Professional Documents
Culture Documents
Andra New District _Sakshi Education
Andra New District _Sakshi Education
ఏపీపీఎస్సీ స్టడీ మెటీరియల్ బిట్ బ్యాంక్ గైడెన్స్ ప్రీవియస్ పేపర్స్ సక్సెస్ స్టోరీస్ సిలబస్ ఆన్లైన్ టెస్ట్స్ English
Home ▸ Study Material ▸ AP Geography
Skip Ad
భౌగోళిక పరిశీలన
‘తాళపు చెవి’ లేదా ‘వీణ’ఆకారంలో ఉన్న ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ విశాలమైన తీరప్రాంతాన్ని (శ్రీకాకుళం నుంచి నెల్లూరు
వరకు 974 కి.మీ.) కలిగి ఉంది. 12ని–37’–19ని–07’ ఉత్తర అక్షాంశాలు, 76ని–46’–84ని–46’ తూర్పు రేఖాంశాల
మధ్య నవ్యాంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. విస్తీర్ణం పరంగా దేశ వైశ్యాలంలో 8వ స్థానంలో నిలుస్తుంది. ఏపీ వైశాల్యం
1,62,760 చ.కి.మీ. అక్షరాస్యతా శాతం 67.41%. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బంగాళాఖాతం
సరిహద్దులుగా కలిగి ఉంది. కోస్తాలో 9 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర,
వంశధార, గుండ్లకమ్మ తదితర నదులతో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్ భాసిల్లుతోంది. ఈ రాష్ట్రంలో 56%
వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్ల, 32% వర్షపాతం ఈశాన్య రుతుపవనాల వల్ల, మిగిలింది వేసవి వర్షాల వల్ల
సంభవిస్తోంది. కొల్లేరు అతిపెద్ద మంచినీటి సరస్సు. పులికాట్ ఉప్పునీటి సరస్సు తమిళనాడు సరిహద్దుగా ఉంది.
సూర్యుడికి, కూర్మనాథుడికి ఆలయం గల ఏకైక జిల్లా శ్రీకాకుళం.
మథుకేశ్వరాలయం ఉంది.
ద్రాక్షారామం, కొమరారామం ఈ జిల్లాలో ఉన్నాయి.
పెనుగొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది వైశ్యుల ఆరాధనా కేంద్రం.
ద్వారకా తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. దీన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు.
ఘంటసాల (కంటకసాల)లో జలంధరేశ్వరాలయం ఉంది. బుద్ధుడి గుర్రం కంటక పేరు మీద ఈ ఊరికి ఆ
పేరు వచ్చింది.
మంగళగిరిలో పానకాలస్వామి ఆలయం ఉంది. (ఇది దక్షిణాదిలో రెండో అతిపెద్ద గోపురం గల ఆలయం)
మొగిలిచర్లలో దత్తాత్రేయ ఆలయం ఉంది. (మాలికొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది)
భైరవకోనలో 8 గుహలున్నాయి.
కవిబ్రహ్మ తిక్కన స్మారక నిర్మాణం పెన్నానదీ తీరాన ఉంది.
పెన్నానదీ తీరంలో తల్పగిరి రంగనాథస్వామి ఆలయం ఉంది. ఇక్కడ రంగనాథ స్వామి శయనిస్తున్నట్లు
ఉంటాడు.
రాహు– కేతు ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారు. ఈ ఆలయం స్వర్ణముఖి నదీ తీరాన ఉంది.
శేషాచలం కొండల్లో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (తిరుమల) ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
వజ్రాలకు ప్రసిద్ధి చెందింది.
రాష్ట్రంలోని ఏకైక అద్వైత పీఠం పెన్నానది ఒడ్డున ఉన్న పుష్పగిరి. దీన్ని విద్యారణ్య స్వామి స్థాపించారు.
మాదిరి ప్రశ్నలు
View Answer
View Answer
View Answer
View Answer
6. చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది?
1) కళ్యాణదుర్గం
2) ధర్మవరం
3) బద్వేలు
4) తాడిపత్రి
View Answer
3) ఘంటసాల
4) పాలకొల్లు
View Answer
Tags
Photo Stories