పటికి. గొంచెము తక్కువగా కలిలో
నొక్క-పాదము ముగిసినది. ఇంది మాయచే నేను భూమిని
విడిచితిని. కలిలో నొక వేయి యేం 'నే నీ భామి ననుభవింపగా
నౌక వేయి యేండ్లు జేవత లధాభవింపయాచ్చిరి, అవ్యల
"వేయేండ్లు నేను తరువాత నలుబదిమైదు వేల సంవత్సరములు
జేవతలు నీ భూమిసార మనుభవించితిమి. ఇబ్లు పర్యాయముగా
దైత్యదానవు వీ కలియుగమున భూమియును భరింపబడు
చున్నది. నీవు నాకు. గలి నొసంగితివి. కాని యాతేని యధి
కార మేకాగ)ముగా సాగుటలేదు.” అనిన విని వామనమూర్తి
తన యంశముచే దైత్యపక్షుమును జెంపొందింప నవనిపై నవత
రించెను. ఆసమయమున యమునాతీరమందు. గామశర్మయను
_వివు)ండు పండె)ండేండ్లు హరిని బూజించెను. నాకుం గుమారా
డవు కమ్మని వినుతించెను. వారి మున్ను నగభాగముచే చేన
సహూూతియం దవతరించి యుండెనుగాన మిగిలిన సగభాగమున
880 భవీవమ్యమహాపురాణము

భోగసించుండు. శేలిసింహుండు. ననుపేర -జీవరశ్షకుండుగా


'వైత్వరతముండుగా "శెండుతీరుల నవతరించను. అతండు వాత్య

సంభవులగు రాజులను జయించి కల్పతే(త (కురు శత) మునకు


వచ్చెను. మయుడు నిర్మించిన క్రీడావతి యను నగరము
రవహాన్న్వముగానుండెను. అందు వారిద్దరు నివసించుచు కలి భారము
వహించిరి. నర్వధర్శములకు సారమైనది భార్య సనాతన ధర్మ
సిద్ధి కామె మూలము. పతివితయగునట్టి స్ర్రీయందు జనించిన
వా రార్యులు, వారు దేవతలకు బ్రి]యులు లేక చేవతలయెడ
పీతిగలనారు. దూవి.తయగు (ప్రీ యందు (చెడిన స్రీ) జన్నిం
చినవారు వర్ణ సంకరులు. అని యాలోచించి భగవంతుడు

కామమయమైన శరీరము ధరించి దినదినము వేలకొలది (స్రీల


ననుభ్గవించెను. వారందరు గర్భవతుల కవలపిల్లలను గనం
జొచ్చిరి. అన్నదమ్ము లప్పసెశ్లెండ)తోం గ్న)డింప నారంభించిరి.
ఈ రీతిగా గలియం దనంతమైన సృష్టి కృరిగిపోయెను. ఆ పుట్టన
సంతానము త్రివర్ణ పజలను దినదినము భక్షించుచు కర్మ
భూమియందు సంకరనం తొనము పక్ష్వృలగుంపులున్లు పెరుగం
జొచ్చిరి. అట్లు రెండువేల సంవత్సర ములలో? బూర్వ మానను
లందజీని వారు తినివేసిరి. అంతట కలి రెండవపాదము వచ్చెను.
ఈ రెండవ పాదము వచ్చినంతట కిన్నరులు భూమిపైకి దిగిరి.
వారు రెండున్నర (కిష్కు-లు)ు కిష్కు = వశ అంగగళములు
పొడవుగల వారయి బై త్యమయులై యుండిరి. పక్ష్వృలట్లు
కర ్రహీనులయి యిరువది స నాల్రేండ్లు పుార్హాయునరాయము కల
వారై యా కిన్నరుల భూమిపై చరింపం దొడంగిరి, వారిలో
వారికెట్టి భేదము గనిపింపదు, అట్రివా రివ్రడును మీ కక్క.
డక్కడ భూమి_పై6 గనిపించుచున్నారు. కలి రెండవ పాదము
చివరదాక యిశ్తై ఏ నుందురు. వివాహము. రాజు, ఒక యుద్య
వము, ఒక కరము ననున వేవియు నుండవ్రు. నేడు మొదలు
లక్షపాతికవేఒ సంవత్సరములలో భోగశేలియను వానివంశ
మున బుట్టినవారు భూమిపై చరింయుకు. కావున నోమునులారా?
మారు నేనును గృప్హ్వచెతన్యుల హక యాజ్ఞ ననుసరించి మెట
శేని పోవుదము. అనిన విని విశాలాఫ్రకమం దున్న మునులందరు
సూతునికి మొక్కి. యజ్ఞాంశు డగు . కృష్ణవైతన్యుని కడ కేగి
నమనస్క-80 చి బ్యహ్మరూపుండగు నతని యాజ నర్ధించిరి, నాక్‌
మధ్యమందున్న యింద)లభోకమున "శేగదమని విన్న వించిరి.
వాసమాట ఏని కృష్ణచెతన్యులవారును శిష్యులనో స్వర్గోకమున
శ్రేసనుం అప్పుడు కలి దోత్యులశోంహాడ భూమియందు సంచ
రించును. మరియేమి వినంగోరుదువని వ్యాసు లడుగ మను వ
మ్మహార్థి వల్లభుం గని “భే కేలి” చరిత) నవి న్తరముగాం దెలు
పుము. కలియిగమున మనుజు లెట్టుందురో తేలిపు మనెను.
అంతట వ్యాసభ గవాను లీల్లు తెలుపం దొడంగిరి.

ఎపి భోగసింహూుండు - శేలిసింహుండు 3:


వామనమూర్తి కలిలో భోగసింహుండు. కేలిసింహుండు
నను చేరులతో రెండు మూర్తులుగా నవతరించి డై త్యులను
వాత్యానంభ వులగు మానవులను జయించి సంతేసించిరి, అంతట
దేవతలు దుఃఖతులయి తవుతవు మూర్పులను విడిచిపెట్టి కృప
శీలి భవివ్యమకోవురాణము

వైతన్యులకు నమస్కరించి వినయవినమితులై ““విభూ! సీ


పిసాదముచే కలి పీథమపాడమున దై త్యపూజకు లగువారిని
జయించి భూమి ననుభవించితిమి. ఇప్పు డిక మేమేమి చేయ
వలయును ?దయాకర ! ఆనతీయ"వే” అనిన హరి యిట్లనియె:
చేను మాతో స్వర్గమున కేగెదను, కాన మీరు చేవవంశ్యులగు
మానవుల నందరిని వేసి నాతో న్యర్లమునకు రండు. అని యిట్లు
కృృష్ణ్టదెతన్యులు చెప్పిరని సూతుడు తెలుపగానే దేవతలు
పఏమానములం గొనివచ్చి నూ తొదులను కృష్ణ చెతన్యు లను
నందెక్కించుకొని యేగుదురు. ఆహ్లాదు(డు గోరఖుండను యోగి
శేంకరాదులగు రుదాాంశ నంభవులు భర్హృహరి యనురాజు
వముజి యితర యోాగిప్రుంగన్రులు నను వారితో 6 గృవ్దైతన్యుల
వారు న్యర్ణమున శేపదురు. వామనాంశమున నవతరించిన
యా యిద్దరును యోగనిష్టంబూని క్రల్పతేత)మున వసింతురు.
అప్పుడే వై త్యులందరు నానాటిమానవులచే మిక్కిలి నంత
సించుచున్న వారై పాతాలాదిభూవివరములను వృద్ధిచేయుదురు.
కలి మూండవపాదము రాగానే కిన్నరులుగూడ మెల్లమెల్ల గా
క్షయింతురు. మూంయడవపాదమున నిబువదియాటు వే.లగునప్ప
టికి రుదాాజ్ఞ చే భృంగబువీ. భూతపశ్షీయుండై వచ్చును. వాని
భార్య సౌరభియను నామె బలవంతులు, కౌలక్షల్పులు,
ఘోరులు నగు నరులను గనును. వారందరు కిన్న రులను భక్షిం
తురు. ఆకలిసమయముందు వారి యాయురాయ మిరువది
యాతు సంవత్సరములు మాత్రమే శ. కిన్నరులు వామ
నాంశున్షి శరణండునుు. భోగపించూు(డు శేలి?ిసితహుడు వారితో:
వీ తీనర్గ్షవర్యము-క 993
గొప్పయుద్దము గావింతురు: ఆయుద్షము పదియేండ్లు జరుగును.
వొ రీ యిద్దరిని జయింతుకు. అంతట వారిద్దరు జైత్యులతో ఒగూాడీ
' ఇాతాళమునకుం బోవుదుకు. అయ్యెడ భృంగసృష్టై మహో
ఘోరమగును. నరులు పశురూవువై తల్లులకో నప్పచెల్లెం
(డశోం గ్రడింతురు. తెగదిసి తాగి కామాంధులణి సెక్కు

మంది కొడుకులను గాంతుకు. కలి మూండనపాదము ముగియు


ప్పటి కానృష్టి పశుపశ్ష్యూది యోనిధరు లై ఘోరుతై నశింతురు.
కలి నాల్దవపాదమురాగా నిరువది యేండ్లు పరమాయుర్చ్హాయము
గల్లి నరులెల్లరు నరకలోక మందువా రయ్యెదరు* జలమనుష్యులు
(సముద్శిములలో మనుష్యులుందురసి తెలియుచున్నది) నడవి
మనుష్యులు నైన నరులవఠ కలిలోని మానవులు కందమూల

ఫలము లాహోరముగా గొని జీవింయురు. భయంకరము లైన


యలో కాడి తమోలోకములన్నియు కర భూమియందు: బుట్టిన
యీ పాపాత్తులచే నిండిపోవును. కృతయుగ పథమ పాదమున
సత్యలోకము, రెండవపాదమున తపోతోకము, మూడవపాదమున
జనోలోకము, నాల్లవ పాదమున స్యర్ణణోకము, కర స్రభూమి నవత
నిండును. (శేతాయుగ ప్యథమపాద
నించిన పుణ్యాత్ములచే
మున భవార్లోకము, శెండనపాదమున బువిశలోకము, మూడవ.
పాదమున గోహాలోకము, సొల్లవ దానియందు భువర్లోకము
నిండును. ద్యాపర పీభమపొదమునం బువ్క-ర ద్వీపము, రండవ
పాదమున వాల్గులను, నమూడవదాన (కొంచము, నాల్లవదాన

జంబూద్వీపము కర్మభూమి గతులగు మానవులచే నిండును. కలి


-మొదటిపాదమున నూళ్చ్వాధోలోకములు నిండును. రెండవ దాన
విప్ర భవీవ్యమహావురాణము

స పపాతాలములు, మూడవదాన భూలోకము నిండును. అక్కడి


నుండి (నాల్లవ పాదమున) నరకములన్ని యు నిండిపోవును*
సీ వడిగినయంత చేను 'జెల్పితినని మనువునక్తు వ్యాసుండు
పల్కెను,
—: 25 అ. కలి చతుర్థ పాదము ద
వ్యాసులు వెండియు మనువున కిట్సనిరి. కలి నాల్లవ పాద
మున జనించిన నరులచే నికువదియొక్క_ నరకములు నజీర్ణము.
గొని యుండును. అడి యముని కడ"కేగి తమకుం గల్గిన యజీర్ల
వ్యాధి వృత్తాంతము విన్న వంచుకొని చికిత్స నరించును. కరి
సంధ్యలో ధర్మరాజు చిత)గుస్తుడితో బివా దగ్గర. శేగును,
అ త్తి బ్రహ్మా నల్హురు యములనుగాం చి (నాల్లు పాదములకు
నబ్లురు ప్రభువులు కాబోలును) వారు తెల్పినదంతయు విని
శ్రీరసముద్రమున కేగి జగన్నాధుని వృషాకపని సాంఖ్యశాన్రు
మయములయిన పోతిములచే సంతుష్టు నొనరించును. అంతిట
హరి లోకమంగళారముగా రమ్యమైన వచనము పల్కు-ను.
ఓ చేవతలారా! సంభల గా)మమున గాశ్యపుండను బ్రాహ్మణుడు
వీముకీ_ర్హియను పీయురాలియందు విష్ణుయశు(డను కుమారునిం
గాంచును. అతడు కృష్ణలీలామయ మైన గంథమును మానస
లకు వినిపించును. అంతట నా నరులందరు వెలెేగ్‌ యొకటిగాం
గూడి విషుయశుని భార్యతో సంకెలలచే బంధించి కారాగార
మున నుంతురు. విస్థుకీర్తియందు పూర్ణ రూపుండగు నా భగ
వంతుడు సాశాన్నా రాయణుండు హారి యవతరించును,
వ)లినర్లవర్య ముక లీకిర

అతండు నర్వలోక వువంకరుం డగును. మౌార్షశిర బహుళెష్ట్రమి


యం దర్భరాత)మున గాణాంధకారమున (బహ్ముండమున చేవ
తలను మంగళము నొనరించుచు. బా/దుర్భవించును. తి)మూ
రులు గణపతి డిక్సాలురు విభీషణుడు" చిత) వాయువు (భువుండు
విశ్వే చేవులు నవగ్రహములు నాతసి సన్ని ధానవర్తులయి స్తుతిం
తురు, ఆంతట నాస్వామి వరము కోరుమన చేవతలు చాల
రూపుడై న హరి నవుస్క-రించి కల్చ్పకల్పమందు మన్వంతరము
నందు లోకముల నడక జెల్చుమన కల్కి యిట్లనియె. మహో
కల్పములు పదు నెసిమిది. అవి పక అ్రతీయొక్క-- శరీరఠమందున్న వి.
బాహ్మము అందలి కథ బృవ్మాపురాణము వర్శించుచున్నది.
అది శతకోటి పవి స్తరము. అవ్వల కూర్మము, మాత్స్యము,
శ్వితవారావాము, నృసింహము, వామనము, స్కాందము,
'రావుము, భాగవతము, మార్క-ండేయము, భవిష్యము,
లింగము, బ్రహ్మాండము, ఆగ్నేయము, వాయవ్యము,
వాద్మము, చరెవము,
_2 పై
వె పస్తవము, (బహ శో ల్చ్బము. ఈ కల్పములు

"రెండు వేలు తిరిగివచ్చిన తానును సవాస్రయుగపర్యం


తము బిహ్మోండమున కాయమని కీర్తితమైనది. ఆయా కల్ప
మందలి విరాట్టును బట్ట యా యా కల్పముల ఉప బేర ఏడినవి,

ఒకక ల్పములో బదునాల్టురు మనువులు వత్తురు, సాయం

భువాది మన్వంతరములం దాయాయుగములం దాయాజీవుల


యాయుర్జ్హాయములు పర్టి౦పంబడినవి.
లీక6 భవివ్యమహాపురాణము
ఆ కల్పములు జ మన్య ంతరములు రా

స్వాయంభువ మన్యంతరమునం గృతయుగమందు మాన


వుల యాయువు లత. సంవత్పరములు, తే తాయుగమునం
బది వేలు, దాగపరమున వేయి. కలియందు నాల్హువందలు.
స్వారోచిషమునం గృతయుగ మున నెనుబది'వేలు,( తేతయందందు.
లోనగము, ద్యాపరమం దందులో సగము. కలియందు. బదు
'నేనువందలు, తామసమున కృతయుగమున ముప్పడియారు వేలు.
'తేతయం దందులో సగము. ద్యాగపరమం దందులో సగము. కలి
యందు వేయి నంవత్పరములు. రైవత మన్వంతరమున ముప్పది
"వేలు పదునేను వేలు, వడున్నర వేలు, ఎనిమిదివందలును వరునగా
నెజుంగునది. చాశ్షుషమున నాల్గు వేలు, మూడువందల, రెండు
వందలు,ఒకవంద. సావర్ణి కమున సిరువజివేలు, పదివేలు, అయిదు
వేలు, ఇరువదియైదు వందలును. (బహ ఇనావర్షికమునం బది వేలు,
ఐదు వేలు, ఇరువదిమయైదువందలు, పంజ్యెండు వందలన్నరయు,దత్స,
సావర్ణి కమునం బదివేలు, అయిదువేలు, ఇదువదియైదు వందలు,
నందులోసగము. రుద) సావర్మిశమున నెనిమిదివేలు, నాల్లు'వేలు,
"రెండువేలు, ఒక వేయియు, ప. కమున సం'తే. భామమున
నాల్లువేలు, మూడు వేలు, పదిఈానువందలు దానిలో నగమును
ను యుగాంతమున క ర్ణభూవి'యొక్క-_ లయము కల్ప
మనుబడును. మన్వంతేరమున నర్వభూమిలయము ప్రలయమనం
బడును. ఫురాణవురుషుని సాయం కాలము (పలయ మనంబడును.
సర్వీలోకలయము ముఖ్యకల్ప మనంబడును. ఇరువదియారు వేల
కల్పము లొక మహోకల్పము. పురాణపురుషుడు మేషరాశి
యందున్న పుడు (బహ్మ్‌ జేవతలతో స్వాయంభువునిదగ్గరెకీ7ను,
(48) వృతినర్లవర్య ము = తో §్ర7

ప్రగాణప్రుకుము(డు మశరమందున్న
పుడు స్వ్యాయంభోవమన్యంతర
మున వరాహమయ్యును. పురాణపురుషుండు సీంవామునందున్న
తజిస్వారోచిపషమన్వంతరమున నృసించాు6 డయ్యెను. అతడ
వృషభ మందున్న వేళను త్తమ మన్వంతరమున గణములతో రదు
డయ్యెను. మోానరాశళినున్న వేళ చామస మన్వంతరమున
మత్స ్రమయ్యెను= మిధునవాందున్న తతి వై వస్యతమన్యంతర
మున గృమ్లుడయ్యెను. కర్మా-టమున నున్న తతి రైవత మన్యం
తహమున? గూో ప్‌మయ్యెను. కన్యా రాశియందున్న
తణి చాక్ష్రుహ
మన్వంతరమునజామదగ్ను ఫ్రడయ్యెను. వృత్తిక మందున్న సమయ
మున వైవస్వత వునం6ంతరమున వామును. డయ్యెను, తులారాశి
యందున్న
వేళ వైవస్వత మన్యంతరమున కల్కి యయ్యెను,
కుంభరాశియం దున్న తతి సొవర్టిక మన్వంతరమున బుధు
డగును, పురాణపురుముండు ధనస్సున నున్న తతి వైవన్వత
మన్యంతరమున దశరథ రాము డయ్యెను. కొలి ముప్పది రెండు
"వేల/నంవత్సరములు మిగిలియుండగా నే నవతరింతును,. (కల్కి)
ఈ చతుర్యుగ ఖండము పఠించినను విన్నను పాపములు నశిం
చును, విష్ణుక ల్పమున, విష్ణుపురాణము పింపబడినది. ఆకల్పము
నం చే పూర్యార్థము విష్ణునాభికమలమున బ్ర)హాయుదయిం చెను,
పరార్గమున విష్ణు వవతరించెను. మూడవ కల్పము శివకల్పము,
అందు శివుని పూర్వార్థమునవిస్టువు పళార్థమున విధి(బ/హాయ్యు
జనించిరి. శివపురాణము కల్పనమునకు సంబంధించినది, నాల్లవది
పాద్దుకల్పము, డానికధివతి గణపతి. గణేశునుండి రుదుండు,
రుదు)నినుండి విష్ణువు నుదయించిరి. విష్ణునాభినుండి పరమే్టీ.
ల88 భవివ్యమహాపురాణము
యవతెగిం చెను, అయిదవ వజ+ిక్ష లము పొయవ్వ్నము, అంగు,
బురాణపుకుుముండు మహేందు)6దు, మొహేందు)న్లి నుం
యిందింయములు, ఇంది) యములనుండి యింది )యాధిష్టాః
చేవతలు గల్లిరి, వారినామములు
శని బుధుడు రవి శుకు)డు
విశ్వకర్మ బృహస్పతి బందు)(డు విష్ణువు
బ్రహ్మ రుదు9ండు
సోయుడు ననువాము. [కమముూాా నింది)యా
ధిస్థాన జేవతలు,
గించెంద్రియమునుండి పట్టిన బ)హ్మనృష్టీక ర్త, రశ్షకుండ

ఏమ్షువ్లు అతం డిగువదినాల్లు త _క్యములందు నతండ
ు ప్రజికల్ప్బము
నందుండును. సనమ్కు_ణూరుండు హూంనవారాహ
ుండ్తు నారదుండు
నొ రౌాయణుంయు. కపిలుడు, ఆ తేయుండు, యిజ్ఞాశ్వుండు,
కంటకుండు, వృషభుండు, పృథువు మత్సు వండు, కుంర్ముడు,
ధన్వంతరి, మోపీ-ని, నృసింహుడు, వామనుడు, భార్లవు(డు,
రాముడు, వ్యాసుడు, బలుండు, క్చృమ్ణుండు,
బుదుండు, కల్కి,
న్యతమగుడు, గువ్యా జన్మ, మహో
దేవుండు, నృ్య్యదెత్య వినాశ
కుడు నని ముసురు మూర్తులు
నైదవ కల్పమున జనించి.
ఆబ్రవక్‌ లము వ హ్నీ క్ర లము అందు. బురాణప్రకుువుండు
స్కందుండు, వఫుచముహాోవయనవమునుండి
న్యన్నుండుగాన సందు
డనబడైను, అతనియందుంగల సూర్యరూపమయిన అర్చిస్సుం
(జాల) యందు హరీ యుదయిం చెను. వహ్ని రూపవుయిన
యుర్చియందుం బితావుహుండు. జనించను. చంద్రరూపార్చి
యందు వారు డుదయిం చెను, వీతామపహునివలన జముమలు
మునులు వర్ణములు లోకములు జనించెను, ఆదిత్యులు విశ్వులు
వసువులు తువీతులు భాసనగరానిలులతు

గజాల. దల
పతిసర్షపర్వ్య ము =రీ 889
విహ్హువ్రవలన జనిం'చిరి. యక్షరాశ్రన గంధర్వ పిశాచ కిన్న
రాదులు దైత్యదానవులు భూతములు రుదు)నివలన జనిం చెను,
న ప్పముకల్పము బహ ండము. అందు కవావకుండు పురాణ
పురుషుడు. వానినుండి వహ్‌ యుడయింవెను. వానినుండి అవి
పుమైను. అందుండి విరాణ యమైన బ)హళ్ళుండము రోమకోవు
ములజనించెను. బ)హోగ్పెండమునుండిబహ్మూ, వానినుండి విషమ్ణువ్ర,
వానినుండి హరుండు కల్లిరి. బృహోాండస్రురాణ మాకల్పము
నాటిది, అష్టమము లింగక లము, అందు ధర్ముండు పురాణ
పురుషుడు. ధర్నునినుండి కాము డుదయించెను, వానినుండి
మూడు లింగము 'లేర్చడెను. వుంలింగమునుండి విమ్షువు; స్త్రీ
లింగమునుండి యిందిర, _సప్రుంనక్షలింగమునుండి “శేషుడు
నుడయించిరి. ఆ ముగురు తమ్హమోామయులనుండి జగ మేకార్ల వ
మయ్యెను, నారాయణుడు నిదురించినతజి నతని నాభినుండి
కొముల ముదయిం వెను. అందుండి బ్రహ్మ వానినుండి విరాట్టు
నుదయిం చెను, లింగప్రురాణ మాకల్ప చరిత)ము. తె మ్మిదవ
మహోకల్పము మాత్స్యము, కుబేరుం డందుం బురాణపురుషుండుం
అవ్యయునినుండి ధూలళిబ్బందము పుక్లైను, అందుండి కుబేరుండు
జనిం చెను, వానినుండి "వేదనురా _ర్రియగు మత్స ఫ్రము కళ్లను.
ఆ మత్స వము కడుపులోనుండి నారాయణుండు, నతనినాభినుండి
బ్రహ్మా యుదయించిరి, (బవ్మానుండి చేతవలు, వారినుండి
యిరువదినాల్లు త్ర_ల్యేములు జనిం చెను. కూర్శక ల్చమున మహో
మత్స ప్రమునుండి కూర గను జసిం చెను, అందుండి త) మరార్తులు
గల్టిరి శ్వేతవారావాకల్పమున వఠాహమునుండి విష్ణు వృుద్భ
లీక భవివ్యమహాప్రుశాణము

యవతేరిం చెను. అయిన మహోకల్సము స సందు


బురాణఫుగువుంయ మ సంందు”)గలదు మేలి "ందు)ని నుండి
యింగ)యములు, వింది యములనుండి యింది/యాధిష్టైన
"జ్‌వచలు గల్లీరి, వాంనామములు సని బుధుండు రవి శుకుడు
విశ్వకర్ణ బృహాస్సతి ఇందు)ండు వీమ్షువు బ్రహ్మ రుదు)(డు
సోయుడు ననువాకు. |క్ర్షనుముౌ సింద)యాధిస్టోన దేవీలు.
నింగేంది)యమునుండి పుట్టన బ)హ్నసృస్టిక్నర్త
“ర, రక్షకుడు
విష్ణువు: అశం డికువదినాల్డు తత్త్యములందున
నతందు పృకెకల్పము
నంచుండును. సనత్ము_మూరు(డు హూంనవారాహుండు నారదుడు
నారాయణుడు, కపిలుడు, ఆ తేయుందు, యిజ్ఞాశ్వుతు,
కంటకుండు, నృపభుండు, పృథువు మతు2g హీత్మిడు,
ధన్యంతేకి, సోాహీాని, సనృృసింసుండు, వామనుండు, భార్దవుండు,
రాముడు, వ్యాసుడు, బలుందు, కృృన్ణుండు, బుద్ధుండు, కల్కి,

న్వతక్యేగుడు, గువ్యాజన్న, మహో బేవ్చండు, సెత్య సీనాశ


కుడు నని ముగ్గుకు మూర్తులు నైదవ కల్పమున జనించిరి,
ఆటనకల్పము వ హ్నీ క్‌ల్ప ము అందుం బురాణపుుుముండు
న్కాందుండు, ప్రకుభావయనమునుండి స్కృ-న్నుండుగాన న్క-ందుం
డనబడెను. అతనియందుఃంగల సూర్యరూపమయిన అర్చిస్పుం
(జ్వాల) యందు వారి యుదయించెను. వహ్నిరూపమయిన
న. వితామహుండు జనించెను, చంద్రరూపార్చి
యందు వారు డుదయిం చెను. వితామహూుసివలన బుములు
మునులు వర్ణములు లోకములు జనించెను, ఆదిత్యులు విశ్వులు
వస్తువులు తువితులు భాన్వరానిలులు మహారాజిక సాధ్యులు
పోతిసర్ష్ణపర్య ము=ళీ $89

విష్ణువువలన జనించిరి. యతశ్షరాశత్షన గంధర్వ పిశాచ కిన్న


రాదులు టై త్యదానవులు భూతములు రుదు)నివలన జనిం చెను,
స ప్తమకల్పము బ్రహకండము. అందు బావకుండు పురాణ
పురుషుడు. వానినుండి వహ్నా యుడయించెను. వానినుండి అబి
వుమైనం. అందుండి విరాణాయమైన బ్రహ ండము రోమకళోము
wu బ్రహండమునుండిబ /హ్మ,
ఇ: వానినుండి విష్ణువు,
వానినుండి పారుండు ఢి. బ్య;హస్హండపురాణ వొక ల్పము
నాటిది, అష్టమము లింగళల్పము. అందు ధర్ముండు పురాణ
ఫురమువుండు, ధర్మునినుండి కాము డుదయించెను, Wass
మూడు లింగము 'లేర్పజెను. వుంలింగమునుండి విష్ణువు; శ్రీ
లింగమునుండి యిందిర, _నప్రుంసక్షలింగమునుండి ss
నుడయించిరి. ఆ ముగ్గుకు తమోైమయులనుండి జగ మేకార్ల వ
మయ్యెను. నారాయణుడు నిదురించినతటి నతని నాభినుండి
కనుల ముదయించెను. అందుండి బ్రహ వానినుండి విరాట్టు
నుదయిం చెను, లింగప్రురాణ మాకల్స చరిత)ము. తె మ్మిదవ
మహాకల్పము మాత్స్యము, కుబేరుం డందుం బురాణపురుషుండుం
అవ్యయునినుండి ధూళిబ్బందము ప్రృక్లైను, అందుండి కుబేరుడు
జనిం చెను. వానినుండి చేదమరా_రియగు మత్స ము కళ్లెను.
ఆ మత్స్యము కడుపులోనుండి నారాయణుడు, నతనినాభినుండి
బ్రహ్మ యుదయించిరి. (బవ్మానుండి , "చేతవలు, వారినుండి
యిరువదినాల్డు త _క్వేములు జనిం చెను. కూర్ణుకల్పమున మహో
మత్స స్రమునుండి కూర గను జనించను, అందుండి తి)మరార్తులు
గల్లిర శ్వేతవారాహకల్చమున వరాహమునుండి విష్ణు వృద్భ
840 ఛవివ్యనుజోవురాణము
ఏం చెను, వానినాభీనుండి జహ్మ , వొనినుండి విరాట్టు జనిం చెను.
పదడియువడి కూర్శకల్పను. అందు అచేతసుండు సురాణ
పురుషుండు, శూన్యభూతుండగు నవ్యయునినుండి ప చేతస్సు
జనిం చెను, వొనినుండి మహోబ్సి పుశ్లైను, అందు సారాయణు:డు
కశయనించెను. అతడే జలపతి. ,“వాని సగము భాగమునుండి
మహోకూరము, వానినుండి జేవుండు గల్లిరి ఆ శేవనికి
భూమయని "జేషుండని భౌమువియని పేరుల మూండు రూపము
లేర్చడెను. “భూమ” యనగా విరాట్టు, అతండు శేషునిమోంద
నుండును, “భామని యనగా మహాలక్షి. ఆమె భూమిని
హృదయమందుండునది. భూమనివలన బ్యవ్మా యుదయిం చెను,
అతడే మూండు మూర్తుల సంరూపము. మహాకాళి ఈ మహో
కల్పములే శరీరముగాగలది. ఇప్పటికి. బది మహోకల్పములు
జరిగినవి. ఇప్పుడు భవిష్యకల్పము జరుగుచున్నది. అతర
రూపమైన పరబ్యహ్నానుండి యనేః నృష్టిరచనలు జరిగినవి.
కొొతదరు ముప్పదిమూండు మహాక ల్పములున్న వందురు.
పదు నెనిమిదింటిని గొందరిట్లు చేకుపేర వర్ణించినారు. పదు
నొకొండు మహోకల్పము లని కొందరు మునులనిరి. ఈ మున్ను
తెల్సిన యమవరునుండి రాధాకృష్లుం డవతరించెను. రాధ,
కృష్ణుడు నను నిర్వుర శరీర మేక రూపమైనది. అతండు
చేయియుగములు త్రీపము చేసెను. అంతట నా రూపము
రెండు తీరు లయ్యెను. వారిద్దరు మణి వేయియుగములు తపము
చేసిరి, వారి 'మేసినుండి వెన్నెల యువయించి చీకటుల.
జెండాడెను, ఆ వెన్నెలలనుండి బృందావనము జనించెను,
పుతినర్గవర్వము-లళ §41

అందు ప తియోజనము యోజనము నిరువదియొక్క_


పుకృతులున్న వి, దశేందియముల ప్రకృతులు గోకులము,
వార్త భము, నాందము, భాండీరము, మాధురము, వజ
షమ మాన్యము, శ్వేయస్క-ము, గోవికము ననునవి
యింది) యతన్మా తలు పదింటినుండి జనించినవి. అకు పది
వనములును ర అవి బృందావనము, గోపవనము,
బహులావనము, మధుశ్ళంగము,కుంజననము, దధివనము, రహా
(క్రీడావనము, వేణుపద్భము ననునవి. పకృతి మనస్సునుండి
గోవర్గనవర్యతము పుట్టినది. అదిబ్బందావనముల గాంచి పరమా
నంద మంటెను. కృష్ణునివలన ముప్పదికోట్ల గుణాత్మకులగు
గోవకులు జనించిరి. అందు (థ్రీ రామాదులు, సా త్వకులు,
అద్దనాదులు, రాజసులు, కంసాదులు, తామసులు, సీరందరు
దివ్వలీలా_పకారులు, రాధ శరీరమునుండి ముప్పదికోట్లు గోపి
కలు జనించిరి. అందు లలితొదులు సా _క్లికులు. కుళ్ణాదులు,
'రాజసులు. .పూతే నాదులు తొవముసులు.'వికు' నానావిధ విలాస
చరిత)లు వేయియుగములవరకు వారి విలాసములు జరిగినవి,
అవ్వల రాధాకృష్ణులు వారినందరిని సమీకరించి తపముచేపిరి,
అంతట కృష్ణుండు "రెండు రూపములను రాధ రెండు రూపములను
ధరించిరి, కృష్ణుని పూర్యరూపము సవహాసశీరుడు, ససవాసా
శ్వుండూ, సహాస)పాదు(డు నగు ఏరాట్టయ్యెను. పరార్థముచే

కము డయ్యెను. అస్షే రాధ పూర్వార్థముచే చకశీర


ర్యయు
తి)నేతయు, ద్విపదియు నగు ద్విసహ స్రికాకకి, ఆత షక
చెను, పకార్థముచే రాధాదేవి యయ్యెను. వారే ఫురుషుండు
లీశ్రర్తి భవివ్యవసావురాణము

ప్రకఎతీ యస బజగి తపము చేసిరి. బృం డావనమున జేసిన


తపమువే ననంత యనంతు:డు నను ద్వంద్యమైంరి. ఆ మిధునము
యొక నంయోగమున ననంతకొోోటి బ/హ్టుండము లుదయిం
చెను, బ్రహ(సండమునుండి బ్రహ3 పుటి పడ్భుమునందు గూరు
చుంజెను. ఆ పదము యోజన ప్‌శాలనుయి భూమండలమం
దుండెను. ఆ పద్భ ముదయించిన సరస్సు పద్ద సరోవర మనం
బడెను. అబే. పుష్కర శేతమని పిస్నిది నంబెను.
నరభూపుంజడై న (బ్రహ్మ య చ్చెరువడి యా తామర తూడునం
జొచ్చెను నూరు దివ్యసంవత్సరముల కెనిడాని యంతు
జెలియం డ య్యెను. మాయా మాహితుండై రోదనము
సీసాను. ఆరోదనమునుండి రు డుం డుదయిం చెను,
వల రోదిం చెదవు! స్‌ హృదయమం బే న్స యిీశ్వరుండున్నా డని
యతే(డు బెల్పగా విని (బహ 3 సమాధిగతుం డయ్యెను, అంతట
హరి యావిర్భవించెను. ఓ బ్రహ్మా! ప్రది కర్భభూామి జీవుల
నంతముచేయునది. జీవులను దయారు చేయునదియు నిదియే.
ఇది వేయియోజనముల వె శాల్యము కొలది. దీని కు త్తరమున
హిమగిరి, తూర్పున మహాసముద్రము, రత్నాకరము అను పేరు
గల సముద)ము పడమటను, దశ్చీణమున బడమియను సముద?
మును గలవు. దీనికి: గ్రిందుగను మిోందుగను సర్వలోకము
లున్నవి. ఈకర్శభూమికి సరిగా నట్టనడుమనీ పుహ్మ-రమున్నది.
నా వలన సీన్రు వేదములం బడసి తూరు సేయును, ఆ
యజ్ఞ;మువలన దేవతలు త్రిగుణాత్మ్హకులు జసెంతుకు. సిద్ధపిద్యా
ధర చారణులు నాల్సికులు, గంధర్వ యత్న రక్షస్సులు రాజ
పతినర్లనర్య ము =క౪ీ §4$

సులు, వారు పర్వతములం దుందురు.విశాచులు, సృహ్యాకులుభూ


తములు, తామసులు వారధో *ీగాములు, అ క్షున్వథామయము నైన
వితృగణములు మూడు జనించును. వారు విమాననదృశు త్రై
యాకాశమున నుందురు, అందు ఖేచనులు గొరవర్టులు
శ్యాములు నగువారు సా _ల్వికులు. గిరిద్విపమయులు, నరో
రూపులు నప పితరులు రాజసులు భాచరులు మూండవవాకు,
బిలములందు యాతనాముయులగు పీతరు లుందుకు, తామసులు
భూమి క్రంద నున్నారు. ఆలోకములు వృద్ధములు, మధ్యమములు
తయములని సీబువంబడును. ఈ భూమి నర్యడా ననాతని
4 తారానుయములయిన లోకములు వివానములవఆ నల
రొపుచు యజ్జ ములవే శంక కీ తములయి స్వేచ్చగా సంచ
రించును. ఖూమిమోద చెప్పుకు యజ్ఞము లేకుండునో యప్వూడు
భగణములు (నక్ష తది జ్యోతిర్శండల మన్న మాట విన్ను
భూతము'ఖై నిత్యము వకాాతిచారము చేయును. కర్మ్శభోవి
శుుతిరూవిణి, సనాతన్కి గోరూవీణి, దానిని పొలించువాండే
గోవు. గోప క్తి, గోపీపూజితుండు నగువాండు హారి. కోటి
కోటి సహనపరిషితులయిన గోపులందరు పహారికళ లే, అన్నిగా
"లెక్క ంపంబడిన బహ ండములు గోపనావుము నందియున్న వి,
+ ఈ న్లోకము వీక్క_డ నున్నవి అర్మము కాలేదు.
మేరురై ఏచ నమేరుళ్చ ద్వీపాశ్చాసం సథా నహీ
ఇలావృతాది ఖండాశ్చ సంతీ నైవ క్వచిత్‌ కపచిత్‌.
$44 ఛభవివ్యమహాపురా ణము

కర్షభూమికి లక్షయోజనముల,పైన రవి యామో(ద లలో


ఫన్సీ వానిమింద చెండు లక్షలలో నక్షోత)మండలము, దానిమిద
రెండు లతలలో కుజుడు, వానికి గెంతు లక్షలలో బుధుండు,
వాని కంతదూరములో బృహస్పతి, శుష్రండు, వని, రాహువు,
శేతువు నున్నారు. శేతువున శేడులక్షులలో సప్తర్షిమండల
మున్నది. వారికి బదకొండు లశలలో ధుివు(డు, వానికి
లతలో మవాత్సదము, దానిమోంద జనోలోకము తపోలోకము
నొకదాని కొకటి లకి 'యోజనములలో నున్నవి. కరభూమికి
కోటిన్నర యోాజనములబోం దపోలోకమున్నది. కర్మభూమికిం
గ్రిందు గా చేడు పాతాళములు లక్షలక్ష యోజనముల వంతున
దూరములో నున్నవి. భూమికి కోటిన్నరలో నరకములున్న
వి.
కర్మ భూమి కు త్తరమున నెనిమిది ఖండములు లవణాదినముద,
ములు నంతరంతరములుగా నున్నవి, కర్భభూామికి కోటిన్నర
యోజనములలో నాల్లుదెనల లోకాలోకమున్నది, ఇదంతయు
కలిసి యొక బ)సోండమనంబడును. ఇది నీవలన నేర్పడి కల్ప
పర్యంత ముండును. డానికంతకు గర్త విష్ణువే. రెండు దివ
యుగములు వాని కొక పగలు రాత్రియు, పకృతము భవివ్య
మహోకల్చము జరుగుచున్నది. ఈ మహోకల్చ్పములోం బదునెని
మిడి కల్పములు జరిగినవి. పరార్షమున దినద్యయము జరిగినది.
ఇప్పుడు శ్వేతవ రాహాకల్పమున మధ్యాహ్న కాలము జరుగు
చున్నది. భవివ్యుకల్పముపేర సీ ఫురాణము లోక కల్యాణార్థము
చెప్పబడినది. అని ' యిట్లు కల్కి. వాక్యములను విని చేవత
లతనిశి నమస్క-రించి తమధానుమున శేగిరి,
(4) ప్రుతినర్షపర్వ్యమనము-ర ఫిష్‌

296 అ, కల్కి. చరిత):

కల్కి-మూ గ్ర
రి దివ్యాశ్వము నధిష్టాంచి ఖడ్డము దాల్సి
కవచము దొడిగి చర్మముపూని దైత్యభూతులగు మేచ్చులను
సంహరించి ఊయూగమూనును. పదునాజువేల సంపత్సరము
లాతసి 'యోగాగ్ని జేం దహింపజేయంబడి కర్రభోమి భనశ
పా్రాయమగును, అవ్వల పృళయ మేఘములు జలమయము నొన
రు ను. అంతం గలియుగము బలిదగ్గరకుC బోవ్రను. అంతట
వారి కరభామిని మెట్టగా నొనరించి యజ్ఞ్ఞృములచే జీవతలను
యజి' చును. చేవతలు. యజ్ఞ భాగముల నంది వె
వైవస్వతమనువు
కడకేగి యా పృ తాంతము కల్లం "జెలుఫుదురు. కల్కి. మోము
నుండీ బ్రాహ్మ౯లను, చాహువులనుండి శతజాతిని
మోక ళ్ళనుండి సై శ్యులను, పాదములనుండి శూద్రులను
జనింగ జేయును. అవర్ష ములవారి రంగులు (వర్ణములు వరుసగా
గారము (ఆెలుపు) రక్తము (ఎజుస్రు, వీతము (వచ్చను,'
శ్యామము (చామనచాయ, చారు దేపి శక్తిచే ననేకులను
గుమారులను జనింపం జేయుదురు, వారి పీమాణము ఇరునది
యొక్క కిమ్కువ్రులుండును,

ఆఫ కర అ. మరల కృతయుగారంభము 3
ఆమనుజులు స్వస్వధర్ముపరులయి జాశిధర్మా నుసారము
"దేవతల యజింతురు, అంతట సైవై వస్వతమనువు కల్కి_ని
నమన్క-రించి యతని యాజ్ఞచే యయోాధ్యయం౦ందు రాజ్యము
చేయును. అతనిశిక్షనొంది ఇవ్ర్యూకువు రాజగును. అతండూ
ఫ్‌శ్లర భఛవిస్య మహాపురాణము
శూరు దివ్యసంవత్సరములు పొలీంచును. కల్కి బ్రహ
నత్గేము వేయుత ౪ి నాల్గు వేదములు సాంగకములయి
పదునెనిమిది ప్రురాణములశో మూ ర్తీభపించి హర్ష ముకోవచ్చి
కలికిని స్తుతించును. కార్తిక భుద్ధనవమి గురువారమున
యజ్ఞ కుండమునుండి మ హో చ మ ప్రరుహుడు సత్య
యూపుడను నాతడు సత్యమార్ష పదర కుడ యుదయించును,
అతనింగని బ)వళ్ళిది చేవత లాతనికి లోబడి యాతిథిని మనువు
యొక్క. కర్న్వఠుయము సేయుదా' నిగా బృ్రశంసింతురు. ఈ
తిధియంచేమనుజుం డుసిరిచెట్టు కింద దేవతల నర్చించునో బొడు
డానికి వకుండగును. డానికి అక్షయనవమి యుగాదినవమి
యనసి వేకుగలన్ర. అది లోకకల్యాణదాతి). ఉసిరిచెట్టు మొదట
మాలతిని తులసిని స్థాపించి వేదవిధిచే సాల గాామార్చన
వేసినవారు జీవన్నుక్తులగునురు. అందువేం కితృతృ ప్రక లును,
ఉసిరి చెట్టుకింద (ఆౌద్రముచేసిన చేయి గయా ళా)ద్దములు చేసిన
ఫలము గల్లును, దానికి)ంద హోమము చేసిన వేయి యజ్ఞముల
ఫలము లభఖించును.కల్కి. యీరీతి గ ేవతలకుపుల మనుగ హిం
చెను. ఇట్లు జెల్పినమాందట నతండు దేవతలు చూచుచుండగనే
యంతర్థాన మొంది నిదుర వోవును, అవ్యల కర భూమి దుఃఖ
పాయమై విరహాన్నిచే దపించి బీజములను నళింపంజేయును.
ఆసమయమున పాతాలవాసులప దైత్యులు పిహ్హాదునితో
జేవతల మిాందికి ఖరాదివాహానముల నెక్కి. (వొనాది సాధనము
లతో యుద్ధమున శేగెదరు. అంతట ముప్పది మూడు దేవగణముల '
“వాకు లేమ యాయుధములంబూసి యుద్దము సేయుదుకు. పెక్కు
డివ్యవర్ష ము లాబేవాసుర నంగాామము జరుగును, అందు: జని
పుతిన ర్లపర్య ము - '్రో ప?

పోయిన రాక సులను శు కాాచార్యులు అకు అంతట


చదేపతలు యుద్దశ మకు నెఖిచి శ్రీరాప్‌శేగి వారిని స్తుతింతురు.
హారి వారియెడం బ్రసన్నుండై తన పూర్యాంశము చే వాంనరూ
పుండై నూజుగురు సూక్యులట్లు ప్రకాశించును. శుకుని స్రహ్హః
డాదులను దన లేజముచేం దపి_పః జేయును. oe
భూమిని విడిచి దుఃఖతులయి మహో చేవ్రువచే రక్షితులయి ఎక
శంక

వితలమున జేగొాదకు. అవ్వల 'వేల్పులు నిరుపద్యవులు నిర


యులు నము వెవస్యతుని కుమారుడగు నిమ్యూకువును బట్టాభి
సపేకింతురు. అతండు నూరు దివ్య
ధి
వరము
తు
లాయువుగలవాంెచ.
రాజ్య మేలును,

ఇంతదనుక సీవడిగినదెల్ల తెల్పితిని, ఇశ ను త్తర ఖండము


తెల్సెదను వినుమని వ్యానభాగ వాను లది వచింప నారంభించిరి.

—- డడ త్తరపపర్వ ము :--

సామాాజ్యాఖిమీక్తుం డైన యుధిఫ్టారుని జూచుటకు వ్యాన


మూార్క_౦ జేయ మాండవ్య శాండిల్య శాకటాయన గెతము
గాలవ గార్ల శాతాతప పరాశర జామదగ్న్య భర ద్యాజ భృగు
భాగురి ఉత్తంక శంఖలిఖత శెెనక శాశటాయిని వులన్త క్‌
పులవాదాల్భ § బృహదళ్వ లోమశ నారద పర్వత జహ్ను
అపావసు సరావసు (ప్రభృతులగు మవాష్టలు దయచేసిరి, ధర గ్‌
"రాజు వారిని యథోచిత టు. నర్చించి చేతులు
జోడించి వ్యాసభగ వానులం గనీ యిట్లనియె, (పభో! తమ
యనుగ)హముచే నాకు రాజ్యము లభింఛినడి. శాని రోగ
gee 22
4కి రక
448 భవివ్యమహోపురాణము

గ్రస్తునకు లభించిన భోగములవలె జ్ఞాతుల నందరను వధించి


దుఃఖతుండనై న నాకీ రాజ్య లాభము సుఖ మొనంగ

కున్నది. నేను మూ పాలిటిక రశ్రాకవచనమగు భీముని జంపిన


పాపిని. .నొ మనస్సు పాపపంకిలమైయున్నది. బహుద్యష్టలగు
తమ యుపదేశసారముచే నడ్ద్జానని గడిగికొని యుంటిని. ఇంకను
ధగ సర్వస్వసారముయిన యంశమును -బజ్ఞాదీపము వెలిగించి
చూపవే, ధరురక్షకులయిన యీ వముహామునులు నీ ముఖ
వంకజమును దమనేత)(ఛమరములచేం (గోలుట కిచటికి
విచ్చేసియున్నారు. అనిన వ్యాస జేవులు సీ పజ్జ హృసీ-శేశుం
డుండగ ధర శ్రమను: త్రత్వము మజియెవ్వరు "తెల్ప-నేర్తురు! అతండు
అతంటజే నృస్ట్వ్‌కారణము. కాన
పృ॥త్యత్షదర్శనము గలవాడు.
ని యాచే
యతండు నీకు భర స్యరూాపదనిరూపణము "చేయగలడు-అ
భర్శ'రాజు
నించిబాదరాయణుడు తపోవనమున శ7ను. అవ్యల
తెల్పిన
వ్యశ్ని ంప యాజ్ఞవల్క్య డడిగిన సూర్యభగవానులు
కృష్ణ
థరములను చాను మున్ను మహర్షులనలన విన్నవానివి
భగవానుడు తెలుపం దొడంగెను. భ విప్మ్యో_త్తరపర్య మున
206 అధ్యాయముల దశుక సంసార నివారకము
“ందటినుండి
శేత)తీర్థాది (వశంసలు చానాది
లగు విత విధానములు,
విధులు వర్ణించి యున్నారు. అ వన్నియు యభఖామూలముగః
జదువరులు గ్రహించి యాచరింతురుగాక 1
EB A రాణము గేం బ్రతిసర్లవర్యమున
ుం
ట్‌ చతుర్యుగఖం! వన్య "పేరుగల చతుర్ధఖండమ
(స వ జై| శ్రీ శ)
Mh ANE

You might also like