Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

01/07/2024, 20:54 (29) Quora

"అసుర నాగరకత" గ్రంథ రచయిత ఎవరు ? ఆ పుస్త కంలో రచయిత ఏ విషయాలు వివరించారు?
,
ముక్కామల నాగభూషణం ఈ గ్రంథాన్ని రచించారు కృష్ణా జిల్లా రచయితలసంఘం 1992 లో దీన్ని ప్ర చురించింది.
"పురోగమనం" పేరుతో గుత్తి కొండ సుబ్బారావు ఈ పుస్త కానికి పరిచయ వాక్యాలు రాశారు.
సింధు నాగరికత చరిత్ర , ఆ నాగరికతను నిర్మించిన ప్ర జల చరిత్ర , ఆ నాగరకత కాలం మొదలయిన సమస్యలను ఇందులో
చర్చించారు.

క్రీ స్తు పూర్వం మూడువేల ఏళ్ళ క్రి తం ఆర్యులు సప్త సింధూ ప్రాంతంలో ప్ర వేశించినపుడు స్థా నికులు వారిని ఆగంతకులు
' ' , ,
అనే అర్థంలో ఆరి అని సంబోధించారని ఆర్యులకు స్థా నికులకు ఘర్ష ణలు మొదలయిన తర్వాత ఆరి అనే పదం
శత్రు వు, పన్ను, చక్రం వంటి అర్థాలు సంతరించుకొని, పాణిని కాలానికి అరి అంటే వైశ్యుడు, ఆర్య అంటే పండితుడు,
బ్రా హ్మణుడు అనే అర్థా లు సంతరించుకొన్నద ని వివరించాడు. ఆరి శబ్ద మే క్ర మంగా ఆర్యగా పరిణమించిందని
మరికొందరు భావిస్తా రు.

ఆర్యానా నుండి సప్త సింధూ ప్రా తంలో స్థి రపడిన వారికి "ఆర్యనులు" అనే నామం కలిగి, క్ర మంగా ఆర్యులుగా
పరిణమించింది.

వైదిక వాజ్మయంలో కనిపించే వ్యావసాయిక సంబంధ పదాలు ఆర్యేతరులవే. లాంగల, నాగలి, కూడడాల-పలుగు,
ఖల=కళ్ళం , శూర్ప-చేట; ఉతాఖల- రోలు, పల్లి - చిన్న గ్రా మం వంటి పదాలన్నీ ఆర్యేతరులవే అని ప్రొ ఫెసర్ రొమిలా థాపర్
అన్నారు. స్థా నీకులనుంచి ఆర్యులు వ్యవసాయం నేర్చుకొన్నారు.

వేదానికీ, ఆవెస్థా కూ సంబధం ఉందిగానీ, వేదానికీ, పురాణాలకూ సంబంధంలేదు. ఋగ్వేద ఆర్యుల చరిత అరియానా
(ఇరాన్)తో ప్రా రంభమవుతుంది.
ఋగ్వేద ఆర్యులు విగ్ర హారాధకులు కారు. వేదకాలంలో ఆలయాల నిర్మాణం జరగలేదు. బౌద్ధు ల స్థూ ప నిర్మాణానికి పోటీగా
ఆలయ నిర్మాణం ఆరంభమయింది. రచయిత సింధునాగరికత ఆర్యలది కాదని అనేక దృష్టాంతాలతో సుదిర్ఘంగా
వాదించారు.

ఆనాటి ఆర్యులు పశుల కాపరులు. వ్యవసాయదారులు కారు. గొర్రె లు, ఉన్నిబట్ట లు గురించిన మాటలు ఋగ్వేదంలో
ఉన్నాయి. తొలుత వారికి నూలు బట్ట లతో పరిచయం లేదు.

ఆనాటి తవ్వకాలలో రామాయణ, భారత గాథలకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. సింధూ నాగరకత
ఔన్నత్యంలో ఉన్న సమయంలో కురు, పాండవుల ప్ర దేశాలు, ఆర్యుల ఔన్నత్యానికి కారణమయిన ప్ర దేశాలు కీకారణ్యాలుగా
ఉన్నాయి. సింధూనాగరకత ఆర్యులది కాదనేవిషయం స్పస్టం.

ఆర్యుడయిన దివోదాసుకు శంబకాసురినికి జరిగిన యుద్ధా లలో అసురుల పురాలు ధ్వంసం అయ్యాయి. దివోదాసు
పురాలను స్వాధీనం చేసుకోలేదు, నాశనం చేశాడు.

చెంగిజ్ఖా న్, వగయిరా విదేశీలు పశుపాలకులు, తార్తా రులు, మంగోలులు ఆసియా, యూరపు ఖండాలలో పట్ట ణాలను
నేలమట్టంచేశారు.

ఆర్యేతరుల నాగరికతను స్వీకరించిన ఆర్యులు వృద్ధి లోకి వచ్చారు. పశుసంపద మీద జీవించిన ఋగ్వేద ఆర్యులు
వ్యవసాయంలోకి మారారు. పశువుల మేతకు వ్యవసాయం తప్పనిసరి అయింది.

హరప్పా నాగరికత అభివృద్ధి చెందడానికి పూర్వమే హలం వాడుకలోకి వచ్చింది, వ్యవసాయ సంబంధమయిన అనేక
అనార్య భాషల పదాలు సంస్కృతంలోకి వచ్చాయి. స్థా నికులనుంచి ఆర్యులు వ్యవసాయ పద్ధ తులను నేర్చుకొన్నారు. వేదం
ఇరాన్ లో మొదలయింది కనుకనే అవెస్తా తో పోలికలు కనిపిస్తా యి. 3.5 వేల సంవత్సరాల క్రి తమే భారత ఉపఖండంలోకి
ఆర్యులు ప్ర వేశించినట్లు , సింధునాగరికత ఆర్యులది కాదని డాక్ట ర్ పి. సి. కశ్యప్, డాక్ట ర్ శంకాలియా, బి. బి. లాల్ రాశారు.

https://te.quora.com 1/3
01/07/2024, 20:54 (29) Quora

. ,
రుగ్వేదార్యులు విగ్ర హారాధకులు కారు సంస్కృతీకరణ చరిత్ర ను వక్రీ కరించడం వల్ల ఇటువంటి అభిప్రా యాలు ప్ర చారంలోకి
వచ్చాయి .
,
ద్రా విడ శబ్దం సంస్కృత తమిళ వాజ్మయాలలో కనిపించదు .
,
ఋగ్వేదఆర్యులు దానవ రాక్ష సాదులతో పోరాడినట్లు ఉందిగాని ద్రా విడులతో పొరాడినట్లు లేదు .
ద్రా విడులు సంకీర్ణ జాతివారని మన్వాది స్మృతులలో చెప్పబడినట్లు పెండ్యాల వెంకట సుబ్ర హ్మణ్యశాస్త్రి మహాభారత
.
చరిత్ర లో రాశారు ఆంధ్ర మహా భారతంలో చెప్పబడిన 56 జనపదాల్లో . -గతౌ -ధాతువును
ద్ర విళ జానపదం ఉంది ద్రు
అనుసరించి తరుమబడినవారు -పరశురామునికి భయపడి పారిపోయిన క్ష త్రి యులే ద్రా విడులని భారతంలో ఉంది.

ఆంధ్రు లు తుషార జాతితో పాటుగా -ఆక్సస్ నదీతీరాలలో నివసించినట్లు వాయుపురాణం చెబుతోంది. అర్మీనియన్
భాషలో ఆంధ్రా విన్ అంటే అగ్ర జుఅడు అని అర్థం. ఇతర ఆర్యుల వలెనే ఆంధ్రు లు కూడా మధ్య ఆసియా నుంచి వచ్చినట్లు
అనిపిస్తుంది. అశోకుని శాసనాలలో ''ఆంధ్ర పులిందేషు" అని ఉంది.

మెగస్త నీసు ఆంధ్రు ల ఔన్నత్యాన్ని ప్ర శంసించాడు. ఆంధ్రు లకు, తమిళులకు సింధునాగరికతతో సంబంధంలేదు.

రచయత ఇండస్ లిపిమీద చర్చ చేశారు. గుణాఢ్యుని బృహత్కథను నేపాలి పండితుడు బుద్ధ స్వామి 11 524 శ్లో కాలలో
సంస్కృతంలోకి అనువాదం చేశాడు. సోమదేవసూరి బృహత్కథను కథాసరిత్సాగరం పేరుతో అనువదించాడు.

రచయిత పైశాచి భాష మూలాలను గూర్చి చర్చించాడు.

బ్రా హుయికి ద్రా విడ భాషలతో సంబంధం గూర్చి సుదీర్ఘంగా చర్చించి సంబధం ఉందని అంటాడు. డాక్ట ర్ రావు
సింధుభాష ఆర్య భాష అన్నారని, తాను సింధు నాగరికత ప్ర జల భాష proto DRAVIDIAN అంటాడు.

ఆర్య, ద్రా విదులు ఈదేశంలోకి ఎక్కడనుంచి వచ్చిఉంటారు? Trimmile తెగవారు Asiaminor నుంచి మనదేశంలోకి వచ్చి
ఉంటారని, వీరు యురల్ అల్తా యిక్ తెగకు చెందినవారు అయి ఉంటారని, యురల్ పర్వత ప్రాంత వాసులని రకరకాల
అభిప్రా యలున్నట్లు వివరించాడు.

రుగ్వేద ఆర్యులు ఎక్కడనుంచి, ఏమార్గంలో భారత దేశంలోకి ప్ర వేశించి ఉంటారు? రకరకాల అభిప్రా యాలు రచయిత
వివరించారు. హరప్పా లిపి చిత్ర లిపి కావచ్చన్నారు. లోథాల్ లో లభించిన ఒక కుండమీద చెట్టు మీద కాకినోట్లో మాంసం
ముక్క, చెట్టు కింద నక్క చిత్రం ఉంది. బహుశా ఇది పంచతంత్రం కథ కావచ్చని అంటారు. ఋగ్వేదంలో లిపి ప్ర స్తా వన
ఉన్నట్లు రచయిత అంటారు.

ఋగ్వేదంలో కనిపించే పంచజన శబ్ద ములు, సప్త సింధు ప్ర దేశమునందటచ్చట నివసించిన యదు, తుర్వశ , అను,
ద్రు హ్య, , పురువు లనే ఆరు గణాలను సూచిస్తు న్నాయని చరిత్ర కారులు భావిస్తు న్నారు. శంబరాసురుని 100 పురాలనూ
దివోదాసు ఇంద్రు నికి వశపరచినట్లు రుగ్వేదం. సింధునాగరికత ఆర్యులది కాదు, అది అసురులదని రచయిత ఈ
గ్రంథంలో నిరూపిస్తా రు. భరతులే కౌరవ పాండవ వంశాలకు మూల పురుషులు. ఈ దేశానికి బారత దేశం అని పేరు
కలుగుటకు కారణం. క్రీ స్తు పూర్వం 3500 శిలా, కంచు ఆయుధాలతో ఆర్యులు ఈ దేశంలోకి ప్ర వేశించారు. రెండో దశలో
వచ్చిన ఆర్య గణాలలో ఆంధ్రు లు కూడా ఉన్నారు. పురాణగాధల, అవతార గాధల పొరల వెనక చరిత్ర మరుగున
పడిపోయిందని రచయిత వ్యాఖ్యానించారు.

హరప్పా దానవ సంస్కృతికి, దక్షి ణభాగం మహోంజదారో రాక్ష ససంస్కృతికి దగ్గ రగా వున్నాయి. రెండు భాగాలవారూ
పశుపతిని ఆరాధించారు అని బి,ఎన్. రాయ్ అభిప్రా యపడ్డా రు.

బహరీన్ దీవి పుణ్యజన రాక్ష సుల అధీనంలో ఉండేది. ద్వారక ప్రాంత వ్యాపారం పైవారి చేతుల్లో ఉండేది. పుణ్యజన
రాక్ష సులకు సింధునాగరికతతో సంబధం ఉన్నట్లు రచయిత భావించారు.

అసుర నాగరికత:

https://te.quora.com 2/3
01/07/2024, 20:54 (29) Quora

: , , .
రచయిత ముక్కామల నాగభూషణం కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్ర చురణ విజయవాడ ఫస్ట్ ఎడిషన్ మార్చ్ : ,
1992. ముద్ర ణ: శ్రీ అరుణోదయ ప్రింటింగ్ ప్రె స్, విజయవాడ.2. గుత్తి కొండ సుబ్బారావు పరిచయ వాక్యాలు రాశారు.

https://te.quora.com 3/3

You might also like